text
stringlengths
428
70.7k
అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు గుంటూరు కు బయలు దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లాస‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ప్రారంభం టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! You are here హోం » టాప్ స్టోరీస్ » పాద‌యాత్ర చేస్తున్న‌ది రైతులు కాదు.. బాబు బినామీలు పాద‌యాత్ర చేస్తున్న‌ది రైతులు కాదు.. బాబు బినామీలు 24 Sep 2022 3:36 PM పేద‌ల ఆర్థిక స్థితిగ‌తులు మార్చ‌డ‌మే మా ప్ర‌భుత్వ ధ్యేయం ఎన్టీఆర్‌ను అసెంబ్లీ నుంచి మార్ష‌ల్స్‌లో గెంటించిన చ‌రిత్ర చంద్ర‌బాబుది కృష్ణా జిల్లా వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి పేర్ని నాని కృష్ణా: అమ‌రావ‌తి రైతుల పేరుతో చేస్తున్న పాద‌యాత్ర‌లో నిజ‌మైన రైతులెవ‌రూ లేర‌ని, కేవలం చంద్ర‌బాబు మ‌నుషులు మాత్ర‌మే ఉన్నార‌ని కృష్ణా జిల్లా వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అమరావతి పాదయాత్ర అనేది టీడీపీ యాత్ర అని అన్నారు. చంద్రబాబు నేరుగా వస్తే ప్రజల్లో సానుభూతి రాదని.. అందుకే తన బినామీలతో చేయిస్తున్నాడ‌న్నారు. టీడీపీ వాళ్లు కనీసం తమ పార్టీ కండువా కూడా కప్పుకొని స్వాగతం పలికే స్థితిలో లేరన్నారు. పచ్చ కండువా కప్పుకొని పాదయాత్రలో తిరుగుతున్నారన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలందరినీ కొట్టి అమరావతిలో ఉన్న డబ్బున్నోళ్లకు పెట్టాల‌న‌ది చంద్ర‌బాబు ఉద్దేశ‌మ‌న్నారు. అమరావతి పాదయాత్రకు ప్రజాదరణ లేదు. కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా ఈ యాత్రలో పాల్గొనట్లేదని చెప్పారు. ప్రతి పేదవాడికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు మెరుగైన విద్యను అందించడమే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్య‌మ‌న్నారు. పేదల ఆర్థిక స్థితిగతిని మార్చడమే వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వ ధ్యేయ‌మ‌ని వివ‌రించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామ‌న్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసలు రాద్దాంతం చేస్తున్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌ను మానసిక క్షోభ అనుభవించేలా చేశాడ‌న్నారు. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, చివరిగా అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడతాను అంటే మార్షల్స్‌ను పెట్టి బయటకు గెంటించిన నీచ చ‌రిత్ర చంద్ర‌బాబుద‌ని గుర్తుచేశారు. మొదటి మహానాడులో ఎన్టీఆర్ ఫొటో లేకుండా చేశాడ‌ని, చనిపోయిన తర్వాత మాత్రం దండ వేసి ఎనలేని భ‌క్తి చాటుకుంటున్నాడ‌ని అన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
గుట్టు రట్టు…దొరికిపోయిన కేసీఆర్’ అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతూ, కోవిడ్-19 వ్యాధిని అరికట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 500 కోట్ల రూపాయల ఫండ్ ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డిసాస్టర్ ఫండ్ కింద ఇచ్చిందని, ఆ విషయం ప్రజలకు తెలియకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ. మీద నెంబర్ కూడా ఇవ్వలేదని చెప్తాడు. అతని మాటల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం. ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. క్లెయిమ్: కోవిడ్-19 వ్యాధిని అరికట్టడానికి కేసీఆర్ ప్రకటించిన 500 కోట్ల రూపాయల ఫండ్ ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డిసాస్టర్ ఫండ్ కింద ఇచ్చింది. ఫాక్ట్ (నిజం): SDRF ఫండ్ కి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు నిధులు ఇస్తాయి. తెలంగాణ కి కేటాయించిన SDRF ఫండ్ నుండి గరిష్టంగా 35 శాతం మాత్రమే (25 శాతం క్వారెన్టైన్, శాంపిల్ కలెక్షన్ మరియు స్క్రీనింగ్ కి, 10 శాతం ఎక్విప్మెంట్ కి) కోవిడ్-19 నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించాలని హోం శాఖ సర్కులర్ లో చూడవొచ్చు. అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెడితే, వాటికి తమ సొంత వనరులు ఉపయోగించాలని హోం శాఖ తెలిపింది. అంతేకాదు, జీ.ఓ. మీద నెంబర్ ఉన్నట్టు చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. వీడియోలో చెప్పిన జీ.ఓ. ని తెలంగాణ ప్రభుత్వ వెబ్సైటులో చూడవొచ్చు. ఆ జీ.ఓ. మీద నెంబర్ లేదని వీడియోలోని వ్యక్తి చెప్తాడు, కానీ ఆ జీ.ఓ. పై నెంబర్ ఉన్నట్టు తెలుస్తుంది. కోవిడ్-19 వ్యాధిని అరికట్టడానికి 500 కోట్ల రూపాయల ఫండ్ ని కేసీఆర్ ప్రకటించినట్టు కూడా ఆ జీ.ఓ. లో చూడవొచ్చు. వీడియోలో చెప్పిన డిసాస్టర్ ఫండ్ గురించి మరింత సమాచారం కోసం వెతకగా, ‘స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్’ (SDRF) అనేది నోటిఫైడ్ విపత్తులను ఎదుర్కోవడానికి రాష్ట్రాల దగ్గర ఉండే ప్రాథమిక ఫండ్ అని తెలుస్తుంది. అయితే, ఆ ఫండ్ ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ప్రతి రాష్ట్రానికి కేటాయించిన ఫండ్ లో 75 శాతం కేంద్ర ప్రభుత్వం మరియు 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాయి. (స్పెషల్ కాటేగోరి రాష్ట్రాలకి ఇది 90:10 ఉంటుంది). కావున, SDRF ఫండ్ కి కేవలం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ SDRMF (స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ ఫండ్) (దీంట్లో 80 శాతం SDRF మరియు 20 శాతం SDMF (స్టేట్ డిసాస్టర్ మిటిగేషన్ ఫండ్) ఉండాలని 15వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసింది) ఫండ్ కి సుమారు 600 కోట్లు కేటాయించాలని 15వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం షేర్ 449 కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం షేర్ 150 కోట్లు. 15వ ఆర్ధిక సంఘం ఇచ్చిన సిఫరసుని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తూ, వేటికి ఆ ఫండ్ ఉపయోగించాలో నిర్ణయించడానికి తాజాగా ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. గత సంవత్సరంలో కేటాయించిన ఫండ్ వివరాలు ఇక్కడ చూడవొచ్చు. తెలంగాణ కి కేటాయించిన SDRMF ఫండ్ లో SDRF ఫండ్ కోసం ఉన్నది సుమారు 480 కోట్లు (SDRMF లో 80 శాతం). ఆ ఫండ్ నుండి గరిష్టంగా 35 శాతం మాత్రమే (25 శాతం క్వారెన్టైన్, శాంపిల్ కలెక్షన్ మరియు స్క్రీనింగ్ కి, 10 శాతం ఎక్విప్మెంట్ కి) కోవిడ్-19 నివారణకు ఉపయోగించాలని హోం శాఖ సర్కులర్ లో చూడవొచ్చు. అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెడితే, వాటికి తమ సొంత వనరులు ఉపయోగించాలని హోం శాఖ తెలిపింది. అంటే, కేసీఆర్ ప్రకటించిన 500 కోట్ల ఫండ్ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. అంతే కాదు, SDRF నుంచి హోమ్ శాఖ సర్కులర్ ప్రకారం కేవలం 170 కోట్ల వరకు మాత్రమే కోవిడ్-19 నివారణకు ఉపయోగించొచ్చు. దీని కంటే ఎంత ఎక్కువ ఖర్చు అయినా కూడా అదంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. హోం శాఖ ఇచ్చిన సర్కులర్ పై ప్రధాన మంత్రి కి కేరళ ముఖ్యమంత్రి రాసిన లేఖను ఇక్కడ చూడవొచ్చు. మొదట జారీ చేసిన సర్కులర్ లో ఉన్న రెండు క్లాజులు (కోవిడ్-19 వల్ల చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి పరిహారం మరియు కోవిడ్-19 వచ్చిన వారి వైద్యానికి SDRF ఫండ్ ఉపయోగించోచ్చని) తిరిగి తాజా సర్కులర్ లో జోడించాలని కేరళ ముఖ్యమంత్రి కోరారు. చివరగా, కోవిడ్-19 ని అరికట్టడానికి కేసీఆర్ ప్రకటించిన 500 కోట్ల రూపాయల ఫండ్ ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (విపత్తు నిధి) లో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది.
పెళ్లికి మండపం రెడీ అయిపోయింది . బంధువులంతా వచ్చేశారు . పెళ్లికొడుకు , పెళ్లి కూతురు మండపంలో కూర్చున్నారు . ఇరువైపుల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి . మరికాసేపట్లో వివాహఘట్టం ముగియనుంది . ఇంతలో హఠాత్తుగా ఆపండి అంటూ కేక వినపడింది . ఇదేదో సినిమా సీన్ కాదండీ , రియల్ గా జరిగిన ఘటన . ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతుంటాయి . నిజజీవితంలో చాలా అరుదు . కానీ వనపర్తి జిల్లాలో ఒక వివాహవేడుకలో వధువు లవర్ చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయేలా చేశాడు. వివరాల లోకి వెళ్తే… Video Advertisement వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన ఓ యువతికి తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు . కూతురు పెళ్లికి బంధువులందరిని ఆహ్మానించారు . పెళ్లి పనులు పూర్తి చేసుకున్నారు . పెళ్లి జరిగిపోతుంది ,కూతురు అత్తవారింటికి వెళ్లిపోతుంది , అంతా సంతోషంగా ముగుస్తుంది అనుకున్నారు . కానీ సరిగ్గా తాళి కట్టే ముహుర్తానికి ఎక్కడినుండో ఊడిపడ్డట్టు , ఒక కుర్రాడు వచ్చి పెళ్లిని ఆపమన్నాడు , వెంటనే పెళ్లికూతురు కూడా లేచి అతని దగ్గరికి వెళ్లి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదంటూ మండపంలోనే బంధువులందరి ముందు చెప్పింది . అయితే వధువు తల్లిదండ్రులు , కుటుంబంతో సహా కొద్ది రోజులు షోలాపూర్లో నివాసం ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడే యువతికి ఒక యువకుడితో పరిచయం అయింది. అది ప్రేమగా మారింది. తెలుసుకున్న తల్లితండ్రులు. ఆ ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తమ మకాం మార్చేశారు. షోలాపూర్ నుండి వచ్చి వనపర్తిలో నివాసం ఉంటూ , కూతురి పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు . అంతా సవ్యంగా జరిగిపోతుందనుకున్న టైంలో ఎదురైన పరిణామానికి హతాశులయ్యారు. పెళ్లి ఆగిపోయిందనే బాధ ఒకవైపు, బంధువులందరి ముందు పరువు పోయిందనే ఆవేదన మరోవైపు. దీంతో వెంటనే యువతి తరపు వాళ్లందరూ ఆ అబ్బాయి పైకి దాడికి దిగారు . అక్కడే ఉండడం మంచిది కాదనుకున్న భగ్న ప్రేమికుడు, బతికుంటే మళ్లీ ప్రేమించుకోవచ్చు అనుకున్నాడో ఏమో. ముందు ప్రాణాలు, తర్వాతే ప్రేమ అనుకుని అక్కడి నుండి పారిపోయాడు . అది మొత్తానికి ప్రేమికుడు పారిపోయాడు, చుట్టాలు వెళ్లిపోయారు, చివరికి పెళ్లి ఆగిపోయింది.
ఇందులో ఉండే విటమిన్ సి.. రక్తనాళాల్లో బ్లాక్స్‌ను, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలను నివారించడంలో దోహదపడుతుంది. ఇందులోని లికోపిన్ కంటెంట్.. ఫ్రీరాడికల్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. తద్వారా.. ఏజింగ్ ప్రాసెస్ ఆలస్యమవుతుంది. ఈ సూప్‌లో ఉండే సెలీనియం.. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, అనీమియాను నివారిస్తుంది. ఇందులోని కాపర్ కెంటెంట్.. నర్వస్ సిస్టమ్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే.. ఇందులోని పొటాషియం నాడులకు సిగ్నల్స్‌ను చేరవేస్తుంది. ఈ సూప్‌లో విటమిన్ ఏ, సీ లు ఉన్నాయి. ఇవి కొత్తకణాల ఏర్పాటుకు, చురుకుగా ఉండేందుకు, కండరాల్లో మాస్ టిష్యలను ఏర్పాటుకి తోడ్పడుతుంది. ఈ సూప్‌లో ఉండే ఫైబర్ కంటెంట్.. శరీరంలోని క్యాలరీలను కరిగించి, కొవ్వుని విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో బరువు తగ్గుతారు. ఇందులోని లికోపిన్, కెరోటినాయిడ్ వంటి పోషకాలు.. క్యాన్సర్‌ను, ఆక్సిడేటివ్ స్ట్రెస్, క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ప్రతిరోజూ టమోటో సూప్ తాగితే.. మేల్ ఫెర్టిలిటి మెరుగుపడుతుంది. ఇందులోని లికోపిన్.. స్పెర్మ్‌ను సూపర్ స్పెర్మ్‌గా మార్చుతుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం లో ఏర్పాటు చేసిన ఆ రెడీ మిక్స్ ప్లాంట్ దుమ్ముకొడుతుంది. ఈ రహదారి పై వెళ్తున్న వారు ఈ దుమ్ము మూలంగా ఇబ్బందులు పడుతున్నారు… కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఏమాత్రం పాటించకుండా ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన ఆ శాఖ అధికారులు మాత్రం తమకేంపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెడీమిక్స్ ప్లాంట్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని మైలారం పరిధిలో ప్రధాన రహదారి పక్కనే రెడీమిక్స్ ప్లాంట్ ను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసి నిర్వహిస్తున్నారు దాని వల్ల ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.. సాధారణంగా రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహించాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రధాన రహదారులకు 100 మీటర్ల దూరంలో ఏర్పాటుచేయాల్సి ఉన్న ఈ ప్లాంట్ యాజమాన్యం తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు ప్రదానరహదారికి అతిసమీపంలో ఏర్పాటు చేశారు.ఈ ప్లాంట్ నిర్వహిస్తున్న సమయాల్లో వస్తున్న దుమ్ము మూలంగా రహదారిపై నుంచి వెళ్తున్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు… ఈ విషయంపై ఇప్పటికే పలువురు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోయింది… ఇప్పటికి ఈ ప్లాంట్ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు అంటున్నారు. రెడీమిక్స్ ప్లాంట్ కు అనుమతి ఎలా ఇచ్చారు? సాధారణంగా రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహించాలంటే కాలుష్య నియంత్రణ మండలి అధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది ఈ అధికారులు అన్ని విధాలుగా అంటే ఎవరికి ఇబ్బందులు కలగకుండా ప్రజలు తిరిగే ప్రాంతాలకు దూరంగా ప్రధాన రహదారులకు కనీసం 100 మీటర్ల కు దూరంగా ఉందా లేదా అని పరిశీలించిన అనంతరమే అనుమతి ఇస్తారు.కానీ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లో మైలారం గ్రామ పరిధిలో ప్రధాన రహదారి ని ఆనుకొని ఉన్న ఈ రెడీమిక్స్ ప్లాంట్ కు ఎలా అనుమతి ఇచ్చారో కాలుష్య నియంత్రణ మండలి అధికారులకే తెలియాలి.ఈ ప్లాంట్ అనుమతి విషయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని ఆరోపణలు వస్తున్న ఈ రేడిమిక్స్ ప్లాంట్ పై అధికారులు చర్యలు తీసుకుంటారా… లేదా చూడాలి
కరోనా లాంటి వైరస్‌ల దాడి నుంచి తప్పించుకోవాలంటే వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. దీనికి నడక ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడంలో వ్యాయామం అద్భుతమైన మార్గం. దీనివల్ల శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉంటాం. ముఖ్యంగా కరోనా వంటి మహమ్మారులు ప్రజ్వరిల్లుతున్న వేళ జిమ్‌కు వెళ్లకపోయినా, కనీసం నడకను అలవాటుగా చేసుకొంటే ఎంతో ప్రయోజనం ఉంటుందనేది వైద్యుల మాట. పెరుగుతున్న కొవిడ్‌ కేసులు, లాక్‌డౌన్లవల్ల సాధారణ జీవనానికి బ్రేక్‌పడింది. ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. దీని నుంచి ఉపశమనం కల్పించడంలో నడక బాగా ఉపయోగపడుతుంది. వారానికి 150 నుంచి 300 నిమిషాల వ్యాయామం అవసరమని అమెరికా ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఆరోగ్యకర జీవనానికి రోజుకు 10వేల అడుగులు వేయాలని 'అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌' తాజాగా పేర్కొంది. రోజూ అరగంట నడక వల్ల చలాకీగా ఉంటారు. ఎందుకంటే నడిచేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్‌ తీసుకొంటారు. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నాడులు చైతన్యమవుతాయి. వాకింగ్‌ అంటే నిదానంగా అడుగులో అడుగు వేసుకొంటూ చేయకూడదు. జాగింగ్‌లా ఉండాలి. అంతే వేగంగా చేతులు కూడా కదలాలి. దానివల్ల శరీరం వేడెక్కి, రక్తనాళాల్లోని కొవ్వు కరుగుతుంది. గుండెకు రక్త సరఫరా బాగుంటుంది. ఫలితంగా హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అధిక బరువు, శరీరంలో కొవ్వు ఉండే సరిగ్గా నిద్ర పట్టదు. అలాగే 55 సంవత్సరాలు పైబడిన వారిలో కూడా నిద్ర సమస్య తలెత్తుతుంది. క్రమం తప్పని నడకతో ఈ సమస్యను అధిగమించవచ్చు. వారంలో కనీసం ఐదు రోజులైనా వాకింగ్‌ చేయాలనేది నిపుణుల సలహా. అదీ ఉదయం వేళల్లో పార్కుల వంటి పచ్చదనం నిండిన ఆహ్లార ప్రదేశాల్లో నడవడం వల్ల రోజంతా మనసు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది. చేసే పనిపై ఏకాగ్రత కుదురుతుంది. కరోనా లాంటి వైరస్‌ల దాడి నుంచి తప్పించుకోవాలంటే వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. దీనికి నడక ఎంతో ఉపయోగపడుతుంది. వాకింగ్‌తో శరీరంలోని కొవ్వు కరిగి, ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. కీళ్ల నొప్పులున్నవారికి నడక తప్పనిసరని నిపులు సూచిస్తున్నారు. మంచి ఆహారం తీసుకొంటూ, రోజూ నడకను జీవనంలో భాగం చేసుకొంటే మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు. అరగంట నడిస్తే సుమారు 150 కేలరీలు కరుగుతాయి. బరువు తగ్గడానికి నడక అద్భుతంగా పనిచేస్తుంది. Tags: General info Health Health No comments Subscribe to: Post Comments ( Atom ) Education Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health General Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health
లేవీయకాండము 11:4 – నెమరువేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. ద్వితియోపదేశాకాండము 14:7 – నెమరువేయువాటిలోనిదే కాని రెండు డెక్కలుగలవాటిలోనిదే కాని నెమరువేసి ఒంటిడెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనువాటిని తినకూడదు. అవి మీకు హేయములు. Found in deserted places యెహెజ్కేలు 25:5 – నేను రబ్బా పట్టణమును ఒంటెలసాలగా చేసెదను, అమ్మోనీయుల దేశమును గొఱ్ఱల దొడ్డిగా చేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. Characterised by -the bunches on its back యెషయా 30:6 – దక్షిణ దేశములోనున్న క్రూరమృగములనుగూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొనిపోవుదురు. -its docility ఆదికాండము 24:11 – సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోకరింపచేసి యిట్లనెను The dromedary a species of, remarkable for swiftness యిర్మియా 2:23 – నేను అపవిత్రత నొందినదానను కాను, బయలు దేవతల ననుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసినదాని తెలిసికొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు, Abounded in the east 1దినవృత్తాంతములు 5:21 – గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబదివేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి. యెషయా 60:6 – ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. A part of patriarchal wealth ఆదికాండము 12:16 – అతడామెనుబట్టి అబ్రామునకు మేలుచేసెను; అందువలన అతనికి గొఱ్ఱలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను. ఆదికాండము 30:43 – ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను. యోబు 1:3 – అతనికి ఏడువేల గొఱ్ఱలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. Kept in numbers by kings 1దినవృత్తాంతములు 27:30 – ఒంటెలమీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదలమీద మేరోనోతీయుడైన యెహెద్యాహును నియమింపబడిరి. Used for -riding ఆదికాండము 24:61 – రిబ్కాయు ఆమె పనికత్తెలును లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడివెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొనిపోయెను. -Drawing chariots యెషయా 21:7 – జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగావచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును -Carrying burdens ఆదికాండము 37:25 – వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి. 1రాజులు 10:2 – ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదాని నంతటినిబట్టి అతనితో మాటలాడగా 2రాజులు 8:9 – కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను. -Conveying posts and messengers ఎస్తేరు 8:10 – రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుఱ్ఱములమీద, అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీదులను వారిచేత పంపెను. -war న్యాయాధిపతులు 7:12 – మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను. 1సమూయేలు 30:17 – దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కి పారిపోయిన నాలుగువందల మంది యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను. Of the rich adorned with chains న్యాయాధిపతులు 8:21 – అప్పుడు జెబహు పల్మున్నాలుప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడు మని చెప్పగా గిద్యోను లేచి జెబ హును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసికొనెను. న్యాయాధిపతులు 8:26 – మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను. Furniture of, alluded to ఆదికాండము 31:34 – రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచినప్పటికిని అవి దొరకలేదు. Subject to plagues నిర్గమకాండము 9:3 – ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దులమీదికిని గొఱ్ఱలమీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. జెకర్యా 14:15 – ఆలాగుననే గుఱ్ఱముల మీదను కంచరగాడిదల మీదను ఒంటెల మీదను గార్దభముల మీదను దండుపాళెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్లు పడును. Treated with great care ఆదికాండము 24:31 – లాబాను యెహోవావలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను. ఆదికాండము 24:32 – ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి Esteemed a valuable booty 1దినవృత్తాంతములు 5:20 – యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను 1దినవృత్తాంతములు 5:21 – గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబదివేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి. 2దినవృత్తాంతములు 14:15 – మరియు వారు పసులసాలలను పడగొట్టి విస్తారమైన గొఱ్ఱలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగివచ్చిరి. యోబు 1:17 – అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. యిర్మియా 49:29 – వారి గుడారములను గొఱ్ఱల మందలను శత్రువులు కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు యిర్మియా 49:32 – వారి ఒంటెలు దోపుడుసొమ్ముగా ఉండును వారి పశువులమందలు కొల్లసొమ్ముగా ఉండును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొనువారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కులనుండి ఉపద్రవమును వారిమీదికి రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు, Coarse cloth made from its hair మత్తయి 3:4 – ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. Referred to in illustrations by Christ మత్తయి 19:24 – ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను.
ఈ వెబ్సైట్లోని కంటెంట్ యొక్క కచ్చితత్వం మరియు కరెన్సీని నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అదే చట్టం యొక్క ప్రకటన లేదా ఏ చట్టపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించబడదు. ఈ పోర్టల్ యొక్క ఉపయోగానికి సంబంధించి దానితో సంబంధం లేకుండా డేటా యొక్క ఉపయోగం యొక్క పరిమితి, అపరిమిత వినియోగం , పరోక్ష లేదా పరిణామాత్మక నష్టాన్ని కలిగించుట ద్వారా ఏర్పడిన ఖర్చు లేదా నష్టం ఏ విధమైన నష్టానికి తూర్పుగోదావరి జిల్లా ఎటువంటి సందర్భానుసారం బాధ్యులు కాదు. ఈ పోర్టల్లో చేర్చబడిన ఇతర వెబ్సైట్లకు లింక్లు మాత్రమే పబ్లిక్ సౌలభ్యం కోసం అందించబడతాయి. అటువంటి లింక్ పేజీల లభ్యత అన్ని సమయాల్లోనూ హామీ ఇవ్వలేము. ఈ షరతులు మరియు షరతులు భారతీయ చట్టాల ప్రకారం నిర్వహించబడతాయి. ఈ నిబంధనలు మరియు షరతులను ఉత్పన్నమయ్యే ఏదైనా వివాదం భారతదేశ న్యాయస్థానం యొక్క ప్రత్యేక అధికార పరిధికి లోబడి ఉండాలి. కాపీరైట్ విధానం మాకు మెయిల్ పంపడం ద్వారా సరైన అనుమతి తీసుకున్న తర్వాత ఈ వెబ్సైట్లో ఫీచర్ చేయబడిన మెటీరియల్ ని ఉచితంగా పొందవచ్చును. ఏమైనప్పటికీ, సమాచారాన్ని సరిగ్గా పునరుత్పత్తి చేయబడాలి మరియు అవమానకరమైన పద్ధతిలో లేదా తప్పుదోవ పట్టించే సందర్భంలో ఉపయోగించకూడదు.గుర్తింపబడిన మూలం నుండే సమాచారమును వినియోగించాబదిలి లేదా ప్రచురించబడాలి. ఎలాంటి సమాచారం మూడవ పక్షం యొక్క కాపీరైటుగా ఉన్నట్లు గుర్తించబడిన ఏ అంశానికైనా విస్తరించడానికి అనుమతి లేదు . అటువంటి వస్తువుల పునరుత్పత్తి కోసం సంబధిత విభాగాల నుండి పొందాలి లేదా సంబంధిత హక్కుదారులనుండి అనుమతి పొందవలయును. గోప్యతా విధానం ఈ వెబ్సైట్ స్వయంచాలకంగా మీవద్దనుండి ఏ నిర్దిష్ట వ్యక్తిగత సమాచారo అనగా మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని సంగ్రహించదు. వ్యక్తిగత సమాచారం అందించడానికి వెబ్ సైట్ మిమ్మల్ని అభ్యర్థిస్తే, సమాచారాన్ని సేకరించిన ప్రత్యేక ప్రయోజనాల కోసం మీకు సమాచారం తెలియజేయబడుతుంది. ఉదాహరణకు , మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి ఫీడ్ బ్యాక్ ఫారం మరియు తగిన భద్రతా చర్యలు తీసుకోనబడును. ఏ మూడవ పక్షానికి వెబ్సైట్లో వ్యక్తిగత గుర్తించదగిన సమాచారాన్ని స్వచ్ఛందంగా అమ్ముకోవడం లేదా రూపొందించడం జరగదు. ఈ వెబ్ సైట్కు అందించిన ఏదైనా సమాచారం నష్టపరిహారం, దుర్వినియోగం, అనధికారిక యాక్సెస్ లేదా వెల్లడింపు మార్పు లేదా విధ్వంసం నుండి రక్షించబడుతుంది. హైపర్ లింకింగ్ విధానం బాహ్య వెబ్సైట్లు / పోర్టల్స్కు లింకులు ఈ వెబ్సైట్లోని అనేక ప్రదేశాలలో, మీరు ఇతర వెబ్సైట్లు / పోర్టల్స్కు లింక్లను కనుగొంటారు. మీ సౌలభ్యం కోసం ఈ లింకులు ఉంచబడ్డాయి. ఈ లింకులు అన్ని సమయాల్లో పనిచేస్తాయని మేము హామీ ఇవ్వలేము మరియు లింక్ చేసిన పేజీల లభ్యతపై మాకు నియంత్రణ ఉండదు.
బాలక్రిష్ణ టాలీవుడ్ సీనియర్ నటుడు. ఆయన రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు. తన సినిమాలూ తానూ అన్నట్లుగా ఉంటారు. ఆయన టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నా కేవలం హిందూపురానికే పరిమితం అవుతారు. ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య ఉప్పు నిప్పులా పాలిటిక్స్ ఉన్నా కూడా బాలయ్య మాటల దాడి చేసింది ఎక్కడా లేదు. ఒకసారి ఆయన తన బాబు సతీమణి తన సోదరి విషయంలో వైసీపీ వారు అనుచిత వ్యాఖ్యలు చేశారని మీడియా మీటింగ్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఇపుడు ఆయన తన తండ్రి ఎన్టీయార్ పేరుని హెల్త్ వర్శిటీ నుంచి తొలగించారు అన్న దాని మీద గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఆయన చేసిన ట్వీటే దానికి నిదర్శనం. అయితే బాలయ్య మీద ఏకంగా వైసీపీ మంత్రులు అంతా మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన్ని వెన్నుపోటుదారునిగా చిత్రీకరించారు. పైగా ఆయన తండ్రికి ద్రోహం చేశారని అన్నారు. ఇలా ఎవరి మటుకు వారు ఘాటైన పదజాలం వాడారు. దాంతో బాలయ్యను తట్టి లేపినట్లు అయింది అని అంటున్నారు. ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా టీడీపీకి ఉన్నాయి. దాంతో ఇపుడు తాను డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగాలని అనుకుంటున్నారుట. ఇంతకాలం ఎందుకులే అని ఊరుకున్న బాలయ్య ఇపుడు మాత్రం నందమూరి పౌరుషం ఏంటో చూపించాలనే గట్టిగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. బాలయ్యకు రాయాలసీమలో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆయనని సీమలో ఫుల్ గా ఉపయోగించుకోవాలని బాబు ఇప్పటికే నిర్ణయించారు. దానికి బాలయ్య నుంచి మాత్రం ఏమీ తెలియరాలేదు. కానీ తాజా పరిణామాల నేపధ్యంలో బాలయ్య రెడీ అంటున్నారుట. ఆయన తన సినిమాలను తగ్గించుకుని అయినా ఎన్నికల కోసం ఫుల్ టైం ఇస్తారని అంటున్న్నారు. అలా సీమలో వైసీపీకి కంచుకోటలైన వాటి మీదనే నటసింహం దాడి చేసి మరీ వైసీపీ ఓటమికి భారీ స్కెచ్ వేస్తుంది అని అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో బాలయ్య సీమలో తిరిగితే ఆయన దూకుడు చేస్తే వైసీపీకి ఇరకాటమే అని అంటున్నారు. ఎన్టీయార్ కాలం నుంచే సీమలో ఆ కుటుంబానికి ఆదరణ బాగా ఉంది. పైగా బాలయ్య రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆయన్ని తమ వాడుగా కూడా వారు భావిస్తారుట. సో బాలయ్యని తట్టి లేపారు. మరి ఆయన పౌరుషాన్ని కూడా చూడాలిగా అని ఫ్యాన్స్ అంటున్నరు అంటే ఈసారి సీమలో దబిడి దిబిడేనా.
సుజాతని ఇంట్లో దిగబెట్టాక నాస్మిన్ తన ఇంటికి వెళ్ళి సారాసరి తన అన్న గదిలోకి పోయింది. “భయ్యా, ఏమైంది నీకు..? తనని ఎంత కష్టపడి తీసుకొచ్చాను నేను… నువ్వసలు తనతో సరిగ్గా మాట్లాడనే లేదని చెప్పింది!” అంటూ తను సామిర్ ని కోప్పడింది. సామిర్ కి కూడా సుజాతతో తొలిపరిచయం ఇలా అవ్వడం చాలా బాధగా ఉంది. కానీ, తన చెల్లి ముందు బయటపడకుండా, “నన్నేం చేయమంటావ్? తను అస్సలు మాట్లాడనివ్వకుండా నన్ను ఎందుకూ పనికిరాని వాజమ్మలాగ జమకట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది… నా సంగతి సరే గానీ, తనకు నేను నచ్చానో లేదో కనుక్కున్నావా?” అని అడిగాడు. “భయ్యా… తనకి నువ్వంటే మంచి అభిప్రాయం ఏర్పడినట్టేవుంది… అంటే… తన మాటలను బట్టీ నాకు అలా అనిపించింది! నువ్వు చెప్పు… తను ఎలా వుందో—” అని నాస్మిన్ అడగ్గానే తన అమ్మ తనని పిలవడం వినిపించి, “హా… అమ్మీ.. ఆయీ!” అని లేచి వెళ్ళిపోతూ, “నేను స్నానం చేసి వచ్చేస్తాను… తర్వాత మాట్లాడుకుందాం!” అనేసి వెళ్ళిపోయింది. ★★★ స్నానం ముగించుకు వచ్చాక నాస్మిన్ మేను అత్తరు సువాసనలతో ముక్కుపుటాలను అదరగొడుతున్నది… కమీజులోని తన చను గుబ్బలను బ్రాతో బంధించకుండా అలానే వదిలేయడంతో అవి స్వేచ్ఛగా అటు ఇటు ఎగురుచున్నవి… నాస్మిన్ సామిర్ దగ్గరికి వచ్చి అతని ముందు కూర్చుని, “హ్మ్… ఇప్పుడు చెప్పు భయ్యా…! సుజాత ఎలా వుంది….?” అని అడిగింది. సామిర్ ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టుగా మొహం పెట్టి, “తనంత అందగత్తెని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు బెహన్, కుద్రత్ కా కమాల్ హె వో… తన గురించి ఇంతకంటే నేనేం చెప్పగలను…!” అన్నాడు. నాస్మిన్ కాస్త ఇబ్బందిగా మొహం పెట్టింది… ఒక అమ్మాయిగా తన ముందే ఇంకో అమ్మాయిని పొగిడితే తనకి సహించడం కష్టంగా వుంది. అసలే తనకి తన అందమటే కాస్త గర్వం ఎక్కువ. లత ఈ ఊర్నుండి వెళ్ళిపోయాక ఈ వూరి కుర్రాళ్లు అందరూ మొదట తన వెంటే పడ్డారు. తర్వాతనే ఈ సుజాత వచ్చి తన మాయని చూపించింది. నాస్మిన్ మూతి ముడుచుకుంటూ, “హ్మ్… తనలో అంతలా నచ్చే అందం ఏం కనబడిందో…?” అంది. సామిర్ నవ్వుతూ, “తనలో అణువణువునా అందం దాగుంది నాస్మిన్… తనని గురించిన ఏ విషయమైనా నాకు ఇష్టమైనవే…!” అన్నాడు. నాస్మిన్ కి సహనం సన్నగిల్లుతోంది… తను కూడా సుజాతకి ఏమీ తీసిపోనని సామిర్ కి తెలియజెప్పాలనుకుంది. ‘ఇన్నేళ్ళుగా ఇంట్లో వున్న తన అందం కనపడలేదుగానీ కొత్తగా వచ్చిన ఆ సుజాతలో అనువణువూ అందంగా కనపడిందా… వీడికి!‘ అని అనుకుంది. హ్మ్… ఒకవేళ నిజంగా నాస్మిన్ సుజాత కన్నా అందగత్తె అయినప్పటికీ ఏ అన్నా తన చెల్లెలిని అలాంటి దృష్టితో చూడడు. ఆ విచక్షణని ఆ క్షణం తను మరచిపోయింది. అసూయ ముందుపుట్టి ఆడది తరవాత పుట్టిందంటారు… అలాంటి అసూయతో కూడిన ద్వేషం నాస్మిన్ లో ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటోంది…. సుజాత మీద! ఇక ఓర్వలేక సామిర్ తో, “తను నాకన్నా అందగత్తెనా, భయ్యా..?” అని అడిగింది. సామిర్ ఒక్కసారి తన చెల్లెలి వంక చూసాడు. నాస్మిన్ కాస్త ఒంగి వుండటంతో దబ్బకాయల్లాంటి చన్నుల పై భాగం ఇంకా ఆ చీలికా అతనికి లీలగా కనపడింది. ఒక్క క్షణం తన చూపుని తిప్పకుండా అలా చూసాక తనేం చేస్తున్నాడో అర్ధమై వెంటనే తన తలను పక్కకి తిప్పేసి, “నిన్నెప్పుడూ ఆ వుద్దేశ్యంతో చూడలేదు, నాస్మిన్!” అన్నాడు. “పోనీ ఇప్పుడు చూడు… ఒక్కసారి చూసి తనకూ నాకూ ఉన్న తేడా ఏంటో చెప్పు… ఎవరు ఎక్కువ అందంగా వున్నారో…?” అంటూ ఇంకాస్త ముందుక్కి వంగింది. ఎంత చూడకూడదనుకున్నా కళ్ళముందు కనిపిస్తున్న ఆ రసాలూరే మామిడిపళ్ళు వూగుతూ అగుపించేసరికి, “నాస్మిన్.. నీకేమైనా పిచ్చెక్కిందా..?” అన్నాడు. అక్కడే వుంటే ఇంకేం చూడాల్సి వస్తుందోనని వెంటనే లేచి పక్కన టేబుల్ మీదున్న పుస్తకాలను వెదుకుతున్నట్టుగా నాటకమాడసాగాడు… కానీ, తన కళ్ళముందు మాత్రం ఇందాక చూసిన బంతులు నాట్యమాడాయి. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి, “ఏంటి నాస్మిన్… చదువుకోకుండా భయ్యా తో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నావ్…! పోయి చదువుకో…” అంది. నాస్మిన్ వెంటనే, “అమ్మీ… నేను భయ్యా దగ్గర ఒక ప్రాబ్లం నేర్చుకుందామని వచ్చాను… నాకు కొంచెం ఆలస్యమవుతుందిలేఁ తెలుసుకోడానికి!” అని తడుముకోకుండా చెప్పింది. నాస్మిన్ అబద్ధం చెప్తోందని తన అమ్మకి చెప్దామనుకున్నాడు సామిర్. కానీ, తనకి నోరు పెగల్లేదు… ఎందుకో మరి! “సరే నాస్మిన్… మీ బాబా నిద్రపోయారు…. నేను కూడా పోయి పడుకుంటాను… నీకు, సామిర్ కి పాలు కలిపి వంటగదిలో ఉంచాను. చల్లారాక మర్చిపోకుండా తీసుకోండి…!” అనేసి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. నాస్మిన్ వంటగదిలోకి పోయి పాలు పట్టుకు వస్తూ తన కమీజుకి వున్న ఓ బటన్ ని విప్పేసింది. గదిలోకి వచ్చి సామిర్ కి పాల గ్లాసిస్తూ కాస్త వంగి తన మేరూ పర్వతాలను అతనికి కనపడేట్టుగా చాపింది. “మ్… చెప్పు భయ్యా… సుజాత నాకన్నా అందగత్తెనా….?” సామిర్ నాస్మిన్ యద లోయ వంక చూసి పాలని తాగలేక ముఖం మరలా పక్కకు తిప్పేసుకుని కోపంగా, “నాస్మిన్… నువ్వా టాపిక్ ఇంక ఎత్తావంటే అమ్మీని పిలుస్తాను… వెళ్ళి చదువుకో…!” అన్నాడు. “భయ్యా… నేను నా పుస్తకాలను ఇక్కడికే తెచ్చుకుని నీ దగ్గరే చదుకోనా…?” అంది నాస్మిన్ వెంటనే. సామిర్ వద్దు వద్దనుకున్నా అతని నోటి వెంట, “సరే…!” అన్న మాట వచ్చేసింది, “కానీ, చదువుకో… అంతే, ఇంకేమీ మాట్లాడకూడదు!” అన్నాడు మళ్ళీ… నాస్మిన్ వెంటనే తన గదిలోకి పోయి పుస్తకాల బ్యాగుని తీసుకుని వస్తూ తన కమీజుకి వున్న మరో రెండు బటన్ లని కూడా తీసేసింది. తన అమ్మీ దగ్గరికి వెళ్ళి తను సామిర్ గదిలో చదువుకుంటున్నానని, ఆలస్యమైతే అక్కడే పడుకుంటానని కూడా చెప్పింది.! ఆ తర్వాత నాస్మిన్, సామిర్ గదిలోకి వచ్చి అతని ఎదురుగా నేల మీద కూర్చుని తన పుస్తకాలను తీసి శ్రద్ధగా చదువుతున్నట్టుగా నటించసాగింది. అక్కడ సామిర్ చూడకూడదు అనుకుంటూనే మాటిమాటికీ ఓరకంట నాస్మిన్ వక్ష సంపదను కన్నార్పకుండా చూడసాగాడు. ‘ఆహా… ఏమున్నాయవి…! నేను ఇంతకుముందు ఎప్పుడూ వీటిని ఆస్సలు గమనించనే లేదు…‘ ఆ క్షణంలో సామిర్ అంతకుముందు తాను ఎంతగానో పొగిడిన సుజాతని కూడా విస్మరించాడు. నాస్మిన్ శిఖర ద్వయాన్ని తొంగి తొంగి చూడసాగాడు. అతనికి వాటిని చేతుల్లోకి తీసుకుని పిసికేయాలని చేతులు దురద పెట్టసాగాయి… ‘కానీ… తను నా చెల్లి… ఛ… ఇది తప్పు… త్…తప్పు… కాదు… తప్పు… కాదు… ఊహు… ఎదురుగా ఇలాంటి అందాన్ని పెట్టుకుని… ఏమీ చెయ్యకపోడం…. తప్పు…. అవును… అదే తప్పు… కానీ… ఎలా…..?’ అలా మెల్లగా అతని మనఃస్థితిలో మార్పు వచ్చింది. అక్కడ నాస్మిన్ కూడా సామిర్ ని గురించి అలాగే అలోచిస్తోంది, ‘ఎలా…. సొంత అన్నయ్యతో… ఎలా…?’ ఎందుకైనా మంచిదని తను ఇంకాస్త వంగి తన స్తనాలను మరింతగా బహిర్గతం అయ్యేలా చేసింది. ఈ పొజిషన్ లో తన చను గుబ్బలు సిమ్లా యాపిల్ కాయలవలె కనిపించడంతో పాటుగా ఎర్రని ముచ్చికలు కూడా అతనికి దర్శనమిస్తాయి… ఆమె ప్రయత్నం వమ్ము కాలేదు. సామిర్ ఈసారి నాస్మిన్ వైపు చూసింతర్వాత అతనికి గుటకపడటం కూడా కష్టమైంది. అతని కన్నులముందు కేవలం ఆమె బంగినపళ్ళ రూపు మాత్రమేకాక గులాబీ రంగులో ఉన్న ముచ్చికలు కూడా లీలగా అగుపించాయి. సామిర్ మెల్లగా తన గొంతుని సవరించుకుని, “ఈరాత్రికి ఇక్కడే పడుకుంటావా నువ్వు…?” అని అడిగాడు. అతని మాటలోని తేడాని ఇట్టే పసిగట్టేసింది నాస్మిన్… విజయగర్వంతో తన పెదాలపై చిన్నగా నవ్వు విరిసింది. ఎలాగయితేనేం, చివరికి తన అన్నయ్యకి తన మీద కోరిక ఏర్పడేలా చేసింది నాస్మిన్. The post నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 8 appeared first on Telugu Sex Stories. Categories Telugu Sex Stories Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
విశాలాంధ్ర – మంగళగిరి – దుగ్గిరాల : నేటి తరానికి ఆదర్శ ప్రాయుడు కామ్రేడ్ కామినేని భాస్కర్ రావు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.బుధవారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలోని కామ్రేడ్ కామినేని భాస్కర్ రావు సంస్మరణ సభ వారి నివాసం వద్ద సిపిఐ నియోజకవర్గ నాయకులు పఠాన్ రషీద్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ముందుగా కామ్రేడ్ కామినేని భాస్కరరావు చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి కే. రామకృష్ణ,రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ కామినేని భాస్కరరావు సీపీఐ సీనియర్ నేత అని. 94 సంవత్సరాల వయసు వచ్చే వరకు భారత కమ్యూనిస్టు పార్టీలో ఉంటు అంకితభావంతో పనిచేశారని అన్నారు. స్వాతంత్రం రాకముందే కామ్రేడ్ భాస్కరరావు 1946వ సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారని అన్నారు. 76 సంవత్సరాల పాటు నిర్విరామంగా సిపిఐ పార్టీ లో ఉంటూ పనిచేయడం గొప్ప విషయమని అన్నారు. నేటి యువతరం కామ్రేడ్ కామినేని భాస్కరరావును ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.కష్టజీవుల తరఫున పేద ప్రజల తరఫున అణగారిన వర్గాల తరఫున ఎవరైతే పోరాడతారో వారికి ఎప్పటికీ కమ్యూనిస్టు పార్టీలో స్థానం ఉంటుందని అన్నారు. భాస్కర్ రావు యొక్క త్యాగాలను వారి సుదీర్ఘ పోరాటాలను ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ముందుకు వెళుతుందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా అట్టడుగు వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందనిమండిపడ్డారు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ వారి ఆస్తులను పెంచడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కష్టజీవులంతా సమైక్య పోరాటానికి సిద్ధం కావలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవైపు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. అట్టడుగు వర్గాల ప్రజలు రైతులు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కష్టజీవులంతా సమైక్య పోరాటానికి సిద్ధమవుతున్నారని అన్నారు. అదేవిధంగా వామపక్ష పార్టీలు కమ్యూనిస్టులు అదేవిధంగా లౌకిక ప్రజాతంత్ర పార్టీలన్నీ కూడా ఓకే వేదికపై రావడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ దేశంలో దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కష్టజీవుల రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి అట్టడుగు వర్గాల ప్రజలకు అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం కోసం ముందుకు వెళ్తామని అన్నారు.ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రపంచం,దేశం, సమాజం మారాలని పేద ధనిక వర్గాల తారతమ్యం పోవాలని సమ సమాజ పురోభివృద్ధి జరగాలని అన్నారు.పేదవాడి రాజ్యం రావాలంటే కష్టజీవులకు పెద్దపీట వేయాలంటే అది కమ్యూనిస్టు పార్టీకే సాధ్యమని అన్నారు. కామ్రేడ్ కామినేని భాస్కరరావు సంస్మరణ సభ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితితరపునఘనంగానివాళులర్పిస్తున్నా మన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఇటీవల విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభలు విజయవాడలో జాతీయ మహాసభలు లక్షలాదిమంది ప్రజలతో ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో అత్యంత అప్రజాస్వామ్యక పాలన కొనసాగుతుందని అన్నారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను విభజిస్తున్నారని రాష్ట్రంలో తన బెయిల్ రద్దు కాకుండా కేసు వేగంగా విచారణకు రాకుండా కాపాడుకోవడం కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని కూర్చున్నారనిఅన్నారు.పేదలందరికీ పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి నివాసయోగ్యమైన ఇల్లు కట్టించమని చెప్పామన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలంలో కేంద్రం ఇచ్చిన 1,80,000 తో సరిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఇళ్ల స్థలం ఇచ్చిన 35 లక్షల మందికి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున కేటాయించి ఆ సెంటు స్థలాన్ని మూడు సెంట్లు చేసే సౌకర్యమంతమైన ఇల్లు నిర్మాణానికి తోడ్పడాలని ఓట్ల కోసం కట్టే ఇల్లు కాకుండా నివాసయోగ్యమైన ఇల్లు కట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ కామినేని భాస్కర్ రావు స్వాతంత్య్ర పూర్వం 1946 నుండి కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా మొదలై తన తుదిశ్వాస విడిచేంతవరకూ పార్టీలోనే కొనసాగారని అన్నారు. తుమ్మపూడి గ్రామ స్థాయి నుండి తెనాలి తాలూకాలో జరిగిన అనేక పోరాటాలలో చురుకైన పాత్ర పోషించి క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టు కార్యకర్తగా నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు.గ్రామంలో జరిగిన భూ పోరాటం గ్రామ పెత్తందారుల కబంధ హస్తాల క్రింద వున్న 12 ఎకరాల ప్రభుత్వ భూమిని పేద రైతులకు పంచిన పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు.కామ్రేడ్ కామినేని భాస్కర్ రావు చనిపోయే నాలుగు రోజులు ముందు పార్టీ నాయకత్వాన్ని ఇంటికి పిలిపించుకొని ఆనందంగా చనిపోయినటువంటి వర్గబంధపు ప్రతీక కామ్రేడ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సహాయ కార్యదర్శులు కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, నియోజకవర్గ సీపీఐ నాయకులు జాలాది జాన్ బాబు, మంగళగిరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందం బ్రమేశ్వరరావు, ఇప్తా జాతీయ కార్యదర్శి గని, ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర నాయకులు. వీరాంజనేయులు.ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు,ప్రజానాట్యమండలి గుంటూరు నగర కార్యదర్శి సిహెచ్ పుల్లయ్య, గౌడ్ సంఘం అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు యార్లగడ్డ శివయ్య, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ , ప్రజానాట్యమండలి తెనాలి నాయకులు బోల్లి ముంత కృష్ణ , జవ్వాది సాంబశివరావు గుంటక సాంబీరెడ్డి, ముసునూర్ సుహాస్,తుడి మెల్ల వెంకటయ్య,కరిముల్లా తుమ్మపూడి గ్రామ సీపీఐ కార్యదర్శి షేక్ కరీముల్లా,సిపిఎం మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, సిపిఎం మండల నాయకులు వల్లభనేని సాంబశివరావు, మన్నవ నాగమల్లేశ్వరరావు,బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ధర్మవరం, అక్టోబరు 1: పట్టణంలోని పలు దేవాలయాల్లో శరన్నవ రాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆరో రోజైన శనివారం ఆయా ఆలయాల్లో మూలవిరాట్లను ప్రత్యేకంగా అలంకరించి వివిధ రూ పాల్లో కొలుపుదీర్చారు. భక్తులు పెద్దఎత్తున ఆలయాలకువెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానంగా చెన్నకేశవాలయంలోను, టీచర్స్‌కాలనీలో చౌడేశ్వరిదేవి సంతానలక్ష్మిగా, కొత్తపేట వెంకటేశ్వరాలయంలో పద్మావతి అన్నపూర్ణేశ్వరిగా, రాజేంద్రనగర్‌లో చౌడేశ్వరిదేవి మీనాక్షి అలంకరణలో భ క్తులకు దర్శినమిచ్చారు. శ్రీనివాసనగర్‌ వెంకటేశ్వర ఆలయంలో సుదర్శన, లక్ష్మీనరసింహ హోమాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అలాగే దుర్గమ్మదేవాలయంలో అన్నమయ్య సేవా మండలి అధ్యక్షుడు పొరాళ్లపుల్లయ్య, బృందం అన్నమయ్య సంకీర్తనలు గావించారు. ధర్మవరంరూరల్‌: మండలంలోని నాగలూరు వద్ద వెలసిన విజయదుర్గా దేవికి శనివారం దేవి నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించారు. పూజారి అడవాల కేశవస్వామి అమ్మవారిమూలవిరాట్‌ను ఆకుపూజతో ప్రత్యేకంగా అలంకరించి విశేషపూజలు చేశారు. పుట్టపర్తి : దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు శనివారం వాసవీ కన్యకాపరమేశ్వరి మహాలక్ష్మిగా ప్రత్యేక పూజలందుకున్నారు. అలా గే దుర్గమ్మ, సత్యమ్మ, గాయత్రి, లక్ష్మీదేవి ఆలయాల్లో మహాలక్షి అలంకరణ చేసి పూజలు చేశారు. ప్రశాంతినిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో మూడోరోజు వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని కొనసాగించారు. రుత్వికులు మహాగణపతి హోమం, సర్వదేవతార్చన, నిర్వహించారు, యజ్ఞంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. పుట్టపర్తిరూరల్‌: దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా మండలవ్యాప్తంగా ఆమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి, ఆరో రోజు శనివారం కోవెలగుట్టపల్లిలో దుర్గాదేవి, మామిళ్ళకుంట లలితా దేవి మహాలక్షిగా దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ కోవెల గుట్టపల్లి దుర్గాలయంలో పాశ్చాత్యులు మహాలక్ష్మి హామం చేశారు. సాయంత్రం పల్లకిసేవ, లలితా సహస్రనామ పారాయణం చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. బత్తలపల్లి: దేవీశరన్నవరాత్రుల్లో భాగంగా బత్తలపల్లిలో ఓంకారేశ్వరి లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే ధర్మవరం రోడ్డులోని అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. ్లకదిరిఅర్బన: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలోని ఆలయాల్లో పలు రూపాల్లో దర్శనమిచ్చారు. చౌడేశ్వరిని జ్యేష్టా దేవిగా, కుమ్మరవాండ్లపల్లిలోని మల్లాలమ్మను అన్నపూర్ణగా అలంకరించారు. అమడగూరు: మండలపరిధిలోని తుమ్మల కొండపై వెలసిన వెంక టేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రి శనివారం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక చౌడేశ్వరీ దేవి ఆలయంలో, కొత్తపల్లిలోని కొదండ రామస్వామి ఆలయంలో, జౌకల కొత్తపల్లి వెంకటేశ్వర స్వామిఆలయంలో భక్తులు పూజలు చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ్లనల్లచెరువు: స్థానిక కన్యకాపరమేశ్వరీ ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా శనివారం అమ్మవారు వెంకటేశ్వరస్వామి ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నా అమ్మవారిని దర్శించుకున్నారు.
నిబంధన పురాణ డ్రమ్మర్ అని అధికారికంగా ధృవీకరించారు డేవ్ లాంబార్డో తర్వాత బ్యాండ్‌లో మళ్లీ చేరారు నిష్క్రమణ యొక్క జీన్ హోగ్లాన్ . 1999 రికార్డ్‌లో అతని బలవంతపు డ్రమ్మింగ్ వినబడినందున, బ్యాండ్‌తో లాంబార్డో యొక్క మొదటి పని చాలా క్లుప్తంగా ఉన్నప్పటికీ (1998-1999) ప్రభావవంతంగా ఉందని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఈ చర్య త్రాష్ అభిమానులకు కలల దృశ్యం. సమూహం , చాలా మంది అధిక గౌరవాన్ని కలిగి ఉన్నారు మరియు నిబంధన యొక్క ఉత్తమమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతున్న రికార్డు. లాంబార్డో బాసిస్ట్‌తో తిరిగి జట్టుకట్టబోతున్నాడని కూడా దీని అర్థం స్టీవ్ డిజార్జియో , ఎవరు ప్రదర్శించబడ్డారు సమూహం అలాగే. సమూహంతో డిజార్జియో యొక్క మొదటి పదవీకాలం లోంబార్డో కంటే కొంచెం ఎక్కువ కాలం కొనసాగింది - అతను 1998 నుండి 2004 వరకు బ్యాండ్‌లో ఉన్నాడు మరియు వారసుడిగా 2014లో వారితో తిరిగి అనుసంధానించబడ్డాడు. గ్రెగ్ క్రిస్టియన్ . ఇది మొదటి సారి స్లేయర్ డ్రమ్మర్ (ప్రస్తుతం కిట్ వెనుక కూర్చున్నాడు ఆత్మహత్య ధోరణి , తప్పులు , డెడ్ క్రాస్ , మిస్టర్ బంగిల్ , దయ్యాలు మరియు మరిన్ని) తో బ్యాండ్‌లో ఉంటారు అలెక్స్ స్కోల్నిక్ , 1992లో నిష్క్రమించిన వారు, 2001లో కొంతకాలం తిరిగి వచ్చారు మరియు 2005 నుండి లైనప్‌లో భాగంగా ఉన్నారు. 'నేను స్పష్టంగా చెబుతాను. టెస్టమెంట్‌తో డ్రమ్స్ వాయించడానికి డేవ్ లొంబార్డోకు స్వాగతం పలకడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. లోంబార్డోతో మళ్లీ వేదికను పంచుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. డేవ్ బ్యాండ్‌లో చేరినప్పుడు అపారమైన శక్తిని జోడించాడు. సమూహం మరియు అతను టెస్టమెంట్‌కు ఎలాంటి కొత్త రుచిని తీసుకువస్తాడో చూడడానికి మేము సంతోషిస్తున్నాము' అని గాయకుడు వ్యాఖ్యానించారు చక్ బిల్లీ . లాంబార్డో అందించాడు, 'ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న పునఃకలయిక. ఒకప్పుడు, మేము ఒక త్రాష్ మాస్టర్‌పీస్‌ని సృష్టించాము. మా మ్యూజికల్ కెమిస్ట్రీ సరిగ్గా మనం ఆపివేసిన చోటే పుంజుకుంటుందనడంలో సందేహం లేదు. నేను టెస్టమెంట్ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. మరియు మరోసారి వారితో చేరుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. స్వచ్ఛమైన క్రూరత్వం వేచి ఉంది.' 'డేవ్ లొంబార్డో మళ్లీ మాతో చేరడం వలన అసంపూర్తిగా ఉన్న వ్యాపారం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మేము తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది' అని గిటారిస్ట్ జోడించారు ఎరిక్ పీటర్సన్ . 'ప్రతి క్లౌడ్‌కి ఒక వెండి లైనింగ్ ఉంది మరియు డేవ్‌తో కలిసి మళ్లీ పని చేయడం మా కొమ్ములతో జరుపుకోవాలని పిలుపునిస్తుంది!' హోగ్లాన్, అదే సమయంలో, మూడు ఆల్బమ్‌లలో వాయించి, గత దశాబ్దంలో డ్రమ్మర్ ఆఫ్ టెస్టమెంట్‌గా గుర్తించదగిన వారసత్వాన్ని వదిలివేసాడు: భూమి యొక్క చీకటి మూలాలు , పాము యొక్క సోదరభావం మరియు టైటాన్స్ ఆఫ్ క్రియేషన్ . 2011లో చేరడానికి ముందు, అతను 1996 నుండి 1997 వరకు గ్రూప్‌లో ఉన్నాడు మరియు దయ్యం ఆల్బమ్ కూడా. జనవరి చివరలో, అతను షెడ్యూల్ వైరుధ్యాల కారణంగా తాను టెస్టమెంట్ నుండి వైదొలిగినట్లు వెల్లడించాడు మరియు తన మాజీ బ్యాండ్‌మేట్‌లకు శుభాకాంక్షలు తెలుపుతూ 'ఫ్రీ ఏజెన్సీ' యొక్క అవకాశాన్ని స్వాగతించేదిగా అభినందించాడు. టెస్టమెంట్, హోగ్లాన్ తన సంవత్సరాల సేవకు కృతజ్ఞతలు తెలుపుతూ, విడిపోవడం పూర్తిగా సామరస్యపూర్వకమైనదని నొక్కి చెప్పింది. ఈ వసంతకాలంలో U.S.లో జరుగుతున్న 'బే స్ట్రైక్స్ బ్యాక్ టూర్'లో టెస్టమెంట్‌తో లొంబార్డోను ప్రత్యక్షంగా చూడండి ఎక్సోడస్ మరియు మృత్యు దేవత . రాబోయే తేదీల జాబితాను చూడటానికి, తల ఇక్కడ .
ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. చాలా రాష్ట్రాల్లో నేటికీ అదే అమలులో ఉంది. కానీ దానిని సవరించేందుకు కొన్ని చోట్ల ప్రయత్నాలు జరిగాయి. త్రిపురలో ఇది నాలుగేళ్లుగా ఉండేది. శాసనసభ్యులుగా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వారికి పెన్షన్ అందించే సదుపాయం అమలులో ఉండేది. కానీ ప్రస్తుతం విప్లవ్ దేవ్ వర్మ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దానిని సవరించింది. పూర్తికాలం పదవిలో ఉంటేనే వారికి పెన్షన్ దక్కుతుందని నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా క్యాబినెట్ తీర్మానం ఆమోదించింది. త్రిపురలో అధికార బీజేపీ ప్రభుత్వం నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. వరుసగా పలువురు టీఎంసీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అటు కాంగ్రెస్ తో పాటుగా ఇటు బీజేపీ నేతలు కూడా టీఎంసీ లో చేరుతున్న తరుణంలో బెంగాల్ ని ఆనుకున్న రాష్ట్రంలో కూడా పాగా వేయాలని టీఎంసీ ఆశిస్తోంది . ఇప్పటికే కీలక నేతలను అక్కడి వ్యవహారాల ఇన్ఛార్జులుగా నియమించి మమతా బెనర్జీ తన యత్నాలు ముమ్మరం చేసింది. దానికి తగ్గట్టుగానే ఆపరేషన్ ఆకర్ష్ తో కొందరు నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా గడువు ఉంది. ఈలోగా తమ పార్టీని బలపరుచుకోవాలని టీఎంసీ ఆశిస్తోంది. పట్టు సడలకుండా చూసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్న నేపథ్యంలో వారిని కాపాడుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేలెవరైనా పార్టీ మారితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేసి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. అందుకు తోడుగా అలా అనర్హత వేటు పడినా, రాజీనామా చేయాల్సి వచ్చినా వారికి పెన్షన్ సదుపాయాలు వంటివి ఉండవని హెచ్చరిస్తోంది. వాస్తవానికి దేశమంతా ఎమ్మెల్యేలు, ఎంపీలకు పెన్షన్ల విషయంలో పలు నిబంధనలున్నాయి. త్రిపురలో అయితే రిటైర్ అయిన ఎమ్మెల్యేకి రూ. 17,500 పెన్షన్ తో పాటుగా మెడికల్ ఖర్చులన్నీ రియంబెర్స్ చేసే వీలు ఉంటుంది. దానిని పూర్తి కాలపరిమితి అనుభవించిన ఎమ్మెల్యేలకే పరిమితం చేయాలని ఆలోచించిన బీజేపీ తీరు ఆశ్చర్యంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇదే వైఖరిని ఆపార్టీ తీసుకుంటుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. త్రిపురలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నిబంధనలు మారుస్తున్న బీజేపీ దేశమంతా ఒకే వైఖరి ఎందుకు తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. ఏమయినా రాజకీయాలకు అనుగుణంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుందనే విమర్శలకు ఇది ఊతమిస్తోంది. Follow us on: Tags 21638 Related News Civic Reception To President Murmu ఏపీకి తొలిసారి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ఏపీ ప్రభుత్వ ఘన పౌరసన్మానం CM Jagan: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశంలోని మహిళలకు ఒక స్పూర్తి, ఆదర్శం, మహిళా సాధికారతకు ప్రతిబింబం
thesakshi.com : తమిళంలో నటిగా మంచి పేరును దక్కించుకున్న ముద్దుగుమ్మ అమలాపాల్ తెలుగులో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. అయితే అనూహ్యంగా ఆమె కెరీర్ పెళ్లి వల్ల కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. విడాకులు కూడా ఆమె కెరీర్ పై ప్రభావం ను చూపించాయి. పెళ్లి తర్వాత విడాకులు కూడా అమలా పాల్ కెరీర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో పెళ్లి వల్ల ఆమె కెరియర్ కాస్త డల్ అయింది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలో పెళ్లి చేసుకున్న ఆమె మళ్లీ టాలీవుడ్ లో నిలదొక్కుకోలేక పోయింది. అయితే ఇతర భాషల్లో మాత్రం ఈ అమ్మడు బిజీగా వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఛాలెంజింగ్ పాత్రలు చేస్తూ ఉన్న అమలా పాల్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 12 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమలాపాల్ మాట్లాడుతూ… జీవితంలో ఒకానొక సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో నేను ఒక పాత్ర కోసం పరిగెడుతున్నట్లుగా అనిపించేది. పాత్రల కోసం సక్సెస్ కోసం వెంపర్లాడుతున్నట్లుగా అనిపించేది. వర్తమానం లో జీవించడం లేదని… అందరికి దూరంగా ఉంటున్నట్లుగా అనిపించేది. ఆ సమయంలో నాలో నేను చాలా మదన పడ్డాను. సినిమా ఇండస్ట్రీలో ఎందుకు కొనసాగుతున్నానో అర్థం కాకపోయేది. అప్పుడే సినిమాలను వదిలేయాలి అనేంత డిప్రెషన్ కు వెళ్లి పోయాను. అప్పుడే నాన్న చనిపోయారు. అప్పుడు నన్ను చాలా భయాలు వెంటాడేవి. కాని నేను ఒక యోధురాలిగా వాటన్నింటికి సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్లాను. ప్రతి ఒక్కరికి కూడా సమాధానం అన్నట్లుగా నిలిచి నాకు నేను మళ్లీ విజయం వైపు తీసుకు వెళ్లాను. ఇప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంది.. నా పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్క సందర్భంలో కూడా నన్ను నేను ప్రోత్సహించుకుంటూ వచ్చిన తీరు నాకు నచ్చుతుంది అన్నట్లుగా అమలాపాల్ చెప్పుకొచ్చింది. నిజంగానే అమలా పాల్ 12 ఏళ్ల సినీ కెరీర్ ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.
గీతా గోవిందం మూవీతో తన నటనతో ప్రేక్షకుల ప్రసంసలు పొందిన Rashmika mandanna, కన్నడ కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టి ఎంగేజ్ మెంట్ బ్రేకప్ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కిరాక్ పార్టీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలోపడిన వీరిద్దరూ లాస్ట్ ఇయర్ కుటుంభ సభ్యుల సమక్షంలో నిర్చితార్ధం జరిగింది అయితే కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్మిక, రక్షిత్ శెట్టి కొన్ని కారణాల వల్ల విడిపోవాలనుకుoటున్నారు తమ సొంత కెరీర్ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఆంగ్ల వెబ్ సైట్ ఈ కధనాన్ని ప్రచురించింది ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉండే రక్షిత్ బ్రేక్అప్ విషయమై దూరంగా ఉండాలని నిర్నయిoచుకోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. సోషల్ మీడియాకు ఇక సెలవు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. నేను కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను నాపై అభిమానం చూపిస్తున్న మీకు ధన్యవాదాలు అని రక్షిత్ పోస్ట్ పెట్టారు. ఇలాంటి పోస్ట్ నేపధ్యంలో వీరి మధ్య ఏదో జరిగిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో Rashmika mandanna హవా కొనసాగుతుంది తను నటించిన చలో, గీతా గోవిందం బారీ విజయాన్ని సాధించాయి
మళయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ ఇప్పుడు ఏ హీరో చేయని సినిమా ఒకటి చేస్తున్నారు. అదే వర్చువల్ సినిమా. ఏది నిజమో ఏది కలో తెలియని విధంగా ఈ సినిమా ఉంటుందన్న మాట. August 20, 2020 at 12:08 PM in General, Tollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడికి ఏది నిజమో, ఏది భ్రమో తెలియనంతగా.. నేడు సినిమా మేకింగ్ టెక్నాలజీ కొత్త టర్న్ తీసుకుంది. దాని పేరు వర్చువల్ రియాలిటీ. ఇప్పటివరకూ హాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఈ సరికొత్త టెక్నాలజీ .. మొట్టమొదటిసారిగా ఇండియాలో కూడా పరిచయం కాబోతోంది. అది కూడా ఒక మలయాళ సినిమాతో. మాలీవుడ్ యంగ్ స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకి గోకుల్ రాజ్ భాస్కర్ దర్శకుడు. గతేడాది, ఈ ఏడాది వరుసగా సూపర్ హిట్స్ అందుకున్నాడు పృధ్విరాజ్ సుకుమారన్. ప్రస్తుతం ‘ఆడుజీవితం’ అనే మూవీలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కు ముందు జోర్డాన్ లో చిత్రీకరణ ప్రారంభించిన ఆ చిత్ర యూనిట్.. లాక్ డౌన్ లో సైతం షూటింగ్ కొనసాగించి వార్తల్లో నిలిచింది. తాజాగా పృధ్విరాజ్ తన ట్విట్టర్ అకౌంట్లో.. తన లేటెస్ట్ మూవీకి సంబంధించిన వార్త ట్వీట్ చేసి సంచలనాలకు తెరతీశాడు. అలాగే ఒక పోస్టర్ కూడా షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఫిల్మ్ మేకింగులోనే ఇదొక గొప్ప కళ.. అలాగే విజ్ఞాన శాస్త్రంలో ఇదొక ఉతేజాన్నిచ్చే కొత్త అధ్యాయం.. అందుకోసం ఎదురుచూస్తూ ఉండండి. మారుతున్న కాలాలు కొత్త కొత్త సవాళ్లు వినూత్న పద్ధతులను అనుసరించి ఒక గొప్ప పురాణ కథను గొప్పగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అప్డేట్స్ కోసం వేచి ఉండండి” అంటూ పోస్టర్ కింద మెన్షన్ చేశాడు. అందులో పృధ్విరాజ్ ఓ యోధుడిగా కనిపిస్తున్నాడు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా ఇండియాలోని మొట్టమొదటి వర్చువల్ సినిమాగా ఆసక్తిని కలగజేయడంతో పాటు .. పాన్ ఇండియా కేటగిరిలో .. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల కాబోతోంది. లాస్టియర్ ‘మామాంగం’ అనే సినిమాతో మలయాళ సినిమా తొలిసారిగా పాన్ ఇండియా కేటగిరిలో సినిమాను విడుదల చేయడం ప్రారంభించింది. మమ్ముట్టి హీరోగా నటించిన ఆ సినిమా అంతగా విజయం సాధించలేకపోయింది. నష్టాన్ని కూడా చవిచూసింది. అయినప్పటికీ పృధ్విరాజ్ .. అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ వర్చువల్ మూవీమీద గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. కథ పరంగా.. మేకింగ్ పరంగా.. చాలా జాగ్రత్తలు తీసుకొని.. మాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ మెగా బ్లాక్ బస్టర్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు. మలయాళ పరిశ్రమలో ఇప్పటివరకూ ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి కానీ.. బాహుబలి రేంజ్ భారీ బడ్జెట్ సినిమా ఇంతవరకూ రాలేదు. ఆ లోటును ఈ సినిమాతో తీర్చాలనే పట్టుదలతో ఉన్నాడు పృధ్విరాజ్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమాను లాంచ్ చేసి.. రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళ్ళే ప్రయత్నాల్లో ఉంది చిత్ర యూనిట్. లాస్టియర్ లూసిఫర్ తో దర్శకుడిగా మారిన పృధ్విరాజ్ కు .. ఆ తర్వాత అన్నీ సూపర్ హిట్స్ రావడంతో.. మంచి ఉత్సాహంతో ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేశాడు. మరి ఈ మూవీ అతడి రేంజ్ ను ఏమేరకు పెంచుతుందో చూడాలి.
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కమిటీతో పాటు అనుబంధ విభాగాల రాష్ర్ట కమిటీల్లో కూడా జిల్లాకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో జిల్లా నూతనకార్యవర్గాన్ని కూడా పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. అన్ని నియోజకవర్గాలకు..అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ ప్రకటించిన ఈ కమిటీ కూర్పు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు పార్టీ అధిష్టానం ప్రకటించింది.వైఎస్సార్‌సీపీ పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధిగా కొయ్య ప్రసాదరెడ్డిని రాష్ర్ట కార్యదర్శిగా పీలా ఉమారాణిని నియమించారు. అనుబంధ విభాగాల రాష్ర్ట కమిటీల్లో కూడా విశాఖజిల్లాకు మరింత ప్రాధాన్యతనిచ్చింది. రాష్ర్ట పబ్లిసిటీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా జి.రవికుమార్ (రవిరెడ్డి), కార్యదర్శిగా బీఎన్‌వి రామకృష్ణంరాజు, ఎస్సీసెల్ రాష్ర్ట సంయుక్త కార్యదర్శిగా అల్లంపల్లి రాజబాబు, రాష్ర్ట మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శిగా అంబటి విజయరావులను నియమిస్తూ పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. 110 మందితో జిల్లా కార్యవర్గం ఏర్పాటు: జిల్లా నూతన కార్యవర్గాన్ని పార్టీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షునిగా గుడివాడ అమర్‌నాథ్ వ్యవహరిస్తుండగా, ఈయన నాయకత్వంలో పనిచేసే జిల్లా కమిటీతో పాటు అనుబంధ కమిటీల నియామకాలను కూడా అధిష్టానం పూర్తి చేసింది. జిల్లా అధ్యక్షునిగా అమర్‌నాథ్, ప్రధాన కార్యదర్శులుగా పీజేకే వర్మ, పేర్ల విజయ చందర్, మెల్లి అప్పారావు (తూర్పు), సేనాపతి అప్పారావు, సదరంచిన అప్పారావు, మువ్వల పోలా రావు (ఉత్తరం), బాకి శ్యామ్‌కుమార్‌రెడ్డి,ఆళ్ల పైడిరాజు, (పశ్చిమ), పద్మనాభం అమ్మాజీ (దక్షిణం), గొర్లె రామునాయుడు(పెందుర్తి), కార్యనిర్వాహక కార్యదర్శులుగా పీతల పోలరావు, రాగతి అచ్యుతరావు, గుడ్ల పోలిరెడ్డి, ఆకేళ్ల రమణమూర్తి, సత్తి మందారెడ్డి (తూర్పు), లండా రమణ, ఎన్.మల్లిబాబు (దక్షిణ), సనపాల త్రినాధ్‌స్వామి, పెదిరెడ్ల వెంకట్రావు(బాబులు) , బొడ్డేటి గంగ మహేష్, పైడి శ్రీను, సింగంపల్లి రామారావు (ఉత్తరం), బల్లా లక్ష్మణరావు, గేదెల రమణె (పశ్చిమ), యతిరాజుల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాసరావు (పెందుర్తి), వెంపాడ అప్పారావు, ప్రగడ వేణుబాబు, బొడ్డు నరసింహపాత్రుడు (కేబుల్‌మూర్తి, నక్క రమణబాబు (గాజువాక), పార్టీ కార్యదర్శులుగా ఇమంది సత్యనారాయణ, గుడ్ల రామ్మూర్తిరెడ్డి, కోట్టెం చిన్నంనాయుడు, గూడపాటివిక్టర్, పీలా బాలరాజు, మెగ్గా ఆదినారాయణ, పిల్లా దాసరాజు, ఎండి మక్‌బుల్, పిఎస్ నాయుడు. పీతల మహేష్, చల్లా రామారావురెడ్డి, వైదా నారాయణరావు, సీహెచ్ చిరంజీవిరెడ్డి (తూర్పు), బంగారి వేణు, సయ్యద్‌అబ్బార్, పీతల వాసు, బొగ్గు శ్యామ్, పాల శ్రీహరిరెడ్డి(దక్షిణం), పైడి ప్రతాప్, జీవీ రమణారెడ్డి, బి.తిరుమల రావు(ఉత్తరం),ఆడారి శ్రీను, ధర్మాల అప్పారావు, వెదుర్ల శ్రీనివాస రావు, కె.పైడి రత్నాకర్, కొణతాల నర్సింగరావు, ఉరుకూటి శ్రీనివాసరావు, మద్దాల శీను, చల్లా ఈశ్వరరావు(పశ్చిమ), గుర్రం శ్రీను,వెలగల పరశురామ్(మెడికల్ బాబు), ఎన్‌ఎస్‌ఎన్‌రెడ్డి, ఈగలపాటి యువశ్రీ, సండ్రాన నూకరాజు, వెంపాడ అప్పారావు(గాజువాక), రాపర్తి మాదవ్, జిల్లా క్రమశిక్షణా సంఘం సభ్యులుగా ఎవిఎస్ నాయుడు(ఉత్తర), నడింపల్లి కృష్ణంరాజు (తూర్పు), కాకర్లపూడి నరసింహమూర్తి రాజు(పెందుర్తి),కోశాధికారిగా ఎన్.మంగా రాజు (గాజువాక), జిల్లా అధికార ప్రతినిధులుగా ఉరుకూటి అప్పారావు (గాజువాక), గుత్తుల నాగభూణం(దక్షిణం), పీతల మూర్తి(తూర్పు). బయగానిసన్నికృష్ణ (అల్ఫాకృష్ణ)(పశ్చిమ), పామేటి బాబ్జి (ఉత్తరం), జిల్లా సంయుక్త కార్య దర్శులుగా తాటికొండ జగదీష్, రాజాన రామారావు, పోలవరపు శ్రీహరి, పెద్దిరెడ్ల ఈశ్వరరావు, ఆకులదుర్గ, కాకి అప్పలరెడ్డి, నాడిగట్లసూర్యనారాయణ(గాజువాక), సరకం నాగేశ్వరరావు, సాగ జగపతి (తూర్పు), ఎన్. రవికుమార్, మహ్మద్ రఫీ, కొణతాల రేవతి రావు,(ఉత్తర), అర్జిల్ల మసేను, పల్లా శ్రీను (దక్షిణం), సీహెచ్ శ్రీనివాసరావు, పీలా అనంత కుమార్, కొల్లి నూకిరెడ్డి (పశ్చిమ), గొంతిన చైతన్య (గాజువాక)లతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులుగా కాళ్ల అశోక్‌కుమార్,కోరాడ చంటి, ఆకుల అప్పరాజు, సింగంపల్లి త్రినాధ్‌రావు, కండేపల్లిసుందర్ రావు, చీపుళ్ల రామారావు, చింతలపూడి వెంకటరమణ, ఉప్పాడ ఆదిబాబు, వాకమల్లి జోగా రావు మురళి, వల్లి శ్రీనివాసరావు(దక్షిణం), సీహెచ్ మారుతినాయుడు, షేక్ బాబ్జి, కాళ్ల అప్పలనాయుడు, ఓం నమశ్శివాయ, హరిపట్నాయక్, గండ్రటి ఉగాది(ఉత్తరం) లను నియమించారు. డివిజన్ కమిటీ అధ్యక్షులు వీరే: డివిజన్ల అధ్యక్షులను కూడా పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్‌కు ఎస్. హేమంత్‌కుమార్, 32వ డివిజన్‌కు కేవి బాబా, 33వ డివిజన్‌కు దుప్పలపూడి శ్రీనివాసరావు, 35వ డివిజన్‌కు కె.సతీష్, 37వ డివిజన్‌కు బొడ్డేటి నాగేశ్వరరావు(నాగు), పెందుర్తి నియోజక వర్గ పరిధిలో ఉన్న 55వ డివిజన్‌కు బట్టు సన్యాశిరావు,57వ డివిజన్‌కు దాడి నూకరాజు, 69వ డివిజన్‌కుదాసరి రాజు, గాజువాక నియోజక వర్గ పరిధిలోని 58వ డివిజన్‌కు ఆజ్‌కుమార్ ఆచార్య, 59వ డివిజన్‌కు బోగాది సన్యాశిరావు, 60వ డివిజన్‌కు ఉరుకూటి అప్పారావు, 65వ డివిజన్‌కు వరదాడ వెంకట రమణలు నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. అనుబంధ సంఘాల అధ్యక్షులు వీరే అదే విధంగా విశాఖనగర పరిధిలోని పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా అధినాయకత్వం ప్రకటించింది. నగర యువజన విభాగానికి విల్లూరి భాస్కరరావు, మహిళా విభాగానికి పసుపులేటి ఉషాకిరణ్, ట్రేడ్ యూనియన్ విభాగానికి కలిదిండి బద్రినాధ్, మైనార్టీ సెల్‌కు మహ్మద్ షరీఫ్, ఎస్సీసెల్‌కు బోను శివరామకృష్ణ, సాంస్కృతిక విభాగానికి బయ్యవరపు రాధ, ప్రచార విభాగానికి బర్కత్ అలీ, నగర టీచర్స్ ఫెఢరేషన్ కమిటీ అధ్యక్షునిగా దేముడు ఎద్దు, డాక్టర్ల విభాగానికి డాక్టర్ జగదీష్ ప్రసాద్ బల్లారపు, నగర విద్యార్థి విభాగం అధ్యక్షునిగా తిప్పల వంశీ, నగరసేవాదళ్ అధ్యక్షునిగా సిరతల శ్రీనివాస్‌లను నియమించింది. భీమిలి పట్టణాధ్యక్షునిగా అక్కరమాని భీమిలి మున్సిపాల్టీ అధ్యక్షునిగా అక్కరమాని వెంకట్రావును పార్టీ అధినాయకత్వం నియమిం చింది. అలాగే భీమిలి మండల పార్టీ అధ్యక్షునిగా శ్రీనివాస్‌రెడ్డి, ఆనందపురం మండల పార్టీ అధ్యక్షునిగా బంక సత్యం, పద్మనాభం మండల పార్టీఅధ్యక్షునిగా మద్ది రాంబాబులను నియమించింది.
అంతర్జాతీయంగా ఇప్పుడిప్పుడే విమాన సర్వీసులకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో కలకలం. దుబాయ్ కు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ ఏమిరేట్స్ ప్రయాణికుల్లో కొంత మందికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ఎమిరేట్స్ పాకిస్తాన్ నుంచి విమాన సర్వీసులను రద్దు చేసింది. పాకిస్తాన్ నుంచి వయా దుబాయ్ మీదుగా హాంకాంగ్ వెళ్లిన విమానంలో పాక్ లో 26 మంది ప్రయాణికులు ఎక్కారు. అయితే ఇందులో కొంత మంది కరోనా పాజిటివ్ అని తేలింది. తాము కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని..త్వరలోనే సర్వీసులు పునరుద్ధించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ విమానాల్లో ప్రయాణించే వారికి హాంకాంగ్ లో కోవిడ్ 19 ఉన్నట్లు తేలటంతో జూన్ 24 నుంచి పాకిస్తాన్ నుంచి సర్వీసులు నిలిపివేసినట్లు ఎమిరేట్స్ ప్రకటించింది. దుబాయ్ ఇఫ్పటికే జూన్ 23 నుంచి దేశంలో తమ పౌరులు విదేశాలకు వెళ్ళటానికి అనుమతించింది. అదే సమయంలో జులై 7 నుంచి పర్యాటకులను కూడా దేశంలోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. covid 19 positive Emirates Flight passenger tested positive ఎమిరేట్స్ విమానాలు కరోనా పాజిటివ్ పాకిస్తాన్ సర్వీసులు రద్దు హాంకాంగ్ Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
VACCINE WORKS: వ్యాక్సిన్ల సామర్థ్యంపై శుభవార్త.. కరోనా కొత్త వేరియెంట్లను సమర్థవంతంగా నిరోధిస్తున్న అమెరికన్ వ్యాక్సిన్లు కరోనా కొత్త వేరియంట్లు వస్తున్న తరుణంలో ఇక మానవాళి వైరస్ ముప్పు నుంచి బయట పడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతూనేవున్నాయి. ఈ విషయంలో తరచు తలెత్తుతున్న అనుమానాలకు తెర దించారు అమెరికన్ శాస్త్రవేత్తలు. Corona New Variant Rajesh Sharma | May 13, 2021 | 3:49 PM VACCINE WORKS AGAINST CORONA NEW VARIANTS: కరోనా కొత్త వేరియంట్లు వస్తున్న తరుణంలో ఇక మానవాళి వైరస్ ముప్పు నుంచి బయట పడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతూనేవున్నాయి. ఈ విషయంలో తరచు తలెత్తుతున్న అనుమానాలకు తెరదించారు అమెరికన్ శాస్త్రవేత్తలు (AMERICAN SCIENTISTS). కరోనా కొత్త వేరియెంట్ల (CORONA NEW VARIENTS)పై కూడా వ్యాక్సిన్లు చక్కగా పని చేస్తున్నాయన్న శుభవార్తను వెల్లడించారు. 2019 డిసెంబర్‌లో వెలుగు చూసిన కరోనా వైరస్‌ (CORONA VIRUS)కు, తాజాగా మ్యూటెంట్ అయి శరవేగంగా విస్తరిస్తున్న వైరస్‌కు చాలా తేడా వుంది. గతంలో గాలిలో కేవలం కొన్ని నిమిషాలపాటే వుండి అంతమయ్యేది కరోనా వైరస్. కానీ ప్రస్తుతం మ్యూటెంట్ అయిన కరోనా వైరస్ గాలిలో కొన్ని గంటల పాటు వుంటుందని పరిశోధనలు తేల్చాయి. కొత్తగా వెలుగు చూసిన B.1.617 వేరియెంట్‌పై కరోనా వ్యాక్సిన్లు చక్కగా పని చేస్తున్నాయని అమెరికన్ శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొత్త రకం కరోనా వేరియంట్‌ని నిరోధించగలుగుతున్నాయని వెల్లడించారు. అమెరికా (AMERICAN)లో ఇప్పటి వరకు మూడు వ్యాక్సిన్లు అనుమతులు పొందగా ఆ మూడు కూడా కొత్త రకం బీ.1.617 వేరియెంట్ కరోనా వైరస్‌పై బాగా వర్కౌట్ అవుతున్నట్లు తెలిపారు. అమెరికాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NATIONAL INSTITUTE OF HEALTH) వెల్లడించిన నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్‌ (BHARAT)లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వేరియెంట్‌ (CORONA VARIENT)ను అమెరికన్ వ్యాక్సిన్లు విజయవంతంగా నిరోధించగలవు. అమెరికాలో ఫైజర్ (FYZER), మోడెర్నా (MODERNA), జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థల వ్యాక్సిన్లు అన్నిరకాల అనుమతులు పొందాయి. మిగతా రకాల వ్యాక్సిన్లతో పోలిస్తే ఈ మూడు వ్యాక్సిన్ల ప్రభావం కొంత తక్కువగా వున్నప్పటికీ.. కొత్త రకం కరోనా వేరియెంట్‌ని నిరోధించడంలో చక్కగానే పని చేస్తున్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిన్ కల్లిన్స్ చెబుతున్నారు. ఫ్రాన్సిన్ కల్లిన్స్ ప్రకటన భారత్‌నుద్దేశించి చేసినదిగా పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. ఈ ప్రకటన ఆధారంగా అమెరికన్ వ్యాక్సిన్ల కోసం భారత్ పెద్ద ఎత్తున ఆర్డర్ పెట్టే అవకాశాలున్నట్లు అంఛనా వేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే.. మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికన్ వ్యాక్సిన్లు దేశంలోకి విరివిగా వచ్చేందుకు తాజాగా ఎన్ఐహెచ్ (NIH) చేసిన ప్రకటన దోహదపడే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా వేరియెంట్లపై వ్యాక్సిన్లు ఎలా పని చేస్తున్నాయనే విషయంపై పలు దేశాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. అధ్యయనాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా మనదేశంలో ప్రస్తుతం విస్తరిస్తున్న బీ.1.617 వేరియెంట్‌పై అమెరికన్ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బీ.1.617 వేరియెంట్ కరోనా వైరస్‌ను మూడు అమెరికన్ వ్యాక్సిన్లు నిరోధించగలుగుతున్నాయని తేల్చారు. అయితే.. ఈ వేరియెంట్‌ను భారత్ వేరియెంట్ అనడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. అలా పిలవడం సరికాదని.. ఈ వేరియెంట్ భారత్‌కు వేరే దేశం నుంచి వచ్చిందని.. ఇక్కడ పుట్టలేదని కేంద్ర ప్రభుత్వం ఆక్షేపణ వ్యక్తం చేసింది. ALSO READ: సెకెండ్ వేవ్‌కు చెక్ వ్యాక్సినేషనే.. కానీ ఉత్పత్తి అంఛనాలు చూస్తే ఏనాటికి సాధ్యం? ALSO READ: ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ.. ప్రకటించేందుకు డబ్ల్యూహెచ్ఓ రెడీ.. కానీ మీనమేషాలెందుకంటే?
దేశంలో కరోనా ఆంక్షలను ఈ నెల 31 నుంచి పూర్తిగా ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. దేశంలో కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తున్న నేపధ్యంలో ఆంక్షలను ఎత్తివేస్తున్నా, మాస్కులు, భౌతిక దూరం పాటించడం గతంలో మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల కార్యదర్శలకు హోం శాఖ కార్యదర్శి అజరు భల్లా ఈ మేరకు సమాచారం అందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సామర్ధ్యాన్ని, వ్యవస్థలను అభివృద్ధి చేశాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో రెండేళ్ల నుంచి కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ‘‘కరోనా కట్టడి చేసేందుకు గత 24 నెలలుగా రోగనిర్ధారణ, నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, చికిత్స, టీకా, ఆసుపత్రుల్లో సౌలతులు.. వంటి వివిధ అంశాల్లో మన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు సాధారణ ప్రజలకు కరోనా విషయంలో చాలా అవగాహన వచ్చింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సొంత సామర్థ్యాలను పెంచుకున్నాయి. ఏడు వారాలుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి” అని అజయ్ భల్లా వివరించారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ.. కరోనా కట్టడి రూల్స్ అమలు చేయాల్సిన అవసరంలేదని, డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ యాక్ట్ నిబంధనలను అమల్లో ఉంచాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. 180 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేయడం, ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య పూర్తి తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు 1,500 దాకా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ యాక్ట్ కూడా అమలులో ఉండదని కేంద్రం వెల్లడించింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద 2020 మార్చి 24న కేంద్రం తొలిసారి కరోనా గైడ్‌‌లైన్స్ జారీ చేసింది. వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను అందులో వివరించింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో వాటిలో మార్పులు చేశారు.
(1) మూడు వర్గాల నిర్మాణం ప్రకారం: స్థిర కెపాసిటర్, వేరియబుల్ కెపాసిటర్ మరియు ఫైన్ ట్యూనింగ్ కెపాసిటర్. వేరియబుల్ కెపాసిటర్: ఇది స్థిరమైన ప్లేట్ మరియు కదిలే ప్లేట్ సమితితో కూడి ఉంటుంది, కదిలే ప్లేట్ యొక్క భ్రమణంతో దాని సామర్థ్యాన్ని నిరంతరం మార్చవచ్చు.రెండు సెట్ల వేరియబుల్ కెపాసిటర్లు ఏకాక్షక భ్రమణాన్ని కలిపి వ్యవస్థాపించాయి, దీనిని డబుల్ కనెక్షన్ అని పిలుస్తారు.వేరియబుల్ కెపాసిటెన్స్ మీడియా గాలి మరియు పాలీస్టైరిన్.ఎయిర్ మీడియం వేరియబుల్ కెపాసిటర్ వాల్యూమ్‌లో పెద్దది మరియు నష్టంలో చిన్నది, కాబట్టి ఇది వాల్వ్ రేడియోలో ఉపయోగించబడుతుంది.ట్రాన్సిస్టర్ రేడియోలలో ఉపయోగించే సీలు, చిన్న పరిమాణంతో తయారు చేయబడిన పాలీస్టైరిన్ డైఎలెక్ట్రిక్ వేరియబుల్ కెపాసిటర్లు. సెమీ-వేరియబుల్ కెపాసిటర్: ట్రిమ్మర్ కెపాసిటర్ అని కూడా పిలుస్తారు.ఇది రెండు లేదా రెండు సెట్ల చిన్న మెటల్ ష్రాప్నల్‌తో మధ్యలో ఒక మాధ్యమంతో తయారు చేయబడింది.మీరు సర్దుబాటు చేస్తున్నప్పుడు రెండు ముక్కల మధ్య దూరం లేదా ప్రాంతాన్ని మార్చండి.దీని మాధ్యమంలో గాలి, సిరామిక్ పింగాణీ, మైకా, ఫిల్మ్ మరియు మొదలైనవి ఉన్నాయి. (2) ఆకారం ప్రకారం: ప్లగ్-ఇన్ రకం, ప్యాచ్ రకం (SMD). (3) ప్రయోజనం ప్రకారం: అధిక ఫ్రీక్వెన్సీ బైపాస్, తక్కువ ఫ్రీక్వెన్సీ బైపాస్, ఫిల్టరింగ్, ట్యూనింగ్, హై ఫ్రీక్వెన్సీ కలపడం, తక్కువ ఫ్రీక్వెన్సీ కలపడం, చిన్న కెపాసిటర్. (4) విద్యుద్వాహక పదార్థం ప్రకారం విభజించబడింది: సిరామిక్ మాధ్యమం, మైకా, కాగితం, చలనచిత్రం, విద్యుద్విశ్లేషణ కెపాసిటర్. (5) మైకా కెపాసిటర్: మైకాను విద్యుద్వాహకముగా కలిగిన కెపాసిటర్.అద్భుతమైన పనితీరు, అధిక స్థిరత్వం, అధిక ఖచ్చితత్వం. (6) సిరామిక్ కెపాసిటర్: అధిక విద్యుద్వాహక స్థిరాంకం మరియు తక్కువ నష్టం, చిన్న పరిమాణం మరియు చిన్న ఇండక్టెన్స్ కలిగిన సిరామిక్ పదార్థం. (7) పేపర్ కెపాసిటర్: పేపర్ కెపాసిటర్ యొక్క ఎలక్ట్రోడ్ అల్యూమినియం ఫాయిల్ లేదా టిన్ ఫాయిల్‌తో తయారు చేయబడింది, ఇన్సులేషన్ మాధ్యమం మైనపుతో నానబెట్టిన కాగితం, సిలిండర్‌లో మడవబడుతుంది, తేమ ప్రూఫ్ మెటీరియల్‌తో పూత ఉంటుంది, కొన్నిసార్లు షెల్ ఇనుప కాగితంతో మూసివేయబడుతుంది, సిలిండర్‌లో ముడుచుకొని, తేమ-ప్రూఫ్ మెటీరియల్‌తో పూత పూయబడి, కొన్నిసార్లు తేమ నిరోధకతను మెరుగుపరచడానికి షెల్ ఇనుప షెల్‌తో మూసివేయబడుతుంది.తక్కువ ధర, పెద్ద సామర్థ్యం.తేమ నిరోధకతను మెరుగుపరచడానికి షెల్.తక్కువ ధర, పెద్ద సామర్థ్యం. (8) ఫిల్మ్ కెపాసిటర్లు: పేపర్ మీడియాకు బదులుగా పాలీస్టైరిన్, పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్ లేదా పాలిస్టర్ ఆర్గానిక్ ఫిల్మ్‌లతో తయారు చేయబడిన వివిధ కెపాసిటర్లు.చిన్న పరిమాణం, కానీ పెద్ద నష్టం, అస్థిరంగా.నాణ్యత, వివిధ రకాల కెపాసిటర్లతో తయారు చేయబడింది.చిన్న పరిమాణం, కానీ పెద్ద నష్టం, అస్థిరంగా. (9) విద్యుద్విశ్లేషణ కెపాసిటర్: అల్యూమినియం, పోల్, రంపపు, టైటానియం మరియు ఇతర మెటల్ ఆక్సైడ్ ఫిల్మ్‌తో కూడిన కెపాసిటర్.పెద్ద సామర్థ్యం, ​​పేలవమైన స్థిరత్వం.(ఉపయోగిస్తున్నప్పుడు ధ్రువణతపై శ్రద్ధ వహించండి) పెద్ద, పేలవమైన స్థిరత్వం.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 04/25/20 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Saturday, April 25, 2020 స్క్రీన్ ప్లే సంగతులు అతి శ్రమ పెట్టకూడదు. అత్యంత శ్రమ పెట్టిందీ ‘హిట్ -ది ఫస్ట్ కేస్’.... దీని క్రియేటివ్ యాస్పెక్ట్ లో ఐదు మేజర్ సమస్యలున్నాయి. 1. కథా మర్యాద తప్పడం, 2. జానర్ మర్యాదని అతిగా ప్రదర్శించడం, 3. ఎన్నెన్నో క్లూస్ తో ప్రేక్షకుల జ్ఞాపక శక్తికి అతిగా పరీక్ష పెట్టడం,4. పాసివ్ పాత్ర, 5.ఎండ్ సస్పెన్స్ కథ నడపడం. ఈ జానర్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటేనే లాజిక్ తో కూడుకున్నది. ఫార్ములా సినిమాల్లో పోలీసు దర్యాప్తులో లాజిక్ ని వదిలేసి సినిమాటిక్ లిబర్టీ అంటూ వెళ్లి పోవచ్చేమో గానీ, ఇలాటి పోలీస్ ప్రోసీజురల్ జానర్ లో కుదరదు. ఇది పక్కా ప్రొఫెషనల్ గా వుండాల్సిందే. ఇటీవలే ఇలాటి క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాదల గురించి సవివరంగా పేర్కొంటూ ఆరు వ్యాసాలిచ్చాం గమనించే వుంటారు.ఈ వ్యాసాలిచ్చాక వచ్చిన ఈ మొదటి పోలీస్ థ్రిల్లర్ ‘హిట్’ గురించి ఇలా రాయాల్సివచ్చింది. అసలు రాయాల్సింది ‘ఏజెంట్ రాఘవ్ - క్రైం బ్రాంచ్’ అనే వొక పక్కా హిందీ టీవీ క్రైం ఎపిసోడ్ గురించి. సరే, ‘ఎవ్విరీ డిటెయిల్ కౌంట్స్’ అని పోలీస్ ప్రోసీజురల్ అయిన ‘16 డి’ తమిళ డబ్బింగ్ కి ట్యాగ్ లైన్ గా వుంటుంది. ఇన్వెస్టిగేషన్ లో ప్రతీదీ లాజికల్ గా వుండాల్సిందే. నిజ జీవితంలో పోలీస్ డిటెక్టివ్ అనే అతను, లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ) - సినిమాని సినిమాగా చూడాలన్న వితండ వాదంతో లాజిక్ లేని ఇన్వెస్టిగేషన్ చేస్తే కోర్టులో శృంగభంగమవుతుంది. సినిమాని సినిమాగా చూడాలి యువరానర్ అని వాదిస్తే, కథని కథలాగా చూసి కేసు రాసుకురామ్మంటాడు జడ్జి. నేర ఘటనని నేర ఘటన లాగా చూస్తేనే ఇన్వెస్టిగేషన్ నిర్దుష్టంగా చేసి కోర్టులో దోషుల్ని శిక్షింప జేయగలడు ఆఫీసర్. ఐనా కూడా ఎంత ఇన్వెస్టిగేషన్ సినిమా అయితే మాత్రం, ఇంత భూతద్దంలో చూడాలా అనుకుంటే చేసేదేం లేదు. బుద్ధిపూర్వకంగా మెదడుకి పరీక్ష పెట్టే ఉద్దేశంతో, పజిల్స్ తో సాగే ఈ ‘హిట్’ లో పజిల్స్ ని పరిశీలించాల్సిందే...ఈ వ్యాసం ఉద్దేశం సినిమాని తక్కువ చేయడం కాదు, ఇన్నేసి పొరపాట్లు మళ్ళీ ఇంకెవరైనా చేయకుండా వుండాలన్నసదుద్దేశమే. అయినా ఇదంతా కాదు, మేం తీసేది మేం తీస్తామంటే అదీ ఓకే, నో ప్రాబ్లం. ఈ స్క్రీన్ ప్లే సంగతుల్లో ఎండ్ సస్పెన్స్ గా వున్న ఈ కథలో, ప్లస్ లు మైనస్ ల గురించి ఇలా చెప్పుకుంటున్నామంటే, వీటిని సరిదిద్దుకుంటే ఈ ఎండ్ సస్పెన్స్ కథ ఓకే అయిపోతుందని కాదు. ముమ్మాటికీ కాదు. పోలీస్ థ్రిల్లర్ జానర్ మర్యాదల గురించి గత వ్యాసాల్లో చెప్పుకున్న విధంగా, ఎండ్ సస్పెన్స్ ఈ జానర్ కథ కాదు. ప్రైవేట్ డిటెక్టివ్ కథ వుతుంది, అదీ ప్రింట్ మీడియా కథవుతుంది. విజువల్ మీడియాగా పోలీస్ డిటెక్టివ్ కథకి సీన్ టు సీన్ సస్పెన్స్ వుండాల్సిందే. కనుక ‘హిట్’ అనే ఈ ఎండ్ సస్పెన్స్ కథైనా ఎన్ని లోపాలతో, ఎన్ని దీపాలతో వుందని మాత్రమే ఇక్కడ తెలుసుకోవడం. ఈ లోపాలు సరిదిద్దుకుని ఎండ్ సస్పెన్స్ సినిమాలు ఇంకా తీయమని కాదు. ఎండ్ సస్పెన్స్ సినిమాలన్నీ గత ఇరవై ఏళ్లుగా ఫ్లాపయ్యాయి. ఈ విషయం కొన్ని వందల రివ్యూలలో విన్నవించుకుంటున్నాఅలాగే తీస్తున్నారు. బేసిక్ నాలెడ్జి ప్రాబ్లం. ఈ సినిమాని మెదడుకి ఎంతో పదునుబెట్టి చూసివుంటారు. అలాగే ఈ స్క్రీన్ ప్లే సంగతుల వ్యాసాలూ అంతే శ్రమకోర్చి చదవడానికి సిద్ధపడాలని చెప్పేందుకు చింతించక తప్పడం లేదు. ఈ వ్యాసంలో ఫస్టాఫ్ లో – మొదట బిగినింగ్ విభాగం వరకూ చూద్దాం. కథనంలో ఎక్కడేం జరుగుతూ ఎలా ముందుకు సాగిందో పరిశీలిద్దాం. ఇక్కడ ఇస్తున్న అంకెలు సీన్ నెంబర్లు కావు. ముందుగా బిగినింగ్ విభాగపు బిజినెస్. ఇది విక్రం పానిక్ ఎటాక్ తో ప్రారంభమవుతుంది. తర్వాత తన మానసిక సమస్యకి మెడికల్ సలహా కాదని ఇలాగే డ్యూటీ చేస్తానంటాడు. 1. విక్రం ఒక హత్యా స్థలంలో కలుపు మొక్కల లాజిక్ తో శవం ఆచూకీ కనుగొంటాడు. ఇలా పోలీస్ ఇన్వెస్టిగేటర్ గా విక్రం స్కిల్స్ ఏమిటో మనకి పరిచయమవుతుంది. 2. తర్వాత రివాల్వర్ తో కాల్చుకుని ఒకతను ఆత్మహత్య చేసుకున్న ఘటనా స్థలానికెళ్తే, అక్కడ డ్యూటీలో వున్నఇన్వెస్టిగేటర్ అభిలాష్ అడ్డుకుంటాడు. ఇద్దరి మధ్య గొడవలున్నట్టు అర్ధమవుతుంది. మృతుడు రివాల్వర్ తో కాల్చుకుంటూ సెల్ లో రికార్డు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్తాడు అభిలాష్. మరి సెల్ ఎలా ఆఫ్ చేశాడని అడుగుతాడు విక్రం. కాబట్టి ఇంకో వ్యక్తి రికార్డు చేసి వుండాలనీ, ఇది బలవంతంగా చేయించిన ఆత్మహత్యనీ తేలుస్తాడు విక్రం. అసలు చేతులకి గ్లవ్స్ తొడుక్కోకుండా, సెల్ ని ఎందుకు ముట్టుకున్నావని నిలదీస్తాడు అభిలాష్ ని. ఇలా విక్రం స్కిల్స్ మనకి ఇంకోసారి తెలుస్తాయి. 3. తర్వాత విక్రం ఫోరెన్సిక్ లాబ్ కి వెళ్తాడు. అక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ నేహా అతడి గర్ల్ ఫ్రెండ్ గా పరిచయమవుతుంది. అతడి మెంటల్ కండిషన్ గురించి ఆమె తీవ్రంగానే మాట్లాడి, ఇక లీవ్ పెట్టి రెస్టు తీసుకోకపోతే, తనని చూడ్డం మానెయ్యమని చెప్పేస్తుంది. అక్కడే లాబ్ ఇంచార్జి షిండే పరిచయమవుతాడు. విక్రం కొలీగ్ రోహిత్ ఫ్లాట్లో, అతడి భార్య స్వప్న పరిచయమవుతుంది. 4. ఆ తర్వాత టీవీ వాయిసోవర్ వస్తూంటుంది...నగరంలో కొత్తగా ఏర్పాటయిన ‘హిట్’ శాఖ వల్ల హత్యలు తగ్గినట్టు, ఇక మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ కూడా చేపడతారనీ ప్రకటన... 5. ‘హిట్’ (హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్) కార్యాలయంలో చీఫ్ విశ్వనాథ్ పరిచయమవుతాడు. ఇతడ్నివిక్రం కలిసి, ఆరు నెలల లీవ్ లెటర్ ఇస్తాడు. లెటర్ లో, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని రాశాడు కాబట్టి, వెంటనే లీవ్ మంజూరు చేస్తాడు విశ్వనాథ్. 6. ప్రీతి అనే స్టూడెంట్ ఫ్రెండ్స్ ని కలవడానికి కారులో బయల్దేరుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు మీద కారు పాడయి ఒకపక్క నాపుకుని చూస్తూంటే, అటుగా వస్తున్న ఎస్సై ఇబ్రహీం కారాపి దిగి విషయం కనుక్కుంటాడు. తను రావిర్యాల గేటెడ్ కమ్యూనిటీలో వుంటాననీ, కారు పాడయిందనీ అంటుంది ప్రీతి. తన కార్లో డ్రాప్ చేస్తానని అతనంటే ఒప్పుకోదు. ఎవరికైనా కాల్ చేశావా అంటే, సెల్ ఫోన్ ఇంట్లో మర్చిపోయాననీ, దాని కోసం ఇంటికి తిరిగి వెళ్తూంటేనే కారు పాడయిందనీ అంటుంది. అతను తన సెల్ లో మాట్లాడిస్తాడు. తండ్రితో మాట్లాడి తను ఎక్కడుందో చెప్తుంది. ఎస్సై ఇబ్రహీం వెళ్ళిపోతాడు. ఒక పోలీస్ స్టేషన్ కెళ్ళి ఫైలు అందిస్తే ఇది కాదు, వేరే ఫైల్ అంటే వెనక్కి బయల్దేరతాడు ఇబ్రహీం. వెనక్కి వస్తూంటే అదే స్పాట్ లో ప్రీతి ఆగి వున్న ఒక బ్లూ కార్లోకి తొంగి మాట్లాడుతూ కన్పిస్తుంది. ఇబ్రహీం తన పోలీస్ స్టేషన్ కెళ్ళిపోయి వేరే ఫైలుతో తిరిగి వస్తూంటే, ఇప్పుడు అక్కడాగి వున్న ప్రీతి కారు ముందు ఇంకో కారు వుంటుంది. ఇప్పుడు అక్కడ ప్రీతి తండ్రి మోహన్ వుంటాడు. ఇక్కడ ప్రీతి లేదంటాడు. ఇంటికి చేరుకుందేమో కనుక్కోమంటాడు ఇబ్రహీం. కనుక్కుంటే రాలేదని చెప్తుంది ప్రీతి తల్లి లక్ష్మి. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయిందేమో, ఒకవేళ రాత్రికి రాకపోతే తనకి కంప్లెయింట్ చేయమంటాడు ఇబ్రహీం. 7. ఉదయం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ప్రీతి రాలేదని అంటాడు మోహన్. ‘నాకెందుకు కాల్ చేయలేదు?’ అంటాడు ఇబ్రహీం. మోహన్ సీరియస్ అయిపోతూ, ‘చెప్తే అర్ధం గాదా నీకూ?నిన్ననే సీరియస్ గా తీసుకుని వుంటే...నా కూతురితో చివరిగా మాటాడింది నువ్వే. అసలెందుకు తనని రోడ్డు మీద వదిలేసి వచ్చావ్?’ అని దురుసుగా మాట్లాడతాడు. ఇబ్రహీం కూడా సీరియస్ అయిపోయి ధూంధాం చేస్తాడు. కంప్లెయింట్ ఇచ్చి వెళ్ళమంటాడు. ఈ పోలీస్ స్టేషన్ సీను 25నిమిషాల కొచ్చే ప్లాట్ పాయింట్ -1 సీను. దీంతో బిగినింగ్ విభాగం ముగిసింది. బిగినింగ్ విభాగం వివరణ : ఈ బిగినింగ్ సీన్స్ లో జరగాల్సిన బిజినెస్ చూద్దాం. కథా నేపథ్య రంగం ఏర్పాటు, పాత్రల పరిచయం, సమస్యకి దారితేసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ అనే నాల్గు టూల్స్ తో...1. కథా నేపథ్య రంగ ఏర్పాటులో హిట్ శాఖనీ, పోరెన్సిక్స్ శాఖనీ, ప్రీతి అదృశ్యాన్నీ పరిచయం చేసి, వీటి కేంద్రంగా కథ నడవబోతున్నట్టు సూచనలిచ్చారు, 2. పాత్రల పరిచయాల్లో ఈ కథలో దోషులుగా పట్టుబడ బోయే విక్రం కొలీగ్ రోహిత్, అతడి భార్య స్వప్నలని పాజిటివ్ గా పరిచయం చేస్తూ, తురుపు ముక్కల్లా చేతిలో వుంచుకున్నాడు కథకుడు. దూరదృష్టితో ఇది మంచి ఆలోచన. ఇక ‘హిట్’ ఇన్వెస్టిగేటర్ విక్రం, చీఫ్ విశ్వనాథ్, ఇంకో కొలీగ్ అభిలాష్ తో బాటు, ఫోరెన్సిక్స్ లో విక్రం గర్ల్ ఫ్రెండ్ గా నేహానీ పరిచయం చేశారు. ఫోరెన్సిక్స్ ఇంచార్జిగా షిండేని పరిచయం చేశారు. మరో పక్క ప్రీతి పేరెంట్స్ తో బాటు, ఎస్సై ఇబ్రహీంనీ పరిచయం చేశారు. ఈ పాత్రలన్నీ బిగినింగ్ విభాగం నుంచే కథని నడిపే పాత్రలు. 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనని, ప్రీతి ఫ్రెండ్స్ ని కలవడానికి బయల్దేరడం దగ్గర్నుంచీ ఎత్తుకున్నారు, 4. సమస్య ఏర్పాటుని, ప్రీతి పేరెంట్స్ ప్రీతి మిస్సింగ్ కంప్లెయింట్ ఇవ్వడంతో చేశారు. బిగినింగ్ విభాగం మరింత వివరణ : 1. కథకి నేపథ్య రంగాన్నిఏర్పాటు చేస్తూ, ‘హిట్’ అనే హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ ని, ఫోరెన్సిక్ లాబ్ నీ చూపిస్తూ వీటి చుట్టూ కథ వుండబోతుందని తెలియజెప్పారు. హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ హత్య కేసుల్ని విచారించే బృందమన్నారు. హొమిసైడ్ అంటే హత్య. ఈ బృందం వల్ల నగరంలో హత్యలు తగ్గాయని పరిచయ వాక్యాలు చెప్పారు. ఈ బృందం ఇలా సక్సెస్ అయిన దృష్ట్యా ఇకపైన మిస్సింగ్, కిడ్నాప్ వంటి కేసుల్ని కూడా చేపడుతుందనీ ప్రకటించారు. ఈ విధంగా ప్రీతి మిస్సింగ్ కేసుని చేపట్టినట్టు చూపించారు. ఇలా ఇది మిస్సింగ్ కేసు పరంగా ‘హిట్’ చేపట్టిన ఫస్ట్ కేస్ అయినట్టు ప్రతిపాదించారు. టైటిల్ కి న్యాయం చేశామనుకున్నారు. హత్యలు వంటి మేజర్ క్రైమ్స్ కోసం ఏర్పాటయిన ఈ ప్రత్యేక హైటెక్ శాఖ, ప్రొటోకాల్ తప్పి మిస్సింగులు, కిడ్నాపుల కేసులూ పట్టించుకుంటూ విలువైన ఎనర్జీ వేస్ట్ చేసుకుంటుందా? మిస్సయిన, కిడ్నాపయిన వ్యక్తులు హత్యకి గురయితే అప్పుడు రంగ ప్రవేశం చేయవచ్చేమో. మరిప్పుడేం చేయాలి? హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ స్థాపనోద్దేశాన్ని పరిరక్షించాలంటే, ప్లాట్ పాయింట్ వన్ కల్లా ప్రీతి మర్డరవాలి. ఆ మర్డర్ కేసుతోనే ‘హిట్’ రంగంలోకి దిగాలి. కేవలం ప్రీతి మిస్సింగ్ అని చెప్పడం వల్ల ప్లాట్ పాయింట్ వన్ బలహీనంగా తయారైంది. ఎప్పుడైతే ఫస్ట్ యాక్ట్ ఇలా బలహీనంగా వుంటుందో, అప్పుడు సెకండాఫ్ లో థర్డ్ యాక్ట్ కూడా కుదరక బలహీనమవుతుందని జనరల్ రూలు స్క్రీన్ ప్లే రచనలో. మొత్తం కథకి డీఎన్ఏ అంతా ప్లాట్ పాయింట్ వన్ లోనే వుంటుంది. డీఎన్ఏ పుచ్చిపోయిందా, ఇక చచ్చిపోవడమే కథ. ప్రీతి ఎలాగూ మిస్సయిన రాత్రే మర్డర్ అయిందని తర్వాత ఎండ్ విభాగం కథనంలో కథకుడు మిస్టరీ విప్పాడు కాబట్టి, ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే ఆమె అలా మర్డరై వుండచ్చన్న అనుమానాలు సృష్టించాల్సి వుంటుంది. ఎస్సై ఇబ్రహీం మర్నాడు ఆ స్పాట్ కొచ్చి ప్రీతి కారు చెక్ చేస్తున్నప్పుడు, అతనొక విషయం పూర్తిగా మర్చిపోయాడు. ప్రీతి కారు ముందు బ్లూ కారు ఆగి వున్నట్టూ, అందులోకి తొంగి చూస్తూ ప్రీతి మాట్లాడుతున్నట్టూ క్రితం సాయంత్రం తను చూసి వున్నాడు గనుక, ఆ బ్లూ కారు వుండిన స్పాట్ ని వెంటనే చెక్ చేయాలి. చెక్ చేసి వుంటే అక్కడ దూదీ, విరిగిన సిరంజీ అప్పుడే దొరికేవి. ఎస్సై ఇబ్రహీం అనవసరంగా వీటిని మిస్ చేసుకున్నాడు. ఫలితంగా అర్ధం లేకుండా సస్పెండ్ అయ్యాడు. తర్వాత ఈ స్పాట్ లోనే కదా ఫోరెన్సిక్ కి ఆ దూదీ, విరిగిన సిరంజీ లభించినట్టు మిడిల్ కథనంలో వెల్లడించాడు కథకుడు? ఇబ్రహీం మూసి వున్న ప్రీతి కారు అద్దాల్లోంచి లోపలికి తొంగి చూస్తాడు. అప్పుడు సీట్లో ఆమె హేండ్ బ్యాగు చూసి డోర్ తెరిపించే ప్రయత్నం చేస్తాడనుకుంటాం. అదేమీ చేయకుండా, కారుని సీజ్ చేయకుండా వెళ్ళిపోతాడు. కనీసం వీడియో కూడా తీయించడు. వీడియో లేకుండా ప్రీతి కారక్కడ వదిలేసిందని స్థల సాక్ష్యం ఏముంటుంది కోర్టులో? ఇక్కడే కాదు, ఈ సినిమాలో ఎక్కడా, ఏ నేరస్థలంలోనూ వీడియోగ్రఫీయే వుండదు. కనీసం ఫోటోగ్రఫీ కూడా వుండదు. ఇబ్రహీం కారు డోర్ తీయించి బ్యాగు సీజ్ చేసి వుంటే, డాగ్ స్క్వాడ్ ని పిలిపించి, బ్యాగుని చూపించి వుంటే, ఆ డాగ్సే ఆమె వాసన పట్టుకుని ఎటు వెళ్లిందో పరుగెత్తేవి. ఆఫ్ కోర్స్, ఆమె ఎక్కడ వాహనం ఎక్కేస్తే అక్కడివరకూ వెళ్లి ఆగిపోతాయి. ఆమె పక్కనే ఆగిన బ్లూ కారెక్కి వెళ్లిందో లేదో, ఇప్పుడే అనుమాన నివృత్తి అయ్యేది. అసలు ఓఆర్ ఆర్ మీద రాత్రంతా అలా వదిలేసి వున్న ప్రీతి కారుని పెట్రోలింగ్ పోలీసులు కూడా చూసి వూరుకోలేరు. ఇదంతా అలా వుంచి, ఇబ్రహీం ప్రీతి ఇంట్లో వదిలేసి పోయిన ఆమె సెల్ ఫోన్ చెక్ చేసి కూడా వుండాల్సింది. ఎవరైనా మొట్టమొదట ఆ పనే చేస్తారు. ఫ్రెండ్స్ ని కలవడానికి బయల్దేరిన ఆమె రాకపోవడంతో ఫ్రెండ్ ఆమె సెల్ కి కాల్స్ చేసే వుంటారు. రాత్రంతా ఆమె పేరెంట్స్ ఎక్కడ వెతికారో తెలీదు. ఇంకా చీకటి పడ కుండానే ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వస్తూండాలి. అప్పుడే పేరెంట్స్ అప్రమత్తమై పోలీసులకి చెప్పేసి వుంటే రాత్రి నుంచే వేట మొదలయ్యేది. తీరుబడిగా ఉదయం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్సై ఇబ్రహీం మీద అనవసరంగా అరిచాడు. మరొకటేమిటంటే, ఎండ్ విభాగంలో కథకుడు రివీల్ చేసే అసలు విషయాన్ని బట్టి, ప్రీతి ఎక్కిన బ్లూ సెడాన్ కారు వాడు క్రిమినల్ లా కనిపించే మెకానిక్. వాడు కారాపితే వాడి దగ్గరికెందుకు వెళ్లి మాట్లాడింది? తండ్రే పికప్ చేసుకోవడానికి వస్తున్నాడన్నాక? తను వున్నది పెద్ద గోల్కొండ, రావిర్యాల టోల్ బూత్స్ కి మధ్యనే అని తండ్రికి చెప్పింది కదా? అంత దగ్గరలో వున్నప్పుడు తండ్రి కోసం వెయిట్ చేయకుండా, ఇంకేదో కారెక్కేసి వెళ్ళిపోతే - ఆ వచ్చిన తండ్రిని కంగారు పెట్టడం కాదా? అసలు ఎస్సై ఇబ్రహీం డ్రాప్ చేస్తాను రమ్మన్నప్పుడు, పోలీస్ కారెక్కనని అన్న తనే, ఎవడో బ్లూ కారు వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అమ్మాయిలెవరైనా అలా ఏకాంతంలో చిక్కుబడి పోతే కార్లాపే వాళ్ళుంటారు. వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా, అసలు ఎవరి కంటా బడకుండా తన కార్లోనే కూర్చోకుండా, ఎందుకు రోడ్డు మీద నిలబడాలి? ఓ పక్క పోలీసులు అమ్మాయిలకి అన్నన్ని జాగ్రత్తలు చెప్తూ ప్రచారం చేస్తూంటే, ఒక స్టూడెంట్ అయివుండి ఆ జాగ్రత్తలు విననే లేదా? ఏ లోకంలో జీవిస్తోంది? ఇలా ఇన్ని లోపాలతో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా వుంది. దీన్ని బట్టే - ఇన్ని లోపాలమయంగా - ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్య ఏర్పాటయింది. పాత్ర ఆదర్శంగా వుండాలి. ఎవరైనా చూస్తే పాత్ర నుంచి నేర్చుకునేలా వుండాలి. వాహనం ట్రబులిస్తే ఎవరి సహాయమూ తీసుకో కుండా తమకి కాల్ చేయాలని పోలీసులే అంటున్నారు. కాల్ చేయడానికి తన దగ్గర సెల్ లేదు. అలాంటప్పుడు కార్లోనే కూర్చోవాలి. ఏ పోలీస్ పెట్రోలింగ్ వాహనమో వస్తుంది. వాళ్లకి చెప్పాలి. ఎస్సై వచ్చినప్పుడు అతడి కారెక్కననడం తప్పు. మెకానిక్ ని పంపించమని చెప్పొచ్చు. లేదా ఇల్లు దగ్గరలోనే వుందని చెప్పి, అతడి సెల్ అడుక్కుని మాట్లాడి, అతడికి థాంక్స్ చెప్పి కార్లోనే కూర్చుంటే సరిపోతుంది. తర్వాత ఆ వచ్చిన బ్లూ కారు కిడ్నాపర్ ఆమెని టార్గెట్ చేసి ప్లానింగ్ తోనే వచ్చాడు కాబట్టి, జాగ్రత్తలు తీసుకున్న ఆమెని ఎలా కిడ్నాప్ చేశాడన్నది సీను లో జరగాలి. ఇల్లు దగ్గరలోనే వుంది కాబట్టి ఆమె అక్కడ వెయిట్ చేయడంలో జస్టిఫికేషనుంది. దూరంగా ఎక్కడో వుంటే వెయిట్ చేసేది కాదేమో. ఎస్సై చెప్పినట్టు వినేదేమో. పాత్ర ఆదర్శవంతంగా వుండాలి. అన్నిజాగ్రత్తలూ తీసుకున్నా అపాయంలో పడిందంటే సానుభూతి వుంటుంది. జాగ్రత్తలే తెలీని పాత్ర పట్ల సానుభూతి ఏర్పడదు. పైగా కథని చెడగొట్టిందని వైరాగ్యం పుడుతుంది. ప్రీతి నీతి ప్లాట్ పాయింటు స్వాహాయై నమః. *** 2. పాత్రల పరిచయ క్రమంలో ఇన్వెస్టిగేటర్ విక్రంని మానసిక పీడితుడిగా చిత్రించడం ఈ జానర్ మర్యాదకి ఎలా భంగకరమో క్రితం వ్యాసంలోనే చూశాం. అంతే గాకుండా, ఈ మానసిక సమస్య అతణ్ణి పాసివ్ పాత్రగా కూడా మార్చింది. ఇక్కడ గతంలో తన చెల్లెలి దారుణ హత్యకి పిచ్చెత్తి పోవడం కాదు కావాల్సింది, ఆ హంతకుణ్ణి పట్టుకునే ఎమోషనల్ గోల్ తో వుండడం కావాలి. అప్పుడు పాసివ్ నెస్ పోతుంది. ‘ఏజెంట్ రాఘవ్ -క్రైం బ్రాంచ్’ టీవీ ఎపిసోడ్స్ లో, రాఘవ్ కి అపారమైన స్కిల్స్ తండ్రి నుంచే వచ్చాయి. తండ్రి సైకియాట్రిస్ట్. తండ్రి క్లయంటే తండ్రిని హత్య చేశాడు. ఆ కేసు పోలీసులు సాల్వ్ చేయలేని కేసుగా మిగిలిపోయింది. క్రైం బ్రాంచ్ లో చేరాక రాఘవ్ కి, ఆ హంతకుణ్ణి పట్టుకోవడంగా ఇన్నర్ గోల్ వుంటుంది. అలా యాక్టివ్ పాత్రగా వుంటాడు. పోలీస్ డిటెక్టివ్ కి విషాదకర బ్యాక్ స్టోరీ ఇస్తే రొటీన్ హీరో అయిపోతాడు. ఈ జానర్లో పోలీస్ డిటెక్టివ్ అయినా, స్పై జానర్లో స్పై అయినా, సొంత బాధలతో వుండరు. ఒక ప్రొఫెషనల్స్ గా ప్రపంచ బాధే తమ బాధగా వుంటారు. సోషల్ ఆర్డర్ ని స్థాపించేందుకు శ్రమిస్తారు. ఇలా చూసినప్పుడు విక్రంకి రన్నింగ్ స్టోరీలో మిస్సైన గర్ల్ ఫ్రెండ్ నేహాతో ఎమోషనల్ ఆర్క్ ఒక్కటి వుంటే సరిపోతుంది. మిడిల్ విభాగంలో ప్రీతి కేసు పరిశోధిస్తూ ఒక చోట అంటాడు- ప్రీతి ఎమోషనల్ గా టచ్ చేసిందని. ఆ మాట మిస్సయిన నేహా గురించి అనాల్సింది. ఇక ప్రారంభంలో రెండు సీన్లు ఇన్వెస్టిగేటర్ గా విక్రం స్కిల్స్ తెలియజేయడానికి ఉద్దేశించాడు కథకుడు. స్కిల్స్ అనగానే ఇటీవల ఒక కథ డిస్కషన్స్ లో జరిగింది ప్రస్తావించక తప్పని అవసరం వస్తోంది (ఎప్పుడో తప్పనిసరైతే తప్ప వెల్లడించడం జరగదు. అదీ పరోక్షంగానే వుంటుంది)...ఒక స్టార్ హీరో కథ డిస్కషన్స్ లో హీరోని స్కిల్స్ తో పరిచయం చేయడం అవసరమా అన్న ప్రశ్న వచ్చింది అంతా జరిగిపోయాక. చాలా సినిమాల్లో ఇది రొటీనే. ఈ టెంప్లెట్ అవసరమా అన్పించింది దర్శకుడికి. నిజమే, కథలో హీరో సమర్ధుడు కాబట్టి, ఆ సమర్ధత ఎలా వుంటుందో ఓపెనింగ్ లో రెండు శాంపిల్స్ రుచి చూపించి - ఓ విజయోత్సవ గ్రూప్ సాంగేయడం ఎన్ని సినిమాల్లో చూడ్డం లేదు విసుగ్గా? హీరో సమర్ధత ముందుగానే శాంపిల్స్ రుచి చూపించేస్తే, తర్వాత తెలుసుకుని ఆడియెన్స్ థ్రిల్లవుతూ వుండడానికేముంటుంది? హీరో ముందే మెచ్యూర్డ్ అని చూపించేస్తే, ఇక మెచ్యూర్ అవడానికేముంటుంది? కథ ఓపెనింగ్ లోనే ముగిసినట్టు వుంటుంది. కథంటే ఇమ్మెచ్యురిటీ నుంచి మెచ్యురిటీకి ప్రయాణం కదా? అదే ‘హీరోస్ జర్నీ’ కదా స్క్రీన్ ప్లే పరిభాషలో? ఒక సామాన్య జీవితం గడుపుతున్న హీరో, అసాధారణ జీవితం ఎదురయ్యేసరికి, దాన్ని మధిస్తూ, ఆ అనుభవాల్నుంచీ నేర్చుకుంటూ, స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ, సమస్యని సాధించి- విజేత అవడం సహజ వ్యక్తిత్వ పరిణామ క్రమం కదా? ‘శివ’ లో మాఫియాగా మారే నాగార్జునకి మొదట్నుంచీ మాఫియా స్కిల్స్ తెలుసా? విద్యార్థిగా సామాన్య జీవితం గడుపుతున్నఅతను, మాఫియాలతో తలపడి- అసాధారణ చీకటి ప్రపంచంలోకి ఎంటరయ్యాకే కదా -స్కిల్స్ నేర్చుకుంటూ మాఫియాగా మారి కథ ముగించాడు? ఈ ఫ్రేం వర్క్ లో ఆలోచించాక, స్కిల్స్ ప్రదర్శన అవసరం లేదనిపించింది. ‘హీరోస్ జర్నీ’ అనే సహజ ట్రీట్మెంటే స్టార్ హీరో కథకి ఓకే అయింది. ఇన్వెస్టిగేటర్ విక్రంని ప్రత్యేకంగా స్కిల్స్ తో పరిచయం చేయడమెందుకు? స్కిల్స్ అంటూ లేకపోతే ఆ ఉద్యోగంలో, తర్వాత ఈ సినిమాలో వుండేవాడు కాదుకదా? కథకుడు టెంప్లెట్ సీన్లు పెట్టుకున్నాడు. ఇవెలా వున్నాయో చూస్తే... మొదటి సీను కలుపు మొక్కలతో బాగానే వుంది. రెండో సీనులోనే కథకుడు విఫలమయ్యాడు. విక్రం స్కిల్స్ ని కిల్ చేశాడు. ఇదెలాగో చూద్దాం. రెండో శాంపిల్ సీన్లో ఒకతను రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని వుంటాడు. ఘటనా స్థలానికెళ్తే విక్రం చేయాల్సిన మొదటి పని సీనాఫ్ క్రైంని చూడడం చెయ్యడు. వేరే ఏవో సెర్చి చేస్తూ గదులు తిరుగుతూంటాడు. దర్శకుడు కూడా సీనాఫ్ క్రైం ని ఒక మాస్టర్ షాట్ తో డిటెయిల్స్ ఫ్రేములో రిజిస్టర్ చేసి మనకి చూపించడు. ఆ డిటెయిల్స్ కుర్చీలో తలవాల్చేసి వున్న హతుడు, తలకి బుల్లెట్ గాయం, కింద రక్తపు మడుగు, కింద రివాల్వర్, బుల్లెట్ షెల్ మొదలైనవి- ఏది ఏ పొజిషన్లో వుండి, ఏం జరిగిందో అర్ధమవడానికి ఒక సింగిల్ ఫ్రేములో రిజిస్టర్ చెయ్యడు. హతుడు కుర్చీలో తల వాల్చేసి కూర్చున్న షాట్, కింద రక్తం మడుగు షాట్, కిందే రివాల్వర్, బుల్లెట్ కేస్ షాట్...ఇలా విడివిడి షాట్స్ వుంటాయి. వీటిని పేర్చుకుని చూస్తే రివాల్వర్, బుల్లెట్ కేస్ హతుడి ముందు పడి వుంటాయి. హతుడి కుడివైపు రక్తం మడుగు వుంటుంది. ఒక షాట్ లో హతుడు కుడి పైపు తల వాల్చి వుంటాడు, షర్టు మీద కుడి వైపు రక్తం వుంటుంది. ఇంకో షాట్లో ఎడం వైపు వాల్చి వుంటాడు... ఇలా ఘటనా స్థల కంపోజిషన్ గందరగోళంగా వుంటుంది. ఇది ఆత్మహత్య అని చెప్పడానికి హతుడు సెల్ ఫోన్లో స్వయంగా వీడియో రికార్డింగ్ చేశాడని అభిలాష్ చెప్తూ సెల్ ఫోన్ విక్రం కి అందిస్తాడు. అభిలాష్ చేతులకి గ్లవ్స్ వుండవు. విక్రం ఫ్యాషన్ గా ఒక చేతికే గ్లవ్స్ తొడుక్కుంటాడు. సెల్ ఫోన్లో వీడియో చూస్తాడు. హతుడు సెల్ ఫోన్ని కొంతదూరం ముందు పెట్టుకుని, కుర్చీలో కూర్చుని, కుడి చేత్తో రివాల్వర్ తో తల కుడి పైపు కాల్చుకుని, రివాల్వర్ ముందుకు పడేసి, ఎడం వైపు తల వాల్చేస్తాడు (ఒక షాట్ లో తల కుడి వైపు వాల్చాడని, షర్టు మీద కుడి వైపు రక్తం వుందనీ పైన చెప్పుకున్నాం). ఈ విడియో చూసి, వీడియోని హతుడెలా ఆఫ్ చేశాడని విక్రం అడుగుతాడు. కాబట్టి ఇది ఇంకెవరో వుండి చేయించిన ఆత్మహత్య అని తేల్చేస్తాడు. ఒకవేళ ఇది చేయించిన ఆత్మహత్యే అనుకుందాం, మరి బుల్లెట్ కేస్ ముందుకు వచ్చి ఎలా పడింది? రివాల్వర్ ఫైర్ చేసినప్పుడు, బుల్లెట్ కేస్ రివాల్వర్ని బట్టి రివాల్వర్ కి కుడి వైపో, ఎడం వైపో, వెనక్కో వెళ్లి పడుతుంది. ట్రిగ్గర్ నొక్కినప్పుడు ఫైరింగ్ పిన్ టచ్ అయి, బుల్లెట్ నుంచి బుల్లెట్ కేస్ విడిపోయి, అలా పడిపోతుంది. బుల్లెట్ మాత్రమే ముందుకు దూసుకెళ్తుంది. బుల్లెట్ కేస్ వెళ్లి ముందుకు పడదు. బుల్లెట్ కేస్ శవం ముందు పడిందంటే అతను కాల్చుకోవడం కాదు, ఇంకెవరో ముందు నుంచి కాల్చి వుండాలి. ఇలా రాంగ్ సీను మనకి చూపిస్తూ విక్రం చేత క్లోజ్ చేయించారు. ఇది సినిమా కాబట్టి సినిమాగానే చూడాలంటే ఓ నమస్కారం పెట్టాలి. ఎలా పడితే అలా వాడెయ్యడానికి సినిమా అనే మాధ్యమం మునిసిపాలిటీ డస్ట్ బిన్నేమో! విక్రంకీ అభిలాష్ కీ పడదని ఈ సీను మొదట్లోనే చూపించారు. ఇప్పుడు చేతులకి గ్లవ్స్ లేకుండా హతుడి సెల్ ఫోన్ ముట్టుకున్నందుకు, విక్రం పంచ్ డైలాగు కొట్టి అభిలాష్ ని చిన్నబుచ్చుతాడు. అంటే విక్రం స్కిల్స్ ని మనకి శాంపిల్ చూపించడానికి, అట్టహాసంగా, ఏంతో గర్వకారణంగా చూపిస్తున్న హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం విశ్వసనీయతనే దెబ్బ తీస్తున్నాడన్న మాట కథకుడు. అభిలాష్ సెల్ ఫోన్ని అలా హేండిల్ చేసి, వేలిముద్రల సాక్ష్యాల్నే నాశనం చేస్తూ - కేసుని మూసీలో కలిపేశాడు. అసలిన్ని ‘స్కిల్స్’ చూపిస్తున్న విక్రం, ఈ ‘ఆత్మహత్య’ జరిగిన ఫ్లాట్ కి వచ్చినప్పుడు, బయట నిలబడి గ్లవ్స్ లేని చేత్తో, అన్ ప్రొఫెషనల్ గా డోర్ ఫ్రేం మీద వేళ్ళు టకటక లాడిస్తూ, అభిలాష్ ని చూస్తాడు. డోర్ ఫ్రేం మీద వేలి ముద్రల సాక్ష్యాల్ని కూడా కలుషితం చేస్తూ. ‘హిట్’ అనే టీంని అడుగడుగునా ఫ్లాప్ చేస్తున్నాడు కథకుడు. ఇక కథామర్యాదని కాపాడే - ఈ సినిమా టైటిల్ గా ప్రకాశిస్తున్న ‘హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం’ సెటప్ ఎలావుందో చూద్దాం. దీని చీఫ్ గా ఎడిజిపి ర్యాంకు అధికారిగా విశ్వనాథ్ ని చూపించారు ఓకే. సీఐడీ శాఖ ఈ ర్యాంకు అధికారి చేతిలోనే వుంటుంది. అయితే ఈ అధికారి కింద ఎవరికీ డిసిప్లిన్ లేదు. చీఫ్ కెలాటి పట్టింపూ లేదు. ఎలాపడితే అలా కేసులు పంచేస్తాడు. ఒక్క కేసూ విక్రం కి ఒరిజినల్ గా దక్కదు. ప్రారంభంలో అభిలాష్ చూస్తున్న ఆత్మహత్య కేసు దగ్గర్నుంచీ, తర్వాత శ్రీనివాస్ చూస్తున్న ప్రీతీ మిస్సింగ్ కేసుతో బాటు, అభిలాషే చూస్తున్ననేహా మిస్సింగ్ కేసు వరకూ, ఎదైనా వాళ్ళనుంచి చీఫ్ పీకి, లేదా విక్రం పీకించుకుని పొందే కేసులుగానే వుంటాయి. ఇలా ఎంగిలిపడిన - సెకెండ్ హేండ్ కేసులతో అతనొక నమ్మబలికిన పాసివ్ క్యారక్టర్ లా వుంటాడు. హీరో పాత్ర పట్ల కథకుడికున్న అభిమానం అలాంటిది. ఇక టీం స్పిరిట్ విషయనికొస్తే, విక్రంకీ అభిలాష్ కీ పడదు. అసలుకి అభిలాష్ మొదట చూపిన ఆత్మహత్య కేసు చేపట్టి ఫీల్డులో వున్నాడు. అక్కడికి విక్రం వస్తాడు. వస్తూంటే చీఫ్ నుంచి మెసేజ్ వస్తుంది చేరుకున్నావా అని. నేను ఆభిలాష్ కి కాల్ చేస్తాను నువ్వెళ్ళు - అని మరో మెసేజ్ పెడతాడు చీఫ్. దీనికి కూడా జవాబుగా ఎమోజీ పెడతాడు విక్రం, ‘నేను నీ సీనియర్ని, ఎమోజీలు పెట్టకు’ అని ఇంకో మెసేజి పెడతాడు చెఫ్ మందలింపుగా. అయినా దీనికీ జవాబుగా ఎమోజీనే పెడతాడు విక్రం. ఇలావుంది పై అధికారితో విక్రం కేర్లెస్ తనం. ఇప్పుడు ఇక్కడ అభిలాష్ కి అప్పగించిన ఆత్మహత్య కేసు తను పొందేందుకు విక్రం చీఫ్ కి చెప్పుకుని, తనని రానియ్యని అభిలాష్ కి చీఫ్ చేత ఫోన్ చేయించుకుని- వచ్చి ఈ కేసు హైజాక్ చేశాడన్న మాట. ఇదీ టీం స్పిరిట్. పాసివ్ క్యారక్టర్ స్పిరిట్. చీఫ్ కూడా తోటి స్టాఫ్ ఆత్మస్థయిర్యాన్నిదెబ్బతీసే ఇలాటి అన్ ప్రొఫెషనల్ నిర్ణయాలు తీసుకోకూడదని అనుకోడు. విక్రంకీ అభిలాష్ కీ మధ్య గొడవలేంటి? ఒక టీం అన్నాక ఒకే జట్టుగా వుంటూ క్రిమినల్స్ ఆటకట్టించి మంచి పేరు తెచ్చుకునే ఒకే లక్ష్యంతో వుండక? ఇంకోటేమిటంటే ప్రీతిని చంపిన హంతకులు విక్రం కొలీగ్ రోహిత్, అతడి భార్య స్వప్నాలే అని తేల్చడం! ఇంతకంటే కథా మర్యాద చెడగొట్టడం వుంటుందా? చాలా బ్యాడ్ టేస్టు కథకుడికి! నగరానికి గర్వకారణంగా ప్రారంభించిన ‘హిట్’ డిపార్ట్ మెంట్ లోనే ఇంటి దొంగలా? ఇంకెందుకూ మూసేసి వెళ్ళిపోక! మిడిల్ విభాగం రేపు. ―సికిందర్ Posted by సికిందర్ at 12:45:00 PM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1250 : రివ్యూ! (దేశవిదేశ పాఠకులందరికీ నమస్కారం. సినిమాలు చూస్తూనే వున్నా రాయాలంటే రైటర్స్ బ్లాక్ లాంటిది అడ్డుపడి ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇక నుంచి రెగ్యు... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1 దె య్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో , చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ... 1234 : రివ్యూ! రచన - దర్శకత్వం : రిషభ్ శెట్టి తారాగణం : రిషభ్ శెట్టి , సప్త మీ గౌడ , కిషోర్ , ప్రమోద్ శెట్టి , అచ్యుత్ కుమార్ , ఉగ్రం రవి తదితరులు సం... 1249 : రివ్యూ! రచన - దర్శకత్వం : రాజ్ విరాట్ తారాగణం : నందు విజయ్ కృష్ణ , రష్మీ గౌతమ్ , కిరీటి దామరాజు , రఘు కుంచె తదితరులు సంగీతం : ప్రశాం... 1252 : స్క్రీన్ ప్లే సంగతులు-2 ఇ క కథా నడక నియమాలకి విరుద్ధంగా , ఫస్టాఫ్ లో ముగియాల్సిన బిగినింగ్ విభాగమింకా సెకండాఫ్ లో కంటిన్యూ అవుతూ , కూతుర్ని హాస్పిటల్ కి... (no title) డా ర్క్ మూవీస్ జానర్ కి 1930 లలో బ్లాక్ అండ్ వైట్ ‘ ఫిలిం నోయర్ ’ సినిమాలు బీజం వేశాయని చెప్పుకున్నాం. వీటి డీఎన్ఏ హార్డ... రైటర్స్ కార్నర్ హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంటే బిగ్ కలెక్షన్స్ ని రాబట్టే స్క్రిప్ట్. ఈ ఆర్టికల్ లో మీకు బిగ్ కలెక్షన్స్ ని సాధించి పెట్టే హై కాన్స... (no title) ప్ర తిభ నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిమ్సే కాదు, డాక్యుమెంటరీ లనే విభాగం కూడా వుంది. ఐతే ఇది సామాజిక బాధ్యతలతో కూడుకున్నది. వివ... నాటి సినిమా! దే శం దుర్మతుల పాలయినప్పుడు, అమాయకులు అన్యాయాలకి బలౌతున్నప్పుడు, ధర్మానికి తానే రాజు అయి, న్యాయానికి తానే బుద్ధి అయ్యి, ధర్మ సంస్థాపన...
