text
stringlengths
335
364k
భారత దేశంలో తలెత్తిన హిజాబ్ వివాదంను ఇస్లాంపై జరుగుతున్న దాడిగా అంతర్జాతీయ తీవ్రవాద ఇస్లాం సంస్థలు అభివర్ణిస్తున్నాయి. దీనిపై పోరాడాలి అంటూ భారత్ లోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా, అల్ ఖైదా చీఫ్ అయ్‌మన్ అల్ జవహిరి యుద్ధ రంగంలో ఆయుధాలతో తెలివిగా పోరాడాలని అంటూ ఓ వీడియో ద్వారా పిలుపిచ్చారు. దానితో ఇప్పటి వరకు మృతి చెందినట్లు భావితున్న ఆయన సజీవంగానే ఉన్నట్లు రుజువవుతోంది. 2020లో ఆయన సహజ కారణాలతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. జవహిరి వీడియోను అల్ ఖైదా మీడియా పోస్ట్ చేసింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం సందర్భంగా కొందరు విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేస్తుండగా, ముస్కాన్ ఖాన్ అనే ముస్లిం విద్యార్థిని ‘అల్లా హు అక్బర్’ అని నినదించడాన్ని జవహిరి ఈ వీడియోలో ప్రశంసించాడు. ఆమె తక్బీర్ నినాదాన్ని సాటిలేని రీతిలో వినిపించిందని కొనియాడాడు. హిందూ బహుదేవతారాధకులను ఆమె సవాలు చేసిందని అభినందించాడు. ఆమె నినదించడంతో జీహాద్ స్ఫూర్తి మరింత బలోపేతమైందని, ముస్లింలను మేల్కొలిపిందని చెప్పాడు. జవహిరి విడుదల చేసిన వీడియో నిడివి సుమారు తొమ్మిది నిమిషాలు ఉంది. దీనిలో ప్రారంభంలో ముస్కాన్ ఖాన్ నినాదాలు చేసిన వీడియోను పెట్టారు. ఆ తర్వాత జవహిరి ప్రసంగం కనిపిస్తోంది. ముస్కాన్ వాస్తవాలను బయటపెట్టిందని అంటూ నిరాడంబరులు, స్వచ్ఛమైనవారు అయిన ముస్లిం సమాజానికి, నైతికంగా దిగజారిన, నీతిబాహ్యులైన బహు దేవతారాధకులు, నాస్తిక శత్రువులకు మధ్య జరుగుతున్న సంఘర్షణ స్వభావాన్ని ఆమె బయటపెట్టిందని పేర్కొన్నాడు. నైతికంగా, సాంస్కృతికంగా దిగజారిన పాశ్చాత్య ప్రపంచానికి సంబంధించిన ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతున్న ముస్లిం మహిళలకు ఆచరణాత్మకంగా ఓ పాఠం చెప్పినందుకు ముస్కాన్ ఖాన్‌కు అల్లా గొప్ప పురస్కారాన్ని ఇస్తాడని చెప్పాడు. హిందూ ఇండియా నిజస్వరూపాన్ని, దాని పాగన్ డెమొక్రసీ మోసకారితనాన్ని బయటపెట్టినందుకు ఆమెకు అల్లా గొప్ప పురస్కారాన్ని ఇస్తాడని తెలిపాడు. ఆమె తక్బీర్ తనను కొన్ని వాక్యాలతో కూడిన పద్యాన్ని రాసేలా ప్రేరేపించిందని చెబుతూ తాను కవిని కాకపోయినప్పటికీ పద్యం రాసే విధంగా ఆమె చర్య తనను ప్రోత్సహించిందని అభినందించాడు. తన మాటల బహుమతిని తమ గౌరవప్రదమైన సోదరి అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇండియా హిందూ డెమోక్రసీ ఎండమావిని చూసి మోసపోవడం ఆపాలని ముస్లింలకు పిలుపునిచ్చాడు. ఇది ఇస్లాంను అణచివేయడానికి ఉపయోగించే సాధనం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశాడు. ఈ వాస్తవ ప్రపంచంలో మానవ హక్కులు, లేదా, రాజ్యాంగం/చట్టాన్ని గౌరవించడం లేదా అటువంటి అర్థరహిత ఊహాజనిత భావాల వంటివేమీ లేవని మనం తెలుసుకోవాలని సూచించాడు. పాశ్చాత్య దేశాలు ముస్లింలపై ఇటువంటి మోసపూరిత పథకాన్నే అమలు చేశాయని ధ్వజమెత్తాడు. ఫ్రాన్స్, హాలండ్, స్విట్జర్లాండ్ బహిరంగ నగ్నత్వాన్ని అనుమతిస్తూ హిజాబ్‌ను నిషేధించడం ద్వారా ఈ నిజ స్వరూపాన్ని బయటపెట్టాయని పేర్కొన్నాడు. ఇస్లాంకు శత్రువులంతా ఒకే విధంగా ఉంటారని స్పష్టం చేశాడు. ఈజిప్టు, మఘ్రెబ్ ప్రాంతాల్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నవారంతా ఒకే రకమైన అవకాశవాద దౌర్జన్యకారులని పేర్కొన్నాడు. రచయితలు, పాత్రికేయులను అవకాశవాద దౌర్జన్యకారులుగా అభివర్ణించాడు. వీరు తలపాగాలను అద్దెకు తెచ్చుకుని, హిజాబ్‌ను, షరియా చట్టాన్ని చులకనగా రాస్తున్నారని, మాట్లాడుతున్నారని మండిపడ్డాడు. ఇదంతా ఇస్లాంపై యుద్ధమని, ఇస్లాం మౌలిక సిద్ధాంతాలు, చట్టాలు, సంప్రదాయాలపై యుద్ధమని చెప్పాడు. భారత ఉపఖండంలోని ముస్లిం సమాజం పోరాడుతోందని, అవగాహన కోసం యుద్ధం చేస్తోందని, వాస్తవాల నుంచి భ్రమలను వేరు చేసేందుకు పోరాడుతోందని చెప్పాడు. ఇప్పుడు ముస్లింలకు ఉన్న మార్గం గురించి వివరిస్తూ, షరియాకు కట్టుబడి ఉండాలని, ఏకైక సమాజంగా ఏకం కావాలని చెప్పాడు. చైనా నుంచి ఇస్లామిక్ మఘ్రెబ్ వరకు, కాకసస్ నుంచి సోమాలియా వరకు, సమైక్య సమాజంగా అనేక రూపాల్లో సమష్టి యుద్ధం చేయాలని తెలిపాడు. నిజాయితీగల స్కాలర్స్‌ను చేర్చుకుని, సైద్ధాంతికంగా యుద్ధం చేయాలని చెప్పాడు. ఇస్లాంకు శత్రువులకు వ్యతిరేకంగా మీడియాను, యుద్ధ రంగంలో ఆయుధాలను ఉపయోగించుకుంటూ, మేధాశక్తితో యుద్ధం చేయాలన్నాడు. ముస్కాన్ ఖాన్ వీడియోను వైరల్ చేసిన ‘‘ఫ్రీ మీడియా’’ను జవహిరి ప్రశంసించాడు. జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలని, అణచివేతను ఎదుర్కొనాలని పిలుపునిస్తున్నానని చెప్పాడు. క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను విస్తృతంగా తెలియజేయాలని చెప్పాడు. కాగా, గత నెలలో ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థల ప్రచార మాధ్యమాల్లో కవర్ స్టోరీలు వచ్చాయి. అదేవిధంగా ఇస్లామిక్ స్టేట్ అనుబంధ మ్యాగజైన్‌ ‘వాయిస్ ఆఫ్ హింద్’లో కూడా కవర్ స్టోరీ వేశారు. ఉర్దూ మ్యాగజైన్ నవా-ఈ-ఘజ్వా-ఈ- హింద్ కూడా దీనిపై ఓ వ్యాసాన్ని ప్రచురించింది.
సుప్రసిద్ధ రంగస్థల సినీ నటులు, రసమయి చెరువు జమ్ములపాలెం వ్యవస్థాపకులు, దర్శకులు నూతలపాటి సుబ్బారావు(77) అకస్మాత్తుగా 19.09.2021 ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుండెపోటుతో చికిత్స పొందుతూ మరణించారు. ఎ.శివరామరెడ్డి గురుత్వాన నటనాలయంలో నాగభూషణం పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో పులీ మేకలొస్తున్నాయి, ఆ ఉదయమెప్పుడో, గరీబి హఠావో వంటి నాటికలను పరిషత్ లలో ప్రదర్శించి పలు అవార్డులు సాధించారు. అటు పిమ్మట విఖ్యాత నటరచయిత, దర్శకులు డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు గారి కళావనిలో చేరి వారి శిక్షణలో కొత్త చిగురు, లోక సంగ్రహం, ఆరని పారాణి, కక్ష, మిగిలిన చరిత్ర, భాయీ భజరంగ్, యథా రాజా తథా ప్రజా ఇత్యాది నాటిక నాటకాల్లో కీలక భూమికలు ధరించి ఎనలేని కీర్తి పొందారు. వీరింకా kst శాయిగారి దర్సకత్వంలో కావమ్మ మొగుడు, క్షంతవ్యులు, అక్షింతలు నాటికల్లో నటించి పేరొందారు. నూతలపాటి చలనచిత్రసీమలో ప్రవేశించి గ్యాంగ్ లీడర్(ఇంటి ఓనర్), ఎర్ర మందారం(ఎస్సై) ఇత్యాది పలు చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందారు. గ్రామీణప్రాంతాల్లో నాటక వికాసానికి విశేష కృషి చేసిన సుబ్బారావుని ప్రభుత్వం కందుకూరి పురస్కారంతో గౌరవించగా, అనేక సంస్థలు సత్కరించి నటభూషణ ఇత్యాది బిరుదులనేకం ప్రదానం గావించాయి. సినీ రంగస్థల నటులు, రచయిత, ఎన్టీఆర్ అవార్డు గ్రహీత kst శాయి, నటప్రయోక్త, సాహితీవేత్త, చరిత్ర పరిశోధకులు మన్నె శ్రీనివాసరావు, నటనాలయ చేరువుజమ్ములపాలెం ఊట్ల బుడ్డయ్య చౌదరి, అడ్డగడ శివ భాస్కరరావు, నరసింగ్ ప్రసాద్, DH.V.రెడ్డియ్య, కారుమూరి సీతారామయ్య(పర్చూరు), దర్భా బాబూరావు, సంకా వెంకట్ రాంకుమార్ ప్రభృతులు సంతాప సందేశాలు అందించారు.
హక్కు దారులకు పని కల్పించేందుకే సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్టు డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 కౌడిపల్లి, నవంబరు 2: హక్కు దారులకు పని కల్పించేందుకే సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్టు డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మార్చి 2019 నుంచి మార్చి 2022 వరకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో రూ. 22.23 కోట్ల పనులు జరిగాయని వివరించారు. బుధవారం పనులపై 13 విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌పీ ప్రదీప్‌ కుమార్‌, క్యూసీ రమాకాంత్‌, జిల్లా విజిలెన్స్‌ అధికారి శ్రీహరి, ఎంపీపీ రాజునాయక్‌, ఎంపీడీవో భారతి, ఏపీవో పుణ్యదా్‌సతో పాటు అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు హాజరయ్యారు. కొట్టాలలో ‘ఉపాధి’ నిధులు గోల్‌మాల్‌ కౌడిపల్లి: మహత్మాగాంధీ ఉపాధి హామి తనికలో భాగంగా మండల పరిధిలోని కొట్టాల గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున మొక్కల పేరుతో నీటి బిల్లును స్వాహా చేశారని గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో 44 వేల మొక్కలను నాటినట్లు రికార్డులో రాసి మొక్కలను అటవీ ప్రాంతంలో పారవేశారని, వాటి సంరక్షణకు గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు పాలక వర్గసభ్యులు తమకు అనుకూలంగా ఉన్నవారి పేరున బిల్లులు తీసుకుని స్వాహా చేశారని గ్రామస్థులు ఆరోపించారు. మొక్కల సంరక్షణ పేరిట 16.30లక్షలు, పంచాయతీ చెరువులో పూడిక తీత కోసం రూ.4.20లక్షల నిధుల బిల్లులను తీసుకున్నట్టు ఆడిట్‌ అధికారులు ధ్రువీకరించారు. కాగా ఈ పనుల్లో నిధుల స్వాహా జరిగిందని, విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
telugu sex stories నెల కు ఒక రోజు 58 తను ఒక ట్రాన్స్ జెండర్ వయసు ఒక నలబై ఐదు ఉండోచ్చూ ఎత్తు దానికి తగిన లావు ఒక నలుగురినైన ఈడ్చి పారేయ గలదు అంతా బలంగా ఉంది నా వైపు చూస్తూ నాకు తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చింది నేను నీళ్లు గడగడా తాగుతూ ఉన్నా తను చేతులు ఆడించి చప్పట్లతో శబ్దం చేస్తూ జనంలో ఉన్న ఆ పోకిరి కుర్రాళ్లను అదిలించి పంపించేసింది నా వైపు చూసి ఏంటే లంజా కొత్తగా వచ్చావా అలా తెరగా ఆ పోకిరి నాయాల్లు పిసికేస్తుంటే ఊరికే ఉన్నావు ఇంతకీ ఏం కంపీనీ ఏ నీది అసలు నలిగినట్లే లేవు అందాలు అంటూ తన బలమైన రెండు చేతులతో మొరటుగా నా రెండు సళ్ళు పిసుకుతూ అబ్బా ఏం పెంచావే లంజా దూది ఉండల్లా అయినా నీ లాంటి క్లాస్ లంజాలు హోటల్ లోనో గెస్ట్ హౌస్లకో పోవాలి కానీ ఇలా మాస్ ఏరియా కి వస్తే ఎలానే అసలే ఇక్కడ పోకిరి నా కొడుకులు ఎక్కువ నీ పూకు చింపేయరూ అంటూ ఒక చేతితో సన్ను పిసకడం వదిలి ఇంకో చేత్తో పిసుకుతూనే చీర మీదే నా పూకు వత్తుతూ దాని మెత్త ధనాన్ని పరీక్షించింది ఏమే లంజా ఇంకా పూకు లేతగానే ఉంది కొంపదీసి నువ్వు ఫ్రెష్ హ ఇంకా నీ పూకు లోకి మోడ్డ దూరలేదా అందుకేనా ఆ కుర్రాళ్ళు అంతా ఎంతా నలుపుతున్నా సమ్మగా నలిపించుకుంటున్నావు అంటూ నా వల్లాంతా నలిపేస్తూ నా గుండేలా మీద తాళి చూసి ఏంటే లంజా నీకు పెళ్లి కూడా అయిందా మొగుడు నా లాగా కొజ్జా వాడ ఏంటి ఇలా బజారున పడి కుర్రాళ్లతో నలిపించుకుంటున్నావు అంటుందే కథను కొనుగోలు చేయండి Categories Telugu Boothu Kathalu Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
పార్టీ కీల‌క నేత‌ల‌తో స‌మావేశం సంద‌ర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తామ‌న్న ఆయ‌న… గెల‌వ‌లేని వారిని ప‌క్క‌న‌పెట్టేస్తామ‌ని కరాఖండీగా చెప్పేశారు. జులై 8న పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌కటించిన జ‌గ‌న్‌… మే 10న గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మాన్ని ప్రార‌భించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పాత మంత్రులు, జిల్లా అధ్య‌క్షుల‌కు కీల‌క భాధ్య‌త‌లు అప్ప‌గిస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు. రెండేళ్ల‌లో ఎన్నిక‌ల‌కు వెళుతున్నామ‌న్న జ‌గ‌న్‌… ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ హెచ్చరిక‌లు జారీ చేశారు. ఎన్నిక‌ల్లో గెలిచే ప‌రిస్థితి లేనివారిని ప‌క్కన‌పెట్ట‌నున్న‌ట్లు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రికైనా పార్టీనే సుప్రీం అని చెప్పిన జ‌గ‌న్‌… గెలిచిన వారికే మంత్రి ప‌ద‌వులు దక్కుతాయ‌ని చెప్పారు. గెలిచేందుకు కావాల్సిన వ‌న‌రుల‌ను స‌మ‌కూరుస్తాన‌ని కూడా జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఏ ఒక్క‌రు కూడా తాము ప్ర‌త్యేకం అనుకోవ‌డానికి వీల్లేద‌ని కూడా జ‌గ‌న్ హెచ్చ‌రించారు. 175కి 175 సీట్లు ఎందుకు రాకూడ‌దు?.. నేత‌ల‌తో స‌మీక్ష‌లో జ‌గన్ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పార్టీ ముఖ్య నేత‌లు, మంత్రులు, పార్టీ రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లు, జిల్లా అధ్య‌క్షుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో మొత్తం 175 సీట్లుంటే… వాట‌న్నింటిలోనూ వైసీపీ ఎందుకు గెల‌వకూడ‌ద‌ని జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. అస‌లు 175కీ 175 సీట్లు మ‌న‌కు ఎందుకు రాకూడ‌దు? అంటూ జ‌గ‌న్ ప్రశ్నించారు. 2024 ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌య‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు ర‌చించేందుకు జ‌రిగిన ఈ స‌మావేశంలో జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌తో ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ… ‘మంత్రులు అంద‌రినీ క‌లుపుకుని వెళ్లాలి. ప్ర‌తి ఎమ్మెల్యే నెల‌కు 10 స‌చివాల‌యాలు తిర‌గాలి. గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్లు గెలిచాం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ సీట్ల సంఖ్య త‌గ్గ‌కూడ‌దు. అస‌లు 175కి 175 సీట్లు ఎందుకు రాకూడు?’ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు రాజకీయాలు, సినీ రంగం రెండూ వేర్వేరు రంగాలు. రాజకీయ నాయకులు, కథానాయకులు ఎవరి పనులు వారు చేసుకునే వాళ్లు. సినిమా‌వాళ్లు రాజకీయాలను టచ్ చేసేవారు కూడా కారు. అయితే ఎప్పుడైతే ఎన్టీయార్ "తెలుగుదేశం" పార్టీ స్థాపించి అతి తక్కువ సమయం లో ఘన విజయం సాధించారో అప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సినిమా "స్టార్" ల ప్రభావం మొదలయింది. అప్పటి రాజకీయ‌ శూన్యత, ప్రత్యామ్నాయం‌ లేకపోవడం మొదలైన కారణాలకు మించి ఎన్టీయార్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్, స్టార్ పవర్ వల్లనే అంతటి ఘన విజయం సాధ్యమైందన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం.... ఆ విధంగా సినిమా హీరోలకు ప్రజలలో‌ ఉండే క్రేజ్ ప్రజాస్వామ్య‌ రాజకీయాలకు ఉపయోగపడుతందని నిరూపితమైంది. అంతేకాదు, ఎన్టీయార్ ను ఎదుర్కోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మరో బడా మాస్ "హీరో" కృష్ణ ను రంగం లోకి దింపింది. అప్పట్లో ఈ ఇద్దరి మాస్ హీరోల మధ్య రాజకీయ సమరంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో మొదటిసారి‌ సినీ సూపర్ " స్టార్ " వార్ మొదలయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్స్ లోనూ ఎంతో కొంత సినీ గ్లామర్ కన్పిస్తూనే ఉంది. తర్వాతి కాలంలో 2008 లో తృతీయ ప్రత్యామ్నాయంగా మరో మాస్‌ స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా కేవలం పద్దెనిమిది సీట్లకే పరిమితమై విఫలమయ్యాడు. అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైపోయింది. 2009 పవన్ ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా వ్యవహరించగా, జూ"ఎన్టీయార్ తెలుగుదేశం తరఫున ఉధృత ప్రచారం చేయడం విశేషం. ఇక‌ ప్రస్తుత ఎన్నికల ముఖ"చిత్రం" చూస్తే చాలామంది నటులే కన్పిస్తున్నారు రాజకీయాల్లో. అలీ, జయసుధ, భానుచందర్, కమెడియన్స్ పృథ్వీ, కృష్ణుడు, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, శివాజీ రాజా, తనీష్, మొదలగు తారలు వరుసగా వైసీపీ లో చేరిపోయారు. రోజా ఇప్పటికే వైసీపీ M.L.A. గా ఉన్నారు. మోహన్ బాబు మద్దతు ఉంది. అయితే సినీ రంగాన్ని శాసించిన, శాసిస్తున్న మాస్ ఇమేజ్ ఉన్న కుటుంబాలు మూడు : నందమూరి, ఘట్టమనేని, కొణిదెల.వీరిలో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ చేదు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకున్న పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి ,2014 లో టిడిపి కి మద్దతు ఇవ్వగా , ఇప్పుడు సొంతంగా పోటీకి సిద్ధమై చాలా అగ్రెసివ్ గా సమాజంలో మార్పు రావాలని నినదిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నాడు. తన అన్నయ్య నాగబాబు ని నర్సాపురం ఎం.పి.బరి లో నిలిపాడు. ఇంకా రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. ఇక నందమూరి కుటుంబం కి తెలుగుదేశం సొంత పార్టీ . బాలకృష్ణ టిడిపి ఎమ్మెల్యే కాగా, ప్రచారం చేసినా చేయకపోయినా జూ'ఎన్టీయార్ మద్దతు ఎప్పుడూ తెలుగుదేశంకే అని ఎప్పుడో చెప్పాడు. కృష్ణ, మహేష్ బాబు నేరుగా మద్దతివ్వకపోయినా, కృష్ణ అనుమతితోనే ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావు వైసిపి ని వీడి టిడిపి లో చేరడం, కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు సిట్టింగ్ ఎమ్.పి. గా మళ్లీ తెలుగుదేశం నుంచి బరి లో ఉండడం ఘట్టమనేని అభిమానులను ప్రభావితం చేయవచ్చు. ఆ విధంగా తెలుగుదేశం సినీగ్లామర్ 'ఘ'ట్టమనేని , 'నం'దమూరి కుటుంబాల అండతో "ఘనం" గా ఉంది. ఇంకా మురళీమోహన్, శివ ప్రసాద్ లాంటి నటులు టిడిపి ఎం.పి. లు గా ఉన్నారు‌. సీనియర్ స్టార్ అయిన కృష్ణంరాజు భా.జ.పా. నుండి ఎం.పి. బరిలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా స్టార్స్ పై ఉండే క్రేజ్ అంతా‌ ఇంతా కాదు. ఇంక పవన్, మహేష్, జూ'ఎన్టీయార్ లాంటి మాస్‌ స్టార్స్ ని డెమీగాడ్స్ లా చూసే అభిమాన గణం ఉంది. వీరు ఒక మీటింగ్ పెడితే లక్షల్లో అభిమానులు వెల్లువెత్తుతారు. కాబట్టి జనాన్ని తన వైపు తిప్పుకోవడానికి పార్టీలకు ఈ సినీ గ్లామర్ చాలా ఉపయోగ పడుతుంది. అయితే కేవలం తమ‌ క్రేజ్ తోనే జనాల్ని సినీ"మాయ" లో పడేసి ఓట్లు రాబట్టడం సాధ్యం కాదు అని "మెగాస్టార్" చిరు విషయంలో చూసాం. స్పష్టమైన రాజకీయ విధానం, ప్రజలలో విశ్వాసం ఉన్న నాయకత్వం తోడైనప్పుడే ఈ సినిమా స్టార్ పవర్ దానికి అదనపు బలాన్నిచ్చే కెటలిస్ట్ లాగ ఉపకరిస్తుంది. మరి ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల లో ఈ "స్టార్" వార్స్ ఎంత వరకు ప్రభావం చూపుతాయో చూద్దాం.......
*గంగాధర నెల్లూరు మండలం చిన్న వేపంజేరి పంచాయతీలో వివిధ ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన గౌ.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు* *రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చే ఆరాధ్య దైవంగా రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి* *దేవాలయాలతో సమానమైనవి మన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు, ఆర్ బి కె లు, వెల్ నెస్ సెంటర్లు:* *గౌ.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు* *రాష్ట్ర ముఖ్య మంత్రికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు : జెడ్ పి చైర్మన్* *జి డి నెల్లూరు నియోజకవర్గంలో గత 40 సం. లలో లేని విధంగా అభి వృద్ధి జరుగుతు న్నది : ఆర్ టి సి కార్పొరేషన్ వైస్ చైర్మన్* జి.డి.నెల్లూరు, నవంబర్ 02 (ప్రజా అమరావతి); రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చే ఆరాధ్య దైవం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని గౌ.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు కె. నారాయణ స్వామి తెలిపారు. బుధవారం ఉదయం జి.డి.నెల్లూరు లోని చిన్న వేపంజరి పం చాయతీలో నూతన గ్రామ సచివాలయా లు, ఆర్ బి కె లు, వెల్ నెస్ సెంటర్లను జెడ్ పి చైర్మన్ గోవిం దప్ప శ్రీనివాసులు, ఆర్ టి సి కార్పొరే షన్ వైస్ చైర్మన్ విజయా నంద రెడ్డి లతో కలసి గౌ.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉంటూ వారి కష్టాలను తీరుస్తూ వారి అభివృద్ధికి పాటు పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు, ఆర్ బి కె లు, వెల్ నెస్ సెంటర్ లు ప్రజల కష్టాలను తీర్చే దేవాలయాలని తెలిపారు. ప్రజలు వారి సమస్యల పరిష్కారానికై రాజధానుల వరకు వెళ్ళవలసిన అవసరం లేకుండా సచివాలయాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పరిష్కారం చూపడం జరుగుతున్నదని తెలిపారు. *ఈ సందర్భంగా చిన్న వేపంజేరిలో రూ.21.80 లక్షలతో ఆర్ బి కె, రూ.17.50 లక్షలతో వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్, రూ. 40.00 లక్షలతో గ్రామ సచివాలయ భవనాలను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు.* జెడ్.పి చైర్మన్ మాట్లాడుతూ చిన్న వేపంజేరి పంచాయతీలో గ్రామ సచివాలయాలు, ఆర్బికె లు, వెల్ నెస్ సెంటర్లు ప్రారంభించడం జరుగుతున్నదని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో నడిపిస్తున్నారని తెలిపారు. ఆర్ టి సి కార్పొరేషన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో జి డి నెల్లూరు నియోజకవర్గంలో గత 40 సం. లలో లేని విధంగా రోడ్లు, ప్రభుత్వ భవనాలు వంటి వివిధ అంశాల్లో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. డి ఎం అండ్ హెచ్ ఓ శ్రీ హరి మాట్లాడుతూ దేశం లో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నదని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామాలలో ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ వైద్యుదు వ్యక్తిగతంగా వెళ్లి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యం చేయడం జరుగుతుందన్నారు. మండలానికి రెండు పి హెచ్ సి లు ఉన్నాయని, ప్రతి గ్రామానికి ఒక వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని తెలిపారు. వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లో ఒక ఎం ఎల్ హెచ్ పి, ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు ఉంటారని దీని ద్వారా 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల ఔషదాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో జెడ్ పి సి ఈ ఓ ప్రభా కర్ రెడ్డి, తహశీల్దార్ ఇన్బ నాథన్, ఎం పి డి ఓ శ్రీ దేవి, ఎం పి పి అనిత లోకేష్ రెడ్డి, జెడ్ పి టి సి లక్ష్మి ప్రియ, ఎం పి టి సి రామచంద్రారెడ్డి, సర్పంచ్ ఝాన్సీ హేమ శేఖర్ రెడ్డి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Comments addComments Post a Comment Popular posts ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది. November 25, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం. November 29, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు November 24, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY *ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వెంటాడుతోవంది. డయాబెటిస్‌ నియంత్రణలో.. Diabetes Tips Subhash Goud | Nov 25, 2022 | 10:39 AM దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వెంటాడుతోవంది. డయాబెటిస్‌ నియంత్రణలో లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. దాదాపు 90 శాతం మంది చాలా కాలం నుంచి షుగర్‌తో బాధపడుతున్నారని రిపోర్టుల్లో వెల్లడైంది. ఈ వ్యాధిని జీవనశైలిలో మార్పులు చేసుకుని అదుపులో ఉంచుకోవాలి తప్ప.. పూర్తిగా నిర్మూలించలేము. షుగర్ పేషెంట్లు తమ ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక షుగర్‌ వ్యాధి ఉన్నవాళ్లు బంగాళాదుంప తినాలా వద్దా, ఈ ప్రశ్న తరచుగా తలెత్తుతుంటుంది. డాక్టర్ సంతోష్ వైద్య తెలిపిన వివరాల ప్రకారం.. ఇందులో షుగర్ పేషెంట్లు సరైన పరిమాణంలో బంగాళాదుంపలను తినవచ్చని చెబుతున్నారు. బంగాళాదుంప ఒక రకమైన కూరగాయ. కానీ ఇది తృణధాన్యాల లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇందులో హార్డ్ కార్బోహైడ్రేట్స్‌తో పాటు స్టార్చ్ కూడా ఉంటుంది. పోటాషియం, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము, జింక్ వంటి అనేక పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. మీరు పోషకాలు అధికంగా ఉండే బంగాళదుంపలను సరైన పద్ధతిలో తీసుకుంటే, రక్తంలో చక్కెర పెరుగుదల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. బంగాళాదుంపల వినియోగం మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ సుమారు 70. గ్లైసెమిక్ ఇండెక్స్ 70 కంటే ఎక్కువ ఉన్న ఆహారాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని అంటున్నారు. బంగాళాదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గాలంటే ఆకు కూరలతో తినాలి. డయాబెటిక్ రోగి ఒక రోజులో కనీసం 200 గ్రాముల కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి. బంగాళదుంపలను ఇలా వాడండి: బంగాళదుంపలను ఎప్పుడూ ఇతర కూరగాయలతో కలిపి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు అల్పాహారంగా ఆలూ-పూరీ తినవచ్చు. యాంటీఆక్సిడెంట్ బంగాళదుంపలలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది కాకుండా, బంగాళదుంప కూర, బఠానీలు, క్యాబేజీ, వంకాయలతో తినవచ్చు. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్ మన గుండె, కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరులో సహాయపడుతుంది. బంగాళదుంప తొక్కలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే, మీరు బరువు తగ్గాలనుకుంటే బంగాళదుంపలు తినవద్దు. గుండె జబ్బులు ఉన్నవాళ్లు బంగాళదుంప తినకూడదు. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.) ఇవి కూడా చదవండి చలికాలంలో వేధించే ముక్కు దిబ్బడ.. ఈ సింపుల్ చిట్కాలతో తరిమికొట్టేయండి.. Hair Care Tips: తరచుగా జుట్టు కత్తిరించడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుందా?.. ఇది నిజంగా నిజమా లేక అపోహ మాత్రమేనా..
భారత దేశంలో అగ్రగామి భాషా శాస్త్రవేత్త అయిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు గురించి విద్యారంగంలో పనిచేసేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆయన ఎనభయ్యవ జయంతి సందర్భంగా ఈమాట వారు ఒక ప్రత్యేక సంచికను విడుదల చెయ్యడం ఆ మేధావికి మేటి గౌరవమే. సందర్భం వచ్చింది గనుక వారిని కొత్త తరానికి స్థూలంగా పరిచయం చేయడం, అంతర్జాతీయ భాషాశాస్త్ర రంగంలో అగ్రగామిగా గుర్తింపు రావడానికి కారణమైన వారి కృషిని వివరించడం అవసరం అనుకుంటాను. కృష్ణమూర్తిగారు 1955 లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భాషాశాస్త్రంలో ఏ. ఏం (ఎం. ఏ). అదే విశ్వవిద్యాలయం నుంచి 1957 లో పి. హెచ్. డి పొందారు. 1949-62 మధ్య ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో తెలుగుశాఖలో అధ్యాపకులుగా పనిచేశారు. 1962 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్రదేశంలోనే మొదట భాషా శాస్త్ర శాఖ ప్రారంభమైనప్పుడు ఠాగూర్ చైర్ ఆచార్యులుగా నియుక్తులై స్థాపక శాఖాదిపతి అయ్యారు. అప్పుడు కృష్ణమూర్తిగారికి ముప్పై నాలుగేళ్ళు. విశ్వ విద్యాలయం ఆర్ట్స్ కాలాశాల ప్రిన్సిపల్‌గా ఆర్ట్స్ ఫాకల్టీ డీన్‌గా కూడా పనిచేశారు. సిండికేట్‌కి రెండుసార్లు ఎన్నికయ్యారు. 1986 నుంచి 1993 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్‌గా ఉన్నారు. ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్నప్పుడే చాలాసార్లు అమెరికన్, ఆస్ట్రేలియాన్ విశ్వవిద్యాలయాల్లో ఆహుత ఆచార్యులుగా, విజిటింగ్ ఫెలోగా పనిచేశారు. యుక్త వయస్సులోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక వర్గ సభ్యులైనారు. కేంద్ర సాహిత్య అకాడమీలో అయిదేళ్ళు జనరల్ కౌన్సిల్ సభ్యులుగా, మరో అయిదేళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. తెలుగు అకాడమీకి రూప కల్పన చేసిన వారిలో కృష్ణమూర్తిగారొకరు. విద్యా, పరిశోధన వ్యాసంగాన్ని పాలన బాధ్యతలను వైరుధ్యం లేకుండా నడిపిన చాలా తక్కువమంది విద్యావేత్తలలో కృష్ణమూర్తిగారు చెప్పుకోవలసినవారు. కృష్ణమూర్తిగారు తులనాత్మక, చారిత్రక, వర్ణనాత్మక భాషా, శాస్త్ర శాఖలన్నింటిలోనూ సమానంగా కృషి చేసారు. వారి సిద్ధాంత వ్యాస విషయం తెలుగు ధాతువుల స్వరూప విదూషణం. Telugu Verbal Bases కృష్ణమూర్తిగారి సిద్ధాంత వ్యాసగ్రంథం తెలుగును కేంద్రీకృతం చేసుకొని తోటి ద్రావిడ భాషలలోని ధాతువుల తులనాత్మక పరిశీలన ఈ గ్రంథంలోని ముఖ్య విషయం. తులనాత్మక అధ్యయనం ద్వారా మూల ధాతువుల స్వరూపాలని పునర్మిర్మించే ప్రయత్నం ఈ గ్రంథంలో కనిపిస్తుంది. పరిశొధన క్రమంలో భాగంగా సిద్ధాంత వ్యాసం రావడానికి ముందే ద్రావిడ భాషలలోని ధ్వనులు, ధ్వని విపరిణామాలకు సంబంధించి వ్యాసాలు ప్రచురించారు. పరిశోధనలన్నిటి సమాహారంగా “వెర్బల్ బేసెస్-ఎ కంపారటివ్ ఆండ్ డిస్క్రిప్షన్ స్టడీ” అనే గ్రంథం 1961 లో వెలువడింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్ ద్వారా ఈ గ్రంథం అచ్చయింది. ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనానికి ఆకర గ్రంథంగా, తెలుగు వర్ణనాత్మక, చారిత్రక అధ్యయనాలకు నమూనాగా ఈ గ్రంథం నిలచింది. ద్రావిడ భాషలకు సంబంధించిన పరిశొధనను, ప్రచురణలను కృష్ణమూర్తిగారు నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగు భాషారంగంలో కృష్ణమూర్తిగారి కృషిని ప్రత్యేకంగా పేర్కొనాలి. భాషా సామాజిక పరిశీలన, మాండలిక విజ్ఞానం, భాషా చరిత్ర, భాషా యోజన, భాషా నవీకరణ, మాతృభాషలో విద్యాబోధన, యువజన విద్య మొదలైన రంగాలలో ఆయన కృషి చేశారు. మాండలిక వృత్తి పదకోశాలు భారతీయ భాషలలోనే తొలి ప్రయత్నం. దీనికి కావలసిన విధి, విధానాలను కృష్ణమూర్తిగారు శాస్త్రీయంగా రూపొందించారు. తాను స్వయంగా వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలను తయారు చేశారు. తిక్కన పద ప్రయోగకోశం సంపాదకులలో ఆయన ఒకరు. పద ప్రయోగకోశాలను తయారు చేసే పద్ధతులను కూడా రూపొందించారు. వయోజన వాచకాలను కూడా కృష్ణమూర్తిగారు రాశారు. కొండభాషకు ఆయన తయారు చేసిన వ్యాకరణం ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. అరవై అయిదేళ్ళు దాటగానే 1993 లో హైదరాబాదు విశ్వవిద్యాలయము నుంచి పదవీ విరమణ చేశారు. ఈ పది పదిహేనేళ్ళ కాలంలో వివిధ దేశాలలో విశ్వవిద్యాలయాలలో పరిశోధక సభ్యుడుగా, విజిటింగ్ స్కాలర్‌గా విద్వత్సభ్యులుగ పర్యటించారు. భిన్న విశ్వవిద్యాలయాలు తమ దగ్గర ఉండడానికి అవకాశాలు కలుగజేసి పరిశోధన, గ్రంథరచన చేయడానికి సౌకర్యలు కల్పించాయి. హవాయీ విశ్వవిద్యాలయం (1995) టెక్సాస్ విశ్వవిద్యాలయం (1995), ఆస్ట్రేలియన్ లింగ్విస్టిక్ ఇన్స్టిట్యూట్ (1996), ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్, ప్రిన్స్ టన్ (1999-2000), స్టాన్‌ఫోర్డ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ స్టడీస్ ఇన్ బిహేవియరల్ సైన్సెస్ (2000), ఆస్ట్రేలియాలోని లాట్రోబే విశ్వవిద్యాలయం (2001)మొదలైన సంస్థలలో, విశ్వవిద్యాలయాలలో తానున్న కాలాన్ని కృష్ణమూర్తిగారు తమ పరిశోధనకు ఉపయోగించుకున్నారు. ఈ కాలంలోనే ద్రావిడ భాషలకు సంబంధించిన రెండు ముఖ్య గ్రంథాలను పూర్తి చేశారు. 2003 లో మూడు నెలల పాటు జర్మనీలో లీబ్జిగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎవల్యూషనరీ ఆంథ్రపాలజీలో అతిథి శాస్త్రవేత్త (visiting professor) గా ఉన్నారు. గత పది సంవత్సరాలలో కృష్ణమూర్తిగారివి ఆరేడు గ్రంథాలు వెలువడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి ‘లాంగ్వేజ్, ఎడ్యూకేషన్ ఆండ్ సొసైటీ’ కంపారటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ కరెంట్ పెర్‌స్పెక్టివ్స్ (2001), ది ద్రవిడియన్ లాంగ్వేజెస్ (2003), తెలుగు వ్యాస సంకలనం, భాష-సమాజం-సంస్కృతి (2000) అనే గ్రంథాలు. 2004 జూన్ నెలలో ఆయన సహ సంపాదకత్వం వహించిన తెలుగు కథల ఆంగ్లానువాదం సాహిత్య అకాడమీ ప్రచురణగా వచ్చింది. ‘కంపారటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్’ గ్రంథాన్ని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. కృష్ణమూర్తిగారు పరిశోధనకు ఉపక్రమించిన కాలం (సుమారు 1950) నుంచి ఇటీవలి వరకు ద్రావిడ భాషల అధ్యయన రంగంలో చేసిన మౌలిక పరిశోచన వ్యాసాల సంకలనం ఇది. కేవలం యథాతథ వ్యాసాల సంకలనం మాత్రమే కాదు . వ్యాస విషయాలకు సంబంధించి తరువాత జరిగిన చర్చ స్పందనలు, వాటిని గురించి తన స్పందనలు, సమాధానాలు, వ్యాఖ్యానాలు, పునరాలోచనలు, కొత్త ప్రతిపాదనలు కూడా జత చేర్చారు. అందువల్లనే ఈ గ్రంథానికి సమగ్రత ఏర్పడింది. 2004 లో రాయల్ సొసైటీ అఫ్ ఎడింబరో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు తమ సంస్థ విద్వత్సభ్యులు (fellow) గా ఎంపికైనట్లుగా ప్రకటించింది. విద్యా, వైజ్ఞానిక రంగాలలో ఇది చాలా అరుదైన గౌరవం. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైంది. మానవీయ, సామాజిక శాస్త్ర రంగాలనుంచి ఈ గౌరవానికి ఎన్నికైన విద్వత్సభ్యులలో కృష్ణమూర్తిగారొక్కరే భారతీయులు. విద్యా, వైజ్ఞానిక రంగాలలో పురోగతి, ప్రయోజనకరమైన జ్ఞానం లక్ష్యాలుగా స్కాట్‌లాండ్‌లో 1783లో ఏర్పడిన సంస్థ రాయల్ సొసైటీ ఆఫ్ ఎడింబరో. బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాలు, విద్యా, వైజ్ఞానిక పరిశోధన సంస్థలు జాతీయ ‘అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్’ గా గుర్తించిన స్వతంత్ర సంస్థ. రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ విజ్ఞాన శాస్త్ర రంగానికి మాత్రమే పరిమితం అయింది. రాయల్ సొసైటీ ఆఫ్ ఎడింబరో విజ్ఞాన, సాంకేతిక శాస్త్ర రంగాలలో పాటు, మానవీయ, సామాజిక రంగాలలో కూడా పనిచేసే బహుళ విద్యా విషయక సంస్థ. ప్రసిద్ధ స్కాటిష్ ఆర్థిక శాస్త్రవేత్త ఆడం స్మిత్ (1723-90) సంస్థ వ్యవస్థాపక సభ్యుడు. సంస్థ విద్వత్సభ్యులుగా ఎన్నికైనవారిలొ వాల్టర్ స్కాట్, జోసెఫ్ బ్లాక్, చార్లెస్ డార్విన్, విల్లియమ్ వర్డ్స్ వర్త్ వంటి ప్రసిద్ధులున్నారు. బ్రిటీష్ రాణి సొసైటీ ప్రధాన పోషకురాలు. సదస్సులు, వర్క్ షాప్‌లు నిర్వహిచడం, ప్రసిద్ధులు ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం, పూర్తి సమయం పరిశోధన చేసేవారికి ఆర్ధిక వనరులు చేకూర్చడం సంస్థ నిర్వహించే ముఖ్యమైన పనులు. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో విద్వాంసులను గుర్తించి సభ్యత్వాలను, గౌరవ సభ్యత్వాలను ఈ సంస్థ ఇస్తుంది. విద్వత్సభ్యుల ఎన్నిక విధానం చలా నిష్కర్షగా ఉంటుంది. కనీసం నలుగురు విద్వత్సభ్యులుగా ఉన్నవారు విద్వాంసుడి పేరుని వివరాలతోపాటు ప్రతిపాదిస్తారు. అలా వచ్చిన పేర్లలో కొన్నిటిని ప్రత్యేక కమిటీ ఆమోదిస్తుంది. తరువాత సంస్థకి సంబంధించిన కౌన్సిల్‌కి ఈ పేర్లు వెళతాయి. కౌన్సిల్ ఆమోదంతో విద్వాంసుల పట్టిక తయారౌతుంది. ఈ పట్టిక మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే సంస్థ విద్వత్సభ్యుల సాధారణ సమావేశంలో ఈ పట్టికనుంచి కొందరు విద్వత్సభ్యులను ఓటుతో ఎన్నుకుంటారు. మూడింట రెండువంతులు ఓట్లు వచ్చిన వారే విద్వత్సభ్యులుగా ఎన్నికవుతారు. సాధారణ విద్వత్సభ్యులుగా ఏదో ఒక రూపంలో స్కాటిష్ సంబంధం ఉన్నవారే ఎన్నికవుతారు. బ్రిటన్‌కి వెలుపల వారిని స్థానికేతర విద్వత్సభ్యులు (corresponding fellows)గా ఎన్నుకుంటారు. సాధారణ సభ్యత్వంతో పోలిస్తే స్థానికేతర సభ్యుల ఎన్నిక చాలా నిష్కర్షగా ఉంటుంది. ప్రత్యేక క్షేత్రంలో అంతర్జాతీయ స్థాయి కృషిని కరస్పాండింగ్ ఫెలోల ఎన్నికలో పరిగణనలోకి తీసుకుంటారు. కృష్ణమూర్తిగారు ఎన్నికైంది కరస్పాండింగ్ ఫెల్లోగా. రాయల్ సొసైటీ ఆఫ్ ఎడింబరో అరుదుగా కొంతమందిని గౌరవ సభ్యులుగా ఎన్నుకుంటుంది. సాధారణంగా రాయల్ కుటుంబానికి సంబంధించినవారుగాని, నోబెల్ బహుమానం స్థాయిలో గౌరవాలు పొందినవారుగాని గౌరవ సభ్యులుగా ఎన్నికౌతారు. హరగోబింద సింగ్ ఖురానా, అమర్త్య సేన్ గౌరవ సభ్యులుగా ఎన్నికైనవారిలో ఉన్నారు. కృష్ణమూర్తిగారు ఇంతకు ముందే అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు పొందారు. 1985లో లభించిన లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ అమెరికా గౌరవ సభ్యత్వం వీటిలో ఒకటి. అంతకు ముందు ఈ గౌరవం సునీతికుమార్ చటర్జీకి లభించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 2003 మార్చిలోనే కేంద్ర సాహిత్య అకాడమీ కృష్ణమూర్తిగారిని విశిష్ట సభ్యులుగా ఎన్నిక చేసింది. కృష్ణమూర్తిగారు సమగ్రతావాది. విషయ ప్రస్తుతిలో పరిపూర్ణతను, నిర్దిష్టతను, నిర్దుష్టతను ఆయన ఆశిస్తారు. ‘ది ద్రవిడియన్ లాంగ్వేజెస్’ అనే గ్రంథం కేంబ్రిడ్జి యూనివర్సిటి వారి ప్రపంచ భాషల సర్వేక్షణ ప్రచురణ క్రమంలొ భాగంగా వచ్చింది. చైనీస్, జపనీస్, ఇండో-ఆర్యన్, కెల్టిక్, రొమాన్స్, కారియన్, ఆస్ట్రేలియన్ మొదలైన భాషలను గురించిన గ్రంథాలను కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. సుమారుగా అయిదు వందల నలభై పేజీలు దాటిన గ్రంథం ‘ది ద్రవిడియన్ లాంగ్వేజెస్’. ద్రావిడ భాషారంగంలో తొలినుంచి జరిగిన పరిశోదనలు, తన పరిశోధనలు, అధ్యయనాలను సమన్వయించి ద్రావిడ భాషలకు సంబంధించిన సమగ్ర ఆకరంగా ఈ గ్రంథాన్ని తయారుచేశారు కృష్ణమూర్తిగారు. ఇది కేవలం సర్వేక్షణ గ్రంథంగా మాత్రమేగాక ద్రావిడ భాషలకు సంబంధించిన అధ్యయన విజ్ఞాన సర్వస్వంగా రూపొందింది. కొన్ని దశాబ్దాలుగా నలుగుతూ ఉండి రెండు, మూడు సంవత్సరాలుగా చేసిన నిరంతర కృషి ఫలితమే ఈ గ్రంథం. ఇంతవరకు వెలుగులోకి వచ్చి అధ్యయనం జరిగిన ఇరవైయారు ద్రావిడ భాషల నిర్మాణం, వాటి తులనత్మక పరిశీలన, మూల భాషా నిర్మాణ పునర్నిర్మాణం ఈ గ్రంథంలో పొందుపరిచారు కృష్ణమూర్తిగారు. ద్రావిడ భాషలకు సంబంధించి ఈ గ్రంథంలో తడవని అంశం అంటూ లేదు. ద్రావిడ పదవ్యుత్తి, చరిత్ర, ద్రావిడుల, ద్రావిడ భాషల చరిత్ర పూర్వదశ, చారిత్రక దశ, ద్రావిడ భాషలలోని సమాన పదాల ఆధారంగా మూల ద్రావిడ సంస్కృతి పునర్నిర్మాణంతోపాటు ద్రావిడభాషలను ఒక కుటుంబానికి చెందినవిగా గుర్తించడానికిగల సమాన లక్షణాలు, ఆర్య ద్రావిడ భాషల ఆ దాన, ప్రదానాలు, ద్రావిడ భాషా రంగంలో జరిగిన పరిశోధన వివరాలు, భారత ఉపఖండం ఆవల భాషా కుటుంబాలతో ద్రావిడ భాషలకు గల సంబంధాలు, , లిఖిత ద్రావిడ భాషల లిపి పరిణామం మొదలైనవి విస్తృతంగా ఇతర విద్వాంసుల అభిప్రాయాలతో పాటు ప్రస్తుత గ్రంథంలో లభిస్తాయి. Dravidian Languages ఈ గ్రంథంలో ప్రధాన భాగం ద్రావిడ భాషల నిర్మాణానికి సంబంధించినది. సుమారు నాలుగు వందల నలభై పేజీల గ్రంథభాగం. ఇది వర్ణాలు, పద, పదాంశాలు, వాక్యం, పదవాక్యాలు, వ్యాకరణ విభాగాలు మొదలైన అంశాల వర్ణనాత్మక, చారిత్రక, తులనాత్మక అధ్యయనం. ప్రతి అంశానికి సంబంధించి మూల ద్రావిడ భాషా స్వరూప పునర్నిర్మాణం ప్రధాన విభాగంలో ఉన్నాయి. కృష్ణమూర్తిగారి మౌలిక పరిశోధనను, ఆలోచనలను ఈ విభాగం ప్రతిఫలిస్తుంది. ఈ విషయాలన్నీ పూర్తిగా శాస్త్ర, సాంకేతిక పరమైనవి, చారిత్రక, తులనాత్మక అధ్యయనం ఆధారంగా ద్రావిడ భాషల వర్గీకరణ/ఉపకుటుంబ విభజన మరొక ప్రధానాంశం. కాల్డ్వెల్ మొదలుకొని తన దాకా విభిన్న విద్వాంసుల ప్రతిపాదనలను తెలియజేశారు. వీటి లోతుల్లోకి వెళ్ళడానికి ద్రావిడ భాషా పరిశోధన క్రమంతో, చరిత్రతో కొంత పరిచయం అవసరం. ద్రావిడుల చరిత్ర పూర్వదశ విషయంలో చాలా చర్చలు, వివాదాలు ఉన్నాయి. హరప్పన్ నాగరికత ద్రావిడ నాగరికత అని కృష్ణమూర్తిగారు స్థూలంగా అభిప్రాయపడ్డారు. ఆర్య, ద్రవిడ పదాలు జాతులను సూచించే పదాలుకావని ఆయన భావించారు. ద్రావిడులు ఆర్యులు కంటే చాలాకాలం ముందు ఇతర ప్రాంతాల నుంచి భారతఖండంలో ప్రవేశించారన్న వాదం ఒకటి ఉంది. కృష్ణమూర్తిగారు ద్రావిడులను ఉపఖండముల వాసులుగానే భావించారు. ఆధునిక మానవులందరూ ఆఫ్రికా ఖండం నుంచి భిన్న భౌగోళిక ప్రాంతాలలో విస్తరించారనే సిద్ధాంతం ప్రస్తుతం వ్యాప్తిలో ఉంది. ఈ సిద్ధాంతం దృష్ట్యా ద్రావిడుల ప్రాక్చరిత్రను పునరాలోచించవలసి ఉంటుందని కూడ కృష్ణమూర్తిగారంటున్నారు. అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు పొందడం వెనుక కృష్ణమూర్తిగారి పరిశోధన కృషిని స్థూలంగానైనా ప్రస్తుతించాలనే ప్రయత్నం ఇది. సాంకేతిక యుగంలో అన్ని శాస్త్రాలలోను మౌలిక పరిశోధనల ప్రాధాన్యం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. భాషా విషయక కృషి కూడా సాంకేతిక శాస్త్ర రంగంలోకి క్రమక్రమంగా వ్యాపిస్తుంది. కృష్ణమూర్తిగారి నిరంతర కృషి భాషా విషయ మౌలిక పరిశోధనల అవసరాన్ని గుర్తిస్తుంది.
యాకోబు కుమారుడైన యోసేపుకు 11 మంది సోదరులు ఉండేవారు. యోసేపు అంటే ఆయన తండ్రియైన యాకోబుకు అందరికంటే ఎక్కువ ఇష్టం. యోసేపుకు వాళ్ళ నాన్న ఎన్నో బహుమతులు ఇచ్చేవారు. అలాగే యాకోబు, యోసేపుకు ఒక అందమైన రంగు రంగుల చొక్కాను ఇచ్చారు. అది చూసి యోసేపు సోదరులు తట్టుకోలేక, ఎంతో ఈర్ష్యపడ్డారు. వాళ్ళకు యోసేపు అంటే అసలు ఇష్టం లేదు. యోసేపు సోదరులు యోసేపు చిన్న వాడిగా ఉన్నప్పుడే వేరే వాళ్ళకి బానిసగా అమ్మేసారు. యోసేపును వారు ఐగుప్తు అనే దేశమునకు తీసుకొని వెళ్లారు. యోసేపు సోదరులు తమ తండ్రి వద్దకు పోయి తమ్ముడిని ఒక క్రూర జంతువు చంపేసింది అని అబద్ధం చెప్పారు. ఐగుప్తు లో యోసేపు ఒక బానిసగా పని చేసాడు. అక్కడే ఎన్నో సంవత్సరములు యోసేపు కష్టపడి పనిచేసేవాడు, యోసేపు పెద్దవాడయ్యాడు. అతనికి ఎప్పుడు అతని తండ్రి, సోదరులను చుడాలనిపించేది. యోసేపు అంటే దేవునికీ కూడా ఎంతో ఇష్టం. దేవుడు యోసేపు నకు కలలో తనకొక గొప్ప వ్యక్తిగా చేస్తాను అని చూపిస్తారు. తరువాత ఆ దేశము రాజు యోసేపును తన మంత్రిగా నియమిస్తారు. యోసేపు ఎంతో అందముగా ఉంటాడు. ఒక రోజు యోసేపు దగ్గరకు కొంత మంది మనుషులు వచ్చారు. వారు యోసేపుతో ఇలా అన్నారు “మేము దూర దేశమునుండు వచ్చాము, మా దేశములో కరువు ఉంది. తినడానికి తిండి లేదు.” అని ఎంతో బాధగా చెప్పారు. అప్పుడు యోసేపును వారు గుర్తుపట్టలేదు గాని యోసేపు మాత్రం వారిని గుర్తుపట్టి వారికి తినడానికి ఇచ్చాడు. దేవునికి ఎంతో వందనములు చెప్పుకున్నాడు. తన అన్నదమ్ములు యోసేపును బానిసగా అమ్మివేసినా కూడా యోసేపు మాత్రం దేవుని ప్రేమను వారికి చూపించాడు. మనము కూడా దేవునికి ఇష్టులముగా అందరిని క్షమించాలి. వారు చేసిన తప్పులన్నీ గుర్తుపెట్టుకోకూడదు. మనము దేవుని బిడ్డలముగా వారికి చూపించాలి. అప్పుడే దేవుడు మనలను ఇంకనూ ఆశీర్వదిస్తాడు. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్, కంప్యూటర్ ఉపకరణాలు, పారిశ్రామిక బేరింగ్లు, గడియారాలు, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్స్, ఏరోస్పేస్ పార్ట్స్, ఆటో పార్ట్స్, గృహోపకరణాలు, హార్డ్వేర్ సాధనాలు, అచ్చులు, వైర్ మరియు కేబుల్, ఫుడ్ ప్యాకింగ్, నగలు, గ్రాఫిక్స్ మరియు పొగాకు మరియు మిలిటరీలో టెక్స్ట్ మార్కింగ్ , మరియు సామూహిక ఉత్పత్తి శ్రేణి కార్యకలాపాలు మాకు ఇమెయిల్ పంపండి ఉత్పత్తి వివరాలు ఉత్పత్తి టాగ్లు 1. పారిశ్రామిక ఉత్పాదక వాతావరణం కోసం రూపొందించబడిన, అధిక నాణ్యత గల నిర్మాణం అధిక పారిశ్రామిక ప్రమాణాల విశ్వసనీయత మరియు దృ ness త్వానికి సంబంధించిన అన్ని అవసరాలను తీరుస్తుంది. పెద్ద సంఖ్యలో లేజర్ మూలాలు వేర్వేరు ఉపరితలాలపై ఖచ్చితమైన మార్కింగ్‌ను అనుమతిస్తుంది. 2. ఫోకస్ లెన్స్‌ను మార్చడం ద్వారా విభిన్న ఉత్పత్తి పరిమాణాన్ని గుర్తించడానికి అనుకూలం 3. సుదీర్ఘ పని జీవితం, 100000 గంటలకు పైగా MTBF 4. BOLN లేజర్ సాఫ్ట్‌వేర్ యొక్క యంత్రాలతో, సీరియల్ నంబర్లు, బార్‌కోడ్‌లు, డేటా మ్యాట్రిక్స్ కోడ్‌లు, కంపెనీ పేర్లు, లాట్ నంబర్లు వంటి డైనమిక్ డేటాను ఏ సందర్భంలోనైనా సులభంగా మరియు సమర్ధవంతంగా అన్వయించవచ్చు. 5.మార్కింగ్ కంటెంట్‌లో సీరియల్ నంబర్లు, తేదీ ఫార్మాట్‌లు, టైమ్ స్టాంపులు, కేవలం ఒక క్లిక్‌తో ఆటోమేటిక్ సీక్వెన్షియల్ బార్ కోడ్ జనరేషన్, పూర్తి లేదా లైన్ టెక్స్ట్, వృత్తాకార టెక్స్ట్, 1-డి మరియు 2-డి కోడ్‌లు, గ్రాఫిక్స్ మరియు ఫోటోలు, వివిధ పొరలతో పిడిఎఫ్ పత్రాలు ఉన్నాయి. , గ్రాఫిక్ ఫైల్స్ (jpg, bmp, మొదలైనవి), DXF ఫైల్స్ మరియు వివిధ పొరలను కలిగి ఉన్న PDF లు; 6. సురక్షితమైన ఉత్పత్తిని పరిశీలిస్తే, లేజర్ క్లాస్ 2 యొక్క లేజర్ కణాలను నిర్వహించడంలో ఆపరేటర్ యొక్క భద్రతను మాత్రమే కాకుండా, అధిక-నాణ్యత భాగాలు మాత్రమే ఉపయోగించబడుతున్నాయని మరియు అందువల్ల రోజువారీ ఉత్పాదకతకు ఇవి అధిక మద్దతునిస్తాయి 7. వారంటీ వ్యవధి 2 సంవత్సరాలు మరియు మా స్థిరమైన నిర్మాణం 24/7 ఉత్పత్తికి హామీ ఇవ్వగలదు మరియు మీ ఉత్పత్తి విఫలమయ్యే ప్రమాదాన్ని కనిష్టంగా తగ్గించగలదు.
ఏపీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణుకుతున్నాయి. గత రెండు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిన్న 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం 13 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు బుధవారం ఒక్కసారిగా పడిపోవడంతో జనం చలితో గజగజలాడుతున్నారు. ఇక, పాడేరు మండలంలోని మినుములూరు కాఫీ బోర్డులో 10.1 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాదు, తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మన్యం మొత్తం పొగమంచుతో తడిసి ముద్దవుతోంది. కన్ను చించుకున్నా పరిసరాలు కనిపించడం లేదు. దీంతో ఉదయం బయటకు రావాలంటనే జనం భయపడుతున్నారు. కాగా, మన్యంలో ఉష్ణోగ్రతలు మున్ముందు మరింత కనిష్ఠానికి పడిపోయే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. చలి ప్రభావం పెరుగుతోంది.. జాగ్రత్తగా ఉండండి: అధికారుల హెచ్చరిక! మున్ముందు మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం వృద్ధులు, చిన్నాారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక సీజనల్, శ్వాసకోశ సమస్యలు వేధించే అవకాశం ఉందన్న అధికారులు తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం పెరుగుతోందని, సీజనల్ వ్యాధులతోపాటు శ్వాసకోశ సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట చలిగాలుల ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా చలి కూడా పెరుగుతోంది. దీనికితోడు పొగమంచు కూడా విపరీతంగా పడుతోంది. దీంతో రహదారులపై ప్రయాణానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో చలికి జనం వణుకుతున్నారు. సాయంత్రం ఆరు గంటలకే చలి మొదలై ఉదయం 9 గంటల వరకు గజగజలాడిస్తుండడంతో భానుడు బయటకు వచ్చే వరకు జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి సంకోచిస్తున్నారు. ఏపీలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. చింతపల్లి, పాడేరు, మినుములూరు, అరకలోయలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని, వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
5544 దేవదూత సంఖ్య మీ దేవదూతలు ఇప్పుడు మీ ప్రధాన జీవిత మార్పులలో ఒకదానిలో పాలుపంచుకుంటున్నారని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారని అర్థం. 5544 ఏంజెల్ నంబర్‌లో 5 సె మరియు 4ల నమూనా వస్తూనే ఉంది అంటే మీ మార్గంలో మీరు ముందుకు వెళ్లడానికి అవసరమైన మార్పులను చేయడానికి మీ దేవదూతలు మీకు సహాయం చేస్తారని అర్థం. 4 మరియు 5 సంఖ్యల కంపనాలు స్థిరత్వం మరియు బాగా చేసిన కృషి యొక్క ప్రయోజనాలను ఆస్వాదించడం, అయితే సంఖ్య 5 యొక్క కంపనాలు వ్యక్తిగత వ్యక్తీకరణ మరియు ఎంపిక స్వేచ్ఛ. 5544 దేవదూత సంఖ్య యొక్క ప్రాముఖ్యత ప్రస్తుతం, మీకు కావలసిందల్లా శ్రద్ధ. సంవత్సరాల తరబడి సుసంపన్నమైన కెరీర్ తర్వాత మీ సామ్రాజ్యం మీ కళ్ల ముందు కుప్పకూలుతోంది. మీరు చేయాలి చేయండి పరిస్థితిని మార్చడానికి ఏదో పెద్దది. మీ దృక్కోణం అంతా ఎక్కడ ప్రారంభమవుతుంది. ఈ రోజు విషయాలు భిన్నంగా ఉన్నాయనే వాస్తవాన్ని అంగీకరించండి. మీరు కష్టంలో ఉన్నందున మీకు సహాయం కావాలి. దానిని అంగీకరించిన తర్వాత, మీరు మీరే చేయవలసిన అనేక విచారణలు ఉన్నాయి. మీరు అక్కడికి ఎలా చేరుకున్నారో తెలుసుకోండి మరియు మీ మార్గాన్ని అనుసరించండి. మీరు స్వేచ్ఛకు మార్గంతో పాటు పరిష్కారాన్ని కనుగొంటారు. అసమానతలు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, దృఢ సంకల్పం మీరు పోరాడుతూ ఉండేందుకు సహాయపడవచ్చు. మీరు నిస్సందేహంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అది ఇప్పుడే నిష్క్రమించాలని నిర్ణయించుకోవాలి. మీ మార్గాన్ని చూడటానికి దాన్ని రివర్స్ చేయండి ఎందుకంటే అక్కడికి ఎలా చేరుకోవాలో మీకు ఇప్పటికే తెలుసు. మీ తల చెప్పేది మీకు నమ్మకం లేకపోతే మీ అంతర్ దృష్టిని ప్రయత్నించండి. క్లిష్ట పరిస్థితుల్లో, తీపి చిన్న స్వరం చాలా సమాచారాన్ని అందించవచ్చు. మీ చరిత్ర పైకి మీ క్లాస్సీ ఆరోహణను ప్రదర్శిస్తుంది. సరే, ప్రస్తుతం అది పెద్దగా మేలు చేయదు. మీరు విషయాలను మీ వెనుక ఉంచాలి మరియు కొనసాగించాలి. మళ్లీ విజయవంతం కావడానికి మీరు మీ చరిత్రను స్ఫూర్తిగా ఉపయోగించుకోవచ్చు. దానికి తోడు పాత అనుభవాలను వదిలేయండి. సీవార్ల్డ్ శాన్ ఆంటోనియో టిఎక్స్ టికెట్ ధరలు ఒక దేవదూత విగ్రహం యొక్క గ్రేస్కేల్ ఏంజెల్ నంబర్ 5544 యొక్క న్యూమరాలజీ 5 మరియు 4 సంఖ్యల లక్షణాలు దేవదూత సంఖ్య 5544లో కలిపి ఉంటాయి. ఈ సంఖ్య తొమ్మిదికి వస్తుంది. ఈ సంఖ్య యొక్క శక్తి సంఖ్య 4 శక్తులను కలిగి ఉంటుంది (ఉదాహరణకు స్థిరంగా లక్ష్యాలను కొనసాగించడం, భవిష్యత్తు కోసం బలమైన పునాదిని సృష్టించడం మరియు ఆచరణాత్మకత), అలాగే సంఖ్య 5 శక్తులు, స్వేచ్ఛ, ఉత్సుకత మరియు వ్యక్తిత్వం యొక్క వ్యక్తిగత వ్యక్తీకరణతో ప్రతిధ్వనిస్తుంది; జీవిత మార్గం మరియు వ్యక్తిత్వం. కర్మ, ఆధ్యాత్మిక జ్ఞానోదయం, ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు మానవాళికి సేవ అన్నీ 9 సంఖ్య ద్వారా సూచించబడతాయి. వ్యక్తుల జీవితాలను మెరుగుపరచడం అనేది 5544 సంఖ్య యొక్క ప్రధాన అంశం. ఇది ఎల్లప్పుడూ విజయవంతం కాదు, ఎందుకంటే ఇది స్వేచ్ఛ యొక్క ఈ అంతర్గత అనుభూతిని తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. 5544 సంఖ్యతో అంతర్గత అవగాహనకు స్పష్టమైన ప్రాప్యత ఉంది. ఇది సృజనాత్మకత మరియు సార్వత్రిక శక్తిని ఉపయోగించడం కోసం మీ సామర్థ్యాన్ని సూచిస్తుంది. మీ జీవితంలో మీరు చేస్తున్న సర్దుబాట్లు అన్ని స్థాయిలలో అభివృద్ధి మరియు పురోగతికి అద్భుతమైన కొత్త అవకాశాలను అందిస్తాయి. శాండీ బీచ్‌లో గడ్డి కప్పుతో కూడిన చెక్క గుడిసె 5544 ఏంజెల్ నంబర్ మరియు టారో టారో కార్డులు మరియు దేవదూత సంఖ్య 5544కి కనెక్షన్ ఉంది. ఏంజెల్ నంబర్ 5544 ఈరోజు 18 సంవత్సరాలు అవుతుంది. చంద్రుడు టారో కార్డ్ మేజర్ ఆర్కానాలో 18వ కార్డ్. ఇది అనిశ్చితి, భయం లేదా ఆందోళనను సూచిస్తుంది. అయితే, కార్డు దుర్మార్గపు శక్తులను సూచించదు. మన చరిత్ర లేదా వర్తమానంలోని సంఘటనలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మనం అనుభవించే అసహ్యకరమైన అనుభూతులు ఏర్పడతాయి. మీ ఆందోళనలు మరియు ఆందోళనలను ఎదుర్కోవాలని కార్డ్ మీకు సలహా ఇస్తుంది. మీరు మీ జీవితంలో చెడు విషయాల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించారా? కాబట్టి, ఇది ఉత్పాదకంగా మరియు చివరకు, ఈ భావాలను వదిలివేయడానికి సమయం. ఇక్కడ, మన సాధారణ ఇంద్రియాల పరిధికి మించిన గాఢమైన ఆధ్యాత్మిక లేదా భయానక వాస్తవాలను మనం ఎదుర్కొంటాము, దర్శనాలు మరియు అంతర్దృష్టులను పొందుతాము మరియు లోపలికి వచ్చి బయటకు వెళ్తాము మానసికమైన ఆటుపోట్లు. మీ ఊహ విపరీతంగా ఉండవచ్చు, కాబట్టి మీ ప్రశాంతతను కలిగి ఉండండి మరియు ఎక్కువ పని చేయకుండా ప్రయత్నించండి. అసత్యవాదులు మరియు ద్వేషించేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి. రాకీ బీచ్‌లో రొమాంటిక్ జంట నిలబడి ఉన్న మధుర క్షణాలు ట్విన్ ఫ్లేమ్ మరియు 5544 ఏంజెల్ నంబర్ దేవదూత సంఖ్య 5544 కోసం జంట జ్వాలలు ఈ కలయికలో చేర్చబడ్డాయి. రీడింగుల ప్రకారం, ఈ కలయిక ఒక వ్యక్తి అని సూచిస్తుంది జంట జ్వాల మరియు వారి జంట జ్వాలని గుర్తించమని దైవిక ఉద్దేశ్యం వారిని పిలుస్తుంది. ఈ కోణంలో, 'జంట జ్వాల' అనేది ఒక నిర్దిష్ట వ్యక్తి కంటే ఉనికి యొక్క స్థితి అని గ్రహించడం చాలా క్లిష్టమైనది. ఒక వ్యక్తి ఈ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ మరియు భాగస్వామ్యం సాధ్యమవుతుంది. ఆదర్శ సహచరుడు, మీ జీవితాన్ని పంచుకునే మరియు మీకు షరతులు లేని మద్దతు ఇచ్చేవాడు, మీ జంట జ్వాల. జంట జ్వాల ప్రేమ యొక్క సంపూర్ణతను సూచిస్తుంది, ఈ విధంగా జీవితం కోసం ఉద్దేశించబడింది. మన సాధారణ జీవితాల్లోని సుషుప్తి నుండి మనల్ని గట్టెక్కించే శక్తి ఆ జంట జ్యోతికి ఉంది. నిజమైన ఆధ్యాత్మిక అభివృద్ధి మార్గంలో మనల్ని ఎలా నడిపించాలో అతనికి లేదా ఆమెకు తెలుసు. ఏంజెల్ నంబర్ 5544 ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న దేవదూతల సందేశాలు మీరు, మీ పరిస్థితి మరియు ప్రస్తుతం మీకు అవసరమైన సందేశాన్ని బట్టి, ఏంజెల్ నంబర్ మీ కోసం చాలా నిర్దిష్ట సందేశాన్ని కలిగి ఉండవచ్చు. మీ గట్ ఫీలింగ్‌లను విశ్వసించండి, మీ చుట్టూ ఏమి జరుగుతోందో మీ అవగాహనను పెంచుకోండి మరియు మీ సందేశం ఏమిటో మీరు అర్థం చేసుకోవాలనుకుంటే దేవదూతల నుండి మరిన్ని సందేశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. తనను తాను ప్రేరేపించడం మరియు అడ్డంకులను జయించడంపై శ్రద్ధ వహించండి ఏంజెల్ నంబర్ 5544 మరింత సమతుల్య మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, మీరు చురుకుగా మార్పులు చేయాలని సలహా ఇస్తుంది. బలహీనమైన అంశాలను కనుగొనడానికి మీరు మీ పునాదిని పరిశీలించాలి. మీ లక్ష్యాలపై మీ దృష్టిని ఉంచండి మరియు మీ ఆందోళనలను నిరోధించండి. మీ దేవదూతల సలహాలను అనుసరించడం ద్వారా, మీరు మీ జీవితంలో అనుకూలమైన ఫలితాలను తీసుకురావచ్చు. మొదట శిశువు అడుగులు వేయండి, ఆపై మీరు మీ సౌకర్యవంతమైన మరియు సంతృప్తికరమైన ప్రదేశానికి చేరుకునే వరకు క్రమంగా ముందుకు సాగండి. మార్చడం సవాలుగా ఉండవచ్చు, కానీ మీరు మీ లక్ష్యాలను సాధించాలనుకుంటే మీ జీవితంలోని కొన్ని అంశాలలో మీరు అలా చేయాలి. మీకు లభించే ఏదైనా మార్గదర్శకత్వాన్ని మీరు అనుసరించాలని మరియు మీ సహజమైన ఆలోచనలు మరియు భావోద్వేగాలకు మీరు సున్నితంగా ఉండాలని మీ దేవదూతలు కోరుతున్నారు. ఏ అవకాశం చూసినా సద్వినియోగం చేసుకోండి. మీకు కోరిక ఉన్నప్పటికీ, దానిపై చర్య తీసుకోవడానికి వెనుకాడినట్లయితే, విశ్వాసాన్ని కనుగొని ముందుకు సాగండి. మీ జీవితంలో విషయాలు జరగాలంటే చొరవ తీసుకోండి. మీపై పని చేయడం ప్రారంభించండి కలలు ఇప్పుడు అవి వాటంతట అవే కార్యరూపం దాల్చవు కాబట్టి. దేవదూతల విగ్రహం యొక్క గ్రేస్కేల్ మీరు కష్టపడి పని చేస్తే మరియు ధైర్యం ఉంటే మీకు రివార్డ్ మరియు అవకాశాలు ఇవ్వబడతాయి మీరు అవసరమైన ప్రయత్నం చేసి, ఏవైనా అడ్డంకులను ఎదుర్కొంటే, మీరు మీ లక్ష్యాలను సాధించగలరని ఏంజెల్ నంబర్ 5544 మీకు చెబుతోంది. మీ జీవితపు ఆధ్యాత్మిక లక్ష్యాలు మరియు లక్ష్యాలను సులభంగా సాధించడానికి అవసరమైన జ్ఞానం మరియు సామర్థ్యాలను దేవదూతలు మీకు అందిస్తారు. మీ కలలు నిజమవుతున్నాయి. మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి మీరు చాలా కృషి చేసారు. మీ ప్రార్థనల్లో కొన్ని ఇప్పుడు మంజూరు కాబోతున్నాయి. మీ అనుభవంలో, కొన్ని విషయాలు ముగింపుకు వస్తున్నాయి. దేవదూత సంఖ్య 5544 మీ జీవితంలోని నిర్దిష్ట పరిస్థితులు లేదా కనెక్షన్‌లు ముగుస్తున్నాయని కూడా సూచించవచ్చు. విశ్వంపై మరియు మీపై విశ్వాసం కలిగి ఉండండి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడండి ఏంజెల్ నంబర్ 5544 మీ వ్యక్తిత్వం ప్రత్యేకమైనదని మీకు తెలియజేస్తోంది. మీరు ప్రత్యేక సామర్థ్యాలు మరియు సామర్థ్యాలను కలిగి ఉన్నారు. ఫలితంగా, మీరు మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన వ్యక్తులను మరియు పరిస్థితులను ఆకర్షించడానికి వాటిని తప్పనిసరిగా ఉపయోగించాలి. కష్ట సమయాల్లో మీకు సహాయం చేయడానికి మీ నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను ఉపయోగించుకోండి. దేవదూత సంఖ్య 5544 కూడా డ్రైవ్‌ను సూచిస్తుంది. మీ లక్ష్యాలు మరియు ఆశయాలను నెరవేర్చడానికి మీ ప్రేరణను కొనసాగించడంలో మీ ఇబ్బందుల గురించి దేవదూతలకు తెలుసు. మీకు సలహాలు లేదా సహాయం అవసరమైన ప్రతిసారీ, గార్డియన్ ఏంజిల్స్ ఎల్లప్పుడూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మరియు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ సందేశాలకు మీ హృదయాన్ని తెరిచి, వాటిని అంగీకరించండి. మీరు ఆధ్యాత్మిక మార్పు సమయంలో ప్రవేశిస్తున్నారు ఏంజెల్ నంబర్ 5544 మీ ఆధ్యాత్మిక సంబంధాన్ని కొనసాగించమని మీకు సలహా ఇస్తోంది. మీరు ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు జ్ఞానోదయాన్ని అనుభవించినప్పుడు భూమిపై మీ గొప్ప మిషన్ మీకు స్పష్టంగా మారుతుంది. మీరు పరివర్తన సమయాన్ని నమోదు చేయబోతున్నారు మరియు మీరు మీ కోర్సును మెరుగ్గా మార్చుకోవాలి. మీరు మీ జీవిత లక్ష్యాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఎవరూ మిమ్మల్ని వారితో దించకూడదు. 422 దేవదూత సంఖ్య అర్థం మీ మార్గంలో వచ్చే ఏదైనా మార్పును అంగీకరించండి, ఆపై మీ జీవితాన్ని సవరించండి, తద్వారా అది దానికి అనుగుణంగా ఉంటుంది. గతాన్ని గతంలో ఉంచండి మరియు వర్తమానంపై దృష్టి పెట్టండి. ఇవి సాధారణ సవరణలు కావు; బదులుగా, వారు మీరు ముందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలో ముఖ్యమైన మార్పులకు సిద్ధంగా ఉండండి. మునుపటి అనిశ్చితులు, ఆందోళనలు మరియు గ్రహించిన అడ్డంకులను విడుదల చేయండి మరియు అద్భుతమైన కొత్త అవకాశాలను అంచనా వేయండి. మీరు ఈ వ్యవధిలో సమతౌల్యం, శ్రద్ధ మరియు నిష్కాపట్యతను కొనసాగించినట్లయితే, ఈ ముగింపులు మరియు తదుపరి సర్దుబాట్లు మీ గొప్ప ప్రయోజనానికి దారితీస్తాయని మీరు కనుగొంటారు. మీ జీవితంలో గణనీయమైన మార్పుల కోసం సిద్ధంగా ఉండండి, దేవదూత సంఖ్య 5544ను హెచ్చరిస్తుంది. ఈ సర్దుబాట్లతో, 'కొత్తది' ప్రారంభం కానుంది. క్లోజ్ అప్ లో వైట్ డాండెలైన్ మీ అంతర్ దృష్టి మరియు జ్ఞానాన్ని ఉపయోగించుకోండి మీ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి మరియు ఏంజెల్ నంబర్ 5544 ప్రకారం, మీ జీవిత మిషన్‌కు అనుగుణంగా మీరు అవసరమైన సర్దుబాట్లను చేయాలి. మీ పుట్టినరోజు అంటే ఏమిటి? మీరు ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, మీరు మీ మనసులో ఉంచుకున్న ప్రతిదాన్ని మీరు చేయవచ్చు. అన్ని స్థాయిలలో అభివృద్ధి మరియు విస్తరణ కోసం అద్భుతమైన కొత్త అవకాశాలు మార్పుల ద్వారా తీసుకురాబడతాయి. మీకు మార్గనిర్దేశం చేయడానికి మీ అంతర్ దృష్టిలో మీ విశ్వాసాన్ని ఉంచండి. మీరు 5544 నంబర్‌ని చూస్తూ ఉంటే, మీ జీవితం గురించి తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. మీ సంరక్షక దేవదూతలు మీ శ్రేయస్సుపై ఎక్కువ దృష్టి పెట్టాలని మరియు దానిని పొందేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నాలు చేయడం ప్రారంభించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మీ దినచర్య, జీవన విధానం మరియు ఆలోచనా విధానాన్ని సవరించండి. ఈ నంబర్ మీ ప్రస్తుత పరిస్థితికి ప్రత్యేకంగా సంబంధించిన సందేశాన్ని తెలియజేస్తోంది. అదనంగా, మీ జీవితంలోని అంశాలు ముగిసిపోతున్నాయి మరియు అనివార్యంగా గణనీయమైన మార్పులకు దారితీస్తాయి. మీరు ఈ సమయం వరకు చేసిన అన్ని చర్యలు మరియు ఎంపికల కారణంగా, మీరు ఎక్కడ ఉన్నారో. 5544 ఏంజెల్ నంబర్ నుండి నేర్చుకున్న జీవిత పాఠాలు ఒక స్థితి ఆనందం. ముఖ్యంగా, మీ జీవితంలో విషయాలు కష్టంగా ఉన్నప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండడాన్ని ఎంచుకోవచ్చు. మీరు ఎదుర్కొంటున్న భారీ పరాజయాల కంటే మీరు పొందుతున్న చిన్న చిన్న విజయాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. మీరు దానిని ఆశావాదంతో సంప్రదించినట్లయితే మీ కోలుకోవడం మరింత త్వరగా జరుగుతుంది. మళ్ళీ, మీ ప్రాథమిక ప్రాధాన్యత మీతో నిజాయితీగా ఉండాలి. మీరు మీ సన్నిహిత స్నేహితులను మీ జీవితంలోకి అనుమతించినప్పుడు వారు మీకు ఆలోచనలను అందించే బలమైన సంభావ్యతను కలిగి ఉంటారు. అలాంటప్పుడు మీ సమస్యలను పబ్లిక్‌గా చెప్పకండి. మరోసారి విజయాన్ని ఎలా సాధించాలనే దానిపై మీకు సమాధానాలు అందించడానికి, మీరు మంచి శ్రోతగా ఉండాలి. ప్రజలు కూడా అడుగుతారు మీరు 5544 ఏంజెల్ నంబర్‌ని ఎందుకు చూస్తూ ఉంటారు? ఏంజెల్ నంబర్ 5544 అనేది మీ దేవదూత నుండి మీరు మంచిగా ఉండమని కోరుతూ ఒక సందేశం, ఇది మీరు ప్రతిచోటా చూడవచ్చు. ఇంకా, దేవుడు స్వభావంతో దయగలవాడు. ఏంజెల్ నంబర్ 5544 అంటే ఎందుకు? దేవదూత సంఖ్య 5544 యొక్క పాఠం సంబంధాలు మరియు అభిరుచుల రంగాలకు సంబంధించినది. మీరు 5544ని ప్రతిచోటా చూసినప్పుడు ఏమి చేయాలి? మీరు ప్రతిచోటా ఏంజెల్ నంబర్ 5544 చూసినప్పుడు హెచ్చరిక ఇవ్వబడుతుంది. ఇది మీ బాధ్యతల రిమైండర్‌గా పనిచేస్తుంది. ముగింపు మీరు కరుణను ప్రదర్శించేటప్పుడు మీ దేవదూత మీకు సహాయం చేయడానికి నిరంతరం కనిపిస్తాడు. అయితే, మీరు దానిని మీ విశ్వాసంగా కూడా స్వీకరించవచ్చు. కానీ నిరాడంబరంగా మరియు యాదృచ్ఛికంగా ప్రారంభించండి. 5544 దేవదూత సంఖ్య పరోపకార పనులు చేయడం ప్రారంభించడానికి అవకాశాల కోసం వెతకాలని సూచిస్తుంది.
