inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: అమిత్ షా ఏపీకి ఎందుకొచ్చారు... మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
వైసీపీని విమర్శించడానికే అమిత్ షా విశాఖకు వచ్చినట్టున్నారని. మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి, విశాఖ రైల్వే జోన్, మెట్రోరైలు వంటి అంశాలపై అమిత్ షా ఎందుకు మాట్లాడలేదన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఏం మాట్లాడకపోయినా. టీడీపీ, బీజేపీ నేతలు చప్పట్లు కొట్టేస్తున్నారని కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. 'కేంద్ర మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలే. మీవాళ్లే మిమ్మల్ని అభాసుపాలు చేశారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అమిత్ షా మాట్లాడిన సభలో. విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రస్తావన ఏదీ. అమిత్షా ఎందుకు మాట్లాడలేదు. టీడీపీ నేతలు చెప్పిన మాటలనే అమిత్షా మాట్లాడారు. గతంలో చంద్రబాబు, టీడీపీ నేతలు నరేంద్రమోదీని వ్యక్తిగతంగా విమర్శించలేదా? అమిత్షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేయించలేదా? బీజేపీ సభా వేదికపై ఉన్నవారంతా ఎవరు?.టీడీపీ వారు కాదా?' అని కారుమూరి ప్రశ్నించారు. 'టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణంపై బీజేపీ నేతలు ఎప్పుడైనా మాట్లాడారా? టీడీపీ చెప్పుడు మాటలనే అమిత్షా వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో చెబితే మాట్లాడేసి వెళ్లిపోవడం సరికాదు. టీడీపీ పచ్చి అబద్ధాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారు' అని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసులో సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ నోటీసు కాపీలను సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డికి వాట్సాప్ ద్వారా పంపించారు.వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి మొదటిసారిగా గత నెల 28న సీబీఐ ఎదుట హాజరయ్యారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారు జోగులాంబ గద్వాల జిల్లా మేళచెరువు గ్రామంలో కంటి వెలుగులో పరీక్షలు చేయించుకున్న వారికి ఆర్డర్ పై వచ్చిన గ్లాసులను అందజేస్తున్నారు. అన్ని మండలాలలో మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గ్రామాలలో సంబంధించిన ఏఎన్ఎంలు అద్దాలను ఇస్తున్నారు. వారికి సంబంధించిన గ్లాస్ పై ఉన్న వారి పేరు చూసి ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి వారికి అద్దాలు అందజేసి ఫోటోను అప్లోడ్ చేస్తున్నారు. గద్వాల జిల్లా నందు దాదాపు 25 టీములు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపుకు వచ్చిన వారికి అద్దాలు పంపిణీ చేస్తున్నారని జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ కంట్రోల్ టీం కోఆర్డినేటర్ శ్యాంసుందర్ తెలిపారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'కళ్ల అద్దాలు పంపిణీ చేస్తున్న సిబ్బంది'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్న మహిళను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు గంగాధరనెల్లూరు ఎస్ఐ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలం పరిధిలోని ఠానా చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా అదే గ్రామానికి చెందిన 48 సంవత్సరాల వయసు కలిగిన ప్రమీల అనే మహిళ కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుండి 29 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం టాప్ స్టార్ బ్రాండ్ను, 90 ఎం. ఎల్ టాటా పాకెట్లను స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: అదరకొట్టిన స్వింగ్ కింగ్ భువనేశ్వర్
ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఇండియా దుమ్మురేపిన విషయం తెలిసిందే. 50 పరుగుల తేడాతో బంపర్ విక్షర్ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత టీమ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల కోల్పోయి 198 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్కు ఈ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదు. ఆ టీమ్ ఆటగాళ్లు ఇప్పుడు పరుగుల దాహంతో ఉన్నారు. నెక్ట్స్ లెవల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కాసేపు నిలబడి ఉంటే. పరిస్థితి వేరుగా ఉండేంది. అతడు గతంలో ఆడిన పలు విధ్వంసకర ఇన్సింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే బట్లర్ ను క్లీన్ బౌల్డ్ చేసి గోల్డెన్ డక్గా పెవిలియన్కు పంపాడు భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. భువీ వేసిన ఇన్ స్వింగర్కు జోస్ బట్లర్ స్టన్ అయ్యాడు. భువి నుంచి వచ్చేవి. బంతులా. బంతులా అన్నది అర్థం కాని పరిస్థితి. 3 ఓవర్లు వేసిన భువీ. కేవలం 10 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బాలర్లను ఊచకోత కోసే జాసన్ రాయ్, బట్లర్ వంటి హిట్టర్లను క్రీజ్లో పెట్టుకొని మరీ కేవలం 4 పరుగులు ఇచ్చాడంటే భువనేశ్వర్ ఏ రేంజ్లో బౌలింగ్ వేశాడో అర్థం అవుతుంది. భారత బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరికి ఇంగ్లాండ్ 148 పరుగులకే కుప్పకూలింది. బట్లర్ను క్లీన్బౌల్డ్ చేసిన భువీ ఇన్స్వింగర్ డెలివరీపై మీరూ ఓ లుక్కేయండి.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 79,136 మంది భక్తులు దర్శించుకోగా, 21,759 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: ప్రపంచంలోనే భారత్ను నెం.1గా తీర్చిదిద్దాలని కలలు కంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో విప్లవాత్మక ఘటనలతో ముందుకెళ్తున్నారు. విద్యారంగంలో మార్పులు, డిజిటల్, గ్రామీణాభివృద్ధికి మరింత ప్రాధాన్యత, సైన్స్ రంగంలో చంద్రయాన్, ఆదిత్య ఎన్1 సహా ఉపగ్రహాల ప్రయోగం, దేశ సాంకేతికత, అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ మార్కెట్, విదేశీ ఒప్పందాలు మొదలైనవాటితో సమానంగా నిలబడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ప్రధాని మోదీ... అంతర్జాతీయ సంబంధాలు'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, 27, 29వ డివిజన్ పరిధిలోని బండారి లేఔట్ లలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పట్టణ ప్రగతిలో భాగంగా పాల్గొని స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొని స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. కాగా ఎన్టీఆర్ నగర్ వద్ద. నూతనంగా రేషన్ షాపు, అంగన్ వాడి కేంద్రం, మెరుగైన నీటి సరఫరా, డ్రైనేజీలో చెత్త తొలగింపు, కాలనీ గ్రౌండ్ లో వాలీబాల్, షటిల్ కోర్టుల ఏర్పాటు, కాలనీ గ్రౌండ్ లో చట్ పూజ కొరకు నిర్మించిన కొలను కూల్చివేయడంతో తిరిగి నిర్మించాలని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. బండారి లేఔట్ లో తుర్క చెరువు క్లీనింగ్, వాకింగ్ ట్రాక్, పిహెచ్డి సెంటర్, ఓపెన్ జిమ్, స్పోర్ట్స్ థీమ్ పార్క్ కొరకు స్థలము, రోడ్డు వెడల్పు, హైమాస్ట్ లైట్స్, ఫాగింగ్, పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. 29 డివిజన్ లో మిగిలిన రోడ్లు, వాటర్ లైన్స్, ఎలక్ట్రికల్ పోల్స్, మాన్ హోల్స్ రిపేర్లు, స్పోర్ట్స్ థీమ్ పార్క్ కొరకు స్థలం, ఓపెన్ జిమ్, హై మాస్ట్స్ లైట్లు వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అక్కడే ఉన్న అధికారులకు ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధులకు కొరత లేకుండా ఆయా పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంజూరైన పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వంశీ కృష్ణ, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, స్థానిక కార్పొరేటర్లు ప్రణయ దన్ రాజ్ యాదవ్, జ్యోతి నర్సింహారెడ్డి, దేవిచందు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: బోధి బుడోకాన్ సీనియర్ మాస్టర్ కాంబ్లే ముకేశ్ కూమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ జడ్పీ హెచ్ఎస్ మైదానంలో కరాటే కలర్ బెల్ట్ గ్రేడింగ్ టెస్టుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా 110 మంది విద్యార్థులు ఈ టెస్టుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఎల్లో సీనియర్ బెల్టులో 36, ఆరెంజ్ బెల్టులో 24, గ్రీన్ బెల్టులో 18, బ్ల్యూ బెల్టులో 16, పర్పుల్ బెల్టులో 9, బ్రౌన్ బెల్టులో ఏడుగురు మంది విద్యార్థులు పాల్గొన్నారు. మాస్టర్ కాంబ్లే ముకేశ్ కూమార్, పవార్ ఆకాష్, అంగీరస్ బౌధ్, రాహుల్ గ్రేడింగ్ టెస్టుకు ముఖ్య పర్యవేక్షకులుగా వ్యవహరించారు. బెల్టులు సాధించిన వారిని అభినందించారు. అంతర్జాతీయ స్థాయికిదిగాలని ఆకాంక్షించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ప్రతిభ చాటే... కరాటే లో బెల్టులు సాధించే'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’ టీజర్ విడుదల
భిన్నమైన కథలతో అభిమానులను మెప్పిస్తున్న హీరో నారా రోహిత్ మరో విభిన్న కథాచిత్రం ‘కథలో రాజకుమారి’ ద్వారా మన ముందుకు రానున్నాడు. రోహిత్ సరసన మలయాళ నటి నమిత ప్రమోద్ హీరోయిన్గా నటిస్తోంది. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య, మంచు లక్ష్మి ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. సోమవారం చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల చేశారు. ‘మనం ప్రేమించిన వ్యక్తిపైనే పగ తీర్చుకుంటే’ అనే కొత్త కాన్సెప్ట్ను టీజర్ ద్వారా చూపించాడు దర్శకుడు మహేశ్. ప్రేమ, పగ అంశాలతో ఈ ప్రేమ కథ నడుస్తుంది. ‘నా ప్రేమకథకి నేనే హీరో. నేనే విలన్’ అంటూ రోహిత్ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది. "ప్రేమ . పగ . మిగిలిన ఎమోషన్స్ లా వీటిని అందరితో పంచుకోలేం, ప్రేమ నాదే . పగ నాదే". అంటూ నారా రోహిత్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. నందిత, తనికెళ్ల భరణి కూడా టీజర్లో కనిపించారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి చర్యలు : జూపల్లి
హైదరాబాద్ : గ్రామాలు స్వయం అభివృద్ధి సాధించాలని గ్రామజ్యోతి పథకాన్ని ఏర్పాటు చేశామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 2015-16, 2016-17లో రూ. 875 కోట్లు గ్రామజ్యోతి పథకం కింద గ్రామాల అభివృద్ధి పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బీటీ రహదార్లు వేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4800 కోట్లతో రహదారులు నిర్మించామని తెలిపారు. 8,222 గ్రామాలకు బీటీ రోడ్లు వేశామన్నారు. మిగిలిన 3027 గ్రామాలకు రహదార్లు వేస్తామని ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: గన్నవరం నియోజకవర్గానికి ఎవరిని ఇన్చార్జ్గా నియమించాలి. అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు చూసుకుంటారని టీడీపీ సీనియర్ నేత దేవినేని అపర్ణ అన్నారు. గన్నవరంలో టీడీపీ జెండా ఎగురేయడమే లక్ష్యమన్నారు. నారా లోకేష్ యువగళం పాద యాత్ర 1000 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా నియోజకవర్గంలోని మసీదులు, చర్చిలు, దేవాలయాలకు వాటర్ కూలర్ల పంపిణీ దేవినేని అపర్ణ ఆధ్వర్యంలో రామవరప్పాడు రింగ్రోడ్డు వద్ద ఉన్న ఇన్నోటల్ హోటల్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టింది. పెరిగింది. చదివిందీ అన్నీ గన్నవరంలోనేనన్నారు. త ర్వాత మెట్టినిల్లు విజయవాడ వచ్చానన్నారు. ఈ సం దర్భంగా ఆమెను గన్నవరం నుంచి పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధులు అడగ్గా అవును. ఆ ఆలోచన ఉంది. అడుగు ముందుకు వేస్తున్నానంటూ సమాధానం చెప్పారు. బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చంద్రశేఖర్ (చందు), టీడీపీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి గూడవల్లి నరసయ్య, టీడీ పీ సీనియర్ నేతలు బొప్పన హరికృష్ణ, పోకా కిరణ్ కుమార్, కోనేరు నాని, దండు సుబ్రహ్మణ్యరాజు, అద్దేపల్లి సాంబశివరావు (సాంబు), రూరల్ మండల తె లుగు యువత అధ్యక్షుడు గంపా శ్రీనివాస యాదవ్, బొమ్మసాని అరుణకుమారి, గుజ్జర్లపూడి బాబూరావు, పట్టపు వెంకటేశ ్వరరావు (చంటి), పార్థనా మందిరాల పాస్టర్లు, మసీదు పెద్దలు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'నేను పార్టీ బలోపేతానికి నేను కష్టపడతా, అభ్యర్థి ఎవరో అధినేత చెప్తాడు'.
