text
stringlengths
428
70.7k
న్యూఢిల్లీ: ఇక అన్ని పాఠశాలల్లో 5 వ తరగతి వరకు మాతృభాషలో ఒకటి లేదా స్థానిక / ప్రాంతీయ భాష బోధనా మాధ్యమంగా ఉండాలని, బుధవారం జాతీయ విద్యా విధానం 2020 లో ప్రభుత్వం తెలిపింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సవరణలో, మూడు మరియు 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరికీ విద్య హక్కును విస్తరించింది. 6 వ తరగతి నుండి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లతో వృత్తి విద్యను, 10 + 2 పాఠశాల నిర్మాణంలో మార్పు, మరియు నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ ప్రోగ్రాం లో కూడా మార్పులను ఈ నూతన విధానం ప్రతిపాదించింది. ఎన్ ఈ పి 2020 రెండు కోట్ల మంది పాఠశాల వెలుపల పిల్లలను తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ విధానాన్ని తాను “హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను” అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు, దీనిని “విద్యా రంగంలో చాలా కాలం పాటు ఎదురుచూస్తున్న సంస్కరణ” అని ఆయన అన్నారు. పాలసీ ప్రకారం, మాతృభాష లేదా స్థానిక/ప్రాంతీయ భాష లో 5 వ తరగతి వరకు (ప్రాధాన్యంగా 8 వ తరగతి మరియు అంతకు మించి) అన్ని పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఉండాలి. ఎన్ ఈ పి 2020 కింద, సెకండరీ పాఠశాల స్థాయి నుండి అన్ని స్థాయిలలో మరియు విదేశీ భాషగా సంస్కృతం అందించబడుతుంది. ఏదేమైనా, “ఏ విద్యార్థిపై ఎటువంటి భాష నిర్భందం విధించబడదు” అని కూడా పాలసీ చెబుతోంది. 10 + 2 నిర్మాణం 5+3+3+4 తో మార్పు చేయబడింది, ఇందులో 12 సంవత్సరాల పాఠశాల మరియు మూడు అంగన్వాడి లేదా ప్రీ-స్కూల్ ఉన్నాయి. ఇది ఈ క్రింది విధంగా విభజించబడుతుంది: ఒక పునాది దశ (మూడు మరియు ఎనిమిది సంవత్సరాల వయస్సు), మూడు సంవత్సరాల ప్రీ-ప్రైమరీ (ఎనిమిది నుండి 11 సంవత్సరాల వయస్సు), సన్నాహక దశ (11 నుండి 14 సంవత్సరాల వయస్సు) మరియు ద్వితీయ దశ (14 నుండి 18 సంవత్సరాల వయస్సు). ప్రభుత్వం ప్రకారం, సవరించిన నిర్మాణం “ఇప్పటివరకు బయటపడని మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గలవారిని తీసుకువస్తుంది, ప్రపంచవ్యాప్తంగా పాఠశాల పాఠ్యాంశాల ప్రకారం మానసిక అధ్యాపకుల అభివృద్ధికి కీలకమైన దశగా గుర్తించబడింది”. ఈ విధానం, విద్యార్థుల పాఠ్యాంశాల భారాన్ని తగ్గించడం మరియు వారిని మరింత “బహుళ-క్రమశిక్షణా” మరియు “బహుళ భాషా” సంపన్నులు గా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కళలు మరియు శాస్త్రాల మధ్య, పాఠ్య మరియు పాఠ్యేతర కార్యకలాపాల మధ్య మరియు వృత్తి మరియు విద్యా ప్రవాహాల మధ్య కఠినమైన విభజన ఉండదని ప్రభుత్వం తెలిపింది. ఎన్ ఈ పి 2020 విద్యార్థులకు సౌలభ్యాన్ని ఇవ్వడానికి బహుళ నిష్క్రమణ ఎంపికలతో నాలుగు సంవత్సరాల అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ను ప్రతిపాదించింది. నాలుగేళ్ల అధ్యయనం పూర్తి చేసిన తర్వాత మల్టీ-డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీ ఇవ్వబడుతుంది. రెండేళ్ల తర్వాత నిష్క్రమించే విద్యార్థులకు డిప్లొమా లభిస్తుంది మరియు 12 నెలల తర్వాత నిష్క్రమించే వారికి ఒకేషనల్ / ప్రొఫెషనల్ కోర్సు లభిస్తుంది. ఎంఫిల్ (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) కోర్సులు నిలిపివేయాలి.
ఇద్దరు నాయకులు తమ అనుభవాలను పంచుకున్నప్పుడు మరియు శతాబ్దాల నాటి మాన్‌గర్ మారణకాండను గుర్తుచేసుకున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో వేదిక పంచుకోవడంతో రాజస్థాన్ మంగళవారం అరుదైన రాజకీయ ఘట్టాన్ని చూసింది. రాజస్థాన్‌లోని మంగర్ ధామ్‌ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రధాన మంత్రి ప్రకటించారు, ఇక్కడ బ్రిటిష్ దళాలు – నవంబర్ 17, 1913న – భిల్ కమ్యూనిటీకి చెందిన 1,500 మందికి పైగా ప్రజలను కాల్చి చంపాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి పంజాబ్‌లోని మాన్‌ఘర్ సంఘటన మరియు జలియన్‌వాలాబాగ్ సంఘటన మధ్య సమాంతరాలను చూపడంతో, వలస పాలనకు మచ్చగా పరిగణించబడుతున్నందున, PM మోడీ ఇలా అన్నారు: “దురదృష్టవశాత్తు, స్వాతంత్ర్యం తర్వాత గిరిజన సమాజం యొక్క పోరాటాన్ని గుర్తించలేదు. భారతదేశం యొక్క గతం, వర్తమానం ఆదివాసీ సమాజం లేకుండా భవిష్యత్తు సంపూర్ణం కాదు. మన స్వాతంత్య్ర పోరాటంలోని ప్రతి పేజీ, చరిత్ర పుటలు ఆదివాసీల పరాక్రమంతో నిండి ఉన్నాయి. మాన్‌గర్‌ధామ్ గిరిజనుల దృఢత్వానికి, త్యాగానికి ప్రతీక, వారు చేసిన త్యాగాలకు మేము రుణపడి ఉంటాము. మాన్‌గర్‌ స్మారకం గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలకు కూడా వారసత్వ సంపద అని ఆయన తెలిపారు. అనుభవజ్ఞుడైన కాంగ్రెస్ నాయకుడితో కలిసి పనిచేసిన విషయాన్ని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. ‘‘అశోక్ జీ (గెహ్లాట్) నేను ముఖ్యమంత్రులుగా కలిసి పనిచేశాం. అతను మా లో అత్యంత సీనియర్. ప్రస్తుతం వేదికపై కూర్చున్న వారిలో ఆయన ఇప్పటికీ సీనియర్-మోస్ట్ ముఖ్యమంత్రులలో ఒకరు’ అని ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అన్నారు. వేదికపై ఉన్న ఇతర నాయకులలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు. అంతకుముందు, తన ప్రసంగంలో, గెహ్లాట్ ఇలా అన్నారు: “…ప్రధాని మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు, అతనికి గొప్ప గౌరవం లభిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోతుగా పాతుకుపోయిన గాంధీ దేశానికి ఆయన ప్రధానమంత్రి. ఈ విషయాన్ని ప్రపంచం గుర్తించినప్పుడు, వారు గర్వపడుతున్నారు. ఆ దేశ ప్రధాని తమ వద్దకు వస్తున్నారని…
తెలుగు సినీవాలీలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. మెగా స్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు, లేడీ అమితాబ్ విజయశాంతి ఒకే వేదికపై నిలిచిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్, రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాల్ బహదూర్ స్టేడియం లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని ఐదు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసి, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి నన్ను పిలవగానే ఆశ్చర్యం వేసింది..షాక్‌ తిన్నాను..ఆనందం వేసింది. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్‌ ఇంత స్పీడ్‌గా, క్వాలిటీగా సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి ఇంత కంటే ఇంకేం కావాలి..అందరూ ఇలాగే చేయాలి..అప్పుడే ఈ పరిశ్రమ పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఉపాధి ఉంటుంది.. థియేటర్స్‌ కళకళ లాడుతుంటాయి అని చిరంజీవి అన్నారు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర చేశారు. దిల్‌ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించారు. అందరి అభిమానుల మధ్య ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి.. ఇదే నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా.. ఈరోజు నిరూపించినందుకు మహేష్ ను అభినందిస్తున్నా అని అన్నారు చిరంజీవి. మహేశ్‌ ఎంతో ప్యాషనేట్‌గా ఉంటాడు.. ముద్దొచ్చేలా ఉంటాడు.. బిడ్డలాంటి అనుభూతి. ఎప్పుడూ తనలో చెరగని చిరునవ్వు ఉంటుంది. ఆ నవ్వు వెనకాల చిన్న చిలిపితనం కూడా ఉంటుంది..సరిలేరు నీకెవ్వరు పూర్తయ్యే వరకూ మహేశ్‌ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్‌ తీసుకోలేదంటే దాని వల్ల నిర్మాతలకి ఎన్నో కోట్లు, వడ్డీ డబ్బులు మిగులుతాయి.. అది మంచి ఆరోగ్యకరమైన సంప్రదాయం. నేను కూడా సినిమా పూర్తయ్యాకే డబ్బు తీసుకునేవాణ్ణి. దాన్నిప్పుడు రామ్‌చరణ్‌ కూడా ఆచరిస్తున్నాడు. మహేశ్‌ కూడా అలా చేసి, నిర్మాతలకి వెన్ను దన్నుగా నిలబడటం గ్రేట్‌.. ఈ రోజుల్లో అది అవసరం. షూటింగ్‌ డేస్‌ పెరగడం వల్ల బడ్జెట్‌ వృథా అయిపోతోంది..నా తర్వాతి చిత్రాన్ని కొరటాల శివ కూడా 80 నుంచి 99 రోజుల్లోనే పూర్తి చేస్తానని మాటిచ్చాడు. మన సౌత్‌ ఇండియాలోనే సీనియర్‌ మోస్ట్‌ యాక్టర్‌ కృష్ణ గారు.. అలాంటి వ్యక్తికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదేమో. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు వచ్చేలా నిజాయతీగా కృషి చేయాలి. ఈ అవార్డు కృష్ణగారికి వచ్చే గౌరవం కాదు.. మనకి వచ్చే గౌరవం. మహేశ్‌తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేశ్‌ వస్తుండటం ఆయనకి గర్వకారణం. చరణ్‌ విషయంలో నాకూ అంతే. ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అనీల్‌ సుంకర, ‘దిల్‌’ రాజు లాంటి నిష్ణాతులున్నారు. ఈ సినిమాతో పాటు సంక్రాం తికి విడుదలవుతున్న ‘అల వైకుంఠపురములో.., మా ఫ్రెండ్‌ రజనీ ‘దర్బార్‌’తో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలూ సూపర్‌ డూపర్‌ హిట్స్‌ అవ్వాలి.. సినిమా పరిశ్రమ బాగుండాలి.. వాటి దర్శక, నిర్మాతలు బాగుండాలి అన్నారు. ఒక్కడు సినిమా చూసిన చిరంజీవిగారు నాకు ఫోన్‌ చేశారు. ఆ తర్వాత కలిసి రెండు గంటలు మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. అర్జున్‌ సినిమా షూటింగ్‌లో మా సెట్‌కు వచ్చి, ఆ సెట్‌ను చూసి నీలాంటి వారు ఇండస్ట్రీలో ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకుకెళ్లాలని చెప్పిన మాటలు గుర్తున్నాయి. పోకిరిలో నా నటన గురించి, సినిమా గురించి రెండు గంటలు మాట్లాడారు.. మీరు ఎప్పటికీ నాకు స్ఫూర్తి సార్‌. భరత్‌ అనే నేను, మహర్షి రిలీజ్‌ అయినప్పుడు అభినందనలు చెబుతూ తొలి ఫోన్‌ కాల్‌ ఆయన నుంచే వచ్చిందన్నారు మహేష్ బాబు.1979 నుంచి 2020 వరకూ లాంగ్‌ జర్నీ. అందరితో కలిసి నడిచాను..నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. తెలుగు చిత్రసీమకు నన్ను పరిచయం చేసింది హీరో కృష్ణ , విజయనిర్మల. నా సక్సెస్‌ఫుల్‌ హీరో కృష్ణగారని చెప్పుకుంటాను. సినిమాల్లోకి నా రీ–ఎంట్రీ మహేశ్‌తో కావడం ఆశ్చర్యంగా ఉంది. మహేశ్‌ అబ్బాయి వచ్చినా తనతోనూ యాక్ట్‌ చేస్తాను. వెయ్యి మంది పిల్లలకు గుండె ఆపరేషన్‌ చేయిస్తున్న మహేశ్‌ సినిమాలోనే కాదు.. బయట కూడా సూపర్‌స్టారే. చిరంజీవి గారు, నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాం.. అవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి అన్నారు విజయశాంతి. పొద్దున్నే నాకు కొడుకు పుట్టాడు.. సాయత్రం ఈ వేడుక. ఇలాంటి రోజు.. నెవర్‌ బిఫోర్‌… ఎవర్‌ ఆఫ్టర్‌. స్వయంకృషితో, కష్టంతో మనం ఎలా ఎదగాలో నేర్పిన పేరు చిరంజీవి గారు. 40 ఏళ్లుగా వింటున్న పేరు అది. మనిషిలో ఒక కళ పుట్టడానికి ఒక కనెక్షన్‌ ఉంటుంది.. నాలో కళ పుట్టడానికి కారణం చిరంజీవి గారే. ‘సరిలేరు నీకెవ్వరు’ కథ విన్న మహేశ్‌గారు షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ సినిమా చేస్తున్నాం అని చెప్పిన క్షణాల నుంచి ఇప్పుడు ఈ ఫంక్షన్‌ జరుగుతున్నప్పటి వరకు సాగిన ఈ ప్రయాణంలోని ముఖ్యమైన క్షణాలను నా జీవితంలో మర్చిపోలేను అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ సుంకర, దిల్ రాజు, సుధీర్ బాబు, దేవిశ్రీ ప్రసాద్, రష్మిక, సంగీత, తదితరులు మాట్లాడారు. అంతకు ముందు పలువు గాయనీ గాయకులూ పాటలతో అలరించారు. కాగా చాన్నాళ్ల తర్వాత నా ఫ్రెండ్ విజయశాంతి తో మళ్ళీ కలిసేలా చేసినందుకు మహేష్ బాబుకు స్పెషల్ గా థాంక్స్ చెప్పారు మెగాస్టార్.
యువతా చెప్పానని కినుక వహించుకమా! ఓ యువతా నీ ఓటు హక్కు దుర్వినియోగం చేయకుమా, అవినీతి తెగులు, నేర చరిత్ర, లేని మంచి అభ్యర్థికి వేయాలి నీ ఓటు అంతేగాదు అక్రమ మార్గాలలో సంపాదించిన నేరగాళ్లకు, పీకల్లోతు కుంబకోణాలలో కూరుకుపోయిన వ్యక్తులకు నీ ఓటు వేసి తదుపరి తప్పు చేసానని ప్రాశ్చాత్య పడకుమా! మంచికి మారుపేరు గల వార్కి వేయాలి సుమా నీ ఓటు ఈ దేశానికి పట్టిన అవినీతి రుగ్మతలు నుండి ఒడ్డున పడగలవేయ సత్తా… Read more Archives Archives Select Month September 2022 June 2022 June 2019 April 2019 February 2019 January 2019 September 2018 July 2018 April 2018 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 August 2016 June 2016 April 2016 March 2016 February 2016 November 2015 April 2015 March 2015 February 2015 January 2015 December 2014 November 2014 July 2014 May 2014 Categories Categories Select Category Andhra Pradesh Biographies Devotional Events Families History Family Trees News our villages Photo gallery Profiles Quotations Uncategorized Video gallery Wikipedia Wishes
ఎక్కడో యూరఫ్ ఖండం నందలి స్పెయిన్ దేశం మలగాలో 1881 అక్టోబర్ లో పుట్టిన పికాసో ఆసియా ఖండంలోని భారతదేశం రావడం, అక్కడనుండి మరలా ఆంద్రప్రదేశ్ నందలి మారుమూల పల్లెటూరైన మా ఊరు కందులపాలెం రావడమే కాదు మా ఊరి ఇంటి గోడలపై ఎన్నెన్నో బొమ్మలు కూడా వేసి వెళ్ళాడు. నిజంగా ఇది వింతగా విచిత్రంగా అనిపిస్తుంది కదూ…అవును విచిత్రమే మరి. పికాసో 1970లలో తన చివరి రోజుల్లో ఎలా వుండే వాడో అచ్చు పికాసోనే పోలిన వ్యక్తి 1970 – 75 ప్రాంతంలో మా ప్రాంతం వచ్చి మా ఊరినందలి చాల మంది ఇంటి గోడలపై అలవోకగా బొమ్మలు వేసి వెళ్లి పోతుంటే అవి చూసి నేను ఆశ్చర్యముగా నోరెళ్ళ బెట్టిన రోజులవి. అలా నా చిరు ప్రాయంలో మా వూరోచ్చి కళా పరంగా ప్రభావితం చేసిన ఆ పికాసో పేరు గాడాల గంగయ్య. నాకే కాదు ఇప్పటికి నాలుగున్నర దశాబ్దాల క్రితం గోదావరి జిల్లాలలోని చిత్ర కళా బీజాలు అప్పుడప్పుడే పడుతున్న నాలాంటి చాలా మంది గ్రామీణ బాల కళాకారులను తన రేఖా చిత్రాలతో విస్మయపరిచడమే గాక తొట్ట తొలిగా ప్రభావితపరిచిన వ్యక్తి కూడా ఈ గాడాల గంగయ్య. Sketch by Ventapalli ఎందుకొచ్చాడో తెలియదు , ఎక్కడినుండి వచ్చాడో కూడా తెలియదు . కానీ నా బాల్యంలో మా వూరి ఇళ్ళ గోడలపై అతను అలవోకగా గీస్తుండే రేఖా చిత్రాలను చూస్తుంటే నిజంగానే నేను నోరెళ్ళబెట్టేవాడిని. ఎలా గీయగలుగుతున్నాడు.. అని. అసలు యే బొమ్మను చూడకుండా ముందస్తు స్కెచ్ కూడా ఏమీ గీసుకోకుండా డైరెక్ట్ గా అన్ని బొమ్మలు ఎలా వేస్తున్నాడు అని చాలా ఆశ్చర్యానికి గురయ్యేవాడిని. పోనీ అలవోకగా అతను గీసే అ అందమైన బొమ్మల రూప కల్పనకు అతను వాడే పరికరాలు నేడు మనం వాడే కేమల్ ,జైన ,వెల్డన్ తదితర కంపెనీలు తయారు చేసే ఖరీదైన కుంచెలులాంటివి కాదు. కేవలం మెత్తగా నమిలిన వేప పుల్ల లేదా కానుగ పుల్ల అంతే. అవే ఆ రోజుల్లో అతని కుంచెలు.. వాటితోనే అతడు రసమయమైన రేఖాచిత్రాలు సృష్టించేవాడు .రంగులు కూడా ఇప్పుడు మనం వాడేటటు వంటివి కాదు. చిక్కుడు ఆకులు లేదా రాబిన్ బ్లూ నీలి మందు లేదా ఒక్కోసారి జేగురు రంగు పౌడర్ .ఇవే అతని రంగులు. చిక్కుడు ఆకులు చేతితో పట్టుకుని ఆ ఆకులను గోడపై రుద్దుతూ లేడిని తరుముతున్న సింహాన్ని వేసేవాడు. నాడు అతను ప్రధానంగా వేసే చిత్రాల్లో ఎక్కువగా కృష్ణ అర్జున యుద్ద ఘట్టం. గీతోపదేశం, సీతాదేవి మాయలేడిని తెమ్మని రాముడిని కోరడం ఇలాంటి సన్నివేశాలు.వేప పుల్లను మెత్తగా నమిలి నీలిమందులో ముంచి ఎలాంటి ముందస్తు స్కెచ్ లేకుండా సునాయాసంగా అతడు గీసే రేఖా చిత్రాలు ఏమీ తెలియని ఆ బాల్యంలో విస్మయపరచకుండా ఎలా వుంటాయి ? మనిషి కాస్త పొట్టిగా కాస్త లావు సన్నం కాకుండా మధ్యస్తంగా కాస్త బట్ట తల తో వున్న ఆ వ్యక్తిని ఇప్పుడు తలచుకుంటుంటే అచ్చు పికాసో రూపం అతనిలో నాకు కనిపిస్తుంది .డిటో అతనిలాగే వుండేవాడు గాడాల గంగయ్య. అసలు అతనిది ఏవూరో ఎక్కడినుండి వచ్చేవాడో తెలియదు, కానీ చుట్టుప్రక్కల గ్రామాలలోని అందరి ఇంటి గోడలపై అతని రేఖా చిత్రాలు కనిపించేవి. ప్రధానంగా వాటిలో పైన పేర్కొన్న దృశ్యాలే ఎక్కువగా వుండేవి .మరొక చిత్రం కూడా వుండేది .అది ఒక వ్యక్తి పొడవాటి కర్ర చేత పట్టుకుని ఒక పళ్ళాన్ని పైకి ఎగరేసి గిరగిరా తిప్పుతున్నట్టు కూడా మరో బొమ్మ వేసేవాడు. ఒక విదంగా అది అతని సెల్ఫ్ పోర్త్రైట్ అని ఊహ తెలిసిన కొన్నాళ్ళకు నాకర్ధమయ్యింది. ఎందుచేతనంటే ఉదయం బొమ్మలు వేసే అతను ఆయా ఊర్లలో సాయంకాలం ఆ ఊరి గుడి వద్ద చేసే విన్యాసాలలో అది ఒకటి . ప్లేట్ పైకి ఎగరేసి కర్రతో గిరగిరా బేలన్సుగా తిప్పడం ఒక విన్యాసం . అతను చేసే ఆ విన్యాసాన్నే కొందరి ఇంటి గోడలపై కూడా వేసేవాడు . నాకు ఊహ తెలిసిన తర్వాత మొదట నేర్చుకున్న కాకి , ఏనుగు బొమ్మలు మా అమ్మనాన్నలనుండి అయితే , పులి, సింహం, గుర్రం బొమ్మలు ఈ గాడాల గంగయ్య ఆనాడు గోడలపై గీసిన బొమ్మలనుండి నేర్చుకున్నవే. ఆ నేర్చుకోవడానికి గలకారణం ఆ రోజుల్లో మా ఊరి వెంకన్న బాబు తీర్ధంలో మేము చూస్తుండే ఏనుగు పులి గుర్రం ఆట ప్రధాన కారణం. బాల్యంలో మాకు ఆ తీర్ధంలో మాత్రమే కనిపించే ఆ ఆట మేము ఇంటివద్ద కూడా ఆడుకోవాలనే కుతూహలంతో చిన్న పిల్లలమైన మేము ఆరోజుల్లో సిగరెట్ పేక ముక్కలపై ఆ సింహం ,పులి ,ఏనుగు బొమ్మలు వేసుకోవాల్సి వచ్చేది .కనుక మా పిల్లల బాచ్ లో నేనే బొమ్మలపట్ల ఆసక్తి కల వాడిని కావడం వల్ల ఆ సింహం ఏనుగు గుర్రం బొమ్మలను సిగరెట్ పేక ముక్కల వెనుక వేసేవాడిని .అలా ఆ ఆట కోసం నేను వేసిన ఏనుగు బొమ్మ మా నాన్న నుండి నేర్చుకున్నదైతే, మిగిలిన పులి, గుర్రం బొమ్మలు ఈ గాడాల గంగయ్య గారి బొమ్మలనుండి నేర్చుకున్నవే. కేవలం అతను ఒక చిత్రకారుడు మాత్రమే కాదు. ఐదు పదులు దాటిన ఆ మలి వయస్సులోనూ అతను సాయంత్ర సమయాల్లో, ఒక్కోసారి రాత్రి వేళల్లో గ్రామాల్లో ఆటలు ప్రదర్శించే వాడు .ఆ ఆటలు చాలా సాహసంతో కూడుకున్నవి, మరియు ఆశ్చర్యం గోలిపేవిగా వుండేవి. వాటిని మా రామాలయం ముందు ప్రదర్శించేవాడు .ఎక్కువ విన్యాసాలు కాదు గానీ ఒకటి రెండు సాహాసాలు చేసి గ్రామాల్లోని ప్రజలలో ఆనందం ఆశ్చర్యాలు కలిగించేవాడు . అతను ప్రదానంగా ఆడే ఆటల్లో ఒకటి ఒక సీమండి పళ్ళెం తీసుకుని ఒక కర్రపై నిలబెట్టి పలుసార్లు గిరగిరా తిప్పుతూ అల్లంత ఎత్తుకు ఎగరేసి మరలా దాన్ని తన కర్రపైకి సరిగ్గా పడనిచ్చి మరలా గిరగిర త్రిప్పుతూ ఎగరేసి అందరిని అలరించేవాడు .. రెండవ ఆట అతను నుదిటి పై చేతి కర్ర పట్టుకుని చాల దూరం నడిచి అలరించేవాడు . అచ్చు పికాసోను పోలి వుండే అతడు అప్పటికే కాస్త వయసు మల్లినవాడు అయినప్పటికీ ఆఖరిగా అతను మా రామాలయం లో బజన సెట్టుయొక్క ఇనుప చువ్వతో అందరికి గుగుర్పోడిచే సాహసం మరొకటి చేసేవాడు. బజన సెట్టు అంటే ఇప్పటి జనాలకు తెలియకపోవచ్చు అది కంచుతో కళాత్మకంగా తయారు చేయబడిన ఒక పొడవైన దీపపు స్థంభం. ఆ దీప స్థంభం చుట్టూ కంచుతోనే చేయబడ్డ అనేక చెట్టు కొమ్మలలాంటి అలంకరణలతో కళాత్మకంగా తయారు చేయబడిన దీపపు కుందేను ఆ రోజుల్లో బజన సెట్టు అనే వాళ్ళం .కారణం ఈ దీపపు కుందేకు చుట్టూ చెట్టు కొమ్మల్లా అమర్చబడిన కంచు కొమ్మలపై చిలుక, నెమలి , హనుమ తదితర కంచు రేకుతోనే చేయబడ్డ అందమైన బొమ్మలుండేవి . ఆ దీపపు కుందే చుట్టూరా వుండే ఆ కొమ్మల చివర్లలో అమర్చబడిన ప్రమిదలలో నూనె పోసి వత్తి పెట్టి దీపాలు వెలిగించి ఆ బజన సెట్టు చుట్టూరా గుడిలో కూర్చుని ఊరి పెద్దలు బజన చేసేవారు . పండుగ సమయాల్లో ఆ బజన సెట్టును తోమి తెల్లగా చేసేందుకు దాని మధ్య అమర్చిన రంద్రంలో ఇనుప చువ్వను పెట్టి దానిని అటువైపు ఇటువైపు కొందరు కుర్రవాళ్ళు తమ బుజాలపై పెట్టుకుని మోసుకుంటూ మా వూరి పెద్ద కాలువకు తీసుకెళ్ళి చింతపండు ఇటుకపోడిలతో శ్రీరామ నవమి,వినాయక చవితి , దీపావలి పండుగ సందర్భాలలో తళతళా మెరిసేలా తోమేవారు. ఆ బజన సెట్టు ఊస యొక్క ఒక కొనను మన గాడాల గంగయ్య గారు మా గుడి మెట్లకు ఆనించి రెండవ కొన అతని ఎడమ కంటికి ఆనించి ఆ బలమైన వూసను వంచేవాడు మరలా రివర్స్ లో వంచి యదావిదిగా చేసేవాడు. నిజంగా ఈ ముసలివాడికి ఇంత బలమెక్కడినుంది వస్తుందబ్బా అని చిన్నతనంలో ఆశ్చర్యముగా చూసేవాళ్ళం. అతడు స్తిరంగా ఒక చోట వుండే వాడు కాదు . అలా చుట్టు ప్రక్కల ఊర్లన్నీ తిరుగుతూ ఆనాడు గ్రామాల్లో వున్న మట్టి ఇళ్ళ సున్నం కొట్టిన గోడలపై వాళ్ళ వాళ్ళ అభీష్టం మేరకు బొమ్మలు వేసి వెళ్లి పోయే వాడు. సాయంత్ర వేళల్లో ఇలా ఆటలు ప్రదర్శించేవాడు అందుకు అతనుఎవరినీ ఏమి అడిగే వాడు కాదు కాని ,గ్రామస్తులే ఎవరికి తోచిన డబ్బులు వారు అతనికి వేసేవారు. లోకంలో పుట్టిన ప్రతి మనిషిని భగవంతుడు ఏదో ఒక ప్రత్యేక కార్యం కోసమే పుట్టించి వుంటాడేమో అనిపిస్తుంది ఒకోసారి. వాళ్ళు ఈ భూమి మీదకు వచ్చి పలాపేక్ష రహితంగా భగవంతుడు వాళ్లకు నిర్దేశించిన కార్యాన్ని చేసుకుంటూ పోతారా అని అనిపిస్తుంది కొందరు వ్యక్తులను చూస్తుంటే. ఒక లక్ష్యం లేకుండా ప్రతి పలం ఆశించకుండా ఎవరి గుర్తింపు, పట్టింపులతో నిమిత్తం లేకుండా ఒక స్థిర నివాసం అంటూ లేకుండా అన్నూర్లు తిరుగుతూ తమకు తోచిన పనులు తాము అలా చేసుకుంటూ పోతూ దిసానిర్దేశ్యం లేనివారిగా కనిపించే అలాంటి వారిని చూస్తుంటే నేడు నిజంగా మనం వేరేలా భావిస్తాం. కారణం ఏదీ ఆశించకుండా ఎవడూ నేడు పని చేయని సమాజం మనది. అందుకే మనకు వేరే భావన కలుగుతుంది . కానీ వాళ్ళు మనం ఊహించు కున్నట్టు పిచ్చోళ్ళు కాదు. నిదానంగా ఆలోచిస్తే లోకంలో ఎవరెవరినో ప్రభావితం చేసేందుకు భగవంతుడు పంపించిన గొప్ప వ్యక్తులేమో అని కూడా అనిపిస్తుంది. అలా నా చిరు ప్రాయంలో కళా పరంగా ప్రభావితం చేసిన వక్తుల్లో ఒకరు గాడాల గంగయ్య . నాకే కాదు ఇప్పటికి నాలుగున్నర దశాబ్దాల క్రితం గోదావరి జిల్లాలలోని చిత్ర కళా బీజాలు అప్పుడప్పుడే పడుతున్న ఎందఱో గ్రామీణ బాల కళాకారులను తన రేఖా చిత్రాలతో విస్మయపరిచడమే గాక తొట్ట తొలిగా ప్రభావితపరిచిన వ్యక్తి కూడా ఈ గాడాల గంగయ్య. పెరిగి పెద్ద వాడినయ్యి చిత్రకళపై నాదైన రీతిలో కృషి చేస్తున్న నాకు ఎక్కడో యూరఫ్ ఖండం స్పెయిన్ నందలి మలగా అనే మారు మూల వూరిలో పుట్టిన ఆ పికాసో గురించి తెలుసుకోగలిగాను గాని బాల్యంలో మమ్మల్ని అంతలా ఆశ్చర్యానికి గురిచేసి నన్నే కాదు మా ప్రాంతం నందలి నాలాంటి చిత్ర కళాభిలాషులను ప్రభావితం చేసిన మావూరు పికాసో అసలు ఏ వూరు వాడో ఇప్పటికీ తెలుసుకోలేక పోయాను.
ప్రముఖ రచయిత, చిత్రకారులు చలసాని ప్రసాదరావు. కృష్ణాజిల్లా మువ్వ మండలం భట్ట పెనుమర్రు గ్రామంలో అక్టోబర్ 27 1939 న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. 1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చదువుకున్నారు. చిన్నతనంలో ఈయన్ని టైఫాయిడ్‌ వేధించింది. దాంతో వినికిడి కోల్పోయారు. ఆ సమయంలో ఇతడి మామ వెల్లంకి సుగుణభూషణరావు పుస్తకపఠనంపై ఆసక్తి కల్పించారు. ఆయన ప్రోత్సాహంతో చలసాని ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికల్లో చిన్న ఉద్యోగంలో చేరారు. 1951-56 సంవత్సరాల మధ్య సాగిన ఆ ఉద్యోగ జీవితం తర్వాత ఆయన 1956 నాటికి వరంగల్లు చేరుకున్నారు. కాకతీయ పత్రిక అనే వారపత్రికలో అసోసియేట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత హైదారాబాద్ లోని ప్రభుత్వ ఫైనార్ట్స్‌ కళాశాలలో కమర్షియల్‌ ఆర్ట్‌లో అయిదుసంవత్సరాల డిప్లొమా కోర్సు, పెయింటింగ్‌లో ఒక సంవత్సరం సాగే కోర్సు పూర్తిచేశారు. ఎన్నో ఏళ్లుగా తనలో నిబిడీకృతంగా ఉన్న చిత్రకళా సాహిత్యం మీద తన సర్వశక్తులూ కేంద్రీకరించి తెలుగులో చిత్రకళాసాహిత్యం లేని లోటు తీర్చారు. 1961లో ఇతడి సంపాదకత్వలో ‘కళ’ తొలి సంపుటి వెలుగు చూసింది. నిర్దిష్ట ప్రణాళికతో ప్రతి రెండేళ్లకు ఒక ‘కళ’ సంపుటి వంతున 1973 నాటికి ఆరు సంపుటాలు ప్రచురించి కళాప్రియులకు తరగని సంపదనందించారు. ఈ ఆరు సంపుటాలు ఆణిముత్యాలని విమర్శకుల ప్రశంసలందుకోవడం విశేషం. ‘కళ’ తొలి సంపుటం వచ్చేనాటికి ఇతడు విద్యార్థి మాత్రమే! యునెస్కోసంస్థ 1964లో ‘బుక్‌ ఇలస్ట్రేషన్ల’ మీద ఢిల్లీలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సమాచారపౌర సంబంధశాఖలో స్టాఫ్‌ ఆర్టిస్టుగా చేరారు. అప్పట్నించీ ఆయన ఎన్నో కోర్సులు పూర్తిచేశాడు. లండన్‌కి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోటోటెక్నాలజీ సంస్థ డిప్లొమా పూర్తిచేశారు. ఉస్మానియా నుంచి సాహిత్యంలో బి.ఎ. పట్టాపొందారు. 1971లో వసుధ అనే పత్రికకి సంపాదకుడయ్యారు. 1974లో ఈనాడులో తొలుత ‘ఆదివారం అనుబంధం’ పార్ట్‌ టైమ్‌ సంపాదకుడిగా చేరి 1975నాటికి పూర్తిస్థాయి సంపాదకుడయ్యాడు. దాని తర్వాత విపుల,చతుర మాస పత్రికలతో పాటు అడపా తడపా వచ్చే ప్రత్యేక సంచికలకు ఆయనే సంపాదకత్వం వహించారు. Kala Chalasani ఈనాడు పత్రికలో చలసాని ప్రసాదరావు ‘కబుర్లు’ అనే శీర్షికని వెయ్యివారాలకు పైగా నిర్వహించారు. ఆ శీర్షిక జిగి, బిగి తగ్గకుండా చూశారు. ఈ శీర్షిక గురించి ఆయన మాటల్లోనే “కబుర్లు రచయితగా నా లక్ష్యం పాఠకుల్ని కాసేపు నవ్వించే హస్యగాడుగా ఉండిపోవడం కాదు. ఒక అంశం గురించి నేను ఫీలయినదాన్ని నా పాఠకులు కూడా ఫీలయ్యేలా నా రచన కొనసాగాలనేది నా లక్ష్యం. అందుకే కబుర్లలో హాస్యం పాలుకంటేవ్యంగ్యం పాలు ఎక్కువ.” నిజానికి కబుర్లు శీర్షికని ‘వసుధ’ అనే మాసపత్రికలో 1971 లో ప్రారంభించారు. ఆ తర్వాత జ్యోతి అనే మరో మాసపత్రికలో కొనసాగింది. చివరికి 1982 అక్టోబర్ 22 నా దినపత్రికలో వాటికి శాశ్వత చిరునామా కల్పించారు. నిరాఘాటంగా తన జీవితాంతం ఈనాడు లోనే కబుర్లాడారు. జూన్ 12 2002 నా చలసాని ప్రసాదరావు మరణించారు చలసాని ప్రసాదరావు రచనలు: రవి కథ (రవీంద్రనాథ్ టాగూర్ ఆత్మకథ), కాకతీయ శిల్పకళా వైభవం, ఆధునిక చిత్రకళ, రష్యన్ చిత్రకళ, కథలూ కాకరకాయలు, మాస్టర్ పీచు, రసన, మార్పు (చైనా కథల అనువాదం), నిజాలు (మార్క్సిస్టు సిద్ధాంతవేత్తల గురించి), రాజులబూజు (అనువాద కథల సంపుటి), ఆరడుగులనేల (అనువాద కథల సంపుటి), రక్తాక్షరాలు (జూలియస్ పుజిక్ రచన అనువాదం), ఇలా మిగిలాం, శత్రువు (కథల సంపుటి), జాగ్తేరహో (ఎంపిక చేసిన ‘కబుర్లు’).
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో ఖాళీగాఉన్న లక్షకుపైగా పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని, ఉద్యోగార్థుల వయో పరిమితిని ఐదేళ్లు సడలిస్తామని నవంబరు 24న శాసనసభలో ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపులు పూర్తి కాగానే పోస్టులనుభర్తీచేసే ప్రక్రియకు శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మొత్తం 1.07 లక్షల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇవేకాకుండా భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. విద్యుత్‌రంగంలో 10,000 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తికోసం పరిశ్రమ ప్రారంభి స్తున్నందున అందులో సుమారు 12000 వరకు ఉద్యోగాలు భర్తీ అవుతాయన్నారు. వాటర్‌ గ్రిడ్‌వంటి పథకాలవల్ల కూడా ఉద్యోగాలకల్పన జరుగుతుందన్నారు. త్వరలోనే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుచేసి దాని ద్వారా నియామకాల ప్రకటనలు జారీ చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంటు చేయడానికి కూడా రూల్‌ ఆఫ్‌ రోస్టర్‌ పాటిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పర్మినెంట్‌ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. త్వరలో అమలయ్యే నూతన పారిశ్రామిక విధానంవల్ల ప్రైవేటురంగంలోనూ అనేక ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పోలీస్‌ శాఖలో 3 వేల డ్రైవరు పోస్టులు భర్తీ చేస్తామనీ, ఆర్టీసీ, సింగరేణి తదితర సంస్థల్లోకూడా ఖాళీల భర్తీకి కృషి చేస్తామని సీఎం చెప్పారు. దీనితో రాష్ట్రంలోని యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కలలు సాకారమయ్యే రోజులు త్వరలోనే వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ యువకుల తల్లితండ్రులు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఇంతకాలంగా ఉమ్మడి రాష్ట్రంలో మన ఉద్యోగాలను ఆంధ్ర పాలకులు తమ ప్రాంతం వారికి కట్టబెడుతున్న వైనాన్ని ఉద్యమ కాలంలో మేధావులు, ఉద్యమకారులు ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ యువతకు ఉద్యోగాలు దొరుకుతాయని నిరుద్యోగ యువకులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఆశించారు. ప్రజల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఇప్పుడు యువకులకు తాము ఉద్యోగాలు సంపాదించుకోగలమనే ఆశ పెరిగింది. వారి ఆశలను నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. దీనిపై నిరుద్యోగ యువత ఆనందోత్సాహాలు వ్యక్తం చేసింది. తాము సాధించుకున్న రాష్ట్రంలో తమ కాళ్ళపై తాము నిలబడి తమను కన్న తల్లిదండ్రుల కలలను నిజం చేసే సమయం ఆసన్నమైందని యువజనులు భావిస్తున్నారు. మన నుమాయిష్‌ ఢల్లీిలోని ప్రగతిమైదాన్‌ స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. అక్కడ జరిగే ట్రేడ్‌ ఫెయిర్‌లో మన రాష్ట్రం వైపున స్టాల్‌ ఏర్పాటు చేయాలంటే బిడ్‌లో రూ. 40 లక్షలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. అంతటి డిమాండ్‌ మన ఎగ్జిబిషన్‌కు కూడా రావాలన్నారు. దీనికై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. నవంబర్‌ 16న ఆయన తార్నాకలో హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన సరోజనీనాయుడు వనితా మహా విద్యాలయ ఫార్మసీ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ బాగయామ్‌ (పబ్లిక్‌ గార్డెన్‌)లో చిన్న సంస్థగా మొదలైన ఎగ్జిబిషన్‌ ఎంతో ఎత్తుకు ఎదిగిందన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ ద్వారా 19 విద్యా సంస్థలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌, విద్యామంత్రి జగదీశ్వర్‌రెడ్డి, భువనగిరి ఎం.పి. బూర నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, మహా విద్యాలయ చైర్మన్‌ హరినాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ వి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటివరకు ఆమె ఒక ఔత్సాహిక వ్యాపారవేత్తగా సుపరిచితులు. హై ప్రొఫైల్ ఉన్న వారితో ఆమెకున్న పరిచయాలు అంతా ఇంతా కావని చెబుతారు. ఆమె స్థాయి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏ మాత్రం తగ్గదని.. ఏ రాష్ట్ర సీఎం అయినా ఆమె అనుకుంటే ఇట్టే లైన్లోకి తీసుకొచ్చే సత్తా ఉందని చెబుతారు. అలాంటి ఆమె పేరు ఇప్పుడు ఢిల్లీ మద్యం స్కాంకు సంబంధించిన ఉదంతంలో బయటకు రావటం సంచలనంగా మారింది. సామాన్యులకే కాదు.. ఒక మోస్తరు పరిచయాలు ఉన్న వారికి సైతం ఆమె గురించి.. ఆమె స్థాయి గురించి తెలీదు. కేవలం.. వీవీఐపీలు.. అత్యున్నత స్థాయిలో ఉన్న వారికి మాత్రమే ఆమె శక్తిసామర్థ్యాలు తెలుసని చెబుతారు. ఆమే.. కనికా టెక్రివాల్ రెడ్డి. పేరు కాస్తంత సిత్రంగా ఉండటం ఒక ఎత్తు అయితే.. చివర్లో రెడ్డి అన్న పదం ఎలా వచ్చిందన్న ఆసక్తి వ్యక్తమవుతుంది. దానికి సంబంధించిన ఆరా తీస్తే బోలెడన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె గురించి చెప్పే ముందు స్వల్ప వ్యవధిలో ఆమె సాధించిన విజయాల్ని ప్రస్తావించాల్సిందే. కేవలం రూ.5600 పెట్టుబడితో మొదలైన ఈ సంస్థ పదేళ్ల వ్యవధిలో 500 మిలియన్ల టర్నోవర్ కు చేరుకుంది. ఐదేళ్ల క్రితం ఫోర్బ్స్ అండర్ థర్టీ విభాగంలో ఆసియాలో ప్రముఖ ఎంటర్ ప్రెన్యూర్ గా నిలిచారు. ఇక ఆమె వ్యాపారం విషయానికి వస్తే.. సామాన్యులు.. మధ్యతరగతి వారు తమ ప్రయాణ అవసరాల కోసం ఊబెర్.. ఓలాను వాడటం.. ఈ మధ్యనే రాపిడో ఆ జాబితాలో కొంతమేర చేరటం తెలిసిందే. మనకు అవసరమైన కారు కానీ ఆటోను కానీ బుక్ చేసుకునేందుకు ఈ సంస్థలు సాయం చేస్తాయో.. అలాంటిదే పెద్ద వాళ్లు.. పలుకుబడి ఉన్న వాళ్లు.. డబ్బు దర్పం ఉన్న వారు తమ ప్రైవేటు ప్రయాణాల కోసం ప్రైవేటు విమానాల్ని అద్దెకు తీసుకొని వెళ్లాలనుకునే వారికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు కనికా టెక్రివాల్ రెడ్డి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ పట్టణంలోని ఒక మార్వాడీ కుటుంబంలో పుట్టి పెరిగిన కనికా.. ‘జెట్ సెట్ గో’ పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఎవరైనా ప్రైవేటు జెట్ చార్టర్ కోరుకుంటే దాన్ని అరేంజ్ చేయటం ఆమె సంస్థ బాధ్యత. ఆ కంపెనీ పెట్టాలన్నది ఆమె కల. అందుకోసం ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. చాలా శ్రమించారు. 22 ఏళ్ల వయసులో క్యాన్సర్ కమ్మేస్తే.. దాన్ని జయించి మరీ ఈ సంస్థను స్థాపించిన సత్తా ఆమె సొంతం. రోడ్డు మీద ఉబర్ ఎలానో.. ఆకాశ ప్రయాణాల్లో జెట్ సెట్ గో అలాంటి సంస్థే అని చెబుతారు. భోపాల్ లో పుట్టిన ఆమె విద్యాభాస్యం మాత్రం ఊటీలో సాగింది. పదో తరగతి చదివే సమయానికి ఆమె తల్లిదండ్రులు ఆమెను భోపాల్ కు తీసుకొచ్చారు. ఇక్కడే ఎకనామిక్స్ లో డిగ్రీ చేసిన ఆమె.. ముంబయిలోని విజువల్ కమ్యునికేషన్ అండ్ డిజైనింగ్ లో డిప్లొమా చేశారు. లండన్ లోని కొవెంట్రీ వర్సిటీలో ఎంబీఏ చేశారు. పైలెట్ అవ్వాలనుకున్నారు కానీ.. ఆ కలను పక్కన పెట్టి.. భారత దేశంలో ప్రైవేటు విమానాలకుఉన్న మార్కెట్.. దాని సైజు ఆమెను అమితంగా ఆకర్షించిందని చెబుతారు. దీంతో.. ప్రైవేటు విమనాల్ని నిర్వహించాలన్న కలను నెరవేర్చుకొనేందుకు ఇండియాకు వచ్చారు. తల్లిదండ్రులతో మాట్లాడితే ఈ వ్యాపారానికి వారు ఒప్పుకోలేదు. అదే సమయంలో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. అయినా వెనుకడుగు వేయకుండా దానికి చికిత్స తీసుకొని కోలుకున్నారు. అనంతరం 2014లో ఢిల్లీ వెళ్లిన ఆమె జెట్ సెట్ గో సంస్థను ప్రారంభించారు. తమ మాట కాదని సొంతంగా వ్యాపారం ప్రారంభించిందన్న కోపంతో ఆమె తల్లిదండ్రులు ఆమెతో కొంతకాలం మాట్లాడకుండా ఉన్నా.. తర్వాత కూతురి మీద ప్రేమతో ఆమెను అంగీకరించారు. అంచలంచెలుగా ఎదిగిన ఆమె వ్యాపారం 2020 నాటికి ఎనిమిది సొంత ఎయిర్ క్రాఫ్టులు.. 200 మంది ఉద్యోగులకు చేరుకుంది. తమ సర్వీసు ద్వారా 2020-21 నాటికి ఆరువేల ఫ్లైట్లతో లక్ష మందిని ప్రయాణించేలా చేశారు. తమ క్లయింట్ అవసరాల కోసం ఆరు సీట్లు ఉన్న చార్టర్ ఫ్లైట్ నుంచి 18 సీట్లు ఉన్న ఫ్లయిట్ వరకు అందించేవారు. ఇక.. ఆమెకు విజయసాయి ఫ్యామిలీకి ఉన్న అనుంబంధం గురించి వస్తే.. ఆమె ఎవరో కాదు.. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణి. ఇంతకూ శరత్ చంద్రారెడ్డికి విజయసాయి రెడ్డికి లింకు ఏమిటన్నది చూస్తే.. ఆయన ఎవరో కాదు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి స్వయాన అన్న. విజయసాయి రెడ్డికి ఒక కుమార్తె ఉన్నారు. ఆమె భర్తనే శరత్ చంద్రారెడ్డి. అంటే.. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అల్లుడి అన్న సతీమణి ఈ కనికాగా చెబుతున్నారు.
నేటి సమాజంలో, స్వాతంత్ర్యం విలువైనది. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కాన్సెప్ట్ సెలవులకు వెళ్లేలా కనిపించడం లేదు. చాలా మంది సొంతంగా ప్రయాణం చేయలేమని భావిస్తారు. అది అస్సలు కాదని మీకు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను! మీరు ప్రయాణం చేయాలనుకుంటే, ప్రయాణం చేయండి! మహిళలకు ఒంటరి ప్రయాణం కోసం కొన్ని అద్భుతమైన గమ్యస్థానాల గురించి మాట్లాడుకుందాం. మహిళలకు ఉత్తమ సోలో ట్రావెల్ ప్లేసెస్ నాష్విల్లే, టేనస్సీ మీరు యునైటెడ్ స్టేట్స్‌లో ప్రయాణించడానికి ఆసక్తి కలిగి ఉన్నారా? అలా అయితే, నాష్‌విల్లే ఖచ్చితంగా మీ జాబితాలో స్థానానికి అర్హుడు. రాష్ట్రాలలో అత్యంత స్నేహపూర్వక నగరంగా ఓటు వేయబడింది, నాష్‌విల్లే అన్ని రకాల కార్యకలాపాలతో నిండిన ఒక ఆహ్లాదకరమైన గమ్యస్థానం. మీరు దేశీయ సంగీతాన్ని ఇష్టపడితే ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. చుట్టూ నడవడానికి మరియు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కొంత సమయం గడపండి, ఆపై కంట్రీ మ్యూజిక్ హాల్ ఆఫ్ ఫేమ్‌కు వెళ్లవచ్చు. కోపెన్‌హాగన్, డెన్మార్క్ నాష్‌విల్లే స్టేట్స్‌లో స్నేహపూర్వకంగా మరియు స్వాగతించేదిగా పేరుపొందినట్లుగానే, కోపెన్‌హాగన్ ఆతిథ్య పరంగా విదేశాలలో అత్యంత వెచ్చని ప్రదేశాలలో ఒకటి. ఇది అన్వేషించడానికి ఆసక్తికరమైన స్థలాలతో నిండి ఉంది, సులభమైన ప్రజా రవాణా మరియు చాలా తక్కువ నేరాల రేటును కలిగి ఉంది. ఫోటో క్రెడిట్: Emma Loggins ఐల్ ఆఫ్ స్కై, స్కాట్లాండ్ నేను వ్యక్తిగతంగా స్కాట్లాండ్ దేశం మొత్తానికి అభిమానిని, చేయడానికి మరియు అన్వేషించడానికి చాలా ఉన్నాయి, ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు, ప్రకృతి దృశ్యం మరియు వాస్తుశిల్పం అద్భుతంగా ఉన్నాయి మరియు ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను ఇటీవల ఎనిమిది రోజుల పర్యటనలో దేశాన్ని సందర్శించాను మరియు నేను ఐల్ ఆఫ్ స్కైతో పూర్తిగా ప్రేమలో ఉన్నాను. ఇది స్కాట్లాండ్‌లోని ఇన్నర్ హెబ్రైడ్స్‌లో అతిపెద్ద మరియు అత్యంత ఉత్తరాన ఉన్న ప్రధాన ద్వీపం, మరియు వసతి నెలరోజుల ముందుగానే బుక్ అవుతుంది. కానీ ఆరుబయట సమయం గడపాలనుకునే వారికి ఇది సరైన యూరోపియన్ విహారయాత్ర! ఆమ్స్టర్డ్యామ్, నెదర్లాండ్స్ కొన్నిసార్లు తక్కువ రుచికరమైన కోణాలకు తెలుసు, ఆమ్‌స్టర్‌డామ్ ఒక అందమైన మరియు చారిత్రాత్మక నగరం, ఇది తక్కువ నేరాల రేటును కలిగి ఉంటుంది. ఇది ఒంటరి ప్రయాణానికి చాలా బాగుంది మరియు ఇది కొన్ని సుందరమైన జీవన ఏర్పాట్లను కూడా అందిస్తుంది. మీరు హాస్టల్‌లో, సత్రంలో లేదా ఫ్లాట్‌లో ఉండాలనుకున్నా, మీ అభిరుచులకు మరియు మీ బడ్జెట్‌కు సరిగ్గా సరిపోయేదాన్ని మీరు కనుగొంటారు. శాంటియాగో, చిలీ కొంచెం లాటిన్ అమెరికన్ హీట్ కోసం చూస్తున్నారా? శాంటియాగోను సందర్శించడాన్ని పరిగణించండి. నగరం వ్యక్తిగత ప్రయాణీకులకు చాలా సురక్షితం, మరియు ఇది చర్చిలు, కచేరీ హాళ్లు మరియు మ్యూజియంలతో నిండి ఉంది. పర్వతాల గుండా పాదయాత్ర చేయండి, బొటానికల్ గార్డెన్స్ గుండా నడవండి మరియు జూని సందర్శించండి. శాంటియాగోలో అందరికీ ఏదో ఉంది! ఒంటరిగా ప్రయాణించడానికి బయపడకండి. గమ్యాన్ని ఎంచుకుని, సాహసోపేతంగా ఉండండి! ఒంటరి ప్రయాణం కోసం ఇష్టమైన నగరం లేదా దేశం ఉందా? మీరు ఎక్కడికి వెళ్లారు మరియు అది ఎందుకు ప్రత్యేకంగా ఉందో వినడానికి మేము ఇష్టపడతాము!