ఒక సీరియస్ అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన సమయంలో ప్రీరికార్డెడ్ వీడియోను రిలీజ్ చేస్తారా? లేక.. లైవ్ పెడతారా? అంటే.. రెండో ఆప్షన్ కే ఎక్కువ మంది ఓటు వేస్తారు. తాజాగా జగన్ ప్రెస్ మీట్ విషయంలో అందుకు భిన్నంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. మీడియా సమావేశం అంటూనే.. లైవ్ లో కాకుండా.. ఎడిట్ చేసిన వీడియోను రిలీజ్ చేయటం ఏమిటన్నది ప్రశ్న. కరోనా లాంటి హాట్ టాపిక్ మీద మాట్లాడేటప్పుడు లైవ్ కాకుండా ప్రిరికార్డెడ్ వీడియోను విడుదల చేసిన వైనం జగన్ అండ్ కోను డిఫెన్స్ లో పడేలా చేసింది. తాను విపక్షంలో ఉన్న వేళ.. చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ మాట్లాడిన మాటల్లోని తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. దాన్ని ఎటకారంగా మార్చేసి సోషల్ మీడియాలో అదే పనిగా వైరల్ చేసిన జగన్.. తానీ రోజున లైవ్ లో మాట్లాడకపోవటం ఏమిటి? అన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నారు. కరోనా ఎపిసోడ్ లో ఇప్పటికే లైవ్ చేసిన ప్రెస్ మీట్లు ఫెయిల్ కావటమే కాదు.. జగన్ పరివారం ఆత్మరక్షణలో పడేలా చేసింది. బ్లీచింగ్.. పారాసిటమాల్ మాట ఎంత వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో.. లైవ్ ప్రెస్ మీట్లను బంద్ చేసి.. పక్కాగా ఎడిట్ చేసిన వీడియోను మాత్రమే మీడియాకు విడుదల చేస్తున్నారు. తాజా ప్రెస్ మీట్ విషయానికి వస్తే.. ఇలా ఎడిట్ చేసిన వీడియో నిడివి ఏకంగా మూడు నిమిషాలు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. మూడు నిమిషాల నిడివిని ఎందుకు తగ్గించారు? ఆ మూడు నిమిషాల వీడియోలో విషయాలు ఏమున్నాయి? అన్ని తప్పులు మాట్లాడారా? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. జగన్ ప్రసంగ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే మొత్తం వీడియో నిడివి 26 నిమిషాలు ఉండాలి. కానీ.. 23 నిమిషాలు మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి చేతి గడియారాన్ని చూపిస్తున్న సమయాల్లోని వ్యత్యాసం ఎడిట్ చేసిన వీడియో నిడివిని చెప్పేసినట్లుగా చెబుతున్నారు. రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న విషయంపై ప్రజలతో లైవ్ లో మాట్లాడకుండా.. ఎడిట్ చేసిన వీడియోను వదిలితే మైలేజీ తర్వాత డ్యామేజీ పక్కాగా చెప్పక తప్పదు. ఇంతకీ ఎడిట్ చేసిన మూడు నిమిషాల ప్రసంగంలోని అంశాలు ఏమై ఉంటాయన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితి కారణంగా ఎక్కువ ప్రభావితం అయినవారు పిల్లలు, అన్నీ మూతబడిపోవటంతో, పిల్లలు వారి తరగతులను, స్నేహితులను మరియు బోధన వాతావరణాన్ని వదిలివేయవలసి వచ్చింది. జ్ఞానం కొరకు సురక్షితమైన ప్రదేశాన్ని సృష్టించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై పడింది, వారు సాంకేతికతతో యుద్ధం చేశారు మరియు అనుకూలమైన బోధన వాతావరణాన్ని సృష్టించడానికి కావలసిన సాధనాలు సమకూర్చుకోవడానికి ప్రయత్నించారు. తెలియని మార్గాలలో ప్రయాణిసస్తున్నప్పుడు తల్లిదండ్రులు, సున్నితత్వం మరియు దయ ప్రదర్శించాలని గుర్తుంచుకోవడం ముఖ్యం. తమ పిల్లలకు బోధించడానికి శిక్షణ పొందిన విద్యావేత్తలు కూడా ఇబ్బందిపడతారు. దూరం నుండి నేర్చుకునే సమయంలో వారు దృష్టి కేంద్రీకరించడానికి, ఆసక్తిగా మరియు స్థిరంగా ఉండడంలో సహాయపడటానికి మీరు ఇలా చేయవచ్చు: నిరంతర ఫీడ్ బ్యాక్: మీ మధ్య ఫీడ్ బ్యాక్ వలయాన్ని స్థిరంగా మరియు మృదువుగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలతో, తల్లిదండ్రులు మరీ కఠినంగా ఉండకూడదు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో సంభాషిస్తున్నప్పుడు కూడా ఇది వర్తిస్తుంది. సమర్ధమైన ఫీడ్ బ్యాక్ వలయం పురోగతిని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. కొంత విరామ సమయం కలిగి ఉండండి: చదువుకునే మరియు ఇంటిలో ఉండే సమయాలు ఒకదానితో ఒకటి కలిసిపోవడంతో, కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి మరియు విశ్రాంతి తీసుకునేందుకు విరామ సమయాన్ని కలిగి ఉండటం ముఖ్యం. తల్లిదండ్రులు మరియు పిల్లలు ఒత్తిడి తగ్గించుకునేందుకు ఇది సహాయపడుతుంది. ఓర్పుగా ఉండండి: ప్రతి పిల్లవాడు తన సొంత వేగంతో నేర్చుకుంటాడు. కష్టమైన అంశాలను బోధిస్తున్నప్పుడు ఓర్పుగా మరియు సహనంగా ఉండండి, ఎటువంటి సంశయం లేకుండా ప్రశ్నలు అడగటానికి వారిని ప్రోత్సహించండి. ప్రేరణను అందించండి: పిల్లలు మరియు తల్లిదండ్రుల మధ్య మెరుగైన సంబంధాలు కలిగి ఉండటానికి మరియు స్వీయ-అవగాహనను ప్రోత్సహించడానికి ప్రేరణ సహాయపడుతుంది. మీ పిల్లవాడు తిరిగి అందరితో కలవడం ప్రారంభించినప్పుడు, ఇది ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. పిల్లలు మరియు తల్లిదండ్రులు వారి అనుభవాల నుండి నేర్చుకునేందుకు, సున్నితత్వం మరియు దయగల వాతావరణాన్ని సృష్టించడం గురించి మరింత తెలుసుకునేందుకు మా వెబినార్లో చేరండి. Dell Aarambh Team Dell Aarambh Aarambh is a pan-India PC for Education initiative engineered to enhance learning using the power of technology; it is designed to help parents, teachers and children find firm footing in Digital India. This initiative seeks to connect parents, teachers and students and provide them the necessary training so that they can better utilise the PC for learning, both at school and at home. You may also like మీ పిల్లవాడికి హైబ్రిడ్ చదువు మెరుగ్గా ఎలా పని చేసేలా చేయవచ్చో అనె దాని పై చిట్కాలు రిమోట్ అభ్యాస సమయంలో పిలలలలో అభివృద్ధి వెనుక కారణము సాంకేతికత ఆధునిక పేరెంటింగ్‌ని ఎలా మార్చింది సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత విద్య యొక్క హైబ్రిడ్ నమూనాని అవలంభించడంలో పిల్లలకు మీరు ఎలా సహాయపడగలరో తెలుసుకోండి పిల్లలు ప్రేమించేలా ప్రభావవంతమైన ఆన్లైన్ అభ్యాసాన్ని ఎలా సృష్టించాలి మమ్మల్నిఫాలో చేయండి సైట్ మ్యాప్ | ఫీడ్‌బ్యాక్ | గోప్యతా విధానం | @కాపీరేైట్స్ డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్. అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి.
ప్రభుత్వం ఏటా పీఏసీఎస్‌, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి, వాటి నిర్వహణకుగాను నిర్వాహకుల కు కమీషన్‌ ఇస్తుంది. అయితే రెం డేళ్లుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలుచేసిన ధా న్యం కమీషన్‌ డబ్బు లు నేటి వర కూ ప్రభుత్వం చెల్లించలేదు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కమీషన్‌ చెల్లించని ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.30కోట్లు పెండింగ్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా సంఘాలు భూదాన్‌పోచంపల్లి: ప్రభుత్వం ఏటా పీఏసీఎస్‌, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి, వాటి నిర్వహణకుగాను నిర్వాహకుల కు కమీషన్‌ ఇస్తుంది. అయితే రెం డేళ్లుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలుచేసిన ధా న్యం కమీషన్‌ డబ్బు లు నేటి వర కూ ప్రభుత్వం చెల్లించలేదు. దీం తో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు చేసిన మహి ళా సంఘాల నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రంలో నిర్వహణకు అయ్యే ఖర్చులు ముందుగా నిర్వాహకులు భరించారు. ఆ తరువాత ప్రభుత్వం వాటిని నిర్వాహకుల బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది. అయితే డబ్బు జమకాకపోవడంతో నిర్వాహకులు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే త్వరలో వస్తాయని చెబుతున్నారని, కమీషన్‌ డబ్బు మాత్రం రావడంలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021 సంవత్సరానికి సంబంధించిన రెండు సీజన్లు, ఈ ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన కమీషన్‌ను రావల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.30కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టెంట్‌, కుర్చీల కిరాయి, తాగునీటి ఖర్చు, గోనె సంచులు తెచ్చేందుకు వాహనం కిరాయిలు చెట్లించేందుకు సొంత డబ్బు వ్యయం చేశామని ఇప్పటి వరకు వాటిని చెల్లించకపోతే కుటుంబం ఎలా గడవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది వానాకాలానికి సంబంధించిన ధాన్యం నవంబరు, డిసెంబరు నెలలో వస్తుంది. వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు మళ్లీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నిర్వాహకులకు గత ఏడాది కమీషనే నేటికీ చెల్లించలేదు. గతంలో రావాల్సిన కమీషన్‌ వస్తేనే ఈ దఫా కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని, లేదంటే నిర్వహించలేమని నిర్వాహకులు చెబుతున్నారు. మరో రెండు నెలల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉంది. అందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావల్సి ఉండగా, నిర్వాహకులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కమీషన్‌ చెల్లించాలని కోరుతున్నారు. హమాలీ చార్జీల చెల్లింపులోనూ జాప్యం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసి న హమాలీల చార్జీలను సైతం ప్రభుత్వం ఆరు పంటల సీజన్ల నుంచి చెల్లించడంలేదు. కేవలం యాదాద్రి జిల్లాలో సుమారు రూ.5.50లక్షల వరకు హమాలీ చార్జీలు చెల్లించాల్సి ఉంది. అప్పు చేసి నిర్వాహకులు కేంద్రాలను అతిభారంగా నిర్వహిస్తుండగా, ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హమాలీ చార్జీలు, కమీషన్‌ చెల్లించాలని కోరుతున్నారు. వడ్డీకి తెచ్చాం : జి.లక్ష్మమ్మ,కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు,శివారెడ్డిగూడెం,పోచంపల్లి గత ఏడాది రబీ, ఖరీ్‌ఫకు సంబంధించిన ధాన్యం కొనుగోలు నిర్వహణ ఖర్చులు నేటికీ అందలేదు. కొనుగోలు కేంద్రాల్లో రాత్రి సమయంలో కూడా ధాన్యాన్ని కాంటా వేశాం. రాత్రి పగలు పనిచేసినా ప్రభుత్వం మూడు సీజన్ల డబ్బు నేటికీ ఇవ్వలేదు. లక్షల రూపాయలు వడ్డీలకు తెచ్చి కొనుగోలు కేంద్రాలను నిర్వహించాం. ఇప్పటికే సుమారు రూ.20లక్షల మేర కమీషన్‌ రావల్సి ఉంది. త్వరగా ప్రభుత్వం కమీషన్‌ డబ్బు చెల్లించాలి. నిర్వహణ డబ్బు ఇంకా మంజూరు కాలేదు : మందడి ఉపేందర్‌రెడ్డి, యాదాద్రి డీఆర్‌డీవో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌ ఇంకా మంజూరుకాలేదు. నిర్వాహకులకు గత ఏడాదికి సంబంధించి రెండు సీజన్లకు, ఈ ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన కమీషన్‌ రావల్సి ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో బ్యాంకు ఖాతాలో డబ్బు జమయ్యేలా చూస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను దశలవారీగా చెల్లించేలా చూస్తున్నాం.
Telugu News » Entertainment » Tollywood » Kicha sudeep in ram charan and director shankar pan india movie చరణ్- శంకర్ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో కీలక పాత్రలో ఆ స్టార్ హీరో.. RamCharan Shankar Movie Gossip: సినీ పరిశ్రమలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకులలో శంకర్ ఒకరు. పాన్ ఇండియా డైరెక్టర్‏గా Ram Charan Shankar Rajitha Chanti | May 09, 2021 | 10:35 PM RamCharan Shankar Movie Gossip: సినీ పరిశ్రమలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకులలో శంకర్ ఒకరు. పాన్ ఇండియా డైరెక్టర్‏గా మారిన శంకర్ ఇప్పటివరకు తెలుగులో ఏ ఒక్క స్టార్ హీరోతోనూ నేరుగా సినిమా చేయలేదు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఓ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్ధరి కాంబోలో రాబోతున్న సినిమాను దిల్ రాజ్ నిర్మించబోతున్నట్లుగా సమాచారం. అయితే శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత చరణ్, శంకర్ కాంబో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కన్పిస్తున్నాయి. అటు రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే చరణ్ శంకర్ సంబంధించి ఎదో ఒక వార్త నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పుడు అలాంటి ఓ వార్తే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ సుదీప్ ను తీసుకుబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సైతం సుదీప్ దీనిపై సానుకూలంగా స్పందించడం విశేషం. శంకర్- చరణ్ టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపాడు. మరి ఈ చర్చలు గనుక సఫలమైతే శంకర్ -చరణ్ ద్వయానికి సుదీప్ బిగ్ అస్సెట్ అనే చెప్పాలి. ఇంతకుముందు సుదీప్ మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా నరసింహ రెడ్డిలో నటించాడు. మరీ ఈసారి చెర్రి, శంకర్ సినిమాలోనూ అతడి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని అంచనా వేస్తున్నారు. Also Read: వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా వింక్ బ్యూటీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో జోడీ కట్టనున్న ప్రియా ప్రకాశ్ వారియర్… ట్రీట్‏మెంట్ అందితే బ్రతుకుతాను.. ఆక్సిజన్ బెడ్ ఉంటే హెల్ప్ చేయండంటూ నటుడి పోస్ట్.. కానీ అంతలోనే.. విజయ్ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే మంచిదంటూ పూరీ టీం ట్వీట్.. లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి Follow us on ram charan ageram charan shankar movie budgetram charan shankar movie heroineRam Charan-Shankar Movie
కొత్త పుస్తకాలూ చేర్చి మీకు ఇక్కడ ఉచిత పుస్తకాల లింక్ లు ఇవ్వడం జరిగింది . ఈ పుస్తకాలకు వేల కట్టలేము .కావాల్సిన పుస్తకం ఎదురుగా లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే పుస్తకం వెంటనే డౌన్లోడ్ అవుతుంది . నాడీ జ్యోతిష్యం : https://templeinformationpics. blogspot.com/2019/11/nadi- astrology-reveal-secrets-of- your.html పుట్టిన తేదీని బట్టి జాతకం : https://templeinformationpics. blogspot.com/2017/08/free- telugu-astrology-pdf-book- download.html చందమామ కథలు : https://templeinformationpics. blogspot.com/2020/01/25-free- download-25-telugu-e-books- pdf.html పూజ విధానం : https://templeinformationpics. blogspot.com/2020/01/25-free- download-25-telugu-e-books- pdf.html భాగవతం : https://templeinformationpics. blogspot.com/2017/08/telugu- bhagavatam-online-potana.html మహాభారతం : https://templeinformationpics. blogspot.com/2017/09/ mahabharatham-telugu-pdf- download.html భగవద్గీత : https://templeinformationpics. blogspot.com/2020/01/25-f 2021 TELUGU CALENDAR FREE DOWNLOAD | 2021 Rasi Phalalu 2021 Telugu Calendar Free Download . Andhra Pradesh Telugu Calendar 2021 PDF. Amavasya & Pournami Dates . Telugu calendar January 2021 Holidays festivals in January 2021 2021 telugu calendar pdf free download 2021 telugu calendar pdf download 2021 telugu calendar download 2021 telugu panchangam pdf venkatrama telugu calendar 2021 nithra telugu calendar 2020 free download nithra telugu calendar 2021 vikram telugu calendar 2021 rasi phalalu 2021 to 2022 in telugu 2021-22 rasi phalalu in telugu rasi phalalu 2021 in telugu monthly telugu rasi phalalu 2020 to 2021 mulugu 2021 to 2022 telugu calendar rasi phalalu 2020-2021 telugu panchangam mithuna rasi 2021 to 2022 telugu telugu panchangam 2021 22 rasi phalalu Chanakyudu-ArdhaSastram Telugu PDF Book Free Download | Devotional Ebooks అర్థశాస్త్రం, చాణక్య నీతి, నీతి శాస్త్రం లాంటి పుస్తకాలపై కౌటిల్యుడు జీవితకాలం మొత్తం వెచ్చించాడు. ఈ చారిత్ర గ్రంథాలు నేటి పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.ఇది చాణక్యుని అర్థశాస్త్రం అర్థశాస్త్రం అంటే ఆర్థికంతో ముడిపడ్డ రాజకీయం. చాణక్యుడు - అర్ధ శాస్త్రం | Chanakyudu-ArdhaSastram Related Books: > పంచతంత్రం-మిత్ర భేదం,మిత్ర ప్రాప్తికం | Panchatantram Telugu PDF Book > పరమానందయ్య శిష్యులు | ParamanandaiahSishyulu Telugu PDF Book > అపూర్వ చింతామణి | ApoorvaChintamani Telugu PDF Book > వేమన పద్యములు | VemanaPadyalu Telugu PDF Book > ధర్మ సందేశాలు | DharmaSandeshalu Telugu PDF Book చాణక్య నీతి సూత్రాలు, చాణక్య నీతి PDF, కౌటిల్యుని అర్థశాస్త్రం, chanakya arthashastra pdf in telugu, kautilya arthashastra (penguin pdf), arthashastra pdf in bengali, arthashastra pdf in tamil, arthashastra pdf malayalam, kautilya arthashastra in hindi, arthashastra summary, Chanakya Chanakya Neeti Sutralu Telugu PDF Book Free Download | Devotional E books చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది.. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో బోధించేవాడు. సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణము అనే పుస్తకాన్ని రాశారు. చాణక్య నీతి సూత్రాలు : Chanakya Neeti Sutralu Related Books: > Karthika Puranam Telugu PDF Book Download > Basava Puranam Telugu PDF Book Download > Devi Bhagavatam Telugu PDF Book Download > Vishnu Puranam Telugu PDF Book Download చాణక్య నీతి PDF, చాణిక్యుడు చెప్పిన మాటలు, Telugu neeti sutralu, chanakya neeti pdf, chanakya neeti darpanam in telugu pdf, chanakya neeti sutras pdf, neethi sutralu in telugu, chanakya niti darpan pdf download, chanakya thanthram book pdf, sanakiyan neethi in tamil pdf free download జీవితంలో అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలి అంటే ఇలాంటి పొరబాట్లు చేయకండి | Dharma Sandhehalu Telugu జీవితంలో ఇలాంటి పొరబాట్లు చేయకండి .. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరబాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది.. ఇది చాదస్తం అనుకునే వారు దయచేసి చడవకండి, హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు తెలియ చేయడం వరకు నా బాధ్యత..అవి ఏమిటో తెలుసుకుందాము.... Also Read : ఇవి చదివితే మనకు మహిమలు వస్తాయి - లలితా పారాయణ మహిమ 1.పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు, ఆ టైం లో వాకిలి చిమ్ముకో కూడదు ,సూర్యుని మోహన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్ల కూడదు... 2. నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది. 3. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చో కూడదు..తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చో వాలి కానీ చై కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు.. 4.మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి,బట్టలు అలిచిన నీటిని కాళ్లపైన పోసుకో కూడదు అందులో జేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది. 5. ఇళ్లు ఊడ్చిన చీపురు నిల్చో బెట్టకూడదు. 6. వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దు పోయ
సీఎం కేసీఆర్ రాజేశారు. ఎంపీ అర్వింద్ ఆరోపణలు చేశారు.ఎమ్మెల్సీ కవిత కన్నెర్ర చేశారు.టీఆర్ఎస్ కార్యకర్తలు అర్వింద్ ఇంటిపై దాడి చేశారు.అసలు అర్వింద్ ఏమన్నారు?కవిత ఎందుకిలా రియాక్ట అయ్యారు?గులాబీ కార్యకర్తల గుస్సాకు కారణాలేంటి?మార్పు మంటలు తెలంగాణ రాజకీయాల్ని మలుపుతిప్పుతాయా? రచ్చ మొదలైంది… ఎమ్మెల్సీ కవితనే పార్టీ మారమన్నారని బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణలు చేశారు. ఎంత ధైర్యం ఉంటే తమ బిడ్డనే పార్టీ మారమాంటారా అని విరుచుకుపడ్డారు. దీనికి బీజేపీ ఎంపీ అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ మారమన్నది మేం కాదని స్పష్టం చేశారు”కవిత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆఫీసుకు ఫోన్ చేశారు. పార్టీ మారుతానని చెప్పారు. ఖర్గే ఆఫీసు నుంచి నాకు కాల్ వచ్చింది. మీ దోస్త్ ఆఫీసకొచ్చింది..కాంగ్రెస్‌లోకి వస్తానంటోంది..అని అతను చెప్పాడు. దీనికి నేను అంతా ఒట్టిదే. అంతా వాళ్ల అయ్యను భయపెట్టడానికి చేస్తుంది అని చెప్పా. అసలు జరిగింది ఇది” అని అర్వింద్ మీడియాతో చెప్పారు కవిత కన్నెర్ర అర్వింద్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. “నేను ఖర్గేతో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరుతానని చెప్పానా?అర్విందే కాంగ్రెస్ వాళ్లతో టచ్‌లో ఉన్నారు. షిండే నన్ను బీజేపీలో చేరమని అడిగారు. అర్వింద్..నా గురించి పిచ్చి పిచ్చగా మాట్లాడొద్దు. చిల్లర మాటలు మాట్లాడొద్దు. లేనిపోని మాటలు మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా.అనసరంగా రెచ్చగొడితే కొట్టి కొట్టి చంపుతాం. నకిలీ సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశావు. నీ డిగ్రీలపై ఈసీకి కంప్లయింట్ చేస్తా.పసుపు బోర్డు తేస్తానని నిజామాబాద్ రైతుల్ని మోసం చేశారు”అని కవిత మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ కేసులో పదేపదే తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఈడీ కేసులుని బెదిరిస్తున్నాని కవిత అన్నారు. ఇలా కవిత ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుండగానే హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో అర్వింద్ ఇంటిపై దాడి జరిగింది. అర్వింద్ ఇంటిపై దాడి బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇంట్లోకి దూసుకెళ్లి ఫర్నీచర్ ని ధ్వంసం చేశారు. ఇంటి అద్దాల్ని పగులగొట్టారు. దాడికి దిగిన వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిని బీజేపీ నేతలు బండి సంజయ్ , డీకే అరుణలు ఖండించారు. మాట్లాడే దమ్ములేకనే దాడులకు దిగుతున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రజలే టీఆర్ఎస్ గూండాలకు బుద్ధి చెబుతారని బండి అన్నారు. రచ్చ ఎందాకా మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ సైలెంట్ గా ఉంది.ప్రధాని మోదీ రామగుండ పర్యటన ప్రశాంతంగాను ముగిసింది. సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా మోదీ ఘాటైన విమర్శలు చేశారు. ఆ తర్వాత రామగుండం సభలో మాట్లాడారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడీ మాటల మంటలతో హీటెక్కింది. టీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ మొదలైంది. ఆరోపణలు,ప్రత్యారోపణలు అట్టుడుకుతోంది. మార్పు మంటలు ఢిల్లీని అంటుకుంటాయో లేదో చూడాలి.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైన వాడు గురువు. తల్లిదండ్రులను గురువును దైవంగా భావించాలి. ఇది మన సాంప్రదాయం. శిష్యులకు మార్గదర్శకుడు గురువు. తాము చూపిన మార్గంలో ప్రజ్ఞాపాటావాలలో తమను అధిగమిస్తే గురువుకు అంత కంటే గర్వకారణం ఇంకేముంది..ప్రతిభ ఒకరి స్వంతం కాదు.. ప్రతిభ ఎక్కడ ఉన్నా దాన్ని ప్రోత్సహించాలి..దానికి పదును పెట్టాలి..కొత్తతరానికి పాత తరం దారి చూపాలి..దారి ఇవ్వాలి.. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో గొప్పతనం ఉంది.. కానీ శిష్యుల ఉన్నతిని కోరని గురువులు, తమని మించి పోతారనే భావనతో శిష్యుల భవిష్యత్తును సమాధి చేస్తారు.. శిష్యుల ప్రజ్ఞను తమ ప్రగతికి సోపానంగా మార్చుకునే గురువులూ ఉన్నారు.. వారు ఏకలవ్యుని బొటన వ్రేలుని గురుదక్షిణ కోరిన ద్రోణుడికి ప్రతి రూపాలు.. ఆ కోవకి చెందిన సంగీత విద్వాంసుడు అనంత రామశర్మ.. బాల మేధావి గంగాధరం..గంగాధరాన్ని మాతృభావంతో చేరదీసే అనంతరామశర్మ భార్య.. వీరి మధ్యనడచిన కథ స్వాతికిరణం. == చిత్రకథ == దేశాలు పట్టి తిరుగుతూ ఉంటే ఒక దేశదిమ్మరి ([[మమ్ముట్టి]]) ని పిల్లలను పట్టుకు పోయేవాడని భ్రమించిన పల్లె వాసులు అతణ్ని పోలీస్ స్టేషన్లో అప్పజెబుతారు.. అక్కడ సబ్ ఇన్సపెక్టర్ ([[అచ్యుత్]]) దేశదిమ్మరిని అనంత రామశర్మగా పోలుస్తాడు. గతంలోకి వెళితే అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్న బాల సంగీత విద్వాంసుడు గంగాధరం (మాస్టర్ మంజునాధ్). అతని తల్లి దండ్రులు (ధర్మవరపు సుబ్రహ్మణ్యం, డబ్బింగ్ జానకి) ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ ఉంటారు. పక్షితీర్ధం మామ్మ (జయంతి) గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉంటాడు గంగాధరం. స్థానిక దేవాలయంలో ఉత్సవాలకు వచ్చిన అనంత రామశర్మకు ఆధిత్యం ఇచ్చే అవకాశం వస్తుంది పక్షితీర్ధం మామ్మగారికి. గంగాధరం ప్రతిభ గమనించిన పక్షితీర్ధం మామ్మగారు గంగాధారాన్ని అనంత రామశర్మకి శిష్యునిగా చేద్దామను కుంటుంది. కానీ బాల చాపల్యంతో, దేవాలయంలో అనంత రామాశర్మగారు మంత్రపుష్పాన్ని చదివిన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష సూక్తాన్ని ఆకతాయి తనంతో పాడతాడు. ఆగ్రహిస్తాడు అనంత రామశర్మ. గణపతి సచ్చినాంద స్వాముల వారు వారి ఆశ్రమంలో ఉన్న సరస్వతీ స్తోత్రాలను స్వర పరిచే అవకాశం అనంత రామశర్మకు దక్కుతుంది. ఇంతలో కాలేజిలో జరిగే ఆడిషన్ కి గంగాధరాన్ని తీసుకు వస్తారు పక్షితీర్ధం మామ్మగారు. ఆ సందర్భంగా అనంత రామశర్మ ఇంటికి వచ్చిన గంగాధరం, అనంత రామశర్మ స్వర పరచిన పాట వింటాడు. కాలేజిలో ఆడషన్ లో మరో స్వరంతో అదే పాట వినిపిస్తాడు. అనంత రామశర్మ గంగాధరం దరఖాస్తుని తిరస్కరిస్తాడు. అనంత రామశర్మ నిస్సంతు. అతని భార్య (రాధిక) గంగాధరాన్ని తమ వద్ద ఉంచుకుందామంటుంది. గంగాధరం ప్రతిభకు లోకమంతా నీరాజనం పట్టినా అనంత రామశర్మ గంగాధరానికి ఇంకా శిక్షణ కావాలంటూ ఉంటాడు. అనంత రామశర్మ వలన కాని స్వర రచనను గంగాధరం ప్రయత్నిస్తాడు. ఆ స్వరరచన ఆమోదయోగ్యంగా లేదంటునే ఆ స్వరాలను భద్రపరచుకుంటాడు. తనని అధిగమిస్తాడనే అభద్రతా భావంతో రగిలి పోతున్నాడని పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ గా సెలక్టై ట్రైనింగ్ అవుతున్న పక్షితీర్ధం మామ్మగారి మేనల్లుడు గ్రహిస్తాడు. అనంత రామశర్మ అసూయతో గంగాధరం మరణానికి కారణ భూతమవుతాడు.ఈ సంఘటనతో అనంత రామశర్మ భార్యకు మతి భ్రమిస్తుంది. అనంత రామశర్మను పక్షితీర్ధం మామ్మగారి ఇంటి దగ్గర దించిన తరువాత అతనికి స్వస్థత చేకూరుతుంది. కోలుకున్న అనంత రామశర్మ భార్య గంగాధరం పేరు మీద సంగీత అకాడమీ స్థాపిస్తుంది. భార్య సంగీతం నేర్పుతూ ఉంటే తరగతిలో శిష్యులలో కూర్చొంటాడు అనంత రామశర్మ. పాఠాన్ని సాధన చేస్తూ ఉన్న అనంత రామశర్మను శృతి సరి చేసుకోమంటుంది సంగీతం నేర్చుకుంటున్న బాలిక. దానితో సినిమా ముగుస్తుంది.
దధీచి మహర్షి : దధీచి బ్రహ్మజ్ఞాని, మహా తపస్వి, సత్త్వ గుణ సంపన్నుడు. శత్రువులను కూడా స్నేహితులుగా మలుచుకొనగల శాంతివనం అతని ఆశ్రమం. ఒకసార... దధీచి మహర్షి : దధీచి బ్రహ్మజ్ఞాని, మహా తపస్వి, సత్త్వ గుణ సంపన్నుడు. శత్రువులను కూడా స్నేహితులుగా మలుచుకొనగల శాంతివనం అతని ఆశ్రమం. ఒకసారి దేవదానవుల మధ్య పరస్పర అస్త్రశస్త్రాలు ఉపయోగించ కుండా ఉండేలా ఒప్పందం జరిగింది. దేవతలు తమ అస్త్రాలు దధీచి ఆశ్రమము నందు దాచి ఉంచమని కొరుకొన్నారు. సంవత్సరాలు గడిచినా దేవతల వచ్చి ఆయుధాలు తీసుకోలేదు. దధీచి వాటిని జలముగా మార్చి త్రాగివేయగా ఆ ఆయుధముల శక్తి అంతా అతని ఎముకలుకు పట్టింది. అప్పటి నుండి అతని ఎముకలు శక్తివంతమైనాయి. పవిత్ర శరీరుడైన అతని అస్తులు (ఎముకలు) అత్యంత ప్రభావవంతములైనాయి. తదనంతర కాలం లో వృత్రా సురుడు రాక్షసుని వలన దేవతలు కష్టాలు కలుగుతున్నాయి.పైగా దేవతల వద్ద ఆయుధాలు లేవు ఇలాంటి సంకట పరిస్థితులలో ఇంద్రుడు దేవతలను వెంట పెట్టుకొని దధీచి వద్దకు వెళ్ళి తమ నిస్సహాయతను తెలియ చెప్పుకొన్నాడు. అప్పుడు దధీచి దేవతల ఆయుధాలు తన లో జీర్ణమైన విషయాన్ని చెప్పి నన్ను చంపి నా ఆస్తులు తీసుకువెళ్ళండి. దేవహితము చేయడం కంటే నాకు కావలసిన దేమున్నది? అని తన అభిప్రాయాన్ని చెప్పాడు, అప్పుడు ఇంద్రాదులు భయపడి మహాత్మా దధీచి మిమ్మల్ని చంపగల శక్తి మాకు లేదు. పైగా బ్రహ్మహత్యాపాతక దోషం కలుగుతుంది కూడా అని చెప్పగా దధీచి! స్వచ్ఛంద మరణ శక్తి కలవాడగుటచే లోకకల్యాణార్గం యోగాగ్నిని కల్పించుకొని నేను మరణించిన తదుపరి నా ఎముకలతో తదుపరి కర్తవ్యం నిర్వర్తింపుడని పరమశివుని ప్రార్థించి ఆత్మాహుతి సిద్ధమైనాడు. దేవతలు గోగణమును ప్రార్థించగా అవి వచ్చి దధీచి రక్తమాంసములను నాకి ఎముకలను శుద్ధి చేయగా వాటిచే బ్రహ్మచక్రము, వజ్రాయుధము మొదలగు ఆయుధముల్లు చేసి ఈయగా వృత్రాసురాది రాక్షసులను సంహరించారు దేవతలు. దధీచి మరణ సమయానికి అతని భార్య గభస్తిని గర్భవతి. ఆమె సహగమన మనకు సిద్ధం కాగా బ్రహ్మాదులు ప్రత్యక్షమై ఆమె ప్రాణత్యాగం చేయడాన్ని నివారించారు. అయినను ఆమె వినక సహగమనమునకే సిద్దమగుచుండ ఆమె గర్భం నుండి శిశువు సమీపమున నున్న పిప్పల వృక్షం కడ జారిపడిన. అప్పుడు వృక్షం శిశువుపై జాలిపడి చంద్రుని ప్రార్థించి అమృతమును తెచ్చి అతనికిపోసి పెంచుటచే బాలుడు పిప్పలుడని పిలువబడి తరువాత పిప్పలాద మహర్షిగ పేరు పొందినాడు దధీచి శిష్యుడు త్వష్ట మహాముని. పరోపకారార్ధం, ధర్మార్ధం, దేవహితార్థం కైంకర్యం కావడం ఈ దేహానికి సార్ధకత, పరుల సుఖదుఃఖాలు పాలు పంచుకోవటం ఉత్తమ ధర్మం అనే ఆదర్శాన్ని చూపించిన త్యాగజీవి దధీచి. ఆ మహర్షి అడుగు జాడలలోపయనించడం మన కర్తవ్యం.
తాజాగా, ఆరోగ్యంగా ఉండే పెదవులు తెచ్చే అందం చాలానే. అయితే ఎండ ఎక్కువగా తగలడం, తేమ తగ్గడం, టూత్‌పేస్ట్‌ వల్ల జరిగే ఎలర్జీ చర్య వల్ల ఒక్కోసారి పెదవులు నల్లగా మారతాయి. అలాంటప్పుడు వాటిని తాజాగా, కాంతిమంతంగా మలచుకునేందుకు ఏం చేయాలంటే... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఆంధ్రజ్యోతి(22-02-2021) తాజాగా, ఆరోగ్యంగా ఉండే పెదవులు తెచ్చే అందం చాలానే. అయితే ఎండ ఎక్కువగా తగలడం, తేమ తగ్గడం, టూత్‌పేస్ట్‌ వల్ల జరిగే ఎలర్జీ చర్య వల్ల ఒక్కోసారి పెదవులు నల్లగా మారతాయి. అలాంటప్పుడు వాటిని తాజాగా, కాంతిమంతంగా మలచుకునేందుకు ఏం చేయాలంటే... నిమ్మరసం: తాజా నిమ్మరసాన్ని రాత్రిపూట నిద్రపోయే ముందు పెదవులపై రాసుకోవాలి. ఉదయాన్నే చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఫలితం కనిపించేత వరకు ఇలా చేస్తూ ఉండాలి. పసుపు: టేబుల్‌ స్పూన్‌ పాలలో కొద్దిగా పసుపు వేయాలి. ఈ మిశ్రమాన్ని తడి చేతితో పెదవులకు రాయాలి. అయిదు నిమిషాల తరువాత చల్లని నీళ్లతో కడిగేస్తే పెదవుల నలపుదనం తగ్గుతుంది. అలొవెరా: ప్రతిరోజు కొద్దిగా అలొవెరా జెల్‌ను పెదవులకు రద్దుకోవాలి. ఆరిన తరువాత వేడినీళ్లతో కడుక్కోవాలి. అలొవెరా లోని గుణాలు పెదవులను తాజాగా మారుస్తాయి. కొబ్బరినూనె: చేతివేలి కొసను కొబ్బరి నూనెలో ముంచి, పెదవులపై కొబ్బరి నూనె అంతటా అంటేలా రాసుకోవాలి. రోజులో నాలుగైదు సార్లు ఇలా చేయవచ్చు. రాత్రిపూట కూడా రాసుకోవచ్చు. రోజ్‌వాటర్‌: రెండు చుక్కల రోజ్‌వాటర్‌కు ఆరు చుక్కల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజులో మూడు సార్లు పెదవులకు అప్లై చేయాలి. దాంతో పెదవులు క్రమంగా ఎరుపు రంగులోకి మారతాయి. కీరదోస రసం: సగం కీరదోసను మిక్సీ పట్టి రసం తీసి, ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పడు కాటన్‌బాల్‌ను కీరదోస జ్యూస్‌లో ముంచి దాంతో పెదవులపై రుద్దుకోవాలి. అరగంట తరువాత చన్నీళ్లతో శుభ్రం చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
ప్రస్తుత పెరటాశి మాసం తర్వాత తిరుపతిలో రోజుకు 20 వేల చొప్పున స్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీటితో పాటు టోకెన్‌ రహిత సర్వదర్శనాలనూ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 వీఐపీ బ్రేక్‌ దర్శన సమయం మార్పు ఏటా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం: టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి తిరుమల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పెరటాశి మాసం తర్వాత తిరుపతిలో రోజుకు 20 వేల చొప్పున స్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీటితో పాటు టోకెన్‌ రహిత సర్వదర్శనాలనూ కొనసాగిస్తామన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలో శనివారం జరిగింది. అనంతరం బోర్డు తీసుకున్న నిర్ణయాలను సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈసారి బ్రహ్మోత్సవాలను మాడవీధుల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, విశేషంగా భక్తులు రానున్న క్రమంలో మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం కంపార్టుమెంట్లలో రాత్రి వేళ వేచిఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం 5 నుంచి 9 గంటల మధ్యలో ఉండే వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యకు మార్చాలని నిర్ణయించామన్నారు. బ్రహ్మోత్సవాల తర్వాత ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామన్నారు. తిరుమలలో గత ఆరు నెలలుగా భక్తుల రద్దీ అధికంగా ఉన్న క్రమంలో వసతికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని.. ఈ క్రమంలో తిరుమలలోని గదులను తిరుపతిలోనే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తద్వారా తిరుమలలో గదులు లభించని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుందన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించే దిశగా.. ప్రస్తుతం వీఐపీ, శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే వీఐపీ బ్రేక్‌ దర్శనాల కోటాను తగ్గించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. టీటీడీకి చెందిన 7,123 ఎకరాల్లో ఉన్న 960 ఆస్తుల తుది జాబితాను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నామని, వీటి విలువ రూ.85,705 కోట్లని చైర్మన్‌ తెలిపారు. ఇకపై ఏటా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం సమర్పిస్తామన్నారు. 1974 నుంచి 2014 వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న 114 ఆస్తులను విక్రయించారని, ఆ తర్వాత ఆస్తులను విక్రయించలేదని తెలిపారు. తిరుమలలోని గోవర్దన సత్రాల వెనుకభాగంలో యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి రూ.98 కోట్లతో రివైజ్డ్‌ టెండర్లకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు.
బీసీలకు చంద్రబాబు చేసిన ద్రోహం ఎండ గడతాం దోపిడీలో బాబు, లోకేష్ ల "స్కిల్ డెవలప్మెంట్" గవర్నర్‌ విందుకు హాజరైన సీఎం వైయస్ జగన్ 6న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌ దేశంలో ప్రతి మహిళకూ ద్రౌపతి ముర్ము ఆదర్శనీయులు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌తి ముర్ముకు ఘ‌న స‌న్మానం రేపు విజ‌య‌వాడ‌లో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన ఆ రాత‌లు సిరాతో రాస్తున్నారా..? సారాతో రాస్తున్నారా..? ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఔదార్యం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఔదార్యం You are here హోం » ప్రత్యేక వార్తలు » ఆ కత్తే తగలరాని చోట తగిలితే..!? ఆ కత్తే తగలరాని చోట తగిలితే..!? 29 Oct 2018 2:29 PM సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగిన తీరుపై పలువురు వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కత్తి వేటు భుజానికి తగిలినందున క్షేమంగా బయటపడ్డారని, అదే మెడ వద్ద గాయమైతే చాలా క్లిష్టంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనిషి మెడ వద్ద ఉండే రక్తనాళాలు అత్యంత కీలకమైనవని, సున్నితమైనవని.. ఇవి ఏమాత్రం కట్‌ అయినా అన్ని ప్రధాన అవయవాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు. ఆయువు పట్లు అంటూ మనం చెప్పుకునే చోట చిన్నపాటి గాయమైనా అది ప్రాణాంతకం అయ్యేందుకు అవకాశం ఉందని, ప్రతిపక్షనేత జగన్‌పై ఇలాంటి ఆయువుపట్టే లక్ష్యంగా హత్యాయత్నం జరిగినట్టు స్పష్టమవుతోందంటున్నారు. - గొంతుభాగంలో కొన్ని ప్రధానమైన కీలక ఆయువు పట్లు ఉంటాయి. అందులో ముఖ్యమైన రక్తనాళాలు కెరొటిడ్‌ ఆర్టరీస్, వర్టిబ్రల్‌ ఆర్టరీస్, జుగులార్‌ వీన్స్‌. ఇవిగాక వెన్నుపూస, రికరెంట్‌ లారింజియల్‌ నరం, ఫ్రెనిక్‌ నరం, బ్రేకియల్‌ ప్లెక్సర్స్‌ (వెన్నుపూస నుంచి వచ్చే నరాల సముదాయం) ఉంటాయి. ఇవిగాక ట్రాకియా (గాలి పంపే గొట్టం), ఈసోఫేగస్‌ (ఆహారనాళం), థైరాయిడ్, పారాథైరాయిడ్‌ గ్రంథులు ఉంటాయి. ఇవన్నీ రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోతులోపే ఉంటాయి. - వైఎస్‌ జగన్‌ విషయమే తీసుకుంటే నిందితుడు మొదట టార్గెట్‌ చేసిన చోటు మెడ భాగంలోని కెరొటిడ్‌ ఆర్టరీ. ఇది గుండె నుంచి మంచి రక్తాన్ని తీసుకొని మెదడుకు సరఫరా చేస్తుంది. ఆ ఆర్టరీ మెడ ఎడమభాగంలో ఒకటి, కుడి భాగంలో ఒకటి ఉంటుంది. మెడలో రెండుగా విడిపోయి ఒకటి మెదడుకు... మరొకటి ముఖంలోని భాగాలకు రక్తాన్ని అందిస్తాయి. ఏ కారణం చేతనైనా మెదడుకు కొన్ని సెకండ్ల పాటు రక్తసరఫరా ఆగినా వెంటనే ఆ వ్యక్తి కోమాలోకి వెళ్తాడు. రెండు నిమిషాలలోపు రక్తసరఫరా పునరుద్ధరించలేకపోతే ప్రాణాపాయం తప్పదు. నిందితుడు ఈ భాగాన్నే తన లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. - సాధారణ పరిస్థితుల్లో రక్తనాళాల్లో ఏదైనా కొవ్వు పదార్థాలు అడ్డుపడి మెదడుకు అందే రక్తం తగ్గితేనే వెంటనే పక్షవాతం వచ్చేస్తుంది. అలాంటిది రక్తనాళం తెగిపోతే ఆ నష్టం ఇక మళ్లీ పూడ్చగలిగేది కాదన్నది వైద్యవర్గాలు చెబుతున్న మాట. అలాగే కొన్ని సందర్భాల్లో చూపు కోల్పోవడం, స్పర్శ కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి తీవ్ర ప్రమాదం నుంచి మరణం సంభవించడం వరకు జరిగే ఆస్కారం ఉంది. - కత్తిదెబ్బ తగిలేందుకు అవకాశం ఉన్న మరో భాగం వేగస్‌ నర్వ్‌. మన దేహంలో తల నుంచి వచ్చే కీలక నరాలను క్రేనియల్‌ నరŠవ్స్‌ అంటారు. ఇందులో వేగస్‌ నర్వ్‌ తల నుంచి మెడ మీదుగా కడుపులోకి వెళ్తుంది. వేగస్‌ నర్వ్‌ అనేది మిగతా శరీరాన్ని ముఖ్యంగా గొంతులో మింగడానికి ఉపయోగించే కండరాలు, మాట్లాడటానికి ఉపయోగపడే వోకల్‌ కార్డ్స్, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణకోశ వ్యవస్థలకు సంకేతాలను అందజేసే నరం. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ నరానికి గాయమైతే వెంటనే మాట పడిపోతుంది. ఎలాంటి ద్రవాలు మింగడం సాధ్యం కాదు. లయబద్ధమైన గుండె స్పందనల్లో మార్యులు వచ్చి, అది స్పందించే తీరు.. లయ తప్పుతుంది. బ్లడ్‌ప్రెషర్‌లో మార్పులు వస్తాయి. కడుపులో స్రవించాల్సిన యాసిడ్, స్రావాలు.. సక్రమంగా స్రవించవు. - గొంతు వెనక భాగంలో గాయమైతే కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం, మల మూత్ర విసర్జన మీద నియంత్రణ కోల్పోవడం జరగవచ్చు. వేగస్‌ నర్వ్‌ తర్వాత మెడ భాగంలో ఉండే కీలకమైన నరం ‘ప్రెనిక్‌ నర్వ్‌ ’. ఇవి మెడ భాగంలో 3, 4, 5 సర్వికల్‌ నరాలుగా బయటకు వచ్చి మన కడుపులో స్పందిస్తూ ఉండే డయాఫ్రమ్‌కు అనుసంధానమై ఉంటుంది. దీనికి గాయమైతే ఊపిరి తీసుకునే ప్రక్రియకు అంతరాయం ఏర్పడి, వెంటిలేటర్‌ సహాయం కోసం వెళ్లాల్సి రావచ్చు. వెంటనే ఊపిరి అందకపోతే ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంది. - గొంతులోని బ్రేకియల్‌ ప్లెక్సస్‌కు గాయమైతే.. చెయ్యి చచ్చుబడిపోయే ఆస్కారం ఉంటుంది. - ట్రాకియాకు గాయమైతే అందులోని గాలి గొంతు, ఛాతీ భాగాలలో లీక్‌ అయ్యి ఊపిరి తీసుకోవడం కష్టం కావడం మొదలుకొని ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంది. - ఈ నరాలతో పాటు బ్రాకియోసెఫాలిక్‌ ట్రంక్, రైట్‌ అండ్‌ లెఫ్ట్‌ సబ్‌క్లేవియన్‌ ఆర్టరీస్, పోస్టీరియర్‌ ఆరిక్యులార్‌ వీన్, వర్టెబ్రల్‌ వీన్, ఇంటర్నల్‌ జగ్లర్‌ వీన్, యాంటీరియర్‌ జగ్లర్‌ వీన్, ఈసోఫేగస్, థైరాయిడ్, పారాథైరాయిడ్‌.. లాంటి ఎన్నో కీలకమైనవి మెడ భాగంలో ఉంటాయి. లోతుగాయం తగిలి ఏ రక్తనాళం తెగినా అది చాలా ప్రమాదకరమైన అత్యవసర స్థితికి దారి తీస్తుంది. గాయం తగిలినప్పుడు తెలియకపోయినా, సుదీర్ఘకాలంలో ఎదురయ్యే ప్రమాదాల్లో ముఖ్యమైనవి ఇన్ఫెక్షన్స్, చీముగడ్డలు ఏర్పడటం, సూడో అన్యురిజమ్‌ (రక్తనాళాల గోడలు ఉబ్బడం), ఆర్టీరియల్‌ డైసెక్షన్‌ (రక్తనాళపు గోడలు కట్‌ అయి అక్కడి రక్తం గడ్డ కట్టడం), ఫిస్టులా (ఒక రక్తనాళానికీ, మరో రక్తనాళానికీ కనెక్షన్‌ ఏర్పడటం), కొన్నిసార్లు అదేపనిగా రక్తస్రావం అవుతుండటం, రక్తనాళం సన్నబడటం.. తద్వారా రక్తపు గడ్డలు తయారు కావడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. - సాధారణంగా ఇన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున మెడ భాగంలో అయిన గాయాన్ని హ్యాండిల్‌ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి గాయాలు చాలా అరుదుగా జరుగుతాయి. అందువల్ల ఇలాంటి గాయాలకు చికిత్స చేసే అవకాశం, తర్ఫీదు, నైపుణ్యం చాలా మంది డాక్టర్లకు అంతగా ఉండే అవకాశం ఉండదు. పైగా ఆ స్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు, పరిసరాలు, న్యూరో సర్జన్, జనరల్‌ సర్జన్, ఈఎన్‌టీ సర్జన్, కార్డియో థొరాసిక్‌ సర్జన్, ప్లాస్టిక్‌ సర్జన్‌ వంటి నిపుణుల అందుబాటు కూడా చాలా అవసరం. ఇది కూడా మరో ప్రమాదమైన పరిస్థితి. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - ఫొటో గ్యాల‌రీ మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
ఆదిపురుష్ టైటిల్ తో రామాయణం కథాంశంగా ప్రభాస్ రాముడిగా భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రతినాయకుడు రావణుడిగా సయీఫ్ ఆలీఖాన్ పటౌడీ నటించనున్నారు. September 3, 2020 at 7:45 AM in Bollywood, Tollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp పుకార్లకు తెరపడింది. రామాయణం కథాంశంగా ఇప్పటిదాకా చరిత్రలో ఎరగని భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రతినాయకుడు ఎవరో తెలిసిపోయింది. దశకంఠుడు, లంకాధీశుడైన రావణ బ్రహ్మ పాత్రలో సయీఫ్ ఆలీ ఖాన్ పటౌడీ నటించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘7000 ఏళ్ల కిందట జీవించిన ప్రపంచంలోనే అత్యంత తెలివైన అసురుడు’’ అంటూ రావణుడి గురించి దర్శకుడు ఓం రౌత్ తన ట్విటర్ లో పేర్కొన్నారు. లంకేష్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నట్టు పోస్టర్ డిజైన్ విడుదల చేశారు. సాధారణంగా విలన్ గొప్పతనం బట్టే హీరో ఎలివేట్ అవుతాడు. ఇది కాల్పనిక, సృజనాత్మక ఫార్మాట్లలో తిరుగులేని సిద్ధాంతం. రాముడైనా, పాండవులైనా పురాణాల్లో కూడా అంతే! మన సినిమాల్లో కూడా అందుకే విలన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆచితూచి విలన్ ను ఎంచుకుంటూ ఉంటారు. ఆదిపురుష్ చిత్రానికి కూడా ప్రభాస్ రాముడు అయితే.. అంతకంటె దీటుగా ఉండే రావణుడి పాత్రలో ఎవరు నటించాలి? దీనిపై చాలా తర్జన భర్జనలే జరిగాయి. పాన్ ఇండియా సినిమా కాబట్టి.. ఆదిపురుష్ లో ఉండే రెండో ప్రధానపాత్రకు బాలీవుడ్ నటుడే ఉంటారని అంతా అనుకున్నారు. హృతిక్ రోషన్ పేరు ఎక్కువగా వినిపించింది. కండలు తిరిగిన ఫిట్ నెస్, దార్ఢ్యంతో హృతిక్ రావణుడిగా మెప్పించగలరనే అంతా అనుకున్నారు. ప్రభాస్, హృతిక్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అంతకుముందునుంచి వచ్చిన పుకార్లు కూడా ఇందుకు కారణం అయ్యాయి. మధ్యలో మోహన్ లాల్ పేరు కూడా వినిపించింది. ఆయన రావణుడి గెటప్ లో స్టిల్స్ ను విడుదల చేయడంతో.. బహుశా ఆదిపురుష్ కోసం టీమ్ సంప్రదించారేమో అనే పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లకు తెరదించేస్తూ చిత్రబృదం సైఫ్ పేరును ప్రకటించింది. ఒకప్పట్లో లవర్ బోయ్ ఇమేజ్ తో ఉన్నప్పటికీ.. సైఫ్ ఆలీఖాన్ కూడా.. ఫిట్‌నెస్, దేహదార్ఢ్యం విషయంలో తక్కువేమీ కాదు. పైగా బాలీవుడ్ దిగ్గజాల్లో ఒకరు. ప్రభాస్- సైఫ్ కాంబినేషన్ లో రామరావణ యుద్ధం.. జనరంజకంగానే రూపొందుతుందని అంతా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. 7000 years ago existed the world's most intelligent demon! #Adipurush#Prabhas #SaifAliKhan @itsBhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/xVPrlJQSKF
Telugu News » Videos » Political videos » YSRCP Leaders powerful dialouges on pawan kalyan ap politics live video YSRCP Leaders Vs Pawan Kalyan: పవర్ స్టార్‌పై పంచుల యుద్ధం.. ఈ వివాదం ఏపీ ప్రభుత్వం vs తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతుందా..?(వీడియో) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలో ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి.ఈ వ్యవహారం కాస్తా ఏపీ ప్రభుత్వం వర్సెస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతోంది. పలువురు హీరోలు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు. Anil kumar poka | Sep 26, 2021 | 9:41 PM  మరిన్ని చదవండి ఇక్కడ : Fake police Video: గుంటూరులో నకిలీ పోలీస్‌ హల్‌చల్‌.. ఖాకీలకే షాకిచ్చిన కానిస్టేబుల్‌..!(వీడియో) Elephant Video: అయ్యోపాపం..మహానదిలో చిక్కుకుపోయిన మూడు ఏనుగులు.. తీవ్రంగా శ్రమించిన అటవీ సిబ్బంది..(వీడియో) vaccination Video: వ్యాక్సిన్ల డబ్బాలు పట్టుకుని వీధుల్లో హెల్త్‌ వర్కర్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ TTD Video: భక్తుల్ని రావొద్దని చెప్పిన టీటీడీ.. తిరుమలలో గందరగోళం సృష్టించిన షాకింగ్‌ సీన్‌..!(వీడియో)
న్యూఢిల్లీ/సిమ్లా : బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 10 మంది కమెండోలు షిప్టులవారీగా ఆమెకు రక్షణగా ఉంటారని వెల్లడించింది. సుశాంత్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్‌ పెద్దలు, ముంబై పోలీసులపై కంగన తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముుంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించాయి. దీనిపై అధికారపార్టీ శివసేన తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం తన సొంతరాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న కంగన 9వ తేదీన ముంబైకి రావాలని యోచిస్తున్న తరుణంలో ఆమెకు కేంద్రం ‘వై’ కేటగిరి భద్రత కల్పించడం గమనార్హం. తనకు భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కంగన ట్వీట్‌ చేసింది. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దావూద్‌ ఇబ్రహీం మాట్లాడితే అతడికీ కేంద్రం భద్రత కల్పిస్తుందని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే కేంద్రం ముఖ్య ఉద్దేశ మన్నారు. వారికి ఉత్తరప్రదేశ్‌లో జరిగే అత్యాచారాలు కనిపించవని మండిపడ్డారు. నా ఆఫీసును కూలుస్తారట: కంగన బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. ముంబై అధికారులు ఖర్‌ ప్రాంతం లో ఉన్న తన కార్యాలయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని చెప్పారు. మంగళవారం తన ఆఫీసును కూల్చివేస్తామంటూ బృహన్ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు సమాచారమందించారని ఆమె ఓ ట్వీట్‌లో తెలిపారు. తన ఆఫీసును నిబంధనలకు లోబడే నిర్మించానని.. దానికి సంబంధించి అన్ని అనుమతులూ తన వద్ద ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అయినా సరే అధికారులు తనను వేధిస్తున్నారని చెప్పారు. అంతేకాక తన ఇరుగు పొరుగువారిని కూడా అధికారులు వేధిస్తున్నారని కంగన ఆరోపించారు. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ కంగన ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అనంతరం అధికారపార్టీ శివసేనకు ఆమెకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొందరికి కృతజ్ఞత ఉండదు: ఉద్ధవ్‌ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే.. కంగనరనౌత్‌పై పరోక్ష విమర్శలు చేశారు. కొంతమంది వ్యక్తులు తమకు జీవనోపాధిని కల్పించిన ముంబై, మహారాష్ట్ర పట్ల ఎంతో కృతజ్ఞత చూపిస్తారని, కానీ మరికొంతమందికి మాత్రం ఎటువంటి కృతజ్ఞత ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
క్షణికావేశం, తెలిసీ తెలియక చేసిన తప్పులకు ఏళ్లుగా నాలుగు గోడల మధ్య జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు ప్రభుత్వం ‘క్షమాభిక్ష’తో స్వేచ్ఛను ప్రసాదిస్తుండటం ఆనవాయితీ. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 గాంధీ జయంతికై ఖైదీల నిరీక్షణ.. ప్రభుత్వం నుంచి వెలువడని ఉత్తర్వులు హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): క్షణికావేశం, తెలిసీ తెలియక చేసిన తప్పులకు ఏళ్లుగా నాలుగు గోడల మధ్య జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు ప్రభుత్వం ‘క్షమాభిక్ష’తో స్వేచ్ఛను ప్రసాదిస్తుండటం ఆనవాయితీ. కానీ ఈ రూపంలో తెలంగాణ జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీల విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో ఖైదీలు, వారి కుటుంబ సభ్యులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 75 ఏళ్ల భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ఆగస్టు 15న క్షమాభిక్షకు అర్హత గల ఖైదీలను విడుదల చేయాల్సి ఉన్నా.. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందకపోవడంతో వారి విడుదల వాయిదా పడింది. ఇప్పుడు గాంధీ జయంతి సందర్భంగా క్షమాభిక్షపై ఖైదీల విడుదలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జైళ్ల శాఖకు అందలేదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లల్లో మగ్గుతున్న 75 మంది ఖైదీలను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సీఎం అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదం లభించింది. క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితాను జైళ్ల శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వారి విడుదలకు ఎలాంటి మార్గదర్శకాలు వెలువడకపోవడంతో విడుదల వాయిదా పడింది. మరోవైపు అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితాను సైతం సిద్ధం చేసి జైళ్ల శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. వారి విషయంలోనూ ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు దఫాల్లో ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేశారు. గాంధీ జయంతి సందర్భంగా 2016, 2020లో సుమారు 400 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఇప్పుడు మరోసారి క్షమాభిక్ష జాబితా రూపొందించారు. ఈసారి మొత్తంగా సుమారు 130 మంది వరకు ఖైదీలకు క్షమాభిక్ష లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, మావోయిస్టు ఖైదీలను విడుదల చేయాలని కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరాయి. జీవితకాలం శిక్ష పడిన కేసుల్లో 5 ఏళ్ల శిక్షాకాలం పూర్తయిన మహిళా ఖైదీలు, 7 ఏళ్ల శిక్షాకాలం పూర్తయిన పురుష ఖైదీలతో సహా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని క్షమాభిక్షకు అర్హులుగా ఎంపిక చేసే అవకాశముంది. సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేయండి: కూనంనేని రాష్ట్రవ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. 37 జైళ్లలో 1,800 మంది జీవితఖైదీలుగా ఉన్నారని, వీరిలో కొంతమంది క్షణికావేశంలో నేరాలకు పాల్పడ్డారన్నారు. మానవతా దృక్పథంతో వారిని విడుదల చేయాలని కోరుతూ సీఎంకు కూనంనేని లేఖ రాశారు.
