page_content
stringlengths
11
4.1k
అల్లు అరవింద్ కు క్లాసు పీకిన మెగా హీరో ! Seetha Sailaja July 6, 2018 07:41 IST అల్లు అరవింద్ కు క్లాసు పీకిన మెగా హీరో ! ఈరోజు విడుదల అవుతున్న ‘తేజ్ ఐ లవ్యూ’ ఫలితం గురించి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి తెగ ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. ఈసినిమాను ఎదో విధంగా హిట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో అనేక ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో భాగంగా ఈమూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ లో మాట్లాడిన అరవింద్ సాయి ధరమ్ తేజ్ ని ‘వీడు’ అని సంభోదిస్తూ మళ్ళీ మాట మార్చి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. మెగా ఫ్యామిలీలోని హీరోలు అందర్నీ తాను చిన్నప్పటి నుంచి చూసిన నేపధ్యంలో వారిని ‘వీడు వాడు ఒరేయ్’ అని పిలవడం తనకు అలవాటు అనీ చెపుతూ అయితే ఈవిషయంలో ఈమధ్య తన కుటుంబ సభ్యులలోని ఒకరు తనకు క్లాసు పీకారు అంటూ జోక్ చేసాడు అరవింద్. ఈ సమావేశానికి వచ్చిన వారంతా అరవింద్ ఇలాంటి క్లాసు పీకింది చిరంజీవి అయి ఉంటాడా అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. దీనికి కారణం చిరంజీవి మెగా హీరోల సినిమాల ఫంక్షన్ కు వచ్చినప్పుడు వారిని గౌరవిస్తూ వారి పేరు చివర ‘గారు’ అని అనడం చిరంజీవి అలవాటు. అంతేకాదు కేవలం తన కుటుంబ సభ్యులనే కాకుండా ఏచిన్న నటుడు కనిపించినా వారి పేరుతో గౌరవించడం చిరంజీవి సంస్కారం అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. అయితే అరవింద్ కు ఇలాంటి క్లాస్ పీకింది చిరంజీవి కాదని అతని కొడుకు అల్లు అర్జున్ అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మెగా హీరోలు అందరు బిజీగా ఉంటూ చాల సినిమాలు చేస్తున్న నేపధ్యంలో బయట ఫంక్షన్స్ లో వారిని పిలిచేడప్పుడు ‘వాడు వీడు’ అనకుండా గౌరవంగా పిలిస్తే బాగుంటుంది అని అరవింద్ కు బన్నీ సూచనలు ఇచ్చాడని టాక్. ఈవిషయాలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా అరవింద్ మాట్లాడుతూ తన అలవాటు మార్చుకుంటున్నాను అని చెప్పడం వెనుక ఎదో ఒకరి కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉండి ఉండాలి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. అయితే, ఎన్డీయేలో కొన‌సాగుతూ... శివ‌సేన పార్టీ బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తోంది. మోడీని ఏకిపారేస్తుంది. ఇటీవ‌ల జ‌రిగిన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఇప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. ఇక‌ కాంగ్రెస్‌ పార్టీ సినియర్‌ నేత, ఎంపీ బీకే హరిప్రసాద్‌ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పేరును ప్రతిపాదిస్తూ సీపీఐ నేత డీ. రాజా ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశం క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్ బీజేడీ నేత‌, ఒడిశా ముఖ్య‌మంత్రి నవీన్‌ పట్నాయక్‌ మద్దతు కోరగా... తాము ఇప్ప‌టికే జేడీయూ అభ్యర్ధికి మద్దతు ఇస్తామని నితీష్‌కు మాట ఇచ్చినట్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లు అన్నిపార్టీల్లో ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. నిడదవోలు నియోజక వర్గం లో మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కి మళ్ళీ మీరు ఓటు వేస్తారా ? - Telugu Journalist నిడదవోలు నియోజక వర్గం లో మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కి మళ్ళీ మీరు ఓటు వేస్తారా ? మీ ఫిర్యాదు ప్రస్తుత స్థితిని తెలుసుకోండి ఫిర్యాదు సంఖ్య *:
బిలాయ్ స్టీల్ ప్లాంట్ లో పేలుడు, 6గురు మృతి _ V6 Telugu News చత్తీస్ గడ్ లో ముగిసిన మొదటి దశ పోలింగ్.. 75శాతంగా నమోదు ఇదే నా చివరి వరల్డ్ కప్ : మిథాలీ స్వతంత్ర భారతంలో మొదటిసారి… వారణాసి జలమార్గం ప్రారంభించిన ప్రధాని మోడీ కోదండరాం… ఉద్యమం రోజులు గుర్తుచేసుకో.. పేపర్లు ముంగటేసుకో…: హరీష్ రావు తెలంగాణలో 4K పాలన.. అవినీతి, నిరుద్యోగం ఎక్కువ : సీఎం నారాయణ స్వామి కుల సంఘాలతో మీటింగ్.. కోడ్ ఉల్లంఘనే : సీఈఓ రజత్ కుమార్ రూ.కోటి విలువైన 3 కిలోల బంగారు నాగాభరణం.. శ్రీశైల మల్లన్నకు కానుక అలీబాబా అదుర్స్ : గంటలోనే రూ.72వేల కోట్ల సేల్స్ బిలాయ్ స్టీల్ ప్లాంట్ లో పేలుడు, 6గురు మృతి ఛత్తీస్ గడ్ లో ఘోరం జరిగిపోయింది. బిలాయ్ స్టీల్ ప్లాంట్ లో పేలుడు సంభవించింది. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా… మరో యాబై మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాటర్ పంప్ హౌజ్ లో ఏర్పడిన సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. వాటర్ పంప్ హౌజ్ బ్రేక్ డౌన్ కావడంతో మీథేన్ , కార్బన్ డై క్సైడ్ లీక్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు డీజీఎం స్థాయి అధికారులు అక్కడికక్కడే చనిపోగా..మరో నలుగురు ఆస్పత్రలో చికిత్స పొందుతూ మృతిచెందారు . ఇంకా 11 మంది పరిస్థితి మిషమంగా ఉంది.విషయం తెలిసిన వెంటనే ఆ రాష్ట్ర సీఎం రమణ్ సింగ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు, స్థానికులు కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రూ.3లక్షలకు శిశువు అమ్మకం..వ్యక్తి అరెస్ట్ ఏపీకి అవినీతి లేని పాలన కావాలి : పవన్ ప్రాణాలు తీసిన డబ్బు : అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయాడని..ఫ్యామిలీ సూసైడ్ 140 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టిస్తున్న ‘2.ఓ’ సన్నీతో మంచి ఎక్స్ పీరియన్స్ : మనోజ్ _ V6 Telugu News చత్తీస్ గడ్ లో ముగిసిన మొదటి దశ పోలింగ్.. 75శాతంగా నమోదు ఇదే నా చివరి వరల్డ్ కప్ : మిథాలీ స్వతంత్ర భారతంలో మొదటిసారి… వారణాసి జలమార్గం ప్రారంభించిన ప్రధాని మోడీ కోదండరాం… ఉద్యమం రోజులు గుర్తుచేసుకో.. పేపర్లు ముంగటేసుకో…: హరీష్ రావు తెలంగాణలో 4K పాలన.. అవినీతి, నిరుద్యోగం ఎక్కువ : సీఎం నారాయణ స్వామి కుల సంఘాలతో మీటింగ్.. కోడ్ ఉల్లంఘనే : సీఈఓ రజత్ కుమార్ రూ.కోటి విలువైన 3 కిలోల బంగారు నాగాభరణం.. శ్రీశైల మల్లన్నకు కానుక అలీబాబా అదుర్స్ : గంటలోనే రూ.72వేల కోట్ల సేల్స్ సన్నీతో మంచి ఎక్స్ పీరియన్స్ : మనోజ్ బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ తో నటించిన వారెవరైనా కంఫర్టబుల్ గా ఫీలయ్యామని చెబుతుంటారు. అందుకే ఏరికోరి ఆమెతో నటించాలని ఉబలాటపడుతుంటారు. బాలీవుడ్ లో అయితే ఈ హాట్ గాల్ తో ఒక్కసారైనా నటించాలని ఉవ్విళ్లూరుతున్న వాళ్లు చలా మందున్నారు. అయితే తన హాట్ అందాలతో బాలీవుడ్ ను షేక్ చేస్తున్న సన్నీ.. టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. సన్నీ యాక్టింగ్ నచ్చి ఆమెను తన అప్ కమింగ్ ‘కరెంట్ తీగ’ సినిమాలో తీసుకున్నాడు యంగ్ హీరో మంచు మనోజ్. ఆమెతో కలిసి నటించాక మనోజ్ చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యాడంట. తను ఇప్పటి వరకు నటించిన వారిలో సన్నీ నైస్ పర్సన్ అని కాంప్లిమెంటిచ్చాడు. ఇక ఈ సినిమా వివరాల్లోకొల్తే.. మనోజ్ కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. జి. నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్లో షూటింగ్ కొనసాగుతోంది. త్వరలో సాంగ్స్ రిలీజ్ చేస్తామని డైరెక్టర్ తెలిపారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. 140 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టిస్తున్న ‘2.ఓ’ రూ.3లక్షలకు శిశువు అమ్మకం..వ్యక్తి అరెస్ట్ ఏపీకి అవినీతి లేని పాలన కావాలి : పవన్ ప్రాణాలు తీసిన డబ్బు : అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయాడని..ఫ్యామిలీ సూసైడ్ 原題:నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 原題:భరత్ అనే నేను 原題:ఓం నమో వేంకటేశాయ 原題:ఖైదీ నెంబర్ 150 原題:సర్దార్ గబ్బర్ సింగ్ 原題:స్టూడెంట్ నెం.1
అనూప్ రూబెన్స్ ఇంటర్వ్యూ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com తాజా వార్తలు జీ సినిమాలు ( 23rd సెప్టెంబర్ ) _ ఇంకా తగ్గని ‘గీతగోవిందం’ హవా _ ఇటలీలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ _ సూపర్ హిట్ అయిన దేవదాస్ ట్రయిలర్ _ మారుతి మైండ్ లో మరో టిపికల్ డిజార్డర్ _ నిర్మాతగా మారనున్న మాసివ్ డైరెక్టర్ _ మణిరత్నం ‘నవాబ్’ నుడి సెకండ్ ట్రైలర్ _ జీ సినిమాలు ( 22nd సెప్టెంబర్ ) _ రాజమౌళి మల్టీస్టారర్ లో స్టార్ రైటర్ _ దేవదాస్ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ అదే... హోమ్ » న్యూస్ గాసిప్» అనూప్ రూబెన్స్ ఇంటర్వ్యూ అనూప్ రూబెన్స్ ఇంటర్వ్యూ అఖిల్ ‘హలో’ సినిమాతో సక్సెస్ ఫుల్ గా 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నాడు అనూప్ రూబెన్స్. ఈ సందర్భంగా తన కరియర్ లోని ఇంట్రెస్టింగ్ ఫేజెస్ ని ఓపెన్ గా మీడియాతో డిస్కస్ చేశాడు. ఆ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీ కోసం… అందరికీ చాలా థాంక్స్… హలో సినిమాని, మ్యూజిక్ ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసిన మీ అందరికీ చాలా థాంక్స్… ఇప్పటికీ అదే ఫీలింగ్…. 50 సినిమాలు చేశాను అనే ఫీలింగ్ లేదు. కీ బోర్డ్ ప్లేయర్ గా నా కరియర్ బిగిన్ అయింది. చాలా మంది డైరెక్టర్స్ తో పని చేశాను. ఒక్కొక్కరితో పని చేసేటప్పుడు ఒక్కో అనుభవం. ఇంకా చాలా సాంగ్స్ కంపోజ్ చేయాలి, ఇప్పటికీ నా బెస్ట్ ఇవ్వలేదనే ఫీలింగ్ ఉంటుంది. కాంపిటీషన్ ఉండాలి… మ్యూజిక్ డైరెక్టర్స్ కి మధ్య కాంపిటీషన్ ఉండటం అనేది మంచిదే అని నా ఫీలింగ్. అలా ఉన్నప్పుడే ఒకరి మ్యూజిక్ ని చూసి మరొకరు ఇంప్రెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నా వరకు నేను కాంపిటీషన్ అంటే పాజిటివ్ గానే తీసుకుంటాను… మనం, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, గోపాల గోపాల మూవీస్ చాలా సంతృప్తినిచ్చాయనే చెప్పాలి. అమితాబ్ గారి ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఇంకా ది బెస్ట్. ప్రెజర్ అయితే బిగినింగ్ నుండి ఉండేది… ‘మనం’ లాంటి క్లాసిక్ హిట్ తరవాత వస్తున్న కాంబినేషన్ కాబట్టి ‘హలో’ సినిమాలో ప్రెజర్ బిగినింగ్ నుండే ఉంది. విక్రమ్ గారే చాలాసార్లు చెప్పారు. ‘మనం’ సినిమాతో ఒక స్టాండర్డ్ ని సెట్ చేశాము. కాబట్టి ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి బెస్ట్ ఇస్తే కానీ వర్కవుట్ అవ్వదని ముందు నుండే ట్రై చేశాం… అలా జరిగింది… అఖిల్ కి న్యాచురల్ గానే మంచి వాయిస్ ఉంది. ఒకరోజు ఏదో హిందీ సాంగ్ హమ్ చేస్తుంటే అడిగాను. అప్పుడు తనకి సింగింగ్ అంటే ఇష్టం కానీ కొంచెం బ్రీతింగ్ లాంటివి చూసుకోవాలి అని చెప్పాడు. అప్పుడే తన చేత పాడించాలని డిసైడ్ అయ్యాను. తను డెడికేటెడ్ గా ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఈజీ అయిపోయింది… అన్నపూర్ణ స్టూడియోస్ లో నేను చేసిన ఫస్ట్ మూవీ దేవకట్ట గారి డైరెక్షన్ లో వచ్చిన ‘ఆటోనగర్’ సూర్య. నేను బిగినింగ్ లో నితిన్ ‘ద్రోణ’ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఆ సినిమా వల్ల ‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’ సినిమాల్లో చాన్స్ దొరికింది. ఆ సినిమా వెంకట్ బ్యానర్ లో వచ్చింది. అలా వెంకట్ గారు నాగార్జున గారికి ఇంట్రడ్యూస్ చేయడంతో బాండింగ్ బిగిన్ అయింది… అందుకు నేను వెంకట్ గారికి, B.A. రాజు గారికి రుణపడి ఉంటాను. మ్యూజిక్ డైరెక్టర్స్ ఫ్రెండ్లీగా ఉంటారు…. తమన్ నాకు మంచి ఫ్రెండ్. కరియర్ బిగినింగ్ లో ఇద్దరం కొన్ని సినిమాలకు కలిసి పని చేశాం. DSP కూడా ఎక్కడైనా కలిసినా, వెళ్ళినా ఫ్రెండ్లీగా పలకరిస్తాడు. నా సాంగ్స్ నేను వినను… నా సాంగ్స్ ని నేను పాడాలని ఎప్పుడూ అనుకోలేదు. అంతెందుకు నాకు నా పాటలు వినే అలవాటు కూడా లేదు. ఎప్పుడైనా FM లో వింటే, హ్యాప్పీగా ఫీలవుతా, లేకపోతే ఇక్కడ ఇలా చేసి ఉంటే బావుండేది అని ఫీలవుతా… పూరి జగన్నాథ్ గారు గూగుల్ టైప్.. పూరి జగన్నాథ్ గారి దగ్గర ఎంత నేర్చుకోవాలనుకుంటే అంత నేర్చుకోవచ్చు. అంత నాలెడ్జ్ ఉంటుంది ఆయన దగ్గర. ఆయనతో నేను హార్ట్ ఎటాక్, టెంపర్ రీసెంట్ గా పైసావసూల్ సినిమాకు పని చేశాను. బుడ్డా హోగా తేరా బాప్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను. నెక్స్ట్ మూవీస్… తేజ గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారి సినిమా చేస్తున్నాను. అదే చాలా కష్టం… సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేయడం కన్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడం చాలా కష్టం. ప్రతి సీన్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేయాలి. టాలీవుడ్ కొత్త హీరోయిన్లు 2017 అల్లు శిరీష్ ఇంటర్వ్యూ... జీ సినిమాలు ( 14th సెప్టెంబర్ ) జీ సినిమాలు ( 5th సెప్టెంబర్ ) సక్సెస్ ఫుల్ జర్నీలో మరో ముందడుగు జీ సినిమాలు ( 4th జూలై ) ఇంకా చదవండి టాలీవుడ్: ఆగస్ట్ బాక్సాఫీస్ రివ్యూ జీ ఎక్స్ క్లూజివ్: సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్ 2018 - హీరోయిన్స్ రాబోయే సినిమా నన్ను దోచుకుందువటే ఈ మాయ పేరేమిటో అమర్ అక్బర్ అంటోని హలో గురు ప్రేమకోసమే న్యూస్ గాసిప్స్ సమీక్షలు ప్రముఖ ఇంటర్వ్యూ ప్రముఖ ప్రొఫైల్స్ వీడియోలు సినిమాలు టీవి గాసిప్స్ గురించి మమ్మల్ని సంప్రదించండి షరతులు ప్రైవసీ పాలసీ