Oct 4, 2021 depression, Heart disease, insomnia, Livpure, mental health, sleep-deprived, sleeping pattern, sleeping problems, Type 2 diabetes, నిద్ర లేకపోవడం Please Share It Sleeping : నిద్రలేమి మరియు నిద్ర విధానం మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 33 శాతం మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి . “నిద్ర లేమి వ్యక్తి చాలా అలసిపోతాడు మరియు స్వల్పంగానైనా చిరాకు పడతాడు. అయితే ఇవి స్వల్పకాలిక సమస్యలు మాత్రమే; డిప్రెషన్, గుండె జబ్బులు మరియు టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక మరియు మరింత తీవ్రమైన పరిణామాలు ఉండవచ్చు. నిద్ర లేమి ఆందోళన మరియు బైపోలార్ డిజార్డర్ వంటి అనేక మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. అదనంగా, కొన్ని ఇతర మానసిక సమస్యలు కూడా నిద్ర లేమిని ప్రేరేపిస్తాయి. కాబట్టి సరికాని నిద్ర నుండి సమస్యలు ముందుకు వెనుకకు వెళ్లవచ్చు, మానసిక సమస్యలను ప్రేరేపించడం వలన అవసరమైన నిద్రపై ప్రభావం పడుతుంది. ఈ వృత్తాకార సంబంధం కారణంగా, మీరు అలాంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా మీ వైద్యుడిని సంప్రదించండి. మానసిక ఆరోగ్యంపై నిద్ర లేకపోవడం మరియు ఎలా ప్రభావం చూపుతుందో చదవండి . Also Read : మైగ్రేన్‌తో బాధపడుతుంటే … ఈ ఫుడ్స్ తినడం మానేయండి ఒత్తిడి : నిద్ర సమస్యలు మీ రోజువారీ ఒత్తిడి స్థాయిని పెంచుతాయి. కొంచెం అసౌకర్యం కూడా విపరీతమైన నిరాశను కలిగిస్తుంది. ప్రాపంచిక పనులు భరించలేనివిగా అనిపించవచ్చు. మీరు స్వల్ప స్వభావం, చిరాకు మరియు ప్రతిఒక్కరితో అరుస్తూ ఉండవచ్చు. నిద్ర చెడిపోవడం కూడా నిరాశపరిచింది. రాత్రికి రాత్రే మేల్కొని ఉండటం వలన మీరు ఆందోళన మరియు నిస్సహాయంగా అనిపించవచ్చు డిప్రెషన్: నిద్ర సమస్యలు ఉండటం వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశాన్ని రెండు రెట్లు పెంచుతుంది. ఇంతకుముందు, నిద్రలేమికి డిప్రెషన్ కారణమని నమ్ముతారు, కానీ ఇటీవలి అధ్యయనాలు ఇది మరొక విధంగా ఉంటుందని కనుగొన్నారు. ఈ సందర్భంలో, ఒక వ్యక్తి చాలా ఆందోళన చెందుతాడు మరియు మతిస్థిమితం లేనివాడు మరియు పీడకలలను అనుభవించవచ్చు. “నిద్రలేమికి చికిత్స చేయడం డిప్రెషన్ చికిత్సలో సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. మంచి నిద్ర డిప్రెషన్ యొక్క తేలికపాటి లక్షణాలను తగ్గిస్తుంది మరియు మీ రోజులో చురుకుగా పాల్గొనడంలో మీకు సహాయపడుతుంది. ఆందోళన : ఆందోళన కారణంగా నిద్ర రుగ్మతను అనుభవించడం అసాధారణం కాదు, ఆందోళన కలిగించే నిద్ర రుగ్మత కూడా ఉంది. ఈ శాశ్వత చక్రం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది, ప్రత్యేకించి ఈ సమస్యలు ఎక్కువ కాలం కొనసాగితే మరియు గమనించకుండా వదిలేస్తే. మీకు తగినంత విశ్రాంతి లేనప్పుడు ఆందోళనను ఎదుర్కోవడం కష్టమవుతుంది, నిద్రలేమి కారణంగా PTSD రోగులు చాలా బాధపడుతున్నారు. పేలవమైన నిద్ర కూడా పెద్దవారిలో బాధ స్థాయిని పెంచుతుంది, తద్వారా వారు ఆందోళనకు గురవుతారు మరియు కలవరపడతారు సూచన : ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ స్వంత వైద్యుడిని సంప్రదించండి.
एक्स एक्स एक्स विदेशी savita bhabhi ki chudai dikhao sex videos in telugu antis pussy eating lover गुजराती बीएफ फिल्म ब्लू सेक्सी hidden camera sex videos telugu english ki blue film liza rowe analliza heroine chut www.telugu masti hot sex best.com zoo cxc xxx telugu movie aunty sex hamster pron videos chut chaten xnx nurse xxx of korea tamil sex videos village hindixxx video village girl in telugu sex videos పోర్న్ వీడియోలు చూడండి అత్యంత ఆకర్షణీయమైన మరియు సంతోషకరమైన మనోహరమైన సెక్సీ మోడళ్లతో నాణ్యమైన చలనచిత్రాల యొక్క వేడి మరియు వయోజన చలనచిత్రాలతో ప్రతి వెబ్ సర్ఫర్‌ను సంతోషంగా రక్షిస్తుంది పోర్నో వెబ్‌సైట్, ఇంటర్నెట్ సైట్‌లో చాలా ఉన్నాయి మీరు కొవ్వు శరీరాలను కాల్చడంలో హాట్ పోర్న్ చూడటం వెర్రివి, కొవ్వు వయోజన xxx వీడియోల నుండి బాలికలు చాలా సెక్సీ లేడీస్ స్లిమ్ కంటే తక్కువ సెక్సీగా ఉండరు మరియు మా సైట్ ఈ వాస్తవాన్ని ఉత్తమమైన మార్గంలో చూపిస్తుంది. చాలా సెక్సీ లేడీస్ పోర్న్ గురించి మీరు చేయాల్సిందల్లా సెక్సీగా కనిపించే మహిళల హాట్ పోర్న్ వద్దకు వెళ్లడం మరియు సెక్సీ అమ్మాయిలతో ఉత్తేజకరమైన పోర్న్ వీడియో చూడటం xxx వీడియోల కంటే తియ్యగా ఏమీ లేదు ఆడ గాడిద! HD XXX VIDEOS Copyright 2020 All Hashtag #freeporn Web Site PORN HD VIDEOS! DMCA | 18 U.S.C. 2257 | Privacy Policy | Terms and conditions | Telugu Porn videos | Telugu Sex videos
దసరా పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో పార్టీని అనౌన్స్ చేశారు. టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా కొనసాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో అనేక పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడలా మారిపోయిందని.. తనకు మాత్రం రాజకీయం అనేది ఒక టాస్క్ వంటిదని చెప్పారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని... మన దేశం బంగ్లాదేశ్ కంటే వెనుకబడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అజెండా అని తెలిపారు. తాను దేశంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు... టీఆర్ఎస్ ను తెలంగాణకే పరిమితం చేస్తే ఎలాగని చాలా మంది తనను ప్రశ్నించారని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ తొలి కార్యక్షేత్రాలు కర్ణాటక, మహారాష్ట్ర అని తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారని... అందుకే అఖిలేశ్ సింగ్ యాదవ్ ను ఈ సమావేశానికి రావద్దని చెప్పామని అన్నారు. త్వరలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలందరూ వస్తారని చెప్పారు. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయని... ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని కేసీఆర్ అన్నారు. KCR trs BRS Karnataka Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?..... We are here for YOU: Team ap7am.com
ఉద్యోగానికి ఎన్నిక కావాలంటే పూర్వంలా ఇంటర్వ్యూలే కాక, అంతకు ముందుగా రాత పరీక్షలు కూడా ఉంటాయి. కొన్ని సంస్థల్లో రాతపరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే కాల్‌ లెటర్‌ ద్వారా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి ఆ సంస్థ పట్ల, తాము ఉద్యోగం చేయవలసిన పనిపట్ల సరైన అవగాహన ఉండాలి. ఇంటర్వ్యూ అంటే బెదిరిపోకూడదు. తమకు ఆ ఉద్యోగం వస్తుందో, రాదో అన్న సందేహం లేకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, ఇంటర్వ్యూ చేసే వారి ఎదుట హాజరవ్వాలి. ఇంటర్వ్యూ చేసేవారు వారి లౌకికజ్ఞానాన్నీ, తెలివితేటలనూ, మెదడు చురుకుదనాన్నీ పరిశీలిస్తారు. ఉద్యోగులను ఎన్నుకోబోయే ముందు, వారు ఆ పదవికి తగినవారా, కాదా అన్న వారికి ఆ అర్హత ఉందా అన్న విషయాన్ని వారి దరఖాస్తు ద్వారా తెలుసుకుంటారు. ఆ అభ్యర్థిని ప్రశ్నల ద్వారా పరీక్షించి, వారి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని, వారిలో అంకితభావం ఉన్నదా లేదా అని వారి ప్రవర్తన ద్వారా, మేనరిజం ద్వారా, మాటల ద్వారా పసిగట్టగలుగుతారు. ఆ ప్రయత్నమే సంస్థ అధికారులు నిర్వహించే ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అన్నది అభ్యర్థి మానసిక స్థితికి ఓ పరీక్ష. అతని వ్యక్తిత్వానికీ, ఆత్మ విశ్వాసానికీ పరిశీలన. ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ఎన్నో విషయాల గురించి ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలు ఆ వ్యక్తిని తికమక పెట్టడానికీ, కలవరానికీ, సందేహానికీ, పిరికితనా నికీ గురి చేయాలన్న ఉద్దేశం ఎంత మాత్రం కాదు. అవతలవారు తగిన సమాధానాలను చెప్పి తమ నైపుణ్యాన్ని, తనకు ఆ విషయం పట్ల ఉన్న అవగాహనను నిరూపించుకోవాలన్నదే, ఆ అధికారుల ఉద్దేశమని ఆ అభ్యర్థి తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ చేసే వారు అడిగిన ప్రశ్నలకు తడబడకుండా సమా ధానం చెప్పగలగాలి. వారు అడిగిన ప్రశ్న సరిగ్గా అర్థం కాకపోతే, ఆ ప్రశ్నను మరోసారి రిపీట్‌ చేయాల్సిందని కోరవచ్చు. తెలియని విషయాలను గురించి తెలిసి నట్లుగా మాట్లాడకూడదు. ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థులు ఓపికగా, తమకు పిలుపు వచ్చేంత వరకూ నిరీక్షించాలి. ఇన్ని గంటలు ఎదురుచూడాలా అని ముఖం చిట్లించుకుంటూ, విసుక్కోకూడదు. సమయ స్ఫూర్తితో మాట్లాడడం, ఓర్పుతో, చిరునవ్వుతో మృదువుగా ప్రవర్తించడం అవసరం. ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళగానే, అక్కడున్న వారిని మొదటగా విష్‌ చేయాలి. తమంతట తామే కుర్చీలో కూర్చో కూడదు. వారు కూర్చోమన్న తర్వాతనే కూర్చోవాలి. వారందరినీ కలుసుకున్నం దుకు సంతోషాన్ని వ్యక్తపరచాలి. టేబుల్‌ మీదున్న వస్తువులను కానీ, పేపర్‌ వెయిట్‌ను కానీ కదిలించకూడదు. అభ్యర్థి ధరించిన దుస్తుల తీరును కూడా అక్కడున్న అధికారులు పరిశీలి స్తారు. వాతావరణానికి తగ్గ దుస్తులు ధరించాలి. ముఖానికి, పర్సనాలిటీకీ నప్పేలా హెయిర్‌స్టయిల్‌ ఉండాలి. ఎదుటివారు ప్రశ్నలడుగుతున్నా, మాట్లాడు తున్నా వారు చెప్పేదేమిటో సాంతం వినాలి, మధ్యలో అడ్డుతగలకూడదు. ఇటూ అటూ దిక్కులు చూడ కూడదు. వారి వైపే చిరునవ్వుతో చూస్తూ, వారు చెప్పేది శ్రద్ధగా వింటూ, ఆ విషయాల పట్ల తమ ఆసక్తిని, తమ ముఖకవళికల ద్వారా వ్యక్తపరచాలి. ఇంటర్వ్యూ చేయడమన్నది అభ్యర్థులకు ఆ ఉద్యోగం పట్ల ఆసక్తిని, వారి అర్హతను, వారికి ఆ ఉద్యోగం లభిస్తే, సంస్థలో అంకిత భావంతో, బాధ్యతగా పనిచేస్తారా అని తెలుసుకోవడానికి! అధికారులు ప్రశ్నలు గుప్పిస్తూ వారి బాడీ లాంగ్వేజీ, మానరిజం, ఉపయోగించే భాష, వారి వ్యక్తిత్వాన్ని గ్రహించేస్తారు. ఆ ఉద్యోగానికి వారిని అర్హులుగా భావిస్తే, తమ ఆఫీసులో వారు చక్కగా ఉపయోగిస్తారన్న నమ్మకం కలిగితే, వారు ఆ ఇంటర్వ్యూలో విజయం పొంది ఉద్యోగాన్ని సంపాదించుకో గలుగుతారు. అందువల్ల, ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు పాజిటివ్‌ థింకింగ్‌తో, ఆశాభావంతో, నమ్మకంతో ముందడుగు వేయాలి.
వినూత్నమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో ముందుకెళుతున్నారు యంగ్ హీరో అడివి శేషు. అయన నటించిన క్షణం, గూఢచారి, ఎవరు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం మహేష్ నిర్మాతగా మేజర్ అనే బయో పిక్ చేస్తున్న అడివి శేషుతో 123తెలుగు.కామ్ ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ మీకోసం.. లాక్ డౌన్ కాలంలో మీ పరిస్థితి ఏమిటీ? ఏళ్ళ తరబడి బ్రతిమిలాడితే పేరెంట్స్ నాతో పాటు ఇండియాలో ఉండడానికి ఒప్పుకున్నారు. నాన్నా నాతో ఉన్నారు, అమ్మ సిస్టర్ ని చూడడానికి ఐర్లాండ్ వెళ్లి అక్కడే లాక్ డౌన్ కారణంగా ఇరుక్కుపోయారు. నేనైతే గూఢచారి 2 స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాను. మరి గూఢచారి 2 విశేషాలేమిటో చెప్పండి? గూఢచారి 2 సినిమా కోసం స్క్రిప్ట్ నేనే స్వయంగా సిద్ధం చేస్తున్నాను. స్క్రిప్ట్ చాలా బాగా వస్తుంది. మేజర్ తరువాత ఈ మూవీని తెరకెక్కించి విడుదల చేయాలనే ప్రణాళిక ఉంది. మేజర్ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది? లాక్ డౌన్ ముందు వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపాం. దాదాపు 40% షూటింగ్ పూర్తయింది. హిందీ మరియు తెలుగులో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నాము. మేజర్ నా ఫస్ట్ హిందీ చిత్రంగా బాలీవుడ్ లో విడుదల కానుంది. 26/11 అటాక్స్ లో ప్రాణాలు అర్పించిన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ కావడంతో నా పై చాలా బాధ్యత ఉంది. మేజర్ సినిమాకు మహేష్ సహ నిర్మాతగా ఉన్నారు కదా, ఆయన సహకారం ఎలా ఉంది? మహేష్ గారిని నేను చాలా తక్కువ సార్లు కలిశాను. ఐతే మేజర్ టీం ఇస్తున్న అవుట్ ఫుట్ ఆయనకు బాగా నచ్చిందట. మేజర్ టీం ని ఆయన అభినందించం కూడా జరిగింది. అంత పెద్ద స్టార్ మా టీం ని అభినందించడంతో పట్టలేనంత సంతోషం వేసింది. హిందీలో ఎంట్రీ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది, సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? సబ్జెక్టు రీత్యా ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇక సందీప్ ఉన్నికృష్ణన్ బయో పిక్ తీయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఈ పాత్రలో పర్ఫెక్షన్ కోసం వారి తల్లిదండ్రులను కలవడం జరిగింది. నా బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకున్నాను . శశి కిరణ్ తిక్క డైరెక్టర్ అయినప్పటికీ, వెనకుండి నడిపించేది మీరేనట కదా? అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. శశి కిరణ్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఆయనకు చాల పెద్ద అవకాశాలు వచ్చినా నా వర్క్ కి సింక్ అవుతాడని తీసుకు రావడం జరిగింది. ఎప్పుడూ కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తున్నారు? కమర్షియల్ మూవీస్ చేయరా? ఎందుకు చేయను. పాత్రలో విషయం ఉంటే కమర్షియల్ మూవీస్ చేయడానికీ నేనిప్పుడు సిద్దమే. ఐతే ఫ్యాన్స్ ని పెంచుకోవడానికి డాన్స్ లు, ఫైట్ లు నేను చేయను. మీనింగ్ ఫుల్ పాత్ర దొరికితే కమర్షియల్ మూవీస్ చేస్తాను. అప్పుడప్పుడు మీకు అఫైర్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి, వాటిలో నిజం ఎంత? అవి వట్టి పుకార్లు మాత్రమే.. అవి చదివినప్పుడు నేను నవ్వుకొని వదిలేస్తాను. పెద్దగా వాటిని పట్టించుకోను. ప్రస్తుతానికి నా స్టేటస్ సింగిల్. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటీ? ముందుగా మీకు చెప్పినట్లే మేజర్ అండ్ గూఢచారి 2 చిత్రాల గురించి ఆలోచిస్తున్నాను. ఈ రెండు చిత్రాలు విడుదలైన తరువాత కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాను.
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఓ వార్త బాగా వినిపిస్తుంది. అదే సీనియర్ నటుడు నరేష్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా? అనే వార్త హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ జంట చాలా కాలం నుండి కలసి ఉంటున్నారన్న టాక్ నడుస్తుంది. ఇప్పటికే వీరు ఇద్దరూ ఎన్నో సినిమాలలో కలసి నటించగా. ఆ పరిచయమే వీరి ఇద్దరి మధ్య ప్రేమగా మారిందని తెలుస్తుంది. ఆ పరిచయంతోనే వీరు పెళ్లి కూడా చేసుకుంటున్నారని ఓ వార్త హల్ చల్ చేస్తుంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనే టాక్ ఈ వార్త మీడియాలో రావడానికి కారణం లేకపోలేదు. వీరిద్దరూ ఈ మధ్య కలసి వెళ్లి మహాబలేశ్వర్ వెళ్లి ఓ స్వామిజీ ని కూడా దర్శించుకున్నారు. ఈ వార్త బయటికి రావడంతోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త గుప్పుమంది. కాగా ఇప్పటికే ఈ నటుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనే టాక్ మీడియాలో ఉంది. తన భార్యలతో విభేదాలు వచ్చి విడాకులు కూడా తీసుకున్నాడు. మంచి లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్న నరేష్ కి ఈ వయసులో ఒక తోడు అవసరం. ఉండడం ఎంతైనా అవసరం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. 15 ఏళ్ల క్రితం కన్నడ నటుడుతో పెళ్లి ఆ కారణంగానే నరేష్ తనకు బాగా పరిచయం ఉన్న. నటి పవిత్ర లోకేష్ కి పెళ్లి చేకోబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇక పవిత్ర లోకేష్ ఇప్పటికే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 15 ఏళ్ల క్రితం కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్‌ ని పెళ్లి చేసుకోగా. వారిద్దరూ వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. వీరి ఇద్దరికీ విడాకులు రాగానే. నరేష్ ని పెళ్లి చేసుకుంటుందని వార్త బయటికి వినిపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ వార్తని వీరు ఇద్దరూ ఖండించక పోవడం విశేషంగా చెప్పవచ్చు. బయటికి వచ్చేటప్పుడు కూడా వీరు ఇద్దరూ కలసి అందరికీ కనిపిస్తుండడం విశేషం. ఈ విషయంపై వారు స్పందించేదాకా ఒక క్లారిటీ రాదు.
సీబీఐలో అంతర్యుద్ధమే అసాధారణమైతే… అది బట్టబయలైన నాటినుంచి అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థ్రిల్లర్ సినిమాలో సీను సీనుకూ ఉత్కంఠ చెలరేగినట్టు సీబీఐ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. అందులో తాజా పరిణామం… సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను రెండోసారి తొలగించడం..! రెండున్నర నెలల క్రితం తొలిసారి తొలగించిన వర్మను రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో పునర్నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశించి 48 గంటలు గడవక ముందే మళ్ళీ వర్మను తొలగించడం.. అది కూడా హైపవర్ కమిటీలో సుప్రీంకోర్టు ప్రతినిధి మద్ధతుతోనే కావడం ఆశ్చర్యకర పరిణామం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ గురువారం సమావేశమై వర్మపై నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీసు ప్రత్యేక చట్టం ప్రకారం.. ప్రధాని, లోక్ సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కమిటీ సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేస్తుంది. గత అక్టోబర్ లో… ఆ కమిటీ అనుమతి లేకుండా ప్రధాని మోడీ అదేశాలమేరకు సీబీఐ డైరెక్టర్ వర్మను తొలగించారు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. హై పవర్ కమిటీ ముందస్తు అనుమతి లేకుండా సీబీఐ డైరెక్టర్ ను విధులనుంచి తప్పించడం చట్ట విరుద్ధమని రెండు రోజుల క్రితం తీర్పులో స్పష్టం చేసింది. అలోక్ వర్మను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ.. సీబీఐ డైరెక్టర్ పదవిలో పునర్నియామకానికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, హై పవర్ కమిటీ సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ప్రధానమైన విధాన నిర్ణయాలేవీ తీసుకోవద్దని వర్మకు సూచించింది. వర్మ బుధవారం తిరిగి బాధ్యతలు తీసుకొని తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు చేసిన కొన్ని బదిలీలను రద్దు చేశారు. సుప్రీం ఉత్తర్వులు వచ్చి రెండు రోజులు గడవక ముందే ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని ప్రధానమంత్రి ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి లోక్ సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే హాజరు కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తరపున జస్టిస్ ఎ.కె. సిక్రి హాజరయ్యారు. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు పద్ధతిగా ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మరీ… తన పంతాన్ని మోడీ నెగ్గించుకున్నారు. అంటే తాను గతంలో చట్ట విరుద్ధంగా తొలగించిన వ్యక్తినే ఇప్పుడు చట్టబద్ధంగా మరోసారి తొలగించారు. చిత్రమేమిటంటే… రెండు రోజుల క్రితం వర్మను పునర్నియమించాలని ఆదేశించిన సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రతినిధే గురువారం ఆయన తొలగింపునకు ఓకే అనడం!! వారించిన ఖర్గే ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడైన ప్రతిపక్ష నేత (లోక్ సభ) మల్లిఖార్జున ఖర్గే వర్మ తొలగింపును వ్యతిరేకించారు. వర్మ తొలగింపునకు ఆధారంగా చెబుతున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నివేదికను సమర్పించాలని ఖర్గే కోరారు. అంతేకాదు… వర్మను కమిటీ ముందుకు పిలిపించి తన వాదన వినాలని సూచించారు. అయితే, ప్రధాని మోడీ ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు. వర్మ ఈ నెల 31వ తేదీన రిటైర్ కానున్నారు. ఈలోగా ఆయనను ఫైర్ సర్వీసుల డీజీగా నియమించారు. వర్మను కొనసాగించడంతోపాటు పదవీ కాలాన్ని 77 రోజులపాటు పొడిగించాలని.. ఖర్గే ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో కోరినట్టు వార్తలు వచ్చాయి. మళ్లీ నాగేశ్వరరావే (తాత్కాలిక) డైరెక్టర్ సీబీఐ అదనపు డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావును తిరిగి తాత్కాలిక డైరెక్టర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావును తొలిసారిగా గత అక్టోబర్ లో తాత్కాలిక డైరెక్టర్ గా నియమించారు. అప్పట్లో డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్తానా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, కేసులు నమోదు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇద్దరినీ తొలగించింది. ప్రధానమంత్రికి సన్నిహితుడైన గుజరాత్ కేడర్ అధికారి, అత్యంత వివాదాస్పదుడు అయిన రాకేష్ ఆస్తానాను కాపాడటానికే వర్మను తప్పించారని ఆరోపణలు వచ్చాయి. దానికి తోడు… రాఫేల్ కుంభకోణానికి సంబంధించి వర్మ విచారణ జరపాలని భావించిన నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నారని పొక్కడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. తన తొలగింపును, అందుకు చూపిన కారణాలను వర్మ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వర్మ వాదనలోని కొన్ని అంశాలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు పునర్నియామకానికి ఆదేశించింది. దాంతో… తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు నియామకం రద్దయింది. ఇప్పుడు మళ్ళీ వర్మను తప్పించి నాగేశ్వరరావును మరోసారి తాత్కాలిక డైరెక్టర్ గా నియమించారు. పూర్తి స్థాయి డైరెక్టర్ ను ప్రభుత్వం ఎంపిక చేసి.. ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకునే వరకు నాగేశ్వరరావు కొనసాగుతారు.
డైమండ్‌ అపార్ట్‌మెంట్స్‌ పోర్టికోలో ఇది ఒక చర్చనీయాంశం అయిపోయింది. ఆపద్బాంధవుడిలా వచ్చి ఆపదలోని అబలను కాపాడాడు. గూండల్ని తరిమేశాడు. కాని కన్నుమూసి తెరిచేలోపు అతని జాడలేదు. హెల్మెట్‌ పెట్టుకున్నాడు. ఎవరతను! ఎందు కొచ్చాడు? ఎలా వచ్చాడు? ఏదీ తెలీక విచిత్రంగా చెప్పుకోనారంభించారు అక్కడివాళ్ళు. ఈ లోపల- ''అదంతా నీకు అవసరమా? మనకెందుకు వాళ్ళతో గొడవ?'' వెనక కూచున్నమాన్విత విదుర్‌ మీద కోప్పడింది. ''నిన్నుకూడ ఎవరన్నా అల్లరిచేస్తుంటే చూస్తూ వూరుకోమంటావా? నావల్ల కాదు. నువ్వు నా వెనక కూచోడం నువ్వు తెలిసినవాళ్ళు చూస్తే అనుమానిస్తారు. చున్నీతో ముఖం కప్పుకో'' హెచ్చరించాడు. వెంటనే కళ్ళు మాత్రం కన్పించేలా వుంచి చున్నీతో ముఖాన్ని కవర్‌ చేసుకుంది మాన్విత. ''నా ఉద్దేశం అదికాదు. నువ్వే సమస్యల్లో ఉన్నావ్‌. మధ్యలో ఈ పరోపకారాలు మంచిది కాదని...'' ''ఇదే... ఎవరికి వాళ్ళు ఇలా ఆలోచించబట్టే అక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. న్యాయ ధర్మాలకు చోటు లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా అవినీతి కంపుకొడుతోంది. అంతా మనం నిర్మూలించలేకపోవచ్చు. చూస్తూ చూస్తూ నిస్సహాయులకు సాయంచేయలేకపోతే మనం మనుషులమే కాదు'' అన్నాడు.
వాసుదేవ రావు, హర్షిత, శిరీష, అవోన్ స్కైస్ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ గ్రీష్మ. ఈ షో కు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు షో రన్నర్ గా వ్యవహరిస్తూ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. పది వారాల ఈ వెబ్ సిరీస్ లో 80 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓ న్యూస్ ఛానెల్ నేపథ్యంగా ఇద్దరు మహిళల మైండ్ గేమ్ సాగే ఈ కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుంది. ఇతర భాషల్లో ఈ ఫార్మాట్ ఇప్పటికే మంచి విజయాన్ని సాధించింది. తొలిసారి ఈ టైప్ షోను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ. ఈ కథ విషయానికొస్తే …తన తండ్రి మృతికి కారణమయిన గ్రీష్మపై వర్ష ఎలా రివేంజ్ తీర్చుకుంటుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య మైండ్ గేమ్ లో తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఈ వెబ్ సిరీస్ లో ఇతర పాత్రల్లో కాజల్, యుువరాజ్, మేఘన, ఝాన్సీ రాథోడ్, ధర్మ దోనెపూడి, జశ్వంత్, సూరజ్ రెడ్డి మువ్వ, కరుణ భూషన్, వినాయక్ తదితరులు నటిస్తున్నారు. Avon Skies, Dharma Donepudi, Disney Flus Hot Star OTT, famous director Raghavendra Rao, Harshita, Jaswanth, Jhansi Rathore, Kajal, Karuna Bhushan, Meghna, Shirisha, Suraj Reddy Muvva, Telugu70mm, Tollywood, Vasudeva Rao, Vinayak, Web Series Greeshma., Yuvraj
ఎంచుకోండి కారు ఇన్సూరెన్స్ టూ వీలర్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత హెల్త్ గార్డ్ హోమ్ ఇన్సూరెన్స్ సైబర్‌సేఫ్ ఇన్సూరెన్స్ పెట్ ఇన్సూరెన్స్ దయచేసి ఉత్పత్తిని ఎంచుకోండి సబ్మిట్ చేయండి టూ వీలర్ ఇన్సూరెన్స్ కింద మోటార్ ఒటిఎస్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ మోటార్ ఒటిఎస్ ఫీచర్ మీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చగలదు మీరు ఉదోగ్యరీత్యా ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడు, మార్గమధ్యంలో మీ బైక్ పాడయ్యే పరిస్థితిని ఊహించుకోండి. మీ వాహనాన్ని సమీపంలోని గ్యారేజీకి తీసుకెళ్లిన తరువాత, అక్కడ డ్యామేజ్ అయిన పార్ట్‌ను పూర్తిగా రిప్లేస్ చేయడానికి సుమారు రూ. 10,000 ఖర్చవుతుంది. అలాంటి దృష్టాంతంలో, మీరు మీ బైక్ రిపేరింగ్ ఖర్చులను స్వతహా చెల్లించాలి లేదా ఆ రోజు షెడ్యూల్ చేసిన పనులను మీరు స్కిప్ చేయాలి, అలాగే, మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి ఇన్సూరెన్స్ సంస్థ బ్రాంచ్ ఆఫీసును సందర్శించాలి. మీరు ఆర్థిక ఖర్చులను భరించాలి లేదా మీ పనితో రాజీ పడాలి. కావున, ఏ మార్గాన్ని ఎంచుకున్నా మీకు అందుకు సమానంగా కోతలు విధించబడతాయి. అయితే, మోటార్ ఒటిఎస్ సౌకర్యం - మోటారు ఇన్సూరెన్స్ పాలసీలోని అధునాతన ఫీచర్‌తో - మీరు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుండి తక్షణమే క్లెయిమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే, మీ క్లెయిమ్‌ను పరిష్కరించుకోవచ్చు. మోటార్ ఒటిఎస్ ఫీచర్ అంటే ఏమిటి? మోటార్ ఒటిఎస్ లేదా మోటార్ ఆన్-ది-స్పాట్ అనేది బజాజ్ అలియంజ్ వంటి ఇన్సూరెన్స్ సంస్థలు అందించే ఒక ప్రత్యేక సర్వీస్, ఇది ఇన్సూరెన్స్ వాలెట్ యాప్ సహాయంతో మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా నేరుగా ఘటనా స్థలం నుండి మీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి మరియు సెటిల్ చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. ఏదైనా దుర్ఘటన జరిగిన సందర్భంలో ముందుగా మీరు చేయవలసింది, ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయడం, మొబైల్ అప్లికేషన్ ద్వారా అవసరమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం. మీరు సమర్పించిన డాక్యుమెంట్లు వెరిఫై అయిన తరువాత, ఇన్సూరెన్స్ సంస్థ వెంటనే ప్రతిపాదిత క్లెయిమ్ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేస్తుంది. ఇది టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేస్తుంది మరియు మీ కోసం సులభంగా, వేగంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. మోటార్ ఒటిఎస్ ప్రయోజనాలు వెహికల్ యజమానులకు మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌‌ను వేగవంతం చేయడంతో పాటు, మోటార్ ఒటిఎస్ సౌకర్యాన్ని ఉపయోగించడం వలన ఇక్కడ కొన్ని అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి: - మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి తక్షణమే క్లెయిమ్‌లను రిజిస్టర్ చేసుకోవచ్చు మరియు పరిష్కరించవచ్చు - డాక్యుమెంట్ సబ్మిషన్ ప్రాసెస్ డిజిటల్‌గా ఉంటుంది, సమయం ఆదా అవుతుంది మరియు కాగితరహితమైనది - క్లెయిమ్ అమౌంట్ నేరుగా ఎన్ఇఎఫ్‌టి ద్వారా మీ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేయబడుతుంది - మీ బైక్‌కు చిన్నపాటి నష్టం జరిగిన సందర్భంలో మీరు స్వయంగా డబ్బును ఖర్చు చేయనక్కర్లేదు అందువలన, టూ వీలర్ ఇన్సూరెన్స్ మోటార్ ఒటిఎస్ ఫీచర్‌తో మీరు మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా భారతదేశంలో ఎక్కడినుండైనా మీ క్లెయిమ్‌లను సౌకర్యవంతంగా రిజిస్టర్ చేసుకోవచ్చు మరియు అప్రూవల్ పొందవచ్చు. మరిన్ని అన్వేషించండి:‌ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు. బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు. డిస్‌క్లెయిమర్ వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
gaon ki bf video और चोदा चोदी देसी एक्सएक्स xxx young sex mom teach son first time ni xxx.sari telugu sex romantic.com वीडियो बीएफ सेक्सी हिंदी sister bro seduces aunty fucked ladki chudai dikhao indian girl anal kinnar ki gand बंगाली एक्स एक्स एक्स एक्स desi hot xxx video 1st xxx bebi xxx एक्स एक्स सेक्सी वीडियो इंग्लिश fucking two sweet pieces of pussy పోర్న్ వీడియోలు చూడండి అత్యంత ఆకర్షణీయమైన మరియు సంతోషకరమైన మనోహరమైన సెక్సీ మోడళ్లతో నాణ్యమైన చలనచిత్రాల యొక్క వేడి మరియు వయోజన చలనచిత్రాలతో ప్రతి వెబ్ సర్ఫర్‌ను సంతోషంగా రక్షిస్తుంది పోర్నో వెబ్‌సైట్, ఇంటర్నెట్ సైట్‌లో చాలా ఉన్నాయి మీరు కొవ్వు శరీరాలను కాల్చడంలో హాట్ పోర్న్ చూడటం వెర్రివి, కొవ్వు వయోజన xxx వీడియోల నుండి బాలికలు చాలా సెక్సీ లేడీస్ స్లిమ్ కంటే తక్కువ సెక్సీగా ఉండరు మరియు మా సైట్ ఈ వాస్తవాన్ని ఉత్తమమైన మార్గంలో చూపిస్తుంది. చాలా సెక్సీ లేడీస్ పోర్న్ గురించి మీరు చేయాల్సిందల్లా సెక్సీగా కనిపించే మహిళల హాట్ పోర్న్ వద్దకు వెళ్లడం మరియు సెక్సీ అమ్మాయిలతో ఉత్తేజకరమైన పోర్న్ వీడియో చూడటం xxx వీడియోల కంటే తియ్యగా ఏమీ లేదు ఆడ గాడిద! HD XXX VIDEOS Copyright 2020 All Hashtag #freeporn Web Site PORN HD VIDEOS! DMCA | 18 U.S.C. 2257 | Privacy Policy | Terms and conditions | Telugu Porn videos | Telugu Sex videos
కొండంత లక్ష్య ఛేదనలో.. ఆల్‌రౌండ్‌ వైఫల్యంతో రోహిత్‌ సేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీ్‌సను ఓటమితో ముగించింది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 శతకంతో చెలరేగిన రూసో మూడో టీ20లో భారత్‌పై గెలుపు ఇండోర్‌: కొండంత లక్ష్య ఛేదనలో.. ఆల్‌రౌండ్‌ వైఫల్యంతో రోహిత్‌ సేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీ్‌సను ఓటమితో ముగించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రైలీ రూసో (48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 నాటౌట్‌) ధనాధన్‌ సెంచరీతోపాటు బౌలర్లు రాణించడంతో.. మంగళవారం జరిగిన మూడో, ఆఖరి టీ20లో సౌతాఫ్రికా 49 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుచేసింది. తొలుత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగులు చేసింది. డికాక్‌ (43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) హాఫ్‌ సెంచరీ చేశాడు. దీపక్‌, ఉమేశ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఛేదనలో భారత్‌ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. దినేష్‌ కార్తీక్‌ (21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46), దీపక్‌ చాహర్‌ (17 బంతుల్లో 2 పోర్లు, 3 సిక్స్‌లతో 31) టాప్‌ స్కోరర్లు. ప్రిటోరియస్‌ మూడు.. పార్నెల్‌, ఎన్‌గిడి, కేశవ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి రెండు టీ20ల్లో నెగ్గిన టీమిండియా సిరీ్‌సను చేజిక్కించుకున్నా.. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా ఓదార్పు విజయాన్ని అందుకొంది. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు. పెవిలియన్‌కు క్యూ: భారీ లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్‌ రోహిత్‌ (0)ను రబాడ అవుట్‌ చేయడంతో.. భారత్‌ ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేదు. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకొంది. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్‌ (1)ను పార్నెల్‌ ఎల్బీగా పంపాడు. అయితే, ఓపెనర్‌గా వచ్చిన పంత్‌ (27), దినేష్‌ కొద్దిసేపు మెరుపులు మెరిపించారు. ఎన్‌గిడి వేసిన 5వ ఓవర్‌లో 4,6,4,6తో చెలరేగిన పంత్‌.. అదే ఓవర్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పార్నెల్‌ బౌలింగ్‌లో కార్తీక్‌ 6,4,6తో దంచడంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత్‌ 64/3తో నిలిచింది. అయితే, కేశవ్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన దినేష్‌.. రివర్స్‌ స్వీప్‌ ఆడే క్రమంలో బౌల్డ్‌ అయ్యాడు. 8వ ఓవర్‌లో సూర్యకుమార్‌ (8) కూడా వెనుదిరగడంతో.. భారత్‌ పోరాటం దాదాపుగా ముగిసింది. 11వ ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌తో జట్టు స్కోరును సెంచరీ దాటించిన హర్షల్‌ (17)తో పాటు అక్షర్‌ (9), అశ్విన్‌ (2) స్వల్ప తేడాతో పెవిలియన్‌ చేరారు. అయితే, దీపక్‌, ఉమేశ్‌ (20 నాటౌట్‌) కొంత ప్రతిఘటించినా అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. బాదుడే.. బాదుడు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ ఇన్నింగ్స్‌లో రైలీ రూసో ఆటే హైలైట్‌. 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బతికి పోయిన రైలీ.. భారత బౌలర్ల భరతం పట్టాడు. అతడిని నియంత్రించేందుకు రోహిత్‌ పలు బౌలింగ్‌ మార్పులు చేసినా ఫలితం లేకపోయింది. ఓపెనర్‌ డికాక్‌తో కలసి రెండో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రూసో.. స్టబ్స్‌ (23) జతగా మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా భారీస్కోరు చేసింది. కెప్టెన్‌ బవుమా (3) ఎట్టకేలకు ఖాతా తెరిచినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కానీ, డికాక్‌కు రూసో జత కలవడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. రెండు వరుస ఫోర్లతో ఖాతా తెరిచిన రైలీ.. ఎదురుదాడే లక్ష్యంగా బ్యాటింగ్‌ చేశాడు. అశ్విన్‌ వేసిన 9వ ఓవర్‌లో సిరాజ్‌ మిస్‌ ఫీల్డింగ్‌తో రూసోకు లైఫ్‌తోపాటు సిక్స్‌ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో డికాక్‌ భారీషాట్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. జట్టు 10 ఓవర్లకు 96/1తో భారీస్కోరు దిశగా సాగింది. అయితే, శ్రేయాస్‌ మెరుపు ఫీల్డింగ్‌తో డికాక్‌ పెవిలియన్‌ చేరాడు. ఇక, చివరి 5 ఓవర్లలో సఫారీ బ్యాటర్లు మరింత విజృంభించడంతో ఏకంగా 73 పరుగులు లభించాయి. 19వ ఓవర్‌లో స్టబ్స్‌ ఫోర్‌తో జట్టు స్కోరు 200 మార్క్‌ దాటింది. కాగా, ఆఖరి ఓవర్‌లో స్టబ్స్‌ను చాహర్‌ అవుట్‌ చేసినా.. సింగిల్‌తో రూసో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక, మిల్లర్‌ (19 నాటౌట్‌) మూడు భారీ సిక్స్‌లు బాదడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. స్కోర్‌ బోర్డు దక్షిణాఫ్రికా: డికాక్‌ (రనౌట్‌-అయ్యర్‌/పంత్‌) 68, బవుమా (సి) రోహిత్‌ (బి) ఉమేశ్‌ 3, రూసో (నాటౌట్‌) 100, స్టబ్స్‌ (సి) అశ్విన్‌ (బి) చాహర్‌ 23, మిల్లర్‌ (నాటౌట్‌) 19, ఎక్స్‌ట్రాలు 14, మొత్తం:20 ఓవర్లలో 227/3; వికెట్లపతనం: 1-30, 2-120, 3-207; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-48-1, సిరాజ్‌ 4-0-44-0, అశ్విన్‌ 4-0-35-0, ఉమేశ్‌ 3-0-34-1, హర్షల్‌ 4-0-49-0, అక్షర్‌ 1-0-13-0. భారత్‌: రోహిత్‌ (సి) అండ్‌ (బి) రబాడ 0, పంత్‌ (సి) స్టబ్స్‌ (బి) ఎన్‌గిడి 27, శ్రేయాస్‌ (ఎల్బీ) పార్నెల్‌ 1, దినేశ్‌ కార్తీక్‌ (బి) మహరాజ్‌ 46, సూర్యకుమార్‌ (సి) స్టబ్స్‌ (బి) ప్రిటోరియస్‌ 8, అక్షర్‌ (సి) డికాక్‌ (బి) పార్నెల్‌ 9, హర్షల్‌ (సి) మిల్లర్‌ (బి) ఎన్‌గిడి 17, అశ్విన్‌ (సి) రబాడ (బి)మహరాజ్‌ 2, దీపక్‌ చాహర్‌ (సి) మిల్లర్‌ (బి) ప్రిటోరియస్‌ 31, ఉమేశ్‌ యాదవ్‌ (నాటౌట్‌) 20, సిరాజ్‌ (సి) మిల్లర్‌ (బి) ప్రిటోరియస్‌ 5, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం: 18.3 ఓవర్లలో 178 ఆలౌట్‌, వికెట్ల పతనం: 1-0, 2-4, 3-45, 4-78, 5-86, 6-108, 7-114, 8-120, 9-168, బౌలింగ్‌: రబాడ 4-0-24-1, పార్నెల్‌ 4-0-41-2, ఎన్‌గిడి 3-0-51-2, కేశవ్‌ మహరాజ్‌ 4-0-34-2, ప్రిటోరియస్‌ 3.3-0-26-3.
జయప్రద.. 1962 ఏప్రిల్ 3న రాజమండ్రిలో జన్మించిన జయప్రద అసలు పేరు లలితారాణి. తెలుగు సినీరంగంలో ప్రవేశించిన తర్వాత జయప్రదగా పేరు మార్చుకున్నారు. శ్రీదేవి.. తమిళనాడులో జన్మించిన శ్రీదేవి బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్‌ అయ్యప్పన్. జీవితా రాజశేఖర్‌.. తలంబ్రాలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా నటించిన జీవిత స్వస్థలం శ్రీశైలం. తన అసలు పేరు పద్మ. ఆమెను ఇంట్లో అందరూ పెద్ద పద్మ, పెద్ద బొట్టు పద్మ అని పిలిచేవాళ్లు! సౌందర్య.. తన నటనతో తెలుగు ప్రజలతో మన తెలుగింటి అమ్మాయి అనిపించుకున్నారు సౌందర్య. 100 సినిమాలకు పైగా నటించిన సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీరంగ ప్రవేశం కోసం తన పేరును సౌందర్యగా మార్చుకున్నారు. ఆమని.. నెల్లూరులో జన్మించిన ఈ నటి అసలు పేరు మంజుల. జంబలకిడిపంబ సినిమాతో ఆమని తెలుగు సినీరంగ ప్రవేశం చేశారు. రోజా.. రోజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో నటనకు తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి. రంభ.. విజయవాడలో పుట్టిన ఈ నటిని దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈమె అసలు పేరు విజయలక్ష్మి. రాశి.. చెన్నైలో జన్మించిన నటి రాశి అసలు పేరు విజయలక్ష్మి, మంత్ర అని కూడా పిలుస్తుంటారు. ఈమె బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. భూమిక.. భూమిక చావ్లా అసలు పేరు రచనా చావ్లా. గుడియా అని కూడా పిలుస్తుంటారు. యువకుడు సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. ఖుషీ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు.
చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాల... హెల్త్ టిప్స్రో: జా లిప్స్... సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్... New Device Enables Heart Surgery with out stopping Heart Scientists say that they have developed a unique device that will enable doctors to perform heart bypass surge...
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, ప్రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. సినిమారంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు. షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున రీ ప్రొడక్షన్, షూటింగు నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్ లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సిఎం చెప్పారు. తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సిఎం అన్నారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సిఎం వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత, అప్పటికే పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి, సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సిఎం చెప్పారు.
బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 194 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సాకే నరేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు. ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శం అని చెప్పవచ్చు. పూలే విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు. కుల, మత రహిత సమాజ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు. సమాజం విద్యా పరంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి అవుతుందని ఆశించారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం పూలే పని చేశారు. జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో పూణే జిల్లాలోని ఖానవలి ప్రాంతంలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. పూలే ప్రజల్లో వితంతు పునర్వివాహం గురించి చైతన్యం తీసుకొచ్చారు. పూలే 1864 గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించారు. ఈ కేంద్రం ద్వారా వితంతువులైన గర్భిణీ స్త్రీలకు ఆయన అండగా నిలిచారు. పూలే శూద్ర వర్ణాల్లో వివక్షకు గురవుతున్న కులాల గురించి పోరాడటంతో పాటు అగ్ర వర్ణ వితంతువుల పునర్వివాహం కోసం కృషి చేశారు. ‘సేద్యగాని చర్మకోల’, ‘గులాం గిరి ‘ అనే గ్రంథాలను పూలే రచించారు. శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి బ్రిటిష్ వారితో పాఠశాలలను ఏర్పాటు చేయించారు. 1872 లో ఒక బ్రాహ్మణ యువతికి పుట్టిన బిడ్డనే ఫూలే దంపతులు దత్తపుత్రునిగా స్వీకరించారు. బాలునికి యశ్వంత్ అని పేరు పెట్టారు. పూలే స్థాపించిన సత్యశోధక సమాజం . భగవంతుడికి భక్తుడికి మధ్య దళారీలుగా పురోహితులు ఉండవద్దని పిలుపునిచ్చింది. ఆ కాలంలోనే మునిసిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా కూడాసేవలందించారు. దీనబంధు అనే పత్రిక ద్వారా బీదల, కార్మికుల సమస్యలు సమాజానికి తెలిసేలా చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ జ్యోతిబా పూలే తన గురువుగా ప్రకటించుకున్నారంటే ఆయన గొప్పదనం సులభంగా అర్థమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బీసీ సురేష్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ , ఉపాధ్యక్షుడు లక్ష్మి పతి నాయక్ , సహాయ కార్యదర్శి హరి ,ప్రచార కార్యదర్శి ప్రసాద్ , కిరణ్ ,అరిఫ్ ,మనోజ్ ,కార్తీక్ ,మురళి , నారాయణ స్వామి ,శ్రీనివాసులు
చైల్డ్ ఆర్టిస్ట్ అయిన తేజా సజ్జ ఓ కొత్త సినిమా తో ఇప్పుడు వస్తున్నాడు. తేజ సజ్జ హీరోగా ”హనుమాన్” సినిమా త్వరలో రాబోతోంది. జాంబిరెడ్డి వంటి సినిమాల తో మెప్పించిన తేజా హనుమన్ సినిమా తో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడు అనేది చూడాల్సి వుంది. ఇక ఈ హనుమాన్ సినిమా కి సంబంధించి వివరాల్ని చూస్తే.. Video Advertisement ఈ హనుమాన్ సినిమా కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. చైల్డ్ యాక్టర్ నుండి హీరో కి ఎదగడం అనేది నిజంగా మాములు విషయం కాదు. ఈ సినిమాలో తేజ తో పాటుగా అమృత అయ్యర్, వర లక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ని గౌర హరి, అనుదీప్ దేవ్ మరియు కృష్ణ సౌరబ్ అందిస్తున్నారు. వెంకట్ కుమార్ జెట్టి, కుశల్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా పని చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ కూడా విడుదల అయ్యింది. దాని గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడారు. ప్రశాంత్ వర్మ కి ఇష్టమైన హనుమాన్ పాత్ర తో సినిమా చేయడం ఆనందంగా వుంది ప్రశాంత్ వర్మ అన్నారు. అలానే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని చెప్పారు. ఈ సినిమాకి అనుకున్న దాని కంటే బడ్జెట్ ఆరు ఇంతలు ఎక్కువ అయ్యింది అని అన్నారు. హనుమంతుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన అనుగ్రహంతో ఆ శక్తి వస్తే ఓ కుర్రవాడు ఏం చేస్తాడు అనేది ఈ సినిమా కథ అని హీరో తేజ సజ్జ అన్నాడు. Recent Posts “ఇంక మాకు ఇండియా టీమ్ మీద ఆశలు ఏం లేవు” అంటూ… బంగ్లాదేశ్ తో భారత్ రెండో ODI కూడా ఓడిపోవడంపై 15 ట్రోల్స్.! “పోలో టీం” నుండి… లక్షల విలువ చేసే “వాచ్” వరకు… మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” దగ్గర ఉన్న 9 ఖరీదైన వస్తువులు..!
సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు తులసీ తంతి.. గుండెపోటుతో కన్నుమూశారు. 'విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన ఆయన మరణం పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. Suzlon Tulasi Tanti Died: సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు తులసీ తంతి తుది శ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా ఆయన శనివారం సాయంత్రం మరణించినట్లు తులసీ తంతి కుటుంబసభ్యులు తెలిపారు. 1995లో సుజ్లాన్ ఎనర్జీని స్థాపించి భారతదేశంలో పవన విప్లవానికి నాయకత్వం వహించారు. దీంతో ఆయనను అందరూ 'విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పిలుస్తారు. శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశం నుంచి పుణెకు కారులో వెళ్తున్న సమయంలో తులసీ తంతికి ఛాతీలో నొప్పి వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే డ్రైవర్​ ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడని, కానీ మార్గమధ్యలోనే తులసి మరణించారని చెప్పారు. 1958లో రాజ్‌కోట్‌లో జన్మించిన తులసీ తంతి గుజరాత్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 1995లో రూ.8,535 కోట్ల విలువైన సుజ్లాన్ ఎనర్జీని స్థాపించారు. 2006 మే 10 నుంచి బెల్జియం కేంద్రంగా పనిచేసే టర్బైన్ విడిభాగాల తయారీ సంస్థకు ఛైర్మన్​తోపాటు ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ 1.5 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్​ను కలిగి ఉంది. దాంతో పాటు ప్రపంచంలోని 18 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తులసీ తంతి నాయకత్వంలో సుజ్లాన్​ కంపెనీ బెంచ్‌మార్క్‌లను దాటి ప్రపంచ పునరుత్పాదక ఇంధన మార్కెట్లో ప్రముఖ సంస్థగా పేరుగాంచింది. తులసీ తంతికి భార్య గీత, కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి ఉన్నారు. మోదీ సంతాపం.. తులసీ తంతి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. "తులసీ తంతి.. భారతదేశ ఆర్థిక పురోగతికి దోహదపడిన ఒక వ్యాపార నాయకుడు. ఆయన అకాల మరణం నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అంటూ మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా తులసీ తంతి అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో పవన విప్లవానికి నాయకత్వం వహించిన ఆయన.. దేశ ఆర్థిక పురోగతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
మన చేతుల్లో వున్న ఈ పుస్తకంలో, ఫ్రాన్సు దేశంలో, 1871 మార్చి 18 నించీ, మే 28 వరకూ, 72 రోజులు మాత్రమే సాగిన కార్మిక ఉద్యమానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ సమాచారానికి ప్రధానమైన ఆధారం, "పారిస్ కమ్యూన్ గురించి” అనే పేరుతో వున్న, రష్యా ప్రచురణ పుస్తకం. ఈ ఆధార పుస్తకాన్ని, “సంకలనం” అనీ, లేదా “సంపుటి" అనీ, అంటున్నాము. ఆ ‘సంకలనం' లో వున్న సమాచారం అంతా, మార్కు - ఎంగెల్సులు రాసినదే. ఆ సంకలనాన్ని, 1979లో, మాస్కోలో (రష్యాలో) “ప్రగతి ప్రచురణాలయం" ద్వారా ప్రచురించారు. మాస్కోలో ప్రచురించిన సంకలనానికి తెలుగు అనువాదకులు, నిడమర్తి ఉమారాజేశ్వర రావుగారు. మన చేతుల్లో వున్న ఈ పుస్తకంలో, చాలా చోట్ల, “సంకలనం నించి” అనే మాటలు ఉంటాయి. “సంకలనం” అని వున్నప్పుడల్లా, “పారిస్ కమ్యూన్ గురించి" పుస్తకమే - అని మరిచిపోకూడదు. “పారిస్ కమ్యూన్" గురించి మార్కు, ఆ రోజుల్లోనే, “ఫ్రాన్సులో అంతర్యుద్ధం" అనే పేరుతో ఒక పుస్తకం రాశాడు. అదే గాక, మార్కు - ఎంగెల్సులు తర్వాత రాసిన ఇతర వ్యాసాలూ, ఉత్తరాలూ, ప్రకటనలూ కూడా “సంకలనంలో వున్నాయి.
