text
stringlengths
335
364k
మెగాస్టార్ చిరంజీవి సమర్పణ, అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీ నటులు వినగానే ఎంతో కొంత ఎట్రాక్షన్. అయితే టైటిల్ మాత్రం లాల్ సింగ్ చెడ్డా… తెలుగు డబ్బంగ్ అని అర్దమవుతోంది. పంజాబ్ కు చెందిన కధా అనే సందేహం. అయితే నెట్ లో తిరిగే జనాలకు స్పష్టంగా తెలుసు..ఈ సినిమా హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించారు. దాంతో ఓ వర్గం జనం…సినిమాకు వెళ్లినా వెళ్లకపోయినా… రిజల్ట్ ఏమిటి…వెళ్లదగిన సినిమాయేనా అని ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు.ఇందులో నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించటం కూడా మన తెలుగు వాళ్ల దృష్టి పడటానికి కొంతలో కొంత కారణైంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎలా ఉంది….తెలుగులో వర్కవుట్ అయ్యే కథనా.,అసలు కాన్సెప్టు ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. స్టోరీ లైన్… ఈ కథ లాల్ సింగ్ చద్దా(అమీర్ ఖాన్) తనేంటో తాను తెలుసుకునే సెల్ఫ్ డిస్కవరీ ప్రయాణం. తన జీవితంలో ఎన్నో కష్ట,నష్టాలు, అవమానాలు ఎదుర్కొని విజేతగా నిలిచిన కథ ఇది. ఐక్యూ తక్కువ ఉన్న కుర్రాడు కావటం, వెన్నుముక బలం లేక నడవలేని తనం వంటివి చాలా బాధిస్తాయి. కానీ తన తల్లి,తన స్నేహితురాలు ప్రియ (కరీనా కపూర్) సాయింతో వాటిని జయిస్తాడు. అయితే తనకు అండగా నిలబడ్డ రూప…లాల్ కు జీవిత సహచారిణి అవుతుందా..మధ్యలో పరిచయం అయిన బాలరాజు (నాగచైతన్య) ఎవరు…అతనితో జర్నీతో లాల్ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి….చివరకు లాల్ తన జీవితంలో ఏం తెలుసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. విళ్లేషణ.. ప్రపంచ సినిమా ని చూసే దాదాపు ప్రతీ ఒక్కరూ Forrest Gumpకు ఫ్యాన్స్ అయ్యిపోతారు. ఎందుకంటే అలాంటి సినిమాలు అరుదుగా కనిపిస్తాయి. అసలు ఇలాంటి కథతో సినిమా ఎలా తీసారా అనే సందేహం వచ్చేస్తుంది. సినిమా తీసి ఒప్పించి…అస్కార్ అవార్డ్ లతో పాటు కలెక్షన్స్ వర్షం కూడా కురిపించుకున్నారు. ఇది ఓ కామెడీ అనికొందరు అంటారు..మరికొందరు డ్రామా అంటారు..అబ్బే అదేమీ లేదు ఇదో డ్రీమ్ అంటారు. ఇలా ఎవరికి నచ్చినట్లు అలా ఈ సినిమా కనిపిస్తుంది. అయితే అమీర్ ఖాన్ కు ఎలా కనిపించింది…అనేదే ఈ సినిమా. ఈ సినిమాని ఆయన Forrest Gump కు నకలు గానే చూసారు. అయితే ఇండియన్ వెర్షన్ గా మార్చేసేటప్పుడు మరింత ఫన్ కావాలని, ఎక్సప్రెషన్స్ తో మిస్టర్ బీన్ ని గుర్తు చేసారు. అలాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే రాసే విషయంలో ఎలిమెంట్స్ ఎక్కువై….సినిమా లెంగ్త్ పెరిగిపోయింది. ..ఒరిజనల్ కన్నా రీమేక్ …లెంగ్త్ ఎక్కువ. దాదాపు 22 నిముషాలు ఎగస్ట్రా ఉందంటే అర్దం చేసుకోవచ్చు. ఫారెస్ట్ గంప్ లో … Tom Hanks ఐక్యూ తక్కువ వాడిలా ఉంటాడే కానీ తింగరోడులా ఉండడు. అలాగే 1950-80 మధ్య జరిగిన అమెరికా చరిత్రను తన దృష్టి కోణంలో చూపెడతాడు. ఇక్కడ ఇండియన్ వెర్షన్ లో భారతీయ చరిత్రలో జరిగిన ఇందిరాగాంధీ హత్య, మండల్ కమిషన్, సిక్కుల ఊచకోత, అద్వానీ రథయాత్ర, ముంబై బాంబు పేలుళ్ల సంఘటనలతో కథను అల్లుకొన్న తీరు బాగుంది. కాని చిత్రం ఏమిటంటే…సినిమా కథకూ ఈ ఎపిసోడ్స్ కు లింక్ ఉన్నట్లు మనకు అనిపించకపోవటం. అంటే బ్యాక్ గ్రౌండ్ జరగాల్సిన సీన్స్ డైరక్ట్ అయ్యి..అసలు కథను అడుక్కు తోసేసాయి అన్నమాట. కార్గిల్ యుద్ధంలో కాపాడిన పాక్ మిలిటెంట్ మహ్మద్ ఎపిసోడ్‌కు ముంబై బాంబు పేలుళ్లను లింక్ చేయడం కూడా అంతే. ‘లైఫ్‌ వాజ్‌ లైక్‌ ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ ‌.. యూ నెవర్‌ నో.. వాట్‌ యూ ఆర్‌ గోయింగ్‌ టు గెట్‌’అనే విషయం చుట్టూ అల్లిన కథ ఇది..మనకు పానీపూరీలుగా మారిపోయింది. టెక్నికల్ గా… దర్శకుడు అద్వైత్ చంద‌న్…అప్పటి సినిమాని ఇప్పటి మన తరానికి తగిన ఇండియన్ సినిమాగా మలచలేకపోయారు. చాలా గందరగోళం కనిపిస్తుంది కథలో. ఇండియన్ ఫ్లేవర్ సినిమాలో కనపడినా మన హృదయాలను తాకదు. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాని బాగా నీరసపరిచేసింది. సత్యజిత్ పాండే కెమెరా వర్క్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కార్గిల్ ఎపిసోడ్స్, లడఖ్, పంజాబ్‌లో చిత్రీకరించిన సీన్స్ బాగున్నాయి. ఎడిటర్‌గా హేమంత్ సర్కార్‌‌ మొహమాట పడి చాలా సీన్స్ వదిలేసారు. తనుజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రీతమ్ పాటలు బాగోలేవు. అమీర్ ఖాన్, వయాకామ్, పారమౌంట్ బ్యానర్ నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. నటీనటుల్లో …. ఒరిజనల్ సినిమా Forrest Gump తో పోల్చి చూస్తే అమీర్ ఖాన్ కాస్తంత అతి చేసినట్లు అనిపిస్తుంది. తన మెధడ్ యాక్టింగ్ తో కొంత విసిగిస్తాడు. అలాగే ఇలాంటి ఎక్సప్రెషన్స్ గతంలో చాలా ఇచ్చి ఉన్నాడు. కొన్నిసీన్స్ లో పీకేను గుర్తుకు తెస్తాడు. నాగ చైతన్య గెస్ట్ రోల్ గా కనిపించినా అతనికి కలిసొచ్చే పాత్ర అయితే కాదు. అభిమానుల‌కి నిరాశ క‌లుగుతుంది. లాల్ గర్ల్ ఫ్రెండ్ గా హీరోయిన్ కరీనా కపూర్ ఓకే. ప్రీ-క్లైమాక్స్ పోర్షన్స్ లో ఆమె నటన బాగుంది. నటి మోనా సింగ్ తన తల్లి పాత్రలో చాలా బాగా చేసింది. చూడచ్చా…. Forrest Gump చూడకపోతే ఈ సినిమా ఫరావాలేదనిపిస్తుంది. చైతూ ఫ్యాన్స్ మాత్రం పనిగట్టుకుని వెళ్లాల్సిన ఫిల్మ్ అయితే కాదు
-నిజాయతీపరులకే అందులో చోటు -సమర్థులైన ఐఎఎస్‌లకే శాఖల అప్పగింత -క్యాబినెట్ కూర్పుకంటే దీనికే ప్రాధాన్యత -పారదర్శక పాలనకు గులాబీ బాస్ కసరత్తు తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా అధికారపీఠం ఎక్కబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తన ప్రభుత్వంలో ఉండాల్సిన అధికారుల కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. సుపరిపాలనను అందించడమే లక్ష్యంగా కేసీఆర్ కార్యాచరణను చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ఐఏఎస్‌లు, శాఖాధిపతులుగా ఉండే ఐఏఎస్‌ల ఎంపికపై ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ల ఎంపికపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ఐఏఎస్‌ల సమర్థత పైనే పాలనారథం పరుగులు తీస్తుంది కనుక సమర్థపాలనకు ఈ టీం ప్రాణాధారం.అందుకే సమర్థవంతులు, నిజాయతీపరులైన వారికే ఇక్కడ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ దృడ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకే ఇతర శాఖల పనితీరు ఉంటుంది కనుక ఇక్కడ నిజాయితీ పరులు, సమర్థులు ఉంటేనే శాఖలు కూడా అదే తీరులో పనిచేస్తాయని కేసీఆర్ భావన. ఆ నేపథ్యంలోనే అన్నింటికన్నా ముందుగా సీఎంవోలో ఉండే ఐఎఎస్‌ల ఎంపిక మీద దృష్టి పెట్టారు. ఇక్కడి అధికారులంతా పూర్తిగా తన టీంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇక శాఖాధిపతులుగా ఉండే ముఖ్య కార్యదర్శుల ఎంపికపై కూడా కేసీఆర్ దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. గత రెండుమూడు రోజలుగా కేసీఆర్‌ను పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ శాఖాధిపతుల ఎంపికను కూడా చేపట్టారని తెలుస్తోంది. ఇక పోలీస్ విభాగంలో తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు అనుకూలంగా ఉండేవారినే ఎంపిక చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న వారికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. తనవద్ద ఉండే టీం తెలంగాణ సమాజం గౌరవం పొందేలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. జిల్లాల పునరేకీకరణ జరుగుతున్న నేపథ్యంలో 22-24 మంది జిల్లా కలెక్టర్లు అవసరం అవుతారు. పనిలోపనిగా వారిని కూడా గుర్తించే పనిచేస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి కేసీఆర్ క్యాబినెట్ కూర్పుకంటే ముందు దీనిపైనే ఎక్కువ కసరత్తు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అన్ని రసాలు ప్రాముఖ్యమైనప్పుడు ఒక్క శృంగార రసానికి మన పూర్వికులు ఎందుకింత ప్రాముఖ్యత కల్పించారు అనే విషయం పై నా వివరణ ఇది… నవరస మాధుర్యం రసాలు తొమ్మిది అని అందరికీ విదితమే… శృంగారం, వీర, కరుణ, అద్బుత, హాస్య, భీభత్స, భయానక, రౌధ్ర, శాంత ఇలా తొమ్మిదిని మనం పేర్కొనవచ్చు.. అయితే ఈ తొమ్మిదీ ఒకదానికొకటి తీసిపోనివి.. సమాన ప్రతిపత్తి కలవి కాబట్టే “నవ రసాలు” గా పేర్కొనబడ్డాయి…పేరు గావించబడ్డాయి… అయినా ప్రాచీన కాలంలోనే ప్రముఖ సాహిత్య శాస్త్రజ్ఞులు “శృంగారంరసరాజం” అన్నారు.. వారిమాట తేలిగ్గా తీసుకోలేకపోయాను. అలానే త్రోసిపుచ్చడానికి కూడా మనసు ఒప్పుకోలేదు.. దీనికి సరైన వివరణ తెలుసుకోవాలనిపించింది.. నా ప్రశ్న ఏమిటంటే..రసాలన్నీ ఒక్కటేనన్నప్పుడు రసరాజంగా కేవలం ఒక్క రసానికే విశిష్టస్థానం, ప్రాముఖ్యతను ఏవిధంగా ఇచ్చారు ఈ పండితులు అని ?? ఇంతకీ వారు ప్రధమ స్థానం ఇచ్చింది ఏ రసానికో మీకు ఈపాటికే తెలిసేవుంటుంది అదేనండి “శృంగార రసం” దీనిపై చాలారోజులనుంచి వివరణకోసం నా నయనములు వెతుకుతున్నాయి.. అందుకోసం పరితపిస్తున్నాయి.. చివరికి నాకు మింగుడుపడే సమాధానం నాకు దొరికింది.. రసాలన్నిటికీ మానవుని జీవితంతో సంబంధం వున్నది.. కాని శృంగారేతర రసాల కంటే ఒక్క శృంగార రసానికి మాత్రమే మానవుని జీవితాలలోనే కాదు.. సమస్త ప్రాణికోటి బ్రతుకులలోనే.. కాదు కాదు.. అసలు సృష్టిలోనే ప్రత్యేకమైనదిగాను. అసాధారణమైన, అఖండమైన స్థానం కలిగి ఉన్నది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు… వీర, కరుణ, అద్బుత, హాస్య, భీభత్స, భయానక, రౌధ్ర, శాంత ఈ ఎనిమిది రసాలలో ఏ రసం లేకపోయినా ఈ యావత్తు అష్ట రసాలు లేకపోయినా సృష్టిలో వచ్చే వైపరీత్యం ఏమీ ఉండదు, ఉండబోదు.. అయితే శృంగారమే లేకపోతే సామాన్యంగా మానవుని బ్రతుకుకే కాదు, అసలు సృష్టికే – ప్రత్యేకించి ప్రాణకోటి సృష్టికే వైపరీత్యం ఏర్పడుతుంది… రసోత్పత్తి మీద ఆధారపడి సృష్టి కార్యం అంతా జరుగుతున్నది.. ఇది కొరవడినప్పుడు ప్రాణి సృష్టికే స్థంబన ఏర్పడుతుంది. పవిత్ర శృంగారం నీచము కాదు… అది ఓ మహత్తర బృహత్కార్యం.. శృంగారం అనేది ప్రాణి సృష్టి స్వభావానికి ప్రతిబింబం కేంద్ర బింబం కూడాను.. అది కేవలం ప్రకృతి స్వభావం.. అటువంటి దాన్ని మనం ఆపాలని ప్రయత్నిస్తే మనమే ఓటమిని అంగీకరించక తప్పదు.. ప్రకృతి సిద్దమైన దాంపత్య జీవితాలకు బౌద్ద మతం స్వస్తి చెప్పినందువల్లనే క్రమంగా బౌద్ధారామాలలోనే పతనస్థితి ఏర్పడి చివరికి బౌద్డమే దెబ్బతింది.. ఎక్కడో ఎవరో “తురీయాశ్రమ స్వీకరణ”తో ఏ ఒక్కరో, ఇద్దరో, పదుగురో సృష్టి కార్యాన్ని దీక్షగా పడితే నష్టం ఉండదు, ఉండబోదు.. కానీ అదే ఒక ఉద్యమ రూపందాల్చి కనపడిన ప్రతీ వ్యక్తికీ సన్యాసాశ్రమం ప్రసాదించే పరిస్థితి వస్తే ప్రకృతి సిద్దమైన, స్వభావ బద్ధమైన శృంగారానికి లోబడక తప్పదు.. సన్యాసం కళంకాంకితం కాక తప్పదు..ప్రకృతిసిద్దమైన శృంగారపరమైన శక్తిని ఆపడం సృష్టికే విరుద్దం.. సృష్టి వ్యవస్థతోనే శృంగారానికి అవినాభావ సంబంధం, అఖండమైన సంబంధం ఉంది.. అందువల్లనే మన పూర్వీకులు, ప్రాచీనులు, సకల శాస్త్రోత్తములు, సంభృతశ్రుతులు “శృంగారం రసరాజం” అని వాగ్ధాటించారు.. వాస్తవానికి అది రసరాజం మాత్రమే కాదు రసనైజం, నైజరసం శృంగార రసానికున్న ఈ వైశిష్ట్యాన్ని దృష్టిలో పెట్టుకునే మన పూర్వీకులు ప్రధమ స్థానం కల్పించారు.!!
ఈ రాశి వారికి కొంచెం ఎక్కువగా శ్రమ పడితేనే లక్ష్యాలను చేరుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. ఓర్పు చాలా అవసరం. ఆటంకాలు లేకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. వృషభ రాశి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. తోటి వారి సహకారం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. మిధున రాశి ఈ రాశి వారు మనో ధైర్యంతో ముందుకు వెళితే మంచి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో మొహమాటం లేకుండా ఉండాలి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధి బలంతో పనులను చేస్తారు. కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కోపం లేకుండా చూసుకోవాలి. సింహరాశి ఈ రాశి వారు చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి. వ్యాపారం చాలా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక విషయం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అపోహలకు అవకాశం ఇవ్వకూడదు. కన్యా రాశి ఈ రాశి వారు కాస్త కష్టపడితే అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అలసట లేకుండా చూసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి. అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. తులారాశి ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పక్క ప్రణాళిక వేసుకొని పనులను చేసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు చాలా ఉంటుంది. ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చాలా బాగుంటుంది. ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ధనస్సు రాశి ఈ రాశి వారికి కృషికి తగ్గట్టుగా ఫలితాలు వస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. మకర రాశి ఈ రాశి వారు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి. ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. మానసిక ఆనందం ఉంటుంది. కుంభరాశి ఈ రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. మీన రాశి ఈ రాశి వారు మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. చేసే ప్రతి పనిలోనూ ఊహించని ఫలితాలు వస్తాయి. మంచి మనసుతో ముందుకు సాగాలి. మొహమాటంతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కారు కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. కంపెనీలు ఇప్పుడు ఇయర్ ఎండ్ డిస్కౌంట్ సేల్‌ను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ తాజాగా తన బీఎస్ 6 కార్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ కారుపై రూ.15,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. హోండా అమేజ్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌పై రూ.27 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. హోండా సిటీ 5వ జనరేషన్ కారుపై రూ.30,000 వరకు తగ్గింపు బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. హోండా అమేజ్ కారుపై రూ.37,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. హోండా జాజ్ కారుపై రూ.40,000 వరకు తగ్గింపు బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. హోండా డబ్ల్యూఆర్‌వీ కారుపై రూ.40,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. ఇక హోండా సివిక్ కారుపై రూ.2.5 లక్షల వరకు తగ్గింపు బెనిఫిట్స్ పొందొచ్చు. ఇకపోతే తగ్గింపు ప్రయోజనాల్లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, అడిషనల్ డిస్కౌంట్ వంటివి అన్ని కలిసి ఉంటాయి.
వెర్సటైల్ హీరో నితిన్ మోస్ట్ అవైటెడ్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుంతం చిత్ర యూనిట్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తోంది. మహతి స్వర సాగర్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించారు. మొదటి రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. మూడో పాట ‘అదిరిందే’ పాట తాజాగా విడుదలైంది. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ ఈ పాటని ఫ్యూషన్ వెస్ట్రన్ టచ్ తో ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా స్వరపరిచారు. పాట వినిపించిన విధానం చెవులకింపుగా వుంది. పాటలో నితిన్, కృతి శెట్టిలా కెమిస్ట్రీ ఆకట్టుకుంది. స్టయిలీస్ అండ్ కూల్ గా చేసిన డ్యాన్స మూమెంట్స్ అలరించాయి. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం క్యాచిగా వుంది. మాచర్ల ఆల్బమ్‌లో మరో అదిరిపోయే చార్ట్‌బస్టర్ సాంగ్ చేరిందని ఈ పాట చూస్తే అర్ధమౌతుంది. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తు ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నంబర్‌ రారా రెడ్డిలో సందడి చేయనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. మాచర్ల దమ్కీ 26న, థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మామిడాల తిరుపతి డైలాగ్స్, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు. తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, వెన్నెల కిషోర్, అంజలి(స్పెషల్ సాంగ్) తదితరులు
Salt Bae Restaurant Bill : ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లి ఫుల్లుగా తింటే.. బిల్లు ఎంతొస్తుంది? మహా అంటే వేలల్లో రావొచ్చు. లేదంటే ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ లో పార్టీ చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేస్తే బిల్లు ఎంతరావొచ్చు. లక్షల్లో రావొచ్చు. ఇది కామన్. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ, ఆ రెస్టారెంట్ లో భోజనం చేసిన ఓ కస్టమర్ కు వచ్చిన బిల్లు ఎంతో తెలిస్తే మూర్ఛపోవాల్సిందే. ఇంతకీ ఆ బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాల రూ.1.36 కోట్లు. ఏంటి షాక్ అయ్యారా? నమ్మబుద్ధి కావడం లేదా? కానీ, ఇది నిజమండీ బాబూ. అబుదాబిలోని ఫేమస్ రెస్టారెంట్ ‘సాల్ట్ బే’ లో ఓ కస్టమర్ కు ఇంత బిల్లు వచ్చింది. ఈ బిల్లును రెస్టారెంట్ ఓనర్, వరల్డ్ క్లాస్ ఫేమస్ చెఫ్ నుస్రత్ గోక్సే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నాణ్యత ఎప్పుడూ ఖరీదైనది కాదు’ అనే క్యాప్షన్ కూడా జత చేశారు. దీంతో ఈ బిల్లు తాలూకు పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. బిల్లు చూసి అంతా విస్తుపోతున్నారు. కాగా, ఇంత బిల్లు అవ్వడానికి కస్టమర్ ఏమైనా బంగారం ఆర్డర్ చేశాడా? అనే డౌట్ రావొచ్చు. నిజమే, అలాంటి సందేహం రావడంలో తప్పు లేదు. మ్యాటర్ ఏంటంటే.. అందులో వడ్డించిన ఐటెమ్స్ చాలా కాస్ట్ లీ మరి. కస్టమర్ ఆర్డర్ చేసిన వాటిలో చాలా ఖరీదైన ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఐదు బాటిళ్ల పెట్రస్ ఉంది. దీని విలువ రూ.72.13 లక్షలు. అలాగే 2009కి చెందిన మరో రెండు బాటిళ్ల పెట్రస్ కూడా ఉంది. దీని ఖరీదు రూ.44.38 లక్షలు. ఇక బిల్లు తాలూకు వ్యాట్ రూ.6.40 లక్షలు. ఇక అందులో 24 క్యారెట్ బంగారం కోటింగ్ తో కూడిన ఓ ఐటెమ్ కూడా ఉంది. వీటితో పాటు ఇంకా కొన్ని ఖరీదైన ఫుడ్ ఐటెంలతో కలిసి బిల్లు మొత్తంగా రూ.1.36 కోట్లు అయింది. అంత బిల్లు అయినా.. కస్టమర్ హ్యాపీగా పే చేసి వెళ్లాడట. మొత్తం 14 మంది వ్యక్తులు రెస్టారెంట్ కు వచ్చారు. ఫుల్లుగా తినేసి, తాగేసి వెళ్లారట. ఇకపోతే.. ‘సాల్ట్ బే’ రెస్టారెంట్ వరల్డ్ క్లాస్ చెఫ్ నుస్రత్ గోక్సేది. మాంసాన్ని కట్ చేసే ప్రత్యేకమైన శైలితో పాటు ఆహార పదార్థాలపై అతడు ఉప్పు వేసే ఓ వెరైటీ సిగ్నేచర్ తో నుస్రత్ ఎంతో ఫేమస్ అయ్యాడు. ప్రత్యేకమైన మేనరిజంతో గుర్తింపు పొందాడు. ఈ టర్కిష్ చెఫ్ కు ప్రస్తుతం ఏడు దేశాల్లో లగ్జరీ స్టీక్ హౌస్ లు ఉన్నాయి. ఈ బిల్లుపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు.. అంత బిల్లు రావడాన్ని సమర్థిస్తే మరికొందరు తప్పు పడుతున్నారు. విలాసాల పేరుతో డబ్బు తగలేస్తున్నారని మండిపడుతున్నారు. ఆ డబ్బుతో ఓ ఊరి ప్రజల ఆకలి తీర్చవచ్చని అంటున్నారు. ఆర్బాటాల పేరుతో అనవసరంగా డబ్బుని వృథా చేస్తున్నారని వాపోయారు. Related News Facial Recognition: ఎయిర్‭పోర్ట్‭కి వెళ్తే ఇక నుంచి ముఖాన్ని స్కానింగ్ చేయాల్సిందే Digital Rupee : డిజిటల్ రూపీ వచ్చేసిందోచ్.. క్రిప్టోకరెన్సీకి, డిజిటల్ రూపాయికి తేడా ఏంటి? ఇది ఎలా కొనాలి? ఎలా వాడాలి? పూర్తి వివరాలు మీకోసం..! Tokay Gecko Lizard : ఇది నిజం .. ఈ బల్లి ధర అక్షరాల కోటి రూపాయలు Afghanistan: పాఠశాలపై బాంబు దాడి.. 15 మంది విద్యార్థులు మృతి Pangeos: సముద్రంలో తేలియాడే మహా నగరం నిర్మిస్తున్న సౌదీ అరేబియా… 65 వేల కోట్లతో సిద్ధంకానున్న భారీ నౌక! Birthday at Crematorium: స్మశానంలో పుట్టినరోజు వేడులకు చేసుకున్న వ్యక్తి.. బర్త్‭డే కేక్ కటింగ్‭తో పాటు బిర్యాని విందు కూడా అక్కడే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం అధికారులంతా అప్రమత్తంగా ఉండండి మ‌రోసారి గొప్ప‌ మ‌న‌సు చాటుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ You are here హోం » Others » ప‌రిటాల కుటుంబం అవినీతి నిరూపించేందుకు సిద్ధం ప‌రిటాల కుటుంబం అవినీతి నిరూపించేందుకు సిద్ధం 28 Dec 2018 5:47 PM అనంతపురం : అనంతపురంలో మంత్రి పరిటాల సునీత కుటుంబం అవినీతి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడుతోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి స‌వాలు విసిరారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులు వందల కోట్ల అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సునీత‌ త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్ రౌడీయిజం చేస్తున్నార‌ని ఆయ‌న‌ మండిప‌డ్డారు. ప‌రిటాల వ‌ర్గీయులు వంద‌ల కోట్లు దోచేశార‌ని, అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్టిన వారిపై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ అనంతపురంలోని సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంత్రి పరిటాల వర్గీయులు ధర్నా చేయ‌డాన్ని ప్ర‌కాశ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిజాలు నిర్భయంగా తెలియజేసే సాక్షి మీడియాపై అనవసర రాద్ధాంతం చేయటం మంత్రి పరిటాల సునీతకు తగదన్నారు. అవినీతి, అక్ర‌మాల‌ను ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తున్న సాక్షి మీడియా పై అక్కసు వెళ్లగక్కటం మంత్రి పదవిలో ఉన్న పరిటాల సునీతకు తగదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
చరిత్ర పుస్తకాల్లో పాఠ్యాంశాలకు మార్పులు చేర్పులు చేయాలని పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ నివేదిక సూచించింది. ప్రస్తుతమున్న పాఠ్యాంశాల్లో పలువురు చారిత్రక వ్యక్తులు, స్వాతంత్య్ర సమరయోధులను దోషులుగా చిత్రీకరించారనీ, వాటిస్థానంలో రాజవంశాల ఘనకీర్తిని, 1947 తర్వాత చరిత్ర, ప్రపంచ చరిత్ర అంశాలు చేర్చాలని కమిటీ సూచించింది. బిజెపి ఎంపి వినయ్ పి సహస్రబుద్ధే నేతృత్వంలోని ఈ కమిటీ పాఠ్యాంశాలతో పాటు పలు ప్రతిపాదనలను సూచించింది. పుస్తకాల సంఖ్యను, పాఠ్యాంశాలను తగ్గించి పాఠశాల విద్యార్థులకు స్కూలు బ్యాగు బరువు తగ్గించాలని పేర్కొన్నది. పాఠ్యపుస్తకాలను నాణ్యమైన ప్రమాణాలలో అభివృద్ధి చేయాలని కమిటీ సూచించింది. పాఠ్యాంశాల రూపకల్పనలో బహుళ విభాగాలకు చెందిన నిపుణుల సలహాలు తీసుకోవాలని, విద్యార్థుల స్వీయ అధ్యయనానికి వీలుగా పుస్తకాలతో పాటు చిత్రాలు, గ్రాఫిక్స్‌, ఆడియో-విజువల్‌ సామాగ్రిని ఉపయోగించాలని కమిటీ తెలిపింది. పాఠ్యాంశాలలో వివిధ వృత్తులలో మహిళలకు సంబంధించిన విషయాలను, స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర గురించిన వివరాలు సముచితంగా పొందుపర్చాలని పేర్కొంది. డ్రగ్స్‌, ఇంటర్నెట్‌ వ్యసనాలతో పాటు సమాజానికి చేటు కల్గిస్తున్న ఇతర అంశాల గురించి విద్యార్థులకు అవగాహన పెంచే పాఠ్యాంశాలను చేర్చాలని కమిటీ పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఏకాత్మిక్‌’ పుస్తకం తరహాలో అన్ని సబ్జెక్టులను ఒకే పుస్తకంలో చేర్చి ప్రాథమిక తరగతుల పిల్లలకు పుస్తకాల బరువు తగ్గించాలని పేర్కొంది. జాతీయ విద్య, శిక్షణ పరిశోధన మండలి (ఎన్‌సిఇఆర్‌టి), రాష్ట్రస్థాయి విద్య, శిక్షణ పరిశోధన మండలి (ఎస్‌సిఈఆర్‌టి) రూపొందిస్తున్న పాఠ్యపుస్తకాలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లోనూ ప్రచురించాలని సూచించింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ), కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌ (సిఐసిఎస్‌ఇ), స్టేట్‌ ఎడ్యుకేషన్‌ బోర్డుల ద్వారా అమలు చేయడానికి వివిధ సబ్జెక్టుల కోసం కోర్‌ క్లాస్‌ వారీగా ఉమ్మడి సిలబస్‌ను అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పేర్కొంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఖాతాలో మరో విజయం నమోదైంది. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది.ఈ ప్రయోగంలో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి చేర్చింది. నెల్లూరు శ్రీహరికోటలోని […] Category: Trending News, జాతీయం by NewsDeskLeave a Comment on 36 ఉపగ్రహాలను కక్షలోకి చేర్చిన మార్క్ -3 ఆంధ్ర ప్రదేశ్ 46 mins ago “స్కిల్‌” స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్ -సజ్జల కర్నూలు వెళ్ళి అమరావతినే కోరుకుంటున్నారనడం బాబు అహంకారానికి నిదర్శనమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. "స్కిల్‌" స్కామ్‌ను కేంద్ర...
అందరూ కలిసికట్టుగా హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. బిజెపి కార్పొరేటర్‌లు మేము అభివృద్ధికి పోటీ పడుదామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయం ఉండాలని, ఎన్నికల సందర్భంలో మీ ప్రభుత్వం మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి చెబితే ఎవరు విజయం సాధిస్తారో తెలుస్తుందన్నారు. వరద ముంపు శాశ్వత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1000 కోట్ల తో పనులు చేపట్టిన నేపథ్యంలో చిన్న రాష్ట్రంలో రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తుంటే పెద్ద ప్రభుత్వం రూ. 10,000 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి మంజూరు చేసి తీసుకురావాలని కోరారు. వరద సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వరద ముంపుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి నిధులు తెస్తే హైదరాబాద్‌ నడిబొడ్డున పౌర సన్మానం చేస్తామన్నారు. ఎల్‌.బి నగర్‌ నియోజకవర్గంలో రూ. 103 కోట్ల వ్యయంతో చేపట్టే 8 నాలా అభివృద్ధి పనులకు మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, శాసన మండలి సభ్యులు బి.దయానంద్‌, శాసనసభ్యుడు, సుధీర్‌ రెడ్డి, కమిషనర్‌ డి.ఎస్‌. లోకేష్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డిలతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… హైదరాబాద్‌ నగరాన్ని నలువైపులా ఒకే విధమైన అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఎల్‌.బి నగర్‌ నియోజకవర్గంలో రూ. 672 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్‌ లు, అండర్‌ పాసులు చేపట్టినట్లు అదే విధంగా రూ. 103 కోట్ల వ్యయంతో వరద ముంపు నివారణ కు నాలా అభివృద్ధి పనులు, రూ. 33.34 కోట్ల వ్యయంతో స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజీ పనులు నియోజకవర్గంలో మంచినీటి వసతి కోసం 47.5 ఎం.ఎల్‌.డి సామర్థ్యం గల 12 రిజర్వాయర్‌ లు 353 కిలోమీటర్ల పైప్‌ లైన్‌ మొత్తం పనులకు రూ. 313 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. మురుగు నీరు శుద్ధి, సీవరేజ్‌ పనుల కోసం రూ. 43 కోట్ల రూపాయలు, సమీకృత వైకుంఠధామం చేపట్టేందుకు రూ. 4.58 కోట్లు, ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌ను రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టారు. సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం మొత్తానికి నియోజకవర్గంలో రూ. 2500 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వివరించారు. రెండు పడకల గదుల నిర్మాణాలను 1000 గృహాలు పూర్తయినట్లు మిగతావి కూడా వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. ఎస్‌.ఆర్‌.డి.పి పథకం ద్వారా ఎల్‌.బి నగర్‌ నియోజకవర్గంలో చింతల్‌ కుంట చెక్‌ పోస్ట్‌ వద్ద అండర్‌ పాస్‌, కామినేని ఆసుపత్రిలో లెఫ్ట్‌, రైట్‌ ఫ్లైఓవర్‌ లు, ఎల్‌.బి నగర్‌ ఫ్లైఓవర్‌, కుడి వైపు అండర్‌ పాస్‌, బైరామల్‌ గూడ రైట్‌ ఫ్లైఓవర్‌, అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఎల్‌.బి నగర్‌ లెఫ్ట్‌ అండర్‌ పాస్‌, బైరామల్‌ గూడ రైట్‌ సైడ్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌.బి నగర్‌ ఫ్లైఓవర్‌, నాగోల్‌ చౌరస్తా వద్ద 6 లైన్‌ ల ఫ్లై ఓవర్‌, బైరామల్‌ గూడ రెండవ స్థాయి లో ఫ్లైఓవర్‌ రైట్‌ లెఫ్ట్‌ సైడ్‌ రెండు లూప్‌ పనులు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. ఉప్పల్‌లో కూడా ఇటీవల రూ.450 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్‌ను చేపట్టినట్లు నగరంలో అభివృద్ధి ఒకే వైపు కాకుండా వికేంద్రీకరణ చేసి నలువైపులా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి అన్నారు. ఈ ప్రాంతంలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ ప్రాంత ప్రజలు గాంధీ, ఉస్మానియాకు వెళ్లకుండా ఇక్కడే ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. మన బస్తీ, మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేయనున్నట్లు ఇంగ్లీష్‌ మీడియం కూడా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందన్నారు. 58, 59 జిఓల ద్వారా నిరుపేదలకు గతంలో ఒక లక్ష మందికి పట్టాలు పంపిణీ చేసినట్లు మిస్సయిన నిరుపేదలకు తిరిగి అందించేందుకు మరోసారి అవకాశం ఇచ్చినట్లు, గత ఉమ్మడి ప్రభుత్వంలో జరిగిన తప్పిదం వల్ల బి.ఎన్‌ రెడ్డి నగర్‌, వనస్థలిపురం సమస్య ఏర్పడిరదన్నారు. కొత్త పెన్షన్‌ త్వరలో పంపిణీ చేస్తామన్నారు. అండర్‌ పాస్‌, ఫ్లైఓవర్‌ లు ప్రారంభం వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (SRDP) ద్వారా రూ. 40 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎల్‌.బి నగర్‌ ఆర్‌.హెచ్‌.ఎస్‌ అండర్‌ పాస్‌ ను, రూ. 29 కోట్ల వ్యయంతో చేపట్టిన బైరామల్‌ గూడ ఎల్‌.హెచ్‌.ఎస్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలను మంత్రి కే.టీ.ఆర్‌ ప్రారంభించారు. మంత్రి వెంట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, జోనల్‌ కమిషనర్‌ పంకజ, కార్పొరేటర్‌లు తదితరులు పాల్గొన్నారు.
చిన్న వ్యాపార యజమానిగా, మీ సంస్థ యొక్క అభివృద్ధి మరియు పరిణామానికి మీ ప్రకటనలు మరియు మార్కెటింగ్ పద్ధతులు తప్పనిసరి కావచ్చు. వ్యాపార ప్రణాళికలో అనేక రకాల ప్రకటనల పద్ధతులు అమలు చేయబడతాయి, అయితే కొన్ని పద్ధతులు ఇతరులకన్నా బాగా పనిచేస్తాయి. మీ ఉత్పత్తి ఏమిటి మరియు మీరు ఏ రకమైన జనాభాకు ప్రకటన ఇవ్వాలనే దానిపై ఆధారపడి, రవాణా ప్రకటనలు మీ చిన్న వ్యాపారం కొనసాగించడానికి ఒక మార్కెటింగ్ పద్ధతి కావచ్చు. అదేంటి ట్రాన్సిట్ అడ్వర్టైజింగ్ అనేది ప్రజా రవాణా యొక్క మోడ్లలో లేదా ప్రజా రవాణా ప్రాంతాలలో ఉంచబడిన ప్రకటన. ఈ ప్రకటన పద్ధతిని ఉపయోగించి, బస్సులు, రైళ్లు మరియు టాక్సీల వైపుల నుండి, సబ్వే కార్ల లోపల, బస్ స్టేషన్ల లోపల మరియు రైలు లేదా బస్ ప్లాట్‌ఫాంల దగ్గర ఎక్కడైనా ప్రకటనలు ఉంచవచ్చు. రవాణా ప్రకటనల యొక్క ముఖ్య ఉద్దేశ్యం రైడర్‌లను చేరుకోవడం మరియు మీ బ్రాండ్‌తో వారిని పరిచయం చేయడం. ప్రాముఖ్యత రవాణా ప్రకటనలు ముఖ్యం ఎందుకంటే ఇది మీ ఉత్పత్తికి రోజువారీ అధిక దృశ్యమానతను అందిస్తుంది. అలాగే, మీ ప్రేక్షకులు మీ ప్రకటనలను విస్మరించలేరు, ఉదాహరణకు, టెలివిజన్ వాణిజ్య లేదా రేడియో ప్రకటనల ద్వారా వేగంగా ఫార్వార్డ్ చేయడం ద్వారా లేదా పత్రిక ప్రకటనను తిప్పికొట్టడం ద్వారా. చాలా సార్లు, ఒక వ్యక్తి రైలు లేదా బస్సులో కూర్చున్న ప్రకటనను విస్మరించడం చాలా కష్టం, ఎందుకంటే ఇది వారి ప్రత్యక్ష దృక్పథంలో ఉంది. అలాగే, రవాణా ప్రకటనలు మీ చిన్న వ్యాపారానికి వయస్సు మరియు ఆదాయాల ప్రకారం విభిన్న ప్రేక్షకులకు హామీ ఇస్తాయి. జనాభా రవాణా ప్రకటనలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, మీరు ఏ జనాభాకు చేరుకోవాలనుకుంటున్నారో అంచనా వేయడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ప్రజా రవాణాలో ప్రయాణించే వ్యక్తులు తమ సొంత కార్లను కలిగి లేని వారిని మాత్రమే చేర్చరు. చాలా మంది కార్ల యజమానులు తమ కార్లను రైలు లేదా బస్ స్టేషన్లలో పార్క్ చేస్తారు మరియు ప్రతిరోజూ ప్రజా రవాణాను పనికి రావడానికి ఉపయోగిస్తారు. మీ రవాణా ప్రకటనలకు గురయ్యే రైడర్స్ యొక్క జనాభాను అధ్యయనం చేయడం మీ ప్రకటన ప్రణాళికకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు ప్రత్యేకంగా రోజువారీ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే, కొన్ని రైలు లేదా బస్సు మార్గాలు ఇతర మార్గాల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను కలిగి ఉండవచ్చు. మీ ఉత్పత్తిని బట్టి మీరు మీ ప్రకటనలతో కుటుంబాలు, పర్యాటకులు, నిపుణులు లేదా విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవచ్చు. వైవిధ్యమైన మాధ్యమాలు సాంప్రదాయ ముద్రణ ప్రకటనకు మించి రవాణా ప్రకటనలు త్వరగా కదులుతున్నాయి. కొత్త టెక్నాలజీ ప్రకటనదారులను రవాణా ప్రకటనలలో వివిధ మాధ్యమాలతో అన్వేషించడానికి అనుమతించింది. ఈ మాధ్యమాలలో ప్లాస్మా లేదా ఎల్‌సిడి స్క్రీన్‌లపై డిజిటల్ ప్రకటనలు, మీ స్మార్ట్ ఫోన్‌తో బార్‌కోడ్‌ను స్కాన్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఇంటరాక్టివ్ ప్రకటనలు మరియు సబ్వే టన్నెల్స్‌లో ఏర్పాటు చేసిన "యానిమేటెడ్" ప్రకటనలు రైలు ఫ్లిప్ వంటి వందలాది చిత్రాలను దాటినప్పుడు "కదిలే" పుస్తకం.
దాడులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే… వెన్నుచూపే ప్రసక్తే లేద‌ని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి స్ప‌ష్టం చేశారు. అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులైన త‌మ‌ పార్టీ కార్యకర్తలకు ఉద్యమాల్లో ప్రాణాలకు తెగించిన పోరాడిన చరిత్ర ఉంద‌ని ఆమె గుర్తు చేశారు. “మీ కుట్రలను కసిగా తిప్పికొడుతూ మీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై తిరగబడటం ఖాయం” అని విజ‌య‌శాంతి హెచ్చ‌రించారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండడం చూసి ఓర్వలేని టీఆర్ఎస్ సర్కార్… రాజకీయంగా ఎదిరించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లాలోని గ్రామాలలో ఎంపీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్తే టీఆర్ఎస్ గూండాలు దారిలో అడ్డుకుని, ఆయన కాన్వాయ్ పై రాళ్లు రువ్వి, అడ్డుగా ఉన్న బీజేపీ కార్యకర్తలను కత్తులతో బెదిరిస్తూ కర్రలతో దాడి చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చేస్తుంటే… రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అనే సందేహం కలుగుతోంద‌ని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడికి రక్షణ కల్పించలేని పోలీసులు రాష్ట్రంలో ఉంటే ఎంత… లేకుంటే ఎంత? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నానాటికీ టీఆర్ఎస్ గూండాలు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేద‌ని ఆమె మండిప‌డ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నార‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. కాగా, తనపై దాడికి కారణం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పోలీస్ కమీషనర్ అని అంటూ దాడి చేసిన వారంతా టీఆర్‌ఎస్‌ నేతలేనని అరవింద్ ఆరోపించారు. దాడి జరిగిన స్థలంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఉన్నారని, పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. రాళ్లు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఆ నియోజకవర్గంలో వ్యాపించిన గంజాయి ముఠా వెనుక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉన్నారని అర్వింద్ ఆరోపించారు.
చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాల... హెల్త్ టిప్స్రో: జా లిప్స్... సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్... New Device Enables Heart Surgery with out stopping Heart Scientists say that they have developed a unique device that will enable doctors to perform heart bypass surge...
ఇంటి పార్టీ.. తన పేరు సార్థకం చేసుకున్నది. పేదలు మొదలుకుని.. వృత్తిదారుల దాకా.. ఉద్యోగులు మొదలుకుని పోలీసులదాకా.. విద్యార్థులు మొదలుకుని.. మహిళల దాకా.. రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకూ ప్రయోజనాలు కల్పిస్తూ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. తెలంగాణ ప్రజలపై ఒక్కుమ్మడిగా వరాల వర్షం కురిపించి.. ఆనందంలో తడిపేసింది. తెలంగాణకు ఒక ఇంటి పార్టీ ఏమేం చేయగలదో మొదటి ప్రయత్నంలోనే చూపించింది. దాదాపు ఐదున్నర గంటలపాటుసాగిన కేబినెట్ సమావేశం.. 43 అంశాలపై లోతైన చర్చ.. వాటిపై విలేకరుల సమావేశంలో 69 నిమిషాలపాటు సుదీర్ఘ వివరణ! తన మౌనం కూడా శక్తిమంతమైనదని నిరూపించుకున్న కేసీఆర్.. తాను మీడియాకు దూరంగా ఉన్న ఈ 45 రోజుల వ్యవధిలో ప్రభుత్వం తరఫున ఎంత కృషి జరిగిందో చెప్పకనే చెప్పారు. అందరికీ అన్నీ.. – లక్షలోపు రైతు రుణాలన్నీ మాఫీ – రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర స్కేళ్లు..స్టేట్ ఇంక్రిమెంట్ – ప్రతి అమరుడి కుటుంబానికి 10 లక్షలు – 2001నుంచి ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత – దళిత, గిరిజన అమ్మాయిల పెండ్లిండ్లకు కళ్యాణ లక్ష్మి పథకం – రాష్ట్ర పండుగలుగా బతకమ్మ, బోనాలు – దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి – తెలంగాణ విద్యార్థుల ఆర్థిక సాయానికి ఫాస్ట్ పథకం – జయశంకర్ సారు పేరిట వ్యవసాయ వర్సిటీ – పీవీ పేరిట తెలంగాణకు వెటర్నరీ యూనివర్సిటీ ఈ రోజు తెలంగాణ సొంత అస్థిత్వం కలిగిన రాష్ట్రంగా ఏర్పడేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరులకు సముచితంగా నివాళులర్పిస్తూ రాష్ట్ర కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. అమరుల కుటుంబాలకు పది లక్షల చొప్పున సహాయం అందించడమే కాకుండా.. వారి కుటుంబాలను పరిపూర్ణంగా అదుకుంటామని ప్రతిన చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి కార్యాచరణరూపం కల్పిస్తూ తెలంగాణ ఆత్మ ఆవిష్కృతమైంది. కేసీఆర్ చెప్పిన శుభవార్తలతో తెలంగాణ ఆనందడోలికల్లో తేలియాడింది. ఇది ఆరంభం మాత్రమేనన్న ముఖ్యమంత్రి.. మరికొద్ది రోజుల వ్యవధిలోనే మరిన్ని అంశాలపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. అక్రమార్కులపై జాలి లేదన్న ఆయన.. తన కక్ష అన్యాయాలు, కుంభకోణాలపైనేనని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తయారు చేసే క్రమంలో రానున్న రోజుల్లో ఉగ్ర నరసింహావతారాన్ని చూస్తారని కబ్జాకోరులను హెచ్చరించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీన ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తొలి పూర్తిస్థాయి సమావేశం బుధవారం సాయంత్రం సచివాలయంలో జరిగింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన దాదాపు ఐదున్నర గంటలకుపైగా సాగిన ఈ సమావేశంలో 43 కీలక అంశాలపై లోతైన చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకున్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆచరణలోకి తెచ్చేందుకు నిర్ణయాలు, కార్యాచరణ ప్రణాళికలు ప్రకటించారు. పలు కొత్త పథకాలు తీసుకువచ్చారు. అత్యంత కీలకమైన రైతు రుణమాఫీపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని విలేకరుల సమావేశం అనంతరం కేసీఆర్ ప్రకటించారు. బంగారం కుదువబెట్టి తీసుకున్న రుణాలకు సైతం మాఫీ వర్తిస్తుందని శుభవార్త చెప్పారు. రుణమాఫీ అమలువల్ల 39,07,409 కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై 17-19వేల కోట్ల ఆర్థికభారం పడుతుందని, దీన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలకు గుర్తింపుగా వారి కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఇంటి మూల స్తంభాలను కోల్పోయి బిక్కుబిక్కుమంటున్నవారి కుటుంబాల్లో అంధకారానికి తావేలేదని తేల్చి చెప్పారు. మలి విడత ఉద్యమంలోనే కాకుండా.. తొలి విడత 1969 ఉద్యమంలో అమరులైనవారి కుటుంబాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఆ కుటుంబాల్లో అర్హులైనవారు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇంటిల్లిపాదికీ ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. అమరుల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తామని తెలిపారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలై ఉంటే వారి జీవనోపాధి కోసం మూడెకరాలు వ్యవసాయభూమి ఇస్తామని ప్రకటించారు. విద్యార్థులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఫాస్ట్) పేరుతో కొత్త పథకాన్ని తెచ్చారు. దళిత, గిరిజన కుటుంబాల్లో కళ్యాణ వేదికలు కళకళలాడాలనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి పథకం తీసుకువచ్చారు. దీని ప్రకారం దళిత, గిరిజన అమ్మాయిల పెండ్లిండ్లకు రూ.50వేల చొప్పున అందించాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. వృద్ధులు, వితంతువులు వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.15వందల చొప్పున పెన్షన్లు ఇస్తామని చెప్పారు. వారికి బ్యాంకు ఖాతాలు తెరిచి, ఒకటో తేదీకల్లా సదరు మొత్తం ఖాతాలోకి ఆటోమేటిక్‌గా వెళ్లిపోయేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. దసరా నుంచి దీపావళి మధ్యలో కార్డుల జారీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు అందించే పింఛన్లతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు ఇస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, వలస ప్రభుత్వం నిర్బంధానికి గురైన ఉద్యమకారులు, విద్యార్థులపై అన్ని కేసులూ ఎత్తేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయం 2001 నుంచి వర్తిస్తుందని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినట్లే ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు వాహన పన్ను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 5,17,000 మందికి లబ్ధి కలిగే ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.56 కోట్ల భారం పడుతుందని కేసీఆర్ చెప్పారు. గతంలో వాహన పన్నులకు సంబంధించిన బకాయిలు రూ.76 కోట్లను కూడా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులకు మేలు చేకూర్చే పలు నిర్ణయాలు ప్రకటించిన కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ స్కేళ్లను వర్తింపజేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ప్రత్యేక కేసులు ఉంటే సడలింపులు కూడా ఇస్తామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంత మంది ఉన్నా.. వారందరినీ క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. దళిత కుటుంబాల్లో మహిళ పేరిట మూడెకరాల వ్యవసాయ భూమి ఇచ్చేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని దళిత అభివృద్ధి శాఖను ఆదేశించినట్లు సీఎం చెప్పారు. వక్ఫ్ ఆస్తులను రక్షించేందుకు జుడిషియల్ అధికారాలతో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడంతోపాటు.. ముస్లింల అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరం వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ అధికార చిహ్నంలో మూడు సింహాల బొమ్మ, సత్యమేవ జయతే అన్న వాక్యం వేర్వేరుగా ఉన్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ సూచనమేరకు మూడు సింహాల బొమ్మ కిందే సత్యమేవ జయతే అనే వాక్యం ఉండేలా మార్పు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 125 గజాల్లో పక్కా ఇళ్ళు నిర్మిస్తామని, పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ నిర్మించి ఇస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణం ఒక ప్రహసనంగా మారిందరి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం దొంగలకు వరంగా మారిందన్నారు. ఈ పథకంలో అక్రమాలకు పాల్పడినవారిని వదిలేదని లేదని, వారిని జైళ్లకు పంపుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. గృహనిర్మాణశాఖ తన వద్ద ఉందన్న సీఎం.. అర్హులైన అందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పారు. సోషల్ ఆడిట్ ఆధారంగా గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో డంపింగ్ యార్డుల కోసం రెండు వేల ఎకరాల భూమి అవసరమని, దీనికోసం అన్వేషిస్తున్నామని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కమతాల ఏకీకరణకు కృషి చేస్తుందని కేసీఆర్ తెలిపారు. నిజాం కాలంలో ఉన్న రద్దు బదలును పునరుద్ధరిస్తామని చెప్పారు. దీని వల్ల వేర్వేరు చోట్ల ఒక రైతుకు ఉన్న భూభాగాలు ఒకే చోటికి వచ్చే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయన్న కేసీఆర్.. ప్రతి రంగంలో అవినీతి వేళ్లూనుకుందని చెప్పారు. రాష్ట్రంలో 24 లక్షల కుటుంబాలుంటే.. 91 లక్షల రేషన్ కార్డులున్నాయన్నారు. నగరంలో 60వేల పైచిలుకు అనుమతుల్లేని భవనాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని భవనాలు కూల్చివేస్తుంటే ఒక్కో పార్టీ ఒక్కో రకంగా మాట్లాడుతున్నదన్న కేసీఆర్.. అక్రమ నిర్మాణాలు కూల్చితే వారికి ఎందుకంత బాధో అర్థం కావడం లేదని అన్నారు. తన కక్ష అక్రమార్కులపైన, అన్యాయంపైనేనని స్పష్టం చేశారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ క్రమంలో త్వరలో ఉగ్రనరసింహ అవతారం చూడబోతారని అక్రమార్కులకు, కబ్జాదారులకు ఆయన హెచ్చరిక జారీ చేశారు. సాధారణ ప్రజలపై ప్రభుత్వానికి కక్షసాధింపు చర్యలుండబోవని, ప్రభుత్వం అంత హీనంగా దిగజారబోదని చెప్పారు. న్యాయంగానే ముందుకు పోతుందని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న పేకాట క్లబ్‌లు మూసివేస్తామని చెప్పారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారన్న కేసీఆర్.. వారి కోసం నగరాన్ని రెగ్యులేటెడ్ సిటీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న వర్షం వస్తే చాలు.. రాజ్‌భవన్ ముందు నీళ్లే. సీఎం కార్యాలయం ముందు నీళ్లే, సిస్టం మొత్తం మార్చాల్సి ఉంది. అధికారులను అడిగితే నాలాలు మొత్తం మార్పిడి చేయాలంటున్నారు. సచివాలయానికి కూతవేటు దూరంలోనే అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయి అని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయం కేంద్రం చూసుకుంటుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఉద్యోగుల వయో పరిమితి పెంచే యోచన ప్రస్తుతానికి లేదన్నారు. మన కోసం.. మన ప్రభుత్వం ఇవీ క్యాబినెట్ నిర్ణయాలు 1.తెలంగాణ అమరుల కుటుంబాలకు పది లక్షల చొప్పున నగదు సాయం. ఇంట్లో అర్హులుంటే ఒకరికి ఉద్యోగం. కుటుంబానికి ఉచితవైద్యం. ఇల్లు లేకపోతే గృహ వసతి. అమరుల పిల్లలకు ఉచితంగా విద్య. వ్యవసాయ ఆధారిత కుటుంబాలైతే.. భూమి లేకుంటే కుటుంబానికి మూడెకరాల భూమి. 2.లక్షలోపు రైతు రుణాల మాఫీ. 39,07,409 కుటుంబాలకు లబ్ధి. బంగారంపై తీసుకున్న రుణాలకూ మాఫీ వర్తిస్తుంది. ఈ నిర్ణయం అమలువల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 17 నుంచి 19వేల కోట్ల భారం. 3.వృద్ధులకు, వితంతువులకు వెయ్యి చొప్పున పెన్షన్. వికలాంగులకు 1500 పెన్షన్. పెన్షన్‌దారులకు కార్డులు. బ్యాంకు ఖాతాలు తెరిచి, నెలాఖరుకల్లా పెన్షన్ సొమ్ము ఖాతాలో ఆటోమేటిగ్గా వెళుతుంది. దసరా, దీపావళి మధ్యలో కార్డుల జారీ ఉంటుంది. బీడీ కార్మికులకు నెలకు వెయ్యి భృతి. 4.తెలంగాణలో దళిత, గిరిజన యువతుల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ.50వేలు ఇవ్వాలని నిర్ణయం. 5.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై 2001 నుంచి ఇప్పటి వరకూ ఉన్న అన్ని కేసులూ ఎత్తివేత. 6.ఆటో రిక్షాలు, వ్యవసాయ ట్రాక్టర్లు, వ్యవసాయ ట్రాలీలకు రవాణా పన్ను మొత్తం తక్షణమే రద్దు. ట్రాలీలు, ఆటోల యజమానులు చెల్లించాల్సిన పాత బకాయిలు రూ.76 కోట్లు మాఫీ. 7.గిరిజనులకు తండాలు గ్రామపంచాయితీలు చేయాలని ఆందోళన చేశారు. చెంచు పెంటలు, గూడాలు, తండాలను 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన గ్రామం ఇకపై గ్రామ పంచాయతీ. 8.తెలంగాణలోని అన్ని డిపార్ట్‌మెంట్లలో ఉన్న అందరు తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. 9.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ స్థాయి స్కేళ్లు. 10.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా తెలంగాణ ఇంక్రిమెంట్. 11.భూమిలేని దళిత మహిళలకు మూడెకరాల భూమి. 12.మైనార్టీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక అధ్యయనం. 13.వక్ఫ్ ఆస్తులు రక్షించడానికి జ్యుడీషియల్ అధికారాలతో ప్రత్యేక ట్రిబ్యునల్. 14.గల్ఫ్ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలకు కేరళ తరహాలో సంక్షేమ నిధి ఏర్పాటు. 15.అగ్రవర్ణాల్లోని ఈబీసీలు సహా తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఫాస్ట్) పేరుతో కొత్త పథకం ప్రారంభం. అర్హులైన తెలంగాణ విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం. 16.దసరానాటికి జంట నగరాల్లో కల్లు దుకాణాల పునరుద్ధరణ. 17.రాష్ట్ర పండుగలుగా బతుకమ్మ, బోనాలు. త్వరలో జీవో. 18.ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీని విభజించి ప్రొఫెసర్ జయశంకర్ పేరిట తెలంగాణకు ప్రత్యేకంగా విశ్వ విద్యాలయం. 19.భారతదేశంలోనే నంబర్ వన్‌గా ఉండేలా సింగిల్ విండో అనుమతులకు ఉద్దేశించిన పారిశ్రామిక విధానం. ఇందుకు అనుగుణంగా ఏపీ ఇండస్ట్రియల్ సింగిల్ విండో యాక్ట్ -2002కు సవరణలతో తెలంగాణ చట్టం. మార్గదర్శకాల తయారీకి ఆదేశం. 20.హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తగా మాస్టర్‌ప్లాన్. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీల సహకారం తీసుకోవాలని తీర్మానం. 21.రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటానికి నిపుణులు, నిష్ణాతులు, మేధావులు, సంపాదకులు, జర్నలిస్టులతో స్టేట్ అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటు. ఫలితాలను బట్టి జిల్లాల్లోనూ సలహా సంఘాల నియామకం. 22.ప్రభుత్వ చిహ్నంలో మూడు సింహాల బొమ్మ కిందే సత్యమేవ జయతే అనే వాక్యం వచ్చేలా కేంద్ర హోంశాఖ సూచన మేరకు స్వల్ప మార్పు. 23.సత్వరమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు. 24.తెలంగాణ గిరిజనుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు. ఇందుకు అనుగుణంగా చట్టంలో సవరణలు చేయాలని నిర్ణయం. 25.ముస్లింల సంక్షేమానికి 2014-15 సంవత్సరానికి వెయ్యి కోట్ల కేటాయింపు. 26.ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ కమిషన్ చట్టం-1988కు సవరణ. 27.త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు. 28.శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాన్ని విభజించి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరుతో తెలంగాణకు ప్రత్యేక వెటర్నరీ విశ్వవిద్యాలయం ఏర్పాటు. 29.దేవాలయాల ట్రస్టీల నియామకాల మార్గదర్శకాల్లో మార్పులు తెస్తూ త్వరలో ఆర్డినెన్స్. 30.పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు త్వరలో తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం. 31.గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే పీఎంపీలు, ఆర్‌ఎంపీలకు శిక్షణ, సర్టిఫికెట్ల జారీ. 32.ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటుకు ఆమోదం. 33.పవర్‌లూమ్ కార్మికుల వ్యక్తిగత రుణాలు రూ.6.50 కోట్లు మాఫీ. 34.వ్యవసాయ మార్కెటింగ్ చట్టం-1966, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ నిబంధనలు-1969లకు స్వల్ప మార్పులతో తెలంగాణ చట్టాలు. 35.షెడ్యూల్ 9లో పొందుపర్చిన 89 కార్పొరేషన్లకు తక్షణమే తెలంగాణ రాష్ట్రం పేరు జోడింపు. 36.గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవికి కర్నె ప్రభాకర్ ఎంపిక. 37.అసెంబ్లీకి ఆంగ్లో ఇండియన్ కోటాలో రాయిడిన్ రూచ్ నియామకం. 38.హైదరాబాద్, సైబరాబాద్‌లలో పోలీసులకు 3883 వాహనాల కొనుగోలుకు రూ.340 కోట్లు కేటాయిస్తూ చేసిన నిర్ణయానికి ఆమోదం. ఈ వాహనాలు నడిపేందుకు 3620 మంది డ్రైవర్లు, కానిస్టేబుళ్ల నియామకానికి అనుమతి. 39.డీఎస్పీలుగా పని చేస్తూ, రిటైరయినవారి గౌరవం కొనసాగించేందుకు 134 సూపర్ న్యూమరీ పోస్టుల కల్పన. 40.తెలంగాణ రాష్ట్రం కోసం ప్రభుత్వ నిర్వహణ నియమాలు, సచివాలయ నిబంధనల రూపకల్పన. 41.రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా కె. రామకృష్ణారెడ్డి నియామకానికి ఆమోదం. 42. ఎస్టీలకు, ముస్లింలకు రిజర్వేషన్ కల్పించే అంశాన్ని అధ్యయనం చేయడానికి సిటింగ్ జడ్జి నేతృత్వంలో రెండు వేర్వేరు కమిషన్లు. 43. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ చట్టం- 1966 సెక్షన్ 5కు సవరణ చేస్తూ తెలంగాణకు అనుగుణంగా చట్టం తీసుకురావడానికి ఆర్డినెన్స్.
ఎక్ట్రావర్జెన్ ఆలివ్ ఆయిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. దీనిని అనేక రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. దీనిని ముఖ్యంగా బ్రెడ్ డిప్గాను సలాడ్ డ్రెస్సింగ్లోనూ ఉపయోగిస్తారు. ఎక్ట్రావర్జెన్ ఆలివ్ ఆయిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. దీనిని అనేక రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. దీనిని ముఖ్యంగా బ్రెడ్ డిప్గాను సలాడ్ డ్రెస్సింగ్లోనూ ఉపయోగిస్తారు. ఆవనూనె ఆవాల నుంచి తయారైన ఈ నూనె ఒమేగా-2 మరియు ఒమేగా-6 ఫాటీ ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ సౌందర్యానికి మరియు కీళ్లు కండరాలు మరియు గుండె సంబంధిత వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఆవాల నుంచి తయారైన ఈ నూనె ఒమేగా-2 మరియు ఒమేగా-6 ఫాటీ ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ సౌందర్యానికి మరియు కీళ్లు కండరాలు మరియు గుండె సంబంధిత వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అవకాడో ఆయిల్ దీనిలో ముఖ్యంగా ఒమేగా-9 ఫాటీ ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని మరిగించిన నూనె కంటే కూడా పచ్చిగానే ఆహారపదార్థాలలో ఉపయోగించి తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వ్యాధిని దూరం చేసుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా ఒమేగా-9 ఫాటీ ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని మరిగించిన నూనె కంటే కూడా పచ్చిగానే ఆహారపదార్థాలలో ఉపయోగించి తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వ్యాధిని దూరం చేసుకోవచ్చు. కానోలా ఆయిల్ దీనిలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ మెండుగా ఉంటాయి. విటమిన్ E మరియు K పోషకాలను కలిగి ఉంటుంది. ఇది బరువును తగ్గించడానికి.. హృదయనాళాలు సంబంధిత రోగాలను దూరం చెయ్యడంలో ఎంతో తోడ్పడుతుంది. దీనిలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ మెండుగా ఉంటాయి. విటమిన్ E మరియు K పోషకాలను కలిగి ఉంటుంది. ఇది బరువును తగ్గించడానికి.. హృదయనాళాలు సంబంధిత రోగాలను దూరం చెయ్యడంలో ఎంతో తోడ్పడుతుంది. అవిసెగింజల నూనె దీనిలో పొటాషియం ఒమేగా -6 మరియు-3 ఫాటీ ఆమ్లాలు మెండుగా ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మొటిమల సమస్యలను దూరం చెయ్యవచ్చు. మరియు జీర్ణక్రియ సమస్యలు దూరం అవుతాయి మరియు హృదయ సంబంధ రోగాలను దరిచేరనివ్వదు. దీనిలో పొటాషియం ఒమేగా -6 మరియు-3 ఫాటీ ఆమ్లాలు మెండుగా ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మొటిమల సమస్యలను దూరం చెయ్యవచ్చు. మరియు జీర్ణక్రియ సమస్యలు దూరం అవుతాయి మరియు హృదయ సంబంధ రోగాలను దరిచేరనివ్వదు. వాల్నట్ ఆయిల్ దీనిలో ఒమేగా-3, 6 ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. చర్మ పెరుగుదలను ప్రేరేపిస్తుంది, గాయం నయం చేసే కణజాలాన్ని ప్రేరేపిస్తుంది. దీనిలో ఒమేగా-3, 6 ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. చర్మ పెరుగుదలను ప్రేరేపిస్తుంది, గాయం నయం చేసే కణజాలాన్ని ప్రేరేపిస్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్ దీనిలో విటమిన్ E, మరియు అన్ శాచురేటెడ్ కొవ్వుల ఎక్కువగా ఉంటాయి. ఇది మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. మరియు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో విటమిన్ E, మరియు అన్ శాచురేటెడ్ కొవ్వుల ఎక్కువగా ఉంటాయి. ఇది మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. మరియు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బాదం నూనె దీనిలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. మరియు మెగ్నీషియం పాస్పరస్ మరియు కాపర్ మూలకాలు మెండుగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ నూనె ఎంతగానో తోడ్పడుతుంది. దీనిలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. మరియు మెగ్నీషియం పాస్పరస్ మరియు కాపర్ మూలకాలు మెండుగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ నూనె ఎంతగానో తోడ్పడుతుంది. నువ్వుల నూనె దీనిలో ఆంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ E, ఒమేగా-3,6 ఫాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మరియు షుగర్ లెవెల్స్ ను కంట్లోల్లో ఉంచడానికి ఈ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది దీనిలో ఆంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ E, ఒమేగా-3,6 ఫాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మరియు షుగర్ లెవెల్స్ ను కంట్లోల్లో ఉంచడానికి ఈ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది
ఎవరైనా తమ భాగస్వామికి నమ్మకద్రోహం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి మరియు దీనికి విరుద్ధంగా. సంబంధంలో అవిశ్వాసం లేదా అవిశ్వాసం శాతం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవానికి చాలా మంది భాగస్వాములు ఒకరికొకరు విధేయంగా ఉంటారు. ఈ నమ్మకమైన సంబంధంలో, కమ్యూనికేషన్ నుండి నమ్మకం వరకు వారి సంబంధం యొక్క పునాది నిజంగా బలంగా ఉందని అర్థం. సంబంధంలో ఉన్నప్పుడు చెప్పనవసరం లేదు, ఒక వ్యక్తి ఒత్తిడికి గురవుతాడు. ఇది పని కారకాల వల్ల ఒత్తిడి అయినా లేదా సంబంధంలో అంతర్గత పరిస్థితుల కారణంగా ఒత్తిడి అయినా. పనులు సజావుగా సాగే అవకాశం లేదని తెలిసినా ఇక్కడే నిబద్ధత అవసరం. సంబంధంలో నమ్మకమైన భాగస్వాములకు కారణాలు సంబంధంలో నిబద్ధతను కొనసాగించడం సామాన్యమైనది కాదు. బయటి నుండి వచ్చే ప్రలోభాలను పారద్రోలడానికి మాత్రమే కాకుండా, సంబంధాన్ని శృంగారభరితంగా మరియు విసుగు చెందకుండా ఉంచడానికి బలమైన సంకల్పం అవసరం. జంటలు రిలేషన్‌షిప్‌లో విశ్వసనీయంగా ఉండటానికి కొన్ని కారణాలు: 1. నైతిక బాధ్యత సంబంధంలో కలిసి ఉండటానికి ముడి వేసేటప్పుడు, అది డేటింగ్ లేదా వివాహం అయినా, కలిసి ఉండవలసిన నిబద్ధత ఉంటుంది. విశ్వసనీయ భాగస్వామి అంటే పరిస్థితితో సంబంధం లేకుండా ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకునే వ్యక్తి. అంతే కాదు, ఇందులో మతపరమైన లేదా మతపరమైన అంశం కూడా ఉంది. తమ భాగస్వామికి విధేయత చూపుతామని వాగ్దానాన్ని ఉల్లంఘించే ధైర్యం లేని వ్యక్తుల వలె, అది వారి మతం యొక్క బోధనలకు విరుద్ధం. 2. లోపలి బిడ్డ మొత్తం" లోపలి బిడ్డ అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం యొక్క పక్షం, అది అతని జీవితం యొక్క మొత్తం ప్రయాణం నుండి వేరు చేయబడదు. అనుభవించే వారికి సమస్యాత్మక లోపలి బిడ్డ, నమ్మకమైన భాగస్వామిగా సంబంధాన్ని కొనసాగించడం కష్టం. అతని తల్లిదండ్రుల విడాకులను చూసిన అతని గతం లేదా కుటుంబం తక్కువ సామరస్యం కారణంగా ఇది బహుశా ప్రభావితమై ఉండవచ్చు. మరోవైపు, వృద్ధాప్యం వరకు కలిసి కొనసాగే సామరస్యపూర్వక కుటుంబం నుండి వచ్చిన వంటి బాగా నిర్వహించబడే అంతర్గత బిడ్డ ఉన్న వ్యక్తులు, వారి సంబంధానికి కూడా అదే విషయాన్ని వర్తింపజేస్తారు. తెలియకుండానే, సంబంధాల లక్ష్యాలు అతను ఏమి చేస్తాడు, తద్వారా నిర్మించబడిన సంబంధం నిజంగా కొనసాగుతుంది. 3. సౌకర్యాన్ని కనుగొనండి అక్కడ చాలా అందమైన మరియు ఆకర్షణీయమైన వ్యక్తులు ఉన్నారు, అది ఖచ్చితంగా. కానీ ఇప్పుడున్న జంటలాగా అందరూ సుఖాన్ని అందించలేరు. ఇది సంబంధంలో నమ్మకమైన భాగస్వాములను కూడా సూచిస్తుంది. నమ్మకద్రోహంగా ఉండటానికి ప్రయత్నించడం ద్వారా వారు తమను తాము హాని చేసుకోవడానికి బాధపడరు, ఎందుకంటే అన్ని సౌకర్యాలు వారి స్వంత భాగస్వామి నుండి పొందబడ్డాయి. 4. స్మూత్ కమ్యూనికేషన్ సంబంధం సౌకర్యవంతంగా ఉందా లేదా అనేదానిలో పాత్ర పోషిస్తున్న అంశాలలో ఒకటి కమ్యూనికేషన్. వారి భాగస్వామికి ఏదైనా గురించి ఇప్పటికే కమ్యూనికేట్ చేయగల వ్యక్తులలో, అవిశ్వాసం అనే ఆలోచనలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ సందర్భంలో కమ్యూనికేషన్ చిన్న విషయాల నుండి జీవిత సూత్రాలకు సంబంధించిన వాటి వరకు ప్రారంభమవుతుంది. 5. సంఘర్షణతో వ్యవహరించడానికి ఇష్టపడరు నమ్మకద్రోహంగా ఉండటానికి ప్రయత్నించడం అనేది ఒక సంబంధంలోకి ప్రవేశించడానికి సంఘర్షణకు తలుపులు తెరిచినట్లే. ఇది మీ భాగస్వామి యొక్క భావాలను దెబ్బతీయడమే కాకుండా, ఇది వ్యక్తి యొక్క సమగ్రత మరియు సామాజిక కళంకాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా, నమ్మకమైన భాగస్వామిగా ఉండటం ఒక ఆహ్లాదకరమైన విషయం. మరోవైపు, విధేయతతో ఆడటానికి ప్రయత్నించడం కేవలం అతని నమ్మకద్రోహం వల్ల కలిగే సమస్యలను కప్పిపుచ్చడానికి లేదా పరిష్కరించడానికి మాత్రమే భావోద్వేగం, శక్తి, సమయం మరియు అన్ని ఇతర వనరులను హరిస్తుంది. 6. మీ భాగస్వామి గురించి బాగా తెలుసు ఒక వ్యక్తిని నమ్మకద్రోహంగా మార్చే కారకాల్లో ఒకటి, భాగస్వామి యొక్క స్వభావం మారిన లేదా గతంలో ఊహించలేని విధంగా సంబంధంలో అనేక ట్రిగ్గర్లు ఉన్నాయి. అంటే, ఎవరైనా అతనికి కట్టుబడి నిర్ణయించుకునే ముందు తన భాగస్వామి యొక్క స్వభావం నిజంగా తెలియదు. వారి భాగస్వాములను బాగా తెలిసిన వ్యక్తులతో సంబంధం లేకుండా, వారు ఒకరినొకరు ఎంతకాలంగా పరిచయం చేసుకున్నారనే దానితో సంబంధం లేకుండా ఇది భిన్నంగా ఉంటుంది. స్కూల్లో ఉన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక ఏమీ దాచలేదు, లేదా కొత్త వాళ్ళు ఉన్నారు, కానీ కమ్యూనికేషన్ మరియు నిజాయితీకి ప్రాధాన్యత ఉంది, కాబట్టి వారిద్దరూ ఒకరికొకరు తెలుసు. [[సంబంధిత-వ్యాసం]] భాగస్వామి నమ్మకద్రోహంగా ఉన్నప్పుడు, సమస్య యొక్క మూలం అనేక కారణాల వల్ల కావచ్చు. కట్టుబాట్లను కొనసాగించడంలో అతని వైఫల్యం కారణంగా మాత్రమే కాకుండా, అతని ప్రస్తుత భాగస్వామితో సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో అసౌకర్యం కూడా ప్రభావితం కావచ్చు. కారణం ఏమైనప్పటికీ, నమ్మకమైన భాగస్వామి అనేది తప్పనిసరిగా కాపాడవలసిన నిధి. ఇతరులను గౌరవించడం ద్వారా ప్రశంసలు ఇవ్వడం కొనసాగించండి, జీవిత భాగస్వామితో సహా. సమయాన్ని కేటాయించడం ద్వారా బంధం యొక్క పునాదిని బలోపేతం చేయడం కొనసాగించడం మర్చిపోవద్దు విలువైన సమయము మరియు భాగస్వామి యొక్క ప్రేమ భాష ప్రకారం ఆప్యాయతను కురిపించండి.
కీర్తనలు 23:4 – గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును. రోమీయులకు 15:5 – మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము, 2కొరిందీయులకు 1:3 – కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. 2కొరిందీయులకు 7:6 – అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను. కొలొస్సయులకు 1:11 – ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, 2దెస్సలోనీకయులకు 2:16 – మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, 2దెస్సలోనీకయులకు 2:17 – మీ హృదయములను ఆదరించి, ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. Christ is the Author and Giver of యెషయా 61:2 – యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును యోహాను 14:18 – మిమ్మును అనాథలనుగా విడువను, మీయొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; 2కొరిందీయులకు 1:5 – క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. The Holy Spirit is the Author and Giver of యోహాను 14:16 – నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. యోహాను 14:17 – లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును. యోహాను 15:26 – తండ్రియొద్దనుండి మీయొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రియొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును. యోహాను 16:7 – అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును అపోస్తలులకార్యములు 9:31 – కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. Promised యెషయా 51:3 – యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును యెషయా 51:12 – నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? యెషయా 66:13 – ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెహెజ్కేలు 14:22 – దానిలో కుమాళ్ల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును, వారు బయటికి రప్పింపబడెదరు, మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీయొద్దకు వచ్చెదరు, దాని గుర్తుపట్టి యెరూషలేముమీదికి నేను రప్పించిన కీడునుగూర్చియు దానికి నేను సంభవింప జేసినదంతటినిగూర్చియు మీరు ఓదార్పు నొందుదురు యెహెజ్కేలు 14:23 – మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలిసికొని ఓదార్పు నొందుదురు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. హోషేయ 2:14 – పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును; జెకర్యా 1:17 – నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. Through the Holy Scriptures కీర్తనలు 119:50 – నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనలు 119:76 – నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. రోమీయులకు 15:4 – ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధకలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి. By ministers of the gospel యెషయా 40:1 – మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, యెషయా 40:2 – నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. 1కొరిందీయులకు 14:3 – క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు. 2కొరిందీయులకు 1:4 – దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. 2కొరిందీయులకు 1:6 – మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేముకూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైయున్నది. Is abundant కీర్తనలు 71:21 – నా గొప్పతనమును వృద్ధిచేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము యెషయా 66:11 – ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తినొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. Is strong హెబ్రీయులకు 6:18 – మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. Is everlasting 2దెస్సలోనీకయులకు 2:16 – మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, Is a cause of praise యెషయా 12:1 – ఆ దినమున మీరీలాగందురు యెహోవా, నీవు నామీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించియున్నావు. యెషయా 49:13 – శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి. Pray for కీర్తనలు 119:82 – నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి Saints should administer to each other 1దెస్సలోనీకయులకు 4:18 – కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. 1దెస్సలోనీకయులకు 5:11 – కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. 1దెస్సలోనీకయులకు 5:14 – సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. Is sought in vain from the world కీర్తనలు 69:20 – నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి. ప్రసంగి 4:1 – పిమ్మట సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను. విలాపవాక్యములు 1:2 – రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి. To those who mourn for sin కీర్తనలు 51:17 – విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. యెషయా 1:18 – యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లనివగును. యెషయా 40:1 – మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, యెషయా 40:2 – నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. యెషయా 61:1 – ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును మీకా 7:18 – తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. మీకా 7:19 – ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. లూకా 4:18 – ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును To the troubled in mind కీర్తనలు 42:5 – నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తనలు 94:19 – నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. యోహాను 14:1 – మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి. యోహాను 14:27 – శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. యోహాను 16:20 – మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 16:22 – అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు. To those deserted by friends కీర్తనలు 27:10 – నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. కీర్తనలు 41:9 – నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజనము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను కీర్తనలు 41:10 – యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదను. కీర్తనలు 41:11 – నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను. కీర్తనలు 41:12 – నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. యోహాను 14:18 – మిమ్మును అనాథలనుగా విడువను, మీయొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; యోహాను 15:18 – లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. యోహాను 15:19 – మీరు లోకసంబంధులైనయెడల లోకము తనవారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. To the persecuted ద్వితియోపదేశాకాండము 33:27 – శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. To the poor కీర్తనలు 10:14 – నీవు దీనిని చూచియున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు కీర్తనలు 34:6 – ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను. కీర్తనలు 34:9 – యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. కీర్తనలు 34:10 – సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు. To the sick కీర్తనలు 41:3 – రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. To the tempted రోమీయులకు 16:20 – సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. 1కొరిందీయులకు 10:13 – సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును. 2కొరిందీయులకు 12:9 – అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును యాకోబు 1:12 – శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. యాకోబు 4:7 – కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. 2పేతురు 2:9 – భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, ప్రకటన 2:10 – ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను. In prospect of death యోబు 19:25 – అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. యోబు 19:26 – ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. కీర్తనలు 23:4 – గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును. యోహాను 14:2 – నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. 2కొరిందీయులకు 5:1 – భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. 1దెస్సలోనీకయులకు 4:14 – యేసు మృతిపొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. హెబ్రీయులకు 4:9 – కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ప్రకటన 7:14 – అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను వీరు మహా శ్రమలనుండి వచ్చినవారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిరి. ప్రకటన 7:15 – అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును; ప్రకటన 7:16 – వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ప్రకటన 7:17 – ఏలయనగా సింహాసనమధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. ప్రకటన 14:13 – అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారివెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు Under the infirmities of age కీర్తనలు 71:9 – వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. కీర్తనలు 71:18 – దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమునుగూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమునుగూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరసి వృద్ధునైయుండువరకు నన్ను విడువకుము.
ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్ లపై నిత్యం సవాళ్లు విసురుతున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై మొదటిసారిగా రాష్ట్ర మంత్రి కెటి రామారావు మాటల దాడికి పాల్పడ్డారు. దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఇటీవలే అసెంబ్లీ వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తాజాగా బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో తెలంగాణలో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కరీంనగర్ పర్యటనలో భాగంగా గురువారం రూ 1,067కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్ మార్క్ ఫెడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కరీంనగర్ను సీఎం కేసీఆర్ లక్ష్మీనగరంగా చూస్తారని, ఇక్కడ ప్రారంభించే ప్రతి పని విజయవంతం అవుతుందని నమ్ముతారని చెప్పారు. కరీనంగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ తనను గెలిపించిన ప్రజల కోసం ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ స్టేటస్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీగా గెలిచి మూడేండ్లు అయినా కరీంనగర్ పట్టణం కోసం కనీసం రూ.3కోట్ల పని కూడా సబ్బాత్ చేయలేదని మండిపడ్డారు. వర్గాల పేరుతో ప్రజల మధ్య పంచాయితీ పెట్టడం తప్ప బండి సంజయ్‌కు ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని కూడా మాట్లాడలేదని కేటీఆర్‌ ఫైరయ్యారు. రోజూ సీఎం కేసీఆర్‌ను దుర్భాషలాడడం, ఆయనపై విరుచుకుపడ్డడం తప్ప సంజయ్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చేసింది గుండు సున్నా అని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 15వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన కమలాకర్‌కు ఈ దఫా లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని మంత్రి కరీంనగర్‌ పట్టణానికి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అడ్డి మార్‌ గుడ్డి దెబ్బ అన్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన బండి సంజయ్‌ తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఎంపీగా గెలిచారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికి పరిమితమైన బండి సంజయ్‌ కరీంనగర్‌ జిల్లా ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఉదయం లేచింది మొదలు యువతీ యువకుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే తప్ప ఆయన ఏం చేశారని నిలదీశారు. మందిర్‌, మసీదు అంటూ మాట్లాడడం తద్వారా రెండు, మూడు ఓట్లు పొందడం బిజెపికి పరిపాటిగా మారిందని చెబుతూ కనీసం కరీంనగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కూడా అనుమతి తీసుకురాలేకపోయారని సంజయ్‌పై విరుచుకుపడ్డారు. గంగుల కమలాకర్‌ పది ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణానికి అనుమతి తీసుకువచ్చి ఈ పనులను ప్రారంభించారని గుర్తు చేశారు. అంతకు ముందు రోజు, హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ నగరంలో నెలకొన్న వరద ముంపు శాశ్వత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రూ. 10వేల కోట్ల్ల నిధులను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తేవాలని పరోక్షంగా సవాల్ విసిరారు. అకాల వర్షాలతో నగరం వరద ముంపునకు గురైతే కేంద్ర బృందం పర్యటించింది తప్పితే పైసా కూడా మంజూరు చేయలేదని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేసారు. నిధులను తెస్తే కేంద్ర మంత్రికి నగర నడిబొడ్డున పౌర సన్మానం ఘనంగా చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని ఆ తరువాత కలిసికట్టుగా అందరం హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేద్దామని చె కెటిఆర్ పిలుపునిచ్చారు.
హీరో అల్లరి నరేశ్ టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా కామెడీ మూవీస్ తో బిజిగా ఉండే నరేశ్.. ఈ మధ్య తన జోనర్ ని పూర్తిగా మార్చేశాడు. గతేడాది నాందితో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అల్లరి నరేశ్.. ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ రోజు రిలీజై ఈ మూవీ ఎలా ఉంది.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా చూద్దాం. అల్లరి నరేశ్ గతకొంతకాలంగా వరుస ప్రయోగాలు చేస్తున్నాడు. గతంలో కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన నరేశ్... గమ్యం, శంభో శివ శంభో, మహర్షి లాంటి సినిమాల్లో సెంటిమెంట్‌ పండించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. గతేడాది థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీ నాంది లో నటించిన నరేశ్.. ఇప్పుడు ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం సినిమాలో మరోసారి సీరియస్ రోల్‌ లో కనిపించాడు. కథేమిటంటే.. గిరిజన ప్రజలు, వారి హక్కుల కోసం చేసే పోరాటాలు, ప్రభుత్వాధికారుల పనితీరు. ఇదే ఈ సినిమా స్టోరీ. ప్రజలకోసం ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఈ మూవీలో క్లియర్ గా డైరెక్టర్ చూపించాడు. ఈ సినిమాలో గవర్నమెంట్ తెలుగు టీచర్ గా నరేశ్ యాక్ట్ చేశాడు. ఎలక్షన్ డ్యూటీలో భాగంగా.. గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లికి వెళ్తాడు. రోడ్డు, స్కూల్, హాస్పటల్ వంటి కనీస వసతి సౌకర్యాలు లేని ఆ ప్రాంతం ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తారు. ఇక ఎలక్షన్ ఆఫీసర్ గా వెళ్లిన నరేశ్.. అక్కడ పోలింగ్ జరిపించాడా? అక్కడి ప్రజలు ఓటు వేశారా? వాళ్లకు కావాల్సిన కనీస సదూపాయాల కోసం ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించారన్నదే ఈ సినిమా. ఎలా ఉందంటే.. దర్శకుడు ఏఆర్ మోహన్ తాను రాసుకున్న కథని చక్కగా తీశాడు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలని బాగా తెరపై చూపించడాడు. సీరియస్ స్టోరీలో కాస్త కామెడీ ఉన్నా.. రోటీన్ స్టోరీ కావడంతో మూవీలో ఏదో లోపించనట్లు అనిపిస్తుంటది. గిరిజన ప్రాంతాల సమస్యలని ప్రస్తావించినా.. ఇంకా ఏమైన ఉంటే బాగుండు అనే మూడ్ లో ప్రేక్షకులు ఉంటారు. ఎవరెలా చేశారంటే.. ఇక అల్లరి నరేశ్ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీతో పాటు సీరియస్ క్యారెక్టర్ లు చేయగలడని ఇదివరకే ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మూవీలో గవర్నమెంట్ తెలుగు టీచర్ గా తెరపై కనిపించేది కొంత సేపే అయినా.. ఎలక్షన్ అధికారిగా తన విధిని బాధ్యతగా నిర్వహించే పాత్రలో చక్కగా నటించాడు. ఇక హీరోయిన్‌ గా నటించిన ఆనంది తన పాత్రకు న్యాయం చేసింది. అయితే గిరిజన యువతిగా కాకుండా... మాములుగా కనిపించడం కాస్తంత మైనస్ అనే చెప్పాలి. ఇక వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఇంగ్లీష్ టీచర్ పాత్రలో తన క్యారెక్టర్‌ కు వంద శాతం న్యాయం చేశాడు. గిరిజన యువ నాయకుడిగా నటించిన శ్రీతేజ్ నటన బాగుంది. మిగతా పాత్రల్లో నటించిన ప్రవీణ్, కలెక్టర్‌ గా సంపత్ రాజ్, ఊరి ప్రజల నుంచి తక్కువ రేటుకే సరుకులు కొనే వ్యాపారి పాత్రలో రఘుబాబు న్యాయం చేశారనే చెప్పొచ్చు. అయితే సినిమా మొత్తం సిరియస్ గా ఉండటం.. కొంచెం ఎడిటింగ్ లోపం కనిపించడంతో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తది.
నిర్మాత బెల్లంకొడ సురేష్ తనయుడు గణేష్ హీరోగా పరిచయమైన `స్వాతిముత్యం` ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకి మంచి రివ్యూలతో పాటు ప్రేక్షకులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్ లో జెండా పాతేయడం ఖాయమంటూ ప్రశంసలొస్తున్నాయి. తొలి సినిమాతోనే గణేష్ తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో సక్సెస్ మీట్ని నిర్వహించారు. ఇందులో నటీనటులు మరియు సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నాగ వంశీ స్వాతిముత్యం విజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. `అన్ని ఏజ్ గ్రూప్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే టీమ్కు విజయాన్ని అందించాలని ఆకాంక్షించిన చిరంజీవికి నిర్మాత మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. `గాడ్ ఫాదర్` సినిమా పెద్ద విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సినిమాలు ఒకేసారి విజయవంతం కావడంతో కొత్త ఉత్సాహాన్నిస్తుందన్నారు. అలాగే హీరో గణేష్ మాట్లాడుతూ..`ముందుగా నేను తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ . ఎందుకంటే హీరోగా నన్ను అంగీకరించారు . సినిమాకి సక్సెస్ ఇచ్చారు. ఈ సినిమాలో తెరపై గణేశ్ కనిపించలేదు .. బాలా అనే పాత్ర మాత్రమే కనిపించిందని అంటున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. హీరోగా తొలి సినిమాతో ఒక 10 మార్కులు వేయించుకున్నానని అనుకుంటున్నాను` అన్నారు. `ఈ సినిమాలో చేసే ఛాన్స్ రావడం నా అదృష్టం. సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించే ఒక అవకాశం నాకు ఈ సినిమా వలన కలిగింది` అని వర్ష బొల్లమ్మ హర్షం వ్యక్తం చేసింది. అలాగే మిగతా సభ్యులు స్వాతిముత్యం సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేసారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఇందులో ప్రగతి సురేష్.. వెన్నెల కిషోర్.. సుబ్బరాజు తదిరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వం వహించారు. నాగ వంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్తో కలిసి చిత్రాన్ని నిర్మించారు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం You are here హోం » Others » ఏపీలో రూ.10 లక్షల కోట్ల అవినీతి ఏపీలో రూ.10 లక్షల కోట్ల అవినీతి 06 Oct 2018 1:43 PM కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల అవినీతి జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఐటీ దాడులు చూసి చంద్రబాబు భయపడుతున్నారని పేర్కొన్నారు. అక్రమార్జన భయటపడుతుందని టీడీపీ నేతల భయమన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఎన్నికల ర్యాలీలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీలకుచెందిన “భయ్యా”లను రాష్ట్రంలోకి రానివ్వవద్దని పేర్కొంటూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పంజాబ్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న బిజెపి, ఆప్ నేతలను ఉద్దేశించి ప్రజలను కోరడం ద్వారా వివాదాస్పదమైంది. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలను ఉద్దేశించి “భయ్యాలు” అనే పదాన్ని ఉపయోగించడం సాధారణంగా అభ్యంతరకరంగా పరిగణిస్తారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలో, మంగళవారం రూప్‌నగర్‌లో రోడ్‌షోలో చన్నీ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పక్కన చప్పట్లు కొడుతూ కనిపించారు. కాగా, చన్నీ వాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. యూపీ, బీహార్ ప్రజలను సీఎం అవమానించారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ ఉత్తర ప్రదేశ్ ప్రజలను అవమానించారని ధ్వజమెత్తారు. కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఉత్తర ప్రదేశ్ ప్రజలను పబ్లిక్ గూండాలని అన్నారని, అఖిలేశ్ యాదవ్ ఆమెకు పెద్ద పెద్ద పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌ను అవమానించే పనిని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ చేపట్టాయా? అని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలను గూండాలుగా పేర్కొనడాన్ని వీరంతా ఎలా సమర్థిస్తారని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలు అనేక రాష్ట్రాలు, దేశాలకు వెళ్తూ, తమ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నారన్నారు. చన్నీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వంటివారు ఆ మంచి పేరును చెడగొడుతున్నారని ఆయన ఆరోపించారు. “ప్రియాంక గాంధీ పంజాబ్ కోడలు. ఇక్కడ పాలించటానికి వచ్చిన ‘ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ భాయి’లను రాష్ట్రంలోకి రానివ్వరు” అని పంజాబ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అంటూ చన్నీ చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. ఆప్ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలను “చాలా సిగ్గుచేటు” అని పేర్కొన్నారు. చన్నీ వ్యాఖ్యలపై వ్యాఖ్యానించమని విలేకరుల సమావేశంలో అడిగినప్పుడు “ఏ వ్యక్తి లేదా ఏదైనా నిర్దిష్ట సమాజంపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము” అని ఆయన బదులిచ్చారు. చన్నీ తన చర్మపు ఛాయపై గతంలో తనను ‘కాలా (చీకటి)’ అని పిలిచేవాడని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ప్రియాంక గాంధీ కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారేనని భగవంత్ మాన్ చెప్పినప్పుడు, ఆమె కూడా “భయ్యా” అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. బీజేపీ నేత తేజస్వి సూర్య ట్విట్టర్‌లో చన్నీ వీడియోను పంచుతూదీనిపై ప్రియాంక గాంధీ వాద్రాను లక్ష్యంగా చేసుకొని మండిపడ్డారు. “ప్రియాంక వాద్రా జీ తనను తాను ఉత్తరప్రదేశ్ కుమార్తెగా పిలుచుకుంటోంది. పంజాబ్‌లో ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలను అవమానిస్తునప్పుడు ఆమె చప్పట్లు కొట్టారు. ఇది ఆమె ద్వంద్వ పాత్ర, ముఖం కూడా” అని సూర్య విమర్శించారు.
నీషే మతి పోగొట్టుకొన్న ఈ నగరం లో పుస్తకప్రదర్శన నిజంగా ఈ నగరానికి పెట్టని నగ.ఖచ్చితంగా చెప్పాలంటే ఒకలాంటి విషవలయం!చాలా దుకాణాల్లో జర్మన్‌తత్వవేత్త పుస్తకాలు! అనంతంప్రచురణ రంగం బాగా పసిగట్ట గల అంశమే, ఎందుకంటే అది కీర్తిశేషుడైన ఒక రచయిత అస్తిత్వాన్ని అతని పరిమితులను మించి పొడిగిస్తుంది కనుక. మనమనుకొనే తెంపులేని భవిష్యత్తును బ్రతికున్న రచయిత కళ్ళముందుంచుతుంది. మొత్తానికి, పుస్తకాలు మనకన్నా తక్కువ పరిమితమైనవి.వాటిలో అన్నిటికన్నా చెత్త అనుకొన్నది కూడా రచయితను మించి బ్రతుకుతుంది.ముఖ్యకారణం దాని రచయిత కన్నా అది ఆక్రమించే స్థలం చాలా తక్కువ.పిడికెడు మట్టిగా మారిన రచయిత కన్నా, అరల్లో మట్టిగొట్టుకు పోయి,ఇవి ఎక్కువ కాలం జీవిస్తాయి. మిగిలిన బంధుమిత్రుల జ్ఞాపకాల(అంతగా ఆధారపడలేము) కన్నా ఈ తరహా భవిష్యత్‌చాలా నయం.ఈ తరహా మరణాంతర దృష్టి కవి కలాన్ని కదిపే శక్తి. నలు చదరంగా ఉన్న వీటిని అటూఇటూ తిప్పుతాం మన చేతులతోచిన్నవి ,పెద్దవి , మరీ పెద్దవిఅస్థి శకలాలను కదుపుతున్నాము అనుకోవడం లో తప్పేమి లేదు. ఒకపుస్తకం నవల,తత్వ గ్రంథం,కవితాసంకలనం,ఆత్మకథ,రోమాంచకిఏదైనా సరే చివరికి అది మనిషి ఏకైక జీవితమే;మంచో,చెడో , కానీ ఎప్పుడూ పరిమితమే. తత్వ వివేచన మృత్యుసమక్షంలో మనిషిచేసే పని అని ఎవరన్నారో అది అక్షరాలా నిజం. రచిస్తూ ఎవడూ యువకుడు కాలేడు. అలాగే,చదవడం వల్ల ఎవడూ యువకుడు కాలేడు.అదిలా ఉండబట్టే మనమందరం మంచి పుస్తకాలు చదవడానికి సహజంగా అంత ప్రాధాన్యతనిస్తాం.సాహిత్యం లోనే కాదు ఎందులోనూ,మంచి అన్నది సొంతంగా నిలబడేది కాదు.చెడు నుండి విడదీస్తూ మనం దాన్ని నిర్వచిస్తాము.ఒక మంచి పుస్తకాన్ని రాయడానికి రచయిత నానా చెత్తంతా చదవాల్సి వుంటుంది.లేని పక్షంలో ఇదమిత్థమని తేల్చుకోలేడు.ఈ రకంగా చెడు సాహిత్యానికి కూడా చివరికి ఒక విధమైన సమర్థన దొరుకుతుంది. మనమందరం చనిపోతాము కాబట్టి,పుస్తకాలు చదవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, మనమేదైనా ఒక ఉపాయం కనుక్కోవాలిమన సమయం ఆదా చేసుకోవడానికి. లావాటి నవలనొకదాన్ని ముందేసుకొని,హాయిగా పేజీలు తిరగేస్తూ పోవడంలో ఆనందం ఉంది,కాదనను.కానీ,అలా ఎక్కువ కాలం గడపలేము. చివరికి,ఏదో ఒకనాడు చదవడం చదవడంకోసమే కాకుండా ఏదోకొంత నేర్చుకొనడానికి చదువుతాము.కావున క్లుప్తత, సంక్షిప్తత,సమ్మేళనాల అవసరంఅన్ని రకాల మానవ యాతనను దేదీప్యమానంగా ప్రదర్శించడానికి ఇంకోలా చెప్పాలంటే ఒక అడ్డదారి అవసరం ఉంది.అటువంటి అడ్డదారి ఒకటి ఉందా?(ఉంది,దాని గురించి తర్వాత)అన్న మన అనుమాన ఫలంఅక్షర సముద్రాన్ని తరించడానికి ఒక దిక్శూచి అవసరం. సమీక్షకుల పుణ్యమా అని సాహిత్య విమర్శ దిక్శూచి పాత్ర వహిస్తుంది,అయ్యో ఈ ముల్లు విపరీతంగా ఊగిసలాడుతుందే.ఒకరికేది దక్షిణమో మరొకరికి అది ఉత్తరం!తూర్పు పడమరల విషయంలో ఈ తతంగం మరీ దారుణం.సమీక్షకులతో వచ్చిన చిక్కల్లా (అధమ పక్షం) మూడు రకాలు. 1.వాడు దివాలకోరు కావచ్చు.అతనూ మనలాంటి అజ్ఞానే కావచ్చు. 2.కొన్ని రకాల రచనల పట్ల పక్షపాతం ఉండవచ్చు;లేదా ముద్రాపకుల కోసం పనిచేస్తూ ఉండవచ్చు. 3.అతడు గొప్ప రచయితే ఐతే(బోర్జెస్‌లా)తన సమీక్షనే గొప్ప కళాఖండంలా మలచవచ్చు.ఆ సమీక్షలో పడిపోయి మనం మూలాన్ని వదిలేయవచ్చు. ఏది ఏమైనా ,ముంచుతుందో ,తేలుస్తుందో తెలియని ఒక దుంగను అంటిపెట్టుకొని,నీవు సముద్రంలో కొట్టుకుపోతూనే ఉంటావు.అన్ని దిక్కులా పుటలు తిరగేస్తున్న సవ్వడి. దీనికి ఒక ప్రత్యామ్నాయం , నీ సొంత అభిరుచిని నీవు పెంపొందించుకోవడం ,నీ దిక్శూచిని నీవు తయారు చేసుకోవడం.బాగా ప్రకాశించే, మిణుకుమిణుకుమనే, కొన్ని తారలతో,నక్షత్ర మండలాలతో పరిచయాన్ని పెంచుకోవడం.కానీ ఇవన్నీ చేయడానికి లెక్కకుమిక్కిలి ఎక్కువ కాలం పట్టవచ్చు.ఈ లోపు తలనెరిసి ముసిలి వాడవైన తర్వాత కూడాఏదో పుస్తకం చేబూని..రోజులు లెక్క బెట్టుకొంటూ ఉండవచ్చు.పోతే, మరో మార్గాంతరం ఇందాక అనుకొన్నట్టుగానే.. ఎవరో ఒకరి మాటను నమ్మడం స్నేహితుడి సలహా,నీవు బాగా ఇష్టపడే పుస్తకంలోనీ ఒక ఉట్టంకింపుఏ రకంగా వ్యవస్థీకృతం కాకున్నా,ఈ తరహా పద్ధతులు మనం బాల్యం నుండి అలవాటు పడినవే. కానీ,దీన్ని నమ్ముకోలేం.కారణం సాహిత్య సముద్ర మట్టం దినదినం పెరిగిపోతూ ఉండటమే.(ఈ పుస్తక ప్రదర్శన దీనికి నిరూపణ;ఇది మరో పెను ఉప్పెన సుమా!) మరి ఎక్కడ కాలు మోపడానికి గట్టినేల?అది నివాస యోగ్యం కాని ద్వీపం అయినా సరే! నాలుగు మాటలు చెప్పదలిచాను. నా సూచనసాహిత్యంలో ఉత్తమ అభిరుచిని ఏర్పరచుకోవడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గంమీకు తెలియచేసే ముందుగాఈ పరిష్కార మూలం గురించి.. అనగా ఏ గొప్పతనం లేని నా గురించిఅహంకారానికి లోనై కాదు,ఒక భావం విలువ అది జనించే సందర్భానికి సంబంధించి ఉంటుందని నమ్మడం వల్లనేనే ప్రచురణకర్తనైతే ,పుస్తకం అట్టమీద రచయిత వివరాలతో పాటు,ఆ రచన చేసేనాటికి ఖచ్చితంగా అతని వయసు ఎంతో ముద్రిస్తాను. వయసులో తమకన్న అంత చిన్న లేదా అంత పెద్ద రచయిత మాటలను పట్టించుకోవాలా వద్దా అన్న విషయాన్ని పాఠకులే తేల్చుకొంటారు. నేను చేయబోయే సూచన ఒక వర్గానికి(నేను తరం అన్న పదాన్ని వాడలేను, కారణం అది ఒక బరువునూ,ఐకమత్యాన్ని సూచిస్తుంది) చెందిన మనుషులకు చెందినది.వారికి సాహిత్యం సహస్ర నామాలతో సాక్షాత్కరిస్తుంది.అడవి మనిషి కూడా నాగరిక సమాజం లో వారిని ఎగాదిగా గమనిస్తాడు.వీరు సమూహాల్లో ఇబ్బందిగా కదులుతారు.పార్టీలో గానా బజానాలో వీరు పాలు పంచుకోరు.అక్రమ సంబంధాలకు తాత్విక ప్రాయశ్చిత్తాలను వెదుకుతారు.రాజకీయాల చర్చల్లో ఒక పట్టాన ఒప్పుకోరు.తమ గురించి చెడుప్రచారం చేసే వారిని మించి తమ్ము తాము ఈసడించుకొంటారు.గంజాయి,భంగు కాకున్నా పొగ,తాగుడుతో సరిపెట్టుకొంటారు. అటువంటివారు అప్పుడప్పుడు జైలుగదిలో తమ రక్తంలో తాము ఈదుతున్నట్టు లేదా వేదిక నెక్కి మాటాడుతున్నట్టు కనిపిస్తారు.వారు తిరగబడుతున్నది(సరిగ్గా చెప్పాలంటే నిరసిస్తున్నది)కేవలం అన్యాయానికి ప్రతిగా కాదు,ఏకంగా ప్రపంచమార్గం మీద!తమ ఆలోచనలు,భావాలు నిక్కచ్చి అన్న భ్రమలు వారికి ఏ కోశానా లేవు.క్షమించరాని ఆత్మాశ్రయత్వం మీదే ఆదినుండి వారి పట్టుదల.దాడికి గురి కాకుండా తమ్ము తాము కాపాడుకోవడానికి వారలా చేయడం లేదు.వారి భావాలు, వాటిని పదిలపరిచే స్థానాలు ఎంత తేలికగా దెబ్బ తినగలవో వారికి బాగా తెలుసు.డార్విన్‌సిద్ధాంతానికి వ్యతిరేకంగా దెబ్బతినడమే జీవలక్షణమని వారు భావిస్తారు.ఐతే ఒక విషయం ఆత్మపీడనకు ,దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇటీవలి కాలంలో స్వతంత్ర ధోరణిలో రాసిన ప్రతిరచయితకి దీన్ని అంటగట్టడం ఒక ఆనవాయితి అయిపోయింది.కళలో మూసపోతను(cliche)అరికట్టే సాధనాలు తీవ్రమైన ఆత్మాశ్రయత్వం,దురభిప్రాయం,అమిత ఇష్టాలు అన్న వారి సహజాతానికి లేదా స్వతస్సిద్ధమైన ఎరుకకి సంబంధించినదిది.మూసధోరణికి(cliche)వ్యతిరేకతే కళను జీవితం నుండి వేరు పరుస్తుంది. నేను చెప్పబోయే దాని నేపథ్యం మీకు కొంతవరకు తేటతెల్లమైందనుకొంటా, సరే చెప్పివేస్తాను. సాహిత్యంలో ఉత్తమాభిరుచిని పెంపొందించే ఏకైక సాధనం కవిత్వం.కవినన్న పక్షపాతంతో,ఏదో ప్రయోజనాలనాశించి నేనిలా చెబుతున్నానని మీరనుకొంటే అది శుద్ధ తప్పు.అందునా,నాకు ఎటువంటి సంఘాలతో ప్రమేయం లేదు. కవిత్వం మానవ అభివ్యక్తికి చరమ రూపం.కవిత్వం బహు క్లుప్తమే కాదు, మానవ అనుభవాన్ని వ్యక్తం చేసే సంక్షిప్త మార్గం.భాషాగత కార్యకలాపాలకు సాధ్యమైనంత ఉన్నత ప్రమాణాలను నిర్ణయిస్తుంది..ప్రత్యేకించి వ్రాతలో! కవిత్వాన్ని పఠించేకొద్దీరాజకీయ,తాత్విక గ్రంథాలు,చరిత్ర,సామాజిక శాస్త్రాలు,నవలలుఎందులో కూడా శబ్దాడంబరాన్ని(verbosity)బొత్తిగా భరించలేరు.ఈ కవిత్వశబ్దాల్లోని(poetic diction)తీక్ష్ణమైన క్లుప్తత,వేగం,ఖచ్చితత్వాలకు లోబడే ఉంటుంది వచనం లో మంచి శైలి కూడా.మరణ శాసనానికి,పరమ సూక్తికి జన్మించిన కవిత భావింపదగిన ఏ విషయానికైనా బహు దగ్గరి దారి;గద్యానికి పద్యం క్రమశిక్షణ గరపుతుంది.ప్రతిపదం విలువ,పాదరసంలా జారిపోయే మానసిక గతులు, దీర్ఘపంక్తులకు మార్గాంతారం,అనవసర వివరాలను,తేలికగా అర్థమయే దాన్ని విసర్జించే ఒడుపు,ముగింపు శిల్పంగద్యానికి తెలిసివచ్చేలా చేసేది పద్యమే.. కవిత్వమే.సాధారణ రచనని,అపూర్వ కళని వేరుచేసే తాత్వికకాంక్షను గద్యంలో రగిలించేది కవిత్వమే.ఈ విషయంలో గద్యం,పద్యం కన్నా చాల మందమతి. దయచేసి,నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు.నేను గద్యాన్ని కొట్టి పారేయడం లేదు. నిజానికి,పద్యం, గద్యం కన్నా బహు ప్రాచీనం.సాహిత్యం కవిత్వంతోనే మొదలయింది. గుహవాసి చిత్రించిన బొమ్మకన్నా,దిమ్మరి పాడిన పాట బాగా పురాతనమైనది. వెనుకట,ఎప్పుడో నేను పోల్చినట్టు,గద్యం కాల్బలం,పద్యం వాయుసేన.పైవాటి ద్వారా నేను నిరూపించ దలచుకొన్నవి కవిత్వ అధికారశ్రేణి,అనాది మూలాలు అంతకన్నా కావు. ఆచరణీయమైన విషయాలు నాలుగు చెప్పి,అచ్చుపడిన ప్రతిపుస్తకాన్ని చదివే శ్రమకు లోను కాకుండా,మీ దృష్టిని,మెదడుని కాపాడే యత్నం. కవిత్వం ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే కనిపెట్టబడింది.కారణం అది క్లుప్తతకు పర్యాయపదం!కొన్ని సహస్రాబ్దాల ఈ ప్రక్రియను సూక్ష్మంగా సింహావలోకనం చేసుకోవాలి.నీవనుకొన్న దానికన్నా ఇది సులువే,పద్యం గద్యం కన్న తక్కువ బరువు కాబట్టి.కేవలం సమకాలీన సాహిత్యం మీదే దృష్టి నిలిపావా..ఇక నీ పని నల్లేరుపై బండినడక.ఓ రెండునెలలు శ్రద్ధగా నీ మాతృ భాషలో వచ్చిన కవుల రచనలను సంపాదించు,ముఖ్యంగా ఈ శతాబ్ది ఆదిగా.. ఓ డజను పుస్తకాలు సమకూరుతాయి! ఈ వేసవి ముగిసేసరికల్లా నీ ప్రయత్నానికి మంచి రూపు వస్తుంది. కవిత్వపఠనం తర్వాత అలమరాలో అలవాటైన గద్యాన్ని తీసి అవతల గిరవాటేస్తావు. అది నీ తప్పు కాదు.నీవింకా వదలకుండా చదువుతున్నావంటే అది ఆ గద్య రచయిత ఘనత.మన అస్తిత్వానికి సంబంధించిన నిజాలను,కవుల్లాగే,అతనూ వెల్లడిస్తున్నాడు. ఇది ఆ గద్య రచన ఏ మాత్రం భారం కాదని నిరూపిస్తుంది.అంతేగాక అతని భాషలో జవజీవాలు పుష్కలంగా ఉన్నాయి.లేదా నీవు పఠన వ్యసనానికి గురయ్యావు.ఇతర వ్యసనాలతో పోలిస్తే ఇదేమంత చెడ్డదేమీ కాదు. నన్నొక వ్యంగ్య చిత్రాన్ని(caricature) గీయనివ్వు.కారికేచర్లు అవసరమైన దాన్ని బలంగా ఎత్తి చూపుతాయి.నా కారికేచర్‌లో చదువరి రెండుచేతులా పుస్తకాలు.ఎడమ కవిత్వం,కుడి వచనం.దేన్ని ముందు పడవేస్తాడో చూద్దాం.అతని రెండు చేతుల్లో గద్యమే ఉండే అవకాశం లేకపోలేదు.కానీ అది అత్మ తిరస్కారానికి దారి తీస్తుంది.మీరు అడగవచ్చు మంచి,చెడు కవిత్వాలను ఎలా వేరు చేయాలి అని.అతని ఎడమ చేతిలో ఉన్నది చదవ దగ్గదే అనడానికి భరోసా ఏమిటి?అని. ఒకటి ఎడమ చేతిలో ఉన్నది,కుడిచేతిలో ఉన్నదాని కన్నా తేలిక అవడానికి ఎక్కువ అవకాశం.రెండు.కవిత్వం ఇటాలియన్‌కవి మొంటాలే చెప్పినట్టు అర్థ కళ!అందులో బుకాయింపుకు అవకాశాలు బొత్తిగా తక్కువ.మూడవ పంక్తి చదవగానే పాఠకుడికి తన ఎడమచేతిలో ఉన్నది ఏపాటి పుస్తకమో అర్థమై పోతుంది.కవిత్వం త్వరగా గ్రహింపు కొస్తుంది,దానిలోని భాషసౌష్టవం భావాన్ని ఇట్టే అందేలా చేస్తుంది.మూడు కవితా పంక్తులు తేరిపార చూశాక అతను కుడి చేతివైపు దృష్టి సారించవచ్చు. ముందే చెప్పినట్లు ఇది కారికేచర్‌. మీకు తెలియకుండా మీరు ఇదే భంగిమలో నిలిచి పుస్తకాలు పరిశీలిస్తూ ఉండవచ్చు.వివిధ సాహిత్య ప్రక్రియలకు చెందిన పుస్తకాలను ఎంచుకోండి.కుడి వేపు,ఎడమ వేపు మార్చి మార్చి చూడాల్సిరావడం మతిపోగొట్టే పనే, ఒప్పుకొంటాను.టూరిన్‌వీధుల్లో గుర్రబ్బండ్లు ఇప్పుడు లేవు.ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాక బగ్గీ వాడు తన గుర్రాన్ని చర్నాకోలాతో బాదే దృశ్యం నిన్ను ఇబ్బంది పెట్టదు ఒకప్పటిలా. ఈ పుస్తక ప్రదర్శనలో ఉన్న అన్ని పుస్తకాల్లోని అక్షరాలను మించి పెరిగే ఈ గుంపులకు , ఒక వందేళ్ళ తర్వాత ఎవరి పిచ్చి ,అంతగా పట్టక పోవచ్చు.సరే,నేను ఇందాక చెప్పిన చిట్కా ను నీవు అమలులో పెట్టు.