కన్నుల్లో నీ రూపమే _ Watch Movie of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com తాజా వార్తలు జీ సినిమాలు ( 21st సెప్టెంబర్ ) _ దేవదాస్ జ్యూక్ బాక్స్ రివ్యూ _ అరవింద సమేత ఆడియో రివ్యూ _ సుధీర్ బాబు ఇంటర్వ్యూ _ శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ వీక్ వసూళ్లు _ అరవింద సమేత.. జూక్ బాక్స్ రెడీ _ సింప్లీ సూపర్బ్: ఎన్టీఆర్ సినిమా నుంచి ఏఎన్నార్ _ మరికొన్ని గంటల్లో దేవదాస్ ఆడియో రిలీజ్ _ జీ సినిమాలు ( 20th సెప్టెంబర్ ) _ అరవింద సమేత ‘పెనివిటి’ సాంగ్ – అదిరిపోయిన లిరిక్స్ హోమ్ » సినిమాలు» కన్నుల్లో నీ రూపమే కన్నుల్లో నీ రూపమే Asp క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ చిత్రం కన్నుల్లో నీ రూపమే..నందు, తేజస్విని ప్రకాష్ జంటగా యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ సినిమాను జూన్29న లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల మాట్లాడుతూ మా “కన్నుల్లో నీ రూపమే” చిత్రాన్ని ఈ నెల 29 న విడుదల చేస్తున్నాము … ప్రొడ్యూసర్స్ S.శ్రీకాంత్ రెడ్డి,రామ్మోహనరావు ( హరిహర చలనచిత్ర) “కన్నుల్లో నీ రుపమే” విడుదలకు మా సపోర్ట్ చేస్తూ మా సినిమా తో అసోసియేట్ అవడం చాలా సంతషం గా ఉంది ఈ సందర్భంగా ( హరిహర చలనచిత్ర) S.శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహనరావు గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా సినిమా విషయానికి వస్తే ఇప్పటివరకు మా సాకేత్ ఇచ్చిన ఆడియోని మరియు ట్రైలర్ ని చాలా బాగా సపోర్ట్ చేశారు అలానే మా సినిమాని కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను నందు కెరియర్ లో ఒక డిఫరెంట్ మూవీ ఈ చిత్రం లో నందు పరఫార్మెన్స్ చాలా బాగా చేశారు తేజస్విని ప్రకాష్ నటన అందరిని ఏమోషన్ కి కలిగిస్తుంది హ్యాపి గా ఫ్యామిలీ వచ్చి నవ్వుకునే చిత్రం “కన్నుల్లో నీ రూపమే” అవుతుంది.అని తెలియజేసారు ప్రొడ్యూసర్ భాస్కర్ భాసాని మాట్లాడుతూ మా చిత్రం ఈ నెల29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మా చిత్రాన్ని మీడియా మిత్రులు ఎప్పటిలానే సపోర్ట్ చేసి చిత్ర విజయానికి సపోర్ట్ చేసి మా టీమ్ ను అందరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. కెమెరా: N. B విశ్వకాంత్ , సుభాష్ దొంతి పాటలు: అనంత శ్రీరామ్,శ్రీమణి పి. అర్. ఓ. కడలి రాంబాబు సమర్పణ: రాజమౌళి .ఇ నిర్మాత: భాస్కర్ భాసాని సక్సెస్ ఫుల్ జర్నీలో మరో ముందడుగు ఇంకా చదవండి టాలీవుడ్: ఆగస్ట్ బాక్సాఫీస్ రివ్యూ జీ ఎక్స్ క్లూజివ్: సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్ 2018 - హీరోయిన్స్ రాబోయే సినిమా నన్ను దోచుకుందువటే ఈ మాయ పేరేమిటో అమర్ అక్బర్ అంటోని హలో గురు ప్రేమకోసమే పందెంకోడి 2 న్యూస్ గాసిప్స్ సమీక్షలు ప్రముఖ ఇంటర్వ్యూ ప్రముఖ ప్రొఫైల్స్ వీడియోలు సినిమాలు టీవి గాసిప్స్ గురించి మమ్మల్ని సంప్రదించండి షరతులు ప్రైవసీ పాలసీ సహజ సంఖ్య - వికీపీడియా వికీపీడియా నుండి సహజ సంఖ్యలను మాలకాలను లెక్కించడానికి (ఒక యాపిల్, రెండు యాపిళ్ళు,.... వాడవచ్చు గణిత శాస్త్రములో సహజ సంఖ్యలు అనగా {1, 2, 3, ...} ( ధన పూర్ణ సంఖ్యల సమితి ). మనం లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యల సమితిని ఆంగ్ల అక్షరం N చే సూచిస్తారు. కాబట్టి N={1, 2, 3,...} సాధారణ వినియోగంలో సహజ సంఖ్యలు రెండు ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తారు - (1) లెక్క పెట్టడానికి (counting) (ఉదాహరణ: ఇక్కడ ఇద్దరు మనుష్యులున్నారు. పది పుస్తకాలను చదివాను .. ఇలా ) (2) క్రమసంఖ్యా వ్యక్తీకరణ (ordering) (ఉదాహరణ: ఇది దేశంలో 3వ పెద్ద నగరం) సహజ సంఖ్యల లక్షణాలను రెండు ప్రత్యేక విభాగాలలో అధ్యయనం చేస్తారు - భాజనానికి సంబంధించిన లక్షణాలు (Properties related to divisibility) - వీటిని number theoryలో అధ్యయనం చేస్తారు. లెక్క పెట్టడానికి సంబంధించిన విషయాలు (Problems concerning counting, such as Ramsey theory) - వీటిని combinatoricsలో ఆధ్యయనం చేస్తారు. బయటి లింకులు[మార్చు] "https://te.wikipedia.org/w/index.php?title=సహజ_సంఖ్య&oldid=1212319" నుండి వెలికితీశారు మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజక్టులలో లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 13 జూన్ 2014న 04:48కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
ప్రచ్ఛన్నయుద్ధం - వికీపీడియా వికీపీడియా నుండి ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. రెండవ ప్రపంచ యుద్ధం పిమ్మట అగ్ర రాజ్యాలుగా రూపు దిద్దుకున్న అమెరికా, సోవియట్ యూనియన్ ల మధ్య చిరకాలంపాటు కొనసాగిన ఉద్రిక్త పూర్వక ద్వైపాక్షిక సంబంధాలకే ప్రచ్ఛన్నయుద్ధం లేదా శీతల సమరము (Cold War) అని పేరు. పరస్పరాధిక్య ప్రదర్శన, ఆయుధ, క్షిపణి సమీకరణ, అనేక ప్రపంచ దేశాల ఏకపక్ష మొగ్గుతో కూడుకొన్న ఈ కాలాన్ని ఆయుధసాధిత శాంతియుగం అని కూడా వ్యవహరిస్తుంటారు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బలాబలాలు కలుపుకొని మిత్రదేశాలుగా ఒక వైపు పోరాడిన అమెరికా, బ్రిటన్, రష్యాలు శత్రుదేశాలైన జర్మనీ, ఇటలీ, జపాన్ లను ఓడించాయి. కానీ యుద్ధం ముగుస్తూనే అమెరికా-బ్రిటన్ లకు, సోవియట్ యూనియన్ కు మధ్య తీవ్ర విభేదాలు పొడచూపాయి. అచిరకాలం లోనే ఇది అధిక పక్షం ప్రపంచ దేశాల వర్గ విభజనకు దారితీసేంతగా ఎదిగింది. రష్యా నాయకత్వంలో సామ్యవాద దేశాలన్నీ ఒక వర్గమైతే, అమెరికా వైపు పెట్టుబడిదారీ వ్యవస్థలన్నీ వత్తాసు పలికాయి1 రష్యా, అమెరికా నేరుగా యుద్ధాలేవీ పోరాడక పోయినా, వ్యూహాత్మక ప్రణాళికలు, క్షిపణి మొహరింపులతో పొంచియున్న మరో భయంకర ప్రపంచయుద్ధాన్ని తలపింపజేస్తుండేవి. బెర్లిన్ ఘర్షణ, కొరియా యుద్ధం, సోవియట్ యూనియన్ అణుపాటవ పరీక్షలు, భారత్ చైనా యుద్ధం 1962, క్యూబా క్షిపణి సంక్షోభం మొదలయిన అనేక సమస్యలు ఈ అంతర్గత ఒత్తిడిని రగులుస్తూ బహిర్గతం చేస్తూండేవి 1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై రష్యా బలం క్షీణించడంతో శీతల సమరం ముగిసి, అమెరికా ఏకైక అగ్ర రాజ్యంగా ఎదిగింది. "https://te.wikipedia.org/w/index.php?title=ప్రచ్ఛన్నయుద్ధం&oldid=1997775" నుండి వెలికితీశారు మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజక్టులలో లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 25 అక్టోబరు 2016న 02:13కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
సోషల్ మీడియా సినిమా వార్తలు సామాజిక న్యాయం సినిమా కబుర్లు కొత్త పుస్తకాలు లైఫ్ స్టైల్ జిల్లా వార్తలు విజయవాడ సిటీ పశ్చిమ గోదావరి నాన్-వెజిటేరియన్ పిండి వంటలు మ‌న‌కు చంద్రబాబు పెత్తనం అవసరం ఉందా : కెసిఆర్[08:19 PM] పశువుల మృతిపై ఉన్నతాధికారుల విచారణ[07:26 PM] బ్రిస్బేన్ టీ20లో భార‌త్ ఓట‌మి[05:38 PM] ఆస్తులను ప్రకటించిన మంత్రి లోకేష్[05:30 PM] 3 రోజుల్లోనే 25 కోట్ల క్లబ్ లోకి 'టాక్సీవాలా'[05:29 PM] రాజమౌళి ఫ్యామిలీ నుంచి 'ఆకాశవాణి'[05:23 PM] ఉల్లిపాలెం - భ‌వానీపురం వంతెన‌ను ప్రారంభించిన సిఎం[04:58 PM] Home » ఫీచర్స్ » ఈ దురాచారానికి అంతమెప్పుడు..? - అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న బసివిని వ్యవస్థ - అరాచక శక్తుల కింద నలుగుతున్న దళిత మహిళలు బడికి వెళదామంటే తండ్రి ఎవరో తెలియదు. వెళ్లినా వ్యవస్థ చిన్న చూపు చూస్తుంది. ఎవ్వరికైనా చెబుదామంటే వినేవారు లేరు. ప్రభుత్వమైనా ఆదుకుంటుందనుకుంటే పట్టించుకున్న పాపానా పోలేదు. అనేక సమస్యల నడుమ బసివినీ, దేవదాసి వ్యవస్థలోని దళిత మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల కణేకల్‌ ప్రాంతంలో ఒక బసివినికి పుట్టిన 12 ఏళ్ల మూగ బాలికను ఆ గ్రామంలోని పెద్దలు బలవంతంగా బసివినీగా మార్చారు. మహిళల సంరక్షణ కోసం దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నా దురాచారాలను నివారించలేక పోతున్నారు. ఇప్పటికైనా దురాచారాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లాలో బసివిని వ్యవస్థపై ఈవారం ప్రజాశక్తి ప్రత్యేక కథనం.... మూల కారణాలు... సమాజంలో ఈ వ్యవస్థ ఉత్పన్నం కావటానికి ప్రధానంగా నిరక్షరాస్యత, ఆర్థిక అస మానతలే ప్రధానం. నాటి కాలంలో నెలకొన్న ఈ అసమానతలను అనుకూలంగా మార్చుకున్న పెత్తందారులు తమ స్వార్థం కోసం ఈ వ్యవస్థను సృష్టించారు. దీనిపై ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సి వుంది. దళిత మహిళల సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. గతంలోనే రాష్ట్రంలో జోగిని, దేవదాసి, మాతంగి, బసివిని మహిళలకు జన్మించిన పిల్లల సమస్యలపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ వి.రాఘవరావుతో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. దాని ప్రకారం ప్రధానంగా ప్రభుత్వం విద్య, ఉపాధి, వృత్తి పరమైన శిక్షణ కల్పించాల్సి ఉంది. ఈ వ్యవస్థలో చిక్కుకున్న వారికోసం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి ఆదుకోవాల్సి వుంది. ఎవరో కట్టిన తాళిని తీసేయించి సాధారణ మహిళల వలే పెళ్లి, కుటుంబం వంటివి ఏర్పాటు చేయాలి. జోగినుల సంక్షేమం కోసం, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం పింఛన్లు ఇవ్వాలి. తండ్రి పేరు తెలియని వారికి సరైన గుర్తింపు ఇవ్వా ల్సి వుంది. ఊరి పెత్తందారులను బాధ్యులను చేస్తూ చట్టంలో సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. బసివినిలను, వారి పిల్లలను సమాజంలో ప్రతి ఒక్కరు చిన్నచూపు చూస్తున్నారు. 12 ఏళ్లలోపు బసివినీగా మారాను. ఆర్థికంగా వెనుక బడడంతో కుటుంబం గడవని పరిస్థితి. అప్పటి నుండి ఎంతో మంది స్వార్థంతో వాడుకున్నారే తప్ప ఆదుకునే వారు ఎవరు లేరు. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. పాప ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్నది. అబ్బాయిని ఆర్థిక పరిస్థితితుల రిత్యా చదువు మాన్పించి డ్రైవర్‌ను చేశాను. ప్రస్తుతం తాను మూడు వేలకు ఓ ప్రవేటు సంస్థలో పనిచేస్తున్నాను. ఇక బసివినిగా నేటికి కొందరు తనను వాడుకుంటూ వారి కోర్కెలను తీర్చుకుని కొంత డబ్బు ఇస్తారు. అదే జీవనాధారంగా కుటుంబం నడుస్తున్నది. తమ పిల్లల భవిష్యత్తునైనా కాపాడుకునేందుకు ప్రభుత్వం ఆదుకోవాలి. మీనాక్షి ఉద్దేహల్‌ నేను 12 ఏళ్ల నాడే దేవదాసిగా మారాను. నా పిల్లల పరిస్థితి అలా కాకుండా చూడాలని బడిలో చేర్చించడానికి వెళితే అక్కడ తండ్రి పేరు అడిగారు. తండ్రి లేరని చెప్పాను. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకుడదనుకున్నాను. ప్రభుత్వం మాలాంటి వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే జీవితంలో నిలదొక్కుకుంటాం. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఎవ్వరు మమ్ములను ఆదుకుంటారు. కూళికెళ్లి జీవనం సాగిస్తున్నాను. ఉన్న ఇద్దరు పిల్లలను బాగా చదివించి పెళ్లి చేయాలనుకున్నాను. ఇద్దరు కుమార్తెలున్న నేను వారి సంరక్షణ కోసం ఎంతో మదనపడుతున్నాను. ప్రభుత్వం తమ అవసరాలను గుర్తించి ప్రోత్సాహం అందించాలి. - డి.మల్లమ్మ, నిషేధ చట్టం కఠిన తరం చేయాలి ప్రభుత్వం బసివిని, మాతంగి, దేవదాసి వ్యవస్థపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నిరోధక చట్టాలను కఠిన తరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్య్రం సిద్ధించి 67ఏళ్లు గడిచినా నేటికి దళిత మహిళలపై ఇలాంటి దురాచారాలు చూస్తే నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా అనిపిస్తున్నది. జోగినులు, బసివినిలు చదువు బాట పట్టాల్సి వుంది. బలవంతంగా వ్యవస్థలోకి దించుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. Tags: ఈ దురాచారానికి అంతమెప్పుడు..? పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?... అందుకు సరైన వేదిక‘ప్రజాశక్తి పెళ్లిపుస్తకం’. వెంటనే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం చల్లని శరీరానికి..! సమ్మర్‌ టెర్రర్‌...'చల'్లగా పరార్‌! పండ్లు- పోషక విలువలు ఉపయోగాలు మెగ్నీషియం మాయ! ఆహారమే...పరిష్కారం! ఆరోగ్య రక్ష...తులసి!
గుడ్‌ షాట్‌! ప్రధాన వార్తలు హాయ్ లాండ్ వైపు వెళుతున్న సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, రామకృష్ణ అరెస్టు జమ్ముకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమైన మహా కూటమి...! ఈ వారంలో బ్యాంకులకు 3 రోజులు సెలవులు
అహ్మద్ పటేల్ - వికీపీడియా వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి. రాజకీయ పార్టీ జీవిత భాగస్వామి అహ్మద్ పటేల్ (ఆగష్టు 21, 1949) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అగ్ర నాయకుడు. వీరు కాంగ్రెస్ అధ్యక్షురాలు మరియు నాయకురాలైన సోనియా గాంధీకి ప్రస్తుత రాజకీయ కార్యదర్శి.[1][2][3] ప్రస్తుత INC (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) యొక్క కీలక మేధో వర్గంలో ఉన్నారు. పార్టీకి జాతీయ స్థాయిలో నిర్ణయాత్మక విధానాలు నిర్వహించే కీలక నాయకులలో ఒకరు. సోనియా గాంధీతో పాటుగా పని చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ 15వ లోక్‌సభకి తిరిగి ఎన్నుకోబడునట్లు చేయుటలో ప్రముఖ పాత్ర వహించారు. 1 బాల్య జీవితం 2 రాజకీయ జీవితం 4 వ్యక్తిగత జీవితం బాల్య జీవితం[మార్చు] వీరు శ్రీ జయేంద్ర పురి ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల, భరూచ్ (సౌత్ గుజరాత్ యూనివర్సిటీ) లో B.Sc, మరియు M.S. బరోడా యూనివర్సిటీలో చేశారు. రాజకీయ జీవితం[మార్చు] అహ్మద్ పటేల్ 2005లో రాజ్యసభకి నాలుగవ సారి పోటీ లేకుండా ఎన్నుకోబడ్డాడు. గుజరాత్ లోని కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ వ్యవహారాలలో కీలక పాత్ర పోషించారు. సోనియా గాంధీకి కుడిచేయి వంటి వ్యక్తి మరియు వ్యూహరచనా నైపుణ్యత గలిగిన ప్రథమ వ్యక్తి అయి ఉండి కూడా, అహ్మద్ పటేల్ 15 వ లోక్ సభ[4] కాలంలో ప్రభుత్వం నుంచి వైదొలగుటకు యోచించాడు. వీరు ప్రజా దృష్టిని[5] ఆకర్షించుటకు ఇష్టపడరు మరియు ప్రసార మాధ్యమాలకు దూరంగా వుంటారు. ఎహ్సాన్ జఫ్రీ తరువాత గుజరాత్ లోక్ సభ సభ్యుని[6]గా ఎన్నుకోబడిన రెండవ ముస్లిం అన్నది, ఆతను తన రాజకీయ జీవితంలో సాధించిన ఉన్నతి. సంజయ్ గాంధి చేత గుర్తింపబడిన కొద్దిమంది రాజకీయ వేత్తలలో ఒకరైన వీరు ఇందిర, రాజీవ్ మరియు సోనియాల దగ్గర పలుకుబడి కలిగిన వ్యక్తి. నమ్మదగ్గ విషయం ఏమిటంటే, ఇతను ఇందిర మరియు రాజీవ్ గాంధి ద్వారా ఇవ్వబడిన మంత్రి పదవులను తిరస్కరించాడు, దానికి కారణం, తనెప్పుడు మంత్రుల[6] చుట్టు వుండే చెత్త రాజకీయాల నుండి దూరంగా ఉండాలనుకోవడం మరియు జనబాహుళ్యానికి తక్కువ కనపడాలని కోరుకోవడం. నిర్వహించిన పదవులు[మార్చు] గుజరాత్ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ కార్యవర్గం, 1977-82 గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం, జనవరి 1986 నుండి అక్టోబరు 1988 వరకు అధ్యక్షుడు, సాంస్కృతిక వికాస మండలి, అంక్లేశ్వర్, భరూచ్ జిల్లా; నిర్దేశకుడు, (i) ఇండియన్ ఎయిర్ లైన్స్, జూలై 1992 నుండి మే 1993 వరకు భరూచ్ జిల్లా సహకార బాంక్ సెప్టెంబరు 1977 నుండి నేటి వరకు; ప్రధాన కార్యదర్శి, భారత జాతీయ కాంగ్రెస్ కార్యవర్గం, సెప్టెంబరు 1985 నుండి జనవరి 1986 వరకు మరియు మే 1992 నుండి అక్టోబరు 1996 వరకు కార్యదర్శి, జవహర్ భవన్ ట్రస్ట్, 1988 ఆగష్టు 25 నుండి నేటి వరకు సంయుక్త కార్యదర్శి, భారత జాతీయ కాంగ్రెస్ కార్యవర్గం, సెప్టెంబరు 1983 నుండి డిసెంబెర్ 1984 వరకు ప్రధానమంత్రి యొక్క పార్లమెంట్ కార్యదర్శి, జనవరి-సెప్టెంబరు 1985 కోశాధికారి, భారత జాతీయ కాంగ్రెస్ కార్యవర్గం, 1996 అక్టోబరు నుండి మరియు ఈ క్రిందివాటిలో సభ్యుడు కూడా, (iv) కాంగ్రెస్ నిర్వాహక సమితి, ఏప్రిల్ 1992 నుండి నేటి వరకు (viii) రైల్వే మంత్రివర్గ సలహా కార్యవర్గ సమితి, 1993-97, (ix) ఆలీగర్ ముస్లిం యూనివర్సిటీ యొక్క ధర్మాసనం 1995-98, (x) పెట్రోలియం మరియు సహజవాయువు కార్యవర్గ సమితి వివాదం[మార్చు] UPA ప్రభుత్వానికి జూలై 2008 లో జరిగిన కీలక విశ్వాస పరీక్షలో, వోట్ల కొరకు డబ్బు అనే కుంభకోణంలో అహ్మద్ పటేల్ పేరును చేర్చారు. ఈ ఉదంతం మొత్తం లోకసభ స్పీకర్ ఆధ్వ్యరంలో విచారణకు ఆదేశించడమైనది. ఐతే, ఈ ఉదంతంలో అతని పాత్ర లేదని నిర్ధారించడమైనది.[7] ఒక స్థానిక పార్టీ నాయకుడు ఆయనను ' ఆదివాసీల యొక్క భగవంతుడు అని సంబోధించడంతో వివాదంలో చిక్కుకొన్నాడు. కానీ, అది ఆ స్థానిక నాయకుడి యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దానితో అహ్మద్ పటేల్ కు ఎటువంటి సంబంధము కానీ, లేక అతని ప్రమేయం కానీ లేవు.[8] వ్యక్తిగత జీవితం[మార్చు] 1976 లో అహ్మద్ పటేల్ కు, మెమూనా అహ్మద్ తో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు కలరు. సూచనలు[మార్చు] "https://te.wikipedia.org/w/index.php?title=అహ్మద్_పటేల్&oldid=2278758" నుండి వెలికితీశారు గూగుల్ అనువాద వ్యాసాలు తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకులు రాజ్యసభ సభ్యులు మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ సముదాయ పందిరి
సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 23 డిసెంబరు 2017న 13:41కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
ముత్యాల ముగ్గుల పోటీ, జనవరి 9, 2018 విజేతలు అతడి ఆత్మహత్యను 2 వేల మంది లైవ్‌లో చూశారు _ HMTV LIVE గురుగ్రామ్‌లోని పటౌడి గ్రామానికి చెందిన అమిత్‌ చౌహన్‌కు సోమవారం సాయంత్రం తన భార్యతో గొడవ జరిగింది. ఆమె 7 గంటల ప్రాంతంలో ఇద్దరు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న అమిత్‌ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. దానిని ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడం ప్రారంభించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని, ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్‌ చేయండి అంటూ లైవ్‌ స్ట్రీమింగ్‌ చూస్తున్న వారికి తెలిపాడు. తర్వాత గంటకు అతడు సీలింగ్‌ ఫ్యాన్‌కు ఊరి వేసుకున్నాడు. దాదాపు 2 వేల మంది ఈ వీడియోను చూసినప్పటికీ ఒక్కరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటననపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం పది గంటలకు తమకు సమాచారం అందిందని తెలిపారు. తాము అక్కడికి చేరుకునే సరికే కుటుంబ సభ్యులు అతని అంత్యక్రిమలు పూర్తి చేశారని పేర్కొన్నారు. అమిత్‌ మరణంపై కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిచ్చేలా ఉందని.. దీనిపై విచారణ చేపట్టామని వెల్లడించారు. అదన్నమాట: ట్రిపుల్ తలాక్ బిల్లుపై పార్లమెంటులో చర్చ - BBC News తెలుగు ....... ఆ సంగీతజ్ఞాని , స్వరరాజా ఇళయరాజా పుట్టినరోజు ఈరోజు .... ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన స్వరసుమాల మాలిక ..... అన్నాడీఎంకే లోని ఇరు వర్గాల విలీనంపై జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చేలా కనబడటంలేదు. పన్నీరు వర్గం చేసిన డిమాండ్ పై అధికార పక్షం ఎటువంటి ప్రకటనలు చేయకపోవటంతో ఈ సందిగ్దత నెలకొన్నది. "శశికళను, దినకరన్ లను పార్టీ పదవులనుండి బహిష్కరిస్తున్నాం" అని పళని వర్గం ప్రకటనలు చేసిన, వాటిపై స్పష్టత ఇవ్వాలని పన్నీరు వర్గం డిమాండ్ చేస్తోంది. పళనిస్వామి వర్గంతో విలీనానికి అనుసరించాల్సిన విధానం, జరుగుతున్న పరిణామాలు గురించి చర్చించేందుకు పన్నీరు తన మద్దతుదారులతో గురువారం నాడు తన నివాసంలో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి కె.పి మునుస్వామి విలేకరులతో మాట్లాడారు. " అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ అని పేర్కొంటూ" కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గం దాఖలు చేసిన అఫిడవిట్ వెనక్కు తీసుకోవాలని, వారి నుండి రాజీనామా లేఖలు పొందాలని డిమాండ్ చేశారు. తరువాత పార్టీ నిబంధనల ప్రకారం శశికళ కుటుంబాన్ని పార్టీ నుండి బహిష్కరిస్తున్నాం అని అధికార ప్రకటన చేయాలన్నారు. అప్పటివరకు విలీనంకు సంబంధించిన చర్చలకు ఆస్కారం లేదన్నారు. పళనిస్వామి వర్గం తీరు చూస్తుంటే, ఇదంతా శశికళ కుటుంబం నడిపిస్తున్న డ్రామాల ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశాడు. పన్నీరుకు ఎమ్మెల్యే మద్దతు లేకున్న కార్యకర్తల బలం ఉందని, సాధారణ ఎన్నికలు జరిగితే పన్నీరు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.ఇది ఇలా వుంటే అధికార పక్షం చర్చలకు ముందే ఇలా డిమాండ్ చేయటం తగదని, ముందు చర్చలకు రావాలని అంటోంది. చర్చల అనంతరం వారి డిమాండ్ లను పరిశీలిస్తామని తెలిపింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇది శశికళ ఆడుతున్న చదరంగంలా వుంది. పంజాబ్‌లో పెంపుడు జంతువులపై పన్ను! పెంపుడు జంతువుల మీద పన్ను విధిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు స్థానిక మీడియాలు కథనం ప్రచురించాయి. రాష్ట్ర మంత్రి నవజ్యోత్‌ సింగ్ సిద్దూ నేతృత్వంలోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. బ్రాండింగ్ కోడ్ పేరిట గుర్తింపు చిహ్నలను లేదా నంబర్లను వాటికి కేటాయించటంగానీ, అవసరమైతే జంతువుల్లో మైక్రో చిప్‌లను అమరుస్తామని ప్రభుత్వం ప్రకటించటం విశేషం.కుక్క, పిల్లి, గుర్రం, పంది, బర్రె, ఆవు, ఏనుగు, ఒంటె, గుర్రం.. ఇలా పెంచుకునే జంతువులన్నీ తాజా ఆదేశాల పరిధిలోకి వస్తాయి. కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు ఇది వర్తిస్తుందో లేదో స్పష్టత ఇవ్వలేదు.