అక్టోబర్ 2019 నుండి, స్నోప్స్ “ది బిఎల్” అనే డిజిటల్ మీడియా సంస్థ యొక్క కార్యకలాపాలను అనుసరిస్తోంది - “ది బ్యూటీ ఆఫ్ లైఫ్” కోసం చిన్నది - ఇది ఒక స్పష్టంగా ట్రంప్ అనుకూల సంపాదకీయ వ్యూహం. అనేక విధాలుగా, మేము చూపించినట్లు బహుళ పరిశోధనలు , ఈ అవుట్‌లెట్ ఫేస్‌బుక్ యొక్క సేవా నిబంధనలను ఎక్కువగా పర్యవసానాలు లేకుండా చేస్తుంది. ఈ రిపోర్టింగ్ సమయంలో, BL అనుకూల ట్రంప్ ఫేస్‌బుక్ సమూహాల యొక్క చిక్కైన నెట్‌వర్క్‌ను నిర్మించి, నిర్వహించే పనిలో ఉంది, దాని పరిధిని కృత్రిమంగా పెంచడానికి నకిలీ ప్రొఫైల్‌లచే నిర్వహించబడుతుంది - ఇది ఎలా ఉల్లంఘించాలో పాఠ్యపుస్తక ఉదాహరణగా కనిపిస్తుంది. ఫేస్బుక్ను నియమిస్తుంది దావాలు వారు అమలు చేస్తారు. BL న్యూయార్క్ నిర్వహిస్తున్నప్పటికీ వ్యాపార చిరునామా మరియు దాని సంపాదకీయ సిబ్బంది అనేక యు.ఎస్-ఆధారిత ఉద్యోగులను కలిగి ఉంది, మొత్తం అవుట్‌లెట్ అక్షరాలా ఆంగ్ల భాషా ఎడిషన్ ఎపోచ్ టైమ్స్ వియత్నాం , మరియు BL యొక్క అసమర్థ ప్రవర్తన చాలా వియత్నాంలో ఉద్భవించినట్లు కనిపిస్తుంది. రష్యన్ ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ (IRA) లేదా నకిలీ ట్రంప్ అనుకూల వార్తల నుండి లాభం పొందిన “మాసిడోనియన్ టీనేజ్” వంటి హానికరమైన విదేశీ నటులను గుర్తించడానికి మరియు ఎదుర్కోవటానికి ఫేస్బుక్ యొక్క అసమర్థత a కేంద్ర విఫలమైంది అనేక ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం, 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు ఫేస్బుక్. భవిష్యత్ ఎన్నికలకు తమ వేదిక సిద్ధమవుతున్నందున వారు ఈ రకమైన ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నారు. ది బిఎల్‌పై ఫేస్‌బుక్ చర్యలు - యుఎస్ రాజకీయ విషయాలను నెట్టడానికి విదేశాల నుండి నకిలీ అమెరికన్ ప్రొఫైల్‌లను సృష్టిస్తాయని మేము ప్రదర్శించాము - అయినప్పటికీ, ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది. 315 BL- అనుబంధ ప్రొఫైల్‌లలో 282 మేము గుర్తించబడింది మా నవంబర్ 2019 నివేదిక తరువాత నకిలీ తొలగించబడినట్లుగా, ఫేస్బుక్ మొత్తం మీడియా సంస్థకు వ్యతిరేకంగా లేదా ఈ మోసపూరిత చర్య ద్వారా సృష్టించబడిన చాలా ఫేస్బుక్ సమూహాలకు వ్యతిరేకంగా విస్తృత చర్య తీసుకోలేదని తెలుస్తోంది. ది BL యొక్క నకిలీ ప్రొఫైల్‌లపై స్పష్టమైన చర్యపై స్పష్టత కోసం మా అభ్యర్థనకు ఫేస్‌బుక్ స్పందించలేదు, కాబట్టి ఆ ప్రొఫైల్‌లను తొలగించడానికి ఫేస్‌బుక్ లేదా దాని ఆటోమేటెడ్ సిస్టమ్స్ బాధ్యత వహిస్తాయో లేదో మాకు తెలియదు. ది బిఎల్‌లో ఫేస్‌బుక్ స్పందన టు స్నోప్స్ రిపోర్టింగ్ మా నవంబర్ 2019 నివేదికలో, స్నోప్స్ గుర్తించబడ్డాయి 315 నకిలీ ప్రొఫైల్స్ నిర్వహించడానికి ఉపయోగిస్తారు 176 సమూహాలు లేదా పేజీలు ట్రంప్ అనుకూల పేర్లతో. ఈ సమూహాల యొక్క ప్రాధమిక లేదా ఏకైక ఉద్దేశ్యం BL కి లింక్‌లను పంచుకోవడం (మరియు). ఆ రిపోర్టింగ్‌లో భాగంగా, ఈ ప్రవర్తన సమన్వయమైన అనాథరిక ప్రవర్తనను కలిగి ఉందా అని మేము ఫేస్‌బుక్‌ను అడిగాము, దీనిని ఫేస్‌బుక్ స్వయంగా నిర్వచిస్తుంది “పేజీల సమూహాలు లేదా ప్రజలు వారు ఎవరు లేదా వారు ఏమి చేస్తున్నారనే దాని గురించి ఇతరులను తప్పుదారి పట్టించడానికి కలిసి పనిచేస్తారు” మరియు స్పష్టంగా ఉన్నాయి నకిలీ ప్రొఫైల్స్ లేదా చర్యల ఉపయోగం “కంటెంట్ యొక్క ప్రజాదరణను కృత్రిమంగా పెంచుతుంది.” 'ఎప్పటిలాగే, వారు నవంబర్లో మాకు చెప్పారు,' మేము ఉల్లంఘించే కార్యాచరణను కనుగొంటే మేము చర్య తీసుకుంటాము. ' అటువంటి తొలగింపులు సంభవించినప్పుడు వాటిని ప్రకటించమని కంపెనీ పేర్కొంది. నవంబర్ 2019 విలేకరుల సమావేశంలో ఫేస్‌బుక్ విలేకరులతో అన్నారు , “మేము [సమన్వయంతో కూడిన ప్రవర్తనను] బహిర్గతం చేసినప్పుడు, మేము దానిని బహిరంగంగా ప్రకటిస్తాము మరియు మేము దానిని ప్లాట్‌ఫాం నుండి తీసివేస్తాము.” స్వయంచాలక వ్యవస్థల చర్యల వల్ల లేదా ఫేస్‌బుక్ నుండి ప్రత్యక్ష జోక్యం కారణంగా, మేము గుర్తించిన కొన్ని 280 నకిలీ ప్రొఫైల్‌లు ఫేస్‌బుక్‌లో లేవు, కానీ ఫేస్‌బుక్ ది బిఎల్‌తో అనుబంధించబడిన ఆ నకిలీ ప్రొఫైల్‌లను తీసివేస్తే, వారు ఆ చర్యకు క్రెడిట్ తీసుకోరు. మరియు దురదృష్టవశాత్తు, మేము కనీసం గుర్తించాము 400-ప్లస్ నకిలీ ప్రొఫైల్స్ మా చివరి నివేదిక నుండి BL చేత సృష్టించబడిన మరియు ఉపయోగించబడినవి: [డేటాబేస్ - మిగిలిన మరియు కొత్త నకిలీ ప్రొఫైల్స్, గుంపులు మరియు పేజీలు BL తో అనుబంధించబడ్డాయి ] ఈ ప్రొఫైల్స్, ఇప్పుడు ఉపయోగించు కృత్రిమంగా సృష్టించిన ముఖాలను వాటి ప్రొఫైల్ చిత్రాలుగా, ఫేస్‌బుక్ లేదా దాని స్వయంచాలక వ్యవస్థలు తొలగించిన వాటిని వేగంగా భర్తీ చేశాయి. వారి ముందు పడిపోయిన సహచరుల మాదిరిగానే, ఈ ఖాతాలు ది BL యొక్క “ట్రంప్ అనుకూల” ఫేస్‌బుక్ సమూహాలలో కంటెంట్‌తో నిమగ్నమవ్వడం మరియు ప్రోత్సహించడం వంటి బిజీ పనిని కొనసాగిస్తాయి. ఈ సంఖ్యలు పోలిస్తే చిన్నవిగా అనిపించవచ్చు 7.7 మిలియన్ నకిలీ ప్రొఫైల్స్ ఫేస్బుక్ ఏ రోజున అయినా తొలగిస్తుందని పేర్కొంది, ఈ నకిలీ ప్రొఫైల్స్ ప్రేక్షకులను పెంచుకోవడమే లక్ష్యంగా ఉన్నాయి, ఇప్పటికే 28 మిలియన్ల మంది (ఎక్కువగా నిజమైన) అనుచరులు ఉన్నారు. ఇంకా, నకిలీ ప్రొఫైల్‌లను తొలగించడం లేదా తొలగించడం - దానికి ఎవరు బాధ్యత వహిస్తారో - సమన్వయమైన అనాథరిక ప్రవర్తనను BL ఉపయోగించడం నిరోధించదు. ఫేస్బుక్ యొక్క తొలగింపు కొత్త నకిలీ ప్రొఫైల్స్ యొక్క BL ఉత్పత్తితో వేగవంతం చేయడమే కాదు, ఆ నకిలీ ప్రొఫైల్స్ చేత మరియు మద్దతుతో సృష్టించబడిన సమూహాలు ఫేస్బుక్ చేత తాకబడవు. మా నవంబర్ నివేదిక గుర్తించబడింది 103 BL- అనుబంధ ఫేస్బుక్ సమూహాలు , కానీ ఒకటి మాత్రమే తీసివేయబడినట్లు కనిపిస్తుంది. ఈ వ్యవహారాల స్థితి, కొంతవరకు, BL చేత ఉపయోగించబడిన లొసుగు ద్వారా ప్రారంభించబడుతుంది: ప్రతిసారీ BL ఒక సమూహాన్ని సృష్టించినప్పుడు, వారు ఎల్లప్పుడూ కనీసం ఒక నిజమైన BL సిబ్బందిని నియమిస్తారు (తరచుగా అభిప్రాయ కాలమిస్ట్ మాట్ తుల్లార్ ) లేదా నకిలీ ప్రొఫైల్‌లతో పాటు, BL యొక్క ధృవీకరించబడిన మీడియా లేదా అధిక-అనుచరుడు ఫేస్‌బుక్ పేజీలలో ఒకటి. గ్రూప్-క్రియేషన్ స్కీమ్‌లో తుల్లార్ ప్రమేయం చాలా బిఎల్-సృష్టించిన సమూహంలోని నకిలీ ప్రొఫైల్ నిర్వాహకులను ఫేస్‌బుక్ నుండి తొలగించిన సందర్భాలలో చాలా ప్రదర్శించబడింది. ఆ సందర్భాలలో, తుల్లార్ a యొక్క ఏకైక నిర్వాహకుడిగా బహిర్గతమయ్యారు సమూహం - నవంబర్ 22, 2019 న, 'మేము అధ్యక్షుడు ట్రంప్ కెఎజి 2020 తో నిలబడతాము!' నకిలీ నిర్వాహక ఖాతాలను తొలగించిన తరువాత, “జోసెఫ్సన్ మాగ్నోలియా,” “అమీ జస్టస్,” “రోడ్జెర్స్ జేమ్స్,” “పాల్ యంగ్,” మరియు మరెన్నో. మరుసటి రోజు, ఏడు కొత్త అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్స్ సమూహానికి జోడించబడ్డాయి, ఈ కాలంలో తుల్లార్ మాత్రమే అధికారం కలిగి ఉన్నాడు: అంటే నకిలీ ప్రొఫైల్స్ అన్నీ తీసివేయబడినప్పటికీ - ఫేస్బుక్ యొక్క మొదటి అసమర్థతను గుర్తించడంలో అసమర్థత ఇచ్చినట్లుగా అనిపించే ఫలితం - BL వారు సృష్టించిన సమూహాలకు వారి ఫేస్బుక్ పేజీ ద్వారా లేదా వారి ఉద్యోగి ద్వారా ప్రాప్యత కలిగి ఉంటారు. . ఉదాహరణకు, ఫేస్‌బుక్ తుల్లార్ ఖాతాను తొలగించకపోతే లేదా బ్రాండెడ్, ఫేస్‌బుక్-ధృవీకరించబడిన BL పేజీలను తొలగించకపోతే, ఈ పథకం నడిబొడ్డున ఉన్న ఫేస్‌బుక్ సమూహాలు ది BL కి అందుబాటులో ఉంటాయి మరియు ఈ సమూహాలను మరింత నకిలీ ప్రొఫైల్‌లతో తిరిగి నింపవచ్చు. ఈ ఆపరేషన్ యొక్క స్కేల్ యొక్క భావాన్ని అందించడానికి, మేము ఈ క్రింది వీడియోను అందిస్తాము, ఇది BL- అనుబంధిత ఎన్ని (ఎక్కువగా) నకిలీ ప్రొఫైల్స్ చేరిందో చూపిస్తుంది సమూహం డిసెంబర్ 5 మరియు డిసెంబర్ 10 మధ్య 2019 లో “అధ్యక్షుడు ట్రంప్ కోసం అమెరికన్లు”: ది BL నుండి వివాదాస్పదంగా నకిలీ ప్రొఫైల్స్ సృష్టించిన సమూహాలను ఫేస్బుక్ ఎందుకు తొలగించలేదు? మా విచారణకు స్పందించని ఫేస్‌బుక్‌కు మేము అడిగిన అనేక ప్రశ్నలలో ఇది ఒకటి. యు.ఎస్. పొలిటికల్ కంటెంట్‌ను అనాలోచితంగా ప్రచారం చేసే అంతర్జాతీయ ఆపరేషన్ BL అనేది ఎపోచ్ టైమ్స్ వియత్నాం యొక్క రీ-బ్రాండెడ్, ఇంగ్లీష్-లాంగ్వేజ్ ఎడిషన్, ఇది DKN.tv పేరుతో వెళుతుంది (Ki Kỷ Nguyên ‘ఎపోచ్ టైమ్స్’ అని అనువదిస్తుంది) అనుసరిస్తున్నారు మా ప్రచురణ మొదటి కథ , BL చేత ఉపయోగించబడుతున్నట్లు మేము గుర్తించిన సర్వర్ కాని “ఎపోచ్ టైమ్స్ వియత్నాం” కు నమోదు చేయబడింది మార్చబడింది దాని DNS రిజిస్ట్రేషన్ 'ది బ్యూటీ ఆఫ్ లైఫ్ [పూర్వం ఎపోచ్ టైమ్స్ వియత్నాం' అని పిలువబడింది. ' మీరు వియత్నామీస్ భాషా వెబ్‌సైట్ అయిన DKN.tv ని సందర్శించి, ఇంగ్లీష్ ఎడిషన్‌ను ఎంచుకుంటే, మీరు TheBL.com కు పంపబడతారు: మా అసలు నివేదికలో, మేము డాక్యుమెంట్ చేసాము బహుళ లింకులు BL మరియు విస్తృత మధ్య ఫలున్ గాంగ్ మీడియా సామ్రాజ్యం అందులో ది ఎపోచ్ టైమ్స్ ఉన్నాయి. ఎపోచ్ టైమ్స్ ప్రచురణకర్త స్టీఫెన్ గ్రెగొరీ ఈ రిపోర్టింగ్‌ను వివాదం చేశారు. మేము ట్రంగ్ వు, ది BL ని సంప్రదించాము అధ్యక్షుడు , తన సంస్థ యొక్క సోషల్ మీడియా ప్రవర్తన మరియు ఇతర ఎపోచ్ మీడియా గ్రూప్ లక్షణాలతో దాని సంబంధాలపై స్పష్టత కోసం, కానీ మాకు స్పందన రాలేదు. అక్టోబర్ 2019 లో, ది బిఎల్ యొక్క గుర్తు తెలియని సిబ్బంది ఇమెయిల్ ద్వారా 'ది ఎపోచ్ టైమ్స్ తో బిఎల్కు ఎటువంటి సంబంధం లేదు' అని మాకు చెప్పారు. ఎపోచ్ టైమ్స్ ప్రచురణకర్తతో మా చర్చలు ఎపోచ్ టైమ్స్ వియత్నాం కనెక్షన్‌ను సూచిస్తున్నాయి. గ్రెగొరీ, ది బిఎల్ మరియు ది ఎపోచ్ టైమ్స్ మధ్య వివాదాస్పదమైన బహుళ ఇమెయిళ్ళలో, ఎపోచ్ టైమ్స్ వియత్నాం వాస్తవానికి విస్తృత ఎపోచ్ టైమ్స్ నెట్‌వర్క్ ప్రచురణల నుండి స్వతంత్రంగా ఉందని వాదించారు. 'అక్టోబర్ 2018 నుండి ఎపోచ్ టైమ్స్ వియత్నాం ది ఎపోచ్ టైమ్స్ యొక్క మాతృ సంస్థ ఎపోచ్ మీడియా గ్రూపులో భాగం కాలేదు' అని గ్రెగొరీ మాకు ఇమెయిల్ ద్వారా చెప్పారు. ఆ వాదన యొక్క చట్టబద్ధత పక్కన పెడితే, ఈ వియత్నామీస్ సందర్భం BL యొక్క విస్తృత ఫేస్బుక్ కార్యకలాపాల వెలుగులో కీలకమైనది, ఇది ప్రధానంగా వియత్నాంలో ఉద్భవించిన నకిలీ అమెరికన్ ప్రొఫైల్స్ కలిగిన ఫేస్బుక్ సమూహాలను కలిగి ఉంటుంది. రెండు BL మరియు DKN.tv కార్పొరేట్-రిజిస్ట్రేషన్ దృక్కోణం నుండి అమెరికన్ కంపెనీలు, కానీ అవి సంపాదకీయ పరిధి మరియు శ్రామిక శక్తి రెండింటిలోనూ అంతర్జాతీయంగా ఉన్నాయి - వీటిలో ఎక్కువ భాగం సోషల్ మీడియా దృక్కోణం నుండి వియత్నాంలో ఉంది. BL ఒక అమెరికన్-రిజిస్టర్డ్, అమెరికన్ నడిచే మీడియా అవుట్‌లెట్ కావచ్చు, కాని BL కి ప్రయోజనం చేకూర్చే ప్రవర్తనలో ఎక్కువ భాగం - కనీసం ఫేస్‌బుక్‌లోనైనా - అమెరికన్ల వలె వ్యవహరించడం వల్ల అనధికారికంగా వర్గీకరించబడే కార్యాచరణతో పూర్తిగా సారూప్యతలను ప్రదర్శిస్తుంది. విదేశీ నటుల ద్వారా. ఈ విషయం చాలా ముఖ్యమైనది: విదేశాల నుండి అమెరికన్ల వలె నటించడం, ప్రత్యేకంగా BL యొక్క లక్ష్యం కాకపోయినా, విదేశీ నటులు సాధారణంగా యు.ఎస్ రాజకీయాలను మరియు అధ్యక్ష ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తారు. ఈ రకమైన ఫేస్బుక్ ఉల్లంఘనకు బహిరంగ రాజకీయ ఉదాహరణ క్రెమ్లిన్-మద్దతుగల ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ (IRA), ఇది 2016 యుఎస్ అధ్యక్ష ఎన్నికలలో జోక్యం చేసుకోవటానికి రష్యా చేసిన ప్రయత్నంలో భాగం. మరో ప్రసిద్ధ ఉదాహరణ “ మాసిడోనియన్ టీనేజ్ అదే ఎన్నికలకు ముందు ట్రంప్ అనుకూల నకిలీ వార్తా వెబ్‌సైట్‌లను నడిపిన వారు. అయితే, తరువాతి సందర్భంలో, ప్రేరణ రాజకీయంగా కాకుండా ఆర్థికంగా ఉంది. ది బిఎల్‌లోని కంటెంట్ దాని సంపాదకీయ వ్యూహంలో స్పష్టంగా ట్రంప్‌కు అనుకూలంగా ఉంది మరియు ఎపోచ్ టైమ్స్ ప్రచురణల అంతర్లీన విస్తృత ఫలున్ గాంగ్ ఉద్యమం నివేదిక ట్రంప్ అధ్యక్ష పదవిలో పూర్తిగా పెట్టుబడి పెట్టారు. ప్రవర్తన యొక్క లక్ష్యం రాజకీయమని, లేదా ఎపోచ్ టైమ్స్ కోసం ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడానికి ఉద్దేశించిన ఆర్థిక ఉద్దేశ్యమా? 'యు.ఎస్ లో ట్రంప్ అనుకూల ప్రచారాన్ని ప్రోత్సహించడానికి వియత్నాం మీడియా సంస్థ ప్రయత్నం మరియు వనరులను ఎందుకు ఖర్చు చేస్తుందో అంతర్గతంగా స్పష్టంగా లేదు,' జాషువా టక్కర్ , NYU లో రాజకీయాలు మరియు డేటా సైన్స్ ప్రొఫెసర్ మరియు NYU సోషల్ మీడియా అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్ (SMaPP) ప్రయోగశాల సహ వ్యవస్థాపకుడు మరియు సహ డైరెక్టర్, మాకు ఇమెయిల్ ద్వారా చెప్పారు. “ఎకామ్స్ రేజర్ (ఎ) ఇక్కడ లాభం ఉద్దేశ్యం లేదా (బి) వారు దీన్ని చెల్లించే వేరొకరి తరపున చేస్తున్నారని సూచిస్తారు. అదనపు సాక్ష్యాలు లేనట్లయితే, ఈ వివరణలలో ఏది సరైనదో నాకు తెలియదు, కాని ఈ సంస్థకు యు.ఎస్. రాజకీయాలపై ప్రాథమిక ఆసక్తి ఉందనే ఆలోచన కంటే ఈ రెండూ మరింత విశ్వసనీయమైనవిగా నేను భావిస్తున్నాను. ” సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సమానమైన పెద్ద ముప్పు 2016 లో విదేశీ ఆటగాళ్ళు ఉద్భవించిన అదే సాధనాలను ఉపయోగిస్తున్న దేశీయ నటులు అని చాలాకాలంగా వాదించిన టక్కర్, “ఇది పూర్తిగా నడుస్తుంటే ఫేస్‌బుక్ ఏమి చేస్తుందనేది పెద్ద ప్రశ్న. దేశీయ ఆపరేషన్ నుండి, ఎందుకంటే ఇది 2020 ప్రచారంలో ఖచ్చితంగా జరుగుతుంది. ” అక్టోబర్ 2019 లో, రిపోర్టర్ జుడ్ లెగమ్ డాక్యుమెంట్ చేయబడింది సాంప్రదాయిక, యు.ఎస్ ఆధారిత ప్రచురణ డైలీ వైర్ చేత ఇలాంటి సమూహ-నిర్మాణ-ఆధారిత ఫేస్బుక్ ప్రవర్తన. ఈ రోజు వరకు, ఫేస్బుక్ కూడా ఆ పరిస్థితిని పరిష్కరించలేదు. క్లెమ్సన్ యూనివర్శిటీ కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్ డారెన్ లిన్విల్, ఆన్‌లైన్ తప్పుడు సమాచారంపై పరిశోధనలు చేశారు సమాచారం అనేక యు.ఎస్. ఇంటెలిజెన్స్ మరియు సెక్యూరిటీ ఏజెన్సీలు, BL ను ఆర్థికంగా ప్రేరేపించే ఏజెంట్‌గా చూస్తుంది. అతను వర్ణించిన రష్యన్లు సృష్టించిన నకిలీ అమెరికన్ ప్రొఫైల్‌లకు వ్యతిరేకంగా అత్యంత వాస్తవికమైనది , లిన్విల్ అభిప్రాయాలను నకిలీ అమెరికన్లను “స్లిప్‌షాడ్ ఆపరేషన్” గా సృష్టించడానికి BL చేసిన ప్రయత్నాలు. ఇమెయిల్ ద్వారా, 'ఈ నకిలీ ఖాతాలు కేవలం కోసం ఆస్ట్రోటూర్ఫింగ్ ప్రయోజనాలు మరియు వారి పని ఏమిటంటే… కంటెంట్‌ను భాగస్వామ్యం చేసే… ఖాతాకు విరుద్ధంగా కంటెంట్ వాస్తవంగా కనిపించేలా చేయడం. అవి చాలా నమ్మదగినవి కావు అనేది ఒక సమస్య కాదు, ఎందుకంటే 'ఒకే ప్రయోజనం కోసం మీరు స్లిప్‌షాడ్ కావచ్చు మరియు ఇప్పటికీ ప్రభావవంతంగా ఉంటారు.' ఏ విధమైన నిర్దిష్ట సమన్వయ అనధికారిక ప్రవర్తన BL అభ్యసిస్తోంది - విదేశీ లేదా దేశీయ, రాజకీయ లేదా ఆర్థిక - దీనికి ఫేస్‌బుక్ యొక్క ప్రతిస్పందన వారి స్వంత బహిరంగ ప్రకటనలకు భిన్నంగా ఉంటుంది, అలాంటి దుర్వినియోగాన్ని నిర్మూలించడానికి నిబద్ధతను ప్రకటిస్తుంది. ఫేస్బుక్ సమన్వయ అసమర్థ ప్రవర్తన గురించి శ్రద్ధ వహిస్తుందా? వేదికపై సమగ్రతను అమలు చేయడానికి బాధ్యత వహించే వ్యక్తుల ప్రకారం ఫేస్బుక్, సమన్వయంతో కూడిన అసమర్థ ప్రవర్తనతో వ్యవహరించేటప్పుడు, కంటెంట్ యొక్క విషయం అసంబద్ధం అని పేర్కొంది. బదులుగా, ఫేస్‌బుక్ వాదనలు, హానికరమైన నటుల ప్రవర్తనపై వేదిక దృష్టి పెడుతుంది, వారి కంటెంట్ విదేశీ లేదా దేశీయమైనదా, లేదా వారు ఆర్థికంగా లేదా రాజకీయంగా ప్రేరేపించబడినా. నవంబర్ 2019 ఫేస్‌బుక్‌లో ప్రెస్ కాల్ “2019 యుకె సార్వత్రిక ఎన్నికలకు ఫేస్‌బుక్ ఎలా సిద్ధమైంది” అనే శీర్షికతో, ఫేస్‌బుక్ సెక్యూరిటీ హెడ్ నాథనియల్ గ్లీచెర్ ఈ ప్రమాణాన్ని స్పష్టంగా చెప్పారు: ఒకరి మోసపూరిత ప్రవర్తన కారణంగా మేము వారిని తొలగించడానికి చర్యలు తీసుకున్నప్పుడు, మేము చూడటం లేదు, మేము సమీక్షించడం లేదు మరియు వారు పంచుకుంటున్న కంటెంట్‌ను మేము పరిగణించము. మేము దృష్టి కేంద్రీకరించిన విషయం ఏమిటంటే వారు వారి చర్యల ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారు లేదా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉదాహరణకు, వారు ఎవరో దాచడానికి మరియు ఆపరేషన్ వెనుక ఎవరున్నారో దాచడానికి నకిలీ ఖాతాల నెట్‌వర్క్‌లను ఉపయోగించడం . గ్లీచెర్ యొక్క వర్ణనలో స్పష్టంగా పేర్కొన్న ఒక ఉదాహరణను BL నిస్సందేహంగా ఆచరిస్తుంది: “నకిలీ ఖాతాల నెట్‌వర్క్‌లు.” ఈ ఖాతాల నెట్‌వర్క్ యొక్క అంశాలు వినియోగదారులను తప్పుదారి పట్టించడానికి ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటాయి. BL యొక్క ట్రంప్ అనుకూల రాజకీయ సమూహాలు దేశభక్తి యొక్క ఆకస్మిక వ్యక్తీకరణలు మరియు వాస్తవానికి, ఒకే మీడియా ప్లాట్‌ఫాం యొక్క ఏకైక ప్రయోజనం కోసం కాదు. నకిలీ ప్రొఫైల్‌ల ద్వారా సమూహాల సృష్టి స్పష్టంగా “ఆపరేషన్ వెనుక ఎవరున్నారో దాచడానికి” జరుగుతుంది. అయినప్పటికీ, ఈ డాక్యుమెంట్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్ చర్యలు ది బిఎల్‌తో అనుబంధించబడిన నకిలీ ప్రొఫైల్‌లలో కొంత భాగాన్ని తొలగించడానికి సమానంగా ఉంటాయి. అదే ప్రెస్ కాల్‌లో, 2019 యు.కె ఎన్నికలకు గ్లీచెర్ సన్నాహకంగా ఫేస్‌బుక్ తీసుకున్న చర్యకు సంబంధించి అన్నారు 'చెడ్డ నటులు వారి గుర్తింపును ముసుగు చేయడానికి మరియు మా ప్లాట్‌ఫారమ్‌లకు హాని కలిగించే మార్గంగా నకిలీ ఖాతాలను ఉపయోగిస్తారని మాకు తెలుసు. అందుకే ఈ నకిలీ ఖాతాలను కనుగొని తొలగించడానికి మేము స్వయంచాలక వ్యవస్థను నిర్మించాము. ” ఈ 'వ్యవస్థలు,' ప్రతిరోజూ మిలియన్ల నకిలీ ఖాతాలను బ్లాక్ చేస్తాయి, అవి సృష్టించిన నిమిషాల్లోనే. ' కానీ డిసెంబర్ 2019 నాటో స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్యయనం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు యూట్యూబ్‌లు కనుగొన్నాయి మూడు వారాలు ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతి ఒక్కటి పరిశోధకులు నకిలీ ప్రొఫైల్‌లను కొనుగోలు చేసిన తరువాత, 95% ప్రత్యక్ష ప్రసారం చేశారు. దాని రక్షణలో, వేదికపై పెద్ద బెదిరింపులతో పోల్చితే కొద్దిమంది మాత్రమే విన్నట్లు ఒక మీడియా సంస్థ ఒక చిన్న సమస్య అని ఫేస్బుక్ వాదించవచ్చు. ఫేస్బుక్ తన ప్రామాణికమైన ప్రవర్తనకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు మరియు దాని న్యూస్ రూమ్లో ప్రెస్కు ప్రచారం చేయడం కూడా చాలా తక్కువ అని ఆ సాకు అర్థం. మా ఇటీవలి లెక్క ప్రకారం, విస్తృత BL ఫేస్బుక్ నెట్‌వర్క్‌లో 67-ప్లస్ పేజీలు, 131-ప్లస్ సమూహాలు మరియు 400-ప్లస్ నకిలీ ఖాతాలు ఉన్నాయి. ఫేస్‌బుక్ యొక్క అంతర్గత పరిశోధకులు నిర్వహించిన ఇటీవలి కార్యకలాపాలను పరిశీలిస్తే, BL యొక్క కార్యాచరణ యొక్క స్థాయి, ఫేస్‌బుక్ బహిరంగంగా ఆ చర్యలకు వారి సమర్థవంతమైన ప్రతిస్పందనకు సాక్ష్యంగా అందించిన చర్యల స్థాయిని మించిపోతుందని చూపిస్తుంది: అక్టోబర్ 30 2019 : ఈ రోజు, మేము రష్యాలో ఉద్భవించిన 35 ఫేస్‌బుక్ ఖాతాలు, 53 పేజీలు, [మరియు] ఏడు సమూహాలను తొలగించాము మరియు మడగాస్కర్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, మొజాంబిక్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కోట్ డి ఐవోయిర్ మరియు కామెరూన్‌లపై దృష్టి సారించాము. సెప్టెంబర్ 20 2019 : ఈ రోజు, మేము 65 ఫేస్‌బుక్ ఖాతాలను తొలగించాము… స్పెయిన్‌లో దేశీయ-కేంద్రీకృత నెట్‌వర్క్‌లో భాగంగా సమన్వయంతో కూడిన ప్రవర్తనలో పాల్గొన్నాము. సెప్టెంబర్ 16 2019 : ఇరాక్‌లో దేశీయ-కేంద్రీకృత సమన్వయ అసమర్థ ప్రవర్తనలో పాల్గొన్నందుకు మేము 76 ఖాతాలు, 120 ఫేస్‌బుక్ పేజీలు మరియు [మరియు] ఒక సమూహాన్ని తొలగించాము. ఆగస్టు 21 2019 : ఈ రోజు, మయన్మార్‌లో ఉద్భవించిన సమన్వయ అనాథరిక ప్రవర్తనలో నిమగ్నమైనందుకు 89 ఫేస్‌బుక్ ఖాతాలు, 107 ఫేస్‌బుక్ పేజీలు, [మరియు] 15 ఫేస్‌బుక్ సమూహాలను తొలగించాము. కానీ మరింత విస్తృతంగా, సమన్వయమైన అనాథరిక ప్రవర్తనకు ఫేస్‌బుక్ యొక్క ప్రతిస్పందన - కేవలం ప్రొఫైల్‌లు, పేజీలు మరియు అప్పుడప్పుడు సమూహాలను తొలగించడం - ఆ ప్రవర్తన నుండి ప్రయోజనం పొందే సంస్థకు బలమైన జరిమానాతో కలిపి ఇవ్వకపోతే అవి పనికిరావు. ఒక మీడియాగా BL చెల్లించిన ఫేస్బుక్ ప్రకటనల డబ్బులో కనీసం అర మిలియన్ డాలర్లు, దాని చర్యలకు ప్రత్యక్ష ఫలితాలను అనుభవించలేదు. నిజమే, ది బిఎల్ యొక్క సిబ్బందితో సంబంధం ఉన్న వాస్తవమైన మానవ ప్రొఫైల్‌లపై ఫేస్‌బుక్ ఎటువంటి చర్య తీసుకోలేదని తెలుస్తోంది, మరియు అవుట్‌లెట్ పాల్గొనడం మరియు దుర్వినియోగం నుండి ప్రయోజనం పొందడం కొనసాగిస్తుంది, అదే సమయంలో దాని బ్రాండెడ్ ఫేస్‌బుక్ పేజీలన్నీ ఫేస్‌బుక్ ధృవీకరించబడ్డాయి. 'మేము మా ప్లాట్‌ఫారమ్‌లో పెరిగిన పారదర్శకతను నిర్మిస్తున్నాము' అని గ్లీచెర్ నవంబర్‌లో చెప్పారు, 'ఓపెన్ సోర్స్ పరిశోధకులు మరియు జర్నలిస్టులతో పాటు ప్రజలకు మరింత చెడ్డ ప్రవర్తనను కనుగొని బహిర్గతం చేయవచ్చు.' 'పెరిగిన పారదర్శకత' ద్వారా గుర్తించబడిన నేరస్థులపై ఫేస్బుక్ చర్యలు తీసుకోకపోతే ఈ ప్రకటన అసంబద్ధం.
మహేశ్ బాబు అడిగాడని వన్ నేనొక్కడినే మూవీ ఇచ్చేసా, లేదంటే అందులో నేనే హీరో . యాంకర్ ప్రదీపై పై కామెంట్స్ స్టార్ట్ చేస్తే మహేశ్, రవితేజ, తమన్నా , లావణ్య త్రిపాఠి ఇలా వరుసగా అందరిపై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరలయ్యాడు. ఎవరో గుర్తొచ్చింది కదా శ్రీరామోజు సునిశిత్. తను చేసే కామెంట్స్ లో నిజం లేదనేది అందరికి తెలుసు కాని ఆ కామెంట్స్ కి ఇర్రిటేట్ అయిన లావణ్య నేరుగా సైబర్ క్రైం పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది . Video Advertisement హమ్మయ్య మొత్తానికి కనీసం లావణ్య అయినా వాడి తిక్క కుదిర్చింది. ఇప్పుడు అంతా పోలీసులే చూస్కుంటారు అని నెటిజన్లు కొంచెం అనుకున్నారు. ఇంతకీ లావణ్య ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? దాని వల్ల సునిశిత్ కి పడే శిక్ష ఏంటి? ఈ మొత్తం సీన్లో పోలీసులు ఏం చేయగలరు. తెలుసా.? లావణ్య నేను 2015 లోనే పెళ్లి చేసుకున్నాం , వాళ్లింట్లో కూడా తెలుసు . ఇద్దరం కలిసి తిరిగేవాళ్లం . తనే నేరుగా మా ఇంటికి వచ్చేది తర్వాత విడిపోయాం ఇవి సునిశిత్ కామెంట్స్. ఆ కామెంట్స్ లో నిజం లేదని, దాని వల్ల తనకు చాలా డిస్టర్బింగ్ గా ఉందని, ఎలా అయినా యాక్షణ్ తీసుకోవాలని లావణ్య కేస్ ఫైల్ చేసింది.ముందుగా యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ ని తీయించేలా యాక్షన్ తీసుకుంటారు . సెక్షన్ 509,సెక్షన్ 67 ఐపిసి ప్రకారం యాక్షన్ తీసుకుంటామంటున్నారు పోలీసులు . ఈ లెక్కన సునిశిత్ కామెంట్లలో నిజం లేదని తేలితే సుమారు మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సునిశిత్ చేసే కామెంట్స్లో నిజం లేదని అందరికి తెలిసిన విషయమే . కాని ఇప్పుడు కేస్ వరకు వచ్చింది కాబట్టి విచారణ అనేది ఉంటుంది. తర్వాతే శిక్ష అమలు జరుగుతుంది.కాని ఈ శిక్ష పడేవరకు లావణ్య ఫైట్ చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మన ఇండియాలో చట్టాలు, కోర్టుల పనితీరు ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే . ఒక కేసు పెడితే ప్రూవ్ అయి శిక్షపడడానికి కొన్నేళ్ల కాలం పడుతుంది. దాంతో పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అందువల్లే చాలా మంది మధ్యవర్తుల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవడం ఉత్తమం అని భావిస్తుంటారు. అలాంటిది సెలబ్రిటిలు ఇలాంటి తలనొప్పిలను అస్సలు తలకెత్తుకోవాలనుకోరు. ఇదే సునిశిత్ లాంటి వాళ్లకి ప్లస్ అవుతుంది. కాబట్టి సునిశిత్ పనైపోలేదు , మళ్లీ రెచ్చిపోడని గ్యారంటీ లేదు .
అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు గుంటూరు కు బయలు దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లాస‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ప్రారంభం టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! You are here హోం » టాప్ స్టోరీస్ » యువతకు ఉపాధి కల్పించడమే ప్ర‌భుత్వ‌ లక్ష్యం యువతకు ఉపాధి కల్పించడమే ప్ర‌భుత్వ‌ లక్ష్యం 02 Oct 2022 12:42 PM క‌డ‌ప‌లో స్కిల్ హ‌బ్ ప్రారంభించిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌ రామకృష్ణారెడ్డి కడప: యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైయ‌స్ఆర్ జిల్లా జిల్లా కడపలోని ప్రభుత్వ ఐటీ కళాశాలల ఆవరణలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌ను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ.. సీఎం ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ సలహాదారు(స్కిల్‌ డెవలప్‌మెంట్, శిక్షణ) చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ రెండు స్కిల్ యూనివర్సిటీలు, ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక స్కిల్‌ కాలేజీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో స్కిల్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన సజ్జల అన్నమయ్య జిల్లా సిద్దవటం మండలంలోని నేకనాపురానికి సమీపంలో డాక్టర్‌ సంజీవమ్మ, డాక్టర్‌ తక్కోలి మాచిరెడ్డి దంపతులు నిర్మించిన జీవని వృద్ధాశ్రమాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆశ్రమానికి తన వంతుగా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
ఏటా వినాయక చవితికి పందిళ్లు వేయడం, ఘనంగా ఉత్సవాలు జరపడాన్ని మనం చూస్తున్నాం. బాలగంగాధర్ తిలక్ తెచ్చిన సంప్రదాయమిది. August 21, 2020 at 2:27 PM in General Share on FacebookShare on TwitterShare on WhatsApp వినాయక చవితి అంటే పందిళ్ళు , భారీ విగ్రహాలు , చందాలు , మైకులు , వంద పాటలు , సౌండ్స్ గుర్తుకొస్తాయి . ఇక నిమజ్జనం రోజైతే ఊరేగింపులు , లడ్డూల వేలం పాటలు తప్పని సరి . ఈ ఏడాది కరోనా దెబ్బ కి ఇలా చేసే అవకాశం లేదు . ఇది చాలా మందిలో నిరుత్సాహాన్ని కలిగించింది. కరోనా వల్ల చిర కాల సంప్రదాయానికి ఆటంకం ఏర్పడిందని బాధ పడుతున్న వాళ్ళు లేక పోలేదు . అయితే ఈ పందిట్లో విగ్రహాలు, నిమజ్జనాలు .. ఆచారం మొదలై కేవలం187 సంవత్సరాలు మాత్రమే అయింది . అప్పట్లో భారతీయులు 20 మంది మించి బయట గుమి కుడటానికి వీలుండేది కాదు . అలాంటి పరిస్థితులలో మహారాష్ట్ర కి చెందిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 1833 లో సామూహికం గా వినాయక చవితి ఉత్సవాలు జరపడం మొదలు పెట్టారు. ఈ రకంగా ప్రజల్లో జాతీయతా భావం పెంచ వచ్చనేది తిలక్ భావన . ఈ అలవాటు దేశ వ్యాప్తంగా విస్తరించింది . ఆలా ఇది ఒక ఆచారంగా అలవాటైంది. అంతే తప్ప పురాణాల్లో చెప్పిన విధానం కాదు . అందువల్ల కరోనా వచ్చి మన ఆచారం మంట గలిపిందని బాధ పడకుండా ఆనందంగా , సంప్రదాయం గా ఇంటిలోనే వినాయక చవితి పండగ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
శశి ఎంత ప్రయత్నించినా ఆగకుండా బయటికి వచ్చేశాయి కన్నీళ్ళు. ఆమె భుజంమీద తలను ఆనించి బావురుమన్నాడు ఒక్కసారిగా. చిన్నపిల్లాడిని సముదాయించినట్లు గుండెలకు అదుముకొని సముదాయించింది శ్యామ. "నువ్వు నాకు కనిపించినరోజునుంచీ నీ కథ అడుగుదామని అనుకుంటున్నాను. నీకు నువ్వుగా చెపుతావన్న నమ్మకంతో ఇంతవరకూ నిన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడయినా చెప్పు...నీ బాధల్లో పాలుపంచుకునే అవకాశం నాకు ఇవ్వు ” మృదుస్వరంతో అడిగింది. తన గుండెల్ని తొలుస్తున్న బాధనంతా ఆమెకు చెప్పాడు శశి. తన తాత, ముత్తాతల్ని గురించి, తన తండ్రిని గురించి, కంటికిరెప్పలా కాపాడన చిన్నమ్మను గురించి, ఆమె ఆశయాన్ని గురించి, తననొక మనిషిగా చూడాలన్న తపనతో చేచేతులారా ప్రమాదాన్ని తెచ్చుకున్న మంజరిని గురించి అంతా చెప్పాడు. “అందరి ఆశల్ని, ఆశయాల్ని వమ్ను చేశాను శ్యామా... ఏది జరగకూడదని మా అమ్మ అహర్నిశలూ అలమటించిందో అదే జరిగింది. పులులు నీళ్ళు తాగటానికి వచ్చే పులిమడుగు మాదిరి తయారయింది నా జీవితం.... ఎటు పోయినా, ఏది చేసినా పెద్ద పులులవంటి ప్రమాదాలు నన్ను వెతుక్కుంటూ వస్తూనే వున్నాయి.... రౌడీలుగా, రాక్షసులుగా పేరుపోందిన నా పూర్వీకుల అడుగుజాడల్లో నడవకతప్పటం లేదు....” తన గుండెల మీదినించి తల ఎత్తకుండా చెపుతున్న శశిని మరింత గాఢంగా పొదవుకుంటూ అతని తలను ముద్దు పెట్టుకున్నది శ్యామ. "నీ జీవితం పులిమడుగు కాకుండా నేను చూస్తాను... మీ అమ్మ ఆశయాలు వమ్ము కాకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడి గొడవలు కాస్తంత చల్లబడిన తర్వాత మీ అమ్మగారి దగ్గిరికి నిన్ను నేను తీసుకువెళతాను ” అని చెపుతూ అతన్ని సరిగా కూర్చోబెట్టింది.
Telugu Online News > Trending > Guppedantha Manasu: ట్విస్టులు లేకుండా బోరింగ్ గా సాగుతుందటున్న ప్రేక్షకులు! TrendingTV Serials Guppedantha Manasu: ట్విస్టులు లేకుండా బోరింగ్ గా సాగుతుందటున్న ప్రేక్షకులు! Last updated: 2022/10/16 at 10:51 AM Tv Serials Published October 16, 2022 Guppedantha Manasu: బుల్లితెరపై చాలా మటుకు సీరియల్స్ కన్నా ఈ సీరియల్ కొంత మేలనే చెప్పుకోవచ్చు. లెక్చరర్ అవుదామని కలగన్న వసుధార కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత తన ప్రొఫెసర్ తో ఎలా ప్రేమలో పడింది అన్న కథనం మీద సాగుతున్న ఈ సీరియల్ మొదటి నుంచి ఎక్కడా బోర్ కొట్టకుండా అలా సాగిపోతూ వచ్చింది. కానీ ఈ మధ్య ఏ ట్విస్టులు లేకుండా ఆ గురుదక్షిణ ఒప్పందం మీద గొడవలతోనే వారమంతా సాగిపోయింది. ఇక ఈవారం కథ విషయానికొస్తే అదే గురుదక్షిణ ఒప్పందం మీద గొడవలతో ఈ వారం సాగుతూ ఉంటుంది. రిషి మహేంద్ర తో గురుదక్షిణను తిరిగి తీసుకోమని చెప్తాడు. కానీ మహేంద్రకి అది ఇష్టం లేదు. మరోవైపు వసుధార తన మొండి పట్టు విడవకుండా ఎలాగైనా రిషి చేత అమ్మా అని జగతిని పిలిపిస్తాను అని నడుంబిగించుకుని కూర్చుంది. ఇన్ని గొడవలు మధ్య కూడా వీళ్ళు మధ్య చూడవలసింది ఏవైనా ఉన్నది అంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. ఈ గురుదక్షిణ ఒప్పందాన్ని పక్కనపెట్టి కొంచెం సేపైనా ప్రేమగా కొంత సమయం గడుపుతున్నారు. ఎంత ప్రేమగా ఉన్నా గురుదక్షిణ ఒప్పందం దగ్గర మాత్రం ఎవరికి ఎవరు తక్కువ కాదు అన్నట్టుగా ఉన్నారు. ఇలా సాగుతున్న ఈ కథ మధ్యలోకి బొమ్మలకొలువు పండగ వచ్చింది. రిషి ఇంట్లో బొమ్మలకొలు పెడదామని వసు నిర్ణయించుకొని తన అభిప్రాయాన్ని అందరికీ చెప్పింది. మంచి ఆలోచన కనుక ఎవరూ కాదనలేదు. వసుధార లంగా వోని లో వచ్చి రిషి మనసు దోచుకుంది అలాగే రిషికి రెండు బొమ్మలను బహుమతిగా కూడా ఇచ్చింది. వీళ్లిద్దరి మధ్య ప్రేమ బానే చిగురుస్తుంది అంతా బానే ఉంది అనుకున్న టైంలో ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. మా నానమ్మ గారి చీర నువ్వు వేసుకుంటే ఇంటి కోడలు అయినట్టే వెళ్లి కట్టుకొ అని రిషి వసుధార తో అంటాడు.వసు మాత్రం ఇష్టం లేనట్టే పైకి వెళ్తుంది. వసుధార ని గమనించిన జగతి ఏమైందో కనుక్కోగా ఈ గురుదక్షిణ ఒప్పందం తీరితే కానీ నేను ఇంటికి కోడలు అయ్యే అర్హత లేదు అని చెప్పింది. ఇంక జగతికి కోపం వచ్చి వసు మొండిపట్టు వీడడం లేదని ఎంతో నచ్చజెప్పి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాము కట్టుకొని కిందకి రా అని అంటుంది. కానీ వసుధార ఏమాత్రం తగ్గకుండా తను అనుకున్న పనే చేసి ఆ చీరను కట్టుకోకుండా ధరణికి ఇచ్చేసింది. ఇంక చీరను కట్టుకోకపోవడంతో రిషి ఎంతో బాధపడతాడు.ఇంక అవకాశం కోసం ఎదురుచూస్తున్న దేవయాని ఇదే సరైన సమయం అని, వసుధారకి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అసలు ఇంట్లో ఉండే అర్హత లేదు అని రిషి ఇంకా రెచ్చగొడుతుంది. దేవయాని మాటలు విని జగతి బాధపడుతూ వసూ ని గదిలోకి తీసుకువెళ్లి తన కోపాన్ని వ్యక్తం చేస్తుంది.ఇంత మొండిపట్టి పడితే మంచిది కాదు అని చెప్తుంది. ఇంత చెప్పినా సరే వసుధార ఏ మాత్రం తగకుండా తను మొండి తనాన్ని అస్సలు వదిలి పెట్టడం లేదు. ఇంక జగతి తన సహనాన్ని కోల్పోయి వసుధార మీద చేయి చేసుకుంది. వసుధార మీద చేయి చేసుకోవడం రిషి చూసి కోపంతో జగతిని అనరాన్ని మాటలు అంటాడు. జగతి చాలా బాధపడుతుంది. Guppedantha Manasu: ఈ గురుదక్షిణ ఒప్పందాన్ని ఎన్నాళ్లు సాగదీస్తారో చూడాలి.. గత నెలన్నర నుంచి సాగుతున్న ఈ గురుదక్షిణ ఒప్పందం ఇప్పుడప్పుడే తేలేటట్టు లేదు. ఎవరికి వాళ్లు మేము తగ్గము అనుకుంటూ ఉంటున్నారు. జగతి మాటలు విని వసుధారే గురుదక్షిణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటుందో లేకపోతే రిషి వసు ముందు కొంచెం తగ్గి జగతిని అమ్మ అని పిలుస్తాడో తెలియాలి. మరోవైపు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసే దేవయానికి వసుధార, వాళ్ళ అత్తగారు చీర కట్టుకోకపోవడంతో మంచి అవకాశం దొరికింది. దీన్ని వాడుకొని వచ్చేవారంలో రిషి ని ఏమైనా తప్పుదారి పట్టిస్తుందో లేదో అనేది కూడా చూడాలి. కానీ ఎంతో చలాకీగా సాగే ఈ సీరియల్ ని ఇంత బోరింగ్ గా చూడడానికి ప్రేక్షకులకు చాలా నిరాశ పడుతున్నారు అనే చెప్పాలి..
కడప: ఈ రోజు నుండి పుష్పగిరి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 4వ తేదీ బుధవారం క్షేత్రాధిపతి వైద్యనాధేశ్వరస్వామి, క్షేత్రపాలకుడు చెన్నకేశవస్వాముల గర్భాలయంలో గణపతి పూజలు, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, విశ్వక్షేనపూజ, మేధినీ పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. 5వ తేదీ సాయంత్రం కొండపై వెలసిన చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం, హోమాలు ఉంటాయి. 8న చందనోత్సవం నిర్వహిస్తారు. అక్షతదియ తిరుణాల ఈ నెల 9న ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ మహోత్సవం ఉంటుంది. 10న హరిహరులకు కల్యాణాలు, 11వ తేదీ రథోత్సవం నిర్వహిస్తారు. 13న ఉదయం చక్రస్నానం, సాయంత్రం పుష్పయాగం నిర్వహిస్తారు. చదవండి : సుంకులుగారిపల్లె అచలపీఠం కడప: ఈ రోజు నుండి పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సురేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 4వ తేదీ బుధవారం క్షేత్రాధిపతి వైద్యనాధేశ్వరస్వామి, క్షేత్రపాలకుడు చెన్నకేశవస్వాముల గర్భాలయంలో గణపతి పూజలు, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, విశ్వక్షేనపూజ, మేధినీ పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. 5వ తేదీ సాయంత్రం కొండపై వెలసిన చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం, హోమాలు ఉంటాయి. 8న చందనోత్సవం నిర్వహిస్తారు. అక్షతదియ తిరుణాల ఈ నెల 9న ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ మహోత్సవం ఉంటుంది. 10న హరిహరులకు కల్యాణాలు, 11వ తేదీ రథోత్సవం నిర్వహిస్తారు. 13న ఉదయం చక్రస్నానం, సాయంత్రం పుష్పయాగం నిర్వహిస్తారు.
ఎన్నికలు దూరంగా ఉన్నా పరిణామాలు మాత్రం వేడిగా ఉన్నాయి. అంబటి మాత్రం తనదైన శైలిలో ఇవాళ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ అధినేత బాబుపై మండిపడ్డారు. ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి చంద్రబాబు ద్రోహం చేశారని స్వార్థ రాజకీయాలు నడిపారు అని కానీ జగన్ ఆ విధంగా తన కుటుంబం విషయమై నడుచుకోలేదని అన్నారు. ఇదే సందర్భంలో బీసీలను తాము ఏ విధంగా ఆదుకున్నదీ అన్నది మహానాడు వేదికపై చెప్పాలని అధికారంలో లేమని బాధ తప్ప ప్రజల కోసం చేసింది చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు సందర్భంగా అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. వైసీపీ ని ఉద్దేశించి టీడీపీ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తున్నారు. ప్రజలంతా తమకు బ్రహ్మరథం పడుతున్నారని జయహో జగన్ అని అంటున్నారని అంటూతమ పాలన బేషుగ్గా ఉందని చెబుతూ ఇవాళ అధికార పార్టీ సభ్యులు తమ తరఫు వాదన వినిపిస్తున్నారు. అదేవిధంగా పోలవరానికి సంబంధించి టీడీపీ ఏం చేసిందని చెబుతూనే టీడీపీ అనే విష సర్పం కొన ఊపిరితో ఉందని దానిని చంపేయాలని మంత్రి అంబటి తీవ్ర ఉద్రిక్తతలకు తావిచ్చే మాటలు అన్నారు. ఒంగోలులో మహానాడు జరుగుతున్న సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ టీడీపీ పై ఫైర్ అయ్యారు. కిల్ తెలుగు దేశం సేవ్ ఆంధ్రా పాలిటిక్స్ అన్న నినాదాన్ని తాము వినిపిస్తున్నామని అంటూ మ రో వివాదానికి తెర లేపారు. నిన్నటి మహానాడు వేదికగా అధినేత చంద్రబాబు వినిపించిన క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంపై అంబటి రాంబాబు స్పందించారు. అదేవిధంగా కొన్ని రాజకీయ పరిణామాలను సైతం తన మీడియా మీట్ లో విశ్లేషించారు. మహానాడు ను ఉద్దేశించి బీసీలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకూ ఎస్సీలకూ ఎస్టీలకూ తెలుగుదేశం పార్టీ ద్రోహం చేసిన పార్టీ అని ఘాటుగా విమర్శించారు. కోనసీమ ఘటనకు సంబంధించి కూడా ఆయన స్పందించారు. ఒక దళిత మంత్రి ఒక బీసీ ఎమ్మెల్యే ఇళ్లను నిరసనకారులు సంఘ విద్రోహ శక్తులు తగులుబెట్టిన ఘటనను ఎందుకు ఖండించరు అని ప్రశ్నించారు. తాము చేపట్టిన బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోందని కానీ ఓ వర్గం మీడియా దానిని తప్పుగా చూపిస్తూ అస్సలు ఆదరణే లేదని చెప్పడం భావ్యంగా లేదని అన్నారు.
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 17న కేంద్ర హోంశాఖ జరుపనున్న భేటీకి సంబంధించిన అజెండా నుండి ప్రత్యేక హోదా అంశాన్నికేంద్రం తొలగించడం ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్నది. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలను తొలగిస్తూ లేఖ రాసింది. విభజన కమిటీ అజెండాలో ఏపీ ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు లేదని తెలిపింది. మొదట ఇచ్చిన సర్క్యులర్‌లో ఎనిమిదో అంశంగా ప్రత్యేక హోదా ఉంది. హోదా అంశాన్ని తొలగిస్తూ కేంద్రం మరో సర్క్యులర్‌ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కేంద్ర హోంశాఖ కమిటీ ఏర్పాటు చేయనుంది. ఎజెండాలో సవరణలు చేస్తూ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. 9 అంశాల నుంచి 5 అంశాలకే కేంద్ర హోంశాఖ పరిమితం చేసింది. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు లేదని తెలిపింది. వెనుకబడిన జిల్లాకు నిధులు, పన్ను రాయితీలను కేంద్రం తొలగించింది. కాగా, కేంద్రం హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కేవలం రెండు రాష్ట్రాల మధ్య.. ఆర్థికపరమైన అంశాలను మాత్రమే పరిష్కరిస్తుందని, కేవలం ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదాను అజెండాలో చేర్చివలసిన అవసరం లేదని బిజెపి ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ప్రకటించడం పెద్ద దుమారం రేపింది. ఇదే అంశంపై కేంద్రహోంశాఖ అధికారులతో తాను మాట్లాడగా కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో ప్రత్యేక హోదా ఇతర అంశాలపై చర్చలేదని అధికారులు చెప్పారని ఆయన ప్రకటించడం ఆయనే అజెండా మార్పించారా అనే అనుమానాలకు తావిస్తున్నది. రాష్ట్ర విభజనకు సంబంధించి త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకువచ్చిన 9 అంశాలను మార్చాలని వెంటనే బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చేసిన ప్రకటన ఆయన మనస్తత్వాన్ని సూచిస్తోంది అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే జీవీఎల్‌ ఎందుకంత హడావిడి పడి సుమోటోగా దాన్ని తీసివేయాలని చెప్పారో, ఎందుకు ఆయనకు అంత ఆత్రమో ఆయనే వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 9 అంశాల ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండడాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నాం అన్న ప్రకటన కూడా చేయకపోవడం, చంద్రబాబు మొహం మాడిపోవడం చూస్తే బీజేపీలోని టీడీపీ వర్గం, ప్రత్యేకించి సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగి ఎజెండాను మార్పించారని స్పష్టమవుతుందని రాంబాబు ఆరోపించారు. “హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా? తన అధికారాలు ఏమిటో తమకే తెలియదా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధికారుల మధ్య ప్రత్యేక హోదా, రీసోర్సెస్‌ గ్యాప్‌ అన్నవి చర్చనీయ అంశాలు కాకపోయినా ఈ అంశాన్ని త్రిసభ్య కమిటీ నేరుగా ఏపీ అధికారులతో చర్చించవచ్చు కదా. మరి దాన్ని కూడా ఆపాలని ఎందుకు ప్రయత్నించారు?” అంటూ ఆయన ప్రశ్నించారు. తొలుత, కేంద్ర హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉ‍న్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్‌ఎస్‌ రావత్‌, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉ‍న్నారు.
దేశంలో డిజిటల్‌ లావాదేవీలకు మరింత ఊతం లభించనుంది. డిజిటల్‌ రూపాయి విడుదల చేసేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతోంది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ‘పరిమిత’ లావాదేవీలకు ప్రయోగాత్మక అనుమతి.. ఆర్‌బీఐ కాన్సెప్ట్‌ పత్రం ముంబై: దేశంలో డిజిటల్‌ లావాదేవీలకు మరింత ఊతం లభించనుంది. డిజిటల్‌ రూపాయి విడుదల చేసేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతోంది. సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) పేరుతో త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా విడుదల చేస్తామని తెలిపింది. అయితే ఎపుడు అనే విషయం మాత్రం నిర్దిష్టంగా వెల్లడించలేదు. డిజిటల్‌ రూపాయికి సంబంధించి శుక్రవారం ఒక ప్రాథమిక విధాన పత్రం విడుదల చేసింది. ఇందులో డిజిటల్‌ రూపాయి తీరుతెన్నులు, ఉపయోగాల గురించి ప్రస్తావించింది. దీంతో దేశ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. చెల్లింపుల విధానం మరింత మెరుగుపడి నల్లధనం, అక్రమ నగదు లావాదేవీలకూ చెక్‌ పడుతుందని తెలిపింది. ‘పరిమిత’ లావాదేవీలకే డిజిటల్‌ రూపాయిని ముందు పరిమిత లావాదేవీలకు మాత్రమే అనుమతించనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. అయితే ఆ లావాదేవీలు ఏమిటనే విషయం మాత్రం వెల్లడించలేదు. బహుశా వ్యాపార సంస్థల మధ్య (బీ2బీ) బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా జరిగే హోల్‌సేల్‌ ఆర్థిక లావాదేవీల చెల్లింపులకు మాత్రమే డిజిటల్‌ రూపాయిని అనుమతించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే కంపెనీల మధ్య, నల్ల ధనానికి దారితీసే చీకటి ఒప్పందాల దందాకు చెక్‌ పడినట్టే. బీ2బీతో పాటు వ్యాపార సంస్థలతో వ్యక్తిగత వినియోగదారులు (బీ2సీ) జరిపే రిటైల్‌ లావాదేవీల చెల్లింపుల కోసం ఆర్‌బీఐ ప్రత్యేక డిజిటల్‌ రూపాయి తీసుకు వస్తుందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. పేపర్‌ కరెన్సీ యథాతథం డిజిటల్‌ రూపాయి తీసుకొచ్చినా ప్రస్తుత కరెన్సీ నోట్ల చలామణికి ఎలాంటి ఢోకా ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. డిజిటల్‌ రూపాయి, ప్రస్తుత కరెన్సీ నోట్లకు అనుబంధ కరెన్సీ తప్ప, వాటిని పూర్తిగా భర్తీ చేసేది కాదని పేర్కొంది. డిజిటల్‌ రూపాయి అంటే? డిఙటల్‌ రూపాయి కరెన్సీని కూడా ఆర్‌బీఐనే విడుదల చేస్తుంది. కాగితం కరెన్సీ నోట్లపై ఉండే గుర్తులే ఈ కరెన్సీపైనా ఉంటాయి. ముందు ప్రయోగాత్మకంగా కొన్ని పరిమిత చెల్లింపులకు మాత్రమే దీన్ని అనుమతిస్తారు. తర్వాత అన్ని రకాల చెల్లింపులనూ అనుమతిస్తారు. కాకపోతే ప్రస్తుత కరెన్సీ నోట్లు కాగితం రూపంలో ఉంటే, డిజిటల్‌ రూపాయి నోట్లు డిజిటల్‌ రూపంలో ఉంటాయి. ఈ నోట్ల నంబర్లుగానీ, గుర్తులుగానీ మార్చేందుకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఇందుకోసం బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఉపయోగిస్తారు. దీంతో దొంగనోట్ల ముద్రణకూ చెక్‌ పడుతుంది. ప్రజలు కరెన్సీ నోట్లు జేబులో పెట్టుకుని బయటికి వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. స్మార్ట్‌ఫోన్‌ వాలెట్‌లోనే డిజిటల్‌ రూపాయిలు స్టోర్‌ చేసుకోవచ్చు.
మొయినాబాద్ ఫాం హౌస్ కేసును ప్రత్యేక బృందంతో విచారించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. ఇరు వర్గాల వాదనలు వింది. రేపు తీర్పును వెల్లడించనుంది. narsimha lode First Published Nov 7, 2022, 5:07 PM IST హైదరాబాద్:మొయినాబాద్ ఫాం హౌస్ కేసును ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు తీర్పు వెల్లడించనుంది.మొయినాబాద్ ఫాం హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని టీఆర్ఎస్ ఆరోపించింది. అంతేకాదు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏపీకి చెందిన సింహయాజీ, హైద్రాబాద్ కు చెందిన నందకుమార్ లు తమను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే పాంహౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాల అంశానికి సంబంధించి సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ కేసును ప్రత్యేక బృందంతో విచారణ చేయించాలని ఆ పార్టీ తెలంగాణ హైకోర్టులో గత నెల 27న పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ నిర్వహించింది హైకోర్టు.ఇరు వర్గాల వాదనలను కోర్టు వింది.బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు రేపు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: ఆడియోలు, వీడియోలు బహిర్గతం కావడంపై హైకోర్టు ఆరా తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టిన ఘటనలో బీజేపీ ప్రమేయం ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సీఎం కేసీఆర్ ఈ నెల 3న నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. బీజేపీకి చెందిన కొందరు నేతల పేర్లు కూడ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ప్రస్తావించడాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ వ్యవహరంతో తమకు సంబంధం లేదని బీజేపీ చెబుతుంది.సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణను డిమాండ్ చేస్తుంది. ఈ కేసును తెలంగాణ పోలీసులు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని ఆ పార్టీ అభిప్రాయంతో ఉంది. అందుకే ప్రత్యేక బృందంతో విచారణను బీజేపీ కోరుతుంది.బీజేపీ పిటిషన్ పై ఈ నెల 4వ తేదీన విచారణ నిర్వహించింది హైకోర్టు. ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ నిర్వహించింది.
-అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రిడ్ నిర్మాణం -నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు -డీజీపీఎస్ ద్వారా వివరాల సేకరణ -నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం -పనులపై పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ సమీక్ష -నెలాఖరుకల్లా సర్వే ప్రాథమిక పనులు పూర్తిచేయాలి -అధికారులకు మంత్రి ఆదేశం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులకు సూచించారు. వాటర్ గ్రిడ్ పనులపై శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రిడ్ పనులను ఆషామాషీగా తీసుకోవద్దని, అధికారులంతా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. అధికారులు ఎవరికి వారు కాలపరిమితిని విధించుకొని గ్రిడ్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేసేలా చూడాలన్నారు. గ్రిడ్ నిర్మాణానికి సంబంధించి నాణ్యత ప్రమాణాలు, శానిటేషన్ విషయంలో రాజీపడేది లేదని స్పష్టంచేశారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే పనుల నిర్వహణలో ఔత్సాహిక ఏజెన్సీలను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. వచ్చే వారం సర్వే పనుల నిర్వహణలో ఆసక్తి ఉన్న సంస్థల నుంచి కొటేషన్లను ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించారు. అక్టోబర్ చివరి నాటికి గ్రిడ్‌కు సంబంధించిన ప్రాథమిక సర్వే పనులు పూర్తిచేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఇప్పటివరకు చేపట్టిన గ్రిడ్ పనుల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. సాధ్యమైనంతవరకు గ్రావిటీ ఆధారంగా వాటర్ గ్రిడ్‌ను నిర్మించేలా అనువైన ప్రాంతాలను గుర్తించాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. వాటర్ గ్రిడ్ పనులను నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారని, ఆ జిల్లా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్)ను ముందుగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రిడ్‌కు స్థానికంగా తగినంతగా నీటి వనరులు, ప్రవాహావేగం ఉండేలా ఎత్తైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. గ్రిడ్ సర్వే పనులను పరిశీలించడానికి డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మరో వారంలోగా డీజీపీఎస్ ద్వారా గ్రిడ్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి అక్కడక్కడ బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రిడ్ నిర్వహణకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. గ్రిడ్‌కు సంబంధించిన డీపీఆర్ నివేదికను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. గ్రిడ్ పనులను సీఎం పర్యవేక్షించేందుకు వీలుగా రిమోట్ సెన్సింగ్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ప్రత్యేక సాప్ట్‌వేర్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు, కాంటూరు, హాబిటేషన్, వెలివేషన్‌పై మ్యాపింగ్ పూర్తిచేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. వచ్చేవారం ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న పలు తాగునీటి పథకాల నిర్వహణ, రాబోయే వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయించేందుకు అంచనాలు రూపొందించాలని మంత్రి అధికారులను సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి జే రేమండ్ పీటర్, గ్రామీణ తాగునీటి శాఖ ఇంజినీరింగ్-ఇన్-చీఫ్ సురేందర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ పరంగా ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తాము అను‌సరిస్తున్న సంక్షేమ పధకాలు, సామాజిక న్యాయం వచ్చే ఎన్నికల్లో తమకు విజయం చేకూరుస్తాయి అని అధికార పక్షం, అన్ని వర్గాల్లో పెల్లుబుకుతున్న ప్రభుత్వ వ్యతిరేకత తమకు విజయం చేకూరుస్తుందని ప్రతిపక్షం, అసలు తాము సంక్షేమం గా ఉన్నామో అభివృద్ధి వైపు అడుగేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో ప్రజలు, ప్రతి రోజూ రాజకీయ విమర్శలు, చర్చలు , చర్యలు ప్రతీకార చర్యలు తప్ప భవిష్యత్తు గురించి ఎవరూ మాట్లాడటం లేదని నిరాశలో యువత. ఇదీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. మూడు సంవత్సరాల పరిపాలన అనంతరం కొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది సాధారణం. ఇందుకు ఇటీవల కొన్ని దశాబ్దాల నుండి అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విపరీతమైన సంక్షేమ పధకాల విధానం ప్రధాన కారణం. సంక్షేమం అవసరమే. కానీ పరిమితికి మించి సాగించే సంక్షేమ పధకాల వల్ల దీర్ఘకాలంలో కేవలం ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటమే కాక ప్రజల్లో అసంతృప్తి ఎక్కువై వివిధ వర్గాల మధ్య అంతరాలు పెరిగి సామాజిక అసమతౌల్యానికి దారితీస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చే పరిస్థితి లో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ లేదు. అటువంటప్పుడు సహజంగానే ప్రభుత్వం పై అసంతృప్తి ఏర్పడటం సహజం. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసంతృప్తి కి వ్యతిరేకతకు ఉన్న తేడా. ఇటీవలి కాలంలో అనేక వర్గాల ప్రజలు ప్రభుత్వం పై అసంతృప్తి తో రోడ్ల పైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయటం చూస్తున్నాం. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక మీడియా దానిని ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం గా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది. అంత మాత్రాన ప్రజలంతా ప్రభుత్వంపై వ్యతిరేకత తో ఉన్నారని భావించటం పొరబాటు. ఎక్కువ మంది అసంతృప్తి తో ఉన్నా ఎన్నికల నాటికి ఆ అసంతృప్తి ని చల్లార్చి తిరిగి వారిని సానుకూలంగా మార్చుకునే అవకాశం అధికార పార్టీకి ఉంది. అలాగే ఈ అసంతృప్తి ని వ్యతిరేకత గా మార్చి తాము అధికారం లోకి రా గల అవకాశం ప్రతిపక్షానికీ ఉంది. ఆ యా అవకాశాలను ఉపయోగించుకుని సరైన ప్రణాళికతో కష్ట పడిన వారికి రాబోయే ఎన్నికల్లో విజయం లభిస్తుంది. ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమం తెలుగుదేశం నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపిదనటంలో సందేహం లేదు. వారు వారి కోణంలో విశ్లేషించుకుని, వై సి పి పని అయిపోయింది అని తాము అధికారంలోకి వచ్చేసినట్లే అని భావిస్తే పొరబాటు. మహానాడు కార్యక్రమం కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా సరిగా నిర్వహించే పరిస్థితి లేదు. కరోనా తర్వాత జరిగిన మహానాడు కనుక సహజంగానే ఎక్కువ మంది మహానాడు కొరకు ఉత్సాహంతో వచ్చారు. అదే సమయంలో వివిధ వర్గాల్లో ప్రభుత్వం పై ఉన్న అసంతృప్తి వల్ల ఇంకా ఎక్కువ మంది హాజరై ఉండవచ్చు. కానీ ఒక్కసారి విశ్లేషించి చూస్తే, తెలుగుదేశం పార్టీ తమ కుటుంబం గా భావించే పార్టీ సభ్యులు 60, 70 లక్షల మందిలో వచ్చిన వారు 3 లక్షలు. అంటే 5 శాతం. అలాగే వచ్చిన వారిలో ఏ యే వర్గాల వారు ఎంతమంది? సహజంగా పార్టీ కార్యకర్తలు,అభిమానులు కాక అదనంగా వచ్చిన వారు ఎందరు? సంక్షేమ పధకాలు అందుకుంటున్న వారు ఎందరు? సాధారణంగా అసంతృప్తులు బయటకు వచ్చి నిరసనలు తెలియజేస్తారు. కానీ ప్రభుత్వంపై సానుకూలత తో ఉన్నవారు బయటకు కనపడరు కదా. మరి వారిని విస్మరిస్తే ఎలా. అలాగే తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. గత ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన పసుపు కుంకుమ పధకం పరాజయాన్ని ఆపగలిగిందా? అనేక చోట్ల మాకు ఈ MLA వద్దు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అన్న ఆలోచనతో తెలుగుదేశం కార్యకర్తలు పని చేయటం జరిగింది. అంటే స్థానిక నాయకులపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇప్పటికైనా ఆ విషయంలో లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నాలు జరిగాయా? ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలకు పెరుగుతున్న జనాదరణ పార్టీ స్వంతంగా సాధించిందా లేక ప్రభుత్వం పై నెలకొన్న అసంతృప్తా? మంచి ఆలోచించి చేసారో లేక రాజకీయ ప్రయోజనాల కోసం చేసారో కానీ గత నాలుగు సంవత్సరాలుగా వై సి పి నాయకులు సామాజిక న్యాయం పేరుతో కొన్ని వర్గాల ప్రజల్లో కొన్ని కొత్త ఆలోచనలకు తెర తీసారు. ఇన్నాళ్ళూ తాము పీడిత వర్గం గానే ఉండిపోయామనీ, ఇప్పుడే తాము తలెత్తుకుని తిరగ గల్గుతున్నామని, దీనికి జగన్మోహన్ రెడ్డి కారణమని చాలా వర్గాల వారు భావిస్తున్నారు. కొన్ని వర్గాల వారిని ఇబ్బంది పెట్టినా తమకు న్యాయం చేస్తున్నారనీ, అందుకొరకు ఎవరు ఏమన్నా అప్పులు చేసి మరీ తమకు మంచి చేస్తున్నారని ఇంకా జీవితాంతం తాము జగన్ మోహన్ రెడ్డికి విధేయులుగా ఉంటామని ఎంతోమంది భావిస్తున్నారు. ఒక స్థాయి వరకు వారి ఆలోచనలు అర్ధం చేసుకో తగినవే. అందుకు ఒక విధంగా కొంతమంది అగ్ర వర్గాల ప్రవర్తన కూడా కారణం. అలాగే వారి ఆర్ధిక పరిస్థితులు కూడా. ఏ రోజు కారోజు పని కోసం జీవనం కోసం పోరాటం చేసే వారికి అభివృద్ధి అవినీతి గురించి ఆలోచించే అవసరం సమయం ఉండవు. కానీ అదే పంధాలో ఇతర విషయాలేవీ పరిగణించకుండా ముందుకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఎంతో ప్రీతిపాత్రమైన సంక్షేమ పధకాలు భవిష్యత్తులో వారి జీవితాలనే బలికోరవచ్చు. సంక్షేమ పధకాల తోనే ప్రజలను ఆకట్టుకోవాలి అనుకునే రాజకీయ పార్టీలకు కూడా ఇది వర్తిస్తుంది. నేడు తమను గెలిపించిన ఈ పరిమితికి మించిన సంక్షేమ పధకాలే ముందు ముందు తమకు మరణశాసనాన్ని లిఖిస్తాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు చరిత్ర లో ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా గమనించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అధికార పార్టీ చేసిన తప్పుల వల్ల ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని వ్యతిరేకత గా భావించి ఇంకా రాబోయే ఎన్నికల్లో విజయం తమదే అన్ని ధీమాలో ప్రతిపక్షం ఉండకూడదు. ఆ అసంతృప్తి ని వ్యతిరేకత గా మార్చుకునే క్రమంలో దూరమైన వర్గాలను దగ్గర చేసుకుంటూ, ఆచరణ యోగ్యమైన హామీలను ప్రకటించి సమాజంలో క్రింది వర్గాల వారికి అభివృద్ధి ఆవశ్యకతను వివరించి వారిని తమవైపు తిప్పుకో గలగాలి. ప్రభుత్వ వ్యతిరేకత మీదే ఆధారపడకుండా తమ స్వంత బలాన్ని పెంచుకోవాలి. అందుకు ఇతర పార్టీల నుండి వోటర్లు నాయకుల మద్దతు కూడగట్టాలి. అంతా మనకు అనుకూలంగా ఉంది వేరే వారి సహాయం అవసరం లేదు అన్న భరోసా మంచిది కాదు. మొన్నటి మహానాడు తరువాత తెలుగుదేశం నాయకుల్లో ఈ భావన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదం.మరీ ముఖ్యంగా స్థానిక నాయకత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పై దృష్టి పెట్టాలి. అందుకు అవసరమైతే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. భారతదేశంలో MLA గెలిస్తేనే పార్టీ గెలుస్తుంది. భావసారూప్యమున్న పార్టీలతో కలిసి వెళ్ళాలి. అందుకు కొన్ని త్యాగాలు సర్దుబాట్లు తప్పవు. బి జె పి తో పెంచుకున్న వైరం వల్ల జరిగిన నష్టం 2019 లో కనబడుతూనే ఉంది. ఇక అధికార వై సి పి పార్టీ కేవలం సంక్షేమమే కాక అభివృద్ది పై కూడా దృష్టి సారించాలి. సంక్షేమ పధకాల వల్ల ఎక్కువ శాతం ఓట్లు వస్తాయనుకున్నా, ఒక్కసారి వాటికి అంతరాయం ఏర్పడితే అంతకు పదింతలు నష్టం వాటిల్లుతుంది. పైగా అభివృద్ధి ని కోరుకునే వర్గాలు ఎలాగూ పూర్తిగా దూరమవుతారు. అప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతుంది పార్టీ పరిస్థితి. 2019 ఎన్నికల్లో వచ్చిన ప్రజాదరణ ప్రకారం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో తిరిగి కోలుకోలేని పరిస్థితి. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో క్రమక్రమంగా ప్రతిపక్ష పార్టీకి పెరుగుతున్న బలం దేనికి సంకేతం? కేవలం మూడు సంవత్సరాల లోపే ఇంత అసంతృప్తి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ కూడా అధినాయకుడిపై ఉన్న ఆరాధన స్థానిక నాయకులపై లేదు. ఇది ప్రజాస్వామ్యంలో అధినేతకు ఏ విధంగా ఉపయోగం? ప్రతి విషయాన్ని కేవలం రాజకీయ కోణంలో చూడకుండా తాము సుపరిపాలన అందించగలమని సమాజంలోని అన్ని వర్గాలనూ నమ్మించ గలగాలి. లేకుంటే తామున్నది కొన్ని వర్గాల కోసమే అని మిగిలిన వారిని దూరం చేసుకుంటే రేపు తమవారనుకున్న వారు దూరమైతే పార్టీ భూస్థాపితమే. ఎందుకంటే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు.అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాలన్నీ గమనించి వచ్చే ఎన్నికలకు సిద్ధమవ్వాలి. ఇందులో ఎవరు ఎక్కువగా నిజాయితీతో కష్టపడతారో వారిదే 2024 లో విజయం వరిస్తుంది. –గద్దె బుచ్చి తిరుపతి రావు Tags: Andhra Pradesh Newsapap latest newsBreaking Newschandra babu naiduLatest Telugu Newsleotopnara lokeshnewstelangana newstelugu newstheleonews.comtodays newstop storiesviral videos
కరోనా మహమ్మారి కాలం ముందుకన్నా ఇప్పుడు దేశ ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతున్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నూతన సంవత్సరం రోజున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద విడుదల చేసిన రూ 29,900 కోట్ల నిధులను 10.09 కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాలలో జమచేసి సందర్భంగా ప్రసంగిస్తూ ప్రస్తుతం మన ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు 8 శాతానికి పైగా ఉందని చెప్పారు. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయని చెబుతూ జిఎస్‌టి రాబడిలో గత రికార్డులు బద్దలవుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త లక్ష్యాలు నిర్ధేశించుకున్నామని అంటూ 2021లో కేవలం యూపిఐ ద్వారానే రూ.70వేలకోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్టు తెలిపారు. ఇప్పడు 50 వేలకు పైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. అందులో గత 6 నెలల్లోనే 10 వేల అంకురాలు నమోదయ్యాయని తెలిపారు. పర్యావరణ మార్పులపై ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నామని చెబుతూ 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తొలగించాలనేది లక్షంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. అదే విధంగా విద్యుత్ వాహనాల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. 2021లో అమ్మాయిల వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచామని చెబుతూ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పిఎం గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక ఒక రూపు తీసుకురానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేక్‌ఇన్ ఇండియాకు కొత్త మార్గాలు చూపుతూ చిప్ , సెమి కండక్టర్ల తయారీ కోసం ప్రత్యేక పథకాలు తీసుకోచ్చామని చెప్పారు. ముందు జాగ్రత్త అప్రమత్తతతో కరోనాపై దేశం పోరాటం చేస్తుందని పేర్కొంటూ జాతీయ ప్రయోజనాలను కాపాడుతామని భరోసా ఇచ్చారు. ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో 2021లో సాధించిన విజయాలను ప్రధాని ప్రజలకు వివరించారు. దేశంలో రూ.145 కోట్లు కరోనా టీకా డోసులు అందించినట్లు తెలిపారు. కరోనా వైరస్ పలు సవాళ్లను ఇచ్చినా దేశ అబివృద్ధిని అడ్డుకోలేదని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా సయయంలో దేశంలోని 80 కోట్ల మంది లబ్దిదారులకు రూ.2.6లక్షల కోట్ల విలువైన ఆహారధాన్యాలను ఉచితంగా అందించినట్లు గుర్తు చేశారు. రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళాలని ఆయన సూచించారు. అటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని ప్రధాని మోడి రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు ,వ్యవసాయశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
జీడిమెట్లలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఇంటిముందు నిలిపిన వాహనాలకు నిప్పు పెట్టాడు. దీంతో వరుసగా బైక్స్ కాలిపోయాయి. దాదాపు రూ.7లక్షల ఆస్తి నష్టం సంభవించింది. SumaBala Bukka First Published Sep 27, 2022, 1:26 PM IST హైదరాబాద్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్, శ్రీనివాస కాలనీల్లో ఆగంతకుడు వీరంగం సృష్టించాడు. కాలనీలో ఇంటిముందు నిలిపి ద్విచక్రవాహనాలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇలా రెండు చోట్ల చేశాడు. దీంతో అక్కడ ఉన్న మొత్తం వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునేసరికే ఘోరం జరిగిపోయింది. ఎగిసిపడుతున్న మంటలను స్థానికులు ఆర్పేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గతంలోనూ ఈ సైకో ఆగంతకులు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 7 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. విశాఖ సైకో కిల్లర్ : భార్య వివాహేతర సంబంధం చూసి, తట్టుకోలేక సైకోగా, మహిళా ద్వేషిగా మారి.. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 16న పెద్దపల్లి జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గ్రామంలో కనిపించిన వారినల్లా చితక బాదడంతో భరించలేని గ్రామస్తులు గ్రామపంచాయతీ వద్ద తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి మండలం లోని చీకురాయి గ్రామానికి చెందిన నార్ల కుమార్ అనే సైకో గ్రామంలో పలుమార్లు ఇలాగే వీరంగం సృష్టించాడు. పలుమార్లు గ్రామస్థులు మందలించినా సైకో కుమార్ లో మార్పు రాలేదు. ఆ రోజు ఉదయం గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటి ముందు ఉన్న మురికి కాలువ శుభ్రం చేస్తున్న క్రమంలో సిబ్బందినిపై దాడి చేశాడు. దీంతో అక్కడే ఉన్న గ్రామస్థులు సైకో కు దేహశుద్ది చేసి గ్రామ పంచాయితీ దగ్గర ఉన్న కుర్చీకి తాళ్లతో కట్టివేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సైకోని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Telugu News » Entertainment » Sai Dharam Tej Accident Health Bulletin Released by Apollo Hospital Doctors Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్ విడుదల.. టెన్షన్ లేదన్న వైద్యులు.. Sai Dharam Tej Accident: రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. Sai Dharam Tej3 Shiva Prajapati | Sep 11, 2021 | 1:15 AM Sai Dharam Tej Accident: రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ హెల్త్ కండీషన్‌పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రోడ్డు ప్రమాదంలో కాలర్ బోన్ విరిగిందని, అది పెద్ద సమస్య కాదని తెలిపారు. ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. సాయిధరమ్ తేజ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఉదయం కల్లా మాట్లాడుతారని తెలిపారు. అయితే, ప్రస్తుతం వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 48 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామన్నారు. ప్రస్తుతానికి తేజ్ ఆరోగ్యంగా నిలకడగానే ఉందని తెలిపారు. తేజ్ తప్పనిసరిగా కోలుకుంటాడని, ఎవరూ టెన్షన్ పడొద్దని చెప్పారు. సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి కింద‌ప‌డిపోయాడు. ఈ ప్రమాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్‌కు గురవడం వల్ల షాక్‌లో అపస్మారకస్థితిలోకి వెళ్లారని, మరే ప్రమాదమూ లేదని వైద్యులు తెలిపారు. కాగా, తేజ్ కుటుంబ సభ్యులందరూ అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.  ఇదిలాఉంటే.. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని త్వరలోనే కోలుకుంటాడని తెలిపారు. @IamSaiDharamTej met with an accident few hours ago & has suffered minor injuries & bruises. Wish to share with All Fans & Well Wishers that There is absolutely NO cause for Concern or Anxiety.He is recovering under expert medical supervision & shall be back in a couple of days. pic.twitter.com/JnuZqx8aZT
ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌ఈపీ (నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ) నాగ్‌పూర్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని తలపిస్తోందని పలువురు విద్యావేత్తలు వ్యాఖ్యానించారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 పసిపిల్లల మనసుల్లో విద్వేషం జోడో యాత్రలో విద్యావేత్తల ఆవేదన బెంగళూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌ఈపీ (నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ) నాగ్‌పూర్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని తలపిస్తోందని పలువురు విద్యావేత్తలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర శుక్రవారం మండ్య జిల్లాలో సాగింది. విద్యావేత్తలు, ఉపాధ్యాయులతో రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా ఇష్టాగోష్టి నిర్వహించారు. నేషనల్‌ లా స్కూల్‌ అధ్యాపకులు మాట్లాడుతూ, ఎన్‌ఈపీ అమలులోకి వచ్చాక మూడు సమస్యలు తీవ్రరూపం దాల్చాయన్నారు. విద్య కాషాయీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ ఊపందుకుందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలల అభివృద్ధి అంతంతమాత్రంగా ఉందన్నారు. హిజాబ్‌ వివాదం కారణంగా 22 వేల మంది బాలికలు పాఠశాలలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌ను కలిసిన గౌరీ లంకేశ్‌ తల్లి దివంగత జర్నలిస్టు గౌరీలంకేశ్‌ తల్లి ఇందిర, సోదరి కవిత శుక్రవారం జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి పాదయాత్ర చేశారు. ‘‘గౌరి సత్యం కోసం నిలబడింది. ధైర్యం కోసం నిలబడింది. గౌరి స్వాతంత్య్రం కోసం నిలబడింది. నేను.. గౌరీ లంకేశ్‌తోపాటు, ఆమెవంటి అసంఖ్యాకమైన భారతదేశ నిజమైన స్ఫూర్తి కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నవారి కోసం నిలబడతాను. భారత్‌ జోడో యాత్ర వారి స్వరం. దాన్ని ఎప్పటికీ ఆపలేం’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. కాగా, సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ 2017లో బెంగళూరు రాజరాజేశ్వరి పేటలోని తన ఇంటి వద్ద దారుణ హత్యకు గురైన విషయం విదితమే.
న్యూఢిల్లీ: వర్కింగ్‌ కమిటీలోనూ, కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ కాంగ్రెస్‌ నాయకత్వం శుక్రవారంనాడు భారీగా మార్పులు చేసింది. రాహుల్‌ విధేయులందరికీ కీలక పదవులను అప్పగించి- రానున్న నెలల్లో ఆయన పగ్గాలు చేపట్టేందుకు బాటలు వేసింది. పాత తరానికి ఉద్వాసన పలికింది. అన్నింటి కంటే ముఖ్యంగా.. అధినాయకత్వంపై లేఖాస్త్రం సంధించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్‌ నాయకుడు, గులాం నబీ ఆజాద్‌పై పార్టీ హైకమాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. సుదీర్ఘకాలంగా వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా, సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. పార్టీలో సమగ్ర సంస్కరణలు, కిందిస్థాయి నుంచి ఎన్నికలు కోరుతూ లేఖ రాసిన 23 మందిలో గులాంనబీయే అగ్రనేత, ఆ అంశాన్ని వర్కింగ్‌ కమిటీలో నడిపిన వ్యక్తి. ఈ లేఖ రాసినందుకు తనకెవరిపైనా శత్రుత్వం, ద్వేషం లేదని చెబుతూనే సోనియా తాజాగా ఆయనను పదవీచ్యుతుణ్ని చేయడం విశేషం. ఆజాద్‌తో పాటు లేఖపై సంతకాలు చేసిన జితిన్‌ ప్రసాద, ముకుల్‌ వాస్నిక్‌లకు మాత్రం పదోన్నతి కల్పించారు. లేఖ రాసినందుకు క్షమాపణ చెప్పిన ముకుల్‌ వాస్నిక్‌ను సోనియా కు సహాయపడే ప్రత్యేక కమిటీలో చేర్చారు. ఇక జితిన్‌ ప్రసాదను ఉత్తరప్రదేశ్‌ నుంచి తప్పించి- త్వరలో ఎన్నికలకు వెళుతున్న బెంగాల్‌కు ఇన్‌ఛార్జిగా నియమించారు. ఎన్నికలు జరిపి సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలని అసమ్మతి బృందం డిమాండ్‌ చేయగా అందుకు భిన్నంగా తాత్కాలిక ఇన్‌ఛార్జి హోదాలోనే కమిటీని ప్రక్షాళించడం, అందునా రాహుల్‌ విధేయులనే చేర్చడం విశేషం. సీనియర్లు ఔట్‌ కాంగ్రెస్‌ నాయకత్వం గురువారంనాడు ఏఐసిసిలో భారీ మార్పులు చేర్పులు ప్రకటించింది. ఆజాద్‌ మాదిరే ఎన్నో ఏళ్లుగా వివిధరాష్ట్రాల బాధ్యతలను చేపట్టిన మోతీలాల్‌ వోరా, అంబికా సోనీ, లుజినో ఫెలేరో, మల్లిఖార్జున ఖర్గే లాంటి వారిని ప్రధాన కార్యదర్శి పదవులనుంచి తొలగించింది. వీరంతా గాంధీ కుటుంబానికి వీరవిధేయులు. గులాంనబీని తొలగించడంపై విమర్శలు రాకుండా ఈ సీనియర్లను కూడా బయటకు పంపి- కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇక వర్కింగ్‌ కమిటీలోకి పి చిదంబరం, తారిఖ్‌ అన్వర్‌, రణదీప్‌ సూర్జేవాలా, జితేంద్రసింగ్‌లను రెగ్యులర్‌ సభ్యులుగా నియమించారు. ఇప్పటిదాకా సీడబ్ల్యూసీ సభ్యులుగా ఉన్న ఫెలీరో, వోరా, అధీర్‌ రంజన్‌ చౌదరి, తమరధ్వజ సాహూల స్థానే వీరుంటారు. ఇంతవరకూ చిదంబరం, సూర్జేవాలా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండేవారు. సూర్జేవాలాకు పదోన్నతి మార్పుల్లో అధినాయకత్వానికి అమిత విధేయుడు, పార్టీ ప్రతినిధి అయిన రణదీప్‌ సూర్జేవాలా భారీగా లబ్ధిపొందారు. ఆయనకు పదోన్నతినిచ్చి- ప్రధాన కార్యదర్శిగా చేసి -కర్ణాటక వ్యవహారాలను అప్పగించారు. రాహుల్‌ కోటరీలో నెంబర్‌ వన్‌ వ్యక్తి అయిన సూర్జేవాలా- పార్టీ వాణిని సమర్థంగా వినిపిస్తున్నందుకు ఈ ప్రమోషన్‌ కల్పించారని చెబుతున్నారు. వర్కింగ్‌ కమిటీలో రెగ్యులర్‌ సభ్యుడుగా కూడా పదోన్నతి పొందిన ఆయన సంస్థాగత వ్యవహారాలకు సంబంధించిన అనేక కమిటీల్లో కూడాసభ్యుడు. ఇక మరో సభ్యుడు జితేంద్రసింగ్‌కు అసోం బాధ్యతలు అప్పగించారు. మాణిక్యం ఠాగూర్‌కు తెలంగాణ తెలంగాణ ఇన్‌ఛార్జిగా ఉన్న ఒడిషా నేత రామచంద్ర ఖుంటియాను ఆ బాధ్యతలనుంచి తప్పించి తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఖుంటియా పార్టీ వ్యవహారాలను ఏమాత్రంపట్టించుకోవడం లేదని రాష్ట్ర సీనియర్‌ నేతలనేకమంది గతంలో అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఉద్వాసన ఊహించనదేనని అంటున్నారు. ఇక కొత్త ఇన్‌చార్జి ఠాగూర్‌ రాహుల్‌ గాంధీకి విధేయుడు. తమిళనాడులోని విరుధనగర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయనను తమిళనాట కీలకనేతగా మార్చేందుకు రాహుల్‌ ప్రోత్సహిస్తున్నట్లు వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీనే సోనియా కొనసాగించారు. అసమ్మతి లేఖపై సంతకం చేసిన మరికొందరు ప్రముఖులకు కూడా ఏఐసీసీలో , వర్కింగ్‌ కమిటీలో ఎలాంటి స్థానమూ దక్కలేదు. వీరిలో శశి థరూర్‌, మనీశ్‌ తివారీ, ఆనంద్‌ శర్మ ఉన్నారు. అదే విధంగా రాజస్థాన్‌లో తిరుగుబాటు బావుటా ఎగరేసి రాహుల్‌-ప్రియాంకల చొరవతో కాంగ్రె్‌సలోనే ఉండిపోయిన సచిన్‌ పైలట్‌కూ ఎలాంటి స్థానం ఇవ్వలేదు. అయితే ఆయన జాతీయ రాజకీయాలకు రావడానికి విముఖంగా ఉన్నట్లు వినిపిస్తోంది.
శ్రీలంక ఘోర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విదేశీ మారక నిల్వలు కరిగిపోవడంతో అత్యంత కఠిన పరిణామాలు లంకలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇంధనం లేక కొట్టుమిట్టాడుతున్నది. మళ్లీ వర్షాలు పడే వరకు పరిస్థితులు మారేలా […] Category: Trending News, అంతర్జాతీయం by NewsDeskLeave a Comment on లంకలో నిరసనల హోరు.. రాజపక్స రాజీనామాకు డిమాండ్ ఆంధ్ర ప్రదేశ్ 5 mins ago మూడు రోజులపాటు దక్షిణకోస్తాలో భారీ వర్షాలు భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం..ప్రస్తుతానికి తీవ్రవాయుగుండం కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 770కి.మీ, చెన్నైకి 830కి.మీ దూరంలో...
హిందూ దేశ వాసులారా! ఇలా ప్రార్థిద్దాం! హిందూదేశం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన చరిత్ర కలది. హిందూ దేశమన్నా, హిందూస్థానమన్నా, ... హిందూ దేశ వాసులారా! ఇలా ప్రార్థిద్దాం! హిందూదేశం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన చరిత్ర కలది. హిందూ దేశమన్నా, హిందూస్థానమన్నా, భారత దేశమన్నా, భారత వర్షమన్నా, భారత ఖండమన్నా, అజనాభమన్నా, జంబూ ద్వీపమన్నా ఒక్కటే. ప్రపంచంలో వివిధ దేశాలు ఏర్పడకముందే విశిష్ట సంస్కృతి, నాగరికత ఇక్కడ విలసిల్లింది. ఈ హిందుభూమే ప్రపంచానికి విజ్ఞానం అందించిన విశ్వగురువు. విలువలు నేర్పిన వాత్సల్యపూర్ణ మన హిందూదేశం. మన జీవనానికి ఆధారభూతంగా ఉన్న ఈ నేలని తల్లిగా కొలవడం మన సంస్కృతి గొప్పతనం. ప్రపంచంలో ఏ దేశంలోని ప్రజలు కూడా తాము నివసిస్తున్న భూమిని తల్లిగా భావించరు. మన దేశంలో మాత్రమే ఈ మట్టిని మాతృభూమిగా ఆరాధిస్తాం. జన్మించిన భూమిని తల్లిగా ఆరాధించటం ఈనాటి ఆలోచన కాదు. తొలి విజ్ఞాన గ్రంథం అయిన ఋగ్వేదం లోని పృథ్వీ సూక్తం మాతా భూమి పుత్రోహం పృథివ్యాః అని ఘోషించింది. ఈ పుడమి నా తల్లి, నేనామె పుత్రుడను అని దీని అర్ధం. మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడు ఆదర్శ మానవుడు. తాను అందించిన ఉదాత్త భావన- జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి రెండు స్వర్గం కంటే గొప్పవి అని అర్ధం. జన్మనిచ్చిన తల్లి నవమాసాలు మోస్తుంది, జన్మభూమి మనల్ని జీవితాంతం మోస్తుంది. మన జీవితాలకి ఆధారం అవుతుంది. చనిపోయిన తర్వాత ఖననం అయినా, దహనం అయినా తనలోనే కలుపుకుంటుంది మన మాతృభూమి. అందుకే మన జీవనానికి నెలవైన, మన వికాసానికి కొలువైన మాతృభూమి ఆరాధన ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. పుట్టిన నేలతల్లిని కొలవని వాడు బ్రతికున్నా మరణించిన వానితో సమానం అని అంటుంటారు. వేదం అనుసరించి మనం అందరం కలిసి నడుద్దాం,కలిసి మాట్లాడుకుందాం, మన మనసులు ఒకటిగా చేసుకుందాం. మన పూర్వులు ఈ విధంగానే తమ కర్తవ్యాలను నెరవేర్చి దేవతలుగా కీర్తి పొందారు అనే మంత్రం నేడు మన జాతికి కావాలి. మన పూర్వీకులు సత్సంగం వల్లనే సమోన్నతిని సాధించారు. స్వామి వివేకానంద చెప్పిన సకల దేవతలని పక్కన పెట్టి భారత మాతని ఆరాధిద్దాం మాటల్ని గుర్తు చేేసుకుంటూ మన సంఘటితశక్తిని జాగృతం చేసుకుందాం. వివేకుని శిష్యరాలైన సోదరి నివేదిత చెప్పినట్లు ఈ దేశంలోని హిందువులు ఐదు నిముషాలు కలిసి ప్రార్థిస్తే చాలు! అన్ని సమస్యలు దూరమవుతాయి అని నిరూపించే సమయం ఆసన్నమైంది. పవిత్ర భారత మాత పుణ్యగర్భాన జన్మించిన భారతీ సంతానమైన మనం అందరం సోదరులం. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, భాష, పార్టీ లు పక్కనపెట్టి దేశమాత కోసం ఒక్కటవ్వాలి. ఒక్కటయ్యేందుకు ఆధారం మన మాతృభూమి. సకల దేవతల ప్రతిరూపమే మన భారతమాత. ఆ తల్లిని ప్రతిరోజు ఇలా ప్రార్థిద్దాం. నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందుభూమే సుఖవ్ వర్ధితోహమ్ మహామంగలే పుణ్యభూమే త్వదర్థే పతత్వేష కాయో నమస్తే నమస్తే!! !!భారత్ మాతా కీ జయ్!! ( వాత్సల్యపూర్ణా! ఓ మాతృభూమీ! నేను నీకు ఎల్లప్పుడూ నమస్కరింతును. ఓ హిందుభూమీ నీ వల్లనే సుఖముగా వర్ధిల్లినాను. మహా మంగళ మయీ! ఓ పుణ్యభూమీ! నీ కార్యసాధనకై ఈ నా శరీరము సమర్పింపబడుగాక! నీకివే అనేక నమస్కారములు. !!భారత మాతకు జయమగుగాక!! ) ఈ నాలుగు వరుసలు దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతిధ్వనించాలి. దేశమంతటా మారుమ్రోగాలి. సామూహిక కార్యక్రమాలన్నింటా ఇది పాడుకుందాం. కలసి వాకింగ్ చేస్తున్నా, కలిసి వ్యాయామం చేస్తున్నా, కలిసి యోగా చేస్తున్నా, కలిసి ధ్యానం చేస్తున్నా, కలిసి పారాయణం చేస్తున్నా, కలిసి సమావేశం నిర్వహిస్తున్న ప్రతీ చోట ఈ నాలుగు వరుసలు మాతృభూమి గానాన్ని ఆలపిద్దాం. ధార్మిక సంస్థలు అయినా, స్వచ్చంద సంస్థలు అయినా, కమ్యూనిటీ కేంద్రాలు అయినా, కుల సంఘాలు అయినా, మత సంస్థలు అయినా.... దేశహితం కోరే ప్రతీ చోట దీనిని స్మరిద్దాం. ఎవరికి వారుగా వ్యక్తిగత స్వార్థ ఆలోచనలు పక్కనబెడుదాం! అందరినీ సమానంగా చూసే ఆ తల్లి సేవలో తరిద్దాం! మన జీవితాల్ని చరితార్ధం చేసుకుందాం! జై హింద్ ! -సాకి
''కాలం నెత్తి మీదికొచ్చింది. తోటోల్లు చెల్కలు తేటగ జేస్కుంటున్నరు. పొద్దున లేవంగనే పోయిండు ఏడ పొంకనాలు కొడుతున్నడో ఏమో. అంబటాల్లైతున్నా జాడ లేడు.'' తన భర్తను ఏమీ అనలేని నిస్సహాయతతో తనలో తను గొనుక్కుంటుంది మంగమ్మ. 'అమ్మా పత్తి కట్టె ఎదురడానికి ఇయ్యాల నేను కూడా చెల్కలకు వస్తా.' పన్నెండేళ్ల కళ్యాణి తల్లితో అన్నది. 'అమ్మో వద్దు బిడ్డా... ఈ ఎండకు తట్టుకోలేవు. అన్నను తీసుకుపోతగని నువ్వు ఇంటిపట్టునే ఉండు' 'నేను కాలేజీల దరఖాస్తు చేయాలె. నేనేడొస్త? మా దోస్తు గాళ్లతోటి నల్లగొండ పోత. నేను చెల్కలకు రాను. నాకు ఐదొందలు కావాలె ఇయ్యమ్మా' మొన్ననే పది పాస్‌ అయిన కొడుకు కిరణ్‌ అన్నడు. 'ఇగ అయ్య ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు తిరిగి రాండ్రి. పైసలు చెట్లకు గాస్తున్నాయా? ఏడికెల్లి తేను? చేసి చేసి రెక్కలన్నీ పాడై పోతున్నయి...' 'ఏందే లొల్లి... నువ్వే కష్టం జేసి మమ్ముల సాదుతున్నట్టు...? బొడ్రాయి కాడ ఆసాములు కూడిండ్రంటె పోయిన.' అప్పుడే వచ్చిన యాదగిరి అంగి విడిచి శిలక్కొయ్య కు తగిలించుకుంట అన్నడు 'రోహిణి కార్తి ఎల్లుదలకొచ్చింది. చెల్కల ఏడి కట్టే ఆడనే ఉండే. శెల్క పొతం చేసుకోవద్దా? ముల్క శీర కార్తీ వస్తే ఉరుముతుంటే అప్పుడు ఉరుకుల బెడతవా? దూప అయినప్పుడే బాయి తొవ్వుకున్నట్టు ఉంది మన సంసారం. ఏం మీటింగ్‌ అంట? కూరకొచ్చేదా? బువ్వకొచ్చేదా?' 'ఈసారి పత్తి గింజలకు గుంటూరు పోతున్రట. నిరుడు అంజి రెడ్డోళ్లు ఆడనే తెచ్చిన్రట. మంచిగ కలిసొచ్చింది. అందుకే అందరం కలిసి టాటా సుమో కట్టుకొని గుంటూరు పోదాం అనుకుంటున్నరు.' 'ముందల మురిసినమ్మ పండుగ గుర్తెరగదంట. కాలం సక్కగా అయ్యి సాలేటి వాన పడితే అప్పుడు గుంటూరు కైనా పోవచ్చు బెజవాడ కైనా పోవచ్చు. ఇయ్యాల చెల్కలకు పోదాం పా. పత్తి కట్టెదురాలె.' 'నాకు పనుంది. మల్లెపల్లి కి పోవాలె. గాసం లేదని ఉన్న ఎడ్లను అమ్ముకుంటిమి. బక్కో బడుగో రెండు గొడ్లను తేవొద్దా? ధరలు ఎట్టెట్ట ఉన్నయో అర్సుకొస్తా. నువ్వు పోయి చేతనైన కాడికి ఎదురు. రేపు పొద్దున నేను పోయి తగలబెడతా. ఎనుగు అంత పోయింది. నాలుగు కంప చెట్లు నరికి ఎనుగు వేస్త.' అన్నడు యాదగిరి. తనకున్న మూడెకరాల చెల్కనే యాదగిరి కుటుంబానికి జీవనాధారం. నీళ్లు పడతాయేమో అన్న ఆశ తోటి నాలుగు బోర్లు వేసిండు. చుక్క నీళ్ళు పడలేదు కానీ అప్పులయితే మిగిలినయి. ఇక లాభం లేదని పత్తి పంట వేయడం మొదలు పెట్టిండు. ఏ ఏడుకాయేడు ఏదో ఒక ఇబ్బంది ఎదురైతనే ఉంది. ఒకఏడు కరువొచ్చి ఇత్తులే మొలవక పాయె. మరొక ఏడు పంట బాగా పండినా దీపావళి వానలకు చేను మీదనే పత్తి అంతా తడిచి ఆగం అయిపోయింది. ఇట్లా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదో ఒక రోజు కలిసి రాకపోతదా అన్న ఆశతో వ్యవసాయం చేస్తున్నడు యాదగిరి. 'నాయినా నల్లగొండ దాకా నేను కూడ నీ తోటి ఒస్తా. కాలేజీల షరీకయితందుకు దరఖాస్తు చేయాలె. నా దోస్తులు కూడ వస్తరంట.' ''కడుక్కోండ్రి బుక్కెడు తిందురు' అని మంగమ్మ వంటింట్లోకి పోయింది. తండ్రి కొడుకులు తిని నల్లగొండ కు పయనమైన్రు. మల్లెపెల్లి అంగట్ల ఎడ్లకు ధరలు మండిపోతున్నయి. అమ్మేటప్పుడు అడ్డికి పావుశేరు అడిగే బేరగాళ్ళు కొనేటప్పుడు మాత్రం అదే ఎడ్లకు వేలవేల ధర చెబుతున్నరు. 'యాదగిరి బావా ! ఏం కొంటున్నవ్‌? అంగడికొస్తున్న అని ఒక్కమాటనవైతివి? నా కార్‌ ల తీసుకొస్తుంటిని గదా ! తన ఊరికే చెందిన రఘునాథం అన్నడు యాదగిరి వెనుకనుంచి భుజం మీద చెయ్యి వేస్తూ. రఘునాథం వ్యాపారం చేస్తుంటడు. ఇతని వ్యాపారం రైతుల అవసరాలను బట్టి ఆయా కాలాలలో రూపం మార్చు కుంటుంది. ముల్కశీర కార్తి వానలు పడగానే పత్తి విత్తనాల వ్యాపారం మొదలైతది. అది పూర్తి ఐనంక పత్తి మందుల వ్యాపారం మొదలయితది. రైతుకు పత్తి చేతికి వచ్చే నాటికి పత్తి కొనుగోలు వ్యాపారిగా అవతారమెత్తుతడు. ఇట్ల రైతుల అవసరాలు రఘునాథం వ్యాపారానికి పెట్టుబడిగా మారు తయి. రైతులతో వరుసలు కలుపుకుంటూ మాట్లాడుతూనే రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటడు అనే చెడ్డ పేరు కూడా రఘునాథానికి ఉంది. రైతులు విధిలేని పరిస్థితులలో అతన్ని ఆశ్రయించి ఆర్థిక సహాయం పొందుతూ ఉంటారు. ఏమున్నది బావ మొన్న ఉగాది అప్పుడు గొడ్లకు గాసం లేక అమ్ముకుంటి. ఇప్పుడు కొందామంటే కటికోడు కూడా వల్లని దానికి మస్తు ధర చెబుతున్నరు. ఏం కొనేటట్టు ఉన్నది? ఏడనన్న రెండు బక్కెడ్లు దొరకక పోతయా అని వచ్చిన. అని యాదగిరి తన బాధనంత చెప్పిండు. పెట్టుబడి యాళ్ల గింత ధరలు పెట్టి పానం లేని గొడ్లను కొని ఏం ఫాయిదా? నా ట్రాక్టర్‌ లేదా? నేను దున్నను అంటినా? అనవసరంగా ఖర్చు ఎందుకు? ఎడ్లు వద్దు ఏం వద్దు పోదాం పా... అన్నడు రఘునాథం. యాదగిరికి కూడా ఈ ఆలోచన మంచి గా అనిపించింది. పిల్లల పుస్తకాలు బడి ఫీజుల ఖర్చులు వ్యవసాయం పెట్టుబడి ఈ కర్సులన్నీ తలుచుకుంటే ఎడ్లు కొనక పోయినా ఏమి లేదు పత్తి చేతికి వచ్చినంక అవే పైసలు రఘునాథానికి ఇస్తే సరిపోతుంది. అనుకున్నడు. అనుకున్నట్టే సమయానికి వర్షాలు పడ్డయి. రైతులు ఆనందం తోటి చెలకల బాటపట్టిన్రు. ఎర్ర చెలకలు కుంకుమోలె కండ్ల సంబురంగా ఉన్నయి. చేతుల పైసల్‌ ఉన్నోళ్లు గుంటూరుకు పోయి విత్తనాలు తెచ్చుకున్రు. రఘునాథం మాటలు నమ్మి యాదగిరి విత్తనాలు, అడుగు మందు, రఘునాథం దగ్గరే తెచ్చిండు. ఎనిమిది నెలల తర్వాత వచ్చే పైకం... రఘునాథం వడ్డీ తన లాభం కలిపి ముందే ఖాతా బుక్కుల లెక్క రాశిపెట్టిండు. వేలిముద్ర వేసిండు యాదగిరి. పత్తిత్తులు పెట్టినంక పది పదిహేను రోజుల్లోనే మళ్లీ రెండు వానలు పడ్డయి. పత్తి గింజలు మంచిగ మొలిచినరు. యాదగిరి సంబరపడ్డడు. ఈ ఏడు పంట మంచిగ పండి అప్పులు తీరితే ధర్వేశిపురం ఎల్లమ్మ కు బోనం, కోడి పుంజును పెడతనని మొక్కుకున్నడు. చేన్ల గడ్డి తీపిస్తందుకు కూలోల్లకు ఐదు వేలరూపాయలు అవసరం పడితే రఘునాథం ఖాత బుక్కుల రాసుకుని ఇచ్చిండు. రఘునాథం కూడా యాదగిరి పంట మంచిగ పండుతుంది అని సంతోషపడుతున్నడు. అడుగు మందు సంచులు కూడా ఖాతా బుక్కుల రాసుకుని ఇచ్చిండు. చేను ఎదిగి వస్తుంది. తెగులు సోకిందని యాదగిరి రఘునాథం దగ్గరకు పోయిండు. 'నా దగ్గర మొహమాటం ఎందుకు బావ? నువ్వు అడిగితే ఎప్పుడన్నా కాదన్నానా? మీ దగ్గర డబ్బులు ఎటు పోతయి చెప్పు? నన్ను కాదని నువ్వు పత్తి అమ్ముకోవు కదా' అనుకుంట పురుగుల మందులు కూడా ఇచ్చిండు. యాదగిరి రాత్రింబవళ్ళు కష్టపడ్డడు. చేనును పసిపిల్ల లెక్క సాదిండు. దసరా దీపావళి ఎల్లుదలకే కాయ పగులుడు మొదలైంది. మల్లె పూల పందిరి లెక్క చేను చూస్తందుకు కండ్ల సంబూరంగ కనబడుతున్నది. 'రేపు దశమి మంచిగున్నదంట. పత్తి ఏరుడు మొదలు పెడదాం. చెలకల ఉన్న మైసమ్మ కాడ కోడిపుంజును కోసుకొని వస్త. ఊళ్లెకు పోయి పదిమంది కూలోళ్లను మాట్లాడు' పొద్దుగాలనే మొదలు పెట్టాలె ' భార్య మంగమ్మ తోటి అన్నడు యాదగిరి. 'మీనక్కా... ఉన్నవా....?' మంగమ్మ కూలీల మేస్త్రి మీనమ్మ ఇంటి ముందు నిలబడి పిలిచింది. 'ఆ.. ఏంది చెల్లె? ఇసుంట రారాదు ఆకిట్లనే నిలవడితివి' ఇంటి వెనుక జాలాట్ల నుంచి పైట కొంగు నడుముకు చెక్కుకుంటూ వస్తూ అన్నది మీనమ్మ. 'పోవాలె అక్కా ఇంక ఏడిపని ఆన్నే ఉంది. మీ మరిది శెల్కలకు పోయిండు. ఇయ్యాల మంచి రోజంట.పత్తి ఏరాలె. ఓ పదిమంది కావాలె ఒస్తరా అక్కా.' 'అందరూ ఇయ్యాలనే పిలుస్తున్నరు. ఒవల్ని కాదన్నా కష్టమే ఉంది. ఐదుగురిని పంపిస్త చెల్లె. నీకు తెల్వనిది ఏముంది? కూళ్లకు అంటే ఎవరు వస్తలేరు. కిలల లెక్క. కిలో పత్తి కి పది రూపాయలు. లోకం తోపాటు నువ్వు. సరేనంటే పంపిస్తా.' అన్నది మీనమ్మ. తప్పని పరిస్థితిలో సరే పంపమని చెప్పింది మంగమ్మ. పత్తి బోరాలు నిండుతున్నయి. కూల్లకే వేలకు వేలు కావలసి వస్తుంది. యాదగిరి దగ్గర లేకపోవడం వల్ల రఘునాథం ఇస్తున్నడు. ఖాతాల రాస్తున్నడు. చిట్యాల పత్తి మిల్లు కాడ ధర ఐదు వేల ఐదు వందలు పలుకుతుందట. ఈ మాట విన్నప్పటినుంచి యాదగిరి ఈ అప్పులు తీరుతయి తేటగ అయిత.నాల్గుట్ల గలుస్త అని సంబర పడుతున్నడు. సొంతంగ పెట్టుబడి పెట్టుకున్నోళ్ళు పత్తి ట్రాక్టర్ల తొక్కుకొని చిట్యాల కు పోయి అమ్ముకొని వస్తున్నరు. యాదగిరి చేను కూడా పత్తి ఏరడం దగ్గర పడ్డది. ఒక నాడు రఘునాథం దగ్గరకు పోయి పత్తి కాంట పెట్టుకోవడానికి రమ్మని పిలిచిండు. తెల్లవారి రఘునాథం మనుషులు కాంట, బాట్లు తీసుకొని యాదగిరి ఇంటి ముందుకు వచ్చినారు. 'యాదగిరి బావ ఉన్నవా!' పిలిచిండు రఘునాథం. ఆ వస్తున్న బావ అని శిలక్కొయ్య కు తగిలించిన అంగి తొడుక్కుని బయటకు వచ్చిండు యాదగిరి. 'కళ్యాణీ! మామయ్యకు కుర్చీ తీసుకురా' బిడ్డను పిలిచిండు యాదగిరి. కళ్యాణి కుర్చీ తెచ్చి వేసింది. రఘునాథం కూర్చున్నడు. 'బావా! చెప్పలేదు అనొద్దు. ధర నీకు తెలుసు కదా మూడు వేల ఎనిమిది వందలు. పత్తి మొత్తం కాంటా అయినంక లెక్క చూసుకుందాం' అన్నడు రఘునాథం. ఒక్కసారే గుండె గుభేలుమంది యాదగిరికి. 'చిట్యాల కాడ ఐదు వేల ఐదు వందలు పలుకుతుందట కదా బావ.. గింత తేడా ఉంటదా? జర చూడున్రి. బతిమాలినట్టే అన్నడు యాదగిరి. ఎవలన్నరు? హమాలి ఖర్చు, ట్రాక్టర్‌ కిరాయి, తరుగు ఇయన్నీ ఊకెనే ఎల్తయా? నీ ఒక్కడి కాడనే కాదు. ఊళ్లే నా ఆసాములు అందర్నీ అడుగు. ఒకటే ధర. ఇంకో మాట లేదు. తేల్చి చెప్పిండు రఘునాథం. విధిలేని పరిస్థితుల్లో తన ఏడాది రెక్కల కష్టాన్ని రఘునాథం చేతిలో ధారపోసిండు యాదగిరి. తరువాత తను తీసుకున్న పెట్టుబడి ఖర్చు లెక్క చూసిండు. అన్నీ పోను పదిహేను వేల రూపాయలు యాదగిరి చేతిలో పెట్టిండు. తన కాళ్ళ కింది భూమి కదిలి పోయినట్లు, తన కలల గూడు చెదిరి పోయినట్లు తీవ్ర ఆవేదనకు లోనయిండు యాదగిరి. తన కళ్ళ ముందట సైకిల్‌ పై తిరిగిన రఘునాథం పెద్ద భవంతి ఎట్ల కట్టుకున్నడో ఖరీదైన కారు ఎట్ల కొనుక్కున్నడో ఇన్నాళ్లు అర్థం కాలేదు గాని ఇప్పుడు లెక్క చూసిన తర్వాత యాదగిరికి ఒక స్పష్టత వచ్చినట్లయింది. బాధ, దుఃఖం, ఆవేశం, ఆవేదనతో శరీరం వణికిపోతోంది. ఎన్నుగర్ర విరిగిన గుడిసె లెక్క దేశానికి వెన్నెముక నేలపై కూలిపోయింది.
రియాలిటీ షో లకి ఈటీవీ కేర్ అఫ్ అడ్రస్.. అందులో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతున్న క్యాష్ కార్యక్రమానికి ఇప్పటికీ కూడా భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఒక రియాల్టీ షో కొనసాగడం అనేది మామూలు విషయం కాదు. Video Advertisement కేవలం సుమ యాంకరింగ్ అవ్వడం వల్లే కార్యక్రమం ఇంత కాలం కొనసాగుతుంది అంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుమ ఉండడం వల్లే తాము క్యాష్ కార్యక్రమాన్ని చూస్తున్నాం అని మరి కొందరు వెల్లడిస్తున్నారు. యాంకర్లకు సుమ డిక్షనరీ లాంటిది. ఆమె మైక్ పట్టుకుందంటే మాటల ప్రవాహం.. పంచ్ వేసిందంటే నవ్వుల జల్లు కురవాల్సిందే. కొంతమంది యాంకర్లకు వాళ్లపై జోక్‌లు వేయకూడదు.. వీళ్లని అలా అనకూడదు అని లిమిట్స్ ఉంటాయి.. కానీ సీనియర్ సుమకి నో లిమిట్స్.. ఎదుట ఉన్నది మెగాస్టార్ అయినా.. సూపర్ స్టార్ అయినా తాను అనుకున్నది అనేస్తుంది. అయితే నొప్పించక తానొప్పక అన్నట్టుగా తన వాక్చాతుర్యంతో కట్టిపడేస్తుంటుంది యాంకర్ సుమ. ఎంతమంది యాంకర్లు ఉన్నాసరే టాలీవుడ్‌లో సుమది ప్రత్యేక స్థానం.. సుస్థిర స్థానం. ప్రతి వారం సెలబ్రిటీలను తీసుకు వచ్చి వారితో ఆటలు ఆడిస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు సుమ. ఈమె క్యాష్ కార్యక్రమం కోసం చాలా కష్టపడుతుంది. ఎన్నో డైలాగులను గుర్తు పెట్టుకుంటూ వచ్చిన కంటెస్టెంట్స్ ని మేనేజ్ చేస్తూ ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది. కాబట్టే ఈ షోకి ఈ స్థాయిలో రేటింగ్ రావడంతో పాటు ఇన్నాళ్లు కొనసాగుతోంది. ఇంతగా కష్టపడుతున్న సుమ క్యాష్ ఒక్క ఎపిసోడ్ కు 5 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటారని సమాచారం. ఐదు లక్షలతో పాటు తన స్టాఫ్ ఖర్చులు అదనం. అవి ఒక 50 వేల రూపాయల వరకు అవుతాయి. మొత్తంగా ఐదున్నర లక్ష ఎపిసోడ్ కు సుమ తీసుకుంటుంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సుమ క్యాష్ కార్యక్రమం మొదట్లో ఒక్క ఎపిసోడ్ కి 50 వేల నుండి 70 వేల రూపాయలు తీసుకొనేవారట. కానీ ఇప్పుడు ఆమె పారితోషికం ఎన్ని రెట్లు పెరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఈటీవీలో క్యాష్ కార్యక్రమం కాకుండా ఆమె ఏ కార్యక్రమం చేసినా కూడా ఇంతకు మించి తీసుకుంటారట. తనను యాంకర్ గా నిలబెట్టి ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టింది కనుక మల్లెమాల మరియు ఈటీవీ దగ్గర ఈ పారితోషికం తీసుకుంటారట. బయట చానెల్స్ లో సుమ ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారని సమాచారం. ఈటీవీ పై అభిమానంతో క్యాష్ కార్యక్రమం ఆమె రెగ్యులర్ గా చేస్తూనే ఉంటుంది. ఆమె చేయడం వల్ల ప్రేక్షకులు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు. కనుక మరో 10 సంవత్సరాలు అయినా క్యాష్ కార్యక్రమం వస్తూనే ఉంటది.. ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. యాంకర్ గా సుమ కొనసాగుతూనే ఉంటుంది. సుమ ఎప్పుడైతే క్యాష్ కార్యక్రమాన్ని వదిలేస్తుందో అప్పటి వరకు మల్లెమాల, ఈటీవీ వారు క్యాష్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు అనేది బుల్లితెర వర్గాల టాక్. ఈటీవీలో సుమ యాంకరింగ్ చేసిన స్టార్ మహిళ కార్యక్రమం 11 ఏళ్ళు నిర్విరామం గా వచ్చింది. ఒకే వ్యాఖ్యాతతో ఎక్కువకాలం నిర్వహించబడిన కార్యక్రమంగా ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. 3,181 భాగాలతో భారతదేశంలోనే అతిపెద్ద రెండవ కార్యక్రమంగా స్టార్ మహిళ నిలిచింది. Recent Posts ‘అరవింద సమేత’ స్టోరీ ని మంచు విష్ణు సినిమా లో అప్పుడే చెప్పారుగా..!! సొంత “దుస్తుల బ్రాండ్” తో పాటు… “మహేష్ బాబు” కి ఉన్న ఈ 5 వ్యాపారాలు ఏంటో తెలుసా..? “తేరి రీమేక్ అయితే కాదుగా.?” అంటూ…“పవన్ కళ్యాణ్” తో “హరీష్ శంకర్” సినిమా గురించి ట్వీట్ పై 10 ట్రోల్స్.!
పృద్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి ‘. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ సినిమా ని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు.. వినూత్నమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను కె.ఎస్ రామారావు, విడుదల చేశారు. - Advertisement - కె.ఎస్‌ రామారావు మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు శ్రీ వర్ధన్ చాలా మంచి వ్యక్తి. టాలెంటెడ్. టీజర్ చూస్తే నే అర్థమవుతుంది . టిజర్ లో ఏదో వుంది . హీరో హీరోయిన్ బాగున్నారు. టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ‘ఐఐటి కృష్ణమూర్తి’ టైటిల్ వెరైటీ గా టీజర్ ఇంటెన్స్ గా చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్ .‌ యూత్ అందరు కలిసి చెసిన ఈ సినిమా నిర్మాతకు సక్సెస్ ను అందించాలని ఆశిస్తున్నానన్నారు. చిత్ర దర్శకుడు శ్రీ వర్దన్ మాట్లాడుతూ.. విచ్చెసిన గెస్ట్ లకు ధన్యవాదాలు. నేటి తరానికి నచ్చెలా ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను తీశాము. నిర్మాత సపోర్ట్ అప్పటికి మరచిపోలేము . అందరికి మా “ఐఐటి కృష్ణమూర్తి” నచ్చుతాడని నమ్ముతున్నామన్నారు. సంగీత దర్శకుడు నరేష్ కుమారన్ మాట్లాడుతూ.. ఇదోక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అందరు జెన్యూన్ గా కష్టపడ్డామన్నారు. చిత్ర సమర్పకులు ప్రేమ్ కుమార్ పాత్ర మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ నీకూరి తొలిసారి అయినా విషయం ఉన్న మంచి సినిమా చేశారు. ఈ టీమ్ కు సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను అన్నారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ..‌ సినిమా ఫీల్డ్ నాకు కొత్త. ఈ చిత్ర దర్శకుడు రైటర్ పట్టుదల ,కథ నచ్చి ఈ సినిమా చేశాం. ఈ కాన్సెప్ట్ యూనివర్సల్ . అది నచ్చి ప్రేమ్ కుమార్ సపోర్ట్ చేశారన్నారు. హీరో పృధ్వీ దండమూడి మాట్లాడుతూ.. నేను హీరో అయినా, మా టీమ్ మెంబర్స్ ఈ చిత్రానికి రియల్ హీరోస్. నిర్మాత ప్రసాద్ గారు అవగాహన లేకపోయినా కథ పైన తనకున్న నమ్మకంతో ఈ సినిమా చేశారు‌. అందరు కష్టపడి బెస్ట్ ఔట్పుట్ రావటానికి కృషి చేశాం. ఇంకా ఈ కార్యక్రమంలో తుమ్మల పల్లి రామ సత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, రమేష్ మద్దినేని , బాబ్జీ ,రామ్ రావిపల్లి తదితరులు పాల్గొన్నారు పృద్వీ దండమూడి, మైరా దోషి, వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి దర్శకుడు : శ్రీ వర్ధన్,
టీనేజ్ కుర్రాడికి పెళ్ళైన అమ్మాయి కి మధ్య జరిగే ఉద్వేగభరితమైన ప్రేమ కథ #69 సంస్కార్ కాలనీ చిత్రం – సునీల్ కుమార్ రెడ్డి సమాజంలో జరిగే విషయాలు వాటి సమస్యలు ప్రధాన కథగా తీసుకుని ఒక అందమైన కథనం తో మంచి చిత్రాలు అందించిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. ఆయన గతంలో తీసిన వలస, గల్ఫ్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందితే రొమాంటిక్ ఇతివృత్తాలు తీసినప్పుడు ప్రేక్షకుల మెప్పు కూడా పొందాయి. ఇప్పుడు #69 సంస్కార్ కాలనీ పేరుతో మరో కథా చిత్రం తో మార్చి 18న మన ముందుకు వస్తున్నారు. శ్రీ లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “#69 సంస్కార్ కాలనీ . ఈ చిత్రం మార్చి 18న విడుదల కు సిద్ధంగా ఉంది. చిత్ర వివరాలు తెలియజేస్తూ “సినిమా చాలా బలమైన మీడియం. సమాజంలో జరుగుతున్న విషయాలను మంచి కథనం తో చెప్తే ప్రేక్షకులకు బాగా అర్థం అవుతుంది. రెండు గంటల సినిమా కనీసం రెండు రోజులు అయిన ఆలోచింపజేయాలి. నా ప్రతి సినిమా ఆ సంకల్పంతో చేసినవే. ఈ #69 సంస్కార్ కాలనీ చిత్రం కూడా ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది. సంస్కార్ కాలనీ చిత్రం ఆడవాళ్ళ సున్నిత మానసిక చిత్రంగా చూపించే ఒక సినిమా అందుకే స్వాతి అనే అమ్మాయి ని మా స్టోరీ డిపార్ట్మెంట్ లోకి తీసుకున్నాము. ఈ చిత్రం మానవ సంబంధాలలో వస్తున్న మార్పుల గురించి , సమాజంలో జరుగుతున్న వింత పోకడలు గురించి చెప్పే సినిమా. ఇందులో ఒక టీనేజ్ కుర్రాడికి ఒక పెళ్ళైన అమ్మాయి కి మధ్య జరిగిన ఉద్వేగభరితమైన ప్రేమ కథ. దానికి అనుకూలించిన కారణాలు వాటి వల్ల వస్తున్న సమస్యల గురించి చెప్పేదే ఈ సినిమా. ఇలాంటి కథలు వచ్చాయి కానీ కొత్త కోణం లో చూపించాము. ఇప్పటివరకు ఏ సినిమాలో చూపించని విషయాలను ఈ చిత్రంలో చుపించాము. కొన్ని విషయాలను ఓపెన్ గానే బలంగా చెప్పాను. నా చిత్రానికి ఏ సర్టిఫికెట్ వచ్చింది. పరిణతి చె౦దిన ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుంది . అజయ్ గారు భర్త పాత్ర చేశారు. ఆయన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఆయన పాత్రకి బాగా న్యాయం చేశారు. ప్రేక్షకులకి అజయ్ గారి పాత్ర బాగా నచ్చుతుంది. కథ కథనం పూర్తి అయిన తర్వాత ఎస్తర్ గారిని కలిసాను. ఆడిషన్ చేశారు, తాను క్యారెక్టర్ కి బాగా సరిపోతుంది అని తనని మేము తీసుకున్నాము. ఎస్తర్ గారు కూడా కథ విని కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు. మా నిర్మాత బాపి రాజు గారు నాకు మంచి స్నేహితుడు. బాపి రాజు 17 ఎళ్లగా నా చిత్రాలను డిస్ట్రిబ్యూటర్ గా విడుదల చేశారు. తర్వాత నిర్మాతగా రొమాంటిక్ క్రిమినల్స్ మరియు ఈ సంస్కార్ కాలనీ చిత్రాలు నిర్మించారు. నాతో పని చేసే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ గా కలిసిపోతున్నారు. ప్లాప్ వచ్చినా సక్సెస్ వచ్చినా కలిసే ఉన్నారు. ప్రతి సినిమా కి సహాయం గా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత చదలవాడ శ్రీనివాస్ రావు గారు నిర్మాతగా మా నాన్న నక్సలైట్ అనే చిత్రం చేస్తున్నాను. 1995 బ్యాక్ డ్రాప్ లో సాగే తండ్రి కొడుకుల సినిమా. తర్వాత డాక్టర్ ఎల్ ఎన్ రావు, యక్కలి రవీంద్ర బాబు నిర్మించిన వెల్కమ్ టు తీహార్ కాలేజ్ చిత్రం జూలైలో విడుదల చేస్తున్నాము. (Story: టీనేజ్ కుర్రాడికి పెళ్ళైన అమ్మాయి కి మధ్య…!)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలహీనపడినా, అటు రైతుల్లో ఇటు ప్రజల్లో ఆందోళన వీడలేదు. గత రాత్రి జిల్లావ్యాప్తంగా వర్షం దంచేసింది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం జిల్లాను కమ్మేసిన మబ్బు చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 24: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలహీనపడినా, అటు రైతుల్లో ఇటు ప్రజల్లో ఆందోళన వీడలేదు. గత రాత్రి జిల్లావ్యాప్తంగా వర్షం దంచేసింది. గురువారం కాసేపు చిరుజల్లులు, కాసేపు ఎండతీవ్రత కొనసాగింది. జిల్లాలోని 31 మండలాల్లో ఓ మోస్తరు నుంచి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా బైరెడ్డిపల్లెలో 39.2మి.మీ, అత్యల్పంగా నిండ్రలో 1.2 మిమీ వర్షం నమోదైంది. రొంపిచెర్లలో 30.4, కార్వేటినగరం 30.2, వి.కోట 30.2, రామకుప్పం 28.2, గంగవరం 24.6, శ్రీరంగరాజపురం 21.6, పుంగనూరు 21.2, గుడిపాల 18.2, యాదమరి 17.2, పెనుమూరు 14.6, సోమల 14.2, బంగారుపాళ్యం 14.2, విజయపురం 12.8, తవణంపల్లె 12.2, సదుం 12, పెద్దపంజాణి 11.2, నగరి 10.6, గుడుపల్లె 10.6, వెదురుకుప్పం 10.2, పలమనేరు 10, పూతలపట్టు 9, శాంతిపురం 8, చౌడేపల్లి 7.4, కుప్పం 7.2, చిత్తూరు 6.4, పులిచెర్ల 4.8, ఐరాల 4.4, గంగాధరనెల్లూరు 4.2, పాలసముద్రంలో 2.8 మి.మీ వర్షం నమోదైంది.
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాముహిక జాతీయ గీతాలపనలో జిల్లావ్యాప్తంగా ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 11:30 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రంతో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో జాతీయ గీతాలాపన చేశారు. సిద్దిపేట పాత బస్టాండ్‌ వద్ద జాతీయ గీతాలాపనలో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజా రాధాకృష్ణశర్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు పాల్గొన్నారు. సిద్దిపేటలో జాతీయ గీతాలాపన చేస్తున్న విద్యార్థులు, ప్రజలు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 సామూహిక జాతీయగీతాలాపనకు అపూర్వ స్పందన నిలిచిన జనం, కదలని వాహనాలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు, రైతులు, కూలీలు సిద్దిపేటటౌన్‌/సిద్దిపేటఅర్బన్‌/హుస్నాబాద్‌/చేర్యాల/ రాయపోల్‌/గజ్వేల్‌/గజ్వేల్‌రూరల్‌/వర్గల్‌, ఆగస్టు 16: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాముహిక జాతీయ గీతాలపనలో జిల్లావ్యాప్తంగా ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 11:30 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రంతో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో జాతీయ గీతాలాపన చేశారు. సిద్దిపేట పాత బస్టాండ్‌ వద్ద జాతీయ గీతాలాపనలో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజా రాధాకృష్ణశర్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు పాల్గొన్నారు. విద్యార్థులు, వాహనదారులు, పాదచారులు ఎక్కడివారక్కడే జాతీయ గీతాలాపన చేశారు. ఏసీపీ దేవారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ రాజనర్సు, కౌన్సిలర్లు, అధికారులు, కళాకారులు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు జాతీయ గీతాలాపన చేశారు. సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని నర్సాపూర్‌లో గీత కార్మికులు తాటిచెట్టుపై జెండాలను ప్రదర్శిస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ హాజరయ్యారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, స్వచ్ఛంద సంఘాల నాయకులు, ఆర్యవైశ్య సంఘ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆయా ప్రదేశాల్లో జాతీయగీతాలపనలో జడ్పీ వైస్‌ చైర్మెన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనిత, ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీపీ సతీష్‌, ఎంపీపీ మానస, లక్ష్మీ, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ కాసర్ల అశోక్‌బాబు, కమిషనర్‌ రాజమల్లయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, సీఐ రఘుపతిరెడ్డి, ఎస్‌ఐ శ్రీధర్‌, మాజీ ఎంపీపీ వెంకట్‌, వెంకట్రాంరెడ్డి, అన్వర్‌, ఏ.తిరుపతిరెడ్డి, గోపాల్‌రెడ్డి, నళినిదేవి, భాగ్యరెడ్డి, స్వర్ణలత, శివసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లిఖార్జున్‌రెడ్డి, బీజేపీ నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో జాతీయగీతాలపన పండుగలా నిర్వహించారు. కొమురవెల్లి మండలకేంద్రంలో నిర్వహించిన సామూహిక గీతాలాపన కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్దప్ప, వైస్‌ ఎంపీపీ రాజేందర్‌రెడ్డి, సర్పంచ్‌ లత, ఎంపీటీసీలు కవిత, రాజమణి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు భిక్షపతి, వంగా రాణి, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. చేర్యాలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపారాణి, వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, సీఐ శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, వ్యాపారులు, ప్రజలు, విద్యార్థులు జనగామ-సిద్దిపేట రహదారికి ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర మానవహారం ఏర్పాటుచేసి జాతీయగీతాన్ని ఆలపించారు. ఆకునూరు, ముస్త్యాల, వేచరేణి,. వీరన్నపేట, పోతిరెడ్డిపల్లి, నాగపురి తదితర గ్రామాల్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాయపోల్‌లో అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన సామూహిక గీతాలాపనలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ నాయకులు మోహన్‌రెడ్డి, వెంకటేశ్వరశర్మ, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ యాదగిరి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ మౌనికారాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, ఎఫ్‌ఢీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీ, కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, మెట్టయ్య, శిరీషారాజు పాల్గొన్నారు. సమీకృత మార్కెట్‌లో ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో సీఐ వీరప్రసాద్‌, ప్రజ్ఞాపూర్‌లో ట్రాఫిక్‌ సీఐ తిరుపతి, శివాజీచౌక్‌లో కౌన్సిలర్లు బాలమణి, చందనరవి, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో సర్పంచ్‌ ప్రతా్‌పరెడ్డి ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. వర్గల్‌ మండలం గౌరారం వద్ద రాజీవ్‌ రహదారిపై గ్రామ సర్పంచ్‌ వినోదానర్సింహారెడ్డి, వైస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి, ఎస్‌ఐ సంపత్‌కుమార్‌, కనకరాజు ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు 300 మీటర్ల జాతీయ పతాకంతో ప్రదర్శన చేశారు. విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఎంపీపీ లత రమేశ్‌గౌడ్‌, జడ్పీటీసీ బాలు యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మాతృప్రేమ గొప్పదనాన్ని చెప్పడానికి ఎన్ని మాటలూ సరిపోవు. పసిబిడ్డ తల్లి.. ఏ పనిలో ఉన్నా తన బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె కూడా అంతే ఓ పక్క క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మరో పక్క అమ్మ ప్రేమను చాటింది. తల్లి మనసుకు నిదర్శనంగా నిలిచింది.2019 మిజోరం రాష్ట్ర క్రీడల్లో లాల్వెంట్లువాంగీ సెర్చిప్ జిల్లా తుయికుం వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇటీవల జరిగిన మొదటి పోటీకి ఆమె తన ఏడు నెలల బిడ్డను వెంట తీసుకొచ్చింది. ఆట మధ్యలో విరామం లభించడంతో ఆమె తన బిడ్డకు పాలిచ్చింది. Feeding her 7-month old baby during interval of the volley ball match at inauguration Day of Mizoram State Games ‘19,a Spiker from Tuikum(Serchhip Dist) Ms Lalventluangi expressed happiness over their victory in their first match. Salute Ms Veni pic.twitter.com/3gI3CIDBZf — Robert Romawia Royte (@robertroyte) December 9, 2019 దీనికి సంబంధించిన ఫోటోను ఆ రాష్ట్ర క్రీడా మంత్రి రాబర్ట్ రోమావియా రోయ్ట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఆమెకు సెల్యూట్ చేశారు. 2019 మిజోరం రాష్ట్ర క్రీడల మస్కట్‌‌గా ఆ ఫోటోను ఉపయోగిస్తమని తెలిపారు. అలాగే, ఆమెను రూ.10 వేలు నగదు బహుమతితో సత్కరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆమె క్రీడా స్ఫూర్తికి, అమ్మ ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సెల్యూట్ లాల్వెంట్లువాంగీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అప్పుడు నాకు పాతికేళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. బాంకులో పని చేస్తున్నాను. మేడ మీద రూము లో ఉంటున్నాను.ఒక రోజు నేను స్నానం చేసి టవల్ ఆరేయడానికి బాల్కనీలోకి వచ్చాను. మెరుపు మెరిసి నట్టయింది. పాతికేళ్ల పరువంలో ఉన్న అమ్మాయి మా ఎదురిం టిలో కింది పోర్షనులో బట్టలు ఆరవేస్తోంది. చాలా అందంగా ఉంది.నాకు మొడ్డ లేచింది. పిచ్చి ధైర్యం వచ్చింది. ఏమయితే అది అయిందని ఆ అమ్మాయి కేసి తదేకంగా చూస్తున్నాను. ఆ అమ్మాయి కూడా నా వంక చూసింది. “అమ్మయ్య ” అనుకున్నాను. మరల బట్టల చాటుకు వెళ్ళింది.మరల చూడక పోతుందా అని చూస్తున్నాను. ఈసారి మరల నా వంక బట్టల సందునుండి చూసింది. ఒక చిలిపి కోరిక కలిగింది. ఆ అమ్మాయి బట్టల సందునుండి చూస్తున్నపుడు నేను నా టవల్ విప్పి మరల కట్టుకున్నాను. అంటేనా మొడ్డను ఆ అమ్మాయికి చూపించి మరల కట్టుకు న్నాను.మరి నా మొడ్డ వైపు చూసిందో లేదో తెలియదు కాని చటుక్కున ఆరవేస్తున్న బట్టల చాటుకు వెళ్లింది. నేను ఏదో పని ఉన్నట్టు లోపలకు వెళ్లాను. లోపలకు వెళ్లి కిటికీ సందులోనుండి చూసాను.ఆ అమ్మాయి బట్టల చాటునుండి బయటకు వచ్చింది. మేడ వైపు చూస్తూ ఉంది. అమ్మయ్య అమ్మడు దారిలో పడింది అనుకున్నాను.మరల బాల్కనీలోకి వచ్చాను. అటు ఇటు చూసి మరల నా టవల్ విప్పి కొంచెంసేపు ఉంచి మరల కట్టుకున్నాను.ఆ అమ్మాయి నా మొడ్డ వంక కన్నార్పకుండా చూస్తూ ఉంది.“బాగుందా” అని సైగ చేసాను.“సూపర్” అంటూ సైగ చేసింది.“రమ్మంటావా” అని సైగ చేసాను.“రా” అని చెయ్యి ఊపి ఇంట్లోకి పోయింది.యా హూ అంటూ ఎగిరి గంతేసాను. కాని ఒక అనుమానం. ఎదురింట్లో కాటరింగు చేసే ఆయన ఉన్నాడు అని తెలిసు. కాని ఆ అమ్మడును ఎప్పుడూ చూడలేదు. కొందీసి ఆయన భార్య కాదుకదా అనుకున్నాను. ఎవరైతే మనకేంటి రమ్మంది వెళ్లేపోయె అనుకుంటూ బట్టల వేసుకోడానికి లోపలకువెళ్లాను.గబా గబా పాంటు షర్టు వేసుకొని టక్ చేసుకొని షూ వేసుకొని ఎదురింటికి వెళ్లాను. డోర్ బెల్ కొట్టాను.ఆమె వచ్చి తలుపు తీసింది. ఏం మాట్లాడో తెలియలేదు.“ఏం కావాలండీ? ” అని అని అడిగింది.“మీ ఇంట్లో కరెంటు ఉందా.” అని అడిగాను.” ఏం మీ ఇంట్లో లేదా” అంది నవ్వుతూ.“లేదండీ” అన్నాను.“అదేమిటీ ఇందాక చూపించినపుడు మీ ఇంట్లో ఒంట్లో బాగా కరెంటు ఉందే” అంది నవ్వుతూ.అమ్మ నీయమ్మ అనుకున్నాను. తొందర పడ్డం ఎందుకని “మీ ఇంట్లో కరెంటు ఉందాండి?” అన్నాను.“లాభం లేదండీ మా ఇంట్లో ఎప్పుడూ కరెంటు ఉండదు” అంది దీనంగా మొహం పెట్టి.“అదేంటండీ కొంచెం కూడా ఉండదా. మరీ అంత డిమ్ గా ఉంటుందా” అన్నాను నవ్వుతూ.“లోపలకు రండి చూద్దురు గాని” అంది. నేను లోపలకు అడుగు పెట్టాను. ఆమె వెంటనే డోర్ వేసి బోల్టు పెట్టింది.” నేను బాంకుకు వెళ్లాలండీ” అన్నాను.“మరి మా ఇంట్లో కరెంటు ఎలా ఉంటుందో చూడరా” అంది.“చూపించండి.” అన్నాను తెగించి.ఆమె నవ్వుతూ పమిట జార్చింది. నాకు కళ్లు బైర్లు కమ్మాయి. కొబ్బరి బొండాల్లాంటి సళ్లు అని పుస్తకాలలో చదవడమే గాని చూడ్డం అదే మొదటి సారి. నా చేతులు ఆటోమాటిక్ గా ఆమె సళ్ల మీద పడ్డాయి. ఒక్కసారి గట్టిగా పిసికి వదిలాను. అంతే నన్ను గట్టిగా వాటేసుకొంది. నేను కూడా ఆమెను గట్టిగా వాటేసు కున్నాను. ఒక చెయ్యి వీపు మీద మరొక చెయ్యి ఆమె బలిసిన పిర్రల మీద వేసి కసా కసా నలిపేస్తున్నాను.కాసేపు ఇద్దరి మధ్యా మాటలు లేవు. నేను ఆమె మెడమీద మొహం పెట్టి ముద్దులు పెడుతున్నాను. నేనేం చిలక్కొట్టని మొడ్డ ను కాదు. అప్పటికి మూడు పూకుల్లో నా మొడ్డను ముంచి పావనం చేసాను. కాని ఇంతటి పర్సనాలిటీ ఉన్న అందగత్తెను దెంగటం ఇదే మొదటిసారి.కింద నా మొడ్డ బాగా నిక్కేసింది. ఆమె తొడలలో గుచ్చుకుంటూ ఉంది.“నీ పేరేమిటి” అంది. “మదన్” అన్నాను.“నిజంగా నువ్వు మదనుడివే. నాపాలిట మన్మధుడివి. మరి ఈ రతీ దేవి ఈ ఇంట్లో చేరినప్పటి నుండి నిన్ను చూస్తూ ఉంది కదా. ఒకసారి నా వంక చూస్తే నీ సొమ్మేం పోయిందిరా మదనా” అంది నన్ను అల్లుకు పోతూ“నీకు నా మీద కోరిక ఉందని ఇప్పుడేగా తెలిసింది.” అన్నాను ఆమె బుగ్గలు నిమురుతూ.ఇంక నాకు ఆగ లేదు. విజయను బుజాలు పట్టుకొని పైకి లేపాను. విజయమొహాన్ని నా చేతుల్లోకి తీసుకొని ముద్దులాడాను. విజయ తన రెండు చేతులను నా నడుము చుట్టూ వేసి నన్ను తన వైపుకు లా క్కుంది. నేను నాచేతిని మా ఇద్దరి మధ్యకుపోని చ్చి దాని పూకు మీద చీర మీద నుండి తడిమాను. విజయ పూకు మీద ఆతులు నా చేతికి పట్టుకుచ్చులాగా తగిలాయి.“ఏంటి విజయా చిట్టడవిలా పెంచేసావు. ఈ అడవిలో నీ పూకు ఎక్కడుందో ఎలా తెలుస్తుందే అమ్మడూ” అన్నాను.“ఏం చెయ్యనురా మదనా నా మొగుడికి అక్కడ ఏం చెయ్యాలో తెలిసి చావదు. ఇన్నాళ్లు దానికి పనిలేకుండా పోయింది. ఇంక నువ్వు వచ్చావుగా. చూడు. చిట్టడవిలో తుప్ప అంతా పీకి పారేస్తాను. సాయంత్రానికి నిగనిగ లాడుతూ ఉంటుంది నా బుజ్జిముండ” అంది నా గుండెల మీద తల పెట్టి తన నాలుకతో నా గుండెల మీద నాకుతూ. “అయితే ఇప్పుడేం వద్దా “అన్నాను“లేడికి లేచిందే పరుగని తమరికి లేచిందని దోపెయ్యడమేనా మదనా! దెంగినా దెంగకపోయినా నేను మొగుడి చాటు ఇల్లాలిని. కొంచెం సమయం సందర్భం చూసుకోవద్దూ ”అని దీర్ఘం తీసింది.“ఇక్కడ నాకు నిగిడి నిక్కపొడుచుకొని ఉంది విజయా. లోపల పెట్టి నాలుగు ఊపులు ఊపకపోతే చిట్లి పోయేట్టు ఉంది” అన్నా దాని సళ్లమీద చెయ్యి పెట్టి నిమురుతూ.“అయ్యో పాపం ఇన్నాళ్లు ఏం చేసావో అదే చెయ్యి. మా ఆయన వచ్చే వేళయింది.రాత్రికి 9 గంటలకు భోజనం చేసి మా ఆయన షికారుకు వెళతాడు. 10 గంటలకు వస్తాడు. అప్పుడు వీధిలో జనం కూడా ఎవ్వరూ ఉండరు. నేరుగా ఇంట్లోకి వచ్చెయ్యి. గంటసేపు నీ ఇష్టం. నీ బాట్ తో నా పిచ్ మీద క్రికెట్ ఆడు” అంది గోముగా.“మరి బాలో ”అన్నాను.“ఒకటేమిటి రెండు బాల్స్ ఉన్నాయిగా” అంటూ చెయ్యి కిందికి పెట్టి నా వట్టకాయలు నిమురుతూ.దాని చిలిపి తనానికి మురిసిపోయాను.“మరి వెళ్లిరానా” అన్నాను కౌగిలి బిగిస్తూ. “రాత్రి పది దాకా దీనినే తల్చుకుంటూ ఉంటాను” అంది నా మొడ్డను నిమురుతూ.“నేను కూడా అంతే విజయా. తమరి పూకును తల్చుకుంటూ మొడ్డ నలుపుకుంటాను.”“కొంపదీసి నీ రసం వేస్టు చేస్తావేమిటి. అదేం కుదరదు. నీ అమృతం నా పూకులో అన్నా కార్చాలి లేకపోతే నా నోట్లో అన్నా కార్చాలి అంతే” అంది నా మొడ్డనునిమురుతూ.“నువ్వు దానిని గారాం చేస్తుంటే నా మాట వినదు” అన్నాను.వినకపూతే పోనీ. నీ పూకులో దాచేసుకుంటాగా మదనా” అంది మరల నన్ను అల్లుకు పోతూ.“అవునా అమ్మాయి” అన్నాను తియ్యగా విజయ చెవిలో.ఆ పిలుపుకు పరవశించి పోయింది.“అబ్బా మదనా ఎంత తియ్యగా పిలిచావురా. మా ఆయన “ఒసేయ్ ఏమేవ్ మొద్దు మొహమా” అన్న పిలుపులకు అలవాటు పడ్డ నాకు నీ పిలుపు అమృతం లాగుందిరా మదనా.” అంది మరలా నన్ను అల్లుకు పోతూ.కొంపదీసి వీళ్ల ఆయన వస్పే మొదటికే మోసం వస్తుందని “అమ్మో మీ ఆయన” అన్నాను.చట్టున దూరంగా జరిగింది. అటూ ఇటూ చూసి“ఉమ్ మ్ మ్ ఏంటమ్మా నన్ను ఏమార్చావు ” అంది నా గుండెల మీద గుద్దుతూ.“మరి నే వెళ్లి వస్తాను” అంటూ నవ్వుకుంటూ బయటకు వచ్చాను.వీధిలో ఎవ్వరూ లేరు. ఈల వేసుకుంటూ బైక్ మీద బాంకుకు వెళ్లాను. ఆ రోజు అంతా చాలా ఆనందంగా గడిచిపోయింది. ఏ కస్టమర్ ను చూచినా నాకు విజయ కళ్లలో మెదిలింది. ఆ అందాన్ని ఎప్పుడెప్పుడు నా సొంతం చేసుకుందామా అని మనసు తహతహ లాడుతూ ఉంది.రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాను.సాయంత్రం కాగానే రూముకు వచ్చాను. విజయ కనపడుతుందేమో అని చూచాను. మొగుడు ఇంట్లో ఉన్నట్టు ఉన్నాడు. కనపడలేదు. నా మొడ్డ మీద ఆతులు బాగా పెరిగి ఉన్నాయి. నేనేమో దాని పూకు మీద ఆతులు గురించి చెప్పాను గాని విజయ నా మొడ్డ మీద ఆతులు ఉంటే తనకు ఇష్టమో లేదో చెప్పలేదు. ఆ తమకంలో నా మొడ్డను నోటినిండా కుక్కుకొని చీకింది.నేను పూకు నాకేటప్పడు నాకు ఆతులు ఉంటే బాగోదు. చెమట పట్టి వాసన వస్తుంది. మరి తను నా మొడ్డ చీకేటప్పుడు కూడా తనకు స్మెల్ వస్తుంది కదా. అందుకని వెంటనే బాత్ రూముకు వెళ్లి నా మొడ్డ మీద ఉన్న ఆతులు నీట్ గా గొరిగాను. ఇప్పుడు నా బుజ్జిగాడు నున్నగా గుండు కొట్టినట్టున్నాడు.రాత్రి 9.30 అయింది. అప్పటిదాకా నేను ఎదురింటి వైపు కన్నార్పకుండా చూస్తున్నాను.ఇంతలో విజయ బయటకు వచ్చింది. నేను బాల్కనీలో నిలబడి అటు ఇటు చూసాను ఎవ్వరూ లేరు.“ఏమయింది” అన్నాను విజయను చూచి.చేత్తో “ఉండు ఇప్పుడే భోజనం అయింది” అని సైగ చేసింది.“నేను రానా” అన్నాను.“ఓరి నీ ఆత్రం గూలా! ఆగరా మిండ మగడా!” అంటూ సైగ చేసింది.నేను మొడ్డ చేత్తో పట్టుకొని “సరే” అన్నాను.నవ్వుకుంటూ లోపలకు వెళ్లింది.10 అయింది. తాంబూలం నములుతూ ఎదురింటాయన బయటకు వచ్చాడు. ఆయనతో పాటు విజయ కూడా బయటకు వచ్చింది.“తలుపేసుకో ”అంటూ గేటు తీసుకొని బయటకు వచ్చాడు. ఆయన సందు తిరిగేంతవరకూ విజయ ఆయననే చూస్తూ ఉంది.ఆయన సందు తిరిగాక నా వైపు చూసి రా అని చెయ్యి ఊపి లోపలకు వెళ్లిపోయింది.నాకు లైన్ క్లియర్ అయినట్టుంది. వెంటనే లుంగీ సర్దుకొని కిందికి దిగి వచ్చాను.వీధిలో అటు ఇటు చూచి ఎవ్వరూ చూడ్డం లేదనుకొని చటుక్కున ఎదుంట్లోకి దూరాను. తలుపు తెరిచే ఉంది. లోపలకు పోయి డోర్ మూసేసాను.ఎదురుగుండా విజయ నిలబడి ఉంది. అప్పటికే తన జాకెట్ విప్పేసి నట్టుంది. విజయ ఒట్టి పమిటతో నిలబడి ఉంది.నేను తన దగ్గరకు వెళ్లాను. సిగ్గుతో తలవంచుకుంది.ఉదయం అమాంతం నా మొడ్డ చీకిన వీర వనిత ఇలా సిగ్గు పడ్డం ఏమిటా అనుకున్నాను. పమిట కిందికి జార్చాను. విజయ సళ్లు కను విందుగా కనపడుతున్నాయి. నేను తన సళ్లు చూస్తున్నాను అని తెలిసి చటుక్కున తన రెండు చేతులు సళ్లకు అడ్డం – అడ్డం పెట్టుకుంది. నేను విజయ సళ్ల వైపు చూస్తూ విజయ దగ్గరకు వెళ్లాను. (to be continued) అంతగా రెచ్చి పొయ్యావు అన్నాను. ఇప్పుడు మాత్రం తక్కువా. చూడు ఇలారెచ్చిపోతానో అంటూ తన లంగా విప్పేసి పక్కకు గిరేటేసింది. నేను విజయ నడుము చుట్టూ చెయ్యి వేసి నా వైపుకు అదుముకున్నాను. నా మొడ్డ విజయ తొడలమధ్య గుచ్చుకుంటూ ఉంది. నాకు విజయ పూకు మెత్తగా తగులుతూ ఉంది.“ఏమిటీ పూకు మీద ఆతులు నున్నగా గొరిగావా” అన్నాను.“మరి తమరు పూకు నాకితే గుచ్చుకోవా” అంది.“నేను కూడా నా మొడ్డ మీద ఆతులు గొరిగాను” అన్నాను“అయ్యో ఎందుకూ” అంది.“మరి నువ్వు నా మొడ్డ చీకుతుంటే అడ్డం కదా” అన్నాను.ఛీ పో మరీ సిగ్గు లేకుండా పోయిందమ్మా ఈ పిల్లాడికి అంది గారంగా.విజయ చేతులు సుతారంగా తీసి విజయను కౌగలించు కున్నాను. విజయ సళ్లునా గుండెలకు గుచ్చు కుంటున్నాయి. మొహం పైకి ఎత్తి పెదాల మీద ముద్దు పెట్టుకున్నాను. ఇదంతా సిగ్గే అన్నాను. కాదా మరి. మరి ఉదయంఅంటూ చటుక్కున బెడ్ ఎక్కేసి అటు తిరిగి కూర్చుంది. విజయ వీపు దాని పిర్రలు నడుము కనపడుతున్నాయి. ఒంపు తిరిగిన విజయ నడుము కింద ఉన్న నీ బంగారు పిర్రలు చూస్తుంటే నాకు పిచ్చెక్కి పోయింది. నేను కూడా బెడ్ ఎక్కేసాను. ఈ మదనుడి కి ఆ విజయకు మదన యుద్ధం. ఆ యుద్ధంలో ఎవరిది విజయమో తతేలాలి.ఇంక ఆరంభం అయింది మదన 585017923cookie-checkఎదురింటి అమ్మాయి 1no Categories Telugu Sex Stories Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
JNT-EVD22-NA DC ఫాస్ట్ ఛార్జర్ అనేది వేగం మరియు వశ్యత కోసం రూపొందించబడిన ఒక చిన్న పాదముద్ర ఛార్జింగ్ స్టేషన్.పరిమాణం మరియు శక్తి యొక్క ఖచ్చితమైన బ్యాలెన్స్‌తో, ఇది 60 ఆంప్స్ మరియు 1000 వోల్ట్ల అవుట్‌పుట్ వరకు అందిస్తుంది. విచారణవివరాలు JNT-EVD22-EU తయారీ IK08 & IP65 ఎన్‌క్లోజర్ CCS టైప్ 2 ప్లగ్ 20kw ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ evdc ఛార్జ్ స్టేషన్ JNT-EVD22-EU, ఈ వినూత్నమైన DCFC సొల్యూషన్ CCS2 కనెక్టర్‌తో 5మీ పొడవైన ఛార్జింగ్ కేబుల్‌తో వస్తుంది.Wi-fi, ఈథర్నెట్ లేదా 4G కనెక్షన్ ద్వారా OCPPతో జత చేసినప్పుడు;20kW DCFC అధిక-పనితీరు, అనుకూలత మరియు రిమోట్ పర్యవేక్షణను కలిగి ఉంది. విచారణవివరాలు JNT-EVD100-30KW-NA ఎలక్ట్రిక్ వెహికల్ కమర్షియల్ DC EV ఛార్జర్ JNT-EVD100-30KW-NA 7-అంగుళాల LCD టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది డ్రైవర్‌లకు స్పష్టమైన ఛార్జింగ్ ప్రక్రియను అందిస్తుంది - ఛార్జింగ్ చేస్తున్నప్పుడు సూచనలు మరియు నిజ-సమయ అభిప్రాయాన్ని చూపుతుంది. విచారణవివరాలు మా ఉత్పత్తులు లేదా ధరల జాబితా గురించి ఏదైనా విచారణ, దయచేసి మాకు ఇమెయిల్ పంపండి.మేము 24 గంటల్లో మిమ్మల్ని సంప్రదిస్తాము.