2
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్ రేపు రాత్రి 8.20 గంటలకు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. వెంకన్న దర్శనం అనంతరం రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం మరోసారి స్వామివారి దర్శనం చేసుకుంటారు. నూతన పరకామణి భవనం, లక్ష్మీ వీపీఆర్ రెస్ట్ హౌస్లను ప్రారంభిస్తారు. మంగళవారం అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించి, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'రేపు తిరుమలకు సీఎం జగన్'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: శ్రీశైలానికి అకస్మాత్తుగా పెరిగిన వరద
కృష్ణానది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి ప్రవహిస్తున్న వరద ఒక్కసారిగా పెరిగింది. దీంతో నిన్న సాయంత్రానికి 1.25 లక్షల క్యూసెక్కులుగా ఉన్న శ్రీశైలం ఇన్ ఫ్లో, ఈ ఉదయానికి దాదాపు 2 లక్షల క్యూసెక్కులను తాకింది. నారాయణపూర్, జూరాల, ఆల్మట్టి, తుంగభద్ర నుంచి ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యామ్ మరో గేటును కూడా పది అడుగుల మేరకు ఎత్తారు. మొత్తం 8 గేట్లను ఎత్తి, వాటి ద్వారా 1.40 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. మరోవైపు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా మరో 60 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. 590 అడుగుల లోతున్న సాగర్ జలాశయంలో ప్రస్తుతం 562 అడుగులకు నీరు చేరుకుంది. ప్రాజెక్టులో 236 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ఇదే వరద ప్రవాహం మరో మూడు, నాలుగు రోజులు కొనసాగితే సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ స్థితికి చేరుతుందని వెల్లడించారు. ఇదిలావుండగా, అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు యోగివేమన ప్రాజెక్టు నిండుకుండగా మారడంతో చిత్రావతి నీటిని దిగువకు వదులుతున్నారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రాహుల్ను వ్యక్తిగతంగా విమర్శించలేదు : అమిత్ షా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన విమర్శలను వ్యక్తిగతంగా చూడరాదు అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే తన ఉద్దేశం దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమేయడం కాదని, కాంగ్రెస్ సంస్కృతి నుంచి దేశాన్ని రక్షించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను రాహుల్ వ్యక్తిగతంగా తీసుకోరాదు అని, దేశ ప్రజలకు రాహుల్ కొన్ని ప్రశ్నలు వేశారని, వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశానని, ప్రజాస్వామ్యంలో ఎవరికీ ప్రమాదం లేదని అమిత్ షా అన్నారు. ఛత్తీస్ఘడ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని గాంధీ కుటుంబం దేశాన్ని 55 ఏళ్లు ఏలిందని, కాంగ్రెస్ గత పాలకుల గురించి రాహుల్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని షా అన్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: శ్రీలంకతో రెండో టెస్టు కోసం టీమిండియాలో ఒక మార్పు చేశారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను జట్టు నుంచి విడుదల చేశారు. గాయం నుంచి కోలుకుని ఫిట్ నెస్ నిరూపించుకున్న ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను సెలెక్టర్లు జట్టుకు ఎంపిక చేశారు. ఈ నెల 12 నుంచి శ్రీలంకతో బెంగళూరు వేదికగా టీమిండియా రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ ఆడడం దాదాపు ఖాయమే. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఒక్క వికెట్టూ తీయలేకపోయిన స్లో ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ బెంచ్ కు పరిమితం కాకతప్పదు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'గాయం నుంచి కోలుకున్న అక్షర్ పటేల్'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: అరుణ్ కుమార్ జ్ఞాపకార్థం వాలీబాల్ పోటీలు
తుని రాజాక్రీడా మైదానంలో తొండింగి ఎంపిపి అంగుళూరు అరుణ్ కుమార్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ శనివారం మంత్రి దాడి శెట్టి రాజా ప్రారంభించారు. తొండంగి మండలం కొత్తపాకలకు చెందిన అరుణ్ కుమార్ అతి చిన్న వయసులోనే జెడ్పిటిసి ఎంపిపి గా పని చేశారని ఇటీవల అనారోగ్యంతో మరణించారు అన్నారు. అందుకే ఆయనకి ఇష్టమైన వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: నక్కపల్లి మండలం వేంపాడు హైవే టోల్ ప్లాజా వద్ద మంగళవారం ఉదయం జరిపిన తనిఖీల్లో 1250 మధ్య సీసాలు స్వాధీన పరుచుకుని కారు సీజ్ చేశామని ఎస్ఐ శిరీష స్థానిక విలేకరులకు తెలిపారు. యానాం నుంచి తాళ్లపాలెం 1250 మద్యం సీసాలను కారు లో తరలిస్తుండగా వేంపాడు టోల్ ప్లాజా వద్ద తనిఖీ చేసి పట్టుకున్నామని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు. పూర్తి వివరాలు కాసేపట్లో తెలియజేస్తామని స్పష్టం చేశారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం... కారు సీజ్'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: శామీర్పేట మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం స్కూల్ పిల్లలతో హైదరాబాద్కు వస్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పిల్లలకు గాయాలయ్యాయి. వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనలో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు విహారయాత్ర కోసం హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: మహబూబ్ నగర్ జిల్లాలో న్యాయవాదులు చిరకాలంగా ఎదురుచూస్తున్న జిల్లా కేంద్రంలో నూతన కోర్టు భవన నిర్మాణ పనులు జాతీయ రహదారి చెంతనే సువిశాల స్థలంలో త్వరలోనే ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న బండమీదిపల్లిలో 10 ఎకరాల స్థలంలో త్వరలోనే నూతన కోర్టు భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం అయన బండమీదిపల్లిలో అధికారులు, అడ్వొకేట్ల తో కలిసి నూతన కోర్టు భవన నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ. గడచిన 10, 20 ఏళ్ల నుండి అడ్వకేట్లు, జడ్జిలు సరైన వసతులు లేక పాత కోర్టు భవనంలో సుమారు 16 కోర్థులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ వివరించగా 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. పశు సంవర్థక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మించనున్న ఈ కోర్ట్ భవనం అన్ని హంగులతో నిర్మిస్తామని, 3 రహదారులు ఈ కోర్టు భవనానికి అనుసంధానంగా ఉంటాయన్నారు. బైపాస్ రహదారితో పాటు, మహబూబ్ నగర్ టౌన్ కు వెళ్లే మరో రహదారి, మహబూబ్ నగర్- రాయచూరు వెళ్లే ఇంకో రహదారితో అన్ని సౌకర్యాలతో ఇటు అడ్వకేట్ లకు, అటు న్యాయమూర్తులు, కక్షిదారులకు, బార్ అసోసియేషన్ కు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు. అందరికి ఉపయోగపడే విధంగా సకల సౌకర్యాలతో కోర్టు భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ నూతన కోర్టు భవనం నుండి నూతన కలెక్టరేట్ కు కేవలం 5 నిమిషాల్లో వెళ్లవచ్చని మంత్రి తెలిపారు. పశుసంవర్ధక పాలిటెక్నిక్ కు ఇబ్బంది కలగకుండా అదనపు స్థలాన్ని కేటాయిస్తామన్నారు. పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా తమతో కలిసి వచ్చి అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కె. సి నర్సింహులు, సీనియర్ అడ్వకేట్ ప్రతాప్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బెక్కెం జనార్ధన్, స్వదేష్ కుమార్, గవర్నమెంట్ ప్లీడర్ మనోహర్, బార్ ఆసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి, కార్యదర్శి లక్ష్మారెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మురళీకృష్ణ, సీనియర్ అడ్వకేట్లు హనుమంతు, ఉమామహేశ్వరి, శశిధర్, రవీందర్ నాయక్, లైబ్రరీ సెక్రెటరీ నర్సింహులు, సొసైటీ అధ్యక్షులు రవి ప్రకాష్, కౌన్సిలర్ గిరిధర్ గౌడ్, శ్రీనివాసులు మాజీ జెడ్పిటిసి అడ్వకేట్ కరుణాకర్ గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ రాజగోపాల్, ఆర్ఐ చైతన్య, తదితరులు ఉన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'త్వరలోనే అన్ని హంగులతో నూతన కోర్టు భవనం: మంత్రి'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పలు సూచనలు చేసింది. అవి ఏంటంటే. 1) 02 సంవత్సరాల వరకు విదేశీ ప్రయాణాన్ని వాయిదా వేయండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా అత్యవసరం అయితే తప్ప హైదరాబాద్ కి వెళ్లకుండా ఉండడం బెటర్. 2) ఒక సంవత్సరం పాటు బయట ఆహారం తినవద్దు, 3)అనవసరంగా వివాహం లేదా ఇతర వేడుకలకు వెళ్లవద్దు 4)అనవసరమైన ప్రయాణ యాత్రలు చేయవద్దు, 5)కనీసం ఒక సంవత్సరం పాటు రద్దీగా వుండే ప్రదేశాలకు వెళ్లవద్దు, 6)సామాజిక దూర నిబంధనలను పూర్తిగా పాటించండి, 7)దగ్గు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండండి, 8)ఫేస్ మాస్క్ను ఉంచండి, 9)ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వారం నుండి జులై నెలాఖరు వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. 10)మీ చుట్టూ ఎటువంటి గందరగోళాన్ని ఉంచవద్దు, 11)శాఖాహార ఆహారాన్ని ఇష్టపడండి. 12)ఇప్పుటి నుండి వచ్చే 06 నెలలు వరకు సినిమా, మాల్, క్రౌడ్ మార్కెట్కు వెళ్లవద్దు. వీలైతే పార్క్, పార్టీ మొదలైనవాటిని కూడా తప్పించాలి. 13)రోగనిరోధక శక్తిని పెంచండి. 14)బార్బర్ షాపులో లేదా బ్యూటీ సెలూన్ పార్లర్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 15)అనవసరమైన సమావేశాలకు దూరంగా ఉండండి, సామాజిక దూరాన్ని ఎల్లప్పుడూ పాటించండి. 16) కరోనా యొక్క ముప్పు అనేది ఇంతలో పోయేది కాదు. టీకా వ్యాక్సిన్ వచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదు, ఒక సంవత్సరం పాటు తీసుకునే జాగ్రత్తలే మనకు శ్రీరామారక్ష. 17)మీరు బయటకు వెళ్ళినప్పుడు బెల్ట్, రింగులు, రిస్ట్ వాచ్ ధరించవద్దు. వాచ్ అవసరం లేదు. మీ మొబైల్ నందు సమయం ఉంటుంది, 18)చేతి కర్చీఫ్ వద్దు, అవసరమైతే శానిటైజర్ & టిష్యూ తీసుకోండి. 19)మీ ఇంటి లోనికి బూట్లు తీసుకుని పొవద్దు. వాటిని బయట వదిలివేయండి. 20)మీరు బయటి నుండి ఇంటికి వచ్చినప్పుడు మీ చేతులు మరియు కాళ్ళను శుభ్రం చేయండి, 21)మీరు ఎవరైనా అనుమానాస్పద రోగికి దగ్గరగా వచ్చారని మీకు అనిపించినప్పుడు పూర్తిగా వేడి నీటితో స్నానం చేయండి, 22)వచ్చే 06 నెలల నుండి 12 నెలల వరకు లాక్ డౌన్ ఉన్నా లేకున్నా ఈ జాగ్రత్తలు పాటించండి.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీఎంఆర్ సూచనలు'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: సరోజినీ దేవి నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు గ్రహీత పోలిచర్ల హరనాథ్ పిహెచ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం టిక్ టాక్. చైతన్య సంగీతం అందించిన టిక్ టాక్ చిత్రంలోని పాటలు విడుదల కార్యక్రమం ఆదివారం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో జరిగింది. ఈ సందర్భంగా పోలిచర్ల హరనాథ్ మాట్లాడుతూ. ఇప్పటివరకు నేను తీసిన సినిమాలకు భిన్నంగా ఉండాలని కామెడీ హ్రర్రర్గా ఉండేలా టిక్ టాక్ మూవీని తెరకెక్కించాను. ఈ సినిమాలో అందరికీ నచ్చే అన్ని అంశాలు ఉంటాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది. ఇందులో మిగతా సినిమాల మాదిరిగా బూతు, చిన్నపిల్లలను భయపెట్టే హర్రర్ ఏమాత్రం ఉండదు. నిర్మాతగా ఇన్ని కుటుంబాలకు సహాయం చేస్తున్నామంటే ఎంతో సంతప్తిగా ఉంటుంది. అంతేగాక ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్లు నేర్చుకొన్నాను. ఈ చిత్ర ట్రైలర్, పాటలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాం. ఇందులో ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్, గీతామాధురి పాడిన మాస్ పాట ప్రధాన హైలెట్. శివ-హరిణి పాడిన మరో రెండు పాటలూ అలరిస్తాయి. మే నెలలో విడుదలకి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఇందులో కథకు ప్రాధాన్యమున్న చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చినందుకు దర్శకుడు నిర్మాత హరనాథ్ గారికి కృతజ్ఞతలు, ఈ సినిమా అందిరికీ మంచి పేరు తెస్తుందన్నారు నిషిగంధ, మౌనిక. ఇంకా ఈ కార్యక్రమంలో డిజిక్విస్ట్ బసిరెడ్డి, కె.నాగకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'టిక్ టాక్ ఆడియో లాంచ్'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఏడాది కూతురితో భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ...
