inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ముగిసిన మంచిరెడ్డి ఈడీ విచారణ
ఇబ్రహీంపట్నం టిఆర్ యస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు చేస్తున్న ఈడీ. 9 గంటల పాటు ఎమ్మెల్యేని ప్రశ్నించింది. వాట్సాప్ చాట్ లో జరిగిన అంశాలపై ఆరా తీసింది. కిషన్ రెడ్డి చాట్ లిస్టు రిటైప్ చేసింది. బ్యాంకు లావాదేవీల వివరాలను అడిగి తెలుసుకుంది.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: బీజింగ్లోని 30 ప్రాంతాల్లో లాక్డౌన్
చైనాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో. 1200కు పైగా విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు కూడా మూతపడ్డాయి. స్థానిక జిన్ఫాడి హోల్సేల్ మార్కెట్లో తాజాగా మరోసారి కరోనా కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. బుధవారం తాజాగా 31 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రెండో సారి వ్యాపిస్తున్న మహమ్మారి తీవ్రత ఉధృతంగా ఉండటంతో. ప్రజలను నివాసాల నుండి బయటకు రావద్దని ఆదేశించారు. బీజింగ్లోని 30 ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. ఈ కేసులన్నీ జిన్ఫాడీ మార్కెట్లోనే ప్రారంభమైనట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో బుధవారం సుమారు 1255 విమనాలను రద్దు చేసినట్లు నగరంలోని రెండు విమానాశ్రయాలు ప్రకటించాయి. దీంతో బీజింగ్లో దాదాపు 70 శాతం విమాన రాకపోకలు నిలిచిపోనున్నాయి.బీజింగ్లోని అన్ని పాఠశాలలను మూసివేశామని అధికారులు తెలిపారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్కు ఫుల్ రెస్పాన్స్
తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన చలాన్ క్లియరెన్స్ కు భారీ స్పందన వస్తోంది.మరోసారి ఇలాంటి ఆఫర్ వస్తుందో రాదోనని భావిస్తున్న వాహనదారులు చలాన్లను చెల్లించేస్తున్నారు. ఆన్ లైన్ లో చెల్లిస్తుండడంతో సర్వర్ జామ్ అవుతోంది. 2022, మార్చి 01వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రూ. 1.3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. నిమిషానికి వెయ్యి చలాన్లను వాహనదారులు క్లియర్ చేసుకుంటున్నారు. మొదటి రోజే రూ. 5.5 కోట్ల ఫైన్లు చెల్లించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ వరకు ఆఫర్ వర్తించనుంది.మొత్తంగా రూ. 140 కోట్ల జరిమాన వసూలైంది. రాయితీకి మరో 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువును ఉపయోగించుకోని వారు.తనిఖీల్లో చలాన్లు ఉంటే. మొత్తం బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఏప్రిల్ నెల నుంచి వాహనాలపై పెండింగ్ చలాన్లు తనిఖీలు చేసి చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చలాన్లను క్లియర్ చేయని వారు ఆన్ లైన్, మీ సేవ, ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద చెల్లింపులు చేయొచ్చని సూచిస్తున్నారు. ఈ చలాన్లకు సంబంధించి వెబ్ సైట్ https:/echallan.tspolice.gov.in లింక్ ద్వారా రాయితీతో జరిమాన కట్టొచ్చంటున్నారు.నో మాస్క్ కేసులు 90 శాతం మాఫీ, రెండు, మూడు వాహనాలకు 75 శాతం మాఫీ, ఆర్టీసీ డ్రైవర్లకు 70 శాతం మాఫీ లైట్, హెవీ మోటార్ వాహనాలకు 50 శాతం మాఫీతోపుడు బండ్లకు 75 శాతం మాఫీ తమ వాహనానికి ఏమైనా పెండింగ్ చలాన్లు ఉన్నాయనేది ఆయా ట్రాఫిక్ పోలీసుల వెబ్ సైట్ చూసి తెలుసుకోవచ్చు.తొలుతగా సిటీ ట్రాన్స్ పోర్టు వెబ్ సైట్లోకి వెళ్లాలి.ఆప్షన్ల వద్ద వాహన రిజిష్టర్ నెంబర్, దానిపక్కనే పైన ఉన్న కోడ్ ఎంటర్ చేయాలి. గో ఆప్షన్పై క్లిక్ చేయండి. వాహనంపై ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలు కనిపిస్తాయి.ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించారో స్పష్టం తెలియచేస్తుంది.మీ చలాన్ వివరాలను ప్రింట్ కూడా తీసుకోవచ్చు.చలాన్ను నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ సేవ ద్వారా చెల్లించే ఛాన్స్ ఉంది.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: వాట్సాప్ వాడేవారికి బ్యాడ్ న్యూస్...!
ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ 19 మహమ్మారి విజృంభిస్తుండటంతో కరోనా వైరస్కు సంబంధించిన తప్పుడు సమాచారం వాట్సప్లో సర్క్యులేట్ అవుతోంది. దీంతో వాట్సప్ ఓ నిర్ణయం తీసుకుంది. వాట్సప్ ఫార్వర్డ్ని కేవలం ఒకరికే పరిమితం చేయడం వల్ల ఫేక్న్యూస్కు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ఇటీవల ఫార్వర్డ్ మెసేజ్ను యూజర్లే ఆన్లైన్లో వెరిఫై చేసే ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. ఫేక్ న్యూస్ను అడ్డుకోవడానికి ఇలాంటి అనేక ఫీచర్స్ని రిలీజ్ చేసింది వాట్సప్. దీంతో వాట్సప్లో ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేసేవారికి షాక్ ఎదురవ్వనుంది. కరోనావైరస్ గురించి తప్పుడు వార్తల్ని అడ్డుకోవడానికి ఫార్వర్డ్ మెసేజ్ లిమిట్ను తగ్గించింది వాట్సప్. ఇకపై మీరు ఒకరికంటే ఎక్కువగా వాట్సప్ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం సాధ్యం కాదు. ఇప్పటివరకు ఒక మెసేజ్, ఫోటో, వీడియోను ఐదుగురికి ఫార్వర్డ్ చేసే అవకాశం ఉండేది. వాస్తవానికి గతంలో ఈ ఫార్వర్డ్ మెసేజెస్కు ఎలాంటి లిమిట్ ఉండేది కాదు. కానీ ఫేక్ న్యూస్ను బాగా సర్క్యులేట్ చేస్తుండటంతో లిమిట్ను ఐదుగురికి తగ్గించింది వాట్సప్. అయినా ఈ ఫేక్న్యూస్, తప్పుడు సమాచారానికి బ్రేక్ పడలేదు. విచ్చలవిడిగా ఇలాంటి మెసేజెస్ సర్క్యులేట్ చేస్తున్నారు. ఫార్వర్డ్ లిమిట్ను ఐదుగురికి తగ్గించినా ప్రభావం మాత్రం పెద్దగా కనిపించట్లేదు. వాట్సాప్ అప్ డేట్ చేసుకున్న వారి ఫోన్లలో ఇది అమలవుతుంది.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు రాష్ట్ర పన్నులు మరియు ఎక్సైజ్ శాఖ అధికారుల నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ డ్రగ్ డి-అడిక్షన్ పాలసీని తీసుకొచ్చామన్నారు.సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల ముప్పును అరికట్టడం చాలా సవాలుగా మారిన నేపథ్యంలో, మాదకద్రవ్యాల వ్యాపారంలో నిమగ్నమైన వారిని పట్టుకోవడంలో పోలీసు శాఖ ఒక అడుగు ముందుకు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.డ్రగ్స్ చలామణిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ చలామణిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించిందన్నారు.డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం హిమాచల్ప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించిందని చెప్పారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'హిమాచల్లో మాదకద్రవ్యాలని అరికట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ప్రైవేట్ ఆసుపత్రుల పై ఈటల ఆగ్రహం...!
కరోనా కష్టకాలాన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు కాసులు సంపాదించుకునేందుకు వాడుకోవడంపై మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు కట్టకపోతే డెడ్ బాడీలను బంధువులకు ఇవ్వరా అని ప్రశ్నించారు. కరోనా పేషెంట్లకు ఎంత ఛార్జీ చేయాలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన జీవో ద్వారా చెప్పిందని, ఇప్పటికీ అది అమల్లోనే ఉందని, అయినా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: రైతు భరోసా కేంద్రాలలో లభించే సేవలను సద్వినియోగం చేసుకోవాలి
చిత్తూరు: పెద్దపంజాణి మండల పరిషత్ సమావేశ భవనంలో మండల వ్యవసాయ సహాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీపీ రెడ్డెప్ప మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలలో లభించే సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతుల సమస్యలను ఆర్బికే సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: క్రికెట్ స్టేడియంలో మీ అభిమానం ఇంకోలా చూపుకోండి జెండాలతో పోతే అనుమతించరు మరి. మ్యాచ్ అన్నాక అభిమానులు తాము అభిమానించే జట్ల జెండాలు పట్టుకుని రావడం కామన్. తమ అభిమాన జట్టు బ్యాటర్ బౌండరీ బాదినా, బౌలర్ వికెట్ తీసినా ఆనందంతో జెండాలను రెపరెపలాడిస్తుంటారు. అయితే, ఆ జెండాలే హింసకు ఆయుధాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ), ముంబై పోలీసులు అంటున్నారు. అవును, అక్షరాలా ఇది వాళ్లు చెబుతున్న మాటే. ఈ ఐపీఎల్ సీజన్ లో అభిమానులు జెండాలు తీసుకుని స్టేడియంలోకి రాకుండా ఆంక్షలు పెడుతున్నారు. ఎందుకని అడిగితే. ఆ జెండాలకు పెట్టిన కర్రలతో స్టేడియంలోని వారిపై దాడి చేసేందుకు ఆస్కారం ఉంటుందని, మైదానంలోకి అభిమానులు విసిరే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. దాని వల్ల ప్రేక్షకులకుగానీ లేదా ఆటగాళ్లకుగానీ గాయాలవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ముందుజాగ్రత్త చర్యగా జెండాలను లోపలికి అనుమతించట్లేదని అంటున్నారు. వాస్తవానికి మహమ్మారికి ముందు మామూలు పరిస్థితులే ఉండడంతో జట్టు యాజమాన్యాలే ప్లాస్టిక్ జెండాలను అరెంజ్ చేసేవని, కానీ, ఇప్పుడు ఇండియన్ బోర్డు నేరుగా మ్యాచ్ లను నిర్వహిస్తుండడం, కర్ర జెండాలను బయటి నుంచి తీసుకువస్తుండడంతోనే జెండాలపై నిషేధం విధించారని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి చెప్పారు. బీసీసీఐ, ముంబై పోలీసుల నిర్ణయంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. విరాట్ కోహ్లీకి పెద్ద అభిమాని అయిన చిరాగ్ ఖిలారే అనే వ్యక్తిని పోలీసులు స్టేడియం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. జెండాను బయట పడేశాకగానీ లోపలికి పంపలేదు. దీంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను భారీ జెండాను తీసుకొచ్చానని, దానిని ప్లాస్టిక్ ఆపలేదని చెప్పారు. అందుకే సచిన్ కు పెద్ద అభిమాని అయిన సుధీర్ నుంచి పెద్ద స్టీల్ రాడ్ తీసుకుని జెండాకు పెట్టానని వివరించారు. సుధీర్ అంటే ఫేమస్ కాబట్టి లోపలికి అనుమతిస్తున్నారని, మరి, తమలాంటి వాళ్ల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి బీసీసీఐ దీనిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'ఇక స్టేడియంలోకి జెండాలకు అనుమతి నిరాకరణ'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్ నగర్లో మహిళపై దాడి జరిగింది. హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కుంచలా రవణమ్మ అనే మహిళ దగ్గర డబ్బులు లాక్కునెందుకు యత్నించారు దుండగులు. అడ్డువచ్చిన భర్త , కోడలు బుదాల కొటేశ్వరమ్మపై బ్లేడుతో దాడి చేశారు.బుదాల కొటేశ్వరమ్మ మెడకు గాయం అయ్యింది. ఆమెకి తృటిలో ప్రమాదం తప్పింది. యోహాను, ఏసుపాదం, శివ, అనే గంజాయి బ్యాచ్ పైన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భాదితులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత పది రోజులుగా ఈ ప్రాంతంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ హల్చల్ చేస్తున్నారు. రోడ్డు మీద వచ్చే పోయేవారిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'బ్లేడుతో మహిళపై దాడి'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: కాసేపట్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల మంత్రులు, ఫైనాన్స్ అధికారులు హాజరు కానున్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న సీఎం జగన్ నంద్యాల, కర్నూలు జిల్లాలలో పర్యటించనున్నారు. కృష్ణగిరి మండలం లక్కసాగరంలో హంద్రీనీవా నీటితో 74 చెరువులు నింపే పంప్ హౌస్ ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం డోన్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'ఆ జిల్లాలలో సీఎం జగన్ పర్యటన'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం అన్యాయమని కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు, టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారని తెలిపారు. అంగళ్లులో జరిగిన ఘర్షణ ఘటనలో లేని పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డిని కేసులో ఎలా చేర్చారని ప్రశ్నించారు. టీడీపీ నేతల కోసమే పోలీసులు 307 సెక్షన్ వినియోగిస్తున్నారని మండిపడ్డారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ '‘చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసును ఎత్తేయాలి’'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు చికిత్స పొందుతున్న గోవా సీం మనోహర్ పారికర్ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. పనాజీలో ఉన్న పారికర్ ఇంటికి ఇవాళ ఉదయం రాహుల్ వెళ్లారు. వ్యక్తిగతంగా పారికర్ ఇంటికి వెళ్లినట్లు, ఆయన త్వరగా కోలుకోవాలని రాహుల్ ట్వీట్ చేశారు. అయితే ఇటీవల రాఫేల్ డీల్పై దుమారం ముదరడంతో పారికర్ వద్ద ఆ డీల్కు సంబంధించిన కీలక పత్రాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్తో కుదిరిన రాఫేల్ డీల్పై విచారణ చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సోమవారం కూడా ఆయన తన ట్విట్టర్లో కొన్ని ప్రశ్నలు వేశారు. పారికర్ రక్షణమంత్రిగా ఉన్న సమయంలోనే రాఫేల్ డీల్ జరిగింది. తన తల్లి సోనియా గాంధీతో సహా రాహుల్ ప్రస్తుతం గోవా టూర్లో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం రాహుల్ కేరళలో ఓ సభలో పాల్గొననున్నారు
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'మనోహర్ పారికర్ ఇంటికెళ్లిన రాహుల్ గాంధీ'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాము నంద్యాల ఉప ఎన్నికలో తటస్థంగా ఉంటామని పవన్ స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్ తన ఫేస్బుక్ వీడియో పోస్టు ద్వారా వెల్లడించారు. తమ పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని పవన్ చెప్పారు. ఎవరికో మేము మద్దిస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని ఈ సందర్భంగా పవన్ కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరిగే వరకు తాము పోటీ చేయమని స్పష్టం చేశఆరు. 2019 ఎన్నికల వరకు ఏ ఎన్నికలు జరిగినా పోటీ చేయమని చెప్పారు. మద్దతు ఇవ్వడం లేదు. అందుకే కాకినాడ ఎన్నికల్లోనూ తాము పోటీ చేయలేదని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో ఏ పార్టీకి, ఏ అభ్యర్థిక జనసేన పార్టీ మద్దతు ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ప్రజల్లో మద్దతు ఉన్నప్పటికీ నంద్యాలలో ఉప ఎన్నిక కాబట్టి తాము పోటీ చేయడం లేదని, తటస్థంగా ఉంటున్నామని తెలిపారు. నంద్యాలలో గ్రౌండ్ లెవల్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని, తమ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఉపఎన్నికలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పవన్ స్పష్టం చేశారు. తాను ఎవరికో మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్. నంద్యాల ఉపఎన్నికలో కూడా ఆ పార్టీకి మద్దతు తెలుపుతారని టీడీపీ భావించినప్పటికీ పవన్ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీన్ని బట్టి చూస్తే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా జనసేన గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'నంద్యాల ఉప ఎన్నికపై స్పష్టత ఇచ్చిన పవన్ కల్యాణ్'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: తెలంగాణలో ముగిసిన భారత్ జోడో యాత్ర
తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం ముగిసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో రాహుల్ గాంధీ ముగింపు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో చాలా మందితో మాట్లాడానని, రాష్ట్ర ప్రజలను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈరోజు భారత్ జోడో యాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశిస్తుందని తెలిపారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కేసీఆర్... ఖబడ్దార్ -చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీకాకుళం అంటే వలసల జిల్లా కాదని. వేరే జిల్లాల ప్రజలు సైతం ఉపాధి కోసం ఇక్కడికి వచ్చేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ని మనం అభివృద్ధి చేసిస్తే కేసీఆర్ అనుభవిస్తున్నారన్నారు. కొత్తగా కేసీఆర్. బంగారు బాతుని సృష్టించలేదని సెటైర్ వేశారు. ఈశాన్యంలో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం రాష్ట్రానికి సరైన వాస్తు అని చంద్రబాబు అన్నారు. భౌగోళికంగా రాష్ట్రానికి మొదటి నియోజకవర్గం ఇచ్ఛాపురం. చివరన ఉన్నది కుప్పం అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు తెదేపానే గెలవాల్సిన అవసరముందన్నారు. ఆ చివర్లో తన నియోజకవర్గం కుప్పం నుంచి ఈ చివరన ఇచ్ఛాపురం వరకు మొత్తం తమదేనని, ఏమాత్రం అనుమానంలేదని వ్యాఖ్యానించారు. తెదేపాకు వెనుకబడిన వర్గాలు ఎప్పుడూ కంచుకోటగా ఉంటున్నాయని చంద్రబాబు అన్నారు. మత్స్యకారులకు ఆర్థికంగా, సామాజికంగా న్యాయం చేసే బాధ్యత తమదని చెప్పారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు బీచ్ రోడ్డు అభివృద్ధి చేస్తామన్నారు. తొలి విడతలో ఇచ్ఛాపురం నుంచి భోగాపురం వరకు అభివృద్ధి చేసి జాతీయ రహదారికి అనుసంధానిస్తామని సీఎం వివరించారు.చంద్రన్న బీమా రూ.10లక్షలు చేస్తామని. పెళ్లి కానుకను రూ.లక్షకు పెంచుతామని చెప్పారు. తిత్లీ తుపాను పరిహారం ఇంకా అందని బాధిత రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు తన కుటుంబసభ్యుడితో సమానమని చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థి బెందాళం అశోక్, ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ను ప్రజలంతా ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు.ఉండాలని హెచ్చరించారు. హైదరాబాద్ని మనం అభివృద్ధి చేసిస్తే కేసీఆర్ అనుభవిస్తున్నారన్నారు. కొత్తగా కేసీఆర్. బంగారు బాతుని సృష్టించలేదని సెటైర్ వేశారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: టిఎంసిలో చేరిన కాంగ్రెస్ నేత ఓం ప్రకాశ్ మిశ్రా
కోల్కతా : కాంగ్రెస్ నాయకుడు ఓం ప్రకాశ్ మిశ్రా ఆ పార్టీకి రాజీనామా చేసి టిఎంసిలో చేరారు. టిఎంసి అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఆయన టిఎంసిలో చేరారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ఐపీఎల్ లో ఆడుతున్న క్రికెట్ టీంలా భవిష్యత్ గురించి రవిశాస్త్రీ ప్రత్యేక విశ్లేషణ చేశారు. ఐపీఎల్ సీజన్ లో సగం మ్యాచ్ లు ముగిశాయి. టాప్ 5లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ రేసులో నిలిచే జట్లపై టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి తన అంచనాలను వెల్లడించారు. సీజన్ ను వరుస రెంటు ఓటములతో ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక ఆ తర్వాత ఓటమి అన్నదే లేకుండా దూసుకుపోతోంది. వరుసగా ఐదు విజయాలు నమోదు చేసింది. టోర్నమెంట్ ఆరంభమైన తర్వాత ఎంతో బలంగా తయారైన జట్టు ఇదేనని రవిశాస్త్రి అన్నారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ మంచి ప్రదర్శన చేస్తున్నట్టు చెప్పారు. తనకున్న ఆటగాళ్ల వనరుల పట్ల అతడు ఎంతో నమ్మకంతో ఉన్నట్టు పేర్కొన్నారు. దీంతో అతడు కోరుకున్నట్టుగా జట్టును నడిపించగలుగుతున్నాడని విశ్లేషించారు. ఆటతీరును పరిశీలిస్తే రాజస్థాన్ రాయల్స్ కూడా టైటిల్ ను గెలుచుకునే అవకాశాలున్నట్టు రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘‘కొత్త జట్టు టైటిల్ గెలుస్తుందని ఆరంభంలోనే చెప్పాను. లక్నో, గుజరాత్, ఆర్సీబీ. వీటితోపాటు రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు వెళతాయి. రాజస్థాన్ కు షేన్ వార్న్ మొదటి టైటిల్ తెచ్చి పెట్టాడు. ఈ ఏడాది అతడి కోసం రాజస్థాన్ రాయల్స్ సభ్యులు ఆడుతున్నారు. అన్నీ అనుకూలిస్తే టైటిల్ ఖాయం’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. గుండెపోటుతో ఇటీవలే షేన్ వార్న్ మరణించడం తెలిసిందే.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ఐపీఎల్ లో ఎవరు నెగ్గుతారు: రవిశాస్త్రీ ప్రత్యేక విశ్లేషణ'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: నష్ట పరిహారం చెక్కులను పంపిణీ చేసిన హరీష్రావు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇళ్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెక్కులను మంత్రి తన్నీరు హరీష్ రావు పంపిణీ చేశారు. సిద్దిపేట అర్బన్లో 49 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3500 చొప్పున రూ.లక్షా 71 వేల 500 రూపాయలను హరీష్ రావు అందజేశారు. నారాయణారావు పేటలో 62 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3200 చొప్పున రూ.లక్షా 98 వేల 400 రూపాయలను పంపిణీ చేశారు.
1
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: దేశంలో మతోన్మాదాన్ని పెంచుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకులు రావుల వెంకయ్య, వి.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మోదీ హటావో, దేశం బచావో ప్రచార భేరీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండు వద్ద బహిరంగసభ జరిగింది. సభకు సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి.అరుణ్, అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య, ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక వ్యవస్థను, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కుం డ్రపు రాంబాబు, సీపీఐ, సీపీఎం నగర కా ర్యదర్శులు వీ కొండలరావు, బీ.పవన్, సీపీ ఎం నాయకురాలు బేబీరాణి పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'దేశం బాగుపడాలంటే మోడీ పోవాల్సిందే'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: పట్టుబడ్డ అంతర్ రాష్ట్ర డ్రగ్స్ రాకెట్... తొమ్మిది మంది అరెస్ట్
ఆంధ్రా-ఒడిశా బోర్డర్ మధ్య హైదరాబాద్ వద్ద డ్రగ్స్ రాకెట్ను హయత్నగర్ పోలీసులు ఛేదించి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 5 కిలోల గంజాయి, 525 గ్రాముల హషీష్ ఆయిల్, ఒక మోటార్ బైక్, 9 మొబైల్ ఫోన్లు, తూకం వేసే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన వారిలో ఇంజినీరింగ్ డ్రాపౌట్ అయిన బి ఇంద్ర కుమార్ (25), ప్రస్తుతం నాగర్కర్నూల్కు చెందిన ఆటో డ్రైవర్ మరియు కూకట్పల్లికి చెందిన అనిల్ కుమార్ (25) ఇద్దరూ డ్రగ్స్ వ్యాపారులు. అల్వాల్కు చెందిన వెంకట కృష్ణ చైతన్య (27), జీడిమెట్లకు చెందిన ఉత్కర్ష్ ఉమంగ్ (20), కెపిహెచ్బి కాలనీకి చెందిన కెహెచ్ భరత్ రెడ్డి (24), అల్వాల్కు చెందిన సిహెచ్ వశిష్ట (24), బోవెన్పల్లికి చెందిన ఎన్ శివదీక్షిత్ (24), సోమేష్ కుమార్లను అరెస్టు చేశారు.పక్కా సమాచారంతో పోలీసులు వెంకట కృష్ణ చైతన్య, ఉత్కర్ష్ ఉమంగ్ల వద్ద 70 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. వీరిద్దరూ పోలీసు బృందాన్ని KPHB కాలనీలోని వారి గదికి తీసుకువెళ్లారు, అక్కడ మిగిలిన నిందితులను అరెస్టు చేశారు మరియు ప్రాంగణం నుండి గంజాయి మరియు హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇంద్ర కుమార్ విశాఖపట్నంలోని అరకు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్కు తరలించి ఇతర అనుమానితుల సహాయంతో వినియోగదారులకు విక్రయించినట్లు అధికారి తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి నిన్న సజీవ దహనమైన ఘటన విదితమే. అయితే ఈ ప్రమాదం నుండి విజయారెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిన డ్రైవర్ గురునాథం ఇవాళ మృతిచెందాడు. డీఆర్డీవో అపోలోలో చికిత్స పొందుతూ గురునాథం చనిపోయాడు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: భార్యలను మార్చుకుంటూ బరితెగింపు
ఒకరిద్దరు కాదు, ఏకంగా 1000 జంటలు భార్యాభర్తలను మార్చుకుంటూ బరితెగింపు శృంగారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పరాయి వ్యక్తితో బలవంతపు సెక్స్ పై ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ పార్ట్నర్ స్వాప్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు అరెస్ట్ అయ్యారు. పోలీసుల కథనం మేరకు.గాడ్స్ ఓన్ ల్యాండ్గా పేరుపొందిన కేరళలో తాజా ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఆదివారం రాత్రి అరెస్టులు కూడా చోటుచేసుకున్నాయి. కొట్టాయం సహా పలు జిల్లాల్లో ఈ వ్యవహారం సాగుతోందని పోలీసులు తెలిపారు. పరాయి వ్యక్తితో సెక్స్ లో పాల్గొనాల్సిందిగా భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ మాదనాయకనహళ్లి పోలీసులను ఆశ్రయించడం, ప్రాథమిక దర్యాప్తులోనే షాకింగ్ విషయాలు బయటపడటంతో ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది. వైఫ్ స్వాప్ లేదా భార్యల మార్పిడి రాకెట్ కొంతకాలంగా యాక్టివ్ గా నడుస్తోందని, సుమారు 1000 జంటలు కలాపాల్లో పాలుపంచుకుంటున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా సెక్స్ నెట్ వర్క్ విస్తరించినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, టెలిగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ గ్రూపుల ద్వారా ఈ బాగోతం సాగుతోందని ఈ రాకెట్ వెనుక పెద్ద తతంగమే జరుగుతోందని చంగంచెరి డీవైఎస్పీ శ్రీకుమార్ మీడియాకు తెలిపారు. భార్యల మార్పిడికి పాల్పడిన నిందితులు అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు చెందినవారిగా గుర్తించామని, మొత్తం 1000 జంటలపై నిఘా పెట్టామన్నారు పోలీసులు. మహిళ ఫిర్యాదు తర్వాత ఆమె భర్తతోపాటు సెక్స్ రాకెట్ లో భాగస్వాములైన ఏడుగురిని అరెస్ట్ చేశామని, మరో 25 మందిని విచారిస్తున్నామని పోలీస్ అధికారులు చెప్పారు. వైఫ్ స్వాప్ సెక్స్ రాకెట్ లో భాగస్వాములైన వ్యక్తుల్లో చాలా మంది ధనవంతులు, ఉన్నత వర్గాలకు చెందినవారే ఉన్నారని కేరళ పోలీసులు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత మందిని అరెస్టు చేస్తామన్నారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: బస్టాండుల్లో కూలర్లు, ఫ్యాన్లు,వేసవి దృష్ట్యా టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
వేసవి కాలం వచ్చిందటే బస్టాండ్ లో ఉండే వేడి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక వాటికి పుల్ స్టాప్ పెట్టి చల్లని వాతావరణం కల్పించే దిశగా టీఎస్ ఆర్టీసీ చర్యలు తీసుకొంటోంది. ఐపీఎస్ అధికారి సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక ప్రజా రవాణా సంస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ఆక్యూపెన్సీ పెంచటంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే రాయితీలు, నూతన బస్సు సర్వీసులు, కార్గో సర్వీసులు, జీవా పేరుతో టీఎస్ ఆర్టీసీ సొంత వాటర్ బాటిళ్లు ఇలా అనేక మార్పులు తీసుకొచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. బస్టాండ్లలో ప్రయాణికుల కోసం కూలర్లు, ఫ్యాన్లు, త్రాగునీరు, బెంచీలు అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ బస్భవన్లో రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, ఉతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ. వారికి అవగాహన కల్పించాలన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలను అందించటమే సంస్థ ప్రధాన విధి అనే విషయాన్ని మరిచిపోవద్దని అధికారులకు సూచించారు. వచ్చే రెండు నెలల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ముందస్తు రిజర్వేషన్కు రాయితీ అంశాన్ని కూడా ప్రయాణికులకు వివరించాలన్నారు. 31 నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే 5 శాతం రాయితీ, 46 నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నామని సజ్జనార్ తెలిపారు. ఈ ప్రత్యేక రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. రాబోయే కాలం టీఎస్ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఆ మేరకు అధికారులందరూ పూర్తిగా సన్నద్ధం కావాలన్నారు. సంస్థ ఆర్థిక ఎదుగుదలకు దోహదపడాలని అధికారులకు సజ్జనార్ సూచించారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ 71వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించనున్నారు. జగన్ తన 71వ రోజు పాదయాత్రను మరికాసేపట్లో నాయుడుపేట శివారు నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర తుమ్మూరు, వెంకటగిరి క్రాస్, కొత్తపేట క్రాస్, పున్నేపల్లి క్రాస్, నెమళ్లపూడి, మనవాళి క్రాస్, కర్రబల్లవోలు, వడ్డిపాలెం మీదుగా సగుటూరు వరకు కొనసాగనుంది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'కాసేపట్లో నాయుడుపేట శివారు నుంచి ప్రారంభం కానున్న జగన్ పాదయాత్ర'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: సిర్పూర్(టి) మండల కేంద్రంలోని ధనలక్ష్మి జువెల్లర్స్లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం సిర్పూర్ సీఐ షాధీక్ పాషా, ఎస్ఐ ధీకొండ రమేష్ వివరాలను వెల్లడించారు. వారు మాట్లాడుతూ. దుకాణం ముందుగల సీసీ కెమెరాలకు టేపు చుట్టి షాపు షటర్లు పగులగొట్టి రూ. 14లక్షల విలువ గల ఆభరణాలతో పాటు నగదు చోరీకి పాల్పడ్డారు. ఉదయం పాలు అమ్మే వ్యక్తితో పాటు చుట్టు పక్కల వారు గమనించి షాపు యజమాని పైడి సాయిరాంకు సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడికి చేరుకుని 100కు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి సీఐ సాదిక్ పాషా, ఎస్సై దీకొండ రమేష్ చేరుకుని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేపట్టారు. జాగిలాలు దుకాణం నుంచి రైల్వే స్టేషన్ వైపు వెళ్లాయి. అయితే దొంగలు ఈ రహదారి గుండా పారిపోయి ఉండవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా 31తులాల బంగారం, 12 కిలోలవెండి, రూ. 2 లక్షల నగదుచోరీకి పాల్ప డ్డారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. దుకాణం యజమాని సాయిరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ, ఎస్సైలు తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. దొంగలు మహారాష్ట్ర వైపు నుంచి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక '14లక్షల విలువ గల ఆభరణాల చోరీ'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలానికి చెందిన చింతకుంట్ల రమేష్ ( 28) ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, రమేష్ హైదరాబాద్ హయత్ నగర్ లో ఆనంద్ వద్ద లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా శనివారం ఉదయం చత్తీస్ ఘర్ నుంచి ఐరన్ లోడ్ తో లారీ నడుపుతూ వెళ్తుండగా లారీ అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ మృతదేహం సోమవారం స్వగ్రామానికి రానుంది. రమేష్ మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
1
