text
stringlengths
428
70.7k
మొదటి కథ మోహన్ బొమ్మతో ‘రికార్డు బ్రేక్’ వచ్చింది. మొదటిరోజే... పత్రిక మార్కెట్టులోకి వచ్చిన గంటకే... 'పొగబండి కథల ఫేం ఓలేటి శ్రీనివాసభానుగారు ఫోన్ చేసి, ‘ఏం కథండీ! ఏం మనుషులండీ! నన్నెక్కడికో తీసుకెళ్ళిపోయారు,’ అంటూ అభినందించారు. మావూరు షావుకారి పిచ్చయ్యగారబ్బాయి డా. సత్యన్నారాయణ (ఎముకల స్పెషలిస్టు) తెనాల్నించి ఫోన్ చేసి– “మన ఊర్ని, మనుషుల్ని, ఆ పాత రోజుల్ని, నా బాల్యాన్ని గుర్తు చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఊరందరి తరపున అభినందిస్తున్నాను." అన్నాడు. ఒకరోజు విశ్వవిఖ్యాత చిత్రకారులు బాపుగార్నించి వుత్తరం వచ్చింది. ‘మీరు రాసిన ‘వానకాలం చదువులు’ కథలోలాగే ఒకసారి నాకు జరిగిందని’ లెటర్ రాశారు. అది చదివినాక నా జీవితం ధన్యమైందనుకున్నాను. ఆ ఉత్తరమే ఈ పుస్తకం అట్ట చివర బాపుగారి దస్తూరితోనే అచ్చేసుకున్నాను. ‘బీరం మస్తాన్‌రావునండీ! ‘బుర్రిపాలెం బుల్లోడు’ సినిమా డైరెక్టర్ని మీరు రాసిన ప్ర.సా.దు.లో మాంసం కూర మసాలా వాసన నా దాకా వచ్చిందండీ.’ అన్నారు. ప్రముఖ సినీ దర్శకులు ‘మా పసలపూడి కథలు' ఫేం వంశీగారు ఫోన్ చేసి, 'కంగ్రాట్స్ రాజుగారూ, మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా హిట్టే,’ అన్నారు. సినిమా యాక్టర్ జయప్రకాష్‌రెడ్డిగారి నుండీ, ‘మా ఊరి కథలు చాలా బాగున్నాయి. కనగాల చెవిటిసాయిబు కథ అద్భుతం... అలాంటిదే నాకొక నాటకం రాసిపెట్టండి,’ అన్నారు ప్రముఖ నాటక రచయిత పూసలగారితో కలిసి మా ఇంటికి వచ్చి అభినందించారు. ‘ఐలవరం పెద్దకరణంగారమ్మాయినండీ! వీరయ్య ఇంకా చెరుకుపల్లిలో ఉన్నాడండీ!’ అంది. ‘గుడ్డి అచ్చమ్మ ఇంకా బతికే ఉందాండీ,’ ‘కనగాల గుప్తా హోటల్లో కాఫీ మేమూ తాగామండీ. ఎంత రుచో... చెవిటిసాయిబు దగ్గర మేమూ బట్టలు కుట్టిచ్చుకున్నామండీ…’ అంటూ రోజూ ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే వున్నాయి. ఎండ్లూరి సుధాకర్‌గారు ఫోన్ చేసి, ‘మనం సంపాదించే లక్షలు, కోట్లు పోతాయి. కానీ మీరు రాసే అక్షరాలు కలకాలం ఉంటాయి. కథలు చాలా బాగున్నాయి. ఆపకండి కంటిన్యూ చేయండి,’ అంటూ అభినందించాడు. నర్సారావుపేట నుంచి మాణిక్యరావుగారు ఫోన్ చేసి, ‘మీ సర్కస్ సుబ్బారావు కథలోని గ్రేట్ ఓరియంటల్ సర్కస్ నిడుబ్రోలులో మేమూ చూశాం, అన్నారు. మార్కాపురం నుంచి, 'కనబడ్డా గేదెలన్నింటినీ మా పిల్లలు ఎంకటమ్మ అనే పిలుస్తున్నారండీ,’ అని ప్రసాద్‌గారూ, తుళ్ళిమల్లి విల్సన్‌సుధాకర్‌గారు ఫోన్ చేసి, ‘ఊళ్ళో అంతా గుడ్డోళ్ళే కథలో తాటాకుల మీద కాలుస్తున్న నాటుకోడి కమురు వాసన జైపూర్ దాకా వస్తుందండీ,’ అన్నారు.
కరోనా పుణ్యమా అని ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని సిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడులోని రెండు పోలీస్ స్టేషన్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు స్టేషన్ల పరిధిలో ఆరుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలటంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. ప్రజల్ని కాపాడేందుకు అహరహం శ్రమిస్తున్న పోలీసులకు కరోనా వైరస్ బారిన పడటంతో.. మిగిలిన సిబ్బందిని రక్షించుకునే క్రమంలో రెండు స్టేషన్లను మూసివేశారు. సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్ కు పంపించారు. కోయంబత్తూరు సమీపంలోని పొదనూర్.. కునియాముత్తూర్ స్టేషన్లలో పని చేసే ఆరుగురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉలిక్కిపడిన ఉన్నతాధికారులు.. రెండు స్టేషన్లలో పని చేసే 105 మంది పోలీసు సిబ్బందికి ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారందరికి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వారందరిని క్వారంటైన్ కు పంపి.. రెండు స్టేషన్లను మూసివేయాలని నిర్ణయించారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తొలినాళ్లలో తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. కేరళలో కేసులు పెద్ద ఎత్తున నమోదైన వేళ.. తమిళనాడులో నామమాత్రంగా కేసుల నమోదు ఉండేది. ఇలాంటి పరిస్థితి నుంచి.. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయిన దుస్థితిలో తమిళనాడులో చోటు చేసుకుంది. ఇప్పుడా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 1821కు చేరగా.. వారిలో 900 మంది కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాదిన మరే రాష్ట్రంలో లేని రీతిలో తమిళనాడులో ఇప్పటివరకూ 96 మంది పోలీసులు కరోనా బారిన పడటం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో మరెక్కడా లేని రీతిలో పెద్ద సంఖ్యలో పోలీసు శాఖకు చెందిన వారు కరోనా పాజిటివ్ గా తేలిన చెత్త రికార్డు తమిళనాడు సొంతంగా చెప్పాలి.
Peanuts Weight Loss Tips : అధిక బరువు ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు వేరుశనగ తీసుకుంటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. వేరుశనగను సరైన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గటానికి సహాయపడుతుంది. వేరుశనగలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికి రిచ్ ఫైబర్ మరియు ప్రొటీన్ కంటెంట్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. వేరుశెనగలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, కానీ వాటిని నమలినప్పుడు, అవి చిన్న ముక్కలుగా విరిగిపోతాయి. దాంతో తక్కువ కేలరీలు అందె అవకాశం ఉంది. వేరుశనగలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండుట వలన నిల్వ చేసిన కొవ్వును శక్తిగా ఉపయోగించుకునే శరీర సామర్థ్యాన్ని పెంచి బరువు తగ్గించటానికి సహాయపడుతుంది. జీవక్రియ రేటును పెంచి ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది. వేరుశనగలు తినటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తినాలనే కోరికను తగ్గించి ఆకలి లేకుండా చేస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారిలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది, అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. అయితే మనలో చాలా మందికి రోజులో ఎంత మోతాదులో వేరుశనగలను తీసుకోవాలో అనే సందేహం ఉండటం సహజమే. రోజుకి రెండు స్పూన్ల వేరుశనగలను మాత్రమే తీసుకోవాలి. వేరుశనగలను నానబెట్టి తీసుకోవచ్చు…లేదంటే ఉడికించి తీసుకోవచ్చు. వేరుశనగలను వేగించి తీసుకోవటం కన్నా ఉడికించి తీసుకోవటం మంచిది. గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Telugu News » Crime » Road accident in ghatampur kanpur 25 killed in tractor trolley more than 20 injured Road Accident: కాన్పూర్‌లో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 25 మంది మృతి.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా ఘతంపూర్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. Kanpur Road Accident Venkata Chari | Oct 01, 2022 | 11:16 PM ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా ఘతంపూర్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది భక్తులు మరణించగా, 20 మందికి పైగా భక్తులు గాయపడినట్లు సమాచారం. కాగా, ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మరణించిన వారిలో 11 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసు సిబ్బందితో అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజలతో కలిసి పోలీసు బృందం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. క్షతగాత్రులను చెరువులో నుంచి బయటకు తీసి సమీపంలోని సీహెచ్‌సీలో జాయిన్ చేస్తున్నారు. ట్రాక్టర్ ట్రాలీలో 40 మందికి పైగా భక్తులు ఉన్నట్లు సమాచారం. వీరంతా ఫతేపూర్ జిల్లాలోని చంద్రికా దేవి ఆలయాన్ని సందర్శించి తమ గ్రామమైన కోర్తాకు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఘతంపూర్‌లోని సాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంభీర్‌పూర్ గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న చెరువులో అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడడంతో ఒక్కసారిగా కేకలు వినిపించాయి. కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన పోలీసులు.. దీంతో ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు-అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతోపాటు పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని సీహెచ్‌సీలో చేర్పిస్తున్నారు. అదే సమయంలో ప్రమాదంలో ఇప్పటివరకు 25 మృతదేహాలను వెలికి తీశారు. బాధాకరమంటూ పీఎం నరేంద్ర మోదీ ట్వీట్.. ఈ దుర్ఘటనపై పీఎం నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘‘ కాన్పూర్‌ రోడ్డు ప్రమాద ఘటన బాధాకరం. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపైనే నా ఆలోచనల్నీ ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు. ఈమేరకు ప్రధానమంత్రి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. Distressed by the tractor-trolley mishap in Kanpur. My thoughts are with all those who have lost their near and dear ones. Prayers with the injured. The local administration is providing all possible assistance to the affected: PM @narendramodi — PMO India (@PMOIndia) October 1, 2022 An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be paid to the next of kin of each of the deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi — PMO India (@PMOIndia) October 1, 2022 #UttarPradesh#kanpur#kanpuraccident#ghatampur@KanpurPolice कानपुर के घाटमपुर में श्रद्धालुओं से भरी ट्रैक्टर ट्राली अनियंत्रित होकर पलटी, बड़ी संख्या में लोगों की मौत, कई लोग घायल. pic.twitter.com/qhYxpHgqI5 — Sweta Gupta (@swetaguptag) October 1, 2022 ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం యోగి.. అదే సమయంలో ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ, “కాన్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా హృదయ విదారకంగా ఉంది. జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ పేర్కొన్నారు. जनपद कानपुर में हुई सड़क दुर्घटना अत्यंत हृदय विदारक है। जिलाधिकारी एवं अन्य वरिष्ठ अधिकारियों को तत्काल मौके पर पहुंचकर युद्ध स्तर पर राहत व बचाव कार्य संचालित करने तथा घायलों के समुचित उपचार की व्यवस्था करने के निर्देश दिए गए हैं।
రాష్ట్రానికి నిర్మలాసీతారామన్ వచ్చి ఫొటోల పంచాయితీ పెట్టారని.. గతంలో రేషన్ షాపుల్లో ప్రధానమంత్రుల ఫొటోలు ఉన్నాయా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మోడీ ఫొటో పెట్టాల్సింది రేషన్ షాపుల్లో కాదని..పెట్రోల్ బంకుల్లో అని ఎద్దేవా […] Category: Trending News, తెలంగాణ by NewsDeskLeave a Comment on మోడీ ఫొటో పెట్రోల్ బంకుల్లో పెట్టాలి – ఎమ్మెల్సీ కవిత ఆంధ్ర ప్రదేశ్ 17 hours ago కాసేపట్లో రాష్ట్రపతికి పౌర సన్మానం రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రీమతి ద్రౌపది ముర్ము తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఆమెకు రాష్ట్ర...
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జాతీయ జెండాలతో విద్యార్థుల ర్యాలీలు, సమరయోధులు, వారి కుటుంబ సభ్యులకు సత్కారం వన్‌టౌన్‌ : వన్‌టౌన్‌లో అజాదీ కా అమృత్‌ మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. మల్లికార్జున పేట కొండపై 52వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు(చంటి) 10 అడుగుల జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. డివిజన్‌ నాయకులు పాల్గొన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మెయిన్‌ బ్రాంచీలో సాతంత్ర్యోద్యమ చిత్రాలపై ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఎస్‌బీఐ అకౌంట్స్‌ డైరెక్టర్‌ రోజ్‌మేరీ, డీజీఎం కె.రంగరాజన్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎస్‌బీఐ అమరావతి సర్కిల్‌ ఏజీఎం ఎస్‌ చక్రవర్తి, మెయున్‌ బ్రాంచీ ఏజీఎం స్వామి, ఉద్యోగులు, కస్టమర్లు పాల్గొన్నారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వన్‌టౌన్‌ కేబీఎన్‌ కాలేజీలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అంద జేశారు. విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ శైలజారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కొత్తపేటలో విద్యార్థులు పతాక ప్రదర్శన నిర్వహించారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ పి.ఎల్‌.రమేష్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, జూనియర్‌ కళాశాల ఇన్‌చార్జ్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.భాగ్యకుమార్‌, ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు వి.ఎ్‌స.రావు, డి.పవన్‌కుమార్‌, ఎన్‌.సాంబశివరావు, ఎన్‌సీసీ ఆఫీసర్‌ విజయ్‌భాస్కర్‌, అధ్యాపకులు శాంతి, హేమంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు ఎంఎస్‌ బేగ్‌ టీడీపీ నాయకులతో కలిసి బీఆర్‌పీ రోడ్డు, నెహ్రూ బొమ్మ సెంటర్‌, వించిపేట, తదితర ప్రాంతాలలో పతకాలను పంపిణీ చేశారు. టీడీపీ నగర మాజీ కార్యనిర్వహక కార్యదర్శి మీర్జా ముజఫర్‌ బేగ్‌, నాయకులు సుకాశి కిరణ్‌, కొప్పుల గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. వన్‌టౌన్‌లో మహేశ్వరీ సమాజ్‌ ఆధ్వర్యంలో పతాక ర్యాలీ నిర్వహించారు. సమరయోధుల వేషధారణలో చిన్నారులు అలరించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, 53వ డివిజన్‌ కార్పొరేటర్‌, వీఎంసీ స్టాండింగ్‌ కమిటీ మాజీ మెంబర్‌ మహాదేవు అప్పాజీరావు హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త నందకిషోర్‌ లోయ, మహేశ్వరీ సమాజ్‌ కమిటీ ప్రతినిధులు ఉత్తమ్‌చంద్‌ గుప్త, గోపాల్‌ భటాడ్‌, బాలకృష్ణ లోయ, మధుసూదన్‌హినానీ, గోవింద్‌ లాల్‌ మల్‌పాణీ, మహిళలు పాల్గొన్నారు. చిట్టినగర్‌ : చిట్టినగర్‌, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు పెద్ద ఎత్తున జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు. జాతి నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీనగరాల సంఘం ఆధ్వర్యంలో కె.ఎల్‌.రావునగర్‌ నుంచి కేటీరోడ్డు చిట్టినగర్‌ వరకు చేపట్టిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీని నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. విద్యార్థులు భారత్‌ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. చిట్టినగర్‌ మరపిళ్ల చిట్టి పార్కులోని ఆయన విగ్రహానికి 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపిళ్ల రాజేష్‌, ప్రముఖ సినీ రచియిత ముదిలి సంజీవ్‌, న్యాయవాది పిళ్లా రవి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కె.ఎల్‌.రావునగర్‌ రాకేష్‌ పబ్లిక్‌ స్కూల్లో స్వాతంత్య్ర సమరయోధురాలు రాంపిళ్ల నరసాయమ్మను, స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాంపిళ్ల జయప్రకా్‌షలను సంఘం నాయకులు నాగోతి వెంకటేశ్వరరావు (ఎన్‌.వి.రావు), రాష్ట్ర అధ్యక్షుడు మరుపిళ్ల దేవి ప్రసాద్‌, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు శివనాగేశ్వర్‌ తదితరులు ఘనంగా సత్కరించారు. కొరగంజి భాను, మజ్జి శ్రీనివాసరావు, బాయన బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. జనసేన ఆధ్వర్యంలో ... ఆజాదీ కా అమృత్‌ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు పట్నాల జయరాం, అడ్డూరి తమ్మారావు, కత్తి రామయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 400 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని నగర పార్టీ అధ్యక్షుడె పోతిన వెంకట మహేష్‌ ప్రారంభించారు. బంగారయ్య కొట్టు సెంటర్‌ నుంచి ఎర్రకట్ట, చిట్టినగర్‌, సొరంగం వరకు ర్యాలీ జరిగింది. ర్యాలీలో బత్తుల వెంకటేశ్వరరావు, కొరగంజి వెంకటరమణ, పొట్నూరి శ్రీనివాస్‌, ఎన్‌, కనకరావు, రాంబాబు, వంశి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. తెలుగుయువత ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం తెలుగుయువత ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్పవ ఘనంగా నిర్వహించారు. 1000 అడుగుల జాతీయ జెండాతో చిట్టినగర్‌ జంక్షన్‌ నుంచి టీడీపీ నాయకులు బారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుయువత అధ్యక్షులు రాళ్లపూడి మాధవ్‌, మహిళా అధ్యక్షురాలు సుకాశి సరిత, సారిపల్లి రాధాకృష్ణ పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాంపిళ్ల నరసాయమ్మకు సీఐ సత్కారం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో సయ్యద్‌ అప్పలస్వామి కళాశాల సమీపంలో స్వాతంత్య్ర సమరయోధురాలు రాంపిళ్ల నరసాయమ్మను కొత్తపేట సీఐ ఏ.సుబ్రమణ్యం ఘనంగా సత్కరించారు. స్వాత్రంత్య్ర సమరయోధుల వారసుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాంపిళ్ల జయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
వందలాది బైక్‌లు, కార్లతో ర్యాలీ.. పైనుంచి హెలికాప్టర్‌తో పూలు.. ఉప సభాపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆదివారం విజయనగరానికి వచ్చిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి స్వాగతం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 హెలికాప్టర్‌ తగిలి కిందపడిన కటౌట్‌ ఒకరికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు విజయనగరం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వందలాది బైక్‌లు, కార్లతో ర్యాలీ.. పైనుంచి హెలికాప్టర్‌తో పూలు.. ఉప సభాపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆదివారం విజయనగరానికి వచ్చిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు చేసిన హడావిడి ఇది! ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. వీరభద్రస్వామిపై పూలు జల్లేందుకు ఏర్పాటుచేసిన హెలికాప్టర్‌ బాగా తక్కువ ఎత్తులో ఎగరడంతో అక్కడున్న కటౌట్‌కు తగిలింది. దీంతో ఆ కటౌట్‌ ఒక కార్యకర్తపై పడింది. ఆయనకు గాయాలు కావడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కాగా.. నగర శివార్లలోని చెల్లూరు నుంచి ర్యాలీ ప్రారంభమై గంటలకొద్దీ సాగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హెలికాప్టర్‌ దెబ్బకు దుమ్ము, ధూళి లేచి ర్యాలీకి వచ్చిన వారి కళ్లలో పడింది. దీంతో వారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు.
వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి ప్ర‌భుత్వం తోడు వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు వైయ‌స్ఆర్‌సీపీ బీసీల పార్టీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ పాలన రాజ్యాంగం అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌ అంబేడ్క‌ర్ భావ‌జాలంతో అనేక సంస్క‌ర‌ణ‌లు You are here హోం » టాప్ స్టోరీస్ » నరసన్నపేట పర్యటనలో సీఎం ఉదారత నరసన్నపేట పర్యటనలో సీఎం ఉదారత 23 Nov 2022 10:24 PM శ్రీ‌కాకుళం: న‌ర‌స‌న్న‌పేట ప‌ర్య‌ట‌న‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నారి వైద్య చికిత్స‌ల‌కు ఉదారత చూపారు. ఇవాళ న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న భూర‌క్ష రీస‌ర్వే ప‌త్రాలు పంపిణీ చేసేందుకు వ‌చ్చారు. బహిరంగ సభకు వెళ్తూ కాన్వాయ్‌లో నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న పాప‌ను ఎత్తుకున్న త‌ల్లిదండ్రుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ గమనించి భాదితులను పరామర్శించారు. తమ కుమార్తె వైద్యానికి అవసరమైన సాయం చేయాలని విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి ముఖ్యమంత్రికి విజ్ఙప్తి చేశారు. తన కుమార్తె ఇంద్రజ (7 సంవత్సరాలు) అనారోగ్య సమస్యను సీఎంకి వివరించిన కృష్ణవేణి, వెంటనే స్పందించిన సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్, ఇంద్రజకు అవసరమైన పూర్తి వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కేష్‌ బి లఠ్కర్ చిన్నారి ఇంద్రజ తల్లిదండ్రులు మీసాల కృష్ణవేణి, మీసాల అప్పలనాయుడుతో చర్చించారు. చిన్నారి ఇంద్రజ ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించేందుకు డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో శ్రీకాకుళం జెమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు ఇంద్రజకు అవసరమైన శస్త్రచికిత్సకు ఎక్కడైనా సరే ఎంత ఖర్చయినా పూర్తిగా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నారు. త‌మ బిడ్డ ఆరోగ్యం ప‌ట్ల వెనువెంట‌నే స్పందించిన ముఖ్య‌మంత్రికి ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
అల్లం ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రక్త లిపిడ్ స్థాయిలని మెరుగుపరుస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి దూరం చేస్తుంది. బ్రకోలి, క్యాబేజీ వంటి కూరగాయలు తీసుకుంటే ధమనులు బ్లాక్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది. నట్స్, విత్తనాల్లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఓట్స్ బరువు నిర్వహణలో సహాయపడతాయి. ఓట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండెకి మేలు చేసే అత్యుత్తమ నూనెల్లో ఆలివ్ ఆయిల్ ఒకటి. ఇందులోని పాలీఫెనాల్ సమ్మేళనాలు రక్తనాళాల పనితీరు మెరుగుపరుస్తాయి. టమోటాల్లో కెరొటీనాయిడ్ పిగ్మెంట్ లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. గుండెని రక్షిస్తుంది.
వశ్యత, ప్రతిస్పందన, మంచి నాణ్యత మరియు లీడ్-టైమ్స్ అవసరాలను అందించడానికి, మేము కొత్త యంత్రాలు, ప్రక్రియలు మరియు చాలా ముఖ్యమైన మా ప్రజలపై పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాము. ప్రధాన ఉత్పత్తి కోసం నాలుగు పూర్తిగా ఇంటిగ్రేటెడ్ హైస్పీడ్ SMT లైన్లతో. ప్రతి పంక్తిలో డీసెన్ ఆటోమేటిక్ ప్రింటర్లు మరియు 8 జోన్ ఓవెన్ ఉన్నాయి, ఇది ఆటోమేటిక్ కన్వేయర్లు మరియు లోడర్లు / అన్లోడర్‌లతో అనుసంధానించబడి ఉంది మరియు ఇన్-లైన్ AOI సిస్టమ్. మా యంత్రం 0201 రెసిస్టర్‌ల నుండి బాల్ గ్రిడ్ అర్రే (BGA), QFN, POP మరియు 70mm2 వరకు చక్కటి పిచ్ పరికరాల వరకు భాగాలను నిర్వహించగలదు. సోల్డర్ పేస్ట్ ప్రింటింగ్ అనేది ఒక క్లిష్టమైన ప్రక్రియ, ఇది మా దేసెన్ ఆటోమేటిక్ ప్రింటర్లు ధృవీకరణ కోసం అంతర్నిర్మిత ఆటోమేటిక్ ఆప్టికల్ తనిఖీతో ఖచ్చితంగా మరియు స్థిరంగా సాధిస్తాయి. సోల్డర్ పేస్ట్ రిఫ్లో 8-జోన్ ఉష్ణప్రసరణ ఓవెన్లను ఉపయోగించి జాగ్రత్తగా ప్రాసెస్ చేయబడుతుంది. మా SMT ప్రాసెస్ సెటప్ మరియు ధృవీకరణ కోసం సరికొత్త సాంకేతిక పరికరాలను ఉపయోగించి అనుభవజ్ఞులైన ఐపిసి శిక్షణ పొందిన ఇంజనీర్లు ప్రక్రియలకు పూర్తిగా మద్దతు ఇస్తారు. అన్ని SMT సమావేశాలు AOI ఇన్-లైన్ AOI వ్యవస్థలను ఉపయోగించి తనిఖీ చేయబడతాయి. చక్కటి పిచ్ మరియు బిజిఎ తనిఖీ కోసం ఎక్స్-రే అందుబాటులో ఉంది. మెటీరియల్స్ నియంత్రణలో బేకింగ్ ఓవెన్లు మరియు సరైన కండిషనింగ్ కోసం డ్రై స్టోరేజ్ ఉంటాయి. కోసం మార్పులు మరియు నవీకరణలు, రెండు పూర్తిగా అమర్చిన చక్కటి పిచ్ / BGA పునర్నిర్మాణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ 0755 2790 0595 చిరునామా R1605 బాయుండా లాజిస్టిక్ ఆర్ అండ్ డి సెంటర్ జిక్సియాంగ్ స్ట్రీట్, బావోన్ జిల్లా షెన్‌జెన్, చైనా 518102
TIRUMALA, 16 NOVEMBER 2021: The idol of Sri Ugra Srinivasa Murthy also known as Venkatatturaivar was taken on a celestial ride along the four Mada streets on the auspicious day of Kaisika Dwadasi on Tuesday at Tirumala. Religious fervour marked the celebration of the annual ‘Kaisika Dwadasi’ at the hill shrine of Sri Venkateswara Swamy as the devotees were mused with devotion to see the procession of Sri Ugra Srinivasa Murthy along with Sridevi and Bhudevi which takes place only on this day in a year. The procession was carried out before the break of dawn between 4.30 am and 5.30 am, following the age-old practice. Immense importance is attached to the fete, which according to mythology is revered as one of the most important religious events in the Sri Vaishnava Kshetrams (holy places). Later, the priests organised Dwadasi Asthanam to the deities inside the temple. The temple priests read out the story from Kaisika Puranam during the temple court held at Bangaru Vakili. HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, Temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bal Reddy, AVSO Sri Surendra were present during the procession and Asthanam. ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా కైశికద్వాదశి ఆస్థానం మాడ వీధుల్లో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ద‌ర్శ‌నం తిరుమల, 2021 న‌వంబ‌రు 16: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మంగ‌ళ‌వారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆల‌య మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి ఉదయం 7 గం.ల వరకు స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రాశ‌స్త్యం.. పురాణాల ప్ర‌కారం శ్రీ‌వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. నంబ‌దువాన్ క‌థ‌… కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయర్‌స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « Total pilgrims who had darshan on 15.11.2021: 28,651 » AYODHYAKANDA AKHANDA PARAYANA DEEKSHA CONCLUDES _ మ‌హాపూర్ణాహుతితో ముగిసిన అయోధ్య‌కాండ పారాయ‌ణ‌ దీక్ష
U.S. రిటైల్ పరిశ్రమను మార్చగల మరియు మిలియన్ల మంది వినియోగదారులు వారి కిరాణా షాపింగ్ చేసే విధానాన్ని ప్రభావితం చేసే దాదాపు $25 బిలియన్ల ఒప్పందంలో ఆల్బర్ట్‌సన్‌లను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు క్రోగర్ శుక్రవారం ప్రకటించారు. ఈ ఒప్పందం 2024లో ముగుస్తుంది, దేశంలోని రెండు అతిపెద్ద సూపర్‌మార్కెట్ గొలుసులను కలిపి దాని అతిపెద్ద ప్రైవేట్ యజమానులలో ఒకరిని సృష్టిస్తుంది. రెండు కంపెనీలలో కలిపి 710,000 మంది కార్మికులు ఉన్నారు – వీరిలో ఎక్కువ మంది యూనియన్‌లో తక్కువ యూనియన్ రేట్లు ఉన్న యూనియన్‌లో ఉన్నారు – దాదాపు 5,000 దుకాణాలు మరియు $200 బిలియన్ల కంటే ఎక్కువ అమ్మకాలు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో రిటైల్ పరిశ్రమ ఏకీకృతమైంది, మరియు విలీనం అమెజాన్ నుండి పోటీని నివారించడానికి కంపెనీలకు మరింత స్థాయిని ఇస్తుంది. (AMZN)వాల్‌మార్ట్ (WMT) మరియు ఇతర రిటైల్ సంస్థలు. ఈ విలీనం “పెద్ద మరియు నాన్-యూనియన్ పోటీదారులకు మరింత బలవంతపు ప్రత్యామ్నాయంగా మా స్థానాన్ని వేగవంతం చేస్తుంది” అని క్రోగర్ CEO రోడ్నీ మెక్‌ముల్లెన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీలు అధిక వ్యయాలతో పోరాడుతున్నందున మరియు ఆహార ద్రవ్యోల్బణం దశాబ్దాలలో అత్యధిక స్థాయికి చేరుకోవడంతో ఈ చర్య వచ్చింది. గత నెలలో కిరాణా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హౌసింగ్ ఇండెక్స్, కిరాణా దుకాణం ధరలకు ప్రాక్సీ, గత నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో 0.7% పెరిగింది. 13% గత సంవత్సరం. “సంయుక్త కంపెనీ వ్యక్తిగతంగా కంటే ఎక్కువ ఉత్పాదకత మరియు లాభదాయకంగా ఉంటుంది” అని టెల్సీ అడ్వైజరీ గ్రూప్‌లోని రిటైల్ విశ్లేషకుడు జోసెఫ్ ఫెల్డ్‌మాన్ శుక్రవారం ఖాతాదారులకు ఒక నోట్‌లో తెలిపారు. కొత్త భౌగోళిక ప్రాంతాలకు విస్తరించడం, కొత్త వ్యాపారాలను అభివృద్ధి చేయడం మరియు సాంకేతికత మరియు సరఫరా గొలుసులను అనుసంధానించడం వృద్ధిని పెంచుతుందని ఆయన అన్నారు. హుక్స్ (కెఆర్) ఇది ఆల్బర్ట్‌సన్స్‌ను ఒక షేరుకు $34.10కి కొనుగోలు చేస్తుంది — గత నెలలో కిరాణా గొలుసు యొక్క సగటు స్టాక్ ధర కంటే దాదాపు 30% ప్రీమియం. క్రోగర్ స్టాక్ (కెఆర్) ఆల్బర్ట్‌సన్స్ 11% కంటే ఎక్కువ పెరిగింది, ప్రీమార్కెట్ ట్రేడ్‌లో 2% పడిపోయింది. యాంటీట్రస్ట్ క్లియరెన్స్‌ని పొందే ప్రయత్నంలో కొత్త పోటీదారుని కోసం దాదాపు 400 స్టోర్‌లను తొలగిస్తామని కంపెనీలు తెలిపాయి. అయితే ఇది అవిశ్వాస తీర్మానాన్ని నెరవేర్చేందుకు పెద్ద అడ్డంకి కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. “వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ఈ పరిమాణంతో కూడిన ఒప్పందం, నియంత్రణదారుల నుండి గణనీయమైన పరిశీలనను ఎదుర్కొంటుంది మరియు ఆమోదించడానికి చాలా సమయం పడుతుంది” అని ఫెల్డ్‌మాన్ చెప్పారు. కన్స్యూమర్ వాచ్‌డాగ్ గ్రూపులు, యూనియన్‌లు మరియు డెమొక్రాట్లు ఇప్పటికే ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా తీవ్రంగా రంగంలోకి దిగారు. సేన్ బెర్నీ సాండర్స్ దీనిని పిలిచారు “మొత్తం విపత్తు” ఈ ఒప్పందాన్ని తిరస్కరించాలని బిడెన్ పరిపాలనను కూడా కోరింది. అమెరికన్ ఎకనామిక్ లిబర్టీస్ ప్రాజెక్ట్, ఒక యాంటీట్రస్ట్ సంస్థ, “విలీనం పోటీ, చిన్న వ్యాపారాలు మరియు – ముఖ్యంగా – వినియోగదారుల జేబులపై వినాశనం కలిగిస్తుంది.” FTC చైర్ లీనా ఖాన్ విమర్శించారు కార్పొరేట్ ఇంటిగ్రేషన్మరియు రెగ్యులేటర్ గతంలో ప్రధాన రిటైల్ విలీనాలను నిరోధించింది, ఆఫీస్ డిపోతో స్టేపుల్స్ విలీనానికి ప్రయత్నించింది. FTC ప్రస్తుతం సమీక్షిస్తోంది కిరాణా పరిశ్రమలో పోటీ వ్యతిరేక పద్ధతులు క్రోగెర్ మరియు ఇతరులను గత సంవత్సరం ఖాళీ షెల్ఫ్‌ల సమాచారం మరియు USలో ధరలు పెరగడానికి గల కారణాల కోసం అడిగారు. Arzu టపా నావిగేషన్ బ్రిస్టల్ పోలీసు సార్జంట్. నకిలీ డొమెస్టిక్ కాల్‌కు ప్రతిస్పందిస్తూ డస్టిన్ డెమోంటే అధికారి అలెక్స్ హంజీని మెరుపుదాడి చేశారని రాష్ట్ర పోలీసులు చెప్పారు
చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాల... హెల్త్ టిప్స్రో: జా లిప్స్... సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్... New Device Enables Heart Surgery with out stopping Heart Scientists say that they have developed a unique device that will enable doctors to perform heart bypass surge...
ఈ వ్యాసం ప్రధమంగా ఆదాయాన్ని సూత్రీకరించడానికి లేదా కొన్ని ప్రమాణీకలను అనుసరించి సిద్దాంత పరంగా నిర్వచించడానికి ఉద్దేశించబడింది .ఒక నిర్దిష్ఠ కాల పరిమితిలో ఒక పరిధి (అంటే వ్యక్తి / వ్యవస్థ /సంస్థ ) చేసే వ్యయము & పొదుపు యొక్క నిరంతర పక్రియ పేరు''' ఆదాయము ''' . సహజంగా అది డబ్బు రూపేణ వ్యక్తీకరించబడుతుంది .<ref name="Barr"/> గృహస్తులకు లేక వ్యక్తిగత వ్యక్తులకు పైన పేర్కొన్న నిర్వచనములో కొంచం మార్పు అవసరము. వారికి ఆదాయము అనగా " ఒక నిర్దిష్ట కాల పరిమితి లో ( సామాన్యంగా ఒక నెల సంవత్సరము ) వారి వేతనాల , జీతాల , లాభాల(వ్యాపారవేత్తలకు), వడ్డీ ద్వారా ఆదాయము బాడుగలు ఇంకా ఏదిని రూపేణ వారికి లభించు మొత్తం రాబడి "<ref name="Case & Fair">Case, K. & Fair, R. (2007). ''Principles of Economics''. Upper Saddle River, NJ: Pearson Education. p. 54.</ref> [[ప్రజా ఆర్ధిక వ్యవస్థలో]], కూడబెట్టబడ్డ లేక అభివృద్ధి చెందిన ద్రవ్య లేక ఆద్రవ్య ఖర్చు సామర్థ్యము ఆదాయము అనెడి భావనను సూచిస్తుంది, మొత్తంగా చూసినట్లైతే (ద్రవ్య) ఖర్చు సామర్థ్యము మాత్రమే మొత్తం రాబడికి కొలమానంగా లేక సూచక చిహ్ననంగా వాడడము ఆనవాయతి .▼ ఈ వ్యాసం ప్రధమంగా ఆదాయాన్ని సూత్రీకరించడానికి లేదా కొన్ని ప్రమాణీకలను అనుసరించి సిద్దాంత పరంగా నిర్వచించడానికి ఉద్దేశించబడింది . ▲ఒక నిర్దిష్ఠ కాల పరిమితిలో ఒక పరిధి (అంటే వ్యక్తి / వ్యవస్థ /సంస్థ ) చేసే వ్యయము & పొదుపు యొక్క నిరంతర పక్రియ పేరు''' ఆదాయము ''' . సహజంగా అది డబ్బు రూపేణ వ్యక్తీకరించబడుతుంది .<ref name="Barr"/> గృహస్తులకు లేక వ్యక్తిగత వ్యక్తులకు పైన పేర్కొన్న నిర్వచనములో కొంచం మార్పు అవసరము. వారికి ఆదాయము అనగా " ఒక నిర్దిష్ట కాల పరిమితి లో ( సామాన్యంగా ఒక నెల సంవత్సరము ) వారి వేతనాల , జీతాల , లాభాల(వ్యాపారవేత్తలకు), వడ్డీ ద్వారా ఆదాయము బాడుగలు ఇంకా ఏదిని రూపేణ వారికి లభించు మొత్తం రాబడి "<ref name="Case & Fair">Case, K. & Fair, R. (2007). ''Principles of Economics''. Upper Saddle River, NJ: Pearson Education. p. 54.</ref> . [[ప్రజా ఆర్ధిక వ్యవస్థలో]], కూడబెట్టబడ్డ లేక అభివృద్ధి చెందిన ద్రవ్య లేక ఆద్రవ్య ఖర్చు సామర్థ్యము ఆదాయము అనెడి భావనను సూచిస్తుంది, మొత్తంగా చూసినట్లైతే (ద్రవ్య) ఖర్చు సామర్థ్యము మాత్రమే మొత్తం రాబడికి కొలమానంగా లేక సూచక చిహ్ననంగా వాడడము ఆనవాయతి . === ఆదాయములో హెచ్చుదల : === దాదాపుగా అన్నీ దేశాల్లో తలసరి ఆదాయము స్థిరంగా పెరుగుతుంధి. <ref>http://www.gapminder.org/world/#$majorMode=chart$is;shi=t;ly=2003;lb=f;il=t;fs=11;al=30;stl=t;st=t;nsl=t;se=t$wst;tts=C$ts;sp=5.59290322580644;ti=2007$zpv;v=0$inc_x;mmid=XCOORDS;iid=0AkBd6lyS3EmpdHo5S0J6ekhVOF9QaVhod05QSGV4T3c;by=ind$inc_y;mmid=YCOORDS;iid=rdCufG2vozTpKw7TBGbyoWw;by=ind$inc_s;uniValue=8.21;iid=phAwcNAVuyj0XOoBL_n5tAQ;by=ind$inc_c;uniValue=255;gid=CATID0;by=grp$map_x;scale=log;dataMin=58;dataMax=108111$map_y;scale=lin;dataMin=26;dataMax=56$map_s;sma=49;smi=2.65$cd;bd=0$inds=</ref> [[విద్య]]<ref>http://www.gapminder.org/world/#$majorMode=chart$is;shi=t;ly=2003;lb=f;il=t;fs=11;al=30;stl=t;st=t;nsl=t;se=t$wst;tts=C$ts;sp=5.59290322580644;ti=2007$zpv;v=0$inc_x;mmid=XCOORDS;iid=0AkBd6lyS3EmpdHo5S0J6ekhVOF9QaVhod05QSGV4T3c;by=ind$inc_y;mmid=YCOORDS;iid=pyj6tScZqmEdrsBnj2ROXAg;by=ind$inc_s;uniValue=8.21;iid=phAwcNAVuyj0XOoBL_n5tAQ;by=ind$inc_c;uniValue=255;gid=CATID0;by=grp$map_x;scale=log;dataMin=58;dataMax=108111$map_y;scale=lin;dataMin=8.7;dataMax=100$map_s;sma=49;smi=2.65$cd;bd=0$inds=</ref>[[ప్రపంచీకరణ]], [[ఆర్ధిక స్వాతంత్రము]], [[శాంతి]] వంటి అనుకూల లేక ఉపయుక్తమైన రాజీకియా పరిస్థితులే తలసరి ఆదాయములో పెరుగుదలకు ఆనేక పరిణామ కారణాలుగా మనం చెప్పవచ్చు . ఆదాయములో పెరుగదల వల్ల ప్రజలు తక్కువ [[ పనిగంటలు]] ఎంచుకొనుటకు దారితీస్తుంది [[అభివృద్ధి చెందిన దేశాలలో]] (ఏవైతే "ఆర్ధికాభివృద్ధి" కల్గిన దేశాలని నిర్వచించబడుతున్నావో ) అధిక రాబడులు వుంటాయి. దీనికి పూర్తి వ్యతిరేఖంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో తక్కువ రాబడులు వుంటాయి. ▼ దాదాపుగా అన్నీ దేశాల్లో తలసరి ఆదాయము స్థిరంగా పెరుగుతుంధి . [[File:Distribution of Average Income Growth.PNG|thumb|right|300px|ఆదాయం వృద్ధి అసమానత , ధనికులు మరింత ధనికులగా మారుట]]▼ ▲ <ref>http://www.gapminder.org/world/#$majorMode=chart$is;shi=t;ly=2003;lb=f;il=t;fs=11;al=30;stl=t;st=t;nsl=t;se=t$wst;tts=C$ts;sp=5.59290322580644;ti=2007$zpv;v=0$inc_x;mmid=XCOORDS;iid=0AkBd6lyS3EmpdHo5S0J6ekhVOF9QaVhod05QSGV4T3c;by=ind$inc_y;mmid=YCOORDS;iid=rdCufG2vozTpKw7TBGbyoWw;by=ind$inc_s;uniValue=8.21;iid=phAwcNAVuyj0XOoBL_n5tAQ;by=ind$inc_c;uniValue=255;gid=CATID0;by=grp$map_x;scale=log;dataMin=58;dataMax=108111$map_y;scale=lin;dataMin=26;dataMax=56$map_s;sma=49;smi=2.65$cd;bd=0$inds=</ref> [[విద్య]]<ref>http://www.gapminder.org/world/#$majorMode=chart$is;shi=t;ly=2003;lb=f;il=t;fs=11;al=30;stl=t;st=t;nsl=t;se=t$wst;tts=C$ts;sp=5.59290322580644;ti=2007$zpv;v=0$inc_x;mmid=XCOORDS;iid=0AkBd6lyS3EmpdHo5S0J6ekhVOF9QaVhod05QSGV4T3c;by=ind$inc_y;mmid=YCOORDS;iid=pyj6tScZqmEdrsBnj2ROXAg;by=ind$inc_s;uniValue=8.21;iid=phAwcNAVuyj0XOoBL_n5tAQ;by=ind$inc_c;uniValue=255;gid=CATID0;by=grp$map_x;scale=log;dataMin=58;dataMax=108111$map_y;scale=lin;dataMin=8.7;dataMax=100$map_s;sma=49;smi=2.65$cd;bd=0$inds=</ref>[[ప్రపంచీకరణ]], [[ఆర్ధిక స్వాతంత్రము]], [[శాంతి]] వంటి అనుకూల లేక ఉపయుక్తమైన రాజీకియా పరిస్థితులే తలసరి ఆదాయములో పెరుగుదలకు ఆనేక పరిణామ కారణాలుగా మనం చెప్పవచ్చు . ఆదాయములో పెరుగదల వల్ల ప్రజలు తక్కువ [[ పనిగంటలు]] ఎంచుకొనుటకు దారితీస్తుంది [[అభివృద్ధి చెందిన దేశాలలో]] (ఏవైతే "ఆర్ధికాభివృద్ధి" కల్గిన దేశాలని నిర్వచించబడుతున్నావో ) అధిక రాబడులు వుంటాయి. దీనికి పూర్తి వ్యతిరేఖంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో తక్కువ రాబడులు వుంటాయి ▲[[File:Distribution of Average Income Growth.PNG|thumb|right|300px|ఆదాయం వృద్ధి అసమానత , ధనికులు మరింత ధనికులగా మారుట ]] == ఆర్ధిక నిర్వచనాలు== [[ఆర్ధ శాస్త్రములో]] "[[ఆదాయము]]" అంటే ఉత్పత్తికి కారణమైనందున ఒక వ్యక్తికి లేక ఒక దేశానికి లభించే మొత్తం రాబడి . అనగా అద్దె ఆదాయము , కార్మికులు ఉత్పత్తి చేసే వేతనాలు. పెట్టుబడి సృష్టించిన ఆదాయము, వ్యవస్థాపక వ్యాపారా వేత్తలు లేక వ్యాపారాలు ఆర్జించిన లాభాలు , కార్మిక సేవల ద్వారా , భూమి మరియు పెట్టుబడి పైన యాజమాన్యము ద్వారా లభించే ఆదాయములు అన్న మాట.<ref>{{cite web|title=factor income|url=http://www.businessdictionary.com/definition/factor-income.html|work=BusinessDictionary.com|publisher=WebFinance, Inc|accessdate=20 June 2012|author=Staff|year=2012}}</ref>
చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాల... హెల్త్ టిప్స్రో: జా లిప్స్... సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్... New Device Enables Heart Surgery with out stopping Heart Scientists say that they have developed a unique device that will enable doctors to perform heart bypass surge...
“ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారతమాత చెట్టు నీడలోకొచ్చి, వీడలేనంటు…” భారత దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకొని పట్టువదలని విక్రమార్కుడిలా మన మధ్యనే వుంటూ మనకి కనిపించకుండా మూడవ ప్రపంచ యుద్దాన్ని తలపింపజేస్తూ ఆయుధాలేవి లేకుండా మనతో యుద్ధం చేస్తూ ఆ యుద్ధ వాతావరణంలోనే మనకు ఎన్నో గుణపాఠాలని నేర్పించింది కరోనా. అటువంటి కరోనా ఆత్మకథని వైద్యశాలే దేవాలయంగా, రోగులే దేవుళ్ళుగా భావించే కవితా శస్త్ర ప్రవీణులు డాక్టర్ రమణ యశస్వి గారు రాసిన “కరోనా ఆత్మకథ” దీర్ఘకావ్యం చాలా ప్రయోగాత్మకంగా ఆయన సృష్టించిన అద్భుతమైన కవితా ప్రక్రియ. పేరుకి ఇది ధీర్గకావ్యమైనా ఇందులో అనేక కవితా ప్రక్రియలున్నాయి. అంటే “వచన, గేయ, పాట, పేరడీ, వ్యాసం” ఇలా అనేక రూపాల్లో కరోనా మహమ్మారి యొక్క వికృత చేస్టలు, ఇంకా మానవుడు ప్రకృతిని, పంచభూతాలను నాశనం చేస్తున్న తీరుని చాలా అద్భుతంగా మలచి చెప్పారు. ఇంకా తిలోదకాలిచ్చిన సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబ బంధాలను, సామాన్యుని ఆకలికేకలను, ఇంకా పర్యావరణ విద్వoస కులకు, చక్కని చురకలు వేస్తు కరోనా ఆత్మ రూపంలో మానవునిలో ప్రవేశిoచి మనకి నేర్పించిన గుణపాఠాల్ని ఈ వైజ్ఞానిక గ్రంధంలో కళాత్మకంగా తీర్చిదిద్దారు. పలికెడిది కరోనా, పలికిoచిoది డాక్టర్ రమణ యశస్వి గారి కలం కత్తిగా మారి. “కరోనాతో యుద్ధం, యుద్ధం మనము మౌనంగానే చేయుటకు సిద్ధం, సిద్ధం… ” అంటూ కవితలని ఆయుధాలుగా చేసుకొని కరొనపై యుద్ధం మొదలుపెట్టారు ఈ కవి డాక్టర్. మొదటి కవితలో ఉరుములు లేని పిడుగులా ప్రవేశించి విధ్వoసo సృష్టిస్తు, జనజీవనాన్ని అతలాకుతలo చేస్తుంది. అందుకే నరుడు విశ్వనరుడై కరోనా(“కఠిన రోదన నాశము”) ని ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు కవి. / “నా జన్మ రహస్యం” కవితలో కరోనా ఆత్మ మాట్లాటం అద్భుతం. ఇందులో ప్రకృతిని స్త్రీతో పోల్చి స్త్రీ లోని అందాలు ఈశ్వర విరచితాలే అంటూ “చంపేది ఎవడురా, చచ్చేది ఎవడురా! శివుడాజ్ఞా లేనిదే చీమయినా కుట్టదురా” అని కవి అన్నారు. ” కాని నేను మాత్రం ఎవరి ఆజ్ఞ లేకుండానే నేను పుట్టాను లోకం ఏడ్చింది, నేను కుట్టాను లోకం చచ్చింది” అంటూ “నేను వూహన్ లో పుట్టాను గబ్బిలంగా వున్న నన్ను నానా రకాలుగా హింసించి తినేస్తుంటే నాలోని నిర్జీవ కణాలు బయటకొచ్చి మానవునణ్ణి వెంటాడి, వేటాడి చంపేస్తున్నాయి. నేను సైకోయిష్టుని ” అంటూ కరోనా జన్మ రహస్యాన్ని చాలా చక్కగా చెప్పి డాక్టర్ గా తన పరిశోదనని మన కళ్ళముందుంచారు. అయన వైద్యపరంగా ఎంతో పరిణతి చెందిన డాక్టర్. అంతకు మించి కవిత్వపరంగా ఈ కరోనా ఆత్మ కథతో మాటల కందనంత గొప్పగా ఆకాశమంత ఎత్తు ఎదిగారు. కరోనా పెను సవాల్ విసిరితే కవి కలo పెన్నుతో పెను సవాల్ విసిరిoదనే చెప్పాలి. / “నా జన్యుపఠనం” కవితలో ఊహకందని రీతిలో పుట్టిoదో పుట్టి ముంచిoదో ఆ గబ్బిలాలకే ఎరుక అంటూనే గబ్బిలo నుంచి వచ్చిందని తేలింది. దీనికి శాస్త్రవేత్తలు మందుకనిపెడుతున్నారని చెప్తుంటే ” మీరు ఏం కనిపెట్టినా నా మూలాల్ని ఏమి చెయ్యలేరు హా.. హా..హా..” అంటూ వికట్టహాసo చేస్తూ ఆత్మ చెప్పడం ఈ కవితకి హైలెట్. ఇంకా కరోనా ఆత్మ ఇలా చెప్తుంది, “మీ అనారోగ్యానికి నేను భరోసా, నాకు మానవులంతా ఒక్కటే. మీరు పంచభూతాలను ప్రేమించి పూజించేవరకు నేను మీ వెన్నంటే వుంటాను. కాని ‘మానవత్వం పరిమళించె మoచి మనసుకు స్వాగతం. బ్రతుకు అర్ధం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం… ” అంటూ కరోనా ఆత్మ చిన్న సడలింపు నిచ్చింది. / “కరోనా స్వగతం” కవితలో కరోనా మరణించిన మనిషి శరీరంలో పరకాయ ప్రవేశం చేసింది. అతను ఓ గొప్ప వైద్య కోవిదుడు అంటూనే వారి ఆత్మ సౌందర్యం చాలా గొప్పది అంటూ ఇలా పాట రూపంలో…. “అపురూపమైనదమ్మా డాక్టరు జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత నన్ను (కరోనాని) పారద్రోలడమేనమ్మా. పేషెoటు బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త, రచయిత, చేయి తిరిగిన శస్త్ర చికిత్సా నిపుణులు ఈ డాక్టర్ ” అంటూ అభివర్ణించింది. ఇంకా అయన తన గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. తాను వారి శరీరంలో చాలా రోజులుండడం వల్ల సామాన్య మానవుని ఈతి బాధల్ని కథలు, కవితలుగా నా ఆత్మకథలోకి తీసుకున్నారు. ఇటువంటి మానవతా మూర్తులవల్లే ఈ భూమాత ఇంకా మనుగడ సాగిస్తుందని కరోనా ఆత్మతో చెప్పించడం ఈ కవి + డాక్టర్ కలం, కత్తి ఎంతపదునైనవో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ కవి పంచభూతాల మనోవేదనను, వలస జీవుల వెతలు కంట తడిపెట్టే విధంగా పూసగుచ్చినట్లు చెప్తుంటే “సాపాటు ఎటులేదు పాటయినా పాడు బ్రదర్… చావు కూడ పెళ్ళి లాంటిదే బ్రదర్..” అంటూ ఈ కవి రాసిన కవితని చుసిన కరోనా ఆత్మ వలవలా ఏడ్చానని చెప్పడం ఈ కవితకి మరో అద్భుతమైన మలుపు. / ఇంకా “రూకలు రాలిన రెక్కలు”లో వలసపోయిన వలస పక్షులు లాగా రైతులు కూడ వలస జీవాలుగా మారి గమనం లేని గమ్యానికి వెళ్లి పడ్డ కష్టాలను, ఆకలి కేకలను అద్భుతంగా చెప్పి మానవతా సౌరభాలు వెదజల్లారు. అలాగే “సైనికులకి వైద్యులకి తేడాలు /తొలి ఆకలి రుచి/ కరోనా గ్రహం/ మనిషి స్వాగతం”/ కవితల్లో మానవుని విధి విధానాలు చాలా చక్కగా తెలియజేసారు. ఇంకా ప్రకృతి పర్వదినమైన “శార్వారి ఉగాది సందేశం” కవితలో షడ్రుచుల సమ్మేళనాల శార్వరి ఈసారి చేదు మాత్రలని మిగిల్చి జాతీయ విపత్తుని మోసుకొచ్చి గుణపాఠాలు నేర్పింది అంటారు. ఇంకా “అదివో అల్లదివో శ్రీహరివాసము…” అన్న చందాన ‘అదిగో అల్లదిగొ కరోనా మృత్యుకన్య’ అని చెప్తూ జలుబుగా మన శరీరంలోకి ప్రవేశిoచి చివరికి ఐ సియు.లో ఐసు ముక్కని చేసి అనంత లోకాలకి పంపిందని ఎంతో హృద్యoగా చెప్పారు. “మనసు అద్దం పగిలిన శబ్దం” కవితలో “ఆగదు, ఆగదు కరోనా రాక ఆగదు. హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసినా… ఆఆ…కరోనా మృత్యువు రాక ఆగదు ” అన్న పాట చందాన కరోనా విషపు గాలి సోకి మనుష్యులు ఎంత పోరాడినా కోవిడ్ ఆగ్రహం తగ్గట్లేదు. అద్దం పగిలిన శబ్దంలాగా మృత్యు శకటంలోకి నెట్టివేస్తు “కొరివి కూడ పెట్టనివ్వని భూతాన్ని చూసి మౌన మునిలా ఉండాల్సివచ్చింది…” అన్న ఈ వాక్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తాయి. ఈ కవి పుంగవునికి శ్రీశ్రీ గారంటే ఎనలేని అభిమానం. సప్త స్వరాలు పలికితే ఎంత అద్భుతంగా వుంటాయో అంతకంటే అద్భుతoగా శ్రీశ్రీ గారి మీద చక్కని వ్యాసం రాశారు. శ్రీశ్రీ గారి సాహిత్యాన్ని కరోనాతో మిళితo చేసి అద్భుతంగా మలచారు. ఆరోగ్య వ్యవస్థలో డొల్లతనంపై పాలకులకు శ్రీశ్రీ సిరాచుక్క వేగుచుక్కలా కలం టీకాలతో మానవులకు ప్రజారోగ్యం అందేది” అంటూ అద్భుతమైన పదాల కూర్పుతో శ్రీశ్రీని మళ్ళీ పుట్టించారు. ఈ దీర్ఘకావ్యంలో మరో అద్భుతం బుజ్జి బుజ్జి కవితల్తో చక్కని ఆరోగ్య అవగాహన కలిగించారు. ప్రకృతి ప్రాణమిల్లిన అనుభూతితో కవి గారి మాటల కోటలో నుంచి జాలువారిన రసగుల్లాలు చుడండి — డబ్బు కన్నా- సబ్బు గొప్పది / కాలుష్యం కన్నా – మబ్బు గొప్పది / జీవన నావ కన్నా – జీవ నది గొప్పది/ అన్ని గొప్పలని – గొప్పగా చూపించిన – కరోనా ఆత్మ గొప్పది. / ఇవి ఎంత గొప్ప ఆరోగ్య నగ్న సత్యాలు ! ఈ సాహితీ పిపాసి ఎవరు చేయనటువంటి మరో అద్భుతమైన ప్రయోగం చేశారు. ఇందులో కలహభోజుడు నారదుణ్ణి ప్రవేశ పెట్టడం అద్భుతమైన ప్రక్రియ. అలాగే కరుణ అనే అమ్మాయిని కాష్మోర క్షుద్ర పూజలకు బలి చేస్తుంటే తప్పించుకొని శంకరుని వరం కోరి కంటికి కనిపించని కరోనాగా రూపాoతరo చెంది మూడవ ప్రపంచ యుద్దాన్ని తలపింపజేస్తూ “అందమైన లోకమని రంగురంగు లుంటాయని అందరు అంటుoటారు అది అంత అందమైoది కానేకాదు ఓ మానవా !” అంటూ కరోనా జన్మరహస్యాన్ని చెప్పడం ఈ కావ్యానికి గొప్ప మలుపు. ఇంకా ఈ సాహితీ సృజనశీలి పెన్నుతో తెలిసిన విద్యని అక్షరమాలతో, కరోనాపై అవగాహనతో చక్కని పదాలతో ‘అ నుండి క్ష’ వరకు గల అక్షరాలతో ఆరోగ్య ఆణిముత్యాలని పొందుపరిచారు. స్వీయ రక్షణ పొందే విధంగా వీటిని తు.చ. తప్పకుండ పాటిస్తే కరోనా కాదు కదా కరోనా తాతమ్మ కూడ మన చుట్టు పక్కలకి కూడ రాదు. ఇలా ఎన్నో అమూల్యమైన విషయాలను ఈ కావ్యంలో భద్రపరచి కరోనా వైరస్సుతో కవి మానవునికి పాఠాలు, గుణపాఠాలు రెండు నేర్పించారు. ఇంకా ప్రతి అంశానికి చక్కని బొమ్మలతో, కార్టూన్స్ తో కూడ చక్కని అవగాహన కలిగిస్తు ఈ కావ్యాన్ని ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. ఈ “కరోనా ఆత్మకథ” ప్రతి ఒక్కరు తప్పక చదవవలసిన అద్భుతమైన దీర్ఘకావ్యం. ఈ కావ్యం నేటి తరానికి, ముందు తరాలకు కూడ ఎంతో ఉపయుక్తoగా ఉండి పరిపూర్ణ ఆరోగ్యకావ్యంగా దీనిని అభివర్ణిస్తున్నాను. ఇంత చక్కని, సుమధుర ఆరోగ్య అవగాహన కలిగించే కావ్యాన్ని మానవాళికి అందించిన కళారత్న డాక్టర్ రమణ యశస్వి గారికి అభినందన చందన మందార మాలలు, నమస్సులు.
తెలంగాణ ప్రజల కల సాకారమైన ఈ శుభ తరుణంలో సమస్త తెలంగాణ ప్రజానీకానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లో… ఈవిజయం ప్రజలది. అనేక గెలుపులు, ఓటమిల తర్వాత తెలంగాణ వచ్చింది. అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎన్నటికీ మరువలేనిది. తెలంగాణ ఆవిర్భావ ఘట్టంలో అన్ని వర్గాలు భాగస్వాములే. తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేయాలని తలపెట్టింది. అవినీతిని పారదోలడమే లక్ష్యంగా పని చేస్తాం. రాజకీయ అవినీతి అంతానికి ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాజకీయ అవినీతిని పెకిలించినప్పుడే అభివృద్ధి జరగుతుంది. ప్రభుత్వ పాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. మురికి వాడల్లేని నగరంగా అభివృద్ధి చేస్తాం. మహిళలపై ఆగడాలను మా ప్రభుత్వం ఎంత మాత్రం సహకరించదు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తాం. తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ తెలంగాణ ఉద్యోగులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామని సగర్వంగా ప్రకటిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ పే స్కేలు ఇస్తాం. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వీలైనంత త్వరగా హెల్త్ కార్డులు ఇస్తాం. పీఆర్సీ అమలు చేస్తాం. ఉద్యోగుల సకల జనుల సమ్మె మరువలేనిది. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం. వృద్ధులకు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 ఫించన్ తప్పకుండా ఇస్తాం. బలహీన వర్గాలకు గృహలను కట్టిస్తాం. 125 గజాల స్థలంలో ఒక హాలు, రెండు బెడ్‌రూమ్‌లు, కిచెన్ కట్టిస్తాం. రైతులకు లక్ష రూపాయాల వరకు రుణమాఫీతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తు.చ తప్పకుండా అమలు చేస్తాం. సంక్షేమానికి పెద్ద పీట తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తాం. దళితులు, గిరిజనులు, మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. రాబోయే ఐదు సంవత్సరాల్లో దళితులు, మైనార్టీలు, బీసీలు, గిరిజనుల సంక్షేమానికి లక్ష కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తాం. గోదావరి, కృష్ణా జలాలతో తెలంగాణను పునీతం చేస్తాం. రియల్ ఎస్టేట్ రంగాన్ని సంస్కరిస్తాం. విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. పోలీసులందరికీ రాష్ట్ర అవతరణ పతకాలు పోలీసులందరికీ రాష్ట్ర అవతరణ పతకాలు ఇస్తాం. పోలీసుల సమస్యలు నాకు తెలుసు. పోలీసుల సమస్యలపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడాను. హోంగార్డులకు మెడికల్ అలవెన్స్ ఇస్తాం. పోలీసుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తా. వ్యవసాయ రంగానికి అగ్రతాంబూలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్ద పీఠ వేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయ పరిశోధనలు అనుకున్నంత స్థాయిలో జరగట్లేదని, వ్యవసాయ రంగాన్ని అభివద్ధి చేయడానికి పరిశోధనలు ఎంతో అవసరమని, ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం మందుకెళ్తుందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులకు రూ. లక్ష లోపు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తుందని స్ఫష్టం చేశారు. విత్తన ఉత్పత్తికి ప్రపంచంలోనే రెండు ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారని, అందులో తెలంగాణ ప్రాంతం ఒకటని కేసీఆర్ అన్నారు. విత్తన ఉత్పత్తిలో తెలంగాణను దేశానికే తలమానికంగా చేస్తామని, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకోస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గ్రీన్‌హౌస్ సాగును ప్రోత్సాహిస్తాం. వెయ్యి ఎకరాల్లో గ్రీన్ హౌస్ వ్యవసాయాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపడతామని చెప్పారు. ప్రతినియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తాం. పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక విధానం ప్రకటిస్తాం. రియల్‌ఎస్టేట్‌ను గాడిలో పెట్టి ఉపాధి అవకాశాలు పెంపొదిస్తాం. పారిశ్రామిక వర్గాల నుంచి సలహాలు తీసుకుంటాం. తెలంగాణలో పౌల్ట్రీ, ఫార్మా రంగాలకు భారీ ప్రోత్సాహం. మూడేళ్లలో సరప్లస్ పవర్ స్టేట్‌గా మారుస్తాం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పరిశ్రమలు ప్రధానంగా విద్యుత్‌పై ఆధారపడి నడుస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. రానున్న మూడేళ్లలో తెలంగాణ రాష్ర్టానికి విద్యుత్ లోటు లేకుండా చేస్తామని, సరప్లస్ పవర్ స్టేట్ గా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందని కేసీఆర్ చెప్పారు. విద్యుత్‌ను కొనుగోలు చేసే స్థాయినుంచి ఇతర రాష్ర్టాలకు విద్యుత్‌ను అమ్మే స్థాయికి రాష్ర్టాన్ని తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వమే విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, ప్రైవేటు రంగంలో కరెంటు ఉత్పత్తి తెలంగాణలో ఉండదని స్ఫష్టం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దుతాం బాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దుతామని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు ఐటీఆర్ ప్రాజెక్టు వచ్చిందని, దాని అమలు చేయడానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు అమలు ఒకే ప్రాంతంలో గాకుండా నగరం నలుమూలకు విస్తరించేలా ప్రణాళికలు తయారు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను మురికివాడల్లేని నగరంగా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రపంచ నలుమూలలనుంచి హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని, సాధ్యమైనన్ని ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
మా పాఠకులు మాకు మద్దతు ఇస్తారు. ఈ పోస్ట్ అనుబంధ లింక్‌లను కలిగి ఉండవచ్చు. మేము అర్హత కొనుగోళ్ల నుండి సంపాదిస్తాము. ఇంకా నేర్చుకో లార్డ్ వోల్డ్‌మార్ట్ లేదా 'పేరు పెట్టబడని వ్యక్తి' అతని డార్క్ మ్యాజిక్ మరియు ఫర్బిడెన్ స్పెల్‌లను ఉపయోగించడం వల్ల అతనికి ముక్కు లేదు. అతను హాగ్వార్ట్స్ స్కూల్ ఆఫ్ విచ్‌క్రాఫ్ట్ మరియు విజార్డ్రీలో విద్యార్థిగా ఉన్న సమయంలో డార్క్ మ్యాజిక్ గురించి మరింత అధ్యయనం చేయడానికి మరియు నేర్చుకోవడానికి పూర్తిగా లొంగిపోయాడు. అయినప్పటికీ, అతనికి ముక్కు ఎందుకు లేదు అనే దానిపై ఇతర సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే, అతను తన ఆత్మను ఏడు హార్క్రక్స్‌లుగా విభజించాడు, కానీ అలా చేయడానికి, అతను ప్రతిసారీ ఒకరిని హత్య చేయాల్సి వచ్చింది. ప్రతి హత్యతో అతను తన ఆత్మలో కొంత భాగాన్ని మాత్రమే కాకుండా తన భౌతిక శరీరంలో కొంత భాగాన్ని కూడా కోల్పోయాడని కొందరు అంటారు. ఇది చాలా మంది ప్రాణాలను తీసుకున్నందుకు అతను చెల్లించాల్సిన చిన్న మూల్యం (ఎందుకంటే అతను ఖచ్చితంగా ఏడుగురి కంటే ఎక్కువ మందిని చంపాడు). అదనంగా, పాములతో అతని అనుబంధం మరియు బహుశా పాము విషం కారణంగా ప్రజలు దీనిని ఊహించారు. నిజమే, వోల్డ్‌మార్ట్ యొక్క హార్‌క్రక్స్‌లలో ఒకటి అతని పెంపుడు పాము, నాగిని, కాబట్టి అతను అక్షరాలా పాముతో ముడిపడి ఉన్నాడు. అతను డార్క్ మ్యాజిక్‌లో ప్రావీణ్యం సంపాదించినందున అతని రూపం (మరియు వ్యక్తిత్వం) మరింత పాములా మారింది. అతని 'కొత్త ముక్కు' పాములు ముక్కులకు కలిగి ఉన్న చీలికలను పోలి ఉంటుంది. స్లిథరిన్ వారసుడిగా, లార్డ్ వోల్డ్‌మార్ట్ పార్సెల్‌టాంగ్‌లో మాట్లాడగలడు, అంటే పాములతో వారి స్వంత భాషలో సంభాషించగలడు. నిజమే మరి, స్లిథరిన్ హౌస్ జంతువు ఒక పాము , మరియు స్లిథెరిన్‌లు పాములాగా తప్పుడుగా మరియు మోసపూరితంగా ప్రసిద్ది చెందారు. వోల్డ్‌మార్ట్ ముక్కుకు ఏమి జరిగింది? లార్డ్ వోల్డ్‌మార్ట్ తన కొత్త శరీరాన్ని పొందినప్పుడు అతని ముక్కు చాలావరకు సంస్కరించబడలేదు. హ్యారీ పాటర్ శిశువుగా ఉన్నప్పుడు లార్డ్ వోల్డ్‌మార్ట్ మొదటిసారి ఓడిపోయినప్పుడు, అతనికి భౌతిక శరీరం లేదు. పీటర్ పెటిగ్రూ లేదా 'వార్మ్‌టైల్' లార్డ్ వోల్డ్‌మార్ట్‌ను పునరుత్థానం చేయడానికి పునరుత్థాన కషాయాన్ని ఉపయోగించాడు, అతను దాని కారణంగా కొత్త శరీరాన్ని పొందాడు. “తండ్రి ఎముక, తెలియకుండా ఇచ్చిన, మీరు మీ కొడుకును పునరుద్ధరించుకుంటారు! సేవకుని మాంసం, ఇష్టపూర్వకంగా త్యాగం చేస్తే, మీరు మీ యజమానిని పునరుజ్జీవింపజేస్తారు. శత్రువు యొక్క రక్తం, బలవంతంగా తీసుకోబడింది, మీరు మీ శత్రువును పునరుత్థానం చేస్తారు. లార్డ్ వోల్డ్‌మార్ట్‌కు ముక్కు ఎందుకు లేదని చాలా మంది అంటున్నారు, ఎందుకంటే అతని కొత్త శరీరం డార్క్ మ్యాజిక్ నుండి ఏర్పడింది. అతని కొత్త అత్యంత లేత శరీరం దాదాపు గ్రహాంతరవాసుల లాగా, పొడవాటి, లాంకీ శరీరం మరియు అసాధారణంగా పొడవాటి వేళ్లతో ఉంది. అతని శరీరంపై ముక్కుకు చీలికలు మరియు పిల్లి లాంటి ఎర్రటి కళ్ళు లేవు. మంత్రగత్తెలు మరియు తాంత్రికులు అతనిని భయపెట్టడానికి ఇవన్నీ దోహదపడ్డాయి ఎందుకంటే అతను చాలా శక్తివంతంగా ఉన్నాడు మరియు అతను చేసిన విధంగానే ఉన్నాడు. వోల్డ్‌మార్ట్‌కి ఎప్పుడైనా పుస్తకాలు లేదా సినిమాల్లో ముక్కు ఉందా? లార్డ్ వోల్డ్‌మార్ట్ హాగ్వార్ట్స్‌కు హాజరైనప్పుడు, అతన్ని టామ్ రిడిల్ అని పిలుస్తారు, అతను చాలా అందంగా ఉన్నాడు. ఆ సమయంలో, అతను డార్క్ మ్యాజిక్‌తో చేసిన ప్రయోగంలో ప్రారంభంలోనే ముక్కు కలిగి ఉన్నాడు. అతను లార్డ్ వోల్డ్‌మార్ట్‌గా మాత్రమే మారడం గురించి, అతను మొదటి పుస్తకం, హ్యారీ పాటర్ అండ్ ది సోర్సెరర్స్ స్టోన్‌లో ఒక ముక్కును కలిగి ఉన్నాడు. అతనికి ఇంకా మొత్తం శరీరం లేదు మరియు ప్రొఫెసర్ క్విరినస్ క్విరెల్‌తో తనను తాను అటాచ్ చేసుకోవలసి వచ్చింది. లార్డ్ వోల్డ్‌మార్ట్‌కు ముక్కు ఉందని మరియు అతని ముఖం తర్వాత అతని కొత్త ముఖం కంటే భిన్నంగా కనిపించడం మనం సినిమాలో చూస్తాము.
ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్యాకేజీ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అవ‌మానించే విధంగా ఉంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ సీఎం చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని అంకెల గారడీగా పేర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ ప్యాకేజీ ద్వారా ఏ రంగానికి అన్యాయం జరుగుతుందో చెప్పాలని సవాల్ చేశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి స‌మ‌యంలో అంతా కలిసి కట్టుగా రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భావించిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఐదు సార్లు ముఖ్యమంత్రులతో, మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు, మీడియా సంస్థలు ప్రతినిధులు, ఆర్థికవేత్తలతో.. వివిధ దేశాల ప్రముఖులతో మాట్లాడిన అనంత‌రం ఈ ప్యాకేజీని ప్ర‌క‌టించార‌ని తెలిపారు. కేంద్ర ప్యాకేజీపై కేసీఆర్ మాటలు, ఉపయోగించిన మాటలు పూర్తిగా అభ్యంతకరంగా ఉన్నాయన్న ఆయన.. నిజాం నిరంకుశ రాజు వలే ప్రవర్తిస్తూ అసందర్భంగా అసహనంగా మాట్లాడడం దురదృష్టకరం అన్నారు. తెలంగాణ సమాజం ఆయన భాషను హర్షించదు అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ లో తెలంగాణ పేద ప్రజలకు లబ్ది చేకూరదా? సీఎం కేసీఆర్ చెప్పాలి అని సవాల్ చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం సంస్కరణల్లో తప్పేంటో చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. “మాకు డబ్బు ఇవ్వండి, మేమే ఖర్చు పెడతాం! మీరెవరు ఖర్చు పెట్టడానికి అని కేసీఆర్‌ అడుగుతున్నారు..? మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు” అని కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న‌కే తిప్పికొట్టారు. కేసీఆర్‌ మాట్లాడితే ఒక రూల్.. కేంద్రం మాట్లాడితే మ‌రో రూల్ ఉంటుందా అని కిష‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. గ్రామ పంచాయతీల్లో తప్పు చేస్తే వేటు తప్పదని మీరు చెప్ప‌లేదా? పంటల విధానంలో మార్పులు తెస్తున్నాం…ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు పథకం వర్తిస్తుంది అని చెప్ప‌లేదా? అలా మీరు ఆదేశాలు వెలువ‌రించ‌డం కరెక్ట్ అయినప్పుడు కేంద్రం నిబంధ‌న‌లు విధించ‌డం ఎందుకు కరెక్ట్ కాదు? ఎందుకు ఈ రెండు నాలుకల ధోరణి?“ అని ప్ర‌శ్నించారు.
Gas Cylinder: కరోనా కారణంగా చాలామంది ప్రజలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. తర్వాత కుటుంబ బాధ్యతలు నిర్వహించడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన పెరిగిన ధరల వల్ల సామాన్యులు విలవిలలాడుతున్నారు. పెట్రోల్-డీజిల్, ఎల్‌పిజి సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్యాస్‌ సిలిండర్లను కొనుగోలు చేయడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా పేద ప్రజలు ధరల పెరుగుదల కారణంగా చాలా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిలో మీరు ఎల్‌పిజి సిలిండర్‌పై 300 రూపాయల వరకు ఆదా చేసే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఎల్జీజీ సిలిండర్ ధర రూ.900 నడుస్తోంది. అయితే పేద ప్రజలు తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయవచ్చు. వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీఎల్ చౌక సిలిండర్లను తీసుకొచ్చింది. మీరు ఈ సిలిండర్‌ను కేవలం రూ. 634కి కొనుగోలు చేయవచ్చు. ఈ సిలిండర్ పేరు కాంపోజిట్ సిలిండర్. ఇది 14 కిలోల కంటే తక్కువగా ఉంటుంది. ఎవరైనా ఈ సిలిండర్‌ను ఒంటి చేత్తో సౌకర్యవంతంగా తీసుకెళ్లవచ్చు. ఇంట్లో సాధారణంగా ఉపయోగించే సిలిండర్ల కంటే ఇది 50 శాతం తేలికైనది. కాంపోజిట్ సిలిండర్లు బరువు తక్కువగా ఉన్నా ఇందులో మీకు 10 కిలోల గ్యాస్ లభిస్తుంది. ఈ సిలిండర్ ప్రత్యేకత ఏంటంటే ఇవి పారదర్శకంగా ఉంటాయి. మీరు ఈ సిలిండర్‌ను కేవలం రూ.633.5కే తీసుకెళ్లవచ్చు. మీరు ఈ సిలిండర్‌ను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా రవాణా చేయవచ్చు. ఇది కాకుండా మీ కుటుంబం చిన్నది అయితే ఇది మీకు ఉత్తమ ఎంపిక. ఈ కొత్త సిలిండర్ పూర్తిగా తుప్పు నిరోధకం. ఇది కాకుండా ఈ సిలిండర్ పేలే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాదు గ్యాస్‌ తనిఖీ చేయడం సులభం అవుతుంది. ఎంత గ్యాస్ మిగులుతుంది, ఎంత అయిపోతుందని అనే విషయాలను తెలుసుకోవచ్చు. ఈ ఆఫర్ ముగిసే అవకాశం ఉన్నందున అవసరమైన వాళ్లు త్వరగా కోనుగోలు చేస్తే బాగా ఉపయోగపడుతుంది. Tags: General info General info No comments Subscribe to: Post Comments ( Atom ) Education Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health General Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health
ఏపీ ఎస్సి, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు ఆర్థర్, గొల్ల బాబూరావు, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ శా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. . ఏపీ ఎస్సి ఎస్టీ గజిటేడ్ అధికారులు సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని…రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తోందని వెల్లడించారు. త్వరలోనే పెద్ద సంఖ్యలో బ్యాక్ లాగ్ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన చేశారు ఆదిమూలపు… రూల్ ఆఫ్ రిజర్వేషన్లల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎస్సి ఎస్టీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పెద్దపీట వేశారని.. నామినేటెడ్ పోస్టులు పనుల్లో బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించారన్నారు. సీఎం పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు 80 శాతం బీసీ ఎస్సి ఎస్టీలకు అందుతున్నాయని.. .అంబేద్కర్ ఆశయాలను సీఎం అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. మాల మాదిగలు మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని.. మాల మాదిగ రెల్లిలకు వేర్వేరుగా కార్పొరేషన్లు సీఎం ఏర్పాటు చేశారని వెల్లడించారు. Tags: News News No comments Subscribe to: Post Comments ( Atom ) Education Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health General Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health
TIRUMALA, 02 APRIL 2022: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Saturday paved a visit to the colourful floral displays erected opposite Tirumala temple on the auspicious occasion of Telugu Ugadi. Later speaking to media persons he said that he prayed Sri Venkateswara Swamy to bestow good health and prosperity to all especially the people of twin Telugu states in this new year. DECORATIONS BY GARDEN WING ATTRACT DEVOTEES Meanwhile, 150 florists worked for three days to make the colourful decorations inside as well outside Tirumala shrine for Telugu Ugadi under the supervision of TTD Garden Wing Deputy Director Sri Srinivasulu. ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI ప్రత్యేక ఆకర్షణగా ఫల – పుష్ప ఆకృతులు తిరుమల, 2022 ఏప్రిల్ 02: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల ఆపిల్‌, ద్రాక్ష, బత్తయి, సపోటా, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభం చెంత శ్రీలంక ఆర్ట్‌తో చేసిన అలంక‌ర‌ణ‌లు, పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీప‌ద్మావ‌తి శ్రీ‌నివాసుల క‌ల్యాణ ఘ‌ట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న‌వ‌ధాన్య‌ల‌తో చెసిన శ్రీ‌మ‌హావిష్ణువు, శ్రీ‌రాముడి సెట్టింగ్‌లు భ‌క్తుల‌ను ఆక‌ర్షించాయి. అదేవిధంగా ఆలయం బయట వివిధ రకాల పుష్పాలతో అశ్వాలు, త్రేత‌, ద్వాప‌ర‌, క‌లియుగాల‌కు సంబంధించిన వివిధ స‌న్నివేశాల సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం బ‌య‌ట‌ భక్తులు తమ చరవాణిలలో ఫలపుష్ప ఆకృతులతో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. టిటిడి గార్డెన్ సూప‌రింటెండెంట్ శ్రీ‌శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వ‌చ్చిన 150 మంది పుష్పాలంక‌ర‌ణ క‌ళాకారులు మూడు రోజుల పాటు శ్ర‌మించి ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫల – పుష్ప ఆకృతులను రూపొందించారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « SUBHAKRUT CELEBRATIONS PEAK IN MAHATI _ శుభకృత్ నామ సంవత్సరంలో సకల శుభాలు : టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం » SUBHAKRUTNAMA UGADI ASTHANAM HELD _ తిరుమల శ్రీవారి ఆలయంలో వైభ‌వంగా ఉగాది ఆస్థానం
ఏ రకమైన ఆహారం ఆరోగ్యకరమైనది మరియు ఏది కాదు అనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. కింది జాబితాలో, 12 రకాల తీసుకోవడం సాధారణంగా నివారించబడుతుందని కనుగొనబడింది. మీలో బరువు తగ్గాలని మరియు వివిధ దీర్ఘకాలిక వ్యాధులను నిరోధించాలనుకునే వారికి, ఈ నిషిద్ధ ఆహారాలు మరియు పానీయాలను రోజువారీ మెను నుండి వెంటనే తొలగించాలి. ఆహారం సమయంలో నిషేధించబడిన అనారోగ్యకరమైన ఆహారాలు మరియు పానీయాల ఉదాహరణలు 1. పిజ్జా ప్రపంచంలో ఒక ప్రసిద్ధ ఆహారంగా, పిజ్జా అనారోగ్యకరమైనదిగా మారుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఉండటంతో పాటు, సాసేజ్‌ల వంటి పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. మీరు నిజంగా పిజ్జాను ఇష్టపడితే, మీరు మీ స్వంతంగా తయారు చేసుకోవచ్చు, ఇది ఆరోగ్యకరమైన మరియు గ్లూటెన్ రహితంగా ఉంటుంది. నిజానికి, ఇప్పుడు గోధుమ పిండి లేకుండా, కాలీఫ్లవర్‌ని ఉపయోగించి పిజ్జా వంటకాలు అందుబాటులో ఉన్నాయి, ఇది ఇప్పటికీ రుచికరమైనది. 2. బ్రెడ్ రొట్టె సాధారణంగా గోధుమ నుండి తయారు చేయబడుతుంది, ఇందులో ప్రోటీన్ గ్లూటెన్ ఉంటుంది. ఉదరకుహర వ్యాధి ఉన్నవారు బ్రెడ్ తినడం మంచిది కాదు. మీరు మార్కెట్‌లో కనుగొనే బ్రెడ్‌లో ఎక్కువ శాతం పోషకాలు తక్కువగా ఉండే శుద్ధి చేసిన గోధుమలు ఉంటాయి. అందువల్ల, మీ రొట్టెని మరింత ఆరోగ్యకరమైనదిగా చేయడానికి, గోధుమలతో భర్తీ చేయండి. 3. ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు పొటాటో చిప్స్ మొత్తంమీద, బంగాళదుంపలు నిజానికి చాలా ఆరోగ్యకరమైనవి. కానీ అది వేయించడం, కాల్చడం మరియు కాల్చడం వంటి వివిధ ప్రక్రియల ద్వారా వెళ్ళినప్పుడు, ఈ ఉత్పత్తి ఇకపై ఆరోగ్యకరమైనది కాదు. కేలరీలు అధికంగా ఉండటమే కాకుండా, ఈ రెండు ప్రసిద్ధ స్నాక్స్ తరచుగా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 4. కూరగాయల నూనె తయారీదారు కూరగాయల నూనె వినియోగంతో తరచుగా సంబంధం ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని పెంచడంతో పాటు, మనం ఎక్కువగా ఉపయోగించే కూరగాయల నూనెలు కూడా క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. బదులుగా, కొబ్బరి నూనె, అవకాడో నూనె లేదా ఆలివ్ నూనెను ఉపయోగించి ప్రయత్నించండి. 5. వనస్పతి తరచుగా వెన్నకి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతున్నప్పటికీ, వనస్పతి అనేది నివారించవలసిన ఆహారం. ఎందుకంటే వనస్పతి హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ నుండి ప్రాసెస్ చేయబడుతుంది, ఇది సంతృప్త కొవ్వులో ఎక్కువగా ఉంటుంది. 6. పేస్ట్రీ మరియు రొట్టెలు దాదాపు అన్ని రకాల పిండి వంటలు అనారోగ్యకరమైన ఆహారాలతో సహా, అవి చక్కెర, పిండి మరియు జోడించిన సంతృప్త కొవ్వును కలిగి ఉంటాయి. పేస్ట్రీల నుండి మీరు నిజంగా పొందగలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవీ లేవు, వాటి అధిక కేలరీలు తప్ప. 7. వ్యర్థం ఆహారం rతక్కువ కేలరీ జంక్ ఫుడ్ ఈ రోజుల్లో తక్కువ కేలరీలు బాగా ప్రాచుర్యం పొందాయి, ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా, ఈ ఆహారాలలో చాలా తక్కువ పోషకాలు మరియు ఎక్కువ సింథటిక్ పదార్థాలు మిళితం అవుతాయి మరియు చాలా అనారోగ్యకరమైనవి. 8. పానీయాలలో చక్కెర ఉంటుంది ఆహారం మరియు పానీయాలలో చక్కెర అత్యంత ప్రమాదకరమైన భాగం. కొన్ని రకాల చక్కెరలు ఇతరులకన్నా అధ్వాన్నమైన కంటెంట్‌ను కలిగి ఉంటాయి. అయితే, చక్కెర కంటెంట్ ఉన్న పానీయాలు చెత్తగా ఉంటాయి. చక్కెర ఉన్న పానీయాలు ఎక్కువగా కొవ్వును కలిగిస్తాయి. మీకు ఇష్టమైన చక్కెర పానీయాన్ని మెరిసే నీరు, సాధారణ నీరు, టీ లేదా చక్కెర లేని కాఫీతో భర్తీ చేయడానికి ప్రయత్నించండి. 9. ప్యాక్ చేసిన పండ్ల రసం ప్యాక్ చేసిన జ్యూస్‌లలో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి ఉంటాయి. అయితే, ప్రాథమికంగా, ప్యాక్ చేసిన పండ్ల రసాలలో చక్కెర కంటెంట్ చాలా ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. శీతలపానీయాలు పెప్సి మరియు కోకా కోలా వంటివి. 10. తక్కువ కేలరీల పెరుగు మీరు సూపర్ మార్కెట్‌లో కనుగొనే దాదాపు అన్ని ప్యాక్ చేసిన పెరుగులో కొవ్వు తక్కువగా ఉన్నప్పటికీ, అనారోగ్యకరమైన ఆహారమే. ఈ పెరుగులలో చాలా వరకు చక్కెర అధికంగా ఉంటుంది మరియు వాటి సహజ కొవ్వును కోల్పోయింది. 11. ఐస్ క్రీం మీరు చాలా ఐస్‌క్రీమ్‌ల అభిమాని టాపింగ్స్ పై? ఈ అభిరుచిని కొనసాగించడానికి మళ్లీ ఆలోచించడం ప్రారంభించండి, ఎందుకంటే చక్కెర కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువ చక్కెర ఇంట్లో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌కి ప్రత్యామ్నాయంగా ప్రయత్నించండి. 12. ప్రాసెస్ చేసిన మాంసం తాజా మాంసం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, ప్రాసెస్ చేసిన మాంసాల విషయంలో ఇది నిజం కాదు. బేకన్, సాసేజ్, పెప్పరోని మరియు వంటి ప్రాసెస్ చేయబడిన మాంసాలు తరచుగా పెద్దప్రేగు క్యాన్సర్, టైప్ 2 మధుమేహం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అంటే 12 రకాల ఆహారం మరియు పానీయాలకు దూరంగా ఉండాలి, తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు ప్రత్యామ్నాయంగా ఇతర, మరింత ఆరోగ్యకరమైన తీసుకోవడం కోసం చూడవచ్చు.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 అర్ధనారి హిజ్రాల గురించి నవల రాస్తా నని నేను ఎప్పుడూ అనుకోలేదు. ట్రాన్స్‌జెండర్‌ నవల మొదలుపెట్టే ముందు నవల స్వభావాన్ని కుటుంబ సభ్యులకు వివరించి ఇరకాటం నుండి బైటపడే ప్రయత్నం చేసినాను. అయినప్పటికీ నవల రాస్తున్నంత కాలం హాయిగా మాత్రం లేను. ‘కోహం’ అని తత్వ విచారణ చేసుకోకుండా ఈ భయావహ చీకటి జీవితాలతో నాకేం పని అనికూడా అనిపించింది. కానీ బీభత్సం కూడా నవరసాల్లో ఒకటి కదా. నా ఐదు నవలలకు భిన్నంగా ‘అర్ధనారి’ నవలను కొత్త శిల్పంతో రాసే ప్రయత్నం చేయ వల్సి వచ్చింది. ఈ సందర్భంలో నా గురువు అయిన ఆర్‌.ఎస్‌. సుదర్శనంగారు చెప్పిన నవలాశిల్పం ఒకటి గుర్తుకువచ్చింది. నవలలో కథనం ఉంటుంది. ఆ కథనంలో కథకుడి విశ్లేషణతోపాటు పాత్రల ఆలోచనలు కూడా కలిసి వుంటాయి. అదీ ఆ శిల్పంలోని నవ్యత. హిజ్రాల నుండీ, సెక్స్‌ వర్కర్ల నుండీ రచయితలు ఆవిర్భవించే లోపల సాహిత్యంలో ఏర్పడిన ఒక ఖాళీని కొంతలో కొంతైనా నింపజూసే ప్రయత్నమే ఈ నవల. బండి నారాయణ స్వామి మున్నీటి గీతలు చేపలు పట్టడానికి సిక్కోలు మత్స్యకారులు గుజరాత్‌ దాకా పోవడం ఏంటి? పడమర కడలిలో నిండు జీవితాలను అస్తమయం చేసుకోవడం ఏంటి? ఇదంతా పిడికెడు గింజల పొట్ట కోసమేనా? ఈ ప్రశ్నలు నన్ను నులుచుకు తిన్నాయి. పోనీ, ఆలోచించకుండా ఉందామా అంటే ఒక్కరు కాదు. ఇద్దరూ కాదు. లెక్కకు మిక్కిలిగా గంగపుత్రులు ప్రతీ ఏటా బంగాళాఖాతం వదిలేసి పశ్చిమసంద్రానికి పొలోమని వలస పోతూనే ఉన్నారు. ఇంతకీ గుజరాతు ఏలికలేమైనా ముదురు టెంకలా! ఆంధ్రా పాలకులు లేవడి నౌజులా!! అక్కడా సముద్రమే ఉంది. ఇక్కడా సముద్రమే ఉంది. జాలర్ల క్షేమం కోసం ఇబ్బడి ముబ్బడిగా అక్కడ వెలసిన చేపల రేవులు, జెట్టీలు, హార్బర్లు ఇక్కడెం దుకు కట్టుబడికి నోచలేదు. కష్టాల్లో జన్మించి, కల్లోలాల్లో జీవించి, కడగండ్లలోనే కడతేరిపోతున్న వలస జాలర్ల ఉనికిని విపులంగా చెప్పాలనుకున్నాను. భక్తితో రాశాను. అనురక్తి తోనూ రాశాను. ఇంక ఈ నవలా సారాన్ని పైకి తీయ వలసింది పాఠకులే. చింతకింది శ్రీనివాసరావు (తానా బహుమతి పొందిన ఈ రెండు నవలల ఆవిష్కరణ సెప్టెంబరు 26న సా.6.15ని.లకు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది.)
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది […] దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం – శ్రీ ఇంద్రేష్ జీ దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జి స్వయంగా రాసిన […] 26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌ స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్ద‌రూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్ప‌త్రిని […] మన రాజ్యాంగంలోకి `లౌకితత్వం’ ఎలా వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ […] భారత రాజ్యాంగం హిందూ హృదయం వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. […] FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్ `మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది. మ‌నీలాండ‌రింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్ప‌డి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌కు నవంబర్ 20, 2022న […] VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు” ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ […] “మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి” యువ‌స‌మ్మెళ‌నంలో వ‌క్త‌లు నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల్లో భాగంగా ఏడాది పాటు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో న‌వంబ‌ర్ 24 గురువారం రోజున భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని సాయి క‌న్వేన్ష‌న్ హాల్‌లో యువ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి వ‌చ్చిన వ‌క్త‌ల‌లో ఒక‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ […] రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం” సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు […] హైదరాబాద్ వేదికగా అద్భుతమైన బాలికా సంగమం వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు […]
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ లోని నలుగురు ఎంఎల్ఏలను ఓడించటమే ఈటల రాజేందర్ టార్గెట్టుగా పెట్టుకున్నారా ? జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. విషయం ఏమిటంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటలను ఓడించటానికి వరంగల్ జిల్లాలోని నలుగురు ఎంఎల్ఏలు శక్తివంచన లేకుండా పనిచేశారట. తమ ప్రయత్నాల్లో భాగంగా ఈటలపై బాగా బురదచల్లారట. దాంతో ఎంఎల్ఏగా గెలిచిన తర్వాత ఆ నలుగురి కత చెబుతానని ఈటల అప్పట్లోనే చాలెంజ్ చేశారు. అన్నట్లుగానే ఎంఎల్ఏగా గెలిచి చరిత్ర సృష్టించారు. ఎంఎల్ఏగా గెలిచిన దగ్గర నుండి వరంగల్ జిల్లాలోని నర్సంపేట వర్ధన్నపేట వరంగల్ తూర్పు పరకాల నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఈ నలుగురు ఎంఎల్ఏలపై టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలెవరు ? వారిలోని అసంతృప్తి ఏస్ధాయిలో ఉందనే విషయాన్ని ముందుగా ఆరాతీశారు. అసంతృప్తుల జాబితాను సిద్ధం చేసుకున్నారు. పరోక్షంగా వాళ్ళకి తనకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా సీక్రెట్ ప్లేసులో మీటయ్యారు. వాళ్ళకి కావాల్సిన హామీలిచ్చి తనకు కావాల్సింది రాబట్టుకున్నారట. దాంతో ఈటల ప్లాన్ వర్కవుటైంది. నర్సంపేట నియోజకవర్గంలో నెక్కొండ మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ అండ్ కోతో భేటీ అయి వారికి కావాల్సిన హామీలిచ్చారు. దాంతో వాళ్ళంతా టీఆర్ఎస్ వదిలేసి బీజేపీలో చేరిపోయారు. అలాగే మరో యువనేత రాణాప్రతాప్ రెడ్డి కూడా టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కమలం తీర్ధం పుచ్చుకున్నారు. ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావును బీజేపీలోకి లాగేసుకున్నారు. బహుశా వచ్చే ఎన్నికల్లో అన్నకు పోటీగా బీజేపీ నుండి ప్రదీపే పోటీచేయచ్చు. అలాగే వర్ధన్నపేట పరకాలలో కూడా అసంతృప్తులకు గాలమేస్తున్నారు. చాలామంది ఎంఎల్ఏలపై అసంతృప్తితో ద్వితీయశ్రేణి నేతలున్నారు. అలాంటి వాళ్ళందరితో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. సుదీర్ఘకాలం టీఆర్ఎస్ లో ఉండటం ఇపుడు ఈటలకు బాగా ఉపయోగపడుతోంది. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: EtalaRajendra Targer TRS Telangana BaratiyaJanathaParty MLA Warangal NarsamPet Politics PoliticalNews TupakiNews
తిరుపతి, 2010 జనవరి 27: ప్రఖ్యాతగాయని భారతరత్న డాక్టర్‌ లతామంగేష్కర్‌ కలియుగదైవమైన శ్రీహరి భక్తురాలు శ్రీతాళ్ళపాక అన్నమయ్య సంస్కృత కీర్తనలపట్ల అభిరుచి కలిగిన విశిష్టవ్యక్తి. ఆ సంగీత విదుషీమణి అభిరుచిని గుర్తించి తితిదే వారు అన్నమాచార్య సంస్కృత కీర్తనలను స్వరపరచి ఆమెచే పాడించాలని సంకల్పించారు. ఈసంస్కృత కీర్తనలను తితిదే ఎఫ్‌.ఎం. రేడియో స్టేషన్‌మేనేజర్‌ డాక్టర్‌ ఆకెళ్ళ విభీషణశర్మ ఎంపిక చేసి డాక్టర్‌ లతామంగేష్కర్‌కు అర్థతాత్పర్యాలను వివరించారు. 1. మాజహిహి 2. తవమాంద్రష్టుం 3. ఏవందర్శయసి 4. థవిధాచరణం 5. త్వమేవశరణం 6. యాదృశానాం… 7. పృధులహేమకాపీనధర…… పై కీర్తనలకు టెస్ట్‌ట్రాక్‌కై తితిదే సంగీత కళాశాల ఉపన్యాసకులు శ్రీ శబరిగిరీష్‌ స్వరపరచి సిద్ధం చేశారు. అన్నమయ్య 32 వేల సంకీర్తనలను రచించాడని, వాటిలో లభిస్తున్న 90 సంస్కృత కీర్తనలు రమణీయమైనవి ఉన్నాయని వాటిని హిందూస్తానీ, ఇటు కర్ణాటక సంగీతాలకు అనుసంధించాలన్నది తితిదే ఆశయం. వీటిని పరిశీలించి అంగీకరించిన డాక్టర్‌ లతామంగేష్కర్‌ ఆమె వైయ్యక్తిక సంగీత దర్శకుడు శ్రీమయూర్‌పామ్‌చే ట్రాక్‌ సిద్ధపరుచుకొని – కమనీయంగా ఆలపించారు. అటు డాక్టర్‌ లతాజీ, ఇటు తితిదేకు అనుసంధానంగా శ్రీ ఆర్‌.వి.రమణమూర్తి, సాంస్కృతికరంగ సేవాదకక్షులు, హైదరాబాదువారు స్వచ్ఛందంగా సహకరించారు. ఈ సిద్ధపరచిన అన్నమయ్య స్వరలతా కీర్తనాంజలి – రాష్ట్ర ముఖ్యమంత్రిచే ఈనెల 30న తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా వున్న నాదనీరాజన వేదికపై ఆవిష్కరింపబడుతున్నది. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది. « RECORDING BY LATHA MANGESHKAR_ డాక్టర్‌ లతామంగేష్కర్‌చే శ్రీ‌వారి సంకీర్తన‌ల రికార్డింగ్‌ » ASTOTTARA SATHAKUNDATHMAKA MAHA SANTHI YAGAM FROM JAN 29 TO 31_ జ‌న‌వ‌రి 29 నుండి 31వ తేదీ వ‌ర‌కు శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తరశతకుండాత్మక మహాశాంతియాగం
పాఠశాల విద్యలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు క్లాస్‌రూమ్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌ (సీబీఏ) పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఓఎమ్మార్‌ షీట్‌ ద్వారా బిట్‌లు గుర్తించాలి నవంబరు 2వ తేదీ నుంచి పరీక్షలు ఎఫ్‌ఏ-1కు బదులుగా సీబీఏ-1 పద్ధతిలో పరీక్షలు ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : పాఠశాల విద్యలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు క్లాస్‌రూమ్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌ (సీబీఏ) పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓఎమ్మార్‌ షీట్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు గత నెలలో చెప్పారు. ఓఎమ్మార్‌ షీట్ల ద్వారా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించే విషయంపై విమర్శలు రావడంతో కొద్దిపాటి మార్పులు చేసి పరీక్షలు నిర్వహించేందుకు బ్లూప్రింట్‌ను విడుదల చేశారు. ఓఎమ్మార్‌ షీట్‌తో పాటు జవాబులు రాసే విధానంలోనూ పరీక్షలు జరుపుతారు. నవంబరు 2వ తేదీ నుంచి పరీక్షలు గతంలో దసరా సెలవులకు ముందే పాఠశాల స్థాయిలో సమ్మెటివ్‌-1 పరీక్షలు నిర్వహించేవారు. దసరా సెలవుల తరువాత అక్టోబరులో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే సీబీఏ పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో నవంబరు 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ప్రాథమిక స్థాయిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నవంబరు 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పరీక్షలు జరుపుతారు. 6 నుంచి 8 తరగతులకు సీబీఏ పద్ధతిలో 9, 10 తరగతులకు నిర్మాణాత్మక మూల్యాంకన పద్ధతిలో పరీక్షలు జరపనున్నారు. పాఠశాలలు ప్రారంభమైన 5 నెలలకు పరీక్షలు నిర్వహిస్తుండటం గమనించదగ్గ అంశం. గతంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయా సబ్జెక్టుల వారీగా ప్రశ్నాపత్రాలు తయారుచేసి విద్యార్థులకు ఇచ్చి జవాబులు రాయించేవారు. ఈ ఏడాది పరీక్షల్లో ప్రయోగాలు చేస్తుండటం గమనించదగ్గ అంశం. ప్రశ్నాపత్రంలో నాలుగు రకాల ప్రశ్నలు సీబీఏ పద్ధతిలో తయారు చేసే ప్రశ్నాపత్రంలో బిట్‌లు, చాలా చిన్న సమాధానాలు, సంక్షిప్త జవాబులు, దీర్ఘ సమాధానాలు ఉంటాయి. ఇందులోనే పాఠ్యపుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా రాయడం, పాఠ్యాంశంపై ఉన్న అవగాహనతో జవాబు రాయడం, పాఠ్యాంశంలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుని జవాబును విస్తరించి రాయడం వంటి పద్ధతుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా సబ్జెక్టుల వారీగా ఈ మూడు అంశాల్లో మార్కులను నిర్ణయించారు. ఉదాహరణకు ఇంగ్లీష్‌ సబ్జెక్టులో పాఠ్యపుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా రాస్తే 30 మార్కులు, అవగాహన చేసుకుని రాస్తే 40 మార్కులు, జవాబును విస్తరించి రాస్తే 30 మార్కులు వేయాలని నిర్ణయించారు. తొలిగా నూతన పద్ధతిలో పరీక్షలు జరపడం, అదీ కూడా ఐదు నెలల తరువాత పరీక్షలు నిర్వహించనుండటంతో ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతమవుతుంది? విద్యార్థులు ఎంతమేర సీబీఏ పద్ధతిలో పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకుంటారో వేచి చూడాల్సిందే.
thesakshi.com : డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మెగా-క్లాష్‌తో 10 జట్ల IPL 2022 మార్చి 26, శనివారం ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టీ20 లీగ్ 15వ ఎడిషన్ ప్రారంభం గురించి అభిమానులు సందడి చేస్తున్నారు. రెండు కొత్త జట్లు, కొంతమంది కొత్త కెప్టెన్లు మరియు అనేక మంది తాజా ముఖాలు భారతీయ మరియు విదేశీయులను అలరించడానికి సిద్ధంగా ఉన్నందున అందరూ ఈ సీజన్‌ను చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు, భారతదేశంలో IPL 2022 యొక్క అధికారిక ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ అని మనందరికీ తెలుసు, వారు మెగా-టోర్నమెంట్‌ను వారి విభిన్న ఛానెల్‌లలో బహుళ భాషలలో ప్రసారం చేయనున్నారు. IPL 2022 ప్రసారమయ్యే టీవీ ఛానెల్‌లు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (1 HD/SD, సెలెక్ట్ 1, స్పోర్ట్స్ 3 HD/SD, స్పోర్ట్స్ తెలుగు, తమిళం, కన్నడ, బంగ్లా), స్టార్ గోల్డ్/ గోల్డ్ HD/ గోల్డ్ 2 డిజిటల్ వినియోగదారుల కోసం, వారు డిస్నీ+ హాట్‌స్టార్ అప్లికేషన్‌లో IPLని చూడవలసి ఉంటుంది. రెండేళ్ల తర్వాత స్వదేశంలో పూర్తిస్థాయిలో జరుగనుంది. ఈసారి జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరిగింది. కొత్తగా లఖ్ నవూ సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్ వచ్చాయి. లీగ్ ఫార్మాట్ కూడా మారింది. ఐదు జట్లు రెండేసి గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. అయితే జట్లు పెరిగినా.. కెప్టెన్ల సంఖ్య రీత్యా భారతీయులే అధికంగా ఉన్నారు. మొత్తం 10 జట్లలో 8 జట్లకు టీమిండియా క్రికెటర్లే సారథ్యం వహించనున్నారు. ఇద్దరే విదేశీయులు కేన్ విలియమ్సన్ (సన్ రైజర్స్ హైదరాబాద్) ఫాఫ్ డుప్లెసిస్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు).. వీరిద్దరే లీగ్ లో విదేశీ కెప్టెన్లు. మిగతావారంతా… రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్) శ్రేయస్ అయ్యర్ (కోల్కతా నైట్రైడర్స్) కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్) హార్దిక్ పాండ్యా (గుజరాత్ జెయింట్స్) మయాంక్ అగర్వాల్ (పంజాబ్ కింగ్స్) సంజూ సామ్సన్ (రాజస్తాన్ రాయల్స్) రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్) భారతీయులే. కొత్త కెప్టెన్లు ఎవరంటే.. విదేశీయులా? స్వదేశీయులా? అనే విషయం ఐపీఎల్ కు పెద్దగా వర్తించదు. 15 ఏళ్లుగా అలాంటి విభజనేమీ లేకుండా భాగమైపోయింది లీగ్. కాగా ఈసారి లీగ్ లో డుప్లెసిస్ జడేజా పాండ్యా మయాంక్ అగర్వాల్ కొత్త కెప్టెన్లు. వీరిలో జడేజా అగర్వాల్ మినహా మిగతావారంతా ఇతర జట్లలో భాగస్వాములు. శ్రేయస్ అయ్యర్ ఢిల్లీకి రాహుల్ పంజాబ్ కు కెప్టెన్సీ చేశారు. అయితే ఈసారి జట్టు మారారు. పాండ్యా ముంబైకి ఆడాడు. అగర్వాల్ జడేజా ఆడుతున్న జట్లకే కెప్టెన్ అయ్యారు. ఇక డేవిడ్ వార్నర్ వైఫల్యం తర్వాత సన్ రైజర్స్ విలియమ్సన్ పై ఆధారపడుతోంది. విరాట్ కోహ్లి వైదొలగడంతో డుప్లెసిస్ కు కెప్టెన్సీ దక్కింది. అతడు గతేడాది వరకు చెన్సై సూపర్ కింగ్స్ కు ఓపెనర్ గా ఆడాడు. ఈసారి మాత్రం వస్తూనే జాక్ పాట్ కొట్టాడు. ఈసారి అంత వీజీయేం కాదు.. మహేంద్ర సింగ్ ధోని అకస్మాత్తుగా కెప్టెన్సీ వద్దనుకోవడంతో రవీంద్ర జడేజాకు చాన్స్ దొరికింది. మిగతావారిలో రోహిత్ శర్మ.. ముంబైని ఐదుసార్లు విజేతగా నిలిపాడు. సంజు.. రాజస్థాన్ ను కిందామీద పడుతూ నడిపిస్తున్నాడు. పంత్.. గతేడాది ఢిల్లీ రాత మార్చాడు. వీరికే కాదు… ఈసారి మిగతా జట్ల కెప్టెన్లకూ అంత వీజీయేం కాదు. ముగ్గురు నలుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్నందున.. మిగతా జట్టంతా కొత్తదిగానే భావించాలి. వారితో కూర్పు.. ఫలితం రాబట్టడం సారథులకు సవాలే. మరేం జరుగుతుందో.. చూద్దాం.. Tags: #10-teamIPL2022#15thedition#CRICKET#cricketbiggestT20league#INDIANPREMIERLEAGUE#IPL#IPL2022#SPORTS
పొన్నాల గరీబుగాడు.. ఏమన్నంటే ఏడ్చి చస్తడు గీతారెడ్డి ఫైవ్‌స్టార్ మంత్రి నేత కార్మికుల రుణాలపై మారటోరియం టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి కేరాఫ్‌గా సిరిసిల్లను చేస్తా దేవాదుల, కంతనపల్లి పూర్తి చేయిస్తా ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రోళ్లతో పంచాయితీ ఒడవలేదు టీఆర్‌ఎస్ చేతిలోనే తెలంగాణ సేఫ్ రెండు ఓట్లు కారు గుర్తుకే వేయాలి మోసపోతే మళ్లీ గోస తప్పదు బీజేపీకి ఓటేస్తే బాబుకు ఓటేసినట్టే మోడీ పిచ్చికూతలు మానుకోవాలి: కేసీఆర్ తెలంగాణలో మన జెండాయే ఎగరాలని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణలో మన జెండానే ఉండాలి. ఇతర పార్టీల జెండాలు ఇంకెందుకు? అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజల జీవితాలు బాగుపడాలన్నా, తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలన్నా టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని చెప్పారు. అందుకు రెండు ఓట్లు కారు గుర్తుకే వేయాలని కోరారు. మోసపోయి సీమాంధ్ర పార్టీలకు ఓటువేస్తే మళ్లీ దశాబ్దాలపాటు గోస తప్పదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ చేతిలో పెడితేనే తెలంగాణ సేఫ్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది మేమే అని చెపుతోంది. కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరోజైనా జైలుకు వెళ్లారా? రాజీనామాలు చేశారా? గత్యంతరం లేక, ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అని చెప్పారు. పరిస్థితులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని అన్నారు. శనివారం వరంగల్ జిల్లా పరకాల, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేట, నల్లగొండ జిల్లా ఆలేరు, భువనగిరిల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఆయా సభలకు పోటెత్తిన జనాన్ని ఉద్దేశించిన తనదైన శైలిలో మాట్లాడారు. ఇంటి పార్టీనే గెలిపించండి ఆంధ్రోళ్లతో పంచాయితీ ఇంకా ఒడవలేదు. ఆస్తులు, అప్పుల పంపకాలు జరుగలేదు. ఈ నేపథ్యంలో ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ని గెలిపించాలి. ఎమ్మె ల్యే స్థానాలు ఎంత ముఖ్యమో, ఎంపీ స్థానాలూ అంతే ముఖ్యం అని చెప్పా రు. పద్నాలుగేళ్లుగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ఇక్కడ ఆంధ్రా పార్టీలు అవసరమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆరంభం నుంచి చివరిదాకా తెలంగాణకు అడ్డుపడిందీ, అడ్డుకున్నదీ చంద్రబాబేనన్నారు. నక్కజిత్తుల చంద్రబాబులాంటి వారి నాటకాలు నడవవని తేల్చిచెప్పారు. ఇప్పుడు మోడీ రూపంలో చంద్రబాబు తెలంగాణను ముంచేందుకు బొడ్లో కత్తి పెట్టుకుని వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీకి ఓటేస్తే బాబుకు ఓటేసినట్టేనని పేర్కొన్నారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో చూశాం. టీడీపీ ఆంధ్రోళ్ల పార్టీ. బాబు చూపు అటు వైపే ఉంటది. తెలంగాణలో ఇంటి పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని కేసీఆర్ చెప్పారు. పిచ్చికూతల మోడీ మోడీ తెలంగాణలో పిచ్చికూతలు కూస్తున్నాడని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. బిడ్డను బతికించేందుకు తల్లిని చంపిందంటావా? తల్లి ఎవరో బిడ్డ ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా? అని నిలదీశారు. ఇద్దరు ఏడుపుగొట్టు ఆంధ్రోళ్లు పవన్‌కల్యాణ్, చంద్రబాబులను వెంబడేసుకొని తెలంగాణలో తిరుగుతూ మోడీ జీరో అయ్యాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చినంకనే భరతమాత నవ్విందని, అది మోడీకి ఏడ్చినట్టు కన్పించిందని విమర్శించారు. మోడీకి ఇక్కడి సమస్యలు ఏం తెలుసని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ బీజేపీతో కలిస్తే ప్రసక్తేలేదని పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ. అధికారంలోకి రాగానే ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తాం అన్నారు. పొన్నాల భూకబ్జాకోరు దొరతనం కులంలో ఉంటుందా? గుణంలో ఉంటుందా? నీ ఊరికి పోదాం. లేకుంటే నాఊరికి రా. నా ఇల్లు బడిగా మారితే ఖిలాషాపురంలో నీ ఇల్లు గడీగా మార్చుకున్నవ్. నీవు దళితుల భూములను ఆక్రమించిన కబ్జాకోరువు. భూదొంగవు అని పొన్నాలపై విరుచుకుపడ్డారు. నా ఆస్తులపై విచారణ జరుపుకుంటారా. నీ బొంద. నీ బొక్క. నేను దేనికైనా సిద్ధమే. పిట్ట బెదిరింపులకు భయపడేదిలేదు అని తేల్చిచెప్పారు. అంతకుముందు పొన్నాలపై మాట్లాడాల్సిందిగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చీటీ అందించగా.. గరీబుగాడు.. పాపం ఏమన్న అంటే ఏడ్చిచస్తడు అంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్ ఆ తర్వాత ఆయనపై విమర్శలతో మండిపడ్డారు. డాలర్ లక్ష్మయ్య గంగిరెద్దుల వాడు.. సన్నాసి.. దోచుకుని దాచుకునుడు తప్ప మరోటి తెలీదు. జలయజ్ఞంలో వందల కోట్లు దోచుకున్నడు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన తెలంగాణను రక్షించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో విలీనం చేయకుండా ఒంటరిగా బరిలో నిలిచాం అని కేసీఆర్ అన్నారు. అందుకే పొన్నాలలాంటి సొల్లు గాళ్లతోని మాటలు పడాల్సి వస్తున్నదని చెప్పారు. గీతారెడ్డి ఫైవ్‌స్టార్ మంత్రి జహీరాబాద్ అభ్యర్థి గీతారెడ్డిపై సీబీఐ కేసులున్నాయి. అయినా పొన్నాల టిక్కెట్ ఇచ్చిండు అని విమర్శించారు. గీతారెడ్డి ఫైవ్ స్టార్ మంత్రి అని ఆరోపించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా ముస్లింలు బ్లాక్‌డే నిర్వహించుకుంటారని, జహీరాబాద్‌లో మాత్రం ముస్లింలకు ఆ స్వేచ్ఛలేకుండా గీతారెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ముస్లింలకు కాంగ్రెస్ ఇస్తున్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. జహీరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ను ఉద్దేశించి ఫరీద్ భాయ్ ఇంకా కాంగ్రెస్‌లో ఎందుకుంటున్నవ్? బయటకు రా. టీఆర్‌ఎస్‌లో మంచి గుర్తింపు ఇస్తా అన్నారు. జహీరాబాద్‌ను సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానని, లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని చెప్పారు. సిరిసిల్లపై వరాల జల్లు సిరిసిల్ల నేత కార్మికులపై కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. సిరిసిల్ల ఒకనాడు సిరులతో వర్ధిల్లేదనీ, సీమాంధ్ర సర్కారుల పాలనలో చేనేత, నేత కార్మికుల అత్మహత్యలకు కేరాఫ్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నల్లారా మీరెవ్వరూ అత్మహత్యలు చేసుకోవద్దు. బంగారు తెలంగాణ చూసేందుకు మనమంతా బతికే ఉండాలి. మీకున్న ఇబ్బందులన్నీ నాకు తెలుసు. మీ వ్యక్తిగత రుణాలు, ప్రభుత్వ రుణాలపై టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మారటోరియం పెడుతా. నాదీ భరోసా. మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు స్పెషల్ కార్డులు అందిస్తా. సిరిసిల్లను టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి కేరాఫ్‌గా తీర్చిదిద్దుతా. భవిష్యత్తు మనదే. ఎవరూ అధైర్యపడొద్దు అని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టగానే ఈ నియోజకవర్గంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ముందుగానే ఐదువేల ఇండ్లు మంజూరు చేస్తా. వాటికి నేను స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తా అంటూ హామీ ఇచ్చారు. వరంగల్‌ను సస్యశ్యామలం చేస్తా వరంగల్ జిల్లాలో ఉన్న 12 శాసనసభాస్థానాల్లో పది వ్యవసాయ ప్రాంతాలే. పక్కనే గోదావరి పారుతది. అయినా పంటలకు నీళ్లుండవు. ఆంధ్రోళ్ల పాలనలో పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్టులతో నీళ్లివ్వాల్సిన చేతగాని కాంగ్రెసోళ్లు ఆ పని చేయలే. అదేం బ్రహ్మ పదార్థం కాదు. దృడ సంకల్పం ఉండాలి. యూనిట్ కరెంటు ఖర్చు లేకుండా జూరాల నుంచి పాకాల వరకు నాలుగు వందల కిలోమీటర్ల వరకు కాలువ తవ్విస్తాం. పంటలకు నీరందించి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. అని కేసీఆర్ ప్రకటించారు. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులు పూర్తి చేయిస్తా. ఎవడు అడ్డం వస్తాడో నేనూ చూస్తా. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరిందించేందుకు అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకొని పనులు పూర్తి చేయిస్తా. ఇది కేసీఆర్ పంతం అని ప్రకటించారు. వైఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు కోసం వేసిన పైపులైన్లు పటాకుల్లాగా పేలిపోయినయని ఎద్దేవా చేశారు. జనగామకు నీళ్లు ఏట్ల తేవాలో నాకు తెలుసు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. జనగామలో వాటర్‌ప్లాంట్లు పెరిగేందుకు, ప్రజలు మంచి నీళ్లు కొని తాగాల్సి దుస్థితి ఏర్పడేందుకు కారణం పొన్నాలే అని చెప్పారు. రైతులు తీసుకున్న రూ.300 కోట్ల ప్రైవేటు అప్పులను మాఫీ చేస్తామని, మారటోరియం ప్రకటించి రైతులను ఆదుకుంటామని కేసీఆర్ హామీనిచ్చారు. ఇంతకుముందు సీఎంలు తెలంగాణను దగా చేశారని, ఫలితంగా రైతన్నలు అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ అప్పులను తీర్చాల్సిన బాధ్యత తెలంగాణ తొలి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. టీఆర్‌ఎస్ గెలుపు డిసైడైపోయింది ఆంధ్రపార్టీల సన్నాసులకు తెలంగాణను అప్పగించలేకనే బంగారు తెలంగాణ కోసం ఒంటరిగా ఇంతగా కష్టపడుతున్నా. తప్పకుండా తెలంగాణను అన్ని రంగాల్లోఅభివృద్ధి చెందేవిధంగా చూస్తా అని కేసీఆర్ చెప్పారు. ప్రజలంతా గులాబీ జెండానే పట్టుకున్నరు. టీఆర్‌ఎస్ గెలుపు డిసైడైపోయింది. తెలంగాణ సాధించుకొచ్చిన తృప్తి వెయ్యి జన్మలకు సరిపోయేంత కలిగింది. రాజకీయాలు వద్దనుకున్నా. కానీ తెలంగాణ అరిగోసను పోగొట్టేందుకు అందరి ఒత్తిడితో బరిలో ఉన్నా. తెలంగాణ కోసం సొళ్లుగాళ్లతోని మాటలు పడుతున్నా అన్నారు. ఈ బహిరంగసభల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కే తారక రామారావు, కరీంనగర్, వరంగల్, భువనగిరి, జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థులు వినోద్‌,కడియం శ్రీహరి, బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు ముద్దసాని సహోదర్‌రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ డీజీపీ పేర్వారం రాములు, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, ఆందోల్ అభ్యర్థులు మాణిక్యరావు, భూపాల్‌రెడ్డి, బాబుమోహన్, టీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థులు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డిలతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బొక్క శ్రీ అచ్చూతానంద స్వామి (11 జూలై 1942 – 24 జూలై 2008), దీనిని B.S.A. స్వామి, ఒక భారతీయ న్యాయమూర్తి మరియు సామాజిక న్యాయ కార్యకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రజల, ముఖ్యంగా వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల యొక్క అభ్యున్నతి కోసం సామాజిక న్యాయం మరియు రాజకీయాలు, న్యాయవ్యవస్థ, ఉద్యోగాలు మరియు విద్యలో రిజర్వేషన్ల ద్వారా తన జీవితాన్ని గడిపారు. స్వామి 1995 మరియు 2004 మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. అతను ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల న్యాయవాదుల సంఘాన్ని స్థాపించాడు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ అధికారుల నియామకంలో రిజర్వేషన్ల నియమాన్ని అమలు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. . అతను మన పత్రిక పత్రికకు సంపాదకుడు [ఆధారం కోరారు], దీని ద్వారా సామాజిక న్యాయం యొక్క ప్రాముఖ్యత మరియు వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలు మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు విస్తరించాడు. సామాజిక న్యాయం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు విద్య, రాజకీయాలు మరియు న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ల యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి అతను ఒక నిర్దిష్ట వాహనాన్ని కొనుగోలు చేశాడు మరియు సమాజంలోని బలహీన వర్గాలకు చేరుకోవడానికి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించాడు. అతను B.R.M. వ్యవస్థాపకుడు కూడా. మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ తన తండ్రి బి. రామ మూర్తి (బి.ఆర్.ఎం) జ్ఞాపకార్థం సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలకు విద్యనభ్యసించే అవకాశాలను కల్పించింది. అతను భారత స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లాట్చన్నా యొక్క శిష్యుడు, అతను సమాజంలోని అణగారిన మరియు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడాడు మరియు గౌతు లాట్చన్నా ఆర్గనైజేషన్ ఫర్ బలహీన విభాగాల (గ్లో) స్థాపనలో పాల్గొన్నాడు. [ఆధారం కోరబడినది] అతను కూడా నారాయణ గురు, పెరియార్, కాన్షి రామ్, మహాత్మా జ్యోతిరావు ఫులే, మరియు బిఆర్ అంబేద్కర్లచే ప్రభావితమైనది, ఇది మహాత్మా జ్యోతిరావు ఫూలే ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రారంభానికి దారితీసింది. వారు హేతువాదులు మరియు హిందూ మతంతో దగ్గరి సంబంధం కలిగి లేనప్పటికీ, స్వామి చనిపోయే వరకు హిందూ మతం యొక్క సరిహద్దులలోనే ఉండి పనిచేశారు. వ్యక్తిగత సమాచారం స్వామి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరిలోని ఐనవల్లి మండలంలోని ముక్తేశ్వరం గ్రామంలో జూలై 11, 1942 న జన్మించారు. అమలాపురంలోని ఎస్.కె.బి.ఆర్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ), వాల్టెయిర్‌లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా (బి.ఎల్) చేశారు. అతను 24 జూలై 2008 న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వద్ద గుండెపోటుతో మరణించాడు, అంతకుముందు గుండె బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కెరీర్ సారాంశం ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో 1976 లో న్యాయ పట్టా పూర్తి చేసిన తరువాత, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అల్లాడి కుప్పు స్వామి ఆధ్వర్యంలో పనిచేశారు. తరువాత పి. శివ్ శంకర్ (ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి మరియు భారత గవర్నర్ మరియు కేంద్ర మంత్రి) యొక్క గదులలో పనిచేశారు. అతను 1974 లో హైకోర్టులో స్వతంత్ర అభ్యాసాన్ని ప్రారంభించాడు, అనేక రకాల న్యాయపరమైన సమస్యలలో పాల్గొన్నాడు. 1970-75 మధ్య ఆంధ్రప్రదేశ్ యంగ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు మరియు వృత్తిలో వారి పని పరిస్థితులను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించారు. 1992 ఆగస్టు నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ సభ్యుడు. 2 మే 1995 నుండి 11 జూలై 2004 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. 1990 లో బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయ పార్టీ ప్రధాన కార్యదర్శి కాన్షి రామ్ మరియు బి. ఆర్. అంబేద్కర్ చేత ప్రభావితమైంది. తరువాత, అతను చురుకైన రాజకీయాలకు దూరంగా ఉండి, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ జస్టిస్ ను ప్రారంభించి, సామాజిక న్యాయ కార్యకర్తగా ముందుకు సాగడానికి, పేదలు మరియు బలహీనమైన వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సాధికారత కోసం ప్రయత్నించి, కృషి చేయడానికి సామాజిక న్యాయ కార్యకర్తగా ముందుకు సాగారు. . వెనుకబడిన తరగతుల జాతీయ యూనియన్ సలహాదారు. బలహీన విభాగాల సాధికారత ఫోరం సభ్యుడు. అతను 2004 లో హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాత, సామాజిక న్యాయం మరియు రిజర్వేషన్లకు సంబంధించిన వివిధ సెమినార్లు లేదా నిరసనలలో తరచూ పాల్గొనేవాడు మరియు వక్త. 2008 లో స్వామి భారత న్యాయ వ్యవస్థలో ఎక్కువ ప్రాతినిధ్యం వహించాలని కోరారు. [సందేహాస్పదమైన – చర్చించండి] అని ఆయన అన్నారు ప్రాతినిధ్యం వహించని తరగతులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టబద్ధమైన మరియు తప్పనిసరి నిబంధనలు కావాలని మేము కోరుకుంటున్నాము. ప్రస్తుత దృష్టాంతంలో న్యాయ వ్యవస్థ కుటుంబ వృక్షంలా పనిచేస్తోంది. న్యాయమూర్తులు అదే ఉన్నత తరగతిలోని కోర్టులోని ఇతర ఉద్యోగులను నియమించే రాజవంశం లాంటిది. న్యాయమూర్తుల కోసం మాత్రమే కాకుండా వారి మంత్రివర్గ సేవల్లో కూడా సోపానక్రమం నిర్మించబడింది. అతను పీపుల్స్ కోర్టు జ్యూరీలో సభ్యుడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు. బుష్ ఉగ్రవాదంపై పేరిట ఉగ్రవాదానికి పాల్పడినందుకు మరియు అణ్వాయుధాల సమస్యను సాకుగా ఉపయోగించి ఇతర దేశాలపై దాడి చేసి బెదిరించడంలో దోషిగా తేలింది. మానవ హక్కుల ఉల్లంఘన మరియు మహిళలు మరియు పిల్లలతో సహా, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్లలో పెద్ద ఎత్తున హత్యలను ఆశ్రయించడం మరియు ప్రపంచంలో అభద్రతా భావాన్ని సృష్టించడం. జ్యూరీలోని ఇతర సభ్యులలో మానవ హక్కుల కార్యకర్తలు ప్రొఫెసర్ హర్గోపాల్ మరియు రామా మెలోట్ ఉన్నారు. అతను చురుకైన వక్త మరియు ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన కులాల కోసం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు, ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు భారత పార్లమెంటు సభ్యులకు రాబోయే ఎన్నికలలో వెనుకబడిన కులాలకు 50% రిజర్వేషన్లు కోరుతుంది. షెడ్యూల్డ్ కులాలకు చట్టంలో సమాన హక్కులను నిరాకరించడం ద్వారా వివక్ష చూపడంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాపు కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలలో ఉద్దేశపూర్వకంగా చేర్చడాన్ని ఆయన వ్యతిరేకించారు. కులాలను వెనుకబడిన కులాలుగా పరిగణించటానికి ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ప్రమాణం కాదని రాజ్యాంగ అసెంబ్లీ స్పష్టం చేసింది. వెనుకబడిన కులాలుగా అర్హత సాధించడానికి కుల సమూహాలను వర్తకం ద్వారా గుర్తించాలి. శూద్రుల సూత్రం మరియు శూద్రులు కానివారు కులాలను విభజించే ఆధారాన్ని ఏర్పరచాలి “. పేలవమైన పరిశుభ్రత, మూ st నమ్మకాలకు కట్టుబడి ఉండటం, విద్య లేకపోవడం, గ్రామ వర్గాల నుండి వేరుచేయడం వంటి పారామితుల ఆధారంగా కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాను తగని వ్యక్తిగా భావించిన వ్యక్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించినప్పుడు ఆయన ఫిర్యాదు చేశారు. పురస్కారాలు తన కెరీర్ మొత్తంలో సామాజిక న్యాయం యొక్క సందేశాన్ని అవిరామంగా ప్రచారం చేసినందుకు పెరియార్ ఇంటర్నేషనల్ (యుఎస్ఎ) స్థాపించిన సామాజిక న్యాయం కోసం కె.వీరమణి అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. సామాజిక న్యాయం మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషికి ఆయనకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కలైమణి అవార్డును ప్రదానం చేసింది.