వివాదాల పరిష్కార పక్రియ- ఆంగ్లంలో Dispute Redressal Mechanism. దీనిని మానవ సమాజ పరిణతికి గీటురాయిగా సామాజిక శాస్త్రజ్ఞులు భావిస్తారు. ఈ వివాద పరిష్కార యంత్రాంగాన్నే న్యాయ వ్యవస్థ లేదా న్యాయస్థానాలని పిలుచుకుంటాం. న్యాయస్థానాలలో కక్షిదారుల తరపున వాదించే వారిని న్యాయవాది, వకీల్‌, ‌ప్లీడర్‌గా వ్యవహరిస్తుంటాం. వివిధ చట్టాలు, నియమ నిబంధనలను ఆయా కక్షిదారుల తరపున విపులీకరించి, విశ్లేషించి వాదించే న్యాయవాదులకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. భారత స్వాతంత్య్రోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించి, జన బాహళ్యంలోనికి తీసుకెళ్లిన గాంధీజీ, మోతీలాల్‌ ‌నెహ్రూ, సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌, ‌తేజ్‌ ‌బహదూర్‌ ‌సప్రూ, ప్రకాశం పంతులు వంటివారి పేర్లు అందరికి పరిచితమే. గాంధీజీ తన పర్యటనలో ఆయా ప్రాంతాల ప్రముఖ న్యాయవాదుల ఇళ్లకు వెళ్లి వారిని స్వాతంత్య్రోద్యమంలో ఎలా భాగస్వాములను చేసేవారో ఆనాటి నేతల ఆత్మకథలు చదివితే తెలుస్తుంది. వ్యక్తులు తాము ఎదుర్కొంటున్న కొన్ని సామాజిక, న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం న్యాయవాదుల దగ్గరకు వెళతారు. ఇదంతా కేవలం కేసులు వాదించటం, తీర్పులు తేవడం కాదు. సమస్యల మూలాన్ని గుర్తించి, విశ్లేషించడం. ఆయా వర్గాల, సమూహాల, వ్యక్తుల ఆకాంక్షలను, ఆవేదనలను పరిగణనలోనికి తీసుకుని, వాటికి అక్షరరూపం ఇచ్చి, ఒక క్రమపద్ధతిలో చెప్పడం (Articulate Action) కూడా. సమాజ ఆలోచనా పక్రియను ఒక క్రమపద్ధతిలోకి మళ్లించే పనిలో న్యాయవాది కీలకపాత్ర వహిస్తారు. ఇది నిరంతర పక్రియ. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ప్రకటించినట్లు, ‘బలహీనులైన పౌరులకూ, దుందుడుకుతనంతో ఉన్న రాజ్యానికీ మధ్య నిలబడడానికి ఏ రోజునైతే న్యాయవాది నిరాకరిస్తాడో ఆ రోజే అరాచకానికి పునాది పడుతుంది.’ అంటే న్యాయవాది ఒక ‘సామాజిక రక్షణ కవచం’ వంటివాడు. అలాంటి న్యాయవాదులను ఒకే గొడుగు కింద తీసుకువచ్చి సామాజిక సేవలో భాగస్వాములను చేసే లక్ష్యంతో ప్రారంభమైన సంస్థ ‘అఖిల భారతీయ అధివక్తా పరిషత్‌’. 1992‌లో భారతీయ తత్త్వవేత్త దత్తోపంత్‌ ‌ఠేంగ్డే మార్గదర్శకత్వంలో ఇది ఒక రూపును సంతరించుకుంది. అంతకుముందే, అంటే, 1975 నాటి ఎమర్జెన్సీలోను, తరువాత 1990-92 అయోధ్య రామ జన్మభూమి ఉద్యమ సందర్భంగా సామాన్య ప్రజల కోసం వివిధ రాష్ట్రాలలో ఏర్పడిన న్యాయవాద సంఘాలన్నీ 1992 నుంచి అఖిల భారతీయ అధివక్తా పరిషత్‌ ‌ఛత్రం కిందకు వచ్చాయి. కేరళలో అభిభాషక పరిషత్‌, ‌తెలుగు రాష్ట్రాలలో న్యాయవాద పరిషత్‌, ‌తమిళనాడులో వరక్కిరగళ సంఘ్‌, ‌పశ్చిమ బెంగాల్‌లో జాతీయ న్యాయవాదుల వేదిక వంటి పేర్లతో ఆయా రాష్ట్రాలలో శాఖలు ఏర్పడ్డాయి. సమాజంలో పనిచేస్తున్న సజ్జన శక్తికి అండగా నిలబడటమే అధివక్తా పరిషత్‌ ‌ప్రధాన కర్తవ్యం. వివిధ రంగాలలో పనిచేస్తున్న ఉద్యమకారులకు సరైన రీతిలో న్యాయ సహాయం అందించటం మరొక ముఖ్య కార్యక్రమం. న్యాయ వ్యవస్థలో చట్ట నిబంధనల విశ్లేషణ వాటి అమలు విషయంలో భారతీయ విలువలు భూమిక వహించే వాతావరణాన్ని నిర్మించే పక్రియను న్యాయవాద పరిషత్‌ ‌జాతీయ స్థాయిలో చేపట్టింది. న్యాయ వ్యవస్థను పాశ్చాత్య వలసవాద ప్రభావం నుంచి విముక్తం చేసే ప్రయత్నాలు చేపడుతున్నది. న్యాయ సిద్ధాంతాలు, వాటి భూమికను ఆంగ్లంలో Juris Prudence (జ్యురిస్‌ ‌ప్రుడెన్స్) అం‌టారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థ పాశ్చాత్య వలసవాద ఆంగ్లో సాక్సన్‌ (Anglo Saxon) జ్యురిస్‌ ‌ప్రుడెన్స్ ఉన్నదని, దానిని మార్చి భారతీయ న్యాయసూత్రాలను వివిధ పరిష్కార పక్రియలో తీసుకురావాలని ఠేంగ్డేజీ వంటి పెద్దలు అభిషిం చారు. దీనికై న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాస్త్ర పండితులను ఒకే తాటిపై తీసుకు వచ్చేందుకు పరిషత్‌ ‌కృషి చేస్తున్నది. వర్తమాన భారతీయ సమాజంలో వివిధ వర్గాల, సమూహాల ఆకాంక్షల సరైన దిశలో నెరవేరాలంటే న్యాయవాద సిద్ధాంత పక్రియ భారతీయ విలువల ఆధారంగా నడవాలి. అదే పక్రియతో న్యాయ స్థానాలూ పనిచేయాలన్నది జాతీయవాదుల ఆకాంక్ష. ప్రతి దేశానికి కొన్ని మౌలిక విలువలు ఉంటాయి. ఆ విలువలే ఆ ‘దేశ ఆత్మ’. ఒక న్యాయసూత్రాన్ని ప్రతిపాదించి విశ్లేషించి, ఇక్కడి భారతీయ విలువల ఆధారంగా వివిధ అంశాలకు అన్వయించాలని, దీనిని సాధ్యం చేయాలంటే ఆలోచనా పద్ధతిలో మౌలిక మార్పు తీసుకురావాలని పరిషత్‌ ‌ప్రయత్నం. కొత్తగా న్యాయ వాద వృత్తిలోనికి ప్రవేశించే వారికి మెలకువలు నేర్పించి దిట్టమైన న్యాయవాదులుగా రూపొందించి వారిని సమాజ సేవకు మళ్లించే పనిని పరిషత్‌ ‌చేపట్టింది. దేశవ్యాప్తంగా 600 జిల్లాలలో ఉన్న అధివక్తా పరిషత్‌, ‌జాతీయవాద శక్తులు, సమాజంలో మంచికోసం ఆరాటపడే వ్యక్తులకు అండగా నిలిచే న్యాయవాద బృందాలను ఏర్పరచింది. సమాజ కార్యం ఈశ్వరీయ కార్యం అన్న పెద్దల ఆలోచనకు అనుగుణంగా గోష్టులు, సృజనాత్మకత, సమావేశాల ద్వారా న్యాయవాదులను తీర్చిదిద్దే దిశగా పరిషత్‌ ‌పని చేస్తున్నది. కార్యోన్ముఖులైన వారికి అండగా నిలవడం ప్రధానమైన పనిగా చేపట్టింది. భారతీయ తాత్త్విక చింతన ఆధారంగా న్యాయవ్యవస్థ పని చేసే వాతావరణాన్ని రూపొందించడం పరిషత్‌ ‌ధ్యేయం.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన సంచలన చిత్రం 'కేజీఎఫ్ 2' ఇటీవల విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. పార్ట్ 1 రికార్డు స్థాయిలో ఆకట్టుకోవడంతో చాప్టర్ 2 పై ప్రేక్షకుల్లో దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో 'కేజీఎఫ్ 2'ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించడంతో ఈ మూవీకి ప్రేక్షకులు వరల్డ్ వైడ్ గా బ్రహ్మరథం పడుతూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1175 కోట్ల మేర వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డుని సృష్టిచిందని ట్రేడ్ వర్గాలు మేకర్స్ చెబుతున్నారు. ఇక బాలీవుడ్ లో ఈ చిత్రం 400 కోట్ల మైలు రాయిని దాటి బాలీవుడ్ చిత్రాలనే అత్యధిక వసూళ్ల పరంగా వెనక్కి నెట్టేసింది. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. కన్నడ చిత్ర సీమ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో తన ప్రతాపాన్ని చూపించడం భారతీయ సినీ చరిత్రలోనే మొట్టమొదటి సారి అంటూ ట్రేడ్ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ సినిమా ఎండింగ్ లో చాప్టర్ 3 కూడా వుందని దర్శకుడు హింట్ ఇచ్చాడు. పార్ట్ 3 బుక్ ని ఓ టీవీ ఛానల్ అసిస్టెంట్ గుర్తించడం.. సముద్రంలో షిప్ తో సహ రాఖీ మునిగిపోవడంతో సినిమాకు ఎండ్ కార్డ్ వేసిన ప్రశాంత్ నీల్ అతన్ని వెతుక్కుంటూ ప్రధాని రమీకా సేన్ కు యుఎస్ అధికారులు ఇండోనేషియా అధికారులు ప్రత్యేకంగా ఓ ఫైల్ ని అందించడంతో సినిమా ముగిసింది. అంటే పార్ట్ 3 ని యుఎస్ ఇండోనేషియా నేపథ్యంలో సాగిస్తాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. నేపథ్యం మారితే సినిమా రేంజ్ కూడా మారుతుందని హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరపైకెక్కిందని ఇప్పటికే సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్న ఈ మూవీ పార్ట్ 3 యుఎస్ ఇండోనేషియా నేపథ్యంలో సాగితే బాక్సాఫీస్ ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని చెబుతున్నారు. ఇలా పార్ట్ 3 పై చర్చ జరుగుతున్న వేళ చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ షాకింగ్ విషయాల్ని బయటపెట్టి 'కేజీఎఫ్' అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. పార్ట్ 3 పై ఇప్పటికే అంచనాలు స్కై హైకి చేరిన నేపథ్యంలో ఈ మూడవ భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభించబోతున్నామంటూ ప్రకటించడం విశేషం. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత 'కేజీఎఫ్ 3'కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న 'సలార్' మూవీని నవంబర్ వరకు పూర్తి చేయబోతున్నాడు. దీంతో 'కేజీఎఫ్ 3'ని డిసెంబర్ లో స్టార్ట్ చేయబోతున్నాం. ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న 'సలార్' ఇప్పటి వరకు 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. అక్టోబర్ నవంబర్ వరకు సినిమాని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆ తరువాత డిసెంబర్ నుంచి 'కేజీఎఫ్ 3' వర్క్ స్టార్ట్ చేస్తాం. 2023 లో షూటింగ్ మొదలు పెడతాం. 2024లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం' అని క్లారిటి ఇచ్చారు. అయితే దీని కారణంగా ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. Tupaki TAGS: Kannada RockingStarYash KGF Prashantneel Part3 ramikaSen Salaar Prabhas Indonesia US Hollywood File TupakiUpdates
మనుషులు పరస్పరం ద్వేషించుకోటానికి తగినంతగా మతం ఉంది. కానీ ప్రేమించుకోటానికి చాలినంతగా లేదు. ఆంగ్లో ఐరిష్ కవి, రచయిత జొనాథన్ స్విఫ్ట్. భారత్, అమెరికాలతో సహా నేటి ప్రపంచ పరిస్థితి ఇదే. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో శ్వేతసౌధానికి చాలా దగ్గరలో 06 జులై 2019 న మతవాద మూకలు ఊరేగింపుతో బహిరంగ సభ నిర్వహించాయి. మరోవైపు జాత్యహంకార వ్యతిరేక బృందాలు మతోన్మాదులను మించి భారీగా మోకరిల్లాయి. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు స్వల్ప ఘర్షణలు మినహా హింస జరక్కుండా నివారించారు. ప్రధాన సామాజిక మాధ్యమ సంస్థలు సంప్రదాయ వ్యతిరేక పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని మతమితవాదుల అభాండం. వీరి అనుబంధ సంస్థ ‘ప్రతిష్ఠాత్మక బాలురు’ (ప్రౌడ్ బాయ్స్) ‘ఫ్రీడం ప్లాజా’లో 200 మందితో ‘భావ ప్రకటన స్వేచ్ఛా వాంఛ’ పేరుతో ప్రదర్శన, సభ జరిపారు. ప్రౌడ్ బాయ్స్ తనను తాను పాశ్చాత్య భావానుకూల అహంకార సౌభ్రాతృత్వ బృందంగా అభివర్ణించుకుంది. అలబామా కేంద్రంగా పని చేస్తున్న ‘దక్షిణ పేద శాసన కేంద్రం’ దీన్ని ద్వేష బృందంగా వర్గీకరించింది. డొనాల్డ్ ట్రంప్ ను సమర్థిస్తూ 2016లో అనేక మత మితవాద సంస్థలు స్థాపించబడ్డాయి. ఫాసిస్టు వ్యతిరేక కార్యకలాపాలను హింసా పద్ధతుల్లో ఎదిరించటమే ఈ సంస్థల లక్ష్యం. వాటిలో ప్రౌడ్ బాయ్స్ ఒకటి. ఉత్తర అమెరికా, కెనడాల ప్రధాన నగరాల్లోనే గాక ఇజ్రాయిల్ వంటి అమెరికా మిత్ర దేశాల్లో కూడా దీని శాఖలున్నాయి. ఇది కాలిఫోర్నియా, న్యూయార్క్ నుండి బర్కిలీ దాకా అనేక నగరాలలో ముస్లిం వ్యతిరేక, శ్వేత జాత్యహంకార, ఫాసిస్టు నిరోధ బృందాల వ్యతిరేక కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొన్నది. దీని సమర్థన, ప్రచారాలకు అనేక తిరుగుబాటు మాధ్యమాలు తయారయ్యాయి. ఫ్రీడం ప్లాజాకు పక్కనే ఉన్న పెర్షింగ్ పార్క్ లో మతవాద వ్యతిరేక సంస్థ, ప్రగతిశీల బృందాల ఐక్య వేదిక ‘ఆల్ ఔట్ డిసి’ ఆధ్వర్యంలో మతోన్మాద నిరసన సభ నిర్వహించారు. జాతివాద, మతమౌఢ్య, ద్వేషభావాలను నిరోధించటమే ఈ నిరసనకారుల ఉద్దేశం. శ్వేతజాతి ఆధిపత్యాన్ని అనుమతించం. వాక్సాతంత్రమంటే ఇతరులను చంపటం కాదు అని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బిఎల్‌ఎం) నాయకుడు నీనీ టేలర్ వ్యాఖ్యానించారు. బిఎల్‌ఎం సామాజి మార్పు కోసం సామాజిక, ఆర్థిక, రాజకీయ, పర్యావరణ ఉద్యమాలు నడిపే అంతర్జాతీయ పోరాట వేదిక. నల్ల జాతి ప్రజలపై జరుగుతున్న జాత్యహంకార వ్యవస్థీకృత హింస, అణచివేత దాడులకు వ్యతిరేకంగా సంఘటితమైన ఆఫ్రికన్ -అమెరికన్ సమూహాల సమాహార ప్రచార సంస్థ. ఆల్ ఔట్ డిసి సభలో వలసదారులు, స్థానిక అమెరికన్లు, మధ్య లింగ వ్యక్తులు, మహిళలు, శ్వేత వర్ణేతరులు వంటి బహిష్కృత సమూహాలు పాల్గొన్నాయి. స్థానిక కళాకారులు, తమ కళారూపాల ప్రదర్శనతో వీరికి మద్దతు పలికారు. మతవాదులు ‘వాక్ స్వాతంత్య్ర రక్షణ’ ముసుగులో మాటల యుద్ధం చేశారు. వాక్చాతుర్యంతో మతోన్మాద ఆయుధాలు తయారు చేసి బెదిరింపు ప్రచారం చేశారు. మతమౌఢ్య సమీకరణతో ప్రజల మద్దతు కూడగట్టారు. తమ తాత్విక భావాలను ప్రచారం చేయని మాధ్యమాలను విమర్శించారు. వామపక్షాలను ఎదిరించే వ్యూహాలను వివరించారు. వామపక్ష కార్యకర్తలను దూకుడుగా ఎదుర్కొనే పద్ధతులను వివరించారు. 2020 ఎన్నికల్లో ట్రంప్‌ను తిరిగి ఎన్నుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ట్రంప్ భావజాల వ్యతిరేకులను అవమానించి అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు మన మిత్రులే. వాళ్ళు ఇక్కడున్నది మనకు మద్దతుగా మనలను కాపాడటానికే అని సమావేశ నిర్వాహకుడు డేవిడ్ సుమ్రాల్ సభలో పాల్గొన్న ప్రౌడ్ బాయ్స్ సభ్యులకు ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. సమావేశ ఉపన్యాసాలలో ప్రతి మాటా తూటాలను పేల్చింది. హింసను ప్రబోధించింది. వీరి మూఢ విశ్వాసాలను, మతమౌఢ్యాన్ని, మత వైరాన్ని అక్కడి సామాజిక మాధ్యమాలు తిరస్కరించటం మెచ్చుకోదగ్గ విషయం. మతం సమాజాన్ని విభజించరాదు, కలపాలి. మానవత్వాన్ని పెంచాలి. అమెరికా మతవాద సంస్థలకు, భారత హైందవ మతసంస్థలకు చాలా సారూప్యతలున్నాయి. నేడు మన సమాజంలో స్తబ్ద నిశ్శబ్ద సంస్కృతి రాజ్యమేలుతోంది. రాజ్యం, మతం కలిసి పాలక సంఘ్ తాత్వికతను, హైందవ నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన వారిని హతమారుస్తున్నారు. హతులలో ప్రభుత్వాన్ని కూలదోయలేని మేధావులు, సంఘ సంస్కర్తలు, రచయితలు, చరిత్రకారులు, సామాజిక నిఘా కార్యకర్తలు ఉన్నారు. అధికార మతోన్మాదాన్ని ఎదిరించే శక్తులు బలహీనపడ్డాయి. మద్దతు పలికేవారు తక్కువైన నేపథ్యంలో దేశ ప్రగతికి పాటుపడిన అమీర్ ఖాన్‌లు, స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాల షారూఖ్ ఖాన్‌లూ మౌనమే మేలనుకున్నారు. ఆత్మీయులు హత్య చేయబడ్డ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రశ్నించి, విమర్శించి, పోరాటాన్ని కొనసాగించిన ప్రకాశ్ రాజ్‌లు అభినందనీయులే. భారత పోలీసులు అధికార పక్షాల కొమ్ముకాయటంలో ప్రతిపక్షాల నిరసనకారులపై లాటీలు ఆడించటంలో, తూటాలు పేల్చటంలో ఆరితేరారు. ఇరుపక్షాలకు నిష్పక్షపాత సమాన రక్షణ కల్పించటం మన రక్షక భటులు నేర్వని విద్య. మన కార్పొరేట్ల మాధ్యమాలు పాలక పక్షపాతాలు. ప్రజా వ్యతిరేకాలు. ఎనిమిదేళ్ళ పాలనలో సంఘ్ సంస్థలు అన్ని విధాలా బలపడ్డాయి. మునుపే ప్రపంచ మంతా స్థాపించబడిన సంఘ్ పరివార సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. అవి ఉధృతంగా పని చేస్తున్నాయి. కొత్త తాత్విక సంస్థలను (థింక్ టాంకులను) భారీ సంఖ్యలో స్థాపించుకున్నాయి. పాత, కొత్త తాత్విక సంస్థలన్నీ సంఘ్ పాలన పునఃస్థాపితానికి, ఏకచ్ఛత్రాధిపత్య మోడీయ చక్రవర్తిత్వానికి విపరీతంగా కృషి చేశాయి. ముక్కలు చెక్కలయిన ప్రతిపక్ష, ప్రత్యామ్నాయ శక్తులు ఒక చోటికి చేరలేదు. ఒక తాటిపైకి రాలేదు. వాగాడంబరతలో, ద్వేషపూరిత ఉపన్యాసాల్లో, ముస్లిం, క్రైస్తవ, వామపక్ష వ్యతిరేక విష ప్రచారంలో చరిత్ర వక్రీకరణలో మన సంఘ్ సంస్థలకు అమెరికా మత మితవాద, జాత్యహంకార సంస్థలు దిగదుడుపే. మన అస్తిత్వ ఉద్యమాలు, కులమత సంస్థలు ప్రగతిశీల శక్తులకు తక్కువగా, పాలకులకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. భారత్ బహుళ సంస్కృతుల, భాషల, మతాల, దేవతల ప్రజాస్వామ్య సమాఖ్య, జమిలి ఎన్నికలు, జంట నాయకులు, ఏక (హైందవ) సంస్కృతి, ఏక (సంస్కృత) భాష, ఏక మతం, సీత లేని రౌద్ర రాముడు, ఏక పాలకుడు, అఖండ భారత్ నేటి మన మతోన్మాద పాలక నినాదాలు. సమర్థ, సమృద్ధ భ్రష్ట భవిష్య భారత ఎత్తుగడలు. వివేక ప్రదర్శన చేయనివారు సంకుచిత దురభిమానులు. చేయలేనివారు మూర్ఖులు. చేయ సాహసించనివారు బానిసలు. లార్డ్ బైరాన్ గా పిలవబడే జార్జ్ గోర్దాన్ బైరాన్ విశ్లేషణ. ఈయన ఆంగ్ల కవి, సూక్ష్మగ్రాహి, రాజకీయవేత్త, గ్రీకు స్వాతంత్య్ర సమర విప్లవకారుడు. ఈ మూడు తరగతులకు చెందని మనుషులే మానవులు. మనం పట్టించుకోనంత మాత్రాన నాజీలు, ఫాసిస్టులు వెనుకంజ వేయరు. దుర్మార్గాలు చేయక మానరు. వీరి దుష్ట చేష్టలను ప్రతిరంగంలో, ప్రతి కోణంలో గట్టిగా ఎదుర్కోవాలి.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ లో కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరుస ఫ్లాప్ లకు ఇస్మార్ట్ శంకర్ సినిమా తో బ్రేక్ వేసినట్లే అని.. ఇక నుండి వరుసగా సక్సెస్ లు వస్తాయని పూరి అభిమానులు ఆనందిస్తున్న సమయంలోనే లైగర్ సినిమా మరో దారుణమైన దెబ్బను పూరి జగన్నాధ్ కు తగిలేలా చేసింది. పూరి ఇప్పుడు డీప్ ట్రబుల్స్ లో ఉన్నాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే కమిట్ అయిన రెండు మూడు సినిమాలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. హీరోలు తనపై నమ్మకంతో డేట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా నిర్మాతలు వచ్చే పరిస్థితి లేదని... ఒక వేళ తానే స్వయంగా నిర్మించాలన్నా కూడా అందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలించే అవకాశం లేదని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది లైగర్ తర్వాత పూరి జగన్నాధ్ చేయబోతున్న సినిమా ఏంటీ.. అసలు ఆయన నుండి మరో సినిమా ఆశించవచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పూరి అభిమానులు కూడా విభిన్నంగా స్పందిస్తున్నారు. ఒక ఇడియట్ తరహా సినిమాను పూరి తీస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచి కి అనుగుణంగా సినిమాను తీస్తే బాగుంటుందని కొందరు పూరికి ఉచిత సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి ఫ్లాప్ పడ్డ సమయంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయని ఫిల్మ్ మేకర్స్ అంటూ ఉంటారు. అది ఇప్పుడు పూరికి కూడా తప్పడం లేదు. ఆ మధ్య తనయుడు ఆకాష్ తో పూరి ఒక సినిమా ప్లాన్ చేస్తాడట అంటూ వార్తలు వచ్చాయి. మరి అది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఎందరో త్యాగమూర్తుల క షి ఫలితం మన స్వతంత్ర భారతం. కుల, మత, వర్గ భేదం లేకుండా శాంతి సౌఖ్యాలతో, సమతా సౌభ్రాత త్వాలతో అలరారే దివ్యప్రదేశం మన భారతదేశం. అయితే స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళు గడిచినా మన దేశంలో ఇంకా అవినీతి పాలకుల చర్యలు, అక్రమ రవణాలు, దోపిడీ విధానాలు తొలగిపోలేదు. ఈ దేశ పౌరులే విదేశాలతో చేతులు కలిపి దేశ సౌభాగ్యాన్ని నాశనం చేయాలని చూసిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి నేపథ్యం కలిగిన సన్నివేశానికి తగ్గ ఈ పాటను రాసిన కవి జాలాది. 1999లో వచ్చిన 'సుల్తాన్‌' సినిమాలోనిదీ పాట జాలాది అంటే దేశభక్తి గీతాలకు పెట్టింది పేరు. ప్రగతిశీల భావనలతో, మానవతా సందేశంతో అద్భుతమైన పాటల్ని రాసిన గీత రచయిత ఆయన. ఈ పాట కూడా గొప్ప దేశభక్తి ప్రపూర్ణమైన పాటగా అందరి మన్ననలందుకుంది. పరాయి దేశాలతో చేతులు కలిపి మన దేశ నాశనం కోరుకునే వారి అంతు చూడడానికి, ఆ అవినీతి చర్యలను తుదముట్టించడానికి ఓ దేశ పౌరునికి తన బాధ్యతను గుర్తు చేస్తూ, జరగాల్సిన ఘోరాన్ని ఆపి, దేశ శాంతిని, సౌఖ్యాన్ని సాధించి, భావితరాలకు మన జాతి గొప్పదనాన్ని చాటి చెప్పాలని తెలియజేస్తూ ఈ పాట సాగుతుంది. స్వార్థాన్ని కోరుకునేది కాదు దేశభక్తి అంటే, త్యాగాన్ని కోరుకునేది. ఆకాశంలోని అగ్నికణం ఒక సూర్యుడై, ఆవేశం గుండెల్లో అరుణకాంతి ఒక వీరుడై విప్లవం ఉద్భవించింది. పోరాటం జరిగింది. స్వరాజ్యం ఫలించింది. అలా ఫలించిన ఈ స్వరాజ్యాన్ని నాశనమవ్వకుండా కాపాడుకుందాం. కుల, మత భేదం లేకుండా అందరికి కన్నతల్లి మన భరతభూమి. ఓంకారమై ధ్వనించే గాయత్రి మన భరతభూమి. మన కీర్తి హిమాలయ శిఖరమంతటిది. ఉషస్సై మరో తరానికి ఆదర్శమైనది. స్వర్ణాక్షరాలతో చరిత్ర లిఖించిన ధన్యచరిత గలది మన భరతభూమి. ఈ నేలలో ఎందరో త్యాగధనులు పుట్టారు. విజయం సాధించారు. శివమెత్తిన రుద్రులై, గంభీరంగా ప్రజ్వలించిన శక్తులై నిలబడ్డారు. ఉడుకెత్తిన నెత్తురులో ఉప్పెనలు స ష్టించి, అవినీతి దొరపాలనా ప్రభుత్వాలు నేలకూలి, ఉరికొయ్యల వేలాడిన అమరవీరుల త్యాగాలకు వేయి జన్మలొచ్చి, అదే నీకు ఉజ్జ్వల భవిష్యత్తులా కొత్త వెలుగును ఇస్తుంది. అది నీవు గుర్తించక పోతే తెచ్చుకున్న ఈ స్వాతంత్య్రం వ్యర్థమైపోతుంది. దేశపౌరునిగా ఇదంతా నువ్వు చూస్తూ ఉండగలవా? అవినీతి జరుగుతుంటే చూసి సహించ గలవా? ఇదేనా భారతీయుడిగా నీ కర్తవ్యం? దేశరక్షణ బాధ్యత నీకు లేదా? అంటూ సందేశమై మ్రోగుతుంది. స్వర్గమై విలసిల్లిన భూమి ఇది. తన స్వార్థం కోసం మనిషి దోచుకుంటున్నాడు. కడుపుతీపి అంటే కన్నీటి బాధలేనా? తల్లీకొడుకుల బంధం తలకొరివితో తీరిపోయేదేనా? అంతేనా? ఈ జన్మకు అర్థం? అని దేశపౌరునికి బాధ్యతను గుర్తు చేస్తూ ఘోషిస్తుంది ఈ పాట. దానికి స్పందిస్తూ భారతపౌరుడు.. కాదు ఆ రుణం తీరేది కాదు. ప్రగతి అలా ఆగిపోవడం సరికాదు. ఉగ్గుపాల రుణం బుగ్గిపాలై పోదు. ఇక నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. భరత భూమి సంరక్షణ కోసం నా ప్రాణమైనా అర్పిస్తాను. చేయి కలిపి చైతన్యం కోసం నడుస్తాను. ప్రతిజ్ఞ తెలిసి భవిష్యత్తు కోసం వస్తున్నాను. మన రామరాజ్యభూమిని సంరక్షించుకోవడానికి కదలి వస్తున్నాను అంటూ భారతీయుడి కర్తవ్య దీక్షా కంఠమై సాగుతుందీ పాట. ప్రతి పౌరుడికి తన దేశాన్ని కాపాడుకొమ్మని, బాధ్యతను గుర్తుచేస్తుందీ పాట. ఎప్పుడు చెడు ఎదురైనా కాలరాసి, దేశ సుభిక్షాన్ని సాధించే దిశగా ముందుకు సాగమని ప్రబోధిస్తుందీపాట. పాట :- ఆకాశం గుండెల్లో అగ్నికణం సూర్యుడై/ ఆవేశం గుండెల్లో అరుణం ఒక వీరుడై/ భగ్గున ప్రళయించినపుడు వచ్చిందొక విప్లవం/ దిక్కులు జ్వలియించి తెచ్చి ఇచ్చిందీ స్వరాజ్యం/ అందుకే..అందుకే.. జనగణమన జయహే../ జనగణమన జనయిత్రి నా భరతభూమి/ ప్రణవాక్షర గాయత్రి నా పుణ్యభూమి/ యశస్సుకే హిమాలయం/ ఉషస్సులై మరో తరం/ స్వర్ణాక్షర చరిత్రనే స ష్టించినదీ భూమి/వందేమాతరం.. వందే.. వందే.. మాతరం.. ఎందరో శివమెత్తిన రుద్రులై/ మరెందరో ప్రళయించిన శక్తులై/ ఉడుకెత్తిన నెత్తురులో ఉప్పెన స ష్టిస్తే/ పడగెత్తిన దొరపాలన ప్రభుత్వాలు చస్తే/ ఉరికొయ్యల త్యాగాలకు వేయి జన్మలొస్తే/ ఉజ్జ్వల భవిష్యత్తు నీకు కొత్త వెలుగునిస్తే/ గుర్తించని స్వరాజ్యం గుండెబరువు కాదా?/వచ్చిన ఈ స్వరాజ్యమే వ్యర్థమై పోదా?/ ఆ సత్యాగ్రహ స్వరాజ్య సంరక్ష నీది కాదా?/ వందేమాతరం.. వందే.. వందే.. మాతరం.. స్వర్గమై వర్ధిల్లిన భూమిని/ తన స్వార్థమై మనిషి దోచుకుంటే/కడుపుతీపికర్థం కన్నీటి శోకమా/ తల్లి కొడుకు బంధం తలకొరివి కోసమా/ కాదు కాదు అలా జరిగి ప్రగతి ఆగరాదు/ ఉగ్గుపాల రుణమెప్పుడు/ బుగ్గిపాలు కాదు/ చేయి కలిపి వస్తున్నా చైతన్యం కోసం/బాస తెలిసి వస్తున్నా/ భావితరం కోసం/ ఆ రామరాజ్య భూమికి సంరక్షణవిధి కోసం/ వందేమాతరం.. వందే. వందే. మాతరం..
ఇటు కరోనా వైరస్‌ మరింతగా పెరుగుతోంది.. అటు అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అమెరికాలో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది.. హోరాహోరీగా ప్రచారం.. X ఇటు కరోనా వైరస్‌ మరింతగా పెరుగుతోంది.. అటు అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అమెరికాలో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది.. హోరాహోరీగా ప్రచారం జరుగుతండగా, విజయం కోసం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.. నాలుగేళ్ల క్రితం రిపబ్లికన్ పార్టీ గెలిచిన ఫ్లోరిడా, జార్జియాల్లో మరోసారి తన పట్టు నిలబెట్టుకోవడానికి ఆయన చెమటోడుస్తున్నారు. మిచిగాన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. మరో నాలుగు ఏళ్లపాటు అమెరికాను తాను పరిపాలించబోతున్నట్లు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్న విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న ట్రంప్‌... అమెరికా చరిత్రలోనే ఇవి అతి ముఖ్యమైన ఎన్నికలుగా అభివర్ణించారు. మనం తిరిగి అధికారంలోకి రాబోతున్నామని.. భవిష్యత్తులో కూడా రిపబ్లికన్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని తన మద్దతుదారులను ట్రంప్‌ కోరారు. తన ప్రత్యర్థి జో బైడెన్ మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ గెలిస్తే కమ్యూనిజాన్ని వ్యాప్తి చేస్తారని, క్రిమినల్స్ మొత్తం దేశంలోకి చొరబడతారని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఓ వరస్ట్ క్యాండెట్‌తో పోటీ పడాల్సి రావడం తన మీద ఒత్తిడి పెంచుతోందన్నారు. తాను ఓడిపోతే బహుశా దేశం విడిచి వెళ్లిపోతానేమో.. చెప్పలేను అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ చేసిన కామెంట్స్‌ను ఆధారంగా చేసుకుని ఆయన ప్రత్యర్థి జో బైడెన్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందన్న ట్రంప్ కామెంట్స్‌ ఉన్న వీడియోను పోస్ట్ చేసిన బైడెన్, ప్రామిస్.. అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడే కాదు, ఇటీవల వరుసగా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు ట్రంప్‌. మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతిని వ్యతిరేకిస్తూ ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరిదనేది సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందంటూ పలు సందర్భాల్లో ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.. దీనిని బట్టి చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో విజయం సాధించడానికి ట్రంప్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఫేస్ బుక్ అప్రమత్తమైంది. ఓటింగ్ ను భంగపరచేందుకు ఉద్దేశించిన 20 లక్షలకు పైగా యాడ్స్ ను తిరస్కరించడంతోపాటు, లక్షా ఇరవై వేల పోస్టులను తొలగించింది. అలాగే తప్పుడు సమాచారానికి సంబంధించిన 150 మిలియన్ ఉదాహరణల తాలూకు హెచ్ఛరికలను కూడా పోస్ట్ చేశామని ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ తెలిపారు. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా నుంచి ఓటర్ మానిప్యులేషన్ కి జరిగిన ప్రయత్నాలను తాము మరిచిపోలేదన్నారు. ఇప్పుడు ఆ విధమైన ప్రయత్నాలు జరగకుండా చూసేందుకు 35 వేలమంది ఉద్యోగులు అలర్ట్ గా ఉన్నారని నిక్ వెల్లడించారు. అందిన సమాచారం వెరిఫై చేసేందుకు ఫ్రాన్స్‌ సహా 70 స్పెషలైజ్డ్ మీడియా సంస్థలతో తాము భాగస్వామ్యం వహిస్తున్నామని నిక్ చెప్పారు.
ప్రపంచంలో అత్యధిక గేమ్ లవర్స్ ఆదరించే ఆట ఫుట్ బాల్ (సాకర్). ఈ ఆట నేపథ్యంలో యదార్ధగాథ ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్’. ప్రపంచపటంలో ఫుట్ […] Category: సినిమా by Veerni Srinivasa RaoLeave a Comment on వచ్చే ఏడాది జూన్ 3న రానున్నఅజయ్ దేవగణ్ మైదాన్ ఆంధ్ర ప్రదేశ్ 22 mins ago బీసీలంటే పనిముట్లు కాదు..బీసీలంటే వెన్నెముక – సిఎం జగన్ బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్‌లు కాదు.. బీసీలంటే బ్యాక్ బోన్ కాస్ట్.. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బీసీలంటే వెన్నెముక...
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедонскирусскийсрпскиукраїнськаעבריתالعربيةفارسیاردوবাংলাहिन्दीગુજરાતીಕನ್ನಡमराठीਪੰਜਾਬੀதமிழ்తెలుగుമലയാളംไทย简体中文繁體中文(台灣)繁體中文(香港)日本語한국어 WhatsAppలో చేరండి ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడేందుకు WhatsApp ఒక వేగవంతమైన, సరళమైన మరియు విశ్వసనీయమైన మార్గం. 180 కన్నా ఎక్కువ దేశాల్లో 200 కోట్ల మందికి పైగా ప్రజలు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా ఎక్కడైనా సన్నిహితంగా ఉండేందుకు WhatsAppను ఉపయోగిస్తున్నారు. WhatsApp ఉచితంగా లభించడం మాత్రమే కాకుండా, పలు మొబైల్ పరికరాల్లో మరియు తక్కువ కనెక్టివిటీ ఉండే ప్రదేశాల్లో కూడా అందుబాటులో ఉంటుంది – తద్వారా మీరు ఎక్కడ ఉన్నా, ఇది మీకు అందుబాటులో ఉంటుంది, విశ్వసనీయమైనది. మీకు ఇష్టమైన క్షణాలను షేర్ చేసేందుకు, ముఖ్యమైన సమాచారాన్ని పంపేందుకు లేదా ఒక స్నేహితునితో సరదాగా మాట్లాడేందుకు ఇది ఒక సరళమైన మరియు సురక్షితమైన మార్గం. ప్రపంచంలో వ్యక్తులు ఎక్కడెక్కడో ఉన్నా కూడా వారందరూ కనెక్ట్ అయ్యేలా, షేర్ చేసుకునేలా WhatsApp సహాయపడుతుంది. WhatsApp తన సంస్థలోని ఉద్యోగ అవకాశాలలో సమానత్వాన్ని అమలు చేస్తూ, వివక్షకు గురైన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తోందని సగర్వంగా ప్రకటిస్తున్నాము. జాతి, మతం, రంగు, జాతీయ మూలం, లింగం (ప్రెగ్నెన్సీ, పిల్లల పుట్టుక, పునరుత్పత్తి ఆరోగ్య నిర్ణయాలు లేదా సంబంధిత ఆరోగ్య సమస్యలతో సహా), లైంగిక ధోరణి, జెండర్ గుర్తింపు, జెండర్ ఎక్స్‌ప్రెషన్, వయస్సు, ఆర్మీ వెటరన్ స్టేటస్, దివ్యాంగులయిన వ్యక్తి స్టేటస్, జన్యు సంబంధ సమాచారం, రాజకీయ దృక్పథాలు లేదా కార్యకలాపాలు, లేదా చట్టపరంగా సంరక్షించబడే ఇతర ప్రత్యేక లక్షణాల ఆధారంగా మేము ఎటువంటి వివక్షనూ చూపము. ఉద్యోగ అవకాశాలలో మేము అమలు చేసే సమానత్వాన్ని ప్రకటించే మా నోటీసును మీరు ఇక్కడ చూడవచ్చు. వర్తించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, స్థానిక చట్టాలకు అనుగుణంగా, నేర చరిత్ర గల వ్యక్తులెవరైనా మాకు కావాల్సిన అర్హతలను కలిగి ఉన్నట్లయితే వారిని కూడా మేము పరిగణిస్తాము. చట్టం అనుమతించిన మేరకు, అలాగే చట్టపరమైన ఆవశ్యకతలకు అనుగుణంగా Facebook యొక్క అలాగే దాని ఉద్యోగుల యొక్క సురక్షతను, భద్రతను కాపాడేందుకు మీరు సమర్పించే సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. Facebook యొక్క వేతనాలలో పారదర్శకత అనే విధానాన్ని మరియు ఉద్యోగ అవకాశాలలో సమానత్వం అనేది ఒక చట్టం అనే నోటీసును వాటి సంబంధిత లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా మీరు చూడవచ్చు. అంతే కాక, కొన్ని లొకేషన్లలో వర్తించే చట్టపరమైన ఆవశ్యకతలకు అనుగుణంగా ఇ-వెరిఫై ప్రోగ్రామ్‌లో కూడా WhatsApp పాల్గొంటుంది. మా ఎంపిక ప్రక్రియలో పాల్గొనే దివ్యాంగులైన అభ్యర్థులకు సహేతుకమైన స్థాయిలో సౌకర్యాలను అందించడానికి WhatsApp కట్టుబడి ఉంది. ఏదైనా అంగవైకల్యం వల్ల మీకు ఏమైనా సహాయం లేదా అదనపు సౌకర్యాల అవసరం ఉంటే, దయచేసి accommodations-ext@fb.com ఈమెయిల్ అడ్రస్ వద్ద మాకు తెలియజేయండి.
Process to apply Aadhar for the children who are below 5 years. As we know Aadhar is a unique identification number for every one which is of 12 digit number. Aadhar will be issued by UIDAI, Unique Identification Authority of India. The government is providing Aadhaar with free of cost to every citizen of India. This Aadhar identification is issued by UIDAI for the residents of India.. This Aadhaar is helpful to submit as a document with very easy manner as an Identity Proof and it's very handy to carry. Let us know the process to enrol for your child for Aadhar card. Steps to enroll for Aadhar for Below 5 years For the authentication of the child below 5 years appearing at all a guardian is required to give authentication for the particular child by giving consent for the enrollment by signing the enrolment form. As per government rules for the children between five years and 18 years of age the similar consent has to signed by the president of The guardian if there is no name document of the minor or any valid proof of relationship documents such as birth certificate which is used as a proof at the time of enrollment in the presence of head of the family. If he or she is minor can submit their school id as a valid proof if her or his name is on the card at the time of enrollment. Identity of proof to Get Aadhaar for Kids The Indian resident must provide a valid identity proof such as parents Aadhar or guardian at her within address proof of the residence at the time of enrollment of the child. If the candidate belongs to another they have to submit the Indian passport which is mandatory at the time of enrollment proof of Identity. Biometric for below 5 years of age Biometric will be captured but the candidate who are below 5 years of age as the demographical and facial expressions will match the parents UID identification. However they have to match their children 10 fingers iris and and facial when they turn 5 and 15 years . These all will be mentioned in the original Aadhar letter. ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు ఆధార్ కార్డు.. ఇలా అప్లై చేయండి ఈ రోజుల్లో ప్ర‌తిదానికి ఆధార్ అవ‌స‌ర‌మే. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల నుంచి బ్యాంకు ఖాతాల నిర్వ‌హ‌ణ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్ కార్డు ( Aadhaar card) త‌ప్ప‌నిస‌రి. ఇల్లు, స్థ‌లం కొన్నా.. చివ‌ర‌కు బైక్ కొనాల‌న్నా ఆధార్ కార్డు క‌చ్చిత‌మైపోయింది. అందుకే ఇప్ప‌టికే చాలామంది ఆధార్ కార్డు తీసుకున్నారు. మ‌రి అప్పుడే పుట్టిన పిల్ల‌ల సంగ‌తేంటి? వాళ్ల‌కు ఆధార్ కార్డు ఎలా తీసుకోవాలి? చిన్న‌పిల్ల‌ల‌కు ఆధార్ కార్డు పొందాలంటే ఏం చేయాలి? ఏయే స‌ర్టిఫికెట్లు అవ‌స‌రం అవుతాయనే విష‌యాలు చాలామందికి తెలియ‌దు. అలాంటి వారి కోస‌మే ఈ వివ‌రాలు.. శిశువు పుట్టిన తొలి రోజు నుంచే ఆధార్ కార్డు పొంద‌వ‌చ్చు. ఈ విష‌యాన్ని యూఐడీఏఐ తెలిపింది. ఇందుకోసం జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అవ‌స‌రం. ఈ స‌ర్టిఫికెట్‌ను పిల్ల‌లు పుట్టిన ఆస్ప‌త్రిలోనే ఇస్తారు. కొన్ని హాస్పిట‌ల్స్ అయితే బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌తో పాటు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ద‌ర‌ఖాస్తు ప‌త్రాన్ని కూడా అందిస్తున్నాయి. ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు Aadhaar ఎలా తీసుకోవాలి? – ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు ఇచ్చే ఆధార్ కార్డును ‘బాల్ ఆధార్’ అని పిలుస్తారు. ఇది నీలిరంగులో ఉంటుంది. న‌వ‌జాత శిశువుకు ఆధార్ తీసుకోవాలంటే త‌ల్లిదండ్రులు ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. – శిశువు బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌తో పాటు త‌ల్లిదండ్రుల్లో ఒక‌రి ఆధార్ కార్డును ప్రూఫ్‌గా అందించాలి. అలాగే త‌ల్లిదండ్రుల నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం కూడా అవ‌స‌రం. – ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల బ‌యోమెట్రిక్ డేటాను తీసుకోరు. ఐదేళ్లు నిండే వ‌ర‌కు పిల్ల‌ల చేతికి వేలిముద్ర‌లు స‌రిగ్గా ఏర్ప‌డ‌వు. కాబ‌ట్టి బ‌యోమెట్రిక్ డేటా తీసుకోవ‌డం సాధ్యం ప‌డ‌దు. అందుకే శిశువు ఆధార్‌ను త‌ల్లిదండ్రుల ఆధార్‌కు లింక్ చేస్తారు. ఐదేళ్ల త‌ర్వాత ఎలా అప్లై చేయాలి? – ఐదేళ్లలోపు ఇచ్చిన ఆధార్‌కార్డు నంబ‌ర్‌లో ఎలాంటి మార్పు చేయ‌రు. కాక‌పోతే ఆధార్ వివ‌రాల అప్‌గ్రేడ్ కోసం త‌ల్లిదండ్రులు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. – పిల్ల‌ల‌ బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌, త‌ల్లిదండ్రుల ఆధార్ కార్డుతో పాటు పిల్ల‌ల స్కూల్ ఐడెంటిటీ కార్డు లేదా బోన‌ఫైడ్ స‌ర్టిఫికెట్‌ను ద‌ర‌ఖాస్తుతో పాటు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. – ఈసారి పిల్ల‌ల నుంచి వేలిముద్ర‌లు, ఐరిష్ స్కాన్ సేక‌రిస్తారు. పిల్ల‌ల‌కు 15 ఏళ్లు నిండిన త‌ర్వాత మ‌రోసారి బయోమెట్రిక్ డేటాను అప్‌గ్రేడ్ చేయించాల్సి ఉంటుంది. ఎన్‌రోల్ చేసుకోవ‌డం ఎలా? – మొద‌ట యూఐడీఏఐ వెబ్‌సైట్ (https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html) ఓపెన్ చేసి గెట్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. – ఆ త‌ర్వాత‌ బుక్ అపాయింట్‌మెంట్‌పై క్లిక్ చేసి వివ‌రాలు న‌మోదు చేయాల్సి ఉంటుంది. – మొద‌ట చిన్నారి పేరు, త‌ల్లిదండ్రుల్లో ఒక‌రి ఫోన్ నంబ‌ర్‌, ఈ మెయిల్ ఐడీ వివ‌రాలు న‌మోదు చేయాలి. – వ్య‌క్తిగ‌త వివ‌రాల త‌ర్వాత ఇంటి అడ్ర‌స్‌ను ద‌ర‌ఖాస్తు ఫాంలో నింపాలి. ఆ త‌ర్వాత ఫిక్స్ అపాయింట్‌మెంట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేసి.. బుకింగ్ తేదీ, స‌మ‌యాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. – అపాయింట్‌మెంట్ బుక్ అయిన త‌ర్వాత ఆ స‌మయానికి మనం ఎంచుకున్న‌ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్ లేదా ఈ సేవ కేంద్రానికి వెళ్లాలి. – కావాల్సిన అన్ని డాక్యుమెంట్ల‌తో పాటు అపాయింట్‌మెంట్ లెట‌ర్ ప్రింట్ అవుట్ కూడా ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. – ఆ స‌ర్టిఫికెట్లు అన్నింటినీ వెరిఫై చేసిన త‌ర్వాత ఆ వివ‌రాల‌ను ఎన్‌రోల్ చేసుకుంటారు. పిల్ల‌ల వ‌య‌సు ఐదేళ్లు దాటితే బ‌యోమెట్రిక్ డేటాను సేక‌రిస్తారు. – ఎన్‌రోల్‌మెంట్ పూర్త‌యిన త‌ర్వాత మ‌న‌కు ఒక అక‌నాలెడ్జ్‌మెంట్ నంబ‌ర్‌ను ఇస్తారు. ఈ నంబ‌ర్ స‌హాయంతో ఆధార్ స్టేట‌స్‌ను చెక్ చేసుకోవ‌చ్చు. స‌ర్టిఫికెట్ల‌ వెరిఫికేష‌న్ పూర్త‌యిన త‌ర్వాత మొబైల్‌కు యూఐడీఏఐ నుంచి ఒక మెసేజ్ కూడా వ‌స్తుంది. ఆ మెసేజ్ వ‌చ్చిన 60 రోజుల‌కు ఆధార్ కార్డు ఇంటి ఆడ్ర‌స్‌కు వ‌స్తుంది. కావాలంటే యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా కూడా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. Click Here for UIDAI Official Website Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp Aadhaar Related By Tsteachers Team TSTEACHERS.IN at 2:36 PM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Tags: Aadhaar Related Newer Post Older Post Home Search This Blog Popular SSC ద్వారా 24,369 ఉద్యోగాల భర్తీకి నియామక ప్రకటన Apply Online @ssc.nic.in Application form available here to Apply Online for SSC GD Constable Notification 2022 from Staff Selection Commission SSC which is started... KVS Kendriya Vidyalaya 6414 PGT TGT Recruitment 2022 Exam Pattern Syllabus Download @kvsangathan.nic.in KVS Kendriya Vidyalaya PGT TGT Recruitment 2022 Exam Pattern Syllabus Download @kvsangathan.nic.in Kendriya Vidyalaya Schools PGT TGT Recr... SCERT SSC 10th Class Study Material ( Abhyasa Deepika ) Download @scert.telangana.gov.in Telangana SCERT Subject wise SSC 10th Class Study Material Download @scert.telangana.gov.in TS SCERT 10th Class Study Material Download at ... How to Edit Name Gender Date of Birth and Language in Aadhaar Online @uidai.gov.in How to Edit Name Gender Date of Birth and Language in Aadhaar Online @uidai.gov.in Editing Aadhaar Details Online became easy now. UIDAI w... Check here How many Mobile Numbers on Your ID Proof Online @tafcop.dgtelecom.gov.in Check here How many Mobile Numbers on Your ID Proof Online @tafcop.dgtelecom.gov.in Let us know how many mobile numbers are activated on y... IB Dept లో 10th అర్హతతో 1671 ఉద్యోగాల నియామక ప్రకటన - Apply Online@mha.gov.in Online applications are invited from Indian nationals for direct recruitment to the post of Security Assistant/Executive (SA/Exe) & Mul... Get TS Employees Teachers Salary Pay Slip Particulars Online using IFMIS App - Install now TS IFMIS Andriod App to Get Telangana Employees Teachers Salary Pay Details - Download IFMIS App is very Good one to know the complete deta... RBI Assistants Recruitment 2019 - Online Application @rbi.org.in RBI Assistants Recruitment 2019 - Online Application Reserve Bank of India RBI inviting Online Applications from eligible aspirants for ... DRDO Multi Tasking Staff Recruitment 2019 Filling up 1817 Vacancies - Apply Online @www.drdo.gov.in/ DRDO Multi Tasking Staff Recruitment 2019 Filling up 1817 Vacancies - Apply Online Multi Tasking Staff Recruitment in DRDO with 10th Clas... How to Register Online for Corona Covid19 Vaccine @selfregistration.cowin.gov.in How to Register Online for Corona Covid19 Vaccine @selfregistration.cowin.gov.in Indian citizens who are of 18 years and above have to reg...
దేశంలోని అప్పుల్లో ఉన్న రాష్ట్రాల వివరాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం బులిటెన్ విడుదల చేసింది. 2021-22 బడ్జెట్‌ ప్రకారం ఏపీ ఆదాయంలో 14 శాతం వడ్డీలకు వెళ్తోందని తెలిపింది. ఆంద్రప్రదేశ్ లో అప్పులు పెరిగిపోయాయని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్ధారించిన రుణ్, ఆర్థిక లోటు పరిమితులను ఆంధ్రప్రదేశ్‌ దాటేసిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని, జీఎస్‌డీపీలో 9%పైగా బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి అప్పు తీసుకుంటుందని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి నెలరోజుల్లోనే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, చేబదులు అవకాశాలను పూర్తిగా వాడేసినట్టు తెలిపింది. ఈ స్థాయిలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రేనని పేర్కొంది. తర్వాత స్థానాల్లో తెలంగాణ, మణిపూర్‌, నాగాలాండ్‌ ఉన్నట్టు ప్రకటించింది. అయితే బహిరంగ మార్కెట్ లో రుణాలు తీసుకునే అవకాశం తెలంగాణలో లేదని, ఏపీకి మాత్రమే ఉందని ప్రకటించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ 4 వేల కోట్ల రుణం తీసుకుందని స్పష్టం చేసింది. జాతీయ సగటుతో పోల్చుకుంటే ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం 8 శాతం దాటిందని ఆర్బీఐ వెల్లడించింది. 2021-22 బడ్జెట్‌ ప్రకారం ఏపీ ఆదాయంలో 14 శాతం వడ్డీలకు వెళ్తోందని తెలిపింది. పంజాబ్‌ తర్వాత అత్యధిక మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నట్టు వెల్లడించింది. మొత్తం ఆదాయంలో 14.1 శాతం, సొంత ఆదాయంలో 30.3 శాతం ఉచిత పథకాలకు ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది వీటి కోసం రూ.27,541 కోట్లు ఖర్చు పెట్టినట్ట ఆర్బీఐ వెల్లడించింది. గ్యారంటీల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఇస్తోందని ఆర్బీఐ వెల్లడించింది.
Telangana SSC Result: తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. వాటి ఆధారంగానే గ్రేడ్లు.. కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ Telangana SSC Result: తెలంగాణలో కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. పరీక్షల కోసం ఫీజులు చెల్లించిన విద్యార్థులందరిని పాస్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. Subhash Goud | May 11, 2021 | 6:11 AM Telangana SSC Result: తెలంగాణలో కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. పరీక్షల కోసం ఫీజులు చెల్లించిన విద్యార్థులందరిని పాస్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పదో తరగతి ఫలితాల వెల్లడికి రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫార్మేటివ్‌ అసెస్‌ మెంట్‌ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం మార్కుల అప్‌లోడింగ్‌, గ్రేడింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మార్కులు అప్‌లోడ్‌ పూర్తి కాగానే ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. గత సంవత్సరం కూడా ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగానే ఫలితాలు వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 17న పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్‌ కొన్ని నెలల కిందటనే షెడ్యూల్‌ ప్రకటించింది. అయితే కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే ఇక బోర్డు వెల్లడించిన ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు.. పరిస్థితులు చక్కబడిన తర్వాత వ్యక్తిగతంగా పరీక్షలు రాయవచ్చని గతంలో విద్యాశాఖ వెల్లడించింది. ఇవీ కూడా చదవండి: Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. పేరొందిన ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ Google Digital Marketing Course: ఉచితంగా డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్సు అందిస్తోన్న‌ గూగుల్.. స‌ర్టిఫికేట్ కూడా..
చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాల... హెల్త్ టిప్స్రో: జా లిప్స్... సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్... New Device Enables Heart Surgery with out stopping Heart Scientists say that they have developed a unique device that will enable doctors to perform heart bypass surge...
స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత ఇండో పసిఫిక్‌ను సాధించేందుకు, ఉగ్రవాదం వంటి ఉమ్మడి శత్రువును సమిష్టిగా ఎదుర్కొనేందుకు కృషి చేయాలని క్వాడ్‌ విదేశాంగమంత్రుల సమావేశం నిర్ణయించింది. భారత్ పై జరిగిన ఉగ్రవాద దాడులపై క్వాడ్ నేతలు మొదటిసారిగా స్పందించారు. ఆస్ట్రేలియా ఆతిధ్యంలో శుక్రవారం మెల్‌బోర్న్‌ లో జరిగిన ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌, భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌, జపాన్‌ విదేశాంగ మంత్రి యోషిమస హయషి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మెరైజ్‌ పేన్‌ హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా గోష్టిలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పేన్‌ మాట్లాడుతూ, దేశ సార్వభౌమత్వ పరిరక్షణ, బహిరంగ, సమ భాగస్వామ్యం వంటి విలువలకు క్వాడ్‌ తన మద్దతును పునరుద్ఘాటించిందని పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాట్లాడుతూ, క్వాడ్‌ దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టవంతం కావాలని కోరారు. దృఢమైన సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం క్వాడ్‌ను శక్తివంతమైన ఫ్రేమ్‌వర్కుగా మార్చాయని తెలిపారు. 2008లో ముంబయిలో జరిగిన తీవ్రవాద దాడులు, 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జరిగిన దాడులకు కారకులైనవారిని శిక్షించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది. ఈ తీవ్రవాద దాడులపై క్వాడ్‌ స్పందించడం ఇదే మొదటిసారి. భారత్‌లో తయారుచేయనున్న వంద కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ల పంపిణీని వేగవంతం చేయాలని సమావేశం తీర్మానించింది. వాతావరణ మార్పులపై ఈ ఏడాది ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సముద్ర జలాల భద్రతకు హామీ కల్పించే యత్నాలను పెంపొందించాలని కోరారు. సమావేశానంతరం నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తీవ్రవాద దాడులు జరిపేందుకు తమ ఆధీనంలో వున్న భూభాగాలను వుపయోగించరాదని అన్ని దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నామని ప్రకటించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛగా రాకపోకలు జరిపేందుకు, ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి వున్నట్లు పునరుద్ఘాటించడం ద్వారా పరోక్షంగా దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో చైనా దుశ్చర్యలను సమావేశం ప్రస్తావించింది. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా-నాటో ఉద్రిక్తతలు, మయన్మార్‌ మిలటరీపై ఆంక్షలు వంటి అంతర్జాతీయ పరిణామాలపై క్వాడ్‌ మంత్రుల మధ్య విభేదాలు తలెత్తినట్లు కనిపిస్తోంది. ”మేం ఆందోళనలు చెందే చోట జాతీయ ఆంక్షల విధానాన్ని అనుసరించం’ అని మంత్రి ప్రకటించారు. మయన్మార్‌లో కుట్ర తర్వాత పరిస్థితులతో భారత్‌ చాలా ఇబ్బంది పడిందని పేర్కొన్నారు. మయన్మార్‌పై అమెరికా తాజా ఆంక్షల గురించి ప్రశ్నించగా, ఆహార కొరతలతో అక్కడ మానవతా సంక్షోభం తలెత్తే పరిస్థితులు వున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, చైనాను అదుపు చేసేందుకు ఉద్దేశించిన సాధనంగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అభివర్ణించారు. ఘర్షణలు పెచ్చరిల్లేలా చేయడానికి, అంతర్జాతీయ సంఘీభావాన్ని, సహకారాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశ పూర్వకంగా చేసే చర్యగా చైనా ప్రతినిధి ఝావో లిజన్‌ బీజింగ్‌లో విమర్శించారు. కాలం చెల్లిన ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వాన్ని విడనాడాలని క్వాడ్‌ దేశాలను కోరారు.
అవొకాడో అనగానే అందరికి గుర్తొచ్చేది అవొకాడో ఆయిల్ .దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆయిల్ ని మనం చాలా రకాలుగా వాడొచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ఆయిల్ ని చాలా వరకు అందరూ వంటల్లో వాడుతుంటారు. ఈ ఆయిల్ చర్మ రక్షణకు కూడా ఉపయోగపడుతుంది. దీన్ని అనేక క్రీమ్లలో, సన్ స్క్రీన్లలో మరియు మోయిశ్చరైజర్స్ లో వాడతారు. ఇక పోతే ఈ అవొకాడో ఆయిల్ వల్ల మనకు కలిగే లాభాలలో చర్మానికి సంభందించిన లాభాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటో ఎలా సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం. Avocado Oil Benefits in Telugu : ఈ అవొకాడో ఆయిల్ విటమిన్ (ఎ), విటమిన్ (డి) మరియు విటమిన్ (ఇ) కలిగి ఉంటుంది. విటమిన్ (ఇ) తో పాటు పొటాషియం ను కలిగి ఉంటుంది. దాని వల్ల దీన్ని మనం చర్మానికి అప్లై చేసుకున్నప్పుడు మన చర్మం మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. ఈ ఆయిల్ మన చర్మాన్ని ఆయిలీ గా ఉంచుతూ ఎటువంటి పింపుల్స్ మరియు రాషెస్ రాకుండా కాపాడుతుంది. మనకు తగిలిన దెబ్బలను కుడా త్వరగా తగ్గిస్తుంది. ఈ ఆయిల్ ను చర్మానికి అప్లై చేసుకోవడం వల్ల మనకు వడ దెబ్బ తగలకుండా కాపాడుతుంది. సహజంగా మన వయసు పెరగడం, మన చెర్మంలోని మార్పుని బట్టి గుర్తిస్తాం. ఈ ఆయిల్ లోని ఫ్యాట్స్ ని తీసుకోవడం వల్ల చర్మం త్వరగా ముడుచుకుపోకుండా ఉంటుంది. Avocado Oil Benefits in Telugu ఈ అవొకాడో నూనె ను తల కు పెట్టుకోవటం వల్ల తలలోని చుండ్రు భాద నుండి బయట పడచ్చు. డ్రై స్కిన్ గల వాళ్ళు అవొకాడో ఆయిల్ ను మరియు ఆలివ్ ఆయిల్ సమంగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. ఈ ఆయిల్ ముఖ్యంగా డయాబెటిస్ మరియు అధిక కొలెస్ట్రాల్ కలిగిన వాళ్లకి బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ అవొకాడో ఆయిల్ గురించి ఎన్నో ఉపయోగాలు తెలుసుకున్నారు కదా. కాబట్టి ఈ ఆయిల్ ని తప్పక ఉపయోగించండి. మార్పును గమనించండి…ఆనందించండి.
యెల్లా వెంకటేశ్వరరావు సప్త సముద్రాలు ఏకమైన ఘోషను మీరు ఎప్పుడైనా విన్నారా..? పోనీ… మనసుతాకే ఆ మధుర తుఫారాలను ఆస్వాదించారా? మృదంగ వాయిజ్యం అంటే ప్రక్క వాయిజ్యంగా పడిఉన్న రోజుల్లో… ఓ విద్వాంసుడు నేనున్నానంటూ వచ్చి చెలరేగాడు… వేలికొసలతో వేవేలనాదాలు సృష్టించి ప్రేక్షకులను ఆనంద తాండవమాడించాడు. మృదంగంపై ప్రయోగాలే ప్రాణప్రదంగా, సంగీత సునామీలు సృష్టించిన ఆలయరాజు, మనసంగీత వైభవాన్ని విశ్వమంతా చాటిన విద్వణీమణి పద్మశ్రీ యెల్లా వెంకటేశ్వరరావుగారు. తమ జీవిత విశేషాలను ’64కళలుకి వివరించారు. యెల్లా వెంకటేశ్వరరావుకి సంగీతం మూడు తరాల వారసత్వం. మృదంగం వారి వంశానికే పట్టుగొమ్మ. వారి తాతగారు యెల్లా వెంకట లింగం, చినతాత వీరాస్వామి మార్గంగికులు. ఇద్దరూ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకెళ్లారు. నాయనమ్మ మల్లమ్మ గాయకురాలు. లేచినప్పటి నుంచి మేలుకొలుపుతో మొదలు పెట్టి, ఊర్మిళ నిద్రని ఆలపించి, స్వామికి పవళింపు దాకా పాటలు పాడేవారు. పసితనంలోనే నాయనమ్మకి యెల్లా మృదంగంతో సహకరించేవారు. ఇక తల్లి మహాలక్ష్మి గాయకురాలు. తండ్రి రామ్మూర్తిగారు ద్వారం వెంకటస్వామి నాయుడుగారి దగ్గర వయొలిన్ నేర్చుకున్నారు. తంజావూరు వెల్లి పాపా వెంకట్రామయ్యర్ దగ్గర ఆ సంగీతానికి పదును పెట్టుకున్నారు. అయితే ఆయన సంగీతం వ్యక్తిగతం. మనోగతం. ఎన్నడూ కచ్చేరీలు చేసేవారు కాదు. పిలిచి ఆలిండియా రేడియోలో ఉద్యోగం ఇస్తానన్నా వద్దన్నారు. పెదనాన్న యెల్లా సోమన్నగారు స్వయానా పాల్హాట్ మణికి ప్రథమశిష్యులు. ఆయన రేడియోలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. ఆయనకి వందమందికి పైగా శిష్యులు. ఆయనకి పిల్లలు లేరు. అందుకని తమ్ముడి కొడుకైన యెల్లా వెంకటేశ్వరరావును పెంచుకున్నారు. భగవంతుని లీల! ఆ తరవాత ఆయనకి అయిదుగురు సంతానం కలిగారు వెంకటేశ్వరరావుకి పెదనాన్నంటే భయం. ఆయన ఇంట్లో లేనప్పుడు మృదంగం వాయించేవాడు. విజయవాడ రేడియోలో పిల్లల కార్యక్రమాన్ని ఏడిద కామేశ్వరరావుగారు నిర్వహించేవారు. అందులో మృదంగం, ఘటం కాకుండా ‘వాద్యబృందం” నిర్వహించేవాడు వెంకటేశ్వరరావు. ఓసారి అప్పటి కేంధ్రసమాచార శాఖమంత్రి డాక్టర్ బి.వి. కేల్కర్ విజయవాడ వచ్చారు. పిల్లలతో యెల్లా వాద్యబృందాన్ని నిర్వహించారు. పదేళ్ల యెల్లాని మంత్రి ఆనందంతో దగ్గరకు తీసుకుని నూరు రూపాయల బహుమతినిచ్చారు. అప్పట్లో విజయవాడ రేడియో కేంద్రం ప్రముఖ విద్వాంసుల నిలయం. దండమూడి రామమోహనరావు, సింహాద్రి శాస్త్రి క్రొవ్విడి హనుమంతరావు గార్లు ఉండేవారు. ఆ రోజుల్లోనే అంటే పదీ పదకొండేళ్ల వయసులోనే క్రోవి సత్యనారాయణ శర్మ, బాల మురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం, వోలేటి వెంకటేశ్వర్లు కచ్చేరీలకు యెల్లా మృదంగ సహకారం చేశారు. 1961లో ఆలిండియా రేడియో జాతీయ స్థాయిలో సంగీత పోటీలను నిర్వహించింది. 16 ఏళ్ల యెల్లా మృదంగ వాద్యంలో ప్రథమ స్థానంలో నిలిచారు. అంతే, 1962లో ఆలిండియా రేడియోలో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత రాజమండ్రి, బందరు, విశాఖ వంటి పట్టణాలలో కచ్చేరీలు చేస్తూ, బంగారు పతాకలు, సత్కారాలు పొందుతూ జైత్రయాత్రచేశారు. యెల్లా వెంకటేశ్వరరావు వివాహం మేనత్త కూతురైన త్రిమూర్తులమ్మతో జరిగింది. ఆనాటి కచ్చేరాలకు ఆయన పారితోషికం అర్ధనూటపదహార్లు, దెబ్బయి అయిదు, నూట పదహార్లు ఇలా ఉండేది. ఆ విధంగా ప్రారంభమైన యెల్లా జీవితంలో న్యూయార్క్ చికాగోలతో జరిపిన సోలో కచ్చేరీల్లో 5 లక్షల పారితోషికం తీసుకున్నారు. 1969లో ఒక విచిత్రం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం జరిగే రోజుల్లో అక్కడి ఇంజనీర్లు, ఆఫీసర్లు, సిబ్బంది మంచాల జగన్నాథరావుగారి వీణ కచ్చేరీని ఏర్పాటు చేశారు. యెల్లా వెంకటేశ్వరరావు మృదంగ సహకారం. యెల్ల ముందుగా నాగార్జునసాగర్ కి చేరుకున్నారు. మంచాల జగన్నాధరావుగారు హైద్రరాబాద్ నుంచి రావాలి. కచ్చేరీ టైము దగ్గర పడుతున్నా మన జాడలేదు. కారణాన్ని కనుక్కునే అవకాశంలేదు. నిర్వాహకులకు ఏం చేయాలో తోచక యెల్లా దగ్గరకి పరిగెత్తారు. “మీరేమైనా ఆపద్దర్మంగా కాపాడగలరా” అనడిగారు. ఒక్కక్షణం ఆలోచించి “సరే సోలో వాయిస్తాను” అన్నారు యెల్లా ఏం వాయించాలి? మొదట ఆది తాళంలో వాద్యాన్ని ప్రారంభించారు. గంట గడిచిపోయింది. ప్రేక్షకులకి ఈ తరహా కచ్చరీ కొత్తే. మెల్లగా మృదంగం మీద విన్యాసాలు ప్రారంభించారు యెల్లా. ప్రేక్షకులు వెర్రెత్తిపోతున్నారు. వర్షపు చినుకు పడే శబ్దం, పిడుగులు, సముద్ర ఘోష, రైలు నడక, అలా తెలియకుండానే మూడున్నర గంటల కచ్చేరీ సాగిపోయింది. మర్నాడు పేపర్లన్నీ యెల్లా కచ్చేరీని ఆకాశానికెత్తేశాయి. యెల్లా జీవితంలో మరో కొత్త గొప్ప ప్రక్రియకి యాదృచి&ఛకంగా తెరలేచింది. తర్వాత జీవితంలో ఎన్ని ఫ్యూజన్ కచ్చేరీలు! సితార్, వేణువు, వయొలిన్, తబలా, కీబోర్డ్లతో రకరకాల ప్రయోగాలు చేశారు. ఒకసారి కర్ణాటకలో 100 వాద్యాలతో తనే స్వయంగా రూపకల్పన చేసిన వాద్య బృందాన్ని నిర్వహించారు. కేవలం వినికిడి ద్వారానే జాజ్, ఆఫ్రికన్ డ్రమ్స్, చైనా సంగీతాన్ని సాధన చేశారు. 25 ఏళ్ల వయసులోనే రవిశంకర్ సితార్ కచ్చేరీకి కిషన్ మహరాజ్ తబలా వాయించగా, యెల్లా మృదంగం వాయించారు. మహారాష్ట్రకి కోన ప్రభాకరరావు గవర్నరుగా ఉన్న రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసులు ఉస్తాద్ అల్లారఖా, పద్మశ్రీ విక్కు వినాయక్ రామ్ ఘటం, యెల్లా మృదంగం కలిసి జాతీయ సమైక్యతా కార్యక్రమంగా కచ్చేరీ చేశారు. దేశానికే గర్వకారణమైన విజయాన్ని 1979లో యెల్లా సాధించారు. ఇండోనేషియాలో 79 దేశాలు అంతర్జాతీయ రేడియో సంగీత పోటీలలో పాల్గొన్నాయి. యెల్లా వెంకటేశ్వరరావు పరమశివుని అవతార తత్వం మీద ఒక సంగీత రూపకాన్ని తనే సృష్టించి, దర్శకత్వం వహించి, ప్రయోక్తగా తయారు చేశారు. ఆ రూపకానికి ఆయన భారతదేశానికి ఉత్తమ బహుమతిని అందుకున్నారు. జీవితంలో మరిచిపోలేని సంఘటనలన్ని చెప్పమంటే ఈమని శంకరశాస్త్రిగారితో యూరప్ దేశాల పర్యటన, ప్రముఖ వేణువు విద్వాంసులు టి.ఆర్. మహాలింగం గారితో యూరప్ పర్యటన గుర్తుచేసుకున్నారు. ఒకసారి చెంబై వైద్యనాథ అయ్యర్ కచ్చేరీకి యెల్లా మృదంగం వాయించారు. శంకరాభరణంలో ఎందుకు పెద్దల వలె’ అద్భుతంగా గానం చేశారు చెంబై. యెల్లా తినయా వృత్తం వాయించారు. తన్మయులైన చెంబై ఒక మాలని యెల్లా మెడలో వేసి ఆశీర్వదించారు. “పాల్హాట్ మణియ అయ్యర్ చిన్నప్పుడు ఇలా వాయించేవాడు”అని సభికులకు చెప్పారు చెంబై. ఎంత గొప్ప కితాబు! “అప్పటి నుంచీ నా జాతకం మారిపోయింది” అంటారు యెల్లా ఆనాటి చెంబై ఆశీర్వాదాన్ని గుర్తుచేసుకుంటూ. యెల్లా జీవితంలో మరొక మలుపు ఉంది. అది 1983. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తెలుగు భాష, సాహిత్య, లలితకళల కోసం అకాడమీలకు బదులుగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నార్ల వెంకటేశ్వరరావు, సి.నారాయణ రెడ్డి రిపోర్టు ఇచ్చారు. ఈ కృషికి ఓ విశ్వవిద్యాలయాన్ని ఏర్పరిస్తే బాగుంటుందని సిఫారసు చేశారు. ఆ విధంగా తూమాటి దొణప్ప స్పెషలాఫీసరుగా తెలుగు కళాపీఠం ఏర్పడి క్రమంగా తెలుగు విశ్వ విద్యాలయంగా మారింది. అప్పుడు హైదరాబాద్ సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న శ్రీరంగం గోపాలరత్నంను గాత్ర సంగీత విభాగానికి ప్రొఫెసర్గా ఆహ్వానించారు. యెల్లాను వాద్య సంగీతం ప్రొఫెసర్గా ఆహ్వానించారు. అప్పుడే యెల్లా అన్ని సంగీత శాఖలకీ సిలబస్ తయారుచేశారు. నల్లాన్ చక్రవర్తుల కృష్ణ మాచార్యులు, అన్నవరపు రామస్వామి, ద్వారం దుర్గాప్రసాదరావు, దండమూడి రామమమోహనరావు, కమలాకర రావు… ఇలా 60 మందిని సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. సంగీతం డిప్లొమా కోర్సు, డిగ్రీ కోర్సులు ఏర్పాటు చేసి సంగీత పాఠశాలల విద్యార్థులకు సాధికారిక డిగ్రీలు ఇచ్చేటట్టు ఏర్పాటు చేశారు. శ్రీ రంగం గోపాలరత్నం తరువాత విశ్వవిద్యాలయానికి యెల్లా డీన్ అయ్యారు. అన్ని వాద్యాలకు బి.ఏ, ఎం.ఏ కోర్సులు ప్రారంభించారు. కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యాలకు ఎం.ఏ కోర్సులు ప్రవేశపెట్టారు. కేవలం ప్రతిభ ప్రాతిపదికనే చలామణి అయ్యే పాండిత్యానికి గుర్తింపు, కొలబద్దలు ఏర్పడ్డాయి. యెల్లా డీన్గా పన్నెండేళ్లు పనిచేశారు. ఈ దశలోనే అంతర్జాతీయంగా గుర్తింపునిచ్చే మరో గొప్ప విజయాన్ని యెల్లా సాధించారు. రాష్ట్రసాంస్కృతిక శాఖ తరపున జరిగిన మృదంగ మహా యజ్ఞంలో హైదరాబాద్ శంకర మఠంలో 1981 ఆగస్టు సాయంకాలం 5 గంటలకు ప్రారంభించి 36 గంటల సేపు మృదంగం వాయించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. 2008 మే10న యెల్లా వెంకటేశ్వరరావుకి పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది. యెల్లా అభిమాన గాయకులు టి. ఆర్. మహాలింగం, ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి, డి.కె. పట్టమ్మాళ్ తీరిక వేళల్లో యెల్లా సంగీతంలో కొత్త పుంతలు వెతికే పరిశ్రమ చేస్తుంటారు. ఇంతవరకూ 1500 మంది శిష్యుల్ని తీర్చిదిద్దారు. యెల్లా వెంకటేశ్వరరావు జీవితంలో మరపురాని సంఘటన… కాశీలో కార్తీకపౌర్ణమి రోజున కాశీ విశ్వనాథుని సమక్షంలో ప్రదోష కాలంలో కచ్చేరీ చెయ్యడం. యెల్లా వెంకటేశ్వరరావు వారసత్వం వారి మనుమలకు దక్కింది. అమ్మాయి కొడుకు అభిషేక్, అబ్బాయి కొడుకు సోమశేఖర్ మృదంగం వాయిస్తారు. తాతగారి దగ్గర నేర్చుకుంటున్నారు. అమెరికాలో ఉన్న ఆరునెలల మనుమడు తాతతో మాట్లాడుతూ ‘లయ’తో వేళ్లు కదపడం ఇప్పుడిప్పుడే ప్రారంభించాడు. ఆరుగురు రాష్ట్రపతులు, నలుగురు ప్రధానులు, ఎనిమిది మంది ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఘన సన్మానాలు పొంది, ప్రాక్పశ్చిమ దేశాలలో విజయ ఢంకా మోగించి, తనదైన బాణీని కేవలం ఆనందానికి మాత్రమే కాక ఆరోగ్యానికి కూడా అన్వయింపజేసిన ప్రజ్ఞాశాలి యెల్లా వెంకటేశ్వరరావు. అయిదో తరానికి సంగీతాన్ని పారంపర్య విద్యగా అందిస్తున్నానని ఆయన చెప్తున్నప్పుడు ఆయన గొంతులో ఆత్మతృప్తి, కాస్తంత గర్వమూ తొణికిసలాడాయి. అవి ఆయన నిరంతర అన్వేషిగా ఒక జీవిత కాలం శ్రమించి సాధించుకున్నవి.