పూర్తి వ్యయాన్ని ప్రభుత్వమే భరించి, పేదలకు రెండు బెడ్‌ రూములు, హాలు, వంటగది, మరుగుదొడ్లు వంటి సకల సదుపాయాలతో చక్కటి విశాలమైన ఇళ్ళు నిర్మించి ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమం. శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు. నిర్వహణ కొరవడి ఎప్పుడు కూలి మీద పడతాయోనని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్న ఆ కాలనీ వాసులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ‘దసరా కానుక’గా కొత్త గృహాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆరుమాసాల్లో ఈ గృహ నిర్మాణం పూర్తిచేసి, గృహ ప్రవేశానికి కూడా తాను వస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆ పేదల ముఖాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. అది హైదరాబాద్‌ నగరంలోని పద్మారావునగర్‌ డివిజన్‌లో గల ఐ.డీ.హెచ్‌. కాలనీ. ఈ కాలనీలోని 11 బ్లాకుల్లో 360 ఇళ్లు ఉన్నాయి. 1969లో ఇన్‌ఫెక్టియస్‌ డిసీజెస్‌ హాస్పిటల్‌ (ఐ.డీ.హెచ్‌) కాలనీగా దీనిని నిర్మించారు. అప్పటి హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పేదల కోసం ఈ గృహాలను నిర్మించింది. నిర్వహణ కొరవడటంతో ఈ గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంత కాలం ఏదో పైపై మరమ్మతులు చేస్తూ వచ్చినా, శిథిలావస్థకు చేరిన ఈ ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల వారు ప్రాణాలు అరచేత పట్టుకొని జీవితం గడుపుతూ వచ్చారు. ఈ పేదల దుర్గతిని తెలుసుకున్న ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు స్వయంగా ఐ.డీ.హెచ్‌. కాలనీని సందర్శించారు. నిరుపేదల పాట్లు తెలుసుకొని చలించిపోయిన ముఖ్యమంత్రి ”అర కొర మరమ్మతులు కాదు. ఇక్కడి పేదలందరికీ పక్కా గృహాలు నిర్మిస్తాం” అని హామీ ఇచ్చారు. అంతేకాదు, కాలనీని సందర్శించిన నెల రోజులకే తన హామీని అమలుపరుస్తూ, దసరా పండుగ రోజున, కాలనీ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలలో వలె పేదలకు ‘అగ్గిపెట్టె ల్లాంటి’ ఇళ్ళను నిర్మించి ఇవ్వడం కాకుండా, సకల సౌకర్యాలతో, రెండు బెడ్‌ రూములతో ఇళ్ళను నిర్మించి, ఉచితంగా అందజేస్తామని ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇప్పుడు ఈ గృహాలు నిర్మాణమవుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం, ఐ.డీ.హెచ్‌. కాలనీలో ప్రతి లబ్దిదారునికి ఒక హాలు, రెండు బెడ్‌ రూములు, కిచెన్‌, రెండు మరుగుదొడ్లను 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ కాలనీలో 396 గృహాల నిర్మాణానికి ప్రభుత్వం 36 కోట్ల 54 లక్షల రూపాయలను మంజూరు చేసింది. మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతాం: సి.ఎం ఐ.డీ.హెచ్‌. కాలనీ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలవుతాయో లేదో నన్న కొందరి అనుమానాలను పటాపంచలుచేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తామన్నారు. దళితులు, బి.సీ.లు, మైనారిటీలు ఆత్మగౌరవంతో జీవించేలా రెండు బెడ్‌రూములతో చక్కటి ఇళ్లను నిర్మించి ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ కాలనీలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూడా నిర్మించి, మోడల్‌ కాలనీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజి, తాగునీరు, విద్యుత్‌ సదుపాయాలు కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. హైదరాబాద్‌ శివార్లలో కబ్జాకి గురైన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని, వాటిలో కొన్నింటిని విక్రయించగా వచ్చే డబ్బుతో మురికివాడలు లేని గొప్ప నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని సి.ఎం. చెప్పారు. ”హైదరాబాద్‌ బస్తీల్లోని పేదలకు ఎక్కడి వారికి అక్కడే గృహాలు నిర్మించి ఇస్తాం. ఇకపై బుల్‌డోజర్లతో కూల్చివేత లుండవు” అని ముఖ్యమంత్రి హామీఇచ్చారు. బేగంపేట – ఫతేనగర్‌ లింక్‌రోడ్డు ప్రారంభం దసరా పండుగ రోజునే ముఖ్యమంత్రి శ్రీచంద్రశేఖరరావు బేగంపేట-ఫతేనగర్‌కు మధ్య నూతనంగా నిర్మించిన లింక్‌ రోడ్డును కూడా ప్రారంభించారు. రూ.44.5 కోట్ల వ్యయంతో 1.41 కిలోమీటర్ల పొడవున ఈ లింక్‌రోడ్డు నిర్మించారు. గణేష్‌ అనే యువకుని అభ్యర్థన మేరకు సి.ఎం. నెక్లెస్‌ రోడ్‌లో ఉన్న అంబేద్కర్‌ నగర్‌ బస్తీని ఆకస్మికంగా సందర్శించారు. బస్తీ లోని చిన్న చిన్న సందులలో కూడా పర్యటించి, ఇరుకైన ఇళ్ళలో నివసిస్తున్న పేదల సమస్యలను ఆయన స్వయంగా తెలుసు కున్నారు. ఈ బస్తీతోపాటు పక్కనేగల వెంగళరావు నగర్‌ బస్తీలోని పేదలకుకూడా పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చారు.
తిరుపతి, జనవరి-9, 2009: తిరుమలేశుని సన్నిధిలో ప్రతిరోజూతొట్టతొలిగా ప్రారంభమయ్యే ”సుప్రభాత సేవ” ను, అలిపిరిలోని ఆనందనిలయం-శ్రీవారి ప్రతిరూపం సెట్‌లో, శ్రీవేంకటేశ్వరభక్తి ఛానల్‌ ఈరోజు మధ్యాహ్నం 12.00 గం||లకు చిత్రీకరణ కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా విచ్చేసిన మైసూర్‌ దత్తపీఠం ఉత్తరపీఠాధిపతి శ్రీశ్రీశ్రీదత్తవిజయానందతీర్థ స్వామీజీ మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్షదైవమైన వేంకటేశ్వరుడు ఆనందనిలయుడు యోగనిద్రనుండి శుభోదయాన మేల్కొంటే సర్వజగాలకు శుభోదయం అన్నారు- అటువంటి సుప్రభాతసేవను యావద్భక్తులు తమ ఇండ్లలో కన్నులారా వీక్షించి, పరవశించే విధంగా, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ రూపొందిస్తున్న, శ్రీవారి సేవలనన్నింటినీ, ప్రతి భక్తుడు చూసి తరించాలన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ డి.కె.ఆదికేశవులు మాట్లాడుతూ శ్రీవారి సేవలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశానికి, ఈ సేవల చిత్రీకరణ ప్రారంభోత్సవానికి మైసూర్‌ శ్రీదత్తపీఠం ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ దత్తవిజయానందతీర్థ స్వామిజీ రావటం, వారి దివ్యసందేశాన్ని అందివ్వడం ఆనందదాయకం అన్నారు. ఇ.ఓ.,కె.రమణాచారి మాట్లాడుతూ-శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా శ్రీవారి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇత్యాదివన్నీ, ఈ ఛానల్‌ ద్వారా, ప్రసారం చేయాలని, శ్రీవారి సేవలో పాల్గొనలేని భక్తులందరూ వారి ఇళ్ళనుండే ప్రత్యక్షంగా చూడవచ్చనన్నారు. ఈ ఛానల్‌ నిర్మాణానికి, తద్వారా శ్రీవారి సేవల్ని చూపించటానికి, కృషిచేసిన వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి (పాలకమండలి సభ్యులు/తుడాఛైర్మన్‌/భక్తి ఛానల్‌ డైరెక్టర్‌)- మాట్లాడుతూ శ్రీవారి సేవల్ని, ప్రత్యక్షప్రసారం గావించబోతున్న తమ సిబ్బందికి శుభాబినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పాలకమండలి సభ్యులు శ్రీ ఎ.సుబ్రమణ్యం, తి.తి.దే., ప్రధాన అర్చకులు శ్రీ రమణదీక్షితులు తి.తి.దే., అధికారగణం, భక్తి ఛానల్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. తొలిసారిగా సుప్రభాతసేవ షూటింగ్‌ విశేషాలు తిరుమల క్షేత్రంలో పవిత్రమైన, ప్రశాంతమైన బ్రాహ్మీముహూర్తంలో అంటే ప్రతిరోజు తెల్లవారుజామున 2.30 నుండి 3.00 గం||ల సమయంలో బంగారువాకిలి ముందర సుప్రభాత స్తోత్రాలను, మేలుకొలుపు పాటలను పఠిస్తూ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని నిద్రలేపే కార్యక్రమం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. శ్రీస్వామివారి కైంకర్యపరులైన అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, సన్నిధిగొల్ల, సుప్రభాతం పఠించే ఆచార్యపురుషులు, మేలుకొలుపు పాటలు గానంచేసే తాళ్ళపాకవారు, దేవస్థానం అధికారులు, ఈ సుప్రభాత సేవలో పాల్గొనటానికి అందరూ బంగారువాకిలి ముందరకు తెల్లవారుజాముననే చేరి నిలచిఉన్నారు. ఆలయ అర్చకస్వామి బంగారువాకిలికి లోపలివైపున వేచివున్న గడియన కుంచెకోల అనే పరికరంతో, వాకిలికున్న చిన్న రంథ్రంద్వారా బయటనుంచి తీయడం, ఆ తర్వాత సన్నిధిగొల్ల, అధికారుల అనుమతితో బంగారువాకిలికి ఉన్న తాళాలన్నింటినీ తీయడం పిదప గొల్ల దివిటీ పట్టుకొని బంగారువాకిలిని కొద్దిగా తెరచి లోపల ప్రవేశించగా ఆవెనువెంటనే అర్చకస్వామి కౌసల్యాసుప్రజారామ అంటూ గట్టిగా సుప్రభాతాన్ని పఠిస్తూ లోపలికి వెళ్ళటం, వంటి దృశ్యాలు, ఏకాంగి బంగారువాకిలి వద్ద సిద్ధంగా వున్న మహంతు మఠం వారికి నవనీత హారతి పళ్ళాన్ని తీసుకొని లోనికి వెళ్ళిన వెంటనే బంగారు వాకిళ్ళు మళ్ళీ దగ్గరికి వేయడం, ఆ తదనంతరం వాకిలి వద్దనున్న నలుగురైదుగురు ఆచార్యపురుషులు, అర్చకులు బంగారు వాకిలి లోనికి వెళుతూ పఠించిన సుప్రభాతాన్ని కొనసాగించటం తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు మేల్కొలుపు పాటలను పాడటం వంటి దృశ్యాలను అలిపిరి ఆనందనిలయం-శ్రీవారి ప్రతిరూపం సెట్టులో చిత్రీకరించారు. త్వరలో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా శ్రీవారి సేవలన్నింటిని యావత్‌ ప్రపంచంలోని భక్తులందరూ, కన్నులారా, తనివిదీరా, వారి ఇళ్ళనుంచే ప్రత్యక్షంగా వీక్షించే సదవకాశం కలుగుతుంది. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది. « తిరుమల తిరుపతి దేవస్థానములో మొట్టమొదటి సారిగా హెల్త్‌క్లినీక్‌ » Presentation of Gold Dollars to TTD Employees
టెస్ట్‌ క్రికెట్‌ అంటే బోర్‌ అనుకుంటాం…కానీ అప్పుడప్పుడూ కొన్ని మ్యాచ్‌ ఫలితాలు తీవ్ర ఉత్కంఠత రేకెత్తిస్తాయి.అచ్చు ఇండియా… న్యూజిలాండ్‌ మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లా. 2.. 1.. 2.. 5.. 4…న్యూజిలాండ్‌ చివరి బ్యాట్స్‌మెన్‌లు సాధించిన స్కోర్‌. ఇక మిగిలింది ఒక్క వికెట్‌ మాత్రమే. ఏదో అద్భుతం జరిగితే తప్ప న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ విజయాన్ని అడ్డుకోలేదని అభిమానులు ఆశించారు.కానీ అద్భుతమే జరిగింది. మ్యాచ్‌ డ్రా గా ముగిసింది. 91 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులు మాత్రమే చేస్తే సగటు క్రికెట్‌ అభిమానికి విసుగు పడుతుంది. కానీ న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ రచిన్‌ రవీంద్ర ఇంత జిడ్డుగా ఆడుతుంటే మాత్రం న్యూజిలాండ్‌ క్రికెట్‌ అభిమానులు అతని ఆటకు ఫిదా అయి ఉంటారు. భారత్‌ విజయాన్ని తన ఆటతో రవీంద్ర విజయవంతంగా అడ్డుకున్నాడు. ఓటమిబారిన పడిన తన జట్టును ఒడ్డున పడేశాడు. కాన్పూర్‌ వేదికగా భారత్‌,న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ చివరి రోజు చివరి మూడు గంటలు ఉత్కంఠతకు గురి చేసింది. వెంట్రుక వాసిలో భారత్‌ విజయం చేజారింది. చివరిలో రచిన్‌ రవీంద్ర, అజాజ్‌ పటేల్‌లు భారత విజయాన్ని అడ్డుకున్నారు. నాల్గవ రోజు న్యూజిలాండ్‌ జట్టు 4 ఓవర్లు ఆడి ఒక వికెట్‌ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. ఐదవ రోజు సోమవారం 94 ఓవర్లలో 280 పరుగులు చేయాల్సి ఉంది.చేతిలో తొమ్మిది వికెట్లు మాత్రమే ఉన్నాయి.చివరి రోజు తొలి సెషన్‌లో న్యూజిలాండ్‌ ఆధిపత్యం చెలాయించింది.లంచ్ బ్రేక్ కి న్యూజిలాండ్‌ ఒక వికెట్ నష్టానికి 82 పరుగులు సాధించి విజయంపై ధీమాగా ఉంది. రెండో సెషన్‌లో తొలి బంతికే ఫాస్ట్ బౌలర్ ఉమేశ్‌ సోమర్‌విలేను ఔట్‌ చేసి కివీస్‌ ఆశలపై నీళ్లు చల్లాడు.ఆ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేస్తుండడంతో లేథమ్‌తో కలిసి కేన్‌ విలియమ్సన్‌ (112 బంతుల్లో 24 రన్స్)ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ డ్రా చేసేందుకు ప్రయత్నించారు. ఆఖరి సెషన్‌లో ఊహించని రీతిలో పుంజుకున్న భారత బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి గెలుపుపై ఆశలు రేకెత్తించారు.న్యూజిలాండ్‌ వికెట్లు టపటపా రాలిపోయాయి.కివీస్‌ జట్టులో టామ్‌ లీథమ్‌ ఒక్కరే 52 స్కోర్‌ చేశారు. కెప్టెన్‌ విలియమ్స్‌న్‌ 24తో సహా అందరూ విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ స్కోర్ 155 వద్ద ఉండగా 89.2 ఓవర్‌లో ఆ జట్టు తొమ్మిదవ వికెట్‌ను కోల్పోయింది.అప్పటికి ఇంకా 8.4 ఓవర్లున్నాయి. భారత్‌ జట్టు గెలుపు ఇక లాంఛనమే అనుకున్నారు. అయితే రచిన్‌ రవీంద్ర 91 బంతులు ఆడి కేవలం 18 పరుగులు మాత్రమే చేసి భారత్‌ విజయానికి అడ్డుగా నిలిచాడు. ఇతనికి చివరి బ్యాట్స్‌మెన్‌ అజాజ్‌ పటేల్‌ (23 బంతుల్లో 2 పరుగులు) తోడయ్యాడు. చివరి వికెట్‌ కోసం భారత బౌలర్లు చెమటోడ్చినా ఫలితం దక్కలేదు. కాన్పూర్‌ టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 345 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ జట్టు 296 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులు ఆధిక్యం వచ్చింది. రెండవ ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఒక సమయంలో 51 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది. శ్రేయస్‌ అయ్యర్‌ (65), వృద్ధిమాన్‌ సాహా (61) ఆదుకోవడంతో భారత జట్టు 234 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ విజయలక్ష్యం 284. పెద్ద లక్ష్యం కాకున్నా… ఓటమి అంచుల వరకు వెళ్లిన్యూజిలాండ్‌ జట్టు గట్టెక్కింది. ఫలితం డ్రా కావడంతో భారతీయ అభిమానులను నిరాశపరిచింది. Follow us on: Tags 22272 Related News Civic Reception To President Murmu ఏపీకి తొలిసారి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ఏపీ ప్రభుత్వ ఘన పౌరసన్మానం CM Jagan: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశంలోని మహిళలకు ఒక స్పూర్తి, ఆదర్శం, మహిళా సాధికారతకు ప్రతిబింబం
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి. మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి. https://www.facebook.com/ManaTeluguKathaluDotCom గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. రచయిత పరిచయం : నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 టీ20 ప్రపంచకప్‌నకు దూరం! వెన్నునొప్పితో ఆరు నెలలు విశ్రాంతి రేసులో షమి, చాహర్‌ న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా భారత బౌలింగ్‌ తురుపు ముక్క, స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి గాయం తిరగబెట్టడంతో ప్రస్తుత దక్షిణాఫ్రికాతో సిరీ్‌సకు దూరమయ్యాడు. అంతేకాదు.. అత్యంత కీలకమైన టీ20 వరల్డ్‌క్‌పలో సైతం ఆడే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుతం అతడికి ఆరు నెలల విశ్రాంతి అవసరమని చెబుతున్నారు. అయితే బీసీసీఐ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. పేసర్లకు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై బుమ్రా దుమ్ము రేపుతాడనుకున్న అభిమానులకు ఇది నిజంగా నిరాశ కలిగించే వార్తే. ఇప్పటికే కీలక ఆల్‌రౌండర్‌ జడేజా ప్రపంచకప్‌నకు దూరమైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి గైర్హాజరీ భారత్‌ అవకాశాలపై ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘టీ20 వరల్డ్‌కప్‌ కోసం బుమ్రా ఆసీ్‌సకు వెళ్లడం లేదు. అతడు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. కోలుకునేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం తను జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్నాడు. జట్టు ప్రధాన బౌలర్‌గా ఉన్న అతడిని ఇలాంటి పరిస్థితిలో ఆడించి రిస్క్‌ తీసుకోలేం. మరోవైపు మెగా టోర్నీకి ముందే జడేజా, బుమ్రా సేవలను కోల్పోవడం జట్టుకు గట్టి దెబ్బే. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి తెలిపాడు. 2019లో తొలిసారిగా బుమ్రా వెన్నునొప్పికి గురై మూడు నెలల విశ్రాంతి తీసుకున్నాడు. ఇక, దక్షిణాఫ్రికాతో సిరీ్‌సకు బుమ్రా స్థానంలో సిరాజ్‌ను తీసుకునే చాన్సుంది. నెట్‌ ప్రాక్టీస్‌లోనే నొప్పి: ఈ ఏడాది బుమ్రా ఐపీఎల్‌ మినహాయించి జాతీయ జట్టు తరఫున ఐదు టెస్టులు, ఐదు వన్డేలు, ఐదు టీ20లు మాత్రమే ఆడాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ అయ్యాక విండీస్‌ టూర్‌కు, ఆసియాక్‌పనకు కూడా దూరంగానే ఉన్నాడు. అయితే ఆసీ్‌సతో 2 మ్యాచ్‌లు ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆఖరి టీ20లోనైతే 50 పరుగులిచ్చుకున్నాడు. అలాగే దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌కు ముందు మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో వెన్నునొప్పిపై బుమ్రా ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిజియో, మెడికల్‌ సిబ్బంది పరీక్షించి సిరీ్‌సకు అతడిని దూరంగా ఉంచాలని సూచించారు. అంతేకాకుండా స్కానింగ్‌ కోసం బుమ్రా బుధవారమే బెంగళూరు వెళ్లాడు. వాటి ఫలితాలింకా రావాలి. మరోవైపు వరల్డ్‌క్‌పలో అతడి ప్రాతినిఽధ్యంపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాకుండా కొద్ది రోజులు వేచి చూడాలని బోర్డు నిర్ణయించుకుంది. ఇక ప్రస్తుత గాయానికి శస్త్ర చికిత్స అవసరం లేకపోయినా.. కోలుకునేందుకు కనీసం 4 నుంచి 6 నెలలు పడుతుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. టీ20 ప్రపంచకప్‌నకుకు స్టాండ్‌బై పేసర్లుగా షమి, దీపక్‌ చాహర్‌లను ఇదివరకే బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా దూరమవడంతో అతడి స్థానంలో ఈ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. ఆసీ్‌సతో సిరీ్‌సకు ముందే షమి కొవిడ్‌ బారిన పడి రెండు సిరీ్‌సలకు దూరమయ్యాడు. దీంతో అతడికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా పోయింది. అటు చాహర్‌ సఫారీలతో తొలి టీ20లో అదరగొట్టాడు. పవర్‌ప్లేలో వికెట్‌ తీసే సామర్థ్యంతో పాటు లోయరార్డర్‌లో బ్యాటింగ్‌ కూడా చేయగలడు కాబట్టి చాహర్‌ వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపవచ్చు. ఐసీసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా అక్టోబరు 15 వరకు జట్టులో మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంది.
టెర్రీ బ్రిట్టెన్ మరియు గ్రాహం లైల్ రచించిన ఈ చిత్రానికి ఇది థీమ్ సాంగ్ మ్యాడ్ మ్యాక్స్: బియాండ్ థండర్‌డోమ్ . పోస్ట్-అపోకలిప్టిక్ మ్యాడ్ మాక్స్ సిరీస్ యొక్క మూడవ విడతలో స్టార్ మెల్ గిబ్సన్ ఆంటీ ఎంటిటీ అనే దుర్మార్గపు నాయకుడి దయలో ఉంటాడు, ఇందులో టీనా టర్నర్ నటించింది, ఆమె ఆస్ట్రేలియా యొక్క బార్టర్‌టౌన్‌పై తన అధికారాన్ని పొందాలని నిర్ణయించుకుంది. ఇది ఒక దశాబ్దంలో టర్నర్ యొక్క మొదటి చలనచిత్ర పాత్ర, మునుపటిది హూస్ 1975 రాక్ ఒపెరాలో ది యాసిడ్ క్వీన్. టామీ . కానీ గ్లామరస్ పాలకుడు, చైన్-మెయిల్ గౌను ధరించి, టర్నర్ తన పెద్ద-స్క్రీన్ పునరాగమనం కోసం ఆలోచించలేదు. 'ఆంటీ ఎంటీటీ నేను కోరుకున్నంత క్రూరంగా లేదు' అని ఆమె చెప్పింది ప్ర 1988లో మ్యాగజైన్. 'ఆమె ఆ నగరాన్ని నిర్మించినప్పుడు ఆమె ధరించిన దుస్తులను తిరిగి ట్రంక్‌లోకి వెళ్లాలని నేను కోరుకున్నాను, ఎందుకంటే ఆమె తనను తాను ఏమీ లేకుండా నిర్మించుకుంది మరియు ఆమె ఖచ్చితంగా ఆ చైన్ డ్రెస్ మరియు ఎత్తైన దుస్తులు ధరించలేదు- మడమల బూట్లు.' దక్షిణ లండన్‌లోని రిచ్‌మండ్‌లోని కింగ్స్ హౌస్ స్కూల్‌కు చెందిన గాయక బృందం పిల్లల బృందగానం అందించింది. ప్రకారం ది సండే టెలిగ్రాఫ్ (అక్టోబర్ 9, 2005), ఇంగ్లండ్ రగ్బీ జట్టుకు కాబోయే కెప్టెన్ మరియు రగ్బీ ప్రపంచ కప్ విజేత అయిన 12 ఏళ్ల లారెన్స్ డల్లాగ్లియో గాయక బృందంలోని సభ్యులలో ఒకరు. గాయక బృందం వారి నేపథ్య గానం రికార్డ్ చేయడానికి అబ్బే రోడ్ స్టూడియోకి వెళ్ళింది. టీనా టర్నర్ అక్కడ లేదు మరియు ఆమె గాత్రం తరువాత తేదీలో జోడించబడింది. ఇది సినిమా ముగింపు క్రెడిట్‌లపై ఆధారపడి ఉంటుంది. టర్నర్ ఓపెనర్ 'వన్ ఆఫ్ ది లివింగ్'ని కూడా పాడారు, ఇది హాట్ 100లో #15 హిట్‌గా నిలిచింది మరియు ఉత్తమ మహిళా రాక్ వోకల్ పెర్ఫార్మెన్స్‌కి గ్రామీ అవార్డును గెలుచుకుంది. బ్రిటన్, ఒక ఆంగ్ల గాయకుడు-పాటల రచయిత మరియు లైల్, స్కాటిష్ స్వరకర్త, గతంలో టర్నర్ యొక్క స్మాష్ హిట్ 'వాట్స్ లవ్ గాట్ టు డూ విత్ ఇట్' కోసం జతకట్టారు. వారి పిచ్చి మాక్స్ వారి సహకారం సంగీతపరంగా మరియు సాహిత్యపరంగా ఉత్తమ పాటగా ఐవోర్ నోవెల్లో అవార్డును పొందింది. ఇది ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (విజేత: లియోనెల్ రిచీ'స్ 'కి గోల్డెన్ గ్లోబ్ నామినేషన్‌ను పొందింది. సే యు, సే మి ' వైట్ నైట్స్ నుండి) మరియు బెస్ట్ ఫిమేల్ పాప్ వోకల్ పెర్ఫార్మెన్స్ కోసం గ్రామీ నామినేషన్ (విజేత: విట్నీ హ్యూస్టన్ ' కోసం నా ప్రేమనంతా నీకోసం దాచి పెడుతున్నా '). 'వి డోంట్ నీడ్ మరో హీరో' అనేది టీనా టర్నర్ యొక్క 1984 పునరాగమన ఆల్బం మధ్య వారధి, ప్రైవేట్ డాన్సర్ , మరియు దాని 1986 ఫాలో-అప్, ప్రతి నియమాన్ని ఉల్లంఘించండి . ప్రైవేట్ డాన్సర్ ఇది అసంభవమైన విజయవంతమైన కథ: టర్నర్ ఐకే & టీనా టర్నర్ ద్వయంలో సగం మందిగా ప్రసిద్ధి చెందారు, 1971లో వారి 'ప్రౌడ్ మేరీ' ముఖచిత్రానికి ప్రసిద్ధి చెందారు. 1975 నుండి మరియు టీనా విడుదలైనప్పటి నుండి వారికి హిట్ లేదు ప్రైవేట్ డాన్సర్ , ఆమె వయస్సు 44 సంవత్సరాలు - పరిశ్రమ ప్రమాణాల ప్రకారం డైనోసార్ (మహిళలకు, కనీసం). కానీ ఆమెకు ప్రతిభ మరియు అద్భుతమైన పని నీతి ఉంది, అది ఆమెకు బాగా ఉపయోగపడింది. డేవిడ్ బౌవీ మరియు మిక్ జాగర్ వంటి వారితో కలిసి పని చేయడంలో కూడా ఆమె గొప్పగా ఉంది మరియు ఐకే & టీనా రోజుల నుండి ఆమె ఎంత మంచిదో వారికి తెలుసు. మ్యాడ్ మ్యాక్స్: బియాండ్ థండర్‌డోమ్ ఆమె పునరాగమనానికి మరో కోణాన్ని జోడించి, ఆమెను బ్లాక్ బస్టర్ చిత్రంలో నిలిపింది.
బీసీలకు చంద్రబాబు చేసిన ద్రోహం ఎండ గడతాం దోపిడీలో బాబు, లోకేష్ ల "స్కిల్ డెవలప్మెంట్" గవర్నర్‌ విందుకు హాజరైన సీఎం వైయస్ జగన్ 6న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌ దేశంలో ప్రతి మహిళకూ ద్రౌపతి ముర్ము ఆదర్శనీయులు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌తి ముర్ముకు ఘ‌న స‌న్మానం రేపు విజ‌య‌వాడ‌లో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన ఆ రాత‌లు సిరాతో రాస్తున్నారా..? సారాతో రాస్తున్నారా..? ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఔదార్యం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఔదార్యం You are here హోం » Others » జననేత నాయకత్వంలోనే ప్రజలకు న్యాయం.. జననేత నాయకత్వంలోనే ప్రజలకు న్యాయం.. 17 Oct 2018 2:43 PM వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తమకు న్యాయం చేస్తారని బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరద రామారావు అన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. బొబ్బిలి పట్టణానికి తీవ్ర తాగునీటి కొరత ఉందన్నారు.తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు కొన్ని గ్రామాలకే మాత్రమే వస్తుందన్నారు. నిధులు లేక పనులు కూడా నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వం సహకారం లేకపోవడంతో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. నియోజకవర్గంలో మంత్రి ఉన్నారని చెప్పుకోవడానికే తప్ప ఆయన వలన ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. పేరుకు మాత్రమే ఆయన మంత్రిగా చెలామణి అవుతున్నారన్నారు. గతంలో వైయస్‌ఆర్‌ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప ఆ తర్వాత కనీసం రోడ్డు సదుపాయం కూడా వేయలేదన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో నియోజకవర్గానికి ఇంజనీరింగ్‌ కాలేజి,గ్రోత్‌ సెంటర్,జూట్‌మిల్లులు వంటి వచ్చాయన్నారు.ప్రస్తుతం టీడీపీ పాలనలో పరిశ్రమలు మూతపడే స్థితికి వచ్చాయన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - ఫొటో గ్యాల‌రీ మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
ఆనంద్ గది నుంచి బయటకి వచ్చి పొద్దున్నే బెడ్ కాఫీ తాగడం అలవాటు వలన పద్మ ను కాఫీ అడగటానికి కిచెన్ లోకి వెళ్లబోయాడు..అక్కడ కనిపించిన ద్రుశ్యం అతనికి షాక్ ఇచ్చింది. కిచెన్ తలుపు కు ఓరగా రమ్య నించుని ఉంది. కిచెన్లోకి తొంగి చూస్తోంది..తన అత్తని ఇంకొంచెం సుదీర్ఘంగా తిలకించాడు ఆనంద్. తలుపు ద్వారానికి సగం శరీరాన్ని గట్టిగా అదిమి పెట్టి..ముందుకు ఒంగుతూ ఖాళీ గా ఉన్న సైడు సన్నుని బయటకి లాగి ఒక చేత్తో పిసుకుంటూ..ఇంకో చేత్తో నైటీని పైకెత్తి..వేళ్ళని పూకులో పెట్టుకొని ఆడిచ్చుకుంటూ..మధ్య మధ్యలో పూకుని బలంగా పిసుక్కుంటూ కానొచ్చింది. ఆ సీన్ చూసి ఆశ్చర్యపోయాడు ఆనంద్.. ఏమిటిది..కిచెన్ లోపల అత్తకు ఏమి కనిపిస్తోంది ? అంతలా దూలెక్కి పోయింది దేనికి అంటూ తను కూడా పక్కనే ఉన్న కిటికీలోంచి కిచెన్ లోకి చూసాడు..ఖంగుతిన్నాడు..ఎంతో సాదా సీదాగా కనిపించే తన చిన్నత్త పద్మ ఎంతో ఆబగా తాతయ్య మొడ్డ కుడుస్తోంది..అంత పెద్ద మొడ్డని ఎంతో అవలీలగా మొత్తం నోటి లోపల పెట్టుకొని చీకుతూ..మధ్య మధ్యలో ఆ తడి మొడ్డని బయటకి లాగి తన బుగ్గలకి..గెడ్డానికి రాసుకుంటూ..ఆ ఎర్రటి బొడిపిని పెదాలతో గట్టిగా పీలుస్తూ ..ఆ చిన్న కన్నాన్ని నాలుక తో గుచ్చుతూ..మళ్ళీ ఆ గాడిద మొడ్డని మొత్తం నోట్లోకి కుక్కుకొని మామగారి మొడ్డని ప్రేమగా చీకుతోంది పద్మ. దెబ్బకి ఆనంద్ మొడ్డ గాలి పోసుకొని తన వేసుకొన్న నిక్కర్ లో ఠంగున లేచింది. అక్కడ చిన్నత్త తాతయ్య మొడ్డ ఎంతో అందంగా కుడుస్టూంటే తన కర్ర ఇంకా పెద్దదవుతూ నిక్కర్ జిప్పుకు రాసుకుంటూ కష్టం కలిగిస్తోంది..ఏదైతే అదైందనుకొని..నెమ్మదిగా చప్పిడి చెయ్యకుండా నిక్కర్ కున్న జిప్ ని కిందకులాగి తన మొడ్డని బయటకి తీసి ముందుకీ వెనక్కి ఊపడం మొదలు పెట్టాడు ఆనంద్..కిచెన్ లోపల రంగయ్య తన కోడలు నోటిని తన మొడ్డతో దెంగుతూ..అప్పుడప్పుడూ తన చేతులతూ పద్మ తలని గట్టిగా పట్టుకొని తన మొడ్డ మొత్తాన్ని పద్మ గొంతులోకి తోసి..బయటకి లాగి..మళ్ళీ పద్మ నోట్లోకి తోసి పూకును దెంగుతున్నట్లు పద్మ నోటిని దెంగుతున్నాడు.. ఇటు పద్మ కూడా ఏ మాత్రం తీసిపోకుండా రంగయ్య స్పీడుని తట్టుకుంటూ మామగారిపోటుకి అణుగుణంగా ఎడ్జస్ట్ అవుతూ మొడ్డ ను నాకుతూ..చీకుతూ ఎంతో ప్రియంగా కుడుస్తోంది. తలుపు దగ్గర నించున్న రమ్య కు ఇదంతా ఓ వింతలా ఉంది..తన నాన్న వదిన..ఇద్దరూ అప్పుడే కొత్తగా పెళ్ళైన జంటగా ఒకళ్ళని వదిలి ఇంకొకళ్ళు ఉండలేనట్ట్లు ప్రణయ కలాపాలు జరుపుకుంటున్నారు..అయినా నాన్న మొడ్డను చూస్తే ఇంత బారెడు ఉంది..వదిన నోరు ఎంతో చిన్నది..అంత లావుది..పొడవుది తన నొట్లో పెట్టుకొని ఎట్లా చీకుతోందా అని ఆశ్చర్యపోతూ..లోపల క్రీడని ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ..ఒక చేత్తో తన సళ్ళని ఇంకా బలంగా పిక్కుంటూ..ఇంకో చేత్తో తన పూకులో ఆడించుకుంటూ భావప్రాప్తికి దగ్గరగా ఉంది..రమ్య పూకులోంచి రసాలు తన తొడలని తడిపేస్తున్నాయి..మధ్య మధ్యలో తన వేళ్ళకి అంటుకున్న తన రసాలని జుర్రేసి మళ్ళీ పూకులో పెట్టుకొని ఆడించుకుంటోంది రమ్య. కిటికీ దగ్గర ఆనంద్ కూడా తన మొడ్డని వేగంగా ఊపుకుంటూ..రెండు చేతులతో మొడ్డని నలిపేస్తూ చిన్నత్తని చూస్తున్నాడు. ఎంత బాగా చీకుతోంది తాతయ్య మొడ్డని అనుకుంటూండగా..”ఉమ్మ్ !!..స్స్ !!” అని తలుపు దగ్గరనుంచి సన్నని మూలుగులు వినిపించసాగాయి..తలుపు దగ్గర..రమ్య చతికిలపడిపోయింది..ఆనంద్ వేపు..కింద కూర్చొని..కిచెన్ లోపలకి తొంగి చూస్తూ..నైటీ ని మొత్తం నడుం పైకి లాగేసి..మోకాళ్ళ దగ్గర కాళ్ళు మడిచి..తొడలను బాగా బార జాపి తన ఎర్రని పూకుని తన చేతి వేళ్ళతో కెలుక్కుంటున్న తన అత్తను చూసాడు.అదేదో యాడ్ లో “ఇంకోటి కావాలా నాయనా అన్నట్లు..లోపల చిన్నత్త..ఇక్కడ అత్త..” కన్నులు విందుగా ఉంది ఆనంద్ కు..మీడీయం సైజు దోసకాయ లా కండ పట్టి ఉన్న సన్ను ని చూసాడు..రమ్య దానిని బలంగా పిసుకుతూంటే..నిపుల్ బయటకు పొడుచుకువచ్చి ఎంతో సెక్సీ గా ఉంది..తొడల మధ్యలో ఎర్రని పూపెదాల మధ్య రమ్య వేళ్ళు వేగంగా ఆడుతున్నాయి..తన మొడ్డలో అదోరకమైన తియ్యని నొప్పి మొదలయింది..తెల్లని చాయ..ఒక సన్ను బయట..నడుం పైకి లేచిన నైటీ. తెల్లని అరటి బోదెల్లాంటి తొడలు..అక్కడిక్కడే అత్తని పడుకో పెట్టేసి..నైటీని చించేసి ..తన మొడ్డని రమ్య పూకు లో పెట్టి దెంగాలన్నంత కసిగా ఉంది ఆనంద్కి..తన మొడ్డని ఇంకా బలంగా పిసుక్కుంటూ ముందుకీ వెనక్కీ వేగంగా ఆడిస్తూ మళ్ళీ కిటికీ లోపాలికి చూసాడు..అక్కడ తాతయ్య కి అయిపోతునట్టుంది..తన మొడ్డని పద్మ నోట్లోంచి బయటకి తేసి తన చేత్తో వేగంగా ఆడిస్తున్నాడు తాతయ్య. పద్మ తాతయ్య మొడ్డ ఎదురుకుండా నాలుకని బయటకి జాపి రంగయ్య రసాలని మింగటానికి రెడీ గా ఉంది. ఆ సీన్ చూసి తాతయ్యని పక్కక్కు నెట్టి తన మొడ్డని చిన్నత్త నోట్లోకి పెట్టలన్న కోరికని బలవంతంగా అణుచుకొని ఎప్పుడు తాతయ్య తన మొడ్డ రసాలు తన చిన్నత్త నోట్లో పోస్తాడా అని ఎదురు చూడసాగాడు ఆనంద్. ఇటు రమ్య కూడా తన సళ్ళని పిసుక్కుంటూ..తన నడుముని మొత్తం గాల్లోకి లేపి గుప్పిట మొత్తాన్ని తన పూకు లోకి తోసేసి నడుము ను ముందుకీ వెనక్కి ఊపుతోంది..కిచెన్ లోపల రంగయ్య “హు!..హా!!” అంటూ తన స్పెర్మ్ ని పద్మ నోట్లోకి పిచికారీ చేయసాగాడు.. ఎప్పుడైతే రంగయ్య మొడ్డ నుంచి రసాలు బయట పడటం మొదలు పెట్టాయో..పద్మ తన చేత్తో రంగయ్య మొడ్డని పట్టుకొని తన నాలుక అంచు మీద పెట్టుకొంది..తెల్లని రసాలు దారాలు దారాలు గా పద్మ నోట్లో పడ సాగాయి..అది ఆనంద్ కి కూడా అయిపోయింది..మొడ్డ మీద తోలుని ఒక గుప్పిట తో బలంగా వెనక్కు లాగి..ఇంకో గుప్పిటతో మొడ్డ మొదలు గట్టిగా నొక్కాడు.అంతే తన మొడ్డలోంచి రసాలు కిచెన్ గోడ మీద సర్రున పడ్డాయి..”హుమ్మ్!!..హామ్మ్!!” అంటూ గట్టిగా మూలిగాడు ఆనంద్..అప్పుడే రమ్యకు కూడా ఒక బలమైన ఆర్గాసమ్ వచ్చి దబ్బున కింద కూలింది..ఆ తాకిడికి రెండు పిర్రలు నేల మీద తపక్కు మన్న శబ్దం చేసాయి. ఇటు ఆనంద్ నోట మూలుగు..అటు రమ్య పిర్రల శబ్దం ఒకే సారి వచ్చాయి..ఇద్దరూ కంగారు కంగారుగా ఒకరినొకరిని చూసుకున్నారు.. ఆనంద్ తన పొడవైన మొడ్డ చేత్తో ఊపుకూంటూ గోడ మీద రసాల్ల్ చిమ్మరిస్తూ కనిపించాడు..ఇటు రమ్య..ఒక సన్ను బహిర్గతమై ..నడుము పైకి నైటీ వెళ్ళిపోయి..తన గుప్పిట మొత్తం పూకులోపెట్టుకొని కనిపించింది..లోపల పద్మ రంగయ్య మొడ్డలోంచి రసాలు పూర్తిగా పిండేసి..కడుపారా తాగేసింది..లేచి తన పైట సర్దుకుంటూ..”మామయ్యా !!..మీరెళ్ళి ప్రెష్ అవ్వండి. నేను పిల్లల్ని లేపి కాఫీ తీసుకొస్తాను ” అంటూ రంగయ్య మొడ్డని ధోతి చెరుగుల్లో వెనల్లి దొపేసి కాఫీ పెట్టటానికి అటు వేపు తిరిగింది..పద్మ మాటలకి..ఆనంద్, రమ్య లు ఈ లోకంలోకి వచ్చి పడ్డారు.. ఆనంద్ తొందర తొందరగా తన కర్రని షార్ట్ లోపలకి తోసి..జిప్ పెట్టుకుంటూ హాల్ లోకి పరిగెత్తాడు..రమ్య కూడా అదర బాదరగా లేచి నించుని. తన సళ్లని నైటీ లోకి తోసుకుంటూ.తన గది లోకి పరిగెత్తింది. బయట జరిగిన కార్యక్రమం తెలియని రంగయ్య నెమ్మదిగా కిచెన్ బయటకు వచ్చాడు. ఇందాక రమ్య కింద కూర్చున్న చోటంతా తడిగా జిగటగా అరికాలు పాదాలకు అంటుకుంది. “అమ్మాయి పద్మా !!..ఇక్కడేవో నీళ్ళు పడ్డట్టున్నాయి..జాగ్రత్త..కాస్త గుడ్డతో తుడిచేయి ..ఎవరైనా జారి పడతారు !!..” అంటూ తన గది వేపు వెళ్ళిపోయాడు. “అలాగే మామయ్యగారూ !!..ఇప్పుడే తుడుస్తాను.” అంటూ పదమ పాల గిన్నె స్టవ్ మీద పెట్టి ప్రక్కనే ఉన్న ఇల్లుతుడిచే గుడ్డ పట్టుకొని కిచెన్ బయటకి వచ్చింది. తలుపు గడప దగ్గర ఒక జానెడు సైజులో తడిగా..నీళ్ళగా..జిగటగా ఉంది..ఇదెలా వచ్హింది..రాత్రి శుభ్రంగా కడిగి ..తుడిచాను కదా అనుకుంటూ..వేళ్ళతో ఆ తడిని అద్ది వాసన చూసింది..ఆ స్మెల్ ఎరిగినదే..కామ రసాలు..ముఖ్యంగా ఆడదాని పూకు రసాలు..గుండె గుభేలమన్నది..మళ్ళీ ఎవడు చూశాడ్రా బాబూ అంటూ గబ గబా గుడ్డతో రమ్య తడిని గట్టిగా తుడుచేసింది..అలా వంగి తుడుస్తూంటే తన ద్రుష్టి కిచెన్ కిటికీ కింద గోడ మీద పడ్డది..ఎవరో పిచికారీ చేసినట్టు గోడ మీద మరకలు..గబ గబా కిటికీ దగ్గరకు వెళ్ళి మోఖాళ్ళ మీద కూర్చుని గోడ మీద చారలని దగ్గరగా చూసింది వాటి వాసన పీలుస్తూ..ఆ వాసన ముక్కు పుటాలకు ఘాటుగా తగిలింది..నో డౌట్..ఇవి ఎవరివో మొడ్డ రసాలు..అంటూ..ఒక వేలితో గోడ మీద ఉన్న ఒక చారని కిందనుంచి పైదాక రాసి..వేలికంటుకున్న ఆ రసాల్ని నాలుకతో రుచి చూసింది..ఆ రుచి కూడా ఇందాకే ఆస్వాదించినట్లనిపించింది..ఎవరిది అయిఉంటుదబ్బా !!..అనుకుంటూ ఆ టేస్టుని గుతు తెచ్చుకుంటూ..గోడ మీద మిగాతా చారలని తన చేతిలో ఉన్న గుడ్డతో క్లీన్ చేసింది. నాలుక టేస్ట్ బడ్స్ కి అప్పుడు తెలిసింది..ఇవి ఆనంద్ మొడ్డవి అని..పద్మ గుండెల్లో రాయి పడ్డది..”హమ్మో !..మామయ్యగారూ మొడ్డ చీకటం ఆనంద్ చూశాడా..ఎంత పని జరిగిపోయింది..ఇప్పుడు నా మొహం వాడికి ఎలా చూపించేది..ఇటు సైడు ఆనంద్ ఉంటే మరి గడప దగ్గర ఎవరున్నట్లు.. !!” అని ఆలోచిస్తూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది కాఫీ కలపటానికి. అప్పటికే కస్తూరి, మృణాళిని లు మొహాలు కడుక్కొని హాల్ లో కూర్చున్నారు ప్యాపర్ చదువుతూ. ఆనంద్ హాల్ దాకా పరిగెత్తుకుంటూ వచ్చి..హాల్ లో మృణాళిని, కస్తూరి లను చూసి..ఆగి..నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ..”గుడ్ మార్నింగ్ !” అంటూ వాళ్ళ ముందర ఇంకో సోఫాలో కూర్చున్నాడు. “గుడ్ మార్నింగ్ ఆనంద్ ” అంటూ కస్తూరి “అదేంట్రా కంగారు కంగారుగా ఉన్నావు..పీడకలేమన్నా వచ్చిందా..లేక వస్తూ ఏదో చూడరానిది ఏమన్న చూసావా ?” అంటూ నవ్వుతూ అడిగింది..దానికి ఆనంద్ ఇంకా కంగారుగా “అబ్బే !!..పీడకలా..అదేమీ లేదు..వచ్చేటఫ్ఫుడు..జారి పడ బోయాను.” అంటూ కవరు చేసుకున్నాడు. అప్పుడే రంగయ్య కూడా హాల్ లోకి వస్తూ “అవున్రా !!..అక్కడ కిచెన్ గడప దగ్గర కూడా ఏదో తడిగా ఉంది..మీ చిన్నత్తని తుడవమన్నాను !” అంటూ అక్కడే ఉన్న పెద్ద మడత కుర్చీ లో కూలబడుతూ..అది విన్న ఆనంద్ “ఆం!!.ఎందుకు తడిగా ఉండదు. మీ నిర్వాకం చూసి అత్త అక్కడే కూర్చుని కార్చుకుంది” అని మనసులో అనుకుంటూ టేబల్ మీద పడి ఉన్న స్పోర్ట్స్ ఎడిషన్ తీసుకొని మొహానికి అడ్డు పెట్టుకొని చదవడం మొదలుపెట్టాడు. రంగయ్య కుర్చిలో ఎడ్జస్ట్ అవుతూ ” అమ్మా మృణాలిని !!..మీరు ప్యాపర్ చూసారా సమంగా ? నిన్నటి పరీక్ష ఇవ్వాళ మధ్యానం మళ్ళీ పెడుతున్నారట..కాస్త చూసుకోండి.!!” అంటూ గుడ్డ కుర్చీ లో హాయిగా పడుకున్నాడు. “అవునా తాతయ్యా !!..ఆయ్యో..ఇంకా మధ్యానం సినిమాకి వెల్దామనుకున్నాం..సరేలే..నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను..నిన్న సరిగ్గా రాయలేదు..స్నానం చేసొచ్చి కాస్త చదువుకుంటాను” అని సోఫాలోంచి లేచి తన గదికి వెళ్ళబోయి..ఒక క్షణం ఆగి..మళ్ళీ వెనక్కి వచ్చి కస్తూరి చెవులో గుస గుస లాడింది..”చూస్తూంటే..యోగేష్ గదిలో ఒక్కడే ఉన్నట్లున్నాడు..ఆనంద్ ని ఎట్లాగైనా ఇక్కడే కూర్చోపెట్టు..నేను మీ వాడ్ని ఒక పట్టు పడతాను” అని చెప్పి ఆనంద్ గదిలోకి తుర్రుమంది మృణాళిని.
thesakshi.com : జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని యాపిల్ తోటలో కాశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. కాల్పుల్లో అతని సోదరుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. బుద్గామ్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో కాశ్మీరీ పండిట్ హత్యకు గురైన మూడు నెలల తర్వాత ఇది కమ్యూనిటీ నుండి విస్తృత నిరసనలకు దారితీసింది. అప్పటి నుండి, లక్షిత దాడులకు భయపడి 5000 మందికి పైగా కాశ్మీరీ పండిట్ ఉద్యోగులు తమ విధులకు హాజరు కావడం లేదు. లోయలో పరిస్థితి చక్కబడే వరకు జమ్మూకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. “షోపియాన్‌లోని చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో ఉగ్రవాదులు పౌరులపై కాల్పులు జరిపారు. ఒకరు మరణించారు మరియు ఒకరు గాయపడ్డారు. ఇద్దరూ మైనారిటీ వర్గానికి చెందినవారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. మరిన్ని వివరాలు అనుసరించబడతాయి” అని కాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. దాని అధికారిక హ్యాండిల్ నుండి. #Terrorists fired upon civilians in an apple orchard in Chotipora area of #Shopian. One person died and one injured. Both belong to minority community. Injured person has been shifted to hospital. Area #cordoned off. Further details shall follow.@JmuKmrPolice — Kashmir Zone Police (@KashmirPolice) August 16, 2022 ఉగ్రదాడిలో బాధితుడిని సునీల్ కుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనలో అతని సోదరుడు పింటూ కుమార్‌కు గాయాలయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌ నుంచి కాశ్మీర్‌లో వరుస హత్యలు జరుగుతున్నాయి. బాధితుల్లో చాలామంది వలస కార్మికులు లేదా కాశ్మీరీ పండిట్‌లు. అక్టోబర్‌లో, ఐదు రోజుల్లో ఏడుగురు పౌరులు మరణించారు — వారిలో ఒక కాశ్మీరీ పండిట్, ఒక సిక్కు మరియు ఇద్దరు వలస హిందువులు. కొంతకాలం తర్వాత, అనేక కాశ్మీరీ పండిట్ కుటుంబాలు లోయలోని తమ ఇళ్లను వదిలి పారిపోయాయి. మే నెలలో, ఉగ్రవాదులు బుద్గామ్‌లోని తహసీల్దార్ కార్యాలయంలోకి చొరబడి, 36 ఏళ్ల రాహుల్ భట్‌ను కాల్చి చంపారు, అతను కాశ్మీరీ పండిట్, అతను ఒక ప్యాకేజీ కింద ప్రభుత్వ ఉద్యోగం పొందాడు, అతను లోయలో మిలిటెన్సీ వేవ్ సమయంలో బలవంతంగా పారిపోవాల్సి వచ్చింది. ఈ హత్య మైనారిటీ కమ్యూనిటీ నుండి నిరసనల తరంగాన్ని ప్రేరేపించింది. కాశ్మీరీ పండిట్‌లు ప్రదర్శనలు నిర్వహించారు, ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వం కింద నినాదాలు చేశారు మరియు చంపడానికి వారిని తిరిగి లోయకు తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. Tags: #Jammu and Kashmir#Kashmir Hindu Sikh Targeted Killing#Kashmir terrorist violence#Shopian#Shopiandistrict#Srinagar#TerroristsKashmiri Pandits
మూడు సిలిండర్ల డ్రైయర్ అనేది యూరోపియన్ టెక్నాలజీ పరిచయం, ఇది మూడు వేర్వేరు వ్యాసాల కేంద్రీకృత సిలిండర్‌లను కలిగి ఉంటుంది మరియు ఇది ఒకదానికొకటి కలిసి సంప్రదిస్తుంది. విభిన్న యాంగిల్ మరియు డిస్టెన్స్ స్ట్రిప్పర్ ప్లేట్ మరియు గైడ్ ప్లేట్ ఉన్న సిలిండర్‌లో, ఈ నిర్మాణం స్పైరల్ కదలిక దిశలో గురుత్వాకర్షణ ద్వారా పదార్థాలను ఎండబెట్టడాన్ని నిర్ధారిస్తుంది మరియు సిలిండర్ డ్రైయర్‌లో తగినంత నిలుపుదల సమయం మరియు తగినంత వ్యాప్తిని ఉంచుతుంది. లోపల కొలిమి లోపల నుండి సిలిండర్ మరియు వేడి ప్రవాహం తగినంత ఉష్ణ మార్పిడి. విచారణవివరాలు మూడు సిలిండర్ డ్రమ్ సాండ్ డ్రైయర్ MG త్రీ-సిలిండర్ రోటరీ డ్రైయర్ వేర్వేరు వ్యాసాలతో మూడు కేంద్రీకృత సిలిండర్‌లను కలిగి ఉంటుంది. ప్రత్యేక మూడు-సిలిండర్ల నిర్మాణం లోపలి సిలిండర్ మరియు మధ్య సిలిండర్‌ను బయటి సిలిండర్‌తో చుట్టుముట్టి స్వంత థర్మల్ ఇన్సులేషన్ వ్యవస్థను ఏర్పరుస్తుంది. లోపలి సిలిండర్ మరియు మధ్య సిలిండర్ యొక్క ఉపరితలం నుండి విడుదలయ్యే వేడి బయటి సిలిండర్‌లోని పదార్థాల ఉష్ణ మార్పిడిలో పాల్గొంటుంది మరియు బయటి సిలిండర్ వేడి గ్యాస్ ప్రవాహం యొక్క తక్కువ ఉష్ణోగ్రత ముగింపులో ఉంటుంది, కాబట్టి వేడి వెదజల్లే ప్రాంతం మరియు సిలిండర్ యొక్క ఉష్ణ నష్టం గణనీయంగా తగ్గింది. శక్తిని ఆదా చేసే మూడు-సిలిండర్ల డ్రైయర్ వ్యర్థ వేడిని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు, ఉష్ణ నష్టాన్ని తగ్గించవచ్చు, ఉష్ణ మార్పిడి ప్రాంతాన్ని పెంచుతుంది. MG డ్రైయర్ ప్రధానంగా నది ఇసుక, పసుపు ఇసుకను ఎండబెట్టడానికి ఉపయోగిస్తారు, సిలికా ఇసుక, క్వార్ట్జ్ ఇసుక, మెకానిజం ఇసుక మరియు ఇసుక, స్లాగ్, సున్నపురాయి, బొగ్గు బూడిద యొక్క వివిధ లక్షణాలు, మట్టి మరియు మొదలైనవి.