ఏంటిది.. అనసూయ ఏంటి టాప్ హీరోయిన్లు జాబితాలోకి వెళ్ళడమేంటి అనుకుని.. కన్ఫ్యూజ్ అవుతున్నారా?. ఏమీ లేదండి.. అనసూయ హీరోయిన్‌గా సినిమాలు తీసేందుకు దర్శకులు సిద్ధమైపోయారు. 'జబర్థస్త్' కామెడీ షోతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైన అనసూయ అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే రెండు, మూడు సినిమాల్లో కనిపించిన అనసూయకు ఏకంగా హీరోయిన్ అవకాశమే వచ్చింది. శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చచ్చిందిరా గొర్రె సినిమాలో అనసూయ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే సెట్స్‌పైకి ఈ సినిమా వెళ్ళిపోయింది. 'జబర్థస్త్' టీంలోని కొంతమంది ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా మొత్తం కామెడీ ఉండే విధంగానే చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా పూర్తయి విడుదలైతే ఖచ్చితంగా తాను టాప్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోతానని అనసూయ నమ్మకంగా చెపుతోంది. మరో రెండు సినిమాల్లోనూ అవకాశాలొచ్చాయని, యువ హీరోలతో త్వరలో నటించబోతున్నట్లు అనసూయ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సినిమా షూటింగ్ జరుగుతుండగానే తాను టాప్ హీరోయిన్‌ల స్థానంలో నిలబడతానని అనసూయ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తోంది. రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేసి రంగస్థలం గ్రామాన్ని నిర్మించారు. ఆ సెట్ రంగస్థలం చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సెట్ వర్క్ ని ప్రముఖులంతా అభినందించారు. తాజగా సమాచారం ప్రకారం రంగస్థలం సెట్ లో మెగాస్టార్ సైరా చిత్రం షూటింగ్ జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం చిత్రం కోసం వేసిన సెట్ లోనే మరో భారీ సెట్ నిర్మించి సైరా తదుపరి షెడ్యూల్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర ఆధారంగా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ తెల్ల‌తోలు పిల్ల‌ను కొంచెం చూడండ‌య్యా..! ఎంత త‌మిళ సినిమాల్లో బిజీగా ఉన్నా, టాలీవుడ్ లో రెమ్యూన‌రేష‌న్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్ర‌తీ స్టార్ హీరోయిన్ తెలుగు లో ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాల‌ని ఆశ ప‌డుతుంటారు. త‌మ‌న్నా కూడా ఆ లిస్ట్ లోనే ఉంది. కానీ ఆఫ‌ర్లు మాత్రం ఆమె చెంత‌కు రావ‌డం లేదు. అయితే బాల‌య్య హీరోగా కేఎస్ ర‌వికుమార్ తెర‌కెక్కించ‌నున్న సినిమా కోసం త‌మ‌న్నాను హీరోయిన్ గా చేయ‌మ‌ని మంత‌నాలు కూడా జ‌రిగాయి కానీ ఆ సినిమా కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. టాలెంట్ ఉన్న త‌మ‌న్నా కు ఎవ‌రో ఒక‌రు ఛాన్స్ లు ఇవ్వాల‌ని ఆశిద్దాం. ఏపీకి మరో ఐటీ కంపెనీ _ HMTV LIVE ఇప్పటికే నోయిడా కేంద్రంగా సేవలు అందిస్తున్న హెచ్‌సీఎల్ ఇప్పుడు ఏపీకి కూడా విస్తరించింది. రెండు విడతల్లో మొత్తం రూ.750 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు హెచ్‌సీఎల్ తెలిపింది. ఫలితంగా వచ్చే పదేళ్లలో 7,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపింది. తొలి దశలో రూ.400 కోట్లతో 28 ఎకరాల విస్తీర్ణంలో భవన సముదాయాన్ని నిర్మిస్తున్నట్టు పేర్కొంది. దీనిని ఏడాదిలోపే పూర్తి చేస్తామని తెలిపింది. రెండో దశలో అమరావతిలో 20 ఎకరాల్లో కంపెనీని ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వివరించింది. ఐదేళ్లలో 3500 మందికి, పదేళ్లలో 7500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. మొత్తం 41 దేశాల్లో ఐటీ సేవలు అందిస్తున్న హెచ్‌సీఎల్‌లో ప్రపంచవ్యాప్తంగా 1.24 లక్షల మంది ఉద్యోగులున్నారు. హెచ్‌సీఎల్ భాగస్వామ్య కంపెనీ స్టేట్ స్ట్రీట్ గన్నవరంలోని మేధా టవర్స్ నుంచి ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది.
రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఖరారు?.. హీరోగా జూ.ఎన్టీఆర్? _ Webdunia Telugu 'బాహుబలి' చిత్ర దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలే నిజమైతే తొమ్మిదేళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగో చిత్రం ప్రేక్షకుల మందుకు వస్తుంది. నిజానికి గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇపుడు 'బాహుబలి' తర్వాత మరోసారి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడన్న ప్రచారం టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారమవుతోంది. బాహుబలితో వచ్చిన క్రేజ్‌తో జక్కన్నతో సినిమా చేసేందుకు ఎందరో హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, దర్శకధీరుడు మాత్రం మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు నిర్ణయించుకోవడం గమనార్హం. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. మరోవైపు.. రాజమౌళి ఓ హిందీ చిత్రం చేస్తారని, నానీతో ఈగ-2 చేయవచ్చని, అల్లు అర్జున్‌తోనూ చర్చిస్తున్నారని పలు రకాల కథనాలు కూడా వస్తున్నాయి. ఈ వార్తలన్నింటిపై ఓ క్లారిటీ రావాలంటే దర్శకధీరుడే స్వయంగా స్పందించాల్సి ఉంటుంది. తెలుగు చిత్రపరిశ్రమలోని గొప్ప దర్శకుల్లో ఒకరు కె. రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడిగా ... కరెంట్ ఎఫైర్స్ (డిసెంబర్ 4) ( Video Explanation) – Telangana Exams Nextమొబైల్స్ కి అనుమతి లేదు ముందుమాట – మార్చి 2014 సంచిక _ కినిగె పత్రిక కినిగె పత్రిక మార్చి సంచికకు ఆహ్వానం > శ్రీవల్లీ రాధిక – అపుడు కదా..! > గొల్లపూడి మారుతీరావు “సాయంకాలమైంది” పై – దుగ్గిరాల శ్రీశాంతి (తిలక్ లభ్య రచనల సంకలనం విడుదలైన సందర్భంగా ఈ ముఖచిత్రం) Posted in 2014, మార్చి, ముందుమాట. కవితానువాదాల పోటీ – మార్చి 2014 → రసవత్తరంగా వెన్నుపోటు పర్వం: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత వైసీపీ నేత! _ "Lakshmi's NTR" producer is YSRCP leader Rakesh Reddy - Telugu Filmibeat రసవత్తరంగా వెన్నుపోటు పర్వం: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత వైసీపీ నేత! రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించబోయే ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ.... తాజాగా ఈ చిత్ర నిర్మాత‌ను కూడా ఫైనల్ చేశాడు. వై.ఎస్.అర్.సి.పి నేత పి.రాకేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించబోతున్నారని వర్మ అఫీషియల్‌గా ప్రకటించారు. మా ఇద్దరి ఆంతరంగిక అభిమతం ఈ చిత్రాన్ని పాలిటిక్స్ కి అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తియ్యాలని... అని ఆర్జీవీ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఆయన్ను వెన్నుపోటు పొడిచింది ఎవరు అనే విషయాలు చూపించబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశం అయింది. లక్ష్మీ పార్వతి కోణంలో... ఈ సినిమా పూర్తిగా లక్ష్మీ పార్వతి కోణంలో ఉండబోతోంది. లక్ష్మీ పార్వతి ఇప్పటికే వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఇపుడు ఈ సినిమా నిర్మాత కూడా వైసీపీ నేత కావడంతో..... సినిమా పూర్తిగా ఆమె కోణంలో, ఆమెకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. ఎవరిని విలన్‌గా చూపిస్తారో? లక్ష్మీ పార్వతి కోణంలో సినిమా ఉంటే.... ఈ సినిమాలో ఎవరిని విలన్ గా చూపిస్తారో? ఎవరిని వెన్నుపోటు దారుడిగా చూపిస్తారో? తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే జరిగితే సినిమా అత్యంత వివాదాస్పద చిత్రం కావడం ఖాయం. ప్రముఖ తమిళ కమెడియన్, స్టేజ్ యాక్టర్ నీలకంఠం ఇక లేరు. తమిళ సినీ పరిశ్రమలో నీలుగా పాపులర్ అయిన గురువారం సాయంత్రం మరణించారు. ఆయన దాదాపు 150కిపైగా తమిళ సినిమాలు, 7వేలకు పైగా నాటకాల్లో నటించారు. నీలు 1969లో 'ఆయిరామ్ పోయ్' అనే సినిమా ద్వారా కెరీర్ ప్రారంభించారు. అవ్వాయి షన్ముగి, సూర్యవంశం, కతాలా కాతాలా, ధీనా, పమ్మల్ కె సమ్మందన్, కళ్యాణ సమయల్ సాధమ్, త్రిషా ఇల్లేనా నయనతార తదితర చిత్రాల్లో నటించారు. 82 ఏళ్ల నీలు కొంతకాలంగా వయసు సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నీలకంఠన్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు, ఆయన మరణం తీరనిలోటు అన్నారు. Read more about: kollywood neelakantan tamil comedian నీలకంఠన్ తమిళ సినిమా కోలీవుడ్ అమ్మాయిలు _ Telugu.bullet9.com నా కవితలు: నీ భావుకత్వం సున్నితత్వం
సొంత ఊరిలో కత్తి మహేష్‌ను చితకబాదిన పవన్ ఫ్యాన్స్... _ Webdunia Telugu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత డిబేట్‌లలో పవన్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు పడి చివరకు కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉండిపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత డిబేట్‌లలో పవన్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు పడి చివరకు కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉండిపోయారు. తాను వేసిన ప్రశ్నలకు జనవరి 15వ తేదీలోగా పవన్ కళ్యాణ్‌ సమాధానం చెప్పాలని అంతవరకు నేనేమీ మాట్లాడనని ప్రకటించాడు కూడా. దీంతో పవన్ కళ్యాణ్‌ అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. ఇదంతా జరుగుతుండగానే పండుగ జరుపుకునేందుకు తన స్వగ్రామంకు కత్తి మహేష్ వెళ్లారు. కత్తి మహేష్ సొంత జిల్లా చిత్తూరు. స్వగ్రామం పీలేరు సమీపంలోని యలమంద. మూడురోజుల పాటు యలమందలోని గ్రామస్తులతోనే, తన స్వగ్రామంలోనే ఆయన ఉన్నారు. అయితే 13వ తేదీ పవన్ మహేష్ కత్తి చిత్తూరు జిల్లాకు వచ్చినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత 14వ తేదీ కత్తి మహేష్‌పై దాడి చేసి చితకబాదారు. పదిమందికిపైగా పవన్ ఫ్యాన్స్ మహేష్ పై దాడి చేసి చితకబాదినట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఫ్యాన్ తనపై దాడి చేస్తుండగా మహేష్ కత్తి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అక్కడకు పరుగులు తీశారు. ఇంతలో పవన్ ఫ్యాన్స్ అక్కడి నుంచి జారుకున్నట్లు సమాచారం. మహేష్ కత్తి మాత్రం తనపై జరిగిన దాడిని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సైలెంట్ అయిపోయారట. ఇక్కడ జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ గ్రామస్తులను కూడా మహేష్ కత్తి ప్రాధేయపడి హైదరాబాద్‌కు వచ్చేశారట. సంప్రదించండి _ చాంప్ కాహ్స్ మనీ ఫ్రీ ఆండ్రాయిడ్ యాప్, అపరిమితమైన ఆదాయాన్ని మీ మొబైల్ తో మీ ఇంటి వద్ద నుండే సంపాదించండి _ ఇంటి వద్దనే పని _ మొబైల్ నుండే పని _ కొద్ది సమయం పని మణిరత్నం రోజా చిత్రంతో పాపులర్ అయిన అరవిందస్వామి ఆ తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. రెండు రోజుల క్రిందట చెన్నైలోని ఓ స్కూల్లో పంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ గా అటెండయిన ఈయన మీడియాతో ముచ్చటించారు.తాను తిరిగి రీ ఎంట్రీ అవకాశం లేదని తేల్చేసారు. తమిళం నుండి పెద్ద డైరక్టర్స్ మంచి క్యారెక్టర్స్ తో ముందుకొచ్చారు..కానీ నాకు కనపడటం ఇష్టంలేదు. నాకు ఇరవై ఏళ్ళ వయస్సులో దళపతి చేసాను. చాలా ఎంజాయ్ చేసాను. ఆ రోజులు నిన్నే జరిగినంత ప్రెష్ గా ఉన్నాయి నా మనస్సులో. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నటించి వాటిని గతం లోకి తోయాల్సిన పనేముంది అన్నారు. ప్రస్తుతం సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా నన్ను రోజా అరవిందస్వామిగా గుర్తిస్తున్నారు..చాలా ఆశ్చర్యం వేస్తుంది వారి మెమరి పవర్ కి. అదంతా నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను. సినిమాల్లో చేయగలిగింది అవకాశమున్నంత వరకూ చేసాను. ప్రస్తుతం సొసైటీకి చేద్దామనే నిర్ణయానికి వచ్చాను అని ముగించారు. నాన్నగారు నటీనటులు-సాంకేతిక నిపుణులు _ Nannagaru Cast & Crew Details in Telugu - Filmibeat Telugu భాష పేరు: Kedang కేరళలో అత్యంత సంచనలం సృస్టించిన నన్‌ రేప్‌ కేసు కీలక మలుపు తీసుకుంది. అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ అరెస్ట్‌ అయ్యారు. 3 రోజుల పాటు విచారించిన తర్వాత ఫ్రాంకోను అరెస్ట్‌ చేస్తున్నట్లు సిట్‌ అధికారికంగా ప్రకటించింది. అంతకుముందే పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేశారు. Read more about సంచనలం సృస్టించిన నన్‌ రేప్‌ కేసు కీలక మలుపు.... రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ 'సి' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ)ఉద్యోగాలతో పాటు ఇతర టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 64,371. ఏఎల్పీ : 27,795,టెక్నీషియన్ పోస్టులు : 36,576 . కాగా దరఖాస్తులు ఆన్‌లైన్లో స్వీకరిస్తామని అక్టోబర్ 1కి క్లోజ్ అవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశ్నా పత్రాలు మొత్తం 15 భాషల్లో ఉంటాయని.. గ్రూప్ 'సి' పోస్టులకు ఎంపికైన ఉద్యోగులకు రూ.19,900 కనీస వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. Read more about రైల్వేలో గ్రూప్ 'సి' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. మొత్తం 65వేల పోస్టులు.. సాధారణంగా శివాలయాల్లో మాత్రమే నవగ్రహ ప్రదక్షణ చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అయితే వైష్ణవ ఆలయంలో చక్రతాళ్వారును పూజించడం ద్వారా నవగ్రహాలచే ఏర్పడే దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. చక్రతాళ్వార్ సన్నిధిలో నేతితో దీపం వెలిగించి.. ''ఓం నమో భగవతే మహా సుదర్శనాయ నమః'' అనే మంత్రాన్ని జపిస్తే.. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా వివాహ అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం.