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డికి మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆదివారం హార్దిక శుభాకాంక్షలు. టీడీపీ కి మద్దతు పలికి, ఈ దుర్మార్గపు పాలన వద్దని ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్స్ అందరికి, టీడీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు, నాయకుల అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్బంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి నిదర్శనం అన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ఎమ్మెల్సీల విజయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి నిదర్శనం'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఏపీలో పెన్షన్లు తొలగించడంపై నారా లోకేశ్ ఫైర్
ఏపీలో పెన్షన్లు తొలగించడంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలతో ఓ ట్వీట్ చేస్తూ, ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. అవివాహిత, వికలాంగురాలు అయిన ఆమెకు పెన్షన్ ఆపేశారని , ఈ విషయమై వాలంటీర్లను అడిగితే తాలూకాకు వెళ్లమని చెప్పారని, అక్కడికెళితే మరో చోటకు వెళ్లమని చెప్పారని. ఎక్కడికి వెళ్లి ఎవరిని కలిసినా స్పందించడం లేదని ఆ వీడియోలో ఓ మహిళ ఆరోపించడం కనబడుతుంది.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: వరదల్లో చిక్కుకున్న 28 మంది... ఎన్డీఆర్ఎఫ్ సాహసోపేత రెస్క్యూ
కుండపోత వర్షాలు హిమాచల్ ప్రదేశ్లో బీభత్సం సృష్టించాయి. నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ రహదారులు, నివాసాలు కొట్టుకుపోయి. కొండచరియలు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, ఏటీఎంలు పనిచేయకపోవడంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెరుపు వరదలతో దాదాపు 1,100 రహదారులు మూసుకుపోయి. వేలాది మంది పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. బాధితులకు కొన్ని హోటళ్లు ఉచితంగా వసతి సౌకర్యం కల్పించాయి. మూడు రోజుల్లో కులు, మనాలీ నుంచి 25,000 మంది పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో కిన్నౌర్ జిల్లాలో చిక్కుకున్న 28 మంది గొర్రెల కాపర్లు, పర్వాతారోహకులను రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్కు చెందిన సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కఫ్నూ గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో 11 మంది చిక్కుకున్నారు. జూలై 10నజాతీయ విపత్తు నిర్వహణ దళం బృందం, ఐటీబీపీ, హోంగార్డ్ సిబ్బందితో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రహదారి అడ్డంకులను అధిగమించి, స్థానిక పాఠశాలలో వీరంతా రాత్రిపూట బస చేసింది. మర్నాడు భారీ వర్షం కురుస్తున్నా ములింగ్కు చేరుకుని, నదికి అవతలివైపున చిక్కుకున్నవారి వద్దకు తాళ్ల సాయంతో వెళ్లి భరోసా ఇచ్చారు. జులై 12న జాతీయ విపత్తు నిర్వహణ దళం ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ నేగి నేతృత్వంలో జాయింట్ రెస్క్యూ టీమ్ మొత్తం 28 మందిని విజయవంతంగా రక్షించింది. సవాల్గా తీసుకున్న రెస్క్యూ టీం. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో అసమాన ధైర్యం, వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించింది. పర్యాటకుల్ని ఖాళీ చేయించడం క్లిష్టతరంగా మారిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్ సుక్కు చెప్పారు. కొండచరియలు విరిగిపడడం, మెరుపు వరదల వల్ల రెండ్రోజులుగా నిలిచిపోయిన 300 వాహనాలు ఎట్టకేలకు ముందుకు కదులుతున్నాయి. కాసోల్లో ఉన్న 2 వేల మందిని విజయవంతంగా తరలించారు. వీరిలో 52 మంది విద్యార్థులు, 100 మంది పర్వతారోహకులు ఉన్నారు. ఏడుగురు పర్వతారోహకుల్ని ఐఏఎఫ్ బృందం రక్షించింది. పలుప్రాంతాల్లో పెద్దఎత్తున మంచు కురుస్తూ రోడ్డుమార్గాలను మూసేస్తోంది. మంచును తొలగించే పనులను సిబ్బంది చేపట్టారు. కాగా, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు జులై 14 నుంచి మరో నాలుగైదు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీంతో హిమాచల్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ‘నేడు, రేపు వర్షాల తీవ్రత తక్కువగా ఉంటుంది. రుతుపవనాలు కొంచెం బలహీనంగా మారతాయి హిమాచల్ ప్రదేశ్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఏది ఏమైనప్పటికీ, జూలై 14 నుంచి రుతుపవనాలు మరోసారి తీవ్రమవుతాయి. రాబోయే 4-5 రోజులు వర్షాలు కొనసాగుతాయి’ అని సిమ్లా వాతావరణ విభాగం చీఫ్ సురేంద్ర పాల్ తెలిపారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: అనిశాకు చిక్కిన రామగుండం వీఆర్వో మహేందర్
పెద్దపల్లి జిల్లా రామగుండం వీఆర్వో మహేందర్ రైతు నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. పాసు పుస్తకాల మంజూరుకు వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. రైతు సమాచారం మేరకు అనిశా అధికారులు వీఆర్వో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్నారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: బిజెపి ఎంపిలకు శిక్షణ కార్యక్రమాలు
బిజెపి ఎంపిలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పార్టీ ఎంపిల్లో క్రమశిక్షణను బలోపేతం చేయడం కోసం ఈ శిక్షణా కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్షా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ‘అభ్యాస్ వర్గ’ పేరిట నిర్వహించే ఈ శిక్షణా కార్యక్రమం ఆగస్టు 3, 4 తేదీల్లో జరుగనున్నది.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: లింగాయత్కు మతం హోదా కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు!
బెంగళూరుః కర్ణాటకలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీలు మాటల యుద్ధానికి దిగాయి. అయితే లింగాయత్లకు ప్రత్యేక మతం హోదా విషయంలో రెండు పార్టీలు ఆడుతున్న డ్రామాలు ఇప్పుడు బట్టబయలయ్యాయి. లింగాయత్కు మతం హోదా ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదంటూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసును కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ హిందూ మతాన్ని విభజిస్తున్నదని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ఓ ట్వీట్ చేశారు. The idea of #BreakingIndia by dividing Hindu Religion is the brainchild of Sonia Gandhi which has been cunningly executed by @siddaramaiah who is an expert in "Divide & Rule" policy.As #CongressDividesHindus to install an Incompetent Dynast as PM the Nation continues to suffer.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: వైసీపీ వినాశనం మొదలైందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆడపడుచులు కన్నీళ్లు పెట్టారు. ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసిపి చూస్తోంది. వైసీపీ నిర్ణయాలు వాళ్ళ వినాశం కోసమే అని పవన్ అన్నారు. ఇకపై ఏపీలో వైసిపికి అధికారం అనేదే ఉండదు. అమరావతి ఇక్కడ నుంచి కదలదు అని అయన అన్నారు. అమరావతిలోనే శాశ్వత రాజధాని ఉండాలి అని అన్నారు. దివ్యంగులని కూడా చుడకుండా దాడి చేశారు . ఇన్ సైడర్ ట్రేడింగ్ ఉంటే వాళ్లపై చర్యలు తీసుకోండి అని అన్నారు. వైసీపీ వాళ్ళ భూములు అమరావతిలో ఉంటే రాజధాని కదిలేదా అని జనసేనానిప్రశ్నించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'వైసీపీ వినాశనం మొదలైంది'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: వాల్తేరు డివిజన్​లో పలు రైళ్లను నిర్ణీత తేదీల్లో రద్దు
విశాఖ :వాల్తేరు డివిజన్​లో పలు రైళ్లను నిర్ణీత తేదీల్లో రద్దు చేశారు. కొన్ని భద్రతా పరమైన పనుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.రద్దయిన వాటి వివరాలు.ఈనెల 15న విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్. ఈనెల 14, 21, 28న దుర్గ్-విశాఖ ప్యాసింజర్. ఈ నెల 20, 27న వెళ్లాల్సిన విశాఖ-దుర్గ్ ప్యాసింజర్. ఈనెల 15, 22, 29న బ్రహ్మపూర్-విశాఖ-బ్రహ్మపూర్ ప్యాసింజర్ఈనెల 15, 22, 29న పూరి-గుణుపూర్-పూరి, పలాస-గుణుపూర్-పలాస ప్యాసింజర్లు. ఈనెల 15, 22, 29న భువనేశ్వర్-విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: జమ్మూ-శ్రీనగర్ హైవే సోమవారం మూసివేత
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, జమ్మూ మరియు కాశ్మీర్లోని వివిధ ప్రాంతాలలో, జాతీయ రహదారి - 44కి అపూర్వమైన నష్టాన్ని కలిగించాయి, ముఖ్యంగా రాంబన్ జిల్లాలో పడుతున్న స్ట్రెచ్కు, ట్రాఫిక్ కోసం దానిని మూసివేయవలసి వచ్చింది.పైన పేర్కొన్న అంశాల దృష్ట్యా, జమ్మూ మరియు కాశ్మీర్ పోలీసు విడుదలలో పేర్కొన్న విధంగా జూలై 10, 2023 వరకు NH-44లో ట్రాఫిక్ నిలిపివేయబడుతుంది. దీని ప్రకారం, సాధారణ ప్రజలు NH-44లో ప్రయాణానికి దూరంగా ఉండాలని సూచించబడింది, పరిపాలన ద్వారా నిర్ధారిత సమయం వెలువడే వరకు.అయితే, HMVలు జమ్మూ నుండి శ్రీనగర్కు వెళ్లడానికి మొఘల్ రోడ్డులో వెళ్లాలని సూచించారు. UT అడ్మినిస్ట్రేషన్ వీలైనంత త్వరగా ట్రాఫిక్ పునరుద్ధరణను నిర్ధారించడానికి సాధ్యమైనంత ఉత్తమమైన ప్రయత్నాలు చేస్తోంది, విడుదల పేర్కొంది.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...
దేశంలో పెట్రోలు ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. అక్టోబర్ 2018లో న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 84ను తాకగా, ఇప్పుడా ధర రూ. 84.20కి చేరి సరికొత్త రికార్డును చేరుకుంది. దాదాపు 29 రోజుల తరువాత బుధవారం మరోసారి ధరలు పెరుగగా, తాజాగా లీటరు పెట్రోల్ పై 23 పైసలు, డీజిల్ పై 26 పైసల మేరకు ధర పెంచుతున్నట్టు ముడి చమురు కంపెనీలు వెల్లడించాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరిగినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. ఇక తాజా పెరుగుదలతో ముంబైలో పెట్రోలు ధర రూ.90.83కు, డీజిల్ ధర రూ.81.07కు చేరగా, చెన్నైలో పెట్రోలు రూ.86.96కు, డీజిల్ రూ. 79.72కు చేరాయి.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ తెలిపింది. రిజర్వేషన్లు, వార్డుల విభజనపై దాఖలైన అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన అన్ని వ్యాజ్యాలను హైకోర్టు కోట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలకు సంబంధించి ప్రక్రియ చేపట్టడం లేదని పేర్కొంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత కొన్ని నెలలుగా ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఒంగోలు కమ్మపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. ఒంగోలులోని 8 వ డివిజన్ కమ్మపాలెంలో వైసిపి కార్యాలయ ప్రారంభోత్సవానికి వైసిపి నేత బాలినేని వెళుతుండగా. కోర్టు సెంటర్ లో బాలినేనిని టిడిపి శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో వైసిపి కార్యకర్తలు సెంటర్లో బైఠాయించి నిరసన తెలిపారు. టిడిపి-వైసిపి ల కార్యకర్తలు ఎదురెదురుగా రోడ్డుపై 3 గంటల పాటు నినాదాలు, నిరసనలు చేశారు. వైసిపి కార్యాలయాన్ని ప్రారంభించే వరకూ తిరిగి వెళ్లేది లేదని వైసిపి నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కారులోనే ఉండి నిరసన తెలిపారు. ఓ వైసిపి కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. టిడిపి శ్రేణులు-వైసిపి శ్రేణులు చెప్పులు, రాళ్లు విసురుకున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఉద్రిక్తతలో పోలీసులతో సహా పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'టిడిపి వర్సెస్ వైసిపి...కార్యకర్త పెట్రోల్ పోసుకొని'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అమరావతి: నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నాలుగేళ్లలో మనం చేసిన పనులకు ఫలితాలొస్తున్నాయని, ఈ ఏడాది రాష్ట్రానికి 60కి పైగా అవార్డులు రావడం నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి, జలవనరులు, ఐటీశాఖల్లో అనేక అవార్డులు వచ్చాయన్నారు. మిగిలిన రాష్ట్రాలకు సగటున 20-30 అవార్డులే వచ్చాయన్నారు. దేశంలోనే ఏపీ టీమ్ అద్భుత బృందం అనే పేరొచ్చిందని పేర్కొన్నారు. బృంద స్ఫూర్తి వల్లే ప్రగతి శాఖలో అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. గ్రామీణాభివృద్ధిలో 8 అవార్డులు, జలవనరులకు 19 అవార్డులు రావడం సంతోషమన్నారు. అవార్డులు సాధించిన అందరికీ త్వరలోనే అభినందన సత్కారం చేస్తామన్నారు. భవిష్యత్లో అన్ని శాఖలు ఒకదానితో మరొకటి పోటీపడాలన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: నాకు ఆలోచనలు ఎక్కవు. దాంటో నిద్ర పట్టడంలేదు అని కొందరు. విపరీతంగా ఆలోచించడం వల్ల నేను ఏదీ చేయలేకపోతున్నాను అని కొందరు చెబుతుంటారు. కానీ ప్రతి సమస్యకు ఓ పరిష్కారమున్నట్లే ఈ సమస్యకు ఓ పరిష్కారముంది. మీరు ఆదిత్య 369 సినిమా చూసి ఉంటే అందులో ఓ సీన్లో ఆలోచనలకు సంబంధించిన అంశం ఉంటుంది. భవిష్యత్తులోకి వెళ్లిన బాలయ్య బ్యాచ్ అక్కడి ఓ భవనంలో కాసేపు ఉంటారు. ఆ సమయంలో మనసులో ఏమనుకుంటే అది బయటకు వినిపించే టెక్నాలజీ అక్కడ ఉంటుంది. అది తెలియక సుత్తివేలు. మనసులో ఏవేవో అనుకుంటూ ఉంటారు. అవి బయటకు వినిపిస్తాయి. ఆ సమయంలో ఇతరులు ఆయనకు కాసేపు ఆలోచనలను ఆపుకోమనే సలహా ఇవ్వగా ఆలోచనలను ఎలా ఆపుకుంటాం అని సుత్తివేలు ప్రశ్నిస్తారు. నిజమే ఆలోచనలు ఆగవు. బ్రెయిన్ నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. మరి ఆ ఓవర్ థింకింగ్కి బ్రేక్ వెయ్యడం ఎలా.? అతి ఆలోచనలతో ఇబ్బందే. బ్రెయిన్ కూడా కంప్యూటర్ లాంటిదే. అతి ఆలోచనల వల్ల నాడీ కణాలు వేడెక్కుతాయి. అలసిపోతాయి. దాంతో తలనొప్పి మొదలవుతుంది. అందుకే ఆలోచనలకు బ్రేక్ వెయ్యాలి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీనికి సంబంధించి టిక్టాక్ లో జేడీ మైండ్ ట్రిక్ వీడియో అనేది ఉంది. ఆ ట్రిక్ ప్లే చేసిన వారికి ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోతున్నాయి. "ఈ జేడీ మైండ్ ట్రిక్ ద్వారా మీ మెదడు మెల్లమెల్లగా ఆలోచించడం మానేస్తుంది. చివరకు మీరు కోరుకున్న సమయంలో పూర్తిగా ఆలోచించడం మానేస్తుంది. అది మీకు అద్భుతంలా అనిపిస్తుంది" అని చెప్పారు. ఊపిరి తీసుకోవడాన్ని నెమ్మదించండి. తర్వాత మీకు మీరు ఇలా ప్రశ్నించుకోండి. "నా నెక్ట్స్ ఆలోచన ఏది కాబోతోంది" ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మీకు ఏదైనా ఆలోచన వస్తే రానివ్వండి. మళ్లీ ఓసారి లోతుగా ఊపిరి పీల్చండి. మీ కండరాల్ని రిలాక్స్ చేయండి. మళ్లీ మీకు మీరు ఇలా ప్రశ్నించుకోండి. "నా నెక్ట్స్ ఆలోచన ఏది వస్తుంది?" ఇలా కంటిన్యూగా చెయ్యాలి. దీని వల్ల క్రమంగా బ్రెయిన్ ఆలోచించడం తగ్గిస్తుంది. చివరకు పూర్తిగా మానేస్తుందని చెప్పారు. ఇది బాగా పనిచేస్తోందనీ అద్భుతంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అదే పనిగా ఆలోచించే బాధ లేకుండా పోయిందని చెబుతున్నారు. "మీరు నా బ్రెయిన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టేశారు" అని ఓ యూజర్ చెప్పగా "ఓరి దేవుడో నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోతానో ఎందుకంటే. నేను నెక్ట్స్ ఏమనాలి అన్నది ఆలోచించేవాణ్ని" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "నాకైతే నా బ్రెయిన్ పనిచేయడం మానేసి స్థిరంగా ఆలా ఉండిపోయినట్లు అనిపించింది. థాంక్యూ" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "ఆలోచనలు ఉన్నప్పుడు బ్రెయిన్లో ఏదో రభస ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆలోచనలు ఆగిపోతే ఎంతో సైలెంట్గా ఉంది. షాక్ అయ్యాను. నైస్" అని మరో యూజర్ చెప్పారు. "దీని వల్ల వెంటనే నా బ్రెయిన్ని మ్యూట్లో పెట్టేశాను. థాంక్యూ" అని మరో యూజర్ చెప్పారు. ఇదేమీ విచిత్రం కాదు. భారతీయులు ఏళ్లుగా ఇది చేస్తూనే ఉన్నారు. దీన్నే మనవాళ్లు ధ్యానం అంటారు. ధ్యానంలో బ్రెయిన్ని ఒకే అంశంపై ఫోకస్ చేసేలా చేస్తారు. కళ్లు మూసుకొని, మధ్యలో కనిపించేది చూడమని చెబుతారు. లేదా శ్వాసపై ధ్యాస పెట్టమంటారు. అలా చేయడం వల్ల బ్రెయిన్ మిగతా విషయాలను ఆపేసి అదే అంశంపై ఫోకస్ పెడుతుంది. ఇక్కడ ఈ ట్రిక్లో నెక్ట్స్ ఆలోచన ఏంటి అనే ఒకే అంశంపై బ్రెయిన్ ఫోకస్ పెడుతోంది. అదొక్కటే ఆలోచిస్తోంది. అందువల్ల బ్రెయిన్ ఏదీ ఆలోచించట్లేదనే అభిప్రాయం కలుగుతోంది.