inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: ఈ నెల 6న హస్తినకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లనున్నారు. ఆయనకు కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 6న హస్తినకు వెళ్లబోతున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ సమావేశం జరగనుంది. అందులో బాబు పాల్గొననున్నారు. కేంద్రంఆహ్వానం మేరకు మాజీ ముఖ్యమంత్రి వెళుతున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు జులై 4న భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి జయంతి కార్యక్రమానికి చంద్రబాబుకు పిలుపు వచ్చింది. ఈ మేరవకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి బాబుకు లేఖ రాశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఆహ్వాన లేఖ రాయడంతో పాటు చంద్రబాబుకు ఫోన్ చేసి పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని కేంద్రమంత్రి కోరారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జులై 4న ప్రధాని చేతుల మీదుగా అల్లూరి విగ్రహం ఆవిష్కరిచారు. అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 34వ వార్డు ఏఎస్ఆర్ నగర్లోని మున్సిపల్ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు కేంద్రం నుంచి పిలుపు వచ్చింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'ఈ నెల 6న హస్తినకు...చంద్రబాబు'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఇప్పటికైనా కమిటీ నియామకం సంతోషమే
కనీస మద్దతు ధరపై ఇప్పటికైనా కమిటీ నియామకం సంతోషమే.కానీ ఈ పని ఎప్పుడో చేసుండాలి లేక స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసుండాలి అని టీడీపీ నాయకులూ సోమిరెడ్డి చంద్రశేఖర రెడ్డి తెలిపారు. రైతులకి మద్దత్తు ధర కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినా నేపథ్యంలో , దాని మీద స్పందిస్తూ. ఎకరా వరిసాగుకు పెట్టుబడి రూ.12 వేలకు పైగా అదనమైపోయింది. ఎంఎస్పీ మాత్రం తూతూమంత్రంగా క్వింటాలుకు రూ.100 పెంచి సరిపెట్టుకున్నారు. ఆలస్యంగా నైనా కమిటీ వేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు. కానీ కాలయాపన జరగకుండా ఒక నిర్ణీత సమయంలో నిర్ణయాలు అమలుచేసి దేశంలోని రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్
నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NORCET-4) ప్రశ్నపత్రం లీక్కు సంబంధించిన కేసులో ప్రధాన సూత్రధారిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం అరెస్టు చేసింది. అరెస్టు చేసిన నిందితులను నవనీత్గా గుర్తించారు. అతను ఒక పాత్ర పోషించాడని మరియు కుట్రలో ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు. నిందితులు మంజీత్ కుమార్, మోను మాలిక్, అనిల్ కుమార్, అభ్యర్థి పరమవీర్లను ముందుగా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులను శుక్రవారం ఢిల్లీలోని డిజిగ్నేటెడ్ కోర్టులో హాజరుపరచనున్నారు.
1
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సిక్కు మత పెద్దలు కలుసుకున్నారు. ఏపీ స్టేట్ మైనారిటీస్ కమిషన్ సభ్యుడు జితేందర్జిత్ సింగ్ నేతృత్వంలో సిక్కు పెద్దలు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్తో పలు అంశాలపై చర్చించారు. సిక్కు మత పెద్దల విజ్ఞప్తులపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. శతాబ్ద కాలం నుంచి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో సిక్కులు నివాసం ఉంటున్నారని. వీరి కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ను సిక్కు మత పెద్దలు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్. సిక్కుల కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, సిక్కుల పవిత్ర స్థలాలైన గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తికి కూడా సీఎం జగన్ ఆమోదం తెలిపారు. గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్ అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు. రాష్ట్రంలో పూజారులు, పాస్టర్లు, మౌలాలీల్లానే ప్రయోజనాలు కల్పించాలని సంబంధిత అధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవు దినంగా ప్రకటించేందుకు కూడా అంగీకారం తెలిపారు. అలాగే, రాష్ట్రంలో సిక్కులు ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలోనే దీనికి సంబంధించిన తీర్మానం కూడా చేస్తామని వెల్లడించారు. ఇక, సిక్కులకు పారిశ్రామికంగా కూడా సహాయ సహకారాలు అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎంఎస్ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో చర్యలు ఉండాలని సూచించారు. 10 రోజుల్లోగా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'సిక్కు మత పెద్దల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: వనస్థలిపురంలో మూడు కుటుంబాల్లో కరోనా...
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు శనివారం కాస్త పెరిగాయి. శుక్రవారం సింగిల్ డిజిట్కే పరిమితమైన కరోనా కేసులు శనివారం 17 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా కేసులు 1061కు చేరుకున్నాయి.హైదరాబాద్ వనస్థలిపురంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వనస్థలిపురంలోని 8 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ కంటైన్మెంట్ జోన్లలో రేపటి నుంచి వారం రోజుల పాటు రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఈ జోన్ల పరిధిలోని నివాసాల పరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు.వనస్థలిపురంలోని హుడా సాయినగర్, సుష్మా సాయినగర్, కమలానగర్, రైతుబజార్ సమీపంలోని ఏ, బీ టైప్ కాలనీలు, ఫేజ్-1 కాలనీ, సచివాలయనగర్, ఎస్కేడీ నగర్ లతో పాటు రైతు బజార్-సాహెబ్ నగర్ రహదారిని కూడా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.వనస్థలిపురం పరిధిలో మూడు కుటుంబాలు కరోనా బారినపడడంతో ఈ చర్యలు తీసుకున్నారు. వనస్థలిపురం ప్రాంతంలో ఇప్పటివరకు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వనస్థలిపురం పరిధిలో 169 కుటుంబాలు హోం క్వారంటైన్ లో ఉన్నాయి.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: త్వరగా భూములిస్తే ఆర్ఆర్ఆర్ పనులు చేపడతాం,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ చుట్టూ ఉన్న 10 జిల్లాలను కలుపుకుని రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దీని భూ సేకరణ కోసం రూ.500 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందన్నారు. ఈనెల 8న వరంగల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనుండగా. అందుకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిలో రీజినల్ రింగ్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూములు ఇస్తే అంతత్వరగా పనులు ప్రారంభమవుతాయన్నారు. రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం కోసం అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అందుకు రూ.26వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. భూ సేకరణ పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. దాంతో పాటు ఔటర్ రింగ్ రైల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించామని. రీజినల్ రింగ్ రోడ్డు అనుసందానం చేస్తూ ఔటర్ రింగ్ రైల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు కేంద్రం ఆదేశించిందన్నారు. "యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలును విస్తరించేందుకు రూ. 330 కోట్లతో విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వాట ఇవ్వకపోవటంతో ఎంఎంటీఎస్ విస్తరణ ఆలస్యం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకున్నా పెద్ద మనసుతో కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు వెచ్చింది నిర్మాణం చేసేందుకు నిర్ణయించింది. కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే ఓవరాయిలింగ్ యూనిట్తో పాటు వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం. వ్యాగన్ తయారీ పరిశ్రమలో రోజుకు 200 వ్యాగన్లు తయారు చేసే సామర్ధ్యం ఉంటుంది. ప్రధాన మంత్రి ఆదేశాలతో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ స్థాయిలో ఉన్న వ్యాగాన్ తయారీ పరిశ్రమ ప్రధాన మంత్రి ఇచ్చారు. దీనికి భూమి పూజ స్వయంగా ప్రధాన మంత్రే చేయకున్నారు. దీంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. రూ. 587 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నాం. రూ. 1127 కోట్లతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవేకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.5587 కోట్ల తో నిర్మించే జాతీయ రహదారుల నిర్మాణం పనులకు శ్రీకారం చుడతాం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధితో పాటు చారిత్రాత్మక ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. తెలంగాణ అభివుద్ది కోసం ఎనలేని కృషి చేస్తున్నా ఇక్కడి ప్రభుత్వం కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వివక్ష లేకుండా అభివృద్దే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం పని చేస్తుంది. వరంగల్కు వస్తున్న ప్రధాన మంత్రికి ఇక్కడి ప్రజలు ఘన స్వాగతం పలకాలి. అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలి." అని కిషన్ రెడ్డి సూచించారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాన్వాయ్ను అడ్డుకునేందుకు కొందరు మహిళలు ప్రయత్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: టీఆర్ఎస్వీ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఇవాళ టీఆర్ఎస్వీ పోస్టర్, కరపత్రాలు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: అమెరికాలో కాల్పులు... ఐదుగురు మృతి
అమెరికాలోని ఇడాహో రాష్ట్రంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెలాగ్ నగరంలోని ఓ ఇంట్లో జరిగిన తూటా కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పోలీసులు ఓ వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నగరంలో జరిగిన కాల్పుల్లో 17 ఏళ్ల బాలుడు మృత్యవాత పడ్డాడు. మరో 11 మంది టీనేజర్లకు గాయాలయ్యాయి.
1
['tel']
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: ట్రెండ్ మారింది...'బంగారం' వద్దు 'ప్లాటినం' ముద్దు
మన భారతీయులు బంగారం అంటే ప్రాణాలు ఇచ్చేస్తాం.మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే చాలు. బంగారం కొనాలంటాం. ఇంకా ఇంట్లో ఏదైనా ప్రత్యేక సందర్భంమ్ ఉన్న. పెళ్లి చేసిన. చేతికి పెద్ద మొత్తం డబ్బులు వచ్చిన బంగారం కొందాం అని అంటాము. బంగారం అంటే అంత ఇష్టం మరి. అందుకే బంగారం డిమాండ్ పెరిగింది. ఒక్క ఈ సంవత్సరమే బంగారం ధర ఏకంగా 25 శాతం పరుగులు పెట్టేసింది. ఇంకా పెరుగుతుంది తప్ప. తగ్గటం లేదు. పసిడి అంటే ఇంతే. అందుకే పసిడి ప్రియులు అంత ఇప్పుడు అభిప్రాయాలు మార్చేసుకున్నారు. వారి ప్రేమను అంత ప్లాటినంపై పెట్టాశారు. ఇంతలో పెళ్లిళ్ల సీజన్. సో బంగారం ధర మరింత పెరుగుతుంది. ఇంకా అస్సలు బంగారం కొనలేరు. బంగారం ధర ఇప్పటికే 40వేలు పైన ఉంది. అంటే 10 గ్రాముల బంగారం ధర 41 వేల రూపాయిలు ఉంది. అది కాస్త పెళ్లిళ్ల సీజన్ కాబట్టి మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ ప్లాటినం ధర 10 గ్రాములకు 31,400 రూపాయిలు మాత్రమే ఉంది.అంతే బంగారం కంటే 10వేలు తక్కువ. అందుకే అందరూ బంగారం కాకుండా ప్లాటినం అంటేనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్లాటినం ఏ తీసుకుంటాం అంటున్నారు ప్రస్తుతం ప్రజలు. మరి ఇంకా ఈ ప్లాటినం ధర ఎంత పెరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా పసిడి ధరలు మరి దారుణంగా ఉన్నాయి.
1
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: దుబాయ్లో ఆకస్మిక మరణం చెందిన శ్రీదేవి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఎరుపు, బంగారు వర్ణాల మిశ్రమంతో కూడిన చీరలో శ్రీదేవిని ముస్తాబు చేశారు. తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆమె పార్థీవ దేహంపైన త్రివర్ణ పతాకం ఉంచారు. ఆమెకు ఎంతో ఇష్టమైన శ్వేత వర్ణంలోనే అంతిమ యాత్ర వాహనాన్ని ముస్తాబు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విల్లే పార్లే సేవా సమాజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.అంతకు ముందు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీదేవి పార్థీవ దేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. చిరంజీవితోపాటు ఐశ్వర్యరాయ్, సుస్మితాసేన్, హేమమాలిని, జయాబచ్చన్ తదితర సినీ ప్రముఖులు ఆమె పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'అతిలోక సుందరి అంతిమ యాత్ర'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: ముంబై: మహారాష్ట్రలోని సాంగ్లీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టైల్స్తో వెళ్తున్న లారీ బోల్తా పడిన దుర్ఘటనలో 10 మంది వ్యక్తులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టైల్స్ లోడ్తో వెళ్తున్న లారీ ఈ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో లారీలో 18 నుంచి 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం మీర్జాలో గల ఆస్పత్రికి తరలించారు. మృతులంతా దినసరి కూలీలు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'టైల్స్తో వెళ్తున్న లారీ బోల్తా'.
2
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: తెలంగాణలో నో సడలింపు?