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్లో దారుణం చోటు చేసుకుంది. భర్తతో ఘర్షణ కారణంగా ఓ మహిళ ఏడాది వయసున్న తన కూతురుతో సహా నాలుగు అంతస్తుల బిల్డింగ్పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లితో పాటు చిన్నారి కూడా అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రామంతాపూర్లో శ్రీనివాసపురంలో నివాసం ఉంటున్న మేరీ మార్టెన్కు ఏడాది వయసున్న కూతురు ఉంది. అయితే మార్టెన్కు తన భర్తకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన మార్టెన్ తన కూతురుతో సహా నాలుగవ అంతస్తు బిల్డింగ్పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను ప్రకటించి, ఏప్రిల్ 15 వరకూ దీన్ని పటిష్ఠంగా అమలు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్ 15తో లాక్ డౌన్ ముగియబోదని, ఆపై కూడా మరిన్ని రోజులు పోడిగించే అవకాశాలు ఉన్నాయని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు అంచనా వేశారు. ఇదే సమయంలో ఈ 21 రోజుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో ఇండియా ఎంతవరకూ సక్సెస్ అవుతుందన్న విషయమై ఓ అవగాహన వస్తుందని, యూఎస్, ఇటలీ వంటి దేశాల్లో మాదిరిగా, పెద్ద ఎత్తున మరణాలు సంభవించకుండా చూడాలన్న ఉద్దేశంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, సరైన చర్యలే తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైరస్ బాధితుల సంఖ్య వేలల్లోకి, లక్షల్లోకి చేరితే, కనీస మౌలిక వైద్య సదుపాయాలు అందించే స్థితిలో భారత్ లేదని, ఈ నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పకుండా చూస్తూ, ముందుగానే నియంత్రణలో ఉంచేందుకు ఈ లాక్ డౌన్ ఉపకరిస్తుందని ఆయన అన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు పుష్కలం: డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఉన్నతాధికారి'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: అబుదాబిలో నమీబియాతో జరిగిన పోరులో ఆఫ్ఘనిస్థాన్ 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. అనంతరం 161 పరుగుల లక్ష్యఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 98 పరుగులు చేసి ఓటమిపాలైంది. నమీబియా బ్యాట్స్ మెన్ లో డేవిడ్ వీజ్ 26 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో హమీద్ హసన్ 3, నవీన్ ఉల్ హక్ 3, గుల్బదిన్ నాయబ్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్-2లోరెండో స్థానానికి ఎగబాకింది. 3 మ్యాచ్ లలో 3 విజయాలతో ఈ గ్రూప్ లో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'ఆఫ్ఘనిస్తాన్ గ్రాండ్ విక్టరీ'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: యూపీ కొత్త సీఎంగా యోగి ఆదిత్యనాథ్
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనే దానిపైపై ఉత్కంఠకు తెరపడింది. ఈ సాయంత్రం భేటీ అయిన భాజపా శాసనసభాపక్షం తమ నేతగా 44 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ను ఎన్నుకుంది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పెద్ద అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు చేసిన ఆ పార్టీ అగ్రనేతలు చివరకు శనివారం ఈ సస్పెన్షన్కు తెరదించారు. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఎన్నికైనట్టు వెల్లడించారు. సమావేశం జరుగుతున్న వేదిక వద్ద ఆదిత్యనాథ్ మద్దతుదారులు ‘యోగి యోగి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచీ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై భాజపా ఎవర్ని కూర్చోబెడుతుందనే దానిపై దేశవ్యాప్తంగా చర్చజరిగింది. యూపీ ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రులు మనోజ్ సిన్హా, రాజ్నాథ్సింగ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ప్రసాద్ మౌర్య పేర్లు పేర్లు ప్రముఖంగా విన్పించినప్పటికీ. అనూహ్య మలుపుల మధ్య చివరకు యోగి ఆదిత్యనాథ్ను ఎంపికచేయడం గమనార్హం. యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆయన హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు కూడా.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: కరోనాతో చనిపోయిన వ్యక్తుల విషయంలో వైద్యులు మానవత్వం చాటుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం ప్రభుత్వాస్పత్రిలో కరోనా తో చనిపోయాడు. మృతదేహాన్ని తీసేయాలని పట్టుబట్టడంతో. ఆస్పత్రి అధికారులు మున్సిపల్ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో మున్సిపాలిటీకి చెందిన చెత్తతీసుకెళ్లే ట్రాక్టర్ను డ్రైవర్ ఆస్పత్రి ఐసోలేషన్వార్డు ముందుకు తెచ్చి అక్కడే వదిలి వెళ్లిపోయా డు. దీంతో కరోనా జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీరాం, మృతదేహాన్ని సిబ్బంది సాయంతో ట్రాక్టర్లోకి ఎక్కించి, తానే నడుపుతూ శ్మశాన వాటి క వద్దకు తీసుకెళ్లి దహనసంస్కారాలు పూర్తి చేశారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'కోటికొక్కరు ఇలాంటి డాక్టర్లు...'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: ఏపీలో అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్
ఆంధ్రప్రదేశ్లోని అయిదు కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు రీ పోలింగ్ ప్రారంభమైంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఈ పోలింగ్ కేంద్రాలున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఈ కేంద్రాల పరిధిలో మొత్తం 5,064 మంది ఓటర్లు ఉన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో శాసనసభ, లోక్సభ స్థానాలు రెండింటికీ, నెల్లూరు జిల్లా పరిధిలోని రెండు కేంద్రాల్లో కేవలం లోక్సభ స్థానానికి మళ్లీ పోలింగ్ నిర్వహిస్తారు. రీ పోలింగ్ జరిగే కేంద్రాలు. - గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరిధిలో కేశనుపల్లిలోని 94వ పోలింగ్ కేంద్రం (ఓటర్లు 956 మంది). - గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నల్లచెరువులోని 244వ పోలింగ్ కేంద్రం (ఓటర్లు 1376 మంది). - ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో కలనూతలలోని 247వ పోలింగ్ కేంద్రం (ఓటర్లు 1070 మంది). - నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలో ఇసుకపాలెంలోని 41వ పోలింగ్ కేంద్రం (ఓటర్లు 1084 మంది). - నెల్లూరు జిల్లా సూళ్లురుపేట నియోజకవర్గం పరిధిలో అటకానితిప్పలోని 197వ పోలింగ్ కేంద్రం (ఓటర్లు 578 మంది).
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ఖైరతాబాద్ ఫ్లై ఓవర్పై కారు బీభత్సం
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకెళ్తూ అదుపు తప్పింది. కారు వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టి మూడు పల్టిdలు కొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కారు డివైడర్ను ఢీకొట్టిన వెంటనే ఎయిర్బెలూన్లు తెరుచుకోవడంతో యువతి, యువకుడికి ప్రాణాపాయం తప్పినట్లయింది. ఈ ఘటనలో ఖైరతాబాద్ ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యువకుడు మద్యం తాగి కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును పోలీసులు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: సీఎం కేసీఆర్ మొండివైఖరి వల్లే ఆర్టీసీ సమస్య జటిలమైందని తెలంగాణ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. డీజిల్ ధర పెంపు, బస్ పాస్ రాయితీల ద్వారా ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ఆర్థికంగా సపోర్ట్ చేసే నిమిత్తం జీహెచ్ఎంసీ నుంచి రూ.300 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆరే చట్టం చేశారని, ఏడాది తర్వాత ఆ చట్టాన్ని కేటీఆర్ రద్దు చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్య కేసీఆరా? లేక ఆయన కొడుకు కేటీఆరా? అంటూ ధ్వజమెత్తారు. ప్రజాప్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న కేసీఆర్, ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'కేసీఆర్ మొండివైఖరి వల్లే ఆర్టీసీ సమస్య జటిలం: జీవన్ రెడ్డి'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: కోవిడ్-19 ప్రభావంతో కుదేలైన నియామకాల ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి నుంచి ఊపందుకుంటుందని రిక్రూట్మెంట్ సంస్థ కెరీర్నెట్ కన్సల్టింగ్ సంస్థ పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తితో క్యాంపస్ నియామకాలూ నిలిచిపోయాయని, హైరింగ్ ప్రక్రియ వేగవంతం కావడానికి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపింది. కరోనా కారణంగా నియామకాలను నిలిపివేసిన కంపెనీలు కూడా ఆరు నెలల తర్వాత చురుకుగా హైరింగ్ చేపడతామని పేర్కొన్నాయి. తమ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 43 శాతం కంపెనీలు వచ్చే ఏడాది జనవరిలో నియామకాలకు వెళతామని వెల్లడించాయని కెరీర్నెట్ పేర్కొంది. 2021 ఏప్రిల్ నాటికి కోవిడ్-19కు ముందున్న పరిస్థితి నెలకొంటుందని కెరీర్నెట్ సహవ్యవస్ధాపకులు అన్షుమన్ దాస్ అంచనా వేశారు. మరోవైపు క్యాంపస్ నియామకాలు కొంతమేర తగ్గే అవకాశాలున్నాయని వెల్లడైంది. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్కు వెళ్లే ఆలోచనలేదని 27 శాతం కంపెనీలు పేర్కొనగా, 39 శాతం కంపెనీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. కెరీర్నెట్ నివేదిక ప్రకారం కేవలం 30 శాతం కంపెనీలే ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్కు వెళతామని వెల్లడించాయి. ఈ ఏడాది ఇప్పటికే క్యాంపస్ హైరింగ్ వాయిదా పడిందని, ఆర్థిక వ్యవస్థ గాడినపడితే కంపెనీలు తమ హైరింగ్ ప్రణాళికలను ముమ్మరం చేస్తాయని దాస్ పేర్కొన్నారు. స్టార్టప్లపై కోవిడ్-19 ప్రభావం చూపుతుండగా, ఐటీ కంపెనీల్లో మాత్రం వేచిచూసే ధోరణి కనిపిస్తోంది. దిగ్గజ ఐటీ కంపెనీల్లో నాలుగింట మూడు సంస్ధలు గతంలో తాము ఇచ్చిన ఆఫర్లకు కట్టుబడి ఉంటామని తెలిపాయని ఈ సర్వే పేర్కొంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'ఆరు నెలల తర్వాత నియామకాల ప్రక్రియ'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి
నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం ఇటుకలపాడు గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యక్రర్తలు దాడికి యత్నించారు. కోమటిరెడ్డి పైకి కర్రలు, కుర్చీలు, ఇతర వస్తువులు విసిరారు. దీంతో అక్కడ గందరగోళ వాతవరణం నెలకొంది . కోమటిరెడ్డిపై దాడికి యత్నించటంతో. బీఆర్ఎస్ నేతలపైకి కాంగ్రెస్ నేతలు తిరగబడ్డారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇటుకలపాడు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే. ఇటుకలపాడు గ్రామానికి వచ్చే రోడ్డు బాగోలేదని. గ్రామానికి చేరుకోడానికి సుమారు 3 గంటల సమయం పట్టిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వెంకట్ రెడ్డిపైకి కర్తలు, కుర్చీలు విసిరారు. ఈ క్రమంలో వెంటనే కోమటిరెడ్డిని కార్యకర్తలు అక్కడి నుంచి సేఫ్గా తీసుకెళ్లారు. ఇదిలావుంటే ఈ ఘర్షణ విషయం తెలిసి రంగ ప్రవేశం చేసిన పోలీసులు. ఇరువర్గాలను నివారించి అక్కడి నుంచి చెదరగొట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తలు విరిసిన వస్తువులు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తగలకపోవటంతో ఎలాంటి గాయాలు కాలేదు. అయితే. ఈ దాడిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో. ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు. బీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయం అన్నాక. విమర్శలు సాధారణమని. ఇలా దాడులు చేస్తూ రౌడీయిజం ప్రదర్శిచటం. ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమంటూ మండిపడుతున్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: ఢిల్లీలోని సాదిక్ నగర్ ఇండియన్ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాల ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10: 49 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్వ్కాడ్కు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని సోదాలు చేపట్టగా. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'పాఠశాలకు బాంబు బెదిరింపు'.