హంస వాహిని టాకీస్ పతాకంపై ఎమ్. ఎస్.రెడ్డి నిర్మాణంలో మురళి బోడపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఇట్లు మీ శ్రీమతి”. వినోదభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఈరోజు (ఆగస్ట్ 25) జరిగాయి. ప్రముఖ దర్శకుడు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెకరిట్రీ టి.ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు అలాగే నిర్మాత దామోదర్ ప్రసాద్ మొదటి సన్నివేశానికి క్లాప్ కొట్టడం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. వెంగీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు తోట.వి.రమణ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఈ సినిమాకు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో ఆ వివరాలు చిత్ర యూనిట్ ప్రకటిస్తారు. ఈ సందర్బంగా నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ… ఇట్లు మీ శ్రీమతి సినిమా కామెడీ ఎంటర్టైనర్. దర్శకుడు మురళి బోడపాటి చెప్పిన కథ నచ్చడంతో సినిమాను నిర్మిస్తున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే విధంగా ఉంటుంది. కృష్ణ చంద్ర ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ అవుతున్నాడు. నిర్మాత డి.ఎస్.రావ్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు’అన్నారు. దర్శకుడు మురళి బోడపాటి మాట్లాడుతూ… ఇట్లు మీ శ్రీమతి సినిమా చెయ్యడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి గారికి ధన్యవాదాలు. అక్టోబర్ మొదటివారంలో ఈ సినిమా షూటింగ్ విజయవాడలో ప్రారంభం కానుంది. 35 రోజులు జరిగే ఈ షెడ్యూల్ లో చిత్రీకరణ పూర్తి అవుతుంది. వినోదభరితంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. డి.ఎస్.రావ్ మాట్లాడుతూ… నేను గతంలో చాలా పాత్రల్లో కనిపించాను. కానీ ఈ సినిమాలో చేస్తున్న పోలీస్ పాత్ర నిలిచిపోతుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత దర్శకుడికి ధన్యవాదాలు అన్నారు. హీరో కృష్ణ చంద్ర మాట్లాడుతూ… మంచి స్క్రిప్ట్ తో హీరోగా పరిచయం అవ్వడం అదృష్టంగా భవిస్తున్నాను. అందరికి ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. మంచి కథ, కథనాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా అన్నారు. హీరోయిన్ కారోణ్య కట్రీన్ మాట్లాడుతూ… ఈ సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చిన దర్శకుడు బోడపాటి మురళి గారికి, నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి గారికి ధన్యవాదాలు. కథ నచ్చి రెడ్ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. ప్రేక్షకులు నన్ను సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.
Kangana Ranaut: బాలీవుడ్‌లో పెద్ద స్టార్లు, తోటీ నటీనటులు, పలు రాజకీయ, వివాదాస్పద అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ హీరోయిన్ కంగనా రనౌత్ నిత్యం వార్తల్లో ఉంటుంది. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ ఒక మూగబోయిన సోషల్‌మీడియా అని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌తో పెద్దగా యూజ్‌ లేదని, ఇదేమంత ప్రభావంతమైనది కాదంటూ అసహనం వ్యక్తం చేసింది. ట్విటర్‌ ఉత్తమైన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అంటూ కొనియాడింది. ఈమేరకు తాను విమర్శలు చేసిన ఇన్‌స్టాలోనే ఓ పోస్టు షేర్ చేస్తూ.. ‘ఇన్‌స్టాగ్రామ్‌ మూగబోయిన గది లాంటిది. ఇది ఫొటోలకు మాత్రమే ఉపయోగపడుతుంది. విలువైన సమచారాన్ని ఇందులో ఉంచలేం. నిన్న ఏం రాశాయో మరోసటి రోజు మాయమైపోతుంది. దీని వల్ల మన ఆలోచలను డాక్యుమెంట్‌ చేసుకునే వీలు లేదు. తాము ఏం చెప్పాం, ఏం రాశామోనన్న స్పృహ లేని వాళ్లకు ఇది సరైన వేదిక. కానీ, మాలాంటి వారి పరిస్థితి ఏంటి? వారు చెప్పే ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు. మనుషుల కోసం వారి ఆలోచనలను డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నారు. వాటిని లోతుగా పరిశోధించడానికి ప్రయత్నిస్తారు. ఇవి మినీ బ్లాగులు. ఇవి సబ్జెక్ట్‌తో పాటు ఇతరులు ఉపయోగపడేలా ఉండాలి’ అంటూ రాసుకొచ్చింది. ట్విటర్‌పై పొగడ్తలు.. ట్విటర్‌ ఓ గొప్ప సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్ అని, మేధోపరంగా, సైద్ధాంతిక పరంగా ప్రేరేపించేందుకు ఇది ఉత్తమైన వేదిక అని కంగనా కొనియాడింది. గతంలో కంగనా చేసిన వివాదస్పద వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్ట్‌లు కారణంగా 2021లో ఆమెను ట్విటర్‌ నిషేధించిన సంగతి తెలిసిందే. ట్విటర్‌ నిబంధనలను ఉల్లఘించడం వల్ల ఆమె ఖాతాను తొలగించారు. ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్‌ పగ్గాలు అందిన సంగతి తెలిసిందే. ట్విటర్‌ పాలసీ సమీక్ష అనంతరం నిషేధానికి గురైన వారిని తిరిగి అనుమతిస్తామంటూ మస్క్ ఇటీవల ప్రకటన చేశాడు. దీనిపై కంగాన ఆనందరం వ్యక్తం చేస్తూ.. ఎలాన్‌ మాస్క్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. మరోసారి ఆమె ట్విటర్‌కు వెళ్లేందుకు ఆసక్తిగా ఉంది. అదే క్రమంలో ఇన్‌స్టాపై విమర్శలు చేస్తోంది.
రాముడు నేపాల్ కు చెందిన వాడు.. ఆయన జన్మస్థలం 'అయోధ్య' నేపాల్ లోని బిర్గుంజ్ పశ్చిమాన థోరి వద్ద ఉన్నప్పటికీ భారతీయులు రాముని జన్మస్థలం భారదేశమని అంటున్నారు అని నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలి వ్యాఖ్యానించారు. అందుకే నిజమైన అయోధ్య నేపాల్ లోనే వుందంటూ ఒలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒలి వ్యాఖ్యలను ఖండించిన బిజెపి జాతీయ ప్రతినిధి బిజయ్ సోంకర్ శాస్త్రి నేపాల్ ప్రధాని అయినా ఎవరైనా సరే భారతీయుల మనోభావాల మీద దెబ్బ తీయడానికి ప్రయత్నించవద్దు అని తీవ్ర స్వరంతో అన్నారు. ఖాట్మండులోని ప్రధాని ఒలి నివాసంలో నేపాల్ కవి భానుభక్త జన్మదినం సందర్భంగా ఒలి మాట్లాడుతూ.. భానుభక్త 1814 లో పశ్చిమ నేపాల్ లోని తన్హులో జన్మించాడు. వాల్మీకి రామాయణాన్ని నేపాలీ భాషలోకి అనువదించిన ఘనత ఆయనది. అతను 1868 లో మరణించాడు. నిజమైన అయోధ్య బిర్గుంజ్ పశ్చిమాన థోరి వద్ద ఉన్నప్పటికీ, భారతదేశం భారత స్థలాన్ని రాముని జన్మస్థలంగా పేర్కొంది" అని ఒలి చెప్పారు. సీత.. రాముడిని వివాహం చేసుకున్నదని మేము కూడా నమ్ముతున్నాము. వాస్తవానికి, అయోధ్య బిర్గుంజ్‌కు పశ్చిమాన ఉన్న ఒక గ్రామం, అని ఆయన అన్నారు. కమ్యూనికేషన్ మరియు రవాణా వ్యవస్థ లేని సమయంలో వధువు మరియు వరుడి మధ్య వివాహం అంత దూరం వద్ద సాధ్యం కాదని ఆయన అన్నారు. బిర్గుంజ్ సమీపంలో ఉన్న థోరి అని పిలువబడే ప్రదేశం నిజమైన అయోధ్య, అక్కడ రాముడు జన్మించాడు. భారతదేశంలో అయోధ్యపై గొప్ప వివాదం ఉంది. కానీ, మన అయోధ్యలో ఎలాంటి వివాదం లేదు ”అని ప్రధాని ఒలి తన పత్రికా సలహాదారు సూర్య థాపాకు వెల్లడించారు. వాల్మీకి ఆశ్రమం కూడా నేపాల్‌లో ఉంది. కొడుకును పొందడానికి దశరథ మహారాజు పుణ్యకర్మలు చేసిన పవిత్ర స్థలం నేపాల్‌లోని రిడిలో ఉందని ఆయన అన్నారు. దశరథుడు నేపాల్ పాలకుడు కాబట్టి అతని కుమారుడైన రాముడు కూడా నేపాల్ లో జన్మించడం సహజం అని ఒలి వాదించారు. అందువల్ల నిజమైన అయోధ్య నేపాల్‌లో ఉందని ఆయన పేర్కొన్నారు. అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు నేపాల్‌లో ఉద్భవించాయి. కానీ దురదృష్టవశాత్తు ఇంత గొప్ప సంప్రదాయం తరువాత కొనసాగలేకపోయిందని ఒలి చెప్పారు. తన పనితీరుపై పాలక నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో వివాదం కొనసాగుతుండగా రాజీనామా చేయాలన్న ఒత్తిడిలో ఉన్నారు ప్రధాని ఒలి. కాగా, భారత దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మే 8 న ఉత్తరాఖండ్‌లోని ధార్చులాతో లిపులేఖ్ పాస్‌ను అనుసంధానించే 80 కిలోమీటర్ల పొడవైన రహదారిని ప్రారంభించిన తరువాత భారత్-నేపాల్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. రహదారి ప్రారంభోత్సవంపై నేపాల్ తీవ్రంగా స్పందించింది. ఇది నేపాల్ భూభాగం గుండా వెళుతుందని పేర్కొంది. రహదారి పూర్తిగా తన భూభాగంలోనే ఉందని పేర్కొన్న వాదనను భారత్ తిరస్కరించింది. తరువాత, వ్యూహాత్మకంగా ముఖ్యమైన మూడు భారతీయ ప్రాంతాలను కలుపుకొని రాజ్యాంగ సవరణ ద్వారా నేపాల్ దేశ రాజకీయ పటాన్ని నవీకరించింది.
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది 20, నవంబర్ 2019, బుధవారం స్మార్ట్ జీవితం..!! " జీవితాన్ని తరచి చూపిన అనుభవాల పూపొద " జన జీవితంలోని ఒడిదుడుకులను కథా వస్తువులుగా తీసుకుని డాక్టర్ లక్ష్మీ రాఘవ కథా సంపుటాలు వెలువరించారు. వాటిలోనిదే ఈ "స్మార్ట్ జీవితం " కథా సంపుటి. సమాజంలో మనిషి మనుగడ, మానవత్వపు విలువలు, సర్దుబాట్లు, దిద్దుబాట్ల గురించి తనదైన శైలిలో మనకందించిన మణిహారం "స్మార్ట్ జీవితం " లో ఏముందో చూద్దాం. కోరికేదైనా అది తీరితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇల్లు కట్టుకోవడం దగ్గర నుండి ఆ ఇంటి మీద ప్రేమ పెంచుకోవడం, అనుకోని కారణాలతో ఆ ఇంటికి దూరమైనా, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ మళ్ళీ అదే ఇంటికి చూడాలని రావడం, అనుభూతులు పంచుకోవడం..చదువుతుంటే కళ్ళ ముందు ఆ సంఘటనలన్నీ కనిపించిన అనుభూతి కోరిక కథలో. నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టు హేళన చేసిన సహోద్యోగులతోనే శబాష్ అనిపించుకోడానికి తన అవసరానికి ధైర్యాన్ని కూడగట్టుకున్న శాంతలాంటి ఎందరో తల్లుల మనోగతం ఈ అవసరం కథ. పల్లె జీవితాలకు మానసిక నిపుణులు అవసరము, సమస్యల పట్ల అవగాహన కల్పించడం వంటి విషయాలను ఝాన్సీ కథ ద్వారా చెప్పడం బావుంది. ఏ బంధము లేని మనుష్యులు ఎలా దగ్గరౌతారో, అయిన వారి నిరాదరణ, శరణాలయాల ముసుగులోని లొసుగులు చెప్పే కథ శరణాలయం. ఇద్దరి మధ్య పెళ్ళి జరగడానికి కావాల్సింది నమ్మకం కాని ఎంక్వయిరీ కాదని చెప్పే కథ ఎంక్వయిరీ. శుచి కథ ఎందరో బడుగు మహిళల బయటకు చెప్పుకోలేని సమస్య. ప్రభుత్వం ఆలోచించి పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపే కథ. అయినవారికి అవసరానికని ఇచ్చిన డబ్బులు వారి పతనానికి, వ్యసనాలకు కారణమైతే ఏర్పడే పరిస్థితి అపాత్రదానం కథలో తెలుస్తుంది. మనిషి నమ్మకాలను సొమ్ము చేసుకోవడమెలాగో బాబాల మాయల లీలలేమిటో తెలిపే కథ కలలు. ఈనాటి పిల్లల, తల్లిదండ్రుల ప్రవర్తన గురించి చక్కని విశ్లేషణతో కూడిన కథ నిఘా. సామాన్యులకు నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను చూస్తూ ఓ బాంక్ ఉద్యోగి పెద్దాయనకు చేసిన సాయమే చిదంబర రహస్యం కథ. తల్లి బిడ్డకు ఎందుకు దూరంగా ఉంటుందో, అత్తగారు అమ్మగా మారిన కారణం చెప్పిన అయిష్టం కథ. పాత తరం నవతరానికి ఇచ్చే సూచనలు, సలహాలతో పాటు జీవితాన్ని సద్వినియోగము చేసుకోవడమెలాగో చెప్పిన కథ నాన్న డైరీ. రాయలసీమలో అనావృష్టి మూలంగా పడే ఇబ్బందులకు వర్షం ఎక్కువైతే వచ్చే అతివృష్టి ఇక్కట్ల గొడవే కరువు సీమలో అతివృష్టి కథ. లోకం తీరు చెప్తూ చెప్పుడు మాటల గురించి జాగ్రత్త పడమని చెప్పే కథ లోకులు. బిడ్డలకు మలి వయసులో భారం రాకూడదని ఓ తల్లి తీసుకున్న నిర్ణయమే మారిన మజిలీ కథ. సమాజంలో లంచాల మెాసాలు చూపిస్తూ, దైవం పేరు చెప్పుకుంటూ భక్తితో బతకడమెలాగో చివరకు ఇదీ కథలో తెలుస్తుంది. పెంచిన అమ్మకు ప్రేమతో తన మనోగతాన్ని వివరిస్తూ తన విశ్వాసాన్ని చాటుకున్న జీవి చెప్పిన కథ అమ్మకు ప్రేమతో.టెక్నాలజీ మాయలో పడి కోల్పోతున్న కుటుంబ బంధాలను, మర్చిపోతున్న బాధ్యతలను గుర్తు చేసిన కథ స్మార్ట్ జీవితం. గత వైభవాన్ని తల్చుకుంటూ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటూ తన చాతనైన పని చేయాలని సంకల్పించిన ఓ గొప్పింటి పేద కోడలి కథ గతం గతః. బాధితుడెప్పుడూ సామాన్యుడేనంటూ, మాటల్లోనే నీతులు. చేతలకు పనికిరాని నీతులు కూడు పెట్టవని చెప్తూ న్యాయనికి భయపడే మనుషుల మనస్తత్వాలను తెలిపే కథ నీతి. పల్లె నుండి పట్టణానికి చదువు కోసం వెళ్ళే ఆడపిల్లలకు బస్లలో ఎదురయ్యే అగచాట్లు, వెకిలి చూపులు ఎలా తప్పించుకోవాలో చెప్పిన కథ ఎలాంటి మార్పు. తిరుమల శ్రీవారి పుష్పయాగంలో పాలు పంచుకున్న పూల మనసు మాటలు వినిపించిన పుష్పయాగంలో పుష్పాల సందడి కథ. నాటి నుండి నేటి వరకు పెళ్ళిళ్ళ తీరు, అది సహజీవనాలుగా మారిన వైనం చూపిన కథ నాడు....నేడు. వద్దన్న నిక్కరు మళ్ళీ రావాలనడం వెనుక కథే నిక్కరు. బాంక్ లో బోలెడు డబ్బులున్నా అవసరానికి అందుబాటులో లేని ఏటియం మెషిన్, అవసరం తీరే మార్గం చెప్పిన కథ ఆపద్బాంధవుడు. పెళ్ళి విషయంలో ఈ కాలపు పిల్లల ఆలోచనలను తెలిపే కథ సంబంధం. కొన్ని మన నమ్మకాలకు పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సందర్భాల కథే వెక్కిళ్ళు. పెద్దలకు కావాల్సింది పిల్లల సంతోషమే అని చెప్పిన కథ ఇదే. శరీరంలో మార్పులకు కారణం ధ్యానంలో మెట్లు ఎక్కడం కాదు, అనారోగ్య సూచన అని అమెరికాలో ధ్యానం కథలో తెలుస్తుంది. కార్యక్రమం ఏదైనా ఎవరి పని వారిదేనని, భక్తి నటిస్తూ చేసిన మెాసం తెలిపినకథ ఆహా! ఏమి భక్తి. నిర్మాల్యంలో అమూల్యం అంటూ దేవుని అలంకరణకు వినియెాగించిన పూలను తీసివేసేటప్పుడు వాటి మనోభావాలను మనకు వినిపిస్తారు. కాలం మారింది చాలా అంటూ అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన సంగతులను జ్ఞాపకాలుగా మన ముందుకు తెచ్చిన స్వగతంలో 70 ఏళ్ళ జీవితం కనిపిస్తుంది సంపూర్ణంగా. అనుభవాలను కదంబమాలగా పేర్చి కూర్చిన కథల పొత్తంలో ఎన్నో జీవితాల ఆటుపోట్లు, అతివల అంతరంగాలతో పాటుగా, పూల మనోగతాన్ని కూడా చేర్చడం చాలా బావుంది. విద్యాధికురాలు, ఉద్యోగ బాధ్యతలతో పాటుగా కుటుంబ బాధ్యతలను చాకచక్యంగా నెరవేరుస్తూ, ఎందుకు పనికిరాని వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తూ, అదే నేర్పు, ఓర్పుతో అతి సుళువైన శైలిలో, అలంకారాలు, ఆర్భాటాలు లేకుండా వర్ణనకు తావీయని కథలు రాయడంలోనూ చేయి తిరిగిన డాక్టర్ లక్ష్మీ రాఘవ మరిన్ని కథలను మనకందించాలని కోరుకుంటూ, చక్కని కథల పొత్తం " స్మార్ట్ జీవితం " కి హృదయపూర్వక అభినందనలు.
April 23, 2022 April 23, 2022 Suma Latha 478 Views hajj, Hujj Pilgrimage, india, muslims, pilgrimage, Saudi Arabia హజ్ యాత్రకు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు Hajj రియాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది పలు షరతులతో హజ్ యాత్రకు సౌదీ అరేబియా ఆమోదం తెలిపింది. భారత్ నుంచి 79,237 మందికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతి నిచ్చింది. పరిస్థితుల దృష్ట్యా 65 ఏళ్లకు పైబడిన వారికి హజ్ యాత్రకు అనుమతి నిరాకరించింది. అంతేకాదు, హజ్ యాత్రకు వచ్చేవారు 2 డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు నిర్ధారణ పత్రం, కరోనా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు వెంట తీసుకురావాల్సి ఉంటుందని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది హజ్ యాత్ర జులై 7న మొదలై 12వ తేదీన ముగియనుంది.
విచిత్రమైన రంగులతో అలరారే మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతాలపైన వాతావరణ ఒత్తిడులు ఎక్కువగా ఉండే చోటనే కనిపిస్తాయి. రంగు రంగుల నాచు మొక్కలు, మెరిసిపోయే వివిధ వర్ణాల పూలు మాటిమాటికీ సుడిగాలులు, తుపానులు సంభవిస్తూ ఉండే కొండకోనల్లోనే పెరుగుతాయి. షెనె బెట్టాజ్ అనే పదివేల అడుగుల ఎత్తు ఉన్న పర్వతంపైన నా జీవితంలో ఎన్నడూ చూడనన్ని రంగుల సమ్మేళనాన్ని చూశాను. ఒక పెద్ద బండరాయి అంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడి ఉంది. అది సూర్యకాంతిలో బంగారం తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది. ఆ శిఖరాల పైన, ఎక్కడో మారుమూలస, ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగుల వైభవాన్నంతటినీ ప్రదర్శించింది. ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా యెదుట రెండు రకాల నాచుమొక్కలు ఉన్నాయి. ఒకటి ఆ పర్వతం పైనుండి తెచ్చినది, రెండవది స్కాట్లాండ్ లోని ఒక కోటగోడపై మొలకెత్తిన నాచు. ఆ రెండింటి మధ్య రంగుల తేడా చూసేవాళ్ళకు ఇట్టే అర్థమైపోతుంది. తుపానులను ఎదుర్కొని కొండ శిఖరంపై పెరిగిన నాచు అతి కోమలమైన ఊదారంగులో ఉండి తాకితే ఎంతో మృదువుగా తగులుతుంది. మెల్లని గాలిలో చల్లగా కురిసే వర్షంలో పెరిగిన పల్లపు ప్రదేశాల నాచుమొక్కెతే తుప్పుపట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరుకుగా ఉంటుంది. శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా అంతే. తుపానులకు గురై, ఓదార్పుకు నోచుకోకుండా దేపుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా, యథార్ధంగా తయారవుతుంది. అతని జీవితానికి ఆ కష్టాలేవో వింతకాంతిని, ఆశీర్వాదాలను చేకూర్చిపెడతాయి. నా దీవెనల గ్రంథంలో మొదట ఉంది ముందు తగిలిన గాయాల ప్రసక్తి ఎంత లోతుగా ఉంటే అంత కృతజ్ఞుడిని. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఐబిఎ, విదేశీ విద్యను అభ్యసిస్తున్న మైనారిటీ వర్గాల విద్యార్థుల కోసం పఢో పరదేశ్ పథకాన్ని ప్రవేశపెట్టాయి. మీరు వారి అర్హత ప్రమాణాలను నెరవేర్చినట్లయితే ఈ స్కీమ్ మీ విద్యా రుణం పై వడ్డీ రాయితీని అందిస్తుంది మీరు వార్షికంగా రూ. 6 లక్షల్లోపు స్థూల కుటుంబ ఆదాయం కలిగి ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినవారై ఉండాలి. ఈ పథకాన్ని పొందడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. మైనారిటీల జాతీయ కమీషన్ చట్టం 1992 సెక్షన్ 2(c) కింద ప్రకటించిన విధంగా, మీరు మైనారిటీ వర్గానికి చెందిన సెల్ఫ్-డిక్లరేషన్ లేదా సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా సమర్పించాలి మీ ఉన్నత విద్యను కొనసాగించడానికి మీకు నిధులు అవసరమైతే, పఢో పరదేశ్ స్కీమ్ కోసం అర్హత లేకపోతే, బజాజ్ ఫిన్‌సర్వ్ ఉన్నత విద్య కోసం ఆస్తి పై లోన్ లాంటి ఇతర ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్‌లను పరిగణించండి. మా సులభమైన అర్హత ప్రమాణాలను నెరవేర్చండి మరియు 72 గంటల్లోపు* మీ అకౌంట్‌లో లోన్ మొత్తాన్ని పొందండి. మీ అవసరాలు మరియు నిధుల లభ్యతను బట్టి, విత్‍డ్రా మరియు ప్రీ-పే చేయడానికి మా ఫ్లెక్సీ సదుపాయాన్ని ఎంచుకోండి. మీరు ప్రారంభ అవధి కోసం వడ్డీని మాత్రమే ఇఎంఐగా చెల్లించడానికి ఎంచుకుంటే మీరు మీ ఇఎంఐలను 45%* వరకు తగ్గించుకోవచ్చు. మీరు ఇప్పటికే ఉన్న లోన్‌ను రీఫైనాన్స్ చేయవలసి వస్తే, నామమాత్రపు ఛార్జీలతో మా అవాంతరాలు-లేని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు మరియు రూ. 1 కోటి వరకు టాప్-అప్ లోన్‌ పొందవచ్చు. ఆస్తి పై బజాజ్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లోన్ యొక్క ప్రయోజనాలు సరసమైన అధిక-విలువ రుణం విదేశాల్లో చదువుకోవాలనే ఔత్సాహికులు తమ విద్యకు నిధులను సమకూర్చుకోవడానికి, రూ. 5 కోట్ల* వరకు అధికమొత్తంలో రుణాన్ని పొందవచ్చు. సౌకర్యవంతమైన లోన్ అవధి భవిష్యత్తు పొదుపులు మరియు అవకాశాలపై రాజీపడకుండా, 216 నెలల వరకు సౌకర్యవంతమైన అవధిలో ఇఎంఐలను చెల్లించండి. సులభమైన బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల వద్ద మా ఆస్తి పై లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్ని పొందండి మరియు మీ అదనపు ఖర్చుల కోసం రూ. 1 కోటి వరకు అధిక-విలువతో కూడిన టాప్-అప్ లోన్‌ను పొందండి. అవాంతరాలు-లేని అప్లికేషన్ మా కనీస అర్హత ప్రమాణాలు, తక్కువ డాక్యుమెంటేషన్‌ను నెరవేర్చండి మరియు మీ ఇంటి నుండి పికప్ సేవను పొందడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోండి, వేగవంతమైన పంపిణీ కోసం కొనసాగండి. 72 గంటల్లో పంపిణీ* మీరు ఎంచుకున్న విద్యా సంస్థలో అడ్మిషన్ పొందడానికి అప్రూవల్ పొందిన 3 రోజుల్లోపు* మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బును పొందండి. డిజిటల్ రుణం అకౌంట్ ఆన్‌లైన్‌లో మీ ఇఎంఐలను మేనేజ్ చేసుకోవడానికి, మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్‌ ద్వారా ఎక్కడినుండైనా మరియు ఎప్పుడైనా మీ లోన్ అకౌంట్‌ను యాక్సెస్ చేయండి. ఆస్తి పై ఎడ్యుకేషన్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు ఆస్తి పై ఎడ్యుకేషన్ లోన్ కోసం మీరు, మా సులభమైన అర్హత ప్రమాణాలను నెరవేర్చిన తర్వాత మూడు రోజుల్లోపు* నిధులు పొందవచ్చు. ఆస్తి పై బజాజ్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయడానికి సులభమైన మార్గదర్శకాలు ఆస్తి పై బజాజ్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయయాలని మీకు ఆసక్తి ఉంటే, మీ ప్రయోజనం కోసం ఇక్కడ సులభమైన మరియు అనుసరించడానికి వీలైన మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి 1 అప్లై చేయడానికి బజాజ్ ఫైనాన్స్ వెబ్‌సైట్‌లోని అప్లికేషన్ ఫారం పై క్లిక్ చేయండి 2 మీ వ్యక్తిగత మరియు ఆస్తి వివరాలను అందించండి 3 మీ కోసం ఉత్తమ ఆఫర్‌ను కనుగొనడంలో మాకు సహాయపడటానికి, మీ ఆదాయం వివరాలను అందించండి మీరు మీ ఆస్తి పై లోన్ అప్లికేషన్ సమర్పించిన తర్వాత, మీకు సహాయం చేయడానికి తదుపరి 24 గంటల్లోపు మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు*.
అనుభవశూన్యుడు కోసం, సాధారణ ఎల్లప్పుడూ ఉత్తమం. మరియు ఆ గ్లాసు నీటిని మీ బలిపీఠం/ఆలయంపై ఉంచేటప్పుడు, ఆ గ్లాసు నీటిని మరియు ఆ కొవ్వొత్తిని దేవునికి, మీ సంరక్షక దేవదూతకు మరియు ఆత్మ రక్షకులకు అంకితం చేయండి, తద్వారా మీరు ఆ సమయంలో వేలాడుతున్న ఇతర అవాంఛిత ఆత్మలను ఆకర్షించకూడదు. కొవ్వొత్తులను కాల్చడం గురించి బైబిల్ ఏమి చెబుతుంది? నిర్గమకాండము 27:20 ఇలా చెబుతోంది: “ఇశ్రాయేలు కుమారులు దీపము నిరంతరాయంగా వెలుగుతున్నట్లు వెలుగు కొరకు కొట్టిన ఒలీవ నూనెను మీకు తేవలెనని ఆజ్ఞాపించవలెను.” ఈ సత్యాన్ని మరియు మనం ప్రార్థిస్తున్నప్పుడు క్రీస్తును ప్రతిబింబించేలా చేయడంలో సహాయం చేయడానికి మన స్వంత ఇంటిలో లేదా వ్యక్తిగత ప్రార్థన స్థలంలో కొవ్వొత్తిని వెలిగించవచ్చు. ఏ విధంగానూ అవసరం లేదు. రక్షణ కోసం ఏ రంగు కొవ్వొత్తి? నలుపు, ఒక రంగుగా, అన్ని కొవ్వొత్తుల రంగుల వలె సానుకూల మరియు ప్రతికూల అర్ధాలను కలిగి ఉంటుంది. నలుపు రంగు శక్తి, ఆడంబరం మరియు ఫార్మాలిటీ లేదా రహస్యం, చెడు మరియు భయంతో ముడిపడి ఉంటుంది. మీరు గాలిని క్లియర్ చేయవలసి వచ్చినప్పుడు నల్ల కొవ్వొత్తిని కాల్చండి. మతంలో, కాలుతున్న నల్ల కొవ్వొత్తి ప్రియమైన వ్యక్తి లేదా స్నేహితుడి కోసం సంతాపాన్ని సూచిస్తుంది. రంగు కొవ్వొత్తుల అర్థం ఏమిటి? తెల్ల కొవ్వొత్తులు - ప్రతికూల శక్తి, శాంతి, సత్యం మరియు స్వచ్ఛత నాశనం. పర్పుల్ కొవ్వొత్తులు - ఆధ్యాత్మిక అవగాహన, జ్ఞానం, ప్రశాంతత. లావెండర్ కొవ్వొత్తులు - అంతర్ దృష్టి, పారానార్మల్, శాంతి, వైద్యం. నీలం మరియు లోతైన నీలం కొవ్వొత్తులు- ధ్యానం, వైద్యం, క్షమాపణ, ప్రేరణ, విశ్వసనీయత, ఆనందం మరియు కమ్యూనికేషన్ యొక్క ప్రారంభ మార్గాలు. కొవ్వొత్తులలో స్ఫటికాలను ఉంచడం సురక్షితమేనా? స్ఫటికాలు మనోహరంగా ఉంటాయి, కానీ ఈ రత్నం మైనపుతో కప్పబడి ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు కొవ్వొత్తిని కాల్చిన తర్వాత ఎవరైనా ఆనందించగలిగేదిగా ఉండాలని మీరు కోరుకుంటే, తొలగించడానికి కష్టతరమైన మైనపుతో నింపే పగుళ్లు మరియు పగుళ్లను నివారించండి. మీరు తయారు చేస్తున్న కొవ్వొత్తి లోపల సరిపోయేంత వరకు రత్నం యొక్క ఏదైనా పరిమాణం పని చేస్తుంది. కిటికీలో ఎరుపు కొవ్వొత్తి అంటే ఏమిటి? ఎరుపు కొవ్వొత్తులను కాల్చడం మాంసం యొక్క శక్తితో ఒకరిని సన్నిహితంగా ఉంచుతుంది. ఎరుపు తాత్కాలిక ఆనందాలను సూచిస్తుంది. ఇది అభిరుచి మరియు ప్రేమను అలాగే ఒకరి శత్రువులను ఎదిరించే అపహాస్యం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఏ రంగు కొవ్వొత్తులు కాలిపోతాయి? మీరు ఈ విశ్వాసాలలో సభ్యులు అయితే, మతపరమైన కొవ్వొత్తిని ఉపయోగించడం వల్ల మరణించిన వారి నమ్మకాలను ఓదార్పు లేదా గౌరవం పొందవచ్చు. తెల్ల కొవ్వొత్తి - మీరు మతంలో భాగం కాకపోతే లేదా ఏమి ఉపయోగించాలో మీకు తెలియకపోతే, తెల్ల కొవ్వొత్తి తరచుగా ఉత్తమ ఎంపిక. కొవ్వొత్తి మంట ఎక్కువగా ఉన్నప్పుడు? మీ కొవ్వొత్తి మంటలు చాలా ఎక్కువగా కాలిపోతున్నాయని మీరు కనుగొంటే, రెండు సంభావ్య కారణాలు ఉన్నాయి. ఒక సంభావ్య కారణం ఏమిటంటే, విక్ చాలా "మందంగా" ఉంది - మీరు పెద్దగా చేయలేని తయారీదారు నిర్ణయం. ఇతర సంభావ్య కారణం ఏమిటంటే, విక్ చాలా పొడవుగా ఉంది మరియు కత్తిరించాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక కొవ్వొత్తి వేగంగా కాలిపోయినప్పుడు దాని అర్థం ఏమిటి? ఫాస్ట్ బర్న్ - ఆత్మలు వేగంగా పని చేస్తున్నప్పుడు మరియు వ్యతిరేకత లేనప్పుడు ఇది సంభవిస్తుంది. రహదారి స్పష్టంగా ఉన్నప్పుడు 40 నిమిషాల్లో "8 గంటల" కొవ్వొత్తి పూర్తిగా కాలిపోతుంది! స్లో బర్న్ - ఇది అనేక వ్యతిరేక శక్తులు ఉన్నాయని సూచిస్తుంది. మరింత భవిష్యవాణి లేదా మరొక పద్ధతి అవసరం కావచ్చు. కిటికీలో కొవ్వొత్తి అంటే ఏమిటి? ఒకరి కిటికీలో మండుతున్న కొవ్వొత్తిని ఉంచడం అనేది వలసరాజ్యాల కాలం నాటి ఒక సాధారణ సంప్రదాయం. కొవ్వొత్తి వెలుగు తరచుగా ఇల్లు మరియు కుటుంబం యొక్క వెచ్చదనాన్ని రేకెత్తిస్తుంది. దూరం నుండి కిటికీలో కొవ్వొత్తి కనిపించడం, సందర్శించాలనుకునే వారికి "స్వాగతం" అనే సంకేతం. ఎవరైనా కొవ్వొత్తి వెలిగించడం అంటే ఏమిటి? ప్రార్థన ఉద్దేశ్యం కోసం కొవ్వొత్తులను వెలిగిస్తారు. "ఒకరి కోసం కొవ్వొత్తి వెలిగించడం" అనేది మరొక వ్యక్తి కోసం ప్రార్థన చేయాలనే ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది మరియు కొవ్వొత్తి ఆ ప్రార్థనను సూచిస్తుంది. స్పెల్ క్యాండిల్ అంటే ఏమిటి? ఇది చైమ్ క్యాండిల్, తరచుగా స్పెల్ వర్క్ కోసం ఉపయోగించబడుతుంది మరియు 4" పొడవు ఉంటుంది. మీరు వెతుకుతున్నట్లయితే ఇది ప్రామాణిక క్యాండిల్ హోల్డర్‌లో సరిపోదు, కానీ మీరు ఈ సైజు క్యాండిల్ కోసం క్యాండిల్ హోల్డర్‌లను కొనుగోలు చేయవచ్చు. ప్రార్థన కొవ్వొత్తులు ఎలా పని చేస్తాయి? ప్రార్థన ఉద్దేశ్యం కోసం కొవ్వొత్తులను వెలిగిస్తారు. "ఒకరి కోసం కొవ్వొత్తి వెలిగించడం" అనేది మరొక వ్యక్తి కోసం ప్రార్థన చేయాలనే ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది మరియు కొవ్వొత్తి ఆ ప్రార్థనను సూచిస్తుంది. ఎరుపు కొవ్వొత్తులు అంటే స్టాక్స్ అంటే ఏమిటి? ఎరుపు రంగు క్యాండిల్‌స్టిక్ ధరల కదలికను సూచిస్తుంది, ఇక్కడ క్లోజ్ అనేది ఓపెన్ మరియు ముందు క్లోజ్ రెండింటి కంటే తక్కువగా ఉంటుంది. క్యాండిల్ స్టిక్ అనేది నీడల ద్వారా సూచించబడే కాలం యొక్క అధిక మరియు తక్కువ, మరియు ఓపెన్ మరియు క్లోజ్, వాస్తవ శరీరం ద్వారా సూచించబడుతుంది. అడ్వెంట్‌లో పర్పుల్ క్యాండిల్ అంటే ఏమిటి? నాలుగు కొవ్వొత్తులు అడ్వెంట్ యొక్క నాలుగు వారాలను సూచిస్తాయి మరియు ప్రతి ఆదివారం ఒక కొవ్వొత్తి వెలిగిస్తారు. మూడు కొవ్వొత్తులు ఊదా రంగులో ఉంటాయి, ఎందుకంటే వైలెట్ రంగు ఒక ప్రార్ధనా రంగు, ఇది ప్రార్థన, తపస్సు మరియు త్యాగం యొక్క సమయాన్ని సూచిస్తుంది. ఊదా రంగులో ఉండే మొదటి కొవ్వొత్తి ఆశను సూచిస్తుంది. మూడవ కొవ్వొత్తి పింక్ మరియు ఆనందాన్ని సూచిస్తుంది. అడ్వెంట్ పుష్పగుచ్ఛముపై మొదట ఏ కొవ్వొత్తి వెలిగిస్తారు? నాలుగు కొవ్వొత్తులు అడ్వెంట్ యొక్క నాలుగు వారాలను సూచిస్తాయి మరియు ప్రతి ఆదివారం ఒక కొవ్వొత్తి వెలిగిస్తారు. మూడు కొవ్వొత్తులు ఊదా రంగులో ఉంటాయి, ఎందుకంటే వైలెట్ రంగు ఒక ప్రార్ధనా రంగు, ఇది ప్రార్థన, తపస్సు మరియు త్యాగం యొక్క సమయాన్ని సూచిస్తుంది. ఊదా రంగులో ఉండే మొదటి కొవ్వొత్తి ఆశను సూచిస్తుంది. ప్రతి అడ్వెంట్ కొవ్వొత్తి దేనికి ప్రతీక? అడ్వెంట్ పుష్పగుచ్ఛముపై కొవ్వొత్తులు ఆశ, ప్రేమ, ఆనందం మరియు శాంతిని సూచిస్తాయి. కొన్ని తెగలు నాల్గవ కొవ్వొత్తిని స్వచ్ఛతగా భావిస్తాయి మరియు చాలా మంది ఐదవ కొవ్వొత్తిని ఉపయోగిస్తారు, దీనిని క్రీస్తు కొవ్వొత్తి అని పిలుస్తారు, ఇది యేసు ప్రపంచానికి తీసుకువచ్చిన కాంతిని క్రైస్తవులకు గుర్తు చేయడానికి క్రిస్మస్ సందర్భంగా వెలిగిస్తారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సరైన కేబినెట్‌ని ఎంచుకోలేదా? దూషణల వివాదంలో మంత్రి గవిన్ విలయమ్‌సన్ రాజీనామా విపక్షాలకు అస్త్రంగా మారిందా? రిషి సునాక్ పై విపక్షాలు ఎందుకు ఒత్తిడి పెంచుతున్నాయి? ఈ సవాళ్లను రిషి సునాక్ తట్టుకోని నిలపడుతారా?బ్రిటన్‌లో అసలేం జరుగుతోంది? దూషణల పర్వం..మంత్రి ఔట్… కన్జర్వేటివ్ పార్టీ సహచరుడ్ని దూషించిన కేసులో శాఖ కేటాయించని మంత్రి గవన్ విలియమ్ సన్ రాజీనామా చేశారు. ఇతను రిషి సునాక్ కు నమ్మకమైన వ్యక్తి. ప్రధానమంత్రి రేసు నుంచి బోరిస్ జాన్సన్ తప్పుకునేలా కీలక పాత్ర వహించారు. గవిన్ పై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. అయినా కేబినెట్‌లోకి రిషి సునాక్ తీసుకున్నారు. దూషణల ఫిర్యాదుపై కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ జెక్ జెర్రీ చెప్పినా రిషి పట్టించుకోలేదు. ప్రతివారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగే పీఎం క్వశ్చన్ అవర్‌లో దీనిపై విపక్షాలు ఒత్తిడి పెంచాయి. పశ్చాతాపడుతున్నా… గవిన్ విలియమ్ సన్ మంత్రిగా నియమించినందుకు పశ్చాతాపడుతున్నానని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. ఇంతకాలం విశ్వసంగా ఉన్నందుకు ధన్యావాదాలు తెలిపారు. లిజ్ ట్రస్ రాజీనామా తర్వాత మళ్లీ బోరిస్ జాన్సన్ పోటీకి రాకుండా చూడటంలో గవిన్ కీ రోల్ పోషించారు. విలియమ్‌సన్ వెర్షన్ దూషణల వివాదంపై గవిన్ విలయమ్‌సన్ స్పందించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఈ ఆరోపణలతో మసకబారుతున్నాయని అన్నారు. బ్రిటన్ అసలే సంక్షోభంలో ఉంది. ఈ సమయంలో విపక్షాల ఒత్తిడి రిష్ సునాక్ పై ఎక్కువగా ఉంది. వీటిని తట్టుకుని నిలపడుతారా అనేది ఆసక్తిగా మారింది.
ఒక్క విహసితము చాలు వందమందిలో మనకంటూ ప్రత్యేకతను చాటుకోవడానికి, ఎంతో మంది స్నేహ హస్తం అందుకోవడానికి... చీకటి వెలుగుల వలె, కష్టాలు-సుఖాలు, నష్టాలు-సంతోషాలు వస్తూ పోతుంటాయి.అలా లోలోపల ఎన్ని వేదనలు,సంవేదనలు ఉన్నా పెదవులపై విహసితము చెరగకుండా జీవించడం స్థితప్రజ్ఞత లక్షణం. అంత ప్రత్యేకత కలిగిన విహసితము అంటే ఏమిటో చూద్దాం... విహసితము అంటే చిఱునవ్వు,చిర్నవ్వు,అంతస్మితము,ఉత్స్మయము,ఉత్స్మితము,ఎలనవ్వు,కొఱనవ్వు,చిఱుతనగవు,దరహాసము,మందహాసము,స్మితము లాంటి అర్థాలు ఉన్నాయి. విహసితముతో విహాపితము చేద్దాం. విహాపితముమనస్ఫూర్తిగా చేయాలి.ఆత్మ తృప్తి, ఆనందం కలిగించాలి.తీసుకున్న వారిలో కూడా సంతృప్తిని కలిగించాలి.
ఒకూర్లో ఎల్లన్నని ఒక ముసిలోడు వుండేటోడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దోడేమో పెద్ద టక్కరోడు. చిన్నోడేమో ఏమీ తెలీని అమాయకుడు. వాళ్ళ దగ్గర ఒక మంచి కంబళి, బాగా పాలిచ్చే ఆవు, విరగబడి కాసే మామిడి చెట్టూ వుండేటివి. ఎల్లన్న వయసు పైబడ్డంతో ఒకరోజు చనిపోయినాడు. ఎల్లన్న చనిపోయినాక పెద్దోనికి ఆస్తి మీద కన్నుపడింది. ఎట్లాగైనా అంతా తానే కొట్టేయాలనుకున్నాడు. ఒకరోజు తమ్మున్ని పిల్చి “ఒరే... నాన్న మనకు పోతాపోతా ఒక కంబళి, ఒక మామిడి చెట్టు , ఒక ఆవు ఆస్తిగా మిగిలిచ్చి పోయినాడు. వీటిని ఇద్దరమూ సమానంగా పంచుకుందాం" అన్నాడు. తమ్ముడు అమాయకంగా “సరే అన్నా... నువ్వెట్లా చెప్తే అట్లాగే” అన్నాడు. పెద్దోడు పెద్ద మాయగాడు గదా... దాంతో “రేయ్... కంబళి పొద్దునంతా నువ్వు తీసుకో, రాత్రి నేను తీసుకుంటా. అట్లాగే మామిడి చెట్టు కిందభాగం నువ్వు తీసుకో, పైభాగం నేను తీసుకుంటా. అట్లాగే ఆవు ముందు భాగం నువ్వు తీసుకో, వెనుక భాగం నేను తీసుకుంటా.. సరేనా" అన్నాడు. తమ్ముడు చానా అమాయకుడు గదా... దాంతో సరేనంటూ సంబరంగా ఒప్పుకున్నాడు. ఆరోజు నుండీ చిన్నోడు రోజూ పొద్దునా, సాయంత్రం ఊరి బైటకు పోయి గడ్డి కోసుకోనొచ్చి ఆవుకేస్తా వుంటే పెద్దోడేమో హాయిగా పాలు పితుక్కోసాగినాడు. చిన్నోడు రోజూ మామిడి చెట్టుకు నీళ్ళు పోసి, ఎరువులు వేస్తావుంటే పెద్దోడు కాసిన కాయలు కాసినట్టు తమ్మునికి ఒక్కటిగూడా ఇవ్వకుండా అన్నీ తానే తెంపుకోసాగినాడు. చిన్నోడు పొద్దునపూట కంబళిని ఏం చేయాలో తెలీక మడిచి మట్టసంగా గూట్లో పెడతా వుంటే, పెద్దోడు రాత్రి కాగానే దాన్ని తీసుకొనిపోయి హాయిగా కప్పుకొని పడుకొనేటోడు. కొంతకాలానికి చిన్నోనికి పెళ్ళయ్యింది. చిన్నోని పెండ్లాం చిన్నోని లెక్క అమాయకురాలు కాదు. మంచి తెలివైనది. కొద్దిరోజుల్లోనే పెద్దోడు చేస్తావున్న మోసం గమనించింది. ఒకరోజు మొగున్ని కూచోబెట్టుకోని "సగం సగం అంటే కాచే కాయల్లో సగం, పితికే పాలల్లో సగం.... అంతేగానీ కష్టమొకరికీ, సుఖమొకరికీ కాదు. మీ అన్న నిన్ను అమాయకున్ని చేసి అంతా మోసం చేస్తా వున్నాడు" అంటూ జరుగుతున్నదంతా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చెప్పింది. దాంతో వానికి అన్న చేస్తావున్న మోసం బాగా అర్థమయ్యింది. దెబ్బకు దెబ్బ ఎలా తీయాల్నో పెళ్ళాన్నడిగి తెల్సుకున్నాడు. తరువాత రోజు పొద్దున్నే కంబళి నీళ్ళలో బాగా తడిపి పెట్టినాడు. రాత్రి ఎప్పట్లాగానే పెద్దోడు దాన్ని తీసుకొని పోయి కప్పుకుంటే ఇంగేముంది... ఒళ్ళంతా తడిచిపోయి చలి చలిగాదు. "ఇదేందిరా ఇట్లా తడిపినావు" అంటే "నా యిష్టం. నేనేమన్నా రాత్రి తడిపినానా. పొద్దున తడిపినా గానీ" అంటూ అడ్డం తిరిగినాడు. దాంతో పెద్దోడు కిక్కురుమనలేదు. తరువాత రోజు పొద్దున్నే పెద్దోడు పాలు పిండుకుందామని చెంబు తీసుకోనొచ్చి కూర్చున్నాడు. వాడు పాలు పిండడానికి చెయ్యి వెయ్యడం ఆలస్యం చిన్నోడు వెంటనే ఆడికి వచ్చి ఆవు మొగమ్మీద కట్టెతో ఈడ్చి ఒకటి పెరికినాడు. అంతే దానికి సుర్రుమనడంతో అది ఎగిరి పెద్దోని మొగమ్మీద ఈడ్చి ఒక్కటి పెరికింది. ఆ దెబ్బకి వాడు అమ్మా... అబ్బా.... అని మూలుగుతా “అదేందిరా తమ్ముడూ ఇట్లా కొట్టినావు" అన్నాడు. దానికి వాడు "నాయిష్టం... నేనేమన్నా వెనుకవైపు కొట్టినానా. నావైపు కొట్టినాగానీ" అంటూ అడ్డం తిరిగినాడు. దాంతో పెద్దోడు పాలు పిండుకోలేక మట్టసంగా వెనక్కి పోయినాడు. కాసేపటికి చిన్నోడు ఒక గొడ్డలి తెచ్చి ఇంటి ముందున్న మామిడి చెట్టును రపరపరప నరక సాగినాడు. అది చూసి పెద్దోడు అదిరిపడి వురుక్కుంటా వచ్చి “అదేందిరా తమ్ముడూ... బంగారంలాంటి చెట్టును అట్లా నరుకుతా వున్నావు" అన్నాడు. దానికి వాడు “నాయిష్టం... నేనేమన్నా నీభాగం నరుకుతా వున్నానా, నాభాగం నరుక్కుంటావున్నా గాని" అంటూ అడ్డం తిరిగినాడు. దాంతో పెద్దోడు తప్పయిందంటూ లెంపలేసుకోని "ఇప్పట్నించీ ఇద్దరం అన్నింటినీ సమానంగా పంచుకుందాం" అంటూ దారికొచ్చినాడు. ఆరోజు నుండి పాలూ, పండ్లూ అమ్మగా వచ్చిన డబ్బును సగం సగం పంచుకుంటా... కంబళిని పెద్దోడొక నెలరోజులు, చిన్నోడొక నెలరోజులు తీసుకోసాగినారు.
10 life changing Principales: జీవితంలో ఎద‌గాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. కానీ దాని కోసం సాధ‌న చేయ‌డంలో చాలా మంది ఫెయిల్యూర్ అవుతుంటారు. 100 TINY HABITS For Life 100 Tiny Habits that make a big difference in your health, wealth & happiness. 100 TINY HABITS 1.Money 112 emergency call: ఇక ఆప‌ద వ‌స్తే 100 బ‌దులు 112 Dial చేయండి! దేశ‌వ్యాప్తంగా ఒకే నెంబ‌ర్‌! 112 emergency call: హైద‌రాబాద్: ఆప‌ద స‌మ‌యంలో అత్య‌వ‌స‌రంగా మ‌నం ఏదైనా స‌హాయం కోరాలంటే 100 డ‌య‌ల్ చేస్తామ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే క‌దా! 124 a section అంటే ఏమిటి? ఎవ‌రెవ‌రు అరెస్టు అయ్యారు? 124 a section: భార‌త దేశంలో గ‌త 150 ఏళ్లుగా పౌరుల స్వేచ్ఛా, స్వాంతంత్యాల‌కు ప్ర‌ధాన అవ‌రోధంగా ఉన్న రాజ‌ద్రోహం చ‌ట్టంపై కేంద్ర ప్ర‌భుత్వం 1940 lo Oka Gramam సినిమాలో గుండు కొట్టించే స‌న్నివేశంపై ద‌ర్శ‌కుడు ఏమ‌న్నాడంటే? 1940 lo Oka Gramam: తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు కొత్త గా ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు ఆయ‌న‌ది. త‌న తొలి సినిమాతోనే కుల
సంగం డెయిరీ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ధూళిపాళ్లను అరెస్టు చేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ధూళిపాళ్లకు కరోనా రావడం, అనంతరం కోర్టు ఆదేశాలతో బెయిల్ మంజూరు కావడం జరిగిపోయాయి. అయితే, సంగం డైరీపై కన్నేసిన జగన్ సర్కార్ ఎలాగైనా దానిని హస్తగతం చేసుకోవాలని స్కెచ్ వేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే సంగం డెయిరీని ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుని.. తెనాలి ఆర్డీఓ అజమాయిషీలో నిర్వహించేందుకు వీలుగా ఏప్రిల్ 27న జీవో జారీ చేసింది. సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సహకార సంఘానికి బదిలీ చేసి సంగం డెయిరీ యాజమాన్య హక్కులను మారుస్తూ జీఓ జారీ అయింది. అయితే, ఆ జీవోను కొట్టివేస్తూ, సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సంగం డెయిరీ కేసులో జగన్ సర్కార్ కు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని ఆదేశించిన హైకోర్టు…ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్ ను తిరస్కరించింది. అంతేకాదు, ఈ అంశంపై విచారణలో తమను కూడా భాగస్వాములను చేయాలంటూ దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది. సంగం డెయిరీ వ్యవహారంలో సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. హైకోర్టు తాజా తీర్పుతో సంగం డెయిరీ యాజమాన్యానికి, ధూళిపాళ్ల నరేంద్రకు ఊరట లభించినట్లయింది. ఇక, సింగిల్ జడ్జి బెంచ్ తో పాటు డివిజనల్ బెంచ్ లో కూడా జగన్ కు షాక్ తగిలినట్లయింది. Tags: AP High courtrelief to dhulipallasangam dairy casesangam dairy case dismissedshocker to jagantdp leader dhulipalla narendra
Tokyo Olympics 2021: జపాన్‌ రాజధాని టోక్యోలో విశ్వ క్రీడా సంరంభం ప్రారంభం కాబోతోంది. కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు జరుగుతున్నాయి. X Medals made from old phones Tokyo Olympics 2021: జపాన్‌ రాజధాని టోక్యోలో విశ్వ క్రీడా సంరంభం ప్రారంభం కాబోతోంది. కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ప్రేక్షకులు లేకుండానే తొలిసారి ఒలింపిక్స్‌ క్రీడలు జరగబోతున్నాయి. జపనీయులకు మాత్రం కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ క్రీడలు చూసే అవకాశం కల్పించారు. తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించేందుకు క్రీడాకారులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సృజనాత్మకత, నవ్యతకు జపాన్‌ పెట్టింది పేరు. ప్రపంచమంతా ఒకదారిలో ఉంటే.. జపాన్‌ దానికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని... విజయం సాధించి చూపుతుంది. విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌ నిర్వహణలోనూ జపాన్‌ అదే మార్గంలో పయనిస్తోంది. క్రీడా గ్రామాన్ని రూపొందించడం దగ్గరి నుంచి... పతకాల తయారీ వరకు... వినూత్న మార్గాలను ఎంచుకుంది. ఆధునికతను, సంప్రదాయాన్ని జోడించి పతకాలను తయారు చేసింది. పర్యావరణ హితానికి కూడా ఇందులో పెద్దపీట వేసింది. ఒలింపిక్స్‌ మెడల్స్‌ను వినూత్న రీతిలో తయారు చేయాలని ముందే నిర్ణయించుకున్న జపాన్‌.. అందుకోసం మూడేళ్ల నుంచే.. దేశ వాసుల నుంచి పాత మొబైల్‌ ఫోన్లను సేకరించింది. అందులో నుంచి లోహ విడిభాగాలను వేరు చేసి వాటిని కరిగించి మెడల్స్‌ను తయారు చేశారు. ఆధునాతన కంప్యూటర్‌ డిజైన్లతో... అత్యంత అద్భుతంగా పతకాలను రూపొందించారు. దీని ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్‌ చెత్త... మహత్తరమైన కార్యక్రమానికి పనికొచ్చినట్లైంది. మరోవైపు ఒలింపిక్స్ మెడల్‌ ట్యాగ్‌లను కూడా జపాన్‌ సంప్రదాయపద్దతిలోనే తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన దారాలతో ఈ ట్యాగ్‌లను నేయించింది. దీంతో పాటు... పతకాలను ఉంచేందుకు... కలపతో ప్రత్యేక డబ్బాలను కూడా రూపొందించింది. జపాన్‌ సంప్రదాయం ఉట్టిపడే రీతిలో ఉన్న ఈ మెడల్స్‌... అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌ పలు రకాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది. 33 విభాగాల్లో 339 ఈవెంట్లు జరగబోతున్నాయి. కొత్తగా ఐదు విభాగాలను ఈసారి ప్రవేశపెట్టారు. సర్ఫింగ్‌, స్కేట్‌ బోర్డింగ్‌, స్పోర్ట్స్‌ క్లైంబింగ్‌, కరాటే, బేస్‌బాల్‌ క్రీడలను ఒలింపిక్స్‌లో భాగంగా మార్చారు. ఇటీవలి కాలంలో రద్దయిన టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌, జూడో మిక్స్‌డ్‌ టీమ్‌ను పునరుద్దరించారు. స్విమ్మింగ్‌ పోటీల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇంకా పలు క్రీడల్లో కూడా మార్పులు చేశారు. ఈ నెల 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో 205 దేశాల నుంచి 11వేలకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరందరికీ జపాన్‌ ప్రభుత్వం టోక్యోలో అన్ని వసతులతో క్రీడా గ్రామాన్ని నిర్మించింది.
మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్రం ఎందరో సమర యోధుల పోరాటం. అలాంటి వీరుల్లో ఒకరు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. స్వాతంత్ర్యం అనేది సాయుధ పోరాటం వలనే వస్తుంది అని నమ్మిన అల్లూరి సీతారామరాజు 3 సంవత్సరాల పాటు పోరాటం చేసి తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. మరి అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల్లో ఎలా కలిశారు? బ్రిటిష్ అధికారులు అల్లూరి సీతారామరాజు ను హతమార్చడానికి ఎలాంటి కుట్ర పన్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు గారు 1897 వ సంవత్సరం జులై 4 వ తేదీన సూర్యనారాయణమ్మ , వెంకటరామరాజు దంపతులకి జన్మించారు. వారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు అయినా విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట అల్లూరి సీతారామరాజు జన్మించాడు. అయితే ఈయన అసలు పేరు శ్రీరామరాజు. సీత అనే పడతి ఇతనిని ప్రేమించిందని. ఇతడు సంసార బాధ్యతలను స్వీకరించడానికి నిముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక అతను తన పేరును సీతారామరాజు గా మార్చుకొన్నాడని వ్యావహారిక గాథ. అయితే వీరి కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవు పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, శ్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడువకుండా శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు. యుద్ధ విద్యల్లో ఆరితేరిన రామరాజు ఆనాడు గిరిజన ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు గురవటం చూసి చలించిపోయాడు. గిరిజనుల ధన, మాన, శ్రమ దోపిడికి గురవటాన్ని చూసిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషు అధికారులపై విరుచుకపడ్డాడు. గిరిజనుల కష్టాలను కడతేర్చేందుకు నడుంబిగించిన రామరాజు వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యం నూరిపోసి తెల్లదొరను ఎదిరించే స్థాయికి వారిని చైతన్య పరిచాడు. తమకు అండగా నిలిచిన అల్లూరిపై గిరిజనులు పూర్తి విశ్వాసాన్ని ప్రకటించి తమ నాయకునిగా స్వీకరించారు. 1922 సంవత్సరం ప్రాంతంలో మన్యంలో కాలుపెట్టిన సీతారామరాజు విప్లవానికి రంగం సిద్ధం చేశాడు. తన విప్లవ దళాలతో పోలీసు స్టేషన్లపై మెరుపుదాడులు నిర్వహించి బ్రిటిషు అధికారులను గడగడలాడించాడు. సమాచారం ఇచ్చి మరీ పోలీసుస్టేషనులపై దాడుల నిర్వహించి బ్రిటిషు అధికారుల్లో ముచ్చెమటలు పట్టించాడు. ఈ సంఘనల్లో బ్రిటిషు ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసినప్పటికీ వారిని ఎదిరించలేకపోయారు. అయితే అదే ఏడాది అల్లూరి సీతారామరాజు విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. 1922 డిసెంబరు 6న జరిగిన పోరులో 12 మంది అనుచరులను రామరాజు కోల్పోయాడు. ఆ తర్వాత రామరాజు కొన్నాళ్లు నిశ్శబ్దం పాటించటంతో ఆయన మరణించాడనే పుకార్లు వ్యాపించాయి. అయితే సీతారామరాజు 1923 సంవత్సరం ఏప్రిల్ నెలలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అయన అక్కడ ఉన్న చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. ఇలా అల్లూరి సీతారామరాజు పోరాటం ఉదృతంగా మారుతుండగా ఎలా అయినా అతడిని పట్టుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం 1924 వ సంవత్సరం ఏప్రిల్ 17 వ తేదీన మాన్యానికి కలెక్టరు గా రూథర్‌ ఫర్డ్ ని నియమించారు. ఈయన ఉద్యమాలను అణచి వేయడంలో నిపుణుడు. ఇక రూథర్‌ ఫర్డ్ మాన్యానికి వచ్చిన తరువాత మన్యం ప్రజలపైన కఠిమైన నిర్ణయాలు తీసుకుంటూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. అప్పటికి అల్లూరి సీతారామరాజు లొంగకపోవడంతో ఇప్పటికి నువ్వు ప్రభుత్వానికి లొంగకపోతే ప్రజలను విచక్షణా రహితంగా అందరిని కాల్చి చంపేస్తామని ప్రకటించడంతో తన కారణంగా మన్యం ప్రజలు అందరు ఇబ్బందులో పడకూడదని లొంగిపోవడానికి నిశ్చయించుకొని 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడు. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి అల్లూరి సీతారామరాజుని బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. అప్పుడు బ్రిటిష్ అధికారులపై నిప్పులు చెరుగుతున్న అల్లూరి సీతారామరాజుని ఒక చెట్టుకి కట్టేసి ఏ విచారణ చేయకుండానే దారుణంగా కాల్చి చంపేశారు. ఈవిధంగా మన్యం ప్రజలపైన తెల్లదొరల ఆగడాలను చూసి సహించలేని అల్లూరి సీతారామరాజు గారు 3 సంవత్సరాలు సాయుధ పోరాటం చేసి కేవలం 27 సంవత్సరాల వయసులోనే వీర మరణం పొంది దేశ చరిత్రలో ఒక వీరుడిగా నిలిచిపోయారు.
దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. బీజేపీ, తెరాస ‌ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. ప్రారంభంలో బీజేపీ ఆధిక్యం చూపగా.. రౌండ్లు కొనసాగే కొద్దీ టీఆర్‌ఎస్‌ స్పీడు పెంచింది. ప్రస్తుతం 18 రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ ఆధిక్యం 174 స్వల్ప ఓట్లకు పరిమితం అవడంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల్లో ఉత్కంఠ తారా స్థాయికి చేరుకుంది. 23 రౌండ్లకు గాను ఇప్పటి వరకూ 18 రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించగా.. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే బీజేపీ అధిక్యం ప్రదర్శించింది. మొదటి ఐడు రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. ఆరో రౌండ్‌లో బీజేపీ స్పీడ్‌కు బ్రేక్‌ పడింది. కారు జోరు మొదలైది. ఆరు, ఏడు రౌండ్లలో కారు ఆధిక్యంలో నిలిచింది. మళ్లీ 8, 9 రౌండ్లలో బీజేపీ పుంజుకుంది. 10వ రౌండ్‌లో టీఆర్‌ఎస్, 11వ రౌండ్‌లో బీజీపీలు ఆధిక్యత సాధించాయి. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేలా 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌ 83 ఓట్ల ఆధిక్యతను సాధించింది 13వ రౌండ్‌ నుంచి 18వ రౌండ్‌ వరకూ టీఆర్‌ఎస్‌ జోరు కొనసాగించింది. దీంతో 4 వేలకు పైగా ఉన్న బీజేపీ మెజారిటీ 174 ఓట్లకు పడిపోయింది. టీఆర్‌ఎస్‌ ఆశలు పెట్టుకున్న మీర్ దొడ్డి మండలం నిరాస పరిచినా.. దౌలతాబాద్‌ మండలం ఉంచి కారు స్పీడు పెరిగింది. 13 నుంచి 18 రౌండ్ల వరకు వరుసగా తెరాస మెజారిటీ వస్తుండటంతో తెరాస ఆశలు సజీవంగా ఉన్నాయి. దౌలతాబాద్ మండలంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామల పరిధిలో తెరాస కు భారీ నష్టం కలుగుతుందన్న బీజేపీ అంచనాలు దెబ్బతిన్నాయి. 14 నుంచి 18 రౌండ్ల మధ్య ఈ గ్రామాల ఓట్లే లెక్కింపులు తెరాస కు మెజారిటీ వచ్చింది. ఈ స్పీడు కొనసాగే అవకాశం ఉంది. ఇక మరో ఆరు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వరుసగా ఐదు రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించడంతో.. ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్సుకత నెలకొంది.మరో గంటన్నరలో దుబ్బాక ఫలితం వెల్లడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
భారతీయ ఆయుర్వేద వైద్యమునందు కుష్ఠురోగ చికిత్సలో విశేషంగా వాడుకలో ఉన్న ఔషధాలలో పంచతిక్తఘ్రతము ఒకటి. దీని తయారీ, ఉపయోగాల గురించి బైషజ్య రత్నావళి గ్రంథము నందు కుష్ఠురోగ చికిత్స అధ్యాయంలో చక్రదత్త, సారంగధర మొదలైన గ్రంథాలలో చెప్పడం జరిగింది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఆంధ్రజ్యోతి(02-03-2021) భారతీయ ఆయుర్వేద వైద్యమునందు కుష్ఠురోగ చికిత్సలో విశేషంగా వాడుకలో ఉన్న ఔషధాలలో పంచతిక్తఘ్రతము ఒకటి. దీని తయారీ, ఉపయోగాల గురించి బైషజ్య రత్నావళి గ్రంథము నందు కుష్ఠురోగ చికిత్స అధ్యాయంలో చక్రదత్త, సారంగధర మొదలైన గ్రంథాలలో చెప్పడం జరిగింది. పంచతిక్తఘ్రతాన్ని వేప, చేదు పొట్ల, వాకుడు, తిప్పతీగ, వస అనే ఐదు రకాల మూలికలు కలిపి త్రిఫల కషాయం, మరియు ఆవునేతితో కలిపి మరిగించి, పంచతిక్తఘ్రతాన్ని తయారుచేస్తారు. పంచతిక్తఘ్రతము ఉపయోగాలు: కుష్ఠు, 80 రకాల వాత రోగాలు, 40 రకాల పిత్త రోగాలు, 20 రకాల కఫ రోగాలు, ఆర్శిస్సులు, మరియు 5 రకాల కాస రోగాలు, వేరికోస్‌ వెయిన్స్‌, తద్వారా కలిగే కాళ్లనొప్పులకు అనుపానంగా పనిచేస్తుంది. ఎగ్జీమా, డయాబెటిక్‌ ఫుట్‌ వంటి వాటిలో అనుపానంగా వాడడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు. దీనిని వైద్యరత్న, ఎస్‌ఎన్‌ఎ, కొట్టక్కల్‌ మొదలైన ఆయుర్వేద మందుల సంస్థలు తయారుచేస్తున్నాయి. ఉపయోగించే మోతాదు 5 నుంచి 10 గ్రాములు సాయంత్రం పాలు అనుపానంగా లేదా వైద్యుల సూచన ప్రకారం వాడుకోవాలి. ప్రస్తుతం ధూద్‌పాపేశ్వర్‌, జైధ్యనాధ్‌, వైద్యరత్న వంటి ఆయుర్వేద మందుల సంస్థలు దీన్ని తయారుచేస్తున్నాయి.
సమాచార సాంకేతిక రంగంలో తన సత్తాను చాటుతూ దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం సైబర్‌ భద్రతా రంగంపై దృష్టి సారించింది. ఐటి పరిశ్రమకు ముఖ్యమైన సైబర్‌ సెక్యూరిటీ రంగంలో కలిసి పనిచేసేందుకు సిఆర్‌రావు అడ్వాన్స్‌డ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌తో జూలై 6వ తేదీన హైదరాబాద్‌, మాదాపూర్‌లోని టెక్‌ మహీంద్ర మెయిన్‌ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో సీఆర్‌ రావు సంస్థ చైర్మన్‌, రిజర్వ్‌బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు సమక్షంలో ఎంవోయూపై ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, సీఆర్‌ రావు సంస్థ డైరెక్టర్‌ అల్లం అప్పారావు సంతకాలు చేశారు. డిజిటల్‌ తెలంగాణలో పాల్గొనడం సంతోషంగా ఉంది: రంగరాజన్‌ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఆర్‌రావు సంస్థ చైర్మన్‌ రంగరాజన్‌. మారుతున్న కాలంలో డిజిటల్‌ సాధనాల వాడకం సర్వసాధాణమైందని, ఈ మార్పు మరో పారిశ్రామిక విప్లవానికి మార్పు చూపుతుందన్నారు. ఈ పరిణామంలో అవకాశాలతోపాటు కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని, వీటిని ఎదుర్కోవడానికి సైబర్‌ సెక్యూరిటీలో రాష్ట్ర ప్రభుత్వం కృషి అభినందనీయమన్నారు. సిస్టమ్‌ సెక్యూరిటీ, ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌, సైబర్‌ సెక్యూరిటీకి తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. మంత్రి కేటిఆర్‌ నేతృత్వంలో ఐటి రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. సైబర్‌ సెక్యూరిటీ ఓ సవాల్‌: మంత్రి కెటిఆర్‌ సైబర్‌ సెక్యూరిటీ బలంగా లేకపోవడంతో ఐటీ తదితర సంస్థలు భారీగా నష్టపోతున్నాయని, రక్తపాత రహిత యుద్దం జరుగుతున్నదని ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఐటి యుగంలో కొందరు తమ జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ నేరాలకు పాల్పడుతూ ఐటి రంగానికి సవాల్‌ విసురుతున్నారన్నారు. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి ఆయా అంశాల్లో సవాళ్లను ఎదుర్కొని అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని మంత్రి కెటిఆర్‌ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలను సమన్వయం చేసుకొని ఐటి రంగంలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ వ్యర్థాల నిర్వహణలో నాస్కాంతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు.
సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమంటూ 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందానికి తొలిరోజే షాక్ తగిలింది. యాత్ర మొదటిరోజైన ఆదివారం పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. ప్రశాంత్ కిశోర్.. దేశంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త. ఇండియన్ పొలిటికల్ యాక్షన్​ కమిటీ-ఐప్యాక్ వ్యవస్థాపకుడు. ఆ సంస్థ ద్వారా ఎన్నో రాజకీయ పార్టీలకు సలహాదారుగా సేవలందించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రచారం సహా అనేక రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీల కోసం పనిచేశారు. పీకే సేవలు పొందిన వారిలో చాలా మంది విజయం సాధించారు కూడా. జనం నాడిని అంచనా వేయడం; ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టేలా, ప్రజల మెప్పు పొందేలా ప్రచార వ్యూహాలు రచించడంలో ప్రశాంత్ కిశోర్ దిట్ట అని చెబుతుంటాయి రాజకీయ వర్గాలు. రాజకీయ వ్యూహకర్తగా ఇప్పటి వరకు తెరవెనుక ఉండి పనిచేసిన పీకే.. ఇప్పుడు నేరుగా కదన రంగంలోకి దిగారు. స్వరాష్ట్రం బిహార్​లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ స్థాపనే లక్ష్యమంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. జన సురాజ్ పేరిట ఆ రాష్ట్రంలో 3,500 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఆయన ఈ పాదయాత్ర ప్రారంభించారు. 1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించింది ఇక్కడే. పీకే పాదయాత్ర 12 నుంచి 18 నెలల పాటు కొనసాగనుంది. ఎలాంటి విరామం లేకుండా సాగనున్న యాత్రలో ప్రతీ పంచాయతీకి ఆయన వెళ్లనున్నారు. దాదాపు 3,500 కి.మీ ఆయన నడవనున్నారు. పాదయాత్ర తొలిరోజే PKకు షాక్.. జనం రాక గ్రౌండ్ మొత్తం ఖాళీ భారీ లక్ష్యాలు, అందుకు తగిన ఏర్పాట్లతో ఆదివారం పాదయాత్ర ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్ బృందానికి తొలిరోజే నిరాశ ఎదురైంది. పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసినా.. అనుకున్న స్థాయిలో జనం రాలేదు. మైదానం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. సభా ప్రాంగణంలో కనిపించినవారిలో కొందరు.. పీకే కోసం రాలేదని, అక్కడి గాంధీ ఆశ్రమ సందర్శన కోసం వచ్చినవారన్నది స్థానికుల మాట. ఖాళీగా మైదానం స్టేజీ వద్ద జనం మూడు లక్ష్యాలతో పీకే పాదయాత్ర.. మూడు లక్ష్యాలతో ప్రశాంత్​ కిశోర్​ పాదయాత్ర కొనసాగుతుందని ఆయన టీమ్​ చెబుతోంది. క్షేత్రస్థాయిలో సరైన వ్యక్తులను గుర్తించడం, వారిని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకురావడం, వివిధ రంగాల్లో ఉన్న నిపుణుల ఆలోచనలకు ప్రణాళికలు సిద్ధం చేయడం వంటి లక్ష్యాలతో యాత్ర సాగుతుందని​ స్పష్టం చేసింది. 'జన్​ సురాజ్'​ సామాజిక సంస్థను స్థాపించి.. నిజానికి.. కొన్నేళ్ల క్రితమే పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్​లోని అధికార పక్షం జేడీయూ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జేడీయూ అధిష్ఠానం ఆయన్ను 2020 జనవరిలో బహిష్కరించింది. ఆ తర్వాత పీకే బిహార్ లో 'జన్ సురాజ్' పేరుతో ఒక సామాజిక సంస్థను స్థాపించారు. ఈ వేదిక పేరు మీదే ఆయన ఈ పాదయాత్ర చేపడుతున్నారు.
ప్రతి క్రైస్తవుడు తరచుగా వినే మాట ఆరాధన. ప్రతి ఆదివారం చర్చ్ లో చేసేది ఆరాధన అని క్రైస్తవులందరూ నమ్ముతారు. అందుకనే ఎవరయినా ఆదివారం చర్చ్ లో కనపడకపోతే "ఏంటి, పోయిన వారం ఆరాధనకు రాలేదు" అని ఇతరులను పలకరిస్తారు. చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే ఆరాధన అనగానే పాటలు పాడటం, ఆనందంగా గంతులు వేయటం అనుకుంటారు. తర్వాత ఆరాధన వర్తమానం, అటు పైన ఒక్కొక్కరు దేవుడు తమకు ఇచ్చిన రక్షణను బట్టి ఆయనకు కృతఙ్ఞతలు చెల్లించటం చేస్తారు. దేవుడు ఏమయి ఉన్నాడో తెలుపుతూ, కృతఙ్ఞత స్తుతులు చెల్లించటం ఆరాధన అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. దేవుని మహిమను, అయన గొప్ప కార్యములను, అయన ప్రేమను గుర్తు చేసుకోవటం కూడా ఆరాధన అనిపించుకోదు. దేవుని మాటలు వినటం, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటం ఆరాధన అనిపించుకుంటుంది. చాల మంది దేవుని సేవ చేస్తున్నాము అన్న పేరుతొ దేవుని మాటలు వినటమే మానేస్తారు. సంఘము పనులలో, పరిచర్యలో తలమునకలు అవుతూ వ్యక్తిగత ప్రార్థన, దేవుని వాక్య పఠనము మరియు దేవునితో ఏకాంతంగా గడపటం నిర్లక్ష్యం చేస్తారు. వాక్యము కంఠస్తంగా నోటికి వస్తుందే తప్ప, దేవుని అభిషేకం నుండి రావటం లేదు అని గుర్తించారు. మార్కు 7: "6. అందుకాయన వారితో ఈలాగు చెప్పెనుఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. 7. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే." ఈ వచనములలో యేసు క్రీస్తు ఏమని సెలవిస్తున్నారు చూడండి! ప్రజలు కేవలం తమ పెదవుల చేత ప్రార్థిస్తున్నారు కానీ తమ హృదయములు ఆయనకు ఎంతో దూరముగా ఉన్నాయి అని, అటువంటి వారిని వేషధారులుగా పరిగణిస్తున్నాడు. చాల మంది విశ్వాసులకు కొత్తలో విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఉన్నంత ఉజ్జివం ఉండదు. రక రకాల వ్యాపకాలు, పాటలు వినటం, సందేశాలు వినటం లేదంటే దేవుని సేవ పేరిట తమను తాము ఘనపరచు కోవటం చేస్తారు. వారు కేవలం రోజు అరగంట వాక్యం చదువుతారు, కొద్దీ సేపు ప్రార్థన చేసి యధావిధిగా తమ పనులకు ఉపక్రమిస్తారు. దేవుని మాటలు వినటానికి, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటానికి వారికి సమయం ఉండదు. సాతాను యేసయ్యను తనను ఆరాధించాలని కోరినప్పుడు ఏమి ఆశ చూపాడు? (మత్తయి 4:8-9) లోకంలో ఉన్న రాజ్యములలో మహిమను ఇస్తానని, తనకు సాగిలపడి నమస్కారం చెయ్యాలని అడిగాడు. అందుకు యేసయ్య నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే ఘనపరచాలని వాడిని గద్దించాడు. మరి మనకు ఉన్న ఆశలు ఏమిటి? మనం దేవునికి ప్రార్థన కేవలం అవసరాల నిమిత్తమే చేస్తున్నామా? లేక ఆయనను మనసారా ఆరాధిస్తున్నామా? సమస్త ఘనత ఆయనకు ఆపాదిస్తున్నామా లేక మనకు కూడా భాగం ఉంది అని భావిస్తున్నామా? యెషయా ఆరవ అధ్యాయము 2 వచనము నుండి 9 వచనము వరకు చదువవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాము. ఇక్కడ యెషయా ప్రవక్త పరలోకంలో జరిగే ఆరాధనను దర్శనం రూపంలో చూశాడు. వివిధ రకాల దేవ దూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గొప్ప స్వరముతో గానములు చేస్తున్నారు. ఆయన పరిశుద్దత నుండి వచ్చే వెలుగును చూసే శక్తి లేక, తమ రెక్కలతో ముఖములు కప్పుకుంటున్నారు. యెషయా తన అపవిత్రను బట్టి దేవుణ్ణి చూసి తానూ నశించిపోయానని అనుకున్నాడు. అయితే సెరాపులలో ఒక దూత బలిపీఠము నుండి నిప్పును తెచ్చి అతని పెదవులకు తగిలించి పవిత్రునిగా చేసింది. అప్పుడు దేవుడు "నేను ఎవరిని నా నిమిత్తం పంపుదును" అనగానే యెషయా "చిత్తము ప్రభువా నేను వెళ్ళెదను" అని చెప్పాడు. పాపముతో ఉండే మనము నిత్యమూ మనలను మనం తగ్గించుకొని దేవుణ్ణి సన్నిధిలో పాపములు ఒప్పుకోవటం ద్వారా అయన మనకు తన కృపను అనుగ్రహిస్తాడు, అప్పుడు పాపం మన మీద అధికారం కోల్పోతుంది, తద్వారా మనం పవిత్రులుగా మారుతాము. అప్పుడు దేవుడు తన చిత్తమును మనకు బయలు పరచి మనలను నడిపిస్తాడు. ఆ విధముగా దేవుని చిత్తమును చేయటము నిజమయిన ఆరాధనకు సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. దేవుని పనే కదా చేస్తున్నాము, దేవుని పాటలే కదా పాడుతున్నాము, లేదా వింటున్నాము అనుకోవటం ఆరాధన కాదు. కేవలం జ్ఞానం కోసం దేవుని వాక్యం చదువకుండా, ఆత్మ శక్తి కోసం చదవాలి (2 కొరింథీయులకు 3:4-6). మన సమస్తమును పక్కన పెట్టి, అయన యందె దృష్టి నిలిపి అయన స్వరం వినటమే ఆరాధన. బైబిల్ లో మొదటి ఆరాధన చేసింది అబ్రాహాము. తనకు ఎంతో ప్రియమయిన కుమారుడు ఇస్సాకును దేవుడు తనకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రాహాము వెనుకాడ లేదు. ఆ సమయంలో అబ్రాహాము తన పని వారితో పలికిన మాటలు ఒక్కసారి చూడండి (ఆదికాండము 22:5) "నేను ఈ చిన్న వాడును వెళ్లి దేవునికి మ్రొక్కి (worship) వస్తాము" అన్నాడు. ఇక్కడ అబ్రాహాము తనకు ప్రియమయిన కుమారుణ్ణి దేవునికి అర్పించటం ఆరాధనగా పేర్కొన్నాడు. మరి మనకు ఇష్టమయినవి వదిలి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మనలో అహంకారం, జారత్వము, ధనాపేక్ష, క్రోధము, పేరు ప్రఖ్యాతులు ఇవ్వని కూడా మనకు ఎంతో ఇష్టమయిన కార్యములు కదా? వీటిని వదిలి పెడుతున్నామా? అయన పరిశుద్దాత్మ శక్తికై ఆరాటపడుతున్నామా? ముందు చెప్పుకున్నట్లుగా, దేవునికి కృతఙ్ఞతలు చెల్లించటం, అయన మేలులను తలచుకోవటం సంపూర్ణ ఆరాధన కాదు. ప్రతి స్థితియందు ఆయనకు మొక్కటం, అయన మీద ఆధారపడటం ఆరాధన అని చెప్పుకోవచ్చు. యోబు తన సమస్త సంపద నశించి, తన బిడ్డలందరు చనిపోయారని తెలియగానే ఏమి చేసాడు చూడండి! "యెహోవా ఇచ్చెను, యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక" అన్నాడు (యోబు 1:21). ఇక్కడ యోబు తనకు ఎంతో దుఃఖకరమయిన పరిస్థితి ఉన్న కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. మరియు ఈ సంగతులలో ఏ విషయమందు దేవుని మీద విసుగుపడి పాపం చేయలేదు. మరి మనం అటువంటి ఓర్పు కలిగి ఉన్నామా? దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తున్నామా? అదియే ఆరాధన. మనుష్యులయిన మనము ఆత్మ, జీవము, దేహము అను మూడు భాగములు కలిగి ఉన్నాము (1 థెస్సలొనీకయులకు 5:23). దేవుడు పరిశుద్దాత్మ రూపంలో మనలో ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆ ఆత్మకు నిలయం మన యొక్క దేహము. కనుక మన దేహమును పవిత్రముగా ఉంచుకోవాలి, అనగా అందులో జరిగే సమస్త పాప కార్యములు (గలతీయులకు 5:18-21) చేయకుండుట ద్వారా ఆత్మ చేత నడిపింపబడిన వారిగా ఉంటాము. మరియు మన దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుటమే ఆయనను ఆరాధించటము అని (రోమీయులకు 12:1) అని పౌలు గారు పరిశుద్దాత్మ ద్వారా తెలియజేసారు. మరియు క్రీస్తు యేసు నందు అతిశయపడుతూ, మన సొంత బలమును, తెలివిని విడిచి ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తోంది (ఫిలిప్పీయులకు 3:3). యోహాను 4: "24. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను." దయచేసి యోహాను సువార్త 4 వ అధ్యాయము పూర్తిగా చదవమని ప్రభువు పేరిట బ్రతిమాలుకొనుచున్నాము. ఈ వచనములలో యేసయ్య దేవుణ్ణి ఎలా ఆరాదించాలో సమరయ స్త్రీకి వివరిస్తున్నాడు. ఇక్కడ ఆ సమరయ స్త్రీ తన పాప జీవితమును యేసయ్య ముందు దాచుకోలేదు, అన్ని నిజాలు చెప్పింది, తన పాపములన్ని కూడా ఒప్పుకుంది. దేవుణ్ణి ఎలా ఆరాదించాలి అన్న విషయంలో సరయిన అవగాహనా లేకుండా ఉంది. అప్పుడు యేసయ్య "కొండ మీద కాదు మందిరములో కాదు, యదార్థముగా తండ్రిని ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధిస్తారని, అటువంటి వారినే తండ్రి కోరుకుంటున్నాడు" అని సెలవిస్తున్నాడు. ప్రియామయిన సహోదరి, సహోదరుడా! ఆరాధన విషయంలో నీకు ఉన్న అవగాహనా ఏమిటి? నీ పాపపు జీవితం ఒప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? పాటలు పాడటం, కేవలం మందిరములో దేవుణ్ణి ప్రార్థించటమే ఆరాధన అనుకుని అక్కడే ఆగిపోతున్నావా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యము తోనూ ఆరాధించాలని దేవుని వాక్యం చెపుతున్నది పాటిస్తున్నావా? ఆత్మతో అనగా కేవలం పెదవులతో కాకుండా, హృదానుసారముగా అయన ఆజ్ఞలు పాటిస్తూ జీవించటం. సత్యముతో అనగా ఎటువంటి స్థితికి భయపడకుండా, మన శక్తిని బట్టి కాకుండా కేవలం దేవునిపై విశ్వాసముతో కొనసాగటం. ఆరాధన అనేది, మన ప్రతి దిన చర్యలో కనపడాలి, అది మన విశ్వాస జీవిత విధానముగా అనుసరించాలి. దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!
మీరు పెద్దయ్యాక, మీలో చాలా మార్పులు సంభవిస్తాయి. కనిపించే మార్పుల నుండి-పెరిగిన ముడతలు వంటి- లైంగిక ప్రేరేపణలో మార్పుల వరకు మంచం వెచ్చగా ఉండదు. లైంగిక కోరికలో ఈ తగ్గుదల ఇంట్లో ఘర్షణను ప్రేరేపించవచ్చు. ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో తెలుసుకోవడం వాటిని ఊహించడంలో మీకు సహాయపడుతుంది. రండి, తెలుసుకోండి! మధ్యవయస్సులో వచ్చే లైంగిక ప్రేరేపణకు కారణాలు నడివయసులోకి వచ్చే జంటల్లో లైంగిక ప్రేరేపణలో మార్పులు సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గడం వల్ల సంభవిస్తాయని చెబుతారు. అవును, స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గుదల మరియు పురుషులలో టెస్టోస్టెరాన్ శృంగార కోరిక తగ్గడానికి తగినంత పెద్ద సహకారాన్ని కలిగి ఉంటుంది. రెండు హార్మోన్లు తగ్గడానికి కారణం వయస్సు కూడా ఒకటి అని నమ్ముతారు. లయోలా యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన మార్లిన్ మిచెల్, పునరుత్పత్తి సమస్యలలో నైపుణ్యం కలిగిన వైద్యురాలు. అతని ప్రకారం, సెక్స్ హార్మోన్ల క్షీణత మాత్రమే కాదు, సెక్స్ డ్రైవ్‌లో మార్పులు మానసిక కారణాల వల్ల కూడా సంభవించవచ్చు. భావోద్వేగ స్థాయి కూడా సంబంధం కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది సంబంధంలో మీరు పోషించే పాత్రలతో సంబంధం కలిగి ఉంటుంది. లైంగికత యొక్క నాలుగు భాగాలు మారుతాయని మరియు సన్నిహిత సంబంధాన్ని కొనసాగించడంలో సవాలుగా ఉండవచ్చని మిచెల్ వివరించాడు: 1. స్వీయ అవగాహన పెరుగుతున్న వయస్సు సాధారణంగా శారీరక పరిస్థితులలో మార్పులతో కూడి ఉంటుంది. బరువు పెరగడం, శరీర ఆకృతిలో మార్పులు మరియు ఫిట్‌నెస్ తగ్గడం తరచుగా మీకు తక్కువ మక్కువను కలిగిస్తాయి. ఫలితంగా, మీరు సెక్స్ చేసే మూడ్‌లో లేరు. ఈ అయిష్టత ఆత్మవిశ్వాసం లేకపోవడం, శారీరకంగా మునుపటిలా చురుగ్గా లేకపోవటం లేదా మరింత సులభంగా అలసట వల్ల రావచ్చు. వాస్తవానికి, ప్రేమలో సాన్నిహిత్యం ప్రారంభంలో కనిపించే సెక్స్ కోరిక ద్వారా బలంగా ప్రభావితమవుతుంది. ఈ మార్పులు మీ లైంగిక ప్రేరేపణపై ఎక్కువ కాలం ప్రభావం చూపకుండా ఉండటానికి, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే జీవితాన్ని సంతోషంగా స్వీకరించడానికి మరియు జీవించడానికి ప్రయత్నించండి. అలా చేస్తే జీవితం మరింత రంగులమయం అవుతుంది. 2. ప్రాధాన్యత వ్యత్యాసం మధ్య వయస్సులో, సాధారణంగా జంటలు సంబంధంలో వారి స్వంత ప్రాధాన్యతలను కలిగి ఉంటారు. మహిళలు తమ అవసరాలు మరియు స్వీయ సంరక్షణపై ఎక్కువ దృష్టి పెడతారు. దీని వల్ల మహిళలు తమ సృజనాత్మకత మరియు స్వీయ అభివృద్ధిని పెంచుకునే పనులను ఎక్కువగా చేస్తారు. ఇంతలో, మధ్య వయస్కులైన పురుషులు, సాధారణంగా పని మధ్య జీవిత సమతుల్యతను కోరుకుంటారు మరియు జీవితాన్ని ఆనందిస్తారు. వారు మరింత ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు మరియు వారి ఖాళీ సమయంలో వినోదాన్ని ఇష్టపడతారు. పరిస్థితులలో ఈ వ్యత్యాసం మీ సంబంధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, కేవలం లైంగిక ప్రేరేపణకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. దీని కోసం పని చేయడానికి, మీరు సంబంధంలో మంచి కమ్యూనికేషన్‌ను ఏర్పరచుకున్నారని నిర్ధారించుకోండి, తద్వారా ఎవరూ నిర్లక్ష్యం చేయబడలేదు. 3. లైంగిక కోరిక మధ్య వయస్సులో, మహిళలు మెనోపాజ్ వరకు పెరిమెనోపాజ్ అనే దశ ద్వారా వెళ్ళవచ్చు. ఈ దశలో, స్త్రీలు లైంగిక ప్రేరేపణలో చాలా ముఖ్యమైన మార్పును అనుభవిస్తారు. వారు పైకి ఉండవచ్చు.స్త్రీలు లైంగిక కోరిక లేదా లిబిడో కోల్పోవచ్చు మరియు సెక్స్ చేయకూడదనుకుంటారు. సెక్స్ చేయాలనే కోరిక తగ్గినప్పటికీ, నిజానికి ఉద్వేగం పొందే సామర్థ్యం లేదు. శాన్ డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో, మహిళల లైంగిక సంతృప్తి వయస్సుతో పెరుగుతుంది. చురుకుగా ఉన్నా లేదా సెక్స్ చేయకపోయినా. అదే సమయంలో, పురుషులలో లైంగిక కోరిక కూడా తగ్గుతుంది. అయినప్పటికీ, ఒక భాగస్వామికి స్థిరమైన లైంగిక కోరిక లేదా లిబిడోలో పెరుగుదల ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, సరిపోని సెక్స్ చేయాలనే కోరిక చాలా క్లిష్టమైన సవాలుగా ఉంటుంది. ఉత్తమ మార్గం గురించి మీ భాగస్వామితో మాట్లాడటానికి ప్రయత్నించండి. మీరు కొత్త వాతావరణాన్ని కూడా ప్రయత్నించవచ్చు, తద్వారా సెక్స్‌లో వెచ్చదనాన్ని కొనసాగించవచ్చు 4. లైంగిక ప్రతిస్పందన మధ్య వయస్కులైన జంటలు ఒకే సమయంలో భావప్రాప్తికి చేరుకోవడం కష్టంగా ఉంటుంది. భాగస్వామి భావప్రాప్తిలో ఆలస్యం ప్రేమలో అసంతృప్తి ఆవిర్భావానికి ముందడుగు కావచ్చు. ఇది మహిళలకు ఎక్కువగా జరుగుతుంది. ఇంతలో, పురుషులు అనుభవించే ఉద్వేగం యొక్క కష్టం సెక్స్ సమయంలో అంగస్తంభన వైఫల్యం వలన కలుగుతుంది. మళ్ళీ, ఇక్కడ కమ్యూనికేషన్ కీలకం. మహిళలు ఎక్కువ కాలం భావప్రాప్తి పొందుతారని అంటారు. అయినప్పటికీ, సెక్స్ సమయంలో తీవ్రమైన సంభాషణతో, పరస్పర సంతృప్తిని సాధించవచ్చు
పునర్వినియోగపరచలేని వైద్య ముసుగులు: “ముఖం, ముక్కు మరియు ముక్కుతో సంబంధాన్ని తొలగించండి = మరోసారి”, ఉపయోగించిన తర్వాత విస్మరించండి; మెడికల్ సర్జికల్ మాస్క్‌లు: ప్రతి 2 నుండి 4 గంటలకు మార్చండి. ముసుగు లోపలి భాగం తడిగా లేదా కలుషితంగా ఉంటే, దాన్ని వీలైనంత త్వరగా భర్తీ చేయాలి; KN95 / మెడికల్ ప్రొటెక్టివ్ మాస్క్: సాధారణంగా, ముసుగు దెబ్బతిన్నప్పుడు, మురికిగా లేదా శ్వాసకోశ నిరోధకత స్పష్టంగా పెరిగినప్పుడు, కొత్త ముసుగు స్థానంలో ఉండాలి. ముక్కు క్లిప్ దెబ్బతిన్నట్లయితే, హెడ్‌బ్యాండ్ వదులుగా ఉంటుంది, ముసుగు వైకల్యం / వాసన వస్తుంది, మొదలైనవి ఉంటే, దానిని సమయానికి మార్చాలి పోస్ట్ సమయం: జూలై -13-2020 మా ఉత్పత్తులు లేదా ధరల జాబితా గురించి విచారణ కోసం, దయచేసి మీ ఇమెయిల్‌ను మాకు పంపండి మరియు మేము 24 గంటల్లో సంప్రదిస్తాము.విచారణ
Day Celebrations (Telugu) , దినోత్సవాలు ( సేకరణ ): తెలుగు సినిమా జన్మదినం ,Telugu Cinema Day Celebration,Telugu Cinema Birthday skip to main | skip to sidebar Day Celebrations (Telugu) , దినోత్సవాలు ( సేకరణ ) మనం మన సంప్రదాయాన్నీ, మన సంస్కృతనీ ఎలాగైతే పండగలను చేసుకోవాలని ఆరాటపడతామో, అందులో పదోవంతు – “నా దేశం” అన్న భావనలో ఉంటే, ఎందుకు ఈ దినోత్సవాలు? అన్న విషయం అర్థమౌతుందని నా అభిప్రాయం. స్వతంత్ర్యం అంటే ఏమిటి? దేశమంటే ఏమిటి? ఈదేశాన్ని ప్రేమిస్తే తక్కిన దేశాల్ని ద్వేషించాలా? దేశమా – మానవత్వమా? అనికాదు , దినోత్సవాలు ద్వార గత స్ముతులను జ్ఞాపకం చేసుకోవడమే . చరిత్ర తెలుసు కొని మన జీవిత విధానము సరియైన మార్గం లో సాగించడమే నా అభిప్రాయము. Thursday, May 3, 2012 తెలుగు సినిమా జన్మదినం ,Telugu Cinema Day Celebration,Telugu Cinema Birthday గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (.....) - తెలుగు సినిమా జన్మదినం - Telugu Cinema Birthday- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఉల్లాసపరిచేవి సినిమాలు. నేడు సినిమాలు చూడనివారు ఉండరంటే అతి శయోక్తి కాదు. ఒకొ్కక్కరికీ ఒక రకమైన చిత్రాలంటే ఇష్టం. కుటుంబ కథా చిత్రాలు, హారర్‌ సినిమాలు, యాక్షన్‌ సినిమాలు, లవ్‌, రొమాన్స్‌ చిత్రాలు...వంటివి ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్నారుు. ఈ నేపథ్యంలో అసలు తెలుగులో తొలి టాకీ చిత్రం ఏదన్న విషయం చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. మూకీ చిత్రాల కాలం పోరు తెలుగులో వచ్చిన తొలి టాకీ చిత్రం ''భక్త ప్రహ్లాద''. ఈ సినిమా 1931 సంవత్సరం సెప్టెంబర్‌ 15న విడుదలైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్‌ 15నాడు ‘తెలుగు సినిమా జన్మదినం’ను జరుపుకుంటున్నారు. 80వ తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకున్నారు . భారతీయ చలనచిత్ర పరిశ్రమను తీసుకుం టే మూకీల కాలం పోయి టాకీ సినిమాలు వచ్చినవి 1931లో. 1931 మార్చి 14న ముంబయిలోని మెజిస్టిక్‌ థియేటర్‌లో విడులైన ''ఆలమ్‌ ఆరా'' సినిమాయే తొలి భారతీయ టాకీ చిత్రం. ముంబయిలోని ఇంటీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ అధినేత అర్దేషిర్‌ ఎం.ఇరానీ ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ఇక ఈ సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత దక్షిణాదిన టాకీ సినిమా విడుదలైంది తొలి టాకీ సినిమా... తెలుగులో వచ్చిన తొలి టాకీ సినిమా భక్త ప్రహ్లాద. ఈ సినిమా 1931 సెప్టెంబర్‌ 15న విడుదలైంది. అప్పటి నుంచి టాలీవుడ్‌లో సెప్టెంబర్‌ 15న ప్రతి ఏటా తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి 80 సంవత్సరాల తెలుగు సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇకపై ప్రతి సంవత్సరం సినిమా కార్మికులకు ఈరోజున సెలవు దినంగా ప్రకటించారు. భక్త ప్రహ్లాదసినిమాలో ప్రహ్లాదగా మాస్టర్‌ కృష్ణారావు, లీలావతిగా సురభి కమలాబాయి, హిరణ్యకశిపుడుగా వి.వి.సుబ్బారావు నటించారు. ఇక తొలి తెలుగు, తమిళ టాకీల సినిమాలకు దర్శకుడు హెచ్‌.ఎం.రెడ్డి. తమిళ టాకీ సినిమా కాళీదాస్‌ 1931 అక్టోబర్‌ 31న విడుదలైంది. ఆ తర్వాత హెచ్‌.ఎం.రెడ్డి తన మకాంను ముంబయికి మార్చి దర్శక నిర్మాత అర్దేషిర్‌ ఎం.ఇరానీ వద్ద సహాయకుడిగా పనిచేశారు. ఇరానీ నిర్మించిన పలు టాకీ చిత్రాలకు హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక మూకీ రోజుల్లో ముంబయిలో ఉన్న నటుడు ఆ తర్వాత దర్శక, నిర్మాతగా మారిన ఎల్‌.వి.ప్రసాద్‌ ఆలమ్‌ ఆరా సినిమాలో నటించడం విశేషం. ఆయన హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్కున్న తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాదలో సైతం నటించారు. తొలి డిటెక్టివ్‌ చిత్రం... తెలుగులో తొలి డిటెక్టివ్‌ చిత్రం ''గూడాచారి 116''. 1967లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సూపర్‌స్టార్‌ కృష్ణగా హీరోగా చేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్‌గా హీరో కృష్ణతో పలు చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఆ కాలంలో ప్రేక్షకులను మైమరపించింది. ఈ సినిమాకు దర్శకుడు ఎం.మల్లిఖార్జునరావు, నిర్మాత డూండి. కృష్ణతో జంటగా జయలలిత హీరోయిన్‌గా చేయగా రాజనాల, ముక్కామల తదితరులు నటించారు. తొలి కలర్‌ సినిమా... తెలుగులో వచ్చిన తొలి కలర్‌ సినిమా ''లవకుశ''. సి.పుల్లయ్య, సి.ఎస్‌.రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సముద్రాల రాఘవాచార్యులు సినిమాకు కథ రాశారు. 1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఆ కాలంలో బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తమిళం, కన్నడంలోకి సైతం డబ్‌ చేశారు. సినిమాలో ఎన్టీరామారావు, అంజలి దేవి, టి.ఎల్‌.కాంతారావు నటించారు. సంగీతాన్ని ఘంటసాల సమకూర్చారు. తొలి స్కోప్‌ సినిమా... తెలుగులో తొలి సినిమా స్కోప్‌ చిత్రం ''అల్లూరి సీతారామరాజు''. ఈ చిత్రం 1974 మే 1న విడుదలైంది. సూపర్‌స్టార్‌ కృష్ణ తన సొంత బ్యానర్‌ పద్మాలయపై దీన్ని రూపొందించారు. అల్లూరి సీతారామరాజు గా కృష్ణ అద్భుతంగా నటించారు. ఈ చిత్రానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించగా మహారథి త్రిపురనేని కథను సమకూర్చారు. ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతలు- తొలి సినిమా రాజా హరిచంద్ర నిర్మించిన సాహసి దాదా సాహెబ్‌ ఫాల్కే- 80 సంవత్సరాల తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతలు ఎందరో ఉన్నారు. సినీ నటుడు, దర్శక నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌, నిర్మాత బి.నాగిరెడ్డి, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సినీ నిర్మాత డి.రామానాయుడులు ఈ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు. బి.నాగిరెడ్డి (B.Nagi Reddy)... బి.నాగి రెడ్డి చెన్నైలో విజయ వాహిని స్టూడియోను నిర్మిం చారు. ఆ కాలంలో ఆసియాలోనే అతిపెద్ద స్టూడియోగా ఇది పేరుగాంచింది. నాగిరెడ్డి పలు సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. ఎల్‌.వి.ప్రసాద్‌...(lv_prasad) సినీ నటుడు, దర్శక నిర్మాత అయిన ఎల్‌.వి.ప్రసాద్‌ అసలు పేరు అక్కినేని లక్ష్మీ వర ప్రసాద రావు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు 1982లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందజేసింది. ప్రసాద్‌ ప్రొడక్షన్‌ను నెలకొల్పిన ఎల్‌.వి.ప్రసాద్‌ హిందీలో మిలన్‌, ఖిలోనా, ససురాల్‌, ఏక్‌ దూజే కె లియే వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి ఎంతో పాపులారిటీ సంపాదించారు. అక్కినేని నాగేశ్వరరావు...(Akkineni-nageswara-rao) : టాలీవుడ్గలో 69 సంవత్సరాల సినీ ెకరీర్‌లో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు. 1941 నుంచి ఆయన సినిమాల్లో నటిస్తుండడం విశేషం. తెలుగు సినిమా జన్మించిన 10 సంవత్సరాల కాలం నుంచి ఆయన టాలీవుడ్గలో కొనసాగుతున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రేమాభిషేకం సినిమా హైదరాబాద్‌లో 533 రోజులు ఆడడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావుకు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు(1990), పద్మశ్రీ (1968), పద్మభూషణ్‌(1988), పద్మ విభూషణ్‌ (2011) తదితర అవార్డులు దక్కాయి. డి.రామానాయుడు.(Ramanaidu) : భారతదేశ సినీ రంగంలో డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు సినీ నిర్మాతగా ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఆయన ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ అవార్డును 2009లో దక్కించుకున్నారు. ఇక అత్యధికంగా సినిమాలను నిర్మించిన సినీ నిర్మాతగా ఏకంగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించారు. తెలుగు సినిమాలేగాకుండా హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ సినిమాలను సైతం నిర్మించి పేరుతెచ్చుకున్నారు. గిన్నిస్‌ బుక్‌లో... గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించిన సినీ ప్రముఖులు టాలీవుడ్‌లో కొందరున్నారు. వీరిలో దర్శకరత్న దాసరి నారాయణరావు, ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు, సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల, బ్రహ్మానందంలకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటుదక్కింది. బ్రహ్మానందం.(Brahmanandam) : హాస్యనటుడు బ్రహ్మానందం గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బ నటించే బ్రహ్మానందం తెలుగు చిత్రాల్లో 850 చిత్రాల కు పైగా చేసి ఏకంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు సంపా దించారు. ఒకే భాషలో ఇన్ని చిత్రాలు ఏ నటుడు చేయక పోవడం విశేషం. కేంద్ర ప్రభు త్వం ఆయనకు పద్మ శ్రీ అవా ర్డును, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ను ప్రదానం చేసింది. విజయనిర్మల.(Virmala) : అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ఆమె 47 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ హీరో కృష్ణ సతీమణి అయిన విజయనిర్మల భర్త ప్రోత్సాహంతో మహిళా దర్శకురాలిగా ఎంతో పేరుతెచ్చుకున్నారు. ఇక సినీ హీరోయిన్‌గా ఆమె పలు విజయవంతమైన సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించారు. తెలుగు సినీ రంగంలో చేసిన కృషికి గాను ఆమె 2008లో రఘుపతి వెంకయ్య అవార్డును దక్కించు కున్నారు. దాసరి నారాయణరావు(Dasari-narayanarao) : సినీ దర్శకుడిగా,నిర్మాతగా, రాజకీయనాయకుడిగా పేరుతెచ్చుకున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. 150 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన 53 సినిమాలను నిర్మించారు. ఇక 250 సినిమాలకు మాటలు రాయడమే కాకుండా పాటలు కూడా రాశారు. తాత మనవడు, స్వర్గం నరకం, మేఘ సందేశం, మామగారు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు ఆయనకు అవార్డులను తెచ్చిపెట్టాయి. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా దాసరి నారాయణరావు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదిం చారు.