8వ పార్ట్‌ చాలా బాగుంది.. ఉత్కంఠకు తెరలేపారు. ఏం జరుగుతుందో తెలిసుకోవాలని చాలా ఆత్రంగా ఉన్నది. కానీ మీ రాసాన ఈ వాక్యాన్ని చూస్తూ కావ్యకు, వెంకట్‌కి పెళ్లి జరగదన్నట్లు అనిపిస్తుంది..? ఎందుకంటే కొడుకు, అల్లుడు మొండితనం,పట్టుదల ముందు ఆవిడ పెద్దరికం గెలవలేకపోయింది.గెలవలేకపోయింది అంటే ఓడిపోయినట్లే కదా..? ఆమె పెద్దరికం గెలవలేకపోతున్నది అంటే సరైన అర్థమొచ్చేదేమోనని నా అభిప్రాయం. రామ్ చరణ్ "రంగస్థలం" స్నీక్ పీక్…! _ Latest Telugu News Home›ట్రైలర్స్›రామ్ చరణ్ “రంగస్థలం” స్నీక్ పీక్…! telugu sex stories పెళ్ళైన మొదటి రాత్రే ఒక్కసారి పైపైన ఊగి నిద్ర పోయాడు. ఆ మొదటి నెల రోజూ దెంగాడు గానీ ఆ తరువాత మాత్రం వారానికి ఏ రెండు మూడు సార్లో … “నా ఇష్టం చల్లగా అయ్యాకే తాగుతా….అడగటాని నువ్వెవరు,” అంటూ కోపంగా సమాధానం … telugu sex stories నేను మా అత్తయ్య కొడుకును ప్రేమించినాను. అత్త పేరు అనసూయ , మామ పేరు వీర భద్ర చౌదరి, బావ పేరు రాకేష్ చౌదరి .చాల బాగుంటాడు.ఎలక్త్రికాల్ ఇంజనీరింగ్ చేసాడు. … telugu sex stories అన్న: థాంక్స్, వీడియోస్ నచ్చాయా? నేను: చిన్న పిల్లలు కదా? అన్న: అందరు నీ లాగ అమాకంగా వుండరు కదా.. నేను: వాళ్ళంతా అన్న చెల్లెల్లా? అన్న: భలే కనుక్కున్నావే.. … మధ్యప్రదేశ్: లక్షమంది పైగా ప్రధాని ఆవాస్ యోజన... ప్రముఖ పాత్రికేయుడు నందగోపాల్‌కు చిరంజీవి నివ... యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మం. వేములకొం... బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా లండన్ లో మళ్లీ ఆందో... Watch Super 2 ( సూపర్ 2 ) Super 2 ( సూపర్ 2 ) ఒకప్పుడు సమైక్యవాదిగా చెప్పుకున్న మంత్రి తలసాని టిఆర్‌ఎస్‌లో చేరడం ఏమిటి..? మంత్రి పదవి తెచ్చుకోవడం ఏమిటి..? తనదైన శైలిలో నగరంలో అలజడి సృష్టించిన ‘తలసాని’ ప్రస్తుతం ఏకాకిగా మిగిలిపోయారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో తలసానిపై టిడిపి అభ్యర్థి కానీ..కాంగ్రెస్‌ అభ్యర్థికానీ పోటీ చేసినా..ఆయన ఘోరంగా ఓడిపోవడం ఖాయమనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ నగర పార్టీ నాయకుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు ‘చంద్రబాబు’ ఇచ్చిన గౌరవాన్ని ప్రాధాన్యతను గుర్తించకుండా మంత్రి పదవి కోసం టిఆర్‌ఎస్‌లో చేరి, వ్యక్తిగత స్వార్థం చూసుకోవడమే ప్రస్తుతం ఆయన పాలిట శాపంగా మారబోతోంది. ఏయే ఓటర్ల మద్దతుతో 2014లో ఆయన విజయం సాధించారో…ప్రస్తుతం ఆయా ఓటర్లల్లో మెజార్టీ ఓటర్లల్లో మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌కు పూర్తిగా వ్యతిరేకంగా మారారు. ఈ నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తానని..మీ ఆశీస్సులతో పాటు మద్దతు కూడా ఇవ్వాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి స్వయంగా కలసి కోరడం జరిగింది. ఇదే విషయాన్ని ఆయన తన అనుచరులతో చెబుతూ..సనత్‌నగర్‌ సీటు తనకుదక్కడం ఖాయం..చంద్రబాబు కూడా అంగీకరించారు. స్థానికంగా ఓటర్ల జాబితాలో ఎవరెవరి ఓట్లు ఉన్నాయో పరిశీలించండి..అని చెప్పడంతో వారు ఆ పనిలో మునిగిపోయారు. నిన్నా మొన్నటి వరకు తన మెజార్టీ ఇంత అని ధీమా వ్యక్తం చేసిన ‘తలసాని’ భయాందోళనలో కనిపిస్తున్నారట. ‘చంద్రబాబు’ ఆశీస్సులతో రాజకీయంగా, ఆర్థికపరంగా, ఆయన బంధుమిత్రులు ఖంగుతినే స్థితికి ఎదిగిన తలసానితో బంధువుత్వం కలుపుకున్నారు టిటిడి ఛైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌. అదే బంధుత్వం ఆర్థిక మంత్రి ‘యనమల రామకృష్ణుడు’ ఇంతకు ముందు కలుపుకోవడంతో వారంతా ఒక మాటపై ఉంటారని అందరికీ తెలుసు. తాజాగా తలసానిని ఎలా రక్షించాలనే విధంగా మంత్రి యనమల, సుధాకర్‌లు ఆలోచిస్తున్నారట. ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా..చివరకు డమ్మీ అభ్యర్థిని ‘తలసాని’పై పెట్టినా ఆయన ఓడిపోవడం ఖాయమని స్వంత పార్టీ నేతలే చెబుతున్నారు. బోనాలు పండుగ సంబరాలు గురించి..... _ Webdunia Telugu ఇలియానాకు హార్మోన్ల సమస్య వస్తే... టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేసిందట..! _ Webdunia Telugu Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం: 1_1_69 శార్దూలము ఆదిత్య - విజయ్ 1_1_69 శార్దూలము ఆదిత్య - విజయ్ (పాండవసేన 7 అక్షౌహిణులు, కౌరవసేన 11 అక్షౌహిణులు. వీరి మధ్య 18 రోజులు జరిగిన ఘోరయుద్ధం వల్ల శమంతకపంచకం అనే చోట భూమి చలించిపోయింది.)
పోటీకి సిద్ధం అవుతున్న మిస్టర్ మజ్ను.. విడుదల ఎప్పుడంటే! _ Interesting news on Akhil's Mr Majnu release date - Telugu Filmibeat అక్కినేని యువ వారసుడు అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాటీ బాయ్ గా ఈ చిత్రంలో అఖిల్ నటిస్తున్నాడు. మిస్టర్ మజ్ను ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తొలి రెండు చిత్రాలు నిరాశపరిచినప్పటికీ అఖిల్ చేస్తున్న ఈ మూడవ ప్రయత్నం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని అభిమానులు అంటున్నారు. ఈ చిత్ర విడుదల తేదీ గురించి ఆసక్తికర ప్రచారం సినీవర్గాల్లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి గాని లేదా జనవరి 25 కానీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి రాంచరణ్ చిత్రం, ఎన్టీఆర్ బయోపిక్ వంటి బడా చిత్రాలు రెడీ అవుతున్నాయి. మిస్టర్ మజ్నుని కూడా విడుదల చేస్తే పోటీని తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. కానీ సంక్రాంతికి విడుదలయ్యే అన్ని చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది కాబట్టి నిర్మాతలు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా కనకుండా జనవరి 25న సోలోగా వస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాలు కూడా మిస్టర్ మజ్ను చిత్ర యూనిట్ లో వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. చిట్టి బాబు చిట్టి కథలు: మెరిసే రంగు రాళ్ళు ! చిట్టి బాబు చిట్టి కథలు మెరిసే రంగు రాళ్ళు ! అనగా అనగా ఒక అడవిలో ఒక ఎలుగు బంటి ఒక రోజు ఆహారం కోసం వెతుకుతూ బయలు దేరింది. కొంత దూరం వెళ్ళాక, దానికొక పెద్ద పుట్ట కనిపించింది. పుట్ట తవ్వడం మొదలెట్టింది. అందులో దానికి మెరిసే రంగు రాళ్ళు లెక్క లేనన్ని కనిపించాయి. వాటిని చూసి, నిప్పు కణికె లేమో నని భయపడి దూరంగా పారి పోయింది. కాస్సేపటికి ధైర్యం కూడదీసుకుని దగ్గరగా వెళ్ళి వాటిని పరీక్షగా చూసింది. అవి మెరిసే రంగు రాళ్ళే తప్ప ,నిప్పు కణికెలు కావని నిర్ధారణ కొచ్చింది. వాటన్నింటినీ ఒక ఆకు దొప్ప లోకి ఏరి, తనుండే గుహ దగ్గరకి వచ్చింది. ఆ మెరిసే రంగు రాళ్ళతో ఆడుకో మని తన పిల్లలకి ఇచ్చింది. వాటితో ఎలుగుబంటి పిల్లలు రోజూ సరదాగాఆడుకోసాగాయి. ఇలా ఉండగా, ఒక రోజు ఒక టక్కరి నక్క ఆ ఎలుగు బంటి పిల్లలు ఏవో మెరిసే రంగు రాళ్ళతో ఆడు కోవడం గమనించింది. ఎలాగయినా వాటిని తన స్వంతం చేసు కోవాలని దానికి దుర్బుద్ధి పుట్టింది. అది ఒక రోజు తల్లి ఎలుగుబంటి లేని సమయం చూసి ఆ పిల్లల దగ్గరకి వచ్చింది. వచ్చి ఇలా అంది : ‘‘మీకు తినడానికి నా దగ్గర చాలా రుచికరమైన ఆహారం ఉంది ! మీకు కావలసినంత ఇస్తాను. ఇంకా ఎంత కాలం ఆ మెరిసే రంగు రాళ్ళతో ఆడుకుంటారు ? విసుగు వెయ్యడం లేదూ ! వాటిని నాకిచ్చెయ్యండి ! ’’ అంది. ‘‘ నువ్వన్నది నిజమేలే ! వీటితో రోజూ మేము ఆడుకుంటూనే ఉన్నాం. మాకు మంచి రుచికరమైన తిండి తినాలని ఉంది ! అందు చేత ఈ ఒక్క రోజు మేము వీటితో ఆడుకుని, రేపు నీకు వీటిని ఇచ్చేస్తాం. రేపు ఇదే వేళకి ఇక్కడకి రా ! నువ్వు వచ్చేటప్పుడు మాకోసం రుచికరమైన ఆహారం తీసుకు రావడం మాత్రం మరచి పోవద్దు సుమా ! ’’ అన్నాయి. మర్నాడు తల్లి ఎలుగు లేని సమయం చూసి నక్క ఎలుగు బంటి పిల్లల దగ్గరకి వచ్చింది. వాటితో ‘‘ పిల్లల్లారా ! మీరు నాకు ఆ మెరిసే రంగు రాళ్ళు ఇవ్వండి ...వాటిని తీసుకెళ్ళి నా ఇంటిలో దాచి, మీకు ఎంతో రుచికరమైన తిండి తెస్తాను ! ఇలా వెళ్ళి అలా క్షణంలో వచ్చెయ్యనూ ! ’’ అంది. ఎలుగు బంటి పిల్లలు తమకి ముందు రోజు తల్లి చెప్పినట్టగా నక్కతో ఇలా అన్నాయి : ‘‘ సరేలే ! అదిగో ! ఆ చెట్టు తొర్రలో మా మెరిసే రంగురాళ్ళు ఉన్నాయి, వెళ్ళి తీసుకో ! కానీ మాకు మాత్రం వెంటనే మంచి రుచికరమైన తిండి తెచ్చి ఇవ్వాలి సుమా ! ’’ అని. వీరిచే పోస్ట్ చెయ్యబడింది Pantula Jogarao వద్ద 7:11 PM దీన్ని ఇమెయిల్ చెయ్యండిBlogThis!Twitterకు భాగస్వామ్యం చెయ్యండిFacebookకు భాగస్వామ్యం చెయ్యండిPinterestకు భాగస్వామ్యం చేయండి లేబుళ్లు: బాల సాహిత్యం వ్యాఖ్యలు లేవు: వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom) నా బ్లాగుల జాబితా తెలుగు వారి వీటిని కూడా చదవండి రాజు గారి వేట వ్యసనం !! తిక్కలోడి కథ ! భలే తీర్పు ! అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ ... నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి సాధారణ థీమ్. i-bob ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం. వర్గం:తెలంగాణ రచయితలు - వికీపీడియా వర్గం:తెలంగాణ రచయితలు వర్గం "తెలంగాణ రచయితలు" లో వ్యాసాలు వనపట్ల సుబ్బయ్య "https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:తెలంగాణ_రచయితలు&oldid=1800966" నుండి వెలికితీశారు
నా హరివిల్లు: కవరు స్టోరీ లో ఎందుకీ కల్తీ ? మీరెక్కడ ఉంటారు ? వేష , భాషల్లో వచ్చిన మార్పుల ఫలితం ఆ కవర్ పేజి అనుకుంటా. ఆ కవర్ పేజి బొమ్మ ఇప్పటి మన నవతరం వేసుకున్నమేలి ముసుగు. ఈనాడు నిబద్దతనీ, నిజాయితీనీ ప్రక్కన పెడితే, తెలుగు దిన పత్రికగా అది అంతో ఇంతో ప్రమాణాలు పాటిస్తూనే ఉంది. ముఖ్యంగా, భాషా పరంగా, వార్తల విస్తృతి మరియు ముద్రణ విషయంలో. మరే పత్రిక తిరగేసిన ఏదో అసంపూర్ణంగానే ఉంటుంది. //పుస్తకం వెనుక మాత్రం సుమన్ బాబుతో నలుగురి ఆడవాళ్ళ ఫొటోని మాంచి నేటివిటీతో ముద్రించారు. మన ఖర్మ అలా ఉంది, ఏంచేస్తాం..// హోమ్ » న్యూస్ గాసిప్» ఇకపై ఏడాదికి రెండు బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. టెక్నీషియన్స్ అందర్నీ రాజమౌళి ఇంట్రడ్యూస్ చేసిన విధానం అందరికీ నచ్చింది. మరీ ముఖ్యంగా ప్రొడక్షన్ బాయ్స్ ను కూడా రాజమౌళి ప్రస్తావించడం అందర్నీ కదిలించింది. ఇదే వేదికపై ప్రభాస్ ను చూసి యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దానికి తోడు ప్రభాస్ చేసిన ఓ ప్రకటన ఫ్యాన్స్ లో ఆనందాన్ని డబుల్ చేసింది. దాదాపు మూడున్నరేళ్ల పాటు బాహుబలి ఫ్రాంచైజీ మీదే ఉన్నాడు ప్రభాస్. అంటే.. ఈ 4 ఏళ్లలో కేవలం 2 సినిమాలు మాత్రమే చేశాడన్నమాట. మరీ ముఖ్యంగా మాస్ మసాలా సినిమాలకు దూరమయ్యాడు. అందుకే ఇకపై ఏడాదికి కనీసం 2 సినిమాలు చేస్తానని ప్రకటించాడు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ ఎనౌన్స్ మెంట్ తో వేదిక వద్ద ఒకటే ఈలలు, చప్పట్లు. బాహుబలి-2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. వచ్చేనెల 28న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానున్న తెలుగు సినిమాగా బాహుబలి-2 చరిత్ర సృష్టించబోతోంది. రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ కజిన్ సిద్ధార్థ్... బలద (కొత్తూరు) - వికీపీడియా (బాలాడ నుండి దారిమార్పు చెందింది) బలద శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కొత్తూరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పర్లాకిమిడి (ఒరిస్సా) నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 553 ఇళ్లతో, 2286 జనాభాతో 243 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1127, ఆడవారి సంఖ్య 1159. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 277 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 22. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 580093[1].పిన్ కోడ్: 532457. సమీప మాధ్యమిక పాఠశాల కడుములో ఉంది. బలదలో ఉన్న ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురుఒక నాటు వైద్యుడు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి. బలదలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. బలదలో భూ వినియోగం కింది విధంగా ఉంది: బలదలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. "https://te.wikipedia.org/w/index.php?title=బలద_(కొత్తూరు)&oldid=2224595" నుండి వెలికితీశారు పిచ్చి అభిమానులమని మహగొప్పగా చెప్పుకోవడం ఇయాళ్టి ట్రెండ్‌. ఆ.. వూరికే కేకలు, అరుపులుకే గానీ..! అంటూ కొట్టిపారేయడానికి లేదు వాళ్ల అభిమానాన్ని. ఆ పిచ్చి ఎంత పీక్స్‌కు వెళ్లిందంటే! ఇద్దరు సాకర్‌ వీరాభిమానులు ఆర్సెన్‌, లుద్మిలా మ్యాచ్‌ల సందర్భంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అవే పోటీల వల్ల విడాకుల వరకూ వెళ్లారు..! రష్యాకు చెందిన ఈ జంట 2002 ప్రపంచకప్‌ సమయంలో చెల్యాబిన్స్క్‌ స్పోర్ట్స్‌ బార్‌లో చూపులు కలిపింది. ఇద్దరికీ సాకర్‌ అంటే ప్రాణమే.. గానీ, సమస్యల్లా వాళ్లు ఆరాధించే ఫుట్‌బాల్‌ క్లబ్‌లు రెండూ వేర్వేరివి కావడం.. ఆ క్లబ్బుల మధ్య వైరం విపరీతంగా ఉండటం. అయినా, పర్లేదని పెళ్లిచేసుకుని ఇన్నాళ్లూ చక్కగానే కాపురం చేశారు. కలసి మ్యాచ్‌ల్ని చూశారు. ఈసారికి సాకర్‌ ప్రపంచకప్‌ తమ దేశానికే రావడంతో ఇద్దరూ కలసి గెంతేశారు. కానీ, ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఆర్సెన్‌కు అర్జెంటీనా స్టార్‌ లయోనెల్‌ మెస్సీ అంటే ప్రాణం. లుద్మీలాకేమో పోర్చుగల్‌ వండర్‌ రొనాల్డో అంటే పిచ్చి. ఇద్దరూ అప్పుడప్పుడూ వీరిద్దరి విషయంలో ఆటపట్టించుకునేవాళ్లు. కానీ, ఈసారి ప్రపంచకప్‌లో మెస్సీ రాణించలేకపోయేసరికి లుద్మీలా నుంచి వెక్కిరింపులు ఎక్కువయ్యాయి. అవి భరించలేక ఆగ్రహం తెచ్చుకున్న ఆర్సెన్‌.. లుద్మీలాను ఏమనలేక రొనాల్డోకీ వంకలు పెడుతూ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రోజుకే విడాకులు కావాలంటూ సివిల్‌ రిజిస్ట్రీకి వెళ్లి షాకిచ్చాడు..! 'ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్నారు', 'గేమ్‌ ఆడేస్తోంది' అనే మాటలకు అర్థంతెల్సిందయ్యో..!
ముస్లింల పట్ల అనుచితంగా వ్యవహరించలేదు : స్పష్టం చేసిన చైనా _ Prajasakti::Telugu Daily Home » తాజా వార్తలు » ముస్లింల పట్ల అనుచితంగా వ్యవహరించలేదు : స్పష్టం చేసిన చైనా జెనీవా : జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ముస్లింల పట్ల చైనా అనుచితంగా వ్యవహరించలేదని చైనా అధికారి ఒకరు స్పష్టం చేశారు. యూరప్‌ మాదిరిగా కాకుండా చైనాలో తీవ్రవాదం వ్యాప్తి చెందకుండా నివారించేందుకు కొంతమందికి శిక్షణా కార్యక్రమాలు అందచేస్తోందని తెలిపారు. చైనాలోని పశ్చిమ ప్రాంతంలో యుగర్స్‌, ఇతర తెగలకు చెందిన ముస్లింలను మూకుమ్మడిగా నిర్బంధ కేంద్రాల్లో పెట్టినట్లు వార్తలు రావడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దాంతో వెంటనే స్పందించిన ట్రంప్‌ ప్రభుత్వం, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారులు, కంపెనీలపై ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలించింది. ఈ నేపథ్యంలో, చైనా స్పందించింది. 'వారి పట్ల సరిగా వ్యవహరించలేదనడం సరికాదు' అని చైనా స్టేట్‌ కౌన్సిల్‌ సమాచార కార్యాలయంలో మానవ హక్కుల వ్యవహారాల బ్యూరో డైరెక్టర్‌ లీ జియాజున్‌ స్పష్టం చేశారు. వారికి వృత్తిపరమైన శిక్షణా కేంద్రాలను, విద్యా కేంద్రాలను చైనా ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ''ఇది మంచి మార్గం కాదని మీరు అనవచ్చు, కానీ ఇస్లామిక్‌ లేదా మతపరమైన తీవ్రవాదాన్ని ఎదుర్కొనడానికి ఇది అవసరమైన మార్గమని లీ పేర్కొన్నారు. Tags: Muslim China ముస్లింల-పట్ల-అనుచితంగా-వ్యవహరించలేదు-:-స్పష్టం-చేసిన-చైనా సూపర్ కంప్యూటర్ - వికీపీడియా క్రే-2, 1985 నుండి 1989 వరకు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ అనగా గొప్ప వేగం మరియు మెమొరీ కలిగిన కంప్యూటర్. ఈ రకపు కంప్యూటర్ దాని జనరేషన్ యొక్క ఏ ఇతర కంప్యూటర్ కన్నా పనిని వేగవంతంగా చేయగలుగుతుంది. ఇవి సాధారణంగా అదే సమయంలో సాధారణ వ్యక్తిగత కంప్యూటర్ల కంటే వేలరెట్ల వేగంతో పనిచేస్తాయి. సూపర్ కంప్యూటర్ అంక గణిత పనులను చాలా వేగంగా చేయగలుగుతుంది, అందువలన వీటిని వాతావరణ అంచనా, కోడ్-బ్రేకింగ్, జన్యు విశ్లేషణ మరియు అనేక గణనలు అవసరమైన ఇతర పనుల కోసం ఉపయోగిస్తున్నారు. When new computers of all classes become more powerful, new ordinary computers are made with powers that only supercomputers had in the past, while new supercomputers continue to outclass them. "https://te.wikipedia.org/w/index.php?title=సూపర్_కంప్యూటర్&oldid=1858989" నుండి వెలికితీశారు డిసెంబర్ నుండి రాజ్ తరుణ్ కొత్త సినిమా _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com హోమ్ » న్యూస్ గాసిప్» డిసెంబర్ నుండి రాజ్ తరుణ్ కొత్త సినిమా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ అకౌంట్ లో మరో మూవీ చేరింది. ప్రస్తుతం సంజనా రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘రాజుగాడు’ సినిమాతో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మరో సినిమాతో సెట్స్ పై ఉన్న రాజ్ తరుణ్, డిసెంబర్ లో మరో సినిమాతో బిజీ కానున్నాడు. అనీష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘లవర్’ సినిమాతో డిసెంబర్ 11 నుండి సెట్స్ పైకి రానున్నాడు రాజ్ తరుణ్. గతంలో ‘అలాఎలా’ సినిమాతో డీసెంట్ హిట్ ని బ్యాగ్ లో వేసుకున్న అనీష్ కృష్ణ, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో మరో సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రేమకథల్లో సరికొత్త కోణాన్ని టచ్ చేస్తూ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ యాంగిల్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన గీతా సురేష్ హీరోయిన్ గా నటించనుంది. మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్ డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. You are at:Home»Featured»స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్! మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే. ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 27న ఈ సినిమా రిలీజ‌వుతోంది. మ‌హేష్ న‌టించిన స్ట్రెయిట్ సినిమాగా త‌మిళంలో ఈ చిత్రానికి క్రేజు కొన‌సాగుతోంది. ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తోన్న నేపథ్యంలో నటనకు స్వస్తి పలకబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ‘కాలా’ తర్వాత ఆయన కేవ...
హిందూ మహిళ కర్మకాండలకు నో... ఎందుకంటే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మహిళ హిందువు కాదని ఆమె కర్మకాండలను ఢిల్లీలోని కాళీ మందిర్ టెంపుల్ సొసైటీ తిరస్కరించింది. ఆమె హిందువు కాదని, హిందూ సంప్రదాయం కారం ఆమె కర్మకాండలను నిర్వహించలేమని సొసైటీ తేల్చి చెప్పింది. కోల్‌కతాకు వాసి ఇంతియాజుర్‌ రెహమాన్‌ హిందువైన నివేదితను పెళ్లి చేసుకున్నారు. ఆమె బెంగాలీ. వివాహం తర్వాత కూడా నివేదిత హిందువుగానే కొనసాగారు. ఆమె మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ కావటంతో నివేదిత ఇటీవల మృతి చెందారు. ఆమె కోరిక ప్రకారం హిందూ సంప్రదాయాల ప్రకారమే ఆమె పన్నెండు రోజుల కర్మాకాండలు చేయాలని భర్త నిశ్చయించారు. చిత్తరంజన్‌ పార్క్‌ ప్రాంతంలోని కాళీ మందిర్‌ ఆలయ సొసైటీలో స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. ఆగస్టు 12న తేదీన కార్యక్రమం నిర్వహించేందుకు రూ.1300 చెల్లించారు. నిర్వహకులు గోత్రం అడగడంతో తడబడ్డారు. దీంతో అనుమానం వచ్చి పరిశీలించగా అతడు ముస్లిం అని తెలిసింది. ఇంతియాజుర్‌కు స్లాట్‌ను రద్దు చేశామని తెలిపారు. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మహిళ హిందువు కాబోదని సంప్రదాయం ప్రకారం తాము కార్యక్రమం నిర్వహించడానికి అంగీకరించమని సొసైటీ నిర్వహకులు తెలిపారు. నా భార్య మొదటి నుంచీ హిందూ సంప్రదాయాలే పాటించిందని తెలిపినా... సొసైటీ ససేమిరా అంది. మతానికి, వివాహానికి సంబంధం ఏముందని ఆయన ప్రశ్నించారు. తన భార్య చివరి కోరిక మేరకు కర్మకాండలను ఈ విధంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యానని.. కానీ తనను అనుమతించడం లేదని రెహ్మాన్ తెలిపారు. గూగుల్ జాబ్ రాలేదని ఫ్లిప్ కార్ట్... దళిత యువకుడిని రాళ్లతో కొట్టి... ఫ్యాన్సీ రేటుతో చిత్రాంగదను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ! ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో చిత్రాంగద పేరుతో..… ఈ నెల 10న మహాకూటమి మొదటి జాబితా విడుదల కానుంది. కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేయనుండగా.. 26 సీట్లను మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించారు. ఇందులో టీజేఎస్ కు 8 స్థానాలను కేటాయించారు. టీజేఎస్ పోటీ చేసే 8 స్థానాల్లో ఆరు స్థానాల అభ్యర్థులు ఖరారు అయ్యారు. మిగిలిన రెండు స్థానాలు మిర్యాలగూడ, చెన్నూరులలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే టీజేఎస్ చీఫ్ కోదండరామ్ పోటీకి దూరంగా ఉంటారని సమాచారం తెలుస్తోంది. కింది వారిని టీజేఎస్ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది. # మెదక్ - జనార్ధన్ రెడ్డి # దుబ్బాక - రాజ్ కుమార్ # మహబూబ్ నగర్ - రాజేందర్ రెడ్డి రాత్రి 11 నుంచి భారీ వాహనాలకు నో... సిల్వర్‌ మెడల్‌ విజేత రజనీకి ఘన స్వాగతం _ Prajasakti::Telugu Daily Home » జిల్లాలు » సిల్వర్‌ మెడల్‌ విజేత రజనీకి ఘన స్వాగతం చిత్తూరు జిల్లా క్రీడాకారణి భారతదేశం తరపున జెక్కార్స్‌లో జరిగిన 18వ ఎషియన్‌ గేమ్స్‌ పోటీలలో సిల్వర్‌ మెడల్‌ సాధించి మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఇ రజనీకి శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ ఎషియన్‌ గేమ్స్‌లో హాకీ మహిళ జెట్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించడం అందులో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా క్రీడా సాధికారిక సంస్థ పిఇఒ లక్ష్మి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శాంతారెడ్డి, శ్రీదర్‌లు, రాష్ట్ర హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి ఎ ప్రసన్న కుమార్‌ రెడ్డి, పికాం డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి,మున్సిపల్‌ కార్పొరేషన్‌ డివై ఇఒ ఆనంద్‌ కుమార్‌, ఎస్‌ఎస్‌ మునిరత్నం, రెజిలింగ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం సురేందర్‌ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. Tags: ప్రజాశక్తి-రేణిగుంట-టౌన్‌-: త్రివిక్రమ్ దర్శకత్వంలో... త్రివిక్రమ్ ను నమ్ముకుంటే...
గాండ్లపెంట - వికీపీడియా (గండ్లపెంట నుండి దారిమార్పు చెందింది) అనంతపురం జిల్లా పటములో గాండ్లపెంట మండలం యొక్క స్థానము గాండ్లపెంట (ఆంగ్లం: Gandlapenta), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము.ఇది సమీప పట్టణమైన కదిరి నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2389 ఇళ్లతో, 9611 జనాభాతో 3780 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4799, ఆడవారి సంఖ్య 4812. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1067 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 221. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595242[1].పిన్ కోడ్: 515521. గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఒక నాటు వైద్యుడు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది. గాండ్లపెంటలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గాండ్లపెంటలో భూ వినియోగం కింది విధంగా ఉంది: గాండ్లపెంటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. గాండ్లపెంటలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. "https://te.wikipedia.org/w/index.php?title=గాండ్లపెంట&oldid=2281703" నుండి వెలికితీశారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: లక్ష కోట్లకు చంద్రబాబు లెక్కలు చెప్పాలి https://ift.tt/2DuW7z9 పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత _ Prajasakti::Telugu Daily Home » జిల్లాలు » పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎంపిడిఒ పి.వాసుదేవరావు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఆయన వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. బిసి ప్రభుత్వ బాలుర వసతి గృహ ఆవరణలో ఎస్‌ఐ ఎం.గోవింద మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంఇఒ బి.మాధవరావు, పంచాయతీ విస్తరణ అధికారి కె.అప్పలనాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీతారాములు, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.లక్ష్మణరావు, వ్యాయామ ఉపాధ్యాయులు అరుణ కుమారి, సిఆర్‌పిలు, ఉపాధ్యాయులు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. పోలాకి : సమాజంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి మొక్కలు నాటి పచ్చదనాన్ని ప్రోత్సహించినట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని ఎస్‌ఐ చంద్రమౌళి సూచించారు. శనివారం పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో విశ్వశాంతి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, ప్రధాన రహదారిలో సుమారు 150 మొక్కలు వరకు విద్యార్థులు సిబ్బంది కలిపి నాటారు. కార్యక్రమంలో విశ్వశాంతి పాఠశాల డైరెక్టర్‌ మెట్ట జనార్థనరావు, ఉపాధ్యాయులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. Tags: పాఠశాల srikakulam ఆరోగ్యం
సెప్టెంబర్ లో ఏపీకి మోదీ..! ఎందుకో తెలుసా..? Vasishta June 11, 2018 11:28 IST సెప్టెంబర్ లో ఏపీకి మోదీ..! ఎందుకో తెలుసా..? నాలుగేళ్లుగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ – టీడీపీలు ఉమ్మడిగా అధికారంలో ఉన్నాయి. అయితే రాష్ట్రానికి తగిన న్యాయం చేయడంలో బీజేపీ విఫలమైందంటూ ఎన్డీయే నుంచి టీడీపీ బయటికొచ్చింది. ఇటు రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. అనంతరం రెండు పార్టీల మధ్య దూరం బాగా పెరిగింది. నాలుగేళ్లలో రాష్ట్రానికి బీజేపీ ఏమాత్రం న్యాయం చేయలేదని టీడీపీ దుమ్మెత్తిపోస్తోంది. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ధర్మపోరాట దీక్షలు చేస్తోంది. విభజన సమయంలో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే టీడీపీ ఆరోపణలను బీజేపీ అంతే స్థాయిలో తిప్పికొడుతోంది. లక్షల కోట్ల రూపాయలు నిధులను ఏపీకి కేంద్రం కేటాయించిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా చంద్రబాబు ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు యూసీలు పంపించామని, ఏ రాష్ట్రానికి లేని నిబంధనలు ఏపీకి మాత్రమే ఎందుకని టీడీపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రానికి ఏం చేశారో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని టీడీపీ నేతలు చెప్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటలయుద్ధం తీవ్రమైంది. బీజేపీని టీడీపీ బద్నాం చేస్తోందనుకుంటున్న కమలం పార్టీ నేతలు సైకిల్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మోదీని తీసుకురావాలనుకుంటున్నారు. విభజనచట్టంలో పేర్కొన్న ప్రధాన హామీల్లో ఒకటైన స్టీల్ ప్లాంట్ ను కడప జిల్లాలో ఏర్పాటు చేసేందుకు త్వరలోనే కేంద్రం ఆమోదం తెలపనుంది. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి మోదీని తీసుకొచ్చి రాష్ట్రానికి చేసిన మేలును వివరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ లో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ప్లాన్ చేస్తోంది. మోదీని రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా ఒకింత పాజిటివ్ అట్మాస్పియర్ కలుగుతుందనే భావనలో బీజేపీ ఉంది. బీజేపీకి ఏపీలో ఇప్పుడు జీవన్మరణ సమస్య ఏర్పడింది. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందనే ఫీలింగ్ లో రాష్ట్ర ప్రజలున్నారు. ఇప్పుడు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఇప్పుడు బీజేపీ వేయబోతున్న ఈ ఎత్తుగడలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.. సావిత్రి సవతి కూతురు మళ్ళీ.. Prathap Kaluva May 21, 2018 16:15 IST సావిత్రి సవతి కూతురు మళ్ళీ.. అలనాటి అందాల రాశి, ప్రముఖ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకొని నిర్మించబడిన చిత్రం మహానటి విడుదలయిన దాదాపు అన్ని సెంటర్లలోనూ ప్రేక్షకుల మన్ననలను పొంది విజయవంతంగా ఆడుతుంది. ఇక ఈ చిత్రం చూసిన ప్రముఖులు చిత్ర దర్శకుడిపైన, నటీ నటులపైన మరీ ముఖ్యంగా అందాల తార సావిత్రి పాత్రను పోషించిన హీరోయిన్ కీర్తి సురేష్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే జెమిని గణేశన్ కుమార్తె అయిన కమల గణేశన్, సావిత్రి పాత్ర మీద అభ్యంతరం చెప్పనప్పటికీ తన తండ్రిని అలా చూపించడం పై అభ్యంతరం వ్యక్తం చేసారు. సినిమా చూడగానే విమర్శించిన ఆమె మళ్ళీ విరుచుకపడ్డారు. మా నాన్నగారు సావిత్రిని పెళ్లి చేసుకో అంటూ వెంటపడే విధంగా చూపించారని, నిజానికి ఆయన జెంటిల్ మెన్ అని, ఆడవారిపై అలా ప్రవర్తించేవాడుకాడని ఆమె తెలిపారు. నిజానికి సావిత్రి సినిమా తీసేప్పుడు కేవలం ఆమె కుటుంబ సభ్యులను మాత్రమే గాక జెమిని గణేశన్ కుటుంబాన్న కూడా సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. జెమిని గణేశన్ సావిత్రిని బాగా చూసుకొనేవాడని ఆమె తెలిపారు. కానీ ఆమె స్టేటస్ పొగరుతోనే సినిమాలు తీయవద్దంటున్నా కూడా నిర్మించేది ఆమె ఘాటు వాఖ్యలు చేశారు. రాధికా ఆప్టే అందాల ఆరబోత... అభిమానులకు పండగ అయిపొయింది...! Movies 10 Hrs ago జగన్ దాడి విషయం లో చంద్ర బాబు అడ్డంగా బుక్ అయ్యాడు ... మరీ కోర్ట్ కు ఏం సమాధానం చెబుతారు..! Politics yesterday ఆ విషయం మరిచి పోయావా ఛోటా... కాజల్ కు ముద్దేలా పెట్టావు...! Movies 2 days ago జగన్ తో పాటు 90 ఏళ్ల ముసలవ్వ పాదయాత్ర ... ఈ ఫోటో వైరల్..! Politics 2 days ago బాత్ టబ్ లో నగ్నంగా గా రాధికా ఆప్టే ... మతి పోవాల్సిందే...! Movies 2 days ago