మహిళలకు మెన్‌స్ట్రువల్ సైకిల్‌ గురించి, తమ శరీరంలో చోటుచేసుకునే మార్పుల గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఇంతకు ముందుతో పోలిస్తే, పీరియడ్స్ గురించి, పరిశుభ్రత గురించి అవగాహన పెరిగింది. కానీ రుతుచక్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. రుతుచక్రం, రక్తస్రావం, పీరియడ్స్‌తో కలిగే శారీరక, మానసిక సమస్యలపై వాస్తవాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా పీరియడ్స్ పై ఆరు రకాల అపోహలను ఎక్కువ మంది నమ్ముతున్నారని సర్వేల్లో తెలిసింది. వీటికి సంబంధించిన వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మెన్‌స్ట్రువల్ సైకిల్ సగటు గడువు 28 రోజులుగా ఉంటుంది. కానీ అందరు మహిళల్లో పీరియడ్స్ కచ్చితంగా 28 రోజులకు వస్తాయని అనుకోకూడదు. 21 రోజుల నుంచి 35 రోజుల వరకు ఎప్పుడైనా పీరియడ్స్ రావచ్చు. అందువల్ల సగటు మెన్‌స్ట్రువల్ సైకిల్ గడువును 28 రోజులుగా చెబుతారు. ఇంతకంటే తక్కువ లేదా గడువు ఉండే రుతుచక్రం అనారోగ్యాలకు కారణమని భావించాల్సిన అవసరం లేదు. శరీరం ఈస్ట్రోజన్, ఇతర హార్మోన్లను విడుదల చేయడానికి, వీటిని నిల్వ చేసుకోవడానికి కొంత మొత్తంలో కొవ్వు అవసరం. ఈ హార్లోన్ల వల్లనే పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. అందువల్ల ఉన్నట్టుండి బరువు తగ్గడం లేదా బరువు పెరగడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండే మహిళల్లో రుతుచక్రం క్రమం తప్పే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. వీరిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడమే ఇందుకు కారణం. గర్భనిరోధక మాత్రలు పీరియడ్స్‌ను క్రమబద్దీకరించడానికి సహాయపడతాయని కొన్ని సర్వేల్లో తేలింది. వీటివల్ల రుతుచక్రానికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. కానీ మహిళల ఆరోగ్యాన్ని బట్టి, ఇతర సమస్యలు లేవని నిర్ధారించుకున్న తరువాతే వీటిని వాడాల్సి ఉంటుంది. సాధారణంగా అండోత్సర్గమైన 14 రోజుల తరువాత పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ రావడం పూర్తిగా అండం అభివృద్ధి కావడం పైనే ఆధారపడి ఉంటుంది. కానీ మెన్‌స్ట్రువల్ సైకిల్ మొదటి భాగం ఏడు నుంచి 20రోజుల వరకు ఉంటుంది. ఒకవేళ 14వ రోజున అండోత్సర్గం అయితే, అంతకు 14 రోజుల తరువాత.. అంటే 28వ రోజున పీరియడ్స్ వస్తాయి. కానీ 10వ రోజునే అండోత్సర్గం అయితే, 24వ రోజునే పీరియడ్స్ వస్తాయి. మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో అసాధారణ రక్తస్రావం క్యాన్సర్, పాలిప్స్, మెనోపాజ్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతంగా చెప్పవచ్చు. ఈ సమస్యను ఎదుర్కొనేవారు వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, అధిక రక్తస్రావానికి గల కారణాలను తెలుసుకోవాలి. ఒత్తిడి వల్ల కూడా రుతుచక్రం క్రమం తప్పే అవకాశం ఉంది. శారీరక, మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల ఆలస్యంగా లేదా త్వరగా పీరియడ్స్ రావచ్చు.
బాగా పండిన తాటిపండు గుజ్జు తీసుకుని అం దులో బియ్యం పిండి, బియ్యం రవ్వ వేసి బాగా కలిపి, అరగంట నానిన తర్వాత బెల్లం తురుము వేసి కలిపి పది నిమిషాలు అలాగే వదిలేయాలి. ఈ మిశ్రమం మరీ పలుచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా మామూలుగా మనం ఇడ్లీ పిండికి చేసినట్టుగా ఉండాలి. అవసరమైతే మరి కొంచెం వరి నూక, వరి పిండి కలుపుకోవచ్చు. తాటి గుజ్జు ఒక రకమైన రుచిలో ఉంటుంది కాబట్టి కాస్త బెల్లం వేయాలి. నానిన పిండితో నూనె రాసిన ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరి మీద ఉడికించుకుని, ఎండుమిర్చి లేదా అల్లం పచ్చడితో సర్వ్ చేయాలి. 0 Comments Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
ఐకానిక్ న్యూ వేవ్ మరియు పవర్ పాప్ బ్యాండ్ ది కార్స్ యొక్క వ్యవస్థాపకుడు మరియు ముందు వ్యక్తిగా ప్రసిద్ది చెందిన రిక్ ఒకాసెక్ మరణించారు. టౌన్హౌస్లో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని నివేదించిన పిచ్ఫోర్క్‌కు న్యూయార్క్ పోలీసు విభాగం వారు ఈ రోజు ఇచ్చిన పిలుపుకు స్పందించారు. ఓకేసెక్‌గా గుర్తించిన వ్యక్తి మంచంలో కనిపించి ఘటనా స్థలంలోనే చనిపోయినట్లు ప్రకటించారు. న్యూయార్క్ మెడికల్ ఆఫీస్ ఆఫ్ చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ధృవీకరించింది హాలీవుడ్ రిపోర్టర్ మరణానికి కారణం రక్తపోటు మరియు అథెరోస్క్లెరోటిక్ హృదయ సంబంధ వ్యాధులు. పల్మనరీ ఎంఫిసెమా దోహదపడే అంశం. ఆయన వయసు 75. ఎ ప్రకటన , అతని కుటుంబం రాసింది, ప్రేమ యొక్క గొప్ప ప్రవాహాన్ని మేము అభినందిస్తున్నాము. మేము, అతని కుటుంబం మరియు స్నేహితులు అతని అకాల మరియు unexpected హించని మరణంతో పూర్తిగా మరియు పూర్తిగా వినాశనానికి గురయ్యాము మరియు ప్రైవేటుగా దు ourn ఖించే గోప్యతను అభినందిస్తున్నాము. ఒసేక్ బాల్టిమోర్‌లో జన్మించాడు. అతను మరియు స్నేహితుడు బెంజమిన్ ఓర్ చివరికి 1976 లో కార్లను అధికారికంగా ఏర్పాటు చేయడానికి ముందు అనేక బృందాలలో ఆడారు. వారు 1978 లో వారి స్వీయ-పేరున్న తొలి ఆల్బమ్‌ను విడుదల చేశారు, ఇందులో హిట్ సింగిల్స్ గుడ్ టైమ్స్ రోల్, మై బెస్ట్ ఫ్రెండ్స్ గర్ల్ మరియు జస్ట్ వాట్ ఐ నీడ్ . డ్రైవ్ మరియు షేక్ ఇట్ అప్ వంటి మరో ఐదు ఆల్బమ్‌లు మరియు హిట్‌లను అనుసరించి, ఈ బృందం 1980 ల చివరలో విడిపోయింది. 1982 నుండి ప్రారంభమవుతుంది బీటిట్యూడ్ మరియు 2005 తో ముగుస్తుంది నెక్స్‌డో , ఒకాసెక్ సోలో ఆల్బమ్‌ల శ్రేణిని విడుదల చేసింది. అతని 1997 ఆల్బమ్ ఇబ్బంది పెడుతోంది బిల్లీ కోర్గన్‌తో కలిసి నిర్మించారు మరియు హోల్ యొక్క మెలిస్సా uf ఫ్ డెర్ మౌర్ నటించారు. వీజర్, బాడ్ బ్రెయిన్స్, సూసైడ్, గైడెడ్ బై వాయిస్, నో డౌట్, ది క్రిబ్స్, బాడ్ రిలిజియన్ మరియు ఇతరులతో సహా కళాకారుల ఆల్బమ్‌ల నిర్మాత. సంగీతకారుడు మరియు నిర్మాత కూడా సంగీతానికి మించిన పాప్ సంస్కృతి పోటీ. జాన్ వాటర్స్ లో ఆయన చిరస్మరణీయంగా కనిపించారు ’ హెయిర్‌స్ప్రే చిత్రకారుడిగా. అతను నిజ జీవితంలో కూడా ఒక కళాకారుడు, మరియు అతని పనిని గ్యాలరీలలో చూపించారు. 1992 కవితా సంకలనంతో సహా పుస్తకాలు కూడా రాశారు నెగటివ్ థియేటర్ . అతను ది కోల్బర్ట్ రిపోర్టులో ఒక సాధారణ అతిథిగా ఉన్నాడు, ఒకసారి ఈ కార్యక్రమంలో టాడ్ రండ్‌గ్రెన్‌ను పిలిచాడు (ఒక సమయంలో రుండ్‌గ్రెన్ న్యూ కార్స్ పేరుతో కార్లను ముందు ఉంచాడు). అతను జాన్ మాల్కోవిచ్ ఆల్బమ్‌లో కనిపించాడు. కార్ సీట్ హెడ్‌రెస్ట్‌లో ఒక నమూనాకు ఆమోదం తెలిపినప్పుడు 2016 లో ఒసేక్ ముఖ్యాంశాలు చేశారు టీనేజ్ ఆఫ్ తిరస్కరణ , ఆల్బమ్ యొక్క భౌతిక కాపీలను నాశనం చేయడానికి మాటాడోర్ రికార్డ్స్‌ను బలవంతం చేస్తుంది. 2011 లో, ఒకేసెక్ మరియు తిరిగి కలిసిన కార్స్ అనే కొత్త ఆల్బమ్‌ను విడుదల చేసింది ఇలా తరలించండి . కార్లను 2018 లో రాక్ & రోల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు. Instagram కంటెంట్ Instagram లో చూడండి Instagram కంటెంట్ Instagram లో చూడండి ఈ వ్యాసం మొదట సెప్టెంబర్ 15 న రాత్రి 8:32 గంటలకు ప్రచురించబడింది. తూర్పు. ఇది చివరిగా సెప్టెంబర్ 16 న మధ్యాహ్నం 3:57 గంటలకు నవీకరించబడింది. తూర్పు.
ఢాకా: బంగ్లాదేశ్ టీ20, టెస్ట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను ఐసీసీ సూచనల ప్రకారం ప్రాక్టీస్‌కి దూరం పెట్టారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. అవినీతి కేసులో Read more క్రీడలు ఫలించిన చర్చలు: షకిబ్‌ అల్‌ హసన్‌ October 24, 2019 October 24, 2019 Nagaraju R 485 Views bangladesh, BCB, cricket, sakib-Al-Hasan, Strike ఢాకా: బంగ్లాదేశ్‌ క్రికెటర్లు సోమవారం నుంచి సమ్మెలో పాల్గొన్న విషయం విదితమే. కాగా వారు బుధవారం అర్ధరాత్రి సమ్మె విరమించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం బంగ్లాదేశ్‌ టీ20 కెప్టెన్‌
Telugu News » Entertainment » Bollywood » Bollywood Actress Bipasha Basu, Karan Singh Grover finally make 1st pregnancy official Bipasha Basu: ఇట్స్‌ అఫిషియల్‌.. తల్లి కాబోతున్న హీరోయిన్‌.. ముగ్గురం కాబోతున్నామంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ Bipasha Basu- Karan Singh Grover: బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ బ్యూటీ బిపాషా బసు తన ఫ్యాన్స్‌కు శుభార్త చెప్పింది. త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది Bipasha Basu Basha Shek | Sep 11, 2022 | 10:07 AM Bipasha Basu- Karan Singh Grover: బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ బిపాషా బసు తన ఫ్యాన్స్‌కు శుభార్త చెప్పింది. త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది. భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో రొమాంటిక్‌ పోజుల్లో దిగిన ఫొటోలను పంచుకుంటూ త్వరలోనే తాము తల్లిదండ్రులం కానున్నట్లు స్పష్టం చేసింది. దీంతో పాటు ఓ ఎమోషనల్‌ నోట్‌ పోస్ట్ చేసింది. మా లైఫ్‌లోకి మరింత సంతోషం రానుంది. మా మాధ్య ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం. త్వరలోనే మా బిడ్డ మా ఇంట్లోకి అడుగుపెట్టనుంది. మీరు మాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞురాలిని’ అంటూ ఆ నోట్‌లో రాసుకొచ్చింది బిపాసా. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు బిపాసా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by bipashabasusinghgrover (@bipashabasu) కాగా జిస్మ్‌, ధూమ్‌ సిరీస్‌ సినిమాల్లో అందాలు ఆరబోసి కుర్రకారు హృదయాల్లో కల్లోలం రేపింది బిపాసాబసు. హిందీలో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. మహేశ్‌ బాబుతో కలిసి టక్కరి దొంగ సినిమాలో సందడి చేసిందీ బెంగాలీ బ్యూటీ. కాగా ఈ అందాల తార చివరిసారిగా 2015లో ఎలోన్‌ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన కరణ్‌సింగ్ గ్రోవర్‌తో ప్రేమలో పడిందామె. కొన్ని నెలల పాటు డేటింగ్‌ చేసిన ఈ జోడీ 2016లో పెద్దల అనుమతితో కలిసి పెళ్లిపీటలెక్కారు. వారి ఆరేళ్ల ప్రేమానుబంధానికి ప్రతీకగా త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్నారు లవ్లీ కపుల్‌. View this post on Instagram A post shared by bipashabasusinghgrover (@bipashabasu) ఇవి కూడా చదవండి Cricket: ఈ దూకుడేందయ్యా సామీ.. 48 బంతుల్లోనే 108 రన్స్‌..10 ఫోర్లు, 8 సిక్స్‌లతో లీగ్‌లోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ Independence Day: ముఖేష్‌ అంబానీ ఇంట ఇండిపెండెన్సెడే సంబరాలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా మనవడు పృథ్వీ ఆకాశ్‌ Viral Video: ఊయల ఊగుతుండగా తెగిన గొలుసు..లోతైన లోయలోకి జారి పడిపోయిన అమ్మాయిలు.. వణుకు పుట్టిస్తోన్న వీడియో Anchor Sujatha: మాది జీవితాంతం కలిసుండే ప్రేమ.. ప్రియుడి మాటలకు మురిసిపోయిన సుజాత.. స్టేజీపైనే ముద్దులు
ఆయన టీచరు. కాని అనంతపురము నేలా, మట్టి, ఎడారి, మొండి కంపలు, మోడు గుట్టలు వాటి నడుమ మాసిన గుడ్డలను కూడా పట్టించుకోకుండా బతుకుబాదరబందీలో తిరుగాడే మనుషులు… వీటిని తన పాఠ్యాంశాలుగా ఆయన స్వీకరించారు. పాఠకులను చూచోబెట్టి బ్లాక్‌బోర్డు మీద ఏమి రాసి చూపాలో ఏ కథను బొమ్మకట్టి ఛాతీలకు గుచ్చాలో ఆయనకు తెలుసు. తెల్లటి పంచె కట్టు, మోచేతుల వరకూ మడిచిన తెల్లటి అంగీ… ‘జాగ్రత్త.. నా వాళ్లంతా పొలాల్లో పనుల్లో ఉన్నారు. వారి ప్రతినిధిగా నేను వచ్చాను. మా హక్కుకు దక్కవలసిన మర్యాద నేను దక్కించుకుంటాను’ అన్నట్టు ఉండేవారాయన. అనంతపురం మర్యాద, రాయలసీమ మర్యాద, తెలుగు కథ మర్యాద – సింగమనేని నారాయణ. ఆయన లెఫ్ట్‌ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అరసము ఆయనది. ఆయన అరసానికి. జనం కోసం పని చేశారు. సంఘంలో పెద్దమనిషి. ఇంత పెద్ద అనంతపురం జిల్లాలో ఆవాసయోగ్యమైన ఏ స్థలం అయినా న్యాయంగానే ఆయన పొందవచ్చు. అడిగితే ఇస్తారు. అడక్కపోయినా ఆయన అనుకుంటే ఆయనదే. అద్దె ఇంట్లో ఉంటారాయన. అద్దె ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. ‘ఎండ కదప్పా’ అంటారాయన. అనంతపురపు ఎండను ఆయన ప్రీతిగా అనుభవించారు. చివరి రోజుల్లో హైదరాబాద్‌లో ఉంచుదామని కుటుంబం ప్రయత్నిస్తే అనంతపురం గాలికై అలమటించారు. అనంతపురం వచ్చే వరకూ హటం మానితేనా. సాయంత్రం అవ్వాలి. సింగమనేని గారు విశాలాంధ్ర వరకూ నడిచి రావాలి. దాని బయట కుర్చీ వేసుకు కూచోవాలి. నలుగురూ అక్కడ చేరాలి. కథలు కొలువు తీరాలి. ఇక మీదట కథ అచ్చోట తన ఇంటి పెద్దకై వెతుకులాడుతూ ఉండొచ్చు. వానకు తడవనివాడూ అనంతపురం వచ్చి సింగమనేని ఆతిథ్యం స్వీకరించనివారూ ఉండరు. పొద్దున మీటింగ్‌కు వచ్చి, తారసపడిన నలుగురిని కలుపుకుని ‘పదండప్పా భోజనానికి’ అని ఇంటికి కబురు పెడితే ఆ హటాత్‌ అతిథుల తాకిడిని అంతే ఆదరంతో స్వాగతించి ఆయన శ్రీమతి ఆరుగురికి భోజనాలు సిద్ధం చేస్తే ఈయన ఎనిమిదిమందితో హాజరైన రోజులు కొల్లలు. కాని ఆ ఇంటి ముద్దది ఆకలి మరిపించే రుచి. సీమ ఆతిథ్యపు కొసరి వడ్డింపు అది. కుమారుడు, కుమార్తెల జీవితాలు, మనమలు మనమరాండ్ర చదువులు… వీటికి ఇవ్వాల్సిన సమయం సాహిత్యం కోసం ఇచ్చారా అనిపిస్తుంది. ఆయన మూడు విషయాల కోసం అచంచలంగా నిలబడ్డారు. కథ, తెలుగు భాష, రాయలసీమ. కథ రైతు కోసం. భాష బడిపిల్లల కోసం. రాయలసీమ– ప్రజల న్యాయమైన హక్కుల కోసం. సింగమనేని గారు గొప్ప వక్త. మెస్మరైజ్‌ చేస్తారు. రోజువారి నిద్రమబ్బు ముకాలతో ఉన్న మనల్ని తట్టి లేపుతారు. నువ్వు మంచి కథ రాశావా గంట మాట్లాడతారు. నువ్వు ఏదో ఒక మంచికి ఒక లిప్తైనా నిలబడ్డావా. గట్టిగా హత్తుకుంటారు. శ్రీశ్రీ ఎంత రాశారో ఆయనకు శ్రీశ్రీ కంటే ఎక్కువ తెలుసు. ‘మహా ప్రస్థానం’ కంఠోపాఠం. ఆయనకు అస్తమా సమస్య ఉంది. ఫ్లాస్కులోని వేడినీటిని కాసింత కప్పులో నుంచి గుక్కపట్టి ‘ఓ మహాత్మా… ఓ మహర్షి’ అందుకుంటే వినాలి చెవులున్న భాగ్యానికి. ఏ మారుమూలనో శ్రీశ్రీ వాడిన ఒక మాట సందర్భానుసారం టప్పున వాడి సభ నిస్సారతను చిట్లగొడతారు. ఆయన సంపాదకులు. విమర్శకులు. కథకుడికి బుద్ధి జ్ఞానం ఉండాలని నమ్మినవారు. కథకుడికి హేతుబద్ధమైన ఆలోచన ఉండాలని అభిలషించినవారు. కథకుడు కురచగా, కాలక్షేపంగా, గాలికి పోయే ఊకగా ఉండటాన్ని ఈసడించినవారు. కథకుడు కలాన్ని హలంగా ధరించి, పనిముట్టగా చేసి, స్త్రీ కంఠస్వరంగా మలిచి, నోరు లేనివాడి నోరుగా చేసి, ఒక దుర్మార్గంపై కూల్చే బండరాయిగా మార్చి ఆనెక కథకుడిననే యోగ్యత పొందాలనే నిశ్చితాభిప్రాయము కలిగినవారు. అట్టి కథకులను ఆయన తీర్చిదిద్దారు. దారి చూపారు. స్ఫూర్తిగా నిలిచారు. మధురాంతకం రాజారాం గారి తర్వాత కేతు విశ్వనాథ రెడ్డి గారు, సింగమనేని గారు రాయలసీమ నుంచి తెలుగు కథాశిఖరాల వలే నిలబడ్డారు. ఎందుచేత శిఖరము? సాహిత్యంలో కొత్తధోరణి వచ్చింది.. వీరు స్వాగతించారు. సాహిత్యంలో ఒక కొత్త దారి తెరుచకుంది వీరు స్వాగతించారు. స్త్రీవాద, దళిత, మైనారిటీ సాహిత్యాలకు దన్నుగా నిలిచారు. శిఖరం అనిపించుకోవాలంటే ఆ ఔన్నత్యం ఉండాలి. ఆయన నా ప్రతి పుస్తకాన్ని అనంతపురం విశాలాంధ్రలో కొని ఒక సెట్‌గా తన షెల్ఫ్‌లో ఉంచుకున్నారు. ‘చూడప్పా.. నీది మాత్రం జాగ్రత్తగా పెట్టుకున్నా’ అన్నారు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు. భోజనం వేళ దాటిపోయింది ఆ సమయాన. ఉల్లిపాయ వేసిన ఆమ్లెట్‌ను పెట్టకుండా ఆయన పంపిస్తాడా ఏం? ఆయన కథ ‘అడుసు’ను నేను ‘బ్రహ్మ కడిగిన పాదం’ అని రీటెల్లింగ్‌ చేస్తే ఆయన ఎంత సంతోషడ్డారో. రైతుపాదాన్ని దేవతలు, పాలకులు ఎన్నిసార్లు కడిగితే రుణం తీరుతుందనే నా వ్యాఖ్యకు పొంగిపోయారు. ఫోన్‌ చేస్తే ‘ఖదీరూ’… అని అవతలిపక్క ఖంగున మోగే ఆయన గొంతు ఇక వినపడదు. హైదరాబాద్‌ నుంచి అనంతపురం తిరిగి వచ్చేశాక ఆయనను ఫోన్లకు దూరంగా వుంచిన శ్రీమతి నేను ఫోన్‌ చేస్తే మాత్రం ఇచ్చారు. ‘సార్‌.. సార్‌’ అన్నాను. ‘ఏం రాస్తున్నావు ఖదీరూ’ అన్నారు. ‘వినపడటం లేదప్పా’ అని నీరసించారు. అది ఆఖరు. తెలుగు కథ ఒక గొప్ప కథా ఉపాధ్యాయుణ్ణి నేడు కోల్పోయింది. మీకు నా కన్నీరు సార్.‌ – మహమ్మద్‌ ఖదీర్‌బాబు _______________________________________________________________________ సింగమనేని మరణం ప్రజా సాహిత్యోద్యమానికి తీరని లోటు! ప్రఖ్యాత ప్రగతిశీల రచయిత, సాహిత్య విమర్శకుడు ప్రజా రంజక ఉపన్యాసకుడు సింగమనేని నారాయణ గారు ఈరోజు అనగా 25 ఫిబ్రవరి 2021న కన్నుమూశారు. వారి మరణం ప్రజా సాహిత్యోద్యమానికి తీరని లోటు! సాహిత్యకారుడిగా అనునిత్యం సాహితీ సృజన కావిస్తూ కూడా కరువు పీడిత అనంతపురం జిల్లా రైతాంగ ఆందోళనలతో సింగమనేని ప్రత్యక్షంగా మమేకమయ్యారు . అంతేకాక ఒక ఉపాధ్యాయుడిగా, సింగమనేని రామకృష్ణయ్య గారి అనుచరునిగా ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు. సాహిత్య వేదికలపై నుండే కాక అనేక ప్రజాతంత్ర ఉద్యమ వేదికల నుండి కూడా ప్రజావాణిని సింగమనేని వినిపించేవారు. తన 78 ఏళ్ల జీవితంలో సాహిత్య, ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమాలతో మమేకమై సాగిన సింగమనేని సాహిత్య ఉద్యమంలో కథా రచయితగా, సాహిత్య విమర్శకునిగా, సాహిత్యకారుల ‘మున్నుడి’ మాటల పెద్దగా ప్రశంసనీయమైన కృషి చేశారు. తెలుగునాట మహాకవి శ్రీశ్రీ గురించి ప్రత్యేకించి మహాప్రస్థానం పై సాధికారంగా మాట్లాడగలిగిన చాలా కొద్దిమందిలో సింగమనేని కూడా ఒకరు. అంతేకాక , చాలామంది రచయితలు తెలుగు భాష భవిష్యత్తుకు రానున్న ప్రమాదాన్ని పసిగట్టలేని స్థితిలో ప్రజల మాతృభాషలోనే విద్యాబోధన తప్పనిసరి అంటూ జనసాహితి తో గొంతు కలిపి అనేక వ్యాసాలను, మహోపన్యాసాలను ఆయన చేశారు. సింగమనేని మొదటి కథ జూదం ప్రజాసాహితిలో 43 సంవత్సరాల క్రితం (1977 నవంబర్) లో వెలువడింది. ఆయన మొదటి సాహిత్య విమర్శనాత్మక సమీక్షా వ్యాసం దాశరధి రంగాచార్య నవల ‘పావని” పై రాసినది కూడా ప్రజాసాహితి లోనే (1978 ఆగస్టు) వెలువడింది. జనసాహితి మొదటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులలో సింగమనేని ఒకరు. 2007లో జనసాహితి పదవ రాష్ట్ర మహాసభలో సింగమనేని ప్రారంభోపన్యాసం చేశారు. “కరువుసీమ ఆంధ్రజాతికి తరిమెల నాగిరెడ్డి అనే మచ్చలేని మహానాయకుడుని అందించింది” అంటుండేవారు సింగమనేని. గడచిన ఆరు నెలలుగా అనారోగ్య సమస్యలలో కోలుకోలేని విధంగా చిక్కుకుని ఆయన శాశ్వతంగా ప్రజా జీవితాన్ని వీడి వెళ్లిపోయారు. సింగమనేని నారాయణ మరణంతో తెలుగు సాహిత్య ప్రపంచo ఒక సాహిత్య దిగ్గజాన్ని , ప్రజా ఉద్యమాలు ఒక గట్టి మద్దతుదారుని కోల్పోయినట్లయింది. ఆ విధంగా వారి మరణం ప్రజా సాహిత్యోద్యమానికి తీరని లోటు!
బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. తరువాత అందులో బ్రెడ్ పొడి, మొక్కజొన్న ముద్ద, మిగిలిన పావు కప్పు మొక్కజొన్న గింజలు, కొత్తిమీర తురుము, గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక్కో ముద్దన అరచేతుల్లోనే గుండ్రని బిళ్ళల్లా వత్తి పెనం మీద నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం 0 Comments Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
పప్పుదినుసుల పంట చేతికొచ్చి నెలరోజులవుతున్నా మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లు ప్రారంభించలేదు.. ఇదే అదనుగా రైతులను వ్యాపారులు దోచుకుంటున్నారు.. పెసల దిగుబడి తగ్గినా.. ధరతోనైనా కలిసి వస్తుందని ఆశిస్తున్న రైతన్నకు ఆశాభంగం కలుగుతోంది. ఎకరానికి 4 క్వింటాళ్ల వరకూ దిగుబడి రావాల్సి ఉండగా అధిక వర్షాలతో క్వింటా పంట కూడా రాలేదు. మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లు ప్రారంభిస్తే కనీసం మద్దతు ధరైనా లభిస్తుందనే ఆశతో దాదాపు నెలరోజులకు పైగా ఎదురు చూస్తున్నారు. కానీ మార్క్‌ఫెడ్‌ దసరా పండుగెళ్లాక కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమయంలో వ్యాపారులు తక్కువ ధరకు కొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది పెసలు క్వింటాల్‌ రూ.7,755 మద్దతు ధరగా కేంద్రం ప్రకటించింది. కానీ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్‌ రూ.5వేల నుంచి రూ.6వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గ్రామాల్లో రూ.4వేల నుంచి రూ.5వేల ధర మాత్రమే పెడుతున్నారు. ఒక్కో రైతు క్వింటాకు రూ.3వేలకు పైగా నష్టపోవాల్సి వస్తోంది. దిగుబడి రాక.. ధర లేక.. ఏటేటా అపరాల పంటల సాగు విస్తీర్ణం పడి పోతోంది. ఈ ఏడాది ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం పెసర సాగు విస్తీర్ణం 25వేల ఎకరాలు కాగా కేవలం 6,869 ఎకరా ల్లోనే పంట సాగు చేశారు. గడిచిన రెండేండ్లలో 20వేల ఎకరాల మేర సాగు చేసినా అధిక వర్షాల తో పంట చేతికందక రైతులు నష్టపోయారు. అరకొరగా వచ్చిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. విత్తనాలు విత్తే సమయంలో వర్షాలు అనుకూలంగా కురిసినా పూత, పిందె, కాత, కోత దశలో విపరీతంగా వర్షాలు కురవడంతో పలు చోట్ల పంట దెబ్బతింది. పంట రాక పెరిగినా కొద్దీ తగ్గిన ధర దసరా వెళ్లాక మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికే సగానికి పైగా పంటను రైతులు అమ్ముకున్నారు. ఆగస్టు ద్వితీయార్థం నుంచి పెసల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం మార్కెట్‌లో ఆగస్టు 16వ తేదీన 25 బస్తాల పెసల అమ్మకాలు జరగ్గా.. క్వింటాల్‌ గరిష్ట ధర రూ.6,800 చొప్పున నిర్దేశించినా అధిక మొత్తం పంటను రూ.6వేల లోపు కొనుగోలు చేశారు. ఆగస్టు చివరి నాటికి రోజుకు సుమారు 1300 బస్తాలు అమ్మకానికి వచ్చాయి. సరుకు భారీగా రావడం ప్రారంభించే సరికి గరిష్ట ధర క్వింటాల్‌ రూ.6వేల వరకే పలికింది. సెప్టెంబర్‌ 15 నాటికి పంట రాక మరింతగా తగ్గింది. రోజుకు 50 నుంచి 150 బస్తాల సరుకు మాత్రమే వచ్చేది. సరుకుతో పాటే ధర కూడా క్షీణించింది. గరిష్ట ధర రూ.6,500 మాత్రమే పలికింది. సెప్టెంబర్‌ చివరి నాటికి దాదాపు పంట రాక మందగించింది. రోజుకు 120-130 బస్తాలు మాత్రమే అమ్మకానికి వచ్చాయి. సగం పంట అమ్మాక మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లు ప్రారంభిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లతో పాటే కొర్రీలు మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లకు గురువారం అనుమతులు వచ్చాయి. ఈ ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 481 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మరోవైపు అరకొరగా ఉన్న పంటను అమ్మేందుకు కూడా మార్క్‌ఫెడ్‌ సవాలక్ష కొర్రీలు పెట్టే అవకాశం ఉంది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో అధిక ధర లభిస్తుందనే ఆశతో గతేడాది జిల్లా రైతులు అనేకమంది అక్కడి మార్కెట్‌కు వెళ్లారు. అక్కడి మార్క్‌ఫెడ్‌ సిబ్బంది కమీషన్‌లకు కక్కుర్తి పడి కొనుగోళ్లు చేశారు. కమీషన్‌ ఇవ్వని రైతుల పంట ధరల విషయంలో కొర్రీలు పెట్టడంతో ఆందోళనకు దిగారు. మార్క్‌ఫెడ్‌ నిబంధనలకు లోబడి పంట ఉండటం ఈ ఏడాది దాదాపు అసాధ్యమని రైతులంటున్నారు. తేమ 12శాతానికి లోబడి, పగిలిన పప్పులు 4%, అపరిపక్వ పప్పులు 3%, దెబ్బతిన్న పప్పులు 3- 4%, చెత్తాచెదారం, ఇతరత్ర మిశ్రమాలు 3% లోబడి మాత్రమే ఉండాలని మార్క్‌ఫెడ్‌ నిబంధనలు విధించింది. ఈ నిబంధనలను ఆధారంగా చేసుకుని కొనుగోళ్లలో అనేక కొర్రీలు పెట్టి విపరీతంగా తరుగు తీస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధరిస్తే మేలు రైతు మోర కోటిరెడ్డి- మేడిదపల్లి- ఖమ్మం ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పంట సరిగా పండలేదు. ఎకరానికి క్వింటా దిగుబడి కూడా రాలేదు. మూడెకరాలు సాగు చేస్తే నాలుగు బస్తాల (ఒక్కో బస్తా 80 కేజీలు) దిగుబడి వచ్చింది. ఎకరానికి రూ.15వేల పెట్టుబడి పెడితే మార్క్‌ఫెడ్‌ ఎటువంటి కొర్రీలు పెట్టకుండా మద్దతు ధర ఇచ్చినా క్వింటాకు రూ.7,755 వస్తాయి. ఇప్పటికీ పంట వచ్చి నెలరోజులకు పైగా అవుతున్నా గిట్టుబాటు ధర రావట్లేదని పంట నిల్వ చేశాను. దిగుబడి రాకున్నా రేటులోనైనా కలిసి వస్తే బాగుంటుంది. పండుగ తర్వాత కొంటాం పెండెం సునీత- మార్క్‌ఫెడ్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా మేనేజర్‌ సాధారణంగా సెప్టెంబర్‌ రెండు, మూడు వారాల్లో పెసల దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది ఆగస్టు నుంచే పంట చేతికొచ్చింది. మూడ్రోజుల కిందట పంట కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. పండుగ వెళ్లాక కొనుగోళ్లు ప్రారంభిస్తాం. మార్క్‌ఫెడ్‌ నిబంధనల మేరకు కొనుగోళ్లు ఉంటాయి. పంట తక్కువగా ఉంది. లక్ష్యం సాధించడం కష్టమే.
మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు మొదలయ్యాయని, సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నదని మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. చేతికి పట్టీలు, కాళ్లకు కుట్లు కట్టుకోవడం ఇది వరకే దుబ్బాక, హుజురాబాద్‌లో చూశామని, ఇవాళ జ్వరం అంటాడు.. రేపు టీఆర్ఎస్ వాళ్లు కొట్టారంటారని ఆరోపణలు చేశారు. Mahesh K First Published Oct 25, 2022, 7:38 PM IST హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల డ్రామాలు షురూ అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రజల సానుభూతి కోసం అగచాట్లు పడుతున్నాయని, చేతికి పట్టీలు, కాళ్లకు కుట్లు కట్టుకోవడం వంటివి ఇప్పటికే దుబ్బాక, హుజురాబాద్‌లలో చూశామని అన్నారు. నాలుగైదు రోజుల నుంచి తాను ఇదే చెబుతున్నారని, అదే ఇప్పుడు నిజమైందని తెలిపారు. ఇవాళ జ్వరం, రేపు దాడులు అని ఏడుపు డ్రామాలు నడుపుతారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు వాటిని నమ్మి మోసపోవద్దని సూచనలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉండేదని, దాని కారణంగా చాలా మంది వికలాంగులయ్యారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో ఈ సమస్య పూర్తిగా తీరిపోయిందని వివరించారు. ఈ విషయాన్ని మరిచిపోవద్దని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి గెలిచినా చేసే మేలు ఏదీ ఉండబోదన్నారు. ఆయన స్వప్రయోజనాల కోసమే రాజీనామా చేశారని వివరించారు. టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలని, అసెంబ్లీ ఎన్నికల్లోపు అభివృద్ధి చూపెడుతామని అన్నారు. లేదంటే.. అప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తామని తెలిపారు. ఇక్కడ టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. Also Read: కోమటిరెడ్డి బ్రదర్స్ మోసగాళ్లే:సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఫైర్ బీజేపీకి మరో మూడు రోజులే మిగిలి ఉండటంతో ఈ సెంటిమెంట్ డ్రామా ప్రయత్నాలు మొదలయ్యాయని అన్నారు. తాము కాంట్రాక్టర్ల కోసం రాజకీయాలు చేసేవాళ్లం కాదని విమర్శలు సంధించారు. బీజేపీ స్థాయి మరిచి వ్యవహరిస్తున్నదని అన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, సీఎంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే వెయ్యి కోట్లు తెస్తామని అంటున్నాడని, ఎక్కడి నుంచి తీసుకువస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ 18 వేల కోట్ల నుంచి తీసుకువస్తారా? అని ఎద్దేవా చేశారు.
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్ఐఏఎల్) నుంచి బుధవారం నాడు హైదరాబాద్-హుబ్లి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అలయన్స్ ఎయిర్ ఈ సర్వీసులను పునరుద్ధరించింది. విమానాశ్రయ అధికారులు, ఇతర భాగస్వాముల సమక్షంలో అలయెన్స్ ఎయిర్ విమానం హైదరాబాద్ నుండి ఉదయం 06.35 గంటలకు బయలుదేరింది. ఈ సర్వీసుతో హైదరాబాద్ నుండి దేశీయ గమ్యస్థానాల సంఖ్య 57 కి చేరుకుంది. అలయెన్స్ ఎయిర్ ఈ సెక్టార్‌కు 70 సీట్ల ATR 72 600 ని కేటాయించింది. ఫ్లైట్ నెంబర్ 9I 879 హైదరాబాద్ నుండి 06.25 గంటలకు బయలుదేరి హుబ్లికి 08.00 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ నెంబర్ 9I 880 హుబ్లి నుండి 08.25 గంటలకు బయలుదేరి 09.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ విమాన సర్వీసు వారానికి మూడుసార్లు - సోమవారం, బుధవారం మరియు శుక్రవారం నడుస్తుంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సన్నద్ధంగా ఉంది. టైర్-2, టైర్-3 నగరాలకు విమాన కనెక్టివిటీని పెంచడానికి భారత ప్రభుత్వం ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ కింద ప్రారంభించిన ఈ సేవలు మెట్రోలతో కనెక్టివిటీని తిరిగి స్థాపించడంలో చాలా కీలకమైనవి. హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారంలాంటిది. Hyderabad-Hubli Flight services Recommenced. ghial Alliance Air Latest travel news హైదరాబాద్-హుబ్లీ యూకెకు విమాన సర్వీసులు పునరుద్ధరణ అలయెన్స్ ఎయిర్ జీహెచ్ఐఏఎల్ Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
-నార్త్‌గ్రిడ్‌లో స్లాట్ తీసుకోకపోవడంవల్లే కొరత -2003లో శ్రీశైలం నీటిమట్టం 762అడుగులే -సోలార్ విద్యుత్ ఉత్పతికి టెండర్లు పిలుస్తున్నాం -ఛత్తీస్‌గఢ్‌ నుంచి పవర్‌కోసం పీపీఏ కుదుర్చుకున్నాం -ఇప్పటికే పీజీసీఐ కనెక్టివిటీ పనులు మొదలుపెట్టింది -విద్యుత్ సమస్యపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే మూడేళ్లలో 21వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. నార్త్ గ్రిడ్‌నుంచి సౌత్‌గ్రిడ్‌కు కనెక్టివిటీ లేకపోవడంవల్ల తెలంగాణకు వెంటనే కరెంటు తేలేకపోతున్నామని తెలిపారు. సోమవారం అసెంబ్లీలో విద్యుత్ సమస్యపై చర్చ ప్రారంభమైంది. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తామన్నారు. వైజాగ్‌లో తుఫాన్ వచ్చింది. సింహాద్రి ప్లాంట్‌లో ఉత్పత్తి బంద్ అయింది. కొత్తగూడెం 500మెగావాట్ల ప్లాంట్‌లో లోపంవచ్చి ఆగింది. విద్యుత్ అందించడం కష్టతరం అయింది. మనకున్నది సౌత్‌గ్రిడ్ కనెక్టివిటీ మాత్రమే. నార్త్‌గ్రిడ్‌లో స్లాట్ తీసుకోవాలని గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోరాం. ధర్నాలు చేసినం. కానీ ఆనాడున్న పాలకులు నార్త్‌గ్రిడ్‌లో స్లాట్ కొనలేదు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎన్నో పర్యాయాలు ఉత్తరాలు రాసిన. సీఎం చాంబర్ ముందు మా సభ్యులు ధర్నాచేశారు. నార్త్‌గ్రిడ్‌లో సౌత్‌నుంచి మొత్తం తమిళనాడే స్లాట్ బుక్ చేసుకుంది. ఇక రాష్ట్రం ఏర్పడినంక గత్యంతరంలేక నాగార్జునసాగర్, శ్రీశైలంలో ఉత్పత్తి మొదలుపెట్టాం. కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం గతంలో ఏనాడు కూడా 834అడుగుల నీటిమట్టంలేదు. 1990నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంవరకు 799 అడుగులనుంచి 812 అడుగుల మధ్యే ఉంది. 2003-04లో 762 అడుగులకు కూడా పోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఏపీ సీఎం కేంద్రానికి, కేంద్ర జల వనరుల మంత్రికి లేఖలు రాసి, కృష్ణాబోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయించి, విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని చెప్పిస్తాడు. ఏమన్న అంటే మీకు ముందు చూపు లేదు అంటారు. చెబుతా అదికూడా. మీ తెలివితేటల సంగతికూడా చెబుతా. అని సీఎం అన్నారు. ఇంతలో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తుంటే సీఎం భగ్గుమన్నారు. ఇదేనా సంస్కారం? మీకు వినే సంస్కృతి లేదా? అంత ఉలుకెందుకు? నిజాలు చెప్పకుండా ఉండాలా? తెలంగాణ రైతుల పక్షాన ఉండాల్సింది పోయి చంద్రబాబుకు వత్తాసు పలకడం ఏంది? తెలంగాణ రైతుల పంటలను ఎండగొట్టాలని బాబు కంకణం కట్టుకున్నాడు అని అన్నారు. రెండు రాష్ర్టాలకు కలిపి థర్మల్, హైడల్ ద్వారా 9569మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. వీటిలో ప్లాంట్‌లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) 80శాతానికి మించదు. కేవలం భూపాలపల్లి ప్లాంట్‌లో మాత్రమే 94% పీఎల్‌ఎఫ్ ఉంది. కేటీపీఎస్, వీటీపీఎస్‌లో 85% వరకు వస్తుంది. భూపాలపల్లిలో కొత్త మిషన్లు కావడంవల్ల ఎక్కువ వస్తున్నది. ఏపీకి అందుబాటులో ఉన్న హైడల్ ఉత్పత్తి 3817మెగావాట్లు. ఇందులో సీలేరు నుంచి 487మెగావాట్లు వస్తుంది. గ్యాస్‌తో విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లలో స్ప్రెక్ట్రం ద్వారా 280, ల్యాంకో ద్వారా 350, రిలయన్స్ ద్వారా 280, వేమగిరి నుంచి 370, కోనసీమ నుంచి 444, గౌతమి నుంచి 490మెగావాట్లు రావాల్సి ఉంది. కానీ 280మెగావాట్లు మాత్రమే వస్తున్నది. ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అని ఈ సంస్థలతో పీపీఏలు కుదుర్చుకున్నారు. దీనివల్ల 2766 మెగావాట్లకు బిల్లులు కడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక మేం కట్టం అని అంటే కంపెనీలు కోర్టుకు పోయినయి. ఇతర మార్గాల ద్వారా తెలంగాణకు 105మెగావాట్ల విద్యుత్ రావాల్సి ఉంది. కానీ ఒక్క యూనిట్ కూడా రావడం లేదు. 1418మెగావాట్ల నాన్‌కన్వెన్షనల్ పవర్ రావాల్సి ఉంది. విండ్ పవర్ బయోగ్యాస్, బయోమాస్ ద్వారా కూడా ఒక్క యూనిట్ కూడా రావడంలేదు. తెలంగాణ ఇంత గడ్డు పరిస్థితిలో ఉండటానికి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని చెప్పారు. మేం వచ్చి ఐదు నెలలైంది. సమీక్ష చేసుకున్నాం. ఆలోచించి ఎన్‌టీపీసీ చైర్మన్‌తో సమావేశమై త్వరగా ప్లాంట్ పెట్టాలని కోరాం. స్థలం అడిగితే వెంటనే చూపించినం. కోల్ లింకేజీ, ఎల్లంపల్లి నుంచి వాటర్ లింకేజీ ఇచ్చినం. 36నెలల్లో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుంది. సోలార్ పవర్ కూడా పగటిపూటనే వస్తుంది. దీన్ని 2000మెగావాట్లకు పెంచుతున్నాం. హైదరాబాద్‌ఐటీఐఆర్ ji24గంటల కరెంటు కావాలి. బీహెచ్‌ఈఎల్ ద్వారా ఆరువేల మెగావాట్ల ప్లాంట్ పెడుతున్నాం. మొత్తం 40వేల కోట్లతో విద్యుత్ ప్లాంట్‌లు పెడుతున్నాం. భూపాలపల్లి స్టేజ్2 ప్లాంట్‌కోసం కేటాయించిన బొగ్గుగనిని తమవారికి ఇచ్చుకునేందుకు గత ప్రభుత్వం ఫైనలైజ్ చేయకుండా పెట్టడంవల్ల ఇటీవల సుప్రీంకోర్టు దీన్ని కూడా కొట్టేసింది. ఇప్పటికే బొగ్గుగని పనిని మొదలు పెడితే మనకే ఉండేది. దీనిపై మళ్లీ మేం కోర్టుకు పోతున్నాం. ఛత్తీస్‌గఢ్‌నుంచి 1000మెగావాట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లు లైన్ వేస్తున్నారు. ఈ లైన్‌కు అదనంగా 20-30కిలోమీటర్ల లైన్ వేసుకుంటే తెలంగాణకు కరెంటు అందుబాటులోకి వస్తుంది. మొత్తం మూడేండ్లలో తెలంగాణను 21వేల మెగావాట్ల స్థాయికి తీసుకువెళ్తాం అని వెల్లడించారు. పీపీఏ ఉంటేనే కనెక్షన్ ఇస్తారు ఏపీనుంచి రావాల్సిన విద్యుత్‌ను తెచ్చేందుకు అవసరమైతే పోరాటానికీ సిద్ధమని ప్రతిపక్షం చెప్పినందుకు ధన్యవాదాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకుంటేనే పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లైన్ వేస్తుందని, ఒప్పందం నేపథ్యంలో పీజీసీఐ వార్థా నుంచి డిచ్‌పల్లికి కనెక్టివిటీ లైన్ వేస్తున్నదని తెలిపారు. అక్కడి నుంచి మహేశ్వరానికి లైన్ వస్తుందని చెప్పారు. ఈ లైన్ ద్వారా ఒకేసారి 4500మెగావాట్ల విద్యుత్‌ను స్వీకరించవచ్చిని చెప్పారు. అందుకే తాము వెయ్యి మెగావాట్లకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. గతంలో పాతలైన్ కొంత ఉందని, అందులో కొన్ని టవర్లను మావోయిస్టులు పేల్చేశారని అన్నారు. వాటిని పునరుద్ధరిస్తున్నారని తెలిపారు. అందుకే ఛత్తీస్‌గఢ్ నుంచి అడ్వాన్స్‌గా పీపీఏ కుదుర్చుకున్నామని అన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటాను న్యాయపరంగానైనా సాధించి తీరుతామని సీఎం తెలిపారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇప్పుడే వచ్చిందా? -వాస్తవాలు బయటపడుతాయనే వినడం లేదు.. చరిత్ర కళ్లముందే ఉంది ఇన్నాళ్లు బోగస్ కథలు చెప్పారు -పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై సీఎం ఘాటు స్పందన హైదరాబాద్, నవంబర్ 10 (టీ మీడియా): సభను నియమ నిబంధనల ప్రకారమే నడుపుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నడూ లేని పాయింట్ ఆఫ్ ఆర్డర్‌లు ఇప్పుడే వస్తున్నాయని ఎద్దేవాచేశారు. సోమవారం సభ టీ బ్రేక్ అనంతరం ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క సభను ఏ రూల్స్ ప్రకారం నడుపుతున్నారో చెప్పాలన్నారు. రూల్స్ కమిటీ వేసుకోకుండానే సభను నడుపుతున్నారని వెంటనే రూల్స్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ అన్ని నియమాలను, నిబంధనలను ప్రభుత్వం అమలు చేస్తుందని, వాటి ఆధారంగానే సభ నడుపుతున్నామనిచెప్పారు. ఇంతలో భట్టి విక్రమార్క అడ్డుతగలగా సీఎం ఘాటుగా స్పందించారు. విక్రమార్క.. నువ్వు సభను డిస్ట్రబ్ చేస్తున్నావు. నీకు కరెంటు సమస్యపై చర్చ జరగొద్దా? ఎందుకు అంత అసహనం? ప్రతి అంశంపై ప్రభుత్వం చర్చించడానికి, సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంది. అవతల యాత్రలు.. ఇక్కడ డ్రామాలు. మీకు ఆసక్తి లేకుంటే చెప్పండి. మేం చెప్పేది కూడా వినాలి ఏపీ ముఖ్యమంత్రి పంటలు ఎండగొట్టేందుకు ఫీజ్‌లు పీకేసే కుట్ర చేస్తున్నాడు అన్నారు. అయినా విక్రమార్క అడ్డుతగలడంతో హరీశ్‌రావు ఆయన వద్దకువెళ్లి సముదాయించే యత్నం చేశారు. మళ్లీ సీఎం స్పందిస్తూ రైతుల సమస్యలపై చర్చించడం ఇష్టం లేకుంటే చెప్పండి. చరిత్ర మన కళ్లముందే ఉంది. ఇన్నాళ్లూ బోగస్ కథలుచెప్పారు. చర్చిస్తేనే డూప్లికేట్ మాటలు బయటకు వస్తాయి. వాస్తవాలు ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలుస్తాయి. వినే ఓపిక ఉండాలి. కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు కారణం మీరే. పైగా ఇప్పుడు కాకికథలు, పిట్టకథలు చెబుతున్నారు. స్పీకర్‌కు అసాధారణ అధికారాలున్నాయి. ఆయన చర్యలు తీసుకుంటారు. నా మాటలను అడ్డుకోవడం అనేది మీ పార్టీ విధానమా? ఎన్నడూ లేనిది ఇప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకొచ్చింది? లక్షలమంది రైతులు వింటున్నారు. మీ మొసలి కన్నీరు యాత్రలన్నీ బయటపడుతున్నాయి అని మండిపడ్డారు. వాస్తవాలు వినడానికి సిద్ధంగా లేరా? అని ప్రశ్నించారు. మీరు చేసిన పనులు ఎక్కడ బయటపడుతాయోననే వినడంలేదని ఆరోపించారు. పొరుగురాష్ట్రం ఇబ్బంది పెడుతున్నదని, సభ్యులందరికీ వాస్తవాలు తెలవాల్సిందేనని సీఎం అన్నారు. మూడేండ్లలో 21వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తాం. 36నెలల్లో ఎన్టీపీసీ ద్వారా 4వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. సోలార్ పవర్‌ను 2000 మెగావాట్లకు పెంచుతున్నాం. బీహెచ్‌ఈఎల్‌ద్వారా 6వేల మెగావాట్ల ప్లాంట్ పెడుతున్నాం. ఛత్తీస్‌గఢ్‌నుంచి 1000 మెగావాట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదు. అందుకే ఈ దుస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు ముక్కు పిండి మరీ తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను తీసుకొస్తాం. తెలంగాణ పంటలను ఎండగట్టాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు 54% వాటా ఉంటుందని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. కానీ ఏపీ సీఎం చట్టాన్ని అతిక్రమించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల తెలివితక్కువతనంవల్ల స్థాపిత కరెంట్‌లో కేంద్రంనుంచి ఎక్కువ వాటా పొందలేకపోయారు. 2001 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8.45 కోట్లు. కేంద్రంనుంచి తీసుకోవాల్సిన స్థాపిత కరెంట్‌లో హైడ్రో, గ్యాస్, థర్మల్ కలిపి ఉమ్మడి రాష్ర్టానికి దక్కిన వాటా 16,719 మెగావాట్లే. వారసత్వంగా వచ్చిన దరిద్రం ఇది. – సీఎం కేసీఆర్ ఫీజులు పీకుతారు.. యాత్రలు చేస్తారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేమో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయొద్దంటూ ఫీజులు పీకుతారు. ఇక్కడున్న నాయకులేమో తెలంగాణను ముంచే విధంగా బస్సు యాత్రలు చేస్తారు. తప్పులు మీవి పెట్టుకుని మమ్మల్ని నిందిస్తే ప్రయోజనం ఉండదు అని టీడీపీ సభ్యులనుద్దేశించి సీఎం మండిపడ్డారు. బీహెచ్‌ఈఎల్ ద్వారా ఇప్పటికే ఆర్డర్ చేసిన మిషన్లు ఉన్నాయి. వాటితో రెండేండ్లలోనే 2300మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. ఆ మి షన్లు తెలంగాణకు వినియోగిస్తేనే ఆర్డర్ ఇస్తామని చె ప్పాం. అందుకే వారు వచ్చారు. అని తెలిపారు. ఏపీ నుంచి రావాల్సిన విద్యత్‌ను తెచ్చేందుకు అఖిలపక్షంగా ఢిల్లీకి పోదామని సీఎం చెప్పారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. తెలంగాణ విషయంలో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలి అని పిలుపునిచ్చారు. ఖరీఫ్‌లో నెట్టకొచ్చాం. కాంగ్రెస్ హయాంలో కూడా రైతాంగానికి 6.12గంటల కరెంటే ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో వినియోగం పెరిగింది. ఏపీవల్లే తప్పులు జరిగాయి. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై వారు ఆలోచించలేదు. అందుకే ఈ దుస్థితి. దృష్టిలోపం వల్లే నేడు కరెంటు కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించాలి. మనందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు రావాల్సిన కరెంటును సాధించుకోవాలి అని కేసీఆర్ అన్నారు.
ఏడున్నర దశాబ్ధాల దేశ ప్రగతిలో అధికారం కోసం పార్టీలు ఎంచుకోని నినాదాలు లేవు.. ఇవ్వని హామీలు లేవు. కానీ ఏదైనా పార్టీ అందులో విజయం సాధించిందా అంటే చెప్పలేని పరిస్థితి.. కానీ కేసిఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నమైన కొత్త చరిత్రను లిఖించుకుంటున్నది. ఓటు కోసం కాదు.. జనం కోసం పాటుపడతామని నిరంతరం శ్రమిస్తున్నది. ఆసాంతం నిర్విరామంగా అభివృద్ధి కోసం పరుగులు పెడుతోంది. ఈ ప్రయాణంలో అభివృద్ధి లెక్కల్లో యావత్‌ దేశాన్ని తెలంగాణ అవలీలగా దాటేసింది. తెలంగాణ జీఎస్డీపీ గ్రోత్‌ రేట్‌ దేశం కంటే ఎక్కువ, తెలంగాణ తలసరి ఆదాయం దేశం కంటే ఎక్కువ, తెలంగాణ విద్యుత్‌ వినియోగం దేశం కంటే ఎక్కువ, తెలంగాణ పారిశ్రామిక ప్రగతి రేటు దేశం కంటే ఎక్కువ, వ్యవసాయంలో, సామాజిక అభివృద్ధిలో ప్రతీదాంట్లోనూ తెలంగాణ ఒక నూతన శకానికి నాంది పలికింది. అచేతనులకు, నిరుపేదలకు భవ్యమైన బతుకును, భరోసాను అందిస్తున్నది. ఈ ప్రస్థానంలో తెలంగాణ సర్కారు సరికొత్తగా పరిపాలన విధానాన్ని కొనసాగిస్తున్నది. కాగితాలపై నిధులు కేటాయించి.. ఇదే అభివృద్ధని నమ్మించిన గత పాలకుల దుర్నితికి చరమగీతం పాడిన కేసిఆర్‌ సర్కారు ‘‘అభివృద్ధిని’’ మానవీయ మార్గంలోకి మళ్లించింది. ప్రతీ పథకంలో, ప్రతీ కార్యక్రమానికి ఒక నిర్ధిష్టమైన సమయం నిర్ధేశించుకొని నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్నది. అభివృద్ధి అంటే బరువు కాదు బాధ్యత అని, ఎన్నికల నినాదాలు కాదు, పాలకుల బాధ్యత అన్నట్టుగా కేసిఆర్‌ సర్కారు కొత్తపంథాలో దూసుకుపోతున్నది. రాజకీయ వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని తరాజులో తూచినట్టు సమానంగా నడపగలిగిన పొలిటికల్‌ జీనియస్‌.. కేసిఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగడం వల్ల తెలంగాణ ప్రగతిలో గొప్ప గుణాత్మకమైన మార్పు కనిపిస్తున్నది. దశాబ్ధాలుగా ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి. సరికొత్త మానవీయ అభివృద్ధి నినాదం పతాకమై తెలంగాణ మాగాణంపై రెపరెపలాడుతున్నది. కేసిఆర్‌ ప్రవేశపెట్టిన ఏ పథకమూ అంత ఆషామాషీగా ప్రకటించింది కాదు.. వేల గంటల మథనం, కోట్ల గుండెలను చేరే మనసుతో పురుడుపోసుకున్న పథకాలవి. ఐక్యరాజ్యసమితి ఈ శతాబ్ధానికి రూపొందించిన ‘‘సస్టనేబుల్‌ డెవలప్‌ మెంట్‌ గోల్స్‌’’ ను అక్షరాల ఆకలింపు చేసుకున్న పథకాలు. అది సూచించిన అంచనాలను అందుకున్న పథకాలు. అందుకే, కేంద్రంలోని ఏ సంస్థ నివేదికలోనైనా తెలంగాణ నెంబర్‌ వన్‌గా కొనసాగుతున్నది. ప్రజలకు త్రాగునీరు, సాగునీరు, విద్యా, వైద్యంలో గణనీయమైన ఎదుగుదలను నమోదు చేస్తున్నది. కిలోమీటర్ల నడక తప్పింది – ఇంటి ముంగిటికే నల్లా వచ్చింది. తెలంగాణ రాక ముందు ఎండకాలం వస్తే చాలు పేపర్లలో, టీవీల్లో.. బిందెలతో కిలోమీటర్లు నడుస్తున్న ప్రజల కష్టాల ఫోటోలు, లీడర్ల కార్లుకు బిందెలు అడ్డంపెట్టి నిరసనతెలుపుతున్న వీడియోలు. కానీ తెలంగాణ వచ్చాక రిపోర్టర్లు ఆ వార్తలే మరిచిపోయిండ్రంటే అబద్ధం కాకపోవచ్చు. ఈ జనరేషన్‌ పిల్లలకు ఆ నిరసనలు గురించి చెప్తే అవునా.. అని ఆశ్చర్యపోవచ్చు, కానీ అది చరిత్ర మిగిల్చిన, తనలో దాచుకున్న సత్యం, ఆనాటి పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం. దశాబ్ధాలుగా ఎన్నికల నినాదాల్లో నానుతున్న త్రాగునీళ్లను.. మిషన్‌ భగీరథ పథకంతో చెక్‌ పెట్టింది కేసిఆర్‌ సర్కారు. 23,890 గ్రామీణ పల్లెలు (రింగ్‌ రోడ్డు ఆవల) 653 మున్సిపాలీటీలోని వీలిన గ్రామాలు, 121 అర్భన్‌ లోకల్‌ బాడీలతో పాటు.. నిరుపేదల పిల్లలు చదువుకునే 22,882 ప్రభుత్వ పాఠశాలలు, 27,310 అంగన్వాడీ కేంద్రాలకు స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తూ ఔరా అనిపిస్తోంది. ఈ దేశంలో పట్నం నుంచి మారుమూల పల్లెదాక స్వచ్ఛమైన తాగునీటిని అందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అంటే అతిశయోక్తి కాదు. 100శాతం మంచినీటి నల్లాలను, అన్ని గ్రామాలకు (Functional Household Tap Connections FHTC) అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్‌ 1. ఆరు దశాబ్ధాల్లో ఏ నాయకుడికి సాధ్యం కాని ఈ అద్భుతాన్ని కేసిఆర్‌ ప్రభుత్వం ఐదేండ్లలోనే చేసి చూపించింది. ఐరాస నుంచి మొదలుకుంటే ప్రపంచంలోని ప్రతీ సంస్థ మిషన్‌ భగీరథను వేనోళ్ల కీర్తించడం తెలంగాణకు గర్వకారణం అనడంలో సందేహం లేదు. బడిబాట పట్టిన సర్కారు ఇప్పుడు తెలంగాణ విద్యార్ధులు, వృత్తి నిపుణులు ప్రపంచంలోని ప్రతీ దేశంలో కనిపిస్తున్నారు. కారణం తెలంగాణలో మెరుగైన విద్యా వసతులు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేక గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రవ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలల్లో ఐదు లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నది. గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం యేటా 1 లక్షా 25 వేల రూపాయలు వెచ్చిస్తున్నది. ప్రతీ విద్యాలయాల్లో, హాస్టళ్ళలో సన్నబియ్యంతో భోజనం పెడుతూ, ఉచితంగా పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ‘‘మన ఊరు – మన బడి’’ పథకం విద్యావ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చనున్నది. ఈ కార్యక్రమం క్రింద పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌ లో 7,289 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రపంచీకరణలో తెలంగాణ బిడ్డలంతా సమాన అవకాశాలు అందుకోవాలంటే ఇంగ్లీషు తప్పనిసరి అయిపోయిన ఈ తరుణంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో బోధించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి, అమలుకు ఆదేశించింది. ఇవి మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన, మహిళా విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా 46 మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను, నర్సింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నది. వరంగల్‌ లో కాళోజీ నారాయణ రావు హెల్త్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ.. తెలంగాణ విద్యా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నది. దళితబంధు – వెనకబడ్డ జాతులకు వరం దళిత జాతి జాతకాన్ని మార్చే దళితబంధు పథకం ఇప్పుడు దేశమంత సంచలనం సృష్టిస్తున్నది. ‘‘దళితబంధు’’ ఓ సామాజిక ప్రయోగం అని దేశంలోని ప్రధాన పత్రికలు, మేథావి వర్గం వేనోళ్ల ప్రశంసిస్తోంది. పూర్తిగా వెనకబాటుకు, అణచివేతకు గురైన దళితుల స్వావలంబన, సమగ్ర అభ్యున్నతి కోసం దళితబంధు ఒక పరిష్కారంగా నిలుస్తున్నది. ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఉచిత గ్రాంటుతో ఉపాధి చూపెడుతున్నది. అంతేకాదు, దళితబంధు ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం.. బ్యాంకు లింకేజీతో నిమిత్తం లేకుండా, తిరిగి చెల్లించ వలసిన అవసరం లేని పథకం. లబ్దిదారుడు తనకు నచ్చిన, వచ్చిన పనిని ఎంచుకునే అవకాశం కల్పించిన ఏకైక పథకం. పత్రాలు, ఆర్జీలు, ఫైరవీలు లేకుండా పక్కగా లబ్ధిదారుడికి చేరే స్వచ్ఛమైన కార్యక్రమం. అందుకే కేసిఆర్‌ సర్కారు అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తీసుకొని బడ్జెట్‌ కేటాయింపులను చేస్తూనే చక చక లబ్ధిదారులకు ఎంచుకున్న యూనిట్లను అందిస్తోంది. ఇందుకోసం 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 4 వేల కోట్ల తో 40 వేల దళిత కుటుంబాలకు లబ్ధిచేకూర్చింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 1 లక్షా 75 వేల కుటుంబాలకు ఎంచుకున్న వివిధ యూనిట్లను అందించేందుకు 17,700 కోట్ల రూపాయలను బడ్జెట్‌ లో కేటాయించింది. రైతుబంధు – రైతన్నల ఆత్మబంధు : రైతుబంధు పథకం తెలంగాణ రైతన్నల పాలిట కల్పతరువుగా మారింది. ప్రతి పంటకు 5 వేల చొప్పున యేడాదికి ఎకరాకు 10 వేల రూపాయల పంట పెట్టుబడి సహాయం అందిస్తున్నది. స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ పాలకునికి, ఏ నాయకునికి రాని ఆలోచన ఇవ్వాల దేశమంతా ఆచరించే స్థితికి పోయిందంటే పాలకుడిగా కేసిఆర్‌ సాధించిన విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పథకం కింద లబ్ధి పొందే రైతుల్లో 2.5 ఎకరాలున్న రైతులు 72.58శాతం ఉన్నరంటే చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో విమర్శకులు ఆలోచించవల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈ పథకం కింది లబ్ధిపొందే రైతుల్లో 53.33శాతం బీసీలు, 13.19శాతం ఎస్సీలు, 12.76శాతం ఎస్టీలు ఉండటం సర్కారు అతిగొప్ప మానవీయ విధానాలకు తార్కాణమని చెప్పక తప్పదు. రైతుబంధు పథకం క్రింద 2021-22 లో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించిన 7,412 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయంలో బీసీలు 48శాతం, ఎస్టీలు 13శాతం ఎస్సీలు 9శాతం ఉండటం గమనించాల్సిన విషయం. అంటే 5,188 కోట్ల రూపాయలు కేవలం బలహీన వర్గాలు, బడుగులు మాత్రమే అందుకోవడాన్ని మించిన మానవీయ పాలన ఏముంటుంది.? ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందరికి అన్నదానం చేయాలని ఉంటుంది. కానీ ఆత్మగౌరవంతో బ్రతికే పల్లెజనం అడుక్కొని తినడానికి ఒప్పుకోరు. దీంతో వ్యక్తిగత పనుల మీద, చికిత్స కోసం హైదరాబాద్‌ కు వచ్చిన అనేకమంది పేదలు.. భోజనం చేయలేక పస్తులుండటం, చివరికి అనారోగ్యం పాలుకావడం జరుగుతున్నదనే సూక్ష్మాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ 5 రూపాయల భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం అన్నార్తుల హృదయాలను కదిలిస్తున్నది. ఇప్పటికే దాదాపు 200 కేంద్రాల ద్వారా పెద్ద పెద్ద హాస్పటల్స్‌, బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, కూలీలు వుండే ప్రాంతాల్లో అమలు చేస్తూ రోజుకు 50,000 మందికి భోజనం అందిస్తూ అన్నార్తుల చేత ప్రశంసలందు కుంటున్నది. రాష్ట్రంలో ‘‘అన్నమో రామచంద్రా’’ అనే మాట వినపడకుండా చేస్తున్నది. అందుకే.. 5 రూపాయలకే కడుపునిండా భోజనం చేసి ‘‘అన్నదాత సుఖీభవ’’ అంటూ అశీర్వదిస్తున్న వారి అశీర్వచనాలు నిస్సందేహంగా సర్కారుకు కొండంత అండగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఇవి మాత్రమే కాదు, పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఆనాదిగా వస్తున్న త్రాగునీళ్లు, సాగునీళ్లు, విద్యా, వైద్యంలాంటి ఎన్నికల నినాదాలను నిజం చేసింది. బంగారు తెలంగాణకు బాటలు వేస్తోంది. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలి.. కేసిఆర్‌ నాయకత్వం, వారి పథకాలు దేశమంతా విస్తరించాలి. దేశానికి వెలుగుబాటలు చూపించాలని ఆశిస్తూ.. సర్వేజన సుఖినోభవంతు.