2
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను రాయండి: కొలువుల కోసం నిరుద్యోగులు తెలంగాణ తెచ్చుకుంటే. అదే నిరుద్యోగుల నోట్లో కేసీఆర్ ప్రభుత్వం మట్టి కొట్టిందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. లక్షలాది యువత ఆకాంక్షలను బొందపెట్టిందని ధ్వజమెత్తారు. సర్వర్లు హ్యాకింగ్. క్వశ్చన్ పేపర్స్ సెల్లింగ్. హైటెక్ మాస్ కాపీయింగ్ తొమ్మిదేండ్లుగా కేసీఆర్ దొర చేతిలో సాగిన టీఎస్పీఎస్సీ బోర్డు నిర్వాకమిదేనని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగినట్లు సిట్ విచారణలో వెల్లడి కావటంతో ప్రభుత్వంపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఈ హైటెక్ మాస్ కాపీయింగ్ సాధ్యం కాదని షర్మిల విమర్శించారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు, మైక్రో చిప్స్, ఇయర్ బడ్స్ తీసుకెళ్తుంటే సెంటర్ల వద్దనున్న పోలీసులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. 24 గంటల నిఘా వ్యవస్థ నిద్రపోయిందా ? అని నిలదీశారు. కేసీఆర్, మంత్రుల ప్రమేయం లేనిదే ఇది సాధ్యమైందా ? ప్రశ్నించారు. లక్షలాది మంది యువత అప్పులు చేసి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి, ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే. వాళ్లకు ఇచ్చిన బహుమానం ఇదేనా ? అని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని కడిగిపడేశారు. "చాట్ జీపీటీతో బయటి నుంచి దర్జాగా సమాధానాలు పంపుతుంటే. కేసీఆర్, టీఎస్పీఎస్సీ బోర్డు సిగ్గుతో తలదించుకోవాలి కదా ?టీఎస్పీఎస్సీఐటీ డిపార్ట్ మెంట్ మొత్తం అవినీతిపాలైతే దానికి కారణమైన ఐటీ శాఖ అసమర్థ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి కదా ? కొలువుల కోసం నిరుద్యోగులు తెలంగాణ తెచ్చుకుంటే. అదే నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది కేసీఆర్ ప్రభుత్వం. లక్షలాది యువత ఆకాంక్షలను బొందపెట్టింది. టీఎస్పీఎస్సీ బోర్డు అవినీతి, అక్రమాలు గ్రామాలకు పాకి. ఖండాలు దాటినా చర్యలు లేవు. దొంగ చేతికే మళ్లీ తాళాలు ఇచ్చినట్లు పాత బోర్డుతోనే కేసీఆర్ మళ్లీ పరీక్షలు పెడుతున్నారు. సిట్ అధికారులకు గడీ బయట ఉన్న దొంగలు దొరుకుతున్నారు. కానీ గడీ లోపల ఉన్న అసలు దొంగలు దొరకడం లేదా ?" అని షర్మిల ప్రశ్నించారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టింది... వై.ఎస్.షర్మిల'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఐసిడిఎస్ ఉద్యోగాలకు ఇంటరూ నిర్వహించారు. ఆర్డిఓ హెచ్. వి జయరాం అధ్యక్షతన జరిగిన ఇంటర్వ్యూలలో మాడుగుల, రావికమతం, గొలుగొండ, కోటవురట్ల క్లస్టర్లకు సంబంధించి 111 ఉద్యోగాలకు 28 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఐసిడిఎస్ పరిధికి సంబంధించిన ప్రశ్నలను ఆర్డిఓ అడిగారు. ఇంటర్వ్యూ అనంతరం ఎంపిక జాబితాను జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: డిసెంబర్​ 31 వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ రేమా రాజేశ్వరి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె గురువారం మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ప్రమాదాలకు దూరంగా ఉంటూ పోలీసుల సూచనలు పాటించాలని అన్నారు. మద్యం దుకాణాలు, వైన్ షాప్స్, బార్స్, రెస్టారెంట్స్ యజమానులు ప్రభుత్వం అనుమతించిన సమయపాలన పాటించాలని చెప్పారు. రాత్రి 10 గంటల నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని, మద్యం మత్తులో వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో నిఘా పెడతామని తెలిపారు. ఆర్కెస్ట్రా, డీజేలు, మైకులు ఉపయోగించరాదని, బాణసంచా నిషేధించామని స్పష్టం చేశారు. పోగ్రాం నిర్వాహకులు, దుకాణ యజమానులు ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తునట్టు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కొనసాగుతున్న సంజయ్ ఏపీ విపత్తు నిర్వహణ శాఖ డీజీగా నియమితులయ్యారు. సంజయ్ బదిలి నుంచి ఖాళీ అయిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పి.వెంకట్రామిరెడ్డి నియమితులయ్యారు.సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: ప్రతి పక్షంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు వైయస్ఆర్సీపీ గెలుపు కోసం అనుబంధ విభాగాలు ఎలా పని చేశాయో.అలాగే 2024 గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇంచార్జ్ విజయసాయిరెడ్డి అధ్యక్షతన మంగళవారం అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ముందుగా ఇటివల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందిన వారికి ఈ సమావేశంలో నివాళులు అర్పించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఎంపీ విజయసాయిరెడ్డి అధ్యక్షతన వైయస్ఆర్ సిపి అనుబంధ విభాగాల సమావేశం'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: పోలీసు శాఖలో డ్రోన్ విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లే లోపే డ్రోన్ ద్వారా దృశ్యాలు సేకరించాలని సూచించారు. ఐటీ పరిశ్రమ తరఫున పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అత్యాచార నిందితుల జాబితా తయారు చేసి. భవిష్యత్తులో వాళ్లకు ఎక్కడా ఉద్యోగాలు రాకుండా చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకోసం. ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ రూపొందించి అందులో నిందితుల జాబితాను పొందుపర్చాలని. ఆ వెబ్సైట్లో ఉన్న నిందితులకు భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకూడదని తన ఆలోచనను బయటపెట్టారు. హైదరాబాద్లో లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారన్న మంత్రి కేటీఆర్. తన ఆలోచనను ఆచరణలో పెట్టే ఐడియాలలో రావాలని పిలుపునిచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్లో సైబర్ సేఫ్టీ కోసం తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా. సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రకరకాల పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్న మంత్రి కేటీఆర్. సైబర్ నేరాల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలబారిన పడిన వాళ్లకు 1930 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందని తెలిపారు. సైబర్ నేరాలకు అరికట్టడానికి ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. సైబర్ నేరాలను అరికట్టడానికి కేవలం పోలీసులే కాకుండా. ఇతర కంపెనీలు సామాజిక బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలను అమలు చేస్తామని కేటీఆర్ తెలిపారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'పోలీసు శాఖలో డ్రోన్ వాడక విధానం అమలు కావాలి: కేటీఆర్'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: కర్నూలు జిల్లాలోని ఆలూరు వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు చనిపోగా, మరింత మందికి గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి కింజరాప్ అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తగు వైద్య సహాయం అందించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'కర్నూలు రోడ్డుప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కొండపల్లి మైనింగ్, టీడీపీ నేతల హౌస్ అరెస్టు
కొండపల్లి మైనింగ్పై నిజనిర్ధరాణకు వెళ్లేందుకు టీడీపీ ప్లాన్ చేశారు. అయితే ముందే పోలీసులు గ్రహించి…వారి ప్లాన్ ను భగ్నం చేస్తున్నారు. నిజనిర్ధారణ కోసం వేసిన కమిటీ సభ్యులను హౌజ్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా, కొనకళ్ల నారాయణ, కొల్లు రవీంద్రను గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపల్లి ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ను పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమాపై పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.ఈ నేపథ్యంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు పది మంది పార్టీ నేతలతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు 2021, జూలై 31వ తేదీ శనివారం కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలను పరిశీలించాలని ప్లాన్ చేసుకుంది. అయితే పోలీసులు ముందస్తుగానే నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: నానక్రామ్ గూడ, భగీరథ చెరువు కబ్జాకు గురైందంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. చెరువు కబ్జాకు గురౌతున్నా. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు నగరమంతా మునిగిపోతుంటే. మరోవైపు నాళాలు, చెరువులు కబ్జాకు గురౌతున్నాయి. భగీరథ చెరువుకు పెద్ద ఎత్తున వర్షపునీరు రావడంతో చెరువు అలుగుపారుతోంది. ఆ అలుగు నీటిని కబ్జాదారులు పెద్ద కాలువలు తవ్వి బయటకు పంపిస్తున్నారు. ఈ కెనాల్తో లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'భగీరథ చెరువు కబ్జాకు గురైందంటూ స్థానికులు ఆందోళన'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: తెలంగాణపై కేంద్రం ఎందుకు వివక్ష చూపుతోందని తెరాస ఎంపీలు ప్రశ్నించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని వర్చువల్ గా జరిగిన అఖిలపక్ష సమావేశంలోరాష్ట్ర పెండింగ్ అంశాలను కేశవరావు, నామా నాగేశ్వరరావు లేవనెత్తారు. కేంద్రం ఎందుకు తెలంగాణను శత్రువుగా చూస్తోందని. విరోధం ఎందుకు పెంచుకుంటోందని నిలదీశారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా. విభజన సమస్యలను ఇప్పటికీ పరిష్కరించడం లేదని తెలిపారు. తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్కప్రాజెక్టునూ కేంద్రప్రభుత్వం నుంచి సహాయం అందలేదని ఆరోపించారు. దేశంలో అనేక వైద్యకళాశాలలు ఏర్పాటుచేసినా.రాష్ట్రానికి ఒక్కటి ఇవ్వలేదని తెలిపారు. పెండింగ్ లో ఉన్న GST, IGST నిధులను రాష్ట్రాలకు విడుదల చేయడం లేదని గుర్తుచేశారు. ధాన్యం సేకరణలో జాతీయ సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసిన MPలు.బాయిల్డ్ రైస్ సమస్య ఒడిశాతోపాటు అనేక రాష్ట్రాలను బాధిస్తోందని పేర్కొన్నారు. మెజార్టీ ఉందని ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటి, ఈడీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు పార్లమెంట్ నూ వాడుకుంటుకుంటున్నారని. ప్రివిలేజ్ కమిటీని అస్త్రంగా చూస్తున్నారని తెలిపారు. పార్లమెంట్, కేంద్ర సంస్థలను కించపరచడం లేదన్న ఎంపీలు . కేంద్ర ప్రభుత్వం తమ అవసరాలకు వీటిని ఉపయోగించవద్దనేదే ఉద్దేశమని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రజాసమస్యలపై చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని ఎంపీలు స్పష్టంచేశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'విభజన సమస్యలను ఇప్పటికీ పరిష్కరించడం లేదు : కేశవరావు'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. స్కూల్ విద్యార్థుల కోసం జగనన్న విద్యాకానుకను కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాది పాడు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభించారు. మహాత్మా గాంధీ, డా.బిఆర్ అంబేద్కర్,సర్వేపల్లి రాధాకృష్ణ,వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. నాడు నేడు కింద అభివృద్ధి చేసిన జడ్పీ పాఠశాల అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు లతో ముఖాముఖి సమావేశమయ్యారు. వాటర్ ప్లాంట్ పరిశీలించిన అనంతరం ఇంగ్లీష్ లాబ్, కొత్తగా ఏర్పాటు చేసిన బెంచిల నాణ్యత పరిశీలించారు. పాఠశాలలో ఆధునీకరించిన తరగతి గదులు పరిశీలించి వాటిలో ఏర్పాట్లు పై విద్యార్థులు నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.మధ్యాహ్నం భోజనం వంటశాలను తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్ల విలువైన జగనన్న విద్యా కానుక కిట్టులు ప్రభుత్వం అందజేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు, 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్ బుక్స్. 6 నుంచి 10 వతరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగుతో పాటు ‘స్టూడెంట్ కిట్’ గా అందజేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వర్క్ బుక్స్ కూడా అందజేస్తోంది. వీటితో పాటు యూనిఫాం కుట్టుకూలీ డబ్బు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ ద్వారా తల్లుల అకౌంట్లో జమ చేయనున్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'జగనన్న విద్యా కానుక ప్రారంభం...వారి అకౌంట్లలోకి డబ్బులు'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభపడ్డాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 60,393 వద్ద ముగిసింది. నిఫ్టీ 90 పాయింట్లు పుంజుకుని 17,812 వద్ద నిలిచింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇన్ఫోసిస్ (1.52%), టాటా మోటార్స్ (1.42%), హెచ్డిఎఫ్సి బ్యాంక్ (1.27%), ఏషియన్ పెయింట్స్ (1.17%), టెక్ మహీంద్రా (1.08%). టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.58%), నెస్లే ఇండియా (-1.28%), ఎన్టీపీసీ (-1.24%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.87%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.70%).
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: ఇప్పటికైనా ప్రజలు మేల్కోకపోతే స్వంత ఆస్తులను కూడా దోచుకుంటారు
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగాక నిత్యావసర ధరలు, కరెంటు చార్జీలను పెంచుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపితేనే రాష్ట్రానికి విముక్తి అని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. హనుమాన్జంక్షన్ , కె.సీతారాం పురం, అంపాపురం టీడీపీ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చి యువతకు ఉద్యోగాలిచ్చే పరిశ్ర మలు తరలిపోవడమే రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందనడానికి నిదర్శమ న్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బటన్ నొక్కడం, పాతభవనాలకు రంగులు వేయడం, ఇసుక, మట్టి, గ్రావెల్ దోచుకో వడం తప్ప సామాన్య ప్రజల కష్టాలను పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోకపోతే మన స్వంత ఆస్తులను కూడా దోచుకుంటారన్నారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు
లక్నో : ఉత్తర్ ప్రదేశ్లోని కకోరిలో సైతా గ్రామంలో చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. పేలుడు సంభవించినప్పుడు బాధితుల శరీరాలు ఎగిరి దూరంగా పడ్డాయి. సమీప ప్రాంతాల్లోని అనేక ఇళ్ల గోడలు బీటలువారాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరి సహాయక చర్యలు చేపట్టారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. ఒకానొక మీడియా సమావేశంలో వైసీపీ మంత్రి రోజా, చంద్రబాబుకి చీర కొనిపెడతా. అని అనగా, దానికి బదులుగా టీడీపీ నెల్లూరు నాయకులూ ఆనం, రోజాకి బికినీలు , డ్రాయర్లు కొనిస్తా అని ఎదురు దాడి చేసారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి స్పందిస్తూ. స్త్రీలపట్ల తన నికృష్ట భావనను మరోసారి బైట పెట్టుకున్నారు బాబు. సిఎం జగన్ గారి ప్రోత్సాహం, తన ప్రతిభతో మంత్రి స్థాయికి ఎదిగిన మహిళకు బికినీ పంపిస్తామని హేళన చేస్తారా? ఎంతోమంది ప్రభావశీల మహిళలు రాజకీయాల్లో సేవ చేస్తున్నారు. మీ బంధువులు కూడా ఉన్నారు. వారంతా ఇలాగే కనిపిస్తారా? అని ప్రశ్నించారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'మంత్రి స్థాయికి ఎదిగిన మహిళకు బికినీ పంపిస్తామని హేళన చేస్తారా?'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) 2022-23 విద్యా సంవత్సరానికి తన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, జనరల్ మరియు వొకేషనల్ కాలేజీలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.ఫిబ్రవరి 20న నిర్వహించబడే TSWR JC & COE కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2022 ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. మార్చి 2022లో SSC పబ్లిక్ పరీక్షలు లేదా 2021-22 విద్యా సంవత్సరంలో CBSE/ICSE ద్వారా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు. ప్రవేశ పరీక్షకు రోజూ దరఖాస్తు చేసుకోవచ్చని TSWREIS మంగళవారం తెలిపింది.దరఖాస్తులను జనవరి 6 నుండి 25 (సాయంత్రం 5) వరకు సమర్పించవచ్చు. ప్రాస్పెక్టస్ మరియు ఇతర అడ్మిషన్-సంబంధిత వివరాల కోసం, www.tswreis.ac.in లేదా www.tsswreisjc.cgg.gov వెబ్సైట్ను సందర్శించండి.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'తెలంగాణ రెసిడెన్షియల్ ఇంటర్ అడ్మిషన్స్ కు దరఖాస్తుల ఆహ్వానం'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని నెగెటివ్ వచ్చిన వారినే అసెంబ్లీలోకి అనుమతిస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ అధికారులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. వర్షాకాల సమావేశాలకు ముందు ఎక్సైజ్శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. కరోనా టెస్టుల్లో శ్రీనివాస్గౌడ్కు నెగెటివ్ వచ్చింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'కరోనా టెస్టుల్లో శ్రీనివాస్గౌడ్కు నెగెటివ్'.