బాబుకు ఇవే చివరి ఎన్నికలు.. జీవితంలో మళ్లీ సీఎం కాలేడు చంద్రబాబుకు బీసీలు బైబై పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ అమలుకు సన్నద్ధం కండి వ్యవసాయ రంగానికి పెద్దపీట వ్యర్థాల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన పెరగాలి మా ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు సంబంధం లేదు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన ఈనెల 7న "జయహో బీసీ మహా సభ" స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని కలిసిన ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు You are here హోం » Others » గాలికొదిలిన గిరిజన సంక్షేమం.. గాలికొదిలిన గిరిజన సంక్షేమం.. 22 Oct 2018 1:04 PM మోసపూరిత హామీలతో గద్దెనెక్కి ప్రజలను కష్టాలోకి నెట్టారు.. చంద్రబాబు పాలనపై వైయస్‌ఆర్‌సీపీ నేతల ఆగ్రహం.. విజయనగరంః రాష్ట్రంలో ఉన్న బడుగు,బలహీనవర్గాలు తీవ్ర ఇబ్బందులు,కష్టాలు ఎదుర్కొంటున్నారని సాలూరు నియోజకవర్గానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో గద్దె నెక్కి ప్రజలను కష్టాల్లోకి నెట్టారని మండిపడ్డారు. గిరిజనులందరూ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. గిరిజనులకు పింఛన్లు,రేషను,గృహాలు లేని పరిస్థితి వుందన్నారు. రాజన్న రాజ్యంలోని సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.ఏజెన్సీలో విషజ్వరాలతో గిరిజనులు మృత్యువాత పడుతున్న టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే రాజేందర్‌ ముందుకొచ్చి రాజీనామాకు సిద్ధమైతే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కదలిక వచ్చి తూతూమంత్రంగా చర్యలు చేపట్టిందన్నారు. ఒరిస్సా,ఆంధ్రలకు చెందిన 22 ఉమ్మడి వివాదస్పద గ్రామాలు ఉన్నాయని గతంలో వైయస్‌ఆర్‌సీపీ బృందం ఆ గ్రామాల్లో సందర్శించామని అక్కడ గిరిజనులు ఒరిస్సా ప్రభుత్వం అందించిన సౌకర్యాలు గురించి చెప్పారే తప్ప టీడీపీ ప్రభుత్వం కనీసం సౌకర్యాలు కూడా అందించలేదని గిరిజనులు చెప్పారన్నారు.దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో అందించిన సంక్షేమ పథకాలే తప్ప నేడు గిరిజనులకు ఏవిధమైన సంక్షేమం అందడంలేదన్నారు. సాలూరు మున్సిపాల్టీలో కూడా ఆసుప్రతిలో సరైన సౌకర్యాలు లేవన్నారు. వంద పడకలు ఆసుప్రతి నిర్మిస్తామని గత ఐదు సంవత్సరాలుగా హామీలే తప్ప ఇప్పటివరుకూ జరగలేదన్నారు. సాలూరులో ఆరోగ్యపరంగా చూస్తే చాలా అధ్వాన్నంగా ఉందన్నారు.రోగాలు ముసురుకుంటున్నా పట్టించుకునే నాయకుడు లేడరన్నారు. విషజ్వరాలు వ్యాపిస్తే వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు రాజన్నదొర సొంత నిధులు ఖర్చుపెట్టి వైద్యం చేయించారన్నారు.వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయితే సాలూరు ఆసుప్రతిని వందపడకల ఆసుప్రతిగా అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
హైదరాబాద్‌ : మేం గుర్తించనే గుర్తించం అంటూ కౌలురైతుల పట్ల రాష్ట్రప్రభుత్వం మరోమారు తన వివక్ష ప్రదర్శిం చింది. వాస్తవసాగుదారులను పూర్తిగా విస్మరించి రాష్ట్రంలోని 14లక్షలకుపైగా ఉన్న కౌలురైతుల కుటుం బాలకు తీరని అన్యాయం చేసింది. వీరంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీల్లోని పేదలే. ఇప్పటికే రైతుబంధు, వ్యవసాయరుణాలు, ఎరువులు, విత్తనసబ్సిడీలు లభించక కౌలురైతులు తీవ్రఇక్కట్లు ఎదుర్కొంటు న్నారు. ఇవన్నీ బయట కొనుక్కోవాల్సిందే. సాగువ్యయానికి తోడు కౌలు భారం తడిసిమోపడవుతున్నది. కొందరు కౌలురైతులు అప్పుల భారంతాళలేక ఆత్మహత్యలూ చేసుకుంటు న్నారు. రాష్ట్రంలో అసలు కౌలు రైతులే లేరన్నట్టుగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌కి గతేడాది నేషనల్‌ క్రైం బ్యూరో నివేదిక ప్రకటించిన 118 మంది కౌలు రైతుల ఆత్మహత్యలు కనిపించకపోవడం దారుణం. రాష్ట్రంలో 14 లక్షలకుపైగా కౌలు రైతులున్నట్టు రైతు సంఘాలు, పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే 50 లక్షల మంది దాకా ఉంటారు. వీళ్లంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతుల్లో ఆర్థికంగా అత్యంత వెనుక బడిన వారే. భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో సాగు విస్తీర్ణం కోటీ 28 లక్షలు కాగా 30 శాతానికిపైగా కౌలుదారులే సాగుచేస్తున్నారని గణాంకాలే చెబుతున్నాయి. ఇవి కండ్లకు కొట్టచ్చినట్టు కనిపిస్తున్నా…’గతంలో జమీందారులు, జాగీర్దార్లు ఉన్నప్పుడు సాగుదారుల రక్షణ కోసం కౌల్దారీ రక్షిత చట్టాలు తీసుకొచ్చారు. వాళ్లే లేనప్పుడు ఈ చట్టాలెందుకు?’ అని అసెంబ్లీ సాక్షిగా సీఎం మాట్లాడటం అంటే రాష్ట్రంలోని 50 లక్షలకుపైగా మందిని విస్మరించడమే. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులే 95 శాతానికిపైగా ఉండగా ఇంకా కౌలుదారులు ఎక్కడున్నారు? అని సీఎం మాట్లాడటంపైనా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ సామాజిక తరగతికి చెందిన 17,96,622 కుటుం బాలున్నాయి. రాష్ట్ర జనాభాలో 18శాతం. వీరిలో 11,99,015 కుటుంబాలకు(గ్రామాల్లో 7,88,903 కుటుంబాలు, పట్టణాల్లో 4,10,112 కుటుంబాలు) భూమి లేదని తేలింది. ఆ లెక్కల ప్రకారమే ఎస్టీ కుటుంబాలు 9,80,808(రాష్ట్ర జనాభాలో 10 శాతం) ఉండగా 4,62,829 కుటుంబాలకు (గ్రామాల్లో 3,79,208 కుటుంబాలకు, పట్టణాల్లో 83,619 కుటుంబాలకు) భూమి లేదు. వీరిలో పట్టణప్రాంతాలలో నివసించేవారిని మినహాయిస్తే మిగతా వారిలో ఎక్కువగా భూములను కౌలుకు తీసుకుని, కూలినాలి చేసి బతికేవారే. కౌలురైతులలో ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని పేదలేనని అవగతం అవుతున్నది. కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతుల్లోని పేదలకు అన్యాయం చేయడమే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కొడుకులకు ఉద్యోగాలు, ఇతరత్రా సాకులు చూపి 3లక్షల దళిత కుటుంబా లకు మూడెకరాల చొప్పున కొనిస్తానని చెప్పింది. ఎస్టీల్లోనూ లక్ష కుటుంబాలను ఆదుకుంటామని చెప్పింది. ‘ఎస్సీలందరికీ మూడెకరాలను పంచుతాం. మూడెకరాల లోపు వారికి కూడా మూడెకరాలు ఉండేటట్టు చేస్తాం’ అని చెప్పిన సీఎం కేసీఆర్‌నే శాసనసభలో ప్రభుత్వం వద్ద భూమే లేదు..రాబోయే సంవత్సరాలలో భూ పంపిణీ ఉండదని తేల్చేయడం అంటే దళితులను వంచించడమే. కౌలు దారులు నష్టపోతున్నదిలా.. 1971 పాసుపుస్తకాల చట్టంలోని సెక్షన్‌ 26 పట్టేదారులతో పాటు కౌలుదారులకు తాకట్టు పెట్టుకున్నవారికి వాస్తవ సాగుదారులకు స్వాధీనపు పాసుపుస్తకం ఇవ్వాలని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎత్తేసింది. దీనివల్ల కౌలుదార్లకు తీవ్ర నష్టం జరుగుతున్నది. ఇప్పటికే పట్టేదారు పాసుపుస్తకాలలో వాస్తవ సాగుదారు కాలం తీసేయడం వల్ల కౌలు రైతులు రైతుబంధు, సాగు రుణాలకు నోచుకోవడం లేదు. సబ్సిడీ ఎరువులు, విత్తనాలు కూడా దక్కట్లేదు. సాగు కోసం కౌలుదారులు అప్పులు చేయాల్సిన పరిస్థితి. దీని ప్రతి ఏటా పంట పండినా పండకపోయినా ఎకరాకు (భూమి నాణ్యత, పంట దిగుబడి ఆధారంగా) రూ.8 వేల నుంచి 15 వేల వరకు కౌలు కడుతున్నారు. కౌలు రైతులు ఎక్కువగా మెట్టపంటలనే సాగుచేస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. వర్షాలు అతిగా పడ్డా, పడకపోయినా కౌలు రైతు నష్టపోవాల్సిందే. అందుకే రైతు ఆత్మహత్యల్లో ఎక్కువగా కౌలు రైతులే ఉంటున్నారు. నేషనల్‌ క్రైం బ్యూరో లెక్కల ప్రకారం గతేడాది రాష్ట్రంలో 118 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లెక్కలోకి రాని మరణాలెన్నో? కౌలు రైతుల ఇక్కట్లు కండ్లకు కట్టినట్టు కనపడుతున్నా ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం దారుణం. కౌలు రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్‌ వినిపిస్తున్నది. అలాగే కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి వారికి కూడా సాగు కోసం రుణాలు, రైతుబంధు అందించేలా చూడాల్సిన గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అప్పుడే మూడున్నర కోట్ల జనాభాలోని 50 లక్షలకుపైగా మందికి న్యాయం చేసినట్టు అవుతుంది. కౌలు రైతులను ఆదుకోవాలి : టి.సాగర్‌, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలోని కౌలురైతులను ప్రభుత్వం గుర్తించకపోవడం తీవ్ర అన్యాయం. వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని పేదలే. 2011లో తీసుకొచ్చిన భూ ఆధీకృత రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులకు లోన్ల కోసం కార్డులివ్వాలి. దీని ద్వారా కౌలు రైతులకు రుణాలు, సబ్సిడీలు లభిస్తాయి. కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ చట్టానికి తూట్లు పొడిచింది. కనీసం ఆచట్టం ప్రకారమైనా కౌలు రైతులకు మేలు చేస్తే బాగుంటుంది.
ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఓ ప్రత్యేక స్థానం ఉన్న తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టుకుని పాల్గొని, అటుపైన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన కమ్యూనిస్టు పార్టీ నేత మల్లు స్వరాజ్యం ఆత్మకథ 'నా మాటే తుపాకి తూటా'. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ పుస్తకం స్వరాజ్యం స్వీయ రచన కాదు. బుక్ ట్రస్ట్ తరపున రచయిత్రులు విమల, కాత్యాయని స్వరాజ్యాన్ని ఇంటర్యూ చేసి, ఆమె చెప్పిన వివరాలన్నింటినీ ఓ క్రమ పద్ధతిలో గ్రంధస్తం చేసి రూపు దిద్దిన పుస్తకం. ఇంటర్యూ చేసే నాటికి స్వరాజ్యం వయసు ఎనభై ఆరేళ్ళు. తన చిన్నప్పటి కబుర్ల మొదలు, రహస్య జీవితపు రోజుల విశేషాల వరకూ ఆవిడ జ్ఞాపకం చేసుకుని వివరంగా చెప్పిన తీరు అబ్బురమనిపిస్తుంది. ఉద్యమం-సంసారం అనే రెండింటినీ ఆవిడ సమన్వయం చేసుకున్న తీరునీ వివరంగా చిత్రించారీ పుస్తకంలో. నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో ఓ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు స్వరాజ్యం. పుట్టిన సంవత్సరం 1930 లేదా 31. నాటి భూస్వాముల కుటుంబాల్లో ఆడపిల్లలకి ఆత్మరక్షణ పద్ధతుల మొదలు, ఎస్టేట్ నిర్వహణకు అవసరమైన శిక్షణ వరకూ చిన్ననాడే అందించే వారట. దొరల మధ్య ఉండే స్పర్ధ ఇందుకు కారణం అంటారామె. పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనే అయినా ఇంట్లో వామపక్ష రాజకీయ వాతావరణం ఉండడం, ముఖ్యంగా తన అన్న భీమిరెడ్డి నరసింహా రెడ్డి ప్రభావంతో ఉద్యమంలో అడుగుపెట్టానంటారు స్వరాజ్యం. పదకొండేళ్ల వయసులో ఉద్యమంలో అడుగుపెట్టిన ఆమె, ఎన్నడూ వెనుతిరిగి చూడలేదు. వివాహానంతరం, పిల్లల పెంపకం నిమిత్తం ప్రజా జీవితానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఉక్కిరిబిక్కిరయ్యారు కూడా. మొత్తం పుస్తకంలో అత్యంత ఆసక్తికరంగా అనిపించే అధ్యాయాలు నిజాం కి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలని వివరించేవి. స్వరాజ్యం స్వయంగా తుపాకీ పట్టి గెరిల్లా పోరాటంలో పాల్గొనడమే కాకుండా ఒక దళానికి నాయకత్వం వహించారు కూడా. గిరిజనుల నమ్మకాన్ని సంపాదించుకోడం మొదలు, పోలీసుల రాకని ఆనవాలు పట్టి ఎదురు దాడులు చేయడం, పోలీసులు చుట్టుముట్టినప్పుడు నేర్పుగా తప్పించుకోడం లాంటి సన్నివేశాలు ఊపిరి బిగపట్టి చదివిస్తాయి. అటు నిజాం, ఇటు స్థానిక దొరలూ కూడా అత్యంత బలవంతులు కావడంతో పోరాటం ఢీ అంటే ఢీ అన్నట్టుగా సాగింది. ఆయుధాలు సమకూర్చుకోడం మొదలు, రహస్యంగా డెన్ లు ఏర్పాటు చేసుకోడం, ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేస్తూ పోరాటాన్ని సాగించడం.. ఈ వివరాలన్నీ అత్యంత ఆసక్తికరంగా చెప్పారు స్వరాజ్యం. పోరాట విరమణ (1951) అనంతర కాలం స్వరాజ్యం లాంటి గెరిల్లా దళ సభ్యులకి నిజంగా గడ్డు కాలమే. దాదాపు పదేళ్ల పాటు అడవుల్లో తిరుగుతూ ఒక లక్ష్యం కోసం పని చేసిన వాళ్ళకి ఉన్నట్టుండి చేయడానికి ఏపనీ లేకుండా పోవడం అన్నది ఊహకి అందని సమస్య. అయితే స్వరాజ్యానికి కాల్పులు మాత్రమే కాదు, జన రంజకంగా ఉపన్యాసాలు చేయడమూ తెలుసు. పార్టీ సభల్లో ఉపన్యాసాలు ఇస్తూ తనని తాను యాక్టివ్ గా ఉంచుకున్నప్పటికీ, పూర్తి స్థాయిలో పనిచేయలేక పోతున్నానన్న బాధ ఆమెని వేధించింది. ఇదే విషయాన్ని పార్టీ నాయకుడు చండ్ర రాజేశ్వర రావు దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లారు కూడా. ఉద్యమ సహచరుడు వీఎన్ (మల్లు వెంకట నరసింహా రెడ్డి) ని వివాహం చేసుకున్నాక కొన్నేళ్ల పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. ఆ రోజులు మరింత దుర్భరం అంటారు స్వరాజ్యం. కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలాక సీపీఎం వైపు నిలబడ్డ స్వరాజ్యం, పార్టీ కార్యకలాపాల ద్వారా ప్రజల్లోకి వచ్చారు. మహిళా సమస్యలతో పాటు, రైతు సమస్యలని భుజాన వేసుకున్నారు. ఓ పక్క ముగ్గురు పిల్లల పెంపకం బాధ్యతలు చూస్తూనే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు, ఈమె వేషధారణ చూసి అక్కడి కావలి వారు ఎమ్మెల్యే అంటే నమ్మకం కలగక, లోపలికి అనుమతించలేదట! అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల సీపీఎం పూర్తి వ్యతిరేక వైఖరి తీసుకోడంతో, ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పటికీ ఉద్యమాలు, పోరాటాలు కొనసాగాయి. ఈ విశేషాలతో పాటు సమాంతరంగా, తన పుట్టిల్లు, మెట్టింటి విశేషాలు, ఆస్తుల పంపిణీ తాలూకు గొడవలు, పిల్లల పెంపకం, వాళ్ళ చదువులు ఇత్యాది విషయాలనే సమాంతరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ పుస్తకాన్ని స్వరాజ్యం స్వయంగా రాయలేదన్న లోపం చాలాచోట్ల కనిపిస్తుంది. వివరంగా రాయాల్సిన విషయాలని చెప్పీ చెప్పనట్టు చెప్పడం, కొన్ని విషయాలని పూర్తిగా దాటవేయడం గమనించినప్పుడు ఆమే స్వయంగా రాసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. దాటవేత - ప్రశ్న సరిగా లేకపోవడం వల్లనా, ఆమె మరిచిపోవడం వల్లనా, లేక ఉద్దేశపూర్వకమా అన్న ప్రశ్న రెండుమూడు చోట వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం పూర్వాపరాలని గురించి అవగాహనా లేని వారికి, 'మలిమాట' పేరుతో ఫెమినిస్టు చరిత్రకారిణి ఉమా చక్రవర్తి రాసిన పద్దెనిమిది పేజీల వ్యాసం అవసరమైన సమాచారాన్ని ఇస్తుంది. ఆత్మకథలో అవసరమైన చోట్ల వ్యక్తులు, సంఘటనలకు సంబంధించిన ఫుట్ నోట్స్ ఇచ్చి ఉంటే పాఠకులకి మరింత ఉపయుక్తంగా ఉండి ఉండేది. హెచ్ బీటీ ప్రచురించిన ఈ 138 పేజీల పుస్తకం వెల రూ. 120. చదువుతుంటే కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 'నిర్జన వారధి' గుర్తురాక మానదు. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 9:20 PM 2 కామెంట్‌లు: లేబుళ్లు: సాహిత్యం బుధవారం, ఆగస్టు 04, 2021 ఒక వైపు సముద్రం కావేరి, కస్తూరి, మాధురి, గోదావరి ఈ నలుగురూ అక్కాచెల్లెళ్లు. వీళ్ళకి ఒక తమ్ముడు మంజునాథ. కస్తూరి కూతురు రత్న, గోదావరి కూతురు సునంద. కస్తూరి ఆడపడుచు కొడుకు పురందర, ఇతను తన చిన్ననాడే తన తండ్రిని పోగొట్టుకున్నాడు. ప్రధానంగా కస్తూరి కుటుంబం, కొంచంగా కావేరి కుటుంబం పురందర చదువుకి సాయం చేస్తాయి. చదువు పూర్తవుతూనే మంజునాథ సాయంతో ఉద్యోగస్తుడవుతాడు పురందర. రత్నని పురందరకి ఇచ్చి పెళ్లి చేయాలని కస్తూరి సంకల్పం. అటు పురందర తల్లి, ఇటు కావేరి కూడా ఇది చాలా సహజమైన విషయంగానే భావిస్తారు. పురందర కాదంటాడని ఎవరూ అనుకోరు. ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే పరిస్థితులు కూడా అతనికి ఉండవు. ఇక పెళ్లి జరగడమే తరువాయి అనే సందర్భంలో, "పురందరని సునందకు ఎందుకు చేసుకోకూడదు?" అన్న ఆలోచన వస్తుంది గోదావరికి. వచ్చిన ఆలోచన ఆమెని నిలవనివ్వదు. పురందర సుగుణాలు ఇందుకు ఒక కారణమైతే, కస్తూరి కుటుంబం పట్ల గోదావరికి ఉన్న విముఖత మరో కారణం. కావేరితో కూడా సంప్రదించకుండా రహస్యంగా తన పని ప్రారంభిస్తుంది. అప్పటివరకూ కార్యసాధకురాలిగా పేరు తెచ్చుకున్న గోదావరి ప్రయత్నం ఏమైంది? తదనంతర పరిణామాలు ఆ కుటుంబాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో వివరించే నవలే 'ఒక వైపు సముద్రం.' వివేక్ శానభాగ కన్నడ నవల 'ఒందు బది కడలు' కి రంగనాథ రామచంద్రరావు తెలుగు అనువాదం. కావేరి ఇంటి పొరుగున ఉండే వితంతువులైన అత్తాకోడళ్లు పండరి-యమునల పెరట్లో నింపాదిగా మొదలయ్యే కథనం, ఒక్కో పాత్ర పరిచయంతోనూ వేగం పుంజుకుంటూ సగానికి వచ్చేసరికి పుస్తకం పూర్తి చేసి కానీ పక్కన పెట్టలేని బలహీనతకి లోనుచేస్తుంది పాఠకుల్ని. కథకి కేంద్రం కుటుంబ రాజకీయాలు అయినందువల్ల పాత్రల చిత్రణలో ఎంతో శ్రద్ధ చూపించారు రచయిత. కథలో ప్రధానమైన మలుపులన్నింటికీ కారణాలు చిన్నవే అయి ఉండడం, వాటిని రచయిత ఎంతో నేర్పుగా చెప్పడం నవల ఆసాంతమూ ఆశ్చర్య పరిచే విషయం. ఒక్క పురందర మాత్రమే కాక, చిన్నాపెద్దా పాత్రలన్నీ కూడా పాఠకులకి గుర్తుండిపోతాయి. పాత్రలు తీసుకునే నిర్ణయాలు - క్షణికావేశంలో తీసుకున్నవి కూడా - ఎక్కడా అసహజం అనిపించవు. ఉత్తర కర్ణాటక సముద్ర తీరంలోని గ్రామాలు, పట్టణాల్లో సాగే కథ ఇది. కథాకాలం ఇప్పటికి దాదాపు ఓ యాభై ఏళ్ళ క్రితానిది. పండరీబాయి కథా నాయికగా నటించిన కొత్త సినిమా విడుదలవ్వడం మినహా కథా కాలానికి సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు రచయిత. నిజానికి ఇది ఏ కాలంలో అయినా జరగడానికి అవకాశం ఉన్న కథే. ఒక చోటునుంచి మరో చోటికి వెళ్ళడానికి బస్సుతో పాటు పడవ ప్రయాణమూ తప్పనిసరి. ఒకపక్క కొండలు, మరోపక్క సముద్రం తాలూకు 'ఉక్కపోత' పాఠకులకి అనుభవమవుతుంది. నవల మొదటి సగంలో కథ పురందర చుట్టూ తిరిగినా, రెండో సగంలో ఎక్కువ భాగం అతని స్నేహితుడు యశవంత చుట్టూ తిరుగుతుంది. చదువు తర్వాత నాటకాల్లోకి వెళ్లిన యశవంతకి అక్కడ ఎదురయ్యే అనుభవాలు, నాటి కన్నడ నాటక సమాజాల పనితీరుని కళ్ళముందు ఉంచుతాయి. కేవలం పురందర, యశవంతలది మాత్రమే కాదు. నవల్లో ఒక్కో పాత్రదీ ఒక్కో కథ. ప్రతీ కథకీ ఆద్యంతాలు ఉంటాయి. కొన్ని కథల్లో ఇవి విశదంగా ఉంటే, మరికొన్ని కథల్లో క్లుప్తంగా ముగుస్తాయి. కన్నడనాటి సముద్రపు పల్లెటూళ్లలో జరిగే కథ అవ్వడం వల్ల అక్కడక్కడా 'మరల సేద్యానికి' గుర్తొస్తుంది. అయితే, ప్రాంతాలు మినహా, కథల్లో ఎక్కడా పోలిక లేదు. మధ్యతరగతి సమాజం పాటించే కొన్ని విలువలు, స్నేహాలు, బంధుత్వాలు, అంతర్వాహినిగా డబ్బు చూపించే ప్రభావం వీటన్నింటినీ చాలా నిశితంగా చిత్రించారు రచయిత. పురందర విషయానికి వస్తే, కేవలం డబ్బు మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచీ పరాయి పంచన, మరొకరి దయా దాక్షిణ్యాలతో పెరిగిన వాడు అవ్వడం వల్ల ఆత్మగౌరవమూ ముఖ్యమైన విషయమే. కష్టపడి ఓ జీవితాన్ని నిర్మించుకున్నాక "ఇంతకీ నేను సాధించింది ఏమిటి?" అన్న విచికిత్సలో పడతాడు. అనువాదం చాలావరకు సరళంగానే సాగింది. పాత్రలు. ప్రాంతాల పేర్లు, హాస్య సన్నివేశాలు మినహా మిగిలిన నవలంతా తెలుగు కథ చదువుతున్న భావననే కలిగించింది. "ఈ కథ జరిగేది ఉత్తర కన్నడ జిల్లాలో. కడలి తీరంలోని ఈ జిల్లాలో అనేక నదులు ప్రవహించి సముద్రాన్ని చేరతాయి. సముద్రాన్ని చేరే చోటు దూరం నుంచి శాంతంగా, మనోహరంగా కనిపించినా, ఆ సంగమం మధ్యకు వెళ్లి చూసినప్పుడే నది సాగరాన్ని చేరేటప్పటి కోలాహలం కనిపిస్తుంది. అదేవిధంగా మార్పులతో పోరాడుతున్న ఇక్కడి జీవితాలూ!" అన్నారు వివేక్ శానభాగ తన ముందుమాటలో. ఛాయ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన ఈ 253 పేజీల నవల వెల రూ. 180. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ కొనుగోలు చేయవచ్చు. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 7:58 PM కామెంట్‌లు లేవు: లేబుళ్లు: సాహిత్యం కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom) తలంపు వైద్య విద్య 'రక్షించాల్సింది ఉక్రెయిన్ లో చిక్కుబడ్డ విద్యార్థులనే కాదు, ఇక్కడ చదువు కొనలేక అక్కడికి వెళ్లేలా చేసిన మన విద్యా వ్యవస్థని కూడా' గ...
చాలా అరుదైన ఉదంతం థాయిలాండ్ లో చోటు చేసుకుంది. ప్రీస్కూల్ వద్ద ఒక మాజీ పోలీసు అధికారి విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో 34 మంది మరణించిన దారుణం అక్కడ సంచలనంగా మారింది. మరణించిన వారిలో అత్యధికులు అభం శుభం తెలియని అమాయక చిన్నారులే కావటం కలిచి వేస్తోంది. ఒక అంచనా ప్రకారం మరణించిన 34 మందిలో 22 మంది చిన్నారులే ఉన్నట్లుగా తెలస్తోంది. థాయిలాండ్ లోని ఈశాన్య ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్ బు నాలంపూ ప్రావిన్స్ లో ఈ మారణహోమం చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తి తప్పించుకోవటంతో అతడి కోసం పోలీసులు వేట షురూ చేశారు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని 34 ఏళ్ల పాన్య ఖమ్రాప్ గా గుర్తించారు. అతడు మాజీ పోలీసులుగా చెబుతున్నారు. ఏడాది క్రితమే అతడ్ని విధుల నుంచి తొలగించారు. మాదక ద్రవ్యాలు వాడినట్లుగా తేలటంలో అతన్ని పోలీసు ఉద్యోగం నుంచి తొలగించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించిన కేసులో అతను శుక్రవారం కోర్టు విచారణలో భాగంగా న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి ఉంది. అలాంటి సమయంలో ఇలాంటి దారుణానికి పాల్పడటం గమనార్హం. ప్రీస్కూల్ వద్దకు వచ్చిన అతడు.. ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపు.. పలువురు పసి మొగ్గలు నేలకు ఒరిగారు. అరుపులు.. కేకలతో అక్కడి వాతావరణం భీతావాహంగా మారింది. కాల్పులు జరిపిన అనంతరం.. బ్యాంకాక్ రిజిస్ట్రేషన్ ఉన్న వీగో పికప్ ట్రక్ ఎక్కి పారిపోయినట్లుగా గుర్తించారు. ఎందుకీ కాల్పులు జరిపాడన్న విషయంపై విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఇతగాడి ఆచూకీ లభించిందని.. సామూహిక కాల్పుల అనంతరం.. అదే గన్ తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా థాయిలాండ్ లో ఈ తరహా కాల్పుల ఉదంతం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. చివరిసారిగా 2020లో ఒక సైనికుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపిన ఉదంతంలో 29 మంది చనిపోగా.. 57 మంది గాయపడ్డారు. ఆ దారుణ ఘటన తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లుగా చెబుతున్నారు.
బంగారు తెలంగాణ అన్నింటిలో దూసుకు పోతుందని ప్రభుత్వం బాకా ఊదుకుంటున్న ఆరోగ్యంలో మాత్రం వెనుకపడినట్లే ఉంది. కరోన మహమ్మారి రాష్ట్ర రాజధానిలో కరాళనృత్యం చేస్తోంది. మెట్రో నగరవాసుల్లో ప్రస్తుతం ఏ క్షణాన ఎం జరుగుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. కొత్తవారు కనపడిన, ఏదైనా పనిపై వెళ్లాలన్న చివరికి వారి తిండి వారు తినాలన్న భయంతో అనుమానించాల్సిన పరిస్థితులు దాపురించాయి. సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం కరోన బారినపడుతున్నారు, ఐయితే కరోన విషయంలో ప్రజాప్రతినిధుల వైద్యం తదితర అవసరాలు చకచకా సమకూరుతున్నాయి. కానీ సామాన్యులు మాత్రం చుక్కలు చూస్తున్నారు. సరైన వైద్యం అందక కరోన పాజిటివ్ గా నిర్దారణ అయిన గంటల్లోనే మృత్యు వాత పడుతున్నారు. రోగనిరోధక శక్తి సామర్ధ్యాలు తక్కువగా ఉన్నవారు, వయస్సు పైబడిన వారు జీవితాన్ని ముగించేస్తున్నారు. రాష్ట్రంలో ఒకే ఒక్క గాంధీలో వైద్యం సరిగా అందుతుందని ప్రజలు భావిస్తుంటే ప్రస్తుతం ఆ ఆసుపత్రి సైతం రోజురోజుకు అపఖ్యాతి మూటకట్టుకుంటుంది.. తప్పిపోయిన, తారుమారు ఐయిన కరోన పేషేంట్ల మృతదేహలతో ఓ పక్క గందరగోళం నెలకొంటే ప్రస్తుతం టెస్టుల విషయంలో మరింత గందరగోళం తయారైంది. ఆరోగ్య మంత్రి ఈ మాట వినండి! కరోన పాజిటివ్ గా కుటుంబం లోని ఏ వ్యక్తి తేలిన ఆకుటుంభంలో ఉండేవారందరికి కరోన పరీక్షలు చేయడం తప్పనిసరి కానీ అలా జరగడం లేదు. అంతేకాదు కరోన బారిన పడి కుటుంబంలో ఎవరు మరణించిన ఇంట్లో వారందరికీ వెంటనే పరీక్షలు చేసి నెగిటివా.. పాజిటివా? అని నిర్దారణ చేయాలి కానీ అలా కూడా జరగడం లేదు వైద్య శాఖను, వైద్యాధికారులను సంప్రదిస్తే కరోన లక్షణాలు కనపడితే తప్ప పరీక్షలు చేయమని ఖరాఖండిగా చెప్తున్నారు. పోనీ ఇన్నో రోజులు కరోన పేషంట్ తో అతి దగ్గరగా ఉన్న వారికి బలవర్ధకమైన ఆహారం అందించి రోగనిరోధక శక్తి పెంచుతారా… ఆదిలేదు. ముందస్తుగా ఏవైన మందులు అందించి కరోన రాకుండా చూస్తారా.. అలా కూడా లేదు. దీని మూలంగా కరోన రావడం ఏమో కాని కోవిడ్ బాఫైట కుటుంబాలు భయం, ఆందోళనతో సగం చస్తున్నారు. ఓ ఇంటి లో కరోన పాసిటివ్ పేషంట్ ఉన్న, కోవిడ్ బారిన పడి మరణించిన ఆ కుటుంబం ఇంటి గేట్ కుతాళం వేసి, విషయాన్ని తెలుపుతూ ప్లెక్సీ కట్టి అధికారులు జాగ్రత్త పడుతున్నారు కాని లోపల ఉన్న బాధితుల్ని పట్టించుకోవడం మానేశారు. ఓ ఫోన్ నంబర్ చేతికిచ్చి ఎం అవసరం ఉన్న చెప్పండి తీసుకొచ్చి ఇస్తాం..అంటారు. వస్తువులు కావాలన్న భోజనం కావాలన్న డబ్బులు ఇస్తేనే తెచ్చి ఇస్తారు. నిన్నటికి నిన్న వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో ఓ స్టాఫ్ నర్సుకు కరోన పాజిటివ్ గా తేలితే ఆమెను చికిత్స కోసం ఎంజీఎం తరలించారు కుటుంబ సభ్యులను మాత్రం గాలికొదిలేశారు. ఈ విషయమై బాధిత కుటుంబం వైద్యాధికారి కి ఫోన్ చేస్తే నిర్లక్ష్యపు సమాధానం మీఇష్టం, నాకు తెలియదు, టెస్టులు చేయం, కలెక్టర్ ను అడగండి అంటూ పొడి పొడి సమాదానాలతో చేతులు దులుపుకుంది దింతో ఆకుటుంభంలో ఆందోళన పెరిగింది తప్ప …తగ్గలేదు. కోవిడ్ బాధిత కుటుంబం అని తెలిసినా అధికారులు వారిని నిర్లక్ష్యంగా వదిలేశారు తప్ప ఎలాంటి పట్టింపు లేదు. ఒక్క రోజు హడావుడి చేసి ఆ తర్వాత వదిలేశారు తప్ప ఏమాత్రం పట్టించుకోవడంలేదు. సామాన్యులకు ఓ రకం… వీఐపీలకు ఓ రకమా..? కరోన విషయంలో బాధితులకు సమన్యాయం జరగడం లేదని సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. కోవిడ్ బారిన పడి ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు కరోన పరీక్షలు చేయడానికి వ్యాధి లక్షణాలు ఉంటేనే పరీక్షలు అంటున్న అధికారులు ఓరాజ ప్రతినిధులకు మాత్రం డ్రైవర్లకు, పీఏ లకు కరోన పాజిటివ్ అని తేలితే చాలు పరిగు పరుగు పరుగున వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. కరోన తో ఇంట్లో ఓ వ్యక్తిని కోల్పోయి హై రిస్క్ జోన్లో ఉన్నవారికి మాత్రం పరీక్షలు చేయమంటే వైద్యాధికారులు గుడ్లురుముతున్నారు. దింతో సామాన్యుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ మరణం సంభవించిన బాధిత కుటుంబ సభ్యులు తమకు పరీక్షలు చేయమని అడిగితే గాంధీకి వెళ్ళండి అంటూ ఉచిత సలహా ఇస్తున్న స్థానిక వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లి రోగం తెచ్చుకుంటారా…? అంటూ భయపెడుతున్నారని హైద్రబాద్ లోని ఓ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం జాగ్రత్తలు కూడా చెప్పకుండా వదిలేశారన్నారు. ఇకనైనా ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించి బాదిత కుటుంబాలకు పరీక్షలు నిర్వయించాలని వారు కోరుతున్నారు.
మేఘా బ్రాండ్ అంటే తెలియనిది ఎవరికీ? దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇంజినీరింగ్ సంస్థ గొప్ప చరిత్ర కలిగి ఉన్న కంపెనీ. ఒకరకంగా ప్రస్తుతం దేశంలో భారీ ప్రాజెక్ట్స్ అన్నిటికి ఈ సంస్థ కేరాఫ్ గా నిలుస్తోంది. మేఘా మీద ఎన్ని రాజకీయ విమర్శలు వచ్చినా బిజినెస్ చేసుకుంటూ, వచ్చిన ఆదాయంతో సేవ చేస్తూ దేశంలో అన్ లిస్టెడ్ కంపెనీల్లో మొదటి స్థానానికి చేరుకుని ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి కల్పించడమే కాకుండా దేశ ప్రగతిలో తాము సైతం అని ముందుకు వెళుతోంది మేఘా. ఒక పక్క రాయలసీమకు తాగు, సాగునీరు ఇచ్చేందుకు క్లిష్టమైన హంద్రీ-నీవా నిర్మించినా, పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాను కరువు సమయంలో ఆదుకోవడమే కాకుండా దేశంలో ఐదు నదులను అనుసంధానం చేసిన ఘనత మేఘాదే. అది కాక తెలంగాణలో ఎత్తులో ఉన్న బీడు భూములకు నీరు అందించడానికి ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం పూర్తి చేసినా అది మేఘా సత్తానే. 1989లో చిన్న సంస్థగా ప్రారంభమైన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ప్రస్థానం అనంతరకాలంలో ఇరవై వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో ఒక దిగ్గజం సంస్థగా ఎదిగింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థను 1989లో సిమెంట్ పైపులు తయారు చేసే సంస్థగా ప్రారంభించారు. ఆ తర్వాత సంస్థలో పీవీ కృష్ణారెడ్డి భాగస్వామ్యంతో ఎంఈఐఎల్ రూపురేఖలే మారిపోయాయి. ఆయన వ్యాపారాన్ని మౌలిక వసతుల రంగంలోకిమల్లించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది సంస్థ. మనదేశంలో దాదాపు 20కి పైగా రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపారాలు విస్తరించి వున్నాయి. అంతేకాక భారత ఉపఖండం దాటి 10 దేశాల్లో పనులు చేస్తూ సత్తా చాటింది మేఘా. ఇరిగేషన్ ప్రాజెక్టులు, ట్రాన్స్ పోర్ట్, హైడ్రో కార్బన్ ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు ఇలా ఎందులోనూ తగ్గకుండా పనులు చేస్తూ వెళ్ళింది మేఘా సంస్థ. అలాంటి మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఖాతాలో మరో మెగా కాంట్రాక్ట్ చేరింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు కీలక ప్రాజెక్టులు మేఘా సంస్థ నిర్వహిస్తోండగా ఇప్పుడు తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించేందుకు మొత్తం వంద బ్యాటరీ బస్సులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ దక్కించుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల దివ్యక్షేత్రం మీద వాయు కాలుష్యం తగ్గించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్న క్రమంలో ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపాలని గతంలో ఏపీఎస్ ఆర్టీసీకీ ప్రభుత్వం సూచించింది. దీంతో తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలు సాగించేందుకు వంద ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులను హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ నుంచి కొనుగోలు చేస్తోంది ఆర్టీసీ. మొత్తం 140 కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్ట్‌ను ఒలెక్ట్రా గ్ర్రీన్ టెక్ సంస్థ దక్కించుకుంది. మేఘా సంస్థలో భాగమైన ఈ ఒలెక్ట్రా సంస్థ ఏడాది కాలం పాటు ఈ బస్సుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత కూడా చేపట్టనుంది. Follow us on: Tags 21742 Related News Civic Reception To President Murmu ఏపీకి తొలిసారి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ఏపీ ప్రభుత్వ ఘన పౌరసన్మానం CM Jagan: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశంలోని మహిళలకు ఒక స్పూర్తి, ఆదర్శం, మహిళా సాధికారతకు ప్రతిబింబం
The Untold Stories Bhuvana Chandra Sahithi Prachuranalu ద అన్‌టోల్డ్ స్టోరీస్‌ భువనచంద్ర సాహితి ప్రచురణలు Literature Stories Telugu సాహిత్యం లిటరేచర్ Saahithyam కధలు Stories చిన్న కధలు Short Stories కధా సంకలనం Anthology Let your friends know Description Reviews (0) ఈ కథళ్లో కలలున్నాయి... కన్నీళ్ళున్నాయి... త్యాగాలూ, స్వార్థాలూ, ప్రేమలూ, ద్వేషాలూ అన్నీ వున్నాయి. మామూలు సగటుమనిషికంటే కళాకారుడి మనసులో ఆటుపోట్లు ఎక్కువుంటాయి. కారణం ''స్పందించే మనసు'' కలిగి ఉండటం. నిజానికంటే 'కల్పన' కీ 'కల' కీ ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం. కళాకారులు ఎంత త్వరగా పొంగిపోతారో, అంత త్వరగానే కృంగిపోతారు. ఓ 'మెప్పు' వారిని ఆకాశంలో నిలబెడితే, ఒక్క 'విమర్శ' వారిని పాతాళంలోకి తోసేస్తుంది. అంత సున్నితమైనవారు గనకనే ఇన్ని ఆటుపోట్లకి గురి అవుతారు. ఎంతో ఉత్సాహంతో, ఎంతో టేలంట్‌తో యీ పరిశ్రమకి రావాలనుకునే యువతీయువకుల్ని నిరాశపరచడంకోసం యీ కథలు వ్రాయలేదు. సరైన 'అవగాహనతో' రమ్మని చెప్పడానికి మాత్రమే యీ అన్‌టోల్డ్‌ స్టోరీస్‌ రాశాను. - రచయిత
ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌.... అచ్చ‌ తెలుగు చీర‌క‌ట్టు తో ప‌ద‌హ‌ర‌ణాల తెలుగు పిల్ల గా తెలుగు తెర‌కి పరిచ‌య‌మ‌య్యి ప్ర‌తి తెలుగు వారింటి ఆడ‌ప‌డుచులా త‌న ప్లెజెంట్ న‌ట‌న‌తో సుస్థిర‌ స్థానం సాధించుకున్న నిహ‌రిక కొణిదెల జంటగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోంది. యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య దర్శకుడు. సంగీతం- శక్తికాంత్, రీరికార్డింగ్‌- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ అందిస్తున్నారు. బాల్ రెడ్డి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఈ చిత్రం కథానాయకుడు సుమంత్ అశ్విన్ బర్త్ డే సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. జులై 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ ``యువి క్రియేష‌న్స్ లో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ల‌క్ష్మ‌ణ్ చాలా బాగా తెర‌కెక్కించారు. ప్ర‌తి పాత్రా మెప్పిస్తుంది. సినిమా మొత్తం ప్లెజెంట్‌గా ఉంటుంది. అన్ని వ‌ర్గాల‌వారికీ న‌చ్చుతుంది`` అని అన్నారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ``యువీ క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. నీహారిక‌తో న‌టించ‌డం మంచి ఎక్స్ పీరియ‌న్స్. ఆవిడ మంచి కోస్టార్‌. చ‌క్క‌గా న‌టించారు. నా కెరీర్‌కి ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను`` అని చెప్పారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో జ‌రిగే విష‌య‌మే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా చూపించాం. ప్ర‌తి ఒక్క‌రి జీవితం లో ఇలాంటి అనుభ‌వం ఉంటుంది. ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌మ‌నితాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. అన్ని వ‌ర్గాల , అన్ని వ‌య‌సుల వారు ఈ చిత్రానికి క‌నెక్ట్ అవుతారు`` అని అన్నారు.. న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు..
తరువాత నీళ్ళు వంపేసి మెత్తగా రుబ్బాలి. రుబ్బిన తర్వాత పప్పుల మిశ్రమంలో బీట్ రూట్ తురుము, కొబ్బరి తురుము, సన్నగా తరిగిన ఉల్లి తురుము, ఉప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ముద్దని తీసుకొని చేతిమీదే చిన్న చిన్న వడల్లాగా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి. వీటిని టొమాటో సాస్ తో అద్దుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం 0 Comments Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
ALL Breaking News Cinema News Cultural News Eductional News Health News Latest News Political News Sports News ఉచిత మెగా వైద్యశిబిరమును ప్రారంభించిన మైలవరం ఎమ్మేల్యే October 14, 2019 • Roja Rani ఉచిత మెగా వైద్యశిబిరమును ప్రారంభించిన మైలవరం ఎమ్మేల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు* *వెల్వడం గ్రామంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యరమల రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ వైస్సార్ కాంగ్రెస్ ఆఫీస్ నందు విజయవాడ కామినేని హాస్పిటల్ వారు నిర్వహించు ఈక్యాంపులో ఉచితంగా ఘగర్,బిపి,గుండెకు సమంధించిన ఎకో,ఇసిజి మరియు కంటి పరీక్షలు చేస్తున్నారు* *ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు అందరూ అనారోగ్యంతో ఎవరు ఉండొద్దు అన్ని మెరుగైన వైద్యం కోసం మరికొన్ని రోజులలో ఆరోగ్య శ్రీ రానున్నది అని అన్నారు ఈక్యాంప్ లో పరీక్ష చేయించుకున్నవారికి ఉంచితంగా మందులు పంపిణీచేసారు*
పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 హవాలా మార్గంలో చేరినట్లు గుర్తింపు.. ఆ నిధులు ఏం చేశారు? ఎక్కడికి వెళ్లాయి? పీఎఫ్‌ఐ కేసులో నిధుల మళ్లింపుపై ఈడీ దృష్టి గల్ఫ్‌ దేశాల్లో వేలాదిగా క్రియాశీల సభ్యులు! హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. విదేశాల నుంచి పీఎ్‌ఫఐకి పెద్దమొత్తంలో నిధులు అందాయంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభియోగాలు మోపిన నేపథ్యంలో.. ఈడీ విచారణను ముమ్మరం చేసింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, దేశంపై కుట్ర చేశారన్న అభియోగాలపై గత వారం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 93 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్‌ఐఏ.. 45 మందిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంలోనే దేశంలో పీఎ్‌ఫఐ కార్యకలాపాలకు రూ.100 కోట్లకుపైగా నిధులు సమకూరాయని ఎన్‌ఐఏ ఆధారాలు సేకరించింది. దీంతో మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. తెలంగాణకు కూడా గల్ఫ్‌ దేశాల నుంచి హవాలా మార్గంలో భారీగా నిధులు వచ్చినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన నిధులు ఏం చేశారు, ఎలా ఖర్చు చేశారనే కోణంలో ఈడీ విచారణ చేస్తోంది. ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసిన నిందితుల్ని విచారించడం ద్వారా నిధులకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పీఎ్‌ఫఐ కార్యకలాపాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5 కేసులు నమోదవగా అందులో తాజాగా నమోదైన కేసు తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిందే. నిజామాబాద్‌, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న పీఎ్‌ఫఐకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడికి వెళ్లాయనే కోణంలో ఈడీ ఆరా తీస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులతోపాటు పీఎ్‌ఫఐకి సంబంధించిన నాయకులు, శిక్షణ పొందిన వారు అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించి వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. అరెస్టయిన పీఎ్‌ఫఐ నాయకులు, సానుభూతి పరుల బ్యాంకు ఖాతాల్లో నగదు లావాదేవీలను ఈడీ బృందాలు పరిశీలిస్తున్నాయి. గత వారం ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసిన అబ్దుల్‌ వారి్‌సతోపాటు ఇదివరకే అరెస్టయిన నిజామాబాద్‌కు చెందిన అబ్దుల్‌ ఖాదర్‌తోపాటు యాసిన్‌ సమీర్‌, ఫిరోజ్‌ఖాన్‌, మహ్మద్‌ ఉస్మాన్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌ను కస్టడీకి తీసుకుని విచారించనుంది. తద్వారా విదేశీ విరాళాలకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు ఎన్‌ఐఏ, ఈడీ బృందాలు సిద్ధమవుతున్నాయి. కొనసాగుతున్న ఎన్‌ఐఏ విచారణ.. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో గత వారం ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఆ సమయంలో తమ ఎదుట విచారణకు హాజరవ్వాలని కొందరు అనుమానితులకు నోటీసులు జారీ చేశారు. వారు మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారు. పాతబస్తీలో సీజ్‌ చేసిన పీఎ్‌ఫఐ కార్యాలయ నిర్వాహకులు కూడా విచారణకు హాజరయ్యారు. కార్యాలయ నిర్వహణ, నిధులు, కార్యాలయానికి రాకపోకలు సాగిస్తున్న వారికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు రికార్డు చేస్తున్నారు. తనిఖీల్లో లభించిన ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత విచారణ అనంతరం మరికొందర్ని అరెస్ట్‌ చేసే అవకాశమున్నట్లు తెలిసింది. హవాలా లావాదేవీలకు ‘దర్బార్‌’! గల్ప్‌ దేశాల్లో పీఎఫ్‌కి వేలాది మంది క్రియాశీల సభ్యులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. అక్కడ భారీగా నిధులు సేకరించి, వాటిని హవాలా మార్గంలో భారత్‌కు పంపుతున్నట్లు తెలిపింది. పీఎఫ్‌ఐ మాత్రం తమకు భారత్‌లో నగదు రూపంలోనే రూ.120 కోట్ల విరాళాలు అందినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ సొమ్ములో అత్యధిక మొత్తానికి నకిలీ రశీదులు చూపారని తెలిపింది. తేజస్‌ వార్తా పత్రిక పీఎఫ్‌ఐకి సొంత పత్రిక అని.. భారత్‌, గల్ఫ్‌లో నిధుల సేకరణకు దోహదపడుతోందని తెలిపింది. కానీ, పీఎఫ్‌ఐ మాత్రం నకిలీ విరాళాల రశీదులతో భారత్‌లో ప్రభుత్వ సంస్థలను తప్పుదోవ పట్టిస్తోందని వివరించింది. ఎన్‌ఐఏ అరెస్టు చేసిన పీఎ్‌ఫఐ సభ్యుల్లో చాలా మంది అబుధాబిలోని దర్బార్‌ రెస్టారెంట్‌ను తమ హవాలా లావాదేవీలకు కేంద్రంగా వాడుకున్నారని ఈడీ వెల్లడించింది. ఈ రెస్టారెంట్‌ నుంచే భారత్‌కు అక్రమంగా నిధులు పంపేవారని తెలిపింది. ఇప్పటికే అరెస్టు చేసిన అబ్దుల్‌ రజాక్‌.. పీఎఫ్‌ఐకి సంబంధించిన మనీలాండరింగ్‌ వ్యవహారాలు చూసుకునేవాడని పేర్కొంది. భారీస్థాయిలో నిధులు సేకరించడం, వాటిని హవాలా మార్గంలో భారత్‌కు పంపించడంలో ఎంకే ఆష్రా్‌ఫది కీలకపాత్ర అని తెలిపింది. అతను పీఎ్‌ఫఐ కేరళ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడని, ఎర్నాకుళం పీఎ్‌ఫఐ అధ్యక్షుడిగానూ పని చేశాడని వివరించింది.
స్వయంకృషితో అలవర్చుకునే నైపుణ్యాల్లో నాయకత్వ సామర్థ్యం ముఖ్యమైనది. సాధనతో, అవగాహనతో ప్రయత్నిస్తే మీరూ లీడర్‌ కావచ్చు! ‘ఇవాళ్టితో మీ ట్రెయినింగ్‌ పూర్తయింది. రేపటినుంచి మీకు కేటాయించిన టీమ్స్‌లోకి వెళ్లిపోవచ్చు. మీరందరూ మీ ఇళ్లనుంచి రావడానికి వెహికిల్స్‌ ఏర్పాటు చేస్త్తాం. మీరంతా సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి రూట్స్‌ చేయడానికీ, టైమింగ్స్‌ నిర్ణయించడానికీ మీనుంచే మాకు నలుగురి సహాయం కావాలి. రాబోయే 15 రోజులపాటు వీరు గంట ముందు వచ్చి, గంట ఆలస్యంగా వెళ్లాలి. దీనికి ఎవరు ముందుకు వస్తారో చేతులు పైకి ఎత్తండి!’ హెచ్‌ఆర్‌ జనరల్‌ మేనేజర్‌ మాటలకు అంతటా నిశ్శబ్దం. కొద్దిసేపటి తర్వాత చిన్నగా గుసగుసలు. ‘డ్యూటీ టైమ్‌ కంటే ఎక్కువే పనిచేయాల్సి ఉంటుంది, మనకెందుకులే!’ అని మాట్లాడుకోవడాన్ని హెచ్‌.ఆర్‌. సిబ్బంది గమనించారు. కొద్ది నిముషాల తర్వాత హాల్లో ఓ మూలనుంచి ఒకరు చేయి ఎత్తారు. తర్వాత మరో నలుగురు చేతులు ఎత్తారు. వారివైపు హెచ్‌.ఆర్‌. జీఎం అభినందన పూర్వకంగా చూడగా, మిగిలిన వారంతా ‘వేస్ట్‌ పనికి ముందుకు తోసుకెళుతున్నార’ని హేళనగా చూశారు. అయితే హెచ్‌.ఆర్‌. జీఎంకు తెలుసు, ఇలా ఇప్పుడు ముందుకొచ్చిన ఐదుగురే రెండు, మూడేళ్లలో వారివారి విభాగాల్లో అందరికంటే ముందు ప్రమోషన్లు పొందుతారని. ఎందుకంటే నాయకత్వానికి కావలసిన చొరవ, రిస్క్‌ తీసుకునే ధైర్యం, అందరికంటే అదనంగా సంస్థ కోసం పనిచేయాలన్న తపన.. ఈ ఐదుగురికే ఉన్నాయి. సమాయత్తపరిచే సామర్థ్యం నిర్దేశించిన లక్ష్యాల దిశగా తాను చొరవ చూపుతూ, తనతో ఉండేవారిని సమాయత్తపరచగలిగే సామర్థ్యం ఉండటమే నాయకత్వం (లీడర్‌షిప్‌). మార్చును స్వాగతించడం, కొత్త గమ్యాల దిశగా తన బృందాన్ని ముందుకు నడిపి అసాధారణ ఫలితాలను రాబట్టడాన్ని లీడర్‌షిప్‌ నైపుణ్యంగా పరిగణిస్తారు. ఉద్యోగులు వేలల్లో ఉన్నా నాయకత్వ లక్షణాలున్న విలువైన సిబ్బంది కోసం కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాలు ఎదురుచూస్తుంటాయి. నాయకుడు తన చుట్టూ ఉన్నవారి ప్రవర్తనను ప్రభావితం చేయడంతోపాటు వారి అభిప్రాయాల్లో మార్పునకు కారణమవుతాడు. నాయకుడి లక్షణాలు చొరవ-చురుకుదనం: ఒక టీమ్‌లో అందరూ యధాలాపంగా కేవలం చెప్పినవరకు పనిచేస్తుంటే, నాయకుడు సదరు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటాడు. పనిలో అవరోధాలకు వెరవడు. కుంటి సాకులు చెప్పి పనికి విరామం ఇవ్వడు. తోటివారి సహకారం: బృందంలో అందరూ ఎవరి పని వారు చేసుకుపోతుంటే- లీడర్‌ తన పనితోపాటు ఇతరుల పని తీరుతెన్నులను గమనిస్తుంటాడు. అవసరమైతే తానొక చేయివేసి వారి మన్నన పొందుతాడు. తద్వారా ఇష్టపూర్వకంగా వారి సహకారం లభిస్తుంది. జ్ఞానం-వనరులు: తన పనికి సంబంధించిన విజ్ఞానాన్ని మిగతావారి కంటే ఎక్కువగా సముపార్జించడం, తగినన్ని వనరులు సమీకరించుకోవడం నాయకత్వ లక్షణాలు. జ్ఞాన సముపార్జన వనరుల్లో నాయకుడు మిగతా వారికంటే ముందుంటాడు. ఈ బిజినెస్‌ లీడర్ల ఘనత బాబ్‌ ఐగర్‌: దృశ్య ఊహ వినోద జగత్తులో డిస్నీకి ఉన్న పేరు ప్రఖ్యాతులకు ఈ కార్పొరేషన్‌కు సారథ్యం వహించిన లీడర్లే కారణం. ప్రస్తుతం డిస్నీ కార్పొరేషన్‌కి బాబ్‌ ఐగర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌. మంచి సామర్ధ్యం గల కంపెనీలను పసిగట్టి వాటిని డిస్నీ గొడుగు కిందికి తీసుకొని రావడం ఐగర్‌ నాయకత్వంలోని బలం. ఇలా మార్వెల్, పిక్సర్, లూకాస్‌ ఫిల్మ్‌లను డిస్నీలో విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్‌ను బలోపేతం చేశారు. రీడ్‌ హేస్టింగ్స్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మార్మోగిన పేరు నెట్‌ఫ్లిక్స్‌. వైరస్‌ భయానికి ఇల్లు కదలని కోట్ల మందికి ఈ ఆన్‌లైన్‌ స్ట్ర్టీమింగ్‌ వినోదాల పంట పండించింది. నెట్‌ఫ్లిక్స్‌ సహ వ్యవస్థాపకుడు సీఈఓ రీడ్‌ హేస్టింగ్స్‌ నాయకత్వంలోని దార్శనికతే (విజన్‌) నెట్‌ఫ్లిక్స్‌ను అగ్రభాగాన నిలబెట్టింది. కిరణ్‌ మజుందార్‌ షా: తన కంపెనీ పేరు బయోకామ్‌నే భారతదేశంలో బయోటెక్నాలజీ రంగానికి పర్యాయపదంగా మార్చిన మహిళా పారిశ్రామికవేత్త ఈమె. మగవారికే సాధ్యంకాని రంగానికి నువ్వు వెళ్లడమేమిటన్న వెటకారాన్ని జయించి బిజినెస్‌ లీడర్‌గా మన్నన పొందుతున్నారు. నాయకత్వ నైపుణ్యాల సాధనకు ఏం చేయాలి? ఆత్మ స్థైర్యం: నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఆత్మవిశ్వాసం. తానున్న పరిస్థితులపై ఆకళింపు, లక్ష్యాల గుర్తింపు, తీసుకునే నిర్ణయంతో గమ్యం చేరగలమన్న స్థైర్యం ఉంటేనే రాణించగలుగుతారు. నిర్ణయ సామర్థ్యం: నాయకత్వ స్థాయికి ఎదగాలంటే ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోగలగాలి. రాబోయే పర్యవసానాలకు భయపడి నిర్ణయాలు వాయిదా వేస్తే ఎప్పటికీ నాయకులు కాలేరు. నిలకడ మనస్తత్వం: ఏ ఎండకా గొడుగు పట్టే పరాధీనత ఉంటే బృందంలోని సభ్యులకు నమ్మకం పోతుంది. అందుకే లీడర్‌కు స్థిర మనస్తత్వం, ఆటుపోట్లను తట్టుకునే సత్తా ఉండాలి. జ్ఞాన తృష్ణ-అభ్యసన: తానున్న రంగంతోపాటు సంబంధిత రంగాల ఆనుపానులు సమగ్రంగా తెలిసి ఉండటం కారణంగా బృందంలోని వారంతా లీడర్‌ని సమాచారం కోసం సంప్రదిస్తుంటారు. తనవద్ద వున్న జ్ఞానాన్ని అనుచరులతో పంచుకోవడం ద్వారా నాయకుడు వారికి దగ్గరవుతాడు. నిజాయతీ: విశ్వసనీయతే నాయకత్వానికి గీటురాయి. ఆలోచనల్లో, మాటల్లో, నడవడిలో నిజాయతీ చూపడం మంచి నాయకుడి లక్షణం. అటువంటివారినే సభ్యులు నమ్ముతారు; కలిసి నడుస్తారు.
తొలి రాజకీయ కార్టూన్ కవిగా ప్రజా రచయితగా, జర్నలిస్టుగా, కమ్యూనిస్టువాదిగా 20వ శతాబ్దంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కవి పండితుడు రాంభట్ల కృష్ణమూర్తి, పాఠశాలలో చదివినది 5వ తరగతే, కానీ వందలాది గ్రంథాలు పాఠశాల బయట పుక్కిట పట్టారు. సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ భాషలలో నిష్ణాతులుగా ఎదిగారు. ఆయన మెదడు ఒక అపూర్వ జ్ఞాపకాల విజ్ఞాన సర్వస్వమని, కదిలే గ్రంథాలయంగా ఆయనే అభివర్ణించేవారు. ప్రముఖ చిత్రకారుడు, సాహితీవేత్త అడివి బాపిరాజు వద్ద రాంభట్ల చిత్రలేఖనం మెలకువలు కూడా నేర్చుకోవటానికి వెళితే ఆయన రాంభట్ల ను జర్నలిజంలోనికి దించారు. 1945-48 సంవత్సరాలలో “మీజాన్” పత్రికలో సహాయ సంపాదకులుగా పనిచేసారు. అదే సమయంలో దేశంలో మొదటిసారిగా ఫ్రూప్ రీడర్స్ హక్కుల గురించి జరిగిన 18 రోజుల సమ్మె ఫలితంగా ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసారు. తరువాత “విశాలాంధ్ర” లో చేరారు. ఆ సమయంలో ఆంధ్ర రాజకీయాల్ని, రాజకీయ నాయకుల్ని ఎద్దేవా చేస్తూ కృష్ణమూర్తి కార్టూన్లు వేస్తే, ఆ వ్యంగ్య వైభవాన్ని కవితలా “శశవిషానం” చూపేవారు. ఎరుపు రంగు చూసే బెదిరిపోయే అమాయకున్ని ఉద్దేశించి – “చిలక ముక్కెరుపు, చిట్టీత పండెరుపు, అరుణోదయం ఎరుపు” అని ఎద్దేవా చేసేవారు. ఆ కార్టూన్లను పాఠకులు ఆశక్తిగా చూసేవారు. ఆ కార్టూన్ కవితల్ని ఆత్రంగా చదువుకొనేవారు. పాడుకొని నవ్వుకొనేవారు. జోన్గా వాడుకొనేవారు. అవి ఆనాడు అంతగా ప్రజాదారణ పొందాయి. ఆ కార్టూన్లు, కవితలు రాంభట్లవని చాలామందికి తెలియదు. తరువాత అవి “శశవిషానం” గీతాలుగా గ్రంథ రూపంలో వచ్చాయి. ఆ కాలంలో “వాసు” ఆంధ్రదినపత్రికలో అసంఖ్యాకంగా రాజకీయ వ్యంగ్య చిత్రాలు వేసేవారు. రాంభట్ల, వాసు, ల కార్టూన్లు పోటీపడి పాఠకుల మీద దాడిచేసేవి. రాజకీయంగా వీరిద్దరివీ భిన్న దృవాలు కావడం ఇందుకు కారణం. కొంత కాలం తరువాత రాంభట్ల “విశాలాంధ్ర” నుంచి కూడా రాజీనామా ఇచ్చి కలం అమ్ముకొని బ్రతకబోనని శపధం చేసి మరి బయటికి వచ్చారు. ఆ తరువాత ఎన్నో అవకాశాలు వచ్చిన అంగీకరించలేదు. తన మనోభావాలు వదులుకోలేదు. రాజకీయాలు మార్చుకోలేదు. తన శక్తిసామర్థ్యాలు, అనుభవాన్ని కమ్యూనిస్టు పార్టీ రాజకీయ పాఠశాలలకు, ఇండో- సోవియట్ కార్యదర్శి పదవికి పరిమితమయ్యారు. “ఈనాడు” ఆరంభమయ్యాక అందులో చేరి ఆ పత్రిక శిక్షణ కళాశాలకు ప్రిన్సిపల్ గా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. మహాకవి గురజాడ “కన్యాశుల్కం” లోని మధురవాణి పాత్ర అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆపాత్ర పేరును, వ్యాసాల్లోను సంపాదకీయాల్లో ఎక్కువ ప్రస్తావించేవారు. సాహిత్య ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొని ఎన్నో అభ్యుదయ రచనలు చేసారు. జనకథ, పారుటాకులు, వేల్పుల కథ, వేదభూమి ఆయన రచనల్లో మచ్చుతునకలు. పిడకల వేట, గరికపరకలు, మధనం శీర్షికలతో పలు పత్రికల్లో ఆయన ఎన్నో వ్యాసాలు వ్రాసారు. ప్రముఖ ఉర్దూ కవి ముఖ్యం కవిత్లో కొన్నింటిని తెలుగులోనికి అనువదించారు. సమకాలీన చరిత్రలో ముఖ్య ఘట్టాలకు ఆయన రచనలు అద్దంపట్టేవిగా ఉండేవి. ఆయన వ్రాసిన “సొంతకథ” కొంత వివాదాస్పదం అయినది. తూర్పు గోదావరి జిల్లా, అమలాపుర సమీప కుగ్రామం అనాతవరం అగ్రహారం లో 1920 మార్చి 24 న జన్మించిన రాంభట్ల 2002 డిశంబరు 7 న హైద్రాబాద్లో కన్నుమూసారు.
