text
stringlengths
3
3.17k
also readవిద్యార్థులకు గుడ్‌న్యూస్ 10 12 తరగతుల పరీక్షలు రద్దు మార్కులిలా
అక్కడి నుంచి ఆయన ఇంటికి బయలుదేరారు
ఈ రైళ్లు న్యూఢిల్లీ నుంచి డిబ్రూగర్ అగర్తాల హౌరా పాట్నా బిలాస్ పూర్ రాంచీ భువనేశ్వర్ సికింద్రాబాదు బెంగళూరు చెన్నై తిరువనంతపురం మాడగావ్ ముంబై సెంట్రల్ అహ్మదాబాద్ జమ్మూ తావిలను కలుపుతూ నడుస్తాయి
also readనిర్భయ కేసు ఢిల్లీ హైకోర్టు తీర్పుపై అభ్యంతరం సుప్రీంలో కేంద్రం పిటిషన్
దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 1228కి చేరింది
మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు
కానీ అది జరగలేదు
అయితే వీరిలో ఐదుగురు మృతి చెందారు
2008 నవంబర్‌లో ముంబై రైల్వే స్టేషన్‌ తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు
గత 24 గంటల్లో వ్యవధిలో 30851 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు చేయగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం టెస్టుల సంఖ్య 15052215కి చేరుకుంది
పోలీసులకు కూడా వారి ఆచూకీ లభించకపోవడం గమనార్హం
తాజాగా కోవిడ్ 19 కేసుల సంఖ్య తెలంగాణలో 75 వేల మార్కును దాటింది
also readలాక్‌డౌన్ ప్రజలతో సోషల్ మీడియా మమేకమిలా
అయినప్పటికీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు
అమెరికా దక్షిణ ఆసియాలోని 10 దేశాలనుంచి 75శాతం కేసులు నమోదయ్యాయని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు
రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 2296 మంది చనిపోయారు
దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ ఇక్కడ మరో దఫా అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ప్రకటించాయి
ఈ నిర్ణయం జనసేన భావావేశంతో తీసుకున్నది కాదు
నిన్న 116 లక్షల నమూనాలను పరీక్షించారు
అతన్ని ఇష్టపడాలని నేను అనుకోలేదు
రాష్ట్రంలో ఇప్పటి వరకు 260 కోవిడ్19 వ్యాధితో 260 మంది మరణించారు
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు
దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి 135206 మంది రోగులు కోలుకొన్నారు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది
ఆమె సమాధానానికి ఉన్నతాధికారులు సంతృప్తి పడలేదు
ఈ మేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ ఇన్పెక్షియస్ డీజీజెస్ డైరెక్టర్ ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ ఆంథోని ఫౌసీ తెలిపారు
covidupdates రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2339 పాజిటివ్ కేసు లకు గాను 1596 మంది డిశ్చార్జ్ కాగా 52 మంది మరణించారు
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1040కి చేరుకుంది
కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది
టీడీపీ గానీ బిజెపి జనసేన కూటమి గానీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన భార్య మెలానియా ట్రంప్ కరోనా బారినపడి సురక్షితంగా బయటపడ్డారు
ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ లో చోటుచేసుకుంది
బెంగాల్‌లో ఐదు జిల్లాల్లో 30 శాసన సభ స్థానాలకు తొలి దశలో రేపు పోలింగ్‌ జరగనుంది పశ్చిమ మిడ్నాపూర్ తూర్పు మిడ్నాపూర్ బంకురా జార్‌గ్రామ్‌ పురులియా జిల్లాల్లో ఫస్ట్‌ ఫేస్ పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు
ఎన్నికల ప్రచారం నిర్వహణ బాధ్యతలను నారాయణ స్వామి చూసుకుంటారని ఏఐసీసీ పుదుచ్చేరి ఇన్‌చార్జి దినేష్ గుండూరావు ప్రకటించారు
కొత్తగా ఒక్క రోజులో 1102 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి
నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా 10 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 6920కి చేరుకుంది
అలాగే అనంతపురం 513 చిత్తూరు 975 తూర్పుగోదావరి 1011 గుంటూరు 393 కడప 537 కృష్ణ 450 కర్నూలు 206 నెల్లూరు 466 ప్రకాశం 620 శ్రీకాకుళం 306 విశాఖపట్నం 450 విజయనగరం 444 పశ్చిమ గోదావరిలలో 922 కేసులు నమోదయ్యాయి
యు ఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ 2020 జమ్ము కాశ్మీర్ ని ఇండియా నుండి వేరుగా చూపించిన ట్రంప్ కుమారుడు
2021 ఓటర్ల సవరణ ప్రక్రియన జనవరి నాటికి పూర్తి చేయాలని సూచించారు
అతడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది
దీనిమీద దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు
దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 50 వేలకు చేరుకొంది
ఘటనపై విచారణ జరిపి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు
15 శాతం మంది ఎమ్మెల్యే పనితీరు ఆధారంగా ఓటు వేస్తామనగా మరో 4 శాతం మంది కులం ప్రాతిపదికన ఓటు వేయనున్నట్టు తెలిపారు
కాగా ప్రతిష్టాత్మక రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 5న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే
మృతుల్లో 8 మంది మహిళలు ఐదుగురు పురుషులు ఒక బాలుడు ఉన్నారు
దీంతో వారు తమ పిల్లలకు కరోనా కోవిడ్ అని పేర్లు పెట్టుకున్నారు
భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 42 వేలు దాటింది
కానీ ఇక్కడ సందర్భం అందుకు పూర్తి భిన్నమైనది'' అని అన్నారు
విదేశాల నుంచి వచ్చినవారిలో కొత్తగా ఐదుగురికి కరోనా సోకింది
అమరావతి గత 24 గంటల్లో 218 కరోనా కేసులు నమోదయ్యాయి
రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది
వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని రామ్మోహన్  నాయుడు విమర్శించారు
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
ప్రపంచవ్యాప్తంగా మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు
కానీ తనను ప్రేమగా చూసుకునే వాళ్లేలేరు
అంతేగాక 65 యేళ్ళు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారుగర్భిణీలు పదేళ్ళ లోపు వయస్సు గల చిన్నారులు ఇళ్ళలోనే  ఉండేలా అవగాహన కల్పించాలన్నారు
స్థానిక సంస్థల ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు
also readఅమరావతికి చేరిన వైసీపీ జమ్మలమడుగు పంచాయితీ జగన్ తో రామసుబ్బారెడ్డి భేటీ
మరో వారం రోజుల్లో గద్దె దిగనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అభిశంసనకు గురయ్యారు
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో  మే జూన్ మాసాల్లో రూ
ఆదాయం పన్ను జీఎస్టీ రిఫండ్‌లను తక్షణమే ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టాలని తాను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించానని వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు
నెగ్గిన పంతం బీజేపీపై తొడగొట్టి గెల్చిన ప్రశాంత్ కిషోర్
ఈ కేసులో ఇప్పటికే వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు
also readఅనుమానం అక్కతో తమ్ముడి అక్రమ సంబంధం బావమరిది హత్య
ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2లక్షల మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మరిన్ని కేసులు నమోదయ్యాయి
పశ్చిమ బెంగాల్ లో 30 సీట్లకు అస్సాంలో 47 సీట్లకు తొలి దశ పోలింగ్ జరుగుతోంది
ఇవాళ రేపు ముఖ్యమంత్రులతో  మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు
అమెరికా బ్రెజిల్ రష్యా తర్వాత ఇండియా నిలిచింది
న్యూఢిల్లీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి
మేం ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉన్నాం
56 కోట్ల ఖాతాదారుల సొమ్మును కొట్టేశాడు
న్యూఢిల్లీ ఫైనల్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపుగా నిర్వహించాలని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు ఆదేశించింది
గత 24 గంటల్లో 2553 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి
ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 2382కి చేరింది
ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు
2020 ఎన్నిక #vote అంటూ ట్రంప్ జూనియర్ ట్వీట్ చేశారు
రాష్ట్రంలో సుమారు 4 వేలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు  చేసింది
భగవంతని దయవల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను
నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది
లండన్ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి కరోనా బారినపడ్డారు
కర్ణాటకలో మరో కరోనా మరణం నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
కరోనాతో ఇండియాలో ఒక్కరు మరణించినా తనను కలవరపెడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం హుటాహుటిన కోల్‌కతా చేరుకున్నారు
ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడినట్లు సమాచారం
ఒక్క రోజులోనే 104 మంది మరణించారు
అమెరికాలో వైట్ హౌస్ ను కూడా తాకిన అల్లర్లు బంకర్లోకి అధ్యక్షుడు ట్రంప్
రాష్ట్రంలో  బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది
ఇప్పటికే 180మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది
ఆ బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు
బుధవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతిచెందింది
దీంతో రికవరీ రేటు 6077 శాతంగా నమోదయ్యింది
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు
తెలంగాణలోని సికింద్రాబాదులో గల గాందీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది
భారత్‌లో వైరస్‌ వ్యాప్తి 2 శాతానికి పడిపోయిందని మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టిందని ఆయన తెలిపారు
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా పాజిటివ్ గా తేలింది
ఆ విషయాలు మనకు బయటకు రావు
కరోనా సోకిందనే భయంతో ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన  ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది