text
stringlengths
335
364k
‘ఒక్కేసి పువ్వేసి చందమామ.., రామ రామనే ఊయాలో..’ అంటూ మహిళల ఆటపాటల మధ్య జిల్లాలో బతుకమ్మ సంబురాలు కొన సాగుతున్నాయి. టీయూలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రొఫెసర్లు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జిల్లాలో ఆటపాటలతో కొనసాగుతున్న బొడ్డెమ్మ సంబురాలు రెండో రోజు ఘనంగా అటుకుల బతుకమ్మ వేడుకలు నిజామాబాద్‌ కల్చరల్‌, సెప్టెంబరు 26: ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.., రామ రామనే ఊయాలో..’ అంటూ మహిళల ఆటపాటల మధ్య జిల్లాలో బతుకమ్మ సంబురాలు కొన సాగుతున్నాయి. మహిళల ఆటపాటలతో రెండో రోజు సోమవారం అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగాయి. జిల్లావ్యాప్తంగా బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. రెండవ రోజు బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని మహిళలు బతుకమ్మను రెండు అంతరాలలో పేర్చి అందులో గౌరమ్మను ఉంచి పూజలు చేశారు. గ్రామా ల్లో మొదలుకొని పట్టణాల వరకు మహిళలు ఒక్కో ఇంటి ముందు తమ బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలతో బతుకమ్మ ఆడారు. అనంతరం తోటి మహిళలతో కలిసివెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేశారు. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ బతుకమ్మ సంబురాల్లో భాగంగా మూడో రోజు మంగళ వారం మహిళలు బతుకమ్మకు ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. బతుకమ్మను మూడు అంతరాలుగా తయారుచేసి ముద్దపప్పు పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. బతుకమ్మ సంబరాల్లో ఏడో బెటాలియన్‌ డిచ్‌పల్లి: బతుకమ్మ సంబరాల్లో భాగంగా తెలంగాణ ఏడో పోలీస్‌ బెటాలియన్‌ లో వివిధ ప్రాంతాల మహిళలు, యువతులతో ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌ సతీమని వివే క వర్ధిని మహిళలతో కలిసి పూల బతుకమ్మ ను అత్యంత వైభోపేతంగా పేర్చి ఆడిపాడారు. అలాగే, తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహిళ విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను సోమవారం సాయంత్రం టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ గుప్తా ముఖ్య అతిఽథిగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు.
ముక్కు కు ఆక్సిజన్, చేతికి సెలైన్ తో హాస్పిటల్ బెడ్ మీద పాటలు వింటూ కనిపించిన యువతి చివరకు కరోనా కు బలైపోయింది. గతవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఎంతో మంది గుండెల్లో స్ఫూర్తిని నింపిన ఆమె గుండె కరోనా ముందు ఓడిపోవాల్సి వచ్చింది. ఢిల్లీకి చెందిన డాక్టర్ మౌనిక తన ట్విట్టర్ ఖాతాలో ఆమె వీడియో పోస్ట్ చేసింది. కరోనా సోకిన వ్యక్తికి ఐసీయూ బెడ్ దొరకకపోవడం తో కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. సాధారణంగా అలాంటి ఆరోగ్య పరిస్థితిలో ఎవరైనా భయపడతారు మరియు కుంగిపోతారు కానీ ఆ అమ్మాయి మాత్రం ఎంతో ధైర్యం గా కనిపించింది. పాటలు వినాలనిపిస్తుందని డాక్టర్ ను అడిగితె అందుకు ఒప్పుకున్నారు. బెడ్ పై ఫోన్ లో “లవ్ యు జిందగీ” పాట వింటూ చిరునవ్వులు చిందించన ఆమె వీడియోను డాక్టర్ మౌనిక ట్విటర్లో పోస్ట్ చేయగా ఇటీవల ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. We Will Win This! ❤️🔥 Courtesy : @drmonika_langeh pic.twitter.com/BxXMYn5NQ5 — Stay Home, Stay Safe.😷 🙏🏻 (@RVCJ_FB) May 12, 2021 4 రోజుల క్రితం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఐసియు లో మార్చారు. ఈ విషయాన్ని డాక్టర్ మౌనిక తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ” ఈ ధైర్యమైన యువత కోసం అందరూ ప్రార్థించండి, కొన్నిసార్లు మనం చాలా నిస్సహాయుల అవుతాము మన చేతిలో ఏమీ ఉండదు అంతా భగవంతుడి చేతుల్లో ఉంటుందని” అవేదం వ్యక్తం చేసింది. అయితే ప్రార్థనలు ఏమీ ఫలించాలా ఆమె చివరకు చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయింది. “చాలా బాధాకరం ఒక ధైర్యమైన గుండెను కోల్పోయామని” డాక్టర్ మౌనిక నిన్న ట్విట్టర్ ద్వారా యువతి మరణవార్త తెలియజేశారు. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు దిగ్బ్రాంతి కి గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు.
వ్యాయామంలో స్విమ్మింగే బెస్ట్‌ అంటున్న ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్స్‌ | Fitness Experts About Swimming - 10TVNEWSTELUGU హీరో నాని కొడుకుని చూడండి. | Nani Son Singing Song | Nani Son |Leo Entertainment #nani #nanison ... - YOUTUBE కేరళ అమ్మాయిలు మతం మారి తీవ్రవాదులయ్యారా?| The Kerala Story, Adah Sharma | The Razakar Files - IDREAMMOVIES నా తల్లి మీద దాడి చేస్తారా | BJ MP Arvind Fire MLC Kavitha | Telangana Politics | CM KCR | TV5 News - TV5NEWS Bandi Sanjay Emotional Words Over BL Santhosh | Telangana @Sakshi TV - SAKSHITV ... talk - YOUTUBE Watch Heroine Meenakshi at HIT2 - YOUTUBE Tamannaah Bhatia Latest Super CUTE Expressions @ Vogue Forces Of Fashion Red Carpet #tamannaah #tamannaahbhatia ... - YOUTUBE Gadwal TRS MLA Krishna Mohan Reddy Attacks Regional Coordinator | V6 Teenmaar - V6NEWSTELUGU TOP 25 NEWS | Sakshi Speed News | Top 25 Headlines@ 7:30 AM | 21-11-2022 | Sakshi TV - SAKSHITV INSIDE : ఆదిలాబాద్‌ టీఆర్ఎస్‌లో దుమారం..ఆశావహుల్లో చిచ్చురేపిన కేసీఆర్‌ కామెంట్స్‌ | ABN Telugu - ABNTELUGUTV
మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత నేల నుంచి నింగి వరకు అన్నీ ప్రయివేటీకరణ చేస్తున్నదని, కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా దోచిపెడుతున్నదని సీఐటీయూ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ ఎలమారం కరీం విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్లు లూటీ చేస్తున్నారనీ, అందుకునుగుణంగా ప్రభుత్వం విధానాల రూపకల్పన చేస్తున్నదని ఆరోపించారు. దేశాన్ని లూటీ చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇంజనీర్స్‌ (ఎన్‌సీసీఓఈఈఈ) ఆధ్వర్యంలో బుధవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌ వద్ద విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ మార్చ్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు కదంతొక్కారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని నినాదాలు హోరెత్తించారు. న్యూఢిల్లీ : 'విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి. ప్రయివేటీకరణ ప్రక్రియను ఉపసంహరించుకోవాలి. పవర్‌ కార్పొరేషన్ల ఏకీకరణ చేయాలి. కేరళలోని కేఎస్‌ఈబీ లిమిటెడ్‌, హిమాచల్‌లోని హెచ్‌పీఎస్‌ఈబీ లిమిటెడ్‌లానే అన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఈబీ లిమిటెడ్‌ను పునరుద్ధరించాలి. విద్యుత్‌ ఉద్యోగులందరికీ పాత పెన్షన్‌ పునరుద్ధరించాలి. తెలంగాణ, పంజాబ్‌లో చేసినట్టు అన్ని రాష్ట్రాల్లో ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు విద్యుత్‌ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలి. రెగ్యులర్‌ పోస్టులపై రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ చేయాలి. విద్యుత్తు ప్రాథమిక హక్కుగా ప్రకటించాలి' అని విద్యుత్తు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ మార్చ్‌లో ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజనీర్స్‌ ఫెడరేషన్‌, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా పవర్‌ డిప్లొమా ఇంజనీర్స్‌ ఫెడరేషన్‌, ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌, ఇండియన్‌ నేషనల్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, వివిధ రాష్ట్రాలలోని అనేక ఇతర స్వతంత్ర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలోని విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లతో చర్చించకుండా పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టారనీ, దీనికి వ్యతిరేకంగా 27 లక్షల విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తామన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. విద్యుత్‌ వినియోగదారుల, విద్యుత్‌ వ్యవస్థ ప్రయోజనాల కోసం అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకించాలని ఎన్‌సీసీఓఈఈఈ కోరింది. ఈ సందర్భంగా ఎలమరం కరీం మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం 1948లో విద్యుత్‌ సరఫరా చట్టాన్ని తీసుకొచ్చారనీ, దీనివల్ల రెండు కోట్ల పంపుసెట్లకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారనీ, అది తక్కువ ధరలతో వ్యవసాయ అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. దేశంలో ఐదు లక్షల గ్రామాల్లో 25 కోట్ల ఇండ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. 1991 తరువాత ప్రపంచీకరణ విధానాలను ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. అన్ని రంగాలను ప్రయివేటీకరిస్తున్నదనీ, అందులో భాగంగానే విద్యుత్‌ రంగాన్నీ ప్రయివేటీకరణ చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటి ప్రయివేటు శక్తుల చేతుల్లో పెడుతున్నారనీ, బహుళజాతి కంపెనీలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రయివేటీకరణను వ్యతిరేకించిందనీ, 1998లో అధికారంలోకి వచ్చిన వాజ్‌పేరు ప్రభుత్వం 2003లో విద్యుత్‌ సవరణ బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. విద్యుత్‌ బోర్డలపై భారాలు, విద్యుత్‌ రంగ ప్రయివేటీకరణ వంటి అంశాలు బిల్లులో ప్రతిపాదించారని తెలిపారు. అప్పుడు ఒరిస్సా, మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాలు విద్యుత్‌ ప్రయివేటీకరణ విధానాన్ని అమలు చేశాయనీ, ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతున్నదని అన్నారు. కానీ మెజార్టీ రాష్ట్రాల్లో విద్యుత్‌ ప్రభుత్వ రంగంలోనే ఉందనీ, కేరళలో విద్యుత్‌ బోర్డును ప్రభుత్వమే ఒక కంపెనీగా నిర్వహిస్తోందని తెలిపారు. 2019లో మళ్లీ ప్రభుత్వం విద్యుత్‌ సవరణ బిల్లును తీసుకొచ్చిందని, చాలా ప్రమాదకర అంశాలు అందులో ఇమిడి ఉన్నాయని అన్నారు. అందుకే అందరమీ ఐక్యంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ రంగ ప్రయివేటీకరణను అక్కడి ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్లు పోరాడి తిప్పికొట్టారని గుర్తు చేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌, పుదుచ్చేరి, చండీగఢ్‌లో కేంద్ర ప్రభుత్వం అక్కడి విద్యుత్‌ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలని చూస్తే, కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు ఐక్యంగా పోరాడి విజయం సాధించారని తెలిపారు. గతంలో ఆయిల్‌, గ్యాస్‌ ధరలను కేంద్ర మంత్రివర్గం నిర్ణయించేదనీ, ఇప్పుడు అన్ని రంగాలను ప్రయివేటీకరణ చేయడం వల్ల ఆయిల్‌, గ్యాస్‌ ధరలను అంబానీ, అదానీలు నిర్ణయిస్తున్నారని విమర్శించారు. విద్యుత్‌నూ ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తే, విద్యుత్‌ ధరలను వారే నిర్ణయిస్తారన్నారు. పార్లమెంట్‌లో తాము విద్యుత్‌ బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు అప్రజాస్వామికమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు. ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ విద్యుత్‌ సవరణ బిల్లు రైతులకూ వ్యతిరేకమైనదనీ, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఎస్‌కేఎం ప్రధాన డిమాండ్లలో విద్యుత్‌ బిల్లు ఉపసంహరణ కూడా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌, వైసీపీ రాజ్యసభ ఎంపి ఆర్‌. కష్ణయ్య, ఆప్‌ నేత గౌరవ్‌ మహేశ్వరీ, కోఆర్డినేషన్‌ కమిటీ నేతలు ప్రశాంత నంది చౌదరి, శైలేంద్ర దూబే, మోహన్‌ శర్మ, ఆర్‌కె త్రివేది, కుల్దీప్‌ కుమార్‌, పి.రత్నాకర్‌ రావు, అభిమన్యు ధంకర్‌, పద్మజిత్‌ సింగ్‌, కె.అశోక్‌ కుమార్‌, సమీర్‌ సిన్హా, ఆర్‌కె శర్మ, సద్రుద్దీన్‌ రాణా, తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్స్‌ సంఘాల నేతలు కె.ఈశ్వరావు, వి.గోవర్థన్‌, టి.రత్నాకర్‌, బీసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుండెపోటుతో ఎం. చెన్నకేశవులు మృతి విద్యుత్‌ ఉద్యోగుల ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీకి వస్తున్న కడప జిల్లా, పొద్దుటూరు ఈఆర్‌ఓ సీనియర్‌ అసెస్టింట్‌ ఎం. చెన్నకేశవులు మార్గమధ్యలోనే గుండెపోటుతో మరణించారు. రాజస్థాన్‌లోని బయన రైల్వేస్టేషన్‌లో మృతదేహాన్ని దించారు. అక్కడ నుంచి ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Maha Swetha Sudha Murty Alakananda Prachuranalu మహాశ్వేత సుధామూర్తి అలకనంద ప్రచురణలు Literature Novel జగదీశ్వరి సాహిత్యం లిటరేచర్ Saahithyam నవల Novel Navala అనువాదం Anuvadaalu Translation Let your friends know Description Reviews (0) ఎంతో అందంగా ఉండి, విద్యావంతురాలై ఎన్నో ఆశలతో నూతన జీవితంలో అడుగుపెట్టి, ఏమాత్రం హానికరంకాని 'బొల్లి మచ్చల' వ్యాధి వచ్చి, ఆమె ఆశాసౌధాలన్నీ కూలిపోయిన ఒక యువతిగాధ 'మహాశ్వేత'. అవతలి వారి బాధలను చూసి ఆనందించే సమాజాన్ని ఎదుర్కొని తన కాళ్ళపై తాను నిలబడి, తాను అబలకాదు సబల అని నిరూపించిన ఒక యువతి గాధ ఇది. ఒక నవల ఆరేడు భాషల్లోకి అనువాదమైందంటే కథకథనాల్లో వైవిద్యం ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఇనోఓ్ఫసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి రాసిన 'మహాశ్వేత', 'డాలర్‌ కోడలు' నవలలు అలాంటివే. - ఈనాడు మనసును మార్చిన రచన. దగా పడినా దిగాలు పడని ఓ థీరజ జీవన పోరాటం. - ఇండియా టుడే బొల్లి సోకిన ఒక అందమైన యువతి జీవితం ఎంతటి విషాదపు మలుపు తీసుకుందో చెబుతూనే దాని నుంచి ఆ యువతి ఆత్మస్థైర్యంతో బయటపడిన వైనాన్ని సుధామూర్తి మహాశ్వేత నవలలో చిత్రించారు. ఇది ఒక రకంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశం. దానిని సుధామూర్తి హృద్యంగా ఆవిష్కరించారు. - ఆంధ్రజ్యోతి
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి.ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమ‌స్ కావ‌టం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్ మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ స‌క్సస్ ని పురస్కరించుకుని లెహ‌రాయి చిత్రం నుండి “అప్సరస అప్సరస” అనే మరో సాంగ్ ను కూడా విడుద‌ల చేశారు మేకర్స్. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ ఆల‌పించారు. “తీపితో తేల్చి చెప్పా తొలితీపి నీ పలుకని తారనే పిలిచి చూపా తొలి తారా నీ నవ్వని” లాంటి లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ వున్న క‌థతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించినట్లు ఇదివరకే ద‌ర్శకుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస” తెలిపారు.ప్రముఖులు న‌టించిన ఈ చిత్రాన్ని నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్నారు. లెహరాయి రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం. Ali, Gagan Vihari, Jabardast Ramprasad, Ranjith, Rao Ramesh, Satyam Rajesh, Soumya Menon, Sr. Naresh, Telugu70mm, Tollywood, trending
ద్విభాషా శిబిరంలు శిబిరంలను రెండు భాషల్లో నేర్పిస్తారు. విద్యార్థులు అందరూ రోజువారీ ధ్యానం సూచనలను రెండు భాషల్లో వినవచ్చు సాయంత్రం ప్రవచనాలను విడిగా వినవచ్చు. పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం. పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు. అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది. ధ్యాన శిబిరంలు కేంద్రం మరియు కొన్ని కేంద్రం లేని ప్రాంతాలలో కూడా జరుగుతాయి. ధ్యానం కేంద్రాలలో శిబిరంలు ఏడాది పొడవునా క్రమం తప్పకుండా జరగడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయం లో ధ్యాన కేంద్రాలు స్థాపించబడడానికి ముందు, అన్ని శిబిరంలు, మత, విడిది కేంద్రాలు, చర్చిలు మరియు కాంప్ గ్రౌండ్ లు వంటి తాత్కాలిక ప్రాంతాలలో జరిగేవి. నేడు కేంద్రాలు ఏర్పాటు కాని ప్రాంతాల్లో, ఆయా ప్రాంతంలో నివసించే విపశ్యన స్థానిక విద్యార్థులచే 10 రోజుల ధ్యాన శిబిరంలు నిర్వహించబడుతున్నాయి. శిబిర రకము: పాత సాధకుల లఘు శిబిరంలు (1-3 రోజులు) శ్రీ గోయెంకా గారి లేక అతని సహాయక ఆచార్యులతో కానీ 10 రోజుల శిబిరం పూర్తి చేసిన సాధకుల కోసం మాత్రమే. పాత సాధకులు, తమ చివరి శిబిరం చేసి కొంత సమయం గడిచిన వారైనా సరే ఈ శిబిరంలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10-రోజుల శిబిరాలు విపశ్యన ధ్యానము యొక్క పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన. 11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి. 10-రోజుల ఎగ్జిక్యూటివ్ శిబిరాలు ప్రత్యేకంగా వ్యాపారవేత్తలు మరియు ప్రభుత్వ ఉద్యోగుల కొరకు నిర్వహించబడే విపశ్యన ధ్యాన పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. అధిక సమాచారము కొరకు క్రింది వెబ్ సైట్ చూడండి ఎగ్జిక్యూటివ్ శిబిరం వెబ్ సైట్.ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన.11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి. పాత సాధకుల కోసం 10 రోజుల శిబిరాలు మామూలు 10 రోజుల శిబిరాల నియమావళి, కాల పట్టికనే కలిగి ఉంటాయి. ఈ శిబిరాలు గంభీర పూర్వ సాధకులు ఎవరైతే కనీసము మూడు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన శిబిరం పూర్తి చేసి మిగితా ఏ ధ్యానము సాధన చేయకుండా, కనీసము గత 1 సంవత్సరము, విపశ్యన ధ్యానం మాత్రమే ప్రతి దినం సాధన చేస్తూ, దైనందిన జీవితంలో పంచ శీలాలను పాటించడానికి ప్రయత్నిస్తున్న వారి కోసమే ప్రత్యేక 10 రోజుల శిబిరాలు గంభీర పూర్వ సాధకులు ఎవరైతే కనీసము ఐదు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన శిబిరం, కనీసము ఒక్క 10 రోజుల శిబిరంలో సేవను పూర్తి చేసుకుని మరియు నియమబద్ధంగా కనీసము గత 2 సంవత్సరాలు ఈ ధ్యానము మాత్రమే సాధన చేస్తున్న వారికోసమే The 14-Day Gratitude Course was previously called the Teacher's Self Course. One of the qualities we develop as we meditate is gratitude - gratitude towards one’s teachers, Goenkaji and Mataji, and towards the long tradition of Vipassana teachers, right back to the Buddha. The course is open to old students who are active in giving service. Requirements include 3 x 10day courses plus one Satipaṭṭhāna course, being active in Dhamma service, trying to maintain two-hour daily practice since last 10-Day course, and trying to maintain the five precepts to the best of one's ability. Local teacher’s recommendation is required. The course follows the usual format of 3x group sittings with instructions in the day, but students work more independently and the teaching materials are drawn from the 20-day course. This is a half-way step to help students mature for long courses, and serves to inspire students to work more deeply in Dhamma. 20 రోజుల శిబిరాలు కనీసము ఐదు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం, కనీసము ఒక్క 10 రోజుల శిబిరంలో సేవ చేసి, కనీసము 2 సంవత్సరాలు నియమ బద్ధంగా సాధన చేస్తూ ఈ ధ్యాన పద్ధతికే కట్టుబడి ఉన్న గంభీర సాధకుల కొరకు మాత్రమే . 30-రోజుల శిబిరాలు కనీసము ఆరు 10 రోజుల శిబిరాలు(మొదటి 20 రోజుల శిబిరం తరవాత ఒకటి), ఒక్క 20-రోజుల శిబిరం, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం పూర్తి చేసి కనీసము 2 సంవత్సరాలు నియమ బద్ధంగా సాధన చేస్తూ ఈ ధ్యాన పద్ధతికే కట్టుబడి ఉన్న గంభీర సాధకుల కొరకు మాత్రమే. 45-రోజుల శిబిరాలు కనీసము ఏడు 10 రోజుల శిబిరాలు (మొదటి 30 రోజుల శిబిరం తరవాత ఒకటి), రెండు 30-రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం చేసి, కనీసము 3 సంవత్సరముల వరకు నియమ బద్ధంగా సాధన చేస్తూ, ధమ్మ సేవలో నిమగ్నమయి ఉన్న వారు లేక సహాయక ఆచార్యుల కొరకు మాత్రమే. 60-రోజుల శిబిరాలు కనీసము రెండు 45 రోజుల శిబిరాలు చేసి, సంవత్సరానికి కనీసము 4 శిబిరాలు నిర్వహించే ఆచార్యులు, సహాయక ఆచార్యుల కొరకు మాత్రమే. పిల్లల శిబిరాలు, 8 నుండి 12 సంవత్సరముల వయస్సు ఉండి ధ్యానము నేర్చుకోవాలన్న కోరిక గలిగిన పిల్లల కొరకు. వాళ్ళ తల్లిదండ్రులు విపశ్యన సాధకులు అగుట ఆవశ్యకము కాదు. పాత సాధకుల కార్యక్రమములు క్రింది వాటిని పోలియుండును సేవా కార్యక్రమములుఇచ్చట కేంద్రము యొక్క వివిధ రకములైన నిర్వహణ, నిర్మాణ, ఆంతరంగిక మరియు తోట పనులలో సేవనందించుటకు సమయము ఉండును. కానీ ఇది సంపూర్ణంగా క్రమబద్ధంగా నిర్వహించబడుతుంది. ఇచ్చట సహాయక ఆచార్యులను కలుసుకోవచ్చును, ఇంకా కమిటీ మరియు ట్రస్టు సమావేశములలొ పాల్గొనే అవకాశము కూడా లభించవచ్చు. అందరు పాత సాధకులు ఈ కార్యక్రమాలకు ఆహ్వానితులే. దైనందిన కార్యక్రమములో మూడు సామూహిక సాధనలతో పాటు ఉదయం, మధ్యాహ్నం సేవా సమయములు ఉంటాయి మరియు సాయంకాలము సత్యనారాయణ గోయెంక గారిచే పాత సాధకులను ఉద్దేశించి ఇచ్చిన ప్రత్యేక ప్రవచనాలు మరియు ఉపన్యాసములు వినిపించబడతాయి. అవగాహన శిబిరాలు - ధ్యాన శిబిరముల మధ్య నిర్వహించబడును. విపశ్యన ధ్యానము గురించి, ధ్యాన కేంద్రముల గురించి అవగాహన పొందడానికి అందరూ ఆహ్వానితులే సతిపట్ఠాన సుత్త శిబిరము 10 రోజుల శిబిరము కాలపట్టిక మరియు నియమావళిని పోలి ఉండును. తేడా ఏమిటంటే సాయంత్రపు ప్రవచనాలలో సతిపట్ఠాన సుత్త జాగ్రత్తగా పరిశీలించబడుతుంది. ఈ సుత్తలో విపశ్యన ధ్యాన విధానము సక్రమముగా వివరించబడింది. ఈ శిబిరములు కనీసము మూడు 10 రోజుల శిబిరములు (సేవ ఇచ్చిన శిబిరములను మినహాయించి) చేసి, చివరి 10 రోజుల శిబిరము తరువాత ఇతర ఏ ధ్యాన పద్ధతినీ అనుసరించకుండా, విపశ్యన ధ్యాన సాధనను గత ఒక్క సంవత్సరము నుండి చేస్తూ, తమ సాధనలో నిరంతరతను నిలుపుకునే ప్రయత్నంలో ఉండి, పంచ శీలాలను తమ నిత్య జీవనంలో పాటిస్తున్న గంభీర పాత సాధకుల కొరకు నిర్దేశించబడినవి. పాత సాధకుల స్వీయ శిబిరము, 10 రోజుల శిబిరము యొక్క కాలపట్టిక మరియు నియమావళిని పోలి ఉండును. తేడా ఏమిటంటే ఇక్కడ ఆచార్యుల ఉపస్థితి ఉండదు. ఈ శిబిరములు కనీసము మూడు పది రోజుల శిబిరములలో సాధన చేసి, క్రిందటి 10 రోజుల శిబిరము తరువాత ఇతర ఏ ధ్యాన పద్ధతినీ అనుసరించకుండా, విపశ్యన ధ్యాన సాధనను గత ఒక్క సంవత్సరము నుండి చేస్తూ, తమ సాధనలో నిరంతరతను నిలుపుకునే ప్రయత్నంలో ఉండి, పంచ శీలాలను తమ నిత్య జీవనంలో పాటిస్తున్నగంభీర పాత సాధకుల కొరకు నిర్దేశించబడినవి. సేవా సమయము వివిధ రకములైన కేంద్ర నిర్వహణ, నిర్మాణ, ఆంతరంగిక మరియు తోట పనుల కొరకు కేటాయించబడినది. పాత సాధకులు అందరూ దీనికి ఆహ్వానితులే. దైనందిన కార్యక్రమములో మూడు సామూహిక సాధనలతో పాటు ఉదయం, మధ్యాహ్నం సేవా సమయములు ఉంటాయి మరియు సాయంకాలము సత్యనారాయణ గోయెంక గారిచే పాత సాధకులను ఉద్దేశించి ఇచ్చిన ప్రత్యేక ప్రవచనాలు మరియు ఉపన్యాసములు వినిపించబడతాయి. కిశోర ఆనాపాన శిబిరములు 13-18 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన వారి కొరకు నిర్దేశించబడినవి. వాళ్ళ తల్లిదండ్రులు విపశ్యన సాధకులు అగుట ఆవశ్యకము కాదు.