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'ఇలా చేస్తే మీకొచ్చే విపరీతమైన ఆలోచనలు ఆగుతాయి'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: 'విజయసాయిరెడ్డి గారు. మీ నాయకుడు సీఎం జగన్కి గుండెజారి గల్లంతయింది' అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సలహాలు, సూచనలు అంటూ జూమ్ లో రోజూ ఊదరగొట్టారని, ఏడాది పాలన పై జగన్ స్వయంగా నిర్వహిస్తున్న సదస్సుకు హాజరై ఆయన అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తుంటే. రావట్లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలంటించారు. దీనికి కౌంటర్ ఇస్తూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు. 'విజయసాయిరెడ్డి గారు. మా చంద్రబాబు విశాఖపట్నం వస్తానంటేనే మీకు, మీ నాయకునికి గుండెజారి గల్లంతయింది. ఇక, ప్రత్యక్ష సమావేశానికి రండి అని పిలుస్తున్నావు. మీకు గుండెలాగిపోవు? హాస్యానికయినా హద్దుండాలి. కొండ నాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక పోయిందట మీలాంటి వానికి. తస్మాత్ జాగ్రత్త' అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'మీకు గుండెలాగిపోవు? హాస్యానికయినా హద్దుండాలి : వర్ల రామయ్య...'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: వాహనదారులారా.డేంజర్.ఆ. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుందిలే అనుకోవద్దు. రాంగ్ సైడ్లో వెళ్దాం. పట్టుకుంటే చూద్దామనే ధోరణే వద్దు. ఇతరత్రా ట్రాఫిక్ నిబంధనలపైనా అప్రమత్తత అవసరం. ప్రతి దానికి లెక్కుంది.ఉల్లంఘనలను ఇక జరిమానాలతో సరిపెట్టరు. ప్రతి తప్పునకు నిర్దేశించిన పాయింట్లు విధిస్తారు. అలా 12 పాయింట్లు దాటితే లైసెన్సు రద్దే. ఉదాహరణకు ఓ ఆరుసార్లు రాంగ్ సైడ్లో వెళ్లినా. ఓ నాలుగు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినా ఇంతే సంగతులు. లైసెన్సు ఉండదు సరి కాదా. ఆ తర్వాత వాహనాలు నడుపుతూ కనిపిస్తే జైలే. ఉల్లంఘనలకు పాయింట్లు పడే విధానం మంగళవారం (ఆగస్టు 1) నుంచి అమలులోకి వస్తోంది. గ్రేటర్ ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా, పోలీసు శాఖలు పాయింట్ల విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నాయి. దీనికి ఇరు శాఖల ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేసి కొత్త వ్యవస్థను రూపొందించారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్లో ట్రాఫిక్ వ్యవస్థ ఖచ్చితమైన నిబంధనల ప్రకారం నడిచేలా చూసేందుకు దేశంలోనే మొదటిసారిగా ఈ విధానాన్ని అమల్లోకి తేస్తున్నారు. ‘‘ఇప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమలవుతోంది. ఇక్కడా పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగేలా చూడవచ్చు. రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది’’ అని అధికారులు అంటున్నారు. ఉల్లంఘనలు.పాయింట్లుఆటోలో సీట్ల కంటే అదనంగా ఎక్కిస్తే 1గూడ్స్ వాహనాల్లో ప్రయాణికుల్ని తరలిస్తే 2సీట్ బెల్ట్, హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితే 1రాంగ్ రూట్ లో వాహనం నడిపితే 2నిర్దేశత వేగాన్ని మించితే 3ర్యాష్ డ్రైవింగ్/సెల్ ఫోన్ డ్రైవింగ్/ సిగ్నల్ జంపింగ్ 2రేసింగ్ 3మద్యం తాగి వాహనం నడిపితే( ద్విచక్ర వాహనం) 3మద్యం తాగి వాహనం నడిపితే( నాలుగు చక్రాల వాహనం) 4డ్రంకన్ డ్రైవింగ్(బస్సు/ క్యాబ్/ ఆటో) 5వాహనం నడుపుతూ చైన్ స్నాచింగ్, దోపిడీలకు పాల్పడితే 5హైవేలో అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం,రోడ్డు భద్రత ఉల్లంఘన 2బీమా పత్రాలు లేకపోతే 2అనుమతి పత్రం లేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే 2
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'పాయింట్ పడితే... ఖేల్ ఖతం'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర దుమారం రేపింది. వివాదాస్పదంగా మారింది. మ్యాచ్తో అంపైరింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అంపైర్ నిర్ణయానికి నిరసనగా మ్యాచ్ కొనసాగడంతో, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును రీకాల్ చేశాడు. అయితే హెడ్ ​​కోచ్ రికీ పాంటింగ్ హోటల్ గదిలో టీవీలో మ్యాచ్ వీక్షించాడు. కరోనా వైరస్కు పాజిటివ్గా ఉన్న పాంటింగ్ ప్రస్తుతం హోటల్ క్వారంటైన్లో ఉన్నారు. అక్కడి నుంచి మ్యాచ్ను వీక్షించారు. అతను కూడా అసహనానికి గురయ్యాడు. ఆ కోపాన్ని, అసహనాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. మ్యాచ్ చూస్తూ 3-4 టీవీ రిమోట్లను పగొలగొట్టాడట. తన ఎదురుగా ఉన్న బాటిళ్లను గోడకేసి విసిర కొట్టాడట. ఈ విషయాన్ని పాంటింగ్ స్వయంగా వెల్లడించాడు. ఈ మ్యాచ్ని చూసి తాను "నిరాశ చెందాను" అని పాంటింగ్ చెప్పాడు. ఇలాంటి కీలక సమయంలో తాను కోచ్గా జట్టుతో లేనని, అలా జరిగితే తనపై తనకే కోపం వస్తుందని అన్నాడు. అతను హోటల్ నుండి బృందాన్ని సమన్వయం చేశాడు. ఆటగాళ్లు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలపై ఒక్కో మెసేజ్లు పంపారని వివరించాడు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'ఆ మ్యాచ్ టీవీలో చూస్తూ 3-4 రిమోట్ పగులగొట్టా: రికీ పాంటింగ్'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: మఖ్తల్ నియోజకవర్గం పరిధిలోని మాగనూర్ మండలలోని నేరడగం, ఉజ్జెల్లి గ్రామల పునరావాస కేంద్రాల పనులను త్వరగా పూర్తి చేయించి పరిహారం ఇప్పించాలని కోరుతూ మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సమక్షంలో గ్రామస్తులు వినతి ఇవ్వడం జరిగిందని మాగనూర్ జెడ్పీటిసి వెంకటయ్య, నేరడగం గ్రామ సర్పంచ్ అశోక్ గౌడ్ , ఎంపిటిసి ఎల్లారెడ్డి, ఈశ్వర్ యాదవ్ లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దింతో గత రెండు రోజుల క్రితం మంత్రి హరీష్ రావు నారాయణ పేట జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఈనేపథ్యంలో వారు మాట్లాడుతూ తమ గ్రామాలు చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపుకు గురైన తమ గ్రామాల్లో పనులను వేగవంతం చేసి పరిహారం చెల్లించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కృషితో గ్రామాలలోని సమస్యలు నెరవేరుతున్నాయని అన్నారు. తాగు, సాగునీటికి ఎంతో ఇబ్బందిగా ఉన్న తమ గ్రామాలను నీటి సమస్య లేకుండా ఎంతో సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. కాగ ప్రస్తుతం గ్రామాలలో ఇంకా పనులు పెండింగ్ లో ఉన్నాయని మిగిలి వాటినీ కూడా త్వరగా పూర్తి చేయించి తమ గ్రామస్తులకు రావలసిన నష్టపరిహారాన్ని ఇప్పించా కోరడం జరిగిందన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'పునరావాస గ్రామాల పనులు పూర్తి చేయించండి'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: కళ్లు చెదిరే షాండ్లియర్ కాంతులు. ఎక్కడ చూసినా పసిడి పూతలు. కూర్చీల దగ్గర్నించి పైకప్పుల వరకు అన్నీ మెరుపుల జిలుగులే. 101 మంది కూర్చోవడానికి వీలయ్యే ఈ టేబుల్ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. కుడివైపున 50 మంది, ఎడమవైపున 50 మంది కూర్చునే ఏర్పాట్లుంటాయి దీనికి. ఇంకా టేబుల్ మధ్యలో అంగుళం ఎత్తులో ఉండే పెద్ద కుర్చీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రధాన అతిథి కోసమే ఇది. ఓ గమ్మత్తయిన సంగతేంటో తెలుసా? ఈ టేబుల్ దగ్గర మైక్సెట్లు లేకపోయినా మాటలు మాత్రం అంతటా వినిపిస్తాయి. నమ్మడానికి వింతగా ఉన్నా ఇంజినీరింగ్ నైపుణ్యమే అందుకు కారణం. * 80 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తుతో ఉండే ఈ టేబుల్ పైభాగాన్ని తయారుచేయడానికి ఏడు పొడవైన కలప దుంగల్ని ఉపయోగించారు. అందుకు టేకు, రోజ్ ఉడ్లను వాడారు. చుట్టూ కుర్చీలకు పచ్చరంగులో ఉండే అరుదైన లెదర్ని ఉపయోగించారు. * ఇక ఇది ఉండే హాలు విశేషాలకి వస్తే. పైన ఐదు షాండ్లియర్ల కాంతులు హాలంతా మిరిమిట్లు గొలుపుతాయి. బంగారాన్నే కరిగించి రంగులుగా అద్దిన పెయింటింగ్స్ గోడలపై మరింతగా ఆకర్షిస్తాయి. ఈ టేబుల్పై బంగారు పూతే కాదు. వివరాలు వింటేనే బాబోయ్ అనిపిస్తోంది. దీంట్లో భోజనం చేయడమంటే ఆషామాషీ కాదు మరి. అందుకే మన అతిథులకు ఆతిథ్యం ఇక్కడే ఇస్తున్నారు. * ఇన్ని హంగులు. ఆర్భాటాలతో ఆశ్చర్యపరుస్తున్న ఈ టేబుల్ని ఎవరు? ఎప్పుడు తయారుచేయించారో తెలుసా? నిజాం ప్రధానిగా పనిచేసిన నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా 1893లో దీని నిర్మాణం పూర్తి చేశారు. దీనికోసం ఫ్రాన్స్ నుంచి నిపుణుల్ని రప్పించారు. అప్పట్లో రాజకుటుంబీకులకు భోజనఏర్పాటు చూసేందుకు 25 మంది ప్రత్యేకంగా పనిచేసేవారు. ఇక్కడి కంచాలు, గిన్నెలు, చెంచాలు అన్నీ బంగారు, వెండితో చేసిన„ళళే ఉండేవట. గోడలపై ఉన్న ఆహారపదార్థాల చిత్రాల్ని చూపి నవాబు రాజులు నచ్చిన భోజనం తయారు చేయించుకునేవారట. ఇతర దేశాల రాజులూ ఇక్కడ విందు చేశారు. నిజాం వారసుల నుంచి 2010లో దీన్ని తాజ్హోటల్స్ గ్రూప్ అద్దెకు తీసుకుని ‘తాజ్ ఫలక్నుమా హోటల్’గా మార్చింది. దీన్ని ప్రారంభించినప్పుడు సచిన్ తెందుల్కర్, కరీనా లాంట ప్రముఖులెందరో వచ్చి విందు ఆరగించారు. * అయ్యబాబోయ్ ఇది మహా రాజుల కోసమో, సెలబ్రెటీల కోసమో కాబోలు. మనలాంటివారు తినలేరేమో అనుకోకండి. ఇందులో ఎవ్వరైనా తినొచ్చు. నచ్చిన పదార్థాలన్నీ అపరిమితంగా ఎంతకావాలంటే అంత. అయితే షరతులు వర్తిస్తాయి. ఈ టేబుల్పై భోజనానికి కనీసం 40 మందైనా ఉండాలి. అప్పుడే దీనిపై భోజనం పెడతారన్నమాట. అయితే ఒక్కరు ఒక్కపూట భోజనం చేయాలంటే దాదాపుగా రూ.18 వేలు చెల్లించాల్సిందే.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్ టేబుల్'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: పోలీసుల అదుపులో న్యూడెమోక్రసీ దళ నాయకులు
మహబూబాబాద్: గంగారం మండలం పెద్ద ఎల్లాపురంలో న్యూడెమోక్రసీ దళ కమాండర్ కృష్ణతోపాటు న్యూడెమోక్రసీ దళ నాయకుడు పుల్లన్నను కొత్తగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లన్నతోపాటు ఆయన భార్య జయక్కను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లన్న ఎన్డీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాతదళ నాయకుడు. ఈ మేరకు పోలీసులు వారిని ఖమ్మం నుంచి కొత్తగూడకు తరలించారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: గతంలో పెళ్ళి అంటే అప్పులు చేయాల్సి వచ్చేది, ఇప్పుడు మాత్రం మీరు గొప్ప ఆలోచనతో ముందుకు వెళుతున్నారని సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమంలో భాగంగా వధువు తల్లుల ఖాతాల్లో సీఎం వైయస్ జగన్ నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ఈ రోజు సామాజిక ఎదుగుదలలో భాగంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో పాటు, ఇదివరకు ఆగిపోయిన కాన్సెప్ట్ను మరలా వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా పేరుతో సాయం చేయడం, పైగా గతంలో కంటే ఎక్కువగా సాయం చేస్తున్నారు, దీంతో రాష్ట్రంలోని అనేకమంది పేదలు లబ్ధి పొందుతున్నారు, గతంలో పెళ్ళి అంటే అప్పులు చేయాల్సి వచ్చేది, ఇప్పుడు మాత్రం మీరు గొప్ప ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. దీనిపై ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు కట్టుకథలు రాస్తున్నాయి, కానీ ఇది మూడో పర్యాయం సాయం చేస్తున్నాం, దీనిని గమనించాలి. సంక్షేమ పథకాలు కొనసాగించడం లేదంటున్నారు కానీ వారు వాస్తవాలు గుర్తించాలి. ఇది పేదలకు ఉపయోగకరం, దీనిపై వ్యతిరేక మాటలు మాట్లాడే వారికి దేవుడు మంచి ఆలోచనలు ఇవ్వాలి అని కోరారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'పేదలకి అండగా నిలిచిన ప్రభుత్వం వైసీపీ మాత్రమే'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలపై టీడీపీ నేత దేవతోటి నాగరాజు మండిపడ్డారు. ‘‘అమాయక ఆడవాళ్లను గొంతు కోసి చంపుతున్న ప్రేమోన్మాదులను శిక్షించలేని అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉంది., ఆడవారి పట్ల మృగాలుగా చెలరేగిపోతున్న మగాళ్ళ పట్ల ప్రభుత్వం ఎందుకు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తోంది., ప్రభుత్వానికి పోలీసులకు మధ్య సమన్వయం ఎక్కడ లోపిస్తోంది., తప్పు చేసిన వ్యక్తులకు చట్ట పరిధిలో కఠిన శిక్షలు అమలుపరిచినప్పుడే నేర తీవ్రత తగ్గుతుంది., జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల వైపు కాకుండా నేరస్తుల వైపు ఎందుకు మొగ్గుచూపుతోంది.?!’’ అని నాగరాజు ప్రశ్నలు సంధించారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'నేరస్తులను శిక్షించలేని అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉంది : టీడీపీ నేత దేవతోటి నాగరాజు'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: సంక్షేమ పథకాలతో ప్రజల సంతృప్తి
తాడిపత్రి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వైఎస్సార్ సీపీ యువనేత కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూరు గ్రామంలో బుధవారం సాయంత్రం జన చైతన్యయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ ప్రజల సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల తన దృ ష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని అధికారులను కోరారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజ లకు తెలియచేశారు. ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రంగారావు, సర్పంచ్ సుబ్బయ్య, వైస్ సర్పంచ్ రంగనాయకులు, ఎంపీపీ సరస్వతి, వైస్ ఎంపీపీ శ్రీదేవి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నాగేశ్వరరెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, రామేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఎస్సారెస్పీ ముంపు గ్రామాల పరిధిలో రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదనను విరమించండి