స్టార్ హీరోల్లో ప్ర‌తి ఒక్క‌రికీ కొన్ని ప్ర‌త్యేక‌మైన మేన‌రిజ‌మ్స్ ఉంటాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మెడ‌పై చేతిని రుద్దడంలో ఒక స్టైల్ ఉంటుంది. విక్ట‌రీ వెంక‌టేష్ వేలిని కాస్త వంక‌ర‌గా పెట్టి స్టైల్ చూపిస్తాడు. ఇలా ఒక్కో హీరోకు ఒక్కో ర‌క‌మైన స్టైల్ లేదా‌ మేన‌రిజం ఉంటుంది. మ‌హేష్ బాబు విష‌యానికి వ‌స్తే అత‌ను నిల‌క‌డ‌గా ఒక స్టైల్ మెయింటైన్ చేస్తున్న‌దైతే.. ప‌రుగెత్తే విష‌యంలోనే. అత‌డి ప‌రుగులో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. చేతుల్ని ఊపే తీరే వేరుగా ఉంటుంది. పోకిరి సినిమాతో ఈ స్టైల్ బాగా పాపుల‌ర్ అయింది. View this post on Instagram Running to perfection ♥️♥️♥️ daily dose of exercise!! @urstrulymahesh #StayHome #StayFit #Lockdowndiaries A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on May 27, 2020 at 10:22am PDT ఈ మ‌ధ్య మ‌హ‌ర్షిలోనూ అదే స్ట‌యిల్లో ప‌రుగెత్తి అభిమానుల‌కు నోస్టాల్జిక్ ఫీలింగ్ తెచ్చాడు. ఐతే మ‌హేష్ స‌హ‌జంగానే అలా ప‌రుగెడ‌తాడా.. లేక ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆ స్ట‌యిల్ మెయింటైన్ చేస్తాడా అనే విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. ఐతే తాజాగా మ‌హేష్ వ‌ర్క‌వుట్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలోకి వచ్చింది. లాక్ డౌన్ టైంలో మ‌హేష్ థ్రెడ్ మిల్ మీద ప‌రుగెడుతున్న వీడియో తీసి దాన్ని అత‌డి భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఇన్‌స్టాగ్రాంలో అభిమానుల‌తో పంచుకుంది. మ‌హేష్‌కు సంబంధించి వ‌ర్క‌వుట్ వీడియో బ‌య‌టికి రావ‌డం ఇదే తొలిసారి. అందులో మ‌హేష్ ప‌రుగెత్తుతున్న సినిమాల్లో ప‌రుగునే గుర్తుకు తెస్తోంది. దీన్ని బ‌ట్టి మ‌హేష్ స‌హ‌జంగానే ఇలా ప‌రుగెడుతాడ‌ని.. అది స్టైల్ కోసం సెట్ చేసుకున్న‌ది కాద‌ని అర్థ‌మ‌వుతోంది. లాక్ డౌన్ నేప‌థ్యంలో మ‌హేష్‌కు సంబంధించి గ‌త రెండు నెల‌ల్లో ఎన్నో ప‌ర్స‌న‌ల్ ఫొటోలు, వీడియోలు బ‌య‌టికి వ‌చ్చాయి. అవి అభిమానులను బాగా అల‌రిస్తున్నాయి. లేటెస్ట్ వర్కవుట్ వీడియో కూడా ఆ కోవ‌లోనిదే.
ఫైర్ బ్రాండ్ ఊగిపోయింది. వైఎస్ షర్మిలపై పడిపోయింది. షర్మిలను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటూ ప్రశ్నించింది. వైఎస్ఆర్ ను పంపిందే విజయమ్మ అని.. అలాంటప్పుడు కుట్ర ఎక్కడిదంటూ నిలదీసింది. రేణుక మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ఘాటు కౌంటర్లతో రెచ్చిపోయారు తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి. ఒకప్పుడు వైఎస్ఆర్ అనుంగ శిష్యురాలిగా ఉన్న ఈమె ఇప్పుడు ఆమె కూతురుపై నోరుపారేసుకోవడమే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వైఎస్ షర్మిలను రేణుకా చౌదరి హేళన చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ షర్మిల తమాషా వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. "ఇదో సినిమా డైలాగ్. మిమ్మల్ని చంపడానికి ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారు. చంపితే దాన్నుంచి ఏమి పొందుతారు? అసలు నువ్వు ఎవరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చావు'' అని రేణుకా చౌదరి సూటిగా షర్మిలను కడిగిపారేశారు. ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్కు వెళ్లి 'కమ్మరావతి'ని పాలించే వ్యక్తితో పనులు పరిష్కరించుకుని ఇక్కడికి రండి అని షర్మిలకు తన అన్నయ్య జగన్ తోనే పంచాయితీ అని రేణుకా దెప్పిపొడిచారు. తన నగ్న చిత్రాలను మహిళలకు ఫోన్లో పంపిన వైసీపీ ఎంపీపై వార్తా ఛానళ్లు పదేపదే ప్రసారం చేసినా షర్మిల ఎందుకు ఎలాంటి ప్రకటన చేయలేదని ఆమె తప్పుబట్టారు. వైసీపీ ఎంపీలు ఇంత నీచ స్థాయికి దిగజారడం సిగ్గుచేటని వైసీపీలోని ప్రజాప్రతినిధుల కొలువుగా కనిపిస్తోందని ఆమె మండిపడ్డారు. వైఎస్ఆర్ మరణం వెనుక కుట్ర ఉందని షర్మిల చేసిన ఆరోపణపై రేణుక భారీ కౌంటర్ ఇచ్చారు. ఆరోజు ఉదయం వైఎస్ఆర్ను చాపర్లో పంపింది మీ తల్లి విజయమ్మ అని గుర్తు చేశారు. "వైఎస్ఆర్ హెలికాప్టర్ ఎక్కినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఆయన పక్కనే ఉన్నారు. మరణానికి మరొకరిని ఎలా నిందిస్తారు"అని ఆమె ప్రశ్నించారు. "నిజానికి మేము ఇప్పటికీ వైఎస్ఆర్ మరణానికి సంతాపం తెలుపుతున్నాం. అయితే అతని స్వంత పిల్లలు రాజకీయాలలో బిజీగా ఉన్నారు. వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పుడు తన పిల్లలతో ఎవరితోనూ శాంతిగా ఉండకపోయి ఉండవచ్చు' అని రేణుకా ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదమని.. అప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయని ఎదురుగాలులు వచ్చాయని రేణుకా అన్నారు. ఇది అకస్మాత్తుగా ప్రమాదం అని రేణుక స్పష్టం చేశారు. "ఆమెకు కుట్ర గురించి సమాచారం ఉంటే ఆమె దానిపై పోరాడాలి. కేసు పెట్టమని చెప్పాలి." అంటూ షర్మిలకు హితవు పలికారు. తనకు ప్రాణభయం ఉందని షర్మిల ప్రకటనపై కూడా రేణుకా మండిపడ్డారు. "అలా అయితే మీ ఇంట్లో ఉండడం మంచిది. మీ ఇంటి నుండి కదిలి తుపాకీతో ఓటర్ల వద్దకు వెళ్లమని ఎవరూ మిమ్మల్ని అడగలేదు. మీ పాదయాత్రకు ప్రచారానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు పేదలకు భోజనం పెట్టడంతోపాటు ప్యాకెట్లలో డబ్బులు కూడా పంచుతున్నారు. మీరు ఎక్కడి నుంచి డబ్బు తెచ్చారు'' అని రేణుకా నిలదీశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం కాంగ్రెస్ కార్యకర్తలు లేకుండా ఆమె ఏమీ చేయలేదని రేణుక ప్రశ్నించారు. కేవలం ఒక సామాజికవర్గం ఓట్లను చీల్చడానికే ఆమె రాజకీయాల్లోకి వచ్చిందని రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలుసు. ఆమె గెలవడానికి ఉద్దేశించిన నాయకురాలు కాదని ఓట్లను చీల్చగలదని స్పష్టం చేశారు. 'షర్మిలను ఏదో ఒక ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. చౌకబారు రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటు' అని విమర్శించారు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: RenukaChowdhury YSSharmila YSRTelanganaPartyPresident YSJaganMohanReddy YSRCPGovernment PoliticalNews
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది […] దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం – శ్రీ ఇంద్రేష్ జీ దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జి స్వయంగా రాసిన […] 26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌ స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్ద‌రూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్ప‌త్రిని […] మన రాజ్యాంగంలోకి `లౌకితత్వం’ ఎలా వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ […] భారత రాజ్యాంగం హిందూ హృదయం వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. […] FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్ `మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది. మ‌నీలాండ‌రింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్ప‌డి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌కు నవంబర్ 20, 2022న […] VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు” ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ […] “మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి” యువ‌స‌మ్మెళ‌నంలో వ‌క్త‌లు నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల్లో భాగంగా ఏడాది పాటు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో న‌వంబ‌ర్ 24 గురువారం రోజున భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని సాయి క‌న్వేన్ష‌న్ హాల్‌లో యువ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి వ‌చ్చిన వ‌క్త‌ల‌లో ఒక‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ […] రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం” సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు […] హైదరాబాద్ వేదికగా అద్భుతమైన బాలికా సంగమం వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు […]
ఇది సెలవుదినం, మరియు టెలివిజన్లు ఈ సంవత్సరం కంటే తక్కువ ధరలో లేనప్పటికీ, మీరు ఒక దశాబ్దం క్రితం కొనుగోలు చేసిన హై-ఎండ్ సెట్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి సిద్ధంగా లేరు. గత కొన్ని సంవత్సరాలుగా టీవీలు చాలా దూరం వచ్చాయి -4 కె, హెచ్‌డిఆర్ మరియు అన్ని రకాల కొత్త సాఫ్ట్‌వేర్‌లు అంతర్నిర్మితమైనవి-అంటే మీకు ఏమీ అర్ధం కాకపోవచ్చు. అన్నింటికంటే, ప్రదర్శన అనేది ఒక ప్రదర్శన, మరియు మీరు 2010 లో అద్భుతమైన 1080p టీవీని తిరిగి కొనుగోలు చేస్తే, అది ఇప్పటికీ చాలా బాగుంది, ప్రత్యేకించి మీకు 4K కంటెంట్ పట్ల ఆసక్తి లేకపోతే. మీకు ఇష్టమైన చలనచిత్రాలు మరియు ప్రదర్శనలను ఆస్వాదించడానికి అవసరమైన పాత టీవీలు తప్పిపోయాయి: స్ట్రీమింగ్ సేవలు. మీ కేబుల్ ప్యాకేజీకి ఒకప్పుడు మంచి అదనంగా ఉన్నది అసలు ప్రదర్శనలు, చలనచిత్రాలు మరియు మరిన్ని చూడటానికి ఏకైక మార్గం. నెట్‌ఫ్లిక్స్ యొక్క అసలు కంటెంట్ నిరంతరం ఇంటర్నెట్‌లో కళ్ళు మరియు చెవులను ఆకర్షిస్తుంది, అయితే డిస్నీ యొక్క స్ట్రీమింగ్ సేవలో మార్వెల్ మరియుస్టార్ వార్స్రాబోయే ఐదేళ్ళలో విశ్వాలు మీకు వస్తాయి. ఇంతలో, HBO మాక్స్ WB యొక్క మొత్తం 2021 ఫిల్మ్ స్లేట్‌ను వారి థియేట్రికల్ విడుదలలతో రోజు మరియు తేదీని ప్రీమియర్ చేయాలని యోచిస్తోంది, థియేటర్‌లో ఒక యాత్ర వాడుకలో లేదు. మీ టీవీలో ఈ అనువర్తనాలు అంతర్నిర్మితంగా ఉంటే, మీరు అంతా సిద్ధంగా ఉన్నారు, కానీ మీ టీవీలో అనువర్తనాలు లేకపోతే, మీరు ఈ రోజు అయిపోయి అప్‌గ్రేడ్ చేయవలసిన అవసరం లేదు. $ 29 కంటే తక్కువ కోసం, మీరు మీ టీవీ కోసం అమెజాన్ యొక్క ఫైర్ టీవీ స్టిక్స్‌లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు, సంస్థ నుండి మీ టీవీకి వేలాది అనువర్తనాలు, ఆటలు మరియు ఆన్-డిమాండ్ అద్దెలను జోడించవచ్చు. మీ ఫైర్ స్టిక్ సెటప్ చేయడానికి కొన్ని దశలు పడుతుంది, మీ టెలివిజన్ పాతది అయినప్పటికీ, మీ క్రొత్త స్ట్రీమింగ్ గాడ్జెట్‌ను పట్టుకోండి మరియు గంటల వినోదాన్ని అన్‌లాక్ చేయడానికి సిద్ధంగా ఉండండి. నేను ఏ ఫైర్ స్టిక్ కొనాలి? మీకు ఇప్పటికే ఫైర్ స్టిక్ తీసుకోకపోతే, మీదే పట్టుకోవటానికి మీరు అమెజాన్ వెబ్‌సైట్‌కు వెళ్తున్నారని నిర్ధారించుకోవాలి. అమెజాన్ ఫైర్ స్టిక్ యొక్క మూడు విభిన్న సంస్కరణలను విక్రయిస్తుంది, అయినప్పటికీ అవి సెటప్ చేసిన తర్వాత ఒకేలాంటి సాఫ్ట్‌వేర్ అనుభవాలను కలిగి ఉంటాయి. తక్కువ ముగింపులో, మీరు క్రొత్తదాన్ని కనుగొంటారు ఫైర్ స్టిక్ లైట్ ఇది మొదటిసారి 2020 లో విడుదలైంది. holiday 29 at వద్ద మరియు సెలవు అమ్మకాలు మరియు ప్రైమ్ డే సందర్భంగా $ 18 కంటే తక్కువ ధరకే లభిస్తుంది Fire ఫైర్ స్టిక్ యొక్క లైట్ వెర్షన్ మన దృష్టిలో, చాలా స్మార్ట్ కాని టీవీ యజమానులకు ఖచ్చితంగా సరిపోతుంది. అవసరం లేని అదనపు హార్డ్‌వేర్ ఎక్స్‌ట్రాలు లేకుండా మిగతా రెండు మోడళ్లలో చేర్చబడిన అన్ని గొప్ప సాఫ్ట్‌వేర్‌లను మీరు పొందుతారు. మధ్యలో, మీరు ప్రమాణాన్ని కనుగొంటారు 1080p ఫైర్ స్టిక్ . $ 39 వద్ద, ఇది లైట్ వెర్షన్ కంటే $ 10 మాత్రమే, మరియు కొంచెం మెరుగైన ప్రాసెసర్‌తో పాటు, మీ టెలివిజన్ కోసం వాయిస్ ఆదేశాలు మరియు వాల్యూమ్ మరియు పవర్ నియంత్రణలను కలిగి ఉన్న క్రొత్త ఫైర్ రిమోట్ కూడా మీకు కనిపిస్తుంది. మీ టెలివిజన్‌లో HDMI-CEC ఉందో లేదో చూడండి - మేము దీని గురించి కొంచెం క్రింద మాట్లాడుతాము. అది జరిగితే, ఇది మీకు నమూనా; లేకపోతే, ఈ లక్షణాలు ధరల పెరుగుదలకు విలువైనవి కావు. చివరగా, అమెజాన్ ఒక విక్రయిస్తుంది వారి ఫైర్ స్టిక్ యొక్క 4 కె వెర్షన్ , అసలు 1080p మోడల్‌కు దాదాపు ప్రతి విధంగా సమానంగా ఉంటుంది. $ 49 వద్ద, ఇది లైట్ వెర్షన్ కంటే $ 20 ఎక్కువ, కానీ మీ నగదు కోసం 4K HDR మద్దతును అందిస్తుంది. మీ టీవీ 4 కె అయితే, ఇది ఖచ్చితంగా స్మార్ట్ అనువర్తనాలను కలిగి ఉంది, అయితే చాలా టీవీల్లో చేర్చబడిన (సాధారణంగా చెడ్డ) సాఫ్ట్‌వేర్ నుండి మారడానికి ఇది ఇప్పటికీ గొప్ప కొనుగోలు. మీరు మీ పెట్టుబడిని భవిష్యత్ ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇది కూడా గొప్ప కొనుగోలు. మీరు కొన్ని సంవత్సరాలలో కొత్త 4 కె టెలివిజన్‌ను ఎంచుకుంటే, మీరు ఈ యూనిట్‌తో వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. మీరు మీ ఫైర్ స్టిక్ చేతిలో ఉంచిన తర్వాత, దాన్ని మీ టీవీతో సెటప్ చేయడానికి సమయం ఆసన్నమైంది. మీ ఫైర్ స్టిక్ ఏర్పాటు మొట్టమొదట, మీ టీవీకి కనీసం ఒక HDMI ఇన్‌పుట్ ఉందని నిర్ధారించుకోవాలి. మీరు టీవీని ఉపయోగిస్తుంటేచాలాఆధునిక ప్రదర్శనల కంటే పాతది, మీకు HDMI పోర్ట్ లేదని కనుగొనవచ్చు. మీ టీవీకి HDMI ఇన్‌పుట్ లేకపోతే, మీరు చేయవచ్చు ఇప్పటికీ ఇలాంటి కన్వర్టర్‌ను పట్టుకోండి మిశ్రమ కేబుళ్లతో మీ ఫైర్ స్టిక్ ఉపయోగించడానికి-అయితే, మంచి అనుభవం కోసం మీ టీవీని అప్‌గ్రేడ్ చేయడం గురించి మీరు ఆలోచించాలి. గూగుల్ మ్యాప్స్ కారు ఎప్పుడు వస్తుంది మిగతా అందరి కోసం, మీ ఇంట్లో మీకు వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని నిర్ధారించుకోండి, మీ ఫైర్ రిమోట్‌లో బ్యాటరీలను చొప్పించండి మరియు మీరు ఈ సెటప్ దశలను అనుసరించడానికి సిద్ధంగా ఉంటారు: మీ ఫైర్ స్టిక్‌ను శక్తికి కనెక్ట్ చేయడం ద్వారా ప్రారంభించండి. 1080p మోడల్స్ మీ టెలివిజన్‌లో యుఎస్‌బి పోర్ట్‌ను ఉపయోగించవచ్చు (ఒకటి ఉంటే), కానీ ఉత్తమ అనుభవం కోసం, ఫైర్ స్టిక్‌ను నేరుగా యుఎస్‌బి అడాప్టర్ ఉపయోగించి అవుట్‌లెట్‌లోకి ప్లగ్ చేయండి. 4 కె మోడల్‌కు పవర్ అవుట్‌లెట్ అవసరం. మీ ఫైర్ స్టిక్‌ను మీ టీవీ వెనుక ఉన్న HDMI పోర్ట్‌కు కనెక్ట్ చేయండి. చాలా వరకు, మీరు ఏ HDMI పోర్ట్‌ను ఉపయోగిస్తున్నారనే దానితో సంబంధం లేదు. ఇది సరిపోకపోతే, పెట్టెలో చేర్చబడిన పొడిగింపు కేబుల్‌ను ఉపయోగించాలని నిర్ధారించుకోండి. మీ టెలివిజన్ రిమోట్‌ను ఉపయోగించి, మీరు మీ ఫైర్ స్టిక్‌ను ప్లగ్ చేసిన HDMI పోర్ట్‌కు సరిపోయే ఇన్‌పుట్‌ను ఎంచుకోండి (ఉదా. HDMI 1, HDMI 2, మొదలైనవి). మీరు మీ ప్రదర్శనను ఎంచుకున్నప్పుడు, మీ పరికరం ప్రారంభమైనప్పుడు మీ ఫైర్ స్టిక్ బూటప్ ప్రదర్శన కనిపిస్తుంది, మీ రిమోట్ స్వయంచాలకంగా జత చేయకపోతే, రిమోట్ మరియు ఫైర్ స్టిక్ సమకాలీకరించబడిందని నిర్ధారించడానికి హోమ్ బటన్‌ను పదిహేను సెకన్ల పాటు ఉంచండి. ఇది స్వయంచాలకంగా జరగాలి. మీ ఫైర్ స్టిక్‌ను మీ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించండి. మీ అమెజాన్ ఖాతాతో మీ ఫైర్ స్టిక్ నమోదు చేయండి. మీరు హోమ్ స్క్రీన్‌కు చేరుకున్న తర్వాత, నెట్‌ఫ్లిక్స్, హులు, డిస్నీ + మరియు హెచ్‌బిఒ మాక్స్ వంటి అనువర్తనాలను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు వివిధ సెటప్ మెనూల ద్వారా నావిగేట్ చేయవచ్చు. ఈ అనువర్తనాల్లో ప్రతిదానికి లాగిన్ సమాచారం అవసరం. మీ టెలివిజన్‌లో మీ ఫైర్ స్టిక్‌ను ప్లగ్ చేయడానికి మేము పైన లింక్ చేసిన కన్వర్టర్‌ను ఉపయోగిస్తుంటే, ప్రతి రంగును మీ టెలివిజన్‌లోని మిశ్రమ ఇన్‌పుట్‌లతో సరిపోల్చాలని గుర్తుంచుకోండి. సెటప్ సమయంలో మీ ఫైర్ స్టిక్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందడం ఎలా మీ ఫైర్ స్టిక్ ఏర్పాటు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి, మీ టీవీ నిజంగా ఎంత పాతదో దానిపై ఆధారపడి ఉంటుంది. మొట్టమొదట: మీ టీవీ HDMI-CEC కి మద్దతు ఇస్తుందో లేదో తనిఖీ చేయండి. ఇది మీ టెలివిజన్ మరియు సిఇసి పోర్టులో ప్లగ్ చేయబడిన ఏదైనా ఎలక్ట్రానిక్స్ కలిసి పనిచేయడానికి అనుమతించే HDMI యొక్క ప్రత్యేక వెర్షన్, తద్వారా మీ ఫైర్ స్టిక్ మీ టీవీలోని వాల్యూమ్‌ను నియంత్రించగలదు లేదా మీ టీవీ రిమోట్ మీ ఫైర్ స్టిక్‌లోని మెనూలను నియంత్రించగలదు. HDMI-CEC ఒక దశాబ్దం పాటు ఉంది, కాబట్టి ఇది పాత, స్మార్ట్ కాని టీవీలను కలిగి ఉంది. చాలా బ్రాండ్లు CEC ని వారి స్వంత ప్రత్యేక పేర్లుగా సూచిస్తాయి; ఉదాహరణకు, శామ్‌సంగ్ దీనిని అనినెట్ + అని పిలుస్తుంది. మీకు వీలైతే, మీ ఫైర్ స్టిక్ కోసం CEC- అమర్చిన పోర్టును ఉపయోగించండి. ఇది మీకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని ఇస్తుంది. మీ పరికరం యొక్క సెట్టింగుల మెనులో, మీ రిజల్యూషన్ సరిగ్గా సెట్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి మీరు మీ ప్రదర్శన సెట్టింగులను తనిఖీ చేయాలి. ఉదాహరణకు, మీ టీవీ యొక్క రిజల్యూషన్ 720p అయితే, మీ ఫైర్ స్టిక్ 1080p కు సెట్ చేయబడలేదని నిర్ధారించుకోండి మరియు దీనికి విరుద్ధంగా. రాబోయే కొన్నేళ్లలో మీరు కొత్త టీవీని కొనాలని నిర్ణయించుకున్నా, అమెజాన్ యొక్క సాఫ్ట్‌వేర్ చాలా టీవీలు కలిగి ఉన్నదానికంటే చాలా మంచిది. ఈ రోజు మార్కెట్లో ఉన్న ఏ టీవీ కంటే ఆటో-అప్‌డేటింగ్ అనువర్తనాల్లో కారకం మరియు విస్తృత శ్రేణి కంటెంట్ మరియు ఫైర్ స్టిక్‌తో అంటుకోవడం అర్ధమే. మీరు అమెజాన్ యొక్క ఎకో ఉత్పత్తులలో దేనినైనా ఉపయోగిస్తుంటే, మీ ఫైర్ స్టిక్ ను నియంత్రించడానికి మీరు అలెక్సాను ఉపయోగించవచ్చని మీరు తెలుసుకోవాలి. వాయిస్-సన్నద్ధమైన రిమోట్ దీన్ని చేయటానికి సులభమైన మార్గం అయితే, మీ టీవీ నుండి షోలు, చలనచిత్రాలు, సంగీతం మరియు మరిన్నింటిని ప్లే చేయమని అలెక్సాను అడగడానికి మీరు మీ ఎకో స్పీకర్లను కూడా ఆశ్రయించవచ్చు. అమెజాన్ ఈథర్నెట్ అడాప్టర్‌ను విక్రయిస్తుంది మీరు వైర్డు కనెక్షన్ ద్వారా ఉపయోగించాలనుకుంటే మీ ఫైర్ స్టిక్ కోసం. ఇది వేగవంతమైన ఇంటర్నెట్ ఉన్న ఎవరికైనా సహాయపడుతుందికాదురౌటర్, లేదా ఎవరైనా తమ ఇంటర్నెట్‌ను ప్లగ్ చేసి ప్లే చేయాలనుకుంటున్నారు మరియు వైఫైతో వ్యవహరించడం గురించి మరచిపోతారు. మీ టీవీని తెలివిగా చేయండి మీరు పాత టీవీలో కొత్త జీవితాన్ని he పిరి పీల్చుకోవాలని చూస్తున్నారా లేదా చివరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించాలనుకుంటున్నారా, అమెజాన్ యొక్క ఫైర్ టీవీ పర్యావరణ వ్యవస్థ ఉండవలసిన ప్రదేశం. ఇది బోరింగ్ టీవీని స్మార్ట్‌గా మార్చడమే కాక, చివరకు మీరు 4 కె యుహెచ్‌డి డిస్‌ప్లేల ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు, అది మీ కొత్త టీవీకి oun న్స్ సెటప్ లేకుండా ముందుకు సాగవచ్చు. ఫైర్‌స్టిక్ ఆసక్తికరమైన కథనాలు మీ విండోస్ 10 పిసి లేదా టాబ్లెట్ పేరు ఎలా మార్చాలి విండోస్ 10 మీరు విండోస్ 10 బిల్డ్ 17134 ను మీడియా క్రియేషన్ టూల్‌తో ఇన్‌స్టాల్ చేయవచ్చు విండోస్ 10 ఎడిటర్స్ ఛాయిస్ స్కైప్ మోడరేట్ గ్రూపులు మరియు 3 × 3 వీడియో కాల్ గ్రిడ్‌ను అందుకుంది మైక్రోసాఫ్ట్ స్కైప్ అనువర్తనాన్ని వెర్షన్ 8.60 తో అప్‌డేట్ చేసింది, ఇది ఇప్పుడు 3x3 వీడియో కాల్ గ్రిడ్‌ను ఇన్‌క్లూడ్ చేస్తుంది, ఇది అనువర్తనం యొక్క డెస్క్‌టాప్ వెర్షన్‌లో లభిస్తుంది. కొత్త గ్లోబల్ హాట్‌కీలు, మోడరేట్ గ్రూపులు మరియు ఇతర మంచి మెరుగుదలలు కూడా ఉన్నాయి. విండోస్, మాక్, లైనక్స్ మరియు వెబ్ కోసం స్కైప్ యొక్క వెర్షన్ 8.60.0.76, మే 18, 2020 ను ప్రారంభించి విడుదల చేస్తుంది హింస: నుమెనెరా యొక్క అలలు - వింతలోకి ఒక ప్రయాణం హింస యొక్క విశ్వం: న్యూమెనరా యొక్క అలలు ఒక వింత. భూమి యొక్క భవిష్యత్తులో ఒక బిలియన్ సంవత్సరాలను సెట్ చేయండి, మన ప్రపంచంలోని గుర్తించదగిన అన్ని ఆనవాళ్లు శిధిలాల పొరల క్రింద కుదించబడి, చనిపోయిన నాగరికతలలో మిగిలి ఉన్నాయి Google Chrome లో క్రొత్త ట్యాబ్ పేజీలో నిజమైన శోధన పెట్టెను ప్రారంభించండి గూగుల్ క్రోమ్‌లోని క్రొత్త ట్యాబ్ పేజీలో రియల్ సెర్చ్ బాక్స్‌ను ఎలా ప్రారంభించాలో గూగుల్ క్రోమ్ ప్రస్తుతానికి అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రౌజర్, ఇందులో వేగవంతమైన రెండరింగ్ ఇంజిన్, 'బ్లింక్', సరళీకృత వినియోగదారు ఇంటర్‌ఫేస్ మరియు బ్రౌజర్‌కు అదనపు ఫీచర్లను జోడించడానికి అనుమతించే పొడిగింపు మద్దతు ఉన్నాయి. . గూగుల్ నిరంతరం బ్రౌజర్‌కు క్రొత్త లక్షణాలను జోడిస్తోంది విండోస్ 10 లో ఎమోజి పికర్‌ను ప్రారంభించండి విండోస్ 10 లోని ఎమోజి ప్యానెల్ (ఎమోజి పికర్) యుఎస్ భాషకు పరిమితం చేయబడింది. మీరు రిజిస్ట్రీ సర్దుబాటుతో అన్ని భాషల కోసం ఎమోజి పికర్‌ను ప్రారంభించవచ్చు. శామ్‌సంగ్ 850 ప్రో 256 జీబీ సమీక్ష శామ్సంగ్ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ పరిశోధన నుండి ఉత్పత్తి వరకు మొత్తం సరఫరా గొలుసును నియంత్రించడం వల్ల కలిగే ప్రయోజనాలకు నిదర్శనం. ఆ గట్టి పట్టు అంటే 3D V-NAND ని అమర్చిన మొదటి వాణిజ్య డ్రైవ్ శామ్‌సంగ్ 850 ప్రో, మరియు అది వివాల్డికి టాబ్ ఆటో రీలోడ్ ఫీచర్ వచ్చింది క్రోమియం ఆధారిత ప్రాజెక్టులలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వెబ్ బ్రౌజర్ యొక్క నేటి డెవలపర్ స్నాప్‌షాట్, వివాల్డి, మంచి పాత క్లాసిక్ ఒపెరా బ్రౌజర్ యొక్క గొప్ప మరియు ప్రత్యేకమైన లక్షణాలలో ఒకటి తిరిగి తెచ్చింది. ఇప్పుడు ఇది ఓపెన్ ట్యాబ్‌లను స్వయంచాలకంగా రిఫ్రెష్ చేయడానికి అనుమతిస్తుంది. ప్రకటన స్నాప్‌షాట్ 2056.19 నుండి ప్రారంభించి, వివాల్డి క్రొత్త ఫీచర్‌తో వస్తుంది: ఆవర్తన టాబ్ రీలోడ్ ఆవర్తన ట్యాబ్ రీలోడ్ Chrome లో బ్లాక్ చేయబడిన డౌన్‌లోడ్‌ను అన్‌బ్లాక్ చేయడం ఎలా మీకు ఇష్టమైన బ్రౌజర్ లేకుండా మీరు ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయలేరు. మీ కోసం గూగుల్ క్రోమ్ అంటే, అది ఆశ్చర్యం కలిగించదు. Chrome అందుబాటులో ఉన్న అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రౌజర్‌లలో ఒకటి. ఎందుకు? ఎందుకంటే ఇది వినియోగదారు- Macspots Tweaker - సార్వత్రిక Tweaker Windows 7 మద్దతిచ్చే, Windows 8, Windows 8.1 మరియు Windows 10. అదనంగా Macspots [...]
అక్టోబర్ 13న నవీకరించబడింది: స్పేస్‌ఎక్స్ మరియు నాసా భూమిపై స్ప్లాష్‌డౌన్ సైట్‌లో చెడు వాతావరణం కారణంగా క్రూ-4 వ్యోమగాములను మరియు వారి డ్రాగన్ ఫ్రీడమ్‌ను తొలగించడాన్ని శుక్రవారం వరకు వాయిదా వేసింది. డ్రాగన్ ఇప్పుడు దాని కంటే ముందుగా తెరవబడదు అక్టోబర్ 19, 14 ఉదయం 11:35 వద్ద EDT (1535 GMT). SpaceX యొక్క క్రూ-4 మిషన్ రెండు వాతావరణ ఆలస్యాల తర్వాత శుక్రవారం (అక్టోబర్ 14) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి బయలుదేరుతుంది మరియు మీరు చర్యను ప్రత్యక్షంగా చూడవచ్చు. సిబ్బంది-4 డ్రాగన్ గుళిక, స్వేచ్ఛ అని పేరు పెట్టారుశుక్రవారం ఏదో ఒక సమయంలో మూడో అన్‌కాకింగ్‌ను ప్రయత్నించనున్నట్లు నాసా అధికారులు తెలిపారు ఒక ట్వీట్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది). వాతావరణం కారణంగా బుధవారం (అక్టోబర్ 13), గురువారం (అక్టోబర్ 14) రెండుసార్లు ఆలస్యం జరిగిందని నాసా అధికారులు తెలిపారు. స్ప్లాష్ డౌన్ తేదీ కూడా ఈరోజు (గురువారం) ఉండాల్సిన దానికంటే ఆలస్యం అయింది. “@నాసా మరియు @SpaceX టాస్క్ కంట్రోలర్‌లు వేవ్-ఆఫ్ #గ్రూప్ 4 ఫ్లోరిడా స్ప్లాష్‌డౌన్ సైట్‌లో వాతావరణం కారణంగా ఈరోజు డ్రాగన్ ఫ్రీడమ్‌లో అన్‌డాక్ చేయబడింది. శుక్రవారం ప్రారంభోత్సవం ప్రస్తుతం అంచనా వేయబడింది, ”అని అధికారులు తెలిపారు రాశారు (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది). డిస్‌కనెక్ట్ అయినప్పుడు, మీరు దీన్ని NASA సౌజన్యంతో Space.comలో ప్రత్యక్షంగా చూడవచ్చు లేదా నేరుగా స్పేస్ ఏజెన్సీ ద్వారా (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది). సంబంధిత: SpaceX యొక్క క్రూ-4 మిషన్ యొక్క అద్భుతమైన ఫోటోలు ఫ్లోరిడా తీరంలో స్ప్లాష్ చేసిన తర్వాత, NASA మరియు స్పేస్‌ఎక్స్ ప్రకటించాల్సిన సమయంలో స్ప్లాష్‌డౌన్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ సమావేశంలో NASA యొక్క కమర్షియల్ గ్రూప్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ ఉన్నారు; జోయెల్ మోంటల్బానో, NASA అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రోగ్రామ్ మేనేజర్; మరియు NASA నుండి మునుపటి నివేదికల ప్రకారం SpaceX ప్రతినిధి. అయితే ఈ సమయాలలో ఏదీ రాతితో అమర్చబడలేదు; అవి గల్ఫ్ ఆఫ్ మెక్సికో మరియు అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్రీడమ్ యొక్క సంభావ్య స్ప్లాష్‌డౌన్ జోన్‌లలో మంచి అంచనా వేసిన వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. క్రూ-4 స్పేస్‌ఎక్స్‌లో ప్రారంభించబడింది హాక్ 9 ఏప్రిల్ 27 న రాకెట్ మరియు అదే రోజు ISS చేరుకుంది. ఈ మిషన్‌లో క్రిస్టోఫోరెట్టి మరియు నాసా వ్యోమగాములు రాబర్ట్ హైన్స్, కెజెల్ లిండ్‌గ్రెన్ మరియు జెస్సికా వాట్కిన్స్ ఉన్నారు. దాని పేరు సూచించినట్లుగా, క్రూ-4 అనేది నాసా కోసం కక్ష్యలో ఉన్న ప్రయోగశాలకు SpaceX ప్రయాణించిన నాల్గవ కాంట్రాక్ట్ స్పేస్ మిషన్. ప్రస్తుతం ISSలో ఉన్న రెండు SpaceX విమానాలలో ఇది ఒకటి; క్రూ-5 అక్టోబర్ 6న వచ్చింది ఐదు నెలల బస కోసం. ఈ కథనం అక్టోబర్ 12, బుధవారం మధ్యాహ్నం 3:40 గంటలకు EDTకి నవీకరించబడింది. వాతావరణం కారణంగా అన్‌డాకింగ్ మరియు స్ప్లాష్‌డౌన్ ఆలస్యం వార్తలతో ఈ కథనం అక్టోబర్ 13, గురువారం ఉదయం 9:17 గంటలకు EDTకి నవీకరించబడింది. మైక్ వాల్ ద్వారా”బయటకు (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)” (గ్రాండ్ సెంట్రల్ పబ్లిషింగ్, 2018; కార్ల్ టేట్ ద్వారా చిత్రీకరించబడింది), గ్రహాంతర జీవుల అన్వేషణ గురించిన పుస్తకం. ట్విట్టర్‌లో అతనిని అనుసరించండి @మైఖేల్‌వాల్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది). ట్విట్టర్లో మమ్మల్ని అనుసరించండి @Spacedotcom (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) లేదా ఆన్ ఫేస్బుక్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది).
తిరుపతి, జూన్‌-25, 2008: తి.తి.దే., అమృతోత్సవాలలో భాగంగా జూన్‌ 30వ తేది ఉదయం మెట్లోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. జూన్‌ 30వ తేది ఉదయం 7 గం||లకు అలిపిరి పాదాల మండపం నుండి మెట్లోత్సవం ప్రారంభం అవుతుంది. ఈ ఉత్సవంలో వేలాదిమంది భజన సంఘాలు, దాససాహిత్య మండలులు, అన్నమయ్య శరణాగతి మండలులు పాల్గొంటారు. వీరితోపాటు తి.తి.దే., పాలకమండలి ఛైర్మన్‌, సభ్యులు, కార్యనిర్వహణాధికారి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొంటారు. ఈ మెట్లోత్సవంలో పాల్గొని నడకదారిన తిరుమలకు చేరుకున్న తరువాత ఆస్థానమండపంలో భక్తులతో సమావేశం జరుగుతుంది. ఈ మెట్లోత్సవంలో పాల్గొనే భక్తులందరికి ఉచితంగా స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తారు. అంతేగాక వీరికి లడ్డు ప్రసాదం, పుస్తకప్రసాదం అందజేస్తారు. కనుక పురప్రజలు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, భక్తులు వేలాదిగా ఈ మెట్లోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరడమైనది. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది. « BHAKTHI CHAITANYA YATRA- SRI NARASIMHA RADHAM REACHES TIRUPATI _ తిరుపతి చేరుకున్న శ్రీనృసింహరథం » జూన్ 28న మ‌హాతిలో ”పాండురంగ మహత్యముస‌స చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌
రోజులు దొర్లిపోతున్నాయి, మా వ్యాపారం మహా ముమ్మరంగా సాగిపోతుంది. నలుగురు చేతుల్లో నలిగిన తరువాత నా వళ్ళు కొంచెం కండ పట్టింది. అవయువాలు మరింత ఏపుగా పెరిగాయి. వంట్లో ఒంపుసొంపులు ఏర్పడ్డాయి. ఫేషన్లు నేర్చుకున్నాను. స్లీవ్*లెస్ జాకెట్లు, షిఫాన్ చీరలు నా అందానికి మరింత వన్నె తెస్తున్నాయి.నా దగ్గరకి వస్తున్న విటుల సంఖ్య పెరుగుతోంది. నా రేటు కూడా పెరిగింది. అడ్వాన్స్ బుకింగులు చేసుకునే వారు. విటుల్లో -తాతలు సంపాదించిన ఆస్తులున్న ఖామందులు ఒకరిద్దరు నన్ను పర్మినెంటుగా ఉంచుకుంటామని ముందుకొచ్చారు. కానీ అమ్మ గొంతెమ్మకోర్కెలు తీర్చలేక వెనుకంజవేశారు. ఆ రోజు శుక్రవారం సాయంత్రం చక్కగా తలంటు పోసుకొని, మహాలక్ష్మి పూజ చేసుకుని, రతీ మన్మధుల ఫొటోలకు భక్తిపూర్వకంగా నమస్కరించి బుకింగ్ చేసుకున్న పాసింజర్ల లిస్టు చూడసాగాను. నగరూరు వెంకటరెడ్డి, బుచ్చిపాలెం బసవయ్య చెరొకసారి వుండటానికి అడ్వాన్సు ఇచ్చారు. నర్సీపట్నం నాగేశ్వరరావు నాలుగు గంటలు, రాజోలు రంగారావు మిగిలిన రాత్రంతా బుక్ చేసారు. ఈ నాలుగూ పాత గిరాకీలే! అందరికీ భోగందాని పక్కలో పడుకోవాలన్న యావేగానీ -ఒక్కడిలోనూ పసలేదు. అయినా వీళ్ళ పెళ్ళాలు ఈ మగాళ్ళతో ఎలా కాపురాలు చేస్తున్నారోనని అనిపించేది నాకు. పాలేర్లనో, పనిమనుషులనో మరిగారేమోనని కూడా అనుమానమేసేది. అంతలో ఎవరో వెనకాలనుండి నా కళ్ళు మూశారు. నా దగ్గరకొచ్చే విటులంతా రాగానే ఏ చన్ను పట్టుకోవటమో, బుగ్గలు గిల్లటమో చేయటం తప్ప -ఇంత సునిశితమైన రసికత ఎరుగని వాళ్ళు. ఎవరబ్బా ఈ కొత్త వ్యక్తి అని చేతులు విదిలించుకొని వెనక్కు చూసాను. నా కళ్ళు మూసింది ఒకరు కాదు -ఇద్దరు. నవనవలాడే వయసులో ఒంగోలుగిత్తల్లాంటి యువకులిద్దరు నా వెనకాల నిలబడి ఉన్నారు. ఎవరన్నట్లు అమ్మవైపు చూశాను. “పిఠాపురం జమీందారుగారు వీరికి వేలు విడచిన మామగారట. ఏదో పని మీద ఈ వూరొచ్చి -నీ పేరు విని ఆశపడి వచ్చారు. మిగతా బుకింగులన్నీ కాన్సిల్ చేసాను.ఈ రోజంతా వీళ్ళే ఉంటారు” అంది అమ్మ. రెగ్యులర్ కస్టమర్స్*కే సున్నా చుట్టిందంటే – వాళ్ళు అమ్మకు బాగా ముట్టజెప్పి ఉండాలి. అమ్మ వాళ్ళను నాకు అప్పజెప్పి బయటకు నడిచింది. “నా పేరు కైలాసం… నా పేరు పురుషోత్తం….” గీతమీసం, ఉంగరాల జుత్తు తమ పరిచయాలు చేసుకున్నారు. “పదండి” అంటూ గదివైపు దారి చూపించాను. ఇద్దరూ నా వెంట నడవసాగారు. “అదేమిటి? ఇద్దారూ ఒక్కసారేనా?” అన్నాను నేను కంగారుగా. “అవును. మాది ఏ విషయంలోనైనా జాయింట్ ఆపరేషన్!” అన్నారు వాళ్ళు. “సరే” వాళ్ళ ఏడుపేదో చూద్దామని గదిలోకి నడచి తలుపులు ముందుకు వేసాను. గడియ పెట్టేలోగా నా చీర లాగేసాడు కైలాసం, జాకెట్టు తీసేశాడు పురుషొత్తం. పోటీపడ్డట్టుగా నిమిషంలో నా శరీరం మీద నూలుపోగు లేకుండా చేసారు. ఆశ్చర్యపడుతూ వెనుతిరిగి చూసాను. ఎప్పుడు తమ దుస్తులు తీసేసుకున్నారోగానీ -దిశమొలలతో నిలబడి ఉన్నారు. పురుషోత్తం పాము చూసి ఒక్క క్షణం నా వళ్ళు జలదరించింది. అంతకు మునుపు ఎన్నోరకాల ఆయుధాలు, గునపాలు, గడ్డపారలు చూసాను నేను. కానీ ఎలాన్ తి మగసిరి ఇంతకు మునుపెన్నడూ చూడలేదు. ప్రపంచంలో అందరికన్నా పెద్ద మగసిరి నీగ్రోలకు ఉంటుందని విన్నాను, ఒకసారి వాళ్ళతో వేయించుకుంటే ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ పురుషోత్తం గెడ నీగ్రోలను మించింది. రమారమి ఎనిమిది అంగుళాల పొడవున్న ఆ పురుష ద్వజం చూస్తుంటే -తామర పట్టిన వారికి మల్లే నా తొడల మధ్యన తీట పెరిగింది. ఇక కైలాసం బుజ్జోడు కొరకొరలాడుతూ -మగసిరి మిడిసి పడుతున్నాడు. అమాంతంగా ఒకరు కాళ్ళు-ఒకరు చేతులు పట్టుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు. ఒకడు పెదాలు ముద్దు పెడుతున్నాడు. మరొకడు బుగ్గలు కొరుకుతున్నాడు. ఒకడు స్థనాలు నలుపుతున్నాడు. మరొకడు ముచ్చికలను పాముతున్నాడు. ఒకడు నాలుకతో ఆటలాడుతున్నాడు. మరొకడు తన నాలుకను నాలోకి జొనుపుతున్నాడు. నా శరీరంలో ఎక్కడా అంగుళం స్థలం వదలకుండా ముద్దులతో ముంచెత్తారు. నాకారు, చీకారు. నాకినంతసేపు నాకి, చీకినంతసేపు చీకి నా తొడల మధ్యకు చేరాడు పురుషోత్తం. నా కాళ్ళు రెండూ విడదీస్తూ “పుల్లీ! నీ పాలకోవా బిళ్ళ చూస్తుంటే నమిలి మింగేయాలనిపిస్తుందే” అన్నాడు. నా మందిర ద్వారాలను విడదీసి లోపల దాక్కున్న బుల్లమ్మాయిని మీటాడు. నా శరీరంలోని నరాలన్నీ జివ్వుమన్నాయి. అతగాడు ఆయుధం ఎప్పుడు లోపలికి తోస్తాడో అని ఎదురుచూడసాగాను. “ఇంకా ముహూర్తం కుదరలేదా? కానీవోయ్ త్వరగా” అంటూ నా తలను తన ఒడిలోకి తీసుకున్నాడు కైలాసం. అతని మన్మధబాణం నా బుగ్గలను, పెదాలను స్పర్శిస్తోంది. ఎర్రటోపీ పెట్టుకున్న సోల్జర్*లా బిగుసుకుందది. ఆ ఎరుపుదనం మీద తడి తమాషాగా మెరుస్తోంది. “ఐస్*ఫ్రూట్ కావాలా పుల్లీ!” అంటూ తన వజ్రాయుధాన్ని ముందుకు తోసాడు కైలాసం. ఇటు నోట్లోకి, అటు గూట్లోకి ఒకేసారి దూరాయి గునపాలు. కైలాసంది నోటి నిండుగా ఉంది. పురుషోత్తంది గూటి నిండుగా ఉంది. ఒకడు నోట్లో ఆడిస్తుంటే -మరొకడు రోట్లో ఆడిస్తున్నాడు. పురుషోత్తం పిరుదులు మర్ధిస్తున్నాడు. కైలాసం స్థనాలు పిసికేస్తున్నాడు. నా శరీరం నజ్జు నజ్జయిపోతుంది. ఏదో హాయి, మధురిమ, మత్తు ఆవరిస్తున్నాయి. ఎనిమిది అంగుళాల గెడ, బొడ్డులో దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే బుడబుడా కక్కేసుకున్నాను. పురుషోత్తం తీట ఇంకా తీరినట్లు లేదు. తను క్రిందకొచ్చి నన్ను పైన వాయించమన్నాడు. అతన్ని గట్టిగా కౌగలించుకొని ఒకే దొర్లు దొర్లాను. అతను క్రిందయ్యాడు నేను మీదయ్యాను. చిత్తకార్తె కుక్కలాగ అలాగే పెనవేసుకుని ఉండిపోయాడు. నిండుగా ఉన్న ఆ కడ్డీ బయటకు తీయాలనిపించలేదు. అంతలో నా తల దగ్గర కూర్చున్న కైలాసం లేచాడు. “సరే! నేనూ నా పని కానిస్తాను” అంటూ నా వెనక్కి వచ్చాడు. పురుషోత్తం మీద బోర్లా పడుకున్న నా పిరుదుల మధ్య చోటు చేసుకోసాగాడు. నా గుండెలు అదిరాయి. “ఏయ్! ఏమిటిది? ఏం చేయబోతున్నావు?” అని అడిగాను. “పుల్లీ!, నీవేమీ కంగారుపడక బేక్*షాట్*లో నేను ఎక్స్*పర్ట్*ను” అన్నాడతను. “చూడు, ఇలాంటివి నాకలవాటు లేదు, నచ్చదు” అన్నాను సీరియస్*గా. “అలవాటంటే ఏమిటి? ఈరోజు క్రొత్త, రేపు పాత. సాని వృత్తి నీవు ముందుగానే అలవర్చుకుని పుట్టావా? ఇదీ అంతే” అన్నాడు. “ఊఁహు! ఆ పప్పులు నా దగ్గరఏం ఉడకవు!” లేచి ప్రతిఘటిద్దామని ఉంది. కానీ లేస్తే పురుషోత్తంది బయటపడిపోతుందని భయం. “పోనీలే పుల్లీ! వాడొక కేటుగాడు. పాపం ఆశపడుతున్నాడు. మరో వంద ఇచ్చుకుంటాడులే” అన్నాడు పురుషోత్తం. వంద మాట వినేసరికి నా నోరు మూతపడ్డది. “ఊఁహూ! వాడొక కేటుగాడు, నీవొక పోటుగాడివి” అన్నాను పురుషోత్తం బుగ్గ కొరుకుతూ. ఇంతలో -నా కాళ్ళు రెండూ ఎడం చేసి, చేతులతో పిరుదులను విడచీల్చాడు కైలాసం. తన వజ్రాయుధాన్ని మధ్య పెట్టి నెమ్మదిగా నొక్కాడు. అది లోపలకు వెళ్ళిచావదే. మరింత గట్టిగా నొక్కాడు. నాకు మంట పుట్టింది. చర్మం చిట్లినట్లయ్యింది. “కైలాసం! వద్దు తీసెయ్… నొప్పిపుడుతోంది చీలిపోతుంది” అన్నాను. “ఎందుకా కంగారు? మొదటిరోజు ముందు తోయించుకున్నప్పుడు మంట పుట్టలేదా!? వేలయినా దూరని ఆ గూట్లో ఈనాడు దూలాలు దూరిపోతున్నాయా లేదా? ఇక్కడా అంతే! నోరు మూసుకొని కొంచెం ఓర్చుకో!” అంతూ బలంగా నాలోకి దూరిపోయాడు. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయ్యింది నాకు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. క్రిందున్న పురుషోత్తం గెడ పిడత అంతు చూసింది. కైలాసం నా మీద నెమ్మదిగా కదులుతున్నాడు. ఆ కుదుపులకు ఆటోమేటిక్*గా పురుషోత్తం మగసిరి నా బిళ్ళలో ఆడుతోంది. ముందూ వెనుకా రెండువైపులా రెండు గునపాలు పొడుస్తుంటే అదోరకమైన హాయిగా ఉంది. రాత్రంతా ఒకరి తరువాత ఒకరు స్థలాలు మార్చుకుంటూ ముందూవెనుకా చేరి నా వళ్ళు కుళ్ళబొడిచారు. తెల్లవారి కళ్ళుతెరచి చూసేసరికి పోటుగాడు లేడు, కేటుగాడు లేడు. వాళ్ళతో పాటు నా మెడలోని పది సవర్ల పతకం లేదు. బంగారం పోయినందుకు బాధపడలేదు నేను. అంత మజానిచ్చినవారితో మరోసారి పొడిపించుకునే అవకాశం పోయిందే అని చింతించాను. ఈ నెలకు సెలవామరి… ***సమాప్తం*** The post చిల్లరకొట్టు పుల్లమ్మ -బాబుల్ చౌదరి appeared first on Telugu Sex Stories. Categories Telugu Sex Stories Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
Telugu News » Entertainment » Tollywood » Director k raghavendra new movie pelli sandadi songs will released on april 28th Pelli Sandadi 2: ఆ రోజునే దర్శకేంద్రుడి కొత్త పెళ్లి ‘సందడి’ మొదలయ్యేది.. డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. Pelli Sandadi 2 Movie Update: టాలీవుడ్ దర్శకేంద్రుడు పాతిక సంవత్సరాల క్రితం తెరకెక్కించిన చిత్రం పెళ్లిసందడి. Raghavendra Rao Rajitha Chanti | Apr 27, 2021 | 9:16 AM Pelli Sandadi 2 Movie Update: టాలీవుడ్ దర్శకేంద్రుడు పాతిక సంవత్సరాల క్రితం తెరకెక్కించిన చిత్రం పెళ్లిసందడి. ఇందులో శ్రీకాంత్, రవలి, దీప్తీ భట్నగర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు అదే మూవీ పేరుని మరోసారి తలపిస్తూ.. పెళ్లిసంద..దీ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు కూడా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తుండగా.. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. అయితే ఈ సినిమాలోని పాటను ఈనెల 28న విడుదల చేయనున్నట్లుగా సమాచారం. దర్శకేంద్రుడికి ఏప్రిల్ 28న ఓ ప్రత్యేకత ఉంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అడవిరాముడు విడుదలైనది ఆరోజే. ఆయన సమర్పణలో రూపొందిన బాహుబలి ది కన్ క్లూజన్ విడుదలైందీ కూడా అదే రోజు. అందుకే పెళ్లిసంద..డి పాటను ఆరోజున విడుదల చేయాలని నిర్ణయించాయి సినీ వర్గాలు. ‘ఇది కొత్త కథతో తెరకెక్కుతున్న చిత్రం. నాటి ‘పెళ్లి సందడి’కి కొనసాగింపు చిత్రం కాదు. రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ నెల 28న విడుదల కానున్న పాటతో కె.రాఘవేంద్రరావు – కీరవాణి స్వరాల సందడి మళ్లీ మొదలవుతుంద’’ని సినీ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. Also Read: ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో విషాదం.. పూడ్చ‌లేని న‌ష్టమిది.. ఎలా అధిగమించాలో తెలియ‌డం లేదు అంటూ ట్వీట్.. సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం… పూజా హెగ్డేకు కోవిడ్ పాజిటివ్.. క్వారంటైన్‏లో బుట్టబొమ్మ.. Daggubati Abhiram: అన్న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితోనే లాంచ్ కానున్న అభిరామ్‌..? ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్‌.. Covid Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్న సూప‌ర్ స్టార్‌.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పిలుపునిచ్చిన మ‌హేష్ బాబు..