దుబాయ్. ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క దేశాల్లో అత్యంత ముఖ్య‌మైన‌ది. ప్ర‌తి ఏటా ఇక్క‌డ‌కు కోట్లాది మంది ప‌ర్యాట‌కులు వ‌స్తారు. అయితే క‌రోనా కార‌ణంగా ఇప్పుడు ఆ జోష్ త‌గ్గింది. అయితే తొలి ద‌శ అనంత‌రం ప‌ర్యాట‌కుల‌కు స్వాగ‌తం ప‌లికిన అంత‌ర్జాతీయ కేంద్రాల్లో దుబాయ్ ముందు వ‌ర‌స‌లో నిలుస్తుంది. ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించింది. క‌రోనా స‌మంయ‌లోనూ దుబాయ్ విమానాశ్ర‌యం త‌న స‌త్తా చాటిన‌ట్లు ఓ నివేదిక వెల్ల‌డించింది. మే నెల‌లో ప్ర‌పంచంలోనే అత్యంత ర‌ద్దీ విమానాశ్ర‌యంగా దుబాయ్ నిలిచింది. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు దారులు మూసేసినా కూడా మేలో 189,5866 షెడ్యూల్డ్ సీట్ల ద్వారా దుబాయ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం అగ్ర‌స్థానంలో నిలిచింద‌ని తేల్చారు. దుబాయ్ త‌ర్వాత 13 లక్షల సీట్ల‌తో ఇస్తాంబుల్ లోని అటాట‌ర్క్ విమానాశ్ర‌యం నిల‌వ‌గా..12 లక్షలపైన సీట్ల‌తో దోహ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం మూడ‌వ స్థానంలో ఉంది. 2019 మేలో అంత‌ర్జాతీయంగా అత్యంత ర‌ద్దీ విమానాశ్ర‌యాల్లో మొద‌టి స్థానంలో లండ‌న్ లోని హీత్రూ విమానాశ్ర‌యం నిలిచింది. 747420 సీట్ల‌తో ఇప్పుడు అది ఏడ‌వ స్థానానికి ప‌రిమితం అయింది. క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా విమానాశ్ర‌యాలు..విమాన‌యాన సంస్థ‌ల వ్యాపారాలు దారుణంగా న‌ష్ట‌పోయాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా సాగుతున్నందున త్వ‌ర‌లోనే ప‌రిస్థితి చ‌క్క‌ప‌డొచ్చ‌ని భావిస్తున్నారు. Dubai Airport Topped the list World busiest airport International passengers Latest travel news ప్ర‌పంచంలోనే బిజీ విమానాశ్ర‌యంగా దుబాయ్ Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
Telugu News » Entertainment » Assam CM Himanta Biswa Sarma Asks Aamir Khan to Postpone Assam Visit for Lal Singh Chaddha movie promotion అమీర్‌ ఖాన్‌.. మీరు ఆగస్టు 15 తర్వాతే మా రాష్ట్రాన్ని సందర్శించండి: అస్సాం ముఖ్యమంత్రి బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' వివాదం ఇప్పట్లో సర్దుమనిగేలా కనిపంచడం లేదు. తాజాగా అస్సాంలో జరగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో.. Himanta Biswa Sarma Srilakshmi C | Aug 13, 2022 | 10:11 AM Why Chief Minister Himanta Sarma Asked Aamir Khan To Postpone Assam Visit: బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ వివాదం ఇప్పట్లో సర్దుమనిగేలా కనిపంచడం లేదు. తాజాగా అస్సాంలో జరగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా తమ రాష్ట్రాన్ని ఆగస్టు 15 తర్వాత మాత్రమే అమీర్‌ఖాన్‌ సందర్శదించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. ఈ మేరకు అస్సాం రాష్ట్ర సందర్శనను వాయిదా వేసుకోవాలని శుక్రవారం (ఆగస్టు 12) గువాహటిలో మీడియా సమక్షంలో సీఎం హిమంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఈ విధంగా మాట్లాడారు.. ‘అమీర్ ఖాన్ ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడాలనుకున్నారు. కానీ ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రస్తుత సమయంలో మా ఫోకస్‌ పక్కదారి పట్టకూదని భావిస్తున్నాం. అందుకే అమీర్‌ఖాన్‌ను తన పర్యటనను వాయిదా వేసుకుని స్వాతంత్ర్య దినోత్సవం అనంతరం రాష్ట్రంలో పర్యటించాలని కోరుతున్నామన్నాం. ఆయనతో నేను ఫోన్‌లో ఎప్పుడూ టచ్‌లో ఉంటాను. నేను ఆహ్వానించినప్పుడల్లా అతను వస్తుంటాడని’ హిమంత బిశ్వ శర్మ తెలిపారు. కాగా ఇటీవల అస్సాంలో సంభవించిన వరదలకు అమీర్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 25 లక్షలు విరాళాలు అందించినట్లు జూన్ 27 న హిమంత బిస్వా శర్మ ట్వీట్ చేశారు. సీఎంతోపాటు ప్రజల నుంచి ఎన్నో ప్రశంసలు కూడా పొందారు. అమీర్‌ఖాన్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందుగా అంటే ఆగస్టు 14వ తేదీన తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా అస్సాం రాష్ట్రానికి వెళ్లాలని అనుకున్నారు. ఐతే ఆ రాష్ట్ర సీఎం అభ్యర్ధన మేరకు ఈ పర్యటన ఆగస్టు 16కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇవి కూడా చదవండి APSACS Nellore Recruitment 2022: నెల్లూరు జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ.. CBI Recruitment 2022: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక.. APSACS Anantapuramu Jobs 2022: టెన్త్‌ అర్హతతో.. అనంతపురం జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో ఉద్యోగాలు.. జీతం రూ.72,000లు.. DMHO West Godavari Jobs: టెన్త్/ఐటీఐ అర్హతతో.. పశ్చిమ గోదావరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా.. కాగా అమీర్‌ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ గత కొన్ని రోజులుగా పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇండియన్ ఆర్మీని అగౌరవ పరిచేలా ఉందంటూ, ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని కొందరు పిలుపునిచ్చారు. దీంతో అమీర్‌ ఖాన్‌పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Tirupati, 14 Jan. 22: On the auspicious occasion of the Bhogi festival, Bhogi Teru was observed in Ekantam in Sri Govinda Raja Swamy temple in Tirupati on Friday. Special Grade DyEO Sri Rajendrudu and others were present. ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా భోగితేరు తిరుప‌తి, 2022 జనవరి 14: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం భోగి పండుగ ఏకాంతంగా జ‌రిగింది. ఇందులోభాగంగా ఉద‌యం తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ధ‌నుర్మాస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆ త‌రువాత స‌హ‌స్ర‌నామార్చ‌న చేప‌ట్టారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా చేప‌ట్టారు. ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్లు శ్రీ వెంకటాద్రి, శ్రీ నారాయ‌ణ‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ కామ‌రాజు, శ్రీ ధనుంజయ్ పాల్గొన్నారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « CHAIRMAN, EO EXTEND SANKRANTI GREETINGS _ శ్రీవారి ఆశీస్సులతో ప్రతి ఇంట ఆనందం పండాలి_ – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు » DHANURMASA PARAYANAM CONCLUDED _ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో ముగిసిన తిరుప్పావై పారాయ‌ణం
అక్కినేని కుటుంబానికి అల్లు వారు పెద్ద సాయమే చేసి పెట్టారు ఒకప్పుడు. నాగచైతన్య కెరీర్ ఆరంభంలో నత్తనడకన సాగుతున్న సమయంలో అతడితో సుకుమార్ దర్శకత్వంలో ‘100 పర్సంట్ లవ్’ సినిమాను నిర్మించింది అల్లు అరవిందే. ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్టే అయింది. చైతూకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు చైతూను మించి ఇబ్బంది పడుతున్న అఖిల్‌ను అరవింద్ తన చేతుల్లోకి తీసుకున్నారు. వరుసగా మూడు ఫ్లాపులతో అల్లాడిపోయిన నాగ్ చిన్న కొడుకును హీరోగా పెట్టి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాను నిర్మిస్తున్నాడు అరవింద్. పూజా హెగ్డే లాంటి టాప్ హీరోయిన్ని ఈ సినిమాకు కథానాయికగా తీసుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అల్లు అరవింద్ ఎంపిక చేసిన కథ అంటే కచ్చితంగా ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకం నాగార్జునలోనూ ఉంది. ఇలా ఇద్దరు కొడుకుల్ని పెట్టి సినిమాలు తీసిన అరవింద్ కోసం నాగ్ కూడా తన వంతు సాయం చేయబోతున్నాడు. అరవింద్ ఆరంభించిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కొన్ని వెబ్ సిరీస్‌లు చేసి పెట్టనుందట. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అన్నాక కేవలం సినిమాలతో సరిపెడితే సరిపోదు. ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. ఇప్పటికే కొన్ని సిరీస్‌లను రూపొందించారు.. కంటెంట్ ఇంకా చాలా అవసరం ఉంది. అందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఐతే అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ఏర్పాటైన ఫిలిం స్కూల్‌లో చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. వీరి సాయంతో తక్కువ బడ్జెట్లో కొన్ని వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేసి ‘ఆహా’కు ఇవ్వాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ప్రియదర్శి ప్రధాన పాత్రలో ‘లూజర్’ అనే సిరీస్‌ను జీ5 కోసం చేసి పెట్టింది నాగ్ స్టూడియో. అలాగే అరవింద్ కోసం కొన్ని సిరీస్‌లు చేసి ఆయన రుణం తీర్చుకోవాలని చూస్తున్నాడు నాగ్.
మీ కంప్యూటర్‌కు కనెక్ట్ చేయబడిన సాఫ్ట్‌వేర్ అవాంతరాలు, తప్పు హార్డ్‌వేర్ లేదా తొలగించగల మీడియా కొన్నిసార్లు ప్రారంభ ప్రక్రియలో కంప్యూటర్ వేలాడదీయడానికి మరియు స్పందించకుండా ఉండటానికి కారణమవుతుంది. సమస్యను పరిష్కరించడానికి మరియు మీ కంప్యూటర్‌ను సాధారణంగా ప్రారంభించడానికి మీరు ట్రబుల్షూటింగ్ పద్ధతుల ఎంపికను ఉపయోగించవచ్చు. పరికరాలు మరియు మీడియాను డిస్‌కనెక్ట్ చేయండి అధునాతన ట్రబుల్షూటింగ్ విధానాలను ఉపయోగించే ముందు, ప్రింటర్లు, స్కానర్లు, వెబ్‌క్యామ్‌లు, యుఎస్‌బి మెమరీ స్టిక్స్ మరియు బాహ్య హార్డ్ డ్రైవ్‌లు వంటి అన్ని హార్డ్‌వేర్ పరికరాలను డిస్‌కనెక్ట్ చేయండి. DVD మరియు CD డిస్క్‌లు వంటి ఏదైనా ఆప్టికల్ మీడియాను కూడా తొలగించండి. ప్రతిదీ అన్‌ప్లగ్ చేసిన తర్వాత, మీ కంప్యూటర్‌ను పున art ప్రారంభించండి. కంప్యూటర్ సాధారణంగా ప్రారంభమైతే, ప్రతి పరికరాన్ని తిరిగి కనెక్ట్ చేయండి. ఒక నిర్దిష్ట పరికరం ప్రారంభ సమస్యకు కారణమైతే, మీరు భవిష్యత్ సమస్యలను నివారించడానికి పరికరం యొక్క డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయాలి, పరికరాన్ని రిపేర్ చేయాలి లేదా భర్తీ చేయాలి. సురక్షిత విధానము కనెక్ట్ చేయబడిన అన్ని పరికరాలను తీసివేసిన తర్వాత కంప్యూటర్‌ను పున art ప్రారంభించడం సమస్యను పరిష్కరించకపోతే, విండోస్ “సేఫ్ మోడ్” లక్షణాన్ని ఉపయోగించి మీ కంప్యూటర్‌ను యాక్సెస్ చేయండి. సురక్షిత మోడ్ ప్రారంభంలో, విండోస్ అన్ని అనవసరమైన ప్రోగ్రామ్‌లు, సేవలు మరియు పరికరాలను ప్రాథమిక ప్రోగ్రామ్‌లను మాత్రమే అమలు చేయడానికి తీసివేస్తుంది, తద్వారా మీరు కంప్యూటర్‌ను యాక్సెస్ చేయవచ్చు మరియు అధునాతన ట్రబుల్షూటింగ్ లక్షణాలను ఉపయోగించవచ్చు. మళ్ళీ, "సేఫ్ మోడ్" ఎంపికను ఉపయోగించే ముందు అన్ని నిల్వ మీడియాను తీసివేసి పరికరాలను డిస్‌కనెక్ట్ చేయండి. విండోస్ లోగో తెరపై కనిపించే ముందు మీ కంప్యూటర్‌ను ఆన్ చేసి “F8” కీని నొక్కి ఉంచండి. అధునాతన బూట్ ఐచ్ఛికాలు స్క్రీన్‌లో, హైలైట్ చేయడానికి కీబోర్డ్ బాణం మరియు “ఎంటర్” కీని ఉపయోగించండి మరియు “సేఫ్ మోడ్” ఎంచుకోండి. సురక్షిత మోడ్‌లో ఉన్నప్పుడు, సమస్యకు కారణమైందని మీరు అనుకునే ఏదైనా ప్రోగ్రామ్‌లను ప్రారంభించండి, ముఖ్యంగా ఇటీవల ఇన్‌స్టాల్ చేయబడిన లేదా నవీకరించబడిన ప్రోగ్రామ్‌లు. తొలగింపు ప్రక్రియ ద్వారా, మీరు సమస్యను గుర్తించి, సమస్యాత్మక సాఫ్ట్‌వేర్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయవచ్చు. ప్రారంభ మరమ్మతు కంప్యూటర్‌ను సురక్షిత మోడ్‌లో ఉపయోగిస్తున్నప్పుడు మీరు సమస్యను గుర్తించలేకపోతే, కంప్యూటర్ యొక్క బూట్ మెను నుండి ప్రారంభ మరమ్మతు సాధనాన్ని ప్రారంభించండి. విండోస్ సాధారణంగా ఈ యుటిలిటీని సమస్యను గుర్తించినట్లయితే స్వయంచాలకంగా నడుపుతుంది. అయినప్పటికీ, మీ కంప్యూటర్ అధునాతన బూట్ ఐచ్ఛికాల స్క్రీన్‌ను ప్రదర్శించే వరకు “F8” కీని నొక్కడం మరియు పట్టుకోవడం ద్వారా మీరు దీన్ని మాన్యువల్‌గా సక్రియం చేయవచ్చు. “మీ కంప్యూటర్ రిపేర్” ఎంపికను ఎంచుకుని, ఆపై “సిస్టమ్ రికవరీ ఐచ్ఛికాలు” మరియు “స్టార్టప్ రిపేర్” తరువాత “నెక్స్ట్” ఎంచుకోండి. తప్పిపోయిన లేదా దెబ్బతిన్న ఫైళ్ళను గుర్తించి, భర్తీ చేయడానికి విండోస్ మీ సిస్టమ్‌ను స్కాన్ చేస్తుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత కంప్యూటర్ స్వయంచాలకంగా పున art ప్రారంభించబడుతుంది. వ్యవస్థ పునరుద్ధరణ సిస్టమ్ రికవరీ సాధనం సిస్టమ్ సరిగ్గా పనిచేసిన సమయానికి మీ కంప్యూటర్‌ను మునుపటి దశకు తీసుకువెళుతుంది. అధునాతన బూట్ ఎంపికల స్క్రీన్‌ను ప్రారంభించడానికి “F8” నొక్కడం ద్వారా బూట్ మెను నుండి సిస్టమ్ రికవరీ సాధనాన్ని యాక్సెస్ చేయండి. సిస్టమ్ రికవరీ ఐచ్ఛికాల స్క్రీన్‌కు వెళ్లి “సిస్టమ్ పునరుద్ధరణ” ఎంచుకోండి. సిస్టమ్ పునరుద్ధరణ పాయింట్‌ను ఎంచుకోవాలని విండోస్ మిమ్మల్ని ప్రాంప్ట్ చేసినప్పుడు, కంప్యూటర్ సరిగ్గా ప్రారంభమైనప్పుడు ఇటీవలి తేదీని ఎంచుకోండి. సిస్టమ్ పునరుద్ధరణ మీ కంప్యూటర్‌ను మునుపటి స్థితికి మారుస్తుంది. ప్రాసెస్ సమయంలో, సాధనం పునరుద్ధరణ పాయింట్ తర్వాత సంభవించిన అన్ని ప్రోగ్రామ్ ఇన్‌స్టాలేషన్‌లు లేదా నవీకరణలను తొలగిస్తుంది. ప్రక్రియ చివరిలో కంప్యూటర్ పున art ప్రారంభించబడుతుంది. మరింత సహాయం మీరు విండోస్ సిస్టమ్ రికవరీ మరియు ట్రబుల్షూటింగ్ సాధనాలను ఉపయోగించి సమస్యను పరిష్కరించలేకపోతే, మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి. మీరు అధునాతన వినియోగదారు అయితే మాత్రమే దీన్ని ప్రయత్నించండి. కంప్యూటర్ మరియు హార్డ్ డ్రైవ్ సెటప్ ద్వారా ఈ ప్రక్రియ మారుతుంది, కాబట్టి మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను తిరిగి ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించే ముందు మీ కంప్యూటర్ యూజర్ మాన్యువల్‌ను తనిఖీ చేయండి లేదా డాక్యుమెంటేషన్‌కు సహాయం చేయండి. విండోస్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేయడం వల్ల మీరు కంప్యూటర్‌లో నిల్వ చేసిన అన్ని పత్రాలు మరియు ఫైల్‌లను తుడిచిపెడతారని గుర్తుంచుకోండి. ప్రత్యామ్నాయంగా, సేవ మరియు మరమ్మత్తు సమాచారం కోసం వారంటీ సమాచారం మరియు వినియోగదారు మాన్యువల్‌ను తనిఖీ చేయండి. సమస్యను సరిదిద్దడానికి మీరు కంప్యూటర్‌ను తయారీదారుకు తిరిగి పంపాల్సి ఉంటుంది.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ Amplified Bible (1965) Prev Next 1. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమ కూర్చి యూదా దేశములోని శోకోలో కూడి ఏఫెస్దమీ్మము దగ్గర శోకోకును అజేకాకును మధ్యను దిగి యుండగా 1. NOW THE Philistines gathered their armies for battle and were assembled at Socoh, which belongs to Judah, and encamped between Socoh and Azekah in Ephes-dammim. 2. సౌలును ఇశ్రాయేలీయులును కూడివచ్చి ఏలాలోయలో దిగి ఫిలిష్తీయుల కెదురుగ యుద్ధపంక్తులు తీర్చిరి. 2. Saul and the men of Israel were encamped in the Valley of Elah and drew up in battle array against the Philistines. 3. ఫిలిష్తీయులు ఆతట్టు పర్వతము మీదను ఇశ్రా యేలీయులు ఈతట్టు పర్వతముమీదను నిలిచియుండగా ఉభయుల మధ్యను ఒక లోయయుండెను. 3. And the Philistines stood on a mountain on one side and Israel stood on a mountain on the other side, with the valley between them. 4. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి. 4. And a champion went out of the camp of the Philistines named Goliath of Gath, whose height was six cubits and a span [almost ten feet]. 5. అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది. 5. And he had a bronze helmet on his head and wore a coat of mail, and the coat weighed 5,000 shekels of bronze. 6. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి యుండెను. 6. He had bronze shin armor on his legs and a bronze javelin across his shoulders. 7. అతని యీటె కఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటెకొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. 7. And the shaft of his spear was like a weaver's beam; his spear's head weighed 600 shekels of iron. And a shield bearer went before him. 8. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచియుద్ధపంక్తులు తీర్చుటకై మీ రెందుకు బయలుదేరి వచ్చితిరి?నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులుకారా? మీ పక్షముగా ఒకనిని ఏర్ప రచుకొని అతని నాయొద్దకు పంపుడి; 8. Goliath stood and shouted to the ranks of Israel, Why have you come out to draw up for battle? Am I not a Philistine, and are you not servants of Saul? Choose a man for yourselves and let him come down to me. 9. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినయెడల మేము మీకు దాసుల మగుదుము; నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. 9. If he is able to fight with me and kill me, then we will be your servants; but if I prevail against him and kill him, then you shall be our servants and serve us. 10. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను. 10. And the Philistine said, I defy the ranks of Israel this day; give me a man, that we may fight together. 11. సౌలును ఇశ్రా యేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. 11. When Saul and all Israel heard those words of the Philistine, they were dismayed and greatly afraid. 12. దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయు డైన యెష్షయి అనువాని కుమారుడు.యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను. 12. David was the son of an Ephrathite of Bethlehem in Judah named Jesse, who had eight sons. [Jesse] in the days of Saul was old, advanced in years. 13. అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమా రుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా, 13. [His] three eldest sons had followed Saul into battle. Their names were Eliab the firstborn; next, Abinadab; and third, Shammah. 14. దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని 14. David was the youngest. The three eldest followed Saul, 15. దావీదు బేత్లెహేములోతన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను. 15. But David went back and forth from Saul to feed his father's sheep at Bethlehem. 16. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను. 16. The Philistine came out morning and evening, presenting himself for forty days. 17. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచినీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము. 17. And Jesse said to David his son, Take for your brothers an ephah of this parched grain and these ten loaves and carry them quickly to your brothers at the camp. 18. మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొని రమ్మనిచెప్పి పంపివేసెను. 18. Also take these ten cheeses to the commander of their thousand. See how your brothers fare and bring some token from them. 19. సౌలును వారును ఇశ్రా యేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా 19. Now Saul and the brothers and all the men of Israel were in the Valley of Elah, fighting with the Philistines. 20. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱెలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తన కిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. 20. So David rose up early next morning, left the sheep with a keeper, took the provisions, and went, as Jesse had commanded him. And he came to the encampment as the host going forth to the battleground shouted the battle cry. 21. సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్న ద్ధులై బయలుదేరు చుండిరి. 21. And Israel and the Philistines put the battle in array, army against army. 22. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరు గెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశలప్రశ్నలు తన సహోదరుల నడిగెను. 22. David left his packages in the care of the baggage keeper and ran into the ranks and came and greeted his brothers. 23. అతడు వారితో మాటలాడు చుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. 23. As they talked, behold, Goliath, the champion, the Philistine of Gath, came forth from the Philistine ranks and spoke the same words as before, and David heard him. 24. ఇశ్రాయేలీయులందరు ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని యెదుటనుండి పారిపోగా 24. And all the men of Israel, when they saw the man, fled from him, terrified. 25. ఇశ్రాయేలీయులలో ఒకడువచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రా యేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరు చున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా 25. And the Israelites said, Have you seen this man who has come out? Surely he has come out to defy Israel; and the man who kills him the king will enrich with great riches, and will give him his daughter and make his father's house free [from taxes and service] in Israel. 26. దావీదుజీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా 26. And David said to the men standing by him, What shall be done for the man who kills this Philistine and takes away the reproach from Israel? For who is this uncircumcised Philistine that he should defy the armies of the living God? 27. జనులువాని చంపినవానికి ఇట్లిట్లు చేయ బడునని అతని కుత్తరమిచ్చిరి. 27. And the [men] told him, Thus shall it be done for the man who kills him. 28. అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితోనీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱ మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను. 28. Now Eliab his eldest brother heard what he said to the men; and Eliab's anger was kindled against David and he said, Why did you come here? With whom have you left those few sheep in the wilderness? I know your presumption and evilness of heart; for you came down that you might see the battle. 29. అందుకు దావీదునేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి 29. And David said, What have I done now? Was it not a harmless question? 30. అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆ ప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి. 30. And David turned away from Eliab to another and he asked the same question, and again the men gave him the same answer. 31. దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువ నంపెను. 31. When David's words were heard, they were repeated to Saul, and he sent for him. 32. ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరిమనస్సును క్రుంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా 32. David said to Saul, Let no man's heart fail because of this Philistine; your servant will go out and fight with him. 33. సౌలుఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను. 33. And Saul said to David, You are not able to go to fight against this Philistine. You are only an adolescent, and he has been a warrior from his youth. 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెనుమీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱ పిల్లను ఎత్తికొని పోవుచుండగ. హెబ్రీయులకు 11:33 34. And David said to Saul, Your servant kept his father's sheep. And when there came a lion or again a bear and took a lamb out of the flock, 35. నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. 35. I went out after it and smote it and delivered the lamb out of its mouth; and when it arose against me, I caught it by its beard and smote it and killed it. 36. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు, 36. Your servant killed both the lion and the bear; and this uncircumcised Philistine shall be like one of them, for he has defied the armies of the living God! 37. సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలుపొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. 37. David said, The Lord Who delivered me out of the paw of the lion and out of the paw of the bear, He will deliver me out of the hand of this Philistine. And Saul said to David, Go, and the Lord be with you! 38. పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవ చము తొడిగించెను. 38. Then Saul clothed David with his armor; he put a bronze helmet on his head and clothed him with a coat of mail. 39. ఈ సామగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ల కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదుఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి 39. And David girded his sword over his armor. Then he tried to go, but could not, for he was not used to it. And David said to Saul, I cannot go with these, for I am not used to them. And David took them off. 40. తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీ యుని చేరువకు పోయెను. 40. Then he took his staff in his hand and chose five smooth stones out of the brook and put them in his shepherd's [lunch] bag [a whole kid's skin slung from his shoulder], in his pouch, and his sling was in his hand, and he drew near the Philistine. 41. డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకువచ్చి 41. The Philistine came on and drew near to David, the man who bore the shield going before him. 42. చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను. 42. And when the Philistine looked around and saw David, he scorned and despised him, for he was but an adolescent, with a healthy reddish color and a fair face. 43. ఫిలిష్తీయుడుకఱ్ఱ తీసి కొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. 43. And the Philistine said to David, Am I a dog, that you should come to me with sticks? And the Philistine cursed David by his gods. 44. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగముల కును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీ యుడు దావీదుతో అనగా 44. The Philistine said to David, Come to me, and I will give your flesh to the birds of the air and the beasts of the field. 45. దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. 45. Then said David to the Philistine, You come to me with a sword, a spear, and a javelin, but I come to you in the name of the Lord of hosts, the God of the ranks of Israel, Whom you have defied. 46. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును. 46. This day the Lord will deliver you into my hand, and I will smite you and cut off your head. And I will give the corpses of the army of the Philistines this day to the birds of the air and the wild beasts of the earth, that all the earth may know that there is a God in Israel. 47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువా రందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. 47. And all this assembly shall know that the Lord saves not with sword and spear; for the battle is the Lord's, and He will give you into our hands. 48. ఆ ఫిలిష్తీ యుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి 48. When the Philistine came forward to meet David, David ran quickly toward the battle line to meet the Philistine. 49. తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయునినుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. 49. David put his hand into his bag and took out a stone and slung it, and it struck the Philistine, sinking into his forehead, and he fell on his face to the earth. 50. దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. 50. So David prevailed over the Philistine with a sling and with a stone, and struck down the Philistine and slew him. But no sword was in David's hand. 51. వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారి పోయిరి. 51. So he ran and stood over the Philistine, took his sword and drew it out of its sheath, and killed him, and cut off his head with it. When the Philistines saw that their mighty champion was dead, they fled. 52. అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచిజయము జయమని అరచుచు లోయవరకును షరా యిము ఎక్రోనువరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీ యులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి. 52. And the men of Israel and Judah rose with a shout and pursued the Philistines as far as Gath and the gates of Ekron. So the wounded Philistines fell along the way from Shaaraim as far as Gath and Ekron. 53. అప్పుడు ఇశ్రా యేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. 53. The Israelites returned from their pursuit of the Philistines and plundered their tents. 54. అయితే దావీదు ఆ ఫిలిష్తీ యుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను. 54. David took the head of the Philistine and brought it to Jerusalem, but he put his armor in his tent. 55. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ, ఈ ¸యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరురాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను. 55. When Saul saw David go out against the Philistine, he said to Abner, the captain of the host, Abner, whose son is this youth? And Abner said, As your soul lives, O king, I cannot tell. 56. అందుకు రాజుఈ పడుచువాడు ఎవని కుమా రుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 56. And the king said, Inquire whose son the stripling is. 57. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను. 57. When David returned from killing Goliath the Philistine, Abner brought him before Saul with the head of the Philistine in his hand. 58. సౌలు అతనిని చూచిచిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగాదావీదునేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను. 58. And Saul said to him, Whose son are you, young man? And David answered, I am the son of your servant Jesse of Bethlehem. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
కుమ్రం సోంబాయి.. జల్, జంగల్, జమీన్ కోసం నిజాం సేనలపై తిరగబడ్డ వీరుడు కుమ్రం భీంకు స్వయంగా మనవరాలు. పోరుగడ్డ జోడేఘాట్ కేంద్రంగా ఆమెకు, ఆమెతో పాటు ఊరిలోని 50 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లుకట్టిస్తానని 2014లో సీఎం కేసీఆర్, 2016లో ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికీ వారి హామీలు అమలు కావడం లేదు. ఆ ఊరుతో పాటు నాడు నిజాంపై పోరాటం చేసిన మరో 11 ఊరకు రోడ్లు కూడా సరిగ్గాలేవు. గట్టివానకు కూలే ఇండ్లు నిజాం సేనలపై కుమ్రంభీం అలెగ్జాండర్ ఎగిరేసిన ప్రాంతంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని జోడేఘాట్ గుర్తింపు పొందింది. జల్, జంగల్, జమీన్ కోసం భీం ఆధ్వర్యంలో ఇక్కడి 12 ఊళ ప్రజలు నాడు ప్రాణాలకు తెగించి పోరాడి చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా జోడేఘాట్ దాని చుట్టు పక్కల పోరుగ్రామా లైన కొలాంగూడ , పాట్నపూర్, పెద్దపాట్నపూర్ , శివగుడా, బాబేఝరి, మహరాజ్ గుడా, పాటగుడా , చాల్ బాడీ, టోకెన్ మోవాడ్, లైన్ పటార్, పిట్టగు డాల్లోరోడ్లు, డ్రైనేజీల్లాంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. ఎప్పుడు కూలుతాయో తెలియని మట్టి ఇండ్లు, గుడిసెల్లోఆ వీరుల వారసులు భయం భయంగా బతుకుతున్నారు. గట్టి వాన కొడితే కూలిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ హామీకి ఆరేండ్లు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 అక్టోబర్ 8 న సీఎం కేసీఆర్ జోడేఘాట్లో నిర్వహించిన కుమ్రం భీం వర్దంతి, గిరిజన దర్బార్ కు హాజరయ్యారు. కుమ్రం భీం వారసులు ఇంకా మట్టి ఇండ్లలో ఉండడాన్నిచూసిన ముఖ్యమంత్రి.. కుమ్రం భీం మనుమరాలు కుమ్రం సోంబాయితో పాటు జోడేఘాట్లోని 50 గిరిజన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 12 ఊళ్లలో కనీస సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భీం వర్ధంతి కోసం 2016 లో మంత్రి కేటీఆర్, అప్పటి గిరిజన శాఖ మంత్రి చందూలాల్ వచ్చారు. గిరిజనులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని కేటీఆర్ మాటిచ్చారు. తండ్రీ కొడుకులిద్దరూ హామీ ఇచ్చారు కదా, త్వరలోనే పక్కాఇండ్లు వస్తాయని కుమ్రం భీం మనవరాలు సహా గిరిజనులంతా ఆశించారు. ఇప్పటికి ఐదారేండ్లు గడిచిపోయాయి. కానీ జోడేఘాట్ లో నేటికీ ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టలేదు. దీంతో కుమ్రం భీం వారసులకు గుడిసెలు, గూన పెంకల ఇండ్లేదిక్కయ్యాయి. ఇంటర్నల్ రోడ్లు అధ్వాన్నం.. నిజాం సేనలపై పోరాడిన 12 ఊళ్లలో రోడ్లు అధ్వా న్నంగా ఉన్నాయి. వర్షం వస్తే అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఊళ్లను ప్రధాన రోడ్డుతో కలిపే హట్టి– జోడేఘాట్ రోడ్డు టోకెన్ మోవాడ్ వద్దఅసంపూర్తిగా ఉండిపోయింది. దీంతో ఆయా ఊళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోడేఘాట్ నుంచి డెమ్మిడిగుడా వరకు రోడ్డు వేయాలనే డిమాండ్ ఏండ్లుగా పెండింగ్లో ఉంది. వాన కొడితే ఇల్లు ఉరుస్తది మా ఊళ్లలో అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని సీఎం సార్ చెప్పిండు. ఇప్పటిదాకా ఒక్క ఇంటికి పునాది పడలేదు. అందరం గూన పెంకల ఇండ్లు, గుడిసెల్లో ఉంటున్నం. వానకు ఉరుస్తున్నాయి. మట్టితో కట్టినయ్ కదా గట్టి వాన పడితే కూలతాయని బుగులైతాంది. ఆఫీసర్లు జల్దీ ఇండ్లు కట్టియ్యాలె .జోడేఘాట్ -హటిట్ రోడ్డు మంచిగ చేయాలె- కుమ్రం సోంబాయి అసంపూర్తిగా జోడేఘాట్ రోడ్డు హామీలు తప్ప ఏం చేస్తలేరు సీఎం కేసీఆర్ జోడేఘాట్ వచ్చినప్పుడు 50 డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తానని మాట ఇచ్చిండు. ఆరేండ్లయినా ఇప్పటిదాకా పనులు షురూ చేయలేదు. కుమ్రం భీం వారసుల మంతా ఇప్పటికీ గుడిసెల్లోనే బతుకుతున్నం. యేటా భీం వర్ధంతికి నాయకులు రావడం, హామీలు ఇచ్చిపోవుడు తప్ప ఏ పనీ చేస్తలేరు.
తెలుగు తెరపై చినుకులా రాలి అంటూ ప్రణయ గీతం పాడిన బబ్లీ, హోమ్లీ గాళ్ పూర్ణిమ గుర్తుందా? ఈమె లంగా ఓణీ వేసుకుని గలగలా మాట్లాడుతుంటే, ముద్దుకే ముద్దొచ్చే మందారం లా కనిపించేది. ఎక్స్ పోజింగ్ కి, మోడర్న్ డ్రెస్సులకు నో చెప్పిన పూర్ణిమ అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా,పక్కింటి అమ్మాయిలా సినిమాల్లో కనిపించేది. 1980 దశకంలో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ముద్దమందారం,నాలుగు స్తంభాలాట,శ్రీవారికి ప్రేమలేఖ, కోడి రామకృష్ణ డైరెక్షన్ లో మా పల్లెలో గోపాలుడు వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. మచిలీ పట్నానికి చెందిన ఈమె తండ్రికి తన కూతురు సినిమాల్లో నటించడం ఇష్టం లేదట. అయితే తల్లి బలవంతం మీద ఒప్పుకోక తప్పలేదు. ఆరేళ్ళ వయస్సులో మహానటి సావిత్రితో కల్సి పూర్ణిమ నటించింది. సావిత్రి చివరి చిత్రం సత్యహరిశ్చంద్ర మూవీలో కల్సి నటించిన పూర్ణిమ మంచి నటి అవుతావనే కామెంట్ కూడా సావిత్రి నుంచి అందుకుంది. ఇక అంతకుముందు ఓ చిత్రంలో చిన్న నిడివి గల పాత్రలో కూడా నటించింది. సావిత్రి చివరి చిత్రంలో నటించడమే కాకుండా మంచి నటి అవుతానన్న దీవెన పొందడం వలన 100చిత్రాల్లో నటించానని పూర్ణిమ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.నిజానికి ఈమె 13ఏళ్ల ప్రాయంలోనే హీరోయిన్ అయిపొయింది. మెగాస్టార్ చిరంజీవితో కల్సి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,దొంగ చిత్రాల్లో నటించిన పూర్ణిమ ఆదిలక్ష్మి,కొంటె కోడళ్ళు, కృష్ణ గారడీ వంటి చిత్రాల్లో నటించింది. అప్పట్లో నరేష్,ప్రదీప్, రాజేష్,సుమన్, అర్జున్ వంటి హీరోలతో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఇక కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్స్ పక్కన జోడీ కుదరకపోవడంతో ఆనాటి స్టార్స్ అందరి చిత్రాల్లో చెల్లెలి పాత్రలో నటించి రాణించింది. మలయాళంలో సుధా పేరిట నటించిన పూర్ణిమ కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది.ఇక చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి రావడం వలన చాలామంది పూర్ణిమను టింగరి అని, చిరంజీవి వంటి వాళ్ళు పూరి,పూరి అని సరదాగా పిలిచేవారు. ఇక చిన్న వయస్సులోనే ఎమోషన్స్ పండించే బలమైన, బరువైన పాత్రలు పోషించి మెప్పించింది. పరికిణీ , ఓణీ, చీరల్లో కనిపించే పాత్రలు ఆమెకు రావడం మరో అదృష్టం. కంటతడి పెట్టించే బరువైన పాత్రల్లో కూడా ఒదిగిపోయేది. అయితే మలయాళంలో గ్లామర్ రోల్స్ వచ్చినా ఒప్పుకోలేదు. సినిమాల్లో ఉన్నప్పుడు మద్రాసులో సెటిల్ అయిన ఈమె పెళ్లయ్యాక భర్త మెరైన్ ఇంజనీర్ కావడంతో వైజాగ్ లో సెటిల్ అయింది. ఈమెకి ఓ పాప, ఓ బాబు ఉన్నారు. కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురికి కూడా పెళ్ళైపోవడంతో సినిమాల్లో తల్లి,వదిన వంటి పాత్రలతో రాణిస్తోంది.
న్యూఢిల్లీ : రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్ని పంచాయితీ తేలలేదు. ఇరు రాష్ట్రాలు ఎవరి వాదనలు వారు వినిపించారు. వాటికే కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. దీంతో ఎటువంటి పురోగతి లేకుండా చర్చలు ముగిశాయి. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లవుతున్నా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు కొలిక్కి రాలేదు. దీంతో విభజన చట్టానికి నోడల్‌ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటుచేసింది. మంగళవారం నాడిక్కడ కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ కార్యాలయం (నార్త్‌ బ్లాక్‌)లో కేంద్ర హోం కార్యదర్శి అజరు భల్లా నేతృత్వంలో సమావేశం జరిగింది. 14 అంశాలపై జరిగిన ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. ఇందులో ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా, మరో ఏడు అంశాలు ఏపీకి సంబంధించనవి ఉన్నాయి. ఈ సమావేశంలో రైల్వే బోర్డు అధికారులు, ఏపీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి నటరాజ్‌ గుల్జార్‌, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి కృష్ణబాబు, పరిశ్రమల శాఖ కార్యదర్శి కరికాల వలవన్‌, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌, జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రేమ్‌ చంద్రారెడ్డి, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ పాల్గొనగా, తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, విద్యుత్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, సింగరేణి సీఎండీ శ్రీధర్‌, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌, ట్రాన్స్‌కో జెఎండి శ్రీనివాసరావు, తెలంగాణ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు. షెడ్యూల్‌9లోని 91 సంస్థలు, కార్పొరేషన్ల ఉండగా, అందులో 90 సంస్థలు, కార్పొరేషన్ల విభజనకు షీలాబేడీ కమిటీ చేసిన సిఫార్సులను ఏపీ ప్రభుత్వం అంగీకరించగా, తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. 90 సంస్థలు, కార్పొరేషన్లకు గానూ 53కు తెలంగాణ అంగీకారం తెలిపింది. 22 సంస్థల విభజనకు వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ సంస్థల విభజనపై ఉన్న అభ్యంతరాలు ఏమిటో తెలపాలని తెలంగాణను కేంద్రం కోరింది. దీనికి తెలంగాణ అధికారులు కొన్ని సంస్థలకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందున, కోర్టు తీర్పు వచ్చే వరకు ఏం చేయలేమని స్పష్టం చేసింది. న్యాయ శాఖతో సంప్రదించి అన్ని కోర్టు కేసులను పరిశీలించాలని హౌం శాఖ కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అయితే ఇందులో 15 సంస్థల విభజనకు తెలంగాణ అంగీకరించింది. కానీ వీటి విభజనను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఏపీ అధికారులు షీలాబేడీ కమిటీ నివేదిక ఆధారంగా విభజన చేయాలని, అంతేతప్ప కొన్ని సంస్థలనే విభజన చేస్తామంటే తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు. షీలాబేడీ కమిటీ ఇచ్చిన సంస్థల విభజన సిఫార్సులను తప్పని సరిగా అమలు చేయాలని ఏదైనా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉందా? అనేదానిపై న్యాయ సలహా తీసుకుంటామని హౌం కార్యదర్శి అజరు భల్లా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) స్టేటస్‌ కో అర్డర్‌ ఉందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 2016 మేలోనే ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ బోర్డును పునర్నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. అయితే బోర్డు పునర్నిర్మాణం జరగలేదు. అప్పటి ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ బోర్డు ఏకపక్షంగా విభజన ప్రణాళికను సిద్ధంచేసి, ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపిందని తెలంగాణ తెలిపింది. ఈ కేసులో కూడా రంగారెడ్డి జిల్లాలో 238 ఎకరాల భూమిని పున్ణప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందని పేర్కొంది. హైకోర్టు స్టేటస్‌ కో ఆర్డర్‌ ఇచ్చిందనీ, అలాగే ఈ అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపింది. షెడ్యూల్‌ 10లో 142 సంస్థలు ఉండగా విభజనకు సంబంధించి ఉన్నాయి. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా నగదు నిల్వలను జనాభా నిష్పత్తి, ప్రాంతాల ఆధారంగా ఆస్తుల విభజించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వును జారీ చేసింది. దానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ కూడా పెండింగ్‌లో ఉందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. షెడ్యూల్‌ 10లోని సంస్థల ఆస్తులను ప్రాంతాలకు బదులుగా జనాభా నిష్పత్తి ప్రకారం విభజించాలని ఏపి ప్రభుత్వం కోరుతోంది. తెలుగు అకాడమీ విభజించాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అది కూడా పెండింగ్‌లోనే ఉంది. సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సిసిఎల్‌), ఆంధ్రప్రదేశ్‌ హెవీ మెషినరీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ (ఎపిహెచ్‌ఎంఈఎల్‌) విభజనకు సంబంధించి చర్చ జరిగింది. సింగరేణి కాలరీస్‌ను విభజించాలని ఏపి ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. కార్పొరేషన్‌ విభజనకు ముందు. తెలంగాణ స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వినియోగించిన నగదు రుణ బాధ్యతకు సంబంధించి వివాదం ఉంది. ఏపి స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ షరతులకు లోబడి నగదు క్రెడిట్‌ ప్రధాన మొత్తాన్ని చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన సబ్సిడీని తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తామని హామీ ఇవ్వాలని తెలంగాణ కోరింది. చట్టంలో ప్రస్తావించని 12 విద్యాసంస్థల విభజన అంశాన్ని ఆంధ్రప్రదేశ్‌ లేవనెత్తగా, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది చట్టానికి సవరణగా పరిగణించబడుతుందని పేర్కొంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుదలలో జాప్యం ఉందని తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తగా, నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను హౌం శాఖ కార్యదర్శి అజరు భల్లా ఆదేశించారు. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేవనెత్తారు. అందుకు అవసరమైన భూమిని కూడా అందించామని తెలిపారు. హౌం సెక్రటరీ ఈ విషయాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు త్వరితగతిన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఏపీ వాదనలు - షెడ్యూల్‌ 9లో అన్ని సంస్థలు విభజించాలి. షెడ్యూల్‌ 10లోని సంస్థల ఆస్తులను ప్రాంతాలకు ొబదులుగా జనాభా నిష్పత్తి ప్రకారం విభజించాలి. - చట్టంలో ప్రస్తావించని 12 విద్యాసంస్థల విభజించాలి. - ఏపీఎస్‌ఎఫ్‌సీ సంబంధించిన భూ వివాదాన్ని పక్కన పెట్టి, ఇతర సమస్యలు పరిష్కరించాలి. - సింగరేణి కాలరీస్‌ను విభజించాలి. - కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విభజన, ఉమ్మడి సంస్థలపై వ్యయం, ఈఎపి అప్పుల పరిష్కరించేం దుకు కాగ్‌ సహాయం తీసుకోవడానికి అంగీకారం. - టిఎస్‌సిఎస్‌సిఎల్‌ (తెలంగాణ) నుంచి ఏపిఎస్‌సిఎస్‌సిఎల్‌ (ఏపి) క్యాస్‌ క్రెడిట్‌, 2014-15ను సంబంధించిన రైస్‌ సబ్సిడీ ఏపీకి విడుదల చేయాలి. తెలంగాణ వాదనలు - షెడ్యూల్‌9లో 53 సంస్థలు మాత్రమే విభజన చేయాలి. - షెడ్యూల్‌ 10లోని సంస్థల ఆస్తులను ప్రాంతాలు, జనాభా నిష్పత్తి ప్రకారం విభజించాలి. - చట్టంలో ప్రస్తావించని 12 విద్యాసంస్థల విభజించడం అభ్యంతరం. - ఎపిఎస్‌ఎఫ్‌సి భూమి తెలంగాణకే చెందుతుంది. - సింగరేణి కాలరీస్‌ను విభజన ప్రశ్నే లేదు. - కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విభజన, ఉమ్మడి సంస్థలపై వ్యయం, ఈఎపి అప్పుల పరిష్కరించేందుకు కాగ్‌ సహాయం తీసుకోవడానికి అంగీకారం. - టీఎస్‌సీఎస్‌సీఎల్‌ (తెలంగాణ) నుంచి ఏపిఎస్‌సిఎస్‌సిఎల్‌ (ఏపీ) క్యాస్‌ క్రెడిట్‌ ఇచ్చేందుకు అంగీకారం. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి అందిన వెంటనే బదిలీ. - చట్టంలోని సెక్షన్‌ 50, 51, 56లో పేర్కొన్న పన్నుల విషయాల్లోని క్రమరాహిత్యాలకు సంబంధించిన అంశాలను తొలగించడానికి చట్టాన్ని సవరణకు అభ్యంతరం.
ప్రస్తుత మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంట్లో కూర్చోని జాబ్ చేస్తున్నారు కానీ..రెండు సంవత్సరాల బ్యాక్ కి వెళ్లితే ..మన అసలైన పరిస్ధితి బయటపడుతుంది. పెరుగుతున్న టెక్నాలజీకి..మొబైల్, కంప్యూటర్ లేనిదే..పనులు కావు. ఉదయం లేచిన మొదలు రాత్రుల్లు పడుకునే వరకు..ఉరుకులు పరుగులు జీవితం. ఇంట్లో ఫైనానిషియల్ టెన్షన్స్..ఆఫీస్ లో వర్క్ టెన్షన్స్..టైం లేక ఇంట్లో వండుకుని తినలేక..బయట నుండి జంక్ ఫుడ్స్ తింటూ.. సరైనా ఆహారం తీసుకోక..ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు జనాభ. పని..పని..పని అంటూ డబ్బుల కోసం మనం కష్టపడుతుందే బ్రతకడానికి ..ఆరోగ్యం బాగుంటేనే మనం అన్ని పనులు చూసుకోగలం అనే విషయాని ని కూడా మర్చిపోతున్నారు జనాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయానే మర్చిపోయిన్నట్లు ఉన్నారు జనాలు. మన ఆరోగ్యం కాపుడుకోవడం మన చేతిల్లోనే ఉంది. దీని కోసం ఎంతో కష్టపడక్కర్లేదు ..మన డైట్ లో కొన్ని మార్పులు చేసి.. క్రమం తప్పకుండా తీసుకుంటే సరిపోతుంది. మన వంటింట్లో ఉండే ఐటెంస్ తోనే మన ఆరోగ్యం చక్కబడుతుంది. దానికి మనం డబ్బును ఖర్చు చేసి హాస్పిటల్స్ కి వెళ్ళాల్సిన పనికూడా లేదు. మీరు ప్రతి రోజు మీ టైం చూసుకుని ..వంటింట్లోకి వెళ్లి..రెండు యాలకులను నోట్లో వేసుకుని నమిలేయండి. మీరు రమ్మన్న ఏ అనారోగ్యం మీ దగ్గరకి రానే రాదు. అన్ని ప్రయోజనాలు ఉన్నాయి యాలకులలో. మనం యాలకులను సాధారణంగా ఆహార రుచిని పెంచడానికి వాడుతుంటాం. రుచే కాదు దానిలో చాలా హెల్త్ బెనిపిట్స్ ఉన్నాయి. మన ఆరోహ్యానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. యాలకులు డైలీ తినడం వల్ల కడుపులో మంట, నొప్పి వంటివి పోగొడతాయట. అంతేకాదు పొట్ట లో విడుదలయ్యే బైల్ ని కూడా యాలకలు క్రమబద్దీకరిస్తుందని పలు అధ్యయనలో ప్రూవ్ అయ్యింది .యాలకులలో కావలసినంత స్థాయిలతో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. వీటితో పాటు ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె పనితీరుకు సహకరిస్తుంది. ఈ యాలుకల్లో విటమిన్ సి, ఏ, బి రైబో ఫ్లేవిన్, శరీరానికి కావలసిన మినరల్స్ ఉండటం వల్ల శరీరంలోని చెడు పద్దార్థలను బయటకు పంపించి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. చాలా మంది ఆస్తమా తో బాధపడుతుంటారు..అలాంటి వాళ్ళకు ఈ యాలకులు మంచి విరుగుడుగా పని చేస్తాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు యాలకుల నీరు తీసుకోవాలి. ఈ నీరు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది.. అంతే కాదండోయ్..కఫం, దగ్గు ఊపిరాడక పోవడం, చాతి దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండడం వంటి సమస్యలను కూడా యాలుకలు చిటికె లో తరిమికొడతాయట. ఇలాంటివే కాదు పెరుగుతున్న స్ట్రెస్ ..ఒత్తిడి కారణంగా పురుషుల్లో శృంగార లో ఎక్కువ సేపు పాల్గోనలేకపోతే..వాళ్లకి ఈ యాలకులు మంచి హెల్ప్ చేస్తాయట. వీటిలో సినేయిల్ అనే ఎంజైమ్ ఉంటుందని..ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయని… ఇది లిబిడోను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని పలువురు డాక్టర్లు కూడా తమ వద్దకు వచ్చే మగవాళ్లకు ఇవి సజిస్ట్ చేస్తున్నారట. క్రమం తప్పకుండా యాలకులను తింటే పురుషులలో శృంగార సామర్థ్యం పెరుగుతుందట. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేయడానికి యాలకులు బాగా పని చేస్తాయని పలు యూనివర్సీటీలి రీసెర్చ్ చేసి మరి చెప్పుతున్నాయి. Previous articleప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి… లేకపోతే ఒక్క రూపాయి కూడా రాదు..జాగ్రత్త..!!