World Blood Donor Day 2021: ప్రపంచ రక్తదాత దినోత్సవం 2021: కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, రక్తదానం మానవత్వానికి చేసే సేవ మాత్రమే కాదు, ఇది మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ సంవత్సరం రక్తదాత దినోత్సవం గురించి తెలుసుకోండి. ప్రతి సంవత్సరం జూన్ 14 న జరుపుకునే ప్రపంచ రక్తదాత దినోత్సవం, రక్తం యొక్క సురక్షితమైన రక్తం మరియు రక్తాన్ని రక్షించే భాగాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. WHO ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దేశాల ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థకు సురక్షితమైన రక్తం మరియు రక్త ఉత్పత్తులు కీలకం. స్వచ్ఛంద రక్తదాతలకు మన కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రపంచ రక్తదాత దినోత్సవం ఒక గొప్ప అవకాశం. “ఈ రోజు ప్రపంచ రక్తదాత దినోత్సవం. ఇంతకంటే మరే పని కూడా పవిత్రమైనది కాదు. రక్తదానం మానవత్వానికి ఒక అద్భుతమైన సేవ. World Blood Donor Day 2021 సంవత్సరానికి ఒకసారి మీరు రక్తదానం చేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని కేంద్ర ఆరోగ్య మంత్రి హిందీలో రాశారు ట్విట్టర్ సోమవారం. World Blood Donor Day 2021 డాక్టర్ హర్ష్ వర్ధన్ కూడా మాట్లాడుతూ, “రక్తదానం ఒక గొప్ప సేవ మాత్రమే కాదు, ఇది మన ఆరోగ్యానికి కూడా మంచిది మరియు శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించదు. క్రమం తప్పకుండా రక్తదానం చేసేవారికి, గుండె జబ్బులు మరియు అధిక రక్తం వచ్చే అవకాశాలు ఒత్తిడి బాగా తగ్గుతుంది. ” Ob బకాయం సమస్యను ఎదుర్కోవడంలో కూడా ఇది సహాయపడుతుందని మంత్రి తెలిపారు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా తన సందేశంలో, “ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛంద, చెల్లించని రక్తదానాల ద్వారా, COVID-19 మధ్య కూడా సురక్షితమైన రక్త సరఫరాను సాధించడంలో సహాయపడ్డారు. సోమవారం ప్రపంచ రక్తదాతపై వారు చేసిన కృషికి మేము వారికి కృతజ్ఞతలు రోజు. ” ప్రపంచ రక్తదాత దినోత్సవం 2021: ఈ సంవత్సరం ప్రచారం యొక్క థీమ్ మరియు లక్ష్యాలు. “ప్రపంచంలోని రక్తదాతలకు ధన్యవాదాలు మరియు క్రమం తప్పకుండా, చెల్లించని రక్తదానం అవసరం గురించి ప్రజలలో విస్తృత అవగాహన కల్పించండి”: “సమాజ సంఘీభావం మరియు సామాజిక సమైక్యతను పెంచడంలో రక్తదానం యొక్క సమాజ విలువలను ప్రోత్సహించండి”: WHO “రక్తదానం చేయాలన్న మానవీయ పిలుపుని స్వీకరించడానికి యువతను ప్రోత్సహించండి మరియు ఇతరులను అదే విధంగా చేయమని ప్రేరేపించండి;
అనేక పాత్రలు పోషించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అనేక అవార్డులనూ అందుకున్నారు. ఆమె తెరజీవితం కళ్లు జిగేల్‌ మానేలా సాగింది. కానీ, అలాంటి అభినేత్రి కళ్లు.. నిజజీవితంలో కన్నీళ్లు కార్చాయి... తెరపై నవ్విన పెదవులు, తెర వెనుక దు:ఖాన్ని బిగబట్టాల్సి వచ్చింది. ఆమె నట జీవితంలోని హొయలు.. నిజ జీవితంలోంచి వెళ్లిపోయాయి. ఆమె జీవితం బాధాతప్తమైంది. మలుపులు.. మెరుపులు.., గెలుపులు.. ఓటములు.., సరాగాలు.. విరగాలు.. విషాద నిషాదాలు వెరసి ఆమె జీవితమే విషాదాంతమైన ఒక సినిమాగా మారింది. చరిత్రలో చెరగని సంతకంగా, చెదరని ్గపకంగా మిగిలింది. నలబై ఏండ్ల క్రితం చనిపోయినా ఇంకా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సజీవంగానే ఉన్న మరపురాని అభినేత్రి.... మహానటి సావిత్రి. ఇప్పటికి ఎన్నో కొన్నిమార్లు యిలా సావిత్రి గురించి తెలుసుకునే ఉంటారు. ఆమె జీవితం గురించి వచ్చిన సినిమా, వ్యాసాలు, కథనాలు, పుస్తకాలు చదివిన, చూసినా ఎప్పటికప్పుడు కొత్తగా తెలుసుకుంటున్నట్లే వుంటుంది. అదీ సావిత్రి ఆకర్షణ. ఆమె వర్ధంతి సందర్భంగా ''నవతెలంగాణ'' దిన పత్రిక ఆదివారం ప్రత్యేక సంచిక ''సోపతి'' పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక కథనం... తెలుగు సినీ పరిశ్రమలో సావిత్రి ఓ ధృవతార. అందం, అభినయం.. కలగలసి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన మహానటి. నటనకే భాష్యం చెప్పిన ప్రతిభావంతురాలు సావిత్రి. కళ్ళతోనే అద్బుతంగా అభినయిస్తూ...., ముఖంలో అన్నీ భావాలూ పలికించే మహానటి, నవరసాలను అలవోకగా పండించడంలో దిట్ట. నటించడం కాదు..., ఏపాత్రలోనైనా జీవించండం ఆమెకు దేవుడిచ్చిన వరం. అందుకే తెలుగు, తమిళ సినిమాల్లో సావిత్రి ఎవరగ్రీన్‌గా నిలచి సూపర్‌ స్టార్‌ అయ్యారు. సావిత్రి కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు, తమిళ తెరపై చెరగని ముద్రవేసిన అసమాన ప్రతిభాశాలి. నాలుగు దశాబ్దాల క్రితం మరణిం చినా.., మరపురాని అభినేత్రి... మరిచి పోలేని మంచి మనిషి... వెండితెర ఇలవేల్పు.., మన తెలుగింటి ప్రియపుత్రి... సావిత్రి. తరాలు మారినా...., తెలుగు చిత్ర రంగంలో సాటిలేని మేటి నటిగా కీర్తింపబడుతున్న ఏకైక వ్యక్తి సావిత్రి. తన నటనతో తెలుగు సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయే సావిత్రి ఎన్నో మరుపురాని చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆనాటి అగ్ర కథానాయకులందరితోనూ అనేక పాత్రలు పోషించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అనేక అవార్డులనూ అందుకున్నారు. ఆమె తెరజీవితం కళ్లు జిగేల్‌ మానేలా సాగింది. కానీ, అలాంటి అభినేత్రి కళ్లు.. నిజజీవితంలో కన్నీళ్లు కార్చాయి... తెరపై నవ్విన పెదవులు, తెర వెనుక దు:ఖాన్ని బిగబట్టాల్సి వచ్చింది. ఆమె నట జీవితంలోని హొయలు.. నిజ జీవితంలోంచి వెళ్లిపోయాయి. ఆమె జీవితం బాధాతప్తమైంది. మలుపులు.. మెరుపులు.., గెలుపులు.. ఓటములు.., సరాగాలు.. విరగాలు.. విషాద నిషాదాలు వెరసి ఆమె జీవితమే విషాదాంతమైన ఒక సినిమాగా మారింది. చరిత్రలో చెరగని సంతకంగా, చెదరని ్గపకంగా మిగిలింది. సావిత్రి 1937 డిసెంబర్‌ 6న గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు నిశ్శంకర సుభద్రమ్మ, గురవయ్య. వారు సావిత్రికి పెట్టిన అసలు పేరు సరస వాణిదేవి. సావిత్రి పుట్టిన ఆరు నెలలకే తండ్రి గురవయ్య మరణించాడు. అప్పుడు సావిత్రికి వరసకు పెదనాన్న అయిన కొమ్మారెడ్డి వెంకటరామయ్య తల్లి సుభద్రమ్మ, సావిత్రిని చెరదీశారు. ఆయన సహకారంతో సావిత్రి విజయవాడ కస్తూరిబాయి మెమోరియల్‌ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివింది. ఆమె పాఠశాలకు వెళుతూనే నృత్యం నేర్చుకోవడం ఆరంభించింది. ఆ రోజుల్లో శిష్ట్లా పూర్ణయ్యశాస్త్రి హరికథలు చెప్పటంలోనూ, కూచిపూడి సంప్రదాయ నృత్యం చేయటంలోనూ నిష్ణాతుడు. ఆయన పిల్లలకి నృత్యం నేర్పి ప్రదర్శనలు ఇస్తుండేవాడు. మొదట్లో ఆయన సావిత్రిని డ్యాన్సుకు పనికిరాదని తేల్చారు. అప్పుడు సావిత్రి పులిపాక నరసింహారావు వద్ద శిష్యరికం చేసింది. కొన్నాళ్ళకు పూర్ణయ్య శాస్త్రి ఆ స్కూలుకు వచ్చినప్పుడు సావిత్రి చేస్తున్న నాట్యభంగిమలు, నాట్యపటిమకు ముగ్దుడైపోయి తన శిష్యురాలిగా చేర్చుకొని నాట్యంలోని మెళకువలు నేర్పారు. 'రాధాకృష్ణ' నృత్యనాటికను ఆయనే స్వయంగా రాసి ప్రదర్శనలు ఇచ్చినప్పుడు అందులో సావిత్రి చేత కృష్ణుడి పాత్ర పోషింపజేశారు. అలా విజయవాడ, రాజమండ్రి, కొత్తగూడెం, పాలకొల్లు వంటి పట్టణాల్లో ప్రదర్శనలుజరిగాయి. ప్రదర్శనలు జరిగిన ప్రతిచోటా సావిత్రికి ప్రశంసలు లభించేవి. నృత్యంతోబాటు సావిత్రి సంగీతం మీద కూడా దృష్టిపెట్టి వీణ నేర్చుకుంది. పదేండ్ల వయసులో అరుణోదయ నాట్యమండలిలో చేరి దాదాపు ఒక ఏడాదిపాటు నృత్యప్రదర్శనలలో పాల్గొంది. ఈ నాట్యమండలిలోనే ప్రముఖ నటులు ఎన్‌.టి.రామారావు, జగ్గయ్య, కె.వి.ఎస్‌.శర్మ కూడా నటిస్తుండేవారు. తర్వాత కొంతకాలానికి సావిత్రి పెదనాన్న 'నవభారత నాట్యమండలి' సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా సావిత్రి అనేక చోట్ల ప్రదర్శనలు విజయవంతంగా ప్రదర్శించింది. 1950లో కాకినాడ పట్టణంలో నాట్యకళాపరిషత్తు ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రఖ్యాత హిందీ నటులు, పృథ్వీ థియేటర్స్‌ నాటక సమాజ అధిపతి పృథ్వీరాజ్‌ కపూర్‌ వచ్చారు. ఆయన సావిత్రి నటనకు, నాట్యానికి ముగ్దుడైపోయి రెండు బహుమతులను అందజేశారు. ఆమె అందెల కదలికలు, ముఖారవిందం పృథ్వీరాజ్‌ కపూర్‌నే కాదు ఆ వేడుకలలో పాల్గొన్న సభికులను కూడా అబ్బురపరిచాయి. 'సంసారం' చిత్రంతో సావిత్రి సినీరంగ ప్రవేశం 1950లో సావిత్రికి నటనపై ఉన్న ఆసక్తితో, పెదనాన్న కొమ్మారెడ్డి వెంకటరామయ్య సావిత్రిని యాక్టర్‌ చేయాలనే పట్టుదలతో.. ఈ ఉత్సవాలు ముగిసిన నెల రోజులలోపే విజయవాడలో గోకులకృష్ణా డిస్టిబ్య్రూషన్‌ సంస్థకు చెందిన సి.వి.కృష్ణమూర్తిని కలిశారు. ఆయన తాను నిర్మించబోయే 'సంసారం' చిత్రంలో సావిత్రికి ఏయన్నార్‌ సరసన నాయికగా నటించే చాన్స్‌ ఇచ్చారు. ఈ సినిమాలో అక్కినేని, ఎన్టీఆర్‌లు హీరోలు. కానీ, 14ఏండ్ల వయసు ఉండడంతో పాటు, కెమెరా ముందు తగని బిడియం ప్రదర్శించడంతో ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. సినిమా డైరెక్టర్‌ ఎల్‌. వి. ప్రసాద్‌, సావిత్రి హీరోయిన్‌గా పనికి రాదన్నారు. అయితే ఈ చిత్రంలోనే ఓ పాటలో హీరోయిన్‌ స్నేహితులలో ఒకరిగా కొన్ని క్షణాల పాటు తెరపై కనిపించే అవకాశం ఇచ్చారు. 1951లో యన్టీఆర్‌ ను జానపద కథానాయకునిగా నిలిపిన 'పాతాళభైరవి'లో 'నే రానంటే రానే రాను...' అంటూ సాగే ఓ బిట్‌ సాంగ్‌లో సావిత్రి నర్తించారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించి, విజయా సంస్థకు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తరువాత 1952లో యన్టీఆర్‌తో విజయా సంస్థ నిర్మించిన సాంఘిక చిత్రం 'పెళ్ళిచేసిచూడు'లో జోగారావుకు జోడీగా నటించారు సావిత్రి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో సావిత్రి కనబరచిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. 1952లో సావిత్రి కెరీర్‌లో తొలిసారి ప్రధాన నాయికగా నటించిన చిత్రం 'పల్లెటూరు'. ఇందులో యన్టీఆర్‌ ఆమెకు జోడీగా నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తరువాత ''ప్రియురాలు, శాంతి'' వంటి సినిమాల్లో నటించిన సావిత్రికి 1953లో వచ్చిన 'దేవదాసు' చిత్రంలోని పార్వతి పాత్ర మంచి పేరు సంపాదించి పెట్టి, సావిత్రి నట జీవితాన్ని రాత్రికి రాత్రి మార్చివేసింది. ఈ సినిమాలో నాగేశ్వర్రావుకు ధీటుగా నటించి మెప్పించారామె. దేవ దాసుగా అక్కినేని ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో.. పార్వతిగా సావిత్రి అంతే పేరు సంపాదించుకున్నారు. ఆమె నట జీవితానికి పునాది వేసిన చిత్రంగా దేవదాసు చరిత్రలో నిలిచిపోయింది. కమలాకర కామేశ్వరరావును దర్శకునిగా పరిచయంచేస్తూ విజయా సంస్థ నిర్మించిన 'చంద్రహారం'లో యన్టీఆర్‌ కథానాయకుడు. అందులో హీరోపై మనసు పడి, అతనిని తన సొంతం చేసుకోవాలని, నాయికకు పలుకష్టాలు కల్పించే 'చంచల'గా సావిత్రి నటించారు. ఆమె కెరీర్‌లో తొలిసారి యాంటీ రోల్‌ ధరించిన చిత్రమది. 1954లో యన్టీఆర్‌, ఏయన్నార్‌ హీరోలుగా రూపొందిన 'పరివర్తన'లో ఆమె యన్టీఆర్‌ సరసన నటించారు. 1955లో విడుదలైన 'మిస్సమ్మ' సావిత్రి నట జీవితంలో మరో మలుపు. ఇందులో యన్టీఆర్‌కు నాయికగా నటించి, స్టార్‌డమ్‌ నూ సొంతం చేసుకున్నారు. భానుమతి చేయాల్సిన ఈ పాత్రను.. సావిత్రి పోషించి భేష్‌ అనిపించారు. ఈ సినిమాలో మిస్‌ మేరీగా సావిత్రి నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్సమ్మ విజయంతో సావిత్రి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. దేవదాసు, మిస్సమ్మ విజయాలతో సావిత్రి హీరోయిన్‌గా రెండో స్థానంలో నిలిచారు. తన ముందు తరం హీరోయిన్లు భానుమతి, అంజలీదేవి తర్వాతి స్థానం ఆమెదే. 1957లో విడుదలైన తోడికోడళ్లు, మాయాబజార్‌ చిత్రాలు సైతం గొప్ప విజయాలు సాధించాయి. ఈ సినిమాల సక్సెస్‌తో సావిత్రి నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా నిలిచారు. 'మాయాబజార్‌'లో మాయా శశిరేఖగా ఎస్వీఆర్‌ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసారు. ఆ పాత్రలో ఆమె నటన నభూతో.. అన్నట్టు సాగింది. ఉత్తరకుమారుడు రేలంగిని, సావిత్రి ఆట పట్టించే సన్నివేశాలు అందరినీ కట్టిపడేశాయి. నేటికీ ఈ చిత్రం.. సజీవంగా నిలవడంలో ఆమె కృషి మరువలేనిది. కళ్లలో నటనలు పలికించడం.. పెదవి విరుపులతో హావభావాలు ప్రదర్శించడం.. సావిత్రి ప్రత్యేకత. చిలిపిదనం ఒలికించే కళ్లే విషాదాన్ని వర్షించేవి. ఆయా సన్నివేశాల్లో ఏడవాల్సి వస్తే నిజంగానే ఏడ్చేసేవారామె. అలా చేయడం మరో నటికి సాధ్యం కాదనడంలో అతిశయోక్తి లేదు. అందుకే మహానటిగా నేటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారామె. సావిత్రి ఏ పాత్ర చేసినా ఆ పాత్రే కనిపిస్తుంది.. ఆమె కనిపించరు. ఇది సావిత్రి నటనకు మచ్చుతునక. మాటల్లో మెరుపులు ఆమె సొంతం. సావిత్రి ఉంటే సక్సెస్‌ గ్యారంటీ. ఉత్తమ నటి అవార్డు ఏ సంస్థ ఇచ్చినా.. అది సావిత్రికే వచ్చేది. అర్థాంగిలో మతిస్థిమితంలేని భర్తను మామూలు మనిషిగా చేసుకున్న భార్య పాత్రలో నటించినా, 'అప్పుచేసి పప్పుకూడు' చిత్రంలో కామెడీ పాత్ర వేసినా ఆమెకే చెల్లింది. అందుకే తల్లిగా, చెల్లిగా, వదినగా ఏపాత్ర వేసినా.. ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చిన ఘనత ఆమెది. సావిత్రి తన కెరీర్లో చేసిన కొన్ని పాత్రలకూ... ఆమె రియల్‌ లైఫ్‌ కు దగ్గర పోలికలున్నాయి. ఆమె హుషారుగా నటిస్తే ఆహ్లాదం ఆవరిస్తుంది. ఆమె విషాదా భినయం ప్రేక్షక మనసులను బరువెక్కిస్తుంది. నటిగా సావిత్రికి, అన్నపూర్ణ సంస్థకు ప్రత్యేక అనుబంధం. ఆ బ్యానర్‌లో నిర్మించిన ఒకటి రెండు చిత్రాల్లో తప్ప... మిగిలిన సినిమాలన్నిటిలో సావిత్రే పర్మినెంట్‌ హీరోయిన్‌. ఈ సంస్థలో నిర్మించిన ''దొంగరాముడు, వెలుగునీడలు, మాంగల్యబలం, డాక్టర్‌ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు'' చిత్రాలు నటిగా సావిత్రికి మంచి పేరు తెచ్చాయి. తెలుగు సినిమాల్లో సావిత్రి, నాగేశ్వర్రావుల జంట.. కనువిందు చేసింది. సంతానం చిత్రంతో ప్రారంభమైన వీరి కాంబినేషన్‌.. అనేక చిత్రాల్లో కొనసాగింది. ''అభిమానం, నమ్మినబంటు, శాంతినివాసం, సిరిసంపదలు, ఆరాధన, మంచి మనసులు, మాయాబజార్‌, నవరాత్రి, సుమంగళి'' చిత్రాలల్లో నటించి.. సావిత్రి, ఎఎన్‌ఆర్‌లు హిట్‌ పెయిర్‌గా పేరు సాధించారు. సహజంగా కథానాయికలు కొంచెం లావయితే తెరమరుగవుతారు. కానీ, సావిత్రి 'చదువుకున్న అమ్మాయిలు' సినిమా నాటికే తక్కిన హీరోయిన్ల కంటే ఎంతో లావు. అయినా ఆ సినిమాతో పాటు ఎన్నో సిని మాల్లో సావిత్రి టీనేజ్‌ అమ్మా యిగా నటించి మెప్పించారు. వెండితెర ప్రస్థానంలో సావిత్రి హీరోయిన్‌గానే కాక క్యారెక్టర్‌ నటిగానూ యాక్ట్‌ చేసారు. గోరింటాకులో తల్లిగా అద్భుతంగా నటించారామె. ఎన్టీఆర్‌, సావిత్రిల జోడి కూడా తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. ''కన్యాశుల్కం, భలేరాముడు, వినాయక చవితి, ఇంటిగుట్టు, శ్రీవేంకటేశ్వర మహత్యం, నర్తనశాల, గుండమ్మకథ, దేవత'' వంటి అనేక చిత్రాలతో హిట్‌ పెయిర్‌గా నిలిచారు. సావిత్రి హిందీ సినిమాల్లోనూ నటించారు. ''బహుత్‌ దిన్‌ హుయే, ఘర్‌ బసాకే దేఖో, గంగా కీ లహరే, బలరాం శ్రీకృష్ణ'' చిత్రాల్లో నటించి, ఉత్తరాది ప్రేక్షకులను సైతం మైమరిపించారు. తెలుగు తర్వాత దక్షిణాది భాషల్లో తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. సావిత్రి విశిష్ట నటి మాత్రమే కాదు, సినిమా నిర్మాత, దర్శకురాలు కూడా. తెలుగు మహిళా దర్శకుల్లో భానుమతి తర్వాత సావిత్రిది రెండో స్థానం. ఆమె తెలుగులో 'చిన్నారి పాపలు', 'చిరంజీవి', 'మాతృ దేవత', 'వింత సంసారం' వంటి చిత్రాలకు దర్శకత్వం చేసి, విజయాలను అందుకున్నారు. తమిళంలో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆమె సొంతంగా నిర్మాణం, దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'ప్రాప్తం' (తెలుగులో మూగ మనసులు) చిత్రంతో ఆమె దురదృష్టం మొదలైంది. ఈ చిత్రం పూర్తి కావడానికి దాదాపు ఐదేండ్లు పట్టింది. అది సావిత్రిని కోలుకోలేని అప్పుల్లోకి నెట్టింది. దీంతో, సినిమాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సావిత్రి.. జీవిత చరమాంకంలో తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు సావిత్రిని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 'కళై మామణి', 'నడిగయర్‌ తిలకం' బిరుదులతో, ఆంధ్ర యువతీ మండలిచే 'నటి శిరోమణి' బిరుదుతో పాటు 'మహానటి' అనే బిరుదుతో సత్కరించింది. మహానటి సావిత్రికి అనేక ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 'చివరకు మిగిలేది' చిత్రానికి రాష్ట్రపతి అవార్డు లభించింది. జెమినీ గణేశన్‌తో అనుబంధం సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో సావిత్రి జెమినీ స్టూడియోస్‌ని సందర్శించడానికి వెళ్ళినపుడు, ఆమె మొదటిసారి జెమినీ గణేశన్‌ను అక్కడ కలుసుకుంది. జెమినీ గణేశన్‌ తమిళ పరిశ్రమలో ప్రముఖ హీరోగా వెలుగొందుతూ, తమిళ ప్రేక్షకులచే 'కాదల్‌ మన్నన్‌' (ప్రేమ రాజు) అని పిలిపించుకునేవారు. ఒక సందర్భంలో జెమినీ గణేశన్‌, సావిత్రి గురించి మాట్లాడుతూ, ''ఆమె భవిష్యత్తులో అత్యుత్తమ నటిగా ఎదుగుతుంది'' అని చెప్పారట. అయితే ఆ తర్వాత అక్కినేనితో కలసి 'దేవదాస్‌' సినిమాలో ఆమెకు ఆఫర్‌ రావడంతో అతని జోస్యం నిజమైంది. 1956లో 'మనం పోల మాంగళ్యం' అనే తమిళ చిత్రంలో సావిత్రి, గణేశన్‌ కలిసి నటిస్తున్నప్పుడు వీరిద్దరి మద్య ఏర్పడిన అనుబంధం రహస్య వివాహానికి దారితీసింది. ఆ తర్వాత సావిత్రి లక్స్‌ సబ్బు ప్రకటన కోసం ఆమె ఫోటో వెనుక భాగంలో 'సావిత్రి గణేష్‌' అని సంతకం చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. కొద్ది రోజులకు వీరికి ఇద్దరు పిల్లలు విజయ చాముండేశ్వరి, సతీష్‌ జన్మించారు. పని ఒత్తిడి కారణంగా తన పిల్లలతో గడపడానికి సావిత్రికి సమయం దొరికేది కాదు. అయినప్పటికీ, ఆమె తన షెడ్యూల్‌ నుంచి పది నిమిషాలు వీలు చేసుకుని తన పిల్లలతో గడిపేది. సావిత్రి తన పిల్లలకు తాను నటించిన చిత్రాలను చూపించడానికి 16 ఎం. ఎం. ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేసింది. సావిత్రి 100వ చిత్రం 'కొంజుమ్‌ సళంగై' (తెలుగులో 'మురిపించే మువ్వలు') జెమినీ గణేశన్‌తో జతకట్టడం జరిగింది. సావిత్రి. జెమినీ గణేషన్‌తో చాలా సినిమాలు చేసారు. ప్రధాని సహాయ నిధికి నగలన్నీ విరాళం 1965లో భారత్‌, పాక్‌ మధ్య రెండోసారి యుద్ధం మొదలైంది. వరస యుద్ధాలతో భారత్‌ ఆర్థికంగా చతికిలబడిపోయింది. అదే సమయంలో నాటి ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి ప్రజలను విరివిగా విరాళాలు ఇవ్వమని దేశ ప్రజలను అభ్యర్థించారు.1965 సెప్టంబర్‌లో ఒక రోజు ప్రధాని చాంబర్‌లోకి గుమస్తా వచ్చి 'మీ కోసం ఒక దక్షిణాది నటి వచ్చి వేచి ఉన్నారు' అని చెప్పాడు. శాస్త్రి గారు ఎవరా అని ఆలోచిస్తూనే 'సరే లోపలికి పంపండి' అని ఆదేశించారు. ఓ 5 నిమిషాలు గడిచిన తర్వాత 28 ఏండ్ల వయసున్న ఓ యువతి ఒంటి నిండా నగలతో దగదగలాడుతూ లోపలికి వచ్చి.. ప్రధానికి నమస్కారం చేశారు. శాస్త్రిగారికి తానెవరో పరిచయం చేసుకున్నారు. తర్వాత ఆ నటి తాను వచ్చిన పని చెబుతూ.. తాను ధరించిన ఆభరణాలన్నింటినీ ఒక్కోటి తీసి శాస్త్రి గారి టేబుల్‌ మీద పెట్టారు. ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని నవ్వుతూ బదులిచ్చారు. ఒంటిపై నగలన్నీ విరాళంగా ఇచ్చిన ఆమె వంక చూస్తూ.. ప్రధాని ఆశ్చర్యపోయి అలాగే ఉండిపోయారు. కాసేపటి తర్వాత తేరుకొని ఆనందం నిండిన కళ్లతో.. 'భేటీ నువ్వు మహనీయురాలివమ్మా.. నీ దేశభక్తికి అభినందనలు' అంటూ శాస్త్రి గారు ఆమెను ప్రశంసించారు. ఆమెతో కరచాలనం చేసి, గౌరవంగా గుమ్మం వరకు వెళ్లి సాగనంపారు. ఆమె ఎవరో కాదు.. మన మహానటి, వెండి తెర సామ్రాజ్ఞి, నడిగర్‌ తిలగమ్‌ మహానటి సావిత్రి. ఆమె చేసిన దానాల్లో ఇదొకటి. ఆమె దేశభక్తికి, దాతృత్వానికి ఇదొక ఉదాహరణ మాత్రమే! అయితే కొంతమంది ఆమె అమాయకత్వం, దాతృత్వాన్ని ఉపయోగించుకున్నారు. సావిత్రి అభిరుచులు సావిత్రికి సినిమాలు, తన పిల్లలు కాకుండా, మల్లెలు, వర్షమంటే మక్కువ.. ఆమె తన ఇంటి ఆవరణలో ఉన్న మల్లెతోటలో నుంచి పువ్వులు తెంచుకుని, తన జుట్టుకు ధరించి ఆనందించేది. ఆమె వానలో తడుస్తూ చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ గెంతులు వేసేది. ఎడమ చేతివాటం. రాయడం, సంతకాలు చేయడం అన్నీ ఎడమ చేతితోనే చేసేవారు. ఆమె క్రికెట్‌, చెస్‌ ఆటలంటే ఆసక్తి కనబరిచేది. మద్రాసులో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లని తప్పకుండా చూసేది. ప్రముఖ వెస్టిండీస్‌ క్రికెటర్‌ గ్యారీ సోబర్స్‌ ఆమెకు అత్యంత ఇష్టమైన క్రీడాకారుడు. ఆ రోజుల్లో కూడా ఆమె శివాజీ గణేశన్‌తో కలిసి స్టార్‌ క్రికెట్‌లో పాల్గొంది. సావిత్రి ఇంట్లో దంతంతో చేసిన ఆకర్షణీయమైన చెస్‌ టేబుల్‌ ఉండేది. మాటల్లో చమత్కారం.. ఇతరులను అనుకరించడంలోనూ పరిపూర్ణమైన నైపుణ్యం, దీంతో ఆమె భర్త జెమినీ గణేశన్‌, రేలంగి, సరోజాదేవి, శివాజీ గణేశన్‌, ఎస్‌.వి. రంగారావు, కబీర్‌ బేడి లాంటి వాళ్ళను అనుకరిస్తూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేది. దానధర్మాలు చేయటంలో ఆమెకు సాటిలేరు.. సాయం చేయటలో ఎముకలేని చెయ్యి అనటానికి నిదర్శనం. నమ్మినవాళ్ల చేతిలో మోసపోయిన సావిత్రి సినీ వినీలాకాశంలో వెలిసిన ఓ ధ్రువతార మహానటి సావిత్రి. నిండైన నటనకు ఆమె మారుపేరు. ఆమె నవ్వు మల్లెల జల్లు. ఆమె నడకే ఒక నాట్యం. ఆమె హావభావాల వెనుక సప్తస్వరాలు గోచరిస్తాయి. నటిగా సావిత్రి సాధించలేనిది ఏదీ మిగలలేదు. ఒక వ్యక్తిగా ఆమె సాధించి మిగుల్చుకున్నది కూడా లేదు. ఆమె అందుకోలేని ఆస్తులే లేవు. కానీ వాటిని పదిలపరచుకోలేని అశక్తురాలు. తరగని దరహాసం ఆమెకు దేవుడిచ్చిన వరం. ప్రేక్షక జనం ఆమెను మహానటిగా గుర్తించి మంగళహారతులు పట్టారు. సావిత్రికి జాగ్రత్త తక్కువ. చుట్టుపక్కన ఉన్నవాళ్ళు, నమ్మినవాళ్లే సావిత్రిని మోసం చేశారు. ఆమెకు దగ్గరి బంధువులమని, స్నేహితులమని చెప్పుకొనే వాళ్లు మాత్రం ఆమె ఆస్తుల మీద కన్నేశారు. కబళించుకున్నారు. ఒకసారి సావిత్రి ఇంట్లో పనిచేసే వాడు టవల్‌లో చుట్టుకుని తెచ్చిన నగలను జ్యూవెలర్‌ షాప్‌లో అమ్ముతుండగా షావుకారు జానకి గుర్తించి ఆ నగలను వెనక్కి ఇప్పించారట, వీటితో పాటు ఐ.టి. శాఖ వేదింపులు సావిత్రిని క్రుంగ తీసాయి. నిజజీవితంలో నటన అంటే తెలియని అమాయకురాలు సావిత్రి కాబట్టి ఇలాంటి సంఘటనలతో పాటు గణేశన్‌ వ్యవహరశైలి ఆమెను నైరాశ్యంలోకి నెట్టేసాయి. జెమినీ గణేషన్‌తో వివాహం విఫలం దాదాపు రెండు దశాబ్దాలు సినీ పరిశ్రమలో సత్తా చాటి ప్రేక్షకుల హృద యాలలో స్థానం ఏర్పర చుకున్న సావిత్రి కెరీర్‌ 1970 లలో పతన మైంది. అప్రహితంగా సాగి పోతున్న ఆమె జీవితంలో ఓ నిర్ణయం తన జీవితగమనాన్నే మార్చేసింది. తమిళ సినీపరిశ్రమలో అప్పటికే రెండు పెళ్ళిళైన జెమినీ గణేషన్‌ను వివాహమాడింది. కొంతమంది వద్దని వారించినా వినలేదు. పెళ్లి తర్వాత సావిత్రి ఆర్థిక విషయాలు జెమినీ చేతిలోకి వెళ్ళాయి. తెలుగులో అఖండ విజయం సాధించిన మూగమనసులు సినిమాను జెమినీ గణేషన్‌ను పెట్టి తమిళంలో పునర్మించగా అది ఆశించనంతంగా విజయవంతం కాలేదు. అంతే అప్పుల ఊబిలో చిక్కుకుంది. తన భర్త జెమిని గణేషన్‌ని సావిత్రి ఆరాధించడమే కాకుండా చాలా విశ్వసించింది. అయితే జెమినీ గణేషన్‌తో ఏర్పడిన విబేదాల కారణంగా వివాహం విఫలమైన తర్వాత, సావిత్రి చాలా బాధపడింది. తన ఇద్దరు పిల్లలతో విశాలమైన ఇంట్లో ఒంటరిగా జీవించడం ఆమెకు చాలా బాధ కలిగించింది. జెమినీ గణేషన్‌ దూరం అయ్యాక, కొద్దిరోజులకే ఇద్దరు పిల్లలు కూడా దూరం అయ్యారు. అది తట్టుకోలేక సావిత్రి మద్యానికి బానిసైంది. మనోవ్యధతో నిద్రకు దూరమవ్వడంతో ఆమెని నిద్రమాత్రలు, డ్రగ్స్‌ వంటి ప్రమాదకరమైన అలవాట్లకు లోనయ్యేలా చేసింది. బి.పి., మధుమేహంతో మెల్లగా ఆకలి మాయమైంది, మత్తు ఆమె మనోభావాలను, సున్నితత్వాన్ని అధిగమించింది. సావిత్రి చాలాసార్లు ఆసుపత్రి పాలైంది. ఆసుపత్రుల్లో ఉన్న సమయంలో చాలా బాధలు పడింది. షూటింగ్‌ కోసం మైసూర్‌కు వెళుతున్న సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ 19 నెలల పాటు కోమాలో ఉన్న సావిత్రి డిసెంబర్‌ 26, 1981న 46 ఏండ్ల చిన్న వయస్సులో ఈ లోకాన్ని విడిచిపెట్టి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా పుస్తకాలు, సినిమా సావిత్రి జీవిత కథను ఆధారం చేసుకుని తెలుగులో ఇప్పటికే వందల సంఖ్యలో వ్యాసాలు, కథనాలతో పాటు, పదికి పైగా పుస్తకాలు వెలువడ్డాయి. అయితే ఈ పుస్తకాలన్నీ అమ్మకాల్లో రికార్డులు సృష్టించి మలి ముద్రణలు జరుపుకున్నాయి. పల్లవి వెలువరించిన 'మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్జి', డా|| పరుచూరి విజయలక్ష్మి 'మహానటి సావిత్రి', హెచ్‌ రమేష్‌ బాబు 'మహానటి సావిత్రి వెండితెరపై వెన్నెలపై సంతకం', పద్మ 'అభినేత్రి సావిత్రి', పసుపులేటి రామారావు 'అద్భుతనటి సావిత్రి తెరవెనుక నిజాలు', డా|| వెలచాల కొండలరావు 'మహానటి సావిత్రి', ప్రణయరాజ్‌ వంగారి 'మహానటి సావిత్రి', డా|| కంపల్లె రవి చంద్రన్‌ 'సావిత్రి కరిగిపోయిన కర్పూరకళిక'తో పాటు, సావిత్రి జీవితకథను తెలుగు ప్రేక్షకుల ముందుంచుతూ నాగ్‌ అశ్విన్‌ 'కీర్తీ సురేష్‌' కథానాయికగా 'మహా నటి' సినిమాను రూపొందిం చారు. ఈ సినిమాలో సావిత్రి జీవితాన్ని, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులను చూపించారు. మహానటిగా కీర్తిసురేష్‌ కనబర్చిన అభినయం ఆమెకు తిరుగులేని గుర్తింపు తేవడంతో పాటు, జాతీయ ఉత్తమనటిగా అవార్డును సైతం పొందారు. సావిత్రి కారును అత్యంత వేగంగా నడిపేవారు. 'నర్తనశాల' చిత్రానికి ఆమె మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి రెండు వరకూ పనిచేసేవారు. కారుకి డ్రైవరున్నా కూడా ఆమే స్వయంగా నడుపుకొంటూ వచ్చేవారు. షూటింగ్‌ పూర్తయ్యే సరికి రాత్రి 2 గంటలు దాటిపోయేది. ఇంటికి ఒక్కరినే పంపడం ఎందుకని చిత్ర బృందం ఎవరినైనా సహాయంగా పంపేది. అయితే సావిత్రి పక్కన కూర్చొని ఆమె డ్రైవింగ్‌ను చూసేవాళ్లకి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. భయంతో వణికిపోయేవారు. అంత వేగంగా ఆమె కారును నడిపేవారు. మహానటిగా పేరుప్రాఖ్యాతలు సంపాదించిన సావిత్రి.. రేపల్లె మండలంలో పాఠశాల ప్రారంభించి, విద్యాభివృద్ధికి కృషి చేశారు. వడ్డివారిపాలెంలో సావిత్రి గ్రామీణులైన పేద విద్యార్థులకు విద్యను అందించాలని సంకల్పించుకుని 1962 సంవత్సరంలో పాఠశాల స్థాపించారు. ప్రస్తుతం శ్రీమతి సావిత్రి గణేష్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ.. విద్య, క్రీడ, సాంస్కృతిక తదితర అన్ని రంగాలలో కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రాణిస్తూ పలువురిని మన్ననలు పొందుతోంది. గత పదకొండు సంవత్సరాలుగా నూరుశాతం ఫలితాలు, పలు క్రీడల్లోనూ జిల్లా, రాష్ట్రస్థాయిల్లో గుర్తింపు పొందటం, పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగటం విశేషం.
కొంత మంది ఐదంకెల జీతం వస్తున్నా… నటన మీద వున్న ఇంట్రెస్ట్ తో వాటిని వదిలేసి సినిమాల్లో సెటిల్ ఆయిన వాళ్ళు చాలా మంది వున్నారు. తాజాగా యువ హీరో కృష్ణ మాన్యం కూడా అలాంటి సినిమా ప్రేమికుడే. నెలకు ఐదు లక్షలకు పైగా ఆదాయం వస్తున్న ఐటీ ప్రొఫెషన్ ని వదిలి సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాడు.. ఈ చిత్తూరు చిన్నోడు. ఆయన వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మాతగా, సుబ్రమణ్యం పిచుక దర్శకత్వంలో రూపొందిన చిత్రం జెట్టి చిత్రంలో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. నందితా శ్వేత హీరోయిన్. శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో హీరో కృష్ణ మాన్యం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఏంటో ఆయన మాటల్లోనే… మాది చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం. చిన్నతనంలోనే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో డిగ్రీ మానేసి హైదరాబాద్ వచ్చాను. దూరదర్శన్‌ కోసం ఒక ఎపిసోడ్, ఈటీవీ కోసం తూర్పు వెళ్లే రైలు సీరియల్‌లో మూడు ఎపిసోడ్స్‌లో నటించాను. అయితే ఇంటి నుంచి తెచ్చుకొన్న డబ్బులు అయిపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో శిల్పకళా వేదికలో ఓ ఫంక్షన్ కోసం వెళ్లి కోట శ్రీనివాసరావుతో ఫోటో దిగడానికి ప్రయత్నించాను. అయితే ఫిలింగనర్‌లో నువ్వు మా ఇంటికిరా అని చెప్పాడు. దాంతో నేను ఫిలింనగర్‌లోని కోటా ఇంటికి వెళితే… నేను ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యి ఉండే నా కుమారునికి వేషాలు ఇప్పించలేక పోయా. ముందు డిగ్రీ చదువుకో. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నించు. ఒకవేళ వేషాలు రాకపోయినా కనీసం ఉద్యోగమైనా చేసి బతక వచ్చని సలహా ఇచ్చారు. దాంతో వెంటనే వూరికెళ్ళి బాగా చదివి డిగ్రీ కంప్లీట్ చేసా. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఐటీ జాబ్స్ చేశాను. కానీ నా మససంతా సినిమాపైనే ఉంది. ఇదిలా ఉంటే.. నాకు గల్లా జయదేవ్ కుటుంబంతో మాకు దగ్గరి సంబంధం ఉంది. అదే సమయంలో నా బావ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నిస్తూ.. చెన్నైలో పాండ్యన్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకొన్నాడు. నేను కూడా గల్లా అశోక్‌తో కలిసి ట్రైనింగ్ తీసుకొన్నాను. అది నా కెరీర్‌కు ఇప్పుడు బాగా ఉపయోగపడుతున్నది అని కృష్ణ చెప్పారు. చెన్నైలో శిక్షణ పూర్తయిన తర్వాత ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తూ.. ఆర్గన్ డొనేషన్, ఇతర సోషల్ వర్క్‌ చేసేవాడిని. నా సోషల్ వర్క్ చూసి మా బావ గల్లా జయదేవ్ ఇంప్రెస్ అయి మహేష్ బాబు సినిమాలో ఆఫర్ ఇస్తాడేమో అని అనుకొనే వాడిని. అలాంటి పరిస్థితుల్లో హీరో కోసం వెతుకొన్న ఓ నిర్మాత.. నన్ను చూసి ఓ లవ్ స్టోరి సినిమాలో ఆఫర్ ఇచ్చారు. అయితే చిన్న సినిమాకు ఉండే కష్టాల మాదిరిగానే.. నా తొలి సినిమా రిలీజ్ ఆగిపోయింది అని కృష్ణ మాన్యం చెప్పారు. నా తొలి సినిమా రిలీజ్ ఆలస్యమైన సమయంలో.. నేను టెన్సన్‌లో పడిపోయాను. అలాంటి సమయంలో జెట్టీ మూవీలో ఆఫర్ ఇచ్చారు. సినిమా షూటింగ్‌కు ముందు కరోనా వైరస్ కారణంగా సినిమా పరిశ్రమ స్థంభించింది. ఆ తర్వాత 2020 నవంబర్‌లో ఒకే షెడ్యూల్‌లోనే జెట్టి సినిమా పూర్తి చేశాం. జెట్టి అంటే.. ఫిషింగ్ హార్బర్.. కోస్తాంధ్రకు జెట్టిలు ఎందుకు అవసరం? సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో కథ సాగుతుంది. మేము కఠారిపాలెం ప్రాంతంలో ఉన్న జెట్టి ఏరియాలో సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా సాగుతుంటాయి. ఆ ప్రాంతంలోనే ఓ మోతుబరి ఎలా కంట్రోల్ చేస్తుంటాడు. అతడిపై మత్య్సకారులు ఎందుకు ఎదురు తిరిగారు అనే విషయంతో కథ సాగుతుంది. జెట్టీ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. జెట్టి సినిమా భావోద్వేగం, మత్స్యకారుల జీవితం లాంటి అంశాలతోపాటు తండ్రి, కూతుళ్ల మధ్య ఓ ఎమోషనల్ బాండింగ్‌తో కథ సాగుతుంది. ఆ ప్రాంతానికి జెట్టి తీసుకు రావడానికి ఓ తండ్రి ఏం చేశారు అనేది ఈ సినిమాకు ఆత్మ లాంటిది. జెట్టి సినిమా గుండెను బరువెక్కించే సినిమా. క్లైమాక్స్‌లో ఓ పాయింట్‌ హృదయాన్ని పిండివేస్తుంది. పాటలు, యాక్షన్ సీన్లు బాగుంటాయి అని కృష్ణ మాన్యం చెప్పారు. దూరం కరిగిన పాటకు 19 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కార్తీక్ కొడగండ్ల మంచి మ్యూజిక్ ఇచ్చారు. శ్రీమణి, చంద్రబోస్, కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యాన్ని అందించారు. జెట్టి నిర్మాత వేణుమాధవ్ ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించారు. జెట్టీ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయించడానికి ఇటీవల గోపిచంద్ మలినేనిని కలిశాను. మా ట్రైలర్ చూసిన తర్వాత.. క్రాక్ సినిమాలో ఇలాంటి సీన్లు చేయాలని అనుకొన్నాను. కానీ లైటింగ్, సమయం లేకపోవడం వల్ల మీరు తీసిన సీన్లను తీయలేకపోయాం.. జెట్టీ సినిమాలో సీన్లు చాలా అద్బుతంగా ఉన్నాయి అని ప్రశంసించారు. దాంతో జెట్టి సినిమాపై మాకు మంచి నమ్మకం కలిగింది అని కృష్ణ చెప్పారు. ప్రస్తుతం జెట్టి సినిమాతోపాటు నా మొదటి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉన్నది. ప్రస్తుతం జెట్టి ఈ సినిమాటోగ్రాఫర్ సలహా మేరకు నాకు తమిళంలో ఓ మంచి సినిమా ఆఫర్ వచ్చింది. నేను హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రలనైనా చేయడానికి నేను సిద్దం. మంచి నటుడిగా నేను గుర్తింపు పొందే పాత్రలను చేయడానికి రెడీగా ఉన్నాను. యాక్టింగ్ విషయంలో రానా, నవీన్ చంద్ర నాకు ఇన్సిపిరేషన్. నేను సొంతంగా 100 పైపర్స్ అనే సినిమా కథను రాసుకొన్నాను. నేటి సమాజంలో ప్రేమలు, బ్రేకప్స్ లాంటి అంశాలతో కథ ఉంటుంది. తమిళ సినిమా తర్వాత నేను నా కథను సెట్స్‌కు వెళుతుంది. ఈ చిత్రం యూత్ ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది అన్నారు.
కార్తి హీరోగా రూపొందుతున్న సుల్తాన్ టీజర్ విడుదలైంది. ఇంతకుముందు ‘ఖైదీ’ సూపర్ హిట్టవడంతో ఈ టీజర్ కు తెలుగులోనూ మంచి స్పందన లభిస్తోంది. February 1, 2021 at 8:00 PM in Cinema, Tollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp తమిళ హీరో కార్తికి ఖాకీ, ఖైదీ చిత్రాల విజయంతో తెలుగులో మంచి హిట్లు వచ్చాయి. దాంతో కార్తి సినిమాలకు తెలుగులోనూ క్రేజ్ ఏర్పడింది. తాజాగా కార్తి నటిస్తున్న ‘సుల్తాన్’ టీజర్ విడుదలైంది. కార్తి, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ టీజర్ చూస్తుంటే ఇది కూడా పూర్తి మాస్ మసాలా మూవీ అనే అర్థమవుతోంది. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదలకానుంది. రష్మికతో కార్తి రొమాన్స్ తో పాటు, కార్తి టైప్ ఆఫ్ మసాలా సీన్స్ అదరగొడుతున్నాయి. రష్మికతో కార్తికి ఇది మొదటి సినిమా. ముఖ్యంగా ఈ టీజర్ లో కార్తి చెప్పే డైలాగులు సినిమా మీద ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ‘మహాభారతం చదివావా?.. భారతంలో కృష్ణుడు వంద అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు’ అంటాడు కార్తి. ‘నువ్వు ఇవ్వమంటుంది ఒక్క అవకాశమే కదా ఇస్తా’ అనే సమాధానానికి రియాక్షన్ ఎలా ఉంటుందో సినిమాలో చూడాల్సిందే. ‘మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు.. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే?’ లాంటి ప్రశ్నకు వచ్చే సమాధానం ఎలా ఉంటుందో? ఈ మహాభారతం కాన్సెప్ట్ ఏమిటన్న ఆసక్తి ఎవరికైనా సహజం. మరి దర్శకుడు బక్కియరాజ్ కన్నన్ ఈ సినిమాని ఎలా తీర్చిదిద్దారో చూడాలి. టీజర్ మాత్రం విడుదలైన వెంటనే జనంలోకి దూసుకుపోతోంది. Must Read ;- బుట్టబొమ్మ మెచ్చిన బామ్మ.. ఎందుకంట? ! Tags: actress rashmika mandannaheroine rashmika mandannakarthiKarthi Latest Moviekarthi movieskarthi sultan teaser releasedKarthi Sulthan MovieKarthi Sulthan Official TeaserKarthi Sulthan Official Telugu Teaserkarthi teaserSulthan Official TeaserSulthan Official Teaser ReviewSulthan TeaserSulthan Teaser review
ఆశ్వీజమాసంలో బతుకమ్మ పండుగ వస్తుంది. తెలంగాణలో ఆడపడుచులు బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అమావాస్య తరువాత రోజు నుండి బతుకమ్మ పండుగ మొదలవుతుంది తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుతారు. బతుకమ్మ పండుగకు సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ…. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే కధ ఇదే. ఇక దాని గురించి తెలుసుకుందాం. భూస్వాముల అకృత్యాలను భరించ లేక ఆత్మహత్య చేసుకుంది ఒక బాలిక. అయితే ఆ ఊళ్ళో ప్రజలు ఆమెని కలకాలం బతుకమ్మా అని దీవించారు. అప్పటి నుండి కూడా బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజించడం మొదలు పెట్టారు. ఇలా స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ వెలుగులోకి వచ్చింది. స్త్రీలు వాళ్ళ భర్తకి, పిల్లలకి ఏ ఇబ్బంది రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు. మరొక కధ ఏమిటంటే దక్షిణ భారత దేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడుకి సంతానం లేదు. అందుకు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతురికి జన్మనిచ్చింది. లక్ష్మి అనే పేరు పెట్టాడు. లక్ష్మి అనేక గండములను ఎదుర్కోగా.. బతుకమ్మ అని పేరు పెట్టారు. అప్పటి నుండి యువతులు మంచి భర్తను వివాహం చేసుకోవాలని కోరుతూ వున్నారు. ఇలా బతుకమ్మ ఆనవాయితీ అయిందట. అమావాస్య తరువాత రోజు నుండి బతుకమ్మ పండుగ మొదలవుతుంది తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుతారు. ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజుల్లో కూడా ఒక్కో రకమైన ఆహారపదార్థాలతో నైవేద్యం పెడతారు తొమ్మిది రోజులు కూడా రోజుకు ఒక రూపంలో బతుకమ్మని కొలుస్తారు. అయితే మరి ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు ఎలా జరుపుతారు..? వేటిని నైవేద్యం కింద సమర్పిస్తారు అనే వాటి గురించి చూద్దాం. ఎంగిలి పూల బతుకమ్మ: మొదట రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఈరోజు నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం పెడతారు. అటుకుల బతుకమ్మ: రెండో రోజు అటుకుల బతుకమ్మ. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులని తల్లిక్కి నైవేద్యంగా పెడతారు. ముద్దపప్పు బతుకమ్మ: మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను పెడతారు. ఆరోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నివేదిస్తారు. నానే బియ్యం బతుకమ్మ: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మకి పూజలు చేస్తారు. నైవేద్యంగా నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి పెడతారు. అట్ల బతుకమ్మ : ఐదవ రోజు అట్ల బతుకమ్మను పెట్టి అట్లును నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ: ఈ రోజు నైవేద్యం పెట్టరు. వేపకాయల బతుకమ్మ: ఏడవ రోజు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా చేసి నైవేద్యంగా పెడతారు. వెన్నముద్దల బతుకమ్మ : ఈరోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం పెడతారు. సద్దుల బతుకమ్మ: పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం ఇలా ఐదు రకాలను నైవేద్యంగా పెట్టాలి.
What Are Solar Eclipses? – సూర్యగ్రహణం అనేది ఒక అద్భుతమైన దృశ్యం మరియు అరుదైన ఖగోళ సంఘటన. ప్రతి ఒక్కటి పరిమిత ప్రాంతం నుండి మాత్రమే కనిపిస్తుంది. అక్టోబర్ 25, 2022: పాక్షిక సూర్యగ్రహణం అక్టోబరు 25న, ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం మరియు ఆసియాలోని పశ్చిమ ప్రాంతాల నుండి పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. చంద్రుడు సూర్యుడిని గ్రహిస్తాడు సూర్యునికి మరియు భూమికి మధ్య అమావాస్య కదులుతున్నప్పుడు సూర్యుని యొక్క గ్రహణం సంభవిస్తుంది, సూర్య కిరణాలను అడ్డుకుంటుంది మరియు భూమి యొక్క కొన్ని భాగాలపై నీడ ఉంటుంది. చంద్రుని నీడ మొత్తం గ్రహాన్ని చుట్టుముట్టేంత పెద్దది కాదు, కాబట్టి నీడ ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం చేయబడుతుంది (క్రింద ఉన్న మ్యాప్ దృష్టాంతాలను చూడండి). గ్రహణం సమయంలో ఈ ప్రాంతం మారుతుంది ఎందుకంటే చంద్రుడు మరియు భూమి స్థిరమైన కదలికలో ఉంటాయి: భూమి సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మరియు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే సూర్యగ్రహణాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. సూర్య గ్రహణాల రకాలు 4 రకాల సూర్యగ్రహణాలు ఉన్నాయి. సూర్యుని డిస్క్‌లో ఎంత గ్రహణం ఉంది, గ్రహణ పరిమాణం, చంద్రుని నీడలో ఏ భాగం భూమిపై పడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. చంద్రుడు సూర్యుడి డిస్క్‌ను పాక్షికంగా మాత్రమే అస్పష్టం చేసినప్పుడు మరియు భూమిపై దాని పెనుంబ్రాను మాత్రమే ఉంచినప్పుడు పాక్షిక సూర్యగ్రహణాలు సంభవిస్తాయి. చంద్రుని డిస్క్ సూర్యుని యొక్క మొత్తం డిస్క్‌ను కప్పి ఉంచేంత పెద్దది కానప్పుడు కంకణాకార సూర్యగ్రహణాలు జరుగుతాయి మరియు సూర్యుని వెలుపలి అంచులు ఆకాశంలో అగ్ని వలయాన్ని ఏర్పరుస్తాయి. చంద్రుడు అపోజీకి సమీపంలో ఉన్నప్పుడు సూర్యుని యొక్క కంకణాకార గ్రహణం సంభవిస్తుంది మరియు చంద్రుని అండంబ్రా భూమిపై పడింది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణాలు సంభవిస్తాయి మరియు చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్న చంద్రుని కక్ష్య బిందువు పెరిజీకి సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. మీరు చంద్రుడు తన చీకటి నీడను, అంబ్రాను వేసే మార్గంలో ఉన్నట్లయితే మాత్రమే మీరు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడగలరు. యాన్యులర్-టోటల్ ఎక్లిప్స్ అని కూడా పిలువబడే హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్ అరుదైన రకం. గ్రహణం యొక్క మార్గంలో అదే గ్రహణం కంకణాకార నుండి సంపూర్ణ సూర్యగ్రహణానికి మారినప్పుడు మరియు/లేదా వైస్ వెర్సా అయినప్పుడు అవి సంభవిస్తాయి. What Are Solar Eclipses? సూర్య గ్రహణాలు ప్రధానంగా పాక్షికంగా కనిపిస్తాయి సూర్య గ్రహణాలు భూమిపై చంద్రుని నీడ పడే ప్రాంతం నుండి మాత్రమే కనిపిస్తాయి మరియు మీరు నీడ మార్గం మధ్యలో ఎంత దగ్గరగా ఉంటే, గ్రహణం అంత పెద్దదిగా కనిపిస్తుంది. సూర్య గ్రహణాలు సాధారణంగా వాటి చీకటి లేదా గరిష్ట బిందువుకు పేరు పెట్టబడతాయి. మినహాయింపు హైబ్రిడ్ గ్రహణం. సూర్యగ్రహణం యొక్క చీకటి బిందువు చిన్న ప్రాంతం నుండి మాత్రమే కనిపిస్తుంది. చాలా ప్రదేశాలలో మరియు చాలా వ్యవధిలో, సంపూర్ణ, కంకణాకార మరియు సంకర గ్రహణాలు పాక్షిక సూర్యగ్రహణం వలె కనిపిస్తాయి. న్యూ మూన్ చుట్టూ మాత్రమే సూర్యగ్రహణం జరగాలంటే, సూర్యుడు, చంద్రుడు మరియు భూమిని ఖచ్చితమైన లేదా సమీపంలో ఖచ్చితమైన సరళ రేఖలో సమలేఖనం చేయాలి. మూడు శరీరాల యొక్క కఠినమైన అమరిక ప్రతి చంద్ర నెలలో, అమావాస్య వద్ద జరుగుతుంది. కాబట్టి, ప్రతి అమావాస్యకు సూర్యగ్రహణం ఎందుకు ఉండదు? భూమి చుట్టూ చంద్రుని మార్గం యొక్క విమానం సూర్యుని చుట్టూ భూమి యొక్క కక్ష్య సమతలానికి సుమారుగా 5° కోణంలో వంపుతిరిగి ఉంటుంది-ఎక్లిప్టిక్. చంద్రుని కక్ష్య మార్గం యొక్క విమానం గ్రహణంతో కలిసే బిందువులను చంద్ర నోడ్స్ అంటారు. సూర్యుడు, చంద్రుడు మరియు భూమి యొక్క ఖచ్చితమైన లేదా సమీప-పరిపూర్ణ అమరిక అమావాస్య చంద్ర నోడ్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది 6 నెలల కంటే కొంచెం తక్కువ వ్యవధిలో వచ్చే పీరియడ్స్‌లో మాత్రమే జరుగుతుంది మరియు సగటున దాదాపు 34.5 రోజులు ఉంటుంది. గ్రహణ కాలం అని కూడా పిలువబడే ఈ సమయంలో మాత్రమే గ్రహణాలు సంభవించవచ్చు. గ్రహణ కాలంలో పౌర్ణమి వచ్చినప్పుడు, మనకు చంద్రగ్రహణం కనిపిస్తుంది. వివిధ రకాల గ్రహణాలు మీ కళ్ళను రక్షించండి! ఎలాంటి రక్షిత కళ్లజోడు లేకుండా సూర్యుని వైపు, గ్రహణం లేదా ఇతరత్రా నేరుగా చూడకండి. సూర్యుని రేడియేషన్ మీ కళ్ళలోని రెటీనాలను కాల్చివేసి శాశ్వత నష్టం లేదా అంధత్వానికి దారి తీస్తుంది. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని సురక్షితంగా వీక్షించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, రక్షిత గ్రహణ అద్దాలు ధరించడం లేదా పిన్‌హోల్ ప్రొజెక్టర్‌ని ఉపయోగించి సూర్యుని చిత్రాన్ని ప్రదర్శించడం.
జబర్ధస్త్’ కమెడియన్ షకలక శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ “బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది”. ఈ సినిమాతో కుమార్ కోట దర్శకునిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. - Advertisement - మహంకాళి మూవీస్ మహంకాళి దివాకర్ సమర్పణలో మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మధు లుకాలపు – సోమేశ్ ముచర్ల నిర్మిస్తున్నారు. ప్రియ – అర్జున్ కళ్యాణ్ – రాజ్ స్వరూప్ – మధు – స్వాతి – అవంతిక హీనా – రితిక చక్రవర్తి – సంజన చౌదరి తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఫణీంద్ర వర్మ అల్లూరి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పిఆర్ సంగీతం సమకూరుస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో వ‌స్తోన్న ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది` త్వ‌ర‌లో విడుద‌ల‌కానున్న సంద‌ర్భంగా హీరోయిన్ సంజన చౌదరి చెప్పిన విశేషాలు.. *మా స్వ‌స్థ‌‌లం బీహార్‌, నేను హైద‌రాబాద్‌లోనే చ‌దువుకున్నాను. జ‌ర్న‌లిజంలో మాస్ట‌ర్స్ చేశాను. *కాలేజ్ రోజుల్లో మూవీస్ పై ఇంట్రెస్ట్‌తో బ్యూటీ కాంపిటేష‌న్స్ లో పాల్గొన్నాను, ఆ త‌ర్వాత‌ మోడ‌ల్, అలా యాక్ట‌ర్‌ని అయ్యాను. న్యూలీ మ్యారీడ్ అనే వెబ్ ఫిలిం చేశాను, శ్రేయాస్ ఈటీలో విడుద‌లైంది. ‌ ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది` హీరోయిన్ గా నా రెండ‌వ చిత్రం. ఈ సినిమాలో నాది హౌస్ వైఫ్ క్యారెక్ట‌ర్‌. కొత్త‌గా పెళ్లి అయిన కొంత మంది స్నేహితులు క‌లిసి హాలీడే కోసం దూరంగా ఉన్న ఒక ఫాం హౌజ్‌కి వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటారు. అక్క‌డికి వెళ్ల‌గానే స‌డ‌న్‌గా ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధిస్తుంది. ఆ త‌ర్వాత ఆ ఇంట్లో వారికి కొన్ని అసాదార‌ణ సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. వాటిని అంద‌రూ క‌లిసి ఎలా ఎదుర్కొన్నారు? ఆ ఇంట్లో నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అనేది క‌థాశం. ఇది హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కిన చిత్రం. షకలక శంకర్ నుంచి ఆడియన్స్ ఎక్సపెక్ట్ చేసే కామెడీతో పాటు మరికొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. *ఈ సినిమా ఒక ఇంట్లో జ‌రిగే క‌థ కాబ‌ట్టి అంద‌రం అక్క‌డే ఉండి షూటింగ్‌లో పాల్గొన్నాం. అంద‌రి క్యారెక్ట‌ర్స్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయి. పూర్త‌య్యే స‌రికి అంద‌రం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. షూటింగ్ చాలా స‌ర‌దాగా జ‌రిగింది. ప్ర‌స్తుతం క‌థ మొద‌లైంది అని ఒక స‌స్పెన్స్ కామెడీ మూవీ చేస్తున్నాను. న‌టిగా పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌లిగే అన్నిరకాల క్యారెక్ట‌ర్స్ చేయాల‌నుకుంటున్నాను. న‌టిగా ప్ర‌తిరోజు ఎంతోకొంత నేర్చుకుంటూ న‌న్నునేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. తెలుగులో మ‌హేశ్‌బాబు నా ఫేవ‌రేట్ హీరో.
ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి. ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి. మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి) తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ వ్యాసానికి సంబందించిన మరింత సమాచారం... ??? ఈ పేజీ వ్యాసం కాదు, అందుకనే దీనిని ముఖ్యతా కొలబద్దపై కొలవలేదు. ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం. మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి. మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది 15, మార్చి 2019, శుక్రవారం జీవన "మంజూ"ష (ఏప్రియల్)...!! నేస్తం, పుట్టుకతో మనకు వచ్చేది కులం. మతం అనేది మనకిష్టమైనట్లు మనం ఆపాదించుకునేది. సాహిత్యం, సంగీతం మొదలైన కళలు కొందరికి జన్మతః ప్రాప్తిస్తాయి. నేర్చుకోవాలన్న తపన ఉన్న మరికొందరు నిరంతర అభ్యాసంచే ఆయా కళల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఏ కళైనా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడని నాడు ఆ కళ వ్యర్థమే. కనీసం మానసిక వికాసానికైనా ఉపయోగపడినప్పుడే ఆ కళకు సార్థకత. మన పూర్వీకుల చరిత్రలు చూస్తే అనాది నుండి ఈ కళలు సామాజిక జీవితాల్లో ప్రముఖ పాత్ర వహించాయనే చెప్పాలి. వైద్యానికి, మానసిక ఉల్లాసానికి, సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడిన కళలు ఇప్పుడు కులమతాల పేరుతో చిచ్చులు పెడుతూ రావణ కాష్ఠంలా రగులుతూనే ఉన్నాయి. మనందరం ఇలాంటి సంస్కృతిని పోషిస్తున్నందుకు చాలా సిగ్గు పడాల్సిన విషయం. అమ్మానాన్న మనకంటూ ఓ గుర్తింపునిస్తారు ఈ సమాజంలో. మన చదువు, మన నడవడి మనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని అందిస్తుంది. సమాజ హితానికి సాహిత్యం కాని, కులమతాల కుమ్ములాటలకు కాదు. ఏ మతము పరాయి మతాన్ని దూషించమని చెప్పదు, అవహేళన చేయమని చెప్పదు. విజ్ఞానం వినయాన్నివ్వాలి కాని వివేకాన్ని కోల్పోయేటట్లు చేయకూడదు. ఎవరి కులం, మతం, ప్రాంతీయత వారికి గొప్ప. అభిమానం ఉండటం తప్పు కాదు, విచక్షణ లేకుండా ప్రవర్తించడం చాలా తప్పు. ఆ తప్పుని సమర్థించే వారిది, వారు ఎవరైనా సరే క్షమించరాని నేరం. పిల్లలు తప్పు చేస్తే దండించాల్సిన పెద్దలే ఇలాంటి వారికి కొమ్ము కాస్తుంటే సాహిత్యం సమాజానికి కాస్తయినా మంచి చేయడం అటుంచి విషాన్ని చిమ్మడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యక్తిగతాన్ని ఎవరమైనా గౌరవించాల్సిందే, అదే సమయంలో వ్యవస్థకు కీడు చేసే ఎలాంటి సాహిత్యమైనా, కళైనా గర్హించదగినదే. అలా చేయనినాడు ఆ తప్పుని సమర్ధించిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులే. సమాజ నాశనానికి కారకులే. సాహిత్యకారులకైనా, కళాకారులకైనా ఓ గుర్తింపు వచ్చిన తరువాత వారి బాధ్యత ఈ సమాజంపై మరింత పెరుగుతుంది. మన భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం ఉందని మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సరిపోదు. దేశద్రోహుల్ని సైతం గౌరవిస్తున్న సంస్కారం మన భారతీయులది. అలాంటి దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి కాని, పుట్టిన గడ్డను, సంస్కృతిని అవహేళన చేయడం అన్నది అమ్మని అంగట్లో అమ్మేసినట్లే అని ప్రతి మనిషి గుర్తించాలి. మన చేష్టలతో ఒక వర్గాన్ని ఆకట్టుకోవాలని సాహిత్యాన్ని కాని, కళను కాని ఎంచుకోకూడదు. ఎదుటివారి మనోభావాలను గౌరవించడంలోనే మన సంస్కారం బయటపడుతుంది. కళాకారులు, సాహిత్యకారులు దయచేసి వ్యక్తిగతాన్ని వ్యవస్థకు ఆపాదించకండి. పదిమందికి మార్గ నిర్దేశకులు మీరు. మీ మీదున్న గురుతర బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నించండి కానీ సమాజంలో విష బీజాలు నాటకండి. తప్పులు సరిదిద్దండి కానీ మరో తప్పు చేయడానికి దోహదపడకండి. సమాజ హితానికి చేయూతనివ్వండి. చివరిగా ఓ మాట.. తప్పులు అందరు చేస్తారు కాని ఆ తప్పుని ఒప్పుకోవడంలోనే ఆ వ్యక్తి గొప్పదనం బయట పడుతుంది. అది మీకందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ...
మనం మన సంప్రదాయాన్నీ, మన సంస్కృతనీ ఎలాగైతే పండగలను చేసుకోవాలని ఆరాటపడతామో, అందులో పదోవంతు – “నా దేశం” అన్న భావనలో ఉంటే, ఎందుకు ఈ దినోత్సవాలు? అన్న విషయం అర్థమౌతుందని నా అభిప్రాయం. స్వతంత్ర్యం అంటే ఏమిటి? దేశమంటే ఏమిటి? ఈదేశాన్ని ప్రేమిస్తే తక్కిన దేశాల్ని ద్వేషించాలా? దేశమా – మానవత్వమా? అనికాదు , దినోత్సవాలు ద్వార గత స్ముతులను జ్ఞాపకం చేసుకోవడమే . చరిత్ర తెలుసు కొని మన జీవిత విధానము సరియైన మార్గం లో సాగించడమే నా అభిప్రాయము. Tuesday, April 5, 2011 ఆల్‌ ఫూల్స్‌ డే,All fools Day గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (April 01) న -ఆల్‌ ఫూల్స్‌ డే,All fools Day- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము Fools_Day:ఏప్రిల్ ఒకటిన ఒకరిని ఫూల్ చేసి ఎవరెస్టు ఎక్కినంతగా సంతోషిస్తుంటాం. మనకంటే పెద్దవాళ్లను ఫూల్ చేయడానికి పేటెంట్ ఉన్న రోజు.అందరినీ ఆటపట్టించడం, సరదాగా అబద్ధాలు చెప్పి ఏడిపించడం, వేళాకోళం చేయడం ... నిజమని నమ్మేస్తే ।ఫూల్‌ అంటూ గేలిచేయడం. ఏప్రిల్‌ ఫస్ట్‌ ప్రత్యేకత. ఆల్‌ ఫూల్స్‌ డే పేరుతో దీన్ని ప్రపంచ మంతటా అనేక దేశాల్లో సరదాగా జరుపుకొంటున్నారు. ఏప్రిల్‌ ఒకటి. ఆల్‌ ఫూల్స్‌ డే. ఈరోజు ప్రపంచమంతా సరదా అబద్ధాల పండుగ చేసుకుంటుంది. ఎన్నో ఏళ్లుగా ఏప్రిల్‌ ఒకటిన ఫూల్స్‌ డేను జరుపుకుంటున్నా ఇప్పటికీ, అతికినట్టు చెప్పే అబద్ధాల్ని అనుకోకుండానే నమ్మేస్తాం. జనాల్ని ఏప్రిల్‌ ఫూల్‌ చేయడంలో మీడియా, ముఖ్యంగా బ్రిటన్‌ మీడియా చాలా ముందుంటుంది. పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్‌ లో ఏప్రిల్‌ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. నూతన సంవత్సరం ఉత్సవాలు, వసంత కాలపు సంబరాలు పదిరోజుల పాటు ప్రజలు ఆనందంగా నిర్వహించుకునేవారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఒకరికి మరోకరు బహుమతులు ఇచ్చే ఆచారాన్ని పాటించేవారు. అయితే 1582లో రాజైన చార్లెస్‌-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవా లని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు జనవరి ఫస్టున కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొందరు మాత్రం మొదటి నుంచీ వస్తున్న ఆచారాన్ని మార్చడానికి ఇష్టప డక జరుపుకోలేదు. వాళ్ళు మాత్రం యధా విధిగా ఏప్రిల్‌ 1 వరకు ఆగి ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపు కున్నారు. జనవరి ఫస్ట్‌న జరుపుకున్న వారు ఇది చూసి, ఏప్రిల్‌ ఫస్ట్‌న జరుపుకున్న వారిని ఫూల్స్‌ అని పేర్కొంటూ గేలి చేసేవారు. వాళ్ళకి తెలీకుండా పేపర్‌ చేపల్ని వాళ్ళ వెనక భాగాన కట్టి ఆటప ట్టించేవారు. అంతే కాకుండా వాళ్ళని గేలానికి చాలా తేలిగ్గా తెలివితక్కువతనంతో దొరికిపోయే చేపలక్రింద జమకట్టి, వాళ్ళని ఏప్రిల్‌ ఫిష్‌ అంటూ అల్లరి పెట్టేవారు. ఈ ఆటపట్టించే విధానం ఏప్రిల్‌ ఫూల్స్‌ డేగా మరో రెండు వందల ఏళ్ళకల్లా అమె రికా, బ్రిటన్‌, స్కాట్లండ్‌ తదితర దేశాలకు తెలిసిపోయింది. అలా ప్రపంచ మంతా పాకిపోయింది. ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్‌ వేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. అది రానురాను ప్రాక్టికల్‌ జోక్స్‌ చేసుకునే స్థాయికివెళ్ళింది. ఈ ప్రాక్టికల్‌ జోక్స్‌ మొదట్లో సున్నితంగా ఉన్నా, అప్పుడప్పుడు కాస్త శ్రుతి మించడం జరుగుతూ ఉంది. ఏదేమైనా సరదాగా, సంతోషంగా జరుపుకునే ఈ వేడుక మన దేశంలోనూ మారుమూల గ్రామాల్లోకి సైతం పాకిపోయింది. ఈ రోజు మనమంతా ఖుషీగా పండగ చేసుకోవాల్సిన రోజు. .. అదే మన ఆల్ ఫూల్స్ డే. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి, మనం ఫూలిష్ గా బతకడం లేదా?
న్యూజిలాండ్‌ బ్యాట్‌మెన్ హెన్రీ నికోల్స్‌‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంగ్లండ్‌ బౌలర్ జాక్ లీచ్‌ బంతిని విరిసిన క్షణాల్లోనే హెన్రీ నికోల్స్‌ ఔట్‌ అయ్యాడు. దాంతో బౌలర్ ఎలా ఔట్‌య్యాడు అబ్బా అని చుట్టుపక్కల చూస్తూ, కన్ప్యూజన్‌లో పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ల మధ్య అఖరి టెస్టు ఇటీవలే జరిగింది. ఈ టెస్టులో విచిత్రకర రీతిలో న్యూజిలాండ్‌ బ్యాట్‌మెన్ హెన్రీ నికోల్స్‌ ఔట్ అయ్యాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 55 ఓవర్‌ వేసిన జాక్ లీచ్‌ బౌలింగ్‌లో నికోల్స్ నాన్‌ స్ట్రైకర్‌వైపు భారీ షాట్‌ ఆడాడు. అయితే, బంతి నేరుగా నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న మిచెల్‌ బ్యాట్‌కు తగిలి, మిడ్-ఆఫ్ ఫీల్డర్‌ అలెక్స్ లీస్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నికోల్స్‌ నిరాశగా మైదానాన్ని వీడాడు. కానీ, నికోల్స్‌ ఔట్‌కాగానే ఇంగ్లండ్‌ బౌలర్లు సంబురాలు జరుపుకోగా, బౌలర్‌ లీచ్‌ మాత్రం ఆశ్చర్యంగా అలా ఉండిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో షేర్ చేయడంతో వీక్షిస్తున్న సినీ ప్రియులు సైతం ఆశ్చర్యానికి గురౌతున్నారు. An unfortunate dismissal? Yes. But wholly within the Laws. Law 33.2.2.3 states it will be out if a fielder catches the ball after it has touched the wicket, an umpire, another fielder, a runner or the other batter. Read the Law: https://t.co/cCBoJd6xOSpic.twitter.com/eKiAWrbZiI — Marylebone Cricket Club (@MCCOfficial) June 23, 2022 మరోపక్క నికోల్స్‌ ఔటైన విధానంపై మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ స్పందించింది. “దురదృష్టకరమైన రీతిలో నికోల్స్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. కానీ ఇది పూర్తిగా చట్టాలకు లోబడి ఉంది. నియమం ​33.2.2.2 ప్రకారం బంతి.. వికెట్‌, అంపైర్‌, ఫీల్డర్, ఇతర బ్యాటర్‌ని తాకిన తర్వాత క్యాచ్ తీసుకుంటే అది ఔట్‌గా పరిగణించబడుతుంది” అని మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ట్విటర్‌లో పేర్కొంది.
ఈ వ్యాసం శ్రీధర్ (చిత్రకారుడు) గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర వ్యక్తుల పేజీల కొరకు, శ్రీధర్ (అయోమయ నివృత్తి) చూడండి. శ్రీధర్ ప్రఖ్యాత తెలుగు కార్టూనిస్టు. ఈనాడు దినపత్రిక బహుళ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూన్లు ఎంతో సహాయపడ్డాయి. ఆయన కార్టూన్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకు పోయే లాగా ఉంటాయి. ఆయన కార్టూన్ లలో ఎంత వ్యంగ్యం ఉంటుందో అంతే విషయం కూడా ఉంటుంది. [1] ఈనాటి సామాజిక స్థితిగతులని బొమ్మలతో తెలివిగా చెప్పే ప్రయత్నం చేసాడు. కార్టూనిస్ట్ శ్రీధర్ తన కార్టూన్ల ద్వారా తెలుగువారి హృదయాలలో నిలిచిపోయాడు. అతను దాదాపు 40 సంవత్సరాలుగా ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. పాఠకులు ఈనాడు పేపర్ లో వచ్చే వార్తల కోసం కోసం ఎంత అతృతగా ఎదురుచుస్తుంటారో ప్రతిరోజు చోటుచేసుకునే పరిస్థితులపై “ఇదీ సంగతీ” లో వచ్చే శ్రీధర్ కార్టూన్ల కోసం అంతే ఆతృతగా ఎదురుచుస్తుంటారు. నిజానికి ఎంతోమంది నాయకులపై విమర్శనాత్మకంగా ఎన్ని కార్టూన్స్ వేసినా దాదాపు ప్రతి నాయకుడు కూడా పాజిటీవ్ గానే తీసుకునేవారట. తన 18వ సంవత్సరంలోనే కార్టూనిస్ట్ గా మొదలైన జీవితంలో కేవలం ఈనాడు వరకే పరిమితం అవ్వలేదు దేశ, అంతర్జాతీయ వేదికలపై కూడా తనదైన శైలిలో గళమెత్తాడు. [2] శ్రీధర్, చిత్రకారుడు అతని బొమ్మలో వ్యంగ్యం వుంటుంది, రక్తి కట్టించే క్యాప్షన్ వుంటుంది వెరసి అతని కార్టూన్ల వెనక ఎంతో విషయ పరిజ్ఞానం కనపడుతుంది. ఇలా శ్రీధర్ ఈనాడులో 1982 నుండి 1999 వరకూ వేసిన రాజకీయ కార్టూన్లు ఒక సంకలనంగా తెచ్చారు ఉషోదయా పబ్లికేషన్స్. ఇందులో అనేక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విషయాలపై శ్రీధర్ వేసిన వ్యంగ్యాస్త్రాలు వున్నాయి. అయితే ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలపైన గీసిన కార్టూన్లే కనిపిస్తాయి. శ్రీధర్ కార్టూన్ల లో బొమ్మలు నవ్విస్తాయని అందరికీ తెలుసు. అయితే బొమ్మ చూడగానే ఇది ఫలానా వ్యక్తిదని వెంటనే తెలిసిపోయేంతలా బొమ్మలు గీయడం అతని ప్రతిభ. ఆ పుస్తకం ముందుమాటలో రామోజీరావు “కాలంతో పోటిపడి ఈ లైనూ బెసగకుండా పర్ఫెక్ట్ రాజకియ వ్యంగ్య చిత్రాన్ని రక్తికట్టే క్యాప్షన్తో అత్యంత వేగంగా అందించగలిగే నేర్పు మాత్రం శ్రీధర్‌దేనని చెప్పగలను” అని రాసాడు. [3] ఈనాడులో శ్రీధర్ తొలి కార్టూన్ 22 ఆగస్టు 1981 నాడు ముద్రించగా, 30 ఆగస్టు 2021 న ఈనాడునుంచి వైదొలిగాడు.[4]చివరి కార్టూన్ 13 ఆగస్టు 2021 నాడు ముద్రితమైంది. [5] అతని సోదరుడు అచ్యుత‌రావు తెలంగాణ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యునిగా పనిచేసాడు.[6] మూలాలు ↑ Uday, Samosa. "ఈనాటి సామాజిక స్థితిగతులని బొమ్మలతో తెలివిగా చెప్పే ఈనాడు శ్రీధర్ గారి 'ఇది సంగతి!'". Chai Bisket (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-15. Retrieved 2020-07-15. ↑ Kashetti, Srikanth. "These Sarcastic Cartoons Will Prove Why Sridhar Is The Legendary Cartoonist We Will Ever See!". Chai Bisket (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-15. Retrieved 2020-07-15. ↑ ""ఈనాడు కార్టూన్లు" – మన శ్రీధర్ కార్టూన్లు". పుస్తకం (in అమెరికన్ ఇంగ్లీష్). 2009-11-10. Retrieved 2020-07-15. ↑ "'ఈనాడు'కు కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా". ఆంధ్రప్రభ. 2021-08-31. ↑ "ఇదీసంగతి". ఈనాడు. 2021-08-13. Archived from the original on 2021-09-06. ↑ "బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కన్నుమూత". newssting. Retrieved 2020-07-24. బయటి లింకులు Mr Sridhar, Cartoonist "Idi Sangati" Eenaadu Newspaper speaking to Desiplaza TV - యూట్యూబ్ లో ఈనాడు లో క్రితం 90 రోజుల శ్రీధర్ కార్టూన్లు. "USEFUL LIFE SKILLS: CARTOONIST SREEDHAR". USEFUL LIFE SKILLS. 2014-02-27. Archived from the original on 2020-07-17. Retrieved 2020-07-15.