Telugu News » Breaking news » Pm modi donates rs 21 lakh from his personal savings for the welfare of sanitation workers పారిశుద్ధ్య కార్మికులకు మోదీ రూ.21లక్షల విరాళం దిల్లీ: కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. వారి పాదాలను కడిగి ప్రధాని మోదీ వారిని గౌరవించారు. ఆ కార్మికులను కర్మయోగిలుగా అభివర్ణించారు. తాజాగా మోదీ తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.21లక్షలు కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. గతంలో పలు సందర్భాల్లో ఇచ్చిన విరాళాలను అందులో ప్రస్తావించారు. వాటికి కొనసాగింపుగా ఇది తాజా నిర్ణయం అని […] Ram Naramaneni | Mar 06, 2019 | 4:44 PM దిల్లీ: కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. వారి పాదాలను కడిగి ప్రధాని మోదీ వారిని గౌరవించారు. ఆ కార్మికులను కర్మయోగిలుగా అభివర్ణించారు. తాజాగా మోదీ తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.21లక్షలు కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. గతంలో పలు సందర్భాల్లో ఇచ్చిన విరాళాలను అందులో ప్రస్తావించారు. వాటికి కొనసాగింపుగా ఇది తాజా నిర్ణయం అని తెలిపారు. ఇటీవల సియోల్‌ శాంతి పురస్కారం కింద లభించిన రూ1.3కోట్లను ‘నమామి గంగ’ పథకానికి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసందే. తనకు అందిన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ.3.40కోట్లను సైతం నమామి గంగకు ఇచ్చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.21లక్షలు గుజరాత్‌ ఉద్యోగుల ఆడపిల్లల చదువు కోసం విరాళంగా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లభించిన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ.89.96 కోట్ల సొమ్మును సైతం ఆడపిల్లల చదువు కోసం ఏర్పాటు చేసిన ‘కన్యా కేలవని నిధి’కి ఇచ్చేశారు.
మా మిషన్:కస్టమర్ల కోసం గరిష్ట విలువను సృష్టించడం కొనసాగించండి మరియు ఉద్యోగులకు స్వీయ-విలువను గ్రహించడానికి ప్లాట్‌ఫారమ్‌ను అందించండి మా దృష్టి:అత్యంత ప్రొఫెషనల్ మరియు పోటీతత్వంతో కూడిన అల్లిన ఫాబ్రిక్ సరఫరాదారుగా మారడానికి మరియు పరిశ్రమ యొక్క స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది మా విలువలు:ఫోకస్, ఇన్నోవేషన్, హార్డ్ వర్క్, సహకారం, విన్-విన్ Fuzhou Texstar Textile Co., Ltd. 2008లో స్థాపించబడింది. ఇది నిట్ మెష్ ఫ్యాబ్రిక్స్ యొక్క ప్రొఫెషనల్ సరఫరాదారు.Fuzhou Texstar గ్లోబల్ వినియోగదారుల కోసం వార్ప్ నిట్ మెష్ ఫాబ్రిక్‌లు మరియు మెటీరియల్‌ల యొక్క అధిక నాణ్యతను అందించడానికి కట్టుబడి ఉంది. 13 సంవత్సరాలకు పైగా నిరంతర అభివృద్ధి మరియు ఆవిష్కరణల తర్వాత, Fuzhou Texstar ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్ మరియు ఆగ్నేయాసియా మొదలైన వాటి నుండి విలువైన కస్టమర్‌లతో దీర్ఘకాలిక మరియు స్థిరమైన వ్యూహాత్మక సహకారాన్ని నిర్మించింది. వార్ప్ knit బట్టలు. మనం ఏం చేస్తాం Fuzhou Texstar R&D, మెష్ ఫ్యాబ్రిక్స్ మరియు ట్రైకోట్ ఫ్యాబ్రిక్స్ ఉత్పత్తి మరియు మార్కెటింగ్‌లో ప్రత్యేకత కలిగి ఉంది.మేము అధిక పనితీరు గల నూలు పదార్థాలను ఉపయోగిస్తాము మరియు వాటిని ఫంక్షనల్ ఫినిషింగ్‌తో సిద్ధంగా ఉన్న ఫాబ్రిక్‌లుగా మార్చాము మరియు ప్రపంచం నలుమూలల నుండి మా విలువైన కస్టమర్‌లకు పంపిణీ చేస్తాము. లాండ్రీ వాష్ బ్యాగ్, బ్యాక్‌ప్యాక్, అథ్లెటిక్ వేర్, ప్లేపెన్, దోమల నెట్టింగ్ & కీటకాల స్క్రీన్, బేస్ బాల్ క్యాప్, హై విజిబిలిటీ సేఫ్టీ వెస్ట్, స్నీకర్, ఆఫీస్ చైర్ మరియు ఇండస్ట్రియల్ యూసేజ్ వంటి అనేక రంగాల్లో మా మెష్ ఫ్యాబ్రిక్స్, ట్రైకోట్ ఫ్యాబ్రిక్స్ మరియు స్పేసర్ ఫ్యాబ్రిక్‌లు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. మా అల్లిన బట్టలు తక్కువ బరువు నుండి హెవీ డ్యూటీ బరువు వరకు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం, మేము 30 కంటే ఎక్కువ అల్లిక యంత్రాలను కలిగి ఉన్నాము మరియు మా వద్ద 60 మంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నారు.స్థిరమైన భవిష్యత్తు కోసం మార్కెట్ యొక్క కొత్త అంచనాలతో, మేము మా ఉత్పత్తి పద్ధతులు మరియు సరఫరా గొలుసులను సర్దుబాటు చేసాము.మేము మా వినియోగదారులకు విలువ మరియు పరిష్కారాన్ని అందించడానికి మమ్మల్ని అంకితం చేస్తాము. Fuzhou Texstar వ్యాపార భావనకు కట్టుబడి ఉంది నాణ్యత మా జీవితం మరియు కస్టమర్ మొదటిది. మా కంపెనీని సందర్శించడానికి మరియు వ్యాపారాన్ని చర్చించడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రియమైన స్నేహితులను హృదయపూర్వకంగా స్వాగతించండి. మన విలువలు, ప్రవర్తన మరియు ప్రవర్తన మా ప్రత్యేక ఆస్తుల ప్రయోజనాన్ని పొందడం ద్వారా, Texstar మా కస్టమర్ల పనితీరును మెరుగుపరిచే మరియు ఆప్టిమైజ్ చేసే అత్యుత్తమ ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికి కట్టుబడి ఉంది. మా మార్గదర్శక సూత్రాలు నీతి నియమాలు Texstar కోడ్ ఆఫ్ ఎథిక్స్ మరియు Texstar విధానాలు Texstar డైరెక్టర్లు, అధికారులు మరియు కంపెనీ ఉద్యోగులందరికీ వర్తిస్తాయి.ప్రతి ఉద్యోగి వ్యాపార పరిస్థితులను వృత్తిపరంగా మరియు న్యాయంగా నిర్వహించడంలో సహాయపడటానికి ఇవి రూపొందించబడ్డాయి. మా వ్యాపారం గొప్ప వ్యక్తులతో ప్రారంభమవుతుంది టెక్స్‌స్టార్‌లో, మేము ఎవరిని నియమించుకుంటామో మనం ఇష్టపడతాము మరియు హృదయపూర్వకంగా వ్యక్తులను తీసుకుంటాము.మేము ఒకరికొకరు మెరుగ్గా జీవించడానికి సహాయం చేయడంపై దృష్టి సారించాము.మేము ఒకరికొకరు శ్రద్ధ వహిస్తాము, కాబట్టి కస్టమర్ల పట్ల శ్రద్ధ సహజంగా వస్తుంది. కస్టమర్లకు మా నిబద్ధత Texstar మేము చేయాలనుకుంటున్న ప్రతిదానిలో శ్రేష్ఠతకు కట్టుబడి ఉంది.మా క్లయింట్‌లందరితో స్థిరమైన మరియు పారదర్శకంగా వ్యాపారం చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.ముఖ్యంగా సున్నితమైన మరియు గోప్యమైన సమాచారాన్ని నిర్వహించే విషయంలో కస్టమర్‌లు మాపై చాలా నమ్మకం ఉంచుతారు.ఈ నమ్మకాన్ని గెలుచుకోవడంలో మరియు నిలుపుకోవడంలో చిత్తశుద్ధి మరియు సరసమైన వ్యవహారానికి మా ఖ్యాతి చాలా ముఖ్యమైనది. కార్పొరేట్ పాలన టెక్స్‌స్టార్ కార్పొరేట్ గవర్నెన్స్ యొక్క మంచి సూత్రాలకు కట్టుబడి ఉండటానికి కట్టుబడి ఉంది మరియు కార్పొరేట్ గవర్నెన్స్ పద్ధతులను అవలంబించింది. మా బాధ్యత సామాజిక బాధ్యత Texstarలో, కంపెనీ మరియు వ్యక్తులు మన పర్యావరణం మరియు మొత్తం సమాజం యొక్క ఉత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యతను కలిగి ఉంటారు.మనకు, లాభదాయకంగా ఉండటమే కాకుండా సమాజం మరియు పర్యావరణ సంక్షేమానికి దోహదపడే వ్యాపారాన్ని వెతకడం చాలా ముఖ్యం. 2008లో కంపెనీని స్థాపించినప్పటి నుండి, Texstar కోసం వ్యక్తులు, సమాజం మరియు పర్యావరణం పట్ల బాధ్యత చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది, ఇది మా కంపెనీ వ్యవస్థాపకుడికి ఎల్లప్పుడూ గొప్ప ఆందోళన కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి గణిస్తారు ఉద్యోగుల పట్ల మన బాధ్యత సురక్షితమైన ఉద్యోగాలు/జీవితకాల అభ్యాసం/కుటుంబం మరియు కెరీర్/ఆరోగ్యకరమైనవి మరియు పదవీ విరమణ వరకు సరిపోతాయి.Texstar వద్ద, మేము వ్యక్తులపై ప్రత్యేక విలువను ఉంచుతాము.మా ఉద్యోగులు మమ్మల్ని ఒక బలమైన కంపెనీగా మార్చారు, మేము ఒకరినొకరు గౌరవంగా, ప్రశంసలతో మరియు సహనంతో వ్యవహరిస్తాము.మా ప్రత్యేక కస్టమర్ దృష్టి మరియు మా కంపెనీ వృద్ధి ప్రాతిపదికన మాత్రమే సాధ్యమవుతుంది. పర్యావరణం పట్ల మన బాధ్యత రీసైకిల్ ఫ్యాబ్రిక్స్ / ఎన్విరాన్‌మెంటల్ ప్యాకింగ్ మెటీరియల్స్/ సమర్థవంతమైన రవాణా పర్యావరణానికి సహకారం అందించడానికి మరియు సహజ జీవన పరిస్థితులను రక్షించడానికి, ప్లాస్టిక్ సీసాలు మరియు పోస్ట్-కన్స్యూమర్ మెటీరియల్స్ నుండి తయారు చేయబడిన అధిక-నాణ్యత రీసైకిల్ పాలిస్టర్ వంటి భూమికి అనుకూలమైన ఫైబర్‌లను ఉపయోగించడానికి మేము మా కస్టమర్‌లతో కలిసి పని చేస్తాము.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై యంత్రాంగం దృష్టిపెట్టింది. వచ్చే నెల నుంచి ధాన్యం రానుండడంతో అధికారులు ముందస్తుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ధాన్యం కొనుగోళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని గ్రామాల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కావాల్సిన గన్నీ బ్యాగులు, వాహనాలు, కూలీలను సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఽధాన్యం కొనుగోళ్లపై అధికారుల దృష్టి వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు 12 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి రానుందని అధికారుల అంచనా నిజామాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై యంత్రాంగం దృష్టిపెట్టింది. వచ్చే నెల నుంచి ధాన్యం రానుండడంతో అధికారులు ముందస్తుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ధాన్యం కొనుగోళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని గ్రామాల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కావాల్సిన గన్నీ బ్యాగులు, వాహనాలు, కూలీలను సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పుడూ లేనివిధంగా 12లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేయడంతోపాటు ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికలు పంపింది. ఈ మేరకు ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. భారీగా సాగు జిల్లాలో వానాకాలంలో భారీగా వరిసాగును చేశారు. జిల్లాలో మొత్తం 4లక్షల 16వేల 168 ఎకరాల్లో ఈ పంటను వేశారు. బోధన్‌ డివిజన్‌లో నెల ముందుగా వరినాట్లు వేయగా మిగతా మండలాల్లో ఆగస్టు వరకు వరిసాగును కొనసాగించారు. జిల్లాలో దొడ్డు రకాలను 2లక్షల 25వేల 964 ఎకరాల్లో సాగుచేశారు. ఈ సాగు విస్తీర్ణం వల్ల ఈ సీజన్‌లో సరాసరి 6లక్షల 46వేల 830.44 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో సన్న రకాలు లక్షా 90వేల 205 ఎకరాల్లో సాగుచేశారు. ఈ విస్తీర్ణం వల్ల 5లక్షల 43వేల 844.51 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. సన్న, దొడ్డు రకాలను కలిపి 11లక్షల 90వేల 674 మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబ డి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేశారు. కలెక్టర్‌తో పాటు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ముందస్తు ఏర్పాట్లు జిల్లాలో గత సంవత్సరం కంటే ఎక్కువగా వరిసాగు కావడం దిగుబడి కూడా 12లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని గ్రామాల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత సీజన్‌లో ఏర్పాటు చేసిన విధంగానే 540 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే 2లక్షల మెట్రిక్‌ టన్నులు అత్యధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగానే గన్ని బ్యాగులు, వాహనాలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. సన్న రకాలను ఎక్కువగా రైస్‌ మిల్లర్స్‌ కొనుగోలు చేసిన ఎక్కువమంది రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తుండడంతో ఈ సీజన్‌లో సుమారు 8లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు, పౌరసరఫరాల అధికారులు అంచనా వేస్తున్నారు. ధాన్యం తరలించేందుకు వాహనాలు కూడా ఎక్కువ మొత్తంలో అవసరం కావడంతో ముందస్తుగానే ఏర్పాట్లు సిద్ధమవుతున్నారు. రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వలు జిల్లాలో యాసంగిలో ధాన్యం ఇప్పటికీ మిల్లింగ్‌ చేయకపోవడం వల్ల ఏ రైస్‌మిల్‌ ఖాళీగా లేదు. అన్ని రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. వానాకాలంలో వచ్చే మొత్తం దిగుబడి నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో మార్కెట్‌ గోదాంలు, యార్డులు, ఇతర ప్రాంతాల్లో ఽధాన్యం నిల్వచేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజన్‌లో సుమారు 12 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌ తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై దృష్టిసారించామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్‌ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో సమావేశం నిర్వహించి వివరాలను ప్రభుత్వానికి పం పిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణం గా అక్టోబరులో కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
Bihar Politics : దాని వల్ల శాంతి వస్తుందంటే ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు చేయిస్తా : బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ Bihar Politics : జేడియూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ నెల 24న అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోనున్నారు Read More జాతీయ/10 Aug 2022 2:15 PM GMT Nitish Kumar : మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బిహార్ సీఎం నితీష్ కుమార్.. Nitish Kumar : బిహార్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్.. మొదటి ప్రసంగంలో ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బీసీ సభ సక్సెస్‌ను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం అధికారులంతా అప్రమత్తంగా ఉండండి మ‌రోసారి గొప్ప‌ మ‌న‌సు చాటుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు You are here హోం » టాప్ స్టోరీస్ » మల్లు స్వరాజ్యం మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జగన్‌ సంతాపం మల్లు స్వరాజ్యం మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జగన్‌ సంతాపం 20 Mar 2022 5:48 PM తాడేప‌ల్లి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మల్లు కుటుంబ సభ్యులకు ఆయన ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్వాతంత్య్ర సమరయోధురాలుగానే కాక సామాజిక, రాజకీయ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఉద్యమకారిణి మల్లు స్వరాజ్యం అని వైయ‌స్ జగన్‌ గుర్తు చేసుకున్నారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణ, విలువలతో ఆమె జీవితకాలం మొత్తం జీవించారని కొనియాడారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
‘‘ఒక ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. కనీసం 10మంది ఎమ్మెల్యేలు కూడా లేని వ్యక్తిని, ద్రోహిగా ముద్ర పడిన సచిన్‌ పైలట్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 కాంగ్రెస్‌ ఆయన్ను సీఎం చేయబోదు బీజేపీతో చేతులు కలిపారు : గహ్లోత్‌ పాలి(రాజస్థాన్‌), నవంబరు 24: ‘‘ఒక ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. కనీసం 10మంది ఎమ్మెల్యేలు కూడా లేని వ్యక్తిని, ద్రోహిగా ముద్ర పడిన సచిన్‌ పైలట్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టి పరిసితుల్లోనూ ముఖ్యమంత్రిని చేయబోదు. అతను పార్టీని మోసగించిన ద్రోహి’’ అని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ మండిపడ్డారు. ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పైలట్‌ ద్రోహి అని పదేపదే ఆరోపించారు. ‘‘102మంది నమ్మకస్తులైన ఎమ్మెల్యేలలో ఎవరినైనా సీఎం చేయండి. ద్రోహం చేసిన వ్యక్తిని ఎలా అంగీకరిస్తాం?’’ అని ప్రశ్నించారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తమ సొంత ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం, ప్రతిపక్షంతో చేతులు కలపడం దేశంలోనే మొదటిసారన్నారు. 2020లో పైలట్‌ చేసిన తిరుగుబాటుకు బీజేపీ నిధులు సమకూర్చిందన్నారు. కాగా, గహ్లోత్‌ చేసినవన్నీ నిరాధారమైన ఆరోపణలని రాజస్థాన్‌ బీజేపీ చీఫ్‌ సతీశ్‌ పూనియా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పైలట్‌తో బీజేపీ చేతులు కలిపిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
తిథులు తగులు, మిగులు (ముందు రోజు తర్వాత రోజు) వచ్చినప్పుడు పండుగను ఏ రోజు జరుపుకోవాలనే సందిగ్ధం ఉంటుంది. ఈ ఏడాది రాఖీ పౌర్ణమి విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి అదే డైలమా. మరి ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజున జరుపుకోవాలో తెలుసా.. ఆగస్టు 18 గురువారం సప్తమి తిథి రాత్రి 12.16 నిముషాల వరకూ ఉంది..తదుపరి అష్టమి వచ్చింది ఆగస్టు 19 శుక్రవారం సూర్యోదయానికి అష్టమి తిథి ఉంది. శుక్రవారం అర్థరాత్రి 1.04 వరకూ ఉంది పంచాంగం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 19 శుక్రవారం జరుపుకోవాలన్నది క్లారిటీ ఉంది. ఆగస్టు 18న జరుపుకోవాలన్న వాదన ఎందుకు తెరపైకి వచ్చిందంటే… శ్రీకృష్ణుడు అష్టమి తిథి అర్థరాత్రి 12 గంటలకు జన్మించాడని, అందుకే ఆగస్టు 18న ఆ సమయానికి అష్టమి రావడంతో అదేరోజు శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలంటున్నారు. హిందువుల పండుగల్లో 90% సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణలోకి తీసుకుంటారు. అందుకే అష్టమి తిథి గురువారం అర్థరాత్రి వచ్చినప్పటికీ శుక్రవారం ఉదయానికి తిథి ఉండడమే కాదు ఆ రోజు కూడా అర్థరాత్రి ఉంది కాబట్టి ఆగస్టు 19 శుక్రవారం పండుగ చేసుకోవాలంటున్నారు పండితులు కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. కన్నయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణాష్టమి రోజున ఒకపూట భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి శ్రీకృష్ణని దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది. సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఓం నమో నారాయణాయ, నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు! ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః! ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః! ఈ మంత్రాన్ని 108 సార్లు ధ్యానం చేసేవారిని దుఃఖం దరిచేరదంటారు. కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా భగవానుడి స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ కృష్ణుడిని పూజించి మర్నాడు ఉదయం దగ్గర్లో ఉన్న వైష్ణవ ఆలయాలకు వెళ్లి ఉపవాసం విరమిస్తారు.
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » ప్రత్యేక కథలు » సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చు సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చు 31 Oct 2022 11:02 AM మూడు రాజధానులపై సీఎం వైయ‌స్ జగన్‌ కీలక వ్యాఖ్యలు ది హిందూ ఇంటర్వ్యూ తాడేప‌ల్లి: సీఎం ఎక్కడి నుంచి పాలించాలనే దానిపై ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే మంత్రి వర్గం ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రి వర్గం ఉన్నచోటే సచివాలయం కూడా ఉంటుందన్నారు. సహజ మౌలిక సదుపాయాలున్న ఏకైక పెద్ద నగరం విశాఖ. ఆర్థిక అనుకూలత, పాలన సౌలభ్యం కోసమే రాజధానిగా విశాఖ ఎంపిక చేశామని సీఎం చెప్పారు. రూ.5 నుంచి 10వేల కోట్లతో విశాఖ పూర్తిస్థాయి రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు. వికేంద్రీకరణ స్ఫూర్తితో విశాఖను ఎంచుకున్నామన్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటాయని సీఎం తెలిపారు. మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అమరావతి.. విజయవాడలో గానీ, గుంటూరులో గానీ లేదన్నారు. అమరావతి అనేది ఆచరణ సాధ్యం కాని రాజధాని అని, 2 పట్టణాలకు 40 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉందని సీఎం వైయ‌స్ జగన్‌ పేర్కొన్నారు. cm-jagan-hindu-interview-cm-jagan-about-ap-decentralization-1497824 తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ శుక్రవారం మరోసారి షోకాజ్ నోటీసు పంపింది. గత నెల 22న కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసు పంపుతూ 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఆ గడువు ఈ నెల 1వ తేదీతో ముగిసినా ఆయన నుంచి సమాధానం రాలేదు. దీంతో ఏఐసీసీ వర్గాలు కోమటిరెడ్డి ఆఫీస్​ను సంప్రదించగా.. ఆయన విదేశీ టూర్​లో ఉండడంతో నోటీసు చేరలేదని తెలిపాయి. దీంతో మరోసారి నోటిస్​ ఇష్యూ చేశారు. ఎంపీ కామెంట్స్​పై హైకమాండ్ సీరియస్ మునుగోడు బై పోల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తకు ఎంపీ ఫోన్ చేసి కోరారు. ఆ ఆడియో వైరల్​ అయింది. ఆస్ట్రేలియా పర్యటనలోనూ వెంకటరెడ్డి అక్కడి వాళ్లతో మాట్లాడుతూ..మునుగోడులో కాంగ్రెస్ గెలవదని, తాను ప్రచారం చేసినా 10 వేల ఓట్లు ఎక్కువ వస్తయి కానీ ఫలితం ఉండదని అన్నారు. ఈ క్లిప్పింగ్​ కూడా అధిష్టానానికి చేరింది. ఈ రెండు ఘటనలపై సీరియస్​ అయిన హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాహుల్​ యాత్రకూ దూరం రాహుల్ గాంధీ భారత్​ జోడో యాత్ర గత నెల 23 నుంచి రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ యాత్రకు సైతం కోమటిరెడ్డి దూరంగా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటన పూర్తి చేసుకుని ఈ నెల 2న ఆయన హైదరాబాద్​ వచ్చారు. కానీ రాహుల్ యాత్రలో పాల్గొనలేదు. ఈ నెల 7 వరకు రాష్ట్రంలో యాత్ర కొనసాగనుంది. ఆ లోపు రాహుల్​ను వెంకటరెడ్డి కలుస్తారా, లేదా అన్నది చర్చనీయాశంగా మారింది.
రిషి, వసులు దీపాలు వెలిగిస్తూ ఉండగా రిషి ఇలా అంటాడు..‘వసుధారా నువ్వు నా జీవితాన్ని కూడా ఇలానే ప్రమిదలు వెలిగించినట్లు వెలిగించావు. అంటూ వసుని తెగ పొగుడుతుంటాడు రిషి. Guppedantha Manasu Today Episode: ఇక వసు కళ్లు మూసుకుని గిర్రున తిరుగుతూ కాలు స్లిప్ అయ్యి రిషి మీద పడుతుంది.రిషి.. వసుని పట్టుకుంటాడు. వసు, రిషీల మధ్య రొమాంటిక్ ఫీలింగ్ మొదలవుతుంది. ఇక వసు కాసేపటికి కిందకు దిగుతుంది. Guppedantha Manasu Today Episode 5 November వసును చూసిన దేవయాని ‘ఎక్కడి నుంచి వస్తున్నావ్?’ అంటుంది వసుతో కోపంగా. ‘ఇంటి పైనుంచి మేడమ్ అంటుంది వసు. ‘పైన రిషి కూడా ఉన్నాడు కదా..’ అంటుంది దేవయాని. ‘అవును మేడమ్’అంటుంది వసు. ‘అసలు నువ్వు రిషి.. ఇంటిపైన చీకట్లో ఏంటిది? నీకు సిగ్గు అనిపించడం లేదా?’ అంటుంది దేవయాని. దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వసు : మేడమ్ మీరు మీ భాష మార్చుకుంటే బాగుంటుంది. పెద్దవారు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను’ అంటుంది వసు కోపంగా.పెద్దదాన్ని కాబట్టే చెబుతున్నాను.. అసలు ఏం అనుకుంటున్నావ్ నువ్వు?’ అంటుంది దేవయాని కోపంగా. ‘మేడమ్ ప్రతిసారి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను’ అంటుంది వసు. ‘ఏం చేస్తావ్? హా.. ఏం చేస్తావ్’ అని ఫైర్ అయిపోతుంది దేవయాని. ‘మేడమ్.. రిషి సార్‌కి ఇవన్నీ చెప్పడానికి ఒక్క క్షణం పట్టదు. Guppedantha Manasu Today Episode review 5 Nov రిషి సార్‌తో ఉండే హక్కు నాకుంది. ఇందులో మీరు ఏదో వెతుక్కుంటున్నారు కానీ.. రిషి సార్ నా జీవితం.. తనలో కలిసి జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తాను అంటుంది.నా విషయంలో జోక్యం చేసుకోకండి అని దేవయాని కాస్త కోపంగానే అఅని వెళ్లొస్తాను మేడమ్ గుడ్ నైట్’ అనేసి వెళ్లిపోతుంది వసు కోపంగా. ‘ఏం మిడిసిపడుతున్నావ్ వసుధార.. రిషి నీ వైపు ఉన్నాడనే కదా నీ నమ్మకం.. సాధిస్తాను.. రిషి మీద మళ్లీ పట్టు సాధిస్తాను. దేవయాని ఏంటో నీకు చూపిస్తాను’ అని దేవయాని మనసులోనే రగిలిపోతుంది దేవయాని. మరోవైపు రాత్రి నిద్రపోకుండా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు వసు, రిషీలు. మరునాడు ఉదయాన్నే గౌతమ్ చాటుగా వెళ్లి జగతీతో ఫోన్ మాట్లాడతాడు.గౌతమ్ అఫీషియల్ మెయిల్ వచ్చింది. మినిస్టర్ గారిని కలవాల్సిందే. మేము వెళ్తున్నాం.. వెళ్లి వచ్చేదాకా ఎలాంటి విషయం చెప్పను.. నేను, మహేంద్ర ముందు మనిస్టర్ గారి దగ్గరకు వెళ్తున్నాం’ అని చెబుతుంది Guppedantha Manasu Today Episode November 5th Best Scenes ‘సరే మేడమ్.. మీరు రిషి పరిస్థితి గురించి కూడా ఆలోచించండి’ అని సలహా ఇస్తాడు గౌతమ్. మరోవైపు వసు తల స్నానం చేసి వస్తే రిషి హెయిర్ డ్రైయర్ పట్టుకుని రెడీ గా ఉంటాడు.వసు వద్దు అంటున్నా.. రిషి వసు తల ఆర్పే ప్రయత్నం చేస్తారు. అప్పుడే అనుకోకుండా ఇద్దరూ ఒకరికి ఒకరు తగిలి..
ALL Breaking News Cinema News Cultural News Eductional News Health News Latest News Political News Sports News మూగబోయిన ‘మెఘా’ మీడియా October 19, 2019 • Roja Rani మూగబోయిన 'మెఘా' మీడియా 500లు లంచం తీసుకుంటు ఎక్కడో వీఆర్వో దొరికితే… బ్రేకింగ్. 10వేల లంచంతో ఎమ్మార్వో దొరికితే బిగ్ బ్రేకింగ్… ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో లక్ష రూపాయాల నగదుతో ఏసీబీకి పట్టుబడితే రెండు గంటల హాడావిడి… ఇంకాస్త పెద్దవారిపై ఎదైనా రైడ్ జరిగితే రోజంతా వార్త, టాప్ హెడ్‌లైన్… మరీ వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి, దేశ వ్యాప్తంగా కాంట్రాక్టులు చేసే కంపెనీ, ఇండ్లపై సోదాలు జరిగితే… అదీ హైదరాబాద్‌ కేంద్రంగా జరిగితే… మీడియాకు అంతకన్నా పెద్ద వార్త ఉంటుందా…? గంటల తరబడి రిపోర్టర్‌ లైవ్‌లు, ఎనాలసిస్‌లు… ఎవరికెంత తోస్తే అంత దొరికింది అన్న వార్త. నానా హడావిడి… కానీ అవేమీ లేవు. జస్ట్‌ ఒకటి రెండు చానళ్లు ఓసారి బ్రేకింగ్ అంతే. గప్‌ చుప్… మెఘా కంపెనీ అధినేత మెఘా కృష్ణారెడ్డి, ఆయన కంపెనీ, ఇండ్లు సహా దేశ వ్యాప్తంగా 35చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కానీ తెలుగు మీడియాకు మాత్రం అది వార్తలాగే కనిపించటం లేదు. మీడియా మొత్తం మూగబోయింది. సరే ఒకటి రెండు చానళ్లు అంటే వాళ్లకు వీళ్లు ఏమున్నాయో అనుకోవచ్చు… కానీ ఉన్న చానళ్లలో దాదాపు అన్నీ గప్‌-చుప్ అయిపోయాయి. ప్రజా గొంతుకగా, అణగారిన వర్గాల నినాదంగా ఉండాల్సిన మీడియా ఇలా సైలెంట్ అయిపోయిందేంటీ అనుకున్న వాళ్లు లేకపోలేదు. కారణం ఒక్కటే… పెద్ద చానళ్లుగా చలామణిలో ఉన్నవి ఇప్పటికే మెఘా కృష్ణారెడ్డి దొడ్లో బందీలు అయిపోయాయి. మిగిలిన మీడియా అధినేతలకు, మెఘా కృష్ణారెడ్డికి సత్సంబంధాలున్నాయి. పైగా మెఘా కృష్ణారెడ్డి అంటే రెండు రాష్ట్రాల సీఎంలకు అత్యంత సన్నిహితుడు. సో… మనకెందుకు లే అని లైట్‌ తీసుకొని, సోదాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే సోదాలపై వార్తగానీ, సోదాల్లో అన్ని వేల కోట్లు దొరికాయి… ఇన్ని వందల కోట్లు దొరికాయి లాంటి వార్తల వాసన కూడా కనపడలేదు. పైగా… ఉదయం వార్త బయటకు పొక్కిన వెంటనే మెఘా కంపెనీ టీం రంగంలోకి దిగిపోయింది. అబ్బే… సోదాలు అలాంటివేం లేవు. న్యాచురల్‌గా, రెగ్యూలర్‌గా జరిగే ఆడిట్‌ లెక్కలే అన్నంత తేలికగా విషయాన్ని అన్ని చానళ్లకు, అధినేతలకూ ఫోన్లు.. మెసెజ్‌ల రూపంలో చేరవేసింది. అలా సోదాలపై పాలపొంగులాగా కూడా వార్త బయటకు రాకముందే నీళ్లు చల్లి పక్కన పెట్టేశాయి మన మీడియా చానెళ్లు.
Telugu News » Telangana » Minister Harish Rao says Group 4 and DSC notifications for 28000 jobs will come soon Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే గ్రూప్‌ 4, డీఎస్సీ నోటిఫికేషన్‌: మంత్రి హరీశ్ రావు.. పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం.. మాత్రం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తుందంటూ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కేంద్ర సర్కార్‌ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. Harish Rao Shaik Madarsaheb | Sep 01, 2022 | 5:04 PM Telangana Jobs: కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ సర్కార్‌ హామీ ఏమైందంటూ ఆయన ప్రశ్నించారు. పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం.. మాత్రం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తుందంటూ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కేంద్ర సర్కార్‌ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలో, సదాశివపేటలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్‌ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2016 పెన్షన్‌ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అదిస్తున్నామని.. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇవి కూడా చదవండి Watch Video: అయ్యో దేవుడా..! స్విమ్మింగ్‌ పూల్‌లో ఉత్సాహంగా ఈత కొడుతున్న యువకుడు.. చూస్తుండగానే.. షాకింగ్ వీడియో Food: తిన్న తర్వాత కూడా ఆకలి అవుతుందా..? ఆరోగ్యానికి మేలు చేసే ఈ విషయాలను తెలుసుకోండి.. Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఫిట్‌గా, స్మార్ట్‌గా ఉండాలంటే.. రోజూ ఎంత సేపు, ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..? తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన కాగా.. తెలంగాణలో ఖాళీగా ఉన్న 9 వేల గ్రూప్ 4 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని, మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ వస్తుందని మంత్రి హరీశ్‌ హామీనిచ్చారు. రాష్ట్రంలో మరో 28 వేల ఉద్యోగాలు, డీఎస్సీ నోటిఫికేషన్‌ ను వచ్చేవారంలో ఇస్తామని నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 లక్షల 10 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారన్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని దసరా పండుగకు ప్రారంభిస్తామని హరీశ్‌ రావు తెలిపారు.
India Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,805 కరోనా కేసులు నమోదు అయ్యాయి. X India Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,805 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే 7.3 శాతం ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,30,98,743కి చేరుకుంది. ఇదే సమయంలో 3,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక 22 మంది కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. కాగా ప్రస్తుతం దేశంలో 20,303 యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 1,656 కేసులు నమొదు కాగా, హర్యానాలో 582 కేసులు, కేరళలో 400 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 320 కేసులు, మహారాష్ట్రలో 205 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “చెక్”. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. చదరంగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లు భారీగా పడిపోయాయి. తొలిరోజు కేవలం 3.5 కోట్లతోనే సరిపెట్టుకున్నాడు నితిన్. గ్రాస్ 5.70 కోట్లు వచ్చింది. ఈయన గత సినిమా భీష్మ తొలిరోజే 7 కోట్ల షేర్ తీసుకొస్తే.. అందులో సగం మాత్రమే చెక్ తీసుకొచ్చింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ టోటల్ కూడా 7.27 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. 17 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కనీసం 10 కోట్లు కూడా వసూలు చేసే తీరు కనిపించడం లేదు.
మహానట వారసత్వం మకుటాయమానంగా వెలిగిపోతోంది. ఆయనే జూనియర్ ఎన్టీఆర్. ‘రామాయణం’లో బాల రాముడిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి 25 ఏళ్లు అయ్యింది. April 14, 2021 at 1:01 PM in Cinema, Tollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp నటరత్న నందమూరి తారక రామారావు మూడో తరం వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ పరిచయమై ఈ ఏప్రిల్ 14కు 25 ఏళ్లు అయ్యింది. గుణశేఖర్ దర్శకత్వంలో మల్లెమాల సుందర రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న పిల్లలతో తొలిసారిగా నిర్మించిన పౌరాణిక సినిమా ఇది. అంతకుముందు ‘బాలభారతం’ పేరుతో మహాభారతాన్ని సినిమాగా రూపొందించిన చరిత్ర ఉంది. శ్రీరాముడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు ఎందుకు సరిపోతాడని అనిపించిందోగాని జూనియర్ ఎన్టీఆర్ నట జీవితంలో ఇదో మణిహారం అని చెప్పవచ్చు. ఉత్తమ బాలల సినిమాగా జాతీయ అవార్డును సైతం ఇది సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సర్. అచ్చుగుద్దినట్టు తాత పోలికలు జూనియర్ ఉండటం బాగా కలిసొచ్చింది. అందుకేనేమో మహానటుడు ఎన్టీఆర్ సైతం మనవడికి నటుడిగా ఓ అవకాశం కల్పించారు. ‘రామాయణం’కు ముందే బాల జూనియర్ ఎన్టీఆర్ మొహానికి రంగేసుకున్న సంగతి చాలామందికి తెలియదు. ఆ సినిమా హిందీలో రూపొందిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా నటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ హిందీ వెర్షన్ విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత ‘రామాయణం’లో నటించే అవకాశం వరించింది. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరైన తాత పోషించిన శ్రీరాముడి పాత్రను చిన్నప్పుడే ఈ తారక రాముడు పోషించడం విశేషం. ఎంవీఎస్ హరనాథరావు ఈ సినిమాకి మాటలు రాశారు. ఈ సినిమాలో సీతగా స్మితా మాధవ్ అనే బాల నటి నటించింది. అలా చూసినప్పుడు నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణానికి నేటికి 25 ఏళ్లు అని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో ఐదేళ్లకు ఎన్టీఆర్ హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ సినిమాని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ నట జీవితానికి మల్లెమాల, రామోజీరావు అనే ఇద్దరు దిగ్గజాలు భీజం వేశారనే చెప్పాల్సి ఉంటుంది. 2001 మే 23న ‘నిన్నుచూడాలని’ విడుదలైంది. బాలనటుడిగా 25 ఏళ్లు, హీరోగా 20 ఏళ్ల నట ప్రయాణానికి జూనియర్ ఎన్టీఆర్ చేరుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్వకత్వంలో రూపొందుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గానూ ఎన్టీఆర్ గుర్తుంపు పొందబోతున్నారు. మహానటుడు ఎన్టీఆర్ నట వారసత్వాన్ని మూడో తరంలో ఆ స్థాయిలో నిలబెట్టిన ఘనత జూనియర్ ఎన్టీఆర్ కే దక్కుతుంది. పైగా అతి చిన్న వయసులో స్టార్ డమ్ సంపాదించిన ఏకైక నటుడిగానూ జూనియర్ ఎన్టీఆర్ ను చెప్పాల్సి ఉంటుంది. అటు నటన, ఇటు డ్యాన్సులు, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన స్టామినా.. ఆ మహానటుడిని మరోసారి గుర్తు చేస్తున్నది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడేనని చెప్పక తప్పదు. – హేమసుందర్ Must Read ;- కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ Tags: 25 years career of junior ntrbalabharatamhyderabadjr ntrjr ntr moviesjr.ntr first cinemajr.ntr ramayanamjr.ntr vs sr. ntrjunior ntrjunior ntr 25 years journeyLatest Newsleotopmahabharatammallemalanandamuri taraka ramaraonandanuru taraka ratnantr 30th movie updatesntr and koratala siva moviesntr and trivikram moviesntr industry experiancentr movies listntr rrrramayanam movie jr ntrRamoji Raoramojifilm cityramojiraosr ntrSR.NTR moviestaraktelugu newsThe leonewstollywoodtollywood taraktollywood updatesusha kiran movies
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ఈరోజు మరణించారు. ఆయన వయసు 54 . మొన్నటి వరకు విచిత్రమైన కాన్సర్ వ్యాధితో పోరాడి ఈ మధ్యే భారత్‌కు వచ్చాడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌. ఇటీవలె ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం ఏప్రిల్ 25 ఉదయం కన్ను మూసారు. ఆయన మరణ వార్త ఇండస్ట్రీలో అందరిని కన్నీటిపర్యంతం చేసింది. Video Advertisement RIP Irrfan Khan – Source : Cultnuts ప్రముఖ దర్శకులు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘సైనికుడు’ సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది.అందులో నటించిన విలన్ ఇర్ఫాన్ ఖాన్..నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.బాలీవుడ్ లో స్టార్ హీరో గా పేరుని సంపాదించుకున్న ఇర్ఫాన్ ఖాన్.తెలుగు ప్రేక్షకుల మదిలో ఇప్పటికి గుర్తు ఉండే ఉంటారు.బాలీవుడ్ లో ఇర్ఫాన్ చేసిన ‘ది లై అఫ్ పై’ స్లం డాగ్ మిలెనినియర్ చిత్రాలకి జాతీయ స్థాయిలో అవార్డులు రాగా పలు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆయన మరణించారని తెలియగానే దేశమంతా ఒక్కసారిగా మూగబోయింది. ట్విట్టర్ లో సంతాపం తెలిపారు సినీ ప్రముఖులు. ఈ క్రమంలో ఆయన నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘లైప్‌ ఆఫ్‌ పై’లో పుట్టుక, మరణాలపై మాట్లాడిన సన్నివేశాన్ని ట్వీట్‌ చేస్తూ ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు. ‘”మరణం మన జీవితాన్ని ముగిస్తుందని నేను ఏప్పడు అనుకుంటాను. అయితే బాధకరమైన విషయం ఎంటంటే కనీసం వీడ్కోలు చేప్పెటప్పుడు అది ఒక్క క్షణం కూడా తీసుకోదు” అని చెప్పిన సన్నివేశానికి ‘‘మిమ్మలను మిస్‌ అవుతున్నాము సార్‌.. వీ లవ్‌ యూ’’ అనే క్యాప్షన్‌తో ఓ అభిమాని ట్వీట్‌ చేశాడు. ‘‘ఆయన సినిమాలో చెప్పిన ఈ మాటలు దురదృష్టవశాత్తు ఈ రోజు సరిగ్గా సరిపోతాయి’’ ‘‘ఇన్ని రోజులు పోరాటం చేశారు.. ఇప్పుడు ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉందని ఆశిస్తున్నాం’’ అంటూ నెటిజన్లు భావోద్యేగంతో కామెంట్లు పెడుతున్నారు. Scene from “LIFE OF PI” “I suppose in the end, the whole of life becomes an act of letting go, but what always hurts the most is not taking a moment to say goodbye”
లాస్ వెగాస్‌లో గత కొన్నేళ్లుగా చాలా పెద్ద పేరున్న చెఫ్‌లు వ్యాపారం కోసం తెరిచారు, ఈ జాబితా వంట ప్రపంచంలో ఎవరు అని చదువుతుంది. వోల్ఫ్‌గ్యాంగ్ పుక్, అలైన్ డుకాస్సే, థామస్ కెల్లెర్, జూలియన్ సెరానో, బ్రాడ్లీ ఓగ్డెన్, ఎమెరిల్ లగాస్సే మరియు జీన్-జార్జెస్ వోంగెరిచ్టెన్ ఇప్పటికే ఇక్కడ ఉన్నారు. జోయెల్ రోబుచోన్ రాకపై నిజమైన గౌర్మెట్లు లాలాజలమవుతున్నాయి, వీరిని కొందరు ఫ్రాన్స్ యొక్క గొప్ప చెఫ్ గా భావిస్తారు. రోబుచోన్ MGM గ్రాండ్‌లోని రెండు రెస్టారెంట్ల కోసం, మాన్షన్‌లోని సూపర్-లగ్జరీ జోయెల్ రోబూచన్ మరియు మరింత సాధారణం ఎల్'అటెలియర్ డి జోయెల్ రోబుచోన్ కోసం సంప్రదిస్తున్నారు. అధికారిక ప్రారంభోత్సవం అక్టోబర్ 25 వరకు లేదు, కాని నేను కొత్త రెస్టారెంట్లను అక్టోబర్ మధ్యలో అనామకంగా సందర్శించాను, అవి తెరిచిన మూడు వారాల తరువాత. ప్రారంభ రాబడి ఆకట్టుకుంటుంది. జోయెల్ రోబుచన్ ఫ్రాన్స్ యొక్క గొప్ప చెఫ్ కావచ్చు. ఎల్'అటెలియర్ చిక్, సాధారణం, ప్రతి-ఆధిపత్య కేఫ్ యొక్క క్లోన్, ఇది 2003 లో పారిస్‌లో ప్రారంభమైంది. అతను టోక్యోలో ఒక అటెలియర్‌ను ప్రారంభించాడు మరియు ఇతరులు డ్రాయింగ్ బోర్డులో ఉన్నారు. ఒకదాన్ని లాస్ వెగాస్‌కు తీసుకురావడం, ఇక్కడ ఇతర చెఫ్‌లు తమ ప్రసిద్ధ మూలాల రిమోట్ అవుట్‌పోస్టులను తెరిచారు. మాన్షన్ వద్ద జోయెల్ రోబుచన్ పెద్ద వార్త. అతను 1996 లో తన పేరులేని పారిస్ రెస్టారెంట్‌ను మూసివేసినప్పటి నుండి మూడు నక్షత్రాల మిచెలిన్ అనుభవాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రసిద్ధ చెఫ్ యొక్క మొదటి రెస్టారెంట్‌గా ఇది బిల్ చేయబడింది. (ఇది 2004 లో మోంటే కార్లోలో ప్రారంభించిన పేరులేని రెస్టారెంట్ కంటే ఇది మరింత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది.) పేరులోని 'మాన్షన్' MGM గ్రాండ్‌కు అనుసంధానించబడిన 25-విల్లా ఎన్‌క్లేవ్‌ను సూచిస్తుంది, ఇక్కడ సూట్‌లు రాత్రి $ 5,000 నుండి ప్రారంభమవుతాయి. అవును, రెస్టారెంట్, వెగాస్‌లో భోజనం చేయడానికి అత్యంత ఖరీదైన ప్రదేశం, రుచి మెనుతో 5 295. 65 సీట్ల వద్ద, 120 హాయిగా భావించే పట్టణంలో, ఇది అన్ని పెద్ద పేర్లలో అతిచిన్నది మరియు ప్రత్యేకమైనది. మరియు అధికంగా ఏమీ విజయవంతం కాని నగరంలో, రోబూచన్ అందరికంటే పెద్ద రిస్క్ తీసుకుంటాడు. అతను తన కొత్త రెస్టారెంట్లకు సూక్ష్మభేదాన్ని తెస్తాడు, అది వెగాస్‌లోని అన్నిటికీ భిన్నంగా ఉంటుంది. ఒక ఫ్రెంచ్ చెఫ్ సూక్ష్మమైనదని చెప్పడం ఒక క్లిచ్ విషయం, కానీ రోబుచోన్ విషయంలో ఇది అతని హస్తకళ యొక్క సారాంశం. అతని కోసం కాదు, కాటు రుచులు మరియు ఆహారం యొక్క ఫ్లాష్ మరియు డాష్ అది లేనిదాన్ని పోలి ఉంటుంది. రోబుచన్ అంటే సహజంగా కనిపించేలా చేస్తుంది, సరళమైన ఆహారాన్ని విలాసవంతమైనదిగా మారుస్తుంది. అతను అల్ట్రా-బట్టీ మెత్తని బంగాళాదుంపలకు ప్రసిద్ది చెందాడు మరియు అతని సంతకం వంటకం తాజా కేవియర్తో అగ్రస్థానంలో ఉన్న కాలీఫ్లవర్ సూప్. ఫ్రెంచ్ లగ్జరీతో మాన్షన్ డ్రిప్స్ వద్ద రోబూచన్, రుచిగల ఆధునిక వెనిర్లో ముగించారు. ఒక భారీ స్వరోవ్స్కీ క్రిస్టల్ షాన్డిలియర్ ఒక దీర్ఘచతురస్రాకార గదిలో ఒక కేంద్ర విందుపై వేలాడుతూ, రోడిన్ శిల్పకళను వెలిగిస్తుంది. స్వింగ్-యుగం సంగీతం నేపథ్యంలో నృత్యం చేస్తుంది. లోతైన గోధుమరంగు, క్రీమ్, నలుపు, గోడలపై ఆధునిక కళలో కూడా రంగులు అణచివేయబడతాయి-ఇది ఆకుపచ్చ ఐవీ యొక్క గోడను ఫాక్స్ టెర్రస్ దాటి కనిపించేలా చేస్తుంది (ఇది ఆరుబయట కాదు, ఇది కనిపిస్తుంది) అన్ని మరింత తెలివైనవి. ఆ చప్పరము, దాని అర డజను పట్టికలతో, మీరు శృంగార విందు కోసం ఉండాలనుకుంటున్నారు. టేబుల్వేర్ దాదాపు జపనీస్ శుద్ధీకరణను కలిగి ఉంది, ఇది రోబుచోన్ యొక్క సంక్లిష్టమైన ప్రదర్శనలకు సరిపోతుంది. చాలా ప్లేట్లు మడతపెట్టిన ఓరిగామిలా కనిపిస్తాయి. కొన్ని ఆహారం కఠినమైన ఆకృతి గల నల్ల చెక్క పలకలపై వస్తుంది. ఫ్రెంచ్ పదం 'యుక్తి' అధికంగా పనిచేస్తుంది, కానీ రోబూచన్ యొక్క ఆహారం సరిగ్గా అదే. పదార్థాలు తమలాగే కనిపిస్తాయి, రుచులు నిజం, వంట జాగ్రత్తగా అమలు చేయబడుతుంది, కానీ ఉత్తమ వంటలలో, భాగాల మొత్తం కంటే ఎక్కువ మాయాజాలం ఉద్భవిస్తుంది. సంక్షిప్త తొమ్మిది-కోర్సు క్షీణతకు $ 165 ఎంపిక ఉంది, కాని వంటగది ఏమి చేయగలదో చూడటానికి నేను పూర్తి 16-కోర్సుల కోలాహలం ఎంచుకుంటాను. ఇది తేలితే, మూడు ఉత్తమ వంటకాలు $ 295 మెనులో మాత్రమే ఉన్నాయి, ఇది చేపలు మరియు మత్స్యపై ఎక్కువ మొగ్గు చూపుతుంది. మీరు రెండవ భోజనం కోసం తిరిగి రావాలని ప్రలోభపెట్టినట్లయితే, మీకు ఒక చిన్న car లా కార్టే మెనూ ఇవ్వబడుతుంది, ఇందులో కాలీఫ్లవర్ మరియు కేవియర్ (పాప్ వద్ద $ 200 వద్ద) ఉన్నాయి. ఇతర వస్తువులు కూరగాయల సూప్ కోసం $ 35 నుండి రెండుకు rost 160 రోస్ట్ చికెన్ వరకు ఉంటాయి. క్షీణత నెమ్మదిగా మొదలవుతుంది, కానీ అది విప్పుతున్నప్పుడు నిర్మిస్తుంది. ఉత్తమ వంటకాలు మధ్యలో వస్తాయి మరియు ఆ తరువాత నిరుత్సాహపడవు. ఇది చాలా అమెరికన్ రెస్టారెంట్లతో విరుద్ధంగా ఉంది, ఇది మొదటి కాటు నుండి మిమ్మల్ని ఓడించటానికి ప్రయత్నిస్తుంది, తరువాత చాలా తరచుగా మసకబారుతుంది. నెమ్మదిగా ప్రారంభించటానికి మరియు విషయాలు క్రెసెండోగా ఉండటానికి రోబుచోన్‌కు విశ్వాసం ఉంది. మొదటి అనేక కోర్సులలో, ఒకటి నిలుస్తుంది. రెండు సంపూర్ణ వెన్న-వేట ఆస్పరాగస్ స్పియర్స్, వాటి కాండాలు విడిపోయి చెక్కుచెదరకుండా ముగుస్తాయి, ఇవి ఒసేట్రా కేవియర్‌తో నిండిపోతాయి. మెలిస్సే అనే ఫ్రెంచ్ హెర్బ్ ఒక మసక సుగంధ స్పర్శను జోడిస్తుంది. కానీ పెళుసైన నిమ్మ జెలటిన్ కొంచెం ఎక్కువగా తరిగిన నల్ల ఆలివ్ చేత దెబ్బతింటుంది, మరియు సన్నగా ముక్కలు చేసిన టమోటా, రొట్టె మరియు కింగ్ పీత మాంసం యొక్క లేయర్డ్ 'కేక్' కత్తిరించడానికి కొంచెం కఠినమైనది. మచ్చలేని ట్యూనా టార్టేర్‌లో అధికంగా ఎండిన హామ్ యొక్క తోలు కుట్లు ఉన్నప్పుడు, మరియు పాలకూర సూప్, లాంగౌస్టిన్ రావియోలీ మరియు కప్ప-లెగ్ వడలు యొక్క ప్రత్యేక కోర్సులు అన్నీ తక్కువగా అంచనా వేయబడినప్పుడు, ఈ వెగాస్ ప్రయోగం పని చేయకపోయినా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అప్పుడు నేను తిన్న అత్యంత సంచలనాత్మక వంటకాల్లో ఒకటైన మెనూ యొక్క నక్షత్రం వస్తుంది: సముద్రపు అర్చిన్ ఫ్లాన్, చాలా తేలికగా మరియు క్రీముగా, సముద్రపు తాజాదనాన్ని మరియు టాంగ్‌ను పాడటం, రుచులు అతిధి పాత్రలో ఉపశమనం కలిగించేంత భిన్నంగా ఉంటాయి . ఇది ఒక చెక్క జపనీస్ గిన్నెలో ఒక అద్భుతమైన సాసర్‌పై ఆఫ్-సెంటర్‌ను సెట్ చేస్తుంది. రెండు కోర్సులు తరువాత మరో అద్భుతమైన జపనీస్-ప్రేరేపిత వంటకం వస్తుంది: అమడై, జపనీస్ స్నాపర్, దాని చర్మం పెళుసైన, పేపరీ స్ఫుటమైనదిగా, లిల్లీ-బల్బ్ ఉడకబెట్టిన పులుసులో విశ్రాంతి తీసుకుంటుంది. స్వచ్ఛమైన రుచి యొక్క సరళత మరియు ఆనందం చిరస్మరణీయమైనది. మెనులో చాలా సృజనాత్మక వంటకం ఎండ్రకాయలను కలిగి ఉంటుంది. ముడికు ఉత్తరాన ఉన్న మాంసం, కుంకుమ కస్టర్డ్ పొర కింద దాక్కుంటుంది, వేడి సీఫుడ్ బౌలియన్‌లో మునిగిపోయినప్పుడు, అది అదృశ్యమయ్యే వరకు దెయ్యం తెలివి యొక్క అనేక దశల గుండా వెళుతుంది. ఇది చూడటానికి మనోహరమైనది, మరియు తినడానికి ఇంకా మంచిది, జ్యుసి ఎండ్రకాయలు నిట్టూర్పు. రోజీ దూడ మాంసం యొక్క ఉదార ​​స్లైస్ దాని స్వంతం జస్ పెస్టో-ఇన్ఫ్యూస్డ్ ట్యాగ్లిరిని యొక్క చిన్న కుప్ప నుండి లిఫ్ట్ పొందుతుంది. నా అంచనా ఏమిటంటే, పారిస్ మరియు టోక్యోలో రోబుచోన్‌తో కలిసి పనిచేసిన చెఫ్ డి వంటకాలు టోమోనోరి డాన్జాకి, జపనీస్ ప్రేరేపిత వంటకాల యొక్క ప్రకాశానికి ఘనత లభిస్తుంది. ఓపెనింగ్ కోసం రోబుచన్ వచ్చినప్పుడు అతను చేప మరియు మాంసం కోర్సుల స్థాయి వరకు మెను మొదటి సగం పొందుతాడు. స్విట్జర్లాండ్‌కు చెందిన పేస్ట్రీ చెఫ్ కమెల్ గుచిడా, చమత్కారమైన డెజర్ట్‌లను అందజేస్తాడు. సున్నం సిరప్‌లోని స్ట్రాబెర్రీలు టేకిలా సోర్బెట్‌తో కలిపి డీకన్‌స్ట్రక్టెడ్ స్ట్రాబెర్రీ మార్గరీటను తయారు చేస్తాయి. చాక్లెట్ యొక్క క్రంచీ పొర అధిక-తరగతి పిప్పరమెంటు ప్యాటీగా చేయడానికి పుదీనా ఐస్ క్రీంను ఆడుతుంది. 750 ఎంపికల వైన్ జాబితాలో కొన్ని ఆకట్టుకునే ఎంపికలు ఉన్నాయి, కానీ మార్కప్‌లు ఉత్కంఠభరితమైనవి. రిటైల్ వద్ద $ 50 నుండి $ 60 వరకు లభించే చాటేయు కలోన్-సెగూర్ 2001 వంటి చక్కని బోర్డియక్స్ ఇక్కడ $ 183. పెద్ద ఖర్చు చేసేవారు చాటే లాటూర్ 1929 ($ 8,040), లియోవిల్లే-బార్టన్ 1899 ($ ​​6,370) లేదా లే పిన్ 1985 ($ 4,725) వంటి వృద్ధ ఆభరణాల కోసం వెళ్ళవచ్చు. నేను మంచి విలువలు అని నిరూపించే రెండు సగం సీసాలను ఎంచుకున్నాను: డొమైన్ పి. మాట్రోట్ మీర్సాల్ట్ 1997 ($ 54) మరియు క్లోస్ డెస్ మెనూట్స్ సెయింట్-ఎమిలియన్ 2000 ($ 45). సేవ పరిజ్ఞానం మరియు గాజుసామాను తగినది. ప్రక్కనే ఉన్న కానీ పూర్తిగా వేరు వేరు అటెలియర్ వద్ద, చాలా సీట్లు ఓపెన్ కిచెన్ చుట్టూ ఉన్న పొడవైన కౌంటర్ వద్ద ఉన్నాయి, మరియు రిజర్వేషన్లు తెరిచినప్పుడు సాయంత్రం 5:30 గంటలకు మాత్రమే తీసుకోబడతాయి. ఆ తరువాత, ఇది మొదట వచ్చినది, మొదట అందించబడినది. వారు పక్కింటి మాదిరిగానే అధిక-నాణ్యత పదార్థాలను ఉపయోగిస్తారు మరియు ప్రదర్శనలు చాలా అందంగా ఉంటాయి. ధరలు చాలా తక్కువ. ఒక స్నేహితుడు మరియు నేను మాన్షన్ వద్ద ఒంటరిగా నా విందు కోసం ఖర్చు చేసిన దానిలో మూడింట ఒక వంతు బాగా తిన్నాము. కౌంటర్ వద్ద కూర్చుని, ప్లేట్లు నిర్మించే చెఫ్‌లు చూడటం సరదాగా ఉంటుంది. వారు తమ గుండ్లలో సున్నితంగా వేటాడిన గుల్లలను ఒక లాగ్‌గా ఏర్పడిన పిండిచేసిన ఉప్పులో వేస్తారు. వారు ప్రోసియుటోను కాగితం-సన్నని ముక్కలుగా గొరుగుతారు మరియు వాటిని సహజమైన తెల్లని దీర్ఘచతురస్రాకార పలకపై అమర్చుతారు. వారు సన్నని పొడవాటి అవోకాడో ముక్కలను కత్తిరించి రుచికరమైన పీకి-బొటనవేలు పీత సలాడ్ల మీద (రోబుచోన్ వద్ద పీత వంటకం కంటే ఉత్తమం) వాటిని కప్పుతారు. సంపన్న-ఆకృతి గల స్వీట్‌బ్రెడ్‌లు లారెల్ బ్రాంచ్‌తో వస్తాయి. ఈ వంటకాలు అన్నీ మంచివి, మరియు రుచి భాగాలు, $ 20 లోపు ఎక్కువ ధర, తగినంత ఉదారంగా ఉంటాయి, తద్వారా రెండు లేదా మూడు చాలా ఆకలిని తీర్చాలి. పెద్ద ప్రధాన వంటకాలు $ 30 నుండి $ 48 వరకు నడుస్తాయి. చాలా గొప్ప, లోతుగా రుచిగా ఉండే సీఫుడ్ పేలా రెండు వడ్డించేంత పెద్దది, మరియు ఇందులో కొన్ని హై-క్లాస్ లాంగోస్టైన్స్ మరియు స్కాలోప్స్ ఉన్నాయి. డెజర్ట్‌లు అన్నీ $ 10. ఓరియో కుకీ ముక్కలతో చాక్లెట్ 'సెన్సేషన్' కోసం అధిక మార్కులు. కొన్ని 400 ఎంపికల వైన్ జాబితా పక్కింటి పెద్ద జాబితా యొక్క సంక్షిప్త వెర్షన్ మాత్రమే కాదు. ఇది తక్కువ ఉన్నతమైన భూభాగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది మరియు డాప్ఫ్ & ఇరియన్ టోకే పినోట్ గ్రిస్ 2003 ($ 41) వంటి కొన్ని ఎంపికలను కలిగి ఉంది, ఇది అన్ని ఆహారాలతో తాజాగా మరియు మనోహరంగా ఉంది. మార్కప్‌లు లేదా కనీసం ధరలు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్ని వారాల తర్వాత కొన్ని రెస్టారెంట్లు మంచివి. వారు నిజంగా వారి పాదాలను వాటి క్రిందకు తీసుకుంటే ఇవి ఎంత బాగుంటాయో ఆలోచించడం భయంగా ఉంది. ఫ్రెంచ్ వంటకాల యొక్క మరొక చిహ్నం, గై సావోయ్, వచ్చే వసంతంలో సీజర్స్ ప్యాలెస్‌లో ప్రారంభమవుతుంది. పోలికలు అనివార్యం అవుతాయి, కాని అసలు ప్రశ్న ఎవరు మంచిది కాదు కాని టాప్-ఎండ్ ఫ్రెంచ్ వంటకాల ఇంజెక్షన్ పట్టణంలోని ఇతర తీవ్రమైన రెస్టారెంట్లను సవాలు చేస్తుందా. మేము అదృష్టవంతులైతే, అది మెరుగుపరచడానికి వారందరినీ నెట్టివేస్తుంది.