ఎస్సారెస్పీ ముంపు గ్రామాల పరిధిలో భూసేకరణ చేసిన భూమిలో రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదనను విరమించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఎంపీ అర్వింద్ ధర్మపురి ఒక లేఖను రాశారు.నందిపేట్ మండలంలోని తల్వేద, గంగా సముదర్ గ్రామానికి చెందిన ప్రజలు గత నాలుగైదు దశాబ్దాలుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కొరకు భూసేకరణ గావించి వదిలేసిన భూమిలో గత నాలుగైదు దశాబ్దాలుగా అన్ని కులాలకు చెందిన వారు కొంతమేరకు సాగు చేసుకుని వాటిపైనే జీవనాధారం కొనసాగిస్తున్నారన్నారు. ప్రస్తుతం అధికారులు ఆ ప్రదేశంలో రోడ్డు, పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతిపాదించినారని, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని తనకు, కలెక్టర్ కు దరఖాస్తు ద్వారా తెలిపారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇలాంటి ప్రతిపాదనలు కేవలం ఎస్సారెస్పీ ప్రాజెక్టు లోనే ఉన్నాయా లేదా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఇట్టి ప్రదేశంలో రోడ్లను నిర్మించాలని లేదా ఇతర పనులు చేపట్టాలని ఏమైనా రాతపూర్వకంగా ఆదేశాలు గానీ అనుమతులు గానీ వచ్చాయా? అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఈ స్థలం, ఇతర శాఖలకు ఏమైనా బదిలీ అయినదా? ఒకవేళ బదిలీ అయినచో అట్టి ఫైలు కాపీలు అందజేయవలసిందిగా కోరుతున్నాను. అంతేగాకుండా ఇట్టి ప్రతిపాదిత పనులను ఏ నిధులతో నిర్మించనున్నారు? ముంపు గ్రామ ప్రజలు ఇట్టి నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఎస్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా పనులను చేపట్టాలని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ఏమైనా తీర్మాణాలు అందజేశారా? అని ఎంపీ ఆ లేఖలో ప్రశ్నించారు. ఒకవేళ ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు, అనుమతులు రాని యెడల, ఈ రెండు గ్రామాలే కాకుండా గోదావరి ముంపు ప్రాంత అన్ని గ్రామాల బాధిత రైతుల శ్రేయస్సును మానవతా దృక్పథంతో పరిగణలోకి తీసుకొని ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఐరోపా దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈరోజు డెన్మార్ చేరుకున్నారు. మారియన్బోర్గ్లో మోడీకి డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సెన్ స్వాగతం పలికారు. అనంతరం కోపెన్హాగన్లో ఫ్రెడరిక్సెన్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇండియా-డెన్మార్క్ మధ్య స్నేహాన్ని పెంపొందించే దిశగా చర్చలు జరుపుతున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'డెన్మార్క్లో ప్రధాని మోడీ'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: మనదేశ వ్యాప్తంగా 5జీ సేవలు రావాలంటే మరో ఏడాది వేచిచూడక తప్పని పరిస్థితి. ఇదిలావుంటే భారత్లో 5జీ సేవలు శనివారం మొదలయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈనెల 4వ తేదీ వరకు కొనసాగుతుంది. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కలసి నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల మొత్తం బిడ్లను డాట్ అందుకుంది. స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, అదానీ గ్రూప్, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు పాల్గొన్నాయి. అదానీ గ్రూప్ తన సొంత అవసరాల కోసం స్పెక్ర్టమ్ ను కొన్నది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వీఐ ద్వారా 5జీ సేవలు ఢిల్లీ, ముంబైతో సహా ఏడు నగరాల్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అయితే, ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. రిలయన్స్ జియో ఇప్పటికే జియో 5జీ సర్వీస్ ను దశల వారీగా అందించాలని తమ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించింది. ఈ దీపావళి నాటికి నాలుగు ప్రధాన నగరాలు. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబైలో 5జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఈ నెలఖరు వరకు ఈ నగరాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో జియో 5జీ సేవలు పొందాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి 5జీ సేవలు ఈ రోజే మొదలైనా. అందరూ దాన్ని ఉపయోగించడం కుదరదు. తెలుగు రాష్ట్రాల్లో 5జీ ఇప్పుడే మొదలయ్యే అవకాశం లేదు. వాస్తవానికి ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై నగరాల్లో కూడా దీపావళి నాటికి కొన్ని ప్రాంతాల్లోనే జియో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ విమానాశ్రయం మూడో టెర్మినల్లో ఇప్పుడు సేవలకు 5జీ సిద్ధంగా ఉంది. అక్కడి ప్రయాణికులు 20 రెట్ల వేగవంతమైన కనెక్టివిటీని పొందుతారు. 5జీ సేవలు ప్రారంభించిన తర్వాత రెండు, మూడేళ్లలో దేశంలోని ప్రతి ప్రాంతానికి ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'దేశ వ్యాప్తంగా రావాలంటే మరో ఏడాది వేచిచూడాల్సిందే'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ స్వాగతం పలకకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి హోదాలో స్వాగతించవా అని ప్రశ్నించారు. ఇది నా ని సంస్కృతి అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకున్న ప్రధానికి గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని, సీఎస్ సోమేశ్ కుమార్ స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో సీఎం స్వాగతం పలకడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రొటోకాల్ పాటించకుండా ప్రధానిని అవమానించారు. మీ సంస్కారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఫైర్ అయ్యారు.నీలాంటి మూర్ఖుడు సీఎంగా కొనసాగడం సిగ్గుచేటని విమర్శించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'కేసీఆర్ ఇదేనా మీ సంస్కారం? : బండి సంజయ్'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: న్యూఢిల్లి : కాశ్మీర్లో పరిస్థితి ప్రభుత్వం చెబుతున్నట్లుగా లేదని సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. సుప్రీంకోర్టు అనుమతితో కాశ్మీర్లో తమ పార్టీ నేతను పరామర్శించడానికి వెళ్లిన సీతారాం ఏచూరి తన పర్యటనపై ఢిల్లిలో మాట్లాడారు. తమను నిన్ననే కాశ్మీర్నుంచి తిరిగి వెళ్లిపొవాలని అధికారులు చెప్పారని ఆయన అన్నారు. అయితే తాము అక్కడే ఉండిపోయామని ఆయన చెప్పారు. తమను అక్కడ గెస్ట్ హౌస్లో ఉంచారని, ఎవరినీ కలవనీయలేదని ఆయన అన్నారు. ఇవాళ ఉదయం విమానాశ్రయం వరకూ పోలీసులు తమకు ఎస్కార్టుగా వచ్చారని ఆయన అన్నారు. ప్రజలను కలవనీయలేదని, అందుకే ఎవరితోనూ మాట్లాడలేకపోయామని ఆయన అన్నారు. అక్కడ పరిస్థితి ప్రభుత్వం చెబుతున్నట్లుగా లేదని ఆయన అన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'కాశ్మీర్లో పరిస్థితి ప్రభుత్వం చెబుతున్నట్లు లేదు : సీతారాం ఏచూరి'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: బీజేపీ మేనిఫెస్టో విడుదల
కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. మహిళల దృష్టిని ఆకర్షించే విధంగా, రైతన్నలకు భరోసా కల్పించే విధంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి స్మార్ట్ఫోన్ యోజన అనే కొత్త పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలు -పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం రూ. 1,50,000 కోట్లు కేటాయిస్తాం -ప్రతీ ఎకరాకు సాగునీరివ్వడమే లక్ష్యం -రైతు రుణాలను రూ. లక్ష వరకు మాఫీ చేస్తాం, ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పిస్తాం -మహిళల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం, వారి రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం -మహిళలపై ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక విచారణ అధికారిని నియమిస్తాం -దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలందరికీ ఉచితంగా స్మార్ట్ఫోన్లు ఇస్తాం -స్త్రీ సువిధ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలు, అమ్మాయిలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ ఇస్తాం, మిగతా వారికి ఒక్క రూపాయికి ఇస్తాం -మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తాం -కర్ణాటక వ్యాప్తంగా అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం -హైదరాబాద్ కర్ణాటక ఇండస్ట్రీయల్ మెగా కారిడార్ను హోస్పేట నుంచి హైదరాబాద్ వరకు నిర్మిస్తాం
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: ప్రముఖ సినీ హీరో, నిర్మాత, దర్శకుడు శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు నేడు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది అని బీజేపీ నాయకులూ బండి సంజయ్ ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ. కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు గారితో నిన్నటి రోజున ఫోన్లో మాట్లాడడం జరిగింది.ఇంతలోపే కృష్ణ గారు మరణించారన్న విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతి చెందాను. అనేక తెలుగు చిత్రాలలో సమాజాన్ని తట్టి లేపే విధంగా, ప్రజలను చైతన్యం చేసే ఎన్నో చిత్రాలలో కృష్ణ గారు నటించి జీవించారు.తన నటన ద్వారా అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాన్ని ప్రజలకు తెలియజేసారు.ఏ పాత్ర పోషించిన ఆ వర్గం తమ నాయకుడిగా, తమ మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న విషిష్టమైన నటుడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, ప్రజలు గొప్ప సినీ నటుడిని కోల్పోయింది. వారి మరణం తెలుగు ప్రజలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు.సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు,అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని తెలియజేసారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'కృష్ణ గారి మృతి పట్ల బండి సంజయ్ సంతాపం'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని కృష్ణలంక పాత పోలీస్స్టేషన్ రోడ్డులో ఉన్న శ్రీకోదండరామస్వామి వారి దేవస్థానంలో శనివారం ఉదయం నిర్వహించిన సీతారాముల కల్యాణం ఆధ్యాంతం నేత్రపర్వంగా సాగింది. కృష్ణలంకతో పాటు నగరం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ఈవో పి.రాధాకృష్ణ, కమిటీ సభ్యులు కె.కోటిబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని భక్తశ్రద్ధలతో ఆరాధించారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తకంగా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పూర్తిచేశారు. కల్యాణోత్సవంలో భాగంగా శ్రీరాముని ఆదర్శవంతమైన జీవితాన్ని అర్చకులు ఈ సందర్భంగా భక్తులకు ఉపదేశించారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అనసంతర్పణ గావించారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'నేత్రపర్వంగా కోదండరాముని కల్యాణం…'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: పెద్దముడియంలో జూదరుల అరెస్టు
జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం కొండపా పాయపల్లి గ్రామంలో జూదం ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 55, 250 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. గురువారం సాయంత్రం కొండపాపాయపల్లె గ్రామ శివారులో జూదమాడుతున్నట్లు సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి జూదరులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
మొహాలీ వేదికగా కాసేపటిలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇక భారత తుది జట్టులో బుమ్రా, రిషబ్ పంత్కు చోటు దక్కలేదు. భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ఆస్ట్రేలియా తుది జట్టు: ఆరోన్ ఫించ్ (సి), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (w), పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్వుడ్
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: చర్లపల్లి : అనుమతి లేకుండా వినియోగదారుడి ఖాతా నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులను చార్జీల పేరు(హిడెన్ చార్జీలు)తో అకౌంట్ నుంచి కట్ చేస్తున్న బ్యాంకుపై కోర్టు ఆదేశాల మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ప్రగతినగర్కు చెందిన కృష్ణమోహన్ శర్మ స్థానికంగా పౌరహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఏఎస్రావునగర్ ఎస్బీఐ బ్రాంచిలో సేవింగ్ ఖాతా ఉంది. కాగా. ఈ నెల మొదటి వారంలో చార్జీల పేరుతో అకౌంట్ నుంచి రూ.150లు కట్ కావడంతో వెంటనే బ్యాంకు అధికారులను అడుగగా. స్టేట్మెంట్ తీసుకున్నందుకు ఫీజ్ కింద కట్ చేశామని తెలిపారు. అయితే తాను ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదని ఖాతాదారుడు చెప్పినా బ్యాంకు అధికారులు పొంతనలేని సమధానం చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వెంటనే వినియోగదారుడు ఉన్నతాధికారులకు , ఆర్బీఐ అధికారు ల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో మల్కాజిగిరి కోర్టులో ప్రైవేట్ పిటీషన్ వేశాడు. దీంతో కేసు స్వీకరించిన కోర్టు బ్యాంకుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నివేదికను అందించాలని పోలీసులకు సూచించింది. ఈ మేరకు పోలీసులు ఏఎస్రావునగర్ ఎస్బీఐ బ్యాంకుపై ఐపీసీ 405, 406, 409 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'హిడెన్ చార్జీలు వేసిన ఎస్బీఐపై కేసు'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ మంగళవారం కీలక ప్రకటన చేశాడు. ట్విట్టర్ యూజర్లకు బ్లూ వెరిఫైడ్ టిక్ బ్యాడ్జ్ను ఇటీవల పునరుద్ధరించిన ఆయన, ఆ ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఫేక్ అకౌంట్లనను సమర్ధవంతంగా నిలువరించేంత వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు. నెలకు 8 డాలర్ల సబ్స్క్రిప్షన్ చార్జీలతో బ్లూ టిక్ కోసం ట్విట్టర్ రుసుము వసూలు చేయసాగింది. ఈ చర్యతో పెద్ద ఎత్తున నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఎలాన్ మస్క్ కీలక ప్రకటన'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: మూడ విశ్వాసాలు మనిషిని అంథత్వంలోకిి నెడుతాయటా. ఆధునిక యుగంలోనూ జనం మూఢనమ్మకాలను వీడటం లేదు. క్షుద్రపూజలు, చేతబడుల పేరుతో జరుగుతున్న అమానుషాలు ఏదో ఒక చోట తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. పిల్లలు పుడతారని కుటుంబ సభ్యులే ఓ మహిళకు మనిషి ఎముకల పౌడర్ ను తినిపించారు. మరెన్నో వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఈ కేసు వివరాలను పూణె సిటీ పోలీసు డిప్యూటీ కమిషనర్ సుశైల్ శర్మ వెల్లడించారు. పూణె ప్రాంతానికి చెందిన బాధితురాలు తన అత్తింటి వారిపై రెండు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. అమావాస్య రాత్రుల వేళ శ్మశానాలకు తనను తీసుకువెళ్లేవారని, అక్కడ అస్థికలను తినిపించేవారని ఆమె తన ఫిర్యాదులో చెప్పింది. చేతబడి చేసే వ్యక్తి చెప్పడంతో అలా చేశారని తెలిపింది. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి తీసుకువెళ్లి అఘోరా పూజలు చేయించినట్లు తెలిపింది. ఓ జలపాతం కింద చేతబడి చేయించినట్లు చెప్పింది. మాంత్రికుడు వీడియో కాల్ చేసి సూచనలు చేసే వాడని వివరించింది. 2019లో పెళ్లి సమయంలో భర్త, అతడి తమ్ముళ్లు కట్నం డిమాండ్ చేసినట్లు ఇంకో ఫిర్యాదు చేసింది. నిందితులంతా బాగా చదువుకున్నవాళ్లేనని, కానీ క్షుద్ర పద్ధతుల్ని అనుసరించారని పోలీసులు చెప్పారు. బాధితురాలి భర్త, అతడి తమ్ముళ్లు, చేతబడులు చేయించిన వ్యక్తి సహా ఏడుగురిపై పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'మహారాష్ట్రలో దారుణ ఘటన... పిల్లలు పుట్టాలని అలా చేశారు'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: ??????? ?????? ????????? ????????? : ???? ?????????