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. అయితే తెలంగాణలో ఆ సడలింపులు అమలు చేయవద్దని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. జోన్లతో సంబంధం లేకుండా సడలింపులు పట్టించుకోకుండా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ధృడ నిశ్చయంతో ఉన్నారని సమాచారం. ఎందుకంటే సడలింపులు ఇచ్చినా కరోనా వ్యాప్తిని నివారించడం కష్టమని లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేయాలని కేబినేట్ భేటిలో నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ నెల 19న కేబినేట్ భేటి కానుంది. కేటినేట్ భేటిలో ఇదే నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
1
['tel']
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: ఆభరణాలను ప్రదర్శించిన తితిదే అధికారులు
తిరుమల: రంగనాయకుల మండపంలో తెలంగాణ ప్రభుత్వం స్వామివారికి బహూకరించనున్న సాలిగ్రామహారం, కంఠాభరణాలను తితిదే అధికారులు ప్రదర్శించారు. వీటిని కుటుంబ సభ్యులతో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ తిలకించారు. అనంతరం స్వామి దర్శనానికి శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యం
రాష్ట్రం మొత్తమ్మీద వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్కు ఫలితం పూర్తి అనుకూలంగా మారిపోయింది. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. మొత్తం 10 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 4 స్థానాల్లో లీడింగ్లో ఉండగా. టీఆర్ఎస్ 3 స్థానాల్లో లీడింగ్లో ఉంది. టీడీపీ 2 స్థానాల్లోనూ. ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యం కనబరుస్తున్నారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ప్రయాణికుడు తుమ్మడంతో విమానం ఎమర్జెన్సీ లాండింగ్!
ఒకసారి టేకాఫ్ అయిన తరువాత, విమానాలు వెనక్కు వచ్చేయడం లేదా గమ్యస్థానానికి కాకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం మరో ఎయిర్ పోర్టును సంప్రదించడం వంటి వార్తలు చాలానే వినుంటాం. కానీ, విమానంలో ఓ ప్రయాణికుడికి తుమ్ములు రావడంతో ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న వేళ, ఈ ఘటన అమెరికాలో జరిగింది.కొలరాడో రాష్ట్రంలోని ఈగిల్ ఎయిర్ పోర్టు నుంచి న్యూజెర్సీకి ఓ విమానం బయలుదేరగా, ఓ ప్రయాణికుడికి తుమ్ములు వచ్చాయి. అదే ప్రయాణికుడు దగ్గుతూ కూడా ఉండటంతో మిగతా ప్రయాణికులు గాబరా పడిపోయారు. దీంతో పైలట్ తనకు సమీపంలో ఉన్న డెన్వర్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారాన్ని అందించాడు. ఫ్లయిట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు అనుమతి కోరడంతో వారు అంగీకరించారు. దీంతో పైలట్ డెన్వర్ ఎయిర్ పోర్టులో విమానాన్ని దించగా, అప్పటికే సమాచారాన్ని అందుకున్న వైద్యులు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రయాణికుడికి వచ్చింది అలర్జీయేనని తేల్చారు. ఏ విధమైన కొవిడ్-19 లక్షణాలు లేవని వారు చెప్పడంతో విమానం తిరిగి న్యూజెర్సీకి బయలుదేరింది.
1
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: వారణాసిలో ప్రధాని మోదీ రోడ్షో
మార్చి 7న జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశకు ముందు బీజేపీ అభ్యర్థులకు మద్దతునిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం రోడ్షో ప్రారంభించారు. మీర్జాపూర్లో ర్యాలీలో ప్రసంగించిన తర్వాత మోదీ తన వారణాసి లోక్సభ నియోజకవర్గానికి చేరుకున్నారు. . మాల్దాహియా క్రాసింగ్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన రోడ్షోను ప్రారంభించారు.2014 లోక్సభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత మోడీ అదే స్థలం నుండి వారణాసిలో తన మొదటి రోడ్షోను ప్రారంభించారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: గుమ్మలక్ష్మీపురం మండలం కొసగూడ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో బత్తిలి గ్రామానికి చెందిన సివ్వాల షణ్ముఖరావు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. షణ్ముఖరావు ఎల్విన్పేట లో చిరు వ్యాపారం చేస్తున్నాడు. ఎప్పటిలానే పని ముగుంచుకొని ప్రతి రోజు రాత్రి తన గ్రామం బత్తిలి వెళ్తుంటారు. మంగళవారం పని ముగించుకొని రాత్రి 11. 30 సమయంలో ఇంటికి వెళ్తుండగా కొసగూడ మలుపు వద్ద విద్యుత్ స్తంభం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో బైక్ ను మృతదేహాన్ని గ్రామస్తులు ఉదయం గుర్తించి పోలీసులు కు సమాచారం అందించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మృతి చెందిన విషయం తెలియడంతో భార్య, పిల్లలు రోధిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షణ్ముఖరావు తెలిపారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'బైక్ ప్రమాదం లో వ్యక్తి మృతి'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ ప్లో తగ్గి అవుట్ ఫ్లో పెరిగింది. సోమవారం ఉదయం ఇన్ ఫ్లో 10, 100 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 12, 169 క్యూసెక్కులు ఉంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతo 587. 60 అడుగులు ఉంది. ఇక 312. 0450 టీఎంసీల నీటి నిల్వ సామర్ద్యానికి, ప్రస్తుతం 305. 8626 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: లెజెండ్స్ క్రికెట్ లీగ్కు అంబాసిడర్ గా అమితాబ్ బచ్చన్
లెజెండ్స్ క్రికెట్ లీగ్, అనేది రిటైర్డ్ అంతర్జాతీయ క్రికెటర్ల కోసం ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్, దాని లీగ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ను ఎన్నికైనారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, భారతదేశం, ఆసియా మరియు ప్రపంచంలోని ఇతర దేశాల నుండి మూడు పవర్ ప్యాక్ జట్ల మధ్య జనవరి 2022లో ఒమన్లోని అల్ అమెరత్ క్రికెట్ స్టేడియంలో ఈ 3 క్రికెట్ జట్టులు పోటీ పడనున్నాయి. లీగ్ అంబాసిడర్గా అమితాబ్ మాట్లాడుతూ. "ప్రపంచం నలుమూలల నుండి లెజెండ్స్ ఆఫ్ క్రికెట్ను జరుపుకునే లెజెండ్స్ లీగ్ క్రికెట్ కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నాను, పాత పోటీలను తిరిగి తెచ్చి, క్రికెట్ పై ఇంట్రస్ట్ ని పెంచడానికి ఇది ఒక గొప్ప అవకాశం. క్రికెట్ అభిమానులందరికీ ఇది ఒక గొప్ప పండుగా లాంటిది. మీరందరు మళ్లీ ప్రత్యక్షంగా ఆడండి’’ అల్ ది బెస్ట్ అని అమితాబ్ బచ్చన్ అన్నారు.లెజెండ్స్ లీగ్ క్రికెట్ యొక్క CEO రామన్ రహేజా మాట్లాడుతూ, "మాతో అమితాబ్ బచ్చన్ ఉండటం మాకు గౌరవంగా ఉంది. లెజెండ్స్ విషయానికి వస్తే, ఈ లీగ్కి అంబాసిడర్గా ఉండటానికి పెద్ద మరియు సరైన పేరు గురించి ఆలోచించినప్పుడు అమితాబ్ బచ్చన్ సరైన వ్యక్తి అనిపించింది. బచ్చన్ గ్లోబల్ ఐకాన్ కూడా మరియు అందరిచే గౌరవించబడ్డాడు. అతను పెద్ద స్పోర్ట్స్ బఫ్ కూడా మరియు మా లీగ్ స్థాయిని భారీ స్థాయిలో పెంచాడు."అమితాబ్ మాట్లాడుతూ. "నా చిన్న రోజుల్లో క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది, ఆ తర్వాత ఆటలోని కొంతమంది దిగ్గజాలతో వ్యాఖ్యానించే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు అలాంటి లీగ్ కు అంబాసిడర్గా మారడం నమ్మశక్యం కాని అనుభూతి. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఖచ్చితంగా నాలాంటి దిగ్గజాలకు మరియు నాలాంటి వారి అభిమానులకు మళ్లీ కనెక్ట్ అవ్వడానికి అద్భుతమైన అవకాశంగా నిలుస్తుంది" అని అమితాబ్ బచ్చన్ తెలిపారు.
1
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 2.0. రోబో చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రం లో అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రీలీజ్ చేయాలని టీం భావిస్తుండగా, ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. బాహుబలి సినిమా కన్నా భారీ హిట్ సాధించాలనే కసితో టీం వర్క్ చేస్తుంది. 400 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 2.0 చిత్రం ప్రస్తుతం సీజీ వర్క్స్ తో పాటు వీఎఫెక్స్ పనులు జరుపుకుంటుంది. అయితే చిత్ర ప్రమోషన్స్ హాలీవుడ్ స్టైల్ లో చేయనున్నట్టు సమాచారం. లాస్ ఏంజెల్స్, సాన్ ఫ్రాన్సికో, ఆస్ట్రేలియా, లండన్ , దుబాయ్ ఇతర ప్రాంతాలలో చిత్ర ప్రమోషన్స్ భారీగా జరపాలని టీం భావిస్తుండగా, తాజాగా వంద అడుగుల హాట్ బెలూన్ ని లాస్ ఏంజెల్స్ లో ఎగరేశారు. టైటిల్ తో పాటు చిత్రంలోని ప్రధాన పాత్రలని బెలూన్ తో హైలైట్ చేస్తున్నారు. అక్టోబర్ లో చిత్ర ఆడియో వేడుకని దుబాయ్ లో ప్లాన్ చేస్తుండగా, మూవీ జనవరి 25, 2018 థియేటర్స్ లోకి రానుంది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'సరికొత్త స్టైల్లో రజనీకాంత్ 2.0 ప్రమోషన్'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: వేపాకుతో ఈ సమస్యలకు చెక్
మంచి ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అందుకు ఉదాహరణే వేప. దీంతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎర్రగా మారిన చర్మాన్ని నయం చేయడానికి వేప చక్కగా పనిచేస్తుంది. చుండ్రు సమస్యలు, జుట్టు సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తుంది. దురదలు, మంటలు వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి వేపాకు పేస్ట్ రాసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు. అలాగే ముడతలు, మొటిమలను నయం చేయడానికి సహాయపడుతుంది.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పులి సంచారం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలోని తిరుమల కుంట, మామిళ్లోరి గూడెం, అసుపాక గ్రామాలు అలాగే ఆంధ్రలోని కుకునూరు అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంది. ఈ సరిహద్దు ప్రాంతంలో పులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. ఇవే కాకుండా తెలంగాణలోని బూర్గంపాడు, అశ్వాపురం అటవీ ప్రాంతాల్లో అధికారులు పులుల జాడను గుర్తించారు. దీంతో వనాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని జనాలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు సూచించారు. దీంతో పులి ఎటువైపు నుంచి ఎవరిపై దాడి చేస్తుందో అని గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటు గడుపుతున్నారు. వెంటనే అటవీ అధికారులు స్పందించి పులి బంధించి తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల్ని పులి బలిగొన్న విషయం తెలిసిందే.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పెద్దపులి కలకలం...!'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని మేం కూడా అంచనా వేయలేకపోయామన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ. ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందడంతో కేసీఆర్ ఓడిపోతారు అని అందరూ అనుకున్నారు. కానీ, రైతులతో సహా ప్రతీ ఒక్క కుటుంబానికి కేసీఆర్ సహాయ పడడం వలన విజయం సాధ్యమైందన్నారు. తెలంగాణలో గతంలో కంటే కేసీఆర్ ఓట్లు, సీట్లు పెరిగాయి. అందుకు కేసీఆర్ కి నా అభినందనలు అన్నారు నారాయణ. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురు అయ్యిందన్నారు నారాయణ. బీజేపీ పార్టీకి రాబోయే రోజుల్లో ఓడిపోయే సంకేతాలు కనబడుతున్నాయని. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు భ్రమలు కల్పించారు. మోడీ ఇచ్చిన హామీలు ఒక్కటీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. మోడీ తీసుకొచ్చిన సంస్కరణలు కార్పొరేట్ వాళ్లకే ఉపయోగపడ్డాయి. కానీ, ప్రజలకు ఉపయోగపడలేదన్నారు నారాయణ.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'కేసీఆర్ విజయాన్ని అంచనా వేయలేకపోయాం'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: "టియస్ఆర్టీసీ" కరీంనగర్ పట్టణంలోని ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలో పెట్రోల్ బంక్ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆర్టీసీ వర్క్షాప్లో 10 వేల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకుంది. ఆ భూమిని హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చిన టీఎస్ఆర్టీసీ. ప్రతిపాదిత స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు హెచ్పీతో ఒప్పందం చేసుకుంది. ఆర్టీసీ డిస్పెన్సరీతో పాటు పెట్రోల్ బంక్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరియు 2022 మార్చి చివరి నాటికి బంక్ సిద్ధం కానుంది. తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్ 'టిఆర్ యస్' కార్పొరేషన్ ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది అని సమాచారం. వాణిజ్య అవసరాల కోసం తన భూములను లీజుకు ఇవ్వడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల్లోని తన భూముల్లో పెట్రోల్ బంకులను నడుపుతోంది అని సమాచారం.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'కరీంనగర్ లో "టియస్ఆర్టీసీ" పెట్రోల్ బంక్ ప్రారంభం'.
2
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ఏపీ సీఎం జగన్ సోమవారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా. చిత్తూరు జిల్లాలో 1,78,840 ఇళ్లు కట్టబోతున్నామని, ఒక్క ఊరందూరులోనే 6,732 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని సీఎం వివరించారు. ఇక్కడ ఇచ్చే ఇళ్ల స్థలం మార్కెట్ ధర సెంటు రూ.7 లక్షలు ఉన్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.చిత్తూరు జిల్లాలో 2.5 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, పార్టీ అంటూ బేధాలు చూడట్లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామన్నారు.ఎన్నికల హామీలో 25 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పాము, ఇప్పుడు చెప్పిన దాని కంటే ఎక్కువగా 31 లక్షల ఇళ్లు ఇవ్వబోతున్నామని సీఎం జగన్ వివరించారు. రూపాయి విలువ మహిళలకు తెలిసినంతగా మగవాళ్లకు తెలియదని వివరించారు. ప్రభుత్వం అందుకే అనేక పథకాల ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తోందన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు: సీఎం జగన్'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: జెజె ఆసుపత్రిలో చేరిన ఇంద్రాణి ముఖర్జియా
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా ఇక్కడి జెజె ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేశారు. హైపోటెన్షన్, న్యూరో వ్యాస్క్యులార్ సమస్యతో బాధపడుతున్న ఇంద్రాణీని పరీక్షించిన జైలు వైద్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: మహారాష్ట్రలో శనివారం 489 కరోనా కేసులు మరియు ఒక మరణం నమోదైంది, ఇది రాష్ట్ర సంఖ్య 81,65,466 కు మరియు 1,48,514 కు చేరుకుందని ఆరోగ్య అధికారి తెలిపారు. శుక్రవారం, రాష్ట్రంలో 597 కేసులు నమోదయ్యాయని, రెండు మరణాలు నమోదయ్యాయని ఆయన సూచించారు. గత 24 గంటల్లో రికవరీ సంఖ్య 1,126 పెరిగి 80,12,873కి చేరిందని, రాష్ట్రంలో యాక్టివ్ కాసేలోడ్ 4,079తో ఉందని ఆయన చెప్పారు. ముంబైలో ఒకే ఒక్క మరణంతో పాటు రోజులో 118 కేసులు నమోదయ్యాయని అధికారి తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం, రికవరీ రేటు 98.13 శాతం మరియు మరణాల రేటు 1.81 శాతం. మహారాష్ట్రలో ఇప్పటివరకు 8,69,82,528 కరోనావైరస్ పరీక్షలు నిర్వహించబడ్డాయి, ఇందులో గత 24 గంటల్లో 14,564 ఉన్నాయి.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'మహారాష్ట్ర కరోనా అప్డేట్'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుంచుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తిరుపతిలోని సన్నీ ఆప్కో టెక్ ప్రైవేట్ లిమిటేడ్ సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడులు, 20 వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాంది పలికారు. కొన్ని కంపెనీల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు ఈ రోజు జరిగాయి. సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. పారిశ్రామికరంగంలో ప్రంపంచలోనే ఏపీని ముందు స్థానంలో ఉంచేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. కంపెనీలకు ఏ రకమైన సహకారం కావాలన్నా అందిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగణంగా పని చేస్తామని మంత్రి అమర్నాథ్ తెలిపారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'కంపెనీలకు ఏ రకమైన సహకారం కావాలన్నా అందిచేందుకు సిద్ధం'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: చేనుకు... చీర రక్ష
పంటలు కాపాడుకోవడానికి రైతులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. చేనుకు కంచెగా రంగురంగుల చీరలను ఉపయోగిస్తున్నారు. కందుకూరు మండలం మాచవరం, గోపాలపురం, పాలూరు తదితరు గ్రామాలకు చెందిన రైతులు మిరప, వేరుశనగ, శెనగ పంటల పొలాలకు కంచెగా రంగురంగుల చీరలను ఉపయోగి స్తున్నారు. అడవి పందుల బెడద ఎక్కువగా ఉండడంతో రైతుల కంటికి కునుకు లేకుండా రాత్రి, పగలు పంట పొలాల వద్దనే కాపలా కాస్తున్నారు. పందుల బారి నుండి పంట పొలాలను రక్షించుకునేందుకు పొలం చుట్టూ పాత చీరలను కడుతున్నారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి గుడ్ బై చెప్పి సైకిల్ పార్టీ సమాజ్వాదీలో చేరిత తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి.ఈ క్రమంలోనే బీజేపీకి ఎన్నికల ముందు మరో పెద్ద షాక్ తగిలింది. దళితులు, OBCలు, రైతులు, నిరుద్యోగులు, చిరువ్యాపారులపై అణచివేతకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మౌర్యకు సపోర్ట్‍గా మరో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. స్వామి ప్రసాద్ మౌర్య పార్టీ విడిచిపోవడం వల్ల బీజేపీకి ఎన్ని సీట్ల నష్టం వాటిల్లుతుందో తెలియని పరిస్థితిలో. పార్టీకి గుడ్ బై చెప్పేశారు బీజేపీ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ. శిఖోహాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న ముఖేష్ వర్మ. మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య వెంట ఉంటామని స్పష్టత ఇచ్చారు. ఆయనే కాదు. మరికొంత మంది పార్టీని విడిచి ఆయనతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ రాజీనామాతో అసంతృప్త ఆధికార పార్టీ నేతల రాజీనామాల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ముందు అధికార పార్టీ బీజేపీ నుంచి సమాజ్వాదీ పార్టీలోకి మౌర్య కారణంగా వలసలు ఊపందుకున్నాయి. వారం వ్యవధిలోనే పార్టీని ఆరుగురు ఎమ్మెల్యేలు వీడగా. ఇందులో ఇద్దరు కేబినెట్ మంత్రులు ఉండడం విశేషం. ఒకప్పుడు జనతాదళ్తో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన స్వామి ప్రసాద్ మౌర్య BSPలో చేరినప్పుడు, మాయావతికి యాదవేతర OBCల ముఖ్యమైన నాయకుడిగా చెప్పారు. 2007లో ఆమె గెలుపులో OBC తరగతి ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషించారు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మౌర్య, మాయావతి మాత్రమే మీడియాతో మాట్లాడేవారు. ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా కూడా మౌర్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగానే ఆయన పార్టీ వీడినట్లుగా తెలుస్తోంది. కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ సీఎం అయిన మొదటి రోజు నుంచే, స్వామి ప్రసాద్ మౌర్యకు ప్రాధాన్యత తగ్గించినట్లుగా అనుచరులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పైనా, పార్టీ అధినాయకత్వంపైనా మౌర్య అసంతృప్తి స్వరం అప్పటి నుంచే వినిపిస్తున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'ఎన్నికల ముందు బీజేపీకి మరో పెద్ద షాక్'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: ముంబయి: దేశీయ సూచీలు గురువారం లాభనష్టాల్లో వూగిసలాడుతున్నాయి. నేడు, రేపు వెలువడనున్న టీసీఎస్, ఇన్ఫోసిస్ మూడో త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు కూడా మిశ్రమంగా ఉండటంతో సూచీలు ఫ్లాట్గా సాగుతున్నాయి. ఆరంభంలో కాస్త లాభాల్లో కన్పించినప్పటికీ. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 19 పాయింట్ల నష్టంతో 34,414 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 10,622 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. టెక్మహింద్రా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఎయిర్టెల్, ఐడియా, టాటామోటార్స్ షేర్లు లాభాల్లో ఉండగా. టీసీఎస్, హిందుస్థాన్ పెట్రోలియం, విప్రో, సిప్లా, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'నష్టాల్లో సాగుతున్న స్టాక్మార్కెట్లు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: ప్రపంచకప్ లో పాకిస్థాన్ సెమీస్ కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరిగాలి. అయితే, పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం సెమీస్ వెళ్లేందుకు కష్టపడుతామని అన్నాడు. బంగ్లాదేశ్ తో జరగనున్న చిట్టచివరి మ్యాచ్ లో 500 పరుగులు సాధించేందుకు యత్నిస్తామని చెప్పాడు. బంగ్లాదేశ్ ను 50 పరుగులకే ఆలౌట్ చేసేందుకు కృషి చేస్తామని చెప్పాడు. సెమీస్ కు చేరాలంటే బంగ్లాపై 316 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుందని. గెలిచేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తామని తెలిపాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి. సెమీస్ బర్త్ సాధించాలంటే బంగ్లాదేశ్ తో జరిగి మ్యాచ్ లో 450కి పైగా పరుగులు సాధించాలి. అంతేకాదు, బంగ్లాను 316 పరుగుల తేడాతో ఓడించాలి. ఆసక్తిర విషయం ఏమిటంటే. ఈ మ్యాచ్ లో టాస్ కూడా అత్యంత కీలకం కాబోతోంది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ తీసుకుంటే. పాకిస్థాన్ కథ ముగిసినట్టే. 316 పరుగులతో పాకిస్థాన్ గెలవాలంటే. బంగ్లాదేశ్ ఎన్ని పరుగులు చేయాల్సి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పటి వరకు వన్డేల్లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు 481 పరుగులు మాత్రమే.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'బంగ్లాపై 500 పరుగులు చేస్తాం: పాక్ కెప్టెన్'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: మాజీ ఎంపీ యూ టర్న్
మాజీ ఎంపీ హర్షకుమార్ యూ టర్న్ తీసుకున్నారు. తిరిగి సొంత పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమయ్యానని. త్వరలోనే ఆయన్న కలిసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని. దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో దళితులపై దాడులు, శిరో ముండనం కేసులు. ఇద్దరు దళిత యువకుల్ని పోలీసులు అన్యాయం చంపేశారని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని. కానీ బీజేపీ మాత్రం పార్లమెంట్ సాక్షిగా హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. ఇటు ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ కూడా హోదాను విస్మరించిందని. కేసుల మాఫీ కోసం ఢిల్లీలో సాంష్టాంగ పడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలన్నారు. త్వరలోనే రాహుల్ గాంధీని కలుస్తానని. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి వైభవం తీసుకోస్తామని ధీమాను వ్యక్తం చేశారు. రాహుల్ పోరాట పటిమ. ఈ దేశానికి కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పారు. ఏపీలో కూడా దళితుల సమస్యలపై పోరాటం చేస్తానన్నారు హర్ష కుమార్. రాహుల్, ప్రియాంకలు దళితుల పక్షాన చేస్తున్న పోరాటంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిశ్చయించుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళితులకు న్యాయం జరుగుతుందని. బీజేపీకి కాంగ్రెసే ప్రత్యామ్నాయమన్నారు. బీజేపీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడిన పార్టీ అని ఆరోపించారు. కరోనా కట్టడి విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. కరోనాతో చాలా మంది మృతి చెందుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవాలు ప్రకటించటం లేదన్నారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: కరోనాతో కాచిగూడ రైల్వే ఉద్యోగి మృతి చెందాడు.గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. లాక్డౌన్ సడలింపుల తరువాత రాష్ట్రంలో భారీ మొత్తంలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఒకప్పుడు రోజు 100 కేసులంటేనే ఎక్కువ అనుకునే రోజుల నుంచి ఇప్పుడు రోజుకు 500 కేసులు వచ్చినా సాధారణం అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 891 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10444కు చేరింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'కరోనాతో కాచిగూడ రైల్వే ఉద్యోగి మృతి'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: కాపురాన్ని చక్కదిద్దుతానంటూ ఓ వివాహితకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతమిది. నెల్లూరు నవాబుపేట పోలీసుల కథనం మేరకు. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళకు 2012లో ఓ వ్యక్తితో వివాహమైంది. మనస్పర్థల నేపథ్యంలో ఏడేళ్ల క్రితం ఆమె భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటుంది. ఓ గుడికి తరచూ వెళుతోంది. ఈ క్రమంలో మైపాడు గేటు ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆమె తన పరిస్థితిని అతనికి తెలపగా కాపురాన్ని చక్కదిద్దుతానని నమ్మించాడు. ఆమె గుడి వద్ద ఉండగా శ్రీనివాసులు వెళ్లి ఆమెను అరుణాచలం వీధిలోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. లైంగిక దాడి చేశాడు. రక్తస్రావంతో బాధితురాలు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేరారు. బాధితురాలు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'వివాహితకు మాయమాటలు చెప్పి లైంగిక దాడి...!'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: చిత్తూరు: కుప్పం మండలం పర్తిచేను గ్రామనికి చెందిన బాలాజీ అనే యువకుడు అప్పుల బాదలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం అందించారు. బాలాజీ కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యసనాలకు బానిసై అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'అప్పుల బాధ తాళలేక యువకుడి ఆత్మహత్య'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: కూరల్లో కొంతమంది పచ్చిమిరపకాయలను వేస్తే. మరికొందరు ఎండుకారం వేస్తుంటారు. కారంలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు మిరపకాయల పొడి (కారం)లో ఉండే పలు రకాల సమ్మేళనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూస్తాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనబడే సమ్మేళనం అధిక బరువు తగ్గించడంలో సహాయ పడుతుంది. వాపులను కూడా తగ్గిస్తుంది. అల్సర్లు ఉన్నవారు కారం ఎక్కువగా తినరాదని చెబుతుంటారు. కానీ పలు పరిశోధనల ప్రకారం. కారంలో ఉండే పలు సమ్మేళనాలు జీర్ణ సమస్యలను పోగొడతాయని తేలింది. కారం తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. కారం తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కారం తింటే తలనొప్పి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు ఉన్నవారు కారం తింటే త్వరగా ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'కారం తినడం వల్ల కలిగే లాభాలివే...!'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: హైదరాబాద్ నగరంలోని ఎల్ బి నగర్ నూతన డీసీపీగా బి.సాయి శ్రీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బి.సాయిశ్రీ సోమవారం నాడు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి డీసీపీ బి.సాయి శ్రీ పూలకుండి అందజేశారు. ఎల్ బి నగర్ నూతన డీసీపీగా నియమితులైన సందర్బంగా బి.సాయి శ్రీని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'ఎల్ బి నగర్ నూతన డీసీపీగా బి.సాయి శ్రీ'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: రష్యాకు ఆర్థిక ఆశాజనకంగా కనిపిస్తున్న భారత్...మళ్లీ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది
యుద్దం నేపథ్యంలో తన ఆర్థిక అవసరాల కోసం రష్యాకు భారత్ ప్రధాన వనరుగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని సైతం భారతదేశం తనకు అనుకూలంగా మల్చుకొంటోంది. ఇదిలావుంటే ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ మధ్య సంక్షోభం ప్రారంభమైనప్పుడు. భారత ఆయిల్ బాస్కెట్లో రష్యన్ క్రూడాయిల్ వాటా చాలా తక్కువ. కానీ అభివృద్ధి చెందిన దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలతో ఆ దేశం మన భారత్కు భారీ డిస్కౌంట్లో ఆయిల్ను ఆఫర్ చేసింది. దీంతో రష్యా వాటా భారత ఆయిల్ బాస్కెట్లో పెరిగింది. భారత్కు ఆయిల్ను చేయడంలో సౌదీ అరేబియాను దాటేసి మరి రష్యా రెండో అతిపెద్ద ఆయిల్ సరఫరాదారిగా నిలిచింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి ముందు. భారత్ క్రూడాయిల్ బాస్కెట్లో రష్యా వాటా కేవలం 2 శాతంగానే ఉండేది. 2021 ఏడాదంతా కేవలం రష్యా నుంచి 12 మిలియన్ బ్యారల్స్ క్రూడాయిల్ను మాత్రమే భారత్ కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు దేశీయ ఉత్పత్తికి మించిపోయి రష్యా నుంచి ఈ దిగుమతులు చేపడుతున్నాం. రష్యా వాటా ప్రస్తుతం 12 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నుంచి మే 2022 మధ్య కాలంలో. రష్యన్ ఆయిల్ దిగుమతులు భారత్కు 4.7 టైమ్స్ పెరిగాయి. రష్యా ఆఫర్ చేసిన భారీ డిస్కౌంట్లతో భారత్ బాస్కెట్లో రష్యా వాటా పెరిగింంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన మూడు నెలల్లో భారత్ రష్యన్ ఆయిల్, గ్యాస్, కోల్ కోసం 5.1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. మే నెలలో భారత్లోకి వచ్చిన రష్యన్ క్రూడాయిల్ 7,40,000 బ్యారల్స్ అని తెలిసింది. అయితే ధరలు పెరిగినప్పుడు మంచి డీల్స్ కుదుర్చుకోవడం సాధారణమని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అన్నారు. ఈ క్రమంలోనే భారత్ రష్యాతో డీల్ కుదుర్చుకుని డిస్కౌంట్లో ఆయిల్ కొనుగోలు చేసింది. సంక్షోభం ప్రారంభమైన తర్వాత. రష్యన్ ఆయిల్ కొనుగోళ్లపై ఆంక్షలు విధించడంతో. ఆ దేశం బ్యారల్పై 35 డాలర్ల డిస్కౌంట్ను ఆఫర్ చేసింది. దీంతో ఈ డిస్కౌంట్ ధరను భారత్ అందిపుచ్చుకుంది. డిస్కౌంట్లో రష్యన్ ఆయిల్ ను సరఫరా చేసుకోవడం ద్వారా భారత్ సుమారు రూ.35 వేల కోట్ల లాభపడినట్టు తెలిసింది. ఈసారి మళ్లీ డిస్కౌంట్లో ఆయిల్ ఇస్తామంటూ రష్యా ఆఫర్ చేస్తుంది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు, డాలర్లను ఆదా చేసేందుకు ఈ డిస్కౌంట్లు భారత్కు సాయపడినట్టు తెలిసింది. దీనివల్ల రూపాయి మరింత పతనం కాకుండా కూడా ఆగింది.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: అమరావతి : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై పోరాటాన్ని టీడీపీ ఉధృతం చేసింది. పార్లమెంటు సమావేశాల్లో ఏపీపై చర్చకు కేంద్రం నిరాకరిస్తున్న తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశానికి సైకిల్పై వెళ్లాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఈ ఉదయం వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించి సైకిల్ ర్యాలీనిముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వెంకటపాలెం నుంచి అసెంబ్లీ వరకు సీఎం సైకిల్పై వెళతారు. అలాగే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైకిళ్లపైనే అసెంబ్లీకి బయలుదేరారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'సైకిల్ ర్యాలీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఇంగువ నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లో ఉండే ఇంగువతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంగువ కలిపిన నీటిని తాగితే దానిలోని యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు జీర్ణ సమస్యలను పోగొడతాయి. క్రమం తప్పకుండా రోజూ తాగుతూ ఉండే అధిక బరువు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, మధుమేహ బాధితుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. బీపీని సైతం అదుపులో ఉంచడంలో సాయపడుతుంది.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: వేరుశనగతో... మొటిమల మాయం...
మనకు సహజంగా దొరికి పల్లిలతో ఆరోగ్యం, సౌందర్యం పెంచుకోవచ్చు. వేరుశెనగలోని విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయి. ఇందులో వివిధ రకాల మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు, రెస్వెరాట్రాల్ ఉంటాయి. ఇవి మొటిమలు, అదనపు నూనె ఉత్పత్తికి కారణమయ్యే టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడతాయి.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఢిల్లీ రోడ్లపై మంత్రి కేటీఆర్ ట్వీట్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఢిల్లీ రోడ్లు తనకు నచ్చాయని కేటీఆర్ అన్నారు. ఒక క్రమపద్ధతిలో రోడ్లు, జంక్షన్స్, పార్క్స్ ఉండటం బాగుందన్నారు కేటీఆర్. ఇలాంటి రోడ్లు, జంక్షన్స్ను హైదరాబాద్ నగరంలో కూడా చూడాలనుకుంటున్నాని ట్వీట్ చేశారు మంత్రి. ప్రస్తుతం కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలోని తన గదిలో నుంచి అక్కడి రోడ్లను క్లిక్మనిపించారు కేటీఆర్.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఏపీ బీజేపీలో ముదిరిన విభేదాలు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో మిత్రపక్షమైన బీజేపీ తన పాత్ర పోషించలేదని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజుపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్న కన్న వర్గం. గ్రానైట్ వ్యాపారంలో వైసీపీ నేతల దగ్గర సోము వీర్రాజు వాటాలు తీసుకున్నారన్న కన్నా వర్గం. అందుకే ప్రభుత్వంపై బీజేపీ గొంతు గట్టిగా వినిపించడం లేదన్న కన్నా వర్గం. పార్టీ కార్యక్రమాల పేరుతో భారీగా డబ్బు వసూలు చేస్తున్నారని కన్నా వర్గం ఆరోపణలు. కొందరు నేతలు అవినీతి చేస్తున్నా సోము వీర్రాజు పట్టించుకోవడం లేదన్న కన్నా వర్గం.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: భారీ వర్షానికి నీటమునిగిన పలు భవనాలు
హైదరాబాద్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో రోడ్లన్నీ కుంటలను తలపిస్తున్నాయి. మదీనాగూడలోని దీప్తిశ్రీనగర్ కాలనీలో పలు భవనాలు నీట మునిగాయి. ప్రధాన రహదారిపై వరదనీరు ప్రవహిస్తూ, పలు అపార్ట్స్ మెంట్ల లోని సెల్లార్లకు నీరు చేరింది. దీంతో అపార్ట్ మెంట్ వాసులు కిందకి రాలేని పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కొంత మంది భవన యజమానులు ప్రైవేట్ జెనరేటర్లను ఏర్పాటు చేసుకున్నారు.
1
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: రేపు అమ్మఒడి ఖాతాల్లో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జగనన్న అమ్మఒడి పథకం నిధులు సీఎం జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ రూ.6,595 కోట్లు జమ చేయనున్నారు. ఈ పథకం కింద పిల్లల తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: కొండా సురేఖకు టిఆర్ఎస్ అన్యాయం : డీకే అరుణ
హైదరాబాద్ : కొండా సురేఖకు టీఆర్ఎస్ అన్యాయం చేసిందని కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ అన్నారు. మహిళల పట్ల కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు గౌరవం లేదని ఆమె ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆరోపించారు. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరుతారో లేదో తనకు తెలయదు కానీ, ఒక మహిళగా టీఆర్ఎస్ ఆమెకు చేసిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి: చిన్న చిన్న నేరాలపై జైళ్లలో ఉంటున్న వారి విడుదలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థను. హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కార్యాచరణ నివేదికను సమర్పించాలని. లీగల్ సర్వీసెస్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. బెయిలు వచ్చినా. పూచీకత్తులు సమర్పించలేక జైళ్లలోనే ఉంటున్న 180 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలివ్వాలని డాక్టర్ కె.మురళి వేసిన వాజ్యంపై. హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. కోర్టులు బెయిల్ మంజూరు చేసినప్పటికీ. పేదరికంతో తగిన పూచీకత్తులు సమర్పించలేక చాలా మంది జైళ్లలోనే మగ్గిపోతున్నారని. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. చిన్నచిన్న నేరాలపై జైలుకు వెళ్లి. పూచీకత్తులు సమర్పించలేనివారి విడుదలకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని. ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అలాంటి వారిని గుర్తించి. విడుదలకు చర్యలు తీసుకోవాలని న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'పూచీకత్తులు సమర్పించలేక జైళ్లలోనే ఉంటున్న 180 మంది ఖైదీలు'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: ఏఐసీసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పెట్రో ధరల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో సైకిళ్లను, రిక్షాలను, ఎడ్లబండ్లను ఉపయోగించి నిరసన ప్రదర్శనలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ ఉదయం 11 గంటలకు నిర్మల్లో పెట్రోధరలపై నిరసన చేపట్టనున్నారు. ఆయా జిల్లాల్లోనూ ఇన్ఛార్జిల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగనున్నాయి.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: జులై 1 నుంచి రైతులకు...300 యూనిట్లు ఉచితం
రైతులకు పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ శుభవార్త వినిపించింది. పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలతో సామాన్యులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని భగవంత్ మాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. భగవంత్ మాన్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. పంజాబ్ ప్రజలకు ఒక తీపి కబురు అందిస్తామంటూ ఈ నెల 12న సీఎం భగవంత్ ట్వీట్ చేశారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిసిన అనంతరం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ. తమ అధినేత కేజ్రీవాల్ తో అద్భుతమైన సమావేశం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు త్వరలోనే గుడ్ న్యూస్ చెపుతామని తెలిపారు. ఆయన చెప్పిన విధంగానే 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ప్రభుత్వ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో. ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామనే హామీని ఆప్ ఇచ్చింది. ఆప్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటి. మరోవైపు ఢిల్లీలో కూడా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ఆప్ ప్రభుత్వం ఇస్తోంది.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై గత వారం రోజులుగా పెద్ద రాద్ధాంతమే జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే జగన్ ఢిల్లీ చేరుకున్నారు. సీఎం వెంట ఎంపీలు మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బాలశౌరితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. జగన్కు ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ స్వాగతం పలికారు. కాగా. జగన్ ఢిల్లీ పర్యటనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సీఎం ఢిల్లీ పర్యటనపై రాజకీయం తగదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి నిధుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వకుండా. విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం కంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జగన్ సర్కార్ అమలు చేస్తోందన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని బొత్స తెలిపారు. వ్యాక్సిన్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'జగన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయం తగదు : మంత్రి బొత్స'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అంజు కత్యాల్పై ఒక్క ఓటుతో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి చెందిన సరబ్జిత్ కౌర్ ధిల్లాన్ శనివారం కొత్త చండీగఢ్ మేయర్గా ఎన్నికయ్యారు.డిసెంబరు 27న ప్రకటించిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు హంగ్ హౌస్గా మారాయి, 35 వార్డులలో AAP 14 మరియు BJP 12 గెలుచుకుంది. శిరోమణి అకాలీదళ్కి ఒక సీట్లు లభించగా, కాంగ్రెస్ ఎనిమిది స్థానాలను గెలుచుకుంది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'చండీగఢ్ కొత్త మేయర్గా బీజేపీకి చెందిన సరబ్జిత్ కౌర్'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) స్వామివారిని దర్శించుకునేందుకు 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 67,511 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,948 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'తిరుమల అప్ డేట్స్'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకుతిన్నారు
అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత. కొట్టేసింది కొండంత అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి ఒక అవకాశంగా మార్చుకున్నారని, విచ్చలవిడిగా ప్రజాధనం లూటీ చేశారన్నారు. ఈ కేడీని ఏ ఈడీ పట్టుకోలేదన్న ధీమాతోనే చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం లూటీ చేశారు. ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకుతిన్నారు. ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది. ఆ అవినీతిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల నుంచి టీడీపీ పార్టీ ఫండ్స్ కోసం డబ్బులు డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన దొపిడీ ప్రజలకు తెలియాలి. బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు. ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లించారు. చివరగా ఆ డబ్బులన్నీ చంద్రబాబుకు చేరాయి. చంద్రబాబు, టీడీపీకి రూ.143 కోట్లు అందాయని తెలిపారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
అమరావతి: టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆయన నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. సమావేశంలో 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా చంద్రబాబుకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్ కు లేదు: హనుమంతరావు
రాజ్యాంగాన్ని మార్చే దమ్ము నీకు లేదు కానీ నిన్ను మార్చే దమ్ము ప్రజలకు ఉంది. రానున్న రోజుల్లో నిన్ను వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, స్పోక్స్ పర్సన్ దాసోజ్ శ్రవణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంత రావు మాట్లాడుతూ బడుగుల కోసం ఆలోచన చేసే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు అని ఆయన అన్నారు. కేసీఆర్ ఎందుకు రాజ్యాంగాన్ని మార్చాలని అంటుందో నాకు అర్థమైతలేదని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల అమలుకు సపోర్ట్ చేసి ఇయ్యలా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని హనుమంతరావు తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నువ్వు వేలు పెడితే నువ్వు ఉండవు, నీ ప్రభుత్వం ఉండదని ఆయన హెచ్చరించారు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, మూడెకరాల భూమి అని చెప్పి దళితులకు మోసం చేశావని ఎద్దేవా చేశారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: మిషన్ భగీరథ ద్వార ప్రతీ ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు అందిస్తున్నట్లు దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం చందంపేట మండలం మనవత్ తండాలో రూ. 22లక్షలతో చేపడుతున్న మిషన్ భగీరథ ట్యాoక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో తాగు నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, నేరడుగొమ్ము జడ్పీటీసీ కేతవత్ బాలు, మాజీ ఎంపీపీ ఏర్పుల గోవింద్ యాదవ్, జడ్పీటీసీ సలహాదారుడు రమావత్ మోహన్ కృష్ణ, యసాని రాజవర్ధన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లోక్య నాయక్, కేతవత్ శంకర్, శోభన్ నాయక్, దేవా, రమేష్ నాయక్, బోడ్డుపల్లి కృష్ణ, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'ప్రతి ఇంటికి సురక్షితమైన తాగు నీరు - ఎమ్మెల్యే రవీంద్ర కుమార్'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: కరూర్లో ఇంటి గోడ కూలి 11 ఏళ్ల బాలుడు మృతి
తమిళనాడులోని కరూర్ జిల్లాలో బుధవారం ఇంటి గోడ కూలి 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.కరూర్ జిల్లా వెంకటాపురంలో నివాసముంటున్న ఆరుముగం ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఆరుముగం మరియు అతని భార్య మలర్కోడి, ఇద్దరు కుమారులు 16 ఏళ్ల కుమారుడు ఆకాష్ మరియు 11 ఏళ్ల కుమారుడు సునీల్. అబ్బాయిలిద్దరూ సమీపంలోని కౌంట్పాళయం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.బురదతో నిర్మించిన ఇంట్లో కుటుంబం గడుపుతుండగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడలు రెండు వైపులా కూలిపోయాయి.ఇంట్లో నిద్రిస్తున్న వారిపై గోడ పడగా, ఈ ఘటనలో చిన్న కుమారుడు సునీల్ శిథిలాల కింద కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.పెద్ద కుమారుడు ఆకాష్ గాయాలతో బయటపడ్డాడు. ఇంతలో తల్లిదండ్రులిద్దరూ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు.ఘటన అనంతరం కరూర్ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించారు.పశుపతిపాళయం పోలీసులు మృతుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీగ్రామ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి, మరో బాలుడిని చికిత్స నిమిత్తం తరలించారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: కేంద్ర ప్రభుత్వం బిసిల కులగణన చేయాలి
బడుగుబలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన సామాజిక తత్వవేత్త మహాత్మా పూలే 131వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ పూలే విగ్రహానికి పూల మాలలు వేసి సోమవారంఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభలలో బిసిలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని అదే విదంగా కేంద్ర ప్రభుత్వం బిసిల కుల గణన చేయాలని, మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో TGO జిల్లా అధ్యక్షులు వైద్యానాథ్, ప్రజా సంఘలా నాయకులు మాణిక్యం, గోకుల్ కృష్ణ, లడ్డు, బలరాజ్ విద్యార్థి నాయకులు అఖిల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల పరిధిలోని కొత్తపాలెం (స్వర్ణ పురి) కాలనీలో కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి చెందారు. ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి చెప్పిన సంఘటన వివరాల మేరకు. నాశిన వెంకట శేషయ్య మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల నడుమ ప్రతిరోజు కలహాలు జరుగుతున్నట్లు తెలుస్తుందన్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్య భర్త గొడవ పడటంతో భార్య ఇద్దరు బిడ్డలను తీసుకొని పక్కింట్లో నిద్రించడానికి వెళ్ళిందన్నారు. ఈ నేపథ్యంలో మృతుడు వెంకట శేషయ్య చీరతో ఉరివేసుకొని మృతి చెందినట్టు వారి తండ్రి వెంకట రమణయ్య తెలిపారని తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలియజేశారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'కుటుంబ తగాదాలతో వ్యక్తి ఆత్మహత్య'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఈకామర్స్ దిగ్గజం ప్లిఫ్కార్ట్ ఈనెల 28 నుంచి బిగ్ దివాళి సేల్ను కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. ఆల్ న్యూ బిగ్ దివాళి సేల్ 28న ప్రారంభమై నవంబర్ 3వరకూ కొనసాగనుంది. ఎస్బీఐ డెబిట కార్డుతో కొనుగోళ్లు జరిపే కస్టమర్లకు ఆయా వస్తువులపై పదిశాతం డిస్కౌంట్ లబిస్తుంది. ప్లిఫ్కార్ట్ తన సేల్ పేజ్లో ఐఫోన్లు, మొటొరొలో, షియోమీ ఫోన్లకు సంబంధించి హాట్ డీల్స్ వివరాలను టీజర్లలో వెల్లడిస్తంది. ఈ ప్రోడక్ట్స్పై భారీ డిస్కాంట్లు ఆఫర్ చేయనున్నట్టు ప్లిఫ్కార్ట్ టీజ్ చేస్తోంది. డెస్క్టాప్లు, పవర్ బ్యాంక్స్, హెడ్ఫోన్స్, స్పీకర్స్ సహా పలు ఉత్పత్తులపై 80 శాతం వరకూ దివాళీ సేల్లో ఆఫర్స్ అందుబాటులో ఉంటాయని చెబుతోంది.టీవీలు, అప్లయన్సెస్పై 75 శాతం వరకూ ఆఫర్లు ఉంటాని ఆన్లైన్ రిటైలర్ కస్టమర్లను ఊరిస్తోంది. బిగ్ దివాళి సేల్ సందర్భంగా రూ 60,000 నుంచి రూ 66,199 వరకూ పలికే ఐఫోన్ 12, రూ 45,199 నుంచి అందుబాటులో ఉండే ఐఫోన్ 12 మినీపై భారీ డిస్కౌంట్లను ప్లిఫకార్ట్ ఆఫర్ చేయవచ్చని భావిస్తున్నారు. ఇక రెడ్మి9 ప్రైమ్, రెడ్మి 9ఐ స్పోర్ట్, రెడ్మి పవర్, రెడ్మి8ఏ డ్యూయల్, రెడ్మి నోట్ 9 వంటి షియోమి ఫోన్లపై భారీ డిసౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. మోటో జీ40, మోటో జీ60, మోటో ఈ7 పవర్, మోటో జీ40 ఫ్యూజన్ ఫోన్లపైనా ప్లిఫ్కార్ట్ దివాళి సేల్లో భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఆశిస్తున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ ఈ నెల 28న ప్రారంభం'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: నూతన పద్దతుల్లో ఉద్యాన పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. జీడిమెట్లలోని సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్సీని ఆయన ఆయన కుటుంబ సమేతంగా సందర్శించారు. పాలీహౌస్లో పంటల సాగు, డ్రిప్, స్ప్రింక్లర్లతో నీటి నియంత్రణ, ఉష్ణోగ్రత నియంత్రణ, నాణ్యమైన నారు, మొక్కల పెంపకాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన కూరగాయల నారు రాయితీపై అందించి అధిక దిగుబడులు సాధనపై గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. అధిక రాయితీపై సూక్ష్మ బిందు సేద్యం అందిస్తున్నామని మంత్రి పోచారం తెలిపారు. పూలు, కూరగాయల ఉత్పత్తిలో అధునాతన పద్దతులను సీవోఈలో ఏర్పాటు చేశామని వెల్లడించారు. తద్వారా రైతులు అనుభవపూర్వకంగా తెలుసుకొని సాగు చేస్తున్నారని గవర్నర్కు పోచారం వివరించారు. నూతన, అధునాతన సాంకేతిక పద్దతుల్లో పండ్లు, కూరగాయల సాగును గవర్నర్ అభినందించారు. రైతులకు అధిక ఆధాయం సమకూర్చే ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నామని పోచారం తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. సంప్రదాయ పంటలతో సరైన లాభాలు రావడంలేదు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్తో నీటి పారుదల కింద సేద్యం పెరుగుతుంది. నూతన పద్దతుల్లో ఉద్యాన పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలి అని సూచించారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'జీడిమెట్లలోని సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్సీని సందర్శించిన గవర్నర్ దంపతులు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగు రామన్న ప్రజలకు కనీస అవసరాలు కల్పించడంలో విఫలమయ్యారని బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. పట్టణంలోని ఖానాపూర్ వార్డ్ నెంబర్ 32లో సోమవారం పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ వేలకోట్ల రూపాయలు పట్టణ అభివృద్ధికి వెచ్చించామని చెప్పుకొనే జోగు రామన్న ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే ఇంటికి కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న ఖానాపూర్ లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. తీవ్రమైన ఎండల్లో ప్రజలు మంచి నీటికోసం నానా యాతన పడుతున్నారని అన్నారు. మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు మిగేసింది పట్టణంలో 60 శాతం ఇండ్లలో పైపులు వేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేసిన మంచినీటి వ్యవస్థ నేటికి పనిచేస్తుంది ఖర్చులేకుండా అని అన్నారు. కానీ వేలకోట్ల రూపాయల ప్రాజెక్ట్ మట్టి పాలయ్యింది అన్నారు. పట్టణంలోని పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులూ శ్రీనివాస్, అరిఫ్, జబీర్, ముకుంద్, శ్రీనివాస యాదవ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'కనీస అవసరాలను కల్పించడంలో ఎమ్మెల్యే విఫలం'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రాఖీపౌర్ణమి వేళ మహిళలకు టీఎస్ ఆర్టీసీ లక్కీ డ్రా,33 మంది విజేతలకు విలువైన బహుమతులు