ప్రస్తుతము మనము ఏ రోజుల్లో ఉన్నామో చూస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది. ఎక్కడ చూసినా, హత్యలు, కిడ్నపులు, దారుణహింసలు, దాడులు ప్రతిదాడులు చూస్తూనే ఉన్నాం. ఇవి చూస్తున్నప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడు అని ఆలోచన మనకురావచ్చు. వాటిని ఆపడా? ఎంతవరకు ఇవి కొనసాగుతుంటాయి, ముగింపు ఎప్పుడని అందరము ఎదురుచూస్తుంటాము. *పరలోకములో ఉండే దేవుడు ఏం చేస్తున్నాడు? :* భూమ్మీద ఉండే మనుష్యులు పాపములో మునిగి పొర్లాడుతున్నారు. అలాంటి వీరిని దేవుడు శిక్షించడా? శిక్ష వీరికి పడదా? అనే ప్రశ్నకు దేవుడిచ్చే సమాధానం ఒక్కటే. అందరిని దేవుడు ప్రేమిస్తాడు? అందరియెడల జాలిగలిగిన వాడు కనుక మనకు సమయాన్ని ఇస్తుంటాడు. ఎందుకంటే మనలో పశ్చాత్తాపం కలుగుతుందేమో అని అనేకసార్లు అవకాశాలు ఇస్తుంటాడు. వాటిని సద్వినియోగం చేసుకుంటే మనకు మంచిది. లేకపోతే తీవ్రమైన ప్రమాదం మన వాకిట పొంచియుంటుంది. *బైబిల్ గ్రంథములో ప్రజలలో ఉన్న పాపాన్ని గూర్చి కనువిప్పు కలుగకపోతే దేవుడు ఏం చేశాడో చూస్తే ఆశ్చర్యపోతాం :* 1) 120 సంవత్సరములు నోవాహు వాక్యాన్ని వినిపించిన లోపడనందున 40 పగుళ్లు, 40 రాత్రులు ఆగకుండా ప్రచండమైన వర్షం కురిపించుట చేత భయంకరమైన జలప్రళయాన్ని పంపించాడు. 2) సొదొమ, గొమోఱ్ఱాలో ప్రజలు నైతిక విలువలు కోల్పోవడం చేత మొత్తం పట్టణాన్ని యెహోవా దేవుడు ఆకాశము తెరచి, దహించు అగ్నిని కురిపించి కాల్చివేశాడు. 3) ప్రజలు మితిమీరి పాపము చేయటం ద్వారా అంతేగాక న్యాయధిపతుల మాటలు వినకపోవటం చేత దేవుడు బెత్లెహేములో కరువును పంపించాడు. ఆ దినములలో అంత తీవ్రమైన ఉగ్రతలను దేవుడు ప్రజల మీదికి పంపినప్పుడు, నేడు అలాంటి ఉగ్రతలు ఎందుకు అమలు కావటం లేదు. వాక్యము ఏమి చెపుతుంది. *ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. (అపో. కా. 17:30).* వాక్య భాగాన్ని తరచి చూస్తే ప్రజల్లో మార్పు తేవడానికి దేవుడు ఎన్ని మార్గాలు గుండానైనా ప్రజలను రక్షణమార్గములోనికి అనగా పాపమును విడచి, మారుమనస్సు పొంది వారిని నడిపించడం దేవుని ఉన్నతమైన ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగా మనుష్యులలో మార్పు తేవడానికి కొన్నిసార్లు దేవుడు ప్రకృతి భీభత్సాలను వాడుకుంటాడు. ప్రకృతి భీభత్సం పేరు వినగానే భయం, పిడుగులు పడుతుంటే భయం, భూమి క్రిందలోనుండి గాని ఆకాశం పైనుండి గాని ఏదైనా భీకరమైన శబ్ధం వస్తే భయపడిపోతాం. అలాంటిది దేవుడు ఒక భీభత్సాన్ని పంపిస్తే దాన్ని చూచి విని తట్టుకోగలవా? ఏదేమైనా దేవుని అనుమతి లేనిదే ఏమి జరుగదు. కావున వీటిని దేవుడు పంపించినప్పుడు మార్పు చెంది, రక్షించబడాలని దేవుని సంకల్పము నెరవేర్చబడడానికి మనం సిద్ధం గా వుండాలి. ప్రపంచములో ఎక్కడ చూసినా పాపం పేట్రేగిపోతోంది. మన దేశంలో ఎక్కడ చూసినా పాపం తాండవం చేస్తుంది. బీహార్ లోని ఒక్క జిల్లాలో పట్టపగలే ఇంటికి వెళ్తున్న తల్లి కుమార్తెలను అతి దారుణంగా కొంతమంది దుండగులు దాడి చేసి మానభంగం చేశారు. ఆ తరువాత ఏమి జరిగింది భయంకరమైన పిడుగులు బీహార్ లో పడడం చూస్తాం. ప్రకృతి బీభత్సాలలో మొదటి స్థాయి పిడుగులు పడతాయి. రెండవ స్థాయిలో ఎడతెరిపి వర్షాలు పడతాయి. మూడవ స్థాయిలో భూకంపం వస్తుంది. నాల్గవ స్థాయిలో సముద్రములో భూకంపం ఆ తరువాత ఐదవ స్థాయిలో భీకరమైన భూకంపం సంభవిస్తుంది. ప్రస్తుతం మనమంతా మొదటి స్థాయి, రెండవ స్థాయి దాటి ఉన్నాము. ఈ రెండు స్థాయిలు దాటగానే మనం ఎదుర్కొనబోయేది భూకంపమే. ఇంతవరకు పాశ్చాత్య దేశాలలో రిక్టర్ స్కేలుపై భూకంపం నమోదుకావడం చూశాం. ఈమధ్య భారతదేశములో భూకంపం రిక్టర్ స్కేలుపై నమోదుకావడం చూస్తున్నాం. ఢిల్లీలో, అక్కడక్కడ ప్రకంపనాలు చూశాం. భూకంపాలలో ఇది మొదటి స్థాయి అని గ్రహించాలి. రెండు, మూడు స్థాయిలలో భూమి సర్వనాశనం జరగడం చూస్తాం. ఒకవేళ భారతదేశములో పూర్తిగా సంభవిస్తే ఏం జరుగుతుంది. . కాబట్టి ప్రకంపనలతో ప్రారంభమయ్యే భూకంపం మన రాష్ట్రములో కూడా ఎక్కడైనా విరుచుకుపడే అవకాశముంది. ఎక్కడ ఎప్పుడు అనేది అప్రస్తుతం. అందుకే భక్తుడైన *ఆమోసు 8వ అధ్యాయములో* భూమి కంపించదా? అన్నాడు. కారణమేమిటి? ప్రజల పాపం, ఘోరమైన స్థితికి వచ్చినప్పుడు ఈ మాటలు పలికాడు. ఆమోసు భక్తునికి కోపమోచ్చి ఈ మాటలు పలుకలేదు గాని దేవుడు దర్శనములో చూపించిన ఈ విషయాన్ని మనకు బహిర్గతం చేశాడు. అసలు ఏమైంది అక్కడ? ఇశ్రాయేలీయులు చేసిన తప్పేంటి. విచిత్రమైన గొంతెమ్మ కోర్కెలతో ఇశ్రాయేలు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏమిటి వారి విచిత్రమైన కోరికలు. 1) బీదలు కనుమరుగైపోవాలి. 2) దరిద్రులు కనబడకూడదు. దీని భావమేమనగా మేము తప్ప ఎవ్వరు బ్రతకకూడదు అనే ఘోరమైన ఆలోచనతో ఉన్న ఈ ప్రజలు మరీ చెడు ఆలోచనతో కూడా ఉన్నారు. అదేమిటంటే దొంగ త్రాసుతో మోసకరమైన వ్యాపారము చేయాలి. అంతకంటే నిష్టూరమేమనగా చచ్చు ధాన్యం అమ్మడానికి బరితెగించారు. ఈలాంటి వారిని చూచి దేవుడు ఆమోసుతో ఈ మాటలు పలికించాడు. భూమి కనిపించదా? పైన పేర్కొనబడినవి చూడ్డానికి చాలా తేలికైనవే. కానీ దేవుని దృష్టిలో ఘోరమైన పాపాలు. ఇవే దేవుని దృష్టిలో ఘోరమైన పాపాలైతే, మనం చేసే పాపాలు ఎలాంటివి? క్రూరమైన హత్యలు, కిడ్నాపులు, వ్యభిచారం, ఇంకా ఎన్నెన్నో? ఇవి దేవునికి ఎంత కోపం కలిగిస్తాయో మనకు తెలియదు. మనం చేసే పాపాలు మనకు తప్పు కాకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో అవి ఘోరమైనవే. అయితే మనమనుకునేది ఒకటి. క్షమాపణ కోరితే చాలు దేవుడు క్షమిస్తాడు అనే ఆలోచన మనది. మరలా మరలా పాపం చేస్తూ పోతుంటే దేవుడు చూస్తూ ఊరకుండే దేవుడు కాదు. కాబట్టి మనలో ఏ పాపం, ఏ బలహీనత లేకుండా ఉంటే నువ్వు క్షేమం, భూమి క్షేమం. లేకపోతే అంతే సంగతులు. దేవుని వాక్యము మనకు విరివిగా వినబడుతున్నా మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. పై పెచ్చు దూషిస్తాం. ప్రేమించే దేవునిపై ఆగ్రహిస్తే నీవు నీ కుటుంబం ఒక క్షణమైన భూమిమీద బ్రతకలేదు జాగ్రత్త. పైపైకి చూస్తూ, నడుస్తూ పోతున్న నీవు, నీవు నడిచే భూమి ఎప్పుడు నోరు తెరుస్తుందో తెలియదు. కనుక కింద కూడా చూసి నడవాలి. కావున దేవుని ప్రేమను అర్థం చేసుకుని మనం పాపం విడిచిపెట్టి మార్పు చెంది, మనం నివసించే భూమిమీద ఏ ప్రకంపనాలు కలగకుండా జాగరుకులమైయుండి, పాపములేని వారిగా వుంటూ ప్రభువు రాకడకు సిద్ధపడుదుము గాక! ఆమెన్. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహాలు ఓ ప‌ట్టాన ఎవ‌రికీ అంతుప‌ట్ట‌వు. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రాజ‌కీయాలు చేయ‌డంలో దిట్ట. రాష్ట్ర సిద్ధిలో కీల‌క పాత్ర పోషించి తెలంగాణ పితా ‌గా గుర్తింపు పొందిన ఆయ‌న‌కు ప్ర‌జ‌లు రెండోసారి కూడా బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీ క‌ట్ట‌బెట్టారు. దీంతో ఆయ‌న‌కు తిరుగులేద‌నుకుంటున్న క్ర‌మంలో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. తాజాగా జ‌రిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో కూడా ఆ పార్టీయే విజ‌యం సాధించిన‌ప్ప‌టి నుంచీ కేసీఆర్ వ్యూహాలు మారిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. రాష్ట్రంలోని బీజేపీని కాకుండా వ‌డ్ల కొనుగోలును ప్ర‌ధాన అంశంగా చేసుకుని ఏకంగా కేంద్రాన్ని టార్గెట్ చేశారు. కేంద్రానికి వ్య‌తిరేకంగా స్వ‌యంగా ధ‌ర్నాలో పాల్గొని సంచ‌ల‌నం సృష్టించారు. ఇప్పుడు రైతు చ‌ట్టాల ర‌ద్దును అవ‌కాశంగా మార్చుకుని వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఉద్య‌మంలో చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు రూ. 3 ల‌క్ష‌లు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఆందోళ‌న వెనుక ల‌క్ష్యం ఏంటి? కేసీఆర్ న‌యా విధానాలు ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. సమకాలిన పరిస్థితులను, సంక్షోభాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో కేసీఆర్‌ను మించిన రాజకీయ దురందరుడు తెలుగు నేలపై మరొకరు లేర‌ని ప్ర‌సిద్ధి. తాజా సమీక‌రణాలు దాన్ని మ‌రోమారు రుజువు చేస్తున్నాయి. ఇక రోజూ మీడియా ముందుకు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్ చెప్పిన‌ట్లుగా వ‌రుస‌గా స‌మావేశాలు పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ వేదిక‌గా చేస్తున్న రాజ‌కీయాలు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మేనా.. అంత‌కు మించిన ల‌క్ష్యాలు ఉన్నాయా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. వరి కొనుగోలు విషయంపై ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదని మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఢిల్లీతో ఢీ ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించారు. ఈసారి ఒక్క‌రే కాకుండా పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో హ‌స్తిన‌కు ప‌య‌నం అవుతున్నారు. ముంద‌స్తు అపాయింట్ మెంట్ లేకుండానే నేరుగా చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న కేసీఆర్ ల‌క్ష్యం ఆలోచించాల్సిందే. ఒక‌వేళ కేంద్ర పెద్ద‌లు అందుబాటులో లేని ప‌క్షంలో దానిపై మ‌రో ఉద్య‌మం ఆరంభించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. నూత‌న‌ రైతు చ‌ట్టాల ర‌ద్దును కూడా కేసీఆర్ త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు. రైతుల పోరాటంతోనే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యాయని , అయితే.. చట్టాలు రద్దు చేసినట్లుగానే.. రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ నుంచి రూ.3 లక్షల పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతు పోరాటంలో మరణించిన 750 మంది రైతుల కుటుంబాలకు సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే పేర్లు ఇవ్వాలని రైతు సంఘం నాయకులకు సూచించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాదని.. ప్రతి కుటుంబానికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని.. కేసీఆర్ ప్రధాని మోదీని డిమాండ్ చేయ‌డం కొత్త త‌ర‌హా రాజ‌కీయాల‌ను తెర‌పైకి తెస్తోంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, జల్ శక్తి మంత్రిని కలవనున్నట్లు ప్ర‌క‌టించిన కేసీఆర్ ఆ ప‌ర్య‌ట‌న అనంత‌రం మార‌బోయే ప‌రిణామాల‌పై ఆస‌క్తి ఏర్ప‌డింది. Follow us on: Tags 22062 Related News Civic Reception To President Murmu ఏపీకి తొలిసారి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ఏపీ ప్రభుత్వ ఘన పౌరసన్మానం CM Jagan: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశంలోని మహిళలకు ఒక స్పూర్తి, ఆదర్శం, మహిళా సాధికారతకు ప్రతిబింబం
ఈడిగ తెలుగు రాష్ట్రాల జిల్లాలో, ఇతర రాష్ట్రాలలో కలిపి సుమారు వేయి కుటుంబాలు ఉన్నవి. గౌడ తమిళనాడు నుంచి వచ్చిన కార్మికులు నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో కొబ్బరి చెట్లు గీస్తున్నారు. ఈడిగ లేదా ఎడిగా అనేది కర్ణాటకలోని దక్షిణ మధ్య ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న హిందూ సమాజం.కొందరు ఈడిగలు కల్లు పానీయం, ఆయుర్వేద వైద్యంలో పాల్గొంటారు. ఈడిగ ప్రజల సాంప్రదాయ వృత్తి కల్లు తయారుచేయటం.[1] వీరు ఎక్కువగా షిమోగా జిల్లాలోని మాల్నాడ్‌లో కేంద్రీకృతమై ఉన్నారు. బిల్లావ, దీవారు అని పిలువబడే సారూప్యమైన, సాంస్కృతికంగా విభిన్నమైన కల్లు ఉత్పత్తి చేసే ఈడిగలు దక్షిణ కర్ణాటకలో ఉన్నారు.ఈ వివిధ వర్గాలకు కారణమయ్యే ప్రయత్నాలు జరిగాయి. వీటిలో దీవారును సామాజికంగా అత్యల్ప శ్రేణిగా భావిస్తారు, వీరు రాజకీయంగా పొందికగా ఉంటారు.వీరిని 1980 ల నాటికి గుర్తించారు. [2] ఈడిగ సమాజాన్ని 1980 లలో కర్నాటక జనాభాలో 2.5 శాతం ఉన్నపుడు ఇతర వెనుకబడిన తరగతి (ఓబిసి) గా వర్గీకరించారు. తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, 1985 ఎన్నికలలో పదకొండు మంది ఇడిగ వ్యక్తులు శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. వారిని కర్ణాటక శాసనసభలో అతిపెద్ద సింగిల్ ఓబిసి గ్రూపుగా గుర్తించారు.వారిలో 1978 లో ఆరుగురు, 1983 లో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. [3] వారు ఒక ముఖ్యమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. 2013 కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా సహాయపడిన అహిందా కూటమిలో భాగంగా గుర్తించబడ్డారు. [4] పెద్ద సంఖ్యలో ఎక్సైజ్ కాంట్రాక్ట్, స్వేదనం, కాంట్రాక్టు తయారీ వ్యాపారాల ద్వారా గణనీయమైన సంఖ్యలో ఈడిగ చాలా సంపన్నులు, శక్తివంతులుగా మారారు, కాని ఈడిగ సమాజం ఆర్ధిక స్థావరం ఎక్కువగా మద్యానికి మాత్రమే పరిమితం చేయబడింది. కర్ణాటకలోని నీరావరి ప్రదేశ్కు చెందిన ఇడిగలు పెద్ద సంఖ్యలో సారవంతమైన భూమిని కలిగి ఉన్నారు, తద్వారా వారు పెద్ద ఆదాయ వనరులను సంపాదించారు [5] సారెకొప్ప బంగారప్ప వంటి రాజకీయ నాయకులు ఈ సంపన్న ప్రజల మద్దతును ఉపయోగించుకున్నారు.[6] ఈడిగలు మానవులకు విరిగిన, తొలగిన ఎముకల అమరికను అభ్యసించారు.వోక్కలిగా సమాజంలోని కొంతమంది సభ్యులతో కలిసి ఆ రంగంలో ఆధిపత్యం చెలాయించింది. [7] ఇవి కూడా చూడండిసవరించు ప్రధాన వ్యాసం: గౌడ సరస్వత బ్రాహ్మణుల జాబితా మూలాలుసవరించు ↑ Natraj, V. K. (2007). "Backwards Classes and Minorities in Karnataka Politics". In Ramaswamy, Harish (ed.). Karnataka Government and Politics. Concept Publishing Company. p. 407. ISBN 978-8-18069-397-7. ↑ Mathew, George (1984). Shift in Indian Politics: 1983 Elections in Andhra Pradesh and Karnataka. Concept Publishing Company. p. 59. ↑ Natraj, V. K. (2007). "Backwards Classes and Minorities in Karnataka Politics". In Ramaswamy, Harish (ed.). Karnataka Government and Politics. Concept Publishing Company. p. 407. ISBN 978-8-18069-397-7. ↑ Patagundi, S. S.; Desai, Prakash (2015). "Karnataka: Change and Continuity in 2014". In Wallace, Paul (ed.). India's 2014 Elections: A Modi-led BJP Sweep. SAGE Publications India. pp. 318–319. ISBN 978-9-35150-517-4. ↑ Damodaran, H. (2008). India's New Capitalists: Caste, Business, and Industry in a Modern Nation. Springer. p. 202. ISBN 978-0-23059-412-8. ↑ Osella, Filippo; Osella, Caroline (2000). Social Mobility In Kerala: Modernity and Identity in Conflict. Pluto Press. p. 265. ISBN 978-0-74531-693-2. ↑ Unnikrishnan, P. M.; Kumar, H. P. Lokesh; Shankar, Darshan (2012). "Traditional Orthopaedic Practitioners' Place in Contemporary Health". In Sheikh, Kabir; George, Asha (eds.). Health Providers in India: On the Frontlines of Change. Routledge. p. 188. ISBN 978-1-13651-682-5.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ Hebrew Names Version Prev Next 1. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపురముచేసి నాకు విరోధముగలేచిన వారిమీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను. 1. Thus says the LORD: Behold, I will raise up against Bavel, and against those who dwell in Lev-Kamai, a destroying wind. 2. అన్యదేశస్థులను బబులోనునకు పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పారపట్టి దాని వట్టిదిగా చేయుదురు ఆపద్దినమున వారు నలుదిక్కులనుండి దానిమీదికి వచ్చెదరు. 2. I will send to Bavel strangers, who shall winnow her; and they shall empty her land: for in the day of trouble they shall be against her round about. 3. విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసికొనువానిమీదికిని విల్లు త్రొక్కవలెను కల్దీయులదేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును 3. Against him who bends let the archer bend his bow, and against him who lifts himself up in his coat of mail: and don't you spare her young men; destroy you utterly all her host. 4. ¸యౌవనులను కొట్టక మానకుడి దాని సర్వసైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి. 4. They shall fall down slain in the land of the Kasdim, and thrust through in her streets. 5. తమ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇశ్రాయేలువారిని యూదావారిని విసర్జింపలేదు గాని ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారిదేశము నిండి యున్నది. 5. For Yisra'el is not forsaken, nor Yehudah, of his God, of the LORD of Hosts; though their land is full of guilt against the Holy One of Yisra'el. 6. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులోనుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకొనుడి ఇది యెహోవాకు ప్రతికారకాలము అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడు. ప్రకటన గ్రంథం 18:4 6. Flee out of the midst of Bavel, and save every man his life; don't be cut off in her iniquity: for it is the time of the LORD's vengeance; he will render to her a recompense. 7. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయై యుండెను. దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి యున్నారు. ప్రకటన గ్రంథం 14:8, ప్రకటన గ్రంథం 17:2-4, ప్రకటన గ్రంథం 18:3 7. Bavel has been a golden cup in the LORD's hand, who made all the eretz drunken: the nations have drunk of her wine; therefore the nations are mad. 8. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియ లాయెను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొని రండి. ప్రకటన గ్రంథం 14:8, ప్రకటన గ్రంథం 18:2 8. Bavel is suddenly fallen and destroyed: wail for her; take balm for her pain, if so be she may be healed. 9. మనము బబులోనును స్వస్థపరచగోరితివిు అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచి పెట్టుడి. మన మన దేశములకు వెళ్లుదము రండి దాని శిక్ష ఆకాశమంత యెత్తుగా సాగుచున్నది అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది ప్రకటన గ్రంథం 18:4-5 9. We would have healed Bavel, but she is not healed: forsake her, and let us go everyone into his own country; for her judgment reaches to heaven, and is lifted up even to the skies. 10. యెహోవా మన న్యాయమును రుజువు పరచుచున్నాడు రండి సీయోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము. 10. The LORD has brought forth our righteousness: come, and let us declare in Tziyon the work of the LORD our God. 11. బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపు చున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన. 11. Make sharp the arrows; hold firm the shields: the LORD has stirred up the spirit of the kings of the Madai; because his purpose is against Bavel, to destroy it: for it is the vengeance of the LORD, the vengeance of his temple. 12. బబులోను ప్రాకారములమీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి కావలి బలముచేయుడి కావలివారిని పెట్టుడి మాటు లను సిద్ధపరచుడి బబులోను నివాసులనుగూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానముచేసిన పని తాను జరిగింపబోవుచున్నాడు. 12. Set up a standard against the walls of Bavel, make the watch strong, set the watchmen, prepare the ambushes; for the LORD has both purposed and done that which he spoke concerning the inhabitants of Bavel. 13. విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు. ప్రకటన గ్రంథం 17:1-15 13. You who dwell on many waters, abundant in treasures, your end is come, the measure of your covetousness. 14. గొంగిళిపురుగులంత విస్తారముగా మనుష్యులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీమీద కేకలు వేయుదురు 14. The LORD of Hosts has sworn by himself, saying, Surely I will fill you with men, as with the canker-worm; and they shall lift up a shout against you. 15. నా జీవముతోడని సైన్యముల కధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను. 15. He has made the eretz by his power, he has established the world by his wisdom, and by his understanding has he stretched out the heavens: 16. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును. భూమ్యంతభాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలోనుండి గాలిని రావించును. 16. when he utters his voice, there is a tumult of waters in the heavens, and he causes the vapors to ascend from the ends of the eretz; he makes lightnings for the rain, and brings forth the wind out of his treasuries. 17. తెలివిలేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందును అతడు పోతపోసినది మాయారూపము దానిలో ప్రాణమేమియు లేదు. 17. Every man is become brutish and is without knowledge; every goldsmith is disappointed by his image; for his molten image is falsehood, and there is no breath in them. 18. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు విమర్శకాలమున అవి నశించిపోవును. 18. They are vanity, a work of delusion: in the time of their visitation they shall perish. 19. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. 19. The portion of Ya`akov is not like these; for he is the former of all things; and Yisra'el is the tribe of his inheritance: the LORD of Hosts is his name. 20. నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు యుద్ధాయుధమువంటివాడవు నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను. 20. You are my battle-axe and weapons of war: and with you will I break in pieces the nations; and with you will I destroy kingdoms; 21. నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను. నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టు చున్నాను. 21. and with you will I break in pieces the horse and his rider; 22. నీవలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను నీవలన ముసలివారిని బాలురను విరుగగొట్టుచున్నాను నీవలన ¸యౌవనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను. 22. and with you will I break in pieces the chariot and him who rides therein; and with you will I break in pieces man and woman; and with you will I break in pieces the old man and the youth; and with you will I break in pieces the young man and the virgin; 23. నీవలన గొఱ్ఱెలకాపరులను వారి గొఱ్ఱెలమందలను విరుగగొట్టుచున్నాను నీవలన దున్నువారిని వారి దుక్కి టెద్దులను విరుగ గొట్టుచున్నాను నీవలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను. 23. and with you will I break in pieces the shepherd and his flock; and with you will I break in pieces the farmer and his yoke of oxen; and with you will I break in pieces governors and deputies. 24. బబులోనును కల్దీయుల దేశనివాసులును మీ కన్నులయెదుట సీయోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతికారము చేయుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. 24. I will render to Bavel and to all the inhabitants of Kasdim all their evil that they have done in Tziyon in your sight, says the LORD. 25. సర్వభూమిని నశింపజేయు నాశనపర్వతమా, నేను నీకు విరోధిని ఇదే యెహోవా వాక్కు. నేను నీమీదికి నా చేయి చాపి శిలలపైనుండి నిన్ను క్రిందికి దొరలించుదును చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును. ప్రకటన గ్రంథం 8:8 25. Behold, I am against you, destroying mountain, says the LORD, which destroy all the eretz; and I will stretch out my hand on you, and roll you down from the rocks, and will make you a burnt mountain. 26. మూలకుగాని పునాదికిగాని నీలోనుండి యెవరును రాళ్లు తీసికొనరు నీవు చిరకాలము పాడై యుందువు ఇదే యెహోవా వాక్కు. 26. They shall not take of you a stone for a corner, nor a stone for foundations; but you shall be desolate for ever, says the LORD. 27. దేశములో ధ్వజములనెత్తుడి జనములలో బాకానాదము చేయుడి దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకై అరారాతు మిన్నీ అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి రోమముగల గొంగళిపురుగులంత విస్తారముగా గుఱ్ఱము లను దానిమీదికి రప్పించుడి. 27. Set up a standard in the land, blow the shofar among the nations, prepare the nations against her, call together against her the kingdoms of Ararat, Minni, and Ashkenaz: appoint a marshal against her; cause the horses to come up as the rough canker-worm. 28. దానిమీదికిపోవుటకై మాదీయుల రాజులను వారి అధిపతులను వారి యేలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులనందరిని ప్రతిష్ఠించుడి 28. Prepare against her the nations, the kings of the Madai, the governors of it, and all the deputies of it, and all the land of their dominion. 29. భూమి కంపించుచున్నది నొప్పిచేత అది గిజగిజ లాడుచున్నది ఒక్క నివాసియు లేకుండ బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనునుగూర్చిన యెహోవా ఉద్దేశము స్థిర మాయెను. 29. The land trembles and is in pain; for the purposes of the LORD against Bavel do stand, to make the land of Bavel a desolation, without inhabitant. 30. బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మాను దురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయెను వారును స్త్రీలవంటివారైరి 30. The mighty men of Bavel have forborne to fight, they remain in their strongholds; their might has failed; they are become as women: her dwelling-places are set on fire; her bars are broken. 31. వారి నివాసస్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలము లును జమ్మును అగ్నిచేత కాల్చబడును 31. One post shall run to meet another, and one messenger to met another, to show the king of Bavel that his city is taken on every quarter: 32. దాని యోధులు దిగులుపడిరి అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును దూతవెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజు నకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను. 32. and the passages are seized, and the reeds they have burned with fire, and the men of war are frightened. 33. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బబులోనుపురము చదరముచేయబడిన కళ్లమువలె ఆయెను ఇంక కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును. 33. For thus says the LORD of hosts, the God of Yisra'el: The daughter of Bavel is like a threshing floor at the time when it is trodden; yet a little while, and the time of harvest shall come for her. 34. బబులోనురాజైన నెబుకద్రెజరు మమ్మును మింగివేసెను మమ్మును నుగ్గుచేసెను, మమ్మును వట్టికుండవలె ఉంచి యున్నాడు భుజంగము మింగునట్లు మమ్మును మింగెను మా శ్రేష్ఠపదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసియున్నాడు. 34. Nevukhadretztzar the king of Bavel has devoured me, he has crushed me, he has made me an empty vessel, he has, like a monster, swallowed me up, he has filled his maw with my delicacies; he has cast me out. 35. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోనుమీదికి ప్రతికారరూపముగా దిగును గాక యని సీయోను నివాసి యనుకొనును నా ఉసురు కల్దీయదేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును. 35. The violence done to me and to my flesh be on Bavel, shall the inhabitant of Tziyon say; and, My blood be on the inhabitants of Kasdim, shall Yerushalayim say. 36. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుము, నీ వ్యాజ్యెమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగతీర్చుకొందును దాని సముద్రమును నేనెండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును. ప్రకటన గ్రంథం 16:12 36. Therefore thus says the LORD: Behold, I will plead your cause, and take vengeance for you; and I will dry up her sea, and make her fountain dry. 37. బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాసస్థలమగును అది పాడై యెగతాళికి కారణముగా ఉండును. 37. Bavel shall become heaps, a dwelling-place for jackals, an astonishment, and a hissing, without inhabitant. 38. వారు కూడి సింహములవలె బొబ్బరింతురు సింహముల పిల్లలవలె గుఱ్ఱుపెట్టుదురు. 38. They shall roar together like young lions; they shall growl as lions' cubs. 39. వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యము నిచ్చి వారిని మత్తిల్లజేసెదను ఇదే యెహోవా వాక్కు. 39. When they are heated, I will make their feast, and I will make them drunken, that they may rejoice, and sleep a perpetual sleep, and not wake, says the LORD. 40. గొఱ్ఱపిల్లలు వధకు పోవునట్లును మేకపోతులును పాట్ఠేళ్లును వధకు పోవునట్లును వారిని వధకు రప్పించెదను. 40. I will bring them down like lambs to the slaughter, like rams with male goats. 41. షేషకు పట్టబడెను జగత్‌ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను బబులోను జనములకు విస్మయాస్పదమాయెను. 41. How is Sheshakh taken! and the praise of the whole eretz seized! how is Bavel become a desolation among the nations! 42. సముద్రము బబులోనుమీదికి వచ్చెను ఆమె దాని తరంగములధ్వనితో నిండుకొనెను. 42. The sea is come up on Bavel; she is covered with the multitude of the waves of it. 43. దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను ఏ నరుడును దానిమీదుగా ప్రయాణము చేయడు. 43. Her cities are become a desolation, a dry land, and a desert, a land in which no man dwells, neither does any son of man pass thereby. 44. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను వాడు మింగినదానిని వానినోటనుండి కక్కించు చున్నాను ఇకమీదట జనములు వానియొద్దకు సమూహములుగా కూడి రావు బబులోను ప్రాకారము కూలును; 44. I will execute judgment on Bel in Bavel, and I will bring forth out of his mouth that which he has swallowed up; and the nations shall not flow any more to him: yes, the wall of Bavel shall fall. 45. నా జనులారా, మీరు దానిలోనుండి బయటకు వెళ్లుడి యెహోవా కోపాగ్నినుండి తప్పించుకొనుడి మీ ప్రాణములను రక్షించుకొనుడి 2 కోరింథీయులకు 6:17, ప్రకటన గ్రంథం 18:4 45. My people, go you out of the midst of her, and save yourselves every man from the fierce anger of the LORD. 46. ఏటేట వదంతి పుట్టుచువచ్చును దేశములో బలాత్కారము జరుగుచున్నది ఏలికమీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనియ్యకుడి. 46. Don't let your heart faint, neither fear for the news that shall be heard in the land; for news shall come one year, and after that in another year shall come news, and violence in the land, ruler against ruler. 47. రాబోవు దినములలో నేను బబులోనుయొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును దాని దేశమంతయు అవమానము నొందును జనులు హతులై దాని మధ్యను కూలెదరు 47. Therefore, behold, the days come, that I will execute judgment on the engraved images of Bavel; and her whole land shall be confounded; and all her slain shall fall in the midst of her. 48. దానిని పాడుచేయువారు ఉత్తరదిక్కునుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతినిగూర్చి సంతోషించును ఇదే యెహోవా వాక్కు ప్రకటన గ్రంథం 18:20 48. Then the heavens and the eretz, and all that is therein, shall sing for joy over Bavel; for the destroyers shall come to her from the north, says the LORD. 49. బబులోను ఇశ్రాయేలులో హతులైనవారిని కూలజేసి నట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైనవారు కూలుదురు ప్రకటన గ్రంథం 18:24 49. As Bavel has caused the slain of Yisra'el to fall, so at Bavel shall fall the slain of all the land. 50. ఖడ్గమును తప్పించుకొనినవారలారా, ఆలస్యముచేయక వెళ్లుడి, దూరమునుండి మీరు యెహోవాను జ్ఞాపకముచేసికొనుడి యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానియ్యుడి. 50. You who have escaped the sword, go you, don't stand still; remember the LORD from afar, and let Yerushalayim come into your mind. 51. మేము దూషణవాక్యము విని సిగ్గుపడియున్నాము అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధస్థలములలోనికి వచ్చియున్నారు మా ముఖములు తెల్లబోవుచున్నవి 51. We are confounded, because we have heard reproach; confusion has covered our faces: for strangers are come into the sanctuaries of the LORD's house. 52. ఇదే యెహోవా వాక్కు. రాబోవు దినములలో నేను బబులోనుయొక్క విగ్రహములను శిక్షింతును ఆమె దేశమందంతటను గాయపరచబడినవారు మూల్గుదురు. 52. Therefore, behold, the days come, says the LORD, that I will execute judgment on her engraved images; and through all her land the wounded shall groan. 53. బబులోను తన బలమైన ఉన్నతస్థలములను దుర్గములుగా చేసికొని ఆకాశమునకు ఎక్కినను పాడుచేయువారు నాయొద్దనుండి వచ్చి దానిమీద పడుదురు ఇదే యెహోవా వాక్కు. 53. Though Bavel should mount up to the sky, and though she should fortify the height of her strength, yet from me shall destroyers come to her, says the LORD. 54. ఆలకించుడి, బబులోనులోనుండి రోదనధ్వని వినబడు చున్నది కల్దీయులదేశములో మహా నాశనధ్వని వినబడుచున్నది. 54. The sound of a cry from Bavel, and of great destruction from the land of the Kasdim! 55. యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహజలములవలె ఘోషించు చున్నవి వారి ఆర్భాటము వినబడుచున్నది. 55. For the LORD lays Bavel waste, and destroys out of her the great voice; and their waves roar like many waters; the noise of their voice is uttered: 56. బబులోనుమీదికి పాడుచేయువాడు వచ్చుచున్నాడు దాని బలాఢ్యులు పట్టబడియున్నారు వారి విండ్లు విరిగిపోయినవి యెహోవా ప్రతికారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. 56. for the destroyer is come on her, even on Bavel, and her mighty men are taken, their bows are broken in pieces; for the LORD is a God of recompenses, he will surely requite. 57. దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధి పతులను బలాఢ్యులను మత్తిల్లజేసెదను వారు చిరకాల నిద్రనొంది మేలుకొనకపోదురు ఇదే రాజు వాక్కు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. 57. I will make drunk her princes and her wise men, her governors and her deputies, and her mighty men; and they shall sleep a perpetual sleep, and not wake up, says the King, whose name is the LORD of Hosts. 58. సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెల విచ్చుచున్నాడు విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయ బడును జనములు వృథాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూచి అలయుచున్నారు 58. Thus says the LORD of hosts: The broad walls of Bavel shall be utterly overthrown, and her high gates shall be burned with fire; and the peoples shall labor for vanity, and the nations for the fire; and they shall be weary. 59. సిద్కియా యేలుబడియందు నాలుగవ సంవత్సరమున శెరాయా దండు భోజనసామగ్రికి అధికారియైయుండి సిద్కియాతోకూడ బబులోనునకు వెళ్లినప్పుడు నేరీయా కుమారుడును మహసేయా మనుమడునైన ఆ శెరాయాకు యిర్మీయా ఆజ్ఞాపించిన మాట. 59. The word which Yirmeyahu the prophet commanded Serayah the son of Neriyah, the son of Mechaseyah, when he went with Tzidkiyahu the king of Yehudah to Bavel in the fourth year of his reign. Now Serayah was chief chamberlain. 60. యిర్మీయా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటిని, అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన యీ మాటలన్నిటిని గ్రంథములొ వ్రాసెను. 60. Yirmeyahu wrote in a book all the evil that should come on Bavel, even all these words that are written concerning Bavel. 61. కాగా యిర్మీయా శెరాయాతో ఇట్లనెను నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటిని చదివి వినిపించవలెను. 61. Yirmeyahu said to Serayah, When you come to Bavel, then see that you read all these words, 62. ఈలాగున నీవు ప్రకటింపవలెను యెహోవా, మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానినిగూర్చి నీవు సెలవిచ్చితివి. 62. and say, LORD, you have spoken concerning this place, to cut it off, that none shall dwell therein, neither man nor animal, but that it shall be desolate forever. 63. ఈ గ్రంథమును చదివి చాలించినతరువాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసునదిలో దాని వేసి ప్రకటన గ్రంథం 18:21 63. It shall be, when you have made an end of reading this book, that you shall bind a stone to it, and cast it into the midst of the Perat: 64. నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయాయొక్క మాటలు ఇంతటితో ముగిసెను. 64. and you shall say, Thus shall Bavel sink, and shall not rise again because of the evil that I will bring on her; and they shall be weary. Thus far are the words of Yirmeyahu. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
thesakshi.com : బ్రిటన్ మహరాణి క్విన్ ఎలిజబెత్ 2 రాణి కన్నుమూశారు. బ్రిటన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన చక్రవర్తి క్వీన్ ఎలిజబెత్ II ఉన్నారు. 96 ఏళ్ళ వయసులో ఆమె, బల్మోరా క్యాటిల్ స్కాట్లాండ్ లో మరణించారు. ఆమె 70 సంవత్సరాలు పాలించారు. రాజ కుటుంబ సభ్యులు… క్వీన్స్ కుమారుడు, వారసుడు ప్రిన్స్ చార్లెస్, మనవలు విలియం మరియు హ్యారీ, వారి కుటుంబాలు – స్కాటిష్ హైలాండ్స్‌లోని ఆమె బాల్మోరల్ రిట్రీట్ వద్ద కు వచ్చి చేరుకున్నారు. UK జూన్‌లో గొప్ప కార్యక్రమాలతో దేశానికి 70 సంవత్సరాల సేవను గుర్తుచేసుకోవడానికి క్వీన్స్ ప్లాటినం జూబ్లీని జరుపుకుంది.2015లో, క్వీన్ ఎలిజబెత్ తన ముత్తాత క్వీన్ విక్టోరియాను అధిగమించి, ఎక్కువ కాలం పనిచేసిన బ్రిటిష్ చక్రవర్తి అయ్యారు. ఈ సంవత్సరం, ఆమె ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన రెండవ చక్రవర్తి అయ్యారు. UK తన ప్లాటినం జూబ్లీ మైలురాయిని రాయల్ పెరేడ్‌లు, వీధి పార్టీలు మరియు ప్రదర్శనలతో జరుపుకున్నప్పుడు, రాణి ఒక లేఖలో దేశానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తాను “వినయంగా మరియు లోతుగా హత్తుకున్నానని” పేర్కొంది. రాణి తన ఆరోగ్యం కారణంగా కొన్ని కార్యక్రమాలను హజరు కాలేక పోయింది. ప్రిన్స్ చార్లెస్ , రెండవ వరుసలో ఉన్న ప్రిన్స్ విలియం వాటికి హాజరయ్యారు. ఆమె జూబ్లీ పోటీ ముగింపులో బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీలో కనిపించింది. Britain's Queen Elizabeth passes away at the age of 96 years at Balmoral castle, Scotland (File Pic) https://t.co/PglwErVaWe pic.twitter.com/GKYYt1177S — ANI (@ANI) September 8, 2022 ఇదిలా ఉండగా ఈ రోజు మధ్యాహ్నం బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 రాణి వయోభారంతో పాటు, కొన్నిరోజులుగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత అక్టోబరు నుంచి ఆమె కొంత తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె తాజాగా, ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను డాక్టర్లు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారని బంకింగ్ హామ్ వర్గాలు తెలిపాయి. క్వీన్ ఎలిజబెత్ II గత సంవత్సరం అక్టోబర్ నుండి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది, దీని వలన ఆమె నడవడానికి మరియు నిలబడటానికి ఇబ్బంది పడింది. 96 ఏళ్ల రాణి.. తన ప్రివీ కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.రాణి సౌకర్యంగా ఉన్నారని, స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కాజిల్‌లో ఆమె వేసవికాలం గడిపిందని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. రాణి ఆరోగ్యం గురించి ప్యాలెస్ ప్రకటనతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ ప్రకటన వెలువడిన వెంటనే, బ్రిటీష్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ మాట్లాడుతూ, “ఈ మధ్యాహ్న భోజన సమయంలో బకింగ్‌హామ్ ప్యాలెస్ నుండి వచ్చే వార్తల పట్ల దేశం మొత్తం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రిగా నియమితులైనప్పుడు లిజ్ ట్రస్ మంగళవారం స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ ఎస్టేట్‌లో రాణిని కలిశారు. బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్-2 స్కాట్లాండ్‌లోని బాల్మోర‌ల్ కాస్టిల్‌లో గురువారం మ‌ధ్యాహ్నం (స్థానిక కాల మానం ప్ర‌కారం రాత్రి 11.21 గంట‌లకు) క‌న్నుమూశారు. గ‌తేడాది అక్టోబ‌ర్ నుంచి సుదీర్ఘ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో వేస‌వి విశ్రాంతి కోసం స్కాట్లాండ్‌కు వెళ్లిన ఎలిజ‌బెత్‌-2 పూర్తిగా వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. ఆమె మ‌ర‌ణానికి ముందు క‌ఠిన‌మైన ప్రొటోకాల్ పాటిస్తారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఎలిజ‌బెత్-2 ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆమె వారసుడిగా భావిస్తున్న ప్రిన్స్ చార్లెస్‌, మ‌నుమ‌లు ప్రిన్స్ విలియ‌మ్స్‌, ప్రిన్స్ హ‌ర్రీ గురువారం స్కాట్లాండ్‌కు చేరుకున్నారు. బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్-2 వ‌య‌స్సు 96 సంవ‌త్స‌రాలు. బ్రిట‌న్ చ‌రిత్ర‌లో 25 ఏండ్ల వ‌య‌స్సు నుంచి రాణిగా కొన‌సాగుతూ వ‌చ్చారు. తొలుత ఎలిజ‌బెత్-2 కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు వైద్యులు. అటుపై బ్రిట‌న్ ప్ర‌ధాని లిజ్ ట్ర‌స్‌కు స‌మాచారం ఇచ్చారు. దీనిపై బ్రిట‌న్ విదేశాంగ శాఖ కామన్‌వెల్త్ దేశాల‌కు తెలిపింది. బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్ మ‌ర‌ణించిన సంగ‌తిని ప్ర‌ధాని లిజ్ ట్ర‌స్ ధృవీక‌రించారు. ఆమె మృతి సంద‌ర్భంగా బ్రిట‌న్ ప్ర‌భుత్వం 10 రోజుల సంతాప దినాలు ప్ర‌క‌టించింది. I had memorable meetings with Her Majesty Queen Elizabeth II during my UK visits in 2015 and 2018. I will never forget her warmth and kindness. During one of the meetings she showed me the handkerchief Mahatma Gandhi gifted her on her wedding. I will always cherish that gesture. pic.twitter.com/3aACbxhLgC — Narendra Modi (@narendramodi) September 8, 2022 క్వీన్ ఎలిజబెత్ 2 మరణం పట్ల సంతాపం వ్యక్తంచేశారు. ఆమె రాణి గా ఉన్న కాలంలో ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రిటన్ లో.. 2015,2018లలో యూకే సందర్శించినప్పుడు రాణి తో జరిగిన సమావేశాల ఫోటోలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఎలిజబెత్ రాణి 2 చూపించిన ఆప్యాయత, ప్రేమను ఎప్పటికి మరిచిపోలేనని మోదీ అన్నారు. ఈ సందర్భంగా.. మహాత్మ గాంధీ రాణి ఎలిజెబెత్ వివాహానికి బహుమతిగా ఇచ్చిన రుమాలును తనకు చూపించారని మోదీ గుర్తు చేసుకున్నారు. దేశానికి, ప్రజలకు మంచి స్ఫూర్తి దాయకంగా నిలిచారని ఎలిజబెత్ 2 రాణి సేవలను మోదీ కొనియాడారు. Tags: # Born21 April 1926#britan#British#died8 September 2022#Duke and Duchess of York#Elizabeth II is the Queen of the United Kingdom#LONDON#Queen Elizabeth II#UNITED KINGDOMBalmoral CastleBruton Street
మోదుగ పూలంటే పల్లెటూళ్లలో ఉండే వాళ్ళకే కాదు పట్నం వాసులకీ పరిచయమే. నారింజరంగుతో, ఎర్రని గుత్తుల ఈ పూలు కనువిందుచేస్తాయి. చాలా తమాషాగా వుంటాయి. కొక్కేలలాగా, కొద్దిగా చిలుకముక్కుల్లాగా వుంటాయి పూలు, ఆకులేకనిపించనట్లు నిండుగాపూస్తాయి. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబం లో బుటియా ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా. మోదుగ చెట్టును కింశుక వృక్షము అని కూడ అంటారు. అంతేకాక భారతీయభాషల్లో దీనిపేర్లు ఇలావున్నాయి. మోదుగ ఎత్తుగా పైకి పెరిగే వృక్షం. ఈ చెట్టు దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. మృదువైన కేశరాలతో వుంటాయి. ఈ మోదుగ పూలేకాక చెట్టు కూడా ఎంతగానో ఉపయోగపడి తన త్యాగగుణాన్ని చాటుకుంటుంది. వేసవి ప్రారంభానికి చెట్లు ఆరంజిరంగులో నిండుగా పూలతో కళకళలాడుతూ సూర్యుణ్ణి ఆహ్వానిస్తాయి. మోదుగు ఆకులను, కాడలను, కొమ్మలను కూడా, మోదుగు పువ్వులను హిందువుల పూజల్లో ఉపయోగిస్తాం. ఇంటిలో చెడు పోగొట్టను ఎండిన మోదుగు కొమ్మలను విరిచి కాలుస్తారు. వాటి ద్వారా వచ్చే పొగ ఇంట్లో వుండే చెడుహరిస్తుందని నమ్మకం. ఈ పువ్వులు ఒక రకమైన సువాసతో చూస్తే మనసుకు ఎంతో ఆనందం కకలిగిస్తాయి. ఈ పువ్వులు పరమశివుడికి అత్యంత ఇష్టం. అందుకే శివాలయాల్లో పూజలు చేసే క్రమంలో పూజారులు మోదుగు పువ్వులను శివుడికి సమర్పిస్తుంటారు. అంతేకాదు మోదుగు పువ్వులో వచ్చే కొద్ది పాటి నీటి బిందువులను సైతం శివుడికి ప్రీతిపాత్రంగా భావిస్తారు.ఇక మోదుగు పువ్వులకు హోలీ పండుగకు విడదీయరాని బంధం ఉంది. కొన్నేళ్ళ క్రితం హోలీ పండుగ వస్తుందంటే, వారం రోజుల ముందుగానే పిల్లలు,యువకులు మోదుగు పువ్వులను తీసుకొచ్చి నీటిలో నానబెట్టేవారు.తర్వాత రేపు హోలీ పండుగ అనగా బాగా ఉడకబెట్టేవారు. ఉడికిన తర్వాత వచ్చే రంగునీళ్లను చల్లారిన తర్వాత సీసాల్లో, డబ్బాల్లో నింపుకునేవారు. హోలీ పండుగకు రసాయన రంగుల కన్నా మోదుగు పువ్వుల ద్వారా వచ్చే రంగునీళ్లను వాడడం వల్ల చర్మరోగాలు రావు. మోదుగ కాయలను వైద్యంలో వాడుతారు. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలు కూడా ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు. మోదుగ ఆకులలో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాల వలన మూత్ర సమస్యలు, ఫైల్స్ , ఇన్ఫెక్షన్స్ చర్మ సమస్యలు నివారించడానికి అద్భుతంగా పని చేస్తాయి. మోదుగ కషాయాలు తాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఉబ్బసానికి ఈ చుట్టు జిగురును ఎండబెట్టి పొడి చేసి రోజుకు రెండు గ్రాములు తీసుకోవడం వలన ఉబ్బసం తగ్గుతుంది. మోదుగ ఆకులను తీసుకొని గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న కషాయాన్ని పుక్కిల్లించడం ద్వారా నోటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ గోరువెచ్చగా ఉన్న కషాయం నోటి లో వేసుకునే ప్రేష్నర్ గా ఉపయోగించుకోవచ్చు. నోటి పూత లను తగ్గిస్తుంది. మోదుగ జిగురు విరోచనాలలో, డీసెంట్రీ లలో బాగా ఉపయోగపడుతుంది. పిల్లల్లో వచ్చే విరోచనాలలో బాగా ఉపయోగపడినట్టు పరిశోధకులు చెబుతున్నారు.ఇది కడుపులోఉండే ఎలాంటి క్రిమినైనా హరిస్తుంది. మోదుగ విత్తనాల్ని పొడిగా చేసి దానిలో కొద్దిగ తేనెని కలిపి తిసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ముఖంగా ఎన్ని మందులకీ లొంగని ఏలికపాములు, బద్దె పురుగు (టేప్ వార్మ్) లాంటి మొండి ఘటాలకు కూడా మోదుగ చాలా చక్కగా పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది అటువంటివారికి మోదుగ విత్తనాల పొడిని తేనెలో కలిపి ఇవ్వడం ద్వారా వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇప్పట్లో అందరూ ఎక్కువ ఇబ్బంది పడుతున్న సమస్య మొలలు. దీన్నే ఇంగ్లీష్ వైద్యంలో ఫైల్స్ అంటారు. ఆపరేషన్ తప్ప నివారణ లేదు అని చెప్పే ఈ సమస్యకు మోదుగ మంచి పరిష్కారం.మోదుగ చెట్టు కాడలను తెచ్చి మెత్తగా నూరి మొలల మీద వేసి కట్టు కట్టాలి. ఇలా చేస్తూ ఉంటే మొలలు ఊడిపోతాయి. ​ఇలా వారం రోజుల పాటు చేయడం వలన ఈ సమస్యకు కు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. మోదుగ గింజలను జిల్లేడు పాలతో కలిపి బాగా నూరి తేలు కుట్టిన చోట రాయాలి. దీనివల్ల తేలు కుట్టినపుడు కలిగే నొప్పి తొందరగా తగ్గిపోతుంది. ఏనుగు గజ్జి అనే చర్మవ్యాధి (ఏక్జిమా) వచ్చినవారికి, మోదుగ విత్తనాల పొడిలో, కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి రాస్తే ఉపశమనం కనిపిస్తుంది. డయాబెటిస్ సమస్యకు మోదుగ ఆకులు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి.. మోదుగ ఆకులు ఎండబెట్టి పొడిచేసి ఆ పొడిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి.. మూత్రం లో షుగర్ సమస్య ఉన్నవాళ్లకు మోదుగ ఆకుల పొడి చక్కని పరిష్కారం. రక్తంలో కనిపించకుండా కేవలం మూత్రం లోనే చక్కెర ఉండే గ్లైకోజ్ యూరియా లాంటి పరిస్థితుల్లో ఇది బాగా ఉపయోగకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణంగా యజ్ఞాలు, యాగాలు జరిగే చోట మోదుగచెట్టును హోమద్రవ్యంగా వాడతారు. మోదుగలో ఔషధ గుణం నెయ్యిలో మండటం వల్ల ద్విగుణీకృతం చెంది యాగాలలో వెలువడే పొగ పీల్చడం వల్ల అనేక జబ్బులు నయమవుతాయి. ఈ మోదుగ చెట్టు బెరడు కారం, చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. దీన్ని ఔషధంగా తీసుకోవడం వల్ల ప్లీహ రోగాలు, శ్లేష్మ రోగాలు, మూల వ్యాధులు నయమయిపోతాయి. ఈ మోదుగ చెట్టు కలపను ప్యాకింగ్ పెట్టెలతయారీకి వాడుతారు. తుపాకిమందుకు ఈ కర్ర బొగ్గు ఉపయోగపడుతుంది. ఈ చెట్టు బంక టానింగ్, రంగుల అద్దకంలోనూ వాడుతారు. కాండం యొక్క బెరడును కూడా పరిశ్రమలో ఉపయోగిస్తారు. బెరడునుండి నార తీస్తారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్రనే కాదు.. ఆమె మాటలు వేడిపుట్టిస్తున్నాయి. అసలేం మాట్లాడుతుందో.. ఎవరిని టచ్ చేస్తుందో కూడా తెలియకుండా వాగేస్తోంది. జగ్గారెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ తో పెట్టుకొని అనవసరంగా పరువు పొగొట్టుకుంటోంది. జగ్గారెడ్డి నియోజకవర్గంలోకి వచ్చి ఆయనపై పరుష పదజాలంతో తిడితే ఆయన ఊరుకుంటాడా? అన్నీ పూసగుచ్చినట్టు చెప్పేసి షర్మిల పరువు తీశాడు. వైఎస్ఆర్ శవం పక్కన ఉండగా.. సీఎం కుర్చీ కోసం జగన్ షర్మిల మంతనాలు జరిపిన తీరును.. వారికి అసలు బాధేలేదన్న కఠిన వాస్తవాలు చెప్పాడు. మరింతగా తిడితే నీ బండారం బయటపెడుతానని హెచ్చరించాడు. షర్మిల పైత్యపు మాటలే ఇలా రివర్స్ అయ్యి జగ్గారెడ్డి నోటి నుంచి ప్రతిస్పందన తీవ్రంగా రావడానికి కారణమైంది. ఏమన్నా అంటే వైఎస్ఆర్ నామ జపం చేస్తోంది. అసలు తెలంగాణకు విలన్ నే వైఎస్ఆర్. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే ఏపీలోని నంద్యాల వెళ్లి.. 'తెలంగాణ ఏర్పడితే ఆంధ్రులు అంతా పాస్ పోర్ట్ పట్టుకొని వెళ్లాల్సిందే' అని మాట్లాడాడు. నిజానికి వైఎస్ఆర్ ఉంటే తెలంగాణ వచ్చేది కాదు.. కేసీఆర్ ఇలా సీఎం అయ్యిండేవాడు కాదు. అంతలా టీఆర్ఎస్ ను తెలంగాణ వాదాన్ని దెబ్బతీసిన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది వైఎస్ఆర్. ఆయనను తెలంగాణ ప్రజలకు హీరోలా ప్రొజెక్ట్ చేస్తున్న షర్మిలను అందుకే జనాలు నమ్మడం లేదు. చరిత్రను ఎప్పుడు ఎవరూ మరవరు. తెలంగాణ ప్రజల్లో వైఎస్ఆర్ ను హీరోను చేద్దామన్న షర్మిల ప్రయత్నాలు అందుకే విఫలమవుతున్నాయి. ఏపీలో ఓకే.. వైఎస్ఆర్ వల్లే జగన్ సీఎం అయ్యారు. కానీ అదే స్ట్రాటజీ తెలంగాణలో వర్కవుట్ అవ్వడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ ఇప్పుడు పార్టీ మారలేదు అని షర్మిల అంటోంది..మళ్లీ వైఎస్ఆర్ పార్టీ కాదు అంటోంది.. వైఎస్ఆర్ ప్రేమించే వాళ్లు అయిన జగ్గారెడ్డి వాళ్లను తిడుతోంది.. అసలు షర్మిల స్ట్రాటజీ ఏంటో అర్థం కాక ఆమె చుట్టు తిరిగే వాళ్లు కూడా గందరగోళంలో పడుతున్న పరిస్థితి నెలకొంది. నిజానికి షర్మిలకు తెలంగాణకు అస్సలు సంబంధం లేదు. ఏపీలో అన్న జగన్ తో పడక.. అక్కడ రాజకీయాల్లోకి రాలేక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణలో రాజకీయాల్లోకి షర్మిల వచ్చేసింది. తెలంగాణలో వైఎస్ఆర్ చరిష్మా వర్కవుట్ కాదని తెలిసినా 'వైఎస్ఆర్ పాలన తెస్తాను అని అంటోంది'.. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలన్నీ ఇప్పుడు కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్నారు. 'ఆరోగ్యశ్రీ ప్రాజెక్టులు స్కాలర్ షిప్స్' అన్నీ కొనసాగిస్తున్నారు. వాటన్నింటిని కూడా ఇంకా మెరుగుపరిచి మరిన్ని మెరుగైన పథకాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మారుతున్న ప్రజల ఆశలకు అనుగుణంగా ఇంకా మెరుగుదిద్ది మరీ అందిస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా ఇంకా పాతచింతకాయ పచ్చడిలా వైఎస్ఆర్ పథకాలు అంటూ నేనే తోపు అని వైఎస్ షర్మిల విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. ఆమె బీపీ తెచ్చుకునే బదులు.. తాను బెదరను.. భయపడను అని మీడియా సమావేశాల్లో తొడలు కొడుతోంది. తెలంగాణలో అమె పార్టీకి ఏమాత్రం ఆదరణ రావడం లేదు.. ఎక్కడ తిరుగుతున్నా ప్రజల నుంచి స్పందన లేదు. 2వేల కి.మీల పాదయాత్ర ముగిసినా మీడియా ప్రజలు పట్టించుకోవడం లేదు. ఆ ఫస్ట్రేషన్ లోనే ఆమె ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు. బలమైన నేతలను తిడితే వారు ప్రతి స్పందిస్తే తనకు కొంచెం మైలేజ్ వస్తుందననే ఇలా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. లేదంటే పైత్యం ఎక్కువై ఇలా నోరుపారేసుకుంటుందా? అని తెలంగాణ మేధావులు అభిప్రాయపడుతున్నారు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: Telangana YsSharmila Padayatra JaggaReddy YSR KCR TRS Congress AndhraPradesh JaganMohanReddy CM Arogyasree Projects Scholarships PoliticalNews
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని సీనియర్లంతా ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్, బిక్రమ్ సింగ్ మజితియా లాంటి పెద్ద నాయకులంతా.. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 చండీగఢ్: పంజాబ్‌లో ఒక కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతే కాదు, పంజాబ్ రాజకీయంలో చాలా మంది కొత్త ముఖాలు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో 85 మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇందులో 82 మంది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలే కావడం గమనార్హం. దీంతో పాటు మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. గతంలో శాసనసభ్యులు అంటే 50-60 ఏళ్లు, అంతకు పైబడిన వారు ఎక్కువగా ఉండేవారు. కానీ ఈసారి చాలా మంది 50 ఏళ్ల లోపు వారే. పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం 50 ఏళ్ల లోపు వ్యక్తే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని సీనియర్లంతా ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్, బిక్రమ్ సింగ్ మజితియా లాంటి పెద్ద నాయకులంతా ఓడిపోయారు. వీరి స్థానాన్ని కొత్త తరం ఆక్రమించింది. పైగా ఈసారి ఎన్నికైన సభ్యుల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారట. డాక్టర్లే 12 మంది ఉన్నారు. ఇందులో 9 మంది ఆప్ సభ్యులే. ఈసారి ఎన్నికలు పంజాబ్ రాజకీయాల్ని పూర్తిగా మార్చేశాయని, పాత విధానం, పాత తరం, పాత పోకడ చాలా మట్టుకు మారిందని స్థానికులే అంటున్నారు. ఇక ఈ అసెంబ్లీలో మరో విశేషం కూడా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి మహిళా ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. గత అసెంబ్లీలో కేవలం ఐదుగురు మాత్రమే సభ్యులు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 13కి పెరిగింది. కాగా ఇందులో కూడా ఆప్ దాదాపు వాటాను ఆక్రమించేసింది. 11 మంది మహిళా ఎమ్మెల్యేలు ఆప్‌కు చెందినవారే.
సితార్ నవాజ్ ఉస్తాద్ విలాయత్ ఖాన్ 1928లో కృష్ణాష్టమి రోజున ఇప్పటి బాంగ్లాదేశ్ లోని గౌరీపూర్ లో గొప్ప సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వైపు, తల్లి వైపు అందరూ సంగీత విద్వాంసులే. తండ్రి వైపు ఇప్పటికి ఆరు తరాలుగా ఆయన తాత ముత్తాతలందరూ వారి కాలంలో సాటిలేని సితార్ విద్వాంసులు. ఆరు తరాల క్రితం వారిది రాజపుత్ర కుటుంబం. ఆ తరంలో విలాయత్ ఖాన్ పూర్వీకుడు సరోజన్ సింగ్ నవగాం అనే ఒక చిన్న రాజపుత్ర సంస్థానానికి అధిపతి. ఆయన రాణా ప్రతాప్ సింగ్ సమకాలికుడు. ఆయన కుమారుడు తురబ్ ఖాన్ ఇస్లాం మతం పుచ్చుకున్నాడు. ఆయన కుమారుడు సాహెబ్ దాద్ ఖాన్. ఆయన సుర్ బహార్ వాద్యాన్ని సృష్టించినవాడు. ఆయన కుమారుడు ఇమ్ దాద్ ఖాన్. సితార్ వాదనంలో విప్లవం తీసుకువచ్చి 'ఇమ్ దాద్ ఖానీబాజ్' అనే ఒక స్టైల్ ను ప్రవేశపెట్టాడు. ఆయన కుమారుడు ఇనాయత్ ఖాన్ దేశంలో సితార్ ను విపరీతంగా ప్రచారంలోకి తీసుకువచ్చి, సితార్ చక్రవర్తిగా ప్రకాశించారు. ఆయన తమ్ముడు వహీద్ ఖాన్ కూడా గొప్ప సితార్ విద్వాంసుడు. వారిద్దరూ సితార్ తోపాటు సుర్ బహర్ కూడా అద్భుతంగా వాయించేవారు. ఇద్దరూ కలిసి కచేరీలు చేస్తూ ఉండేవారు. ఇనాయత్ ఖాన్ కుమారుడు ఈనాడు సితార్ చక్రవర్తిగా వెలుగొందుతున్న విలాయత్ ఖాన్. ఈయన తమ్ముడు ఇమ్రాత్ ఖాన్ సితార్, సుర్ బహార్ వాద్యాలు రెండింటిలోనూ ప్రవీణుడు. కిందటి తరంలో ఇనాయత్ ఖాన్, వహీద్ ఖాన్ లు కలిసి కచేరీలు చేసినట్టే ఈ తరంలో విలాయత్ ఖాన్, ఇమ్రాత్ ఖాన్ లు సితార్-సుర్ బహార్ జుగల్ బందీ కచేరీలు చేస్తున్నారు. విలాయత్ ఖాన్ కుమారుడు షుజాత్ ఖాన్ పది హేనేళ్ళవాడు. అతను నాలుగైదేళ్ళ క్రిందటే కచేరీలు చేయడం ప్రారంభించాడు. తండ్రి అంతటివాడు కాగల లక్షణాలు అతనిలో కనిపిస్తున్నాయట. విలాయత్ ఖాన్ కు ఆ పిల్లాడి తర్వాత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరికీ రాగాలపేర్లు పెట్టారు. పెద్ద అమ్మాయి పేరు యమన్. రెండో అమ్మాయి పేరు జిలా. వారిద్దరూ కూడా సితార్ వాయిస్తారు. విలాయత్ ఖాన్ తల్లి ఎన్నడూ కచేరీలు చేయకపోయినా గొప్పగా పాడుతుందట. ఆమె తండ్రి బందేహసన్ ఖాన్, సోదరుడు జిందాహసన్ ఖాన్ గొప్ప సంగీత విద్వాంసులు. జిందాహసన్ ఖాన్ ఇప్పటి పెద్ద తరం ప్రముఖ విద్వాంసులలో ఒకరు. ఇప్పటి యువతరం సితార్ విద్వాంసులలో ప్రముఖుడైన ఉస్తాద్ రయిస్ ఖాన్ విలాయత్ కు సొంత మేనల్లుడు. విలాయత్ ఖాన్ కు చదువు అంటలేదు. గొప్ప సంగీత కుటుంబంలో పుట్టినా చదువు లేకపోతే సంఘంలో బ్రతకడం కష్టమనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు విలాయత్ ను ఐదోయేటనే బళ్ళోవేశారు. కాని, రోజూ స్కూలుకు బలవంతంగా, కొట్టి పంపించవలసి వచ్చేది. అలా రెండు మూడు సంతవత్సరాలు గడిచాక విలాయత్ కు స్కూలు చదువు దుర్భరమైపోయింది. కొట్టి చంపినా సరే ఇంకా స్కూలు గడప తొక్కనని భీష్మించుకు కూర్చున్నాడు. అందరు నాన్నగార్ల లాగే ఇనాయత్ ఖాన్ గారు కూడా 'చదువుకోకపోతే గొడ్లను కాస్తావుట్రా' అని అడిగారు కొడుకుని. 'సితార్ వాయిస్తాను' అని సమాధానమిచ్చాడు విలాయత్. 'సరే నీ ఖర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది' అని కొడుకును చదువుమానిపించాడు ఇనాయత్ ఖాన్. అప్పటి నుంచి ఏకదీక్షగా సాధన చేయడం ప్రారంభించాడు విలాయత్. అసలు బళ్ళో వేయకముందే నాలుగో యేటనే ఆయన తండ్రి వద్ద సితార్ పాఠాలు ప్రారంభించాడు. స్కూలు మానేసిన తర్వాత తండ్రి వద్ద నేర్చుకోవడం, కూర్చుని సాధన చేయడం-ఇదే విలాయత్ కు దిన చర్య అయింది, శిక్షణ విషయంలో ఇనాయత్ ఖాన్ గారు చాలా కఠినంగా ఉండేవారు. తను చెప్పినట్లుగా వాయించలేకపోతే నిర్దాక్షిణ్యంగా కొడుకును బాదేవారు. పెద్దయిన తర్వాత కొడుకు తనంత గొప్పవాడు కాకపోతే తనకు చెడ్డపేరు వస్తుందనీ, నలుగురూ నవ్వుతారనీ ఆయన బాధపడేవారు. ఒక సారి కోపంతో కొడుకుని కొట్టి, 'నీ చెయ్యి విరిచేస్తే మంచిది. అప్పుడు చెయ్యిలేదు కాబట్టి వాయించలేకపోతున్నాడు, లేకపోతే తండ్రి అంత గొప్పగా వాయించేవాడు అని అనుకుంటారు జనం. ఆ విధంగానైనా నాకు అపకీర్తి రాకుండా ఉంటుంది అని' అన్నారట. అటువంటి మాటలతో పౌరుషం వచ్చి విలాయత్ ఇంకా ఎక్కువగా సాధన చేసేవాడు. ఇనాయత్ ఖాన్, ఒడిలో ఇమ్రాత్ ఖాన్, సితార్ తో విలాయత్ ఖాన్ విలాయత్ ఎనిమిదో యేటనే తండ్రితో కలిసి కచేరీలు చేయడం ప్రారంభించాడు. ఎనిమిదవ ఏటనే హీరాబాయ్ బరోడేకర్, కేసర్ బాయ్ కేర్కర్, హఫీజ్ అలీఖాన్, ముష్తాఖ్ హుస్సేన్ ఖాన్, అహమ్మద్ జాన్ తిరఖ్వా వంటి మహా విద్వాంసులకు ఉద్దేశించిన సంగీత మహాసభలో ఆయన సితార్ సోలో కచేరీ చేశాడు. తొమ్మిదో యేట ఆయన మొదటి 78 ఆర్.పి.ఎం.రికార్డు విడుదలయింది. ఆ రికార్డులో తండ్రీ కొడుకు లిద్దరూ కలిసి వాయించారు. (ఆ రికార్డు ఇప్పుడు దుర్లభం). ఆ తర్వాత ఏడాదికే 1938లో ఇనాయత్ ఖాన్ మరణించారు. అప్పటికి విలాయత్ కు పదేళ్ళు. తమ్ముడు ఇమ్రాత్ ఖాన్ కు రెండేళ్ళు. తండ్రి మరణంతో గురువు లేకపోవడం వల్ల విలాయత్ సితార్ సాధనకు తాత్కాలికంగా అవరోధం ఏర్పడింది. అయితే, అదృష్టవశాత్తు అప్పటికే ఆయన సంగీతానికి గట్టి పునాది పడింది. ఇనాయత్ ఖాన్ పోయిన తర్వాత ఆయన తమ్ముడు వహీద్ ఖాన్ విలాయత్ కు సితార్ నేర్పడం ప్రారంభించారు. మాతామహుడు బందేహసన్ ఖాన్, మేనమామ జిందాహసన్ ఖాన్ గాత్ర సంగీతం నేర్పేవారు. మధ్య మధ్య తల్లి కూడా విలాయత్ సంగీత సాధనను పర్యవేక్షిస్తూ ఉండేది. తానాలను తానుపాడి ఆ విధంగా వాయించమని చెప్పేది ఆవిడ. విలాయత్ సితార్ ను ఆ విధంగా పలికించలేకపోతే ఆవిడ పలికించి చూపేది. తండ్రి పోయిన తర్వాత పట్టుదల ఇంకా పెరిగి విలాయత్ రోజుకు 12 గంటలు, 14 గంటలు సాధన చేశారు. అలా ఒక ఏడాది గడిచింది. పదకొండో యేట ఆయన మేనమామతో కలిసి ఢిల్లీ వెళ్ళి, సరాసరి ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ ను కలుసుకున్నారు. ఇనాయత్ ఖాన్ కుమారుడనీ, సితార్ బాగా వాయిస్తాడనీ తెలుసుకుని ఆయన విలాయత్ ను ఎంతో ఆదరించారు. రేడియో స్టేషన్ ఆవరణలోనే ఒక చిన్న గది యిచ్చి, నెలకు 50 రూపాయల జీతంతో ఉద్యోగం కూడా యిచ్చారు. అంత చిన్న వయస్సులోనే ఆయన తన సంపాదనపై తాను ఆధారపడుతూ ఒంటరిగా జీవించాడు. తర్వాత రేడియో స్టేషన్ లో పని చేసే మరొక అధికారి ఆయనను చేరదీసి, తన ఇంట్లో ఉంచుకున్నారు. గురువులేకుండా, స్వయంగా రాత్రింబవళ్ళు ఏకదీక్షతో సాధన చేసి విలాయత్ ఖాన్ పదిహేనేళ్ళకే సితార్ వాదనంలో అద్భుతమైన ప్రావీణ్యం సాధించారు. ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ రికమెండేషన్ తో 1944లో తన పదహారో యేట విలాయత్ ఖాన్ బొంబాయిలో జరిగిన ఒక గొప్ప సంగీత మహాసభలో కచేరీ చేసి సంగీత ప్రియులను ఆనందాశ్చర్యాలలో ముంచివేశారు. మహావిద్వాంసులకు ఉద్దేశించిన మహాసభలో ఈ కుర్రాడు వాయించడం ఏమిటని మొదట్లో నిర్వాహకులు ముఖం చిట్లించుకున్నారు. 20 నిమిషాలకు మించి వాయించడానికి వీల్లేదని షరతు పెట్టారు. సరేనని వేదిక ఎక్కాడు విలాయత్ ఖాన్. తబలా విద్వాంసులలో ప్రముఖుడైన అనోఖీలాల్ ను ప్రక్క వాద్యానికి ఎంచుకున్నాడు. 'ఇంత చిన్న కుర్రాడికి అంత పెద్ద తబలా విద్వాంసుడు కావలసి వచ్చాడా' అని ముక్కున వేలేసుకున్నారు పెద్దలు. కుర్రాడు మంచి పొగరుమీద ఉన్నాడనుకున్నారు. 'పోనీ కుర్రాడేదో ముచ్చట పడ్డాడు' అని వేదిక మీదికి వచ్చి కూర్చున్న అనోఖీలాల్ కొద్ది నిమిషాలలోనే విలాయత్ ధాటికి అదిరిపోయాడు. విలాయత్ సరాసరి ధ్రుత్ లయలో ప్రారంభించి, అంతకంతకు వేగం పెంచాడు. జనం ఉత్సాహంతో వెర్రెత్తిపోయారు. 20 నిమిషాలు కాకుండానే అనోఖీలాల్ విలాయత్ ధాటికి తట్టుకోలేక, తబలా అవతలపడేసి చేతులెత్తేశాడు. "అయ్యబాబోయ్ వీడు మనిషి కాడు-భూతం, భూతాలకి తబలా వాయించడం నా వల్ల కాదు" అని లేచి వెళ్ళిపోయాడు. కచేరీ ఆగిపోయింది. టైము అయిపోయిందని విలాయత్ కూడా లేచాడు. హాల్లో జనం ఏమైనా సరే కచేరీ కొనసాగవలసిందేనని గోల చేస్తూ కుర్చీలు విరగ్గొట్టడం మొదలు పెట్టారు. నిర్వాహకులు వేదిక మీదికి వచ్చి విలాయత్ ను కౌగలించుకుని 'ఇరవై నిమిషాలు కాదు, ఇరవై గంటలు వాయించు' అని అనుమతిచ్చారు. తర్వాత అజిమ్ ఖాన్ అనే మరొక తబలా విద్వాంసుని పెట్టుకుని విలాయత్ కచేరీ కొనసాగించాడు. ఆనాటి నుంచి సాటిలేని మేటి సితార్ విద్వాంసునిగా, 'సితార్ నవాజ్' గా విలాయత్ ఖాన్ విరాజిల్లుతున్నారు. తండ్రిని మించిన కొడుకు అనిపించుకోగలిగారు. నండూరి పార్థసారథి (1974 ఆగస్టు 2వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది) Previous Post Next Post Random Article I'm Feeling Lucky! Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works
1. నేను జాఅసలో భాగస్వామిని ఎలా కాగలను? నేను జాఅసలో అనువాదకునిగా ఎలా నమోదు చేసుకోవాలి? పూర్వ పట్టభద్ర విద్యార్థిగా జాఅసలో నమోదు చేసుకోవటం ఎలా? జ. మీ సవివర విద్య అనుభవసారాన్ని http://www.ntm.org.in/languages/english/login.aspx. సందర్శించి దాఖలు చేసుకోవటం ద్వారా చేయవచ్చు. దీనికి జవాబును వీలైనంత త్వరలోనే పొందగలరని హామీ ఇస్తున్నాం. 2. నేను ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని అనువదించి, అచ్చువేయాలనుకొంటున్నాను. దీనిని జాఅస పరిధిలో చేయటం ఎలా? జ. మీ పని నమూనాలతో పాటుగా మీ సవివర పథక ప్రతిపాదనను దాఖలు చేయండి. మా బృందం దీనిని మూల్యాంకనం చేసి దానిపై వాటి నిపుణుల స్పందనను మీకు తెలియజేసారు. 3. జాఅస సహసంబంధికావటానికి ముందుగా కావలసినవి ఏమిటి? జ. అనువాదకుల అవసరంలో జాఅస అద్వితీయమైనది. మూలభాష, లక్ష్య భాషలలో మీ నైపుణ్యంతోపాటు ఇచ్చిన గడువును పని పూర్తిచేసి ఇవ్వగల సామర్థ్యం కల్గివుండటానికి మించి జాఅస మీ నుంచి ఏమీ కోరుకోదు. జాఅసలో భావి అనువాదకులకు వయస్సు, విద్యార్హతలు, ఉండేస్థలం ఇవేవీ అడ్డం కావు. 4. నాకు స్థల నిర్భంధం ఉంది. అయినప్పటికీ, నేను జాఅసలో సహసంబంధిని కాగలనా? జ. అనువాదానికి సంబధించి తీవ్రతృష్ణ కలిగినవారిని ప్రోత్సహించటానికి, అనువాద పరిశ్రమను వృద్ధిచేయటానికి జాఅస నిర్మితమైనది. ఈ పథకానికి స్థలం ఏమీ ఆటంకం కాదు. ప్రపంచంలో ఎక్కడనుంచైనా ఈ పథకంలో భాగస్థులు కావచ్చు. 5. బహుమాధ్యమ అనువాదం అంటే ఏమిటి? జ. విస్తారంగా రాసిన, మాట్లాడిన ప్రమాణ పత్రాలను అనువదించటం లేక వ్యాఖ్యానించటం బహుమాధ్యమ అనువాదం. ఆ రెండు సూచనల పరిధిలో లేని ప్రతిదానిని చక్కగా బహుమాధ్యమ అనువాదంలో ఇముడ్చుకుంటుంది. ఉదా: కథనాత్మకాన్ని అందించటం, నేపథ్య వ్యాఖ్యాన సేవలు, ఉపశీర్షికలు, వెబ్సైట్ అనువాదం, బహుభాషా ముద్రణా ప్రతి తయారీ ఇవన్నీ బహుమధ్యమ అనువాద పరిధిలోనికి వస్తాయి. 6. నేపథ్య వ్యాఖ్యానం, కథనాత్మకం మీ అనువాదం పథకాలలో భాగాలవుతాయా? జ. భాభాకేసం(సి.ఐ.ఐ.ఎల్.) విస్తారంగా కథా చిత్రాలను ఉత్పత్తి చేస్తుంది. నేపథ్యవ్యాఖ్యాన, కథనాత్మక, మరింకా అనేక పథకాలను వ్యవహరిస్తుంది. ఈ సంస్థకు వీటిపై ప్రక్రియా విధాన సౌకర్యాలకు ఆధారంగా వృత్తిపరమైన చిత్రశాల కూడా ఉంది. కనుక, ఏ పథకానికైన ఈ ప్రత్యేక అవసరాలు కలిగి ఉంటే దానికి కావలసిన ఉపకరణాలను తప్పనిసరిగా ఉపయోగించుకుంటుంది. 7. నీవు ఏదైనా అనువాద ఉపకరణాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నావా? జ. నిఘంటువు, అనువాదదానికి వనరులుగల్గిన సాఫ్ట్వేర్లు, పదజాలంవంటి ఉన్నతగుణ ఉపకరణాలను ఉత్పాదన జాఅస లక్ష్యాలలో ఒకటి. ఈ ఉపకరణాల నుంచి లబ్దిపొందుకోవాలనుకునే వారికందరికీ అందుబాటులో ఉంటాయి. 8. అనువాదించేటప్పుడు ఏ విధమైన పద్ధతిని అనుసరించాలి. జ. 9. అనువాదానికి అంచనా ఎలా పొందుకోవాలా? జ. 10. అనువాదకుల ఎంపికకు ఏదైనా తరగతులను శిక్షణా శిబిరాలను రూపకల్పన చేశారా? జ. జాఅస ప్రాథమిక లక్ష్యాలలో అనువాదకుల విద్య ఒకటి. దీనికి ప్రత్యేకించిన శిక్షణ అవసరం. జాఅస భావి అనువాదకులకోసం స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను అనువాదకుల పాఠ్యక్రమాన్ని, మోడ్యూళ్లను, ప్యాకేజీలను ఉత్పాదన చేసి, ప్రోత్సహించటం, మద్దత్తునివ్వటం, అనువాద సాంకేతజ్ఞతలో ప్రత్యేక పాఠ్యక్రమాన్ని వృద్ధి చేయటానికి సహాయం చేయటం, పరిశోధనా పథకాలను ప్రోత్సహించటం, సంస్థాగత పరిశోధనా ఉపకారవేతన కార్యకలాపాలను ప్రోత్సహించటం, పనిశిక్షణా శిబిరాలను వర్క్షాపులను నిర్వహించటం ఇంకా ఇలాంటివి అనేకం అనువాదకులు సవరించటానికి, సంకలనల చేయడానికి, అనువాదాల నకలు ప్రతి సంకలనానికి సహాయం చేస్తుంది. 11. నేను ఎంపిక చేసుకున్న పుస్తకం అనువాదాలు చేయవచ్చా? పుస్తక ఎంపిక పుస్తకాన్ని ఇవ్వడం రెంటిని కూడా జాఅస చేస్తుందా?