Telugu News » National » Tamil Nadu CM Stalin Holds Key Meet to Review Jallikattu in wake of increasing covid cases Jallikattu: కరోనా విజృంభిస్తున్న వేళ జల్లికట్టుపై సర్వత్రా ఉత్కంఠ.. నేడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం Tamilnadu-Jallikattu: ఓ వైపు దేశంలో మళ్ళీ కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న వేళ.. పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రాల్లోకి వెళ్లిపోతున్నాయి. మరోవైపు దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో.. Tamilnadu Jallikattu Cm Sta Surya Kala | Jan 10, 2022 | 8:48 AM Tamilnadu-Jallikattu: ఓ వైపు దేశంలో మళ్ళీ కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న వేళ.. పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రాల్లోకి వెళ్లిపోతున్నాయి. మరోవైపు దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో అతి పెద్ద పండగ సంక్రాంతి సంబరాలకు ప్రజలు రెడీ అవుతున్నారు. సంక్రాంతి పండగలో సంప్రదాయంగా నిర్వహించే కోడి పందాలు, జల్లి కట్టు వంటి వాటిపై ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా ఆసక్తిని నెలకొంది. తాజాగా తమిళనాడులో జల్లికట్టు నిర్వహణపై నేడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం ప్రకటించనున్నారు. దక్షిణ తమిళనాడు ఇప్పటికే జల్లికట్టు పోటీలకు ముస్తాబవుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సీఎం స్టాలిన్ అత్యవసర సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులలో 85 శాతం ఓమిక్రాన్ గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు మరిన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళ సాంప్రదాయ ఆట జల్లికట్టు నిర్వహణపై ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మధురై జిల్లాలో ఈనెల 14 నుండి జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న వేళ రాష్ట్రంలో ఇప్పటికే నిన్న సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేసింది. అంతేకాదు.. ఇక నుంచి ప్రతి ఆదివారం తమిళనాడులో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జల్లికట్టు పై సీఎం స్టాలిన్ నిర్ణయం ఏమి తీసుకుంటారో అని ఆసక్తినెలకొంది. జల్లికట్టు తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట. ఈ జల్లికట్టులో ఎద్దులను మచ్చిక చేసుకోవాలనుకొనేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. కనుమ పండుగ రోజున జల్లికట్టును అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే ఈ పోటీలను చూడడానికి భారీ సంఖ్యలో జనం హాజరవుతారు. Also Read: నేడు ధనుర్మాసంలో 26వ రోజు.. శ్రీకృష్ణుడిని తమ కోర్కెలు తీర్ప కృపజూపని అడుగుతున్న గోదా, గోపికలు..
ఆసియా కప్ 2022 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ షో తర్వాత ఆస్ట్రేలియాపై స్వదేశంలో టీ20 సిరీస్ గెలిచింది భారత జట్టు. మొహాలీ వన్డేలో చిత్తుగా ఓడిన భారత జట్టు, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గి టీ20 సిరీస్‌ని 1-2 తేడాతో కైవసం చేసుకుంది. దీనిపై ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ స్పందించాడు... ఆసియా కప్ 2022 టోర్నీలో రవీంద్ర జడేజా గాయపడడంతో టీమిండియాకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జడ్డూ మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులోనూ అతనికి చోటు దక్కలేదు... రవీంద్ర జడేజా గాయంతో జట్టుకి దూరం కావడం, మరోవైపు యజ్వేంద్ర చాహాల్ సరైన ఫామ్‌లో లేకపోవడంతో టీమిండియాకి కష్టాలు తప్పవని అనుకున్నారంతా. అయితే జడ్డూ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్, అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై సత్తా చాటాడు... మొహాలీలో జరిగిన మొదటి టీ20లో 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన అక్షర్ పటేల్, నాగ్‌పూర్‌లో వర్షం కారణంగా 8 ఓవర్ల పాటు జరిగిన రెండో టీ20లో 2 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు... Image credit: PTI హైదరాబాద్‌లో జరిగిన మూడో టీ20లోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు అక్షర్ పటేల్. 4 ఓవర్లలో 33 పరుగులిచ్చిన అక్షర్ పటేల్, 3 వికెట్లు తీశాడు. మొత్తంగా 3 మ్యాచుల్లో 8 వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కింది... Image credit: PTI ‘అక్షర్ పటేల్ ఈ సిరీస్‌లో అద్భుతంగా ఆడాడు. రవీంద్ర జడేజా అందుబాటులో లేకపోవడంతో టీమిండియా వీక్ అయిందని అనుకున్నాం. కానీ జడ్డూ ప్లేస్‌లో అక్షర్ పటేల్ అదరగొట్టాడు. ప్రతీ ప్లేయర్‌కి టీమిండియా దగ్గర ఆప్షన్లు ఉన్నాయి... ఈ సిరీస్‌లో అన్నీ హై స్కోరింగ్ మ్యాచులే జరిగాయి. మేం అనుకున్న ప్లాన్స్ కొన్ని కరెక్టుగా వర్కవుట్ అయ్యాయి. బాల్‌ని బ్యాటు డామినేట్ చేసింది. ఇక్కడి పిచ్‌లతో పోలిస్తే ఆస్ట్రేలియాలో పిచ్‌లు పూర్తిగా డిఫరెంట్. అక్కడ బౌన్స్ ఎక్కువగా ఉంటుంది... Image credit: PTI సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. వరల్డ్ కప్‌లో అతను డేంజరస్‌గా మారతాడు. అతనేం చేయగలడో చూపించాడు. సూర్యకుమార్ యాదవ్‌ని అడ్డుకోవడానికి ప్లాన్స్ రచించాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్...
Telugu News » Health » High cholesterol problems The chocolate bar as effective as medications for lowering cholesterol High cholesterol: ఈ చాక్లెట్ బార్ తింటే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరిగిపోవాల్సిందే.. పూర్తివివరాలివే.. High cholesterol: అధిక కొలెస్ట్రాల్ అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. హార్ట్ ఎటాక్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడేస్తుంది. Chocolate Shiva Prajapati | Feb 02, 2022 | 11:12 PM High cholesterol: అధిక కొలెస్ట్రాల్ అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. హార్ట్ ఎటాక్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడేస్తుంది. అందుకే చాలామంది తమ శరీరంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి స్టాటిన్స్ అనే మందులను వినియోగిస్తుంటారు. అయితే, ఒక చాక్లెట్ బార్ శరీరంలోని కొవ్వును కరిగిస్తుందని, ట్యాబ్లెట్స్ వాడాల్సిన పనిలేదని అనేక మంది నిపుణులు చెబుతున్నారు. అధ్యయన నివేదికలు కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. కొవ్వు పదార్థాలు అధికంగా తినడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. అయితే, ఈ సమస్య నుంచి బయటపడాలంటే మంచి జీవన శైలిని అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్‌కి సంబంధించిన విషయంలో నియంత్రణలు పాటించం మంచిది. అయితే, జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. నిర్దిష్ట ఆహారం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో దివ్యౌషధంగా పని చేస్తుందని తేల్చారు. ‘‘చాలామంది వైద్యులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం కోసం మందులను (స్టాటిన్స్ వంటివి) రిఫర్ చేస్తుంటారు. అయితే, ఈ అధ్యయనం మాత్రం కొలెస్ట్రాల్ ప్రభావితమైన మిలియన్ల మంది అమెరికన్లకు – ముఖ్యంగా మందుల దుష్ప్రభావాల గురించి ఆందోళన చెందేవారికి సమర్థవంతమైన ఆహార-ఆధారిత ప్రత్యామ్నాయాన్ని సూచిస్తుంది.’’ అధ్యయనం ప్రకారం.. వాల్‌నట్స్‌తో తయారు చేసిన చాక్లెట్ బార్స్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయట. వాల్‌నట్స్ కొలెస్ట్రాల్‌ను అదుపులోకి ఉంచుతాయి. ఇందులో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. అంతేకాదు.. ఈ చిరుతిళ్లు శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయట. ఎందుకంటే వాటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వాల్‌నట్ చాక్లెట్స్‌లో పీచుపదార్థం ఉంటుంది. ఇవి పేగు నుంచి రక్తప్రవాహంలోకి శోషించబడే కొలెస్ట్రాల్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి చాక్లెట్ బార్‌లను మాత్రమే కాకుండా స్మూతీస్ వంటి ఇతర స్నాక్స్‌ను కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీ ఆక్సిడెంట్ల మిశ్రమాన్ని కలిగి ఉండే స్నాక్స్‌ని ప్రత్యేకంగా తయారు చేసి వారికి ఇచ్చారు పరిశోధకులు. అధ్యయనంలో పాల్గొనే వారు ఇప్పటికే తింటున్న వాటి స్థానంలో ఈ చిరుతిళ్లను తినాలని సూచించారు. ఇతర ముఖ్యమైన జీవనశైలిలో మార్పులు చేయవద్దని కూడా సూచించారు. 30 రోజుల పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్నాక్స్‌ను రోజుకు రెండుసార్లు తిన్నారు. ఇలా 30 రోజులు చేయగా.. దాదాపు అందరిలో 9 శాతం కొలెస్ట్రాల్ తగ్గింది. కొంతమందిలో 30 శాతం కంటే ఎక్కువ కొలెస్ట్రాల్‌ తగ్గినట్లు గుర్తించారు. అయితే, కిరాణ ఉత్పత్తులను తినిపించి చూస్తే.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా, అధ్యయనంలో కొలెస్ట్రాల్ తగ్గించే స్నాక్స్‌ను స్టెప్ వన్ ఫుడ్స్ అనే అమెరికన్ కంపెనీ ఉత్పత్తి చేసింది.
"దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?" లూకా 18:7 DL మూడి అనే దైవజనుని కొంత మంది ప్రశ్నించారట మీ విజయ రహస్యమేమిటని? దానికి ఆయన 7 కారణాలున్నాయి అని చెప్తూ... 1. ప్రార్ధన 2. ప్రార్ధన 3. ప్రార్ధన 4. ప్రార్ధన 5. ప్రార్ధన 6. ప్రార్ధన 7. ప్రార్ధన అని చెప్పారట. దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ప్రార్ధన యొక్క ప్రాధాన్యత ఎట్లాంటిదో? విసుగక పట్టుదలతో ప్రార్ధించిన ఆ ప్రార్ధనా వీరుడు అనేక ఆత్మలను రక్షించగలిగాడు. లూకా సువార్త 18:1-7 వచనాలు చూస్తే యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం కనిపిస్తుంది. ఒక న్యాయాధిపతి వున్నాడు. • అతడు అన్యాయస్తుడు • అతనికి దేవుడంటే భయంలేదు • మనుష్యులంటే లెక్కలేదు. ఇట్లాంటి వ్యక్తి దగ్గరకు ఒక స్త్రీ నాకు న్యాయం తీర్చమని విసుగక,పట్టువిడువక, మాటి మాటికి వస్తున్న సందర్భములో, అప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడట. అన్యాయస్తుడైనవాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా, న్యాయవంతుడైన దేవుడు, నీ కోసం తన చివరి రక్తపుబొట్టును కూడా కార్చిన దేవుడు నీ ప్రార్ధన ఆలకింపడా? ప్రార్ధించే మనము దేని నిమిత్తం ప్రార్దిస్తున్నామో? దానిని పొందుకొనేవరకు ప్రార్ధించాలి. మనము కొద్ది రోజులు ప్రార్ధించి విసిగిపొతాము. అయితే, ఒక విషయం అర్ధం కావాలి. విసుగక పట్టుదలతో మనము దేని నిమిత్తం అయితే ప్రార్దిస్తున్నామో? దేవుడు దానిని మనకోసం సిద్ధపరచే సమయంలో, విసిగిపోయి ఇక మన ప్రార్ధనకు సమాధానంరాదు అనుకొని, ప్రార్ధించడం మానేస్తాము. అందుకే, అనేక ప్రార్ధనలకు ప్రతిఫలాలను పొందలేకపోతున్నాము. విసిగిపోవద్దు. ఆయన ఆలస్యము చేస్తాడేమో గాని, అలక్ష్యము చెయ్యడు. ఆ ఆలస్యములో కూడా ఒక మేలు దాగివుంది అనే విషయం మరచిపోవద్దు. ఎప్పుడు నీకు ఏమి కావాలో? నీకంటే ముందుగా ఆయనకే తెలుసు అనే విషయం గుర్తుంచుకో. సిలువలో దొంగకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన రోజే నెరవేరింది. అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. కాలేబుకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి 45 సంవత్సరాలు పట్టింది. తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. అయితే, పొందుకొనేవరకు విసుగక పట్టుదలతో ప్రార్ధించాలి. ప్రార్ధించు! ప్రతిఫలాన్ని అనుభవించు! అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక..! ఆమెన్! ఆమెన్! ఆమెన్! Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి తపన్‌ కుమార్‌ మండల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ఆవరణలో శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రోగ్రాం అధికారి తపన్‌కుమార్‌ మండల్‌ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 బెజ్జూరు, సెప్టెంబరు 24: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి తపన్‌ కుమార్‌ మండల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ఆవరణలో శ్రమదానం నిర్వహించారు. విద్యార్థులు సమాజంలో సేవచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలువా లన్నారు. అధ్యాపకులు ప్రశాంత్‌, సునీత, ప్రవీణ్‌, జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. కౌటాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం జాతీయసేవాపథకం దినోత్సవా న్ని ఘనంగా జరుపుకున్నారు. యూనిట్‌ ఇన్‌చార్జి రాము, రాజాం, ప్రిన్సిపాల్‌ స్వరూప, బాలకిషన్‌రావు, అశోక్‌, రామారావు, రంజిత్‌పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌ టౌన్‌: స్థానిక జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ తిరుపతి, కళాశాల ఇన్‌చార్జి ఆసిఫ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో రవి, లెక్చరర్లు పాల్గొన్నారు. వాంకిడి: మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళా శాలలో విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవంపై క్విజ్‌ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రోగ్రామ్‌ అధికారి చంద్రయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వ్యవహరించిన తీరును మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా తప్పుబట్టారు. మమత తీరు మొత్తం బెంగాల్ ప్రజలకే అవమానం అని […] Category: Trending News, జాతీయం by NewsDeskLeave a Comment on బెంగాల్ ప్రజలకే అవమానం : శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్ర ప్రదేశ్ 18 hours ago కాసేపట్లో రాష్ట్రపతికి పౌర సన్మానం రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రీమతి ద్రౌపది ముర్ము తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఆమెకు రాష్ట్ర...
అసైన్డ్ భూమి,పట్టా భూమి, ప్రభుత్వ భూమి, వాగు, చెరువు, కుంట ఇలా ఏదయినా కావచ్చు అక్రమార్కులు తలుచుకున్నారా….ఇక అంతే సంగతులు. వాటి నుంచి ఎలా కాసులు రాబట్టాలో ఆలోచిస్తారు… ఎవరిని ప్రసన్నం చేసుకుంటే తమ అక్రమ దందాకు ఆటంకం కలుగదో వారిని ఎదో రకంగా మచ్చిక చేసుకుంటారు. ఇంకేముంది అక్రమదందాకు తెరతీస్తారు. సరిగ్గా ఇదే జరుగు తుంది వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట, ఐనవోలు మండలాల్లో. అక్రమాలకు బరితెగించిన కొంతమంది ఏకంగా మట్టినుంచి ఇసుకనే తయారుచేసి నాసిరకం సరుకును జనానికి కట్టబెట్టి నిర్మాణాల భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చుతున్నారు. ఇదీ అక్రమ దందా… వరంగల్ రురల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాలలో మట్టిని ఇసుకగా మార్చే దందా జోరుగా సాగుతోంది. కొత్తపల్లి లో అయితే వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకేరు వాగులో దాదాపు 50 నుంచి 60 పీట్ల లోతు తవ్వి మట్టిని తీసి ఇసుకగా మార్చి దందాను నడిపిస్తున్నారు. ట్రాక్టర్లలో మట్టిని నింపి మోటార్లు బిగించి పైపు ద్వారా నీటిని మట్టిపై పోసి బురద, చెత్త చెదారం పోయేలా చేసి మట్టి సన్నగా ఇసుకలా మారేలాచేసి తిరిగి ట్రాక్టర్లల్లో నింపి నాసిరకం ఇసుకను నగరంలో విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ లోడ్ ఇసుక 5వేల నుంచి 7 వేల వరకు విక్రహిస్తూ అక్రమ సంపాదనకు తెగపడ్డారు అక్రమార్కులు. ఇంత లోతుగా మట్టి కోసం ఏకంగా వాగులోనే గుంతలు తవ్వడం వల్ల అనేక సందర్భాల్లో మట్టి దిబ్బలు కూలి కూలీలు మృత్యువాత పడ్డారు. అంతేకాదు ట్రాక్టర్లు తిరగబడి మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. పలు మార్లు పోలీసు అధికారులు క్రిమినల్ కేసులు పెడతాం, పీడీ యాక్ట్ కేసులు పెడతాం అన్న మట్టిని ఇసుకగా మార్చుతున్న అక్రమార్కులు ఎంతమాత్రం బయపడడం లేదు. ఇంతలోతు వాగులో తవ్వడం మూలంగా భూగర్భజలాలు అడుగంటిన,వాల్ట చట్టానికి తూట్లు పడిన ఆధికారులు మాత్రం కిమ్మనడం లేదు. ఇంటికి రెండు ట్రాక్టర్లు..? కొత్తపల్లి గ్రామంలో కొంతమంది మట్టిని ఇసుకగా మార్చే దందాను కుటీర పరిశ్రమ లాగా భావిస్తూ పనిచేసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ దందాను కొనసాగిస్తూ మట్టిని ఇసుకగా మారుస్తూ సరఫరా చేయడం కోసం ఇంటికో రెండు ట్రాక్టర్లను కొనుగోలు చేసినట్లు న్యూస్10 నిఘా టీం పరిశీలనలో వెల్లడైయింది. ఇదే దందాను మిగతా గ్రామాల్లోని కొంతమంది కొనసాగిస్తున్నారు.ఇక్కడ ట్రాక్టర్ల సంఖ్యను పరిశీలిస్తే కట్రీయల 100,వర్ధన్నపేట 80,ఇల్లంద 100,కొత్తపెళ్లి 150,పంతిని 20,ల్యాబర్తి 15 ట్రాక్టర్లు ఉన్నాయి .ఇవన్నీ మట్టిని ఇసుకగా మార్చే దందాలోనే తిరుగుతున్నాయి. మరోవైపు ఎండాకాలంలో ఇష్టారీతిన మట్టిని తవ్వి వేరేప్రాంతాల్లో మట్టిని డంప్ చేసి వాన కాలంలో ఇసుకగా మార్చి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఐనవోలు మండలంలో ఇదే దందా… ఐనవోలు మండలంలో మట్టిని ఇసుకగా మార్చే దందా నిరాటంకంగా కొనసాగుతుంది.మండలంలోని నందనం గామం రాంనగర్ లో రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా దందా నడిపిస్తున్నారు. పోలీస్ రేవెన్యూ కార్యాలయాలకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ అక్రమాదందా ఎలాంటి భయం లేకుండా నడుస్తోంది. నందనం వాగులో కొనసాగుతున్న ఈ దందాను పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని నింపి స్పెషల్ జెట్ మోటార్లతో మట్టిని నీటితో కడిగి చిన్న చిన్న రేణువులుగా విడగొట్టి రీసైక్లింగ్ చేసి ఇసుకలా మార్చి విక్రయిస్తున్నారు. ఇక్కడ సైతం వాగులో వీరు తీసిన పెద్ద పెద్ద గోతుల వల్ల అందులో పడి గ్రామస్తులు మృత్యు వాత పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ అక్రమ దందాలోనే మండలంలోని నందనం 200, కక్కిరాలపల్లి 80, రాంనగర్100, కొండపర్తి10, సింగారం10 ట్రాక్టర్లు ఉన్నాయి. నాసిరకం ఇసుకతో తంటాలు మట్టిని ఇసుకగా మార్చి నగరంలో విక్రహిస్తున్న ఈ నాసిరకం ఇసుక మూలంగా నిర్మాణాల నాణ్యత ప్రశ్నాఅర్ధకంగా మారింది.ఈ ఇసుకను కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొందరు ఇది నాసిరకం అని తెలియక కొనుగోలు చేసి నిర్మాణాలు చేసి తల పట్టుకున్నారు. ఇంతటి నాదిరకం ఇసుకను పెద్ద పెద్ద భావన నిర్మాణాలలో వాడితే భారీ ప్రమాదం వాటిల్లక తప్పదు.
ఆంధ్రప్రదేశ్లో బియ్యం కార్డులకు సంబంధించి అర్హుల జాబితాను నాలుగు రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయనుంది ప్రస్తుతం ఉన్న 1.47 కోట్ల తెల్లరేషన్ కార్డుల వివరాలను గ్రామ వాలంటీర్లకు అందజేసి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించారు నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు తదితర కారణాలతో దాదాపు 18 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ప్రభుత్వ నిబంధనల మేరకు కొంతమంది తాము బియ్యం కార్డులను పొందటానికి అర్హులమేనని పేర్కొంటూ పున పరిశీలన కోసం 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు వీటిపై గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ విచారణ సాగిస్తున్నారు నాలుగు రోజుల్లో ఈ పని పూర్తి చేయనున్నారు ఆ వెంటనే అర్హుల జాబితాను గ్రామ సచివాలయం లో అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అర్హుల ఎంపిక ప్రక్రియ ఆ జిల్లాకు సంబంధించిన జాయింట్ కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించడం తో పాటు ఎక్కడ అవినీతి లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఇప్పటి వరకు బియ్యం కార్డు లేని మరో 1.50 లక్షల మంది గ్రామ సచివాలయ ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు పున పరిశీలన లో జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తు వివరాలు గుంటూరు జిల్లాలో 98 వేల 35, నెల్లూరులో 64519, కృష్ణాలో 95, 716, కడపలో 50,446, చిత్తూరులో66, 407, ప్రకాశంలో 55,446, అనంతపురంలో64, 758, తూర్పుగోదావరిలో86, 842, కర్నూల్ లో55, 253, విశాఖపట్నంలో57, 198, పశ్చిమ గోదావరిలో60, 540, విజయనగరంలో31, 247, శ్రీకాకుళంలో31, 982 పున పరిశీలన కోసం దరఖాస్తులు అందాయి AP TET AND DSC CHILD DEVELOPMENT FREE MATERIAL Gramasachivalayam, si, constable, tet, dsc, rrb, groups exams biology material|all compititive exams biology pdf 5th క్లాస్ విద్యార్హతతో మినిస్ట్రీ అఫ్ కల్చర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల |ministry of culture new notification
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 రంగారెడ్డి అర్బన్‌ / యాచారం/ఇబ్రహీంపట్నం/ చౌదరిగూడ/ మాడ్గుల/ కడ్తాల్‌, సెప్టెంబరు 29 : జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. చౌదరిగూడెం మండలం కాసులబాద్‌లో అత్యధికంగా 75.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆమనగల్లులో 58.5 మిల్లిమీటర్లు, తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌లో 46.0మిల్లిమీటర్లు, వెల్జాలలో 43.0 మిల్లిమీటర్లు, యాచారంలో 41.3 మిల్లిమీటర్లు, గున్‌గల్‌లో 37.3 మిల్లిమీటర్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తాటివనంలో 34.0 మిల్లిమీటర్లు, సరూర్‌నగర్‌ మండలం లింగోజిగూడ ప్రాంతంలో 31.8 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదైంది. కేశంపేట మండలం తొమ్మిడి రేకులో గ్రామంలో 29.0 మిల్లిమీటర్లు, హయత్‌నగర్‌లో 26.3 మిల్లిమీటర్లు, కడ్తాలలో 24.0 మిల్లిమీటర్లు, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో 23.0 మిల్లిమీటర్లు, మంచాల మండలం ఆరుట్లలో 20.5 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదైంది. యాచారం మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో నందివనపర్తి చెరువు అలుగుపారింది. అదేవిధంగా నజ్దిక్‌సింగారం-నందివనపర్తి గ్రామాల మధ్య వరద నీరు పారడంతో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల వరి, పత్తి పంటలు నీటమునిగాయి. తాడిపర్తి, నానక్‌నగర్‌, మేడిపల్లి, మల్కీజ్‌గూడ, తక్కళ్లపల్లి, చింతపట్ల గ్రామాలలో చెరువులు అలుగుపారుతుండటంతో నీరంతా నల్లగొండ జిల్లా మర్రిగూడ, శివన్నగూడ గ్రామాల చెరువులకు చేరుతుంది. ఇబ్రహీంపట్నం, మంచాలలో తేలికిపాటి జల్లులు కురిశాయి. జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. అదేవిధంగా ఇంద్రనగర్‌, తూంపల్లి గ్రామాలల్లో కురిసిన వర్షానికి ప్రయాణికుల రాకపోకలు గంటవరకు నిలిచిపోయాయి. వర్షానికి చౌదరిగూడలో జరుగుతున్న సంతలోని కూరగాయాలు నీటిలో కొట్టుకుపోయాయి. పిడుగుపడి.. మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామానికి చెందిన పడాల అక్రమ్‌(40) పిడుగుపాటుకు మృతిచెందినట్లు సీఐ కృష్ణమోహన్‌ తెలిపారు. మదనాపురం గేటు వద్ద ఉన్న వ్యవసాయ పొలంలో అక్రమ్‌ కూలి పనికి వచ్చాడు. అక్కడ పనిచేస్తుండగా పిడుగు పడి అతను మృతి చెందాడు. అక్రమ్‌ను కూలిపనికి తీసుకొచ్చిన అప్పారావుకు కూడా తీవ్రగాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. కడ్తాల్‌ మండలం పుల్లేరు బోడు తండాలో గురువారం పిడుగు పాటుకు ఎద్దు మృతి చెందింది. తండాకు చెందిన రైతు నేనావత్‌ శంకర్‌ వర్షం వస్తుండగా ఎద్దును చెట్టుకింద కట్టేశాడు. అక్కడ పిడుగు పడటంతో ఎద్దు మృతి చెందింది. దీనివిలువ రూ.లక్ష ఉంటుందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నాడు.
తల్లిదండ్రులకు, పిల్లలపై మీ ఇష్టాన్ని రుద్దకండి. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకోవడం సహజం, కానీ బలవంతంగా చేయాలనే ఉద్దేశ్యం ఉంటే, అప్పుడు వచ్చే నష్టాలు ఉన్నాయి. ఈ ప్రమాదాలు ఏమిటి? కాబట్టి మీరు తల్లిదండ్రుల కోరికలను వారి పిల్లలకు ఎలా తెలియజేస్తారు? దిగువ వివరణను పరిశీలించండి. పిల్లలపై మీ ఇష్టాన్ని బలవంతం చేయకపోవడానికి కారణాలు ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలపై అంచనాలు ఉంటాయి. కొన్నిసార్లు, ఆ ఆశ విద్య, ఉద్యోగం, నివసించే ప్రదేశానికి సహచరుల రూపంలో ఉంటుంది. మొదటి చూపులో, ఈ ఆశ పిల్లల చదువులో భాగమైనట్లు అనిపిస్తుంది, తద్వారా వారు భవిష్యత్తులో మంచి జీవితాన్ని గడపవచ్చు. అయితే, ఆ కోరిక బలవంతానికి దారితీసే సందర్భాలు ఉన్నాయి. చిన్నతనంలో తల్లిదండ్రులకు ఎదురైన చేదు అనుభవం పిల్లలపై ఇష్టాన్ని రుద్దడంలో ప్రధాన కారణం కావచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పులు పునరావృతం చేయాలని కోరుకోరు మరియు తమ పిల్లలు మంచి జీవితాన్ని గడపాలని ఎల్లప్పుడూ ఆశిస్తారు. ఆ కోరికలో తప్పేమీ లేదు. పిల్లవాడు అంగీకరించినంత కాలం మరియు తల్లిదండ్రులు సూచించిన జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉంటారు. కాకపోతే, తల్లిదండ్రులు తప్పనిసరిగా స్వేచ్ఛ ఇవ్వాలి. ఉదాహరణకు, పాఠశాల పాఠాల పరంగా. తమ పిల్లలు అత్యుత్తమ గ్రేడ్‌లు సాధించి తల్లిదండ్రులకు గర్వకారణంగా మారాలని డిమాండ్ చేసే తల్లిదండ్రులు ఉన్నారు. దురదృష్టవశాత్తు, తల్లిదండ్రులు తీసుకునే మార్గం వారిని నిరంతరం నేర్చుకునేలా చేయడమే. నిజానికి ఇది పిల్లలకు భారంగా మారుతుంది. పిల్లవాడు నేర్చుకోవడం భారమని భావించినప్పుడు, అతను అభివృద్ధి చెందడం కష్టం. నేర్చుకోవడం ఒక అసహ్యకరమైన ప్రక్రియ. తల్లిదండ్రుల అంచనాలు మరియు పిల్లల భయాలు సైకాలజీ టుడే పేజీని ప్రారంభిస్తూ, పిల్లలపై ఉంచిన అంచనాలు వారి ఉపచేతనలో గోడలను నిర్మిస్తాయి. గోడ వారి సహజ సామర్థ్యాలను అన్వేషించడానికి ముందుకు వారి మనస్సులను పరిమితం చేస్తుంది. పిల్లలు వారి స్వంత సామర్థ్యాలతో పుడతారు మరియు వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు వారు చేయగలిగినదంతా వారి బలాన్ని పెంచుకోవడమే. పిల్లల సామర్థ్యాలు వారి తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేని సందర్భాలు ఉన్నాయి. వారికి సరైన ప్రమాణాలతో తల్లిదండ్రుల బోధనలు, పిల్లలను అణచివేయగలవు. కాబట్టి వారు విస్తృత దృష్టిని కలిగి ఉంటారు మరియు వారి తల్లిదండ్రుల ఆదేశాలపై ఆధారపడి ఉంటారు. ఇది పిల్లలలో కనిపించే భయాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు, తల్లిదండ్రులు "మీరు అమ్మ లేదా నాన్న చెప్పేది ఈ విధంగా పాటించకపోతే, మీరు ఖచ్చితంగా విఫలమవుతారు" లేదా "మీ గ్రేడ్‌లు చెడుగా ఉండనివ్వవద్దు, అమ్మ మరియు నాన్న మీరు తెలివైన పిల్లవాడిగా మారాలని ఆశిస్తున్నారు" అని అంటారు. ఇలాంటి ఒత్తిడి వల్ల పిల్లలు తాము చేయాలనుకున్న పనిని చేయడానికి భయపడతారు. కొందరు తమ తల్లిదండ్రులు కోరుకున్నట్లు జీవిస్తారు, కొందరు తమ సొంత మార్గంలో వెళ్లడానికి తిరుగుబాటు చేయవచ్చు. పిల్లలపై ఇష్టాన్ని విధించకుండా ఉండటం ముఖ్యం, వారి లక్ష్యాలను సాధించడానికి మార్గాలను కనుగొనడానికి వారికి అవకాశం ఇవ్వండి, అతను ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోండి, పిల్లలపై అతని ఇష్టాన్ని బలవంతం చేయవద్దు పిల్లలు వారు పొందే అనుభవాలు మరియు సమాచారం ఆధారంగా విభిన్న ఆలోచనలను కలిగి ఉంటారు. కోరిక సానుకూలంగా ఉన్నంత కాలం, పిల్లలపై ఇష్టాన్ని బలవంతం చేయవద్దు. పిల్లలు ఏమి కోరుకుంటున్నారో చర్చించడానికి మరియు కమ్యూనికేట్ చేయడానికి వారిని ఆహ్వానించండి. వారు ఏ లక్ష్యాలను కోరుకుంటున్నారో మరియు వాటిని ఎలా సాధించాలనుకుంటున్నారో తెలుసుకోండి. తల్లిదండ్రులు ఖచ్చితంగా నిర్మాణాత్మక విమర్శలను ఇవ్వడానికి అనుమతించబడతారు, తద్వారా పిల్లలు తమకు కావలసిన దాని కోసం పోరాట స్ఫూర్తిని కలిగి ఉంటారు. మీరు అలా ఆలోచించకపోయినా, అతనిని కార్నర్ చేసే విమర్శలను అర్థం చేసుకోవడానికి మరియు నివారించడానికి ప్రయత్నించండి. పిల్లవాడు తాను ఎంచుకున్న దానికి బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాడని హామీ ఇవ్వండి. పిల్లల దృష్టిని తెలుసుకున్న తర్వాత, అతని స్నేహితుడిగా ఉండటానికి ప్రయత్నించండి. పిల్లవాడికి అభిప్రాయాలు మరియు ప్రేరణ యొక్క ప్రశ్నను ఇవ్వండి, తద్వారా అతను కోరుకున్నది సాధించగలడు. ఉదాహరణకు, మీ బిడ్డ నిజంగా సంగీతాన్ని ఇష్టపడతాడు మరియు అతను గాయకుడిగా ఉండాలనుకుంటున్నాడు. పోరాటాలతో కెరీర్ ప్రారంభించిన గాయకులకు మీరు సూచనలు ఇవ్వవచ్చు. అప్పుడు అతను చేయగలడనే విశ్వాసాన్ని పిల్లవాడికి ఇవ్వండి. అతను దానిపై పని చేస్తున్నంత కాలం, దానిని అభివృద్ధి చేసి, తన ఆత్మవిశ్వాసానికి శిక్షణ ఇస్తే, ఖచ్చితంగా పిల్లవాడు తన లక్ష్యాలను తన స్వంత మార్గంలో సాధించగలడు. ఇతర మార్గాలను ఎంచుకునే పిల్లలను తల్లిదండ్రులు అంగీకరించడం కష్టం అయినప్పటికీ, పిల్లలు తమ వంతు కృషి చేస్తారని మరియు వారి ప్రాథమిక సామర్థ్యాల నుండి మరింత నేర్చుకోవచ్చని అర్థం చేసుకోండి. అందువల్ల, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కమ్యూనికేషన్ ముఖ్యమైనది. ఇకపై పిల్లలపై మీ ఇష్టాన్ని బలవంతం చేయవద్దు, వారు తదుపరి జీవితంలో వారి అనుభవాలను అభివృద్ధి చేసి, అన్వేషించనివ్వండి.
Kadupumandina Gosa Tavanam Govardhan Self Published కడుపుమండిన గోస తవనం గోవర్ధన్‌ సెల్ఫ్ పబ్లిష్డ్ Literature Stories కపిలవాయి రవీందర్‌ సాహిత్యం లిటరేచర్ Saahithyam కథలు Stories చిన్న కథలు Short Stories కథా సంకలనం Anthology Multiple Authors Let your friends know Description Reviews (0) యాభైఏళ్ళ ప్రత్యేక ఆకాంక్షల పోరుబాటకు బాసటగా నిలుస్తూ..నాటి నుంచి నేటిదాకా సాగుతున్న తెలంగాణా ప్రజల తండ్లాటను ''కడుపుమండిన గోస'గా అక్షరబద్ధం చేసి మీ ముందుంచుతున్నాం.. ఉద్యమానికి చుక్కానివలె పనిచేస్తున్న విద్యార్ధులు, ఉద్యోగులు, న్యాయవాదులు, కుల సంఘాలు, హక్కుల సంఘాల నేతలు, కవులు, కళాకారులు, మేధావులు, రాజకీయ నాయకులు, సమస్త తెలంగాణవాదులు ఉద్యమజ్యోతిని ఆరనీయకుండా రగులుస్తూ కదంతొక్కుతున్నారు. వారందరికీ ఉధ్యమాభినందనలు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే దిశగా తెలంగాణా ముద్దుబిడ్డలకు ఈ పుస్తకం కొంతైనా ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తూ...
my telugu sex stories.com shraddha das xxx sex videos telugu anantapur sex videos telugu collage griles hard unseen sex videos new telugu boy satifies sex house owner aunti ladka aur ladki ka sex हिंदी मूवी ब्लू free aunty fuck xxx desi girl videos telugu sex talk audio xxx sex telugu girls lesbian xvidoos hindi sex videos xxx telugu trisha sex videos download telugu girl sex xvideos very hard buck hot sex xnxx telugu videos sex in telugu download karishma kapoor ka xxx video mon and son really telugu sex hijra పోర్న్ వీడియోలు చూడండి అత్యంత ఆకర్షణీయమైన మరియు సంతోషకరమైన మనోహరమైన సెక్సీ మోడళ్లతో నాణ్యమైన చలనచిత్రాల యొక్క వేడి మరియు వయోజన చలనచిత్రాలతో ప్రతి వెబ్ సర్ఫర్‌ను సంతోషంగా రక్షిస్తుంది పోర్నో వెబ్‌సైట్, ఇంటర్నెట్ సైట్‌లో చాలా ఉన్నాయి మీరు కొవ్వు శరీరాలను కాల్చడంలో హాట్ పోర్న్ చూడటం వెర్రివి, కొవ్వు వయోజన xxx వీడియోల నుండి బాలికలు చాలా సెక్సీ లేడీస్ స్లిమ్ కంటే తక్కువ సెక్సీగా ఉండరు మరియు మా సైట్ ఈ వాస్తవాన్ని ఉత్తమమైన మార్గంలో చూపిస్తుంది. చాలా సెక్సీ లేడీస్ పోర్న్ గురించి మీరు చేయాల్సిందల్లా సెక్సీగా కనిపించే మహిళల హాట్ పోర్న్ వద్దకు వెళ్లడం మరియు సెక్సీ అమ్మాయిలతో ఉత్తేజకరమైన పోర్న్ వీడియో చూడటం xxx వీడియోల కంటే తియ్యగా ఏమీ లేదు ఆడ గాడిద! HD XXX VIDEOS Copyright 2020 All Hashtag #freeporn Web Site PORN HD VIDEOS! DMCA | 18 U.S.C. 2257 | Privacy Policy | Terms and conditions | Telugu Porn videos | Telugu Sex videos
జగన్ పై దాడి జరిగిన నాటినుంచీ ఉన్న నేటి వరకూ జరిగిన పరిస్థితులు అందరికి తెలిసినవే. దాడి జరిగిన తీరు తెన్నులు గుర్తించి నిందితులని పట్టుకోవలసిన ప్రభుత్వం శారీరకంగా గాయంతో ఇబ్బంది పడుతున్న జగన్ పై మానసికంగా కూడా దాడి చేస్తోంది. అయితే జగన్ తరుపున నిన్నటి వరకూ గొంతెత్తి టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన వైసీపీ శ్రేణులు. టీడీపీ చేస్తున్న కుట్రల్ని సమర్ధవంతగా ఎదుర్కుంటామని ప్రకటించాయి. ఇదిలాఉంటే మెల్ల మెల్లగా కోలుకుంటున్న జగన్ నిన్నటి రోజున తనపై దాడి ఘటన విషయాలని పూసగుచ్చినట్టుగా కేంద్ర హోమ్ శాఖా మంత్రికి తన లేఖ ద్వారా విన్నవించారు. ఆ లేఖలో ఏముందో ఉన్నది ఉన్నట్టుగా… రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్రమాదకర పరిస్థితులను మీ దృష్టికి తేవాలని ఈ లేఖ రాస్తున్నా. 2018 అక్టోబరు 25న సుమారు మధ్యాహ్నం 12.40 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో గుర్తు తెలియని దుండగుడి చేతిలో హత్యాయత్నానికి గురయ్యా. సెల్ఫీ ఫోటో తీసుకోవాలంటూ నాకు అత్యంత చేరువగా వచ్చి పదునుగా ఉన్న సాధనంతో నా గొంతును ఖండించేందుకు ప్రయత్నించాడు. నేను వెంటనే స్పందించి ఆత్మరక్షణ కోసం మెడకు తగలకుండా భుజాన్ని అడ్డుపెట్టడంతో నా ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతున కోసుకుపోయింది. దుండగుడిని వెంటనే పట్టుకుని అక్కడ ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అప్పగించారు. ఎయిర్‌పోర్టులో ఉన్న డ్యూటీ డాక్టర్‌ నాకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందజేశారు. నాపై జరిగిన హత్యాయత్నం వార్తలతో రాష్ట్రంలో తీవ్రమైన అలజడి రేకెత్తే ప్రమాదం ఉందని గ్రహించా. రాష్ట్ర ప్రజలు నా క్షేమంపై ఆందోళన చెందకుండా ఉండాలన్న ఆలోచనతో రక్తంతో తడిచిన నా చొక్కాను మార్చుకుని కనీస ప్రాథమిక చికిత్స, గాయానికి డ్రెసింగ్‌ చేయించుకుని షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 1.05 గంటల విమానానికి హైదరాబాద్‌ బయలుదేరా. హైదరాబాద్‌ చేరుకున్న వెంటనే నన్ను సిటీ న్యూరో ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. భుజానికి అయిన లోతైన గాయాన్ని వైద్యులు పరీక్షించి శస్త్రచికిత్స నిర్వహించి 9 కుట్లు వేశారు. దుండగుడు విషమేదైనా వాడాడేమోనన్న అనుమానంతో రక్త నమూనాలను తదుపరి వైద్య పరీక్షల కోసం పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి లోపభూయిష్ట విధానంలో ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఉద్దేశపూర్వకంగానే ముందస్తుగా ఒక ముగింపునకు వచ్చి ఇది నేను అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్‌ సీపీలో జరిగిన అంతర్గత కుట్రగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఈ హత్యాయత్నం జరిగిన కొద్ది సేపటికే రాష్ట్ర డీజీపీ మీడియా ముఖంగా ఒక ప్రకటన చేశారు. దుండగుడు ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చనే హత్యాయత్నానికి పాల్పడ్డాడని ప్రాథమిక దర్యాప్తు సంకేతాలిస్తోందని డీజీపీ ప్రకటించారు. నిర్ధిష్టత లేకుండా ఇలా వేగంగా ఇచ్చిన ప్రకటన ఈ హత్యాయత్నాన్ని చిన్న అంశంగా చూపి, అధికార టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగా చేసిన ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నాపై జరిగిన దిగ్భ్రాంతికర హత్యాయత్నాన్ని చిన్నదిగా చేసే నిగూఢ ఉద్దేశంతో పనిచేస్తోందని ఈ ప్రయత్నం తెలియపరుస్తోంది. నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈ హత్యాయత్నం ప్రణాళికబద్ధంగా అంతర్గతంగా జరిగిందని, రానున్న ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు చేసిన యత్నం అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, టీడీపీ సభ్యులు మీడియాలో పలుసార్లు ప్రకటనలు జారీ చేశారు. దర్యాప్తు ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు, ముందస్తుగా నిర్దేశించిన దారిలోకి మళ్లించేందుకు ఎంచుకున్న క్రూరమైన ప్రయత్నం ఇది. ఆంధ్రప్రదేశ్‌ గౌరవ ముఖ్యమంత్రి తదుపరి ఒక పాత్రికేయుల సమావేశంలో నాపై, వైఎస్సార్‌ సీపీపై జుగుప్సాకరంగా మాట్లాడారు. దుండగుడి నుంచి 10 పేజీల లేఖను స్వాధీనపరుచుకున్నామని, దుండగుడు వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుడని ఈ లేఖ ద్వారా తెలిసిందని, దుండగుడి ఇంటిని తనిఖీ చేస్తుండగా స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి ఫోటో దొరికిందని ప్రకటించారు. సానుభూతి కోసం వైఎస్సార్‌ సీపీ ఈ దాడికి పథక రచన చేసిందని ఈ ప్రకటన ద్వారా ముఖ్యమంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ దురుద్ధేశపూరిత ప్రకటనలు అంతకుముందు చేసిన డీజీపీ ప్రకటనకు మద్దతుగా నిలిచేలా ఉన్నాయి. రాష్ట్ర దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ దర్యాప్తు నిజాయితీ లేనిది, వాస్తవాలను వెలికి తీయనిది. ఈ దర్యాప్తు ముందస్తుగా ఓ నిర్ధారణకు వచ్చింది. ఆ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో గౌరవ ముఖ్యమంత్రి ఈ క్రూరమైన హత్యాయత్నాన్ని పలుచన చేసేదిగా చిత్రీకరించేందుకు దీన్ని ‘ఆపరేషన్‌ గరుడ’ పేరుతో సృష్టించిన స్క్రిప్ట్‌ సంబంధిత ఘటనగా పేర్కొన్నారు. ‘ఆపరేషన్‌ గరుడ’ను రాష్ట్రంలో పాలనా వ్యవహారాలను అస్థిర పరిచేందుకు వైఎస్సార్‌ సీపీ, బీజేపీ కలసి పన్నిన కుట్రగా ఆయన అభివర్ణించారు. నా ప్రాణాలను హరించేలా జరిగిన ఈ హత్యాయత్నం.. ‘ఆపరేషన్‌ గరుడ’ అన్న భావనను ప్రచారంలోకి తెచ్చిన, టీడీపీ సానుభూతిపరుడైన ఓ వ్యక్తి చెప్పిన తీరుగానే జరిగింది. ఈ హత్యాయత్నం నన్ను చంపేందుకు చేసిన కుట్ర అని, ఒక వేళ అది విఫలమైతే ఈ ఘటనను నాపై, నా పార్టీపై బురదజల్లేందుకు వాడుకోవాలని పన్నిన కుట్ర అని నాలో ఉన్న అనుమానాలకు గడిచిన 24 గంటలుగా టీడీపీ ప్రభుత్వం నాపై, నా పార్టీపై చేసిన ఆధారం లేని నిందారోపణలు బలం చేకూర్చాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తు జరిగితే అవి ప్రభావవంతంగా వాటి విధులు నిర్వర్తించలేవు. నేర ఘటనలో బాధితుడు న్యాయమైన విచారణకు, నిష్పాక్షికమైన దర్యాప్తు కోరుకునేందుకు అర్హుడు. ఏ దర్యాప్తు అయినా న్యాయంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉండాలి. పక్షపాతంగా ఉండకూడదు. నిగూఢ ఉద్దేశంతో ఉండకూడదు. ముందస్తు నిర్ధారణకు రాకుండా, ముందస్తుగానే ఒక నిర్ణయానికి రాకుండా తగిన సాక్ష్యాధారాలను సేకరించడం, దర్యాప్తు నిర్వహించడం న్యాయమైన దర్యాప్తులో కీలక అంశాలు. దుండగుడి నేరానికి సంబంధించి పూర్తి సాక్ష్యాలు ఉన్నప్పటికీ రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వైఎస్సార్‌ సీపీలో జరిగిన అంతర్గత కుట్ర అన్న కోణంలో ఈ దర్యాప్తు ప్రక్రియను నడిపిస్తున్నాయి. నిష్పాక్షికమైన దర్యాప్తు జరగడం లేదనడానికి, రాష్ట్ర దర్యాప్తు సంస్థ పక్షపాతం లేకుండా దర్యాప్తు జరపగలదా? అన్న అనుమానాలను రేకెత్తించేందుకు ఇవి స్పష్టమైన, నిర్ధిష్టమైన సంకేతాలు. రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు అనుగుణంగా దర్యాప్తు సంస్థను ప్రేరేపిస్తున్న నేపథ్యంలో మీరు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నా. ఈ చర్య దర్యాప్తును మలినం చేయకుండా ఉంటుంది. దాడి వెనక వాస్తవాలను వెలికితీసేందుకు దోహదపడుతుంది. నేరస్తులకు శిక్ష పడేలా చేస్తుంది. భవదీయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి Share chandrababu govtjagan attack issuejagan write letter central home ministerrajanadh sing home minister
Ananda Jyothi Madhu Babu Sri Srinivasa Publications ఆనందజ్యోతి మధుబాబు శ్రీ శ్రీనివాసా పబ్లికేషన్స్ Literature Novel సాహిత్యం లిటరేచర్ Saahithyam Fiction ఫిక్షన్ నవల Navala థ్రిల్లర్ Thriller క్రైమ్ Crime సస్పెన్స్ Suspense Let your friends know Description Reviews (0) స్వామివారు తిరుపతి కొండల్లో తలదాచుకు వచ్చారని తెలిసి ఆయుధాలతో సేవించవచ్చిన ముప్పది రెండు గ్రామప్రజలతో బాటు, మరో ఎనుబది నాలుగు గ్రామాలు ఆ ఊరేగింపులో పాల్గొని స్వామివారితో బాటు శ్రీరంగానికి వచ్చేశాయి. ఆ వార్త చక్రవర్తి వార్తాహరుల ద్వారా ముందుగానే తెలుసుకున్న శ్రీరంగం పౌరులు వైకుంఠం మాదిరి అలంకరించారు తమ పట్టణాన్ని మేళతాళాలతో, పూర్ణకుంభాలతో ఘన స్వాగతం ఇచ్చారు. 'వైష్ణవ మత ప్రచారానికి మేము స్వయంగా బయలుదేరినప్పుడు కూడా ఇంతటి జనసందోహాల్ని ఏనాడూ చూడలేదు. అమాయకులైన గ్రామీణుల్ని చైతన్యపరచి, వారిలో దైవం ఎడల భక్తిని, ఐకమత్య భావనను ఉద్దీపింపచేయటం కోసమే తనకు తానుగా దొంగలపాలు అయ్యాడు మన స్వామి'' ఆనందభాష్పాలు అదేపనిగా బుగ్గల మీదికి జాలువారుతుండగా, శ్రీధరునితో అన్నారు రామానుజులవారు. మంత్రిసామంతులందరూ చూస్తుండగా, కావేటిరంగని సమక్షంలో వారెవరూ ఊహించని ఒక ప్రకటన చేసాడు కులోత్తుంగ చోళ చక్రవర్తి రాజేంద్ర దేవుడనే నామం కల తను, కులోత్తుంగ చోళుడిగా మారిపోయినట్లు ధునుర్దాసుడనే నామాన్ని శ్రీధరుడికి స్వయంగా ఎన్నిక చేశాడు. ''ఈ రోజు నుంచీ శ్రీరంగం చుట్టుపట్ల ఉన్న సహస్ర గ్రామాలకు రాజప్రతినిధిగా నియమిస్తున్నాను. కావేటి రంగని ఆలయ సంరక్షణ బాధ్యతలతోపాటు, వైష్ణవ మత నిర్వహణ కార్యక్రమాలను కూడా నువ్వే స్వీకరించాలి'' అని ఆజ్ఞలు జారీ చేశాడు. రామానుజులవారు స్వయంగా ద్వయమంత్రాన్ని శ్రీధరునికి, హేమసుందరికి ఉపదేశించి వారిని ధన్యుల్ని కావించారు. వైష్ణవం అంటే ప్రేమించే విధానాన్ని తెలియచేసే మతమని, సర్వజనుల్ని సర్వజీవుల్ని భగవత్స్యరూపంగా భావించే మనిషే నిజమైన వైష్ణవుడనీ బోధించి అందరి మన్ననలకు పాత్రుడు అయ్యాడు శ్రీధరుడు. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ధనుర్దాసు జీవిత గమనాన్ని 'ఆనందజ్యోతి' నవలా రూపంలో ప్రకటించారు మధుబాబు.
దేవుడు నిజానికి 3 వ్యక్తులని కలిగి ఉన్నాడని బైబిలు బోధిస్తుంది. దీనిని ట్రినిటీ అంటారు. మనుషులుగా మనకు ముగ్గురు వ్యక్తులు ఉంటారని అర్థం చేసుకోవడం కష్టం. మనకు ఇలాంటి జీవుల గురించి తెలియదు కాబట్టి, ఒక చిత్రాన్ని తయారు చేయడం కష్టం. బైబిలులో, దేవుని యొక్క ముగ్గురు వ్యక్తులు వర్ణించబడ్డారు; దేవుని తండ్రి, దేవుని కుమారుడు మరియు పవిత్ర ఆత్మ. దేవుని తండ్రి సృష్టికర్తగా వర్ణించబడింది; దేవుని కుమారుడు మనిషి మరియు దేవుని మధ్య మధ్యవర్తి మరియు పవిత్రాత్మ ప్రజలలో ఉండగలిగే భగవంతుడి యొక్క ఆత్మ. భగవంతుడు వారి సృష్టికర్త అని నమ్మినా మరియు తమ తప్పులకు యేసు చనిపోయాడు అని నమ్మినా, ఆ వ్యక్తీ పవిత్రాత్మ ను పొందుతాడు. మీరు పవిత్రాతమను చూడలేరు కనుక మీరు దానిని “అనుభవించటం” వీలవుతుంది. భగవంతుడు మిమ్మల్ని మీ జీవితానికి పంపుతుంది. పవిత్ర ఆత్మ మీ జీవితాన్ని తీసుకోదు, మీరు ఎంచుకున్న స్వేచతో ఒక జీవి ఉంటుంది, కానీ అతను కొన్ని విషయాలలో మీ కళ్ళు తెరిపిస్తారు. ఇది మీకు ఇవ్వబడితే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మకు శక్తినిచ్చే లేదా ప్రత్యేక బహుమానం చేస్తారు. పవిత్రాత్మ ఏమి చేస్తుంది? అతను క్రైస్తవ జీవితంలో మీకు సహాయం చేస్తాడు మరియు యేసును అనుసరించడానికి మిమ్మల్ని శక్తివంతుడిని చేస్తాడు. ఆయన మీరు కూడా యేసు వాలే మారటానికి ఎంతగానో సహాయం చేస్తారు. ఆయన మీకు భగవంతుడి గురించి నేర్పుతాడు మరియు నిజం వైపుకు తీసుకుని వెళ్తాడు.( లూకా సువార్త16:13-14) ఒక క్రైస్తవుడిగా మారడానికి ముందు తెలియవలసిన విషయాలను ఆయన బోధిస్తాడు. ఆయన మీకోసం ప్రార్ధన చేతున్నారు(రోమియులకు 8:26-27) దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపినట్లయితే ప్రజలతో వివాహం లేదా ఇతర సంబంధాలలో మీరు పవిత్రాత్మ నుండి మరింత అనుభవించవచ్చు. ఇద్దరు భాగస్వాములు కలిసి తగినంత సమయాన్ని గడపనప్పుడు పెళ్లి చేసుకున్న దంపతులు విడిపోతాయి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీకు ఒక క్రైస్తవునిగా అవసరమైన కొన్ని బహుమతులను ఇవ్వగలడు. ఆ బహుమతులు బైబిల్ లో చూడవచ్చు (ఉదాహరణకు 1 కోరింతియన్స్ 12). ఆ బహుమతులలో పరిస్థితులు మీకు సహాయపడతాయి. మీ బహుమతుల కోసం మీరు ఇప్పుడు వెతకనక్కర్లేదు.మీకు వాటి అవసంరం ఉన్నప్పుడు మీకు వాటిని భగవంతుడు అందచేస్తారు. లింక్లు మరియు మరింత సమాచారం కి తిరిగి వెళ్ళండి యేసు యొక్క జీవితం మీరు చదివినట్లుగానే భగవంతుడు ఆయన కుమారుడిని ఒక మానవుడిగా జీవించటానికి భూమి మీదకు పంపాలి అని నిర్ణయించుకున్నాడు. యేసు(క్రీస్తు అని కూడా పిలుస్తారు అంటే రాజు లేదా... భగవంతుడి కుమారుడు యేసు యేసుని "దేవుని కుమారుడు" అని ఎందుకు పిలుస్తారు? యేసు ఆయనంతట ఆయనే తానూ దేవుని కుమారుడుని అని చెప్పుకున్నారు: "అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా?... బైబిల్, భగవంతుడి యొక్క పుస్తకం బైబిల్ కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. నిజానికి, అది ఒక్క పుస్తకం కాదు ఒక 66 పుస్తకాల గ్రంధాలయం. దీనిలో చరిత్ర పుస్తకాలు, జీవిత చరిత్రలు, కవిత్వం,... బాప్టిజం మీరు యేసు యొక్క నిజమైన అనుచరుడని ఇతరులకు చూపించడానికి బాప్టిజం "బాహ్య చిహ్నం". బాప్టిజం ప్రక్రియ చాలా సులభం. మీరు నిలబడి, కుర్చుని లేదా కొంచెం నీటిలో... ప్రార్ధన ప్రార్ధన అంటే దేవునితో మాట్లాడటం. అన్నింటికీ దేవుడు మీకు ప్రత్యక్షంగా సమాధానం చెప్పకపోయినా, మీ ప్రార్థన తో ఆయన దృష్టిని మీకు తెలుస్తుంది. దేవునికి నీ ప్రార్థనలో నిష్కపటుగా... పవిత్రాత్మ దేవుడు నిజానికి 3 వ్యక్తులని కలిగి ఉన్నాడని బైబిలు బోధిస్తుంది. దీనిని ట్రినిటీ అంటారు. మనుషులుగా మనకు ముగ్గురు వ్యక్తులు ఉంటారని అర్థం చేసుకోవడం కష్టం. మనకు... చర్చి మీరు ఒక క్రైస్తవుడిగా మారినప్పుడు, ఒక స్థానిక చర్చిని సందర్శించాలని సూచించబడింది. ఏ చర్చి లేనట్లయితే, మీరు ఇతర క్రైస్తవులు కనుగొని ఒక చర్చి మీరే ప్రారంభించడానికి... కొన్ని ఉపయోగకరమైన బైబిలు వచనాలు భగవంతుని ప్రేమ యోహాను సువార్త 3 :16-18 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను...