Banana Peel Benefits In Telugu :అరటిపండును తినటం వలన మనకు చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనం పాడేసే తొక్కలో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఈ ప్రయోజనాలు మనలో చాలా మందికి తెలియదు. వీటి గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దంతాల సంర‌క్ష‌ణ‌కు అర‌టి పండు తొక్క బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అర‌టి పండు తొక్క లోప‌లి భాగాన్ని దంతాల‌పై రోజూ రుద్దాలి. క‌నీసం ఇలా వారం పాటు చేస్తే పసుపు రంగు మరియు గార పట్టిన దంతాలు తెల్ల‌గా మెరుస్తాయి. కాలిన గాయాలు, దెబ్బ‌ల‌కు అర‌టి పండు తొక్క ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. స‌మ‌స్య ఉన్న ప్రాంతంపై అర‌టి పండు తొక్క‌ను ఉంచి క‌ట్టు క‌ట్టాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే ఒక‌టి, రెండు రోజుల్లోనే దెబ్బ‌లు మానిపోతాయి. ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకునేందుకు కూడా అర‌టి పండు తొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి చ‌ర్మాన్ని ర‌క్షిస్తాయి. అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అర‌టి పండు తొక్క‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. చ‌ర్మం కాంతివంత‌మ‌వుతుంది. అర‌టి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అర‌గంట సేపు ఆగాక గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క‌డిగేయాలి. దీంతో పైన చెప్పిన చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం ఆరోగ్యాన్ని సంత‌రించుకుంటుంది. ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు అన్నీ తొలగిపోతాయి. చ‌ర్మంపై ఏర్ప‌డే దుర‌ద‌లు, మంట‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ అర‌టి పండు తొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంపై అర‌టి పండు తొక్క‌ను రాసి 10 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. దీంతో దుర‌ద‌, మంట త‌గ్గిపోతుంది. శ‌రీరంలో ఏదైనా భాగం నొప్పిగా ఉంటే అక్క‌డ అర‌టి పండు తొక్క‌ను కొద్ది సేపు మ‌సాజ్ చేసిన‌ట్టు రాయాలి. ఇలా చేస్తే 15 నిమిషాల్లోనే నొప్పి మాయ‌మ‌వుతుంది. గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » టాప్ స్టోరీస్ » సామాజిక, ఆర్థిక పరిపుష్ఠి సాధించడమే ఏపీ అంతిమ లక్ష్యం సామాజిక, ఆర్థిక పరిపుష్ఠి సాధించడమే ఏపీ అంతిమ లక్ష్యం 16 Nov 2022 12:35 PM ఏపీ పెవిలియన్‌ ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ దిశగా సామాజిక, ఆర్థిక పరిపుష్ఠి సాధించడమే ఏపీ అంతిమ లక్ష్యమని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ నేతృత్వంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన -2022లో భాగంగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా ఈ పెవిలియన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. "వోకల్ ఫర్ లోకల్ - లోకల్ టు గ్లోబల్" నేపథ్యంతో తీర్చిదిద్దిన పెవిలియన్ ను ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్థిక మంత్రి బుగ్గన, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈనెల 27 వరకు సాగనున్న ఇండియా ఇంటర్‌నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రత్యేకతను ప్రతిబింబించే భౌగోళిక గుర్తింపు కలిగిన 20 రకాల ఏటికొప్పాక, మ్యాంగో జెల్లి, క్రిస్టల్ సంచులు, లెదర్ ఉత్పత్తులను పెవిలియన్ లో ఉంచారు. వీటన్నిటినీ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద డ్వాక్రా, మెప్మా మహిళా సంఘాల కృషితో రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలలో ప్రసిద్ధి చెందిన వస్తువులైన గుంటూరు మిర్చి, ధర్మవరం పట్టు చీరలు, పావడాలు, కొండపల్లి బొమ్మలు, ఉదయగిరి చెక్కతో తీర్చిదిద్దిన ఉత్పత్తులు, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, అరకు కాఫీ, ఉప్పాడ చీరలు, వెంకటగిరి చీరలు, మంగళగిరి చీరలు, మచిలీపట్నం కలంకారి, బందరు లడ్డు, తిరుపతి లడ్డు వంటి వస్తువులకు బ్రాండింగ్ పెంచి ప్రపంచ స్థాయిలో మరింత మార్కెట్ పెంచాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తున్నట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ దిశగా సామాజిక, ఆర్థిక పరిపుష్ఠి సాధించడమే ఏపీ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పెవిలియన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన సహా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, ఆంధ్ర భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమల శాఖ పెట్టుబడుల ప్రచారం, విదేశీవ్యవహారల సలహాదారు పీటర్ టీ హసన్ , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఎన్వీ రమణా రెడ్డి ఐఆర్పీఎస్, హిమాన్షు కౌశిక్ ఐఏఎస్, లేపాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వ, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జీఎస్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
కరోనా తగ్గుతున్న వారిలో దడ పుట్టిస్తున్న వ్యాధి బ్లాక్‌ ఫంగస్‌. వ్యాధి పాతదే అయినప్పటికీ ప్రస్తుతం కరోనా రోగుల్లోనే కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక కోళ్ల కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తోందని, కాబట్టి, చికెన్కి దూరంగా ఉండడమే మంచిదని వాట్సాప్ల్లో ఈమధ్య వైరల్అవుతోంది. అయితే వాతావరణంలో అంతటా ఉండే బ్లాక్ ఫంగస్.. కోళ్లకి కూడా వస్తుందని, కానీ, ఆ కోళ్ల ద్వారా, చికెన్ ద్వారా మనుషులకు బ్లాక్ఫంగస్ వ్యాపిస్తుందన్న వాదనలో అర్థం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్ధారించింది. అసలు బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు జంతువులు, మనుషుల్లో ఒకరి ద్వారా మరొకరికి సోకుతుందన్న వాదనలో నిజం లేదని స్ఫస్టత ఇచ్చారు. వీటికితోడు నల్లగా ఉండే ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్ఫంగస్ వస్తోందని ఈ మధ్య సామాజిక మాధ్య‌మాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. ఫ్రిజ్లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్ వల్ల కూడా సోకే అవకాశముందని వాట్సాప్ లో మెస్సేజ్లు స‌ర్కులేట్ అవుతున్నాయి. ఉల్లిగడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్ వల్ల వస్తుంది. కట్ చేసేటప్పుడు దానిని కడిగి తినడం మంచిది. కానీ దాని వలన బ్లాక్ ఫంగస్ వస్తుంది అనడంలో వాస్తవం లేదు. ఇటీవల బ్లాక్‌ ఫంగస్‌ను అంటువ్యాధుల జాబితాలో చేరుస్తూ కేంద్ర వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. కరోనా రోగుల్లో వస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ అత్యవసర చికిత్స పరిధిలోకి వస్తున్నందున దానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగానే అంటువ్యాధుల జాబితాలో చేర్చినట్టు వైద్యనిపుణులు చెప్తున్నారు. అంతేకాని నిజానికి బ్లాక్‌ ఫంగస్‌ అంటువ్యాధి కాదంటున్నారు నిమ్స్‌ పల్మనాలజిస్టులు. మ్యూకోర్మైకోసిస్‌ అనేది రెండు రకాలు. 1. రినో ఆర్బిటొ సెరబ్రల్‌ మ్యూకోర్మైకోసిస్‌. 2. పల్మనరీ మ్యుకోర్మైకోసిస్‌. రినో ఆర్బిటొ సెరబ్రల్‌ మ్యుకోర్మైకోసిస్‌ అనే ఫంగస్‌ ముక్కు, కన్ను, మెదడుపై సోకుతుంది. ఇది ప్రస్తుతం కరోనా రోగుల్లో అధికంగా కనిపిస్తున్నది. పల్మనరీ మ్యుకోర్మైకోసిస్‌ అనేది ఊపిరితిత్తులకు సోకుతుంది. అంతేకాకుండా కిడ్నీలపై కూడా ఈ ఫంగస్‌ ఏర్పడుతుంది. ఇమ్యూనిటి ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉండ‌టం, స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, షుగర్ పేషెంట్లకు ఫంగస్ల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంచుకోవాలి. అనవసరంగా స్టెరాయిడ్స్‌ వాడకూడదు. ఆయాసం ఉంటే వైద్యుల పర్యవేక్షణలోనే స్టెరాయిడ్స్‌ వాడాలి. వెంటిలేటర్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లకు ఉండే గొట్టాలు వంటివి హాస్పిటల్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. కోలుకున్న తరువాత కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే తినాలి. వేడి వేడి ఆహారాన్ని తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆసుపత్రుల్లో కూడా కరోనా రోగులు చికిత్స పొందే ప్రదేశాలు శుభ్రంగా ఉండేలా చూడాలి. గోడలకు, గదుల్లో బూజు, దుమ్ము ధూళి లేకుండా చూడాలి. అసలు బ్లాక్‌ ఫంగస్‌ అనేది అంటువ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదు. అయినా దీనిని ప్రారంభదశలో గుర్తిస్తేనే 98 శాతం రికవరీ ఉంటుంది. ముక్కు దిబ్బడ, ముక్కులో నుంచి నల్లటి లేదా గోధుమ రంగు స్రవాలు కారడం, చెంపల వద్ద నొప్పి, తలనొప్పి, కంటి నొప్పి, కండ్లు వాయడం, చూపు మందగించడం వంటి లక్షణాలుంటే అది రినో ఆర్బిటొ సెరబ్రల్‌ మ్యుకోర్మైకోసిస్‌. తెమడతో కూడిన దగ్గు, తెమడతోపాటు రక్తం పడటం, రక్తపు వాంతు కావడం వంటి లక్షణాలుంటే అది పల్మనరీ అని అర్థం చేసుకోవాలి. మ్యుకోర్మైకోసిస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించాలి. దీనిని సీటీ స్కాన్‌, ఎమ్మారై-పీఎన్‌ఎస్‌ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. పల్మనరీ మ్యుకోర్మైకోసిస్‌ లక్షణాలు అంటే దగ్గు, తెమడతోపాటు రక్తం వస్తే ముందుగా టీబీ పరీక్ష చేయించాలి. ఎందుకంటే టీబీ లక్షణాలు, పల్మనరీ మ్యుకోర్మైకోసిస్‌ లక్షణాలు ఒకేలా ఉంటాయి. అది నెగెటివ్‌ వస్తే అప్పుడు చెస్ట్‌ సీటీ స్కాన్‌ చేయించాలి. ఈ బ్లాక్‌ ఫంగస్‌ రాకుండా ఉండేందుకు ముందస్తు చికిత్స అంటూ ఏదీ లేదు. కాబట్టి బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ అయిన రోగులకు వెంటనే ‘అంపటరిసిన్‌’ ఇంజెక్షన్‌ ఇవ్వాలి. అలాగే ఒకవేళ ఏదైనా జంతువుకి ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకితే వాటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఆ కుళ్లిన వాసనతో కోళ్లకు ఫంగస్ సోకినట్లు గుర్తించవచ్చు. ఆ వాసన వచ్చిన మాంసాన్ని తినకూడదు. బ్లాక్ ఫంగస్ రాకపోయినా అలాంటి ఆహరం ప్రమాదకరం.
నేడు అటువంటి వ్యాధిని త్రుష్గా ఎదుర్కొనే ఏ అమ్మాయి లేదు. దాని కారణం పుట్టుకతో వచ్చిన కాండిడా యొక్క ఫంగస్ యొక్క పునరుత్పత్తి, ఇది curdled ఉత్సర్గ రూపాన్ని కలిగిస్తుంది. మార్కెట్లో ఈ వ్యాధిని పోరాడడానికి రూపకల్పన చేసిన ఔషధాల భారీ మొత్తం ఉంది. ప్రత్యేక శ్రద్ధ థ్రష్ నుండి మందు Klotrimazol అర్హురాలని, ఇది కొవ్వొత్తులను, మందులను, మాత్రలు అందుబాటులో ఉంది. క్లోట్రమైజోల్ విస్తృత స్పెక్ట్రంతో ఆలస్యం-చర్య ఔషధం. అటువంటి dermatophytes, blastomycosis, dimorphic శిలీంధ్రాలు వలన వ్యాధులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించవచ్చు. ఇమ్డిడాజోల్ ఉత్పన్నాల బృందంలో భాగమైన ఔషధం యొక్క చురుకైన పదార్ధం clotrimazole. చిన్న సాంద్రతలలో, ఏజెంట్ ఒక ఫంగటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, అంటే, ఇది ఫంగస్ వృద్ధిని మాత్రమే నిలిపివేస్తుంది. పెద్ద మోతాదులో, కొవ్వొత్తుల క్లోత్రిమాజోల్ సూచనల ప్రకారం, ఈ ఔషధం పూర్తిగా శిలీంధ్ర నిర్మాణాలను నాశనం చేస్తుంది. చర్య యొక్క యంత్రాంగం ఇది ergosterol సంశ్లేషణ ప్రక్రియ యొక్క సస్పెన్షన్, ఇది శిలీంధ్రాల కణ త్వచం యొక్క నిర్మాణం లో ప్రధాన అంశం. దాని లేకపోవడం షెల్ నిర్మాణంలో గణనీయమైన మార్పులకు దారితీస్తుంది, ఇది గణనీయంగా దాని లక్షణాలను మారుస్తుంది. దాని పారగమ్యత పెరుగుతుంది, దీని ఫలితంగా ఫంగల్ కణాల కట్టడం సంభవిస్తుంది. ఉపయోగం కోసం సూచనలు థ్రష్ Clothrimazole నుండి కొవ్వొత్తులను ఒక చౌకైన నివారణ, ఇది చాలా తరచుగా సూచించిన. దాని అనువర్తనం కోసం ప్రధాన సూచనలు ఉండవచ్చు: జననేంద్రియ అవయవాల ఫంగల్ వ్యాధులు; trichomoniasis ; బాక్టీరియల్ వాల్విటిస్; urogenital కాన్డిడియాసిస్. అప్లికేషన్ Clotrimazole ఈస్ట్ వ్యతిరేకంగా కాండేలిస్క్లు ఉపయోగించే ముందు, మీరు జననేంద్రియ అవయవాలు టాయిలెట్ కలిగి ఉండాలి, మరియు అప్పుడు 2-3 సెం.మీ. లోతు, కు యోని లోకి కొవ్వొత్తి ఇన్సర్ట్ ఈ ప్రక్రియ సాధారణంగా నిద్రవేళ ముందు నిర్వహిస్తారు. పూర్తిగా పూర్తిగా శోషించడానికి అనుమతించే చలనశీలతను పూర్తిగా తొలగించడానికి దీన్ని చేయండి. వ్యాధి మరియు జననాంగాల ఓటమి విషయంలో, వారు లేపనం క్లాత్రిమాజోల్ తో సరళత చెందుతారు. అనారోగ్యం విషయంలో ఇది లైంగిక భాగస్వాములకు చికిత్స చేయవలసి ఉంది, ఇది వ్యాధి యొక్క పునఃస్థితి లేకపోవడం హామీ ఇవ్వగలదని గుర్తుంచుకోండి. చికిత్స యొక్క కోర్సు సాధారణంగా 3-4 వారాలు పడుతుంది మరియు వ్యాధి యొక్క అదృశ్యం వరకు అదృశ్యమవుతుంది.
రైతుల రుణాల రెన్యూవల్‌ విషయంలో కణేకల్లులోని యూనియన బ్యాంకు రూటే సెపరేట్‌. పలు బ్యాంకుల్లో కేవలం వడ్డీను మాత్రమే కట్టించుకుని సులభ పద్ధతిలో రుణాలను రెన్యూవల్‌ చేస్తున్నారు. కణేకల్లులోని యూనియన బ్యాంకు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 పలు బ్యాంకుల్లో వడ్డీ చెల్లింపుతో రుణాల రెన్యువల్‌ ‘యూనియన’లో మాత్రం వడ్డీతో సహా అసలూ చెల్లించాల్సిందే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు కణేకల్లు, మే 17 : రైతుల రుణాల రెన్యూవల్‌ విషయంలో కణేకల్లులోని యూనియన బ్యాంకు రూటే సెపరేట్‌. పలు బ్యాంకుల్లో కేవలం వడ్డీను మాత్రమే కట్టించుకుని సులభ పద్ధతిలో రుణాలను రెన్యూవల్‌ చేస్తున్నారు. అయితే కణేకల్లులోని యూనియన బ్యాంకులో మాత్రం వడ్డీతో సహా అసలు చెల్లించి రుణాలు రెన్యూవల్‌ చేసుకోవాల్సిందేనని ఖరాకండిగా తెల్చిచెబుతుండటంతో రైతులు పడరాని పాటు పడుతున్నారు. అంతేకాకుండా ప్రతి రైతుకు ఖచ్చితంగా చెక్‌బుక్‌ కూడా ఉండాలని నిబం ధన పెడుతున్నారు. కేవలం ఈ బ్యాంకులో మాత్రమే ఇలాంటి నిబంధనలు ఉండటంతో దాదాపు నెల రోజుల నుంచి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దళారుల రంగప్రవేశం : ఇదే అదునుగా పలువురు దళారులు రంగప్రవేశం చేశారు. రైతులకు అధిక వడ్డీలకు డబ్బులిచ్చి సొమ్ము చేసుకొంటున్నారు. రూ. లక్షకు రూ.2 వేలు ప్రకారం దళారులు వడ్డీ వసూలు చేస్తున్నారు.
హోల్ 30 సవాలును పూర్తి చేయడం చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఇది కఠినమైనది కాదు, కానీ ఇది మీ శరీరానికి మరియు మనసుకు అద్భుతాలు చేయగలదు! బరువు తగ్గడం గురించి మాత్రమే కాదు, మొత్తం 30 దాని కంటే చాలా ఎక్కువ అని చూడటానికి నాలుగు వేర్వేరు వ్యక్తుల నుండి ఈ మొత్తం 30 ఫలితాలను చూడండి. ఫలితాల తర్వాత గొప్ప మొత్తం 30 చిట్కాలు, మొత్తం 30 భోజన పథకాలు మరియు మొత్తం 30 తప్పనిసరిగా జాబితా కలిగి ఉండాలని నిర్ధారించుకోండి! ఈ పోస్ట్ మీ సౌలభ్యం కోసం ఉత్పత్తులకు అనుబంధ లింక్‌లను కలిగి ఉంది. మీరు నా లింకుల ద్వారా కొనుగోలు చేస్తే, మీకు అదనపు ఖర్చు లేకుండా నేను చిన్న కమీషన్ పొందవచ్చు. ఈ వేసవిలో మా కుటుంబం కోసం హోల్ 30 ఎలా వెళ్ళింది అని చాలా మంది నన్ను అడిగారు. నేను ఎల్లప్పుడూ దాని గురించి వ్రాయడానికి ప్రణాళిక వేసుకున్నాను, ఆపై జీవితం మరియు వేసవి పర్యటనలు జరిగాయి. ఇప్పుడు నేను దాని గురించి వ్రాయడానికి మొత్తం నెలలు వేచి ఉన్నాను, ఎందుకంటే తిరిగి చూడటానికి ఒక నెల 'ఆఫ్' ఉన్నట్లు నేను భావిస్తున్నాను ఎందుకంటే మొత్తం 30 లో నా ఫలితాలు మరియు అభిప్రాయాలను స్పష్టం చేయడానికి నాకు సహాయపడింది. మరియు అది కాకపోవచ్చు జీవితాన్ని మార్చడం ఇంకా, మనం అలవాట్లను కొనసాగిస్తే అది ఖచ్చితంగా ఎలా ఉంటుందో నేను చూడగలను! మా మొత్తం 30 ఫలితాలు - బరువు + అంగుళాలు మా ఇంటిలోని నలుగురు పెద్దలు జూలైలో హోల్ 30 చేసారు - నా సోదరి, నా బావ, నా భర్త మరియు నేను. నేను ప్లాన్ నుండి కొంచెం దూరంగా (మరింత క్రింద) మిగతా ముగ్గురు ముప్పై రోజులలో ఒక్కసారి కూడా మోసం చేయలేదు. మేము బరువు లేదా అంగుళాలు కోల్పోయామా అని చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి, నేను మొదట అక్కడే ప్రారంభిస్తాను. నా సోదరి - 8 పౌండ్లు మరియు 12 1/2 అంగుళాలు మొత్తం కోల్పోయాయి కలిపి శరీరమంతా (మరియు ఆమె అప్పటికే తక్కువగా ఉంది) నా బావ - 21 పౌండ్లు మరియు 12 అంగుళాలు పోయాయి నా భర్త - 10 పౌండ్లు మరియు అంగుళాల గురించి తెలియదు (అతను మొత్తం 30 తర్వాత సన్నగా కనిపించేవాడు) నేను - 9 పౌండ్లు మరియు 11 అంగుళాలు కోల్పోయాను నా కోసం, చివరికి యో-యో వెయిట్ జోన్ నుండి బయటపడటం అతిపెద్ద విజయాలలో ఒకటి. నేను అదే బరువు గురించి సరిగ్గా చెప్పాను, గత సంవత్సరానికి 2-3 పౌండ్లు ఇవ్వండి లేదా తీసుకోండి మరియు మొత్తం 30 చివరకు ఆ యో-యో నుండి బయటపడటానికి నాకు సహాయపడింది మరియు నేను మళ్ళీ బరువు తగ్గగలనని భావిస్తున్నాను. సాంకేతికంగా మొత్తం 30 లో మీరు మొత్తం 30 రోజులు స్కేల్‌పై అడుగు పెట్టవలసిన అవసరం లేదు, మరియు నేను ప్రతి కొన్ని రోజులకు పూర్తిగా మోసం చేసి బరువు పెడుతున్నాను. నాకు, కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, స్కేల్ నిరంతరం తగ్గుముఖం పట్టడాన్ని చూడటం చాలా పెద్ద ప్రోత్సాహం, మరియు ఇది పూర్తి 30 రోజులలో చేయడానికి నాకు సహాయపడింది. మీరు దీన్ని చేయగలిగితే, ఖచ్చితంగా బరువును దాటవేయండి! మొత్తం 30 న మోసం మోసం గురించి మాట్లాడుతుంటే, నా కుటుంబంలోని మిగతా వారిలాగే ఒక్కసారి కూడా మోసం చేయకుండా మొత్తం 30 రోజులు వెళ్ళానని చెప్పాలనుకుంటున్నాను, కాని నేను చేయలేదు. మేము ఒక వెళ్ళాము యూనివర్సల్ స్టూడియోస్‌కు కుటుంబ పర్యటన మా మొత్తం 30 మధ్యలో, నేను ఒక రోజు సెలవు తీసుకున్నాను. నేను ఇంకా మంచి నిర్ణయాలు తీసుకున్నాను, కాని నేను ఖచ్చితంగా అల్పాహారం బఫేని ఆస్వాదించాను లోవ్స్ పోర్టోఫినో బే హోటల్ మరియు టూత్‌సోమ్ ఎంపోరియంలో మిల్క్‌షేక్. మేము ఇంటికి చేరుకున్నప్పుడు, నేను బ్యాండ్‌వాగన్‌పైకి తిరిగి దూకి, మళ్ళీ మోసం చేయలేదు. హోల్ 30 గురించి ఎవరూ మీకు చెప్పని విషయం ఏమిటంటే ఇది మొత్తం 40. మీరు 30 రోజుల హోల్ 30 చేస్తారు, ఆపై మీరు కత్తిరించిన పదార్థాలను మీ శరీరంలోకి తిరిగి ప్రవేశపెట్టడానికి 10 రోజులు పడుతుంది. ఇది ప్రోగ్రామ్‌లో చాలా భాగం, నా షెడ్యూల్ కారణంగా నాకు అలా చేయటానికి అవకాశం లేదు. మేము హోల్ 30 ని పూర్తి చేసిన మరుసటి రోజు, నేను క్రికట్ మేకర్ ప్రయోగ కార్యక్రమానికి హాజరు కావడానికి ఒక విమానంలో వచ్చాను మరియు మీకు కొన్ని ఎంపికలు ఉన్న ఒక సమావేశంలో తినడం పూర్తిగా భిన్నమైన బంతి ఆట. నేను మళ్ళీ బాగా తిన్నాను కాని నేను .హించినట్లుగా పున int ప్రవేశ కాలం చేయలేదు. నలభై రోజులు చాలా కాలం. మరింత ముఖ్యమైన మొత్తం 30 ఫలితాలు హోల్ 30 కేవలం బరువు తగ్గడం గురించి కాదని, ఇది మంచి అనుభూతి గురించి అని అందరూ మీకు చెబుతారు. నాకు చెప్పిన వ్యక్తులను నేను నిజంగా నమ్మలేదు, కాని ఇప్పుడు నేను చేస్తున్నాను. నేను గత 30 రోజులను హోల్ 30 లో మునుపటి 30 రోజులతో పోల్చినప్పుడు, ఇవి నా అతిపెద్ద ఫలితాలు మరియు నా అనుభవం నుండి తీసుకోవలసినవి. మరియు ఇవి నాకు 10 పౌండ్లు కోల్పోవడం కంటే పెద్దవి. 1 - నిజమైన ఆహారం తినడం నాకు శక్తిని ఇస్తుంది. మొత్తం 30 న, క్రాష్ లేదా ఎన్ఎపి అవసరం లేకుండా నేను రోజంతా దీన్ని తయారు చేయగలను. పిండి పదార్థాలు నాకు నిజంగా నిద్ర మరియు వేగవంతం చేస్తాయి, వాటిని తిన్న వెంటనే. ఇంతకుముందు నిద్ర లేకపోవడం అని నేను అనుకున్నాను, కాని నేను సాధారణం కంటే హోల్ 30 లో ఎక్కువ నిద్రపోలేదు. కళాశాల విద్యార్థులకు పంపాల్సిన విషయాలు 2 - నా జీవక్రియను కొనసాగించడానికి నేను రెగ్యులర్ భోజనం తినాలి. మీరు హోల్ 30 ను ప్రారంభించడానికి ముందు నా అతిపెద్ద సిఫార్సులలో ఒకటి ఈ పుస్తకం చదవండి ఇది మొత్తం 30 ఎందుకు పనిచేస్తుందో మరియు మీ శరీరం లోపల ఏమి జరుగుతుందో అసలు శాస్త్రీయ కారణాలను వివరిస్తుంది. గత ఐదు సంవత్సరాలుగా, నేను చాలా అరుదుగా తింటున్నాను మరియు చాలా ఆరోగ్యకరమైనది కాదు. కొన్నిసార్లు నేను ఏమీ తినకుండా 4 లేదా 5PM వరకు వెళ్తాను మరియు నా జీవక్రియ పూర్తిగా మూసివేయబడింది. మొత్తం 30 మూడు ఘన భోజనం తినమని మిమ్మల్ని బలవంతం చేస్తుంది మరియు మీరు ఏమి తింటున్నారో ఆలోచించండి. నేను నిజంగా ఆకలితో ఉన్నాను మరియు మంచి 4+ సంవత్సరాలలో ఏదైనా తినాలనుకుంటున్నాను. 3 - నేను రెగ్యులర్ భోజనం తినాలి + నా హార్మోన్లను క్రమబద్ధీకరించడానికి బాగా తినండి. ఇది TMI కావచ్చు, కాబట్టి మీకు కావాలంటే దాన్ని దాటవేయడానికి సంకోచించకండి. నేను మళ్ళీ గర్భవతి అయ్యే అవకాశం గురించి మాట్లాడటానికి 18 నెలల క్రితం ఒక OBGYN కి వెళ్ళాను. మా ప్రధాన సంభాషణలలో ఒకటి సంతానోత్పత్తి చికిత్సలు మరియు ఎంపికల గురించి, ఎందుకంటే నేను ఐదేళ్ల క్రితం గర్భవతి అయినప్పటి నుండి నాకు సాధారణ కాలం లేదు. నేను కాలం మధ్య తొమ్మిది నెలల లాగా మాట్లాడుతున్నాను. నా హార్మోన్లు మరియు వ్యవస్థలు అన్నింటికీ దూరంగా ఉండటం గర్భవతిని పొందడం చాలా కష్టతరం చేస్తుంది. నా రకమైన తినడం నాకు తెలుసు + జీవన అలవాట్లకు దానితో సంబంధం ఉంది (నేను ఇంతకు ముందెన్నడూ ఒప్పుకోనప్పటికీ), కానీ నేను మొత్తం 30 చేసేవరకు అది మునిగిపోయింది. మొత్తం 30 ని పూర్తి చేసినప్పటి నుండి, నేను కలిగి ఉన్నాను 2012 నుండి మొదటిసారిగా సరిగ్గా ఒక నెల వ్యవధిలో రెండు రెగ్యులర్ పీరియడ్స్. ఇది నాకు చాలా పెద్దది, ముఖ్యంగా వచ్చే ఏడాది లేదా రెండు సంవత్సరాల్లో మా కుటుంబానికి జోడించడం గురించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు. 4 - “సన్నగా” అనిపించినప్పుడు నాకు మరింత నమ్మకం ఉంది. లేదు, హోల్ 30 నన్ను సన్నగా చేయలేదు కానీ హోల్ 30 నేను చెత్త తిన్న తర్వాత నాకు తరచుగా అనిపించే ఉబ్బరం మరియు ఉబ్బెత్తులను తీసివేసింది. నేను అద్దంలో చూడగలిగాను మరియు సంవత్సరాలలో మొదటిసారిగా నా గురించి మంచి అనుభూతి చెందుతాను. మరియు నా ఆరోగ్యం గురించి నేను మంచి ఎంపికలు చేస్తున్నందున అది చాలా ఉంది. కొంచెం అదనపు విశ్వాసంతో కూడా, నేను ఎక్కువ మంది కొత్త వ్యక్తులతో మాట్లాడటం, నా కంపెనీని బ్రాండ్‌లకు పిచ్ చేయడంలో మరింత ధైర్యంగా ఉండటం మరియు మా సమయంలో ఫోటోలు తీయడం కూడా నేను గుర్తించాను యూనివర్సల్ స్టూడియోస్‌కు కుటుంబ పర్యటన . నేను సాధారణంగా కెమెరా వెనుక దాక్కుంటాను, దాని ముందు ఒక్కసారి ఉండాలని నేను భావించాను. హోల్ 30 చేసే ముందు ఏదో ఒక సమయంలో, నా గురించి ఆలోచిస్తున్నట్లు నాకు గుర్తుంది - నేను స్థిరపడ్డాను. నేను నిజంగా ఉండకూడదనుకునే ఈ క్రొత్త వ్యక్తి కోసం స్థిరపడ్డాను. నేను స్థిరపడవలసిన అవసరం లేదని గ్రహించడానికి మొత్తం 30 నాకు సహాయపడింది, వాస్తవానికి నేను ఉండాలనుకుంటున్నాను మరియు అప్పుడు కూడా, నేను ఎల్లప్పుడూ కొంచెం మెరుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తాను. హోల్ 30 ఛాలెంజ్‌లో నేను నేర్చుకున్న ఇతర విషయాలు మీరు ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం 30 కష్టం కాదు. మీరు తప్ప సెలవుల్లో మొత్తం 30 ఒక పీడకల విహార గృహాన్ని అద్దెకు తీసుకుంటుంది , వంటలో ఎక్కువ సమయం గడపాలని యోచిస్తోంది మరియు స్థానిక ప్రత్యేకతలు తినకుండా సరే. మరియు హోల్ 30 లో తినడం చాలా చక్కని సక్స్. హోల్ 30 చేయడానికి నేను సిఫారసు చేయను, దానిలో మంచి భాగం కోసం మీరు సెలవులో ఉండాలని అనుకుంటే, అది కఠినమైనది. మొత్తం 30 చాలా సమయం పడుతుంది. హోల్ 30 లో మైక్రోవేవ్ భోజనం, స్తంభింపచేసిన పిజ్జాలు లేదా సత్వరమార్గాలు లేవు. మీరు వారం ప్రారంభంలో భోజన ప్రణాళిక మరియు ప్రిపరేషన్ చేయడం లేదా ప్రతి రోజు మీ భోజనాన్ని తయారుచేయడం వంటివి చేయవచ్చు; మీరు దీన్ని చేసినప్పుడు, మొత్తం 30 సమయం పడుతుంది. నేను నిజంగా వంటను ఆస్వాదించానని మరియు ప్రతి రోజు వంట సమయం గడపడం చాలా ఇష్టమని నేను గ్రహించాను. జూలై చివరలో నేను చాలా పెద్దగా ఏమీ చేయలేదని, నెల మొత్తం ఉడికించాలి అని నేను గ్రహించే వరకు. నేను నెల మొత్తం నాలుగు పోస్టుల వలె వ్రాసాను మరియు నేను అనుకున్న పని ఏదీ చేయలేదు. వారమంతా ఒకే విధంగా తినడం మీకు బాగా ఉంటే (నా భర్త వీటిలో వైవిధ్యాలు చేసినట్లు అల్పాహారం మఫిన్లు వారమంతా తినడానికి), ఇది చాలా సులభం. నేను కడుపుతో ఉండలేను, కాబట్టి దీన్ని సృష్టించడం నాకు ఉపాయం మొత్తం 30 భోజన పథకం , నా కిరాణా సామాగ్రిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయండి మరియు భోజన పథకానికి కట్టుబడి ఉండండి. నేను భోజన పథకం చేయని ఒక వారం గందరగోళంగా ఉంది. ఓహ్ మరియు ముందే తరిగిన కూరగాయల ప్రయోజనాన్ని పొందాలని నిర్ధారించుకోండి - ఇంత భారీ టైమ్ సేవర్! మీ రుచి మొగ్గలతో మొత్తం 30 గందరగోళాలు, మంచి మార్గంలో. మా హోల్ 30 ముగిసే సమయానికి, నేను ఐస్ క్రీంకు బదులుగా కాల్చిన కూరగాయలను ఆరాధిస్తున్నాను. మీరు చక్కెర మరియు ప్రాసెస్ చేసిన వస్తువులను తీసివేసినప్పుడు, మీరు బదులుగా మంచి వస్తువులను కోరుకుంటారు. విషయాలు తియ్యగా మారుతాయి. మేము ఈ కాల్చిన కాలీఫ్లవర్ వంటకాన్ని తేదీలతో (మితంగా ఆమోదించాము) తయారుచేసిన 20 రోజుల గురించి నాకు గుర్తుంది, మరియు మేము డిష్ పూర్తి చేయలేకపోయాము ఎందుకంటే తేదీలు మా సర్దుబాటు చేసిన రుచి మొగ్గలకు చాలా తీపిగా ఉంటాయి. నేను అనుకున్నదానికంటే ఎక్కువ సంకల్ప శక్తి ఉంది. హోల్ 30 చాలా సంకల్ప శక్తి. ఉదయం అల్పాహారం వండడానికి మంచం నుండి బయటపడటానికి విల్ పవర్. దుకాణం నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు సోనిక్ వద్ద ఆగకుండా ఉండటానికి విల్‌పవర్. స్తంభింపచేసిన కుకీ పిండిని ఫ్రిజ్‌లో ఉంచడానికి విల్‌పవర్. మరియు మీరు సెలవులో ఉన్నప్పుడు మరో కాల్చిన చికెన్ బ్రెస్ట్ తినడానికి సంకల్ప శక్తి. 30 రోజులు పరీక్షించబడే వరకు నా సంకల్ప శక్తి చాలా బలంగా ఉందని నాకు తెలియదు. నవజాత డైపర్‌లతో డైపర్ కేక్ . 10 మొత్తం 30 తప్పక ఇవి మా హోల్ 30 సమయంలో మనం ఎక్కువగా ఉపయోగించిన కొన్ని విషయాలు మరియు నిజాయితీగా, కొన్ని సమయాల్లో ఈ విషయాలు కొన్ని తయారు చేశాయని నేను అనుకుంటున్నాను కాబట్టి మనం నిజంగా పూర్తి చేయగలం! కాబట్టి మీరు ప్రారంభించడానికి ముందు మీకు మీరే సహాయం చేయండి మరియు ఈ వస్తువులను నిల్వ చేసుకోండి, మీరు తరువాత నాకు ధన్యవాదాలు చెప్పవచ్చు! 1 - బాదం వెన్న - భోజనం పెంచడానికి మీకు కొంచెం కొవ్వు + ప్రోటీన్ అవసరమైనప్పుడు బాదం వెన్న చిటికెలో చాలా బాగుంది. మేము జస్టిన్ యొక్క క్లాసిక్ బాదం వెన్నని ప్రేమిస్తున్నాము (మరియు ఇది చాలా సరసమైనదిగా అనిపిస్తుంది) కానీ మీకు కావలసిన బ్రాండ్‌ను మీరు ఎంచుకోవచ్చు. బాదం బటర్ ఆసియా సాస్‌లో ప్రయత్నించండి, అరటిపండుపై వ్యాపించండి లేదా మరెక్కడైనా మీరు సాధారణంగా వేరుశెనగ వెన్న తింటారు. 2 - ఇన్ఫ్యూజర్ వాటర్ బాటిల్స్ - ఇవి నాకు చాలా పెద్దవి, నా కుటుంబంలోని మిగిలిన వారికి అంతగా లేవు. నేను పైన పేర్కొన్నాను కాని హోల్ 30 కి ముందు, నేను చాలా కేలరీలు తాగాను, కాబట్టి కోల్డ్ టర్కీని 30 రోజులు స్ట్రెయిట్ వాటర్‌కి వెళ్లడం కఠినమైనది. సిట్రస్‌తో నా నీటిని చొప్పించగలిగాను, అందువల్ల నేను ఎప్పుడూ నీరు తాగుతున్నట్లు నాకు అనిపించలేదు. 3 - ఇది ఆహారంతో మొదలవుతుంది మెలిస్సా హార్ట్‌విగ్ చేత - మేము ఈ పుస్తకాన్ని 27 వ రోజు చదివిన పొరపాటు చేశాము. మీరు మీ మొత్తం 30 ను ప్రారంభించడానికి ముందు లేదా ప్రారంభంలోనే చదవమని నేను సిఫార్సు చేస్తున్నాను. మీరు చేస్తున్న మార్పులను ఎందుకు చేస్తున్నారనే దాని గురించి చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. నా శరీరం, హార్మోన్ల అసమతుల్యత మొదలైన వాటి గురించి అర్ధమయ్యే పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి. 4 - మొత్తం 30: 30 రోజుల గైడ్ మెలిస్సా హార్ట్‌విగ్ చేత - పై పుస్తకం అదే రచయిత ద్వారా, ఇది ఎక్కువగా 30 రోజులు పొందడానికి చిట్కాలు, ఉపాయాలు మరియు వంటకాలతో నిండి ఉంటుంది. హోల్ 30 కంప్లైంట్ సాస్ వంటకాలను నేను ప్రత్యేకంగా అభినందించాను ఎందుకంటే సాస్ ఒక చికెన్ డిష్ బ్లాండ్ నుండి రుచికరమైనదిగా నిమిషాల్లో వెళ్ళగలదు! 5 - నెయ్యి - నెయ్యి స్పష్టీకరించిన వెన్న, మరియు ఇది ప్రాథమికంగా వెన్న రుచిని పెంచుతుంది. పాడి కారణంగా వెన్న మొత్తం 30 కంప్లైంట్ కాదు, కానీ నెయ్యి, మరియు నెయ్యి రుచికరమైనది. ఇది కూడా కొంచెం ఖరీదైనది, కాబట్టి నెయ్యిపై తేలికగా వెళ్లండి లేదా ట్రేడర్ జో వద్ద పొందండి, ఇక్కడ మేము కనుగొన్న చౌకైనది. 6 - చిలగడదుంపలు - తీపి బంగాళాదుంపలు మొత్తం 30 ద్వారా నా పొదుపు దయ. నేను వాటిని అల్పాహారం, భోజనం మరియు విందు కోసం తిన్నాను (అదే రోజుల్లో కాకపోయినా నేను వాటిని జబ్బు చేయలేదు). అవి బహుముఖ, నింపడం మరియు దాల్చినచెక్క మరియు జాజికాయతో మీరు వాటిని సీజన్ చేసినప్పుడు ఏదైనా భోజనానికి తీపి సూచనను జోడించవచ్చు. దీన్ని చూడండి మొత్తం 30 భోజన పథకం వాటిని ఉపయోగించడానికి ఆసక్తికరమైన మార్గాల కోసం! 7 - సలాడ్ డ్రెస్సింగ్ మిక్సర్ - హోల్ 30 కంప్లైంట్ చేసే సలాడ్ డ్రెస్సింగ్ చాలా తక్కువ, కాబట్టి మీరు ఇంట్లో మీ స్వంత మిశ్రమాలను తయారు చేసుకోవడానికి సలాడ్ డ్రెస్సింగ్ మిక్సర్ కావాలనుకుంటున్నారు. నేను పాంపర్డ్ చెఫ్ నుండి దీన్ని ఇష్టపడుతున్నాను (నా పెళ్లికి వచ్చింది!) ఎందుకంటే ఇది నిజంగా కూజాలో చిన్న కొరడాతో కూడుకున్నది నిజంగా కలపాలి, షేక్ చేయడమే కాదు, డ్రెస్సింగ్. వారం ప్రారంభంలో డ్రెస్సింగ్ చేయండి, ఫ్రిజ్‌లో భద్రపరుచుకోండి మరియు వారమంతా ఆనందించండి. 8 - భోజన ప్రిపరేషన్ కంటైనర్లు - వారాంతంలో విషయాలను సిద్ధం చేయడం ద్వారా వారమంతా మీ సమయాన్ని ఆదా చేసుకోండి. గాలి చొరబడని ఆహార నిల్వ కంటైనర్లు ఆ ప్రిపేడ్ ఫుడ్ మొత్తాన్ని ఉంచాలని మీరు కోరుకుంటారు, మరియు మీరు దానిని ఉంచగలిగితే ఇంకా మంచిది ఇలాంటి కంటైనర్లు భోజనం ద్వారా విభజించాల్సినవి. 9 - తక్షణ పాట్ ప్రెజర్ కుక్కర్ - సరే, కాబట్టి ఇది తప్పనిసరిగా ఉండవలసిన అవసరం లేదు, కానీ ఇది సమయం ఆదా చేసేది మరియు మేము అన్ని సమయాలలో ఉపయోగించినది. బల్క్ ముక్కలు చేసిన చికెన్, హార్డ్ ఉడికించిన గుడ్లు, హోల్ 30 మిరపకాయలు, లాగిన పంది మాంసం మరియు మరెన్నో చేయడానికి మేము రోజూ తక్షణ కుండను ఉపయోగించాము. మీరు తక్షణ పాట్ వెలుపల ఆ పనులన్నింటినీ తయారు చేయవచ్చు, కాని మా ఇంట్లో, మేము సాధ్యమైనంత త్వరగా మరియు సమర్ధవంతంగా పనులు చేసే వ్యాపారంలో ఉన్నాము మరియు తక్షణ పాట్ సహాయపడుతుంది. 10 - మొత్తం 30 భోజన ప్రణాళిక - నేను ఈ కలిసి వారం 1 మొత్తం 30 భోజన ప్రణాళిక హోల్ 30 యొక్క మొదటి వారం, మరియు నేను మొత్తం 30 రోజులు చేయగలనని ఇది నిజంగా నాకు చూపించింది. ఇది రుచికరమైన భోజనం, తినడానికి రకరకాల విషయాలు మరియు మొదటి వార పరివర్తన ద్వారా మీకు సహాయపడటానికి కొన్ని స్నాక్స్ కూడా నిండి ఉంది. మీకు ఎక్కువ భోజన ఆలోచనలు అవసరమైతే, ఇది వారం 2 మొత్తం 30 భోజన ప్రణాళిక కొన్ని గొప్ప ఆలోచనలు కూడా ఉన్నాయి. నేను మొత్తం 30 ని కొనసాగిస్తాను? అవును మరియు కాదు. రన్‌డిస్నీ థోర్ 10 కె కోసం శిక్షణతో కలిసి సెప్టెంబర్ చివరి నుండి నవంబర్ ప్రారంభం వరకు నేను మొత్తం 30 ని మళ్ళీ చేస్తాను, ఎక్కువగా నాకు తెలుసు ఎందుకంటే ఇది నాకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. సంవత్సరాలలో నా మొదటి రేసును నడపడానికి నేను డిస్నీల్యాండ్‌కు వెళ్ళినప్పుడు అద్భుతంగా అనిపించాలనుకుంటున్నాను. మరియు కాదు, ఈ పతనం కాకుండా కొంతకాలం నేను పూర్తి హోల్ 30 ని మళ్ళీ చేయను. ఇది ఒక మారథాన్‌కు శిక్షణ లాంటిది, దీనికి భారీ సమయ నిబద్ధత అవసరం, మరియు ఇప్పుడే దానికి కట్టుబడి ఉండటానికి నాకు సమయం లేదు. హోల్ 30 సిఫారసులలో కొన్నింటికి సరిపోయేలా నేను నా ఆహారపు అలవాట్లను మార్చుకుంటాను. నా రోజువారీ ఆహారంలో నేను ఇప్పటికే చేర్చుకున్న కొన్ని మార్పులు వీటిలో ఉన్నాయి: రసం, స్పోర్ట్స్ డ్రింక్స్, సోడా బదులు నీరు తాగడం. నేను నా కేలరీలు చాలా తాగేవాడిని మరియు దానిని మారుస్తున్నాను టార్గెట్ వద్ద చెక్అవుట్ లైన్‌లో చిప్స్ బ్యాగ్‌ను చూసినప్పుడు మరియు నా తలపై ఆలోచించినప్పుడు నాస్టాల్జిక్ కోరికల్లోకి రావడం లేదు, ఓహ్ ఆ చిప్స్ మంచి రుచి చూసిన సమయాన్ని నేను గుర్తుంచుకున్నాను, కాబట్టి నేను వాటిని కొనబోతున్నాను ఎందుకంటే అవి మళ్లీ మంచి రుచి చూస్తాయి . (వివరించిన మార్గం మంచి మొత్తం 30 పుస్తకం !). నా కోరికలు నిజంగా ఏమిటో మరియు వాటిని ఇవ్వడానికి ముందు అవి ఎందుకు ప్రేరేపించబడుతున్నాయో తెలుసుకోవడంలో నేను మరింత జాగ్రత్తగా ఉండబోతున్నాను. టోస్ట్ ముక్కను కొంచెం వెన్నతో కాకుండా, పూర్తి అల్పాహారం తినడం, మరియు సాధ్యమైతే మేల్కొన్న గంటలోపు తినడం. ప్రతి భోజనంలో, అల్పాహారంలో కూడా ఎక్కువ కూరగాయలను చేర్చడం. మీరు నా నుండి చూడగలిగే విధంగా నేను భారీ తీపి బంగాళాదుంప జంకీగా మారాను వారం 2 మొత్తం 30 భోజన ప్రణాళిక ! వారపు భోజనం నా బ్రేక్‌ఫాస్ట్‌లు, భోజనాలు మరియు విందులను ప్లాన్ చేస్తుంది కాబట్టి నేను ఆహారం తీసుకోను = తినే సమస్య లేదు నేను తినే దాని గురించి ఆలోచిస్తున్నాను మరియు నేను తినడానికి ముందు దాని విలువ ఉంటే. కొన్నిసార్లు విషయాలు విలువైనవి మరియు కొన్నిసార్లు అవి ఉండవు. నా చక్కెర మరియు ప్రాసెస్ చేసిన కార్బ్ తీసుకోవడం పరిమితం. నాకు రోజులో తగినంత సమయం ఉండదు, మరియు చక్కెరలు మరియు ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు వెంటనే నా శక్తిని పీల్చుకుంటాయి. అక్కడ మీరు వెళ్ళండి, వారి జీవక్రియను జంప్‌స్టార్ట్ చేయాలనుకునే, వారి హార్మోన్లను తిరిగి తనిఖీ చేసుకోవాలనుకునే, కొద్దిగా ఉబ్బరం (మరియు బహుశా పౌండ్ల కూడా) కోల్పోవాలనుకునే, మరియు ఆహారంతో మంచి సంబంధాన్ని ఏర్పరుచుకోవాలనుకునే ఎవరికైనా హోల్ 30 చేయమని నేను బాగా సిఫార్సు చేస్తున్నాను. నేను కొంత హాస్యాస్పదమైన బరువును కోల్పోకపోవచ్చు, కాని ఒక నెల తరువాత నేను కోల్పోయిన 9 పౌండ్లని ఉంచాను, మరియు నేను దానిని నిలిపివేసి, నా జీవితంలో ఆరోగ్యకరమైన స్థానానికి చేరుకోవాలనే నా లక్ష్యం వైపు కొనసాగగలనని భావిస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌ నగర్‌ జిల్లా కల్వకుర్తి నుంచి కర్నూలు జిల్లా కరివెను వరకూ ఉన్న 122 కిలోమీటర్ల మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించింది. దీనికి 167 కే జాతీయ రహదారిగా నామకరణం చేసింది. భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా 122 కిలోమీటర్లను అభివృద్ధి చేయనుంది. భారత్‌మాల ఫేజ్‌ – 1లో భాగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. ఇందు కోసం 820 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల పొడవైన భారీ వంతెనను నిర్మించనున్నారు. తెలంగాణ రాష్ట్రం నాగర్‌ కర్నూలు జిల్లా సోమశిల నుంచి సంగమేశ్వరం మీదుగా కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రాంతం మధ్య నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. 2007లో కృష్ణా నదిలో తెప్ప ప్రమాదం జరిగింది. సింగోటం జాతరకు కర్నూలు జిల్లా ఆత్మకూరు, సంగమేశ్వరం ప్రాంతానికి చెందిన వారు తెప్పమీద వస్తూ నదిలో ప్రమాదం జరిగి 60 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ 2008లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు, టీడీపీ ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి సారించలేదు. పుష్కర కాలం తర్వాత నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రతిపాదనలు ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఆచరణలోకి వస్తున్నాయి. కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణంతో సహా జాతీయ రహదారిగా మహబూబ్‌ నగర్‌ జిల్లా కల్వకుర్తి నుంచి కర్నూలు జిల్లా కరివెను మార్గాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు ఉపయోగంగా ఉంటుంది. ఆత్మకూరు పరిసర ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రాంతానికి రాకపోకలు సాగించేందుకు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండాపోతుంది. ఫలితంగా ప్రయాణ దూరం తగ్గుతుంది.
వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ప‌రిస్థితి తారుమార‌వుతోంది. 2014, 2019లో తిరుగులేని విధంగా ఇక్క‌డ వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. 2014లో రాజంపేట‌లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే, 2019 వ‌చ్చే స‌రికి మాత్రం వైసీపీ పూర్తిగా ప‌ట్టు పెంచుకుంది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాల‌ను కూడా వైసీపీ ద‌క్కించుకుంది. అంటే మొత్తంగా క‌డ‌ప‌పై పూర్తి ప‌ట్టు సాధించింది. పైగా 2019 ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ నేత‌లు చాలా మంది బీజేపీలోకి వెళ్లిపోయారు. సీఎం ర‌మేష్, ఆది నారాయణరెడ్డి వంటివారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. దీంతో స‌హ‌జంగానే క‌డ‌ప‌లో టీడీపీ ప‌ట్టు పోయింద‌నే వాద‌న వినిపించింది. అయితే, ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు చేయించిన స‌ర్వేలో వైసీపీపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపించింది. బ‌ద్వేలు, రాజంపేట‌, రైల్వే కోడూరు, క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ స్ప‌ష్టంగా ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న ప‌రిస్థితి తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు త‌న పార్టీ నాయ‌కుల‌కు కూడా చెప్పిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ ఫ‌లితం సాకారం అయ్యేలా త‌మ్ముళ్లు ప‌నిచేయాల‌ని కూడా ఆయ‌న సూచించిన‌ట్టు స‌మాచారం. ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలిస్తే.. వైసీపీ ఎందుకు వెనుక‌బ‌డింద‌నే విష‌యం తెలుస్తోంది. బ‌ద్వేల్‌: ఇక్క‌డ ఈ ఏడాది జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో సుధ విజ‌యం ద‌క్కించుకున్నారు. వ్య‌క్తిగ‌తంగా ఆమె వైద్యురాలు. అయితే, త‌న భ‌ర్త మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో పోటీ చేసి విజ‌యం సాధించారు. కానీ, ప్ర‌జల‌కు మాత్రం చేరువ కాలేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పైగా ప్ర‌భుత్వంలోని కొంద‌రు కీల‌క నాయ‌కులు ఏం చెబితే అదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేగా సుధ విఫ‌ల‌మ‌య్యారు. ఈ ప‌రిణామాలు టీడీపీకి క‌లిసివ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు. క‌డ‌ప‌: క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్‌కు ఒక‌ప్పుడు కంచుకోట‌. ఈ ఓట్లు వైసీపీకి మ‌ళ్లాయి. దీంతో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్నారు. అయితే, ఇక్క‌డ గెలిచిన అంజాద్‌బాషా రెండు సార్లు మైనారిటీ కోటాలో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నా.. ఆశించిన విధంగా మాత్రం ఆయ‌న ప‌నిచేయ‌లేక పోతున్నారనే వాద‌న వినిపిస్తోంది. రైల్వేకోడూరు: ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో కొరుముట్ల శ్రీనివాస్ వైసీపీ త‌ర‌ఫున వ‌రుసగా గెలిచారు. అయినా కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక పోతున్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించిన ఆయ‌న గ‌ర్వ‌భంగం అయింది. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌లేక‌పోతున్నార‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ‌కూడా టీడీపీకి ప్ల‌స్సులు పెరుగుతున్నాయి. రాజంపేట‌: జిల్లాల ఏర్పాటు కు ముందు నుంచి ఇక్క‌డ వైసీపీ కి వ్య‌తిరేక‌త పెరిగింది. త‌మ ప్రాంతాన్ని అన్న‌మయ్య జిల్లా కేంద్రంగా మార్చాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుతున్నారు. అయినా.. వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో త‌మ నేత‌ను ఇక్క‌డ గెలిపిస్తే.. ప్ర‌జ‌ల కోరిక మేర‌కు రాజంపేట‌ను జిల్లా కేంద్రం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఇక్క‌డ టీడీపీకి అనుకూల వాతావ‌ర‌ణం పెరుగుతోంది. మైదుకూరు: ఇక్క‌డ టీడీపీ వ‌రుస ప‌రాజ‌యాలు చ‌విచూస్తోంది. అయితే, ఇప్పుడు డీఎల్ ర‌వీంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకుని ఆయ‌న‌కు టికెట్ ఇచ్చే విష‌యంపై ఇటీవ‌ల స‌ర్వే నిర్వ‌హించ‌గా.. మెజారిటీ ప్ర‌జ‌ల‌కు డీఎల్‌కు జై కొట్టారు. దీంతో ఇక్క‌డ టీడీపీ గెలుపు ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ట్టు సంపాయించుకుని ఈ నాలుగు స్థానాల్లో గెలిచేలా వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పాల‌ని అంటున్నారు.
బహుముఖ ఆహార పదార్ధంగా, కొబ్బరి పాలు తరచుగా ఇండోనేషియాలోని వివిధ వంటకాలలో కనిపిస్తాయి. అయినప్పటికీ, కొబ్బరి పాలు అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం మరియు గుండె జబ్బుల ప్రమాదం వంటి ఆరోగ్య సమస్యలకు మూలం అని తరచుగా ఆరోపించబడింది. వాస్తవానికి, కొబ్బరి పాలలో మీరు ఆనందించగల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి పాలలో పోషకాలు ఉన్నాయి కొబ్బరి పాల యొక్క ప్రయోజనాలు వివిధ పోషకాల నుండి పొందబడతాయి. పచ్చి కొబ్బరి పాలలో, మీరు ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు మరియు ఫోలేట్లను కనుగొనవచ్చు. కొబ్బరి పాలలో విటమిన్లు సి, ఇ, బి1, బి3, బి5 మరియు బి6 వంటి విటమిన్లు కూడా ఉన్నాయి. అదనంగా, కొబ్బరి పాలలో ఇనుము, సెలీనియం, సోడియం, పొటాషియం, కాల్షియం, రాగి, మాంగనీస్, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. కొబ్బరి పాలు అధిక కేలరీల ఆహారం, ఇందులో 93 శాతం కేలరీలు కొవ్వు నుండి వస్తాయి. కొబ్బరి పాలలోని కొవ్వులో ఎక్కువ భాగం మీడియం-చైన్ సంతృప్త కొవ్వులు (MCFA) కలిగి ఉంటుంది, ఇందులో మీడియం-చైన్ సంతృప్త కొవ్వులు లారిక్ యాసిడ్ మరియు మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCT) ఉంటాయి. దీర్ఘ-గొలుసు సంతృప్త కొవ్వులకు విరుద్ధంగా, జీవక్రియ ప్రక్రియల ద్వారా శక్తిగా మార్చడానికి MCFA జీర్ణవ్యవస్థ నుండి కాలేయానికి నేరుగా పంపబడుతుంది. MCFA లు శరీరం ద్వారా మరింత త్వరగా ఉపయోగించబడుతుంది కాబట్టి, అవి అధికంగా తీసుకుంటే తప్ప, కొవ్వుగా నిల్వ చేయబడే అవకాశం తక్కువ. MCFA పై పరిశోధన ఫలితాలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి. అయితే, ఇటీవలి పరిశోధనలు కొబ్బరి నుండి కొవ్వు రక్త లిపిడ్లు మరియు హృదయనాళ (గుండె మరియు రక్తనాళాల) ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని కలిగి ఉండకపోవచ్చని సూచిస్తున్నాయి. అయితే, ఈ దావాకు మరింత పరిశోధన అవసరం. [[సంబంధిత కథనం]] కొబ్బరి పాలు యొక్క ప్రయోజనాలు ఇప్పటి వరకు, పచ్చి కొబ్బరి పాల యొక్క ప్రయోజనాలపై నేరుగా పరిశోధన ఇప్పటికీ చాలా పరిమితంగా ఉంది. అయితే, కొబ్బరి రసం నుండి తీసిన కొబ్బరి పాలు, కొబ్బరి మాంసం, కొబ్బరి సారం లేదా కొబ్బరి నూనె వంటి పోషకాలను కలిగి ఉంటాయి. అందువల్ల, కొబ్బరిలోని పోషకాల గురించిన అనేక అధ్యయనాలు కొబ్బరి పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల యొక్క అవలోకనాన్ని అందించగలవు. 1. శరీర బరువు మరియు జీవక్రియపై ప్రభావాలు ఇతర రకాల కొవ్వులతో పోల్చినప్పుడు MCT కొవ్వు ఆకలిని తగ్గించడంలో మరియు కేలరీల తీసుకోవడం తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఇంకా ఏమిటంటే, MCTలు క్యాలరీల వ్యయాన్ని మరియు కొవ్వును కాల్చడాన్ని కూడా పెంచుతాయి, అయినప్పటికీ అవి తాత్కాలికంగా ఉండవచ్చు. ఊబకాయం ఉన్న రోగులు మరియు గుండె జబ్బులు ఉన్న రోగులలో కొబ్బరి నూనె వినియోగం నడుము చుట్టుకొలతను (బొడ్డు కొవ్వు) తగ్గిస్తుందని మరొక అధ్యయనం చూపించింది. అయినప్పటికీ, ఈ అధ్యయనం శరీర బరువుపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేదు. మరోవైపు, చిన్న మొత్తంలో MCT రూపంలో కొబ్బరి పాలలోని పోషక పదార్ధం శరీర బరువు లేదా జీవక్రియపై గణనీయమైన ప్రభావాన్ని చూపదు. అయినప్పటికీ, శరీర బరువు మరియు జీవక్రియపై కొబ్బరి పాల యొక్క ప్రయోజనాలను నిరూపించడానికి కొబ్బరి పాలను నేరుగా పరిశీలించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం. 2. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది 8 వారాల పాటు నిర్వహించిన ఒక అధ్యయనం రక్త కొలెస్ట్రాల్‌కు కొబ్బరి పాలు యొక్క ప్రయోజనాలను చూపించింది. కొబ్బరి పాలు గంజి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్)ను 18 శాతం వరకు పెంచుతుందని వెల్లడైంది. అనేక ఇతర అధ్యయనాలలో, కొబ్బరి కొవ్వు తీసుకోవడం చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచుతుంది, అయితే HDL కూడా అదే సమయంలో పెరుగుతుంది. స్పష్టంగా, లారిక్ యాసిడ్ రూపంలో పచ్చి కొబ్బరి పాలలోని కంటెంట్‌కు కొలెస్ట్రాల్ యొక్క ప్రతిస్పందన ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. తినే ఆహారం మొత్తం దీనిని ప్రభావితం చేసినట్లు పరిగణించబడుతుంది. 3. బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది టెస్ట్ ట్యూబ్ ఆధారంగా, లారిక్ యాసిడ్ వివిధ బాక్టీరియాల పెరుగుదలను నిరోధిస్తుందని నిరూపించబడింది స్టాపైలాకోకస్, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, మరియు మైకోబాక్టీరియం క్షయవ్యాధి. అయినప్పటికీ, లారిక్ యాసిడ్‌కు సంబంధించి కొబ్బరి పాల యొక్క ప్రయోజనాలను నిరూపించడానికి మానవులలో మరింత పరిశోధన అవసరం. 4. క్యాన్సర్‌ను దూరం చేసే అవకాశం లారిక్ యాసిడ్ రొమ్ము మరియు ఎండోమెట్రియల్ క్యాన్సర్‌లో కణాల మరణానికి కారణమవుతుందని ఒక అధ్యయనం చూపించింది. లారిక్ యాసిడ్ రూపంలో కొబ్బరి పాలలోని పోషక పదార్ధం కణాల పెరుగుదలకు సంబంధించిన కొన్ని రిసెప్టర్ ప్రొటీన్లను ప్రేరేపించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. కొబ్బరి పాల యొక్క ప్రయోజనాలపై నిర్వహించిన పరిశోధన ఇప్పటికీ చాలా పరిమితం అని గుర్తుంచుకోండి. కొబ్బరి పాలపై నిర్దిష్ట దృష్టితో మరింత పరిశోధన ఇంకా అవసరం. అదనంగా, కొబ్బరి పాలలో అధిక కేలరీలు మరియు కొవ్వు అధికంగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, మీరు కొబ్బరి పాలు తీసుకోవడం పరిమితం చేయాలి. కొబ్బరి పాలు కూడా బాధితులలో జీర్ణ రుగ్మతలను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయిప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS). అదనంగా, ఇది చాలా అరుదుగా ఉన్నప్పటికీ, కొంతమందికి కొబ్బరి పాలు అలెర్జీని కలిగి ఉండవచ్చు. మీకు ఆరోగ్య సమస్యల గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే, మీరు ఉచితంగా SehatQ ఫ్యామిలీ హెల్త్ అప్లికేషన్‌లో నేరుగా మీ వైద్యుడిని అడగవచ్చు. యాప్ స్టోర్ లేదా Google Playలో ఇప్పుడు SehatQ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి నుంచి వస్తున్నా RRR సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే నివేదికల ప్రకారం ఈ సినిమా విడుదలకు ముందే రాజమౌళి ఒక షార్ట్ ఫిలిం తీసి విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. మహమ్మారి కరోనా సమయంలో పోలీస్ శాఖ చేసిన గొప్ప ప్రయత్నాన్ని దర్శకుడు చూపించాలని అనుకుంటున్నాడు. మహమ్మారి కరోనా కాలంలో తమ విధులను నిర్వహించేటప్పుడు చాలా మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు మరియు కరోనా సోకి చాలా మంది భాదలు పడ్డారు. ఫ్రంట్ లైన్ కార్మికులందరికీ నివాళిగా రాజమౌళి పోలీసులపై 20 నిమిషాల షార్ట్ ఫిలిం తీస్తున్నట్లు సమాచారం. రాజమౌళికి కూడా కొన్ని వారల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది అయితే, తర్వాత అతను కోలుకున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు అలియా భట్ కి కూడా పాజిటివ్ వచ్చింది తర్వాత వీరందరూ కోలుకున్నారు. RRR తదుపరి షెడ్యూల్ ప్రారంభం కావడానికి ముందే ఈ షార్ట్ ఫిలిం పూర్తిచేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం. rajamouli You May Also Like Bollywood Film News, Kollywood, Latest Film News in Telugu, Sandalwood Film News, Tollywood Film News In Telugu
హీరోయిన్ సమంత టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ గా పేరు పొందింది. టాలీవుడ్ లో సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా వైరల్ అవుతుంటుంది. అందుకే సమంతకు సంబంధించిన రూమర్లు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే చైతూతో విడాకుల తర్వాత ఈ గుసగుసలు మరీ ఎక్కువ అయిపోయాయి. ఇదిలా ఉండగా విడాకుల తర్వాత సమానత మూవీల్లో దూకుడు పెంచింది. ఇటీవల సమంత ఓ వింత వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. తాను మయోసైటిస్ తో ఇబ్బంది పడుతున్న విషయం ప్రపంచానికి తెలిపిదని సమంత. దీనికోసమే ఆమె అమెరికాలో చికిత్స తీసుకుంటుంది. ప్రస్తుతం పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో అభిమానులు, సామ్ శ్రేయోభిలాషులు చాలా ఆందోళనకు లోనయ్యారు. ఇక సమంత నటించిన యశోద మూవీ సూపర్ హిట్ అవ్వడంతో మంచి జోష్ అందుకుంది సామ్. ఇదే జోరుతో మరిన్ని హిట్ సినిమాలు తీసే ప్లాన్ లో ఉందట. ఇక ఈ హిట్ తో సమంత అభిమానులలో కూడా మంచి టాక్ తో పాటు, ఉత్సాహాన్ని నింపగలిగింది. ఇదే తీరును కొనసాగిస్తూ.. మరెన్నో మంచి విజయాలు నడుకోవాలని కోరుకుంటున్నారు సామ్ ఫ్యాన్స్. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. విడాకులు తీసుకున్న తర్వాత నుండి సామ్ కు దగ్గరయ్యేందుకు ఒక యంగ్ హీరో చాలా ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆ హీరోకు పెళ్లి కూడా అయింది. అయినప్పటికీ సమంతతో క్లోస్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడట. ఈ విషయం తెలిసిన తన భార్య ఆ హీరోకు షాకింగ్‌ వార్నింగ్‌ ఇచ్చేసింది. ''ఆ మాయలేడికి దూరంగా ఉండు. ఆమె ఎలాంటి మగాళ్లను అయినా మెల్ట్ చేసేస్తుంది. నువ్వు కూడా ఆమె మాయలో పడితే అడ్రస్‌ లేకుండా చేసేస్తుంది'' అని చెప్పిందట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
మనం మన సంప్రదాయాన్నీ, మన సంస్కృతనీ ఎలాగైతే పండగలను చేసుకోవాలని ఆరాటపడతామో, అందులో పదోవంతు – “నా దేశం” అన్న భావనలో ఉంటే, ఎందుకు ఈ దినోత్సవాలు? అన్న విషయం అర్థమౌతుందని నా అభిప్రాయం. స్వతంత్ర్యం అంటే ఏమిటి? దేశమంటే ఏమిటి? ఈదేశాన్ని ప్రేమిస్తే తక్కిన దేశాల్ని ద్వేషించాలా? దేశమా – మానవత్వమా? అనికాదు , దినోత్సవాలు ద్వార గత స్ముతులను జ్ఞాపకం చేసుకోవడమే . చరిత్ర తెలుసు కొని మన జీవిత విధానము సరియైన మార్గం లో సాగించడమే నా అభిప్రాయము. Sunday, August 29, 2010 తెలుగు భాషా దినోత్సవం , Telugu Language Day ఫిబ్రవరి 21వ తేదీ ---- ప్రపంచ మాత్రుభాషా దినోత్సవం :: ఆగస్టు 29 న తెలుగు-మాతృభాషా దినోత్సవం . 1947లో...భారత్‌ విభజన సమయంలో బెంగాల్‌ ప్రాంతంలోని పశ్చిమభాగం భారతదేశంలోని తూర్పుప్రాంతం పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయాయి. తూర్పు పాకిస్థాన్‌గా గుర్తించిన ఆ ప్రాంతానికీ పాకిస్థాన్‌కీ మధ్య ఆనాటి నుంచే ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన సంఘర్షణ ఉండేది. ఉర్దూను పాక్‌ అధికార భాషగా గుర్తించడంతో , బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్థాన్‌లో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం వెుదలైంది. ప్రభుత్వం హింసామార్గాల్లో ఆ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేసింది. ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఉద్యమం ఆగలేదు. మరింతతీవ్రరూపం దాల్చింది. 1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. ఆతర్వాత జరిగిన విముక్తి పోరాటంలో ఆ ప్రాంతం బంగ్లాదేశ్‌గా అవతరించింది. మాతృభాష కోసం నలుగురు యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. ఆగస్టు 29 న - 'శిష్ట వ్యవహారిక' రూప శిల్పి గిడుగు రామమూర్తి జయంతి(1863 ఆగస్టు 29) ని తెలుగు-మాతృభాషా దినోత్సవంగా పాటిస్తున్నారు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని ... రాష్ట్ర ప్రజలు మాతృభాషా దినోత్సవంగా పాటిస్తున్నారు. శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు జన్మించారు. 1875లో తండ్రి మరణించేవరకూ పర్వతాల పేటలో చదువుకున్న రామమూర్తి ఆ తరువాత విశాఖలోని తన మేనమామ ఇంటికి చేరుకున్నారు. అక్కడ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ముఖలింగ దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకున్నారు. 1879లో మెట్రిక్యులేషన్ పాసయిన తరువాత టీచరుగా పని చేస్తూ, చదువు కొనసాగించారు. 1886లో ఎఫ్.ఎను, 1896లో బి.ఎను డిస్టింక్షన్‌లో పూర్తి చేశారు. గజపతి మహారాజు స్కూలు కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు. తెలుగు భాషా బోధనను వ్యావహారికంలో చేయాలన్న ఆయన ఆలోచనకు 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయుడి నుంచి మద్దతు లభించింది. అప్పటి ఏ వీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, యేట్స్, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుటా ్టరు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం 'తెలుగు' అనే పత్రికను గిడుగు ప్రా రంభించారు. వీరి కృషి కారణంగా 19 12-13లో స్కూల్ ఫైనల్ బోర్డు తె లుగు వ్యాస పరీక్షను గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. అప్ప టి నుంచి స్కూలు, కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో వెలువడడం మొదలుపెట్టాయి. ఆ తరువాత ప్రభుత్వం వేసిన ఒ క కమిటీలో గ్రాంథిక వాదులు ఆధిపత్యంతో వ్యావహారిక భా ష లో బోధనను రద్దు చేసినా అనంతర కాలంలో పున రు ద్ధరించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆ యన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉత్తరాంధ్ర అడవుల్లో సవరులు అనే తెగ భా షను నేర్చుకుని అందులో వారికి బోధించారు. దీంతో మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదునివ్వగా ఆ తరువాత కైజర్ ఈ హింద్ బిరుదు ఆయనకు లభించింది. వ్యావహారిక భాషకు ఇంత సేవ చేసిన గిడుగు రామమూర్తి 1940, జనవరి 22న మరణించారు.
Matrimonial ADVT Viral: సంబంధం చూడమన్నారు.. కానీ 'సాప్ట్‌వేర్ ఇంజనీర్' వద్దన్నారు.. వైరల్‌గా మారిన పెళ్లి ప్రకటన Matrimonial ADVT Viral: ఐటీ చదువు.. అమెరికాలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. అమ్మాయి సుఖపడాలంటే ఇంతకంటే ఏం కావాలి అని అనుకునేవారు ఒకప్పుడు అమ్మానాన్నలు. Read More క్రైమ్/26 Aug 2022 5:55 AM GMT Crime News: వర్క్‌ఫ్రమ్ హోమ్ తెచ్చిన తంటా.. భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య Crime News: భార్యలను వేధించే భర్తలే ఉంటారనుకుంటే పొరపాటే.. అక్కడక్కడా కొందరు మహిళలు కూడా భర్తలను రాచిరంపాన పెడుతుంటారు. సంసారం సజావుగా సాగాలంటే ఇద్దరూ ఒకరి మాటలకు ఒకరు విలువిస్తూ, సర్ధుకుపోతే ఆ బంధం కలకాలం నిలుస్తుంది.
Home health-tips-telugu Tips for protect skin from sun: చర్మాన్ని రక్షించడానికి క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తలు Tips for protect skin from sun: చర్మాన్ని రక్షించడానికి క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తలు Author - Mahila Shakti Kendra May 04, 2022 0 అలర్జీని నిర్లక్ష్యం చేయకండి, వేసవిలో చర్మానికి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలెర్జీలు, ముఖ్యంగా పువ్వుల నుండి వచ్చే పుప్పొడికి కళ్ళు కింద సున్నితమైన చర్మాన్ని చికాకుపెడుతుంది. ఇది వాపు, మంట, కళ్లలో నీరు మరియు దద్దుర్లు కలిగిస్తుంది. నిద్ర లేవగానే తుమ్మితే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. లేదంటే సమస్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. చర్మాన్ని రక్షించడానికి సంవత్సరం పొడవునా సన్‌స్క్రీన్ కోసం క్రీమ్ అవసరం. వేసవిలో మరింత అవసరం. ఎందుకంటే ఈ కాలంలో చర్మాన్ని దెబ్బతీసే యూవీ కిరణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు బయటకు వెళ్లాలనుకున్న ప్రతిసారీ SPF క్రీమ్ రాయడం మర్చిపోవద్దు. పదే పదే ఆలోచించకు. ఇది క్యాన్సర్ బారిన పడకుండా చర్మాన్ని కూడా రక్షిస్తుంది. పాత ముఖం లేదా బాడీ క్రీమ్ లేదా సన్‌స్క్రీన్ క్రీమ్ గడువు ముగిసినట్లయితే ఉపయోగించవద్దు, వెంటనే పక్కన పెట్టండి. ముఖ్యంగా కళ్ల కింద లిప్ క్రీమ్ విషయంలో రాజీ పడకండి. ఇవి చర్మానికి చాలా హానికరం. పాత కాస్మెటిక్ బ్రష్‌లు కూడా ప్రమాదకరం! మిగతా రోజుల కంటే తేలిక, వేసవిలో మృతకణాలను తొలగించేందుకు వారానికి రెండుసార్లు స్క్రబ్బింగ్ చేయండి. ఎందుకంటే ముఖంలోని మృతకణాలు, చెమట, అందులో ఉండే బ్యాక్టీరియా, మనం వేసుకునే క్రీమ్ అన్నీ రంధ్రాలను మూసుకుపోతాయి. ఫలితంగా చర్మవ్యాధులు మొదలవుతాయి. మీరు ఎంచుకున్న స్క్రబ్ మందంగా ఉండాలి మరియు పండ్ల ఆమ్లాలు మరియు ఎంజైమ్‌లను కలిగి ఉండాలి. మాయిశ్చరైజర్ ఆయిల్ బేస్డ్ కాకుండా వాటర్ బేస్డ్ గా ఉండాలి. వీటిని వాడితే ముఖం లావుగా మారదు. ఫౌండేషన్ మరియు కన్సీలర్‌ని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మొటిమలు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఉదయం, రాత్రి విటమిన్ సి గుణాలు కలిగిన క్రీములు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే సీరమ్ అందుబాటులో ఉన్నాయి. వీటిని వెంటనే రాయడం ద్వారా UV కిరణాల నుండి రక్షించుకోవచ్చు. లేదంటే కొల్లాజెన్ తగ్గిపోయి చర్మం పోతుంది. రాత్రి పడుకునే ముందు విటమిన్ ఎ కలిగిన రెటినోల్ క్రీమ్ మంచి ఫలితాలను ఇస్తుంది. పుట్టుమచ్చలు జాగ్రత్త! కొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మంపై అసాధారణ మచ్చలు వస్తాయి. రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఎవరికైనా స్కిన్ క్యాన్సర్ సోకిందో లేదో ఓసారి చూడాలి. అనుమానం ఉంటే, నిపుణులను సంప్రదించడం ద్వారా మాలిమ్యులేషన్ చేయబడుతుంది. స్టాంప్ ప్యాడ్ మరియు అది ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి ఇక్కడ కొన్ని ప్రాథమిక వాస్తవాలు ఉన్నాయి.
డాగ్ ట్రైనింగ్ లోవేజర్ అవుట్‌డోర్ వాకింగ్ పెట్ కస్టమ్ ప్యాకేజీలు పర్సు వాటర్‌ప్రూఫ్ సిలికాన్ డాగ్ ట్రీట్ బ్యాగ్ ఈ వాటర్‌ప్రూఫ్ సిలికాన్ డాగ్ ట్రీట్ బ్యాగ్ బయటికి వెళ్లి వేలాడుతున్నప్పుడు కుక్కల శిక్షణ కోసం మంచి అంశం.ఈ డాగ్ ఫుడ్ కంటైనర్ బ్యాగ్‌ని మీ పట్టీ లేదా ప్యాంటు నడుముపై క్లిప్ చేయవచ్చు, డాగ్ ట్రీట్‌లతో లోడ్ చేయవచ్చు, మీ కుక్కకు ఎప్పుడైనా, ఎక్కడైనా శిక్షణ ఇవ్వవచ్చు మరియు కుక్క మీ మాట విననివ్వండి. విచారణ వివరాలు ఎలివేటెడ్ సిలికాన్ బౌల్స్ పెట్ ఫీడర్ ప్లేస్‌మ్యాట్ స్నఫిల్ మ్యాట్ యాంటీ-స్పిల్లింగ్ డాగ్ స్లో ఫీడింగ్ బౌల్ శుభ్రపరచడం సులభం & పర్యావరణ అనుకూలమైనది, డిస్క్‌లోని ఒక్క ఫ్లింగ్‌తో నీరు కొట్టుకుపోతుంది.సిలికాన్ పదార్థం గిన్నె ధూళి మరియు ఇసుకను నిరోధించడానికి అనుమతిస్తుంది.త్వరగా కడిగివేయండి మరియు మీరు వెళ్ళడం మంచిది.అధిక-నాణ్యత కలిగిన ఫుడ్ గ్రేడ్ సిలికాన్‌తో తయారు చేయబడింది, సీడ్ ఫ్రీ మరియు BPA ఫ్రీ.టాక్సిన్స్ నుండి 100% సురక్షితం మరియు శుభ్రం చేయడానికి అనుకూలమైనది. విచారణ వివరాలు 2021 అప్‌గ్రేడ్ చేయబడిన వాటర్‌ప్రూఫ్ నాన్-స్లిప్ సిలికాన్ డాగ్ మ్యాట్ కూలింగ్ ఫీడింగ్ ఫుడ్ మ్యాట్ సిలికాన్ పెట్ మ్యాట్ మీ పెంపుడు జంతువు కోసం డాగ్ ఫీడింగ్ మ్యాట్ ఫుడ్ గ్రేడ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ సిలికాన్ మెటీరియల్‌తో తయారు చేయబడింది మరియు వేడి నిరోధక ఉష్ణోగ్రత -40 నుండి +240 డిగ్రీల వరకు ఉంటుంది, పెంపుడు జంతువులు ఫుడ్ బౌల్ నుండి బయటకు పోయినప్పటికీ ఆహారం తినడం సురక్షితం. సిలికాన్ పెట్ ఫుడ్ ప్యాడ్ నీరు లేదా తడి గుడ్డతో శుభ్రం చేయడం సులభం, ఇది డిష్వాషర్ కూడా సురక్షితం.నిల్వ చేయడం సులభం, ప్రయాణానికి గొప్పది.సౌకర్యవంతమైన, మన్నికైన ఫుడ్ ప్యాడ్‌ని చుట్టండి. విచారణ వివరాలు డాగ్ స్లో ఫీడర్ బౌల్ సిలికాన్ పెట్ బౌల్/ పెట్ డిషెస్/ ధ్వంసమయ్యే డాగ్ బౌల్ పెట్ ఫీడర్ మన్నికైనది మరియు పునర్వినియోగపరచదగినది:మన్నికైన కాలాప్సిబుల్ గిన్నెను ఉపయోగించిన తర్వాత కడిగి శుభ్రం చేయవచ్చు లేదా తుడిచివేయవచ్చు.అలాగే పెంపుడు జంతువుల ఆహార గిన్నె ఇతర సారూప్య ఉత్పత్తుల కంటే ఎక్కువ దీర్ఘాయువు కలిగి ఉంటుంది. నిల్వ & రవాణా కోసం సులభం:బౌల్స్‌లో కలర్-మ్యాచింగ్ కారబినర్‌లు ఉంటాయి.మీరు దాన్ని క్లిప్ చేయవచ్చు లేదా మీ బ్యాక్‌ప్యాక్, పర్సు, డాగ్ ట్రావెల్ క్రేట్, డాగ్ ట్రైనింగ్ లీష్ లేదా మీ జేబు, స్త్రోలర్, గ్లోవ్ బాక్స్ మరియు మరిన్నింటికి ఫ్లాట్‌గా కూల్చవచ్చు!పెంపుడు జంతువుల నీటి గిన్నె లేదా పెంపుడు జంతువుల ప్రయాణ గిన్నె కోసం అద్భుతమైన పెంపుడు జంతువుల సరఫరా. విచారణ వివరాలు చిరునామా:గది 101, అంతస్తు 1, భవనం 2, 1వ ఇండస్ట్రియల్ జోన్, హెంగ్లీ విలేజ్, హెంగ్లీ టౌన్, డోంగ్వాన్, గ్వాంగ్‌డాంగ్, చైనా
భారతదేశానికి వెళ్లే మార్గం E. M. ఫోర్స్టర్ చేత మూడు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం, “మసీదు,” చంద్రపూర్ నగరం యొక్క వర్ణనతో ప్రారంభమవుతుంది. నగరాన్ని విభాగాలుగా విభజించడంతోపాటు భూమి మరియు ఆకాశాన్ని వేరు చేయడం, భారతీయ మరియు ఆంగ్ల రంగాల మధ్య ఉన్న లోతైన ప్రాముఖ్యత యొక్క విభజనను సూచిస్తాయి. ఈ నవల మానవ సంబంధాలతో వ్యవహరిస్తుంది మరియు దాని కథాంశాన్ని నిర్ణయించే ఇతివృత్తం ఈ విభాగంలో పరిచయం చేయబడింది: “భారతీయుడు మరియు ఆంగ్లేయుడు స్నేహితులుగా ఉండటం సాధ్యమేనా?” ఈ ప్రశ్నకు రెండు వైపులా చూపించడానికి, పాఠకుడికి మొదట డాక్టర్ అజీజ్ మరియు అతని స్నేహితులను పరిచయం చేస్తారు. అజీజ్ ఒక ముస్లిం వైద్యుడు, అతను మేజర్ క్యాలెండర్ పర్యవేక్షణలో చంద్రపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అజీజ్ స్నేహితుల్లో హమీదుల్లా, ఇంగ్లండ్‌లో నివసించిన భారతీయ న్యాయవాది; నవాబ్ బహదూర్, ఒక ప్రభావవంతమైన భూస్వామి; మరియు మహమూద్ అలీ. ప్రారంభ అధ్యాయాలలో ఈ వ్యక్తులు భారతదేశంలో బ్రిటిష్ రాజ్ కింద పరిపాలించే ఆంగ్ల అధికారుల గురించి చర్చిస్తున్నట్లు చూపబడింది. ఆంగ్లో-ఇండియన్ సంబంధాన్ని కూడా చర్చించే ఆంగ్ల వర్గంలో, మిస్టర్ టర్టన్, కలెక్టర్; మేజర్ క్యాలెండర్, ఆంగ్ల వైద్యుడు; Mr. McBryde, పోలీసు మేజిస్ట్రేట్; మరియు రోనీ హీస్‌లాప్, నగర మేజిస్ట్రేట్ మరియు చంద్రపూర్‌లో బాధ్యతలు స్వీకరించిన తాజా అధికారి. ఈ సమూహాల మధ్య లేదా వారి వెలుపల, ప్రభుత్వ పాఠశాల యొక్క ఆంగ్ల ప్రధానోపాధ్యాయుడు సిరిల్ ఫీల్డింగ్ ఉన్నారు, వీరి విధేయత ఏ సమూహానికి చెందదు; మిస్ అడెలా క్వెస్టెడ్‌కు చాపెరోన్‌గా భారతదేశానికి వచ్చిన రోనీ హీస్‌లాప్ తల్లి శ్రీమతి మూర్, రోనీకి కాబోయే భార్య; ప్రొఫెసర్ గాడ్‌బోలే, తన మతం ద్వారా ముస్లింల నుండి మరియు * తన మతం మరియు జాతీయత ద్వారా ఆంగ్లేయుల నుండి వేరు చేయబడిన హిందువు; మరియు ఆంగ్ల మిషనరీలు, Mr. గ్రేస్‌ఫోర్డ్ మరియు Mr. సోర్లీ, భారతీయులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నించినప్పుడు ఆంగ్లేయ అధికార దురహంకారాన్ని పంచుకోరు. హమీదుల్లా ఇంటికి అజీజ్ రావడంతో కథ ప్రారంభమవుతుంది, అక్కడ అతను తన స్నేహితులతో సామాజిక సాయంత్రం గడపాలి. ఆంగ్లేయ అధికారులు మరియు వారి భార్యల చేతిలో భారతీయుడు అనుభవించాల్సిన అవమానాలపై వారి సంభాషణ కేంద్రీకృతమై ఉంది. యువకుడు రోనీ హీస్లాప్, వారు “ఎరుపు-ముక్కు అబ్బాయి” అని పిలుస్తుంటారు, అతను ఎగతాళికి గురయ్యాడు. అజీజ్ తన పై అధికారి మేజర్ క్యాలెండర్ ఇంటికి పిలిపించబడ్డాడు. అతను రావడం ఆలస్యమైంది మరియు అతను వచ్చినప్పుడు, అతను మేజర్ పోయినట్లు కనుగొన్నాడు. ఇద్దరు ఆంగ్ల స్త్రీలు అతని టాంగాను ముందుగానే ఉంచారు మరియు అతని ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు అతను మసీదు వద్ద శ్రీమతి మూర్‌ను ఎదుర్కొంటాడు. వృద్ధురాలు అజీజ్ పట్ల మరియు ముస్లిం ఆచారాల పట్ల ఆమెకున్న సహజమైన అవగాహన ద్వారా తనను తాను ప్రేమిస్తుంది; అతను ఆమెను ఓరియంటల్ అని పిలుస్తాడు. శ్రీమతి మూర్ మరియు అడెలా భారతదేశంలో ప్రామాణికమైన అనుభవాన్ని కోరుకుంటారు, క్లబ్ మరియు ఆంగ్లో-ఇండియన్ పరిసర ప్రాంతాల పునర్నిర్మించిన ఆంగ్ల సమాజం కాదు. మిస్టర్ టర్టన్, చంద్రపూర్‌లో ఉన్న ఒక ప్రముఖ ఆంగ్లేయుడు, ఇంగ్లీష్ సహచరులుగా ఉన్న కొంతమంది ఉన్నత-తరగతి భారతీయులకు శ్రీమతి మూర్ మరియు అడెలాలను పరిచయం చేయడానికి పార్టీని ఏర్పాటు చేశాడు. పార్టీలో, ఆంగ్లేయులు మరియు భారతీయులు కఠినమైన, జాతిపరంగా నడిచే దూరాన్ని పాటిస్తారు. అయినప్పటికీ, అడెలా తన చుట్టూ ఉన్న కొత్త సంస్కృతిని అనుభవించాలని నిశ్చయించుకుంది. మిస్టర్ ఫీల్డింగ్, ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్, ఆమె, శ్రీమతి మూర్, అజీజ్ మరియు సంగీత విద్వాంసుడు మరియు హిందూ ఆధ్యాత్మికవేత్త గాడ్‌బోలే తన ఇంట్లో టీకి హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. టీ వద్ద, అజీజ్ మరియు ఫీల్డింగ్ స్నేహాన్ని ఏర్పరుస్తారు. అజీజ్ తన ఆతిథ్యాన్ని చూపించడానికి ప్రేరేపించబడ్డాడు మరియు సమీపంలోని పురాణ మరాబార్ గుహల యాత్రకు వారందరినీ ఆహ్వానిస్తాడు. అడెలా మరాబార్‌లోని పౌరులతో రోనీతో సంభాషించడాన్ని చూసినప్పుడు అతనితో నిరాశ చెందుతుంది; ఆమె తనంతట తనంతట తానుగా జాతిపరత్వం లేని మరియు చల్లని వ్యక్తికి భార్యగా ఊహించుకోలేకపోతుంది. ఆమె వారి నిశ్చితార్థాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకుంది, కానీ ఇద్దరూ కారు ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత, అడెలా తన మనసు మార్చుకుంటుంది. అజీజ్ మరాబార్ గుహల పర్యటనకు ఏర్పాట్లు చేస్తాడు. మహిళలు ఉదయం రైలు స్టేషన్‌లో అతన్ని కలుస్తారు, అయితే ఫీల్డింగ్ మరియు గోల్డ్‌బోల్ ఆలస్యంగా పరిగెత్తారు మరియు రైలును మిస్ అయ్యారు. అజీజ్ గైడ్‌లు మరియు స్థానిక గ్రామస్తుల సహాయంతో శ్రీమతి మూర్ మరియు అడెలాలకు గుహలను చూపిస్తాడు. ఈ సమయంలో ఇద్దరు మహిళలు భారత్ పట్ల విరక్తి చెందారు. రోనీ మరియు అడెలా నిశ్చితార్థం చేసుకున్నందున వీలైనంత త్వరగా ఇంగ్లాండ్‌కు తిరిగి రావాలని శ్రీమతి మూర్ కోరుకుంటుంది. అజీజ్ మరియు అడెలా గుహలను అన్వేషించడం కొనసాగిస్తున్నప్పుడు శ్రీమతి మూర్ వారి శిబిరంలో వెనుకబడి ఉంటారు. అజీజ్ వివాహం గురించి అడెలా అజ్ఞానపు వ్యాఖ్య చేసిన తర్వాత, అజీజ్ తన స్వంతంగా ఒక గుహను అన్వేషించడానికి ఆమెను విడిచిపెడతాడు. అతను బయటకు వచ్చినప్పుడు, మిస్ డెరెక్ కారు సమీపంలో కనిపించింది, ఫీల్డింగ్‌ను వదిలివేస్తుంది. అడెలా కారులో దిగి, క్యాంప్‌లో ఫీల్డింగ్‌ని కలుస్తున్నట్లు అజీజ్ పేర్కొన్నాడు. పార్టీ మొత్తం బయలుదేరి చంద్రపూర్‌కి తిరిగి వస్తుంది, అక్కడ అజీజ్‌ను వెంటనే అరెస్టు చేస్తారు. గుహలలో ఒంటరిగా ఉన్నప్పుడు, అడెలాపై దాడి జరిగింది మరియు ఆమె అజీజ్‌ని తన దాడికి పాల్పడినట్లు పేర్కొంది. సాక్ష్యం లేకుండా, అజీజ్ ఖైదు చేయబడ్డాడు మరియు విచారణ తేదీని నిర్ణయించారు. అజీజ్‌ను ఖండించడం ద్వారా ఆంగ్లేయులు తమ ప్రతిష్టను మరియు అహంకారాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకున్నారు, అయితే ఫీల్డింగ్ అజీజ్ వాదంలో చేరాడు. విచారణకు ముందు అడెలా యొక్క సమయం మానసిక ఆరోగ్యం మరియు అనిశ్చితితో గుర్తించబడింది; శ్రీమతి మూర్‌ని మళ్లీ చూడడం మరియు అజీజ్ అమాయకత్వంతో ఆమె మాట్లాడటం వినడం ఆమెను మరింత అస్థిరపరిచింది. రోనీ తన తల్లిని తిరిగి ఇంగ్లాండ్‌కు పంపుతాడు. చంద్రపూర్‌లో అల్లర్లు చెలరేగాయి మరియు ఆంగ్లేయులు మరియు భారతీయ జనాభా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయి. విచారణలో, అజీజ్‌ను పూర్తిగా ఖండించాలని మిగిలిన ఆంగ్లేయులు అడెలాపై ఒత్తిడి తెచ్చారు. అయితే, ఆమె గుహలో తన దాడికి దారితీసిన సంఘటనలను స్పష్టంగా ఊహించినప్పటికీ, ఆమెకు అక్కడ అజీజ్ కనిపించలేదు. మిగిలిన ఆంగ్లేయుల భయాందోళనలకు ఆమె నిజాయితీగా ఒప్పుకుంది మరియు అజీజ్‌ను నిర్దోషిగా చేస్తుంది. ఆమె బహిష్కరణకు గురైంది మరియు అజీజ్ మరియు వారి స్నేహితులతో కలిసి ఫీల్డింగ్ జరుపుకుంటున్నప్పుడు కొన్ని వారాల పాటు ఫీల్డింగ్ ఇంట్లో నివసిస్తుంది. ప్రయాణిస్తున్నప్పుడు శ్రీమతి మూర్ మరణిస్తుంది. రోనీ అడెలాతో తన నిశ్చితార్థాన్ని విరమించుకొని ఆమెను తిరిగి ఇంగ్లండ్‌కు పంపుతాడు. కొంతకాలం తర్వాత, అజీజ్ ఫీల్డింగ్ టీకి హాజరైన వారి కోసం సమీపంలోని మరాబార్ గుహలకు ఒక యాత్రను నిర్వహిస్తాడు. ఫీల్డింగ్ మరియు ప్రొఫెసర్ గాడ్‌బోలే మరబార్‌కు వెళ్లే రైలును కోల్పోయారు, కాబట్టి అజీజ్ ఇద్దరు స్త్రీలు అడెలా మరియు మిసెస్ మూర్‌లతో ఒంటరిగా కొనసాగుతాడు. ఒక గుహ లోపల, శ్రీమతి మూర్ అజీజ్ పరివారంతో కిక్కిరిసి ఉన్న మూసివున్న స్థలం మరియు ఆమె చేసే ప్రతి శబ్దాన్ని “బూమ్”గా అనువదించినట్లు కనిపించే అసాధారణ ప్రతిధ్వనితో కలవరపడింది. శ్రీమతి మూర్ క్రింద వేచి ఉండగా అజీజ్, అడెలా మరియు ఒక గైడ్ ఎత్తైన గుహలకు వెళతారు. అడెలా, అకస్మాత్తుగా తను రోనీని ప్రేమించడం లేదని గ్రహించి, అతనికి ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారా అని అజీజ్‌ని అడిగాడు-అతను అభ్యంతరకరంగా భావించే ప్రశ్న. అజీజ్ ఒక గుహలోకి దూసుకుపోతాడు మరియు అతను తిరిగి వచ్చినప్పుడు, అడెలా వెళ్ళిపోయాడు. అడెలా ఓడిపోయినందుకు గైడ్‌ని అజీజ్ తిట్టాడు, గైడ్ పారిపోతాడు. అజీజ్ అడెలా యొక్క విరిగిన ఫీల్డ్ గ్లాసులను కనుగొని కొండపైకి వెళ్లాడు. పిక్నిక్ సైట్ వద్దకు తిరిగి, అజీజ్ ఫీల్డింగ్ తన కోసం ఎదురు చూస్తున్నాడు. ఫీల్డింగ్‌ని చూసి అమితానందంతో ఉన్న అడెలా హడావుడిగా చంద్రపూర్‌కి కారును తీసుకెళ్లాడని తెలుసుకున్న అజీజ్ ఆందోళన చెందలేదు. తిరిగి చంద్రపూర్‌లో అయితే, అజీజ్ అనూహ్యంగా అరెస్టయ్యాడు. అడెలా క్వెస్టెడ్ గుహలలో ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించినట్లు అతనిపై అభియోగాలు మోపారు, అడెలా స్వయంగా చేసిన దావా ఆధారంగా ఈ అభియోగం ఉంది. ఆ సాయంత్రం, రోనీతో జరిగిన చర్చలో, శ్రీమతి మూర్ మళ్లీ తన కుమారుడిని చూసి భయపడి, బైబిల్ నుండి అతనికి ఉటంకిస్తూ, దేవుడు ప్రేమికుడని మరియు మనిషి తన పొరుగువారిని ప్రేమించాలని ఆశిస్తాడని అతనికి గుర్తుచేస్తూ (ఆమె తనంతట తానుగా అతనిని తక్కువ సంతృప్తికరంగా గుర్తించింది. భారతదేశం గతంలో కంటే). రోనీ ఆమెకు ముసలితనాన్ని గుర్తు చేసుకుంటూ హాస్యం చేశాడు. ఫీల్డింగ్ ఇంట్లో టీ వద్ద, శ్రీమతి మూర్ మరియు అడెలా అజీజ్ మరియు మిస్టర్ ఫీల్డింగ్ యొక్క సమస్యాత్మక హిందూ అసోసియేట్ ప్రొఫెసర్ గాడ్‌బోలేతో కలిసి ఆనందంగా సందర్శిస్తారు. శ్రీమతి మూర్ మరియు అడెలా క్వెస్టెడ్ యొక్క దయ అజీజ్ వారిని మరబార్ గుహలకు విహారయాత్రకు ఆహ్వానించమని పురికొల్పుతుంది, దానిని వారు అంగీకరించారు. రోనీ హీస్‌లాప్ తన తల్లిని మరియు అడెలాను పోలో ఆటకు తీసుకెళ్లేందుకు ఫీల్డింగ్ కాటేజ్‌కి వస్తాడు; అజీజ్ పట్ల అతని మర్యాద మరియు భారతీయులందరి పట్ల అతని దురహంకార ప్రవర్తన అడెలా మరియు రోనీతో గొడవలకు దారితీసింది మరియు అడెలా రోనీని పెళ్లి చేసుకోలేనని చెప్పింది. తర్వాత యువకులు నవాబ్ బహదూర్‌తో కలిసి రైడ్‌కి వెళతారు, వెనుక రోడ్డులో గుర్తుతెలియని జంతువుతో ఆటోమొబైల్ ప్రమాదానికి గురైనప్పుడు, వారు మరోసారి కలిసి తమ నిశ్చితార్థాన్ని ప్రకటించారు. శ్రీమతి మూర్ ఈ వార్తలను ప్రశాంతంగా అంగీకరిస్తుంది, కానీ ప్రమాదం గురించి చెప్పినప్పుడు ఆమె “ఒక దెయ్యం!” అని గొణుగుతుంది. సిరిల్ ఫీల్డింగ్ తనతో చూపిన స్నేహానికి సంతోషించిన అజీజ్, ఇంగ్లీషు ప్రొఫెసర్‌కి చనిపోయిన తన భార్య చిత్రాన్ని చూపాడు, ఫీల్డింగ్‌ను పర్దా వెనుకకు ఆహ్వానించినంత మర్యాద, ఇది భారతీయుడు ఇవ్వగల అత్యున్నత గౌరవం. తదుపరి విభాగం, “గుహలు”, మరాబార్ గుహల యొక్క వివరణాత్మక వర్ణనతో ప్రారంభమవుతుంది, చంద్రపూర్ నగరం వెలుపల ఒక చదునైన ప్రాంతం నుండి పైకి లేచిన సమానమైన ఆసక్తిగల మరాబార్ కొండలలోని విచిత్రమైన బోలు గుహలు. ఈ గుహలకే అజీజ్ శ్రీమతి మూర్ మరియు అడెలా క్వెస్టెడ్ కోసం విస్తృతమైన యాత్రను ప్లాన్ చేశాడు. అతను ఆహ్వానంలో ఫీల్డింగ్ మరియు గాడ్‌బోలేను కూడా చేర్చాడు. దురదృష్టవశాత్తూ, ఫీల్డింగ్ మరియు గాడ్‌బోలే రైలును కోల్పోయారు మరియు అజీజ్ యాత్రకు పూర్తి బాధ్యత వహిస్తారు, ఇది రైలు ప్రయాణంతో ప్రారంభమై గుహల సమీపంలోని ఏనుగు సవారీతో ముగుస్తుంది. మొదటి గుహలో శ్రీమతి మూర్ ప్రతిధ్వని మరియు గుంపు యొక్క ప్రెస్‌తో భయపడి మరింత దూరం వెళ్ళడానికి నిరాకరించింది. అజీజ్, గైడ్ మరియు అడెలా ఒంటరిగా వెళతారు. అడెలా, రోనీతో తన నిశ్చితార్థం గురించి ఆలోచిస్తూ, అజీజ్‌కు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారా అని తెలివిగా అడుగుతాడు. ఉద్వేగభరితమైన చిన్న భారతీయుడు, ఆమె ప్రశ్నలకు కలత చెంది, తన ప్రశాంతతను తిరిగి పొందేందుకు ఒక గుహలోకి దూసుకెళ్లాడు. అడెలా మరొక గుహలో లక్ష్యం లేకుండా తిరుగుతుంది మరియు అక్కడ ఎవరైనా దాడికి గురవుతారు. ఆమె కొండ వైపు పరుగెత్తుతుంది, అక్కడ ఆమె నాన్సీ డెరెక్, ఒక మహారాణికి ఆంగ్ల సహచరురాలు, గుహలకు ఫీల్డింగ్‌ని తీసుకువచ్చింది. నాన్సీ అడెలాను చంద్రపూర్‌కు తిరిగి ఇస్తుంది. ఈలోగా అజీజ్, అడెలాకు ఏమి జరిగిందో తెలియదు, తన ఇతర స్నేహితులకు వినోదాన్ని పంచి, వారితో రైలులో తిరిగి వస్తాడు. స్టేషన్‌లో అతన్ని మిస్టర్ హక్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ కలుస్తాడు, అతను మిస్ క్వెస్టెడ్‌పై దాడి చేసినందుకు అతన్ని అరెస్టు చేస్తాడు. ఫీల్డింగ్ అజీజ్‌తో కక్ష కట్టి ఆంగ్లేయులకు దూరమయ్యాడు. అడెలా చుట్టూ ఇంగ్లీష్ ర్యాలీ మరియు త్వరిత నిర్ధారణ కోసం ఒత్తిడి. శ్రీమతి మూర్, ఇప్పుడు ఉదాసీనతతో మునిగిపోయారు, అజీజ్ దోషిగా ఉండవచ్చని అంగీకరించడానికి నిరాకరించారు, అయితే కోర్టులో అతని తరపున సాక్ష్యం చెప్పడానికి కూడా నిరాకరించారు; రోనీ ఆమెకు ఇంగ్లండ్ వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేస్తాడు. దారిలో ఆమె చనిపోతుంది; అయితే ఆమె పేరు చంద్రపూర్ స్థానికులకు కొంత కాలానికి పురాణగాథగా మారింది.
జీవితంలో ప్రతికోణమూ వర్కింగ్ మెమొరీతో ముడిపడి ఉంటుంది. ఆ శక్తి అధికంగా ఉన్నవారు.. దీర్ఘకాలిక లక్ష్యాల మీదా అత్యున్నతమైన విజయాల మీదా దృష్టి పెడితే.. నామమాత్రంగా ఉన్నవారు తక్షణ లాభాలపైనా స్వల్పకాలిక ప్రయోజనాలపైనా మనసుపడుతున్నారని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనాల్లో వెల్లడైంది. బలమైన వర్కింగ్ మెమొరీ బలహీనతల్ని జయించే శక్తినీ ఇస్తుందంటారు. ఆలోచనల్లో స్పష్టత కారణంగా.. ఆ బలహీనతల ప్రభావాలు కళ్లముందు కదలాడతాయి. దీనితో చెడువైపు అడుగులేసే ప్రమాదం తప్పుతుంది. 'వర్కింగ్ మెమొరీ ' (working memory)అంటే.. వర్కింగ్ మెమొరీ చేయితిరిగిన లైబ్రేరియన్ లాంటిది. పనికొస్తుందనిపించే ప్రతి జ్ఞాపకాన్నీ చాలా జాగ్రత్తగా, చాలా ప్రత్యేకంగా భధ్రపరుస్తుంది. అనుభవాలన్నీ కలగాపులగమైపోకుండా ఓ కన్నేసి ఉంచుతుంది. ఎప్పుడు ఎలాంటి సమాచారం అవసరమైనా క్షణాల్లో మనముందు ఉంచుతుంది. దాన్నెంత సమర్థంగా ఉపయోగిస్తాం అన్నది మన చేతుల్లో ఉంటుంది. మన మెదడులో బోలెడు సమాచారం ఉంటుంది. బోలెడంత విజ్ఞానం ఉంటుంది. కానీ, ఏం లాభం! పాత జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకోవడం తెలియకపొతే ఓటమిని గెలుపు సూత్రంగా మలుచుకొవడం చేతకాదు. అపుడు, అంజనమేసి గాలించినా జీవితాల్లో ఒక్క గెలుపూ కనిపించదు. మన బుర్రలో ఎన్ని టన్నుల సమాచారం ఉందన్నది ముఖ్యం కాదు - ఉన్న కొద్దోగొప్పో సమాచారంనే సమస్యల పరిష్కారంలో, సంక్షోభాల నివారణలో, వృత్తి ఉద్యోగాల నిర్వహణలో ఎంత సమర్థంగా ఉంపయోగించామన్నది ముఖ్యం.ఆ నైపుణ్యమే 'వర్కింగ్ మెమొరీ '. పరిష్కార మార్గాలకు దారి.. 'వర్కింగ్ మెమొరీ ' ఒక సమస్య ఎదురుకాగానే...గతంలో మనం ఎదుర్కొన్న అలాంటి సమస్యలన్నీ చకచకా కళ్లముందు తిరగాలి, ఒక సంక్షోభం ఢీకొట్టబోతోందన్న అనుమానం రాగానే...మన అనుభవాల పేటికలోంచి రకరకాల పరిష్కార మార్గాలు మనసులో మెదలాలి. మనం చదివిన పుస్తకాలూ మనకు తారసపడిన వ్యక్తులూ పరోక్షంగా గమనించిన సంఘటనలూ - పనికొచ్చే ప్రతి అంశం ఠక్కున గుర్తుకురావాలి. ఆ దిశగా... మెదడుకు శిక్షణ ఇవ్వాలి, కళ్లాలు బిగబట్టి సాధన చేయించాలి, అప్పుడిక.. పరిష్కారం దొరకని సమస్యలుండవు - ఇదో శాస్త్రీయమైన అభ్యాసం. ఉట్టి లోని పెరుగుబువ్వను దించుకుని తిన్నట్టూ కూజాలోని మంచినీళ్లను ఒంపుకొని తాగినట్టూ.. మెదడులోని సమాచారాన్ని సమస్య సందర్భాల్ని బట్టి సత్వరంగా, సమర్థంగా వాడుకోవడమే వర్కింగ్ మెమొరీ. మెదడుకు అందుబాటులో ఉన్న గుణాంకాల్నీ,జ్ఞాపకాల్నీ చకచకా బేరీజువేసి చక్కని నిర్ణయం తీసుకునే శక్తి వర్కింగ్ మెమొరీతోనే సాధ్యం. 'వర్కింగ్ మెమొరీ ' మట్టిలోని మాణిక్యం లాంటిది, మెరుగులు పెట్టుకోవాలి. 'వర్కింగ్ మెమొరీ ' మజ్జిగలోని వెన్న లాంటిది, మథనం చేయాలి. సాధన లేకుండానే కొద్దిమందికి ఒంటబట్టవచ్చు. సాధనతో అందరూ సొంతం చేసుకోవచ్చు. ఏ పజిలో చకచకా పూరించడం, చదరంగంలో అద్భుతమైన ఎత్తులు వేయడం.. ఇలా వర్కింగ్ మెమొరీతో ముడిపడిన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసినప్పుడు మెదడులోని వివిధ కేంద్రాలు చైతన్యవంతం అయినట్టు అధ్యయనాల్లో తేలింది. సాధనతో సాధ్యం.. 'వర్కింగ్ మెమొరీ ' (working memory) కొన్నేళ్ల క్రితం దాకా.. వర్కింగ్ వెమొరీ అనేది జన్మతః వచ్చేదనీ, చచ్చేదాకా స్థిరంగా ఉంటుందనీ భావించేవారు. అదంతా అబద్ధమని తాజాగా తేలింది. పరిశోధకులు దాన్ని రబ్బరు బ్యాండుతో పోల్చారు. ఒకరి దగ్గర పెద్ద రబ్బరు బ్యాండు ఉండవచ్చు, మరొకరి దగ్గర చిన్న రబ్బరు బ్యాండు ఉందొచ్చు. కానీ, దేన్నయినా ఓ స్థాయి వరకూ సాగదీయడం సాధ్యమే - వర్కింగ్ మెమొరీ కూడా అంతే.. వర్కింగ్ మెమొరీ పెంచుకునే మార్గాలెన్నో.. పిల్లల నుంచి వయోధికుల దాకా.. ఎవరైనా ఆ దిశగా ప్రయత్నాలు సాగించవచ్చు. ఫలితాలు సాధించవచ్చు. ప్రత్యేకంగా ఎవరో వచ్చి ప్రశ్నపత్రం ఇవ్వరు. వర్కింగ్ మెమొరీకి సంబంధించి ప్రశ్నలు మీరే తయారు చేసుకోండి. జవాబులు మీరే రాసుకోండి.. మార్కులూ మీరే ఇచ్చుకోండి ..ఫెయిలు అవ్వడం ఉండదు ఇందులో...మెరుగుపడుతూ ముందుకెళ్లడమే... కొన్ని మీ కోసం చేసి చూడండి.. ఏదైనా కథల పుస్తకాన్ని తిరగేయండి. అందులో మీరు చూసిన బొమ్మల పేర్లు ఓ చోట రాయండి.. ఏదో సినిమాకు వెళ్లొస్తారు. ఒకటి రెండు రోజుల తర్వాత.. ఆ సినిమాలోని పాత్రలూ పాత్రధారుల పేర్లు ఓ చోట రాయండి.. బీరువాలోని చొక్కలో, చీరలో.. ఏ ఏ రంగుల్లో ఉన్నాయో గుర్తుతెచ్చుకుని రాయండి.. ఎప్పుడో చదివిన పుస్తకాన్ని గుర్తుతెచ్చుకొని సారాంశం రాయండి.. చదరంగం, సుడోకు, కొత్త వంటలు చేయడం, తెన్నిస్, ఫుట్ బాల్ వంటి క్రీడలు,పుస్తక పఠనం , ధ్యానం, కొత్త భాషలు నేర్చుకోవడం.. ఇవన్ని కూడా 'వర్కింగ్ మెమొరీ'ని మెరుగుపరుస్తాయి. 'వర్కింగ్ మెమొరీ ' తో సాధ్యమైన అసాధ్యం.. చిలీలోని ఓ బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. పాతికమంది దాకా భూగర్భంలో చిక్కుకుపోయారు.ప్రభుత్వం వారిని రక్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. మొత్తం అరవై తొమ్మిది రోజులు చిమ్మచీకటి తిండిలేదు. అడుగు ముందుకేసే ధైర్యం లేదు.నరకమంటే అదే! ఎలాగోలా ఆ గనికార్మికుల్ని బయటికి తీసుకొచ్చారు. అంతా చావుకు దగ్గర్లో ఉన్నారు. ఒకరు తప్ప. అతని పేరు మారుయో. అంత ఆతోగ్యంగా, అంత ధైర్యంగా ఎలా ఉన్నాడన్నది వైద్యులకూ అంతుచిక్కలేదు. 'పిచ్చిపిచ్చి ఆలోచనలతో బాధపడటం, తోటివారిని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. హాయిగా జోకులేస్తూ గడిపాను. బయటపడ్డాక చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి ఆలోచించాను. చిన్నప్పుడు నేను పడకగదిలో నిద్రపోతూఉంటే, అమ్మానాన్నలు తాళమేసుకుని ఊరెళ్లిపొయారు. వచ్చేదాకా చీకటింట్లో గడిపాను. ఇదీ అలాంటి అనుభవమే అనుకున్నాను ' అని తాపీగా చెప్పాడు. అంతర్జాతీయ పత్రికలు అతన్ని 'సూపర్ మారియో' అని కీర్తించాయి. ఆ సూపర్ మారియో వెనుక సూపర్ 'వర్కింగ్ మెమొరీ' ఉందని చాలామందికి తెలియదు.
Jul 15, 2022 superfoods for babies, superfoods for baby, superfoods for children, superfoods for kids, superfoods for toddlers, పిల్లల ఆహారం, పిల్లలకు సూపర్ ఫుడ్స్ Please Share It Superfoods for Children : ఒక తల్లిగా, పోషకాహారం తీసుకోవడం ట్రాక్‌లో ఉంచడానికి మీ బిడ్డకు ఏమి తినిపించాలనే దాని గురించి మీరు ఆందోళన చెందుతారు. సరే, మీ పిల్లవాడికి సరైన ఆహారాన్ని అందించడం విషయానికి వస్తే, మీ పిల్లల పోషకాహార అవసరాలు వారు పెద్దయ్యాక మారవచ్చు అని మీరు గుర్తుంచుకోవాలి. ఈ కారణంగా, వారు పోషకమైన మరియు అవసరమైన అన్ని విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు మరియు పసిబిడ్డలు చిన్న, సున్నితమైన పొట్టలను కలిగి ఉంటారు మరియు సాధారణంగా ఎక్కువగా తినరు. అందువల్ల, వారికి ఇచ్చే ఆహారం పోషకాలతో నిండి ఉండటం మరియు వారి వయస్సుకు తగినదిగా ఉండటం ముఖ్యం. 6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఎలాంటి ఘనమైన ఆహారాన్ని పరిచయం చేయరాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. మీ బిడ్డకు కొన్ని ఘనపదార్థాలను పరిచయం చేసే ముందు మీరు ఎల్లప్పుడూ మీ శిశువైద్యుని సంప్రదించాలి. Also Read : పొట్ట పై స్టెర్చ్ మర్క్స్ తగ్గించడానికి సులభమైన మార్గాలు మీ బిడ్డకు 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నప్పుడు, ఘనమైన ఆహారం మీ పిల్లల ఆహారంలో తల్లి పాలను భర్తీ చేస్తుంది. మీరు వారికి ఆకర్షణీయంగా వివిధ రకాల ఆహారాలను ఇచ్చినప్పుడు, మీ బిడ్డ ఆహారం ద్వారా అవసరమైన పోషకాలను తినగలుగుతుంది. పిల్లలకు సూపర్ ఫుడ్స్ చిలగడదుంపలు చిలగడదుంపలలో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మరియు మీ పిల్లలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. సహజంగా తీపి రుచి కారణంగా పిల్లలు ఇతర కూరగాయల కంటే వీటిని ఇష్టపడతారు. మీరు చిలగడదుంపలను గుజ్జు మరియు పురీ చేయవచ్చు, కాబట్టి మీ బిడ్డకు ఆహారం ఇవ్వడం సులభం. క్యారెట్లు వారు దృష్టి పెరుగుదల మరియు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. చిలగడదుంపల లాగా, ఇవి సహజంగా రుచికి తీపిగా ఉంటాయి, అందువల్ల పిల్లలకు తినిపించడం సులభం. క్యారెట్‌లను మీ పిల్లలకు తినిపించే ముందు అవి చాలా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. గుడ్లు ఇవి ప్రోటీన్లతో నిండి ఉంటాయి మరియు పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ మరియు బి12 వంటి ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. కానీ మీరు మీ బిడ్డకు గుడ్లను పరిచయం చేసే ముందు, వారికి అలెర్జీ లేదని నిర్ధారించుకోండి. మీరు దీని గురించి మీ వైద్యుడిని సంప్రదించవచ్చు. Also Read : డయాబెటిక్ రోగులు ఆహారంలో బెల్లం చేర్చాలా వద్దా ? బ్రోకలీ ఎదిగే పిల్లలు తప్పనిసరిగా పచ్చి కూరగాయలు, పండ్లు తినాలి. “విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం మరియు ఫైబర్‌తో నిండిన బ్రోకలీ మీ పిల్లలకు అద్భుతమైన సూపర్‌ఫుడ్‌గా ఉంటుంది” అని లక్ష్మి చెప్పింది. కూరగాయ యొక్క రుచి మీ పిల్లలకి ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు, కానీ మీరు దీన్ని చిలగడదుంప వంటి రుచికరమైన ఎంపికతో మిళితం చేసి మీ పిల్లలకు తినిపించవచ్చు. బ్రోకలీతో పాటు, మీరు మీ పిల్లవాడికి గుమ్మడికాయ, అవకాడో, నారింజ, సీతాఫలాలు మరియు దానిమ్మపండ్లను కూడా ఇవ్వవచ్చు. పాలు మీరు ప్రతిరోజూ మీ పిల్లలకు పాలు ఇవ్వాలి. బాగా, పాలు శక్తిని మరియు విటమిన్ B12, కాల్షియం, రిబోఫ్లావిన్, సోడియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం మరియు భాస్వరం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. ఈ పోషకాలన్నీ పిల్లల ఎదుగుదలకు అవసరం. మీరు బాదం, ఖర్జూరం, పసుపు లేదా కుంకుమపువ్వు జోడించడం ద్వారా మీ పిల్లలకు మరింత పోషకమైనదిగా చేయవచ్చు.
బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం You are here హోం » టాప్ స్టోరీస్ » 2024 ఎన్నికలే టీడీపీకి ఆఖరి పోరాటం.. ఆపై అస్త్ర సన్యాసం 2024 ఎన్నికలే టీడీపీకి ఆఖరి పోరాటం.. ఆపై అస్త్ర సన్యాసం 26 Mar 2022 10:10 AM ట్విట్ట‌ర్ వేదిక‌గా వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చుర‌క‌లు విశాఖ‌: 40 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న తెలుగుదేశం పార్టీ మరో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నాన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చుర‌క‌లంటించారు. అయితే తుప్పు- పప్పు నాయుళ్లు మాత్రం అర్థశతకం కొట్టేదాకా కూడా టీడీపీని బతకనిచ్చేలా లేరని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికలే ఆఖరి పోరాటం.. ఆపై అస్త్ర సన్యాసం అనేలా ఉన్నాయ‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అదే విధంంగా ``ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విజయోత్సవాలు నిర్వహిస్తారట టీడీపీని పాతరేసిన చంద్రబాబు! పార్టీ స్థాపించిన చోట ఒక్క ఎమ్మెల్యే, కార్పోరేటర్ ఎందుకు గెలవలేక పోయారు? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాకే కదా తెలంగాణాలో జెండా పీకేసింది!`` అని మ‌రో ట్వీట్ చేశారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
ఈ రోజు ధన సంబంధ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి. ఈ రోజు వాహనం నడిపే విషయాలలో శ్రద్ధ వహించడం మంచిది. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. అన్ని రంగాల వారికీ అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. బంధు మిత్రులతో చర్చలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు వ్యాపారపరంగా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ రోజు నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈ రోజు నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఈ రోజు వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సన్నిహితులతో చాలా కాలంగా ఉన్న వివాదాలను పరిష్కారమౌతాయి. ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం వలన ఉన్నత పదవులు లభిస్తాయి. ధన సంబంధ వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. ఈ రోజు సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. దూరప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో జీత భత్యాల విషయంలో శుభవార్తలు ఈ రోజు సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చి ఊరట చెందుతారు. ఈ రోజు గృహమున వివాహాది శుభకార్య ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రోజు ఆర్థిక పరిస్థితి లాభసాటిగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశములు లభిస్తాయి. ఇంట బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
తెలంగాణ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ జరిపిన చర్చలకు తనను పిలవలేదంటూ కొన్ని రోజుల కిందట నందమూరి బాలకృష్ణ ఎంత అసహనం చెందాడో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చాలామంది బాలయ్యకు మద్దుతగా మాట్లాడారు. టీవీ చర్చల్లో కూర్చుని కొట్లాడేశారు. ఆయన్ని పిలవాల్సిన బాధ్యత సినీ పెద్దలపై ఉంది కదా.. కాబట్టి వాళ్లదే తప్పు అని తేల్చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ నెల 9న సినీ పెద్దలు కలవబోతున్నారు. తమపై మాట రాకుండా ఈసారి బాలయ్యను పిలిచారు. కానీ ఆయనేమో రాననేశారు. తన పుట్టిన రోజు వేడుకల నేపథ్యంలో ఈ సమావేశానికి రాలేనని బాలయ్య అన్నారట. బాలయ్యకు ఈసారి జరగబోయేది 60వ పుట్టిన రోజు. ఈసారి కొంచెం ఘనంగానే చేయబోతున్నారు. ఈ కారణం చూపి ఆయన సమావేశానికి నో చెప్పారు. కారణం ఏదైనా సరే.. బాలయ్య ‘నో’ అనడంతో ఆయన ఇప్పుడు నిందను మోయాల్సి వస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు బాలయ్యను పిలవకపోవడం గురించి ఇండస్ట్రీ పెద్దలు అంతర్గతంగా అన్న మాట.. ఆయన పిలిచినా రారు అనే. బాలయ్యదంతా వేరే రూటు. ఆయన ఇలాంటి వ్యవహరాల్లో కలిసి సాగరు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తాను ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోననే అన్నారు. మరి తనను పిలవకపోవడంపై అంతేసి మాటలు ఎందుకన్నారో? ఇప్పుడు ఇప్పుడు జగన్‌తో మీటింగ్‌కి పిలిచినా బాలయ్య రాననడంతో.. ‘చూశారా.. ఇదీ వరస. ఆయన పిలిస్తే రారు. పిలవకుంటే పిలవలేదంటారు’ అని అవతలి వర్గం బాలయ్యను టార్గెట్ చేయడానికి అవకాశమిచ్చారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో మోత మొదలైపోయింది. అయినా ఏపీలో ప్రధాన ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ముఖ్యమంత్రికి దగ్గరికి సినీ పరిశ్రమ ప్రతినిధిగా వెళ్లి ఆయనతో బాలయ్య చర్చిస్తాడని ఎవరైనా ఎలా అనుకుంటారు. ఇప్పుడు పుట్టిన రోజు వేడుకల సాకు చెప్పాడు కానీ.. వేరే సమయాల్లో అయినా ఇంకేదో కారణం చెప్పి బాలయ్య డుమ్మా కొట్టేవాడే. తెలంగాణ ప్రభుత్వంతో సమావేశాలకు పిలిచి ఉన్నా ఇదే జరిగేదేమో.
పానిపట్టు యుద్ధాలు : 1526, 1556, 1761 లో జరిగిన ఉత్తరభారతదేశ చరిత్రలో మూడు ముఖ్యమైన యుద్ధాలు. మొదటి యుద్ధం భారతదేశంలో మొఘలాయిల పరిపాలనకు నాంది పలకగా, రెండవ యుద్ధం పట్టు మొఘలుల పట్టు నిలుపుకొనేందుకు, మూడవ యుద్ధం వారి పాలనకు అంతమయ్యేందుకు కారణమయ్యాయి. తన సైన్యాన్నిపర్యవేక్షిస్తున్న బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంసవరించు మొదటి పానిపట్టు యుద్ధంలో ఏప్రిల్ 21, 1526 న మొఘలుల నాయకుడైన బాబర్ కూ, అప్పటి కాబూల్ పరిపాలకుడైన సుల్తాన్ ఇబ్రాహీం లోడీకి మధ్య జరిగింది. సుల్తాన్ సైన్యం మొఘలాయిల సైన్యం కన్నా చాలా పెద్దది. కానీ అందరూ ఒక్కసారిగా పాల్గొనకుండా విడివిడిగా పాల్గొన్నారు. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ మరణించాడు. అతని సైన్యం సులభంగా ఓడిపోయింది. భారతదేశంలో మొఘలుల పరిపాలనకు ఇదే నాంది. రెండవ పానిపట్టు యుద్ధంసవరించు రెండవ పానిపట్టు యుద్ధం, నవంబర్ 5, 1556లో మొఘల్ వారసుడైన అక్బర్ సంరక్షుడిగా ఉన్న బైరం ఖాన్ కు, ఆఫ్ఘనిస్థాన్కు చెందిన హిందూ సైన్యాధ్యక్షుడు హేముకు మధ్య జరిగింది. ఇందులో విజయం బైరం ఖాన్ ను వరించింది. దీంతో మొఘలులు అధికారంపై తమ పట్టు నిలుపుకొన్నట్లైంది. మూడవ పానిపట్టు యుద్ధంసవరించు ఆప్ఘను సైన్యాధికారి అయిన అహ్మద్ షా అబ్దాలి, మహారాష్ట్రలకి జరిగింది మూడవ పానిపట్ యుద్ధం 1761 జనవరి 14 న మరాఠా సామ్రాజ్యం, ఆఫ్ఘనిస్తాన్ రాజు అహ్మద్ షా అబ్దాలి ఆక్రమణలో ఉన్న ఆఫ్ఘన్ సైన్యం మధ్య ఢిల్లీకి ఉత్తరాన (60 మైళ్ళు) పానిపట్ వద్ద జరిగింది, దీనికి ముగ్గురు భారతీయ మిత్రుల మద్దతు ఉంది - రోహిల్లా నజీబ్-ఉద్-దౌలా, దోవాబ్ ప్రాంతానికి చెందిన ఆఫ్ఘన్లు, అవధ్ నవాబు అయిన షుజా-ఉద్-దౌలా. మరాఠా సైన్యాన్ని ఛత్రపతి (మరాఠా రాజు), పేష్వా (మరాఠా ప్రధానమంత్రి) తరువాత మూడవ స్థానంలో ఉన్న సదాశివరావు భావు నాయకత్వం వహించారు. ప్రధాన మరాఠా సైన్యం పేష్వాతో దక్కన్‌లో ఉంచబడింది. సైనికపరంగా, ఈ యుద్ధం మరాఠాల ఫిరంగి, అశ్వికదళానికి వ్యతిరేకంగా భారీ అశ్వికదళానికి వ్యతిరేకంగా, ఆఫ్ఘన్లు, రోహిల్లాస్ యొక్క ఫిరంగిదళాలు (జాంబురాక్, జెజైల్), అబ్ధాలి, నజీబ్-ఉద్-దౌలా నేతృత్వంలోని రెండు జాతి ఆఫ్ఘన్లు. ఈ యుద్ధం 18 వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద, అత్యంత సంఘటనలలో ఒకటిగా పరిగణించబడుతుంది, రెండు సైన్యాల మధ్య ఒక క్లాసిక్ ఏర్పాటు యుద్ధంలో నివేదించబడిన ఒకే రోజులో ఇది అత్యధిక సంఖ్యలో మరణాలను కలిగి ఉంది. యుద్ధం యొక్క నిర్దిష్ట ప్రదేశం చరిత్రకారులచే వివాదాస్పదంగా ఉంది, అయితే చాలా మంది దీనిని ఆధునిక కాలా ఆంబ్, సనౌలి రోడ్ సమీపంలో ఎక్కడో జరిగిందని భావిస్తారు. ఈ యుద్ధం చాలా రోజులు కొనసాగింది, 125,000 మంది సైనికులను కలిగి ఉంది. రెండు వైపులా నష్టాలు, లాభాలతో దీర్ఘకాలిక వాగ్వివాదం జరిగింది. అహ్మద్ షా దుర్రానీ నేతృత్వంలోని దళాలు అనేక మరాఠా పార్శ్వాలను నాశనం చేసిన తరువాత విజయం సాధించాయి. రెండు వైపులా జరిగిన నష్టాల చరిత్ర చరిత్రకారులచే ఎక్కువగా వివాదాస్పదంగా ఉంది, అయితే 60,000–70,000 మధ్య పోరాటంలో మరణించారని నమ్ముతారు, అయితే గాయపడిన, తీసుకున్న ఖైదీల సంఖ్య గణనీయంగా మారుతుంది. ఉత్తమ ప్రత్యక్ష సాక్షి క్రానికల్ ప్రకారం-షుజా-ఉద్-దౌలా యొక్క దివాన్ కాశీ రాజ్ రాసిన బఖర్-యుద్ధం జరిగిన మరుసటి రోజు సుమారు 40,000 మరాఠా ఖైదీలను చల్లని రక్తంతో చంపారు.గ్రాంట్ డఫ్ తన హిస్టరీ ఆఫ్ ది మరాఠాలలో ఈ ac చకోతల నుండి బయటపడినవారి ఇంటర్వ్యూను కలిగి ఉన్నాడు, సాధారణంగా ఈ సంఖ్యను ధృవీకరిస్తాడు. షెజ్వాల్కర్, మోనోగ్రాఫ్ పానిపట్ 1761 తరచుగా యుద్ధంలో ఏకైక ఉత్తమ ద్వితీయ వనరుగా పరిగణించబడుతుంది, "యుద్ధ సమయంలో, తరువాత 100,000 మరాఠాలు (సైనికులు, పోరాట యోధులు) మరణించలేదు" అని చెప్పారు. యుద్ధం యొక్క ఫలితం ఉత్తరాన మరాఠా పురోగతిని తాత్కాలికంగా నిలిపివేయడం, సుమారు పది సంవత్సరాలు వారి భూభాగాలను అస్థిరపరచడం. పానిపట్ వద్ద ఓటమి తరువాత మరాఠా ఆధిపత్యాన్ని పునరుద్ధరించిన ఘనత పేష్వా మాధవరావు పాలన ద్వారా ఈ కాలాన్ని గుర్తించారు. 1771 లో, పానిపట్ తరువాత పది సంవత్సరాల తరువాత, అతను ఒక పెద్ద మరాఠా సైన్యాన్ని ఉత్తర భారతదేశానికి పంపాడు, అది ఆ ప్రాంతంలో మరాఠా ఆధిపత్యాన్ని తిరిగి స్థాపించింది, రోహిల్లాస్ వంటి ఆఫ్ఘన్ల పక్షాన ఉన్న వక్రీభవన శక్తులను శిక్షించింది లేదా కదిలింది పానిపట్ తరువాత మరాఠా ఆధిపత్యం. కానీ వారి విజయం స్వల్పకాలం. 28 సంవత్సరాల వయస్సులో మాధవరావు యొక్క అకాల మరణంతో వికలాంగులు, మరాఠా ముఖ్యులలో గొడవలు జరిగాయి, చివరికి వారు 1818 లో బ్రిటిష్ వారి చేతిలో తుది దెబ్బను ఎదుర్కొన్నారు. [వర్గం:భారతదేశ చరిత్ర]]
చిత్తూరు, తిరుపతి జిల్లాలకు మంత్రి పదవుల కేటాయింపు వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా మారారు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 సీనియర్‌ నాయకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న రెండు జిల్లాల మంత్రి పదవుల వ్యవహారం చెవిరెడ్డికి తుడా కొనసాగింపుతో తగ్గిన పోటీ తిరుపతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు, తిరుపతి జిల్లాలకు మంత్రి పదవుల కేటాయింపు వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా మారారు.జిల్లాల విభజన నేపధ్యంలో ఆయన, మరో మంత్రి నారాయణస్వామి చిత్తూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టవుతోంది. జిల్లాల సంఖ్య 26కు పెరగడం, ఇంచుమించు అంతే సంఖ్యలో మంత్రి పదవులు వున్నందున జిల్లాకు ఒకరు చొప్పున మంత్రి పదవి పొందడానికి వీలుంది. ఆ మేరకు చిత్తూరు జిల్లా నుంచీ ఒకరు, తిరుపతి జిల్లా నుంచీ ఒకరు మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటారు. ఇందులో మార్పులేమీ లేకపోయినా పెద్దిరెడ్డి తదుపరి మంత్రివర్గంలో కొనసాగడం, కొనసాగకపోవడం అన్నది రెండు జిల్లాల్లోనూ ఓ ప్రధాన సామాజికవర్గ అవకాశాలను ప్రభావితం చేయనుంది. అదే సమయంలో ఓ జిల్లాలో ఇతరులకు మంత్రి పదవి దక్కే అవకాశాలు లేకుండా పోతాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గం నుంచీ రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేలుగా వున్నారు. వీరిలో నెల్లూరు జిల్లా పరిస్థితుల కారణంగా రామనారాయణరెడ్డికి ఛాన్సు లేనట్టేనని అధికార పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. ఇక తొలిసారి గెలిచిన కారణంగా మధుసూదన్‌రెడ్డి సైతం రేసులో లేనట్టేనని భావించాలి. చెవిరెడ్డి తనకు మంత్రి పదవి వద్దని, తుడా ఛైర్మన్‌గా కొనసాగించాలని కోరినట్టు సమాచారం. ఇక మిగిలింది రోజా, భూమన. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి సామాజికవర్గం నుంచీ మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ వున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పెద్దిరెడ్డి కనుక రెండో దఫా మంత్రిగా కొనసాగితే రెండు జిల్లాల్లో ఆ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం వుండకపోవచ్చు. అలాంటప్పుడు రోజా, కరుణాకరరెడ్డిలకు లేదా కనీసం వారిలో ఒకరికి ఇతరత్రా పదవి లభించే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయమలా పక్కన పెడితే జిల్లాకు కనీసం ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశమున్నందున పెద్దిరెడ్డి రెండో విడత కూడా కొనసాగితే తిరుపతి జిల్లా నుంచీ రెడ్డియేతరులకు ఒకరికి ఛాన్సు వుంది. రెడ్డి సామాజికవర్గం కాకుండా ఈ జిల్లా పరిధిలో వున్న ముగ్గురూ ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారే. ఈ ముగ్గురిలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ప్రాబబుల్స్‌గా వున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు మంత్రి పదవి అందుకునే అవకాశాలుంటాయి.ఒకవేళ పెద్దిరెడ్డికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోతే ఆ వర్గం నుంచీ తిరుపతి జిల్లాలో కరుణాకర రెడ్డికి మంత్రి పదవి ఇస్తే చిత్తూరు జిల్లాలో రోజాకు అవకాశం వుండదు. అలాంటప్పుడు ఆమెకు ప్రాధాన్యత కలిగిన మరో పదవి ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కాకపోతే సంబంధిత సామాజికవర్గానికి చెందిన కరుణాకరరెడ్డి, రోజాలలో మహిళా కేటగిరీ కింద రోజాకే ఎక్కువ అవకాశాలున్నాయి. కరుణాకరరెడ్డికి పదవి దక్కితే చిత్తూరు జిల్లాలో రోజాకు ఛాన్స్‌ వుండదు కనుక ఆ జిల్లాలో బలిజ, బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలలో ఒకరికి ఇవ్వాలి. వారిలో ఎవరికి ఇవ్వాలన్నా పెద్దిరెడ్డి ఆశీస్సులు అవసరం. అవి ఎవరికి దక్కుతాయో, అసలెవరికీ దక్కవో చెప్పడం కష్టం. ఎందుకంటే అందరూ ఆయన అనుచరులే కావడం, వారిలో ఒకరికి సిఫారసు చేస్తే మిగిలిన వారికి నిష్టూరమవుతామన్న ఆలోచన కూడా వుండచ్చు. అలాకాకుండా రెడ్డి వర్గం నుంచీ రోజాకు పదవి లభిస్తే తిరుపతి జిల్లాలో కరుణాకరరెడ్డికి ఛాన్స్‌ వుండదు. ఎస్సీ సామాజివకర్గం ఎమ్మెల్యేలలో ఒకరు మంత్రి అవడానికి ఆస్కారం వుంది. అయితే రోజాకు మంత్రి పదవి వస్తే కరుణాకరరెడ్డికి వేరే పదవి కట్టబెట్టే అవకాశముంది. పెద్దిరెడ్డి కొనసాగింపుపై భారీగా అంచనాలు రెండో దఫా కూడా పెద్దిరెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతారన్న అంచనాలు ఆయన అనుచరవర్గాల్లో భారీగా వున్నాయి. మంత్రివర్గ చివరి సమావేశం తర్వాత పరిణామాలు వేగంగా మారాయని, సీనియర్లు, కీలక నేతలను పక్కనపెట్టడం పార్టీకి, ప్రభుత్వానికీ మంచిది కాదన్న ఫీడ్‌బ్యాక్‌తో సీఎం జగన్‌ అప్రమత్తమయ్యారన్న ప్రచారం అధికార పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అందువల్లే కనీసం ఏడునుంచీ పదిమంది దాకా పాతవారు కొనసాగుతారన్న అంచనాలు పార్టీలో పెరిగాయి. సీనియర్లు అందరిలోకీ పెద్దిరెడ్డి చాలా కీలక నేత కావడంతో ఆయన అనుచరులు కొనసాగింపుపై ధీమాతో వున్నారు. అదే జరిగితే ఆ సామాజికవర్గానికి చెందిన రెండు జిల్లాల ఆశావహులు నైరాశ్యానికి లోనయ్యే అవకాశముంది. కాకపోతే డిప్యూటీ స్పీకరు, చీఫ్‌ విప్‌ వంటి ఇతర పదవులతో వారి అసంతృప్తిని సర్దుబాటు చేసే అవకాశమూ లేకపోలేదు.
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రా జేమ్స్ బాండ్ గా అసంఖ్యాక ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్నారని తన […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on ఆంధ్రా జేమ్స్ బాండ్ కృష్ణ : సిఎం సంతాపం ఆంధ్ర ప్రదేశ్ 2 hours ago Constitution: రాష్ట్రంలో రాజ్యంగ స్ఫూర్తి లేదు: బాబు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అధికారంలో ఉన్నాం కాబట్టి తామే...
LIC Single Premium Policy : ఈ బీమా పాలసీలో మనం ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎప్పటికీ కవర్ చేస్తుంది. చివరికి మంచి uppula Raju | Apr 27, 2021 | 3:35 PM LIC Single Premium Policy : ఈ బీమా పాలసీలో మనం ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎప్పటికీ కవర్ చేస్తుంది. చివరికి మంచి రాబడి కూడా లభిస్తుంది. ఎల్ఐసి న్యూ సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ అని పిలువబడే ఈ రకమైన పాలసీని 1 ఫిబ్రవరి 2020 న ఐఆర్‌డీఏ ప్రారంభించింది. అయితే ఈ పాలసీ ఎవరి కోసం సరైనదో తెలుసుకోవడం ముఖ్యం. ఎక్కువ డబ్బు సంపాదించిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒక పెద్ద మొత్తంలో రాబడి పెట్టుబడి పెట్టిన, పరిపక్వత, పదవీ విరమణ డబ్బు అందుకున్న, లేదా పాలసీ బహుమతిలో తమ పిల్లలకు ఇవ్వాలనుకునే వ్యక్తులు పాలసీని తీసుకోవచ్చు. మరికొంతమంది కూడా ఈ పాలసీని తీసుకోవాలనుకుంటున్నారు వారు ఎవరంటే మళ్లీ మళ్లీ ప్రీమియం చెల్లించకుండా ఉండాలనుకునేవారు. ప్రీమియం మొత్తం వ్యవధిలో ఒక్కసారి మాత్రమే చెల్లించాలి అందుకే ఈ పాలసీని స్థిర డిపాజిట్‌తో పోల్చారు. ఇందులో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ప్రీమియంలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 90 రోజులు. పిల్లలకి బహుమతి ఇవ్వడానికి, ఈ మూడు నెలల వ్యవధి నిర్ణయించబడింది. గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు. ఈ వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోలేరు. ఈ పాలసీని కనీసం 10 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలు తీసుకోవచ్చు. ఈ పాలసీ కింద ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాలి. కనీస మొత్తం 50 వేల రూపాయలు. అంటే కనీసం 50 వేల రూపాయల బీమా తీసుకోవచ్చు గరిష్ట మొత్తం నిర్ణయించబడలేదు. ఈ విధానం పిల్లలకు చాలా ముఖ్యం వారు 8 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే వారు పాలసీ తీసుకున్న వెంటనే కవర్ ప్రారంభమవుతుంది. పిల్లలకు 2 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. పిల్లలకి 3 సంవత్సరాల వయస్సు ఉంటే అప్పుడు 2 సంవత్సరాల తరువాత లేదా అతను 5 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు కవర్ ప్రారంభమవుతుంది. ఏదేమైనా పిల్లల వయస్సు 8 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అప్పుడు పాలసీ తీసుకోవడంతోనే కవర్ ప్రారంభమవుతుంది. దీన్ని సాధారణ భాషలో అర్థం చేసుకోవచ్చు. 35 ఏళ్ల సునీల్ ఈ సింగిల్ ప్రీమియం పాలసీని తీసుకున్నాడు రూ.10 లక్షల హామీని ఎంచుకున్నాడు. సునీల్ 25 సంవత్సరాలు పాలసీ తీసుకున్నాడు. దీని ప్రకారం అతను 25 సంవత్సరాలకు రూ .4,67,585 చెల్లించాలి. 25 సంవత్సరాలు ముగిసినప్పుడు సునీల్ పాలసీ పరిపక్వం చెందుతుంది అతనికి ఎల్ఐసి నుంచి తిరిగి చెల్లించబడుతుంది. సునీల్‌కు మొదటగా రూ.10 లక్షలు, వేస్ట్ సింపుల్ రివర్షనరీ బోనస్‌గా రూ.12,75,000, ఫైనల్ అదనపు బోనస్‌గా రూ.4,50,000 లభిస్తాయి. మీరు మొత్తాన్ని జోడిస్తే సునీల్ 25 సంవత్సరాలలో రూ.27,25,000 పొందుతాడు. ఈ ఎక్కువ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో జమ చేస్తే ఎక్కువ రాబడి వస్తుందని సునీల్ భావిస్తే.. ఉదాహరణకు ఎఫ్‌డి ఖాతాను 6.50 శాతం చొప్పున జోడించి ప్రీమియం మొత్తాన్ని రూ .4,67,585 తో లెక్కిస్తే, సునీల్‌కు రూ .23,43,773 లభిస్తుంది. అయితే ఎల్‌ఐసిలో సింగిల్ ప్రీమియం సునీల్‌కు రూ.27 లక్షలకు పైగా అందిస్తోంది. ఈ రోజుల్లో 25 సంవత్సరాల ఎఫ్‌డి లేదు. ఇందుకోసం రెండు, మూడు నిబంధనల ఎఫ్‌డిలు తీసుకోవలసి ఉంటుంది. వడ్డీ రేటు హెచ్చుతగ్గులు కూడా సమస్యగా ఉంటుంది. ఈ కోణంలో ఎల్ఐసి సింగిల్ ప్రీమియం విధానం ఎఫ్డీ కంటే చాలా ప్రభావవంతంగా కనిపిస్తుంది.
మెటీరియల్ నైలాన్ పత్తి, పాలీకాటన్, పాలిస్టర్, RPET మెటీరియల్, ఎకో-ఫ్రెండ్లీ మెటీరియల్ మొదలైన కొనుగోలుదారుడి డిమాండ్ ప్రకారం ఇతర పదార్థాలు. పరిమాణం 52-54-56-58CM సాధారణంగా బేబీకి 48-52 సెం.మీ, పిల్లలకు 53-55 సెం.మీ మరియు పెద్దలకు 56 సెం.మీ-63 సెం.మీ. రంగు అనుకూల రంగు ప్రామాణిక రంగు అందుబాటులో ఉంది (moq 10000pcsతో పాంటోన్ కలర్ కార్డ్ ఆధారంగా రంగు వేయడానికి అభ్యర్థనపై ప్రత్యేక రంగు అందుబాటులో ఉంది). MOQ 100pcs చిన్న ట్రయల్ ఆర్డర్ ఆమోదయోగ్యమైనది. లోగో మరియు డిజైన్ సాదా కస్టమ్ ప్రింటింగ్, హీట్ ట్రాన్స్‌ఫర్ ప్రింటింగ్, ప్యాచ్‌వర్క్, ఫ్లాట్ ఎంబ్రాయిడరీ, అప్లిక్ ఎంబ్రాయిడరీ, 3డి ఎంబ్రాయిడరీ, లెదర్ ప్యాచ్, వోవెన్ ప్యాచ్, మెటల్ ప్యాచ్, ఫెల్ట్ అప్లిక్ ఎక్ట్.,దయచేసిమమ్మల్ని సంప్రదించండిమరియు కళాకృతి లేదా చిత్రాలు లేదా అసలు నమూనాను అందించండి. ధర టర్మ్ EXW/FOB/CNF/CIF/DDA ప్రాథమిక ధర ఆఫర్ ఫైనల్ క్యాప్ పరిమాణం మరియు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది కార్టన్ పరిమాణం 200 pcs కోసం 65x40x45cm ప్యాకింగ్ 25pcs/పాలీబ్యాగ్ 200pcs/ctn 20 అడుగుల కంటైనర్‌లో సుమారు 30,000-50,000 పీసీలు ఉండవచ్చు, 40 అడుగుల కంటైనర్‌లో సుమారుగా 70,000-90,000 పీసీలు ఉండవచ్చు, 40 అడుగుల ఎత్తు కలిగిన కంటైనర్‌లో సుమారుగా 75,000-10,0000pcలు ఉండవచ్చు. చేరవేయు విధానం ఆర్డర్‌ల పరిమాణం మరియు కస్టమర్ అభ్యర్థన మేరకు సముద్రం లేదా గాలి లేదా ఎక్స్‌ప్రెస్ ద్వారా నమూనా ఛార్జ్ ఏదైనా లోగో లేకుండా ఉంటే, కస్టమర్ కోసం నమూనా ఉచితం.లోగో ఉంటే, సాధారణంగా అచ్చు రుసుము $50 ఉంటుంది. నమూనా సమయం 3-7 పని రోజులలోపు ఉత్పత్తి ప్రధాన సమయం ప్రీ-ప్రొడక్షన్ శాంపిల్స్‌కు మీ నిర్ధారణ తర్వాత సుమారు 15~60 రోజులు ఆర్డర్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది కొనుగోలు గురించి: ప్యాకేజీలో టోపీలు తప్ప మరేదీ పెట్టదు, కస్టమర్ సమాచారాన్ని లీక్ చేయదు, వీలైనంత త్వరగా వస్తువులను పంపిణీ చేస్తుంది
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారమే లేదంటే ఆ ప్రభుత్వం చేసిన తప్పులన్నింటికీ రక్షణ కల్పించినట్టే కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ దర్యాప్తును నిలుపుదల చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం ముందు వరుసగా రెండ్రోజులు వాదనలు జరిగాయి. నిన్న (బుధవారం) జరిగిన వాదనల్లో హైకోర్టు తీర్పును తప్పుబడుతూ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇవ్వాల (గురువారం) ప్రతివాది వర్ల రామయ్య తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’, అంతకంటే ముందు ఏర్పాటైన కేబినెట్ సబ్-కమిటీ, గత ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులపై దర్యాప్తు కోసం ఆదేశిస్తూ విడుదల చేసిన జీవోలు అన్నీ కూడా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని తెలిపారు. అమరావతి భూముల కొనుగోళ్లు, ఫైబర్ నెట్ పథకం వంటి వాటిలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసిందని, కానీ సీబీఐ వాటిని ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. దాంతో అమరావతి భూముల కేసులపై సీఐడీ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయగా, హైకోర్టు దాన్ని కొట్టేసిందని గుర్తుచేశారు. సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడమే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదనడానికి నిదర్శనమని చెప్పారు. - Advertisement - ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. “సీబీఐ స్పందించలేదంటే ఆరోపణల్లో నిజం లేదని ఎలా అంటారు? సీబీఐ స్పందించకపోవడం వేరే అంశం. కానీ అదే ఈ కేసుకు బలం చేకూర్చే వాదన కాదు” అని జస్టిస్ ఎం.ఆర్ షా వ్యాఖ్యానించారు. అనంతరం వాదనలు కొనసాగిస్తూ రాజకీయ కక్షసాధింపు ధోరణితోనే, దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని నిర్ణయాల్లో తప్పులు వెతికాలన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే చేపల వేట కోసం వల విసిరినట్టుగా జీవోలు జారీ చేసిందని అన్నారు. ఒకవేళ ఏ పథకంలోనైనా తప్పులు జరిగాయని ప్రాథమికంగా తేలితే ఎలాంటి విచారణ జరిపినా తమకు అభ్యంతరం లేదని, కానీ ఇక్కడ గంపగుత్తగా అన్ని నిర్ణయాలపై సమీక్ష పేరుతో తప్పుల వేట, తద్వారా వేధింపులకు పాల్పడాలన్న దురుద్దేశం తప్ప మరేమీ లేదని సూత్రీకరించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం “అసలు సమీక్షే జరపకూడదంటే ఎలా? అలా చేస్తే గత ప్రభుత్వం ఏం చేసినా నడుస్తుందా? వారు చేసే తప్పులకు పూర్తి రక్షణ కల్పించినట్టే కదా? అది ప్రజా ప్రయోజనాలకు విఘాతం కల్గించడమే కదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ధర్మాసనంలోని జస్టిస్ ఎంఎం సుందరేశ్ మాట్లాడుతూ.. “దర్యాప్తు ఇంకా మొదలుపెట్టక ముందే ప్రభుత్వానికి ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. ముందే వివక్షాపూరిత దర్యాప్తు అంటున్నారు. ఏదైనా విచారణ జరిగితేనే కదా తెలిసేది. రాజకీయ వైరం అనేది దర్యాప్తును నిలిపివేసేందుకు కారణం కాకూడదు” అన్నారు. ఎంక్వయిరీ (ప్రాథమిక విచారణ) జరిపితే తమకు అభ్యంతరం లేదని, అందులో అవకతవకలు బయటపడితే ఆ తర్వాత కేసులు నమోదు చేసి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేసినా తమకు అభ్యంతరం లేదని సిద్ధార్థ్ దవే అన్నారు. కానీ ప్రభుత్వం నేరుగా ఎఫ్.ఐ.ఆర్లు నమోదు చేసి వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. మళ్లీ జోక్యం చేసుకున్న ధర్మాసనం “క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) చట్టం ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఎఫ్.ఐ.ఆర్ ఉండాలి. అది లేకుండా అపరాథ పరిశోధన సాధ్యం కాదు” అని పేర్కొంది. అయినా ఏ తప్పూ జరగలేదని అనుకుంటే ఎందుకు భయపడుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ జరిగితేనే అన్ని విషయాలు వెలుగులోకొస్తాయని, దురుద్దేశాలున్నా సరే అవి కూడా అప్పుడే బయటపడతాయని వ్యాఖ్యానించింది. “ఒకవేళ ప్రభుత్వం జీవోలు జారీ చేయకుండా అంతర్గత విచారణ జరిపి ఉంటే ఏం చేసేవారు? రెండో జీవో తదుపరి విచారణ కోసమే కదా. ‘సిట్’లో ఉన్నది ప్రభుత్వ ఉన్నాధికారులే తప్ప రాజకీయ నాయుకులు కాదు కదా. అధికారులకు కూడా ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. తమకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పేందుకే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరినట్టుగా చెబుతోంది. దర్యాప్తు ఎవరు చేసినా సరే.. మా ప్రయత్నం అంతా ప్రజా ప్రయోజనాల కోసమే” అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనంతరం వాదనలు ముగించి తీర్పును రిజర్వు చేసింది.
అమిత్ షా: మేం ఎవరినీ దేశ వ్యతిరేకులు అని అనలేదు. మేం ఏ పార్టీని దేశ వ్యతిరేకి అని అనలేదు. కానీ ఏ పార్టీ అయినా దేశ వ్యతిరేకులకు మద్దతిస్తే వాటిని బయటపెడతాం. అది మన బాధ్యత. ప్రశ్న: అయితే ఇప్పుడు మీరు ఓ పార్టీ గుర్తును ఉగ్రవాదంతో ముడిపెట్టారు? అమిత్ షా: ఉగ్రవాద నిరోధక చట్టాల కింద అభియోగాలు మోపిన వారిని ఆయన (అఖిలేష్ ప్రభుత్వం) విడుదల చేసిందని, అలహాబాద్ హైకోర్టు జోక్యం చేసుకుందన్న వాస్తవాన్ని మీరు ఎలా కాదనగలరు? నన్ను వదిలేయండి. నేను అతని ప్రతిపక్షంలో ఉన్నాను, మీరు ఏమి చెబుతారు? ఏ ప్రభుత్వమైనా ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించుకుంటే దానిని దేశ వ్యతిరేకం అంటాం. ప్రశ్న: మీరు యుపిలో విజయం సాధిస్తారని నమ్మకంగా ఉన్నారు. కాబట్టి రెండవ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఏమిటి? అమిత్ షా: యోగి ఆదిత్యనాథ్ ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారు. శాంతిభద్రతలపై గొప్ప కృషి చేశారు. ఇది ఉత్తరప్రదేశ్‌లో బాగా మెరుగుపడి ఎన్నికల అంశంగా మారింది. ఆకట్టుకునే మెరుగుదల ఉంది: దోపిడీ, దోపిడీ, అత్యాచారం మొదలైన కేసుల్లో 30-70 శాతం తగ్గుదల. రాష్ట్రంలో ఇంత మంచి రోడ్లు ఎప్పుడూ లేవు – ఘజియాబాద్ నుండి గంగ, గోరఖ్‌పూర్ నుండి ఆగ్రా వరకు, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానించబడి ఉంది. 22 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో 12 గంటలకు పైగా కరెంటు రావడం మొదలైంది. అయితే ‘ముస్లింలకు ఎందుకు టికెట్ ఇవ్వరు?’ అని మీరు అడగాలనుకుంటున్నారు. మా సమస్యలు భిన్నమైనవి: అవి గ్యాస్ కనెక్షన్, విద్యుత్, ఇళ్లు, ఉచిత రేషన్ మొదలైనవి. 2017 మేనిఫెస్టోలో 92 శాతం హామీలను నెరవేర్చాం. పీఎం ఆవాస్ యోజన కింద యూపీలో దాదాపు 42 లక్షల ఇళ్లను నిర్మించి అప్పగించారు. సౌభాగ్య యోజన కింద 1.42 కోట్ల ఇళ్లకు కరెంటు వచ్చింది. ఉజ్వల యోజన 1.61 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చింది. మా ప్రభుత్వం ప్రతి ఇంటికి పైపు నీటిని అందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది, దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా పౌరులకు మహమ్మారి సమయంలో గత రెండు సంవత్సరాలుగా ఉచిత రేషన్ మరియు ఇతర అవసరమైన వస్తువులను అందిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూ. 36,000 కోట్ల విలువైన వ్యవసాయ రుణాలను కూడా మాఫీ చేసింది, ఇది యుపి తలసరి ఆదాయం 2.3 రెట్లు పెరిగింది. సామాజిక సూచిక 80% మెరుగుపడింది. ప్రశ్న: ఆదిత్యనాథ్‌ను కాబోయే ప్రధానమంత్రి అభ్యర్థిగా పేర్కొనేవారు కొందరు ఉన్నారు. అమిత్ షా: సహజంగానే. చాలా ఏళ్ల తర్వాత ఆయన ఆధ్వర్యంలో చాలా పనులు జరిగాయి. యూపీలో 30 మెడికల్ కాలేజీలు వచ్చాయి… ప్రతి జిల్లాకు ఒకటి ఉండేలా చూస్తాం. రాష్ట్రంలో రెండు ఎయిమ్స్ లు ఉండగా, జపనీస్ ఎన్సెఫాలిటిస్ పరిశోధనా కేంద్రం కూడా నిర్మించాము. బిజెపి ప్రభుత్వం 10 కొత్త విశ్వవిద్యాలయాలను నిర్మించింది, 77 కొత్త కళాశాలలను ప్రారంభించింది. మా ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ అంతటా 1.40 లక్షల కాలేజీలను పునర్నిర్మించింది తిరిగి అభివృద్ధి చేసింది. ప్రశ్న: ఎంఎన్‌ఆర్‌ఇజిఎను యుపిఎ వైఫల్యాలకు సజీవ స్మారక చిహ్నంగా పిఎం మోదీ పేర్కొన్నారు. అయితే, యుపిలో దాదాపు 60% జనాభాకు ఉచిత రేషన్ లభిస్తుందనే వాస్తవం, అభివృద్ధిపై ఎన్ని చర్చలు జరిగినా ప్రజలు ఇప్పటికీ తమను తాము నిలబెట్టుకోలేకపోతున్నారని సూచించలేదా? అమిత్ షా: మీ వివరణ సరైనది కాదు. మేము ఉచిత రేషన్ అందించాము. ఎందుకంటే కరోనా చాలా మంది ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేసింది. వారి ఆదాయాలు ఆగిపోయాయి, వారికి పొదుపు లేదు. వారు ఆకలితో చనిపోకుండా ఆపడం ప్రభుత్వ కర్తవ్యం. ఇది ఒక ప్రత్యేక అవసరం. మేము పని చేసే విధానంలో తేడా ఉంది: మేము గ్యాస్ కనెక్షన్లు, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాము. వాటి బిల్లులు చెల్లించడం వారి ఇష్టం. వారికి మరుగుదొడ్లు కట్టించాం. కానీ వాటిని నిర్వహించాలి. చాలా తేడా ఉంది. మీరు ప్రజాకర్షక చర్యలు తీసుకున్నప్పుడు, మీరు విద్యుత్ బిల్లులు, ఉచిత గ్యాస్ మొదలైనవాటిని చెల్లిస్తారని వాగ్దానం చేస్తారు. మేము వారి జీవితాలను మెరుగుపరచడానికి సహాయం అందించడం – ఇది సాధికారత. ఆకాంక్షలను కూడా ప్రేరేపించింది. గతంలో రుణమాఫీలు ఉండేవి. చిన్న రైతులు వ్యవసాయం చేసేందుకు అప్పులు తీసుకుంటున్నారని తెలుసుకున్నాం. కాబట్టి వారి రుణాలు మాఫీ కాకుండా రుణం తీసుకోవద్దని కోరగా అందుకు రూ.6వేలు అందించాం. 2 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న చాలా మంది రైతులకు నాబార్డు అవసరమైన మొత్తాన్ని లెక్కించింది. మా ప్రతి కార్యక్రమం వారిని శక్తివంతం చేయడానికే తప్ప వారిని డిపెండెంట్‌గా మార్చడానికి కాదు. 70 ఏళ్లుగా మహిళలకు మరుగుదొడ్డి కల్పించలేని ప్రభుత్వం ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ప్రశ్న: జమ్మూ కాశ్మీర్‌లో, మీరు జిల్లా అభివృద్ధి మండలి కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం సాధికారత జరగలేదు. అమిత్ షా: (దీనిని అర్థం చేసుకోవాలంటే) మీరు 1960లలో భారతదేశంలోని పరిస్థితిని పరిశీలించాలి. మీరు జమ్మూ కాశ్మీర్‌లోని పరిస్థితిని ఇతర ఏ రాష్ట్రంలోనూ పోల్చలేరు. అక్కడి ప్రజలు ఇప్పటికీ తమ హక్కులు, విధుల గురించి ఖచ్చితంగా తెలియదు. వారు (డిసిసి సభ్యులు) శిక్షణ పొందుతున్నారు. వారికి కార్యాలయాలు నిర్మిస్తున్నారు… ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే రాష్ట్రానికి రూ.13,000-14,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 31,000 కోట్లకు ఎంఓయూలు ఉన్నాయి. ప్రశ్న: జాతీయ స్థాయిలో, ఆర్థిక వ్యవస్థ గురించి మీ భావన ఏమిటి? ప్రైవేట్ పెట్టుబడులు పేలవంగా ఉన్నాయి, మహమ్మారి ముందు కూడా మందగమనం ఉంది… అమిత్ షా: పెట్టుబడి కేవలం సెంటిమెంట్‌తో రాదు. మీకు వాతావరణం, పరిపాలనా సంస్కరణలు అవసరం. మేము వాతావరణాన్ని మెరుగుపరిచాము. పరిపాలనా సంస్కరణలపై చర్యలు తీసుకున్నాము. డ్రోన్ విధానం లేదు, మేము రక్షణ దిగుమతుల కోసం అనేక రంగాలను బ్లాక్‌లిస్ట్ చేసాము. మన దేశంలోనే (రక్షణ పరికరాలు) ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకోవడం ప్రారంభించాము. అనేక రంగాలలో పీఎల్ఐ పథకాలను ప్రారంభించడం ద్వారా, మేము తయారీ రంగానికి ఊపు ఇచ్చాము. భారతీయ తయారీదారులకు ప్రాధాన్యత ఇవ్వడానికి మేము ప్రతి మూడు నెలలకు విధి నిర్మాణాన్ని సమీక్షిస్తాము. ఉత్పాదక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బడ్జెట్‌లో చర్యలను ప్రకటించాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నాం. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు చెల్లిస్తున్న వారు పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరిగింది. అనేక ఇతర దేశాలతో పోలిస్తే మన ఆర్థిక లోటు అదుపులో ఉంది. బ్యాంకింగ్ రంగంలో మా విధానాలకు మరింత పారదర్శకంగా ఉంన్నాయి. మీరు మా ఆర్థిక పరిస్థితిని లేదా విధానాలను ఖర్చులను దాచడానికి ఎంచుకున్న యుపిఎతో పోల్చలేరు. బడ్జెట్‌లో పారదర్శకంగా వ్యవహరించాం. సంక్షేమ పథకాలకు డబ్బు ఖర్చు చేశాం, ఇప్పటికీ ఆర్థిక లోటుపై నియంత్రణ ఉంది. ప్రశ్న:కానీ ఉద్యోగ రంగం ఇప్పటికీ నిరాశాజనకంగా ఉందా? అమిత్ షా: ప్రభుత్వ ఉద్యోగాలే ఉపాధిగా భావించే కమ్యూనిస్టులలా ఉద్యోగ రంగాన్ని చూడొద్దు. ఇది సరైనది కాదు. ఉద్యోగాలకు, ఉపాధికి తేడా ఉంది. ఉపాధి పరిస్థితిని మెరుగుపరిచాం. ప్రజలు ఉద్యోగాల గురించి మాట్లాడుకోవడం సహజం. కానీ మీరు తేడాను అర్థం చేసుకోవాలి – చాలా స్టార్టప్‌లు ఉన్నాయి, మేము ఇ-మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరిచాము. ప్రశ్న: ఉద్యోగాలకు ప్రభుత్వం మాత్రమే మూలం కాదని రాజకీయ పార్టీలు యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? అమిత్ షా: ఇది పార్టీల కోసం కాదు. ఇది వార్తాపత్రికల కోసం కూడా. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. తమకున్న నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం లేనప్పుడు కోపం వస్తుంది. కానీ ప్రధాని మోదీపై ప్రజలకు విశ్వాసం ఉంది. వారు ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు, కానీ వారు మోదీజీ ఉద్దేశాన్ని విశ్వసిస్తారు. ఆ ఆత్మవిశ్వాసమే ఉత్తరప్రదేశ్‌లో ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదపడుతుంది.
పూర్తి కామెడీ సినిమాల డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న మారుతి, హీరో గోపీచంద్ కాంబీనేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ . చాలా రోజుల నుంచి గోపిచంద్ నుంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు… ఇది పక్కా ఎంటర్ టైన్మెంట్ పంచుతుందని ఆశలు పెట్టుకుని థియేటర్లకు వెళ్లారు. మరి వారి ఆశలు నెరవేరాయా అసలు సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథేంటి? కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. సత్యరాజ్ ఒక జడ్జి. ఓ కేసులో తానిచ్చిన తీర్పు వల్ల బాధితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో ఆయన ఆ వృత్తినే వదిలేస్తాడు. ఆయన కుమారుడే గోపీచంద్. ఇతగాడు పక్కా కమర్షియల్. పైసా వస్తుందంటే చాలు ఏ కేసైనా వాదిస్తాడు. ఎలాగోలా అది గెలిచేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో తన తండ్రి న్యాయ వృత్తినే వదిలేసేందుకు కారణమైన వ్యక్తి కేసును గోపిచంద్ టేకప్ చేస్తాడు. అప్పుడు తండ్రీ, కొడుకుల మధ్య తలెత్తే భావోద్వేగ, సైద్ధాంతిక సంఘర్షణల నడుమ, కోర్టు రూంలో జరిగే డ్రామా చుట్టూ సినిమా తిరుగుతుంది. ఎవరెలా చేశారు? గోపీచంద్ ఎప్పటిలాగే తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసేందుకు చాలా కష్టపడి పనిచేశాడు. స్టైలిష్ అవతార్ లో కామెడీ సన్నివేశాల్లో తన మార్క్ యాక్టింగ్ స్కిల్స్ చూపించాడు. ఇక రాశీ ఖన్నాకు ఫస్టాఫ్ లో కాస్త నిడివి ఎక్కువున్న పాత్ర దొరకడంతో అందుకు తగిన న్యాయం చేసింది. కానీ సెకండాఫ్ లో మాత్రం తన పాత్ర కనిపించకుండా పోయింది. రావు రమేశ్ తన పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. ఓ నిబద్ధత, నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా సత్యరాజ్ తన పాత్రలో ఒదిగిపోయారు. ప్రవీణ్ ను సరిగా ఉపయోగించుకోలేదు. ఇతర నటులు తమ పరిధి మేరకు నటించారు. ఇంతకీ సినిమా ఎలా ఉంది? మారుతి కెరీర్ మొదలు పెట్టిన కాలంలో చేసినట్టుగా అంతూ పొంతూ లేని కామెడీ బాటలో సినిమాను నడిపించాడు. కానీ అది ఈసారి దాదాపుగా విఫలమైంది. సినిమా మొదలైన కాసేపటికే ప్రేక్షడికి కథేంటి? ఎటు పోతుంది అనేది పూర్తిగా అర్థమైపోతుంది. పోనీలే కొత్తదనం లేకపోయినా కామెడీ అయినా పండిందా అనుకుంటే అదీ నిరాశపర్చింది. ఫస్టాఫ్ లో కేవలం నవ్వించడానికే అన్నట్టుగా రాసుకున్న రాశీ ఖన్నా పాత్ర… అక్కడక్కడ తప్ప చాలా వరకు బోరింగ్ గా సాగింది. తండ్రీ, కొడుకుల సెంటిమెంట్ సీన్లు కన్నీళ్లు తెప్పించడం కాదు కదా కనీసం కదిలించలేకపోయాయి. సినిమా మొత్తం సాదా సీదాగా ఎలాంటి ట్విస్టులూ లేకుండా సాగింది. చివర్లో ఓ ట్విస్ట్ పెట్టినా అప్పటికే ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. ఫైనల్ గా అక్కడక్కడా కాస్త నవ్వుకుంటే చాలు అనుకుని..రొటీన్ కథైనా పర్లేదు, నేను గోపీచంద్ ఫ్యాన్ ని అనుకుంటే సినిమాకు వెళ్లొచ్చు. సాంకేతిక పనితీరు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఓకే ఓకే అన్నట్టుంది. కరం చావ్లా సినిమాటోగ్రఫీ బాగుంది. ఎస్.బీ. ఉద్ధవ్ ఎడిటింగ్ కూడా అంతగా ఆకట్టుకోలేదు.
ఉప ఎన్నికలు వస్తే చాలు ఒక్కో నియోజకవర్గానికి ఒకరికి బాధ్యతలు అప్పజెప్పడం కేసీఆర్ కు అలవాటు. అప్పట్లో హుజూర్ నగర్ ను కేటీఆర్ చేతిలో పెట్టారు. గెలిపించాడు. ఇక రెబల్ ఈటలను ఓడించాలని హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. హుజూరాబాద్ లో హరీష్ గెలిపించలేకపోయారు.ఇక దుబ్బాకలోనూ అదే పరిస్థితి. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లే మూడ్ లో ఉండడంతో తెలంగాణలో జరిగే ఉప ఎన్నిక ఎంతో కీలకంగా మారింది. ఇజ్జత్ కా సవాల్ గా నిలిచింది. అందుకే మునుగోడును కేసీఆర్ అండర్ కంట్రోల్ లోకి తీసుకున్నారు. విజయమే లక్ష్యంగా కేసీఆర్ పక్కా ప్రచారానికి రంగం సిద్ధం చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని ఎంపీటీసీ స్థానాలకు అనుగుణంగా ఒక యూనిట్ గా మార్చాడు కేసీఆర్. యూనిట్ కు మంత్రులు లేదా ఎమ్మెల్యేలను ఇన్ చార్జిలుగా నియమించారు. కేటీఆర్ కు గట్టుప్పల్ హరీష్ రావుకు మర్రిగూడ ఎంపీటీసీ స్తానాలను అప్పగించినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు మండలాలను కేసీఆర్ కేటాయించేవారు. ప్రతి మండలానికి ఒక మంత్రిని.. కొన్ని గ్రామాలకు ఎమ్మెల్యేలను నియమించేవాడు. ఈసారి స్ట్రాటజీ మార్చేశాడు. ఈనెల 5న అభ్యర్థిని ప్రకటించి.. 6వ తేదీ నుంచే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కేసీఆర్ స్కెచ్ గీశాడు. జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న దృష్ట్యా సొంత రాష్ట్రంలోని మునుగోడును గెలిపించలేకపోతే ఆ అపవాదు కేసీఆర్ కు మాయని మచ్చగా ఉంటుంది. ప్రత్యర్థులు అవమానించేలా ఉంటుంది. అందుకే మునుగోడు గెలుపు బాధ్యతను కేసీఆరే భుజానకెత్తుకున్నారు. గెలిపించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. సాధారణంగా ఉప ఎన్నికలకు నియోజకవర్గ ఇన్ చార్జీలుగా కేటీఆర్ లేదా హరీష్ లను నియమిస్తాడు. కానీ ఈ సారి వారిని ఎంపీటీసీ స్తానాలకు ఇన్ చార్జీలుగా పెట్టి మండలాల బాధ్యతలు అప్పగించడం విశేషం. ఇలా ప్రతీ మండలానికి మంత్రులను ఎమ్మెల్యేలను మోహరించి ప్రజల ఆదరాభిమానాలను చూరగొని గెలిపించే బాధ్యతలను అప్పజెపుతున్నారు. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? అన్దని వేచిచూడాలి. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: MunugodeBypolls TRSGovernment MunugodeConstituency ChiefMinisterKCR RajaGopalReddy MinisterKTR HarishRao TelanganaPolitics
నలుగురు నడిచే దారిలో నడిస్తే ప్రత్యేకత ఏముంది? అన్నట్లు ఉంటుంది ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు. ప్రతికూలతల్ని సానుకూలతలుగా మార్చుకోవటంలోజగన్ కు మించినోళ్లు లేరనే మాట తరుచూ వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు తగ్గట్లే ఆయన ఆలోచనలు.. వ్యూహాలు ఉంటాయని చెప్పాలి. 2014లో అనూహ్య ఓటమి నేపథ్యంలో.. 2019లో పక్కా వ్యూహంతో చంద్రబాబుకు దారుణ పరాజయాన్ని పరిచయం చేయటమే కాదు.. ఆయన్ను దెబ్బ తీయటానికి అవకాశం ఉన్న ఏ చిన్న అంశాన్ని విడిచిపెట్టని వైనం జగన్ సొంతం. అంతేకాదు.. ఒకసారి తన అస్త్రంగా పనికొచ్చిన వ్యూహాన్ని.. తర్వాతి ఎన్నికల్లో అందుకు భిన్నమైన అస్త్రాల్ని తెర మీదకు తీసుకొచ్చే టాలెంట్ జగన్ సొంతం. అదెంతలా అంటే.. తాను ఫాలో అయి చారిత్రక విజయాన్ని అందించిన వ్యూహానికి పూర్తి వ్యతిరేక వ్యూహానికి పదును పెడుతున్న తీరు చూస్తే.. ఔరా జగన్ అనుకోకుండా ఉండలేం. 2019లో బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 2019 ఎన్నికల వేళలో ఆయన అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ ఎంతటి సక్సెస్ ను అందించిందో తెలిసిందే. మరి.. అంతటి విజయాన్ని అందించిన వ్యూహానికి భిన్నమైన రివర్సు సోషల్ ఇంజనీరింగ్ ను ఆయన తెర మీదకు తెస్తున్నారా? అంటే.. తాజాగా ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు ఇదే విషయాన్ని ఖరారు చేస్తున్నాయి. ఇంతకీ జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ అంటే.. జనరల్ సీట్లను బీసీలకు కేటాయించటం.. కుల జనాభాతో సంబంధం లేకుండా గెలుపే లక్ష్యమన్న రీతిలో ఆయన టికెట్లు కేటాయించారు. దీనికితోడు.. వాతావరణం తనకు అనుకూలంగా ఉన్న విషయాన్ని గుర్తించి.. కొత్త ముఖాలకు అవకాశాలు ఇవ్వటం ద్వారా.. తనకు మించిన తోపు మరెవరూ లేని రీతిలో పార్టీని సిద్ధం చేశారు. ఈ వ్యూహం 2019లో వర్కువుట్ కాగా.. 2024లో అందుకు భిన్నమైన వ్యూహానికి తెర తీస్తున్నారన్న మాట వినిపిస్తోంది. గతానికి భిన్నంగా రాబోయే ఎన్నికల్లో జగన్ రివర్స్ ఇంజనీరింగ్ కు అత్యధికప్రాధాన్యతను ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఈ మాటలకు నిదర్శనంగా.. రెండు రోజుల క్రితం (శుక్రవారం) కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభను చెప్పాలి. ఆ సభలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఆయన కొత్త వ్యూహం ఇట్టే అర్థమైపోతుంది. కుల సమీకరణల ఆధారంగా టికెట్లు ఇవ్వటం.. స్థానికత అస్త్రాన్నిబయటకు తీయటం కనిపించింది. కుప్పంలో అత్యధికులు బీసీలు ఉన్నప్పుడు.. వారి చేతిలో రాజ్యాధికారం లేకపోవటం ఏమిటి? అన్న ప్రశ్నను ఆయన సంధించారు. అదే సమయంలో చంద్రబాబు లోకల్ ఎలా అవుతారు? కుప్పంలో ఇల్లు లేకుండా హైదరాబాద్ లో ఇల్లు ఉండే ఆయన స్థానికుడెలా? అన్న సందేహాన్ని వ్యక్తం చేసిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన నోటి నుంచి వచ్చే ఏ మాటకు భావోద్వేగం చటుక్కున చుట్టుకుంటుందో.. ఆ మాటల్ని ఏరి కోరి మరీ బయటకు తీసినట్లుగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి. మొత్తంగా స్థానికులకే టికెట్లు ఇవ్వాలన్నట్లుగా ఆయన వాదన వినిపిస్తోంది. 2019లో ఆయనకు అధికారాన్ని అందించిన సోషల్ ఇంజనీరింగ్ కు పూర్తి విరుద్ధమైన రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం 2024 ఎన్నికల్లో ఏమేరకు వర్కువుట్ అవుతుందో కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.
గతంలో ఓసారి చెప్పినట్లు రాత్రి సమయంలో విజయవాడ మెస్ ఎప్పుడు మొదలుపెడతారా అన్నంత ఆత్రంగా నేనూ, రాంబాబూ వెయిట్ చేసే వాళ్లం. 6.45కే రూమ్ నుండి పావు కిలోమీటరు దూరంలో ఉండే మెస్‌కి నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. ఆలస్యంగా వెళితే సాంబార్ తగినంత దొరకదు అనే భయం. ఆ మెస్ ఆంటీని, వాళ్ల అమ్మని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మా ఇద్దర్నీ ఎంతో ప్రేమగా చూసుకునే వారు. అన్నదాతలు వాళ్లు. ఓసారి ప్రస్తావించినట్లు కొన్నిసార్లు మనస్సు బాలేకపోతే ఇంటికి ఫోన్ చెయ్యాలనిపించేది. మెస్‌కి భోజనానికి వెళుతూ చెన్నై టి.నగర్ సమీపంలోని ఈశ్వరన్ కోయిల్ వీధి చివర ఉండే ఎస్‌టిడి బూత్‌కి వెళ్లి చీరాల ఎస్‌టిడి కోడ్ నొక్కి ఉమక్క కాల్ ఎత్తితే “ఎలా ఉన్నావు బాబూ” అని తను అడిగితే “బానే ఉన్నాను” అనే సమాధానం ఎంత బాధని దిగమించుకుని చెప్పే వాడినో! ఒక పూట తింటే మరో పూట తిండి లేక.. ఒక పూట సినిమా హీరోలతో ఫైవ్‌ స్టార్ హోటల్‌లో సూప్ తాగుతూ మరో పూట ఆకలికి పస్తులుంటూ.. జీవితం పట్ల తెలీని దిగులు. మా పెద్దక్క భర్త పెళ్లయిన కొన్నేళ్లకే చనిపోయారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. చనిపోయిన బావ ఉంగరాన్ని నాకు ఇచ్చింది… చేతికి బంగారం లేకపోతే ఎలా అని! ఓసారి ఆకలి, ఇతర అవసరాలకు తాళలేక నా జీవితంలో మొదటిసారి టి.నగర్ రూమ్ సమీపంలోని పాన్ బ్రోకర్ దగ్గరకు వెళ్లాను. దాన్ని తాకట్టు పెట్టి రెండు వేల వరకూ తీసుకున్నాను. అది తీర్చలేక ఆ ఉంగరం అలాగే వదిలేశాను. పాన్ బ్రోకర్ షాపు వైపు వెళ్లాలంటే ఓ అపరాధ భావం ఉండేది. ఊరెళ్లినప్పుడు ఉమక్క ఉంగరం గురించి అడిగితే “ఎక్కడో పోయింది” అని చెప్పాను. ఆరోజు నుండి ఈరోజు వరకూ నా శరీరం మీద బంగారం ధరించలేదు. ఇంట్లో వత్తిడి భరించలేక ఒకటి రెండుసార్లు రింగులు కొన్నా అవి బీరువాలో ఉంటాయి గానీ అవి ఎప్పుడూ ధరించలేదు. మీరెప్పుడైనా చూడండి.. నాకు ఒక రింగ్ ఉండదు, ఓ ఛైన్ ఉండదు. ఎలాంటి ఆభరణాలు ధరించని, వాటి పట్ల ఏ ఆసక్తీ లేని మానసిక స్థితిలో ఉంటాను. బంగారం పట్ల వ్యామోహం లేకపోవడం కాదు ఇది.. ఈ శరీరమే ఈశ్వర ప్రసాదం, దానికి మళ్లీ హంగులు ఎందుకున్న భావన. ఏవైనా పెళ్లిళ్లకి వెళ్లేటప్పుడు చూడడానికి బాగోదని మెడలో ఛైన్ వేసుకోమని ఉమక్క భరత్ బావ పులిగోరు ఛైన్ ఇచ్చేది. అస్సలు వేసుకునే వాడిని కాదు. ఈ దేహం నా దృష్టిలో ఓ వాహకం మాత్రమే. క్రేజీవరల్డ్ పత్రికకు కంట్రిబ్యూట్ చేసే సోదరుడు విజయ్ వర్మ ఓరోజు విజయవాడ నుండి చెన్నై వస్తూ.. కంప్యూటర్ రూమ్‌లో కూర్చున్న నా దగ్గర స్టూల్ వేసుకుని కూర్చుని “శ్రీధర్ నువ్వు ఓ బుక్ రాసి పెడతావా, మెటీరియల్ నేను ఇస్తాను. 5000 ఇస్తాను” అని చెప్పాడు. బుక్ రాయడం నాకు అతి చిన్న పని. అదీ గాక ఆర్థికంగా చాలా కష్టంగా ఉండేది. “సరే వర్మా” అన్నాను. ఆ బుక్ పేరు “స్కాలర్‌షిప్‌లు పొందడం ఎలా”! ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి ఇండియాలోనూ, ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న వివిధ విశ్వవిద్యాలయాల స్కాలర్‌షిప్‌ల వివరాలు, వాటికి అప్లై చేసుకోవడం ఎలాగన్నది ఆ బుక్‌లో రాయాలి. తను మెటీరియల్ ఇచ్చాడు. దాన్ని రోజుకి ఇన్ని పేజీల చొప్పున సూపర్‌హిట్, క్రేజీ వరల్డ్‌ల పనికి ఇబ్బంది లేకుండా నేరుగా సిస్టమ్‌లోనే రాయడం, పేజ్ లేఅవుట్ చేసి సిద్దం చేశాను. బుక్ పూర్తయ్యాక వర్మ ఐదు వేల రూపాయల ఛెక్ ఇచ్చాడు. నా జీవితంలో మొదటిసారి ఛెక్ ఎలా ఉంటుందో చూశాను. ఎగ్జామినేషన్ లాంటి వాటికి ICWAI చదివేటప్పుడు DD తీసిన అనుభవం ఉంది కానీ ఛెక్‌ని పట్టుకుంది అప్పుడే! ఆ ఛెక్ మీద Nallamothu Sridhar అనే పేరు, అమౌంట్ దగ్గర 5000 అనే సంఖ్య‌ని ఎన్నిసార్లు చూసుకున్నానో! ఆఫీస్ నుండి రూమ్‌కెళ్లి కూడా దాన్ని నలగకుండా జాగ్రత్తగా సూట్‌కేసులో పెట్టుకుని, మధ్య మధ్యలో రూమ్మేట్ రాంబాబు గమనించకుండా, ఏదో పని ఉన్నట్లు సూట్‌కేసుకి అడ్డుగా కూర్చుని ఆ ఛెక్ తడిమి చూసుకుని మళ్లీ జాగ్రత్తగా పెట్టేవాడిని. ఆ ఛెక్ మార్చుకోవడానికి నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. అక్కడ ఓ మిత్రుడి సహకారంతో పాండీ బజార్‌లో ఓ బ్యాంక్‌లో అకౌంట్ తీసుకున్నాను. ఓ శనివారం మధ్యాహ్నం అనుకుంటా.. రాంబాబూ, నేనూ ఛెక్ తీసుకుని మెస్‌కెళ్లి అటు నుండి అటు వెళ్లాం అకౌంట్ కోసం! అలా మెస్‌‌లో లంచ్ చేశాక నేను ముందే బయటకు వచ్చి, వెనుక రాంబాబు వచ్చేలోపు మళ్లీ ఇంకోసారి ఛెక్‌ని అపురూపంగా చూసుకున్నాను. వర్మ కోసం రాసిపెట్టిన ఆ “స్కాలర్‌షిప్‌లు పొందడం ఎలా” అనే బుక్‌ని నేను తర్వాతి కాలంలో హైదరాబాద్ వచ్చి వర్మ రూమ్‌లో ఉండేటప్పుడు మంద కృష్ణ మాదిగ మా రూమ్‌కి వచ్చి కొనుక్కెళ్లారు. ఆయన నా ఎదురుగా కూర్చుని బుక్ పరిశీలనగా పేజీలు తిప్పి డబ్బులిచ్చి తీసుకెళ్లడం నా కళ్ల ముందు ఉంది. “ఈ మనిషేంటి ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ తెగ కష్టపడిపోతుంటాడు” అని చాలామంది నన్ను దగ్గరగా చూసిన వాళ్లు అనుకునే వారు. 2015 తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు, తిరుగుళ్లు కూడా జీవితంలో భాగం చేసుకున్నాను గానీ అంతకుముందు పూర్తిగా రోజుకి 15-18 గంటలు పనిచేసేవాడిని. సినిమాలు చూడడం మొదలుపెట్టాక కూడా ఒకటే చెప్పుకునే వాడిని. దాన్ని అందంగా రివార్డ్ మెకానిజం అని పిలుస్తారు.. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్లు! “వారం రోజులు రోజుకి కనీసం 14 గంటలు వర్క్ చేస్తేనే శుక్రవారం కొత్త సినిమా చూడాలి, లేదంటే సినిమా క్యాన్సిల్” అని నా మైండ్‌కి బలంగా చెప్పుకునే వాడిని. దాంతో సినిమా కోసమైనా వర్క్ చేసేవాడిని. మా తాతయ్య, అమ్మమ్మ పొలం వెళ్లి కాళ్లకి పుళ్లు పడేలా పనిచేసి, సంవత్సరానికి ఓ ముప్ఫై వేలు సంపాదించిన దానితో పోలిస్తే నా కష్టమెంత, అసలు ఇంత సుఖపడుతూ ఎంతో కష్టపడినట్లు ఫీలైపోయే వారిని చూస్తే, వారి మానసిక స్థితిని చూస్తే నాకు జాలేస్తుంది. మా అమ్మమ్మ మా పొలమే కాకుండా, ఇతర పొలాల పనులకి కూలీకి వెళ్లేది.. రోజుకి ఆమెకి పది రూపాయలు వచ్చేది. అప్పట్లో పది రూపాయలు ఈరోజు వంద రూపాయలతో సమానం అనుకున్నా ఆ పది రూపాయల కోసం రోజంతా పొలంలో ఎండలో కష్టపడే దానితో పోలిస్తే మన బ్రతుకులెంత! నా జీవితం నాకు చాలా నేర్పించింది.. ఎలా అణుకువగా ఉండాలో.. ఎలా కష్టపడాలో, ఎలా ఇతరులకి గౌరవం ఇవ్వాలో, ఎలా అందరితో ప్రేమగా ఉండాలో! ఇవన్నీ నేను పర్సనాలిటీ డెవలప్‌మెంట్ సెషన్లకి వెళ్లి నేర్చుకున్న అతుకుల బొంత క్వాలిటీస్ కావు.. జీవితంలో ప్రతీ కష్టాన్నీ అనుభవించి నా వ్యక్తిత్వంలో భాగంగా చేసుకున్నవి! మరో భాగంతో మళ్లీ కలుస్తాను. Sridhar Nallamothu Filed Under: అనుభవాలు ఇటీవలి పోస్టులు అంతా మంచే ఉండచ్చు కదా.. చెడు ఎందుకు ఉంటుంది? సిక్త్ డైమెన్షన్ – లైఫ్ పట్ల పూర్తి అవగాహన రావడానికి ఈ ఆర్టికల్ మిస్ అవకండి – Sridhar Nallamothu గుడికెళితే వినిపించే శబ్ధాల వెనుక సీక్రెట్ ఇది! – Sridhar Nallamothu 5వ డైమెన్షన్‌కి చేరుకునే వారు చాలా తక్కువ – సాధనతోనే సాధ్యం – ఇంట్రెస్టింగ్ విషయాలు Don’t Miss it – Sridhar Nallamothu నాలెడ్జ్ విషయంలో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే.. Don’t miss it – Sridhar Nallamothu మీకు గానీ, మీకు తెలిసిన వారికి గానీ డస్ట్, చల్లదనానికి ఎలర్జీ ఉందా? అలర్జీ వెనుక సీక్రెట్, దాన్ని అధిగమించడానికి చాలా సింపుల్ టెక్నిక్ – Sridhar Nallamothu