పున:నిర్మాణ కార్యక్రమం ఆలయ ట్రష్టుబోర్డు చైర్మెన్ గా క్రోసూరి వెంకట్రావు పనిచేసే కాలంలో (2008 సం.ము) దేవాలయం పూర్తిగా శిధిలమై పడిపోయే స్థితికి చేరువైనది. దేవాలయం జీర్ణోద్దరణ గావించవలసిన సమయం ఆసన్నమైనదని గ్రామ పెద్దలు గ్రహించారు. దేవాలయం పున:నిర్మించాలనే సంకల్పం గ్రామస్థుల అందరి మనసులో అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయం ఆచరణలో పెట్టుటకు కొంగర జగన్నాధం, యర్రం కోటేశ్వరరావు, దాడి రాధాకృష్ణ, గుర్రం రామారాయుడు, క్రోసూరి బుచ్చయ్య, కోయ వెంకట్రావు, క్రోసూరి బాలరాజు, ఆలయ అర్చక… Read more Archives Archives Select Month September 2022 June 2022 June 2019 April 2019 February 2019 January 2019 September 2018 July 2018 April 2018 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 August 2016 June 2016 April 2016 March 2016 February 2016 November 2015 April 2015 March 2015 February 2015 January 2015 December 2014 November 2014 July 2014 May 2014 Categories Categories Select Category Andhra Pradesh Biographies Devotional Events Families History Family Trees News our villages Photo gallery Profiles Quotations Uncategorized Video gallery Wikipedia Wishes
సాధారణ ప్రజలకు సినిమా స్టార్స్‌ అంటే ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అంతటి క్రేజ్‌ ను సంపాదించుకోవడానికి ఆ స్టార్స్‌ చాలానే కష్టాలు పడతారు. మరి అలాంటి స్టార్స్‌ సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారో తెలుసా? మీరే చూసేయండి. ప్రియాంక జావల్కర్‌ 2017లోనే యాక్టింగ్‌ కెరీర్‌ స్టార్ట్‌ చేసినా.. SR కల్యాణమండపం సినిమాతో క్రేజ్‌ సంపాదించుకుంది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా చేసిన విషయం అన్‌ స్టాపబుల్‌ షోతో ఫ్యాన్స్‌ కు తెలిసింది. అప్పటి నుంచి బాగా వైరల్‌ అవుతోంది. రష్మిక మందన్న చిన్నప్పుడే మోడల్‌ గా చేసింది. గోకులం అనే మ్యాగ్జిన్‌ పై తన కవర్‌ ఫొటో కూడా ప్రింట్‌ అయ్యింది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాల్లోకి రాక ముందు నుంచి స్టైలిష్‌ స్టార్‌ గానే ఉన్నాడు. స్టార్‌ హీరోయిన్‌, డాన్సర్‌, హోస్ట్‌ గా చేసిన తమన్నా సినిమాల్లోకి రాక ముందు కూడా అంతే క్యూట్‌ గా ఉండేది. ప్రస్తుతం సౌత్‌, నార్త్‌ ఇండస్ట్రీల్లో చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న హీరోయిన్‌ పూజా హెగ్దే. కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌ గా ఉన్నప్పుడు కూడా మెగాస్టార్‌ లో అదే గ్రేస్‌ ఉండేది. పవన్‌ కల్యాణ్‌.. పవర్‌ స్టార్‌ కాక ముందు ఇలా ఉండేవారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌- అల్లు అర్జున్‌ మధ్య చిన్నప్పటి నుంచి ఒక స్పెషల్‌ బాండింగ్‌ ఉండేది. నయనతార సినిమాల్లోకి రాక ముందు న్యూస్‌ రీడర్‌ గా చేసిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్‌ 2004లో ‘Kyun’ అనే హిందీ సినిమాతో తన యాక్టింగ్‌ కెరీర్‌ ను ప్రారంభించింది. అనుష్క ఎనిమిదిసార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుకు నామినేట్‌ అయిన హీరోయిన్‌. మూడుసార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు దక్కించుకుంది. తారక్‌ తన కెరీర్‌ లో రెండు నంది, రెండు ఫిల్మ్‌ ఫేర్‌, నాలుగు సిని‘మా’ అవార్డులు అందుకున్నాడు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు రీల్‌ హీరోగానే కాదు.. రియల్‌ హీరోగా కూడా ఎందరో ముఖంపై చిరునవ్వులు పూయిస్తున్నాడు. ధనుష్‌ హీరో మాత్రమే కాదు.. నిర్మాత, డైరెక్టర్‌, రచయిత, లిరిసిస్ట్‌, డాన్సర్‌, ప్లేబ్యాక్‌ సింగర్‌ కూడా.
ఫిబ్రవరి పద్నాలుగో తేదీ. మధ్యాన్నం మూడు గంటలు దాటింది. ఎర్రటి కాశ్మీర్ కుంకుమ పువ్వును విస్తారంగా పండించే పుల్వామా ప్రాంతం ఉగ్రవాదదాడితో మరింత ఎర్రబడింది. విధి నిర్వహణ కోసం రోడ్డుమార్గంలో జమ్మునుంచి కాశ్మీర్ తరలివెడుతున్న భారత సైనిక వాహన శ్రేణిపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషె మహ్మద్ కు చెందిన ఆదిల్ అనే ఉగ్రవాది ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. శక్తివంతమైన పేలుడు పదార్ధాలు కలిగిన మరో వాహనంలో వాహనశ్రేణి వెంట వేగంగా ప్రయాణిస్తూ, తన కారును తానే పేల్చేసుకున్నాడు. ఆ పేలుడు తీవ్రతకు పక్కనే ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్ లోని ఒక బస్సు తునాతునకలయింది. ఇనుప ముద్దగా మారింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం నలభయ్ మంది భారత సైనికులు ఈ సంఘటనలో విగతజీవులయ్యారు. వారి దేహాలు వంద మీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడ్డాయి. మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది క్షతగాత్రులు అయ్యారు. దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురయింది. ఈ దాడికి పూనుకుంది తామే అని మసూద్ ఆజాద్ నాయకత్వంలోని జైషే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ అలియాస్ వకాస్ మాట్లాడిన దృశ్యాలతో కూడిన వీడియోను సంఘటన జరిగిన కొద్ది సేపటిలోనే ఈ సంస్థ విడుదల చేసింది. ‘దీన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు చూసే సమయానికి తాను స్వర్గం(దేవుని వద్దకు) చేరుకుంటాన’ని ఆదిల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. తన నమ్మకం పట్ల తనకున్న నమ్మకం అతడ్ని అన్నిరకాల మానవ సంబంధాలనుంచి దూరం చేసిందని ఈ వీడియోని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ‘కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు’ అన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ఆ మాటకు వస్తే, ప్రపంచంలోని ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ప్రబోధించదు. ఆ వాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం. ‘మతాన్ని మీరు రక్షిస్తే, ఆ మతం మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పరమతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు పట్టించుకోవడం లేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం. ఇప్పుడు మానవాళికి కావాల్సింది మానవ హననం కాదు, కాసింత సహనం. 'సహనావవతు' అనేది వేద కాలం నుంచి వినవస్తున్న హితోక్తి. కానీ దాన్ని బోధించేవారే కానీ పాటించేవారు కరువయ్యారు. గురువారం నుంచి జాతివ్యాప్తంగా జనులు మాట్లాడుకుంటోంది కాశ్మీర్ లో జరిగిన ఘోరకలి గురించే. జాతీయ టీవీ ఛానళ్లలో దీనిమీదనే చర్చలు జరుగుతున్నాయి. ఇరవై నాలుగు గంటలూ స్థానిక రాజకీయాలపై వార్తలు, వ్యాఖ్యలు ప్రసారం చేయడానికి అలవాటుపడిన ప్రాంతీయ టీవీలు కూడా కాశ్మీర్ సంఘటనకు ప్రాధాన్యత ఇస్తూ వుండడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశం. మోడీ సర్కారు ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. వీర సైనికుల త్యాగాలను వృధా కానివ్వం అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఉగ్రవాదులకు మరచిపోలేని గుణపాఠం నేర్పుతామని కేంద్రమంత్రి జైట్లీ హెచ్చరించారు. మరో కేంద్రమంత్రి, గతంలో ఆర్మీ చీఫ్ గా పనిచేసిన వీకే సింగ్ మరో అడుగు మెందుకు వేసి, మన సైనికుల ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. కాంగ్రెస్ తో సహా అన్ని ప్రతిపక్షాలు ఉగ్రవాద చర్యను తీవ్రంగా గర్హించాయి. అయితే, సార్వత్రిక ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగబోతుండగా, తీవ్రమైన ప్రతీకార చర్యలతో మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తుందనే అనుమానం వాటిని తొలుస్తూ ఉండవచ్చు కూడా. ఎందుకంటే గతంలో ఇటువంటి దృష్టాంతం ఒకటి వుంది. రెండేళ్ళ క్రితం కాశ్మీర్ లోని బారాముల్ల జిల్లా ఉరీలోని భారత సైనిక శిబిరంలోకి ఉగ్రవాదులు చొరబడి పద్దెనిమిది మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ ముష్కర చర్యతో దేశం యావత్తు దిగ్భ్రాంతి చెందింది. మనమేమీ చేయలేమా అనే ప్రశ్న తలెత్తింది. గతంలో కూడా ఆ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి జరిపారు. ఖచ్చితంగా ఆ చర్య పొరుగు దేశంపై యుద్ధం చేయడానికి సమానమే. పార్లమెంటుపై దాడికి తెగించినవారిపై తక్షణమే గట్టి చర్య తీసుకునివుంటే ఇప్పుడీ పరిస్తితి తలెత్తేది కాదు అనే భావన ప్రజల్లో కలిగింది. ఉరీ సంఘటన జరిగినప్పుడు కూడా మన దేశ నాయకులు ‘ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తామనే భారీ ప్రకటనలు చేసారు. అవి షరా మామూలు ఊకదంపుడు ప్రకటనలనే విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం మేకతోలు గాంభీర్యం ప్రదర్శిస్తోందని అన్నవారూ వున్నారు. అలా అన్న పక్షం రోజుల్లోనే భారత సైనికులు మెరుపు దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని అయిదు ఉగ్రవాద స్థావరాలపై దెబ్బతీసి తమ ఆధిక్యతను అద్భుతంగా ప్రదర్శించారు. దేశ గౌరవాన్నిఅంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఉరీ సంఘటనకు ప్రతీకారం తీర్చుకున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ అనే పద ప్రయోగం కూడా అప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే, ఉరీ ఘటనకు, భారత్ కమాండోల చర్యకూ ఒక స్థూలమైన బేధం వుంది. ఉరీ సంఘటనకు బాధ్యులైన వాళ్ళు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు. వాళ్ళు దొంగచాటుగా మన దేశంలోకి చొరబడి మన సైనికులను బలితీసుకున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలను దెబ్బతీయడానికే వ్యూహ రచన చేసింది. మూలంపై దెబ్బ కొట్టడం ద్వారా ఉగ్రవాదులకు ముకుతాడు వేసే ప్రయత్నం చేసింది. వారికి మద్దతు ఇస్తున్న పాకీస్తాన్ కు కూడా ఈ విధంగా గట్టి హెచ్చరికతో కూడిన సంకేతం ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోకి భారత సైనికులు చొరబడి అక్కడి ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) జరిపి తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయడం ఆ రోజుల్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన విజయం ఆనాటి ప్రధాని వాజ్ పాయ్ ప్రతిష్టను ఇనుమడింపచేసిన చందంగానే, సర్జికల్ స్ట్రయిక్స్ మోడీ పలుకుబడిని దేశ ప్రజల్లో అమాంతం పెంచింది. కుల,మత, ప్రాంత, రాజకీయ విబేధాలు పక్కనబెట్టి ప్రజానీకం యావత్తూ భారత సైనికులపై ప్రశంసలు కురిపించింది. మోడీని ప్రజల దృష్టిలో మొనగాడిని చేసింది. సర్జికల్ స్ట్రయిక్స్ లో ఓ ప్రత్యేకత వుంది. ఈ మెరుపుదాడుల వల్ల అక్కడి సాధారణ పౌరులకు హాని జరగకూడదు. కేవలం లక్ష్యబేధనే గురిగా ఎంచుకోవాలి. ఇలా చేయడానికి ఎన్నో ముందస్తు చర్యలు పకడ్బందీగా తీసుకోవాలి. మెరుపు దాడులు చేయడానికి తగిన శిక్షణ పొందిన, అనుభవం కలిగిన కమాండోలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కటిక చీకట్లో కూడా చూడగలిగిన కంటి పరికరాలను, గురి చూసి కొట్టగలిగిన ఆధునిక ఆయుధాలను వారికి సమకూర్చాలి. అన్నింటికంటే ప్రధానం లక్ష్య నిర్దేశం. శత్రువు స్థావరాన్ని ఎలాటి పొరబాటుకు అవకాశం లేకుండా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవడం, అలాగే ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా లక్ష్యాన్ని చేరుకోవడం. ఈ విషయంలో భారత సైన్యం ఎంతో కసరత్తు చేసింది. భారత ఉపగ్రహాల సాయం తీసుకుని ఉగ్రవాద స్థావరాల ప్రాంతాన్ని ముందుగానే గుర్తించింది. అంచేతే, అర్ధరాత్రి తమ కదలికలను ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్లి, ఒప్పగించిన బాధ్యతను నూటికి నూరు పాళ్ళు పూర్తి చేయగలిగింది. నిజానికి సర్జికల్ అనే పదం వైద్య శాస్త్రానికి సంబంధించినది. దేహంలో ప్రాణాంతక వ్యాధికి కారణమైన ‘కణం’ ఎక్కడ వున్నా, మిగిలిన శరీర భాగాలకు ఇసుమంత హాని కూడా కలగకుండా, శస్త్రచికిత్స ద్వారా ఆ కణాన్ని మాత్రమే తొలగించే లాప్రోస్కోపిక్ ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లక్ష్యం కూడా అలాంటిదే. మహాభారతం పౌస్తిక పర్వంలో కూడా ఇటువంటి అస్త్ర శస్త్రాల ప్రసక్తి కానవస్తుంది. భారత యుద్ధం ముగిసిన తరువాత, తన ప్రభువైన సుయోధనుడి పరాజయాన్ని, పాండవుల చేతిలో తన తండ్రి ద్రోణుడి మరణాన్ని జీర్ణించుకోలేని అశ్వద్ధామ, పాండవ వంశనాశనానికి శపధం చేస్తాడు. పాండవులు లేని సమయంలో వారి శిబిరంలో ప్రవేశించి ద్రుష్టద్యుమ్నుడితో సహా ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. తదనంతరం అర్జునుడు, అశ్వద్ధామ పరస్పరం తలపడతారు. ద్రోణనందనుడు ఒక గడ్డి పరకను చేతిలోకి తీసుకుని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఆవాహన చేసి ‘అపాండవం భవతు’ అంటూ దానికి లక్ష్య నిర్దేశనం చేసి ప్రయోగిస్తాడు. అందుకు ప్రతిగా అప్పుడు అర్జునుడు కూడా, కృష్ణుడి ప్రేరణపై అదే అస్త్రాన్ని స్మరించి, ‘గురుపుత్రుడైన ఆశ్వద్దామకు హానిచేయకుండా, ప్రత్యర్ధి అస్త్రానికి లక్ష్యమైన మా సోదరులను రక్షించాలని తన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ మహాస్త్ర శస్త్రాల ధాటికి ముల్లోకాలు తల్లడిల్లడంతో వ్యాస, నారద మహర్షులు జోక్యం చేసుకుని అస్త్ర ఉప సంహారానికి విజ్ఞప్తులు చేస్తారు. అర్జునుడు అంగీకరించినా, బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉపసంహార ప్రక్రియ ఆశ్వద్దామకు తెలియక పోవడం వల్ల, ఆ అస్త్రలక్ష్యాన్ని పాండవ వంశీయుల గర్భ విచ్చిత్తికి మళ్ళించి లోకనాశనాన్ని తప్పించారని బొమ్మకంటి వెంకట సుబ్రమణ్య శాస్త్రి గారు తాము రచించిన శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహా భారతంలో పేర్కొన్నారు. పొతే, భారత పాకీస్తాన్ సరిహద్దుల్లో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి మెరుస్తున్నాయి. అవి కురుస్తాయా లేదా అనేది కాలమే చెప్పాలి. సమరము సేయరే బలము సాలిన......అనే పద్యం తెలుగునాట చాలా ప్రాచుర్యం పొందింది. శక్తి వుంటే సంగరానికి దిగి అమీతుమీ తేల్చుకోవాలి. దొంగ దెబ్బలు తీయడం వీరుల లక్షణం కాదు. యుద్ధం అనేది దేశరక్షణ కోసం తలపెట్టేది అయితే ఎవరికీ అభ్యంతరం ఉండరాదు. కానీ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల సాధన కోసం అయితే మాత్రం మన వీరుల త్యాగం, ఆ రక్తతర్పణం వృధా అవుతుంది. వీరిచే పోస్ట్ చేయబడింది భండారు శ్రీనివాసరావు వద్ద 6:29 AM దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: పుల్వామా ఉగ్రదాడి కామెంట్‌లు లేవు: కామెంట్‌ను పోస్ట్ చేయండి కొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: కామెంట్‌లను పోస్ట్ చేయి (Atom) Total Viewers నా గురించి భండారు శ్రీనివాసరావు నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి ప్రముఖ పోస్ట్‌లు కపటం లేని మందహాసానికి కాపీరైట్ వైయస్సార్ (సెప్టెంబర్ రెండో తేదీ వైయస్సార్ వర్ధంతి - ఈరోజు 'సాక్షి'దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) దేశవ్యాప్తంగా , మీడియాలో , ప... జంధ్యాలకో నూలుపోగు (PUBLISHED IN 'ANDHRA JYOTHY' TELUGU DAILY ON 14-01-2017, SATURDAY) (జనవరి 14 జంధ్యాల జయంతి) జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ... ఉగ్రవాదులకు మతం లేదు (PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 02-08-2015, SUNDAY) బుధవారం అర్ధరాత్రి యావత్ దేశం నిద్రావస్థలో వున్న వేళ, దేశ అత్యు... రామోజీరావు మొదటి ఓటమి రామోజీరావు మొదటి ఓటమి (వెటరన్ జర్నలిస్ట్ శ్రీ వి.హనుమంతరావు రాసిన ‘జర్నలిస్ట్ అంతర్వీక్షణం’ పుస్తకం నుంచి కొన్ని భాగాలు) “యు.ఎన... My experiences in America - 1 – Bhandaru Srinivasarao My experiences in America - 1 – Bhandaru Srinivasarao It was a bright and sunny morning when we left Seattle to spend some time on the ... రోజుకో రూపాయితో కిడ్నీ బాధలు దూరం రోజుకో రూపాయితో కిడ్నీ బాధలు దూరం మీరెప్పుడన్నా హైదరాబాదు హుస్సేన్ సాగర్ వద్ద వున్న జలశుద్ధి కేంద్రాన్ని చూసారా. నిజాం నవాబు కాలం... 1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు? 1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు? ఐతరేయ బ్రాహ్మణమా? - భండారు శ్రీనివాసరావు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు – నా పుట్... మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే! మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే! (నెట్ లో చక్కర్లు కొడుతున్న జోక్) ఇంకెవ్వరు? మన కనిమొళి మొగుడు జి.అరవిందన్ ఎందుక... రామాయణం పుక్కిటి పురాణమా ? రామాయణం పుక్కిటి పురాణమా ? (రామాయణాన్ని పుక్కిటి పురాణం కింద కొట్టిపారేసే విమర్శకుల వాదాలను పూర్వపక్షం చేసే ప్రయత్... బెజవాడ అంటే ఇదా! బెజవాడ అంటే ఇదా! ఈ మధ్య విడుదలయిన ‘బెజవాడ’ తెలుగు సినిమా గురించి ఓ బెజవాడ అభిమాని ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు వ్యక్తం చేసిన అభిప్...
ఊహలు గుసగుసలాడే సినిమాలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రాశిఖన్నా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.. ఆ సినిమా తర్వాత గ్లామర్‌ హీరోయిన్‌గా మంచి ఇమేజ్‌ తెచ్చుకున్న రాశి స్టార్‌ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకుని దూసుకుపోతోంది.. తాజాగా ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో నటిస్తున్న జై లవకుశ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.. ఈచిత్రంఈనెల 21న విడుదల అవుతున్న సందర్భంగా రాశిఖన్నాతో జరిపిన ఇంటర్వ్యూ.. మీ పాత్ర ఎలా ఉటుంది? ఇందులో నా పేరు ప్రియా.. ఓ మ్యారేజ్‌ బ్యూరో నడిపించే అమ్మాయిని.. సరదాగా ఉంటూనే.. లవ కుమార్‌ ప్రేమలో పడే అమ్మాయిగా నటించాను.. చాలా బాబ్లీపాత్ర ఇది. మీ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారా? లేదు, నిజానికి డబ్బింగ్‌ చెప్పాలని అనుకున్నాను.. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు.. దర్శకు బాబీ కూడా అడిగారుచెప్పమని,, కానీ నెక్ట్స్‌ సినిమా విషయంలో మాత్రం ఇలాంటి చాన్స్‌ వదులుకోను. ఎన్టీఆర్‌తో నటించటం ఎలా ఉంది? ఎన్టీఆర్‌ నిజంగా బ్రిలియంట్‌ ఆర్టిస్టు. ఈ షూటింగ్‌లోచూశా.. నిజంగా ఆయన ఎనర్జీ ఊహించలేం.. అందులో కొంచెం మనం అందుకున్నా సూపర్‌.. సినిమా అంటే తనకు అంత పిచ్చి.. హార్డ్‌ వర్క్‌, డెడికేషన్‌ చూసి షాక్‌ అయ్యా..అందుకే ఆయనఅంత గొప్ప స్టార్‌ అయ్యారు. ఎన్టీఆర్‌ నటిస్తున్న మూడు పాత్రల్లో మీకు ఏది బాగా నచ్చింది? తప్పకుండా జై పాత్ర అనే చెబుతాను.. ఎందుకంటే ఆ పాత్రలో ఎన్టీఆర్‌ అద్భుత నటన చాలా బాగా నచ్చింది.. పైగా సెట్‌లో కూడ ఆ పాత్ర చేస్తున్నపుడు ఆయన బాడీ లాంగ్వేజ్‌ కూడ మారిపోయేది.. డాన్స్‌ విషయంలో ఎన్టీఆర్‌తో పోటీ పడ్డారా? ఎన్టీఆర్‌ నిజంగా గొప్ప డ్యానర్సర్‌.. ఈ విషయం నేను కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. ఆయన అద్భుతంగా స్టెప్స్‌ అదరగొడతారు.. ఈసినిమాలో తనతో కలిసి డ్యాన్స్‌ చేయటం కాస్త కష్టమే అన్పించింది.. కానీ ఏదో అలా మేనేజ్‌ చేశా (నవ్వుతూ) మరో హీరోయిన్‌తో కలిసి పనిచేయటంఎలా అన్పించింది? అందులో తప్పేముందు.. ఎవరి పాత్రలు వారివే.. ఇందులో నివేదతో కలిసి నటించటం చాలా ఆనందంగా ఉంది.. నివేద టాలెంట్‌ ఉన్న నటి. పైగా ఈ మధ్యే తాను నటించిన నిన్ను కోరి సినిమాచూశాను.. అద్భుతంగా చేసింది.. మళ్లీ రవితేజతో సినిమా చేస్తున్నారు? రాజా దిగ్రేట్‌ సినిమాలో ఓచిన్న గెస్ట్‌పాత్ర అది.. రవితేజ , మెహ్రీన్‌ కౌర్‌ కలిసి చేస్తున్న పాటలో కాసేపు స్పెషల్‌ అప్పీరియన్స్‌ ఇస్తా.. దర్శకుడు అనిల్‌ రావిపూడి అడిగితే కాదనలేకపోయా.. హీరోయిన్‌గా మీ ప్రాధాన్యత దేనికి? గ్లామర్‌ కా ..లేక నటనకా? ప్రతిహీరోయిన్‌కు ఎరురయ్యే ప్రశ్న ఇదే కదా.. తెలుగులో హీరోయిన్‌ అన్నాకా.. గ్లామర్‌ తప్పనిసరి.. అలాగే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడ చేయాలి.. అపుడే మనం అనుకున్న ఇమేజ్‌ దక్కించుకోగలం. తెలుగులో గ్యాప్‌ రావటానికి కారణం? తమిళంలో రెండుసినిమాలు చేస్తున్నారు.. దాంతోపాటు మలయాలంతో విలన్‌ సినిమాలో నటిస్తుండటం వల్ల ఇక్కడ డేట్స్‌ కుదరలేదు.. అందుకే కొంత గ్యాప్‌ వచ్చింది.. ఇకపై రాదులెండి..
ఉత్తర్​ప్రదేశ్​లో జిల్లా కోర్టు​ ఓ మహిళతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదుని విధించింది కోర్టు. ఐదేళ్ల క్రితం ఓ బాలుడ్ని చంపి రక్తం తాగిన కేసులో వారికి ఈ శిక్షను విధించింది. అసలు ఏం జరిగిందంటే! ఓ చిన్నారిని చంపి అనతరం రక్తం తాగింది ఓ మహిళ. ఈ ఘటన ఐదు సంవత్సరాల కింద జరగగా తాజాగా ఆమెకు జీవిత ఖైదు పడింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. క్షుద్రపూజల పేరుతో ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి ఈ దారుణానికి పాల్పడింది. ఈ కేసులో ఆమెకు సహకరించిన మరో ఇద్దరికి జిల్లా కోర్టు అదే శిక్షను విధించింది. అసలు ఏం జరిగిందంటే.. షాజహాన్​పుర్​ జిల్లాలోని రోజా పోలీస్​స్టేషన్​ పరిధిలోని జముకా గ్రామంలో ఓ మహిళ.. పదేళ్ల బాలుడ్ని చంపి రక్తం తాగింది. 2017 డిసెంబర్ 5న ధన్​దేవి అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. తన పొరుగింట్లో ఉండే లాల్​దాస్​ అనే పదేళ్ల చిన్నారికి.. టీవీ చూపిస్తానని మాయమాటలు చెప్పి ఇంట్లో పెట్టి తాళం వేసింది. అనంతరం క్షుద్రపూజలు నిర్వహించి బాలుడు గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత చెంపను కోసి రక్తాన్ని తాగి.. మృతదేహాన్ని ఇంటి ముందు పడేసింది. అయితే చిన్నారి మృతదేహం వద్ద కుంకుమ, గాజులతో పాటు మరికొన్ని క్షుద్రపూజకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్యలో సంబంధం ఉన్న ధన్​దేవీతో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారందరికీ స్థానిక జిల్లా కోర్టు శుక్రవారం జీవితఖైదుని విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో ఐదేళ్ల తర్వాత చిన్నారి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగింది. మాంత్రికుడి మాటలు నమ్మిన నిందితురాలు.. పోలీసులు నిందితురాలిని విచారించగా ఈ హత్య వెనుకున్న అసలు నిజం బయటపడింది. దేవికి పిల్లలు లేరని.. ఓ మంత్రగాడిని సంప్రదించగా తన చేతులతో వేరొకరి బిడ్డను త్యాగం చేసి.. ఆ బిడ్డ రక్తం తాగాలని సూచించాడు. అలా చేస్తేనే పిల్లలు పుడతారని తెలిపాడు. తాంత్రికుడు మాటలు నమ్మిన దేవీ.. ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. ఈ హత్యలో మరో ఇద్దరికి భాగం ఉన్నట్లు వెల్లడించింది. వారందరికి కోర్టు శిక్షను విధించింది.
It has been decided to extend the vacation of all educational institutions in Telangana till 30.1.2022. Office of Chief Secretary, Telangana State. ఈ నెల 30 వరకు పాఠశాలలకు సెలవులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల సెలవులను పొడగించింది కేసీఆర్‌ సర్కార్‌. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే… పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్‌ సర్కార్‌. కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం… తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలోనే.. ఈ నెల 8 నుంచి 16 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. అయితే.. ఇప్పటికే కరోనా కేసులు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే… కేసీఆర్‌ సర్కార్‌ జనవరి 30వ తేదీ వరకు విద్యాసంస్థల సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. తెలంగాణలోని కాలేజీలు, పాఠశాలలు జనవరి 30 వరకు మూత పడనున్నాయి
మహత్మ హన్స్‌రాజ్ అని కూడా పిలువబడే లాలా హన్స్‌రాజ్ (ఏప్రిల్ 19, 1864 - నవంబర్ 14, 1938) ఒక భారతీయ విద్యావేత్త మరియు ఆర్య సమాజ్ ఉద్యమ వ్య... మహత్మ హన్స్‌రాజ్ అని కూడా పిలువబడే లాలా హన్స్‌రాజ్ (ఏప్రిల్ 19, 1864 - నవంబర్ 14, 1938) ఒక భారతీయ విద్యావేత్త మరియు ఆర్య సమాజ్ ఉద్యమ వ్యవస్థాపకుడు స్వామి దయానంద్ అనుచరుడు. అతను 1886 లో లాహోర్లో గురుదత్త విద్యార్తి, దయానంద్ ఆంగ్లో-వేద పాఠశాలల వ్యవస్థ (D.A.V.) తో స్థాపించాడు, ఇక్కడ మొదటి D.A.V. మూడేళ్ల క్రితం మరణించిన దయానంద్ జ్ఞాపకార్థం పాఠశాల ఏర్పాటు చేయబడింది. లాలా హన్స్‌రాజ్ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లాజ్‌పత్ రాయ్ యొక్క సహచరుడు. హన్స్‌రాజ్ 25 సంవత్సరాలు డి.ఎ.వి.కి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు మరియు తన జీవితాంతం సామాజిక సేవలో కట్టుబడి ఉన్నాడు. ఈ రోజు D.A.V. 669 కళాశాలలు, పాఠశాలలు, ప్రొఫెషనల్ మరియు సాంకేతిక సంస్థలు నడుస్తున్నాయి. హన్స్‌రాజ్ 1864 ఏప్రిల్ 19 న పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని బజ్వర అనే చిన్న పట్టణంలో జన్మించాడు. హన్స్‌రాజ్ 12 ఏళ్ళకు ముందే అతని తండ్రి మరణించాడు మరియు ఆ తరువాత అతనిని తన అన్నయ్య చూసుకున్నాడు మరియు చదువుకున్నాడు. తదనంతరం అతని కుటుంబం లాహోర్కు వెళ్లి అక్కడ మిషనరీ పాఠశాలలో చేరారు. ఇంతలో, అతను స్వామి దయానంద్ యొక్క ఉపన్యాసం విన్నాడు మరియు ఇది అతని జీవిత గమనాన్ని శాశ్వతంగా మార్చివేసింది. అతను అద్భుతమైన మార్కులతో తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A.) డిగ్రీని పూర్తి చేశాడు. తన బి.ఏ పూర్తి చేసిన తరువాత, ఉద్యోగం తీసుకునే బదులు, హన్స్‌రాజ్ ఒక పాఠశాల ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు, మొదటి డి.ఎ.వి. పాఠశాల, తోటి ఆర్య సమాజీ, గురుదత్త విద్యార్తితో కలిసి. తరువాత లాహోర్‌లోని దయానంద్ ఆంగ్లో-వేద కళాశాల ప్రిన్సిపాల్, మరియు ప్రాదేశిక ఆర్య ప్రదేశ్ ప్రతినిధి సభ అధ్యక్షుడు, డి.ఎ.వి. పంజాబ్‌లోని ఆర్య సమాజ్ విభాగం. 1893 లో ఆర్య సమాజ్ పంజాబ్‌లో రెండుగా విడిపోయింది, లాలా హన్స్ రాజ్ మరియు లాలా లాజ్‌పత్ రాయ్ నేతృత్వంలోని ఒక విభాగం డి.ఎ.వి. కళాశాల, లాహోర్. రాడికల్ విభాగం పండిట్ లేఖ్ రామ్ మరియు లాలా మున్షి రామ్ (స్వామి శ్రద్ధానంద్) నాయకత్వంలో ఉంది, వారు పంజాబ్ ఆర్య సమాజ్ ఏర్పాటు చేసి ఆర్య ప్రతినిధి సభకు నాయకత్వం వహించారు. డి.ఎ.వి.కి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. తరువాతి 25 సంవత్సరాలు లాహోర్లోని కళాశాల మరియు పదవీ విరమణ తరువాత అతని జీవితాంతం సామాజిక సేవలో నిమగ్నమయ్యాడు. భారత జాతీయ జెండా మధ్యలో అశోక్ ధర్మ చక్రం ప్రతిపాదించిన ఘనత ఆయనది. లాలా హన్స్‌రాజ్ నవంబర్ 14, 1938 న లాహోర్లో మరణించాడు.
పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బీసీ సభ సక్సెస్‌ను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం అధికారులంతా అప్రమత్తంగా ఉండండి మ‌రోసారి గొప్ప‌ మ‌న‌సు చాటుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ You are here హోం » టాప్ స్టోరీస్ » వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో అభివృద్ధి పరుగులు వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో అభివృద్ధి పరుగులు 02 Mar 2022 4:47 PM మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నెల్లూరు: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం నెల్లూరు న‌గ‌రం 54వ డివిజన్‌లో సచివాలయాన్ని మంత్రి అనిల్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నెల రోజుల్లో నెల్లూరు సిటీలో 13 పార్కులను ప్రారంభించబోతున్నాము. ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేస్తున్నాము. టీడీపీ ఆరోపణలు పచ్చ కామెర్ల సామెతను గుర్తు చేస్తున్నాయి. నోరుంది కదా అని ఇంగిత జ్ఞానం లేకుండా మట్లాడుతున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో కమీషన్లకు కక్కుర్తిపడ్డ టీడీపీ నేతలకు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. సినిమా రిలీజ్‌కి కటవుట్‌ కట్టాలని చిల్లర దండుకునే బ్యాచ్‌ టీడీపీది. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా అభివృద్ధి ఆగదు' అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే, సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే, సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే, తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే, పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే, సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే, పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం, సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ॥ తెలుగు మంత్ర అనేది స్తోత్రాలు, పూజలు, వివిధ శతకాల పద్యాలూ, ఆధ్యాత్మికత, యోగ, ధ్యానం, వంటి విషయాల యొక్క అతిపెద్ద సమాహారం.
ఈ రోజు 1:10 నిష్పత్తిలో షేర్ల ఉపవిభజన కోసం స్టాక్ ఎక్స్-డేట్ ప్రకటించిన తర్వాత గురువారం ఇంట్రా-డేలో టాటా స్టీల్(Tata Steel) షేర్లు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 Tata Steel : ఈ రోజు 1:10 నిష్పత్తిలో షేర్ల ఉపవిభజన కోసం స్టాక్ ఎక్స్-డేట్ ప్రకటించిన తర్వాత గురువారం ఇంట్రా-డేలో టాటా స్టీల్(Tata Steel) షేర్లు బీఎస్ఈలో 5 శాతం పెరిగి రూ.100.45 వద్ద ఉన్నాయి. 10 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతి ఒక్క ఈక్విటీ షేర్ సబ్-డివిజన్/స్ప్లిట్ ప్రయోజనం కోసం షేర్‌హోల్డర్ల అర్హతను నిర్ణయించే ఉద్దేశ్యంతో కంపెనీ జూలై 29, 2022 శుక్రవారం 'రికార్డ్ డేట్'గా నిర్ణయించింది. ఉదయం 11:30 గంటలకు టాటా స్టీల్ 4 శాతం లాభంతో రూ.99.75 వద్ద ట్రేడవుతోంది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 1.5 శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ(NSE), బీఎస్‌ఈ(BSE)లో కలిపి 72.52 మిలియన్ల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. గత రెండు వారాల్లో.. స్టాక్ స్ప్లిట్‌(Stock Split)కు ముందు కౌంటర్‌లో సగటున 7 మిలియన్ షేర్లు ట్రేడ్ అయ్యాయి. టాటా స్టీల్‌ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మే 03, 2022న కంపెనీ ఈక్విటీ షేర్ల సబ్ డివిజన్ ప్రతిపాదనను ఆమోదించారు. క్యాపిటల్ మార్కెట్(Capital Market), షేర్‌హోల్డర్ బేస్‌(Shareholder Base)ను విస్తృతం చేయడానికి, చిన్న పెట్టుబడిదారులకు షేర్లను మరింత సులువుగా చేయడానికి ఈ స్టాక్ స్ల్పిట్ సాయపడుతుంది. ప్రధానంగా స్టాక్ స్ప్లిట్ ప్రయోజనం ఏమిటంటే.. షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు మరింత అందుబాటులోకి వస్తాయి. ఇది కౌంటర్‌లో లిక్విడిటీని పెంచుతుంది. స్టాక్ స్ప్లిట్ తర్వాత షేర్లను కొనడం, విక్రయించడం చాలా సులభం అవుతుంది.
Telugu News » Entertainment » Tollywood » Macherla niyojakavargam makers approached heroine Sada first for a special song in the film Macherla niyojakavargam: ఆ హీరోయిన్ నో అంటేనే నితిన్‌తో అంజలి చిందేసిందట.. నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం. రంగ్ దే సినిమాతర్వాత నితిన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.. డైరెక్టర్ ఏం రాజశేఖర్ రెడ్డి తెరెకెక్కిస్తున్న.. Macherla Niyojakavargam Rajeev Rayala | Jul 16, 2022 | 7:34 AM నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం(Macherla niyojakavargam). రంగ్ దే సినిమాతర్వాత నితిన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.. డైరెక్టర్ ఏం రాజశేఖర్ రెడ్డి తెరెకెక్కిస్తున్న ఈ మూవీలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఇక ఇటీవల విడుదలైన స్పెషల్ సాంగ్ రా.. రా.. రెడ్డి.. ఐయామ్ రెడీ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో హీరోయిన్ అంజలి నితిన్‏తో స్టెప్పులేసింది. ఈ పాట యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. రారా రెడ్డి.. సాంగ్ విడుదల ఈవెంట్‏లో నితిన్ ఫస్ట్ మూవీ జయం సినిమాలోని రాను రాను అంటూనే చిన్నదో పాటకు డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ పాటకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే నితిన్, సదా కలిసి నటించిన జయం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని రాను రాను అంటూనే చిన్నదో పాటను ఇందులో రెమిక్స్ చేశారు. అయితే ఈ పాట కోసం ముందుగా సదాను సంప్రదించారట మేకర్స్. జయం సినిమాలోని పాట కావడంతో సదా అయితే ఈ పాటకు మరింత మైలేజ్ వస్తుందని భావించారట మేకర్స్ . అయితే అందుకు సదా సున్నితంగా నో చెప్పిందట. అప్పుడు నితిన్ సరసన హీరోయిన్ గా చేసి ఇప్పుడు స్పెషల్ సాంగ్ లో కనిపించడం ఇష్టంలేక సదా నో చెప్పారని అంటున్నారు. సదా నో చెప్పడంతో నితిన్ తో కలిసి అంజలి చిందేయల్సి వచ్చిందట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది. ఇవి కూడా చదవండి AHA OTT: డిటెక్టివ్‌ ఏజెంట్‌గా షణ్ముఖ్‌ జస్వంత్‌.. ఆసక్తికరంగా ట్రైలర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే.. The Warriorr Movie: బాక్సాఫీస్‌ వద్ద వారియర్‌ సత్తా.. మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందంటే.. Sushmita Sen: లలిత్ మోడీతో డేటింగ్‌, పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుస్మిత.. నాకు నచ్చిన చోట సంతోషంగా ఉన్నానంటూ.. Sushmita Sen- Lalith Modi: నేడు లలిత్ మోదీ ప్రేమ వలలో బంధీ.. పెళ్లి, పురుషుల గురించి సుస్మిత గతంలో ఏమన్నారంటే..?
Uppena Heroine Krithi Shetty Images, Age, Photos, Family, Biography, Movies: Uppena Heroin Krithi Shetty is an Indian film actress Tamil, Kannada, and Telugu fi... Recent Posts నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అని భార్య అడిగేసరికి…ఆ భర్త చెప్పిన ఈ ఆన్సర్ కరెక్ట్ అంటారా.? “మెగాస్టార్ చిరంజీవి-పూరి జగన్నాధ్” కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్టోరీ సినిమా ఇదేనా..? ఒకవేళ ఇదే నిజమైతే..? “ఇంక మాకు ఇండియా టీమ్ మీద ఆశలు ఏం లేవు” అంటూ… బంగ్లాదేశ్ తో భారత్ రెండో ODI కూడా ఓడిపోవడంపై 15 ట్రోల్స్.! “పోలో టీం” నుండి… లక్షల విలువ చేసే “వాచ్” వరకు… మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” దగ్గర ఉన్న 9 ఖరీదైన వస్తువులు..!
The greatness of the skylight – ఆకాశదీపం ప్రారంభం – ఆకాశదీప మహాత్మ్యం .కార్తీకమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు , చంద్రుడు , నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తీకమాసం ప్రారంభం దేనితో మొదలు ? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు ? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి , గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ , భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా , ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తీక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో , వత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని ? ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే , పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తీకమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్‌ అంటే తలపైకెత్తడం , తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం ? నాకు ఉన్న గౌరవం ఏమిటి ? The greatness of the skylight ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి ? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తీకపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను. ఏమిటి చేయగలను ? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ , దామోదరమావాహయామి అనిగాని , త్రయంబకమావాహయామ అనిగాని అని , ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి. కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః జలేస్థలే… ఫలే ఏ నివసంతి జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః భవతింత్వ స్వపచాహి విప్రాః ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి , కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు ‘కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః’ కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అది వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు వూడిపోతాయి. అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప , దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను , ఈ దీపం దీపం కాదు , ఇది త్రయంబకుడు , ఇది దామోదరుడు , కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే కీటాఃపతంగాః మశకాశ్చ , కీటకములు: పురుగులు , పతంగాలు , మశకాశ్చ: దోమలు , వృక్షాః అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి , పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి , కొమ్మలిస్తాయి , రెమ్మలిస్తాయి , కలపనిస్తాయి , ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా , ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా , ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసి కొమ్మలన్నీ వొంచేస్తున్నా , గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా , ఒక్క అడుగు ఇలా తీసి , అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు , కర్మ లేనపుడు , దానికి కర్మాధికారం ఏది ? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా ! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే ! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే ! అది అభ్యున్నతిని పొందాలి. నీటిలో ఉండే చేపలుంటాయి , కప్పలుంటాయి , తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు , నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా ? ఇది కాదు. జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు , కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక ! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక ! అని భవతింత్వ శపచాపవిప్రాః అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక ! కాబట్టి భవంతిత్వం స్వపచాహివిప్రా: ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా , నీ యందు త్రయంబకుణ్ణి , దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను. అందుకే కార్తీక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరూ ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తీకపౌర్ణమి అంటే ప్రతీ వాళ్లూ ఇళ్లలో చేసుకోవాలి.
ప్రైవేట్‌ ఆస్పత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నజర్‌ పెట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆస్పత్రుల్లో తనిఖీలను అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ప్రత్యేక వైద్య బృందాలతో తనిఖీలు రెండు డయాగ్నస్టిక్‌ సెంటర్లు సీజ్‌ 17 సంస్థలకు షోకాజ్‌ నోటీసులు, జరిమానా హైదరాబాద్‌ సిటీ: ప్రైవేట్‌ ఆస్పత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నజర్‌ పెట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆస్పత్రుల్లో తనిఖీలను ప్రారంభించింది. జిల్లాలోని పదిహేను క్లస్టర్ల పరిధిలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌, నర్సింగ్‌హోంలలో శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. తొలిరోజు 49 తనిఖీలు నిర్వహించగా, నిబంధనలు పాటించని 14 ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. మరో మూడు ఆస్పత్రులకు జరిమానా విధించారు. నిబంధనలు పాటించకుండా, అనుమతి లేని రెండు డయాగ్నస్టిక్‌ సెంటర్లను సీజ్‌ చేశారు. పనితీరును పరిశీలిస్తున్నాం అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ల పరిధిలో 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. క్లినిక్‌లు, నర్సింగ్‌హోంల పనితీరులను పరిశీలిస్తున్నాం. అర్హత గల వైద్యులు ఉన్నారా, పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్‌, లేబర్‌ రూంలు, మందులు ఉన్నాయా, నర్సింగ్‌ స్టాఫ్‌, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర సిబ్బంది అనువజ్ఞులేనా వంటి అంశాలను తనిఖీ చేస్తున్నాం. లోపం ఉన్న వాటిని సీజ్‌ చేస్తున్నాం. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ లేకపోతే వాటి గురించి ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. అనుమతులు తీసుకోని, నిబంధనలు పాటించని వా టిపై చర్యలు తీసుకుంటాం.
విల్లీ నెల్సన్, భార్య కొత్త నిర్బంధ ఎన్నికల చట్టాల ప్రకారం టెక్సాస్ ప్రైమరీలో గైర్హాజరు ఓటు వేయడానికి కష్టపడ్డారు విల్లీ నెల్సన్ వి ఆర్ ది మోరల్ రిసరెక్షన్‌లో ప్రదర్శన ఇచ్చారు! జూలై 31, 2021న టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని టెక్సాస్ స్టేట్ క్యాపిటల్‌లో ఓటింగ్ హక్కులకు మద్దతుగా జార్జ్‌టౌన్-టు-ఆస్టిన్ మార్చ్ ఫర్ డెమోక్రసీ ర్యాలీ. కూడా దేశం సంగీత పురాణం విల్లీ నెల్సన్ కొత్త టెక్సాస్ ఎన్నికల చట్టాల ప్రకారం మార్చి 1 ప్రైమరీకి గైర్హాజరు కావడం కష్టమని అతని భార్య చెప్పారు. నెల్సన్ మరియు అతని భార్య ట్రావిస్ కౌంటీ ఎన్నికల అధికారులు, భార్య అన్నీ డి ఏంజెలో-నెల్సన్ నుండి హాజరుకాని బ్యాలెట్‌లను పొందడంలో విజయం సాధించడానికి ముందు రెండు ప్రయత్నాలు చేశారు. ఆస్టిన్ అమెరికన్-స్టేట్స్‌మన్‌కి చెప్పారు . అన్వేషించండి ఫారమ్‌లలో అస్థిరమైన గుర్తింపు సమాచారం అందించినందున వారి మొదటి దరఖాస్తులను తిరస్కరించినట్లు ఆమె చెప్పారు. వారు హాజరుకాని బ్యాలెట్‌లను కోరుకునే వారి పట్ల ఆందోళన చెందుతున్నారని, అయితే ఆమె మరియు ఆమె సంగీత విద్వాంసుడు-భర్త వలె సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు కాదని ఆమె అన్నారు. టెక్సాస్ 2022 దేశం యొక్క మొదటి ప్రైమరీ సమయంలో అసాధారణంగా అధిక రేటుతో మెయిల్ ఓట్లను విసిరింది, అమెరికన్ ఎన్నికలను పునర్నిర్మించడానికి రిపబ్లికన్ల విస్తృత ప్రచారంలో భాగమైన కఠినమైన ఓటింగ్ నిబంధనల ప్రకారం దాదాపు 23,000 బ్యాలెట్‌లను పూర్తిగా తిరస్కరించింది. అసోసియేటెడ్ ప్రెస్ ద్వారా ఒక విశ్లేషణ . మార్చి 1 ప్రైమరీలో దాదాపు 13% మెయిల్ బ్యాలెట్‌లు టెక్సాస్‌లోని 187 కౌంటీలలో విస్మరించబడ్డాయి మరియు లెక్కించబడలేదు. నిపుణులు 2% కంటే ఎక్కువ ఏదైనా సాధారణంగా దృష్టిని ఆకర్షిస్తుంది. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్షన్ డేటా అండ్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ చార్లెస్ స్టీవర్ట్ III, 'నా మొదటి స్పందన 'అయ్యో,' ఏపీకి చెప్పారు . 'మెయిల్ బ్యాలెట్ విధానం నిర్వహించబడుతున్న విధానంలో ఏదో తీవ్రమైన తప్పు ఉందని ఇది నాకు చెప్పింది.' కౌంటీ ఎన్నికల అధికారులు మరియు టెక్సాస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ప్రకారం, తిరస్కరించబడిన చాలా బ్యాలెట్‌లు కొత్త గుర్తింపు అవసరాలకు కట్టుబడి ఉండటంలో విఫలమయ్యాయి. రిపబ్లికన్లు ఓటింగ్ నియమాల యొక్క కొత్త పొరలను వాగ్దానం చేశారు 'ఓటు వేయడం సులభం మరియు మోసం చేయడం కష్టతరం' చేయండి. కానీ AP నమోదు చేసిన చివరి సంఖ్యలు ఆ లక్ష్యం మరియు అడ్డంకులు, నిరాశ మరియు కఠినమైన ఆంక్షలు మరియు హడావుడిగా అమలు చేయడం వల్ల ఏర్పడిన పదివేల లెక్కచేయని ఓట్ల మధ్య స్పష్టమైన అగాధాన్ని తెలియజేస్తున్నాయి. టెక్సాస్‌లో, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సులభంగా గెలిచారు, అయితే 2016 కంటే తక్కువ తేడాతో, పెద్ద మరియు చిన్న, ఎరుపు మరియు నీలం కౌంటీలలో కొత్త నిబంధనలను నావిగేట్ చేయడంలో ఇబ్బంది ఏర్పడింది. కానీ రిపబ్లికన్ (9.1%) కంటే డెమోక్రటిక్ (15.1%) కంటే ఎక్కువగా ఉన్న కౌంటీలలో తిరస్కరణ రేటు ఎక్కువగా ఉంది. రాబోయే నెలల్లో కనీసం 17 ఇతర రాష్ట్రాలు పటిష్టమైన ఎన్నికల చట్టాల కింద బ్యాలెట్‌లను వేయనున్నాయి, 2020 ఎన్నికలలో ప్రబలమైన మోసం యొక్క ట్రంప్ యొక్క నిరాధారమైన మరియు నిరంతర వాదనల వల్ల కొంత భాగం. టెక్సాస్‌లో మాత్రమే తిరస్కరించబడిన బ్యాలెట్‌లు వందల సంఖ్యలో ఓటరు మోసం కేసులను మించిపోయింది ట్రంప్ వివాదాస్పదంగా ఉన్న ఆరు యుద్దభూమి రాష్ట్రాలను AP గతంలో గుర్తించింది. జనాదరణ పొందిన వర్గములలో: దేశం , సాహిత్యం , వ్యాపారం , సంగీతం , సమీక్షలు , కచేరీలు , సంస్కృతి , అవార్డులు , మీడియా , లక్షణాలు , ప్రముఖ పోస్ట్లు గ్రామీ ప్రీమియర్ వేడుక మార్విన్ గయే యొక్క 'మెర్సీ, మెర్సీ మి'ని 50వ వార్షికోత్సవం కోసం నివాళి ప్రదర్శనతో సత్కరించింది అవార్డులు బఫెలో స్ప్రింగ్‌ఫీల్డ్ నేతృత్వంలోని లిరిక్‌ఫైండ్ U.S. చార్ట్‌లో నిరసన & సామాజిక న్యాయం పాటలు ప్రస్థానం సంగీతం ‘కోపం: ఏ సెవెన్ డెడ్లీ సిన్స్ స్టోరీ’లో డెస్టినీ చైల్డ్ మిచెల్ విలియమ్స్ & బియాన్స్ తల్లిని ఎలా చూడాలి సంస్కృతి మొదటి దేశం: ఎరిక్ చర్చ్, థామస్ రెట్, బ్రదర్స్ ఓస్బోర్న్, కెల్సియా బాలేరిని మరియు మరిన్నింటి నుండి కొత్త సంగీతం
దళిత యువకుడి మిస్సింగ్‌ కేసులో న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో తెనాలిలో పెద్ద ఎత్తున సోమవారం ధర్నా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులకు హామీ ఇస్తున్న డీఎస్పీ స్రవంతిరాయ్‌ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 తెనాలిలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు ధర్నా మృతదేహాన్ని అప్పగిస్తానని డీఎస్పీ హామీ తెనాలి క్రైం, ఏప్రిల్‌ 4: దళిత యువకుడి మిస్సింగ్‌ కేసులో న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో తెనాలిలో పెద్ద ఎత్తున సోమవారం ధర్నా నిర్వహించారు. మూల్పూరుకు చెందిన నూతక్కి రవికిరణ్‌ (30) అదృశ్యంలో పోలీసుశాఖ నిర్లక్ష్యం, గోప్యతపై మార్కెట్‌ సెంటర్‌లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆందోళనకు దిగారు. గత నెల 20వ తేదీ నుంచి రవికిరణ్‌ కనిపించడంలేదని అమృతలూరు పోలీస్‌స్టేషన్‌లో కుటుంబీకులు సమాచారం అందించినా ఇప్పటి వరకు సరైన సమాధానం లేదని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అండదండలతో కేసును నీరుగార్చడానికి ప్రయత్నాలు చేశారని ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, శవాన్ని అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ట్రాఫిక్‌ కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో గుంటూరు, విజయవాడ, చందోలు మార్గంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో డీఎస్పీ స్రవంతిరాయ్‌ ధర్నా ప్రాంతానికి చేరుకున్నారు. రెండు రోజుల్లో కిరణ్‌ మృతదేహాన్ని అప్పగిండానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. కేసు విషయంలో న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. దాంతో ఆందోళనను నాయకులు విరమించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఉన్నం ధర్మారావు, కూచిపూడి సత్యం, ఎటుకూరి విజయ్‌కుమార్‌, కాళహస్తి గోపి, సుద్దపల్లి నాగరాజు, కె.రమేష్‌, తాతాబాబు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని ఉద్దరించని సీఎం కేసీఆర్‌ దేశానికేం చేస్తాడని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. చేగుంటలో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 అవినీతిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే క్రాంతి సిద్ధమా? బీజేపీ కండువా కప్పుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్త దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చిన్నశంకరంపేట/చేగుంట, అక్టోబరు 4: రాష్ట్రాన్ని ఉద్దరించని సీఎం కేసీఆర్‌ దేశానికేం చేస్తాడని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం చిన్నశంకరంపేట మండలం రుద్రారం, చందంపేట గ్రామాల మీదుగా చేగుంట మండలంలో ప్రవేశించింది. ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దేశాన్ని ఏలుతానని ఫాంహౌ్‌సలో పడుకొని పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకుని సొంత విమానం కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించారు. అధికారం కోసం తండ్రి కొడుకులు ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌ నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని వాపోయారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గ్రామాల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. శిథిలమైన రోడ్లకు మరమ్మతులు కూడా చేయడం లేదని మండిపడ్డారు. అనంతరం చేగుంటలో రోడ్‌షో, బహిరంగ సభలో మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీజేపీ కండువా కప్పుకున్న టీఆర్‌ఎస్‌ నాయకుడని విమర్శించారు. తనను గెలిపిస్తే దుబ్బాకలో ఆసుపత్రి కట్టిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, కానీ గెలిచిన తరువాత హైదరాబాదులో కార్పొరేట్‌ హాస్పిటల్‌ కట్టుకున్నారని ఆరోపించారు. వారి ఆస్పత్రిని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారంటే టీఆర్‌ఎ్‌సతో ఆయన సంబంధాలను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. దుబ్బాక ప్రజల చెవిలో కేసీఆర్‌ మామూలు పువ్వు పెడితే.. రఘునందన్‌రావు క్యాలీఫ్లవర్‌ పెట్టాడని విమర్శించారు. మల్లన్నసాగర్‌ ముంపు బాధితులకు రెండింతల నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చి మరిచిపోయారని అన్నారు. ఉప ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ కేసులతో తనను భయపెట్టాలని చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాంతికిరణ్‌ సోదరులు, అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతున్న విషయంపై ప్రశ్నించినందుకే తనపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. దళిత ఎమ్మెల్యే అయిన క్రాంతికిరణ్‌ దళితుల అభ్యున్నతి కోసం ఏనాడూ కృషిచేయలేదని విమర్శించారు. దళితులపై దాడులు జరుగుతున్నా స్పందించ లేదని స్పష్టం చేశారు. దళిత ఉపముఖ్యమంత్రిని అవమానించి పదవిలోంచి తొలగిస్తే స్పందించనివారు తనపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీవారు పోలీస్‌ వ్యవస్థను చెప్పుచేతుల్లో పెట్టుకుని ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు దమ్ముంటే అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. కార్యక్రమాల్లో వైఎస్సార్‌టీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ Compare Bible Prev Next 1. అనేకదినములైన తరువాత మూడవ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమైనేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను; నీవు వెళ్లి అహాబును దర్శించుమని సెలవియ్యగా, లూకా 4:25 2. అహాబును దర్శించు టకై ఏలీయా వెళ్లిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగియుండగా 3. అహాబు తన గృహనిర్వాహ కుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయ భక్తులుగలవాడై 4. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. హెబ్రీయులకు 11:38 5. అహాబుదేశములోని ఉదకధారలన్నిటిని నదులన్నిటిని చూడబోయి, పశువులన్నిటిని పోగొట్టుకొనకుండ గుఱ్ఱములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసికొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. 6. కాబట్టి వారు దేశమంతట సంచరింపవలెనని చెరియొక పాలు తీసికొని, అహాబు ఒంట రిగా ఒక వైపునకును ఓబద్యా ఒంటరిగా నింకొక వైపునకును వెళ్లిరి. 7. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా యితని నెరిగి నమస్కారము చేసినా యేలినవాడవైన ఏలీయావు నీవే గదా యని అడుగగా 8. అతడునేనేయని చెప్పినీవు నీ యేలిన వాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడనితెలియజేయుమనెను. 9. అందుకు ఓబద్యానేను చావవలె నని నీ దాసుడనైన నన్ను అహాబుచేతికి నీవు అప్పగింప నేల? నేను చేసిన పాపమేమి? 10. నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలిన వాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్య మొకటైనను లేదు; అతడు ఇక్కడ లేడనియు, అతని చూడలేదనియు, వారు ఆయా జనములచేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. 11. నీవునీ యేలినవానిచెంతకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే; 12. అయితే నేను నీయొద్దనుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును, అప్పుడు అపో. కార్యములు 8:39 13. నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని యెడల అతడు నన్ను చంపి వేయును, ఆలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు, నీ దాసుడనైన నేను బాల్యమునుండి యెహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను. హెబ్రీయులకు 11:38 14. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా యేలినవాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రక్తలలో నూరు మందిని గుహకు ఏబదేసి మందిచొప్పున దాచి, అన్న పానములిచ్చి వారిని పోషించితిని. 15. ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగానీ యేలినవాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవిచేయగా 16. ఏలీయాఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాననెను. అంతట ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్త మానమును తెలియజేయగా ఏలీయాను కలిసికొనుటకై అహాబు బయలుదేరెను. 17. అహాబు ఏలీయాను చూచిఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా అపో. కార్యములు 16:20 18. అతడునేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు. 19. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి1 ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతము నకు పిలువనంపుమని చెప్పెను. 20. అహాబు ఇశ్రాయేలువా రందరియొద్దకు దూతలను పంపి,ప్రవక్తలను కర్మెలు పర్వత మునకు సమకూర్చెను. 21. ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ బడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుస రించుడి,బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రక టన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి. 22. అప్పుడు ఏలీయాయెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి యున్నాను; అయితే బయలునకు ప్రవక్తలు నాలుగువందల ఏబదిమంది యున్నారు. 23. మాకు రెండు ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచవలెను, రెండవ యెద్దును నేను సిద్ధము చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచుదును. 24. తరువాత మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా జనులందరునుఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి. ప్రకటన గ్రంథం 13:13 25. అప్పుడు ఏలీయా బయలు ప్రవక్తలను పిలిచిమీరు అనేకులైయున్నారు గనుక మీరే మొదట ఒక యెద్దును కోరుకొని సిద్ధముచేసి మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడు; అయితే మీరు అగ్నియేమియు క్రింద వేయవద్దని చెప్పగా 26. వారు తమకు ఇయ్యబడిన యెద్దును తీసికొని సిద్ధముచేసి, ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకుబయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరి గాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి. 27. మధ్యాహ్నము కాగా ఏలీయావాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానము చేయు చున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి యున్నదేమో అని అపహాస్యము చేయగా 28. వారు మరి గట్టిగా కేకలువేయుచు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసికొనుచునుండిరి. 29. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయమువరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని, మాటయైనను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యముచేసినవాడైనను లేక పోయెను. 30. అప్పుడు ఏలీయానా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడ ద్రోయబడియున్న యెహోవా బలిపీఠమును బాగుచేసి, 31. యహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని 32. ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి 33. కట్టెలను క్రమముగా పేర్చి యెద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి, జనులు చూచుచుండగామీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహనబలి పశుమాంసముమీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను 34. అదియైన తరువాతరెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును ఆలాగు చేసిరి; మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి; అప్పుడు 35. ఆ నీళ్లు బలి పీఠముచుట్టును పొర్లి పారెను; మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. 36. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెనుయెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. 37. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. 38. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. 39. అంతట జనులందరును దాని చూచి సాగిలపడియెహోవాయే దేవుడు,యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి. 40. అప్పుడు ఏలీయాఒకనినైన తప్పించు కొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. 41. పిమ్మట ఏలీయావిస్తార మైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా 42. అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను. యాకోబు 5:18 43. తరువాత అతడు తన దాసుని పిలిచినీవు పైకిపోయి సము ద్రమువైపు చూడుమనగా వాడు మెరకయెక్కి పారజూచి ఏమియు కనబడలేదనగా అతడుఇంక ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను. 44. ఏడవ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయానీవు అహాబు దగ్గరకు పోయినీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధ పరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. 45. అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను; మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రె యేలునకు వెళ్లిపోయెను. 46. యెహోవా హస్తము ఏలీయానుబలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబుకంటె ముందుగా పరుగెత్తికొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. లూకా 12:35 Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
ఒక ఊరిలో ఒక చింత చెట్టు ఉంది. అక్కడికి ఆడుకోవడానికి రోజు చిన్న పిల్లలు చాలా మంది వస్తారు. అయితే అక్కడ ఒక రోజు వాళ్ళకి ఒక దొంగ కనిపిస్తాడు.చిన్నపిల్లలు దొంగ వున్నాడు అని చూసుకోకుండా వాళ్ళు చింతకాయల కోసం చూస్తూనే ఉంటారు.ఇంతలో దొంగే చిన్న పిల్లలను చూస్తాడు. హే పిల్లలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు.ఇది నా చెట్టు నా చింత కాయలను ఎవ్వరికి ఇవ్వను. దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోండి .లేదంటే మిమ్మల్ని అందరిని నాతో పాటు తీసుకెళ్తానని చిన్నపిల్లల అందరని భయపడతాడు.అయితే పిల్లలు ఆ దొంగని అస్సలు పట్టించుకోరు వాళ్లే ఆ దొంగకి బుద్ధి పిల్లలు ప్లాన్ చేసుకుంటారు.ఇంక దొంగ ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళి పోతాడు. అయితే రెండు రోజు ఆ దొంగ కన్నా ముందే ఒక పిల్లవాడు చెట్టు మీద ఎక్కి దాక్కొని ఉంటాడు . ఆ దొంగ చెట్టు కింద పడుకుని ఉంటాడు.లేచిన తరువాత ఈరోజు పిల్లలు రాలేదులే, పిల్లలు వచ్చేలోపు చింతకాయలను కోసుకుని అమ్ముకోవచ్చని అనుకుంటాడు.పిల్లలు ఉంటే కోసుకొనివ్వరు అని ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాడు. అతనికి ఈ విషయం తెలియదు ఒక పిల్లవాడు చెట్టు మీద దాక్కొని ఉన్నాడు అని.చింత కాయలు కోయడానికి కర్ర తీసుకొని సిద్ధంగా ఉంటాడు . మొదటి సారి కర్ర పట్టుకొని కొట్టినప్పుడు యపిల్ పండు కింద పడుతుంది. ఐతే ఆ దొంగ భయపడతాడు. రెండోసారి మళ్ళీ కొడతాడు ఈ సారి సపోటా కింద పడుతుంది. పట్టించుకోకుండా మూడో సారి కర్ర పట్టుకొని కొట్టినప్పుడు పిల్లవాడు చింతకాయలు విసురుతాడు . అప్పుడు దొంగ మొహంలో చిరునవ్వు వస్తుంది. చింత కాయను ఏరుకునే లోపు పిల్లలు అందరూ చెట్టు దగ్గరకి వచ్చి దొంగను బాగా కొడతారు. ఆ తరువాత పిల్లలు ఈ విధంగా చెప్తారు. నీకు మూడు అవకాశాలు ఇచ్చాము నీ తప్పు నువ్వు తెలుసుకోవాలని, ఐన నువ్వు మారలేదు. తెలుసుకోలేదు. ఒకసారి యాపిల్ పండు విసిరాము ,నువు భయపడి పారిపోవాలని, రెండోసారి సపోటా విసిరాము అప్పుడైన ఇది ఏంటి అని తెలుసుకుంటావని, ఐన తెలుసుకోలేదు. మూడో సారి కావాలనే చింత కాయలను కింద పడేసాము. నీ బుద్ది మాత్రం మారలేదు. అందుకే నిన్ను బాగా కొట్టాము.ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మారు అని పిల్లలు చెప్తారు. అప్పుడు దొంగ మీకు ఉన్న బుద్ధి కూడా నాకు లేదు. నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటాడు .పిల్లలు ఇంకా ఆ దొంగని మంచి మనిషిగా మారుస్తారు.
సెలబ్రిటీలు జిమ్లో వర్కవుట్లు చేస్తారని తెలుసు. కానీ అవికాకుం ఏం తింటారు? ఏం తాగుతారని తెలుసుకోవాలని ప్రతీ అభిమానికి ఉంటుంది. బిజీ షెడ్యూల్లో కూడా అంతలా ఎలా మెయింటెన్ చేస్తారనే సందేహం కూడా రాకమానదు. కొన్ని సంవత్సరాలుగా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీల ఫిట్నెస్ సీక్రెట్ల పై ఓ లుక్కేయండి.. మలైకా అరోరా బాలీవుడ్ సెలబ్రెటీల్లో పెద్ద ఫిట్నెస్ రాక్షసి అంటే మలైకా అనే చెబుతారు. కొన్ని సంవత్సరాలుగా అదే ఫిగర్ మెయింటెన్ చేస్తూ కుర్రవాళ్ల గుండెలను సైతం కట్టిపడేసే అందం ఆమెది. మరి ఎలా ఇలా మెయింటెన్ చేస్తూనే సందేహం అందరికీ వచ్చింది. దానికి ఈ మధ్యే ఆమె సమాధానం ఇచ్చింది. ‘నేను రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె వేసుకొని తాగుతాను. దీనివల్ల లోపల ఉన్నటాక్సిన్స్ పోయి, జీర్ణవ్యవస్థ కూడా సరిగా పనిచేస్తుంది. ఇదే ఆరోగ్య రహస్యం’ అని చెప్పుకొచ్చింది మలైకా. ఆలియాభట్ ఆలియా.. కేవలం బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్నివుడ్ల కలల రాకూమారి అని చెప్పొచ్చు. ఇప్పుడు కూతురికి జన్మనిచ్చి కాస్త బ్రేక్ తీసుకుంటుందేమో! కానీ మళ్లీ ఫిట్గా తయారవడానికి మాత్రం వర్కవుట్లు చేస్తుంది. వాటితో పాటు డైట్ కూడా మెయింటెన్ చేస్తుంది. కొంతకాలం క్రితం తన ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి ఒక వీడియో విడుదల చేసింది. అందులో ఆలియా చెప్పిందేమిటంటే.. రోజులో మూడుసార్లు ప్రొటీన్ని తీసుకుంటుందట. అలాగే రెండు వారాలకొకసారి చీటింగ్ డే అని పెట్టుకొని నచ్చినవన్ని తినేస్తుందట. అలోవెరా జ్యూస్, గ్రీన్ టీ శరీరంలోని వ్యర్థాలను తీసేస్తుందని నమ్ముతుంది. బాదం, డార్క్ చాక్లెట్ డైట్లో ఉండేలా జాగ్రత్తపడుతుందట ఆలియా. హృతిక్రోషన్ పది వారాల్లో పది కేజీలు తగ్గిన ఘనత హృతిక్రోషన్ది. స్పోర్ట్స్ థెరిపిస్ట్, యోగా మాస్టర్ల వల్లే ఇది సాధ్యమైందని ఒక ఇంటర్య్వూలో చెప్పాడు హృతిక్. రోజూ క్రాస్ఫిట్, వెయిట్ ట్రెయినింగ్లు తప్పక చేస్తాడట. వీటితో పాటు డైట్ కూడా ముఖ్యమంటున్నాడీ కండల వీరుడు. రోజుకి 100 గ్రాముల మాంసం తింటాడట. బ్రొకలీ, ఆకుకూరలు, మొలకలను ఒక కప్పు అన్నంతో తీసుకుంటాడు. ప్రొటీన్ పౌడర్, కోడిగుడ్డులోని తెల్లసొన తప్పక తన డైట్లో ఉంటుందంటున్నాడీ హీరో. అక్షయ్కుమార్ మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యుడు అక్షయ్. ఫిట్గా ఉండాలంటే కచ్చితంగా ఫంక్షనల్ ట్రెయినింగ్ అవసరం అంటున్నాడు బాలీవుడ్ స్టార్. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కచ్చితంగా రెగ్యులర్గా వ్యాయామం తప్పనిసరి. రాత్రి 7 గంటలలోపు తన డిన్నర్ని పూర్తి చేస్తాడట. అలా చేస్తే తిన్నది ఒంటికి పడుతుంది. పైగా జీర్ణవ్యవస్థ కూడా సరిగా పనిచేస్తుందంటున్నాడు అక్షయ్. శిల్పాశెట్టి రోజు కనీసం పది నిమిషాలు మెడిటేషన్ చేస్తుంది శిల్ప. కార్డియో, యోగా తన రోజువారీ కార్యక్రమంలో భాగం అంటుందీ పొడుగుకాళ్ల సుందరి. అమ్మలందరూ కూడా కచ్చితంగా మెడిటేషన్ చేయాలని ఈ సుందరి సలహాలు ఇస్తుంది. కచ్చితంగా వారంలో ఐదు రోజులు పాటించి తీరాలంట. అంతేకాదు.. ఉదయం వేడి నీటితో తన రోజును ప్రారంభిస్తుంది. ఇవికాకుండా మొలకలు, ఫ్రెష్ ఫ్రూట్స్ తన ఫిట్నెస్కి కారణమంటున్నదీ అమ్మడు.
షాడోని ఖతమ్ చేయాలని అనుకున్న వారెవరూ చేరుకోలేనంత సమీపంలోకి తను చేరుకున్నాడు. వారెవరూ సంపాదించుకోలేని కాన్ఫిడెన్స్‌ని తను సంపాదించుకున్నాడు. షాడో కూర్చునే ప్రదేశంలో పేలుడు పదార్థాన్ని నిక్షేపించగల అవకాశం ప్రపంచంలో తనకు తప్ప మరెవ్వరికీ వచ్చి ఉండదు. వచ్చిన అవకాశం ఎందుకు చేజారిపోయింది? ఎవరివల్ల అలా జరిగింది? షాడోని చంపితే కిల్లర్స్ గాంగ్ ఆనందింస్తుంది. ఆ పని చేసిన తనను అందలం ఎక్కిస్తుంది. అటువంటి అదృష్టాన్ని ఎందుకు చేజిక్కించుకోలేకపోతున్నాడు? <?p> ఆలోచనలు అధికం అయినకొద్దీ అతని నిట్టూర్పుల వేగం కూడా ఎక్కువ అయింది. గుండెలు వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టాయి. ఏదో ఒకవిధంగా వచ్చిన పని పూర్తి చేసుకోవాలన్న తపన తీవ్రతరం అయ్యేసరికి, మళ్ళీ గదిలోంచి బయటికి వచ్చాడు. ఎంతో నమ్మకస్థుడిగా నటిస్తూ, చెడు ఊహలు చేస్తున్న మనిషి తమ మధ్యలో తమతోనే తిరుగుతున్న వైనాన్ని షాడోగాని, బిందు మేడమ్‌ గాని ఎవరూ గమనించలేదు. కామ్‌గా వున్నది బిల్డింగ్.
జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం అధికారులంతా అప్రమత్తంగా ఉండండి మ‌రోసారి గొప్ప‌ మ‌న‌సు చాటుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు You are here హోం » టాప్ స్టోరీస్ » ఉక్రెయిన్‌ విద్యార్థుల భవితపై త్వరలో స్పష్టత ఉక్రెయిన్‌ విద్యార్థుల భవితపై త్వరలో స్పష్టత 17 Mar 2022 9:34 AM వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు న్యూఢిల్లీ: వైద్యవిద్య కోసం విదేశాలకు వెళ్లకుండా స్వరాష్ట్రంలోనే చదువుకునేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు తెలిపారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు డాక్టర్‌ సంజీవకుమార్, గొడ్డేటి మాధవి, బి.వి.సత్యవతి, గురుమూర్తి, చింతా అనూరాధ మాట్లాడారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు మొత్తం 918 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి రాష్ట్రానికి చేరుకున్నారన్నారని తెలిపారు. దేశంలో కంటే వైద్యవిద్య విదేశాల్లో ముఖ్యంగా ఉక్రెయిన్‌లో ఖర్చు తక్కువగా ఉన్నందువల్లే విద్యార్థులు అక్కడ చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థులను ఆంధ్రప్రదేశ్‌కు వేగంగా రప్పించేందుకు మేడపాటి వెంకట్, చంద్రహాసరెడ్డి, రత్నాకర్, రవీందర్‌రెడ్డిలను సీఎం జగన్‌ పంపించారని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల విషయమై ఈ నెల 24న ప్రపంచ దేశ ప్రతినిధుల సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ రాష్ట్రంలో 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఉక్రెయిన్‌ విద్యార్థుల భవిష్యత్తుపై ఎన్‌.ఎం.సి.తో, కేంద్రంతో చర్చిస్తామన్నారు. గ్రామాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వెయ్యి జనాభాకు ఒక డాక్టర్, ప్రతి రెండువేల జనాభాకు ఒక పి.హెచ్‌.సి. ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ప్రతి పదివేల మందికి ఒక డాక్టర్‌ ఉన్నారని తెలిపారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఒక వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
పంజాబ్‌లోని లుధియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన బాంబు పేలుడు సంఘటన వెనుక ఐఎస్ఐ, ఖలిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దానితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను రంగంలోకి దింపింది. గురువారం మధ్యాహ్నం 12.22 గంటలకు కోర్టు రెండో అంతస్థులోని ఓ బాత్‌రూంలో ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు ధాటికి బాత్‌రూం గోడలు కూలిపోయాయి. సమీపంలోని అద్దాలు పగిలిపోయాయి. భవనంలో కొంతభాగం దెబ్బతింది. పేలుడు జరిగిన సమయంలో జనంతో కోర్టు నిండిపోయింది. గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఓ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని లుధియానా పోలీసు చీఫ్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ భుల్లార్‌ తెలిపారు. ‘‘ఆ వ్యక్తి పేలుడు పదార్థాలను వెంట పెట్టుకుని ఉండవచ్చు. లేదా ఫిదాయి (సూసైడ్‌ బాంబర్‌) అయి ఉండవచ్చు. ఇప్పుడే అన్ని వివరాలు చెప్పలేం. దీనిని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నాం’’ అని భుల్లార్‌ పేర్కొన్నారు. పేలుడు ఘటనను ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఖండిస్తూ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అలాంటి వారి పనిపడతామని సీఎం హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేయాలని పంజాబ్‌ పోలీసులకు మాజీ సీఎం అమరిందర్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. పేలుడు ఘటనపై సాధ్యమైనంత త్వరగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పంజాబ్‌ సర్కారును కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశించింది. రాష్ట్రంలో అవాంఛనీయ సంఘనలు జరిగే అవకాశం ఉందని తాము హెచ్చరించినా పంజాబ్‌ సర్కారు పట్టించుకోలేదని ఇంటెలిజెన్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడి వెనుక ఖలిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని ఆ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కోర్టు కాంప్లెక్సులు, ఆవరణల్లో తగినంత భద్రత లేకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను అమలు చేసే సంస్థలు చూసుకుంటాయని జస్టిస్ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పరిణామాలను అడిగి తెలుసుకోవాలని పంజాబ్‌-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రవిశంకర్‌ ఝాను ఆదేశించారు.
*గుడివాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 2024 ఎన్నికల తర్వాత ఇదేం ఖర్మ రా బాబు అని చంద్రబాబు, లోకేష్ అనుకుంటారన్నారు. సినిమా షూటింగ్‌ల మాదిరి చంద్రబాబు జిల్లా పర్యటనలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు పర్యటనలకు ముందుగానే పార్టీ కార్యకర్తలను తరలిస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలను, ప్రజలుగా భావిస్తూ చంద్రబాబు అభివాదాలు చేస్తున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను బూతులు తిట్టడానికే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు గురించి లాయర్లు ప్రశ్నిస్తే, గుడ్డలూడదిసి కొడతానని చంద్రబాబు అంటున్నాడని… చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరన్నారు. చంద్రబాబు సీఎం కాకపోతే ప్రజలకు పోయేది ఏముందన్నారు. బతికున్నంతకాలం జగనే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. చంద్రబాబుకే కాదని.. టీడీపీకి సైతం ఇవే చివరి ఎన్నికలు అని కొడాలి నాని అన్నారు. *ప్రపంచ మత్య్సకార దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు చీర, సారె సమర్పించి తమను ఆదుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… గడిచిన మూడున్నరేళ్లుగా మత్య్సకారులకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. 217 జీఓ తీసుకొచ్చి మత్య్సకారుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లు … ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదని ఆయన విమర్శించారు.ఆక్వా రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కుదేలు చేసిందన్నారు. నాసి రకం ఫీడు సరఫరాతో ఆక్వా దిగుబడి గమనీయంగా తగ్గిపోతోందని తెలిపారు. జే ట్యాక్స్ ఆక్వా రంగంపై విధించడంతో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఏ-1 కౌంట్ ఉన్న రొయ్యలు ఖచ్చితంగా రూ.250లకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఆక్వా రైతులు కూడా క్రాప్ హాలిడేకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారన్నారు. త్వరలోనే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా మత్య్సకారులతో కలిసి పోరాటం చేస్తామని కొల్లు రవీంద్ర (TDP Leader) స్పష్టం చేశారు. *రాష్ట్రంలో ఇసుక మాఫియా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) కనుసన్నల్లోనే నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI State Secretary Ramakrishna) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఓట్ల కోసం కక్కుర్తి తప్ప శాశ్వత ప్రయోజనం లేదు. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి 5 లక్షలు ఇవ్వాలి. టిడ్కో ఇళ్లకు సైంధవుడిలా జగన్ మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు.. వాళ్లను ప్రభుత్వం గాలికి వదిలేసింది. డిసెంబర్ 12న సీసీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటం. కేంద్రంలో నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతుండటంతో పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయి. జాకీ పరిశ్రమ తరలిపోవడంపై రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎస్పీ ఫక్కీరప్ప డబ్బులు డిమాండ్ చేస్తున్న వారిపై కేసు ఎందుకు పెట్టలేదు. ఎంపీ బట్టలు విప్పుకుని తిరిగితే క్లీన్ చిట్ ఇస్తావా?.’’ అంటూ రామకృష్ణ నిలదీశారు *వైసీపీ నాయకుల (YCP Leaders) దెబ్బకు రాష్ట్రంలో పరిశ్రమలు అబ్బా అంటున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి (Tulasi Reddy) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ఉన్నవి పోతున్నాయని, కొత్తవి రావడం లేదని, విస్తరణ పనులు ఆగిపోతున్నాయన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగారాజ పట్నంలో ఓడరేవు, విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సాధించలేదని విమర్శించారు. రాజధాని అనిస్థితి! ఆటవిక పాలనా! జేసీబీ – ఏసీబీ – పీసీబీ దృష్ట సంస్కృతి వల్ల పారిశ్రామికవేత్తలు జంకుతున్నారని అన్నారు. ‘‘రిలయన్స్ రాష్ట్రం నుండి పారిపోయింది! టైటాన్ జంప్ అయింది! కియా విస్తరణ ఆగిపోయింది! లులూ, ఫ్రాంక్లిన్, టెంపుల్టన్ వెళ్లిపోయాయి. కక్ష సాదింపు వల్ల ప్రతిష్టాత్మకమైన అమర్ రాజా విస్తరణ పనులు ఆగిపోయాయి. వైసీపీ నాయకుల మామూల్లకు భయపడి ప్రఖ్యాత బ్రాండ్ దుస్తుల తయారీ సంస్థ ఫేజ్ ఇండస్ట్రీస్ అనంతపురం జిల్లా నుంచి తెలంగాణకు వెళ్లింది’’ అని మండిపడ్డారు. వైసీపీని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమెస్తేనే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని తులసిరెడ్డి (PCC Working President) పేర్కొన్నారు. *క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే మంత్రి తలసాని సోదరులను ప్రశ్నించిన అధికారులు మరి కాసేపట్లో మంత్రి పీఏ హరీష్‌ను విచారించనున్నారు. విదేశాల్లో క్యాసినో వ్యాపారం, ఫేమ నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. నేపాల్‌లో జరిగిన బిగ్ డాడీ ఈవెంట్‌పై హరిష్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. *పవన్‌ కల్యాణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు ||నేను జీవితంలో అనుకున్నవి అన్నీ చేశాను. కానీ ఒక్కదాంట్లో మాత్రం అంతుచూడలేకపోయా. రాజకీయాల్లో రాణించాలంటే రాటు తేలాలి, మాటలు అనాలి, మాటలు పడాలి, నాకు అవసరమా?కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం అలా కాదు. ఆయన మాటలు అంటాడు మాటలు పడతాడు. పవన్‌ కల్యాణ్‌కు మీరందరు ఉన్నారు. మీ ఆశీస్సులతో ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో పవన్‌ని చూస్తాం. *స్వదేశంలో న్యూజిలాండ్‌ అండర్‌-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హోమ్ సిరీస్‌లో భాగంగా భారత జట్టు కివీస్‌తో ఐదు టీ20లు ఆడనుంది. మొత్తం మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగా జరగనున్నాయి. *వాతావరణం అనుకూలంగా లేనందున రైతులు ఈ 2 రోజులు వరి కోతను వాయిదా వేసుకోవాలి.ఇప్పటికే కోసి, కల్లాలలో ధాన్యం ఉంటే, ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్త గా ధాన్యాన్ని పట్టాలతో కప్పి ఉంచాలి లేదా అవకాశం ఉంటే సురక్షిత ప్రాంతానికి తరలించాలి.కోసిన ధాన్యం 17% తేమ ఉన్నట్లయితే(తేమ శాతాన్ని PACS/DCMS technical assistant చూస్తారు) వెంటనే సంబంధిత RBK సిబ్బంది scheduling ఇస్తారు. సంభందిత PACS/DCMS వారు కొనుగోలు చేస్తారు. *సీఎస్ సోమేష్‌ కుమార్‌ను కాంగ్రెస్ నేతలు కలిశారు. సీఎస్‌ను కలిసినవారిలో టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు భట్టి, జగ్గారెడ్డి, సీతక్క, కోదండరెడ్డి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ధరణిని రద్దు చేసి పాతపద్ధతిని తీసుకురావాలని, నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకు అసైన్డ్‌ పట్టాలు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, తెలంగాణలో కౌలు రైతు చట్టాన్ని అమలు చేయాలని వినతిచేసినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. *ఇండోనేషియా లోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లో సోమవారంనాడు భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి 20 మంది మృతి చెందగా, సుమారు 300 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. వెస్ట్ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో డజన్ల కొద్ది ఇళ్లు, భవంతులు దెబ్బతిన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. గ్రేటర్ జకార్తా ప్రాంతంలో తీవ్రంగా భూప్రకంపనలు వచ్చినట్టు చెబుతున్నారు. రాజధానిలోని ఆకాశహర్మ్యాలు సుమారు మూడు నిమిషాల పాటు ఊగిపోయినట్టు చెబుతున్నారు. జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. కూలిన భవంతుల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు ముమ్మరంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. *ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్‌ ప్రవేశాల గడువును మరో సారి పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభు త్వ, ప్రయివేట్‌, ఎయిడెడ్‌ కాలేజీల్లో ఫస్టి యర్‌ ప్రవేశాల గడువును ఈ నెల 27 వరకు పొడిగించినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లోఅడ్మిషన్స్‌ లాగిన్‌ సోమవారం (ఈ నెల 21) నుంచి తెరుచుకుంటుందని, ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారు 27 వరకు అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు. *కర్నూలులో టీడీపీకి వచ్చిన ప్రజాదరణ చూసిన వైసీపీకి చంద్రబాబు పేరు చెబితే వెన్నులో వణకు పుడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ‘‘పులివెందుల పక్క ఊర్లో చంద్రబాబుకు వచ్చిన ప్రజాదరణ చూసి సీఎం జగన్‌ పెంపుడు కుక్కలన్నీ ఒకేసారి మొరుగుతున్నాయి. మొన్నటి వరకూ మంత్రులకే అపాయింట్‌మెంట్‌ ఇవ్వని జగన్‌ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రూ.2వేల నోట్లు కనిపించడం లేదు. అవి జగన్‌ ఖజానాలోకి వెళుతున్నాయి. ఎన్నికల తర్వాత ఈ పేటీఎం గ్యాంగ్‌ కనిపించదు’’ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మానస పుత్రిక డ్వాక్రా అని, దేశంలో ఎక్కడాలేని విధంగా డ్వాక్రా సంఘాలను చంద్రబాబు అభివృద్ధి చేశారని వంగలపూడి అనిత అన్నారు. అటువంటి డ్వాక్రా వ్యవస్థను సమూలంగా నాశనం చేసిన ఘనత జగన్‌కే దక్కిందని విమర్శించారు. *రాష్ట్రంలో శాడిస్ట్‌ సీఎం ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివారు ప్రాంతంలో నిర్మించిన టిడ్కో గృహాలను ఆయన పరిశీలించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులు టిడ్కో గృహాల కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కర్నూలులో 10 వేల గృహాలు ఉన్నాయి. వాటిని పరిశీలించేందుకు వెళ్తే వైసీపీ వాళ్లు నిరసన తెలుపుతున్నారు. గృహాలు ఇవ్వకుండా ఇన్నేళ్లు గాడిదలు కాస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా 35లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇళ్లు నిర్మించుకుకేందుకు రూ.1.80లక్షలు ఇస్తునారు. ఈ మొత్తం బాత్‌రూం కట్టుకునేందుకు కూడా సరిపోదు. ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. డిసెంబరు 5న ప్రతి మండలంలో ప్రజా సదస్సు నిర్వహిస్తాం. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలు సేకరించి అధికారులకు సమర్పిస్తాం. గృహాలు ఇవ్వకపోతే తాళాలు పగులగొట్టి లబ్ధిదారులకు ఇవ్వాల్సి వస్తుంది’’ అని రామకృష్ణ అన్నారు. *రాష్ట్రంలో ఇసుక, మద్యం, ఎర్రచందనం, మైన్స్‌, ల్యాండ్‌ మాఫియాకు కేరాఫ్‌ అడ్రస్‌ వైసీపీ ప్రభుత్వమేనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మాఫియాకు డాన్‌ ఎవరనేది చెప్పాల్సిన పనిలేదని, ప్రజలందరికీ బాగా అర్థమైందని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం వీరకనెల్లూరు పంచాయతీ అక్కదేవతలకండిగలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ కేసులకు భయపడి ప్రధాని కాళ్లపై పడేస్థితికి రావడం రాష్ట్రానికి తలవంపేనన్నారు. *తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన నందమూరి తారక రామారావు పేరుతో ఉన్న ఎన్టీఆర్‌ యూనివర్శిటీ పేరు మార్చితే స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రజలుండటం బాధాకరమని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జగ్గయ్యపేటలో కాకతీయ సేవా సమితి నిర్వహించిన వన సమారాధనలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేర్లతో అనేకమున్నాయి. ఏ ప్రభుత్వం పేర్లు మార్చే ప్రయత్నం చేయలేదు. రాష్ట్రంలో నేడు కమ్మ సామాజిక వర్గంపై దాడి చేస్తున్నా ఎందుకు స్పందించటం లేదో అర్థం కావటం లేదు. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లున్న సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారి పల్లకీలు ఇంకెంత కాలం మోస్తారు. పరిస్థితులు మారితేనే భవిష్యత్తు తరాలు రాజకీయాల్లోకి వస్తాయి. *స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ తదితర సంస్థలు పూర్తిగా కిరాయి సంస్థలుగా మారాయని సామాజిక విశ్లేషకుడు ఆచార్య ఘంటా చక్రపాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థలు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళను వేధించే దిశగా పనిచేయడం విచారకరమన్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఆదివారం తెలుగు వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో ‘భారత రాజ్యాంగ విలువలు ఎదుర్కొంటున్న సవాళ్ళు’ అంశంపై చక్రపాణి ఉపన్యసించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్బంధం, నియంతృత్వం, నిరంకుశత్వ పోకడలతో అరాచక పాలన నడుస్తోందన్నారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి, సంతకం కోసం ఆ బిల్లును గవర్నరు వద్దకు పంపితే 40 రోజులు గడిచినా సమాధానం రాకపోవడం శోచనీయమన్నారు. గవర్నర్‌ వ్యవహార శైలి రాచరికాన్ని తలపిస్తోందని తూర్పారబట్టారు. నిరుడు కార్పొరేట్లకు 1.80 లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీ కల్పించిన కేంద్ర ప్రభుత్వం, అదే ఏడాది పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం ద్వారా 2.40 లక్షల కోట్ల రూపాయలను వేతనజీవుల నుంచి వసూలు చేసిందని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ చెప్పారు. ఏ ఒత్తిళ్లూ లేకుండానే గంగవరం పోర్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అతి తక్కువ ధరకు అదానీకి అప్పగించిందా అని వ్యాఖ్యలు చేశారు. *గ్రేటర్‌ వరంగల్‌లో రూ.75 కోట్లతో స్మార్ట్‌ బస్‌స్టేషన్‌ను నిర్మించేలా ప్రణాళిక సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ ప్రాంతంలోనే ఆర్టీసీ, కుడా సంయుక్తంగా కొత్త భవన నిర్మాణ ప్రక్రియను చేపట్టనున్నాయి. రెండున్నర ఎకరాల స్థలంలో ఐదు అంతస్తులతో 32 బస్సు ప్లాట్‌ఫారాలు ఉండేలా డిజైన్‌ చేశారు. విశాలమైన ఈ భవనంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌, షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌, ఇతర వసతులు ఉంటాయి. వరంగల్‌ రైల్వేస్టేషన్‌, కొత్తగా నిర్మించనున్న నియో మెట్రో రైలు ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతులు కల్పించేలా ఈ రెండింటికీ అనుసంధానం చేస్తూ స్మార్ట్‌ బస్టాండ్‌ను తీర్చిదిద్దనున్నారు. *గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గాంధీనగర్‌ ఉత్తర నియోజవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహేంద్రభాయ్‌ పత్నీ డిపాజిట్‌ కింద రూపాయి నాణేలను చెల్లించాడు. రూ.10 వేల విలువైన నాణేలను రెండు సంచుల నిండా నింపి ఎన్నికల అధికారులకు అందజేశారు. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించగా.. తను ఓ దినసరి కూలీనని, ఉండడానికి ఇళ్లు, తాగునీటి సదుపాయం కూడా లేదని చెప్పారు. తనలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, వారందరి కష్టాలు తీర్చేందుకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్తే.. చుట్టుపక్కల వారు అంగీకరించారని, ఎవరెవరు తనకు ఓటు వేస్తారని మాటిచ్చారో వాళ్ల నుంచి ఒక్కో రూపాయి సేకరించి డిపాజిట్‌ కింద చెల్లించానని పేర్కొన్నారు. *సాధారణ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న అధికార టీఆర్‌ఎ్‌సకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సవాలుగా మారనున్నాయా? ఎన్నికలకు వెళ్లేందుకు ముందే హామీలను అమలు చేయాల్సిన అనివార్యత ఏర్పడిందా? వీటికి నిధులు సర్దుబాటు చేయడం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్‌కు పెను సవాలే కానుందా? అంటే ఔననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ఇటీవల హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించినా.. అక్కడి రాజకీయ వాతావరణం చూశాక హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అనివార్యత ఏర్పడిందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాత హామీలను అమలు చేస్తామని చెప్పడంతోపాటు అనేక కొత్త హామీలు కూడా అధికార పార్టీ ఇవ్వాల్సి వచ్చింది. * గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఓయూలో సుమారు రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బాలుర వసతి గృహానికి పశుసంవర్ధకమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఉపకులపతి డా. రవీందర్‌తో కలిసి శనివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన వసతిని కల్పించడంలో భాగంగా 2.76 ఎకరాల విస్తీర్ణంలో, 660 మంది విద్యార్థులకు సరిపోయేలా నూతన హాస్టల్‌ బిల్డింగ్‌ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. హాస్టల్‌ను త్వరితగతిన విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. *బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్రంలో మూడ్రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ శాఖ(Regional Meteorological Department) తెలిపింది. ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్లు సన్నద్ధం కావాలంటూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ క్రమక్రమంగా బలపడుతోందని, దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణాంధ్ర, కోస్తా తీరప్రాంతాల్లో వచ్చే మంగళవారం వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీవర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటిన అల్పపీడనం ప్రభావంతో కడలూరు, నాగపట్టణం తదితర జిల్లాల పరిధిలో ఉన్న సముద్రంలో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చేపల వేటకు వెళ్లకుండా పర్యవేక్షించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. *జేఎన్‌టీయూహెచ్‌లో ఇంజనీరింగ్‌ ఆర్‌18 (2018) బ్యాచ్‌ విద్యార్థులకు 0.25 శాతం నుంచి 0.50 శాతం గ్రేస్‌ మార్కులు కలపాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని అఫిలియేటెడ్‌ కాలేజీలకు ఆదేశాలు జారీ చేశారు. ఫోర్త్‌ ఇయర్‌ పరీక్షలు రాసిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు కరోనాతో రెండేళ్లపాటు ఆన్‌లైన్‌లో తరగతులతో కొంత నష్టపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఉన్నత మండలి ఆదేశాలతో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలుపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. * భారతదేశ సంస్కృతిని తప్పనిసరిగా పిల్లలకు నేర్పాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. క్రియ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అంతర పాఠశాలల పిల్లల క్రియ పండుగ పోటీలు శనివారం కాకినాడ జేఎన్టీయూకేలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 8,400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ.. చిన్నారుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేవిధంగా ఏటా క్రియ పండుగ నిర్వహించడం అభినందనీయమన్నారు. * రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ (ఏపీ జీడబ్ల్యూ ఎస్‌ఈడబ్ల్యూఓ) ప్రథమ రాష్ట్ర మహాజన సభ ఈనెల 27న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాజనసభను జయప్రదం చేయటం ద్వారా సచివాలయ ఉద్యోగులు తమ సత్తా చాటాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కరించే దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్‌ వైవీ రావు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అడ్‌హక్‌ మిటీ సభ్యుడు వి.అర్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఐక్యతను చాటే సమయం ఆసన్నమైందన్నారు. *అమరుల స్మారక చిహ్నం నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హుస్సేన్‌సాగర్‌ తీరాన రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను శనివారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులను పర్యవేక్షించడానికి ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు అత్యంత శ్రద్ధతో పని చేయాలని ఆయన సూచించారు. *భారతీయ వారసత్వ కట్టడంగా పేరుగాంచిన మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) భవనంలోని ఆరు ప్రవేశద్వారాలను శనివారం రాత్రి ఎనిమిది గంటలకు మూసివేశారు. హైకోర్టు భవనంలో రోజూ నాలుగైదు ప్రవేశద్వారాలు మాత్రమే మూసివేస్తారు. తక్కిన ప్రవేశద్వారాల్లో భద్రతా విధులు చేపడుతున్న పోలీసు ఉన్నతాధికారులు, పోలీసులు వెళ్లి గస్తీ తిరుగుతుంటారు. హైకోర్టు సిబ్బంది అత్యవసర పనుల నిమిత్తం వచ్చి వెళుతుంటారు. అయితే యేడాదికి ఒకసారి అన్ని ప్రవేశద్వారాలకు తాళాలు వేయడం ఆనవాయితీగా ఉంటోంది. ఈ భవనాలను ఆంగ్లేయులు నిర్మించడంతో వారిని స్మరించుకునేలా యేడాదికొకమారు 24 గంటలపాటు హైకోర్టు ప్రవేశద్వారాలన్నింటికి తాళాలు వేసి మూసివేస్తారు ఆంగ్లేయుల కాలం నుండే ఈ ఆచారం అమలులో ఉంది. ఆ మేరకు శనివారం రాత్రి ఎనిమిది గంటలకు తాళాలు వేసి హైకోర్టు ప్రవేశ ద్వారాలను మూసివేశారు. * ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అభిషేక్‌ బోయినపల్లిది కీలక పాత్ర అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు రౌజ్‌ అవెన్యూ కోర్టు(సీబీఐ ప్రత్యేక కోర్టు)కు తెలిపారు. వైసీపీ ఎంపీ బంధువు, అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ పి.శరత్‌ చంద్రారెడ్డి భాగస్వామిగా ఉన్న సౌత్‌గ్రూ్‌ప నుంచి దాదాపు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించడంలో అభిషేక్‌ బోయినపల్లి కీలకంగా వ్యవహరించారని తమ దర్యాప్తులో తేలినట్లు వివరించారు. ఆ మొత్తం ముడుపుల్లో రూ.30 కోట్లను హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి హవాలా మార్గంలో తరలించినట్లు స్పష్టం చేశారు. ఈ కేసులో వందల కోట్ల రూపాయలు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరినట్లు తెలిపారు. * పంజాబ్‌ క్యాడర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ గోయల్‌ కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన 2027 డిసెం బరు వరకు ఈ బాధ్యతల్లో ఉంటారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ 2025 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేస్తే ఆయన స్థానంలో గోయల్‌ సీఈసీ అవుతారు. అరుణ్‌ గోయల్‌ ఐఏఎస్‌ అధికారిగా డిసెంబరులో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన ముందే స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) చేశారు. ఆయన వీఆర్‌ఎస్‌ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఆ మరుసటి రోజే ఆయన ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కావడం విశేషం. గోయల్‌ ఇప్పటివరకు భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. *రాజమండ్రి పేపర్ మిల్లు(Rajahmundry Paper Mill) కాలుష్యం నుంచి గోదావరి జలాలను కాపాడాలంటూ వైసీపీ నేత విశ్వేశ్వర‌రెడ్డి(YCP leader Visveswara Reddy) చేపట్టిన దీక్షకు మాజీ ఎంపీ హర్షకుమార్(Former MP Harsh Kumar) సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడారు. పేపర్ మిల్లు వ్యర్థాలు గోదావరి నదిలో కలవటం వల్ల తాగునీరు కాలుష్యం అవుతుందని చెప్పారు. ఆ నీరు తాగడం వల్ల రాజమండ్రి వాసులు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోదావరి జలాలను పేపర్ మిల్లు కాలుష్యం నుంచి కాపాడాలని ఆయన కోరారు. Post navigation Previous Article TNI నేటి నేర వార్తలు Next Article చేపలు తింటే ఎన్ని ఉపయోగాలంటే..! Recent Posts అనాధ బాలికలకు ₹6లక్షలు అందజేసిన పురుషోత్తం చౌదరి మిలియన్ డాలర్ల ఖర్చుతో ‘తానా’ చైతన్య స్రవంతి.. మాటూరుపేటలో అంజయ్య చౌదరి ఇంగ్లండ్‌లో నూత‌నంగా నిర్మించిన గురుద్వార‌ను సంద‌ర్శించిన కింగ్ చార్లెస్‌ ఆసియా దానకర్ణుల్లో అదానీ ముల్లంగి… ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు ఘనంగా తెలుగు పీపుల్ ఫౌండేషన్ 14వ వార్షికోత్సవ వేడుకలు ఖమ్మంలో భారీ స్థాయిలో ‘తానా’ ఆదరణ కార్యక్రమం అందరికీ చెప్పే పెళ్లి చేసుకొంటా! దుబాయ్‌లో సంగీత చర్చలు నేరడలో ‘తానా’ ట్రై సైకిళ్లు, లాప్ టాప్ ల పంపిణీ ఫిఫా వరల్డ్‌ కప్‌ ఈవెంట్‌కు దీపికాపదుకొనే ట్రోల్స్‌కు అలవాటుపడిపోయా! బీజేపీ తలుపులు తట్టే TRS ఎమ్మెల్యే , ఎంపీల లిస్ట్ ఇదే…! నయనతార హారర్‌ థ్రిల్లర్‌ విజయ్‌కి ఫోన్‌ చేసి చెప్పాను! TNI ఆధ్యాత్మికం నేడు దత్త జయంతి అవనిగడ్డలో బాలికలకు తానా సైకిళ్ళ పంపిణీ గొల్లపల్లిలో తానా ఉచిత వైద్య శిబిరం టాంపాలో ఎన్‌టీఆర్ శతజయంతి సామినేని రవికి తెలంగాణా ప్రభుత్వ అవార్డు వైఎస్ షర్మిలకు తెలంగాణ విద్యార్థుల వార్నింగ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జగన్ ను టార్గెట్ చేసిన మంచు లక్ష్మి Global NRI - NRT News Portal. A clean platform that serves news related to Telugu diaspora from all across the world. No drama. No gossip. No yellow journalism. Come enjoy healthy articles presented to you by ethical journalists whose ink comes from 4decades of unmatched expertise. Write to us at editortnilive@gmail.com or WhatsApp us at +1-4842-TELUGU(835848).
పరామితి LED పేరు LED నియాన్ ఫ్లెక్సిబుల్ లైట్(110/220V) ఐటెమ్ నం. HXN-2835 HXN-2835 HXN-2835 RGB వోల్టేజ్ 110/220V పరిమాణం 8*16mm 15*25mm 10*20mm బల్బ్ Qty/m Watts/m 120 m యూనిట్ పొడవు 0.5/1M పొడవు 50cm రంగు: ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ.తెలుపు.వెచ్చని తెలుపు, గులాబీ, బేబీ గులాబీ, నిమ్మ పసుపు RGB లేదా అనుకూల LED పవర్ అడాప్టర్: ప్రామాణిక 220v లేదా 110v లెడ్ పవర్ అడాప్టర్ CE జాబితా చేయబడిన EU/ UK/AU/US ప్లగ్ ఫీచర్లు 1.మిల్కీ వైట్ మరియు కలర్డ్ PVC జాకెట్ డిజైన్ 2.డోమ్ ఉపరితలం, నిరంతరాయంగా మరియు ఏకరీతిగా... విచారణవివరాలు LED నియాన్ ఫ్లెక్సిబుల్ లైట్ స్ట్రిప్ లైట్ 12V/24V 5m పరామితి LED పేరు LED నియాన్ ఫ్లెక్సిబుల్ లైట్(12/24V) LED పేరు LED నియాన్ ఫ్లెక్సిబుల్ లైట్(12/24V) ఐటెమ్ నం. HXN-2835 HXN2835 HXN-5050 RGB HXN-5050MR వోల్టేజ్ DC12V/24V పరిమాణం 8*16mm 8*12mm 16mm 10*20mm బల్బ్ Qty/m 120pcs 120pcs 72pcs 60pcs వాట్స్/m ≤10W/m ≤10W/m ≤12W/m ≤12W/m యూనిట్ పొడవు 2.5cm... విచారణవివరాలు © కాపీరైట్ - 2010-2022 : Huaxing Light సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి.సాంకేతిక మద్దతు: - - - , , , , , ,
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 11/25/18 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Sunday, November 25, 2018 708 : స్క్రీన్ ప్లే సంగతులు మీరు కథ వేరు, గాథ వేరు అని చాలా సార్లు రివ్యూలలో రాస్తున్నారు. అంటే ఏమిటి? వాటినెలా గుర్తించాలి ? గాథలు ఎందుకు సినిమాలకి పనికిరావు? ―వి. సూత్య కాంత్, స్ట్రగ్లింగ్ రచయిత, Q&A నుంచి సినాప్సిస్ రాసుకోకపోవడం వల్ల చాలా సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి. సినాప్సిస్ ఐడియా నుంచి పుడుతుంది. ఐడియా ఒక స్టోరీ లైన్ లోకి ఒదగలేదంటే, సినాప్సిస్ (4 పేజీల కథాసంగ్రహం) కూడా కుదరదు. ‘జక్కన్న’ లో చిన్నప్పుడు విలన్ చేసిన సాయానికి జక్కన్న ప్రతిసాయం చేయాలనుకోవడం మాత్రమే కథకి ఐడియా అవుతుందా? ఇది అర్ధవంతంగా వుందా? ఇందులో కథ కన్పిస్తోందా? స్ట్రక్చర్ కన్పిస్తోందా? బిగినింగ్ -మిడిల్- ఎండ్ విభాగాలు కన్పిస్తున్నాయా? ఇవేవీ కన్పించనప్పుడు కోట్ల రూపాయలతో ఈ సినిమా తీయడానికి ఎలా సాహసించినట్టన్నది జక్కన్నే చెప్పాలి. ―‘జక్కన్న’ స్క్రీన్ ప్లే సంగతులు లోంచి ఒక్క నాల్గు పేజీల సినాప్సిస్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ సహితంగా రాసుకుంటే తప్పులన్నీ తెలిసిపోతాయి. వాటిని సరిదిద్దుకోవడం ఇక్కడే ఈజీ, సవ్యమైన సినాప్సిస్ వచ్చేదాకా. సినాప్సిస్ నస పెడుతోందంటే సినిమా ఎన్ని ఆటలేసినా కష్టపెట్టకుండా వుండదు. ఆటలు పడే కొద్దీ తప్పులన్నీ ఒకటొకటే తొలగిపోయి, సినిమా తేటపడే టెక్నాలజీ ఏమీ ఇంకా రాలేదు. ―‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ స్క్రీన్ ప్లే సంగతులులోంచి స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానో, గాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే సినిమాకి పనికి రాదు. సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. దాంతో సంఘర్షణ పుడుతుంది. గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. దృశ్యపరంగా చూసేందుకు కథలే బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటై దాంతో మొదలయ్యే సంఘర్షణ తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ కి దారి తీసి, చిట్ట చివర ఓ జడ్జ్ మెంట్ నిస్తుంది. గాథ లో సమస్య వున్నా పాత్ర దాంతో సంఘర్షించక, ఆర్గ్యుమెంట్ ఎత్తుకోక, జడ్జ్ మెంట్ ఇవ్వక- కేవలం ఈ ఫలానా సమస్యతో మాకిలా జరిగి, చివరికి మేమిలా తయారయ్యామోచ్ అనేసి స్టేట్ మెంట్ పారేసి తన దారిన తను దులుపుకుని వెళ్ళిపోతుంది. ―’ఓకే బంగారం’ స్క్రీన్ ప్లే సంగతులు లోంచి ‘మొగుడు’ నిజంగానే హిందూ వివాహ వ్యవస్థ మీద తీసిన ఉదాత్త సినిమాయేనా? పెళ్లి వ్యవస్థ మీద సినిమా తీస్తున్నామని భావించుకుంటూ వేరే బాట పట్టిపోయిన క్రియేషనే ఇది ... వరకట్నం, విడాకులు, వేరుకాపురాలూ లాంటి సమస్యల్లాగే – పెట్టిపోతల దగ్గర, కుటుంబ ఆచారాల దగ్గరా, పెళ్లి తంతులోనూ వచ్చేతేడాలుంటాయి. ఇలాటి ఒక తేడా గురించి తీసిన సినిమా మాత్రమే ‘మొగుడు’. దీనికి పెళ్లి వ్యవస్థతో ఎలాటి సంబంధమూ లేదు...రెండు కుటుంబాల మధ్య ఆచార వ్యవహారాల గురించి సైద్ధాంతిక విభేదాలు తలెత్తినప్పుడు- ఏది తప్పు ఏది ఒప్పు అన్న బలమైన ఆర్గ్యుమెంట్ ని ప్రేక్షకుల పరిశీలనార్ధం కృష్ణ వంశీ ఎక్కు పెట్టినట్టే. ఇదే ఆర్గ్యుమెంట్ ని పట్టుకుని ముందుకు సాగిపోయి వుంటే, ఇదొక ఆలోచనాత్మక కథగా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసి వుండేది. ఇలా కాకుండా ఆ ఆర్గ్యుమెంట్ ని (సైద్ధాంతిక విభేదాల్ని) హింసాత్మక చర్యలకి దారితీయించి, నానా బీభత్సం సృష్టించడంతో, దీన్నాపే మరో చర్యగా చివరాఖరికి గోపీచంద్ భోరున ఏడుస్తూ చెప్పుకునే ‘గాథ’ లా తయారయ్యింది సినిమా. ‘కథ’ అనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తే, ‘గాథ’ నిస్సహాయంగా ఇదిగో పరిస్థితి ఇలా తయారయ్యిందీ అనేసి ఉత్త స్టేట్ మెంట్ మాత్రంగా ఇచ్చేసి వదిలేస్తుంది. ఈ తేడా గుర్తించడం అవసరం. ఆర్గ్యుమెంట్ సహిత ‘కథలే’ సినిమాలకి పనికోస్తాయే గానీ, స్టేట్ మెంట్ తో సరిపుచ్చేసే ‘గాథలు’ కాదు. ―’పైసా’ స్క్రీన్ ప్లే సంగతులు లోంచి అసలు ఈ సినిమాకి కథ చేశారా, గాథ చేశారాని పెద్ద సందేహం, కథే చేసివుంటే ప్లాట్ పాయింట్స్ కన్పించాలి. మొదటి ప్లాట్ పాయింట్లో సంఘర్షణ పుట్టి మిడిల్ లో పడాలి కథ. మిడిల్లో పడి మరింత సంఘర్షణాత్మకం అవాలి కథ. రెండో ప్లాట్ పాయింట్లో ఆ సంఘర్షణకి సమాధానం దొరికి ఎండ్ లో పడాలి కథ. చాలా సింపుల్...ఇదంతా చూస్తూంటే స్ట్రక్చర్ వుండని గాథలా వుంటుంది. కమర్షియల్ సినిమాకి పనికి రాని ప్రక్రియ గాథ. కమర్షియల్ సినిమాలకి కథలే వుండాలని గతంలో ఎన్నో సార్లు చెప్పుకున్నాం. కథంటే ఆర్గ్యుమెంట్. హీరోకీ విలన్ కీ మధ్య వాళ్ళ వాళ్ళ వాదాలు చెలరేగుతాయి. ఎవరికి వాళ్ళు తమ వాదాన్ని గెలిపించుకోవడానికి పోరాటం మొదలెడతారు. చివరికి ఎవరి వాదం కరెక్టో జడ్జిమెంట్ ఇస్తుంది కథ. గాథ ఇలాకాదు. ఇది స్టేట్ మెంట్ మాత్రంగా వుంటుంది. నేనిలా చేస్తే, నాకిలా జరిగి, ఇలా ముగిసిందీ నా కథా అని స్టేట్ మెంట్ మాత్రమేఇచ్చుకునేదిగా వుంటుంది. కథ ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది. గాథ స్టేట్ మెంట్ నిస్తుంది. అనిల్ కుమార్ రోడ్డుమీద పోతూంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో చేరాడు. కాలు ఫ్రాక్చరైందని తేల్చారు. తిరిగి నడవాలంటే కొన్ని నెలలుపడుతుందని చెప్పారు. కొన్ని నెలల తర్వాత తిరిగి ఎప్పటిలా నడవసాగాడు. ఇది గాథ. ఇది ఇలా స్టేట్ మెంట్ మాత్రంగానే వుండిపోతుంది. ఇలాగే వుంటుందిఈ మూడోసర్కార్ కథనం. అనిల్ కుమార్ రోడ్డుమీద పోతూంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో చేరాడు. ఆ వాహనదారుడి మీద కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. కోర్టులో కేసు వేశారు. అనిల్ కుమార్ కేసు పోరాడి గెలిచాడు. వాహనదారుడిదే తప్పని తేలింది. అనిల్ కుమార్ కి నష్ట పరిహారం లభించింది. ఇది కథ . ఇది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తోంది. ఇలావుండదు మూడో సర్కార్ కథనం.పైనచెప్పుకున్న స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోయిన గాథ ఎంత చప్పగా వుందో, ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తున్న కథఅంత ఆసక్తి కరంగా వుందని తేలుతోంది. ఇందుకే సినిమాలకి పనికొచ్చేది కథలే గానీ, గాథలు కాదు. ఇంకోటి గమనిస్తే గాథకిస్ట్రక్చర్ వుండదు, కథకే వుంటుంది. సినిమాకి స్ట్రక్చరే ముఖ్యం. గాథలో బిగినింగ్ మాత్రమే వుండి, సాగి సాగి బిగినింగ్ తోనేముగుస్తుంది. ఈ మూడో సర్కార్ ఇలాగే వుంటుంది. అందుకని సినిమాకి పనికి రాదు. కథ కి బిగినింగ్ తో బాటు మిడిల్, ఎండ్ కూడావుండి సంతృప్తికరంగా ముగుస్తుంది. గాథకి ప్లాట్ పాయింట్స్ వుండవు- మూడో సర్కార్ కీ లేవు. కథకి వుంటాయి. గాథకి క్యారక్టర్ఆర్క్ వుండదు, ఎలా వున్న పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుంది. మూడో సర్కార్ ఇంతే. కథకి క్యారెక్టర్ ఆర్క్ తో పాత్రఉద్విగ్నభరితంగా వుంటుంది. గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుండదు, కథనం నేలబారుగా సాగుతూ వుంటుంది. దీన్ని మూడో సర్కార్ లో గమనించవచ్చు. కథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుంటుంది, కథనం ఉత్థాన పతనాలతో కట్టి పడేస్తుంది. గాథలో ఇవి వుండవు- మూడో సర్కారే ఉదాహరణ. గాథలో సంఘర్షణ వుండదు- మూడో సర్కార్ లోనూ లేదు. సంఘర్షణ లేనిది కథ వుండదు. గాథకి ప్రతినాయక పాత్రవుండదు- మూడో సర్కార్లో వున్నా లేనట్టే వున్నారు. కథకి ప్రతినాయక పాత్ర కీలకం. గాథలు ఆర్ట్ సినిమాలకి బావుంటాయి- ఆర్ట్ సినిమా లాంటిదే మూడోసర్కార్గాథ. కథలు కమర్షియల్ సినిమాలకి బావుంటాయి. గాథతో జరిగే మోసమేమిటంటే, అది గాథ అని చాలాసేపటి వరకూ తెలీదు. ఇంకా ప్లాట్ పాయింట్ వన్ వస్తుందనే ఎదురు చూస్తూంటాం. ఎంతకీ రాదు, విశ్రాంతి వచ్చేస్తుంది.అది కూడా ప్లాట్ పాయింట్ వన్ కాదని తేలడంతో అప్పుడుతెలుస్తుంది మోసం. మోసపోయామే అని లేచిపోవడమో, లేక ఏంచేస్తాం ఖర్మ అనుకుని మిగతాదంతా చూడడమో చేస్తాం. సర్కార్ తోనూ ఇదే అనుభవం. కాకపోతే ప్రారంభంలో చూపించింది ప్లాట్ పాయింట్ వన్ అని మోసపోయాం. చేస్తున్నది కథలనుకుని గాథలు రాసుకుంటూ తీసినవన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి- కృష్ణ వంశీ ‘మొగుడు’, ‘పైసా’; శర్వానంద్ ‘రాజాధిరాజా’, మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’, సునీల్ ‘జక్కన్న’ సుధీర్ బాబు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, విజయ్ దేవరకొండ ‘ద్వారక’ ...చెప్పుకుంటూపోతే చాలా వున్నాయి. ―‘సర్కార్ -3’ స్క్రీన్ ప్లే సంగతులు నుంచి కమర్షియల్ సినిమా కథంటే సమస్యల్ని పరిష్కరించేదే. సమస్యని పరిష్కరిస్తేనే కథ, లేకపోతే ప్రేక్షకులకి వ్యధ. కమర్షియల్ సినిమా కథంటే ఆర్గ్యుమెంట్ కాబట్టి సమస్యల్ని పరిష్కరించాల్సిందే. ఆర్గ్యుమెంట్ లేకుంటే అవి కథలు కావు, గాథ లవుతాయి. సమస్య వల్ల ఆర్గ్యుమెంట్ పుడుతుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఆ సమస్యని పరిష్కరిస్తుంది. అందుకే కమర్షియల్ సినిమా కథలు సమస్యల్ని పరిష్కరించే దృష్టితో వుంటాయి. సమస్య –ఆర్గ్యుమెంట్ – పరిష్కారం ఇదీ కమర్షియల్ సినిమా కథల లక్షణం. ఆర్గ్యుమెంట్ అంటే రెండు పాత్రలు, లేదా రెండు వర్గాలు సంఘర్షించుకోవడమే. అందుకే సమస్య – సంఘర్షణ – పరిష్కారం అని మౌలికంగా నిర్వచిస్తారు కమర్షియల్ సినిమాల కథల్ని. ఎటొచ్చీ ఒక సమస్యని లేవనెత్తి దాన్ని పరిష్కరించేందుకే వుంటాయి కమర్షియల్ సినిమాల కథలు. లేకపోతే వాటికి కమర్షియల్ సినిమాల్లో పనిలేదు, దగ్గర్లోని ఓ చెత్తకుండీలో ఇంత చోటు చూసుకుని హాయిగా విశ్రమించడం తప్ప. ఇక్కడ సినిమా కథంటే సరిపోతుందిగా, కమర్షియల్ సినిమా కథంటూ పదేపదే నొక్కి చెప్పడ మెందుకని సందేహం రావచ్చు. అసలు సమస్యంతా ఇక్కడే వుంది. కథకి ఆర్గ్యుమెంట్ సంగతే పట్టకుండా రాసేసి తీసేస్తే అదికూడా సినిమానే అవుతుందని అనుకుంటున్నారు, ఆర్టు సినిమా అవుతుందని తెలీక. ఈ బ్లాగులోనే చాలా సార్లు కొన్ని సినిమాల రివ్యూల్లో చెప్పుకున్నాం – స్టార్ సినిమాలనేవి కమర్షియల్ సినిమాల ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే అని! ఇప్పుడు కూడా కావాలంటే ఈవారం, గతవారం విడుదలైన రెండు పెద్ద సినిమాలు చూడొచ్చు. కాకపోతే కొన్నిసార్లివి బిగ్ నేమ్స్ వల్ల ఆడేస్తాయి. ఆర్గ్యుమెంట్ లేని కథలు ఆర్ట్ సినిమా గాథలు... కథకీ గాథకీ తేడా ఏమిటంటే, కథ సమస్యని పరిష్కరించే ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తే, గాథ సమస్యని ఏకరువు పెట్టి వాపోతుంది (స్టేట్ మెంట్). అంటే గాథలు సమస్య గురించి వాపోతూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చే మాత్రంగా వుంటే, కథలు ఆ సమస్య అంతు తేల్చి జడ్జిమెంటు ఇచ్చేవిగా వుంటాయి. ఇందుకే గాథలు చప్పగా వుంటే, కథలు హాట్ హాట్ గా వుంటాయి. సినిమా ప్రేక్షకులకి జడ్జి మెంటు నిచ్చే హాట్ హాట్ సంఘర్షణాత్మక కథలే కావాలి, ఏ సంఘర్షణా జడ్జిమెంటూ వుండని చప్పటి ‘గాథలు’ కాదు. కథల్లో యాక్టివ్ పాత్రలుంటాయి, అందుకే సమస్యకి ఆర్గ్యుమెంట్ పుడుతుంది. గాథల్లో పాసివ్ పాత్రలుంటాయి, అందుకే ఆర్గ్యుమెంట్ పుట్టదు. కమర్షియల్ సినిమాలు యాక్టివ్ పాత్రల వల్ల జనసామాన్యంలో ఆడతాయి. ఆర్ట్ సినిమాలు పాసివ్ పాత్రలతో మేధావి వర్గాల మెప్పు కోసం వుంటాయి. వాటితో ఎవరికీ ఏ ప్రయోజనమూ వుండదు. ఆ పాత్రల్ని చూసి అయ్యో పాపమని అవసరం లేని బాధ పడ్డం తప్ప. ఈ తేడా తెలుసుకోకుండా కథా రచన చేపడుతున్నారు కాబట్టి – సినిమాల్లో కమర్షియల్ సినిమాలు వేరయా అని పాట పాడాల్సివస్తోంది. ఎంత పాడినా కమర్షియల్ సినిమాలు మాత్రం పదుల కోట్ల రూపాయలతో అజ్ఞానపు వ్యాపారంగానే, బిగ్ నేమ్స్ ని ఆసరా చేసుకుని, ప్రేక్షకుల్ని మభ్య పెడుతూనే వుంటాయి. ప్రేక్షకులు అసలీ నోట్లిచ్చుకుని నకిలీ సినిమాలు ఏంచక్కా చూస్తూనే వుంటారు. ―’ప్లాట్ పాయింటా? ఫ్లాప్ పాయింటా?’ నుంచి ‘రాజుగారి గది’ తీసిన దర్శకుడు ఓంకార్ మలయాళ రీమేక్ ని విషయంతో సంబంధం లేకుండా ‘రాజుగారి గది -2’ టైటిల్ తో విడుదల చేశారు. పైన చెప్పుకున్నట్టు భావోద్వేగాల చింతనే తప్ప చివరికి ఏం తేల్చామనే విషయం పట్టించుకోలేదు. ఇందుకే దీనికో స్క్రీన్ ప్లే లేకుండా పోయింది. గాథలకి స్ట్రక్చర్ వుండదు. అందుకనే ఫస్టాఫ్ లో గాథ మొదలవలేదు. కథయితే మొదలై వుండేదేమో. ఫస్టాఫ్ దెయ్యం కామెడీలతో గడిపేశారు. 40 వ నిమిషంలో నాగార్జున పాత్ర వచ్చినా దాని పరిచయ ఎపిసోడ్ ఒకటి సాగి, ఇంటర్వెల్ లో సమంతా ఆత్మకి ఎదురుకావడంతో అర్ధోక్తిలో ఆగుతుంది. సెకండాఫ్ ఇరవయ్యో నిమిషం లో అసలు గాథే మిటో తెలుస్తుంది సమంతా పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో. ఇక గాథ మొదలవుతుంది. ఇదే కథ అయి ఇప్పుడు ప్రారంభమై వుంటే, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయ్యేది. గాథ కావడం వల్ల సంఘర్షణ లేదు. సంఘర్షణ లేకపోతే కథ అవదు. ఇక్కడ గాథతో ఇంకోటేం జరిగిందంటే, ఎండ్ సస్పెన్స్ బారిన పడింది. ఫ్లాష్ బ్యాక్ తర్వాత దాదాపు ముగింపు వరకూ వీడియో ఎవరు తీశారనే దర్యాప్తు తోనే సాగుతుంది. వీడియో తీసిన పాత్ర చిట్టచివర్లో తెలిసి ఆ పాత్ర కూడా డిఫెన్స్ లో పడడంతో సంఘర్షణకి తావే లేకుండా పోయింది. ఇక నాగార్జున కౌన్సెలింగ్ మొదలవుతుంది. మహేష్ భట్ ‘రాజ్’ కోవలో కథ చేసి ఓంకార్ దీన్ని పవర్ఫుల్ గా నిలబెట్టాల్సింది. అప్పుడు థ్రిల్, హార్రర్, సస్పెన్స్, అన్ని ఎమోషన్సూ కలగలిసి సమస్యతో సంఘర్షణతో, ఆర్గ్యుమెంట్ తో ఒక సమగ్ర కథ ఆవిష్కరణయేది. ―‘రాజుగారి గది’ రివ్యూ నుంచి గాథ కాబట్టి, పాత్రలే తప్ప ప్రధాన పాత్ర వుండదు కాబట్టి, స్ట్రక్చర్ ని ఆశించకూడదు. దాదాపు ప్రతీ రెండో తెలుగు సినిమా ఇంకా చాదస్తంగానే చిన్నప్పట్నుంచీ కథనెత్తుకుని అచ్చిబుచ్చి కబుర్లతో స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాయి. ఇప్పటి ట్రెండ్ కి ఈ చిన్నప్పటి కథలు ఎవరికి ఆసక్తికరం. తీరుబడిగా కూర్చుని సినిమాలు చూసే రోజులా? నేరుగా హీరోలనే చూపించేసి, వాళ్ళెంత ‘గాఢమైన’ స్నేహితులో రెండు ముక్కల్లో చెప్పేస్తే అయిపోతుంది. ఇక్కడ చూపించిన చిన్నప్పటి సీన్లు మరీ సిల్లీగా వున్నాయి. ఇదంతా స్క్రీన్ టైంని వృధా చేయడమే. ఆ మాట కొస్తే హీరోలు పెద్దయ్యాక కూడా అరగంట వరకూ పాయింటే వుండదు గాథ నడిచేందుకు. హీరోయిన్ వచ్చాక వుంటుందనుకుంటే, ఆమెతో కూడా ఒకదానితో ఒకటి సంబంధంలేని అతుకుల బొంత సీన్లు. కేవలం ఇంటర్వెల్ దగ్గర కాస్త గాథ పెట్టుకుని ముగించేసే తేలిక పనితో ఈ సీన్ల పేర్పుడు కార్యక్రమం పెట్టుకున్నట్టుంది. తెలుగు సినిమా తీయడం ఇంత ఈజీ అయిపోయిందా – చిన్న పిల్లాడు కూడా తీసేయగలడు కదూ? ఇక ఇంటర్వెల్ ముందు పది నిమిషాల్లో నాల్గు మలుపు లొస్తాయి. మలుపువచ్చినప్పుడల్లా ఇదే ఇంటర్వెల్ అనుకుంటాం. గంటన్నర గడుస్తున్నా ఇంటర్వెల్లే రాదు. డిటో సెకండాఫ్ ముగింపు వరకూ. మళ్ళీ ముగింపులో, సడెన్ గావచ్చే ముగింపుకి పనికొచ్చే నాల్గు సీన్లు తప్ప, మిగతావి సహనపరీక్ష పెట్టే అతుకుల బొంత సీన్లే. అసలేం ‘మ్యాటర్’ చూస్తున్నామో అర్ధం గానట్టు వుంటాయి. కొన్ని సిట్టింగ్స్ లో, ప్రేమిస్తోందో లేదో తెలీని హీరోయిన్ కి హీరో తన ప్రేమ ఎలా వెల్లడించాలన్న దాని మీద హోరాహోరీ పోరాటాలు జరుగుతున్నాయి. నిజంగానే అది చాలా కష్టమైన పని పాత్రల్ని సరైన తీరులో దృష్టిలో పెట్టుకుంటే. కానీ ఈ గాథలో ఒకరు కాదు ఇద్దరు హీరోలు వచ్చేసి, హీరోయిన్ కి తమ ప్రేమల్ని చెప్పేస్తారు కాఫీ ఇప్పించినంత ఈజీగా –ఆమె మనసేమిటో తెలుసుకోకుండానే! ―‘ఉన్నది ఒక్కటే జిందగీ’ స్క్రీన్ ప్లే సంగతులు నుంచి సమాంతర సినిమాలకి కథా లక్షణాలుండవు. కమర్షియల్ సినిమాలకి చాలా కథా లక్షణాలుంటాయని ఎందుకు తెలుసుకోరో రూపాంతరం చెందాలనుకునే సమాంతర వాసులు. దీంతో సూపర్ స్టార్ల అభిమానుల ప్రాణాల మీదికొస్తోంది ఈ సినిమాలు చూడలేక. స్టార్లు పర్మిషనిస్తే సమాంతరం కమర్షియల్ గా రూపాంతరం చెందిపోదు. ఎందుకంటే ఈ దర్శకులకి ఎంత తెలుసో స్టార్స్ కీ, సూపర్ స్టార్స్ కీ అంతే తెలుసు. అన్ని కథలూ కమర్షియల్ కథల్లాగే కన్పిస్తాయి, అన్ని పాత్రలూ కమర్షియల్ పాత్రల్లాగే అన్పిస్తాయి. ఈ లెక్కన కొంత కాలం పోయాక, ఓ షార్ట్ ఫిలిం చూసి ఆ టీనేజర్ ని కూడా దర్శకుడిగా పెట్టుకుని కబాలీని మించిన కబాలీ, రయీస్ ని మించిన రయీస్ తీస్తారు. కమర్షియల్ గా ఏ కథయినా ఒక పాయింటు చుట్టే వుంటుంది, కమర్షియల్ గా బయోపిక్ తీసినా ఒక పాయింటు చుట్టే వుంటుంది. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ గణరాజ్యాల్ని ఏకం చేసే పాయింటు చుట్టే వుంటుంది. ఒక పాయింటూ, దాంతో సంఘర్షణా అంటూ వుండనిది సమాంతర సినిమా కథలకే. ‘రయీస్’ కథ కూడా ఇలాటిదే, సరీగ్గా చెప్పుకోవాలంటే ఇది కథ కాదు గాథ. గాథ కమర్షియల్ జాతి కాదు, సమాంతర జాతి. ―‘రయీస్’ రివ్యూ నుంచి కొన్ని ఛానెల్స్ లో అకస్మాత్తుగా అరుపులు వినిపిస్తూంటాయి. ఏమిటా అనిచూస్తే చర్చావేదికలో కొందరు రాజకీయ నాయకుల్ని కూర్చో బెట్టుకున్న యాంకర్ వాళ్ళ మధ్య పచ్చ గడ్డి వేస్తూంటాడు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ వుంటారు. ఏదో యుద్ధం జరుగుతున్నట్టు ఆ కార్యక్రమం సాగుతూంటుంది. ఇంకొన్ని ఛానెల్స్ లో యాంకర్ ముందు రాజకీయ నాయకులు బుద్ధిగా కూర్చుని ఒకరి తర్వాత ఒకరు మాత్రమే అభిప్రాయాలు వెలిబుచ్చుకుంటూ వుంటారు. ఎవరైనా అడ్డు తగిలితే ఒకరు మాట్లాడిన తర్వాతే ఇంకొకరు మాట్లాడాలని యాంకర్ కంట్రోలు చేస్తూంటాడు. ఈ కార్యక్రమాలు చప్పగా సాగుతూంటాయి. ఆర్గ్యూ చేసుకునే ఛానల్స్ కి రేటింగ్ ఎక్కువ వుంటే, అభిప్రాయాలు చెప్పుకునే ఛానెల్స్ కి అంతగా ప్రేక్షకులు వుండరు. కథకీ- గాథకీ తేడా ఇదే. ఛానెల్సే సాక్షి. ఛానెల్స్ కి లాగే సినిమాలకి పనికొచ్చేది ‘కథ’లే గానీ ‘గాథ’ లు కాదు. స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానో, గాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే కమర్షియల్ సినిమాకి పనికి రాదు. సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. దాంతో సంఘర్షణ పుడుతుంది. గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. కానీ దృశ్య మాధ్యమంగా చూడాలంటే కథలు మాత్రమే బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటై, దాంతో మొదలయ్యే పాత్రల మధ్య సంఘర్షణ అనేది తప్పొప్పుల – లేదా న్యాయాన్యాయాల ఆర్గ్యుమెంట్ కి దారి తీసి, చిట్ట చివర ఓ జడ్జ్ మెంట్ నిస్తుంది. గాథ లో సమస్య వున్నా దాంతో పాత్రలు సంఘర్షించక, ఆర్గ్యుమెంట్ ఎత్తుకోక, జడ్జ్ మెంటూ ఇవ్వక- కేవలం ఈ ఫలానా సమస్య వల్ల మాకిలా జరిగి, చివరికి మేమిలా తయారయ్యా మయ్యోచ్ అనేసి స్టేట్ మెంట్ మాత్రమే ఇచ్చి అవతల పారేసి తమ దారిన తాము వెళ్ళిపోతాయి. ఇంకోటి గమనిస్తే గాథకి స్ట్రక్చర్ వుండదు. అది కథయితేనే వుంటుంది. కమర్షియల్ సినిమాకి కథ వల్ల సమకూరే స్ట్రక్చరే ప్రాణం. గాథ అనే దానికి బిగినింగ్ మాత్రమే వుండి, అదే సాగి సాగి ఆ బిగినింగ్ తోనే ముగుస్తుంది. అందుకని కమర్షియల్ సినిమాలకి బిగినింగ్ ని మాత్రమే కలిగి వుండే గాథలు పనికి రావు. కథతో అలా కాదు, కథలకి బిగినింగ్ తో బాటు మిడిల్, ఎండ్ లనే మూడంకాలుండి, ఆ ఆదిమధ్యంతాల సృష్టి స్థితి లయలతో విషయ విపులీకరణ చేస్తాయి. ఇంకా చెప్పుకుంటే, గాథకి ప్లాట్ పాయింట్స్ కూడా వుండవు. కథకి వుంటాయి. గాథకి పాత్ర ఎదుగుదలకి సంబంధించిన క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) కూడా వుండదు. ఎలా మొదలైన పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుంది. కథకి అలాకాదు, పాత్ర ఎదుగుదలతో కూడిన క్యారక్టర్ ఆర్క్ అడుగడుగునా ఉద్విగ్నభరితంగా తయారవుతూ పోతూంటుంది. ఇంకా గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ (కాలం- వొత్తిడి బిందు రేఖ) కూడా ఏర్పడదు. అంటే తెర మీద సినిమా నడిచే కాలం గడిచే కొద్దీ టెన్షన్ కూడా పెరగడం వుండదన్న మాట. ఎలా మొదలయిన సినిమా అలా నేలబారు కథనంతో నడుస్తూంటుంది. కథకి అలాకాదు, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ పాలన జరగడంతో బాటు, ఉత్థాన పతనాల కథనంతో కట్టి పడేస్తూ పోతుంది. గాథలో సంఘర్షణ కూడా వుండదు, కానీ సంఘర్షణ లేని కథ వుండదు.గాథకి విలన్ కూడా వుండడు, వుంటే సరిగా వుండడు. కథకి విలన్ ఒక కీలక కక్షి దారు. వీడు లేకపోతే మనమీద కక్ష గట్టినట్టు వుంటుంది కథ. గాథలు ఆర్ట్ సినిమాలు చూసుకునే వ్యవహారం. కథలు కమర్షియల్ సినిమాలు చూసుకోవాల్సిన వ్యాపారం (తెలుగు సినిమాలు కమర్షియల్ సినిమాల ముసుగేసుకున్న ఉత్త ఆర్ట్ సినిమాలే నని పదేపదే చెప్పుకున్నాం). మరింకా చెప్పుకుంటే, ‘కథ’ అనే దాంట్లో విధి అనే ఎలిమెంట్ కి స్థానం లేదు. హీరో ఏదో అనుకుంటూంటే దైవం కల్పించుకుని ఇంకేదో చేసి - తానొకటి తలిస్తే దైవమొకటి తలచును - అన్నట్టు అమాంతం ఏ పిడుగో పడి చావడంతో ముగియదు. గాథ ల్లోనే ఇలాటి మౌఢ్యాలుంటాయి. ఇలాకాక కథల్లో ప్రత్యక్షంగా అడ్డు పడే ప్రత్యర్ధులతో భౌతికంగానో మానసికంగానో పోరాడి సాధించుకోవడమే వుంటుంది. దైవిక పరిష్కారాలు - ఫాటలిజం - కమర్షియల్ సినిమా హంగు కాదు, అది గాథల్ని చక్కగా చెప్పే ఆర్ట్ సినిమా ఎండింగ్ కావొచ్చు.. పలాయనం చిత్తగించేదే గాథల్లో కన్పించే పాసివ్ పాత్ర. గాథల్లో పాసివ్ పాత్రలు అతి పెద్ద ఫాటలిస్టులు. సమస్య వస్తే అది తలరాత అన్నట్టుగా, పరిష్కారం విధి చేతుల్లో పెట్టేసి వూరుకుంటాయి. వీటికి దైవిక పరిష్కారాలంటూ లభిస్తూంటాయి. ఇక చివరిగా, ప్రేక్షకుల విషయానికి వస్తే, గాథల్ని పాసివ్ గా చూస్తారు; అదే కథల్ని యాక్టివ్ గా చూస్తారు. పైన గాథలుగా వచ్చాయని చెప్పుకున్న బ్రహ్మోత్సవం, కబాలీ, ఓకే బంగారం, మొగుడు, పైసా, చక్కిలిగింత, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, రాజాధిరాజా మొదలైన సినిమాలతో- జనతా గ్యారేజ్ ని కూడా కలుపుకుని, మరొక్క సారి వీటన్నిటినీ పరిశీలనాత్మకంగా చూసినట్లయితే- పై పేరాల్లో చెప్పుకున్న ‘కథ’ కుండే లక్షణాల్లో ఒక్కటీ వీటికి లేదనీ, అన్నీ ‘గాథ’ కి చెప్పుకున్న లక్షణాలే తుచ తప్పకుండా వున్నాయనీ గుర్తించ వచ్చు. ―‘జనతా గ్యారేజ్’ స్క్రీన్ ప్లే సంగతులు నుంచి Story versus Tale A story seeks to make an argument, a tale does not. A tale describes a problem and the attempt to solve it, ultimately leading to success or failure in the attempt. In contrast, a story makes the argument that out of all the approaches that might be tried, the Main Character's approach uniquely leads to success or failure. In a success scenario, the story acts as a message promoting the approach exclusively; in the failure scenario, the story acts as a message exclusively against that specific approach. Tales are useful in showing that a particular approach is or is not a good one. Stories are useful in promoting that a particular approach is the only good one or the only bad one. As a result of these differences, tales are frequently not as complex as stories and tend to be more straightforward with fewer subplots and thematic expansions. Both tales and stories are valid and useful structures, depending upon the intent of the author to either illustrate how a problem was solved with a tale or to argue how to solve a specific kind of problem with a story. ―‘డ్రమెటికా – ది న్యూ థియరీ ఆఫ్ స్టోరీ’ నుంచి పైవన్నీ చూశాక, కథ - గాథ ఈ రెండిటితో చాలా గందరగోళం చేసి పడేస్తున్నారని అర్ధమైపోయే వుంటుంది. సినిమాలుగా తీస్తున్నవన్నీ కథలే అనుకుని, తీరా గాథలు తీస్తున్నామని తెలీకపోవడంతో ఈ గందరగోళం, దీని తాలూకు అందమైన అట్టర్ ఫ్లాపులు. చాలా మందికి గాథ అన్న పదమే తెలీదు. ఈ ప్రపంచంలో కథ అనే పదార్ధమొక్కటే వుంటుందనుకుంటారు. ఆ కథా లక్షణాలేమిటో కూడా తెలీవు. ఇలా కూడా అట్టర్ ఫ్లాపులు తీస్తున్నారు. మొత్తం సీను ఇలాగే భయానకంగా ఏళ్ల కేళ్ళు కొనసాగుతూ వస్తోంది. దీన్ని సరిదిద్దాలంటే ముందుగా ఏ బ్యానర్ కా బ్యానర్ వచ్చే కథలకి రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (‘రా’) లాంటిది ఏర్పాటుచేసుకుని, కాకమ్మ కథల్ని కమర్షియల్ కథలుగా మార్చిపారేసే గూఢచారుల్ని నియమించుకోవాలి. కానీ దీన్నీ అడ్డుకునే చేతులొచ్చి పడతాయి- ‘నా స్క్రిప్ట్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వెవరు?’ అని రక్కినా రక్కేస్తాయి. కళా ప్రపంచమంటేనే ఇగో సెంట్రిక్. ఈ సినిమాలెలా పోతే మనకెందుకని వూరుకోవడమే. కానీ ఈ బ్లాగు నింపడానికి ఏదోవొక టాపిక్ వెతుక్కోవాలి. బ్లాగు నింపడానికే రాయడం తప్ప దేన్నో ఉద్ధరించడానికి కాదు. కథంటే ఏమిటో తెలీదు, గాథంటే ఏమిటో తెలీదు. కథ అనుకుంటూ గాథ తీసేస్తారు. సినిమాని సినిమా లాగే చూడాలన్న పనికి రాని డిఫెన్స్ ఒకటుంటుంది. ముందు కథని కథలాగా తీయవయ్యా బాబూ, కథలాగా తీయ్ – అని మొట్టికాయేసే ఆర్డినెన్స్ రావాలి. కథలు గాథలై పోతున్నాయి. చూసింది కథో గాథో అర్ధంగాని వింత స్క్రీన్ ప్లేలు కల్లు ముంతల్లా తయారవుతున్నాయి. కథో గాథో ఏదో ఒక్కటే తీయాలి. ముందు కథంటే ఏమిటో, గాథంటే ఏమిటో కనువిప్పయితే కథల్నే వాటి లక్షణాలతో తీస్తారేమో. మరి గాథలు పనికిరావా? ఖచ్చితంగా పనికిరావు. ఒకప్పుడు పనికొచ్చేవి. ఎండ్ సస్పన్స్ తో కూడిన కథలెలా ఒకప్పుడు పనికొచ్చేవో గాథలూ పనికొచ్చేవి. వాటి కాలం తీరిపోయింది. కళలు ఏవీ పర్మనెంట్ కావు. ఒకప్పటి నటనలూ సంభాషణలూ ఇప్పుడు లేవు. కాలాన్నిబట్టి మారిపోతూ వచ్చాయి. కాలం కాదని గాథలూ ఆగిపోయాయి. గత రెండు దశాబ్దాలుగా యాక్టివ్ – పాసివ్ పాత్రల తేడాలే తెలీక, పాసివ్ పాత్రల్లో హీరోల్ని పదేపదే చూపిస్తూ తీస్తున్న కథలే అట్టర్ ఫ్లాపవుతున్నాయి, ఇక పాసివ్ పాత్రలే వుండే గాథల్నేం తీసి హిట్ చేస్తారు. ఈ కథ - గాథ అనే గజిబిజి నుంచి గాథని విడదీసి చూస్తే, కమర్షియల్ సినిమాలకి గాథలూ ఒకప్పుడు ఎందుకు పనికొచ్చేవో తెలుస్తుంది. గాథంటే ఉదాత్త విలువల జీవన సౌందర్యం. ఆత్మికంగా మనుషులు విలువల్ని ప్రేమించేవారే. బయట ఈ విలువలు కానరాక అర్రులు చాచే వారే. ఈ ఆత్మిక దాహాన్ని తీర్చేవే గాథలు. అంతేగానీ ఒక కుటుంబ సినిమా అనో, ఇంకేదో మహోజ్వల చిత్రరాజమనో అర్ధంపర్ధంలేని, రుచీ పచీ లేని కృత్రిమ అనుబంధాలు, సెంటిమెంట్లు కలిపి కుట్టి పారేస్తే గాథలైపోవు. ఆత్మిక దాహాన్ని తీర్చవు సరికదా, ఆత్మల్ని కుళ్ళబొడిచి వదుల్తాయి. ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవచ్చు. విడిపోయి న్యూక్లియర్ కుటుంబాలై పోవచ్చు. వలసపోయి ఎన్నారై కుటుంబాలై పోవచ్చు. కానీ కుటుంబాలనేవి వున్నాయి. వాటి విలువలు? విలువల్ని మళ్ళీ ఉమ్మడి కుటుంబాల నుంచే నేర్చుకోవాలి. కొనసాగించాలి. ఉమ్మడి కుటుంబాలు నాటి జమీందారీలే కావొచ్చు. నేటి పారిశ్రామిక కుటుంబాలే కావొచ్చు. జిఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మాధవరావు లండన్లో కుటుంబ రాజ్యాంగం రాయించుకొచ్చారు. కుటుంబంలో ఆ రాజ్యాంగమే అమలవుతోంది. కుటుంబాలు కులాంతర, మతాంతర వివాహాలతో సంకరం కావొచ్చు. అయినా కలిసే వుండాలి. ఆ జంటల్ని వెళ్ళ గొడితే, ప్రాణాలు తీసేస్తే కుటుంబాలు పితృ దోషం బారిని పడతాయి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడమంటే వంశంలో ప్రవహించే డీఎన్ఏ ని విచ్ఛిన్నం చేసు కోవడమే. దీని ఫలితాల్ని పిల్లలు సహా అందరూ అనుభవిస్తూ పోతారు. కుటుంబంలో విచ్ఛిన్నమైన డీఎన్ఏ తిరిగి దాని ఐక్యత కోసం తల్లడిల్లుతూ వుంటుంది. ఇదే పితృ దోషం. ఇలా డీఎన్ఏ విచ్ఛిన్నం కాకూడదనే విలువ ఒక్కటే ఉమ్మడి కుటుంబాలకి ఆధారం. ఈ విలువ కోసం త్యాగాలే చేయాలి తప్ప తెగనరుక్కోవడం కాదు. ‘పెదరాయుడు’ ఈ విలువల్ని ఎత్తి చూపే ఉదాత్త కుటుంబ గాథ. ఇదెలా గాథ అయిందో వచ్చే వ్యాసంలో చూద్దాం... ―సికిందర్ Posted by సికిందర్ at 7:39:00 PM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1250 : రివ్యూ! (దేశవిదేశ పాఠకులందరికీ నమస్కారం. సినిమాలు చూస్తూనే వున్నా రాయాలంటే రైటర్స్ బ్లాక్ లాంటిది అడ్డుపడి ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇక నుంచి రెగ్యు... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1 దె య్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో , చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ... 1234 : రివ్యూ! రచన - దర్శకత్వం : రిషభ్ శెట్టి తారాగణం : రిషభ్ శెట్టి , సప్త మీ గౌడ , కిషోర్ , ప్రమోద్ శెట్టి , అచ్యుత్ కుమార్ , ఉగ్రం రవి తదితరులు సం... 1252 : స్క్రీన్ ప్లే సంగతులు-2 ఇ క కథా నడక నియమాలకి విరుద్ధంగా , ఫస్టాఫ్ లో ముగియాల్సిన బిగినింగ్ విభాగమింకా సెకండాఫ్ లో కంటిన్యూ అవుతూ , కూతుర్ని హాస్పిటల్ కి... 1249 : రివ్యూ! రచన - దర్శకత్వం : రాజ్ విరాట్ తారాగణం : నందు విజయ్ కృష్ణ , రష్మీ గౌతమ్ , కిరీటి దామరాజు , రఘు కుంచె తదితరులు సంగీతం : ప్రశాం... (no title) డా ర్క్ మూవీస్ జానర్ కి 1930 లలో బ్లాక్ అండ్ వైట్ ‘ ఫిలిం నోయర్ ’ సినిమాలు బీజం వేశాయని చెప్పుకున్నాం. వీటి డీఎన్ఏ హార్డ... రైటర్స్ కార్నర్ హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంటే బిగ్ కలెక్షన్స్ ని రాబట్టే స్క్రిప్ట్. ఈ ఆర్టికల్ లో మీకు బిగ్ కలెక్షన్స్ ని సాధించి పెట్టే హై కాన్స... (no title) ప్ర తిభ నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిమ్సే కాదు, డాక్యుమెంటరీ లనే విభాగం కూడా వుంది. ఐతే ఇది సామాజిక బాధ్యతలతో కూడుకున్నది. వివ... నాటి సినిమా! దే శం దుర్మతుల పాలయినప్పుడు, అమాయకులు అన్యాయాలకి బలౌతున్నప్పుడు, ధర్మానికి తానే రాజు అయి, న్యాయానికి తానే బుద్ధి అయ్యి, ధర్మ సంస్థాపన...
బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: ఊర్లల్ల ఇంటర్నెట్​ వాడకం పెరిగిపోయింది. పట్నం జనాలతో పోలిస్తే పల్లె ప్రజలే ఎక్కువగా వాడుతున్నారు. సిటీల్లో 29.4 కోట్ల మంది నెట్​యూజర్లుండగా.. పల్లెల్లో ఆ సంఖ్య 35.2 కోట్లుగా ఉంది. అంటే పట్నంతో పోలిస్తే పల్లెల్లో ఇంటర్నెట్​ వాడకం 20 శాతం ఎక్కువగా ఉండడం విశేషం. ‘భారత్​ 2.0 ఇంటర్నెట్​ స్టడీ’ పేరుతో నీల్సన్​ అనే ఇంటర్నేషనల్​ కంపెనీ నిరుడు సెప్టెంబర్​ నుంచి డిసెంబర్​ మధ్య చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 27,900 కుటుంబాల్లోని 1.10 లక్షల మందిని సర్వే చేశారు. 2019 నుంచి రెండేండ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్​ వాడే వారి సంఖ్య 45 శాతం పెరిగినా.. ఇంకా 60 శాతం మందికి ఆ సేవలు అందట్లేదని ఆ సర్వే తేల్చింది. నగరవాసుల్లో 59 శాతం మంది నెట్​ వాడుతుండగా.. రెండేండ్లలో 28 శాతం వృద్ధి నమోదైనట్టు సర్వేలో వెల్లడైంది. దేశంలో ఇంటర్నెట్​ వాడుతున్న వారి సంఖ్య 64.6 కోట్లు. 2019తో పోలిస్తే ఆ సంఖ్య 60% పెరిగింది. 12 ఏండ్లు నిండిన వాళ్లలో 59.2 కోట్ల మంది ఇంటర్నెట్​ వాడేస్తున్నారు. రెండేండ్లలో ఆ సంఖ్య 37% పెరిగింది. ఇక ఇంటర్నెట్​ వాడుతున్నోళ్లలో 60% మంది మహిళలే ఉన్నారు. రెండేండ్లలోనే మహిళా వినియోగదారులు 61% పెరిగారు. నెట్​ వాడుతున్న మగవారిలో 28% వృద్ధి మాత్రమే నమోదైంది. నెట్​ వాడుతున్న మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు (33%) పల్లెలకు చెందినోళ్లే. ఇటు 50 ఏండ్లు నిండిన యూజర్ల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఆ ఏజ్​ గ్రూప్​లోని 81 శాతం మంది నెట్​ వాడుతున్నారు. సోషల్​ మీడియా.. షాపింగ్​ కోసమే ఎక్కువ ప్రస్తుతం సోషల్​ మీడియా అకౌంట్​ లేని యూజర్లుండడం చాలా తక్కువ. ఏ కొద్దిపాటి సమయం దొరికినా సోషల్​ మీడియాలో దోస్తులతో బాతాఖానీ కొట్టేస్తూ టైం పాస్​ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్​ వాడకంలో సోషల్​ మీడియా వినియోగమే ఎక్కువగా ఉన్నట్టు నీల్సన్​ సర్వేలో తేలింది. 50.03 కోట్ల మంది కేవలం సోషల్​ మీడియా, ఆన్​లైన్​ వీడియోలు, మ్యూజిక్​ కోసమే ఇంటర్నెట్​ను వాడుతున్నారు. ఆన్​లైన్​ వీడియోలు చూస్తున్న 44 కోట్ల మంది యూజర్లలో 54% మంది గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నారు. ఆ తర్వాత ఆన్​లైన్​ షాపింగ్​ కోసం నెట్​ను వాడుతున్నారు. ఈ విషయంలో పట్టణ జనాలే ముందున్నారు. అందులోనూ 47% మంది కొత్తవాళ్లే ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో ఆన్​లైన్​ బ్యాంకింగ్​, డిజిటల్​, ఆన్​లైన్​ పేమెంట్ల కోసం నెట్​ను వాడుతున్న వారి సంఖ్య ఎక్కువుంది. అందులో 66% మంది 20 నుంచి 39 ఏండ్ల మధ్య వాళ్లే ఉన్నారు. ఆన్​లైన్​ బ్యాంకింగ్​, డిజిటల్​ చెల్లింపులు చేస్తున్నోళ్లలో గ్రామీణ ప్రాంతాల వారి సంఖ్య 46%. ఆన్​లైన్​ బ్యాంకింగ్​ చేస్తున్న వారిలో మగవాళ్లే ఎక్కువ. 100లో 69 మంది పురుషులు ఆన్​లైన్​ బ్యాంకింగ్​, డిజిటల్​ చెల్లింపుల సేవలను వాడుకుంటుంటే.. ఆడవాళ్ల సంఖ్య 31గా ఉంది. కారణమిదే.. ఇప్పుడంతా స్మార్ట్​ఫోన్ల యుగమైపోయింది. తక్కువధరకే బడ్జెట్​ఫోన్లు వస్తుండడం, టెలికాం ఆపరేటర్లు తక్కువ ధరకే నెట్​ సేవలను అందిస్తుండడంతో చాలా మందికి అది చేరువైపోయింది. దానికి తోడు గ్రామీణులకు నెట్​ సేవలను దగ్గర చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్​ నెట్​’ పేరుతో స్కీమును ప్రవేశపెట్టడం, ‘డిజిటల్​’ సర్వీసులకు శ్రీకారం చుట్టడం, రాష్ట్రాల ప్రభుత్వాలూ ఆ దిశగా చర్యలు తీసుకుంటుండడం వల్ల నెట్​ వాడకం పెరిగిందని నిపుణులు చెప్తున్నారు.
నల్గొండ నుంచి హాంకాంగ్‌ వెళ్లి, అక్కడి పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించి... నాలుగు పైసలు మిగిల్చుకుని ఇంటికి వద్దామనుకున్నాడు శ్రీకిషోర్‌. కానీ ఏకంగా చైనీస్‌ సినిమానే తీసి... అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాడు.. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 నల్గొండ నుంచి హాంకాంగ్‌ వెళ్లి, అక్కడి పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించి... నాలుగు పైసలు మిగిల్చుకుని ఇంటికి వద్దామనుకున్నాడు శ్రీకిషోర్‌. కానీ ఏకంగా చైనీస్‌ సినిమానే తీసి... అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాడు.. ‘‘నా సొంతూరు నల్గొండ. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. బళ్లారిలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేశా. నల్గొండ దగ్గరే ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ ఏదో అసంతృప్తి. ఆ సమయంలోనే రామ్‌గోపాల్‌ వర్మ ‘సత్య’ చూశాక సినిమాలపైకి మనసు మళ్లింది. ఎప్పటికైనా దర్శకుడినవ్వాలని తీర్మానించు కున్నా. ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌ చేరుకున్నా. మల్టీమీడియాలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని దగ్గర ఎడిటింగ్‌ నేర్చుకున్నా. లఘు చిత్రాలు తీసేవాళ్లం. కృష్ణానగర్‌లోని ఒక ఫిల్మ్‌ స్కూల్‌లో చేరి నటన, దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాను. ఖాళీగా ఉండలేక ఒక టీవీ ఛానల్‌లో ఆర్నెళ్లు పనిచేశా కానీ జీతం సరిగా ఇచ్చేవాళ్లు కాదు. సెలవులకి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ పిల్లలకి డ్యాన్సు క్లాసులు చెబుతూ కాలం గడిపేవాణ్ణి. డ్యాన్స్‌తో నిలదొక్కుకుని... హాంకాంగ్‌లో డ్యాన్స్‌ మాస్టర్‌గా ఉద్యోగం ఉందని తెలిసిన మిత్రుడు చెప్పాడు. కాస్త డబ్బులు వెనకేసుకుని తిరిగి వచ్చేద్దామన్న ఆలోచనతోనే హాంకాంగ్‌కు 2008లో వెళ్లాను. అదో మహా నగరం. రెండు బాత్రూమ్‌ల సైజున్న చిన్న గదికి రూ.65 వేల అద్దె. అందులో దిగిపోయా. మన బాలీవుడ్‌ పాటలంటే హాంకాంగ్‌ పిల్లలకు భలే క్రేజ్‌. వాళ్లకు డ్యాన్స్‌ క్లాసులు తీసుకునేవాణ్ణి. సాంకేతికంగా హాంకాంగ్‌ సినిమా మనకంటే ఎంతో ముందుంది. ఒకవైపు డ్యాన్స్‌ క్లాసులతో ఉపాధి పొందుతూనే మరోవైపు సినిమా మెళకువలు నేర్చుకున్నాను. హైదరాబాద్‌లోని స్నేహితులతో కలిసి ‘సశేషం’, ‘బూ’, ‘దేవిశ్రీప్రసాద్‌’ అనే సినిమాలు తీశాను. అయితే హాంకాంగ్‌లోనే ఇన్నేళ్ల నుంచి ఉంటున్నా కదా.. చైనీస్‌ సినిమా ఎందుకు తీయకూడదన్న ఆలోచన కలిగింది. అక్కడి అమ్మాయిని ప్రేమించి.. హాంకాంగ్‌లో ఇప్పటి వరకు నా దగ్గర రెండు వేల మంది డ్యాన్స్‌ నేర్చుకున్నారు. డ్యాన్స్‌ నేర్చుకునేందుకు వచ్చిన హాంకాంగ్‌ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అక్కడి వారికి ఏ దేశ సంస్కృతైనా ఎంతో అభిమానం. మన సినిమాల్లో హీరోయిన్ల కట్టుబొట్టుపై ప్రత్యేక ఆసక్తి చూపేవారు. అందుకే ఇండియన్‌ కుర్రాడు, చైనీస్‌ అమ్మాయి నేపథ్యంలో ‘మై ఇండియన్‌ బాయ్‌ఫ్రెండ్‌’ (ఎంఐబి) అని స్ర్కిప్ట్‌ రాసుకున్నా. కానీ నిర్మాతలను వెతకడం కష్టమయింది. చాలామందికి కథ చెప్పాను. డబ్బులు తీసుకుని పారిపోతానేమోనని భయపడ్డారు. నా భార్య చైనీస్‌ అమ్మాయేనని చెప్పినా నమ్మలేదు. హైదరాబాద్‌లో కూడా ఎవరూ ముందుకు రాలేదు. నా భార్య శానీ. తను చైనీస్‌. మా అమ్మ ఆమె పేరును సుమానసదేవిగా మార్చింది. ఇంట్లో సుమా అని పిలుస్తాం. హాంకాంగ్‌లో తను నా మొదటి బ్యాచ్‌ స్టూడెంట్‌. ఇండియాకి వచ్చినప్పుడు శానీ ఎక్కువగా చాట్‌ చేసేది. కొన్ని రోజులకే అర్థమయింది మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని. హాంకాంగ్‌ తిరిగి వెళ్లాక ఇద్దరం అనుకున్నాం పెళ్లి చేసుకోవాలని. భిన్నమైన సంస్కృతుల మధ్య పెళ్లి కష్టమవుతుందేమోనని మా తల్లిదండ్రులు భయపడ్డారు. వారికి నచ్చజెప్పి పెళ్లి చేసుకున్నాం. మాకు ఇప్పుడు అయిదేళ్ల బాబు.. విశ్వ విరాట్‌. రోమ్‌ చిత్రోత్సవంలో... గత మూడేళ్లుగా నన్ను గమనిస్తోన్న ఇద్దరు చైనీస్‌ మిత్రులు ముందుకొచ్చారు. అయితే నటులను ఎంచుకోవడం ప్రహసనంగా మారింది. నేను చేసిన తెలుగు సినిమాలన్నీ తక్కువ బడ్జెట్‌వి. వాటిని చూపిస్తే అలాంటి సినిమాలే తీస్తానేమోనని భావించి సారీ అంటూ తప్పుకున్నారు. ప్రయత్నాలు ఆపకుండా చేస్తే... అప్పుడు ఒక మంచి టీమ్‌ కుదిరింది. అందరికీ అడ్వాన్స్‌లు ఇచ్చాక కరోనా లాక్‌డౌన్‌ వచ్చింది. ఆఖరికి కష్టపడి ఆగస్టులో సినిమాను పూర్తిచేశాం. ఇందులో ఏడు పాటలు ఉంటాయి. చైనీస్‌కు పాటలనేవి కొత్త అనుభవం. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేస్తున్నాం. ఇందులో పది శాతమే హిందీ ఉంటుంది. ఇండియా, తైవాన్‌, కొరియా, జపాన్‌లలో ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రోమ్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ‘ఎంఐబి ఎంపికవ్వడం సంతోషకరం. మన భారతీయులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను..’’ -డి.పి.అనురాధ
14 కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలి మూడు నెలల పని అనేసరికి వారంతా ఎగిరి గంతేశారు. చేతిలో ఉన్న సార్వా కూలి పనులనూ పక్కనబెట్టి, మొక్కలు నాటడానికి సిద్ధమయిపోయారు. మూడు రోజులు పనిచేసి కూలి అడిగితే, వారిని ఆ పనికి పెట్టుకొన్న వ్యక్తి వెర్రిచూపులు చూశాడు. అతడి తీరును చూసి తెల్లబోవడం కూలీల వంతు అయింది. అలాంటి పనులేవీ తాము చేయించడం లేదని అధికారులు తేల్చేయడంతో, పోయి.. పోయి.. చివరికి పిచ్చోడి చేతిలో మోసపోయామని తమను తాము తిట్టుకొంటూ కూలీలు అక్కడినుంచి కదిలారు. Video Advertisement Recent Posts నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అని భార్య అడిగేసరికి…ఆ భర్త చెప్పిన ఈ ఆన్సర్ కరెక్ట్ అంటారా.? “మెగాస్టార్ చిరంజీవి-పూరి జగన్నాధ్” కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్టోరీ సినిమా ఇదేనా..? ఒకవేళ ఇదే నిజమైతే..? “ఇంక మాకు ఇండియా టీమ్ మీద ఆశలు ఏం లేవు” అంటూ… బంగ్లాదేశ్ తో భారత్ రెండో ODI కూడా ఓడిపోవడంపై 15 ట్రోల్స్.! “పోలో టీం” నుండి… లక్షల విలువ చేసే “వాచ్” వరకు… మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” దగ్గర ఉన్న 9 ఖరీదైన వస్తువులు..!
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (ఎన్‌ఆర్‌ఇజిఎ) ఒక సామాజిక భద్రతా పథకం, ఇది దేశంలోని గ్రామీణ కార్మికులకు ఉపాధి మరియు జీవనోపాధి కల్పించడానికి ప్రయత్నిస్తుంది. సమగ్ర మరియు మొత్తం అభివృద్ధిని రియాలిటీ చేసే ప్రయత్నంలో, NREGA కార్మిక చట్టంగా ఆమోదించబడింది మరియు 2006 లో 200 జిల్లాలలో అమలు చేయబడింది. 2008 నాటికి, ఇది మొత్తం దేశాన్ని కవర్ చేయడానికి వచ్చింది. గ్రామీణ ఉపాధి కోసం నమోదు చేసుకున్న ఏ వయోజనకైనా ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉద్యోగ హామీ ఇవ్వడానికి ఈ పథకం రూపొందించబడింది. ఇందులో నైపుణ్యం లేని పని ఉంటుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకదానిలో ఒకటిగా మారుతుంది. తరువాత దీనిని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) గా మార్చారు. MGNREGA అనేది ప్రతి వయోజన పౌరుడు కలిగి ఉన్న పనికి అర్హత. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసిన 15 రోజుల్లోపు అలాంటి ఉపాధి కల్పించకపోతే, దరఖాస్తుదారుడు నిరుద్యోగ భత్యానికి అర్హులు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద చేపట్టిన పనులు ల్యాండ్ లెవలింగ్ పనిచేస్తుంది తోటల పెంపకం ఆస్తి ఆధారిత రచనలు (SWPC, IHHL లు, NADEP కంపోస్ట్ గుంటలు, నానబెట్టిన గుంటలు, విలేజ్ పార్కులు, బరయల్ గ్రౌండ్స్, సిసి రోడ్లు (కన్వర్జెన్స్‌తో), జిపి భవనాలు, మండల భవనాలు, సిల్క్ వెచ్చని రేరింగ్ షెడ్లు, చెక్ డ్యామ్‌లు, హార్టికల్చర్ ప్లాంటేషన్ & అవెన్యూ ప్లాంటేషన్ పైకప్పు నీటి హార్వెస్టింగ్ నిర్మాణం, రీఛార్జ్ బోర్ బావి నిర్మాణం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది యుద్ధ శక్తి ప్రాతిపదికన జల్ శక్తి అభియాన్. నీటిని సేకరించడం మరియు భూగర్భజలాలను పెంచడం JSA ప్రోగ్రామ్ ప్రధాన భావన.
“మహా సముద్రం లాంటి సినిమారంగంలో కూడా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న పిచ్చేశ్వరరావు మూడు నాలు దశాబ్దాలలో జరిగిన అంతర్జాతీయ సంఘటనలతో ప్రభావితుడై కథలు రాశాడు. కళాకారుడికి శిల్పంలో పొదుపు అత్యవసరం. ఈ పొదుపుకు ఆదర్శప్రాయమనదగినది ‘నెత్తురు కథ.’ అయిదు పేజీలు పూర్తిగా లేని ఈ కథలో ఒక జీవితమే కాదు, ఎంతో చరిత్ర లిఖించి ఉన్నది.” – కొడవటిగంటి కుటుంబరావు “అట్లూరి పిచ్చేశ్వరరావు నాకు మిత్రుడు. అయనా నేను కొన్ని చిత్రాలకు కలిసి పనిచేశాం. అతడు మాటలు రాస్తే నేను పాటలు రాశాను. ఆ చిత్రాలలో ‘చివరకు మిగిలేది‘ చెప్పుకోతగ్గది. ‘తెలుగు కథానిక సాహిత్యంలో సాయుధ దళాల ఇతివృత్తాలు’ అనే అంశాన్ని ఎవరైనా స్వీకరిస్తే బాగుంటుంది. పిచ్చేశ్వరరావు నేవి కథలకు న్యాయం చేకూరుతుంది. పిచ్చేశ్వరరావు రచించిన ‘చిరంజీవి‘ కథ మన తెలుగు కథానిక సాహిత్యంలో చిరంజీవే. ” – ఆరుద్ర “పిచ్చేశ్వరరావుగారు కథలు రాయడం కొనసాగించి ఉంటే తెలుగు సాహిత్యానికి ఒక మార్కెజ్ మిగిలేవాడు. ఆయన శైలి, భాష, ప్రస్తావించే వివిధ జాతీయ అంతర్జాతీయ సాహితీ రాజకీయ అంశాలు ఇవి మన తెలుగు రచయితల్లో అతి తక్కువ మందిలో కనపడతాయి… చరిత్రను మన ముందు తివాచీలా పరిచిన కథలు. ఈ తరం కథకులకు కథలెలా రాయాలో నేర్పే పాఠాలు ఈ కథలు.” ఓల్గా అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు - పుస్తకం ఆవిష్కరణ వివరాలు తెలుసుకోవడానికి క్రింద మీ వివరాలు తెలియజేయండి.
పశ్చిమ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో పురపాలకశాఖ నిర్మాణాల్లో అక్రమాలను వెలికితీసేందుకు ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ బాధ్యతను ఎయిర్ సర్వ్ సంస్థకు అప్పగించింది. పూర్తిస్థాయి ఆధునిక పరిజ్ఞానంతో రంగంలోకి దిగిన ఆ సంస్థ.. 2014- 2018 మధ్య స్థానిక సంస్థ నుంచి అనుమతి తీసుకున్న వెయ్యి చదరపు మీటర్లకంటే అధిక విస్తీర్ణంగల 211 నిర్మాణాల్ని ఎంచుకోగా, వాటిలో అరవై సముదాయాల్లో సర్వే నిర్వహించింది. దాదాపు మూడు నెలల పాటు సాగిన ఈ సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. * సుమారు 15% నిర్మాణాలకు చెందిన యజమానులు సర్వే నిర్వహించడానికి అనుమతించలేదు. * అనుమతి తీసుకున్న పది శాతం నిర్మాణాలు ప్రారంభమేకాలేదు. * అరవై నిర్మాణాల్లో ఎలాంటి సమస్యల్లేకపోగా.. మిగతా వాటిలో రకరకాల సమస్యలు ఉన్నట్టు ఎయిర్‌సర్వ్ సంస్థ గుర్తించింది. * ఎనభై శాతం కొత్త నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఎయిర్ సర్వే నిర్వహించిన పైలట్ ప్రాజెక్టులో తేలింది. స్థానిక సంస్థల అధికారులు, బిల్డర్లు కుమ్మక్కై.. ఏస్థాయిలో అవినీతి చేస్తున్నారో వెలుగులోకి వచ్చింది. * నివాస సముదాయాలుగా అనుమతి తీసుకున్న కట్టడాల్లో పదిశాతాన్ని వాణిజ్య అవసరాలకోసం వినియోగిస్తున్నారని తేలింది. * ప్రతి నిర్మాణం ద్వారా స్థానికసంస్థకు లక్షల్లో నష్టం వాటిల్లిందని, ఇదే కొనసాగితే ఆదాయం గణనీయంగా తగ్గుతుందని సర్వేలో వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ విభాగంలో అక్రమార్కులపై కొరడా ఝుళిపించనుంది .. తాజాగా మున్సిపల్‌లో అక్రమాలపై దృష్టిసారించింది. అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్మాణానికి కొందరు బిల్డర్లు అనుమతులు తీసుకున్నా.. అందుకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆయా స్థానిక టౌన్‌ప్లానింగ్, మున్సిపల్ అధికారులతో బిల్డర్లు కుమ్మక్కై అక్రమ అంతస్తులను యథేచ్ఛగా కడుతున్నారనే ఫిర్యాదులు అందాయి. ఈ అంశాన్ని అప్పటి పురపాలకశాఖ మంత్రి, ప్రస్తుత టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సీరియస్‌గా పరిగణించారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే టీబర్డ్స్ (తెలంగాణ బిల్డింగ్ ఇన్‌స్పెక్షన్ అండ్ రిపోర్టింగ్ యూజింగ్ డ్రోన్స్) అనే విధానానికి శ్రీకారం చుట్టారు. డ్రోన్ల సాయంతో నిర్మాణాల చిత్రాలను సేకరించి.. సదరు కట్టడాల సమాచారాన్ని స్థానికసంస్థల నుంచి తీసుకుని అధ్యయనంచేస్తారు. బిగ్‌డాటా అనలిటిక్స్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో జోడించి.. వాస్తవ డిజైన్, పూర్తయిన నిర్మాణం మధ్య వ్యత్యాసాన్ని గుర్తిస్తారు. అనుమతికి విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి.. సంబంధిత విభాగాలకు సమాచారం ఇస్తారు. ఆయా కట్టడాల నుంచి ప్రభుత్వ విభాగాలకు రావాల్సిన వాస్తవిక ఆదాయాన్ని రాబడుతారు. ఈ విధానం మొత్తం ఆధునిక పరిజ్ఞానం సాయంతో భద్రపరుస్తారు. దీనితో భవిష్యత్తులో ఆయా నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి సమాచారమైనా, ఎప్పుడైనా తెలుసుకునే వీలుంటుంది.
నైల్ రోడ్జర్స్ మరియు బెర్నార్డ్ ఎడ్వర్డ్స్ ఈ పాటను వ్రాసారు మరియు నిర్మించారు. వారు 70ల డిస్కో బ్యాండ్ చిక్‌కి నాయకులుగా ఉన్నారు మరియు ఈ ఆల్బమ్ కోసం ఆ డిస్కో సౌండ్‌ని రాస్‌కి అందించారు. న్యూయార్క్ నగరంలోని గే క్లబ్‌కి వెళ్లినప్పుడు రోడ్జర్స్‌కి 'ఐయామ్ కమింగ్ అవుట్' అనే ఆలోచన వచ్చింది. అతను బాత్రూమ్‌కి వెళ్లి, మూత్ర విసర్జన వద్ద నిలబడి ఉండగా, డయానా రాస్‌లా కనిపించే ముగ్గురు వ్యక్తులు కనిపించారు. 'కమింగ్ అవుట్' అంటే క్లోసెట్ నుండి బయటకు రావడం మరియు బహిరంగంగా స్వలింగ సంపర్కులు కావడం. నైల్ రోడ్జెర్స్ గుర్తుచేసుకున్నారు ఆదివారం మెయిల్ యొక్క ఈవెంట్ 2013లో మ్యాగజైన్ డయానా రాస్‌ను ఒక DJ హెచ్చరించిందని, ఈ పాట ఆమె స్వలింగ సంపర్కురాలిగా భావించే అవకాశం ఉన్నందున ఈ పాట ఆమె కెరీర్‌ను నాశనం చేస్తుందని హెచ్చరించింది. 'ఒక కళాకారుడికి నేను అబద్ధం చెప్పిన ఏకైక సమయం ఇది' అని ఆయన గుర్తు చేసుకున్నారు. 'నేను: 'మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నా జీవితంలో ఎప్పుడూ వినని క్రేజీ అదే!' ఆమె స్వలింగ సంపర్కుల ఫాలోయింగ్ కారణంగా మేము దీనిని వ్రాసాము, కానీ ఆమె దానిని తన 'కమింగ్-అవుట్' పాటగా ఉపయోగించాలని నేను చెప్పాను - ఆమె ప్రదర్శనలను ప్రారంభించడానికి - మరియు ఆమె అప్పటి నుండి.' చికాగోలోని సోల్జర్ ఫీల్డ్‌లో జరిగిన 1994 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధ్యక్షుడు బిల్ క్లింటన్ మరియు వివిధ ప్రపంచ నాయకుల ముందు డయానా రాస్ ఈ పాటను ప్రదర్శించారు. ఇది అనుకున్నట్లుగా జరగలేదు: రాస్ ఒక చిన్న పెనాల్టీ కిక్‌తో ఏర్పాటు చేయబడింది, ఆమె ఈ పాటను పాడుతున్నప్పుడు ఆమె పరుగెత్తడానికి గోల్‌ని విభజించడానికి సెట్ చేయబడింది. ఆమె కిక్ మిస్సయ్యాడు . 1997లో, పఫ్ డాడీ 'మో మనీ మో ప్రాబ్లమ్స్' ట్రాక్‌లో దీనిని శాంపిల్ చేశారు, ఇది USలో #1 హిట్‌గా నిలిచింది. R&B పాటల నటి కీషియా కోల్ మరియు ఆస్ట్రేలియన్ రాపర్ ఇగ్గీ అజాలియా 2014 కామెరాన్ డియాజ్ చిత్రం యొక్క సౌండ్‌ట్రాక్ కోసం పాటను కవర్ చేయడానికి జతకట్టారు, ది అదర్ ఉమెన్ .
కరోనా హాలీడేస్‌ని అందాల భామలు కొంత కష్టమైనా పర్వాలేదు ఓ మోస్తరు ఎంజాయ్‌ చేస్తున్నారు. తాము ఎలా ఎంజాయ్‌ చేస్తున్నామో చెబుతూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండని వాళ్లు కూడా ముందుకొచ్చి ఫ్యాన్స్‌తో మమేకమవుతున్నారు. అయితే, ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హాట్‌ బ్యూటీ శ్రద్ధా దాస్‌ తన ఫిట్‌నెస్‌ని ఎలా కాపాడుకుంటోందో తెలియ చెబుతూ కొన్ని వర్కవుట్‌ ఫోటోస్‌ పోస్ట్‌ చేసి, ఇంటి పట్టున ఉన్న తన ఫ్యాన్స్‌కి బూస్టప్‌ ఇచ్చింది. View this post on Instagram आज कुछ तूफानी करते है,लेकिन घर बैठे बैठे😛😊 Testing my flexibility with each passing day and trying to get better at something i love,Yoga.. Stronger,everyday! Physically, Mentally No excuses!!! Day 12, #Quarantine Thank you @yoga_journalist and @rij_d_jain for being inspiring [email protected] #gocorona #yoga #yogapostures #yogaposes #twist #flexibility #strength #corona #onlineyoga #selfisolation #homefitness A post shared by Shraddha Das (@shraddhadas43) on Mar 24, 2020 at 1:20am PDT చూస్తున్నారుగా ఈ ఫీట్‌. ఇలా చేస్తే, కాస్త టైమ్‌ పాస్‌ అవుతుంది. దాంతో పాటు, ఫిట్‌నెస్‌ కూడా తోడవుతుంది. ఇంట్లోనే ఉండి ఇలాంటి వర్కవుట్స్‌ చేసుకోమని సూచిస్తూ, శాంపిల్‌గా ఈ ఫోటో పోస్ట్‌ చేసింది. ఎప్పుడూ శృతిమించిన హాట్‌నెస్‌తో ఫోటోలకు పోజిచ్చే శ్రద్దా గత ఫోటోస్‌తో పోల్చితే ఈ ఫోటోలో కాస్త గ్లామర్‌ తగ్గినా, కళాపోషకులకు ఇందులోనూ ఆ కళ పుష్కలంగా కనిపించేలానే ఉంది. మరి, హాట్‌ బ్యూటీ ఇంత హాట్‌గా చెప్పినప్పుడు ట్రై చేయాలి కదా. చేయండి.. మీ వల్ల అయితే ట్రై చేయండి. లేదంటే, మీకు వచ్చిన, మీరు మెచ్చిన వర్కవుట్స్‌ చేయండి. కానీ, చేయండి.
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » టాప్ స్టోరీస్ » నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకే మోటార్లకు మీటర్లు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకే మోటార్లకు మీటర్లు 25 Oct 2022 4:48 PM రైతులు వాడిన విద్యుత్‌కు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా రైతులకు నగదు జమ శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్టు అమలు రైతు నాయకుల ముసుగులో టీడీపీ తప్పుడు ప్రచారం స్మార్ట్‌మీటర్ల వినియోగంతో విద్యుత్‌ ఆదా అవుతుంది తిరుపతి: నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రైతుల సమ్మతితోనే మోటార్లకు మీటర్లు బిగిస్తున్నామని చెప్పారు. రైతుల ముసుగులో టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, ఈనాడు కథనం ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. మంగళవారం మంత్రి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. మోటార్లకు మీటర్లపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. రైతుల సమ్మతితోనే మోటార్లకు మీటర్లు బిగిస్తున్నాం. రైతులు వాడిన విద్యుత్‌కు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తోంది. రైతు చెనుకు కడప మీటర్‌ అనే కథనాన్ని ఈ రోజు ఈనాడు పత్రికలో రాశారు. ఈ మీటర్లు బిగించుకున్న రైతులకు డీబీటీ ద్వారా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది. వారు ఎంత వాడితే ఆ విద్యుత్‌ చార్జీలు ప్రభుత్వం రైతుల ఖాతాలకు జమ చేస్తోంది. మూడు డిస్కమ్‌లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయడం వల్ల రైతుకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. డిస్కమ్‌లపై కూడా రెస్పాన్స్‌బులిటీ ఉంటుంది. ఫైలెట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో నెలవారి మీటర్‌ రీడింగ్‌లు నమోదు చేశాం. 18 వేల మీటర్ల పై చిలుకు రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం. అక్కడ 30 నుంచి 33 శాతం అంటే మూడో వంతు సేవింగ్స్‌ వచ్చాయి. వీటి వల్ల విద్యుత్‌ చోరీలను అరికట్టేందుకు వీలుంటుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో డీబీటీ అకౌంట్లు రైతుల అనుమతితో సేకరించాం. గతంలో దీనిపై టీడీపీ ఆధ్వర్యంలో రైతు ముసుగులో మీటర్లు రైతులకు ఉరితాళ్లు అవుతాయని దుష్ప్రచారం చేశారు. రైతులందరూ కూడా స్మార్ట్‌ మీటర్లు ఇవ్వాలని సుముఖత వ్యక్తం చేశారు. ఈ రోజు 18.58 లక్షల కనెక్షన్లు తీసుకున్నారు. దీనివల్ల సేవింగ్స్‌ వస్తున్నాయి. నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం. ఏడాదికి రాష్ట్రంలో రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో చంద్రబాబు హయాంలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే పట్టించుకోలేదు. మా ప్రభుత్వంలో 48 గంటల్లోపు ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తున్నాం. రిజర్వ్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టుకున్నాం. మీటర్లు బిగిస్తే విద్యుత్‌ లో ఓల్టేజ్, హై ఓల్టేజ్‌ సమస్య రాదు. ఈనాడు కథనం పూర్తి అవాస్తవం. 9.05.22న సమీక్ష సమావేశం నిర్వహించాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనమే విద్యుత్‌ను ఆదా చేస్తున్నాం. ఈ రోజు ఈనాడు కథనం రైతులను తప్పుదోవ పట్టించేలా ఉంది. మేం రద్దు చేసిన టెండర్లతో వారు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆర్‌బీకేల ద్వారా రైతులకు విత్తనం నుంచి విక్రయం దాకా అన్ని అందుతున్నాయి. ప్రతి రైతు కుటుంబానికి నవరత్నాలు అందుతున్నాయి. వైయస్‌ జగన్‌ వినూత్నంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి రామోజీరావు ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు చేయలేకపోయాడు..వైయస్‌ జగన్‌ చేస్తున్నాడని కడుపు మంటతో రామోజీరావు తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఈనాడు కథనం అభూత కల్పన, తప్పుడు ప్రచారమని మంత్రి పెద్దిరెడ్డి ఖండించారు. కొత్త అంచనాల ప్రకారం దాదాపు రూ.6 వేలతో రూ.1150 కోట్లు మాత్రమే మీటర్లకు ఖర్చు చేస్తున్నాం. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. రామోజీరావు ఈ టెండర్లలో పాల్గొని రైతులకు తక్కువ ధరకే మీటర్లు అందించమని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు. రైతులను, ప్రజలను, రాజకీయ పార్టీలను ఈనాడు రామోజీ రావు తప్పుదోవ పట్టిస్తున్నారు. రామోజీ, చంద్రబాబు టెండర్లలో పాల్గొనాలని సూచించారు. రామోజీరావుకు వయసు మీరినా కూడా కుట్రలు, కుతంత్రాలు పోవడం లేదు.మా నాయకుడు వైయస్‌ జగన్‌ను టార్గెట్‌గా పెట్టుకొని అసత్య కథనాలు రాస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలని ఆయన హితవు పలికారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
Divi Vadthya : బిగ్‌‌బాస్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయింది దివి వాధ్య(Divi Vadthya)… అలా వచ్చిన ఫేమ్‌‌‌తో ఇప్పుడు సినిమాలు చేసుకుంటుంది. సినిమాలలో మామూలుగా రెచ్చిపోవడం లేదు.. కిస్సింగ్ సీన్స్.. హాట్ సీన్స్‌‌‌తో బిగ్ బాస్ బ్యూటీ కాస్త హాట్ బ్యూటీగా మారిపోయింది. తాజాగా `నయీమ్‌ డైరీస్‌` చిత్రంలో నటించింది. దాము బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వశిష్ట్ సింహా హీరోగా నటిస్తే.. దివి హీరోయిన్‌‌‌గా నటించింది. సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా ప్రమోషన్‌‌‌లో భాగంగా ఓ సీన్‌‌‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇది పక్కా రొమాంటిక్ సీన్.. ఇందులో దివి ఓ రేంజ్‌‌‌లో రెచ్చిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు అయితే దివిని దుమ్ముదులుపుతున్నారు. వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే సినిమాకి ఈ ఒక్క సీన్ ఫుల్ అటెన్షన్‌‌‌ని తీసుకొచ్చింది. ఫుల్ మూవీ అప్లోడ్ చేయడంటూ కామెంట్స్ వదులుతున్నారు కొందరు నెటిజన్లు. Also Read : Pushpa Trailer Tease : పుష్ప ట్రైలర్‌ టీజ్‌ చూశారు కదా.. ఈ పిల్ల గుర్తుందా మరి? Boyapati Srinu : బోయపాటి ఫస్ట్ టైం అట్టర్ ప్లాప్ .. పరువు తీశావు కదయ్యా..! #Batukamma #Batukamma.com #bigg boss #Divi Vadthya #Divi Vadthya hot #Divi Vadthya romance video #Nayeem Diaries #Telugu News #Tollywood #Vasishta Simha #దివి వాద్య #నయూం డైరిస్ #బతుకమ్మ #బిగ్ బాస్ #సినిమా
Dasaradhee Satakam Kancharla Gopanna Victory Publishers దాశరథీ శతకం కంచర్ల గోపన్న విక్టరీ పబ్లిషర్స్‌ Literature Poetry సాహిత్యం లిటరేచర్ Saahithyam పద్యాలు Geyalu Padyalu Sathakalu శతకాలు Let your friends know Description Reviews (0) తెలుగు భక్తి శతకాలలో కంచెర్లగోపన్న అనే భద్రాచల రామదాసు రచించిన దాశరథీ శతకానికి ఉన్నంత జనాదరణ మరి ఏ శతకానికి లేదు. తెలుగువారి దృష్టిలో దేవుడంటే తిరుపతి వెంకన్న తరువాత స్థానం భద్రాచలరామన్నకే. భక్తుడు అంటే రామదాసే. ఎందరు రామభక్తులున్నా రామదాసు మాత్రం ఒక్కడే. రామదాసు జీవిత చరిత్రను, భక్తిని, రాముని భక్తిలో ఆయనకు గల స్థానాలను తెలుపుతూ రామదాసు చరిత్రమనే పేర ఒక పుస్తకం తెలుగు దేశం అంతటిలోను ప్రచారంలో ఉన్నది. రామదాసు వ్రాసిన కీర్తనలు అన్నింటిని ఒక యాభై సంవత్సరాల క్రిందట వరకు పట్టెవర్థనాల దాసరులు నెమలికుంచెలతోటి, ఇత్తడి చిఱుతలు, సమ్మెలతో, నడుంబిగిచిన పట్టు బట్టలతో నృత్యంచేస్తూ పాటలు పాడుతూ, తీర్థాలలో, పల్లెటూళ్లలో గానంచేసి ప్రజలను అలరిస్తూ ఉండేవారు. సుమారుగా 1620 ప్రాంతాలలో కావచ్చు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం తాలూకాలోని గ్రామం నేల కొండపల్లిలో నివశిస్తున్న కంచెర్ల లింగన్న, ఆయన భార్య కామమమ్మలకు జన్మించినవాడు ఈకవి. ఈయన అసలు పేరు గోపన్న.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న , ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (society of spekars of truth) (సొసైటీ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్)అనే సంస్థ ను ను ఏర్పాటు చేశాడు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. సామాజిక సంస్కరణ ఉద్యమంలో మహాత్మా ఫులే, భారత దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా పరిగణించబడ్డాడు. ఆయన భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు,ఈ దంపతులు భారత దేశంలో బలహీన వర్గాల విద్యకు,మహిళ విద్యకు మార్గదర్శకులు. మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే సంకల్పంతో ప్రసిద్ది చెందాడు. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848 లో పూనాలో ప్రారంభించారు. ఆయన వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ మహానియా జంట ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయన. భారత ప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీబా ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోట మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలే గా మార్పు చెందింది. జోతిరావ్‌కి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది. 7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వాడు. జ్యోతిరావు ఫూలే చదువుపట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్‌, ఇంటి ప్రక్కనే ఉండే ఒక క్రైస్తవ పెద్దమనిషి జోతిరావ్‌ తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన1841లో స్కాటిష్‌ మిషన్‌ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు సదాశివ భిల్లాల్‌ గోవింద్‌ అనే బ్రాహ్మణునితో ఫూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారింది. చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపెై జ్ఞానాన్ని సంపాదించాడు ఫూలే. జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది. అమెరికా స్వాతంత్య్రపోరాటం అతనిని ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది. గులాంగిరి, పూణే సత్య సోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్‌భోంస్లే యాంఛ, విద్యాకాథాతిల్‌, బ్రాహ్మణ్‌ పంతోజి మొదలెైనవి మహాత్మ ఫూలే ముఖ్య రచనలు. 13 ఏళ్ళ ప్రాయంలో జోతిరావ్‌కి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగిందివిద్యాభ్యాసం పూర్తయినతర్వాత ఆయన తన కుటుంబవ్యాపారమైన పూలవ్యాపారం ప్రారంభించాడు.1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే, బిసి ‘మాలి’ కులానికి చెందిన వాడవడం వల్ల కులవివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుండి కుల వివక్షపెై పోరాడాలని నిశ్చయించుకున్నాడు,కుల విధానంలో ఆయన బ్రాహ్మణులనువిమర్శించడమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వక పోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు.సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. అందువల్ల స్ర్తీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 1948 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరానివారిని కూడా బోధించవలసిరావడంతోఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు, పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేక మూసివేశాడు. అయినా పట్టు వదలక తన మిత్రులెైన గోవింద్‌, వల్వేకర్‌ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు. క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించేవాడు. ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేదికాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చెైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. 1864లో "బాలహత్య ప్రధిబంధక్ గృహ" స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్ర్తీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు.1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటిసంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండానే దేవుణ్ణి పూజించేవారు. కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించేవారు, 1891లో ప్రచురించిన సార్వజనిక్‌ ధర్మపుస్తక్‌ మత, సాంఘిక విషయలపెై ఫూలే అభిప్రాయాలను తెలియచేస్తుంది. స్ర్తీ, పురుషుల మధ్య లింగవివక్షను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు. 1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. ఈ తరహలో ఒక భారతీయ హిందువు ఒకసంస్థను ప్రారంభించడం అదే మొదటిసారి. 1968లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతి ఇచ్చాడు. 1869లో "పౌరోహిత్యం యొక్క బండారం" పుస్తక రచన చేశాడు. 1871 సత్యశోధక సమాజం తరపున ‘దీనబంధు’ వార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లోఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం ప్రచురించాడు. దీనిలో బ్రాహ్మణీయ అమానుష సూత్రాలను, శూద్రులు- అతి శూద్రులపెై బ్రాహ్మణీయుల క్రూర వెైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. 1883 కల్టివేటర్స్‌ విప్‌కార్డ్‌ (సేద్యగాడిపెై చెర్నకోల) పుస్తక రచన పూర్తిచేశాడు. ఏప్రిల్‌లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్యసారాంశం ప్రచురించాడు. ఇదే సయంలో ప్రచురితమైన తన హెచ్చరిక (వార్నింగ్‌) బుక్‌లెట్‌లో ప్రార్థనా సమాజం, బ్రహ్మసమాజం తదితర బ్రాహ్మణీయ సంస్థలమీద తీవ్ర విమర్శలు చేశాడు.1891లో ఫూలే రచించిన ‘సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకం’ ఆయన మరణాంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు.మద్యపానాన్ని వ్యతిరేకించి,1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మద్యం షాపులను మూసి వేయవలసిందిగా ఉత్తరం వ్రాశాడు. ఆయన వ్రాసిన 33 ఆర్టికల్స్‌ గల సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు. ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. 1879 చివర్లో ‘దీనబంధు’ వారపత్రికను ముంబయిలో స్థాపించాడు. దీనిలో రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు,శెత్కర్యాచ అస్సోడ్‌ పుస్తకం సామాజిక ప్రాముఖ్యం గలది.భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్ర్తీయంగా రూపొందించిన తొలి దార్శ నికుడు ఫూలే. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలరి, విశ్లేషణకి ‘గులాంగిరి’ అద్దం పడుతుంది. మనుషుల చుట్టూ బ్రాహ్మణులు చుట్టిన దాస్యపు సంకెళ్ళ నుండి వాళ్ళు విముక్తికావడం, తోటి శూద్రుల నిజపరిస్థితిని బహిర్గతం చేయడం, ఇవి ఏకాస్త విద్యనెైనా నేర్చిన శూద్రసహోదరుల కర్తవ్యాలు. ప్రతిగ్రామంలోనూ శూద్రులకు పాఠశాలలు కావాలి. కానీ వాటిలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వద్దన్నాడు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మాఫూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో అగ్రకులాలవారి బానిసలుగా బతుకుతున్న కిందికులాల వారిలో తమ బానిసత్వంపట్ల ఆయన చెైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించు కొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘గులాంగిరి’. సమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసినకృషికి ఆయనకు ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే 1890 నవంబరు 28న కన్నుమూశాడు. భారత దేశ సబ్బండ కులాల సామాజిక మార్పుకోసం తన జీవితకాలాన్ని త్యాగం చేసిన మహనీయుడు *మహాత్మా* జ్యోతిరావు *పూలే* .
Traffic new rules in Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు కళ్లెం వేసేలా పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ రోప్‌ అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమంతో ట్రాఫిక్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. వాహనాల రద్దీని తగ్గించి, నగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో రోప్‌ డ్రైవ్‌ను పరిశీలించిన సీపీ సీవీ ఆనంద్.. సమస్యలు పరిష్కరించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. Traffic new rules in Hyderabad: భాగ్యనగరంలో ట్రాఫిక్‌ చక్రబంధంతో గంటల తరబడి నిరీక్షణ, ప్రజలకు ఇబ్బందుల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు 'ఆపరేషన్‌ రోప్‌' పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో పార్కింగ్‌, ఫుట్‌పాత్‌ ఆక్రమణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఆక్రమణలు, అడ్డగోలుగా నిలిపిన వాహనాల తొలగింపు కోసం ట్రాఫిక్‌ స్టేషన్‌కు 2 చొప్పున క్రేన్లు కేటాయించనున్నారు. నో పార్కింగ్‌లో నిలిపిన వాహనానికి క్లాంప్‌ పెట్టి.. దానిపై పోలీస్‌ అధికారి ఫోన్‌ నంబరు ప్రదర్శించటం జరుగుతుంది. మల్టీప్లెక్స్‌లో 60 శాతం, మాల్స్‌లో 60 శాతం, కమర్షియల్‌ బిల్డింగ్స్‌ 40 శాతం, అపార్ట్‌మెంట్స్‌లో 30 శాతం పార్కింగ్‌ కచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వ్యాపార సముదాయాల్లో పార్కింగ్‌ కల్పించేలా నిర్వాహకులకు అవగాహన కల్పించనున్నారు. వీధి వ్యాపారులు, తోపుడు బండ్లు రోడ్లపైకి రాకుండా సరిహద్దులు నిర్ణయించడంతో పాటు ప్రజాప్రతినిధులతో కలిసి వారికి సమస్యను వివరించి సహకరించేలా చేయనున్నారు. ఆర్టీసీ అధికారులతో చర్చించి ఇబ్బందికర బస్టాపులను మార్చి.. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక స్టాండ్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ అందరూ పాటించేలా ట్రాఫిక్‌ పోలీసులు ఎన్ని ఉల్లంఘన కేసులు పెట్టారనేది కాకుండా.. ఎంతమందికి అవగాహన కల్పించామనేదే చూస్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. జాయింట్‌ సీపీ, డీసీపీలు కూడా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ఏడాదిలోగా అనుకున్న ఫలితాలు సాధిస్తామని.. స్టాప్‌ లైన్‌ నియంత్రణ అనేది అందరికీ అలవాటు కావాలని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎలాంటి నిర్మాణాలనైనా తొలగిస్తామన్నారు. డయల్‌ 100కు 70 నుంచి 80 శాతం ఫోన్లు ట్రాఫిక్‌ సమస్యలపై వస్తున్నాయని అన్నారు. నేటి నుంచే ట్రాఫిక్​ కొత్త రూల్స్​.. గీతదాటారో ఇక అంతే.. 'ట్రాఫిక్‌ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ట్రాఫిక్‌ ఫ్రీ ఫ్లోను మెయింటెయిన్‌ చేయాలంటే క్యారేజ్‌ వే ఫ్రీగా ఉండాలి. అప్పుడే వాహనాల రాకపోకలు సజావుగా సాగుతాయి. కొవిడ్‌ ఇబ్బందులతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీరియస్‌గా చేయడం లేదు. ఫ్రంట్‌ సీటు బెల్టుతో పాటు బ్యాక్‌ సీటు బెల్టు పెట్టుకునేలా త్వరలో అమలు చేయబోతున్నాం. సోషల్‌ మీడియాను అన్ని రకాలుగా వాడుకునేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. స్కూల్‌, కాలేజీల పరిసర ప్రాంతాల్లో మేనేజ్‌మెంట్‌లతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ట్రాఫిక్‌ సిబ్బందికి 30 శాతం అదనంగా అలవెన్స్‌ ఇస్తోంది. గతంలో ట్రాఫిక్‌ అంటే వద్దని వెళ్లిపోయేవారు.. కానీ, ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకొని ట్రాఫిక్‌ సిబ్బందికి సహకరించాలి. ప్రజలు సహకరిస్తేనే ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించవచ్చు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎలాంటి నిర్మాణాలనైనా త్వరలో తొలగించేలా చర్యలు తీసుకుంటాం.'-సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
దర్శకత్వం: శోభనాద్రిరావు; రచన: రామ్ చంద్; సంగీతం: అశ్వత్థామ; మాటలు: సదాశివబ్రహ్మం; నటీనటులు: అమరనాథ్, కృష్ణకుమారి, గిరిజ, సి.యస్.ఆర్., హేమలత, సూర్యకళ, కీ.శే.ఆర్.నాగేశ్వరరావు, బాలకృష్ణ, వర్మ వగైరా. నేపథ్య గానం: పి.నాగేశ్వరరావు, పి.బి.శ్రీనివాస్, సుశీల, వైదేహి, జమునారాణి. చిత్రం చెప్పలేనంత అసహ్యంగా ఉన్నదీ అంటే, ఎంత అసహ్యంగా ఉన్నదో చూద్దామని సరదాపడి చూసే పండిత ప్రేక్షకులు కూడా ఉంటారు. అటువంటి వారు నూటికి ఐదుగురు ఉన్నా మన తెలుగు సినిమా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రతి తెలుగు చిత్రంలోనూ ఏదో ఒక విశేషం ఉంటుంది. చాలా బాగా ఉండటమో, బొత్తిగా బాగుండక పోవటమో, హాస్యంగా ఉండటమో, హాస్యాస్పదంగా ఉండటమో... ఏదైనా ఒక విశేషమే. నవ్వుకొనేందుకో, అవహేళన చేసేందుకో, ఎందుకో ఒకందుకు ప్రేక్షకులు అన్ని చిత్రాలనీ చూస్తూనే ఉంటారు. పదిహేను, ఇరవై సంవత్సరాల నాడు తెలుగు సినిమాల్లో దర్శకత్వం, కెమెరావర్కు ఎలా ఉండేదో చూడనోచుకోని వారికి మహదవకాశం కల్పించటం 'జగన్నాటకం'లోని విశేషం. ఈ చిత్రం చూచాక 'నాటకానికీ, సినిమాకీ ఆట్టే తేడాలేదు' అని కొందరు, 'దర్శకత్వం అంటే అట్టే కష్టం కాదు, ఫర్వాలేదు' అని మరికొందరు, 'కెమేరా వర్కు అని గోరంత దాన్ని కొండంత చేసి చెబుతారు గాని, స్విచ్ నొక్కి వదిలిపెడితే పిక్చరంతా తీసెయ్యలేదూ, మరీ బడాయిగానీ' అని మరికొందరూ దురభిప్రాయపడతారు. చిత్రంలోని పాత్రలన్నీ ఎల్లప్పుడూ ప్రేక్షకులవైపుకే తిరిగి మాట్లాడుతూ ఉంటాయి. ఒక్కొక్క సన్నివేశం ఒకటి, రెండు షాట్లలోనే ముగుస్తుంది. ఆ ఒకటి, రెండు షాట్లలో కూడా కెమేరా కదలదు; ఫీల్డులో పాతిన క్రాస్టాపులా నేలకు మేకులు కొట్టుకొని నిలబడి ఉంటుంది. సన్నివేశం తర్వాత సన్నివేశం అన్నీ దాదాపు మిడ్ షాట్ లోనే కెమేరాకు ఎట్టఎదటగా గడిచిపోతాయి. మిడ్ షాట్ లో కెమేరా ఫీల్డు ఉన్నంత మేరా సెట్టు వేసి, స్విచ్ నొక్కుతారు. పాత్రలు సంభాషణలు అప్పజెప్పుతాయి. సన్నివేశం లోనికి కొత్త పాత్రలు ప్రవేశించవలసి వస్తే అవే కెమేరా ఫీల్డులోకి రావాలి. నిష్క్రమించాల్సివస్తే కెమేరా ఫీల్డు నుండి వారే వెళ్ళిపోవాలి. కెమేరాకు అనుగుణంగా పాత్రలు కదలవలసిందేగాని, కెమేరా మాత్రం ఉన్నచోటు నుంచి కదలదు. కొన్ని సన్నివేశాలు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. కెమేరాఫీల్డును సుద్ద ముక్కతో గిరిగీసి అందులో పాత్రలను వదిలి, కెమేరా స్విచ్ నొక్కి, "మీరు నటించేసెయ్యండి ఫరవాలేదు, మేం అలా వెళ్ళి కాఫీతాగి వస్తాం" అని దర్శకుడు, కెమేరా మాన్ వెళ్ళిపోయినట్లు తోస్తుంది. భక్త దంపతులకు లేకలేక ఒక వంశోద్ధారకుడు పుట్టటం, వాడు నాస్తికుడుగా, శత మొండిగా మారటం, భార్య పాతివ్రత్య మహిమవల్ల ఇంటిలోని గిన్నెలూ, చెంబులూ గాలిలో ఎగరటం, తులసికోట నడిచిరావటం, తనను కొట్టటానికి వచ్చిన వాడిచేతిలో కర్ర పాముగా మారటం వంటి మహిమలు కొన్ని చూడటం వల్ల చివరికి భక్తుడై, ముక్తుడవటం - ఈ సుపరిచితగాథ 'జగన్నాటకం'. సగటుకంటే తక్కువ స్థాయిలో ఉన్న అనేక తెలుగు పౌరాణిక చిత్రాల సంభాషణలను కుప్పగా పోగువేసుకొని, రచన అనే పేరుతో రామ్ చంద్, దర్శక నిర్మాతల అభిరుచులకు అనుగుణంగా ఎడిట్ చేసారు. ఆ ఎడిటింగులో కూడా, "దేవుడు లేడు, ఉంటే చూపించు"? "దేవుడున్నాడు, లేకపోతే ఈ ప్రపంచమే లేదు, నువ్వే లేవు" అనే పునరుక్తులు అతిగా దొరలాయి. అలాగే ఆశ్వత్ధామ కూడా ఎప్పటెప్పటి పాటల వరసలనో పెల్లగించి తీసి రీసెర్చి చేసి, స్వరాలను కలగలుపుచేసి, తమాషాగా ఎడిట్ చేసి పాటలకు తొడిగారు. ఏమైనా ఈ చిత్రం 1960లో రాతగినది కాదు. ఈ మధ్య కొన్ని చిత్రాలకు పట్టిన గతి చూస్తే, ఈ చిత్రానికి ఆర్థిక విజయం చేకూరగలదేమోనని సందేహం కలుగకమానదు. చిత్రమంతటిలోనూ కృష్ణకుమారి, సి.యస్.ఆర్., హేమలతలను విడిగా చెప్పుకోవాలి. రామ్ చంద్ రాసిన సంభాషణల అవధిలో అంతకన్నా చక్కగా నటించటం ఇంకెవరికీ చేతకాదనిపిస్తుంది. నండూరి పార్థసారథి (1960 ఏప్రిల్ 24వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.) Previous Post Next Post Random Article I'm Feeling Lucky! Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works
starring =[[విజయలలిత]],<br> [[రాజబాబు]],<br>[[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]],<br>[[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకరరెడ్డి]],<br>[[త్యాగరాజు (నటుడు)|త్యాగరాజు]],<br/>[[జ్యోతిలక్ష్మి (నటి)|జ్యోతిలక్ష్మి]]| }} '''రౌడీరాణి''' [[విజయలలిత]] కథానాయికగా వెలువడిన క్రైమ్‌ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా తెలుగులో ఇలాంటి సినిమాలకు మార్గదర్శకంగా నిలిచింది. [[కె.ఎస్.ఆర్.దాస్]] దర్శకత్వంలో అట్లూరి శేషగిరిరావు నిర్మించిన ఈ సినిమా [[1970]], [[అక్టోబర్ 23]]న విడుదలయ్యింది. ==కథ== జమీందారు జగన్నాథరావును, అతని భార్యను, కూతురును, కొడుకును బందిపోటు దొంగలు దారుణంగా హత్యచేసి దోచుకుంటారు. దొంగల చేతుల్లోనుండి చిన్నారి కూతురు రాణి మాత్రం తప్పించుకుంటుంది. ఇంటి నౌకరు శిక్షణలో అందమైన రౌడీ రాణిగా పెరుగుతుంది. రాణికి తన కుటుంబాన్ని చంపిన నలుగురు హంతకుల పోలికలు బాగా గుర్తున్నాయి. ప్రతీకార వాంఛతో వారిని తుదముట్టించడానికి ఓ గుర్రం మీద బయలుదేరుతుంది. ఆ నలుగురు హంతకులలో ఒకడైన భీమరాజు మెక్సికన్ స్టైల్లో ఒక క్లబ్బును నడుపుతూ బ్యాంకులను దోచుకుంటూ ఉంటాడు. రెండవవాడైన రత్తయ్య బందిపోటు దొంగతనంలో స్థిరపడిపోయి, పల్లెపడుచులను చెరపడుతూ ఉంటాడు. మూడవ వాడైన నాగులు తన భయంకరమైన రూపాన్ని మార్చుకుని దయానిధి అనే ప్రజాసేవకునిగా చలామణీ అవుతుంటాడు. రైలు దోపిడీలు కూడా చేస్తుంటాడు. నాలుగో వ్యక్తి పాపారావు నిజంగా పాపాలరాయుడే. రాణి తన సహాయకుడు ఏడుకొండలు సహాయంతో ఈ నలుగురినీ ఎలా శిక్షించిందీ చిత్రంలోని తరువాతి కథ<ref name="పత్రిక">{{cite news |last1=వీరాజీ |title=చిత్ర సమీక్ష: రౌడీరాణి |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=9015 |accessdate=30 June 2020 |work=ఆంధ్రపత్రిక దినపత్రిక |date=23 October 1970}}</ref>.