న‌వ‌ర‌త్నాల‌తో పేద కుటుంబాల్లో వెలుగులు పోలవరం వద్ద రక్తికట్టని చంద్రబాబు డ్రామా వైయ‌స్ఆర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం వైయ‌స్ జగన్‌ బాబుకు ఇవే చివరి ఎన్నికలు.. జీవితంలో మళ్లీ సీఎం కాలేడు చంద్రబాబుకు బీసీలు బైబై పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ అమలుకు సన్నద్ధం కండి వ్యవసాయ రంగానికి పెద్దపీట వ్యర్థాల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన పెరగాలి మా ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు సంబంధం లేదు You are here హోం » Others » వైయస్‌ జగన్‌ హత్యాయత్నంలో కుట్ర కోణం వైయస్‌ జగన్‌ హత్యాయత్నంలో కుట్ర కోణం 25 Oct 2018 7:09 PM ప్రభుత్వం బాధ్యత వహించాలి వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు కాకినాడః రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికొదిలి టీడీపీ ప్రభుత్వం కేవలం అవసరాల కోసం పోలీçసు వ్యవస్థ ఉపయోగించుకుంటుందని వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే తప్పుడు ప్రచారం చేస్తూ టీడీపీ ఓర్వలేనితనం ప్రదర్శిస్తుందని విమర్శించారు.పోలీసు వ్యవస్థను నీరుగార్చారని మండిపడ్డారు..దీని వెనుక కుట్ర కోణం ఉందని భావిస్తున్నామన్నారు.ఒక చిన్నగాయంగా భావించడానికి వీలులేదని, సీరియస్‌ తీసుకోవాలన్నారు. కోడిపందాలకు వాడే కత్తిని ఒక వెయిటర్‌ ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా తీసుకొచ్చాడు.కోడిపందాల వాడే కత్తికి విషం,పాదరసం పూసి పెద్దపెద్ద హత్యలు జరిగిన సంఘటనలు ఉన్నాయని చరిత్ర చెబుతుందన్నారు. దీని వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారనే అనుమానం కలుగుతుందని తేలికగా తీసుకోవడానికి వీలులేదన్నారు.ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలకు రక్షణలేకుండా పోయిందన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
1970 నుంచి 1975 వరకు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసేరోజుల్లో నండూరి రామమోహన రావు గారు నాచేత వారం వారం సినిమా రివ్యూలు రాయించేవాళ్ళు. తెలుగు సినిమాలతో పాటు అప్పుడు విజయవాడలో అడపాతడపా విడుదల అయ్యే హిందీ సినిమాలు చూసి సమీక్షలు రాస్తుండేవాడిని. పాకీజా సినిమా వాటిల్లో ఒకటి. ఇక ఇన్నేళ్ళలో రివ్యూలు రాయడమే కాదు, అసలు సినిమాలు చూడడమే తగ్గిపోయింది. ఒకప్పుడు పిల్లలకి చూపించడానికి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు తీసుకువెడితే వెడుతున్నాం. అలాగే మొన్న ఒక సినిమాకి వెళ్ళాము. ‘ఒక’ అని ఎందుకు అన్నాను అంటే హాల్లోకి వెళ్లి కూర్చునే దాకా అది 'అర్జున్ రెడ్డి' సినిమా అని తెలవదు. చాలా రోజులుగా ఈ సినిమా గురించి మంచీ చెడూ చాలా విస్తారంగా చదువుతూ వస్తున్నాను కనుక పోనీలే ఒకమంచి పని జరిగింది, అదేదో నేనే ఒక అంచనాకు రావచ్చని సర్దుకున్నాను. చూసిన వాళ్ళు అందరూ ‘మూడు కిస్సులు, ఆరు బీర్లు’ అని ఒక్క ముక్కలో తేల్చి ఎగతాళిగా మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాను కానీ అదేదో మొదటి సీనులోనే కనిపించింది. వెనకటి రోజుల్లో కొన్ని సన్నివేశాలతో పాత్రల స్వరూప స్వభావాలు ప్రేక్షకులకు తెలిసిపోయేలా స్క్రీన్ ప్లే రాసేవాళ్ళు. దాన్నే ‘కేరక్టర్’ ఎస్టాబ్లిష్ చేయడం అని అంటుండేవాళ్ళు. అలా ఈ సినిమా మొదట్లోనే హీరో కేరక్టర్ బాగా ఎస్టాబ్లిష్ చేసి ‘యితడు మారడు, ఇతగాడు ఇంతే!’ అనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో బలంగా నాటారు. దాంతో పుష్టి బ్రాండ్ కలిగిన ‘హీరో కం విలన్’ గానే చివరివరకు అనిపించాడు, కనిపించాడు. అయితే చిత్ర దర్శకుడిలో నాకో చిత్రమైన గుణం కనిపించింది. అతడికి చూసేవారి అభిప్రాయాలతో నిమిత్తం వున్నట్టు లేదు. తను చెప్పదలచుకున్నది చెప్పడం, చూపించడం తప్పిస్తే ఎక్కడా దారి తప్పలేదు. ‘నేను ఇంతే సుమా’ అనే హీరో పాత్ర మాదిరిగానే, దర్శకుడు కూడా అంతే. ఒక్క అంగుళం ఇటూ అటూ సర్దుబాటు తత్వం లేదు. ఈ చిత్రం అంచనాలకు మించి తారా స్థాయిలో విజయం మూటకట్టుకుంది కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఆయన గురించి ఎన్ని వ్యాఖ్యలు వినవచ్చేవో. హీరో తన ప్రేమను మరీ అంత క్రూరంగా ప్రదర్శించాలా అనిపిస్తుంది ఒక్కోసారి. ‘ ప్రేమించిన యువతికి వేరే వాళ్ళతో పెళ్లయినా సరే, గర్భవతి అయినా సరే ఆ ఆమ్మాయినే పెళ్లి చేసుకుని తీరతాను’ అనే మొండి పట్టుదల హీరో ప్రేమలోని స్వచ్చతకు ప్రశ్నార్ధకంగా తయారయింది. దానికి తోడు వీర తాగుడు. యెంత గొప్ప డాక్టరు అయితేనేం, యెంత గొప్ప ప్లేయర్ అయితేనేం మానవసంబంధాలకు కనీస విలువ ఇవ్వనప్పుడు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం చూస్తుంటే మరీ అతిగా గారాబం చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఇతర పాత్రలు, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనేదానితో దర్శకుడు సంబంధం పెట్టుకోలేదు. ‘ఈ హీరో పాత్ర ఇంతే, ఇలాగే వుండాలి’ అనుకున్నాడు, అలాగే తీశాడు. ఆయన కన్విక్షన్ చాలా గొప్పది. సినిమా చాలాసార్లు ముగింపుకు వచ్చినట్టే ఫీల్ కలిగిస్తూ మళ్ళీ మొదలయి ముందుకు సాగింది. అసలు ఇంట్లోవాళ్ళు తన ప్రేమను కాదనే బాపతు అయితే అతడు తన ప్రేమను పండించుకోవడానికి అంత దూరం వెళ్ళాడు అనుకోవచ్చు. కానీ అతడి ప్రేమ విషయంలోనే కాదు, చదువులో కూడా తన మాటే నెగ్గించుకున్నా అతడి తరపువాళ్ళు ఎన్నడూ అభ్యంతర పెట్టిన దాఖలా లేదు. అలాంటప్పుడు తన పెద్ద వాళ్ళనే వెళ్లి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకు రమ్మంటే సరిపోయేది, ప్రేమించిన యువతి ఇంటికి నేరుగా వెళ్లి, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కళ్ళముందే ప్రేయసిని ముద్దాడుతూ, అదో ఘన కార్యంలా వాళ్ళతో గిల్లీ కజ్జా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రేక్షకుల్లో కొందరికి అనిపించి ఉండొచ్చు. కానీ దర్శకుడు అలా ఆలోచించలేదు. ఆయన రూటే సపరేటు అన్నట్టుగా సినిమా తీసుకుంటూ పోయాడు. మంచి టాక్ మొదట్లోనే రావడం వల్ల ప్రేక్షకులు కూడా చూసుకుంటూ పోయారు. అదీ ఒక రకంగా మంచిదయింది. ఈ సినిమా ఇన్ని రోజుల తర్వాత చూసే అవకాశం నాకు కలిగింది. హీరో ఓరియంటెడ్ సినిమా కావడం వల్ల ఆ పాత్ర వేసిన విజయ్ సాయికి మంచి ప్రశంసలు దక్కాయి. నిజంగా బాగా చేసాడు కూడా. ‘అమ్మో ప్రేమంటే ఇలా కూడా ఉంటుందా, ఇటువంటి ప్రేమను భరించడం కష్టం బాబూ’ అని సినిమా చూస్తున్న టీనేజర్లు అనుకుని వుంటారు. అయితే, తీసిన విధానం, ఫోటోగ్రఫీ సూపర్బ్ గా వున్నాయి. చిన్న వాళ్ళతో తీసిన చిన్న చిత్రం అనుకున్నాకాని, బాగానే ఖర్చు చేసినట్టు అనిపించింది. నటన విషయంలో మార్కులు వేయాల్సివస్తే ఆ వరస ఇలా వుంటుంది. బామ్మ పాత్ర వేసిన కాంచన, అస్తమానం హీరోని అంటిపెట్టుకుని వుండే స్నేహితుడు, అతడి నాన్న, హీరో తండ్రి ఆ తరవాతనే ఎవరయినా. వీరిచే పోస్ట్ చేయబడింది భండారు శ్రీనివాసరావు వద్ద 3:33 PM 1 కామెంట్‌: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: అర్జున్ రెడ్డి పెడదారిన యువత పెడదారి పడుతున్న యువత అనే అంశంపై ‘టీనేజ్ టెర్రర్’ అనే పేరుతొ రాజ్ న్యూస్ టీవీ ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలను పాఠకుల దృష్టికి తీసుకురావలని అనిపించింది. (రాజ్ న్యూస్ వారికి కృతజ్ఞతలు) “ఎదిగే వయసులోనే సమిధలవుతున్నారు.. నిద్ర లేచినప్పటి నుంచి ఊహల్లో ఊరేగుతూ ఊసుల్లోనే బతుకుతున్నారు.. చదువు .. కెరీర్ పక్కనపెట్టి.. లవ్, అట్రాక్షన్ మోజులో లైఫ్‌ని స్మాష్ చేసుకుంటున్నారు.. ప్రైవసీ పేరుతో తప్పటడుగులేస్తున్నారు.. వేక్‌అప్ టైం నుంచి గుడ్‌నైట్ వరకూ .. నెట్‌ఇంట్లోనే కుర్రకారు నాట్యం చేస్తున్నారు.. విద్యార్ధులను చాటింగ్ వ్యసనం తినేస్తోంది. మద్యం, డ్రగ్స్ లాగే మెదడు ఈ వ్యసనానికి అలవాటు పడటం .. పెను ప్రమాదాలను తెచ్చిపెడుతోంది. ఆఖరికి నవమాసాలు మోసి , కనీ, పెంచిన తల్లిదండ్రులకు .. గర్భశోకం మిగుల్చుతోంది. లైఫ్‌ని ఎంజాయ్ చేసినంత వరకే అయితే పరవాలేదు.. అది వక్రమార్గం పడితేనే కష్టం. వయసుకు మించి స్నేహాలు.. చదువుకు మించి పనులు.. పబ్‌ల చుట్టూ తిరుగుతూ .. నేటి యువత కాలేజీ జీవితాన్ని కరిగించేస్తున్నారు. స్నేహం పేరుతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆడ, మగ మాట్లాడుకోవడం తప్పు కాదు.. ఈ పవిత్ర స్నేహాన్ని అపవిత్రం చేసే దిశగా వారి నడక నడత ఉంటే మాత్రం వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం అత్యవసరం. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు చిన్న వారే. కానీ వయసుకు తగినట్లుగా పిల్లల ప్రవర్తన తీరును అంచనా వేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈవిషయంలో తల్లిదండ్రులు తప్పటడుగు వేస్తున్నారు. తల్లిదండ్రులకు పిల్లలపై ప్రేమ ఉంటుంది. పిల్లలకు తల్లిదండ్రులపై ప్రేమ ఉంటుంది. స్నేహితుల మధ్య ప్రేమ, దేశంపై ప్రేమ.... ఇలా ప్రేమలు ఎన్నో రకాలు. వీటన్నింటి కంటే విభిన్నమైనది లవర్స్‌ మధ్య ప్రేమ. ఇది మాత్రం సగటున రెండేళ్ళు ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాల్యంలో తల్లిదండ్రులు పెద్దలతో కలిసి మెలిసి ఉండే తీరు .. పిల్లల్లో ఆడ, మగకు సంబంధించిన భావనలు కలిగిస్తుందట. పెరిగేటప్పుడు చుట్టుపక్కల వాళ్లతో, అదే వయసు వారితో వ్యవహరించే తీరు .. తన భవిష్యత్తు భాగస్వామి ఎలా ఉండాలనే అంశానికి జీవంపోసి.. దాన్నొక నిర్ణయంగా తీర్చిదిద్దుతుంది. టెరషెంకో అనే మనస్తత్వవేత్త టీనేజర్స్‌ నాలుగు దశలను అధిగమించాల్సి ఉంటుందని చెబుతాడు. మొదటిది గ్యాంగ్‌ స్టేజ్‌. ఈదశలో ఆడపిల్లలు, ఆడపిల్లలతోనూ, మగపిల్లలు మగపిల్లలతోనూ .. జట్లుగా ఏర్పడ తారు. జట్లు జట్లుగా తిరుగుతారు. తరువాతది ఫ్రెండ్‌షిప్‌ స్టేజ్‌. ఈ దశలో జట్టు కట్టి తిరగడం మానేసి కేవలం ఒకరితో మాత్రమే స్నేహంగా ఉంటారు. మిగిలిన అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఈదశలో అబ్బాయి , అమ్మాయికి స్నేహం ఒకరితో మాత్రమే ఉంటుంది. తమ కష్టసుఖాలు చెప్పుకోవడం, ఆదర్శలక్షణాలు ఇందులో ఉంటాయి. అయితే ఈ స్నేహం సేమ్‌ జెండర్స్‌ మధ్య మాత్రమే ఉంటుంది. మూడవది అట్రాక్షన్ స్టేజ్‌. ఈ దశలో ఆపోజిట్‌ సెక్స్‌ వైపు మనసు లాగుతూ ఉంటుంది. మోహపూరితంగా ప్రవర్తిస్తారు. అంటే ఆడపిల్లలు మగపిల్లలతోనూ, మగపిల్లలు ఆడపిల్లలతోనూ స్నేహం చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు. ఇక లాస్ట్‌ది.. లవ్‌ స్టేజ్‌. తనకు నచ్చిన ఎవరో ఒక ఆపోజిట్‌ సెక్స్‌ను ఎన్నుకుంటారు. వాళ్లతో ప్రేమలో పడడం ఈదశ ప్రత్యేకత. అయితే ఇందులో మళ్లీ రెండు దశ లుంటాయి. ప్రారంభదశలో ఆదర్శపూర్వకమైన రొమాంటిక్‌ ప్రేమ ఉంటుంది. ఆతర్వాత అసలు సిసలైన ప్రేమ ఉంటుంది. పైన చెప్పుకున్న దశలన్నీ కూడా పరిపక్వ వ్యక్తిత్వానికి అవసరమైన పురోగమన లక్ష్యాలు. టీనేజర్స్‌లో ప్రేమ, ద్వేషం అనే రెండు రకాల ఉద్వేగాలు ఉంటాయి. అయితే ఈరెండు సెంటిమెంట్లూ ప్రేమిస్తున్న వ్యక్తివైపు కేంద్రీకరించబడ్డ రెండు విరుద్ధ భావోద్వేగాలు. ప్రేమలో ప్రేమిస్తున్న వ్యక్తికి దగ్గర కావాలన్న ఆకర్షణ, ఆ తాలూకు తపన ఉంటే, ద్వేషంలో దూరం కావాలన్న వికర్షణ .. పూర్వకమైన వాంఛ ఉంటుంది. ప్రేమ, ద్వేషం రెండూ టీనేజ్‌లో తీవ్రస్థాయిలో ఉంటాయి. ఈమధ్య ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ టీసీఎస్‌.. ‘టీనేజ్‌ ట్రెండ్స్‌’పై జరిపిన సర్వేలో సగటున 47 శాతం మంది కుర్రాళ్లు ‘స్మార్ట్‌’గా కాలక్షేపం చేస్తున్నట్లు తేలింది. 30 శాతం మంది ఫేస్‌బుక్‌ ద్వారా దాదాపు 50 నుంచి 100 మందితో స్నేహం చేస్తున్నారు. 69 శాతం మంది గేమింగ్‌ యాప్‌లనే ఇష్టపడుతున్నారు. మరో 31 శాతం మంది వినోదం, సినిమాలు, వీడియో డౌన్‌లోడింగ్‌లతో సరదాగా గడిపేస్తున్నట్లు సర్వేలో తేలింది. హైదరాబాద్ నగరంలో 77 ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 900 మంది టీనేజ్ విద్యార్థుల పై ఈ సర్వే నిర్వహించగా .. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. టీనేజర్స్‌ సోషల్‌మీడియా, గేమింగ్‌యాప్స్‌తో గంటలతరబడి గడపడం వల్ల.. ఏకాగ్రత కోల్పోయి చదువులో వెనకబడే ప్రమాదం ఉంది. అపరిచితులతో స్నేహం కొన్నిసార్లు చెడు సహవాసాలకు, అలవాట్లకు దారితీస్తుంది. ఆన్‌లైన్‌ స్నేహాలు ఆఫ్‌లైన్‌ స్నేహాలుగా మారే అవకాశం ఉంటుంది. వీటి వినియోగం వ్యసనం కాకుండా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ఈరోజుల్లో సర్వసాధారణమే. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచితులతో స్నేహం చేయడం, వారితో వివిధ రకాల ఫోటోలను షేర్‌ చేసుకోవడం వంటి పరిణామాలు .. టీనేజ్ యువతపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు, సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు కుర్రకారు సోషల్‌మీడియా అకౌంట్లు హ్యాక్‌ అయి సైబర్‌క్రైమ్‌లు జరిగే ప్రమాదం పొంచి ఉందని స్పష్టంచేస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు .. విద్యార్థుల నెట్‌ ట్రెండ్స్‌ను ఒక కంట కనిపెట్టాలని సూచిస్తున్నారు. పిల్లలు టెక్నాలజీని ఎలా వాడుతున్నారో తెలుసుకోవడం కోసం 1,200 మంది టీనేజర్లు, తల్లిదండ్రులపై కామన్ సెన్స్ మీడియా కూడా ఓ సర్వే చేపట్టింది. సర్వేలో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. 56 శాతం మంది తల్లిదండ్రులు, 51 శాతం టీనేజీలు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ డివైజ్‌ను చూస్తున్నట్టు ఒప్పుకున్నారు. 85 శాతం మంది తల్లిదండ్రులు మొబైల్ డివైజ్‌ల వల్ల తమ పిల్లలతో ఉన్న అనుబంధాలకు ఎలాంటి ముప్పు లేదంటుంటే.. 66 శాతం తల్లిదండ్రులు వారి టీనేజి పిల్లలు చాలా ఎక్కువ సమయాన్ని మొబైల్ డివైజ్ లపైనే గడుపుతున్నారని బాధపడ్డారు. 66 శాతం మంది తల్లిదండ్రులు డిన్నర్ సమయంలో మొబైల్ డివైజ్‌‌లను అనుమతిచడం లేదని చెప్పగా.. 89 శాతం మంది టీనేజీ పిల్లలు కూడా ఇదే భావనను వ్యక్తంచేశారు. 59 శాతం మంది తల్లిదండ్రులు వారి పిల్లలు మొబైల్ ఫోన్లకు, టాబ్లెట్స్‌కు ఎక్కువగా బానిసలవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేయగా.. 50 శాతం మంది టీనేజీ పిల్లలు మొబైల్ ఫోన్లపై ఎక్కువ సమయాన్ని గడుపుతున్నట్టు చెప్పారు. 27 శాతం మంది తల్లిదండ్రులు వారే ఎక్కువగా మొబైల్ డివైజ్ లకు బానిసలైన్నట్టు ఒప్పుకున్నారు. ఇక 28 శాతం మంది టీనేజీ పిల్లలు వారి తల్లిదండ్రులు మొబైల్ ఎక్కువగా వాడుతారని తెలిపారు. పూర్తిగా తెలిసిన వాళ్ళకీ చెప్పొచ్చు.. అసలు తెలియని వాళ్ళకూ చెప్పొచ్చు.. కానీ కాస్త తెలిసి.. ఇంకాస్త తెలియని టీనేజర్స్‌కు మాత్రం ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో తల్లిదండ్రులకు అసలు అర్ధం కావడం లేదు. దండించేంత చిన్నారులు కాదు.. వదిలేస్తే ప్రపంచాన్ని అర్ధం చేసుకునే వయసూ కాదు.. మరి వాళ్ళ జీవన రేఖను సుఖంగా .. సంతోషంగా .. ఉన్నతంగా ఎలా మలచాలి.. ఏవిధంగా తల్లిదండ్రులు వారికి గైడెన్స్ ఇవ్వాలి. సాదారణంగా .. పెరుగుతున్న పిల్లలను చూసి తల్లి తండ్రులు ఆందోళన పడుతూ ఉంటారు. పిల్లలు ఎదుర్కోనే చాలా ప్రభావాలు, సమస్యలు .. అనేక అంశాల గురించి వారికి జాగ్రత్తగా చెప్పాలి. అయితే ఎక్కడ నుండి మొదలు పెట్టాలి.. ఎలా మొదలుపెట్టాలి.. వారిని ఎలా దారిలో పెట్టాలో .. తెలియడం మాత్రం చాలా ఇంపార్టెన్ట్.. ప్రేమ , ద్వేషము , ఆవేశము , ఆలోచన , పట్టుదల , నిర్లిప్తత , అనురాగము , అసూయ , సృజనాత్మకత , స్తబ్దత ... ఇలా ఎన్నో వైరుద్యాల కలబోత టీనేజ్ . చందమామతో ఆడుకోవాలని , అరుదైన సాహసము చేసి ప్రపంచాన్నంతా ఔరా అనిపించాలనే ఉత్సాహము ఒక ప్రక్క , చిమ్మ చీకట్లో తలదాచుకొని వెక్కివెక్కి ఏడవాలనే నైరాశ్యము మరో పక్క కనిపిస్తుంది. చదువులో ఇంటర్మీడియట్ ఎటు వంటిదో ... వయసులో ఈ టీనేజ్ అటువంటిది . ఏదైనా చేసేయగలమనుకుంటూ సాధ్యాసాధ్యాలను సరిగ్గా అంచనా వేసుకోలేక , తల్లిదండ్రుల నుండి పూర్తి స్వేచ్చ కోరుకుంటూ .... కాదంటే కార్చిచ్చు సృస్టిస్తూ ప్రవర్తిస్తుంటారు . ప్రపంచీకరణ నేపధ్యములో ఏర్పడిన పోటీవాతావరణము, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సౌకర్యాలు ... ఎంత మేలుచేస్తున్నాయో పిల్లలకు అంతే కీడు సృస్టిస్తున్నాయి. భవిష్యత్తుకు ఓ కీలక మజిలీగా నిలుస్తున్న ఈ " టీనేజ్ " లో కుటుంబమంతా అప్రమత్త్తముగా ఉంటే పిల్లలు ఉత్తమంగా ఎదిగేందుకు అవకాశము ఉంటుంది. ఎన్నో ఇళ్లల్లో చూస్తూ ఉంటాం.. తల్లిదండ్రులు తమ పిల్లలను పద్దతి పేరుతో చాలా స్ట్రిక్ట్‌గా పెంచుతుంటారు. అలాంటి చోట తమ ఇష్టా ఇష్టాలను సైతం తల్లిదండ్రులతో పంచుకునే వీలే ఉండదు.ఆ విధమైన అట్మాస్ఫియర్‌లో పిల్లల ఎదుగుదల .. పెరుగుదల అనేది భయభక్తులతో ఉంటుంది. అందుకే మరీ ఎక్కువగా మీ టినేజర్‌ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడం ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలతో చాలా వరకు ఓపెన్ గా ఉండటం ఎంతో అవసరం. వాళ్ల అవసరాలకు అనుగుణంగా.. సరైన సలహాలు ఇవ్వాలి. స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటివల్ల కలిగే హాని గురించి వివరించాలి. వాటివల్ల జీవితాలు ఎలా నాశనం అవుతాయో కేస్ స్టడీస్ చూపించాలి. మంచికీ చెడుకు ఓ సన్నని గీతే ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలి. అయితే ఏదైనా వారికి విసుగు కలిగించేలా చెప్పకూడాదు. తల్లిదండ్రులు క్లాస్ పీకుతున్నారేమో అనే భావన అసలు అనిపించకూడదు. ఎప్పుడూ సరదాగా.. మాట్లాడుతూనే .. మీరు చెప్పాల్సిన విషయాలను వారికి అర్ధం అయ్యేలా తెలియజేయాలి. పిల్లల కొత్త స్నేహాల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అని ప్రతీ కొత్త స్నేహం వాళ్ళకు చెడు చేస్తుందన్న భయాన్ని వాళ్ళ ముందు వ్యక్తం చేయకూడదు. కొత్త స్నేహాలు వంద శాతం మంచిది కాదని భావించకండి. కొత్తవాళ్లతో పరిచయం అలవాటు అవ్వాలి. అలా కాకుండా.. తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్లు ఎలాంటి వాళ్లో మీకే తెలుస్తుంది. వాళ్ళ ప్రవర్తనను బట్టి మీరు అంచనా వేసే శక్తి వస్తుంది. సో అప్పుడు మీకూ భయం ఉండదు. ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు కలిసి చూడటం, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో.. వాళ్లకు బంధం బలపడటానికి ఇలాంటి సరదాలు ఎంతో సహాయపడతాయి.” NOTE: Courtesy Raj News వీరిచే పోస్ట్ చేయబడింది భండారు శ్రీనివాసరావు వద్ద 12:35 PM 3 కామెంట్‌లు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: చాందినీ విషాద కధనం 9, సెప్టెంబర్ 2017, శనివారం రాస్తూ పోతూ చదవడం మర్చిపోతున్నానా? ఈమధ్య ఇలా అనిపిస్తోంది. డాక్టర్ భరత్ పుణ్యమా అని ఈమధ్య ఒక పుస్తకం చదివాను. అది చదివిన తరువాత ఇక రాయడానికి పూర్తిగా స్వస్తి చెప్పి ఇలాటి పుస్తకాలే చదువుతూ వుండాలని గట్టిగ అనిపిస్తోంది. ఆ గొప్ప పుస్తకం పేరు “సిల్క్ రూటులో సాహస యాత్ర”. దాన్ని రాసిన గొప్ప రచయిత పేరు పరవస్తు లోకేశ్వర్. మొదటి ప్రచురణ 2013 లో. నాలుగేళ్ళకు చదవగలిగినందుకు ఒక రకంగా సంతోషంగా వుంది. నాలుగేళ్ళుగా చదవనందుకు మరో రకంగా సిగ్గుగా వుంది. రాసిన లోకేశ్వర్ గారికి, చదివించిన డాక్టర్ భరత్ గారికీ (ఈ ఇద్దరూ నాకంటే వయస్సులో చిన్నవాళ్ళు, అయినా గారు అని గౌరవించుకోవాలని అనిపిస్తోంది) ధన్యవాదాలు. ఈపాటికే అనేక సమీక్షలు వచ్చి వుంటాయి. అయినా వీలు చూసుకుని నా అభిప్రాయం రాస్తాను. (గాంధి ప్రచురణలు మొబైల్: 9392698814, వెల: 250 రూపాయలు) వీరిచే పోస్ట్ చేయబడింది భండారు శ్రీనివాసరావు వద్ద 1:13 PM 5 కామెంట్‌లు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: “సిల్క్ రూటులో సాహస యాత్ర”, పరవస్తు లోకేశ్వర్ 2, సెప్టెంబర్ 2017, శనివారం ప్రజలు రాజహంసలు - భండారు శ్రీనివాసరావు “విన్నంతలో కన్నంతలో వైఎస్సార్” అనే నా వ్యాసం ఈరోజు సాక్షి పత్రిక ప్రచురించింది. దాంతో ఉదయం నుంచి నా మొబైల్ మోగుతూనే వుంది. ఎంతమంది నాతొ మాట్లాడారో లెక్కలేదు. రాజశేఖరరెడ్డి గారి ‘రాజకీయం’ గురించీ, ఆయన పాలనలో జరిగిన కొన్ని వివాదాంశాలు గురించి మెజారిటీ జర్నలిష్టులకు మించిన విభిన్న అభిప్రాయాలు నాకూ లేవు. కాకపొతే ఒక ముఖ్యమంత్రిగా ఆయనలో అభివ్యక్తి చెందిన ఒక మానవీయ కోణం ఇంతమందిని ఇన్నేళ్ళ తరువాతకూడా ప్రభావితం చేయగలిగిన స్థితిలో వుందని మాత్రం నేననుకోలేదు. అందుకే ఇంత ఆశ్చర్యం. పొతే ఇవన్నీ నన్ను పొగుడుతూనో లేదా నేను రాసింది బాగున్నదనో చెప్పడానికి జరిగిన ప్రయత్నాలు కావు. వై.ఎస్. గురించి విభిన్న వర్గాల ప్రజలు ఇప్పటికీ కృతజ్ఞతాపూర్వకమైన కొన్ని అనుభవాలను పదిలంగా గుండెల్లో అణచిపెట్టుకుని వున్నారు. ఆ అనుభూతులను వ్యక్తీకరించుకోవడానికి బహుశా నా రచన వారికి ఉపయోగపడి ఉండవచ్చు. భద్రాచలంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు వీరబాబు. గణేష్ నిమజ్జనం డ్యూటీ కోసం ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాడు. సెప్టెంబరు రెండు ఆయన పుట్టిన రోజు. వై.ఎస్. చనిపోయిన రోజు నుంచి ఆయన తన పుట్టిన రోజు జరుపుకోవడం మానేశాడు. ఆయనకే కాదు వాళ్ళ ఇంట్లో అందరికీ వై.ఎస్.ఆరే దేవుడు. ‘వై.ఎస్. వల్ల మీకు జరిగిన మేలు ఏమిటి’ అన్నది నా ప్రశ్న. “నిజం చెప్పాలంటే నాకు సొంతానికి జరిగింది ఏమీ లేదు. అప్పటికి నేనింకా ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నాను. మా సొంతూరు ఖమ్మంజిల్లా ముదిగొండ మండలంలోని గోకినేపల్లి. మా నాన్నకు కొంత పొలం వుంది. దానికోసం సహకార బ్యాంకు నుంచి ఐదువేల రూపాయలు పంట రుణం తీసుకున్నారు. సకాలంలోనే ఆ అప్పు తీర్చేశారు కూడా. తరువాత వై.ఎస్. రుణ మాఫీ ప్రకటించారు. రుణం తీర్చిన వారికి కూడా ఈ పధకం వర్తింప చేయడంతో మా కుటుంబానికి అనుకోకుండా ఐదువేలు లభించింది. దానితో, మా నాన్నగారు, ఆయనతో పాటు ఇంటిల్లిపాదీ వై.ఎస్. కు వీరాభిమానులు అయిపోయారు. ఆ అయిదువేలతో ఇంటిముందు చిన్న రేకుల పందిరి వేసుకున్నాము. వాటికి వై.ఎస్.ఆర్. రేకులు అని పేరుపెట్టుకుని పిలుచుకుంటున్నాము.” చెప్పాడు వీరబాబు ఉద్వేగంగా. “ఒక్క అయిడువేలకే ఇంతగా ఇదయిపోవాలా” నా నుంచి మరో ప్రశ్న. ఆయన వద్ద జవాబు సిద్ధంగా వుంది. “లేదు. కాకపొతే అప్పటినుంచి ఆయన్ని నిశితంగా గమనించడం మొదలయింది. 108. 104, ఆరోగ్య శ్రీ, పక్కా ఇళ్ళు, చదువులకు కట్టిన ఫీజులు వెనక్కి ఇవ్వడం ఇలా మా వూళ్ళో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధంగా సాయం అందింది. చిత్రం! వేటికీ ఆయన తన పేరు పెట్టుకోలేదు. అవన్నీ చూసిన తర్వాత, పర్వాలేదు, ఈయన పాలనలో బాగుపడతాం అనే భరోసా వచ్చింది” ఇక నేను ఏమీ అడగలేదు. తరువాత కూడా చాల విషయాలు చెప్పుకొచ్చాడు. అన్నీ విన్నాను. ఒక్క వీరబాబే కాదు, అనేకమంది అనేక ప్రదేశాలు, ప్రాంతాల నుంచి ఫోన్లు చేశారు. వరస ఫోన్లు కావడంతో కొన్ని పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టం అయింది. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అనుభవం. వాటిని వ్యక్తీకరించడానికి నా వ్యాసం ఒక ప్రాతిపదిక అయింది. అంతే! ఈ విధంగా రోజు గడిచింది. అప్పుడు అనిపించింది. మామూలు ప్రజలు మనం అనుకునేంత మామూలోళ్ళు కాదు. మంచిని, మంచిగా స్వీకరిస్తారు. చెడు చెడుగా గుర్తిస్తారు. ఆ విద్య వారికే సొంతం. తోకటపా: అలా అని అందరూ మెచ్చుకోళ్ళతో నన్ను ముంచేయలేదు. ఈ వ్యాసాన్ని నా బ్లాగులో పోస్ట్ చేస్తే ‘అజ్ఞాత’ పేరుతొ ఒక చదువరి ఇలా కామెంటు పెట్టాడు. “ఏదో అనుకున్నా కానీ, మీరు రేడియో విలేకరి స్థాయి దాటి ఇంకా ఎదగలేదు” రేడియోలో అందరూ ‘భజన చేసే విధం’ తెలిసిన వాళ్ళే పనిచేస్తారని ఆ ‘ముసుగు మనిషి’ భావం కావచ్చు. పరవాలేదు. రాసినది నాది అని చెప్పుకునే ధైర్యం వుంది కాబట్టి నేను నా పేరు దాచుకోలేదు. ఈ విషయంలో అయినా నేను ఆ ‘అజ్ఞాత’ కంటే ఎదిగిన మనిషిననే అని అనుకుంటున్నాను. వీరిచే పోస్ట్ చేయబడింది భండారు శ్రీనివాసరావు వద్ద 7:01 PM 5 కామెంట్‌లు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: ప్రజలు రాజహంసలు - భండారు శ్రీనివాసరావు కన్నంతలో విన్నంతలో వై.ఎస్.ఆర్. – భండారు శ్రీనివాసరావు (Published in SAKSHI telugu daily today, 02-09-17,on the occasion of death anniversary of Dr.Y.S.Rajasekhara Reddy) సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన వై.ఎస్. రాజశేఖర రెడ్డికి, తనకు తానుగా ప్రజలందరికీ మేలు చేసే అవకాశం పూర్తిగా లభించింది ముఖ్యమంత్రి అయిన తరువాతనే. రాజకీయ ప్రవేశం చేసిన తొలి నాళ్లలో నిర్వహించిన మంత్రి పదవులు మినహా ఆయన ఎక్కువ కాలం సచివాలయానికి, ఆఫీసు ఫైళ్ళకు దూరంగా, పార్లమెంటు సభ్యుడిగానో లేదా ప్రతిపక్ష నాయకుడిగానో వుండిపోయారు. అలాగే వైద్య విద్య పూర్తిచేసుకున్న తొలినాళ్లలో చేసిన డాక్టరు ప్రాక్టీసు తప్పిస్తే తదనంతర కాలంలో ఆయన ఆ పనిచేసిన దాఖలాలు లేవు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వైద్యుడిగా తను అనుకున్న విధంగా చేస్తూ పోవడానికి వెసులుబాటు లభించింది ముఖ్యమంత్రి అయినప్పుడే. ఈ అరుదయిన అవకాశాన్ని (గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ ఒకే విడతలో నిరవధికంగా అయిదేళ్ళ పదవీ కాలం పూర్తిచేసుకోలేదు) వైఎస్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలకు పనికొచ్చే అనేక మంచి పనులు చేసిందీ ఆ సమయంలోనే. వై.ఎస్. చనిపోయిన ఇన్నేళ్ళ తరువాత కూడా ఆయన వల్ల మేళ్ళు పొందిన వాళ్ళు మాత్రం వాటిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే వున్నారు. వీళ్లేమీ బడాబడా కాంట్రాక్టర్లు కాదు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అంతకంటేకాదు. వారందరూ సామాన్యులు. ఇంకా చెప్పాలంటే అతి సామాన్యులు. ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలను - కన్నవి, విన్నవి, ఉదహరించడమే ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం. ప్రింటింగు ప్రెస్సుల్లో అనవసరమైన కాగితాలు రద్దీగా పేరుకు పోతుంటాయి. కొంతమంది వాటిని గోనెసంచుల్లో కూరుకుని వేరే చోట అమ్ముకుని పొట్టపోసుకుంటూ వుంటారు. అలా జీవనం సాగించే ప్రకాష్ అనే వ్యక్తికి గుండె జబ్బు అని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ మాటతో అతడికి గుండె జారిపోయింది. కాలూ చేయీ ఆడలేదు. ఆ ప్రెస్సు యజమాని , ఈ విషయాన్ని జర్నలిష్టు సంఘం నాయకుడు అమర్ చెవిన వేసి ఏదైనా సాయం జరిగేలా చూడమన్నాడు. రోగి గురించి పూర్తిగా తెలిసివున్న అమర్ వెంటనే వైఎస్ ని కలిసి విషయం చెప్పారు. ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన అర్జీని అయన చేతికి ఇచ్చారు. తక్షణ సాయం అందించమని వై.ఎస్. తన పేషీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే సంబంధిత ఉత్తర్వులు వచ్చేలోగా ఆ రోగి మరణించిన సంగతి సీఎం కు తెలిసింది. సహాయ నిధి వ్యవహారాలు చూసే అధికారిని పిలిచి, వెంటనే ఆ రోగి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున రెండు లక్షల ఆర్ధిక సాయం అందించి రావాలని కోరారు. వై ఎస్ ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాళీ అయ్యే పరిస్తితి ఏర్పడింది. గతంలో అంజయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా ఇదేవిధమైన పరిస్తితి తలెత్తిందని అధికారులు చెప్పేవారు. దీనికి కారణం వారిద్దరి చేతికీ ఎముక లేకపోవడం. అడగని వారిదే పాపం అన్నట్టు ఎవరు అర్జీ పెట్టుకున్నా వెంటనే ముందు వెనుకలు చూడకుండా డబ్బు మంజూరు చేసేవాళ్ళు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య శాసన సభ్యుడు, వారికి సంబంధించిన వారికి వైద్యం చేయించేందుకు ఆర్ధిక సాయం కోరుతూ ఒక అర్జీ ముఖ్యమంత్రి వై.ఎస్. చేతికి ఇచ్చారు. అదంతా చదివి వై ఎస్ ఆయనతో ఇలా అన్నారు.” నేను డాక్టరుగా చెబుతున్నా విను. ఈ జబ్బుకి నువ్వడిగిన యాభయ్ వేలు ఏమాత్రం సరిపోవు.రెండు లక్షలు లేనిదే వైద్యం జరగదు. అంచేత అంత డబ్బు ఇస్తాను, వైద్యం చేయించు’ ఆ ఎమ్మెల్యేకు ఆశ్చర్యంతో మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో అన్నాడు “చూశారా, సి ఎం అంటే ఇలా వుండాలి, మా పార్టీ అధికారంలో వున్నప్పుడు ఎవరు వెళ్లి అడిగినా, అడిగిన దానిలో సగం కత్తిరించి శాంక్షన్ చేసే వాళ్ళు. దాంతో ఖర్చు రెట్టింపు చూపించి అడగాల్సి వచ్చేది” వై ఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక ఇంగ్లీష్ పత్రిక విలేకరి తన కుమార్తె పెండ్లికి పిలవడానికి భార్యను వెంటబెట్టుకుని క్యాంప్ ఆఫీసుకు వెళ్ళారు. వైఎస్ లోపలకు వస్తూనే వీరిని చూసి కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పి లోపలకు వెళ్ళారు. సిబ్బంది వారిని ప్రవేశ ద్వారం వద్ద కుర్చీల్లో కూర్చోబెట్టారు. సీఎమ్ కాసేపటి తరువాత వచ్చి బయట కూర్చుని వున్న భార్యాభర్తలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గబగబా విలేకరి భార్య దగ్గరికి వెళ్లి, ‘మీరు మాఇంటి ఆడపడుచు వంటి వారు, మీకు సరిగా మర్యాద జరగలేదు, మన్నించమని’ ఒకటికి రెండుసార్లు అనడంతో ఆవిడ విస్తుపోయారు. వెంటబెట్టుకుని లోపలకు తీసుకుని వెళ్లి తన వద్ద కూర్చోబెట్టుకున్నారు. ‘మీకు ఎంతమంది పిల్లలు, ఎందరి పెళ్ళిళ్ళు అయ్యాయి’ అంటూ ఆప్యాయంగా వివరాలు కనుక్కున్నారు. ఇన్నేళ్ళ తరువాత కూడా తెలంగాణా ప్రాంతానికి చెందిన ఆ విలేకరి ఈ సంగతి గుర్తుచేసుకుంటూ వుంటారు. పొతే, ఇది వై.ఎస్. వ్యవహార శైలితో ముడిపడివున్న మరో విషయం. అయితే ఇది చెప్పింది, కాదు రాసింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా, తన జీవితానుభావాలతో కూర్చిన ‘మోహన మకరందం’ అనే పుస్తకంలో ఈ సంగతులు ప్రస్తావించారు. “అప్పుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత. “2003 లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ అప్పటి ఎలక్షన్ కమీషనర్ లింగ్డో దానికి ఒప్పుకోలేదు. ఓటర్ల జాబితాలో సవరణల ప్రక్రియ పూర్తయిన తరువాతనే ఎన్నికలుజరగాలని ఆయన నిర్ణయించారు. దాంతో కొన్ని నెలల పాటు రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడవాల్సిన పరిస్తితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే వ్యవహరించాల్సివుంటుంది. రాజకీయ పరమైన నిర్ణయాలు లేకుండా అధికారులే ప్రభుత్వాన్ని నడపాలి. ఆ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి మోహన్ కందా పై పరిపాలనా భారం పడింది. అన్నాళ్ళు ఈ భారం మోయడం కష్టం అని భావించిన కందా, లింగ్డోతో తనకున్న వ్యక్తిగతస్నేహాన్ని పురస్కరించుకుని, ఆ చనువుతో ‘కాస్త ముందుగా ఎన్నికలు పెట్టవచ్చు కదా’ అని కోరారు. కానీ లింగ్డో మహాశయులు ఒక పట్టాన కొరుకుడు పడే రకం కాదు, ‘పేకాట పేకాటే, బావగారు బావగారే’ అనే తరహాలో ఓటర్ల జాబితా సవరణ పూర్తయ్యేవరకు ఎన్నికల ప్రసక్తి తీసుకురావద్దని తెగేసి చెప్పేశారు. “ఈలోగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు తన శైలిలో ప్రభుత్వం పని తీరుపై రోజువారీ నివేదికలు మీడియాలో ఇస్తుండేవారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి అలా ప్రజల డబ్బు ఖర్చు చేసే హక్కు లేదంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ యాగీ మొదలు పెట్టింది. చీఫ్ సెక్రెటరీగా మోహన్ కందా బాబుకు సాయం చేస్తున్నాడు అని వాళ్ళు అనుమానించడం మొదలెట్టారు. అంతలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు నగారా మోగించింది. లోకసభ రద్దయింది. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జమిలిగా జరపాలని చంద్రబాబు కేబినేట్ తీర్మానించింది. కేబినేట్ నిర్ణయానికి అనుగుణంగా ప్రధాన కార్యదర్శి మోహన్ కందా కేంద్రానికి లేఖ రాయడం జరిగి పోయింది. ఈ ఆలోచన సహజంగానే ప్రతిపక్షానికి రుచించలేదు. రెండు ఎన్నికలు కలిపి నిర్వహించాలని కోరుతూ సీ. ఎస్. కేంద్రానికి ఉత్తరం రాయడాన్ని వై.ఎస్. తప్పు పడుతూ పత్రికా ప్రకటన చేసారు. ‘ఇవన్నీ రాజకీయ నిర్ణయాలు, ఐ.ఏ.ఎస్. అధికారికి ఏం సంబంధం’ అనేది అయన వాదన. “ఎన్నికలు జరిగాయి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రధాన కార్య దర్సులు, పోలీసు డైరెక్టర్ జనరల్ వంటి కీలక పోస్టుల్లో వున్నవాళ్ళు మారడం కూడా రివాజుగా మారింది. కందా వెళ్లి, వై.ఎస్. ని కలిసి ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించమని కోరారు. ప్రతిపక్ష నేతగా కందా చేసిన పనులు ఆయనకు నచ్చని మాట నిజమే. అయితే ఒక విషయం అర్ధం చేసుకున్నారు. ఒక అధికారిగా ఆయన తన బాధ్యత నిర్వర్తించారు తప్పితే రాజకీయ పరమైన దురుద్దేశాలు ఆయనకు లేవన్న విషయాన్ని కూడా వై.ఎస్. గ్రహించారు. కనకనే ఆయనతో అన్నారు. ” సీ.ఎస్. పదవిలో కొనసాగాలని మిమ్మల్ని కోరాలని నేను నిర్ణయించుకున్నాను.” “వైఎస్ ఇంకో మాట కూడా అన్నారు మోహన్ కందాతో ఇంగ్లీష్ లో. ‘నాతో వ్యవహారం చాలా సులువని మీరు త్వరలోనే గ్రహిస్తారు’ అన్నది దాని భావం. “చంద్రబాబు ప్రభుత్వంలో, వై.ఎస్. సర్కారులో కూడా సి.ఎస్. బాధ్యతలు నిర్వహించిన మోహన్ కందా పదవీ విరమణ అనంతరం రాసుకున్న ఆ పుస్తకంలో ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహార శైలి గురించి తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేసారు. “ ఏదైనా ఆయన దృష్టికి తేకపోతే, ’ఇది నాకు ఎందుకు చెప్పలేదు’ అనేవారు బాబు. “అదే వై యస్సార్ అయితే, ‘ఇది నాకెందుకు చెబుతున్నారు’ అని అడిగేవారు” వై.ఎస్. గురించిన ఇలాటి విశేషాలు ఎన్నో వున్నాయని ఆయన్ని ఎరిగినవారు చెబుతుంటారు. (29-08-2017) Below Photo: Author with Dr.Y.S.Rajasekhara Reddy, when he was the Chief Minister of combined state of Andhra Pradesh. రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 9849130595 వీరిచే పోస్ట్ చేయబడింది భండారు శ్రీనివాసరావు వద్ద 5:02 AM 3 కామెంట్‌లు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: కన్నంతలో విన్నంతలో వై.ఎస్.ఆర్. – భండారు శ్రీనివాసరావు కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom) Total Viewers నా గురించి భండారు శ్రీనివాసరావు నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి ప్రముఖ పోస్ట్‌లు కపటం లేని మందహాసానికి కాపీరైట్ వైయస్సార్ (సెప్టెంబర్ రెండో తేదీ వైయస్సార్ వర్ధంతి - ఈరోజు 'సాక్షి'దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) దేశవ్యాప్తంగా , మీడియాలో , ప... జంధ్యాలకో నూలుపోగు (PUBLISHED IN 'ANDHRA JYOTHY' TELUGU DAILY ON 14-01-2017, SATURDAY) (జనవరి 14 జంధ్యాల జయంతి) జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ... ఉగ్రవాదులకు మతం లేదు (PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 02-08-2015, SUNDAY) బుధవారం అర్ధరాత్రి యావత్ దేశం నిద్రావస్థలో వున్న వేళ, దేశ అత్యు... రామోజీరావు మొదటి ఓటమి రామోజీరావు మొదటి ఓటమి (వెటరన్ జర్నలిస్ట్ శ్రీ వి.హనుమంతరావు రాసిన ‘జర్నలిస్ట్ అంతర్వీక్షణం’ పుస్తకం నుంచి కొన్ని భాగాలు) “యు.ఎన... My experiences in America - 1 – Bhandaru Srinivasarao My experiences in America - 1 – Bhandaru Srinivasarao It was a bright and sunny morning when we left Seattle to spend some time on the ... రోజుకో రూపాయితో కిడ్నీ బాధలు దూరం రోజుకో రూపాయితో కిడ్నీ బాధలు దూరం మీరెప్పుడన్నా హైదరాబాదు హుస్సేన్ సాగర్ వద్ద వున్న జలశుద్ధి కేంద్రాన్ని చూసారా. నిజాం నవాబు కాలం... 1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు? 1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు? ఐతరేయ బ్రాహ్మణమా? - భండారు శ్రీనివాసరావు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు – నా పుట్... మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే! మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే! (నెట్ లో చక్కర్లు కొడుతున్న జోక్) ఇంకెవ్వరు? మన కనిమొళి మొగుడు జి.అరవిందన్ ఎందుక... రామాయణం పుక్కిటి పురాణమా ? రామాయణం పుక్కిటి పురాణమా ? (రామాయణాన్ని పుక్కిటి పురాణం కింద కొట్టిపారేసే విమర్శకుల వాదాలను పూర్వపక్షం చేసే ప్రయత్... బెజవాడ అంటే ఇదా! బెజవాడ అంటే ఇదా! ఈ మధ్య విడుదలయిన ‘బెజవాడ’ తెలుగు సినిమా గురించి ఓ బెజవాడ అభిమాని ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు వ్యక్తం చేసిన అభిప్...
కోర్టుల్లో భిన్న నేపథ్యాలు కలిగిన న్యాయమూర్తులు ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 అన్ని ప్రాంతాలు, సంస్కృతులకు ప్రాతినిధ్యం: జస్టిస్‌ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కోర్టుల్లో భిన్న నేపథ్యాలు కలిగిన న్యాయమూర్తులు ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ధర్మాసనాల్లో భిన్నత్వం ఉండేలా చూడటానికి వ్యవస్థాగత యంత్రాంగం లేకపోవడం నిస్సందేహంగా ఒక సమస్యే అన్నారు. ధర్మాసనాల్లో వేర్వేరు నేపథ్యాల వారుంటే భిన్నమైన అభిప్రాయాలకు తావుంటుందని, తద్వారా వివిధ అనుభవాలు ఒకదగ్గర చేరతాయని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. శనివారం ఆన్‌లైన్‌లో జరిగిన ఆసియన్‌ - ఆస్ట్రేలియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వార్షిక సాంస్కృతిక వైవిధ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘‘సాంస్కృతిక వైవిధ్యం, న్యాయ వృత్తి’’ అనే అంశంపై మాట్లాడారు. రాజకీయ వ్యవస్థలోనే కాకుండా న్యాయ వ్యవస్థలోనూ వైవిఽధ్యానికి ప్రాతినిధ్యం కల్పించడంపై దృష్టిపెడుతున్న అతికొద్ది ప్రజాస్వామ్యాల్లో భారత్‌ ఒకటని అన్నారు. తాను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో విభిన్నమైన నేపథ్యాలకు చెందినవారిని న్యాయమూర్తులుగా నియమించడానికి కృషి చేసినట్టు తెలిపారు. దేశానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కూడా రాబోతున్నారని జస్టిస్‌ రమణ తెలిపారు.
పండుటాకులా ఉన్నాడాయన. కనబడని భారమేదో మోస్తున్నట్లు భుజాలు కిందకి ఒంగిపోయి ఉన్నాయి. కళ్లలో కాంతిపుంజాలకి బదులు బాధేదో కదలాడుతోంది. చేతిలో బాగా నలిగిపోయిన పాత పుస్తకం ఉంది. ఇరవై నాలుగో పేజ్ చదువుతున్నాడప్పుడు. ఎదురుగా కాఫీ టేబుల్. దాని మధ్యలో ఉన్న రేడియో క్లాక్ తేదీతో సహా సమయాన్ని చూపిస్తోంది. అందులో గురువారం ఉదయం తొమ్మిది గంటలయింది. యువకుడు నేరుగా వృద్ధుడి వద్దకు నడిచాడు. పుస్తకం మూసేసి టేబుల్ మీదుంచుతూ అడిగాడాయన. “ఎవరు బాబూ నువ్వు? ఏం కావాలి?” యువకుడు బదులీయకుండా ఆయన పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. అతడికేసి పరీక్షగా చూశాడాయన. ముప్పై ఐదుకి అటూ ఇటూగా ఉన్నాడతడు. ముఖంలో కారుణ్యం కనిపిస్తోంది. “గుర్తుపట్టలేదా?”, పది క్షణాల తర్వాత కూడా అలాగే పరికించి చూస్తున్న ఆయన్ని అడిగాడతడు, చిరునవ్వుతో. “ఎవర్నీ గుర్తుపట్టేది. నిన్నా? ఎప్పుడూ చూడలేదే” అన్నాడాయన కొంచెం విసుగ్గా. “ప్రయత్నించండి. గుర్తుకు రావచ్చు” “బాబూ. నువ్వెవరో కానీ నా గురించి ఏమీ తెలీదనుకుంటా. నేనేదైనా ఒకసారి చూస్తే జన్మలో మర్చిపోను. హైపర్‌తైమీషియా పేరెప్పుడన్నా విన్నావా? నా కండిషన్‌కి వైద్యులిచ్చిన పేరది. చూసిన ప్రతి విషయమూ కళ్లకి కట్టినట్లు గుర్తుంటుంది నాకు. ఒక తేదీ తల్చుకుంటే ఆ నాడు నాకెదురైన సంఘటనలన్నీ చిన్న చిన్న వివరాలతో సహా ఆటోమేటిక్‌గా గుర్తొచ్చేస్తాయి. కొందరు డాక్టర్లు దీన్నో అద్భుత శక్తి అన్నారు, ఇంకొందరు ఇదో అంతుపట్టని వ్యాధి అన్నారు. ఎవరేమన్నా, దాని వల్ల నేను అనుభవించే క్షోభ మాత్రం ఎవరికీ అర్ధం కాదు”, విసురుగా చెప్పాడాయన. “నిజమే. హైపర్‌తైమీషియా ఉన్న వాళ్లకి మాత్రమే ఆ బాధ అర్ధమవుతుంది. ప్రపంచంలో అలాంటివారు ఇరవై మందికి మించి లేరు”. వృద్ధుడు ఆశ్చర్యంగా చూశాడు. “ఓహ్. నీకు దాని గురించి తెలుసా! కొంపదీసి, నీకూ ఆ జబ్బుందా?”, అన్నాడు. ఈ సారి ఆయన గొంతులో విసుగు లేదు. “లేదండి. కానీ దాని గురించి కొద్దిగా తెలుసు. మెదడుకి సంబంధించిన ఈ కండిషన్‌ని హైలీ సుపీరియర్ ఆటోబయోగ్రఫికల్ మెమొరీ అని కూడా అంటారు. ఇది ఉన్నవాళ్లు చూసిన ప్రతి విషయాన్నీ గుర్తుంచుకోవటమే కాదు, తలచుకున్న వెంటనే ఆ సన్నివేశాలు మళ్లీ తమ కళ్లెదురుగా కనిపిస్తున్న అనుభూతికి గురవుతారు. దీని వల్ల కొన్నిసార్లు ప్రస్తుతానికీ, గతానికీ తేడా తెలుసుకోలేని గందరగోళంలో పడిపోతారు. ఈ జబ్బుకి చికిత్స లేదు. ఇది ముదిరేకొద్దీ రోగులు అదే పనిగా పాత సంఘటనలేవో తలచుకుంటూ అవి కలగజేసే భావోద్వేగాలు మళ్లీ మళ్లీ అనుభవిస్తూ బతుకుతుంటారు” “సరిగా చెప్పావు. అయితే ‘బతుకుతుంటారు’ అని కాదు. అనుక్షణమూ నరకయాతన అనుభవిస్తుంటారు అంటే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అదే పనిగా గుర్తుచేసుకుని ఆనందించటానికి మనుషులకన్నీ మధుర జ్ఞాపకాలే ఉండవు కదా. మరచిపోవాలనుకునేవీ ఉంటాయి. నాకూ ఉన్నాయి అలాంటివి. ఎన్నోకాదులే …. ఒకే ఒకటి. కానీ ఆ శక్తి మాత్రం పైవాడు నాకివ్వలేదు. మీకందరికీ పాతబడేకొద్దీ గతపు జ్ఞాపకాలు మసకబారతాయి. కానీ నా జ్ఞాపకాలెప్పుడూ పచ్చిగానే ఉంటాయి. పదునుగా గుచ్చుకుంటూనే ఉంటాయి. పాతర వేయాలనుకునే గతంలో పదే పదే జీవించటం ఎంత నరకమో ఊహించగలవా?”. వృద్ధుడి గొంతు బొంగురుపోయింది. వదలని జ్ఞాపకపు నీడేదో కమ్ముకున్నట్లు ఆయన ముఖం వేదనాభరితమయింది. యువకుడి వదనంలో సానుభూతి కవళికొకటి కదలాడింది. మంద్రమైన స్వరంతో మెల్లిగా అన్నాడు. “పంచుకుంటే సంతోషం రెట్టింపు, బాధ సగమూ అవుతాయంటారు కదా. ఆ పని చేసి ఉండాల్సింది” వృద్ధుడు గొంతు పెగల్చి గొణుక్కుంటున్నట్లు చెప్పాడు. “నిజమే. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందో లేదో, భారం మాత్రం తగ్గొచ్చు. కానీ ఎవరికి చెప్పను? నా కోసం ప్రాణమిచ్చే భార్యుంది. రత్నాల్లాంటి పిల్లలిద్దరున్నారు. మంచి స్నేహితులున్నారు. కానీ ఎవరికీ చెప్పుకోలేను. ఎందుకు? వాళ్ల దృష్టిలో నేనో మచ్చలేని మనిషిని కాబట్టి. నా తప్పు బయట పెట్టి తప్పుడు మనిషినయ్యే ధైర్యం లేక ఇన్నేళ్లూ నాలోనే దాచుకున్నా. డెబ్భై రెండేళ్లు నాకు. ఇక ఎన్నాళ్లో ఉండను. పోయేలోగా ఎవరితోనన్నా పంచుకోకపోతే ఈ బరువంతా నాకు తోడుగా సమాధిలోకొస్తుందనే ఊహ భయపెడుతుంది. కానీ నా భార్యకు జరిగింది తెలిస్తే గుండె పగులుతుంది. అందుకే ….” చెప్పేది మధ్యలో ఆపేసి యువకుడివైపు చూస్తూ అన్నాడాయన. “ఇదంతా నీకెందుకు చెబుతున్నానో తెలీదు. ఆప్తమిత్రులతోనూ పంచుకోని సంగతులివి. ఓ కొత్తవాడితో చెబుతున్నానంటే ఆశ్చర్యంగా ఉంది” యువకుడు చిరునవ్వుతో చెప్పాడు, “నన్ను చూస్తే వేరెవరన్నా గుర్తొచ్చారేమో. బహుశా, మీరు మర్చిపోవాలనుకునే ఆ గతానికి చెందిన వారు. అదొదిలేయండి. కొన్ని సంగతులు దగ్గరివారితో చెప్పుకోటానికి ఏవో మొహమాటాలు అడ్డురావచ్చు కానీ కొత్తవారితో ఆ సమస్య ఉండదు కదా. ఎటూ మొదలు పెట్టారు కాబట్టి, మొత్తం చెప్పేయటానికి మీకు అభ్యంతరం లేకపోతే, వినటానికి నేను సిద్ధం” వృద్ధుడు అనుమానంగా చూస్తూ అన్నాడు. “అసలింతకీ ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? అది చెప్పకుండా నన్ను మాటల్లో పెట్టి చాలా మాట్లాడించేశావిప్పటికే. చెప్పు. ఎవరు నువ్వు?” “నా గురించి చెప్పేస్తే ఇక నేను కొత్తవాడినెలా అవుతాను? అప్పుడిక మీ భారం పంచుకోలేరు. కాబట్టి నా సంగతొదిలేసి మీ గుట్టు విప్పండి ముందు. తర్వాత నేనెవర్నో చెబుతా. మీ రహస్యం నా వద్ద భద్రంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. ఏమంటారు?” తల గోక్కున్నాడాయన. తర్వాత దీర్ఘంగా ఆలోచించాడు. చివరికి తల విదిలిస్తూ చెప్పాడు. “నువ్వనేది తర్కబద్ధంగా అనిపించటం లేదు కానీ నిన్ను నమ్మొచ్చని నా మనసు చెబుతోంది. గట్ ఫీలింగ్ అంటారు చూడు, అదన్నమాట. వ్యాపారంలో కీలక సమయాల్లో చాలా సార్లు ఈ గట్ ఫీలింగే నన్ను గట్టెక్కించింది. ఇప్పుడూ నా అంచనా తప్పదన్న నమ్మకంతో నా చీకటి గతం నీతో చెప్పాలని నిర్ణయించుకున్నా” యువకుడు వినటానికి సిద్ధమైనట్లు కుర్చీలో ముందుకి వంగి కూర్చున్నాడు. వృద్ధుడు గుండె నిండా గాలి పీల్చుకుని వదిలి చెప్పటం మొదలు పెట్టాడు. “ముప్పయ్యేళ్ల పైమాటిది. నేను వ్యాపారంలో వరుస విజయాలు చవిచూస్తూ పైకెదుగుతున్న రోజులవి. డబ్బు, పరపతి, చక్కటి కుటుంబం. తోడుగా, మంచివాడినన్న పేరు. నా తరంలో మంచివాడంటే మందు ముట్టనివాడు, పరకాంత పొందు కోరనివాడు, పేకాట రానివాడు. ఇప్పట్లో ఇవన్నీ మామూలైపోయి మంచితనానికి నిర్వచనం మారిపోయిందనుకో. అప్పటి లెక్కల ప్రకారం నేను మంచివాడినే. అందరికీ తలలో నాలుకలా ఉండేవాడిని. ఎవరినీ నిందించేవాడిని కాదు. వ్యాపారంలో నిజాయితీగా ఉండేవాడిని. ఎరిగిన వాళ్లంతా నన్నో సంపూర్ణ మానవుడని కొనియాడేవాళ్లు. మొత్తమ్మీద చీకూ చింతా లేకుండా జీవితం సుఖంగా గడుస్తుండేది. అయితే, అలవాటు పడితే సుఖం కూడా ముఖం మొత్తుతుంది కదా. అదే జరిగింది నా విషయంలో. అలాంటి పరిస్థితిలో ఎవరైనా ఏం చేస్తారో తెలుసా?” “మార్పు కోరుకుంటారు. దాని కోసం ఏదైనా పిచ్చిపని చెయ్యటానికైనా సిద్ధమవుతారు” “పిచ్చిపని ….. ఎక్జాక్ట్‌లీ. అదే చేశానప్పుడు. ఆ రోజు నేను గోవాలో ఉన్నాను. పగలంతా తీరికలేకుండా ఒక వ్యాపార ఒప్పందం మీద పనిచేశాను. సాయంత్రానికి ఒప్పందం ఖరారయింది. నా వ్యాపారంలో అదో పెద్ద ముందడుగు. చాలా సంతోషకరమైన సందర్భమది. నాకే కాదు, అవతలి పక్షానికి కూడా. ఇలాంటప్పుడు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవటం కద్దు. ఆ సాయంత్రం మా సెలబ్రేషన్ ‌ఓ ప్రముఖ బార్‌లో జరిగింది. మందు ఏరులై పారింది. ఎప్పుడూ దాన్ని ముట్టని నాకు, జీవితంలో మొదటిసారి, ఆ రుచేదో చూడాలనిపించింది. ‘ఈ ఒక్క సారే’ అనుకుంటూ ఓ గ్లాస్ పుచ్చుకున్నాను” “తర్వాత?” “ఇలాంటి పార్టీల్లో కొందరు మగాళ్లు మందు దగ్గరే ఆగకుండా ఇంకా ముందుకు పోతారు. వాళ్ల కోసం వలపు వలలతో సిద్ధంగా ఉండే వారకాంతలకి కరువుండని ప్రదేశమది. కానీ నా మనసులో నా భార్య తప్ప ఎవరూ అడుగుపెట్టింది లేదు …. ఆ రేయి వరకూ. ఆ వేళ …. నషాలో నా నరాలు వానరాలయ్యాయి. అప్పటికే కొన్నాళ్లుగా పిచ్చిపనేదో చెయ్యమని రెచ్చగొడుతున్న మనసుని అవి మూకుమ్మడిగా కమ్ముకున్నాయి. అలాంటి స్థితిలో ఉండగా ఓ అమ్మాయి …. పాతికేళ్లుంటాయేమో …. చిలిపిగా పలకరించింది. ఆ బాపతే అని అర్ధమయింది. మరో ఆలోచన లేకుండా ఆమె చెయ్యందుకున్నాను. ఎవరూ గమనించకుండా ఆమెతో బయటికి జారుకున్నాను. కాసేపటి తర్వాత నా జీపులో ఇద్దరం కలసి నా కాటేజ్ దిశగా ప్రయాణిస్తున్నాం” “ప్లీజ్, కంటిన్యూ” “బిజినెస్ ట్రిప్స్ కోసం వెళ్లినప్పుడు నగరాల్లో విలాసవంతమైన హోటళ్లలో కాకుండా జనావాసం తక్కువగా ఉండేప్రాంతాల్లో ఉండటానికి ఇష్టపడేవాడిని. ప్రకృతి ఒడిలో సేదదీరటం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ట్రిప్‌లో కూడా అలాగే సమీపంలో ఉన్న అడవిలో ఓ కాటేజ్ తీసుకుని ఉన్నాను. అక్కడికే తీసుకెళుతున్నానామెని. అర్ధగంటలోపే అడవిలో ప్రవేశించాం. ఇరుకు రహదారి మీద దాదాపు వాహన సంచారం లేదు. చుట్టూ చీకటి. హెడ్ లైట్ల వెలుగులో రోడ్డొక్కటే కనిపిస్తుంది. సాధారణంగా అతి జాగ్రత్తగా బండి నడిపే నేను ఆ రాత్రి మాత్రం మితి మీరిన వేగంతో వెళుతున్నాను. ఆమె తన సంగతులేవో చెబుతుంది. ఎప్పుడెప్పుడు కాటేజ్ చేరదామా అన్న ఆత్రంలో ఆమె మాటలు అన్యమనస్కంగా వింటూ డ్రైవ్ చేస్తున్నాను. అప్పుడు జరిగిందది” యువకుడి స్పందన కోసమన్నట్లు ఆగాడాయన. అతడు ‘కానీయండి’ అన్నట్లు చూడటంతో కొనసాగించాడు. “ఉన్నట్లుండి గాల్లోంచి ఊడిపడ్డట్లు రోడ్డు మధ్యలో కనబడిందా జంతువు …. అడవి పంది. హెడ్‌లైట్ల కాంతికి దాని కళ్లు బైర్లు కమ్మాయో ఏమో, దిమ్మెరపోయి అక్కడే పాతేసినట్లు నిలబడిపోయుంది. మామూలుగానైతే దాని పక్కనుండి జీప్ పోనివ్వటానికి తగిన సమయమే ఉంది. కానీ మద్యం మత్తులో ప్రతిస్పందించటానికి మామూలుకన్నా ఎక్కువ సమయం పట్టింది. అసంకల్పితంగా ఆఖరిక్షణంలో సడన్ బ్రేక్ వేశాను. జీప్ కీచుమనే శబ్దం చేస్తూ రోడ్డు మీంచి జారిపోయి పది మీటర్ల దూరం అలాగే ప్రయాణించి ఆగిపోయింది. ఈ హఠాత్సంఘటనకి నా వళ్లంతా వణికిపోయింది. కాసేపు స్టీరింగ్ పట్టుకుని అలాగే కూర్చున్నాను. స్థిమితపడే సమయానికి మత్తు పూర్తిగా దిగింది. అప్పుడు చూస్తే, పక్క సీట్లో ఆమె లేదు. ఏం జరిగిందో తెలుసా?” “అది ఓపెన్ టాప్ జీప్ అయుంటుంది. సడెన్ బ్రేక్ వేసేసరికి ఆమె ఎగిరి బయటపడిపోయి ఉంటుంది” “గుడ్ గెస్. అక్కడుండి చూసినట్లే చెప్పావు. జరిగిందదే. గాభరాగా జీప్ దిగి గ్లవ్ కంపార్ట్‌మెంట్‌లోంచి టార్చ్ లైట్ తీసుకుని వెదకటం ప్రారంభించాను. ఎక్కువగా వెదికేపని లేకుండానే కనబడిందామె. పదడుగుల వెనక, రోడ్డు పక్కనున్న తుప్పల్లో, పెద్ద కొండరాయి పైన వెల్లకిలా పడుంది. తల వెనుక కపాలం పగిలిపోయుంది. రక్తం ధారగా కారిపోతోంది. శ్వాస సరిగా పీల్చుకోలేక ఆమె ఛాతీ ఎగిరెగిరి పడుతోంది. మాట్లాడే శక్తి లేక నాకేసి దీనంగా చూస్తోందామె. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకపోతే బతికే అవకాశాల్లేవని అర్ధమైపోయింది. అప్పుడేం చేశానో తెలుసా?” “ఏం చేశారు?” “ఏమీ చెయ్యలేదు. జీప్‌లో వచ్చిన దారినే వెనక్కెళితే పావుగంట దూరంలోనే ఆసుపత్రొకటుంది. కానీ అక్కడికి తీసుకెళితే ఆమె ఎవరు, తనతో నాకేం పని లాంటివన్నీ బయటికొస్తాయి. అప్పుడు నా పరువేంగాను? ఆ విషయం బయటపడితే నా భార్య తట్టుకోగలదా? అందుకని ఆసుపత్రికి తీసుకెళ్లే ఆలోచన మానుకున్నాను. అలాగని, ఆమెనక్కడే వదిలేసి నా దారిన నేను వెళ్లలేకపోయాను. మిగిలింది, నేను చెయ్యగలిగింది, ఒకటే” యువకుడు కళ్లార్పకుండా చూస్తున్నాడు. వృద్ధుడు కొనసాగించాడు. “ప్రార్ధన చేశాను. ఇతరులెవరో చూసి కాపాడే ప్రయత్నం చెయ్యకముందే ఆమె చనిపోవాలని నేను నమ్మే దేవుళ్లందరినీ పేరు పేరునా కోరుకున్నాను. అలాగైతేనే నా గుట్టు బయటపడకుండా ఉంటుంది. ఆమె పక్కనే మోకరిల్లి గంటసేపు ప్రార్ధించాను. నా జీవితంలోనే అతి దీర్ఘమైన అరవై నిమిషాలవి. అంత సేపూ ఆమె చిత్రవధ అనుభవిస్తూ వేడికోలు నిండిన కళ్లతో నా ముఖంలోకి చూస్తూనే ఉంది. సరిగా అరవై ఒకటో నిమిషంలో ఆ కళ్లలో వెలుగు ఆరిపోయింది. ఆమె ఛాతీ ఆఖరుసారిగా ఎగిరిపడి నిశ్చలమైపోయింది. ఆ క్షణంలో నన్నో గొప్ప ఉపశమనం ఆవరించింది. చివాలున పైకి లేచి జీపెక్కి కాటేజ్ దిశగా సాగిపోయాను. ఆమెతో నన్నెవరూ చూడలేదు కాబట్టి నా వద్దకి ట్రేస్ చెయ్యలేరన్న ధీమా ఓ పక్క, ఓ పడుపుగత్తె మృతిపై విచారణ జరిపే తీరిక గోవా పోలీసులకి ఉండదన్న నమ్మకం ఇంకో పక్క ఉన్నా, ఎటు తిరిగి ఎటొస్తుందోనన్న భయం మరో పక్కనుండి తొలిచేస్తుంటే ఆ రాత్రంతా నిద్రలేకుండా గడిపి, వెళ్లిన పని పూర్తికావటంతో మరుసటి రోజే గోవా నుండి వెనక్కి తిరిగొచ్చేశాను” “ఆ రాత్రి జరిగింది మాత్రం ఎవరితోనూ చెప్పలేదు. అవునా?” “యెస్. కానీ ఎంత ప్రయత్నించినా ఆ రాత్రి నా తలపుల నుండి తొలగిపోలేదు. కాపాడమని మౌనంగా అర్ధిస్తున్న ఆ కళ్లు గుర్తుకు రాని రోజు లేదు. జీపులో ప్రయాణిస్తుండగా ఆమె చెప్పిన తన ఐదేళ్ల కొడుకు కబుర్లు, వాడికో మంచి బతుకునీయాలనే తన తపన …. నేను సగమే విని వదిలేసిన మాటలు …. నన్నిప్పుడు వదలకుండా వెంటాడుతున్నాయి. వ్యాపారంలో తలమునకలై ఉన్న రోజుల్లో ఈ జ్ఞాపకాల బారి నుండి కొంతైనా తప్పించుకోగలిగేవాడిని. బిజినెస్ పిల్లలకప్పగించి పక్కకి తప్పుకుని పన్నెండేళ్లయింది. తీరిక ఎక్కువ కావటానో, వయసుతో పాటు హైపర్‌తైమీషియా ముదరటం మూలానో, ఈ పన్నెండేళ్లుగా ఆ దృశ్యం అనునిత్యమూ కళ్లలో కదులుతూ చిత్రహింసలు పెడుతుంది. ఎప్పుడా జ్ఞాపకం తలుపు తడుతుందో తెలీదు. వెంటనే ఆ రాత్రిలోకి జారిపోతాను. ఆ సన్నివేశంలో మళ్లీ మళ్లీ జీవిస్తాను. ఆమె చివరి చూపులు గాజు పెంకుల్లా నా దేహాన్ని చీరేస్తున్నట్లుంటోంది. లోపల నరకయాతన అనుభవిస్తూ పైకి మాత్రం మామూలుగా కనబడటానికి ఎంత కష్టపడాలో ఊహించగలవా? ఆమె కొడుకు తరచూ నా కలలోకొచ్చి తన తల్లినెందుకు చంపానని నిలదీస్తుంటాడు. అటూ ఇటూగా నీ వయసులోనే ఉంటాడేమో. బహుశా నిన్ను చూస్తే అతడు నా అంతఃచేతనలో మెదిలాడేమో. ఎవరికీ చెప్పని రహస్యం నీ ముందు విప్పటానికి అదీ ఓ కారణమేనేమో. ఏదేమైనా, ఇప్పుడు నా మనసు తేలికపడింది. ఈ మాత్రానికే నా పాపం తొలగిపోదు, కానీ ముప్పయ్యేళ్లకి పైగా మోసిన భారాన్నుండి విముక్తుడినైనట్లుంది. ఆమె కొడుకే నా ఎదురుగా ఉన్నాడనుకుని అడుగుతున్నాను. నన్ను క్షమిస్తావా బాబూ?” వృద్ధుడి గొంతు గాద్గదికమయింది. అన్నాళ్లుగా అదిమిపెట్టిన శోకాన్ని ఇంకేమాత్రం ఆపుకోలేనట్లు పెద్దగా రోదిస్తూ చేతుల్లో ముఖం దాచుకున్నాడు. యువకుడు మౌనంగా ఆయన్ని చూస్తూ ఉండిపోయాడు. తేరుకున్నాక కన్నీళ్లు వేళ్లతో అద్దుకుంటూ అన్నాడాయన. “ఇక నేను నిశ్చింతగా చనిపోవచ్చు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీదు బాబూ” అప్పుడు నోరు విప్పాడా యువకుడు. “రుణం తీర్చుకోవాల్సింది మీరు కాదంకుల్, నేను. అలాగే మిమ్మల్ని నేను క్షమించటం కాదు. మీరే నన్ను క్షమించాలి” వృద్ధుడు ఆశ్చర్యంగా చూశాడు. “ఏమిటి బాబూ నువ్వనేది!?!” “మీ రహస్యం చెప్పేశారు కదా. నాదీ చెబుతాను వినండి” అంటూ చెప్పటం మొదలు పెట్టాడా యువకుడు. “పదేళ్ల నాటి సంగతిది. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరిన తొలిఏడాది. నా పని గంటలు మధ్యాహ్నం నాలుగు నుండి అర్ధరాత్రి వరకూ ఉండేవి. ఓ రాత్రి ఆఫీస్‌లో ఉండగా, పదిన్నర ప్రాంతంలో, ఇంటికి అర్జెంట్‌గా రమ్మని ఫోనొచ్చింది. నెలలు నిండిన నా భార్యకి నొప్పులు ప్రారంభమయ్యాయట. ఇంట్లో తానొక్కటే ఉంది. సన్నిహితులెవరూ సమీపంలో లేరు. వెంటనే బయల్దేరాను. భార్యకి సెల్ ఫోన్‌లో ధైర్యం చెబుతూ వేగంగా బైక్ పోనిస్తూ, ఓ ఇంటర్‌సెక్షన్లో రెడ్‌లైట్ పట్టించుకోకుండా క్రాస్ చేశాను. అట్నుండి వేగంగా వస్తున్న కారు సడెన్ బ్రేక్ వేసిన శబ్దానికి పరధ్యానంలోంచి బయటపడి చూసేసరికి …. ఆ కారు అదుపు తప్పి సిగ్నల్ పోస్టుకి గుద్దుకుని ఆగిపోయుంది. నేను వెంటనే బైక్ ఆపి దిగి కారువైపు పరిగెత్తాను. అందులో డ్రైవింగ్ సీట్‌లో మీరున్నారు” “ఓహ్. ఆ రోజు బైక్ మీద వెళుతుంది నువ్వా? నీ ముఖం చూడకపోవటంతో గుర్తుపట్టలేకపోయాను”, అన్నాడాయన. “నేను చూసేటప్పటికే మీరు స్పృహలో లేరు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లటం మనిషిగా నా కర్తవ్యం. మరోపక్క నా భార్యని పట్టించుకోవాల్సిన బాధ్యత. ఎటూ తేల్చుకోలేకపోయాను. చివరికి, కృతజ్ఞతాభావాన్ని బంధం జయించింది. మీ కార్ నంబర్ నోట్ చేసుకుని, అటుగా పోయే ఎవరో ఒకరు మిమ్మల్ని ఆదుకుంటారన్న నమ్మకంతో వేగంగా ఇంటికి వెళ్లిపోయాను. సమయానికి నా భార్యని ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాను. ఆ రాత్రే మాకో అబ్బాయి పుట్టాడు – మా తొలి సంతానం” “చాలా సంతోషం బాబూ”, అన్నాడా వృద్ధుడు ఆనందం నిండిన వదనంతో. “కానీ తండ్రినైన సంతోషం కన్నా, నన్ను కాపాడబోయి ప్రమాదానికి గురైన మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్లిపోయానన్న గిల్టీ ఫీలింగ్ చాన్నాళ్లు వెంటాడింది. ఒకరోజు, ఎలాగైనా మిమ్మల్ని కలిసి క్షమాపణ చెప్పాలనుకున్నాను. కార్ నంబర్ సాయంతో మీ అడ్రస్ తేలిగ్గానే సంపాదించగలిగాను. కానీ ఆ తర్వాత కూడా మీకు ఎదురుపడటానికి ధైర్యం చాలక కొన్ని సంవత్సరాలు తాత్సారం చేశాను. ఈ లోగా నా కళ్లముందు పెరుగుతున్న కొడుకుని చూసినప్పుడల్లా మీరే కళ్లలో మెదిలేవారు. వాడో తండ్రిలేని బిడ్డగా మిగలకుండా ఉన్నాడంటే అది మీవల్లేనన్న గ్రహింపు నన్ను దహించివేసేది. దాంతో, ఇంకా ఆలస్యం చెయ్యకుండా మిమ్మల్ని కలుసుకుని తీరాలన్న నిర్ణయానికొచ్చాను. తర్వాత …. “ చెయ్యెత్తి వారిస్తూ అన్నాడాయన. “ఇక చెప్పాల్సిన అవసరం లేదు బాబూ. నీ పరిస్థితిలో నేనున్నా అలాగే చేసేవాడిని. ముప్పయ్యేళ్లుగా అపరాధ భావన కడుపులో దాచుకుని కుమిలిపోయినవాడిని, పదేళ్ల పాటు నీవెంత బాధపడ్డావో అర్ధం చేసుకోగలను. అంతకాలం ఆగకుండా ముందే కలిసి ఉండాల్సింది” “తప్పుగా అర్ధం చేసుకున్నారంకుల్. పదేళ్ల పాటు బాధ పడ్డానని నేనెప్పుడు చెప్పాను?” “మరి??” “తటపటాయింపుతో తాత్సారం చేసింది మూడేళ్లే. నేను మిమ్మల్ని ఏడేళ్ల కిందటే కలిశాను. మీ రహస్యం ఆ రోజే తొలిసారిగా విన్నాను. అప్పటి నుండీ ప్రతి గురువారమూ మళ్లీ మళ్లీ వింటున్నాను …. ఏడేళ్లుగా” “అర్ధం లేకుండా మాట్లాడుతున్నావబ్బాయ్”, వృద్ధుడి గొంతు అయోమయంతోనూ, అందులోనుండి తన్నుకొచ్చిన ఆవేశంతోనూ వణికింది. “నిజమంకుల్. ఆ రాత్రి నన్ను కాపాడే ప్రయత్నంలో మీ తలకి గాయమయింది. సకాలంలో చికిత్స అందకపోయేసరికి మెదడు లోపలుండే టెంపొరర్ లోబ్‌లో రక్తం గడ్డకట్టింది. దానితో మీకు షార్ట్ టెర్మ్ మెమొరీ లాస్ వచ్చింది. అప్పట్నుండీ, గంట క్రితం జరిగిన సంగతులేవీ మీకు గుర్తుండవు” “నాన్సెన్స్. ముప్పయ్యేళ్ల కిందటి విషయాలే అంత బాగా గుర్తుంటే గంట క్రితం సంగతులెందుకు మర్చిపోతాను?” “పాత విషయాలు ఆల్రెడీ మీ లాంగ్ టెర్మ్ మెమొరీలో నిక్షిప్తమైపోయాయి. వాటికేం సమస్య లేదు. యాక్సిడెంట్ తర్వాతి విషయాలే మీకు జ్ఞాపకముండనివి” “నేన్నమ్మను. ఈ విషయం నువ్వు చెబితే తప్ప నాకు తెలీకపోటమేంటి?” “మీకు తెలుసు. మీ మతిమరుపుని ఎప్పుడూ ఎవరో ఒకరు గుర్తుచేస్తూనే ఉంటారు. కానీ కాసేపట్లో అదీ మర్చిపోతారు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తే. మీ దుస్థితికి కారణం నేనే. అందుకు ఎన్నిసార్లు క్షమాపణ కోరినా సరిపోదు” అంటూ యువకుడు ఆయన చేతులు పట్టుకున్నాడు. ఆయనేమీ మాట్లాడకుండా శూన్యంలోకి చూశాడు, ఏదో గుర్తుచేసుకోటానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు. సరిగా అప్పుడే ఆయన భార్య ఇంట్లోనుండి వరండాలో అడుగుపెట్టింది, చేతిలో కాఫీ కప్పుతో. “ఈ వేళకి కబుర్లైపోయాయా?” అని నవ్వు ముఖంతో కప్పు ఆ యువకుడి చేతికందించింది. వృద్ధుడామెకేసి బేలగా చూశాడు. “ఇంకాసేపట్లో నేనిదంతా మర్చిపోతానా?” అన్నాడు శక్తిహీనమైన స్వరంతో. బదులుగా, ఆమె ఆయన భుజమ్మీద చెయ్యి వేసి మృదువుగా నిమిరింది. ముగ్గురి మధ్యా చాలాసేపు మౌనం రాజ్యమేలింది. యువకుడు కాఫీ తాగటం పూర్తి చేసి కప్పు కింద పెట్టి లేచి ఇక సెలవన్నట్లు ఆ దంపతులకేసి చూశాడు. “మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారో తెలీదు కానీ, వారానికో పూట, నువ్వు వచ్చి వెళ్లిన కాసేపటిదాకా ఆయన ముఖంలో ఏదో ప్రశాంతత చూస్తాను బాబూ. ఆ తర్వాత మళ్లీ గురువారం ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తాను. వచ్చేవారం కూడా తప్పకుండా వస్తావుగా బాబూ?” కళ్లు తడిబారుతుండగా అడిగిందామె. అలాగే అన్నట్లు తలాడించి బయటకి నడిచాడా యువకుడు. అతడు వెళ్లేదాకా దంపతులిద్దరూ అటే చూస్తూ ఉండిపోయారు. నిమిషం గడిచాక ఆవిడో నిట్టూర్పు విడిచి ఖాళీ కప్పు తీసుకుని కళ్లు తుడుచుకుంటూ ఇంట్లోకి నడిచింది. వృద్ధుడు కాఫీ టేబుల్ మీంచి పుస్తకం అందుకుని అట్టమీది బొమ్మనోసారి తేరిపారా చూశాడు.