Seetha Sailaja July 19, 2018 10:19 IST బయటపడ్డ సాయి ధరమ్ తేజ్ బలహీనత ! ప్రతి వ్యక్తికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు మితిమీరిపోతే అది వ్యసనంగా మారుతుంది. ఈ విషయంలో మన సెలెబ్రెటీలు కూడ అతీతులు కారు. మెగా మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న సాయి ధరమ్ తేజ్ కు ఒక విచిత్రమైన బలహీనత ఉందట. సామాన్యంగా మన హీరోలు తమ సినిమాల షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్ళినప్పుడు వారికి బాగా ఇష్టమైన ఖరీదైన వాచ్ లు కళ్ళజోళ్ళు కొనడం చేస్తూ ఉంటారు. మహేష్ బాబు ఇంట్లో అయితే వందల సంఖ్యలో రకరకాల వాచ్ లు ఉన్నాయని నమ్రత ఆమధ్య ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే సాయి ధరమ్ తేజ్ కు ఉన్న బలహీనత ఎవరి ఊహలకు అందనిది. తేజ్ కు చిన్నప్పటి నుంచి బొమ్మలు అంటే చాల సరదా అని టాక్. బొమ్మలు అంటే ఏవో రొటీన్ బొమ్మలు కావు. ఖరీదైన రిమోట్ కార్లు, వైర్ లెస్ టాయ్స్ ఇలా రకరకాల టాయ్స్ పై తేజ్ కు చిన్నప్పటి నుంచి సరదా. అయితే ఈబోమ్మల సరదా తేజ్ కు తన చిన్నప్పుడు పూర్తిగా తీరకపోవడంతో అతడు తన సినిమాల షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లినపుడు మన ఇండియాలో దొరకని రకరకాల ఖరీదైన టాయ్స్ ను ఏది కనిపిస్తే అవి కొంటాడట. ఇప్పటికే ఆ టాయ్స్ సంఖ్య వందలలోకి చేరడంతో తేజ్ ఇంట్లో వాటికి ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆశ్చర్యం ఏమిటంటే తేజ్ చిన్నతనంలో తన బొమ్మల సరదా కోసం డబ్బు గణించదానికి వరుణ్ తేజ్ నీహారికలతో కలిసి కాఫీడే షాపులో పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో బొమ్మలు కొనేవాడట. ఆ బొమ్మలతో కొద్దిరోజులు తన సరదా తీర్చుకుని ఆతరువాత వాటిని స్ట్రీట్ చిల్డ్రన్ లాంటి వాళ్లకు ఇవ్వడం తేజ్ అలవాటు అని తెలుస్తోంది. అంతేకాదు సాయి ధరమ్ తేజ్ తన కారులో కూడ రెండు రోజులకు ఒకసారి ఒక కొత్త బొమ్మను మార్చే అలవాటు కూడ ఉందట. తేజ్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విచిత్రమైన ఈ బలహీనతను బయటపెట్టాడు.. గార్ల, సెప్టెంబరు 12: మారుమూల గిరిజన తండాలో విరబూసిన విద్యా కుసుమం అతడు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ వరకు అన్నింటా స్టేట్‌, జిల్లా ర్యాంకులే. ప్రఖ్యాత వరంగల్‌ నిట్‌లో ఇంజనీరింగ్‌ చేస్తున్న సరస్వతీ పుత్రుడు. కానీ, అతడిని కేన్సర్‌ రూపంలో మృత్యువు కబలిస్తోంది. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం చిన్న బంజారా తండాకు చెందిన తేజావత్‌ మంగీలాల్‌ ఎముకల కేన్సర్‌తో బాధపడుతున్నాడు. మరో మూడు నెలల్లో ఆపరేషన్‌ చేయకపోతే మంగీలాల్‌ ప్రాణాలకు ప్రమాదమని నిమ్స్‌ వైద్యులు తేల్చారు. ఆపరేషన్‌ కోసం తమిళనాడులోని రాయవెల్లూరులోని కేన్సర్‌ ఆస్పత్రికి వెళ్లాలని, దానికి రూ.40లక్షల దాకా ఖర్చవుతుందని చెప్పారు. రెక్కాడితే గానీ డొక్కాడని మంగీలాల్‌ కుటుంబానికి అంత ఖర్చు కాదు కదా పూటగడవని పరిస్థితి. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ఔదార్యంతో రూ1.5లక్షలతో వైద్యం చేయించినా జబ్బు నయం కాలేదు. ఏ ఆధారం లేని ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. మంగీలాల్‌కు సహాయం చేసే దాతలు తేజావత్‌ మంగీలాల్‌, అకౌంట్‌ నం.35390959584, ఐఎఫ్ఎస్‌సీ: ఎస్బీఐఎన్‌0007167, వడ్డెపల్లి బ్రాంచ్‌ హన్మకొండకు జమ చేయాలని కోరుతున్నారు. పూర్తి వివరాలకు సెల్‌ నం.9440064623ను సంప్రదించవచ్చు. Home » కార్యక్రమాలు » పల్లె ప్రపంచం » సేంద్రియం ముద్దు - రసాయనం వద్దు - కంసాని చలపతి రావు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని పల్లెప్రపంచం టీం లీడర్ కాంసాని చలపతి రావు తెలిపారు. ఆదివారం బోనకల్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సెమినార్ లో ఆయన మాట్లాడుతూ భూసారాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. రసాయినక ఎరువులను విపరీతంగా వాడడం వల్ల పర్యవరణం దెబ్బతినడమే కాక తినే ఆహారం కలుషితం అవుతుందన్నారు. శాఖాహారం హాహాకారంగా మారకుండా ఉండాలంటే రైతులు సాంప్రదాయ పద్దతులలో సేంద్రియ వ్యవసాయాన్ని సాగుచేయాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై అపోహలు తొలగించుకోవాలని, ప్రభుత్వం , స్వచ్చంధ సంస్థలు, రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు అందరూ సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని, ప్రచారం కల్పించాలని కోరారు. ప్రక్రుతిని కాపాడుకోవడం ద్వారా మాత్రమే మానవాళి మనుగడ కొనసాగుతుందన్నారు. లాభాల వేటలో ప్రక్రుతిని ధ్వంసం చేస్తే తీవ్ర వినాశనం తప్పదన్నారు. పల్లె ప్రపంచం అధ్యయన కేంద్రం కన్వీనర్ చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంస్థ అధ్యక్షులు పల్లా కొండల రావు, కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, విశ్రాంత అధ్యాపకులు వజ్రాల పరబ్రహ్మం, సభ్యులు బొప్పాల అజయ్ కుమార్, బంధం శివ ప్రసాద్, బలగాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Home ఎక్స్ క్లూసివ్ ఏబీఎన్ పై ట్విట్టర్ వార్ చేస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై ట్విట్టర్ వార్ మొదలు పెట్టాడు . ఇప్పటికే టివి 9 వాళ్ళని టార్గెట్ చేసిన పవన్ తాజాగా ఏబీఎన్ రాధాకృష్ణ పై అదేపనిగా ట్వీట్ లు చేయడం మొదలు పెట్టాడు . కేంద్ర ప్రభుత్వాన్ని , మోడీ ని తిట్టమని తెలుగుదేశం అధినేత కు చెప్పింది ఏబీఎన్ రాధాకృష్ణే అంటూ ట్వీట్ చేసాడు . అంతేకాదు వరుస ట్వీట్ లతో గుడ్ మార్నింగ్ కూడా చెబుతున్నాడు రాధాకృష్ణ కు . తెలుగుదేశం పార్టీ కి అండగా నిలిచిన ఈనాడు , ఆంధ్రజ్యోతి పత్రికలు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా మాకు వ్యతిరేకంగా వార్తలు రాశాయని అప్పట్లో మెగా కుటుంబం మొత్తం విరుచుకుపడిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడేమో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి , టివి 9 , మహా టివి , టివి 5 లు జనసేన కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని …… వాళ్ళు ఎంతగా టార్గెట్ చేసినప్పటికీ మా ఆత్మవిశ్వాసాన్ని వదిలేది లేదని అదే స్థాయిలో ఏబీఎన్ రాధాకృష్ణ పై వరుస ట్వీట్ లు చేస్తూ విరుచుకు పడుతున్నాడు పవన్ . Tag: సంతోష్ రాజ్ నిఫ్టీ ప్రస్తుతం ట్రెండ్ లైన్ సపోర్ట్ మరియు ఫిబోనస్సీ సపోర్ట్ తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రతి డిక్లయిన్ కూడా 7780 స్టాప్ లాస్ తో బయ్యింగ్ చేయండి. వీలయితే నవంబర్ కాంట్రాక్ట్ లో ట్రేడింగ్ చేయండి. ప్రతి పాదమునందు మ , స , మ , గా(గగ) గణములుండును. సురపుర విస్తరించిన వాతావరణ: 15 రోజుల సురపుర, చామరాజ నగర్ కోసం అంచనా ధన్య వాదాలు ప్రసాద్ గారు! ఒంగోలు శ్రీను కి అమాంతం పెరిగిన పాపులారిటీ ... ఈ దెబ్బతో ఒక వర్గానికి లీడర్ అయిపోయాడని టాక్ :) "చిరంజీవి తరవాత నేనే" - "మనీ" సినిమాలో బ్రహ్మానందం! "NTR తరవాత నేనే" - బ్లాగుల్లో ఒంగోలు :) మలక్: సందేహం లేదన్నా - నువ్వే "N2R" వి జూనియర్, చంద్రబాబు రామోజీ, సుమన్ బాబు మనోజ్, మోహన్ బాబు మా అమ్మ బయటకేదో పనిమీద వెళ్ళి పనిలో పనిగా పుస్తకాల షాపుకి వెళ్ళారు. అవీ ఇవీ చూస్తూ ఆవిడ పని చేసిన కళాశాలలో ఇద్దరు కలీగ్స్ మాట్లాడుకుంటుండగా ప్రస్తావనకి వచ్చిన పుస్తకాన్ని కొన్నారు. ఆ షాప్ ఓనర్ కాస్త తటపటాయించాడు అమ్మడానికి - ముందు ఒకటే కాపీ ఉందనీ, తరవాత ఎవరో రిజర్వ్ చేసుకున్నారని. కానీ ఆవిడ మిగిలిన కాపీలని కూడా చూపించడంతో చేసేదేమిలేక అమ్మేశాడు. అమ్మ మొహం కోపంగా, భీకరంగా ఉంది. ఏమైందని అడిగా. ఇంతకీ ఆవిడని అంత ఆగ్రహానికి గురిచేసిన పుస్తకం ఏమిటో తెలుసా? PS: ఒరిజినల్ కవి చౌడప్ప శతకం వేరు. అవి చాటు పద్యాలు. కానీ ఇక్కడ ఈవిడ కొన్న పుస్తకం, చౌడప్ప పేరడీలది - ఘాటైన భాషతో :) వ్రాసినది Bhardwaj Velamakanni on మంగళవారం, జూన్ 14, 2011 ముందుగా బులుసు గారు పెట్టిన పోస్టు, దానికి మార్తాండ సమాధానం, బద్రీ ప్రత్యుత్తరం మార్తాండ -ఇండియా సెక్యులర్ దేశం కాదు. మార్తాండ - నేను కూడా ప్రశ్నలడగగలను. బులుసుగారి కామెంట్ అర్థమయ్యేలా ఉందా? బులుసు - ఎక్కడ అర్థమయ్యేలా లేదో కాస్త చెప్తారా? బద్రీ - నీ బొంద. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదురా పిచ్చికుంకా. మార్తాండ - అడిగినదానికి సమాధానం చెప్పు. బులుసు గారి కామెంట్ కూడా అర్థం కావట్లేదు. నా ప్రశ్న మార్చా. చివర "?" పెట్టా. బద్రీ - ఆపెహే నీ గోల. నువ్వు మార్చినా మార్చకపోయినా ఎవడికీ వచ్చిన నష్టం లేదు. **** కార్తీక్ & రాజ్ కుమార్ జాయిన్ అవుతారు **** మార్తాండ: గొడవ చేసింది నేను కాదు. బద్రీ. రాజ్ కుమార్: నోరు ముయ్యెహే! నువ్వు పెట్టిన ఒక్క కామెంట్ చాలు గొడవ లేవదియ్యడానికి. సిగ్గుండాలి. మార్తాండ: బులుసుగారూ, వీళ్ళు తిట్టింది నన్ను. బద్రీ: ఆ మాత్రం అర్థమయ్యింది కదా ఇప్పటికి, ఇక ఇక్కడనుండి బయటకు తగలడు. ఇప్పుడు బజ్ పుణ్యమా అని ఉన్నట్టుండి మార్తాండవి కార్తీకువీ కామెంట్లు మాయం అయిపోయాయనుకోండి. పర్తిస్థితి ఏమిటి? మీరే చూడండి :) ఎస్ .ఓ..ఎస్ ని బలపరచండి
BHASKAR: ఉపాధ్యాయునికి ఒక ఉత్తరం__ అబ్రహం లింకన్__ నాకు తెలుసు - అతను చాలా నేర్చుకోవాలి. మనుషులంతా దయామయులు, నిజాయితీపరులు కారని అతను గ్రహించాలి. అదే సమయంలో లోకంలో దుర్మార్గులతో పాటు మంచివాళ్ళు ఉంటారనీ, స్వార్ధ రాజకీయవాదులతో పాటు, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే నేతలూ ఉంటారని అతనికి తెలియజేయండి. శత్రువులతో పాటు మిత్రులు ఉంటారన్న విషయం అతడికి నేర్పండి. నాకు తెలుసు - అతను నేర్చుకోడానికి ఇంకా సమయం పడుతుంది. కాని ఆయాచితంగా లభించిన ఐదు డాలర్ల కన్నా, కష్టపడి సంపాదించిన ఒకే ఒక్క డాలరు ఎంతో విలువైనదని అతడు గ్రహించేలా చూడండి. అతనిని ఓటమిని తెలుసుకోనివ్వండి. గెలుపుని ఆనందించడం నేర్పండి. అసూయకు అతడిని దూరంగా ఉంచండి. నేర్పగలిగితే, స్వచ్చమైన నవ్వులోని రహస్యాన్ని అతడికి నేర్పండి. అలాగే పుస్తకాలు చేసే అద్భుతాల గురించి అతడికి చెప్పండి. ప్రకృతిని ,. ముఖ్యంగా నీలాకాశంలోని పక్షులను, తేనెటీగలను,పర్వతాలలోని పచ్చని దారులలోని పూలని ,ఆస్వాదించేందుకు అతడికి తగిన సమయమివ్వండి. మోసం చేయడం కన్నా, విఫలమవడంలోనే ఎంతో గౌరవం ఉందని అతడికి బడిలో నేర్పండి. ఇతరులు ఎందరో తప్పు అన్నప్పటికీ, తన స్వంత భావాలపై నమ్మకం ఉంచుకోమని చెప్పండి. అతను సౌమ్యులతో సౌమ్యంగానూ, కఠినాత్ములతో ధృడంగాను వ్యవహరించేటట్లు చూడండి. కేవలం స్వప్రయోజనం కోసమే ఒకరితో ఒకరు కలిసే మనుషులను అనుసరించకుండా, వారికి దూరంగా ఉండగలిగే స్థైర్యాన్ని మా అబ్బాయికి ఇవ్వండి. ఇతరులు చెప్పేవాన్నీ విని, వాస్తవం అనే చిక్కంలో వడపోసి, వాటిలోని మంచిని మాత్రమే గ్రహించడం అతడికి నేర్పండి. మీకు వీలైతే బాధలలోను అతడు నవ్వగలిగేలా చూడండి. అయితే కన్నీరు కార్చడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదని అతడికి నేర్పండి. పట్ల అతడిని అప్రమత్తం చేయండి. తన కష్టానికి, తెలివికి సరైన గౌరవం ఇచ్చే చోట పనిచేయడం అతడికి నేర్పండి. కాని అతను తన హృదయానికి, ఆత్మకి వెలకట్టకుండా చూడండి. అల్లరి మూకల ప్రేలాపనలని పట్టించుకోకుండా, ఎదురొడ్డి పోరడడం అతనికి నేర్పండి. అతనితో మృదువుగా వ్యవహరించండి. కాని గారాబం చేయవద్దు. ఎందుకంటే బాగా కాలితేనే ఇనుము మెత్తనవుతుంది. అతడిని ధైర్యంతోను, సహనంతోను మెలగనివ్వండి. నిరంతరం తనపై తను గొప్ప విశ్వాసం అలవర్చుకోడం అతనికి నేర్పండి. అప్పుదే అతనికి మానవ జాతిపై విశ్వాసం కలుగుతుంది. వీటన్నింటిలోను మీరు నేర్పగలిగినవి ఆ పసివాడికి నేర్పండి”. (ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో ) (స్వేచ్చానువాదం! 15 ఏప్రిల్ 2000 నాటి వార్త దినపత్రిక యొక్క ‘మొగ్గ ‘ అనే పేజీలో ప్రచురితం) http://aanimutyaalu.blogspot.in/ వారికి కృతజ్ఞతలతో,.. సుబ్రమణ్యం గారు, ఆచరించదగిన సూచనలివి,.. ధన్యవాదాలండి,.. STRUCTURESONORE.EU _ structuresonore - Germany - వెబ్సైట్ మూల్యాంకనం, చూడు, విమర్శలు మరియు సలహాలను యొక్క వెబ్సైట్ రివ్యూ structuresonore.eu (తెరిచి)

Dataset Card for "Telegu_Massive"

More Information needed

Downloads last month
0
Edit dataset card