thesakshi.com : మెగా కోడలు, అపోలో చైర్ పర్సన్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొత్త కారు కొనేశారు. ఈ లగ్జరీ కారుకు సంబంధించిన ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తూ తన ఇన్స్‌‌స్టా పేజ్‌లో ఉపాసన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య.. మెగా కోడలు ఉపాసన కొణిదెల ఆడి ఈ ట్రాన్ ని కొనుగోలు చేశారు. ఈ వార్తను ఉపాసన స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. “నా కోసం.. భవిష్యత్తు స్థిరత్వం… ప్రగతిశీలతను దృష్టిలో ఉంచుకున్నాను. నా ఆడి ఇ-ట్రాన్ నాకు రెండింటినీ ఇస్తుంది. ఆడి ఇ-ట్రాన్ అత్యాధునిక ఆవిష్కరణతో సౌకర్యం స్థిరత్వం అనుభవించగలము. ఇది నిజంగా నా ప్రయాణాలన్నింటిలో స్థిరంగా తోడుగా ఉంటుంది“ అని అన్నారు. ఉపాసనకు నెటిజనులు అభినందనలు తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు. ఆమె అభిమాని ఒకరు ఇలా వ్యాఖ్యానించారు. శుభాకాంక్షలు నచ్చిన జీవితాన్ని ఆనందించండి.. అని ఒకరు వ్యాఖ్యానించగా.. మరొక అభిమాని స్పందిస్తూ.. అభినందనలు.. మంచి కారు.. చాలా బాగుంది. ఉపాసన బ్రహ్మాండమైన ఆలోచనను కలిగి ఉన్నారు. మీరు అద్భుతం… అని ప్రశంసించారు. మరొక నెటిజన్ ఇలా వ్రాశాడు. “అది చూసి సంతోషిస్తున్నాము.. సురక్షితమైన ప్రయాణంతో ముందుకు సాగండి“ అని విష్ చేసారు. ఉపాసన అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ .. బి పాజిటివ్ మ్యాగజైన్ కి ఎడిటర్-ఇన్-చీఫ్ .. గొప్ప పారిశ్రామికవేత్త. రామ్ చరణ్ కెరీర్ ఆద్యంతం సతీమణిగా ఉపాసన సహకారం కొనసాగుతోంది. ఈ జంట విహారయాత్రలు ప్రతిసారీ అభిమానుల్లో చర్చకు వస్తుంటాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో కలిసి ఆర్.సి 15 చిత్రం కోసం పనిచేస్తున్నాడు. వినయ విధేయ రామ తర్వాత కియారా అద్వానీ అతడి సరసన మరోసారి నటిస్తోంది. తదుపరి కేజీఎఫ్ దర్శకుడితోనూ చరణ్ ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే
అమరావతి: రైతుల పాదయాత్రలో తామూ పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రైతాంగ సమాఖ్య వేసిన పిటీషన్‌పై బుధవారం హైకోర్టు డివిజినల్ బెంచ్‌లో విచారణ జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లు బెంచ్ మీదకు రాకపోవడంతో కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. రైతుల పిటీషన్‌ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. పాదయాత్రకు సంఘీభావం తెలపడం.. తమ నిరసనను తెలియచేసే ప్రాధమిక హక్కును ఉపయోగించడమేనని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిన తరువాత, పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే రాజధాని అమరావతిపై తీర్పు ఇచ్చిన తరువాత .... ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా మంత్రులతో ప్రకటనలు చేయిస్తూ, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోందని, కర్నూలులో ర్యాలీలను ప్రోత్సహిస్తోందని న్యాయవాది ఆదినారాయణరావు అన్నారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత, మూడు రాజధానులకు అనుకూలంగా, మరోవైపు అమరావతికి అనుకూలంగా పాదయాత్ర చేయడం మంచిది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అమరావతి రాజధాని కావాలంటూ రైతులు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారని, కర్నూలులో హైకోర్టు కావాలని అక్కడ వాళ్లు చేస్తున్నారని, రాజధానికి సంబంధించి కూడా మేము తీర్పులో స్పష్టంగా చెప్పామని, అటువంటప్పుడు ఇంకా పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు ఎందుకు అని ధర్మాసనం ప్రశ్నించింది. పాదయాత్ర అంశంపై సింగిల్ జడ్జ్‌ వద్దకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది. ఇప్పటికే సింగిల్ జడ్జ్‌లు ఇరువురు తమ ఉత్తర్వులు వెల్లడించారని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. బాధిత పక్షం కోర్టుకు రావాలి కానీ, వేరే వాళ్లు రావడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. అయితే బాధితులకు సంఘీభావం తెలిపేందుకే తాము పిటీషన్‌ వేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. కాగా దీనిపై ప్రభుత్వం వేసిన కౌంటర్‌ను పరిశీలించాలని న్యాయస్థానం భావిస్తూ.. కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది
పోలవరం బ్యాక్‌ వాటర్‌పై 3 రాష్ట్రాలకు కేవలం అపోహలు ఉన్నాయని, తెలంగాణలోని భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వర్చువల్‌ సమావేశం ముగిసింది. కేంద్ర జల శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోలవరం బ్యాక్‌ వ్యాటర్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. దీనిపై ఇప్పటికే అధ్యయనం చేయించామని కేంద్రం వెల్లడించింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌పై 3 రాష్ట్రాలకు కేవలం అపోహలు ఉన్నాయని, తెలంగాణలోని భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య ఉండదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 2009, 2011లో శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక 3 రాష్ట్రాల్లో మూడో వంతు కూడా ముంపు ప్రభావం ఉండదని కేంద్రం తెలిపింది. ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ సిద్ధమైనప్పటికీ.. ఒడిశా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని జలశక్తి శాఖ సమావేశంలో వెల్లడించింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌పై మరోసారి సర్వే చేయించాలని తెలంగాణ అధికారులు చేసిన వాదనను జలశక్తి శాఖ తోసిపుచ్చింది. 36 లక్షల క్యూసెక్కులు వెళ్లేలా స్పిల్‌వే కట్టాలని గోదావరి ట్రైబ్యునల్‌ సిఫార్సు చేసిందని, ప్రస్తుతం 50 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. పీపీఏ ఛైర్మన్‌ ఆర్కే గుప్తా మాట్లాడుతూ.. గోదావరి ట్రిబ్యునల్‌కు కట్టుబడే పోలవరం కడుతున్నట్టు తెలిపారు. కేంద్రం ఆమోదించిన డిజైన్ల మేరకే పోలవరం నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలను సంయుక్త సర్వేకు సహకరించాలని కోరామని వివరించారు. అయితే, సంయుక్త సర్వేకు ఒడిశా అంగికరించలేదని ఆయన వెల్లడించారు. పోలవరం కట్టినా గోదావరి వరద ముంపులో తేడా ఉండదని.. పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై అధ్యయనం చేయించామన్నారు. దీంతో బ్యాక్‌ వాటర్‌ సర్వేకు సంబంధించి సాంకేతిక అంశాలపై చర్చించేందుకు అక్టోబర్ 7 న నాలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలతో మరోమారు భేటీ కావాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయించింది. SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com Categories National International Business Sports Health Education Science Technology Foods Entertainment Lifestyle
ఒడెస్సాలోని మ్యూజియమ్స్ సాధారణంగా ప్రతిదీ లో ప్రత్యేకంగా ఉంటాయి. కానీ ఎలాగంటే, ఇది యూదుల సంస్థతో మరియు అదే యూదు అమూల్యమైన మరియు పునర్నిర్మించదగిన హాస్యంతో సంబంధం కలిగి ఉన్న నగరం. ఒడెస్సాలోని మైనపు బొమ్మల మ్యూజియం విచిత్రమైన పేరును కలిగి ఉంది - "స్త్రీ Uchi నుండి మైనపు బొమ్మల మ్యూజియం." ఇది తక్కువ ప్రసిద్ధ మిఖాయిల్ జవనేట్స్కి ప్రసిద్ధ సూత్రం ప్రకారం ఇక్కడ ఉంది, ప్రకాశవంతమైన జ్ఞాపకాలను తాజా భావాలకు మార్చబడతాయి. మాకు ఎవరు Ostap బెండర్ లేదా Sonka బంగారు పెన్ ఎవరు గుర్తు లేదు? మరియు ఇప్పుడు మీరు మాత్రమే గుర్తుంచుకోవాలి కాదు, కానీ కూడా వ్యక్తిగతంగా పరిచయం పొందడానికి. స్త్రీ Uchi నుండి మైనపు బొమ్మలు మీరు వారి చెంప లేదా కౌగిలింత ముద్దాడటానికి చేస్తుంది చేస్తుంది భయంకరమైన, కానీ చాలా తీపి మరియు అందమైన, వెళ్ళి. విగ్రహాన్ని అనుమతించడం సాధ్యం కాదు, కానీ మీరు మ్యూజియం లో కొనుగోలు సావనీర్ కావలసిన అనేక వంటి గట్టిగా కౌగిలించు సాధ్యం ఉంటుంది, దీని తర్వాత ఒడెస్సా పర్యటన యొక్క వాటా వస్తాయి లేదు వారి బంధువులు అప్పగించండి సులభం. లెజెండరీ మహిళ, ఉటయ, మార్గం ద్వారా, ఒడెస్సాలో ఒక క్యాటరింగ్ సర్వీస్ను ప్రారంభించాలని ఊహించిన మొట్టమొదటి వ్యక్తి. నేడు, "ఎ వుమన్ ఆఫ్ ఊటీ" వద్ద ఒక కేఫ్ తెరవబడింది. నేను అద్దంలో చూస్తాను, మరింత నేను అర్థం - డార్విన్ కుడి! (M. జిననేట్స్కి) ఒడెస. పురావస్తు మ్యూజియం. మా రోజులు. 160 వేల పురాతన ప్రదర్శనలు. చైర్నోస్సోస్ యొక్క "ద్రవ్య నిధి" కిజిక్ యొక్క చనిపోయిన పుదీనా నుండి పుంజుకుంది, పురాతన ఈజిప్టు రాజుల రోజువారీ జీవితంలో వస్తువులు పరిమితంగా గ్రీక్ భూభాగాలతో భూభాగాన్ని విభజించాయి. మరియు, వాస్తవానికి, హోమో యొక్క రూపాన్ని తుది మరియు పునరావృతం చేయలేని సాపియన్ల రూపంలో ఉన్నప్పటి నుండి ఈ విషయాలను మానవజాతి ఏర్పరుచుకునే మూగ సాక్షులు. సాహిత్యం లో సెక్స్ లో - పదాలు మధ్య అన్ని అత్యంత ఆసక్తికరమైన. (M. జిననేట్స్కి) ఒడెస్సా రెండు సమాంతర వాస్తవాలలో ఉంది - ఒక నిజమైన, రెండో - సాహిత్య. ఈ నగరంలో 20 గదులు ఉన్నాయి, మొత్తం సాహిత్య మ్యూజియం ఏర్పాటు చేయబడలేదు. ప్రతి గది ఒక నిర్దిష్ట చారిత్రక కాలానికి అంకితం చేయబడింది. ఉదాహరణకు, పుష్కిన్ హాల్ ఉంది - అన్ని తరువాత, ఒడెస్సా లో, గొప్ప కవి 13 నెలల బహిష్కరణకు (ప్రతిఒక్కరూ అలాంటి లింక్ కలిగి ఉంటారు) గడిపాడు. మ్యూజియం మరియు నగరం యొక్క గర్వం ఒడెస్సా సాహిత్య పాఠశాల యొక్క మందిరాలు. గొప్ప పేర్లు మధ్య ఒక ఎండ మరియు ఆశాజనకమైన ప్రపంచ సృష్టించిన రచయితలు (ఒడెస్సా నుండి మరొక అంచనా మరియు లేదు) - Olesha, Kataev. ఒక మంచి కళాకారుడు, మీరు ఒక అందం, ఒక మేధావి చూస్తున్నాడు - ఆమె మీకు కనిపిస్తోంది. (M. జిననేట్స్కి) అలాంటిది ఒడెస్సాలో సాహిత్య సృజనాత్మకత మాత్రమే కాదని గమనించవద్దు. మోడరన్ ఆర్ట్ మ్యూజియం మరియు ఒడెస్సాలోని రోరిచ్ మ్యూజియమ్ సాహిత్య వారసత్వానికి విలువైనవి. రోరిచ్ యొక్క ఇంటి-మ్యూజియంలో జరిగింది వివిధ సాయంత్రాలు, ప్రదర్శనలు, పుస్తకం ప్రదర్శనలు. దాని సొంత నేపథ్య ప్రదర్శనలతో, ప్రతి ఒక్కటి ఐదు హాళ్ళు ఉన్నాయి. ఒడెస్సా యొక్క థర్డ్ డైమెన్షన్ యొక్క జీవితంపై హిస్టారికల్ విహారం మోడరన్ ఆర్ట్ మ్యూజియంను అందిస్తుంది. ఇది ఒడెస్సా కళాత్మక జీవితం నుండి బయటపడటం, ప్రత్యేకించి రష్యా యొక్క నివాసితులకు చాలా తక్కువగా ఉన్న ప్రత్యేక ప్రపంచం. బహుశా ఈ అద్భుతమైన నగరం గురించి కథ యొక్క ఉత్తమ ముగింపు హాస్యం యొక్క క్లాసిక్ నుండి మరొక కోట్ ఉంటుంది: "మీరు ఒడెస్సాను వదిలివేయవచ్చు, మీరు ఎప్పటికీ వదిలివేయవచ్చు. కానీ మీరు ఈ నగరానికి తిరిగి రాలేరు. "
‘రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లీనిక్‌ సెంటర్లపై ఉన్న ప్రేమ గ్రామాల అభివృద్ధిపై లేదు. అధికారులను నిలదీస్తున్న సర్పంచ్‌ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - ప్రాధాన్యతా భవనాలపై ఉన్న ప్రేమ గ్రామాల అభివృద్ధిపై లేదా? - సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీసిన సర్పంచ్‌లు జి.సిగడాం, నవంబరు 24: ‘రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లీనిక్‌ సెంటర్లపై ఉన్న ప్రేమ గ్రామాల అభివృద్ధిపై లేదు. వాటిని నిర్మిస్తే బిల్లులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం గ్రామాల్లో నిర్మించిన కాలువలు, రోడ్లకు ఎందుకు ఇవ్వడం లేదు.’ అని మదుపాం, గొబ్బూరు, దేవరవలస, ఎందువ సర్పం చ్‌లు బి.అప్పలనాయుడు, ఎం.చిన్నారావు, వెంకటరావు, జోగినాయుడు, మెట్టవలస ఎంపీటీసీ సభ్యురాలు బెవర లక్ష్మి అధికారులను, నాయకులను నిలదీశారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ మీసాల సత్యవతి అధ్యక్షతన గురు వారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభించిన అరగంట వరకు గౌరవసభ్యులు రాకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. పలు శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించి మమా అనిపించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ.. మెటీరియల్‌ కాంపొనెట్‌కి సం బంధించి బిల్లులను సచివాలయాలు, ఆర్బీకేలకు చెల్లిస్తున్న అధికారులు గ్రామాల్లో రోడ్లు, కాలువల పనులకు చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. గ్రీన్‌ అంబాసిడర్‌లకు పంచాయతీల నుంచి వేతనాలు చెల్లించమనడం పద్ధతి కాదన్నారు. ఉపాధి గ్రామసభల్లో చేసిన తీర్మాణాలలో సర్పంచ్‌లు సంతకాలు పెట్టకపోతే పను లు చేయగలరా అని ప్రశ్నించారు. ఇకపై గ్రామసభల్లో సంతకాలు పెట్టమని తేల్చిచె ప్పారు. సమస్యలు పరిష్కరించిన ఈ సమావేశాలు ఎందుకన్నారు. ఖరీఫ్‌లో మడ్డు వలస జలాశయం నుంచి నీరు విడిచిపెట్టండి మహా ప్రభో అని రైతులు వేడుకున్నా అధికారులు పట్టించుకోలేద న్నారు. ఇప్పుడు అవసరం లేకపోయినా నీరు విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. రైతుల నుంచి సేకరించిన డబ్బులతోనే సాగునీటి కాలువ లకు మరమ్మతులు చేసుకున్నామని సభ్యులు తెలిపారు.సభ్యుల ప్రశ్నలకు సమాఽ దానం చెప్పలేక ఇదేం ఖర్మ - ఇదేం ప్రభుత్వం అంటూ రెండు చేతులు జోడించి జడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ నమస్కారం పెట్టారు. మండల ప్రత్యేక ఆహ్వాని తుడు మీసాల వెంకటరమణ మాట దాటవేశారు. ఈ సమావేశంలో వైస్‌ ఎంపీపీలు మీసాల సాధ్వీమణి, టి.వెంకటరావు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీడీవో ఎస్‌.శ్రీనివాసులు, తహసీల్దార్‌ పప్పల వేణుగోపాలరావు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాంత్ కు రంగులంటే ఇష్టం. ఆ రంగులు బొమ్మలతో వుంటే ఇంకా ఇష్టం. ఆ బొమ్మలు తను వేసినవి అయితే ఎంతో తృప్తి. ఇంద్రధనుస్సులోని రంగులు, ప్రకృతిలోని పచ్చదనం, పూలల్లోని పరిమళం, పక్షులకున్న స్వేచ్చను ఎంతో ఇష్టపడతాడు. పై రంగులన్నీ, ఆలోచనల్ని కలగలిపి కుంచెతో చిత్రాల్ని ఆవిష్కరిస్తాడు. విశ్వనాథ శ్రీకాంతాచారి (33). నివాసం మదీనాగూడ, చందానగర్, హైదరాబాద్. పేయింటింగ్ లో తనదంటూ ఓ ప్రత్యేక ఒరవడితో దైవం, ఆథ్యాత్మకత, ప్రకృతి పరవశం తదితర అంశాల నేపథ్యంగా వేరు వేసే చిత్రాలు చూపరలకు ఇట్టే ఆకట్టుకుంటాయి. వృత్తి రీత్యా ప్రస్తుతం అమెజాన్ లో గ్రాఫిక్ డిజైనర్ గా చేస్తున్నారు. లోగో డిజైనింగ్, ప్రొడక్ట్ డిజైనింగ్, కాన్సెప్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంటారు. తీరిక వేళ్ళలోను, శెలవుల్లోను కళతో కాలం గడుపుతారు. స్వతహాగా స్వర్ణకార వృత్తి కలిగిన వంశంకావడంతో జన్మతః “కళ” అబ్బింది. శ్రీకాంత్ అన్న రమేశ్ మంచి పేరున్న ఆర్టిస్టు. కాబట్టీ అన్న రమేశ్ ప్రేరణతో ప్రోత్సాహం తోడయ్యింది. అన్నగారి శిక్షణలో పెన్సిల్, వాటర్, ఆయిల్ తదితర అంశాలలో పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నారు శ్రీకాంత్. తనకున్న ఊహాశక్తికి ప్రతిభను జోడించి ఎన్నో రకాల చిత్రాలను రూపొందించారు. ఏడు సార్లు గ్రూప్ ప్రదర్శనలో పాల్గొన్నారు. కొన్ని ముఖ్యమైన సంస్థల నుండి అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం తన దగ్గర 20-25 పెయింటింగ్స్ వున్నాయి. ఇంటర్ తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిప్లోమా చేసి, మెడికల్ డిపార్టుమెంటులో ల్యాబ్ టెక్నీషియన్ గా కొంత కాలం ఉద్యోగం చేశారు. అలాగే ఇష్టమైన రంగులతో చిత్రాలను చిత్రిస్తూ, మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మోడర్న్ పేయింటింగ్ లో బి.ఎఫ్.ఎ. (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) కోర్సును కూడా పూర్తి చేశారు. అనంతరం నేర్చుకున్న మెలుకువలతో మరింత భిన్నంగా చిత్రాలు, పేయింటింగ్స్ లను చేస్తున్నారు. చిత్రకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇంకా కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళాలన్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం తదితర అంశాలను బోధించేందుకు, పిల్లలలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆర్ట్ టీచర్లు ప్రతి పాఠశాలలకు అవసరముందని అంటున్నారు శ్రీకాంత్. ఆధునిక సాంకేతికతో పెరిగి ప్రస్తుతం చిత్రకళకు గడ్డుకాలం ఉన్నప్పటికీ, మంచి కళాకారుల హృదయంలోంచి పుట్టుకొచ్చిన చిత్రాలకు ఆదరణ ఎప్పటికీ తగ్గదని శ్రీకాంత్ అభిప్రాయం. చివరిగా ‘ఈ రోజులలో పేయింటింగ్ కి తోడుగా మల్టీ మీడియా కోర్సు చేస్తే చిత్రకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు’ విశ్వనాధ శ్రీకాంత్.
ఈ పుస్తకం " 'చదువు'ల సారం" అనే శీర్షికతో వెలువడిన పుస్తకాల సిరీస్‌లోనిది. ఇది డిపిఇపి ద్వారా ప్రచురితమైన 'చదువు విజ్ఞానం' పత్రిక నుండి సేకరించిన వ్యాసాల సంకలనం. * * * పిల్లలతో మనమైనా, మనతో పిల్లలైనా, పిల్లల్లో పిల్లలైనా ఏం మాట్లాుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి అనేది మరో ప్రశ్న. దీనికొక్కటే సమాధానం. 'ఏమైనా మాట్లాడొచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చు' అని! కావాల్సింది మాట్లాడం అంతే. ఇలా అంటే (చలం మాటల్లో చెప్పాలంటే) మన గుండెల మీద పెంకులు లేచి పోతున్నట్టనిపించవచ్చు. కావల్సిందల్లా అమ్మలా పిల్లల స్థాయికి దిగి, పిల్లల ప్రపంచంలోకి దూరి, మాట్లాడడం నేర్చుకోవాలి. ఇదేమీ మనకు బ్రహ్మ విద్య కాదు. మనింట్లో మన పిల్లలతో మనం ఇలానే మాట్లాడుతుంటాం ('పురుష పుంగవుల'కా ఓపికా, తీరికా ఎక్కడిదంటే అది వేరే విషయం). పిల్లలకో భాష ఉంది. దానికో హృదయం ఉంది. దాన్ని మనం పట్టుకోవాలి. ఇదేదో కసరత్తు కానక్కరలేదు. అలా మాట్లాడ్డంలో అలాంటి మాటలు వినడంలో అద్భుతమైన అనుభూతి ఉంది. అది మనల్ని సవాలక్ష ఈతి బాధల్నించి మరిపిస్తుంది. మంచి పుస్తకం కన్నా మనసును గిలిగింతలు పెడుతుంది. నిర్మలం చేస్తుంది. పిల్లలకి భాష నేర్పడం అటుంచండి. ముందు మనం పిల్లల భాష నేర్చుకోవాలి. పిల్లల్లానే మాట్లాడాలి. పిల్లల ప్రపంచంగానే మన బడి ఉండాలి. ఒక్కరోజు మనం మాట్లాడే పదాలన్నీ (బడిలో) రాసి పెట్టుకొన్నామనుకోండి. వాటి అర్థాలు పిల్లలకి తెలుసా అని లెక్కేసి చూసుకొన్నామనుకోండి. లేకుంటే ఒక్కరోజు మన క్లాసు పిల్లల్ని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి ఏం మాట్లాడుకొంటున్నారో రికార్డు చేశామనుకోండి. అందులోని పదాలన్నీ క్రోఢీకరించి, మన పదాలతో పోల్చి చూశామనుకోండి. మనకు నన్నయ భాష ఎలా ఉంటుందో పిల్లలకి మన భాషా అలానే అనిపించి ఉంటుందని అర్థం కాదూ. మరో సంగతి, భాషకు అర్థంకావడమొక్కటే పరమార్థం కాదు. అది ఆత్మీయంగా ఉండాలి. అప్పుడే మనం ఎదుట వాళ్ళతో మమేకమవుతాం. మన హృదయాన్ని విప్పుతాం. పదాలు చాలా సామాన్యమైనవే తీసుకోండి. 'పాఠశాల, పరిసరాలు' లాంటివి సైతం ఎంత పరాయి పదాలో ఇట్టే మనకు తెలిసిపోతుంది. విచిత్రం ఏమంటే మనం కూడ ఈ పదాల్లేకుండనే ఎక్కువ విషయాలు మాట్లాడుకొంటాం. పిల్లలూ వీటికి తమవైన సొంత పదాలు ఎంచుకొనే ఉంటారు. 'మా బడికీ రోజు సెలవం'టారు కానీ 'మా పాఠశాలకు సెలవ'ని ఆంధ్రదేశంలో ఏ ఒక్క పిల్లాడైనా అంటారా? మనమైనా అంటామా?
Telugu News » National » Rahul gandhi takes dig at bjp over cooking gas price hike calls for a rollback గ్యాస్ ధర పెంపు.. బీజేపీకి అదిరిపోయే పంచ్ ఇచ్చిన రాహుల్.. ఫోటో పెట్టి మరీ..! ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్ అనంతరం.. ఒక్కసారిగా వంట గ్యాస్‌ ధర అమాంతం పెరగిపోవడంతో.. దేశ వ్యాప్తంగా నిరసనలకు రెడీ అవుతున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలో పెరిగిన వంట గ్యాస్‌ ధరపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా.. తనదైన శైలిలో బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. అప్పట్లో గ్యాస్ ధర పెరిగిందని.. బీజేపీ నేతలు చేసిన ధర్నాకు సంబంధించిన ఫోటోలను తన పోస్ట్‌లో పొందుపర్చారు. పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలంటూ […] TV9 Telugu Digital Desk | Edited By: Feb 14, 2020 | 6:15 AM ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్ అనంతరం.. ఒక్కసారిగా వంట గ్యాస్‌ ధర అమాంతం పెరగిపోవడంతో.. దేశ వ్యాప్తంగా నిరసనలకు రెడీ అవుతున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలో పెరిగిన వంట గ్యాస్‌ ధరపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా.. తనదైన శైలిలో బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. అప్పట్లో గ్యాస్ ధర పెరిగిందని.. బీజేపీ నేతలు చేసిన ధర్నాకు సంబంధించిన ఫోటోలను తన పోస్ట్‌లో పొందుపర్చారు. పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన అప్పటి బీజేపీ నేతలు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలో స్మృతి ఇరానీ తదితర నేతలు అందులో ఉన్నారు. అప్పట్లో రోడ్లపైకి చేరి గ్యాస్‌ సిలిండర్లతో ఆందోళన చేపట్టారు. అయితే కేంద్రం పెంచిన ధరలను తాను ఏకీభవిస్తున్నానంటూ.. బీజేపీ చేపట్టిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌కు #RollBackHike అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసి.. పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా.. దేశీయంగా వంటగ్యాస్‌ సిలిండర్‌లపై ప్రభావం పడింది. దీంతో సిలిండర్ ధరను కేంద్రం ఒక్కసారిగా పెంచింది. సబ్సీడీయేతర సిలిండర్‌పై రూ. 144.5 పెంచింది. I agree with these members of the BJP as they protest the astronomical 150 Rs price hike in LPG cylinders. #RollBackHike pic.twitter.com/YiwpjPdTNX
వారి అర్హతలేమిటో ఎవ్వరికీ తెలియదు.. ఏం పనిచేస్తారో అంతకంటె తెలియదు.. కానీ సర్కారు వారినుంచి నెలవారీ వేతనాలు పుచ్చుకుంటూ ఉంటారు! ఏదో పూటగడవడానికి కాసింత బత్తెం లాంటిది కాదు.. లక్షల్లో జీతాలు పుచ్చుకుంటూ ఉంటారు! వారికి సర్కారీ హోదాల ప్రకారం పెదపెద్ద పోస్టులుంటాయి. కానీ.. వారి సేవలు మాత్రం పెద్దతలకాయలుగా చెలామణీ అయ్యే వ్యక్తులకే పరిమితం అవుతాయి! తమ తమ అనుచరులు, వ్యక్తిగత పనివాళ్లు, సహాయకులు, తైనాతీలకు ఏదో ఒక మేలు చేయాలని ప్రతిఒక్కరూ అనుకుంటారు. అయితే.. తాము అధికారంలో ఉన్నాము గనుక.. వారికి సర్కారు పదవులే కట్టబెట్టి.. ఎడాపెడా దోచిపెట్టేయాలని వైసీపీ పెద్లలు తలపోస్తారు. ఎక్కడో ఒక చోట పోస్టు ఇప్పించి, తమను నమ్ముకున్న వారికి బతుకుతెరువు చూపిస్తే దానిని మానవత్వం అనుకోవచ్చు. కానీ.. లక్షల జీతాలతో అఫీషియల్ పోస్టులు ఇప్పించడం, అనఫీషియల్ గా వారిని తమ పనివాళ్లుగానే వాడుకోవడం అలవాటుగా మారిపోయింది. ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇద్దరూ కూడా.. ఏళ్లసర్వీసు పూర్తిచేసిన తర్వాత తమ వ్యక్తిగత సహాయకులకు ఢిల్లీ ఏపీ భవన్ హోదాలలోని ప్రభుత్వ పదవులకు ఎక్స్‌టెన్షన్ కూడా ఇప్పించడం ఇప్పుడు తాజా వివాదంగా రేగుతోంది. యథారాజా తథా ప్రజా అని సామెత. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన పనివాళ్లకు తనదైన శైలిలో ప్రత్యుపకారం చేస్తుంటారు. పాదయాత్ర సాగినంతకాలమూ తనకు కాళ్లు పడుతూ ఫిజియో థెరపీ చేసిన గురుమూర్తిని.. సీఎం జగన్ ఏకంగా దేశానికి ఉపయోగపడే చట్టాలు రూపొందించే లోక్ సభకు సభ్యుడిగా పంపేశారు. అర్హతలతో నిమిత్తం లేదు.. తనకు విధేయుడిగా పడిఉండే వ్యక్తి అయితే చాలు.. అనేదే వారి సిద్ధాంతం. ఆయన తన స్థాయిలో చేస్తే.. ఆయన కింద నెంబర్ టూ స్థానాలు నావంటే నావని చెప్పుకుంటూ ఉండే విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాత్రం తక్కువ తింటారా? తమ రేంజిలో తాము తమ వారికి హోదాలు కట్టబెట్టారు. ఢిల్లీ ఏపీ భవన్ లో మీడియా విభాగం ఓఎస్డీ అరవింద్ యాదవ్‌కు ఏడాది, స్పెషల్ లైజనింగ్ అధికారి కె.చిన్నప్పన్నకు రెండేళ్లు ప్రభుత్వం పదవులను ఎక్స్‌టెన్షన్ ఇచ్చింది. వీరిద్దరూ ఏపీ భవన్ లో సేవలందించే వాళ్లు కానే కాదు. విజయసాయిరెడ్డికి సహాయకుడు అరవింద్ యాదవ్.. ఆయన సొంత పనులు చూస్తుంటారు. ఆయనకు నెల జీతం లక్ష, ఇంటద్దె మరో అరలక్ష, కారు కోసం మరో అరలక్ష.. ఫోను బత్తెం కూడా కలిపితే.. నెలకు 2.06 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈయనతో పోలిస్తే.. పాపం వైవీ సుబ్బారెడ్డి సహాయకుడు, సొంత పనులు చక్కబెట్టే చిన్నప్పన్నకు దక్కేది తక్కువ. ఆయన జీతం 75 వేలే! అలవెన్సులు అన్నీ అదనం. ఆయన సర్వీసును ప్రభుత్వం తాజాగా రెండేళ్లు పొడిగించింది. ముఖ్యమంత్రి జగన్ అసలు ఏ ఒక్కరి సలహాను చెవిన వేసుకునే రకం కాదని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ.. ఆయనను ఆశ్రయించిన వారిలో.. దేహీ మని వచ్చిన వారందరికీ.. నెలకు సుమారు మూడులక్షలరూపాయల పైచిలుకు దక్కేలా.. సలహాదారు పదవుల్ని కట్టబెట్టేయడం.. వారందరూ.. తమ హోదాలను మెడలో తగిలించుకుని.. విలాసంగా తిరుగుతూ ఉండడం అనేది ఒక రివాజుగా మారింది. ఒకవైపు సర్కారుకు నిధులు లేవు.. అంతా అప్పులు అంటూ ఉంటారు.. మరోవైపు.. తమ తమ పనివాళ్లకు సైతం ప్రభుత్వ పదవులు, హోదాలు కట్టబెట్టి.. ఎడాపెడా దోచిపెడుతుంటారు.. దీనిని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో మరి!
Be alert: డ్రగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటులేదని, ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తే వెంటనే దాని మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్ళతో పెకలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on డ్రగ్స్ పై ఉక్కుపాదం: సిఎం ఆదేశం March 20, 2022 March 21, 2022 గూడెంలో కల్తీ మద్యం ఆధారాలు లేవు No evidences: జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా మరణాలు సంభవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజిలాల్ స్పష్టం చేశారు. మూడు బాధిత కుటుంబాలు ఇచ్చిన […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on గూడెంలో కల్తీ మద్యం ఆధారాలు లేవు ఆంధ్ర ప్రదేశ్ 10 hours ago సిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: పాల్గొన్న జగన్ జీ 20 సదస్సు సన్నాహక ఏర్పాట్లపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర...
నటీనటులు: (manchu vushnu)మంచు విష్ణు, (payal rajput)పాయల్‌ రాజ్‌పుత్‌, (sunny leone)సన్నీలియోన్‌, వెన్నెల కిశోర్‌, సునీల్‌, నరేశ్‌, రఘుబాబు, సత్యం రాజేశ్‌, చమ్మక్‌ చంద్ర,సద్దాం తదితరులు నిర్మాణ సంస్థలు: అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాతలు: మోహన్‌బాబు, మంచు విష్ణు కథ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌ దర్శకత్వం: ఇషాన్‌ సూర్య సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు ఎడిటర్‌: చోటా కే ప్రసాద్ చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ”జిన్నా”. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై విష్ణు స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. కోన వెంకట్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి కథ – స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. భవిష్యత్తులో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నానని చెబుతూ వచ్చిన మంచు విష్ణు.. ‘జిన్నా’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇది ఖచ్చితంగా తనకు అవసరమైన విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో నిన్న శుక్రవారం ఈ సినిమా తెలుగు మలయాళ హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే.. రంగంపేట గ్రామంలో జిన్నా (విష్ణు మంచు) ఒక టెంట్ హౌస్ ను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అతను ఊరంతా అప్పులు చేసి ఉంటాడు. అప్పుల బాధ నుంచి బయట పడేయడానికి సాక్షాత్తూ లక్ష్మీ దేవి రావాలని అనుకుండగా.. రేణుక (సన్నీ లియోన్) అనే ఒక అందమైన డబ్బున్న యువతి ఎంట్రీ ఇస్తుంది. మూగ అమ్మాయి అయిన రేణుక.. విడిపోయిన తన మామ (నరేష్) కోసం అమెరికా నుండి గ్రామానికి తిరిగి వస్తుంది. దీంతో జిన్నా మరియు అతని ప్రేయసి పచ్చళ్ళ స్వాతి (పాయల్ రాజ్పుత్) కలిసి రేణుక నుండి డబ్బు దొంగిలించడానికి.. అతని అప్పులు తీర్చుకోడానికి ఒక పథకం రచిస్తారు. ఈ క్రమంలో ఆమె రేణుక కాదు.. రూబీ అని తెలుసుకుంటాడు జిన్నా. అసలు రూబీ ఎవరు? ఎందుకు ఇండియాకి వచ్చింది? జిన్నా తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ‘ఢీ’ ‘దేనికైనా రెడీ’ వంటి కామెడీ చిత్రాలతో విజయాలు అందుకున్న మంచు విష్ణు.. మళ్ళీ అలాంటి ఫన్ క్యారక్టర్ తో వచ్చాడు. తన కామెడీ తో అందరినీ నవ్వించే ప్రయత్నం చేసాడు. డాన్స్ – ఫైట్స్ మంచి ఈజ్ తో చేసాడు. కేవలం తన పాత్రకే ప్రాధాన్యత ఉండాలని అనుకోకుండా.. ఇతర నటీనటులకు ఎక్కువ స్పేస్ కల్పించారు. సన్నీ లియోన్ మెడికల్ ప్రాబ్లమ్ ఉన్న గ్లామరస్ అమ్మాయిగా.. తన అందచందాలతో ఆకట్టుకుంది. పాయల్ రాజ్ పుత్ కూడా తన పాత్ర వరకు న్యాయం చేసింది. చమ్మక్ చంద్ర – వెన్నెల కిషోర్ – నరేష్ – సత్యం రాజేష్ తదితరులు ఎప్పటిలాగే తమ తమ పాత్రల్లో మెప్పించారు. సన్నీలియోన్ సీన్స్ – సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మరియు ద్వితీయార్థంలో వచ్చే ట్విస్ట్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. దర్శకుడు సూర్య మొదటి ఫ్రేమ్ నుండి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఉపయోగపడ్డాయి. సినిమా చాలా వరకు పల్లెటూరి నేపథ్యంలో.. కొంత భాగం రిసార్ట్ లో జరిగినప్పటికీ విజువల్స్ గ్రాండ్ గా ఉండేలా కెమెరామెన్ ఛోటా కె నాయుడు తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే స్లో నేరేషన్ మరియు ప్రథమార్థంలో ల్యాగ్ సీన్స్ సినిమాకు ఇబ్బందిగా మారాయి. మొదటి నుండి పంచ్ డైలాగ్స్ – కామెడీ సన్నివేశాలు – ఫైట్స్ కు ప్రాధాన్యమిస్తూ కథను ముందుకు వెళ్లనీయలేదు. రొటీన్ అవుట్ డేటెడ్ కామెడీ.. సన్నివేశాలు ముందే ఊహించే విధంగా ఉండటం మైనస్ అని చెప్పాలి. కోన వెంకట్ ‘గీతాంజలి’ మాదిరిగానే తన రెగ్యులర్ ఫార్మాట్ లో స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇక్కడ తేడా ఏమిటంటే ‘జిన్నా’ లో ఎలాంటి ఆత్మ లేదా దెయ్యం లేదు. కొన్ని కామెడీ సన్నివేశాలు పక్కన పెడితే సినిమా కథనం అంతా రొటీన్ అని చెప్పాలి. డైలాగ్స్ లో కూడా కొత్తదనం లేదు. ఎడిటింగ్ కూడా ఇంకాస్త బెటర్ గా చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ‘జిన్నా’ ఒక అవుట్ డేటెడ్ సినిమా అనిపించుకుంది. ఈసారైనా హిట్టు కొడతాడు అని అందరూ భావించారు కానీ.. పని అయ్యేలా లేదు. కాకపోతే విష్ణు మంచు గత చిత్రాలతో పోల్చుకుంటే కాస్త బెటర్ అని చెప్పాలి. ఇంతకుముందు కంటే మెరుగైన నటన కనబరిచాడు. ఫైట్స్ – డాన్స్ – కామెడీ తో పాటుగా యాక్షన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. మరి బాక్సాఫీస్ వద్ద ”జిన్నా” ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. రేటింగ్ :2.75/5 Tags: #cinema news#PAYAL RAJPUT#Sunny Leone#TELUGU CINEMA#TOLLYWOODEntertainmentGinnaGinna MovieGinna Movie ReviewManchu Mohan BabuManchu Vishnu
కంటికి రెప్పలా కాపాడాల్సిన కుటుంబ సభ్యులే ఆ బాలికపై క‌న్నేశారు. వావివరుసలు మరచి సొంత కూతురిపైనే పలు సందర్భాల్లో అఘాయిత్యం చేసిన ఘ‌ట‌న ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం పూణేలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలిక ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో ఈ దుర్మార్గం బ‌య‌టికి వచ్చింది. పూణేలో ఆ బాలిక చదువుతున్న కాలేజీలో లైంగిక వేధింపులపై కమిటీ సభ్యుల ముందు ఆమె హాజరయ్యింది. అక్కడ తన‌ గోడు వినిపించడంతో ఇంత‌టి భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. – ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్రప్ర‌భ‌ - Advertisement - బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పూణే పోలీస్ స్టేషన్లో నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఆమె తండ్రిని అరెస్టు చేసి క‌ట‌క‌టాల్లోకి నెట్టారు. 2016, 2018 సంవత్సరాల్లో తాను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న సమయంలో తన అంకుల్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆ త‌ర్వాత తన తాత కూడా వేధింపులకు గురి చేసేవాడని బాలిక వేధింపుల క‌మిటీ ముందు క‌న్నీటిప‌ర్యంతం అయ్యింది. 2018లో పూణే వచ్చిన త‌ర్వాత ఈ విష‌యాన్ని తన తండ్రికి చెప్పుకోలేక.. ఓ చీటీలో రాసి ఇచ్చిన‌ట్టు తెలిపింది. అయితే.. అది చదివిన త‌న‌ తండ్రి తనను హింసించే వారిపై చర్యలు తీసుకుని, తనకు ఓదార్పును, రక్షణను ఇస్తాడ‌ని అనుకున్నాన‌ని, కానీ, తల్లి ఇంట్లో లేని టైమ్‌లో తనపై పలు సందర్భాల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తెలిపింది. ఈ దుర్మార్గంపై బాలిక తండ్రితో పాటు ఆమె అంకుల్, తాతపైన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రైవేటు పీఏ శివ పై అత్యాచారయత్నం కింద కేసు న‌మోదైంది. హ‌న్మకొండ పోలీస్ స్టేష‌న్‌లో శివ‌, ఆయ‌న స్నేహితుడు, హాస్టల్ నిర్వాహాకురాలిపై ఓ యువ‌తి ఫిర్యాదు చేయ‌డంతో... వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏ వి రంగనాధ్ ముఖ్యాంశాలు ఎం చిరంజీవి - వరంగల్ - November 30, 2022 0 వరంగల్:వరంగల్ సీపీగా ఏవీ రంగనాద్.సిపీ తరుణ్ జోషి ట్రాన్స్ ఫర్ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.సీపీ డా.తరుణ్ జోషి బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో ఐపీఎస్ ఆఫీసర్​ ఏవీ రంగనాథ్ ను నియ మిస్తూ... పోడు భూముల పోరులో…ప్రాణాలొదిలిన అటవీశాఖ అధికారి క్రైమ్ అఫ్జల్ పఠాన్ - భద్రాద్రి - November 22, 2022 0 ఖమ్మం:చండ్రుగొండ మండల ఎఫ్ఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ను గుత్తి కోయలు(ఆదివాసులు) గొడ్డలి,కత్తులతో దాడి చేసారు.దాడిలో గాయాలై రక్తస్రావం కావడంతో చికిత్స కొరకు ఖమ్మం తరలించారు.చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందారు.వివరాలు... Telangana Vani is your news, entertainment website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
అవినీతిపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి ఈ రోజుకు సరిగ్గా ఆరేళ్లు. 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి మోదీ ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. చిల్లర నోట్లు దొరక్క వందల మంది బ్యాంకు క్యూల్లో నిలబడి అసువులు బాశారు. రూ.500, రూ.1000 రద్దు చేస్తున్నామని ప్రకటించిన మోదీ ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే హడావుడిగా ప్రకటన చేయడం ప్రజల కొంప ముంచింది. రద్దయిన నోట్ల స్థానంలో కొత్త రూ. 500, రూ. 2000 నోట్లు తీసుకొచ్చారు. రూ.200 నోట్లు, కొత్త 50 కోట్ల, కొత్త 100నోట్లు కూడా వచ్చేసి చేతుల్లో రంగురంగులు చూపాయి. మరి ఈ ఎనిమిదేళ్లలో నోట్ల రద్దుతో సాధించాలనుకున్న లక్ష్యాలు ఏమాత్రం నెరవేరాయి? రోగమొకటైతే మందు ఒకటి వేశారన్న విమర్శ సబబేనా? అనుకొన్నదొక్కటి, అయినదొక్కటి.. అవినీతి నిరోధం, ఉగ్రవాద నిధులకు అడ్డుకట్ట, నకిలీ కరెన్సీ నిరోధం, ప్రజా సంక్షేమం వంటి మహత్తర లక్షాల కోసం పెద్ద నోట్లు రద్దు చేశామని ఆనాడు చెప్పారు. ఈ ఆరేళ్ల కాలంలో వీటిలో ఉగ్రవాద నిధులకు అడ్డకట్ట లక్ష్యం అరకొరగా తప్ప మరే లక్ష్యాలూ నెరవేరలేదు. అవినీతి మరింత విజృంభించి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగుల, కార్పొరేట్ సంస్థల అవినీతికి లక్షల కోట్లలోనే ఉంది. ఎక్కడ, ఏ అవినీతి కేసులో దొరికినా అన్నీ పెద్ద నోట్ల కట్టలే బయటపడుతున్నాయి. రెండువేల నోట్లు మూడు నాలుగేళ్ల కిందటే బహిరంగ చలామణి నుంచి తప్పుకున్నాయి. అవినీతిపరులు వాటిని భద్రంగా దాచేసుకుని ఆస్తు కొనుగోళ్లకు, లంచాలకు, ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి వాడుతున్నారు. బ్యాంకుల సహకారం, పైస్థాయి నేతల అండదండలతో నల్ల డబ్బు తెల్లగా మారిన దాఖలాలెన్నో ఉన్నాయి. కొంచెం బెటర్.. నోట్ల రద్దుతో జనానికి మేలేం జరక్కపోయినా ప్రభుత్వానికి కొన్ని సమస్యలు తీరాయి. ఐటీ రిటర్నులు పెరిగాయి. ఉగ్రవాద నిధులకు అడ్డుకట్ట పడింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. అయితే అత్యంత కీలకమైన అవినీతి మాత్రం మరింత పెరిగింది. రూటు మారిన అవినీతి నోట్ల రద్దుతో అవినీతిపరులు రూటు మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. లైసెన్సుల కోసం లంచాలు, సహజ వనరుల అక్రమ కేటాయింపులు, దందాలు వంటి ‘సంప్రదాయ అవినీతి’ మార్గాల్లో కాకుండా సృజనాత్మక మార్గాల్లో ఆమ్యామ్యా అంటున్నారు. బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని ఆనక నష్టాల్లో ఉన్నామంటూ తిరిగి చెల్లించకుండా చేతులెత్తున్నారు. ప్రభుత్వాల అండదండంతో వేల, లక్షల కోట్ల రుణాలు మాఫీ అవుతున్నాయి. ఆ సొమ్మంతా ప్రజలు కష్టపడి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మే. ఆ నష్టాన్ని భరీ చేయడానికి ప్రభుత్వం ప్రజల నుంచి గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేస్తోంది. ఆదాయం పెంచుకోడానికి, దేశమంతా ఒకే పన్ను పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీ ప్రజల నడ్డి విరుస్తోంది. రోజువారీ వాడే వస్తువులపై 18 శాతం పన్ను బ్రిటిష్ వారి హయాంలోనూ లేదన్నది పచ్చినిజం. ఒకరకంగా ఇది ప్రభుత్వం చట్టబద్ధంగా చేస్తున్న అవినీతే అన్నది నిపుణుల అంచనా. పెరుగుతున్న చమురు ధరలు, 2016తో పోలిస్తే రెండు మూడింతలైన నిత్యావసరాల ధరలను ఒకసారి పరిశీలిస్తే నోట్ల రద్దులోని డొల్లతనం అర్థమవుతుంది. అవినీతి సర్వాంతర్యామి అని, అది కేవలం పెద్ద నోట్ల రూపంలో ఉంటుందనుకోవడం భ్రమ అని రోజురోజుకూ పెరుగుతున్న రాజకీయ నాయకుల, వ్యాపారుల ఆస్తులు, ప్రజల దరిద్రం చెబుతున్నారు.
నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చినప్పటికీ.. కమర్షియల్ చిత్రాలకు పరిమితం కాకుండా విభిన్నమైన సబ్జెక్ట్స్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పుడు "హంట్" అనే మరో వైవిధ్యమైన సినిమాతో రాబోతున్నాడు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'హంట్'. గన్స్ డోన్ట్ లై (తుపాకులు అబద్ధాలు చెప్పవు) అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్శించాయి. సుధీర్ బాబు మరో కొత్త రకమైన సినిమాతో వస్తున్నట్లు సూచించాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మరికొన్ని అప్డేట్స్ వచ్చారు. ఈరోజు శనివారం "హంట్" సినిమా నుంచి క్యారక్టర్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఇందులో టఫ్ అండ్ డైనమిక్ 'అర్జున్ ప్రసాద్' గా సుధీర్ బాబు నటిస్తున్నట్లు తెలిపారు. కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఓ బిల్డింగ్ లో చేతిలో సిగరెట్ పెట్టుకుని.. సుధీర్ ఇంటెన్స్ గా చూస్తూ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో అతను ట్రెండీ కాస్ట్యూమ్స్ లో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. 'హంట్' సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ మరియు తమిళ టాలెంటెడ్ హీరో భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో దేవ్ అనే పాత్రలో భరత్ కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అతను స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. 'బాయ్స్' 'యువసేన' 'ప్రేమిస్తే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్.. 'స్పైడర్' తర్వాత చేస్తున్న తెలుగు చిత్రమిది. వర్సటైల్ యాక్టర్ శ్రీకాంత్ ను ఇందులో మోహన్ భార్గవ్ అనే పాత్రలో పరిచయం చేశారు. సుధీర్ బాబు - శ్రీకాంత్ - భరత్ సాగించిన ఈ వేట ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇకపోతే ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు 'హంట్' టీజర్ అనౌన్స్ మెంట్ ఉంటుందని మేకర్స్ తెలిపారు. కాగా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న 'హంట్' సినిమాలో సుధీర్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారని టాక్. కనిపించని శత్రువును పట్టుకోవడం కోసం సాగించే వేటే ఈ సినిమా కథాంశమని తెలుస్తోంది. ఇందులో మైమ్ గోపి - కబీర్ దుహాన్ సింగ్ - మౌనిక రెడ్డి - గోపరాజు రమణ - మంజుల - చిత్రా శుక్ల - సంజయ్ స్వరూప్ - రవి వర్మ - సత్య కృష్ణన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. "హంట్" చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చగా.. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్ గా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: Hunt NetroStar SudheerBabu SriKanth GunsDontLie ArjunPrasad TamilActor Bharat Yuvasena Premiste Telugu Boys Spider MohanBhargavu MovieNews
మొన్న ఆదివారం కనుక జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ లో ఎవరు బయటికి పోతారు? అని ఆత్రుతగా జనాలు టీవీ ల ముందు కూర్చొని చూస్తున్నారు “బిగ్ బాస్” షో ని. ఎవరో ఒకలు వెళ్లాల్సిందే కదా అని అనుకునే వారు కొంతమంది అయితే మాకు నచ్చిన అతను – ఆమె ఎలిమినేట్ కావద్దు అని కొంతమంది అనుకుంటారు. అలా అనుకుంటూ ఉండగా చివరికి మొగుడు పెళ్ళాలు అయిన వరుణ్ – వితిక ఇద్దరిలో ఒకలు ఎలిమినేట్ కాబోతున్నారు అని చెప్పి…..నాగార్జున గారు చిన్న విరామం తీసుకొని వచ్చి వితిక ని ఎలిమినేట్ చేసేసారు. - Advertisement - తన భార్య ఎలిమినేషన్ నీ తట్టుకోలేక పోయిన వరుణ్ చాలా ఏడ్చేసారు. అయితే వితిక ఎలిమినేట్ కావడం నాగార్జున గారికి ముందే తెలుసో లేదో తెలీదు కానీ గత సోమవారం నుండి శుక్రవారం వరకు ఓట్లు వేసిన జనాలకి అయితే వితిక ఎలిమినేట్ కావడం ఖాయం అని ట్విట్టర్ లో, ఇస్టాగ్రాం లో జనాలకి తెలిసిపోయింది. కారణం అప్పటికి మాధ్యమాల్లో వితిక గురించి గట్టిగానే ప్రచారం ఊపందుకుంది. అసలే ఇది బిగ్ బాస్ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఆ బిగ్ బాస్ కే తెలీదు. వితిక ఎలిమినేషన్ కావడం తప్పుడు ఆరోపణ అని జనాలకి ఒక మాదిరి అనుమానం కూడా ఉంది. అందుకే కొంతమంది వితిక ఎలిమినేషన్ కావడం కుదరదు అని గట్టి నమ్మకంగా ఉన్నారు. మొత్తానికి మాధ్యమాల్లో వచ్చిన వార్త నిజం చేస్తూ వితిక ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వెళ్లిపోయింది. వెళ్తూ వరుణ్ ని కంటతడి పెట్టవద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక సోమవారం ఎపిసోడ్ లో 92 రోజులకీ చేరిన బిగ్ బాస్ ‘టిక్కెట్ టు ఫైనల్’ కి మిగిలిన 6 గురిలో ఒకలు గెలిచి ఫైనల్ కి వెళతారు మిగిలిన 5 గురు నామినేషన్ లోకి వెళ్తారు అని చెప్పారు ఆ టాస్క్ గురించి. అప్పటికి ప్రోమో లో ఏదో జరుగబోతోంది అని చూపించిన బిగ్ బాస్ మిగిలిన 6 గురు సభ్యులకి ఒక కొత్తరక మైన టాస్క్ ని ఇచ్చారు. ఎదురుగా ఉన్న బోర్డ్ మీద మీకు నచ్చిన కలర్ పలకని తీసుకొమ్మని 6 పలకలు పెట్టారు. అందరూ వారికి నచ్చిన కలర్స్ తీసుకున్నారు. అందులో 40%, 50%, 70% అని ఇలా ఉన్నాయి. అలా ఉన్న నంబర్స్ వారి బ్యాటరీ సామర్థ్యం నిరూపించుకోవాలి అని వాటిని తగ్గకుండా తగిన టాస్క్ చేయాలి అని ఒక మెలిక పెట్టారు. ఆ టాస్క్ పేరు “బ్యాటరీ ఉంటే నిండుగా జరుపుకోండి పండుగ” అని కూడా చెప్పారు. గార్డెన్ ఏరియా లో రెండు గంటలు పెట్టి ఎవరైతే ఇద్దరు గంట కొట్టి టాస్క్ ఆడి గెలిస్తే వారి బ్యాటరీ 10% పెరుగుతుందని అని ఓడిపోతే 10% తగ్గుతుందని చెప్పారు. ఒకసారి గంట కొట్టిన ఇద్దరికీ ఇంకొకసారి గంట కొట్టే అవకాశం లేదని చెప్పారు. మొదటి వరుసలో అలీ రెజా కి – శివ జ్యోతి కి టాస్క్ పడింది వారిలో ఎవరైతే నిండు అరటి గెల లో ఎక్కువ అరటిపండ్లు ఎవరు తింటే వారు గెలిచినట్లు అన అన్నారు. శివ జ్యోతి 15 అరటిపండ్లు తినగా ఆలీ రెజా 21 తిన్నాడు. ఆలీ రెజా గెలిచి 10% బ్యాటరీ ఛార్జింగ్ పెంచేసుకున్నాడు. ఇక శివజ్యోతి కి ఆలీ రెజా కి ఇంకొక సారి గంట కొట్టే అవకాశం లేదు. తర్వాత ఇద్దరిలో టాస్క్ వరుణ్ – రాహుల్ కి పడింది. అప్పటికి శ్రీముఖి బయపడుతూ ఉంది. పుసుక్కున తనకి రాహుల్ కి ఎక్కడ టాస్క్ పడుతుంది అని సేఫ్ గేమ్ ఆడుతూ ముందే ప్రణాళికా వేసుకుంది. ఒకసారి బాబా బాస్కర్ – శ్రీముఖి కి టాస్క్ పడింది బాబా బాస్కర్ గెలిచి 10% ఛార్జింగ్ పెంచుకున్నాడు. రాహుల్ – వరుణ్ లో రాహుల్ గెలిచి తన బ్యాటరీ 10% పెంచేసుకున్నాడు. ఇంతటితో సోమవారం రోజు ఎపిసోడ్ అయిపోయింది. ఓడిపోయిన వారు 10% బ్యాటరీ తగ్గించుకుని గెలిచిన వారు 10% బ్యాటరీ పెంచేసుకున్నారు. వారి అందరిలో ఆలీ రెజా ముందు వరుసలో ఉన్నారు. ఇక మంగళవారం ఎపిసోడ్ ప్రోమో చూపిస్తూ ఆలీ రెజా కి బాబా బాస్కర్ కి పోటీగా టాస్క్ ఇచ్చారు. అసలే రీ-ఎంట్రీ తర్వాత ఆలీ రెజా బాబా గారి మీద కూసింత ఆగ్రహం గానే ఉన్నాడు. మంగళవారం ఎపిసోడ్ లొ కూడా ఆలీ బాబా గారిని డిఫెన్స్ చేసుకుంటున్నాడు అందుకోసం బాబా గారిని తోసెయ్యడం వగైరా అన్నీ ప్రోమోలో కనిపిస్తుంది. ఒకవేళ వారి ఇద్దరిలో ఎవరికి అయినా గాయాలు తగిలితే మళ్ళీ బిగ్ బాస్ గారే టాస్క్ రద్దు అయింది అని చెప్తారు. ఇంత చేసే బిగ్ బాస్ టాస్క్ అంటే గేమ్ ఆడిపించాలి కానీ మనుషులతో కాదు బిగ్ బాస్ అని బాబా తరపు అభిమానులు అగ్రహంగా ఉన్నారు. అలాగే శ్రీముఖి కి రాహుల్ కి మద్య ఇలాంటి టాస్క్ వచ్చేలా చేయమని రాహుల్ అభిమానులు వేడుకుంటున్నారు.
కిరీటం లేదా మకుటం (ఆంగ్లం Crown) తలమీద ధరించే ఆభరణము. చాలా కిరీటాలు ఖరీదైన బంగారం, వెండి లోహాలతో తయారుచేయబడి రత్నాలు పొదగబడి వుంటాయి. డెన్మార్క్ రాజు కిరీటం. పాండవ మద్యముడైన అర్జునుడు "కిరీటి" (కిరీటము ధరించినవాడు) గా పేరుపొందాడు. సాంప్రదాయకంగఅ కిరీటాలు దేవతలు, రాజులు ధరిస్తారు. వీరిలో కిరీటాన్ని ధరించడం అధికారం, వారసత్వం, అమరత్వం, సత్ప్రవర్తనం, గెలుపు, గౌరవానికి సంకేతంగా భావిస్తారు. ఇవే కాకుండా కిరీటాలు, పువ్వులు, నక్షత్రాలు, ఆకులు, ముల్లు మొదలైన వాటితో తయారైనవి ఇతరులు ధరిస్తారు. ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.
పెద్ద‌గా కోరిక‌లు కోరుకోకండి.చుట్టూ ఉన్న‌వారి ఉన్న‌తి కోరుకుంటే మీరు బాగున్నట్లే! బాగుప‌డ‌డం చెడిపోవ‌డం అన్న‌వి మీతోనే ! భారం దేవుడిపై కాదు భారం అన్న‌ది మీపై మీరు వేసుకుంటూనే ఉంటూ నిత్యం స‌త‌మ‌తం అవుతుండ‌డమే ఆధునిక జీవితం. క‌నుక శివ‌య్య ఆరాధ‌న‌లో భార ర‌హిత స్థితి పొంద‌డం సాధ్యం. ఒత్తిడిని దూరం చేసే ధ్యానం.. ఉల్లాసంగా ఉంచే స్మర‌ణం, బుద్ధి వికాసం క‌లిగించే ప్ర‌వ‌చ‌నం అన్నీ అన్నీ శివ‌య్య ఆరాధ‌న‌తోనే సాధ్యం. ఈ శివ‌రాత్రి వేడుక‌లు ఆనందాల‌నే కాదు భార‌తీయ సంస్కృతిని కాపాడేందుకు కూడా ఎంత‌గానో స‌హ‌క‌రించాలి. త‌ప్పుడు ఆలోచ‌న‌ల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు స‌హ‌క‌రించాలి. పండుగ నుంచి ఏం కోరుకోవాలి అంటే ఇత‌రుల ఆనందాల‌కు జీవితంలో ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క క్ష‌ణ‌మ‌యినా కార‌ణం అయితే చాలు అని! అదే శివ‌య్య‌కు మ‌నం ఇచ్చే కానుక‌. మ‌న‌వి చేయ‌ద‌గ్గ విష‌యం.మ‌న‌ది అని అనుకోద‌గ్గ నైజం కూడా ఇదే! జీవితాన్ని విస్తృతం చేయ‌గల స‌మ‌ర్థ‌త మ‌నిషికి ఉందా? ఆయువు పెంచుకుంటే జీవితం విస్తృతం అయిపోతుందా? ఆయువుతో పాటు ఆనంద రేఖ‌లు మ‌రింత విస్తృతం కావాలంటే ఏం చేయాలి? ఇవి క‌దా కావాలి.ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దుల‌న్న‌ది లేదు. శివ‌య్యే అంతా అని భారం వేసి ప్ర‌యాణించ‌డం త‌ప్ప‌! ఇప్పుడు ఉన్న కాలంలో మ‌నం ఏం సాధించాం అన్న ప్ర‌శ్న‌కే జ‌వాబు లేదు.దేశాలు యుద్ధాల పేరిట కొట్టుకుంటున్నాయి. సంఘాలు లేదా స‌మూహాలు వ‌ర్గాల పేరిట కొట్టుకుంటున్నాయి. ప్రాంతాలు వేర్పాటు పేరిట త‌మ వాదాలు వినిపిస్తూ నెగ్గుకు రావాల‌ని చూస్తున్నాయి.ఇవ‌న్నీ మ‌నిషి ని మ‌నిషి ప్ర‌శ్నించే సంద‌ర్భాలే లేదా నిలువ‌రించే వైనాలే! అందుకే ఆధునిక యుద్ధంలో మ‌నిషికి అలుపెరుగ‌ని సంద‌ర్భాలే ఎక్కువ. కాలంతో చేసే యుద్ధంలో బ‌డ‌లిక కు ప్రాధాన్యం అన్న‌ది లేనేలేదు.ఇంత‌టి అచేత‌న‌లో శ‌క్తి ఇచ్చేవాడెవ్వ‌డు. న‌డిపే వాడెవ్వ‌డు. శ‌క్తి ఇచ్చి ప‌ది కాలాల పాటు నైరాశ్యం అన్న‌ది అంటకుండా ఉండేలా చేసేవాడెవ్వ‌డు? దేశాల అధ్య‌క్షులు కొట్టుకుంటుంటే ప్ర‌జ‌లు ఏం చేయ‌గ‌ల‌రు? ఆయుధాలు అందుకుని యుద్ధం చేసినా ఫ‌లితం ఎలా ఉంటుంది. సుంద‌ర న‌గరాలు, వాటి ఆనందాలు అన్నీ అన్నీ ఇవాళ లేవు.ఇక‌పై రావు కూడా! అందుకు ఉక్రెయిన్ ఓ ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే! శివ‌త‌త్వంలో ల‌యం చేసుకోవ‌డం ఒక్క‌టే కాదు నిర్మాణం అన్న‌ది కూడా అత్యంత ప్రాధాన్యాన్ని సంత‌రించుకునే దృగ్విష‌యం. దుఃఖాన్నీ దురాశ‌నూ న‌శింప‌జేసే త‌త్వం శివ‌య్య‌లోనే ఉంది.అందువ‌ల్ల జ‌న్మ దుఃఖ వినాశ‌నకారి ఎవ్వ‌రు శివుడే! మ‌న‌జీవితాల్లో ఆరాధ‌నీయత‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అంత్య కాలాల్లో ఉండే మ‌ర‌ణ భ‌యాలు తొల‌గిపోవాలి.అంటే అందుకు కూడా శివ‌య్య ఒక్క‌డే స‌రితూగ‌గల దేవ‌దేవుడు.ఆయ‌న స్మ‌ర‌ణ‌లో మీరు ఇవాళ ఉండండి..మీ జీవిత కాలాన్నీ వెచ్చించండి.శివోహం.
కరోనా తో పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులే సమాజానికి, ప్రభుత్వానికి కనిపిస్తున్నారా..? సమాజం ఇంట్లో కదల కుండా కూర్చోవాలంటే, వారి ఇంట్లోకి సమాచారాన్ని చేర వేసేది జర్నలిస్టులే (టివి, పత్రికలే).. కరోనా మహమ్మారి భయంతో ప్రపంచం వణుకుతూ, ఇంట్లోనే ఉంటే.. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి పోయారు?, మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? మీ గ్రామం ఎలా ఉంది? మీ ఇంటి బయట ఏమి జరుగుతుంది..? ప్రభుత్వం ఏమి చేస్తుంది.? పోలీసులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు.? వైద్యులు ఎలాంటి సాహసోపేత వృత్తి ధర్మం పాటిస్తున్నారు అని, అను నిత్యం మిమ్మల్ని టీవీ లకి, పత్రికలకు కట్టి పడేసేలా ప్రాణాలను పణంగా పెట్టి వృత్తి ధర్మం పాటిస్తుంది జర్నలిస్టులే.. ప్రభుత్వం.. కనీస గౌరవ వేతనమే కాదు కదా, అత్యవసర విధుల్లో భాగమైనా కనీసం ఇన్సూరెన్స్ కూడా ప్రత్యేకంగా ప్రకటించలేక పోయింది.. వారి ఆర్ధిక పరిస్థితి అర్ధం చేసుకోలేక పోయింది.. కరోనా నివారణలో మీరే ప్రథమ పాత్ర అంటూ డేంజర్ జోన్ లోకి నెట్టివేస్తూ కనీసం పీపీఈ (Personal protective equipment) లు కూడా ప్రభుత్వం సరఫరా చేయలేక పోతుంది. ఇవేమీ పాలకులకు పట్టవా..? జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాలలో భాగస్వాములై, ఉద్యోగాలు జీతాలు, ఇన్సూరెన్స్ లు దక్కించు కోవడంతో, ఇక జర్నలిస్టుల బాగోగులు మర్చి పోయారా...? ఒక్కటి గుర్తుంచుకోండి జర్నలిస్ట్ మిత్రులారా...! మీకు ఎలాంటి ప్రత్యేక ఇన్సూరెన్స్ కేంద్రం ప్రకటించలేదు..? రక్షణ ముఖ్యం, మీ కోసం కాదు, మీ కోసం వేచి చూసే మీ కుటుంబ సభ్యుల కోసం.. ప్రభుత్వం స్పందించవచ్చు, ఎప్పటి లాగే ఊరుకోవచ్చు, మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి.. Be careful .. *మీ, జర్నలిస్ట్* Popular posts కేసులు ఉపసంహరించుకోవాలి:తంగిరాల సౌమ్య September 05, 2019 • Valluru Prasad Kumar ఒరిస్సా వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ చేసిన సక్షమ్ May 02, 2020 • Valluru Prasad Kumar *ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఆల్రెడీ 'ఆచార్య' షూటింగులో జిషు సేన్ గుప్తా జాయిన్ అయ్యాడు. ఆయన కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు... February 19, 2021 at 3:43 PM in Tollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో మాట్నీ .. కొణిదెల సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిరంజీవి – కాజల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండగా, ఆయన జోడీగా పూజా హెగ్డే అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇక విలన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించవలసి ఉంది. చిరంజీవి క్రేజ్ కి తగిన పవర్ఫుల్ విలన్ కోసం సెర్చ్ చేస్తూనే, మిగతా షూటింగు చేసుకుంటూ వచ్చారు. ‘ఆచార్య’లో విలన్ పాత్ర కోసం చాలామంది ఆర్టిస్టులను పరిశీలించిన ఈ సినిమా టీమ్, ఫైనల్ గా బెంగాలీ నటుడు ‘జిషు సేన్ గుప్తాను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. హిందీ .. బెంగాలీ సినిమాల్లో విలక్షణ నటుడిగా జిషు సేన్ గుప్తాకు మంచి పేరు ఉంది. ఈ మధ్య తెలుగులో వచ్చిన ‘భీష్మ‘ .. ‘అశ్వద్ధామ’ సినిమాల్లో ఆయన నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆయన యాక్టింగ్ స్టైల్ ను చూసిన చిరంజీవి ఓకే చెప్పడంతో, ఈ పాత్ర కోసం ఆయనను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. ఆల్రెడీ ‘ఆచార్య’ షూటింగులో జిషు సేన్ గుప్తా జాయిన్ అయ్యాడు. ఆయన కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రను కొరటాల చాలా కొత్తగా డిజైన్ చేశాడట. ఆ పాత్రకి జిషు కరెక్టుగా సరిపోయాడని అంటున్నారు. ఆయన నటన కొత్తగా ఉండి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. మే 13వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులకు తెరతీయడం ఖాయమనే అభిప్రాయాన్ని మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. Must Read ;- మెగా ‘ఆచార్య’కు వార్నర్ బ్రదర్ తోడయ్యాడు Tags: acharya telugu moviebengali actor jishusen gupthabengali actor jishusen guptha as main villain in chiranjeevi starer acharya telugu moviechiranjeevi acharya latest movieChiranjeevi Acharya Moviechiranjeevi acharya new moviejishusen guptha in acharyajishusen guptha in acharya moviejishusen guptha in chiranjeevi acharya latest moviejishusen guptha in chiranjeevi moviejishusen guptha in koratala - chiranjevi moviejishusen guptha in koratala moviejishusen guptha latest movie updatejishusen guptha telugu moviejishusen guptha upcoming movielatest telugu news onlineleotopmega star chiranjeevimegastar acharya movie shootmegastar chiranjeevitelugu newsTollywood movies
మాతృభాష కోసం ప్రాణాలర్పించిన భాషా ప్రేమికుల భూమి బంగ్లాదేశ్. ప్రపంచానికి భాషాపరంగా ఆదర్శప్రాయమైన దేశం. భారతదేశ విభజన సమయంలో ఈనాటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఒక భాగంగా ఉండేది. దాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. ఉర్దూ జాతీయ భాషగా గుర్తించిన పాకిస్తాన్. బంగ్లాదేశ్ లో కూడా ఉర్దూ అధికార భాష అయింది. కానీ బెంగాలీ మాతృభాషగా గల బంగ్లాదేశ్ వారు అందుకు వ్యతిరేకించారు. ఉద్యమించారు మాతృభాష కోసం బెంగాల్ లో అనేక పోరాటాలు జరిగినాయి. ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. 1952 ఫిబ్రవరి 21న ఢాకా లో ఉద్యమకారులపై కాల్పులు జరిగినాయి. నలుగురు ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అంతర్జాతీయ సమాజాన్ని కలిచివేసింది. ఒక భాష వారిపై మరొక భాషను రుద్దడం నీచమైన చర్యగా ఎందరో భాషాభిమానులు వ్యతిరేకించారు. ఫిబ్రవరి 29, 1956 న పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి అధికార భాషగా బెంగాలీని గుర్తించింది. బంగ్లాదేశ్ ప్రజలు ఈ రోజుని SHOHID DIBOSH లేక SHAHEED DAY గ జరుపుకుంటారు. “భాషోద్యమ అమరుల సంస్మరణ దినం”అని దీని అర్థం. న్యూజిలాండ్ భాషలో Aotearaoa (మనందరం సంబంధీకులం) అనే పదాన్ని 30 ప్రపంచ భాషల్లోకి అనువాదం చేసి ఆ దేశ మాతృభాష ప్రచారం చేసింది. ఆస్ట్రేలియా ఆష్ఫీల్డ్ పార్క్ సీడ్నీలో “అంతర్జాతీయ మాతృభాషా స్తూపం” నిర్మించింది. భారతదేశం, మలేషియా, కెన్యా ఇంకా మరికొన్ని తూర్పు ఆసియా దేశాలలో ప్రజలు ఇంగ్లీష్ వ్యామోహంలో మాతృభాష పట్ల నిరాదరణ ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులు మాతృభాషలో వెనుకబడి పోతున్నారు. అందుకు కారణం మాతృభాషపై మమకారము లేకపోవడమే. పాఠ్యాంశాన్ని ఇంగ్లీషులో చదవడం దానికే పరిమితం కావడం. మాతృభాషలో వెనుకబడి ఉండడం వల్లనే, ఆలోచనాశక్తి భావవ్యక్తీకరణ, సృజనాత్మకత లేక విద్యార్థుల ఎదుగుదల కుంటుపడుతుంది. అభివృద్ధి ఆగిపోయే ఆస్కారం ఉన్నది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న యొనెస్కో సంస్థ ప్రభుత్వాలకు‌, పాలనా వ్యవస్థలకు, విద్యారంగ ప్రముఖులకు మాతృభాష అవసరం గూర్చి నొక్కి చెప్పింది. మాతృభాషలోనే విద్యాబోధనను మేము ప్రోత్సహిస్తున్నాం. అది నిరక్షరాస్యతను రూపు మాపుతుంది. మంచి చదువు అలవడుతుంది. మాతృభాష అవసరం చాలా ఉన్నది. మాతృభాషలోనే విద్యాబోధన స్వజాతి భాషను, పరిజ్ఞానం, సంస్కృతులను పరిరక్షించి భావితరాలకు వారసత్వాలు గా ఇవ్వడం కుదురుతుంది. అప్పుడే భాషకు ఉన్నతస్థితికి చేరుతుంది… అంటూ యొనెస్కో పేర్కొన్నది. “బహు భాషా ప్రపంచంలో మాతృభాషలోనే ప్రాథమిక విద్య” అనేది ఈ యొనెస్కో సంస్థతో పాటూ ప్రపంచ మేధావులు చెపుతున్నారు. శాస్త్రవేత్తలు చూపించిన మార్గం ఇది. విద్యా మాధ్యమంగా ఏదైనా మాతృభాషను సమానంగా నేర్పించాలి. పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. భాష పట్ల ద్వేషం పెంచకూడదు, ప్రేమను పంచాలి. గౌరవించాలి. వ్యవస్థలు మారాలి. గాంధీ చెప్పినట్లు “మాతృభాష తృణీకారం మాతృమూర్తి తిరస్కారమైన విద్యారంగంగా గ్రహించాలి”అని చెప్పారు. మన భాషలో తెలుగును ఆధునికీకరించుకొని గౌరవించుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత,శాస్త్ర జ్ఞానాన్ని తెలుగులోకి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బ్రతుకు కోసం ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషను మర్చిపోయేంతగా కాదు. తెలుగు మాట్లాడడం నేడు అవమానంగా భావిస్తున్నాం. మన భాషను మనమే తక్కువ చేస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం. భాషతో పాటు సంస్కృతి సంప్రదాయాలను వదిలేస్తున్నాం అన్న విషయం మనకు తెలియడం లేదు. పరోక్షంగా దీనిపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్య నుండి మనం భాషను కాపాడుకోవాలంటే, భాషావేత్తలు, సాహితీకారులు, భాషాభిమానులు మరియు ప్రభుత్వము పరిష్కార మార్గాలు వెతకాలి. అలా చెయ్యకపోతే భావితరాలకు మన భాషను సజీవంగా అందించలేము. మన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఆంగ్లాన్ని ఆహ్వానిద్దాం మంచిదే. కానీ మన తెలుగును ప్రమాదంలో నెట్టడం ఏమాత్రం మంచిది కాదు. “ఈ ప్రపంచంలో తెలుగు మాధ్యమంలో చదువుకొనే అవకాశం ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఏ కేరళలోనో, మధ్యప్రదేశ్ లోనో లభించదు”… కావున ప్రతి తెలుగు వాడు తెలుగుభాష పరిరక్షణ కుటుంబం బాధ్యతగా గుర్తించి ముఖ్యంగా తల్లులు తన పిల్లలకు మాతృభాషలో మమకారాన్ని పంచితే, మన భాషను కాపాడుకోగలం. తెలుగును తర్వాతి తరాలకు అందించగలం. లేకుంటే మూకుమ్మడిగా తెలుగుజాతి అంతా తెలుగుభాషా ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతాం.
అశ్విన్ & రమేష్.కె సమర్పణలో, పద్మావతి పిక్చర్స్ పతాకంపై, అభిషేక్ వర్మ, మనో చిత్ర జంటగా పద్మమగన్ దర్శకత్వంలో, వి. యస్. సుబ్బారావు నిర్మించిన చిత్రం “రూమ్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిలిం ఛాంబర్ లో విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు బెనర్జీ, నిర్మాత రామరాజ్ చేతుల మీదుగా” రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. వీరితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. గ్యాంగ్ లీడర్ వంటి ఎన్నో పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన వ్యక్తి సుబ్బారావు. అఖండ కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మి డిస్ట్రిబ్యూషన్ చేశాడు. అటువంటి వ్యక్తి రూమ్ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాత రామరాజు గారి అబ్బాయి అభిషేక్ వర్మ హీరో గా నటించాడు. మంచి కంటెంట్ తో వస్తున్న రూమ్ బిగ్ హిట్ అవ్వాలి అన్నారు. చిత్ర నిర్మాత సుబ్బారావు మాట్లాడుతూ.. పద్మావతి ఫిలింస్ పేరుతో డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ చేశాను. ఇందులో 80% సినిమాలు చిరంజీవి గారి సినిమలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన అదుగో సినిమా చూశాను అందులోని అభిషేక్ వర్మ ను చూసి ఈ సినిమాకు సెలక్ట్ చేశాము. దర్శకుడు తమిళ్ లో చేసిన పార్టీబన్ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమా లో నటించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ బాగా సపోర్ట్ చేశారు సినిమా బాగా వచ్చింది అన్నారు. నిర్మాత రామారాజ్ మాట్లాడుతూ.. సుబ్బారావు, నేను సమకాలికులం. దర్శకుడు కన్మణి గారు మంచి సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకున్నాడు. మా అబ్బాయిని హీరో గా పెట్టీ సినిమా తీసిన సుబ్బారావు కు ధన్యవాదములు అన్నారు. నటుడు బెనర్జీ మాట్లాడుతూ..చిత్ర నిర్మాత సుబ్బారావు గారు గత 40సంవత్సరాల నుండి సినిమా హిట్ అవుతుందా లేదా అని క్యాలిక్యులేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు.అలాంటి తను సెలక్ట్ చేసుకున్న ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందమే నమ్మకం ఉంది.ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు.దర్శకుడు ఈ సినిమాను చాలా న్యాచురల్ గా తీశాడు. యూత్ కు ఈ సినిమా బాగా అటాచ్ అయ్యే సినిమా.సినిమా చూసిన తర్వాత యూత్ అందరూ ఈ సినిమా గురించి మాట్లాడు కునే విధంగా ఉంటుంది అన్నారు. చిత్ర దర్శకుడు పద్మ మగన్ మాట్లాడుతూ.. కొత్త వారితో ఏ జానర్ చేసినా క్వాలిటీ లో రాజీ పడకుండా సినిమా చేస్తాను. .ఈ సినిమాలో మంచి కథ ఉంది. ఇందులో అడల్ట్ కంటెంట్ ఉన్నా అది ఎంతవరకు ఉండాలో అంతే లిమిట్ లో ఉంటుంది. అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించాలానే ఉద్దేశ్యంతో మంచి క్వాలిటీ తో ఈ సినిమా చేశాము. అభిషేక్ నటించిన సినిమా చూసి తనైతే క్యారెక్టర్ కు షూట్ అవుతాడాని సెలెక్ట్ చేశాము.హీరో,హీరోయిన్ లు ఇద్దరూ సెట్ అవ్వడంతో మొదటగా వర్క్ షాప్ చేసి ఓకే అనుకున్న తరువాత షూట్ కెళ్ళాము . ఈ సినిమా ను 60% ఓకే రూమ్ లో షూట్ చేయడం జరిగింది. బాష ఏదైనా నన్ను నా కథను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాత సుబ్బారావు గారికి ధన్యవాదములు. హీరోయిన్ మనో చిత్ర మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను 26 సినిమాలు చేశాను. ఇన్ని సినిమాలు చేసినా నాకు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. ఇది లాస్ట్ మూవీ అనుకొని చేశాను.ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా ఒక ఎత్తు. కెమెరామెన్ నన్ను చాలా అందంగా చూయించారు. ఇదే లాస్ట్ సినిమా అనుకుని చేసిన నాకు అందరూ ఇదే మొదటి సినిమా అవుతుంది అన్నారు. ఈ సినిమా తర్వాత నీకు అనేక సినిమాలలో నటిస్తావు అన్నారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు. హీరో అభిషేక్ వర్మ మాట్లాడుతూ.. ఈ కథ విన్నప్పుడే చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చూసిన వారంతా కచ్చితంగా నవ్వుకునేలా చాలా బాగుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యాజికల్ వుంటుంది. ఇలాంటి మంచి చిత్రం లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకులు పద్మ మగన్ నిర్మాత సుబ్బారావు గారికి ధన్యవాదములు అన్నారు. సహా నిర్మాత అశ్విన్ మాట్లాడుతూ..రూమ్ సినిమా బాగా వచ్చింది. త్వరలో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు వెరీ స్పెషల్ ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంది సీనియర్స్ వర్క్ చేశారు. ఈ సినిమాకు పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెంట్. అందుకే ఇందులో పాటలు లేవు.. యూత్ ఫుల్ సబ్జెక్టు గా వస్తున్న “రూమ్” సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు. గెస్ట్ గా వచ్చిన దర్శకుడు కన్మణి మాట్లాడుతూ..ఈ సినిమాలో కంప్లీట్ ఫన్ ఉంటుంది. సినిమా చూసిన యూత్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు..హీరో, హీరోయిన్ లు ఇద్దరూ చాలా చక్కగా నటించారు.బెనర్జీ లాంటి సీనియర్ యాక్టర్ ఇందులో నటించడం వలన ఈ సినిమాకు మంచి మైలేజ్ వచ్చింది. నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ఇస్మార్ట్ పోరి..నిధి తన ఇంస్టాలో ఎటువంటి పోస్ట్ పెట్టిన అది కచ్చితంగా వైరల్ అయిపోతుంది అంటే ఈ బ్యూటీ కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు హాట్ హాట్ పోస్ట్లు పెడుతున్న నిధి ని ప్రస్తుతం 10 మిలియన్ మంది ఫాలో చేస్తున్నారు.. 09. ILEANA D’CRUZ "use strict"; var adace_load_63850909725e9 = function(){ var viewport = $(window).width(); var tabletStart = 601; var landscapeStart = 801; var tabletEnd = 961; var content = '%3Cscript%20async%20src%3D%22%2F%2Fpagead2.googlesyndication.com%2Fpagead%2Fjs%2Fadsbygoogle.js%22%3E%3C%2Fscript%3E%0A%09%09%3Cins%20class%3D%22adsbygoogle%20adace_adsense_6385090972595%22%0A%09%09style%3D%22display%3Ablock%3B%22%0A%09%09data-ad-client%3D%22ca-pub-3661432097486290%22%0A%09%09data-ad-slot%3D%224767530465%22%0A%09%09data-ad-format%3D%22auto%22%0A%09%09%3E%3C%2Fins%3E%0A%09%09%3Cscript%3E%28adsbygoogle%20%3D%20window.adsbygoogle%20%7C%7C%20%5B%5D%29.push%28%7B%7D%29%3B%3C%2Fscript%3E'; var unpack = true; if(viewport=tabletStart && viewport=landscapeStart && viewport=tabletStart && viewport=tabletEnd){ if ($wrapper.hasClass('.adace-hide-on-desktop')){ $wrapper.remove(); } } if(unpack) { $self.replaceWith(decodeURIComponent(content)); } } if($wrapper.css('visibility') === 'visible' ) { adace_load_63850909725e9(); } else { //fire when visible. var refreshIntervalId = setInterval(function(){ if($wrapper.css('visibility') === 'visible' ) { adace_load_63850909725e9(); clearInterval(refreshIntervalId); } }, 999); } })(jQuery); ఒకప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ ఇలియానా..దాదాపు ఒక దశాబ్దం పాటు టాప్ హీరోస్ తో నటించి తెలుగు ఆడియన్స్ కు చాల దగ్గరైంది ఈ గోవా బ్యూటీ..అయితే ప్రెసెంట్ ఈ బ్యూటీ కు పెద్ద సినిమా అవకాశాలు ఏమీలేవు..అయినా కానీ తన ఫాన్స్ తో ఎప్పుడు సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంది..ఇలియానా ను ప్రెసెంట్ 13.1 మిలియన్ మంది ఫాలో చేస్తున్నారు. 08. THAMANNA తమన్నా సినిమా ప్రయాణం కూడా కొంచెం కాజల్ లానే మొదలయిందని చెప్పొచ్చు.’చాంద్ స రోషన్ చెహ్రా’ అనే హిందీ సినిమాతో ప్రయాణం స్టార్ట్ చేసి..బాహుబలి లాంటి సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ అయ్యింది..ఇప్పుడు ఒకవైపు సినిమాలు..మరోవైపు వెబ్ సిరీస్ చేస్తున్న ఈ మిల్కీ బ్యూటీ కి ఇంస్టాగ్రామ్ లో 13.5 M ఫాలోయర్స్ ఉన్నారు. 07. POOJA HEGDE మన దువ్వాడ జగన్నాధం గారి హీరోయిన్ ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తుంది..సౌత్ నయా ‘లేడీ సూపర్ స్టార్’ అనే ట్యాగ్ ఇచ్చిన ఆశ్చర్య పోవక తప్పదు..సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ డస్కి బ్యూటీ కి పిచ్చ ఫాలోయింగ్ ఉంది..పూజ కు ఇంస్టాగ్రామ్ లో 14.5 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.. 06. SHRUTHI HAASAN లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గారి కూతురి గ పరిచయం అయినప్పటికీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ చెన్నై బ్యూటీ. ‘హే రామ్’ అనే సినిమాతో తన సినిమా ప్రయాణం స్టార్ట్ చేసింది హీరోయిన్ గ. ‘అనగనగ ఒక ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా శృతి కి ఇంస్టాగ్రామ్ లో ప్రెసెంట్ ఉన్న ఫాలోయర్స్ 17.1 మిలియన్. 05. RAKUL PREET SINGH రకుల్ ప్రీత్ సింగ్ ‘కెరటం’ అనే సినిమాతో తెలుగులోకి వచ్చినప్పటికీ ‘వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది..ఇండస్ట్రీ లో ఉన్న ఆల్మోస్ట్ అందరి టాప్ హీరోస్ తో నటించింది రకుల్..ప్రస్తుతం తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ పొడువు కాళ్ళ సుందరి బాలీవుడ్ లో బిజీ గ మారింది..రకుల్ కు ఇంస్టాలో ప్రెసెంట్ 17.2 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. 04. SAMANTHA AKKINENI పెళ్లి అయిన తరువాత సమంత చేస్తున్న మూవీస్ ఆమె యొక్క యాక్టింగ్ స్కిల్స్ ను ఛాలెంజ్ చేసే విధంగా ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ చక్కటి విజయాన్ని అందుకుంటుంది. అయితే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో కూడా సమంత రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇంస్టాగ్రామ్ లో సమంత ఫాలోవర్స్ 17.6 మిలియన్స్ కు చేరుకున్నారు. 03. TAPSEE PANNU టాలీవుడ్ తోనే తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ప్రెసెంట్ బాలీవుడ్ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది సొట్ట బుగ్గల సుందరి తాప్సి..మూడు హిట్లు ఆరు వివాదాలు అన్నట్లుగా అక్కడ తాప్సి కెరీర్ సాగుతుంది. తెలుగు ఆడియన్స్ కు సినిమాల పరంగా దూరమైనా తాప్సి సోషల్ మీడియా ద్వారా ఇంక మనకు దగ్గరే ఉంది..ఈ భామను ఏకంగా 18.9 మిలియన్ మంది ఫాలో చేస్తున్నారు.. 02. KAJAL AGARWAL క్యూ, హూ గయ నా’ అనే హిందీ సినిమాతో కాజల్ సినిమాల్లోకి వచ్చింది.తెలుగులో చేసిన మొదటి సినిమా ‘లక్ష్మి కళ్యాణం’ అయినప్పటికీ చందమామ తనకి మంచి పేరుతో పాటు టాప్ హీరోయిన్స్ లో చేరేలా చేసింది. రీసెంట్ గ పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ కి ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో 19.1 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.. 01. RASHMIKA MANDHANNA కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకు దేశవ్యాప్తంగా అభిమానుల సంఖ్య బాగానే ఉంది మరియు ఆమె పోస్టులు తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 19.5 మిలియన్లకు చేరుకుంది. ఛలో, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ.
ప్రకటన 12:3 – అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహా ఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటములుండెను. Described as -Powerful ప్రకటన 12:4 – దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను. -Poisonous ద్వితియోపదేశాకాండము 32:33 – వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము నాగుపాముల క్రూరవిషము. -of solitary habits యోబు 30:29 – నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని. Its mournful voice alluded to మీకా 1:8 – దీని చూచి నేను కేకలువేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియు లేకుండ దిగంబరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను. Its wailing alluded to మీకా 1:8 – దీని చూచి నేను కేకలువేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియు లేకుండ దిగంబరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను. Its snuffing up the air alluded to యిర్మియా 14:6 – అడవి గాడిదలును చెట్లులేని మెట్టలమీద నిలువబడి నక్కలవలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. Its swallowing of its prey alluded to యిర్మియా 51:34 – బబులోనురాజైన నెబుకద్రెజరు మమ్మును మింగివేసెను మమ్మును నుగ్గుచేసెను, మమ్మును వట్టికుండవలె ఉంచియున్నాడు భుజంగము మింగునట్లు మమ్మును మింగెను మా శ్రేష్ఠపదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసియున్నాడు. Found in -the wilderness మలాకీ 1:3 – ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. -Deserted Cities యెషయా 13:22 – వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిరములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు. యిర్మియా 9:11 – యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను, యూదాపట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను. -Dry places యెషయా 34:13 – ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును యెషయా 43:20 – నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును A species of, in rivers కీర్తనలు 74:13 – నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి. యెషయా 27:1 – ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును. Illustrative -of Cruel and persecuting Kings యెషయా 27:1 – ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును. యెషయా 51:9 – యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగుకొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా? యెహెజ్కేలు 29:3 – ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; నైలునది నాది, నేనే దాని కలుగజేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే; -of Enemies of the Church కీర్తనలు 9:13 – నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచు సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణనుబట్టి హర్షించునట్లు యెహోవా, నన్ను కరుణించుము. -of Wicked Men కీర్తనలు 44:19 – అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు -of the devil ప్రకటన 13:2 – నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ప్రకటన 20:2 – అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,
మద్దికెర మండల కేంద్రమైన మద్దికెర పీహెచ్సీ ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం సీఐటీయు ఆధ్వర్యంలో వైద్యశాల సూపర్వైజర్ రామ్మోహన్ కు ఆశా వర్కర్స్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి గోపాల్ మాట్లాడారు. ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం నెలకు రూ. 26 వేలు చెల్లించాలని కోరారు. ముఖ్యంగా ప్రైవేటీకరణ ఆపుతూ. వారిని పర్మినెంట్ చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్ని ఆశావర్కర్లకు అందే విధంగా చూడాలన్నారు. SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com Categories National International Business Sports Health Education Science Technology Foods Entertainment Lifestyle
జకార్తా - మల్టిపుల్ పర్సనాలిటీ అనే పదం ఒక వ్యక్తిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిత్వాలను కలిగి ఉన్నప్పుడు మానసిక అనారోగ్యాన్ని సూచిస్తుంది. పదేపదే శారీరక హింస, భావోద్వేగ దుర్వినియోగం లేదా లైంగిక హింసకు సంబంధించిన గత అనుభవాలు లేదా గాయం యొక్క భావాల కారణంగా ఈ పరిస్థితి సంభవించవచ్చు. ఇప్పటి వరకు, బహుళ వ్యక్తిత్వాలను పూర్తిగా నయం చేయగల మందు లేదు. బహుళ వ్యక్తిత్వాలతో వ్యవహరించే పద్ధతులు ఉత్పన్నమయ్యే లక్షణాల తీవ్రతను తగ్గించడానికి మాత్రమే చేయబడతాయి. మల్టిపుల్ పర్సనాలిటీలను అధిగమించడానికి తీసుకున్న దశల్లో ఒకటి మానసిక చికిత్స చేయడం. విభజించబడిన వ్యక్తులందరినీ తిరిగి కలిపే లక్ష్యంతో ఈ పద్ధతి దీర్ఘకాలికంగా నిర్వహించబడుతుంది. ఇది కూడా చదవండి: ఎవరికైనా డిసోసియేటివ్ డిజార్డర్ ఉన్నప్పుడు అర్థం చేసుకోవలసిన 7 విషయాలు మునుపటి వివరణలో వలె, చికిత్సా పద్ధతి బాధితుడు అతను ఎదుర్కొంటున్న పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది, తద్వారా బాధితుడు పరిస్థితిని ఎదుర్కోగలడు. కనిపించే లక్షణాల తీవ్రతను అధిగమించడానికి ఉపయోగించే కొన్ని పద్ధతులు ఇక్కడ ఉన్నాయి: 1.హిప్నోథెరపీ హిప్నోథెరపీ అనేది బహుళ వ్యక్తిత్వాలతో వ్యవహరించే చికిత్స. ఈ చికిత్స బాధితులు బహుళ వ్యక్తిత్వాలను ఎలా కలిగి ఉంటారో, అలాగే ఆ వ్యక్తిత్వాన్ని ఏయే అంశాలు అభివృద్ధి చేస్తాయో తెలుసుకోవడానికి ఈ చికిత్స జరుగుతుంది. బాధితుడు తనలోని ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు తెలుసుకునేందుకు ఈ థెరపీ చేస్తారు. అదనంగా, ఈ థెరపీ వ్యాధిగ్రస్తులకు ఇప్పటికీ ప్రధాన పాత్రను తెలుసుకునేలా చేస్తుంది మరియు నిర్దిష్ట వ్యక్తిత్వం అతనిని నియంత్రించకుండా చేస్తుంది. ఈ చికిత్స సాధారణంగా రోగి యొక్క కుటుంబం, బంధువులు లేదా సన్నిహిత స్నేహితులను కలిగి ఉంటుంది, కాబట్టి మానసిక వైద్యుడు చిన్నతనంలో బాధాకరమైన సంఘటనలకు కారణమైన గతాన్ని లోతుగా త్రవ్వవచ్చు. 2.మానసిక చికిత్స బహుళ వ్యక్తిత్వాలను అధిగమించడానికి తదుపరి దశ చేయడం మానసిక చికిత్స . విభిన్న వ్యక్తిత్వాలను పునర్నిర్మించడానికి మరియు వాటిని ఏకం చేయడానికి ఈ చికిత్స జరుగుతుంది. మరోవైపు, మానసిక చికిత్స అనుభవించిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కూడా బాధితులకు సహాయపడుతుంది, తద్వారా వారు ఈ పరిస్థితులను ఎదుర్కోగలరు మరియు అధిగమించగలరు. రోగులు సంభవించే అలవాట్లను నియంత్రించగలరని మరియు బహుళ వ్యక్తిత్వ రుగ్మతకు సంబంధించిన మానసిక మరియు ప్రవర్తనా సమస్యల ఆవిర్భావాన్ని నిరోధించగలరని కూడా భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: డిసోసియేటివ్ డిజార్డర్ ఎలా చికిత్స పొందుతుంది? 3. అనుబంధ చికిత్స తదుపరి బహుళ వ్యక్తిత్వ చికిత్స కళను ఉపయోగించడం లేదా కదలిక చికిత్స (డ్యాన్స్) ఇది బాధితులను వారి మనస్సులతో అనుసంధానించడం మరియు వారు చిన్నతనంలో అనుభవించిన గాయం కారణంగా భయం మరియు నిరాశ భావాలను అణచివేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కూడా చదవండి: గృహ హింసకు గురైన పిల్లలలో బహుళ వ్యక్తిత్వాలు కనిపించవచ్చా? ఈ దశలతో పాటు, బహుళ వ్యక్తిత్వాలతో సంబంధం ఉన్న ఇతర మానసిక రుగ్మతల లక్షణాల చికిత్సకు కూడా కొన్నిసార్లు మత్తు అవసరమవుతుంది. బాధితులు ఆత్మహత్యకు దారితీసే డిప్రెషన్‌తో బాధపడే ధోరణిని కలిగి ఉన్నందున ఇది జరుగుతుంది. సరైన మరియు నిరంతర చికిత్సతో, బాధితులు తమ జీవితాలను సాధారణంగా జీవించగలరు. కాబట్టి, చికిత్స ప్రక్రియ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌ను పూర్తిగా నయం చేయదు, కానీ తేలికగా కనిపించే లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది. దీనికి కారణమేమిటో ఖచ్చితంగా తెలియదు, కానీ పదేపదే బాధాకరమైన అనుభవాలను కలిగి ఉండటం అనేక లక్షణాలను ప్రేరేపిస్తుంది. అటువంటి బాధాకరమైన అనుభవాలు: హింస లేదా దుర్వినియోగం అనుభవించారు. శారీరక లేదా మానసిక వేధింపులను అనుభవించారు. పేద తల్లిదండ్రుల శైలి. ప్రకృతి వైపరీత్యాన్ని చవిచూశారు. ప్రస్తావించబడిన అనేక అంశాలతో పాటు, బహుళ వ్యక్తిత్వ క్రమరాహిత్యం బహుళ వ్యక్తిత్వాల కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులలో సంభవించే అవకాశం ఉంది. మీరు ట్రిగ్గర్ కారకాల శ్రేణిని కలిగి ఉంటే, దయచేసి అప్లికేషన్‌లోని డాక్టర్‌తో నేరుగా చర్చించండి సరైన చికిత్స దశలను నిర్ణయించడానికి, అవును! సూచన: క్లీవ్‌ల్యాండ్ క్లినిక్. 2020లో యాక్సెస్ చేయబడింది. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ (మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్). సైకాలజీ టుడే. 2020లో యాక్సెస్ చేయబడింది. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ (మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్). వెబ్‌ఎమ్‌డి. 2020లో యాక్సెస్ చేయబడింది. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ (మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్). వర్గం: ఆరోగ్యం పోస్ట్ పేజీకి సంబంధించిన లింకులు ← వాపు ప్లీహము, పిల్లలలో లెంఫాడెనోపతి యొక్క లక్షణాలను గుర్తించండి ప్రసవం తర్వాత తల్లిలో ఎంబోలిజం ప్రాణాంతకం కావచ్చు →
పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. 19వ వార్డులో పార్క్‌ కాంపౌండ్‌ నిర్మాణానికి రూ.20 లక్షలు, 20వ వార్డులో సీసీ రోడ్డుకు రూ.7.50 లక్షలు, 23వ వార్డులో సీసీ రోడ్డుకు రూ.11 లక్షలు, 35వ వార్డులో సీసీ రోడ్డుకు రూ.9 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి మార్కాపురం, మార్చి 4: పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. 19వ వార్డులో పార్క్‌ కాంపౌండ్‌ నిర్మాణానికి రూ.20 లక్షలు, 20వ వార్డులో సీసీ రోడ్డుకు రూ.7.50 లక్షలు, 23వ వార్డులో సీసీ రోడ్డుకు రూ.11 లక్షలు, 35వ వార్డులో సీసీ రోడ్డుకు రూ.9 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ, వైస్‌చైర్మన్లు షేక్‌ ఇస్మాయిల్‌, చీతరాజుపల్లి అంజమ్మ శ్రీనివాసులు, కమిషనర్‌ నయీమ్‌ అహమ్మద్‌, డీఈ సుభాని, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. మండలంలోని బోడపాడులో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుణాచెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ జగనన్న సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 19వ వార్డులో పర్యటించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Filmy Focus » Featured Stories » అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మిస్టరీ థ్రిల్లర్ ‘‘డెజావు’’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మిస్టరీ థ్రిల్లర్ ‘‘డెజావు’’ November 24, 2022 / 07:18 PM IST | Follow Us కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం డెజావు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అరుల్‌నిథి, మధుబాల, స్మృతి వెంకట్, అచ్యుత్ కుమార్, కాళీ వెంకట్, మిమే గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కి అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ ట్విస్ట్‌లు, ఊహించని మలుపులతో శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక నవల రచయిత ఊహించిన పాత్రలు సజీవంగా వచ్చి అతన్ని బెదిరించినప్పుడు ఏమి జరుగుతుంది? కల్పన అనేది భయానక వాస్తవంగా మారినప్పుడు ఏమి జరుగుతుంది?.. అనేదే డెజావు చిత్రం కథాంశం. 2022 జూలైలో తమిళంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు మంచి టాక్ సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ విధమైన నాణ్యమైన కంటెంట్, థ్రిల్లింగ్ అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో భవాని DVD ఇంక్ పై రాజశేఖర్ అన్నభీమోజు తెలుగు వెర్షన్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం, పీజీ ముత్తయ్య సినిమాటోగ్రఫీ ప్రశంసలు అందుకుంది.