ఐపీఎల్-2020 స్పాన్సర్‌షిప్‌ నుంచి 'వివో' వైదొలిగినా ఎటువంటి నష్టం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. బోర్డు ఆర్థికంగా బలంగా ఉందని ఇదొక తాత్కాలిక సమస్య మాత్రమేనని తెలిపారు. August 10, 2020 at 11:44 AM in General Share on FacebookShare on TwitterShare on WhatsApp ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ లీగ్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన ‘వివో’ కంపెనీ స్పాన్సర్‌షిప్ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగింది. 2018 నుంచి 2022 మధ్య కాలానికి ఐపీఎల్ లీగ్ తో బీసీసీఐ ఒప్పందం చేసుకొంది. ఈ ఐదేళ్ల కాలానికి వివో కంపెనీ బీసీసీఐకి రూ.2190 కోట్లు చెల్లించినట్లు సమాచారం. కానీ వివో స్పాన్సర్‌షిప్ నుంచి స్వచ్ఛందంగా వైదొలగడంతో బీసీసీఐ నష్టాలలో చిక్కుకుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్-2020 స్పాన్సర్‌షిప్‌ నుంచి ‘వివో’ వైదొలిగినా ఎటువంటి నష్టం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. బీసీసీఐ బలమైన బోర్డని చెప్పిన దాదా ఇటువంటి పరిస్థితులను ఎదురుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ సమస్యను అధిగమిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. గొప్ప పనులు వెంటనే జరగవని కొంత కాలం పడుతుందని వేచి చూడాలని హితబోధ చేశారు. ఇదే సమయంలో బీసీసీఐ గత పాలకులు, భారత క్రికెట్ ఆటగాళ్లు బీసీసీఐని బలంగా తీర్చిదిద్దారని ఎటువంటి కంగారు అవసరం లేదని పేర్కొన్నాడు. వీవో స్థానంలో కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెజాన్, బైజూస్, కోకాకోలా కంపనీలు స్పాన్సర్ షిప్ కోసం పోటీ పడుతున్నాయి. తాజాగా బాబా రాందేవ్‌కు చెందిన పంతంజలి సంస్థ కూడా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ రేసులో నిలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఆ సంస్థ అధికార ప్రతినిధి ఎల్కే తిజరవాల ధృవీకరించాడు. తమ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకొచ్చేందుకు పంతంజలి సంస్థ రంగంలోకి దిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
లాక్ డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలకు ఆదుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఆదివారం పశ్చిమ నియోజకవర్గం లో 14, 000 ఇళ్లకు కూరగాయలను ఈరోజు పంపిణీ చేసినట్లు తెలిపారు.. పెనుగొండ సుబ్బారాయుడు, భుజంగరావు, సి. వెంకటేశ్వరరావు, n. నవీన్ తదితరులు ఈరోజు కూరగాయల పంపిణీకి ఆర్థిక సాయం అందించినవారు.. ఇప్పటివరకు కూరగాయల పంపిణీ మొదలుపెట్టి నియోజవర్గంలో 75వేల ఇళ్లకు కూరగాయలు అందజేసినట్లు గా మంత్రి వివరించారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వారిలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర రావు, కొండపల్లి మురళి (బుజ్జి), ఆదిత్య, తుని గుంట్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది […] దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం – శ్రీ ఇంద్రేష్ జీ దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జి స్వయంగా రాసిన […] 26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌ స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్ద‌రూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్ప‌త్రిని […] మన రాజ్యాంగంలోకి `లౌకితత్వం’ ఎలా వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ […] భారత రాజ్యాంగం హిందూ హృదయం వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. […] FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్ `మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది. మ‌నీలాండ‌రింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్ప‌డి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌కు నవంబర్ 20, 2022న […] VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు” ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ […] “మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి” యువ‌స‌మ్మెళ‌నంలో వ‌క్త‌లు నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల్లో భాగంగా ఏడాది పాటు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో న‌వంబ‌ర్ 24 గురువారం రోజున భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని సాయి క‌న్వేన్ష‌న్ హాల్‌లో యువ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి వ‌చ్చిన వ‌క్త‌ల‌లో ఒక‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ […] రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం” సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు […] హైదరాబాద్ వేదికగా అద్భుతమైన బాలికా సంగమం వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు […]
ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ఈ రోజు సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్ధ (ఎంపిఇడిఎ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటైన ఆక్వా ఆక్వేరియా - 2019 ప్రదర్శనను ఆయన ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, సముద్ర ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోనే రెండో స్ధానంలో భారత్ ప్రస్తుతం ఉందని, మొదటి స్దానానికి చేరడానికి‌ కృషి జరగాలని ఈ సందర్భంగా అన్నారు. ఆక్వారంగంలో ఉత్పాదక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రపంచంలో ఆక్వా ఉత్పత్తుల‌లో మొదటి స్దానానికి చేరేందుకు కృషి జరగాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న జల వనరులను కేవలం 40 శాతమే ఆక్వా కల్చర్ కు వినియోగించుకుంటున్నామని చెబుతూ, ఆక్వా ఉత్పాదకతను పెంచేందుకు కూడా ఎంపిఇడిఎ లాంటి సంస్ధలు, ప్రభుత్వ సంస్దలు, పరిశోధనా సంస్దలు కృషి చేయాలని సూచించారు. మెరుగైన ఫిషరీస్ మేనేజ్ మెంట్ పద్దతులను రూపొందించుకుని, ఖచ్చితమైన అమలు కోసం కృషి జరగాలని, వాతావరణ మార్పుల ను దృష్టిలో ఉంచుకోవాలని కూడా పేర్కొన్నారు. క్షేత్ర స్ధాయిలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని, వారికి లాభాలలో తగిన వాటా ఉండేలా విధానాల రూపకల్పన జరగాలని సూచించారు. దేశంలో ఆహార సమృద్ది ఉన్నప్పటికీ, ప్రోటీన్ సహిత పోషకాహారంలో సముద్ర ఉత్పత్తులను మించిన సరైన అహారం‌ మరొకటి లేదని అన్నారు. సాంప్రదాయ ఆహార పద్దతులే సరైనవని చెబుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిన్న ప్రారంభించిన 'ఫిట్ ఇండియా' కార్యక్రమం ఉద్యమంగా మారాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. భౌతికంగా ఫిట్ గా ఉన్నపుడే మానసికంగా దృఢంగా ఉంటామని ఆయన‌ పేర్కొన్నారు. ఫిట్ నెస్, యోగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార అలవాట్లను పునః సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూ, ప్రోటీన్లతో కూడిన పోషకాహారం పోషకాల లోపాన్ని నివారిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక రంగ అభివృద్దికి పలు చర్యలు చేపట్టడాన్ని ఉప రాష్ట్రపతి అభినందించారు. అక్వారంగంలో జరిగే పరిశోధనలు ఆ రంగం రైతులకు ఉపయోగపడాలని ఉప రాష్ట్రపతి ఉద్భోదించారు. తెలంగాణా మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రినివాస్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మత్స్య రంగ అభివృద్దికి పలు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ అభివృద్ది పథకం కింద మత్స్యకారులకు 70-90 శాతం రాయితీతో పరికరాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు. 'ప్రధాన మంత్రి సురక్ష యోజన' కింద మాత్స్యకారులకు లబ్ది చేకూరుస్తున్నట్లు తెలిపారు. గత మూడేళ్ళలో 128 కోట్ల సీడ్ పంపిణీ అయిందని, 4 కోట్ల పైగా రొయ్యల సీడ్ ను జలాశయాల్లో వదిలినట్లు, దీనివల్ల రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ది ఊపందుకొందని అన్నారు. ఎంపిఇడిఎ సాంకేతిక సహాకారం రాష్ట్రానికి అందించాలని కోరారు. తొమ్మిది ప్రాంతాలలొ ప్రయోగాత్మకంగా చేపట్టిన రొయ్యల పెంపకం విజయవంతం కావటంతో ఈ ఏడాది మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో రాష్ట్రం‌ నుంచి ఆక్వా ఎగుమతుల వృద్దికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియచేశారు. అంతకు ముందు, ఆంద్ర ప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ. సువిశాల సముద్రతీరం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నుంచే ఆక్వారంగంలో 60 శాతం విదేశీ మారకం వస్తోందని అన్నారు. 14.5 లక్షల మంది రాష్ట్రంలో ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని, అందుకు తగిన రీతిలో ఈ రంగం అభివృద్దికి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం ఈ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, ఆకారణంగా డీజిల్ రాయితీ ని పెంచడం, నాణ్యమైన సీడ్ ను ఇచ్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అక్వా రైతుల పట్టుదలే రాష్ట్రంలో అభివృద్దికి కారణమని అన్నారు. హ్యాచరీస్ కు సంబంధించి నాణ్యమైన సీడ్ అందించేందుకు ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఎంపిఇడిఎ సహకరించాలని కోరారు. వైరస్ వ్యాప్తి నివారణకు పాలిమర్ కిట్స్ పంపిణీ లో ప్రైవేట్ సంస్ధలను కూడా అనుమతించాలని సూచించారు. మెరైన్ రంగంలో మార్పులు చేసి ఆదునిక పరిజ్ఞానాన్ని మత్స్యకారులకు అందుబాటులోకి తేవాలని ఎంపిఇడిఎ కు సూచించారు. ఎంపిఇడిఎ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆక్వారంగ అభివృద్దికోసం ప్రభుత్వం, ప్రైవేటురంగం అమలు చేస్తున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆక్వా రంగంలో విశేష కృషి చెసిన పది మంది ఆక్వా రైతులకు ఉప రాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు. రాజ్య సభ సభ్యులు బండ ప్రకాశ్, చేవెళ్ళ లోక్ సభ సభ్యులు రంజిత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన అబ్ధుల్‌ సలాం (45) జీవితం విషాదాంతమైంది. దొంగతనం కేసు మోపి, ఒత్తిళ్లుకు గురి చేయడంతో ఆయన తన భార్య నూర్జహాన్‌ (38),కుమార్తె సల్మా (15) కుమారుడు దాదా కలందర్‌ (12) కలసి మంగళవారం సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. పాణ్యం మండలం కౌలురు సమీపంలోని రైలు కింద పడి చనిపోయిన ఘటనలో అనేక కోణాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. అబ్ధుల్‌ సలామ్‌ కుటుంబం చనిపోయినప్పుడు ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని అందరూ భావించారు. రైల్వే పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు జరిపారు. బంధువులు మాత్రం దొంగతనం కేసులో అబ్ధుల్‌ సలాంను వేధించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలోనూ వైరస్‌ చేశారు. శనివారం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్‌ రెడ్డి బాధిత బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు.. సలాం కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియోను బంధువులు ఎమ్మెల్యేకు చూపించారు. ”ఆటోలో జరిగిన 70 వేల దొంగతనం కేసు, బంగారం షాపులో జరిగిన దొంగతనం కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నేను చేయని దొంగతనంలో నన్ను వేధిస్తున్నారు. నాపై ఒత్తిడి పెంచుతున్నారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం. నాకు చావు తప్పా మరే దారి లేదు. మా చావుతోనైనా మీరు ప్రశాంతంగా ఉండండి’’ అంటూ సలాం తన సెల్పీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. అబ్ధుల్‌ సలాం 1992 నుంచి నంద్యాలలో ఓ బంగారు నగల విక్రయ దుకాణంలో పని చేస్తున్నారు. అక్కడ సలాంపై దొంగతనం అభియోగం నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయన భార్య నూర్జహాన్‌ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. కరోనా వల్ల ఆమె ఉద్యోగం కూడా పోయింది. 42 రోజుల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చిన సలాం.. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సలాం ఆటోలో ఓ ప్రయాణికుడు తాను 70 వేలు పోగొట్టుకున్నానని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ పోలీసులు సలాంను పిలిచి విచారించారు. ఆ తర్వాతనే సలాం కుటుంబంతో కలసి నంద్యాల నుంచి పాణ్యం మండలం కౌలూరు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను విచారణ నిమిత్తం ప్రత్యేకంగా నియమించింది. ఏపీఎస్పీ బెటాలియన్‌ ఐజీ శంకబ్రత బాగ్ఛి, గుంటూరు అదనపు ఎస్పీ ఆరీఫ్‌లు విచారణ ప్రారంభించారు. సలాం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల సీఐ సోమశేఖరరెడ్డిని విచారణ పూర్తయ్యే వరకూ సస్పెన్షన్‌లో ఉంచారు.
పంజాబ్ లో అనూహ్యంగా భారీ ఆధిక్యంతో అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఈఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్‌పై ఆమ్ ఆద్మీపార్టీ దృష్టి సారించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి శనివారం గుజరాత్‌కు వచ్చారు. ముందుగా, గాంధీజి స్మారక చిహ్నం అయిన సబర్మతీ ఆశ్రమాన్ని ఈ ఇరువురూ సందర్శించారు. శుక్రవారం రాత్రి ఇక్కడికి చేరిన ఇరు రాష్ట్రాల సిఎంలు తెల్లవారుజామునే ఆశ్రమానికి వెళ్లారు. తొలుత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. తరువాత ఆశ్రమంలో బాపు ఎక్కువగా గడిపిన హృదయ్‌కుంజ్‌కు వెళ్లారు. అక్కడి మ్యూజియంలను సందర్శించారు. గాంధీకి అత్యంత ఇష్టమైన చరఖాపై నూలు వడికారు. కేజ్రీవాల్ , మాన్ ఆ తరువాత అక్కడి సందర్శకుల పుస్తకంలో తమ అనుభవాలను పొందుపర్చారు. ఆశ్రమ అధికారులు ఇద్దరు నేతలకు చరఖా ప్రతిమ, గాంధీజి పుస్తకాలను కొన్నింటిని బహుకరించారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రిని అయిన తర్వాత సబర్మతి ఆశ్రమానికి రావడం ఇదే తొలిసారి అని కేజ్రీవాల్ విలేకరులకు తెలిపారు. అంతకు ముందు తరచూ ఇక్కడికి వచ్చేవాడినని ఇక్కడికి వస్తే చెప్పలేని మానసిక అంతర్గత ప్రశాంతత దక్కుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆశ్ర‌మం ఆథ్యాత్మిక ప్ర‌దేశ‌మ‌ని, గాంధీజీ స్ఫూర్తి త‌మ‌లో ఆధ్యాత్మిక భావ‌న‌లు రేకెత్తిస్తోంద‌ని గాంధీ పుట్టిన దేశంలో తాను జ‌న్మించ‌డం గ‌ర్వకార‌ణ‌మని కేజ్రీవాల్ తెలిపారు. ఈ క్రమంలో భగవంత్‌ మాన్‌ స్పందిస్తూ.. గాంధీ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించ‌డం సంతోషంగా ఉంద‌ని భిన్న‌మైన అనుభూతి క‌లుగుతోంద‌ని పేర్కొన్నారు. మరోవైపు.. వీరి పర్యటనలో రాజకీయ విషయాలపై మీడియా కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా ఇక్కడ రాజకీయాలు మాట్లాడవద్దని సున్నితంగా తిరస్కరించారు. అహ్మదాబాద్ లో రోడ్ షో ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌ను పాలించేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ శనివారం సాయంత్రం “తిరంగా గౌరవ్ యాత్ర”పేరుతో రోడ్‌షోలో పాల్గొన్నారు. రథం ఆకారంలో తయారు చేసిన ట్రక్‌ పైనుంచి ప్రజలకు అభివాదం చేస్తూ కేజ్రీవాల్ ముందుకు సాగారు. దీనికి ముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ, 25 ఏళ్లుగా అధికారం సాగిస్తుండటంతో బీజేపీ పూర్తి అహంకారంతో ఉందని, ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు రాజకీయాలు చేయడం రాదని, కానీ అవినీతిని ఎలా అంతం చేయాలో బాగా తెలుసునని చెప్పారు. ఢిల్లీలో తాము అవినీతికి చరమగీతం పాడామని, పంజాబ్‌లో భగవంత్ మాన్ కేవలం పది రోజుల్లోనే ఆ పని చేసి చూపించారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. భగవంత్ మాన్ మాట్లాడుతూ, ఢిల్లీ, పంజాబ్‌ల తర్వాత గుజరాత్‌‌ కోసం తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రోడ్డుకు ఇరువైపులా ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు చేతిలో త్రివర్ణ పతాకాలు పట్టుకుని స్వాగతం పలికారు. గుజరాత్ ఆప్ నేతలు గాధ్వి, గోపాల్ ఇటాలియా తదితరులు ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ ఏడాది చివ‌రిలో జ‌రిగే గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు ఆప్‌ నేతలు ఇక్కడ పర్యటిస్తున్నారని రాజకీయంగా చర్చ నడుస్తోంది. కాగా, గుజ‌రాత్‌లోని మొత్తం 182 స్ధానాల్లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని కేజ్రీవాల్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. దీంతో ఇప్పటి నుంచే గుజరాత్‌పై కేజ్రీవాల్‌ ఫోకస్‌ చేసినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మరో సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన అవైటెడ్ చిత్రం “గాడ్ ఫాథర్” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ గ్యాప్ లో మెగాస్టార్ సహా ఇతర చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని కూడా ఓ రేంజ్ లో స్టార్ట్ చెయ్యగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇప్పుడు అధికారిక అప్డేట్ బయటకి వచ్చేసింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సెప్టెంబర్ 28న లాక్ చెయ్యగా అనంతపూర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో ఈ వేడుకలు సాయంత్రం 6 గంటల నుంచి జరపనున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనితో ఓ క్లారిటీ వచ్చినట్టు అయ్యింది. ఇక ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు వస్తారో చూడాలి మరి. See more Gear up for the MEGA Spectacle ????#GodFather GRAND PRE RELEASE EVENT ON 28th SEP from 6 PM at Ananthapur ❤️‍????#GodFatherOnOct5th Megastar @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @ActorSatyaDev @MusicThaman @LakshmiBhupal @ProducerNVP @saregamasouth pic.twitter.com/QfBS2Sf4Hb
తెలంగాణా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం బహుముఖాలుగా కృషి చేస్తున్నది. ప్రధానంగా వ్యవసాయ అభివృద్ధి, నీటి వనరుల అభివృద్ధి, కుల వృత్తులకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. గ్రామీణ వనరులను ఆశ్రయించి ఎన్నో కులాలకు జీవిక లభిస్తున్నది. వారి జీవికను కాపాడడం, మెరుగుపరచడంకోసం ప్రభుత్వం అనేకరకాల పథకాలను అమలు చేస్తున్నది. కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారిలో గౌడ సామాజికవర్గం ప్రధానమైనది. కల్లుగీత వృత్తిగా జీవించే గౌడ కులస్తులు సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురయ్యారు. తెలంగాణ గ్రామీణ జీవితంపై అవగాహన, పట్టింపులేని సమైక్య పాలకుల చర్యలమూలంగా కల్లు గీత వృత్తి మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వంనుండి గీత కార్మికులకు ఎలాంటి అండదండ లభించలేదు. కనీసం వారి మానానవారు బతికే అవకాశాన్ని కూడా లేకుండా చేశారు. లిక్కర్‌ లాబీల ప్రలోభాలకు, వత్తిడికి తలొగ్గి, హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను నిర్ధాక్షిణ్యంగా మూసేశారు. సమైక్య పాలకులు చేసిన ఈ దుర్మార్గాన్ని తెలంగాణ నాయకులు అడ్డుకోకపోగా, వంత పాడడం దౌర్భాగ్యం. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుడుంబా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే వీళ్ళే కండ్లప్పగించి వేడుక చూశారు. సమైక్య పాలకులు సృష్టించిన ఈ సామాజిక విధ్వంసంవల్ల అటు ప్రజల ఆరోగ్యం పాడైపోయింది. ఇటు కల్లు గీత వృత్తి కల్లోలంలో పడింది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో గౌడ కులస్తులకు జరుగుతున్న అన్యాయం గురించి పదే పదే ప్రస్తావించాం. తెలంగాణ ఏర్పడి, మేము అధికారంలోకి వస్తే మూసేసిన కల్లు దుకాణాలను తెరిపిస్తామని ఉద్యమ నేతగా ఆనాడు నాకు నేనుగా ప్రకటించాను. ప్రజా ఉద్యమం ఫలించి, తెలంగాణ ఏర్పడింది. ప్రకటించిన విధంగానే హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను తిరిగి తెరిపించాము. గౌడ కులస్తులకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించాం. గౌడ కులస్తుల సంక్షేమంకోసం మరెన్నో చర్యలు తీసుకున్నాం. కల్లు గీసే సమయంలో చెట్టుపైనుంచి పడి మరణించిన లేదా శాశ్వత అంగ వైకల్యం పొందిన గీత కార్మికులకు పరిహారం చెల్లించడంలో గత ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికున్న మూడేళ్ల బకాయిలు మొత్తం 6.38 కోట్ల రూపాయలను మేము అధికారంలోకి రాగానే వెంటనే ఏకకాలంలో చెల్లించాము. అంతేకాకుండా అప్పటిదాకా అరకొరగా ఇస్తున్న పరిహారాన్ని మానవీయ దృక్పథంతో పెంచినం. గతంలో చెట్టుపైనుంచి పడి మరణించిన వారికి రెండు లక్షలు, అంగవైకల్యం పాలైన వారికి 50వేలు మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ ప్రభుత్వం ప్రమాదవశాత్తూ మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని రూ. 5లక్షలకు పెంచింది. ఈ రోజు మీ అందరి సమక్షంలో గౌడ కులస్తుల సంక్షేమంకోసం ప్రభుత్వం తీసుకున్న మరికొన్ని మానవీయ నిర్ణయాలను ప్రకటిస్తున్నాను. గీత కార్మికులకిచ్చే పెన్షన్‌ను 200 నుంచి 1000 రూపాయలకు పెంచాం. ఇప్పటివరకూ కల్లు గీత సొసైటీ సభ్యులకు మాత్రమే పెన్షన్‌ లభిస్తున్నది. ఇకనుంచి టి.ఎఫ్‌.టి. కార్మికులకు కూడా పెన్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంవల్ల రాష్ట్రంలోని 30వేల కుటుంబాలకు ఆసరా లభిస్తుంది. టి.ఎఫ్‌.టి.నుంచి టి.సి.ఎస్‌.లోకి మారాలని దరఖాస్తు చేసుకున్న వారికి పది రోజుల్లో బదలాయింపు జరపాలని అధికారులను ఆదేశించాం. లైసెన్సుల రెన్యూవల్‌ గడువును ఐదేళ్ళనుంచి పదేళ్ళకు పెంచుతున్నాం. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత, ఖర్జూర మొక్కలను పెద్ద ఎత్తున నాటే కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోటి 70 లక్షల మొక్కలు నాటాం. ఎక్సైజ్‌, అటవీశాఖల సమన్వయంతో రాబోయే రోజుల్లో చెరువుకట్టలమీద, చెరువు శిఖం వెంబడి, వాగులు వెంట, వొర్రెల వెంట, నదీ ప్రవాహానికి ఇరువైపులా ఈత, ఖర్జూర మొక్కలను విరివిగా నాటే కార్యక్రమం కొనసాగుతుంది. వీటన్నింటితోపాటు గౌడ కులస్తులకు మరొక తీపి కబురును ఈ రోజు ప్రకటిస్తున్నాను. ఇప్పటివరకూ గీత కార్మికులకు ఉన్న చెట్ల పన్ను బకాయీలను పూర్తిగా మాఫీ చేస్తున్నాం. అంతేకాకుండా ఈనాటినుంచి తెలంగాణ రాష్ట్రంలో చెట్లపైన పన్ను వేసే విధానాన్నే రద్దు చేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 16 కోట్ల రూపాయల భారం పడుతున్నా గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెట్ల పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నాం. హైదరాబాద్‌ నగరంలో గౌడ కులస్తుల అస్తిత్వాన్ని సమున్నతంగా చాటే విధంగా రాష్ట్రస్థాయి గౌడ భవనం నిర్మాణంకోసం 5 ఎకరాల భూమిని, 5 కోట్ల రూపయాలను మంజూరు చేస్తున్నాం. ఈ భవనం గౌడ కులస్తుల సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాస కేంద్రంగా వెలుగొందాలని ఆశిస్తున్నాను.
తాను జరుపుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్రను ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకొనే ప్రయత్నం చేయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని, బరాబర్‌ ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు. “మేం ప్రజా సమస్యలు తెలుసుకుందామని పాదయాత్రగా వస్తే.. కొంతమంది టీఆర్‌ఎస్‌ గూండాలు బీజేపీ కార్యకర్తలపై రాళ్లదాడి చేసి, రక్తం కారేలా కొట్టారు. శ్రీకాంతాచారి, సుమన్, పోలీస్‌ కిష్టయ్య లాంటి అమరవీరులు ఇందుకోసమేనా ప్రాణత్యాగం చేసింది?” అంటూ ముఖ్యమంత్త్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. ‘కేసీఆర్‌ దమ్ముంటే నువ్వు పాదయాత్ర చెయ్‌. తెలంగాణ ప్రజలకు నువ్వు చేసిన ఘన కార్యాలేమిటో వివరించు.. మేం చేసిన తప్పేంది? పాపమేంది? ప్రజా సమస్యలపై పోరాడటమే నేరమా? ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కారం కోసం పోరాటడమే తప్పా? మాపై రాళ్ల దాడులు చేస్తారా? మేం బస చేసే శిబిరాలను ధ్వంసం చేస్తారా..?’అంటూ ప్రజాక్షేత్రంలో నిలదీశారు. పాలమూరు ప్రజల గోస, ఇక్కడి కరువు పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోంది. ఎక్కడికి వెళ్లినా నీళ్ల సమస్యనే ప్రధానంగా చెబుతున్నారని పేర్కొంటూ పేదల ప్రభుత్వం రావాలంటే గడీల పాలన పోవాల్సిందే అని సంజయ్ స్పష్టం చేశారు. కాగా, సంజయ్‌ పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, ఎంపీ సోయం బాపూరావు, బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ తదితరులు తీవ్రంగా ఖండించారు.సంజయ్‌ యాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసి టీఆర్‌ఎస్‌ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. దాడులకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ సంజయ్ కు ఫోన్ చేసి జరిగిన సంఘటనల గురించి వాకబు చేశారు. ఆయనకు కేంద్ర పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని, పాదయాత్ర కొనసాగించమని భరోసా ఇచ్చారు. పాదయాత్రలో కేంద్ర మంత్రులు బండి సంజయ్‌ పాదయాత్రలో కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు పాల్గొననున్నారు. ఇప్పటికే కిషన్‌రెడ్డి ఈ నెల 15న పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ ఈ నెల 20న సంజయ్‌తో కలిసి పాదయాత్ర చేస్తారు. నారాయణపేట సభకు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ మురుగన్‌ హాజరుకానున్నారు. నాగర్‌కర్నూలు సభకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ హాజరయ్యే అవకాశం ఉంది. గద్వాలలో ఈ నెల 21న తలపెట్టిన బహిరంగ సభకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ముఖ్య అతిథిగా హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. పాదయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దాడులతో తీవ్ర ఉద్రిక్తత ప్రజాసంగ్రామ యాత్రలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేముల గ్రామాన్ని దాటుతున్న సమయంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కొందరు పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. పోలీసుల జోక్యంతో పాదయాత్ర కొనసాగింది. కాసేపటికే మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తర్వాత షాబాద వైపు నుంచి వాహనంలో వచ్చిన కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీ నాయకులతో వాదనకు దిగారు. వాదన ముదరడంతో బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు సైతం రువ్వుకున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురికి, బీజేపీకి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. నాలుగు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. తర్వాత ఎస్పీ రంజన్‌రతన్‌ కుమార్‌ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భోజన విరామం తర్వాత యాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
‘‘నా సినిమాల్లో మొదట్నుంచీ విలువలతో కూడిన హాస్యం, విలువలతో కూడిన కథలకే చోటు ఇచ్చా. 42ఏళ్లుగా ఒక మంచి నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో సంపాదించిన స్థానాన్ని కోల్పోలేదంటే కారణం అదే’’ అని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సంజోష్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్‌ ముఖ్య పాత్రలో రమేష్‌ చెప్పాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బేవర్స్‌’. కాసం సమర్పణలో పొన్నాల చందు, డా.ఎం.ఎస్‌. మూర్తి, ఎమ్‌. అరవింద్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ పంచుకున్న చిత్ర విశేషాలు.. ► నటీనటులు కాదు.. వారు చేసిన పాత్రలే ప్రేక్షకుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలా నా నట జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మరొక పాత్ర ‘బేవర్స్‌’ సినిమాలో చేశా. రమేష్‌ చెప్పాల ‘మీ శ్రేయోభిలాషి’తో రచయితగా నాకు పరిచయం. ‘ఆ నలుగురు’ తర్వాత మళ్లీ ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న నాకు అంతకంటే మంచి కథని ‘మీ శ్రేయోభిలాషి’కి ఇచ్చారు. ► సమాజంలో తండ్రి, పిల్లల మధ్య అనుబంధాన్ని ‘ఆ నలుగురు’లో చెప్పాం. ఆ బంధంలో మరో కోణాన్ని ఆవిష్కరిద్దాం అంటూ రమేష్‌ చెప్పాల ‘బేవర్స్‌’ కథ చెప్పాడు. తల్లిదండ్రులు, పిల్లల బాధ్యతలేంటి? అనే విషయాలను వినోదాత్మకంగా చూపించాం. అందరికీ మా సినిమా నచ్చుతుంది. – ఇటీవల రెండు అగ్రదేశాల్లో జీవిత సాఫల్య పురస్కారం అవార్డు అందుకున్నా. అక్కడికెళ్లినప్పుడు ‘అప్పుల అప్పారావు, దివాకరం’ అంటూ నా పాత్రల పేర్లతోనే ప్రేక్షకులు పలకరించడం చాలా సంతోషంగా అనిపించింది. బాధ్యత లేకుండా తిరిగేవాణì్న బేవర్స్‌ అంటారు. కుటుంబంలో ఎవరు బాధ్యత లేకుండా తిరిగినా బేవర్సే. సమాజం ఇలా ఉందని కాకుండా, ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం ఈ చిత్రంలో చేశాం. ► కాలానికి అనుగుణంగా కథలు మారిపోతున్నాయి. ఓ సమకాలీన తండ్రి పాత్రని ‘బేవర్స్‌’లో చేశా. కూతురుకీ, తండ్రికీ… కొడుకుకీ, తల్లికీ మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. అలా కూతురుని ప్రాణంగా ప్రేమించిన ఓ తండ్రి పాత్ర నాది. కొన్ని పాత్రలు నటుల్ని బాగా లీనం అయ్యేలా చేస్తుంటాయి. అదంతా కథ గొప్పతనమే. ► మనిషి జీవితంలో గుర్తుండిపోయేవి పెళ్లి, చావు. పెళ్లిలో నా ‘పెళ్లిపుస్తకం’ చిత్రంలోని ‘శ్రీరస్తు శుభమస్తు…’ పాట వస్తుంటుంది. ఆ పెళ్లిలో నేనున్నాననే అనుభూతి కలుగుతుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ‘ఆ నలుగురు’ సినిమాలోని ‘ఒక్కడై పుట్టడం, ఒక్కడై పోవడం’ అనే పాట వినిపిస్తుంటుంది. అలాగే తండ్రీకూతుళ్ల బంధం గురించి ‘బేవర్స్‌’లో ఓ పాట ఉంది. సుద్దాల అశోక్‌తేజ రాసిన ఆ పాటని ఎ.ఆర్‌.రెహమాన్‌లా ఆలపించాడు సంగీత దర్శకుడు సునీల్‌కశ్యప్‌. ► గతంతో పోలిస్తే చిన్న సినిమా విడుదల ఇప్పుడు చాలా సమస్యగా మారింది. అయితే మంచి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. చిన్న సినిమా తీసేవాళ్లంతా చచ్చినట్టుగా మంచి సినిమానే తీయాలనే పరిస్థితి వచ్చింది. మేం కూడా ‘బేవర్స్‌’ అనే ఒక మంచి సినిమానే తీశాం.
అవ్యక్త స్వరూపమైన పరమాత్మ అద్వైతుడు. వ్యక్తమై ఈ చరాచర సృష్టిని చేసిన పుడు త్రిమూరిత స్వరూపముగా వెలుగొందుచున్నాడు. కాలము అనంత ము. భగవంతుని అంశ. అటువంటి కాల స్వరూపాన్ని యుగము నుండి క్షణము వర కు విభజించి అర్చించుచున్న మన సనాతన ధర్మము మానవునికి అందించిన ఏకైక దివ్యమార్గము. పరమాత్మను అనేక రూపాలలో సేవించడానికి ఏర్పరచుకున్నవే మాసములు. అవి పన్నెండు మాసాలుగా ఏర్పడి కాలమును పర్వదినములుగా చేసి మానవునికి అందించి నవవిధ భక్తి మార్గములలో నడవమన్నది. నేటితో కార్తిక మాసము ముగియుచున్నది. ఈ నెల రోజులు శివారాధనతో మారుమ్రోగినది. దీపములతో జ్ఞానం ప్రకాశవంతమైనది. భారతీయ సంస్కృతిలో మానవ జీవితమంతా పండుగలతో ఆనందమయం చేసుకోమని సూచిస్తోంది. పండుగ అంటే భగవదారాధనతో సర్వజనులు కలసి మెలసి కష్టసుఖాలు పంచుకునే గొప్ప భావ సంపతి. ఇతరుల మనసులను మనోహరం చేసే గొప్ప సేవాభావన. దేవాల యాలలో జరిగే ఉత్సవాల ఆంతర్యం అదే! సర్వవేదముల సారం శివతత్త్వం. సర్వమూ శివాత్మకమని తెలుసుకోవాలి. పర మశివుడు స్వప్రకాశ స్వరూపుడు. శివ సంకల్పం నుండే జగత్తు ఉద్భవించింది. శివుడు చైతన్యస్వరూపుడు. కర్మలకు అతీతుడు శివుడు. జీవుడు సర్వశక్తిమయుడైన పరమే శ్వరుని గుర్తించక ప్రకృతి మాయలోపడి అజ్ఞానంచేత తనను ఈశ్వరునికంటే భిన్నం గా భావిస్తున్నాడు. జ్ఞానముచే ఆ మాయను తొలగించుకుంటే తానే ఈశ్వర స్వరూప మని గ్రహిస్తాడు. అపుడు జీవుడు శివుడే అవుతున్నాడు. వేదసారమైన అద్వైత మార్గంలో పయనించినవారికి శివదర్శనం సులభంగా లభిస్తుంది. పరమేశ్వరుడు అనేకంగా గోచరిస్తున్నా ఆయన లింగస్వరూపుడై తన ఏ కత్వ మహిమను ప్రదర్శిస్తున్నాడు. సృష్టి, స్థితి కారకులైన బ్రహ్మ, విష్ణువులిరువురు కూడా ఈ లిం గ ఆద్యంతములు దర్శిం చలేకపోయారు. పుట్టిన ప్రతి వస్తువు లయముకాక తప్పదు. రుద్రుడు తన విలయతాండవంతో ల యం చేసాడు. శివునికి కర్తృత్వం లేదు. కర్త లేనిది నరహం కారి. అహంకారహితమైనది. జీవ భ్రాంతి లేనిది. భ్రాంతి లేని చోట మాయ లేదు. మాయ లేని ప్రదేశమే కైలాసం. ఈశ్వరుడు జ్ఞాన స్వరూపుడై, జ్యోతిస్వరూపుడై వెలుగొందుతాడు. ఏక రూపుడైన శివుడు అవ్యక్తమై వ్యక్తమయిన ఈ ప్రపంచాన్ని లయం చేసుకుంటున్నాడు. అనేక వృక్షాల యొక్క మూల రూపం బీజం. అలాగే ఈ సమస్తమూ బీజరూపము. అది ఈశ్వరుని చైతన్యము. నానాత్వము బీజ రూపమైన లింగ రూపము. లింగరూపమే బీజ రూపము. కాబట్టి ఈ సమస్త విశ్వాంతరాళము యొక్క బీజ రూపము లింగము. ఈ శివలింగార్చన యే అద్వైత మార్గము. అహంకారంతో కూడిన చైతన్యము. జీవుడు ఎప్పుడైతే అహంకార రహితుడవుతాడో అప్పుడు శివుడవుతున్నాడు. నేనే శివుడను జ్ఞానముతోనే జీవ న్ముక్తుడగు చున్నాడు. ప్రారబ్ధంచేత మానవ జన్మను పొందిన జీవుడు శివచైతన్యంతో శివసాయుజ్యము పొందుచున్నాడు. దీనికి మానవ ప్రయత్నం అవసరం. జీవుని పూర్వజన్మ సంస్కారం చేత శివభక్తి అలవడుతుంది. శివభక్తి నుండి ప్రేమ, ప్రేమ నుండి సేవ, సత్సంగం, గురువు, జ్ఞానం, తుదకు ముక్తి లభిస్తోంది. కావున పంచాక్షరి మంత్రయుక్తమైన శివపూజ, లింగారాధన ముక్తికి, మోక్షానికి మార్గము.
ఉక్రెయిన్ పై యుద్దాన్ని ఆసారాగా తీసుకొని రష్యాపై కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధించడం ద్వారా అమెరికా, ఐరోపా దేశాలు రష్యాను ఆర్ధికంగా పతనం వైపుకు నెట్టడంతో ఏమేరకు ఫలితం సాధించాయి గాని, ఇప్పటి వరకు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలలో ఆధిపత్యం వహిస్తున్న డాలర్, యురొ కరెన్సీల ప్రభావం మాత్రం గణనీయంగా కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంక్షల పుణ్యమాని రూబుల్‌ , ఇతర దేశాల జాతీయ కరెన్సీలు వెలుగులోకి రాగా, డాలర్‌, యూరోలు మసకబారుతున్నాయి. ఒక దేశం తరువాత ఒక దేశం తమ కరెన్సీలను డాలర్‌ నుంచి తమ సొంత జాతీయ కరెన్సీలో విదేశీ వాణిజ్యాన్ని నెరిపేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దీంతో అంతర్జాతీయ వాణిజ్యంలో ఇంతవరకు చక్రం తిప్పిన డాలర్‌, యూరోల ప్రాభవం దిగజారడం మొదలైంది. చాలా దేశాలు ఇప్పుడు తమ జాతీయ కరెన్సీలోనే చెల్లింపులు జరిపేందుకు ప్రాధాన్యమిస్తుండడంతో డాలర్‌ అవసరం తగ్గిపోతున్నది. ‘ డారల్‌ నుంచి ఇతర కరెన్సీల్లోకి మళ్లే క్రమం మొదలైంది. ఇక్కడితో ఆగేది కాదు.’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రెస్‌ సెక్రటరీ డిమిట్రి పెస్కొవ్‌ చెప్పారు. అమెరికా ఆధిపత్యానికి వీలుగా ప్రపంచంపై డాలర్‌ పెత్తనాన్ని రుద్దిన బ్రెటన్‌ వుడ్స్‌ విధానం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు అని అని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించి అమెరికా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడంతోబాటు విదేశాల్లోని రష్యా అస్తులను స్తంభింపజేస్తూ స్విఫ్ట్‌ ఇంటర్‌ బ్యాంకింగ్‌ మెసేజ్‌ సిస్టమ్‌ను నిలిపివేయండం వంటి చర్యలకు పాల్పడింది. అమెరికా ఆంక్షలను రష్యా ఏమాత్రం లెక్కచేయలేదు. తన చమురు, గ్యాస్‌ను ఇతర దేశాలకు అమ్మేటప్పుడు, రూబుల్స్‌ లేదా అవతలి దేశం సొంత కరెన్సీ చెల్లిస్తే చాలు అని చెబుతోంది. పైగా, తమ ఇంధనం అవసరాలలో రష్యాపై ఎక్కువగా ఆధారపడిన జర్మనీ వంటి దేశాలను సహితం రూబుల్ లో చెల్లించాలని రష్యా కోరుతున్నది.
రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ నగరంలో సంచలన హత్య జరిగింది. ఇస్లాం మతాన్ని అవమానించాడంటూ దర్జీ షాపు యజమాని కన్హయ్య లాల్ ను కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన పట్టపగలే జరగడం విషాదం. నరికి చంపడమే కాకుండా ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మధ్యాహ్నం సమయంలో కన్హయ్య లాల్ అనే దర్జీ షాపుకి ఇద్దరు వచ్చారు. కస్టమర్ల రూపంలో షాపులోకి వచ్చి, దుస్తుల కొలతలు తీసుకుంటుండగా కత్తులు బయటకు తీశారు. ఒకరు మొబైల్ లో కొలతలు తీసుకుంటుండగా.. మరో వ్యక్తి కన్హయ్య లాల్ పై కత్తితో దాడి చేశాడు. మెడపై వేటు వేయడంతో తల శరీరం నుంచి వేరైపోయింది. తమ ఇస్లాంకు అవమానం జరిగిందని, అందుకే ఈ హత్య చేస్తున్నామని ప్రకటించారు. దర్జీ కన్హయ్య లాల్ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో ఓ వర్గానికి, కన్హయ్యకు వాడి వేడి చర్చ జరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్ని రోజులు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఎప్పటి లాగే తన దర్జీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అంతే.. ఓ పథకం ప్రకారం దుండగులు వచ్చి, నరికి చంపారు. ఈ నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మహ్మద్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దర్నీ పోలీసులు గంటలోపే అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీకే హెచ్చరికలు ఇక.. ఈ హత్య చేసిన దుండగులు సోషల్ మీడియా వేదికగా నేరుగా ప్రధాని మోదీకే హెచ్చరికలు పంపడం కలకలం రేగింది. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ.. ఇది మోదీ మెడ దాకా కూడా చేరుతుంది అంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఘటనతో రాజస్థాన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. గంట వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియోలను ఎవ్వరూ వైరల్ చేయవద్దని, శాంతిభద్రతలకు ఇబ్బందులు వస్తాయని సీఎం గెహ్లోత్ తో సహా, పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఎ ఎం బీ మాల్ లో ప్రమోషన్ ప్లాన్ ఎవరిది ? ఎ ఎం బీలో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని షూట్ చేయడానికి వెళ్లాం. అయితే సినిమా వస్తుందని ఎంతమందికి తెలుసనే ఒక ఆలోచన వచ్చి షూట్ చేయమని చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్టొరీ ఐడియా ఎప్పుడు వచ్చింది ? లాక్ డౌన్ సమయంలో అందరికీ తీరిక దొరికింది. అప్పుడే చాలా మంచి యూట్యూబ్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఆ సమయంలో ఎలాగూ బయటికి వెళ్ళలేం కాబట్టి కనీసం ట్రావెల్ వీడియోస్ చూస్తే బయటికి వెళ్ళిన ఫీలింగ్ వుంటుందని ఎక్కువగా ట్రావెల్ వ్లాగ్ వీడియోస్ చూశాను. అది చాలా నచ్చింది. ప్రదేశాలు గురించి, వాటి చరిత్ర గురించి చెప్పడం చాలా ఇంట్రస్టింగా అనిపించింది. ఒక యూట్యుబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన మొదలైయింది. ట్రావెల్ వ్లాగర్ కి వున్న కష్టాలు, ప్రమాదాలు, సవాళ్ళు బ్యాక్ డ్రాప్ లో సినిమాని ప్లాన్ చేశాం. ట్రావెల్ వ్లాగ్, యూట్యుబర్ లైఫ్ తో లిమిటెడ్ ఆడియన్స్ రిలేట్ చేసుకుంటారు కదా ? కామన్ ఆడియన్స్ కి ఈ కథ ఎంత రిలేటెడ్ గా వుంటుంది ? లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ చాలా హిలేరియస్ గా వుంటుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్ . వీరి మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ట్రావెల్ వీడియోలు షూట్ చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదం ఎదురుకున్నారనేది కూడా చాలా ఇంటరెస్టింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకూ ఒక లాఫ్ రైడ్ లా వుంటుంది. అండర్ కరెంట్ గా ఒక సమస్య రన్ అవుతూనే .. ఆ పరిస్థితి నుండి వచ్చే సిట్యువేషనల్ కామెడీ అద్భుతంగా వుంటుంది. మీ సినిమాల్లో స్క్రీన్ ప్లే స్పెషల్ ఎట్రాక్షన్ కదా.. మరి ఇందులో ఎలా వుంటుంది ? లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా వుంటుంది. ప్రతి పదిహేను నిమిషాలకు కథలో ఒక చేంజ్ ఓవర్, మలుపు వుంటుంది. సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా వుంటుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో ఎలా చేశారు ? సంతోష్ శోభన్ తో ఏక్ మినీ కథ చేశాను. అందులో తన నటన బాగా నచ్చింది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో ఒక యూట్యుబర్ గా యంగ్ యాక్టర్ కావాలని సంతోష్ తో కథ చెప్పడం జరిగింది. తనకి చాలా నచ్చింది. అలాగే జాతిరత్నాలు తర్వాత ఫారియా ఈ సినిమా చేసింది. తను సహజంగా ఎలా వుంటుందో సినిమాలో కూడా అలానే కనిపించింది. ఇద్దరూ పర్ఫెక్ట్ గా సరిపోయారు. సుదర్శన్, బ్రహ్మాజీ పాత్రల గురించి ? సుదర్శన్ ట్రావెల్ వ్లాగ్ షూట్ చేసే డివోపీ గా దాదాపు సినిమా అంతా ఉంటాడు. ఈ పాత్ర లో చాలా ఫన్నీగా ఉంటాడు. ఇందులో పిపిఎఫ్ అనే గ్యాంగ్ వుంటుంది. దానికి హెడ్ గా కనిపిస్తారు బ్రహ్మాజీ. చాలా రోజుల తర్వాత బ్రహ్మాజీ గారు అద్భుతంగా చేసిన క్యారెక్టర్ అని నాకు అనిపించింది. ఆయన పాత్ర కూడా దాదాపుగా సినిమా అంతా వుంటుంది. చాలా లైట్ హార్టెడ్ గా సరదాగా ఎంజాయ్ చేసే హిలేరియస్ ఎంటర్ టైనర్ ఇది. ప్రభాస్ గారు ఈ సినిమా కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు వున్నారు ? యూవీ క్రియేషన్స్, ప్రభాస్ గారు మాకు వెరీ క్లోజ్. వారి బ్యానర్ లో సినిమాలు చేశాం. తర్వాత కూడా చేయబోతున్నాను. నా, సంతోష్ శోభన్ సినిమా అంటే తప్పకుండా యూవీ క్రియేషన్స్ హెల్ప్ చేస్తోంది. చిన్న సినిమాలకి ప్రేక్షకులు చాలా సెలెక్టెడ్ గా థియేటర్ కి వస్తున్నారు కదా.. ఆ భయం ఏమైనా ఉందా ? వుందండీ. అందుకే చాలా కొత్తగా వైవిధ్యంగా ప్రమోట్ చేస్తున్నాం. జనాల్ని మార్నింగ్ షోకి తీసుకురావాలనేది మా టార్గెట్. మంచి టాక్ స్ప్రెడ్ అయితే, సినిమా బావుంటే ఖచ్చితంగా చూస్తారు. మీ మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి స్క్రీన్ ప్లే లో చాలా మంచి పేరు వచ్చింది. అలాంటి రేసీ స్క్రీన్ ప్లేతో కొత్త సినిమాల ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ? లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే కూడా రేసీగా వుంటుంది. ఒక ట్రాక్ నడుస్తోంది. ఆ ట్రాక్ లోకి లీడ్ రోల్స్ ఎప్పుడు వస్తారా అనే ఎక్సయిమెంట్ వుంటుంది. చాలా కొత్తగా వుంటుంది. మీ కథలు మీ నాన్న చదువుతారా ? ప్రతి బౌండ్ స్క్రిప్ట్ ని నాన్నకి ఇస్తా. చదివి అభిప్రాయాలు, సూచనలు చెబుతారు. ఆయన కథతో సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుండో వుంది. దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి చేయాలి. ఈ కథ విన్న తర్వాత వెంకట్ బోయనపల్లి గారు ఎలా స్పందించారు ? ఆయనకి ఎప్పటి నుండో ఒక సినిమా చేయాలి. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ, టైటిల్ ఆయనకి చాలా నచ్చాయి. నా మీద నమ్మకంతో ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మించారు. ఈ సినిమా కోసం మారేడిమిల్లి అడవి లో షూట్ చేశాం. అదొక మంచి అనుభవం. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ప్రమోషన్స్ లో చిరంజీవి గారు కూడా కలిసోచ్చారు కదా ? నిజంగా ఇది అనుకోకుండా జరిగింది. వాల్తేరు వీరయ్య టీజర్ లో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ అనే డైలాగ్ వాడగానే అందరూ మమ్మల్ని ట్యాగ్ చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. ఏదో అద్భుతంగా జరగాలని ఎదురుచూశాం. చిరంజీవి గారి రూపంలో మాకు అద్భుతం జరిగింది. ప్రవీణ్ లక్క రాజు మ్యూజిక్ గురించి ? ప్రవీణ్ లక్క రాజుతో ఎక్ మినీ కథ, ఎక్స్ ప్రెస్ రాజా చేశాను. ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చాడు. డివోపీ వసంత్ కొన్ని తమిళ చిత్రాలు చేశారు. చాలా బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. దావూద్ స్క్రీన్ ప్లే కి హెల్ప్ చేశారు. ఇద్దరం కలసి చేశాం. కొత్తగా చేయబోతున్న సినిమాలు ? స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. పెద్ద సినిమా చేయాలనే మూడ్ లో వున్నా. జవాన్ నిర్మాత కృష్ణ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్, అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేయాలి.
ఎర్ర పార్టీలు నెమ్మదిగా మసకబారిపోతున్నాయి. ప్రజాదరణ తగ్గుతోందా లేక, ప్రజా పోరాటాలు మొక్కబడిగా మారుతున్నాయా? అనే మీమాంస August 29, 2020 at 5:46 PM in Editors Pick, Latest News, Politics Share on FacebookShare on TwitterShare on WhatsApp కమ్యూనిస్టుల పార్టీలు. అది సీపీఐ కావచ్చు. సీపీఎం కావచ్చు. భారతదేశంలో తమ ఉనికినే కాదు… తమ అస్తిత్వాన్ని కూడా కాపాడుకున్న పార్టీలు. వేలాది ఎకరాలకు పేదలకు పంచి వందలాది మంది రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన పార్టీలు. పేదలకు ఆ రెండు పార్టీలు తల్లిదండ్రులతో సమానం. ఏ ఉద్యమం కోసమైనా ఆ పార్టీలు పిలుపునిస్తే భార్య, పిల్లలను, తల్లిదండ్రులను, బంధువులను అందరిని వదులుకుని ఉద్యమంలో ఉరుకులు పెట్టేవారు ఆ నాటి యువత. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంత వరకూ వామపక్షాల పోరాట స్ఫూర్తిగా బాగానే ఉండేది. తెలుగు రాష్రాలు రెండుగా చీలిపోకముందు వామపక్ష పార్టీలు అంటే ప్రజల్లో చాలా ప్రేమా, గౌరవం ఉండేవి. వాళ్లకి ఓట్లు పడకపోయినా వారంటే ఓ ప్రేమని, వాత్సల్యాన్ని చూపించే వారు తెలుగు ప్రజలు. ఇప్పుడు మాత్రం వామపక్షాల పరిస్థితి దారుణాతి దారుణంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో వారి ఉనికి కూడా లేకపోయింది. ఒకప్పుడు వారి పట్ల ఆదరాభిమానాలు చూపించిన తెలుగు వారే ఇప్పుడు నిరాదరణ చూపిస్తున్నారు. ఉద్యమాలు లేవు. ఊరేగింపులు లేరు. ధర్నాలు లేవు. నిరసనలు కనపడవు. ఒకరిద్దరి నాయకుల పేర్లు తప్ప అసలు నాయకులు ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి. తెలంగాణాలో ఉనికే లేదు వామపక్షాలకు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణాలో మంచి పేరు, పలుకుబడి ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయంలో వామపక్షాలు చేసిన పోరాటాలు ఆ పార్టీలను ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఆ పోరాటాల ఫలితంగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో సిపీఎం, సీపీఐ పార్టీలకు మంచి క్యాడర్ ఉండేది. ఇప్పుడు ఆ క్యాడర్ అంతా కనుమరుగైంది. సీపీఎం శాసనసభా పక్ష నాయకుడిగా పని చేసిన నర్శింహారెడ్డి వంటి వారే తెలంగాణ రాష్ట్ర సమితి తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు అనేకానేక మంది నాయకులు టీఆర్ఎస్ లో చేరిపోయారు. తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసే వామపక్ష నాయకులే కరవయ్యారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందామా అని ఎదురుచూపులు మినహా వామపక్షాలు ఆ తర్వాత చేస్తున్నదంతా శూన్యమే. రాష్ట్రం విడిపోయిన తర్వాత వామపక్షాలు ప్రజల తరఫున పోరాడిన ఒక్క ఉద్యమం కూడా లేదంటే ఆ పార్టీల పని తీరు ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను పత్రికల్లో వ్యాసాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు వామపక్ష నాయకులు అనే అపవాదు ముట్టకట్టుకుంటున్నారు తెలంగాణలోని ఎర్ర సైన్యం. ఏపీలో రామకృష్ణ ఒక్కరే… ఇక ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కోసం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటూ వామపక్షాలకు చెందిన నాయకులు అటు వైపే తొంగి చూడడం లేదు. సిపీఐ నాయకుడు రామకృష్ణ ఒక్కరే రాజధాని రైతుల పట్ల సానుభూతి చూపిస్తూ పోరాడుతున్నారు. సిపీఎం నాయకులు ఒక్కరు కూడా అటు వైపు కూడా వెళ్లకపోవడం వారి దీనస్థితికి అద్దం పడుతోంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడి విద్యుత్ చార్జీల నిర్ణయానికి ఉవ్వెత్తున ఎగిసిన వామపక్షాలు ఇప్పుడు ఎక్కడున్నాయో… ఏం చేస్తున్నాయో కూడా తెలియంత స్థితిలోకి వెళ్లిపోయాయి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా వామపక్షాలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా పత్రికా ప్రకటనలకు, వారి పేరుతో వచ్చే వ్యాసాలకు పరిమితమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పడు విద్యార్థి ఉద్యమాలు కూడా వామపక్షాలే నిర్వహించేవి. ఇప్పుడున్న విద్యార్థులకు వామపక్షాలంటే ఏమిటో కూడా తెలియని దుస్థితి.