??????? ?????? ????????? ?????????? ??????????? ????????? ?????? ???????. ??? ????? ????????? ?????????? ????? ?????? ???? ????????? ??????????. ??????? ?????? ??????? ????? ?????????? ??????? ?????????? ????????????. ??????? ??????????? ???????? ?????? ?????????????????. ???? ?????? ??????? ???????? ?????? ?????? ????????????? ??????????. ????? ???? ???????? ???? ?????? ???????????????????. ?????? ????????? ??????? ?????????? ???????? ??????????? ????????????. ?????? ????????????? ?? ????? ???? ??????????? ????? ??????? ??????? ?????????????????. ?????????????? ???????? ???? ???????? ??????? ???? ???????? ??????????. ????? ????? ??????? ??????????????. ????? ????????? ??????? ???? ????? ?????????. ???????????? ????? ?????????? ???????? ?????? ???????????????????. ??? ????? – ??????? ????? ??? ???????? ??????? ?????????????. ????, ???????? ???????? ???????? ??????? ???????????????????. ?????? ?????? ?????? ?????? ??????? ?????????????????. ??????? ???????????? ?????? ??????? ??????? ???????????????????. ????? ????????? ??????? ??????????? ?????? ????????? ??????? ???????? ??? ????????????. 60 ???????? ??????? ??????? ??????????? ????????? ????????, 60 ???????? ????????????? ???? ??????? ???????????? ?????????????.???? ???? ?????? ????? ??????? ??????? ????? ????? ????? ???????. ?????? ??????? ????? ?????? ?????? ??????? ????? ?????? ????? ????? ??? ????????????. ????? ?????? ??????? ???? ???????? ???? 12??? ?????? ????? ??????? ?????? ??????????? ????????????. ????? ??.30??? ?????? ????????? ???? ????? ????????????? ??????????. ??? ????? ????????? ??????? ?????? ???????? ???????????? ???????. ??? ????? ??????? ???????? ???????? ?????? ??????????????????. ????? ?????? ??.18??? ?????? ??????????? ?????????????????. ?????????????? ????? ???????? ????? ??????????? ?????????.????????? ????? ????? ?????? ?????? ????? ???????. ??????? ?????? ????? ???????????????. ??? ??????? ?????????? ?????? ???? ???????????? ?????????????????. ??????? ??????????? ????? ????????? ??????????????????????. ??????? ??????? ??????????, 3 ??????? ????? ?????????????? ?????????? ?????????????. ?????? ???? ????? ???????????? ????????????? ?????????????. ????????? ?????? ???????????? ??????????? ?????? ?????????? ???????. ?????? ?????????? ??????? ?????? ???????? ????????????. ?????? ????? ??????? ???? ???????? ?????? ?????? ????????????. ??????? ???? ?????? ??????????? ??????? ?????? ???? ????? ????????? ?????????. ????????? ???????? ?????? ????? ???? ?????? ?????????. ????? ??????? ??????????????? ????? ?????? ????????? ????????????. ??????? ????????????? ???? ??????? ?????????????. ????????? ??????? ????????? ????? ???? ?????? ?????????.
1
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే
ప్రజల అవసరాల దృష్ట్యా నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. మంగళవారం వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో 1. 80 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. సద్గురునగర్, వనస్థలిపురం కాంప్లెక్స్, హస్తినాపురం ఈస్ట్ కాలనీలలో సీసీ రోడ్లు, శ్రీ శ్రీనివాసపురం, పద్మావతి కాలనీ, ఆర్జేసీ కాలనీ, అభ్యుదయనగర్ కాలనీల్లో రోడ్ల మరమ్మతుల పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాల మరమ్మతు, పూడికతీత పనులు, కాలనీల్లో వరద నీరు నిలువకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూన్ 2 నుంచి రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: తెలంగాణాలో అధిక సంఖ్యలో అండర్ పాస్ లు
ఈ అండర్ పాస్ లు నిజంగానే వండర్ పాస్ లు! ఉమ్మడి రాష్ట్రంలో తీరని ట్రాఫిక్ కష్టాలు స్వరాష్ట్రంలో తీరుతున్నాయి. వరుసగా అందుబాటులోకి వస్తున్న అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్లు. ప్రారంభానికి సిద్ధమవుతున్న ఎల్బీ నగర్ RHS , తుకారాం గేట్ రైల్వే అండర్ పాస్ లు త్వరలోనే రానున్నాయి. తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక తెలంగాణ ప్రజలకి తెరాస ప్రభుత్వం చేస్తున్న సేవ, రాష్ట్ర అభివృద్ధి ఎనలేనిది అని తెరాస నాయకులూ తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి
విజయనగరం జిల్లా బాడంగి మండలంలో గల ఆకులు కట్ట జంక్షన్ సమీపంలో శుక్రవారం జాతీయ రహదారిపై బైక్ ను వెనుక నుండి వస్తున్న లారీ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి రామచంద్రపురం గ్రామానికి చెందిన టి రాజు(30), మరొకరు మెరకముడిదం మండలం మెరకముడిదాం గ్రామం కి చెందిన సుమారుగా 60 సంవత్సరాల వయసు గల నాగూరు సింహాద్రి నాయుడు వ్యక్తి ఇద్దరూ కలిసి ఆకుల కట్ట వైపు నుండి ద్విచక్రవాహనంపై వచ్ఛి అక్కడే ఉన్నా మామిడి కాయలు అమ్మే దుకాణం వద్దా ద్విచక్ర వాహనము స్లో చేయగా వెనుకనుండి వచ్చిన లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే ద్విచక్ర వాహనం పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఎంపి కవితతో సన్ ఫౌండేషన్ ఛైర్మన్ భేటీ
హైదరాబాద్ : సన్ ఫౌండేషన్ ఛైర్మన్ కావేరి నేడు ఎంపి కవితతో సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్ గ్రామాన్ని సన్ ఫౌండేషన్ దత్తతకు తీసుకుంది. ఈ సందర్భంగా ఎంపి కవితతో ఫౌండేషన్ ఛైర్మన్ సమావేశమయ్యారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ఎన్నికల సంఘం, పోలీసుల చర్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ నివాసం ఎదుట, జడ్చర్లలోని పోలీస్ బెటాలియన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మరోవైపు, ఈ ఘటనపై వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యక్రమం సందర్భంగా అలజడి చెలరేగకుండా చూసేందుకే ముందస్తు చర్యల్లో భాగంగా రేవంత్ ను అరెస్ట్ చేశామని ఆమె తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నామని, ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. కేసీఆర్ సభను అడ్డుకుంటామంటూ రేవంత్ పిలుపునిచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి సభ ముగిసిన వెంటనే వారిని విడిచిపెడతామని చెప్పారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'రేవంత్ అరెస్ట్ పై జిల్లా ఎస్పీ స్పందన'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: చెరకు రైతుల సమస్యలు తెలుసుకున్న పవన్
తాడేపల్లిగూడెం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లి గూడెం రూరల్ మండలం చెరకు రైతుల సమస్యలు తెలుసుకున్నారు. రైతులు గుండుమోలు అందరాజు, కొమ్ముగూడెం, కె శ్రీరామ్ మూర్తి, నీలాద్రేపురం, పత్సావీర వెంకట రామకృష్ణ, జగన్నపేట, చీర్ల గంగరాజు తదితరుల రైతులతో పవన్ సమస్యలు అడిగితెలుసుకున్నారు. పవన్ తో పాటు ట్రయిన్లోకి ఎక్కిన రైతులు తమ సమస్యలు జనసేనానికి తెలియజేశారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఇసుక రీచ్ ను సందర్శించారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. టీడీపీ హయాంలో ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇచ్చామని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక అనేది వైసీపీ నేతలకు దోపిడీ వస్తువులా మారిపోయిందని విమర్శించారు. ఇసుక ప్రజలకు అందకుండా పోయిందని, వైసీపీ నేతలు ఇసుకను అక్రమంగా తవ్వి, అమ్మకాలు జరుపుతూ కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపించారు. "తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు ఇసుక అంశాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. దాంతో ఓ ఇసుక రీచ్ ను స్వయంగా పరిశీలించాను. పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా అక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది" అని చంద్రబాబు వెల్లడించారు. అయితే, దీన్ని అరికట్టాల్సిన పోలీసులు వైసీపీ నేతలను వదిలేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన ప్రజలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ తరహా వైఖరి దారుణమని అభిప్రాయపడ్డారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'సర్కారుపై చంద్రబాబు ఫైర్'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: న్యూఢిల్లీ : పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నామహనుభావుడని, ఆయన కూడా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని ఒక బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎంపీ వ్యాఖ్యలు బీజేపీకి షాకింగ్ అని చెప్పక తప్పదు. అలీఘర్ ముస్లిం వర్సిటీలో జిన్నా చిత్రపటం పై వివాదం నేపథ్యంలో బీజేపీ ఎంపీ సావిత్రీబాయ్ పూలే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ విభజనకు కారకుడైన వ్యక్తి ఫొటో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఎందుకు అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రశ్నించడంతో ఈ వివాదం దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా జిన్నాను దేశానికి శత్రువుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సావిత్రాబాయ్ ఫూలె జిన్నాను మహనీయుడిగా కీర్తిస్తూ ఆయన స్వాతంత్ర్య సమరయోధుడని పేర్కొనడం బీజేపీకి రుచించడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సావిత్రీ బాయ్ పూలే జిన్నాను పొగడుతూ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ షాక్ కు గురయ్యింది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'స్వాతంత్ర్య సమర యోధుడు మహ్మదాలీ జిన్నా: బీజేపీ ఎంపీ'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: మరో ఆర్టీసీ కండక్టర్ గుండెపోటుతో మృతి
శనివారం మరో ఆర్టీసీ కండక్టర్ గుండెపోటుతో మృతి చెందాడు. హన్మకొండ డిపో కండక్టర్ రవీందర్ మూడు రోజుల క్రితం టీవీ చూస్తూ కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం రవీందర్ను ఆసుపత్రికి తరలించారు. శనివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందాడు. రవీందర్ స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు. రవీందర్ మృతితో పెద్ద ఎత్తున ఆందోళనలకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగిత్యాల జిల్లా మల్యాలలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మల్యాలలో నిర్వహించిన ధర్నాలో శ్రీనివాస్ కుప్పకూలి కిందపడ్డాడు. వెంటనే శ్రీనివాస్ను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: చిన్నారి లేఖపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని మోదీ ఇటీవల తన తల్లి హీరాబెన్ను కోల్పోయారు. ఆమె మృతికి ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, బెంగళూరుకు చెందిన ఆరుష్ శ్రీవత్స అనే రెండో తరగతి విద్యార్థి గతేడాది డిసెంబర్ 30న ప్రధానికి సంతాప లేఖ పంపాడు. అయితే ఈ లేఖపై నరేంద్ర మోదీ స్పందించారు. ఈ లేఖకు జనవరి 25న మోదీ సమాధానమిస్తూ, నీ హృదయపూర్వక సంతాపానికి కృతజ్ఞతలు. తల్లిని కోల్పోవడం తీర్చలేని లోటు. నీ చిన్నారి మనసు నా కోసం ప్రార్థించినందుకు ధన్యవాదాలు.అని పేర్కొన్నారు. తాజాగా చిన్నారి లేఖ నెట్టింట వైరల్ గా మారింది.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న జోనల్ వ్యవస్థపై గెజిటెడ్ అధికారుల ఐక్య కార్యాచరణ సమితి నేడు సమావేశమై చర్చించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమూలంగా అంగీకరిస్తున్నట్లు జెఎసి నేతలు చెప్పారు. స్థానికతకు సంబంధించి నాలుగవ తరగతినుంచి పదవ తరగతి వరకూ అర్హతగా నిర్ణయించాలని ప్రభుత్వానికి సూచించాలని జెఎసి నిర్ణయించింది. అలాగే కేడర్ ఉద్యోగాల విషయంలో డిపార్ట్మెంట్స్ వారీగా సమగ్ర సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి ఏఏ ఉద్యోగాలు జోనల్, డిస్ట్రిక్ట్, మల్టి జోనల్, రాష్ట్ర స్థాయిల్లో ఉండాలనే విషయాన్ని నిర్ణయించాలని ప్రభుత్వానికి సూచించాలని నిర్ణయించినట్లు జెఎసి నాయకులు చెప్పారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'జోనల్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై గెజిటెడ్ ఆఫీసర్ల జెఎసి చర్చ'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: ఐదు రూపాయాల భోజనం తిన్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : బేగంపేటలో అన్నపూర్ణ కేంద్రాన్ని ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడే ఐదు రూపాయాల భోజనం రుచి చూశారు. భోజనం తిన్న అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ. భోజనం అద్భుతంగా ఉందన్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ కేంద్రాలను 150కి పెంచిన విషయం విదితమే. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రూ.5కే భోజనం అందించడం బాగుందని పలువురు మెచ్చుకుంటున్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో మంగళవారం ఉదయం 7: 00 గంటల నుంచి మధ్యాహ్నం 12: 00 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. వేడుకలకు వచ్చేవారు వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలపై సోమవారం రూట్ మ్యాపు ఇస్తూ ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేశారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళులర్పించారు