JNT-ESC001-EU బ్యాకప్ పవర్ ఎలక్ట్రిక్ కార్ హోల్‌సేల్ పోర్టబుల్ బ్యాటరీ ev ఛార్జర్‌ను తీసుకువెళ్లడం సులభం ప్రైవేట్ యజమానులు, కార్పొరేట్లు మరియు ఫ్లీట్‌ల కోసం ఫ్లెక్సిబుల్ EV ఛార్జింగ్ ప్రతి ఒక్కరికీ EVని నడపడానికి అధికారం ఇస్తుంది. విచారణవివరాలు JNT-ESH001-NA బ్యాకప్ విద్యుత్ సరఫరా శక్తి నిల్వ బ్యాటరీ గృహ వినియోగం కోసం సులభమైన ఇన్‌స్టాలేషన్ మరియు మినిమలిస్ట్ డిజైన్‌తో, JNT-ESH001-NA వివిధ రకాల గృహ శైలులు మరియు సౌర వ్యవస్థలను పూర్తి చేస్తుంది.కాంపాక్ట్, ఆల్ ఇన్ వన్ నిర్మాణంలో ఇండోర్ లేదా అవుట్‌డోర్ స్పేస్‌ల కోసం బహుముఖ మౌంటు ఎంపికలు ఉన్నాయి. విచారణవివరాలు JNT-ESH001-EU హౌస్‌హోల్డ్ ఇండోర్ అవుట్‌డోర్ పవర్ సప్లై హోమ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బ్యాటరీ JNT-ESH001-NA, కాంపాక్ట్ హోమ్ బ్యాటరీ, ఇది సూర్యుడు ప్రకాశించనప్పుడు ఉపయోగించడం కోసం మీ సౌర శక్తిని నిల్వ చేయడం ద్వారా గ్రిడ్‌పై మీ ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. విచారణవివరాలు మా ఉత్పత్తులు లేదా ధరల జాబితా గురించి ఏదైనా విచారణ, దయచేసి మాకు ఇమెయిల్ పంపండి.మేము 24 గంటల్లో మిమ్మల్ని సంప్రదిస్తాము.
– సర్వే పూర్తికాగానే బీడీ కార్మికులకు రూ.వెయ్యి భృతి – త్వరలోనే బ్యాంకులకు రైతురుణ బకాయిలు – దీపావళి నాటికి వృద్దులు, వితంతువులకు పెన్షన్లు – ఇండ్ల నిర్మాణ వ్యయం రూ. 3.50 లక్షలకు పెంపు – స్కూల్ పిల్లల్ని రోడ్డుపైకి తేవడం బ్యాన్ – ఆర్మూర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతిని త్వరలోనే అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. బీడీ కార్మికుల సంఖ్య తదితర వివరాల సేకరణ జరుగుతున్నదని ఆ వివరాలు అందగానే వెయ్యి రూపాయల భృతి నెలనెలా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గురువారం రూ.114 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ స్కీం సంవత్సరంలోగా పూర్తిచేసి మళ్లీ తానే వచ్చి ప్రారంభిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో వచ్చి టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తే రైతులకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వ పక్షాన అందిస్తమని చెప్పినం. ఆ మాటకు నిలబడి రూ.11 కోట్ల ఎర్రజొన్న బకాయిలు ఇక్కడ్నే మంజూరు చేస్తున్న. మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ స్వయానా మీ ఇంటికే వచ్చి వారం నాటికి డబ్బులు ఇస్తరు. డబ్బుల కోసం ఎక్కడికి తిరిగే అవసరం లేదు. ఆఫీసుల పొంట తిరిగే పని లేదు. మీ గ్రామాలలో కడప ముందటికి వచ్చి చెక్కులు ఇస్తరు అని కేసీఆర్ చెప్పారు. ఆర్మూర్‌లో వంద పడకల ఆసుపత్రిని ఈ రోజే సాంక్షన్ చేస్తున్నానని ప్రకటించారు. న్యాయవాదుల డిమాండ్ మేరకు ఆర్మూర్‌లో సబ్‌జడ్జి కోర్టు కోర్టు కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడి మంజూరు చేయిస్తానని చెప్పారు. రైతు రుణాలు త్వరలో మాపీ.. గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు రైతుల రుణాలను అల్‌రెడీ మాఫీ చేయడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. రాబోయే కొద్ది రోజుల్లో ఆ రుణాలన్నీ బ్యాంకులకు తిరిగి చెల్లించబడతాయి. మీ రుణాలు మాఫీ అయిపోతాయి. రిజర్వ్ బ్యాంకు వాళ్లు చిన్న చిన్న ఇబ్బందులు పెడ్త ఉన్నరు. దాని కోసం క్యాబినెట్‌లో అల్‌రెడీ గవర్నమెంట్ తీర్మానం చేసి ఆర్థిక శాఖకు, వ్యవసాయ శాఖకు అప్పగించడం జరిగింది. మంత్రి పోచారం ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ రైతాంగానికి 39 లక్షల రైతు కుటుంబాలకు 19 వేల కోట్ల రూపాయలను మాఫీ చేసినం. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ఆటో రిక్షాలకు పన్ను అల్‌రెడీ రద్దు చేయడం జరిగింది. రైతులు వాడుకునే ట్రాక్టర్లు , ట్రాక్టర్ల ట్రాలీలు గాని పన్ను మాఫీ చేస్తమని చెప్పినం. వాటి మీద కూడా పన్ను మాఫీ చేయడం జరిగింది అని వివరించారు. దసరా దీపావళినుంచి పెన్షన్లు… వృద్ధులకు, వితంతువులకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తమని చెప్పినం. దసరా నుండి దీపావళి మధ్య కొత్త కార్డులు అందజేసి వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ కూడా దసరా నుండి దీపావళి మధ్య ప్రారంభమవుతుంది. బలహీనవర్గాల గృహ నిర్మాణంలో గత ప్రభుత్వాలు అవలంభించిన తప్పుడు విధానాల వల్ల అనేక వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. అక్రమార్కులెవరైనా వదిలిపెట్టొద్దని సీఐడీ ఎంక్వైరీ పెట్టినం. ఎంక్వైరీ జరిగిన తర్వాత పేదలకు రెండు బెడ్‌రూమ్‌లు, ఒక వంటగది మూడు లక్షలతోటి కట్టిస్తమన్నమో ఇప్పుడు మూడు లక్షలు కాదు సిమెంట్ ధరలు పెరగడం వల్ల మూడు లక్షల 50 వేల తోటి ఆ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తం. దళిత పిల్లలు, గిరిజన పిల్లలు పెండ్లి సందర్భంలో ఇబ్బంది పడుత ఉంటరు. కాబట్టి దళిత అమ్మాయిల పెండ్లి కోసం, లంబాడా గిరిజనుల ఆడబిడ్డల పెండ్లి కోసం, ఆదివాసీ బిడ్డల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వం 50 వేల రూపాయలు ఈ కళ్యాణ లక్ష్మీ ద్వారా అందిస్తుంది. గ్రామీణ మంచినీటి సరపరా విషయంలో డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ ఏర్పాటుచేసి ప్రతి మారుమూల పల్లెకు, లంబాడి తండాకు, ప్రతి మూడు గుడిసెల పల్లెకు కూడా సరఫరాను చేయడం జరుగుతుంది. 19 నాడు ఇండ్లు కదలొద్దు… గతంలో భారతదేశ చరిత్రలో గతంలో ఎన్నడు జరగని విధంగా ఈనెల 19వ తేదీన చేపట్టడం జరిగింది. ఆ రోజు మొత్తం ఆర్టీసీ బస్సులు బందుంటయి. ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, ప్రైవేట్ జీబులు, కార్లు కూడా బందుంటయి. ఎదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఇతర వాహనాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఎలక్షన్ టైంలో ఎైట్లెతే అధికారులు గ్రామగ్రామానికి వస్తుంటారో అ విధంగా 19వ తేదీనాడు మీమీ గ్రామాలకు ఇండ్లకు అధికారులు వస్తున్నరు. దయచేసి ఆ రోజు ఇండ్లు కదలవద్దు. ఒకవేళ పెండ్లిలు పెట్టుకున్న రద్దు చేసుకొని మరో డేటు పెట్టుకోండి. అందరు ఇంటికాడనే ఉండి మీ పేర్లు రాయించుకుంటే భవిష్యత్‌లో మీకే లాభం జరుగుతది. అది మన తెలంగాణ రాష్ర్టానికి, సమాజానికి బాగుంటది. దళితుకు మూడెకరాలు పంద్రాగస్టునుంచే… దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామిన చెప్పిన ప్రకారం ఈ పంద్రాగష్టు నాడు భూమలు ఇస్తున్నం. తెలంగాణవ్యాప్తంగా నాలుగైదు వేల మందికి వచ్చినా సరే ఆ పథకాన్ని ఫిఫ్టీంత్ నాడే లాంచ్ చేస్తం. ఈ రోజు హైదరాబాద్ నుండి వస్తూ ఆ ఫైల్ మీదనే సంతకం చేసి రావడం జరిగింది. బోర్‌వెల్ ప్రభుత్వమే వేయిస్తది, కరెంట్ మోటార్ కూడ ప్రభుత్వమే కొనిస్తది. సంవత్సరానికి అవసరమయ్యే పెట్టుబడి కూడా ప్రభుత్వమే సమకూరుస్తది. ఆర్మూర్‌లో మంచి మున్సిపాలిటీ ఆఫీసు నిర్మాణానికి త్వరలోనే సాంక్షన్ చేస్త. స్కూలు పిల్లలను రోడ్లమీదికి తేవడం బ్యాన్… రాష్ట్ర అధికారులకు ఆర్మూర్ వేదిక నుండి చెబుతున్నా. ఈరోజునుంచి స్కూలు పిల్లలను మంత్రులు, ముఖ్యమంత్రుల కార్యక్రమాల కోసం రోడ్ల మీదికి తేవద్దు. అది బ్యాన్ చేస్తున్నం. పిల్లలను ఎండలో నిలబెట్టి బాధ పెడ్తున్నరు. అది సరికాదు. నేనురాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వచ్చినా దయచేసి స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టవద్దని ప్రార్థిస్తున్నా. ఈరోజు చిన్న పిల్లలు రోడ్డు మీద నిల్చుంటే బాధ కలిగింది. కేసీఆర్‌లాంటి సీఎంను చూడలేదు… ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్‌కు సాటిలేరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తన 38 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను, ఎన్నోప్రభుత్వాలను చూశాను గానీ కేసీఆర్ లాగా చెప్పిన మాటకు కట్టుబడి చేసిన వాగ్ధానాలను నెరవేర్చిన వారు ఎవరు లేరన్నారు. జూన్ 2న ప్రభుత్వం ఏర్పాటు కాగా జూలై 16న కేబినెట్‌లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించి వాటిని అమలుచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంత్‌రెడ్డి, హన్మంత్ షిండే, షకీల్, గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్, వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రాస్ పాల్గొన్నారు. ప్రపంచ మహిళ బాక్సింగ్ చాంపియన్ – నిఖత్‌కు రూ.50 లక్షల నగదు పురస్కారం ప్రపంచ మహిళ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకాలు సాధించిన నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రూ. 50 లక్షల నగదుపురస్కారాన్ని ప్రకటించారు. గురువారం జిల్లా పర్యటనలోభాగంగా మండలంలోని బోర్గాం(పీ) గ్రామంలో పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన అధికారుల సమావేశం అనంతరం నిఖత్ జరీన్‌ను సీఎం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకటించిన నగదు పురస్కారాన్ని ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో సందర్భంగా నిఖత్‌కు అందించనున్నామన్నారు. అంతర్జాతీయస్థాయిలో పతకాలు, ప్రతిభ కనబర్చిన తెలంగాణ క్రీడాకారులను ఎంపికచేసి ఈనెల 15న గోల్కొండకోటలో సన్మానిస్తామని చెప్పారు. ప్రతిభ, నైపుణ్యతలు ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వం ఈ విధంగా ప్రోత్సహించడం తన అదృష్టమని నిఖత్‌జరీన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి ప్రోత్సహకాలు అందజేస్తే మరెంతో మంది క్రీడాకారులకు వెలుగులోకి వస్తారని ఆమె అన్నారు. నగదు పురస్కారాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిఖత్ జరీన్ తల్లిదండ్రులు పర్వీన్ సుల్తానా, జమీల్ అహ్మద్ పాల్గొన్నారు.
మీ అవసరాలకు ఉత్తమమైన RV బ్రాండ్ కోసం వెతుకుతున్నప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. RV బిల్డ్ క్వాలిటీ RV తయారీదారుల తయారీ మరియు తనిఖీ ప్రక్రియలను పరిశోధిస్తుంది.ప్రత్యేకంగా డెలివరీకి ముందు తనిఖీ ప్రక్రియ ఉందా లేదా ఇన్‌స్టాలేషన్ సమయంలో అదే కార్మికులు తనిఖీపై సైన్ ఆఫ్ చేస్తారా? ఏదైనా RVకి సమస్యలు ఉంటాయి, కానీ కొందరికి బిల్డ్ క్వాలిటీ విషయంలో ఇతరులకన్నా మంచి పేరు ఉంటుంది.లాన్ సైడ్‌వాల్‌లపై కర్ర మరియు టిన్ లేదా అజ్డెల్‌పై లామినేటెడ్ నిర్మాణం కంటే నిర్మాణ నాణ్యత మరింత సూక్ష్మంగా ఉంటుంది.ఎల్‌ఖార్ట్, ఇండియానా ప్రాంతంలోని చాలా మంది తయారీదారులు ఫ్యాక్టరీ టూర్‌లను అందిస్తారు, ఇది నిర్మాణం గురించి మరింత తెలుసుకోవడానికి గొప్ప మార్గం. అమ్మకాల తర్వాత సేవకు ఖ్యాతి RV తయారీదారు మంచి అమ్మకాల తర్వాత సేవను అందిస్తారో లేదో పరిగణించండి.సేవా విభాగం సులభంగా అందుబాటులో ఉందా?ఇది సత్వర సేవను అందించడానికి డీలర్‌లతో సహకరిస్తుందా?ఆన్‌లైన్ నాలెడ్జ్ బేస్‌లు మరియు ఫోరమ్‌లు మీ స్వంతంగా సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో కూడా మీకు సహాయపడతాయి. 1\RV మూల్యాంకనాలు నిర్దిష్ట బ్రాండ్‌లు మరియు మోడల్‌ల గురించి వ్యక్తులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి RVinsider.com వంటి వెబ్‌సైట్‌లలోని RV సమీక్షలను చూడండి.దాదాపు అన్ని మోడళ్లలో సమస్యలు ఉన్నాయని మీరు గమనించవచ్చు, కానీ కొన్ని RVలు ఒక కారణంతో ఎక్కువ సగటు స్కోర్‌లను కలిగి ఉంటాయి. 2\వారంటీ చాలా RV వారెంటీలు ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటాయి మరియు ఆ సమయంలో ద్వితీయ యజమానులకు బదిలీ చేయబడతాయి. ఉదాహరణకు, గ్రాండ్ డిజైన్ ఫ్యాక్టరీ లోపాలపై ఒక సంవత్సరం వారంటీని అందిస్తుంది తయారీదారు ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న తేలికగా ఉపయోగించిన RVపై వారంటీ బదిలీలను అనుమతిస్తారో లేదో తనిఖీ చేయండి. 3\డీలర్‌షిప్ మీ హోమ్ డీలర్‌తో సంబంధాన్ని కలిగి ఉండటం చాలా కీలకం.మీరు సేవ కోసం RV కంపెనీ నెట్‌వర్క్‌లోని ఏదైనా డీలర్‌కి వెళ్లవచ్చు, కానీ మీరు త్వరగా లేదా నమ్మదగిన సేవను పొందుతారని ఇది హామీ ఇవ్వదు.మీ ఇంటి డీలర్ మీ వ్యాపారాన్ని కొనసాగించడానికి ఆసక్తిని కలిగి ఉన్నందున, వీలైనప్పుడల్లా వాటిని మరమ్మతుల కోసం ఉపయోగించడం ఉత్తమం. దీని అర్థం మీరు RV కోసం వెతుకుతున్నప్పుడు డీలర్‌షిప్ కోసం వెతకాలి.విక్రయానికి ముందు మరియు తర్వాత డీలర్‌లు తమ కస్టమర్‌లతో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోండి.మీ RVతో మీకు సమస్య ఉంటే, మీకు అవసరమైన సహాయాన్ని పొందగలరా? 4\వ్యక్తిగత అనుభవం ఏదీ వ్యక్తిగతంగా RV ఫ్లోర్ ప్లాన్‌లను పోల్చడం లేదు.స్పెసిఫికేషన్ షీట్‌లు మీకు చాలా మాత్రమే చెప్పగలవు.మీ కుటుంబం మరియు మీతో చేరే స్నేహితులందరితో మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ RV లోపల కొంత సమయం గడపండి.కొన్ని RVలు ఇతరులకన్నా ఎక్కువ జీవించగలిగే ఇంటీరియర్‌ను కలిగి ఉంటాయి మరియు ఇది వ్యక్తిగత ప్రాధాన్యత. మిమ్మల్ని మీరు తీవ్రమైన కొనుగోలుదారుగా ప్రదర్శిస్తే, మీరు మోటర్‌హోమ్‌ను టెస్ట్ డ్రైవ్ చేయగలగాలి.మీరు "టెస్ట్ టో"కి ట్రావెల్ ట్రైలర్‌ను జోడించలేరు, కాబట్టి మీరు మీ వాహనం యొక్క టోయింగ్ సామర్థ్యంలో షాపింగ్ చేస్తున్నారని నిర్ధారించుకోండి.మీరు ఐదవ చక్రం లేదా క్యాంపర్‌ని మీ వాహనంతో ఎలా లాగుతుందో చూడటానికి కొన్ని రోజుల పాటు అద్దెకు తీసుకోవచ్చు. పోస్ట్ సమయం: మే-27-2022 మేము ఒత్తిడి లేకుండా మీ ప్రయాణాన్ని నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతించే కుటుంబాలు కలిసి ఆనందించడాన్ని సులభతరం చేయడానికి మరియు సురక్షితంగా చేయడానికి మేము బయలుదేరాము
స్టాక్స్, బాండ్లు, బంగారు లేక ఇతర ఆస్తుల తరగతులు ఏవైనప్పటికీ వివిధ మార్కెట్లలో వాణిజ్యం చేసే సెక్యూరిటీలలో మ్యూచువల్‌ ఫండ్స్ పెట్టుబడి పెడతాయి. వాణిజ్యం చేయదగిన ఏ సెక్యూరిటీ అయిన స్వాభావికంగా మార్కెట్ రిస్కు కలిగి ఉంటుంది, అంటే మార్కెట్ కదలిక కలిగించిన ఒడిదుడుకులకు సెక్యూరిటీ విలువ లోబడి ఉంటుంది. వడ్డీ రేటులో మార్పులు బాండ్ల ధర పడిపోయేలా ప్రభావితం చేస్తాయి, తద్వారా డెట్ ఫండ్ల NAVలు కూడా తగ్గేలా చేస్తాయి. ఆవిధంగా, డెట్ ఫండ్లు అత్యంత వడ్డీ రేటు రిస్కు ఎదుర్కొంటాయి. అవి క్రెడిట్ రిస్కుకు (బాండు జారీచేసినవారు డబ్బు చెల్లించకపోయే రిస్కు) కూడా గురి అవుతాయి. కొన్ని ఆదాయ-సముపార్జన డెట్ ఫండ్లు ద్రవ్యోల్బణం రిస్కుకు కూడా గురి అవుతాయి, అంటే అవి అందించే రాబడి పెట్టుబడిదారు ఎదుర్కొనే ద్రవ్యోల్బణాన్ని పూరించలేక పోవచ్చు. ఈక్విటీ ఫండ్లు మార్కెట్లో స్టాక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడతాయి కాబట్టి, స్టాక్ ధరల హెచ్చుతగ్గులు ఈ ఫండ్ల NAV ని ప్రభావితం చేస్తాయి. కొన్ని సెక్యూరిటీలు మార్కెట్లో చురుకుగా ట్రేడ్ అవుతుంటే, మరికొన్ని కావు. తరచూ ట్రేడ్ కాని సెక్యూరిటీలలో మ్యూచువల్ ఫండ్ మీ డబ్బును పెట్టుబడి పెట్టి ఉంటే, ఆ సెక్యూరిటీని సరియైన సమయంలో సరియైన ధరకు కొనడం లేదా అమ్మడం చేయడంలో ఫండ్ ఇబ్బంది పడవచ్చు. ఇది ఫండ్ పోర్ట్‌పోలియో లోపల లావాదేవీల ఖర్చును పెంచే లిక్విడిటీ రిస్కు, ఇది మీ ఫండ్ NAV ని ప్రభావితం చేస్తుంది. ఈవిధంగా, మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడంలో ఉన్న రిస్కు అది ఏ రకమైన ఆస్తులలో పెట్టుబడి పెడుతుంది అనేదానిపై ఆధారిపడి ఉంటుంది.
Multijet company Fraud: లక్ష పెట్టుబడి పెడితే.. 8 నెలల్లో రూ.4 కోట్లు మీ సొంతమంటూ వేలమందిని.. బురిడీకొట్టించిన దందాలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు మల్టీజెట్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ ఎండీ ముక్తిరాజ్ నకిలీ యాప్‌తో బాధితుల్ని మోసం చేశాడు. సెబీ గుర్తించిన సాంకేతికత కాకుండా సొంతంగా తయారుచేయించిన యాప్‌తో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తున్నట్లు నమ్మించాడు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాక బోర్డు తిప్పేయాలని చూశాడు. బాధితుల ఫిర్యాదుతో అసలు తతంగం బయటపడింది. ఉత్తుత్తి యాప్​తో ​​.. రూ.100 కోట్లకు పైనే మోసం Multijet company Fraud: హైదరాబాద్ రామంతపూర్‌కి చెందిన నిందితుడు ముక్తీరాజ్‌ బంగారం, బొగ్గు, గ్యాస్‌పై ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేయిస్తూ లావాదేవీలు జరిగినట్లు పలువురిని నమ్మించాడు. పెట్టుబడి పెట్టాక తొలుత కొందరికి లాభాలు అందించాడు. వాటిని నమ్మి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాక బోర్డు తిప్పేయాలని చూశాడు. అనుమానం వచ్చి బాధితులు ఫిర్యాదు చేయడంతో ముక్తీరాజ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భారీగా పెట్టుబడులు స్వీకరించిన ముక్తిరాజ్.. సుమారు రూ.100 కోట్లకుపైనే మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడు తయారు చేయించిన యాప్‌లోని లావాదేవీల ఆధారంగా ఆ మొత్తం తేల్చారు. మల్టీజెట్ ప్రైవేట్ లిమిటెడ్, రియల్ లైఫ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ పేరిట ఉన్న.. బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయగా రూ.12 లక్షలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన డబ్బు డ్రా చేసినట్లు వివరించారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బు ఎలా మళ్లించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో పెట్టుబడి పెట్టినవారికి తిరిగి ఇచ్చింది ఎంత? ఇతర అవసరాలకు ఎంత మళ్లింది? వాటిని ఏం చేశారు? తదితర వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సొమ్ము ఎక్కడ దాచారనే అంశంపై పోలీసులు ఆరా: కొందరు నేరుగా కార్యాలయానికి వెళ్లి డబ్బు కట్టారు. వాటిని కట్టలు కట్టి రోజూ ఓ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ సొమ్ము ఎక్కడ దాచారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు . సంస్థ ఖాతాల్లోని నగదు వారం రోజుల క్రితమే ఉపసంహరించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసు విచారణలో భాగంగా మల్టీజెట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాప్ తయారుచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పెద్దఎత్తున నగదు మళ్లించారనే అనుమానం: ఈ మోసం జరిగిన విధానాన్ని అతడి ద్వారా తెలుసుకుంటున్నారు. పెద్దఎత్తున నగదు మళ్లించారనే అనుమానంతో ముక్తీరాజ్‌ కుటుంబసభ్యులు, సంస్థలో పనిచేసిన వ్యక్తులు సహా.. మరికొందరి బ్యాంకు ఖాతాలు పరిశీలించనున్నారు. ముక్తీరాజ్‌ గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. అప్పుడు నమోదైన కేసులను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు . నిందితుడు గతంలో వరంగల్, హైదరాబాద్‌ జైళ్లలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడన్న విషయం తెలిసినా.. కొందరు జైలు సిబ్బంది అతని వద్ద పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
‘‘అందరూ రాయగలిగేవి… ఏ కొందరో రాయగలిగేవి’’ ఇలా సినిమా పాటలు రెండు రకాలనుకుంటే – జాలాది పాటలు – రెండో రకంలోకి వస్తాయి! వెదికి చూడండి.. మచ్చుకి ఒక్క బరువైన మాట కనిపిస్తే ఒట్టు! జాలాది పాట వింటున్నప్పుడు నిఘంటువులు నిద్రపోతాయి. అన్వయాల కోసం ఆలోచించాల్సిన పని తప్పి, మెదళ్లు సేదతీరుతాయి. టెంకకి టెంక… గుజ్జుకు గుజ్జు.. దేనికది వేరేచేసి, నోటికందించిన మామిడి రసాల్లా ఉంటాయా పాటలు! ‘‘మరీ ఇంత తేలిగ్గానా!’’ అనిపిస్తాయిగానీ లోతుగా ఆలోచిస్తే ఇలాంటి పాటలు అందరూ రాయలేరు. దిగుడు బావిలో నీళ్లు పైకి తేవడం ఎంత కష్టమో, మరీ అంతలా కిందకు దిగి జీవద్బాషలో పాట రాయడం అంత కష్టం. కానీ జాలాదికి అదెంతో సులభం. తాను రాసిన ప్రతీ పాటలోనూ తనకు అబ్బిన ఆ ‘సులభ ప్రతిభ’ను చూపించారాయన. అదెంత సులభమంటే ‘గాలి వానకి గాలి, చూరు కింద ఖాళీ చూసి చొరవగా చుట్టేసినంత సులభం’. ‘దీపాన్ని దిగమింగేసి’, ‘నడికొప్పును లేపేసి’, ‘గుండెలో గతుక్కుగతుక్కు’మని కుదిపేసినంత సహజం. 1976లో ‘పల్లెసీమ’లో ‘సూరట్టుకుని సితుక్కు సితుక్కు’మని జారగానే ఎవరీ ‘వానచుక్క’ అని తెలుగు సినిమా పాటల అభిమానులు ఆశ్చర్యపోయారు. ‘ఆడి జిమ్మడిపోను’ అంటూ వాన పోకిరోణ్ణి తిట్టడంలోని జానపద శృంగారాన్ని జనం ఆస్వాదించారు. ‘పడమటేపు పడకేసి సూరిగాడు దొరికినట్లు’ అని రాయాలంటే జనపదాన్ని సిరాగా చేసుకోవాలి. ఆ సిరా జాలాదికే దక్కింది. ఆ తర్వాత రెండేళ్లకి ప్రాణమంత ఖరీదైన పాటతో జాలాది నిశ్శబ్దంగా విరుచుకుపడ్డారు. మట్టిపొయ్యికి ఎర్రమన్ను అలికినంత సహజంగా, పేదింటి గడపకి పసుపు రాసినంత సుందరంగా ప్రతీ పంక్తిలోనూ జీవిత సత్యాన్ని ఆవిష్కరిస్తూ, చిరకాలం నిలిచిపోయే తాత్వికతను ఆవాహన చేస్తూ ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు’ రాశారు. ఆ పాటలో ఏ పంక్తీ, ఏ పదం పొల్లు కాదు! ఓ పరిశోధన గ్రంథం రాయొచ్చునిపించేంత గొప్ప పాట! ‘‘పలుపుతాడు.. పసుపుతాడు… పాడి ఆవు.. ఆడదాయె’’లాంటి అత్యంత సామాన్యమైన మాటలతో శ్రోతను ‘పొగిలి పొగిలి ఏడ్చే’లా చేసిందా పాట. పరస్పర విరుద్ధమైన పద చిత్రాల్ని ఇరుగుపొరుగుల్లో నిలబెట్టి, శ్రోత ఊపిరి తీసుకునేలోగా గుండె గూడుపట్లను కుదిపేయడం జాలాదికి మాత్రమే తెలిసిన విద్య. అందుకోసం ఆయన భావుకతా వీధుల్లోకి ఎగిరి వెళ్లాడు. నేల విడిచి సాము చెయ్యకుండా జీవితంలోకి యోగిలాగా తొంగిచూస్తాడు. విరాగిలా నవ్వుతూ, సముద్రపు ఒడ్డున గవ్వలు ఏరుకున్నట్లుగా నలుగురికీ తెలిసిన తేలిక మార్గాల్నే తెలివిగా ఏంచుకుంటాడు. ‘‘చేతి చిటికెన వేళ్లు కలిస్తే కల్యాణం.. కాలి బొటన వేళ్లు కలిస్తే నిర్యాణం’’, ‘‘కళ్లు తెరిస్తే ఉయ్యాల, కళ్లు మూస్తే మొయ్యాల’’లాంటివి రాయడానికి మనిషిలో యోగం ఉండాలి. మనసు నిండా వైరాగ్యం కావాలి. ప్రపంచ సాహిత్యంలోని మరే భాషలో ఇలాంటివి రాసినా – పులిట్జర్లూ, నోబెల్ బహుమతులూ ఇవ్వాలంటూ ప్రశంసలు వెల్లువెత్తుతాయేమోగానీ ఆ భాగ్యం తెలుగువాడికి లేదు. ‘సేసేదీ పట్నవాసం..మేసేదీ పల్లెల గ్రాసం… పట్టపగలు దీపాల ఆ పట్నవాసం’ అంటూ పట్నవాసంలో మారుతున్న జీవనశైలిని కళ్లకు కట్టిన కలం పేరు.. జాలాది. తూర్పు వెళ్తున్న రైలులోంచి సందెపొద్దు అందాలున్న చిన్నదాన్నీ వీక్షించిందా కలం. ‘‘పుణ్యభూమి నా దేశం నమోనమామి’ అని రాసిన జాలాదే మరో భాషలో ఇలాంటి వాక్యాలు రాయడానికి ఏ దేశంలోనో ఈపాటికి జన్మించే ఉంటారు! అవార్డులు… రివార్డులు… ఎర్రమందారం సినిమాలో జాలాది రాసిన “యాలో యాల ఉయ్యాలా” పాటకు 1990 సంవత్సరానికి ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం లభించింది. మద్రాసు కళాసాగర్ సంస్థ ఉత్తమ గేయ రచయిత పురస్కారంతో జాలాదిని సత్కరించింది. విజయవాడ కల్చరల్ అసోసియేషన్ వారు 1957లో ‘కారుమేఘాలు’ నాటికకు ఉత్తమ బహుమతి ప్రదానం చేశారు. ఏలూరు ప్రభు చిత్ర అసోసియేషన్ వారు ‘నవరస కవి సామ్రాట్’ బిరుదుతో జాలాదిని సత్కరించారు. జాలాదికి ట్విన్ సిటీస్ కల్చరల్ అవార్డు, హైదరాబాదు ఫిలింఫేర్ అవార్డు లభించింది. 1987లో మద్రాసు కళాసాగర్ సంస్థ అవార్డు ప్రదానం చేసింది. అదే సంవత్సరం సినీ హెరాల్డ్ వారు జాలాదిని ఉత్తమ గేయ రచయితగా ఎంపిక చేశారు. ఆంధ్రావిశ్వవిద్యాలయం యాజమాన్యం 2008లో జాలాదికి ‘కళాప్రపూర్ణ’ బిరుదు ప్రదానం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జాలాదిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో సభ్యునిగా నియమించింది. 1991, 1995 సంవత్సరానికి జాలాది నంది అవార్డుల కమిటీలో సభ్యునిగా వ్యవహరించారు.
Tirumala, 26 Apr. 21:As per tradition TTD is organising Pournami Garuda vahana Seva of Srivari temple at Tirumala on Tuesday, April 27. The Garuda Seva with richly decorated utsava idols of Sri Malayappa Swamy will be held at Tirumala between 7.00-9.00 pm. ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI ఏప్రిల్ 27న పౌర్ణమి గరుడ సేవ ఏప్రిల్‌ 26, తిరుమల 2021: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 27న మంగళవారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « MAJESTIC KODANDARAMA IN SHIVA DHANUSH ALANKARAM _ శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం » ప్రభుత్వానికి రాములవారి ఆశీస్సులు ఉండాలి : దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెలం పల్లి శ్రీనివాసరావు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కూడా కర్నాటకలో హిజాబ్ వివాదం చల్లారలేదు. హిజాబ్‌తో తరగతులకు అనుమతించాలని విద్యార్థినులు పట్టుబడుతుండడం, కాలేజి యాజమాన్యాలు, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు రాకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. శనివారం నాడు హిజాబ్ వివాదంపై వెనక్కి తగ్గని 58 మంది విద్యార్థినులను శివమొగ్గ జిల్లా షిరలకొప్పలోని ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజి యాజమాన్యం సస్పెండ్ చేసింది. విద్యార్థినులకు తాము ఎంతగా నచ్చజెప్పినప్పటికీ తమ డిమాండ్‌పై పట్టు వీడక పోవడంతో వారిని కళాశాలనుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయాల్సి వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు. కాలేజి అధికారులతో విద్యార్థినులు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడినుంచి చెదరగొట్టారు. మరోవైపు హిజాబ్ ధరించిన విద్యార్థినులు తమను తరగతులకు అనుమతించాలని డిమాండ్ చేయడంతో బెళగావి, యాద్‌గిర్,బళ్లారి, చిత్రదుర్గ, షిమోగా జిల్లాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. బెళగావిలోని విజయ్ పారామెడికల్ కాలేజి యాజమాన్యం నిరవధిక సెలవు ప్రకటించగా, హరిహరలోని ఎస్‌జెవిపి కాలేజి విద్యార్థినులు తరగతులను బహిష్కరించారు. బళ్లారి సరళాదేవి కాలేజిలో హిజాబ్ ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడంతో వారంతా ప్లేగ్రౌండ్‌లో సమావేశమయ్యారు. పోలీసులతో మాట్లాడేందుకు వారంతా నిరాకరించడమే కాకుండా తమను డిస్ట్రబ్ చేయవద్దని పోలీసులను కోరారు. కొడగులో విద్యార్థినులు ప్లకార్డులు ధరించి కాలేజి గేటు ముందు నిరసన ప్రదర్శన జరిపారు. కాగా, తాజా పరిణామాలపై కర్నాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ హిజాబ్ వివాదం అన్ని కాలేజిల్లో లేదని, చాలా కొద్ది కాలేజిల్లోనే ఆందోళనలు జరుగుతుండగా వారిని హెచ్చరించామని తెలిపారు. కాలేజిల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ వివాదం వెనుక మతతత్వ శక్తులు ఉన్నాయని, వారిపై కేసులు పెడతామనిహెచ్చరించారు.
ప్రఖ్యాత మణిపురి గాయకుడు సురేన్ యుమ్నం అక్టోబర్ 31న సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. అతని వయస్సు 35. కొన్ని నెలల క్రితం ఈ గాయకుడు కాలేయ వ్యాధి కారణంగా RIMS ఆసుపత్రిలో చేరారు. అయితే అతని అనారోగ్యం మరింత దిగజారడంతో ఢిల్లీలోని ILBS ఆసుపత్రిలో చికిత్స తీసుకుని మెరుగయ్యారు. అయితే, గత 10 రోజుల నుండి దివంగత గాయకుడు మరోసారి అనారోగ్య భారిన పడ్డాడు. దాంతో అనుకోకుండా మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మణిపూర్ ప్రజలు భారీ విరాళాలు ఇచ్చి మరి ఢిల్లీలోని RIMS ఆసుపత్రిలో సురేన్ కి వైద్య చికిత్సకి సహాయం చేశారు. అయినా ప్రాణాలు దక్కపోవటంతో మణిపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. View this post on Instagram A post shared by Kailash Kher (@kailashkher) ఇక తాజాగా ఆసుపత్రి బెడ్ పై పాట పాడుతూ సురేన్ యుమ్నం మరణించాడని వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఈ వీడియో చూసిన సురేన్ ఫ్యాన్స్ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. బాలీవుడ్ సెలబ్రెటీస్, నెటిజన్స్ అందరు సురేన్ యుమ్నంకి సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ సింగర్ కైలాష్ ఖేర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రోజు ఒక వీడియోను పోస్ట్ చేసారు. దీనిలో ప్రఖ్యాత మణిపురి గాయకుడు సురేన్ తన మరణ శయ్యపై ‘అల్లా కే బందే’ అనే పాటని పాడుతూ బాధ పడటాన్ని చూడవచ్చు. ఈ విషయాన్నీ కైలాష్ స్వయంగా రాసి పోస్ట్ చేయటంతో.. ఆ వీడియోని చూసిన ఫాన్స్, నెటిజన్స్ కన్నీటిపర్యంతం అవుతున్నారు.
బాలతారలుగా ప్రతిభ కనబర్చి, ప్రశంసలు అందుకొన్న వారిలో చాలామంది పెరిగి పెద్దయ్యాక హీరోలుగానో, హీరోయిన్లుగానో రాణించిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించవచ్చు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 బాలతారలుగా ప్రతిభ కనబర్చి, ప్రశంసలు అందుకొన్న వారిలో చాలామంది పెరిగి పెద్దయ్యాక హీరోలుగానో, హీరోయిన్లుగానో రాణించిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించవచ్చు. తెలుగులో ఇలాంటి వారి సంఖ్య ఎక్కువే. బాలీవుడ్‌లో కూడా కొందరు కనిపిస్తారు. ఈ కోవలో బాలనటిగా, ఆ తర్వాత హీరోయిన్‌గా రెండు తరాల ప్రేక్షకులను అలరించిన వారిలో ఆశా పరేఖ్‌ పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆశా 1942 అక్టోబరు 2న గుజరాతీ కుటుంబంలో జన్మించారు. ఆశా నట జీవితం పదేళ్ల వయసులోనే ప్రారంభమైంది. ఓ ఫంక్షన్‌లో ఆమె నృత్యం చూసి ముచ్చటపడిన దర్శకుడు విమల్‌ రాయ్‌ ‘మా’ (1952) చిత్రంలో ఆమెకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా స్కూల్‌కు ఇబ్బంది అవుతోందని నటనకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు ఆశా. పదహారేళ్ల వయసులో మళ్లీ నటన మీద దృష్టి పెట్టారు. ‘‘దర్శకుడు విజయ్‌ భట్‌ ‘గుంజ్‌ ఉతి షెషనాయి’ సినిమాలో హీరోయిన్‌ కోసం వెదుకుతున్నారని తెలిసి ఆయన్ని కలిశాను. విజయ్‌ భట్‌ ఒకసారి నన్ను ఎగాదిగా చూసి ‘అద్దంలో నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా..’ అని హేళనగా మాట్లాడారు. ఐనా నేను ధైర్యాన్ని కోల్పోలేదు. నా ఫొటోలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. నాజీర్‌ హుస్సేన్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘దిల్‌ దేకే దేఖో’ చిత్రంలో హీరోయిన్‌గా నన్ను ఎన్నుకున్నారు. 1959లో విడుదలైన ఈ చిత్రంతో నా జాతకమే మారిపోయింది’’ అని పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఆశా. ఆశా నటన చూసి ముగ్ధుడైన నాజీర్‌ హుస్సేన్‌ వరుసగా మరో ఆరు చిత్రాల్లో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ‘జబ్‌ ప్యార్‌ కిసీ సే హోతా హై’, ‘ఫిర్‌ ఓహి దిన్‌ లయా హూన్‌’, ‘తీస్రీ మంజిల్‌’, ‘కార్వాన్‌’, ‘ప్యార్‌ కా మౌసమ్‌’ వంటి చిత్రాలు ఆమెను గ్లామర్‌ హీరోయిన్‌గా నిలబెట్టాయి. వరుసగా గ్లామర్‌ పాత్రలే చేస్తున్న ఆశా 1966లో వచ్చిన ‘దో బదన్‌’ చిత్రంలో తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్ర పోషించి, అందరికీ షాక్‌ ఇచ్చారు. దర్శకుడు రాజ్‌ ఖోస్లా చేసిన ఈ సాహసం విమర్శకులను ఆకట్టుకొంది కానీ తమ అభిమాన అందాల నటి ఆశాను తొలిసారిగా ఓ విషాద పాత్రలో చూసిన ఆమె అభిమానులు మాత్రం తట్టుకోలేక పోయారు. ‘ఈ వయసులో ఇటువంటి పాత్రలు పోషించడం నీకు అవసరమా’ అని ప్రశ్నించారు. దాంతో ఆ తర్వాత మళ్లీ గ్లామర్‌ పాత్రలనే అంగీకరించారు. అమితాబ్‌తో ఒకే ఒక్క సినిమా ఆశా పరేఖ్‌ నట జీవితంలో మూడు దశలు ఉన్నాయి. ఆమె బాల నటిగా కెరీర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత హీరోయిన్‌ అయ్యారు. వయసు పెరిగాక క్యారెక్టర్‌ ఆర్టి్‌స్టగా మారి, వదిన, తల్లి పాత్రలు పోషించారు. 1981లో వచ్చిన ‘కాలియా’ చిత్రంలో ఆమె నటించారు. అమితాబ్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకొన్న ఏకైక చిత్రం ఇదే! ఎందుకో ఆ చిత్ర అనుభవం ఆమెకు నచ్చలేదు. ఇక నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని దానికే కట్టుబడ్డారు. అవివాహితగానే మిగిలిపోయారు ఆశా హీరోయిన్‌గా బిజీగా ఉన్న తరుణంలోనే పెళ్లి చేసుకుంటామని ఆమె వెంటపడిన వాళ్లు కొంత మంది ఉన్నారు. వాళ్లలో దర్శకుడు నాజీర్‌ హుస్సేన్‌ ఒకరు. తన నట జీవితాన్ని తీర్చిదిద్దిన నాజీర్‌ అంటే ఓ దశలో ఆశా కూడా ఆకర్షితులయ్యారు. కానీ అప్పటికే ఆయనకు పెళ్లి కావడంతో ఆమె అడుగు ముందుకెయ్యలేకపోయారు. ఆ తర్వాత ఓ ప్రొఫెసర్‌తో ఆమెకు పెళ్లి కుదిరింది. అయితే అతను తన గర్ల్‌ ఫ్రెండ్‌ను వదులుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఆశా ఆ పెళ్లి ప్రతిపాదనను విరమించుకున్నారు. ఆ తర్వాత ఒంటరిగా ఉండిపోయారు. ‘జ్యోతి’ సీరియల్‌కు దర్శకత్వం వహించారు. కొన్ని సీరియల్స్‌ కూడా నిర్మించారు. 1995లో నటనకు గుడ్‌ బై చెప్పేసిన ఆశా సీరియల్స్‌ నిర్మాణంలో బిజీ అయ్యారు. సెన్సార్‌ బోర్డ్‌ తొలి మహిళా చైర్‌పర్సన్‌గా (1998-2001) ఆశా పరేఖ్‌ నియమితులయ్యారు. ఆ సమయంలో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. శేఖర్‌ కపూర్‌ రూపొందించిన ‘ఎలిజిబెత్‌’ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు. ఆశా పరేఖ్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు భారత సినీ రంగంలో అత్యున్నతమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు బాలీవుడ్‌ ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ (79)ను వరించింది. అయిదుగురు సభ్యుల కమిటీ 2020 సంవత్సరానికి గాను ఫాల్కే అవార్డుకు పరేఖ్‌ను ఎంపిక చేసిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. సినీ దిగ్గజాలు ఆశా భోస్లే, హేమమాలిని, పూనమ్‌ థిల్లాన్‌, ఉదిత్‌ నారాయణ్‌, టీఎస్‌ నాగాభరణతో కూడిన ఎంపిక కమిటీ నిర్ణయాన్ని అనురాగ్‌ వెల్లడించారు. పరేఖ్‌ అయిదు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఫాల్కే అవార్డును అందిస్తుండడం గర్వంగా ఉందన్నారు. 95కు పైగా సినిమాల్లో ఆమె నటించారు. శుక్రవారం జరిగే 68వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము... పరేఖ్‌కు అవార్డును అందజేస్తారు.
నేను మీకు బాగా తెలిసిన దృశ్యం యొక్క చిత్రాన్ని చిత్రించాను. అమ్మాయి తన కుటుంబాన్ని కలవడానికి తన కొత్త ప్రియుడిని ఇంటికి తీసుకువస్తుంది. ఆమె తల్లిదండ్రులు మరియు తోబుట్టువులు చాలా మంచివారు, కానీ అతను బాత్రూమ్ ఉపయోగించడానికి లేచిన వెంటనే, వారు అతని ఉద్యోగ అవకాశాల నుండి అతని నేపథ్యం వరకు అతన్ని వేరు చేయడం ప్రారంభిస్తారు. బాయ్‌ఫ్రెండ్ బహిష్కరణ మీ అమ్మ ఇలా చెప్పడంతో ముగుస్తుంది, “వీధిలో ఉన్న ఆ మంచి కూపర్ అబ్బాయికి ఏమైంది? నేను ఇతర రోజు అతని తల్లిని పరిగెత్తాను, మరియు అతను ఇప్పుడు లా స్కూల్‌లో ఉన్నాడు!' ఈ దృశ్యం మనందరికీ బెల్ మోగించడానికి మంచి కారణం ఉందని తేలింది - మా కుటుంబాలు, ముఖ్యంగా మహిళా సభ్యులు, మేము ఇంటికి తీసుకువచ్చే కాబోయే భాగస్వాముల గురించి హైపర్‌క్రిటికల్‌గా ప్రోగ్రామ్ చేయబడతారు. ఇంకా ఏమిటంటే, అతను మనకు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో, వారు అతనిని ఆమోదించే అవకాశం తక్కువ. ఈ దృగ్విషయం వెనుక ఉన్న సైన్స్ అంటారు 'జూలియట్ ప్రభావం' తన తల్లితండ్రుల ఇష్టాలకు వ్యతిరేకంగా వెళ్లి, వారి ప్రాణాంతక శత్రువుల కొడుకుతో ప్రేమలో పడిన ప్రసిద్ధ షేక్స్పియర్ హీరోయిన్ పేరు పెట్టబడింది. అయితే, బిగుతుగా ఉండే షర్టులు ధరించడం పట్ల అతని ప్రవృత్తి కంటే సంభావ్య సూటర్ గురించి జాగ్రత్తగా ఉండటానికి ఇది కొంత మంచి కారణం, కానీ మీరు సహసంబంధాన్ని చూస్తారు. నేను మొదట నా కాబోయే భర్తను నా తల్లిదండ్రుల ఇంటి చుట్టూ తీసుకురావడం ప్రారంభించినప్పుడు, ప్రారంభంలో చాలా ఘర్షణ జరిగింది. అతను యుక్తవయసు నుండి అతనికి తెలిసినప్పటికీ, ఇప్పుడు అతను వారి కుమార్తె జీవిత భాగస్వామిగా ఉండగలడు, వారు తమ రక్షణలో గమనించదగినది. ఆ సమయంలో, అతను ఆర్థికంగా లాభసాటిగా లేడు మరియు ఒక కెరీర్ మార్గాన్ని కొనసాగించడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే, నా తల్లి దీనిని ఒక సమస్యగా చూసింది, అయితే నేను చూడగలిగింది అతని పూజ్యమైన గుంటలు మరియు నీలి కళ్ళు. కృతజ్ఞతగా, అతను తరువాతి కొన్ని సంవత్సరాలలో కలిసిపోయాడు మరియు ఇప్పుడు అతను నేను ప్రేమలో పడిన అందమైన పడుచుపిల్ల మరియు నా తల్లిదండ్రుల దృష్టిలో నమ్మకమైన జీవిత భాగస్వామి. ఇటీవల, నార్వేలోని మనస్తత్వవేత్తల బృందం ఒక కుమార్తె యొక్క సూటర్‌పై ఈ కుటుంబ సంఘర్షణను కనుగొన్నారు జన్యుశాస్త్రంలో దృఢంగా పాతుకుపోయింది . చాలా కాలం మరియు చిన్నది ఏమిటంటే, తల్లులు తమ కుమార్తె యొక్క సహచరుడు దీర్ఘకాలంలో కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే లక్షణాలను కలిగి ఉండాలని కోరుకుంటారు, జూలియట్ తల్లి ఆమెను సంపన్న పారిస్‌ని ఎందుకు వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఇంతలో, జూలియట్ మొదటగా శారీరకంగా ఆకర్షణీయమైన సహచరుడిని కోరుకుంటుంది, ఎందుకంటే ఇది ఆకర్షణీయమైన పిల్లలను కలిగి ఉండటానికి ఆమె అవకాశాలను పెంచుతుంది, వారి జన్యుపరమైన ఆధిక్యత కారణంగా మంచి మ్యాచ్‌లను చేస్తుంది. మంచి ప్రేమకథను నాశనం చేయడానికి జన్యుశాస్త్రం మరియు పరిణామానికి వదిలివేయండి, సరియైనదా? అయితే, ఇక్కడ ఒక తమాషా ట్విస్ట్ ఉంది. ఏ విధమైన భాగస్వామి సోదరీమణులు మరియు తల్లులు తమను తాము ఎంచుకుంటారు అని అడిగినప్పుడు, వారు దాదాపు ఎల్లప్పుడూ వారి కుమార్తె/సహోదరి ఎంచుకున్న అదే రకమైన మనిషి కోసం వెళతారు. కుటుంబ కపటత్వం గురించి మాట్లాడండి! 'తమ స్వంత భాగస్వాముల కోసం, మహిళలు మంచి ఆరోగ్యం మరియు వారి జన్యువులను పంపే సామర్థ్యాన్ని సూచించే ఆకర్షణీయమైన ప్రదర్శనపై దృష్టి పెడతారు. అదే సమయంలో, వారు తమ సోదరి భాగస్వామిలోని లక్షణాలకు ప్రాధాన్యత ఇస్తారు, అది మొత్తం కుటుంబానికి ప్రత్యక్ష ప్రయోజనాలను అందించగలదు, ”అని నార్వేజియన్ పరిశోధకులు రాశారు. కాబట్టి భాగస్వామిని ఎన్నుకునే విషయంలో మీతో సహా మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ ఎలా సంతోషపెట్టవచ్చు? సరళమైనది - పిల్లలతో దయగల, వాస్తవమైన, ఫన్నీగా, మంచిగా ఉండే గొప్ప ఉద్యోగం ఉన్న వ్యక్తిని కనుగొనండి మరియు ఏదో ఒకవిధంగా అందరూ బయటకు వచ్చినప్పుడు ఫన్నీగా మరియు సెక్సీగా ఉండగలుగుతారు. సమస్య లేదు, సరియైనదా? (ఇది చదివే ప్రతి స్త్రీ తమ నుదిటిపై ఏకకాలంలో చప్పట్లు కొట్టడం క్యూ).