“సినిమా వాళ్ళందరూ బలిసి కొట్టుకుంటున్నారన్న” భావనను వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను నల్లపురెడ్డి ఎందుకు చేయవలసి వచ్చిందో వైసీపీ స్పోక్స్ పర్సన్ రవిచంద్ర రెడ్డి ఓ కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. సినిమా ఇండస్ట్రీలో కొందరు కరుడు గట్టిన భావజాలంతో ఉన్నారని, తాను ఇటీవల “పుష్ప” సినిమా చూశానని, ముందుగా ధియేటర్ లో, తాజాగా మరోసారి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూశానని, లేటెస్ట్ తాను గమనించింది ఏమిటంటే, ప్రధాన విలన్ కు వెనుకాల ఉన్న విలన్స్ పేర్లన్నీ ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన వారివేనని అభిప్రాయ పడ్డారు. ‘పుష్ప’ సినిమాను నిర్మించింది ఎవరా అని చూస్తే యెర్నేని నవీన్ చౌదరి అని, అంటే ఈ భావజాలం చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండడంతోనే ప్రసన్న కుమార్ రెడ్డి ‘బలిసి కొట్టుకుంటున్నారు’ అని ఉంటారని తాను భావిస్తున్నట్లుగా రవిచంద్ర రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ భావ దారిద్య్రం ఏమిటి? సినిమాలో ఉన్న విలన్ పాత్రలకు ‘రెడ్ల’ పేర్లు ఎందుకు పెడుతున్నారు? ఇలాగే కొనసాగితే మర్యాద దక్కదని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను. కానీ ‘రెడ్ల’ మీద వ్యతిరేకత పెరగాలని, చంద్రబాబు నాయుడు భావజాలంలో చాలామంది నిర్మాతలు ‘బలిసి కొట్టుకుంటున్నారు,’ వాళ్ళను ఉద్దేశించి అన్న మాటలుగా నేను అన్వయించి చెప్తున్నాను. ప్రతి ఒక్క విలన్ ‘రెడ్డి’ ఎందుకు ఉండాలి, ‘రెడ్లు’ ఏమైనా తేరగా దొరికారా? తమాషా పడుతున్నారా? రెడ్లను అంటే ఎవరు ఏం చేయరని అనుకుంటున్నారా? మర్యాద దక్కదని హెచ్చరిస్తున్నాను అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఈ మీడియా డిబేట్ లో పాల్గొన్న మరో వ్యక్తి ‘అసలు మ్యాటర్ ను డైవర్ట్ చేస్తున్నారు’ అంటూ రవిచంద్ర వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ఈ షో నిర్వహిస్తున్న రజనీకాంత్ కూడా అది సరికాదని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, రవిచంద్ర రెడ్డి మాత్రం ఎవరి మాటలను వినిపించుకోకుండా ‘రెడ్డి – కమ్మ’ సామాజిక వర్గాల నడుమ విభేదాలు వచ్చే విధంగా వ్యాఖ్యానించారు. అయితే రవిచంద్రరెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, దర్శకుడు క్రియేటివిటీలో భాగంగా పెట్టే పేర్లను ఇలా రాజకీయాలు చేయడం తగదని, మరి ఇంతకుముందు హీరోలకు ‘రెడ్డి’ ట్యాగ్ లు పెట్టినపుడు వీరంతా ఎక్కడ ఉన్నారని నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేసుకుంటూ ప్రశ్నిస్తున్నారు. ‘సమరసింహారెడ్డి, ఆదికేశవ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, అర్జున్ రెడ్డి, సైరా రెడ్డి’ ఇలా ప్రముఖ హీరోలందరూ ‘రెడ్డి’ సామాజిక వర్గపు పాత్రలను చేసారని గుర్తు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన పొరపాటు వ్యాఖ్యలను బలపరచడం కోసం ఏదొక ‘కుంటి సాకు’ను వెతుక్కుని, ఇపుడు ‘పుష్ప’ సినిమా నిర్మాతను టార్గెట్ చేయడం తప్ప, ఈ వాదనలో పస లేదన్నది అసలు విషయం. ఇప్పటివరకు ఇలాంటి ఆలోచనలు బహుశా ఏ ఒక్కరూ కూడా చేసి ఉండరని, అయినా చంద్రబాబు నాయుడు – ‘పుష్ప’ ప్రొడ్యూసర్ ఒకే సామాజిక వర్గం అయితే, స్టోరీ చంద్రబాబు చెప్పేస్తారా? క్యారెక్టర్ పేర్లు కూడా చంద్రబాబు పెట్టేస్తారా? అంటూ నెటిజన్లు వేస్తోన్న ప్రశ్నలు కోకొల్లలు. కధను రచించేది డైరెక్టర్, ఆ కధలోని పాత్రలకు ఏ పేరు పెట్టాలనేది నిర్ణయించేది డైరెక్టర్, ‘పుష్ప’ విషయానికి వస్తే ఆ డైరెక్టర్ పేరు బండ్రెడ్డి సుకుమార్, రవిచంద్ర రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. డైరెక్టర్ చెప్పిన కథను నమ్మి పెట్టుబడి పెట్టడం వరకే ప్రొడ్యూసర్ రోల్ ఉంటుందన్న కనీస అవగాహన లేకుండా వితండ వాదనను తెరపైకి తీసుకురావడం సినిమాలో కంటే ‘పెద్ద ట్విస్ట్’గా మారింది. ఒక పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని పొరపాటు వ్యాఖ్యలు చేయడం అనేది ఓ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా బాధ్యత గల స్థానంలో ఉన్న రవిచంద్ర రెడ్డికి ఏ మాత్రం తగదు. అయినా రెండు సామాజిక వర్గాల నడుమ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం ఎంతవరకు సమంజసమో వైసీపీ వర్గాలే ఆలోచనలు చేయాలి. https://www.mirchi9.com/wp-content/uploads/2022/01/fNaSeBFFd7zYNiyH.mp4 How Much Did Amazon Prime Pay For Pushpa? ట్రింగ్ ట్రింగ్… డేంజర్ బెల్స్ ఫర్ జగన్..? Two Directors Upset With Allu Arjun! Follow Mirchi9 on Google NewsThis Week Releases on OTT – Check ‘Rating’ Filter Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to Jobs@Mirchi9.com The post పుష్ప… రెడ్లు… అందుకే బలిసి కొట్టుకుంటున్నారు..! appeared first on mirchi9.com. Like 0 Thanks! You've already liked this « ఇద్దరు చిన్నారులను బలితీసుకున్న కసాయి తండ్రి » Gandhi Hospital Temporarily Closed Due To High COVID Cases
అంతా మోసం , మాయ మాటలు, మార్కెట్ మాయజాలంతో ఆకర్షణీయమైన లే ఔట్ ఫొటోలతో రియల్ వ్యాపారం బాగా చేయొచ్చు అనుకున్నాడు… అనుమతులు లేకున్నా ఉన్నాయని చెప్పి కొనుగోలుదారులను బురిడీ కొట్టించి ప్లాట్లు అమ్ముకునే ప్రయత్నం… ఒకటి కాదు రెండు కాదు అనుమతులు లేకుండా మూడు వెంచర్ లకు శ్రీకారం చుట్టాడు ఓ అక్రమవెంచర్ ల వీరుడు… ఫామ్ ల్యాండ్, గ్రీన్ ల్యాండ్, ఇన్ఫ్రా ఎస్టేట్ పేరు లతో రియల్ దందా మొదలు పెట్టారు… ఈయనకు తోడు ఇక్కడ నడుస్తున్న అక్రమ రియల్ దందాకు ఓ ఇద్దరు తహశీల్దార్ లు సైతం సహకరిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరూ ఈ రియల్టర్ కు అక్రమ రిజిస్ట్రేషన్ లు చేస్తున్నట్లు తెలిసింది… నాలా కన్వర్షన్ లేదు డిటీసీపీ అనుమతులు అసలే లేవు వర్ధన్నపేట, ఐనవోలు మండలాల్లో ఓ ఫైనాన్షియర్ చేస్తున్న మూడు వెంచర్ లకు అనుమతులు లేవని తెలిసింది సాధారణంగా వెంచర్ చేయాలంటే వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ చేసిన తర్వాత మాత్రమే వెంచర్ చేయాలి కానీ ఈ ఫైనాన్షియర్ అవేమి పట్టించుకోకుండానే డిటీసీపీ అనుమతులు తీసుకోకుండానే మూడు వెంచర్ లు చేసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు వర్ధన్నపేట, ఐనవోలు మండలాల్లో ఇటీవల ఓ ఫైనాన్షియర్ మూడు అక్రమ వెంచర్ లను ఏర్పాటు చేశాడు. వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు గా చేసి గజాల్లో కాకుండా 2 గుంటలకో ప్లాటు చొప్పున అమ్మకాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ వెంచర్ లోని ప్లాట్లను వెంచర్ నిర్వాహకులు ఇచ్చే ముడుపులకు ఆశపడి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వర్ధన్నపేట, ఐనవోలు తహసీల్దార్ లు 2 గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేసి పాస్ బుక్ లు జారీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం డిటీసీపీ అప్రూవల్ అంటూ మోసం వర్ధన్నపేట మండలం ఉప్పరపెళ్లి క్రాస్ రోడ్ కట్రియాల శివారులో ఈ ఫైనాన్షియర్ చేసిన వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేకున్నా డిటీసీపీ అప్రూవల్ లే అవుట్ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం పై న్యూస్-10 ప్రతినిధి డిటీసీపీ అధికారులను సంప్రదించగా ఆ వెంచర్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. డిటీసీపీ అనుమతి తీసుకోకుండానే డిటీసీపీ అప్రూవల్ లే అవుట్ అని బోర్డు ఏర్పాటు చేయడం పై డిటీసీపీ అధికారులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయబోతున్నట్లు అనౌన్స్ చేయగానే జనాల్లో ఆసక్తి పెరిగిపోయింది. కానీ ఆర్ధిక కారణాల వలన సినిమాను మధ్యలోనే ఆపేశారు. Udayavani Dhuli Hyderabad, First Published Nov 26, 2018, 2:10 PM IST దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయబోతున్నట్లు అనౌన్స్ చేయగానే జనాల్లో ఆసక్తి పెరిగిపోయింది. కానీ ఆర్ధిక కారణాల వలన సినిమాను మధ్యలోనే ఆపేశారు. రీసెంట్ గా సినిమాను మళ్లీ మొదలుపెట్టారు. ఎన్టీఆర్ జీవితంలో చీకటి కోణాన్ని బయటపెట్టబోతున్నట్లు వెల్లడించాడు వర్మ. ఈ సినిమాకి సంబంధించి లక్ష్మీపార్వత దగ్గర ముందే అనుమతి తీసుకున్నాడు వర్మ. సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ఆమె కూడా హాజరయ్యారు. అయితే ఈ సినిమా తీసే ముందు తనకు స్క్రిప్ట్ మొత్తం ఒకసారి చూపించాలని లక్ష్మీపార్వతి కండీషన్ పెట్టింది. ఈ కండీషన్ గురించి వర్మ దగ్గర ప్రస్తావించగా.. స్క్రిప్ట్ లక్ష్మీపార్వతికి చూపించే ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. 'నేనొక కథ చెప్పి మరొక కథ తీస్తే పరిస్థితి ఏంటి..? సినిమా అనేది పరస్పర నమ్మకంతో ముందుకు వెళ్లాలి. నన్ను లక్ష్మీపార్వతి నమ్మితే చాలు.. స్క్రిప్ట్ మాత్రం ఆమెకి చూపించే ప్రసక్తే లేదని' అన్నారు. అలానే ఈ సినిమాకి క్రిష్ తెరకెక్కిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధం లేదని అన్నారు. తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర నుండి ఏయే పాత్రలు ఉన్నాయో.. అన్ని పాత్రలు సినిమాలో ఉంటాయని అన్నారు. సినిమాలో అందరూ కొత్త నటీనటులే కనిపిస్తారని కొన్ని పాత్రలకు స్టార్ డం అవసరం లేదని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
మొత్తానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్ట్ చేసింది. 2013-16 కాలంలో ఎన్ఎస్ఈ సీఈవోగా ఉన్న చిత్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆమె వైఖరి వల్ల స్టాక్ ఎక్స్చేంజిలో పెట్టుబడులు పెట్టిన వేలాదిమంది ఇన్వెస్టర్లు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. సీఈవోగా తనను ఒక అదృశ్య వ్యక్తి, హిమాలాయాల్లో సంచరించే ఒక బాబా నడిపించారనే విచిత్రమైన వాదన చిత్ర వినిపిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల టర్నోవర్, బిజినెస్ జరిగే స్టాక్ ఎక్స్చేంజ్ రోజువారి కార్యక్రమాలను అత్యున్నత స్థాయిలో ఉన్న సీఈవోను ఒక అదృశ్య వ్యక్తో లేదా హిమాలయాల్లో సంచరించే బాబానో నడిపించారంటే ఎవరైనా నమ్ముతారా ? అసలు హిమాలయాల్లో సంచరించే బాబాకు లక్షల కోట్ల రూపాయల వ్యవహారాలతో ముడిపడున్న స్టాక్ ఎక్స్చేంజికి ఏమిటి సంబంధమో చిత్ర చెప్పటంలేదు. జరిగిన విషయాలపై చిత్ర చెబుతున్న విషయాలను విన్న తర్వాత ఆర్థిక రంగ నిపుణులు, స్టాక్ ఎక్స్చేంజ్ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. చిత్రాను సీబీఐ అదుపులోకి తీసుకుని ఎన్ని రోజులు విచారించినా ఉపయోగం లేకపోయింది. సీబీఐ విచారణకు ఆమె ఏమాత్రం సహకరించలేదు. ఆమెను విచారించే క్రమంలో సీబీఐ కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ సీనియర్ సైకాలజిస్టు సహాయం తీసుకున్నా ఉపయోగం లేకపోయింది. ఏ రకంగా విచారించినా చిత్ర సహకరించలేదు. సీబీఐ అదుపులో ఉన్నపుడే చిత్ర దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. తమ విచారణలో సహకరించని కారణంగా సీబీఐ చిత్రను అరెస్టు చేసింది. ఈమె సీఈవోగా ఉన్న కాలంలో వెనకుండి నడిపించింది గ్రూపు ఆపరేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరించిన ఆనంద్ సుబ్రమణియన్ అని దాదాపు తేలిపోయింది. అదృశ్య వ్యక్తి కానీ హిమాలయ బాబా కానీ లేరని ఆనందే బాబా పేరుతో చిత్రను కీలుబొమ్మను చేసి ఆడించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. తమ అనుమానాలకు తగిన ఆధారాలను సీబీఐ ఇఫ్పటికే సేకరించినట్లు సమాచారం. చిత్రతో పాటు ఆనంద్ సుబ్రమణియన్ ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. అయితే ఆనంద్ కూడా సీబీఐకి సహకరించటం లేదు. సరే ఈరోజు కాకపోయినా వీళ్ళద్దరు సీబీఐ విచారణలో మొత్తం గుట్టును విప్పకతప్పదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇదే చిత్ర ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో ప్రముఖంగా చెప్పటం. అంతర్జాతీయ స్ధాయిలో అంత్యంత ప్రభావశీలుర మహిళల జాబితాలో చిత్రకు కూడా ఉన్నారు. పదవుల్లో నుండి దిగిపోయిన తర్వాత ఇలాంటి వాళ్ళంతా వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
October 29, 2020 October 29, 2020 Suma Latha 567 Views abhinandan, Ayaz Sadiq, india, Pakistan Army Chief, Qamar Javed Bajwa, wing commander అభినందన్ ను వదలకపోతే భారత్ యుద్ధం చేస్తుందని బజ్వాకు చెప్పిన ఖురేషీ ‘Army Chief Bajwa Was Shaking, Sweating After India Threatened To Attack ఇస్లామాబాద్‌: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విషయంలో పాక్ ఆర్మీ చీఫ్‌ బాజ్వాకు వణికిపోయారట. ఈ విషయాన్ని పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత అయాజ్ సాధిక్ వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది. భారత్ పై దాడి చేసేందుకు పాక్ యుద్ధ విమానాలు వచ్చిన వెంటనే మన ఫైటర్ జెట్లు వాటిని వెంబడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ గగనతలంలోకి చొచ్చుకుపోయిన అభినందన్ ఒక పాక్ యుద్ధవిమానాన్ని కూల్చేశారు. ఇదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోతున్న తరుణంలో ప్యారాచూట్ ద్వారా పాక్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత పాక్ సైనికులు ఆయనను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అభినందన్ ను విడుదల చేయకపోతే భారత్ యుద్ధానికి కూడా సిద్ధమయ్యేది. ఇదే విషయం గురించి అయాజ్ సాధిక్ మాట్లాడారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో సాధిక్ మాట్లాడుతూ, ఇప్పటికీ తనకు జ్ఞాపకం ఉందని… అభినందన్ ను ఆర్మీ అదుపులోకి తీసుకున్న తర్వాత హైలెవెల్ మీటింగ్ జరిగిందని… ఆ మీటింగ్ కు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాలేదని చెప్పారు. విదేశాంగమంత్రి మహ్మద్ ఖురేషీ మాత్రం హాజరయ్యారని తెలిపారు. ‘దయచేసి అభినందన్ ను వదిలిపెట్టండి. లేకపోతే రాత్రి 9 గంటలకు భారత్ మనపై దాడి చేసే అవకాశం ఉంది’ అని బజ్వాతో ఖురేషీ చెప్పారని… ఆ మాట వినగానే బజ్వా కాళ్లు గజగజ వణికిపోయాయని చెప్పారు. బజ్వాకు ముచ్చెమటలు పట్టాయని తెలిపారు.
-జెడ్పీ చైర్మన్ల కైవసానికి టీఆర్‌ఎస్ కసరత్తు -ఇప్పటికే నాలుగు జెడ్పీల్లో మెజారిటీ -స్వరాష్ట్రంలో సొంత పార్టీకి.. -హంగ్ జిల్లాల్లో కారెక్కుతున్న టీడీపీ, కాంగ్రెస్ జెడ్పీటీసీలు -మున్సిపాలిటీల్లోనూ ఇదే తీరు స్వరాష్ట్రంలో సొంతపార్టీ గూటికే జిల్లా పరిషత్తులు చేరిపోనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జెడ్పీ ఛైర్మన్ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ను జారీచేసిన నేపథ్యంలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాల మధ్య అధికార పార్టీ వైపే మెజారిటీ జిల్లా ప్రజాపరిషత్‌లు మొగ్గుచూపుతున్నాయి. మొత్తం 9 జడ్పీలలో ఏడింటిపై గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమైంది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థులను చిత్తు చేసి గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో మూడు జిల్లాల్లో టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజార్టీని సాధించింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కారు స్పీడ్‌కు మిగిలిన పార్టీలు ఎదురునిలువలేకపోయాయి. ఇక మెదక్ జిల్లాలో మెజార్టీకి అతి స్వల్ప సంఖ్య తక్కువైనా ఆ వెంటనే కాంగ్రెస్, టీడీపీకి చెందిన జెడ్పీటీసీలు కారెక్కడంతో ఆ జెడ్పీ సైతం గులాబీ దళంలో చేరిపోయింది. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నాలుగింటిని కైవసం చేసుకున్నైట్లెంది. అదిలాబాద్ జిల్లాలో 52 జెడ్పీటీసీలుండగా టీఆర్‌ఎస్ పార్టీ 38 జెడ్పీటీసీలను గెలుచుకుంది. దీనికి తోడు బీఎస్పీ నుండి గెలిచిన జెడ్పీటీసీ కూడా గులాబీకిందకు చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ముగ్గురు జెడ్పీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌వైపు చూస్తున్నారు. దీంతో మొత్తం 52 జెడ్పీటీసీల్లో 42స్థానాలను టీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఇక కరీంనగర్‌లో 57 జేడ్పీటీసీలకుగాను 41 టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ ఇతర పార్టీలకు చెందిన జేడ్పీటీసీలు కూడా వస్తామంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 36 జేడ్పీటీసీలుండగా కారు పార్టీఖాతాలో 24 ఉన్నాయి. మెదక్‌లో సైతం ఇతర జడ్పీటీసీ మద్దతు లభించింది. దీంతో ఈ నాలుగు జేడ్పీ ఛైర్మన్లను దక్కించుకోవడంలో ఎలాంటి ఇబ్బంది టీఆర్‌ఎస్‌కు లేదు. ఆ మూడు జిల్లాలూ టీఆర్‌ఎస్ వెంటే.. పూర్తిస్థాయి మెజార్టీతో నాలుగు జిల్లాలను దక్కించుకున్న టీఆర్‌ఎస్ పార్టీ మిగిలిన మూడు జిల్లాలు కూడా కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. వరంగల్ జిల్లాలో 50 జేడ్పీటీసీలుండగా టీఆర్‌ఎస్ పార్టీకి 18 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి 10 మంది, ఇండిపెండెంట్ ఒకరు ఇప్పటికే గులాబీ గూటికి చేరారు. దీంతో జేడ్పీ ఛైర్మన్ సీటును దక్కించుకోవడానికి కావాల్సిన 26 మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ జేడ్పీటీసీలతో టీఆర్‌ఎస్ స్పీడ్ చూపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో కూడా ఎన్నికల ఫలితాల నాటికి హంగ్ పరిస్థితే ఉండేది. జిల్లాలో మొత్తం 33 జేడ్పీటీసీలుండగా టీఆర్‌ఎస్ పార్టీ 12 జేడ్పీటీసీలను కైవసం చేసుకుంది. జేడ్పీని కైవసం చేసుకోవడానికి మేజిక్ ఫిగర్ 17కి మరో 5 జేడ్పీటీసీల అవసరం ఉంది. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తొమ్మిదిమంది జేడ్పీటీసీలున్నారు. ఇందులో ఏడుగురు కారెక్కడానికి సిద్ధమైనట్లు సమాచారం. దీనికి తోడు కాంగ్రెస్ నుండి మరో ముగ్గురు జేడ్పీటీసీలు వచ్చే అవకాశం ఉంది. దీంతో రంగారెడ్డి జేడ్పీని దక్కించుకోవడం టీఆర్‌ఎస్‌కు ఏమాత్రం కష్టం కాదు. మహబూబ్‌నగర్‌లో మొత్తం 64 జేడ్పీటీసీలుండగా మాజిక్ ఫిగర్ 33 జేడ్పీటీసీలు కావాలి. టీఆర్‌ఎస్ పార్టీకి 25 మంది జేడ్పీటీసీలున్నారు. రాష్ట్రంలో మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీ నుండి భారీ ఎత్తున జేడ్పీటీసీలు కారెక్కడానికి ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో మహబూబ్‌నగర్ జేడ్పీ తామే కైవసం చేసుకుంటామని పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో 59 జేడ్పీటీసీలకుగాను కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీని సాధించింది. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక కోర్టు వివాదంలో ఉంది. ప్రజల నమ్మకమే పార్టీవైపు నడిపిస్తోంది జడ్పీటీసీ ఎన్నికల నాటి పరిస్థితి ఇపుడు మారిపోవడంతో ఇతర పార్టీల తరపున గెలిచిన జేడ్పీటీసీ, ఎంపీటీలు టీఆర్‌ఎస్ పార్టీ వెంట నడవడానికి ముందుకు వస్తున్నారని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. గులాబీ పార్టీ భారీ విజయాలు సాధించి అధికారం చేపట్టడంతో పాటు రోజురోజుకు ప్రజల్లో విశ్వనీయత పెంచుకోవడం దానికి కారణమంటున్నారు. తెలంగాణ పునర్ణిర్మానంలో భాగస్వామ్యం కావాలంటే గులాబీ నీడనే చేరడమే సరైనదన్న అంచనాకు వారు వచ్చారంటున్నారు. కేసీఆర్ అంటేనే నమ్మకం. అందుకే ప్రజలు ఆయనపై ఉన్న నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. మా పార్టీ కూడా వారి ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తోంది. ఏ రాజకీయ నాయకులైనా ప్రజల కోణంలో నుండే చూస్తారు కనుక వారంతా మా వెంట నడవడానికి సిద్ధం అవుతున్నారు. మెజార్టీ ఎంపీపీలనుకూడా టీఆర్‌ఎస్ పార్టీనే కైవసం చేసుకుంటుంది. ఒకరిద్దరు ఎవరైనా ఇప్పుడు రాకున్నా… భవిష్యత్తులో వారు కూడా మాతోనే కలిసొస్తారు అని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు విశ్లేషించారు. ఏ క్యాంపుల్లో ఉన్నా ఓటు టీఆర్‌ఎస్‌కే.. మేం ఏ పార్టీ నుంచి గెలిచామని కాదు. ఏ పార్టీకి మద్దతు పలికితే మా ప్రాంతానికి మేలు జరుగుతుందన్నదే ముఖ్యం అని కాంగ్రెస్ పార్టీ క్యాంపులో ఉన్న ఒక జడ్పీటీసీ అంతరంగాన్ని బట్టి చూస్తే వారు ఎక్కడున్నా జడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వబోతున్నాడనే విషయం స్పష్టం అవుతుంది. అంతేకాదు మా పరిధి మండలం వరకే కానీ మాకంటే పెద్దవాళ్లు ముందుచూపుతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు వారి కంటే మేం పెద్దవాళ్లం కాదు. ఒక రకంగా సందిగ్ధంలో ఉన్న మాకు మా అనుమానాల్ని నివృత్తి చేసే విధంగా మేం కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకునే విధంగా మాకు దారి చూపారు అంటూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలను ఉటంకించారు. ఇదే పరిస్థితి బల్దియా, నగర పాలక సంస్థల ఎన్నికల్లో సైతం ఉంది. హైదరాబాద్, వరంగల్ నగర పాలక సంస్థలు మినహా మెజారిటీ మున్సిపల్, నగర పాలక సంస్థలు టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి.
ఆరు సంవత్సరాల క్రితం మాతెలుగు మేష్టారు గరికపాటి మల్లావధాని గారి గురించి చెప్పాను, రాశాను. నాకు కాస్తో కూస్తో (కాస్త కాదు, కూస్తోనే సరైనదని ఇన్నేళ్ళ త రువాత తెలిసింది!), తెలుగు సాహిత్యం మీద అభిమానం ఇంకా మిగిలి వుండటానికి మా తెలుగు మేష్టారే కారణం. మాతెలుగు మేష్టారు గరికపాటి మల్లావధాని గారు 1899 లో పుట్టారు. అంటే 1999 లో శతవార్షిక సభ చేసి ఉండాలి. నాకు తెలిసినంతవరకూ అల్లాటి దుర్బుద్ధి ఎవరికీ పుట్టలేదు. కనీసం ఆయన పనిచేసిన కాలేజీ తెలుగు శాఖ భవనంలో ఆయన బొమ్మైనా పెట్టినట్టులేదు. అసలు, ఆయన అక్కడ పనిచేసినట్టు, సుమారు 25 సంవత్సరాల పాటు ఎంతోమంది విద్యార్థులకి మాతృభాషాభిక్ష పెట్టినట్టూ, అక్కడ ఇప్పుడు గద్దెకెక్కిన వారికి తెలిసినట్టు కూడా లేదు. తెలిసిన కొద్దిమందీ కిమ్మనకుండా బెల్లం కొట్టిన రాళ్ళల్లా కూర్చోవడానికి అసలు కారణం ఇప్పుడు చెప్పుకోవలసిన అవసరమూ లేదు. కొవ్వూరు సంస్కృత విద్యాలయంలో మేష్టారి చదువు. తరువాత ప్రఖ్య సీతారామశాస్త్రి, పురిఘళ్ళ సుబ్రహ్మణ్య శాస్త్రి, తాతా సుబ్బరాయశాస్త్రుల శుష్రూషలో సంస్కృత భాష సాహిత్యపు మెరుగులు నేర్చుకోవడం, కల్లూరి వెంకట్రామ శాస్త్రి, వజ్ఝల సీతారామ శాస్త్రుల దగ్గిర తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించడమూ! ఈ పై పండితులెవరికీ ఏ డిగ్రీలూ లేవు; మల్లావధానిగారికి ఏ డిగ్రీ రాలేదు. అప్పట్లో, వేలూరి శివరామశాస్త్రి గారి అష్టావధానాల ఆకర్షణలో పడి, తనూ అవధానాలు చెయ్యడం; ఇవన్నీ, ఆయన జీవితంలో వంతెనకింద పోయిన నీరులా మరుగున పడిపోయాయి. 1921 లో ఆయన చదువు మానుకొని సహాయ నిరాకరణోద్యమంలో చేరి గ్రామ గ్రామానికీ పోయి జాతీయగీతాలు రాసి, పాడి, బ్రిటీషువాడికి వ్యతిరేకంగా ఉపన్యాసాలిచ్చి, జనాన్ని మేలుకొలిపారు! ఆయన అప్పుడు పాడిన జాతీయగీతాలు ఆనాటి కాంగ్రేసు పార్టి అచ్చువేసి అమ్ముకున్నదని వినికిడి. స్వరాజ్యం వచ్చిన తరువాత కూడా, ఆయన ఒక్క పైసా సంపాదించుకో లేదు, రాజకీయబాధితుడి ముసుగు వేసుకొని! అటువంటి స్వఛ్చందసేవకులెంతోమంది కష్టపడ్డారుగనుకనే ఇవ్వాళ, మనం రాజకీయ స్వాతంత్య్రం అనుభవిస్తున్నాం. ఇప్పుడు, మన మంత్రులు, మాజీ బాపతు, తాజా బాపతు మంత్రులందరూ, నిరాఘాటంగా నల్ల బజారు బిలియనీర్లుగా మారిపోతూవుంటే, వెర్రి మొహాలు వేసుకోని చూస్తూ ఉన్నాం! 