2
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: సీఎం వైయస్ జగన్కు ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిపై ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మూలస్తంభమైన మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన తర్వాత. సీఎం వైయస్ జగన్ నౌపడలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఆ ప్రసంగాన్ని వైఎస్సార్సీపీ ట్విట్టర్లో పోస్టు చేసింది. దానిని అంబటి రాయుడు రీట్వీట్ చేస్తూ. ‘మన సీఎం వైయస్ జగన్ ప్రసంగం అత్యద్భుతం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పూర్తిగా నమ్మేది, విశ్వసించేది మిమ్మల్నే సర్’ అంటూ కొనియాడారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి భారీ ఆదాయం ఆలయ అధికారులు శుక్రవారం వెల్లడించారు. భక్తులు వివిధ రూపాలలో వంద రూపాయల టిక్కెట్టు దర్శనం ద్వారా, విఐపి దర్శనం ద్వారా, కొబ్బరికాయల విక్రయాల ద్వారా, వాహన పూజలు విక్రయాల ద్వారా, నిత్యకైంకర్యాలు ద్వారా, సుప్రభాత సేవ ద్వారా, అన్నదానం విరాళములు ద్వారా, టోల్ గేట్ ద్వారా, పాత గుట్ట నుంచి మొత్తం స్వామివారికి 22 లక్షల 96 వేల 96 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదాయం'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ బట్టల దుకాణంలో సినీ ఫక్కీలో చోరీ ఆలస్యంగా బయటపడింది. లోదుస్తులు విక్రయించే దుకాణానికి వెళ్లిన నలుగురు మహిళలు నిర్వాహకులను మాటల్లో పెట్టి చాకచక్యంగా బట్టలను దోచేశారు. ఈ ఘటన ఈ నెల 21న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్న జాకీ బట్టల దుకాణంలో జరిగింది. ఆలస్యంగా తేరుకున్న బట్టల దుకాణం నిర్వాహకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంతకు ముందు తన దుకాణాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, తగిన ఆధారాలను పోలీసులకు ఇవ్వడంతోపాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'మాటల్లో పెట్టి... సినీ ఫక్కీలో చోరీ'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: ధైర్యమున్న వాళ్లే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… గెలుస్తామనే ధైర్యం ఉంది కాబట్టే రాజీనామాలు చేశారన్నారు. ఇప్పటికే ఇద్దరు రాజీనామాలు చేశారన్నారు. మిగిలిన వాళ్లు రాజీనామా చేస్తారో చేయరో వాళ్ల వ్యక్తిగతమన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఎమ్మెల్సీల రాజీనామాపై పార్టీదే నిర్ణయమన్నారు. అవంతి, ఆమంచి పార్టీ మారి కాపు ద్రోహులయ్యారన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఉండవని చెప్పిన వైకాపాలోకి ఎళా వెళ్లారని చినరాజప్ప ప్రశ్నించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ధైర్యమున్న వాళ్లే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారు : చినరాజప్ప'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: ఓటు అనేది మన తల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అలవోకగా వేస్తే, ఒళ్లు మరిచి ఓటేస్తే. ఇల్లు కాలిపోతది. చాలా జాగ్రత్తగా ఆలోచించి. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బతుకులు, మునుగోడు బాగుపడుతాయి. తెలంగాణ, భారతదేశం కూడా బాగుపడ్తది. ఎవరో చెప్పారని, మర్యాద చేశారని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించిందని ఓటేస్తే ప్రమాదం వస్తది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.ఈ మునుగోడు ఉప ఎన్నిక అవసరం లేకుండానే వచ్చింది. ఈ ఉప ఎన్నిక ఫలితం ఎప్పుడో తేల్చేశారు అది కూడా తెలుసు. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మీకు అన్ని విషయాలు తెలుసు. ఒక నాలుగు విషయాలు చెప్పాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఎలక్షన్లు వస్తాయి. ఎన్నికలు రాగానే ఏందో ఏమో మాయరోగం పట్టుకుంటుంది. గత్తర గత్తర లొల్లి లొల్లి ఉంటది. కొందరైతే గజం ఎత్తున గాల్లోనే నడుస్తున్నారు. విచిత్ర వేషాధారులు, అనేక పార్టీలు వస్తాయి. ప్రజలకు మనకెందుకు ఉండాలి.నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నాను. ఈ మాటలను ఇక్కడనే వదిలేసి వెళ్లిపోవద్దు. మీ ఊరెళ్లిన తర్వాత చర్చ చేసి నిజనిజాలు తేల్చాలి. ఓటు అనేది మన తల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అలవోకగా వేస్తే. ఒళ్లు మరిచి ఓటేస్తే. ఇల్లు కాలిపోతది. చాలా జాగ్రత్తగా ఆలోచించి. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బతుకులు, మునుగోడు బాగుపడుతాయి. తెలంగాణ, భారతదేశం కూడా బాగుపడ్తది. ఎవరో చెప్పారని, మర్యాద చేశారని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించిందని ఓటేస్తే ప్రమాదం వస్తది.దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం. ఈ దేశంలో ఏం జరుగుతుందో మనసు విప్పి ఆలోచించాలి. ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కరిచే పాము అని చెప్పి మెడలో వేసుకుంటామా? ఆలోచించాలి. దేశంలో చైతన్యం రానంత వరకు దుర్మార్గ రాజకీయాలు కొనసాగుతాయి. దోపిడీదారులు మాయమాటలు చెప్పి మోసం చేస్తారని కేసీఆర్ సూచించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'ఓటు అనేది మన తల రాత రాసుకునే గొప్ప ఆయుధం'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: న్యూఢిల్లి : త్రిపుల్ తలాఖ్ బిల్లును లోక్సభ ఆమోదించినట్లుగానే రాజ్యసభ కూడా ఆమోదిస్తుందని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై అర్థవంతమైన చర్చ జరుగుతుందని, కాంగ్రెస్తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిని ఆమోదిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. Get more interested news in English
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'త్రిపుల్ తలాఖ్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదిస్తుంది : నఖ్వి'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: అస్సాం సీఎం ని ముఖ్యమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వో శర్మ ను ముఖ్యమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ ఇన్చార్జి కరాలపాటి జానీ ధ్వజమెత్తారు. ఈమేరకు సోమవారం నారాయణపురం లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మతజాడ్యంలో మునిగిన హిమంత బిష్ణో శర్మ కు రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసం చేసిన సేవలు కనపడవన్నారు. రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలు ఒక తల్లి ని అవమానించడమేనన్నారు. రాహుల్ గాంధీ తాత జవహర్ లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం త్యాగాల వలనే ఈ రోజు బిజెపి అధికారం చేలాయిస్తుందంటే కేవలం గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలేనని బిజెపి గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మత చాంధస వాదం తో దేశం లో ప్రజలని వర్గాలుగా విభజించి పబ్బం గడుపుకుంటున్న బిజెపి కి రాబోవు ఎన్నికల్లో బిజెపి చావు దెబ్బ తినటం ఖాయమన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, తిరుపతయ్య, షేక్ షైదా ముత్తయ్య లు పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శుక్రవారం తమ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఐదు వారాల వ్యవధిలోనే రెండవసారి ఎమర్జెన్సీని ఆయన విధించారు. తన రాజీనామాను డిమాండ్ చేస్తూ జరిగిన దేశవ్యాప్త సమ్మె కారణంగా ఆయన తాజా నిర్ణయం తీసుకున్నారు. జనజీవనం సాధారణ స్థితికి తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడి తరుపు ప్రతినిధి తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున, రాజపక్సే రాజీనామాను డిమాండ్ చేస్తూ జాతీయ పార్లమెంటును ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగిని ప్రయోగించారు. జుడీషియల్ పర్యవేక్షణ లేకుండానే అనుమానితులను చాలా కాలం పాటు అరెస్టు చేయడానికి, నిర్బంధించడానికి ఎమర్జెన్సీ భద్రతా బలగాలకు విస్తృత అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. తాజాగా ప్రకటించిన ఎమర్జెన్సీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే చెప్పారు. ఏప్రిల్ 1న తొలిసారి ఎమర్జెన్సీని ఆయన ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని ఏప్రిల్ 14న రద్దు చేశారు. ఆ తర్వాత మరోసారి ఉద్రిక్తతలు తలెత్తడంతో తాజాగా మరోసారి ఎమర్జెన్సీని అమలు చేయనున్నారు. ఇదిలా ఉండగా శ్రీలంకలో పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రజలు చిన్న చిన్న గుంపులుగా మారి, అధికార పార్టీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. దీంతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజాప్రతినిధులందరికీ భద్రత కల్పించేందుకు 85 వేల మంది పోలీసులను నియమించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధింపు'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: అజెండా మార్పుకు ఆ నలుగురే కారణం
ఏపీకి ప్రత్యేక హోదా అజెండా మార్పునకు తెరచాటుగా ఆ నలుగురే కారణమని టీడీపీ, బీజేపీ నేతలపై వైసీపీ నేత జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. ఏపీ, తెలంగాణ విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అజెండా నుంచి ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ. అజెండా మార్పు వెనుక నలుగురు వ్యక్తులు ఉన్నారని అన్నారు. చంద్రబాబు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావులు అజెండా మార్పుకు కారణమని. వీరంతా ఏపీ ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పారు. ఈ నలుగురు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అజెండాను మార్పించారని ఆరోపించారు. అజెండాలో ప్రత్యేకహోదా అంశం లేదని జీవీఎల్ ప్రకటించారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ వల్లే ప్రత్యేకహోదా సాధ్యమని అన్నారు. త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేకహోదాను చేర్చి, మళ్లీ తొలగించడం దారుణమని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 17న కేంద్ర కమిటీ సమావేశం కానుంది.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల రచయిత శామ్యూల్ జాన్సన్ చెప్పిన మాటలను పవన్ గుర్తు చేశారు. నిరంకుశ పాలనను అంతం చేసే శక్తి మనుషుల సహజ స్వభావంలోనే అభివ్యక్త మవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వం నుంచైనా అదే ప్రజలకు శ్రీరామ రక్ష అన్న శామ్యూల్ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 రోజుల వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ పుస్తకాన్ని సైతం రచించిన సంగతి తెలిసిందే.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'ఏపీ రాష్ట్ర రాజకీయాలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కృష్ణా, గోదావరిలో నీటి లభ్యతపై పవర్పాయింట్ ప్రజెంటేషన్
ప్రగతి భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ల సమావేశం కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చ కొనసాగుతోంది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా, గోదావరిలో నీటి లభ్యతపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలుగు రాష్ర్టాల్లోని ప్రతి మూలకు సాగు, తాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ అన్నారు. సాగు, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలి. నదీ జలాల వివాదాలను ఏకాభిప్రాయంతో త్వరగా పరిష్కరించుకోవాలి. వివాదాలే కొనసాగిస్తే మరో తరానికి కూడా మనం నీళ్లు ఇవ్వలేం. తెలంగాణ, ఏపీ సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మక మార్పు వచ్చింది. ఏపీ సీఎం జగన్ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారు. మహారాష్ట్రతోనూ సయోధ్య ఉండడంతో కాళేశ్వరం నిర్మించుకోగలిగాం. తక్కువ ఖర్చుతో రెండు రాష్ర్టాలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తాం. గోదావరి, కృష్ణాలో కలిపి 4 వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. అందుబాటులోని నీళ్లతో రెండు రాష్ర్టాలను సుభిక్షం చేయొచ్చు. గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. నీళ్ల కోసం ట్రైబ్యునల్, కోర్టుల చుట్టూ తిరిగితే ప్రయోజనం లేదు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం అనే ప్రతిపాదన చేస్తోంది. మన అవసరాలు తీరాకే కేంద్రం ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవచ్చు. గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్కు తరలిస్తే ఇరు రాష్ర్టాలకు మేలు జరుగుతుంది. రాయలసీమ, పాలమూరు, నల్లగొండ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు బాగుపడుతాయి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్లైన్లో మరియు OMR విధానంలో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. కాగా, గతేడాది అక్టోబర్లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో జూన్ 11న మళ్లీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి. గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష విధానంలో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: ఉక్రెయిన్ నటి ఒక్సానా ష్వెట్స్ మృతి