రామకృష్ణ పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేసాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకునిగా తన కెరీర్ ప్రారంభించి పలు చిత్రాలకు దర్శత్వం వహించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు చేశాడు. తెలుగులోనే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకత్వం వహించాడు. తలకట్టు: కోడి రామకృష్ణ గారి రెండవ సినిమా తరంగణి టైంలో కోవలం బీచ్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో యన్.టి.రామారావు గారి కాస్ట్యూమ్ డిజైనర్‌ ‘మోకా రామారావు’ నా దగ్గరకు వచ్చి.. “మీ నుదిటి భాగం చాలా పెద్దది.అసలే ఇది వేసవి కాలం. ఎండలో ఇలా మాడిపోకూడదు’ అని చెప్పి కర్చీఫ్ తో ఇలా కట్టాడు.. ఆ తర్వాత ఒక బ్యాండ్ తెచ్చి కట్టాడు. అప్పట్నుంచి బాగుందని అలా మైంటైన్ చేస్తున్నా అని చెప్పారు. బాల్యం, విద్యాభ్యాసం: కోడి రామకృష్ణ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు. ఆయన తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టెమ్మ. ఆయన ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకూ మొత్తం పాలకొల్లులోనే సాగింది. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే చిత్రకళ వృత్తినీ చేపట్టారు. పగలు చదువుకోవడంతోపాటు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్స్ షాపును రాత్రిళ్ళు నిర్వహించేవారు. ఆయన చిత్రాలు గురువు నాగేశ్వరరావుతో ఫొటోలు తీయించుకుని నటునిగా అవకాశం కోసం పలువురు దర్శకులకు పంపేవారు. అయితే ఆ విషయం తెలిసిన ఆయన తండ్రి నరసింహమూర్తి - "మన వంశంలో డిగ్రీ వరకూ చదువుకున్న వారే లేరు. నువ్వు డిగ్రీ పూర్తిచేస్తే చూడాలనివుంది. డిగ్రీ చదివాకా నీకేది చెయ్యాలని తోస్తే ఆ పనే చేసుకో" అని కోరారు. దాంతో అప్పటి నుంచీ సినిమా ప్రయత్నాలు మానుకుని డిగ్రీ పూర్తిచేశారు. నాటకరంగం: పాలకొల్లు పట్టణం పలువురు నాటక కళాకారులు, సినీ కళాకారులను అందించడంతో పాటు లలితకళలకు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంది. దాంతో చిన్నతనం నుంచీ రామకృష్ణకు కూడా నాటకాల పట్ల చాలా ఆసక్తివుండేది. అత్యంత చిన్నవయసు నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తితో నాటకాల్లో ప్రయత్నించేవారు. ఉన్నత పాఠశాల రోజుల నుంచీ చదువుతో పాటు నాటకాలు ఆడేవారు. ఆయన కాలేజీ రోజుల్లో సాధారణ నాటక ప్రదర్శనలతో పాటుగా టిక్కెట్టు నాటకాలు కూడా ఆడేవారు. అందుకోసం మద్రాసు నుంచి కాకరాల వంటి నాటకరంగ ప్రముఖుల్ని కూడా నటించేందుకు రప్పించేవారు. రామకృష్ణ తన స్నేహితుల్లోనూ రకరకాల ఊతపదాలు, మ్యానరిజాలు ఉన్నవారిని ఎన్నుకుని అందుకుతగ్గ పాత్రలు సృష్టించి వారితో నటింపజేసేవారు. రామకృష్ణ కళాశాల ప్రిన్సిపాల్ కి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఉపన్యాసకుడిగా మంచి ప్రఖ్యాతి ఉండేది. ఆయన ఉపన్యాసం ఉన్న ప్రతిచోటకూ అభిమానంగా రామకృష్ణను కూడా తీసుకువెళ్లేవారు. అక్కడ ప్రిన్సిపాల్ ఉపన్యాసానికి ముందు రామకృష్ణతో సుడిగుండాలు సినిమాలోని కోర్టుసీనులో అక్కినేని నాగేశ్వరరావు వాదించే సన్నివేశాన్ని స్వీకరించి చేసే ఏకపాత్రను ప్రదర్శించేవారు. దర్శకత్వ విభాగంలో: దాసరి నారాయణరావు తొలిచిత్రం తాత మనవడు చూశాకా రామకృష్ణ మనస్సులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఈయన వద్దే పనిచేయాలన్న దృఢసంకల్పం ఏర్పడింది. ఆ సినిమా అర్థశతదినోత్సవం పాలకొల్లులోని మారుతీ టాకీస్ లో జరిగే సందర్భాన్ని పురస్కరించుకుని దాసరితో మాట్లాడి తనకు దర్శకత్వ శాఖలో అవకాశం ఇమ్మని అడిగేందుకు కోడి రామకృష్ణ ప్రణాళిక వేసుకున్నారు. అనుకోని విధంగా ఆ కార్యక్రమంలో చెలరేగిన గొడవల్లో రామకృష్ణ స్నేహితులూ పాల్గొనడంతో, కార్యక్రమం ముగిశాకా ఆయన నిర్మాత రాఘవ, దర్శకుడు నారాయణరావులకు వారి తరఫున క్షమాపణలు చెప్పారు. అయితే అదే సమయంలో దాసరి వద్ద పనిచేయాలన్న తన కోరికనూ వెలిబుచ్చారు. ఆయన డిగ్రీ పూర్తిచేసుకుని వస్తే చూద్దామనడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తిచేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు. వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రాం రావడంతో, ఛార్జీల కోసం పల్లెపడుచు నాటకాన్ని మిత్రులంతా ప్రదర్శించి ఆ డబ్బుతో మద్రాసు బయలుదేరారు. దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూన్న కోడి రామకృష్ణ, ఎలాగైనా దాసరిని దర్శకునిణ్ణి చేసిన రాఘవ బ్యానర్లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు. అందుకు అనుగుణంగా దాసరి-రాఘవ కాంబినేషన్లో నిర్మించిన తూర్పు పడమర సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణకు దర్శకునిగా అవకాశం వచ్చి దర్శకత్వ శాఖలో పనిచేయడం మానుకున్నారు. దర్శకునిగా: కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలిచిత్రం "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య"(1981). దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయంచేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. మొదట ఆయన తరంగిణి సినిమానే తొలిచిత్రంగా తీద్దామనుకున్నా అది వీలుపడక ఇంట్లో రామయ్యతో దర్శకుడయ్యారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఆయన అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అలా వంద సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ కాక దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్లు మాత్రమే. వివాహం: రంగుల పులి అనే సినిమాలో మారుతీ రావు గారి కూతురు క్యారెక్టర్ చేసిన ఆమె కోడి రామకృష్ణ గారి భార్య ఆ సినిమాకు దర్శకత్వం కోడి రామకృష్ణ. నటునిగా: రామకృష్ణ మొట్టమొదట దర్శకునిగా కాక సినీనటునిగానే చేద్దామని ప్రయత్నించారు. డిగ్రీ పూర్తికాకుండానే పలు సినిమా దర్శకులకు తన ఫోటోలు పంపేవారు. అయితే తాత మనవడు సినిమా చూశాకా, దాసరి నారాయణరావులా దర్శకుడు కావాలన్న ఆలోచన బలపడింది. కానీ తొలి నుంచీ నటనపై ఉన్న ఆసక్తిని వదులుకోలేదు. దర్శకత్వ శాఖలో పనిచేయడానికి ముందే డిగ్రీ విద్యార్థిగా ఉండగానే రాధమ్మ పెళ్లి అన్న సినిమాలో దాసరి నారాయణరావు ఆయనకు కథానాయికకు అసిస్టెంటుగా ఓ పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర ప్యాచ్ వర్క్ ఎవరో డూప్ తో జరుగుతూండగా అప్పుడే కోడి రామకృష్ణ మద్రాసు రావడంతో ఆయనకే మేకప్ వేసి నటింపజేశారు. దాసరి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే ఆయా సినిమాల్లో చిన్నాపెద్దా పాత్రల్లో నటిస్తూండేవారు. స్వర్గం నరకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘం నాయకునిగా ప్రారంభించి ఎవరికి వారే యమునా తీరే వంటి చిత్రాల్లోనూ నటించారు. రాజశ్రీ దర్శకత్వంలో, రాఘవ నిర్మాతగా తీస్తున్న చదువు సంస్కారం సినిమాలో ఓ విద్యార్థి నాయకుని పాత్ర ఉంటే అందుకు రామకృష్ణను విద్యార్థి నాయకునిగా పాలకొల్లులో చూసిన రాఘవ ఆయనతోనే నటింపజేశారు. అలా మద్రాసు వచ్చిన తొలిరోజే మేకప్ వేసుకుని నటించినట్టు అయింది. దర్శకునిగా గుర్తింపు పొందాక నటునిగా కూడా ప్రయత్నించారు. తొలిసారిగా 'మా ఇంటికి రండి' అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. సుహాసిని కథానాయిక. ఐతే చిత్రం విజయవంతం కాలేదు. తర్వాత కొద్ది సినిమాలలో సపోర్టింగ్ పాత్రలు ధరించారు. అవార్డులు: పది నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వరించాయి. ఆయన 2012లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని అందుకున్నారు. మరణం: టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు, శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఫిబ్రవరి 22 న (శుక్రవారం) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడిన కోడి రామకృష్ణ గురువారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు అభిమానుల సందర్శనార్ధం ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్‌చాంబర్‌లో ఉంచారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి ఆయన కూతురు దివ్య దీప్తి అంతిమ సంస్కారాలను నిర్వహించి చితికి నిప్పుపెట్టారు. కోడి రామకృష్ణ కడసారి చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
"బాలల కథా సర్వస్వము" శీర్షికతో విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు అందిస్తున్న బాల సాహిత్యంలోని బేతాళుడి కథల సంకలనం ఈ ఈ-బుక్. ఇందులో 20 కథలు ఉన్నాయి. * * * బేతాళుడు కథ చెప్పి, ''రాజా ! మూఢ నమ్మకాలు ఎంతటి దారుణమైన పర్యవసానాలను కలిగిస్తాయో ఆదిత్యవర్మకి తెలుసు. అందువల్లే అతడు అరణ్య మధ్యంలో ఉన్న గూడేనికి వెళ్ళి పూజారి రహస్య కార్యకలాపాలను కనుగొనడానికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శ్రమించాడు. అటువంటి ఆదర్శవంతుడు తన నిర్ణయం ఎందుకు మార్చుకున్నాడు? కొండపై నుంచి కిందపడడంతో ప్రాణభయంతో అతనిలోని ఆదర్శ భావాలు అడుగంటిపోయాయా? ఇంకేదైనా కారణం ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది,'' అన్నాడు. దానికి విక్రమార్కుడు, ''విశ్వాసాలన్న తరువాత ఏవి మంచి విశ్వాసాలు? ఏవి మూఢ విశ్వాసాలు? అని విడదీసి తేల్చిచెప్పడం అంత సులభం కాదు. దేశ కాల పరిస్థితులను బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఎక్కువ మందికి మేలు కలిగించినంతకాలం ఏ విశ్వాసాన్నయినా తప్పు పట్టలేము. అనుదిన జీవితంలో ఎన్నో విశ్వాసాలు కనిపిస్తూంటాయి. దైవభక్తి, పాపభీతి మొదలైనవి ఇలాంటి విశ్వాసాలే. కొన్ని పరిస్థితులలో దైవభీతి మనుషుల్ని హద్దుల్లో ఉంచుతాయి. కొన్ని దశలలో అవి లేకపోతే విచ్చలవిడితనం, అరాచకం ప్రబలే ప్రమాదము ఉన్నది. అలాంటి ఒక విశ్వాసాన్ని నిలబెట్టనికి మహాబలుడు చేసిన ప్రాణ త్యాగం, ఆదిత్యవర్మ కళ్ళు తెరిపించింది. పైగా, రామశాస్త్రి తన స్వార్థం కోసం దేవతను అడ్డుపెట్టుకుని నాటకం నడిపించలేదు. గూడెం ప్రజల మేలుకోరి, న్యాయాన్యాయాలు విచారించి, ధర్మా ధర్మాలు పరిశీలించి, దేవతపై భారం వేసి బలుడికి శిక్ష విధించాడు. అందువల్ల పూజారిని నిందించడం భావ్యం కాదు. ఇవన్నీ ఆలోచించడం వల్లే ఆదిత్యవర్మ తాను కనుగొన్న రహస్యాన్ని తనలోనే దాచుకున్నాడు,'' అన్నాడు. * * * చక్కని ఇతివృత్తాలతోనూ, తేలికైన పదాలతోనూ, కథకి తగ్గట్టు అందమైన బొమ్మలతో ఉన్న ఈ పుస్తకం పిల్లలనే కాకుండా పెద్దలనూ ఆకట్టుకుంటుంది.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 05/03/20 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Sunday, May 3, 2020 934 : స్క్రీన్ ప్లే సంగతులు విషయం 12. విక్రం ప్రీతి పేరెంట్స్ ని కలుస్తాడు. ప్రీతి ఒక అనాధ అనీ; మోహన్, లక్ష్మీ లు ఆమె పెంపుడు తల్లిదండ్రులనీ తెలుసుకుంటాడు. సరస్వతి అనే ఆవిడ నడిపే అనాధాశ్రయం నుంచీ మోహన్ తమ్ముడు శివ, మరదలు ప్రియ, ప్రీతిని చిన్నప్పుడు దత్తత తీసుకుని యూఎస్ వెళ్ళారనీ, అక్కడ వాళ్ళిద్దరూ ప్రమాదంలో చనిపోవడంతో, ప్రీతిని తెచ్చుకుని మోహన్ లక్ష్మీలు పెంచుకున్నారనీ తెలుసుకుంటాడు. ఆ అనాధాశ్రయాన్ని ప్రీతి మేనేజ్ చేస్తోందని కూడా తెలుసుకుంటాడు. అనాధాశ్రయం నిర్వాహకురాలు సరస్వతి, ప్రీతి ఇచ్చే నిధులు దుర్వినియోగం కావడం లేదని చెప్తుంది. వివరణ: కిడ్నాపర్ ని పట్టించే దూదీ సూదీ వుండగా ప్రీతి పేరెంట్స్ దగ్గర ఆరాలు తీస్తున్నాడు విక్రం. ఎక్కడ మా కూతురు? దూదీ సూదీ దొరికాక కిడ్నాపర్ ని పట్టుకోక ఇక్కడి కెందు కొచ్చావ్? - అనాల్సింది అనడు మోహన్. పైగా కూతురు పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకొచ్చాడు. ఇంకా ప్రీతి మొన్న రాత్రి ఎక్కడి కెళ్ళిందీ, నిన్న సాయంత్రం ఎక్కడి కెళ్ళిందీ అంటూ ప్రేక్షకులకి తెలిసిన విషయాలే అడిగాడు విక్రం. అంటే కాలేజీలో చదివే మీ కూతురు - ఎక్కడో సిటీ లో పబ్బుల్లో క్లబ్బుల్లో పడి తాగి - అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుమీద రూల్స్ ని అతిక్రమిస్తూ - డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ తిరిగొస్తూంటే మీకేం పట్టదా? కన్న కూతురు కాదనా? మీ వల్లే ఈ కిడ్నాప్ అనే నేరం జరిగి నాకు తలనొప్పి వచ్చిందని తెల్సా? ...అని నిలదీయడు, అసలే తనకున్న ఫ్లాష్ బ్యాక్ తో సతమతమవుతున్న విక్రం. శ్రీదేవి నటించిన ‘మామ్’ అనే థ్రిల్లర్లో, కూతురు ఆ నైట్ ఎక్కడో ఫాం హౌస్ కి పార్టీకి వెళ్తోంటే, ‘సెల్ చార్జింగ్ వుందా?’ అనడుగుతుంది శ్రీదేవి. ఆమె చేయాల్సింది పోలీస్ యాప్ డౌన్ లోడ్ చేసివ్వడం, బ్యాగులో ఒక చిల్లీ స్ప్రే వుంచడం- ఒక తల్లిగా, అందులోనూ టీచర్ గానూ. ఇవేం చెయ్యక, ముందు తను బాధ్యతగా వుండక, కూతురు గ్యాంగ్ రేప్ అయిపోతే కత్తి పట్టుకుని రివెంజికి బయల్దేరుతుంది. ఇప్పుడేం లాభం నేరం జరిగే అవకాశమిచ్చేశాక? సరైన నేర కథలు కేవలం నేరస్థుణ్ణి పట్టుకునే దర్యాప్తు కథలుగా వుండవు. నేరము -నీతి చుట్టూ వుండే ప్రశ్నల్ని ఎక్కుపెట్టే క్రియేటివ్ ప్రక్రియలు. నైతిక విలువలకి పట్టంగట్టే, నైతిక బాధ్యతల్ని గుర్తుచేసే కళా రూపాలు. ఫిలిం నోయర్ జానర్ అప్పట్లో ఇదే చేసింది. తెలుగులో ‘నేనూ మనిషినే’ (1974) అనే క్రైం థ్రిల్లర్లో జడ్జి అయిన గుమ్మడి హత్య చేస్తాడు. తమ్ముడైన ఉన్నత పోలీసు అధికారి కృష్ణ, అన్నకి అనుకూలంగా కేసులో వాస్తవాల వక్రీకరణలకి పాల్పడతాడు (ఇందులో బుల్లెట్స్ తో వుండే బాలస్టిక్స్ సైన్స్ గురించి అప్పట్లోనే చూపించారు). రక్తసంబంధానికే లొంగి పోతాడు. హోదావల్ల అవకాశం దక్కితే స్వార్ధాలు, నైతికపతనాలు, అధికార దుర్వినియోగాలూ, సమస్త రుగ్మతలూ ఎలా వెల్లువెత్తుతాయో ఇక్కడ చూస్తాం మనం. చివరికి గుమ్మడియే దిగివచ్చి నైతిక ధర్మాన్ని స్థాపిస్తాడు. నేర కథలు నైతిక విలువల బ్యాక్ డ్రాప్ లో నైతిక విలువల్ని, బాధ్యతల్ని గుర్తు చేస్తూ వుంటాయి. ‘ప్రిజనర్స్’ (2013) లో ఇదెక్కువైపోయి, ఇన్వెస్టిగేషన్ తగ్గిపోయింది. ‘హిట్’ లో ఇన్వెస్టిగేషన్ అడ్డదిడ్డంగా పెరిగిపోయి, మోరల్ ప్రెమీస్ గల్లంతయ్యింది. ‘ప్రిజనర్స్’ లో ఇద్దరు బాలికలు అదృశ్యమవుతారు. పోలీస్ డిటెక్టివ్ లోకీ అనేవాడు కేసు చేపడతాడు. కానీ బాలికల్లో ఒకరి తండ్రి కిడ్నాపర్ మీద రివెంజితో చెలరేగిపోతాడు. ఇలా ఫాదర్స్ రివెంజి డ్రామా అయింది. ఇందులో పోలీస్ డిటెక్టివ్ లోకీ, మన విక్రం లాగే పర్సనల్ ఫ్లాష్ బ్యాక్ తో కిందా మీదా అవుతూంటాడు. బాగానే కాపీ కొట్టాడు మన విక్రం ని ‘ప్రిజనర్స్’ దర్శకుడు. ఇక ప్రీతి మేనేజ్ చేస్తున్న అనాధాశ్రయంలో నిధులు దుర్వినియోగం కావడం లేదని చెప్పించి, అనుమానాల్నిమాత్రం అలాగే వదిలేశాడు కథకుడు. ఆమె అదృశ్యంలో అనాధాశ్రయం కోణాన్ని కొత్తగా కలిపాడు. అనుమానితుల సంఖ్య పెంచడానికి. విషయం: 13. ఇరుగుపొరుగుతో ప్రీతి ఎలా వుంటుందని పేరెంట్స్ ని అడుగుతాడు విక్రం. షీలాతో క్లోజ్ గా వుంటుందని చెప్తాడు ప్రీతి తండ్రి మోహన్. మోహన్ లక్ష్మిల లాలాజలం, వేలిముద్రల శాంపిల్స్ తీసుకుంటారు. యూఎస్ లో తన తమ్ముడి ఆస్తి ప్రీతికి బదిలీ అయిందని చెప్తాడు మోహన్. అనుమానితుల లిస్టులో ప్రీతి పేరెంట్స్ ని కూడా చేరుస్తాడు రోహిత్. వివరణ: అనుమానితుల సంఖ్య ఇంకా పెంచుతున్నాడు. ఇక్కడ ప్రీతి ఆస్తి కోణాన్ని ముందుకు తెస్తూ ఆమె పెంపుడు పేరెంట్స్ మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాడు. ఆమెని కిడ్నాప్ చేయించి ఆస్తినెలా కొట్టేస్తారు. ఆమెని చంపేసివుంటారా? విక్రంకి ఈ అనుమానం వచ్చిందా? రాలేదు, అతడి స్కిల్స్ కి అంత సీను లేదు. ఒక దిశాదిక్కూ, వ్యూహం విధానం లేని ఇన్వెస్టిగేషన్. ఆ పేరెంట్స్ ని కూర్చోబెట్టి లాలాజలం, వేలిముద్రల శాంపిల్స్ లాగేశాడు. మేమెందుకివ్వాలి శాంపిల్స్ అని వాళ్ళు తిరగబడలేదు. చీఫ్ కి కంప్లెయింట్ చేయలేదు, ఇబ్రహీం విషయంలో చేసినట్టుగా. ఈ శాంపిల్స్ వ్యవహారం తర్వాత చివర్లో కథకుడు కథలో వాడుకోవడానికి- వీళ్ళని ఇరికించడానికి- అవసరం. కథలో ఈ అపహాస్యం ఎలా జరిగిందో గత వ్యాసంలో చెప్పుకున్నాం. విక్రం వీళ్ళకైనా దూది చూపించి ప్రశ్నించడు - ప్రీతి ఫ్రెండ్స్ ఎవరైనా అత్తరు వాడతారా? పోనీ ప్రీతి డ్రగ్స్ తీసుకుంటోందా? ఆమె కారు దగ్గర విరిగిన సిరంజీ దొరికింది. ఆమె సెల్ ఫోన్ ఏదీ? ఆమె కాల్స్, సోషల్ మీడీయా యాక్టివిటీ చెక్ చేయాలి...అంటూ అడగాల్సిన ముఖ్య ప్రశ్నలేవీ అడగడు. ఇక పొరుగున షీలాతో ప్రీతి క్లోజ్ గా వుంటోందని ఇంకో క్లూ. ఇంకో అనుమానితురాలు. విషయం 14. పొరుగున వుండే షీలాని కలిస్తే, ప్రీతి ఒక్కతే తనతో మాట్లాడుతుందనీ, తను డైవర్సీ కావడంతో ఎవరూ తనతో మాట్లాడరనీ అంటుంది షీలా. ప్రీతి మిస్సయిన సమయంలో తను తన కూతుర్ని కలవడానికి వెళ్లినట్టు చెప్తుంది. వివరణ: షీలాతో ఇలా ఒక సబ్ ప్లాట్ ని ప్రారంభించాడు. తర్వాత దీంతో ఇంటర్వెల్ సీను క్రియేట్ చేశాడు. సబ్ ప్లాట్ తో ఇంటర్వెల్ క్రియేట్ చేస్తారా, మెయిన్ ప్లాట్ తో చేస్తారా? ఇది ఇంటర్వెల్ సీన్లో చూద్దాం. షీలా బాధేమిటంటే తనను డైవర్సీ అవడం వల్ల ఇక్కడందరూ తనని దూరం పెట్టారని. ప్రీతి ఒక్కతే తనతో ఫ్రెండ్లీగా వుంటోందని. ఇంకా నయం, డైవర్సీతో నీకు సావాసాలేమిటని ఆ జనం, ఆమె పేరెంట్స్ ఆమెని ఇంట్లో కూర్చోబెట్టలేదు. ఈ డైవర్సీని అన్యాయంగా కథకుడిలా కథకోసం కావాలని ఒంటరి చేశాడు. ఇది ఇంటర్వెల్ సీన్లో తెలుస్తుంది. కథ కోసం పాత్రనా, పాత్ర కోసం కథనా? పాత్ర కోసం కథనుకుంటే ఒక డైవర్సీ తో ఇలా చెయ్యడు. పాత్రకి అన్యాయం చేయకుండా కథనే మార్చుకుంటాడు. మార్చుకునేలా చేస్తుంది పాత్ర. డైవర్సీ అంటే నెగెటివ్ క్యారక్టర్ కాదని తిరగబడుతూ. ఈ సినిమాలో లేడీస్ ని నెగెటివ్ గానే చిత్రించాడు కథకుడు. విక్రం పాయింటాఫ్ వ్యూలో నేహా బెడ్ మీద ఇంకొకడితో వుండగా, ప్రీతి అనే స్టూడెంట్ ని పబ్బుల్లో తాగే అమ్మాయిగా (కనీసం బాధితురాలైన పాత్రని నెగెటివ్ మరకలతో చూపించకూడదన్న కథా మర్యాద పాటించకుండా), షీలా డైవోర్సీ కాబట్టి అనుమానించదగ్గ క్యారక్టర్ అన్నట్టుగా, ఆఖరికి ‘హిట్’ ఉద్యోగి రోహిత్ భార్య స్వప్నని హంతకురాలిగా... ఇక నేహా తల్లిని, ప్రీతి తల్లినీ ఒట్టి దిష్టి బొమ్మలుగా. తన కథలో లేడీసంతా ఇలా వున్నారని గమనించాడో లేదో కథకుడు. ఇక షీలాకి కూడా దూది చూపించి- అడగడు విక్రం. కథలో దూదిని సృష్టించి కథకుడు దానికదే ఒక ప్లాట్ డివైస్ అయ్యేలా చేసుకున్నాడు. చేసుకున్నాక ప్లాట్ డివైస్ ని ప్లే చేస్తూ వుండాల్సిందే. దాంతో మిస్టరీ అంతు చూడాల్సిందే. ఈ కథా పథకం ఓకే అనుకుంటే, అప్పుడు వెనక్కెళ్ళి ఇబ్రహీం తో సీను దగ్గర, అతడికి దూది చూపిస్తే అతను కూడా తెలియదని చెప్పేలా చేసి కేసుని జటిలం చెయొచ్చు. కేసు దర్యాప్తులో ఒక ప్రధాన క్లూని పట్టుకు సాగకపోతే, కథనం ఏకత్రాటిపై వుండదు. విక్రం చేస్తున్నట్టుగా దారి పొడవునా ఏవేవో క్లూలు ఏరుకోవడమే. కథనం ఎటెటో వెళ్ళిపోవడమే. ఇంకోటేమిటంటే విక్రం అసలు క్రిమినల్ మైండ్ ని తెలుసుకునే ప్రయత్నమే చేయడం లేదు. కథకి ఓ పాయింటుని ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనే చేయడం లేదు. ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో ట్రైనింగ్ వుంటుంది. ఈ ట్రైనింగ్ చేసొచ్చాడో లేదో తెలీదు. కిడ్నాపర్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? వాడు పరిచితుడా, అపరిచితుడా? పరిచితుడైతే మోటివ్ ఏమిటి. కాకపోతే మోటివ్ ఏమిటి? డబ్బుకోసమా? అయితే పేరెంట్స్ కి కాల్స్ ఎందుకు చేయడం లేదు? ఒకవేళ కాల్స్ ని పేరెంట్స్ దాస్తున్నారా? వాళ్ళ ఫోన్స్ ని సీజ్ చేసి ఎందుకు చెక్ చేయ కూడదు? కిడ్నాపర్ ఒకడేనా, వాడి వెనుక ఇంకెవరైనా వున్నారా? బ్లూ సెడాన్ కారుందంటే ఆ కారెవరిది? నగరంలో ఎన్ని బ్లూ సెడాన్ కార్లున్నాయి, వాటి రిజిస్ట్రేషన్ వివరాలేమిటి? అసలు ఈ కిడ్నాపర్ ప్రీతి బాయ్ ఫ్రెండా? వాడితో కలిసి ప్రీతి ప్లాన్ చేసిందా? తన ప్లాన్ ఎవిడెన్స్ సహా నేహాకి తెలిసిపోయిందని ఆమెని తనే కిడ్నాప్ చేయించిందా? కిడ్నాపర్ ఒకే రకం అత్తరు వాడుతున్నాడంటే, ఈ అత్తరు ఎక్కడ కొంటున్నాడు?... వగైరా వగైరా ప్రశ్నావళితో అర్జెంటుగా అదృశ్య విలన్ ని ప్రేక్షకుల సౌకర్యార్ధం క్రియేట్ చేయాల్సిన అవసరముంది ఈ కథకి. ప్రేక్షకులు విలన్ని ఫీల్ కాకపోతే, విలన్ చుట్టూ మిస్టరీని అనుభవించక పోతే, ఇంకేదీ పట్టించుకోరు. ఎండ్ సస్పెన్స్ కథలో చివరి వరకూ విలన్ కన్పించని అసంతృప్తిని ఇలా తీర్చాలి. నేరం -అదృశ్య విలన్- హీరో అనే త్రికోణం మీద ఫోకస్ చేసి నడిపినప్పుడు, పాయింటు కొచ్చి కథ ఒక కథలా వుండే అవకాశముంది . ఇప్పుడు విక్రం క్యారక్టరైజేషన్ ఎలా వుండొచ్చంటే, ఎక్కడికెళ్ళినా అత్తరు వాసన కోసం ముక్కుపుటాలెగరేయ వచ్చు. ఎవర్ని కలిసినా అత్తరు వాసన కోసం పట్టి పట్టి వాసన చూడొచ్చు. ఈ అత్తరు - దూది అన్నవి ఈ కథలో ప్లాట్ డివైస్ ప్రాముఖ్యాన్ని సంతరించుకుని ఇలా తప్పనిసరి చేస్తున్నాయి కథనాన్ని మరి. ఇంకా విలన్ని ట్రాప్ చేయడానికి అదే అత్తరు తనే పూసుకు తిరగొచ్చు. హాలీవుడ్ క్లాసిక్ ‘డెత్ విష్’ (1974) లో ఇలాగే చేస్తాడు ఛార్లెస్ బ్రాన్సన్. తన పెళ్ళయిన కూతుర్ని రేప్ చేసిన దోపిడీ దొంగల్ని పోలీసులు పట్టుకోలేకపోతూంటే, తానే రంగంలోకి దిగుతాడు. ఆ దోపిడీ దొంగలెవరో తెలీదు. నగరంలో వున్న దోపిడీ దొంగలందర్నీ ఒక పథకం ప్రకారం నిర్మూలిస్తాడు. బంగారం, లేదా డబ్బు ప్రదర్శిస్తూ రాత్రి పూట నగరంలో సంచరిస్తూంటాడు. అవి చూసి దొంగలు దోచుకోవడానికి మీది కొచ్చినప్పుడు కాల్చి చంపుతూంటాడు...ఈ మూవీకి ఎంత పేరొచ్చిందో, అంత వివాదాస్పదమైంది. సోసైటీతో కనెక్ట్ చేయకుండా క్రైం కథల్ని చెప్పలేరు. సొసైటీ అవకాశమిస్తేనే క్రైములు జరిగేది. ‘హిట్’ సినిమా ఆ మధ్య ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన దిశా కేసు స్పూర్తితో తీశారని కొందరనుకుంటున్నారు. అలాంటప్పుడు, అలాటి నేరాల అనాటమీని విప్పి ప్రేక్షకుల ముందు పెట్టాలి. లేదా దిశా కేసు ఎలా ముగిసిందో తెలిసిందే - అలా విక్రం మోటార్ సైకిలు మీద సంచరిస్తూ, కిడ్నాపర్స్ ని ట్రాప్ చేసి కాల్చి చంపడం మొదలెట్టాలి మోటార్ సైకిల్ డైరీస్ రాసుకుంటూ. కథకుడి కథలో విక్రం ఒకరితర్వాత ఒకరు అనుమానితుల్ని పోగేసుకుంటూ, ఒకదానితర్వాతొకటి ఏవేవో క్లూస్ ఏరుకుంటూ పాసివ్ కథనం చేసేకన్నా, ఇలా పాయింటు పట్టుకుని అదృశ్య విలన్ కోసం యాక్షన్లోకి దిగితే, మోక్షం లభించేదేమో ఈ కథకి. అంటే ఇలా చేసి ఎండ్ సస్పెన్స్ కథల్ని నిలబెట్టుకోవాలని చెప్పడం కాదు. ఎండ్ సస్పెన్స్ కథలు వద్దేవద్దు!! విషయం 15. విక్రం, రోహిత్ లు పబ్ కెళ్తారు. అక్కడ బార్ అటెండర్ ని ప్రశ్నించబోతే అతను భయపడి పారిపోతాడు. వెంటాడి పట్టుకుంటే అతడి దగ్గర డ్రగ్స్ బయటపడతాయి. అతణ్ణి పోలీసులకి అప్పజెప్తాడు విక్రం. ప్రీతి పేరెంట్స్ ని కలిసి పూజకి ఏర్పాట్లు చేయమంటాడు. ప్రీతి క్షేమం కోసం ఏర్పాటు చేసే పూజకి ఎవరెవరు వస్తారో, ఎవరెవరు రారో కనిపెట్టేందుకు. వివరణ: ‘ప్రిజనర్స్’ లో అదృశ్యమైన బాలికల గురించి కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు పోలీస్ డిటెక్టివ్ లోకీ. ప్రదర్శనకి ఆ బాలికల కుటుంబాలకి తెలిసిన వాళ్ళలో ఎవరెవరొస్తారు, ఎవరెవరు రారు చూసి విలన్ ని పట్టుకోవాలని. ఒకవేళ వచ్చినవాళ్ళలో విలన్ కూడా వుంటే కనిపెట్టి పట్టుకోవచ్చని. ఆ వచ్చినవాళ్ళలో ఒకడు దొంగ చూపులు చూస్తూంటాడు. వాణ్ణి పట్టుకోబోతే పారిపోతాడు. వెంటాడితే వాడు జంతు కళేబరాల దగ్గరికి దారి తీస్తాడు. ఫాల్స్ లీడ్ అని వదిలేస్తాడు లోకీ. విక్రం పబ్ కెళ్ళి బార్ అటెండర్ ని ప్రశ్నించబోతే వాడు భయపడి పారిపోతాడు. వెంటాడి పట్టుకుంటే డ్రగ్స్ సప్లయర్ గా బయటపడతాడు. ఫాల్స్ లీడ్ అనుకుని వాణ్ణి పోలీసులకి అప్పజెప్పి చేతులు దులుపుకుంటాడు విక్రం. ఇలా ఎలా చేస్తాడు? ‘ప్రిజనర్స్’ లో వాడికి బాలికలతో సంబంధం లేదు. ఇక్కడ బార్ అటెండర్ డ్రగ్స్ సరఫరా చేస్తూంటే, పబ్ కొచ్చే ప్రీతితో సంబంధం వుండొచ్చుగా? ఫ్రెండ్ తో కలిసి ఆమె డ్రగ్స్ కి అలవాటు పడిందేమో? లేకపోతే ఈ ప్రీతి వచ్చే పబ్ లో డ్రగ్స్ యాంగిల్స్ ని సృష్టించడమెందుకు సీనులో? ఇంకో సినిమాలోంచి కాపీచేస్తే, కథెలా రాసుకున్నామో చూసుకుని కాపీ చేయాలి. ప్రీతి ఈ పబ్ కొస్తున్నట్టు కథ రాసుకుని, ‘ప్రిజనర్స్’ లో సీను తెచ్చి మార్చి పెట్టుకుంటే, ఇలాగే అర్ధమొస్తుంది ప్రీతితో. ఇందుకే ఏ సీను రాయాలన్నా సెటప్స్ అండ్ పే ఆఫ్స్ సరి చూసుకోవాలనేది. అలా పబ్ ఎపిసోడ్ ఫెయిలయ్యాక విక్రం ఇలా ప్లానేశాడు పూజా కార్యక్రమమంటూ. ‘ప్రిజనర్స్’ లో కొవ్వొత్తుల ప్రదర్శన అనే డిటెక్టివ్ లోకీ ప్లానుని, విక్రం పూజా కార్యక్రమంగా మార్చుకున్నాడు. ‘ప్రిజనర్స్’ లో కొవ్వొత్తుల ప్రదర్శన లోంచే అనుమానితుడి పలాయనమనే సీనుంది. విక్రం దీన్ని విడదీసి వేర్వేరు సీన్లుగా పెట్టుకున్నాడు. పూజకి తెలిసిన వాళ్ళు ఎవరెవరొస్తారు, ఎవరెవరు రారు చూసి, రాని వాళ్ళని అనుమానించాలని. పూజ కేర్పాట్లు చేసుకోమంటాడు ప్రీతి పేరెంట్స్ తో. ప్రీతి పేరెంట్స్ ని ఆల్రెడీ అనుమానితుల లిస్టులో పెట్టాడు. వాళ్ళనే పూజ పెట్టుకోమనడమేమిటి? విక్రంని అర్ధం జేసుకోవడం షెర్లాక్ హోమ్స్ వల్ల కూడా కాదు. అసలు పూజ కేర్పాట్లు చేయించి తనకే ఇబ్బంది తెచ్చుకుంటున్నాడని తెలుసుకోవడం లేదు. మనకి తెలుస్తోంది... ఎందుకంటే అతడి మైండ్ మనకి తెలుసు. విషయం 16. పూజకి అందరూ వస్తారు. ఎవరి మీదా అనుమానం రాదు. ఇంతలో పొరుగున వుండే షీలా పరుగెత్తుకొచ్చి, తలుపు దగ్గర లెటర్ దొరికిందని చెప్తుంది. ఆ లెటర్లో - డేడ్ బాడీ వికారాబాద్ రాజూ గెస్ట్ హౌస్ ముందు వుందని రాసి వుంటుంది. విక్రం షాకవుతాడు. నేహా మెదుల్తుంది. డిస్టర్బ్ అవుతాడు. ప్రీతి కోసం పూజ దగ్గర హోమంలో మంట చూసి తలతిరిగి పడిపోతాడు (విశ్రాంతి). వివరణ : మాయమైన ప్రీతి క్షేమాన్ని కాంక్షిస్తూ చేస్తున్న పూజకి మనకి చూపించిన అనుమానితులందరూ హాజరయ్యారు షీలా తప్ప. డైవర్సీగా ఆమెని బాయ్ కాట్ చేశారు కాబట్టి ఆమె రాదు. పోనీ అంత క్లోజ్ గా వుండే ప్రీతి కోసం ఇంట్లోనైనా ప్రార్ధించదు. ఇంట్లో ప్రార్ధిస్తున్నట్టు ఒక ఇంటర్ కట్ షాట్ వేయాలని ఆలోచించలేదు. ఉన్న ఒక్క ఫ్రెండ్ పట్ల ఆమె వైఖరిని కూడా దిగజార్చారు. ఇల్లు కాలి ఒకరేడుస్తూంటే చలి కాచుకున్నట్టు ఆమె పాత్ర చిత్రణ చేశారు. ఇది తర్వాత చూద్దాం. పూజకి పోలీసు పటాలమంతా వచ్చింది చీఫ్ సహా. వీళ్ళు దేనికి, విక్రం ఒక్కడే వచ్చి కనిపెట్టక? ‘ప్రిజనర్స్’ లో పోలీసులు ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ప్రదర్శనగా బాలికల పేరెంట్స్ కి తప్ప ఇతరులకి తెలీనివ్వకుండా, పోలీస్ డిటెక్టివ్ లోకీ ఏర్పాట్లు చేసి, రహస్యంగా వుండి గమనిస్తూంటాడు ఆహుతుల్ని. విక్రం ఇంకెప్పుడాలోచిస్తాడు సక్రమంగా? ‘హిట్’ టీములో కూడా అనుమానితులున్నారా వాళ్ళంతా రావడానికి? వీళ్ళంతా ఇలా వచ్చి వుంటే, నిజంగానే ఏమీ ఎరగనట్టు విలన్ కూడా వస్తే, పోలీసుల్ని చూసి దొరికిపోకుండా తన చర్యలతో జాగ్రత్త పడడా? ఇంతలో షీలా కేకలు పెడుతూ వచ్చేసింది. విక్రం ని తీసికెళ్ళి ఇంటి మెట్టు మీద ఒక లెటర్ని చూపించింది... ఆ లెటర్లో - డెడ్ బాడీ వికారాబాద్ రాజూ గెస్ట్ హౌస్ ముందు వుందని విషయం. ఇది ఇంటర్వెల్ సీను. ఇక్కడ్నించీ ఈ ఇంటర్వెల్ సీనంతా చెడిపోవడం చూస్తాం. ప్రీతి కోసం పూజ జరుగుతూంటే, డెడ్ బాడీ గురించి లెటర్ రావడం మంచి బ్యాంగే. కానీ సెకండాఫ్ లో వెల్లడయ్యే అసలు విషయాన్ని బట్టి చూస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ చీటింగ్. ప్రేక్షకుల మెదళ్ళకి మేత పెడుతూ, వాళ్ళ ఐక్యూని పరీక్షిస్తూ నడుపుతున్న కథతో చీటింగ్. సెకండాఫ్ లో వెల్లడయ్యే దాన్ని బట్టి ఈ లెటర్ కావాలని అబద్ధంగా షీలా సృష్టించిందే. డెడ్ బాడీ లేదు, ఏమీ లేదు. తనని అందరూ దూరం పెడుతున్నారు కాబట్టి పబ్లిసిటీ చేసుకుని వార్తల కెక్కడానికే ఈ లెటర్ సృష్టి అంటూ తనే ఒప్పుకుంటుంది. తనకి వున్న ఒకే ఒక్క ఫ్రెండ్ ట్రాజడీ లోంచి లాభం పొందాలన్న దురాలోచన అన్నమాట. ఇలావుంది పాత్ర చిత్రణ ఇంటర్వెల్ సీను కోసం. రెండో విఘాతమేమిటంటే, షీలా ఆమె పాట్లతో చేసింది పూర్తిగా ఆమెకి సంబంధించిన సబ్ ప్లాట్. ఒక సబ్ ప్లాట్ ని తీసుకొచ్చి మెయిన్ ప్లాట్ కి ముడిపెడుతూ ఇంటర్వెల్ ఎలా ఇస్తారు? మెయిన్ ప్లాట్ లో వున్న విక్రం, ప్రీతి, నేహా, అదృశ్య విలన్ పాత్రల్లో ఒకదాంతో ముడి పెట్టాలి గాని. ఈ కథకైతే అదృశ్య విలన్ తో ఇంటర్వెల్ ఇవ్వాలి. ఇక అదృశ్య విలన్ రంగంలోకి దిగాడన్నస్టోరీ డెవలప్ మెంట్ - ఛేంజ్ ఓవర్ - చూపించాలి. మెయిన్ ప్లాట్ గేరు మార్చాలి ఇంటర్వెల్ తో. మూడో విఘాతమేమిటంటే. మంట చూసి విక్రం కుప్ప కూలడం. అసలా లెటర్ చూడగానే ప్రీతి మెదలదు. అది ప్రీతి డెడ్ బాడీ కావచ్చనుకోడు (మన మెంటల్ రిఫ్లెక్షన్లో ప్రీతియే ఫ్లాషవుతుంది. అవ్వాలి కూడా. ఎందుకంటే మనం ప్రీతి కథనే ఫాలో అవుతున్నాం, నేహా కథని కాదు. నేహా కథే లేదు). విక్రం విపరీతంగా షేక్ అయిపోతూ నేహాతోనే ప్రేమ దృశ్య మాలిక దర్శించుకుంటాడు. వాటీజ్ దిస్ విక్రం భాయ్? కాస్త మమ్మల్ని కనికరించు. నువ్వు తేల్చుకోవాల్సింది ఈ కేసుతో కాదు, నిన్నింతలా అన్ పాపులర్ చేస్తున్న స్టోరీ రైటర్ తో! విక్రం ఎప్పుడు మంట చూసినా తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి విచలితుడైపోతాడు. అలాంటిది ఎందుకు ప్లాన్ చేయాలి ఈ పూజ? పూజ అంటే మంట వుంటుందని తెలీదా? మంట చూసి ఇంటర్వెల్ ని మసి చేస్తాడని తెలీదా? విక్రం! ఏంటబ్బా ఇది? నువ్వు ఫస్ట్ లాక్ డౌన్ లోకెళ్ళిపో! చివరికి ప్రీతీ డెడ్ బాడీ కాదు, నేహా డెడ్ బాడీ కాదు, విక్రం ఫ్లాష్ బ్యాక్ గురించి ఇంటర్వెల్. ఫ్లాష్ బ్యాకులో ఏం జరిగిందో మనకి తెలియని ఫ్లాష్ బ్యాకు గురించి ఇంటర్వెల్! *** ఎండ్ సస్పెన్స్ కథల్లో ఇంటర్వెల్ అంటే అనుమానితుల్లో ఒకరి మీద కీలక సమాచారం లభించడం లేదా, అదృశ్యంగా వున్న విలన్ తను దొరక్కుండా ట్విస్టు ఇవ్వడం. (రేపు మిడిల్ టూ సంగతులు) ―సికిందర్ Posted by సికిందర్ at 6:48:00 AM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? ఒక దర్శకుడు నుంచి స్క్రీన్ ప్లే టిప్... Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1255 : రివ్యూ! రచన- దర్శకత్వం : శైలేష్ కొలను తారాగణం : అడివి శేష్ , మీనా క్షీ చౌదరి , కోమలీ ప్రసాద్ , రావు రమేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , తనికెళ్ళ భర... 1250 : రివ్యూ! (దేశవిదేశ పాఠకులందరికీ నమస్కారం. సినిమాలు చూస్తూనే వున్నా రాయాలంటే రైటర్స్ బ్లాక్ లాంటిది అడ్డుపడి ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇక నుంచి రెగ్యు... 1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1 దె య్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో , చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1256 : రివ్యూ! రచ న -దర్శక త్వం : ఆనంద్ జె తారాగణం: రావణ్ రెడ్డి , శ్రీ ని ఖి త , లహ రీ గుడివాడ , రవీంద్ర బొమ్మకంటి , అమృత వర్షిణి తదిత తరులు సంగీతం: ఫ... 1252 : స్క్రీన్ ప్లే సంగతులు-2 ఇ క కథా నడక నియమాలకి విరుద్ధంగా , ఫస్టాఫ్ లో ముగియాల్సిన బిగినింగ్ విభాగమింకా సెకండాఫ్ లో కంటిన్యూ అవుతూ , కూతుర్ని హాస్పిటల్ కి... 1253 : రివ్యూ! రచన - దర్శక త్వం : ఏఆర్ మోహన్ తారాగణం : అల్లరి నరేష్ , ఆనంది , వెన్నెల కిషోర్ , ప్రవీణ్ , సంపత్ రాజ్ , శ్రీ తేజ్ , రఘుబాబు తదితరులు ... 1257 : రివ్యూ! 2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం ‘ చెల్లో షో ’ (చివరి షో) అక్టోబర్... (no title) డా ర్క్ మూవీస్ జానర్ కి 1930 లలో బ్లాక్ అండ్ వైట్ ‘ ఫిలిం నోయర్ ’ సినిమాలు బీజం వేశాయని చెప్పుకున్నాం. వీటి డీఎన్ఏ హార్డ... 1249 : రివ్యూ! రచన - దర్శకత్వం : రాజ్ విరాట్ తారాగణం : నందు విజయ్ కృష్ణ , రష్మీ గౌతమ్ , కిరీటి దామరాజు , రఘు కుంచె తదితరులు సంగీతం : ప్రశాం...
ప్రసాదరావు రోజులాగే తన ఆఫీసు పనులు తొందరగా ముగించుకొని, ఐదుగంటలకి బ్యాగులో లంచ్ బాక్స్ సర్దుకొని, ఆఫీస్ నుండి గబగబా బొబ్బిలి రైల్వేస్టేషన్ కి బయల్దేరాడు. స్టేషన్ కి చేరుకునేసరికి తను వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్ ట్రైన్ కదిలిపోతుంటే, పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కేశాడు ప్రసాదరావు. నీళ్లుతాగి ఆయాసం తీర్చుకున్నాక, కోచ్ లోపల చూస్తే ప్రయాణికులతో నిండిపోయింది. పక్క సీట్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్న రాహుల్ కొంచెం సీటు ఎడ్జస్ట్ చేసుకోని ఆయాసపడుతున్న ప్రసాదరావుని చూసి కూర్చోమన్నాడు. ప్రసాదరావు సర్దుకుని కూర్చున్నాడు. "ఎంతవరకండీ?" అని రాహూల్ అడిగాడు. ప్రసాదరావు గొంతు సవరించుకుని "పార్వతీపురం వరకు!" అని చెప్పాడు. "మేం పార్వతీపురమేనండీ! ట్రైన్ టైం కి కొంచెం ముందు వస్తే బాగుణ్ణు కదండీ!" అని చెప్పాడు రాహుల్. ఎదురుగా మూడేళ్ల కొడుకు చింటూతో కూర్చున్న రాహుల్ భార్య శరణ్య లాప్-టాప్ లో తన పనిచేసుకుంటూ, వాళ్ళిద్దరి మాటలువింటుంది. ప్రసాదరావు కిందపడిన న్యూస్ పేపర్ అందుకుంటూ "నేను రోజూ ఈ బండిలో వెళ్లివస్తుంటాను. రోజు కరెక్ట్ గా వచ్చేస్తాను. ఈరోజే కొంచెం లేటయింది" అని చెప్తూ పేపర్ చదువుతున్నాడు. "గరమ్. గరమ్ సమోసాలే. 10 రుపాయిలకి 4 సమోసాలు" అంటూ సమోసాలవ్యాపారి నిలబడి ఉన్న మనుషుల సందుల్లోంచి వస్తున్నాడు. "మమ్మీ! సమోసా!! " అంటూ శరణ్య పక్కన విండో సీటు దగ్గర కూర్చున్న చింటూ లేచి వస్తున్నాడు. సమోసాలవ్యాపారి గబగబా నాలుగు సమోసాలు తీసేసి, ఒక పేపర్లో పొట్లంకట్టేసి, బాబు చేతిలో పెడుతున్నాడు. చింటూ ఆశగా తీసుకోవడానికి వెళ్తున్నాడు. " హే చింటూ! డోంట్ డూ దట్! సీ దేర్.. యాక్.. వెరీ ఆగ్లీ. కమ్ హియర్ " అని శరణ్య గట్టిగా అరుస్తూ, తనఒడిలో ఉన్న లాప్-టాప్ పక్కనపెట్టి, చింటూని తనదగ్గరికి తీసుకుంది. శరణ్య చెవిలో ఇయర్-ఫోన్స్ పెట్టుకుని అరిచిన అరుపులు, ట్రైన్ శబ్దాన్ని మించి, ఆ కోచ్ మొత్తం వినిపించాయి. దాంతో, అంతకుముందు అదే వ్యాపారి దగ్గర సమోసాలు తీసుకున్న ఆ కోచ్ లో వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. శరణ్య మాటలకు కొందరు, యాసలో మాట్లాడుతున్న ఇంగ్లీష్ కి కొందరు తొంగితొంగి చూస్తున్నారు. "వాట్ ఈజ్ దిస్ చింటూ! సిట్ హియర్ సైలెంట్లీ!!" అని చింటూని విండో ప్రక్కన కూర్చోబెట్టి, చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టేసి, పక్కన కూర్చుని తన లాప్-టాప్ అందుకుంది శరణ్య. సమోసాల వ్యాపారి చిన్నబుచ్చుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు. "ఆఁ మమ్మీ! నాకు సమోసాలు కావాలి! లేకపోతే నాకు స్టోరీ చెప్పు" అని చింటూ అల్లరిచేస్తూ, శరణ్య నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అడుగుతున్నాడు. "చింటూ! వై యూ ఆర్ టాకింగ్ ఇన్ తెలుగు? టాక్ విత్ మి ఇన్ ఇంగ్లీష్!" అని చింటూని కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుని అడిగింది శరణ్య. "వాట్ రాహూల్! ఆర్ యూ వాచింగ్ సర్కస్ హియర్? ఐ టెల్ యు బుక్ టికెట్స్ ఇన్ ఏసి కోచ్. బట్, యు బుక్డ్ ఇన్ స్లీపర్ క్లాస్. చింటూ! గో దేర్.. యువర్ డాడీ విల్ టెల్ ది స్టోరీ! " అంటూ ఎదురుగా కూర్చుని రాహుల్ చేతికందించింది శరణ్య చిరాకుగా. వాళ్ళ మాటలు వింటుంటే, ఆ కోచ్ లో ఉన్నవాళ్ళందరికి కాసేపు అర్ధంకాని ఇంగ్లీష్ సినిమా చూసినట్లనిపించింది. ప్రసాదరావు పేపర్ చదువుతున్నట్లుగా ఆసక్తిగా గమనిస్తున్నాడు. రాహూల్ చింటూని తన ఒడిలో కూర్చొపెట్టుకుని "చింటూ! స్టోరీ కావాలా! మరో పావుగంటలో మన వూరు వచ్చేస్తుంది. మన కారులో ఇంటికి వెళ్ళాక, నేను నీకు మంచి స్టోరీ చెప్తాను" అని ఆడిస్తూ చెప్పాడు. శరణ్య మరింత చిరాకుగా " రాహూల్! టాక్ ఇన్ ఇంగ్లీష్ విత్ చింటూ. హి హెవ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్! " అని అరిచి చెప్పింది. శరణ్య ఇంత కష్టపడి ఉత్తరాంధ్రయాసలో మాట్లాడే ఇంగ్లీష్, ఇంటర్నేషనల్ స్కూల్ లో పిల్లాడి అడ్మిషన్ కోసమన్న విషయం ప్రసాదరావుకి పూసగుచ్చినట్టు అర్థమయ్యింది. "శరణ్య! ఎందుకు ప్రతిదానికి టెన్షన్ అయిపోతున్నావు?" అని అడిగాడు రాహూల్. "టెన్షన్! మి!! పర్ వాట్ రాహూల్! విత్ ఇంగ్లీష్ చింటూ గెట్ గుడ్ ఫ్యూచర్! " అని కోపంగా చెప్పింది శరణ్య. " అది ఒకే! కాని, ఈ వయసు నుంచి ఇంత ఒత్తిడి పెడితే ఫ్యూచర్ ఏమో గాని, ఇప్పుడే డిప్రెషన్ వస్తుంది. చింటూకి నాలుక తిరగకపోతే, నోట్లో చేయిపెట్టి నాలుక తిప్పేస్తావా ఏంటి? నువ్వు డిగ్రీ పూర్తిచేసి, ఆరునెలలు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కి వెళ్తే, ఒక సంవత్సరానికి నీ నోటికి వచ్చింది ఇంగ్లీష్. మరి చింటూకి ఈ వయసులో అంతవేగంగా ఏలా వచ్చేస్తుంది. దేనికైనా టైం పడుతుంది. అయినా, ఇంట్లో మనతో మాట్లాడితే చాలు కదా! ఇలా బయట కుడా ఎందుకు? " అని సంజాయిషీగా చెప్పాడు రాహుల్. శరణ్య కోపంగా వాష్ రూం వైపు వెళ్ళింది. ప్రసాదరావు న్యూస్ పేపర్ మడతపెట్టి రాహూల్ కి ఇస్తూ " బాబు! మీరు తప్పుగా అనుకోకపోతే, మీఇద్దరూ మీ పర్సనల్ విషయాలు ఇలా బయట మాట్లాడుకోవడం చూడడానికి అంత మంచిగా ఉండదు " అని ఒకింత తడబడుతూ చెప్పాడు. "అయ్యో! అదేం లేదండీ! రెండురోజుల ముందు ఓ ఇంటర్నేషనల్ స్కూలుకి వెళ్తే, చింటూ సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడటం లేదని అడ్మిషన్ ఇవ్వలేదు. తను ఆ కోపంలో ఉంది. అంతే!" అని జరిగినది కూలంకుషంగా చెప్పాడు రాహుల్. ప్రసాదరావుకి మొత్తం విషయం అర్ధమయ్యాక మరింత చనువు తీసుకుని "అడ్మిషన్ ఇవ్వడానికి ప్రమాణంగా తీసుకునేటంత ఏం ప్రత్యేకం ఉందో లేదో తెలియదు గాని, గట్టిగా మాట్లాడితే కోచ్ లో ఉన్నవాళ్ళందరూ చూసేటంత ప్రత్యేకత అయితే ఉంది" అని అన్నాడు ప్రసాదరావు వెనుకవైపు వాష్ రూం నుంచి వచ్చిన శరణ్యని చూడకుండా. "ఏం ప్రత్యేకత లేకపోతే అందరూ ఎందుకు కావాలనుకుంటారు?" అని శరణ్య అడిగేసరికి ప్రసాదరావు తుళ్ళిపడి వెనక్కి చుశాడు. శరణ్య ఎదురుగావచ్చి కూర్చుంది. ప్రసాదరావు కొంచెం సర్దుకుని " ఎప్పుడో వచ్చేదో, ఎక్కడ ఉండేదో మనకి స్పెషల్. మన ఇంటికివచ్చే అతిథి చుట్టం కుడా మనకు స్పెషలే! ఎంత క్లోజ్ అయినా, మనింటి మనిషి అవుతారా అమ్మా? " అని అడిగాడు. "మరి, మీ పిల్లల్ని ఎందులో చదివించారండీ?" అని శరణ్య సూటిగా అడిగింది. ప్రసాదరావు చిన్నగా నవ్వుతూ "ఈమధ్యన ఎక్కడైనా భాషల గురించి ప్రస్తావన వస్తే చాలు, మొదటిగా అడిగే బ్రహ్మాస్త్రంలాంటి ప్రశ్న యిదే! చూడమ్మా! నావయసు 54సం. నా కూతురు కూడా నీలాగే ఉంటుంది. నా చిన్నప్పటి పరిస్థితుల్లో, చదివితే చాలు అన్నట్టుగా ఉండేది. మీ చిన్నప్పటి పరిస్థితుల్లో, చదువు అవసరం తెలిసింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, చదువు కంటే మిగతా విషయాలే అత్యవసరమైపోయాయి" అని కాలక్రమేణా చదువులో వచ్చిన మార్పుల్ని అనుభవపూర్వకంగా బదులిచ్చాడు. అరుపుల నుంచి మొదలైన సందర్భం అర్ధవంతమైన సంభాషణగా మారడంతో కోచ్ లో ఉన్న కొందరు ఆసక్తిగా చూస్తున్నారు. కొందరు తాము ఓ మాట కలపడానికి పక్కన చేరారు. కొందరు ఇంగ్లీష్ మాట్లాడుతున్న శరణ్య నోట్లో తెలుగు మాట్లాడితే చుద్దామని చూస్తున్నారు. "ఇంతకీ, మీరు ఏమంటారు. యి భాష నేర్చుకోవద్దంటారా? మాట్లాడవద్దంటారా??" అని శరణ్య మరింత సూటిగా ప్రశ్న అడిగితే "చూడు తల్లీ! ఒకటి కాదమ్మా. పది భాషలు నేర్పించు. అది మంచిదే! వయసులో పెద్దవాడిగా కాదు, నా ఉద్యోగరీత్యా చాలారాష్ట్రాలు తిరగడంవలన నాలుగైదుభాషలు తెలిసినవాడిగా చెప్తున్నా. బహుభాషా పరిజ్ఞానం తెలియడంవల్ల మరింత జ్ఞానం వస్తుంది. అయితే ఒక భాష నేర్చుకోవడానికి మరొక భాషని అసలు మాట్లాడవద్దు అని చెప్పడమే వద్దు అంటున్నాను. అది అంతగా మంచిదికాదు అంటున్నాను. పోనీ, ఏదో మాట్లాడేసినంత మాత్రాన, ఆ భాష పూర్తిగా తెలుసని కాదు కదా! కడుపుకి తినడం తెలిసినందరికి, వంటవండడం తెలియాలనిలేదు కదా!" అని ప్రసాదరావు చెప్పిన సమాధానానికి శరణ్య కొంచెం మెత్తబడి " మీరే చెప్పారు కదా, ఈ జనరేషన్ వాళ్ళకి అత్యవసరం అయిందని! అదే, అందరూ చేసేదే, మేం మా పిల్లలకి ఇవ్వడానికి చూస్తున్నాం. అది తప్పా? " అని అడిగింది. "కొన్నిరోజులముందు, మా ఫ్రెండ్ ఒకరు చనిపోతే, చూడడానికి అతని మనవడు, మనవరాలు అక్కడికి వచ్చారు. పాపం! వాళ్ళ తాతయ్యని అలా చూసి వాళ్ళకి బాధ కలిగి, ఓ మై గ్రాండ్ ఫాదర్ అని ఇద్దరూ గట్టిగా ఏడుస్తుంటే, మిగతావాళ్ళందరూ ఏడుపు మానేసి వాళ్ళిద్దరినే చూస్తున్నారు. భాషలు నేర్చుకోవడం అవసరం. కానీ, మన మూలాలు మర్చిపోయేటంత అవసరమైతే కాదు. ఇలా అవసరానికి మాత్రమే మనం గుర్తుచేసుకోవడం వల్లనే, మన మాతృభాష గమ్యంలేని విడిచిపెట్టిన బాణంలా, దిక్కు తెలియని స్థితిలో నెట్టబడుతుంది. ఏమనుకోవద్దమ్మా! ఇప్పుడు, మీ చింటూకి చిన్నవయసులో తల్లిదండ్రులుగా మీఅవసరం ఉంది. రేపు వాడు పెరిగిపెద్దయ్యాక, కాలానుగుణంగా ఆ తరానికి వచ్చిన మార్పులుప్రకారం, మీ అవసరంలేదని, మిమ్మల్ని వదిలేస్తే మీకు పర్వాలేదా అమ్మా??" అని ప్రసాదరావు చెప్పిన మాటలు ఎందుకో మనసుని గట్టిగా తాకి ఆలోచనలోపడింది శరణ్య. ప్రసాదరావు కొనసాగిస్తూ "తెలుగు మనకి అమ్మ .. ఇతర భాషలు అత్త లాగా. అమ్మ అంటే మమకారం.. అత్త అంటే అభిమానం. అసలు, యి సృష్టిలో తల్లితో పోల్చడానికి ఏది సరిపోదు. ఏది సాటిరాదు. ఆలోచించుదరుగాక! నువ్వు తల్లివి. నీకు యింతకుమించి చెప్పక్కర్లేదు!!" అని చెప్తుండగానే పార్వతీపురం స్టేషన్ వచ్చేసింది. లగేజీలు సర్దుకుని రాహుల్, శరణ్య, చింటూ ట్రైన్ దిగారు. వాళ్లవెనుకగా ప్రసాదరావు దిగుతూ శరణ్యని చూస్తూ " నా కూతురు, మనవడిలా భావించి, ఏదో చెప్పాలనిపించింది. చెప్పాను. మీకు తప్పుగా అనిపిస్తే, పర్వాలేదు వదిలేయండమ్మా!" అని కొంచెం తడబాటుగా చెప్పాడు. నిండా ఆలోచనల్లో ఉన్న శరణ్య స్పందించలేదు. అప్పుడు రాహుల్ "అదేమీ లేదండీ! మీలాంటి పెద్దవారు అనుభవపూర్వకంగా చెప్పిన విషయాలన్ని, మా మంచి కోసమేనండీ! తను కొంచెం టెన్షన్ లో ఉంది. అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. థాంక్స్ అండి!" అని చెప్పిన మాటలకి ప్రసాదరావుకి ఆనందంగా అనిపించి "మంచిది బాబు!" అని చెప్పాడు. రాహూల్ కుటుంబం కోసం వాళ్ళింటి దగ్గర నుంచి కారు వస్తే, లోపల లగేజీలుపెట్టి, ముగ్గురు కూర్చున్నారు. రాహూల్ కారు ఎక్కాక " కొన్ని ప్రయాణాలు గుర్తుండిపోతాయి. మీలాంటి కొందరు, తక్కువ సమయంలోనే చాలా దగ్గరైపోతారు. మళ్ళీ, మిమ్మల్ని కలవాలంటే? " అని ప్రసాదరావుని అడిగితే " ఈ పక్కనే బాబు! బైపాస్ రోడ్డులోనే మా యిల్లు. నా ఫోన్ నెంబర్ యిది" అంటూ కారు దగ్గరికి ఆత్రుతగా వచ్చిచెప్పాడు ప్రసాదరావు. "సరేనండీ! మళ్ళీ కలుద్దాం!!" అని రాహూల్ చెప్పాడు. కారు కదిలినప్పుడు, శరణ్య చింటూని దగ్గరికి తీసుకుని, నుదుటన ముద్దుపెట్టి, తండ్రి స్థానంలో ప్రసాదరావుని ఆప్యాయంగా చూస్తూ చిరునవ్వు నవ్వింది. అది చూసిన ప్రసాదరావుకి ఏదోతెలియని ఒక సంతృప్తికరమైన అనుభూతితో తన యింటివైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. *** అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును. https://linktr.ee/manatelugukathalu లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి. మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి. https://www.facebook.com/ManaTeluguKathaluDotCom గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
తెలుగు సినిమా చ‌రిత్ర‌లో తేజ‌ది ఓ స్పెష‌ల్ పేజ్. ఒకే క‌థ‌ను ఎన్నోసార్లు చెప్పిన ఘ‌న‌త ఆయ‌న‌ది. అలాగే ఎంతోమంది ఆర్టిస్టుల‌ను ప‌రిచ‌యం చేశాడు. ఆయ‌న చేతుల మీదుగా లాంచ్ అయిన‌వాళ్లు స్టార్స్ గా మారారు. క‌మెడియ‌న్స్ నుంచి హీరోల వ‌ర‌కూ ఆయ‌నతో ప‌రిచ‌యం అయితే మంచి గుర్తింపు వ‌చ్చేస్తుంద‌నే గ్యారెంటీ ఉంది. అందుకే చాలాకాలంగా హిట్ మొహ‌మే చూడ‌ని తేజ‌ను న‌మ్మి త‌న రెండో కొడుకు అభిరామ్ ను ప‌రిచ‌యం చేసే బాధ్య‌త ఇచ్చాడు సీనియ‌ర్ నిర్మాత డి సురేష్ బాబు. దీంతో కొన్నాళ్ల క్రిత‌మే షూటింగ్ ప్రారంభించుకుని రీసెంట్ గా పూర్తి చేసుకుందీ సినిమా. అహింస అనే టైటిల్ కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన అహింస టీజ‌ర్ చాలామందిని మెప్పిస్తోంది. టీజ‌ర్ చూశాక తేజ కూడా క‌థ మార్చినట్టు క‌నిపిస్తోంది. అంటే త‌న పాత జ‌యం ఫార్ములాను దాటిన‌ట్టుగా అనిపిస్తోంది. అలాగ‌ని పూర్తిగా మార‌లేదు కూడా. అదే ప్లాట్ ను కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు టీజ‌ర్ చూస్తే తెలుస్తుంది. ఓ చిన్న గ్రామంలో మొద‌లైన క‌థ పెద్ద విల‌న్స్ వ‌చ్చే వ‌ర‌కూ తేజ మార్క్ లో ఉంది. అప్ప‌టి వ‌ర‌కూ హింస అంటే ఇష్టం లేకుండా బుద్దుడిని ఫాలో అయ్యే హీరో త‌న ప్రేమ‌క‌థ‌లోకి విల‌న్స్ వ‌చ్చిన త‌ర్వాత కృష్ణ త‌త్వాన్ని ఫాలో అయిన‌ట్టుగా ఉంది. అయితే అభిరామ్ గ‌తంలో ఓ ఇష్యూతో జ‌నం నోట్లో నానాడు. ఇప్పుడు ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతుండ‌టం యాధృచ్చికమేం కాదు. ఆ ఇష్యూ వ‌ల్లే ప‌రిచ‌యం లేట్ అయింది. అభిరామ్ స‌ర‌స‌న గీతిక అనే అమ్మాయిని హీరోయిన్ గా ప‌రిచయం చేస్తున్నాడు తేజ‌. మ‌రి త‌ను టాలీవుడ్ లో ప్లేస్ సంపాదించుకుంటుందా లేదా అనేది చూడాలి.
House Husband: పెళ్లాం సంపాదిస్తోంటే ఇంట్లో అంట్లు తోముతున్నాడని తిట్టినోళ్లే ఎక్కువ.. కానీ నా నిర్ణయం వెనుక..! భార్య సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది. అతనేమో ఇంట్లో పనులు చేస్తుంటాడు. పొద్దునే లేచి టీ చేయడం దగ్గరి నుంచి.. ఈ దొంగల తెలివి చూస్తే వామ్మో!.. అంటారు.. సొరంగం తవ్వి మరీ..‌ ఏకంగా రైలు ఇంజిన్‌నే.. చోరీలు చేయడంలో కొందరు దొంగల తెలివి చూస్తే.. వామ్మో!.. వీళ్లెక్కడి దొంగలురా నాయనా.. అని అనిపిస్తుంటుంది. ఇప్పటి వరకూ ఇళ్లు, దుకాణాలు తదితరాలను టార్గెట్ చేసే దొంగలనే చూశాం. కానీ.. ఫొటో తీయాలంటూ.. మహిళను ముఖం కడుక్కుని రమ్మన్న యువకులు.. కాసేపటికి.. కొన్నిసార్లు దొంగల తెలివితేటలు చూస్తే వామ్మో!.. ఇలాక్కూడా మోసాలకు పాల్పడవచ్చా.. అనే విధంగా ఉంటాయి. వారి మాటలు వింటే చదువుకున్న వారు కూడా బోల్తా పడేలా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా.. వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్.. కట్నం డబ్బులతో వచ్చేయమని ప్రేయసి సలహా.. చివరకు షాకింగ్ ట్విస్ట్..! ఆ యువతి ఓ యువకుడితో ఐదు నెలలుగా కలిసి తిరుగుతోంది.. ఇద్దరూ వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు.. ఆ వివాహానికి యువకుడి తల్లిదండ్రులు అంగీకరించలేదు.. వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు.. విషయం తెలుసుకున్న యువతి తన ప్రియుడిని నిలదీసింది. 5 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. 5 సార్లు గుంజీళ్లు తీయించి వదిలేశారు..! ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. బాలికలు, యువతులపై దాడులు ఆగడం లేదు. ఆఖరికి ఉరి శిక్షలు వేస్తున్నా కూడా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. రోజు ఎక్కడో చోట.. నట్టింట్లో గుంత ఏంటని అడిగితే ఆమెలో కంగారు.. అనుమానం వచ్చి దాన్ని తవ్వి చూస్తే..! దంపతుల మధ్య తలెత్తే చిన్న చిన్న సమస్యలు.. కొన్నిసార్లు చాలా పెద్ద గొడవలుగా మారిపోతుంటాయి. కొందరు అదే కోపాన్ని మనసులో పెట్టుకుని చివరకు దారుణాలకు తెగబడుతుంటారు. బీహార్‌లో .. కళ్ల ముందే తండ్రిని కొట్టిన పోలీసు అధికారి.. 20 ఏళ్ల తర్వాత అనుకున్నది సాధించిన కొడుకు..! తండ్రిని పోలీసు కొట్టిన దెబ్బలకు సమాధానంగా అతనిప్పుడు ... పెళ్లయిన మర్నాడే వింత కోరిక.. ఆగ్రహంతో భర్తను రెండ్రోజుల పాటు బంధించిన నవవధువు.. అసలు కథేంటంటే.. ఆ యువతీ యువకులకు నాలుగు రోజుల క్రితం వివాహం జరిగింది. బంధు మిత్రులు, స్నేహితుల మధ్య చాలా సందడిగా పెళ్లి వేడుక పూర్తయింది. పెళ్లి జరిగిన మర్నాడు వధువును వరుడు ఓ కోరిక కోరాడు. ఏ పాపం తెలియని ఈ రెండేళ్ల బాలుడు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వస్తోందంటే.. జైలు అనే పదానికి అర్థం కూడా తెలియని ఆ పిల్లాడికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మూడో పెళ్లికి సిద్ధమైన మహిళను.. బైకులో ఎక్కించుకున్న ప్రియుడు.. మార్గమధ్యలో హెల్మెట్ పట్టుకోమని చెప్పి.. ఆమెకు అప్పటికి రెండు సార్లు వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో యువకుడు తన ప్రియురాలిని బైకు ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో..