text
stringlengths
428
70.7k
peanuts good for diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నిర్వహణలో ఆహారం చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో తీసుకొనే ఆహారం విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగలను తింటే ఏమి అవుతుందో చూద్దాం. ప్రోటీన్ సమృద్ధిగా ఉండే వేరుశనగలను తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వేరుశనగలను తగిన మోతాదులో తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరిగి రక్త పోటు స్థాయిలు నియంత్రణలో ఉండి గుండెకు మేలును చేస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు వేరుశనగలను తినటం అనేది మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు వీటిలో ఎన్నో పోషకాలు ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వేరుశనగలలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఇన్సులిన్ ప్రతిస్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఇన్సులిన్ రక్తంలో మరియు శరీర కణాలలోకి ప్రవేశించడానికి సహాయ పడుతుంది ఆ కారణంగా శక్తిగా మారుతుంది. డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వేరుశెనగలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకుంటే ఆహారం నెమ్మదిగా మరియు స్థిరంగా చక్కెరగా మారతాయి. దాంతో రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా ఉంటుంది. వేరుశనగలలో అసంతృప్త కొవ్వు మరియు ఇతర పోషకాలు సమృద్దిగా ఉండటం వలన ఇన్సులిన్‌ను నియంత్రించడంలో శరీరం యొక్క సామర్థ్యానికి సహాయపడతాయి. అయితే రోజులో ఎన్ని వేరుశనగలను తినవచ్చు అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. నిపుణుల ప్రకారం రోజుకి 42 గ్రాములు అంటే దాదాపు 16 పల్లీలు తింటే చాలట. కొందరు రోజులో గుప్పెడు తినడం మంచివని చెబుతున్నారు. ఏది ఏమైనా మితంగా తింటే మంచిదే. మీ శరీర తత్వాన్ని బట్టి రోజులో ఎంత తినాలో మీ న్యూట్రిషనిస్టుని కనుక్కుని తినడం ఇంకా మంచిది. గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Priyanka Chopra: ప్రముఖ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా అంటే తెలియని వారుండరు . ప్రపంచ సుందరి బిరుదు దక్కించుకున్న తర్వాత ఆమె నటిగా తన కెరీర్ ను ప్రారంభించింది. బాలీవుడ్ పరిశ్రమలోనికి ప్రవేశించకముందు 2002వ సంవత్సరంలో విజయ్ సరసన తమిళ చిత్రం తమిళన్ ద్వారా చిత్రసీమలోకి రంగప్రవేశం చేసింది. 2006వ సంవత్సరంలో క్రిష్, డాన్ – ది చేజ్ బిగిన్స్ ఎగైన్‌ లాంటి అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఆమె నాయికగా నటించింది. ఇక ఆ కొన్నాళ్ల తరువాత ఆమె తన శరీరాకృతి అలాగే ముఖ ఛాయలు పూర్తిగా మార్చుకొని మళ్లీ క్రిష్ 3 లో కనిపించింది. ఇక ఇక్కడి నుంచి ఈమె అందాలకు అందరూ ముక్తులయ్యారు. ఇక హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకొని ప్రస్తుతం హాలీవుడ్ లో స్టార్ గా వెలుగుతుంది. వరల్డ్ వైడ్ గా ఈమెకు అభిమానులు ఉన్నారు. ఈమెను ప్రపంచం గ్లోబల్ స్టార్ గా పిలిచింది. ఇక ఇటీవల ఆమె హాలీవుడ్ కి చెందిన సింగర్, నటుడు అయిన నిక్ జొనస్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీళ్ళు సరోగసి ద్వారా లో అమ్మాయిని కూడా కన్నారు. దీని పై స్పందిస్తూ ప్రియాంక తో ఓ విలేఖరి ప్రశ్నించాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే.. దాదాపు 3 సంవత్సరాల తర్వాత ప్రియాంక ఇండియా కు రాబోతుంది అని తెలిసి విలేఖరులు, జర్నలిస్ట్ లు అందరూ ప్రియాంక కోసం.. హుటాహుటిన ఉదయాన్నే ముంబై ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ ఆమె మీడియా తో మాట్లాడుతుండగా ఓ జర్నలిస్ట్ ఆమెను ఆలియా ప్రెగ్నెంట్ అయింది.. దీనిపై మీ స్పందన ఏంటి అని అడిగాడు. దీనికి ప్రియాంక ఒకసారి నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే దీనికి అర్థం ఏంటంటే.. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఆలియా భట్ కూడా తన శరీరం గురించి ఆలోచించకుండా సొంత గర్భంతో తల్లి అయిపోతుంటే.. Priyanka Chopra: ప్రియాంక ను ప్రశ్నించిన విలేఖరి.. మండిపడిన నెటిజన్స్.. నువ్వు మాత్రం సరోగసిని ఎందుకు ఎన్నుకున్నావు.. అంటే నీ అందచందాలు ఏమైనా పాడైపోతాయా అనే ఉద్దేశంలో అ విలేఖరి ఆమెను ప్రశ్నించాడు. అందుకే ప్రియాంక ఎలాంటి సమాధానం చెప్పకుండా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదేం ప్రశ్న అంటూ పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. అలియా ప్రెగ్నెంట్ అయితే ప్రియాంకను ప్రశ్నించాలా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. | YSR Congress Party Skip to main content You are here Home వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 29 Mar 2022 11:43 AM తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌
ఐటీ ఉద్యోగి కనకరావుకు కారు కొనుక్కోవాలని అనిపించింది. డ్రైవింగు రాకపోవడంతో ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక డ్రైవింగ్ స్కూల్ లో చేరాడు. అక్కడ నేర్చుకున్నామన్న ఉత్సాహంతో ఒక కొత్త కారు కొన్నాడు. ఇంటికీ ఆఫీసుకీ తిరిగిన పక్షం రోజుల్లోనే అనేక చోట్ల ప్రమాదాలకు గురయ్యాడు. ముందు వెనుక సొట్టలు పడి కొత్త కారు కాస్త వర్షంలో తడిసిన పెళ్లికూతురిలో తయారైంది. దీనంతటికీ కారణం కారు డ్రైవింగ్ లో తగినంత శిక్షణ లభించక పోవడమేనన్న చేదు నిజాన్ని తెలుసుకున్నాడు. స్నేహితుల సలహా మేరకు వరుణ్ మోటార్స్ ఆద్వర్యంలో నడిచే మారుతి డ్రైవింగ్ స్కూల్ లో 21 రోజుల పాటు శిక్షణ పొందాడు. ఇప్పుడు గంపెడంత గుండె ధైర్యంతో కారు నడిపేస్తున్నాడు. ఇలాంటి కనకారావులు ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నారు. తక్కువ ఫీజులతోనే కారు డ్రైవింగ్ నేర్చుకోవచ్చనే ఆశతో ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పొందడం, ప్రమాదాలను కోరి తెచ్చుకోవడం చూస్తున్నాము. రాష్ట్రంలో జరుగుతున్న అనేక ప్రమాదాలను చూస్తుంటే డ్రైవింగ్ నేర్చుకోడానికే భయమేస్తుంది. అలాంటి వారందరికీ మేము ఉన్నామంటుంది వరుణ్ మోటార్స్ మారుతి డ్రైవింగ్ స్కూల్. ఇక ఈ స్కూల్ విషయానికి వస్తే… దేశంలో అనేక కార్ల కంపెనీలు ఉన్నాయి. అనేకమంది వాహన డీలర్లు ఉన్నారు. వీరికి కార్ల అమ్మకాల పైనే ధ్యాసే. అయితే వరుణ్ మోటార్స్ రూటే సెపరేటు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణం డ్రైవింగ్ లో సరైన శిక్షణ లేకపోవడమేనన్న విషయాన్ని గ్రహించింది. ఈ లోటును సరిదిద్దాలనుకుంది. అందులో భాగంగానే ” మారుతి డ్రైవింగ్ స్కూల్ ”ను ఏర్పాటు చేసింది. ఆ స్కూల్ లో డ్రైవింగ్ నేర్పేందుకు చేరే ఉద్యోగులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చింది. వారి ద్వారానే దేశంలో తనకున్న డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా అనేక వేల మందికి శిక్షణ ఇస్తోంది. వరుణ్ మోటార్స్ మారుతి డ్రైవింగ్ స్కూల్ లో ఇచ్చే ఇరవై ఒక్క రోజుల శిక్షణ నాలుగు విధాలుగా ఉంటుంది. అందులో మొదటిది ధియరీ సెషన్. ఈ సెషన్ లో వాహనంలోని ప్రధాన భాగాలు ఏంటి. వాటిని ఉపయోగించుకొని మనం సురక్షితంగా డ్రైవింగ్ ఎలా చేయాలి. రోడ్డు సిగ్నల్స్ పాటించాల్సిన విధానం, ఇతర వాహనాల విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి మొదలగువన్నీ బోధిస్తారు. ఇక రెండవది డెమో సెషన్. ఈ సెషన్లో కారు ఇంజన్ భాగాల పనితీరు. వాటి నిర్వహణ, వాహనం నడిపేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కొనాలి వన్నీ చెబుతారు. అలాగే కారు లోపల ఉండే సదుపాయాలతో ఏయే విషయాలను గ్రహించవచ్చనేది పేర్కొంటారు. ఈ రెండు సెషన్లతో కారు గురించి కొంత అవగాహన వచ్చేస్తుంది. ఇక మూడోది సిమ్యులేటర్ సెషన్ . కారు మాదిరిగా చక్రాలు లేని వాహనమనే చెప్పాలి. ఇందులో స్టీరింగు, ఏక్సిలేటర్, బ్రేక్, క్లచ్ ఇలా… సాధారణ కారులో ఉండే ప్రతీది ఈ డమ్మీ కారులో ఉంటుంది. స్టీరింగుకు అవతల ఉండే మూడు మానిటర్ సహాయంతో ఒక కృత్రిమ రోడ్డును సృష్టిస్తారు. రాత్రి, పగలు, వర్షం, మంచు తదితర వాతావరణ పరిస్థితుల్లో కారును ఎలా డ్రైవ్ చేయాలనేది ఇందులో నేర్పిస్తారు. ఎత్తైన ఘాటు రోడ్డు మీద వాహనాన్ని ఎలా నడపాలనేది కూడా నేర్పిస్తారు. రోడ్లపై ట్రాఫిక్ లేని సమయంలోనూ, రద్దీ సమయాల్లో ఎలా నడపాలో కూడా సిమ్యులేటర్ సహాయంతో నేర్పిస్తారు. ఈ సిమ్ములేటర్ సెషన్ పూర్తయితే చాలు రోడ్ల మీదకి కారును ఎంత తొందరగా డ్రైవ్ చేద్దామా అనే మనోధైర్యం మనలో కలుగుతుంది. సిమ్యులేటర్లో నేర్చుకునే వారి సామర్థ్యాన్ని బట్టి శిక్షకులు నిజమైన కారు స్టీరింగ్ సీటులో కూర్చోబెట్టి రోడ్డు మీదకు వస్తారు. ఇక్కడితో అసలైన ప్రాక్టికల్ సెషన్ మొదలవుతుంది. సిమ్యులేటర్ మీద నేర్చుకున్న అను భవాన్ని రంగరించి రోడ్డు మీద నేర్చుకునేవారు చేసే తప్పొప్పులను సరిదిద్దుతూ పూర్తి స్థాయి డ్రైవర్ గా తీర్చిదిద్దుతారు. ఈ ప్రాక్టికల్ సెషన్లో క్లచ్ కంట్రోల్ 3, 4, 5 గేర్లు వేసే విధానం, యు టర్న్ తీసుకోవడం, పెద్ద రోడ్ల నుంచి చిన్న రోడ్లకు టర్నింగ్ తీసుకోవడం అలాగే చిన్న రోడ్ల నుంచి పెద్ద రోడ్ల మీదకి రావడం, కొండ ప్రాంతాల రోడ్ల మీదకి తీసుకువెళ్లడం కిందకు తీసుకురావడం, పారలల్, ఏంగ్యులర్ పార్కింగ్ స్లో వాహనాన్ని నిలపడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ మొదలగు అంశాలన్నీ రోజుకి ఒక్కో గంట చొప్పున నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పించి చేతులు దులిపేసుకోకుండా, నేర్చుకున్న దానిపై టెస్టులు పెడతారు. అంతా సంతృప్తి కరంగా ఉంటే తమ దగ్గర నేర్చుకున్నట్లుగా ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఉంటే రోడ్డు ట్రాన్స్పర్టు అధికారులు కూడా పర్మినెంట్ లైసెన్సు ఇచ్చేయాల్సిందే. అదీ వరుణ్ మోటార్స్ మారుతి డ్రైవింగ్ స్కూల్ అంటే. అందుకే ఇక్కడ నేర్చుకున్న వారు గుండె నిబ్బరం, మనో ధైర్యంతో స్టీరింగు ముందు కూర్చుంటారు. మరి మీరు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వరుణ్ మోటార్స్ మారుతి డ్రైవింగ్ స్కూల్ కి.
పవన్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను దింపాలి ‘వైయ‌స్ఆర్‌సీపీ కంచుకోటను ఇంచుకూడా కదపలేరు’ వైయ‌స్ జగన్‌ గారిపై విషం చిమ్మడమే పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యం వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి ప్ర‌భుత్వం తోడు వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు వైయ‌స్ఆర్‌సీపీ బీసీల పార్టీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె You are here హోం » Others » చంద్రబాబు తీరుకు న్యాయస్థానం తీర్పు చెంపపెట్టు చంద్రబాబు తీరుకు న్యాయస్థానం తీర్పు చెంపపెట్టు 19 Dec 2018 1:44 PM విజయవాడ: చంద్రబాబు తీరుకు న్యాయస్థానం తీర్పు చెంపపెట్టులాంటిదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మడకశిర ఎమ్మెల్యేగా డాక్టర్‌ తిప్పేస్వామిని నియమిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినా స్పీకర్‌ స్పందించకుండా నేరచరిత్ర కలిగిన అధికార పార్టీ ఎమ్మెల్యేను కొనసాగించడంతో సుప్రీం కోర్టు మెట్టికాయలు వేసిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వైయస్‌ఆర్‌సీపీ విజయంగా భావిస్తున్నామన్నారు. చంద్రబాబు నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు టికెట్లు ఇప్పించి, వారిని అడ్డదారిలో గెలిపించారన్నారు. శిక్షపడి కేసులున్న వారికి అధికారం కట్టబెట్టారన్నారు. డాక్టర్‌ తిప్పేస్వామి ఎమ్మెల్యే కావాల్సి ఉండగా నాలుగున్నరేళ్లు దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారన్నారు. మా నాయకులు వైయస్‌ జగన్‌ ఆలోచన విధానం ఈ తీర్పుతో స్పష్టమైందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, డబ్బులు ఎరగా వేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని విమర్శించారు. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. ప్రజా కోర్టులో కూడా ఇదే తీర్పు ప్రజలు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నేరచరిత్ర కలిగిన ఎమ్మెల్యేను గెలిపించి, నాలుగున్నరేళ్లు దుర్వినియోగం చేసిన చంద్రబాబుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. తిప్పేస్వామి గెలుపు తొలి మెట్టు అన్నారు. ఇప్పటికైనా స్పీకర్, టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పునరాలోచన చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘటనలపై ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. మా పోరాటం కొనసాగుతుందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. న్యాయస్థానం తీర్పుతో ప్రజాస్వామ్యం నిలిచింది: ఉదయబాను తిప్పేస్వామి ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని,న్యాయస్థానం తీర్పుతో ప్రజాస్వామ్యం నిలిచిందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు ఉదయభాను తెలిపారు. చంద్రబాబు చట్టానికి, న్యాయానికి వ్యతిరేకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి ఏదో ఒక రోజు బయటకు వస్తుందని చెప్పారు. ప్రజా క్షేత్రంలో చంద్రబాబుకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ తీర్పు కనువిప్పు కావాలి: మల్లాది విష్ణు సుప్రీం కోర్టు తీర్పు టీడీపీకి, అసెంబ్లీ స్వీకర్‌కు కనువిప్పు కావాలని మల్లాది విష్ణు అన్నారు. తిప్పేస్వామి నాలుగేళ్ల విలువైన కాలాన్ని టీడీపీ వృథా చేసిందన్నారు. ఈ తీర్పు టీడీపీకి, అసెంబ్లీ స్వీకర్‌కు కనువిప్పు కావాలన్నారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా టీడీపీ కండువాలు కప్పి మంత్రి పదవులు ఇస్తే..కోర్టులో పెండింగ్‌ ఉందని స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. చట్టప్రకారం వ్యవహరించాలని న్యాయస్థానం చెబుతుంటే ఎందుకు ఉదాసీన వైఖరి అవలంభిస్తారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఒక విధానం, పక్క రాష్ట్రంలో మరో విధానాన్ని చంద్రబాబు అవలంభిస్తున్నారన్నారు. పక్క రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఓడగొట్టాలని చంద్రబాబు పిలుపునిస్తూ..ఇక్కడ మాత్రం మంత్రి పదవులు కట్టబెట్టి రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని మల్లాది విష్ణు డిమాండు చేశారు. తిప్పేస్వామి మాదిరిగానే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా కోర్టు తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
thesakshi.com : 2022 లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాల్లో “కాంతార'” ఒకటి. కన్నడలో ఒక చిన్న సినిమాగా విడుదలై.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. కేవలం రూ. 2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ప్రారంభమైన ఈ సినిమా.. 50 రోజుల థియెట్రికల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. “కాంతార” సినిమా కన్నడలో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుండటంతో.. రెండు వారాల తర్వాత తెలుగు తమిళ మలయాళం హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేసారు. ఈ సినిమా అన్ని భాషలలోనూ ఊహించని వసూళ్ళు సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. కేవలం తెలుగులో “కాంతార” మూవీ ఇప్పటి వరకు 65 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ ఏడాది ‘కేజీఎఫ్ 2’ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రెండవ అతి పెద్ద డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. అంతేకాదు తెలుగులో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్ళు సాధించిన డబ్బింగ్ చిత్రాల జాబితాలో టాప్-4 గా నిలిచి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో ‘KGF: చాప్టర్ 2’ చిత్రం రూ.185 కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ‘2.0’ సినిమా రూ.100 కోట్లు.. ‘రోబో’ మూవీ రూ.72 కోట్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు రూ. 65 కోట్లతో “కాంతారా” సినిమా 4వ స్థానంలో నిలవగా.. 57 కోట్లతో ఐదవ స్థానంలో “ఐ” చిత్రం వుంది. తెలుగులో సత్తా చాటిన సినిమాల జాబితాలో ఇప్పటి వరకు తమిళ చిత్రాలే ఉండగా.. ఈ యేడాది రెండు కన్నడ చిత్రాలు టాప్-5 లోకి రావడం గమనార్హం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన “కాంతార” సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం మామూలు విషయం కాదు. ఇకపోతే ‘కాంతార’ చిత్రం లేటెస్టుగా ‘KGF 2’ కలెక్షన్స్ ని బీట్ చేసి కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అలానే హిందీలో ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 80 కోట్లు వసూలు చేసింది. ఫైనల్ రన్ ముగిసే నాటికి ఈ డివైన్ బ్లాక్ బస్టర్ ఎలాంటి నంబర్స్ ని నమోదు చేస్తుందో చూడాలి. కాగా శాండిల్ వుడ్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ”కాంతారా” సినిమా తెరకెక్కింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. కన్నడ సంస్కృతులు సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో రిషబ్ శెట్టి తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆయనకు జోడీగా సప్తమి గౌడ నటించింది. అచ్యుత్ కుమార్ – కిషోర్ కుమార్ – సుచాన్ శెట్టి – ప్రమోద్ శెట్టి – ప్రకాష్ ఇతర పాత్రలు పోషించారు. అజనీశ్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. “కాంతారా” చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నవంబర్ 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది.
పంతొమ్మిదవ శతాబ్దంలో విశేషంగా ప్రభావం చూపిన భారతీయ హిందూ సన్యాసి, ఆధునిక భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా స్వామి వివేకానందను పరిగణిస్తున్నారు. భారతదేశం గురించి తెలుసుకోవడానికి వివేకానంద రచనలను అధ్యయనం చేయాలని రవీంద్రనాథ్ ఠాగూర్ సూచించారు. భారత స్వాతంత్య్ర వీరుడు సుభాష్ చంద్రబోస్ వివేకానందను తన ఆధ్యాత్మిక గురువుగా భావించారు. మహాత్మాగాంధీ వివేకానంద రచనలు చదివిన తర్వాత జాతి పట్ల తనకున్న ప్రేమ వెయ్యి రెట్లు పెరిగిందని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నవంబర్ 2010లో భారతదేశంలో చేసిన ప్రసంగంలో వివేకానంద మాటలను ఉటంకించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, వివేకానంద తనను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించారని తెలిపారు. వివేకానంద జన్మదినమైన జనవరి 12న భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. అయినా, ఆధునిక భారతదేశ నిర్మాణంలో స్వామి వివేకానంద ప్రభావం గురించి భారతీయ చరిత్రకారులు సరిగ్గా అంచనా వేయలేదని చెప్పవచ్చు. ఆయన కేవలం కాషాయ వస్త్రాలు ధరించి, సనాతన భారతీయ తత్వం పట్ల ప్రపంచ ప్రజల దృష్టిని ఆకట్టుకునే విధంగా చేయడంతో పాటు, భారతీయులలో ఆత్మనూన్యతా భావాన్ని రూపుమాపేందుకు విశేషమైన కృషి చేశారని అందరికి తెలుసు. కానీ జాతీయ లేదా ప్రపంచ సంఘటనల గమనంపై ఆయన ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేయలేక పోతున్నాము. ఎందుకంటే అటువంటి వ్యక్తుల ప్రభావం లోతైనది. పైగా, సర్వవ్యాప్తి చెందినది. అయితే ఎక్కువగా అంతర్లీనంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశ స్వతంత్ర సమరయోధులపై ఆయన ప్రభావం విశేషంగా ఉన్నదని చెప్పవచ్చు. స్వామి వివేకానందను భారత స్వాతంత్య్ర ఉద్యమ జ్యోతిగా, దేశంలోని అనేక తరాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తి ఇచ్చిన యోగిగా చెప్పవచ్చు. ఫ్రెంచ్ విప్లవం వోల్టేర్, రూసో, మాంటెస్క్యూ వంటి ఫ్రెంచ్ తత్వవేత్తల నుండి ఏ విధంగా ప్రేరణ పొందిందో, అదే విధంగా భారతదేశ స్వాతంత్య్ర పోరాటం కూడా అత్యంత గౌరవనీయమైన స్వామి వివేకానంద నుండి ప్రేరణ పొందిందని స్పష్టం అవుతుంది. స్వతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా స్వామిజీ ప్రభావాన్ని స్మరించుకొందారు. వివేకానంద జాతీయ జీవనంలోకి వచ్చిన సమయంలో భారతదేశం తన రాజకీయ, ఆర్థిక ప్రాబల్యాన్ని కోల్పోయింది. దాదాపుగా తన గుర్తింపును, అద్భుతమైన గతాన్ని మరచిపోయింది. ఈస్టిండియా కంపెనీ, బ్రిటీష్ వారి రెండు వందల సంవత్సరాల నిర్లక్ష్య దోపిడికి గురవుతూ, భారత దేశపు గొప్ప సంప్రదాయాల అభ్యాసం, శాస్త్రీయ సాధనలకు అశనిపాతంగా పరిణమిస్తున్న సమయంలో ఆయన రంగ ప్రవేశం చేశారు. ఆయన ప్రభావం ఎక్కువగా యువతపై కనిపిస్తుంది. నాటి యువ స్వతంత్ర సమరయోధుల అందరి పుస్తకాలలోనో, జేబులలోనో స్వామిజీ ఫోటోలు ఉండెడివి. 1893లో చికాగో ప్రసంగంకు బయలుదేరడానికి ముందే మద్రాస్ లో భారత్ స్వతంత్రం పొందబోతున్నదని స్పష్టంగా చెప్పారు. స్వతంత్ర పోరాటానికి ఆయన ఒక విధంగా బలమైన స్ఫూర్తి కేంద్రంగా నిలిచారు. ఆయన చికాగోలో చేసిన చారిత్రాత్మక ప్రసంగం పాశ్చాత్య ప్రపంచం భారతదేశాన్ని చూసే విధానాన్ని మార్చడమే కాకుండా, తమ పట్ల భారతదేశ ప్రజల అభిప్రాయాన్ని కూడా మార్చింది. వారిలో బలీయమైన స్వతంత్ర ఆకాంక్షను ఏర్పరిచింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై వివేకానంద ప్రభావం చాలావరకు అందరికి తెలిసిందే. అయితే అహింసా విధానం అవలంభించిన మహాత్మా గాంధీ (1869-1948), విప్లవ మార్గం అనుసరించిన హేమచంద్ర ఘోష్ (1888-1980) వంటి విభిన్న ధోరణులు ప్రదర్శించిన వారికి కూడా ఆయన స్ఫూర్తిగా నిలిచారు. చివరకు అరబిందో ఘోష్ (1872-1950) పై కూడా గొప్ప ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపారు. గాంధీజీ, వాస్తవానికి, 1901లో కలకత్తాలో నగరంలో జరిగిన తన మొదటి కాంగ్రెస్ సమావేశానికి హాజరైనప్పుడు వివేకానందాను ఆయనను కలవడానికి ప్రయత్నించారు. గాంధీజీ తన ఆత్మకథలో, ఆ ఉత్సాహంతో దాదాపు బేలూర్ మఠం వరకు నడిచినట్లు పేర్కొన్నారు. ఆ ప్రదేశాన్ని చూసి చాలా కదిలిపోయిన్నట్లు వ్రాసుకున్నారు. అయితే స్వామీజీ ఆ సమయంలో కలకత్తాలో ఉన్నారని, చాలా అనారోగ్యంతో ఉండడంతో సందర్శకులు ఎవ్వరిని కలవలేక పోతున్నారని తెలిసి చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఆ తరవాత కొద్దీ కాలానికే స్వామిజి మృతి చెందారు. తదనంతరం, జనవరి 30, 1921న బేలూరు మఠంలో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకలకు మహాత్మా గాంధీ హాజరయ్యారు. ప్రసంగించమని అభ్యర్థించగా ఆయన హిందీలో మాట్లాడారు. ఇతర విషయాలతో పాటు, తాను స్వర్గీయ స్వామి వివేకానంద పట్ల గొప్ప గౌరవాన్ని కలిగి ఉన్నానని, ఆయన రాసిన అనేక పుస్తకాలను అధ్యయనం చేశానని, ఆయన ఆదర్శాల విషయంలో ఆ గొప్ప వ్యక్తితో చాలా విషయాలలో ఏకీభవించాయని చెప్పారు. వివేకానందుడు జీవించి ఉంటే తాను చేపట్టిన జాతీయ జాగృతికి అది గొప్ప సహాయకారిగా ఉండేదని గాంధీజీ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆయన ఆత్మ మనందరిలో ఉన్నదని చెబుతూ ఆయన ఆశించిన స్వరాజ్యాన్ని స్థాపించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అన్నింటికంటే ముందు తమ దేశాన్ని ప్రేమించడం ఆయన నుంచి నేర్చుకోవాలని సూచించారు. అందరూ ఒకే మనస్తత్వం కలిగి ఉండాలని కూడా చెప్పారు. తమ దేశానికి చెందిన సంపన్నులైన కొద్దిమందితే “అణచివేత”కు గురవుతున్న పేద ప్రజల పట్ల స్వామిజీ వ్యక్తపరచిన సానుభూతిని తాను కూడా పంచుకొంటున్నట్లు ఒక సందర్భంలో గాంధీజీ వ్రాసారు. “దేశంలో కొందరు ఉన్నత కులాలకు చెందిన వారు తమలోని కొందరిని అణచివేయడం ద్వారా తామే అణచివేతకు గురవుతున్నారని స్వామి వివేకానంద మనకు గుర్తు చేశారు. మిమ్ములను మీరు చులకన చేసుకోకుండా మీ సొంత జాతికి చెందిన ఇతరులను చులకన చేయలేరని స్వామిజీ వారించారు.” అంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హేమచంద్ర ఘోష్ అగ్రగామి విప్లవకారుడు. ఆయన ఢాకా ముక్తి సంఘ స్థాపకుడు. నవలా రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ తన పథేర్ దాబీ (1926) నవలకు కధాంశంగా ఆదర్శ విప్లవకారుడు సబ్యసాచి పాత్ర గురించిన ఆలోచనను అందించింది ఆయనే. కలకత్తాలోని రైటర్స్ బిల్డింగ్‌పై దాడి చేసిన ముగ్గురు యువ విప్లవకారులైన బెనోయ్, బాదల్, దినేష్‌ లు కూడా ఘోష్ అనుచరులే. 1901లో వివేకానంద స్నేహితుల బృందంతో ఘోష్ ఢాకాను సందర్శించినప్పుడు ఘోష్‌ని కలిశాడు. స్వామీజీ వారికి ఇచ్చిన నిర్దేశిత సూచన: “భారతదేశం రాజకీయంగా మొదట స్వేచ్ఛగా ఉండాలి, ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఎవరూ వలస దేశాన్ని గౌరవించరు. వారు చెప్పే మాటలు వినరు. అటువంటి సమయం చాలా దూరంలో లేదని నేను చెబుతున్నాను. దీనిని ఎవ్వరు ఆపలేరు.”. స్వామిజీ చెప్పిన మాటలను ఆయన ఈ విధంగా వ్రాసారు: “అన్నిటికంటే ముఖ్యంగా సౌశీల్యం కలిగి ఉండండి. మీరు భారతమాతకు సేవ చేయాలనుకుంటే ధైర్యంగా ఉండండి. గొప్ప శక్తిని, ధైర్యాన్ని సంపాదించిన తర్వాత ఆమె బాధను తగ్గించడానికి ముందుకు సాగండి”. హేమచంద్ర స్వామీజీని సుదూర విగ్రహంగా కాకుండా, భారతీయ యువతకు మార్గం చూపిన అన్నయ్యగా, దేశం కోసం చిన్న వయస్సులోనే తమ జీవితాన్ని త్యాగం చేసిన విప్లవకారుల హృదయానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిగా ప్రేమగా గుర్తు చేసుకున్నారు. ఒక వైపు, గాంధీ “అణచివేతకు గురయిన తరగతుల” పట్ల వివేకానంద ద్వారా సానుభూతితో కదిలించబడ్డాడు. మరోవైపు, హేమచంద్ర వంటి యువకులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి తమను తాము సంఘటితం చేసుకునేలా ప్రేరేపించారు. ఇంకోవైపు, జాతీయవాద నాయకుడు అరబిందో ఘోష్ ఆధ్యాత్మిక పరిణామంలోకూడా స్వామీజీ గణనీయమైన పాత్ర పోషించారు. ఆయన చివరకు శాశ్వతమైన అన్వేషణలో ప్రాపంచిక జీవితాన్ని విడిచి పట్టారు. ఆధ్యాత్మిక స్పృహ ఉన్నత స్థాయిల గురించి తనకు బోధించడానికి స్వామీజీ ఆత్మ చాలా రోజులు అలీపూర్ జైలులో తనను సందర్శించిందని శ్రీ అరబిందో అంగీకరించారు: “నేను జైలులో పక్షం రోజుల పాటు నాతో మాట్లాడుతున్న వివేకానంద స్వరాన్ని నిరంతరం వింటున్నాను. నా ఏకాంత ధ్యానం ఆయన అతని ఉనికిని అనుభవించింది. స్వరం ప్రత్యేకమైన, పరిమితమైన కానీ చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక అనుభవంపై మాత్రమే మాట్లాడింది. ఆ విషయంపై చెప్పవలసినదంతా చెప్పడం ముగించిన వెంటనే ఆ స్వరం ఆగిపోయింది”. శ్రీ అరబిందో తన ఆధ్యాత్మిక అనుభవం గురించి ఇలా వ్రాసారు: “మనం రామకృష్ణుడి నుండి ఉద్భవించామని కూడా గుర్తుంచుకోండి. నా కోసం రామకృష్ణ గారు స్వయంగా వచ్చి నన్ను మొదట ఈ యోగా వైపు మళ్లించారు. నేను అలీపూర్ జైలులో ఉన్న సమయంలో వివేకానంద మా సాధనకు ఆధారమైన ఆ జ్ఞానానికి పునాదులు ఇచ్చారు”. వివేకానంద ప్రభావం పొందిన మరి అనేక మంది జాతీయవాద నాయకులు ఉన్నారు. వివిధ వ్యక్తులపై ఆయన ప్రభావం వైవిధ్యంగా, బహు కోణాలను కలిగి ఉందని కూడా మనకు అర్ధం అవుతుంది. అది సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలను చెంది ఉంటుంది. మొత్తం మీద, దేశం కోసం వారిని జీవించే విధంగా అందుకోసమే చనిపోయేలా ప్రేరేపించింది. భారతదేశం స్వాతంత్య్రం గురించి. 1897లో, స్వామీజీ ఇలా అన్నారు: “రాబోయే యాభై సంవత్సరాలలో ఇది (స్వాతంత్య్రం) మాత్రమే మనకు ముఖ్యాంశం – ఇది, మన గొప్ప తల్లి భారతదేశం.” సరిగ్గా యాభై సంవత్సరాల తర్వాత, భారతదేశం స్వాతంత్య్రం పొందింది!
చతుర్విధ అభినయములు లలో రెండవది. మాటల ద్వారా భావాలను వ్యక్తీకరిస్తూ నటించడమే వాచికాభినయం.[1] నటనలో వాచికభినయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాటలు చదివనట్లుగా ఉండకూడదు. వాచికాభినయం అనేది సంగీతంలో సమానం. పాటలు పాడడానికి శిక్షణ ఎంత అవసరమో వాచికాభినయానికి కూడా అంతే అవసరం. సాధన చేసిన గొంతుతో మాట్లాడినపుడు మాటలు వినసొంపుగా ఉంటాయి. రససిద్ధి కలుగుతుంది. చెబుతున్న మాటలకు అర్థం తెలిసేవిధంగా, దానికనుగుణమైన ధ్వనిని కలిపి, భావాల యొక్క ప్రతిరూపాన్ని సృజనాత్మకంగా ప్రేక్షకుల కళ్లముందుంచగలిగితే వారు ముగ్ధులవుతారు. రంగస్థలంపై కళాకారుల అభినయం మాటలు పలికేటపుడు శబ్ధాలకు, పదాలకు తగిన నిడివి ఇస్తూ దీర్ఘాలు, హ్రస్వాలను లయ తప్పకుండా, ఉచ్చరణ దోషాలు లేకుండా, సమాసాలకు అర్థవంతంగా విరుపులు ఇస్తూ పాత్ర స్వరూపాన్ని అందించాలి. అప్పుడే చెప్పే మాటలకు విలువ, ధరించే పాత్రకు జీవం చేకూరుతాయి. నాటకంలో పాత్ర అభినయిస్తూ మాట్లాడడంలో అనేక రకాల గమనాలు ఉన్నాయి. వీటిని సందర్భాన్ని బట్టి రకరకాలుగా మాట్లాడవలసిన అవసరం ఉంది. కాని, ఏ రకమైన గమనానికైనా మాట్లాడేటపుడు స్పష్టమైన ఉచ్ఛారణ, బలమైన ధ్వని తరంగాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రేక్షకులకు వినిపించేవిధంగా తగిన స్థాయిలో ఆరోహణ, అవరోహణలు పాటిస్తూ, లయబద్ధంగా చెబుతూ రసోత్పత్తి జరిగేట్టు స్పష్టంగా చెప్పాలి. సాధన ద్వారా కొన్ని వాచిక దోషాలను కూడా సవరించకునే అవకాశం ఉంది. మూలాలుసవరించు వాచికాభినయం, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.546. ↑ telugu, NT News (2021-09-05). "'వాగ్భూషణమే భూషణం' అని చెప్పినవారు?". Namasthe Telangana. Archived from the original on 2021-09-05. Retrieved 2022-10-18.
‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బైట ఆడితే వేట అనే మాస్ డైలాగ్ తో గోపీచంద్ తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలతో చెలరేగబోతున్నాడని టీజర్ ను బట్టి అర్ధమవుతోంది... February 22, 2021 at 11:42 AM in Tollywood గోపీచంద్ - theleonew.com Share on FacebookShare on TwitterShare on WhatsApp యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్న జంటగా నటిస్తోన్న యాక్షన్ కమ్ స్పోర్ట్స్ మూవీ ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా.. మేకర్స్ .. దీనికి సంబంధించిన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగా ‘సీటీమార్’ టీజర్ ను విడుదల చేశారు. కబడ్డీ నేపథ్యంలో సాగే .. ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. గోపీచంద్, తమన్నా ఇద్దరూ మహిళల కబడ్డీ జట్టుకు కోచ్ లు కార్తీ, జ్వాలారెడ్డి గా నటిస్తోన్న ‘సీటీమార్’ లో విలన్ గా తరుణ్ అరోరా కనిపిస్తున్నారు. మణిశర్మ సంగీత సారధ్యం వహిస్తోన్న ఈ సినిమాలో భూమిక ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, అప్సరారాణి, రహమాన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బైట ఆడితే వేట’ అనే మాస్ డైలాగ్ తో గోపీచంద్ తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలతో చెలరేగబోతున్నాడని టీజర్ ను బట్టి అర్ధమవుతోంది. అలాగే.. కబడ్డి బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. కబడ్డీ నేపథ్యంలో గతంలో వచ్చిన ‘కబడ్డి కబడ్డి, ఒక్కడు’ సినిమాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో సీటీమార్ కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నమ్ముతున్నారు మేకర్స్. మరి ‘సీటీమార్’ తో ఏ రేంజ్ లో థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తాడో చూడాలి. Must Read ;- గోపీచంద్ మారుతి ‘పక్కా కమర్షియల్’ సెట్స్ పైకి ఎప్పుడు? Tags: a hero tollywoodDirector Sampath Nandigopichand agegopichand all moviesgopichand chanakyagopichand cinemagopichand educationgopichand first moviegopichand full moviegopichand full namegopichand hit songsgopichand hits and flopsgopichand housegopichand moviesgopichand movies listgopichand propertyGopichand Seetimaarrgopichand seetimaarr release datehero gopichandheroine tamannalatest telugu news onlineleotopp gopichandseeti maar film songseeti maar full movie teluguseeti maar gopichandseeti maar ke filmSeeti Maar movieseeti maar movie first lookseeti maar movie gopichandseeti maar movie hero nameseeti maar movie nameseeti maar movie songseeti maar movie tamannaseeti maar movie trailerseeti maar movie wikiseeti maar short filmseeti maar south movieseeti maar telugu filmseeti maar telugu movieseetimaar telugu movieSeetimaarr Movieseetimaarr movie castseetimaarr movie heroineSeetimaarr Movie Release Dateseetimaarr movie songsseetimaarr movie trailertelugu newstollywood actorstollywood actors listtollywood actresstollywood best actortollywood best herotollywood box office kingtollywood child artiststollywood dancertollywood directorstollywood heroinestollywood herosTollywood moviestollywood nettollywood newstollywood number 1 hero
బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి పెడ్నేకర్. చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి భూమి పెడ్నేకర్ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. తన పాత్రలు బోల్డ్ గా ఉన్నప్పటికీ వైవిధ్యం ఉండాలని భవిస్తుంది ఈ భామ. భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. తాజాగా భూమి పెడ్నేకర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అద్భుతమైన లెహంగాలో సోయగాలు ఒలకబోసింది. భూమి పెడ్నేకర్ శరీరంపై వజ్రాలు పొడిగారా అని అనిపించేలా ఆమె డ్రెస్ మెరుపులు మెరిపిస్తోంది. ముఖ్యంగా ఎద సోయగాలపై మెరుపులు మెరిపించేలా ఉన్న బ్లౌజ్ అద్భుతం. భూమి పెడ్నేకర్ వయ్యారాలు ఒలికిస్తున్న విధానం స్టన్నింగ్ అనే చెప్పాలి. చిరునవ్వులు చిందిస్తూ ఊరించే పెదవులతో భూమి పెడ్నేకర్ వయ్యారంగా ఆకట్టుకుంటోంది. ఈ రేంజ్ లో భూమి పెడ్నేకర్ అందాలని గతంలో ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేయలేదనే చెప్పాలి. భూమి పెడ్నేకర్ అందాలుకు నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. మత్తు చూపులతో కుర్రాళ్ళని ఉడికించాలంటే భూమి పెడ్నేకర్ తర్వాతే ఎవరైనా అని కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద కళ్ళతో భూమి పెడ్నేకర్ గ్లామర్ మ్యాజిక్ చేస్తోంది. ఇదిలా ఉండగా భూమి పెడ్నేకర్ రీసెంట్ గా హీరోయిన్ల రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ టైంలో నిర్మాతలు హీరోయిన్లకు రెమ్యునరేషన్ తగ్గించి ఇచ్చారని ఆరోపించింది. కొరోనా వల్ల నష్టాలు ఎదురవుతున్నాయని.. రెమ్యునరేషన్ తగ్గించారు. కానీ హీరోల రెమ్యునరేషన్ మాత్రం తగ్గించలేదు. హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పే ధైర్యం నిర్మాతలకు లేదు. ఇదెక్కడి న్యాయం అని భూమి ప్రశ్నిస్తోంది. హీరోయిన్లని మాత్రం బలిచేస్తారు అంటూ ఆరోపించింది. Follow Us: Download App: RELATED STORIES అక్షయ్ కుమార్ పై సంచలన ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్, ముదురుతున్న రిచా వ్యవహారం ప్రభాస్ రాజా డీలక్స్ కోసం మూడో హీరోయిన్ ఫిక్స్, యంగ్ రెబల్ స్టార్ జంటగా రాధేశ్యామ్ బ్యూటీ ఎట్టకేలకు సాధించిన ఇనయా, బిగ్ బాస్ హౌస్ చివరి కెప్టెన్ గా గెలుపు, సెమీ ఫైనల్స్ కు ఫస్ట్ కంటెస్టెంట్ ఎట్టకేలక
Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య ప్రస్తుతం తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోతో బిజీగా ఉన్నాడు. రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖులను షోకు ఆహ్వానించి బాలయ్య మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాడు. మరోవైపు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నాడు. ఈ సినిమాకు వీరసింహారెడ్డి గా పేరు ఇటీవలే కర్నూలు కొండారెడ్డి బురుజుపై ప్రకటించారు. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య ఓ చిత్రాన్ని తీయబోతున్నారు. ఈ సినిమాకు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ నవంబర్ లోనే ప్రారంభం కావాల్సి ఉన్నా బాలయ్య బిజీ కారణంగా ప్రాజెక్టు పట్టాలెక్కడం లేటవుతోందట. దీంతో సినిమా షూటింగ్ ఇప్పట్లో ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్.. అన్ స్టాపబుల్ షో పూర్తయ్యాక బాలయ్య సినిమా షూటింగుల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఆలోపు వీరసింహారెడ్డి చిత్రం కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి తదుపరి చిత్రం ఆ జోష్ లో ఉత్సాహంగా చిత్రీకరణ చేయొచ్చని భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత అనిల్ రావిపూడి, బాలయ్య ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. ఈ చిత్రంలో బాలయ్య హీరోయిన్ గా బాలీవుడ్ భామ నటిస్తోందని తెలుస్తోంది. విలన్ రోల్ లో కూడా బాలీవుడ్ నుంచే నటుడిని రప్పిస్తున్నారు. దీంతో సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడుతుందని సినిమా యూనిట్ భావిస్తోంది. కూతురు పాత్రకు నటి శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు రామారావుగారు అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. సినిమాకు నేపథ్య సంగీతం ఎస్ఎస్ థమన్ అందిస్తున్నారట. షూటింగ్ ప్రారంభం అయ్యేలోపే బాలయ్య లుక్ ను విడుదల చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట.
పూర్యం. ఢిల్లీలో అక్చర్‌ చక్రవ్షుకి సల్మాన. అనే వ్యక్తి క్షనరు చేసే వాడు. అతను చక్రవర్తికి తప్పు మరెవ్వరికీ క్షవరం చేసేవాడు కాదు. చక్ర వర్తికి నేనే క్షవరం చేస్తానని నల్మాన్‌కు చాలా అహంకారం. ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు ఒక గాడిద మీద కట్టెలు వేనుకుని బజారులో అమ్ముతున్నాడు. సల్మాన్‌ అతని దగ్గరకు వచ్చి “వాటి ధరంత?” అని అడిగాడు. “ఐదు వెండి వరహాలు” అని సమాధానమిచ్చాడు కట్టెలు కొట్టేవాడు. సల్మాన్‌ దగ్గర ధనం తీసుకుని కట్టెలు దించబోయాడు. అప్పుడు సల్మాన్‌ “కట్టెలు దించుతున్నావేం? నేను కట్టిలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా! నేను ధరెంత అని అడిగింది గాడిదతో సహా. నువ్వ నాకు గాడిదతో సహా కట్టెలను ఐదు వెండి వరహాలకు అమ్మావు” అని వాదిం చాడు. అలా ఇద్దరి మధ్య వాదనలు పెరిగి చివరకు ఆ ఊరి న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు. సల్మాన్‌ చక్రవర్తికి క్షవరం చేస్తాడనే విషయం తెలును. అతనితో శత్రుత్వం పెంచుకుంటే చక్రవర్తితో తన గురించి చెడుగా చెబుతాడనే భయంతో నల్మాన్‌కు అనుకూలంగా తీర్చిచ్చాడు. మోసపోయిన కట్టెలు కొట్టేవాడు బీర్బల్‌ దగ్గరకు వెళ్లాడు. జరిగిన సంగతంతా వివరించాడు. “బీర్బల్‌ అత నికొక ఉపాయం చెప్పి దాని ప్రకారం నడుచుకోమన్నాడు. మరునాడు సల్మాన్‌ షో “అయ్యా! నాస్నేహితునికి కొన్నాళ్ల క్రితం చాలా అనారోగ్యం చేసింది. అతని ఆరోగ్యం బాగువడితీ మీ దగ్గర క్షవరం చేయిస్తా నని మొక్కకు . ఇప్పుడు అతని ఆరోగ్యం కుదుట పడింది. సీ మీరు క్షవరం చేస్తారా?” అని అడీగాడు. “నేను చశ్రవర్తికి తప్ప మరెవరికీ క్షనరం చెయ్యను”అన్నాడు. సల్మాన్‌కు ధనం ఆశ చూపించి ఒప్పించాడు కట్టెలు కొట్టేవాడు. తన స్నేహితుణ్ణీ తీసుకు వస్తాను అనిప్పి ఒక గాడిదను తీసుకు వచ్చాడు. హంఎన్నుతుదన్నావు. గాడిదను తీసుకొ చ్చా వేంటీ?” అన్నాడు సుల్తాన్‌. “ఈ పేదవాడికి గాడిదే స్నేహితుడు. ఇచ్చిన వాట (హ్రూరం క్షనరం చేయండి” అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఇ వాదించుకుని మళ్లీ న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు. అక్కడికి ముందె అనుకున్నట్టుగా బీర్చల్‌ కూడా వచ్చారు. ఇద్దరి మూటలు విన్న న్యాయాధీశడు “గాడిద స్నేహితు డెలా అవుతాడు? నీ మూటలు నమ్మశక్యంగా లేవు”అన్నాడు. బీర్బల్‌ జోక్యం చేసుకొని కట్టెలు కొట్టేవాడితో , “5 వరహాలకు గాడి దతో పాటు కట్టెలు అమ్మినపుడు ఇదీ సాధ్యమే‘” అన్నాడు. తన మోసం బీర్బల్‌ మందు బయట పడటంతో సల్మాన్‌ ఖంగు తిన్నాడు. న్యాయాధి కారికి కూడా తన ప్రవర్తన సిగ్గు చేటుగా అనిపించింది. ఆ తరువాత ‘ధికారి కట్టెలు కొట్టేవాడికి అతని గాడిదని అప్పగించమని సల్మాన్‌ను ఆదేశించాడు.
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది […] దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం – శ్రీ ఇంద్రేష్ జీ దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జి స్వయంగా రాసిన […] 26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌ స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్ద‌రూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్ప‌త్రిని […] మన రాజ్యాంగంలోకి `లౌకితత్వం’ ఎలా వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ […] భారత రాజ్యాంగం హిందూ హృదయం వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. […] FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్ `మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది. మ‌నీలాండ‌రింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్ప‌డి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌కు నవంబర్ 20, 2022న […] VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు” ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ […] “మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి” యువ‌స‌మ్మెళ‌నంలో వ‌క్త‌లు నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల్లో భాగంగా ఏడాది పాటు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో న‌వంబ‌ర్ 24 గురువారం రోజున భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని సాయి క‌న్వేన్ష‌న్ హాల్‌లో యువ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి వ‌చ్చిన వ‌క్త‌ల‌లో ఒక‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ […] రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం” సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు […] హైదరాబాద్ వేదికగా అద్భుతమైన బాలికా సంగమం వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు […]
యెషయా 49:2 – నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తనచేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు. Sharp కీర్తనలు 120:4 – తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును యెషయా 5:28 – వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నియు ఎక్కుపెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమానములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును Bright and polished యెషయా 49:2 – నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తనచేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు. యిర్మియా 51:11 – బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన. Sometimes poisoned యోబు 6:4 – సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. Carried in a quiver ఆదికాండము 27:3 – కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబులపొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము. యెషయా 49:2 – నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తనచేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు. యిర్మియా 5:16 – వారి అమ్ములపొది తెరచిన సమాధి, వారందరు బలాఢ్యులు, విలాపవాక్యములు 3:13 – తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను. Discharged -from A Bow కీర్తనలు 11:2 – దుష్టులు విల్లెక్కుపెట్టి యున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు యెషయా 7:24 – ఈ దేశమంతయు గచ్చపొదలతోను బలురక్కసి చెట్లతోను నిండియుండును గనుక బాణములను విండ్లనుచేత పట్టుకొని జనులు అక్కడికి పోవుదురు. -from Engines 2దినవృత్తాంతములు 26:15 – మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. -at A mark for amusement 1సమూయేలు 20:20 – గురి చూచి ప్రయోగించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి 1సమూయేలు 20:21 – నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదును బాణములు నీకు ఈ తట్టున నున్నవి, పట్టుకొనిరమ్మని నేను వానితో చెప్పినయెడల నీవు బయటికి రావచ్చును; యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. 1సమూయేలు 20:22 – అయితే బాణములు నీకు అవతల నున్నవని నేను వానితో చెప్పినయెడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెను. -at the beasts of the earth ఆదికాండము 27:3 – కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబులపొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము. -against Enemies 2రాజులు 19:32 – కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు. యిర్మియా 50:14 – ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి -with great force సంఖ్యాకాండము 24:8 – దేవుడు ఐగుప్తులోనుండి అతని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి యెముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును. 2రాజులు 9:24 – అప్పుడు యెహూ తన బలముకొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండ దూసిపోయెను గనుక అతడు తన రథమునందే యొరిగెను. Fleetness of, alluded to జెకర్యా 9:14 – యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపువలె విడువబడును, ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కునుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. The ancients divined by యెహెజ్కేలు 21:21 – బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలిసికొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు; అతడు బాణములను ఇటు అటు ఆడించుచు, విగ్రహములచేత విచారణ చేయుచు, కార్యమునుబట్టి శకునము చూచుచున్నాడు. Illustrative -of Christ యెషయా 49:2 – నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తనచేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు. -of the word of Christ కీర్తనలు 45:5 – నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. – Of God’s judgment ద్వితియోపదేశాకాండము 32:23 – వారికి ఆపదలను విస్తరింపజేసెదను వారిమీద నా బాణములన్నిటిని వేసెదను. ద్వితియోపదేశాకాండము 32:24 – వారు కరవుచేత క్షీణించుదురు మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించిపోవుదురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను. ద్వితియోపదేశాకాండము 32:25 – బయట ఖడ్గమును లోపట భయమును యౌవనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రుకలు గలవారిని నశింపజేయును. ద్వితియోపదేశాకాండము 32:26 – వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యులలో లేకుండ చేసెదననుకొందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో ద్వితియోపదేశాకాండము 32:27 – ఇదంతయు యెహోవా చేసినది కాదు మా బలముచేత వారిని గెలిచితివిు అని వారనుకొందురేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. ద్వితియోపదేశాకాండము 32:28 – వారు ఆలోచనలేని జనము వారిలో వివేచనలేదు. ద్వితియోపదేశాకాండము 32:29 – వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. ద్వితియోపదేశాకాండము 32:30 – తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయనియెడల యెహోవా వారిని అప్పగింపనియెడల ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును? ఇద్దరు ఎట్లు పదివేలమందిని పారదోలుదురు? ద్వితియోపదేశాకాండము 32:31 – వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గమువంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు. ద్వితియోపదేశాకాండము 32:32 – వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమొఱ్ఱా పొలములలో పుట్టినది. వారి ద్రాక్షపండ్లు పిచ్చి ద్రాక్షపండ్లు వాటి గెలలు చేదైనవి. ద్వితియోపదేశాకాండము 32:33 – వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము నాగుపాముల క్రూరవిషము. ద్వితియోపదేశాకాండము 32:34 – ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా? నా నిధులలో ముద్రింపబడి యుండలేదా? ద్వితియోపదేశాకాండము 32:35 – వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును. ద్వితియోపదేశాకాండము 32:36 – వారికాధారము లేకపోవును. ద్వితియోపదేశాకాండము 32:37 – నిర్బంధింపబడినవాడును స్వతంత్రుడును లేకపోవును యెహోవా చూచును తన సేవకులనుగూర్చి సంతాపపడును. ద్వితియోపదేశాకాండము 32:38 – నిజముగా తన ప్రజలకు తీర్పుచేయును. ఆయనవారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలేమైరి? వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును వారు మీకు శరణము కానియ్యుడి అని చెప్పును. ద్వితియోపదేశాకాండము 32:39 – ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నాచేతిలోనుండి విడిపించువాడెవడును లేడు ద్వితియోపదేశాకాండము 32:40 – నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నాచేత న్యాయమును పట్టుకొనినయెడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను ద్వితియోపదేశాకాండము 32:41 – నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను రక్తముచేత నా బాణములను మత్తిల్ల చేసెదను. ద్వితియోపదేశాకాండము 32:42 – చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను. కీర్తనలు 7:13 – వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు కీర్తనలు 21:12 – నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖముమీద కొట్టుదువు. కీర్తనలు 64:7 – దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. యెహెజ్కేలు 5:16 – నీ చుట్టునున్న అన్య జనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు; యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను. -of severe afflictions యోబు 6:4 – సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. కీర్తనలు 38:2 – నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది. -of bitter words కీర్తనలు 64:3 – ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. -of slanderous tongues యిర్మియా 9:8 – వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును. – Of false witnesses సామెతలు 25:18 – తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. -of devices of the Wicked కీర్తనలు 11:2 – దుష్టులు విల్లెక్కుపెట్టి యున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు -of young Children కీర్తనలు 127:5 – వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. -of lightnings కీర్తనలు 77:17 – మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. కీర్తనలు 77:18 – నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను. హబక్కూకు 3:11 – నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. -(Broken), of Destruction of Power కీర్తనలు 76:3 – అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను.(సెలా.) -(Falling from the Hand), of the paralysing Power యెహెజ్కేలు 39:3 – నీ యెడమచేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడిచేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను,
చంద్రబాబూ ...నీకు ఇదేం కర్మ అని ప్రజలు అంటున్నారు న‌వ‌ర‌త్నాల‌తో పేద కుటుంబాల్లో వెలుగులు పోలవరం వద్ద రక్తికట్టని చంద్రబాబు డ్రామా వైయ‌స్ఆర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం వైయ‌స్ జగన్‌ బాబుకు ఇవే చివరి ఎన్నికలు.. జీవితంలో మళ్లీ సీఎం కాలేడు చంద్రబాబుకు బీసీలు బైబై పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ అమలుకు సన్నద్ధం కండి వ్యవసాయ రంగానికి పెద్దపీట వ్యర్థాల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన పెరగాలి మా ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట You are here హోం » Others » నిబంధనలు పేరుతో రేషన్‌కు గండి.. నిబంధనలు పేరుతో రేషన్‌కు గండి.. 25 Oct 2018 11:25 AM రేషన్‌ కోసం వలసకూలీలు పడిగాపులు.. వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన విజయనగరంః రేషన్‌ అందక వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. 20 లక్షల వలస కూలీలకు రేషన్‌ సరుకులు రావడంలేదన్నారు. 19 లక్షల మంది రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసినా మంజూరు చేయడంలేదని మండిపడ్డారు. కరువు పరిస్థితుల్లో కూలీలు వలస పోతుంటే నిబంధనల పేరుతో రేషన్‌కు గండికొట్టడం అన్యాయమన్నారు. అధికారంలోకి వస్తూ కరువును తీసుకురావడం చంద్రబాబుకు అలవాటన్నారు. రేషన్‌కు గండి కొట్టి అందుల్లో కూడా మిగుల్చుకోవాలనే ప్రభుత్వ చర్యలు దారుణమన్నారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో అడిగిన ప్రతిఒక్కరికి రేషన్‌కార్డులు ఇచ్చారని, చంద్రబాబు పాలనలో ఉన్న రేషన్‌కార్డులను కూడా తీసివేస్తున్నారని మండిపడ్డారు. గత చంద్రబాబు 9 సంవత్సరాల పాలనలో 20 లక్షల నుంచి 30 లక్షల వరుకు రేషన్‌ కార్డులు ఇస్తే వైయస్‌ఆర్‌ హయాంలో 67 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చిన ఘనత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిది అని అన్నారు. టీడీపీ పాలనలో ప్రజలు రేషన్‌కార్డులు కోసం పడిగాపులు పడుతున్నారన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
నును వెచ్చని హాయి స్పర్శ, గాల్ల్లో తేలుతున్నట్టు అనుభూతి. శరీరంలో చిన్న కంపనం. సుధ కళ్ళముందు తెరలు కదులుతున్నాయి. కలా నిజమా, నిద్రా మెలకువ కాని ఒక అవస్థలో ఆమె శరీరం చిన్నగా కదులుతుంది. ఆ కదలికలకు మెల్లగా మెలకువకు వచ్చి కళ్ళు విప్పి చూసింది. సాయంత్రపు ఎండ కిటీకి తెరలను చీల్చుకుని గదిలో వెలుగునిస్తున్నది. తల కిందికి దించి చూసింది వినయ్ తల ఆమె కాళ్ల మద్య కదులుతుంది. ఆమె పూర్తి నగ్నంగా ఉన్న కాళ్ళను బాగా విడదీసి ఆమె మధన మందిరంతో ఆడుకుంటున్నాడు. తన నాలికను ఆమె పెదవుల మద్యకు తోసి దాన్ని తిప్పుతూ ఆమెకు హాయిని అందిస్తున్నాడు. నొటితో ఆమె పూపెదాలను పట్టి భందించి ఘాడంగా ముద్దులాడుతుంటే ఆమె శరీరం చిన్నగా కదులుతూ ఉంది. సుధ సుఖంతో చిన్నగా మూల్గి వాడి తల మీద చేయి వేసి నిమురుతూ మోకాళ్ళను పైకి మడిచి వాడికి తన ఆడతనాన్ని వెడల్పుగా పరిచింది. వినయ్ తల ఎత్తి ఆమె మొహంలోకి చూసి చిన్నగా నవ్వాడు. ఆమె కూడా ప్రతిగా నవ్వుతూ వాడి తల మీద చేయి వేసి కిందికి నొక్కింది… వాడి నాలుక పని తనానికి ఆమె సుఖంతో ఆఆఅ, ఉమ్..ఉం అని నిట్టూర్పులు విడుస్తుంటే రవికి మెలకువ వచ్చింది..తల తిప్పి జరిగేది చూసాడు.. మెల్లగా ఆమె తల వైపు జరిగాడు. కళ్ళుమూసుకొని సుఖంతో మూలుగుతున్న ఆమె మొహం చాలా సెక్సీగా ఉంది. సహజంగా గులాబిరంగులో ఉండే ఆమె పెదవులు కొద్దిగా విచ్చుకొని రా రమ్మని ఆహ్వాఅనిస్తున్నట్టుగా ఉన్నాయి. తన మొహాన్ని ఆమెకు దగ్గరగా జరిపాడు. వాడి వేడి ఊపిరికి ఆమె కళు తెరిచింది. వాడి పెదవులు ఆమెకు దగ్గరగా జరుగుతుంటే తన మొహం ముందుకు పెట్టి వాడికి తన పెదవులను అందించింది. తేనెలూరుతున్నట్టు ఉన్న వాటిని అందుకుని చీకుతూ తన నాలికను లోపలికి తోసాడు. దాన్ని తన నాలికతో అందుకుని పెనవేసింది. ఇద్దరి నాలుకలూ నాగుల్లా పోట్లాడుకుంటున్నాయి.. పైన పెదవులను వాడు, కింది పెదవులను వీడు ఇద్దరూ పీల్చేస్తుంటే సుధకు సుఖంతో వళ్ళంతా హాయిగా ఊగుతుంది.. ఒక చేత్తో వినయ్ తలను నొక్కెసుకుంటూ, మరో చేత్తో రవి తల వెనుక చేయి వేసి వాడి పెదవులతో ఆడుకుంటూ హాయిని అనుభవిస్తున్నది. ఆమె పెదాలను జుర్రుతున్న రవి చేతులు ఇద్దరి ముద్దుల కదలికలకు చిన్నగా పైకీ కిందికీ ఊగుతున్న ఆమె సమున్నత వక్షాలను అందుకున్నాయి వాటిని మెల్లగా నిమురుతూ, ముచ్చికలను అందుకున్నాడు.. వాళ్ళిద్దరి నాకుడికీ ఆమె బంతులు గట్టిగా బిగుసుకున్నాయి, దాంతో ముచ్చికలు పొగరుగా నిలబడి అందుకో అన్నట్టు ఊరిస్తున్నాయి.. వాడు ఆమె లోపలికి నెట్టిన నాలికను వెనక్కి లాక్కుంటూ ఆమె పెదవులను గట్టిగా పట్టి లోపలికి పీల్చుకున్నాడు. ఆమె లాలాజలం వాడికి అమృతంలా ఉంది. అలా లాగి పెదవులను చుప్ మని చప్పుడొచ్చేలా వదిలి ఆమెకు అభిముఖంగా పైకి జరిగి నడుముకు అటూ ఇటూ కాళ్ళను వేసాడు. వాడి అంగం ఊగుతూ ఆమె కళ్ళ ముందు ఉంది. కొద్దిగా వేనక్కి జరిగి రెండు చేతులతో ఆమె రొమ్ములను అందుకున్నాడు. చిన్నగా చుట్టూ తిప్పుతూ వాటిని పట్టి నొక్కుతున్నాడు. అలా నొక్కుతూ వాటంగా పిడికిట్లోఖి ఇరికించుకుని బలంగా నొక్కాడు… సుధకు బాధ, సుఖం ఒకేసారి కలిగాయి.. హమ్ం …అబ్బా …….అని అరిచింది… రవి తన పని కొనసాగిస్తూ ఆమె రొమ్ములు గట్టి పట్టులో బిగించి వదలకుండా అలాగే ఉంచాడు.. వాడి వేళ్ళు ఆమె రొమ్ముల్లోకి దూరిపోతాయేమో అన్నంత గట్టిపట్టు……. రక్తం మొత్తం ఆమె రొమ్ముల్లోకి ప్రవహించినట్టు ఎర్రగా మందారాల్లా అయిపోయాయి. …సుధ అంత గట్టి వత్తిడి ఎప్పుడూ అనుభవించలేదు .. నొప్పితోపాటు సుఖం ఆమెలోకి తెరలుగా ప్రవహించింది.. వాడి బిగింపు ఇంకా ఎక్కువయ్యింది.. దాంతో సుధకు రొమ్ములపై వత్తిడి బాధ భరించలేనిదిగా అనిపించి తన చేతులతో వాడి చేతులను పక్కకు లాగాలనుకుంది. కాని, రవి వదల్లేదు. ఇంకా బిగించాడు. సుధకు కింద వినయ్ నాకుడు వల్ల శరీరానికి అందుతున్న సుఖం కంటే రవి చేతుల్లో తన అందాల బిగింపు వల్ల ఎక్కువ నొప్పి కలుగుతున్నది. “రవీ వదులు నొప్పిగా ఉన్నాయి” అంది రవి నవ్వుతూ ” ఈ మాత్రానికే” అని ” తన పట్టు కొంచెం వదులు చేసి మళ్ళీ బిగించాడు.. ఈ సారి ఇంకా గట్టిగా బిగుసుకున్నాయి.. సుధ అందాలు వాడి చేతుల్లో బిగిసి ముదురు గులాబి రంగు నుండి రక్త ప్రసరణ లేక వంకాయ రంగులోకి మారుతున్నాయి.. కొద్దిగా ఆగు బావుంటుంది అని వాడు తన బలం మొత్తం పిడీకిళ్ళలోకి తెచ్చుకున్నట్టుగా బిగించి ఉంచాడు.. ఆమె పాలిండ్లు తిమ్మిరెక్కిపోతున్నాయి..వాడి రెండు చేతులను తనచేతులతో తొలగించాలని ప్రయత్నిస్తున్నది కాని వాడి వదల్లేదు.. వినయ్ కూడా తన నాలుకను ఆమె లోతుల్లోకి దూర్చేస్తూ ఆమెను తెగ కెలికేస్తున్నాడు. వాడి తల ఆమెలోకి దూరిపోయిందా అన్నంతగా వాడు ఆమెకు అంటుకుపోయి నాకెస్తున్నాడు.. కింద సుఖం పైన నొప్పి ఆమెను కుదురుగా ఉండనివ్వడం లేదు. అలా నాలుగైదు నిముషాలు బిగించిపట్టి ఆపిన రవి అవి వైలట్ కలర్ లోకి మారుతుండగా ఒక్కసారిగా వదిలేసాడు. బాగా తిమ్మిరెక్కిపోయిన వాటిని ఒక్కసారిగా వదలటంతో సుధకు ఒక్కసారిగా మెరుపులు కనిపించాయి. ఒక్కసారిగా రక్తం ప్రవహించడంతో ఆమెసళ్ళు అదురుతూ విపరీతమైన సుఖాన్ని అందిచాయి… అంతే రొమ్ముల్లో అలజడికి, కింద వినయ్ నాకుడికి ఆమెకు ఎప్పుడూ ఎరగనంత గట్టిగా భావప్రాప్తి అయ్యింది. రవిని పట్టుకొని నడుం ఎగరేసి వినయ్ తలను తొడలతో నొక్కేసుకుంటూ తన మధన రసాలను వదిలెసింది.. అదురుతున్న ఆమె శరీరం ఆమె మాట విననట్టుగా మెలికలు తిరిగింది. …కాసేపటి దాకా అలా నడుం లేపి పొత్తి కడుపుకు వినయ్ తలను నొక్కేసి మళ్ళీ మళ్ళీ కార్చుకుంటూ ఉండిపోయింది.. వినయ్ కింద ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.. ఆమె రసాల వెల్లువ తన మొహం అంతా పరుచుకుంటుంటే, ఆమె తన పూద్వారానికి వాడిని నొక్కేసుకోవడంతో ఆమె రసాలు గుటకలు వేస్తూ ఉండిపోయడు. చాలా సేపటి వరకూ సుధ తేరుకోలేదు.. రవి ఆమెను అలాగే నొక్కి ఆమె ముచ్చికలను వేళ్ళ మద్య మెల్లగా పిండుతున్నాడు. సుధ మెల్లగా తేరుకుని “వినయ్” అని పిలిచింది.. ఆమెకు ఆ సమాగమం అద్బుతంగా ఉంది. వాళ్ళీద్దరూ తను అనుభవించాలని వచ్చారు కాని తనకే తెలియని సుఖాన్ని అందిస్తున్నారు. వాడు మోకాళ్ల మీద ఆమె తలవైపు వచ్చాడు… వాడిని చూసి కిసుక్కున నవ్వేసింది.. వాడి మూతి ముక్కు అంతా ఆమె రసాల చెమ్మతో నిండిపోయింది.. గడ్డం దగ్గర కూడా ఇంకా కొంత కారుతుంది. రవీ కూడా చిన్నగా నవ్వడు. వాళ్ళిద్దరినీ చూసి వినయ్ కూడా నవ్వేస్తూ… “అమ్మో సుధా అలా నొక్కేసావు, కాసేపైతే ఊపిరాడక చచ్చేవాడిని” అన్నాడు. రవిని లేవమని చెప్పి తన చేతులపై లేచి, వెనక్కి తిరిగి మోకాళ్ళ మీద ముందుకు జరిగి లేచి వాడి మొహానికి దగ్గరగా పెదవులను చేర్చి వాడికి ఘాడమైన ముద్దిచ్చింది. తన నాలుకను చాపి వాడి మొహం అంతా తడిచేస్తూ తన రసాల రుచిని ఆస్వాదిస్తున్నది.. ఆలా మెత్తం మొహంమీద ఉన్న రసాలను శుబ్రం చేసేసి వాడి పెదవులను అందుకుంది తన పెదవులతో వాడి పెదవులను పెనవేసి ఘాడంగా చుంబిస్తూ ఉండిపోయింది.. వాడి పెదవులో, ఆమె రసాలో, ఇద్దరి లాలాజలమో ఆ రుచి ఇంకా నచ్చినట్టుగా ఇద్దరూ అలా చాలా ముద్దు కొనసాగించారు.. రవి మోకాళ్ళ మీదమోచేతులమీద ఉన్న సుధ వెనక్కి వెళ్ళాడు. ఆమె పొజిషన్ డాగీ స్టైల్లో ఉండటం వలన పిర్రలు ఎత్తుగా లేచి సెక్సీగా ఉంది. లావుపాటి తొడల మద్య ఆమె మధన మందిరం వినయ్ నాకుడు చీకుడుకు కందిపోయి ఎర్రగా రసాలతో చెమ్మగా కనిపిస్తున్నది రవి మోకాళ్ళ మీదమోచేతులమీద ఉన్న సుధ వెనక్కి వెళ్ళాడు. ఆమె పొజిషన్ డాగీ స్టైల్లో ఉండటం వలన పిర్రలు ఎత్తుగా లేచి సెక్సీగా ఉంది. లావుపాటి తొడల మద్య ఆమె మధన మందిరం వినయ్ నాకుడు చీకుడుకు కందిపోయి ఎర్రగా రెచ్చగొడుతున్నది. దాన్ని తన చేత్తో సుతారంగా తడుముతూ.. రెండుచేతులను ఆమె పిర్రలను విడదీసాడు, ఆమె పూ పెదాలు విడివడి ఎర్రని ఆమె మానం అందంగా విచ్చుకుంది. దాన్ని చూసి ఆగలేక ముందుకు వంగి కసిగా ముద్దుపెట్టాడు.. సుధకు మళ్ళీ జివ్వుమంది. ముందున్న వినయ్ ను పడుకో అంది.. వాడు పడుకున్నాడు. అడ్డంగా ఉన్న వాడిని నిలువుగా తన కిందికి రమ్మంది.. వాడు కాళ్ళను వంగున్న ఆమె కిందికి చేరుస్తూ ఆమె కు అనుకూలంగా జరిగాడు. ఆమె వాడి తొడలమీద చేతులు వేసి ముందుకు జరిగింది. సరిగ్గా వాడి దండం వద్దకు వచ్చి దాన్ని పట్టి ఆడించింది. ఆమె ముందుకు జరగటంతో రవి కూడా మోకాళ్ళ మీద ముందుకు వచ్చాడు.. సుధ వినయ్ అంగాన్ని ఆడిస్తూ పైన చర్మం కిందికి లాగింది. ఎర్రని గుండు బయటికి రాగానే తన నాలికను ముందుకు చాపి దాన్ని తడి చేసింది. వినయ్ అంగం ఎగిరిపడింది ఆమె నాలుక స్పర్శకు. దాన్ని మునిపళ్ళతో చిన్నగా కొరికి, నాలుకతో తడి చేసి మెల్లగా తన మెత్తని గులాబి పెదవుల మద్యకు లాక్కుంది.. ఇంతలో వెనక రవి తన దండం తీసి ఆడించుకుంటూ ఆమె మదన గుహలోకి ప్రవేవెశానికి సిద్దమయ్యాడు. తడిగా మెరుస్తున్న ఆమె పూ పెదవుల మద్యకు తీసుకెళ్ళి సరిగ్గా గురి చూసి నొక్కుతూ లోపలికి నెట్టాడు.. వాడి అంగం ఆమెలోకి దూరుతూ ఆమెను ముందుకు నెట్టింది. హా….హమ్ం అని సుధ మూలుగుతూ…. ముందుకు ఊగి , … చేతుల మీద ఆపుకుని, మళ్ళీ వెనక్కి జరిగింది. దాంతో వాడిది ఇంకొంచెం లోపలికి దూరిపోయింది.. వాడు కూడా తన ప్రయత్నంగా మొత్తను ముందుకు నెట్టి మరికొంత దూర్చేసాడు.. సగానిపైగా వాడి అంగం ఆమె పూలోతుల్లోకి చేరిపోయింది. సుధకు హాయిగానూ వెచ్చగానూ ఉంది.. వాడిని కదలొద్దన్నట్టుగా దాన్ని తన పూ కండరాలతో బిగించింది. వాడూ ఆమెలోని బిగువుకు, తన అంగానికి లభిస్తున్న హాయిని అనుభవిస్తున్నట్టుగా ఆమెలో చలనం లేకుండా ఆగిపోయడు. సుధ వినయ్ అంగాన్ని నాలికతో నొక్కి అలాగే బంధించి, కళ్ళుమూసుకొని, తల వంచి తన కింద బొక్కలో నిండుదనాన్ని ఎంజాయ్ చేస్తూ కొద్ది క్షణాలు అలా ఉండిపోయింది. రవి తన దండాన్ని ఆమెలో కొద్దిగా కదిలించడంతో కళ్ళు తెరిచి నోట్లో ఉన్న దాన్ని మళ్ళీ చీకటం ప్రారంభించింది. రవి మెల్లగా లాగి, నెమ్మదిగా లోపలికి గెంటుతున్నడు.. అలా లాగి లాగి పొడుస్తూ… మొత్త వరకూ మొత్తం దండాన్ని ఆమె లోతుల్లోకి ఎక్కించేసాడు.. సుధకు తెలుస్తున్నది.. వాడి అంగం ఆమె లోపలి భాగాలకు తగులుతూ ఆమెను ఎక్కడికో తీసుకుపోతున్నది.. కళ్ళు అరమోడ్పులై నోట్లో ఉన్న వినయ్ అంగాన్ని సరిగ్గా చీకలేక ఆయాసపడుతున్నది… మద్య మద్య రవి కదలికల సుఖాన్ని అనుభవిస్తూ నోట్లో ఉన్న వాడి అంగాన్ని బిగించి ఆపేస్తున్నది.. వినయ్ అరమూతల కల్ళతో సుధ నోత్లో వెచ్చని హాయిని అనిభవిస్తున్న తన దండాన్ని చూస్తూ చిన్నగా నవ్వి, రవిని చూసి కన్నుకొట్టాడు. రవి కూడా చిన్నగా నవ్వి తిరిగి కన్నుకొట్టి, తడితో మెరుస్తూ ఆమె వెచ్చని గుహలోకి దూరుతున్న తన దండాన్ని పూర్తిగా లోపలికి నొక్కి ఆపాడు. ఆమె ఆడతనంలో వాడి దండం అదురుతున్నది.. అలా నొక్కి ఆమె పిర్రలను స్మూత్ గా పామి అందంగా ముడుచుకుని ఉన్న ఆమె గుద్ద బొక్కను తన వేలితో పొడిచాడు.. సుధ హమ్ం…. అని కళ్ళువిప్పింది.. వాడి వేలికి దారి ఇస్తున్నట్టు కొద్దిగా విచ్చుకొని మళ్ళీ ముడుచుకుంది ఆమె బొక్క. వాడు వేలిని నెమ్మదిగా ఆమె గుదద్వారంలోకి కొద్దిగా నెట్టాడు. మళ్ళీ బయటికి లాగి మళ్ళీ నెడుతూ ఉంటే ఆమె తన కండరాలను వదులు చేసినట్టుగా బొక్క కొంచెంగా విచ్చుకుని వాది వేలికి దారి ఇస్తున్నది. తన మొడ్డ కుడవడం ఆపిన ఆమెతో.. వినయ్ “సుధా నేను కిందికి వెళ్తాను” అన్నాడు.. సుధ అర్ధం కానట్టు చూసింది.. వాడు ఆమె పెదవుల మద్య ఉన్న తన దాన్ని లాక్కుంటూ తన పక్కనున్న ఆమె చేతుల సహయంతో ఇంకా కిందికి జరిగాడు.. సుధ ఇంకా అలాగే తల వంచి చూస్తున్నది. వాడు సుధకు సమాంతరంగా వచ్చి ఆమె పెదవులను అందుకున్నాడు. సుధకు అర్ధం కాకపోయినా వాడికి సహకరిస్తూ వాడి ముద్దును అందుకుంది పెదవులు కలవగానే ఆమె కనురెప్పలు దగ్గరైనాయి. ఇద్దరూ ముద్దాడుతూ ఉంటే వినయ్ రవితొడ మీద చిన్నగా తట్టి సైగ చేసాడు.. రవి కిందికి చూసి నవ్వి ఆమెలోపలికి దూర్చి నొక్కిపెట్టిన తన దండాన్ని బయటికి లాగాడు.. కాళీ అయిన ఆమె పూకులోకి వినయ్ సుధ ఎంగిలితో మెరుస్తూ లేచి అదురుతున్న తన మొడ్డను మెల్లగా ఒకచేత్తో పట్టి తడితో అదురుతున్న ఆమె కింది పెదవుల మద్యకు ఎక్కించాడు. రవి దెంగుడుకి రసాలూరి ఉన్న ఆమె పూకు పెదాలు వాడి దండాన్ని స్మూత్ గా లోపలికి లాగేసుకున్నాయి రవి ఆమె వీపు మీదుగా ముందుకు వంగి బరువుగా ఊగుతున్న ఆమె సళ్ళను అందుకున్నాడు.. వాటిని నిండుగా అందుకుని హారన్లలా నొక్కుతూ మద్యలో పాలరాయిలా మెరుస్తున్న వీపు ముడతలను పాముతున్నాడు సుధకు సుఖంగా ఉంది. వినయ్ మొడ్డను తనదాంట్లోకి కొంచెంగా దూర్చుకుంటూ కిందికి దిగితూ,… పైన వాడి పెదవులను చీల్చి తన నాలుకతో వాడి నాలుకను పెనవేసి చీకుతున్నది. కింది నుండి వినయ్ నడుం పైకిలేచి ఆమె లోపలికి దూర్చుతుంటే, ఆమె పిర్రలను పైకి లేపి కిందికి దించుతున్నది వినయ్ అలా కాసేపు దెంగి, తనదాన్ని బయటికి లాగేసాడు…. పారవశ్యంలో ఉన్న సుధ అందుతున్న సుఖం దూరమవడంతో ముద్దాడుతున్న మొహాన్ని పైకెత్తి ఒక్కక్షణం మొహం చిట్లించి చూసింది. అయితే, వినయ్ తీయగానే కాళీ అయిన ఆమె మధన పుష్పంలో రవి తన దండాన్ని ప్రవేశపెట్టాడు. అలా కాసేపు దెంగి నాలుగైది ఊపులూపి మళ్ళీ బయటికి లాగేసాడు. తిరిగి వినయ్ కింది నుండీ ఆమె పూద్వారం కోసం మొడ్డను పైకి నెట్టగానే ఆమె తన నడుం కిందికి దించింది. ఇద్దరూ మార్చి మార్చి దెంగుతున్నట్టు అర్ధమై, వినయ్ మిహంలోకి చూసి చిన్నగా నవ్వింది.. “బావుందా?” అడిగాడు వాడు.. ఎడం చేయి లేపి వాడి జుట్టులోకి వేళ్ళను పోనిచ్చి నిమిరి “మేరేం చేసినా బావుంటుందిరా..” అంది “అవునా అయితే చూడు” అని వినయ్ తన చేతిని ముందుకు తీసుకెళ్ళాడు. “ఏంటి?” అంది సుధ వాడి మొహంలోకే చూస్తూ.. వాడి చేయి తన దండాన్ని రవి దెంగుతున్న చోట కిందుగా ఆమెపూద్వారం లోకి నెట్టింది.. అది కొంచెం రవిగాడి దండాన్ని పైకి గెంటుతూ ఆమె ద్వారంలోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. రవి తన దెంగుడు ఆపి కొంచెం తన దండాన్ని బుడిపె మాత్రం ఉంచి మిగతాది బయటికి లాగాడు. దాంతో ఆమె పూ పెదవుల మద్య కాళీ దొర్కడంతో వినయ్ దండం ఆమెలోకి వెళ్ళీపోయింది.. ఏం ఏం చేస్తున్నారు అంది సుధ తల తిప్పి వెనక్కి చూస్తూ.. ఈలోపు రవి మళ్ళీ తనదాన్ని వినయ్ దండం పక్కగా ఆమెలోకి మెల్లగా కొంచెం కొంచెంగా ఎక్కించడం ప్రారంభించాడు.. సుధ పూ పెదాలు సాగుతూ వాడిదానికి మార్గం చేస్తున్నాయి.. ఏం పర్లేదు బావుంటుంది..అనునయంగా అన్నాడు వినయ్ ఆందోళనగా ఉన్న ఆమె మొహం తన వైపు తిప్పుకుని ఆమె పెదవులు అందుకుంటూ.. రవి మొడ్డ వినయ్ మొడ్డను ఒరుసుకుంటూ ముందుకు సాగుతున్నది… సుధకు ఉక్కిరిబిక్కిరిగా ఉంది.. ఏదైనా చెప్పడానికి వినయ్ తన పెదవులను బంధించేసాడు… కొద్దిగా కదిలి వాళ్ళ నుండి వేరుపడాలని అనుకుంది కాని వీలుకాలేదు.. జరిగినదాన్ని ప్లోలో చెప్తూ వెళ్తున్న సుధ ఒక్కసారి ఆగింది. “వాట్ ” అన్నాను నేను… ఆమె నెరేషన్ ఆగటం వలన కాదు. ఆమె చెప్పింది విని షాక్ వలన. ఏమిటి? అంది. “ఇద్దరూ ఒకేదాన్లోనా ?” అన్నా నేను …నాకింకా అయోమయంగానే ఉంది. ఒకే దాన్లోనా? హౌ? అన్నా నా మొహంలో ఇంకా ఆశ్చర్యం అపనమ్మకం కనిపిస్తున్నాయి. సుధ నా మొహంలోకి చూస్తూ… చిన్నగా నవ్వి … దట్స్ ట్రూ అని, ఆగింది. బహుశా నా రియాక్షన్ ఆమెకు కొద్దిగా గిల్టీనెస్ కలిగించినట్టుంది.. “చూడు డియర్” నాకు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ నిజం మన అనుకొన్నది హాయిగా ఎంజాయ్ చేయాలని. నేనూ వాళ్ళను ఎంకరేజ్ చేసాను. ఫుల్ పర్మిషన్ ఇచ్చేసాను.. అందుకే………… అని ఆగింది నేను క్షణం సర్దుకున్నట్టుగా చూసాను. నో సుధా దాని గురించి కాదు. అన్నాను ఆగుతూ మరి ఏమిటి ? అంది నో, అది కాదు ఇద్దరిని ఒకేసారి దాన్లోకా? అన్నా ఇంకా తేరుకోనివడిలా… అంటే నీ అభిప్రాయం అర్ధం కాలేదు… ఇద్దరివీ ఒకేదాన్లోకి అనా ఒకేసారి అనా ? అంది రెండూ, అన్నా యా, అదే కదా, అందుకే నాకు ఇబ్బందిగా ఉంది చెప్పడానికి కూడా, నువ్వెలా రియాక్ట్ అవుతావో అని. అంది నో, నా ఆశ్చర్యం అందుకు కాదు. నువ్వు చెప్తుంటే చాలా ద్రిల్లింగ్గా ఉంది. బట్, …. అని ఆగి కిందికి చూసా సుధ చేయి ఎప్పుడు వెళ్ళీందో ఏమో కాని లేచి నిటారుగా అదురుతున్న నా అంగం ఆమె గుప్పెట్లో నలుగుతున్నది. చివర చిన్నగా లీకవుతూ ఉంది. సుధ అది చూసి చిన్నగా నవ్వి ముందుకు వంగి అంగం చివర్న చిన్నగా ముద్దుపెట్టి….. ద్రిల్లింగ్ గురించి నీకంయే ఇదే బాగా చెప్పింది. అంటూ చెప్పు ఏమిటి నీ అనుమానం ? అంది నీకు కష్టంగా ఉంటే నువ్వు అబ్జక్ట్ చేయలేదా? అడిగాను సుధ రిలీఫ్ గా నిట్టూర్చుతూ, అదా అని ఆగి. గట్టిగా ఊపిరి పీల్చుకొని మొదలెట్టింది. ఎస్.. నాకు క్షణం వాళ్ళేం చేస్తున్నారో తెలియలేదు. ఫ్లోలో ఒకరి తరువాత ఒకరు పెడుతున్నారనుకున్నాను. తరువాత తెలిసింది కాని వినయ్ నా పెదవులను బంధించడం వల్ల నేను మాట్లాడే అవకాశం కలగలేదు.. నేను అలాగే చూస్తున్నా. తను నా మొహంలోకి చూసి.. …ఎస్ డియర్ నిజం. వాడిని విడిపించుకొని వెంటనే లేవవచ్చు కదా అనుకుంటూన్నవు కదూ ? అంది అవును. అన్నా కాని నువ్వు మరిచిపోతున్నట్టున్నావు. నేను ఇద్దరి మద్య ఉన్నాను. పైనుండి వాడు నా నడుం మీదుగా ముందుకు వంగి నా రొమ్ములు పట్టి బంధించి ఉన్నాడు. కింద వీడు నన్ను ముద్దు పెట్టుకుంటూ పెదాలను వదలకుండా.. కాళ్ళతో నా కాళ్ళను మెలిక వేసి ఉంచాడు. చేతులను నా బుజాలపై నుండి వేసి పట్టుకున్నాడు.ఇద్దరి మద్య నేను లాక్ అయిపోయి ఉన్నాను అందుకే నాకు విడిపించుకోవడం కుదరలేదు. నేను ఆమె పొజిషన్ ఊహించుకొన్నాను.. ఇద్దరు కుర్రాళ్ళు, బలమైన వాళ్ళు కనుక ఆమెకు కష్టమే. ఒకే.. తరువాత. అన్నా విడిపించుకోవాలనో దూరం జరగాలనో అనుకొనే నా ప్రయత్నం మొదట్లోనే ఇద్దరూ దాదాపు దూర్చేసారు. నాది ఇద్దరి అంగాలను భరించడానికి అవస్థలు పడటం తెలుస్తున్నది. సాగి సాగి కొద్దిగా నొప్పిగా ఉన్నా, ఇద్దరి మొడ్డల రాపిడికి లోపలి కండరాల్లో చలనం మొదలైంది. ఇద్దరూ ఒకరిది ముందుకు ఒకరిది వెనక్కు లాగి నెమ్మదిగా తోస్తున్నారు.. కొద్ది సేపటికి నెమ్మదిగా నాపూపెదాలు నొప్పిని జయించి సుఖాన్ని అందిచడం మొదలెట్టాయి.. నాకు కూడా ముందు ప్రొటెస్ట్ చేయాలనిపించినా తరువాత అదొక గమ్మత్తైన అనుభవంలా అనిపించడంతో, నా కదలికలు ఆపేసి నా దాన్లో వాళ్ళిద్దరి అంగాల కదలికలను గమనిస్తూ ఉండిపోయాను.. సుధ నా మొహంలోకి చూసి ఆగింది “అసలు ఎలా సాధ్యం ఇద్దరివి ఒకేసారి”? అడిగా. ఇంకా నా మొహంలో ఆశ్చర్యం పోలేదు. ఒకేసారి సుధ రెండు మొడ్డలను తన దాన్లోకి తీసుకోగలగటం ఆశ్చర్యమే.. పోర్న్ మూవీస్లో చాలా సార్లు చూసాం కాని నిజంగా సుధకు అలాంటి అనుభవం కలుగుతుందని నేనస్సలు ఊహించలేదు.. ముందే రవి గాడు దెంగుడు వలన నాలో రసాలు ఊరటం వల్ల ఇద్దరివీ ఒకేసారి లోపలికి జారుడుగా వెళ్ళాయి. ఇద్దరూ స్పీడ్ పెంచి దెంగుతుంటే. ఒకవైపు నొప్పిగా ఉన్నా కూడా మద్య మద్య నా పూకులో వాళ్ళ అంగాల రాపిడికి సుఖం డామినేట్ చేసేస్తుంటే నేను మూలుగుతూ వాళ్ళిద్దరి మద్య నలుగుతూ ఉండిపోయాను. ఇద్దరికిద్దరు నన్ను కిందా మీదా నలిపేస్తూ కాసేపటికి మొత్తం నన్ను ఆక్రమించేసారు. నిండుగా ఉన్న నా పూకులో ఒక రిధం లేకుండా వాళ్ళ మొడ్డలు కదులుతున్నాయి..ఇద్దరి మొడ్డలూ నాలోపలికి దూరిపోయాయి. మొత్తం ఇద్దరివీ పూర్తిగా వెళ్ళీపోయాయని నిర్ధారించుకున్నకనే వాళ్ళూ కదలటం ఆపారు. ఇక నా పరిస్థితి అంటావా… ఆయాసంతో ఊపిరి అందటం లేదు.. అలా వాళ్ళీద్దరూ నన్ను ఆక్రమించి కొండచిలవల్లా చుట్టేసుకునుంటే కదలలేక అలాగే ఆయాసపడుతూ ఆగిపోయాను. కొద్దిగా ఆగి ఇద్దరూ స్టార్ట్ చేసారు. ఇద్దరికీ అప్పుడపుడూ పట్టుకుదరక పక్కలకు పొడుస్తుంటే చుర్రుమంటుంది. వినయ్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు, కాని, రవికి నా సళ్ళు అసరాగా దొరకడంతో వాటీని ఊతంగా పట్టి ముందుకు లాగి లాగి దెంగుతున్నాడు. నాకు కిర్రెక్కుతున్నది..వాడి స్పీడుకు నా పిర్రలు అదిరిపోతున్నాయి. మద్య మద్య పూకు అంచులు మడతపడుతూ అదో రకమైన సుఖం. నా రొమ్ములు బిరుసెక్కి వాడి చేతుల్లో రబ్బర్లా ఎదురు తంతున్నాయి. నా వళ్ళంతా మైకం కమ్మినట్టు ఊగింది.. నాకర్ధం అవుతున్నది. అర్గాసం దగ్గరగా ఉన్నాను.. పళ్ళు బిగించి ఇద్దరినీ భరిస్తూఉన్నాను. ఇద్దరికీ రిధం కొద్దిగా సెట్ అయినట్టుగా కదులుతున్నారు ఒక చేయి పైకి లేపి రవి గాడి మెడను పట్టుకున్నాను.. ఒగరుస్తూ వాడిని కిందికి లాగుతున్నాను. ఇక ఆపలేక ఇద్దర్నీ చేతులతో కాళ్ళతో నొక్కి పట్టుకుంటూ నా పిర్రలను కిందికి నొక్కి ఇద్దరినీ కదలనీయకుండా ఉండేలా ప్రయత్నిస్తూ నా రసాలను వదిలేసాను.. చెప్తే నమ్మవు కాని నా జీవితంలో అంత పెద్ద ఆర్గాజం ఇదే… అసలు నా శరీరం మాట వినడం మానేసింది. అవయువాలు చచ్చుబడినట్టూ, తిమ్మిరెక్కినట్టు అనిపించాయి. ఒక్క నాపూకులో స్పందనలు తప్ప మరేం నాకు తెలియడం లేదు… నా పూకులో కండరాలు ఇద్దరి మొడ్డలను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే.. పూకులో అగ్నిగుండం ఉన్నట్టుగా వేడి ఆవిరితో రసాలు కారుతున్నాయి..వాళ్ళిదరి అంగాల మీదుగా కారి నా తొడల మీదుగా కిందికి జారుతున్నాయి. ..అలా ఎంత సమయం గడిచిందో కూడా తెలీదు. నా కాళ్ళలో శక్తిలేదు. కాని వాటిని వదిలేద్దామన్నా ఇద్దరి లాక్ లో అదే పొజిషన్ లో ఉండిపోవల్సి వచ్చింది. నా నడుం అదురుతుంది.. నా పూకులో వణుకు వాళ్ళిద్దరికీ తెలుస్తుంది. రెండు మొడ్డలను నా పూకు కండరాలు బిగించి బిగించి వదులుతుంటే నాకు రసాలు అలా కారిపోతున్నాయి.. చెప్తూ సుధ ఆగి నవ్వింది.. నా మొహంలోకి చూసి సిగ్గుగా తల వంచుకొంది. సుధను అలా చూడ్డం మొదటి సారి. అసలు సిగ్గుపడేదే కాదు. అలాంటిది ఇపుడు చెప్తుంటే తన బుగ్గలు ఎర్రగా అయిపోయాయి.. అలా తలవంచుకునే కొనసాగించింది మనం ఎప్పుడు చేసుకున్నా కొద్దిగా కారతాయి. మనిద్దరివి కలిపినా నా దాన్లో నుండి ఐదారు చుక్కలు రాలేవి కాని అపుడు అయితే, నా రసాలు వాళ్ళిద్దరి అంగాలను తడుపుకుంటూ వినయ్ గాడి మొడ్డ నుండి నా తొడలనుండి కారుతుంటే నాకు అనిపించింది. అదే నా జీవితంలో ఎక్కువ సమయం సుఖం పొందటం అని.. The post ప్రొఫెసర్ భార్య – Part 26 appeared first on Telugu Sex Stories. Categories Telugu Sex Stories Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
జాతీయ స్థాయిలో ఒక‌ప్పుడు.. దూకుడుగా వెళ్లిన ప్ర‌శాంత్ కిశోర్‌.. ఉర‌ఫ్ పీకే.. త‌న వ్యూహాల‌తో పార్టీల‌ను అధికారంలోకి తెచ్చాన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. కానీ, వాస్త‌వానికి.. ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు అప్ప‌టికే.. ఉన్న అధికార పార్టీల‌పై చూపిన విముఖ‌త నేప‌థ్యంలోనే ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు త‌ప్ప‌.. పీకే వ్యూహాల‌కు కాద‌ని.. కొన్నాళ్లుగా మేధావులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు నిజ‌మ‌ని తేలిపోయింది. పీకే వ్యూహాలు చెల్లుబాటు కావ‌డంలేదేని.. ఆయ‌న ఇటీవ‌ల కాలంలో ఘోరంగా విఫ‌ల‌మ‌వుతున్నార‌ని జాతీయ‌స్థాయిలోనే గ‌గ్గోలు ప్రారంభ‌మైంది. ఈ ఏడాది విష‌యాన్ని తీసుకుంటే.. ఈ సంవ‌త్స‌రం.. ప్రారంభంలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ రూ.47.54 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నివేదిక సమర్పించింది. టీఎంసీ.. గోవాలో ఖర్చు చేసిన మొత్తం బీజేపీతో ఖర్చుతో పోలిస్తే రెండు రెట్లు అధికం. అధికార బీజేపీ రూ.17.75 కోట్లు ఖర్చు చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ రూ.12 కోట్లు మేర వెచ్చించింది. అయినా.. అధికారంలోకి రాలేదు. పైగా.. ఎన్నిక‌ల ఖ‌ర్చు మిగిలింది. ఇదంతా పీకే వ్యూహంతోనే ఖ‌ర్చు చేశార‌ని అంటున్నారు. ఇక‌, మాట‌ల మాంత్రికుడు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ.. గోవాలో రూ.3.5 కోట్లు ఖర్చు చేసింది. 2017లో బోణీ కొట్టిన ఆప్.. 2022లోనూ పోటీ చేసింది. అయితే అనుకున్నంత మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్.. గోవాలో బోణీ కొట్టలేకపోయింది. ఈ రెండు పార్టీలూ పీకే క‌నుస‌న్న‌ల్లోనే ముందుకు సాగాయి. ఆయ‌న అక్క‌డే తిష్ట‌వేసి మ‌రీ వీటిని న‌డిపించారు. అయినా.. ఫ‌లితం లేకుండా పోయింది. ఇక‌, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ.. పీకే వ్యూహాల‌ను ఎన్సీపీ అమ‌లు చేసింది. ఈ క్ర‌మంలోనే ఎన్సీపీ రూ.2.75 కోట్లు ఖర్చు పెట్టింది. పార్టీ తరపున పోటీ చేసిన 11 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ప్రచారానికి ఖర్చు చేసింది. శివసేన సైతం.. గోవా ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మొత్తం రూ.92 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఆప్.. గోవా ఎన్నికల బరిలో రెండో సారి నిలిచింది. అయినా.. ఎక్క‌డా స‌త్తా చాట‌లేక పోయాయి. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా గోవా ఎన్నికల్లో టీఎంసీ బరిలో దిగింది. అందుకే మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో జట్టుకట్టింది. భారీగా ధనాన్ని ఎన్నికల కోసం ఖర్చు పెట్టింది. అయినా గోవాలో శాసనసభ ఎన్నికల్లో చతికిలపడింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 23 సీట్లలో టీఎంసీ పోటీ చేయగా.. ఒక్క సీటు గెలవలేదు. టీఎంసీ భాగస్వామి పార్టీ అయిన ఎంజీపీ 13 స్థానాల్లో పోటీ చేసి 2 రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్.. తృణమూల్ కాంగ్రెస్కు గోవాలో వ్యూహకర్తగా పనిచేశారు. ఆప్.. 39 మందిని బరిలో దింపగా ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించారు. గోవా శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ, ఆప్.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాయని కాంగ్రెస్ అప్పట్లో ఆరోపించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క సీటు తగ్గడం వల్ల బీజేపీ.. ఎంజీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ శాసనసభాపక్షం.. బీజేపీలో విలీనమైంది. ప్రతిపక్ష నాయకుడు మైఖేల్ లోబో, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ సహా 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఇలా.. పీకే.. వ్యూహాలు మొత్తంగా.. బెడిసికొడుతున్నాయ‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.
గురువారం ఉదయం నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన... టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని.. రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నందువల్ల పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని పుల్లారావు స్పష్టం చేశారు. Siva Kodati Amaravathi, First Published Jun 20, 2019, 5:16 PM IST తాను టీడీపీతోనే ఉంటానన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. గురువారం ఉదయం నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన... టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని.. రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నందువల్ల పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని పుల్లారావు స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు లేవని.. సుజనా వంటి నేతలు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాగా, రాజ్యసభలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడుకు నలుగురు టీడీపీ ఎంపీలు లేఖ ఇచ్చారు. గురువారం సాయంత్రం టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు రాజ్యసభ ఛైర్మెన్ కు లేఖ రాశారు.
-తెలంగాణ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది.. -ప్రజల స్పందన అపూర్వం -ప్రభుత్వం మీద విశ్వాసానికి నిదర్శనం -ప్రతిఫలం ఆశించని ఉద్యోగులకు నమస్కరిస్తున్నా -ఇదే ఆదరణ చూపితే బంగారు తెలంగాణ చేతుల్లో పెడతా: సీఎం కేసీఆర్ -విమర్శలు చేసిన వారి పరువే పోయింది -ఆంధ్ర ప్రజలు కూడా పాల్గొన్నారు -చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ వివరాలిచ్చారు -వివరాలివ్వని వారు ఇక టూరిస్టులే -సర్వే వల్ల భయపడాల్సింది చీటర్లు.. లూటర్లే -మంచి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగదు -మిస్సయిన వారికి అవకాశంపై కసరత్తు మంగళవారం నాటి సమగ్ర కుటుంబ సర్వే దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ సర్వే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిందని, ప్రభుత్వం మీద ప్రజలకు ఎంతో విశ్వాసం, ఆదరణ ఉందనడానికి ఉదాహరణగా ఈ సర్వే నిలిచిందని అన్నారు. ఊహకందని రీతిలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని వివరాలు అందించారని, ఎన్యూమరేటర్లకు టీలు, టిఫిన్లు అందించి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సర్వే తమ మేలు కోసమేనన్న విశ్వాసంతో దేశంలో ఎక్కడెక్కడో నివసిస్తున్న ప్రజలు కూడా తరలి వచ్చారని చెప్పారు. యావత్ తెలంగాణ ప్రజలు చూపిన ఈ స్పందన అపూర్వమని చెప్పిన సీఎం, భవిష్యత్తులో ఇదే రీతిలో సహకరిస్తే బంగారు తెలంగాణ సాధించి తీరుతానని ధీమాగా చెప్పారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అంకితభావంతో సర్వేలో పాల్గొన్న ఉద్యోగులకు రెండుచేతులు జోడించి నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ సర్వే మీద అర్థంపర్థంలేని విమర్శలు చేసిన వారు చివరికి వారి పరువే పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అక్రమార్కులకు తప్ప సక్రమార్కులెవరికీ సర్వే మీద బాధ లేదన్నారు. ఆంధ్ర ప్రజలు కూడా సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్నారన్నారు. సర్వేకు సహకరించని వారు తెలంగాణలో టూరిస్టుల్లా మిగిలిపోతారన్నారు. తెలంగాణలో సమగ్ర సర్వేను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. సర్వే అద్భుతంగా జరిగింది. ఇది తెలంగాణ ప్రజానీకం ఆవిష్కరించిన గొప్ప సందర్భం.. ప్రపంచంలోనే ఎన్నడూ జరగని విధంగా తెలంగాణలో సర్వే జరిగింది అని ముఖ్యమంత్రి అన్నారు. సర్వే నిర్వహించడానికి వెళ్లిన ఎన్యూమరేటర్లకు ప్రజలే స్వచ్ఛందంగా భోజనం పెట్టారని, ఇది తెలంగాణ ప్రజల ఆప్యాయతకు, సంస్కృతికి నిదర్శనమని చంద్రశేఖర్ రావు అన్నారు. దేశంలో ఇలాంటి సర్వే గతంలో ఎప్పుడూ జరగలేదని వివిధ రాష్ర్టాలు దేశం యావత్తూ ఇదే పంథాలో సర్వే నిర్వహిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచంలోనే అద్భుతమైన సర్వే అని కేసీఆర్ కొనియాడారు. సర్వే విజయవంతం కావడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని సీఎం చెపారు. ఒకటి తెలంగాణ ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, రెండవది ఉద్యోగులు, విద్యార్థులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రయివేటు ఉపాధ్యాయులు అంకిత భావంతో, స్ఫూర్తితో పనిచేయడం అని ఆయన అన్నారు. ఎలాంటి అదనపు రెమ్యూనరేషన్ ఆశించకుండా ఉద్యోగులు సర్వే చేయడం హర్షణీయం అన్నారు. సర్వే విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులందరికీ సీఎం ధన్యవాదాలు తెలిపారు. వాస్తవ వివరాలు తెలిశాయి.. ఇపుడు సర్వే పూర్తయింది కనుక అన్ని లెక్కలు నికరంగా తేలుతాయని కేసీఆర్ అన్నారు. ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎవరెవరికి ఎన్నెన్ని ఇండ్లు కట్టాలి. ఎవరెవరికి రేషన్ కార్డులు, ఇవ్వాలి అన్న విషయాలు తేలుతాయని అన్నారు. సమగ్ర సర్వేతో ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 లక్షల కుటుంబాలు, కోటి 20 లక్షల జనాభా ఉంటుందని అధికారులు చెబుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో ఎంత మంది జనాభా ఉంటున్నారో స్పష్టంగా తెలుసుకుంటే, వచ్చి పోయే వారితో కలిపి వారికి కావాల్సిన అవసరాలను, మంచినీటి సరఫరాను ఎలా చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకోవడానికి పనికి వస్తుందని సీఎం చెప్పారు. అలాగే అందుతున్న వివరాలను బట్టి తెలంగాణ జనాభా అంచనాలు కూడా భారీగా మారుతున్నాయని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం నమోదైన కుటుంబాలు, జనాభాకు దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలను కలుపుకుంటే తెలంగాణ జనాభా నాలుగున్నర కోట్లవరకు చేరవచ్చుననే అంచనాలు ఉన్నాయని అన్నారు. సర్వేలో మిస్ అయిన వారికి ఎలా అవకాశం కల్పించాలో ఒకటి, రెండు రోజల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో అధికారుల కమిటీ కూర్చొని చర్చించి నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇలాగే సహకరిస్తే బంగారు తెలంగాణ.. ఇదే కమిట్ మెంట్‌తో తెలంగాణ ప్రజలు సహకరిస్తే వంద శాతం మీరు కలలుగన్న బంగారు తెలంగాణాను మీ చేతుల్లో పెడతా అని ముఖ్యమంత్రి ఉద్వేగంగా ప్రకటించారు. తెలంగాణలో నిర్వహించిన సర్వేను చూసి దేశం మొత్తంలోని ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేస్తాయి చూడండి అని కేసీఆర్ అన్నారు. సమగ్ర సర్వేలో సేకరించిన డాటా మొత్తం 10 నుంచి 15 రోజుల్లో ప్రభుత్వం వద్దకు చేరుతుందని, ఈ డాటా ముఖ్యమంత్రి టేబుల్ మీద, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టేబుల్ పై, ప్రిన్సిపల్ సెక్రెటరీల టేబుళ్లపై, హెచ్ ఓడిల టేబుళ్లపై, జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలో, ఎమ్మార్వోల టేబుళ్లపై ఉంటుందని సీఎం తెలిపారు. లెక్కాపత్రం లేకుండా దోచుకోవాలా?… సర్వేపై విమర్శలు చేసిన వారిపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. అంతా ఆకాశరామన్నలాగా లెక్క పత్రం లేకుండా దోచుకొని తినాల్నా?.. దొంగలకు,తప్పులు చేసే వారికి, అక్రమంగా సంపాదించుకునే వారికే ఈ బాధ అని కేసీఆర్ అన్నారు. కొన్ని ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు వెళ్లడం ఆలస్యం అయితే, మా దగ్గరకు సర్వే నిర్వహించే వారు రాలేదని ప్రజల నుంచే ఫిర్యాదులు వచ్చాయని చెప్పిన సీఎం ఆ స్పందన చూసైనా సర్వేపై విమర్శలు చేసిన ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. లేకుంటే భవిష్యత్‌లో అడ్రస్ లేకుండా పోతారని అన్నారు. ఈ సర్వే వల్ల నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందే తప్ప, అన్యాయం జరగదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు కాబట్టి వారు కూడా సర్వేలో వారి వివరాలు అందించారని కేసీఆర్ తెలిపారు. ఎవరిపైనా వివక్ష ఉండదు.. ఈ సర్వే తెలంగాణలోని ఆంధ్ర ప్రాంతం వారిపై వివక్ష చూపడానికేనని కొందరు అంటున్నారు కదా అని మీడియా ప్రతినిధులు అడుగగా.. తెలంగాణలో చీటర్లు…లూటర్లపై వివక్ష ఉంటుంది కానీ… మంచి వాళ్ల మీద ఉండదు అని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడితే సొంత కూతురు, కొడుకునైనా ఉపేక్షించేది లేదని గతంలోనే చెప్పానని సీఎం మరో ప్రశ్నకు బదులిచ్చారు. సర్వేకు సినీ నటుడు పవన్ కళ్యాణ్ వివరాలు ఇవ్వడానికి నిరాకరించాడని ఓ విలేకరి చెప్పాగా ఆయన ఇక్కడ ఉండదలుచుకోలేదేమో… తెలంగాణలో టూరిస్టుగా ఉంటారేమో, వివరాలు ఇవ్వకపోతే అది వారి కర్మ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేను కొందరు ఫూల్స్ అర్థం చేసుకోలేక పోతే నేనేం చేయలేను అని ముఖ్యమంత్రి మరోప్రశ్నకు బదులిచ్చారు. సర్వే నిర్వహణకు హైవే లాంటి మంచి మార్గం ఉండగా, మరో మార్గాన్ని ఎందుకు అనుసరించాలని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు. సర్వే విజయవంతం: కే కేశవరావు తెలంగాణవ్యాప్తంగా నిర్వహించిన ఇంటింటి సర్వే విజయవంతమైందని, ఇలాంటి సర్వే గతంలో ఎప్పుడూ జరగలేదని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. ప్రస్తుతం నిర్వహించిన సర్వే లోపాలు వెదికేందుకుకాదని, కేవలం వాస్తవాలు తెలుసుకునేందుకేనని ఆయన తెలిపారు. దేశంలోనే ఇలాంటి సర్వే గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి వివరాలు ఇచ్చినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్లను తెలంగాణ నుంచి వెళ్లగొట్టేందుకే సర్వే అనేది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ Telugu Bible (WBTC) Prev Next 1. ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది ప్రకటన గ్రంథం 1:7 1. చూడండి! వేగంగా పోయే మేఘం మీద యెహోవా వస్తున్నాడు. యెహోవా ఈజిప్టులో ప్రవేశిస్తాడు, అప్పుడు ఈజిప్టు అబద్ధ దేవుళ్లంతా భయంతో వణికిపోతారు. ఈజిప్టు ధైర్యంగలది కానీ ఆ ధైర్యం వేడి మైనంలా కరగిపోతుంది. 2. నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరులమీదికి సహోదరులు పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును మత్తయి 24:7, మార్కు 13:8, లూకా 21:10 2. దేవుడు చెబుతున్నాడు: “ఈజిప్టు ప్రజలు వారికి వారే విరోధంగా పోరాడుకొనేట్టు నేను చేస్తాను. మనుష్యులు వారి సోదరులతో పోరాడుతారు. పొరుగువారు పొరుగువారికి విరోధం అవుతారు. పట్టణాలు పట్టణాలకు విరోధం అవుతాయి. రాష్ట్రాలు రాష్ట్రాలకు విరోధం అవుతాయి. 3. ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించును వారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను కావున వారు విగ్రహములయొద్దకును గొణుగువారి యొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు. 3. ఈజిప్టు ప్రజలు గందరగోళ పడిపోతారు. వారు చేయాల్సింది ఏమిటి అని ప్రజలు వారి అబద్ధ దేవుళ్లను, జ్ఞానులను అడుగుతారు. ప్రజలు వారి మాంత్రికులను, భూత వైద్యులను అడుగుతారు. కానీ వారి సలహా నిష్ప్రయోజనం. 4. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించె దను బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 4. సర్వశక్తిమంతుడైన యెహోవా, ప్రభువు చెబుతున్నాడు, “నేను (దేవుణ్ణి) ఈజిప్టును కఠినమైన యజమానికి అప్పగిస్తాను. శక్తిగల ఒక రాజు ప్రజలను పాలిస్తాడు. 5. సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును 5. నైలునది ఎండిపోతుంది. 6. ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును. 6. నదులన్నీ చెడ్డకంపు కొడ్తాయి. ఈజిప్టులో కాలువలు ఎండిపోయి, నీరు ఉండకుండా పోతుంది. నీటి మొక్కలు అన్నీ కుళ్లిపోతాయి. 7. నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును. 7. నదీ తీరాల్లోని మొక్కలన్నీ ఎండిపోయి, కొట్టుకొని పోతాయి. నది మహా విశాలంగా ఉన్న చోటగూడా మొక్కలు చస్తాయి. 8. జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించెదరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు 8. “నైలునదిలో చేపలుపట్టే జాలరులు అందరూ దుఃఖపడి ఏడుస్తారు. వారు తమ ఆహారంకోసం నైలు నదిమీద ఆధారపడతారు. కానీ అది ఎండిపోతుంది. 9. దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును 9. బట్టలు తయారు చేసే వాళ్లంతా చాలా దుఃఖపడతారు. పీచువస్త్రాలు తయారు చేయటానికి ప్రజలకు పీచు కావాలి. కానీ నది ఎండిపోయి ఈ పీచు మొక్కలు పెరగవు. 10. కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు. 10. నీళ్లు నిల్వ చేసేందుకు ఆనకట్టలు కట్టే వారికి పని ఉండదు గనుక దుఃఖంగా ఉంటారు. 11. ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? 11. “సోయను పట్టణ నాయకులు తెలివి తక్కువ వాళ్లు. ఫరోయొక్క ‘తెలివిగల నాయకులు’ తప్పుసలహాలు ఇస్తారు. వారు తెలివిగల వాళ్లని ఆ నాయకులు అంటారు. వారు పూర్వపు రాజుల కుటుంబాలకు చెందినవాళ్లం అంటారు. కానీ వారు, వాళ్లు అనుకొన్నంత తెలివిగలవాళ్లు కారు.” 12. నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తునుగూర్చి నిర్ణయించినదానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా? 1 కోరింథీయులకు 1:20 12. ఈజిప్టూ, నీ జ్ఞానులు ఎక్కడ? సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టు కోసం వేసిన పథకం ఏమిటో ఆ జ్ఞానులు తెలుసుకోవాలి. ఏం జరుగ బోతుందో అది నీకు చెప్పాల్సినవాళ్లు వారే. 13. సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి 13. సోయను నాయకులు వెర్రివాళ్లుగా చేయబడ్డారు. నోపు నాయకులు దొంగ సంగతులు నమ్మేసారు. అందుచేత నాయకులు ఈజిప్టును తప్పుత్రోవను నడిపించారు. 14. యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి యున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసి యున్నారు 14. ఆ నాయకులను యెహోవా గందరగోళపర్చాడు. వాళ్లు తిరుగులాడుచూ, ఈజిప్టును తప్పుదారిలో నడిపిస్తారు. ఆ నాయకులు చేసేది అంతా తప్పే. వాళ్లు త్రాగి రోగంతో వీధిలో దొర్లాడే వాళ్లలా ఉన్నారు. 15. తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లయినను ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు 15. ఆ నాయకులు చేయగలిగింది ఏమీ లేదు. (ఈ నాయకులే “తలలు, తోకలు.” వారే, “మొక్కల కొమ్ములు, కాండాలు.”) 16. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు. 16. ఆ కాలంలో ఈజిప్టు వాళ్లు బెదరిపోయిన ఆడవాళ్లలా ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు వారు భయపడతారు. ప్రజలను శిక్షించటానికి యెహోవా తన చేయి పైకి ఎత్తుతాడు, వారు భయపడతారు. 17. యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును తమకువిరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించినయెడల ఐగుప్తీయులు వణకుదురు. 17. యూదా దేశం, ఈజిప్టు ప్రజలందరికి భయం పుట్టించే దేశం అవుతుంది. ఈజిప్టులో ఎవరైనా సరే యూదా పేరు వింటే భయపడతారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టులో భయంకర సంగతులు జరగాలని పథకం వేసాడు గనుక ఇవి జరుగుతాయి. 18. ఆ దినమున కనానుభాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు ఐగుప్తుదేశములో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము. 18. ఆ కాలంలో ప్రజలు కనాను భాష (యూదుల బాష) మాట్లాడే పట్టణాలు ఈజిప్టులో అయిదు ఉంటాయి. ఈ పట్టణాల్లో ఒక దానికి “నాశన పట్టణం “ అని పేరు పెట్టబడుతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవాను వెంబడిస్తాం అని ప్రజలు ప్రమాణం చేస్తారు. 19. ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును. 19. ఆ కాలంలో ఈజిప్టు కేంద్రంలో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది. యెహోవాకు సన్మాన సూచకంగా ఈజిప్టు సరిహద్దులో ఒక స్తంభం ఉంటుంది. 20. అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును. 20. సర్వశక్తిమంతుడైన యెహోవా శక్తివంతమైన పనులు చేస్తాడు అని చూపించేందుకు ఇది ఒక సంకేతం. యెహోవా దగ్గర్నుండి సహాయం కావాలని ప్రజలు మొర పెట్టినప్పుడల్లా, యెహోవా సహాయం పంపిస్తాడు. ప్రజలను రక్షించి, కాపాడుటకు ఒక వ్యక్తిని యెహోవా పంపిస్తాడు. ఆ ప్రజలకు అక్రమమైన వాటిని జరిగించే మనుష్యుల బారినుండి ఆ వ్యక్తి వారిని విమోచిస్తాడు. 21. ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి కొందురు వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. 21. ఆ సమయంలో ఈజిప్టులోని ప్రజలు యెహోవాను వాస్తవంగా తెలుసుకొంటారు. ఈజిప్టు ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రజలు దేవుణ్ణి సేవిస్తారు, అనేక బలులు అర్పిస్తారు. వారు యెహోవాకు ప్రమాణాలు చేస్తారు. వారు ఆ ప్రమాణాలను నిలబెట్టుకొంటారు. 22. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును. 22. ఈజిప్టు ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. మరియు అప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు) వారు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. యెహోవా వారి ప్రార్థనలు వింటాడు, వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు). 23. ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు. 23. ఆ కాలంలో ఈజిప్టు నుండి అష్షూరుకు రాజమార్గం ఉంటుంది. అప్పుడు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు వెళ్తారు, ఈజిప్టు నుండి ప్రజలు అష్షూరు వెళ్తారు. ఈజిప్టు అష్షూరుతో కలిసి పనిచేస్తుంది. 24. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును. 24. ఆ కాలంలో ఇశ్రాయేలు, అష్షూరు, ఈజిప్టు కలిసి దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకొంటారు. ఇది దేశానికి ఆశీర్వాదం. 25. సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా,మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. 25. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ దేశాలను ఆశీర్వదిస్తాడు. “ఈజిప్టూ, మీరే నా ప్రజలు అష్షూరూ, నిన్ను నేను సృష్టించాను. ఇశ్రాయేలూ, నీవు నా స్వంతం. మీరంతా ఆశీర్వదించబడిన వాళ్లు” అని ఆయన అంటాడు. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించినట్లు నగర ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఓ ప్రకటనను విడుదల చేశారు. నేడు అమ్మవారి కల్యాణం, రేపు (బుధవారం) రథోత్సవం సందర్భంగా ఆయా రోజుల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకుని ప్రయాణించాలని ఆయన కోరారు. ట్రాపిక్ ఆంక్షలు : గ్రీన్‌ల్యాండ్స్, దుర్గామాత ఆలయం, సత్యం థియేటర్‌ వైపు నుంచి ఫతేనగర్‌ వైపు వెళ్లే వాహనాలు ఎస్‌ఆర్‌నగర్‌ టీ జంక్షన్‌ వద్ద మళ్లి ఎస్‌ఆర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్‌రోడ్డు, శ్రీరామ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డు, సనత్‌నగర్‌ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫతేనగర్‌ వైపు నుంచి బల్కంపేట వైపు వచ్చే వాహనాలు బల్కంపేట ప్రధాన రహదారి గుండా అనుమతించరు. వాహనదారులు బల్కంపేట–బేగంపేట లింక్‌రోడ్డులోకి మళ్లించి కట్టమైసమ్మ టెంపుల్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. కాగా.. గ్రీన్‌ల్యాండ్స్‌ బకుల్‌ అపార్ట్‌మెంట్స్, ఫుడ్‌వరల్డ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. వాహనదారులు ఫుడ్‌వరల్డ్‌ ఎక్స్‌రోడ్డు వద్ద మళ్లి సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం, ఎస్‌ఆర్‌నగర్‌ ‘టీ’జంక్షన్‌ వైపు వెళ్లాల్సి ఉంటంది. అంతేకాకుండా.. ఎస్‌ఆర్‌నగర్ టీ.జంక్షన్‌ నుంచి ఫతేగర్‌ వైపు వెళ్లే బై–లేన్స్, లింక్‌రోడ్లను మూసివేయడం జరిగిందని, వాహనదారులు గమనించి ట్రాఫిక్‌ సిబ్బందికి సహకరించాలన్నారు. పార్కింగ్‌ ఏరియాలుః బ‌ల్కం ఎల్ల‌మ్మ కల్యాణం వీక్షించేందుకు వచ్చే వారి వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ ప్రాంతాలను ఎంపిక చేశారు. అయితే.. ఆర్‌ అండ్‌ బీ కార్యాలయం, అమీర్‌పేట జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, నేచర్‌క్యూర్‌ హాస్పిటల్‌ రోడ్డు వైపు పార్కింగ్‌ ప్రాంతం, పద్మశ్రీ, ఫతేనగర్‌ ఆర్‌యూబీ ప్రాంతాల్లో భక్తులు పార్కింగ్‌ చేసుకోవచ్చని జాయింట్‌ కమిషనర్‌ తెలిపారు.
పరీక్ష-పర్యవేక్షణ-చికిత్స విధానాన్ని, నియంత్రణ చర్యలు మరియు వివిధ కార్యకలాపాలపై కోవిడ్ అనుగుణ చర్యలను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా అమలు చేయాలి Posted On: 23 MAR 2021 4:53PM by PIB Hyderabad కోవిడ్-19 ని సమర్ధవంతంగా అరికట్టడానికి చేపట్టవలసిన చర్యలపై మార్గదర్శకాలను జారీచేస్తూ ఈరోజు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజా ఉత్తర్వులను జారీచేసింది. ఈ ఉత్తర్వులు 2021 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి 2021 ఏప్రిల్ 30వ తేదీ వరకు అమలులో ఉంటాయి. కోవిడ్-19 నివారణకు గతంలో అమలు చేసిన చర్యల వల్ల కలిగిన ప్రయోజనాలను కొనసాగించే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ తాజా ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. గత అయిదు నెలలుగా క్రియాశీల కేసుల సంఖ్య తగ్గడంతో గతంలో అమలు చేసిన చర్యలు ఆశించిన ఫలితాలను ఇచ్చాయి. కొత్త మార్గదర్శకాల లోని ముఖ్యమైన అంశాలు: * తాజాగా కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడంతో పరీక్ష-పర్యవేక్షణ-చికిత్స విధానాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా అమలు చేయాలని; ప్రతిఒక్కరూ కోవిడ్ అనుగుణ ప్రవర్తన అలవరచుకొనేలా చూడాలని, లక్ష్యాల మేరకు వాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. * అన్ని కార్యకలాపాలు విజయవంతముగా తిరిగి ప్రారంభం కావడానికి మరియు సమస్య నుంచి పూర్తిగా బయటపడడానికి కంటైన్మెంట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేయవలసి ఉంటుంది. దీని కోసం హోం, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మరియు ఇతర కేంద్ర , రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఇతర శాఖలు జారీచేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. పరీక్ష-పర్యవేక్షణ-చికిత్స విధానం: * ఆర్టీ-పీసీర్ పరీక్షల నిర్వహణలో వెనుకబడివున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వీటిని వేగవంతం చేసి నిర్ణీత 70 శాతం లేదా అంతకు మించి పరీక్షలు జరిగేలా చూడాలి. * విస్తృత పరీక్షల్లో బయటపడే కొత్త పాజిటివ్ కేసులను వేరు చేసి/ విడిగా ఉంచి తక్షణం చికిత్స అందించాలి * ఇంతేకాకుండా నిబంధనల ప్రకారం వీరితో సన్నిహితంగా మెలిగిన వారి జాడని సాధ్యమైనంత త్వరగా తెలుసుకుని వారిని కూడా వేరు చేసి / విడిగా ఉంచాలి. * పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సూక్ష్మ స్థాయిలో హోం, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్లను గుర్తించాలి. * ఈ కంటైన్మెంట్ జోన్లను సంబంధిత జిల్లా కలెక్టర్లు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ వెబ్ సైట్లలో నోటిఫై చేస్తారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. * కంటైన్మెంట్ జోనులుగా ప్రకటించిన ప్రాంతాల్లోఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్ ప్రాంత పరిధిని గుర్తించి, ఈ పరిధిలో ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేయడం, కోవిడ్ సోకినవారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం ఐఎల్ఐ / శ్వాసకోశ కేసులను గుర్తించడం లాంటి చర్యలను అమలు చేయవలసి ఉంటుంది. * స్థానిక జిల్లా, పోలీస్ మరియు మునిసిపల్ అధికారులు కంటైన్మెంట్ నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. ఈ అంశంలో అధికారులు జవాబుదారీతనంతో పనిచేసేలా చూడటానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలను తీసుకోవాలి. కోవిడ్ అనుగుణ చర్యలు: * పనిప్రాంతాలు, బహిరంగా ప్రదేశాలు ముఖ్యంగా రద్దీగా వుండే ప్రదేశాల్లో కోవిడ్ అనుగుణ చర్యలు అమలు జరిగేలా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలను అమలు చేయాలి. * ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించి, చేతులను శుభ్రంగా ఉంచుకొనేలా చూసి, సామాజిక దూరం పాటించేలా చూడడానికి జరిమానాలు విధించడంతో సహా అన్ని రకాల చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలను అమలు చేయాలి. * కోవిడ్-19 పై జారీఅయిన మార్గదర్శకాలు దేశమంతటా అమలులో ఉంటాయి. స్థానికంగా ఆంక్షలు * కొవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి పరిస్థితికి అనుగుణంగా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లా/ ఉప-జిల్లా/ నగర/వార్డు స్థాయిలో స్థానికంగా ఆంక్షలను విధించవచ్చును. అంతర్రాష్ట్ర, రాష్ట్రంలోపు కదలికలపై ఆంక్షలు లేవు: వ్యక్తులు కానీ, సరకు రవాణా లో కానీ అంతర్-రాష్ట్ర, రాష్ట్రంలోపు రాకపోకలు సాగించడానికి ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు. ప్రత్యేకంగా అటువంటి కదలికల కోసం ఇక ఏ విధమైన అనుమతి / ఆమోదం / ఇ-పర్మిట్ అవసరం ఉండదు. సూచించిన నిబంధనలకు కట్టుబడి ఉండటం: *కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు సూచించిన నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతాయి. వీటిలో ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ, విమాన ప్రయాణాలు, మెట్రో రైళ్ల నిర్వహణ, పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, హోటళ్లు రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, వినోద పార్కులు, యోగా కేంద్రాలు, వ్యాయామశాలలు; ప్రదర్శనలు, సమావేశాలు మరియు సమ్మేళనాలు మొదలైనవి ఉంటాయి. * ఎప్పటికప్పుడు సవరించే మార్గదర్శకాలను సంబంధిత అధికారులు తప్పనిసరిగా అమలు చేయవలసి ఉంటుంది. వాక్సినేషన్ *కోవిడ్-19 కట్టడికి ప్రపంచంలో అతి పెద్ద వాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. * వాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆశించినంత వేగంగా ఇది సాగక పోవడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి వాక్సినేషన్ అత్యంత అవసరం. * దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు వాక్సినేషన్ కార్యక్రమ వేగాన్ని పెంచి గుర్తించిన తరగతులకు వాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలను అమలు చేయాలి. *** (Release ID: 1707117) Visitor Counter : 147 Read this release in: English , Urdu , Marathi , Hindi , Manipuri , Bengali , Punjabi , Gujarati హోం మంత్రిత్వ శాఖ కోవిడ్-19 నియంత్రణకు మార్గదర్శకాలు జారీ చేసిన హోం మంత్రిత్వశాఖ పరీక్ష-పర్యవేక్షణ-చికిత్స విధానాన్ని, నియంత్రణ చర్యలు మరియు వివిధ కార్యకలాపాలపై కోవిడ్ అనుగుణ చర్యలను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా అమలు చేయాలి Posted On: 23 MAR 2021 4:53PM by PIB Hyderabad కోవిడ్-19 ని సమర్ధవంతంగా అరికట్టడానికి చేపట్టవలసిన చర్యలపై మార్గదర్శకాలను జారీచేస్తూ ఈరోజు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజా ఉత్తర్వులను జారీచేసింది. ఈ ఉత్తర్వులు 2021 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి 2021 ఏప్రిల్ 30వ తేదీ వరకు అమలులో ఉంటాయి. కోవిడ్-19 నివారణకు గతంలో అమలు చేసిన చర్యల వల్ల కలిగిన ప్రయోజనాలను కొనసాగించే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ తాజా ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. గత అయిదు నెలలుగా క్రియాశీల కేసుల సంఖ్య తగ్గడంతో గతంలో అమలు చేసిన చర్యలు ఆశించిన ఫలితాలను ఇచ్చాయి. కొత్త మార్గదర్శకాల లోని ముఖ్యమైన అంశాలు: * తాజాగా కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడంతో పరీక్ష-పర్యవేక్షణ-చికిత్స విధానాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా అమలు చేయాలని; ప్రతిఒక్కరూ కోవిడ్ అనుగుణ ప్రవర్తన అలవరచుకొనేలా చూడాలని, లక్ష్యాల మేరకు వాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. * అన్ని కార్యకలాపాలు విజయవంతముగా తిరిగి ప్రారంభం కావడానికి మరియు సమస్య నుంచి పూర్తిగా బయటపడడానికి కంటైన్మెంట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేయవలసి ఉంటుంది. దీని కోసం హోం, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మరియు ఇతర కేంద్ర , రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఇతర శాఖలు జారీచేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. పరీక్ష-పర్యవేక్షణ-చికిత్స విధానం: * ఆర్టీ-పీసీర్ పరీక్షల నిర్వహణలో వెనుకబడివున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వీటిని వేగవంతం చేసి నిర్ణీత 70 శాతం లేదా అంతకు మించి పరీక్షలు జరిగేలా చూడాలి. * విస్తృత పరీక్షల్లో బయటపడే కొత్త పాజిటివ్ కేసులను వేరు చేసి/ విడిగా ఉంచి తక్షణం చికిత్స అందించాలి * ఇంతేకాకుండా నిబంధనల ప్రకారం వీరితో సన్నిహితంగా మెలిగిన వారి జాడని సాధ్యమైనంత త్వరగా తెలుసుకుని వారిని కూడా వేరు చేసి / విడిగా ఉంచాలి. * పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సూక్ష్మ స్థాయిలో హోం, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్లను గుర్తించాలి. * ఈ కంటైన్మెంట్ జోన్లను సంబంధిత జిల్లా కలెక్టర్లు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ వెబ్ సైట్లలో నోటిఫై చేస్తారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. * కంటైన్మెంట్ జోనులుగా ప్రకటించిన ప్రాంతాల్లోఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్ ప్రాంత పరిధిని గుర్తించి, ఈ పరిధిలో ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేయడం, కోవిడ్ సోకినవారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం ఐఎల్ఐ / శ్వాసకోశ కేసులను గుర్తించడం లాంటి చర్యలను అమలు చేయవలసి ఉంటుంది. * స్థానిక జిల్లా, పోలీస్ మరియు మునిసిపల్ అధికారులు కంటైన్మెంట్ నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. ఈ అంశంలో అధికారులు జవాబుదారీతనంతో పనిచేసేలా చూడటానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలను తీసుకోవాలి. కోవిడ్ అనుగుణ చర్యలు: * పనిప్రాంతాలు, బహిరంగా ప్రదేశాలు ముఖ్యంగా రద్దీగా వుండే ప్రదేశాల్లో కోవిడ్ అనుగుణ చర్యలు అమలు జరిగేలా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలను అమలు చేయాలి. * ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించి, చేతులను శుభ్రంగా ఉంచుకొనేలా చూసి, సామాజిక దూరం పాటించేలా చూడడానికి జరిమానాలు విధించడంతో సహా అన్ని రకాల చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలను అమలు చేయాలి. * కోవిడ్-19 పై జారీఅయిన మార్గదర్శకాలు దేశమంతటా అమలులో ఉంటాయి. స్థానికంగా ఆంక్షలు * కొవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి పరిస్థితికి అనుగుణంగా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లా/ ఉప-జిల్లా/ నగర/వార్డు స్థాయిలో స్థానికంగా ఆంక్షలను విధించవచ్చును. అంతర్రాష్ట్ర, రాష్ట్రంలోపు కదలికలపై ఆంక్షలు లేవు: వ్యక్తులు కానీ, సరకు రవాణా లో కానీ అంతర్-రాష్ట్ర, రాష్ట్రంలోపు రాకపోకలు సాగించడానికి ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు. ప్రత్యేకంగా అటువంటి కదలికల కోసం ఇక ఏ విధమైన అనుమతి / ఆమోదం / ఇ-పర్మిట్ అవసరం ఉండదు. సూచించిన నిబంధనలకు కట్టుబడి ఉండటం: *కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు సూచించిన నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతాయి. వీటిలో ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ, విమాన ప్రయాణాలు, మెట్రో రైళ్ల నిర్వహణ, పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, హోటళ్లు రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, వినోద పార్కులు, యోగా కేంద్రాలు, వ్యాయామశాలలు; ప్రదర్శనలు, సమావేశాలు మరియు సమ్మేళనాలు మొదలైనవి ఉంటాయి. * ఎప్పటికప్పుడు సవరించే మార్గదర్శకాలను సంబంధిత అధికారులు తప్పనిసరిగా అమలు చేయవలసి ఉంటుంది. వాక్సినేషన్ *కోవిడ్-19 కట్టడికి ప్రపంచంలో అతి పెద్ద వాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. * వాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆశించినంత వేగంగా ఇది సాగక పోవడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి వాక్సినేషన్ అత్యంత అవసరం. * దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు వాక్సినేషన్ కార్యక్రమ వేగాన్ని పెంచి గుర్తించిన తరగతులకు వాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలను అమలు చేయాలి.
thesakshi.com : ఆంధ్రప్రదేశ్ లోఎర్రచందనం స్మగ్లర్లు తెలివి మీరారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడానికి అనేక ఎత్తుగడలు వేస్తుంటాడు. పోలీసుల నుంచి చాకచక్యంగా ఎర్రచందనాన్ని అడవి దాటిస్తుంటాడు. ఇప్పుడు దీన్ని మించిపోయి ఆంధ్రప్రదేశ్ లో రాయసీమలోని స్మగ్లర్ల వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు భిన్న వ్యూహాలతో పథకాలతో ఎర్రచందనం దుంగలను అనుకున్న చోటుకి చేరవేస్తున్నారు. అయితే పోలీసులు కూడా డేగ కళ్లతో వారి వ్యూహాలకు చెక్ పెడుతున్నారు. తాజాగా అంబులెన్సులో రోగిని ఎక్కించుకుని వెళుతున్నట్టు నటిస్తూ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఏపీలోని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఆటోతో నీళ్ల క్యాన్లు సరఫరా చేసే ముసుగులో ఎర్ర దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న మరో ముఠాకు చెక్ పెట్టి అరెస్టు చేశారు. ఈ వివరాలను చిత్తూరు ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో ఎస్పీ రిషాంత్రెడ్డి మీడియాకు తెలిపారు. చిత్తూరు మీదుగా తమిళనాడులోని వేలూరుకు రోజూ వందల సంఖ్యలో అంబులెన్సులు వెళుతుంటాయి. వాటిలో రోగులను తీసుకెళుతున్నట్టుగా డ్రామాలాడుతూ.. రోగి సహాయకుల వేషంలో స్మగ్లర్లు రోజూ శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని తీసుకెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో చిత్తూరు తూర్పు సీఐ బాలయ్య ఎస్ఐ రామకృష్ణలు సిబ్బందితో కలిసి చిత్తూరు-వేలూరు రోడ్డులోని మాపాక్షి వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ అటుగా వస్తున్న అంబులెన్సునూ తనిఖీ చేశారు. అంబులెన్సులో మొత్తం 15 మంది ఉన్నారు. తనిఖీలు చేస్తుండగా నలుగురు పారిపోయారు. మిగిలిన వాళ్లను కిందకి దింపి వాహనాన్ని తనిఖీ చేయగా.. 36 ఎర్రచందనం దుంగలు చెట్లను నరికే గొడ్డళ్లు కత్తులు దొరికాయి. నిందితులంతా తమిళనాడుకు చెందినవారేనని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా చిత్తూరులో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై పోలీసుల వాహన తనిఖీల్లో నీళ్ల క్యాన్లు సరఫరా చేసే ఆటోను తనిఖీ చేయగా 35 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఈ కేసులో చెన్నైకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ రెండు కేసుల్లో పట్టుబడ్డ వాహనాలు ఎర్రచందనం దుంగల విలువ రూ.కోటి వరకు ఉంటుందని ఎస్పీ వివరించారు.
ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ‘ప‌వ‌ర్‌స్టార్’ వ‌ర్సెస్ ‘ప‌రాన్న‌జీవి’ అనే రియ‌ల్ సినిమా న‌డుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా పోటా పోటీగా ఈ నెల 25న విడుద‌ల కానున్నాయి. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ నేతృత్వంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వ్యంగ్యాత్మ కంగా ‘ప‌వ‌ర్‌స్టార్’ తెర‌కెక్కింది. ఈ సినిమాకు కౌంట‌ర్‌గా వ‌ర్మ‌పై సెటైరిక్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్ నూత‌న్ నాయుడు నేతృత్వంలో ‘ప‌రాన్న‌జీవి’ తెర‌కెక్కింది. ప‌రాన్న‌జీవిలో వ‌ర్మ పాత్ర‌ను జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ శ‌క‌ల‌క శంక‌ర్ పోషిస్తున్నాడు. ఇటీవ‌ల డైరెక్ట‌ర్ వ‌ర్మ‌పై శంక‌ర్ వెల్ల‌డించిన అభిప్రాయాల‌ను ప‌రిశీలిద్దాం. ‘నాకు ఇన్‌స్పిరేష‌న్ మొత్తం వ‌ర్మానే. ఈ రోజు నా జీవితం బాగుందంటే, జ‌నాల్లో నాకు ఇమేజ్ రావ‌డానికి కార‌ణం ఇద్ద‌రే ఇద్ద‌రు వ్య‌క్తులు. వాళ్ల‌ద్ద‌రిలో ఒక‌రు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌రొక‌రు ద‌ర్శ‌కుడు ఆర్జీవీ. నా కెరీర్‌లో, జీవితంలో ఈ ప్ర‌పంచం ఉన్నంత వ‌ర‌కూ వాళ్ల‌ద‌రి పేర్లు ఎప్ప‌టికీ ఉంటాయి’ అని ఎంతో గొప్ప‌గా చెప్పాడు. ‘ప‌రాన్న‌జీవి’ సినిమాలో న‌టించాల‌ని త‌న‌పై ఎంతో ఒత్తిడి తెచ్చార‌ని క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో పాపుల‌ర్ అయిన న‌టి శ్రీ‌రెడ్డి తెలిపారు. అయితే ఆ సినిమాలో న‌టించేందుకు ఒప్పుకోలేద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె కార‌ణాల‌ను కూడా వెల్ల‌డించారు. ఆమె ఏమ‌న్నారంటే… ‘ప‌రాన్నజీవి సినిమాలో న‌టించాల‌ని ఎంతో ఒత్తిడి చేశారు. అయితే రాంగోపాల్‌వ‌ర్మ‌పై ఇష్టం వ‌ల్లే ఆ సినిమాలో న‌టించేందుకు నో అని చెప్పాల్సి వ‌చ్చింది. నాకు కొన్ని విలువ‌లున్నాయి. కేవ‌లం డ‌బ్బే కావాల‌నుకుంటే సంపాదించుకునేందుకు అనేక మార్గాలున్నాయి. నా అనుకునే సొంత వాళ్ల గౌర‌వానికి ఎప్పుడూ ఇబ్బంది క‌లిగించ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ప‌రాన్న‌జీవి సినిమాలో న‌టించ‌లేదు’ అని శ్రీ‌రెడ్డి చెప్పారు. వ‌ర్మ‌పై మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో త‌న ప్రేమాభిమానాల‌ను చూపి నిజాయ‌తీ చాటుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే శ‌క‌లక శంక‌ర్ విష‌యానికి వ‌స్తే మాట‌ల్లో మాత్రం వ‌ర్మంటే ‘నాకు అంతా, ఇంతా’ అని గొప్ప‌లు చెబుతాడు. తీరా ఆచ‌ర‌ణ‌లోకి వ‌స్తే మాత్రం వ‌ర్మ‌ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తూ…ఇదేంద‌య్యా అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, లాక్‌డౌన్‌, ఆదాయం అంటూ మాట‌లు చెబుతాడు. శ‌క‌ల‌క శంక‌ర్‌కు, శ్రీ‌రెడ్డికి ఇదే తేడా అని వ‌ర్మ అభిమానులు దెప్పి పొడుస్తున్నారు. శ‌క‌ల‌క శంక‌ర్ రీల్‌లోనే కాదు…రియ‌ల్ లైఫ్‌లోనూ న‌టిస్తాడ‌నేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ అంటున్నారు.
Gnana Gulikalu Singampalli Ashok Kumar Alochana Publications జ్ఞాన గుళికలు సింగంపల్లి అశోక్‌కుమార్‌ ఆలోచన పబ్లికేషన్స్‌ Self Help Proverbs Sayings & Proverbs కొటేషన్స్ సూక్తులు సేయింగ్స్ హితోక్తులు Sayings Let your friends know Description Reviews (0) 2005లో అశోక్‌కుమార్‌ రాసిన ఈ గుళికలు 'మానవ వికాసవేదిక' అనే మానవవాద (హ్యూమనిస్ట్‌) సంస్థ వారి పత్రిక 'మానవవికాసం'లో 2005 జూలై నుంచి 2006 జూలై వరకు అచ్చయ్యాయి. ఆనాడు పాఠకులు పలువురు ఆ గుళికలను ప్రశంసిస్తూ పత్రికకు ఉత్తరాలు కూడా రాశారు. హేతువాద ప్రచారానికి ఒక ఆధునిక కవితా రీఇని మేళవించి చెప్పడం కూడా ప్రతిస్పందనకు కారణం కావచ్చు. 'గుళికలు' అనే పదాన్ని వాడకంలోనే ఔచిత్యం వుంది. పొలాల్లో పైరులకు అంటిన చీడపీడలను తొలగించేందుకు వాడే రసాయనాలను కూడా రైతులు 'గుళికలు' అంటుంటారు. ఆయుర్వేద వైద్యంలో వుండే గుండ్రని మాత్రలను కూడా 'గుళిక' అనడం వుంది. ఆ పదాలన్నీ ఎవరు వాడినా, దానిపరమార్థం చెడును తొలగించటమే. పాఠకులమదిలో తిష్టవేసిన మౌఢ్యాన్ని తొలగించాలన్న వుద్దేశ్యంతోనే 'జ్ఞానగుళికలు' తయారైం వుంటాయి.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవనంలో యర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. దాని పూర్వ విద్యార్ధి అయిన చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “నేను మనసులో ఏదైనా గట్టిగా అనుకొంటే ఆ పని పూర్తిచేసేవరకు మద్యలో వదలను. కానీ బ్రాకెట్లో చెప్పుకోవలసింది ఒకటి ఉంది. అది మీ అందరికీ తెలుసు. రాజకీయాలలో రాణించాలంటే బాగా రాటుతేలిపోయి ఉండాలి. సున్నితంగా ఉంటే కుదరదు. కనుక నేను వాటిలో ఇమడలేక తిరిగి సినీ పరిశ్రమకు వచ్చేశాను. అయితే తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కి ఆ నేర్పు, ఓర్పు రెండూ ఉన్నాయి. మాట కాయగలడు.. అవసరమైతే ఓ మాట అనగలడు కూడా. కనుక తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కి తోడుగా మీరంతా ఉన్నారు. కనుక పవన్‌ కళ్యాణ్‌ తప్పకుండా భవిష్యత్‌లో అత్యున్నతమైన స్థానం చేరుకొంటాడు. అతనికి అది మనం అందరం చూడబోతున్నాము,” అని అన్నారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ సొంత అన్నదమ్ములే అయినా ఇద్దరూ భిన్న ధృవాలవంటి వారు. చిరంజీవి చాలా ఆచితూచి మాట్లాడుతుంటారు. నిర్ణయాలు తీసుకొంటుంటారు. కానీ తాను రాజకీయాలలో ఒంటరిగా నెగ్గుకురాలేనని చాలా త్వరగానే గ్రహించి, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్రమంత్రి పదవి పొందారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకొని సినీ పరిశ్రమకు తిరిగివచ్చారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ కాస్త ఆవేశపరుడు. ఏ అంశంపైనైనా, ఎవరితోనైనా నిర్భయంగా మాట్లాడగలిగే ధైర్యం ఉంది. సమస్యలను ఎదురొడ్డి పోరాడే దమ్ము, ధైర్యం, సహనం అన్నీ పుష్కలంగా ఉన్నాయి. కనుకనే జనసేనకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నేటికీ రాజకీయాలలో నిలబడున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత “నేను ముఖ్యమంత్రి అభ్యర్ధిని” అని చెప్పుకొంటున్నారు. ఏపీ బిజెపి కూడా ఆయనకు మద్దతు తెలిపింది. కనుక ఏపీలో బిజెపి, జనసేనపార్టీల ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేయబోతున్నారని స్పష్టం అవుతోంది. బిజెపి వెనుక అత్యంత బలమైన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ అమిత్‌ షా ఉన్నారు. వారు ఏ కారణంతో పవన్‌ కళ్యాణ్‌కి అండగా నిలబడినప్పటికీ అది ఆయనకు చాలా కలిసివచ్చే అంశమే. బహుశః అందుకే చిరంజీవి ఈవిదంగా చెప్పిన్నట్లు అర్దం అవుతోంది. అయితే ఏపీలో బలమైన వైసీపీ, టిడిపిలు అధికారం కోసం పోరాడుకొంటుంటే పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అవడం సాధ్యమా కాదా?అనే విషయాన్ని పక్కన పెడితే జీరో నుంచి ‘ముఖ్యమంత్రి అభ్యర్ధి’ స్థాయికి పవన్‌ కళ్యాణ్‌ ఎదిగారనే విషయం స్పష్టం అవుతోంది. ముందే చెప్పుకొన్నట్లు పట్టుదల, గుండె ధైర్యం కలిగి ఉండటం, రాజకీయాలలో ఎన్ని ఆటుపోటులు వచ్చినా తోక ముడిచి వెళ్లిపోకుండా నిలబడి పోరాడుతుండటం, ఆ కారణంగా చిరంజీవి చెప్పినట్లు రాజకీయాలలో రాటుతేలడం పవన్‌ కళ్యాణ్‌కి వచ్చే ఎన్నికలలో కాకపోయినా ఆ తర్వాత అయినా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండవచ్చు.
జనసేన పార్టీ ఏర్పాటు అయి ఎనిమిదేళ్ళు పైదాటింది. ఇప్పటిదాకా చూస్తే ఆ పార్టీని ఒంటి చేత్తో పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నారు. ఆయన పక్కన 2018 నుంచి మరో నేతగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. జనసేన అంటే ఈ ఇద్దరే అన్న భావన ఏర్పడింది. ఇక జిల్లాలలో చూస్తే గట్టి నాయకులు ఎవరూ కనిపించడంలేదు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య పర్చూర్ సభలో కొత్త వారికి చాన్స్ ఇస్తామని చెప్పారు అలాగే నవతరం రాజకీయాల్లోకి రావాలని కూడా పేర్కొన్నారు. అయితే కొత్తవారే అందరూ ఉంటే సరిపోదు పార్టీకి పాత కొత్త కలయిక ఉండాలి. అలాగే రాజకీయంగా ఢక్కా మెక్కీలు తిన్న వారు ఉండాలి. ఎన్నిక ఎన్నికకూ స్వరూప స్వభావాలు మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే ప్రధానం అయిన నేపధ్యంలో ఎంతకైనా తెగించే విధంగా నాయకులు ఉన్నారు. దాంతో ఢీ అంటే ఢీ కొట్టే నాయకులు ఉండాలి. ఇంకో వైపు చూస్తే జనసేనకు 2019 ఎన్నికల ముందు కొంత ఊపు వచ్చింది. టీడీపీ నుంచి వైసీపీ నుంచి కూడా నాడు కొందరు నాయకులు చేరారు తీరా పార్టీ ఓడగానే వారంతా ఏమయ్యారో తెలియడంలేదు. గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు చేరి జనసేన తరఫున పోటీ చేశారు. ఓడాక బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇపుడు ఆయన అక్కడ కూడా లేరు. ' విశాఖ జిల్లాలో చూస్తే మరో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేనలో చేరి పాడేరు నుంచి పోటీ చేశారు. ఇపుడు ఆయన వైసీపీలో ఉన్నారు. ఇలా చాలా మంది నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా వెనక్కు పోయారు. గత మూడేళ్ళుగా సీనియర్ నాయకులు ఎవరూ రావడంలేదు. దీంతో జనసేనలో చేరికలు లేకుండా నిలిచిపోయాయని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి అనవసరంగా కెలికి రచ్చ చేసుకున్నారని పొత్తులు ఉంటాయన్న ఆలోచనతో ఇతర పార్టీల నుంచి చేరికలు లేకుండా పోయాయని అంటున్నారు. పైగా టీడీపీతో జనసేన పొత్తులు అంటే టీడీపీలో చేరేందుకు వైసీపీ నేతలు మొగ్గు చూపిస్తున్నారు అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట. దాంతో పార్టీని పటిష్టం చేయాలంటే సీనియర్లు ప్రతీ జిల్లాలో నియోజకవర్గంలో అవసరంగా ఉంది. పర్చూర్ సభలో పవన్ కళ్యాణ్ అయితే జనంతోనే పొత్తులు అని మాట్లాడరు దాంతో కొంతమంది మొగ్గు చూపుతారు అని అనుకున్నా ఆ తరువాత హైదరాబాద్ లో జరిగిన పార్టీ మీటింగులో పొత్తుల గురించి ఇపుడే మాట్లాడవద్దు నేను దాని మీద మాట్లాడుతాను అని చెప్పడంతో పొత్తులు ఉంటాయన్న సందేశం మళ్ళీ వినిపించినట్లు అయింది. ఈ రకంగా అయోమయమైన పరిస్థితులలో జనసేన రాజకీయ అజెండా ఉండడంతో ఇతర పార్టీల నుంచి రావాలనుకున్నా నేతలు రాకుండా ఉండిపోతున్నారు అని అంటున్నారు. ఇక జనసేనలోకి చేరాలని ఆసక్తి కనబరచిన నాయకులకు ఎందుకో అక్కడ నుంచి పిలుపులు రాలేదని కూడా చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేనలో చేరడానికి చూసినా కూడా ఎందుకో చేరలేకపోయారు. దీనికి పవన్ చుట్టూ ఉన్న కొందరు నాయకులే కారణం అని చెబుతున్నారు. గంటా లాంటి బిగ్ షాట్ వస్తే తమ పని అయిపోతుందని అభద్రతాభావంతోనె ఆయన్ని రానీయలేదని ప్రచారం కూడా ఉంది. ఇంకో వైపు చూస్తే పవన్ బస్సు యాత్రకు రంగం సిద్ధం అవుతోంది. ప్రతీ చోటా అభిమానులు ఉన్నా యాత్ర సక్సెస్ ఫుల్ గా సాగాలీ అంటే బలమైన నాయకులు అవసరం అంటున్నారు. మరి పవన్ బస్సు యాత్రలో అయినా పెద్ద ఎత్తున కదలిక వచ్చి భారీగా చేరికలు ఉంటాయా అన్నది చూడాలి.
దేవరయాంజల్‌లో కేసీఆర్ కుటుంబంతో పాటు నమస్తే తెలంగాణ పత్రిక, మంత్రులకు కూడా భూములున్నాయని సర్వే నెంబర్లతో సహా టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. May 4, 2021 at 3:10 PM in Editors Pick, Telangana Share on FacebookShare on TwitterShare on WhatsApp దేవరయాంజల్‌లో కేసీఆర్ కుటుంబంతో పాటు నమస్తే తెలంగాణ పత్రిక, మంత్రులకు కూడా భూములున్నాయని సర్వే నెంబర్లతో సహా టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణల చేయడంతో రాష్ట్రంలో కొత్త చర్చమొదలైంది. అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలను కారణంగా చూపుతూ మంత్రి ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపణలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆన్ లైన్‌లో కనిపించని భూముల వివరాలు దేవరయాంజల్ ప్రాంతంలో రామాలయానికి చెందిన 1,553 ఎకరాల భూమిలో కేటీఆర్‌కు, నమస్తే తెలంగాణ దినపత్రిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దామోదర్‌రావు తదితరులకు భూములున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ భూములు దేవాదాయ శాఖకి చెందినవని చెప్పారు. ఈ భూముల వివరాలు ఆన్ లైన్‌లో కనిపించడంలేదని, ధరణి పోర్టల్‌ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. టైటిల్ డీడ్‌లతో సహా చూపించిన రేవంత్ రెడ్డి..ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వీరితోపాటు సర్వే నెంబర్ 658లోని భూమిని మంత్రి మల్లారెడ్డి ఆక్రమించుకోవడంతో పాటు ఏడు ఎకరాల్లో ఫామ్‌హౌజ్‌ కట్టుకున్నారని విమర్శించారు. వీటితోపాటు సర్వే నెంబర్ 437లో ఉన్న అక్రమ నిర్మాణాల్లో కేసీఆర్‌కు కూడా వాటా ఉందని విమర్శించారు. 1925 నుండి 2021 వరకు అన్ని సర్వే నెంబర్ల వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విచారణ పూర్తయ్యే వరకు కేటీఆర్‌ను, మల్లారెడ్డిలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ భూముల విషయంలో ప్రజాసంఘాలు, పార్టీలు, సంఘాలతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. స‌ర్వే నెం. 437లో 2ఎ-08 గుంట‌ల భూమి న‌మ‌స్తే తెలంగాణ, దివికొండ దామోద‌ర్‌రావు, స‌ర్వే నెం. 437లో 1 ఎక‌రం కేటీఆర్ , స‌ర్వే నెం.438 లో 1 ఎక‌రం సుర‌భి భీమ్‌రావు, స‌ర్వే నెం.438లో 2 ఎక‌రాలు సుర‌భి న‌వీన్‌కుమార్‌, స‌ర్వే నెం. 438లో 20 గుంట‌లు సుర‌భి జ‌యశ్రీ పేరుతో ఉందని, ఈ భూముల‌ను తాక‌ట్టు పెట్టి నమ‌స్తే తెలంగాణ పబ్లికేష‌న్స్‌కు బ్యాంకుల్లో కోట్లల్లో రుణం పొందినట్లు రేవంత్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కాగా ఈ ప్రాంతంలో అసైన్డ్ భూములను ఆక్రమించారన్న ఆరోపణలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం సంచలనం రేపింది. ఈటలకు పలువురు నాయకులు మద్దతు తెలపడంతోపాటు కేసీఆర్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు మంత్రుల అక్రమాల మాటేంటనే విమర్శలు మొదలుపెట్టారు.మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత మొదటిసారి సొంత నియోజకవర్గానికి ఈటల భారీ కాన్వాయ్‌తో వెళ్లారు.నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి తరువాతి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. హుజూరాబాద్‌లో ఈటలకు ఘన స్వాగతం పలికారు.కాబోయే సీఎం ఈటల అని అభిమానులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. భూ ఆరోపణలపై ఇక స్పందించనని వ్యాఖ్యానించడంతో పాటు,తెలంగాణలో తనపై జరుగుతున్న కుట్రను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఈటల పేర్కొన్నారు. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో కొత్త చర్చ మొదలైంది. గతంలోనే ఈటలను టార్గెట్ చేస్తున్నారని, ఈటల మెడకు కత్తి వేలాడుతోందని చెప్పిన విషయాన్ని కూడా పలువురు నాయకులు ప్రస్తావిస్తున్నారు. Tags: #TheLeoNewsalligations on kcr familydevarayangel lands kcrdevarayangel ramalayam landsEditorspicketela rajendar latest newskcr devarayangel landskcr family alliagtionsnamastey telangana latest news cm kcr latest newsrevanth reddy allegate kcr family had lands in devarayangelrevanth reddy latest newstelangana latest newstelugu news
బాబా ఆమ్టే ప్రముఖ సంఘసేవకుడు. కుష్టువ్యాధి రోగులకోసం పూనేకు సమీపంలో ఆశ్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమంలోని చివరివరకు గడిపాడు. వీరి పూర్తిపేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. బాబా అనేది వీరి తల్లిదండ్రుల పెట్టిన ముద్దుపేరు. ఈ మహనీయుడు 1914 డిసెంబర్ 26వ తేదీన మహారాష్ట్రలోని వార్ధా జిల్లా హింగస్ ఘాట్ లో జన్మించారు. న్యాయశాస్త్రం చదువుకొని న్యాయవాద వృత్తి ప్రారంభించాడు. ఇదే సమయంలో భారత స్వాతంత్ర్య పోరాటం జరుగుతుంది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుపాలైన జాతీయ నాయకుల తరపున వాదించేవాడు. క్రమంగా గాంధీవైపు ఆకర్షితుడయ్యడు. గాంధీ సిద్ధాంతలకు కట్టుబడి జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతికై కృషి చేసారు. 1951లో తొలిసారిగా ‘ఆనందవన్’ అనే ఆశ్రమాన్ని కుష్టురోగులకోసం ప్రారంభించారు. నేడు ఈ ఆశ్రమం 500 ఎకరాలకు విస్తరించింది. తరువాత సోమనాథ్, అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించారు. ఆనందవన్లో రెండు ఆసుపత్రులు, ఒక విశ్వవిద్యాలయం, అంధుల పాఠశాల, ఒక అనాధ శరణాలచం ఉన్నాయి. 94 సంవత్సారాల వయసులో 2008 ఫిబ్రవరి 9వ తేదీన ఆనందవన్ ఆశ్రమంలో మరణించారు. ఈయనకు గాంధీ శాంతిబహుమతి, రామన్ మెగసేసే ఆవార్డులు లభించాయి. భారతదేశపు అత్యున్నతపు పురస్కారాలు ‘పద్మశ్రీ’, ‘పద్మవిభూషణ్’ లభించాయి..
There are hundreds of folders in Windows installation. Some of the files appears in blue color. People consider them as virus infected and tries to troubleshoot the issue. But there is no risk associated with this color. In this video I explained the logic behind it. Hook up your speakers and listen while watching this video. Nallamothu Sridhar మీ కంప్యూటర్లో కొన్ని ఫైల్ పేర్లు బ్లూ కలర్ లో కన్పిస్తున్నాయా? అది వైరస్ అని భయపడుతున్నారా? దాదాపు ప్రతీ ఒక్కరికీ తమ కంప్యూటర్లో కొన్ని ఫైళ్లు బ్లూ కలర్ లో కన్పిస్తుంటాయి. వాటిని చూడగానే తమ కంప్యూటర్లోకి వైరస్ వచ్చేసిందని భయం పుట్టేస్తుంది. వీటి విషయంలో అస్సలు భయం అవసరం లేదు. మరి కలర్ ఎందుకు మారింది? నార్మల్ గా చూపించబడవచ్చు కదా? కలర్ ఎందుకు మారుతోందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఫైల్ పేర్లు కలర్ మీ ప్రమేయం లేకుండానే మారడం వెనుక లాజిక్ 2 నిముషాల్లోపే మీకు అర్థమైపోతుంది.
నిరాద్‌ చంద్ర చౌదరి, రాజారావు ఇరవయ్యవ శతాబ్దపు భారతీయ ఆంగ్ల రచయితలు. ఇద్దరూ పాత తరం రచయితలు. నిరాద్‌ బాబు 1999లో, తన నూట రెండవ ఏట పోయేరు. నూరేళ్ళు నిండుతున్న రాజారావు ఆష్టిన్‌ లో సోషల్‌ సెక్యూరిటీ ఆదాయం మీద జీవిస్తున్నారు. నిరాద్‌ చౌదరి రచనలు నిశితమైన దృష్టికి, పాండిత్యానికి పేరు పడ్డాయి. రాజారావు రచనల్లో కనిపించేది ముఖ్యంగా తాత్విక చింతన. ఇద్దరూ భారతీయ సంస్కృతిని గురించి, హైందవ ధర్మాన్ని గురించీ విస్తృతంగా చదువుకుని, ఆలోచించిన వాళ్ళు. ఈ చింతన వాళ్ళ రచనల్లో ప్రతిఫలిస్తుంది. నిరాద్‌ చౌదరి రాసిన పుస్తకాలు Autobiography of an Unknown Indian, Hinduism: A Religion to Live By అనేవి, రాజారావు రచనలు The Meaning of India, The Great Indian Way, Serpent and The Rope ఇందుకు కొన్ని ఉదాహరణలు. ఇద్దరికీ భారత దేశం అంటే, భారతీయ సమాజం అంటే ప్రేమ. అయితే, భారతీయత పట్ల నిరాద్‌ చౌదరి వైఖరి బౌద్ధికమైనది. ఒక పండితుడు, విమర్శకుడు కర్కశంగా నిష్పాక్షికంగా చేసే విశ్లేషణ. రాజారావు కు భారతీయత మీద ఉండే దృష్టి తాత్వికమైనది. ఒక కవి, యోగి, లేదా ఋషి ( mystic or sage ) ధ్యాస వంటిది. నిరాద్‌ చౌదరి తన నూరవ ఏట రాసిన పుస్తకం Three Horsemen of the New Apocalypse ప్రపంచంలోకెల్లా వృద్ధుడైన రచయిత రాసిన పుస్తకం అని చెప్పుకుంటారు. ఆయన జీవించి ఉండగా తన రచనల వల్ల చాలా వివాదానికి గురి కావలసి వచ్చింది. ఆయన రచనల్లో ఆంగ్లేయుల పాలనని సమర్ధిస్తున్న ధోరణి, భారత దేశాన్ని విమర్శించటం భారతీయులకి రుచించలేదు. ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్శిటీ వాళ్ళు 1990 లో ఆయనకు గౌరవ డ్దాక్టరేట్‌ ఇచ్చి సత్కరించిన సందర్భంలో ఆయన గురించి : “ఈ బెంగాలీ మనిషికి బెంగాలీ కవిత్వం యూరోపియన్‌ కవిత్వమూ క్షుణ్ణంగా తెలుసు. తన నిశితమైన మేధస్సును ఉపయోగించి ఈయన భారతీయ సమాజాన్ని గురించి, సంస్కృతిని గురించీ మనకి అందించిన రచనలు మన సమాజాన్ని మనం అర్ధం చేసుకోడానికీ ఉపయోగపడ్డాయి. బ్రిటిష్‌ వాళ్ళు దేశాన్నొదిలి వెళ్ళిపోవడం, స్వతంత్ర భారత దేశం పుట్టుక ఈయన బేషరతుగా హర్షించలేకపోయేడు. భారతీయ సమాజాన్ని గురించి ఇతను వెలిబుచ్చిన అభిప్రాయాలు కఠినంగా, నిష్కర్షగా ఉండటం వల్ల ఈయన భారతీయులకు అభిమానపాత్రుడు కాలేక పోయేడు. కాని కాలం గడిచే కొద్దీ ఆ అపప్రధ పోతోంది” అన్నారు. ఈ మధ్య Word As Mantra: The Art of Rajarao అనే పుస్తకం వచ్చింది. అంతకు ముందు రాజారావు రాసినవి The Meaning of India, The Great Indian Way వెలువడ్డాయి. ఈ పుస్తకాలు రాజారావును ఒక తాత్వికుడిగా, వేదాంతిగానూ ఆవిష్కరిస్తాయి. ఆయన తన కోసం తాను రాసుకుంటాడు, రాయటం ఒక సాధనగా రాసుకుంటాడు. “నేను పండితుణ్ణి కాను. సృజన చేసే రచయితని. చదరంగం బల్ల మీద ఏనుగులు, గుర్రాలు, శకటాలు, బంట్లతో ఆడి వినోదించినట్టు భావాలతో ఆడుకోవటం, అవి ఒకదాంతో మరొకటి పోటీలు పడి, ఓడీ గెలిచే క్రీడని చూసి ఆనందించటం నాకు ఇష్టం. ఈ ఆటకి నాతో రండి. ఆలోచనల చదరంగాన్ని బల్ల మీద చూసి, ఆ ఆటలోంచి వచ్చే రసాన్ని ఆస్వాదించడానికి, ఆనందించడానికీ.” అని పాఠకుల్ని హెచ్చరిస్తాడు. ఏ పని చేసే వాళ్ళయినా ఏదో ఒక సందర్భంలో ఈ పని ఎందుకు చేస్తున్నామా అని ప్రశ్న వేసుకోవడం కద్దు. ఇలాటి ప్రశ్నలు కళా కారుల సంకల్పం ( motivation )తో ముడి పడి ఉంటాయి. సంకల్పం ఆంతరింగికం, చాలా వ్యక్తిగతమైన విషయం కాబట్టి, దీనికి సంబంధించిన ఇలాటి ప్రశ్నలు జటిలమైనవి. అర్జునుడు ఇదే ప్రశ్న అడిగితే శ్రీ కృష్ణుడు చెప్పిన జవాబే భగవద్గీత అంటారు. పాఠకులకి, విమర్శకులకీ ఈ ప్రశ్నకి జవాబు రాసే వాళ్ళ రచనల్లో, కళాకారుల కళా రూపాల్లోనూ కొంత వరకు గోచరిస్తుంది. అంటే, చదివితే చూస్తే వింటే తెలుస్తుంది. అయినా, రచయితలు, శాస్త్రవేత్తలు, కళా కారులు కొందరు ఈ ప్రశ్నకి తమకు తాముగా జవాబులు, సంజాయిషీలూ చెప్పుకోడం కూడా చూస్తాము. ఉదాహరణకి, A Mathematician’s Apology అని G. HL. Hardy (రామానుజం స్నేహితుడు)రాసిన పుస్తకం, ఇంకా “సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే” (త్యాగరాజు), “కవితా ఓ కవితా” (శ్రీ శ్రీ), “రోడ్లకు నమస్కారం” (అజంతా) వంటివి. ఈ ప్రశ్న తలెత్తిన తరువాత కూడా దాంతో సమాధాన పడలేకపోతే ఆ చేసే పని ఆగిపోవటం కూడా చూస్తాము. చలం రచనల్లో లాగ. రాజారావు, నిరాద్‌ చౌదరి కూడా ఎందుకు రాయాలీ అని తమల్ని తాము ప్రశ్నించుకున్నారు. ఏదో ఒక సందర్భంలో తమ రచనల్లోనో, ఇంటర్వ్యూల్లోనో ఆ ప్రశ్నకి జవాబు, సంజాయిషీ చెప్పుకున్నారు. ఈ వ్యాసంలో వాటి అనువాదాలున్నాయి. మాట కాదు పాట: నిరాద్‌ చంద్ర చౌదరి రచయితలు ఎందుకు రాస్తారు? రాయాలన్న బుద్ధి నీకెందుకు పుట్టింది అని తెలిసినవాళ్ళు అప్పుడప్పుడు అడుగుతుంటారు. “వెళ్ళి నీకు వేటాడలన్న బుద్ధి ఎందుకు పుట్టింది అని ఓ పులిని అడిగి చూడండి” అని ఒక తలతిక్క సమాధానం ఇస్తాను. సరదాకి కాదు, నిజంగానే. ఏ రచయితా రాయాలీ అని నిర్ణయించుకుని రాయడని నా నమ్మకం. ఒక అణుచుకోలేని తృష్ణ వల్ల, రాయకుండా ఉండలేడు కాబట్టి, తప్పనిసరై రాస్తాడు. ఇది అందరు రచయితలకీ ఒక్కలాగే ఉండదు. కొందరు వృత్తికి రచయితలు. ప్రవృత్తి వల్ల రచయితలు కొందరుంటారు. రాయటం ప్రవృత్తి, అంటే స్వభావంగా ఉన్న వాళ్ళని పట్టి చూస్తే తెలిసేది ఏమిటంటే, వాళ్ళకి రాయటానికి ఒక కారణం అంటూ ఏమీ ఉండదు. డబ్బు, పేరు, కీర్తి, లేక గుర్తింపు కోసం అని కాకుండా, వాళ్ళకి రాయాలని బుద్ధి పుట్టినప్పుడు రాయాలని అనిపించింది రాస్తారు. వృత్తి రచయితలకి ఇవన్నీ, లేకపోతే వీటిలో ఏదో ఒకటి కావాలి. అది ఉంటే గాని రాయలేరు. తెలివి తేటలుగా దాన్ని సంపాదించుకుంటారు. ఈ రచయితల గురించి నా అభిప్రాయం చెప్పటానికి బెంగాలీ నవలా రచయిత బంకిం చంద్ర చటర్జీ చెప్పిన మాట సరిపోతుంది చూడండి. బంకిమ్‌ బాబు ఒక నవల్లో ఒక తిక్క శంకరయ్య పాత్రని సృష్టించేడు. ఇతను ఒక కోర్టు కేసులో సాక్ష్యం చెప్పటానికి వెళ్తాడు. వాది తరఫు వకీలు అతన్ని అడుగుతాడు : “ఏమండీ మీ వృత్తి ఏమిటి?” అని. అతను దానికి చాలా కోపగించుకుని “వృత్తా? వృత్తి పెట్టుకుని కూర్చోడానికి నేనేమన్నా సాందాన్నా ప్లీడర్నా?” అని కసురుకుంటాడు. ఈ రెండు రకాలే కాదు. జంతు శాస్త్రంలో విభజించినట్టు రచయితల్ని సింహాలు, కుక్కలు, గుర్రాలు, గాడిదలూ ఇలాగ రక రకాలుగా విభజించుకోవచ్చు. నేను ఎలాటి జంతువునో నేను చెప్పను. నా పాఠకులకి విడిచి పెడుతున్నాను. కాని నేను ఎలాగ రాస్తానో, రచన అంటే నాకున్న అభిప్రాయం ఏమిటో మాత్రం చెప్పాలని ఉంది. నేను ప్రవృత్తి రచయితని. రాయటం నా స్వభావం. నాకు బుద్ధి పుట్టినప్పుడు బుద్ధి పుట్టింది కాయితం మీద పెడతాను. అయితే ఇలా రాసిందాన్ని నేను, నా మేధస్సు సృష్టించిన సృజన అని మాత్రం ఎప్పుడూ అనుక్కోను. అంటే అవి నా ఆలోచనలు, అనుభూతుల ఫలితంగా సృష్టించినవని, అవి రాయటానికి కారణం నేననీ అనుక్కోను. రాయటం కోసం నా బుద్ధిని ఒక కెమేరా లాగ వాడతాను. దాన్ని ఫోకస్‌ చేసిన దృశ్యాల్ని అది ఫొటో నెగెటివ్‌ లాగ తీస్తుంది. ఆ నెగెటివ్‌ ని ఫొటో ప్రింటుగా డెవలప్‌ చెయ్యటం మాత్రమే నేను స్వయంగా చేసే పని. ఏదో ఫలితం ( effect) కోసం, ప్రయోజనం సాధించాలనీ నెగెటివ్‌ లో లేని వాటిని ఫొటోలోకి ఎంత మాత్రం చొరపడ నివ్వను. మరి నేను రాసే పద్ధతిని గురించి. నా రాతలకి మూలమైన సూత్రం ఏమిటంటే, భాష అనేది ముఖ్యంగా వినడానికి ఉద్దేశించినది. చూసి చదవటానికి కాదు. అంచేత, రాయటం సంగీతాన్ని కూర్చటం వంటి పని అని నా నమ్మకం. రాసేటప్పుడు నేను ఒక వాగ్గేయ కారుడి లాగ ప్రవర్తిస్తాను. నేను రాసినదే మాట్లాడి చూస్తే ఎలా వినిపిస్తుందో చూసుకున్నాకే దాన్ని రాస్తాను. ఇంగ్లీషు నేను ఆంగ్లేయుల దగ్గిర నేర్చుకోలేదు. ఇంగ్లీష్‌ వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో నాకు పెద్దవాణ్ణయ్యేక గాని తెలియ లేదు. నేను పుట్టింది కిషన్‌ గంజ్‌ అని ఓ పల్లెటూరు. అక్కడ బెంగాలీ టీచర్ల దగ్గిర నేర్చుకున్నాను ఇంగ్లీషు. తరవాత మెట్రిక్‌ చదువుతూ (19101914)మధ్య కలకత్తాలో నేర్చుకున్నాను. ఈ చదువుల వల్ల నాకు ఇంగ్లీష్‌ వాక్య నిర్మాణం, నుడికారం, మాటలు తగు మాత్రం తెలిసేయి. డిక్షనరీ చూసుకోకుండా చదివి విషయం అర్ధం చేసుకోవడం తెలిసింది. అయినా సరే, నా మొదటి పుస్తకం The Autobiography of an Unknown Indian రాస్తున్నప్పుడు (194748)చాలా ఆతృతగా ఉండేది. నేను రాసింది ఇంగ్లీష్‌ వాళ్ళు మాట్లాడుకునే మాటల్లాగే ఉందా లేదా అని మధన పడేవాణ్ణి. అలా ఉంటే తప్ప నాకు నచ్చదు, ఇంగ్లీష్‌ పబ్లిషర్లు పుస్తకం వేసుకోరూ. ఈ బెంగ పోవడానికి ఓ పద్ధతి కనిపెట్టేను. నేను రాసిన దాన్లోంచి ఒక పేరా గట్టిగా పైకి చదివటం. తరవాత ఇంగ్లీష్‌ లో ఏదైనా ఓ మంచి పుస్తకం లోంచి ఒక పేరా తీసి పైకే చదవటం. ఈ రెండు చదవటాలూ ఒక్క లాగే వినడానికి ఇంపుగా, ఎబ్బెట్టుగా లేకుండా ఉంటే నా రాత పరీక్ష గట్టెక్కినట్టే. ఇలాగ రక రకాల ఇంగ్లీష్‌ రచయితల వచనాన్ని పైకి చదివే వాణ్ణి. ఈ రచయితల వచనంలో లయ రక రకాలుగా ఉంటుంది. ఇంగ్లీష్‌ భాష ధ్వని ఇది అని ఒక్కటే ఏం లేదు. చదివితే అసలైన ఇంగ్లీష్‌ తూగు ఉందో లేదో నాకు తెలుస్తుంది. ఈ పద్ధతి నాకు అచ్చొచ్చింది. ఇంగ్లండ్లో 1951 సెప్టెంబరు 8 న నా పుస్తకంలోంచి కొన్ని భాగాలు ఇఇఈ లో చదివి వినిపిస్తుంటే విని, “నేను రాస్తునప్పుడు నా మనస్సులో అనుకుని చదివినట్టే ఉంది” అని తృప్తి పడ్డాను. ఇలా వినికిడి ప్రకారం రాస్తూ ఉంటే వచనం రాయడం గురించి ఒక సంగతి బోధపడింది. రాసేటప్పుడు నా ఔద్వేగిక స్థితి ( mood) ని బట్టే నా రచన తూగు నడుస్తుంది. అంటే, రాసేటప్పుడు నేను మరీ ఉత్సాహంగానో, కోపంగానో ఉంటే నా రచన కూడా వడి వడిగా నడుస్తుంది, రౌద్రాన్ని చూపిస్తుంది. రాసేటప్పుడు నేను నెమ్మదిగా, సాత్వికంగా ఉంటే నా రచన నడక నింపాది గానూ, రసం సాత్వికంగానూ ఉంటాయి. అయితే ఈ పరిణామాలన్నీ అప్రయత్నంగా, అనుక్కోకుండా జరిగేవే. రంజింప చెయ్యాలి అనుకుని ప్రయత్న పూర్వకంగా చేసే రచనలు చదివితే తెలిసిపోతాయి, పాఠకుల్ని కదిలించలేవు. నేను తెలుసుకున్న ఇంకో విషయం ఏమిటంటే, రచన వస్తువూ, రాసే శైలీ విడదీయలేనంతగా పెన వేసుకుని ఉంటాయి. ఇది వస్తువు, ఇది శైలి అని చెప్పడం అసాధ్యం. అందుకే సాహిత్యంలో మంచి శైలి వల్ల రాణించిన పనికిమాలిన వస్తువు అని కాని, శైలి బావుండక చెడిపోయిన మంచి వస్తువు అని కానీ ఏం ఉండవు. రూపాన్ని ఆస్వాదించే రస దృష్టి లేకపోవటం వల్లనో, వస్తువును అర్థం చేసుకునే శక్తి లేక పోవటం చేతో ఇలాటి సిద్ధాంతాల్ని ఆశ్రయిస్తాము. శైలే వస్తువు. రూపమే సారం. ఈ వివరాలన్నీ నేను రాసే పద్ధతిని గురించి. కాని పద్ధతులన్నీ ఏదో ఒక గమ్యం కోసం వేసుకున్న తోవలు. నా పద్ధతులకి గమ్యం, నా రాతలకి పరమార్ధం ఏమిటి? ఈ చిక్కు ప్రశ్నకి సమాధానం చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా, రచయితగా నా జీవిత కాలం డబ్భై ఒక్క సంవత్సరాలు. చరిత్రలోనే మిక్కిలి పొడుగైన సాహితీ వ్యాసంగం నాది. ఈ డబ్భయ్యొక్క సంవత్సరాల్లోనూ పధ్నాలుగు పుస్తకాలు రాసేను, ఇంగ్లీష్‌ లోనూ, బెంగాలీ లోనూ. ఇంకా, వందలకొద్దీ వ్యాసాలు, రేడియో ప్రసంగాలూ రాసేను. రచయిత కంటే ఎక్కువగా పాత్రికేయుణ్ణా అనీ అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు? ఏ ప్రయోజనం కోసం? నా దేశ ప్రజలు ఈ ప్రశ్నకి వాళ్ళ సమాధానం ఏమిటో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పనే చెప్పేరు. వాళ్ళ దృష్టిలో నేను, జీవితంలో ఓడిపోయి, నిరాశ పడి, ఆ దేశం మీద కక్ష కట్టి, వాళ్ళనీ, వాళ్ళ జీవితాల్నీ, సంస్కృతినీ, నాగరికతనీ వెక్కిరించటం కోసమే రచనలు చేసేను. ఈ మాటే రక రకాలుగా అన్నారు. వాళ్ళు అన్న ముక్క నేనెప్పుడూ వాచా ఖండించలేదు. నా మొదటి రచన మీద నా దేశ ప్రజలకి అంత ద్వేషం ఎందుకో నాకు మొదట్లో అర్ధం కాలేదు. Sir John Squire నా రాత ప్రతి చదివినప్పుడే ఇలా అవుతుందని జోస్యం చెప్పేడు. “ఈ పుస్తకం కనక అచ్చు వేస్తే ఇండియాలో పెద్ద గొడవై పోతుంది. నిరాద్‌ చౌదరి ఇంగ్లండ్‌ వెళ్ళి తల దాచుకోవాలి… ” అని. అలాగే జరిగింది. ఎంతో ఆలోచించేక భారతీయులు అంతలా ఎందుకు కోపగించుకున్నారో అర్ధం చేసుకున్నాను. పుస్తకాన్ని “భారతదేశంలో ఆంగ్లేయుల పాలన స్మృతికి” అని అంకితం ఇచ్చేనని చాలా మందికి కోపం. దాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేక. అది నిజానికి బ్రిటిష్‌ వాళ్ళ నిరంకుశత్వం మీద ప్రతిఘటన. నా తల్లితండ్రుల వ్యక్తిత్వాల్ని గురించి ఉన్నదున్నట్టు రాయడం నేను చేసిన రెండో తప్పు. భారత దేశంలో అమ్మా నాన్నల్ని గురించి, పెద్దవాళ్ళని గురించి పొగడ్తలే రాయాలి. చివరిగా, నేను రాసిన ఇంగ్లీషు అంత సులభంగా అర్ధం కాదు. నా మీద కోపానికి ఇది ఇంకో కారణం. అర్ధం కాని వాటిమీద చికాకే వేస్తుంది. నన్ను విమర్శించే వాళ్ళకి నా చేతలతోనే జవాబు చెప్పేను. ఈ నాటికీ నా రాతల ద్వారా నా చుట్టూ జరిగే విషయాలతో మగ్నమౌతూనే ఉన్నాను. నా రచనే నేను చేసే పని. నేను రచనల పని వాణ్ణి. నేను చూసిన విషయాలు, అనుభవాలకి స్పందించి రాస్తూనే ఉన్నాను. ఈ మధ్య నా రచనల్లో సిద్ధాంత కర్తగా, ఛాందసునిగా మారుతున్నానని అన్నారు. ఈ మాట నేనే ఒప్పుకున్నాను. స్వభావో దురతిక్రమః అని అంగీకరిస్తున్నాను. నా చాదస్తానికీ పట్టింపుకీ ఏదో ఓ కారణం ఉంది. బైబిల్లో అన్నట్టు : “మీ దేహాల్ని నా ఆత్మతో స్పృశించి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాను. మీ పిల్లలు తరిస్తారు. మీ పెద్దలు కలలు కనటం నేర్చుకుంటారు. మీ యువకుల దృష్టి పదునెక్కుతుంది.” అది. అంచేత నేను జర్నలిష్టుని కూడా కానని అనుకుంటాను. నేను ముఖ్యంగా ఒక బోధకుణ్ణి. “నా మేధస్సును జ్ఞానం కోసమే వాడుకున్నాను. జ్ఞానంతో తత్వానుభవంతో నా బుర్ర పండిపోయింది” అని అనుకున్నాను. నా అంచనాల్ని నా దేశ ప్రజలు నమ్మలేదు. ఇదంతా ఒట్టి వదరుడు లే అని కొట్టి పారేశారు. రూపంలో, స్థూల దృష్టికి అంతే కావచ్చు. కానీ, ఈ నా వాగుడులో నిజం లేకపోలేదు. ఆ ఉన్న నిజం తేటతెల్లం కాకపోలేదు. ధైర్యం మాట ఏమో గానీ నా రాతల్లో సాహసం లేకపోలేదు. ఇక్కడితో నా రచనలకి నేనిచ్చుకుంటున్న సంజాయిషీ అయిపోయింది. ఈ నా నూరవ పుట్టినరోజు పూటా…..నవంబరు 23, 1996 న. మాటే మంత్రము : రాజారావు ఇంటర్వ్యూ నుండి మీరు ఎందుకు రాసేరు? రాయటం మీ వృత్తా, మీ ఆలోచనలూ అభిప్రాయాలూ పంచుకోడానికి ఒక త్రోవా, ధ్యానమా, లేక సమాజంలో మార్పు కోసం మీరు ఎంచుకున్న ఆయుధమా? రాయటం నా ధర్మం. రచన ఒక సాధన. నేను రచయితని కావాలి అని ఆశించలేదు. దానంతట అదే వచ్చింది. అందుకే నేను చాలా తక్కువగా రాసేను. రాసిన పుస్తకాలు అనామకంగా ప్రచురించాలని అనుకున్నాను. కాని ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ఒప్పుకోలేదు. రాయటం నాకు ఒక రకమైన అర్చన (worship) వంటిది. అర్చకుడు అనామకంగా ఉండాలి. మీరు ఇటీవల రాసిన పుస్తకం The Great Indian Way లో మీరు మళ్ళీ Kanthapuraలో ఆవిష్కరించిన నీతి, అంటే కర్మ ఆచరణ మార్గం వైపు మొగ్గినట్టు కనిపిస్తుంది. Kanthapura కి వెనక్కి పోలేదు. The Great Indian Way కి వచ్చేను. Kanthapura రాసిన ఇరవైఏళ్ళ తరవాత కదా Serpent and the Rope రాసేరు? ఈ ఇరవై ఏళ్ళల్లో మీలో కలిగిన మార్పులేమిటి? ఎంతో కాలం ఎన్నో ప్రయాసలు పడ్డాక నా సద్గురువుని కలుసుకున్నాను. అక్కడితో నా స్వంత కధ ముగిసిపోయింది. ఆ ఇరవై ఏళ్ళలోనే మన దేశంలో స్వాతంత్య్రం కోసం పోరాటం ప్తూౖరె, ప్రజాస్వామ్యం ఫలవంతం కావటం కోసం తపన మొదలయ్యింది. ఈ మార్పు ప్రభావం మీ రచనల మీద ఉందా? నేను మొదటి నుంచీ గాంధేయ వాదిని. సేవాగ్రాం లో ఆయనతో కొంత కాలం ఉన్నాను. కాని నా అన్వేషణ తాత్వికము, ధార్మికమైనది, రాజకీయమైనది కాదు. ఆ తరవాత కొంత కాలం రమణ మహర్షి దగ్గర గడిపేను. ఆయన మహాత్ముడు, కాని నా గురువు కాదు. కేరళలో శ్రీ ఆత్మానందను కలియటంతో నా అన్వేషణ పూర్తయింది. నేను వెతుక్కున్నదీ అంతకు మించినదీ నాకు దొరికింది. మీ రచనలు హైందవ ధర్మాన్ని గురించే అని అనుకుంటారు. మరి మీ రచనల్లో మార్క్సిజం గురించీ ఇతర మతాల్ని గురించీ చెప్పిన విషయాల సంగతి? నాకు తారసిల్లిన, నేను దర్శించిన సత్యాన్నే అన్వేషించేను. మీరు వివిధ మతాల మధ్య ఉన్న సంబంధాల్ని విస్మరించినట్టు అనిపిస్తుంది? నా పని సత్యాన్ని కాంక్షించటం. పరమార్ధికమైన, నిరపేక్షమైన సత్యానికి తోవ వెదుక్కోవటం. The Great Indian Way లో మళ్ళీ గాంధీజీ చెప్పిన మత పరమైన, ధర్మ బద్ధమైన ఆచరణ మార్గాన్ని, మతానికి ఉన్న సాంఘిక పార్శ్వాన్నీ నొక్కి చెప్తున్నారు. Kanthapura తర్వాత మళ్ళీ కొత్తగా ఆచరణ మార్గం మీద ఈ ఆపేక్ష ఏమిటి? నాకు సాంఘిక సమస్యల మీద ఆసక్తి లేదు. రాయటం నాకు ఒక తపస్సు. నేను సత్యాన్ని అర్చించే ఒక మామూలు ఉపాసకుణ్ణి. Salman Rushdie, Shashi Tharoor, Arundhati Roy వంటి రచయితలతో మీ సంబంధం గురించి చెప్తారా? వాళ్ళ రచనలు ఎప్పుడూ చదవలేదు. రాజకీయ ధర్మం (political correctness ) సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగం కాదా? రాజకీయాలకి సాహిత్యంతో ఎలాటి సంబంధం ఉండకూడదు. శబ్ద బ్రహ్మను ఆరాధించటమే రచయిత, కవి విధి. ----------------------------------------------------------------------------------------------------------------------- (మూలాలు : N.U. Abhilash, V.K. Shashikumar, Nirad Choudhuri, Rajarao, Sudhir Kumar, Kathleen Raine వెల్చేరు నారాయణ రావు గారికి కృతజ్ఞతలు.)
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఇప్పుడు బీజేపీ నేత‌ల ఆశ‌లు.. ఊసులు అన్నీ కూడా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌పైనే ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం కావ‌డం, ఇక్క‌డ అధికారంలోకి వ‌చ్చే పార్టీ..కేంద్రంలో చ‌క్రం తిప్పుతుంద‌నే.. నానుడి ఉండ‌డం.. పైగా భారీ సంఖ్య‌లో పార్ల‌మెంటు స్థానాలున్న రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డం ద్వారా .. ఆయా ఎంపీ స్థానాల‌పై ప‌ట్టు పెంచుకునే అవ‌కాశం ఉండడంతో జాతీయ పార్టీలు ఈ రాష్ట్రంపై పెద్ద ఎత్తున దృష్టి సారిస్తుంటాయి. ఇక‌, ప్ర‌స్తుతం బీజేపీ ఇక్క‌డ అధికారంలో ఉంది. పైగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేసే ప్ర‌భుత్వ‌మే ఇక్క‌డ ఉండ‌డం గ‌మ‌నార్హం. యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌స్తుతం సీఎంగా ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఏడాది ఇక్క‌డ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే యూపీ ఎన్నిక‌ల్లో అయినా.. త‌మ ప‌ట్టు నిలుపుకోవాల‌ని.. బీజేపీ స‌త్తా చాటాల‌ని ఆ పార్టీ పెద్ద‌లు, నేత‌లు పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. ఏడాది ముందుగానే యూపీలో బీజేపీకి అంచ‌నాలు త‌డ‌బ‌డుతున్నాయి. ఇక్క‌డ యోగి పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అనేక వైఫ‌ల్యాలు బీజేపీ పాల‌న చుట్టూ ముసురుకున్నాయ‌ని తాజాగా నిర్వ‌హించిన ఓ స‌ర్వే స్ప‌ష్టం చేసిన‌ట్టు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. గ‌తంలో డ్ర‌గ్స్ పేరుతో .. చాలా మంది విచ‌క్ష‌ణా ర‌హితంగా ఎన్ కౌంట‌ర్లు చేసేందుకు యోగి అనుమ‌తించ‌డం పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. స‌రే.. ఎన్నిక‌ల‌కు ముందున్న రెండేళ్ల పాల‌నే కీల‌కం క‌నుక‌.. ఇప్పుడు ఈ రెండేళ్ల పాల‌న కూడా బీజేపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. కొవిడ్‌ నియంత్రణలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి పెల్లుబుకుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఎస్పీ బ‌లం పుంజుకుంది. ఇక‌, క‌రోనా క‌ట్ట‌డి, పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఎస్పీ, బీఎస్పీలు పుంజుకున్న ద‌రిమిలా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో బీజేపీకి ఇబ్బందిక‌ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న బీజేపీ పెద్ద‌లు.. నష్ట నివారణకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేంద్ర మాజీ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను రాష్ట్రానికి పంపారు. లఖ్‌నవూ వచ్చిన వీరు.. పార్టీ నేతలతో రెండ్రోజులపాటు విస్తృతంగా చర్చించారు. కొవిడ్‌ నియంత్రణ చర్యలతో పాటు యోగి నాయకత్వం తీరుపై రగులుతున్న అసంతృప్తిని తెలుసుకున్నారు. దీంతో ఎన్నికల ముంగిట సీఎంను మార్చనున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే.. సీఎం ను మార్చే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని బీజేపీ పెద్ద‌లు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.
నవంబర్ 2018 లో, చారిత్రాత్మకంగా విధ్వంసక మరియు ఘోరమైన క్యాంప్ ఫైర్‌తో సహా అనేక భారీ కాలిఫోర్నియా అడవి మంటల తరువాత, ఆ మంటల బారిన పడిన ప్రజలకు హెచ్చరికలు లేదా సలహాలను అందించడానికి అనేక అంశాలు ఆన్‌లైన్‌లో విస్తృతంగా వ్యాపించాయి. ఒక ఉదాహరణ, అనేక వార్తా సంస్థలుగా నివేదించబడినది సంభావ్యత క్యాంప్ ఫైర్ ద్వారా ప్రభావితమైన ఇప్పటికీ ధూమపానం చేసే ప్రాంతాలలో వర్షం అభివృద్ధి చెందాలంటే, ఈ పొగ ప్రాంతాలలో వర్షం గాలిని 'శుభ్రపరుస్తుంది'. ఫలితం విష వర్షపాతంలో: ఇటువంటి హెచ్చరికలు ఒక నిర్దిష్ట made హను చేశాయి: పొగ ప్రాంతాలలో అవపాతం పడిపోయే నీరు భూమిని కొట్టే ముందు విషాన్ని అభివృద్ధి చేస్తుంది. పోస్ట్ యొక్క స్పష్టమైన ప్రకటనలో ఇది స్పష్టంగా ఉంది వర్షం “చాలా విషపూరితమైనది” మరియు ఆ ప్రమాదాన్ని నివారించడానికి పోస్ట్ యొక్క చిట్కాలలో అంతర్లీనంగా ఉన్న ump హలలో. టెక్స్ట్ పెంపుడు జంతువులకు ప్రమాదాన్ని సూచిస్తుంది సమయంలో ఉదాహరణకు, తుఫాను మీ దుస్తులపై పడే నీటిని సూచిస్తుంది (బహుశా అవపాతం నుండి) వస్త్ర మార్పు అవసరం. ఈ ప్రమాదం ఎలా ఉంటుందో, వాస్తవానికి పోస్ట్‌లో వివరించబడనప్పటికీ, రెండు యంత్రాంగాల్లో ఒకదాని ద్వారా ఆలోచించవచ్చు. మొదట, పొగలోని విషాన్ని కలిగి ఉన్న కణ పదార్థం భూమిపైకి, మీ దుస్తులపై లేదా మీ పెంపుడు జంతువుపై పడే వర్షపు బొట్టులో తప్పనిసరిగా ఉంటుంది. రెండవ అవకాశం ఏమిటంటే, అడవి మంట తరువాత ప్రజలు వర్షాన్ని యాసిడ్ వర్షంతో ముడిపెట్టారు రూపాలు శిలాజ ఇంధనాలను కాల్చడం నుండి విడుదలయ్యే సల్ఫ్యూరిక్ (మరియు తక్కువ స్థాయిలో నైట్రిక్) వాయువుల సమక్షంలో. ఏది ఏమైనప్పటికీ, అడవి మంటల తరువాత వర్షం ఎలా ప్రమాదకరంగా ఉంటుందో వివరించడానికి ఈ యంత్రాంగాలు ఏవీ లేవు. “పొగ ప్రాంతాలలో” ఏర్పడే వర్షం యాసిడ్ వర్షం కంటే అంతర్గతంగా భిన్నంగా ఉంటుంది ఆమ్ల వర్షం ప్రధానంగా ఉంటుంది సంభవించింది సల్ఫర్ డయాక్సైడ్ (SO) ఉద్గారాల ద్వారారెండు) శిలాజ ఇంధనాలను కాల్చడం నుండి, ఇది వర్షపాతంలో కలిసిపోయిన సల్ఫ్యూరిక్ ఆమ్లం అవుతుంది. శిలాజ ఇంధనాలు (అనగా, ఒకప్పుడు జీవించి ఉన్న, కాని మిలియన్ల సంవత్సరాలుగా మండే కార్బన్ ఆధారిత సమ్మేళనాల గందరగోళంగా మార్చబడిన పదార్థాల నుండి పొందిన రాళ్ళు, వాయువులు మరియు నూనెలు) సహజంగానే కలిగి ఉంటాయి సల్ఫర్ సమ్మేళనాలు . శిలాజ ఇంధనాలు సాధారణంగా సూక్ష్మ జీవుల సల్ఫర్ లేని కార్బన్ నుండి ఉత్పత్తి అవుతున్నప్పటికీ, అటువంటి పదార్థం కాలక్రమేణా బహిర్గతమయ్యే పరిస్థితులు తరచుగా సల్ఫర్‌ను రసాయన మాతృకలో ప్రవేశపెడతాయి. ఈ సల్ఫర్ ఆమ్ల వర్షానికి ఎక్కువగా కారణమవుతుంది. మరోవైపు, అడవి మంటలు చెట్లు మరియు బ్రష్ వంటి ప్రస్తుత (లేదా ఇటీవల) జీవన కార్బన్ ఉత్పత్తులను కాల్చడం కలిగి ఉంటాయి, అవి పెద్ద మొత్తంలో సల్ఫర్‌ను చేర్చే ఏ ప్రక్రియలకు గురికావు. అందువల్ల, అడవి మంటల ద్వారా విడుదలయ్యే వాయువు కార్బన్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్లతో ఆధిపత్యం చెలాయిస్తుంది కొద్దిగా లేదు సల్ఫర్ డయాక్సైడ్. ఈ తప్పించుకునే వాయువులు వర్షాన్ని ఏ అర్ధవంతమైన రీతిలో ఆమ్లీకరించడానికి ఉపయోగపడవు. ప్రత్యేకమైన విషయం అయిపోయింది (మరియు రెయిన్‌డ్రాప్స్‌లో ఏమైనప్పటికీ నిర్మించబడదు) అడవి మంటల నుండి వచ్చే పొగ, ముఖ్యంగా నివాస ప్రాంతాల ద్వారా (క్యాంప్ ఫైర్ విషయంలో వలె) కాలిపోతుంది అనేక మానవ ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకరమైన విష రసాయనాలు. నిజమే, పొగలో విషపదార్ధాల కార్న్‌కోపియా ఉండే అవకాశం ఉంది: [కణజాల పదార్థం], హైడ్రోకార్బన్లు మరియు ఇతర సేంద్రీయ రసాయనాలు, నత్రజని ఆక్సైడ్లు, ట్రేస్ మినరల్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి ఆవిరి వంటి వర్గాలలో పొగలో వేలాది వ్యక్తిగత సమ్మేళనాలు ఉంటాయి… అడవి మంట పొగతో ముడిపడి ఉన్నట్లు భావిస్తున్న ఆరోగ్య ప్రభావాలు ఉబ్బసం మరియు దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి), తగ్గిన lung పిరితిత్తుల పనితీరు, ఛాతీ నొప్పి మరియు కంటి చికాకు, అలసట, తలనొప్పి, మైకము మరియు ఒత్తిడి వంటి సాధారణ లక్షణాలు వంటివి ఇప్పటికే ఉన్న శ్వాసకోశ పరిస్థితుల తీవ్రతను కలిగి ఉంటాయి. క్యాంప్ ఫైర్ (మరియు ఇతరులు) తగ్గిన ప్రాంతాలలో గాలి నాణ్యత సూచిక చాలా తక్కువగా ఉండటానికి ఇది ఒక కారణం, మరియు ప్రజలు లోపల ఉండటానికి లేదా ముసుగులు ధరించమని ఎందుకు హెచ్చరించారు. అయితే, ఈ పదార్థాలు వర్షంలో కలిసిపోతాయనే భయం ఉంటే, ఆ వివరణ పనికిరానిది, మరియు కారణం చాలా సులభం: ఆ కణ పదార్థం ఇక ఉండదు. బదులుగా, క్యాంప్ ఫైర్ ద్వారా ఉత్పత్తి చేయబడిన అత్యంత ప్రమాదకరమైన రేణువులను కరిగించి, దక్షిణాన భారీ విస్తీర్ణంలో చెదరగొట్టారు. అడవి మంటల తరువాత విషపూరిత వర్షంతో చేసిన వాదనల గురించి అడగడానికి మేము కాలిఫోర్నియా నీటి వనరుల శాఖకు చేరుకున్నాము మరియు మా ప్రశ్న కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్స్ బోర్డ్‌కు పంపబడింది. అక్కడ, ఒక ప్రతినిధి ఇమెయిల్ ద్వారా మాకు చెప్పారు, విషపూరిత వర్షం వాదనలు మంటల తరువాత రేణువుల వలసల కారణంగా సందేహాస్పదంగా ఉన్నాయి: “ఇళ్ళు మరియు ఇతర నిర్మాణాల నుండి ఉద్గారాలు ఇప్పటికే కాలిపోయిన గాలులతో చెదరగొట్టాయి. మనం ఇప్పుడు చూస్తున్న పొగ ఇంకా మండుతున్న వృక్షసంపద నుండి వస్తుంది. ” కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్స్ బోర్డ్ కూడా కాలిఫోర్నియా వర్షంలో కణజాల పదార్థం మంటల ప్రాంతంలో అధిక సాంద్రతలో ఉన్నప్పటికీ అది విలీనం అయ్యే అవకాశం లేదని మాకు చెప్పారు: “పెద్ద ఎత్తున వాతావరణ వ్యవస్థలు (కాలిఫోర్నియా expected హించిన మరియు చివరిగా స్వీకరించినట్లు) వారం), అడవి మంట పొగను మానవ ఆరోగ్యానికి నాన్టాక్సిక్ అయ్యే స్థాయికి పలుచన చేస్తుంది. ” ఆ రెండు కారణాల వల్ల, “పొగ ప్రభావిత ప్రాంతాలలో” పడే వర్షంలో విషపూరితమైన లేదా ఇతర ప్రమాదకరమైన రేణువుల పదార్థం ఎక్కువగా ఉంటుంది. జస్ట్ ఎందుకంటే వర్షం విషపూరితం కాదు అంటే వాటర్‌షెడ్ మంచిది అడవి మంటల తరువాత వర్షం వల్ల కలిగే ప్రమాదానికి సంబంధించి కొన్ని గందరగోళాలు అగ్ని-కాలిపోయిన ప్రాంతాల్లోని నీటి వనరులకు విష ప్రభావాల యొక్క నిజమైన సంభావ్యతతో అనుసంధానించబడతాయి. అడవి మంటలు సజల పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, అయినప్పటికీ వర్షపు చినుకుల ద్వారా విషాన్ని రవాణా చేసే ప్రక్రియ ద్వారా కాదు. బదులుగా, ది విధానం అవక్షేపం మరియు భూమి రసాయనాల పెరిగిన ప్రవాహం నుండి ఉంటుంది లోకి మూలాలు మరియు వృక్షసంపద కోల్పోవడం ఫలితంగా నీటి వనరులు: అడవి మంటలు ప్రవాహాలు, నదులు మరియు సరస్సుల యొక్క భౌతిక, రసాయన మరియు జీవ నాణ్యతను ప్రభావితం చేస్తాయి. అగ్ని తరువాత, పెరిగిన ప్రవాహం రసాయన-నిండిన అవక్షేపాన్ని ఉపరితల నీటికి రవాణా చేయడానికి మార్గాన్ని అందిస్తుంది, ఇది నీటి నాణ్యత గణనీయమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. అడవి మంట తర్వాత ఒక ప్రాధమిక నీటి నాణ్యత ఆందోళన పోషక లోడింగ్. వృక్షసంపదను కాల్చడం విముక్తి కలిగిస్తుంది గణనీయమైన భాస్వరం మరియు నత్రజని వంటి కీలక పోషకాలు, దాని ఆక్సిజన్ నీటిని కోల్పోయే భారీ ఆల్గల్ వికసిస్తుంది - జంతువులను చంపేటప్పుడు ఉత్పత్తి టాక్సిన్స్: వృక్షసంపదను కాల్చడం వలన నైట్రేట్, అమ్మోనియా మరియు ఫాస్ఫేట్ వంటి మొక్కలలోని పోషకాలను విడుదల చేస్తుంది. అధిక సాంద్రత వద్ద, అమ్మోనియా చేపలు మరియు ఇతర జల జీవాలకు విషపూరితం అవుతుంది. దిగువ పోషక ఉపయోగాలు ప్రజా తాగునీటి సరఫరాను కలిగి ఉంటే, పెరిగిన పోషక సాంద్రతలు, ముఖ్యంగా నైట్రేట్ ఆందోళన కలిగిస్తుంది. మొక్కల కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ మరియు కుళ్ళిపోవటం తీవ్రతరం కావడంతో నత్రజని మరియు భాస్వరం సాంద్రతలలో పెరుగుదల ఆల్గల్ వికసిస్తుంది, ఫలితంగా ఆక్సిజన్ లేదా ఆక్సిజన్ క్షీణతలో రోజువారీ హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. వాయురహిత పరిస్థితులు (అనగా, ఆక్సిజన్ లేకపోవడం) జల జీవులను ఒత్తిడి చేస్తుంది మరియు విస్తృతమైన రసాయన సమతుల్యతను మార్చగలదు, ఇవి కొన్ని విష కాలుష్య కారకాలను సమీకరించవచ్చు. కాలిపోయిన ప్రాంతాలపై వర్షం పడటం వలన ఈ బెదిరింపులు వాస్తవమైనవి మరియు ఖచ్చితంగా వర్ణించబడ్డాయి, వర్షంలో విషాలు లేదా ఇతర ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయని సూచించడం సరికాదు. నీరు నేలమీద పడిన తర్వాతే ప్రమాదకరమైన ప్రభావాలు ప్రారంభమవుతాయి. బాటమ్ లైన్ అడవి మంటల తరువాత వర్షం కాలిపోయిన ప్రాంతాలకు ప్రత్యేకమైన ప్రమాదాలను కలిగిస్తుంది. చాలా ముఖ్యమైనది, వృక్షసంపద లేకపోవడం విపత్కర బురదజల్లులను ఎక్కువగా చేస్తుంది. క్యాంప్ ఫైర్లో పనిచేసే అగ్నిమాపక సిబ్బంది వారం తరువాత వర్షాల యొక్క అగ్నిమాపక శక్తిని ఎదురుచూస్తుండగా, వారు కూడా జాగ్రత్తగా ఉన్నారు ప్రభావం శోధన మరియు రెస్క్యూ ప్రయత్నాలలో అవపాతం ఉంటుంది: నవంబర్ 8 న మంటలు చెలరేగిన స్వర్గం మరియు బయటి ప్రాంతాల్లోని బూడిదలో వందలాది మంది శోధకులు మానవ అవశేషాల కోసం వెతుకుతూనే ఉన్నారు, శరీర సంఖ్య రోజువారీ పెరుగుతూ వచ్చింది. [సూచన] లో వర్షం పనికి ఆవశ్యకతను జోడించింది: ఇది మంటలను పడగొట్టడంలో సహాయపడగలదు, ఇది శకలాలు అవశేషాలను కడగడం మరియు బూడిదను మందపాటి పేస్ట్‌గా మార్చడం ద్వారా శోధనను అడ్డుకుంటుంది. మానవులు మరియు వారి పెంపుడు జంతువులు ఖచ్చితంగా కాలిపోయిన ప్రాంతాలలో నీరు నిలబడకుండా ఉండవలసి ఉంటుంది (ఇది ఇప్పటికే భూమిలో పడిపోయిన బూడిద నుండి రసాయనాలను కలిగి ఉంటుంది), పొగ ప్రాంతాలలో మీపై విషాన్ని కురిపించే ప్రక్రియ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు అర్జునుడిని హెచ్చరిస్తూ ఇలా అంటాడు: భూమిలోకి కూరుకుపోయిన రధ చక్రాన్నినేను పైకిలేపి తిరిగి నా రధాన్ని అధిరోహించేంతవరకూ యుద్ధాన్ని ఆపు, లేదంటే నేను నేలమీద నిలబడే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేస్తాను. అప్పుడు అనవసరంగా ఈ యుద్ధంలో సైన్యంతో పాటు పశు పక్ష్యాదులు కూడా మరణిస్తాయి. ఒకే ఒక అస్త్రంతో, సైన్యంతో పాటుగా పశుపక్ష్యాదులు కూడా మరణిస్తాయని కర్ణుడుఅన్నాడు. కేవలం అణుబాంబు వల్లే అది సాధ్యం. అంటే ఆ రోజులలో బ్రహ్మాస్త్రం అంటే అణుబాంబు అన్నమాట. 1945 లో మొదటిసారిగా అణుబాంబును పేల్చిన శాస్త్రవేత్త రాబర్ట్ ఒప్పెన్ హైమర్ ను అణుబాంబును కనిపెట్టిన మొదటివాడిగా మరియూ మొట్టమొదటిసారిగా పేల్చిన వ్యక్తిగా జర్నలిస్టులు పొగిడినప్పుడు, ఒప్పెన్ హైమర్ మహాభారతంలోని భగవద్ గీత లోని (X1,12) "దివి సూర్య సహస్రస్య......" అనే సంస్కృత పద్యాన్ని చదివి వినిపిస్తాడు. ఆ పద్యానికి అర్ధం, మహాభారత యుద్ధ సమయంలో వేయి సూర్యులకాంతీ మరియూ వేడీ జనించింది అని. మొత్తానికి ఒప్పెన్ హైమర్ చెప్పినదేమిటంటే, అణుబాంబుని తనకంటే కొన్ని వేలసంవత్సరాల క్రితమే భారతీయులు మహాభారత యుద్ధ సమయంలో ప్రయోగించారని. జపాన్ పై అణుబాంబు ప్రయోగం వెనుక జపాన్ దేశాన్ని భయపెట్టటం మరియూ లేదా ప్రపంచానికి అమెరికన్ అణుయుద్ధ శక్తిని పరిచయంచేయటమే నిజంగా కారణాలైనప్పుడు, హిరోషిమాపై వేసిన మొదటి బాంబు సరిపోతుందని చెప్తూ, ఆ తరువాత మూడు రోజులకు రెండో బాంబుని నాగసాకిపై ప్రయోగించటాన్ని ఒప్పెన్ హైమెర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. మాట్లాడితే భగవద్గీతను ప్రస్తావించటం, రెండో బాంబు అనవసరంగా వేసినందుకు కోపంతో అణుబాంబులను నిషేధించాలని పిలుపునివ్వటం లాంటి పనులు చేస్తుండటంతో, అప్పటి అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ ఇక ఎప్పటికీ ఒప్పెన్ హైమర్ తన కళ్ళబడకూడదని శ్వేతసౌధం అధికారులకు తాఖీదు కూడా ఇచ్చాడు.