ఉక్రెయిన్ -రష్యాల మధ్య భీకరపోరు కొనసాగుతున్న వేళ.యుద్ధంపై హాలీవుడ్ దిగ్గజ నటుడు అర్నాల్డ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని. 141 దేశాలు ఖండించాయన్న ఆయన.ఉక్రెయిన్ పై దాడులను వెంటనే ఆపేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోరారు. అమాయక ప్రజలపై. రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తోందన్న బాలీవుడ్ నటుడు. ఈ దాడులతో ఎన్నో పౌర భవనాలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. అటు ఇరుదేశాల ఉద్రిక్తతలతో.వేలాది మంది సైనికులు అసువులు బాసినట్లు అర్నాల్డ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా సేనలు జరిపిన దాడిలో ఉక్రెయిన్ నటి ఒక్సానా ష్వెట్స్ ప్రాణాలు కోల్పోయారు. కీవ్ లోని ఓ నివాస భవనంపై రష్యా జరిపిన రాకెట్ దాడిలో ఆమె మరణించినట్లు ఉక్రెయిన్ మీడియా పేర్కొంది.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలకనేతగా, హైదరాబాద్ బాదుషాగా పేరొందిన మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హడావుడి కనిపించడం లేదు. హైదరాబాద్ లో జరిగే ప్రతి కార్యక్రమానికి దానం లేకుండా జరగడమా? అనే రీతిలో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన బాదుషాకు టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా? సీఎం కేసీఆర్ గానీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ బాదుషాను పక్కకు పెట్టారా? అనే అంశంపై సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. బాదుషా వ్యవహర శైలీ చూస్తుంటే ఈ అనుమానాలకు బలం చేకూరనున్నది.హైదరాబాద్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన దానం 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని, ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. హైదరాబాద్ కోటాలో మంత్రి పదవిని ఆశించిన దానంకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్ కోటాలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తొలినాటి నుంచి టీఆర్ఎస్ లో పద్మారావుకు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు. దీంతో దానం మంత్రి పదవి దక్కలేదు. హైదరాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దానం నాగేందర్ మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో తన కేడర్ ను కాపాడుకుంటూ రాజకీయాల్లో కీలకవ్యక్తిగా ఎదిగారు. కాంగ్రెస్ హయంలో మంత్రిగా సేవలందించినప్పటికీ టీఆర్ఎస్ లో దక్కలేదు. దీంతో ఆయన కేడర్ కూడా నిరాశలో ఉన్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ లోకి వచ్చేటప్పుడే మంత్రి పదవి ఇవ్వాలనే కమిట్ మెంట్ తో వచ్చారని సమాచారం. కేసీఆర్ తనకు మోసం చేశారని దానం తన అనుచరులతో వాపోయినట్లు తెలిసింది.రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో 90శాతానికి పైగా సీట్లు కైవసం చేసుకుంటున్న టీఆర్ఎస్ కు ఎదురులేదని చెప్పవచ్చు. కానీ మరో ఆరు నెలల్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దానం సహకారం చాలా అవసరం. జీహెచ్ఎంసీలో గట్టి పట్టున్న దానంను పక్కన పెడితే ఇబ్బందులు తప్పవని హైదరాబాద్ నగర పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఆయనకు తగిన పదవి కట్టబెట్టి దానం సేవలను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వినియోగించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు తమ వైపు ఉన్నారనే అహంభావంతో దానం లాంటి సీనియర్లను పక్కను పెడితే జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీ కష్టాలు ఎదుర్కొకతప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.గత మూడు దశాబ్ధాలుగా హైదరాబాద్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న దానం నాగేందర్ ఎన్ఎస్ యూఐలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి కీర్తిశేషులు పీ జనార్ధన్ రెడ్డికి అత్యంత అనుచరుడిగా ఉంటూ అంచలంచాలుగా ఎదిగారు. 1994, 1999, 2004లో ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ తీర్థం పుచ్చుకొని గెలుపొందారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కీర్తిశేషులు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మూడు నెలల్లోనే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఏర్పడిన జీహెచ్ఎంసీకి తొలి కాంగ్రెస్ అధ్యక్షుడుగా సేవలందించారు. నియోజకవర్గాల పునర్వీభజనలో భాగంగా నియోజకవర్గాలు మారడంతో 2009లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య, కార్మికశాఖ మంత్రిగా సేవలందించారు. ఇంతటి అనుభవమున్న దానం హైదరాబాద్ రాజకీయాల్లో పెద్దగా కనబడకపోవడం బాధకరమే.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'హైదరాబాద్ బాదుషా జాడేది?'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ కుటుంబ సబ్యులకు బ్యాంకు నోటీసులు
బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ కుటుంబ సబ్యులకు బ్యాంకు నోటీసులిచ్చింది. శ్రీభరత్ తండ్రి పట్టాభి రామారావు, లక్ష్మణరావు, అబిడ్స్ కరూర్ వైశ్య బ్యాంకు కు రుణం ఎగవేసినందుకు వారికీ నోటీసులిచ్చారు. నోటీసులకు స్పందించకపోవడంతో ఆస్తులు సీజ్ చేస్తామని బ్యాంకు హెచ్చరించింది.విశాఖపట్నం జిల్లా గాజువాడ, భీమిలి సమీపంలోని భూములను వీరి తనఖా పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీభరత్ ప్రఖ్యాత గీతం విద్యాసంస్థల యాజమాని. ఆయన 2019లో టీడీపీ నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: దీపావళి కానుకగా ఆర్టీసీ ఉద్యోగులకు పెంచనున్న డీఏలు
రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన 5 డీఏల్లో 3 డీఏలను దీపావళి కానుకగా ఉద్యోగులకు చెల్లించనున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు రూ. 100 కోట్లను విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ.సజ్జనార్తో బస్ భవన్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పెండింగ్లో ఉన్న 5 బకాయిల్లో ప్రస్తుతం 3డీఏలను చెల్లించేందుకు రూ. 15కోట్లు, డీఏ బకాయిల చెల్లింపులకు మరో రూ. 20 కోట్లను కేటాయించాం. సకల జనుల సమ్మె కాలంలో వేతనాలు పొందని 8053 మంది ఉద్యోగుల జీతాల బకాయిల చెల్లింపులకు రూ. 25 కోట్లు, పదవీవిరమణ చేసిన ఉద్యోగుల ఈఎల్లు చెల్లించేందుకు మరో రూ. 20 కోట్ల నిధులను వినియోగించనున్నాం. ఆర్ధిక సంక్షోభంలో కూరుకున్న ఆర్టీసీని అభివృద్ధి పధంలో నడిపించేందుకు బడ్జెట్లో రూ.1500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఏడాది క్రితం ఆర్టీసీ రోజూవారీ ఆదాయం రూ. 9కోట్లు కాగా నేడు రూ. 14కోట్లకు చేరింది. సంస్థ చైర్మన్గా నేను బాధ్యతలు చేపట్టిన ఏడాదికాలంలో ఆదాయాన్ని పెంచేందుకు పలు చర్యలను తీసుకున్నాం. రూ. 2 వేల కోట్లకు పైగా ఉన్న పాత అప్పులపై వడ్డీలను చెల్లిస్తున్నాం. సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు పై స్థాయి అధికారుల నుంచి క్రింది స్థాయి వరకూ అందరూ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు’’ అని గోవర్ధన్ పేర్కొన్నారు. ఇక. డిసెంబరు నాటికల్లా కొత్తగా 1150 బస్సులను కొనుగోలు చేయనున్నామని టీఎ్సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: టీఆర్జేసీసెట్-2017 నోటిఫికేషన్ను విడుదల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం టీఆర్జేసీసెట్-2017 నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష మే 10న నిర్వహించనున్నారు. పరీక్ష ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నాం 12.30 గంటల వరకు జరుగనున్నది. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల ధర రూ.150గా నిర్ణయించారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: ముంబైకి చెందిన లాయర్ వద్ద రూ 44782 దోచుకున్న సైబర్ నేరగాళ్లు. మద్యం డెలివరీ కోసం ఆన్లైన్లో శోధించగా వాట్సాప్ నుంచి ఆర్డర్ చేయాలని మెసేజ్ వచ్చింది. రెండు బీర్లకు 499 చెల్లించాలని క్యూఆర్ కోడ్ పంపగా స్కాన్ చేయగానే 4999 కట్ అయ్యాయి. డబ్బు తిరిగి చెల్లించాలని కోరగా మరో కోడ్ పంపాడు. స్కాన్ చేయగానే ఈసారి భారీ మొత్తంలో కట్ అయ్యాయి. లాయర్ మరోసారి ఫోన్ చేయగా అతడి ఫోన్ను బ్లాక్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'బీరు ఆర్డర్ చేసి రూ . 44,782 పోగొట్టుకున్నాడు!'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఇటీవలే కొత్త జిల్లాగా ఏర్పడిన నంద్యాల జిల్లా పర్యటనకు వెళుతున్నారు. నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'నంద్యాల జిల్లాకు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: పులివెందులకు రూ. 10 కోట్లు మంజూరు చేశాం: లోకేష్
రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి పక్షపాత ధోరణి లేదని. విపక్ష నేతల నియోజకవర్గాలు కూడా తమకు ఒకటేనని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ అడగకపోయినా ఆయన నియోజకవర్గం పులివెందులకు రూ.10 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. విజయనగరంలోని జిల్లాపరిషత్ గెస్ట్ హౌస్ లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని జక్రాన్పల్లి మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు ఢీ కొన్న ప్రమాదంలో ఒక యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన తాడిచెట్ల మోహన్ (27) ఆదివారం రాత్రి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా ఢీ కొట్టింది. దీనితో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'కారు ఢీకొని అక్కడికక్కడే యువకుడి మృతి'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: బెంగాల్ గవర్నర్ను కలిసిన బీజేపీ నిజనిర్ధారణ బృందం
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రతినిధి బృందం - సీనియర్ పార్టీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని - హింసాత్మక బెంగాల్లోని దక్షిణ 24 పరగణా జిల్లాను సందర్శించే ముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ను గురువారం కలిశారు. ఐదుగురు సభ్యుల నిజనిర్ధారణ బృందం బెంగాల్ గవర్నర్తో సుమారు గంటసేపు గడిపి అక్కడ వారు అనుభవించిన పరిస్థితులపై చర్చించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రతినిధి బృందం గవర్నర్ను కోరింది.పరిస్థితిని తాము గవర్నర్కు చెప్పామని, పలు ఇళ్లపై దాడులు, ధ్వంసం చేశారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరామని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకే పరిమితమవుతారని మంత్రి పరిటాల సునీత ఎద్దేవా చేశారు. జగన్ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. రాయలసీమ అభివృద్ధిపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చంద్రబాబు పాలనలో రాయలసీమ ప్రగతిపథంలో కొనసాగుతోందని తెలిపారు. రాజశేఖరరెడ్డి తన హయాంలో ఎంతో మంది ఆడపడుచుల పసుపుకుంకుమలు తుడిచేశారని తాము చంద్రన్న పసుపుకుంకుమ పథకంతో మహిళలకు సాయం చేస్తున్నామని చెప్పారు. వైయస్ హయాంలో రాయలసీమలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని సునీత విమర్శించారు. దివంగత్ ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీనీవా ప్రాజెక్టును వైయస్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పారు. ఇవాళ సీమ మొత్తం పచ్చటి పంటలతో కళకళలాడుతోందని అన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'జగన్ పాదయాత్రకే పరిమితమవుతారు: పరిటాల సునీత'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: రేప్ చేస్తామంటూ...ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు వార్నింగ్
రేప్ చేస్తామంటూ ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మళివాల్ కు బెదిరింపులు వచ్చాయి. బిగ్ బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ ను షో నుంచి తొలగించాలని స్వాతి కోరడంతో ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే. సాజిద్ ఖాన్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మీటూ ఉద్యమం సమయంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మీటూ ఉద్యమం ఆరోపణలను ఎదుర్కొంటున్న సాజిద్ ను బిగ్ బాస్ షో నుంచి తొలగించాలని కోరుతూ సోమవారం నాడు కేంద్ర ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు స్వాతి లేఖ రాశారు. ఆ తర్వాత ఆమెకు ఇన్స్టాగ్రామ్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమె ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదరించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు మీడియాతో స్వాతి మాట్లాడుతూ. మీటూ బాధితులకు అండగా ఉంటున్నందుకు రేప్ చేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. ఇది మహిళా కమిషన్ ను బెదిరించడం, పని తీరును అడ్డుకోవడమే అవుతుందని అన్నారు. ఈ బెదిరింపులపై ఢిల్లీ పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని. ఇలాంటి క్రిమినల్స్ ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ అయిన తనకే ఇలాంటి బెదిరింపులు వస్తే. మీటూ ఉద్యమంలో గొంతుకను వినిపించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వినోద పరిశ్రమలో తమ పలుకుబడిని ఉపయోగించుకుని మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించే పురుషులను వదిలి పెట్టకూడదని చెప్పారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో గురువారం రైలు కిందపడి యువకుడు మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుడు శాంతిపురం మండలం సంతూరు గ్రామానికి చెందిన సూర్య కుమార్ గా గుర్తించారు. పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'రైలు కింద పడి యువకుడు మృతి'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని తిమ్మసముద్రం ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం తెదేపా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు రానున్న ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడుతారని తెదేపా నాయకులు శివ కుమార్ నాయుడు, శివరాం నాయుడు, మాలేపాటి సురేష్ నాయుడు, చంద్రశేఖర్ రాజు, మస్తాన్ బాబు, రాజగోపాల్ తదితరులు తెలిపారు. 101 టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. విజయవంతంగా పాదయాత్ర జరగాలని కోరారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: పెరుగుతున్న యాదాద్రి ఆలయ ఆదాయం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక యాద్రాది దేవాలయానికి ఎనలేని ఆదరణ పెరుగుతోంది. ఇదిలావుంటే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్యతో పాటు, హుండీ ఆదాయం సైతం గణనీయంగా పెరిగింది. యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు వేస్తున్నారు. వీటితో పాటు టికెట్లు, ఇతర పూజా, సేవా కార్యక్రమాలు, ప్రసాదం రుసుముల తర్వాత 2022– 23లో ఆలయం వార్షిక ఆదాయం రూ.169 కోట్లకు చేరుకుంది. 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన కొత్తలో ఆలయ వార్షిక ఆదాయం రూ. 61 కోట్లు ఉండగా. అది ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది. టికెట్లు, నిత్య పూజలు, లడ్డూలు, విరాళాలు, హుండీ సేకరణ, కల్యాణోత్సవాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటి వాటి ద్వారా రోజువారీ ఆలయం ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 2021-22 ఏడాదిలో దాదాపు 73 లక్షల మంది వచ్చేవారని, ఆలయ పునరుద్ధరణ తర్వాత అనేక సౌకర్యాలు కల్పించడంతో భక్తుల సంఖ్య 86 లక్షలకు చేరుకుందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.1200 కోట్లు వెచ్చించి ఆలయాన్ని తీర్చిదిద్దింది. రవాణా, వసతి సహా అనేక సౌకర్యాలు పెంచడం, హైదరాబాద్ కు సమీపంలో ఉండటంతో సాధారణ రోజుల్లో రోజుకు ఐదు వేల మంది. వారంతాల్లో 40 వేల మంది వరకు దర్శనానికి వస్తున్నారని అధికారులు తెలిపారు.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: శ్రీసీతారామ చంద్రస్వామిని దర్శించుకున్న కడియం శ్రీహరి
భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామిని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. వేదపండితులు పూర్ణకుంభంతో మంత్రులిద్దరికి స్వాగతం పలికారు. అనంతరం సీతారములను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండాలని సీఎం కేసీఆర్ తపనపడుతున్నారు అని తెలిపారు. ఢిల్లీలో ఎంపీగా ఉన్న తనను సీఎం కేసీఆర్ పిలిచి డిప్యూటీ సీఎంను చేశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో అత్యాశ మంచిది కాదు. అధికారం ప్రజల కోసం కాకుండా స్వార్ధానికి ఉపయోగిస్తే రాజకీయల్లో ఎక్కువ కాలం నిలువ లేరని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి అజెండాగా పని చేద్దామని పిలుపునిచ్చారు. నాలుగేళ్ల చిన్నరాష్ట్రమైనా మన సీఎం పథకాలను దేశం యావత్తు పొగుడుతుందన్నారు. కేంద్రమే మన పథకాల వైపు చూస్తోంది. రూ. 40 వేల కోట్లతో 40 సంక్షేమ పథకాలను మన ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు. 9 గంటలు పగటి పూట కరెంటు ఇస్తామని మేనిఫేస్టోల పెట్టమన్నప్పుడు తాను సందేహం వ్యక్తం చేశాను. కానీ దాన్ని కేసీఆర్ సవాల్ గా స్వీకరించి 24 గంటలు కరెంటు ఇస్తున్నారు. దేశంలో 24 గంటల పాటు అన్ని రంగాలకు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కడియం శ్రీహరి తెలిపారు. అవినీతి, అక్రమాలకు పేటెంట్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. అధికారం ఇచ్చిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ రాబందుల్లా పీక్కు తిన్నదని చెప్పారు. రైతుబందు పథకాన్ని రాబందు అనడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిగ్గుండాలి అని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకాన్ని పోగొట్టింది కాంగ్రెస్ పార్టీయే అని మండిపడ్డారు. సమస్యల పట్ల లోతైన అహగాహన కలిగిన ప్రభుత్వం తమదన్నారు. కేసీఆర్ లోతైన అధ్యయనం చేస్తారు. వ్యవసాయం పండుగ, రైతును రాజును చేయాలని సీఎం భావిస్తున్నారు అని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలన్నదే సీఎం కేసీఆర్ తపన కడియం శ్రీహరి ఉద్ఘాటించారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు కు స్కైట్రాక్స్ 2023 అవార్డు
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనతను దక్కించుకుంది. తాజాగా వెల్లడించిన ఎయిర్ పోర్టు సమయపాలన (ఆన్ టైం పర్ఫార్మెన్స్) సర్వేలో అంతర్జాతీయ స్థాయిలో వివిధ ఎయిర్ పోర్టులతో పోటీపడి నాలుగో స్థానంలో నిలిచింది. దేశీయ విమానాశ్రయాల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. స్కైట్రాక్స్ అవార్డు-2023 పోటీల్లో భాగంగా ఈ గుర్తింపు లభించింది. హైదరాబాద్ నుంచి విదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ స్కైట్రాక్స్ అవార్డు సర్వేలో పాల్గొని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలపై ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్
నగరంలోని చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చేయడానికి గుర్తు తెలియని దొంగ యత్నించాడు. గ్రీన్హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మీ(46) మహిళ కిరాణా షాప్కు వెళ్లి తిరిగి వస్తుండగా హెల్మెట్ ధరించి బైక్పై వచ్చిన దొంగ మెడలోని పుస్తెల తాడు తెంపుకు పోయేందుకు యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నాడు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: పేదింటి ఆడపడుచులు పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మీతో లక్ష రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని దేవరకొండ శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 7మందికి రూ. 7లక్షల చెక్కులను , చీరలను, 20మంది లబ్ధిదారులకు రూ. 3. 20లక్షల సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు అని ఆయన గుర్తు చేశారు. ఆడబిడ్డ పెళ్లికి సహాయం…పుట్టిన బిడ్డ నుండి ఇంటికీ చేర్చేవరకు దేశంలో మహిళలకు ఎక్కడ లేని విధంగా తెలంగాణాలో పథకాలు అమలు అవుతున్నాయి అని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు దేశానికి ఆదర్శం అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు. అభివృద్ధి లో, సంక్షేమంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ ఫలం ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయని అని అన్నారు. పేదింటి ఆడపడుచులు పెళ్లిళ్లకు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు. అభాగ్యులకు అండగా, ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి అని ఆయన అన్నారు. పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం ప్రభుత్వం అందిస్తుంది అని ఆయన అన్నారు. సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం టిఆర్ఎస్ ఆయన అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందజేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. పుట్టుక నుండి వృద్ధాప్యం వరకు అనేక సంక్షేమ పథకాలను కెసిఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్నామని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, మీ అందరి దీవెనలు కేసీఆర్ పై టీఆరెస్ పార్టీపై ఉంచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరాం, ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్, జడ్పీటీసీ మరుపాకుల అరుణసురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, టిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు బోడ్డుపల్లి కృష్ణ, అవిరినేని గోపాల్ రావు, వాడిత్య బాలు, సర్పంచ్ నోములు మల్లేష్, అర్వపల్లి నర్సింహ, రమావత్ తూలిసిరామ్, తహసీల్దార్ జివి యన్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, సీనియర్ అసిస్టెంట్ నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: రక్త ప్రసరణ మెరుగవ్వాలంటే చేయండిలా
రక్త ప్రసరణ మెరుగవ్వాలంటే ఆహారంలో తక్కువగా ఉన్న కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. తగిన పీచు పదార్థాలు తీసుకోవడమే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఆకు కూరలను తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఆలివ్ నూనె, చేపలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారం తీసుకుంటే ఫలితం ఉంటుంది. అధిక ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: పద్మావత్ నిరసనల్లో జిడి గోయెంకా పాఠశాల బస్సు దగ్ధం
గురుగ్రామ్ : హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న జిడి గోయెంకా పాఠశాలను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ నేడు సందర్శించారు. పద్మావత్ చిత్రం విడుదల సందర్భంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాఠశాల వాహనాన్ని నిరసనకారులు తగులబెట్టారు. దీనికి సంబంధించినవివరాలను ఖత్తార్ పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: రోహత్గినెహ్రూ కుటుంబంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టివివాదం చేసిన బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిని కాంగ్రెస్ నేతల ఫిర్యాదులతో రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో. ఆమెను కోర్టులో ప్రవేశపెడితే, కోర్టు ఆమెను రిమాండుకి తరలించాలని ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు ఆమెను రాజస్థాన్ లోని బుండి జైల్లో ఉంచారు. తదుపరి రోజు ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలై ఊపిరి పీల్చుకుంది. జైలు నుంచి బయటకు వచ్చిన పాయల్ మీడియాలో మాట్లాడుతూ జైల్లో తనను క్రిమినల్స్ మధ్య ఉంచారని, రాత్రి తనకు నరకం కనిపించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, జైల్లో తన అనుభవాన్ని పంచుకుంది. రాత్రంతా నేలపై చలిలోనే పడుకున్నానని అది భయంకరమైన అనుభవంగా పేర్కొంది. ఇంకెప్పుడూ జైలుకు వెళ్లకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నానని , తన జీవితంలో ఇది మరచిపోలేని పీడకలగా వ్యాఖ్యానించింది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'జైల్లో నరకం చూసానంటున్న నటి పాయల్'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ప్లే ఆఫ్ బెర్త్ ల కోసం ముంబై, పంజాబ్ ఢీ
ఐపీఎల్ 2021 సెకండాఫ్ ఆఖరి అంకానికి చేరుకుంది. కచ్చితంగా ప్లే-ఆఫ్స్కు చేరుతాయ్ అనుకున్న జట్లు వరుస ఓటములు చవి చూడగా. చెన్నై, ఢిల్లీ జట్లు సునాయాసంగా ప్లే-ఆఫ్స్కు చేరుకున్నాయి. ఇక, ఐపీఎల్ 2021లో భాగంగా మంగళవారం డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ షార్జాలో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతోంది. యూఏఈలో ఐపీఎల్ తిరిగిప్రారంభమైన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు మూడు మ్యాచ్ల్లో ఓడిపోయి. ఏడో స్థానానికి పడిపోయింది. ఈ జట్టుకి 10 మ్యాచ్ల నుంచి ఎనిమిది పాయింట్లు లభించాయి. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో తక్కువ రేట్ కారణంగా ఏడో స్థానంలో ఉంది. మంచి రన్ రేట్ తో పంజాబ్ ఐదో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ రేస్ లో నిలవడం కోసం ఈ రెండు జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయ్. దీంతో ఈ కీలక పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హెడ్ టు హెడ్ రికార్డులు : ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ 27 సార్లు హెడ్ టు హెడ్ తలపడ్డాయి. ఈ సమయంలో రెండు జట్ల ప్రదర్శన దాదాపు సమానంగా ఉంది. 14 మ్యాచ్లలో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ గెలుపొందగా పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్లలో ముంబైని ఓడించింది. ఇక్కడ నుండి ఒక్క ఓటమి ఇరు జట్లను ప్లే ఆఫ్ రేస్ నుంచి దూరం చేస్తోంది. ముంబై ఇండియన్స్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ మాత్రమే రాణిస్తున్నారు. మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టు అవకాశాల్ని దెబ్బతీస్తోంది. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలు అంచనాలకు మించి రాణిస్తేనే ముంబై ఇండియన్స్ రేస్ లో నిలబడుతోంది. ఇక, బౌలింగ్ విభాగంలో ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్ లు ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నారు. స్పిన్ విభాగంలో రాహుల్ చాహర్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. మరోవైపు, పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా ముంబై ఇండియన్స్ లానే ఉంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లు తప్ప. మిడిలార్డర్ అంతగా రాణించడం లేదు. యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మార్కరమ్ ఫామ్ లోకి వస్తే ఆ జట్టు కష్టాలు తీరుతాయ్. బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ, యంగ్ గన్ అర్షదీప్ సింగ్ సూపర్ గా రాణిస్తున్నారు. స్పిన్ లో కుర్రాడు రవి బిష్ణోయ్, హర్ ప్రీత్ బార్ ప్రత్యర్ధుల్ని పరుగులు చేయకుండా నియంత్రిస్తున్నారు. ముంబై ఇండియన్స్ తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ పంజాబ్ కింగ్స్ తుది జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఆడైన్ మార్కరమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్ ప్రీత్ బార్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, నాథన్ ఎల్లీస్, అర్షదీప్ సింగ్