పార్టీ మార్పుపై హుజూరాబాద్ ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్‌లోకి వెళ్తారన్న ప్రచారం ఒట్టిదేనని స్పష్టం చేశారు. అవసరమైతే రాజకీయాలు మానేస్తాగానీ పార్టీలు మారబోమని తేల్చిచెప్పారు. మరి బీజేపీ హైకమాండ్ ఈటలకు ఇచ్చిన హామీ ఏంటి?ఢిల్లీ వెళ్లి ఏం మాట్లాడారు?హైకమాండ్ ఇచ్చిన అభయం ఏంటి? క్లారిటీ ఇచ్చేశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మళ్లీ టీఆర్ఎస్‌లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కేసీఆర్ బ్లూ ప్రింట్‌లో ఆయన పేరుందని, త్వరలోనే వెళ్తారని ఊహాగానాలు వచ్చాయి.అంతేకాదు ఈటలకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ఇచ్చారని వార్తలొచ్చాయి. ఈటలతో పాటు టీఆర్ఎస్‌ను వీడిన అందిరినీ వెనక్కి రప్పిస్తారని టాక్ నడిచింది. ఈ ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చేశారు. అవసరమైతే రాజకీయాలు మానేస్తా కానీ పార్టీలు మారబోమని స్పష్టం చేశారు. అలా ఎలా వెళ్లాను? “టీఆర్ఎస్‌లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అన్ని భరించా.కేసీఆర్ చేసిన అవమానాలు బయటికి చెప్పుకోలేను.నాపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. కబ్జాదారుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇలాంటి పార్టీకి మళ్లీ నేనే ఎలా వెళ్తా.అసలు వెళ్లే ప్రసక్తే లేదు. అవసరమైతే రాజకీయాలు మానేస్తా.పార్టీలు మాత్రం మారబోను”అని ఈటల చెప్పారు. ఢిల్లీకి ఇందుకేనా? టీఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుండగానే ఈటల రాజేందర్‌కు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. అగ్రనేతల్ని కలిసి తాజాపరిణామాలపై చర్చించారు. మొన్నటి మునుగోడులో జరిగిన పరిణామాల్ని ఈటల ప్రస్తావించారు.పార్టీ వీడొద్దు..మీకు మేమున్నామంటూ హైకమాండ్ అభయం ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఈ ఊహాగానాలపై మాత్రం ఈటల క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే పార్టీ జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ఉన్నారు. భవిష్యత్ ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
మునుగోడు వార్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా టీఆర్ఎస్‌దే గెలుపు అంటున్నాయి. కేసీఆర్‌తో సహా ఆ పార్టీ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. మరి బీజేపీ ఏమంటోంది.?నిశ్శబ్ధ ఓటింగ్‌నే నమ్ముకుందా?పెరిగిన ఓటింగ్ శాతం మునుగోడులో ముంచేస్తుందా?కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మొనగాడుగా నిలుపుతుందా? చివరి రెండు గంటలు మునుగోడు పోలింగ్‌లో చివరి రెండు గంటలు కీలకంగా మారాయి. పోలింగ్ సమయం ముగిసినా భారీగా క్యూలైన్లు ఉన్నాయి. గురువారం రాత్రి పదిన్నర వరకు పోలింగ్ జరిగింది. రికార్డ్ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదైంది. 2018 రికార్డ్‌ని క్రాస్ చేసింది. 2 లక్షల 41 ఓట్లకు గాను 2 లక్షల 24 వేలకుపైగా ఓట్లు పడ్డాయి. ఈసారి 92శాతం పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం…టీఆర్ఎస్‌నే గెలిపిస్తుందా?ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? చివరి రెండుగంటలే ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్నాయా? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏడు గంటల్లోనే ఎగ్జిట్ పోల్స్..ఆ తర్వాత..? ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 7గంటలకు ముందే వచ్చాయి. అంటే రాత్రి పదిన్నర దాకా జరిగిన పోలింగ్ పరిస్థితి ఏంటి? 5 గంటల తర్వాత దాదాపు 13 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఓట్లు ముందుగా ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్టే టీఆర్ఎస్‌కు ఎక్కువగా పడ్డాయా?అంటే ఖచ్చితంగా చెప్పలేం. చివరి గంటలో ఏమైనా జరగొచ్చు. సరిగ్గా బీజేపీ కూడా దీనిపైనే ఆశలు పెట్టుకుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అనామక సంస్థలు ఇచ్చినవే. ఇందులో పేరున్న సంస్థలు ఒక్కటీ లేవు. ఐదారుగురు కలిసి వేసిన అంచనాలే. అదీ సాయంత్రం ఏడు గంటలలోపే ఇచ్చేశారు. రాత్రి పదిన్నరదాకా సాగిన పోలింగ్ పర్సంటేజ్‌ని పట్టించుకోలేదు. అందుకే వీటిని నమ్మలేమని బీజేపీ అంటోంది. బీజేపీ ధీమా ఇదే మునుగోడు మార్నింగ్ సెషన్ పై బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టింది. ఈ టైమ్‌లో ఎక్కువశాతం ఓట్లు తమకే పడ్డాయని అనుకుంటోంది. ఆ తర్వాత మధ్యాహ్నం పోలింగ్ మందకోడిగా సాగింది. మళ్లీ మూడు గంటల తర్వాత ఊపందుకుంది. ఈ సమయంలో ఎక్కువమంది యువత వచ్చారని, ఆ ఓట్లు తమకే అనుకూలమని బీజేపీ అంచనావేస్తోంది. పోలింగ్ ముందురోజు అర్దరాత్రి నుంచి టీఆర్ఎస్ నాయకుల్ని డబ్బులు పంచకుండా అడ్డుకున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పోలింగ్ రోజూ చాలా చోట్లటీఆర్ఎస్ డబ్బుల పంపిణీని తమ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. చివరి రెండు గంటల్లో పెరిగిన పోలింగ్ శాతం..వెరసి ఇవన్ని అనుకూలంగా ఉంటాయని బండి అండ్ కో అంచనా వేస్తుంది. కానీ టీఆర్ఎస్ వీళ్ల ఎక్స్‌పెక్ట్ చేసిన టైమ్‌కు ముందే పోల్ మేనేజ్మెంట్ పక్కాగా అమలు చేసిందని తెలుస్తోంది.ఇదే మునుగోడులో తమను ముంచేస్తుందేమోనని బీజేపీ కార్యకర్తలు కొందరు ఆందోళన చెందుతున్నారు. హుజూరాబాద్ తప్పుల్ని రిపీట్ చేయని గులాబీదళం మునుగోడు ఉప ఎన్నికలో చివరి మూడురోజుల్ని టీఆర్ఎస్ పక్కాగా ప్లాన్ చేసింది. ప్రత్యర్థి బీజేపీ అంచనాల్ని తలకిందులు చేసింది. హుజూరాబాద్‌లో చేసిన తప్పుల్ని ఇక్కడ రిపీట్ చేయలేదు. ఇదే ఇప్పుడు తమను గెలిపిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. నిజానికి గులాబీ పోల్ మేనేజ్మెంట్ అనుకున్నా టైమ్ కంటే ముందే పక్కాగా సాగింది. ఆ తర్వాత మిగిలిన సమయం అంతా బీజేపీపైనే ఫోకస్ చేసింది. ఎక్కడ డబ్బులు పంచనీయకుండా అడ్డుకుంది. ఇదే బీజేపీకి పెద్ద మైనస్..తమకు ప్లస్ అని టీఆర్ఎస్ నాయకులు అంచనావేస్తున్నారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ కూడా విజయానికి సంకేతమని వారు చెబుతున్నారు
యోబు యొక్క అనర్హమైన బాధల దుస్థితి, “మంచి వ్యక్తులకు చెడు ఎందుకు జరుగుతుంది?” అనే పాత ప్రశ్న అడగడానికి మనల్ని బలవంతం చేస్తుంది. యోబుకి ఇచ్చిన సమాధానం పాఠకుడిని సంతృప్తిపరచవచ్చు లేదా కాకపోవచ్చు. మంచి కారణంతో దేవుడు నొప్పిని అనుమతిస్తాడు, కానీ ఆ కారణాలను అతను ఎన్నడూ వెల్లడించకపోవచ్చు. యోబు దేవుడిని తిరస్కరించలేదు, కానీ యోబు అతడిని సవాలు చేశాడు మరియు నిందించాడు. చివరికి పరిస్థితిపై తన స్వంత దృక్పథాన్ని ఉల్లంఘించినప్పుడు సర్వశక్తిమంతుడు యోబును నిశ్చయంగా నిశ్శబ్దం చేశాడు. “ఎందుకు?” అనే యోబు ప్రశ్నకు దేవుడు జవాబు ఇవ్వలేదు – బదులుగా అతను తన మహిమ మరియు సార్వభౌమత్వం యొక్క సత్యంతో యోబు మరియు అతని స్నేహితులను ముంచెత్తాడు. యోబు దేవుని శక్తి మరియు తేజస్సు యొక్క లోతైన భావనతో అతడిని మరింత విశ్వసించి వచ్చాడు: “చెవి వినిపించడం ద్వారా నేను మీ గురించి విన్నాను; కానీ ఇప్పుడు నా కన్ను నిన్ను చూస్తుంది; అందువల్ల నేను ఉపసంహరించుకుంటాను, మరియు నేను దుమ్ము మరియు బూడిదలో పశ్చాత్తాపపడ్డాను. (యోబు 42: 5-6) కీర్తనలు కీర్తనల పుస్తకం ఆరాధనను తెలియజేస్తుంది. దాని అనేక పేజీలలో, కీర్తనలు తన పాఠకులను దేవుడు ఎవరు మరియు ఆయన ఏమి చేసారో ప్రశంసించమని ప్రోత్సహిస్తుంది. కీర్తనలు మన దేవుని గొప్పతనాన్ని ప్రకాశింపజేస్తాయి, కష్ట సమయాల్లో ఆయన విశ్వాసాన్ని మనకు ధృవీకరిస్తాయి మరియు ఆయన వాక్య సంపూర్ణ కేంద్రీకరణను గుర్తు చేస్తాయి. కీర్తనలు దేవుడు తన ప్రజలను ప్రేమపూర్వకంగా మార్గనిర్దేశం చేసే స్పష్టమైన చిత్రాన్ని అందిస్తున్నందున, దేవునికి ప్రశంసలు మరియు ఆరాధన యొక్క ప్రతిస్పందనలు కీర్తనకర్తల పెన్నులకు దూరంగా ఉండవు. కీర్తనలలో ఆరాధన యొక్క చిత్రీకరణ దేవునికి అంకితమైన హృదయాలు, ఆయన ముందు పశ్చాత్తాపపడిన వ్యక్తులు మరియు అతనితో ఎన్‌కౌంటర్‌ల ద్వారా జీవితాలు మారిపోతాయి. సామెతలు సామెతలు దాని థీమ్‌ని ఈ పుస్తకంలో చాలా ముందుగానే స్పష్టంగా పేర్కొన్నాయి: “భగవంతుని భయం జ్ఞానానికి ఆరంభం” (సామెతలు 1: 7). భగవంతుని భయం అంటే మనం ఆయనకు తగిన గౌరవంతో చూడడాన్ని సూచిస్తుంది. ఆయన గురించి మనకు తెలిసిన దాని ప్రకారం మన జీవితాలను గడపడం, ఆయనను అత్యున్నత అంచనాలో ఉంచడం మరియు వినయంగా నమ్మకంతో ఆధారపడటం దీని అర్థం. అప్పుడే, సామెతలు బోధిస్తాయి, మనం జ్ఞానం మరియు జ్ఞానాన్ని కనుగొంటాము (9:10 కూడా చూడండి). సామెతలు వ్రాయడంలో, తన పాఠకులు అన్ని విషయాలలో ఆచరణాత్మక ధర్మాన్ని సాధించగలరని మరియు దేవుని అధికారం మరియు మార్గదర్శకత్వంలో మన జీవితాలను గడపడం ద్వారా మనము దీనిని చేస్తామని సొలొమోను ఆశించాడు. అతను ప్రత్యేకంగా పుస్తక ఉద్దేశ్యాన్ని 1: 2–6లో వివరించాడు, మన జీవితంలోని ప్రతి కోణాన్ని ప్రభావితం చేసే అవగాహనను ఇవ్వడంపై దృష్టి పెట్టాడు. పుస్తకంలో ఎక్కువ భాగం ఇతరుల మాటలను వినడం ద్వారా మనం వారి నుండి నేర్చుకునేందుకు మరియు తల్లిదండ్రులు మరియు పెద్దల వంటి మన ముందు ఉన్న వారి ఉమ్మడి జ్ఞానాన్ని మన స్వంత జీవిత పరిస్థితులకు (1: 5, 8) వర్తింపజేయవచ్చు. వివేకం మొదట దేవుని ముందు మరియు ఇతరుల ముందు కొంత వినయాన్ని కలిగి ఉంటుంది. బదులుగా, మనము శ్రద్ధగా వినడం కంటే వేగంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాము. . . అలాగే, సామెతలు దానితో కూడా వ్యవహరిస్తాయి (12:15; 13: 3). ప్రసంగి ప్రసంగీకులు, జీవితంలోని చాలా భాగం వలె, ఒక పాయింట్ నుండి మరొకదానికి ప్రయాణాన్ని సూచిస్తారు. పుస్తకం ప్రారంభంలో సోలోమోను తన ప్రారంభ బిందువును ఉచ్చరించాడు: “వానిటీ ఆఫ్ వానిటీస్! అంతా వ్యర్థం “(ప్రసంగి 1: 2), అతను చూసినట్లుగా జీవితం యొక్క పూర్తి వ్యర్థం మరియు అర్థరహితతను సూచిస్తుంది. ప్రపంచంలో అతనికి కోల్పోయిన అనుభూతిని తగ్గించడానికి అతను అప్పటికే అనేక రకాల నివారణలు -ఆనందం, పని మరియు తెలివితేటలు ప్రయత్నించాడు కాబట్టి అతనికి ఏమీ అర్థం కాలేదు. ఏదేమైనా, జీవితంలో అర్థం మరియు ప్రాముఖ్యత కోసం రచయిత తీరని అన్వేషణలో కూడా, దేవుడు ప్రత్యక్షంగా ఉన్నాడు. ఉదాహరణకు, దేవుడు ఆహారం, పానీయం మరియు పనిని అందిస్తాడని మనం చదువుతాము (2:24); పాపి మరియు నీతిమంతుడు ఇద్దరూ దేవుని దృష్టిలో నివసిస్తున్నారు (2:26); దేవుని పనులు శాశ్వతమైనవి (3:14); మరియు దేవుడు తన ఏర్పాటును ఆస్వాదించడానికి ప్రజలకు అధికారం ఇస్తాడు (5:19). అంతిమంగా, ప్రసంగీకుడు యొక్క గొప్ప సత్యం మన జీవితాలపై దేవుని ఎల్లప్పుడూ ఉన్న చేయి యొక్క గుర్తింపులో ఉంది. అన్యాయం మరియు అనిశ్చితి మనల్ని ముంచెత్తుతున్నప్పుడు కూడా, మనం ఆయనను విశ్వసించవచ్చు మరియు ఆయనను అనుసరించవచ్చు (12: 13-14). పరమగీతము వివాహంలో జరిగే యూనియన్ యొక్క సంపూర్ణత మొత్తం బైబిల్‌లోని కొన్ని అద్భుతమైన కవితా భాషలో వివరించబడింది. చల్లదనముతో కూడిన లేదా ఉదాసీన భాషతో దేవుని ప్రత్యేక బహుమతుల గురించి చాలామంది మాట్లాడే ప్రపంచంలో, సోలోమోను కవిత్వం యొక్క మక్కువ వివాహం గురించి సత్యం కోసం దాహం వేసిన ప్రపంచాన్ని రిఫ్రెష్ చేస్తుంది. ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ, ప్రేమ కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు ప్రేమికులతో సోలోమోను ఈ సంబంధాన్ని అందించడం ప్రారంభించాడు (పాట 1: 1–3: 5). చివరికి, వారు వివాహంలో కలిసిపోతారు, వరుడు వారి సంబంధాన్ని పూర్తి చేయడానికి ముందు తన వధువు అందాన్ని ప్రశంసిస్తాడు (3: 6–5: 1). చివరగా, ఆమె విడిపోతుందనే భయంతో ఆమె కష్టపడుతోంది, అయితే అతను తన వధువుకు తన ప్రేమను భరోసా ఇస్తాడు (5: 2–8: 14). ఇవన్నీ వివాహం యొక్క మంచితనం యొక్క నేపథ్యాన్ని బలపరుస్తాయి. క్రీస్తు తన వధువు చర్చిపై ప్రేమను మరింత సాధారణ రీతిలో చిత్రీకరించాడని కొందరు చరిత్రకారులు సూచిస్తున్నారు.
కోవిడ్ కు ముందు ఉన్న తరహాలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో చెప్పటం కష్టం అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కరోనా కేసుల తగ్గుదల..పలు దేశాలు సరిహద్దులను ఓపెన్ చేయటం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఎయిర్ బబుల్ ఒప్పందాలు వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ వరకూ కొనసాగే అవకాశం ఉందని సంకేతాలు ఇఛ్చారు. ఎయిర్ బబుల్ ఒప్పందాల ద్వారా పలు దేశాలు పరస్పరం విమాన సర్వీసులు నడిపేందుకు అనుమతి ఇస్తున్నాయి. ఈ మేరకు భారత్ పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు అక్టోబర్ 31 వరకూ ఉంది. ఇది మరింత కాలం కొనసాగటం ఖాయం అని మంత్రి స్పష్టమైన సంకేతాలు ఇఛ్చారు. అయితే ప్రస్తుతం 65 శాతం సామర్ధ్యంతో సర్వీసులు నడుపుతున్న దేశీయ విమాన సర్వీసుల పరిమితిని మరింత పెంచేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. దేశీయ విమానయాన రంగం దీపావళి లేదా కొత్త సంవత్సరం నాటికి కోవిడ్ ముందు నాటి పరిస్థితులకు చేరుకోగలదని భావిస్తున్నారు. తెలిపారు. Boarders open Depends Domestic services may increase International flight services May continue Travel Bubbles Upto march-april vaccine key factor అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎయిర్ బబుల్స్ మార్చి వరకూ వ్యాక్సిన్ కు లింక్ Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
ది ఎల్డర్ స్క్రోల్స్ V తో తిరిగి: స్కైరిమ్ వార్షికోత్సవ ఎడిషన్, ఉత్తర దేశాలకు తిరిగి రావడం ఆనందంగా ఉంది బెథెస్డా తన ఆశాజనకమైన స్టార్‌ఫీల్డ్‌లో పని చేస్తూనే ఉంది మరియు దాని రెండు ఆన్‌లైన్ ఫ్రాంచైజీలకు కంటెంట్‌ను సరఫరా చేస్తూనే ఉంది: ది ఎల్డర్ స్క్రోల్స్ ఆన్‌లైన్ మరియు ఫాల్అవుట్ 76.… వినోదం స్పెయిన్‌లో అక్టోబర్ 2021లో అత్యధికంగా అమ్ముడైన వీడియో గేమ్‌లు: అదృశ్యం కావడానికి నిరాకరించిన అనుభవజ్ఞుడితో FIFA 22 అగ్రస్థానంలో ఉంది మేము నవంబరు నెలను ప్రారంభించాము. మరియు మా సబ్‌స్క్రిప్షన్ సేవలకు కొత్త శీర్షికలు, చలనచిత్రాలు మరియు సిరీస్‌ల రాక మాత్రమే కాదు,... వినోదం నవంబర్ 2021లో బంగారంతో Xbox గేమ్‌కి వచ్చే అన్ని గేమ్‌లు: LEGO Batman 2 DC సూపర్ హీరోలు, కింగ్‌డమ్ టూ క్రౌన్స్ మరియు మరిన్ని నవంబర్ వచ్చింది! చాలా సినిమా, సిరీస్ మరియు వీడియో గేమ్ ప్లాట్‌ఫారమ్‌లు నవంబర్ కోసం తమ ప్లాన్‌లను ప్రకటించాయి: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ +, ప్లేస్టేషన్ ప్లస్ …… వినోదం GTA శాన్ ఆండ్రియాస్ చీట్స్: ఆరోగ్యం, కవచం, అనంతమైన మందు సామగ్రి సరఫరా, ఆయుధాలు మరియు మరిన్నింటి కోసం అన్ని ప్లాట్‌ఫారమ్‌లలోని అన్ని కోడ్‌లు కోడ్‌లు మరియు బటన్ కాంబినేషన్‌లలో మంచి భాగం లేకుండా ఈ ఫ్రాంచైజీ యొక్క డెలివరీ ఎలా ఉంటుంది... వినోదం మేము ఎల్డెన్ రింగ్‌ను ప్లే చేసాము: డార్క్ సోల్స్, సెకిరో మరియు ఓపెన్ వరల్డ్ మధ్య అద్భుతమైన మిశ్రమంతో (మరియు దాని తేడాలు) మా ముద్రలు గత ఆరు నెలల్లో, మేము ఎల్డెన్ రింగ్ గురించి చాలా చూశాము, మేము ఎల్డెన్ రింగ్ గురించి చాలా విన్నాము, కానీ చాలా తక్కువ మంది వ్యక్తులు ఎవరైనా ఉంటే… వినోదం GTA శాన్ ఆండ్రియాస్: రాక్‌స్టార్ గేమ్ యొక్క ఉత్తమ రహస్యాలు, ట్రివియా, ఈస్టర్ గుడ్లు మరియు పురాణాలు అన్ని రాక్‌స్టార్ గేమ్‌లు చాలా ప్రత్యేకమైనవి ఎందుకంటే అవి పొందుపరిచిన రహస్యాలు మరియు ఐకానిక్ పురాణాల కారణంగా. అయితే తీసుకునేది ఒకటి ఉంటే… వినోదం నరుటో తన నింజా గేర్, దుస్తులు, ఉపకరణాలు మరియు లీఫ్ విలేజ్‌ని సందర్శించే అవకాశంతో పాటు ఫోర్ట్‌నైట్ వద్దకు వస్తాడు నరుటో స్వయంగా యానిమేలో ఇలా చెప్పాడు: నేను ఎప్పుడూ నా మాటకు కట్టుబడి ఉంటాను. అది నా అబ్బాయి, నా నింజా మార్గం!. మీరు ఎదురుచూస్తుంటే… వినోదం కాల్ ఆఫ్ డ్యూటీ: వాన్‌గార్డ్ PC సిస్టమ్ అవసరాలు వెల్లడి చేయబడ్డాయి కాల్ ఆఫ్ డ్యూటీ: వాన్‌గార్డ్ యొక్క PC అవసరాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. కాబట్టి మీ PC డైవ్ చేయడానికి ఎంత శక్తివంతమైనది అనేది ఇక రహస్యం కాదు… వినోదం స్కైరిమ్ యానివర్సరీ ఎడిషన్‌లో ఉచిత గుర్రపు కవచాన్ని ఎలా పొందాలి, ఇది ఉపేక్ష రోజుల్లో చాలా వివాదాస్పదమైంది పరిస్థితులు ఎలా మారాయి. ది ఎల్డర్ స్క్రోల్స్ IV: ఆబ్లివియన్‌లో ఆటగాళ్ళు గుర్రపు కవచం గురించి ఫిర్యాదు చేసిన పదిహేనేళ్ల తర్వాత, బెథెస్డా అప్రసిద్ధ DLCని అందజేస్తోంది… వినోదం డిస్నీ +లో అసోకా టానో సిరీస్‌లో సబీన్ రెన్ పాత్రను పోషించడానికి నటి ధృవీకరించబడింది మరియు కథలో దీనికి ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. డిస్నీ + తన తదుపరి స్టార్ వార్స్ సిరీస్ అహ్సోకా టానో యొక్క తారాగణాన్ని నెమ్మదిగా విస్తరిస్తోంది. రోసారియో డాసన్ యొక్క ప్రధాన పాత్రతో పాటు, నటాషా లియు… వినోదం మేము గేమ్ & వాచ్‌ని పరీక్షించాము: ది లెజెండ్ ఆఫ్ జేల్డ, మీరు అనుకున్నదానికంటే ఎక్కువ ఆశ్చర్యాలను దాచిపెట్టే అందమైన ల్యాప్‌టాప్ వీడియో గేమ్ మార్కెట్ ఏమీ లేకుండా అవసరాలను సృష్టించడంలో నిపుణుడు, మర్చండైజింగ్ యొక్క పేలుడు ఒక స్పష్టమైన ఉదాహరణ. మనలో ఉన్న వారు… వినోదం MultiVersus అధికారికంగా ప్రకటించింది, వార్నర్ నుండి ఉచిత స్మాష్ బ్రదర్స్. మొదటి వివరాలు మరియు పాత్రల జాబితా: బాట్‌మ్యాన్, ఆర్య స్టార్క్, జేక్ ది డాగ్ మరియు మరిన్ని వార్నర్ బ్రదర్స్ అధికారికంగా మల్టీవర్సస్‌ని ప్రకటించింది, ఇది సూపర్ స్మాష్ బ్రదర్స్‌ను పోలి ఉండే ఫైటింగ్ గేమ్, ఇది ప్లేయర్ ఫస్ట్ గేమ్‌లచే అభివృద్ధి చేయబడింది, ఇది సిరీస్‌లోని పాత్రలను కలిపిస్తుంది… వినోదం GTA 3 చీట్స్: ఆరోగ్యం, కవచం, అనంతమైన మందు సామగ్రి సరఫరా, డబ్బు, ఆయుధాలు మరియు మరిన్నింటి కోసం అన్ని ప్లాట్‌ఫారమ్‌లలోని అన్ని కోడ్‌లు GTA ఆగమనం: ది త్రయం - ది డెఫినిటివ్ ఎడిషన్ చరిత్రలో గొప్ప క్లాసిక్‌లలో ఒకదాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి అనుమతిస్తుంది… వినోదం యు యు హకుషో నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్-యాక్షన్ సిరీస్‌ని కలిగి ఉన్న తదుపరి అనిమే అవుతుంది మరియు ఇది ఒక్కటే కాదు నెట్‌ఫ్లిక్స్ తన సేవలో జపనీస్ మార్కెట్‌కు సంబంధించిన కంటెంట్‌ను విస్తరించేందుకు శోధిస్తోంది. ఎలా? మరిన్ని యానిమే మరియు రియల్ యాక్షన్ ప్రోగ్రామ్‌లను జోడించడం ఆధారంగా... వినోదం భారీ కొత్త టైటిళ్ల తర్వాత వెనుకకు అనుకూలమైన Xbox గేమ్‌లు జోడించబడవు Xbox ఇప్పుడే దాని వెనుకబడిన అనుకూలత ప్రోగ్రామ్‌కు 70 కంటే ఎక్కువ గేమ్‌లను జోడించింది. ఏది ఏమైనప్పటికీ, జాబితా పెరగడాన్ని మనం చూసే చివరిసారి ఇది… వినోదం ది విట్చర్ యొక్క సీజన్ 2 నుండి లీకైన చిత్రం కైర్ మోర్హెన్‌లో గెరాల్ట్ ఆఫ్ రివియా శిక్షణను చూపుతుంది - ది విట్చర్ 3 వలె! The Witcher యొక్క సీజన్ 2, Netflix సిరీస్, The Witcher 3 అభిమానులకు బాగా తెలిసిన సన్నివేశాన్ని కలిగి ఉంటుంది. వైల్డ్… వినోదం డిసెంబర్ 2021 Xbox Live గోల్డ్ ఉచిత గేమ్‌లు ప్రకటించబడ్డాయి Microsoft డిసెంబర్ 2021లో సర్వీస్‌కి రానున్న రాబోయే Xbox Live గోల్డ్ ఉచిత గేమ్‌లతో జాబితాను వెల్లడించింది, అవి క్రిందివి: ఎస్కేపిస్ట్‌లు… వినోదం ఒక సంవత్సరం పాటు డ్యాన్స్ ఫ్లోర్‌కి తిరిగి రండి జస్ట్ డ్యాన్స్ దాని కొత్త వార్షిక విడతను ప్రారంభించింది, ఇది నిస్సందేహంగా కేటలాగ్‌లోని అత్యంత పూర్తి మరియు ఆహ్లాదకరమైన డ్యాన్స్ సిమ్యులేటర్. కొత్త థీమ్‌లు మరియు కొన్ని… వినోదం మార్బియస్ ఏ మార్వెల్ యూనివర్స్‌లో ఉన్నాడు? తదుపరి పిశాచ చిత్రం గురించి సిద్ధాంతాలు సోనీ యొక్క స్పైడర్ మ్యాన్ యూనివర్స్ 2022లో జారెడ్ లెటో యొక్క రక్తపిపాసి యాంటీహీరో, మోర్బియస్ తన స్వంత చిత్రంలో నటించడంతో వృద్ధి చెందబోతోంది. ఈ సమయంలో, మార్వెల్ అభిమానులు… వినోదం ఎల్డెన్ రింగ్ బ్రీత్ ఆఫ్ ది వైల్డ్ మరియు … పోకీమాన్ యొక్క సువాసనలతో సోల్స్‌బోర్న్ ప్రతిదీ యొక్క ఆకలి పుట్టించే బఫే లాగా ఉంది? నేను ఆత్మల ప్రపంచంలోకి ఆలస్యంగా ప్రవేశించాను, అయినప్పటికీ నేను ముందుగానే ప్రవేశించానని చెప్పడం మరింత ఖచ్చితమైనది మరియు పేద నన్ను నేను...
తెలంగాణలో ‘షిండే మోడల్’ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ తనకుప్రతిపాదన పంపిందని, అయితే తాను దానిని తిరస్కరించానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు కూతురు కవిత శుక్రవారం పేర్కొన్నారు. తెలంగాణ శాసన మండలి సభ్యురాలు కవిత విలేకరులతో మాట్లాడుతూ.. బీజెపీకి చెందిన “స్నేహితులు” ఈ ప్రతిపాదనతో తనను సంప్రదించారని చెప్పారు. ‘షిండే మోడల్’ అనేది మహారాష్ట్రలోని శివసేనలో ఏక్​నాథ్​ షిండే నేతృత్వంలోని తిరుగుబాటుకు సూచన.. ఆ తరువాత అతను బీజేపీ సహాయంతో ముఖ్యమంత్రి అయ్యారు. - Advertisement - ‘‘బీజేపీ స్నేహితులు, బీజేపీకి చెందిన స్నేహపూర్వక సంస్థలు నన్ను పార్టీలో చేరాలని కోరుతూ నా వద్దకు ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. ఆ ప్రతిపాదనను షిండే-మోడల్ అంటారు. తెలంగాణ ప్రజలు మా పార్టీలకు, సొంత నాయకులకు ద్రోహం చేయరని నేను చెప్పానని, బ్యాక్‌డోర్‌ ద్వారా కాకుండా సొంత బలంతో మేము నాయకులు అవుతాం’ అని ఎమ్మెల్స కవిత అన్నారు. తాము వారి ప్రతిపాదనను చాలా సున్నితంగా తిరస్కరించామని, ఆ తర్వాత ఏం చేస్తారనేది వేరే కథ అని చెప్పారు. తాము ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటామని, ఎట్లాంటి సమస్యలనైనా ఎదుర్కొంటాం ”అని కవి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) నాయకుల సమావేశంలో సీఎం కేసీఆర్ బీజేపీలో తన కూతురును చేర్చుకోవడానికి ఎర చూపినట్టు చెప్పిన రెండు రోజుల తర్వాత కవిత ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే.. కేసీఆర్ వాదనను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. బీజేపీలో చేరాలని కేసీఆర్ భావించినా.. తమ పార్టీ అంగీకరించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇక.. పార్టీలో చేరేందుకు కవిత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను సంప్రదించారని అరవింద్‌ చెప్పడంపై కవిత స్పందించారు. తను వేరే పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు. బీఆర్‌ఎస్‌గా మారిన తమ పార్టీ.. రేపు జాతీయ స్థాయిలో పని చేస్తుందని ఆమె అన్నారు. Look at how low #BJP can stoop 👇 BJP & it’s friendly organisations approached MLC @RaoKavitha garu, daughter of CM #KCR garu to do a #ShindeModel in Telangana! pic.twitter.com/KJf12ywcQR
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది […] దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం – శ్రీ ఇంద్రేష్ జీ దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జి స్వయంగా రాసిన […] 26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌ స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్ద‌రూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్ప‌త్రిని […] మన రాజ్యాంగంలోకి `లౌకితత్వం’ ఎలా వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ […] భారత రాజ్యాంగం హిందూ హృదయం వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. […] FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్ `మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది. మ‌నీలాండ‌రింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్ప‌డి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌కు నవంబర్ 20, 2022న […] VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు” ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ […] “మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి” యువ‌స‌మ్మెళ‌నంలో వ‌క్త‌లు నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల్లో భాగంగా ఏడాది పాటు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో న‌వంబ‌ర్ 24 గురువారం రోజున భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని సాయి క‌న్వేన్ష‌న్ హాల్‌లో యువ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి వ‌చ్చిన వ‌క్త‌ల‌లో ఒక‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ […] రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం” సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు […] హైదరాబాద్ వేదికగా అద్భుతమైన బాలికా సంగమం వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు […]
కొందరి పెదాలు ఎర్రగా, గులాబి రంగులో ఉంటే మరికొందరివి నల్లగా ఉంటాయి. అయితే కాలాలు మారడంతో కూడా పెదాలు నల్లగా అవుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే.. మీ పెదాలు పింక్ కలర్ లోకి మారుతాయి. లిప్ స్టిక్ ఇష్టం లేని వారు అస్సలు ఉండరేమో. కొంతమంది అయితే లిప్ స్టిక్ ను పెట్టుకోనిదే.. ఇంటి బయటకు కూడా అడుగుపెట్టరు. మీకు తెలుసా.. లిప్ స్టిక్ ను ఎక్కువగా వాడటం వల్ల కూడా పెదాలు నల్లగా అవుతుంటాయి. అలాగే సూర్యరశ్మి, స్మోకింగ్ వల్ల కూడా పెదాలు నల్ల బడుతుంటాయి. కానీ పెదాలు నల్లగా అవ్వడం వల్ల ముఖం అందంగా కనిపించదు. ఇలాంటప్పుడు కొంతమంది ఎర్రని లిప్ స్టిక్ ను పెడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో నల్లని పెదాలను ఎర్రగా, పింక్ కలర్ లోకి మార్చొచ్చు. అంతేకాదు ఈ పద్దతుల వల్ల మీ పెదాలు అందంగా, తేమగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. గ్లిజరిన్ నల్లని పెదాలను ఎర్రగా మార్చడానికి పెదాలకు గ్లిజరిన్ ను ఉపయోగించొచ్చు. ఇది మీ పెదాలను తేమగా ఉంచుతుంది. అలాగే మృదువుగా చేస్తుంది. గ్లిజరిన్ కు మాయిశ్చరైజింగ్ గుణం ఉంటుంది. అంతేకాదు దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. దీనిని పెదాలకు రాయడం వల్ల పెదాల రంగు తొందరగా మారుతుంది. ఇందుకోసం ప్రతిరోజూ రాత్రి మీరు పడుకునే ముందు కాటన్ ను గ్లిజరిన్ లో మించి పెదాలను అప్లై చేయండి. ఇది మీ పెదాలను శుభ్రం కూడా చేస్తుంది. గ్లిజరిన్ నల్లని పెదాలున్న వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. బీట్ రూట్ ముదురు రంగు పెదాలను గులాబీ రంగులోకి మార్చడానికి బీట్ రూట్ గొప్పగా ఉపయోగపడుతుంది తెలుసా.. బీట్ రూట్ లో బెటలెన్స్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ పెదాలను సహజంగా ఎర్రగా చేయడానికి సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడానికి ముందు బీట్ రూట్ ను కట్ చేసి ఫ్రిజ్ లో కాసేపు పెట్టండి. ఇది చల్లగా అయిన తర్వాత ఒక ముక్కను తీసుకుని 5 నిమిషాల పాటు మీ పెదాలకు మసాజ్ చేయండి. ఇలా కాకుండా ఒక టీ స్పూన్ బీట్ రూట్ జ్యూస్ ను తీసుకుని అందులో అర టీస్పూన్ పంచదారను మిక్స్ చేయండి. దీన్ని చేతితో తీసుకుని పెదాలకు స్క్రబ్ చేయండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో మీ పెదాలను నీట్ గా కడగండి. దీనిని వారానికి రెండు సార్లు ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. తేనె, నిమ్మకాయ నిమ్మకాయ, తేనె కూడా నల్లని పెదాలను ఎర్రగా చేయడానికి సహాయపడతాయి. నిమ్మకాయ, తేనె రెండింటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. తేనెలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆలెర్జిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఉపయోగించడానికి ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి గంట పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచి రోజుకు రెండు సార్లు వాడండి..
Keerthy Suresh: ‘మహానటి’ సినిమాతో అలనాటి నటి సావిత్రి జీవితం గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియజేసింది కీర్తి సురేశ్. X Keerthy Suresh: లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న హీరోయిన్లకు ఆ తర్వాత కమర్షియల్ చిత్రాల ఆఫర్లు చాలా తక్కువగా వస్తాయి. ఒకవేళ వారు కమర్షియల్ సినిమాలు చేసినా.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయం ఉంటుంది. కానీ ఈ రెండిటిని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తోంది కీర్తి సురేశ్. ఒవైపు లేడీ ఓరియెంటెడ్ కథలు, మరోవైపు కమర్షియల్ చిత్రాల్లో నటించడంపై కీర్తి ఇటీవల స్పందించింది. 'మహానటి' సినిమాతో అలనాటి నటి సావిత్రి జీవితం గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియజేసింది కీర్తి సురేశ్. సావిత్రి పాత్రలో కీర్తి తప్ప మరెవరూ నటించరేమో అన్నట్టుగా ఉంది తన నటన. అలాంటి తను మహానటి తర్వాత వెంటనే కమర్షియల్ చిత్రాలతో అలరించడం మొదలుపెట్టింది. ఇటీవల మహేశ్‌తో చేసిన 'సర్కారు వారి పాట'లో కీర్తి ఇంతకుముందు సినిమాలకంటే భిన్నంగా కనిపించి మెప్పించింది. కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడమే తనకు ఇష్టమంటోంది కీర్తి సురేశ్. ప్రత్యేకంగా ఇలాంటి కథలతోనే ముందుకెళ్లాలని తానెప్పుడూ పరిమితులు పెట్టుకోలేదని చెప్పింది. మహానటి తర్వాత తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని, వరుసగా అలాంటి కథలు రావడంతో వాటినే చేసుకుంటూ వెళ్లిపోయానని తెలిపింది. ఇప్పుడు వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తున్నా.. మళ్లీ లేడీ ఓరియెంటెడ్ కథలు వస్తే వాటిని కూడా చేస్తానంటూ స్పష్టం చేసింది.
Flash: ఎలాన్‌ మస్‌ మరో నిర్ణయం - లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - వైస్సార్సీపీ పార్టీని ఎదుర్కుంటాం - వర్షం.. భారీనష్టం Scrolling links here. News Type Political Cultural Sports Business Agriculture Cinema Global News National News State News Local News Tariff Contact Home ప్రపంచ బ్యాంకింగ్‌ రంగంలో మరో ముసలం! ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో ముప్పు పొంచి ఉందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌ బ్యాంకింగ్‌ దిగ్గజాలు క్రెడిట్‌ స్విస్‌, డాయిష్‌ బ్యాంక్‌ కుప్పకూలే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్రెడిట్‌ స్విస్‌ గనుక కుప్పకూలితే, 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీసిన అమెరికన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌ ‘లేమన్‌ బ్రదర్స్‌’ దివాలా సంక్షోభం పునరావృతం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌ స్విస్‌.. ప్రపంచంలోని అత్యంత ప్రభావిత, అతి పురాతన బ్యాంకింగ్‌ సంస్థల్లో ఒకటి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు క్రెడిట్‌ స్విస్‌ షేర్లు దాదాపు 60 శాతం మేర క్షీణించాయి. అలాగే, ఈ బ్యాంకింగ్‌ సంస్థ క్రెడిట్‌ డిఫాల్ట్‌ స్వాప్స్‌ (సీడీఎస్‌) ప్రీమియం 14 ఏళ్ల (2008 నాటి) గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఏదైనా సంస్థ తీసుకున్న రుణాలకు బీమా లాంటిది సీడీఎస్‌. రుణం తిరిగి చెల్లింపుల్లో రిస్క్‌ పెరిగే కొద్దీ సీడీఎస్‌ ప్రీమియం కూడా పెరుగు తూ పోతుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ స్విస్‌ కుప్పకూలవచ్చని, మరో లేమన్‌ బ్రదర్స్‌ కానుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. డాయిష్‌ బ్యాంక్‌దీ ఇంచుమించు ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా 50,000కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్న క్రెడిట్‌ స్విస్‌ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ గత ఏడాది చివరికి 1.6 లక్షల కోట్ల డాలర్ల పైమాటే.
ఒంగోలు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్తెనపల్లి పట్టణానికి చెందిన కందకట్ల సీతారామయ్య(65), భార్య సుశీల(58) మృతిచెందారు. ఒంగోలు దగ్గర జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కందకట్ల సీతారామయ్య, సుశీల (ఫైల్‌ ఫొటో) అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 కొడుకుకు తీవ్రగాయాలు సత్తెనపల్లి, ఒంగోలు, సెప్టెంబరు28: ఒంగోలు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్తెనపల్లి పట్టణానికి చెందిన కందకట్ల సీతారామయ్య(65), భార్య సుశీల(58) మృతిచెందారు. కుమారుడు కందగట్ల శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సీతారామయ్యకు నెలక్రితం చెన్నైలో బైపాస్‌సర్జరీ జరిగింది. అప్పటినుంచి భార్యతో కలిసి చెన్నైలో కుమార్తె వద్ద ఉంటున్నారు. అక్కడినుంచి తల్లిదండ్రులను తీసుకొచ్చేందుకు కుమారుడైన శ్రీనివాసరావు చెన్నై వెళ్లాడు. శ్రీనివాసరావు డ్రైవింగ్‌ చేస్తూ తల్లిదండ్రులను తీసుకొని వస్తుండగా జాతీయ రహదారిలో కొప్పోలు ప్లైఓవర్‌ బ్రిడ్జిపైన ముందు వెళుతున్న టిప్పర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో సీతారామయ్య, సుశీల అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Akkineni Alochanalu Akkineni Nageswara Rao A.N.R అక్కినేని ఆలోచనలు అక్కినేని నాగేశ్వర రావు Cinema Biography History Movies చరిత్ర సినిమా చిత్రాలు Personality Development Vyaktitwa Vikasam వ్యక్తిత్వ వికాసం Let your friends know Description Reviews (13) మనిషిని జంతువు నుంచి విడదీసే ప్రధాన లక్షణం బుద్ధి. ఉచితానుచిత వివేచనను బట్టి, ఉదాత్త లక్ష్య సమాలోచనను బట్టి ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. మనిషికీ మృగానికీ ఆవేశంలో పెద్దతేడా ఏమిలేదు. ఉన్న వ్యత్యాసమంతా ఆలోచనలోనే. డా|| అక్కినేని నాగేశ్వరరావు వస్తుతః ఆలోచనా జీవి. ఆయనకు అప్పుడప్పుడూ ఆవేశం ఉద్గామిస్తుంది. అది ఆలోచనా మూలాలను తెంచుకుపోయే ప్రభంజనం కాదు. ధర్మాగ్రహం మాత్రమే. డా|| అక్కినేనికి జీవితమే విద్యాలయం. ప్రతి అనుభవం ఒక పాఠం. అయితే నేర్చుకున్న పాఠములన్నిటినీ యధాతథంగా స్వీకరించాలని లేదు. నిశిత మతితో వాటిని పొరలు పొరలు గా విశ్లేషించాలి. నలుపు తెలుపులని విడదీసి చూడాలి. మిరుమిట్లు గొలిపే సన్నివేశాలకున్న అసలు పస ఎంతో. అద్దిన రంగు హంగేమిటో పరిశీలించాలి. తమ సుదీర్ఘ జీవన యాత్రలో అవివేచన శీలాన్ని పెంపొందించుకున్నారు నాగేశ్వరరావు. అందుకు పర్యవసానం అక్షరరూపంలో అక్కినేని ఆలోచనల అవతరణం.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ రాష్ట్ర మాజీ కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ తాను నమ్మిన విలువలకు చివరివరకు కట్టుబడి ఉన్నారని, విచ్ఛిన్నకర శక్తులు, మతోన్మాదంపై రాజీలేని పోరాటం సాగించారని సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య అన్నారు. స్థానిక పుతుంబాక భవన్‌లో కొడియేరి బాలకృష్ణన్‌ సంతాప సభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణన్‌ చిత్రపటానికి సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ పూలమాలలేసి నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి, పట్టణ కార్యదర్శి డి.విమల, ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య, నాయకులు ఎ.ప్రసాద్‌రావు, సిహెచ్‌.నాగమల్లేశ్వరరావు, టి.పెద్దిరాజు, పి.సూర్యప్రకాష్‌రావు, జి.రవిబాబు పాల్గొన్నారు. ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : కొడియేరి బాలకృష్ణన్‌కు సిపిఎం తాడేపల్లి మండల కమిటీ సంతాపం ప్రకటించింది. ఎంటిఎంసి పరిధిలోని వడ్డేశ్వరం ప్రజాసంఘాల కార్యాలయంలో బాలకృష్ణన్‌ చిత్రపటానికి సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్న శివశంకరరావు పూలమాలలేసి నివాళులర్పించారు. కేరళ రాష్ట్రంలో అనేక పోరాటాలు నడిపిన చరిత్ర బాలకృష్ణన్‌కు ఉందని గుర్తు చేశారు. నివాళులర్పించిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి, నాయకులు ఎ.రంగారావు, కె.వెంకటేశ్వరరావు, పి.కృష్ణ, కె.శివన్నారాయణ, కె.స్వాతి, కె.వెంకటయ్య, జె.రాంబాబు పాల్గొన్నారు. ప్రజాశక్తి-గుంటూరు : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి కొడియేరి బాలకృష్ణన్‌ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ వై.కృష్ణకాంత్‌ అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో బాలకృష్ణన్‌ చిత్రపటానికి ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలకృష్ణన్‌ విద్యార్థి, యువజన సంఘాల్లో పనిచేసి, అనేక ఉద్యమాలు నడిపారని, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో యువత సేవా కార్యక్రమాలలో, ప్రజా సమస్యలపై నిరతంరం పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి సుధీర్‌, నాయకులు అఖిల్‌, పూర్ణమహేష్‌, డివైఎఫ్‌ఐ నాయకులు పి.బాష తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి - వినుకొండ : స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద ఆ పార్టీ జెండాను అవనతం చేశారు. అనంతరం నిర్వహించిన సంతాప సభకు జి.నాగేంద్రుడు అధ్యక్షత వహించారు. సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు కె.హనుమంతరెడ్డి పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలకృష్ణన్‌ మృతి సిపిఎంకు, కేరళ రాష్ట్రానికి తీరని లోటన్నారు. ఆయన పోరాటాలు అందరు ఆదర్శంగా తీసుకోవాలని, కేరళలో ఎల్‌డిఎఫ్‌ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. సమావేశంలో ఎ.ఆంజనేయులు, పి.వెంకటప్పయ్య, షేక్‌ రంజాన్‌బి, ఎం.తిరుమలలక్ష్మీ పాల్గొన్నారు. ప్రజాశక్తి - ముప్పాళ్ల : మండలంలోని నార్నెపాడులో సిపిఎం కార్యాల యంలో కొడియేరి బాలకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సంతాప సభ పాలూరి సీతారామిరెడ్డి అధ్యక్షత వహించారు. సిపిఎం మండల కార్యదర్శి జి.బాలకృష్ణ మాట్లాడారు. ఎన్‌.సాంబశివరావు, ఎం.నాగేశ్వ రరావు, ఐ.సాంబశివరావు, కె.ప్రభాకరరావు, డి.అప్పారావు, ఎన్‌.నాగేశ్వరరావు, వి.పెద్దిరెడ్డి, ఐ.శ్రీనివాసరావు, టి.మస్తాన్‌రావు, ఎన్‌.రామారావు పాల్గొన్నారు. ప్రజాశక్తి - సత్తెపల్లి రూరల్‌ : మండలంలోని రెంటపాళ్లలో సంతాప సభ నిర్వహించారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి మాట్లాడారు. నాయకులు ఎం.నరసింహా రావు, భగత్‌, మేరీమాత, డి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
తెలుగులో బ్రహ్మానందం కన్నా ముందే కెమెరా ముందుకు వచ్చిన కమెడియన్ ఎవరంటే ఆలీ అని చెప్పాలి. బాల నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి,ఇప్పటివరకూ వెయ్యికి పైగా చిత్రాలు చేసిన ఆలీ, సాధించిన ఘనత గుర్తించిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ సంస్థ గౌరవ డాక్టరేట్ కూడా అందించింది. ఆ రోజుల్లో భారతీరాజా తీసిన బ్లాక్ బస్టర్ సీతాకోక చిలుక మూవీతో బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆలీ ప్రస్తుతం అగ్రశ్రేణి కమెడియన్ గా చెలామణి అవుతున్నాడు. ఇతను ఉంటే సినిమాకు మినిమమ్ గ్యారంటీ అనే పేరు తెచ్చుకున్నాడు. తమిళ,కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన అలీ,కమెడియన్ గానే కాదు హీరోగానూ మంచి పేరు కొట్టేసాడు. యమలీల వంటి బ్లాక్ బస్టర్ ఆలీ ఖాతాలో ఉందంటే అతని రేంజ్ తెలుసుకోవచ్చు. అప్పట్లో పూట గడవని స్థితి నుంచి ప్రస్తుతం ఖరీదైన బంగ్లా లో ఉంటూ విలాసవంతమైన కార్లలో తిరుగుతున్న ఆలీ,పాత రోజులు మాత్రం మర్చిపోలేదు. పేదలకు తోచినంత సాయం చేస్తూ మానవత్వం ఉందని నిరూపించుకున్నాడు. తండ్రి పేరిట మహ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి,సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక మానవత్వాన్ని చాటుకుంటూ చేసిన ఓ పని అందరినీ కదిలిస్తుంది.అదేమిటంటే,సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి 50 లక్షలకు మోసం చేసాడట. లోక్ అదాలత్ లో అతనిపై పిర్యాదు చేసాడు ఆలీ. కేసు జరుగుతుండగా సదరు వ్యక్తి చనిపోయాడు. రెండవ ముద్దాయిగా అతని భార్య వుంది. కేసు నడుస్తోంది. అయితే ఆస్తులన్నీ కరిగిపోయి ,తినడానికి కూడా తిండి లేని దీనావస్థకు ఆమె చేరడంతో విషయం ఆలీకి తెల్సింది. ఓ రోజు వాళ్ళింటికి వెళ్లి చూస్తే, ఆమె దయనీయ స్థితి చూసి,ఒక్కప్పుడు దర్జాగా బతికిన కుటుంబం ఇలా అయిపోయిందేంటి అనుకుని కంటతడి పెట్టుకున్నాడట. వెంటనే తన లాయర్ ని పిలిపించి,కేసు విత్ డ్రా చేయమని చెప్పడమే కాకుండా, ఆమెకు కొంత డబ్బుని చెక్కు రాసి ఇచ్చాడట. ఇది చూసిన ఆమె భోరున విలపించిందట. .ఆ విధంగా తన పట్ల మోసపూరితంగా వ్యవహరించిన వాళ్లపట్ల తన పెద్దమనసుని చాటుకున్నాడు.
రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం టీజర్ విడుదల హను రాఘవపూడి చేతుల మీదుగా ‘రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ టీజర్ విడుదల కరోనా తరువాత ఆడియెన్స్ అభిప్రాయాలు మారిపోయాయి. సినిమాలను చూసే కోణం మారిపోయింది. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా […] లవ్ టుడే మూవీ రివ్యూ లవ్ టుడే మూవీ రివ్యూ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘లవ్ టుడే’ రివ్యూ Emotional Engagement Emoji డబ్బింగ్ సినిమాలు మనకు కొత్తేమీ కాదు కానీ..కొన్ని సినిమాలు వాటి హై సక్సెస్ మనని ఆ సినిమా లు ఖచ్చితంగా చూసేలా ప్రేరేపిస్తూంటాయి. […] ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రివ్యూ Emotional Engagement Emoji ‘అల్లరి’ నరేష్ హీరోగా ఓ సినిమా వస్తోందంటే కామెడీ ఇష్టపడేవాళ్లంతా ఎదురుచూసేవారు. ఆ రోజులు వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆయన సీరియస్ సినిమాలు […] తోడేలు తెలుగు మూవీ రివ్యూ తోడేలు తెలుగు మూవీ రివ్యూ Emotional Engagement Emoji ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ త‌న డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కాంతార‌ మూవీ ఎంత పెద్ద హిట్ చిత్రమో తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన డిస్ట్రిబ్యూట్ […] మసూద మూవీ రివ్యూ మసూద మూవీ రివ్యూ హారర్ ఫిల్మ్ ‘మసూద’ రివ్యూ Emotional Engagement Emoji హారర్ సినిమా చూడాలంటే ఓటిటిలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చక్కగా ఇంట్లో కూర్చుని , చెవిలో ఇయిర్ ఫోన్ పెట్టుకుని కూల్ గా చూడచ్చు. ఈ ఆలోచన సక్సెస్ కాగానే […] గాలోడు మూవీ రివ్యూ గాలోడు మూవీ రివ్యూ సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ రివ్యూ Emotional Engagement Emoji సుడిగాలి సుధీర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్.. సినిమాల్లో ఫ్రెండ్ కేరెక్టర్లు చేసుకుంటూ.. హీరోగా చేసే […] నచ్చింది గాళ్ ఫ్రెండూ మూవీ రివ్యూ నచ్చింది గాళ్ ఫ్రెండూ మూవీ రివ్యూ రొమాంటిక్ థ్రిల్లర్ “నచ్చింది గాళ్ ఫ్రెండూ” రివ్యూ Emotional Engagement Emoji ఫలానా హీరో,హీరోయిన్ ఉంటేనే సినిమా చూస్తామనే పరిస్దితి మారింది. ఎవరు కొత్తగా కథ చెప్పి, ఇంట్రస్టింగ్ గా అనిపించేలా చేసినా ఆ సినిమాని మోస్తున్నారు […] యశోద మూవీ రివ్యూ యశోద మూవీ రివ్యూ సమంత ‘యశోద’ రివ్యూ Emotional Engagement Emoji యశోద సినిమా గురించి సమంత ప్రమోషన్స్ లో కాస్త ఎక్కువగానే,ఎమోషన్ అవుతూ చెప్పుకొచ్చింది. అదే ఈ సినిమాకు క్రేజ్ క్రియేట్ చేసింది. సాధారణంగా ఓ సినిమాను ఓకే చేసేందుకు తాను […] లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ మూవీ రివ్యూ లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ మూవీ రివ్యూ సంతోష్ శోభన్ ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ రివ్యూ Emotional Engagement Emoji సంతోష్ శోభన్ ..ఓటిటి జనాలకు బాగా పరిచయం. థియేటర్ లో అతన్ని గుర్తు పట్టడం కష్టం. అదే […] ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ రివ్యూ Emotional Engagement Emoji మీడియం రేంజి సినిమాలకు టాక్ కీలకంగా మారింది. ఏ సినిమాకు టాక్ వస్తే దానికి వసూళ్లు బాగుంటాయి. చాలా మంచి టాక్ వస్తే తప్ప థియేటర్లకు […]