డీలర్ల వద్ద కార్డుదారులకు పంపిణీ కాకుండా రేషన్‌ దుకాణాల్లో నిల్వవున్న నాణ్యత లేని, డ్యామేజ్డ్‌ కందిపప్పును ఎం.ఎల్‌.పాయింట్లలో వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్‌ సూచించారు. సివిల్‌ సప్లయ్స్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న జిల్లా రేషన్‌ డీలర్ల అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 డీలర్లకు పౌరసరఫరాల కమిషనరు ఆదేశం చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 26: డీలర్ల వద్ద కార్డుదారులకు పంపిణీ కాకుండా రేషన్‌ దుకాణాల్లో నిల్వవున్న నాణ్యత లేని, డ్యామేజ్డ్‌ కందిపప్పును ఎం.ఎల్‌.పాయింట్లలో వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్‌ సూచించారు. రేషన్‌ డీలర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్‌, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పలువురు డీలర్లు సోమవారం విజయవాడలో ఆ శాఖ కమిషనర్‌ వీరపాండ్యన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. డీలర్ల వద్ద పంపిణీ కాకుండా నిల్వవున్న నాణ్యతలేని కందిపప్పును సంస్థ డీఎంలు తీసుకోవడం లేదన్నారు. డీలర్‌షిప్‌ నిర్వహిస్తూ కరోనాలో మృతిచెందిన రేషన్‌ డీలర్ల కుటుంబసభ్యులకు అంత్యక్రియల ఖర్చులకు గాను రూ.15 వేలు చెల్లించేందుకు ఎండీ అంగీకరించారు. డీలర్ల వద్ద వున్న కాటాకు స్టాంపింగ్‌ వేసేందుకు చార్జి రూ.300 మాత్రమే తూనికలు, కొలతలు అధికారులకు చెల్లిస్తే సరిపోతుందని ఎండీ పేర్కొన్నారు. అంతకుముందు డీలర్లు జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎండీ దృష్టికి తీసుకొచ్చారు.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 10/06/20 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Tuesday, October 6, 2020 984 : రివ్యూ దెయ్యాలున్నాయా లేవా? వున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని అవి స్వాధీనం చేసుకుని స్వాహా చేసేస్తాయి. తమ కథల్ని చెప్పనివ్వవు. మీడియా మేనేజ్ మెంట్. రాజకీయ నాయకుల నుంచి నేర్చుకున్నాయి. సైలెన్స్ ప్లీజ్... అని నోరూ చెవులు కూడా మూసేస్తాయి. నిశ్శబ్దం పాటించాలి. తమిళ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్స్ సృజనాత్మకతా పరంగా నిశ్శబ్దం పాటిస్తున్నాయి. అవి అదే అనాథాశ్రయంలో ఇద్దరు అనాథ బాలికల అవే పాత కథల్నుంచీ పదేపదే పేదగా పుట్టుకొస్తాయి. సమకాలీనంగా ఇంకే సమస్యలూ లేనట్టు. పదే పదే గత కాలంలోనే పేదగా జీవించే సస్పెన్స్ థ్రిల్లర్స్ కి దెయ్యాల దర్బారు నుంచి విముక్తి లేదు. ఆ నిశ్శబ్దం కాస్తా నీరుగారి దెయ్యపు కచేరీలతో నిండిపోతుంది… 30 కోట్లు పెట్టి తీయాలనుకున్నప్పుడు మూడుండాలి : ఏం తీస్తున్నాం, ఎందుకు తీస్తున్నాం, ఎలా తీస్తున్నామనే ప్రశ్నలు. కమర్షియల్ లాభ నష్టాలతో ముడిపెట్టి జవాబులు. పరమాద్భుత లొకేషన్స్, కళ్ళు చెదిరే తారాగణం, అదిరిపోయే ప్రొడక్షన్ విలువలు ఇవి కావు జవాబులు. ఇవి పోయే డబ్బులు వచ్చే డబ్బుల లెక్కలు కావు. పేపరు మీద రాస్తున్నప్పుడే వచ్చే డబ్బులా పోయే డబ్బులా తెలిసిపోకపోతే తీయడం మభ్యపెట్టుకోవడమే. మొదటి ప్రయత్నం తోనే మభ్యపెట్టుకున్నామని తెలుసుకోకపోతే ఆ అలసత్వానికి అంతం లేదు. దర్శకుడు హేమంత్ మధుకర్ 2010 లో హిందీలో తీసిన దెయ్యం సినిమా ‘ఏ ఫ్లాట్’ పరాజయం గురించి ఎవరేమన్నారో తెలిసీ అప్రమత్తమవక పోతే మభ్య పెట్టుకునే నిశ్శబ్దాలు చాలానే వుంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ అత్యంత సంక్లిష్ట జానర్. హిచ్ కాక్ అంతటి వాడికే పట్టుబడలేదు. తీసే ప్రతీ సస్పెన్స్ థ్రిల్లర్ అతడికి యాతనే. మూస ఫార్ములాలు చేస్తూ సరదాగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లాగిద్దామనుకుంటే సాగే పనికాదు. సస్పెన్స్ థ్రిల్లర్ ఫుల్ టైమ్ జాబ్. సస్పెన్స్ - క్రైమ్ జానర్లో తలపండిన వాడికి ఇతర జానర్లు నల్లేరు నడక. ఎందుకంటే కథలకి కావాల్సిన మనస్తత్వ చిత్రణ, భావోద్వేగాలు, సమయస్ఫూర్తి, కాలీన స్పృహ, లాజిక్, డైనమిక్స్ వంటి కథాంగాలు వొంటబట్టి వుంటాయి క్రైమ్ జానర్లో. ‘నిశ్శబ్దం’ తమిళంలో ‘సైలెన్స్’ మొదట మాటలు లేకుండా మూకీగానే తీయాలనుకున్న ఆలోచన. మనసు మార్చుకుని మాటలు జోడించిన ప్రయత్నం. ఈ మాటలు జోడించడం మామూలుగా లేదు. మూకీ అనే మాటల అనావృష్టి నుంచీ అతి వృష్టి కురిపించే క్రియేటివిటీ. నటులకున్న మాటలు చాలనట్టు వాయిసోవర్ల కుండపోత. ఎవరి వాయిసోవర్ ఎందుకో అర్ధం కాకుండా సాంతం స్వగతాల జడివాన. డాక్యుమెంటరీ చూస్తున్నట్టు డైజెటిక్ సౌండ్. డైజెటిక్ సౌండ్, ఇంట్రా డైజెటిక్ సౌండ్ ఎప్పుడు ఎలా ఎందుకు వాడాలో తెలుసుకోకుండా శబ్ద గందరగోళం. కథలో ఏం జరుగుతోందో వంతులేసుకుని వ్యాఖ్యాతలు వివరిస్తే గానీ అర్ధంగాని పరిస్థితి వుంటే కథని శానిటైజ్ చేయాలి. దాని విజువల్ స్టోరీ టెల్లింగ్ నేచర్ కి వైరస్ సోకి వుంటుంది. సినిమా తీస్తే ఇతరులు నేర్చుకునేట్టు వుండాలి గానీ నేర్చుకున్నది పోయేట్టు వుండకూడదు. మరి ‘నిశ్శబ్దం’ కర్ధమేమిటి? ఈ అర్ధమే పట్టుకోగలిగి వుంటే సినిమా ఎక్కడో వుండేది గ్లోబల్ చార్ట్ లో అనూష్కాని తళతళ మెరిపిస్తూ. ఇది జానర్ రీసెర్చి చేసుకుని ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ (1955) టెక్నిక్ తో తీయాల్సిన 41 మిలియన్ డాలర్ల స్టార్ మూవీ. జానర్ రీసెర్చా? అదేమిటి? అదేమిటో తెలియాలంటే వీధి బడి దశ నుంచీ సినిమా నేర్చుకుంటూ రావాల్సి వుంటుంది. కథ సాక్షి (అనూష్కా) మూగ చెవిటి పెయింటర్. తల్లిదండ్రులెవరో తెలీదు. యూఎస్ లో అనాథాశ్రయంలో పెరిగింది సోనాలీ (శాలినీ పాండే) తో బాటు. ఆమెకి సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీ నుంచి పిలుపు వస్తుంది. అక్కడ పెయింటింగ్ వేసి విజిటింగ్ కి వచ్చిన సెల్లో ప్లేయర్ ఆంథోనీ గోన్సాల్వేస్ (మాధవన్) ని ఇంప్రెస్ చేస్తుంది. తన కన్సర్ట్ కి అతనా హ్వానిస్తే వెళ్తుంది. అలా పరిచయం పెరిగి అతడికి పెయింటింగ్ నేర్పుతుంది, అతను మ్యూజిక్ నేర్పుతాడు. ఇక ప్రేమ పుడుతుంది. ఎంగేజిమెంట్ చేసుకుని అతణ్ణి తీసుకుని ఒక శిథిల విల్లాలో జోసెఫైన్ వుడ్స్ అనే ఆమె పెయింటింగ్ అన్వేషణలో బయల్దేరుతుంది. ఆ విల్లాలో 47 ఏళ్ల నుంచీ దాని ఓనర్ దెయ్యం వుంటుంది. అది వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చంపేస్తూంటుంది. ఇప్పుడు ఆంథోనీని కూడా చంపేస్తుంది. సాక్షి పారిపోతుంది. సియాటిల్ పోలీస్ డిపార్ట్ మెంట్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) కేసు టేకప్ చేస్తుంది. ఆమెకి తోడుగా కెప్టెన్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) దిగుతాడు. అయితే విల్లాలో కేసుకి సంబంధించి ఆధారాలేవీ దొరకవు. మరోవైపు చూస్తే కొందరు యువతుల మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. సోనాలీ కూడా అదృశ్యమవుతుంది. సోనాలీని ఆంథోనీ హత్య కేసులో అనుమానిస్తుంది మహాలక్ష్మి. సొనాలీని వెతకడం మొదలుపెడుతుంది. ఇప్పుడు సోనాలీని ఎందుకనుమానించింది మహాలక్ష్మి? సోనాలీకున్న మానసిక సమస్యేమిటి? ఆంథోనీకి కూడా వున్న మానసిక రుగ్మతేమిటి? ఈ ఇద్దరి మధ్యా సాక్షి స్థానమేమిటి? విల్లాలో ఆమె చూసింది ఎంత వరకు నిజం? ఈ మొత్తం కేసులో కెప్టెన్ రిచర్డ్ పొందాలని చూసిన ప్రయోజనా లేమిటి? ఇదంతా మహాలక్ష్మి ఎలా పరిష్కరించి దోషిని తేల్చింది? ఇదీ మిగతా కథ. నటనలు- సాంకేతికాలు నటనల గురించి చెప్పుకోవాలంటే పాత్రల గురించి చెప్పుకోవాలి. పాత్ర చిత్రణల్లో లోపాలుంటే ఎంతటి నటనలూ మెప్పించలేవు. అనూష్కా సాక్షి పాత్ర అలాటి లోపాలున్న ఈ సినిమా పాత్రల్లో ప్రధానమైనది. దీంతో ఆమె నటన ఉపరితలంలోనే వుండి పోతోందే తప్ప ఇన్నర్ ఎమోషన్లు పలికే పరిస్థితి లేదు. అసలు ఇన్నర్ ఎమోషన్లు లేనట్టే వుంటాయి పాత్ర చిత్రణ, నటనా. సైన్ లాంగ్వేజీ, అప్పుడప్పుడు ఫోన్లో టైపు చేసి వాయిస్ ఇన్ఫర్మేషన్ వంటి ఉపకరణాల ద్వారా సాధారణ సమాచారాన్ని తెలుపుతుంది తప్ప, డ్రామాకి ముఖ్యమైన తన ఇన్నర్ ఎమోషన్స్ ని అర్ధమయ్యేలా చెప్పడంలో వుండే స్ట్రగుల్ తో కూడిన ఉద్విగ్నభరిత సన్నివేశాలుండవు. పోనీ బొమ్మవేసి చూపే ప్రయత్నం చేసే ఆడియెన్స్ ఫ్రెండ్లీ మెలోడ్రామా వుండదు. ఇన్నర్ ఎమోషన్సే లేనప్పుడు ఇక అయ్యోపాపం అన్పించే స్ట్రగుల్ ఏ రూపంలోనైనా ఎందుకుంటుంది. అసలొక మూగజీవి అయిన సాక్షి లాంటి పెయింటర్ కి పెయింటింగ్సే తన భాష, మాధ్యమం కాకుండా పోతాయా? తనని కుదిపేస్తున్న భావోద్వేగాల్ని కుంచె ద్వారా ప్రకటించకుండా ఏ చిత్రకారుడుండ గలడు? లేనప్పుడు అలాటి పాత్ర ఎందుకు? సాక్షి మూగజీవి పాత్రకి లాగే ఆమె పెయింటరన్న వృత్తిపరమైన పాత్ర చిత్రణ కూడా లేదు. టెంప్లెట్ సినిమాల్లో టెంప్లెట్ పాత్రలాగే రెండు పెయింటింగు లేయించి గొప్ప పెయింటరని చెప్పి, పది మిలియన్ డాలర్లతో బ్రహ్మాండమైన బిల్డప్పిచ్చి వదిలేశారు. మళ్ళీ ఈ పాత్ర చిత్రణ తాలూకు కొనసాగింపే వుండదు. ఒకసారి ‘బర్ఫీ’ లో రణబీర్ కపూర్ ని చూస్తే తెలుస్తుంది మూగజీవి సమగ్ర పాత్రంటే ఏమిటో. పాత్రకి కథతోనే సమస్య సమస్య ఎక్కడొచ్చిందంటే, అసలీ సస్పెన్స్ థ్రిల్లర్ కథ అనూష్కా పాత్ర కథ అని తెలుసుకోక పోవడం దగ్గర వచ్చింది. స్టార్ హీరోయిన్ తో హీరోయిన్ ఓరియెంటెడ్ హంగామా తీస్తున్నప్పుడు ఆమె మీదే కథ వుండాలని కలం పుచ్చుకుని రాస్తాడు రచయిత. అంతేగానీ ఆమెని అవతలికి లాగేసి, ఇతర పాత్రలతో కథ గిల్లుకుంటూ కూర్చోడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అసలు కథే౦టో అర్ధం గాకపోతేనే. అందుకే ఇన్ని ఇతర పాత్రలతో ఇన్ని ఫ్లాష్ బ్యాకులు, వాళ్ళ వాయిసోవర్లు. కథతో అయోమయం వుంటేనే అర్ధం లేని ఫ్లాష్ బ్యాకులతో హడావుడి చేస్తారంటాడు సిడ్ ఫీల్డ్. సెంట్రల్ క్యారక్టర్ గా అనూష్కా మీద కథా, పాత్రచిత్రణా ఎలా వుండి వుంటే అమెరికాలో తీసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్లో గ్లోబల్ ఎట్రాక్షన్ అయివుండేదో తర్వాత కథా కథనాలు విభాగంలో చూద్దాం. డిటో మాధవన్ ఇక మాధవన్ గురించి. భారతీ రాజా దర్శకత్వంలో ‘ఎర్రగులాబీ’ లు (‘సిగప్పు రోజాక్కల్’ - 1980) లో కమలహాసన్ క్లాసిక్ సీరియల్ కిల్లర్ పాత్రని గుంజి ‘నిశబ్దం’ లో గుంజీళ్ళు తీయించాడు. పుంజాలు తెంపుకుని పారిపోయింది పాత్ర. విశేషమేమిటంటే, ఇదే సీరియల్ కిల్లర్ కథని భారతీ రాజాయే రాజేష్ ఖన్నాతో హిందీలో ‘రెడ్ రోజ్’ గా తీస్తే అదీ సూపర్ హిట్టయింది. ఇప్పుడు ఇంత కాలం తర్వాత ఐఎండీబీ లో ఇప్పటి ప్రేక్షకులు ‘రెడ్ రోజ్’ ని చూసి ఆహా ఓహో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాటి థ్రిల్లర్ ని చూడలేదంటున్నారు అప్పటి రాజేష్ ఖన్నాని పొగుడుతూ. ‘నిశ్శబ్దం’ లోనే కెప్టెన్ రిచర్డ్ పోలీసు పాత్ర ఎక్కడిదనుకున్నారు? భారతీ రాజా థ్రిల్లర్ లోనే కమలహాసన్ / రాజేష్ ఖన్నా అమ్మాయిల్ని చంపుతూంటే చూసి ఎంజాయ్ చేసే సైకో పెంపుడు తండ్రి పాత్ర. మాధవన్ అమ్మాయిల్ని చంపుతూంటే రిచర్డ్ సహకరించడం డబ్బు కోసమన్నట్టుగా వుండదు. భారతీ రాజా థ్రిల్లర్లో తండ్రి పాత్రలాగా అతను సైకో అని మనమర్ధం చేసుకోవాలి. భారతీ రాజా థ్రిల్లర్ లోని కమల్ పాత్రని అదే కథతో మాధవన్ కథగా ముక్క అతికించి, అదే గొప్ప ఒరిజినల్ క్రియేషన్ అన్నట్టుగా చివర్లో సస్పెన్స్ రివీల్ చేశారు. ఆంథోనీ పాత్రలో మాధవన్ కూడా డిటో అనూష్కా. కథ కుపయోగపడని అతడి సంగీతం. ఆ సంగీతంలో తనలో దాగున్న సీరియల్ కిల్లర్ భావోద్వేగాలున్నాయా అంటే లేదు. అమీర్ ఖాన్ ‘సర్ఫరోష్’ లో గజల్ గాయకుడి రూపంలో వున్న టెర్రరిస్టుగా నసీరుద్దీ న్ షా, పాడే పాటలో అంతరార్ధం పాత్ర నిజస్వరూపాన్ని తెలిసీ తెలీనట్టు ప్రకటిస్తుంది. ‘ఇది కథ కాదు’ లో వెంట్రిలాక్విజం కళాకారుడైన కమల్ కూడా తన భావోద్వేగాల్ని వెంట్రిలాక్విజం ద్వారా ప్రకటిస్తాడుగా? మాధవన్ పాత్రకి ఆంథోనీ గోన్సాల్వెజ్ పేరు యాదృఛ్ఛికంగా పెట్టేశారా లేక ఉద్దేశపూర్వకంగానా? ఆంథోనీ గోన్సాల్వెజ్ గోవాకి చెందిన సుప్రసిద్ధ సంగీత కారుడు. లక్ష్మీ కాంత్ - ప్యారేలాల్ లకి సంగీతం నేర్పిన గురువు. వాళ్ళ ఎన్నో పాటలకి ఆయనే స్ఫూర్తి. ఏకంగా ఆయన పేరే ప్రయోగించి ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ లో అమితాబ్ బచ్చన్ మీద ‘మై నేమ్ ఈజ్ ఆంథోనీ గోన్సాల్వెజ్’ అనే ఆల్ టైమ్ హిట్ పాట సృషించేశారు. అలాటి ఆంథోనీ గోన్సాల్వెజ్ పేరు మ్యూజిషియన్ అయిన సీరియల్ సైకో కిల్లర్ కి వాడడం ఏమీ బాగాలేదు. ప్యారేలాల్ శర్మ ఇప్పటికీ ఆంథోనీని స్మరిస్తాడు. పొడిపొడి ప్రణయ బాంధవ్యం ఇక మాధవన్ - అనూష్కాలు పరస్పరం తమ కళల్ని నేర్పుకునే క్రమంలో కూడా రసపోషణ వుండదు. ‘ఆకలిరాజ్యం’ లో కమల్ -శ్రీదేవిల మధ్య వున్నట్టు. శ్రీదేవి తాళం పాడితే కమల్ స్వరాలు కూర్చే పోటాపోటీ - ఆమె సంగీతమైతే అతను సాహిత్యంగా - కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే’ పాట లాగా. మాధవన్ సంగీతానికి అనూష్కా చిత్ర లేఖనం పోటీయో, లేదా అనూష్కా చిత్ర లేఖనానికి మాధవన్ సంగీతం పోటీయో లేకుండా కళాకారుల పాత్రలెందుకు? వీళ్ళు ప్రేమికులైనప్పుడు కళల సమాగం లేని అంటీముట్టని చిత్రణ లెందుకు? ‘ప్రియుడే సంగీతము - ప్రియురాలే నాట్యము’ - అని ‘ఇది కథ కాదు’ లో కళాకారులైన కమల్, జయసుధ పాడుకున్నారుగా? మాధవన్ సంగీతం అనూష్కాకి వినపడని లోపంలోంచి మాధవన్ పడే వేదనాభరిత డ్రామా ఏది? ఇలా అనూష్కా, మాధవన్ - ఇద్దరు స్టార్స్ మీద ప్రణయంలో యూత్ అప్పీల్ ప్రవహించే కనీస ఎమోషనల్ బాండింగ్ కూడా లేకపోవడం కొట్టొచ్చే లోపం. ఇన్ని లోపాలతో తెరమీద ఈ స్టార్స్ ని చూసి ఎందుకు ఎంజాయ్ చేయాలి? అంజలి పాత్రా గల్లంతు ఇక అంజలి. దర్శకుడు ముందుగా అనుకున్న కథలో అంజలి పాత్ర లేదు. ఆమె స్థానంలో మగ పాత్ర వుంటే, కథ మేల్ డామినేషన్ తో వుందనిపించి మగ పాత్ర తీసేసి, పోలీస్ డిటెక్టివ్ ని స్త్రీ పాత్రగా మార్చానన్నాడు దర్శకుడు. అయినా అనూష్కాతో బాటు అంజలి పాత్రనీ నీరుగార్చే చిత్రణలు చేశాడు. అంజలి పాత్రకి మహాలక్ష్మి పేరుకి అర్ధం పర్ధం, ప్రయోజనం లేవు. తెలుగు ప్రేమ సినిమాల్లో పెడుతున్న ఇంకో టెంప్లెట్ పేరుగానే మూలన పడింది. ఆంథోనీ పేరుతో అలా చేశారు. మహాలక్ష్మి పేరుతో ఏమీ చేయలేదు అమెరికా బ్యాక్ డ్రాప్ లో. తను పోలీస్ డిపార్ట్ మెంట్ కే గర్వకారణమైన విజయలక్ష్మిలా వుండదు. అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఇండియన్ మిథికల్ క్యారక్టర్ ని ప్లేచేసి విశ్వ గురు అంటున్నఇండియా ఖ్యాతిని పెంచాలను కోలేదు. పేరు గొప్ప పని దిబ్బ అన్నట్టు వుంది. తగ్గట్టే స్టయిలిస్ట్ యాక్టింగ్ తో అసహజ ఇన్వెస్టిగేషన్. 47 ఏళ్లుగా దెయ్యం చంపుతూంటే ఆంథోనీని దెయ్యం చంపలేదని మొదటే ఎలా నిర్ధారించింది? సాక్షి ఫ్రెండ్ సోనాలీ కనిపించకపోతే ఆమె చంపినట్టా? ఇది వరకు దెయ్యం చేసిన హత్యలతో ఈ హత్యకున్న తేడా ఏమిటో కేసు పాత రికార్డుల్లో సైంటిఫిక్ ఎవిడెన్సు లతో నిగ్గు తేల్చిందా? దీని జోలికే పోలేదే. కథా సౌలభ్యం కోసం వూరికే సోనాలీని టార్గెట్ చేయడం వల్ల అసలు దెయ్యమనే మూల కథే ప్రశ్నార్ధకమైంది. సరే, చివరికి దెయ్యం చంపలేదనే తేలింది. మరి చంపుడు కార్యక్రమం పెట్టుకున్న దెయ్యం ఏమైంది? తన ముందు తను చంపాల్సిన ఆంథోనీని ఇంకెవరో చంపుతూంటే చూస్తూ వుందా? ఆంథోనీతో బాటు చంపడానికొచ్చిన వాణ్ణీ బోనస్ గా చంపుకుని దెయ్యం నెక్స్ట్ శాల్తీ కోసం కూర్చోవాలిగా? అసలు వచ్చిన మహాలక్ష్మితో బాటు పోలీసు టీమునీ సఫా చేసేయాలిగా? మహాలక్ష్మి లో గజలక్ష్మిని చూసి జడుసుకుందా అమెరికన్ దెయ్యం? ఇదే చూపించి వుంటే మోతెక్కి పోయేది అమెరికా!! కాబట్టి బిల్డప్ కోసం ఏదో దెయ్యం కలరిచ్చారు తప్ప, అసలు దెయ్యాముందా లేదా స్పష్టత లేదు కథకుడికి. కన్పిస్తున్న దెయ్యాలుగా పాత్రలే వున్నప్పుడు వేరే దెయ్యం అక్కర్లేదేమో. మహాలక్ష్మిగా అంజలి ఈ కేసులో తేల్చిందేమీ లేదు. చివరికి సుబ్బరాజే తన కథ చెప్పుకుని ఆంథోనీ హత్యా రహస్యం విప్పుతాడు ప్రేక్షకులకి. మహాలక్ష్మికి కాదు. కనీసం ఇంకో పనైనా చేయలేదు మహాలక్ష్మి - కెప్టెన్ రిచర్డ్ పోలీసుని చంపి కిందికి తోసేస్తాడు. ఆ శవం దగ్గర రిచర్డ్ వేసుకున్న బ్లేజర్ బటన్ దొరుకుతుంది మహాలక్ష్మికి. దాంతో ఆంథోనీ హత్యతో రిచర్డ్ కి సంబంధముందన్న విషయం తర్వాత, ముందు ఈ పోలీసు హత్యలో రిచర్డ్ రెడ్ హేండెడ్ గా దొరికిపోతే కిమ్మనదు. ధైర్య లక్ష్మి కూడా కాలేదు. రిచర్డ్ చేసిన ఈ పోలీసు హత్యని ప్రమాద వశాత్తూ మరణంగా నమోదు చేసిందేమో చూపించలేదు. అసలు అర్ధం కాని కథలో అనూష్కా లాగే తనూ గల్లంతైన పాత్రే. ఎవరెవరో ఫ్లాష్ బ్యాకులేసుకుని ప్రేక్షకుల నుద్దేశించి వాయిసోవర్లు చెప్తూంటే, వీటితో సంబంధం లేనట్టు హైఫై పోలీస్ డిటెక్టివ్ మాహాలక్ష్మి ఎక్కడుంటుందో తెలీదు. చివరికి ఆంథోనీ మిస్టరీ వెల్లడవడం కూడా తన మూలంగా జరగదు. తనుండదు. పూర్తిగా పాసివ్ క్యారెక్టర్. *హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ లక్ష్మీదేవిని పూజిస్తుందట! విదేశీయులు, ఇతర మతస్థులు కూడా హిందూ దేవుళ్లను ఆరాధిస్తుంటారు. అలాంటి వాళ్లలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. ఎన్నో హాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన సల్మా హయెక్ లక్ష్మీదేవిని పూజిస్తుందట. ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మీదేవిపైనే దృష్టి పెడుతుందట. ఈ విషయాన్ని సల్మా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. లక్ష్మీదేవి ఫొటోను కూడా పోస్ట్ చేసింది. `నేను నా అంత:సౌందర్యంతో అనుసంధానం కావాలనుకున్నప్పుడు దేవత లక్ష్మీదేవిపై దృష్టి పెట్టి ధ్యానం చేస్తాను. హిందూ మతస్థులు ఆమెను సంపదకు, అదృష్టానికి, ప్రేమకు, అందానికి ప్రతినిధిగా భావిస్తారు. ఆమె చిత్రం నాకు చాలా సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. సంతోషం, ప్రశాంతత మన అంత:సౌందర్యానికి బాటలు వేస్తాయ`ని సల్మా పేర్కొంది. ఈ పోస్ట్ చూసిన బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు `అద్భుతం` అంటూ కామెంట్ చేసింది. ఆంధ్రజ్యోతి, 9.10.20 అనాధల బ్యాచి సాక్షి ఫ్రెండ్ సోనాలీగా శాలినీ పాండే అనాధాశ్రయంలో పదేపదే ఇలాటి సస్పెన్స్ థ్రిల్లర్స్ లో రిపీటవుతున్న పాత మూస పాత్ర. స్టార్ సినిమాల్లో హీరో ఎప్పుడూ బస్తీలో వుండే అనాథే- పేరు శీను గాడే అన్నట్టు - సస్పెన్స్ థ్రిల్లర్స్ లో హీరోయిన్, ఆమె నేస్తం అనాథాశ్రయంలో పడుండే అనాధలు! తెలుగు రాష్ట్రాల్లో యువతీ యువకులు దిక్కులేని అనాధలన్న మాట. ఇప్పుడు అమెరికా తీసికెళ్ళీ ఇదే పరాభవం. సోనాలీకి సాక్షి మరెవరితో వుండకూడదనీ, తనతోనే వుండాలని పొసెసివ్ నెస్ చిన్నప్పట్నుంచీ. దీంతో పెద్దయ్యాక సాక్షితో క్లోజ్ గా వుంటున్నాడని అనుమానించి ఒకడి మీద హత్యా యత్నం చేసి జైలుకి కూడా వెళ్ళి వచ్చిన చరిత్ర. అమెరికన్ ప్రభుత్వం ఆమెకి మానసిక చికిత్స చేయకుండా మళ్ళీ దేశం మీదికి వదిలేసి నట్టుంది. ఈ పాత మూస టెంప్లెట్ పాత్ర నేటి కాలం పోకడలకి లెస్బియన్ అయి వుంటుందని ప్రేక్షకులు భావిస్తారన్న స్పృహలేదు కథకుడికి. పొసెసివ్ నెస్ వికటించి పొటెన్షియల్ కిల్లర్ గా మారిన సోనాలీతో ఇంకా ఫ్రెండ్ షిప్ ఏమిటో సాక్షికి. ఇది మరిన్ని హత్యలకి దారి తీసేందుకు తానే కారణమైందన్న పొరపాటు, సాక్షి పాత్ర సమూలంగా నెగెటివ్ అయిందన్నసంగతీ గ్రహించాడో లేదో కథకుడు. సుబ్బరాజు, మాడ్సెన్ సూపర్ స్టార్స్ వీళ్ళిద్దరూ తమ పాత్రల్ని ఎంజాయ్ చేశారు, ఎలాటి బంధనాలు, సంకెళ్ళు లేవు. కానీ క్యారక్టర్ గ్రోత్ తో, వాళ్ళ సీక్రెట్స్ తో బ్యాంగు లిచ్చుకుంటూ పోయారు. సోనాలీని ప్రేమించిన వివేక్ గా సుబ్బరాజు తన గోడు సరీగ్గానే వెళ్లబోసుకున్నాడు. రివెంజ్ క్యారక్టర్ గా మారి కథ ముగించాడు. నీటు పాత్ర, క్లాస్ నటన. పోలీసు కెప్టెన్ గా మైకేల్ మాడ్సెన్ ది విలక్షణ నటన. ‘రిజర్వాయర్ డాగ్స్’, ‘కిల్ బిల్’, ‘ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ వంటి 113 సినిమాల సీనియర్ నటుడు. భారతీరాజా థ్రిల్లర్ లోని పెంపుడు తండ్రి పాసివ్ పాత్రని, కెప్టెన్ గా యాక్టివ్ పాత్రగా పోషించి సైకో విలనిజాన్ని డీసెంట్ గా పోషించాడు. అనూష్కా, అంజలి పాత్రల్లా కాకుండా వీళ్ళిద్దరివీ సస్పెన్సుతో కూడిన పాత్రలు. సాంకేతిక వైభవం కథా వైభవం లేకపోయినా సాంకేతిక వైభవానికి కొదవ లేదు. కెమెరా మాన్ సి. రామ్ ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే విత్తం కొద్దీ వైభవం. తెర నిండా డాలర్లు అతికించి నట్టుంది. రెండు డాలర్లు మనకిస్తే మందు బాటిల్ పక్కనుంచుకుని చూసేవాళ్లం. మందే కథని మరిపించ గలదు, స్నాక్స్ పని చెయ్యవు. గోపీ సుందర్ సంగీతం, షానీల్ దేవ్ కెమెరా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, చాడ్ బఫెట్ ఆర్ట్, నీరజా కోన కాస్ట్యూమ్స్, అమెరికన్ యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుత క్వాలిటీతో పోటీపడుతూ వున్నాయి. దర్శకుడి కథా నిర్వహణే సక్సెస్ కి వేటు వేసింది. ―సికిందర్ (కథా కథనాల సంగతులు రేపు) Posted by సికిందర్ at 6:02:00 PM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1250 : రివ్యూ! (దేశవిదేశ పాఠకులందరికీ నమస్కారం. సినిమాలు చూస్తూనే వున్నా రాయాలంటే రైటర్స్ బ్లాక్ లాంటిది అడ్డుపడి ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇక నుంచి రెగ్యు... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1 దె య్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో , చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ... 1234 : రివ్యూ! రచన - దర్శకత్వం : రిషభ్ శెట్టి తారాగణం : రిషభ్ శెట్టి , సప్త మీ గౌడ , కిషోర్ , ప్రమోద్ శెట్టి , అచ్యుత్ కుమార్ , ఉగ్రం రవి తదితరులు సం... 1249 : రివ్యూ! రచన - దర్శకత్వం : రాజ్ విరాట్ తారాగణం : నందు విజయ్ కృష్ణ , రష్మీ గౌతమ్ , కిరీటి దామరాజు , రఘు కుంచె తదితరులు సంగీతం : ప్రశాం... 1252 : స్క్రీన్ ప్లే సంగతులు-2 ఇ క కథా నడక నియమాలకి విరుద్ధంగా , ఫస్టాఫ్ లో ముగియాల్సిన బిగినింగ్ విభాగమింకా సెకండాఫ్ లో కంటిన్యూ అవుతూ , కూతుర్ని హాస్పిటల్ కి... (no title) డా ర్క్ మూవీస్ జానర్ కి 1930 లలో బ్లాక్ అండ్ వైట్ ‘ ఫిలిం నోయర్ ’ సినిమాలు బీజం వేశాయని చెప్పుకున్నాం. వీటి డీఎన్ఏ హార్డ... రైటర్స్ కార్నర్ హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంటే బిగ్ కలెక్షన్స్ ని రాబట్టే స్క్రిప్ట్. ఈ ఆర్టికల్ లో మీకు బిగ్ కలెక్షన్స్ ని సాధించి పెట్టే హై కాన్స... (no title) ప్ర తిభ నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిమ్సే కాదు, డాక్యుమెంటరీ లనే విభాగం కూడా వుంది. ఐతే ఇది సామాజిక బాధ్యతలతో కూడుకున్నది. వివ... నాటి సినిమా! దే శం దుర్మతుల పాలయినప్పుడు, అమాయకులు అన్యాయాలకి బలౌతున్నప్పుడు, ధర్మానికి తానే రాజు అయి, న్యాయానికి తానే బుద్ధి అయ్యి, ధర్మ సంస్థాపన...
Gelupu Pilupu Burra Venkatesham Self Published గెలుపు మలుపు బుర్రా వెంకటేశం సెల్ప్‌ పబ్లిష్‌డ్‌ Self Help Personality Development సెల్ప్ హెల్ప్ వ్యక్తిత్వవికాసం పోజిటివ్ తింకింగ్ Vyaktitwa Vikasam Positive Thinking పర్సనాలిటీ డవలప్ మెంట్ Let your friends know Description Reviews (0) ఈ పుస్తకం... ఇందుకు! విజయం, గెలుపు... జీవరాసులన్నింటిలో అంతర్లీనమైన జీవన ఆరాటం మరియు జీవిత పోరాటం గెలుపు కోసమే. ఏ భాషలో అయినా! ఏ భావంలో అయినా! జీవనాధారం అయి అందరికీ, ప్రీతిపాత్రమైన, శ్రవణప్రియమైన, మంగళకరమైన పదాలు ''గెలుపు'' ''విజయం''! గెలుపు కోసమే జీవిస్తూ, గెలుపుకోసమే మరణిస్తూ, గెలుపు అనే ఆధారాన్ని పట్టుకుని అపురూపంగా ప్రయాణాన్ని సాగించే వారే అందరూ... గెలుపునే శ్వాసగా, అణుక్షణం ఈ గెలుపుకై తపిస్తూ జీవనాన్ని సాగించేవారు ఎందరెందరో! మానవ మనుగడయే గెలుపు అయినప్పుడు ఆ గెలుపుకోసం వేలకొద్ది పుస్తకాలు ప్రచురించబడ్డాయి... ప్రచురించ బడుతున్నాయి కూడా! మన తెలుగులో కూడా ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాలున్నాయి. అయితే దాదాపు ఆ పుస్తకాలు అన్నీ కూడా గెలుపు యొక్క వైభవాన్ని వివరించాయి, ఆవశ్యకతను చాటి చెప్పాయి. గెలవడానికి ఏమి చేయాలో మాత్రమే తెలిపి! గెలుపు యొక్క సమగ్ర కోణాన్ని వివరించ లేక పోయాయి. గెలుపుచుట్టూ అంతా ఆనందమే కాదు బాధ కూడా ఉంటుంది. విజయాన్ని పొందిన ప్రతివారు ఆచరించే పద్ధతి ఒకేలా ఉంటుంది అనుకోలేము. అది అనైతికము కూడా అయివుండవచ్చు. గెలుపొందిన ప్రతివారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు అని కూడా చెప్పలేము. ఆశయం కోసమే గెలిచినా! పరిస్థితుల ప్రభావం, దురాశ వల్ల ఆశయానికి తిలోదకాలు ఇచ్చి స్వార్థంతో గెలుపు ఫలాలని తన స్వలాభానికి మాత్రమే వాడుకోవచ్చు. అహంకారంతో వూరేగుతూ... అధర్మంతో చెలరేగుతూ... గెలుపు స్థానంలో తర్వాత కాలంలో ఓటమిని చవిచూసిన వారెందరో నేటి సమాజంలో ఉన్నారు! ఎన్నో... ఎన్నెన్నో... దుష్పరిణామాలు గెలుపు చుట్టూ పెనవేసుకుని ఉంటాయి. గెలుపు అవగాహన, గెలుపు ప్రయాణం, గెలుపు అర్థం, గెలుపు అనర్థం మరియు గెలుపు పరమార్థం లాంటి ఐదు ప్రధాన భాగాలుగా గెలుపు పిలుపును విభజించి గెలుపులోని మూల సూత్రాన్ని మీకు అందించే ప్రయత్నమే ఈ ''గెలుపు మలుపు''.
అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు గుంటూరు కు బయలు దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లాస‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ప్రారంభం టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! You are here హోం » టాప్ స్టోరీస్ » జీ20 అఖిలపక్ష సమావేశానికి సీఎం వైయ‌స్ జగన్‌ జీ20 అఖిలపక్ష సమావేశానికి సీఎం వైయ‌స్ జగన్‌ 25 Nov 2022 11:19 AM తాడేప‌ల్లి: భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్‌ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్‌ ఆఫ్‌ ట్వంటీ (జీ 20) దేశాలకు 2022 డిసెంబర్‌ 1 నుంచి 2023 నవంబర్‌ 30 వరకు భారత్‌ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రపంచ జీడీపీలో 90 శాతం, వ్యాపారంలో 80 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల వాటా ఈ దేశాలదే. ఈ దేశాలు కలిసి పని చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించడమే ఈ సమావేశాల లక్ష్యం. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
TIRUPATI, 13 JUNE 2022: As a part of the ongoing annual Brahmotsavams in Appalayagunta, Sarvabhoopala Vahanam is held on Monday evening. Earlier in the evening, arjita Kalyanotsavam was held. AP Minister Smt RK Roja, Deputy EO Sri Lokanatham, DE Sri Chandrasekhar, Superintendent Smt Srivani and others were present. ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI సర్వభూపాల వాహనంపై శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి అభయం తిరుపతి, 2022 జూన్‌ 13: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు సర్వభూపాల వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. సాయంత్రం జరిగిన కల్యాణోత్సవంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి రోజా పాల్గొన్నారు. ప్రజలను రంజింపజేసేవారే రాజులు. అనంతవిశ్వానికి సర్వభూపాలుడు అయిన శ్రీనివాసుడు కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. అంతేగాక పాలకులు భగవత్సేవాపరులు కావాలని సర్వభూపాల వాహనసేవ ద్వారా స్వామివారు దివ్యమైన సందేశాన్ని ఇస్తారు. కాగా, సాయంత్రం ఆర్జిత కల్యాణోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధం, డిఇ శ్రీ చంద్రశేఖర్, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « TEPPOTSAVAMS ENTERS DAY 4 _ తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం » CAR DONATED _ టిటిడికి మారుతి కారు విరాళం
మాట చెప్పలేని విషయాన్ని ఒక పదం చెప్తుంది. ఆ పదాలను కూర్చి రాసిన ఉత్తరం ఆ వ్యక్తి మనసులోని భావనను ఉన్నదున్నట్టుగా అవతలి వ్యక్తికి మోసుకెళ్తుంది. ఉత్తరాలు అనగానే ఒక కార్డు,కవరు,, ఎన్వలప్ మాత్రమే కాదు. అందులో ఎన్నో కబుర్లు, కథలు, ఊసులు, బిల్లులు,బకాయిలు కూడా. ఈ బిల్లులు, బకాయిలైతే అందరికీ ఉండేవే. ప్రతి నెల అవి రాక తప్పదు. వాటికి మనసుండదు. మాటలుండవు. ఉత్తరమంటే అవసరమైన విషయాన్ని మూడు ముక్కల్లో రాసి పడేయడమేనా.. చాలామందికి ఉత్తరాలు అవసరమైతే తప్ప రాసుకునేవి, వచ్చేవి కావు అనుకుంటారు. కాని కొందరికి ఉత్తరం అంటే ఒక భావతరంగం. మనసును విప్పి చెప్పుకునే సాన్నిహిత్యం. పలుకలేని ఊసులెన్నో పదాలుగా మార్చి పంచుకోవడం అనుకుంటారు ఎంతో మంది. అందులో నేనూ ఒకదాన్నే. ప్రతీ విషయం ఎప్పటికప్పుడు మాట్లాడుకోలేము, ఆ మనిషి ఎదురైనప్పుడు గుర్తుండదు లేదా అన్నీ చెప్పలేము కూడా. కాని ఉత్తరం రాయడానికి కూర్చుంటెే మాత్రం ఆ భావప్రవాహం అలా సాగిపోతూనే ఉంటుంది. గొంతుదాటి రాలేని ఎన్నో మాటలు అక్షరాలుగా ఉత్తరంలో ఒదిగికూర్చుంటాయి. మన మనసులోని సందేశాన్ని ఉన్నదున్నట్టుగా అవతలి వ్యక్తికి అందజేస్తాయి. మొత్తం రాసాక చూసుకుంటే ఇదంతా మనమే రాసామా? అనుకుంటాం.. ఉత్తరాలు రాయడం, వచ్చిన వాటిని చదువుకుని మురిసిపోవడం. ఆ ఆలోచనల్లో మునిగిపోవడం చాలామందికి పరిపాటే. మన ఆలోచనలను అందరితో పంచుకోలేము. ఎందుకంటే వాటిని అందరూ ఒక్కలా అర్ధం చేసుకోలేకపోవచ్చు. కొందరికి అది సోదిలా ఉంటే మరి కొందరికి మనం చెప్పదల్చుకున్నది అర్ధం కాదు. కాని చాలా కొద్ది మంది మన శ్రేయోభిలాషులు మాత్రం ఆ ఉత్తరంలోని అంతరార్ధాన్ని పట్టుకుంటారు. మనం చెప్పలేకపోయిన విషయాన్ని కూడా అర్ధం చేసుకుంటారు. మన మనఃస్థితి ఆ పదాల్లో స్పష్టంగా కనిపిస్తుంది మరి. ఇంతకంటే వేరు మార్గం ఉందా మన సంతోషాన్ని, బాధను పంచుకోవడానికి. ఉత్తరం అంటే కలం, కాగితం కాగితాలు. అసలు రాయడానికి కూర్చుంటే ఎన్ని కాగితాలైనా సరిపోవేమో. కాని అలా రాయగలగడం ఒక కళ. అది అందరికీ రాదు. కొందరి రాతలు, అందులోని మర్మం అర్ధం చేసుకున్నవారికి అవి శిలాక్షరాలై జీవితాంతం గుర్తుండిపోతాయి. అవి జీవిత పాఠాలే కావచ్చు, గుణపాటాలే కావొచ్చు. కాని ఈనాడు ఉత్తరాలు రాసే అవసరం అంతగా రావట్లేదు. సెల్ ఫోన్లు, ఈ మెయిల్ మొదలైనవి మనుష్యుల మధ్య దూరాన్ని తగ్గించాయి. ఏదైనా పని ఉంటే కాల్ చేస్తాం, మెయిల్ చేస్తాం కదా ఇంకా వేరే ఉత్తరాలు రాయడమా? అంటారు. కాని చదువు, ఉద్యోగానికి సంబంధించినవి మాత్రమే అవసరమైన విషయాలా?? అవి తప్ప మాట్లాడుకోవడానికి, మిత్రులతో పంచుకోవటానికి, చర్చించటానికి విషయలేమీ లేవా? (మనకంటే బ్లాగులున్నాయి అనుకోంఢి) ఒకరిపై ఒకరు అలిగినా, గిలి కజ్జాలు, అనుమానం, అపార్థాలు అయినా ఆ పరిస్థితిలో మాట్లాడడానికి మనస్కరించదు కాని అదే భావాలను ఉత్తరాల ద్వారా పంచుకుంటే ఆ కోపతాపాలు, అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. చాలా రోజులకు వేడి కాఫీ తాగుతూ ఉదయించే సూర్యుడిని చూసారు. అప్పటి భావన, అనుభూతి ఒంటరిగా అనుభవించలేక ప్రియమైన నేస్తంతో పంచుకోవాలి అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉత్తరం రాసేయండి. ఆ భావావేశం తర్వాత జీవన రంధిలో పడ్డాక ఉండదు. వినడానికి బానే ఉంది. ఇప్పుడు ఉత్తరం రాసి పోస్ట్ చేసి దాని రిప్లై కోసం ఎదురు చూసే ఓపిక ఎవరికుంది అంటారా? ఎందుకు మన ఇంట్లోనుండే కూర్చున్నచోటినుండే ఉత్తరం రాసే వీలుంది. ఈ మెయిల్ ద్వారా కూడా చక్కని భాషతో, ప్రేమాభిమానాలతో ఎదుటిమనిషి మన ముందు కూర్చున్నట్టే, మాట్లాడుతున్నట్టే ఉత్తరం రాయొచ్చు. అది ఆ వ్యక్తికి చేరడానికి కొద్ది నిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టదు. అర్ధం చేసుకునే మనసుంటే ఉత్తరాలలోని ప్రేమాభిమానాల జడివానలో తడిసి ముద్దై మురిసిపోతారు. కాదంటారా? కాగితం మీద రాసిన ఉత్తరాలు రాసినవి దాచుకోవచ్చు. అప్పుడప్పుడు తీసి చదువుకోవచ్చు అనుకుంటారు కాని కంప్యూటర్ పై రాసే ఇ-ఉత్తరాలు కూడా అప్పుడప్పుడు చదువుకుని ఆ పాత జ్ఞాపకాలను నెమరు వెసుకోవచ్చు. ఎన్నో తలపులు, ఊహలు, ఊసులు, అనుభూతులను, స్నేహమాధుర్యాన్ని పంచి మనసును తట్టేవి ఉత్తరాలు. నాకైతే అస్సలు ఉత్తరాలు రాసే అలవాటు లేదు. ఎవరికని రాయను. నాకు రాసేవాళ్ళు లేరు. మంచి ఫ్రెండ్ ఉంటే ఎన్నో ఊసులు చెప్పుకోవచ్చు కదా అనుకునేదాన్ని. కాని నాకు నేను తప్ప ఎవరూ లేరు. పెళ్ళయ్యాక సంసార జంజాటం తప్పనిసరి. పిల్లలకు లీవ్ లెటర్ మాత్రం రాసే పని పాడేది అప్పుడప్పుడు. కాని అంతర్జాలానికి వచ్చిన తర్వాత నా ప్రయాణమంతా ఇ ఉత్తరాల ద్వారానే జరిగింది. నా ఉత్తరాలలో ఎన్నెన్ని ఆలోచనలో , భావనలో, బాధ, సంతోషాలో చెప్పలేను. ఎవరితో చెప్పుకోలేని, అడగలేని ఎన్నో మాటలు ఉత్తరాల ద్వారా చెప్పుకున్నాను . అలాగే వాటికి పరిష్కారం తెలుసుకుని నన్ను నేను సరిదిద్దుకున్నాను. చెప్పాలంటే నా అంతరంగాన్ని, సంఘర్షణను నా ఉత్తరాలలో దాచుకున్నానేమో. అందుకే ఎప్పుడైనా ఒంటరిగా , దిగులుగా ఉన్నప్పుడు పాత ఉత్తరాలను తీసి చదువుకుంటాను. నన్ను నేనే ఓదార్చుకుని ముందుకు సాగిపోతాను. ఎందుకంటే ఆ ఉత్తరాలలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. అవి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ద్వారా నా మార్గాన్ని సవ్యంగా మార్చుకోగలుగుతున్నాను. మరి మీకు ఉత్తరాలు రాసే అలవాటు ఉందా?? నాకైతే ఉంది. మొదలుపెట్టానంటే నేను ఎంత పెద్ద ఉత్తరం రాస్తానో నా ప్రియ నేస్తాలకు తెలుసు.
Tirumala, 11 May 2022: TTD is organising the Dial Your EO program at Annamaiah Bhavan on May 13, Friday between 9am and 10am. Devotees could resolve their doubts and make suggestions to the Executive Officer Sri AV Dharma Reddy on 0877-2263261 and the program will be telecast live on the SVBC channel. ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో తిరుమ‌ల‌, 2022 మే 11: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మే 13వ తేదీ శుక్ర‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261. టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « PUSHPA YAGAM IN KT _ మే 16న శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగం » DIVINE LOOK TO ALL SUB ENQUIRY OFFICES IN TIRUMALA -TTD EO _ తిరుమల ఉప విచారణ కార్యాలయాలకు ఆధ్యాత్మిక శోభ : టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Telugu News » Entertainment » BJP Leader Kushboo condemned about Vetrimaran criticism on ponniyin selvan movie Kushboo: వారి చూపులోనే తప్పుంది.. పొన్నియన్ సెల్వన్ సినిమా కాంట్రావర్సీపై కుష్బూ సంచలన వ్యాఖ్యలు.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్.. తమిళనాట కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. కోలీవుడ్‌తో పాటు, రాజకీయ పరంగా కూడా రచ్చ క్రియేట్ చేస్తోంది పొన్నియన్ సెల్వన్. Kushboo Sundar Shaik Madarsaheb | Oct 05, 2022 | 3:45 PM మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్.. తమిళనాట కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. కోలీవుడ్‌తో పాటు, రాజకీయ పరంగా కూడా రచ్చ క్రియేట్ చేస్తోంది పొన్నియన్ సెల్వన్. లేటెస్ట్‌గా కుష్బూ చేసిన కామెంట్స్ సినిమాకు పొలిటికల్ కలర్స్‌ని అద్దేశాయి. సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ.. చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు కుష్బూ. చరిత్రను రెండున్నర గంటల్లో చెప్పడమంటే మాటలు కాదని, అది మణిరత్నం వల్లే అవుతుందని చెప్పారు. రాజరాజ చోళన్‌ని హిందువుగా చూపారంటూ డైరెక్టర్ వెట్రిమారన్ చేసిన కామెంట్‌కి కౌంటరిచ్చారు కుష్బూ.. చూసే కళ్లలోనే తేడా ఉందని, వీళ్లందరూ మైండ్ సెట్ మార్చుకోవాలంటూ సూచించారు. కాగా.. తాజాగా కుష్బూ చేసిన వ్యాఖ్యలు.. టాక్ ఆఫ్‌ది కోలీవుడ్‌ గా మారాయి. ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లు.. ఐదు రోజుల్లోనే 200 కోట్లు కలెక్ట్ చేసి, సూపర్ సక్సెస్ అయిన పొన్నియన్ సెల్వన్ మూవీకి వీళ్లిచ్చే రివ్యూలు అవసరం లేదన్నారు కుష్బూ. చరిత్రను మార్చడం ఎవ్వరి తరమూ కాదని, పైగా మణిరత్నం లాంటి దర్శకులు అటువంటి తప్పు చెయ్యనే చెయ్యరని సాలిడ్ స్టేట్‌మెంట్ చెప్పారామె. చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్‌కి కాషాయ రంగు దుస్తులతో వచ్చిన కుష్బూ… మణిరత్నంని పొగిడేస్తూ… కొందరు యువ దర్శకులపై కామెంట్లు చేయడం కొత్త వివాదానికి దారితీసింది. అటు… సినీ పరిశ్రమకు కాషాయ రంగు పులిమేస్తున్నారంటున్న దర్శకుడు వెట్రిమారన్‌క్కూడా మద్దతు పెరుగుతోంది. రాజరాజ చోళుడుకి, తిరువళ్ళువర్‌కి కాషాయ రంగు జెండా కప్పడమేంటని నిలదీస్తున్నారు. ఈ కామెంట్లకి.. పేరరసు లాంటి దర్శకులు గట్టిగానే రిప్లయ్ కౌంటర్లిస్తున్నారు. హిందూ మతాన్ని, దేవుళ్లని వ్యతిరేకించడం కొంతమందికి ఫ్యాషన్‌గా మారిందన్న వెర్షన్‌కి కుష్బూ కామెంట్లు బలానిచ్చాయి. ఈ కామెంట్లు, కౌంటర్లు పొన్నియన్ సెల్వన్ మూవీకి కమర్షియల్‌గా ప్లస్ అవుతున్నాయి. తమిళనాట పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది మణిరత్నం తాజా మూవీ.
రాశీఖన్నా అందం..అభినయం గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడిలో యాక్టింగ్ లో వీక్ అయినా..తెలివిగా గ్లామర్ తో అవకాశాలు ఒడిసిపట్టుకుంటుంది. ఇక కెరీర్ ఆరంభంలో అమ్మడు బొద్దు అందం అంతే హైలైట్. కాలక్రమేణా ఆ బొద్దుతనం మరింత పెరిగింది. ఒకానొక దశలో పూర్తిగా చబ్బీ లుక్ లో ఎక్కువ హైలైట్ అయింది. ఇలాగైతే రాశీఖన్నా కెరీర్ వేగంగానే ముగించాల్సి వస్తోందని విమర్శలు తెరపైకి వచ్చాయి. కానీ ఆ వెంటనే రాశీ విమర్శల్ని గమనించి ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వుని కరిగించే ప్రయత్నం మొదలు పెట్టింది. రెండేళ్ల పాటు శ్రమించింది. కానీ పలితం కనిపించలేదు. అవును రాశీ రెండేళ్ల జిమ్ కష్టం ఎంతగా వృద్ధా అయిందో తెలుస్తుంది. ''వెయిట్ పెరగడంతో తగ్గడం కోసం యాధావిధిగా రెండేళ్ల పాటు జిమ్ చేసిందిట. కానీ ఈ రెండేళ్లలో కేజీ బరువు కూడా తగ్గలేదు. దీంతో శరీరం లోపల ఏం జరుగుతుందో? అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందిట. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు..దీంతో ఒకింత డిప్రెషన్ కి గురయ్యాను. జిమ్ కి వెళ్లడం అప్పటికే అలవాటు. కానీ ప్రధానంగా ఆ రెండేళ్లు వెయిట్ లాస్ కాకపోవమే ఇబ్బంది కరంగా మారింది. అప్పుడే థైరాయిడ్ ఉందని తేలింది. రక్త పరీక్షలు నిర్వహించగా విషయం తెలిసింది. థైరాయిడ్ మానసికంగానూ ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆరోగ్యంగా కనిస్తున్నా నిస్ర్తాణంగా...చాలా డిస్టబెన్స్ గా అనిపిస్తుంది. వెయిట్ కూడా తగ్గం. థైరాయిడ్ సమయంలో మార్నింగ్..ఈవెనింగ్ టైమ్ ఫిక్స్ జిమ్ చేసే దాన్ని. కానీ థైరాయిడ్ సమస్య తెలియక ఇబ్బంది పడ్డాను. కాలేజీ రోజుల్లో సన్నగానే ఉండేదాన్ని. సినిమాల్లోకి వచ్చిన తర్వాతే కాస్త వెయిట్ పెరిగాను అనిపిస్తుంది' అని తెలిపింది. ఇక కెరీర్ సంగతి చూస్తే గోపీచంద్ సరసన 'పక్కా కమర్శియల్' చిత్రంలో నటిస్తోంది. అన్ని పనులు పూర్తిచేసుకున్న సినిమా జులై 1న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రచార కార్యక్రామాల్లో చురుకుగా పాల్గొంటుంది. అలాగే అక్కినేని వారసుడు నాగచైత్య సరసన 'థాంక్యూ ' చిత్రంలో నటిస్తోంది. విక్రమ్. కె. కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు లో ఈ రెండు మినహా కోలీవుడ్ లో ఆరు చిత్రాల్లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో మళ్లీ 'యోధ' సినిమాతో కంబ్యాక్ అవుతుంది. దాదాపు పదేళ్ల తర్వాత అక్కడ రీలాంచ్ అవుతుంది. తొలుత 'మద్రాస్ కేఫ్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ ఆశించిన విధంగా కెరీర్ బిల్డ్ అవ్వలేదు. దీంతో తెలుగు చిత్రాలపై మనసు పెట్టి సక్సెస్ అయింది. Tupaki TAGS: RashiKhanna Tollywood Actress Gym Workout SocialMedia Viral Thailand Movies PakkaCommerical GopiChand Thankyou NagaChaitanya MovieNews
రాజా విసిరిన ఛాలెంజ్ కీ గోపాల్ రెడ్డి కీ అహం దెబ్బ తినింది దాంతో తన సొంత ఊరికి బయలుదేరాడు దారి లో రాజా వాళ్ల తాత కీ ఫోన్ చేశాడు దొరకలేదు దాంతో రాజా వాళ్ల మామ కీ ఫోన్ చేశాడు ఆ తర్వాత రాజా గోపాల్ రెడ్డి సొంత ఊరు నందవరం కీ వెళ్లి గుడి దగ్గర ఆతని కోసం ఎదురు చూడడం మొదలు పెట్టాడు ఆ నందవరం చుట్టూ కొండ పైగా అక్కడ సారా తయారీ చేస్తూ ఉంటారు పైగా ఆ అడవి లో ఎవరు ఎవరిని కనిపెట్టలేని అంత దట్టం గా ఉంటుంది రెడ్డి దగ్గరికి వస్తున్నాడు అన్న టైమ్ లో ఒక వంద మంది దాక గుడి నీ చుట్టుముట్టారు అప్పుడు గోపాల్ రెడ్డి ధైర్యంగా బయటకు అడుగు పెట్టాడు, ఆ ఊరు వాలు గోపాల్ రెడ్డి ప్రైవేట్ సైన్యం వాడి అప్పోజిషన్ వాళ్ళని చంపాలీ అన్న వాళ్ల ఓట్లు rigging చేయాలి అన్న ఈ ఊరు వాళ్ళని నమ్మినంత గుడ్డిగా ఎవరిని నమ్మడు రెడ్డి అప్పుడు ఆ గుంపు నీ చూసి మధు, రీతు ఇద్దరు భయంగా రాజా వైపు చూశారు కానీ రాజా లో ఎక్కడ బెరుకు కనిపించడం లేదు కనీసం కన్ను రెప్ప కూడా వేయకుండా నిలబడాడు అప్పుడు గుంపు లో నుంచి ఇద్దరు పిల్ల నాయలు రాజా మీదకు కత్తి ఎత్తుకొని వచ్చారు ఒకడి మెడ పట్టుకుని కార్ బార్నెట్ కీ వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకుని రెండో వాడి మెడ దాక పెట్టాడు దాంతో వాడు ఆ ఫోర్స్ కీ పాంట్ లోనే పాస్ పోశాడు అప్పుడు గుంపు మధ్యలో నుంచి రాజా వాళ్ల తాత వచ్చాడు రాజా నీ చూసి షాక్ అయ్యాడు “ఏంది తాత ఇంత లేట్ అయినావు నీ మనుమడు ఉచ్చ పోసుకుని పోయినాడు అది చూడక పోయినావే ఇక్కడ ఎవరిని కోటాలా అందరూ నా అయినోలే మనం మనం ఒక కులం మనం మనం చుట్టాలం కానీ ఏవ్వుడో రెడ్డి చెపుండాడూ అని నను సంపేదానికి వచ్చినారు” అని అన్నాడు, అది విన్న రాజా మామ గంగరాజు “అది కాదు చిన్న నువ్వు అని తెలీదు నిన్ను చూసి షాక్ లో ఉంటే ఈలోగా పోటేగాలు ఆవేశ పడినారు నిన్ను ఎప్పుడు చూడలేగా ” అని మాట్లాడుతూ ఉంటే ఇందాక పారిపోయిన పిల్లోడు గుంపు లో నుంచి కత్తి వీసిరాడు అది రీతు మీదకు వెళ్లితే రాజా పట్టుకున్నాడూ అప్పుడు రాజా ఆవేశంగా గుంపు లో ఉన్న తన మామ కొడుకు రవి నీ లాకుని వచ్చి కొట్టి రీతు దగ్గర కీ తీసుకుని వెళ్లి “మీ అక్క రా మీ జేనాయన సొంత కొడుకు బిడ్డ మీ పెద్దనాయన కూతురు నా కొండె గా 15 యేళ్ళు కూడా దాటలే నీకు యాల రా కోపం కత్తి పట్టడం ఏదైన అయ్యింటే ఇదే నేర్పండి పిల్లోలకి చంపడం, చంపుకోవడం రేయ్ ఏమీ చదువుతున్నావు రా” అని అడిగాడు వాడు భయం తో ఏమీ మాట్లాడలేదు. “ఇది మన పరిస్థితి మన పోటేగాలకు చదువు లా పౌరుషం, రోషం మాత్రం తగ్గేది లా ఏమీ తాత నా అన్న బిడ్డలు నా అన్న చిన్న ఉద్యోగం చేసి అయిన కూడా తన బిడ్డలను మంచి పొజిషన్ లో పెట్టాడు అని ఎప్పుడు మా ఇంటికి వచ్చిన అంటావు (రాజా వాళ్ల అమ్మకు ఈయన చినాయన) గా నా కొడుకు నాలేకే అయ్యిపాయా నా పెద్ద కొడుకు బాగు పడినాడు కానీ సుటపు సుపుకు కూడా రాళ అని ఏడుస్తివి గా అదిగో నీ మనవరాలు పుట్టిన కాడి నుంచి చూడలా అంటివి గా అయిన రీతు నీకు వీలు అనే వాళ్లు ఉన్నారు అని కూడా తెలియదు కదా ” అని రీతు వైపు చూస్తూ అడిగాడు దానికి రీతు కూడా అవును అన్నట్లు తల ఊపింది ” ఎట్లా తెలుస్తాది వీలు ఇంకా ఇలాగే సారా కాస్తా తగువులు పెట్టుకుంటాంటే సొంత కొడుకే తన అయినోలు వీలు అని సొంత బిడ్డకు చూపించే దానికి లేకుండా పాయ ఇప్పుడు ఏంది రెడ్డి చెప్పినాడు చేయాల సరే చెప్పినది చేసిన మన బతుకులు మారినాయా లేదు పోనీ మన పిల్లోల బతుకులు అవి ఆటనే ఉన్నాయి ఇప్పుడు అయిన ఈ రెడ్డి యేనక తిరగడం మనేయండి లేదు మా బతుకు ఇంతే అనుకుంటే సావండి నను చంపాలీ అంటే నేను రెడీ మా తాత తప్ప మామ, పెద్దనాయన, చినాయన ఎవ్వరు ఏమీ అయితారో కూడా clarity లేదు కానీ సగం మంది నీ అయిన చంపి చస్తా మీరే కాదు నేను ఇదే సీమ లో రోషం తో పుట్టినోడినే ” అన్నాడు దాంతో వాళ్ల తాత కత్తి వదిలిశాడు అది చూసి అందరూ వదిలేశారు. అ తరువాత రెడ్డి రాజా నీ పక్కకు తీసుకెళ్లి “ఎంది అబ్బి నువ్వు చెప్పింది ఇన్ని ఆలు మారుతారు అనుకుంటివా లేదు మళ్లీ ఆలు నా కాడికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడతారు ” అన్ని అన్నాడు, దానికి రాజా “నిజమే కానీ ఒక్కడు అయిన మారక పోడా అది చాలు ఆ కార్ ఫక్రుద్దీన్ గాడు ఉన్నాడు నను నా ఫ్యామిలీ నీ ఈ కేసు నుంచి తీసేయి వాడిని కార్ తో సహ తగలబెట్టు అవును రెడ్డి మా జాతి నీ కాలకు ఏసుకునే చెప్పులు అంటివే నా మాట ఇన్ని ఆలు కత్తులు ఇడిసినారో అప్పుడే వాళ్లు నీ కాలికి మేకులు అయినారు ” అని చెప్పి వెళ్లిపోయాడు, ఆ తర్వాత వాళ్ల అమ్మ నాన్న కీ ఇంటికి రమ్మని చెప్పాడు రాక రాక మానవరాలు ఇంటికి వచ్చే సరికి రీతు వాళ్ల జేనాయన యాటలు కోసి మొత్తం పండగ చేసుకుంటున్నారు ఇది అంత చూసి మధు “వీలు మారుతారా ” అని అడిగింది “నమ్మకం ఉంది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మార్పు ఉంటుంది” అని అన్నాడు, రాజా చెప్పినట్లు రెడ్డి కార్ తో సహ ఫక్రుద్దీన్ నీ కాల్చి చంపాడు ఆ నిధి రహాస్యం అక్కడే అంతం అయింది ఆ తర్వాత ఆ ఫ్యామిలీ కీ పొలం వద్దు అని చెప్పి ఆ నిధి లో వాటా సగం తన బావ కీ ఇచ్చి మిగిలినది తను తిసుకొని తన ఊరి పిల్లలకు ఒక స్కూల్ పెట్టాలి అంతే కాకుండా తన జాతి పిల్లలు అందరికీ చదువు కోసం ఆ స్కూల్ పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు రాజా కొడుకు అశయం కీ రాజా అమ్మ నాన్న కూడా మొదటి సారి ఒప్పుకున్నారూ చెర్రీ కీ కొంత భాగం ఇచ్చాడు. ఇది అంత అయ్యాక రీతు తన ప్రేమ విషయం చెప్పింది దానికి రాజా “రీతు నీకు నేను ఎప్పటికీ కరెక్ట్ కాదు దానికి తోడు నా మనసులో హరిక కీ తప్ప ఇంకో అమ్మాయి కీ స్థానం ఇవ్వలేను నీకు రాజీవ్ కరెక్ట్ మన మధ్య జరిగిన విషయం తెలిసి కూడా తను నిను పెళ్లి చేసుకోవడానికి రెడీ గా ఉన్నాడు అంత understanding ఉన్నవాడు దొరకడం కష్టం so don’t miss him and అప్పుడప్పుడు ఊరికి వెళ్లి మీ జేజీ, జేనాయన నీ కలిసి రా కొంచెం హ్యాపీగా ఉంటారు ” అని చెప్పి బైక్ లో బెంగళూరు కీ వెళుతూ బైక్ అద్దం లో హారిక ప్రతిమ నీ చూశాడు “ఆ అమ్మాయి నాకన్న అందం గా ఉంది నీకు మరదలు ఎందుకు వద్దు అన్నావు ” అని అడిగింది, “నాకూ నీ unconditional లవ్ చాలు ఆ అమ్మాయి ప్రేమ జాలి తో పుట్టింది కానీ నీ ప్రేమ ఏమీ ఆశించకుండా వచ్చింది అందుకే నీ ప్రేమ పొందడం కోసం వస్తున్న నీ దగ్గరికే” అంటూ బైక్ స్పీడ్ పెంచి opposite లైన్ లోకి వెళ్లి ఒక లారీ కీ straight గా బైక్ పోనిస్తు కళ్లు మూసుకుని హారిక నీ తలుచుకుంటు బైక్ చేతులు వదిలేసి చావు నీ అస్వాదిస్తు ఉన్నాడు ఆ తర్వాత రోడ్డు మీద తన ఫోన్ పడింది అందులో “చెర్రీ నా ఆశయం నువ్వు పూర్తి చెయి ” అని మెసేజ్ ఇచ్చి డబ్బు మొత్తం చెర్రీ అకౌంటు కీ పంపిన transaction ప్రింట్ ఉంది ఆ ఫోన్ పైన రక్తం పడింది. The end The post రన్ – ముగింపు appeared first on Telugu Sex Stories. Categories Telugu Sex Stories Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
ఇది దీర్ఘచతురస్రాకారములో మందపాటి అట్టతో చేయబడి ఉంటుంది. దీనిని ఉత్తర ప్రత్ర్యుత్తరంగా ఉపయోగిస్తారు. దీనిపై సమాచారం వ్రాసి, చిరునామ రాసి తపాలా పెట్టెలో వేస్తే అది ఆ చిరునామాకు చేరుతుంది.గతంలో సమాచార మార్పిడికి, క్షేమ సమాచారము తెలుసుకునేందుకు పోస్టు కార్డే (ఉత్తరము) ప్రధాన ఆధారము . పేదల నుండి ధనికుల వరకు ఎక్కువగా దీనిపైనే ఆధారపడేవారు . కాలగమనంలో వచ్చిన మార్పులు దీనిపై మెనుపర్భావము చూపాయి . ప్రస్తుతము పొస్టుకార్దు మనుగడకోసం పొరాడుతోంది . సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక దీని అవసరము తగ్గిపోయినది . ఇ-మెయిల్స్ చాలావరకు ప్రస్తుతం పోస్టుకార్దు పాత్రను పోసిస్తున్నాయి . కొన్ని ప్రదే్శములలో మాత్రం ఇప్పటికీ పోస్టుకార్డునే వినియోగిస్తున్నారు. సుమారు పదిహేనేళ్ళ కిందట వరకు పొస్టుకార్డుకు జనజీవనముతో విడదీయలేని సంబంధము ఉండేది . పొట్టకూటికి వలస వెళ్ళిన కొడుకు క్షేమ సమాచారము కోసం తల్లి, భర్త కోసము భార్య, కుటుంబసభ్యులు అక్కడనుండి ఉత్తరం ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూసేవారు . బంధువుల మధ్య క్షేమసమాచారము ఉత్తరం ద్వారానే తెలుపునేవారు . పర్స్తుతం ఆ పరిస్థితి కనుమరుగైనది . కొన్ని వ్యాపార సంస్థలు మాత్రము వ్యాపార లావదేవీలు, బకాయిల చెల్లింపుల సమాచారము తెలుపుకుంటున్నారు . భారతదేశంలో పోస్టుకార్డుసవరించు మనదేశంలో 1879 జూలై 1 న పోస్టుకార్డును ప్రవేశపెట్టారు. దాదాపు శతాబ్దంపాటు దీనికి ప్రత్యుమ్నాయం లేకుండా పోవడంతో ప్రజలు దీనిని ప్రధాన సమాచార వారధిగా ఉపయోగించారు. ప్రజలు తమ క్షేమ సమాచారాలను పోస్టుకార్డు ద్వారానే చెప్పుకునేవారు. దీని వెలకూడా అతి తక్కువగా ఉండి అందరికీ అందుబాటులో ఉండేది. దీనిపై వ్రాసిన సమాచారాన్ని కప్పిపెట్టే అవకాశం లేకపోవడంతో అది అందరికీ కనిపిస్తూ ఉండేది. పల్లెలలో నిరక్షరాస్యులు పోస్టుమ్యాన్ ద్వారా కార్డులను చదివించుకునేవారు. చదివిన తర్వాత కూడా దీనిని అపురూపంగా దాచుకుని మరలా మరలా చదువుకునేవారు .చరవాణి రాకవలన ఈరోజు దీని వాడకం పడిపోయి దాదాపు అవసానదశకు చేరుకుంది. చరిత్రసవరించు అమెరికా సమ్యుక్త రాష్ట్రాలలో 1861 లో తొలిసారిగా పోస్టుకార్డును ప్రవేశపెట్టేరు . తరువాత మిగిలిన దేసాల్లో వాడుకలోనికి వచ్చినది . మన దేశములో 1879 జూలై ఒకటిన (01/07/1879) ప్రవేశపెట్టి వినియోగం లోనికి వచ్చినది . ధరలుసవరించు ప్రస్తుతం పొస్టుకార్డు ధర 50 పైసలు . ప్రభుత్వ, వ్యాపార సంస్థల ప్రకటనలతో ఉన్న మేఘదూత్ కార్డు వెల 25 పైసలు . ఆయా సంస్థలు తపాల శాఖకు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే చిరునామా ప్రక్కన ప్రకటనలు ముద్రించి వినియోగదారులకు 25 పైసలకే అమ్ముతారు . స్వాతంత్ర్యం రాకముందు మనదేశములో కాని, అర్ధ అణా, అణా, మూడు పైసలు, ఐదు పైసలు, పది పైసలు, 15 పైసలు, 25 పైసలు ధరలు ఉండేవి . వివిధ చానళ్ళు నిర్వహించే పలు పోటీలకు సంబంధించిన సమాచారము పంపించేందుకు ఉపయోగించే పోస్టుకార్దు ధర మాత్రము 10 రూపాయిలు ఉన్నది . తొలుత ఈ కార్డు 2 రూపాయిలు ఉండేది . ఎస్.ఎం.ఎస్ లు రావదంతో ఈ కార్డులు మూలన పడ్డాయి . తయారీ ఖర్చుసవరించు కార్డు తయారీకి ప్రభుత్వానికి రూ.1.33 ఖర్చు అవుతుంది . ప్రజా సంక్షేమముకోసం ఈ ధరను తగ్గించి నస్టాలను భరించి అమ్ముతుంది .