text
stringlengths
3
3.17k
ఇప్పుడు వీరికి భయం పట్టుకొంది
వీటితో కలిసి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన టెస్టుల సంఖ్య 3241597కి చేరింది
త్వరలోనే పెళ్లి చేసుకొంటామని ఆ దంపతులు ప్రకటించారు
తల్లి ప్రేమ అలసిన చిన్నారిని సూట్ కేసు పై లాక్కుంటూ 800 కిలోమీటర్లు
రాష్ట్రంలో ఇప్పటివరకు 122 218 శాంపిల్స్ ను పరీక్షించారు
వెంటనే వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 39 మంది ఉన్నారు
రుసగా 5వ రోజు కూడా 50వేల కేసులు నమోదయ్యాయి
also readతిరుమల బాలాజీని దర్శించుకొన్న రాష్ట్రపతి కోవింద్ దంపతులు
ఇవాళ కోవిడ్ 19 కారణంగా ఆరుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 253కి చేరింది
అతనికి అధికారపార్టీ నేతలకు ఉన్న సంబంధమేమిటి
దీంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య  62939కి చేరుకుంది
ఈ క్రమంలో ఓ డాక్టర్ కి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది
గురువారం నాడు తెల్లవారుజామున ఆయన మరణించినట్టుగా కుటుంబసభ్యులు ప్రకటించారు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠను కలిగించిన నందిగ్రామ్‌లో టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ విజయానికి చేరువైనట్లుగా తెలుస్తోంది
తన బాధను కుటుంబ సభ్యులతో వ్యక్తంచేసేది
అధికార దుర్వినియోగాానికి ట్రంప్ పాల్పడినట్టుగా యూఎస్ ప్రతినిధుల సభ అభిప్రాయపడింది
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
ఒక్క రోజులోనే ఇండియాలో రికార్డు కరోనా కేసులు మొత్తం కేసులు 131868కి చేరిక
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు
కర్నూలు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరు శాసనసభ్యుడు డాక్టర్ సుధాకర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది
కొత్తగా నమోదైన 19 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 502 కి పెరిగింది pic twitter com/a9svmhpq4h
సోషల్ మీడియాలో వీరికి ఫాలోయింగ్ బాగా ఉంది
దీంతో అక్కడ మొత్తం నమోదైన కేసుల సంఖ్య 36824కి చేరుకుంది
చైనాలోని వుహాన్ సిటీలో మొదట వృద్ధి చెందిన  ఈ కరోనా వైరస్ ఇప్పుడు దేశ విదేశాలకు పాకుతోంది
గత 24 గంటల్లో 33876 మందికి కరోనా టెస్టులు చేయడంతో మొత్తం టెస్టుల సంఖ్య 13276678కి చేరుకుంది
ప్రస్తుతం తెలంగాణలో 9226 యాక్టివ్ కేసులు ఉండగా ఇవాళ 987 మంది డిశ్చార్జ్ అవ్వడంతో 9069 కోలుకున్నట్లయ్యింది
దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 719665కి చేరింది
నాకు చాలా ఆనందంగా ఉంది
అమెరికా అధ్యక్ష పీఠం నుంచి దిగిపోవాల్సిన తరుణంలో డోనాల్డ్ ట్రంప్ నకు మరో షాక్ తగలనుంది
హోమ్ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసారు
ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు కారణమైంది
శ్రీ విజయ ఎయిర్ కు చెందిన జెట్ విమానంలో ఏడుగురు చిన్నారులు ముగ్గురు శిశువులతో పాటు 62 మంది ఉన్నారని అధికారులు తెలిపారు
జమ్మూ కాశ్మీర్ 4
ప్రస్తుతం రాష్ట్రంలో 27861యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది
రాష్ట్రంలో  ఇంకా 69353 యాక్టివ్ కేసులున్నాయి
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు
న్యూఢిల్లీ భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగుచూసింది
ఈ నివర్ తుఫాను అంతకంతకు తీవ్రత పెంచుకుంటూ తమిళనాడు పుదుచ్చేరి తీరం దాటే దిశగా ముందుకు కదులుతున్నట్లు ఐఎండి వెల్లడించింది
అని ఆయన ప్రశ్నించారు
గత 24 గంటల్లో 62024 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా మొత్తం టెస్టుల సంఖ్య 3603345కి చేరుకుంది
పౌరసత్వ సవరణ చట్టం భారత దేశ మానవీయతను కలుపుగోలుతనాన్ని మరోసారి ఎలుగెత్తి చాటిందన్నారు మోడీ
మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు
covidupdates రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 62 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి
భారతదేశంలో ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ లో  ఉంది
coivdupdates రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 57 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి
ఆమె మీద హత్య హత్యా ప్రయత్నం అభియోగాలు మోపబడ్డాయి
బెంగాల్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో జీ 23 నేతలకు అవకాశం దక్కలేదు
ఏప్రిల్ 17న పోలింగ్
also readతాడిపత్రి ఘటన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు
రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది
న్యూఢిల్లీ కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా  కొన్ని వారాలుగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రూ