కల్వకుర్తి పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి మంగళవారం ఘన నివాళులు అర్పించారు ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు కొనియాడారు అల్లూరి సీతారామరాజువంటి సినిమాలు సంవత్సరానికి 19 సినిమాలు చేసే ఏకైక హీరో తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి ప్రాధాన్యత గా ఆయన నిర్మతగా ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమాలకు చేశారు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు శేఖర్ బ్లాక్ కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు గోపాల్ బ్లాకు కాంగ్రెస్ బిసి సెల్ ఉపాధ్యక్షులు సైదుల్ యాదవ్ కల్వకుర్తి SC సెల్ టౌన్ ఉపాధ్యక్షులు కరణ్ మాజీ వార్డ్ మెంబర్స్ అంజయ్య యాదవ్ మైనార్టీ లీడర్ మహమూద్ కమ్రుద్దీన్ బీసీ నాయకులు గణేష్ పుట్ట చంద్రశేఖర్ లక్ష్మమ్మ జంగమ్మ నారాయణమ్మ తదితరులు నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన నివాళులు అర్పించారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా. కన్నులపండువగా జరుగుతున్నాయి. నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా దేవీని కొలిచి భక్తులు అమ్మవారి కటాక్షాన్ని పొందుతున్నారు. అయితే దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు గురువారం కనకదుర్గా అమ్మవారు కాత్యాయని దేవీ శాక్తేయానుసారముగా లలితాత్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించనుంది. ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు కాత్యాయుని కుమార్తె కాత్యాయని దేవీ (లలిత త్రిపుర సుందరి దేవీ) బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో ఎరుపురంగు చీరను ధరించి నాలుగు భుజములతో సింహవాహనిగా దర్శనమిస్తుంది. చెరుకు గడ, పూలను చేతబూని అభయ మరియు వరముద్రలతో అమ్మవారు భక్తులకు కరుణించనుంది. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన ఆది పరాశక్తి లలిత త్రిపుర సుందరి అమ్మవారిని భక్తులు మహామంత్ర అధిష్టాన దేవతగా ఆరాధిస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే. ఇంట్లో శాంతి, శ్రేయస్సు కలుగుతాయని అపార నమ్మకం. అమ్మవారిని పూజించడం వల్ల వివాహానికి సంబంధించిన సమస్యలు తొలిగిపోతాయి. పెళ్లి కాని వారికి లలిత త్రిపుర సుందరీ కటాక్షంతో వివాహ భాగ్యం తొందరగా ప్రసన్నమవుతుంది. దీంతోపాటు భయం, దు:ఖం, దారిద్ర్యం, మంగళ దోషాలు తొలిగిపోవడం కోసం భక్తులు ఉపవాసంతో నిష్టంగా పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కొబ్బరి అన్నం, గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి అనుగ్రహానికి పఠించవలసిన శ్లోకం. ‘‘ ప్రాతః స్మరామి లలితావదనారవిందం బింబాధరం ప్ఱుథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం మందస్మితం మ్ఱుగమదోజ్జ్వలఫాలదేశం ’’ ఇదిలాఉంటే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. లలితా త్రిపుర సుందరి దేవిని దర్శించుకునేందుకు విజయవాడ కనక దుర్గా ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. లలితా త్రిపుర సుందరి అవతారం దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'లలిత త్రిపురసుందరి దేవిగా అమ్మవారి దర్శనం'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం కట్ట మైసమ్మ అమ్మవారిని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలె శ్రీకాంత్, సీనియర్ నాయకులు మన్నె బాలేష్, వారాల వినోద్, చౌడ శ్రీనివాస్ రావు, మారయ్య, రాజేశ్వర్ రావు, రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: వింత ఘటన... గాల్లోనే ఆగిపోయిన షటిల్ కాక్
ఏపీలోని అల్లూరి జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కూనవరం మండలం టేకులబోరు బి.సి. కాలనీలో బుధవారం సాయంత్రం పిల్లలు షటిల్ ఆడుతుండగా ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. షటిల్ కాక్ కొంతసేపు గాలిలో అలాగే ఉండిపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అరగంట సేపు కాక్ గాలిలోనే ఉంది. షటిల్ బ్యాట్ విసిరి ఆ కాక్ ని కింద పడేటట్లు చేశామని పిల్లలు చెబుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటున్న తుమ్మల లోకేశ్వర్ రెడ్డిని కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా తుమ్మల లోకేశ్వర్ రెడ్డిని అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన జీతభత్యాలను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లోకేశ్వర్ రెడ్డి జీతభత్యాలను నెలకు మొత్తం 3.82 లక్షలుగా ఖరారు చేసింద్. అయితే ఆయన వేతనంగా 2 లక్షల రూపాయలు మరియు ప్రైవేట్ కార్యదర్శి, వ్యక్తిగత సలహాదారుడు, డ్రైవర్ను నియమించుకునేందుకు 70 వేల రూపాయలు, వాహన నిర్వహణకు 60 వేల రూపాయలు, ఇంటి అద్దెకు 50 వేల రూపాయలు మరియు ఫోన్ బిల్లులకు మరో రెండు వేల రూపాయలుగా పరిగణిస్తూ ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వులలో పేర్కొంది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'ఈ ప్రభుత్వ సలహాదారు జీత భత్యాలు 3.82 లక్షలు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: మారుతీరావు ఆస్తుల చిట్టా బయటికొస్తోంది. మార్కెట్ విలువ ప్రకారం ఆయన ఆస్తులు రూ.200 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొదట మారుతీరావు కిరోసిన్ డీలర్ వ్యాపారం చేశాడు. తర్వాత రైస్ మిల్లుల బిజినెస్. అనంతరం వాటిని అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో వంద విల్లాలు విక్రయించారు. హైదరాబాద్లో పలు చోట్ల ఐదు ఫ్లాట్స్. మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్, ఈదులగూడెంలో మరో షాపింగ్ మాల్ ఉన్నాయి.మారుతీరావు పేరు మీద రెండంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. మిర్యాలగూడ బైపాస్లో 22 కుంటల భూమి ఉంది. మిర్యాలగూడలో సర్వే నెం.756లో ఎకరం 2 కుంటల భూమి. మిర్యాలగూడలో సర్వే నెం.457లో 7 కుంటల భూమి. దామరచర్లలో 20 ఎకరాల పట్టా భూమి. బంధమ్, తాళ్లగడ్డ, ఈదులగూడెం, షబానగర్, బంగారు గడ్డలో ప్లాట్స్. మారుతీరావు పేరు మీద 6 ఎకరాల 19 కుంటల భూమి, ఒక స్కూల్ ఉన్నాయి.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'బయటికొస్తున్న మారుతీరావు ఆస్తులు...రూ.200 కోట్లు పనే...?'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో సీఎం జగన్ పై జరిగిన కోడి కత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. గురువారం కోడికత్తి కేసులో ఏఐఏ కోర్టులో విచారణ జరుగగా. నిందితుడు తరపున న్యాయవాది అబ్దుస్ సలీం కౌంటర్ దాఖలు చేశారు. గత వాయిదాలో ఈ కేసును కుట్ర కోణంలో విచారించేలా ఆదేశించాలని కోరుతూ సీఎం జగన్ పిటిషన్పై సలీం కౌంటర్ దాఖలు చేశారు. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ పీపీ విశాల్ గౌతమ్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. రెండు కౌంటర్లలో ప్రత్యక్ష సాక్షి, బాధితుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ చెయ్యాలని వేసిన పిటిషన్ను కొట్టివేయాలని కోరుతూ కౌంటర్లు వేశారు. సంఘటనలో కుట్ర కోణం ఏదీ లేదని సుదీర్ఘ దర్యాప్తు పిమ్మట తేలిందని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఎయిర్పోర్టులోని రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ ప్రసాద్కు ఈ సంఘటనతో ఏ సంబంధం లేదని వెల్లడించింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని తేలిందని పేర్కొంది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇక దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. కోడికత్తి దాడిలో కుట్రకోణం ఉందని లోతైన దర్యాప్తు జరపాలని ఈ నెల 10వ తేదీన జగన్ తరపు న్యాయవాదులు పిటిషన్ వేయగా. ఆ పిటిషన్ను కొట్టివేయాలని ఎన్ఐఏ కోరింది.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'కోడి కత్తి కేసు ఎప్పటికి తేలుతుందో'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: బెస్ట్ స్మార్ట్ఫోన్స్...రూ.10 వేల లోపే
1. Realme 5s: రియల్మీ 5 సిరీస్లో వచ్చిన స్మార్ట్ఫోన్ రియల్మీ 5ఎస్. గతంలోనే రిలీజ్ అయిన రియల్మీ 5 మోడల్లో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. కెమెరా క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. రియల్మీ 5 మోడల్లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా, రియల్మీ 5ఎస్ స్మార్ట్ఫోన్లో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్. 2. Realme 5s: రియల్మీ 5ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాలు డిస్ప్లే ఉంది. రియల్మీ 5ఎస్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా కాగా ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్. 3. Realme 5s: రియల్మీ 5ఎస్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 9 పై + కలర్ ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్పుల్, క్రిస్టల్ రెడ్ కలర్స్లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. 4. Redmi Note 7 Pro: గతేడాది స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించిన స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 7 ప్రో. ఈ ఏడాది కూడా బెస్ట్ స్మార్ట్ఫోన్లల్లో ఒకటి. ఇటీవల రెడ్మీ నోట్ 7 ప్రో ధర భారీగా తగ్గింది. రూ.10,000 లోపే లభించడం విశేషం. రెడ్మీ నోట్ 7 ప్రో ఆకట్టుకోవడానికి కారణం స్పెసిఫికేషన్సే. ఫేస్ అన్లాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. 5. Redmi Note 7 Pro: రెడ్మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉండటం విశేషం. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో పనిచేస్తుంది. వెనుకవైపు 48+5 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ కెమెరా ఉండగా, ఫ్రంట్లో 13 మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరాలున్నాయి. 6. Redmi Note 7 Pro: రెడ్మీ నోట్ 7 ప్రో బ్యాటరీ కెపాసిటీ 4000 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. నెబ్యులా రెడ్, నెప్ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్ ఆస్ట్రో మూన్లైట్ వైట్ కలర్స్లో లభిస్తుంది. రెడ్మీ నోట్ 7 ప్రో 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. 7. Redmi Note 8: రూ.9,999 ధరకే షావోమీ రిలీజ్ చేసిన 4జీబీ+64జీబీ స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 8. ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరా, టైప్ సీ పోర్ట్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం. 8. Redmi Note 8: రెడ్మీ నోట్ 8 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో పనిచేస్తుంది. రెడ్మీ నోట్ 8 రియర్ కెమెరా 48+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్. 9. Redmi Note 8: రెడ్మీ నోట్ 8 బ్యాటరీ 4,000 ఎంఏహెచ్. ఫోన్తో పాటు 18వాట్ ఛార్జర్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. స్పేస్ బ్లాక్, నెప్ట్యూన్ బ్లూ, కాస్మిక్ పర్పుల్, మూన్లైట్ వైట్ కలర్స్లో లభిస్తుంది. 10. Lenovo K10 Note: ఇటీవల లెనోవో కూడా కే10 నోట్ స్మార్ట్ఫోన్తో మిడ్ రేంజ్ సెగ్మెంట్ రేస్లో అడుగుపెట్టింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకత.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: 27,28 తేదీలలో క్రికెట్ పోటీలు
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీఈవో శ్రీనివాస రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 16 విభాగంలోని బాలురకు బిఆర్ స్టేడియం లో పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 26వ తేదీ సాయంత్రం లోగా క్రికెట్ జట్టుకు రూ. 1000 ఎంట్రీ ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు ఇర్ఫాన్ ను 97038 21625, 86865 20750 నంబర్లకు సంప్రదించాలన్నారు. క్రీడాకారులు స్టడీ సర్టిఫికేట్, ఆధార్ జిరాక్స్ తో హాజరు కావాలన్నారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: దీపావళి బంఫర్ ఆఫర్స్... రూ.101కే వివో ఫోన్
ఈ దీపావళికి వివో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే! రూ.101 కట్టి మొబైల్ ఇంటికి తీసుకెళ్లిపోయే అవకాశాన్ని వివో కల్పిస్తోంది. అయితే మిగిలిన మొత్తం మీరు ఈఎంఐల రూపంలో సులభవాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్ పథకాలను ఆఫ్ లైన్ కొనుగోళ్లలో కూడా వివో ప్రకటించింది. అంతేకాకుండా ఈ పండగ సీజన్ లో వివో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు డిజిటల్ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ ను కూడా అందించనుంది. వివో సరికొత్త స్మార్ట్ ఫోన్లు అయిన వివో వీ17 ప్రో, వివో వీ15 ప్రో, వీవో జెడ్1ఎక్స్ 8 జీబీ ర్యామ్ వంటి ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన ఆఫర్ అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 31 వరకు అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటుల్లో ఉంటుందని వివో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు వివో ఫోన్ ను రూ.101కే కొనుగోలు చేయవచ్చు. వివో వీ17 ప్రో, వివో వీ15 ప్రో, వివో జెడ్1ఎక్స్ 8 జీబీ ర్యామ్, వివో వీ15, వివో ఎస్1, వివో వై17, వివో వై12 మొబైల్స్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ రూ.101 ఆఫర్ తో పాటు హెచ్ డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా కొనుగోలు చేసేవారికి పది శాతం అదనపు తగ్గింపు, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఈఎంఐ లావాదేవీలు చేసిన వారికి, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ద్వారా రుణాలు తీసుకుని కొనుగోలు చేసిన వారికి 5 శాతం అదనపు తగ్గింపు లభించనున్నాయి. ఈ ఆఫర్లే కాకుండా రూ.926తో కూడా ఈఎంఐ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. అలాగే బజాజ్ ఫిన్ సర్వ్, హోం క్రెడిట్, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, హెచ్ డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా కొనుగోలు చేస్తే జీరో ప్రాసెసింగ్ ఫీజ్, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. 12 నెలల వరకు ఈఎంఐ కాలపరిమితిని మనం ఎంచుకోవచ్చు. వివో క్యాషిఫై అప్ గ్రేడ్ అనే కార్యక్రమం ద్వారా వివో వీ17 ప్రో, వివో ఎస్1లపై వినియోగదారులు రూ.1,999 వరకు ఎక్స్ చేంజ్ బోనస్ పొందవచ్చు. ఈ వారం ప్రారంభంలోనే తన మొబైల్స్ కోసం ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన గ్రాండ్ దీవాలీ ఫెస్ట్ సేల్ ను వివో ముగించింది. ఈ ఆఫర్ ను వెల్లడించిన సందర్భంగా వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ డైరెక్టర్ నిపున్ మార్యా మాట్లాడుతూ ఈ దీపావళి పండుగ సీజన్ లో భారతదేశంలోని వినియోగదారులకు ఆసక్తికరమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకురావడానికి తాము ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ దీపావళి పండుగని వినియోగదారులు సరికొత్త వివో స్మార్ట్ ఫోన్లతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే తాము ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: సీఎం గా జగన్ కు ఇదే చివరి అవకాశం :చంద్రబాబు
ప్రజలిచ్చిన ఒక్క అవకాశాన్ని సీఎం జగన్ చివరి అవకాశంగా మలుచుకున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గాలవారీ సమీక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల్లోనే ప్రజలు క్షమించలేనన్ని తప్పులు జగన్ చేశారని మండిపడ్డారు. కొంతమంది పార్టీలోకి స్వలాభం కోసం వచ్చి పనులు అయ్యాక మళ్లీ వెళ్లిపోతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి గురించి ఆలోచించకుండా సమర్థ నాయకుల్ని తీర్చిదిద్దే విధంగా పార్టీ పనిచేస్తుందని సృష్టం చేశారు. జమిలీ అయితే మూడేళ్లలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, లేదంటే ఐదేళ్లలో ఎన్నికలు వస్తాయని అన్నారు. ఈలోపు పార్టీని సమర్థంగా తయారుచేస్తానన్నారు. టీడీపీకి దూరమైన వివిధ వర్గాలను మళ్లీ దగ్గర చేసేందుకు స్థానిక నాయకులంతా కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: తాను జైలుకెళ్తే భార్యను సీఎం చేయాలని జగన్ అలా చేశారు: గోనే ప్రకాశ్ రావు