1930 లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించారు, మా తెలుగు మేష్టారు! ఆయన జైలు కథ మీకు చెప్పితీరాలి. కోర్టువారు ఆయన్ని, ఏలూరులో బ్రిటీషు జిల్లాజడ్జి గారి ముందు విచారణకి బోనెక్కించారు. అప్పుడు, ఆయన ఆశువుగా చెప్పిన పద్యం. లేదుగదయ్య! మా నుడుల లేశమసత్యము సత్య బద్ధమౌ వాదమె దోసమయ్యెడు నభాగ్యమిదే మనకబ్బె నింక నౌ కాదననేల? మీ విహిత కార్యకలాపము దీర్పబూనుడా మీదట దేవుడే గలడు మిమ్మును మమ్ము పరీక్షసేయగన్‌. “మేము చెప్పేది కాస్త కూడా అబద్ధం కాదు. నిజం చెప్పడం అపరాధం అయ్యింది. ఇది మన దురదృష్టం. ఇక అవును, కాదు అనడం ఎందుకు? మీరు చెయ్యవలసిన పని, (అంటే నన్ను జైలులో పెట్టడం) మీరు చెయ్యండి. ఆపైన మిమ్మలినీ, మమ్మలిని పరీక్షచేసేందుకు దేవుడే ఉన్నాడు,” అని ఆయన చెప్పాడు. జైలు కెళ్ళాడు. (జైలులో స్నేహితులని కూడగట్టుకోని, అవధానాలు చెయ్యడం అభ్యసించారని చెపుతారు!) పదేళ్ళ తరువాత, 1940 లో గాంధీ ప్రేరణతో, రెండవ ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా భారతదేశం అంతటా, సత్యాగ్రహోద్యమం మొదలయ్యింది. ఆ సత్యాగ్రహంలో మొట్టమొదటగా దేశద్రోహం అని నేరం ఆపాదించి వినోబా భావేని బ్రిటీషు ప్రభుత్వం జైల్లో పెట్టింది. తరువాత, గోరఖ్‌ పూర్‌ లో నెహ్రూ గారు సత్యాగ్రాహిగా మూడు ఉపన్యాసాలిచ్చారు, యుద్ధానికి వ్యతిరేకంగా! ఆ ఉపన్యాసాలు, “దేశద్రోహకరం,” అని గోరఖ్‌పూర్‌ జిల్లా కోర్టులో బ్రిటీషుప్రభుత్వం నెహ్రూమీద అభియోగం తెచ్చింది. గోరఖ్‌ పూర్‌ లో బ్రిటీషు జడ్జీ ముందు నెహ్రూగారు తనపై తెచ్చిన అభివాదంపై చేసిన ప్రకటన, సారాంశం సరిగ్గా పది సంవత్సరాలకి ముందు మా తెలుగు మేష్టారు ఏలూరు జడ్జీకి చెప్పిన పద్యంలాంటిదే! ఆ ప్రకటన సారాంశం ఇది. నేను మీముందు ఒక వ్యక్తిగా, బ్రిటీషుప్రభుత్వానికి వ్యతిరేకిగా నిలబడి వున్నాను. మీరు (జడ్జీ గారిని ఉద్దేశించి) బ్రిటీషు ప్రభుత్వానికి ఒక ప్రతీక ( symbol ) ప్రస్తుతం నేనూ ఒక ప్రతీకనే. మొత్తం భారతజాతికి, వారి జాతీయతకీ ప్రతీకని. బ్రిటీషు సామ్రాజ్యంతో తెగతెంపులు చేసుకోని, స్వతంత్ర భారతంగా వేరవడానికి నిశ్చయించుకున్న వాడిని. ఇది నా ఒక్కడి కోరికా కాదు. భారతీయులందరూ ఏకగ్రీవంగా ఇదే వాంఛిస్తున్నారు. అంటే, నన్ను దోషిగా నిందించి శిక్ష వెయ్యడం కొన్ని కోట్ల భారతీయులని నిందించి శిక్ష వెయ్యడం అని అర్థం. అది, ఎంతో గొప్పదనుకుంటున్న మీ బ్రిటీషు ప్రభుత్వానికి ఏమంత తేలికైన పని కాదు. నెహ్రూగారు దేవుడి ప్రసక్తి తేలేదు. ప్రజల ప్రసక్తి తెచ్చారు. ప్రపంచన్యాయస్థానం దృష్టిలో బ్రిటీషు ప్రభుత్వమే నేరస్తుడిగా పరిగణించబబడుతుంది సుమా అని తీవ్రంగా హెచ్చరించాడు. ( Incidentally, Nehru’s statement at his trial was and still is one of the best prose pieces ever written in the English language! ) ప్రపంచ ప్రజలు, స్వాతంత్య్రంకోసం ఉవ్విళ్ళూరే ఎన్నో కోట్ల ప్రజలు, బ్రిటీషు ప్రభుత్వాన్ని fascist నిరంకుశ ప్రభుత్వంగా న్యాయవిచారణ చేసే రోజు వస్తుంది సుమా, అని మందలించాడు. నెహ్రూ జైలు కథ, మా తెలుగు మేష్టారి (గరికపాటి మల్లావధాని గారు!) జైలు కథతో జోడించి ఎందుకు చెప్పానంటే, నిస్స్వార్థంగా, ప్రత్యేక కార్యసాధన గురిగా పెట్టుకొని పనిచేసే వాళ్ళందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు; ప్రవర్తిస్తారు, అని చెప్పడం కోసం. ఇవాళ భారతదేశంలో, నెహ్రూలూ లేరు; మల్లావధానులూ లేరు. అది మన దురదృష్టం. పి.యస్‌. మల్లావధాని మేష్టారికి శిక్ష వేసిన జడ్జీగారు, శిక్షవేసితరువాత, వారం రోజుల్లో హటాత్తుగా మరణించారు. అప్పట్లో, ఏలూరు ప్రజలు అనుకునే వారట మల్లావధానిగారు జడ్జీ గారిని శపించాడనీ అందుకే ఆయన వారం తిరక్కుండా గుటుక్కుమన్నాడనీ! ఏమో! ఏ పుట్టలో ఏపాముందో ఎవరికి తెలుసు! (నవంబరు 14 నెహ్రూ గారి పుట్టిన రోజు. భారత ప్రభుత్వం ఆ రోజు పిల్లల రోజుగా ప్రత్యేకించింది.)
ఆంధ్రా పార్టీగా టీడీపీకి ముద్రవేసిన కేసీఆర్ ఇక ఆ పార్టీ మీద విమర్శలు చేయలేరు. కారణం ప్రాంతీయవాదానికి కాలం చెల్లడంతో జాతీయవాదాన్ని అందుకున్నామని గతించిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన లీడర్లు చెప్పడం గమనార్హం. కులం, మతం, ప్రాంతం చాలా సున్నితమైనవి. వాటికి భావోద్వేగాలను జోడిస్తే ఆలోచనాశక్తి లోపిస్తుంది. ఫలితంగా వ్యక్తిగత లబ్దిపొందొచ్చనే సిద్ధాంతాన్ని కేసీఆర్ ఇప్పటి వరకు నడిపారు. రెండుసార్లు సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణకు సీఎం అయ్యారు. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ కు భావోద్వేగాలను జోడించడం ద్వారా అనూహ్య ఫలితాలను అన్ని విధాలుగా ఆయన పొందారు. ఆర్థిక స్వేచ్ఛ అంశంలో ఆకాశానికి ఎదిగిన ఆయన ఇప్పుడు విశాలదృక్పదాన్ని అందుకున్నారు. ఒకప్పుడు ఆంధ్రోళ్లు దోపిడీదారులంటూ తెలంగాణ జనాన్ని రెచ్చగొట్టారు. ప్రాంతీయ విద్వేషాల్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. దశాబ్దాలుగా కలిసున్న తెలుగు వాళ్లను పరస్పర శత్రువుల్లాగా మార్చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిదికాదని ఆనాడు పదేపదే చెప్పిన చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు చెప్పిన మాటలను అటూఇటూ తిప్పుతూ తెలుగు వాళ్ల `అలయ్ బలయ్` సూత్రాన్ని కేసీఆర్ సూత్రీకరిస్తున్నారు. బీఆర్ఎస్ స్థాపనతో కేసీఆర్ నిజస్వరూపాన్ని చాలా వరకు తెలుసుకున్న తెలంగాణ జనం తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని టాక్‌. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు 1996 నుంచి 2004 వరకు చేసిన పనులను గుర్తు చేసుకుంటున్నారు. ఆనాడు ఆయన వేసిన పునాదులపై నిర్మితమైన సంపన్న తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి ఏపీ రెవెన్యూ మొత్తాన్ని హైదరాబాద్ లోనే కేంద్రీకరించడం ద్వారా ఇప్పుడు సిరుల పంట కురుస్తోంది. పేదోడు కూడా కోట్లకు అధిపతులుగా ఉన్నారంటే ఆనాడు ఉమ్మడి ఏపీ రెవెన్యూను హైదరాబాద్ చుట్టుపక్కల కుమ్మరించడమే. విజన్ 2020 కళ్లకు కట్టినట్టు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తోంది. ఇదంతా చంద్రబాబు చలువేనంటూ చెప్పుకోవడం ప్రారంభం అయింది. అందుకే, టీడీపీ పూర్వ వైభవం కోసం తెలంగాణలో కొత్త ఎత్తుగడతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ గురించి చంద్రబాబు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. అంటే, దాన్లో ఎన్నో రాజకీయ కోణాలను వెదుక్కోవచ్చు. రెండు దశాబ్దాల క్రితమే కేసీఆర్ అంటే ఏమిటో జనానికి బాబు చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు వాస్తవరూపంలోకి వచ్చాయి. బహుశా ఆ చిరునవ్వు అందుకేనేమో! తెలుగు వాళ్ల ఐక్యత, ఆత్మగౌవరం కోసం పోరాడిన పార్టీ టీడీపీ. దాన్ని కాదని వెళ్లిన తెలంగాణ జనం తప్పు తెలుసుకున్నారని అర్థం వచ్చేలా బాబు చిరునవ్వు ఉందేమో! ఇప్పటి వరకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందే చూశారు. ఇక తాను ఇస్తానంటూ సంకేతం వచ్చేలా ఆ చిరునవ్వును తీసుకోవచ్చేమో! ఇలా అనేక భావాలు వచ్చేలా చంద్రబాబు చిరునవ్వు బీఆర్ఎస్ పార్టీ స్థాపనకు అన్వయించుకోవచ్చు. వాస్తవంగా ఉమ్మడి ఏపీలో టీడీపీకి కంచుకోటగా తెలంగాణ ఉండేది. స్వర్గీయ ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రంలోని పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ఒక సంచలనం. మహిళలకు ఆస్తిలో సగభాగం ఇస్తూ చట్టాన్ని చేయడం రాజకీయ విప్లవం. కూడు, గుడ్డ, నీడ నినాదంతో ప్రజల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ను ఆరాధించిన ప్రాంతాల్లో తెలంగాణది సింహభాగం. ఆంధ్రా, రాయలసీమ కంటే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉండే వాళ్లు. బీసీ ఓటు బ్యాంకు ఇప్పటికీ ఆ పార్టీ సొంతం. కానీ, ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా టీడీపీని వ్యూహాత్మకంగా కేసీఆర్‌ బలహీన పరిచారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత తిరిగి బీసీ లీడర్లు టీడీపీ వైపు చూస్తున్నారని సమాచారం. కేసీఆర్ ఎత్తుగడలకు చెక్ పెడుతూ ఈసారి చంద్రబాబు వ్యూహాత్మకంగా చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కమిటీలను టీడీపీ ఏర్పాటు చేసింది. ఆంధ్రా పార్టీగా ముద్రవేసి టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బలోపేతం చేశారు. ఆ పార్టీలోని 90శాతం మంది పూర్వపు టీడీపీ లీడర్లే. తెలుగుదేశం పార్టీ బీ టీమ్ గా ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పడిన తరువాత సెంటిమెంట్ కు కాలం చెల్లింది. తిరిగి బడుగు, బలహీనవర్గాలకు చెందిన కురువృద్ధులు టీడీపీ పంచకు రావడానికి సిద్ధం అవుతున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం యువ రక్తాన్ని నింపడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ముందడుగు వేస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ రూపంలో చంద్రబాబుకు తెలంగాణలో రాజమార్గం ఏర్పడింది.
దేశంలో అత్యంత వేగంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది. మాస్క్ లు సక్రమంగా ధరించాలని ముక్కు నోటిపైనే ఉండాలని సూచించింది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఆర్టీ పీసీఆర్ పరీక్షలు పెంచాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ లో ఉంచాలని తెలిపింది. దేశవ్యాప్తంగా 10 జిల్లాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నయాన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఇందులో 8 జిల్లాలు మహారాష్ట్రలోనే ఉండటం వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో కళ్లకుకడుతోంది. యాదాద్రి ఆలయంలో ఆర్జితసేవల రద్దు: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కరోనా బారిన పడుతున్న ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా 266 మందికి పరీక్షలు నిర్వహించగా 24 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో 10 మంది ఆలయ సిబ్బంది అర్చకులు ఉన్నారు. దీంతో తాజాగా వైరస్ సోకిన ఉద్యోగులతో కలిపి ఇప్పటివరకు వైరస్ బారినపడిన ఆలయ ఉద్యోగులు అర్చకుల సంఖ్య 83కి చేరింది. యాదగురిగుట్ట మండలంలో కేవలం ఆరు రోజుల్లో 141 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆలయంలో వైరస్ వ్యాప్తి వేగంగా వ్యాపిస్తున్నందున స్వామి వారి ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఏప్రిల్ 3 వరకు ఆర్జిసేవలు, అన్న ప్రసాదం నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు లఘు దర్శనాన్ని మాత్రమే కల్పిస్తున్నారు. భక్తులు లేకుండానే స్వామివారికి ఏకాంతంగా దైవారాధనలు ఇతర పూజాదికాలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి:మాస్క్ ధరించకుంటే చర్యలు తప్పవు ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సినేషన్: మరోవైపు ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులైనవారు కొవిన్ యాప్ లో ముందస్తుగా నమోదు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేదంటే ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటల తరువాత నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్ళి అక్కడే రిజస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ పొందొచ్చని ఆరోగ్య శాఖ సూచించింది.