హైదరాబాద్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపి) ఎమ్మెల్యేలపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) నమోదైంది
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఆగష్టు మాసంలో నిర్వహించనున్నట్టుగా కేంద్రం తెలిపింది
పోలీసులు ఎక్కడ కూడా నన్ను a4 ముద్దాయిగా పరిగణించలేదు
దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు
భర్తను భార్య ఆమె సోదరుడు కలిసి చంపేశారని విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది
గడిచిన 24 గంటల్లో కొత్తగా 5292 కేసులు నమోదయ్యాయి
తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
కానీ అవి లేవు'' అని మండిపడ్డారు
తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మద్యం పై 70 శాతం పన్నును విధించింది
కరీంనగర్ 126 కరోనా వైరస్ కేసులు కొత్తగా నమోదయ్యాయి
ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుపాటుతో కూడిన అకాల వర్షంతో ఏడుగురు మృతిచెందారు
ఈ మెడిసిన్ తో కరోనా సోకిన రోగులు నాలుగైదు రోజుల్లో కోలుకొంటున్నట్టుగా ఆయన తెలిపారు
also readకన్నా లక్ష్మినారాయణకు షాక్ ఏపీ బిజెపి కొత్త చీఫ్ సొము వీర్రాజు
ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది
also readనిమ్మగడ్డ అనుకూల తీర్పు వస్తే టీడీపీ సంబరాలు చేసుకుంది విజయ్ సాయి రెడ్డి
దీంతో ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు
ఇదే విషయమై రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కేంద్ర హోంశాఖ అమిత్ షా కు లేఖ రాసింది
తెలంగాణలో 95 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి
వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ సిఎస్ సోమేశ్ కుమార్ డిజిపి మహేందర్ రెడ్డి ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు
అయితే హాస్పిటల్ యాజమాన్యం దీన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు
వారెలా ఖర్చు పెడతారు
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటిని ఏర్పాటు చేసింది
'దేశ వ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్ డౌన్ విధించ‌బ‌డింది
ఆ దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని మరియు అమితమైన ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను'' అంటూ జగన్ ట్వీట్ చేశారు
వెంటనే స్పందించిన తోటి సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు
పాజిటివ్ వస్తే కోవిడ్ హాస్పిటల్ కు నెగటివ్ వస్తే మరో ఏడు రోజులు  హోమ్ క్వారెంటైన్ లో ఉండాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు
300 వద్ద నిలిచింది
అయితే ఒక్కరు కూడ విజయం సాధించలేకపోయారు
గత 24 గంటల్లో మిజోరాం రాష్ట్రంలో ఒక్క కొత్త కేసు కూడ నమోదు కాలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
కాలేజీ వర్శిటీల చివరి ఏడాది విద్యార్థుల పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీలోపుగా నిర్వహించాలని తేల్చి చెప్పింది
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 1430 కొత్త కేసులు రికార్డయ్యాయి
దేశంలో 755 ఆసుపత్రులు 1389 హెల్త్ కేర్ సెంటర్లు కరోనా కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది
భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు
మే 5న పాంగాంగ్ ప్రాంతంలో భారత్ చైనా దేశాల సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే
తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రివర్గాలు పేర్కొన్నాయి
శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులకు సహకరించాలి'' అని సుచరిత సూచించారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా 67 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి
దీంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 86475కు చేరుకుంది
also readకరోనా వైరస్ ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే
అమెరికా సరిహద్దులో ఉన్న న్యూ హాంప్ షైర్ టౌన్ షిప్ అయిన డిక్స్ విల్లే నాచ్ లో మొత్తం ఐదు ఓట్లను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ గెలుచుకొన్నారు
ఇప్పటికే అక్కడ కోవిడ్ 19 బారిన పడిన వారి సంఖ్య 30 వేలు దాటింది
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆ పార్టీ రాష్ట్ర కో ఇంచార్జ్ సునీల్ దేవధర్ తిరుపతి అభ్యర్థి రత్నప్రభతో పాటు  బిజెపి ముఖ్య నేతలు సి ఆదినారాయణ రెడ్డి  మధుకర్ ఎమ్మెల్సీ మాధవ్ జనసేన నుండి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు
కానీ ఈ ప్రయత్నాలు ఫలించలేదు
తాజా మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోవిడ్ వ్యాధితో 6970 మంది మరణించారు ఒక్క రోజు వ్యవధిలో కరోనా నుంచి 1081 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు
ఈశాన్య రాష్ట్రాల్లో తొలి కరోనా మరణం నమోదైంది