మనం ఇల్లు సర్దినప్పుడు పాత ఫోటోలు కనపడుతూ ఉంటాయి. వాటిని చూస్తూ గతంలోకి వెళ్ళిపోతాం. ఆ జ్ఞాపకాలు తీపి గుర్తులుగా ఉంటాయి. ఇప్పుడు అటువంటి ఫోటోలను చూద్దాం. 100 సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉందో తెలుసా? ఈ అరుదైన చిత్రాలను చూస్తే అర్ధం అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా డైమండ్ జూబ్లీని జరుపుకున్నప్పటి ఫొటో ఇది..1989లోది ఈ పిక్చర్. 1940 లో పెషావర్ లోని ఫోటో ఇది..అప్పటి సైన్ బోర్డ్స్ అన్ని పంజాబీలో లేదా ఉర్దూలో ఉండడాన్ని ఈ పోటోలో గమనించొచ్చు. ఎయిర్ ఇండియా అటెండెంట్ ,ఫ్లైట్ టైమింగ్స్ ను బొర్డు పై రాస్తున్న ఈ ఫోటో 1963లోది.. ఇది 1946 డిసెంబర్ 9 న, భారత రాజ్యాంగ అసెంబ్లీ మొదటి సమావేశం.ఈ ఫొటోలో వల్లబాయ్ పటేల్,నెహ్రూ,అంబేధ్కర్ తదితరులను గమనించవచ్చు. భారతదేశపు మొట్టమొదటి ప్రధమ పౌరుడు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్.గుర్రపు బండిలో ఊరేగుతున్నప్పటి ఫొటో ఇది. సుమారు 100 ఏళ్లక్రితం క్యాప్చర్ చేయబడిన తాజ్ మహల్ ఫొటో ఇది.దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనికి చెందిన డా.జాన్ మూర్ తీసారు. చాలా చాలా అరుదైన చిత్రం ఇది..దీంట్లో మీరు ఇద్దరు మహారాణులను చూడొచ్చు.ఒకరు క్వీన్ ఎలిజబెత్,మరొకరు మహారాణి గాయత్రి దేవి.అప్పట్లో రాజులు,రాణులువేటకు వెళ్లేవారనే విషయాలు మనకు తెలుసు..ఆ సంధర్బమే మనకు ఈ ఫొటోలో కనపడుతుంది. భారతదేశంలోని కలకత్తాలో, 1930 లో, ధనవంతులైన ప్రజలు జీబ్రాను గుర్రపు బండిని లాగడానికి ఉపయోగించారు. ఇది రాయల్టీకి చిహ్నంగా కూడా భావించేవారు. హూమాయున్ టూంబ్..ఈ సమాది చుట్టూ తోటతో నిర్మించబడింది..ఈ విధంగా భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి సమాధి.. 1565 లో ప్రారంభమై న ఈ సమాది నిర్మాణం 1572 AD లో పూర్తయింది. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి మెర్సిడెజ్ బెంజ్ టెల్కో కార్ ఇది.1954లో టాటా మోటార్స్ ద్వారా ముంబై కి తీసుకురాబడింది ఈ కార్. భారతదేశం మరియు పాకిస్తాన్ విభజన సమయంలో 1947 అప్పటి ఫొటో ఇది..రెండు దేశాల మధ్య ఫైళ్లను పరీశిలిస్తున్న వ్యక్తి తలపట్టుకుని కూర్చున్న దృశ్యం.
''వేడుక కోసం ఏదో ఆట ఆడుతుంటే మధ్య నీ ప్రాణాలుపోతున్నట్లు కంగారు పడతావెందుకు'' అన్నాడు శకుని విదురునితో. అందులకు విదురుని సమాధానం ఇలా సాగింది. ''మేనమామైన నువ్వు తండ్రిలా దుర్యోధనాదులకు మంచిదారి చూపించాలి గాని పెడదారి పట్టించకూడదు. నా భటుల వల్ల మీ కుతంత్రాలన్నీ యెప్పటికప్పుడు తెలుసుకుంటూనే వున్నాను. ధర్మమూర్తులైన పాండవులను నీతిగా, వీరోచితంగా ప్రతిఘటిస్తే కర్ణ, దుర్యోధన, దుశ్శాసనులేగాదు ఇటువంటి దుష్టచతుష్టయాలు కోటానుకోట్లు ప్రతిపక్షులై నిలచినను నేను కలత చెందను. కానీ మీరు ఇప్పుడు తలపెట్టిన నీతిలేని పని నీచులు చేసే పని. నీవు ఆడబోయేది మామూలు పాచికలాట అని నీవు భ్రమపుతున్నావు కాని పాండవ కౌరవ జీవితాలతో ఆడే చెలగాటమని గుర్తుంచుకో. నా ప్రాణాలమాట అటుంచి భవిష్యత్తులో మీ అందరి ప్రాణాల భద్రతలను చూచుకోండి'' అన్నాడు విదురుడు. విదురుని హితవచనాలను, హెచ్చరికలను ధర్మరాజు కూడా అర్థము చేసుకోలేకపోయాడు. అందుకే విదురుని ఉద్దేశించి ధర్మరాజు ఇలా అన్నాడు. ''ఏదో సరదాగా ఆడే ఈ ఆటలో మీరు ఊహించినంత దుష్పరిణామాలు యేవీ జరగవని నా నమ్మకం. దయచేసి మీరు కూడా కూర్చొని వేడుక చూస్తూ వుండండి. ఈ విషయంలో మీ మాటలు తిరస్కరించినట్లు బాధపడకుండా మీ కొడుకుల ముచ్చట తీరుస్తున్నట్లుగా సంతృప్తి పడండి'' అన్నాడు ధర్మరాజు విదురునితో.
కేసిఆర్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను అందుకోవ‌డం ఎవ‌రిత‌రం కాదు. త‌న రాజ‌కీయ వ్యూహాల‌ను ఎప్ప‌డు ఎలా అమ‌లుప‌రుస్తారో సొంత పార్టీ నాయ‌కుల‌కే తెలియ‌దు. ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌రికొత్త స్ట్రాట‌జీల‌తో రాజ‌కీయాల్లో ఆయ‌న ముందుకెళ్తుంటారు. September 9, 2020 at 6:25 AM in Latest News, Telangana Share on FacebookShare on TwitterShare on WhatsApp రాబోయే బ‌ల్దియా ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీ ప్ చేసేందుకు గులాబీ బాస్ వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే త‌ను ఒక స‌ర్వేను కూడా చేయించిన‌ట్లు తెలుస్తోంది. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో దాదాపు 90 నుంచి 100కు పైగా స్థానాల‌ను టిఆర్ఎస్ కైవ‌సం చేసుకుంటున్న‌ట్లు ఆ స‌ర్వే ద్వారా తేలింద‌ని చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలోనే గ్రేట‌ర్ లోని ఒక సామాజిక వ‌ర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకును త‌మ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్‌ను రెడీ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్‌టిఆర్ జీవిత చ‌రిత్ర‌ను ఒక పాఠ్యాంశంగా పొందుప‌ర్చుతున్న‌ట్లు కెసిఆర్ ప్ర‌క‌టించార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. త‌ద్వారా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని సెటిల‌ర్లు, ఒక బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం, ఎన్‌టిఆర్ అభిమానుల ఓట్ల‌ను రాబ‌ట్టేందుకే ఇలాంటి ఎత్తుగ‌డ‌ను కెసిఆర్ అవ‌లంబించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ వ‌ర్గం ఓట్ల కోస‌మేనా?.. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌ మహానగరంలో శివారులోని అనేక నియోజక వర్గాలను ప్రభావితం చేయగల సంఖ్యాబలం ఆంధ్రా నుంచి వలసొచ్చి నగరంలో స్థిరపడ్డ సెటిలర్లకు ఉంది. టిడిపి బ‌లంగా ఉన్న‌ప్పుడు ఈ ఓట్ల‌న్నీ గంప‌గుత్తగా దానికే ప‌డేవి. టిడిపి తెలంగాణ‌లో బ‌ల‌హీన‌ప‌డిన క్ర‌మంలో కొంత మంది ఇత‌ర పార్టీల‌వైపు చూడ‌డం, మ‌రికొంత మంది ఎటు వైపు వెళ్లాలో తెలియ‌క దారులు వెతుక్కోవ‌డం జ‌రుగుతోంది. టిడిపికి న‌మ్మ‌కంగా ఉండే ఒక సామాజిక వ‌ర్గాన్ని, సెటిల‌ర్ల‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు ఎన్‌టిఆర్ పేరును టిఆర్ఎస్ ఇలా వాడుకుంటున్న‌ట్లు వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కెసిఆర్‌కు ఎలాగూ త‌న సామాజిక వ‌ర్గం ఓట్లు ప‌డ‌నేప‌డ‌తాయి. ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, కెసిఆర్ మైత్రికి మంచి మైలేజీ ఉంది. జ‌గ‌న్‌తో స‌ఖ్య‌త‌గా ఉంటూ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తెలంగాణ‌లో అభిమానించే మ‌రోక సామాజిక వ‌ర్గాన్ని కూడా ఆక‌ర్షించేలా రాజ‌కీయ చ‌తుర‌త‌ను చాటేలా గులాబీబాస్ పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ అంటే అభిమానం ఉండి, కాంగ్రెస్‌కు అండ‌గా ఉండే బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను రాబ‌ట్టేందుకు గులాబీ పార్టీ వ్యూహాల‌ను ప‌దునుపెడుతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతోంది. ఇలా టిడిపి, కాంగ్రెస్ పార్టీల‌కు అండ‌గా ఉండే బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల ఓట్ల‌తో, ఎన్టీఆర్ అభిమానుల‌ను, సెటిల‌ర్ల ఓట్ల‌తో త్వ‌ర‌లో రాబోయే జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో 100కు పైగా డివిజ‌న్ల‌ను కైవ‌సం చేసుకునేలా త‌న వ్యూహాల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు ప‌రుస్తున్న విధానాన్ని చూడాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.
పోస్ట్ పేరు: బ్యాంక్ ఆఫ్ బరోడా రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్ & ప్రోడక్ట్ మేనేజర్ ఆన్‌లైన్ ఫారం 2022 పోస్ట్ తేదీ: 22-10-2022 Learn more సంక్షిప్త సమాచారం: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్ & ప్రోడక్ట్ మేనేజర్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. Learn more దరఖాస్తు రుసుము ఎనరల్/EWS/OBC కోసం: రూ. 600/- (వర్తించే పన్నులు + చెల్లింపు గేట్‌వే ఛార్జీలు) SC/ ST/ PWD/మహిళలకు: రూ. 100/- (వర్తించే పన్నులు + చెల్లింపు గేట్‌వే ఛార్జీలు) Learn more చెల్లింపు విధానం (ఆన్‌లైన్): డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైనవి ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ: 20-10-2022 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-10-2022
జాతకంలో దోషాలు వున్నవారు, పూర్వజన్మల దోషాలు,ప్రారభ్ద ఖర్మలు తొలగి అనుకూల పరిస్థితులు కలగాలి అంటే సత్కర్మలు చేయాలి. అయినా అందరూ బాగా గుర్తు వుంచుకోవలసిన విషయం....ఎవ్వరిజాతకంలోని ఫలితాలను ఎవ్వరూ మార్చలేరు.రుపాంతరం మాత్రమే చేయగలరు. ౧౦౦ రుపాయల ఖర్చు వుంటే ఆ ఖర్చ్చు ని సద్వినియోగం చేయటం కోసం,,లేక ఆ ఖర్చు ఒక విలువైన వస్తువు ఏర్పాటుకు మాత్రమే జరుగుతుంది.అంతెకాని ఖర్చు ఆపటం మాత్రం సాధ్యం కాదు. చాలా కాలం క్రితం మన ఋషులు,మునులు,గురువులు,యోగులు మనుష్యుల జాతక భాధలననుండి విముక్తి పొందటానికి కొన్ని ముఖ్య పద్దతులు మనకి ప్రసాదించారు.అందు ముఖ్యంగా స్వచ్ఛమైన, కల్మషం లేని మంత్రశక్తి. రెంమ్డు ఓషధులు. మూడు లోహాలు రత్నాలు. మననాత్త్రాయతే ఇతి మంత్రః మనలను రక్షినుచునది మంత్రము.మననము చేయగా మనలను రక్షించునది మంత్రము. శరీరం లోని డేభైరెండువేల నాడులను నవరంధ్రాల ద్వారా చైతన్య పరిచి నాదముతో మనలను శక్తి వంతులన్ను మంత్రములు చేస్తాయి.మంత్రానుష్టానానికి సద్గురువు,నిష్ఠ ,నియమాలు అత్యన్తావస్యకం.ఇష్టమగు రీతిలో పుస్తక జ్జ్ఞానం తొం చేయటం నిషిద్ధం అనే చెప్పాలి .బీజాక్షరమంత్రాలు ఎవరు పడితే వారు..ఎప్పుడుపడితే అప్పుడు ,అందులోను గురుఉపదేశం లేనిది చేయకుడదు..
ద్రాక్షను తినేటప్పుడు, కొంతమంది మొదట విత్తనాలను తొలగించడానికి ఇష్టపడతారు. చేదు రుచి విత్తనాలు తరచుగా వృధా చేస్తుంది. ద్రాక్ష గింజలు పండు కంటే తక్కువ లేని లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ. ద్రాక్ష విత్తనాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలించే అనేక అధ్యయనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనం ప్రధానంగా దాని యాంటీఆక్సిడెంట్ కంటెంట్ నుండి పుడుతుంది. శరీరానికి ద్రాక్ష గింజల యొక్క వివిధ ప్రయోజనాలు ద్రాక్ష విత్తనాలలో నిల్వ చేయబడిన యాంటీఆక్సిడెంట్లలో ఫినోలిక్ ఆమ్లాలు, ఆంథోసైనిన్లు, ప్రోయాంతోసైనిడిన్స్ మరియు ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. మీరు ద్రాక్ష విత్తనాల సారం నుండి దాని లక్షణాలను పొందవచ్చు, ఇది ద్రవ, మాత్రలు లేదా క్యాప్సూల్స్ రూపంలో మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. గ్రేప్ సీడ్ సారం సప్లిమెంట్లను సాధారణంగా GSE లేదా అని పిలుస్తారు ద్రాక్ష విత్తనాల సారం. అప్పుడు, ఈ తీయబడిన ద్రాక్ష విత్తనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? రక్తపోటును తగ్గించడం అనియంత్రిత అధిక రక్తపోటు గుండెపోటు మరియు స్ట్రోక్స్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. దీన్ని నియంత్రించడంలో సహాయపడటానికి, మీరు ద్రాక్ష గింజల సారాన్ని తీసుకోవచ్చు. రక్తపోటు ఉన్న 810 మందిపై నిర్వహించిన 16 అధ్యయనాల సమీక్షలో ద్రాక్ష విత్తనాల వినియోగం రక్తపోటుపై ప్రభావం చూపుతుందని కనుగొన్నారు. రోజుకు 100 నుండి 2,000 mg ద్రాక్ష గింజల సారం తీసుకోవడం వల్ల డయాస్టొలిక్ రక్తపోటు సగటున 6.08 mmHg మరియు సిస్టోలిక్ 2.8 mmHg తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. బలమైన ఎముకలను నిర్మించండి పాలు మాత్రమే మీ ఎముకలను దృఢంగా మార్చగలవు, తీసిన ద్రాక్ష గింజల ప్రయోజనాలు కూడా ఎముకలను బలపరుస్తాయి. ఎముకలకు ద్రాక్ష విత్తనాల సారం యొక్క ప్రయోజనాలను దానిలోని ఫ్లేవనాయిడ్ కంటెంట్ నుండి వేరు చేయలేము. జంతువులపై నిర్వహించిన అనేక అధ్యయనాలు రోజువారీ తీసుకోవడంలో ద్రాక్ష గింజల సారంతో సహా ఎముక సాంద్రత మరియు బలాన్ని పెంచడంలో సహాయపడుతుందని చూపుతున్నాయి. అయినప్పటికీ, ఈ లక్షణాలను నిజంగా నిరూపించడానికి మానవులలో అధ్యయనాలు ఇంకా అవసరం. గాయం నయం చేసే ప్రక్రియను వేగవంతం చేయండి మీరు అనేక చికిత్సలను ప్రయత్నించిన తర్వాత కూడా నయం చేయని గాయాన్ని కలిగి ఉంటే, మీరు ద్రాక్ష విత్తనాల సారాన్ని తీసుకోవడాన్ని ప్రయత్నించవచ్చు. కారణం ఏంటి? ద్రాక్ష గింజల సారంలో ఉన్న ప్రోయాంతోసైనిడిన్ పదార్థాన్ని ఉపయోగించడం ద్వారా ఎలుకలపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఇది వేగంగా గాయం నయం చేయడంలో సహాయపడుతుందని చెప్పబడింది. ద్రాక్ష గింజల సారంలోని ప్రోయాంథోసైనిడిన్స్ కారణంగా ఈ మంచితనం ఉందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఈ కంటెంట్ వాస్కులర్ ఎండోథెలియం ఉత్పత్తిని పెంచుతుంది, ఇది గాయం నయం ప్రక్రియలో ముఖ్యమైన సమ్మేళనం. చర్మ క్యాన్సర్‌ను నివారిస్తుంది మరింత సేకరించిన ద్రాక్ష గింజల ప్రయోజనాలు చర్మ క్యాన్సర్‌ను నిరోధించగలవు. ద్రాక్ష గింజల్లో ఉండే ప్రోయాంతోసైనిడిన్స్ చర్మ క్యాన్సర్ తీవ్రతను తగ్గించగలవని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. వెంట్రుకలు లేని ఎలుకలపై పరిశోధన నిర్వహించబడింది మరియు ప్రోయాంతోసైనిడిన్స్ చర్మ కణితుల అభివృద్ధిని నెమ్మదిస్తుందని తేలింది. ఈ ఫలితం మానవ చర్మంపై అతినీలలోహిత (UV) యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గించడంలో సేకరించిన ద్రాక్ష విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాలను అంచనా వేయడానికి పరిశోధకులు దారితీసింది. ఇంకా, పరిశోధకులు ప్రోయాంతోసైనిడిన్స్ యొక్క రక్షణ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే మరియు కార్యాచరణను మార్చే వారి సామర్థ్యం నుండి ఉద్భవించిందని కూడా ఊహించారు. సైటోకిన్ . మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇప్పటి వరకు, 65 ఏళ్లు పైబడిన వారిలో తరచుగా కనిపించే అల్జీమర్స్ వ్యాధికి చికిత్స లేదు. అయినప్పటికీ, అనేక అధ్యయనాలు ద్రాక్ష గింజల సారంలోని కంటెంట్ ఈ న్యూరోడెజెనరేటివ్ వ్యాధి యొక్క ఆగమనాన్ని ఆలస్యం చేస్తుందని చూపించాయి. బీటా-అమిలాయిడ్ ఫైబ్రిల్స్ ఏర్పడటాన్ని నిరోధించడానికి పరిశోధించబడిన ద్రాక్ష విత్తనాల సారంలోని భాగాలలో గల్లిక్ యాసిడ్ ఒకటి. బీటా-అమిలాయిడ్ నిర్మాణం అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధికి లింక్ చేయబడింది. ఇంతలో, అనేక జంతు అధ్యయనాలు ద్రాక్ష గింజల సారం జ్ఞాపకశక్తిని నిరోధించడానికి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడానికి మరియు మెదడులో యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉందని తేలింది. అనేక ఇతర అధ్యయనాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో, కాలేయాన్ని రక్షించడంలో, దంత క్షయానికి చికిత్స చేయడంలో మరియు చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడే ద్రాక్ష గింజల వల్ల కలిగే ప్రయోజనాలను కూడా గుర్తించాయి. కానీ దయచేసి ఈ ప్రయోజనాలన్నింటికీ ఫలితాలను మరింత ఖచ్చితమైనదిగా చేయడానికి మరింత విస్తృతమైన పరిశోధన అవసరమని గుర్తుంచుకోండి. ఈ కారణంగా, ద్రాక్ష విత్తనాల సారంతో సహా ఏదైనా సప్లిమెంట్లను ఉపయోగించే ముందు మీరు వైద్యుడిని సంప్రదించాలి. ద్రాక్ష విత్తనాల సారాన్ని తీసుకోవడానికి నియమాలు ప్రయోజనాలను పొందేందుకు ద్రాక్ష గింజల సారాన్ని తినాలని నిర్ణయించుకునే ముందు మీరు పరిగణించవలసిన అనేక విషయాలు ఉన్నాయి. ఇక్కడ వివరణ ఉంది: మోతాదు ద్రాక్ష విత్తన సారం వినియోగం ఎంత సురక్షితం అనేదానికి ఖచ్చితమైన పరిమితి లేదు. మీకు సరైన మోతాదును నిర్ణయించడానికి వైద్యుని సహాయం అవసరం. మందులతో పరస్పర చర్యలు సేకరించిన ద్రాక్ష విత్తనాల ప్రయోజనాల కోసం తొందరపడకండి. మీరు ఇతర ఔషధాలతో ఈ సప్లిమెంట్ యొక్క పరస్పర చర్యలను కూడా పరిగణించాలి. గ్రేప్ సీడ్ సారం రక్తాన్ని పలచబరిచే మందులు, నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు), క్యాన్సర్ చికిత్సకు మందులు మరియు మరిన్నింటితో సంకర్షణ చెందుతుందని భావిస్తున్నారు. కాబట్టి మీరు ఈ మందులను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటే, ముందుగా మీ వైద్యుడిని సంప్రదించండి. ప్రమాదాలు మరియు దుష్ప్రభావాలు మీరు ద్రాక్షకు అలెర్జీని కలిగి ఉన్నట్లయితే మీరు ద్రాక్ష గింజల సారాన్ని తీసుకోకూడదు. ఇంతలో, మీలో బ్లడ్ డిజార్డర్స్ లేదా హైపర్‌టెన్షన్ ఉన్నవారికి, దానిని ఉపయోగించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. ద్రాక్ష గింజల సారం తలనొప్పి, తల దురద, తల తిరగడం మరియు వికారం వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుందని కూడా గమనించండి. గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులు పిల్లలు, గర్భిణీలు మరియు పాలిచ్చే స్త్రీలు వంటి నిర్దిష్ట వ్యక్తుల సమూహాలు ద్రాక్ష గింజల సారాన్ని తీసుకోవడం సిఫారసు చేయబడలేదు. ఈ సప్లిమెంట్ వారికి సురక్షితమైనదని నిరూపించడానికి తగినంత పరిశోధన లేదు. [[సంబంధిత-వ్యాసం]] ద్రాక్ష గింజల సారం యొక్క ప్రయోజనాలుగా మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అయితే ఈ మంచితనం చాలా వరకు పరిశోధన దశలోనే ఉందని గుర్తుంచుకోండి. అందువల్ల, దానిని ఉపయోగించే ముందు మీరు ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించాలి. దీనితో, సేకరించిన ద్రాక్ష విత్తనాల ప్రయోజనాలను ఖచ్చితంగా ఆప్టిమైజ్ చేయవచ్చు.
సిద్దిపేట/గజ్వేల్‌‌ : రిజర్వాయర్​ప్రారంభానికి రెడీ అయినా మల్లన్నసాగర్​నిర్వాసితుల గోడు మాత్రం ఎవరికీ పట్టడం లేదు. రిజర్వాయర్ ను ఈ నెల 23న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్వాసితుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్నసాగర్ రిజర్వాయర్​నిర్మాణం చేపట్టారు. ఆఫీసర్ల మాటలు నమ్మి గ్రామాన్ని వదిలిన కుటుంబాలు ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతం అవుతున్నాయి. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించడంపై శ్రద్ధ చూపిన ఆఫీసర్లు ఆ తరువాత వారి సమస్యలను గాలికి వదిలేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ తో 8 పంచాయతీల్లోని దాదాపు 6,533 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేయడం కోసం ఒక్కో గ్రామాన్ని విడతలవారీగా పలు హామీలిస్తూ ఆఫీసర్లు తరలించారు. దాదాపు 22 నెలల క్రితం లక్ష్మాపూర్ గ్రామ నిర్వాసితులను తరలించగా 8 నెలల క్రితం చివరగా బ్రాహ్మణ బంజేరుపల్లి నిర్వాసితులను తరలించారు. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించేటప్పుడు వారి ఆప్షన్ల మేరకు కొందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించగా మరికొందరికి ఓపెన్ ప్లాట్లను ఇవ్వడానికి హామీ ఇచ్చారు. గజ్వేల్ పట్టణ సమీపంలోని సంగాపూర్ వద్ద నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి దాదాపు మూడు వేల కుటుంబాలను తరలించి వారికి ఇండ్లను కేటాయించగా మిగిలిన 3500 కుటుంబాలకు ఆరు నెలలలోపు 250 గజాల ఓపెన్ ప్లాట్లు కేటాయించడానికి హామీ ఇచ్చారు. ఓపెన్ ప్లాట్ల ఆప్షన్ ను ఎంచుకున్న వారిలో దాదాపు రెండు వేల కుటుంబాలకు గజ్వేల్లో నిర్మించిన డబుల్​బెడ్ రూమ్ ఇండ్లల్లో, మరికొందరికి వర్గల్ మండలం తునికి ఖల్సాలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో తాత్కాలిక వసతి కల్పించారు. వసతి దొరకని దాదాపు వెయ్యికిపైగా కుటుంబాలను అద్దె ఇండ్లలో ఉండాలని, ఆరు నెలల అద్దె కింద రూ. 30 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా ఇటు ఓపెన్ ప్లాట్లను ఇవ్వలేదు. అద్దే చెల్లించడం లేదు. అధికారులు మాత్రం చాలామందికి అద్దె డబ్బులు చెల్లించామని, కొందరి అడ్రసులు దొరకడం లేదని చెబుతున్నారు. ప్లాట్ ​నంబర్​ లేకుండానే పట్టాలు నిర్వాసితుల కోసం గజ్వేల్ పట్టణ సమీపంలో మూడు ప్రదేశాల్లో ఓపెన్ ప్లాట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఓపెన్ ప్లాట్లు కోరుకున్న నిర్వాసితులకు మూడేండ్ల కిందట కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, కృష్ణభాస్కర్ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్వే నంబర్, ప్లాట్ నంబర్ లేకుండా కేవలం నిర్వాసితుని పేరిట పట్టా సర్టిఫికెట్ జారీ చేశారు. ఇటీవల పల్లెపహాడ్, వేములఘాట్, బ్రాహ్మణ బంజేరుపల్లి నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కోసం ఆఫీసర్లు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు. అందులో ప్లాట్ నంబర్లు, హద్దులు లేకపోవడంతో వాటిని ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. ప్లాట్ల కోసం ఎంపిక చేసిన స్థలంలో రోడ్లు, తాగునీటి వసతి, డ్రైనేజీ నిర్మాణాలు సైతం నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు ప్లాట్ల కోసం నిర్వాసితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్లాట్ల కేటాయింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నిర్వాసితులు పక్షం రోజుల క్రితం ప్రజ్ఞాపూర్​లో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఆఫీసర్లు త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలుకు నోచలేదు. దళారుల దందా కొందరు స్థానికంగా నివాసం ఉండటం లేదని ఓపెన్ ప్లాట్ల కేటాయింపులో వారి పేర్లను అధికారులు పెండింగ్ లో పెట్టారు. దళారులు దీన్ని అవకాశంగా తీసుకుని డబ్బులిస్తే జాబితాల్లో మీ పేర్లు వచ్చేలా చూస్తామని లక్ష నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇలాగే దేవదాస్​అనే నిర్వాసితుడి నుంచి రూ. 3 లక్షలు డిమాండ్​చేశారు. ఆఫీసర్ల చుట్టూ ఎంత తిరిగినా ప్లాట్​విషయాన్ని తేల్చకపోవడంతో దేవదాస్​రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు ప్లాట్ల కోసం ఎదురుచూస్తూ ఆవేదనతో నిర్వాసితులు ప్రాణాలు కోల్పోతున్నారు. దేవదాస్ సోదరుడు రాజబాబు ఏడాది క్రితం ఇద్దరు ఆడ పిల్లలకు ప్యాకేజీ అందక ఆవేదనకు లోనై గుండెపోటుతో మృతిచెందాడు. ఆరు నెలల క్రితం బానోతు హన్మంతు అనే నిర్వాసితుడు చనిపోగా, ఒంటరి మహిళల ప్యాకేజీ అందక వేములఘాట్ గ్రామానికి చెందిన వృద్ధురాలు బాలవ్వ(80) ఆత్మహత్య చేసుకుంది.
ఒకూర్లో నలుగురు అమాయకులున్నారు. వాళ్ళకు ఏమీ తెలీదు. మనమొకటి చెప్తే వాళ్ళొకటి చేస్తా వుంటారు. ఆ ఊర్లోనే ఒక పెద్ద పిసినారి వున్నాడు. వానికి పైసా పైసా దాచిపెట్టడమే తప్ప ఖర్చు పెట్టడం తెలీదు. వానికి ఒక పెద్ద అంగడుంది. చానా పశువులున్నాయి. దాండ్లను చూసుకోడానికి ఎవరినయినా పనికి పెట్టుకోవాలనుకున్నాడు. కానీ ఎవరయినా సరే పొద్దున్నించీ రాత్రి వరకు పని చేయాలంటే డబ్బులు ఎక్కువడుగుతారుగదా... దాంతో ఎట్లాగబ్బా అని ఆలోచిస్తా వుంటే ఈ నలుగురు కనబన్నారు. వీళ్ళయితే మారు మాట్లాడకుండా గమ్మున ఏమి పెడితే అది తిని, ఎంతిస్తే అంత తీసుకోని మట్టసంగా చెప్పిన పని చేస్తా వుంటారు అనుకోని వాళ్ళని తెచ్చి పనిలో పెట్టుకున్నాడు. ఒకరోజు నలుగురినీ పిలిచి “రేయ్.. ఈ రోజు మీకు నలుగురికీ నాలుగు పనులు చెప్తా, పోయి చేసుకోని రాపోండి" అని ఒకనికేమో మేకలు తీసుకోని పోయి అడవిలో మేపుకోని రమ్మన్నాడు. రెండోవానికేమో పక్కూరికి పోయి కట్టెలు కొనుక్కోని బండి నిండా ఏసుకోని రమ్మన్నాడు. మూడోవానికేమో వాళ్ళ అత్తోళ్ళ ఊరికి పోయి నెయ్యి డబ్బా తీసుకోని రమ్మన్నాడు. నాలుగో వానికేమో 'మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదు. దగ్గర కూచోని బాగా చూసుకో' అన్నాడు. నలుగురూ “సరే” అన్నారు. మొదటోడు సద్ది కట్టుకోని మేకలన్నీ తోలుకోని అడవికి పోయినాడు. మధ్యాన్నం వరకూ దాండ్లను బాగా మేపి ఆకలయితా వుంటే అన్నం తిందామని ఒక బావి గట్టున కూచోని మూటిప్పినాడు. ఆ బావిలో కప్పలు కుప్పలు కుప్పలున్నాయి. అవి వీన్ని చూస్తానే బెదపడి బెకబెకమని గట్టిగా అరవసాగినాయి. అది విని వాడు "అరెరే.. దీండ్లకు కూడా బాగా ఆకలవుతున్నట్టుంది. అందుకే అన్నం తింటా వుంటే మాకు కూడా పెట్టమని ఒకటే అరుస్తా వున్నాయి" అనుకోని "ఇదుగోమ్మా... తీసుకోండి" అంటూ అన్నమంతా బావిలోకేసినాడు. దబ్బున అన్నం లోపలికి పడేసరికి అవి మరింత బెదపడి మరింత గట్టిగా బెకబెకమని అరవసాగినాయి. అది విని వాడు “అరెరే... దీండ్లకు ఇదింత అన్నం సరిపోనట్టుంది. అందుకే పాపం అట్లా అరుస్తా వున్నాయి" అనుకోని ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా వుంటే ఎదురుగా మేకలు కనబన్నాయి. “వుండండి... మీ కడుపు నిండా అన్నం పెడతాను" అని వురుక్కుంటా పోయి ఒక మేకను ఎత్తుకోనొచ్చి దభీమని బావిలోకి ఏసినాడు. కప్పలు బెదపడి మరింత గట్టిగా అరవసాగినాయే తప్ప నోరు మూసుకోలేదు. "అరెరే... దీండ్లకింకా ఆకలి తీరినట్లు లేదే... ఎన్ని రోజులైందో ఏమో అన్నం తిని" అనుకోని ఒకొక్క మేకనే ఎత్తి ధనాధనా ఏయసాగినాడు. నీళ్ళలో పడిన మేకలన్నీ ఊపిరాడక చచ్చిపోయినాయి. మేకలన్నీ ఒకదాని మీదొకటి పడి కప్పలన్నీ చచ్చిపోయినాయి. దాంతో అరుపులాగి పోయినాయి. దాంతో వాడు “హమ్మయ్య... దాండ్ల కడుపు నిండినట్టుంది. అందుకే అన్నీ మట్టసంగున్నాయి." అనుకోని వుత్త చేతులూపుకుంటా ఇంటికి బైలుదేరినాడు. రెండోవాడు పక్కూరికి పోయి కట్టెలు కొనుక్కోని బండి నిండా నింపుకోని తిరిగి రాసాగినాడు. అట్లా వస్తావుంటే దారిలో ఒకచోట చానా పైకి ఎక్కాల్సొచ్చింది. ఎత్తు మీదికి పోవడం కష్టం గదా... దాంతో ఎద్దులు లాగలేక లాగుతా వుంటే బండిగాన్లు కిర్రు కిర్రుమని అరవసాగినాయి. ఆ చప్పుడు విని వాడు “అరెరే... బండి కట్టెలు మోయలేక ఏడుస్తా వుంది" అనుకోని కిందికి దిగి "లేదులేమ్మా... లేదులే... ఏద్చొద్దు. కొన్ని తీసేస్తాలే" అంటూ సగం కట్టలు తీసేసి మళ్ళా పోతావుంటే కాసేపటికి అది మళ్ళా కిర్రుకిర్రు మనింది. వాడు దిగి "సర్లే... సర్లే... మొత్తం తీసేస్తాలే.. ఏడవద్దు" అంటూ కట్టెలన్నీ తీసి పారేసినాడు. బరువు తగ్గిపోవడంతో బండి చప్పుడు చేయకుండా ఎప్పట్లాగే మాములుగా రాసాగింది. “హమ్మయ్య.. బండి ఏడుపు మానేసింది" అనుకోని వాడు వుత్త బండితో ఇంటికి బైలుదేరినాడు. మూడోవాడు పక్కూరికి పోయి శెట్టివాళ్ళ అత్తోలింట్లో నెయ్యిడబ్బా తీసుకోని తిరిగి బైలుదేరినాడు. ఏ వస్తువైనా సరే మొదట్లో బరువుగా అనిపించదుగానీ మోస్తా మోస్తా వుంటే బరువు పెరిగి పోతున్నట్లుగా అనిపిస్తాది గదా... అది తెలియని వాడు “అరెరే... ఇదేంది మొదట్లో కొంచెం గూడా బరువు లేదు. సగం దారికొచ్చినానో లేదో ఇంత బరువెక్కింది. కొంపదీసి డబ్బాలోకి ఏమైనా దూరిందా ఏమి" అనుకోని డబ్బా దించి తెరచి చూసినాడు. నెయ్యిలో వాని నీడ వానికే కనబడింది. అది చూసి వాడదిరిపడి "అమ్మో... ఏమో అనుకుంటేగానీ... ఈ డబ్బాలో దయ్యం దూరింది. అందుకే ఇంత బరువైంది" అనుకోని ధడాలున మూత మూసేసి ఎత్తుకొని పోయి ఒక పెద్ద చెరువులో పడేసి “హమ్మయ్య... దయ్యం పీడ వదిలి పోయింది" అనుకోని వుత్తచేతులూపుకుంటా ఇంటికి బైలుదేరినాడు. నాలుగోవాడు శెట్టి అమ్మ దగ్గరనే కూచోని విసనకర్ర వూపుతా... ఏమి కావాలంటే అది అందిస్తా, సేవలు చేస్తా జాగ్రత్తగా చూసుకోసాగినాడు. కాసేపటికి ఆమె నిదురపోయింది. అంతలో ఒక ఈగ గుయ్ మని అరుస్తా వచ్చి ఆమె మీద వాలింది. అది చూసి వాడు “అరెరే... పాపం ముసల్ది నిద్రపోతా వుంటే ఇదొచ్చి సతాయిస్తా వుందే" అని తోలేసినాడు. అది అట్లా పక్కకు పోయినట్లే పోయి మళ్ళా గుయ్ మని అరుస్తా వచ్చి వాలింది. వీడు తోలడం మళ్ళా అది రావడం. కాసేపటికి వానికి బాగా కోపమొచ్చేసింది. “దొంగ సచ్చిందానా... ఎన్నిసార్లు తోలినా మళ్ళా మళ్ళా వస్తావా... వుండు నీ పని చెప్తా” అంటూ ఇంట్లోంచి రోకలిబండ తీసుకోనొచ్చి నిలబన్నాడు. ఈగ మళ్ళా ఎప్పట్లాగే గుయ్ మని అరుస్తా వచ్చి ఆమె మూతి మీద వాలింది. అంతే! వాడు కోపంగా రోకలిబండ పైకెత్తి ఒక్క పెరుకు పెరికినాడు. ఆ దెబ్బకు ఈగకేమీ కాలేదు గానీ ముసల్ది మాత్రం మూతి పగిలి సక్కగా స్వర్గాని కెళ్ళి పోయింది. శెట్టి వచ్చి చూస్తే ఇంకేముంది. తల్లి పోయింది. మేకలూ పోయినాయి. నెయ్యీ పోయింది. కట్టెలూ పోయినాయి. 'పీనాసితనంతో తెలిసి తెలిసీ మీలాంటోళ్ళను పెట్టుకున్నందుకు నాచెప్పుతో నేనే కొట్టుకోవాల' అనుకుంటా వాళ్ళందరినీ ఇంట్లోంచి తరిమేసినాడు.
రాష్ట్రవ్యాప్తంగా ఎకరం భూమిలోపు ఉన్న రైతుల ఖాతాల్లో ఈ వానకాలం పెట్టుబడి సాయం మంగళవారం జమయ్యింది. తొలిరోజు 19.98 లక్షల మంది రైతులకు రూ. 586.65 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద జమచేసింది. మొత్తం 11.73 లక్షల ఎకరాలకు రైతుబంధు అందింది. ఉదయం 8 గంటల నుంచే రైతుల ఫోన్లకు మెసేజ్‌లు రావడం మొదలైంది. ఆ సందేశాలను చూడగానే రైతుల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. వెంటనే ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని సంబురపడ్డారు. ఊరూరా సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బుధవారం రెండెకరాల రైతులకు రైతుబంధు సాయం అందనున్న ది. రెండెకరాల్లోపు భూములున్న 16.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,234.09 కోట్లు జమ కానున్నాయి. ‘రైతు బంధు పైసలు పడ్డయని ఫోన్‌కు మెసేజ్‌ రాంగనే బ్యాంకుకు పోయి విడిపించిన. మా అసోంటి రైతులకు పెట్టుబడుల బాధ లేకుంట చేసిన కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటం’ అని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్‌ రైతు పల్లపు మల్లేశ్‌ సంబురపడ్డారు. రైతుబంధుతో అప్పుల బాధ తప్పిందని ఖమ్మం రూరల్‌ మండల రైతుబంధు సమితి కన్వీనర్‌ అక్కినపల్లి వెంకన్న తెలిపారు. ‘ఇదివరకు కరెంట్‌ లేక, నీళ్లు రాక చాలా గోసపడ్డం. సాగుకు నీళ్లు పుష్కలం ఉన్నయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాకు రంది లేకుంట జేశిండు. నాకు ఏడాదికి రూ.5వేలు బ్యాంకుల పడ్తానయ్‌. పొలం నాటు వేసేందుకు పైసలు సరిపోతున్నయ్‌’ అని మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేటవాసి దూరు శ్రీమతి సంతోషం వ్యక్తం చేశారు. రైతుబంధు సొమ్ము లేకపోతే వడ్డీకి తీసుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడా అవసరం లేకుండా పోయిందని ఖమ్మం రూరల్‌ మండలం పొన్నెకల్‌ రైతు వెలుతూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ‘గతంల పెట్టుబడికి పైసలు లేక మస్తు కష్టమైతుండె. కేసీఆర్‌ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం చేసుడుతోటి మస్తు సౌలత్‌ అయితుంది. సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటం’అని నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ కొత్తతండావాసి కిషన్‌ చెప్పారు. పెట్టుబడి సాయం రైతులకు అందడంపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, రైతుల బతుకులు మారాయని తెలిపారు. ఇవి అంకెలు కావు.. సీఎం అంకితభావానికి ఆనవాళ్లు: మంత్రి హరీశ్‌రావు కేంద్రం రాష్ర్టాన్ని అర్థికంగా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టినా సీఎం కేసీఆర్‌ రైతుబంధును విజయవంతంగా పంపిణీ చేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అన్నదాతలకు లోటు రానివ్వొద్దనే సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పానికి యావత్‌ రైతులోకం జేజేలు పలుకుతున్నదని చెప్పారు. ‘ఇవి అంకెలు కావు. రైతు సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్‌ అంకితభావానికి సిసలైన ఆనవాళ్లు. ప్రభుత్వం మొత్తం 68.10 లక్షల మంది రైతులకు రూ.7,521 కోట్లు అందించనున్నది’ అని పేర్కొన్నారు. ‘రైతుకు ప్రకృతి ఇచ్చిన వరం.. తొలకరి. అన్నదాతకు ప్రభుత్వం అందిస్తున్న వరం.. రైతుబంధు. ఇది రైతు ప్రభుత్వం.. రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం’ అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. యాళ్లకు పైసలు అచ్చినయి సీఎం సార్‌కు రైతుల బాధలు తెలుసు. అందుకే యాళ్లకు పంట పెట్టుబడి పైసల్‌ అకౌంట్‌ల జమచేసిండు. మా అసొంటోళ్లకు ఈ పైసల్‌ మస్తు అక్కరకు అస్తయి. అకౌంట్ల వడ్డ పైసలతోటి ఇత్నాలు, ఎరువులు తెచ్చుకుంటా. –రాజిరెడ్డి క్యాంపు తండా,బాన్సువాడ, కామారెడ్డి జిల్లా మళ్లోసారి కేసీఆరే రావాలి కేసీఆర్‌ రైతుల పాలిట దేవుడు. ఆయన వల్లనే ఎవుసం రంది లేకుండా ఉన్నది. పొద్దంతా కరెంటు, అప్పుమాఫీ, ఎవుసానికి పుల్లు నీళ్లు ఇత్తున్నరు. ఇంకా రైతుబంధు పైసలు కూడా ఇయ్యవట్టే. మాకు ఇంకేంగావాలె. మళ్లోసారి కూడా ఈ సర్కారే రావాలి. – పుట్టపాక కొమురయ్య,ఇప్పల్‌ నర్సింగాపూర్‌, హుజూరాబాద్‌ పెట్టుబడికి ఇబ్బందుల్లేవు గతంలో వానకాలం వచ్చిందంటే రైతులకు పంట పెట్టుబడికి శానా ఇబ్బందులు ఉండేవి. వడ్డీ వ్యాపారులను దగ్గరకు పోవాల్సి వచ్చేంది. సీఎం కేసీఆర్‌ వచ్చిన తర్వాత రైతుల కష్టాలు తీరినయి. 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నరు. నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఏడాదికి రెండుసార్లు ఎకరానికి ఐదు వేల చొప్పున ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
రామారావు ఆన్ డ్యూటీ.. మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా. నూత‌న ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ ఈ సినిమాను రూపొందించ‌గా.. ప‌డి ప‌డి లేచె మ‌న‌సు, ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు, విరాట‌ప‌ర్వం చిత్రాల నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి నిర్మించాడు. ఈ నెల 29నే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్ ప్ర‌క‌టించిన‌పుడు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. క్యాచీగా ఉన్న ఈ టైటిల్ జ‌నాల్లోకి సులువుగా వెళ్లిపోయింది. ఐతే నిజానికి ఈ చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ ఇది కాద‌ట‌. ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ‌.. ముందు గ‌వ‌ర్న‌మెంట్ ఆన్ డ్యూటీ అనే టైటిల్ పెట్టాడట ఈ చిత్రానికి. అదే టైటిల్‌తో లోగో కూడా డిజైన్ చేశాడ‌ట‌. ఐతే కెమెరామ‌న్ స‌త్య‌న్ సూర్య‌న్.. ఆ లోగో గ‌మ‌నించిన‌పుడు ఆ లోగోలోనే రామారావు అనే పేరు కూడా క‌నిపించి.. సినిమాకు గ‌వ‌ర్న‌మెంట్ ఆన్ డ్యూటీ, రామారావు ఆన్ డ్యూటీ అని రెండు టైటిళ్లు పెట్టారా అని అడిగాడ‌ట‌. అప్పుడే రామారావు ఆన్ డ్యూటీ అనే టైటిల్ స్ట్రైకింగ్‌గా ఉంది అనిపించి.. ర‌వితేజ‌తో ఈ విష‌యం పంచుకున్నాడ‌ట శ‌ర‌త్. ర‌వితేజ ఇంకేం ఆలోచించ‌కుండా ఈ టైటిల్ పెట్టేయ‌మ‌న‌డం, యూనిట్లో మిగ‌తా వాళ్ల‌కూ న‌చ్చ‌డంతో అదే ఓకే చేయ‌డం జ‌రిగాయ‌ట‌. ఇక‌ ఈ సినిమా జాన‌ర్ గురించి శ‌ర‌త్ చెబుతూ.. ఇదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని చెప్పాడు. ఒక వ్య‌క్తి మిస్సింగ్ కేసు చుట్టూ క‌థ న‌డుస్తుంద‌ని.. స‌స్పెన్స్ ఎలిమెంట్ బాగా హైలైట్ అవుతుంద‌ని.. దాంతో పాటు ర‌వితేజ మార్కు యాక్ష‌న్, ఎమోష‌న్స్, హీరోయిజం కూడా ఉంటాయ‌ని అత‌ను తెలిపాడు. ర‌వితేజ స‌ర‌స‌న దివ్యాంశ కౌశిక్, ర‌జిషా విజ‌య‌న్ న‌టించిన రామారావు ఆన్ డ్యూటీలో వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర పోషించాడు. త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు సామ్ సీఎస్ సంగీతం అందించాడు.
టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలని తాను భావించేవాడినని వెల్లడించారు. కుప్పం ఒక ప్రశాంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించానని తెలిపారు. "ఇక్కడ పోలీసు స్టేషన్, కోర్టులు, జైళ్ల అవసరం రాకూడదు అనుకునేవాడిని. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు ఈ వైసీపీ దుర్మార్గులను ఎదుర్కోవడానికి నేనే లాయర్లు వెతుక్కునే పరిస్థితి వచ్చింది. కుప్పంలో 70 మందిని అరెస్టు చేసి 20 రోజులు జైళ్లలో పెట్టారు. మనం ఒక సైకోను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సైకోలను కట్టడి చేయాలంటే తెలుగుదేశం నాయకులు ప్రజల సమస్యలపై అత్యంత చురుగ్గా పనిచేయాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి ఐపీసీ సెక్షన్లు చదువుకోవాల్సిన అవసరం రాలేదని, కానీ, జగన్ రెడ్డి చట్టవ్యతిరేక పాలన కారణంగా నేడు వాటిని తెలుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. 175 నియోజకవర్గాలలో లీగల్ టీంలు పనిచేస్తున్నాయని, కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని వెల్లడించారు. "ప్రతి నియోజకవర్గంలో లీగల్ టీంలు లీగల్ స్క్రూటినీ చేసి కార్యకర్తలకు న్యాయపరమైన సహాయం అందించాలి. 27 దళిత పథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డిని ప్రశ్నించినందుకు గుడివాడలో ఒక మహిళపై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇది చాలా దుర్మార్గం" అని పేర్కొన్నారు. పోలీసులు అప్రజాస్వామికంగా అర్ధరాత్రులు అరెస్టులు చేయడానికి వస్తే ఏ కేసుపై అరెస్టు చేస్తున్నారో అడిగి రాతపూర్వక నోటీసులు అడగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. "పోలీసులు బ్యాడ్జ్ లేకుండా వస్తే బ్యాడ్జ్ పెట్టుకోమని అడగండి. అదే సమయంలో లోకల్ పార్టీ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తే కచ్చితంగా సీసీ కెమెరాల రికార్డింగు చేయమని అడగండి" అంటూ దిశానిర్దేశం చేశారు. హౌస్ అరెస్టులు చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేశారు. హౌస్ అరెస్టులు చేయాలంటే ఇంటిని జైలుగా మార్చేందుకు పోలీసులు పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. "బాబ్లీ అంశంలో మహారాష్ట్రకు మేం వెళ్లినప్పుడు అక్కడి పోలీసులు మమల్ని అరెస్టు చేసి మేమున్న హాస్టల్ ను జైలుగా మార్చి మమ్మల్ని అక్కడే ఉంచారు. అలా చేయకపోతే వారికి మమ్మల్ని హౌస్ అరెస్టు చేసే అధికారం లేదు" అని వివరించారు. Chandrababu TDP Kuppam Andhra Pradesh Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?..... We are here for YOU: Team ap7am.com
ఎవరైనా అపాయంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంటే- పెద్దవాళ్లు సైతం ‘మనకెందుకులే ఈ తలనొప్పి వ్యవహారం’-అని తప్పించుకుని పోవడం సర్వసాధారణం. అయతే, ఆ బాలిక అలా భావించక, ప్రాణాలకు సైతం తెగించి అయదుగురిని మృత్యుముఖం నుంచి కాపాడింది. నీట మునిగిన ఐదుగురు చిన్నారులను రక్షించి సాహసానికి ప్రతీకగా ఆ బాలిక నిలిచింది. బీహార్‌లోని కటియార్ జిల్లా మోర్సంద గ్రామంలో కొద్ది రోజుల క్రితం పనె్నండేళ్ల రోజీ ఆరా ఓ చెరువు వద్ద ఉన్నపుడు- ఆకస్మికంగా చిన్న పిల్లల కేకలు వినిపించగా అటు పరుగెత్తింది. అక్కడ కనిపించిన దృశ్యం చూశాక ఆమెకి ఒక్కక్షణం నోటమాట రాలేదు. వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా చెరువులోకి దూకేసింది. తనకన్నా వయసులో చిన్నవారైన ఆరుగురు పిల్లలు నీట మునిగిపోతున్నారని గమనించింది. వారిని ఎలాగైనా రక్షించాలని ఈదుకుంటూ వెళ్లి తొలుత మహ్మద్ ఫరాన్ (7)ను ఒడ్డున పడేసింది. ఆ తర్వాత మెహక్ ఆరా(6), డాలీఖాటూన్ (8), మహ్మద్ జెహన్ (9), మహ్మద్ సమీర్ (8)లను రక్షించింది. ఒక చేత్తో మునిగిపోతున్న చిన్నారులను పట్టుకుని, మరోచేత్తో ఈతకొడుతూ ఎలాగో ఐదుగురిని ఒడ్డుకు చేర్చేసరికి రోజీలో శక్తి సన్నగిల్లింది. అయనా, బలాన్నంతా కూడదీసుకుని ఆరో చిన్నారి ఫర్హాన్ (7)ని రక్షించాలని మళ్లీ నీళ్లలోకి దూకింది. అప్పటికే నీళ్లు తాగేసి బరువెక్కి పోయన ఫర్హాన్‌ని మోస్తూ ఒడ్డుకు చేర్చేసరికి రోజీ స్పృహ తప్పి పడిపోయింది. అప్పటికే గుమిగూడిన గ్రామస్థులు రోజీతో పాటు పిల్లలందరినీ ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అయతే, ఫర్హాన్ ప్రాణాలు కోల్పోయింది. ఏడో తరగతి చదువుతున్న రోజీ ఐదుగురి జీవితాలకు ప్రాణం పోసింది. అనన్య ధైర్య సాహసాలు చూపిన ఆమెను గ్రామస్థులందరూ అభినందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె మానవత్వం చూపడంలో ఎంతో ఎత్తుకు ఎదిగిందని, ఆమె సాహసానికి ఏమి ఇచ్చినా తక్కువేనని, జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటామని బతికి బయటపడ్డ బాలికల తల్లిదండ్రులు అంటున్నారు. ఇపుడు ఆ గ్రామంలో అందరూ రోజీ సాహసాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు. గతంలో జిల్లా స్థాయి ఈత పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉన్నప్పటికీ తన ప్రాణాలను లెక్కచేయకుండా పిల్లలను రక్షించేలా ఆమె ఎంతో తెగువ చూపింది. కష్టపడి చదివించి రోజీని ఆర్మీలో చేర్పిస్తానని దినసరి కూలీ అయన ఆమె తండ్రి గర్వంగా చెబుతున్నాడు. రోజీకి సాహస బాలల అవార్డు ఇవ్వాలంటూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 0 Comments Leave a Reply. Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
ప్రతి ఒక్కరూ TED యొక్క వేదికపై మాట్లాడాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు - అలా చేయడం మిమ్మల్ని స్వయంచాలకంగా స్థాపించింది ఆలోచన నాయకుడు మీ పరిశ్రమలో. TED భాగస్వామ్యం విలువైన ఆలోచనలను కోరుకుంటున్నందున, మీ చర్చ వైరల్ అయ్యే అవకాశం ప్రింటింగ్ ప్రెస్‌తో సమానమైనదిగా చేస్తుంది. సామాజిక మనస్తత్వవేత్త అమీ కడ్డీ తన పుస్తకంలో కూడా చెప్పారు ఉనికి ఒక పుస్తకం రాయగల ఆమె సామర్థ్యం ఆమె TED టాక్ యొక్క ప్రజాదరణకు ప్రత్యక్ష ఫలితం. ఇది చర్యలో TED ప్రభావం. అలెక్స్ వాసాబి అసలు పేరు TED చర్చ దశకు ఎలా చేరుకోవాలి TEDx స్పీకర్ కోచ్‌గా నేను రోజూ అడిగే మొదటి ప్రశ్న. మరియు TED లో మాట్లాడటం గొప్ప లక్ష్యం - ఇది బహిరంగంగా మాట్లాడటానికి బంగారు ప్రమాణం - అక్కడ ఉన్న రహదారి రాత్రిపూట జరిగేది కాదు. కానీ అది చేయదగినది. మొట్టమొదట, TED 'వ్యాప్తి చెందడానికి విలువైన ఆలోచనలు' కోసం చూస్తున్నట్లు గ్రహించడం చాలా ముఖ్యం. వారు మీ వ్యాపారం గురించి ప్రేరణాత్మక ప్రసంగాలు లేదా ఎలివేటర్ పిచ్ కోసం చూడటం లేదు. మీకు ఆశ్చర్యపరిచే మరియు వినూత్నమైన సంస్థ ఉందా లేదా పాత సమస్యను పరిష్కరించే కొత్త మార్గం ఉందా? మీరు మొదటి అడుగు వేశారు. TED లో మాట్లాడటం మీ అధికారాన్ని స్వయంచాలకంగా పెంచుతుంది మరియు మీ పరిశ్రమలో నిపుణుడిగా మిమ్మల్ని సిమెంట్ చేస్తుంది. ఈ మూడు ఉపయోగకరమైన రహదారి చిహ్నాలను చదవడం ద్వారా TED కి ప్రయాణం ప్రారంభించండి: 1. నామినేట్ అవ్వండి లేదా మీరే నామినేట్ చేయండి TED ని సంప్రదించడానికి అత్యంత ప్రత్యక్ష మార్గం a నామినేషన్ , మరొకరి ద్వారా లేదా మీ ద్వారా. మిమ్మల్ని మీరు నామినేట్ చేసేటప్పుడు, మీ చర్చపై దృష్టి సారించే మీ 'ఆలోచన విలువైన వ్యాప్తి' యొక్క వివరణ మరియు మీ మునుపటి ప్రసంగాలు లేదా ప్రెజెంటేషన్ల వీడియోలకు లింక్‌లు అవసరం. కానీ ఉండండి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు నామినేట్ చేయడం గురించి: TEDxSanJoseCA యొక్క ఎగ్జిక్యూటివ్ నిర్మాత మరియు క్యూరేటర్ డయాన్ మిచ్లిగ్ ఇలా అంటాడు, 'తమను తాము వక్తలుగా సూచించే వ్యక్తుల పట్ల నేను సాధారణంగా ఆకర్షించను.' నామినేట్ చేయబడటం అనేది ఒక పనిలా అనిపిస్తే, ప్రయత్నించండి టెడ్ ఫెలోస్ ప్రోగ్రామ్ . 2. టెడ్ ఫెలోస్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోండి కాబట్టి, ఖచ్చితంగా TED ఫెలోస్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి? బాగా, TED ప్రకారం, ఇది '400 మంది దూరదృష్టి గల ప్రపంచ నెట్‌వర్క్‌కు పరివర్తన మద్దతును అందిస్తుంది ... ప్రపంచవ్యాప్తంగా సానుకూల మార్పులను సృష్టించడానికి.' సంక్షిప్తంగా, ఈ కార్యక్రమం లోతైన ఆలోచనాపరులను తీసుకుంటుంది మరియు TED లాగా మాట్లాడటానికి నేర్పుతుంది. ప్రతి సంవత్సరం ఓపెన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా సభ్యులను ఎంపిక చేస్తారు. విశిష్ట అభ్యర్థి ఈ క్రింది వాటిలో ఒకటి: గొప్ప విజయాన్ని సాధించిన వ్యక్తి. పాత్ర బలం ఉన్న వ్యక్తి. ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి వినూత్న విధానం ఉన్న వ్యక్తి. గొప్ప ఆలోచన ఉందా, కానీ ప్రసంగం చేయడానికి మీకు చాప్స్ ఉన్నాయో లేదో తెలియదా? TED ఫెలోస్ మీ కోసం రూపొందించబడింది. 3. స్థానిక TEDx వద్ద ప్రారంభించండి TED ఫెలోషిప్ ప్రోగ్రామ్ ప్రవేశించడం చాలా కష్టం, నామినేషన్ పొందడం వంటిది. మీలోకి ప్రవేశించే అవకాశాలు a స్థానిక TEDx ఈవెంట్ చాలా ఎక్కువ. TEDx ఈవెంట్‌లు స్వతంత్రంగా నిర్వహించబడతాయి, అయితే TED ఆమోదించిన షోకేసులు వార్షిక TED కాన్ఫరెన్స్ మాదిరిగానే నడుస్తాయి. TEDx ఈవెంట్‌ను ఎంచుకునే ముందు మీ పరిశోధన చేయండి. అన్ని TEDx సమావేశాలు సమానంగా సృష్టించబడవు. మీ చర్చ సంపూర్ణంగా సరిపోయే థీమ్‌ను కలిగి ఉండవచ్చు. ఒక చిన్న పరిశోధనతో, మీరు TEDx ఈవెంట్ మీకు సరిపోతుందని కనుగొనవచ్చు. కొన్ని TEDx సంఘటనలు ఇతరులకన్నా ఎక్కువ బరువును కలిగి ఉంటాయి. వీటిని అంటారు స్థాయి రెండు సంఘటనలు మరియు ఉన్నత స్థాయి బహిరంగ మాట్లాడే అనుభవం అవసరం. TEDx అనేది TED కోసం మైనర్ లీగ్ లాంటిది. పూర్తి స్థాయి TED చర్చకు గ్రాడ్యుయేట్ అవ్వడానికి, మీరు మొదట కొద్దిగా బంతిని ఆడాలి - మీ TEDx టాక్ మెరుగ్గా ఉంటుంది, TED తో మీకు మంచి అవకాశం ఉంటుంది. మీరు ఎంచుకున్న మార్గం ... మీరు TED లాగా మాట్లాడగలరని నిర్వాహకులకు చూపించడానికి మీకు ఒక చర్చ అవసరం. కానీ కాలపరిమితికి కట్టుబడి ఉండటమే కాకుండా TED చర్చలోకి వెళ్ళేది ఏమిటి? మీ చర్చ రాయడం అంతా. మీతో ప్రారంభించండి సందేశం . TED అనేది ఆలోచనల గురించి. మీరు మీదే మెరుగుపర్చిన తర్వాత, ప్రపంచం ఎందుకు శ్రద్ధ వహించాలో వివరించడంలో మీకు సహాయపడటానికి ఒక రూపురేఖను సృష్టించండి. అప్పుడు, మీ ప్రేక్షకులను చిరస్మరణీయ చిత్రాలతో - ఒక కథతో - వారిని ప్రలోభపెట్టడానికి మరియు మీ ఆలోచనను చర్యలో చూపించడానికి ఉత్తేజపరచండి. చివరగా, సవరించండి, సవరించండి, సవరించండి. కొవ్వును కత్తిరించండి మరియు మీ ప్రసంగాన్ని క్రమబద్ధీకరించండి. ఆండ్రెస్ ఇనియెస్టా వయస్సు ఎంత మీ స్వంత TED చర్చకు మార్గంలో ప్రారంభించడానికి, మొదట TED- విలువైన చర్చను రూపొందించండి. అప్పుడు, ఈ మూడు మెట్ల రాళ్ళతో ప్రారంభించండి. పట్టుదల మరియు ఉనికితో, మీరు TED వద్ద ప్రదర్శించడానికి మీ ఆహ్వానాన్ని సంపాదించడానికి మీ మార్గంలో ఉంటారు.
మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వ పాలన సాఫీగా సాగిపోతున్నదని, దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చేయబడుతున్న ప్రచారం డొల్లతనాన్ని గత నాలుగు సంవత్సరాలగా పెరుగుతున్న నిరుద్యోగం బట్టబయలు చేస్తున్న ది. దాన్ని రుజువు చేసే విధంగా 2018 -19లో వెలువడిన నివేదికలు తెలియచేస్తున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం మెజారిటీ భారత ప్రజలు ఉపాధి అవకాశాల కొరతను చాలా పెద్ద సమస్యగా భావిస్తున్నారు. సుమారుగా 18.6 మిలియన్ల మంది భారతీయులు నిరుద్యోగులగా ఉన్నారు. మరో 393.7 మిలియన్ల ప్రజలు చిన్న ఉద్యోగాల్లో ఉన్నారు. బిజినెస్ టుడే నివేదిక ప్రకారం నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వ ఏజెన్సీ నిర్వహించిన ఉపాధి మొదటి సర్వే నివేదిక ప్రకారం దేశంలో 17-జులై 2017లో సాధారణ నిరుద్యోగ స్థితి 6.1% ఉంది. ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కన్నా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ రంగాలను ఎక్కువ సంక్షోభం లోకి నెడుతున్నాయి. రైతాంగ భూముల ను కార్పొరేట్ల స్వాధీనం చేయటానికి, రైతాంగం పండించే పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించకపోవటం, ఎరువుల ధర ల నిర్ణయం నుంచి తప్పుకుని పరిశ్రమాధిపతులకు అప్పగించటం, సేద్యపు ఖర్చులు పెరిగే విధానాలు అమలు జరపటం, సేద్యాన్ని నష్టదాయకంగా మార్చి సాగు నుంచి రైతాంగం వైదొలగేలా చేయటం, ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను ప్రైవేటీకరించటం లేదా అమ్మి వేయటం, అనేక పరిశ్రమలను మూసివేటం చేస్తున్నది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను సంక్షోభంలోకి నెట్టటమే కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కుదించుకుపోయి నిరుద్యోగం పెరుగుతూ వస్తున్నది. అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్న వ్యవసాయంలో ప్రస్తుతం అవసరంలేని మితిమీరిన యాత్రీకరణ గ్రామీణ ఉపాధి పనులను 150 రోజుల నుండి 80 రోజులకు పడిపోయేలా చేసింది. పరిశ్రమలు మూసివేత, అమ్మివేత వలన లక్షలాది కార్మికులు ఉద్యోగాలు కోల్పోవటమే కాకుండా వాటి ఆధారంగా బతికే పట్టణపేదలు ఉపాధి కోల్పోతున్నారు. వీరంతా నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని అపారమైన యువశక్తి భారత దేశంలో ఉంది. నేటి దేశ జనాభాలో 90 కోట్ల మంది పని చేసే వయస్సుగల వారే. వీరందరికీ ఉపాధి కల్పిస్తే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. గత పాలకులకు నేటి పాలకులకు ఆ విధానాలు లేకపోవటం వలన యువశక్తి నిర్వీర్యమై దేశ అభివృద్ధి తిరోగమన దిశలో సాగుతున్నది. ఉద్యోగ, ఉపాధి కల్పన లేక యువత నిరాశ, నిస్పృహకులోనై పెడ మార్గంలో పయనించటం, ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతున్నది. మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ 2014 సాధారణ ఎన్నికల సందర్భంలో తాము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసింది. నిరుద్యోగంతో బతుకు తెరువు కానరాని యువత దానికి ఆకర్షితులై ఎన్‌డిఎకు ఓట్లు వేసి మోసపోయారు. ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన మాట మర్చిపోయి, ఉద్యోగ, ఉపాధిని హరించే విధానాలు చేపట్టింది. ఫలితంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రవీణ్ సిన్హా 2013 నివేదిక ప్రకారం కార్మిక శక్తిని భారత ప్రభుత్వం మూడు వర్గాలగా విభజించింది. వ్యవసాయ కూలీలతో కలసి గ్రామీణ రంగం, ప్యాక్టరీలు, సేవా పరిశ్రమల కార్మికులను కలిగి ఉన్న పట్టణ అధికారిక రంగం, పట్టణ అనధికార రంగం. భారతీయ కార్మిక రంగం, అనాధికారిక రంగాలు 2011లో 93% ఉపాధి పొందారు. 1980 -2010 మధ్య భారత ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం నిరుద్యోగం 2.8% గా ఉంది. 1983లో దేశంలో నిరుద్యోగుల సంఖ్య 7.8 మిలియన్లు ఉండగా, 2004-05 నాటికి 12.3 మిలియన్లకు పెరిగింది. మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వ పాలన సాఫీగా సాగిపోతున్నదని, దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చేయబడుతున్న ప్రచారం డొల్లతనాన్ని గత నాలుగు సంవత్సరాలగా పెరుగుతున్న నిరుద్యోగం బట్టబయలు చేస్తున్న ది. దాన్ని రుజువు చేసే విధంగా 2018 -19లో వెలువడిన నివేదికలు తెలియచేస్తున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం మెజారిటీ భారత ప్రజలు ఉపాధి అవకాశాల కొరతను చాలా పెద్ద సమస్యగా భావిస్తున్నారు. సుమారుగా 18.6 మిలియన్ల మంది భారతీయులు నిరుద్యోగులగా ఉన్నారు. మరో 393.7 మిలియన్ల ప్రజలు చిన్న ఉద్యోగాల్లో ఉన్నారు. బిజినెస్ టుడే నివేదిక ప్రకారం నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వ ఏజెన్సీ నిర్వహించిన ఉపాధి మొదటి సర్వే నివేదిక ప్రకారం దేశంలో 17-జులై 2017లో సాధారణ నిరుద్యోగ స్థితి 6.1% ఉంది. ఈ కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పురుష నిరుద్యోగ యువత శాతం 17.4% నుంచి 18.7% కి పెరిగింది. 2019 -20లో జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) విడుదల చేసిన నివేదికలో 2021 జనవరి- మార్చి త్త్రెమాసికంలో పట్టణ నిరుద్యోగం 9.3% ఉంది. నిరుద్యోగం, అప్పుల వలన ఆత్మహత్యలు జరుగుతున్నాయి. 2022 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్, రాజ్యసభ సమావేశాల్లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇచ్చిన సమాధానం అందుకు గీటురాయిగా ఉంది. ఆయన సమాధానంలో 2018- 20 సంవత్సరాల మధ్య నిరుద్యోగం, అప్పుల కారణంగా దేశంలో 25 వేల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందులో నిరుద్యోగం కారణంగా 9,140 మంది, అప్పుల కారణంగా 16,091 మంది ఆత్మహత్య ల జాబితాలో ఉన్నారు.2020లో కొవిడ్ కారణంగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని ఇవన్నీ జాతీయ క్రైమ్ బ్యూరో ఇచ్చిన లెక్కల ప్రకారం తెలియచేస్తున్నానని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సంవత్సరం గడచిన 6 నెలల కాలంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ది. జూన్ నెలలో 7.80% నుంచి 6.89%కి నిరుద్యోగం తగ్గిందని లెక్కలు చెబుతున్నది. ఈ మాసాల్లో దేశ వ్యాపితంగా వ్యవసాయ పనులు దొరుకుతాయి. దీన్ని చేపెట్టి నిరుద్యోగం తగ్గుముఖం పట్టినట్లుగా మోడీ ప్రభుత్వం చెప్పటం ప్రజలను మోసగించట మే. ఈ పనులు ముగియగానే ఉపాధి మందగించి నిరుద్యోగం పెరుగుతున్నది. నిరుద్యోగ శాతం పెరగడాన్ని మోడీ ప్రభుత్వం చెప్పే కారణం చాలా విచిత్రంగా ఉంది. యువత చదువులకు మళ్లటం వలన, పిల్లలను, వృద్ధులను చూసుకోవాల్సిన అవసర వలన కార్మికులు పని ప్రదేశాలను విడిచిపెట్టారు తప్ప నిరుద్యోగ తీవ్రత వల్ల కాదని కేంద్ర ప్రభుత్వ పాలకులు చెబుతున్నారు. ఇది సమస్యను పక్క దారి పట్టించటమే. సామ్రాజ్యవాద, బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గ ప్రయోజనాలు కాపాడే మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించదు, పరిష్కరించలేదు. గ్రామీణ ప్రజలకు విప్లవ భూ సంస్కరణల ద్వారా భూ పంపిణీ చేయకుండా, దేశీయ పారిశ్రామిక విధానాలు అమలు జరిపి ప్రజల అవసరాలు తీర్చే పరిశ్రమలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ప్రజలకు ఉద్యోగ, ఉపాధి లభించదు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. అందుకోసం యావన్మంది గ్రామీణ, పట్టణ ప్రజలు ఉద్యమించాలి.