Telugu News » Business » Here Are The Benefits Of LIC's New Children's Money Back Plan, Know All About This LIC Policy: అదిరిపోయే పాలసీ.. ప్రతీ నెలా రూ. 4500 పెట్టుబడి.. రూ. 20 లక్షలు రాబడి.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్‌ఐసీ) సామాన్యుల కోసం వివిధ రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. Lic Childrens Policy Ravi Kiran | Oct 04, 2022 | 5:15 PM ఎవ్వరైనా కూడా తమది, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కష్టపడుతుంటారు. అందుకోసం తాము సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని పలు చిన్న మొత్తాల పొదుపు పధకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఈ తరుణంలో కొందరికి.. ఏ పధకం ఎంత రాబడి ఇస్తుంది.? పెట్టుబడి ఎంత పెట్టాలి.? రాబడి ఎంత వస్తుంది.? పధకంలో చేరితే వచ్చే రిస్క్‌లేంటి.? లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్‌ఐసీ) సామాన్యుల కోసం వివిధ రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిల్లో కొన్ని తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వచ్చే పాలసీలు ఉన్నాయి. అందులో ఒకటే ‘ఎల్ఐసీ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్’. ఈ పధకంలో పెట్టుబడితే పెట్టారంటే.. మీకు అధిక మొత్తంలో రాబడి రావడమే కాదు.. మీ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మరి ఆ పాలసీ ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఎల్ఐసీ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్: ఈ ప్లాన్ అనేది ఒక మనీ బ్యాక్ ప్లాన్. మీ పిల్లల చదువు, పెళ్లి లాంటి అవసరాలకు ఈ పాలసీ ద్వారా మీరు డబ్బును దాచిపెట్టవచ్చు. అంతేకాకుండా ఈ పాలసీ టర్మ్ వ్యవధిలో పిల్లలకు రిస్క్ కవర్‌ను అందించడమే కాదు.. సర్వైవల్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. ఈ పాలసీని మీరు మీ పిల్లల పేర్ల మీద తీసుకోవచ్చు. వారి వయస్సు 6 నెలల నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి. మీ పిల్లలకు 18, 20, 22 సంవత్సరాలు వయస్సు వచ్చేటప్పటికి బీమా మొత్తంలో 20 శాతం పొందుతారు. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే మరణించినట్లయితే.. నామినీకి పెట్టుబడి పెట్టిన డబ్బు.. 105 శాతం రిటర్న్‌తో వస్తుంది. అలా కాకుండా టర్న్ ముగిసేవరకు పాలసీదారుడు బ్రతికే ఉంటే.. మొత్తం డబ్బు 40 శాతం బోనస్‌‌తో అందుతుంది. రూ. 20 లక్షల నిధిని ఎలా పొందొచ్చు.. ఈ పాలసీ ప్లాన్ కింద మీరు ప్రతీ నెలా రూ. 4500 డిపాజిట్ చేస్తే.. అలాగే పాలసీ వ్యవధి 12 సంవత్సరాలు అయి ఉంటే, మీరు సంవత్సరానికి రూ. 54 వేలు డిపాజిట్ చేసినట్లు లెక్క. అలాగే మొత్తం వ్యవధి కాలం చూసుకుంటే.. ఆ డబ్బు రూ.6 లక్షల 48 వేలకు చేరుతుంది. ఒకవేళ మీరు ఈ పాలసీని మరో 8 ఏళ్ల పాటు పొడిగించుకుని.. ఇదే మొత్తంలో పెట్టుబడి పెడితే.. చివరికి మీకు వచ్చే మొత్తం 40 శాతం బోనస్‌తో రూ. 20.2 లక్షలు పొందొచ్చు.
మేము ఎందుకు మరియు ఎలా ధన్యవాదాలు చెప్పగలమో చూడటం ద్వారా ప్రారంభిద్దాం. అప్పుడు, మేము దానిని ఉపాధ్యాయులకు వర్తింపజేస్తాము. మా ప్రశంసలకు అర్హురాలని మేము విశ్వసిస్తున్నవారికి కృతజ్ఞతలు చెప్పడం మరియు ప్రశంసలు కరుణ యొక్క నిజమైన ప్రదర్శన. రెండు పదాలు - “ధన్యవాదాలు” - మనం చెప్పగలిగే అతిచిన్న, శక్తివంతమైన ప్రకటనలలో ఒకటిగా మిళితం చేయండి. మేము విశ్వసించే వ్యక్తి నుండి ఆ పదాలను స్వీకరించడం వలన చెడు మానసిక స్థితిని ఆనందంగా మార్చవచ్చు. ఆ పదాలను చాలా చిత్తశుద్ధితో చెప్పడం వాస్తవానికి గ్రహీతను అదే చర్య లేదా ప్రవర్తన చేయమని ప్రోత్సహిస్తుంది, ఇది సానుకూల ఉపబలానికి ఒక ఉదాహరణ. (1) మనలో కొందరు ఇబ్బందికరతను అతిగా అంచనా వేస్తారు మరియు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేసే శక్తిని తక్కువగా అంచనా వేస్తారు. మేము సిగ్గుపడవచ్చు, కృతజ్ఞతలు చెప్పడం భయపడి ప్రతిఫలంగా సహాయం కోరినట్లు పొరపాటు అవుతుంది. ఈ ఆలోచనలను దారికి తెచ్చుకోవద్దు. వ్యక్తీకరణ చిత్తశుద్ధి ఉన్నంతవరకు కృతజ్ఞతలు చెప్పడం వల్ల కలిగే ప్రయోజనాలను తిరస్కరించడం లేదు. ప్రశంసల చిహ్నంగా మీ కృతజ్ఞతలు చెప్పడం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుందని పరిశోధనలో తేలింది. ఇది మీ ఆరోగ్యం, మానసిక స్థితి మరియు సాధారణ శ్రేయస్సుకి మంచిది. (2) 'రెండు పార్టీలు దీని నుండి ప్రయోజనం పొందుతుంటే, మన దైనందిన జీవితంలో మనం తరచూ అనుసరించాల్సిన చర్య ఇది ​​అని నేను భావిస్తున్నాను' టెక్సాస్ ఆస్టిన్ యొక్క మెక్‌కాంబ్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి అమిత్ కుమార్ రాశారు. గురువుకి కృతజ్ఞతలు చెప్పడం ఇప్పుడు, మీ పిల్లల “పాఠశాలలో తల్లిదండ్రులు” - ఉపాధ్యాయులను తీసుకుందాం. మీ పిల్లల బోధన మరియు సంరక్షణ యొక్క గొప్ప పని చేస్తున్నప్పుడు అతను లేదా ఆమె ప్రశంసలు అర్హుడు. నేను చిత్రాలతో మిస్ అవుతున్నానని చెప్పే సూక్తులు మీ కృతజ్ఞతను చూపించడానికి అభినందన ఇవ్వడం సులభమైన మార్గం. అతను లేదా ఆమె మీ పిల్లల అభ్యాసానికి ఎలా సహాయం చేస్తున్నారనే దానిపై మీ ఆమోదాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. మీరు ప్రాధాన్యత చికిత్సను కోరుకోరు. మీ గమనిక అంటే మీ పిల్లవాడిని పాఠశాలలో అప్పగించగల వ్యక్తిని మీరు అభినందిస్తున్నారని అర్థం. సరళమైన సూటిగా “ధన్యవాదాలు” గమనిక చేస్తుంది. ఇలా: తల్లిదండ్రుల నుండి ప్రీస్కూల్ టీచర్‌కు ధన్యవాదాలు ఈ ఆలోచనలలో ఒకదానితో ప్రీస్కూల్ ఉపాధ్యాయునికి మద్దతు ఇవ్వండి మరియు వాటిని మీ లేఖలో చేర్చండి: “మేము, తల్లిదండ్రులు, అకౌంటెంట్లు, శాస్త్రవేత్తలు, వైద్యులు మరియు ఇంజనీర్లు కావచ్చు - కాని ఉపాధ్యాయులు చేసే త్యాగాల కంటే దేశ అభివృద్ధికి మరేమీ దోహదం చేయదు. ధన్యవాదాలు.' “పాఠశాల మీలో ఒక గురువును కనుగొని ఉండవచ్చు, కాని మా పిల్లవాడు మీలో ఒక హీరోని కనుగొన్నాడు. ధన్యవాదాలు. ” “ఉపాధ్యాయులను పిల్లల జీవితంలో అన్ని అంతరాలను మరియు పగుళ్లను నింపడం వల్ల వాటిని ఫిల్లర్లు అని పిలవాలి. మా పిల్లల జీవితాన్ని గుండ్రంగా మరియు పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. ” “మీ మాటలు మా పిల్లల భవిష్యత్తును వెలిగించే స్పార్క్‌లు. ధన్యవాదాలు.' “ప్రపంచం కోసం, మీరు ఒక వ్యక్తి, కానీ మా పిల్లలకు, మీరు ప్రపంచం! ధన్యవాదాలు, గురువు. ” మాకు కొన్ని సార్లు తెలుసు, మీరు మా స్వంత హాజరులో బిజీగా ఉన్నందున మీ స్వంత పిల్లలు మీ సంరక్షణ మరియు శ్రద్ధను కోల్పోయారు. మీ పిల్లలు మీరు ఎంత అద్భుతంగా ఉన్నారో తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము మరియు మీలాంటి వ్యక్తిని కలిగి ఉండటానికి కృతజ్ఞతతో ఉండాలని వారిని కోరుతున్నాము. నా బిడ్డ తన షెల్ నుండి బయటకు రావడానికి ప్రేరేపించినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆమె నిన్ను చాలా ప్రేమగా ప్రేమిస్తుంది, మరియు మీరు మాయాజాలంతో తయారయ్యారని ఆమె అనుకుంటుంది. ఆమెతో చాలా మంచిగా మరియు సహనంతో ఉన్నందుకు ధన్యవాదాలు. పిల్లల జీవితంలో నిజంగా మార్పు తెచ్చే మీలాంటి ఉపాధ్యాయులకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడు నిన్ను మరింత ఆశీర్వదిస్తాడు మరియు అద్భుతమైన పనిని కొనసాగించండి! మార్గదర్శక కాంతి అయినందుకు మరియు మా బిడ్డకు ఎల్లప్పుడూ మంచిగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీరు చేసే ప్రతిదానికి ధన్యవాదాలు. మీలాంటి ఉపాధ్యాయులు మిలియన్‌లో ఒకరు! చాలా ధన్యవాదాలు! (పిల్లల పేరు) కోసం ఇటువంటి ఆహ్లాదకరమైన మరియు విద్యా వాతావరణాన్ని సృష్టించినందుకు ధన్యవాదాలు. మేము దీన్ని నిజంగా అభినందిస్తున్నాము. 53 డౌన్‌లోడ్ చేయదగిన ధన్యవాదాలు చిత్రాలు గొప్ప గురువుగా ఉన్నందుకు ధన్యవాదాలు భావోద్వేగాలు మరియు కృతజ్ఞతతో నిండిన ఈ పేరాల్లో ఒకదాన్ని ప్రయత్నించండి. 'ఉపాధ్యాయులు బహుశా ప్రపంచంలోని అతి తక్కువ అంచనా వేసిన మరియు అత్యంత శక్తివంతమైన నిపుణులు. వారి పని వారు బోధించే పిల్లల జీవితాలపై మాత్రమే కాకుండా మొత్తం సమాజంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. తరాలను రూపొందించడానికి, మనస్సులను ప్రభావితం చేయడానికి మరియు ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చగల శక్తి వారికి ఉంది. మీ సహకారానికి ధన్యవాదాలు.' “మాలాంటి అంతర్ముఖ పిల్లల వ్యక్తిత్వం మీలాంటి గురువు రూపంలో ఒక సుందరమైన తోటమాలి చేత మొగ్గు చూపినప్పటి నుండి అందమైన సువాసనగల పువ్వులా వికసించింది. ధన్యవాదాలు. ” 'మా పిల్లలకు జీవిత విలువలను నేర్పడానికి మాకు డబ్బు చెల్లించకపోవచ్చు, కానీ మీ జీతాలు మీ పిల్లల జీవితాంతం మా పిల్లల మనస్సులలో ప్రతిధ్వనిస్తాయని భావించి మీ జీతాలు చాలా తక్కువ. మా బిడ్డను బాగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. ” 'మా స్వంత పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు సులభమైన పని. వారు తమ త్యాగాలన్నిటికీ తమ సొంత రక్తం చక్కని యువతీ యువకులుగా ఎదగడం చూసి ఆనందం పొందుతారు. ఉపాధ్యాయులకు కఠినమైన ఉద్యోగాలు ఉన్నాయి. వారి ప్రతిఫలం పిల్లల జీవితాలలో ఒక చిన్న మార్పును కలిగిస్తుందనే ఆశతో పరిమితం చేయబడింది, మంచి మానవులుగా ఉండటానికి వారికి సహాయపడుతుంది. మీ నిస్వార్థ త్యాగాలకు ధన్యవాదాలు. ” “అద్భుతమైన ఉపాధ్యాయునిగా, మంచి ఉపాధ్యాయులందరికీ మంచి తల్లిదండ్రుల లక్షణాలు ఉన్నాయని మీరు గ్రహించలేరు. మంచి తల్లిదండ్రులుగా, మీలాంటి సున్నితమైన బోధనా లక్షణాలు మాకు లేవని మేము గ్రహించాము. మా బిడ్డను బాగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. ” మీ పిల్లవాడు మీతో ఉన్నప్పుడు విద్యార్థిత్వాన్ని అనుభవించినందుకు మేము కృతజ్ఞతలు. నిజమే, ఇది మన బిడ్డలో గొప్పతనాన్ని ఆకృతి చేసింది, మనం have హించిన దానికంటే ఎక్కువ. నేను ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పకపోవచ్చు, కాని మా పిల్లలకు మీ సహాయం మరియు మార్గదర్శకత్వం చాలా ప్రశంసించబడింది. అటువంటి ప్రతిభావంతులైన, తెలివైన మరియు దయగల వ్యక్తులుగా ఎదగడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. తల్లిదండ్రులుగా మీరు మా పనిని చాలా సులభం చేస్తున్నారు. ధన్యవాదాలు మరియు మేము మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాము! నా బిడ్డకు మార్గనిర్దేశం చేసినందుకు మరియు మీ తరగతిని [అతనికి / ఆమెకు] నేర్చుకోవడానికి మరియు యవ్వనంలోకి ఎదగడానికి సౌకర్యవంతమైన ప్రదేశంగా మార్చినందుకు మీకు అర్హమైన క్రెడిట్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మా పిల్లలకి లభించే విద్యకు ధర ట్యాగ్ పెట్టడం అసాధ్యం ఎందుకంటే ఉపాధ్యాయుడిగా మీ మార్గదర్శకత్వం నిజంగా అమూల్యమైనది. ధన్యవాదాలు. పాఠశాల మీలో ఒక గురువును కనుగొని ఉండవచ్చు, కాని మా పిల్లవాడు మీలో ఒక హీరోని కనుగొన్నాడు. ధన్యవాదాలు! తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయునికి ధన్యవాదాలు లేఖ ఉపాధ్యాయుని చాలా సులభం కాదు. మీ పిల్లల గురువుకు ధన్యవాదాలు. “మంచి గురువు అంటే తల్లిదండ్రులు ఎప్పటికీ ఉండలేరు. ధన్యవాదాలు, ఒకటి అయినందుకు. ” 'మా చిన్న చిన్న కలలను ఇచ్చినందుకు ధన్యవాదాలు.' “మీరు చెప్పే ప్రతి పదం, మీరు తీసుకునే ప్రతి తరగతి, మీరు గ్రేడ్ చేసే ప్రతి పేపర్ - జీవితాలను మారుస్తుంది. మా పిల్లలకు గొప్ప గురువుగా ఉన్నందుకు ధన్యవాదాలు. ” “మీలాంటి అద్భుతమైన వ్యక్తి వల్ల నా బిడ్డ మంచి వ్యక్తి అయ్యాడు. ధన్యవాదాలు. ” 'మా పిల్లలు జీవితంలోని ప్రతికూల ప్రభావాల నుండి రక్షించబడ్డారు, ఎందుకంటే మీలాంటి ఉపాధ్యాయులు వారి ప్రేమను టన్నులలో కాకుండా oun న్సులకే కాకుండా స్నానం చేస్తారు. ధన్యవాదాలు. ” “గూగుల్, వికీపీడియా, వికీహో, పదిహేడు మరియు ఎన్సైక్లోపీడియాస్ మీ పిల్లల వంటి అద్భుతమైన ఉపాధ్యాయుల కారణంగా మా పిల్లల జీవితంలో స్థానం లేదు. మా పిల్లల వన్-స్టాప్ హెల్ప్‌లైన్ అయినందుకు ధన్యవాదాలు. ” ప్రియమైన మిస్టర్ / శ్రీమతి. …, ఈ సంవత్సరం మీరు చేసిన కృషికి ధన్యవాదాలు. (పిల్లల పేరు) పాఠశాలను ప్రేమిస్తుంది మరియు ఎందుకు చూడటం సులభం. మీరు పాఠాలు అందించే మరియు పాల్గొనడాన్ని ప్రోత్సహించే డైనమిక్ మార్గం గురించి మేము విన్నాము మరియు మా కుమార్తె / కొడుకు చాలా నేర్చుకుంటున్నందుకు సంతోషిస్తున్నాము. మిగిలిన విద్యా సంవత్సరంలో ఆనందించండి. మీరు అద్భుతమైన పని చేస్తున్నారు! మేము ఒక అద్భుతమైన గురువుగా మీకు ప్రశంసలతో మరియు మా పిల్లల మానవ భావాలను తాకిన మీకు కృతజ్ఞతతో తిరిగి చూస్తాము. పాఠ్యాంశాలు చాలా అవసరమైన ముడిసరుకు, కానీ పెరుగుతున్న మొక్కకు మరియు వాటి ఆత్మకు వెచ్చదనం చాలా ముఖ్యమైన అంశం. మీరు గురువుగా ఉండాలి - దయగల, దయగల, రోగి, తెలివైన మరియు మరెన్నో. అద్భుతమైన విద్యావేత్త అయినందుకు ధన్యవాదాలు! మీలాంటి ఉపాధ్యాయులను కనుగొనడం అంత సులభం కాదని మాకు తెలుసు. మీ సమయం, మీ సహనం, పొడి విషయాన్ని ఆసక్తికరంగా మార్చగల మీ సామర్థ్యాన్ని మేము అభినందిస్తున్నాము. మా పిల్లలు ఎదగడానికి మీరు చేసిన అన్ని అదనపు ప్రయత్నాలకు మరియు వారు ఎవరో వారు సహాయపడటానికి మీరు వారిని ఎదుర్కోవటానికి ప్రోత్సహించే సవాళ్లకు ధన్యవాదాలు. చిత్రాలతో ఉపాధ్యాయుల కోసం ధన్యవాదాలు గమనిక మునుపటి8 లో 1 తరువాత నొక్కండి / స్వైప్ చేయండి మునుపటి8 లో 1 తరువాత నొక్కండి / స్వైప్ చేయండి తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు సందేశాలు మీరు గురువును వ్యక్తిగతంగా సందర్శించలేకపోతే మా సందేశాలలో ఒకదాన్ని పంపండి. 'సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, కానీ ఉపాధ్యాయుడి స్ఫూర్తిదాయకమైన పదాల శక్తిని ఏదీ భర్తీ చేయదు.' 'సంవత్సరాలు గడిచేకొద్దీ, సాంకేతికత మారుతుంది, సమాజం మారుతుంది మరియు విద్య మారుతుంది ... కానీ స్థిరంగా ఉండే ఒక విషయం మంచి గురువు యొక్క విలువ. ఒకటి అయినందుకు ధన్యవాదాలు. ” “తల్లిదండ్రులుగా, కొన్నిసార్లు మేము ఆందోళన చెందుతాము ఎందుకంటే మా పిల్లవాడు సలహా మరియు మార్గదర్శకత్వం కోసం మా వద్దకు ఎప్పుడూ రాడు. మీ పిల్లవాడు సాధ్యమైనంత ఉత్తమమైన మూలం నుండి సలహాలు మరియు మార్గదర్శకాలను కోరుతున్నారని మనమే గుర్తుచేసుకున్నప్పుడు మా చింతలు త్వరలోనే విశ్రాంతి తీసుకుంటాయి. ధన్యవాదాలు. ” “తల్లిదండ్రులుగా, మేము మా బిడ్డకు ఇంట్లో అన్నింటికన్నా ఉత్తమమైనదాన్ని ఇస్తాము. మా పిల్లవాడు పాఠశాలలో అన్నింటికన్నా ఉత్తమమైనదాన్ని పొందుతారని మాకు తెలుసు కాబట్టి మేము సులభంగా విశ్రాంతి తీసుకుంటాము - మీలాంటి అద్భుతమైన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. ” 'మీరు మా పిల్లలను బాగా రుచికోసం చేసారు, ఇప్పుడు వారు వాస్తవ ప్రపంచంలో బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, మేము అన్ని ప్రయత్నాలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాము!' విద్యా సంవత్సరం ఇప్పుడు ముగిసింది. మీ తరగతిలోని నా / ఆమె పాఠశాల సంవత్సరంలో మీరు నా పిల్లవాడికి ఇచ్చిన మీ అంకితభావం మరియు సహనానికి నా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ధన్యవాదాలు! మేము మా పిల్లల చాలా మంది ఉపాధ్యాయులను కలుసుకున్నాము మరియు నిజంగా, మీరు అత్యుత్తమంగా ఉన్నారు. ప్రత్యేకంగా ఉన్నందుకు ధన్యవాదాలు, ముఖ్యంగా మా పిల్లలకి. మీరు వారి తల్లిదండ్రులు కానప్పటికీ, మీ విద్యార్థుల పట్ల మీ నిజమైన ఆందోళన, ప్రేమ మరియు అహంకారాన్ని నేను అనుభవించగలను. మీరు వారికి అడుగడుగునా ఉన్నారు. మీరు వాటిని సాధించడంలో వారికి సహాయపడతారు మరియు వారు ఏమి చేయగలరో మీరు వారిని విశ్వసించేలా చేస్తారు. మీరు అర్థం చేసుకోండి మరియు వినండి. మీలాంటి గురువును నిజంగా ప్రేమించి, వారిని పట్టించుకునే వారు చాలా అదృష్టవంతులు. మీరు చేసే ప్రతిదానికి ధన్యవాదాలు! కొత్త పనులను అన్వేషించడానికి నా బిడ్డకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు - మీరు ఇంత అద్భుతమైన వ్యక్తి! ఈ సంవత్సరం మీరు (పిల్లల పేరు) చేసిన ప్రతిదానికీ మేము చాలా కృతజ్ఞతలు. 25 ఉత్తమ యానిమేటెడ్ ధన్యవాదాలు GIF లు ఉపాధ్యాయ ప్రశంసలకు ధన్యవాదాలు మీకు తెలిసిన ఉత్తమ ఉపాధ్యాయుల కోసం ఇక్కడ మాకు కొన్ని కోట్స్ ఉన్నాయి. “ఒక ఉపాధ్యాయుడు పొందగలిగే అతి పెద్ద అభినందన ఏమిటంటే, ఒక విద్యార్థి ఇంటికి వెళ్లి,‘ అమ్మ నాకు పాఠశాలలో గొప్ప రోజు వచ్చింది ’అని చెప్పినప్పుడు, మా బిడ్డ ప్రతిరోజూ అలా చేస్తాడు. ధన్యవాదాలు. ” 'మా పిల్లలకు చాలా అవసరమైన సలహాలు ఇవ్వడం కోసం, ఈ రోజు యువతకు అవగాహన కల్పించడం కోసం, భవిష్యత్ తరాన్ని రూపొందించడం కోసం, కోల్పోయిన మా పిల్లలను చూపించడం కోసం. త్యాగాలు సమృద్ధిగా చేసినందుకు, నిస్వార్థంగా ఒక వృత్తిని చేపట్టినందుకు, తల్లిదండ్రులను తేలికగా he పిరి పీల్చుకున్నందుకు, చాలా దోషరహిత ఉపాధ్యాయుడిగా ఉన్నందుకు - ధన్యవాదాలు. ” “పిల్లలను మంచి పాఠశాలల్లో పెట్టడం కంటే, తల్లిదండ్రులు మీలాంటి మంచి ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టడం గురించి ఆలోచించాలి. ప్రతిదానికి ధన్యవాదాలు. ” “ఉపాధ్యాయులందరూ మీలాగే ఉంటే, ప్రతి బిడ్డ సరైన విలువలు మరియు ప్రవర్తనతో బాగా చదువుతారు. ధన్యవాదాలు, మామ్! ” “మీరు మా బిడ్డను ప్రతి అవకాశాన్ని దక్కించుకోవాలని ప్రోత్సహిస్తారు. ఆ అభ్యాసం వారిని జీవితంలో విజయవంతం చేస్తుంది. ధన్యవాదాలు!' మీ గురించి ఇలాంటి మంచి విషయాలు విన్నప్పుడు పాఠశాల సంవత్సరం కూడా ప్రారంభమయ్యే ముందు. జనాదరణ పొందిన అభిప్రాయం ఆధారంగా, నేను ఈ సంవత్సరం గొప్ప విషయాలను expected హించాను - మరియు నేను నిరాశపడలేదు. (పిల్లల పేరు) మీ యానిమేటెడ్ కథ చెప్పడం నుండి మీ ఫన్నీ డాగ్ కథల వరకు ఆట స్థలంలో మీ దయ వరకు మీ తరగతి గురించి చెప్పడానికి ఎల్లప్పుడూ సానుకూల విషయాలు ఉంటాయి. మా పిల్లవాడు గొప్ప విద్యను పొందడమే కాకుండా, అతను / ఆమె పాఠశాలలో కూడా సంతోషంగా ఉన్నారని తెలుసుకోవడం చాలా ఓదార్పునిస్తుంది. మీ పిల్లల భద్రతపై నిఘా ఉంచడానికి మరియు నేను దూరంగా ఉన్నప్పుడు వారు సంతోషంగా మరియు వినోదభరితంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి మీలాంటి వారు చుట్టూ ఉండటం చాలా ఓదార్పునిస్తుంది. పైన మరియు దాటి వెళ్ళినందుకు చాలా ధన్యవాదాలు. మీరు మా గురువు మాత్రమే కాదు, మీరు కూడా మా స్నేహితుడు, అధికారం మరియు గైడ్, అందరూ ఒకే వ్యక్తిగా చుట్టబడ్డారు. మీ మద్దతు మరియు దయ కోసం మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు తెలుపుతాము. మా బిడ్డ ఈ విషయాన్ని ప్రస్తావించడం మరచిపోవడం ఎంత సులభమో మాకు తెలుసు. కానీ, మీ బోధన దేనికోసం ఈ రోజు మా కృతజ్ఞతను మీకు చూపించాలని మేము కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం / సెమిస్టర్‌లో మీరు మా బిడ్డకు నేర్పించిన అన్ని విషయాల కోసం మేము మీకు చాలా కృతజ్ఞతలు. అర్థం చేసుకున్నందుకు మరియు ఎల్లప్పుడూ అతనికి / ఆమెకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. మీరు గొప్ప గురువు. ” ఉపాధ్యాయులకు నమూనా ధన్యవాదాలు గమనికలు రోల్ మోడల్‌గా ఉండడం ఏమిటో తల్లిదండ్రులకు ఖచ్చితంగా తెలుసు. ఉపాధ్యాయులు తరచూ సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉంటారు మరియు పిల్లలు ఎలా చూస్తారో తెలుసు. ఇలాంటి పదాలతో వాటిని గుర్తు చేయండి: “మీకు మిలియన్ ధన్యవాదాలు! నా పిల్లవాడు తన అభ్యాసానికి వచ్చినప్పుడు మెరుగుపడ్డాడని నేను గమనించాను. నా బిడ్డ ఇప్పుడు చిన్న పదబంధాలు మరియు పదాలను చదవగలడు. మీ అంకితభావం వల్ల అతని / ఆమె పెద్ద విజయాలు సాధించాయని నాకు తెలుసు. నా పిల్లల భవిష్యత్తును పోషించినందుకు చాలా ధన్యవాదాలు! ” “ధన్యవాదాలు, నా పిల్లల గురువు అయినందుకు గురువు (పేరు). నా బిడ్డ అతని / ఆమె విద్యావిషయక విషయానికి వస్తే ప్రస్తుతం పునాదిని నిర్మించే స్థాయిలో ఉన్నారని నాకు తెలుసు, కాని మీరు మంచి గురువు కాబట్టి, నా కొడుకు / కుమార్తె తెలుసుకోవలసిన చాలా విషయాలు మీకు విజయవంతంగా అందించబడ్డాయి. మీ విద్యార్థి (పేరు) యొక్క తల్లిదండ్రులుగా, నేను నిన్ను ఆరాధిస్తాను మరియు మీ మామ్ / సర్ కి కృతజ్ఞతలు! ” “ప్రతిరోజూ నేను నిన్ను ఎంతగా అభినందిస్తున్నానో మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా నర్సరీ పిల్లవాడికి ఉపాధ్యాయుడిగా నాకు తెలుసు, అంత తేలికైన పని కాదు కాని నా పిల్లవాడు నిన్ను ప్రేమిస్తాడు. నా కొడుకు / కుమార్తె తన / ఆమె ప్రతి చిన్న వయస్సులో తెలుసుకోవలసిన వాటిని నేర్పించినందుకు ధన్యవాదాలు. మీరు అద్భుతమైన మామ్ / సార్! ధన్యవాదాలు!' “ధన్యవాదాలు, గురువు! నా చిన్న పిల్లవాడికి మీలాంటి గురువు ఉన్నారని తెలుసుకోవడం చాలా బాగుంది. మీ నర్సరీ విద్యార్థులకు బోధించడంలో మీ అంకితభావం మరియు ప్రేమను నేను చూశాను మరియు నా బిడ్డ మీ తరగతిలో ఉన్నందుకు నేను చాలా ఆశీర్వదించాను. ధన్యవాదాలు, గురువు, మరియు మీరు మంచి పనిని కొనసాగించండి! ” 'జ్ఞానం విషయానికి వస్తే, మా పిల్లవాడు మిమ్మల్ని మాకన్నా ఎక్కువ కాకుండా వికీపీడియా కంటే ఎక్కువగా విశ్వసిస్తాడు. పరిపూర్ణ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో మా పిల్లలకు చదువుకున్నందుకు ధన్యవాదాలు. ” మీ సహనానికి మరియు రోజుకు ధన్యవాదాలు. మీరు తుడిచిపెట్టిన చాలా కన్నీళ్లకు, మీరు రక్షణగా పట్టుకున్న చిన్న చేతులకు, మీరు చదివిన అన్ని కథలకు, మీరు తుడిచిపెట్టిన మురికి పట్టికలకు మరియు మీరు ఇచ్చిన కౌగిలింతలకు ధన్యవాదాలు. మీ జ్ఞానం మరియు హృదయానికి మరియు మా పిల్లల కోసం మీరు చేసే అన్ని మధురమైన పనులకు ధన్యవాదాలు. నా బిడ్డ కోసం అక్కడ ఉన్నందుకు నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతాను. నా పిల్లల మానసిక సమస్యలపై చాలా శ్రద్ధ చూపినందుకు మరియు వాటిని నా దృష్టికి తీసుకురావడానికి వెనుకాడనందుకు ధన్యవాదాలు. మీరు అద్భుతమైన గురువు! మా పిల్లలకు గురువుగా ఉన్నందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము, ఎందుకంటే పిల్లలను బాగా చదువుకునే వారు తల్లిదండ్రుల కంటే గౌరవించబడతారు, ఎందుకంటే ఇవి జీవితాన్ని మాత్రమే ఇచ్చాయి, బాగా జీవించే కళ. మీ పిల్లలు ఈ సంవత్సరం ఇప్పటివరకు వచ్చారు, మీ మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ఈ సంవత్సరం మిమ్మల్ని ఉపాధ్యాయుడిగా సంపాదించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మా పిల్లవాడు మీ తరగతిని మొదటి నుంచీ ప్రేమిస్తున్నాడు మరియు ఎప్పుడూ విసుగు చెందలేదు. మీరు ఆమె / అతన్ని వ్యవస్థీకృతం చేయడానికి, ప్రేరేపించడానికి మరియు అన్నింటికంటే నేర్చుకోవటానికి ఆసక్తి కనబరిచారు, ఇది చిన్న ఫీట్ కాదు. కుటుంబం మొత్తం ధన్యవాదాలు! తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు మీ బిడ్డను అర్థం చేసుకోవడానికి అతను లేదా ఆమె చేసిన ప్రయత్నాలను మీరు చూస్తున్నారని ఉపాధ్యాయుడికి తెలియజేయండి. 'మా కుమార్తె తన మధ్యంతర ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయం చేసినందుకు మేము ఎంత కృతజ్ఞతతో ఉన్నామో మీకు తెలియదు. ఆమె కష్టపడి చదివి ఉండవచ్చు, కానీ ఆమె పురోగతికి క్రెడిట్ ఆ తరగతులకు వెళ్ళదని, మీలాంటి సహాయక ఉపాధ్యాయుడికి అని మాకు తెలుసు. ” 'మా కుమార్తె పొందే విద్యకు ధర ట్యాగ్ పెట్టడం అసాధ్యం ఎందుకంటే ఉపాధ్యాయుడిగా, మీ మార్గదర్శకత్వం నిజంగా అమూల్యమైనది. ధన్యవాదాలు.' 'మా కుమార్తెను విశ్వసించినందుకు మరియు ఆమె తన సొంత సామర్థ్యాలను విశ్వసించటానికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు.' 'మేము సెలవులో ఉన్నప్పుడు మా కుమార్తెకు ప్రపంచంలోనే ఉత్తమ ఉపాధ్యాయుడు ఉన్నారని మాకు తెలుసు మరియు ఆమె‘ అమ్మ నేను పాఠశాలకు వెళ్లడం మిస్ అయ్యాను ’అని చెప్పింది. 'సంవత్సరాలు గడిచేకొద్దీ, సాంకేతికత మారుతుంది, సమాజం మారుతుంది మరియు విద్య మారుతుంది ... కానీ స్థిరంగా ఉండే ఒక విషయం మంచి గురువు యొక్క విలువ. ఒకటి అయినందుకు ధన్యవాదాలు. ” ఏదో విధంగా, మీరు విద్యార్థుల కోసం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్రను స్వీకరించారు. రెండింటినీ బాగా చేసినందుకు ధన్యవాదాలు అని మేము అంటున్నాము. మా బిడ్డ దానికి మంచిది. ఉపాధ్యాయునిగా, ఇతరులను ముందుకు తీసుకెళ్లడానికి మరియు వారి ఫ్యూచర్లకు మంచి అవకాశాలను ఇవ్వడానికి మీరు మీలో ఉత్తమమైనదాన్ని ఇస్తారు. మా పిల్లవాడు మీ తరగతిలో ఉండటానికి మరియు అతని / ఆమె గురువుగా మిమ్మల్ని కలిగి ఉన్న అద్భుతాన్ని అనుభవించడానికి మేము చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. మా పిల్లలకు మార్గనిర్దేశం చేయడం మరియు సరైనది లేదా తప్పు ఏమిటో గ్రహించడంలో వారికి సహాయపడటం, వారి కలలను సాధించాల్సిన అవసరం ఏమిటో వారికి నేర్పించడం, మీ తరగతి గదుల్లో ప్రతి ఒక్కరూ స్వాగతం పలకడం, రోజువారీ త్యాగాలు చేయడం, మా పిల్లలను సురక్షితంగా ఉంచడం మరియు తల్లిదండ్రులను అనుమతించడం కోసం వారు పాఠశాలలో ఉన్నప్పుడు కొంచెం తేలికగా he పిరి పీల్చుకోండి, భారీ ధన్యవాదాలు! నా రోజులను ఒత్తిడి లేకుండా చేసినందుకు మరియు నేను పనిలో ఉన్నప్పుడు నా బిడ్డను చూసుకున్నందుకు ధన్యవాదాలు. అది నాకు ఎంత అర్థం అవుతుందో మీకు తెలియదు. చాలా కృతజ్ఞతలు! పిల్లవాడిని మంచి పాఠశాలలో ఉంచడం పిల్లవాడిని గొప్ప గురువుగా గుర్తించడంతో ఎప్పుడూ పోల్చలేము. మేము చాలా ఆశీర్వదిస్తున్నాము, మీరు మా బిడ్డను మీ విద్యార్థిగా అంగీకరించారు. ధన్యవాదాలు! 64 ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చిన్నప్పటి నుండి ఉపాధ్యాయునికి చిన్న ధన్యవాదాలు సానుకూల, సృజనాత్మక మరియు ఫన్నీ ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ వారి ఆరోపణలను ప్రేరేపిస్తారు. ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు చెప్పడానికి మీ పిల్లలకి కొన్ని హృదయపూర్వక పదాలు రాయడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. “గత విద్యా సంవత్సరంలో మీరు నాకు ఇచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మీ అంతులేని మద్దతు లేకుండా నేను ఏమి చేస్తానో నాకు తెలియదు మరియు మీకు తగినంత కృతజ్ఞతలు చెప్పలేను. ” “మీలాంటి ఉపాధ్యాయులు అమరత్వం పొందాలి, తద్వారా మేము నిజంగా విలువైన విద్యను ఎప్పటికీ పొందగలం. ధన్యవాదాలు. ” “గురువు, మీరు అద్భుతమైన వ్యక్తి అని మీకు చెప్పడానికి సంవత్సరంలో అత్యంత అద్భుతమైన సమయం. మా పాఠాలను ఆసక్తికరంగా మరియు సరదాగా చేయడానికి మీరు చేసిన కృషికి ధన్యవాదాలు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంతోషకరమైన సెలవుదినం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ” “మీరు నా గురువు మాత్రమే కాదు, మీరు నా గైడ్, నా స్నేహితుడు మరియు నా రెండవ తల్లిదండ్రులు. మీ దయ, ప్రేమ మరియు మద్దతు కోసం నేను కృతజ్ఞుడను మరియు ఎల్లప్పుడూ ఉంటాను. ధన్యవాదాలు!' 'మీరు ఉత్తమ గురువు అని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు మిగతావాటిలో నిలబడండి. దయచేసి మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ నా కృతజ్ఞతను అంగీకరించండి. నా జీవితంలో మీలాంటి అద్భుతమైన గురువును కలిగి ఉండటం నాకు చాలా ఆశీర్వాదం. ధన్యవాదాలు.' నేను మిమ్మల్ని గురువుగా కలిగి ఉండకపోతే, నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు. మీకు తెలియకపోవచ్చు, కానీ మీ తరగతులు నా కలలను అనుసరించే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. దానికి ధన్యవాదాలు మరియు మీరు ఎప్పటికీ నా హృదయంలో ఉంటారని తెలుసుకోండి. మీ తరగతిలో ఉంచడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు ప్రతిరోజూ నన్ను ఆశ్చర్యపరిచారు మరియు ప్రేరేపించారు మరియు దాని కోసం, నేను నిజంగా కృతజ్ఞతతో ఉన్నాను ఎందుకంటే మీరు నిజంగా అద్భుతమైన గురువు. నా గురువు, నేను మీ నుండి ABC ల కంటే చాలా ఎక్కువ నేర్చుకున్నాను. మీరు ఎల్లప్పుడూ శ్రద్ధ వహించినందున, మీరు మరింత పరిజ్ఞానం మరియు మంచి వ్యక్తిగా ఉండటానికి నాకు సహాయం చేసారు. ధన్యవాదాలు. మీరు నాకు ఇచ్చిన మార్గదర్శకత్వం మరియు ప్రేరణకు నేను ఎంత కృతజ్ఞతతో ఉన్నానో వివరించడానికి పదాలు సరిపోవు. నాకు తెలుసు, ఉపాధ్యాయుడిగా ఉండటం అంత సులభం కాదు, కానీ మీరు మీ విద్యార్థులను మేము ఎల్లప్పుడూ ఆదరించాము మరియు మేము మీ స్వంత పిల్లల్లాగే చూసుకున్నాము. అన్ని పనికి ధన్యవాదాలు. నేను చూస్తున్న వారిలో మీరు ఇప్పటివరకు ఒకరు. మీరు అద్భుతమైన మరియు ప్రతిభావంతులైన గురువు మాత్రమే కాదు, మీ విద్యార్థులకు రోల్ మోడల్ కూడా. ధన్యవాదాలు! తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయులకు ప్రశంస పదాలు ఈ సరళమైన ఆలోచనలు గురువును ప్రేరేపించగలవు. కొన్ని ప్రయత్నించండి. 'తల్లిదండ్రులుగా మేము మా పిల్లల విజయాలకు క్రెడిట్ పొందినప్పుడల్లా‘ మా బిడ్డకు ఉత్తమ గురువు ఉన్నారు ’అని అంటున్నాము, మా పిల్లలలో ఉత్తమమైన వాటిని తెచ్చినందుకు ధన్యవాదాలు.” 'తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైన విలువలను ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా, వారు చివరికి యువకులుగా పెరుగుతారు, వారి వ్యక్తిత్వాలు మీలాంటి ఉపాధ్యాయులచే రూపొందించబడతాయి. ఈ రోజు మనం మీరు మా బిడ్డను చూసుకున్న విధానానికి కృతజ్ఞతలు చూపించాలనుకుంటున్నాము, మీరు నిజంగా శ్రద్ధ వహిస్తున్నారని మాకు తెలుసు ఎందుకంటే అతను పాఠశాల నుండి తిరిగి వచ్చిన ప్రతిసారీ అతను నవ్విస్తాడు. ధన్యవాదాలు. ” “తల్లిదండ్రులుగా, మేము మా బిడ్డకు ఇంట్లో అన్నింటికన్నా ఉత్తమమైనదాన్ని ఇస్తాము. మా పిల్లవాడు పాఠశాలలో అన్నింటికన్నా ఉత్తమమైనదాన్ని పొందుతారని మాకు తెలుసు కాబట్టి మేము సులభంగా విశ్రాంతి తీసుకుంటాము - మీలాంటి అద్భుతమైన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. ” 'తల్లిదండ్రులుగా, మీరు మా కంటే మా బిడ్డపై పెద్ద ప్రభావం చూపినందున మేము కోల్పోయాము. కానీ ఇది ఒక రేసు, మనం ఓడిపోయినందుకు సంతోషంగా ఉంది. మా పిల్లవాడికి ఉత్తమ పాఠాలు అందించినందుకు ధన్యవాదాలు. ” “మీలాంటి గొప్ప ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ ఫాన్సీ డిగ్రీలు మరియు అర్హతలు కలిగి ఉండరు. వారు ఒక పెద్ద హృదయాన్ని కలిగి ఉంటారు మరియు ఒక సమయంలో ఒక పిల్లవాడిని ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చాలనే కోరిక కలిగి ఉంటారు. ధన్యవాదాలు.' మా పిల్లవాడు ఈ సంవత్సరం మిమ్మల్ని ఒక గురువుగా పొందాడని మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఖచ్చితంగా ఉపాధ్యాయ విభాగంలో జాక్‌పాట్‌ను కొట్టాము! మీ గురువుగారికి మేము మీకు ఇవ్వదలచిన అన్ని కృతజ్ఞతలు ఏ కార్డును కలిగి ఉండదు. మా పిల్లలకు ఉపాధ్యాయుడిగా మరియు స్నేహితుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీ బోధన బహుమతిని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు! మీరు మా పిల్లల కోసం పెట్టుబడి పెట్టిన చెమట మరియు కన్నీళ్లకు ధన్యవాదాలు. మీరు మీ పే చెక్కుకు మించి వెళ్లారు. వాస్తవానికి, మీకు తగినంత తిరిగి చెల్లించగల మొత్తం లేదు. నేను నా [కొడుకు / కుమార్తె] నుండి గంటల తరబడి దూరంగా ఉన్నప్పుడు మీ మద్దతు నాకు ఎంత ఓదార్పునిచ్చిందో మీరు imagine హించలేరు. నేను దూరంగా ఉన్నప్పుడు నాకు సుఖంగా ఉన్నందుకు ధన్యవాదాలు! ఫన్నీ గురువారం చిత్రాలు మీమ్స్ అప్‌లిఫ్టింగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్ గిఫ్ ఫన్నీ లైంగిక మీమ్స్ ప్రస్తావనలు: సానుకూల ఉపబల అనుకూలమైన ప్రవర్తనలకు సహాయపడుతుంది. (2020). వెరీవెల్ మైండ్. https://www.verywellmind.com/what-is-positive-reinforcement-2795412#:~:text=In%20operant%20conditioning%2C%20positive%20reinforcement,or%20behavior%20will%20be%20strengthened. డుచార్మే, జె. (2018, ఆగస్టు 31). మీరు ఎందుకు ఎక్కువ వ్రాయాలి ధన్యవాదాలు గమనికలు. సమయం; సమయం. https://time.com/5383208/thank-you-notes-gratitude/ ఇంకా చదవండి: 53 డౌన్‌లోడ్ చేయదగిన ధన్యవాదాలు చిత్రాలు 25 ఉత్తమ యానిమేటెడ్ ధన్యవాదాలు GIF లు 64 ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 6షేర్లు Pinterest ఆసక్తికరమైన కథనాలు యాక్టివిజన్ క్షమాపణలు చెప్పింది మరియు కాల్ ఆఫ్ డ్యూటీ: వాన్‌గార్డ్ నుండి సున్నితమైన ఉపయోగాలతో ఖురాన్ పేజీలను తీసివేస్తుంది ది క్రౌన్ సీజన్ 5: ఇమెల్డా స్టాంటన్ పోషించిన క్వీన్ ఎలిజబెత్ II మొదటి లుక్ జోర్డాన్ పీలే యొక్క కొత్త చిత్రం నోప్ అని పిలుస్తారు, ఈ చిత్రం యొక్క పోస్టర్ కూడా రివీల్ చేయబడింది కో-ఆప్ మోడ్ లేకుండా Halo Infinite విడుదల చేయబడుతుంది ఫార్ క్రై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉబిసాఫ్ట్‌ను విడిచిపెట్టాడు మరియు అతని నిష్క్రమణ సాగాలోని తదుపరి గేమ్ యొక్క మొదటి వివరాలను వెల్లడిస్తుంది ఎడిటర్స్ ఛాయిస్ వినోదం నియర్, ఫైనల్ ఫాంటసీ, కింగ్‌డమ్ హార్ట్స్, డ్రాగన్ క్వెస్ట్ మరియు మరిన్ని వీడియో గేమ్‌ల సంగీతంతో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి వినోదం The Witcher: Nightmare of the Wolf దాని కొత్త పోస్టర్ మరియు ట్రైలర్‌తో ఇక్కడ ఉంది వినోదం యూఎస్‌బీతో ఉత్తర కొరియాలోకి స్క్విడ్ గేమ్‌ను స్మగ్లింగ్ చేసిన స్మగ్లర్‌కు మరణశిక్ష, కొనుగోలు చేసిన విద్యార్థికి జీవిత ఖైదు, పాఠశాల సిబ్బందిని గనిలోకి తరిమేస్తున్నారు వినోదం Ubisoft ప్రిన్స్ ఆఫ్ పర్షియా స్థితిని అప్‌డేట్ చేస్తుంది: ది సాండ్స్ ఆఫ్ టైమ్ రీమేక్, ఇది ఇంకా అభివృద్ధిలో ఉంది
ఆర్టిస్టుగా, కార్టూనిస్టు గా నాలుగు దశాబ్దాల పత్రికా జీవితం సురేంద్ర ది. 1996 సంవత్సరం నుండి ‘ది హిందూ ‘ నేషనల్ డైలీలో కార్టూన్ ఎడిటర్ గా వున్నారు సురేంద్ర. నవ తెలంగాణా పత్రిక ప్రతీ యేటా బహుకరించే ‘శేఖర్ స్మారక ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డ్ ‘ ను 2019 సంవత్స్రానికి గాను కార్టూనిస్ట్ సురేంద్ర నేడు అందుకోనున్నారు. ఈ సందర్భంగా కార్టూనిస్ట్ సురేంద్ర పరిచయం 64కళలు.కాం పాఠకుల కోసం…. రామకృష్ణా రెడ్డి, చిన్నమ్మ దంపతులకు 1962లో హనుమనగుత్తి, కడపజిల్లాలో జన్మించిన సురేంద్ర చదివింది బియస్సీ. వీరి పూర్తి పేరు సురేంద్రనాద్ రెడ్డి. సురేంద్ర కార్టూనిస్టుగా మారడం అన్నది యాదృచ్ఛికంగా జరిగింది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సర్ఎడిటర్‌గా ఉద్యోగం రావడంతో సురేంద్ర తండ్రి శ్రీరామకృష్ణారెడ్డి తన కుటుంబాన్ని 1978లో కడపనుండి విజయవాడకు తరలించారు. అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతున్న సురేంద్ర కు మామూలు పాఠ్యాంశాల కంటే పాఠ్యేతర విషయాలపైనే ఎక్కువగా దృష్టి వుండేది. తన తండ్రి రామకృష్ణారెడ్డి మంచి రచయితే కాక ఆంధ్రజ్యోతి వారపత్రికకు సర్ఎడిటర్ కూడా కావడంతో విజయవాడలోని వారింటికి చాసో, పెద్దిబొట్ల సుబ్బరామయ్య, వేగుంట మోహన ప్రసాద్ ఇత్యాది ప్రఖ్యాతకవులు, సాహితీవేత్తలు వస్తుండడంతో వారిని చూడడమే కాక వారి యొక్క సంభాషణలను వినే అవకాశం కూడా సురేంద్ర కు కలిగింది. అంతేకాక శేఖర్, అరుణ్, రామకృష్ణ, తలసీరాం, శంకు, బాలి, రవిశంకర్, రాగతిపండరి వంటి వారి కార్టూనిస్టుల కార్టూన్లను సురేంద్ర తండ్రిగారైన శ్రీరామకృష్ణారెడ్డి సెలక్ట్ చేస్తూ వుండడంతో ప్రత్యక్షంగా వివిధ కార్టూనిస్ట్ యొక్క ఒరిజనల్ కార్టూన్లను చూసే అవకాశం కూడా కలగడంతో క్రమక్రమంగా సురేంద్ర కు కార్టూన్లపై ఆశక్తి ఏర్పడింది. స్ఫూర్తి: ఆ రోజుల్లో ప్రముఖ చిత్రకారుడూ, కార్టూనిస్ట్ అయిన మోహన్ విశాలాంధ్ర దినపత్రికలో సర్ఎడిటర్ గానే కాక ఆర్టిస్ట్ గా కూడా పనిచేసేవారు. ఆర్టిస్ట్ గా విశాలాంధ్ర వారి పుస్తకాలకు ఆయన వేసే ముఖచిత్రాలు, ఆయన రాసే ఒక ప్రత్యేకమైన రాత సురేంద్ర ను బాగా ఆకర్షించేవి. అందుకేనేమో సురేంద్ర తొలినాళ్ళలో వేసిన కార్టూన్లపై మోహన్ ప్రభావం బాగా కనిపిస్తుంది. కానీ కాలక్రమంలో సురేంద్ర తనదైన సొంతశైలిని ఏర్పర్చుకున్నారు. అలాగే ఆరోజుల్లో విజయవాడ ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ఎదురుగా ఉన్న మైత్రి బుక్ హౌస్ లో మంచి-మంచి రంగుల బొమ్మలతో ఉండే చైనీస్ పుస్తకాలు సురేంద్రను బాగా ఆకట్టుకునేవి. అందుచేతనే సురేంద్ర ఎక్కువగా ఆ మైత్రి బుక్ హౌస్లో ఉండేవారు. మైత్రి యజమాని శ్రీ విశ్వేశ్వరరావుగారు సురేంద్రను తన పెట్టే ప్రతి బుక్ఎగ్జిబిషకూ తీసుకువెళ్లడమే గాక సురేంద్రలోని బొమ్మలపట్ల ఆసక్తిని గమనించి “బాలకుంచె” అని పేరు పెట్టి బాగా ప్రోత్సహించారు. మొదట్లో తండ్రి రామకృష్ణారెడ్డి ఆలోచనలు ఇస్తే వాటి ఆధారంగా వివిధ కార్టూనిస్టుల గీతల ప్రభావంతో కార్టూన్లు వేసేందుకు ప్రయత్నం చేసేవాడు సురేంద్ర. కాలక్రమంగా స్వంతంగా వేయడం, తన మొదటి కార్టూన్ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి తదితర పత్రికలలో తన కార్టూన్లు ప్రచురింపబడుతూ ఉండేవి. ఉద్యోగ ప్రస్థానం: జీవితంలో కొందరి మంచి మిత్రుల పరిచయాలు, సహవాసాలు మనిషి ఉన్నతికి ఎంతలా దోహదపడతాయో చెప్పడానికి గొప్ప ఉదాహరణ సురేంద్ర జీవితం. సురేంద్ర తొలిసారిగా తన ఉద్యోగ ప్రస్థావాన్ని తన మిత్రుడు శ్రీనివాస్ ప్రసాద్ కి స్వయానా బావగారు శ్రీ నిజం శ్రీరామూర్తిగారి సిపారస్ పై లేఅవుట్ ఆర్టిస్ట్ గా నెలకు రూ.250/-జీతంపై హైదరాబాద్ లోని శ్రీవినుకొండ నాగరాజు గారి “కమెండో” అన్న పత్రికలో ఉద్యోగం ప్రారంభించారు. హైదరాబద్ లో నివాసం, చాలీచాలని జీతం. ఈ సమయంలోనే పవిత్ర కూటమిలో ఒకరైన చిత్రకారుడు కాళ్ళ సురేంద్రను తన మరో మిత్రుడైన గులాంగౌస్ వద్దకు పంపించారు. కమెండోలో పనిచేసిన నాలుగునెలల కాలం గులాంగౌస్ దగ్గర గడిపితే ఆ తర్వాత ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న సురేంద్రను హైదరాబాద్లో అప్పటికే ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్న శ్రీ కె. లక్ష్మారెడ్డికి పరిచయం చేసి పనిదొరికేలా చేసింది ప్రఖ్యాత చిత్రకారుడు, కార్టూనిస్ట్ అయిన మోహన్. 1983లో సురేంద్ర ఆదివారం, బాలచంద్రిక వారపత్రికలకు బొమ్మలు, కార్టూన్లు వేసేవారు. అదే కాలంలో బాలల అకాడమీ బాలచంద్రికకు సంబంధించిన చొక్కాపు వెంకటరమణ పరిచయం. ఆదివారం వారపత్రిక అనంతరం 1984లో ఆంధ్రభూమికి సురేంద్ర ను పరిచయం చేసిన వ్యక్తి చొక్కాపు వెంకటరమణ. ఆంధ్రభూమిలో సురేంద్ర 1984 నుండి 1990 వరకూ పనిచేసారు. ఆ కాలంలో గజ్జెల మల్లారెడ్డి రాజకీయ వ్యంగోక్తులుగా అల్లన కవితలకు సురేంద్ర వేసిన బొమ్మలు బాగా ఆదరణను పొందాయి. ఆ తర్వాత కాలంలో “అక్షింతలు” పేరుతో ఈ వ్యంగ్యోక్తులన్నీ పుస్తక రూపంలోకి రావడం జరిగింది. 1990 నుండి 1995 వరకూ “ఉదయం” దిన పత్రికలో పనిచేసారు. అనంతరం 1995 నుండి జూన్ 1996 వరకూ మరలా ఫ్రీలాన్సర్ గానే వుంటూ తెలుగు, హిందీ, ఇంగ్లీషు పత్రికలయిన ఆంధ్రప్రభ, హిందీ మిలాప్, మరియు సిటిజన్స్ ఈవినింగ్ అనే ఆంగ్ల పత్రిక ఈ మూడింటికీ ఏకకాలంలో పనిచేసారు. 1996 జూన్ నుండి “ది హిందూ” ఆంగ్ల దినపత్రికలో కార్టూన్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సురేంద్ర కార్టూన్ ప్రదర్శన: 2011 మార్చినెల 19వ తేదీనుండి ఏప్రిల్ 2 వరకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టు, బెంగుళూరువారి ఆధ్వర్యంలో ఇండియన్ కార్టూన్ గాలరీ బెంగుళూరులో రెండు వారాలపాటు విజయవంతంగా తన కార్టూన్లను ప్రదర్శించి కార్టూన్ ఇష్టులను అలరించారు, ఆలోచింపజేసారు.
indian telugu ever sex videos telugu sex videos com 2018 www.telugu 1st night sex fucking adios.com telugu sex stories.com pdf www.xxx sex telugu dayam storys.com bus ch cool xxx video first night romance and sex free videos in telugu sex videos in shop in telugu first time sex feel 18 girl telugu story telugu best sex sites kamasutra sex positions in telugu telugu old aunty sex stories telugu engeeneering college girls sex videos girls sex first time in telugu hero sex telugu telugu sex stories vanndana aunty cartoon animal fuck woman anime girl got pregnent by 3d monster r a girl telugu sex full hd movie telugu andra sex xnxx videos.com సెక్సీ గర్ల్స్ సినిమాల హాట్ పోర్న్ వీడియోలు Xxx Porn - దుర్భేద్యమైన మరియు ఒక బిట్ మొద్దుబారిన నా లో జీవితం, లో పోర్న్ వీడియో ఈ అమ్మాయిలు చేయవచ్చు అద్భుతమైన మరియు సమర్థించడం చూడండి ఈ తెల్లని చర్మం మరియు వైట్ లైన్స్ girls are very nice. మరియు వారు నిరూపించడానికి ఒకసారి మళ్ళీ సంఖ్య సెక్స్ సమాన ప్రత్యర్థులు. రాగి జుట్టు కొంటె మరియు పూజ్యమైన creatures on the planet. ఎందుకు అంటే చాలా వాచ్ వీడియో క్లిప్లు అభిప్రాయం, పురుషులు ప్రముఖ ఈ తెలుపు అమ్మాయిలు. అభివృద్ధి చెందుతున్న వారి పొడవాటి జుట్టు, తెల్లని చర్మం మరియు అద్భుతమైన ఛాతీ తో గులాబీ ఉరుగుజ్జులు మరియు ఒక సన్నని, అధిక మాడ్ మెన్. కాబట్టి, ఇప్పటికీ ఒక మార్గం ఒక భాగస్వామి ఉంది. ఒక గొప్ప విజయం పురుషులు. Porn videos రాగి జుట్టు తో చాలా సెక్సీ మరియు వేడి బ్లోన్దేస్ వెదుక్కోవచ్చు మాత్రమే మా వెబ్సైట్! HD Sex VIDEOS Copyright 2020 All Hashtag #freeporn Web Site PORN HD VIDEOS! DMCA | 18 U.S.C. 2257 | Privacy Policy | Terms and conditions | Telugu Porn videos | Telugu xxx videos
తమ జీతాల్లోంచి తాము కోత విధించుకొని చనిపోయిన కుటుంబాలను ఆదుకుందామన్న అదీ నిలిపివేసిన అధికారులు. పోలీస్ శాఖలో అందరితో కలివిడిగా మెదులుతు ఏ పనిలో ఐన తమకంటు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని చాలి చాలని సౌకర్యాలతో బతుకీడుస్తున్న హోమ్ గార్డ్ లకు మరిన్ని వెతలు తొడయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు విషయంలో కాసింత కరుణించి న సౌకర్యాల విషయంలో మాత్రం వీరు ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. కరోన నేపథ్యంలో అన్ని శాఖలు బయపడిపోయి ముందుజాగ్రత్తలు పాటిస్తున్న నిత్యం రహదారులపై, పోలీస్ స్టేషన్లల్లో విధులు నిర్వహించే హోమ్ గార్డు లకు భద్రత లేకుండా పోయిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. విధులు నిర్వహించే హోమ్ గార్డులకు కనీసం మాస్కులు కూడా సరఫరా కావడం లేదని ప్రస్తుతం వారిలో చర్చ జోరుగానే కొనసాగుతుంది. ట్రాఫిక్ ఇతర జనరల్ విధుల్లో కానిస్టేబుళ్లతో పాటు హోమ్ గార్డ్ లు కూడా విధులు నిర్వర్తిస్తుంటారు. పోలీసు అధికారులకు వీరు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తమ విధులు నిర్వహిస్తుంటారు అలాంటి హోమ్ గార్డ్ ల విషయంలో వారికి కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో పోలిసుశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హోమ్ గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య భద్రత విషయంలో హోమ్ గార్డ్ లకు ఇప్పటివరకు ఎలాంటి సౌకర్యాలను పోలీస్ శాఖ కల్పించలేదు. అనారోగ్యం బారిన పడితే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవాలి. రీ ఎంబర్స్ మెంట్ అమలవుతున్న ముందుగా ఖర్చు పెడితేనే దిక్కు ఖర్చుపెట్టినదాంట్లో ఎంతో కొంత శాతం కొన్ని నెలల తర్వాత తిరిగి వస్తాయి దింతో అనారోగ్యం పాలయితే హోమ్ గార్డ్ కుటుంబాలు వైద్యం చేయించుకునే స్తోమత లేక …దీర్ఘకాలిక రోగుల్లా మారిపోతున్నారు. ఆరోగ్య భద్రత సౌకర్యాన్ని హోమ్ గార్డ్ లకు కల్పించే విషయంలో పోలీస్ శాఖ ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో హోమ్ గార్డులు ఆందోళన చెందుతున్నారు. హోమ్ గార్డ్ కుటుంబం దయనియం హైదరాబాద్ డబిల్ పుర పోలీస్ స్టేషన్లో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని హైద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కరోన పాసిటివ్ గా తేల్చారు. వైద్యం చేయాలంటే రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పారు. అంత డబ్బులు చెల్లించే స్తోమత లేని ఆ హోమ్ గార్డ్ కుటుంబం అతన్ని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఉస్మానియకు తరలించారు అక్కడి డాక్టర్లు ఇక్కడ సాధ్యపడదని చెప్పడంతో గాంధీ ఆస్పత్రి కి తరలిస్తుండగా మార్గ మద్యంలోనే ఆ హోమ్ గార్డ్ కన్నుమూసాడు. కేవలం వైద్య సౌకర్యం లేక మొన్నటి వరకు విధులు నిర్వహించిన హోమ్ గార్డ్ కరోనాతో మరణించాడు అనేది స్పష్టం. అతని మరణం తర్వాత అతని కుటుంబాన్ని పోలీస్ శాఖ అధికారులు మందలించిన పాపాన పోలేది. ఏమాత్రం ఆర్థిక సాయం చేయలేదు. ప్రబుత్వం తరుపున అతని కుటుంబానికి ఇప్పటికీ ఏ సాయం అందలేదు. ఇటీవల ఐటి మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో హోమ్ గార్డ్ మరణిస్తే మంత్రే స్వయంగా ఆకుటుంబానికి ఐదు లక్షల సాయం చేస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించారు కానీ ఈ విధానం రాష్ట్రం అంతటా అమలు చేస్తే బాగుంటుందని హోమ్ గార్డులు భావిస్తున్న అది ఇప్పట్లో ఆచరణ సాద్యం ఐఎలా కనిపించడం లేదు. ఇటు కోవిడ్ ను ఇతర కష్టాలను హోమ్ గార్డులు ఎదుర్కొని పనిచేస్తున్న భద్రత,సౌకర్యాల విషయంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహిస్తుండడం హోమ్ గార్డ్ లల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. సాయం చేయనీయరు… తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16వేల 5వందల మంది హోమ్ గార్డ్ లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ ఆపద వచ్చిన ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందటం లేదు కనుక వారే ఓ నిర్ణయానికి వచ్చి తమ ఒక్క రోజు వేతనం లో తమకు తాము కోత విధించుకొని ఆ మొత్తాన్ని బాధిత హోమ్ గార్డ్ కుటుంబానికి అందజేసేవారు. ఐయితే ఇటీవల కోత విధించిన మొత్తంలో అవకతవకలు జరిగాయని ఇటీవల ఈ మొత్తాన్ని అందించేందుకు పోలీసు అధికారులు ఒప్పుకోవడం లేదట దింతో తమ జీతాలను తాము స్వయంగా కోత విధించుకోకుండా మారిందని హోమ్ గార్డులు అంటున్నారు. డబ్బుల విషయంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, తాము జీతాలను కోత విధించుకొని బాధిత హోమ్ గార్డ్ కుటుంబాలకు అందించే దానిని నిలుపుదల చేయడం అన్యాయం అంటున్నారు.మరి ఇప్పటికైనా పోలీస్ పెద్ద సార్లు స్పందించి హోమ్ గార్డులకు భద్రత,సౌకర్యాలు కల్పిస్తారో లేదో చూడాలి.
ప్రతిసారీ a నికోలస్ పంజరం సినిమా విడుదలైంది, నా సమయం మరియు / లేదా డబ్బును వృథా చేయవద్దని నా తలపై గొంతు ఉన్నప్పటికీ, నేను థియేటర్‌కి వెళ్తాను, ఈ చిత్రం చివరిదానికన్నా బాగుంటుందని నమ్ముతున్నాను. మరియు, కేజ్ మరోసారి అతను కాగలడని మనకు తెలిసిన నటుడు అవుతాడనే ఆశను వదులుకోలేదని నేను భావిస్తున్నాను - లేదా కనీసం ఒక్కసారి అయినా. బేసి ఎంపికల సమూహంలో, కేజ్ ఈ చిత్రంలో సహనటిగా నటించబోయే హేడెన్ క్రిస్టెన్‌సెన్‌తో ఐక్యంగా ఉంటుంది బహిష్కరించబడింది . క్రిస్టెన్‌సెన్ గత సంవత్సరంలో నటించడానికి కొంత విరామం తీసుకున్నట్లు తెలుస్తుంది, ఎవరికి ఏమి తెలుసు, కాబట్టి అతను మళ్ళీ తన చేతిపనుల పనిని చూడటం ఆనందంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క అధికారంలో స్టంట్ మ్యాన్ నిక్ పావెల్ ఉన్నారు, ఈ చిత్రంతో దర్శకత్వం వహించనున్నారు, దీనిని జేమ్స్ డోర్మర్ రాశారు ( స్పూక్స్ ). పావెల్ కెమెరా వెనుక స్టంట్ కోఆర్డినేటర్ మరియు రెండవ యూనిట్ డైరెక్టర్ గా విస్తృతమైన చరిత్రను కలిగి ఉన్నాడు. ఎవరు ఏ పాత్రలు పోషిస్తారనే దానిపై ఇంకా కొంచెం అస్పష్టంగా ఉంది, కాని మనకు తెలుసు బహిష్కరించబడింది విముక్తి కోసం చూస్తున్న యోధుడు మరియు పొదుపు అవసరం ఉన్న యువరాణిని కలిగి ఉంది. ఈ చిత్రం 10 వ శతాబ్దంలో సెట్ చేయబడుతుంది, కాబట్టి నిర్మాణంలో కొన్ని గొప్ప సెట్లు మరియు వస్త్రాలు ఉంటాయని మనకు భరోసా ఇవ్వవచ్చు. వయస్సు మరియు శారీరక సామర్థ్యం ఆధారంగా పూర్తిగా తీర్పు చెప్పడం, నేను క్రిస్టెన్‌సెన్‌ను యోధునిగా చూడాలనుకుంటున్నాను - ఇది చాలా మటుకు అనిపిస్తుంది. కేజ్ చూసిన తర్వాత కత్తిని పట్టుకోవడం నాకు చాలా ఉంది సీజన్ ఆఫ్ ది విచ్ (థియేటర్లలో వారాంతాన్ని ప్రారంభించడం నేను చూశాను) నాకు జీవితకాలం కొనసాగడానికి.
