text
stringlengths
3
3.17k
వీరిలో ఈ రోజు 16 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు
వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 859932కి చేరింది
కానీ వాస్తవంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విదేశాల నుండి వచ్చిన వారిని హోం క్వారంటైన్ లో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది
also read బెడ్ షీట్ చుట్టుకుని ఆస్పత్రి ఆరో అంతస్థు నుంచి పరారీకి యత్నించి మృతి
గురుగ్రహం కొంచెం పెద్దగా ప్రకాశవంతమైన నక్షత్రంలా దర్శనమిస్తుంది
ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశామన్నారు
యు ఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ 2020 గెలుపు ఎవరనేది నిర్ణయించేది ఈ రాష్ట్రాలు మాత్రమే
జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం
also readలాక్‌డౌన్ ఎఫెక్ట్ ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకొన్న జంట
కరోనా వైరస్ కి సంబంధించి ఒక వీడియో చూస్తుండగా అందులో వైరస్ వల్ల శరీరం పై కలిగే ప్రాభవం దానికిచ్చే ట్రీట్మెంట్ గురించి చెబుతున్నారు
అయితే 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు
పాకిస్తాన్ లో హిందూ వధువు కిడ్నాప్ కు గురైంది
కోవిద్ 19 క్వారంటైన్ లో who చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్
కరోనా కేసులు పెరుగుతున్నందున మరోసారి ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు
ఏపీలో 24 గంటల్లో 5795 కరోనా కేసులు మొత్తం 729307కి చేరిక
న్యూడిల్లీ ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి కూడా సుధీర్ఘకాలం సీఎంగా ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం నారా చంద్రబాబు నాయుడిది
భారతదేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 2 వేలు దాటింది
భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ అవార్డును 2011లో పద్మభూషణ్ అవార్డును ఎస్పీ బాలుకు ప్రదానం చేసిందని ఆయన గుర్తు చేశారు
గడిచిన 24 గంటల్లో 8012 మందికి పాజిటివ్‌గా తేలినట్లుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది
ఇంకా నివేదిక రావాల్సి ఉండింది
అస్సాంలో మొదటి దశ ఎన్నికలు ప్రారంభమయ్యయి
మహారాష్ట్రలో కొత్తగా 7 మరణాలు గుజరాత్ లో మూడు మరణాలు సంభవించాయి
ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే 3 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి
దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 876 మంది కరోనాతో మరణించారు
దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 37336కు చేరుకుంది
దీంతో మొత్తం మరణాల సంఖ్య 1701కి చేరింది
ఈ అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది
అతడి బారినుంచి తప్పించుకుని వచ్చిన యువతి ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు
కరోనా వైరస్ దాటికి ప్రపంచం విలవిలలాడుతోంది
రాష్ట్రవ్యాప్తంగా ఈ తంతు జరుగుతోంది
ఈ మేరకు 201920 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను పాఠశాల విద్యా కమిషనర్‌ విడుదల చేశారు
అతనిపై ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశారు
ఒక్క ముంంబైలోనే 177 కేసులు రికార్డయ్యాయి
మొత్తంగా 126 వరకు ఆయన పతకాలు పొందారు
మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి
ఇప్పటికే తెలంగాణలో కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య 88 వేల మార్కును దాటింది
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గాను  కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ విధించింది
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు
ఒక్క రోజులోనే 22252 కరోనా కేసులు ఇండియాలో మొత్తం 719665కి చేరిక
మొత్తం ఇప్పటి వరకు 177641 మంది మృ‌తిచెందారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బయోటెక్నాలజీ రంగానికి పరిశోధనలకు ఊతమిస్తున్న నేపధ్యంలో భారతదేశం బయోటెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఎదుగుతున్నదన్నారు
భారత్ కూడా ఈ వైరస్ ని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గంగా భావించి ఈ వైరస్ పూర్తిగా దేశం నుంచి వెళ్లిపోయే వరకు ఈ లాక్ డౌన్ ని కొనసాగించాలనే ఉద్దేశంతో 21 రోజుల లాక్ డౌన్ లోకొనసాగుతున్న విషయం తెలిసిందే
కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది
అందరూ భయంగా ఇంట్లోనే ఉంటారు అని ఆయన అన్నారు
నెగిటివ్ వచ్చి కోవిడ్ లక్షణాలు తగ్గకపోతే తప్పకుండా rtpcr టెస్ట్ చేయించుకోవాలి
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 120 ఏళ్లలో రికార్డ్ స్థాయి ఓటింగ్
బాలికను దారుణంగా ముఖం కోసి కత్తితో పలుమార్లు పొడిచి చంపారు
'భౌతిక దూరం పాటించడం మాస్కులు ధరించడం హ్యాండ్‌ శానిటైజర్ల వినియోగం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యమైనవి
చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82926 కాగా వారిలో 4633 మంది మరణించారు
కాగా దేశంలో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందిరికీ వ్యాక్సినేషన్ ప్రారంభంకానుంది
కానీ స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేశారు
పనులు వచ్చే మార్చినాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు
ఇందులో మా ప్రమేయం లేదు అని తెలిపాడు
ఇక దేశంలో ప్రస్తుతం 252364 యాక్టివ్‌ కేసులుండగా ఇందులో 152 లక్షల క్రియాశీల కేసులు మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం
అంటే నిపుణులు ఇలా చెబుతన్నారు
also readపక్కా ఆధారాలతోనే కొల్లు రవీంద్ర అరెస్ట్ భాస్కరరావు హత్య కేసుపై ఎస్పీ వివరణ
తాజాగా రూపాయి విలువ అమెరికా డాలర్ మారకంపై 7674 వద్దకు చేరుకున్నది
ఉరుములతో భారీ వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది
భర్తను కూడ ఎన్నారై ఆసుపత్రికి తరలిస్తున్నారు
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన
ఐపీఎల్ 2020 స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి
24 గంటల్లో 96 వేల కరోనా కేసులు ఇండియాలో మొత్తం 4562 లక్షలకి చేరిక
దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనిా నుంచి లక్షా 67 వేల 846 మంది కోలుకున్నారు ఇంకా 28328 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు
గుండెకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ వార్తలు హల్‌చల్ చేశాయి
న్యూఢిల్లీ గత 24 గంటల్లో దేశంలో 37148 కరోనా కేసులు నమోదయ్యాయి
రెండు నెలల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చారు
ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆ సంగతులను అభిమానులతో పంచుకుంటున్నారు
తన భర్తను ఓ మహిళ తన తల్లితో కలిసి మెడకు చీరతో ఉరివేసి చంపేసింది
దేశ వ్యాప్తంగా 226770కి కరోనా కేసులు నమోదయ్యాయి
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర ట్రాక్టర్ లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు
రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు
ఐదేళ్ల క్రితం వారి పెళ్లి కాగా తమ ఐదో పెళ్లి రోజుని ఆనందంగా గడపాలని అనుకున్నారు
'అందరూ ఆరోగ్యంగా ఉండాలి
మీరు ఈ సేవలను ముంబై బెంగళూరు ఎన్‌సిఆర్ వంటి నగరాల్లో పొందవచ్చు ఈ సేవలకు సంబంధించి పూర్తి వివరాలకు వారి వెబ్‌సైట్‌లను సందర్శించండి
తాజాగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవడం రికవరీల సంఖ్య అధికంగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి
ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు
పెండింగ్ లో ఉన్న పదో తరగతి సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు
దీంతో మొత్తం మరణాల సంఖ్య 1518కి చేరింది
ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28620కి చేరింది
కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి
also readకరోనా వైరస్ ముంబైలో 'మహా' జంప్ మహారాష్ట్రలో 6 వేలు దాటిన కేసులు
ఇవాళ ఉదయం నాలుగున్నర గంటలకు ఢిల్లీకి ఉదయం ఆరున్నర గంటలకు పాట్నాకు ముంబై ఎయిర్ పోర్టు నుండి విమానాలు బయలుదేరాయి
అప్పటి నుండి వీరి మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు
ఈ పిటిషన్ పై వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉంది
ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆ చిన్నారి శుక్రవారం నాడు ఉదయం మృతి చెందింది
జగన్మోహన్ రెడ్డి దేవాలయాలపై దాడులు చేయిస్తూ ప్రతిపక్షాలపై కుట్ర పూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారు
కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డ్ ఒక్కరోజే 4 లక్షల కొత్తకేసులు
ఈ వరల్డ్‌కప్‌ సెప్టెంబర్‌లో జరగాల్సి ఉంది
ఇవాళ ఒకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 49కి చేరింది
అయితే తనకు ఇప్పటి వరకు ఏ విధమైన ఆదేశాలు అందలేదని ఆయన చెప్పారు
కేరళ రాష్ట్రంలోని 140 సీట్లకు గాను ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో ఎన్నిక జరిగింది
మరికాసేపట్లో అమెరికన్ ఎన్నికల ఫలితాలు వెలువడడం ప్రారంభమవనున్నాయి
దాడులు దౌర్జన్యాలకు పాల్పడేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి''అని కోరారు
పోలీసులు రంగంలోకి దిగి అతడి కోసం గాలింపు చేపట్టారు
టీడీపీ నేతలే సీబీఐ విచారణ జరిపించాలని కోరారు
శుక్రవారం నాడు ఆయన  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు
ఈ సమావేశంలో ఏపి మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి  వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి రాష్ట్ర కరోనా నోడల్ ఆఫీసర్ కృష్ణ బాబు డైరెక్టర్ డాక్టర్ అరుణ కుమారితో పాటు మరికొందరు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులు పాల్గొన్నారు