Weight Control: ప్రతిరోజూ 10వేల అడుగులు. ఆరోగ్యానికి నడక అత్యుత్తమమైన వ్యాయామం అని అందరికీ డాక్టర్ చెప్పే ఓ మంచి వ్యాయామం. X Weight Control: ప్రతిరోజూ 10వేల అడుగులు. ఆరోగ్యానికి నడక అత్యుత్తమమైన వ్యాయామం అని అందరికీ డాక్టర్ చెప్పే ఓ మంచి వ్యాయామం. అవును ఆరోగ్యానికి అడుగులు మంచివే.. అయితే బరువు తగ్గాలనకునే వారు కచ్చితంగా 10 వేల అడుగులు పైనే వేయాలంటున్నారు నిపుణులు. ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో నడక సహాయపడుతుందా లేదా అనేదానిపై ప్రశ్నలు తలెత్తాయి. నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. రోజుకు 8,600 అడుగులు వేయడం వలన బరువు పెరగడాన్ని నిరోధించడంలో సహాయపడుతుందని పేర్కొంది. ఇప్పటికే అధిక బరువు ఉన్న వ్యక్తులు తమ బరువు సగానికి తగ్గించుకోవడానికి రోజుకు 11,000 అడుగులు నడవవచ్చని పేర్కొంది. అధ్యయనం కోసం, పరిశోధకులు నాలుగు సంవత్సరాల పాటు 6,000 మంది వ్యక్తులను పరిశీలించారు. డిప్రెషన్, డయాబెటిస్ మరియు హైపర్‌టెన్షన్ వంటి ఇతర పరిస్థితులను నివారించడానికి కూడా నడక సహాయపడుతుందని విశ్లేషణ కనుగొంది. "ఊబకాయం అనేది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రధాన ప్రమాద కారకం అని సీనియర్ డయాబెటాలజిస్ట్ డయాబెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి డాక్టర్ అనిల్ భోరస్కర్ అన్నారు. "మీరు ఏది తిన్నా అది శక్తిగా మారి శరీరం వినియోగించుకుంటుంది. అధిక కేలరీలు కొవ్వుగా మారుతాయి. యువకులకు 1,600 కేలరీలు అవసరం అయితే చిన్న పిల్లలకు 2,000 కేలరీలు ఎదుగుదలకు అవసరం, "అని ఆయన చెప్పారు. బరువు తగ్గాలంటే మీరు తినే దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయాలి. ఇది గుండె జబ్బులు, మధుమేహం, పక్షవాతం, అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి మరియు కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. "మీరు రోజుకు ఎన్ని అడుగులు వేయగలరో నిర్ధారించుకోండి. ఆపై మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ప్రతి వారం 1,000 అడుగుల చొప్పున పెంచండి. రోజుకు 10వేల అడుగుల వేసే దశకు చేరుకున్న తర్వాత దాన్ని మళ్లీ పెంచండి. కొన్ని వారాల తర్వాత అడుగుల సంఖ్యను మరింత పెంచండి. 11వేల అడుగులు వేయడం అలవాటు చేసుకోండి. అనారోగ్యం దరిచేరదు. అరోగ్యంగా ఉంటారు.
లివర్‌పూల్ స్ట్రైకర్ డార్విన్ నునెజ్ కమ్యూనిటీ షీల్డ్‌లో మాంచెస్టర్ సిటీపై 3-1 తేడాతో విజయం సాధించాడు, ఎందుకంటే రెడ్స్ డిఫెండర్ వర్జిల్ వాన్ డిజ్క్ తన ఆన్‌ఫీల్డ్ కెరీర్ ప్రారంభంలో అతనికి కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చాడు. ఇంగ్లండ్ స్టార్ జర్మనీ భాగస్వామితో పోరాడుతున్నందున యూరో 2022 ఫైనల్‌లో జంటలు ఒకరినొకరు ఎదుర్కోనున్నారు ఆదివారం సాయంత్రం యూరో 2022 ఫైనల్‌కు వెంబ్లీలో ఇరు జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇంగ్లండ్ మరియు జర్మనీ స్టార్‌లు తమ కెరీర్‌లో అతిపెద్ద ఆట కోసం సిద్ధమవుతున్నారు. వేన్ రూనీ అద్భుతమైన గాయం-సమయ పునరాగమనానికి కృతజ్ఞతలు తెలుపుతూ DC యునైటెడ్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు మాంచెస్టర్ యునైటెడ్ మరియు ఇంగ్లండ్ యొక్క ఆల్-టైమ్ రికార్డ్ గోల్‌స్కోరర్ DC యునైటెడ్‌కు తిరిగి వచ్చినప్పటి నుండి డగౌట్‌కు వెళ్లడానికి దాదాపు మూడు వారాలు వేచి ఉండవలసి వచ్చింది మరియు అతని వైపు నుండి ఆలస్యంగా పోరాడిన తర్వాత విజయం సాధించగలిగాడు. ఇంగ్లండ్ సింహరాశి రికార్డు వెంబ్లీ ప్రేక్షకులను స్టైల్‌లో తిరగరాసింది యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్‌లో ఇంగ్లాండ్ మహిళలు 2-1తో జర్మనీని ఓడించారు, ఇది యూరో 2020 ఫైనల్‌లో పురుషులు ఆడిన రోజు భయంకరమైన దృశ్యాలకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగి ఉంది. అట్లెటికో మాడ్రిడ్ ఓటమిలో 'ఆమోదించలేని' ప్రదర్శనపై ఎరిక్ టెన్ హాగ్ మ్యాన్ యుటిడి స్టార్‌లను పేల్చాడు. నార్వేలోని ఓస్లోలో లా లిగా టైటాన్స్ అట్లెటికో మాడ్రిడ్ చేతిలో రెడ్ డెవిల్స్ 1-0 తేడాతో పరాజయం పాలవడంతో మాంచెస్టర్ యునైటెడ్ బాస్ చాలా సంతోషంగా ఉన్నాడు. లివర్‌పూల్ వార్తలు: డియోగో జోటా వాదన ప్రకారం ప్రీమియర్ లీగ్ సీజన్‌కు జుర్గెన్ క్లోప్ యొక్క ప్రోత్సాహం 2022-23లో టైటిల్ గెలవడానికి లివర్‌పూల్ మాంచెస్టర్ సిటీ యొక్క ప్రీమియర్ లీగ్ కిరీటంపై దాడి చేయడానికి సిద్ధమవుతోంది, మరియు జుర్గెన్ క్లోప్ మరియు సహ సహచరులకు సీజన్ మధ్యలో జరిగే సమయానుకూలమైన ప్రోత్సాహం గురించి చెప్పబడింది. గ్యారీ నెవిల్లే ఆర్సెనల్ యొక్క మొదటి నాలుగు ఆశలు ఇతర జట్టు విఫలమవడంపైనే ఉన్నాయని నొక్కి చెప్పాడు ఆర్సెనల్ గత సీజన్‌లో మిస్ అయిన తర్వాత మొదటి నాలుగు స్థానాల్లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుంది, అయితే గ్యారీ నెవిల్లే వారు పోరాడటానికి మ్యాన్ యుటిడి వంటి వారిపై ఆధారపడవచ్చని భావిస్తున్నారు. స్వెన్ బోట్‌మాన్ రాక కొత్త పోరాటానికి దారితీసినందున జమాల్ లాస్సెల్లెస్ న్యూకాజిల్ ప్రతిజ్ఞ చేశాడు న్యూకాజిల్ స్కిప్పర్ సెయింట్ జేమ్స్ పార్క్‌లో ఏడు సంవత్సరాలుగా పదునైన ముగింపులో ఉన్నాడు మరియు ఈ సీజన్‌లో ఆడటానికి అతను యుద్ధాన్ని ఎదుర్కొన్నందున కఠినమైన సమయాల్లో తాను చాలా నాయకత్వ బాధ్యత తీసుకున్నట్లు అంగీకరించాడు. ఫుల్‌హామ్‌లో జరిగిన ఓపెనింగ్ క్లాష్‌కి యువ ద్వయం తప్పుకోవడంతో లివర్‌పూల్‌కు రెండుసార్లు గాయం తగిలింది లివర్‌పూల్ ఆటగాళ్ళు క్రావెన్ కాటేజ్‌లో ఫుల్‌హామ్‌తో శనివారం ప్రీమియర్ లీగ్ ఓపెనర్‌కు ముందు శిక్షణ పొందారు, అయితే జుర్గెన్ క్లోప్ లండన్ పర్యటనలో ఇద్దరు ఆటగాళ్లు లేకుండా ఉండనున్నారు. మాజీ ఇంగ్లండ్ మహిళా క్రీడాకారిణి డ్రగ్స్ నేరాలకు జైలు శిక్షను ఎదుర్కొంటోంది ఫేయ్ డన్, 38, 'అంటరాని' నేరస్థులపై మెర్సీసైడ్ పోలీసుల నుండి 'అపూర్వమైన' దర్యాప్తులో భాగంగా కుట్ర అభియోగానికి నేరాన్ని అంగీకరించాడు టైటిల్ ఛార్జ్‌ని ఆశిస్తున్న టోటెన్‌హామ్ అభిమానులకు ఆంటోనియో కాంటే మ్యాన్ యుటిడి హెచ్చరిక జారీ చేశాడు సౌతాంప్టన్‌ను ఉత్తర లండన్‌కు స్వాగతించినప్పుడు స్పర్స్ శనివారం తమ సీజన్‌ను ప్రారంభిస్తాయి, అయితే టైటిల్ ఛార్జ్ ఆశించే టోటెన్‌హామ్ అభిమానులకు హెచ్చరిక జారీ చేసింది. జుర్గెన్ క్లోప్ 'చాలా గాయాలు' గురించి ఆందోళనల మధ్య లివర్‌పూల్ బదిలీకి ప్రవేశం కల్పించాడు లివర్‌పూల్ కొత్త ప్రీమియర్ లీగ్ సీజన్‌కు సన్నాహాల్లో కొన్ని గాయాలు ఎదుర్కొంది, ఇబ్రహీమా కొనాటే తాజాగా రెడ్స్‌కు దూరంగా ఉన్నారు. 'విపరీత' పాడుబడిన హోటల్‌ను దాని వాస్తుశిల్పి వెంటాడింది మరియు ప్రవేశించడం చట్టవిరుద్ధం మెక్సికో నగరంలోని గగుర్పాటు కలిగించే పోసాడా డెల్ సోల్ కళాత్మక మనస్సులను కలవడానికి ఒక కేంద్రంగా భావించబడింది, కానీ దాని రూపకర్త నుండి చిన్న పిల్లల వరకు దెయ్యాలతో నిండిన ప్రదేశంగా మారింది. మ్యాన్ యుటిడి వార్తలు: ఫ్రెంకీ డి జోంగ్ దెబ్బకు ఎరిక్ టెన్ హాగ్ జట్టు నాల్గవ స్థానంలో నిలిచింది మాంచెస్టర్ యునైటెడ్ గత సీజన్‌లో ప్రీమియర్ లీగ్‌లో ఆరవ స్థానంలో నిలిచింది, అయితే రియో ​​ఫెర్డినాండ్ తన మాజీ యజమానులు ఎరిక్ టెన్ హాగ్ ఆధ్వర్యంలో ఛాంపియన్స్ లీగ్‌కు తిరిగి వస్తారని విశ్వసించాడు. లివర్‌పూల్ కోచింగ్ సిబ్బంది కొత్త ప్రీమియర్ లీగ్ నియమం 'ఫుట్‌బాల్‌ను రక్షించింది' అని నమ్ముతారు రెడ్స్ బాస్ జుర్గెన్ క్లోప్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు ప్రత్యామ్నాయాల ఆలోచనకు తరచుగా మద్దతు ఇచ్చేవాడు, ఇది మొదట్లో 2019-20 సీజన్ ముగిసే సమయానికి వచ్చి తదుపరి రెండింటికి తొలగించబడుతుంది. షెఫీల్డ్ యునైటెడ్ స్టార్ ఓలి మెక్‌బర్నీ నాటింగ్‌హామ్ ఫారెస్ట్ అభిమానిపై దాడికి నేరాన్ని అంగీకరించలేదు స్కాట్లాండ్ ఇంటర్నేషనల్, తెల్లటి చొక్కా మరియు నలుపు టై ధరించి, ఈ ఉదయం నాటింగ్‌హామ్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరై, నిర్దోషి అని అంగీకరించాడు - మరియు అతను డిసెంబర్ 7న విచారణకు నిలబడతాడు. మైకెల్ ఆర్టెటా యొక్క 'సఫర్' అడ్మిషన్ ప్రారంభ విజయం తర్వాత ఆర్సెనల్ స్టార్‌లతో ఆనందాన్ని కలిగిస్తుంది గాబ్రియెల్ మార్టినెల్లి గోల్స్ మరియు ఈగల్స్ సారథి మార్క్ గుయెహి చేసిన సెల్ఫ్ గోల్‌తో సెల్‌హర్స్ట్ పార్క్‌లో క్రిస్టల్ ప్యాలెస్‌పై 2-0 తేడాతో అర్సెనల్ వారి ప్రీమియర్ లీగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. జుర్గెన్ క్లోప్ యొక్క లివర్‌పూల్ వేసవి బదిలీ లక్ష్యాలు - వాటిని నెరవేర్చడానికి అతను ఎంత దగ్గరగా ఉన్నాడు లివర్‌పూల్ గత టర్మ్‌లో ప్రీమియర్ లీగ్ టైటిల్‌కు మాంచెస్టర్ సిటీని పిప్పింగ్ చేయడానికి దగ్గరగా ఉంది మరియు జుర్గెన్ క్లోప్ తన జట్టును రిఫ్రెష్ చేసాడు, వారు ఈ సంవత్సరం మరింత మెరుగ్గా వెళ్లాలని ప్రయత్నించారు. ఆర్సెనల్ బదిలీ రౌండ్-అప్: లూకాస్ టొరెయిరా ఎట్టకేలకు నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నందున యురీ టైలెమాన్స్ బూస్ట్ శుక్రవారం రాత్రి క్రిస్టల్ ప్యాలెస్‌తో జరిగిన ప్రీమియర్ లీగ్ ఓపెనర్‌కు ముందు గన్నర్స్ ఐదు తాజా ముఖాలను తలుపుల ద్వారా తీసుకురాగలిగారు, అయితే మరికొంత మంది ఇంకా రావచ్చు మూడు లివర్‌పూల్ నిష్క్రమించినప్పటికీ డార్విన్ నునెజ్ జుర్గెన్ క్లోప్ యొక్క ఇష్టమైన సమస్యను కొనసాగించాడు గత వారాంతంలో కర్టెన్-రైజింగ్ కమ్యూనిటీ షీల్డ్‌లో ప్రత్యర్థి మాంచెస్టర్ సిటీని ఓడించిన రెడ్స్, సీజన్‌లో వారి మొదటి ప్రీమియర్ లీగ్ గేమ్ కోసం కొత్తగా ప్రమోట్ చేయబడిన ఫుల్‌హామ్‌కు వెళతారు.
వీపు మీద చిన్న పుండు రావడంతో సున్నిత మనస్కుడైన రాజు బెంబేలెత్తిపోయాడు. నొప్పి కొంచెమే అయినా తట్టుకోలేక కన్నీళ్లు పెట్టాడు. 'నాకు ఏమవుతుందో' అని ఆలోచనలలో పడ్డాడు. రాజు భయపడడం చూసి ఆస్థానంలోని వారంతా బాధపడ్డారు. రాజ్యంలోని ప్రధాన వైద్యులంతా వచ్చి వైద్యసేవలు అందించారు. పొరుగు రాజ్యాల నుంచి ఖరీదైన మందులు తెచ్చి చికిత్స ప్రారంభించారు. అయినా తగ్గలేదు. జరగరానిది జరుగుతుందేమో నని భయపడిన రాజు ఎక్కడికీ పోకుండా రాజమందిరంలోనే ఒంటరిగా ఉండిపోయాడు. రాజు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం ఉందని మంత్రి గుర్తించాడు. సూర్యోదయ సమయాన కొద్దిసేపు నీటి కాలువ గట్టున నడుద్దామని రాజును ఒత్తిడి చేశాడు. మొదటిలో రాజు ససేమిరా ఒప్పుకోలేదు. ఎన్నోసార్లు ప్రాధేయపడ్డాక ఒకరోజు ఉదయం బయలుదేరాడు. . కాలువ గట్టున నడుస్తున్న వారికి ఒక రైతు, పొలంలో నారు నాటుతూ ఉండడం కనిపించింది. అతడి వీపు మీద పెద్ద పుండు ఉంది. దురద బాధతో పాటు ఈగలు దాని చుట్టూ 'జురు' మని తిరుగుతున్నాయి. అవేమీ పట్టించుకోకుండా రైతు తన పని తాను చేసుకుపోతున్నాడు. అతడిని చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు కూడా ఉదయపు నడకకు బయలుదేరారు. నారు నాటుతున్న రైతును ఈగలు మరింత ఇబ్బంది పెడుతున్నట్లుగా కనిపించింది. నాటుతున్న నారును రైతు వీపుకేసి కొట్టి తన పనిలో తాను లీనమయ్యాడు. 'అంత పెద్ద పుండును ఎలా భరిస్తున్నాడో కదా' అని ''రోగమొచ్చిందని బాధగా లేదా'' అని అడిగాడు. ''రోగాలు మనుషులకు కాక మానులకు వస్తాయా. జబ్బు ఉందని ఇంటికాడ కూర్చుంటే జరుగుబాటు అయ్యేది ఎలా? అయినా రోగమనేది పట్టించుకుంటే పెద్దదవుతుందని మా పెద్దాళ్ళు చెప్పినారు'' అని బదులిచ్చాడు. మూడవరోజు పుండు వద్ద దురద ఎక్కువయ్యింది. తట్టుకోలేని రైతు నారు కట్టను తిప్పించి, వరి వేళ్లకున్న బురద మట్టితో ధబీదబీమని వీపు మీద కొట్టడం కనిపించింది. అప్పుడు కూడా అతని శ్రద్ధ నాటడంపైనే ఉంది. ముక్కు మీద వేలేసుకున్నాడు రాజు. ''మందులేవైనా వాడుతున్నావా, అలాగే వదిలేస్తే నెలల తరబడి నిన్ను ఇబ్బంది పెట్టదా'' అని అడిగాడు. '' చాన్నాళ్ళు ఉండే దానికి అది ఏమైనా మా చుట్టమా, కొన్నాళ్ళకు అదే పోతుంది, నమ్మితే మట్టి కూడా మందుగా పని చేస్తుందిలే '' అని ధైర్యంగా సమాధానమిచ్చాడు రైతు. 'మందులేవీ వాడకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఎలా బాగవుతుందీ' అనుకున్నాడు రాజు. అదేమిటి మంత్రీ, అంత పెద్ద పుండును అతడు పట్టించుకోవడం లేదేమని అడిగాడు. అందుకు మంత్రి ''రాజా, రోగానికి రాచమర్యాదలు చేస్తే అది తిష్టవేసి కూర్చుంటుంది, నాకు ఏమయ్యింది? నన్ను అది ఏమి చేస్తుందో అని భయపడి పనులేవీ చేయకుండా కూర్చుంటే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ చురుకుగా పని చేయడం మానేస్తుంది. మన పనులు మనం చేసుకుంటూ చేయాల్సిన వైద్యం చేసుకుంటూ పోతే ఆరోగ్యవంతుల మవుతాము. లేకుంటే శారీరకంగానూ మానసికంగానూ బలహీనమవుతాము'' అని బదులిచ్చాడు. యదార్థం గ్రహించిన రాజు యధావిధిగా తన పనులు తాను చేసుకుంటూ ఉండిపోయాడు. కొన్ని రోజులకు పుండు మాయమై పోయింది. నడకకు వెళ్ళిన రాజుకు వరి పైరు కాడ రైతు కనిపించాడు. ''పుండు ఏమయ్యింది'' అని అడిగాడు. ''మందుమాకు ఏమీ పెట్టలేదు, ఎట్లా వచ్చిందో అట్లే పోయింది. వరి నారు దెబ్బలకు పారి పోయినట్లుంది'' అని నవ్వుతూ చెప్పాడు. 'నిజమే, మనం భయపడితే రోగం మరింత భయపెడుతుంది, రోగమొచ్చినప్పుడు వైద్యమొకటే కాదు, ధైర్యంగా కూడా ఉండాలి' అని అనుకున్నాడు రాజు.
తలుగు తెరకు పరిచేయమవుతూనే వరుస ఆఫర్స్ తో టాప్ హీరోయిన్స్ సైతం ఈర్ష్య పడేలా చేస్తోంది టీనేజ్ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో బుజ్జమ్మగా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తన క్యూట్ నెస్ తో అందరినీ కట్టిపడేసింది.ఇండస్ట్రిలోకి అడుగుపెడుతూనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని చాలా తేలికగా హ్యాట్రిక్ అందుకున్న ఈ అమ్మడు తెలుగు , తమిళంలో భారీ ఆఫర్స్ అందుకుంటోంది.తాజాగా కృతి తెలుగు, తమిళ్ ఇండస్ట్రిల్లోని స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిందట.దీంతో కృతి స్టార్ హీరోయిన్స్ కి చెక్ పెట్టేసిందనే టాక్ సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ కృతి ఏ స్టార్ హీరోలతో రొమాన్స్ చేయబోతోంది తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ దూసుకోపుతున్న నటి కృతి శెట్టి. వెండితెరకు పరిచయమైన కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈ బ్యూటీ.ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ అమ్మడు ఇటు తెలుగు, అటు తమిళ సినిమాల్లో భారీ ఆఫర్స్ అందుకుంటోంది. ఈ క్రమంలోనే కృతి స్టార్ హీరోయిన్స్ కి చెక్ పెట్టేస్తోందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే తెలుగులో సుధీర్ బాబు సరసన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” చిత్రంలో నటిస్తున్న కృతి, నితిన్ కి జంటగా ” మాచర్ల నియోజకవర్గం”, రామ్ పోతినేని సరసన “ది వారియర్” మూవీల్లో నటిస్తోంది. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు సైతం కృతి హోల్డ్ లో ఉన్నాయట. ఈ క్రమంలోనే తమిళంలో ఈ అమ్మడు గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోందట. విలక్షణ దర్శకుడు బాలా – స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టబోతోందట ఈ చిన్నది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కృతి తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. ధనుష్ హీరోగా అరుణ్ మాధ్యరేశ్వరన్ ఓ చిత్రాన్ని రూపొందిస్తుండగా అందులో హెరోయిన్ గా కృతిని కన్ఫర్మ్ చేశారట. తొలత ఈ సినిమా కోసం ప్రియాంక అరుళ్ మోహన్ ని అనుకున్నారట. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ కృతిని వరించాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. అదేసమయంలో నాగచైతన్యతో మరోసారి ఈ అమ్మడు జాతకట్టబోతోందట. చై హీరోగా వెంకట్ ప్రభు ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. కెరియర్ పరంగా చైతూకి ఇది 22వ సినిమా. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. ఇటీవలే ఆ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది. ‘బంగార్రాజు’ తరువాత చైతూ .. కృతి కలుసు నటిస్తున్న సినిమా ఇది. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో కృతి టైమ్ బాగా నడుస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆమె ఇటు తెలుగు, అటు తమిళ్ ఇండస్ట్రిలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయారనే చెప్పుకోవచ్చు. Tags: Andhra Pradesh NewsBreaking Newsheroine kruthi shettykrithikrithi latest movieskrithi shettyLatest NewsLatest Telugu Newslatest tollywood haroineleotopmost wanted heroinenewstelangana newstelugu newstheleonews.comtodays newstollywooduppena heroine krithi shettyviral videosyouth young star heroine
Deutsch (de) English (en) Español (es) français (fr) Indonesia (id) Italiano (it) kiswahili (sw) Nederlands (nl) Português (pt) Svenska (sv) Türkçe (tr) Русский (ru) मराठी (mr) हिन्दी (hi) বাংলা (bn) ਪੰਜਾਬੀ (pa) தமிழ் (ta) ドイツ人 (ja) 中文 (zh) 한국인 (ko) తెలుగు (te) ఆర్.ఎస్.ఎస్ అణువు సైన్ ఇన్ చేయండి వెబ్‌సైట్‌లను విక్రయించండి - డొమైన్‌లను విక్రయించండి మీరు మీ వెబ్‌సైట్‌ను విక్రయించాలనుకుంటున్నారా, మీ డొమైన్ పేరును విక్రయించాలనుకుంటున్నారా? websiteworthcalculator.org మీరు మీ వెబ్‌సైట్ లేదా డొమైన్ పేరును విక్రయించడానికి వ్యక్తులను అనుమతిస్తుంది మరియు మీ వెబ్‌సైట్/డొమైన్‌తో ఆసక్తి ఉన్న వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించడానికి అనుమతిస్తుంది. మీరు మీ వెబ్‌సైట్‌ను విక్రయించవచ్చని లేదా మంచి ఆఫర్‌తో డొమైన్ పేరును విక్రయించవచ్చని ప్రజలకు చెప్పడానికి ఈ సులభమైన సూచనలను అనుసరించండి. websiteworthcalculator.orgకి నమోదు చేయండి/లాగిన్ చేయండి. websiteworthcalculator.orgలో మీ వెబ్‌సైట్/డొమైన్‌ను తనిఖీ చేయండి (websiteworthcalculator.org హోమ్ పేజీని తెరిచి, మీ వెబ్‌సైట్/డొమైన్ పేరును వ్రాసి, ఆపై "లెక్కించు" క్లిక్ చేయండి). మీ వెబ్‌సైట్ ధర యొక్క విశ్లేషణ మరియు గణన పూర్తయిన తర్వాత, విడ్జెట్‌ల విభాగంలోని "నా వెబ్‌సైట్/డొమైన్‌ను విక్రయించు" లింక్‌ని క్లిక్ చేయండి. లేదా మెనులో డాష్‌బోర్డ్ లింక్‌పై క్లిక్ చేయండి. సైట్ ధృవీకరణ పేజీ తెరవబడుతుంది. మీ వెబ్‌సైట్ ప్రధాన(రూట్) పేజీలో HTML కోడ్‌ను ఉంచండి మరియు అడిగిన సమాచారాన్ని నమోదు చేయండి. మరియు "ధృవీకరించు" బటన్ క్లిక్ చేయండి. ధృవీకరణ విజయవంతంగా పూర్తయినట్లయితే, ఫారమ్‌ను పూరించండి మరియు మీ వెబ్‌సైట్/డొమైన్ websiteworthcalculator.orgలో విక్రయించడం ప్రారంభించింది. వెబ్‌సైట్‌లను కొనుగోలు చేయండి పేజీలో జాబితా చేయబడిన మీ డొమైన్/వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి. మరియు వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించే వరకు వేచి ఉండండి. మీ వెబ్‌సైట్/డొమైన్ పేరుతో ఎవరైనా ఆసక్తిగా ఉంటే, మీరు అతని/ఆమె సంప్రదింపు సమాచారంతో సహా మీ సంభావ్య కొనుగోలుదారు నుండి ఇ-మెయిల్‌ను స్వీకరిస్తారు.
ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగాఉంటాయి. ఇవి అతిసారం, విరేచనాలు, కాలేయ సంబందిత సమస్యల్ని నివాయిస్తాయి. దబ్బకాయ రసాన్ని రోజూ తీసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా.. జలుబు, దగ్గు వంటి వ్యాధులు దరిచేరవు. దబ్బపండులో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్టిరాల్‌ని కరిగి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె వేగాన్ని నియంత్రించేందుకూ, రక్తపోటు అదుపు చేసేందుకూ దబ్బపండు ఎంతగానో ఉపయోగపడుతుంది. మహిళలకు, పిల్లలకి కడుపులో నులిపురుగులు చేరి ఇబ్బందిపెడతాయి. దబ్బ రసంలో వాము, జీలకర్ర కలిపి తీసుకుంటే, వాటికి చెక్‌ పెట్టొచ్చు. ఆ దబ్బపండును రోజూ తింటే.. జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య నియంత్రణలోకి వస్తుంది. తెల్లజుట్టు త్వరగా రాదు. ఇందులో లైకోపీన్, గ్లూకారేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఎరుపు రంగులో ఉండే గ్రేప్ ఫ్రూట్‌లో.. లికోపిన్ ఉండటం వల్ల ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. ఈ పండులో ఉండే లైకోపిన్‌, బీటా కెరోటిన్‌, క్సాంథిన్‌, ల్యూటిన్‌ వంటి ఫ్లవనాయిడ్స్.. కంటిచూపుని మెరుగుపరుస్తాయి. ఇందులో క్యాల్షియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, బి-కాంప్లెక్స్‌ ఉంటాయి. ఇవి ఊబకాయాన్ని నివారించేందుకు దోహదపడతాయి.
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది […] దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం – శ్రీ ఇంద్రేష్ జీ దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జి స్వయంగా రాసిన […] 26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌ స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్ద‌రూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్ప‌త్రిని […] మన రాజ్యాంగంలోకి `లౌకితత్వం’ ఎలా వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ […] భారత రాజ్యాంగం హిందూ హృదయం వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. […] FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్ `మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది. మ‌నీలాండ‌రింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్ప‌డి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌కు నవంబర్ 20, 2022న […] VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు” ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ […] “మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి” యువ‌స‌మ్మెళ‌నంలో వ‌క్త‌లు నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల్లో భాగంగా ఏడాది పాటు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో న‌వంబ‌ర్ 24 గురువారం రోజున భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని సాయి క‌న్వేన్ష‌న్ హాల్‌లో యువ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి వ‌చ్చిన వ‌క్త‌ల‌లో ఒక‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ […] రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం” సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు […] హైదరాబాద్ వేదికగా అద్భుతమైన బాలికా సంగమం వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు […]
మేషం: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. వృషభం: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. రుణ యత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. - Advertisement - మిథునం: కుటు-ంబ సభ్యులతో వివాదాలు. ఆరోగ్య భంగం. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సా పరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి. సింహం: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కన్య: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయ ప్రయాసలు. ధనవ్యయం. కుటు-ంబ సభ్యులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. దైవచింతన. తుల: రుణ యత్నాలు. ఆర్థిక లావాదేవీలు కొంత మందగిస్తాయి. బంధువులతో మాట పట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. అనారోగ్యం. వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. పనుల్లో పురోగతి. కుటు-ంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయ ప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. మకరం: శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుంభం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. మీనం: కొత్త ఉద్యోగ యత్నాలు సానుకూలం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కళాకారులకు నూతనోత్సాహం.
“వివాహం విద్యా నాశాయ” అంటారు. ముఖ్యంగా స్త్రీల విషయంలో, పెళ్ళయితే అంతే. ఇల్లు, భర్త, పిల్లలు తప్ప వేరే ప్రపంచం తెలియదు. కొత్తగా నేర్చుకోవడం లాంటివేమీ ఉండవన్న విషయం సహజం. ఇది ఒక్కొప్పటి సంగతి.” లావణ్య గారు డిగ్రీ చదువుతుండగానే అంటే 19 ఏళ్ళ వయసులోనే వివాహం జరిగింది. తర్వాత బి.యస్.సి. వరకు చదివారు. కుటుంబంతో సాదాసీదా గృహిణిగా ఉండిపోవల్సిందేనా అనుకుంటూ ఉండగా, లావణ్య గారి అమ్మమ్మ, తాతయ్య ప్రోత్సాహం కొండంత బలమిచ్చింది. పెళ్ళయ్యి మూడు దశాబ్దాలుగా ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపనతో మొదట బ్యూటీషియన్ కోర్సు చేశారు. ఇంట్లోనే బ్యూటీ క్లినిక్ నిర్వహించారు. భర్త గారి ఉద్యోగరీత్యా హైదరాబాద్ కు వచ్చేసారు. 2006 లో కళల పట్ల ఆసక్తి కలిగింది. ముందుగా సెట్విన్ సంస్థలో ఆరు నెలల పాటు ఫ్యాబ్రిక్ పేయింటింగ్ ను, తర్వాత ఎంబ్రాయిడరీని, ఆ తర్వాత ఆయిల్ పేయింటింగ్స్ ను నేర్చుకున్నారు. తృప్తి అన్పించక మలకపేట్ లో శ్వేత శుక్ల గారి వర్క్ షాపులో పూర్తి స్థాయిలో టెర్రకొటా, జ్యూవలరీలోను, సిల్క్ థ్రెడ్ జ్యూవలరీలోను శిక్షణ తీసుకున్నారు. అలాగే ప్రావీణ్యం సంపాదించారు. సరదాగా మొదలయిన విద్య, శిక్షణలతో లావణ్య గారి ఊహాత్మకమైన ఆలోచనలతో, ఉత్సాహంతో వందల కొద్దీ డిజైన్లలో జ్యూవలరీలను తయారు చేశారు. వీటి తయారీలో కష్టమైనా, ఇష్టంతో చేయడం వల్ల ఆ కష్టం కనిపించలేదని, అయితే తయారీ వేరు. మార్కెటింగ్ వేరు. గృహిణి కావడం, పరిచయాలు లేకపోవడంవలన తగినంతగా మార్కెట్ చేసుకోలేక, తెలిసినవాళ్ళకు బహుమతిగా ఇచ్చేసారు. మహారాష్ట్ర వర్లీ టైబ్రల్ ఆర్ట్ లోను శిక్షణ తీసుకుని చిత్రాలు గీశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఫ్యాషన్ డిజైనింగ్ మీదకు మనసు మళ్ళటం మరో ఎత్తు. ఏడాది శిక్షణ కాలంలో మరో కొత్త ప్రపంచాన్ని చూశారట. నీతా లుల్లా వంటి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్లు, ఫ్యాషన్ స్టైలిస్టుల ఇచ్చే సలహాలు, సూచనలతో ముందుకు సాగిపోతున్నారు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పుడంటే అప్పుడు, నచ్చిన కళను యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు. కానీ, గురుముఖతః నేర్చుకునే విద్యయితే మరింత రాణిస్తుందన్న నమ్మకంతో సరైన గురువును వెతికి సమయాన్ని, ధనాన్ని వెచ్చించి నేర్చుకోవడం జరిగిందని తెలిపారు. ఈరోజుకి ఆరేడు రంగాలలో రాణిస్తున్నానంటే నా కుటుంబ సభ్యులు ఆర్థికంగాను, ప్రోత్సాహిస్తూ నన్ను ఈ కొత్త ప్రపంచానికి పరిచయం చేసారని” వివరించారు. అటు కుటుంబాన్ని, ఇటు కెరీర్ నూ బ్యాలెన్స్ చేస్తున్న లావణ్య గారిని చూసి తనకంటే చిన్నవారు, తోటి విద్యార్ధినులు “సంతూర్ మమ్మీ” అని పిలుస్తూవుంటే చాలా హోదాగానూ, సరదాగానూ, గర్వంగానూ వుంటుందన్నారు. తనతోటి మహిళలంతా కలిసి గోండు ఆర్ట్ ఆధారంగా రూపొందించిన డిజైన్లు “గోన్ కుడీస్” ప్రదర్శనలు ఇస్తున్నారు. భవిష్యత్ లో “ఫ్యాషన్ డిజైనింగ్” రంగంలోను, మరియు కళారంగంలోను తనదైన ముద్రను నిరూపించుకోవాలన్న “తపన-ఆలోచన-ప్రయత్నం” లో వున్నానని వ్యక్తపరిచారు. కళారంగంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 150 దాకా చిత్రాలను రూపొందించడం జరిగిందని, కొన్ని బహుమతులుగా ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇంటి పనులు పూర్తయ్యాక ఖాళీ సమయంలో, సమయాన్ని వృధా చేయకుండా చిత్రకళను చేస్తున్నానని తెలిపారు లావణ్య గారు. చేసినంతవరకు తృప్తిగా వున్నా, ఇంతవరకు ఎక్కడా ఎలాంటి ప్రదర్శనలలో పాల్గనలేదని, కేవలం హాబీగానే చేస్తున్నానని తెలిపారు. చివరిగా “కుటుంబ సహకారం, ప్రోత్సాహం లభిస్తే ప్రతి ఇల్లాలు తనేమిటో నిరూపించుకోగలరని” శ్రీమతి మెరుగు లావణ్య గారు నవ్వుతూ అన్నారు.
Home » Features » %e0%b0%ac%e0%b0%b2%e0%b0%aa%e0%b0%a1%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8 %e0%b0%85%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81 %e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b1%8d%e0%b0%af బలపడుతున్న అల్లు – బాలయ్యల బంధం Updated On - 03:08 PM, Tue - 1 November 22 By- Vijay Idream మాములుగా అభిమానుల మధ్య కొణిదెల నందమూరికి సంబంధించిన విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సోషల్ మీడియాలో అయితే మరీ అన్యాయంగా రాయలేనంత దారుణంగా తమ హీరోల గొప్పలు చెప్పుకోవడం కోసం తిట్ల స్తోత్రాలు ట్వీట్ చేస్తూ ఉంటారు. అయితే అల్లు ఫ్యామిలీ కూడా ఒకప్పుడు మెగా గొడుగు కిందే పరిగణించే వారు కానీ అల్లు అర్జున్ కు ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక స్వంతంగా స్టూడియో పెట్టడంతో మొదలుకుని ఆహా నడిపించే వరకు అన్నిట్లో తమదైన ముద్రను వేసుకున్నారు. ఇవి చిరంజీవి ఎప్పుడూ చేయని మాట వాస్తవం. ఇప్పుడు బాలయ్యకు అల్లు ఫ్యామిలీకి మధ్య బాండింగ్ అంతకంతా పెరుగుతూ పోవడం కొత్త సంకేతాలు ఇస్తోంది. ఇటీవలే జరిగిన ఊర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేయడం అంతో ఇంతో బజ్ ని తీసుకొచ్చింది. శిరీష్ ఆయనే ఫేవరెట్ హీరో అనే తరహాలో మాట్లాడి మెగాస్టార్ ప్రస్తావన లేకుండా ముగించాడు. ఇక అరవింద్ ఓసారి చిరు పేరు పలవరించినా తిరిగి ఆయన ప్రసంగం బాలయ్యను ప్రసన్నం చేసుకోవడం మీదే సాగిపోయింది. ఆహా అన్ స్టాపబుల్ షో బ్లాక్ బస్టర్ కావడంతో పాటు యాంకర్ గా తనకొచ్చిన పేరుని చూసి బాలకృష్ణ మహా ఆనందంగా ఉన్నారు. అందుకే అల్లు నుంచి ఏ ఆహ్వానం అందినా నో చెప్పడం లేదు. మాములుగా బయట ఇంటర్వ్యూలకు వద్దని చెప్పే బన్నీ సైతం ఫస్ట్ సీజన్ లో స్పెషల్ గెస్ట్ గా అలరించడం గుర్తే. ఇదంతా ఒక వర్గం మెగా ఫ్యాన్స్ కు అంతగా నచ్చడం లేదు. అరవింద్ తలుచుకుంటే అదే టాక్ షోకో లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కో చిరంజీవిని తీసుకొచ్చేవారు. కానీ అలా జరగడం లేదు. ఇదంతా కావాలని చేస్తున్నారని కొందరు అభిమానుల ఫీలింగ్. ఇందులో నిజమెంతుందో చెప్పలేం కానీ ఆ మధ్య ఆలీ షోలో అరవింద్ అల్లు మెగా కుటుంబాల మధ్య అనుబంధం గురించి క్లారిటీ ఇస్తూనే ఏదో దాచిన భావన కలిగించారు. అసలు సాధ్యమే కాదనుకున్న మల్టీ స్టారర్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఒప్పుకోవడం వల్ల ఆర్ఆర్ఆర్ రూపంలో వచ్చింది. చిరు తప్ప ఇంకెవరికి ప్రాధాన్యం ఇవ్వని అల్లు వారి ఫ్యామిలీ ఇప్పుడు బాలయ్యను ఆత్మీయుడిగా మార్చింది. అంతా కాల మహత్యం.
ఈభూమి మీద జీవవైవిధ్యాన్ని మనుషులు విధ్వంసం చేసిన ఫలితమే కొత్తగా వస్తున్న జబ్బులు, వైరస్‌లు అని చాలా మంది పరిశోధకులు అంటున్నారు. తనను ధ్వంసించిన మనుషుల మీద ప్రకృతి పగ తీర్చుకుంటుందని వారు చెబుతున్నారు. పగ అనేది మనిషికి సంబంధించిన లక్షణం అయినప్పటికీ, కనీసం సమతౌల్యం సృష్టించేందుకు ప్రకృతి ప్రయత్నిస్తుందని అయినా ఒప్పుకోవాలి. కొద్దికాలంగా సార్స్‌, బర్డ్‌ప్లూ, ఎబోలా, మెర్స్‌, ఇప్పుడు కరోనా లాంటి వైరస్‌లు మనిషి మీద దాడి చేస్తున్నాయి. ప్రతి సందర్భంలోనూ మొత్తంగా అంతమయ్యే విపత్కర స్థితి నుంచి వాక్సిన్‌ల వల్ల మానవాళి తృటిలో తప్పించుకుంటోంది. ఇకముందు అన్ని రకాల వైరస్‌లను అరికట్టటానికి వాక్సిన్‌లు తయారుచేయటం సాధ్యమవుతుందని చెప్పలేం. ఇప్పటిదాకా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతూ వస్తున్న వైరస్‌లు ఇవ్వాళ కరోనా వల్ల విశ్వవ్యాప్తం అయ్యాయి. రాబోయే మరిన్ని సంక్షోభాలకు కరోనా నాంది అనిపిస్తోంది. కళ్ళముందే మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే చేయగలిగిందేమీ లేకుండాపోయింది. వైరస్‌ వల్ల వచ్చే చాలా మార్పులు జంతువుల నుంచి మనుషులకు పాకుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న కొవిడ్‌తో పాటు అంతకుముందు నిపా, సార్స్‌, జిక లాంటివి కూడా జంతువుల నుంచి మనుషులకు చేరాయి. 1960 నుంచి 2004 మధ్య కాలంలో మనుషులకు సోకిన 325 జబ్బులలో 60% జంతువుల నుంచి వచ్చాయని Scientific American పత్రిక వెల్లడించింది. అడవుల నరికివేత, గనుల్లో జరుగుతున్న తవ్వకాలు, అడవుల నుంచి రోడ్లు వేయటం మొదలైన పర్యావరణ విధ్వంసక చర్యల ఫలితంగా ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న నగరీకరణ ఫలితంగా అంతకుముందు ఎప్పుడు లేనంతగా మనుషులకు, మిగతా జంతువులకు మధ్య దూరం తగ్గిపోయింది. ఫలితంగా నగరాలకు దగ్గర ఉన్న అడవుల్లో నివసించే జీవజాలం మరింత వేగంగా వైరస్‌లను వ్యాప్తి చేయగలదంటున్నారు. సమాజంలో వచ్చే ప్రతి ఉపద్రవం కొంతకాలం తరువాత తిరోగమిస్తుంది. ఇది మన చారిత్రక అనుభవం. కరోనా విషయంలోనూ అదే జరుగుతుంది. మనుషులు ఆ మహమ్మారికి భయపడుతున్నారు. వారి జీవనశైలిలో మౌలిక మార్పులు అనివార్యంగా వస్తాయి. ఈ సందర్భంలో ఇవ్వాళ తాత్త్విక రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న యువల్‌ నో హరారి మాటల్ని ఉదాహరించటం అవసరం. “In this time of crisis, we face two particularly important choices. The first is between totalitarian surveillance and citizen empowerment. The second is between nationalist isolation and global solidarity”. హరారి అభిప్రాయం ప్రకారం చరిత్రలో మొదటిసారిగా ఇవ్వాళ సాంకేతిక పరిజ్ఞానం ప్రతి వ్యక్తి మీద నిఘా పెట్టగలుగుతోంది. యాభై సంవత్సరాల క్రితం కేవలం 24 కోట్ల మంది మీద పూర్తిగా నిఘా పెట్టటం అనేది సోవియట్‌ యూనియన్ ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. వాళ్ళు ఎక్కువగా గూఢచారుల మీద ఆధారపడి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూఉండేవాళ్ళు. ఇవ్వాళ ఆ అవసరం లేదు. పకడ్బందీగా రూపొందించుకున్న సాంకేతిక నిఘా వ్యవస్థల సహాయంతో ప్రపంచ జనాభా మొత్తం మీద నిఘా పెట్టి సమాచారాన్ని రాబట్టటం నేడు చాలా సులువయింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ నిఘా కార్యక్రమాన్ని ఇప్పటికే చాలా చోట్ల శక్తిమంతంగా అమలు చేస్తున్నాయి. చైనా ఈ నిఘా కార్యక్రమాలలో సహజంగానే ముందు ఉంది. నిఘా సాంకేతిక పరికరాలను, స్మార్ట్‌ ఫోన్లను, ముఖాల్ని గుర్తించే కెమేరాలను వాడి కరోనా బాధితుల్ని గుర్తించటమే కాదు, వాళ్ళ కదలికల్ని, వాళ్ళని కలిసేవాళ్ళను గురించి కూడా నిఘా పెట్టటం జరుగుతోంది. ఇక ఇజ్రాయిల్‌ అయితే టెర్రరిస్ట్‌లను track చేయటానికి వాడే నిఘా సాంకేతిక పరికరాలన్నంటినీ కరోనా బాధితుల్ని గుర్తించటానికి వాడుతోంది. వీటి పర్యవసానాల్ని గురించి మనం ఆలోచించటం అవసరం. ఎందుకు? కరోనా విపత్తు అంతమైన తరువాత కూడా వాటి వాడకం కొనసాగుతుంది. అప్పుడది వేరే పద్ధతులలో, వేరే లక్ష్యాల కోసం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే వాటి వాడకం సర్వసాధారణమవుతుంది. హరారి మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వాలు ‘over skin’ నిఘా నుంచి ‘under skin’ నిఘా వైపు ప్రయాణించాయి. ఒక వ్యక్తి శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవటాన్నించి మెదడులో ఏ ఆలోచనలు ఉన్నాయో తెలుసుకునే దాకా నిఘా సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తుందని హరారి అంటాడు. ఒక దశాబ్దం క్రితం వరకూ మనం కేవలం సైన్స్‌ ఫిక్షన్‌లో మాత్రమే చదివిన సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వాళ వాస్తవరూపంలో అందుబాటులోకి వస్తోంది. త్వరలో ప్రభుత్వాలు ప్రజలందరికీ గుర్తింపు కార్డులిచ్చినట్లుగా చేతులకు biometric bracelets ఇచ్చి ఆ తరువాత వ్యక్తుల కదలికల్నే కాక వాళ్ళ మనస్థితుల్ని అవగతం చేసుకునే, నియంత్రించే స్థాయికి ఈ నూతన సాంకేతికత ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రభుత్వాలు తీసుకునే ఈ చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసమే అంటే ప్రజలు అంగీకరించక తప్పని పరిస్థితి ఉంటుంది. నవీన సాంకేతికతలు ఇప్పటికే చరిత్రలో ప్రజలకు రక్షణ కల్పించే నెపంతో వాళ్ళ స్వేచ్ఛను హరించాయి, పరిమితం చేశాయి. భవిష్యత్తులో ప్రభుత్వాలు ప్రజలకు ఏకాంతం కావాలా అంటే ప్రజలు అనివార్యంగా ఆరోగ్యమనే అంటారు. ఇక ఆ తరువాత ప్రభుత్వాలు ప్రజల్ని కీలుబొమ్మలు చేసి ఆడిస్తాయి. కరోనా లాంటి మహమ్మారి వచ్చిన సందర్భంలో ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలను తీసుకువస్తాయి. ఆ మహమ్మారులు అంతమయిన తరువాత ఆ చట్టాలను ఎత్తివేయటం మాత్రం జరగదు. అత్యవసర పరిస్థితిలో ముందుకు వచ్చిన ఆ చట్టాలు ఆ తరువాత కూడా అలానే కొనసాగుతాయి. ఇంగ్లీషువాళ్ళు భారతదేశంలో చాలా ప్రాంతాలలో తమ కాలంలో విధించిన సెక్షన్‌ 144 ఇంకా ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కరోనా నేపథ్యంలో మనుషులు పరాయి (other)ని లేక ఇతరులను మనుషులుగా చూడటం మానేశారు. ప్రతి ఒక్కరినీ అనుమానంతో చూడటం మొదలైంది. మనిషి ఏకపార్శ్వ మానవుడుగా మార్చబడ్డాడు. తను తప్ప ఇతరులు లేరు. ప్రతి రెండవ వ్యక్తి ఒక ఆగంతకుడే. ఆగంతకుల పట్ల సందేహం, భయం ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ప్రతి వ్యక్తి రెండవ వ్యక్తిని మృత్యుసదృశంగా చూస్తున్నాడు. సార్త్ర్‌ భాషలో చెపితే other నిజంగానే నరకప్రాయమే అనిపిస్తుంది. సామాజిక జీవితంలో ఇది అత్యంత అమానవీయ సందర్భం. చరిత్రలో ఇటువంటి సన్నివేశాలు ఈ స్థాయిలో ఎక్కడా కన్పించవు. యుద్ధాలు దేశాల మధ్య, కొట్లాటలు సామాజిక బృందాల మధ్య జరుగుతాయి. యుద్ధమంటే విద్వేషమే. ఇవ్వాళ కరోనా విలయంలో అటువంటి విద్వేషం దాని సూక్ష్మరూపంలో కనిపిస్తోంది. ఈ విద్వేషానికి అనివార్యంగా దీర్ఘకాలిక పర్యవసానాలు ఉంటాయి. కరోనా సోకిన వ్యక్తిని క్వారెన్‌టైన్ లోకి పంపి ఆ వ్యక్తిని మొత్తం సామాజిక సంపర్కం నుంచి దూరం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి బహిష్కృత జీవితం గడిపిన వ్యక్తి స్వస్థత పొంది బయటకు వచ్చిన తరువాత తన సన్నిహితులలో, కుటుంబ సభ్యులలో సాధారణ సంబంధాన్ని కొనసాగిస్తాడని ఊహించలేం. (కనీసం కొంతకాలం) గాయపడ్డ మనస్సు, గాయం చేసిన మనస్సు రెండూ అసహనాన్ని, అనుమానాన్ని తమ అచేతనంలో మోస్తూ ఉంటాయి. దాన్ని కడగటానికి ఏ శానిటైజర్ ఉండదు. మనిషికి ఉండే phobia లలో అత్యంత లోతుగా మనిషి గాయపర్చేది తనను అందరూ కష్టకాలంలో ఒంటరిగా వదిలివేశారనే భావన. ఎయిడ్స్‌, లైంగిక సంబంధాలలో వినాశనాన్ని తెచ్చిపెట్టిందని ఫ్రెంచి తాత్త్వికుడు బార్రిలార్డ్‌ అంటాడు. తాత్కాలికంగానయినా కరోనా మానవ సంబంధాలలో సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ప్రతి సంక్షోభం, సంక్షోభ నివారణకు అనేక ప్రత్యామ్నాయాలను ముందుకుతెస్తుంది. ఈ సందర్భంలో జాన్‌ బొర్రిలార్డ్‌ మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకోవటం అవసరం. ‘ఆధునికత, ప్రతి జీవన రంగంలో మానవునికి విముక్తిని ప్రతిపాదించింది. రాజకీయ విముక్తి, లైంగిక విముక్తి, ఉత్పత్తి శక్తుల విముక్తి, విధ్వంస శక్తుల విముక్తి, స్త్రీ విముక్తి, పిల్లల విముక్తి, అచేతన వాంఛల విముక్తి, కళల విముక్తి అని అన్నిరకాల విముక్తులను ఆధునికత ప్రబోధించింది. తద్వారా సమాజంలో ఒకానొక ఉన్మత్త ప్రమోద (orgy) స్థితిని ముందుకు తెచ్చింది. ఇప్పుడు మళ్ళీ మన ముందు రెండు ప్రత్యామ్నాయాలు ప్రముఖంగా కన్పిస్తున్నాయి. ఈ రెండు కూడా చరిత్ర జల్లెడ పట్టి పక్కకు పెట్టినవి. అవి, లోపాల్ని సరిదిద్దుకొని కొత్త రూపంలో ముందుకు రానున్న నయా ఉదారవాదం (neo libaralism) అలాగే Zizek ప్రతిపాదిస్తున్న కొత్త కమ్యూనిజం, ప్రజల పట్ల, సైన్స్‌ పట్ల నమ్మకంతో రూపొందబోయే కమ్యూనిజం. చరిత్ర గురించి మార్క్స్‌ నుడివిన -‘The first time as tragedy and the second time as farce’ అన్న సత్యాన్ని మనం విస్మరించకూడదు. ఈ సందర్భంలో మనం తీసుకునే నిర్ణయాలకు తీవ్ర పర్యవసానాలుంటాయి కాబట్టి ఏ నిర్ణయమయినా బాధ్యతాయుతంగా ఉండాలి. ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం Tags: Carona pandamicNeoliberalism Related Posts Andhrapradesh కైకలూరు CHC నందు కోవిడ్ హాస్పిటల్ ప్రారంబించిన కృష్ణా SP రవీంద్రనాద్ బాబు మరియు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.
Maharashtra Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే.. Subhash Goud | Apr 29, 2021 | 10:04 PM Maharashtra Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే మహారాష్ట్రలో అయితే తీవ్ర స్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఇక దేశంలోనే కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 66,159 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 771 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,39,553 ఉండగా, మొత్తం మరణాలు 67,985కు చేరుకున్నాయి. ఇక తాజాగా కరోనా నుంచి 68,537 మంది కోలుకొని డిశ్చా్ర్జ్‌ కాగా, ఇప్పటి వరకు 37,99,266 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 6,70,301 యాక్టివ్ క‌రోనా కేసులు ఉన్నట్లు తెలిపింది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర తొలి స్థానంలో ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే కరోనా కట్టడికి మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. నౌట్‌ కర్ఫ్యూ అమలు అవుతోంది. రాష్ట్రంలో మాస్కులు లేకుండా బయట తిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఇవీ చదవండి Corona Pandemic: కోవిడ్ వార్డులో వైద్య సిబ్బంది భాంగ్రా డ్యాన్స్..కరోనా పేషెంట్ల ఉత్సాహం..ఇంటర్నెట్ లో చూసిన వారికి ఉల్లాసం! Jagan on Vaccination: వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై కీలక వ్యాఖ్యలు.. ఫిబ్రవరి దాకా సాధ్యం కాదని వ్యాఖ్య లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి Follow us on CoronavirusMaharashtra Corona casesMaharashtra coronavirusMaharashtra Covid 19 casesMaharashtra covid reports
జూన్ ప్రారంభంలో నగరం లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటి నుండి మొదటి పెద్ద పారిశ్రామిక ప్రమాదంలో ఒకరు మరణించారు మరియు మరొకరు గాయపడిన భారీ రసాయన కర్మాగారం మంటలపై విచారణను షాంఘై అధికారులు శనివారం ప్రకటించారు. రాష్ట్ర వార్తా సంస్థ జిన్హువా ప్రకారం, జిన్షాన్ జిల్లాలో సినోపెక్ షాంఘై పెట్రోకెమికల్ కో. ప్లాంట్‌లో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఒక నివాసి AFPతో పంచుకున్న ఏరియల్ డ్రోన్ ఫుటేజ్‌లో విస్తారమైన పారిశ్రామిక జోన్‌లో దట్టమైన పొగ మేఘాలు వేలాడుతున్నట్లు చూపించాయి, ఎందుకంటే మూడు మంటలు వేర్వేరు ప్రదేశాలలో మండుతున్నాయి, ఆకాశాన్ని నల్లగా మార్చాయి. “ప్రస్తుతం, ఆన్-సైట్ పారవేయడం పని క్రమపద్ధతిలో అమలు చేయబడుతోంది మరియు రక్షిత దహనం నిర్వహించబడుతోంది” అని షాంఘై ప్రభుత్వం సోషల్ మీడియాలో పేర్కొంది, “భద్రతా ప్రమాదాలు” “నియంత్రించదగినవి” అని పేర్కొంది. “మానిటరింగ్ డేటా … గాలి నాణ్యత ప్రాథమికంగా సాధారణ స్థితికి వచ్చిందని చూపిస్తుంది.” షాంఘై ప్రభుత్వం తన ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ బ్యూరో ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొంది. కంపెనీ శనివారం మధ్యాహ్నం ప్రత్యేక Weibo పోస్ట్‌లో దర్యాప్తుతో సహకరిస్తామని మరియు సంబంధిత సౌకర్యాల మూసివేత “మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపదు” అని తెలిపింది. మరణించిన వ్యక్తి “థర్డ్-పార్టీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవర్” మరియు ఒక ఉద్యోగికి స్వల్ప గాయాలయ్యాయి, కంపెనీ తెలిపింది. శుద్ధి కర్మాగారం దక్షిణ షాంఘై సముద్ర తీరం మరియు వెట్‌ల్యాండ్ పార్కుకు సమీపంలో ఉంది. సమీప ప్రాంతంలో పర్యావరణ పర్యవేక్షణను నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. “ప్రస్తుతం, చుట్టుపక్కల నీటి వనరులపై పర్యావరణ ప్రభావం కనుగొనబడలేదు” అని ఇది తెలిపింది. షాంఘై, చైనా యొక్క పారిశ్రామిక ఇంజిన్ మరియు అత్యధిక జనాభా కలిగిన నగరం, ఓమిక్రాన్ వేరియంట్ ద్వారా నడిచే కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి సుమారు రెండు నెలల పాటు మూసివేయబడిన తర్వాత వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడంతో మంటలు చెలరేగాయి. జూన్ ప్రారంభంలో లాక్‌డౌన్ అధికారికంగా ఎత్తివేయబడినప్పటికీ, సరఫరా గొలుసులను ఉల్లంఘించడం మరియు ఫ్యాక్టరీలను మూసివేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుదూర పరిణామాలను కలిగిస్తుంది. ఆకాశం ‘నిండుగా’ పెట్రోకెమికల్ ప్లాంట్ వద్ద, స్థానిక మీడియా ప్రకారం, ఆరు కిలోమీటర్ల (నాలుగు మైళ్ళు) దూరంలో ఉన్న నివాసితులకు తెల్లవారుజామున పేలుడు వినిపించింది. పేలుడు ధాటికి ప్రకంపనలు రావడంతో తమ అపార్ట్‌మెంట్ తలుపులు బలంగా కదిలాయని ఓ వ్యక్తి చెప్పాడు. “సగం ఆకాశం ఎర్రటి నిప్పు మరియు దట్టమైన నల్లటి పొగతో నిండి ఉంది, గాలిలో దుమ్ము మరియు పత్తి లాంటివి తేలుతున్నాయి” అని అజ్ఞాత నివాసి చాంగ్‌కింగ్‌కు చెందిన వార్తాపత్రిక అప్‌స్ట్రీమ్ న్యూస్‌తో అన్నారు. “కాలిపోతున్న శబ్దం వినబడింది — విమానంలో ఉన్న శబ్దం వంటి భారీ గర్జన.” సోషల్ మీడియాలోని చిత్రాలు పైకప్పుల వెనుక పెద్ద ఎత్తున మంటలు మరియు బూడిద పైకి లేచాయి. ఘటన జరిగిన వెంటనే 500 మందికి పైగా సిబ్బందిని పంపినట్లు షాంఘై అగ్నిమాపక విభాగం వీబోలో తెలిపింది. అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ కూడా ఒక నిపుణుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపినట్లు ప్రభుత్వ CCTV నివేదించింది.
భగవద్గీతలోని రెండో అధ్యాయంలో... నలభైకి పైగా శ్లోకాలలో ‘సాంఖ్య యోగం’ గురించి శ్రీకృష్ణుడు సుదీర్ఘంగా వివరించాడు. సాంఖ్యయోగం... అర్జునుడికి ఏమాత్రం అవగాహన లేని సరికొత్త విషయం. Geetha Saaram అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 భగవద్గీతలోని రెండో అధ్యాయంలో... నలభైకి పైగా శ్లోకాలలో ‘సాంఖ్య యోగం’ గురించి శ్రీకృష్ణుడు సుదీర్ఘంగా వివరించాడు. సాంఖ్యయోగం... అర్జునుడికి ఏమాత్రం అవగాహన లేని సరికొత్త విషయం. యోగంలో సమాధి స్థితిని సాధించిన స్థితప్రజ్ఞుల గురించి తెలుసుకోవాలనే కోరిక అర్జునుడికి కలిగింది. అంతేకాదు, స్థితప్రజ్ఞులైన వ్యక్తుల నడవడిక ఎలా ఉంటుందో, వారు మాట్లాడే పద్ధతి, కూర్చొనే తీరు, నడిచే విధానం ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఈ సందర్భంగా అర్జునుడికి చేసే బోధలో... చంచలమైన మనస్సును నియంత్రించడానికి కొన్ని కొలమానాలను శ్రీకృష్ణుడు నిర్దేశించాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నవారు తమ పురోగతిని స్వయంగా కొలుచుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ‘‘మనస్సులోని కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి, ఆత్మ ద్వారా ఆత్మలో సంతుష్టుడై, ఆత్మానందాన్ని పొందినవాడినే స్థితప్రజ్ఞుడు’’ అని అంటారు అన్నాడు కృష్ణుడు. ఒక వ్యక్తి తన పట్ల తాను సంతృప్తిని పొందినప్పుడు అతనిలోని కోరికలు వాటంతట అవే రాలిపోతాయి. ఈ విధంగా కోరికలు రాలిపోయినప్పుడు... వారు చేసే పనులన్నీ నిష్మాక కర్మలే అవుతాయి. ప్రస్తుతం ఉన్నదానికన్నా భిన్నంగా ఉండాలని మనం ప్రాథమికంగా కోరుకుంటాం. ఎందుకంటే, మన ప్రస్తుత పరిస్థితితో మనకు చాలా తొందరగా విసుగెత్తిపోతుంది. అర్థశాస్త్రంలో ఈ స్థితిని ‘తీరిన కోరిక మనల్ని ప్రేరేపించలేదు’ అంటారు. మనం ఇతరుల మీద దీన్ని ఒక వ్యూహంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణ చెప్పాలంటే... వినియోగదారుల కోసం తాము తయారు చేసే ఉత్పత్తుల్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను కంపెనీలు ప్రవేశపెడుతూ ఉంటాయి. కారణం... ప్రతిసారీ ఒక విభిన్నమైన మోడల్‌ను కొనుక్కోవాలని మనం కోరుకుంటామనే సంగతి కంపెనీలకు బాగా తెలుసు. అసలు మనం మన పట్ల సంతృప్తి చెందనప్పుడు... మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సహా ఇతరులు మన వల్ల సంతోషంగా ఉండాలని మనం ఎలా ఆశించగలం? అదేవిధంగా... తమను తాము తృప్తి పరచుకొనే సామర్థ్యం లేని వ్యక్తుల నుంచి మనం సంతృప్తిని ఎలా పొందగలం? కోరికలను వదిలెయ్యాలంటే... ‘సుఖాన్ని వెంటాడడం’ అనేది ఎండమావిని వెంబడించడం లాంటిదనే లోతైన అవగాహన మనకు అవసరం. జీవితానుభవాలన్నీ ధ్రువీకరించేది ఈ ప్రాథమిక సత్యాన్ని మాత్రమే. కోరికలను వదిలెయ్యడానికి ఆచరణాత్మకమైన మార్గం వాటి తీవ్రతను తగ్గించడం, వాటిని వెంబడించడాన్ని తగ్గించడం. ఇలా చేయగలిగితే.. మనం జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉండగలమనే విషయం అర్థమవుతుంది.
thesakshi.com : ఏపీ రాజకీయాల్లో ఢక్కామెక్కీలు తిన్న పార్టీ తెలుగుదేశం. నాలుగు దశాబ్దాల చరిత్ర ఆ పార్టీది. ఇక చంద్రబాబు కూడా రాజకీయ అనుభవంలో అర్ధ శతాబ్దం దగ్గరకు వచ్చిన నేత. ఈ సుదీర్ఘ ప్రయాణంలో చంద్రబాబుకు ఎందరో కలసివచ్చారు. బాబుకు ఎన్నో పరిచయాలు ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా అందరితో కలసి మెలిసి ఉండడం బాబు మార్క్ పాలిటిక్స్. ఇక ఎవరిని ఎపుడు ఎక్కడ ఎలా వాడుకోవాలి అన్నది బాబుకు మాత్రమే తెలిసిన విద్య. అందుకే చంద్రబాబుని అపర చాణక్యుడు అనేది. బాబుకు అన్ని పార్టీలలో మిత్రులు ఉన్నారని అంటారు. అలాగే అన్ని వ్యవస్థలలో కూడా ఆయన మనుషులు ఉన్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు రాజకీయం నల్లేరు మీద నడకలా సాగిపోతూ వచ్చింది. ఇదంతా ఎపుడు అంటే 2019 ఎన్నికల వరకూ మాత్రమే. ఆ ఎన్నికల తరువాత జగన్ రంగంలోకి వచ్చారు. ఆయనకు అధికారం చేతిలో ఉండడం మరింత బలం. ఇక దేనికైనా వెరవని తత్వం జగన్ సొంతం. జగన్ తన బలాన్ని చూసుకోవడం కాపు కాసుకోవడమే కాకుండా ఎదుటి పక్షాన్ని వీక్ చేయడంలోనూ సిద్ధహస్తుడిగా చెబుతారు. ఇపుడు ఇదంతా ఎందుకంటే ఏపీలో టీడీపీకి వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఈ ఎన్నికల్లో టీడీపీకి సహకరించే మిత్రులు ఎవరు అన్నది అతి పెద్ద ప్రశ్న. చంద్రబాబు టీడీపీని టేకోవర్ చేశాక ఆయన ఆర్ధికంగా సహకరించే వారు ఇద్దరు ఉన్నరు. ఆ ఇద్దరూ బాబుకు కుడి ఎడమలు అని కూడా పేరు గడించారు. బాబు సైతం వారి రుణాన్ని ఉంచుకోలేదు. కీలక పదవులు ఇచ్చి వారిని సమాదరించారు. ఆ ఇద్దరూ గత మూడేళ్లుగా పార్టీని వీడి వేరే పార్టీలో ఉంటున్నారు. వారికి చంద్రబాబు మీద అభిమానం తగ్గలేదు కానీ జగన్ ఏపీలో ఉండడంతో బాబుతో దోస్తీ చేసి గతంలో మాదిరిగా సహకారం అందించగలరా అన్నది ఒక చర్చ. ఎందుకంటే కేసుల భయం కూడా అలాంటి వారిని పట్టి పీడిస్తుంది అని అంటున్నారు. ఇక ఒక మాజీ ఎంపీ గారున్నారు. ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఏపీలో తెలుగుదేశం విజయానికి తనదైన కృషి చేశారని పేరు తెచ్చుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే 2019 ఎన్నికల ముందు టీడీపీకి సర్వం సహగా ఆయన వ్యవహరించరని చెబుతారు. ఆయన జోస్యాలు సర్వేలు అన్నీ కూడా టీడీపీ కోసం చేశారు. ఆయన మాట మీదనే చంద్రబాబు చాలా చోట్ల అభ్యర్ధులను తెచ్చి పెట్టారు అని కూడా అంటారు. ఇక పార్టీలో ఎవరైనా అసంతృప్తివాదులు ఉన్నా కూడా వారిని బుజ్జగించడం కూడా చేశారు. అలాంటి మాజీ ఎంపీ ఇపుడు పెద్దగా టీడీపీ వైపు చూడడంలేదు అంటున్నారు. ఆయన ఉండేది హైదరాబాద్ లేకపోతే ఢిల్లీలో ఉంటున్నారు. ఆయన ఏపీలో టీడీపీకి ఈసారి గెలుపుకోసం ఎంతవరకూ పనిచేస్తారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఇక ఓపెన్ గా వచ్చి సాయం చేస్తే జగన్ నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న చర్చ కూడా టీడీపీలో సాగుతోందిట. ఇక ఇంకో ఆయన ఉన్నారు. ఆయన ప్రభుత్వ అధికారి మాజీ నిఘా అధికారి. తెలుగుదేశంతో ఆయన గతంలో అంటకాగారు అన్న దాని మీదనే వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత ఆయన మీద వరసబెట్టి సస్పెన్షన్స్ విధిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని చెబుతారు. ఆయన కూడా చాలానే టీడీపీకి సాయం చేశారు. అలాంటిది ఆయన ఇపుడు తన సొంత బాధలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన సర్వీస్ కూడా 2024 దాకా ఉందని అంటున్నారు. అందువల్ల ఆయన తన పదవికి రాజీనామా చేసి టీడీపీకి వచ్చి బాహాటంగా సాయం చేసే సీన్ లేదని అంటున్నారు. ఇక ఒక పత్రికాధిపతి మాత్రం ఇప్పటికీ టీడీపీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆయన జగన్ వైసీపీ టార్గెట్ గా ఉన్నారు. అయితే ఆయన తాను చేయాల్సింది చేస్తూ వస్తున్నా మునుపటి మాదిరిగా బహిరంగంగా ఇంకా తెగించి చేయగలరా అన్న డౌట్లు కూడా టీడీపీలో ఉన్నాయట. వీరంతా టీడీపీకి సాయం చేయాలీ అంటే జగన్ భయం పోవాలి. అది జరగాలీ అంటే కేంద్రంలోకి బీజేపీ మద్దతు టీడీపీకి దక్కాలి. అందుకోసమే చంద్రబాబు టీడీపీ పొత్తు కోసం చూస్తున్నారు అని అంటున్నారు. టీడీపీ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ని దాటి వచ్చి మరీ వీరంతా హెల్ప్ చేస్తారు అని అంటున్నారు. వీరి సాయం వచ్చే ఎన్నికల్లో అవసరం అని కూడా టీడీపీ గట్టిగా భావిస్తోంది. మరి ఈ మిత్రుల సాయం దక్కుతుందా అలా దక్కాలంటే బాబు ఏం చేయాలి. ఎలా చేస్తే వారు ఈ వైపుగా వస్తారు అన్నది రాజకీయ వెండి తెర మీదనే చూడాలి మరి. Tags: #andhrapradesh politics#apnews#NaraChandrababuNaidu #lokeshnara #tdp #telugudesamparty #appolitics #AndhraPradesh#TDP#tdppolitics andhrapradesh#TeluguDesamParty