నిన్న మా అన్నయ్య ఫోన్ చేసాడు. మా చిన్నప్పటి సంగతులు, నలభయ్యేళ్ళ కిందటి జ్ఞాపకాలు, తలుచుకున్నాడు. చిన్నప్పుడు, మా ఊళ్ళో, బళ్ళు తెరిచే రోజుల్లో, ఆ వానచినుకుల మధ్య, మాకు కొత్త నోటు పుస్తకాలు దొరికేవి కావు. మా ఊళ్ళో ఉండే అరవసాయిబు దుకాణంలో ఒకటీ అరా దొరికే నాసిరకం రూళ్ళపుస్తకాలే మాకు ఎంతో అపురూపంగా ఉండేది. మా నాన్నగారు గ్రామరికార్డులు రాసుకోడానికి ప్రభుత్వం ఇచ్చే కాగితాలు ప్రొఫార్మాలు మార్చినప్పుడల్లా ఆ పాతకాగితాలు ప్రభుత్వం రికార్డులు రాయడానికి ఇంక పనికిరాకుండా ఉండిపోతే వాటితోనే బొత్తుగా పుస్తకాల్లాగా కుట్టి ఇచ్చేవారు. అవే మాకు నోటు పుస్తకాలు. ఇంక గంపెడంత సంసారానికి కొత్త బట్టలు కొనాలంటే మా ఊళ్ళో ఉండే గిరిజన కార్పొరేషన్ లో చవగ్గా దొరికే తాను ఒక్కటే శరణ్యం. అందులోంచే మా కొత్తబట్టలు. పదవతరగతి దాకా నాకు తాడికొండ స్కూలు యూనిఫారం ఉండేది. కాని ఇంటర్మీడియేటులో చేరినప్పుడు, యూనిఫారం ఇవ్వరుకాబట్టి రెండు మూడు జతలే నాకంటూ దుస్తులుండేవి. వాటి రంగులు అప్పటికే వెలిసిపోయి ఉండేవి. ఒకరోజు నా పరిస్థితి చూసి మా అక్క నాకొక కొత్త జత టెరికాట్ చొక్కా, పాంటూ కుట్టించింది. ఇంటర్మీడియేటు రెండేళ్ళూ ఏ పండగ వచ్చినా అదే కొత్త జత నాకు. ఒక పల్లెటూరి దిగువ మధ్య తరగతి కుటుంబం కథ ఇది. మా కన్నా దిగువ స్థాయి ఆర్థిక పరిస్థితిలో ఉండేవాళ్ళకి అవి కూడా లేకపోవడం మాకు నిత్యసత్యం. అటువంటి పరిస్థితుల్లో గిరిజన సంక్షేమాధికారిగా ఉద్యోగంలో చేరినప్పుడు గిరిజన బాలబాలికలకి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలూ, దుస్తులూ ఇచ్చే ఒక పథకం ఉందని తెలిసినప్పుడు నాకెంతో సంతోషం కలిగింది. ముప్పై ఏళ్ళకు పైగా గిరిజన సంక్షేమశాఖలో జిల్లా స్థాయినుంచి రాష్ట్ర స్థాయిదాకా ఎన్నో బాధ్యతలు నిర్వహించాను. కానీ, ఒక్క ఏడాది కూడా పిల్లలకి ఇవ్వవలసిన ఆ పాఠ్యపుస్తకాలు, ఆ నోటు పుస్తకాలు, ఆ డ్రెస్సులూ సకాలంలో ఇవ్వలేకపోయాం. ప్రతి ఏడాదీ అనుకునేవాళ్ళం, బళ్ళు తెరిచే రోజు పిల్లవాడు బడికి రాగానే, ఒక బాగు వాడి చేతుల్లో పెట్టాలని, అందులో కొత్త పాఠ్యపుస్తకాలు, దుస్తులు, నోటుపుస్తకాలు మొదలైనవన్నీ ఉండాలని. కాని ప్రతి ఏడాదీ షరా మామూలే. పిల్లలకి ఇవ్వవలసిన ఆ కనీస సామగ్రి అక్టోబరు, నవంబరు గడిచినా కూడా అందేది కాదు. రెండు మూడు లక్షల మంది పిల్లలకి ఇవ్వవలసిన ఆ సామగ్రి పంపిణీ మీదనే మొత్తం ఒక శాఖ అంతా పనిచేస్తున్నా కూడా ఏ ఒక్క ఏడాదీ ఏ ఒక్క సామగ్రీ కూడా సకాలంలో ఇవ్వలేకపోయాం. నిన్నటిదాకా. కొన్ని కలలుంటాయి. అవి నిజమవుతాయని కూడా మనం ఊహించలేం. కాని అవి నిజమైనప్పుడు మాత్రం కలా, నిజమా అని తేల్చుకోలేక సందిగ్ధంలో పడిపోతాం. అట్లాంటి మరొక కల గురించి చెప్తాను. 2003 లో అనుకుంటాను, ప్రేం చంద్రా రెడ్డి మాకు డైరక్టరు గా వచ్చారు. ఆయన మాతో మాట్లాడుతూ, మీ శాఖలో మీరు చెయ్యాలనుకుంటూ కూడా అసాధ్యంగా భావించి చేపట్టకుండా ఉన్న ఆలోచనలేమన్నా ఉన్నాయా అనడిగారు. అప్పట్లో పిల్లలకి పదవతరగతి తర్వాత ఇచ్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు ఎప్పుడూ సకాలంలో అందేవి కావు. ఏ ఏడాది చూసినా ఎప్పుడో రెండు మూడేళ్ళ కిందటి స్కాలర్ షిప్పులే మంజూరు చేస్తూండేవాళ్ళం. కొన్నిసార్లు పిల్లలు కాలేజి చదువు పూర్తయి వెళ్ళిపోయాక వాళ్ళ స్కాలర్ షిప్పులు మంజూరు అయ్యేవి. ఆయన ఆ ప్రశ్న అడిగినరోజుల్లోనే ఏటిఎం లు కొత్తగా మన జీవితంలో భాగమవుతూ ఉన్నాయి. నేనన్నాను కదా ‘ఒక కోరిక ఉంది సార్, మనం ఏటిఎంలోకి పోయి ఒక కార్డు స్వైపు చేసి డబ్బు మార్చుకున్నట్టుగా ఒక గిరిజన బాలిక ఏటి ఎం లోకి వెళ్ళి కార్డు స్వైపు చేసి తన స్కాలర్ షిప్పు తాను మార్చుకోవాలి అని ‘ అన్నాను. అది అప్పటికి నేను కోరగల అతి పెద్ద గొంతెమ్మ కోరిక. అయిదేళ్ళు పట్టలేదు ఆ కల నిజం కావడానికి. కానీ పిల్లలు బడిలో చేరే రోజే వాళ్ళకి కావలసిన సామగ్రి అంతా ఒక బాగులో పెట్టి చేతికదించాలన్న కల నిజం కావడానికి మాత్రం ఇన్నేళ్ళు పట్టింది. ఇందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిగారిని మనసారా అభినందిస్తున్నాను. ఇది నిజంగా ‘జగనన్న విద్యా కానుక.’ రెండు లక్షల మంది గిరిజన విద్యార్థులకే ఎప్పుడూ ఏ సామగ్రీ సకాలంలో పంపిణీ కాని రోజులనుండి, నేను నా ప్రభుత్వోద్యోగంలో, 42 లక్షల మంది విద్యార్థులకి వారి విద్యాసామగ్రి మొత్తం ఒక స్కూలు కిట్ గా అందించగలిగే రోజులదాకా ప్రయాణించాను. కొత్త పాఠ్యపుస్తకాలు, మూడు జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సు, ఒక బెల్టు, చక్కటి స్కూల్ బాగు. ఇక అన్నిటికన్నా ముఖ్యం, ఇప్పటిదాకా పిల్లలకి టెక్స్టు పుస్తకాలు మాత్రమే ఇచ్చేవారు. కాని ఇప్పుడు మొదటిసారిగా నోటు పుస్తకాలు కూడా అందుతున్నాయి. కలిగిన ఇంటి పిల్లలు కాన్వెంటుకి వెళ్తే వాళ్ళ బాగుల్లో నోటుపుస్తకాలు, కాపీ రైటింగు పుస్తకాలు ఎన్నో ఉంటాయి. కాని మన ప్రాథమిక పాఠశాలల్లో చదివే పిల్లలకి మనం పాఠ్యపుస్తకాలు తప్ప మరేమీ ఇచ్చేవారు కాదు. ఈ సారి మొదటిసారిగా ఒకటవ తరగతినుండి అయిదవతరగతి దాకా ప్రతి ఒక్క సబ్జెక్టుకీ ఆకర్షణీయంగా రూపొందించిన వర్క్ బుక్స్ ఇస్తున్నాం. ఇలా ఇవ్వబోతున్నామని చెప్పినప్పుడు భారత ప్రభుత్వ విద్యాశాఖ తాము కూడా మొదటిసారిగా కొంత గ్రాంటు ఆ పుస్తకాలకోసం మంజూరు చెయ్యకుండా ఉండలేకపోయారు. 650 కోట్ల కర్చుతో కూడిన ప్రాజెక్టు. మొన్న సాయంకాలానికే మొత్తం నిధులు విడుదల అయ్యాయంటే ముఖ్యమంత్రి ఈ పథకానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ‘నేను దీన్ని కర్చుగా భావించడంలేదు, పిల్లలమీద, వాళ్ళ భవిష్యత్తు మీద పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాను ‘అన్నారాయన. పేదపిల్లల మీద పెట్టిన పెట్టుబడి. నిన్న ఎవరో ఒక కవి మిత్రుడు నాకొక మెసేజి పంపించాడు. ‘ఈ కరోనా కాలంలో ఈ పథకం మీద ఇంత కర్చు అవసరమా? అది కూడా విద్యాసంవత్సరం సగం అయిపోయాక? ‘ అని. కాని, కరోనా కాబట్టే, ఈ వ్యయం మరింత సార్థకం. లక్షలాది పేదతల్లితండ్రులకి ఇది మాటల్లో చెప్పలేనంత సాయం. నేనతడికి జవాబిచ్చాను. ‘మిత్రమా, విద్యకి సంబంధించి కర్చు పెట్టిన ఏ ఒక్క రూపాయి కూడా ఎప్పటికీ వృథా కాదు ‘అని. అందుకు నా జీవితమే నాకు సాక్ష్యం. నా చిన్నప్పుడు ప్రభుత్వమే గనక నన్ను చదివించి ఉండకపోతే నేనింత దూరం ప్రయాణించి ఉండే వాణ్ణే కాను.
Ganesh chathurthi 2022 రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విఘ్నేశ్వరుడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు . అందంగా అలంకరించిన మండపాల్లో గణనాథులు కొలువుతీరారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. Ganesh chathurthi 2022 సికింద్రాబాద్ మరకత గణపతి ఆలయంలో గణేశ్ చతుర్థి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకంతో పాటు యజ్ఞ హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. సికింద్రాబాద్ గణేశ్ దేవాలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రక ఓరుగల్లు వేయిస్తంభాల గుడిలో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు. భక్తుల దర్శనార్థం సౌకర్యాలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట శ్వేతార్క గణపతి ఆలయంలో వినాయక చవితి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి సప్త వర్ణాలతో, పంచామృతాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. గణనాథుడికి పట్టు వస్త్రాలు సమర్పించి వెండి కవచాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు గణేశుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో లంబోదరుడి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాలయంలో ఏకదంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నవరాత్రులు పూజలు చేపడతామని అర్చకులు తెలిపారు. నిర్మల్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కర్ర వినాయకుడికి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తొలిపూజ నిర్వహించారు . విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆదిలాబాద్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తొలి పూజ చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న మట్టి వినాయకులను పంపిణీ చేశారు . భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం సుభాష్ నగర్ శ్రీ కోదండ రామాలయంలో...ఓ భక్తుడు 151 కేజీల లడ్డూను సమర్పించారు . గల్లీగల్లీలో గణేశుని సందడి.. రాష్ట్రమంతా పండుగ హడావిడి.. ఖమ్మం బ్రాహ్మణబజార్‌ శివాలయం వద్ద 27 అడుగులతో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుడు విశేషంగా ఆకర్షిస్తున్నాడు . చాలా మండపాల్లో ప్రతిమలను ఏర్పాటుచేశారు. సంగారెడ్డి జిల్లాలోని స్వయంభు వినాయకుడు గణేష్ గడ్డ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో నవ గ్రహాలకు ప్రతీకగా.. తొమ్మిది వర్ణాల్లో స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 మరో 2రోజుల్లో లక్ష దాటే అవకాశం కొత్తగా 12,926 పాజిటివ్‌లు నమోదు అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు అమాంతం పెరిగిపోయాయి. రోజూ పది వేలకు పైగా కొత్త కేసులు వస్తుండటం, దానికి తగినట్లు డిశ్చార్జిలు లేకపోవడంతో వీటి సంఖ్య పైపైకి పోతోంది. శనివారం నాటికి రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 73,143కి చేరింది. మరో రెండు, మూడు రోజుల్లో ఇది లక్షకు చేరే అవకాశం ఉందని అంచనా. గతేడాది ఈ సంఖ్య లక్ష దాటడానికి వారాలు పట్టగా ఇప్పుడు రోజుల వ్యవధిలోనే ఆ స్థాయికి కేసులు చేరుతుండంటపై ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24గంటల్లో 43,763 మందికి పరీక్షలు నిర్వహించగా 12,926 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. అత్యధికంగా విశాఖలో 1,959 కేసులు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరులో 1,566, అనంతపురం 1,379, గుంటూరు 1,212, ప్రకాశం 1,001, కర్నూలులో 969 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఒకరోజు వ్యవధిలో విశాఖలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు 14,538కి పెరిగాయి. కాగా, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి కరోనా సోకింది. తనకు పాజిటివ్‌ వచ్చిందని, ఇటీవల తనను కలసినవారు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మంత్రి వెల్లడించారు. తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడి క్యాంప్‌సలో ఉన్న విద్యార్థుల్లో వారం క్రితం ఓ విద్యార్థికి కరోనా సోకింది. మిగిలిన వారికి శనివారం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా 40మంది విద్యార్థులతో పాటు పలువురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. క్యాంప్‌సలో ఎక్కువ గదులుండటంతో వారిని ఐసొలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి లక్షణాలు లేవని ఐఐటీ సిబ్బంది చెబుతున్నారు. ఫ్యాకల్టీలో ఎవరికీ పాజిటివ్‌ లేదన్నారు. మార్చి వరకు ఆన్‌లైన్‌ తరగతులే కొనసాగుతాయని చెప్పారు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ యొక్క 12వ ఓవర్ బౌలింగ్ చేయడానికి అర్ష్‌దీప్ సింగ్ అతని రన్-అప్‌ను గుర్తించినప్పుడు, అతని బౌన్స్ బ్యాక్ సామర్థ్యం మళ్లీ లైన్‌లో ఉంచబడింది. ఇది సాయంత్రం అతని రెండవ ఓవర్; మొదటి ఆటలో లిట్టన్ దాస్ అతనిని మూడు ఫోర్లు కొట్టాడు. కానీ అర్ష్‌దీప్ పెళుసుగా తయారైనది కాదు. అతను అడిలైడ్ కురిసిన వర్షంలో మొదటి ఓవర్ చేదు జ్ఞాపకాలను కొట్టుకుపోయినట్లుగా, అతను మరో స్టార్ షోను ప్రదర్శించడానికి ప్రతిధ్వనించేలా తిరిగి వచ్చాడు. అతని రెండవ రాకడలో మొదటి బంతి, హార్డ్ లెంగ్త్‌కు తగిలింది. అఫీఫ్ హొస్సేన్ స్లాగ్ చేసాడు, కానీ అతను తన మణికట్టు యొక్క అదనపు కొరడాతో సేకరించిన బౌన్స్‌తో కొట్టబడ్డాడు మరియు సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్‌ని కాలితో ముగించాడు. అతను ఆనందంతో గర్జించేవాడు. అతని బౌన్సర్ షకీబ్ అల్ హసన్‌ను దాటి ఈల వేసినప్పుడు అతను చెడ్డ చిరునవ్వును చిందించాడు. మరుసటి బంతికి, షకీబ్ తన చిరునవ్వు యొక్క అర్ధాన్ని గ్రహించాడు, అతని హాక్ ముగుస్తుంది దీపక్ హుడాయొక్క చేతులు. రెండు పరుగులు; రెండు వికెట్లు. అర్ష్‌దీప్ మళ్లీ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతని అపారమైన విలువ ఎప్పుడూ అపారంగా ప్రకాశించింది. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన రెండో గేమ్ తర్వాత అతను భరించాల్సిన అన్ని స్థూల విషయాల తర్వాత, ఇది అతనికి గొప్ప ప్రపంచ కప్. నాలుగు గేమ్‌లలో తొమ్మిది స్కాల్ప్‌లు, అతను సూపర్ 12లో అత్యధిక వికెట్లు తీసి సామ్ కుర్రాన్‌తో సమానంగా ఉన్నాడు. అయితే రాత్రికి అతని పని చాలా దూరంలో ఉంది. అతని దృఢత్వానికి మళ్లీ పరీక్ష పెట్టారు. అతని తర్వాతి ఓవర్‌లో, అతను 12 పరుగులు ఇచ్చాడు మరియు చివరి ఓవర్‌లో 20 పరుగులు డిఫెండ్ చేయాల్సిన పనిని అతనికి అప్పగించారు. తగినంత పరిపుష్టి, ఒక ఊహించవచ్చు. కానీ క్రీడ విచిత్రమైన విషయాలను చూసింది. నూరుల్ హసన్ తన రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. అతను మళ్లీ తిరిగి రావాల్సి వచ్చింది, పునరాగమనంలోపు పునరాగమనం. ఒక చుక్క, ఒక డబుల్, అతను దాదాపు తన వైపు చూసింది. అప్పుడే నూరుల్ అతడిని ఫోర్ కొట్టాడు. బంగ్లాదేశ్ గెలవడానికి సిక్స్ అవసరం. స్టేడియం మొత్తం గోళ్లు నమలడం ప్రారంభించింది. కానీ అర్ష్‌దీప్ మాత్రం సంయమనం పాటించాడు. అతను ఆఫ్-స్టంప్ వెలుపల ఒక నిండుగా కాల్చాడు. ఒకే ఒక్కదాన్ని మాత్రమే బయటకు తీయగలిగారు. ఇది అతని కెరీర్‌లో పునరావృతమయ్యే అంశం. భారతదేశానికి అతనికి అవసరమైనప్పుడల్లా, అతను తన చేతులు పైకెత్తి డెలివరీ చేశాడు. పెర్త్‌లో 134 పరుగులకు ఆదుకున్న అతను తన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి భారత్‌కు పట్టు సాధించాడు. అడిలైడ్‌లో అతనికి హార్డ్ లెంగ్త్‌లు పని చేస్తే, పెర్త్‌లో ఫుల్ లెంగ్త్ బంతులు విధ్వంసం సృష్టించాయి. వివిధ పొడవులతో అతని నేర్పు చెప్పుకోదగినది. రిలీ రోసౌవ్‌ను మ్రింగివేసిన బంతి, వంద నుండి తాజాగా ఒక అందం, అతని తొడపైకి దూసుకెళ్లిన లోపలికి వంగిన రాకెట్. READ భారతీయ మూలాలు, అనేక కెరీర్ పివోట్లు, యాపిల్ హెల్త్ VP డాక్టర్ సుంబుల్ దేశాయ్‌కి చివరకు జోడించిన ప్రతిదీ తెలుసు అతను రిప్పర్లను ఉత్పత్తి చేయడం అలవాటు చేసుకున్నాడు. ఉదాహరణకు తన తొలి ప్రపంచకప్ డెలివరీలో బాబర్ అజామ్ వికెట్. ఇది కుడిచేతి వాటం బ్యాటర్‌కి సరైన లెఫ్ట్ ఆర్మర్ ఇన్‌కమింగ్ డెలివరీ. బంతి కోణంతో దూరంగా వంగి, తర్వాత మిడిల్ స్టంప్‌పై పడింది మరియు అతని లెగ్-సైడ్ స్వైప్‌ను కొట్టడానికి తిరిగి స్వింగ్ చేయబడింది. కొత్త బంతితో కొత్త కాదు జూలైలో, అతను ఈ ఫార్మాట్‌లో తన మొదటి భారత క్యాప్‌ను అందుకున్నప్పుడు, అతని పాత్రపై ఎలాంటి సందేహాలు లేవు. IPL 2022లో చివరి ఐదు ఓవర్లలో కేవలం ఎనిమిది (జస్ప్రీత్ బుమ్రా కంటే మెరుగైన) ఆర్థిక వ్యవస్థ మరియు బంతులు/బౌండరీ రేటు కేవలం 8.5తో, అతను డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా మారబోతున్నాడు. అతను మరియు బుమ్రా కలిసి బౌలింగ్ చేయడంతో, భారతదేశం లాలాజలంగా ఉంది, భారతదేశం డెత్ ఓవర్ బౌలింగ్ కోపంగా ఉండవచ్చు. బుమ్రా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు, కానీ అర్ష్‌దీప్ భారత్ అనుకున్నంతగా అతనిని కోల్పోకుండా చూసుకున్నాడు. కానీ కొత్త బంతితో మరియు మరణం వద్ద. ప్రపంచకప్‌కు ముందు, అతని అవుట్‌లలో 58 శాతం డెత్ ఓవర్లలోనే వచ్చాయి. 2021 IPLలో, అతను అత్యుత్తమ డెత్-ఓవర్ ఎకానమీకి నాయకత్వం వహించాడు. కానీ అతను గత నాలుగేళ్లలో సమర్థంగా పనిచేశాడనేది కేవలం ఒక అభిప్రాయం మాత్రమే. అతను కొత్త బంతితో చులకనగా ఉన్నాడు. వాస్తవానికి, అతని ప్రారంభ IPL సంవత్సరాలలో (2019-2021), పంజాబ్ కింగ్స్ అతనిని ముందస్తుగా ఉపయోగించుకుంది. తిరువనంతపురంలో జరిగిన T20, వారు బంతిని ఇటువైపుగా స్వింగ్ చేస్తూ, సహాయక పరిస్థితులను పూర్తిగా ఉపయోగించుకోవడం వలన ఒక అవగాహన-బ్రేకర్. ప్రపంచకప్‌లో కూడా అలాగే ఉన్నాడు. శత్రు, బౌన్సర్-హీట్ వెస్టిండీస్‌కు వ్యతిరేకంగా భారతదేశం కోసం తన రెండవ T20I తర్వాత, కైల్ మేయర్స్‌ను అవుట్ చేయడానికి అర్ష్‌దీప్ తన బౌన్సర్‌ను ఉపయోగించడాన్ని వివరించాడు, “వారు 190ని ఛేజింగ్ చేయడంతో, వారు ప్రారంభం నుండి తీవ్రంగా (మా వద్దకు) వచ్చి దాడికి వెళతారని మాకు తెలుసు. మాకు ముందు ఒక వికెట్ అవసరం, అతను (మేయర్స్) ప్రారంభం నుండి దాడి చేశాడు. ఆ సమయంలో ఇది ఎంపిక, అతను బౌన్సర్ నుండి బౌండరీ కొట్టగలడు. కానీ ఆ సమయంలో గట్ ఇన్స్టింక్ట్, ‘ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి’ అని చెప్పింది మరియు అది ఫలించింది. ఆస్ట్రేలియాలో, ఇన్‌స్టింక్ట్ పేఆఫ్ రేటు మెరుగ్గా ఉంది. పాకిస్తాన్ మ్యాచ్‌లో, అర్ష్‌దీప్ మొహమ్మద్ రిజ్వాన్‌ను లెంగ్త్ డెలివరీలు ఏ విధంగానైనా డ్రిఫ్ట్ చేస్తూ సెట్ చేసాడు, అతను అతని శరీరానికి దూరంగా హుకింగ్‌లోకి వెళ్లాడు. అతను ఫైన్ లెగ్‌కి టాప్ ఎడ్జ్ చేశాడు. వెంటనే, అతను ఆసిఫ్ అలీని దూషించాడు. బాడీ-లైన్ బౌన్సర్ బ్యాక్-ఆఫ్-లెంగ్త్ బంతిని అనుసరించింది. అతను డకౌట్ అయ్యాడు, కానీ రిజ్వాన్‌కి వేసిన బంతి కంటే మరింత పైకి పిచ్ చేయబడింది, అంతగా బౌన్స్ అవ్వలేదు మరియు అతని గ్లోవ్‌ను ముద్దాడింది. డచ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌కి హెల్మెట్-బ్రేకర్ మరియు లోగాన్ వాన్ బీక్‌కి క్లాంగర్ అతని బౌన్సర్ మాంటేజ్‌ను అలంకరించాడు. READ వర్షం ప్రభావంతో టీ20లో ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది అతనికి ఎక్స్‌ప్రెస్ పేస్ లేకపోవచ్చు, కానీ అర్ష్‌దీప్ షార్ట్ డెలివరీని ఉపయోగించడం, వాటిని బ్యాటర్ బాడీకి అనుగుణంగా ఉంచడం అతన్ని శీఘ్ర బౌలర్‌గా మార్చేస్తుంది. మరియు అది గుసగుసలాడే, ఆశిష్ నెహ్రా తర్వాత భారతదేశం వారి అత్యుత్తమ లెఫ్టార్మ్ సీమర్‌లో పొరపాట్లు చేసి ఉండవచ్చు.
హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీపై కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఆ కంపెనీకి జోజిలా సొరంగం ప్రాజెక్టు కేటాయింపుతో రూ.5 వేల కోట్లు ఆదా న్యూఢిల్లీ, మార్చి 22 : హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీపై కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం లోక్‌సభ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌ పరిధిలోని కార్గిల్‌ జిల్లాలో హిమాలయ శ్రేణుల్లోని సోన్‌మార్గ్‌- డ్రాస్‌ పట్టణాలను అనుసంధానిస్తూ 14.2 కిలోమీటర్ల పొడవైన జోజిలా సొరంగం పనుల కాంట్రాక్టును ఆ కంపెనీ దక్కించుకుందని చెబుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సొరంగం నిర్మాణంపై ఏర్పాటుచేసిన వర్క్‌షా్‌పకు నార్వేతో పాటు పలు దేశాల నుంచి కంపెనీలు హాజరయ్యాయని, దాదాపు రూ.12,000 కోట్ల అంచనా వ్యయంతో అవి బిడ్లను దాఖలు చేశాయని పేర్కొన్నారు. వీటన్నింటిని అధిగమించి.. ఒక భారతీయ కంపెనీ (మేఘా ఇంజినీరింగ్‌) ఈ కాంట్రాక్టును దక్కించుకోవడం గర్వంగా ఉందన్నారు. మేఘాకు ఈ కాంట్రాక్టును కేటాయించడం వల్ల భారత ప్రభుత్వానికి దాదాపు రూ.5వేల కోట్లు ఆదా అవుతాయని తెలిపారు.
Nov 2, 2022 achieve, Latest 365 telugu.com, latest auto news, latest automobile news, Latest telugu news, Maruti Suzuki, milestone, passenger vehicles, producing Rs 2.5 crore Spread the News 365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,నవంబర్ 2,2022: ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకీ భారతదేశంలో 2.5 కోట్లకు పైగా ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేయడం ద్వారా కంపెనీ గణనీయమైన మైలురాయిని సాధించింది. భారతదేశంలో మారుతీ సుజుకీ తన కార్యకలాపాలను1983లో ప్రారంభించింది. హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్‌లో ఉన్న మారుతి సుజుకీ రెండు తయారీ ప్లాంట్‌లలో వాహనాలు తయార వుతున్నాయి. రెండు ఉత్పాదక కర్మాగారాలు ప్రతి సంవత్సరం15 వాహనాలకు చేరువలో సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దేశం అతిపెద్ద కార్ల తయారీ సంస్థ తన వినయపూర్వకమైన M800 కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం దాదాపు16మోడళ్లను కలిగి ఉంది. రాబోయే పర్యావరణ అనుకూల వాహనాల కోసం, మారుతి సుజుకీ తన 3వ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. భారతీయ విక్రయాలతో పాటు, కార్ల తయారీ సంస్థ వాహనాలను తయారు చేయడంతోపాటు దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తుంది. ప్రస్తుతం ఇది స్థిరంగా ఏడాదికి 10 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ దేశీయ విక్రయాలు జరుపుతోంది. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ 2.5 కోట్ల (25 మిలియన్) యూనిట్ల కంటే ఎక్కువ సంచిత ఉత్పత్తిని సాధించింది. దీనితో ప్రయాణీకుల వాహనాల ఉత్పత్తిలో గణనీయమైన మైలురాయిని సాధించిన ఏకైక భారతీయ కంపెనీగా మారుతి సుజుకి నిలిచింది. మారుతి సుజుకి చాలా మంది హృదయాలను గెలుచుకుంది. దాని ఐకానిక్ M800తో ఇంటి పేరుగా మారింది. కాలక్రమేణా, కంపెనీ తన కస్టమర్ల అవసరాలు, పర్యావరణం మారుతున్న అవసరాలకు అనుగుణంగా మారింది. దీంతో ఫీచర్ రిచ్, సాంకేతికంగా అభివృద్ధి చెందిన పర్యావరణ అనుకూల వాహనాలను అందించే సామర్థ్యాన్ని పెంచుకోగలిగింది మారుతి సుజుకి.
'దగా దగా.. మోసం.. నమ్మించి నమ్మించి వెన్నుపోటు పొడిచారు.. వంచించి వంచించి.. వెన్నుపోటు పొడిచారు.. కుట్ర కుట్ర కుట్ర' అంటూ సాగే వెన్నుపోటు పాటని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. Udayavani Dhuli Hyderabad, First Published Dec 21, 2018, 5:00 PM IST 'దగా దగా.. మోసం.. నమ్మించి నమ్మించి వెన్నుపోటు పొడిచారు.. వంచించి వంచించి.. వెన్నుపోటు పొడిచారు.. కుట్ర కుట్ర కుట్ర' అంటూ సాగే వెన్నుపోటు పాటని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. దివంగత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తరువాత ఎలాంటి సంఘటలు చోటుచేసుకున్నాయనే అంశంతో సినిమాను రూపొందిస్తున్నారు. దీనికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. మొదటి నుండి ఈ సినిమాను క్రిష్ రూపొందిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ కి పోటీగా పెడుతున్నారు. ఈరోజు 'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్ రాబోతుందని దర్శకుడు వర్మ తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో వెన్నుపోటు పాటని విడుదల చేశారు. సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ స్వయంగా ఈ పాటను పాడారు. సిరాశ్రీ రచించిన ఈ పాటలో డెప్త్ చాలానే ఉంది. ఎన్టీఆర్ ని మోసం చేసి వెన్నుపోటు పొడిచారని పాట రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. Here is #LakshmisNTR #వెన్నుపోటుపాట 🔪🔪🔪🔪..I thank the Music director and Singer @kalyanimalik31 and lyricist @Sirasri for bringing to life the dead truths of backstabbing
లంగా జాకెట్టులో ఏ అమ్మాయి అయినా లవ్లీగా కనిపిస్తుంది. అందుకే సంప్రదాయ లంగా జాకెట్లు కాస్తా లెహెంగా చోళీ పేరుతో లేటెస్ట్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారిపోయాయి. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 లంగా జాకెట్టులో ఏ అమ్మాయి అయినా లవ్లీగా కనిపిస్తుంది. అందుకే సంప్రదాయ లంగా జాకెట్లు కాస్తా లెహెంగా చోళీ పేరుతో లేటెస్ట్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారిపోయాయి. జర్దోసీ, ఎంబ్రాయిడరీ, బాతిక్‌, బనారసీ...ఇలా ఎన్నో వెరైటీ హంగులు అద్దుకున్న లెహెంగా చోళీలతో మీ వార్డ్‌రోబ్‌ కూడా నింపేసుకోండి. నాజూకుగా: లెహంగా, చోళీలో బొద్దుగా ఉండే ముద్దుగుమ్మలు సైతం నాజూకుగా కనిపిస్తారు. అయితే బొద్దుగా ఉండేవాళ్లు లేత రంగుల్లోని లెహంగా, చోళీలనే ఎంచుకోవాలి. వీలైనంత తక్కువ జరీ, డిజైన్లు ఉండేలా చూసుకోవాలి. సన్నజాజి మొగ్గల్లా ఉండే అమ్మాయిలు భారీ లెహంగా, చోళీలను ఎంచుకోవచ్చు. అలాగే ముదురు రంగులు బాగుంటాయి. జ్యువెలరీ: లెహంగా, చోళీల ఆకర్షణ ధరించే నగల మీద కూడా ఆధారపడి ఉంటుంది. చోకర్లు, నెక్లె్‌సలు, జూకాలు ఈ దుస్తులకు నప్పుతాయి. అయితే ధరించే లెహంగాకు మ్యాచ్‌ అయ్యే ఎనామిల్‌, లేదా స్టోన్‌ జ్యువెలరీ ఎంచుకోవాలి. చెప్పులు: జూతీలు లెహంగాలకు చక్కగా మ్యాచ్‌ అవుతాయి. అలాగని హై హీల్స్‌ వేసుకోకూడదనే నియమం కూడా లేదు. మరింత నాజూకుగా కనిపించడం కోసం హైహీల్స్‌ కూడా ఎంచుకోవచ్చు.
April 23, 2022 April 23, 2022 Suma Latha 260 Views ktr, Telangana, trs, YS Sharmila, YSR Telangana Party ఏ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురు కావచ్చంటూ కేటీఆర్ కు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న sharmila-slams-kcr హైదరాబాద్: మంత్రి కేటీఆర్ షర్మిల పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి మీకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ప్రశ్న ఎదురయింది. దీనికి సమాధానంగా… రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని… వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించొచ్చని చెప్పారు. కాగా, తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల… పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టిన ఆమె రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ప్రజలను నేరుగా కలుస్తూ వారితో మమేకమవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోందని… అందరికీ న్యాయం జరుగుతుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు.
నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనము . పొగలేని ఈ పొగాకు- నశ్యము మొదట అమెరికా లోఅమెరికాలో ప్రారంభమై 17 వ శతాబ్దము లోశతాబ్దములో ప్రపంచమంతటా వ్యాపించినది . క్రమేపి ఈ పొగాకు పౌడర్ లో వాసనకోసం కర్ఫూరము , యాలకులు, గులాబి , చెర్రీ , కోలా సుగంధ ద్రవ్యాలు కలపడము మొదలు పెట్టారు . పనిచేయు విధానము : పొగాకు లోపొగాకులో నికొటిన్‌ (nicotine) పదార్ధము మెదడును ఉత్తేజ పరచడము ద్వారా మనిషి ఉషారుగా , ఉత్తేజముగా ఉంటాడు . ఈ నికొటున్‌ ప్రభావము అయిపోయిన తరువాత మెదడు డిమ్‌ (sleepy) గా ఉండడము వలన మళ్ళీ నశ్యము తీసుకోవాలని తీవ్యమైన కోరిక , అవసరము కలుగుతుంది . ఆ విధముగా ఇది వ్యసనము గావ్యసనముగా (addiction) మారుతుంది . ఆరోగ్య ప్రమాదాలు : నశ్యము వలన పొగ ఉండదు కావున ఊపిరితిత్తుల క్యాన్‌సర్ రాదుగాని " ముక్కు -గొంతు (Naso-pharyngeal) క్యాన్‌సర్ లు వచ్చే ప్రమాదము ఉంది . తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఊపిరి తిత్తులలో ఈ పౌడర్ గాలి గదుల గోడలకు అంటుకునే అవకాశము ఉన్నందున గాలిలోని ఆక్షిజన్‌ తీసుకునే శక్తి తగ్గి ... ఉబ్బసము , బ్రొంకైటిస్ , మిగతా ఆయాసము వ్యాధులు వచ్చే అవకాశము ఉంది. వ్యసనాలలో ఇది కూడా ధూమపానము లో చెప్పబడి ఉన్నది. దూమపానము వలన చేసే వ్యక్తికే కాకుండా చుట్టూ ఉన్నవారికి నష్టము జరుగుతుంది. . కాని నశ్యము ఆ వ్యక్తికే పరిమితము అవుతుంది . నశ్యం పండిత లక్షణం అనేవారు . . . పూర్వము అలా జనాన్ని నమ్మించేవారు ... వ్యసనాన్ని మానలేక . * Ursula Bourne, ''Snuff.'' Shire Publications, 1990. [http://www.snuffstore.co.uk/snuff-ursula-bourne-p-365.html?cPath=73]
భారత ఆదాయపు పన్ను శాఖ నియమ నిబంధనల ప్రకారం, దాత వారి 80G పన్ను మినహాయింపు రశీదు (Tax Exemption Certificate) పొందాలనుకుంటే వారి చిరునామా మరియు పాన్ నంబర్ను జతచేయాలి. 10 ఏళ్ల అనాథ లలిత తన బంధువుల నుండి వేధింపులు, నిర్లక్ష్యం మరియు దోపిడీని ఎదుర్కొంది.మెరుగైన భవిష్యత్తును సృష్టించేందుకు ఆమెను రక్షించడంలో మరియు పునరావాసం కల్పించడంలో మీ మద్దతు మాకు సహాయపడింది. నిర్లక్ష్యం, దుర్వినియోగం, ఆహార అభద్రత, జీవితంలో మార్గదర్శకత్వం లేకపోవడం లలిత వంటి నిరుపేద పిల్లలను బాల కార్మికులు, అక్రమ రవాణా మరియు దోపిడీకి గురి చేస్తుంది. మీ నుండి క్రమం తప్పకుండా విరాళం అందించడం వల్ల మాకు దీన్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇది వెనుకబడిన పిల్లలకు నగదు సహాయం, పౌష్టికాహారం, పాఠశాల నమోదు మద్దతు మొదలైన వాటితో మద్దతు ఇస్తుంది. లలిత వంటి నిరుపేద పిల్లల జీవితాలను మరియు భవిష్యత్తును కాపాడే శక్తి సామర్ధ్యాలు మీకు ఉన్నాయి. ఈ విపత్కర సమయంలో, (#ThinkOfTheChildren) మరియు ఈరోజు పిల్లల జీవితంలో మార్పు తీసుకురావడానికి సహాయం చేయండి. 1వ & 2వ అంతస్తు, ప్లాట్ నెం. 91, సెక్టార్ – 44 గుర్గావ్ (హర్యానా) – 122003, భారతదేశం © 2019 సేవ్ ది చిల్డ్రన్ ఇండియా నిబంధనలు/గోప్యత | మమ్మల్ని సంప్రదించండి| 80Gని డౌన్‌లోడ్ చేయండి నిరాకరణ: దయచేసి ప్రస్తావించిన ఉత్పత్తులు కార్యకలాపాలను మరియు మీ విరాళం పిల్లల జీవితాలకు చేసే మార్పును వివరించడానికి అని గమనించండి. సేవ్ ది చిల్డ్రన్, గ్రౌండ్‌లోని అవసరాల ఆధారంగా, నిధులు ఎక్కువగా అవసరమయ్యే ప్రాంతాలకు వనరులను కేటాయిస్తుంది. డేటా భద్రత: మేము మీ డేటా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాము, మేము మీ సమాచారాన్ని ఎప్పటికీ షేర్ చేయము. మేము మీ క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ వివరాల వంటి ఎటువంటి సున్నితమైన సమాచారాన్ని కూడా నిల్వ చేయము.
ఈ వెబ్సైట్లోని కంటెంట్ యొక్క కచ్చితత్వం మరియు కరెన్సీని నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అదే చట్టం యొక్క ప్రకటన లేదా ఏ చట్టపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించబడదు. ఈ పోర్టల్ యొక్క ఉపయోగానికి సంబంధించి దానితో సంబంధం లేకుండా డేటా యొక్క ఉపయోగం యొక్క పరిమితి, అపరిమిత వినియోగం , పరోక్ష లేదా పరిణామాత్మక నష్టాన్ని కలిగించుట ద్వారా ఏర్పడిన ఖర్చు లేదా నష్టం ఏ విధమైన నష్టానికి చిత్తూరు ఎటువంటి సందర్భానుసారం బాధ్యులు కాదు. ఈ పోర్టల్లో చేర్చబడిన ఇతర వెబ్సైట్లకు లింక్లు మాత్రమే పబ్లిక్ సౌలభ్యం కోసం అందించబడతాయి. అటువంటి లింక్ పేజీల లభ్యత అన్ని సమయాల్లోనూ హామీ ఇవ్వలేము. ఈ షరతులు మరియు షరతులు భారతీయ చట్టాల ప్రకారం నిర్వహించబడతాయి. ఈ నిబంధనలు మరియు షరతులను ఉత్పన్నమయ్యే ఏదైనా వివాదం భారతదేశ న్యాయస్థానం యొక్క ప్రత్యేక అధికార పరిధికి లోబడి ఉండాలి. కాపీరైట్ విధానం మాకు మెయిల్ పంపడం ద్వారా సరైన అనుమతి తీసుకున్న తర్వాత ఈ వెబ్సైట్లో ఫీచర్ చేయబడిన మెటీరియల్ ని ఉచితంగా పొందవచ్చును. ఏమైనప్పటికీ, సమాచారాన్ని సరిగ్గా పునరుత్పత్తి చేయబడాలి మరియు అవమానకరమైన పద్ధతిలో లేదా తప్పుదోవ పట్టించే సందర్భంలో ఉపయోగించకూడదు.గుర్తింపబడిన మూలం నుండే సమాచారమును వినియోగించాబదిలి లేదా ప్రచురించబడాలి. ఎలాంటి సమాచారం మూడవ పక్షం యొక్క కాపీరైటుగా ఉన్నట్లు గుర్తించబడిన ఏ అంశానికైనా విస్తరించడానికి అనుమతి లేదు . అటువంటి వస్తువుల పునరుత్పత్తి కోసం సంబధిత విభాగాల నుండి పొందాలి లేదా సంబంధిత హక్కుదారులనుండి అనుమతి పొందవలయును. గోప్యతా విధానం ఈ వెబ్సైట్ స్వయంచాలకంగా మీవద్దనుండి ఏ నిర్దిష్ట వ్యక్తిగత సమాచారo అనగా మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని సంగ్రహించదు. వ్యక్తిగత సమాచారం అందించడానికి వెబ్ సైట్ మిమ్మల్ని అభ్యర్థిస్తే, సమాచారాన్ని సేకరించిన ప్రత్యేక ప్రయోజనాల కోసం మీకు సమాచారం తెలియజేయబడుతుంది. ఉదాహరణకు , మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి ఫీడ్ బ్యాక్ ఫారం మరియు తగిన భద్రతా చర్యలు తీసుకోనబడును. ఏ మూడవ పక్షానికి వెబ్సైట్లో వ్యక్తిగత గుర్తించదగిన సమాచారాన్ని స్వచ్ఛందంగా అమ్ముకోవడం లేదా రూపొందించడం జరగదు. ఈ వెబ్ సైట్కు అందించిన ఏదైనా సమాచారం నష్టపరిహారం, దుర్వినియోగం, అనధికారిక యాక్సెస్ లేదా వెల్లడింపు మార్పు లేదా విధ్వంసం నుండి రక్షించబడుతుంది.
బి.ఎస్.ఎఫ్ సిబ్బందికి ఇక నుంచి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. రెండు రోజుల రాజస్థాన్ పర్యటన నిమిత్తం అమిత్ షా శుక్రవారం సాయంత్రం జైసల్మేర్ […] Category: Trending News, జాతీయం by NewsDeskLeave a Comment on బి.ఎస్.ఎఫ్ సిబ్బందికి స్మార్ట్ కార్డులు ఆంధ్ర ప్రదేశ్ 16 hours ago రేపు రాష్ట్రపతికి పౌర సన్మానం రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రీమతి ద్రౌపది ముర్ము తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఆమెకు రాష్ట్ర...
ట్యూబ్‌లోని బ్యాక్ ప్రెజర్ ఎగ్జాస్ట్ గ్యాస్‌ను బయటకు రాకుండా ఆపుతుంది మరియు మిశ్రమాన్ని పూర్తిగా కాల్చడానికి అనుమతిస్తుంది. కానీ వెనుక పీడనం చాలా బలంగా ఉంది, సిలిండర్ నుండి ఎగ్జాస్ట్ గ్యాస్ పూర్తిగా విడుదల చేయబడదు, దీని ఫలితంగా ఎగ్జాస్ట్ గ్యాస్ మరియు మిశ్రమం దహనం కలిసి దహన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, వాస్తవానికి, హార్స్‌పవర్ అవుట్‌పుట్ ప్రయోజనాలను ప్రభావితం చేయడం అత్యంత ప్రత్యక్షమైనది: తక్కువ శబ్దం, తక్కువ వేగం టార్క్ ప్రతికూలతలు: అధిక వేగం ఎగ్జాస్ట్ వాయువు త్వరగా విడుదల చేయబడదు, ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ వాల్యూమ్‌ను ప్రభావితం చేస్తుంది: తక్కువ (2) సగం బ్యాక్ ప్రెజర్ ట్యూబ్ ట్యూబ్ బ్యాక్ ప్రెజర్ యొక్క శక్తి తక్కువగా ఉంటుంది, ఎగ్జాస్ట్ కంట్రోల్ యొక్క బ్యాక్ ప్రెజర్ కంటే సమ్మతి సరళంగా చెప్పాలంటే, ఇది బ్యాక్ ప్రెజర్ పైప్ మరియు స్ట్రెయిట్ పైప్ మధ్య ప్రారంభ టార్క్ ఎగ్జాస్ట్ బ్యాక్‌ప్రెషర్ గ్వాన్‌జియా సమ్మతి నిష్పత్తిని పొందేందుకు మితమైన వెన్ను ఒత్తిడిని కలిగి ఉంటుంది, అయితే, అధికం. స్పీడ్ టార్క్ బ్యాక్ ప్రెజర్ పైప్ ప్రయోజనాల కంటే పెద్దది: ముగింపు వేగం టార్క్ బలహీనతలో బాగా పెరిగింది: శబ్దం పెద్ద పరిమాణం: పెద్దది (3) ట్యూబ్ ద్వారా బ్యాక్ ప్రెజర్ కంటే యాక్సిలరేషన్ మెరుగ్గా ఉంటుంది, కానీ అతి పెద్ద ప్రతికూలత చాలా శబ్దం, ఎగ్జాస్ట్ లేదు రెసిస్టెన్స్, తక్కువ స్పీడ్ టార్క్ పేలవంగా ఉంది, హై స్పీడ్ టార్క్ పెద్ద ప్రయోజనాలు: ఎగ్జాస్ట్ స్మూత్, హై స్పీడ్ టార్క్ బలమైన ప్రతికూలతలు: తక్కువ వేగం సాఫ్ట్ ఫోర్స్, బిగ్గరగా శబ్దం వాల్యూమ్: పెద్ద. (4) సగం నేరుగా పైపు నిజానికి, సగం స్ట్రెయిట్ పైప్ మరియు సగం బ్యాక్ ప్రెజర్ పైప్ ఎగ్జాస్ట్ వ్యాసంతో సమానం, సగం బ్యాక్ ప్రెజర్ పైపు కంటే పెద్ద ప్రయోజనం: ప్రారంభ టార్క్ సగం వెనుక కంటే తక్కువగా ఉంటుంది, కానీ హై స్పీడ్ టార్క్ పెద్దది (5)హాఫ్ డబుల్ వాల్వ్ వేరియబుల్ ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ లైన్‌కు వేరియబుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ జోడించబడింది మరియు సైడ్ పైప్ జోడించబడింది. ఒక పైపు పూర్తిగా తెరిచినప్పుడు మరియు మరొక పైపు పూర్తిగా మూసివేయబడినప్పుడు, సింగిల్ వాల్వ్ వేరియబుల్ ఎగ్జాస్ట్ కంటే మెరుగైన సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది మరియు ఓపెనింగ్ డిగ్రీ మూడవ వంతు ఉన్నప్పుడు, సౌండ్ ఎఫెక్ట్ ఎక్కువ సింగిల్ వాల్వ్ ఎగ్జాస్ట్ ప్రాథమికంగా ఒకే విధంగా ఉంటుంది. ధ్వనిని మార్చడం మరియు ఎగ్జాస్ట్ యొక్క ధ్వని పరిమాణాన్ని మార్చడం సాధ్యమవుతుంది. నెం .121, జెన్సింగ్ ఆర్డి, టియాంక్సిన్ కమిటీ, కియాటౌ పట్టణం, డాంగ్‌గువాన్ నగరం, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ చైనా
నగరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వరోజు శుక్రవారం అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. గాయత్రి అలంకరణలో కనేకాపరమేశ్వరి అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 వివిధ అలంకారాల్లో దర్శనం నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి) సెప్టెంబరు 30 : నగరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వరోజు శుక్రవారం అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. దర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 48వ మహోత్సవాల్లో భాగంగా ఉజ్జయిని మహంకాళీ దేవి శక్తిపీఠంతో పాటు పిఠాపురం పూరుహుతికా దేవిగా, అమ్మవారి అలంకారాల్లో భాగంగా గజలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. నవావరణ పూజలు, చండీ హోమం, అర్చనలు, లలిత పారాయణం సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. అష్టాదశ శక్తి పీఠాలలో అమ్మవారిని అలంకరించారు. రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా సాధారణ భక్తుల వలె క్యూలైన్‌లలో వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారికి పూజలు చేశారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షించారు. . ప్రత్యేక పుష్పాలంకారం కూడా నిర్వహించారు. కోదండరామపురం మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. స్టోన్‌హౌస్‌పేటలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్ర ఉషారాణి వారిచే అన్నమయ్య కీర్తనలు అలరించాయి. మూలాపట శ్రీభువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 7గంటలకు నవావరణ పూజ, పుష్పాలంకరణ, 8గంటలకు ఛండీ హోమం, రాత్రి 7గంటలకు అన్నపూర్ణాలంకారంతో భక్తులకు కనుల పండువగా దర్శనమిచ్చారు. నవాబుపేటలోని శ్రీకృష్ణధర్మరాజుస్వామి వారి దేవస్థానంలో అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారు వివేష పరిమళ పుష్పాలతో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఫ సంతపేట శ్రీభ్రమరాంబ సమేత హరిహరనాథస్వామి దేవస్థానంలో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో దసరా దేవీ శరన్నవరాత్రి శ్రీలలితా మహేశ్వరి దేవి అలంకారంలో, అయ్యప్పగుడిలో మహాలక్ష్మీదేవికి అలంకారం, కోదండరామపురం మహాలక్ష్మి ఆలయంలో ధనలక్ష్మి, నవాబుపేట శ్రీకృష్ణధర్మరాజుస్వామి ఆలయంలో రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. మోహినీ అవతారంలో శ్రీనివాసుడు నెల్లూరు ( వెంకటేశ్వరపురం) : నగరంలోని వెంకటేశ్వరపురంలో ఉన్న శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా శరన్నవరాత్రులను నిర్వహిస్తున్నారు. శుక్రవారం చంద్రప్రభ వాహనంపై స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు సాయిభరద్వాజ్‌ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉభయ కర్తలుగా పులి కోదండరామయ్య, ఇందిర వ్యవహరించారు. ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులను ఆకట్టుకొన్నాయి.
August 9, 2021 August 9, 2021 Suma Latha 611 Views brother anil kumar, CM KCR, Lotus Pond, mla thatikonda rajaiah, trs నేను లోటస్‌పాండ్‌కు పోలేదు..ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య trs-mla-thatikonda-rajaiah హైదరాబాద్: లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల భ‌ర్త అనిల్ కుమార్‌ను క‌లిసిన‌ట్టు వ‌చ్చిన వార్త‌లు వాస్త‌వం కాద‌ని ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య స్ప‌ష్టం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడారు. తాను లోటస్ పాండ్ కు వెళ్లలేదని, అసలు బ్రదర్ అనిల్ ను తాను కలవలేదని చెప్పారు. వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దని కోరారు. పాత ఫొటోలను ఉపయోగిస్తూ తాను పార్టీ మారబోతున్నట్టు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలతో మనసును గాయపరచొద్దని అన్నారు. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయేలా తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారని… మండ‌లిలో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆశీస్సుల‌తో తాను టీఆర్ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాను. తాను జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉంటానని అన్నారు. ఇవాళ ద‌ళితులు త‌లెత్తుకుని తిరిగే విధంగా ద‌ళిత బంధు కార్య‌క్ర‌మాన్ని సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టారు అని తాటికొండ రాజ‌య్య ప్ర‌శంసించారు.
Banks request relief from RBI : కోవిడ్ -19 సమయంలో రుణగ్రహీతలకు వసూలు చేసిన ‘వడ్డీపై వడ్డీని’ తిరిగి చెల్లించడానికి / సర్దుబాటు చేయడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) తన మునుపటి ఎక్స్-గ్రేటియా పథకం యొక్క పరిధిని పెంచడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం పంపింది. సంబంధిత తాత్కాలిక నిషేధ కాలం – మార్చి 1, 2020 నుండి ఆగస్టు 31, 2020 వరకు. మార్చి 23, 2021 న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం (స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా & ఇతరులు మరియు ఇతర అనుసంధాన విషయాల విషయంలో), రుణగ్రహీతలందరూ (loan 2 కోట్లకు పైగా రుణ బహిర్గతం ఉన్నవారితో సహా) అర్హులు. మహమ్మారికి సంబంధించిన రుణ తాత్కాలిక నిషేధానికి సంబంధించి వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం కోసం. వడ్డీ-వడ్డీ భాగాన్ని బ్యాంకులు చెల్లించడం ఒక ఉదాహరణగా ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. కాబట్టి, వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని ఐబిఎ సూచించింది. అక్టోబర్ 2020 లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి, తాత్కాలిక నిషేధాన్ని పొందారా లేదా అనేదానితో సంబంధం లేకుండా, crore 2 కోట్ల వరకు రుణాల వడ్డీపై వడ్డీని మాఫీ చేసే దిశగా ప్రభుత్వం టాబ్‌ను ఎంచుకుంది. దీనికి ఖజానాకు, 500 6,500 కోట్లు ఖర్చవుతుంది. తాత్కాలిక నిషేధానికి “వడ్డీ-వడ్డీ కేటాయింపు కారణంగా బ్యాంకులపై అదనపు భారం ఉంది. ఇప్పుడు సమస్య మొత్తం గురించి కాదు, ఒక ఉదాహరణను నిర్ణయించడం, ప్రత్యేకించి మేము కోవిడ్ -19 మహమ్మారి యొక్క రెండవ తరంగాల మధ్యలో ఉన్నప్పుడు మరియు రుణ తాత్కాలిక నిషేధానికి మరోసారి పెరుగుతున్న గందరగోళం ఉంది. మేము ఇంకా కొన్ని స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాము; వడ్డీ-వడ్డీ కేటాయింపుపై మేము కొంత రివర్సల్ ప్రయోజనాన్ని పొందుతాము, ”అని పేరు పెట్టడానికి ఇష్టపడని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. Banks request relief from RBI అయితే, ఇంతకుముందు ₹ 2 కోట్ల వరకు రుణాలపై వడ్డీ మాఫీ కోసం కేంద్రం ట్యాబ్‌ను ఎంచుకుంది, ఈ సమయంలో, రుణదాతలు ఖర్చును భరించాల్సి ఉంటుంది. 2020-21 నాలుగో త్రైమాసికంలో చాలా బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సిలు వడ్డీపై వడ్డీ చెల్లింపు కోసం ఇప్పటికే నిబంధనలు చేశాయి, కాని చట్టబద్ధమైన ఆడిట్ పూర్తయిన తర్వాత ఈ త్రైమాసికంలో దీనిని అమలు చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 2020 పథకం కింద ఎక్స్-గ్రేటియా చెల్లింపు రుణగ్రహీతలు (సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమ, విద్య, హౌసింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటోమొబైల్, నిపుణులకు వ్యక్తిగత రుణాలు మరియు వినియోగ రుణాలు) మంజూరు చేసిన పరిమితులు మరియు to ఫిబ్రవరి 29, 2020 నాటికి 2 కోట్లు (రుణ సంస్థలతో అన్ని సౌకర్యాల మొత్తం).
న్యూఢిల్లీ :: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జిఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జిసిటి)ల ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) లైసెన్స్‌లను కేంద్రం రద్దు చేసినట్లు పిటిఐ ఆదివారం నివేదించింది. చట్టాలను ఉల్లంఘించినందుకు ఈ రెండు ఎన్జీవోలపై చర్యలు తీసుకున్నారు. ఈ రెండు సంస్థలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వం వహిస్తుండగా, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సహా పార్టీ అగ్రనేతలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఇదిలా ఉండగా దేశ రాజధానిలో రాజకీయ వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత లబ్ధి పొందే వ్యవహారాలు మీద బిజెపి స్వార్థపూరిత రాజకీయాలు చేస్తోందని కార్గే ఇవ్వాలా ప్రెస్ మీట్ లో చెప్పారు ఇకపోతే తతిమ్మ రాజకీయ వర్గ పార్టీలు కూడా ఇదే బాని ఉపయోగిస్తూ బిజెపి మీద వీరుచుకుపడ్డారు అటువంటి వ్యవహారాలను గనక బిజెపి మీద ఉన్న ఆరోపణలు చాలా ఉన్నాయి వాటిని కూడా మేము బయటికి తేవడానికి ప్రయత్నిస్తామని మొలయం సింగ్ వర్గీయులు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు బహిర్గతంగా ప్రకటించారు రాహుల్ గాంధీ కీ పెరుగుతున్న పాదయాత్ర లో అభిమానులు లక్షల మంది పాల్గొనడం బిజెపికి కంపర పుట్టినట్లు తెలుస్తుంది విదేశీ నిధులను స్వీకరించడానికి ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టం కింద ఒక సంస్థను నమోదు చేయడం తప్పనిసరి. 2020లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతర్-మంత్రిత్వ కమిటీ చట్టాల ఉల్లంఘనపై విచారణ జరిపి, దాని సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఈ రెండు సంస్థలపై చర్యలు తీసుకుంది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ మరియు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ యొక్క FCRA లైసెన్స్‌లు ఈ NGOలపై విచారణ తర్వాత రద్దు చేయబడ్డాయి," అని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం నుంచి కాంగ్రెస్ నిధులు పొందిందని బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ మరియు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా ఆదాయపు పన్ను చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టం మరియు విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టంతో సహా అనేక చట్టాల చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించినట్లు దర్యాప్తు ఆరోపించింది. . కాంగ్రెస్‌ నేతలతో సంబంధం ఉన్న రెండు సంస్థల ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం ఆ పార్టీ అవినీతిని బయటపెట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి ఆదివారం అన్నారు. అక్టోబర్ 23, 2022 ఆర్‌జిఎఫ్ మరియు ఆర్‌జిసిటిపై చర్యపై స్పందిస్తూ, కీలకమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ ఇదొక ఎత్తుగడ అని అన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌పై కేంద్ర ప్రభుత్వం పాత ఆరోపణలను రీసైక్లింగ్ చేస్తోందని ప్రతిపక్ష పార్టీ కూడా పేర్కొంది. Comments addComments Post a Comment Popular posts ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది. November 25, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు November 24, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY *ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
రసాయన ఎరువులు, పురుగుమందులు విచక్షణా రహిత౦గా వాడటం వలన తాత్కాలికంగా ఉత్పత్తి అయితే పెరగవచ్చు కానీ దీర్ఘకాలికంగా చూస్తే అటు భూసారాన్ని , ఇటు మానవాళి ఆయువుని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్చస్థ శిశువుల ఆరోగ్యాల మీద వీటి ప్రభావం ఎంతైనా వు౦ది. కొన్ని రకాల కేన్సర్లు, లుకేమియా వంటి ప్రాణాంతక జబ్బులు ,కాలెయ సంబంధిత వ్యాధులు ముఖ్యంగా 7 నుంచి 14 సంవత్సరాల పిల్లల్లో ఈ వ్యాధుల బారిన పడే శాతం ఎక్కువ అయ్యింది.. గర్భస్థ శిశువులలో పుట్టుకతో ఏర్పడే అవయవ లోపాలే కాకుండా ఎదుగుదల మీద కూడా ఈ కాలుష్య పూరిత ఆహార ప్రభావం ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చును.కాలుష్య పూరిత ఆహార ప్రభావం వీరి మీదనే కాదు, అన్ని వయసుల వారి మీద ఉంటుంది. రోగనిరధక శక్తి తగ్గిపోవడం , వ్యంధ్యత్వం , ఇలా చాలారకాలు గా వీటి ఫలితాలు ఉంటున్నాయి. సేంద్రీయ ఉత్పత్తులని( Organic Products ) మన ఆహారంలో భాగం చెయ్యడం ద్వారా ఈ ముప్పు ను౦చి చాలా వరకు తప్పించుకోవచ్చు .సేంద్రీయ ఉత్పత్తులు వాడటం వలన కేవలం ఆరోగ్య పరిరక్షణే కాదు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. హరిత విప్లవం ద్వారా పెంచుకున్న ఉత్పత్తి రేటు స్థిరం గా ఉండిపోయింది.సేంద్రీయవ్యవసాయపద్ధతులు అమలు చేయడం వలన ఉత్పత్తి శాత౦ పెంచుకోవచ్చు. నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారం లభిస్తుంది.సేంద్రీయవ్యవసాయఉత్పత్తులలో పీచు పధార్ధం అధిక శాతం లో ఉంటుంది.ప్రకృతి సంబంధమైన ఎరువులని వాడటం వలన భూసారం దెబ్బ తినదు.తద్వారా భూగర్భ జలాలు కూడా కలుషితం కావు. సేంద్రీయవ్యవసాయపద్ధతి లో వ్యవసాయానికి నీటి వనరులు కూడా ఆదా అవుతాయి. ఎరువులకై పశుపోషణ చెయ్యడం వలన పాడి రూపం లో రైతుకి అదనపు ఆదాయం సమకూరుతుంది.సహజం గా లభించే వ్యర్ధాలు ఎరువులుగా , పురుగు మ౦దులుగా వాడట౦ వలన రైతుపై ఆర్ధిక౦గా అదనపు భారం తప్పుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సేంద్రీయవ్యవసాయఉత్పత్తుల కి ఏటా 10% వరకు మార్కెట్ పెరుగుతో౦ది.సేంద్రీయవ్యవసాయం మన దేశానికి క్రొత్త కాదు. మరుగున పడింది. దీనిని ఆదరించాల్సిన బాద్యత మన అందరిదీ. సేంద్రీయవ్యవసాయం వలన ప్రయోజనం ఒక్క వ్యవసాయదారునికే కాదు. మన అందరికీ కూడా. సేంద్రీయవ్యవసాయఉత్పత్తులని ప్రోత్సహించండి. భూసారాన్ని, భావితరాలని కాపాడండి. ఈ రంగం లో ఉన్న వ్యాపార, ఉద్యోగ అవకాశాలు మరోసారి…
పిల్లలను వారి స్క్రీన్‌ల నుండి బయటికి తీసుకురావడం ఒక సవాలుగా ఉంటుంది. ఇ-స్కూటర్‌ను ఎక్కే ముందు, పిల్లలు మొదటి చూపులోనే దీన్ని ఇష్టపడాలి. మరియు పిల్లలు మరియు యుక్తవయస్కులతో వ్యవహరించేటప్పుడు మొదటి అభిప్రాయం చివరి అభిప్రాయం. పిల్లలకు సానుకూల ఉద్దీపనలను అందించే ముఖ్యమైన రెండు ఇంద్రియాలు దృష్టి మరియు శబ్దాలు అని పరిశోధనలో తేలింది. కాబట్టి, సౌందర్యంతో ప్రారంభిద్దాం, యువకుడిని ఆకర్షించే మొదటి విషయం. Table of Contents రిథమ్‌తో ఇంద్రధనస్సుపై ప్రయాణించండి – SmooSat E9 శ్రేణి పెద్దలు లాంగ్ రేంజ్ రైడ్ – SmooSat SA3 రిథమ్‌తో ఇంద్రధనస్సుపై ప్రయాణించండి – SmooSat E9 శ్రేణి (చిత్ర క్రెడిట్: SmooSat) E9 అపెక్స్ రెండు రుచులలో వస్తుంది. ది ప్రధమ అక్షరాలా లంబోర్ఘిని సెంటెనారియో ఎలక్ట్రిక్ స్కూటర్లు దాని కఠినమైన నలుపు మరియు పసుపు ముగింపుతో, ది రెండవ పింక్ మరియు నలుపు యొక్క సొగసైన మరియు హాయిగా ఉండే కలయిక. ఆరుబయట సాహసం చేసేందుకు ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడానికి అనువైనది. (చిత్ర క్రెడిట్: SmooSat) తదుపరి, ది E9 అపెక్స్ స్కూటర్‌లో నిర్మించిన బ్లూటూత్ సరౌండ్ స్పీకర్‌లకు ధన్యవాదాలు, మీ పిల్లలు మీ ముందు సురక్షితంగా రైడ్ చేస్తున్నప్పుడు ట్యూన్‌లను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. వారు తమకు ఇష్టమైన సౌండ్‌ట్రాక్‌ని సురక్షితంగా ప్లే చేస్తూనే ప్లే చేయగలరు, హెడ్‌ఫోన్‌లు ఏవీ చుట్టుపక్కల మూసివేయబడవు. ఆహ్లాదకరమైన మరియు భద్రతతో కూడిన మరొక గొప్ప కలయికలో, బోర్డ్‌లో నిర్మించిన రెయిన్‌బో లైట్లు సంగీతం యొక్క రిథమ్‌కు సకాలంలో ఫ్లాష్ చేస్తాయి, రైడర్‌లను ఆహ్లాదపరుస్తాయి మరియు దృశ్యమానతను గరిష్టంగా మారుస్తాయి. దాని E9 అపెక్స్ తోబుట్టువుల మాదిరిగానే, E9 ప్రో స్మార్ట్ మరియు అసమానమైనదిగా వస్తుంది నలుపు, గులాబీ రంగులేదా నీలం స్టైల్స్, అయితే స్పీకర్లు లేకుండా. (చిత్ర క్రెడిట్: SmooSat) రెండు నమూనాలు మీ లేదా మీ స్నేహితుల పిల్లలతో పెరుగుతాయి – ది E9 ప్రో 28in/32in/36in పరిమాణాలకు సర్దుబాటు చేసే హ్యాండిల్‌బార్‌లతో వస్తుంది, అయితే పెద్దది E9 అపెక్స్ 32.5in/35 in/37.5inకి సెట్ చేయవచ్చు. భద్రత చాలా ముఖ్యమైనది మరియు SmooSat స్కూటర్‌లతో మీరు క్లాస్-లీడింగ్ సేఫ్టీ ఫీచర్‌లను పొందుతున్నారని మీరు అనుకోవచ్చు. E9 అపెక్స్ మరియు E9 ప్రో ప్రతి ఒక్కటి కంప్రెషన్-రెసిస్టెంట్ డ్యూరబుల్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ చుట్టూ నిర్మించబడ్డాయి, యాంటీ-స్కిడ్ రీన్‌ఫోర్స్డ్ రబ్బర్ వీల్స్ మరియు వెనుక ఫెండర్ బ్రేక్‌ల సౌజన్యంతో సూపర్-ఫాస్ట్ స్టాపింగ్ సౌజన్యంతో ఉంటాయి. సైకిల్ మార్గం లేదా రహదారిపై రైడర్‌లు మరింత కనిపించేలా చేయడంలో రిఫ్లెక్టర్‌లు మరియు నాణ్యమైన హెల్మెట్‌ను జోడించండి. ప్రమాదవశాత్తు ప్రారంభాలను నిరోధించడానికి, వేగం 3 mphకి చేరుకున్నప్పుడు మాత్రమే మోటారు నిమగ్నమై ఉంటుంది – కేవలం స్టాండ్‌ను పైకి లేపి, శక్తి అప్రయత్నంగా ప్రారంభించడానికి భూమి నుండి కిక్ ఆఫ్ చేయండి. నైపుణ్యం స్థాయిని బట్టి గరిష్ట వేగాన్ని 5 mph, 8 mph లేదా 10 mphకి సెట్ చేయవచ్చు మరియు LED స్క్రీన్ రైడర్‌కు తెలుసుకోవలసిన అన్ని విషయాలను తెలియజేస్తుంది, పెడల్ మోడ్, రైడింగ్ వేగం మరియు బ్యాటరీ స్థాయిని ప్రదర్శిస్తుంది. E9 మోడల్‌లు పూర్తి ఛార్జ్‌తో 5 మైళ్లు ప్రయాణించగలవు. మీరు పూర్తి చేసిన తర్వాత ఎక్కడైనా మరియు ప్రతిచోటా తీసుకువెళ్లడం మరియు నిల్వ చేయడం కోసం ఒక సులభమైన దశలో దాన్ని మడవండి. ఈ బ్లాక్ ఫ్రైడే, ది E9 అపెక్స్ మరియు E9 ప్రో Amazon Prime సభ్యులకు 20% పైగా తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. భద్రత మరియు స్వాతంత్ర్యం ఎప్పుడూ అలాంటి బేరం కాదు. పెద్దలు లాంగ్ రేంజ్ రైడ్ – SmooSat SA3 (చిత్ర క్రెడిట్: SmooSat) మీరు మీ పట్టణం లేదా నగరంలో గమనించినట్లుగా, E-స్కూటర్‌లు కేవలం పిల్లల కోసం మాత్రమే కాదు. గత సంవత్సరం ప్రపంచ విక్రయాలు దాదాపు 50% పెరగడంతో, ఈ సరళమైన, సౌకర్యవంతమైన పరికరాలు అన్ని వయసుల రైడర్‌ల కోసం పట్టణ ప్రయాణ మరియు అన్వేషణ ఎంపికగా మారుతున్నాయి. SmooSat SA3 పరిమాణం, పరిధి మరియు పెద్దల డిమాండ్‌తో ఎదిగిన అనుభవాన్ని అందించడానికి భూమి నుండి నిర్మించబడింది. పర్యావరణ అనుకూలమైన, సరళమైన మరియు బైక్ కంటే పోర్టబుల్, SA3 పట్టణ ప్రయాణాన్ని మారుస్తుంది. 350W మోటార్ గరిష్టంగా 15.6 mph వేగాన్ని చేరుకోగలదు మరియు పూర్తి-పరిమాణ పెద్దలను సులభంగా పైకి లేపుతుంది, అయితే ఆటోమోటివ్-గ్రేడ్ బ్యాటరీ ఒకే ఛార్జ్‌తో 20 మైళ్లను కవర్ చేస్తుంది మరియు 1200 కంటే ఎక్కువ సైకిళ్లతో దాదాపు ఏడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆ రసం అంతా కేవలం చక్రాల కంటే ఎక్కువ శక్తినిస్తుంది. టెక్-హెవీ ఫీచర్ క్రూయిజ్ కంట్రోల్ స్టాండర్డ్‌గా కొన్ని కార్లను నిర్దేశిస్తుంది, కాబట్టి మీరు యాక్సిలరేటర్‌ను ఆపివేసి రోడ్డుపై దృష్టి పెట్టవచ్చు. LCD డిస్ప్లే వేగం, బ్యాటరీ జీవితం మరియు పెడల్ మోడ్‌ను ట్రాక్ చేస్తుంది, అయితే శక్తివంతమైన ముందు మరియు వెనుక లైట్లు మిమ్మల్ని సురక్షితంగా కనిపించేలా చేస్తాయి. ముఖ్యంగా, SA3 కేవలం 42.1 అంగుళాలు 19.7 అంగుళాలు 20.3 అంగుళాలు కొలవడానికి సెకన్లలో ముడుచుకుంటుంది. ఇది స్పోర్ట్స్ బ్యాగ్ పరిమాణంలో ఉంటుంది మరియు బస్సు లేదా రైలులో సులభంగా తీసుకెళ్లవచ్చు. మీరు మీ గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు, చెమట పట్టకుండా మరియు చెమట పట్టకుండా చేరుకున్నప్పుడు దానిని డెస్క్ కింద ఉంచండి. పర్వత బైక్‌తో అలా చేయడానికి ప్రయత్నించండి. కాబట్టి, అది ఉంది. ది స్మూసాట్ SA3మీ జీవితంలో బిజీగా ఉండే పట్టణ ప్రయాణీకులకు ఆదర్శవంతమైన బహుమతి, స్వేచ్చగా సంచరించే వారికి ఇది సరైన బహుమతి మరియు మీ కోసం ఒకదాన్ని తీసుకోకుండా ఉండేందుకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీ కనుగొనండి SA3 ఇక్కడ దాదాపు $400కి, మీరు షాపింగ్ అనుభవాన్ని రైడ్‌లో అంతే సాఫీగా పొందవచ్చు. Source link Categories Android Post navigation D&D 5వ ఎడిషన్ రూల్‌బుక్‌లు బ్లాక్ ఫ్రైడే కోసం $20 కంటే తక్కువ ధరకు అమ్మకానికి ఉన్నాయి Amazfit ఇప్పుడే నాకు ఇష్టమైన స్మార్ట్‌వాచ్‌తో పాటు దాని ధరించగలిగే మరిన్ని లైనప్‌లను తగ్గించింది Search Search Recent Posts Galaxy S22ని మర్చిపో: భవిష్యత్ Samsung ఫోన్‌లు మొత్తం స్క్రీన్‌ని ఫింగర్‌ప్రింట్ రీడర్‌గా ఉపయోగించవచ్చు Google Pixel వాచ్ బగ్ పరిష్కారాలతో దాని స్వంత డిసెంబర్ 2022 నవీకరణను పొందుతుంది ఎల్డెన్ రింగ్ డైరెక్టర్ యూజర్ ఫీడ్‌బ్యాక్‌ని చూడకూడదని ప్రయత్నిస్తాడు నథింగ్’స్ కార్ల్ పీ US స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది వ్యక్తులను వారి ముఖం ద్వారా కనుగొనడానికి మిమ్మల్ని అనుమతించడానికి Google ఫోటోలు కొత్త శోధన ఫంక్షన్‌ను పరీక్షిస్తాయి
సినిమాలలో తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ నిజ జీవితంలో కూడా అలాగే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా జీవితం గురించి విషయాలను ఎన్టీఆర్ చెప్పే తీరును బట్టి ఎన్నోసార్లు ఆ మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇక అందుకు సంబంధించి వీడియోలు కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ తనకంటే పెద్దవారిపైన ఎంతో గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఒక సంఘటన ఎన్టీఆర్ గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనగా నిలుస్తోందని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు.వాటి గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే నిన్నటి రోజున కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇందులో రజనీకాంత్ తో పాటు ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కంటే ముందు కాస్త వర్షం కురిసింది. దీంతో అతిధుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు కూడా తడవడం జరిగింది. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వని కూర్చొని సమయంలో ఎన్టీఆర్ కుర్చీని తుడవడం జరిగింది. మరో కుర్చీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా మూర్తిని కూర్చోమని చెప్పి అనంతరం తాను కూర్చునే కూర్చుని క్లీన్ చేస్తున్న ఒక వీడియో వైరల్ గా మారుతోంది. తమ అభిమాన హీరో ఇంత సింప్లిసిటీ గా ఉండడంతో అటు అభిమానులు కూడా ఫిదా అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మహిళలపై ఉన్న గౌరవానికి ఇదే నిదర్శనం అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కర్ణాటక రత్న పురస్కారాన్ని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది. The style icon… With Simplicity….#NTR30#KarnatakaRathna#jrntr #NTRForAppu#ಕನ್ನಡರಾಜ್ಯೋತ್ಸವ #ಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ #ಕರ್ನಾಟಕ_ರತ್ನ pic.twitter.com/JCfSGvvP77
షెడ్యూల్‌ తెగల జాతీయ కమ్యూనికేషన్‌ (ఎస్సీ,ఎస్టీ) అందించిన అనేక ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలు సందర్శించి స్ఫూ ర్తి పొందాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథ రావు అన్నారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 దివాన్‌చెరువు, నవంబరు 18 : షెడ్యూల్‌ తెగల జాతీయ కమ్యూనికేషన్‌ (ఎస్సీ,ఎస్టీ) అందించిన అనేక ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలు సందర్శించి స్ఫూ ర్తి పొందాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా విద్యాక ళాశాల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర ఉద్యమంలో ఆదివాసీ సమరయోధుల పాత్ర ప్రదర్శ నను శుక్రవారం ఏర్పాటుచేశారు. దీనిని వీసీ ప్రారంభించి మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్య మంలో ఆదివాసీల పోరాటం, ఆయా ప్రాంతాలలోని పరిస్థితులు, వారి త్యాగాలు అన్నీ క్లుప్తంగా ఈప్రదర్శన ద్వారా తెలుస్తాయన్నారు. ఈనెల 22వ తేదీ వరకూ వర్సిటీ లో ఈ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. 22న విశ్వవిద్యాలయంలో భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆదివాసీలపాత్ర అనే అంశంపై జాతీయ సెమినార్‌ జరుగు తుందని చెప్పారు. మరిన్ని పరిశోధనలు చేయాలని కన్వీనర్‌ ఆర్‌.ఎస్‌.వరహాల దొరకు తెలిపా రు. ప్రిన్సిపాల్‌ కె.సుబ్బారావు, అధ్యాపకులు ఆర్‌.సాంబశివరావు, ఎం.గోపాలకృష్ణ, జి.ఎలీ షాబాబు. వి.రామకృష్ణ, జె.రాజమణి, కె.రాజేశ్వరీదేవి,కృష్ణ,రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. పాఠశాలల్లో గిరిజన ఉత్సవ ర్యాలీలు నిర్వహించాలి ఐటీడీఏ పీవో సూరజ్‌గనోరే రంపచోడవరం, నవంబరు 18: దేశ స్వాతంత్య్రంకోసం పోరాటం చేసి అసువులుబాసిన మహానుభావు లందరినీ స్మరించుకునే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గిరిజ నుల ఆత్మగౌరవ ఉత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భం గా పీవో మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ఆటల పోటీలలో ప్రతిభ కనబర్చిన 130 మంది విద్యార్థులను ఎంపిక చేసి విశాఖపట్నంలో ఈనెల 19, 20 తేదీలలో నిర్వహిస్తున్న ఆత్మగౌరవ ఉత్సవాలకు పంపిస్తున్నట్టు తెలిపారు. ఏజెన్సీలోని అన్ని పాఠశాలల్లో ఆత్మగౌరవ ఉత్సవాలకు ర్యాలీలు నిర్వహించాల న్నారు. ఈనెల 21న ఉత్సవాలకు సంబంధించిన ర్యాలీలు ప్రజాప్రతినిధులతో నిర్వహించి పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీడీ సీహెచ్‌ శ్రీనివాసరావు, లైజ న్‌ అధికారి బీఎస్‌ కుమార్‌, డీడీ కార్యాలయ పర్యవేణాధికారులు కిషోర్‌, రమ ణ, ప్రధానోపాధ్యాయులు కె.ఆర్‌.పి.కుమార్‌, బుల్లయ్య, మల్లమ్మ, సీఎంవోలు ప్రసాద్‌, కె.శ్రీనివాసరావు, పీడీ కె.తిరుపతిరావు పాల్గొన్నారు. అడ్డతీగల: మండలంలో శుక్రవారం ఆదివాసీల ఆధ్వర్యంలో ఆత్మగౌరవ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రారంభించి గ్రామ పురవీధుల గుండా ప్రదర్శనలు నిర్వహిస్తు దేవీసెంటర్‌లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయ కులు రమేష్‌ బాబు,వీరబాబు, బాతురెడ్డి, బాలురెడ్డి, సమర్త కృష్ణ, స్వర్ణలత, వరదానం, దివ్యశ్రీ తదితర నాయకులు పాల్గొన్నారు. వై.రామవరం: దేశంకోసం పోరాడిన ఆదివాసీ నాయకుల సంస్మరణ, ఆత్మగౌరవ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం వై.రామవరం ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్‌సెంటర్లో మానవహరం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్‌రెడ్డి, ఉపాధ్యాయులు లండ రాజబాబు, వెంకటరెడ్డి, నూకరాజు, చిన్నారావు పాల్గొన్నారు.
ప్రజారోగ్యం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యతని నిబద్ధతతో, నిజాయితీగా నిరుపమానంగా నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ భవిష్యత్తు-బంగారు తెలంగాణ దార్శనికులు సీఎం కెసిఆర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి కలిసి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు 24 గంటలు అందిస్తూ సర్కార్‌ వైద్యం మీద ప్రజలకు నమ్మకం పెంచారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్ళ వరకు మౌలిక సదుపాయాలు, వసతులు పెంచి, వాటి రూపురేఖలని మార్చారు. తెలంగాణ వచ్చే నాటికీ రాష్ట్రంలో 17,000 బెడ్స్‌ ఉండేవి. ప్రస్తుతం వాటిని 20,000 లకు పెంచారు. ఇంకా అవసరమైన చోట్లల్లా పెంచుకుంటూ పోతున్నారు. నిమ్స్‌ లో 500, నిలోఫర్‌ లో 500, ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్లో 250, మిగతావి అన్ని జిల్లా హాస్పిటల్స్‌ లో పెంచారు. తెలుపు, గులాబీ రంగుల బెడ్‌ షీట్స్‌ని ప్రతి రోజూ మారుస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ దవాఖానాల్లో 20%Iజఖ (+వఅవతీaశ్రీ Iజఖ, Iజఖ టశీతీ ఎశ్‌ీష్ట్రవతీ డ Iజఖ టశీతీ అవష పశీతీఅ)ల ఏర్పాటు జరుగుతున్నది. అన్ని టీచింగ్‌ హాస్పిటళ్ళలో ఎంఐసియులు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 21 ూచీజఖలకు అదనంగా మరో 10% ూచీజఖలు మొదలవుతున్నాయి. అప్పుడే పుట్టిన శిశువులలో 15శాతం మందికి ూచీజఖలు అవసరం అవుతాయి. తెలంగాణలో ఏడాదికి 6 లక్షల 50వేల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీరిలో లక్ష మంది పిల్లలకు ూచీజఖ సేవలు అవసరం అవుతాయి. దీని ద్వారా Iవీ= తగ్గించడానికి వీలవుతుంది. డయాలిసిస్‌ కేంద్రాలు-బ్లడ్‌ బ్యాంకులు రాష్ట్ర ఆవిర్భావం నాటికి నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ లాంటి దవాఖానాల్లో మాత్రమే డయాలసిస్‌ కేంద్రాలున్నాయి. కిడ్నీ బాధితులు వారానికి మూడు సార్లు డయాలసిస్‌ చేసుకోవాల్సి వస్తున్నది. మరోవైపు పెరుగుతున్న కిడ్నీబాధితుల కోసం దేశంలోనే ప్రభుత్వ రంగంలో మొదటి సారిగా సింగిల్‌ యూజ్డ్‌ 40 డయాలసిస్‌ కేంద్రాలను ప్రభుత్వం విస్తరిస్తున్నది. డయాలసిస్‌ పేషంట్లకు బస్‌ పాస్‌లని కూడా ఉచితంగా అందించాలని యోచిస్తున్నది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 10వేల మందికి డయాలసిస్‌ సేవలు అందుతున్నాయి. అవసరాలను బట్టి 31 (19 పాతవి, 13 కొత్తగా) బ్లడ్‌ బ్యాంకులు, లేదా బ్లడ్‌ స్టోరేజీ యూనిట్లను అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గర్బిణీలు, క్షతగాత్రులు ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు. డయాగ్నసిస్‌ సేవలు-మందులు-పరికరాల నిర్వహణ ఒకే హాస్పిటల్‌లో వేర్వేరు చోట్ల జరుగుతున్న రోగ నిర్ధారణ పరీక్షల పరికరాలు పెంచి, అవన్నీ ఒకే చోట ఉండే విధంగా హాస్పిటల్స్‌ని తీర్చిదిద్దడమే గాక, కొత్తగా 40 డయాగ్నసిస్‌ కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. బోధన వైద్యశాలల్లో ఎంఆర్‌ ఐ, సిటి స్కాన్‌, ఆటో ఆనలైజర్‌, మమ్మోగ్రాం, టుడీ ఎకో, బోధనేతర వైద్యశాలల్లో సిటీ, ఆల్ట్రా సౌండ్‌, ఆటో ఆనలైజర్‌, పిహెచ్‌సి స్థాయిలోనే అల్ట్రా సౌండ్‌ సదుపాయాలు కల్పిస్తున్నారు. గతంలో రూ.114 కోట్లు ఉన్న మందుల బడ్జెట్‌ని రూ.300 కోట్లకు అంటే దాదాపు మూడింతలు పెంచి ఎన్నడూ లేని విధంగా నెలకు సరిపడా ఒకే సారి మందులు అందించడం ద్వారా సమగ్ర మైన మందుల పంపిణీ వ్యవస్థ ఏర్పాటయింది. హాస్పిటల్స్‌లో ఆయా పరికరాల 24 గంటలూ మెయింటెనెన్స్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏజెన్సీని నియమించారు. అవయవ మార్పిడులు-అరుదైన ఆపరేషన్లు కిడ్నీ, గుండె, పాంక్రియాటిస్‌, కాలేయ మార్పిడులు జరుగుతున్నాయి. ఇప్పటికే నిమ్స్‌లో 110 అవయవ మార్పిడులను విజయవంతంగా నిర్వహించగా. ఉస్మానియా చరిత్రలోనే తొలి సారిగా కిడ్నీ మరియు పాంక్రియాటిస్‌ సర్జరీని నిర్వహించారు. అరుదైన ఆపరేషన్లు సర్కార్‌ దవాఖానాల్లో వరసగా విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రపంచ రికార్డుని స ష్టిస్తూ ఉస్మానియా వైద్యులు 20 సెంటి మీటర్ల కాన్సర్‌ కణతిని తొలగించారు. అరుదైన ప్లాస్టిక్‌ సర్జరీలు, ఇతర శస్త్ర చికిత్సలు ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో జరుగుతున్నాయి. ఇవన్నీ మన ప్రభుత్వ గౌరవాన్ని పెంచేవి. కాగా, కిడ్నీ, గుండె వంటి అవయవ మార్పిడులు జరిగాక అవసరమైన మందుల కోసం ఈ బడ్జెట్‌ లో ప్రత్యేక నిధిని కూడా కేటాయించి ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్‌ల లో పంపిణీ జరుగుతున్నది. కొత్త మెడికల్‌ కాలేజీలు తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్తగా 2 మెడికల్‌ కాలేజీలు ఏర్పడ్డాయి. మరో రెండు ఏర్పాటు ప్రక్రియలోవున్నాయి. వీటి వల్ల 700 ఎంబిబిఎస్‌ సీట్లు 1000 కి పెరిగాయి. 571గా ఉన్న పీజీ సీట్లు 792కు పెరిగాయి. మహబూబ్‌నగర్‌ లో మెడికల్‌ కాలేజీ విజయవంతంగా నడుస్తున్నది. కొత్తగా ఈ ఏడాది 150 సీట్లతో సిద్ధిపేట మెడికల్‌ కాలేజీ సంసిద్ధమైంది. ఇక సీఎం ప్రకటించిన సూర్యాపేట, నల్గొండల్లోనూ మెడికల్‌ కాలేజీల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతున్నది. వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం మెరిట్‌ స్కీం (వీజు=Iు రషష్ట్రవఎవ: =వరవaతీషష్ట్ర డ జుసబషa్‌ఱశీఅaశ్రీ టబఅస టశీతీ ్‌ష్ట్రవ ఎవసఱషaశ్రీర్‌బసవఅ్‌ర)ని దేశంలోనే మొదటి సారి ప్రభుత్వ రంగంలో ప్రారంభమైది. తెలంగాణ ప్రభుత్వ చొరవని Iజవీ= అభినందించింది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో 2778 పోస్టుల నియమాకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నియామక ప్రక్రియ జరుగుతున్నది. ఇక 6180 పోస్టులు కొత్తగా సృష్టించబడ్డాయి. ఆశా వర్కర్లకు వరాలు ప్రభుత్వం ఆశా వర్కర్లకు రూ.6వేలు కనీస వేతనంగా తప్పనిసరిగా అదేవిధంగా చేసింది. వాళ్ళకి తగు శిక్షణ నిస్తూ, ఙఱశ్రీశ్రీaస్త్రవ ష్ట్రవaశ్ర్‌ీష్ట్ర షaతీవ జూతీశీఙఱసవతీలుగా ప్రణాళికా బద్దంగా చీజణ (దీూ,ూబస్త్రaతీ వ్‌ష) వంటి పనులు వారి ద్వారా జరుగుతున్నాయి. వాహనాలు-వైద్య సేవలు 108 వాహనాలు అందిస్తున్న సేవలను విస్త త పరుస్తూ, ఇప్పటికే ఉన్న 145 కొత్త వాహనాలకు తోడుగా మరో 145 కొత్త వాహనాలను సమకూర్చారు. రోజుకు 4.18 వేల ట్రిప్పులు ఈ వాహనాలు తిరుగుతున్నాయి. వీటికి అదనంగా 104వాహనాలు పని చేస్తున్నాయి. మారు మూల గల్లీలకు వెళ్ళి ఎమర్జెన్సీ సమయంలో రోగులను సకాలంలో హాస్పిటల్స్‌కి చేర్చడం కోసం 108 బైక్‌ అంబులెన్స్‌లని ఏర్పాటు చేశారు. నిరుపేదలకు నిరంతర మొబైల్‌ వైద్యం అందించడానికి వీలుగా రెక్కల వాహనా లను ఉపయోగిస్తున్నారు. అమ్మ ఒడి కింద 102 నెంబర్‌ వాహనాల ద్వారా తల్లీబిడ్డలను వారి ఇళ్లకు చేరుస్తున్నారు. ప్రస్తుతం 41 వాహనాలతో నెలకు నికరంగా 1000 మంది గర్బిణీలకు సేవలు అందిస్తున్నారు. నిరుపేదల కు అత్యంత విలువైన సేవలు పార్థివ వాహనాల ద్వారా అందు తున్నాయి. 49 వాహనాలు మృతదేహాలను వారి ఇళ్ళకు చేరుస్తునాయి. వీటి సంఖ్యని కూడా పెంచనున్నారు. ఇది కెసిఆర్‌ మానవీయ కోణానికి మరో మచ్చుతునక. కెసిఆర్‌ కిట్స్‌ మహిళ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ప్రసూతి అయిన తల్లీ బిడ్డలకు కెసిఆర్‌ కిట్లు ఇస్తున్నారు. బిడ్డకు బేబీ సోప్స్‌, బేబీ ఆయిల్‌, బేబీ పౌడర్‌, రెండు బేబీ డ్రెస్సులు, టవళ్లు, దోమతెర, తల్లికి రెండు చీరలు ఇతరత్రా 15 రకాల వస్తువు లతో కలిపి ప్రభుత్వం కెసిఆర్‌ కానుకగా అందుతున్నాయి. గర్బిణీలకు గర్భం దాల్చిన నాటి నుండే ఉచిత పరీక్షలు చేయిస్తూ, ప్రభుత్వ దవాఖానాల్లో సుఖ, సహజ ప్రసవాలు జరిగే విధంగా, అనవసర ఆపేషన్లను తగ్గిస్త్తూ నిర్వహిస్తు న్నారు. మగ పిల్లాడు పుడితే రూ.12వేలు, ఆడ పిల్ల పుడితే రూ.13 వేలను నాలుగు విడతలుగా ఇస్తున్నాం. ఇప్పటి వరకు రెండున్నర లక్షల కిట్స్‌ని పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు ఆరోగ్యశ్రీ చికిత్సలను ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పెంచగా, గతంలో 30శాతం మాత్రమే ఉన్న చికిత్సలు 40శాతం వరకు పెరిగాయి. ఆరోగ్యశ్రీలో మరిన్ని చికిత్సలను చేర్చి, పట్టిష్ట పరిచారు. ఇక దశాబ్దాల తరబడి ఉద్యోగులు, జర్నలిస్టులు ఎదురుచూసిన, ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాని ఉద్యోగుల, పెన్షనర్ల, జర్నలిస్టుల హెల్త్‌ స్కీం విజయవంతంగా నడుస్తున్నది. అవుట్‌ పేషంట్స్‌ సేవలకు ప్రత్యేకంగా వెల్‌నెస్‌ సెంటర్‌ని ఏర్పాటు చేసి, అన్ని రకాల పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం 4 చోట్ల ఉన్న వెల్‌నెస్‌ సెంటర్లను అన్ని పాత జిల్లా కేంద్రాలకు విస్తరిస్తున్నారు. రోగులకు సమగ్ర వైద్య సేవలు అందే విధంగా ప్రభుత్వం చూస్తున్నది. సమగ్ర సానిటేషన్‌, సెక్యూరిటీ, పేషంట్‌ కేర్‌ సేవల పథకం ద్వారా సర్కార్‌ దవాఖానాలకు వచ్చే రోగులకు పూర్తి స్థాయి మంచి వైద్యం అందిస్తున్నది. ప్రతి పడకకు రూ.5వేల వ్యయంతో ఈ సేవలను నిర్వహిస్తున్నది. మైలు రాళ్ళు ప్రపంచ ఆరోగ్య సూచీ (+ూI-ూ=ూ తీవజూశీత్‌ీ)ల అన్నింట్లో తెలంగాణే ముందున్నది. సర్కార్‌ దవాఖానాల్లో 30శాతం ఓపీ పెరిగింది. ఆరోగ్యశ్రీ చికిత్సలు 12శాతం పెరిగాయి. శిశు మరణాలను Iవీ=- Iచీఖీూచీు వీూ=ుూకూIు్‌ =ూుజు-ప్రతి వెయ్యి మందికి 32 నుంచి 28 కి తగ్గింది. అలాగే వీవీ=-వీూునజు= వీూ=ుూకూIు్‌ =ూుజు-తల్లుల మరణాల రేట్‌ ప్రతి లక్ష మందికి 92 నుంచి 71 కి తగ్గాయి. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రసూతిలు 30శాతం నుండి 50 శాతానికి పెరిగాయి. కెసిఆర్‌ కిట్లు, ఆర్థిక సాయం పథకం వల్ల ఇది సాధ్యమైంది. మిషన్‌ ఇంద్ర ధనుష్‌-IవీవీఖచీI్గూుIూచీ ూ=ూ+=ూవీవీజు- కింద టీకాలు ఇచ్చే రాష్ట్రాల్లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ను కేంద్రం ప్రకటించింది. టీకాల వల్ల విష జ్వరాలు తగ్గాయి. రాష్ట్రం టీకాల కార్యక్రమంలో 62శాతం నుండి 90శాతానికి పెరిగింది. ప్రభుత్వ దవాఖానాల పనితీరు బాగా మెరుగు పడి, రోగుల రాకడ 23శాతం పెరిగింది. భారత ప్రభుత్వం అభినందించింది. టీచింగ్‌ దవాఖానాల్లో 7420 నుండి 10,050కి పెంచాం. ఓపీ సేవలు విస్త తమయ్యాయి. 2014లో 3.35 లక్షల ఓపీ ఉండగా, 2016 నాటికి అది 4.51లక్షలకు పెరిగింది. భారత ప్రభుత్వం ప్రశంసించి అవార్డునిచ్చింది.2014లో 13.73 లక్షలు ఇన్‌ పేషంట్లు ప్రభుత్వ దవాఖానాలకు రాగా, 2016కల్లా ఇది 20.24లక్షలకు పెరిగింది. ఇంటింటికీ కంటి వెలుగు అంధత్వ నివారణ లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా కంటి అద్దాలు, అవసరమైన శస్త్ర చికిత్సలు చేస్తారు. ఇందుకు ప్రణాళిక సిద్ధమైంది. సమగ్ర ఆరోగ్య సర్వే గతంలో ఇంటింటి సర్వే నిర్వహణతో చరిత్ర స ష్టించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా సమగ్ర హెల్త్‌ ప్రొఫైల్‌ని సిద్ధం చేస్తున్నది. ఎవరెవరికి ఏయే ఆరోగ్య సమస్యలున్నాయన్నది సర్వే చేసి, రికార్డు చేసి, కంప్యూటర్ల లోనిక్షిప్తం చేసి ఆల్‌ టైమ్‌ ఎవరు ఎక్కడున్నా వైద్య సేవలు అందేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నది.
'అందరికీ ఒకే పాలసీ' అనేది ఒకప్పటి మాట. పాలసీదారుల విస్తృత అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వారికోసం ప్రత్యేకంగా పాలసీలను అందించడానికి ఇప్పుడు సాధారణ బీమా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా.. తమ వినియోగదారులకు పాలసీలను అందించేందుకు కృషి చేస్తున్నాయి. మెరుగైన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. పాలసీదారులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అదే సమయంలో తమపై సాధ్యమైనంత మేరకు తక్కువ భారం ఉండాలని అనుకుంటున్నారు. దీంతో బీమా సంస్థలూ అందుకు తగ్గట్టుగా పాలసీలను ఆవిష్కరిస్తున్నాయి. ఇటీవల కాలంలో మోటారు వాహన బీమా విషయంలో వచ్చిన విప్లవాత్మక మార్పుగా 'వినియోగించిన మేరకే చెల్లించండి' (పీఏవైసీ)ని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ విధానం అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో విస్తృతంగా వినియోగంలో ఉంది. మన దేశంలో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఇటీవలే ఈ తరహా పాలసీలకు అనుమతినిచ్చింది. పీఏవైసీ అనేది మీ పూర్తిస్థాయి మోటారు బీమా పాలసీలో సొంత డ్యామేజీ విభాగం కింద వచ్చే ఒక యాడ్‌-ఆన్‌ కవర్‌. ఇది పాలసీదారుడు తన వాహనం వినియోగం ఆధారంగా కవరేజీని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది. ఎంత దూరం ప్రయాణిస్తారు, ఎంచుకున్న కవరేజీ ఆధారంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బీమా సంస్థ అందించే వివిధ శ్లాబుల నుంచి దీన్ని ఎంచుకోవచ్చు. ఇవి బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. ముందుగా నిర్ణయించుకున్న వినియోగ పరిమితిని మించిపోతే ఎలా? అనే సందేహం అవసరం లేదు. ఈ సమయంలో మీరు మరో అదనపు శ్లాబుకు మారి, పాలసీని టాపప్‌ చేయడం ద్వారా బీమా రక్షణను కొనసాగించుకోవచ్చు. సాధారణంగా వాహన బీమా ప్రీమియం కారు మోడల్‌, వయసును బట్టి నిర్ణయిస్తారు. పీఏవైసీలో వీటితోపాటు, ఎంత దూరం ప్రయాణిస్తారు అనేదాన్నీ చూసి, ప్రీమియం నిర్ణయిస్తారు. మీ వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా పాలసీని రూపొందించుకోవడానికి ఇది మీకు తోడ్పడుతుందని చెప్పొచ్చు. సాంకేతికతతో.. పీఏవైసీ విధానంలో టెలిమాటిక్స్‌ అనే పరికరం ఎంతో కీలకంగా ఉంటుంది. బీమాదారుల వాహనంలో ఈ పరికరాన్ని అమరుస్తారు. ఇది కారు తిరిగిన దూరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. మిగిలిన దూరాన్నీ తెలియజేస్తుంది. ఇటువంటి పరికరాలు డ్రైవరు పరివర్తననూ గమనిస్తూ ఉంటాయి. వేగం, విరామాలు, డ్రైవింగ్‌ సమాచారాన్ని సేకరించేందుకు, విశ్లేషించేందుకు బీమా సంస్థలు ప్రత్యేక యాప్‌లనూ వినియోగిస్తుంటాయి. మంచి డ్రైవింగ్‌ ప్రవర్తన ఉన్నవారికి ప్రీమియంలో రాయితీలనూ అందిస్తాయి. ఎవరికి అనుకూలం.. 'వినియోగించిన మేరకే చెల్లించండి' (పీఏవైసీ) రైడర్‌ వాహనాలను ఎప్పుడో ఒకసారి దూర ప్రయాణాలకు వినియోగించే వారికి అనుకూలంగా చెప్పొచ్చు. ఒకటికంటే ఎక్కువ వాహనాలు ఉన్నవారూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. సొంత వాహనాన్ని తక్కువగా వినియోగించే వారూ ఈ తరహా పాలసీని పరిశీలించవచ్చు. మీరు వాహనాన్ని ఎలా వినియోగిస్తారు అనే అంశాలను ఒకసారి విశ్లేషించుకోండి. ఆ తర్వాతే ఈ కొత్త రైడర్‌ను ఎంచుకునేందుకు ప్రయత్నించండి.
“హిట్ యూనివర్స్” ను డైరెక్టర్ శైలేష్ కొలను ఇటీవల అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ యూనివర్స్ నుంచి ఇప్పటికే “హిట్ ది ఫస్ట్ కేసు” వచ్చింది. విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు “హిట్ ది సెకండ్ కేసు” అంటూ అడివి శేష్ తో మరో సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ శైలేష్. అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా.. ప్రేక్షకులు మాత్రం మర్చిపోలేరు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తునే ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. MoreMovies News Sujeeth: అభిమాని నుండి దర్శకుడు వరకు Nidhi: ఆ హీరోతో అవకాశం వస్తే రెమ్యూనరేషన్ కూడా వద్దు Adavi Sesh: మహేష్ అలా అనగానే కన్నీళ్లు వచ్చేసాయి ఈ టీజర్ ను ఆసక్తికరంగా కట్ చేశారు. హై ప్రొఫైల్ కేసులు నమోదు కాని ఒక చిన్న పట్టణంలో హీరో పోలీస్ గా వర్క్ చేస్తాడు. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో ఒక మర్డర్ జరుగుతుంది. ఒక యువతిని మర్డర్ చేసి, అత్యంత క్రూరంగా ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఆ కేసును చేజ్ చేయడానికి మన హీరో అడివి శేష్ ముందుకు వస్తాడు. ఈ తరుణంలో వచ్చిన సవాళ్లు ఏంటి ? ఈ మర్డర్ ను చేసిన వాడి మోటివ్ ఏంటి ? ఈ కేసును హీరో ఛేదించాడా ? అనేది సినిమాలో ఉండబోతుందని టీజర్ తో అర్థమవుతుంది. అలాగే 1:34 నిమిషాలు ఉన్న ఈ టీజర్ లో హీరో పోలీస్ అధికారి దేవ్ (KD) పాత్రలో అడివి శేషు, డీజీపీ నాగేశ్వరరావు పాత్రలో రావు రామేష్, ఆర్య పాత్రలో హీరోయిన్ మీనాక్షీ చౌదరి కనిపించారు. టీజర్ లో రావు రామేష్, అడివి శేష్ మధ్య వచ్చే సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే టీజర్ చివరలో “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః.. యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురా” అంటూ వచ్చిన డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. మొత్తంగా ఈ టీజర్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. కాగా ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్ లలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.
మార్కెట్లో కిలో బియ్యం రూ. 46 నుంచి 56లకు తక్కువేమి లేదు. మరోవైపు ధాన్యం దిగుబడి పడిపోవటంతో…బియ్యం ఉత్పత్తి తగ్గొచ్చని అంచనా.ఇప్పటికే బువ్వ దొరక్క పేద జనం నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు దేశీయంగా బియ్యం ధరలు పెరగొచ్చని కేంద్రం సంకేతాలు ఇస్తుంది. సామాన్య. మధ్యతరగతి జనంపై భారం పడనున్నది. – బియ్యం ఉత్పత్తి తగ్గొచ్చు.: వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా – దేశంలోని పేదలపై తీవ్ర ప్రభావం : ఆహార నిపుణులు న్యూఢిల్లీ : మోడీ పాలనలో సగటు భారతీయుడు ధరాఘాతంతో దెబ్బతింటున్నాడు. ఇంధన, నిత్యవసర ధరలు దేశంలోని ప్రజలకు ఇప్పటికే చుక్కలు చూపించాయి. జీఎస్టీ దెబ్బతో పన్ను పోటుకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం దేశంలోని సామాన్య ప్రజానీకానికి మరొక షాకింగ్‌ వార్తను చెప్పింది. దేశీయంగా బియ్యం ధరల పెరుగుదల కొనసాగవచ్చని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. గత ఖరీఫ్‌ సీజన్‌తో పోల్చుకుంటే దేశంలో బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉండొచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రెండు రోజుల క్రితం అంచనా వేసింది. గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో బియ్యం ఉత్పత్తి 1177.6 లక్షల టన్నులుగా ఉంటే.. అది ఈ ఏడాది 1049.9 లక్షల టన్నులు ఉండొచ్చని వివరించింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసిన తర్వాతి రోజే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నుంచి పై ప్రకటన రావటం గమనార్హం. అయితే, ఇది దేశంలో ఆకలితో బాధపడుతున్న పేద తరగతి ప్రజలకు తీవ్ర సంక్లిష్ట పరిస్థితులను తీసుకొస్తాయని నిపుణులు చెప్పారు. ఇప్పటికే పోషకాహార లోపం సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది మరొక భారం అవ్వక తప్పదని వివరించారు. పెరిగిన బియ్యం, గోధుమలు ధరలు దేశంలో బియ్యం, గోధుమలు, గోధుమ పిండి రోజువారీ సగటు రిటైల్‌, హౌల్‌సేల్‌ ధరలు ఏడాది క్రితం కంటే 9 నుంచి 20 శాతం పెరిగిన రోజే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటన వచ్చింది. వినియోగదారుల వ్యవహారాల విభాగం పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఏడాది క్రితం వాటి ధరలతో పోలిస్తే భారత్‌లో రోజువారీ సగటు రిటైల్‌ ధరలు.. బియ్యం 9.03 శాతం, గోధుమలు 14.39 శాతం, గోధుమ పిండి 17.87 శాతం పెరిగాయి. ఒక ఏడాది క్రితం వాటి ధరలతో పోలిస్తే భారత్‌లో రోజువారీ సగటు హౌల్‌సేల్‌ ధరలు.. బియ్యం 10.16 శాతం, గోధుమలు 15.43 శాతం, గోధుమ పిండి 20.65 శాతం ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ బుధవారం 2022-23 ప్రధాన ఖరీఫ్‌ పంటల ఉత్పత్తికి సంబంధించిన మొదటి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. ప్రస్తుత సీజన్‌లో ఖరీఫ్‌ బియ్యం ఉత్పత్తి 1049.9 లక్షల టన్నులు చేరుకున్నది. ఇది గత సీజన్‌లో నమోదైన ఉత్పత్తి 1117.6 లక్షల టన్నుల కంటే తక్కువ. ఖరీఫ్‌ వరి ఉత్పత్తి అంచనాలు ప్రస్తుత సీజన్‌లో నిర్దేశించబడిన 1120 లక్షల టన్నుల లక్ష్యం కంటే తక్కువగా ఉన్నాయి. 2020-21కి గానూ 1052.1 లక్షల టన్నులు ఉత్పత్తి నమోదైంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం పంపిణీకి బియ్యం అవసరమయ్యే దృష్ట్యా ఖరీఫ్‌ బియ్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఖరీఫ్‌ సీజన్‌ 2022లో వరి విస్తీర్ణం, ఉత్పత్తిలో ఆరు శాతం లోటు ఉండవచ్చని ఆహార మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ”దేశీయ ఉత్పత్తిలో 60-70 లక్షల మెట్రిక్‌ టన్నులు (ఎల్‌ఎంటీ) ఉత్పత్తి నష్టం ముందుగా అంచనా వేయబడింది. ఇప్పుడు, 40-50 ఎల్‌ఎంటీ ఉత్పత్తి నష్టం అంచనా వేయబడింది. ఉత్పత్తి అవుట్‌పుట్‌ ఈ ఏడాది ఎక్కువగా ఉండదని అంచనా వేయబడింది. కానీ, గతేడాదితో సమానంగా ఉంటుంది” అని ఈ ప్రకటన పేర్కొన్నది. ” బియ్యం దేశీయ ధరలు పెరుగుతున్న ధోరణిని చూపుతున్నాయి. తక్కువ ఉత్పత్తి అంచనా కారణంగా 60 లక్షల మెట్రిక్‌ టన్నులు వరి, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే బాస్మతీయేతర ఎగుమతుల్లో 11 శాతం పెరుగుదల కారణంగా ఇది పెరుగుతూనే ఉంటుంది” అని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత బియ్యం ఎగుమతి నియమాలలో ఇటీవలి మార్పులు ఎగుమతులకు లభ్యతను తగ్గించకుండా దేశీయ ధరలను నియంత్రించటంలో సహాయపడతాయని ప్రకటన వివరించింది. ” ఖరీదైన చమురు దిగుమతులను ఆదా చేసే ఇథనాల్‌-బ్లెండింగ్‌ ప్రోగ్రామ్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పాలు, మాంసం, గుడ్ల ధరలపై ప్రభావం చూపే పశుగ్రాసం ధరను తగ్గించటం ద్వారా పశుపోషణ, పౌల్ట్రీ రంగాలకు సహాయపడే అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మార్పులు చేయబడ్డాయి. పశుగ్రాసంతో సహా వస్తువుల ధరలపై ప్రభావం చూపిన భౌగోళిక-రాజకీయ దృష్టాంతం కారణంగా విరిగిన బియ్యానికి (నూకలు) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరిగింది. గత నాలుగేండ్లలో విరిగిన బియ్యం ఎగుమతి 43 రెట్లు పెరిగింది. ఏప్రిల్‌-ఆగస్టు, 2022 నుంచి 21.31 ఎల్‌ఎంటీ ఎగుమతి చేయబడింది. 2019లో అదే కాలంలో 0.51 ఎల్‌ఎంటీగా ఉన్నది. 2021 ఏడాదిలో ఎగుమతి చేయబడిన పరిమాణం 15.8 ఎల్‌ఎంటీ(ఏప్రిల్‌-ఆగస్టు, 2021). ప్రస్తుత సంవత్సరంలో విరిగిన బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి ” అని ప్రకటన పేర్కొన్నది. విరిగిన బియ్యం ఎగుమతి పెరగటంతో కలిగే ప్రభావాన్ని ఎత్తి చూపుతూ, ” బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ. 16గా ఉన్న విరిగిన బియ్యం దేశీయ ధర, రాష్ట్రాల్లో కిలోకు రూ.22కి పెరిగింది. పౌల్ట్రీ రంగం, పశుసంవర్థక రైతులు దాణా పదార్థాల ధరల పెరుగుదల కారణంగా ఎక్కువగా ప్రభావితమయ్యారు. కారణం, పౌల్ట్రీ ఫీడ్‌ కోసం 60-65శాతం ఇన్‌పుట్‌ ఖర్చు విరిగిన బియ్యం నుంచి వస్తుంది. ఫీడ్‌స్టాక్‌ ధరలలో ఏదైనా పెరుగుదల పాలు, గుడ్డు, మాంసం మొదలైన పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలలో ప్రతిబింబిస్తుంది. ఇది ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్‌ ప్రకారం, ముడి బ్రోకెన్‌ రైస్‌ (హెచ్‌ కోడ్‌ 1006-4000) ఎగుమతి కోసం పరివర్తన సడలింపు ఈ ఏడాది సెప్టెంబరు 15 వరకు ఉన్నది. కానీ, ఇప్పుడు సెప్టెంబరు 30 వరకు పొడిగించబడింది.
Nadendla Fires On CM Jagan Comments : నరసాపురం పర్యటనలో జనసేనపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్​ తీవ్రంగా ఖండించారు. ట్విటర్ వేదికగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటంటే?? Nadendla Manohar Fires On CM Jagan : జనసేనను రౌడీసేన అంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకు.. పేదలకు ఇళ్ల పేరుతో చేసిన అవినీతిని వెలికి తీసినందుకు రౌడీ సేన అవుతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత వల్ల ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకు అవుతుందా అని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను, వీర మహిళలను, జన సైనికులను సీఎం కించపర్చారన్నారు. సీఎం చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని అసహనం, ఆందోళనకు నిదర్శనమని మనోహర్ అభివర్ణించారు. జనసేన ఎందుకు రౌడీ సేన? @ysjagan గారూ మీరు రోడ్డునపడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా? — Manohar Nadendla (@mnadendla) November 21, 2022 జనసేన ఎందుకు రౌడీ సేన? @ysjagan గారూ మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా? — Manohar Nadendla (@mnadendla) November 21, 2022 జనసేన ఎందుకు రౌడీ సేన? @ysjagan గారూ మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా? — Manohar Nadendla (@mnadendla) November 21, 2022 నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షులు @PawanKalyan గారినీ, వీర మహిళలను, జన సైనికులను @JanaSenaParty ని కించపరుస్తూ మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను చెబుతున్నాయి!!
Telugu News » Coronavirus » Coronavirus outbreak aligarh bans sale of unsafe food products in open areas షాకింగ్.. బహిరంగంగా కట్ చేసిన పండ్లు, మాంసం అమ్మితే జైలుకేనట..! ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. చైనా నగరంలోని వ్యూహన్‌లో పుట్టిన ఈ వైరస్.. దాదాపు 80 దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే మూడు వేలమందికి పైగా చనిపోగా.. లక్ష మంది వరకు దీని బారినపడ్డారు. తాజాగా మనదేశాన్ని కూడా ఈ వైరస్ తాకడంతో.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కరోనా వైరస్ వ్యాపించకుండా.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అలీగడ్ నగరంలో జిల్లా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగంగా మాంసం, కట్ చేసిన పండ్ల […] TV9 Telugu Digital Desk | Edited By: Mar 07, 2020 | 8:45 PM ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. చైనా నగరంలోని వ్యూహన్‌లో పుట్టిన ఈ వైరస్.. దాదాపు 80 దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే మూడు వేలమందికి పైగా చనిపోగా.. లక్ష మంది వరకు దీని బారినపడ్డారు. తాజాగా మనదేశాన్ని కూడా ఈ వైరస్ తాకడంతో.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కరోనా వైరస్ వ్యాపించకుండా.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అలీగడ్ నగరంలో జిల్లా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగంగా మాంసం, కట్ చేసిన పండ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. అలీగడ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చంద్ర భూషన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం నుంచి దూరంగా ఉండేందుకే.. ఇలా బహిరంగంగా మాంస విక్రయాలతో పాటుగా.. కట్ చేసిన పండ్లు వంటి ఆహార పదార్ధాల విక్రయాలపై బ్యాన్ విధించారు.దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. నిబంధనల ఉల్లింఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా యూపీలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో.. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
పవన్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను దింపాలి ‘వైయ‌స్ఆర్‌సీపీ కంచుకోటను ఇంచుకూడా కదపలేరు’ వైయ‌స్ జగన్‌ గారిపై విషం చిమ్మడమే పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యం వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి ప్ర‌భుత్వం తోడు వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు వైయ‌స్ఆర్‌సీపీ బీసీల పార్టీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె You are here హోం » వార్తలు » సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసిన సివిల్‌ సర్వీసెస్‌ విజేతలు సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసిన సివిల్‌ సర్వీసెస్‌ విజేతలు 09 Jun 2022 11:34 AM అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్‌ సర్వీసెస్‌–2021కి ఎంపికైన అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం వైయ‌స్ జగన్‌ వారితో ముచ్చటించి, అభినందనలు తెలిపారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
thesakshi.com : మన దేశంలో ఆల్కాహాల్ వినియోగం చాలా ఎక్కువ. స్కాట్లాండ్ నుంచి వచ్చే స్కాచ్ విస్కీని ఎక్కువ ఇష్టపడతారు. సహజంగానే దీనికి డిమాండ్ ఎక్కువ. కానీ, దీని ధర చూస్తే మాత్రం స్థానికంగా తయారైన చౌక ధరల మద్యం తాగడమే మేలు అనుకుంటారు. అయితే, భారతదేశం(India), బ్రిటన్ (Britain)మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ – ఎఫ్‌టీఏ) ఖాయమైతే భారతదేశంలో వీటి ధర గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్‌(Rushi Sunak)తో ఫోన్‌లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ఒప్పందాలను బలపరచడం, ఎఫ్‌టీఏ పై త్వరగా నిర్ణయం తీసుకోవడం మొదలైన అంశాలపై చర్చించినట్లు మోదీ ట్విట్టర్‌లో తెలిపారు. Glad to speak to @RishiSunak today. Congratulated him on assuming charge as UK PM. We will work together to further strengthen our Comprehensive Strategic Partnership. We also agreed on the importance of early conclusion of a comprehensive and balanced FTA. — Narendra Modi (@narendramodi) October 27, 2022 ఈ అక్టోబర్‌లోనే భారత్, బ్రిటన్‌లు ఎఫ్‌టీఏ పై సంతాకాలు చేయాల్సి ఉండగా, బ్రిటన్‌లో రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కారణంగా అది ఆలస్యం అవుతోంది. బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రవర్‌మన్ ఎఫ్‌టీఏ పై ఆందోళనలు వ్యక్తం చేయడం కూడా ఆలస్యానికి ఒక కారణం. భారత్‌తో వాణిజ్య ఒప్పందం వల్ల బ్రిటన్‌కు వచ్చే భారతీయుల సంఖ్య పెరుగుతుందని, బ్రెగ్జిట్ ప్రయోజనం దెబ్బతింటుందని అక్టోబర్ మొదటి వారంలో సుయెల్లా బ్రవర్‌మన్ అన్నారు. బ్రిటన్‌లో వీసా గడువు ముగిసిన తరువాత కూడా చాలా మంది భారతీయ ప్రవాసులు అక్కడే ఉండిపోతున్నారని ఆమె ఆరోపించారు. సుయెల్లా వ్యాఖ్యలపై భారతదేశంలో తీవ్ర స్పందన వ్యక్తమైంది. ఆ సమయంలో బ్రిటన్‌లో లిజ్ ట్రస్ ప్రధానిగా ఉన్నారు. ఆమె పదవి నుంచి తొలగాలని పలువురు టోరీలు డిమాండ్ చేశారు. ఆ తర్వత జరిగిన కొన్ని పరిణామాల్లో సుయెల్లా రాజీనామా చేశారు. అయితే, రిషి సునక్ ప్రధానమంత్రి అయిన తరువాత, మళ్లీ సుయెల్లాను హోం మంత్రిని చేశారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రధాని రిషి సునక్ కోరుకుంటున్నారు. Thank you Prime Minister @NarendraModi for your kind words as I get started in my new role. The UK and India share so much. I'm excited about what our two great democracies can achieve as we deepen our security, defence and economic partnership in the months & years ahead. pic.twitter.com/Ly60ezbDPg — Rishi Sunak (@RishiSunak) October 27, 2022 ఇప్పటికే ఇరుదేశాల మధ్య అయిదు దఫాలుగా చర్చలు జరిగాయి. తదుపరి రౌండ్ చర్చ ఎప్పుడు నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించలేదు. చివరిగా జరిగిన చర్చల్లో, ఎఫ్‌టీఏ కింద స్కాచ్ విస్కీపై భారత్ విధించిన 150 శాతం దిగుమతి సుంకాన్ని 20 శాతానికి తగ్గించాలని బ్రిటన్ కోరింది. కానీ, దీనికి భారత్ అందుకు అంగీకరించట్లేదు. వచ్చే అయిదేళ్లలో భారత్‌కు ఎగుమతులు బిలియన్ పౌండ్లు పెరుగుతాయని స్కాటిష్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఎఫ్‌టీఏ అంటే మద్యం లేదా ఇతర వస్తువులపై దిగుమతి సుంకాన్ని తొలగించడం లేదా తగ్గించడం మాత్రమే కాదు. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య జరిగే ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందం. దీని ద్వారా వాణిజ్యంలో ఉన్న వివిధ వస్తువులపై సుంకాలు, నాన్-టారిఫ్ అడ్డంకులు గణనీయంగా తగ్గించడం లేదా తొలగించడం వంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీని వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతుంది. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలపడేందుకు దోహదం చేస్తుంది. ఎఫ్‌టీఏలో సాధారణంగా వస్తువులు, సేవలు, మేధో సంపత్తి హక్కులు, పెట్టుబడులు మొదలైనవి భాగంగా ఉంటాయి. భారతదేశం ఈ సంవత్సరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఎఫ్‌టీఏలపై సంతకం చేసింది. వీటి కింద దిగుమతి సుంకం 85 శాతం తగ్గే అవకాశం ఉంది. ఇది కాకుండా మలేషియా, జపాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఆసియాన్ వంటి అనేక దేశాలతో భారతదేశానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. బ్రిటన్ ఈ ఏడాది ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లతో ఎఫ్‌టీఏలపై సంతకాలు చేసింది. బ్రిటన్, యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించిన తరువాత, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక దేశాలతో ఎఫ్‌టీఏలపై సంతకాలు చేసే ప్రయత్నంలో ఉంది, ముఖ్యంగా భారతదేశంతో. ఈ సంవత్సరం మార్చిలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3.1 ట్రిలియన్ డాలర్ల (Dollar)నికర విలువతో ప్రపంచంలో అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బ్రిటన్‌ను కూడా అధిగమించింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ భారీ స్థాయిలో వృద్ధికి అవకాశం ఉంది. అందుకు భారీ విదేశీ పెట్టుబడులు అవసరం. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. ఇది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంది. అందుకే బ్రిటన్ సహా అనేక ప్రపంచ దేశాలు భారత్‌తో వణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. 2021 మేలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కలిసి సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మొదటి దశగా “మెరుగైన వాణిజ్య భాగస్వామ్యాన్ని” ప్రకటించారు. అప్పటి నుంచి అయిదు రౌండ్ల చర్చలు ముగిశాయి. చివరి రౌండ్ చర్చ మిగిలి ఉంది. చివరి రౌండ్ చర్చల్లోనే సమస్యలు వస్తాయని బ్రిటన్ మద్యం వ్యాపారులు అంటున్నారు. వారు ఇచ్చిన ఒక ప్రకటనలో, “వాణిజ్య చర్చల మొదటి దశ సాధారణంగా సులభంగా సాగిపోతుంది. అసలు విషయాన్ని చివరి దశకు నెట్టివేస్తారు. అందుకే వాస్తవ పరిస్థితులు తెలియడానికి కొంత సమయం పట్టవచ్చు” అని అన్నారు. 2022 జనవరిలో భారతదేశం, బ్రిటన్ దిల్లీలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించాయి. జూలైలో జరిగిన అయిదవ రౌండ్‌లో హైబ్రిడ్ తరహాలో చర్చలు నిర్వహించారు. రాజధాని దిల్లీలో కొన్ని ముఖాముఖి చర్చలు జరుగగా, వర్చువల్‌గా కొన్ని చర్చలు జరిగాయి. ఇరు దేశాల సాంకేతిక నిపుణులు 15 విధాన రంగాలను కవర్ చేస్తూ 85 వేర్వేరు సెషన్‌లలో వివరణాత్మక ట్రీటీ డ్రాఫ్ట్ టెక్స్ట్ చర్చల కోసం సమావేశమయ్యారు. రెండు దేశాలకూ విష్ లిస్ట్ (కోరికల జాబితా) ఉంది. వాటిపై అంతిమ నిర్ణయం తీసుకోవడంలో సమస్యలు రావచ్చు. ఈ ఒప్పందం కింద తయారీ, సేవల పరిశ్రమల్లో భారత్ బ్రిటన్‌కు మరింత భాగస్వామ్యం కల్పించాలని ఆ దేశం కోరుతోంది. కానీ ఈ రెండు రంగాల్లో భారతదేశం సంప్రదాయకంగా విదేశీ భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. దేశీయ పరిశ్రమలు, ఉద్యోగులకు వాణిజ్య అడ్డంకులు (ట్రేడ్ బ్యారియర్స్) కల్పించే రక్షణను తొలగించడానికి భారతదేశం అంత సులభంగా సిద్ధపడదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఉదాహరణకు, దేశంలోని విస్కీ తయారీ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, దిగుమతి సుంకాలను తగ్గించడానికి వెనుకాడవచ్చు. దేశీయ మద్యం తయారీదారుల సుంకాన్ని తగ్గించవద్దని భారత్‌పై ఒత్తిడి కూడా ఉంది. ఒకవేళ భారత్ దిగుమతి సుంకాలను తగ్గిస్తే, ప్రతిగా రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఔషధాల వంటి భారతీయ ఉత్పత్తులను బ్రిటన్ మార్కెట్‌లో అనుమతించాలని ఆ దేశంపై ఒత్తిడి రావచ్చు. భారతీయ కార్మికులకు మరిన్ని వీసాలు జారీ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. బ్రెగ్జిట్ తరువాత, కొత్త ఇమిగ్రేషన్ పాలసీ కింద గత సంవత్సరం 60,000 మందికి పైగా భారతీయులకు స్కిల్డ్ వర్కర్ వీసా లభించింది. ఎఫ్‌టీఏ తరువాత ఈ సంఖ్య భారీగా పెరగవచ్చు. బ్రిటన్ మరింత ముందుకు వెళ్లి, ఎక్కువ మంది భారతీయ నిపుణులు అక్కడ ఎక్కువ కాలం నివాసం ఉండేందుకు వీలు కల్పించాలని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలోని సీనియర్ రిసెర్చర్ అమితేందు పాలిత్ అన్నారు. ఆయన గతంలో భారత ఆర్థిక శాఖలో కూడా పనిచేశారు. బ్రిటన్‌ను చెందిన ఆహార పానీయాల ఎగుమతి, దిగుమతుల సంస్థ సన్ మార్క్ సీఈఓ హర్మీత్ సింగ్ అహుజా మాట్లాడుతూ, “బ్రెగ్జిట్ తరువాత బ్రిటన్‌లో నైపుణ్యాల కొరత, ఉద్యోగుల కొరత ఏర్పడింది. బ్రిటన్‌కు వచ్చి పనిచేయాడానికి ఎంతోమంది భారతీయులు సిద్ధంగా ఉన్నారు. దీన్ని బ్రిటన్ ఆహ్వానించాలి. అలాగే, వీసా గడువు ముగిసిన తరువాత కూడా నియమాలను ఉల్లంఘిస్తూ అక్కడ ఉండవద్దని ప్రవాసులకు సూచించాలని భారత ప్రభుత్వాన్ని కోరాలి” అని అన్నారు. తమ దేశంలో తయారైన రవాణా పరికరాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, ఔషధాలు, రసాయనాలు, మోటారు వాహనాలు, వాటి విడిభాగాలు, వైన్, స్కాచ్, స్పిరిట్స్, కొన్ని పండ్లు, కూరగాయల భారతీయ మార్కెట్‌కు చేరవేయాలని బ్రిటన్ భావిస్తోంది. అయితే, ఇది స్థానిక పరిశ్రమలను, ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని భారతదేశం భావిస్తోంది. బ్రిటన్‌కు వస్త్రాలు, ఆహార పానీయాలు, ఫార్మాస్యూటికల్స్, పొగాకు, తోలు, చెప్పులు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని భారత్ కోరుకుంటోంది. ఈ ఒప్పందం జరిగితే భారత్‌కు బ్రిటన్ ఎగుమతులు దాదాపు రెట్టింపు అవుతాయని, 2035 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 28 బిలియన్ పౌండ్లు పెరుగుతుందని బ్రిటన్ చెబుతోంది.
లూకా 4:27 – మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Infected -Men లూకా 17:12 – ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి -Women సంఖ్యాకాండము 12:10 – మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదనుండి ఎత్తబడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠుగలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. -houses లేవీయకాండము 14:34 – నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగజేసినయెడల -garments లేవీయకాండము 13:47 – మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి An incurable disease 2రాజులు 5:7 – ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. Often sent as a punishment for sin సంఖ్యాకాండము 12:9 – యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను. సంఖ్యాకాండము 12:10 – మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదనుండి ఎత్తబడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠుగలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. 2దినవృత్తాంతములు 26:19 – ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తినిచేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచునేయున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. Often hereditary 2సమూయేలు 3:29 – ఈ దోషము యోవాబుమీదను అతని తండ్రికి పుట్టిన వారందరిమీదను మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావముగలవాడైనను కుష్ఠరోగియైనను కఱ్ఱపట్టుకొని నడుచువాడైనను ఖడ్గముచేత కూలువాడైనను ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. 2రాజులు 5:27 – కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుటనుండి బయటికి వెళ్లెను. Parts affected by -the Hand నిర్గమకాండము 4:6 – మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను. -the head లేవీయకాండము 13:44 – వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు; యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది. -the forehead 2దినవృత్తాంతములు 26:19 – ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తినిచేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచునేయున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. -the beard లేవీయకాండము 13:30 – అది చర్మముకంటే పల్లముగాను సన్నమైన పసుపుపచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడినయెడల, వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తలమీదనేమి గడ్డముమీదనేమి పుట్టిన కుష్ఠము. -the whole body లూకా 5:12 – ఆయన యొక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, సాగిలపడి ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. Often began with a bright red spot లేవీయకాండము 13:2 – ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మమందు కుష్ఠుపొడవంటిది కనబడినయెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొనిరావలెను. లేవీయకాండము 13:24 – దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానేగాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండినయెడల యాజకుడు దాని చూడవలెను. Turned the skin white నిర్గమకాండము 4:6 – మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను. 2రాజులు 5:27 – కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుటనుండి బయటికి వెళ్లెను. Turned the hair white or yellow లేవీయకాండము 13:3 – ఆ యాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, ఆ పొడ అతని దేహచర్మముకంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. లేవీయకాండము 13:10 – యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుకలను తెల్లబారినయెడలను, వాపులో పచ్చిమాంసము కనబడినయెడలను, లేవీయకాండము 13:30 – అది చర్మముకంటే పల్లముగాను సన్నమైన పసుపుపచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడినయెడల, వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తలమీదనేమి గడ్డముమీదనేమి పుట్టిన కుష్ఠము. The priests -Judges and directors in cases of ద్వితియోపదేశాకాండము 24:8 – కుష్ఠరోగవిషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికాజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి. -examined Persons suspected of లేవీయకాండము 13:2 – ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మమందు కుష్ఠుపొడవంటిది కనబడినయెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొనిరావలెను. లేవీయకాండము 13:9 – కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకునియొద్దకు వానిని తీసికొనిరావలెను. -Shut up Persons suspected of, seven days లేవీయకాండము 13:4 – నిగనిగలాడు మచ్చ చర్మములకంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్నయెడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను. -had Rules for distinguishing లేవీయకాండము 13:5 – ఏడవనాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినయెడల, యాజకుడు మరి యేడు దినములు వాని కడగా ఉంచవలెను. లేవీయకాండము 13:6 – ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండినయెడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను; అది పక్కే, వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. లేవీయకాండము 13:7 – అయితే వాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను. లేవీయకాండము 13:8 – అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. లేవీయకాండము 13:9 – కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకునియొద్దకు వానిని తీసికొనిరావలెను. లేవీయకాండము 13:10 – యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుకలను తెల్లబారినయెడలను, వాపులో పచ్చిమాంసము కనబడినయెడలను, లేవీయకాండము 13:11 – అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, వానిని కడగా ఉంచకూడదు; వాడు అపవిత్రుడు. లేవీయకాండము 13:12 – కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగలవాని తల మొదలుకొని పాదములవరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించియుండినయెడల లేవీయకాండము 13:13 – యాజకుడు వానిని చూడవలెను; ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను; వాడు పవిత్రుడు. లేవీయకాండము 13:14 – అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. లేవీయకాండము 13:15 – యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము. లేవీయకాండము 13:16 – అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారినయెడల వాడు యాజకునియొద్దకు రావలెను; లేవీయకాండము 13:17 – యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారినయెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను; వాడు పవిత్రుడు. లేవీయకాండము 13:18 – ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత లేవీయకాండము 13:19 – ఆ పుండుండినచోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల, యాజకునికి దాని కనుపరచవలెను. లేవీయకాండము 13:20 – యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారి యుండినయెడలను, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ. లేవీయకాండము 13:21 – యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మముకంటె పల్లముకాక కొంచెము నయముగా కనబడినయెడలను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. లేవీయకాండము 13:22 – అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ. లేవీయకాండము 13:23 – నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినయెడల అది దద్దురు; యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. లేవీయకాండము 13:24 – దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానేగాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండినయెడల యాజకుడు దాని చూడవలెను. లేవీయకాండము 13:25 – నిగనిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారినయెడలను, అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, అది ఆ వాతవలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠము. లేవీయకాండము 13:26 – యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రుకలు లేకయేగాని చర్మముకంటె పల్లముగా నుండకయేగాని కొంత నయముగా కనబడినయెడల, యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను. లేవీయకాండము 13:27 – ఏడవనాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే. లేవీయకాండము 13:28 – అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనేయుండి కొంచెము నయముగా కనబడినయెడల అది వాతపు వాపే; వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే. లేవీయకాండము 13:29 – పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినయెడల, యాజకుడు ఆ పొడను చూడగా లేవీయకాండము 13:30 – అది చర్మముకంటే పల్లముగాను సన్నమైన పసుపుపచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడినయెడల, వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తలమీదనేమి గడ్డముమీదనేమి పుట్టిన కుష్ఠము. లేవీయకాండము 13:31 – యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచినప్పుడు అది చర్మముకంటె పల్లము కానియెడలను, దానిలో నల్లవెండ్రుకలు లేనియెడలను, యాజకుడు ఆ బొబ్బయిన పొడగలవానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. లేవీయకాండము 13:32 – ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక యుండినయెడలను, దానిలో పసుపుపచ్చ వెండ్రుకలు లేనియెడలను, చర్మముకంటె పల్లము కానియెడలను, లేవీయకాండము 13:33 – వాడు క్షౌరము చేసికొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. లేవీయకాండము 13:34 – ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లము కాక యుండినయెడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. లేవీయకాండము 13:35 – వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించినయెడల యాజకుడు వాని చూడవలెను, లేవీయకాండము 13:36 – అప్పుడు ఆ మాద వ్యాపించి యుండినయెడల యాజకుడు పసుపుపచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు; వాడు అపవిత్రుడు. లేవీయకాండము 13:37 – అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టినయెడల ఆ మాద బాగుపడెను; వాడు పవిత్రుడు; యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. లేవీయకాండము 13:38 – మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల లేవీయకాండము 13:39 – యాజకుడు వానిని చూడవలెను; వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు; వాడు పవిత్రుడు. లేవీయకాండము 13:40 – తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయినను వాడు పవిత్రుడు. లేవీయకాండము 13:41 – ముఖమువైపున తల వెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు; వాడు పవిత్రుడు. లేవీయకాండము 13:42 – అయినను బట్ట తలయందేగాని బట్ట నొసటియందేగాని యెఱ్ఱగానుండు తెల్లని పొడ పుట్టినయెడల, అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటియందైనను పుట్టిన కుష్ఠము. లేవీయకాండము 13:43 – యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మమందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎఱ్ఱగానుండు తెల్లని పొడయైనయెడల లేవీయకాండము 13:44 – వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు; యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది. -examined all Persons healed of లేవీయకాండము 14:2 – కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకునియొద్దకు వానిని తీసికొనిరావలెను. మత్తయి 8:4 – అప్పుడు యేసు ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను లూకా 17:14 – ఆయన వారిని చూచి మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి. Ceremonies at cleansing of లేవీయకాండము 17:14 – దాని రక్తము దాని ప్రాణమునకాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. Those afflicted with -ceremonially unclean లేవీయకాండము 13:8 – అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. లేవీయకాండము 13:11 – అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, వానిని కడగా ఉంచకూడదు; వాడు అపవిత్రుడు. లేవీయకాండము 13:22 – అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ. లేవీయకాండము 13:44 – వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు; యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది. -Separated from intercourse with others సంఖ్యాకాండము 5:2 – ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతివానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతివానిని, పాళెములోనుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సంఖ్యాకాండము 12:14 – అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖముమీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గుపడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. సంఖ్యాకాండము 12:15 – కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి. -associated together 2రాజులు 7:3 – అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవువరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? లూకా 17:12 – ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి -dwelt in A separate house 2రాజులు 15:5 – యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ఠరోగియై ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరుమీద అధికారియై దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. – Cut off from God’s house 2దినవృత్తాంతములు 26:21 – రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియై యుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. – Excluded from priest’s office లేవీయకాండము 22:2 – ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించువాటివలన అహరోనును అతని కుమారులును నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైనవాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము; నేను యెహోవాను. లేవీయకాండము 22:3 – నీవు వారితో ఇట్లనుము మీ తర తరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించువాటిని సమీపించినయెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను. లేవీయకాండము 22:4 – అహరోను సంతానములో ఒకనికి కుష్ఠయినను స్రావమైనను కలిగినయెడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైనవాటిలో దేనిని తినకూడదు. శవమువలని అపవిత్రతగల దేనినైనను ముట్టువాడును స్ఖలితవీర్యుడును, -to Have their heads Bare, Clothes Rent, and lip Covered లేవీయకాండము 13:45 – ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. -to cry unclean when approached లేవీయకాండము 13:45 – ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. Less inveterate when it covered the whole body లేవీయకాండము 13:13 – యాజకుడు వానిని చూడవలెను; ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను; వాడు పవిత్రుడు. Power of God manifested in curing సంఖ్యాకాండము 12:13 – మోషే యెలుగెత్తి దేవా, దయచేసి యీమెను బాగుచేయుమని యెహోవాకు మొఱపెట్టెను. సంఖ్యాకాండము 12:14 – అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖముమీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గుపడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. 2రాజులు 5:8 – ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. 2రాజులు 5:9 – నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారముముందర నిలిచియుండగా 2రాజులు 5:10 – ఎలీషా నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. 2రాజులు 5:11 – అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి యిట్లనెను అతడు నాయొద్దకు వచ్చి నిలిచి,తన దేవుడైన యెహోవా నామమునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. 2రాజులు 5:12 – దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను. 2రాజులు 5:13 – అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు 2రాజులు 5:14 – అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను. Power of Christ manifested in curing మత్తయి 8:3 – అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధియాయెను. లూకా 5:13 – అప్పుడాయన చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని అనగానే, కుష్ఠరోగము వానిని విడిచెను. లూకా 17:13 – యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. లూకా 17:14 – ఆయన వారిని చూచి మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి. Christ gave power to heal మత్తయి 10:8 – రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. Garments -suspected of, shown to Priest లేవీయకాండము 13:49 – ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళుగానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కనుపరచవలెను. -suspected of, Shut up seven days లేవీయకాండము 13:50 – యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. -Infected with, to Have the piece First torn out లేవీయకాండము 13:56 – యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడియుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. -Incurable Infected with, burned లేవీయకాండము 13:51 – ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము. లేవీయకాండము 13:52 – కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను. -suspected of, but Not Having, Washed and Pronounced Clean లేవీయకాండము 13:53 – అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపక పోయినయెడల లేవీయకాండము 13:54 – యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను. లేవీయకాండము 13:58 – ఏ వస్త్రమునేగాని పడుగునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలినయెడల, రెండవమారు దానిని ఉదుకవలెను; లేవీయకాండము 13:59 – అప్పుడు అది పవిత్రమగును. బొచ్చుబట్టయందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలువస్తువులయందేగాని యుండు కుష్ఠుపొడనుగూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి యిదే. Houses -suspected of, Reported to Priest లేవీయకాండము 14:35 – ఆ యింటి యజమానుడు యాజకునియొద్దకు వచ్చి నా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియచెప్పవలెను. -suspected of, emptied లేవీయకాండము 14:36 – అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగా చేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను. -suspected of, inspected by Priest లేవీయకాండము 14:37 – అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చదాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండినయెడల -suspected of, Shut up seven days లేవీయకాండము 14:38 – యాజకుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసియుంచవలెను. – To have the part infected with, first removed, and the rest scraped, &c లేవీయకాండము 14:39 – ఏడవనాడు యాజకుడు తిరిగివచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైనయెడల లేవీయకాండము 14:42 – వేరు రాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను. -Incurably Infected with, Pulled down and removed లేవీయకాండము 14:43 – అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలుపడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను. లేవీయకాండము 14:44 – అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము. లేవీయకాండము 14:45 – కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడగొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. -Infected with, communicated uncleanness to everyone who entered them లేవీయకాండము 14:46 – మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును. లేవీయకాండము 14:47 – ఆ యింట పండుకొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఆ యింట భోజనము చేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. -suspected of, but Not Infected, Pronounced Clean లేవీయకాండము 14:48 – యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపకపోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. -Ceremonies at cleansing of లేవీయకాండము 14:49 – ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని లేవీయకాండము 14:50 – పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి లేవీయకాండము 14:51 – ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షిరక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను. లేవీయకాండము 14:52 – అట్లు ఆ పక్షిరక్తముతోను ఆ పారు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్త వర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరిహారార్థబలి అర్పింపవలెను. లేవీయకాండము 14:53 – అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును.
Arohi : బిగ్ బాస్ ఇంట్లోంచి నాలుగో వారంలో బయటకు వెళ్లే కంటెస్టెంట్ పేరు లీకైంది. ఈ నాలుగో వారంలో ఆరోహి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. అసలే ఓటింగ్‌లో దారుణాతి దారుణమైన స్థాయిలోకి పడిపోయింది ఆరోహి. సూర్య, ఆరోహి, సుదీప, రాజ్ ఇలా అందరికీ చాలా తక్కువ ఓటింగ్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ అందరిలోనూ ఆరోహి మరీ లీస్ట్లో ఉందని తెలుస్తోంది. అందుకే ఆమెను బయటకు పంపించేసినట్టు సమాచారం అందుతోంది. ఇక ఆరోహి బయటకు వస్తే.. సూర్య ఏమైపోతాడో అని నెటిజన్లు కౌంటర్లు వేసుకుంటున్నారు. సూర్య ఆరోహి బంధానికి నెటిజన్లు సురోహి అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. సూర్య ప్లస్ ఆరోహి సురోహి అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సూర్య, ఆరోహి బంధం మీద ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఆరోహికి నందు అనే లవర్ ఉన్నాడు. ఇక సూర్యకు బుజ్జమ్మ అనే బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువైన అమ్మాయి ఉందట. బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ? అంటే అని నాగార్జున అడిగాడు. ఏమో సరి మిస్టరీ బంధం.. చెప్పలేం సర్.. నాకు నందు ఎలాగో.. సూర్యకు బుజ్జమ్మ కూడా అలానే అని ఆరోహి క్లారిటీ ఇచ్చింది. తన కోసం నందు గేట్ బయట వెయిట్ చేస్తుంటాడు.. అలానే సూర్య కోసం బుజ్జమ్మ కూడా వెయిట్ చేస్తుంది అని ఆరోహి నిన్నటి ఎపిసోడ్లో చెప్పింది. అయితే ఇప్పుడు ఆరోహి ఎలిమినేట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఒక వేళ ఆరోహి ఎలిమినేషన్ గనుక నిజమే అయితే.. సూర్యకు పెద్ద దెబ్బ తగిలినట్టే అవుతుంది. Arohi : అసలే ఈ మద్య సూర్య మరింత డల్లుగా కనిపిస్తున్నాడు. ఈ ఫెమినిస్ట్ స్టార్ ఆరోహితో మరింత ఎక్కువగా క్లోజ్ అయ్యాడు. హగ్గుల్లో నలిపేస్తున్నాడు. అర్దరాత్రి ముచ్చట్లు పెట్టేస్తున్నాడు. మరి ఆరోహి వెళ్లిపోయాక సూర్య ఎలా ఉంటాడో చూడాలి.
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో కలిసి మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళుతున్న నాయకులు, ఎంపీటీసీల ఫోరం ప్రతినిధులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఎమ్మెల్సీ వర్గం నుంచి ఎమ్మెల్యే వర్గంలోకి జంప్‌ తాండూరు, అక్టోబరు 7 : ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గాజీపూర్‌ ఎంపీటీసీ వెంకటే్‌షచారి, పెద్దేముల్‌ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు, ఆడ్కిచర్ల ఎంపీటీసీ ధన్‌సింగ్‌లు ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి వర్గంలోకి వెళ్లారు. ఎంపీటీసీలుగా ఎన్నికైనప్పటి నుంచి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గంలో ఉన్నవారు ఏనాడూ ఎమ్మెల్యేను కలవలేదు. శుక్రవారం ఎమ్మెల్యే వర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేతలతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియడంతోపాటు మునుగోడు ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేతో కలిసి బయల్దేరారు. ఇప్పటికే మండలంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గంలో ఉన్న సర్పంచ్‌ ఆడ్కిచర్ల సర్పంచ్‌ జనార్దన్‌రెడ్డి, కందనెల్లి సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, మన్‌సాన్‌పల్లి ఎంపీటీసీ రవి తదితరులు ఎమ్మెల్యే వర్గంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేను కలిసిన టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి తాండూరు రూరల్‌ : టీఆర్‌ఎస్‌ తాండూరు మండల ప్రధాన కార్యదర్శి రాకే్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాకే్‌షగౌడ్‌ను ఎమ్మెల్యే రోహిత్‌ అభినందించారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో నాయకులు రఘు, నరేష్‌, శ్రీకాంత్‌ తదితరులున్నారు.
Today’s Stock Markets 29/10/2021 – సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు పతనాన్ని బ్యాంకులు లాగాయి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో మరియు యాక్సిస్ బ్యాంక్ సెన్సెక్స్‌లో టాప్ డ్రాగ్‌లలో ఉన్నాయి. ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు శుక్రవారం వరుసగా మూడో రోజు క్షీణించాయి. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ భారతీయ ఈక్విటీలను డౌన్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు స్థిరంగా విక్రయించడం భారతీయ మార్కెట్ల పట్ల పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 895 పాయింట్లు పతనమవగా, నిఫ్టీ 50 సూచీ ఇంట్రాడేలో 17,613 కనిష్ట స్థాయిని తాకింది. సెన్సెక్స్ 678 పాయింట్లు లేదా 1.13 శాతం నష్టంతో 59,307 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 186 పాయింట్లు క్షీణించి 17,672 వద్ద ముగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం ₹ 3,818.51 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ₹ 836.6 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. Today’s Stock Markets 29/10/2021 NSDL డేటా ప్రకారం, FIIలు ఈ నెలలో ఇప్పటివరకు ₹ 11,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన షేర్లను విక్రయించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సంకలనం చేసిన 15 సెక్టార్ గేజ్‌లలో ఆరు నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్‌ల నేతృత్వంలో 1 శాతానికి పైగా క్షీణతతో ముగిశాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ సూచీలు కూడా బలహీనంగా ముగిశాయి. మరోవైపు ఆటో, ఫార్మా, మెటల్‌, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌లో ముగియగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.4 శాతం క్షీణించడంతో మిడ్ మరియు స్మాల్ క్యాప్ షేర్ మిశ్రమంగా ముగిసింది. రైల్వే మంత్రిత్వ శాఖ IRCTC సౌకర్యాల రుసుము భాగస్వామ్య నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో ఇండియన్ రైల్వేస్ యొక్క క్యాటరింగ్, టూరిజం మరియు ఆన్‌లైన్ టికెటింగ్ విభాగం – ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) షేర్లు బలమైన పుంజుకున్నాయి. IRCTC కన్వీనియన్స్ ఫీజుపై తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని ఇన్వెస్ట్‌మెంట్ మరియు పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం కార్యదర్శి ట్వీట్ చేశారు. స్టాక్ ధర భారీ పతనం తర్వాత 19 గంటల్లో నిర్ణయం వెనక్కి తీసుకోబడింది. RBL బ్యాంక్ – సెప్టెంబర్ త్రైమాసిక ఆదాయాలను నివేదించిన తర్వాత రోజుకు 15 శాతం పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి ₹ 172.10కి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అధిక కేటాయింపుల కారణంగా RBL బ్యాంక్ నికర లాభం బాగా క్షీణించింది. బ్యాంక్ గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ₹ 144 కోట్లతో పోలిస్తే ₹ 31 కోట్ల నికర లాభాన్ని నివేదించింది, ఇది 78 శాతం క్షీణతను సూచిస్తుంది. టెక్ మహీంద్రా నిఫ్టీ లూజర్‌లో అగ్రస్థానంలో ఉంది, స్టాక్ 3.5 శాతం పడిపోయి ₹ 1,480 వద్ద ముగిసింది. ఎన్‌టిపిసి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ అండ్ టూబ్రో, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, ఎస్‌బిఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ మరియు సన్ ఫార్మా కూడా 1.4-3 శాతం మధ్య పతనమయ్యాయి. ఫ్లిప్‌సైడ్‌లో, అల్ట్రాటెక్ సిమెంట్, యుపిఎల్, సిప్లా, శ్రీ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ మరియు అదానీ పోర్ట్స్ లాభపడ్డాయి.
“The sole purpose of the Constitution is to unite people of the country”, said Indresh Kumar Ji, national executive member of the Rashtriya Swayamsevak Sangh. On Nov 26, Samajika Samarasatha Vedika, Muslim Rashtriya Manch, and SC/ST Rights Forum organized an event commemorating the National Constitution Day at the Zakir Hussain Auditorium of Hyderabad Central University. […] Bharat has to be strong for Vishwa Kalyaan: Sarsanghchalak Mohan Bhagwat Ji Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh (RSS) Dr. Mohan Bhagwat said that India will have to become powerful for the welfare of the world. Till now the superpowers have only run their stick on on the world. These superpowers have been running their own system for their own benefit. Once upon a time, Britain used to […] కేరళ : మదర్సాలలో మైన‌ర్ బాల‌బాలిక‌లపై లైంగిక వేధింపులు… పెరుగుతున్న‌ పోక్సో కేసులు గత కొన్ని రోజులుగా కేర‌ళ రాష్ట్రం నలుమూలల నుండి అనేక పోక్సో (లైంగిక నేరాల నుండి బాలల రక్షణ) చట్టం కేసులు నమోదయ్యాయి. ఎడక్కాడ్‌లో మైన‌ర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మదర్సా మతాధికారిని కోజికోడ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కన్నూర్‌కు చెందిన షంషీర్ రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని షంషీర్ బాధితురాలిని బెదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ మైనర్ తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వ‌డంతో నిందితున్ని అరెస్టు చేశారు. మరికొంత మంది […] VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌ ప్రపంచానికి మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్ ప్లాంట్ సైన్స్ అందించిన శాస్త్రవేత్తగా జగదీష్ చంద్ర బోస్ పేరుగడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అంతర్జాతీయ పురస్కరాలను బోస్ అందుకున్నారు. అంతర్జాతీయ పరిశోధనా రంగంలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేశారు. అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన భారతీయ పరిశోధక శాస్త్రవేత్తగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. The post VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌ appeared first on VSK Telangana. విజ్ఞానశాస్త్రానికీ, విశ్వాసానికీ దూరమెంత? నవంబర్‌ 30 ‌- జగదీశ్‌ ‌చంద్రబోస్‌ ‌జయంతి ‘రాత్రివేళ మొక్కలని బాధ పెట్టకూడదు. అవి నిద్రపోతాయి.’ ఎందుకో మరి, ఒకరాత్రి పూట ఆ పిల్లవాడు పువ్వు తెంపడానికి ఒక మొక్కవైపు చేయి చాపినప్పుడు అతడి తల్లి అలా మందలించింది. ఆ బాలుడే జగదీశ్‌ ‌చంద్ర బోస్‌ (‌జేసీ బోస్‌), ‌మందలించిన ఆ మహిళ బామాసుందరీ బోస్‌. అతని కన్నతల్లి. ఇదేమాట ఎన్నో తరాలలో ఎందరో తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు ఎందరో పిల్లలకు చెప్పారు కూడా. కొందరు పిల్లలు […] ఆధునిక మహర్షి జగదీశ్‌ చంద్రబోస్ నవంబర్‌ 30 జగదీష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా బ్రిటీష్‌ ఇండియా బెంగాల్‌ ప్రావిన్స్‌లోని మున్షీగంజ్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) లో 1858 నవంబరు 30వ తేదీన జగదీశ్‌ చంద్రబోస్‌ జన్మించాడు. అతని తండ్రి భగవాన్‌ చంద్రబోస్‌ బ్రహ్మసమాజీ. ఇతను డిప్యూటి మెజిస్ట్రేట్‌, సహాయ కమిషనరుగా ఫరీద్‌పూర్‌, బర్దమాన్‌ వంటి పలుచోట్ల పనిచేశారు. జగదీశ్‌ చంద్రబోస్‌ ప్రాథమిక విద్యభ్యాసం బంగలా భాషలో, స్వదేశీ స్కూల్లో ప్రారంభమైంది. ఆ రోజుల్లో ధనవంతులకు ఆంగ్ల విద్య మీద మోజు ఉన్నా జగదీశ్‌ […] ఢిల్లీలో ఇమామ్‌లకు వేతనాలు… రాజ్యాంగ ఉల్లంఘనే – కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్‌ ఢిల్లీలోని మసీదులలో ఇమామ్‌లు, ముస్లిం మతపెద్దలకు వేతనాన్ని అనుమతిస్తూ 1993 సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పన్ను చెల్లింపుదారుల డబ్బును ఏదైనా ప్రత్యేక మతానికి అనుకూలంగా ఉపయోగించరాదని పేర్కొన్న రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ ఉదయ్ మహుర్కర్ అన్నారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ పిటిషన్ ఆధారంగా, 1993లో సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు నిర్వహించే మసీదుల్లోని ఇమామ్‌లకు వేతనం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మసీదుల ఇమామ్‌లకు […] చైనాలో ప్ర‌జ‌ల ఆగ్ర‌హం… COVID లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు ప్ర‌మాదంలోనూ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌ని వైనం ప‌త్రికా స్వేచ్చకు భంగం చైనా పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కోవిడ్ లాక్‌డౌన్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చెలరేగాయి. చైనా దేశవ్యాప్తంగా అంటువ్యాధులు రికార్డును స్థాయిలో న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఆగ‌స్టు నుంచి లాక్‌డౌన్ విధించారు. అయితే ఇటీవ‌ల ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించడం ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి కార‌ణమ‌యింది. ఒక‌వైపు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు, మ‌రో వైపు అగ్నిప్ర‌మాదంలో ప్ర‌జ‌లు చిక్కుకుపోయారు. దీంతో లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని ఆందోళ‌న చేశారు. నవంబర్ 25 శుక్రవారం రాత్రి […] మార్గదర్శి బాలాసాహెబ్‌ దేవరస్‌ 28 నవంబర్ (మార్గశిర‌ శుక్ల పంచమి, 1915) – బాలాసాహెబ్‌ దేవరస్ జ‌యంతి రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి మూడవ సర్‌సంఘచాలక్‌గా నేతృత్వం వహించిన బాలాసాహెబ్‌ దేవరస్‌ది విశిష్ఠ వ్యక్తిత్వం. బాలాసాహెబ్‌ అసలు పేరు మధుకర్‌ దత్తాత్రేయ దేవరస్‌. మధుకర్‌, అతని తమ్ముడు భావురావు దేవరస్‌ ఇద్దరూ 1929లో తమ 12వ యేటనే బాల స్వయంసేవకులుగా ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో చేరారు. ఇద్దరిలో చిన్నప్పటి నుండే సహజంగా నాయకత్వ లక్షణాలుండేవి. మధుకర్‌ నిర్వహించే ఆర్‌.ఎస్‌.ఎస్‌. గణకు ఎప్పుడూ ఎక్కువ సంఖ్యలో బాల […] ‘‌సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కులను హరించడం కాదు!’ రాజ్యాంగ దినోత్సవం (నవంబర్‌ 26) ‌సందర్భంగా జస్టిస్‌ ‌నరసింహారెడ్డితో జాగృతి ముఖాముఖీలోని కొన్ని అంశాలు: రెండ‌వ భాగం ప్ర‌శ్న‌ : సెక్యులరిజం అనే మాటను లేక భావనను రాజ్యాంగంలో చేర్చడానికి మన రాజ్యాంగ నిర్మాతలు సందేహించారు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దానిని రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. తరువాత పరిణామాలు ఏమిటి? ఇపుడు సెక్యులరిజం పేరుతో, కొత్త భాష్యాలతో దేశాన్ని వర్గాలుగా చీల్చే ప్రయత్నం, ఒక విషాదకర దృశ్యం కనిపిస్తోంది. దీన్ని ఎలా చూస్తారు? జ‌వాబు : సెక్యులరిజమనేది […]
ఈలోకములో పుట్టే ప్రతివ్యక్తి ఏదో ఒకరోజు తనువు చాలించాల్సిందే. మరణం అన్నది అందరు తప్పనిసరిగా పొందబోయే ఈలోకములోని చివరి అనుభవం. అయితే, మరణముతరువాతి జీవితముకొరకు ఏకొద్దిమందో సిద్ధపడటము జరుగుతుంది. ‘చావు అనేది నాకు ఇప్పుడే రాదు’ లేక ‘చావు గురించి నేను యిప్పుడు ఆలోచించాల్సిన పనిలేదు’ అన్న దృక్ఫథంతో ప్రతివ్యక్తీ జీవిస్తూ వుండటం సహజం. రేపటికొరకు, రాబోయే సంవత్సరము కొరకు అలాగే పిల్లలు పెరిగి పెద్దవారయ్యే సమయముకొరకు ఎంతో చింతచేయటం అలాగే ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఇంకా వీలైనంతమట్టుకు వెనకేసుకు రావటమన్నవి సర్వసాధారణంగా సమాజములో ప్రతివ్యక్తీ చేయటం మామూలే. కాని, విజ్ఙతగల ప్రతిమనిషీ మరణం తరువాతి ఉనికినిగురించి చింతనచేసి ఆ వునికి సరియైన స్థలములో సరియైన విధానములో కొనసాగటానికి ఇప్పుడే ఈలోకములోనే తాను చేయగలిగినదంతా చేయాలి. ఈ లోకంలోని జీవితకాలాన్ని మరణంతరువాత గడుపబోయే కాలంతో పోలిస్తే అది లేశమాత్రమే నన్నది మరచిపోకూడదు. ప్రవక్తలద్వారా యివ్వబడిన లేఖనాలు ఘోషిస్తున్నాయి, “నేడే అనుకూలసమయం, నేడే రక్షణదినం!” “సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.” (దానియేలు.12:2) మరణం తరువాత రెండు ప్రదేశాలలో ఏదో ఒక దానిలో ప్రతివ్యక్తీ తన నిత్యత్వాన్ని గడపాలి. జన్నత్ (جنت) మరియు జహన్నం (جهنم). జన్నత్ అన్నది పరదైసు, జహన్నం అన్నది నరకం. జన్నతులోకి ప్రవేశించడానికి మన స్వంత నీతి (స్వనీతి) సరిపోదు. అలాగే, స్వంత ప్రయత్నాలతోకూడిన మన మతనిష్ఠకూడా సరిపోదు. అందుకు సరిపోయింది కేవలం సృష్టికర్తే నరులకొరకై నిర్ధేశించిన నాలుగు ఆత్మీయ అడుగులు! జన్నతులోనికి ప్రవేశించే అర్హతను సిద్ధపాటును అందించే ఆ నాలుగు అడుగులను గురించిన వివరాలు తెలుసుకోవాలంటే క్రింది లింకును నొక్కండి… జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే మొదటి అడుగు… [జన్నతులోనికి (మోక్షంలోకి) ప్రవేశించడానికి వేయాల్సిన నాలుగు (ఆత్మీయ) అడుగుల విశయములో మీకు సందేహాలున్నా లేక ఇంకా స్పష్టత కోరుతున్నా క్రింద ఉన్న కామెంటు బాక్సుద్వారా నైనా లేక మా Email ID <isa4muslims@gmail.com> ద్వారానైనా మాకు వ్రాయండి.]
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టేడియానికి లక్ష మంది అభిమానులు తరలి వస్తుంటే, వందల కోట్ల మంది టీవీల్లో, మొబైల్‌ ఫోన్లలో ఈ మ్యాచ్ వీక్షించబోతున్నారు... మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఇండియా- పాకిస్తాన్ జనాల మధ్య సంబంధాలు చాలా మెరుగయ్యాయి. ఇండో- పాక్ మ్యాచ్ అంటే పిచ్చిపట్టినట్టు ఆవేశంతో ఊగిపోయే అభిమానులు, ఇప్పుడు కేవలం క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు... అయితే మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కి వీర లెవెల్లో ప్రచారం చేసింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. టీఆర్పీ రికార్డులు కొల్లగొట్టాలని, రియల్ టైమ్ వ్యూస్ లెక్కించలేక డీస్నీ ప్లస్ హాట్ స్టార్ సర్వర్ కూడా సతమతమవ్వాలని ఈ మ్యాచ్ మీద వేల కోట్ల ఆశలు పెట్టుకుంది స్టార్ నెట్‌వర్క్... ఇందులో ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఎమోషన్సే‌ మార్కెటింగ్ ఆయుధంగా వాడుతోంది. ఈ మార్కెటింగ్ స్ట్రాటెజీ బాగానే వర్కవుట్ అయ్యింది. ఈ మ్యాచ్‌కి బీభత్సమైన క్రేజ్, హైప్ వచ్చేశాయి. అయితే ఈసారి పరిస్థితి మునుపటిలా లేదు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో పాక్ చేతుల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ కావడం, కెఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్ అయినా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించి టీమిండియాకి మంచి స్కోరు అందించాడు. పాక్ ఓపెనర్ల బాబర్ ఆజమ్- మహ్మద్ రిజ్వాన్ కలిసి తొలి వికెట్‌కి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయం అందించారు.. ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఒక్క వికెట్ పడితే భారత జట్టు మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇస్తుందని ఆశగా ఎదురుచూశారు భారత క్రికెట్ ఫ్యాన్స్. టీమిండియా ఓడినా మ్యాచ్ ఎంజాయ్ చేశామనే సంతృప్తితో ఇంటికి చేరారు. మరి ఇప్పుడు పరిస్థితి అలాగే ఉందా... ఆసియా కప్ 2023 టోర్నీ విషయంలో ఇరుదేశాల మధ్య సందిగ్ధత వాతావరణం నెలకొంది. అదీగాక గత 3 మ్యాచుల్లో 2 విజయాలు అందుకున్న పాకిస్తాన్ ఆ విజయగర్వంతో విర్రవీగుతోంది. అదీకాక భారత జట్టులో బుమ్రా, జడేజా లేరు. అయినా పాక్‌ని చిత్తు చేసి, టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు అభిమానులు... భారత జట్టు నెట్ ప్రాక్టీస్ చేస్తున్న దగ్గరికి వందల సంఖ్యలో ఇండియా, పాకిస్తాన్ ఫ్యాన్స్ వచ్చి తమ దేశాలకు సపోర్ట్ చేస్తూ నినాదాలు చేశారు. మరి లక్ష మందితో నిండిపోయే స్టేడియంలో ఈ సారి రిజల్ట్ తేడా కొడితే పరిస్థితి ఏంటి? అంత మంది అభిమానుల ఎమోషన్స్‌ని, ఆగ్రహాన్ని కంట్రోల్ చేయగలగడం సాధ్యమయ్యే పనేనా... అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆస్ట్రేలియా ఎన్ని ఏర్పాట్లు చేసినా.. అంతమందిని నిలువరించడం అయ్యేపనేనా..! 2007 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా, బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిన తర్వాత భారత జట్టుపై, వారి కుటుంబాలపై దాడులు జరిగాయి. ఈసారి వరల్డ్ కప్‌ గెలవలేకపోయినా పర్లేదు కానీ పాక్ చేతుల్లో ఓడిపోతే మాత్రం ఇలాంటి సంఘటనలు పునరావృత్తమయ్యే ప్రమాదం మాత్రం ఉందని సోషల్ మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి... Follow Us: Download App: RELATED STORIES BCCI: అగార్కర్, లక్ష్మణ్ ఔట్.. సెలక్షన్ కమిటీ చైర్మెన్ రేసులో కొత్త ముఖాలు..! HCA: ‘డబ్బులు కొట్టు.. బ్యాట్ పట్టు.. హెచ్‌సీఏను భ్రష్టు పట్టిస్తున్న అజారుద్దీన్..’ టెస్టు సిరీస్‌కు ముందే పాకిస్తానీల మనసు దోచుకున్న ఇంగ్లాండ్ సారథి.. మ్యాచ్ ఫీజు మొత్తం వాళ్లకే.. చిక్కుల్లో ఇరుక్కున్న విరాట్ కోహ్లీ... హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్‌లో విష పదార్థాలు.. దుబాయ్‌లో పాండ్యా బ్రదర్స్‌తో కలిసి స్టెప్పులేసిన ఎంఎస్ ధోనీ... పబ్‌లో రచ్చలేపిన మాహీ... Recent Stories `బాబా` రీ-రిలీజ్‌.. ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ యాడ్‌ చేస్తున్న రజనీకాంత్.. స్ట్రెయిట్‌ సినిమా రేంజ్‌ రిలీజ్‌
ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టులో గల శ్రీ పార్వతి స్వామి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో టెండర్ల ప్రక్రియ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగుల పనితీరు పై దేవదాయ కమిషనర్‌కు అవినీతిపై ఫిర్యాదులు అందాయి. దీంతో రహస్యంగా దేవదాయ కమిషనర్‌ వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీకాంత్‌రావుతో పాటు తొమ్మిది మంది సభ్యుల బృందాన్ని చెరువుగట్టు దేవస్థానంలో తనిఖీలకు ఆదేశించారు. దీంతో రెండు రోజులుగా రహస్యంగా రికార్డులను పరిశీలిస్తూ ఉద్యోగుల పనితీరు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలు, ఆదాయ వ్యయాలపై బృందం ఆరా తీస్తున్నారు. భక్తుడు ఫిర్యాదు పై స్పందించిన కమిషనర్‌ శ్రీ పార్వతి జడ ల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వ్యాపారస్తుల దుకాణ సముదాయం, కేటాయింపు వివిధ అంశాలపై నిర్వహిస్తున్న టెండర్ల ప్రక్రియలో దేవదాయ శాఖ పారదర్శకంగా నిర్వహించలేదని సరిగా లేదని భక్తుడు శ్యామ్‌ ఈ సంవత్సరం మే 13న దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌కు 12 అంశాలపై ఫిర్యాదు చేశారు. రహస్యంగా వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌, 9 మంది బృందం తనిఖీలు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో 12 అంశాలు అవినీతి ఆరోపణలతో ఫిర్యాదు రావడంతో పాటు 2016 సంవత్సరం నుంచి సాధారణ రికార్డ్స్‌ ఆడిట్‌ కూడా జరగలేదు. దీంతోవరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీకాంతరావుతో పాటు తొమ్మిది మంది బృందం సోమ, మంగళవారం రహస్యంగా రికార్డు పరిశీలించడం గతంలో పనిచేసిన ఆలయ కమిషనర్‌ సులోచన ప్రస్తుత సహాయ కమిషనర్‌ నవీన్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆదాయ, వ్యయాలపై ఆరా తీస్తున్నారు. లడ్డు పులిహౌర ప్రసాదాలు తయారీ విక్రయాలపై ఆరా తీసినట్టు తెలిసింది. వనికి పోతున్న సిబ్బంది.. దేవాలయంలో అవినీతి జరిగిందని భక్తుడు ఫిర్యాదు మేరకు దేవాదాయశాఖ అధికారులు వణికి పోతున్నారు. 2016 సంవత్సరం నుంచి రికార్డుల పరిశీలన ఆడిట్‌ జరగకపోవడంతో ఏ నివేదిక ఇస్తారో ఏమోనని, ఏ ఒక్క సిబ్బంది కూడా జరుగుతున్న తనిఖీల గురించి మాట్లాడానికి ఇష్టపడడం లేదు. మీడియాకు సమాచారం ఇవ్వడానికి నిరాకరణ ఆలయంలో అవినీతి మరకలు చోటుచేసుకున్న సందర్భంగా చేస్తున్న తనిఖీలు సోదాలు అధికారులకు ప్రశ్నిస్తున్న తరుణంలో మీడియాకు సమాచారం ఇవ్వడానికి ఫోటోలు సేకరించడానికి నిరాకరిస్తూ మీడియాకు అనుమతి లేదని వరంగల్‌ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వాగ్వాదానికి దిగారు. మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నించగా అవినీతిపై ఆరోపణలు చేసిన తనిఖీ నివేదికను రాష్ట్ర కమిషనర్‌కు అందజేస్తామని బృందం అధిపతి శ్రీకాంతారావు మీడియాతో పేర్కొన్నారు.
అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నల్లగొండ జిల్లాకు దక్కనుంది. బీబీనగర్ సమీపంలోని రంగాపూర్ వద్ద ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణంలో ఉన్న నిమ్స్ స్థానంలో రూ.1000 కోట్లతో ఎయిమ్స్‌ను, అంతర్జాతీయ స్మార్ట్ హెల్త్ సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన బీబీనగర్ నిమ్స్‌ను సందర్శించి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. -నల్లగొండ జిల్లా బీబీనగర్‌కు దక్కనున్న ప్రతిష్ఠాత్మక సంస్థ -గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్ -పరిశీలనకు త్వరలో కేంద్ర బృందం -వెయ్యి కోట్లతో అంతర్జాతీయ స్మార్ట్ హెల్త్ సిటీ -వెయ్యి ఎకరాలతో హెల్త్‌హబ్‌గా బీబీనగర్ -బీబీనగర్ నిమ్స్‌ను సందర్శించిన కేసీఆర్.. అధికారులతో సమీక్ష ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం అవసరం కాగా బీబీనగర్‌లో 160 ఎకరాలు అందుబాటులో ఉంది. దీనికి మరో 40 ఎకరాలు తక్షణం సేకరించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాల్లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహాలో ఎయిమ్స్ సంస్థలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఇందుకు అవసరమైన 200 ఎకరాల స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కోరింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థ కావడంతో అనేక జిల్లాలనుంచి ప్రతిపాదనలు వచ్చాయి. త్వరలోనే ఎయిమ్స్ స్థలపరిశీలనకు కేంద్ర బృందం రానుందని సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సీఎం బీబీనగర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాతీయ రహదారి పక్కనే ఉండటం.. రింగు రోడ్డుకు దగ్గరలో ఉండటం.. రాజధానికి 20-25 కిలోమీటర్ల దూరంలోనే.. అన్ని జిల్లాలకు అందుబాటులో ఉండటంతో బీబీనగర్‌కే సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. హెల్త్ హబ్‌గా బీబీనగర్ బీబీనగర్ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చటంతో పాటు దాని సమీపంలోనే అంతర్జాతీయ స్థాయిలో హెల్త్ స్మార్ట్ సిటీని నిర్మించాలని సీఎం ప్రతిపాదించారు. భవిష్యత్తులో బీబీనగర్ హెల్త్‌హబ్‌గా మారాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. బీబీనగర్ మండలం రంగాపురంలో 800 ఎకరాల భూదాన్ భూమిని సేకరించాలని, మొత్తం వెయ్యి ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక స్మార్ట్ హెల్త్ సిటీని ఏర్పాటు చేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉంది. హైదరాబాద్-వరంగల్ ప్రధాన రహదారిపై నగరానికి కేవలం 20-25కి.మి. దూరంలోనే ఉండడం వల్ల దేశ, విదేశాల నుంచి వచ్చే రోగులకు సైతం సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. బీబీనగర్‌లో స్థలంతో పాటు అన్ని వసతులు.. ఎయిమ్స్ ఏర్పాటుకు 200ఎకరాలు సరిపోతోంది. బీబీనగర్ నిమ్స్ ఏర్పాటు కోసం ఇప్పటికే 161 ఎకరాల స్థలం ఉంది. దీంతో మరో 40ఎకరాల భూములు సేకరిస్తే సరిపోతుంది. మరోవైపు పరిసరాల్లో 400ఎకరాల వరకు భూమి అందుబాటులో ఉంది. ఎయిమ్స్‌కు అవసరమైన భూములను సేకరించి ఇచ్చే బాధ్యత నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది. భూముల సేకరణ విషయంలో రైతులతో నేరుగా సంప్రదించాలని సీఎం ఆదేశించారు. భూములు ఇచ్చే రైతులకు కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం కల్పించి వారికి భరోసా ఇచ్చి అండగా నిలబడాలనేది సీఎం ఆలోచనగా ఉంది. ప్రస్తుత భవనంలో మెడికల్ కాలేజీ: ప్రస్తుతం ఇక్కడ నిర్మాణంలో ఉన్న నిమ్స్ భవనాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాల డిజైన్‌లో కొన్ని లోపాలు కనుగొన్నారు. ఆస్పత్రిలో గ్యాస్ పైప్‌లైన్, ఆపరేషన్ థియేటర్లు, ఎయిర్ కండిషన్ ఏర్పాట్లు, పేషెంట్లను తీసుకెళ్లేందుకు లిప్టులు లేవు. కనీసం కంప్యూటర్లు, టెలిఫోన్ సౌకర్యాలు లేకుండా భవనాల నిర్మాణం చేపట్టారు. వీటిని సరిచేసి మెడికల్ కాలేజీతో పాటు ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఎయిమ్స్ వివరాలు.. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) పథకంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు కనీసం 200 ఎకరాల స్థలం, వివిధ ప్రాంతాలతో కనెక్టివిటీ అవసరం. దానికి తోడు నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా, రహదారుల సౌకర్యం తదితర అంశాలను పరిగణిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తే.. భవనాల నిర్మాణం, నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఏటేటా నిధులు విడుదల చేస్తుంది. సుమారు రూ.820కోట్ల కేంద్ర నిధులతో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఎయిమ్స్ కింద మెడికల్ కాలేజీతో పాటు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారు. అదనంగా వంద మెడికల్ సీట్లు తెలంగాణ రాష్ర్టానికి దక్కుతాయి. 960 పడకల ఆస్పత్రిలో సుమారు 42రకాల సూపర్ స్పెషాలిటీ, అత్యాధునిక వైద్య రీతులు అందుబాటులోకి వస్తాయి. ఎయిమ్స్‌లో అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలో ఇప్పటిదాకా పాట్నా, రాయ్‌పూర్, భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, రిషికేష్‌లో ఆరు చోట్ల ఎయిమ్స్ ఏర్పాటు చేశారు. ఎయిమ్స్ ఏర్పాటు కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేయటంతో తెలంగాణకు చోటు దక్కింది. రాష్ర్టానికి తలమాణికంగా హెల్త్ సిటీ బీబీనగర్‌లో ఎయిమ్స్, హెల్త్‌సిటీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై ఉపముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి హర్షం ప్రకటించారు. నిమ్స్ స్థానంలో రూ.1000 కోట్లతో ఎయిమ్స్, అంతర్జాతీయ స్మార్ట్ హెల్త్ సిటీని ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారని వారు చెప్పారు. బీబీనగర్ నిమ్స్‌లో సీఎం సమీక్ష అనంతరం సమావేశ వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 200ఎకరాలు అవసరమవుతున్నందున వెంటనే 40ఎకరాల సేకరణకు సీఎం ఆదేశించారని చెప్పారు. భూ సేకరణ విష-యంలో రైతులతో నేరుగా సంప్రదిస్తామని, నిర్వాసితుల కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుందని వారు చెప్పారు. హెల్త్ స్మార్ట్‌సిటీ కోసం రంగాపూర్ గ్రామంలోని 800ఎకరాల భూదాన్ భూమి సేకరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు గాదరి కిశోర్‌కుమార్, నేతి విద్యాసాగర్‌రావు, బాలునాయక్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మలిపెద్ది సుధీర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, పూల రవీందర్, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నేతలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడల అమరేందర్, గాదె నరేందర్‌రెడ్డి, చెంగల్ కిషన్‌రావు, నాగారం అంజయ్య, ఎంపీపీ గోలి ప్రణీత పింగల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు సందిగారి బస్వయ్య పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. స్టేటస్ కో గడువును వచ్చే నెల 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. August 27, 2020 at 2:36 PM in Latest News, Politics Share on FacebookShare on TwitterShare on WhatsApp వరుసగా కోర్టులతో మొట్టిక్కాయలు తింటున్న ఏపీ ప్రభుత్వానికి మరో చేదు ఫలితం ఎదురయింది. ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుపై విధించిన స్టేటస్ కోని ఎత్తేస్తారని ఆశగా ఎదురుచూసిన జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. స్టేటస్ కోని వచ్చే నెల 21 వరకు పొడిగించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 11 వరకు ఏపీ ప్రభుత్వానికి కోర్ట్ గడువు విధించింది. ఇదే సమయంలో అభ్యంతరాలు తెలిపేందుకు పిటీషనర్లకు వచ్చే నెల 17 వరకు సమయాన్ని ఇచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి రోజువారీ విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా యథాతథ స్థితి కొనసాగుతందని ధర్మాసనం చెప్పడంతో ఏపీ సర్కార్ కు భారీ షాక్ తగిలింది. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం విశాఖలో అతిధి గృహానికి శంకుస్థాపన చేశారని పీటీషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని ఈ విషయం రుజువు చేస్తోందని కోర్టుకు చెప్పారు. దీంతో ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ సీఎస్ నీలం సహానిని కోర్టు ఆదేశించింది. విచారణ ప్రారంభం కాగానే ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు స్టేటస్ కోని ఎత్తివేయాలని కోరారు. అభివృద్ధి అజెండాగా మూడు రాజధానుల నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని అందులో భాగంగా సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేసామని తమ వాదనలను వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. హైకోర్ట్ ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంని ఆశ్రయించడం అందుకు ఉన్నత న్యాయస్థానం ఒప్పుకోకపోవడం సంగతి తెలిసిందే. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో తమ దగ్గరికి రావలసిన అవసరమేముందని ప్రభుత్వాన్ని మందలించింది. ఇదే సమయంలో హైకోర్టు శీఘ్రగతిలో కేసును విచారణ చేస్తోందని స్పష్టం చేసింది. అధికార వికేంద్రికరణ పేరిట మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్న జగన్ తొందరపాటుతోనే న్యాయస్థానాల నుంచి ఎదురుదెబ్బలు తింటున్నారు. కానీ ఆయన తన తీరును మార్చుకోవడం లేదనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి మోదీకి తొత్తులా వ్యవహరిస్తున్నాడని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అసోం సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ ఒకరిపైఒకరు దూషించుకొంటూ లోలోపల ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మండిపాటు కాంగ్రెస్‌ నాయకుల పోలీస్‌ కమిషనరేట్‌ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 16 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి మోదీకి తొత్తులా వ్యవహరిస్తున్నాడని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అసోం సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ ఒకరిపైఒకరు దూషించుకొంటూ లోలోపల ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీపై అనుచిత వాఖ్యలు చేసిన అసోం సీఎంపై కేసు నమోదు చేయాలని రాష్ట్రంలోని ఆయా పోలీ్‌సస్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు సిద్దిపేటలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పోలీస్‌ కమిషనరేట్‌ను ముట్టడించారు. పోలీసులు ఉదయమే నాయకులు, కార్యకర్తలను ముందుస్తుగా అరెస్టు చేశారు. అయినా పోలీసులు నిర్బంధాలను ఛేదించుకొని టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో పెద్దఎత్తున సిద్దిపేట జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి తరలివచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీసులు కాంగ్రెస్‌ పార్టీ నాయకులను బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
నగరిలో ``జగనన్న క్రీడా సంబరాలు`` ప్రారంభం ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది రేపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గుంటూరు ప‌ర్య‌ట‌న‌ రాజధానిని నిర్ణయించాల్సింది ప్రభుత్వాలే వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళ్తాం ఎవరి ఊహకు అందని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం సీఎం వైయ‌స్‌ జగన్ పాలనలో గ్రామాభివృద్ధికి బాటలు రైత‌న్న‌కు అండ‌గా నిలుస్తున్న ప్ర‌భుత్వం మ‌న‌ది You are here హోం » టాప్ స్టోరీస్ » స్కోచ్‌ అవార్డులు చూసి ఓర్వలేక చార్జ్‌షీట్‌ డ్రామా స్కోచ్‌ అవార్డులు చూసి ఓర్వలేక చార్జ్‌షీట్‌ డ్రామా 09 Mar 2022 6:07 PM ఊపిరిపోసుకుంటున్న రాష్ట్ర భవిష్యత్తును చిదిమేసింది చంద్రబాబే చార్జ్‌షీట్‌ ఏదైనా వేయాల్సి వస్తే.. టీడీపీపైనే వేసుకోండి సంక్షేమాన్ని ప్రతీ గడప వద్దకు చేర్చిన సీఎం వైయస్‌ జగన్‌పై చార్జ్‌షీట్‌ వేయడానికి సిగ్గులేదా..? ఐదేళ్లు మోసం, వంచన ఆధారంగానే టీడీపీ పాలన సాగింది జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాశాడు చంద్రబాబు మోసాలపై చర్చించడానికి మేము సిద్ధం వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తాడేపల్లి: అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేసి.. అప్పుడే ఊపిరిపోసుకుంటున్న రాష్ట్ర భవిష్యత్తును చిదిమేసిన తెలుగుదేశం పార్టీ.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 95 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మీద చార్జ్‌షీట్‌ వేయడం హాస్యాస్పదం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. పేదవారి ఆరోగ్యాలను, ప్రాణాలతో చెలగాటమాడి ఈఎస్‌ఐ స్కామ్‌ చేసి.. కార్మికుల మందుబిల్లలు కూడా అమ్ముకున్న అచ్చెన్నాయుడు చార్జ్‌షీట్‌ వేయడం హాస్యాస్పదమన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి, అప్పులపాలు చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని కాపాడుతుందంటే.. దెయ్యాలు వేదాలు వల్లించడమే. చంద్రబాబు ఐదు సంవత్సరాలు చేసిన పాపాలకు జనాలు ఛీత్కరించి 23సీట్లు ఇచ్చి ఇంటికి పరిమితం చేసినా.. సిగ్గులేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి రాష్ట్ర ప్రజలను వంచించాడా.. మోసం చేశాడా.. వెన్నుపోటుపొడిచాడా లేదా అని చర్చిండానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల్లో ఆశలు రేకెత్తించి.. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ, నిరుద్యోగ భృతి, ఇళ్ల స్థలాలు ఇలా 600 హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన మొదటిరోజే ఇది సాధ్యం కాదని తప్పించుకొని పారిపోయిన చంద్రబాబు మోసగాడు. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీంటినీ అమలు చేసిన సీఎం వైయస్‌ జగన్‌పై చార్జ్‌షీట్‌ వేయడానికి సిగ్గులేదా..? ఊరూరా జన్మభూమి కమిటీలు పెట్టి సర్పంచ్‌ల హక్కులను చంద్రబాబు కాలరాశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలను తమ చెప్పులకింద బానిసలుగా చూశారు. పెన్షన్, ఇళ్ల స్థలం, ఏదైనా సంక్షేమ కార్యక్రమం కావాలంటే జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లి అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు సంక్షేమ పథకాలు పొందడం పేద ప్రజల హక్కు, ఎవరూ మధ్యలో దళారీలు ఉండకూడదని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే సంక్షేమ సాయం అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌పై చార్జ్‌షీట్‌ వేయడానికి సిగ్గులేదా..? అధికారంలో ఉన్నప్పుడు తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తాను, ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా..? అని ఎస్సీ, బీసీలు, మహిళలను కించపరిచింది చంద్రబాబే. ఈరోజు సీఎం వైయస్‌ జగన్‌ ఎస్సీ, బీసీలకు రాజకీయ గుర్తింపు ఇవ్వడమే కాకుండా అన్నింట్లో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే చట్టాన్ని చేశారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టాన్ని చేసిన వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చార్జ్‌షీట్‌ వేయడానికి సిగ్గులేదా..? అధికారంలో ఉన్నప్పుడు ముడుపుల కోసం వ్యాపారస్తులు, బాబాలకు కొన్ని వేల ఎకరాలు అప్పనంగా చెప్పిన చంద్రబాబు.. కనీసం 100 ఎకరాలు కొని ఎప్పుడైనా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడా..? సీఎం వైయస్‌ జగన్‌ 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు నిర్మిస్తున్నారు. పేదలకు జీవితం మీద భరోసా కల్పించిన ప్రభుత్వంపై చార్జ్‌షీట్‌ వేయడానికి సిగ్గుందా..? చార్జ్‌షీట్‌ ఏదైనా వేయాల్సి వస్తే.. అది తెలుగుదేశం పార్టీపై వేసుకోండి. 5 సంవత్సరాలు మోసం, వంచన ఆధారంగానే టీడీపీ పాలన సాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన భరోసా తుంగలో తొక్కిన విషయాన్ని ప్రజలంతా గుర్తుచేసుకోవాలి. అప్పులు అంటున్నారు.. 4 లక్షల కోట్ల అప్పులు చేసి, రూ.60 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా చంద్రబాబు చిదిపేసిన విషయం వాస్తవం కాదా..? సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తుంటే.. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేసి.. పేదల కోసం ఖర్చు చేస్తుంటే.. టీడీపీ నిసిగ్గుగా సంక్షేమ పథకాలు కొనసాగడానికి వీల్లేదని కేంద్రం దగ్గరకు వెళ్లి, బ్యాంకులు అప్పులు ఇవ్వొద్దు అని మాట్లాడేందుకు సిగ్గుందా..? జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాశారు. దోపిడీ కోసం, మాఫియా కోసం మహిళా అధికారులను సైతం జుట్టుపట్టుకొని ఈడ్చి దాడులు చేశారు. అధికారమదంతో సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులపై కూడా టీడీపీ ప్రజాప్రతినిధులు దౌర్జన్యం చేశారు. వాటిని విధ్వంసం అంటారు. ఐదు సంవత్సరాలు అధికారమదంతో విచ్చలవిడిగా కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ను ప్రోత్సహించి మహిళలను కించపరిచారో రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. 600 పేజీల మేనిఫెస్టోలో కొన్ని వందల హామీలిచ్చి ఆఖరకు ఆ మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించి.. సిగ్గులేకుండా పరిపాలించిన టీడీపీది వంచన. రెండు పేజీల మేనిఫెస్టో, నవరత్నాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ది వంచనా..? రాష్ట్రంలోని పేదల గురించి చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచన చేశాడా..? ఎంతసేపు కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, అమరావతిలోనే లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశారు తప్పితే.. ఎప్పుడైనా పేదల కోసం ఏదైనా కార్యక్రమం చేశారా..? స్కోచ్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటిస్థానం వచ్చింది. దాన్ని చూసి ఓర్వలేక చార్జ్‌షీట్‌ పెట్టారా..? దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, విధానాలు బ్రహ్మండంగా ఉన్నాయని సాక్షాత్తు ప్రధానమంత్రి లాంటి వ్యక్తులే మెచ్చుకుంటున్నారు. టీడీపీ వంచకులకు మాత్రం అవి కనిపించడం లేదు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
-తెలంగాణ ఆలోచన.. దేశానికి ఆచరణ -ఈరోజు మనం చేస్తున్నది.. రేపు దేశం చేస్తుంది -ఢిల్లీ తరహాలో శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ సిటీ -ఆగస్టులో రూ.1600 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు -గండిపేట సుందరీకరణకు రూ.100 కోట్లు -రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన -నాలుగేండ్లలో గణనీయమైన అభివృద్ధి -బుద్వేల్-కిస్మత్‌పూర్ మధ్య 350 ఎకరాల్లో రానున్న 28 కంపెనీలు l 1.20 లక్షల ఉద్యోగావకాశాలు -శంషాబాద్ బహిరంగసభలో మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఏం ఆలోచిస్తున్నదో.. రేపు భారతదేశం అంతా అదే ఆచరిస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పని దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. ఐటీ రంగంలో రాజధాని హైదరాబాద్ మేటిగా మారుతున్నదని చెప్పారు. గడిచిన నాలుగేండ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిన ఐటీ రంగాన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత విస్తరించనున్నామని వెల్లడించారు. త్వరలోనే బుద్వేల్-కిస్మత్‌పూర్ మధ్యన 350 ఎకరాల స్థలంలో 28 కంపెనీలు రాబోతున్నాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ కంపెనీల ద్వారా దేశ, విదేశీయులతోపాటు స్థానికులకు కలిపి సుమారు 1.20 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మంగళవారం మంత్రి పీ మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో కలిసి మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనచేశారు. సుమారు రూ.40 కోట్ల మేర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1.53 కోట్లలో అత్తాపూర్ 61వ వార్డులో సీసీ రోడ్డు పనులు, రూ. 9.42 కోట్లతో హిమాయత్‌సాగర్ రోడ్డు మరమ్మతు పనులు, రూ.4.70 కోట్లతో మల్కంచెరువు పునరుద్ధరణ పనులు, రూ.1.18 కోట్లతో గణేశ్ నిమజ్జనం కోనేరు, రూ.16.31 కోట్లతో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆక్కడి నుంచి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కిస్మత్‌పూర్ వద్ద రూ.6.25 కోట్లతో మూసీ నది కాలువపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. ఆనంతరం శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్.. రాబోయే నాలుగేండ్లలో కిస్మత్‌పూర్-బుద్వేల్ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని వెల్లడించారు. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలకు జాగ ఇద్దామంటే లేదని, ఆదిభట్ల ఇస్తామంటే కంపెనీలు ఆసక్తి చూపడంలేదని పేర్కొన్నారు. గోపన్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్‌ల మాదిరిగా కిస్మత్‌పూర్, బుద్వేల్ అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఆగస్టులో మూసీ సుందరీకరణ పనులు మూసీ సుందరీకరణ పనులను 42 కిలోమీటర్ల మేర రూ.1600కోట్లతో ఆగస్టు నెలలో ప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. దాంతోపాటే 1920లో నిర్మించిన గండిపేట రిజర్వాయర్ 2020నాటికి వందేండ్లు పూర్తిచేసుకొంటున్న సందర్భంగా రూ. 100 కోట్లతో అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా గండిపేటను తీర్చిదిద్దుతామన్నారు. శంషాబాద్ విమానాశ్రయ విస్తరణకు ఇటీవల శంకుస్థాపన జరిగిందని, ఢిల్లీ తరహాలో ఇక్కడ ఎయిర్‌పోర్ట్ సిటీ రాబోతుందని పేర్కొన్నారు. శంషాబాద్‌లో లాజిస్టిక్‌పార్క్‌ను ఏర్పాటు చేయనున్నామని, తద్వారా వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. శరవేగంగా రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏం చేయబోతున్నదో రేపు భారతదేశం ఆదే చేయబోతున్నదని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సుమారు 58 లక్షల మందికి పైగా అన్నదాతలకు బీమా కల్పిస్తున్నదని చెప్పారు. గత పాలకులు పింఛన్ల విషయంలో నానా హింసలు పెట్టారని, టీడీపీ హయాంలో రూ. 70 ఫించన్ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 ఇచ్చి చారానా కోడికి బారానా మాసాల అన్నట్లు వ్యవహరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి 29 లక్షల ఫించన్‌దారులకోసం రూ.800 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి 42 లక్షల మందికి రూ.5,800 కోట్లు ఖర్చు పెడుతున్నదని వివరించారు. కేసీఆర్ కిట్ రూపంలో రూ.12 వేలు ఇస్తున్నామని, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు. తల్లిబిడ్డ ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్యలక్ష్మి కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. రేషన్ బియ్యం విషయంలో సీలింగ్ పద్ధతిని ఎత్తివేసి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని తెలిపారు. 500 గురుకులాలను ప్రారంభించి ఒక్కో విద్యార్థిపై ఏడాదికి 1.2 లక్షలను ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆడపిల్ల పెండ్లి అంటే మేనమామలే మొహం చాటేసే ఈ రోజుల్లో కులమతాలకు తావులేకుండా తెల్లకార్డు ఉన్న వారందరికీ లక్షా నూట పదహారు రూపాయలు ఇచ్చి ప్రభుత్వం అండగా నిలబడుతున్నదని, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకోసం రూ.1200 కోట్లను ఖర్చుచేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చి అభివృద్ధిలో దూసుకుపోతున్నదని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. ఒకప్పుడు బెంగాల్ థింక్ టుడే, ఇండియా విల్ థింక్ టుమారో అనే సామెత ఉండేదని, కానిప్పుడు తెలంగాణ వాట్ డూయింగ్ టుడే.. ఇండియా విల్ డూ టుమారో అన్నట్లుగా సాగుతున్నదని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్‌కు రూ.200 కోట్లు రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మున్సిపల్‌శాఖ నుంచి ఈ నిధులను ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తనదైన పద్ధతిలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని ప్రశంసించారు. రాబోయే మూడు, నాలుగేండ్లలో శేరిలింగంల్లి నియోజకవర్గం కంటే మించి రాజేంద్రనగర్ అభివృద్ధిలో దూసుకుపోనున్నదని పేర్కొన్నారు. ఎన్నికల పరీక్ష వచ్చినప్పుడు ప్రకాశ్‌గౌడ్, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిలను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెసోళ్లవి ఒట్టి మాటలే ముందస్తు ఎన్నికలకు మేం సిద్ధమని ప్రకటించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో కరంట్ అంశంపై అవకాశం ఇవ్వాలని ఉత్తమ్ లొల్లిబెట్టిండు.. స్పీకర్ మధుసూదనాచారి అవకాశం ఇస్తే ప్రిపేర్ కాలేదన్నడు.. ఇప్పుడు కూడా ముందస్తు ఎన్నికలు వస్తే ప్రిపేర్ కాలేదంటరు అని కేటీఆర్ చమత్కరించారు. 50 ఏండ్లు పాలించి, మొన్నటి దాక సావగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గీ రోడ్లు గిట్లెందుకున్నయి, గాడ నీళ్లందుకొస్తలేవు. గీ మోరీలెందుకు తియ్యలే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాటడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవాచేశారు.
గురువు: స్త్రీ, అయినా పురుషుడైనా ప్రతివ్యక్తికి స్వేచ్ఛ కావాల్సిందే. అది ఆధునిక మానవ హక్కు. ఇకపోతే రక్షణ. ఎవరి నుండి స్త్రీకి రక్షణ? శిష్యుడు: అదేమిటండీ గురువుగారూ, పురుషల నుండి రక్షణ. పిత్రా రక్షిత కౌమారే... భర్తా రక్షితా యవ్వనే... పుత్రా రక్షితి వార్ధవ్యే... నస్త్రీ స్వాతంత్య్రః మర్హతి అని మనుధర్మశాస్త్రం ఘోషిస్తుంది గదా! గురువు: అందులోనే ఉందిగా... స్త్రీకి స్వాతంత్య్రం అక్కర్లేదనీ... మరి స్వేచ్ఛా స్వాతంత్య్రం ఇవ్వలేని రక్షణ ఒకరకంగా నిర్బంధమే కదా శిష్యా... శిష్యుడు: అందుకే ఇరాన్‌లో జరిగే ఘర్షణ నాకు అంతుచిక్కడం లేదు. స్త్రీలు... నెత్తిని, ఛాతిని కప్పే హిజాబ్‌ వస్త్రాన్ని ధరించాల్సిందేనని అక్కడి పాలకులు, మత ప్రవక్తలు వాదిస్తున్నారు. మా శరీరంపైనా ఇంకా మీ పెత్తనం ఆంక్షలు ఏమిటి? అని మహిళాలోకం పెద్దఎత్తున ఉద్యమిస్తున్నది. అభ్యుదయ వాదులు, మానవ హక్కుల కార్యకర్తలు ఆ ఉద్యమానికి మద్దతునిస్తున్నారు. పాలకుల నిరంకుశత్వానికీ - ప్రజా ఉద్యమానికీ మధ్య జరుగుతున్న ఆ ఘర్షణల్లో, కాల్పుల్లో ఈ పదిరోజుల్లోనే డైబ్భైమందికి పైగా మరణించారు. గురువు: ఇరాన్‌లో ఇస్లాం మత ఛాందస ప్రతిఘటనా ఉద్యమం 1979 అయితుల్లా ఖామైనీ కాలం నుంచే నడుస్తున్నది. మహిళా వస్త్రధారణపై ఆంక్షలు కూడా అందుకు ఓ ముఖ్యకారణం. 'తిరోగమించడానికి కాదు మానవ జీవనం' అని నినదించేశారు. మహిళా న్యాయవాదులు, విద్యావేత్తలు, యువత ఈ వివక్షదాడిని తీవ్రంగా నిరసించారు. హిజాబ్‌ వస్త్రధారణ పాటించని స్త్రీలను 74 కొరడా దెబ్బలతో శిక్షించాలనేది 1983లో ప్రభుత్వ శాసనమైంది. 1995 నాటికి ఈ శిక్ష ఇంకా తీవ్రమై రెండు నెల్ల కఠిన కారాగార వాసమైంది. అయినా కొందరు మహిళలు లెక్కచేయక బాహాటంగానే నిరసన తెలుపుతున్నారు. మాది శతాబ్దాల అణచివేత అంటూ హిజాబ్‌ను తీసి కర్రకు తగిలించి దగ్దం చేయడం, జుత్తును కత్తిరించుకోవడం తీవ్రమైంది. ఇలాంటి వారిపై మరింతగా ఉక్కుపాదం మోపాలని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ ఓడిక్రీ తాజాగా ఆజ్ఞలు జారీ చేసాడు. మరలా ఉద్యమం పెల్లుబికింది. ఈ నేపథ్యంలోనే మహ్స అమని అనే యువతిని మోరల్‌ (నైతిక) పోలీసులు నిర్భందించడం, కస్టడీలో ఆమె గాయాలుపాలై మరణించడంతో ఉద్యమం ఉప్పెనలా విరుచుకుపడింది. శిష్యుడు: అదా అసలు విషయం. గురువు: మరో విషయం కూడా నీవు గమనించాలి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ న్యూయార్క్‌ వెళ్ళారు. ఆ సందర్భంలో ఇరాన్‌లో చెలరేగుతున్న అలజడి గురంచి రైసీని ఇంటర్వ్యూ చేయాలని సి.ఎన్‌.ఎన్‌. వార్తా సంస్థ ప్రయత్నించింది. మహిళా యాంకర్‌ హిజాబ్‌ ధరిస్తేనే తన ఇంటర్వ్యూ అన్నారట. అలాగా... అయితే తమరి ఇంటర్వ్యూనే రద్దు చేసుకుంటున్నాం అని యాంకర్‌ క్రిస్టియానా ప్రకటించింది. సంకేతంగా రైసీ కుర్చీని ఖాళీగా చూపిస్తూ ఫొటోను వైరల్‌ చేసింది. శిష్యుడు: అది ఇరాన్‌ కాదుగా, అమెరికా కదా! అయినా అక్కడకూడా తన మాటే నెగ్గాలంటే ఎలా గురువుగారూ...? గురువు: ఒక్కోసారి పాలకుల మూర్ఖత్వానికి అంతం ఉండదు శిష్యా. ఇప్పుడు మత ఛాందసుల మద్దతు రైసీకి కావాలి. తన పదవిని కాపాడుకోవడానికి అతనికి అంతకన్నా గత్యంతరం లేదు. కాగా మహ్స అమని మరణవార్తను లోకానికి చాటిన మహిళా జర్నలిస్టు నీలోఫర్‌ అమేథిని కూడా పోలీసులు ఇప్పుడు అరెస్టు చేశారు. ఆమె ఇంటిపై దాడిచేసి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆమె పరిశోధక రాతలు, అభిప్రాయాలు బయటకు రాకుండా ఆమె ట్విట్టర్‌ ఖాతాను సస్పెండ్‌ చేశారు. శిష్యుడు: ఎంత దారుణం? ఇలా అయితే నిజాలు ఎలా బయటకు వస్తాయి? గురువు: నిరంకుశత్వానికి తొలిమెట్టు నిజాన్ని హత్యచేయడమే కదా శిష్యా... శిష్యుడు: బాగా చెప్పారండి. మనదేశంలో కూడా ఫ్రొఫెసర్‌ సాయిబాబా, స్టాన్‌స్వామి, వరవరావు, తీస్తా సెతల్వాద్‌ వంటి మేధావులను నిర్భందిస్తున్నారు, వేధిస్తున్నారు. విచిత్రం చూశారా గురువుగారూ... ఇక్కడ హిందూ మత పెద్దలు, బీజేపీ వారు - కర్నాటకలో... ముస్లిం యువతులు హిజాబ్‌ ధరించి కళాశాలలకు రావద్దని నానా యాగి చేశారు. యువతను రెచ్చగొట్టారు. అక్కడ ఇరాన్‌లో ముస్లిం మత పెద్దలు, పాలకులు హిజాబ్‌ ధరించాల్సిందేనని వాదిస్తున్నారు. గురువు: విచిత్రం కాదు శిష్యా. మత ఛాందసత్వం ఎక్కడైనా ఒక్కటే. ఏ మతంలోనైనా ఒక్కటే. పురుషాధిక్యత దాని అంతః సూత్రం. మహిళలు పురుషులకు లొంగి ఉండాలనే పెత్తందారీ ధోరణి. సాటి మనిషిని మనిషిగా చూడని అమానుషత్వం. అంతిమంగా అది మానవ హక్కులను గుర్తించకపోవడం, గౌరవించకపోవడం. శిష్యుడు: గురువుగారూ... ఈ కోణంలో చూస్తే పాలకులు ప్రతిదీ రాజకీయ స్వార్థంతోనే పనిచేస్తున్నారని అర్థమవుతున్నది.
దేశంలోని గిరిజన తెగలు ఒక్కో తెగ లో ఒక్కొక్క విధంగా వివాహాలు జరుగుతుంటాయి. మధ్య ప్రదేశ్ లోని గిరిజన ఝరువా, థార్ మరియు పశ్చిమ నియర్ జిల్ల... దేశంలోని గిరిజన తెగలు ఒక్కో తెగ లో ఒక్కొక్క విధంగా వివాహాలు జరుగుతుంటాయి. మధ్య ప్రదేశ్ లోని గిరిజన ఝరువా, థార్ మరియు పశ్చిమ నియర్ జిల్లాలో ఎక్కువగా భీల్ మరియు బిలాల్ గిరిజన తెగల వారున్నారు. హౌళికి ముందు 8 రోజులపాటు వారు కొత్త వారిని కలుస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న “టిండర్” వద్దతిలో నూతన వరిచయాలు హోళీవరకు కొనసాగుతాయి. వారపు సంతలు గ్రామీణ మార్కెట్ ఇందుకు వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే ప్రదేశంగా మారుతాయి. వాటిని “భగోరియా”అంటారు. హోళి పండుగ సమయంలో ఇవి జరుగుతాయి. పురుషుడు తమకు కాబోయే వధువు ఎంచుకొని గులాల్ను ఆమె ముఖానికి రాస్తాడు. ఆమెకు కూడా అతను నచ్చితే, ఆమె కూడా గులాల్ రాస్తుంది. వారు ఒకరికొకరు నచ్చకపోతే దాన్ని తుడిచేసుకుని ఎవరిదారినవారు వెళ్ళిపోతారు. ఒకరికొకరు తోడు అవ్వడం కీళ్ళీ (పాన్) నమలడం తో ప్రారంభమవుతుంది. ఆ తరువాత వారిద్దరూ ఎవరికి తెలియకుండా కొద్ది రోజులు మాయమైపోతారు. వీరి కుటుంబం వీరి గురించి అన్నిచోట్ల వెతికి కనపడకపోతే గిరిజన పంచాయతీ ని ఆశ్రయిస్తారు గ్రామ సభ కు ఈ విషయాన్ని పరిష్కరించే అధికారం ఉంటుంది. వివాహం విషయంలో వంశపారంపర్యంగా వచ్చే పద్ధతి చివరకు అవలంబిస్తారు. పెండ్లి, భూ పంపకం తదితర సమస్యలు గ్రామసభ దే తుది నిర్ణయం. గ్రామపంచాయతీ పెండ్లి కుమార్తె కు ఒక ధర నిర్ణయించిన తర్వాత ఆమెకు అతనికి వివాహం జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 46,18,008 మంది భిల్లులు, భిలాయి, మధ్యప్రదేశ్ లో అత్యధిక సంఖ్య లో ఉంటారు. వీరి తర్వాత గోండులు 43,57,918 మంది జనాభా ఉంటుంది. టాండ్లో పట్టణంలో భగోరియా సంత ఫిబ్రవరి 27వ తేదీన అత్యంత ఆనందదాయకం గా ఉంటుంది. వషవస్తూనియా, మేధానాయక్ (18 ఏళ్ల వారు) మరియు ఆరుగురు స్త్రీలు ఒక బృందం గా తయారై ఒకే విధమైన దుస్తులు ధరించి, ఆభరణాలు, కేశాలంకరణ ఒకేవిధంగా ముస్తాబవుతారు. వారిని కొంతమంది యువకులు అనుసరిస్తారు. వీరు ఒకేరకంగా దుస్తులు ధరించడం వల్ల వారు ఏ ఊరికి చెందినవారు సులువు గా తెలుస్తుంది. దీని మూలంగా భడోరియా లో వివాహం నిశ్చయమవ్వడం జరుగుతుంది. వీరికి హోళి, ఒక పెద్ద పండుగ. బిల్ మరియు భిలాయి తరతరాలుగా హోళి పండుగ జరుపుకోని, అక్కడ పండిన పంటలు ఆనందంగా గడుపు తున్నారు. వరుడు, వధువు కట్నం చెల్లించేపధ్ధతి ఇప్పటికీ వారిలో ఉంది. ప్రతీ వారం సంత జరుగుతుంది. పెళ్ళిళ్ళకు భ గోరియూ బాగా ఉపయోగపడుతుంది. పరస్పరం ఏ విధమైన గొడవలు జరగవు. నృత్యాలలో గాని, తాగుడులో గాని ఎటువం గొడవలు జరగకుండా అందరూ సంతోషంగా ఉత్సవం జరుపుకుంటారు.
telugu sex stories చెల్లితో బంచిక్ 85 శనివారం పొద్దునే నిద్ర లేచి మధ్యాహ్నం రాహుల్ ని కలవడానికి ఎక్సైట్ అవుతుంది ప్రియ.ఇంట్లో నాయనమ్మ పొద్దున్నే గుడికి వెళ్ళింది. ఇక తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు లేక అమ్మ నాన్నల గదికి వెళ్లి తలుపు తడితే వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఎలాగైనా వాళ్ళకి చెప్పాలి కాబట్టి, ప్రియా తలుపు తట్టి, “అమ్మా…, నేను ఈ రోజు మధ్యాహ్నం ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్న…., ఇంట్లో నాయనమ్మ లేదు…, నాకు బ్రేక్ఫాస్ట్ ఎవరు పెడతారే???”, అని అడిగింది. రవి గాడు లేడు కాబట్టి ఈ మధ్య సుబ్బారావుతో మసాజ్ చేయించుకుంటున్న రమణి, “అబ్బా ఏంటే నీ గోలా…?, నువ్వే ఏదో ఒకటి చేసుకుని తిను. నాకు వొంట్లో బాగోలేదు…”, అని అన్నది. “హ్మ్మ్….”, నాకు తెల్సులే వొంట్లో ఎందుకు బాగోలేదో అని మనసులో అనుకున్న ప్రియా…, బ్రేక్ ఫాస్ట్ చేసుకునే ఓపిక లేక జస్ట్ ఒక్క గ్లాసెడు బత్తాయి జ్యూస్ తాగేసి…, స్నానం చేసుకుందాం అని చూస్తే పూకుదెగ్గర ఆతులు గుబురుగా పెరిగిపోయాయి. ఈ మధ్య కాలంలో అక్కడ సర్వీసింగ్ చెయ్యడానికి ఎవరు లేక పాపం ప్రియా రేగులర్గా షేవ్ చేసుకోవటం కుడా ఆపేసింది. వెంటనే ఆతులు షేవ్ చేసేసుకున్నాక, చానా రోజులకు పూకుదెగ్గర హెయిర్ షేవ్ చేసినందువల్ల అక్కడ కాస్త మంటగా…, సెన్సిటివ్గా ఉంది చర్మం. కూల్ గా ఉంచడానికి ఒక ఆఫ్టర్ షేవ్ క్రీం పెట్టుకుందాం అంటే అది కాస్త అయిపోయింది. కొత్తది కొనాలంటే బ్యూటీ సలోన్ లో మాత్రమే దొరుకుతుంది ఆ ఫారిన్ క్రీం. సర్లే పోనీ అనుకుని, చక చక హెయిర్ స్టైల్ చేసుకుందాం అంటే ఇంట్లో తన హెయిర్ స్ట్రైట్నర్ పని చెయ్యట్లేదు. ఒక్క పని సరిగ్గా అవట్లేదు, ఎక్కువ టైం వేస్ట్ చెయ్యకుండా బ్యూటీ పార్లర్ కి వెళ్ళితే బెటర్ అనుకుని టక్కున జీన్స్ టీ షర్ట్ వేసుకుని తన స్కూటీ పైన బ్యూటీ సలోన్కి చేరుకుంది ప్రియా. లోపలకి వెళ్లి చూస్తే స్నేహ కూర్చుని ఆల్రెడీ హెయిర్ స్టైల్ చేయించుకుంటుంది. “హే ప్రియా…, ఏంటే నువ్వు ఇలాగ???”, అని అడిగింది స్నేహ. ప్రియా సిగ్గుపడుతూ…, “సారీ యే నిన్నే నీకు చెబుదాం అనుకున్న గాని కుదరలేదు. నేను ఈ రోజు అఖిల్ అన్నయ్య రాహుల్ ని కలవడానికి వెళ్తున్నా…, మొన్నటినుండే ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటున్నాం. ఐ అం సో ఎక్ససీటెడ్….”, అని చెప్పింది. కథను కొనుగోలు చేయండి Categories Telugu Boothu Kathalu Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
ఎంచుకోండి కారు ఇన్సూరెన్స్ టూ వీలర్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత హెల్త్ గార్డ్ హోమ్ ఇన్సూరెన్స్ సైబర్‌సేఫ్ ఇన్సూరెన్స్ పెట్ ఇన్సూరెన్స్ దయచేసి ఉత్పత్తిని ఎంచుకోండి సబ్మిట్ చేయండి హోమ్ ఇన్సూరెన్స్ కింద ప్రత్యామ్న్యాయ వసతి కోసం అద్దె మరియు బ్రోకరేజ్ ప్రకృతి వైపరీత్యాల కారణంగా తలెత్తే భౌతిక నష్టాలు, లయబిలిటీ క్లెయిమ్స్ నుండి మీ ఇంటిని, ఇంట్లోని వస్తువులను రక్షించడానికి హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం. భూకంపం, తుఫాను, వరదలు, అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడీ మొదలైనటువంటి ప్రకృతి పరమైన లేదా మానవ నిర్మిత విపత్తుల కారణంగా మీ ఇల్లు దెబ్బతిన్నట్లయితే ఇది ఆర్థికపరమైన బ్యాకప్‌ను అందజేస్తుంది. అయితే, తీవ్రమైన నష్టాలను చవిచూసిన తర్వాత మీ ప్రాపర్టీ నివసించడానికి వీలుగా లేని స్థితిలోకి మారవచ్చు. అలాంటి సందర్భంలో, మీ ఇల్లు పూర్తిగా రిపేర్ చేయబడే వరకు మీరు తాత్కాలికంగా వేరొక చోటుకు మారవలసి ఉంటుంది, పని పూర్తయ్యాక తిరిగి ఆ ఇంటికి వెళ్లవచ్చు. ప్రత్యామ్నాయ వసతి హోమ్ ఇన్సూరెన్స్ కవరేజ్ పరిధిలోకి వస్తుందా? సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద, మీ ఇల్లు నివసించడానికి వీలుగా లేని పక్షంలో ప్రత్యామ్నాయ వసతికి సంబంధించిన ఖర్చులు కవర్ చేయబడతాయి. అలాంటి సందర్భంలో, ఇన్సూరెన్స్ సంస్థ మీకు రవాణా, ప్యాకింగ్ ఖర్చులు, హోటల్/ తాత్కాలిక బస కోసం అద్దె, బ్రోకరేజ్ చార్జీలు మరియు మీ ప్రత్యామ్న్యాయ వసతి సందర్భంలో తలెత్తే ఇతర ఖర్చులను రీయింబర్స్ చేస్తుంది. 'నివాసయోగ్యం కానిది' ఎలా నిర్వచించబడుతుంది? ఇన్సూరర్ దృష్టిరీత్యా నివాసయోగ్యం కాని ఇంటి కోసం నిర్వచనం మారవచ్చని గుర్తుంచుకోండి. కావున, ప్రత్యామ్నాయ వసతికి మారడానికి ముందు, మీరు ఎల్లప్పుడూ మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి, వారి అప్రూవల్ తీసుకోవాలి. వారు మీ క్లెయిమ్‌ను తిరస్కరించినట్లయితే, అన్ని ఖర్చులను మీరే భరించవలసి ఉంటుంది. అది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు మారినప్పటికీ, మీరు నిద్రపోయే సౌకర్యాలు, వంటగది లేదా దానిలోని బాత్‌రూమ్‌ వినియోగించడానికి వీలుగా లేకపోతే, సాధారణంగా మీ ఇల్లు నివాసయోగ్యం కాని ఇల్లుగా పరిగణించబడుతుంది. అదేవిధంగా కవరేజ్ అందించే సమయంలో ఇన్సూరెన్స్ సంస్థలు, మీ గది గోడలు లేదా పైకప్పు దెబ్బతినడం వంటి సమస్యలను పరిగణలోకి తీసుకోకపోవచ్చు. ఏ రకమైన వసతిని అందించవచ్చు? అత్యవసర పరిస్థితి కారణంగా మీరు ఇంటిని వదిలిపెట్టాల్సి వస్తే, ప్రత్యామ్న్యాయ వసతి యాడ్-ఆన్ కవర్‌తో కూడిన మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ, మీ ప్రస్తుత నివాసానికి సమానమైన తాత్కాలిక నివాసానికి మారడంలో మీకు సహాయపడుతుంది. అనగా, ఒకవేళ మీరు డబుల్-బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో నివసిస్తుంటే, ఇన్సూరెన్స్ సంస్థ కూడా మీకు ఇదే విధమైన 2 బిహెచ్‌కె ఇల్లు లేదా హోటల్ గదులను అందజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరిన్ని అన్వేషించండి:‌ హోమ్ ఇన్సూరెన్స్ ఫీచర్లు. బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు. డిస్‌క్లెయిమర్ వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సోమవారం కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీ మారాల్సిందిగా బేరసారాలు జరుపుతూ మొయినాబాద్‌ ఫాంహౌ్‌సలో రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజి అక్టోబరు 26న పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంతోష్‌, తుషార్‌, జగ్గుజీ, శ్రీనివాస్‌కు నోటీసులు నేడు 10.30కే హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్‌/న్యూఢిల్లీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సోమవారం కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీ మారాల్సిందిగా బేరసారాలు జరుపుతూ మొయినాబాద్‌ ఫాంహౌ్‌సలో రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజి అక్టోబరు 26న పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాగా, విచారణలో వారు ముగ్గురు ఇచ్చిన సమాచారం, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ విశ్లేషణ, వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నలుగురికి 41(ఏ) సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేరళకు చెందిన తుషార్‌, కేరళ వైద్యుడు జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివా్‌సను తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే నలుగురికి ఒకే ఫార్మాట్‌లో నోటీ్‌సలు జారీ చేసిన సిట్‌.. వారందరినీ ఒకేరోజు (సోమవారం), ఒకే సమయంలో (ఉదయం 10.30 గంటలకు) బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఈ నలుగురిలో ఏ ఒక్కరికీ నేరుగా నోటీసులు ఇవ్వలేదని సమాచారం. వారి ఇళ్లు, కార్యాలయాలకు నోటీసులు అంటించడం, ప్రత్యామ్నాయ మార్గాల్లో జారీ చేయడమో జరిగినట్లు తెలిసింది. కరీంనగర్‌లో న్యాయవాది శ్రీనివాస్‌ ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటి తలుపునకు నోటీసులు అంటించారు. సంతో్‌షకు నోటీసులు అందాయా? బీజేపీ నేత సంతోష్‌ జీని నేరుగా కలిసే పరిస్థితి లేకపోవడంతో ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపి, వారి ద్వారా ఆయనకు అందేలా చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి సంతోష్‌ జీకి సమన్లు జారీ చేసేందుకు సిట్‌ అధికారులు ఢిల్లీలో కొద్దిరోజులుగా వేచి చూశారని, కానీ.. ఆయనను కలుసుకోలేక పోయారని తెలిసింది. అయితే ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ మూడు రోజుల శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి సంతోష్‌ జీ మంగళవారం హాజరవుతారని, ఆ సందర్భంగా సిట్‌ అధికారులు ఆయనకు నోటీసులు ఇస్తారని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో జగ్గుస్వామి పాత్రను తేల్చేందుకు సిట్‌ అధికారులు కేరళకు వెళ్లగా వారు వస్తున్న విషయాన్ని ముందే తెలుసుకొని ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు తుషార్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో వీరిద్దరికీ నోటీసులను పరోక్షంగానే ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు ఎవరెవరు హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎవరైనా హాజరైనా.. సిట్‌ విచారణలో ఎంత వరకు నోరు విప్పుతారనేదీ తేలాల్సి ఉంది. 41(ఏ) సీఆర్‌పీసీ కింద సిట్‌ నోటీసులు జారీ చేసినందున.. వీరిలో ఎవరైనా విచారణకు హాజరు కాకపోతే కోర్టును ఆశ్రయించి విచారణకు సహకరించడం లేదనే కారణంతో అరెస్టు చేసే అవకాశం లేకపోలేదు. కమాండ్‌ కంట్రోల్‌లో మొదటి విచారణ.. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణే మొదటిది కానుంది. నోటీసులు జారీ చేసిన నలుగురిని విచారించేందుకు 16, 17వ అంతస్తుల్లో ప్రత్యేక గది ఏర్పాటు చేసినట్లు సమాచారం. విచారణకు హాజరయ్యే వారి ప్రతి కదలిక, హావభావాలు, విచారణ సమయంలో సిట్‌ ప్రశ్నలు, వారు ఇచ్చే సమాధానాలు, తమ వద్ద ఉన్న ఆధారాలు ముందు ఉంచిన సమయంలో వారి స్పందన.. ఇలా అన్ని అంశాలు స్పష్టంగా రికార్డయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. సిట్‌ విచారణ ఎదుర్కొంటున్న వారిలో జాతీయ స్థాయి వ్యక్తి, ప్రముఖులు ఉన్న నేపథ్యంలో భద్రతా పరంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజుకు 14 గంటలు ఇదే పనిలో.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జాతీయ స్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో.. సిట్‌ దర్యాప్తును అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. క్షణం కూడా వృధా కానివ్వడంలేదు. ఐదు రాష్ట్రాల్లో సోదాలకు వెళ్లడం, రోజుల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి రావడంతో ప్రయాణం కోసం ఎప్పుడు, ఎక్కడ ఏది అందుబాటులో ఉంటే ఆ ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంది. సిట్‌ బృందంలో ఉన్నవారు రోజుకు 14 గంటలు పనిచేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లిన సిట్‌కు ఒక చోట పోలీసులు సహకారం అందిస్తే, మరోచోట నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేరళలోని కోచి వెళ్లిన సమయంలో అక్కడి పోలీసులు పూర్తి సహకారం అందించగా.. బీఎల్‌ సంతో్‌షకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించలేదని తెలిసింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో నవంబరు 11న ఏర్పాటైన సిట్‌లో మరికొంత మంది అధికారులను సభ్యులుగా చేర్చుకున్నట్లు సమాచారం. దర్యాప్తు చేస్తున్న క్రమంలో టెక్నికల్‌ టీంతోపాటు, చురుగ్గా ఉన్న మరికొంత మంది అవసరం ఏర్పడటంతో వారిని తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజి స్వర నమూనాలను అరెస్ట్‌ సమయంలో రికార్డు చేసిన వాటితో సరిపోల్చేందుకు ఎఫ్‌ఎ్‌సఎల్‌లో ఇచ్చిన స్వర నమూనా పరీక్ష ఫలితాలు ఒకటి, రెండు రోజుల్లో సిట్‌ చేతికి అందనున్నాయి.
*కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు లాక్‌ డౌన్‌ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం* *రాష్ట్ర వ్యాప్తంగా కొసాగుతున్న కోవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్‌* *ఇప్పటి వరకు 405 పాజిటివ్‌ కేసులు: రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాలలో కొత్తగా 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒక్కరోజే అత్యధికంగా 17 కేసులు నమోదు కాగా, కర్నూలులో 5, ప్రకాశం, వైయస్సార్‌ కడప జిల్లాలలో ఒక్కో కేసును గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 405 కి చేరింది. కర్నూలు జిల్లాలో ఇప్పటికీ అత్యధికంగా 82 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 75, నెల్లూరు జిల్లాలో 48, ప్రకాశం జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 35, వైయస్సార్‌ కడప జిల్లాలో 30, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 22, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలో 20 చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 15 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాగా, కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 11 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. విశాఖపట్నం జిల్లాలో 4గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు.. తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. వివిధ ఆస్పత్రులలో 388 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. అనంతపురం, కృష్ణా జిల్లాలలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కర్నూలు జిల్లాలలో ఒక్కొకరు చనిపోయారు. ఇంకా 13 జిల్లాలలో మొత్తం 133 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించి, ఆయా చోట్ల రాకపోకలు నిషేధించడంతో పాటు, వైరస్‌ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. *ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌* – లాక్‌డౌన్‌పై ప్రధానితో తన అభిప్రాయాలను పంచుకున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాం: సీఎం అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నాం: సీఎం రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నాం: సీఎం కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి, వారికి వైద్యం అందిస్తున్నాం: ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40 వేల మంది ఆశ వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు: కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి దాదాపు 3 వేల మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు: అలాగే కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహం కొనసాగుతోంది: లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించాం: ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నాం: క్రిటికల్‌ కేర్‌ కోసం నాలుగు అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటు చేసుకున్నాం. 13 జిల్లాల్లోని ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటు చేసుకుంటున్నాం: సమర్థవంతంగా క్వారంటైన్‌ చేయడానికి ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నాం. వాటిలో 26 వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి: *వాట్సప్, పేస్‌బుక్‌ మెసెంజర్‌ చాట్‌ బోట్‌లను ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*: కోవిడ్‌–19 నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలపై సమగ్ర సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకునేందుకు ఉద్దేశించిన వాట్సప్, పేస్‌బుక్‌ మెసెంజర్‌ చాట్‌ బోట్‌లను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. *ఇక జిల్లాల వారీగా వివరాలు:* *శ్రీకాకుళం జిల్లా:* జిల్లాలో కోవిడ్‌–19 నమూనా పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. జిల్లాలో 20 టిబి పరీక్షల నిర్వహణ కేంద్రాలు ఉన్నాయని వాటిలో కరోనా పరీక్షలకు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఈనెల 15 నుంచి సామాజిక ఆస్పత్రుల్లో కోవిడ్‌ కియాస్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా మొబైల్‌ æ కియాస్కులు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. వాటితో పాటు, రాపిడ్‌ టెస్టింగు కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ వెల్లడించారు. జిల్లాలో మూడవ దశ సర్వే దాదాపు పూర్తి కావచ్చిందని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. సర్వేలో 4 వేల మందిలో జ్వరం లక్షణాలు గుర్తించగా, వారిలో 1248 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచామని, 28 మందికి పరీక్షలు చేయాలని వైద్య అధికారుల సూచనల మేరకు నమూనాలను తీయుటకు నిర్ణయించామని చెప్పారు. వ్యాధిగ్రస్తులను తరలించుటకు ప్రత్యేక వాహనాలను సి.హెచ్‌.సి, తహశీల్దార్‌ పరిధిలో పెట్టామని అన్నారు. కరోనా లక్షణాలుగల వారిని తీసుకువెళ్ళుటకు ముందు, తరువాత వాహనాలను సోడియం హైపోక్లోరైడ్‌ తో శుభ్రపరచడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 2 వేల పడకలతో క్వారంటైన్‌ కేంద్రాలను ఐదు ప్రదేశాల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, అందుకు టెండర్లు కూడా పిలిచామని కలెక్టర్‌ జె.నివాస్‌ వెల్లడించారు. జిల్లా కోవిడ్‌ ఆసుపత్రి జెమ్స్‌లో అన్ని సిద్ధం చేశామని, మాక్‌ డ్రిల్‌ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో లాక్‌ డౌన్‌ ప్రభావంతో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని సంకల్పించామని, అందుకే అక్షయపాత్ర ద్వారా శనివారం నుంచి 3 వేల మందికి ఇంటి వద్దనే ఆహారం అందించే ఏర్పాట్లు రెవిన్యూ శాఖ ద్వారా చేశామని, రెడ్‌ క్రాస్, ఇతర స్వచ్చంద సంస్ధల ద్వారా 2 వేల మందికి ఆహారం అందించే కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. కరోనా పునరావాస కేంద్రాల్లో 1000 మందికి, క్వారంటైన్‌లో ఉన్న 669 మందికి ఆహార ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ వివరించారు. *విజయనగరం జిల్లా:* వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి.విజయసాయిరెడ్డి «ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ జిల్లాలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, హోం గార్డులకు నిత్యావసర సరకులు అందజేసింది. అయిదు రకాల సరుకులను జిల్లా కలెక్టర్‌ డా.హరిజవహర్‌లాల్, జిల్లా ఎస్‌.పి రాజకుమారితో కలిసి వైయస్సార్‌సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు వారికి పంపిణీ చేశారు. పోలీస్‌ బేరెక్స్‌లో ఉన్న 550 మంది హోమ్‌గారు లకు, ఎం.ఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బందితో పాటు, 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల కిట్లు అందజేశారు. *విశాఖపట్నం జిల్లా:* జిల్లాలో ఇప్పటివరకు కరోనా నిర్ధారిత పరీక్షకు పంపిన 887 శాంపిల్స్‌ కు గాను ఈరోజు 80 కేసులు నెగిటివ్‌ వచ్చాయని జిల్లా కలెక్టరు వి.వినయ్‌చంద్‌ తెలిపారు. నిన్నటి వరకు 633 నెగిటివ్‌ రాగా ఈరోజుతో ఆ సంఖ్య713 పెరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు 20 కేసులలో పాజిటివ్‌ వచ్చిందని, 154 కేసుల రిపోర్ట్‌ రావలసి ఉందని చెప్పారు. లాక్‌ డౌన్‌ నిబంధనల పేరిట ప్రజలను ఎక్కువ ఇబ్బందులకు గురి చేయవద్దని మరోవైపు జాయింట్‌ కలెక్టరు ఎల్‌.శివశంకర్‌ అధికారులను పోలీసులను ఆదేశించారు. అనవసరంగా రోడ్ల మీదకి వచ్చే వారిపై చర్యలు తీసుకోవచ్చని అన్నారు. బుల్లయ్య కాలేజ్‌ రైతు బజార్‌ ను, అక్కయ్యపాలెం రెడ్‌ జోన్‌ ప్రాంతాన్ని తనిఖీ చేసిన ఆయన, రైతు బజార్‌ ప్రవేశంలో ఏర్పాటుచేసిన స్కానిటైజర్‌ను ప్రారంభించారు. రైతు బజార్లో అమ్మకాలను పరిశీలించారు. కూరగాయలను అధిక ధరలకు అమ్మి నట్లయితే ఫిర్యాదు చేయాలన్నారు. తరువాత అక్కయ్యపాలెం 80 ఫీట్‌ రోడ్‌ లోని మహారాణి పార్లర్, శ్రీనివాస్‌ నగర్‌ ప్రాంతాలను పరిశీలించారు. ఆటోల ద్వారా ఏర్పాటు చేసిన మొబైల్‌ బజార్‌ లను వినియోగించుకోవాలన్నారు. అవసరం మేరకు సెల్‌ ఫోన్‌ ద్వారా ఆర్డర్‌ ఇస్తే డోర్‌ డెలివరీ చేయాలన్నారు. *పశ్చిమ గోదావరి జిల్లా:* కారోనా నియంత్రణలో భాగంగా అమలు జరుగుతున్న లాక్‌ డౌన్‌ వల్ల నిరాశ్రయులైన నిరు పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు వెల్లడించారు. ఆచంటలోని రామేశ్వరం స్వామి సత్రంలో శనివారం ఆచంట పంచాయతీ పరిధిలో 5 వేల మందికి నిత్యావసర సరుకులు, కూరగాయలను మంత్రి పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి అందేలా గ్రామ వలంటిర్ల ద్వారా అందజేస్తామని, నిత్యావసర సరుకులు, కాయగూరలు సరఫరా చేసే ఆటోలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించి ఇంటికే పరిమితం కావాలన్నారు. కరోన వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కరోన వైరస్‌ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా అరికట్ట వచ్చునన్నారు. లాక్‌ డౌన్‌ వల్ల నిరాశులయిన వారిని ప్రభుత్వంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. మూడవ విడత సర్వే బృందాలు ప్రతి ఇంటిని సర్వే నిర్వహిస్తాయని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య సమస్యలు తెలపాలన్నారు. రెడ్‌ జోన్‌ లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదన్నారు. *కృష్ణా జిల్లా:* జిల్లాలో కరోనా పాజిటివ్‌ అనుమానిత 807 శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపగా వాటిలో 35 పాజిటివ్‌గా గుర్తించారు. జిల్లాలో గత 24 గంటలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. శాంపిల్స్‌లో 568 నెగటివ్‌ రాగా, ఇంకా 204 ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లాలో 32 క్వారంటైన్‌ సెంటర్లు నిర్వహిస్తుండగా వాటిలో 431 మందిని ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఉపాధి కోసం జిల్లాకు వచ్చిన వలస కార్మికుల కోసం 56 శిబిరాలు ఏర్పాటు చేసి, వాటిలో 4300 మందికి వసతి కల్పిస్తున్నారు. *ప్రకాశం జిల్లా:* జిల్లాలో మార్కాపురం మున్సిపాలిటిని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తున్నట్టు కలెక్టర్‌ శ్రీ పోల భాస్కర్‌ వెల్లడించారు. శనివారం స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయం లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదు అయిన నేపథ్యంలో తీసుకోవలసిన చర్యల పై రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో మార్కాపురం మున్సిపాలిటీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదు అయిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదు సందర్భంగా మార్కాపురం మున్సిపాలిటీ మొత్తాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించడము జరిగిందన్నారు. కరోనా వైరస్‌ వ్యాపి చెందుతున్న సందర్భంగా పట్టణంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. మార్కాపురం మున్సిపాలిటీలోకి రాక పోకలు ఒకే మార్గాము ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆయన ఆదేశించారు. మార్కాపురం పట్టణంలో ని అన్ని రహదారులు మూసి వేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సమాచారం తప్పు కుండా తెలుసుకోని రిజిస్టర్‌ లో నమోదు చేయాలని ఆయన అన్నారు. పట్టణంలో కిరాణా,నిత్యావసర సరుకుల మార్కెట్‌ ల అమ్మాకాల సమయాలను కుదిౌచాలన్నారు.మార్కాపురం మున్సిపాలిటీ ని కంటైన్మెంటు జోన్‌ గా ప్రకటించిన సందర్భంగా ప్రభుత్వం నియం నిబంధనలు తప్పు కుండా ప్రజలు పాటించాలన్నారు.మార్కాపురం మున్సిపాలిటీ మొత్తం పూర్తి గా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటి లో మొత్త ము సోడియం క్లోరైడ్‌ చల్లిౌచాలన్నారు.మున్సిపాలిటీ లో 3 కిలోమీటర్ల మేర కంటైన్‌ మెంట్‌ లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.మార్కాపురం మున్సిపాలిటీలో డోర్‌ టు డోర్‌ అంటువ్యాధులపై సర్వే చేపట్టాలని కలెక్టర్‌ నిర్దేశించారు. *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:* జిల్లాలో వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు (పీపీఈ కిట్లు), ఎన్‌–95 మాస్కులు, శానిటేషన్‌ లిక్విడ్, వెంటిలేటర్లకు ఎలాంటి కొరత లేదని.. రీజినల్‌ కోవిడ్‌ సెంటర్‌ జి.జి.హెచ్‌ తో పాటు.. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కోవిడ్‌ –19 బాధితులకు చికిత్స అందించడానికి వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉన్నారని కలెక్టర్‌ శ్రీ యం.వి.శేషగిరి బాబు తెలిపారు. కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వేగవంతంగా చికిత్స అందిచే ట్రూనాట్‌ మెషిన్స్‌ అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. వీటి ద్వారా ర్యాపిడ్‌ టెస్టులను 50 నిమిషాల్లో చేయవచ్చని, దీని వల్ల కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులను త్వరగా గుర్తించి నివారణ చర్యలను వేగంగా తీసుకోవచ్చన్నారు. జిల్లాలో 718 మంది త్రోట్‌ నుంచి సేకరించిన నమూనాలను స్వాబ్‌ టెస్టుకు పంపించామని 618 ఫలితాలు వచ్చాయని, 100 పరీక్షల ఫలితాలు రావాలన్నారు. హాట్‌ స్పాట్స్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టి త్రోట్‌ శాంపిల్స్‌ సేకరిస్తున్నామని కలెక్టర్‌ శేషగిరిబాబు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 48 పాజిటివ్‌ కేసులు నమోదు అయినప్పటికీ, వారిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని, మరొకరికి రెండోసారి పరీక్ష చేస్తే, నెగటివ్‌గా వచ్చిందని, దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 46 మాత్రమే అని చెప్పారు. రీజినల్‌ కోవిడ్‌ సెంటర్‌ జి.జి.హెచ్‌ నందు 93 వెంటిలేటర్లు, నారాయణ మెడికల్‌ ఆస్పత్రిలో 17 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ వివరించారు. *చిత్తూరు జిల్లా: కరోనా మహమ్మారి నుండి 65 సంవత్సరాలు పైబడిన మన అవ్వ తాత లను, పెద్దలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా కలదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా శనివారం ఒక ప్రకటనలో కోరారు. కరోనా కట్టడికి జిల్లా యం త్రాంగం అన్ని చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా కలదని, ప్రజలందరూ 65 సంవత్సరాలు పైబడిన పెద్ద లు, అవ్వా,తాత లకు మాస్కు లు ఇచ్చి వారు ఇంటి లోనే ఉండే విధంగా, సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారి ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. జిల్లాలో మాస్కులు, పిపిఈ కిట్లు అవసరం మేరకు పంపిణీ చేయడమైనదని తెలిపారు. పద్మావతి మెడికల్‌ మహిళా వైద్య కళాశాల రాష్ట్ర కోవిడ్‌ ఆసుపత్రిగా వైద్య సేవలు అందిస్తుందని, జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి గా చిత్తూరు జిల్లా ప్రధా న ఆసుపత్రి కలదని దీనితో పాటు రుయా ను కూడా జిల్లా కోవిడ్‌ ఆసు పత్రి–2 గా ప్రభుత్వం ప్రక టించిందని తెలిపారు. గతం లో కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్విమ్స్, రుయా ఆసు పత్రు లు రెండూ కలిసి పని చేయ డం జరి గిందని, ఇందులో ఎటు వంటి అపోహలకు తావు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రుయా జిల్లా కోవిడ్‌ ఆసుపత్రి 2 గా వైద్య సేవ లు అందించడం జరుగుతుందని కలెక్టర్‌ ఆ ప్రకటనలో వివరించారు. *అనంతపురం జిల్లా:* కోవిడ్‌–19 అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వైద్య సేవలు అందించడంలో డాక్టర్ల పనితీరు అభినందనీయని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో డాక్టర్లు, హౌస్‌ సర్జన్‌ లకు పిపి ఈలు, ఎన్‌95 మాస్కులను జిల్లా కలెక్టర్‌ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య సిబ్బందికి, హౌస్‌ సర్జన్‌ లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, వారికి అవసరమైన పిపిఈ కిట్లు, ఎన్‌–95 మాస్కులు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్నవాటితో పాటు ఇంకా 5 వేల పిపిఈ కిట్లు, అవసరమైన ఎన్‌95 మాస్కులు తెప్పించి సిద్ధంగా ఉంచుతామన్నారు. కరోనా వైరస్‌ నివారణకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ కోరారు. *వైయస్సార్‌ కడప జిల్లా:* లాక్‌ డౌన్‌ సందర్భంగా జిల్లాలో ఉపాధి కోల్పోయిన పేదలందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌ బి.అంజాద్‌ బాషా పేర్కొన్నారు. శనివారం ఆయన ఆర్‌కె నగర్‌లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదల సమస్యలను దృష్టిలో ఉంచుకొని దాతల సహకారంతో జిల్లాలో 25 వేల మందికి నిత్యవసర సరుకులు ప్రతి డివిజన్లో 500 మందికి చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. మరియు ప్రతిరోజూ ఐదువేల మందికి ఉచిత భోజన ప్యాకెట్లు సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న వలంటీర్ల వ్యవస్థను ఇతర రాష్ట్రా లు ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నాయన్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల మన రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే గుర్తించగలిగామన్నారు. *కర్నూలు జిల్లా:* జిల్లాలో 82 పాజిటివ్‌ కేసులునమోదైన నేపథ్యంలో సంబంధిత కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో లాక్‌ డౌన్‌ ను తీవ్ర కఠినతరం చేసి ప్రజలెవరూ ఇళ్ల నుండి బయటకు రాకుండా ఆంక్షలు విధించాలని జిల్లా కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ మండల ఎంపిడిఓ, తహసీల్దార్, మెడికల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవలసిన అంశాలపై జాయింట్‌ కలెక్టర్‌ రవి పట్టన్‌ షెట్టిలతో కలిసి అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన హైరిస్క్‌ ప్రాంతాల్లోని కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో లాక్‌ డౌన్‌ ను మరింత తీవ్ర కఠినతరం చేసి 100 శాతం అమలు చేయాలని ఆదేశించారు. కరోనా ప్రోటోకాల్‌ ప్రకారం ఆయా ప్రాంతాల్లోని పరిధిలో, ఇంటింటికి హైపో క్లోరైడ్‌ సోల్యూషన్‌ తో స్ప్రే చేయించడం, బయోమెడికల్‌ వేస్టేజ్‌ ని ప్రాపర్‌ గా డిస్పోజ్‌ చేయించడం తదితర పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయాలన్నారు. కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలోని వ్యక్తులందరికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రజల్లో విశేష అవగాహన కల్పించాలన్నారు. కరోనా సంక్రమణ పెద్ద వ్యాధి కాదని కేవలం 14 రోజులు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని కలెక్టర్‌ తెలిపారు. పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో హెల్త్‌ సర్వే లైన్‌ మొబైల్‌ బృందాల ద్వారా అందరికీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వివరించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడిగా వెండితెరకు పరిచయమైన శ్రీ సింహా “మత్తు వదలరా” సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. భిన్నమైన స్క్రీన్ ప్లే కథను ఎంచుకొని మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సింహ, ఆ తరువాత కూడా “తెల్లవారితే గురువారం” వంటి విభిన్నమైన సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. Video Advertisement సింహా ఇప్పుడు “దొంగలున్నారు జాగ్రత్త” అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది తెలుగులో ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ అని మేకర్స్ ప్రమోట్ చేసుకున్నారు. ఈ సినిమాని ‘గురు ఫిల్మ్స్’ మరియు ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంయుక్తంగా నిర్మించగా..కొత్త డైరెక్టర్ సతీష్ త్రిపుర దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలైంది, సినిమాలో పెద్దగా విషయం లేదు, వెళ్లిపోయింది. దీంతో అసలు ఈ సినిమా ఎందుకు థియేటర్లలో రిలీజ్‌ చేశారు, అసలు థియేటర్లలో విడుదల చేయాల్సిన సినిమానా అనే ప్రశ్న వినిపిస్తోంది. సినిమా సరైన స్టఫ్‌ లేదని అందుకే ఆడలేదని అంటున్నారు. ఓటీటీకి ఈ సినిమా ఇస్తే సరిపోయేది కదా అని కూడా అంటున్నారు. ఇంకొందరైతే అసలు ఎక్కడ రిలీజైంది ఈ సినిమా, ఎక్కువ థియేటర్లలో కనిపించడం లేదే అని అంటున్నారు. దీంతో అసలు ఏమైందా అనే చర్చ నడుస్తోంది. అయితే శ్రీసింహా సినిమా అయితే.. మొత్తం కుటుంబం వచ్చి ప్రమోట్‌ చేసింది. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హడావుడి కూడా పెద్దగా లేదు. శ్రీసింహా కూడా కొన్ని మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చాడు తప్పే పెద్దగా ఏమీ చేసింది లేదు. దీంతో అసలు ఏం జరిగింది అనే చర్చ రేగింది. ఒక అసలు విషయానికి వస్తే.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాకు ఓటీటీ డీల్ ఎప్పుడో పూర్తయిందట. నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారట. అయితే నేరుగా ఓటీటీ అంటే ప్రచారం సరిగా రాదు. పెద్ద సినిమా ఓకే అయితే ఓకే. కానీ చిన్న సినిమా స్ట్రెయిట్‌ ఓటీటీ అంటే అంత విలువ ఉండదు. అందుకే నేరుగా థియేటర్లలో విడుదల చేసి మమ అనిపించి.. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్‌ చేస్తారు అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి చూస్తే.. ఈ సినిమా ఒక సర్వైవల్ థ్రిల్లర్. గంటన్నర నిడివిలోనే సినిమా ఉంటుంది. నిజానికి ఇలాంటి సినిమాలు ఓటీటీలకే సూటవుతాయి అని అంటుంటారు. కాబట్టి ఇలాంటి సినిమాల కోసం థియేటర్లకు వచ్చి జనం చూడడం కష్టమే. ఇదంతా అర్థం చేసుకునే చిత్రబృందం అలా థియేటర్లలో విడుదల చేసేసి.. వారానికో, రెండు వారాలకో ఓటీటీకి ఇచ్చేస్తారట. ఈ సినిమాది కూడా అదే పరిస్థితి అంటున్నారు జనాలు. Recent Posts “ఇంక మాకు ఇండియా టీమ్ మీద ఆశలు ఏం లేవు” అంటూ… బంగ్లాదేశ్ తో భారత్ రెండో ODI కూడా ఓడిపోవడంపై 15 ట్రోల్స్.! “పోలో టీం” నుండి… లక్షల విలువ చేసే “వాచ్” వరకు… మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” దగ్గర ఉన్న 9 ఖరీదైన వస్తువులు..!
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో తమ ఆధిపత్యం ఏర్పాటు చేసుకోవాలని గత ఏడాది కాలంగా రాజకీయ పోరాటాలలో తలమునకలై ఉన్న టీఆర్ఎస్, బిజెపి మునుగోడు ఉపఎ న్నికలతో అలసి పోయిన్నట్లు కనిపిస్తున్నది. ఎన్ని ప్రయాసలతో గెలుపొందిన బీజేపీలో గెలిచిన ఉత్సాహం కనిపించడం లేదు. మొత్తం శక్తిసామర్ధ్యాలు ప్రయోగించినా గెలుపొందలేక పోయిన బీజేపీలో రాజకీయంగా టీఆర్ఎస్ పై గెలుపొందగలమనే నమ్మకం సడలింనట్లు కనిపిస్తున్నది. అందుకనే తమ అధికార పరిధిలోని దర్యాప్తు సంస్థలతో పరస్పరం పోరాటాలకు దిగుతున్నట్లు స్పష్టం అవుతున్నది. చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం, అక్రమ గ్రానైట్ వ్యాపారం, ఆదాయపు పన్ను శాఖకు పన్నుల ఎగవేత ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గత కొంతకాలంగా తెలంగాణాలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. కేవలం టిఆర్ఎస్ కు అవసరమైన ఆర్ధిక వనరులు సమకూరుస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది. వచ్చే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ ఆర్ధిక వనరులను కట్టడి చేయడమే బిజెపి లక్ష్యంగా కనిపిస్తున్నది. 2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో ఇదేవిధమైన వ్యూహంతో టిడిపి ఆర్ధిక వనరులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. తాజాగా తెలంగాణ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, కుటుంభం సభ్యులు, బంధువులు, సన్నిహితులపై రెండు రోజులపాటు ఐటీ అధికారులు జరిపిన సోదాలు రాజకీయ కలకలం రేపాయి. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపి రూ 10.50 కోట్ల మేరకు నగదు సీజ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో క్యాసినో వ్యవహారంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, గ్రానైట్ వ్యవహారంలో మంత్రి గంగుల కమలాకర్ లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరుపుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు. ఈడీ, ఐటి, సిబిఐ దర్యాప్తు బృందాలు 11 మంది టిఆర్ఎస్ నేతలు లక్ష్యంగా దాడులు చేపట్టిన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఇక ఆర్థికంగా ఓ రేంజ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ఆశన్నగారి జీవన్ రెడ్డి తదితరులపై కేంద్ర దర్యాప్తు బృందాలు దాడులు చేస్తాయని భావిస్తున్నారు. ఎమ్యెల్యేల కొనుగోలు కేసుతో కేసీఆర్ ఎదురు దాడి అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో బెంబేలు పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్యెల్యేల కొనుగోలు కేసుతో బిజెపి అగ్రనాయకులు లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఏకంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ నే విచారణకు రమ్మనమని సుమ్మాన్లు పంపడంతో బిజెపి వర్గాలు ఖంగారు పడుతున్నాయి. `సంతోష్ కే సమన్లు పంపుతారా?’ అంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవడం గమనార్హం. పైగా, సంజయ్ కు సన్నిహితుడైన న్యాయవాది శ్రీనివాస్ ను మూడు రోజుల పాటు విచారణ జరపడం, అతని నుండి రాబట్టిన పేర్ల ఆధారంగా మరి కొందరికి సహితం సామాన్లు జారీ చేసేందుకు సిద్ధపడటం బిజెపిని ఆత్మరక్షణలో పడవేస్తుంది.
అరవై సంవత్సరాలకుపైగా దిల్లీలో నివసిస్తున్న డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు ప్రతి సంవత్సరం కృష్ణాజిల్లాలో ఉన్న తన స్వగ్రమాం ముదునూరు సందర్శించేవారు. ఈ సారి గ్రామంలోనే కొన్నినెలలు మకాం పెట్టి గ్రామంలోని పరిస్థితులను పరిశీలించారు. తన చిన్న తనంలో, తాను ఎదుగుతున్న క్రమంలో నాడు గ్రామంలో ఉన్న పరిస్థితులతో పోల్చుకొని చాలా మధనపడ్డారు. అన్ని రంగాలలో ప్రమాణాలు అడుగంటడం గమనించారు. సత్తువ ఉన్నవారు వలస వెడితే గ్రామంలో మిగిలిపోయినవారు బిక్కుబిక్కుమంటూ జీవించడం చూశారు. తన గ్రామ ప్రజలలో కొత్త విశ్వాసం నింపాలనీ, కొత్త జీవితం వైపు అడుగులు వేయించాలనీ, గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని తన ప్రయత్నాలు తాను చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఆత్మకథల, జీవిత కథల గ్రంథాలయాన్ని తన నివాసంతో స్థాపించారు. దానిని బాగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా, ఎనభై ఏళ్ళ వయసును కూడా లెక్క చేయకుండా గ్రామంలో విస్తృతంగా పర్యటించి, ఇరుగుపొరుగు గ్రామాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించి తెలుగులో ఒక మంచి పుస్తకం రాశారు. గ్రామంలో పరిస్థితులు దిగజారడంపైన ఆవేదన వెలిబుచ్చారు. అధికారులూ, ప్రభుత్వ ప్రతినిధులూ, సంస్థలూ ఎక్కువైనప్పటికీ ప్రజల జీవన పరిస్థితులు మెరుగు కాకపోగా పతనం అవుతున్న వాస్తవాన్ని తెలుగువారందరికీ చెప్పాలనుకున్నారు. ముదునూరును వేధిస్తున్న వైఖరులనూ, సమస్యలనూ విస్తారంగా చర్చించి ఆ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఏమి చేయాలో సూచనలు ఇచ్చారు. ముదునూరు అనుభవాల నుంచి ఇతర గ్రామాలు గుణపాఠాలు నేర్చుకోవాలని ఆయన ఆశ. ముదునూరు మళ్ళీ ఏడెనిమిది దశాబ్దాల కిందటి అనుభవాలను గుర్తు తెచ్చుకొని ప్రగతి పథంలో పయనించాలని అభిలాష. డాక్టర్ భాస్కరరావు రచించిన గ్రంథం ‘గ్రామాలు గర్వించేలా ఉండాలిగా!, మా ఊరే ఉదాహరణ’ ఎంతో మందికి స్ఫూర్తిని ప్రసాదించాలని ఆకాంక్ష. ఈ పుస్తకంలో డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు ప్రాధాన్యం ఇచ్చిన అంశాలలో కొన్ని: ముదునూరు రికార్డు. ప్రతి దశాబ్దానికీ ఒక కొత్త అంశానికి ప్రాధాన్యం లభించింది. 1920లో సాంస్కృతిక కార్యక్రమాలకీ, పుస్తకాలకీ, పద్యనాటకాలకీ ఆదరణ ఉండేది. 1930 దశకంలో స్వాంతంత్ర్యసమరానికి శంఖంపూరించారు. కదం కలిపారు. భుజం కలిపారు. 1940లలో కులాంతర వివాహాలకూ, నాస్తికవాదానికీ ప్రాముఖ్యం పెరిగింది. 1950లలో పిల్లల చదువుపట్ల ఆసక్తి ఇనుమడించింది. 1960లలో రోడ్లు, ఇతర ప్రాథమిక అవసరాల వృద్ధి జరిగింది. ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. 1970లో పరిపాలనకూ, అధికార వికేంద్రీకరణకూ అధిక ప్రాముఖ్యం లభించింది. 1980లలో రాజకీయపార్టీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. 2000లలో విచ్ఛిన్నకర రాజకీయాలు, ఎన్నికల తంతు గురించి ఆందోళన పెరిగింది. అంటే, 1980ల నుంచి విలువల పతనం ఆరంభమైనదని అనుకోవచ్చు. కేవలం స్వాంతంత్ర్య సమరానికి కేంద్రంగానే కాదు, ముదునూరు చాలా చురుకుగా ఉండేది. కష్టపడి పనిచేసే కర్షకులూ, సోదరభావంతో సామరస్యంగా జీవించే ప్రజలు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా హేతువాద ప్రచారం. కులాంతర వివాహాలు. 1931లో మహాత్మాగాంధీ ముదునూరు సందర్శించారు. 1939 నుంచి 1945 వరకూ గోరా నాస్తికోద్యమం. హరిజనుల ఆలయ ప్రవేశం. అజ్ఞాతంగా ముద్రణాలయాన్ని నిర్వహించడం, నాస్తికోద్యమం. మహిళల ముందడుగు. దేవాలయ ప్రాంగణాలు తెరిచి ఉండేవి. పిల్లలు ఆడుకునే స్థలాలుగా మారేవి. ముదునూరుకు పాఠశాల రాకపూర్వమే గ్రంథాలయం వచ్చింది. అధికారుల పెత్తనం, పాఠశాలలు బయటి నుంచి అధికారుల రాక ముమ్మరం. గ్రామ పంచాయితీ. రాష్ట్ర ప్రభుత్వం, సచివాలయం. కేంద్ర ప్రభుత్వం, ప్రత్యక్ష, పరోక్ష నిధులు. జిల్లా పరిషత్ స్కూళ్ళు. ముదునూరు సమీపంలో కార్పొరేట్ విద్యాసంస్థలు. ప్రైవేటు పాఠశాలలు. ప్రైవేటు పాఠాలు. నేటి పరిస్థితి దారుణం చారిత్రక స్పృహ లేదు, ఆత్మగౌరవం లేదు. భవిష్యత్తు అనుమానాస్పదం. పచ్చదనం లేదు. ఆరోగ్యం అంతంత మాత్రం. నగర జీవితానికి దీనికీ తేడా ఉన్నదా? చిన్న వ్యాపార సంస్థల మనుగడ కష్టసాధ్యమైంది. ట్రాక్టర్లూ, మోటారు సైకిళ్ళూ, కార్లూ, సెల్ ఫోన్ లూ గ్రామస్థుల ఆదాయం పెంచాయా? చేతనైనవారు ఊళ్ళు వదిలి వలస వెడుతున్నారు. ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. కొద్ది మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. పాఠశాలలు మూతబడ్డాయి. పబ్లిక్ టాయ్ లెట్లు ఉపయోగంలో లేవు. పంచాయతీ భవనంలో ఎవ్వరూ ఉండటం లేదు. గ్రామం ఉనికి కోల్పోయింది. పాత గ్రామం లేనేలేదు. వరదలు వస్తున్నాయి. ఫ్లయ్ ఓవర్ల నిర్మాణం జరుగుతోంది. అంటురోగాలు విజృంభిస్తున్నాయి. పంటలు బాగా పండినప్పటికీ వైకల్యాలు తప్పడం లేదు. స్థానిక సంస్థలు లేనేలేవు. యువత వలస వెళ్ళగా మిగిలిపోయిన వృద్ధులు ఈ లోకం విడిచి ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు. వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏమీ లేదు. కింకర్తవ్యం? ఈ దుస్థితి పోవాలంటే, ఈ పరిస్థితుల మారాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి. ఉద్పాదన పెంచాలి. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలి. సంపాదన దాచుకోవాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఎవరైనా గ్రామం వదిలి వలస వెడితే ఆ గ్రామంలో తమ ఆస్తిపైన హక్కు కోల్పోయే విధంగా చట్టం చేయాలి. గ్రామంలో వనరులపైన పౌరసంస్థ అదుపు ఉండాలి. గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలలో ప్రజలు సగర్వంగా పాల్గొనాలి. ప్రజల ప్రయోజనాలకు అంకితమైన నిజాయితీ కలిగిన నాయకులను ఎన్నుకోవాలి. అప్పుడు కానీ ముదునూరు గ్రామానికీ, ముదునూరు వంటి ఇతర గ్రామాలకీ పట్టిన జాడ్యం వదలదు. ప్రగతికి సోపానాలు పడాలంటే ప్రజల వైఖరి మారాలి. చైనా పురోభివృద్ధిని ఆదర్శంగా తీసుకోవాలి. అది ఒక మంచి నమూనా కావాలి. ఇతర గ్రామాలకు ముదునూరు ఆదర్శం కావాలి.
Telugu News » Videos » Viral » Lion who came to drink water at river and play with tortoise video goes viral Lion and Tortoise video: నీళ్లు తాగడానికి వచ్చిన సింహం.. చుక్కలు చూపించిన తాబేలు..!(వీడియో) అడవికి రాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. మృగరాజు గర్జన దూరం నుంచి వినబడితే చాలు.. మిగతా జంతువులన్నీ పరార్‌. అంతటి బలశాలి అయిన సింహంతో పెట్టుకోడానికి ఏ జంతువూ సాహసించదు. కానీ ఇక్కడొక తాబేలు సింహానికి చుక్కలు చూపించింది. Anil kumar poka | Sep 26, 2021 | 9:49 PM అడవికి రాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. మృగరాజు గర్జన దూరం నుంచి వినబడితే చాలు.. మిగతా జంతువులన్నీ పరార్‌. అంతటి బలశాలి అయిన సింహంతో పెట్టుకోడానికి ఏ జంతువూ సాహసించదు. కానీ ఇక్కడొక తాబేలు సింహానికి చుక్కలు చూపించింది. తాబేలేంటి.. సింహానికి చుక్కలు చూపించడమేంటి అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి మీకు అసలు విషయం అర్ధమవుతుంది. ఓ సింహం ఓనది దగ్గరకి నీళ్లు తాగడానికి వచ్చింది. ఒడ్డున నిలబడి నీళ్లు తాగుతోంది. ఇంతలో అకస్మాత్తుగా ఎక్కడ నుంచో ఓ తాబేలు దాని దగ్గరకు వచ్చింది. తనమానాన తను నీళ్లు తాగుతున్న సింహాన్ని నీళ్లు తాగకుండా అడ్డుపడుతోంది. పాపం సింహం అక్కడినుంచి వెళ్ళిపోయి వేరేచోట నీళ్లు తాగడానికి ప్రయత్నించింది. అక్కడకూడా తాబేలు అడ్డుకుంది. సింహం ఎక్కడికి వెళ్తే.. తాబేలు అక్కడికి వస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ అద్భుతమైన వీడియోను నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. వరుసపెట్టి కామెంట్స్, రీ-షేర్లతో హోరెత్తిస్తున్నారు. ”సింహంతోనే పరాచకాలా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియోను మీరూ చూసేయండి..  మరిన్ని చదవండి ఇక్కడ : YSRCP Leaders Vs Pawan Kalyan: పవర్ స్టార్‌పై పంచుల యుద్ధం.. ఈ వివాదం ఏపీ ప్రభుత్వం vs తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతుందా..?(వీడియో) Fake police Video: గుంటూరులో నకిలీ పోలీస్‌ హల్‌చల్‌.. ఖాకీలకే షాకిచ్చిన కానిస్టేబుల్‌..!(వీడియో) Elephant Video: అయ్యోపాపం..మహానదిలో చిక్కుకుపోయిన మూడు ఏనుగులు.. తీవ్రంగా శ్రమించిన అటవీ సిబ్బంది..(వీడియో) vaccination Video: వ్యాక్సిన్ల డబ్బాలు పట్టుకుని వీధుల్లో హెల్త్‌ వర్కర్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Tirumala, 13 Apr. 21: A Bhubaneswar based devotee Sri Shivam Kande has donated Rs. 20lakhs to SVBC Trust on Tuesday. He has handed over the DD for the same to SVBC MD and Additional EO of TTD Sri AV Dharma Reddy at latter’s Bungalow in Tirumala. ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.20 ల‌క్ష‌లు విరాళం తిరుమ‌ల, 2021 ఏప్రిల్ 13: భువనేశ్వర్‌కు చెందిన భక్తుడు శ్రీ శివం కాండే రూ.20 ల‌క్ష‌లు ఎస్వీబీసీ ట్రస్ట్‌కు మంగళవారం విరాళంగా అందించారు. తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో మ‌రియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఏ.వి. ధర్మారెడ్డికి దాత ఈ విరాళం డిడిని అంద‌జేశారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « UGADI IS A FESTIVAL OF MOTHER NATURE – HDPP CHIEF _ ప్రకృతి పండుగ ఉగాది : హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కె.రాజగోపాలన్ » UGADI FEST OBSERVED IN ALL LOCAL TEMPLES _ టిటిడి స్థానికాలయాల్లో ఉగాది వేడుకలు
Telugu News » National » Shivsena’s complaint against MLA of Eknath Shinde group Prakash Surve’s statement If you can’t break your hand, break the rope Maharashtra Politics: వాళ్ల చేతులు, కాళ్లు విరగ్గొట్టండి.. బెయిల్ ఇప్పిస్తా.. శిండే వర్గం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రస్తుతం ప్రకాష్ సర్వే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలు మహారాష్ట్రలో మరోసారి రాజకీయ దుమారానికి దారితీశాయి. Prakash Surve Shaik Madarsaheb | Aug 16, 2022 | 3:12 PM MLA Prakash Surve Comments: శివసేన పార్టీ, గుర్తు హక్కులపై అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఇటు తిరుగుబాటు నేత షిండే మద్దతుదారుల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో థాక్రే వర్గాన్ని హెచ్చరిస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే మద్దతుదారుడు, మగథానే ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అడ్డోస్తే వాళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. అవసరమైతే బెయిల్ ఇప్పిస్తానంటూ.. థాక్రే వర్గాన్ని ఉద్దేషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రకాష్ సర్వే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలు మహారాష్ట్రలో మరోసారి రాజకీయ దుమారానికి దారితీశాయి. ముంబైలోని మాగాఠణే ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్‌ సుర్వే శివసేనలో విభేదాల గురించి మాట్లాడారు. ఎవరిది నిజమైన శివసేన? దీని గురించి ఎవరైనా ఏమైనా చెబితే గట్టిగా జవాబు చెప్పండి.. ఎవరి దాదాగిరీని సహించేది లేదు.. అవసరమైతే వారిని కొట్టండి. వినకపోతే.. వాళ్ల చేతులు విరగ్గొట్టలేకపోతే, కాళ్లు విరగ్గొట్టండి.. మీకు బెయిల్‌ ఇప్పించేందుకు మరుసటిరోజే వస్తా.. మీవెంట ప్రకాశ్‌ సుర్వే ఉన్నాడంటూ.. కార్యకర్తలకు సూచించారు. తాము ఎవరి జోలికీ వెళ్లమని, కానీ తమ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టబోమంటూ ఉద్ధవ్ థాక్రే వర్గాన్ని హెచ్చరించారు. या व्हिडिओमध्ये बोलणारी व्यक्ती आम. प्रकाश सुर्वे जाहीरपणे हातपाय तोडण्याची, कापून काढण्याची कोथळा बाहेर काढण्याची भाषा करत आहेत. गृहमंत्रालय स्थापित झाले असेल तर अशा गावगुंडांचे सदस्यत्व अजुन का अबाधित आहे हे सांगावे. @Dev_Fadnavis @mieknathshinde @SaamanaOnline @OfficeofUT pic.twitter.com/YDIbLYXtAo — Andhare Sushama (@andharesushama) August 15, 2022 దీనికి సంబంధించిన వీడియో మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఉద్ధవ్ థాక్రే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ప్రకాశ్‌ సుర్వేపై ఉద్ధవ్ అనుచరులు దహిసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై థాక్రే వర్గంతో పాటు ప్రతిపక్ష ఎన్సీపీ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించనుంది. అటు సీఎం శిండే కూడా మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సుర్వే వ్యాఖ్యలతో మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇవి కూడా చదవండి Soda Side Effects: కడుపు ఉబ్బరంగా ఉందని సోడా తాగుతున్నారా..? అయితే.. ఆ వ్యాధుల బారిన పడినట్లే.. Health Tips: రక్తం శుభ్రపరచడానికి ఈ హెర్బల్ టీలను ట్రై చేయండి.. ఆరోగ్యంతోపాటు మరెన్నో లాభాలు Cholesterol: కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణానికే ముప్పు.. రోజూ ఇలాంటి తప్పులు చేస్తుంటే ఇప్పుడే పుల్‌స్టాప్‌ పెట్టండి
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедонскирусскийсрпскиукраїнськаעבריתالعربيةفارسیاردوবাংলাहिन्दीગુજરાતીಕನ್ನಡमराठीਪੰਜਾਬੀதமிழ்తెలుగుമലയാളംไทย简体中文繁體中文(台灣)繁體中文(香港)日本語한국어 WhatsAppలో చేరండి ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడేందుకు WhatsApp ఒక వేగవంతమైన, సరళమైన మరియు విశ్వసనీయమైన మార్గం. 180 కన్నా ఎక్కువ దేశాల్లో 200 కోట్ల మందికి పైగా ప్రజలు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా ఎక్కడైనా సన్నిహితంగా ఉండేందుకు WhatsAppను ఉపయోగిస్తున్నారు. WhatsApp ఉచితంగా లభించడం మాత్రమే కాకుండా, పలు మొబైల్ పరికరాల్లో మరియు తక్కువ కనెక్టివిటీ ఉండే ప్రదేశాల్లో కూడా అందుబాటులో ఉంటుంది – తద్వారా మీరు ఎక్కడ ఉన్నా, ఇది మీకు అందుబాటులో ఉంటుంది, విశ్వసనీయమైనది. మీకు ఇష్టమైన క్షణాలను షేర్ చేసేందుకు, ముఖ్యమైన సమాచారాన్ని పంపేందుకు లేదా ఒక స్నేహితునితో సరదాగా మాట్లాడేందుకు ఇది ఒక సరళమైన మరియు సురక్షితమైన మార్గం. ప్రపంచంలో వ్యక్తులు ఎక్కడెక్కడో ఉన్నా కూడా వారందరూ కనెక్ట్ అయ్యేలా, షేర్ చేసుకునేలా WhatsApp సహాయపడుతుంది. WhatsApp తన సంస్థలోని ఉద్యోగ అవకాశాలలో సమానత్వాన్ని అమలు చేస్తూ, వివక్షకు గురైన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తోందని సగర్వంగా ప్రకటిస్తున్నాము. జాతి, మతం, రంగు, జాతీయ మూలం, లింగం (ప్రెగ్నెన్సీ, పిల్లల పుట్టుక, పునరుత్పత్తి ఆరోగ్య నిర్ణయాలు లేదా సంబంధిత ఆరోగ్య సమస్యలతో సహా), లైంగిక ధోరణి, జెండర్ గుర్తింపు, జెండర్ ఎక్స్‌ప్రెషన్, వయస్సు, ఆర్మీ వెటరన్ స్టేటస్, దివ్యాంగులయిన వ్యక్తి స్టేటస్, జన్యు సంబంధ సమాచారం, రాజకీయ దృక్పథాలు లేదా కార్యకలాపాలు, లేదా చట్టపరంగా సంరక్షించబడే ఇతర ప్రత్యేక లక్షణాల ఆధారంగా మేము ఎటువంటి వివక్షనూ చూపము. ఉద్యోగ అవకాశాలలో మేము అమలు చేసే సమానత్వాన్ని ప్రకటించే మా నోటీసును మీరు ఇక్కడ చూడవచ్చు. వర్తించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, స్థానిక చట్టాలకు అనుగుణంగా, నేర చరిత్ర గల వ్యక్తులెవరైనా మాకు కావాల్సిన అర్హతలను కలిగి ఉన్నట్లయితే వారిని కూడా మేము పరిగణిస్తాము. చట్టం అనుమతించిన మేరకు, అలాగే చట్టపరమైన ఆవశ్యకతలకు అనుగుణంగా Facebook యొక్క అలాగే దాని ఉద్యోగుల యొక్క సురక్షతను, భద్రతను కాపాడేందుకు మీరు సమర్పించే సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. Facebook యొక్క వేతనాలలో పారదర్శకత అనే విధానాన్ని మరియు ఉద్యోగ అవకాశాలలో సమానత్వం అనేది ఒక చట్టం అనే నోటీసును వాటి సంబంధిత లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా మీరు చూడవచ్చు. అంతే కాక, కొన్ని లొకేషన్లలో వర్తించే చట్టపరమైన ఆవశ్యకతలకు అనుగుణంగా ఇ-వెరిఫై ప్రోగ్రామ్‌లో కూడా WhatsApp పాల్గొంటుంది. మా ఎంపిక ప్రక్రియలో పాల్గొనే దివ్యాంగులైన అభ్యర్థులకు సహేతుకమైన స్థాయిలో సౌకర్యాలను అందించడానికి WhatsApp కట్టుబడి ఉంది. ఏదైనా అంగవైకల్యం వల్ల మీకు ఏమైనా సహాయం లేదా అదనపు సౌకర్యాల అవసరం ఉంటే, దయచేసి accommodations-ext@fb.com ఈమెయిల్ అడ్రస్ వద్ద మాకు తెలియజేయండి.
జగన్ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, అమరావతి నుంచి అరసవెల్లి వరకు మహా పాదయాత్ర ప్రారంభించారు... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జగన్ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, అమరావతి నుంచి అరసవెల్లి వరకు మహా పాదయాత్ర ప్రారంభించారు. గత నెల 12న ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా, ఎవరు ఏ విధమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పట్టించుకోకుండా శాంతియుతంగా సాగుతోంది. అయితే దీనిపై అక్కసు వెళ్ళగక్కుతున్న వారికి అమరావతి రైతుల తరఫున వాస్తవ పరిస్థితులను విశదపరచాల్సిన అవసరం ఉంది. గత నాలుగున్నర సంవత్సరాలలో అమరావతి రైతుల మీద చిమ్మినంత విషం, బహుశా చరిత్రలో మరే ప్రాంతం వారి మీద ఎవరూ వెళ్లగక్కి ఉండరు. కులం ముద్ర వేయడంతో పాటు శ్మశానం, ఎడారి లాంటి పదాలతో మంత్రులే అమరావతి ప్రాంతాన్ని హీనపరిచే వ్యాఖ్యలు చేశారు. అయితే మేధావులుగా చలామణి అవుతున్న అనేకమంది అమరావతిపై అదే విధమైన అక్కసు వెళ్లగక్కటం శోచనీయం. ఈ బుద్ధిజీవులు పాలనా వికేంద్రీకరణను మూడు రాజధానులతో ఏ విధంగా పొంతన పెడతారో ఎవరికీ అర్థం కాని విషయం. జిల్లాలు, మండలాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాల వారీగా స్థానిక సంస్థలను బలోపేతం చేసుకుంటూ వాటికి తగినన్ని అధికారాలు బదలాయించడమే పరిపాలనా వికేంద్రీకరణ అని ఏ కాస్త చదువుకున్నవాడిని అడిగినా చెబుతాడు. మరి ఈ మేధావులేమో తమ వ్యాసరాజాల్లో వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు పాలనా వికేంద్రీకరణకు ఉదాహరణలుగా పేర్కొన్నారు! రాజకీయ నాయకులతో పాటు ఈ మేధావులు కూడా అమరావతి రైతుల పాదయాత్రను దండయాత్రగా అభివర్ణించడం చాలా గర్హనీయం. అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు; రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నారు; రైతులంతా ఒకే కులం వారు అన్నారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలు. వారంతా ఆరుగాలం శ్రమించే రైతులే అని, అందునా ఎక్కువమంది దళితులు, బీసీలు ఉన్నారని, వారే ఎక్కువ భూమిని భూసమీకరణకు ఇచ్చారనే విషయాన్ని సమగ్ర ఆధారాలతో రాష్ట్ర ప్రజలందరికీ దృష్టికి తీసుకువస్తూనే ఉన్నాం. అయినా వాస్తవాల్ని అంగీకరించలేని వారు మాత్రమే ఇప్పటికీ అవే వాదనలని, అవే అబద్ధాలని ప్రచారం చేస్తూనే ఉన్నారు. ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే అమరావతి రైతులు ఒక ఎకరం భూమి అంటే సుమారు 4,800 గజాలు ప్రభుత్వానికి ఇచ్చి, తిరిగి 1250 లేదంటే 1450 గజాలు మాత్రమే వెనక్కి తీసుకుంటున్నారు. ఈ మిగిలిన భూమి అంతా ఎవరిది ప్రభుత్వానిది కాదా? ప్రభుత్వానిది అంటే ప్రజలది కాదా? దీన్ని త్యాగం అనరా? ఇక్కడ జరిగే అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిలో భాగం కాదా? రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలలో అభివృద్ధి వికేంద్రీకరణ పూర్తిస్థాయిలో జరగాలి. చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా కొంత పని చేసిందనేది మనం పూర్తిగా మర్చిపోయాం. విశాఖ, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం తదితర ప్రాంతాలలో స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ అభివృద్ధి దిశగా కొన్ని అడుగులు పడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆ అభివృద్ధికి కొనసాగింపుగా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, ప్రాంతాల మధ్య కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అమరావతి రైతులపై ఎదురుదాడి చేస్తున్న, మూడు రాజధానుల అసంబద్ధ వాదాన్ని సమర్థిస్తున్న వారందరికీ ఒకటే ప్రశ్న- గత మూడున్నర ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ ఏ విధమైన అభివృద్ధి పనులు జరిగాయో, నిరుద్యోగులు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో, ఎన్ని పరిశ్రమలు స్థాపించబడ్డాయో ఆధారాలతో నిరూపించగల సత్తా ఎవరికైనా ఉందా? మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీ రద్దుచేసి ఎన్నికలకు వెళదామని, మీరు గెలిస్తే మీకు కావలసిన చోట రాజధానిని పెట్టుకోవచ్చని కొందరు సవాల్ చేస్తున్నారు. ఇది చాలా తప్పుడు అవగాహనతో కూడిన వాదన. ఒకసారి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాజధానిని మార్చడం సాధ్యం కాదని న్యాయస్థానం ఇప్పటికే తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు వెలువడిన ఆరు నెలల తరువాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే తెలియనప్పటికీ, ఇప్పటికే వెలువడిన హైకోర్టు తీర్పు మాత్రం రాజధానిని అమరావతి ప్రాంతం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కదల్చడం సాధ్యం కాదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ మా విన్నపమిది: ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాలను పక్కనపెట్టి అమరావతి ప్రాంతానికి రండి. రాజధాని రైతుల కష్టాలను పరిశీలించండి. వారికి మద్దతు పలకండి. కేవలం ఈ అంశాలను ప్రజలలోకి తీసుకెళ్ళేందుకే అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అది ధర్మయాత్రే కాని దండయాత్ర కానే కాదని అర్థం చేసుకోండి.
ఆర్టీసీలో యూనియన్లను అనుమతించి గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు. డిపో ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ ఆసిఫాబాద్‌, మే 24: ఆర్టీసీలో యూనియన్లను అనుమతించి గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి డిపో గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై రోజురోజుకు అధికారుల వేధింపుల పెరిగిపోతున్నాయని చెప్పారు. కార్మికుల పెండింగ్‌ సమస్యలను వెం టనే పరిష్కరించాలన్నారు. రిటైర్‌మెంట్‌ కార్మికుల డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. సకలజనుల సమ్మె వేతన బకాయిలు చెల్లిం చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు దివాకర్‌, అశోక్‌, సుధాకర్‌, శ్రీనివాస్‌, సురేష్‌, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.
telugu sex stories telugu boothu kathalu చెల్లితో బంచిక్ 46 telugu puku kathalu అలా సమ్మగా కసిగా దెంగుకున్న బావ మరదలు ఒకరిపైఒకరు వాలిపోయి ఊపిరి పీలుస్తూ కళ్ళుమూసుకుని రిలాక్స్ అయ్యారు. చిక్కటి వీర్యం ప్రియ పూకులో కార్చి, మడ్డని అట్టే పూకులో దోపి పడుకున్నాడు సంజయ్. “హ్మ్మ్…., బావ….”, అని మూలిగిన ప్రియ, నీ గునపం అలాగే నాలోపలే పెట్టి ఉంచావా…., అది మల్లి గెట్టిపడుతుంది….”, అని సిగ్గుపడుతూ చెప్పింది. “గెట్టిపడితే ఊరికే పెట్టి ఉంచడం ఎందుకు?, చక్కగా మల్లి దెంగుకుంటే బాగుంటుందిగా….”, అంటూ మల్లి అలాగే షాట్స్ వెయ్యడం మొదలెట్టాడు సంజయ్. “ఇస్స్…., హ్మ్మ్…., బావ…., నేనింక వదలవా నువ్వు?, గ్యాప్ లేకుండా వేసుకుంటున్నావు షాట్స్….., చి పో…”, అంటూ సంజయ్ పిర్రలని పట్టుకుని తన దెగ్గరకు పట్టుకుని హద్దుకుని వేళ్ళతో సంజయ్ వీపుని గీరుతుంది ప్రియ. ప్రియ అలా కసిగా చేస్తుంటే, పది నిమిషాలు దెంగాక తట్టుకోలేకపోయాడు సంజయ్…., “ఉస్ ఉఫ్ఫ్…..”, అంటూ…., “దా….., ఈ బావ మడ్డ రుచి చూడు…..”, అని ప్రియకి చెప్పి, ఆల్రెడీ కారిపోయిన ఇద్దరు రసాలతో తీగలు కడుతున్న పచ్చి మడ్డని పూకులోంచి బయటకి లాగి, లేచి చక్కగా ప్రియ నోట్లో పెట్టి దెంగటం మొదలెట్టాడు. ఇందాక కార్చిన ఇద్దరి రసాలని బావ మడ్డపై నుండి నాకుతూ చక్కగా బావ మడ్డని కుడిసిపెట్టింది ప్రియ. అలా ఒక్క ఐదు నిమిషాలు చీకేసాక, చిక్కటి వీర్యం రెండో రౌండు, “ఉస్స్….., ఉఫ్ఫ్ఫ్….”, అని మూలుగుతూ ప్రియ నోట్లో కార్చి, ఆనందించాడు సంజయ్.లొట్టలేసుకుని బావ మడ్డ చక్కగా చీకిన ప్రియ, “రెండో సారి కుడా ఎంత కార్చావో నువ్వు, ఎంత స్టాక్ పెట్టుకుని తరుగుతున్నావ్ బావ….”, అంటూ నవ్వింది. ఒకరిచెమటలో ఒకరు ఇంకా బాగా తడిసిపోయి ఉన్నారు. సంజయ్ మడ్డ ఇంకా ఎండిపోనే లేదు అప్పుడే, టక్క్ టక్క్ టక్క్ అంటూ నాయనమ్మ గది తలుపు తడుతూ ఉంది. హయ్యో బావా, నాయనమ్మ!!!…, అంటూ బయపడి టక్కున తన స్లీవ్ లెస్ టాప్, బ్రా ప్యాంటీ ఇంకా మినీస్కర్ట్ వేసేసుకుంది ప్రియ. ఇంటి అల్లుడు కాకపోయినా, వరుసకు అల్లుడయ్యే సంజయ్, ధైర్యంగా షార్ట్ వేసుకుని, షర్ట్ వేసుకోకుండానే అది భుజానికి వేసుకుని, తలుపు తెరిచి, “ఏంటి నాయనమ్మ…”, అని అడిగాడు. “వచ్చి బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళండి. లేదంటే చల్లారిపోతుంది”, అనిచెప్పింది నాయనమ్మ. “అలాగా…, నాకుడా ఆకలిగా ఉంది నాయనమ్మ”, అంటూ టీ షర్ట్ అక్కడే వేసుకుంటున్నాడు సంజయ్. ప్రియని రెండు సార్లు బాగా దెంగాక, అతని ఒంటికి పట్టిన చెమట చుసిన నాయనమ్మ, “నీకు ఇక్కడ బాగా వేడిగా ఉన్నటుంది కద బాబు?, బెంగుళూరులో బాగా సల్లగా ఉంటుందిగా…, ఇక్కడకు రాగానే చూడు ఎలా చెమటలు కక్కుతున్నావో….”, అని అన్నది నాయనమ్మ. “యా…, యా…, అవును నాయనమ్మ”, అంటూ ఇబ్బందిగా స్మైల్ చేసిన సంజయ్, తలుపు దెగ్గరే ఉన్న నయనమ్మని దాటుకుని వెళ్లి డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నాడు. సంజయ్ వెళ్ళగానే, శోభనం గది నుండి బయటకొస్తున్న కొత్త పెళ్లి కూతురు లాగ ప్రియ తన తల దించుకుని సిగ్గుపడుతూ, బావ నోట్లో కార్చిన వీర్యాన్ని తుడుచుకుంటూ తలుపు దెగ్గరకు వచ్చింది. ప్రియ ఒంటికి సంజయ్ కంటే రెండింతలు చెమటలు పట్టి ఉండటం గమనించిన నాయనమ్మ, “ఒసే…, బావ బెంగుళూరోడు కాబట్టి వేడికి చెమటలు పట్టేసాయి…, నేకెవైందే?”, అని అనుమానంగా అడిగింది నాయనమ్మ. కథను కొనుగోలు చేయండి Categories Telugu Boothu Kathalu Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు సోమవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా సిద్ధమైంది. ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కాగా, జిల్లా వ్యాప్తంగా వరుసగా కురిసిన వర్షాలతో మహిళలు రోజు బతుకమ్మ ఆడేందుకు ఆటంకం ఏర్పడింది. సద్దులచెరువు మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద విద్యుత్‌ కాంతులతో స్వాగత తోరణం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 సద్దులచెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు పూల కొనుగోళ్లతో మహిళల సందడి సూర్యాపేట కల్చరల్‌, అక్టోబరు 2 : బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు సోమవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా సిద్ధమైంది. ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కాగా, జిల్లా వ్యాప్తంగా వరుసగా కురిసిన వర్షాలతో మహిళలు రోజు బతుకమ్మ ఆడేందుకు ఆటంకం ఏర్పడింది. కాగా, రెండు రోజులుగా వర్షం లేకపోవడంతో సోమవారం సద్దుల బతుకమ్మను ఉత్సాహంగా నిర్వహించేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మను తీర్చిదిద్దేందుకు ఆదివారం పూలు కొనుగోలు చేశారు. దీంతో జిల్లా కేం ద్రంలోని పాతబస్టాండ్‌, వాణిజ్యభవన్‌ సెంట ర్‌, పూల సెంటర్‌, కొత్తబస్టాండ్‌ ప్రాంతాల్లో మహిళల సందడి నెలకొన్నది. డిమాండ్‌ను బట్టి బంతి, చామంతిపూలు కిలో రూ.100 నుంచి రూ.150వరకు విక్రయించారు. మామూలు రోజుల్లో కిలో రూ.100లోపే ధర ఉంటుంది. ఇదిలా ఉండగా, సద్దుల బతుకమ్మలను పట్టణంలోని సద్దుల చెరువులో నిమజ్జ నం చేసేందుకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. చెరువు నిండుకుండలా ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా, బ్యారీకేడ్లు, విద్యుత్‌ దీపాలు ఏర్పాటుచేశారు. అదేవిధంగా అలాగే పట్టణమంతటా వీధి దీపాలు వెలిగేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. 200 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.