తాను జైలుకు వెళ్తే భార్య భారతిని సీఎం చేయాలనేదే జగన్ వ్యూహమని తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ నేత గోనె ప్రకాశ్ రావు చెప్పారు. తన భార్య భారతి కోసమే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను సీఎం జగన్ మోహన్ రెడ్డి దూరంగా పెట్టారని ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ‘‘షర్మిల రోడ్డెక్కడానికి కారణం ఎవరు? జగన్ కాదా? పక్క రాష్ట్రానికి వెళ్లి షర్మిల పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?’’ అని ప్రశ్నించారు. జగన్ షర్మిలను చిత్రహింసలు పెడుతున్నారని గోనె ప్రకాశ్ రావు ఆరోపించారు. ‘‘ఏపీలోని ఓ సిట్టింగ్ ఎంపీ షర్మిలను కలిశారు. ఆమెకు సాయం కింద రూ.5 కోట్లు ఇస్తామని చెప్పారు. అయితే ఆ విషయం తెలుసుకున్న జగన్. సదరు ఎంపీకి ఫోన్ చేసి. ‘ఎందుకెళ్లావ్? సాయం చేయాల్సిన అవసరమేం ఉంది?’ అని బెదిరించారు. షర్మిల ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ వాళ్లను పెడుతున్నారు’’ అని చెప్పారు. జగన్ను ఇబ్బంది పెట్టకుండా పక్క రాష్ట్రానికి వెళ్లి రాజకీయం చేసుకుంటున్న షర్మిల మీద ఎందుకంత కోపమని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఇక్కడ పార్టీ పెడితే జగన్ పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. ‘‘షర్మిల నా కూతురు లెక్కే కానీ. జగన్ కొడుకు లెక్క కాదు’’ అని ఆయన అన్నారు. వైఎస్సార్ ఏడు కొండలు మింగేస్తారని తిట్టిన దాడి వీరభద్రరావును పార్టీలోకి తెచ్చుకున్నారని. వైఎస్సార్కు నమ్మకంగా పని చేసిన కొణతాలను జగన్ దూరంగా పెట్టారని గోనె ప్రకాశ్ రావు మండిపడ్డారు. వైఎస్ కంటే జగనే గొప్ప అనే వారే ఆయనకు నచ్చుతారని తెలిపారు. తన తండ్రి వైఎస్సార్ను పొగిడితే జగన్కు నచ్చదన్నారు. విజయమ్మ కళ్ల నీళ్లు పెట్టుకునేలా మాట్లాడిన బొత్స ఇప్పుడు కిచెన్ కేబినెట్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. విజయమ్మను రాజ్యసభకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. వైఎస్ వివేకా కేసులో అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవుతారా? అని మీడియా ప్రశ్నించగా. నీలం సంజీవరెడ్డిని కులం అడిగినట్టుందని ప్రకాశ్ రావు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో అవివాశ్ రెడ్డి పాత్ర ఉందని స్పష్టం చేశారు. చాలా మంది పెద్ద వాళ్లు. కేంద్ర మాజీ మంత్రులు. మాజీ సీఎంలు. మాజీ మంత్రులు జైళ్లకు వెళ్లారని. వాళ్ల కంటే అవినాశ్ రెడ్డి గొప్పేం కాదన్నారు. టీడీపీ, జనసేన కలిస్తే 151 సీట్లు దాటుతాయని. విడిగా పోటీ చేసినా టీడీపీకి 100 సీట్లు దాటుతాయని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం ఎన్టీఆర్తోనే మొదలైందని. కానీ ఎన్టీఆర్ స్వయంగా కల్వకుర్తిలో ఓడిపోయారని, ఎన్టీఆర్ కంటే జగన్ గొప్పోడా అని ఆయన ప్రశ్నించారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: మాజీ సిద్దిపేట కలెక్టర్ రాజీనామాపై హైకోర్టులో పిటిషన్
సిద్దిపేట కలెక్టర్గా ఉన్నవెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇవ్వడo పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.రాజీనామాను ఆమోదించడాన్ని సవాలుచేస్తూ సుబేందర్ సింగ్, శంకర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.అంతేకాక ఉన్నవెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తప్పుబట్టారు. అధికారిగా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి రాజీనామానాను ఆమోదించడానికి వీల్లేదన్నారు. వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్ను తిరస్కరించి, చట్టమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కూడా ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇది ఇలా ఉంటే సుబేందర్ సింగ్, శంకర్ తమ పిటిషన్లో ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు తెలిపారు. ఐఏఎస్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పిటిషనర్లు పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు హైకోర్టును అభ్యర్థించారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పిటిషనర్లు పేర్కొన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలకు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే ఈ కార్పొరేషన్ ద్వారా జాబా మేళాలు నిర్వహించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ని ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. తాజాగా. ఈ నెల 13న మరో సారి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రిజిస్టర్ చేసుకున్న వారికి కడపలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా. సంబంధిత కంపెనీల్లో ఖాళీలు, విద్యార్హతలు ఇలా ఉన్నాయి. అలీ డిస్కాన్ సంస్థలో మెుత్తం 50 ఖాళీలు ఉన్నాయి. పది, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అప్లై చేసుకునే వారి వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి నెలకు రూ.10,380 నుంచి రూ.14,986 వరకు వేతనం లభిస్తుంది. అదనంగా రూ.1500 అలవెన్స్ ఉంటుంది. ట్రివిజన్ కాంపోజిట్ టెక్నాలజీ సంస్థలో పది, ఇంటర్, డిగ్రీ, డిప్లొమాతో పాటు బీటెక్ (మెకానికల్) అర్హత కలిగిన నిరుద్యోగులకు ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థలో మెుత్తం 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారు కడపలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రీయల్ పార్క్ లో పని చేయాల్సి ఉంటుంది. వీరి సంస్థలో విద్యార్హతను బట్టి వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా సాలరీ ఉంటుంది. ఆయా పోస్టుల ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం లభిస్తుంది. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులుగా సంస్థ ప్రకటించింది. అప్లై చేసుకునే వారి వయస్సు 18-40 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. ఉద్యోగాలకు అప్లై చేసుకునే నిరుద్యోగులు ముందుగా. APSSDC Job Registration Link ద్వారా ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా రిజిస్టర్ చేసుకున్న వారు ఈ నెల 13న ఉదయం 9 గంటలకు జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీస్, O-బ్లాక్, న్యూ కలెక్టరేటర్, కడప అడ్రస్లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో ఫార్మల్ డ్రెస్లో హాజరుకావాలని సంస్థ ప్రతిధులు వెల్లడించారు. ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఏదైనా సమాచారం కావాల్సి వస్తే. 9581670585, 8317545920 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'మీకు ఉద్యోగం కావాలా...అయితే ధరఖాస్తు చేసుకోండిలా'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: వరద నీటిలో సీఎం ఏక్ నాథ్ షిండే నివాసం
భారీ వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలమైంది. ఎక్కడ చూసిన నీరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రాజధాని ముంబై సహా థానే, పాల్ఘర్ తదితర జిల్లాలు కుంభవృష్టి వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో థానేలోని సీఎం ఏక్ నాథ్ షిండే నివాసం వరదనీటిలో చిక్కుకుపోయింది. నివాసం చుట్టూ వరదనీరు చేరింది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ అక్కడకు చేరుకుని వరదనీటిని తొలగించింది. మరోవైపు పూణె, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇంకోవైపు కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని పంజికల్ ప్రాంతంలో కురిసిన వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఉడుపి, బెళగావి, దక్షిణ కన్నడ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: టిడిపికి రానున్నరోజుల్లో తగిన బుద్ధిచెప్పాలి
ముమ్మిడివరం :గత ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ముమ్మిడివరం వైసిపి కో-ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. నగర పంచాయితీ పరిధిలోని 7వ వార్డులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించి ప్రజా బ్యాలెట్ అందించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా, రైతురుణాలు మాఫీచేస్తామని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బాలకృష్ణ ఆరోపించారు. పలువురు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీ సమస్య, ఫించన్లు, గృహ నిర్మాణ రుణాలు మంజూరు కావడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాలెపు ధర్మారావు, పెయ్యల చిట్టిబాబు, ఏడిద చక్రపాణిరావు, బొంతు సత్య శ్రీనివాస్, కాశి బాల మునికుమారి, కడలి వెంకటేశ్వరావు, కొప్పిశెట్టి బాలకృష్ణ, కాశి రామచంద్రరావు, చింతలపూడి వాసు, బుడితి సహదేవుడు, గంజా శ్రీను, కముజు శేఖర్ , గుత్తుల మల్లిబాబు, పిటివర్మ, కాట్రు అప్పారావు, వై శ్రీనివాస్, రెడ్డి సుబ్రహ్మణ్యం, కముజు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: 126 పరుగులు చేసిన బెంగళూరు
ఐపీఎల్లో భాగంగా బెంగళూరు (ఆర్సీబీ), లక్నో (ఎల్ఎస్జీ) జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 126/9 స్కోరు చేసింది. డుప్లెసిస్ (44), కోహ్లి (31) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ 3, రవిబిష్ణోయ్, అమిత్ మిశ్రా 2, కృష్ణప్ప గౌతమ్ 1 చొప్పున వికెట్లు తీశారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: వైఎస్సార్ జిల్లాలో సంచలనం రేపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీనివాసుల రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రతాప్రెడ్డి సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. నిందితుల్లో శ్రీనివాసులు, సురేష్ కుమార్, హరిబాబు, సుబ్బయ్య, రాణి ఉన్నట్లు చెప్పారు. శ్రీనివాసుల రెడ్డి హత్యకు భూ వివాదాలే కారణమని ఎస్పీ పేర్కొన్నారు. గతంలో శ్రీనివాసులరెడ్డి, ప్రతాప్రెడ్డి మధ్య ల్యాండ్ సెటిల్మెంట్ విభేదాలున్నాయని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. శ్రీనివాసులరెడ్డి. ప్రతాప్రెడ్డికి రూ.80 లక్షలు, శ్రీనివాసులకు రూ.60 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే, డబ్బు ఇవ్వకపోవడంతో నిందితులు కక్ష పెంచుకున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే నిందితులు ఈ హత్యకు పాల్పడ్డారని చెప్పారు. నిందితులకు సహకరించిన రాణి అనే మహిళను కూడా అరెస్టు చేశామని. మరికొందరు అనుమానితులకు నోటీసులు ఇచ్చామని అన్బురాజన్ పేర్కొన్నారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎస్పీ అన్బురాజన్ అన్నారు. ఈ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని. భూ వివాదాలు, సెటిల్మెంట్ వ్యవహారాలే కారణమని చెప్పారు. గూగుల్ టేక్ ఔట్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని. త్వరలోనే మరికొందరిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఈ హత్య సమయంలో కిందప్డ కత్తిని అక్కడ ఉన్న మహిళ ధైర్యంగా పక్కన పడేసిన విషయాన్ని ఎస్పీ అన్బురాజన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి సమయంలో ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని, పోలీసు శాఖ తరఫున ఆ మహిళను సన్మానిస్తామని వెల్లడించారు. గత శుక్రవారం ఉదయం జిమ్ నుంచి వస్తున్న శ్రీనివాసుల రెడ్డిని ఇద్దరు వ్యక్తులు బురఖాలు ధరించి కత్తులతో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'వైసీపీ కార్యకర్త హత్య కేసులో ప్రతాప్రెడ్డి సహా ఆరుగురిని అరెస్ట్'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: బిటిపి నుంచి 2 గేట్ల ద్వారా 5,127 క్యూసెక్కుల నీరు విడుదల
అనంతపురం, రాయదుర్గం: గుమ్మగట్ట మండలంలోని భైరవానితిప్ప ప్రాజెక్టు నుండి 5, 127 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు బిటిపి ఏఈ హరీష్ తెలిపారు. గత రెండు నెలలుగా వేదవతి హగరి నది కి నీటి విడుదల కొనసాగుతోంది. సోమవారం ఉదయం రెండు గేట్ల ద్వారా 3 అడుగుల ఎత్తు మేర నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన కర్నాటక రాష్ట్రం వాణి విలాస్ సాగర్ ప్రాజెక్టు నుండి ఇన్ ఫ్లో కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయుగుండం ఈ రోజు పూరి-చాందేరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిన్న రాత్రి నుంచి ఏకథాటిగా వర్షం కురుస్తున్నది. సముద్రంలో అల్లకల్లోలంగా ఉంది ఉత్తర కోస్తా వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: దళిత బంధు యూనిట్ ను అందజేసిన ఎమ్మెల్యే
దళితులను ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లీపూర్ గ్రామానికి చెందిన తుమ్మల ధన్ రాజ్ గారికి మంజూరైన ఎర్టిగా కారును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. దళిత జనోద్ధారణకు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కంకణం కట్టుకున్నారని. దానిలో భాగంగా దళిత బంధు పథకాల లాంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కోట లక్ష్మారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు దుర్గం ఆనంద్ యాదవ్, వార్డు సభ్యులు జనగాల ఎర్రయ్య, బచ్చిగళ్ళ జంగయ్య, దుర్గం లింగస్వామి, పులిగిల్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ లు వెండి తెరపై వెలుగుతున్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలోనే సినీ రంగంలోకి ఆరంగేట్రం చేయనున్నాడని సమాచారం. అయితే, ఇప్పటికిప్పుడే కాకపోయినా. యాక్టింగ్ లో కొంచెం ట్రైనింగ్ తీసుకుని, త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ!'.
2
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: కారులోనే దుకాణం పెట్టేశారుగా...గంజాయి వ్యాపారుల కొత్త దందా
ఫ్రెండ్ పెండ్లి ఉందని చెప్పి. జస్ట్ డయల్ ద్వారా ఓ కారును రెంట్కు తీసుకున్నారు. నిర్వాహకులకు బెంగళూరు వెళ్తామని చెప్పారు. ఇచ్చే డాక్యుమెంట్స్ కూడా నకిలీవి ఇచ్చారు. వాళ్లు కారు ఇవ్వటంతో. వాళ్ల పనికి ఇదే అదునుగా భావించారు. ఒకవేళ దొరికినా. కారు తమది కాదు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏముండదు అనుకున్నారో. మరింకేదైనా ప్లాన్ వేశారో తెలియదు కానీ. వాళ్ల పనిని మాత్రం ఆ కారుతోనే పూర్తి చేయాలని భావించారు. కానీ. పోలీసులకు అడ్డంగా దొరికిపోయి. వీళ్లు కూడా శ్రీకృష్ణ జన్మస్థలానికే వెళ్లారు. ఈ ఘటన. రంగారెడ్డి జిల్లాలోని మోకిలాలో జరిగింది. సైబరాబాద్ ఎస్వోటి బృందం భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. కారులో గంజాయిని పెట్టుకుని దర్జాగా ఒరిస్సా టూ తమిళనాడుకు హైదరాబాద్ మీదుగా తరలించేందుకు ప్రయత్నం చేశారు. అయితే. ఎస్వోటీ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే మోకిలా వద్ద మాటు వేసి ముగ్గురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేశారు. నిందితుల దగ్గరి నుంచి రూ. 50 లక్షలు విలువ చేసే 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్కు చెందిన ప్రధాన నిందితుడు శ్రీకాంత్తో పాటు తమిళనాడుకు చెందిన శ్రీనివాస్ ప్రేమ్ కుమార్, జాన్ జూడ్ సీన్లను ఎస్వోటీ బృందం అరెస్టు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో శ్రీకాంత్. దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఘట్కేసర్, మేడిపల్లి, బాలాపూర్, కీసర, పటాన్ చెరువుతో పాటు వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్ప డుతూ పోలీసుల చేతికి చిక్కి జైలుకు వెళ్లొచ్చాడు. కాగా. జైల్లో శ్రీకాంత్కు తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. దీంతో ఈ ముగ్గురు కలిసి గంజాయి స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ వేశారు. పథకం ప్రకారం శ్రీకాంత్ జస్ట్ డయల్ ద్వారా ఓ కారును అద్దెకి తీసుకున్నాడు. తన స్నేహితుడి పెళ్లి కోసం బెంగళూరు వెళ్లాలని అబద్ధం చెప్పి శ్రీకాంత్ కారును అద్దెకు తీసుకున్నాడు. రెంటుకు తీసుకున్న కారు డిక్కీలో గంజాయిని దాచిపెట్టి ఒడిశా వయా హైదరాబాద్ మీదుగా తమిళనాడుకు గంజాయి చేయడానికి ఈ గ్యాంగ్ స్కెచ్ వేశారు. ఈ విధంగా రెండు కారు డిక్కీలలో గంజాయి పెట్టుకొని తరలిస్తుండగా విశ్వసనీయమైన సమాచారం రావడంతో ఎస్ఓటి బృందం కొల్లూరు మోకిళ్ల వద్ద మాటు వేసి ముఠాను అరెస్టు చేశారు.
1
['tel']