మీ చిన్నప్పుడు మీరు పిడుగులు పడినప్పుడు భయపడితే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు అర్జున ఫాల్గుణ అని నామాలు జపించమని చెప్పారా? అవి ఎందుకు జపిస్తారో తెలుసా ? ఇలా జపించడానికి రెండు కారణాలున్నాయి. అవేంటి అంటేమొదటి కారణం ఏంటి అంటే మీరు ఒకవేళ మామూలు సందర్భాల్లో మంత్రం జపిస్తే నరుడు నారాయణుడుని తలచుకుంటున్నట్లు అర్థం. అంటే మానవుడు దేవుడిని జపిస్తున్నట్లు. మనం మామూలుగా దేవుడిని తేల్చుకుంటాం కదా అలాగే ఈ మంత్రాన్ని జపిస్తారు. ఇంకా రెండవ కారణం ఏంటి అంటే సందర్భానుసారం మాత్రం చెప్పడం. వర్షం పడుతున్నప్పుడు ఈ మంత్రం చెప్తే పిడుగులు ఆగిపోతాయి. అంటే ఈ మంత్రం జపిస్తే పిడుగులు రాకుండా రక్షించమని దేవుడిని కోరుకుంటున్నట్లు అర్థం. ఈ రెండవ కారణం వెనకాల ఒక చిన్న కథ ఉంది. ఖాండవ వన దహనం సమయము అప్పుడు అగ్నిహోత్రుడు కృష్ణార్జునలను ఆ వనాన్ని దహిస్తానున అని అడిగారట. ఒక మహారాజు పెద్ద యజ్ఞం చేశాడు అని అందులో నెయ్యి తాగి తాగి అజీర్ణం అయిందని బాగా ఆహారం కావాలి అని అగ్నిహోత్రుడు చెప్పారు. ఈ మాట విన్న కృష్ణార్జునులు ఆశ్చర్యపోయారు.అదేంటి అజీర్ణం అన్నారు కానీ మళ్ళీ ఆహారం కావాలి అంటున్నారు అని అగ్నిహోత్రుడి ని అడిగారు. అజీర్ణం తగ్గాలంటే మందులు కావాలి మందులు కావాలి అంటే ముందు తయారు చేసుకోవాలి ఈ అడవిలో ఎన్నో ఆయుర్వేద మూలికలు ఉన్నాయి కాబట్టి నేను ఈ అడవిని మొత్తం దహిస్తే నా అజీర్ణం తగ్గుతుంది అని చెప్పారు అగ్నిహోత్రుడు.ఈ మాట విన్న కృష్ణార్జునులు తినేయమని. ఇప్పటివరకు తినకుండా ఎందుకు ఆగారు అని అగ్నిహోత్రుడిని అడిగారు. ఆ ప్రశ్నకి అగ్నిహోత్రుడు ” ఇది ఖాండవ వనం. అంటే ఇది ఇంద్రుడి అరణ్యం. నేను ఈ వనాన్ని ముట్టుకుంటే వర్షం కురిపిస్తాడు. అందుకే తినలేక పోతున్నాను” అని సమాధానమిచ్చారు. ఈ మాట విన్న కృష్ణార్జునులు తినేయమని. ఇప్పటివరకు తినకుండా ఎందుకు ఆగారు అని అగ్నిహోత్రుడిని అడిగారు. ఆ ప్రశ్నకి అగ్నిహోత్రుడు ” ఇది ఖాండవ వనం. అంటే ఇది ఇంద్రుడి అరణ్యం. నేను ఈ వనాన్ని ముట్టుకుంటే వర్షం కురిపిస్తాడు. అందుకే తినలేక పోతున్నాను” అని సమాధానమిచ్చారు. అప్పుడు కృష్ణార్జునులు తాము కాపాడతామని చెప్పారు. అగ్నిదేవుడు చెప్పినట్టే తన ముట్టుకోగానే వర్షం మొదలైంది.అప్పుడు అర్జునుడు వర్షం వైపుకి బాణాలు వేశాడు. అలా తన బాణాల వర్షం తో వర్షాన్ని ఆపాడు. అప్పటినుండి అది వరంగా మారింది. పిడుగు కానీ వర్షం కానీ ఉరుములు కానీ వచ్చినప్పుడు అర్జున ఫాల్గుణ బీభత్స కృష్ణ కిరీటి విజయ పార్థ సవ్యసాచి ధనంజయ అన్న 10 నామాలు జపిస్తే ఉరుములు పిడుగులు ఆగుతాయని శాస్త్రం చెబుతోంది. Recent Posts “ఆ హీరోలు చేసిన పొరపాటు రామ్ చరణ్ కూడా చేస్తున్నారా..?” అంటూ… మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” పై కామెంట్స్..!
త్రిమూర్తులలో ఒకరు పరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు. మరి శివుడు వినాయకుడిని ఎందుకు పూజించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి శివుడు తన గణాలను తీసుకొని ఒక రాక్షసుడిని సంహరించడానికి బయలుదేరుతుండగా అయన వెళ్లే దారిలో అడుగడుగునా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతి పనిలోనూ విఘ్నలూ ఏర్పడుతున్నాయి. అయినా సరే శివుడు వాటిని పట్టించుకోకుండా తన వాహనమైన నంది పైన వెళుతుండగా ఒక్కసారిగా నంది కూడా ముందుకు అడుగువేయలేక ఆగిపోయాడు. అప్పడు శివుడు ఇంతకముందు ఎప్పుడు ఇలా అవ్వలేదని తన కన్నులను మూసుకోగా మనోనేత్రంలో బాలగణపతి నవ్వుతు కనపడ్డాడు. అప్పుడు శివుడికి గుర్తుకు వచ్చినది, పూర్వం గజరూపం గల ఒక రాక్షసుడు శివుడి కోసమై ఘోర తపస్సు చేయగా అప్పుడు ఆ రాక్షసుడి భక్తికి మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యేక్షమై ఏ వరం కావాలో అని అడుగగా ఆ రాక్షసుడు దేవా నీవు నా ఉదరం నందు ఎల్లప్పుడూ ఉండాలి అని అడగడంతో తధాస్తు అని చెప్పి శివుడు ఆ రాక్షసుడి ఉదరం నందు ఉండిపోతాడు. ఇది తెలిసిన పార్వతి దేవి దీనికి పరిష్కార మార్గం చూపమంటూ శ్రీమహావిష్ణువు ప్రార్ధించగా అప్పుడు శ్రీమహావిష్ణువు నందిని గంగి రెద్దుల అలంకరించి, దేవతలందరు సంగీత వాయిద్యాలు పట్టుకొని గజాసురిడి దగ్గరికి వెళ్లి ఆ రాక్షసుడి ముందు వాయించగా అది విన్న గజాసురుడు ఆశ్చర్యానికి గురై పరవశించి మీకు ఎం వరం కావాలో చెప్పమని అడుగగా, అప్పుడు మారువేషంలో ఉన్న విష్ణువు, నీ ఉదరంలో ఉన్న శివుడు కావాలంటూ బదులివ్వగా వచ్చినది శ్రీమహావిష్ణువు అని తెలుసుకొని ఇక అంతం తప్పదు అని భావించి నా తలని బ్రహ్మాది దేవతలంతా, త్రిలోకాలు కూడా పూజించేలా చేయాలనీ ప్రార్ధించగా, అప్పుడు గంగి రెద్దు రూపంలో ఉన్న నంది తన కొమ్ములతో గజాసురుడి ఉదరాన్ని చీల్చేస్తుంది. అప్పుడు ఆ మరమశివుడు బయటికి వచ్చి కైలాసానికి బయలుదేరుతాడు. ఇక విషయం తెలిసిన పార్వతీదేవి సంతోషించి అభ్యంగన స్నానం చేయాలనీ తలచి నలుగు పిండితో ఒక బొమ్మని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ద్వారానికి కాపలాగా ఉంటూ ఎవరిని కూడా లోపలికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకు అని చెప్పి స్నానం చేయడానికి వెళుతుంది. కైలాసానికి చేరుకున్న శివుడిని లోపలకి రాకుండా ద్వారం వద్ద ఆ శిశువు అడ్డుకొనగా ఆవేశంతో శివుడు తన త్రిశూలంతో ఆ శిశువు తలని ఖండిస్తాడు. ఇలా లోపలికి వెళ్లిన తరువాత కొద్దిసేపటికి శివుడిని చుసిన పార్వతి ద్వారం వద్ద శిశువుని చూసి పట్టరాని దుఃఖంతో విలపించగా, అప్పుడు శివుడూ కలత చెంది గజ సూరిని తలని ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేసాడు. అయితే గణపతికి ఏనుగు తల అతికించి తిరిగి బ్రతికించిన సమయంలో, దేవతలు, ఋషులు, సాధారణ మనుషులు ఏ పూజలు, వ్రతాలు, శుభకార్యాలు చేసిన మొదటి పూజ నీకె, నూతనంగా ఎవరు ఏ పనిని తల పెట్టిన ముందుగా నిన్ను తలచుకొని నీకు పూజ చేయనిదే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదు, అందుకు త్రిమూర్తులమైన మేమూ అతీతులం కాదు అని వరాన్ని ఇస్తాడు. అయితే రాక్షసుడిని సంహరించడానికి బయలుదేరే ముందు శివుడు ఆ తొందరలో గణపతిని కలసి వెళ్లే పని గురించి చెప్పకుండా వెళ్లడంతో దారిలో ఇలాంటి ఆటంకాలు ఎదురయ్యాయని అప్పుడు గ్రహించి తిరిగి వెనక్కు వెళ్లి గణపతిని పూజించి, తనకి ఏ విఘ్నలూ లేకుండా విజయం సాధించేలా చూడమని గణపతికి చెప్పి తిరిగి వచ్చి యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తాడు.
ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్ లో మంచి వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. 'పుష్ప' - 'ఆర్.ఆర్.ఆర్' - 'మేజర్' - 'సీతారామం' - 'కార్తికేయ 2' వంటి సినిమాలు హిందీలో కూడా విడుదలై.. నార్త్ సర్క్యూట్స్ లో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఉత్తరాది మార్కెట్ మీద దృష్టి సారిస్తున్నారు. దసరా బరిలో నిలిచిన 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు 'ది ఘోస్ట్' మూవీ కూడా అదే బాటలో వెళ్తోంది. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ''ది ఘోస్ట్''. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా వచ్చిన రిలీజ్ ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. నాగ్ ను ఒక ఇంటెన్స్ రోల్ లో ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. హై ఆక్టీన్ యాక్షన్ - స్టైలిష్ మేకింగ్ - స్టన్నింగ్ విజువల్స్ తో మెస్మరైజ్ చేసాడు. దీంతో 'ది ఘోస్ట్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకున్నారు. ఇది కచ్చితంగా నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందని భావించారు. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటుగా హిందీ - తమిళ భాషల్లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ''విక్రమ్: ది ఘోస్ట్'' అనే టైటిల్ తో గోల్డ్ మైన్స్ టెలీ ఫిలిమ్స్ తో కలిసి మనం ఎంటర్ప్రైజెస్ - శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై హిందీలో రిలీజ్ చేస్తున్నారు. 'మనం ఎంటర్ప్రైజెస్' అనే సంస్థ నాగార్జున కు చెందినదే అనే టాక్ ఉంది. అయితే తెలుగుతో పాటుగా కాకుండా రెండు రోజులు ఆలస్యంగా విడుదల చేస్తుండటం గమనార్హం. 'ది ఘోస్ట్' చిత్రాన్ని తెలుగు - తమిళ భాషల్లో దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తుండగా.. హిందీ వెర్సన్ ''విక్రమ్: ది ఘోస్ట్'' ను మాత్రం అక్టోబర్ 7వ తారీఖున థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హిందీ టీజర్ ను విడుదల చేశారు. దీనికి ఉత్తరాది ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగార్జున కు బాలీవుడ్ లో ఎప్పటి నుంచో మంచి క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. 'శివ' సినిమాతో హిందీలో సత్తా చాటిన నాగ్.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. 'మాస్' 'డాన్' వంటి సినిమాలు హిందీలో డబ్ కాబడి టీవీ ఛానల్స్ మరియు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అందుకే నాగార్జున ను ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ పేర్కొంటుంటారు. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమాతో నాగార్జున మళ్లీ బాలీవుడ్ జనాలు మాట్లాడుకునేలా చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ''విక్రమ్: ది ఘోస్ట్'' సినిమాతో హిందీ మార్కెట్ ను టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో బాలీవుడ్ నటి గుల్ పనాగ్ కీలక పాత్ర పోషించింది. 'పుష్ప' వంటి తెలుగు మూవీతో నార్త్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న గోల్డ్ మైన్స్.. ఇప్పుడు కింగ్ నాగ్ తో కలిసి ఎలాంటి విజయాన్ని సాధిస్తారో చూడాలి. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
గోల్కొండ హైస్కూల్‌తో మంచి పేరు తెచ్చుకున్న సంతోష్ శోభన్ రెండు సినిమాలతో పూర్తి హీరో గా మారాడు. ఈ యువ హీరోకి సరైన హిట్ దొరకలేదు, కాని ఇప్పుడు అతను హీరోగా నటించిన సినిమా “ఏక్ మినీ స్టోరీ” పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 30 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది, కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రం మే 27వ తేదీని విడుదల అవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. ఈ అధికారిక వార్తను పంచుకుంటూ, ఈ చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ట్విట్టర్ వేదికగా ఇలా రాశారు. “ఈ సినిమా మే 27 న అమెజాన్ ప్రైమ్ లో రానుంది, మరియు ఈ మూవీ ట్రయిలర్ రేపు వస్తున్నట్లు” ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు మరియు టీజర్ రిలీజ్ అయ్యాయి. ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచుతుంది. ప్రముఖ దర్శకుడు మెర్లాపాకా గాంధీ ఈ చిత్రాన్ని రాశారు. ఈ సినిమా తో కార్తీక్ రాపోలు దర్శకుడిగా అడుగుపెట్టనున్నాడు. గోకుల్ భారతి ఈ చిత్ర ఛాయాగ్రాహకుడు.ఈ సినిమాకు రవీందర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ప్రవీణ లక్కరాజు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. యువి క్రియేషన్స్ సోదరి-బ్యానర్ యువి కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం రాత్రి విస్తారంగా వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో 26 మండలాలు, శ్రీసత్యసాయిజిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా రాప్తాడులో 64.6 మి.మీ వర్షపాతం నమోదైంది రుద్రంపేట-ఆలమూరు రోడ్డులో పోలీసుల సాయంతో వంతెన దాటుతున్న ప్రజలు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 రాప్తాడు, కళ్యాణదుర్గంలో 9.20 హెక్టార్లలో దెబ్బతిన్న ద్రాక్ష, టమోటా పంటలు రూ.38 లక్షల పంటనష్టం అంచనా అనంతపురం అర్బన, అక్టోబరు 6: ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం రాత్రి విస్తారంగా వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో 26 మండలాలు, శ్రీసత్యసాయిజిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా రాప్తాడులో 64.6 మి.మీ వర్షపాతం నమోదైంది. పుట్లూరు 46.0, శింగనమల 44.2, అనంతపురం 36.8, బుక్కరాయసముద్రం 36.6, గుంతకల్లు 33.8, పామిడి 26.2, కూడేరు 22.0, నార్పల 21.4, గార్లదిన్నె 19.4, విడపనకల్లు 17.6, వజ్రకరూరు 16.8, రాయదుర్గం 14.4, బ్రహ్మసముద్రం 14.0, గుమ్మఘట్ట 10.4, పెద్దపప్పూరు 10.2, పెద్దవడుగూరు 9.2, ఉరవకొండ, బెళుగుప్ప 8.6, యాడికి 7.0 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో 6.0 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా బత్తలపల్లిలో 72.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కొత్తచెరువు 51.6, పుట్టపర్తి 50.2, ఓడీ చెరువు 25.4, నంబులపూలకుంట, బుక్కపట్నం 21.2, కదిరి 21.0 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 13.8 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. గురువారం పుట్లూరు, నార్పల, ఎనపీకుంట, ముదిగుబ్బ, గుత్తి, విడపనకల్లు, యల్లనూరు తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అనంతపురం, యాడికి, పుట్లూరు, గార్లదిన్నె, పామిడి, శింగనమల, గుంతకల్లు, కూడేరు, తాడిపత్రి, బొమ్మనహాళ్‌ పెనుకొండ, ఉరవకొండ, తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రాప్తాడు, కళ్యాణదుర్గంలో 9.20 హెక్టర్లల్లో దెబ్బతిన్న ద్రాక్ష, టమోటా భారీ వర్షానికి రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి, ప్రసన్నాయపల్లిలో 1.20 హెక్టార్లల్లో దాదాపు రూ.30 లక్షల విలువైన ద్రాక్ష పంట దెబ్బతింది. కళ్యాణదుర్గం మండలంలో 8 హెక్టార్లల్లో 8 లక్షల విలువైన టమోటా పంట దెబ్బతింది. మొత్తం 9.20 హెక్టార్లల్లో రూ.38 లక్షల విలువైన ద్రాక్ష,టమోటా పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అనంతపురం రూరల్‌: మండలంలో వర్షం దంచి కొట్టింది. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారు జాము వరకు వర్షం కురవడంతో పలుగ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆలమూరు చెరువు మరువ పారింది. దీంతో రుద్రంపేటలోని పలుకాలనీలు వర్షపు నీటితో మునిగాయి. వికలాంగుల కాలనీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి నీరు చేరడంతో సామగ్రి మొ త్తం తడిసిపోయింది. యాలేరు, కక్కలపల్లి చెరువులు కూడా నిండి మరువపారాయి. దీంతో రుద్రంపేట నుంచి కట్టకిందపల్లి, ఆలమూరు వెళ్లే ప్రధాన రోడ్డుపై నూతనం గా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిపోయాయి. స్థానికులు వంతె న దాటేందుకు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఆర్డీఓ మధుసూదన, తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, సర్పంచు పద్మావతి, పంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డి తదితరులు అక్కడి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు వంతెన దాటేందుకు చర్యలు చేపట్టారు. రాత్రి కురిసిన వర్షానికి కురుగుంట, రాచానపల్లి, ఎ.నారాయణపురం చెక్‌డ్యాంలు నీటితో పొంగిపొర్లాయి. కొడిమి వంకలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్లలో రాకపోకలు బంద్‌ అయ్యాయి. మరువ పారిన చెరువులు ధర్మవరం రూరల్‌: మండలంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా జోరువాన కురిసింది. ఈ వర్షానికి వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లాయి. గొట్లూరు చెరువు ఉధృతంగా మరువ పారింది. కుణుతూరు వద్ద పెద్దచెక్‌డ్యాం పొంగి పొర్లింది. దర్శినమల గ్రామానికి చెందిన రైతు నారాయణమ్మ, ఆంజనేయులు దంపతులు తమ పొలంలో బోరుబావి కింద సాగుచేసిన వేరుశనగ పంటను గత రెండు రోజుల క్రితం కోత కోశారు. మొత్తం తడిసిపోయింది. 5ఎకరాల్లో వేరుశనగ సాగుచేశామని, రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టామని, ఈ వర్షానికి తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షానికి కూలిన ద్రాక్ష తోట పందిరి ఇద్దరు రైతులకు రూ.30 లక్షలు నష్టం రాప్తాడు: భారీ వర్షానికి చేతికందిన ద్రాక్ష పంట, పందిరి పడిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న ద్రాక్ష తోటలు రాత్రికి రాత్రే నేలవాలాయి. ద్రాక్ష పందిరికి ఉపయోగించిన రాళ్లు కూడా పడిపోయాయి. దీంతో రైతులకు రూ. లక్షల్లో నష్టం వచ్చింది. రాప్తాడు మండంలోని గొందిరెడ్డిపల్లి గ్రామంలో రైతు గంగరాజు 1.5 ఎకరాల్లో ద్రాక్ష సాగు చేశాడు. దాదాపు 30 టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశాడు. రెండు రోజుల్లో ద్రాక్ష పంట కోత కోయాల్సి ఉండగా బుధవారం రాత్రి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ద్రాక్ష పంట, పందిరి తడవడంతో బరువు ఎక్కువై కుప్పకూలిపోయింది. ప్రసన్నాయపల్లి గ్రామంలో రైతు వెంకటేశ్వరరెడ్డి ఎకరా ద్రాక్ష సాగు చేశాడు. దిగుబడి బాగా వచ్చింది. 20టన్నుల ద్రాక్ష అవుతుందని రైతు అంచనా వేశాడు. కోత కోయాల్సి ఉండగా భారీ వర్షానికి పంట పడిపోయింది. రైతు గంగరాజు రూ. 15లక్షలు, వెంకటేశ్వరరెడ్డి రూ. 10 లక్షలు పైగా నష్ట పోయినట్లు తెలిపారు. పరిశీలించిన ఉద్యాన శాఖ అఽధికారులు ద్రాక్ష పంట, పందిరి పడిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఉద్యాన శాఖ అఽధికారులు పరిశీలించారు. ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు నరసింహరావు, ఉద్యానశాఖ అధికారి రత్నకుమార్‌ గురువారం ఉదయం గొందిరెడ్డిపల్లి, ప్రసన్నాయపల్లి గ్రామాల్లో రైతు గంగరాజు, వెంకటేశ్వరరెడ్డి ద్రాక్ష పంటను పరిశీలించారు. ఇద్దరు రైతులకు దాదాపు రూ. 30లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ సిబ్బంది ప్రియలత, విద్య, రైతులు పాల్గొన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఎం భారీ వర్షాల వల్ల నష్టపోయిన ద్రాక్ష రైతులకు ప్రభు త్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఉదయం గొందిరెడ్డిపల్లి, ప్రసన్నాయపల్లి గ్రామాల్లో వర్షానికి పడిపోయిన గంగరాజు, వెంకటేశ్వరరెడ్డి ద్రాక్ష పంటను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కోతకు వచ్చిన పంట పడిపోవడం వల్ల రైతులు భారీగా నష్టపోయారన్నారు. అధికారులు పంట నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు పంపి వెంటనే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2022లో జీవీఎంసీ జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించడం, స్వచ్ఛతా లీగ్‌లో మొదటి స్థానం సాధించడంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గ్రేటర్‌ అధికారులను అభినందించారు. జీవీఎంసీ అధికారులను అభినందిస్తున్న సీఎం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచన విశాఖపట్నం, అక్టోబరు 7: స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2022లో జీవీఎంసీ జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించడం, స్వచ్ఛతా లీగ్‌లో మొదటి స్థానం సాధించడంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గ్రేటర్‌ అధికారులను అభినందించారు. మున్సిపల్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంఏయూడీ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్‌, పూర్వపు కమిషర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా, ప్రస్తుత కమిషనర్‌ పి.రాజాబాబు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కట్టమూరి సతీష్‌, అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కె.ఎస్‌.ఎల్‌.జి.శాస్ర్తి బృందం శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి జీవీఎంసీకి లభించిన అవార్డును చూపించారు. ఈ సందర్భంగా సీఎం జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్‌, పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్‌ నియంత్రణ కొరకు చేస్తున్న కృషికి అధికార్లకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు, విశాఖ ప్రజలు కలిసి పని చేస్తే వచ్చే సంవత్సరం మొదటి స్థానం దక్కించుకోగలుగుతారని సీఎం దిశానిర్దేశం చేసినట్లు కమిషర్‌ రాజాబాబు తెలిపారు.
యువ హీరో కార్తికేయ గుమ్మకొండ 'ప్రేమతో మీ కార్తీక్' అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత వచ్చిన 'Rx 100' చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం బాగా కష్టపడున్నాడు. హీరోగా మాత్రమే సినిమాలు చేయాలని ఫిక్స్ అవ్వకుండా.. మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు విలన్ గానూ మెప్పిస్తున్నాడు. అయితే Rx100 తర్వాత కార్తికేయకు హీరోగా సరైన సక్సెస్ అందడంలేదు. పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. గతేడాది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కార్తికేయ నటించిన 'చావు కబురు చల్లగా' చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇదే క్రమంలో వచ్చిన 'రాజా విక్రమార్క' సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇలా కార్తికేయ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్తికేయ చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్న #Kartikeya8 మూవీ ఒకటి. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అప్పుడెప్పుడో ఓ ఆసక్తికరమైన ప్రయాణం కొనసాగుతోందంటూ ప్రీ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత యూవీ టీమ్ తో కార్తికేయ చేస్తున్న సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇప్పటికే ఈ మూవీ పూర్తయిందని తెలుస్తోంది. సినిమా మాతృ సో సోగా ఉందని.. కాకపోతే హీరో క్యారెక్టరైజేషన్ వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే కార్తికేయ ఇటీవల తన 9న సినిమా ''బెదురులంక 2012'' టైటిల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి. యువరాజ్ సమర్పిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై 'కలర్ ఫొటో' నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. 'బెదురులంక 2012' అనేది గోదావరి నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా. సొసైటీకి నచ్చినట్లు బతకడం సరైందా? మనసుకు నచ్చినట్టు బతకడం సరైనదా? అనే పాయింట్ మీద ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కార్తికేయ సరసన 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో కార్తికేయ హీరోగా అప్పట్లో ఓ చిత్రానికి అధికారిక ప్రకటన వచ్చింది. దీనికి సుకుమార్ నిర్మాతగా వ్యవహరించడమే కాదు.. స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ కూడా అందించనున్నట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి కొత్త అప్డేట్ లేదు. ఇలా కార్తికేయ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుండగా.. మరొకటి ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది తెలియడం లేదు. బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ వస్తున్నాయి కాబట్టి.. యువ హీరో కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అతని ఆశలన్నీ ముందుగా వచ్చే యూవీ క్రియేషన్స్ సినిమాపైనే ఉన్నాయని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
<big><center><strong>నాణ్యత విషయమై TRANSLATEWIKI.NET ఏ విధమైన గ్యారంటీ ఇవ్వదు</strong></center></big> <big><center><strong>నాణ్యత విషయమై TRANSLATEWIKI.NET ఏ విధమైన గ్యారంటీ ఇవ్వదు</strong></center></big> − translatewiki.net లోని అనువాదాలను మీ రిస్కు పైనే వాడుకోండి. అవి ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశించబడ్డాయి. కానీ translatewiki.net ఇక్కడ లభించే కంటెంటు నాణ్యత విషయమై గ్యారంటీ ఇవ్వజాలదు. + translatewiki.net లోని అనువాదాలను మీ రిస్కు పైనే వాడుకోండి. అవి ఉపయోగకరంగా ఉండాలనే మేం ఉద్దేశించాం. కానీ translatewiki.net ఇక్కడ లభించే కంటెంటు నాణ్యత విషయమై గ్యారంటీ ఇవ్వజాలదు. <div lang="en" dir="ltr" class="mw-content-ltr"> <div lang="en" dir="ltr" class="mw-content-ltr"> Revision as of 12:59, 20 February 2022 నాణ్యత విషయమై TRANSLATEWIKI.NET ఏ విధమైన గ్యారంటీ ఇవ్వదు translatewiki.net లోని అనువాదాలను మీ రిస్కు పైనే వాడుకోండి. అవి ఉపయోగకరంగా ఉండాలనే మేం ఉద్దేశించాం. కానీ translatewiki.net ఇక్కడ లభించే కంటెంటు నాణ్యత విషయమై గ్యారంటీ ఇవ్వజాలదు. Translatewiki.net and its editors do not provide any warranty on the contents whatsoever, whether expressed, implied, or statutory, including, but not limited to, any warranty of merchantability or fitness for a particular purpose or any warranty that the contents will be error-free. Retrieved from "https://translatewiki.net/w/i.php?title=Project:General_disclaimer/te&oldid=10550458"
రుణాలను తిరిగి పొందడానికి సంబంధించి భారతదేశం యొక్క రుణ రంగం నిర్దిష్ట నియమాలు మరియు మార్గదర్శకాలను అనుసరిస్తుంది. ఈ నియమాలు సెక్యూర్డ్ మరియు అన్‍సెక్యూర్డ్ క్రెడిట్లకు భిన్నంగా ఉంటాయి. మరోవైపు, రుణగ్రహీత మరణం తర్వాత పర్సనల్ లోన్‍కు ఏమి జరుగుతుందో అనేక కుటుంబాలు తెలియదు, ఉదాహరణకు. పర్సనల్ లోన్ లాంటి అన్‍సెక్యూర్డ్ క్రెడిట్ రికవరీ ప్రాసెస్‍ను పేర్కొనే అలాంటి నిబంధనలు ఏమీ లేవు. అయితే, ఒక వ్యక్తి అవధి మధ్యలో మరణిస్తే, పర్సనల్ లోన్ కోసం ఏమి చేయాలి అనే దానికి సంబంధించి వివిధ రుణదాతలు వారి నిబంధనలను పర్సనల్ లోన్ డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. వాటి గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది విభాగాలను తనిఖీ చేయండి! రుణగ్రహీత మరణం తర్వాత రుణదాతలు ఒక పర్సనల్ లోన్‌ను ఎలా తిరిగి పొందుతారు? సెక్యూర్డ్ లోన్ల లాగా కాకుండా, బాకీ ఉన్న పర్సనల్ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి రుణదాతలు మరణించిన రుణగ్రహీత యొక్క చట్టపరమైన వారసులను లేదా ఇతర జీవించి ఉన్న సభ్యులను అడగలేరు. ఈ క్రెడిట్‌లో కొలేటరల్ ఉండనందున, రుణదాతలు భౌతిక ఆస్తిని పొందలేరు మరియు నిధులను తిరిగి పొందడానికి దానిని విక్రయించలేరు. అటువంటి సందర్భాల్లో, రుణదాతలు సాధారణంగా బాకీ ఉన్న బ్యాలెన్స్‌ను వ్రాసి దానిని NPA అకౌంట్‌కు జోడిస్తారు. అదేవిధంగా, ఒక పర్సనల్ రుణం హోల్డర్ మరణించిన దురదృష్టకరమైన సందర్భంలో కుటుంబ సభ్యులు ఏమి చేయాలో కూడా తెలుసుకోవాలి. వేరొక సందర్భంలో, ఒక కో-అప్లికెంట్ లేదా కో-సైనర్ ఒక పర్సనల్ లోన్‍తో ప్రమేయం కలిగి ఉంటే, ప్రాథమిక పర్సనల్ లోన్ రుణగ్రహీత మరణం తర్వాత బకాయి మొత్తాన్ని వ్యక్తి చెల్లించవలసి ఉంటుంది. అయితే, బాకీ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మరణించిన రుణగ్రహీత యొక్క చట్టపరమైన వారసులను తప్పనిసరి చేసే అటువంటి నియమం ఏదీ లేదు. లేదా అతని/ఆమె ఆస్తి స్వాధీనం చేసుకోండి. రుణగ్రహీత మరణించిన తర్వాత బాకీ ఉన్న పర్సనల్ రుణం తిరిగి చెల్లించే విధానం ఇప్పుడు ఒక అవధి మధ్యలో రుణగ్రహీత మరణించిన తర్వాత ఒక పర్సనల్ లోన్‌కు రుణదాత ఏమి చేస్తారు అనేది స్పష్టంగా ఉంది, రుణగ్రహీత యొక్క కుటుంబం వారు అనుసరించాల్సిన విధానాన్ని కూడా తెలుసుకోవాలి. దీనిలో ఇవి ఉంటాయి- రుణగ్రహీత మరణం గురించి రుణదాతకు తెలియజేయడం బకాయి ఉన్న రుణం మొత్తాన్ని సెటిల్ చేయడానికి రుణదాతను అభ్యర్థించడం ఆ తర్వాత, రుణదాత ఈ క్రింది వాటిని తనిఖీ చేస్తారు: రుణగ్రహీతకు ఒక పర్సనల్ రుణం ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మరియు ఏదైనా కో-అప్లికెంట్ ఉంటే పర్సనల్ రుణం రుణగ్రహీత పేరులో మాత్రమే ఉంటే, రుణదాత NPA ప్రాసెస్‌ను ప్రారంభిస్తారు అందువల్ల, ముందుకు కొనసాగడానికి ముందు ఒక పర్సనల్ లోన్‍కు సంబంధించిన కాగితాలను చదవడం తెలివైనది. బజాజ్ ఫిన్‌సర్వ్100% పారదర్శకతతో పర్సనల్ రుణం అందిస్తుంది. అప్లై చేయడానికి ముందు నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా చదవండి.
1. మనకొచ్చే దాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది. 2. జీవితంలో కొన్ని తలుపులు మూసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది మీ గర్వం, పొగరు, పనికిరానితనం వల్ల కాదు.. ఆ తలుపులు మిమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్లలేవు కాబట్టి. 3. జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు. పైగా గర్వపడాలి. ప్రతిఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు. కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొందరే. మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పుతుంది. 4. మనం కేవలం ఇతరుల కోసమే జీవించలేం. మనకు ఏది సరైనదో అదే చేయాలి. అది అవతలివారికి ఇబ్బంది కలిగిస్తుందన్నా.. వారిని బాధిస్తుందన్నా.. మన కోసం మనం జీవించాల్సిందే. 5. ఒక తెలివైన వ్యక్తి.. ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. తెలివి లేని వాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు. Life Quotes in Telugu, Best Life Quotes in telugu text, Telugu inspirational Quotes wallpapers, fresh good morning quotes wallpapers messages online free download, trending telugu new life quotes pictures wallpapers for top whatsapp sharing quotes, 6. జీవితం అనేది పది శాతం మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90 శాతం ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది. 7. మనం మనసులో ఎంత వరకూ ఆనందంగా ఉండాలనుకుంటామో.. అంతే ఆనందంగా ఉండగలుగుతాం. 8. జీవితంలో ప్లాన్ A పని చేయకపోతే.. మరో 25 అక్షరాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. తెలుగులో అయితే 56. 9.జీవితంలో ఒక విషయం మంచిగా మారడానికి మనం వేచిచూడకూడదు. ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచీ మంచివై ఉంటాయి లేదా ముందు నుంచి చెడ్డవై ఉంటాయి.
ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు కొందరు ఒంటరిగా అడవుల్లో, కొండ గుహల్లో ఉంటూ ఉండేవారు. అలా ఉండేవారిలో కొందరు ఒంటరితనానికి భయపడి, తిరిగి వచ్చేసేవారు. అక్కడ ఉండే ప్రశాంతత, నిశ్శబ్దం కూడా వారిని భయపెట్టేవి. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు కొందరు ఒంటరిగా అడవుల్లో, కొండ గుహల్లో ఉంటూ ఉండేవారు. అలా ఉండేవారిలో కొందరు ఒంటరితనానికి భయపడి, తిరిగి వచ్చేసేవారు. అక్కడ ఉండే ప్రశాంతత, నిశ్శబ్దం కూడా వారిని భయపెట్టేవి. ఇంకా రకరకాల భయాలు వారిని వెంటాడేవి. కానీ కొందరు అక్కడ నిర్భయంగా గడిపి, ఎనలేని ప్రశాంతతను పొందివచ్చేవారు. బుద్ధుడు భయరహితుడు. భయం అనేది ఆయన దరిదాపులకు కూడా వచ్చేది కాదు. వందమందిని హతమార్చిన అంగుళీమాలుని దగ్గరకు... ఆ నిర్భయత వల్లనే ఒంటరిగా వెళ్లాడు. బుద్ధుడి నిర్భీతి చూసి అంగుళీమాలుడే భయపడ్డాడు. శ్రావస్తి సమీపంలో అనాథపిండికుడు నిర్మించి, బహూకరించిన జేతవనంలో ఒకసారి బుద్ధుడు ఉన్నాడు. అప్పుడు జానుస్సోణుడు అనే పండితుడు ఆయన దగ్గరకు వచ్చాడు. వారిద్దరూ సంభాషించుకుంటూ ఉండగా... ఒక భిక్షువును తీసుకొని... కొందరు భిక్షువులు బుద్ధుని దగ్గరకు వచ్చారు. ఆ భిక్షువు అడవి నుంచీ భయంతో తిరిగి వచ్చిన విషయం చెప్పి, వారందరూ ఒక పక్కన కూర్చున్నారు. ఇది చూసిన జానుస్సోణుడు ‘‘భగవాన్‌! మీ ధర్మాన్ని విని ఎందరో భిక్షువులుగా మారుతున్నారు. వారిలో కొందరు అరణ్యాలలో ఏకాంతవాసం చేస్తున్నారు. ఒంటరిగా అడవుల్లో ఉండడం చాలా కష్టం కదా! భయపడడం సహజమే కదా! భయపడుతూ ఉన్నవారు సంతోషంగా ఎలా గడపగలరు? సాధన ఎలా సాగించగలరు?’’ అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ‘‘జానుస్సోణా! కొందరు మాత్రమే భయపడతారు. కొందరు భయపడకుండా ఉంటారు. ఏకాగ్రత సాధిస్తారు’’ అన్నాడు. ‘‘భగవాన్‌! ఎవరు భయపడతారు? ఎవరు భయపడరు? వివరించండి’’ అని ప్రార్థించాడు జానుస్సోణుడు. ‘‘అపరిశుద్ధ కర్మలు ఎవరు చేస్తారో వారు భయపడతారు. చేయనివారు భయపడరు. భయం ఎరుగరు. జానుస్సోణా! లోభి, కామ దురాచారి, ద్రోహి, దుష్ట స్వభావి, సోమరి, స్థిరత్వం లేనివాడు, అశాంతితో గడిపేవాడు, నిశ్చితమైన అభిప్రాయం లేని ద్వైదీభావి, అనుమానపు రోగి, తన గొప్ప తాను చెప్పుకుంటూ... ఇతరుల్ని నిందించేవారు, సత్కార్యాలమీద ఆశ, కీర్తి కండూతి కలవారు, పరిపూర్ణ జ్ఞానం లేనివారు, చపల చిత్తులు, నిగ్రహంలేని కోపధారులు, బుద్ధిహీనులు, గొర్రెలా తోక వెనుకే ఉండిపోయేవారు... వీరంతో ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకసారి భయపడతారు. వీరి జ్ఞానం, జీవన విధానం, ప్రవర్తన... మనో వ్యాకులతను కలిగించి భయపెడతాయి. చివరకు తమను చూసి తామే భయపడతారు. ఇలాంటివారు నిర్భయంగా బతకలేరు. ఏకాగ్రత సాధించలేరు’’ అన్నాడు. అరణ్యంలో క్రూరమృగాలకో, విష జంతువులకో లేదా ప్రకృతి ప్రకోపాలకో భయపడతారని అనుకొనే జానుస్సోణునికి అసలు భయం అనేది మన ప్రవర్తన, మన నడతలోనే ఉందని అర్థమైంది. మెరుగైన జీవన విధానం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో కూడా తెలిసింది. కత్తిని చేపట్టిన మహారాజుల కన్నా... కరుణను చేపట్టిన బుద్ధుడు ఎంతటి ధైర్యశాలో కూడా తేటతెల్లం అయింది. బుద్ధుడు ఎప్పుడూ చెప్పే కథనే అక్కడ ఉన్న భిక్షువులకు మరోమారు చెప్పాడు. ఆ కథ ఇది: ఒక తాటి వనంలో ఒక కుందేలు ఉంది. అది ఒక రోజు చాలా భయపడింది. వచ్చి ఓ తాటి చెట్టు కింద పొదలో పడుకుంది. దానికి మాగన్నుగా కునుకు పట్టింది. అంతలో పెద్ద శబ్దం వినపడడంతో, లేచి పరుగులు తీసింది. దారిలో నక్క దాన్ని ఆపి ‘‘ఎందుకు అంత భయంగా పరుగులు తీస్తున్నావు?’’ అని అడిగింది. ‘‘అక్కడ భూమి బద్దలైంది’’ అని చెప్పింది కుందేలు. ‘‘అలాగా’’ అంటూ నక్క పరుగు పెట్టింది. ఆ తరువాత వాటికి దారిలో జింక, ఎద్దు, గుర్రం, ఖడ్గమృగం, ఏనుగు... ఇలా చాలా జంతువులు ఎదురయ్యాయి. ‘భూమి బద్దలైపోయింది’ అనే మాట విని అన్నీ పరుగులు తీశాయి. అడవిలో జంతువులన్నీ అలా భయంతో పరుగు పెట్టడం మృగరాజైన సింహం చూసింది. ఆ జంతువులు అడవి చివర ఉన్న లోయవైపు పోతున్నాయి. అవి లోయలో పడి చనిపోతాయేమోనని... ఆ సింహం పరుగు పరుగున వచ్చి వాటిని ఆపింది. విషయం అడిగింది. ‘‘భూమి బద్దలైపోయిందట’’ అంది ఏనుగు. ‘‘నీవు చూశావా?’’ అని అడిగింది సింహం. ‘‘లేదు. నాకు ఖడ్గమృగం చెప్పింది.’’ ‘‘నాకు గుర్రం చెప్పింది’’ అంది ఖడ్గమృగం. ఇలా... చివరికి కుందేలు వంతు వచ్చింది. ‘‘నాకు నిద్దట్లో పెద్ద శబ్దం వినిపించింది. భూమి బద్దలైందేమో అనుకున్నాను. భయంతో పరుగులు తీశాను’’ అని చెప్పింది కుందేలు. జంతువులన్నిటినీ వెంటబెట్టుకొని, కుందేలు నిద్రపోయిన చెట్టు దగ్గరకు వెళ్ళింది సింహం. అక్కడ చూస్తే... ఎండిపోయిన తాటాకు మీద తాటికాయ రాలి పడింది... అంతే! ‘‘మనో వ్యాకులత ఉండి, సరైన జ్ఞానం, విచక్షణ లేకపోవడం వల్లే ఈ భయం’’ అని చెప్పాడు బుద్ధుడు. ‘భయం’ అనేది మనసులో పుట్టేదే కానీ బయట నుంచి వచ్చిపడేది కాదని ఆ భిక్షువుకు అర్థమైంది. తనను తాను సంస్కరించుకొని, ఈసారి నిర్భీతిగా వెళ్ళి... ఏకాగ్రత సాధించాడు.
ఒక సినిమా తెరకెక్కించాలంటే చాలా మంది దాని కోసం పని చేయాలి. తెర మీద కనిపించే నటీనటులు, తెర వెనకుల కష్టపడే టెక్నికల్ టీంతో పాటు క్రూ అంతా కలిసి సమిష్టిగా పని చేస్తేనే సినిమా పూర్తి అవుతుంది. విజయాన్ని అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా సపొర్ట్ చేయకపోయినా.. సినిమా ముందుకు కదలదు. ముఖ్యంగా షూటింగ్ సమయాల్లో హీరో, హీరోయిన్లు తప్పకుండా అందుబాటులో ఉండాలి. ఇందులో ఏ ఒక్కరు అయినా అందుబాటులో లేకుంటే.. వాయిదా పడటం గ్యారంటీ. MoreGossips News NBK108 : నటసింహానికి జోడీగా రౌడీ హీరోయిన్ Tamannaah : మరో ఐటెం సాంగ్ లో.. SSMB28 : బాలీవుడ్ కు రీచ్ అయ్యేలా.. ప్రస్తుతం ఇలాంటి సమస్యలనే ఖుషి టీం ఎదుర్కొంటుందని తెలుస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 2022 ఏప్రిల్ లో అధికారికంగా ప్రారంభమైంది. షూటింగ్ ను కూడా కొంత వరకు జరుపుకుంది. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత తాజాగా కొత్త షెడ్యూల్ ను ప్రారంభించడానికి మూవీ టీం సన్నద్ధం అవుతుందని సమాచారం. నవంబర్ మొదటి వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని డైరెక్టర్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త షెడ్యూల్ కు హీరోయిన్ సమంత ఇప్పటి వరకు డేట్స్ ఇవ్వలేదట. కనీసం మూవీ టీంతో కాంటాక్ట్ లోకి కూడా రావడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. దీంతో నవంబర్ తొలి వారంలో షూటింగ్ జరుగుతుందా లేదా అనేది టీం క్లారిటీగా చెప్పకలేకపోతున్నారు. అయితే సామ్ గత కొద్ది రోజుల నుంచి ప్రపంచానికి దూరంగా ఉంటుంది. నెట్టింట్లో యాక్టివ్ గా ఉండే సామ్.. కొంత కాలం మొత్తానికే కనిపించలేదు. ఇటీవల రెండు పోస్టులు మాత్రమే కనిపించాయి. ఇదిలా ఉండగా, సమంత.. పర్సనల్ ఒత్తిడిని జయించడానికి ఈషా ఫౌండేషన్ కు వెళ్లిందని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు.
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
0
Edit dataset card