రాఖీ పౌర్ణమి వేళ మహిళలు ఎగిరి గంతేసే వార్త చెప్పింది టీఎస్ ఆర్టీసీ. రాఖీ పౌర్ణమికి తమ బస్సుల్లో ప్రయాణించే ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువ గల బహుమతులు అందించి. వారి పట్ల సంస్థకున్న గౌరవభావాన్ని ప్రకటించనుంది. అయితే. ఈ లక్కీ డ్రాలో ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మంది విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే. ఈ నెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నెంబర్ను రాసి. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్లలో వేయాల్సి ఉంటుంది. ఆ డ్రాప్ బాక్సులను ఒక చోటికి చేర్చి. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా తీసి. అందులో ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు విలువైన బహుమతులు అందజేయనున్నారు. "మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ రోజున. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ఈ నెల 30, 31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నెంబర్ రాసి డ్రాప్ బాక్సుల్లో వేయాలి. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్సులను సంస్థ ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుంది." అని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలియజేశారు. ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: విశాఖ : విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట జంక్షన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.34వేలను స్వాధీనం చేసుకొని కారును సీజ్ చేశారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ ':కారులో తరలిస్తున్న 150 కిలోల గంజాయి పట్టివేత'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: జమ్మూకశ్మీర్ సరిహద్దులో మళ్లీ పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఆర్ఎస్ పురా సెక్టార్లో ఈ ఘటన జరిగింది. సాంబా, కథువా సెక్టార్లోనూ పాక్ కాల్పులకు పాల్పడింది. అయితే పాక్ దళాలను బీఎస్ఎఫ్ బలగాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'జమ్మూకశ్మీర్ సరిహద్దులో మళ్లీ పాకిస్థాన్ కాల్పులు'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: అనంతపురం జిల్లా రెడ్డిపల్లి చేరుకున్న జగన్ పాదయాత్ర
అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 40వ రోజు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం పుట్టపర్తి నియోజకవర్గం వెంకటాపురం నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర చిలకలగడ్డపల్లి కొత్తూరు, నాయనవారిపల్లి క్రాస్, బాపనకుంట, నీరాలవంకతండా మీదుగా రెడ్డిపల్లికి చేరుకుంది. జగన్ పాదయాత్రకు పెద్ద ఎత్తున గ్రామస్థులు, అభిమానులు తరలివస్తున్నారు. యాత్రలో ఉన్న జగన్ను ప్రజలు కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. పాదయాత్రలో జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నారు. పాదయాత్ర ఆర్.రాంపురం, కమ్మవారిపల్లి, నల్లసింగయ్యగారిపల్లి మీదుగా నల్లమాడ వరకు కొనసాగనుంది. నల్లమాడ చేరుకున్నాక జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: కేసీఆర్ సభ స్థలాన్ని పరిశీలించిన నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి
వరంగల్ రూరల్ :ఈ నెల 23 న నర్సంపేట నియోజకవర్గంలో జరుగబోయే (ఆపద్ధర్మ) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భారీ బహిరంగ సభ స్థలిని నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబుపై ఏపీ సీఐడీ కేసు. తన సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు. ఏసీటీవోగా ఉన్నప్పుడు బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేశారని అశోక్బాబుపై అభియోగాలు
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబుపై ఏపీ సీఐడీ కేసు'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: నేర చరిత్ర గల అభ్యర్థులపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని వీహెచ్ అన్నారు. రాజకీయం ప్రస్తుతం బిజినెస్ గా మారింది. ఎన్నికల్లో ఖర్చు పెట్టడం తర్వాత సంపాదించుకోవడంగా మారింది. బ్యాంకు మోసాలకు పాల్పడేవారినీ నేరస్తులుగా చూడాలి అని చెప్పారు. నేర చరిత్ర ఉన్నవారే ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతున్నారు. రిజర్వేషన్లు ఎత్తివేయడం ఎన్ఆర్సీ కంటే ప్రమాదం అని అన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'నేర చరిత్ర గల అభ్యర్థులపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : వీహెచ్'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: త్వరలోనే రాష్ట్రంలో మరో 14 వెల్ నెస్ సెంటర్లు
హైదరాబాద్, మేజర్న్యూస్ ః ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్యార్థమై ఓపీ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్న వెల్ నెస్ సెంటర్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నలిచ్చింది. రాష్ట్రంలో మొత్తం 14 వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఆరు సెంటర్లు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేయనుండగా, ఇప్పటికే రెండు వెల్ నెస్ కేంద్రాలు ప్రారంభమై ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కుటుంబాల మన్ననలు పొందుతున్నాయి. మిగతా 8 సెంటర్లను పాత జిల్లా కేంద్రాల్లో త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు 98 జీవోని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రయోగాత్మకంగా, వినూత్నంగా మొదటిసారి ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కుటుంబాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈహెచ్ఎస్, జెహెచ్ఎస్ పథకాలను అమలు చేసున్న విషయం తెలిసిందే. సిఇఓ డాక్టర్ పద్మనికి వెల్ నెస్ సెంటర్ల నిర్వాహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. గత ఏడాది డిసెంబర్ 18న ప్రారంభించిన ఖైరతాబాద్ ప్రారంభించిన వెల్ నెస్ సెంటర్ అద్భుతంగా పని చేస్తున్నది. ఓపీ సేవలను, సూపర్ స్పెషాలిటీ సదుపాయాలతో, అన్ని రకాల వైద్య పరీక్షలతో విస్తరించడం, అది బాగా పని చేస్తూ, ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కుటుంబాలకు ఉపయోగకరంగా ఉండటంతో, రాష్ట్ర వ్యాప్తంగా వెల్నెస్ సెంటర్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఖైరతాబాద్లో వెల్నెస్ సెంటర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వనస్థలి పురంలో మరో వెల్ నెస్ సెంటర్ని కూడా ప్రారంభించారు. ఈ రెండు సెంటర్లకు అనూహ్యమైన స్పందన రావడం, కార్పొరేట్ స్థాయిలో ఓపీ సేవలు, మందులు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కుటుంబాలకు అందుతున్నాయి. అయితే క్రమేణా ఈ వెల్ నెస్ సెంటర్లు విసృ్తతప్రాచుర్యంలోకి రావడం, సేవలు సముచితంగా ఉండి సకాలంలో అందుతుండటంతో ఈ రెండు సెంటర్ల ఉచిత సేవలను ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కుటుంబాలు విరివిగా వినియోగించుకుంటున్నాయి. దీంతో ఆ రెండు సెంటర్లకు రోగుల తాకిడి పెరిగింది. నిత్యం 6 నుంచి 8 వందల మందికి ఈరెండు సెంటర్ల ద్వారా వైద్య సేవలు పొందుతున్నారు. .ఈ నేపథ్యంలోనే మరిన్ని సెంటర్ల విస్తరణకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తో మాట్లాడి వెల్ నెస్ సెంటర్ల విస్తరణకు అనుమతులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం వెంటనే ప్రస్తుతం నడుస్తున్న రెండు వెల్ నెస్ సెంటర్లకు అదనంగా మరో 12 సెంటర్లను మంజూరు చేసింది. కొత్తగా వచ్చిన సెంటర్లలో మరో 4 సెంటర్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో, మిగతా 8 సెంటర్లు పాత జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయనున్నారు. ఈ లెక్కన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, మెదక్ జిల్లా కేంద్రాల్లో త్వరలోనే కొత్త సెంటర్లు ప్రారంభమవుతాయి. ఈ సెంటర్లు ప్రారంభమైతే, ప్రస్తుతం ఖైరతాబాద్ సెంటర్పై నున్న ఒత్తిడి తగ్గుతుంది. అలాగే, మిగతా కేంద్రాలు ఆయా ప్రాంతాల్లోనే ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, వారి కుటుంబాలకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. వెల్ నెస్ సెంటర్ల విస్తరణకు అనుమతిచ్చి, సహకరించిన సీఎం కెసిఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్, ఆర్థికశాఖ కార్యదర్శులు, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ తదితరులకు ఈహెచ్ఎస్, జెహెచ్ఎస్ సిఇఓ డాక్టర్ పద్మ కృతజ్ఞతలు తెలిపారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: కేంద్ర మంత్రి అనంతకుమార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. నా సహోద్యోగిని, స్నేహితుడు అయిన శ్రీ అనంత్ కుమార్ మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయం. యువకుడిగా ప్రజాజీవితంలో ప్రవేశించి గొప్ప వ్యక్తి శ్రద్ధతో, కరుణతో సమాజానికి సేవలను అందించే గొప్ప నాయకుడు అనంత్ కుమార్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ ప్రగాడ సానుభూతి తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గన్నవరం విమానాశ్రయం లో విమానాల లాండింగ్ కి తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. నిన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మతో సహా పలువురు ప్రముఖులు ప్రయాణించిన ఇండిగో విమానం ఈదురుగాలుతో కూడిన వర్షం కారణంగా ల్యాండింగ్కి ఇబ్బంది పడిన విషయం విదితమే. ఈ విమానానికి లభించని లాండింగ్ అనుమతి,ఈదురుగాలులతో ఆకాశం లోనే చెక్కర్లు కొట్టింది. నేడు కూడా విమానాశ్రయంలో భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో దానిని బైటకు పంపేందుకు ప్రత్యేకంగా మోటార్లు వినియోగిస్తున్నారు. అయితే వర్షం కారణంగా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుండటంతో విజయవాడ వచ్చే విమానాలను రాజమండ్రి, విశాఖ పట్నం, కర్నూలు పంపాలని అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా ప్రయాణీకులను చేరవేయాలని విమానాశ్రయ సిబ్బందికి అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో నేడు కూడా విజయవాడకి విమాన ప్రయాణం అంటే ఆలోచించుకోవాల్సిందే.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'నేడూ గన్నవరంలో విమానాల ల్యాండింగ్ ప్రశ్నార్ధకమే'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: పెద్దఅంబర్ పెట్ ఔటర్ రింగురోడ్డు వద్ద భారీగా గంజాయిని హయత్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈస్ట్ గోదావరి ఏజన్సీ ఏరియా నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న ముఠా 10 మంది సభ్యులుగల గంజాయి ముఠాని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.ముఠా సభ్యుల్లో ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు సమీపంలో ఓ కారులో నుండి మరో కారులోకి మారుస్తుండగా నిందితులను పట్టుకున్న పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 470 కేజీల గంజాయి, 4 నాలుగు కార్లు, 2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఘటన పై రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'గంజాయి ముఠా అరెస్ట్ భారీగా గంజాయి స్వాధీనం'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: పెర్ ఫ్యూమ్స్ వల్ల నష్టాలివే
పెర్ ఫ్యూమ్స్ వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. ఇవి చుట్టు పక్కల వారికి మంచి సువాసనలు కలిగించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ వాసనలు వారిని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. పెర్ ఫ్యూమ్స్ వల్ల తుమ్ములు రావటం, తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెర్ ఫ్యూమ్స్ ఎక్కువగా వాడితే దురదలు వచ్చే అవకాశం కూడా ఉంది. ముక్కు, కళ్లు, గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఎస్సై కళ్ల ముందే భార్య సూసైడ్
ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాజూపాళెం ఎస్సై నారాయణ భార్య లక్ష్మీగీత(28) ఆయన కళ్లముందే ఆత్మహత్య చేసుకుంది. నిన్న మధ్యాహ్నం వారిద్దరి మధ్య ఏదో విషయంపై వాగ్వాదం జరగగా, ఆవేశానికి గురైన భార్య బెడ్ రూంలోకి వెళ్లి ఉరివేసుకుంది. దీంతో భర్త తలుపులు పగలగొట్టి భార్యను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: ఆస్పత్రికి వచ్చేసరికే కోడెల మృతిచెందారు: డీసీపీ
ఏఫీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. ఆయన ఈ రోజు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారని అన్నారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లేసరికే కోడెల ప్రాణాలతో లేరని వైద్యులు నిర్థారించారని డీసీపీ చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత గానీ ఆయనది ఆత్మహత్యా కాదా అన్న విషయం చెప్పలేమని అన్నారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: కరీంనగర్ లో ఘనంగా మేడే వేడుకలు
మే డే వేడుకలను మంగళవారం మండల కేంద్రమైన కోడిమ్యాలలో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సారి కొత్తగా కార్మిక జెండా గులాబీ రంగులో రెపరెపలాడింది. కార్మిక జెండా అనగానే ఎరుపు రంగులో రెపరెపలాడే జెండా గులాబీ రంగులోకి మారడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ పార్టీ జెండా రంగులో కార్మిక జెండా ఎగరవేయడం అందరిని ఆలోచింపజేస్తోంది. ఏది ఏమైనా కార్మిక జెండాకు ఎరుపు రంగు పోయి గులాబీ రంగు రావడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ముందస్తు వ్యూహంగానే పలువురు చర్చించుకుంటున్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: రెబల్ స్టార్ కృష్ణంరాజు సంపాధించిన ఆస్తులపై తాజాగా చర్చ సాగుతోంది. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ రెబల్ స్టార్గా తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నటుడిగా, నిర్మాతగా, కేంద్ర మంత్రిగా ఆయన అనేక బాధ్యతలను నిర్వర్తించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలే కావడంతో. తన తమ్ముడి కుమారుడైన ప్రభాస్ను తన కొడుకుగా భావించేవారు. ప్రభాస్ కెరీర్ను తీర్చిదిద్దడంలో ఆయనది కీలక పాత్ర. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో క్షత్రియ వంశంలో జన్మించిన కృష్ణంరాజుది సంపన్న కుటుంబం. ఆయనకు పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. 2009 లోక్ సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణంరాజు. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను పేర్కొన్నారు. మై నేత.ఇన్ఫో ప్రకారం చూస్తే 2009 నాటికి ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.8.62 కోట్లు ఉండగా. రూ.2.14 కోట్లకుపైగా అప్పులున్నాయి. 2009 నాటికి కృష్ణంరాజు వద్ద రూ.5.28 లక్షల విలువైన బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయని ఉన్నాయి. ఆయన పేరిట దాదాపు రూ.20 లక్షల విలువైన బాండ్లు ఉండగా. ఆయన భార్య, ముగ్గురు పిల్లల పేరిట ఉన్న బాండ్లు కూడా కలిపితే వాటి విలువ రూ.62 లక్షలు దాటింది. తన పేరిట 8 లక్షల విలువైన ఇన్నోవా కారు, రూ.5.80 లక్షల విలువైన స్విఫ్ట్ కారు ఉందని. తన భార్య పేరిట వెర్నా, హ్యుందాయ్ ఐ10 కార్లు ఉన్నాయని కృష్ణంరాజు పేర్కొన్నారు. బంగారం విషయానికి వస్తే. కృష్ణంరాజు వద్ద 754 గ్రాముల బంగారం, ఆయన భార్య వద్ద 1690 గ్రాముల బంగారం, తన ముగ్గురు పిల్లల వద్ద వరసగా 547.24 గ్రాములు, 549.58 గ్రాములు, 569.24 గ్రాముల చొప్పు బంగారం ఉంది. 2009 నాటికి ఈ బంగారం విలువ రూ.43 లక్షలు. మొత్తం బంగారం 4 కిలోల పైమాటే కాగా. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ బంగారం విలువ రూ.1.8 కోట్లకు పైమాటే. 2009 నాటికి కృష్ణంరాజు కుటుంబం వద్దనున్న మొత్తం చరాస్తుల విలువ రూ.1.39 కోట్లు అని మై నేత.ఇన్ఫో వెల్లడించింది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే. మొగల్తూరులో కృష్ణంరాజు పేరిట 9.50 ఎకరాలు, 1.2 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి ఉంది. అక్కడికి సమీపంలోని రామన్నపాలెంలో 5 సెంట్ల వ్యవసాయేతర భూమి, అల్లాపూర్లో 860 చదరపు గజాల స్థలం ఉందని పేర్కొన్నారు. 2009 నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ భూముల విలువ రూ.45 లక్షలు. కృష్ణంరాజు పేరిట మొగల్తూరులోని గాంధీ విగ్రహం సెంటర్లో ఓ షాపింగ్ కాంప్లెక్స్, 6 సెంట్ల స్థలం, మొగల్తూరులో 12 సెంట్ల స్థలంలో 1994 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ఇల్లు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వ రికార్డుల ప్రకారం వీటి విలువ దాదాపు రూ.42 లక్షలు. 2009 నాటికి కృష్ణంరాజు పేరిట రూ.1.08 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. కృష్ణంరాజు సతీమణి పేరిట పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో 1.81 ఎకరాలు, 1.61, 0.34, 0.56 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూమి ఉంది. రామన్నపాలెంలో 1.5 ఎకరాలు, 0.30 ఎకరాలు, 0.30 ఎకరాల చొప్పున పొలం ఉంది. కోటవురట్ల సమీపంలో 6.46 ఎకరాలు, 4.07 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట, విజయవాడ సమీపంలోని గన్నవరంలో 0.70 సెంట్ల భూమి ఉన్నాయి. హైదరాబాద్లోని కూకట్పల్లి అల్లాపూర్లో 823 గజాలు, 500 గజాల స్థలాలు, విశాఖ సమీపంలోని భీమునిపట్నంలో 1111.11 గజాల స్థలం ఉంది. జూబ్లీహిల్స్లో 491.5 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇల్లు, చెన్నైలోని సైదాపేటలో 3830 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ ప్రాపర్టీ ఉన్నాయి. వీటన్నింటి విలువ రూ.6.12 కోట్లు. ఆమె పేరిట రూ.2.14 కోట్లకుపైగా అప్పులు కూడా ఉన్నాయి. కృష్ణంరాజు ఇద్దరు కూతుళ్ల పేరు మీద శంషాబాద్ సమీపంలో 200 గజాలు చొప్పున స్థలం ఉంది. ఇవన్నీ కలిపితే కృష్ణంరాజు కుటుంబ ఆస్తులు రూ.7.23 కోట్లు కాగా. అప్పులు రూ.2.14 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వీటి విలువ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కృష్ణంరాజు కుటుంబానికి రూ.300 కోట్లకుపైగా విలువైన ఆస్తులున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'రెబల్ స్టార్...దాదాపు అంత కూడబెట్టారటా'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: తోటపల్లి గూడూరు మండం ఈదూరు, వరకవిపూడిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పింఛన్లు, ఆడపడుచులకు పసుపు-కుంకుమ కానుక చెక్కులను మంత్రి సోమిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ తోటపల్లి గూడూరు మండలంలో ఈ మూడు రోజుల్లో 6,220 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లుగా రూ.1.90 కోట్లు, 9 వేల మంది ఆడపడుచుకు పసుపు-కుంకుమ కానుకగా రూ.9 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ ఎరువు ధరలను రెట్టింపు చేశారన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో రైతుకు రూ.లక్ష రుణం మాఫీ చేస్తే లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో రూ.1.5 లక్షలు మాఫీ చేశామన్నారు. 2.70 కోట్ల మంది పేద జీవితాలకు బీమా చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలిపామన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం కాబోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని ఆయన కోరారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'సీఎం చంద్రబాబుని ఆశీర్వదించండి`మంత్రి సోమిరెడ్డి'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ధర్మశాలలో జరగాల్సిన తొలివన్డే వర్షం కారణంగా రద్దయింది. న్యూజిలాండ్ పర్యటనలో ఎదురైనా ఘోర పరాజయాల తర్వాత సొంతగడ్డపై అద్భుత ఆరంభాన్ని ఆశించిన టీమిండియా అభిమానులకు వరుణుడు షాకిచ్చాడు. దీంతో రెండు జట్ల ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. రెండో వన్డే ఈ నెల 15న లక్నోలో జరగనుంది. మిగిలిన రెండు వన్డేలు ప్రేక్షకుల సందడి లేకుండానే జరగనున్నాయి.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'వర్షం కారణంగా భారత్- దక్షిణాఫ్రికా తొలివన్డే రద్దు'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఏపీ ప్రభుత్వం పై కేంద్రం సీరియస్
1,309 కోట్ల రూపాయల గృహ నిర్మాణ నిధులు దారి మళ్లించిన ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్ అయింది. కనీసం జీవో కూడా లేకుండా రూ.1,309 కోట్ల నిధులు దారి మళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 3,084 కోట్లు విడుదల చేయగా కేంద్రం, రాష్ట్రం ఉమ్మడిగా నిర్వహించే సింగిల్ నోడల్ ఖాతాలో రూ. కోటిన్నర నిధులు మాత్రమే ఉన్నాయి. దీంతో కేంద్రం రూ. 1,174 కోట్లను నిలిపివేసింది.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కార్యాలయం. విశాఖపట్నం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. టీవీ9 కథనం ప్రకారం. నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం ఇలా ఉంది.వివరాలు:మొత్తం ఖాళీల సంఖ్య: 53పోస్టుల వివరాలు:ఆడియో మెట్రీషియన్, రేడియోగ్రాఫర్లు, థియేటర్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, పోస్టు మార్టం అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషిన్, ల్యాబ్ అటెండెంట్, కౌన్సెలర్, బయో మెడికల్ ఇంజనీర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర పోస్టులు.వయోపరిమితి:అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.పే స్కేల్:నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.అర్హతలు:పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.ఎంపిక విధానం:అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.దరఖాస్తు విధానం:ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.అడ్రస్:జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ప్రభుత్వ ఆసుపత్రి, పెందుర్తి, విశాఖపట్నం.దరఖాస్తు రుసుము:జనరల్ అభ్యర్ధులకు: రూ. 500ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 300వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: మహానగరం హైదరాబాద్ కు దేశంలో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. కారణం దాని విశిష్టత దానికి ఉండటమే. విశ్వనగరి భాగ్యనగరి సిగలో మరో రికార్డు వచ్చింది. మెట్రో నగరాల్లో 2011- 2021 దశాబ్ద కాలంలో పచ్చదనం విస్తీర్ణం గ్రేటర్లో అత్యధికంగా పెరిగింది. ఢిల్లీలో 19.91 చదరపు కి.మీ పెరగగా. అహ్మదాబాద్లో 8.55 చ.కి.మీ, బెంగళూరులో 4.98 చ.కి.మీ తగ్గింది. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 634.18 చ.కి.మీ పరిధిలో 2011లో కేవలం 33.15 చ.కి.మీ మేర పచ్చదనం ఉండగా అది 2021లో 81.81 చ.కి.మీటర్లకు పెరిగింది. నగరంలో పచ్చదనం శాతం 5.23 శాతం నుంచి 12.9 శాతానికి పెరిగింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ, హరితహారం వంటి కార్యక్రమాలతో నగరంలో పచ్చదనం క్రమేపీ పెరుగుతోంది. గ్రేటర్లో ఇప్పటి వరకు నిర్వహించిన హరితహారం కార్యక్రమాల్లో భాగంగా నాలుగు కోట్ల మొక్కలు ప్రభుత్వం తరపున నాటడం, ప్రజలకు పంపిణీ చేయడం వంటివి చేశారు. లేఔట్లలోని ఖాలీస్థలాల్లో, ప్రభుత్వ కా ర్యాలయాలు, సంస్థల ప్రాంగణాల్లో, చెరువులు, సరస్సుల వెంబడి, కాలనీల్లో ఖాలీగా ఉన్న స్థలాల్లో విరివిగా నాటారు. అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో రోడ్ల వెంబడి, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పెద్ద చెట్లుగా ఎదిగే మొక్కలు నాటారు.ఈ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేశారు. ఇటీవలి కాలంలో ఎక్కడా ఖాళీ ప్రదేశమన్నది కనిపించకుండా మొక్కలు నాటేందుకు కొన్ని కాలనీల్లో ఇప్పటికే చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ బడ్జెట్లోనూ గ్రీన్ బడ్జెట్ పేరిట పది శాతం నిధుల్ని పచ్చదనం పెంపు కార్యక్రమాలకు కేటాయించారు. గ్రేటర్ నగరంలో దాదాపు 4850 కాలనీలు ఉన్నాయి. ఆయా కాలనీ అన్నింటిలో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించకుండా, ఇక నాటేందుకు ఎక్కడా జాగాలేదు అనేలా మొక్కలు నాటే చర్యలకు సిద్ధమయ్యారు. చిట్టడవులుగా పెరిగే మియావాకీ విధానానికీ తగిన ప్రాధాన్యం ఇచ్చారు. పార్కులతోపాటు ఫ్లైఓవర్ల కింద, రోడ్ల వెంబడి సెంట్రల్ మీడియన్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'ఎవర్ గ్రీన్ హైదరాబాదే...మరోసారి రికార్డు'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: టిడి ఉద్యోగులకు ఉన్నత ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం : తిరుపతి జెఈవో
టిటిడి ఉద్యోగులకు ఉన్నత ప్రమాణాలతో నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి ప్రచురణల విభాగం ప్రాంగణంలో ఉన్న స్థలన్ని గురువారం జెఈవో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులకు అత్యాధునిక సౌకర్యాలతో టిటిడి ప్రచురణల విభాగం ప్రాంగణంలో ఉన్న స్థలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇందులో పురుషులు వాలీబాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, లాన్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, మహిళలు విభాగంలో టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, త్రోబాల్, డాడ్జిబాల్, కబడ్డి ఆటలు ఆడేలా నిర్మించాలన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంప్రక్కన ఉన్న ఎస్వీ మ్యూజియంను పాత హూజురు ఆఫీసులోనికి మార్చెందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఆంధ్రాను కుదిపేస్తోన్న స్కామ్... తెలంగాణలో ఏపీ ఏసీబీ అధికారుల రహస్య విచారణ
ఆంధ్రాలో సంచలనంగా మారిన ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏపీకి చెందిన ఏసీబీ అధికారులు రహస్యంగా తెలంగాణలోని కోదాడ ప్రాంతంలో విచారణ చేపట్టడం స్థానికంగా కలకలం సృష్టించింది.ఏపీలో ఈఎస్ఐ స్కామ్కు సంబంధించిన కేసులో మాజీ' మంత్రి అచ్చెన్నాయుడు ఏసీబీ రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. టెలీ హెల్త్ సర్వీసులకు సంబంధించి నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్ట్ ఇచ్చారని కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రా ఏసీబీ అధికారులు రహస్యంగా కోదాడలో విచారణ జరిపడం స్థానికంగా సంచలనమైంది. ఈఎస్ఐ స్కామ్లో ఏ-1 నిందితుడు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్కుమార్, ఏ-2గా ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. కోదాడకు చెందిన ప్రమోద్ రెడ్డిని ఏ-3గా ఈ కేసులో చేర్చారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్గా ప్రమోద్రెడ్డి వ్యవహరిస్తున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టయిన దగ్గర్నుంచి ప్రమోద్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో అతడి ఆచూకీ కోసం ఆంధ్రా ఏసీబీ అధికారులు కోదాడ వచ్చారు. అతడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను రహస్యంగా విచారించారు. ప్రమోద్ రెడ్డి సొంతూరైన అనంతగిరి మండలంలోనూ విచారణ జరిపారు. అతడి జాడ కోసం కోదాడ, పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టినట్లు సమాచారం.
1
['tel']
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: ఆ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం: కిషన్రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్ళు కట్టినా కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తనదే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సోమవారం ఉదయం లక్ష్మణ్తో కలసి ముషీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతోన్న డబుల్ బెడ్రూం ఇళ్ళను కేంద్రమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని కలసిన లబ్ధిదారులు ఇళ్ళ నిర్మాణంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2015లో శంకుస్థాపన చేసిన ఇంటి నిర్మాణాలు పూర్తికాకపోవటం ప్రభుత్వ చేతకానితనమని మండిపడ్డారు. ఎన్నికల కోసం టీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్ళను వాడుకుంటోందని కిషన్రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ళ కోసం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారన్నారు. కేంద్ర నిధులతో ఆంద్రప్రదేశ్లో 7లక్షల ఇండ్లు పూర్తి చేశారని తెలిపారు. హైదరాబాద్లో దాదాపు 20లక్షల మందికి పేదలకు ఇండ్లు లేవని. అందరికీ ఇండ్లు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. డబుల్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) ద్వారా చౌక ధరలే రేషన్ సరుకులు తీసుకోవచ్చు. సాధారణంగా మూడు రకాల రేషన్ కార్డులు ఉంటాయి. ఏపీల్- దారిద్ర్య రేఖకు పైన ఉన్న వారికి, బీపీఎల్-దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వారికి,అంత్యోదయ- వికలాంగులు. రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రజలకు ఈ కార్డులను జారీ చేస్తూ ఉంటాయి. రేషన్ సరుకులు తీసుకోవడం మాత్రమే కాకుండా రేషన్ కార్డును గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అందువల్ల మీరు రేషన్ను కార్డును తప్పుడు డాక్యుమెంట్లతో పొందితే మాత్రం జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. అలాగే జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది. అందువల్ల రేషన్ కార్డును తప్పుడు డాక్యుమెంట్లతో పొందవద్దు. కేంద్ర ప్రభుత్వపు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం. మీరు ఫేక్ డాక్యుమెంట్లతో రేషన్ కార్డు పొందినా లేదంటే నకిలీ రేషన్ కార్డు తయారు చేసినా ఐదేళ్లపాటు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇంకా జరిమనా కూడా పడుతుంది. అందువల్ల మీకు రేషన్ కార్డు కావాలని భావిస్తే కచ్చితమైన సమాచారం ఇవ్వండి. లేదంటే మూల్యం చెల్లించుకోవలసి రావొచ్చు. కేంద్ర ప్రభుత్వపు నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ప్రజలకు రేషన్ సరుకులను సబ్సిడీపైన అందిస్తున్నాయి. ఇలాంటప్పుడు మీరు తప్పుడు సమాచారం వల్ల రేషన్ కార్డు పొంది ఇతరుల ప్రయోజనాలు పొందితే అది శిక్షార్హం అవుతుంది. అందువల్ల కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రేషన్ కార్డు పొందటానికి కొన్ని రూల్స్ ఉంటాయి. కొంత మంది తప్పుడు పత్రాలతో బీపీఎల్ రేషన్ కార్డు లేదా అంత్యోదయ రేషన్ కార్డు పొందుతూ ఉంటారు. ఇలా తప్పుడు డాక్యుమెంట్లతో ఫేక్ రేషన్ కార్డు పొందటం కేంద్ర ప్రభుత్వపు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం తప్పు. అంతేకాకుండా ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులకు లంచం ఇచ్చి కార్డు పొందినా కూడా శిక్ష పడుతుంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'రేషన్ కార్డు ఉన్నవారికి హెచ్చరిక...'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: ఉత్తరాఖండ్లో పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉధమ్ సింగ్నగర్లోని కిచా పోలీసులు వాహనాల తనిఖీల సమయంలో రెండు కార్లలో తరలిస్తున్న 8వేల కిలోలకుపైగా చరాస్ను పట్టుకోవడంతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక కారులో 1,094 కిలోల చరాస్, మరో కారులో 6,914 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు. వారిద్దరినీ పిథోర్గఢ్ పోలీస్స్టేషన్కు తరలించినట్లు సమాచారం. చరాస్ తరలించేందుకు వినియోగించిన రెండు వాహనాలను సీజ్ చేశారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'ఉత్తరాఖండ్లో 8వేల కిలోల చరాస్ పట్టివేత'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా రాజకీయాలలో వేడి మాత్రం ఇంకా తగ్గలేదనే చెప్పాలి. అయితే రాజకీయ నేతలు ఒకరికొకరు పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగానే ఎక్కువగా విమర్శించుకుంటున్నారు. అయితే జనసేన నేత నాగబాబు ఒక తెల్ల చింపాంజీ ఫోటోను చూపిస్తూ వైసీపీ నేతపై పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు. మీరు తిన్న ఇసుక మీకు అరిగిందేమో కానీ ఇసుక కొరత కారణంగా పనులు పోయి చనిపోయిన భవన నిర్మాణ కార్మికులు 50 మంది ఉసురు మీకు తగులుతుందని మాత్రం చెప్పగలనన్నారు. అంతేకాదు ఉల్లిపాయలు కేజీ దొరకాలంటే రెండు మూడు గంటలు లైన్ లో నిలబడి తీసుకోవాలి. కేవలం 1 కేజీ మాత్రమే. ఒక్కసారి మీరు లైన్ లో నిలబడి తీసుకోండి. అప్పుడు తెలుస్తుంది కామన్ మాన్ కష్టాలు అంటూనే అవునులే జూ లో అన్ని సదుపాయాలు మీ దగ్గరకే వస్తాయి. మీకు తెలియదు. అప్పుడప్పుడు మనుషుల కష్టాలు కూడా తెలుసుకో అంటూ రైతుల కష్టాలు మీకు తెలియవు. పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే అతన్ని విమర్శించండి. కానీ రైతుల సమస్యల మీద వెటకారం చేయకండి పోతారంటూ చెప్పుకొచ్చ్గారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'రైతుల సమస్యల మీద వెటకారం చేయకండి ...నాగబాబు'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: వైఎస్ వివేకానందరెడ్డి కేసులో దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోంది : సీబీఐ
వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ వెలుపల నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. వివేకా కుమార్తె సునీతారెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై తదుపరి విచారణ జరగనున్న నేపథ్యంలో కేసును విచారిస్తున్న సీబీఐ మంగళవారం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్లో సీబీఐ అధికారులు పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. నిందితులతో ఏపీ పోలీసులు కుమ్మక్కయ్యారని, దీంతో కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందని అంటున్నారు. నిందితులు చెప్పినట్లు స్థానిక పోలీసులు వ్యవహరించారని ఆమె అన్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిపై స్థానిక నిందితులు కేసు పెట్టారని పేర్కొంది. తాము చెప్పినట్లు స్టేట్ మెంట్ ఇచ్చే అధికారి శంకరయ్యకు పదోన్నతి కల్పించామన్నారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: రజనీ
చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని, తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపనని వెల్లడిస్తూ తాజాగా ఓ ప్రెస్నోట్ను విడుదల చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. తన అభిమాన సంఘాలు కానీ, ఇతర పార్టీ వర్గాలు కానీ ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు. తమిళనాడుకు నీటి సమస్యలు లేకుండా చేసే పార్టీకే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. రజనీ ఇప్పటివరకు తన పార్టీ పేరు కూడా ప్రకటించలేదు. ‘రజనీ మక్కల్ మండ్రమ్’ అనే అభిమాన సంఘం పేరిట తన రాజకీయ కార్యకలాపాలను చేపడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కానీ తాజా ప్రకటనతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: పార్కు చేసిన ఒక ద్విచక్ర వాహనంలో దూరి నాగుపాము ఏకంగా స్థావరం ఏర్పాటు చేసుకున్న సంఘటన ఇది. వివరాలు ఇలా ఉన్నాయి. సంతబొమ్మాలి మండలం, నౌపడ గ్రామంలో శ్రీ మంజునాథ డిపార్ట్మెంటల్ స్టోర్ యజమాని ద్విచక్ర వాహనంలో గురువారం రాత్రి నాగుపాము దూరి హల్ చల్ చేసింది. ఒకప్పుడు పాములు పుట్టలోనో, పొలాల్లో తోటల్లో కనిపించేవి. ప్రస్తుతం అందుకు భిన్నంగా ఇళ్లలోనూ, వాహనాలల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు భయం పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలు పార్క్ చేసేవారు జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు కలిగి పరిస్థితులు ఉన్నాయని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో పాములు భయం పెరిగిపోయింది. బైక్ లో ఉండే రంధ్రాల్లో పాములు దూరి హల్చల్ చేస్తున్నాయి. అయితే స్థానికులు పామును అతి కష్టం మీద బయటకు తీసి హతమార్చారు. ఇదిలా ఉండగా గ్రామంలో గురువారం ఓ మహిళ పాముకాటుతో మృతి చెందడంతో స్థానికులు మరింత భయాందోళనలకు గురి అవుతున్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ద్విచక్ర వాహనంలో తిష్ట వేసిన నాగుపాము'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: అనంతపురం జిల్లాలో వర్షం కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి. వర్షమే వద్దనుకునేంతగా కుండపోత వానలు కురుస్తున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు .కరువా జిల్లాలో ఎన్నడూలేనంతగా కుంభ వృష్టి వర్షాలు నమోదు అవుతున్నాయి.తూఫాన్ ,అల్ప పీడనాలు,వాయు గుండాలు ఎన్ని వచ్చిన పెద్దగా ప్రభావం కనిపించని అనంతాపూర్ జిల్లా లో . ఈ సారి వరాల తరబడి వానలు కురుస్తున్నాయి.జిల్లాలో లో చెరువులు నిండు కుండలుగా తలపిస్తునాయ్
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'అనంతపురం జిల్లాలో కుంభ వృష్టి వర్షాలు'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: తిరుపతి రీత్యా కన్స్ట్రక్షన్ సంస్థపై ఐటీ సోదాలు
తిరుపతిలో రీత్యా కన్స్ట్రక్షన్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని రీత్యా సంస్థ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. రీత్యా కన్స్ట్రక్షన్స్ యజమాని బాలచందర్ ను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి రూరల్ మండలం తాటితోపు వద్ద నిర్మిస్తున్న భారీ అపార్ట్మెంట్ తో పాటుగా, మరికొన్ని వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బాలచందర్ ఇళ్ళు, బంధువుల ఇళ్ళల్లో సైతం ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్ట, మైత్రివనం, ఎర్రగడ్డ, ఎల్బీనగర్, సాగర్రింగ్రోడ్డు, భైరామల్గూడలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో మల్కాజ్గిరిలో బండ్ల చెరువు పొంగిపొర్లింది. పలు ప్రాంతాల్లో నాలాలు పొంగడంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలలో నీరు వచ్చి చేరింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో పలు బస్తీవాసులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షం కురుస్తుంగా విద్యుత్ అధికారులు కొన్ని ప్రాంతాలలో రాత్రంతా కరెంటు సరఫరా నిలిపివేశారు. ఉప్పల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీగా వర్షం కురుస్తుండడంతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: నంద్యాలలో నిన్న జరిగిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడుతూ, తండ్రి వయసున్న చంద్రబాబును జగన్ దూషించడం దారుణమని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని నిన్న జగన్ పేర్కొన్న విషయమై ఆయన్ని ప్రశ్నించగా. ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు చంద్రబాబు ఏడాది క్రితమే సుముఖత వ్యక్తం చేశారని, అయితే, ఈ కార్పొరేషన్ ను విడిగా పెట్టాలా? లేక ఓసీ కులాలను కలిపి పెట్టాలా? అనే దానిపై మేధావుల అభిప్రాయం తీసుకుంటున్నామని అన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'చంద్రబాబును జగన్ దూషించడం దారుణం'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఉత్తరాఖండ్ సర్కారు కీలక నిర్ణయం
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు సంబంధించి ఐదుగురు సభ్యుల కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది.టీమ్ ఏర్పాటుకు ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన నోటీసులో పేర్కొంది.ఈ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రంజనా దేశాయ్, ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ప్రమోద్ కోహ్లీ, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శులు శతృఘ్నసింగ్, మానుగౌడ్, సురేఖ దంగ్వాల్ సభ్యులుగా ఉన్నారు. ఈ విషయాన్ని సీఎం పుష్కర్ సింగ్ ధామి ధృవీకరించారు. ఎన్నికల ముందు యూసీసీ అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, కమిటీ రూపొందించిన తర్వాత అమలు చేస్తామని చెప్పారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: తెలంగాణలో రైతుబీమా తరహాలో కార్మిక బీమా అమలు చేస్తామని.బీమాను 3 లక్షలకు పెంచుతున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. త్వరలో కార్మికులకు డిజిటల్ కార్డులు అందజేస్తామన్నారు. సిద్దిపేటలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు వర్తిస్తాయి. క్యాన్సర్, గుండె చికిత్సలకు ఆగస్టు నుంచి రూ.10 లక్షల బీమా వర్తింపజేయనున్నట్లు తెలిపారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'రైతుబీమా తరహాలో కార్మిక బీమా అమలు చేస్తాం : మంత్రి హరీశ్రావు'.
2
['tel']