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: పంట రుణాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన కౌలురైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నేలపై కూర్చోబెట్టిన ఘటన. బాపట్ల జిల్లాలో జరిగింది. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడం లేదంటూ. కొల్లూరులో బుధవారం కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అదే మార్గం గుండా మంత్రి మేరుగు నాగార్జున వెళ్లాల్సి ఉండటంతో. పోలీసులు అత్యవసరంగా వారిని వాహనాల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ రైతులను కూడా నిందితుల మాదిరి నేలపై కూర్చోబెట్టారు. మంత్రి వెళ్లిపోయాక మధ్యాహ్నం 2 గంటలకు సొంత పూచీకత్తుపై కౌలు రైతులను పోలీసులు విడుదల చేశారు. ఖరీఫ్ పంటకాలం ముగుస్తున్నా. రుణాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పించుకుకుంటున్నారని. కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్ ఆరోపించారు. ఇలాగే వ్యవహరిస్తే బ్యాంకుల ముందే బైఠాయిస్తామని హెచ్చరించారు. ఆందోళనలకు సంబంధించి. పోలీసులు కేసు నమోదు చేశారు. రాకపోకలకు ఆటంకం కలిగించారంటూ. సురేష్ సహా 9 మంది రైతులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'రుణాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన కౌలు రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: వాచ్ ప్రేమికులకు ఓ శుభవార్త. త్వరలోనే గూగుల్ స్మార్ట్ వాచ్ రానున్నది. కరోనా సమయంలో నిదానించిన పలు ప్రాజెక్టులను టెక్ దిగ్గజం గూగుల్ వేగవంతం చేసింది. త్వరలోనే యూజర్ల ముందుకు తన నూతన ఆవిష్కరణలు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది గూగుల్ స్మార్ట్ వాచ్. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, టెక్ జెయింట్లు స్మార్ట్ వాచ్ ల రంగంలో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు వాటి సరసన గూగుల్ కూడా చేరనుంది. వేర్ ఓఎస్ 3.1 వెర్షన్ తో పిక్సెల్ స్మార్ట్ వాచ్ తీసుకువచ్చేందుకు గూగుల్ తుది సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే గూగుల్ ఐ/ఓ 2022 పేరిట తన నూతన ఉత్పత్తుల ప్రదర్శన, పరిచయ కార్యక్రమం నిర్వహించనుంది. దీంట్లోనే తన లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ను కూడా ప్రపంచానికి చూపించనుంది. ఇక, ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ ను కూడా గూగుల్ ఆవిష్కరించనుంది. 2021లో ఆండ్రాయిడ్-12 ఆపరేటింగ్ సిస్టమ్ ను విడుదల చేసిన గూగుల్. తాజాగా ఆండ్రాయిడ్-13 ఓఎస్ ను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతానికి ఇది గూగుల్ పిక్సెల్ ఫోన్ లో అందుబాటులోకి రానుంది. త్వరలోనే అన్ని ఫోన్లలో ఇది రంగప్రవేశం చేయనుంది. కొత్త ఓఎస్ లో అనేక అప్ డేటెడ్ ఫీచర్లు ఉన్నట్టు సమాచారం. కొత్త ఓఎస్ మాత్రమే కాదు, కొత్త ఓఎస్ తో ముస్తాబైన సరికొత్త ఫోన్ ను కూడా గూగుల్ తన పోర్ట్ ఫోలియోలో చేర్చుతోంది. గూగుల్ పిక్సెల్ 6ఏ పేరిట ఈ ఫోన్ ను విడుదల చేయనున్నారు. కొత్త ఓఎస్ తో వస్తుంది కాబట్టి దీనికి గిరాకీ బాగానే ఉండొచ్చని గూగుల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, ఫ్రంట్ లో 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. అయితే, గూగుల్ పిక్సెల్ 6ఏ పేరును గూగుల్ ప్రకటించలేదు కానీ, ఇప్పటికే ఉన్న మోడల్ పిక్సెల్ 5ఏ కాబట్టి, తర్వాత వచ్చే మోడల్ 6ఏ అయ్యుంటుందని నిపుణులు అంచనా వేశారు. మే 11, 12 తేదీల్లో గూగుల్ ఐ/ఓ టెక్ ఫెయిర్ జరగనున్న నేపథ్యంలో మరిన్ని ఆవిష్కరణలను గూగుల్ పరిచయం చేసే అవకాశం ఉంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'త్వరలో... గూగుల్ స్మార్ట్ వాచ్'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం...తొమ్మిది మంది మరణం
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో కేంద్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా కేరళలో గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాలక్కాడ్లోని వడక్కంచేరిలో జరిగిందీ ఘటన. విద్యార్థులతో కూడిన ఓ టూరిస్టు బస్సు కేరళ ఆర్టీసీ బస్సును వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, ఓ టీచర్, ముగ్గురు కేఎస్ఆర్టీసీ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్నాకుళం జిల్లాలోని బేసెలియస్ విద్యానికేతన్కు చెందిన విద్యార్థులు, టీచర్లు విహార యాత్ర కోసం తమిళనాడులోని ఊటీ వెళ్తుండగా, కేఎస్ ఆర్టీసీ బస్సు కోయంబత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గాయపడిన వారిలో మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: ఈ మ. ఒంటి గంటకు మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ చేయనున్నారు. శివసేన నుంచి 14 మంది, ఎన్సీపీ నుంచి 16 మందికి ఛాన్స్ ఇచ్చే అవకాశం. కాంగ్రెస్ నుంచి 12 మందికి మంత్రులుగా అవకాశం ఇవ్వనున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'ఈ రోజు మ. ఒంటి గంటకు మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ వాహనాలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ వాహనాలు అందించేందుకు నెడ్ క్యాప్ చర్యలు చేపట్టింది. దీనికోసం ఓలా, ఆథర్, బిగాస్, కైనెటిక్, టీవీఎస్, హీరో వంటి 17 సంస్థలతో ఒప్పందం చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్కాబ్, ఐడీఎఫ్ సీ ఆర్థిక సహరారం అందిస్తాయి. ఏడాదిలో లక్ష వాహనాలను అందించడమే లక్ష్యమని ఓ అధికారి తెలిపారు. ఈ వాహనాల కోసం ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక యాప్ ను నెడ్ క్యాప్ అందుబాటులోకి తెచ్చింది.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఆ హోటల్ మొత్తం బంగారమే!
వియాత్నంలోని ఓ హోటల్ మొత్తం బంగారమే. అదే హనోయ్ గోల్డెన్ లేక్. ఆ హోటల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్. ప్రపంచంలో మరే హోటల్లో లేనట్లుగా భవనం మొత్తాన్ని బంగారంతో నింపేసిన ఏకైక సిక్స్ స్టార్ హోటల్ ఇది. హోటల్ బయట గోడలు మాత్రమే కాదు, లోపల కూడా బంగారంతో మెరిసిపోతుంది. చివరికి బాత్ టబ్లు, కుళాయిలు, ఫర్నీచర్. ఇలా ప్రతి ఒక్కటీ బంగారమే. ఈ హోటల్ మొత్తం అలంకరణకు 24 క్యారెట్ల బంగారాన్ని వినియోగించడం గమనార్హం. ఇప్పటివరకు దుబాయ్లోని బుర్జ్ అల్ అర్బ్ హోటల్ మాత్రమే గోల్డెన్ హోటల్గా పేరొందింది. ఆ హటోల్ ఎలివేటర్లు(లిఫ్టులు) లాబీలను 22 క్యారెట్ల బంగారంతో అలంకరించారు. అయితే, వియత్నాంలోని గోల్డెన్ లేక్ హోటల్ అలంకరణకు అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. 2009 నుంచి ఈ హోటల్కు బంగారు పూత వేయడం ప్రారంభించారు. పదేళ్ల వ్యవధిలో దాదాపు అన్ని పనులు పూర్తి కావడంతో ఇప్పుడు హోటల్ బంగారం కాంతులతో దగదగా మెరిసిపోతోంది. ఈ హోటల్లో ఒక్క రాత్రి స్టే చేయాలంటే 250 డాలర్లు చెల్లించాలి. భారత కరెన్సీలో రూ.18,906లు అవుతుంది.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ముఖ్య మంత్రితో బేటీ అయిన మెగాస్టార్ చిరంజీవి
గుంటూరు జిల్లా తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మెగాస్టార్ చిరంజీవి బేటీ అయ్యారు. సినిమా టికెట్ల విషయమై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలుస్తుంది. తొలుత ముఖ్యమంత్రికి పుష్పకుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రితో బేటీ అయి పలు విషయాలపై చర్చించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ టికెట్ వివాదం జటిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి గా నన్ను ఆహ్వానించారని అన్నారు. సినీ పెద్దగా కాదు బిడ్డగా నేను ఇక్కడి కి వచ్చానని, సినిమా అందరికి అందుబాటులో ఉండాలన్న ఆయన ఆలోచన నాకు నచ్చిందని, అలాగే ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని సీఎం కి చెప్పానని అన్నారు. కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమ లో కార్మికులు దయనీయ పరిస్థితి లో గడిపారని, సినీ పరిశ్రమ సాధక బాధలను తెలుసుకున్నాను అని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు. ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారని, సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నమని ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. త్వరలోనే కొత్త జీవో ఇస్తామని సీఎం చెప్పారని, ఐదో షోలు ఉండాలా లేదా అన్న విషయం పై కూడా ఆలోచన చేస్తామని సీఎం తెలిపారని సినిమా పరిశ్రమలోని వ్యక్తులు ఎవరూ లేని పోని కామెంట్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని చిరంజీవి అన్నారు. పెద్ద బడ్జెట్ సినిమా నా లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని, రెండు మూడు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని త్వరలోనే కమిటీ సమావేశనికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తామని చెప్పారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఏపీలోని ఒంగోలులో దారుణం
ఏపీలోని ఒంగోలులో దారుణం జరిగింది. కొత్తపట్నం మండలానికి చెందిన మహిళ (30) ఒంగోలులో కూరగాయల వ్యాపారం చేసుకుంటోంది. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని స్వస్థలానికి స్కూటీపై పయనమైంది. గుత్తికొండవారిపాలెం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను కొందరు దుండగులు పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. గురువారం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ మల్లికాగర్గ్ తెలిపారు.
1
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: స్వరాష్ట్రం సిద్ధిస్తేనే ప్రజలకు చక్కటి పాలన అందిస్తామని 2001 లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో ఒక దృఢసంకల్పం ఏర్పరచుకొని రాష్ట్రం సిద్దించిన తరువాత అందరి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాల పునర్విభజనతో సుపరిపాలన అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని లతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్నపుడు వివిధ పనుల నిమిత్తం వ్యయ ప్రయాసాలకోర్చి వెళ్లినా కొన్ని సార్లు పనులు అయ్యేవి కావని , కానీ నేడు నూతనంగా మెదక్ జిల్లా ఏర్పాటు తో పాటు రెండు రెవెన్యూ డివిజన్లు, 3 మునిసిపాలిటీలు, 6 మండలాలు, 157 గ్రామా పంచాయతీల ఏర్పాటు ద్వారా ప్రజలకు మరింత చేరువై సుపరిపాలన అందించుటకు, మానిటరింగ్ చేయుటకు సులువైందని అన్నారు. అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా నిర్మించిన సమీకృత నూతన కలక్టరేట్, జిల్లా ప్లోలీసు కార్యాలయ భవనాలను త్వరలో ప్రారంభించుకోబోతున్నామని, తద్వారా వివిధ కార్యాలయాలలో పనులు నిమిత్తం వచ్చే ప్రజలకు ప్రయాస తప్పుతుందని అన్నారు. పరిపాలనలో సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రతి శాఖ ప్రజలకు మరింత చేరువై బాధ్యతగా పనిచేస్తున్నాయని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు ఇన్నోవా వాహనాలు, నిధుల కేటాయింపు, షీ టీమ్ ల ఏర్పాటు చేసి ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం కల్పించిందని అన్నారు.అంతకుముందు సుపరిపాలన దినోత్సవ కరపత్రాన్ని ఎమ్మెల్యేలు ప్రజాప్రనిధులు, కలెక్టర్ ఆవిష్కారించారు. అనంతరం ప్రగతి నివేదికను వినిపించారు. ఆ తరువాత ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బతి జగపత్, మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్, బొంది రవీందర్ గౌడ్, వివిధ మండలాల అధ్యక్షులు శేరి నారాయణ రెడ్డి, హరికృష్ణ, సిద్ది రాములు, వినోద, జెడ్పిటిసి కృష్ణ రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'స్వరాష్ట్రం సిద్ధిస్తేనే ప్రజలకు చక్కటి పాలన అందిస్తాం'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: సీఎం జగన్ నిరుద్యోగులకు శుభవార్త…?
మహమ్మారి కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా రాష్ట్రంలోని నిరుద్యోగులందరికి కూడా అండగా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రకటించారు. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 10,700 గ్రామ/ వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో వార్డు వాలంటీర్ పోస్టులు 5,500 ఉన్నాయి. అందులో వాలంటీర్ ఉద్యోగానికి కనీస అర్హత పదో తరగతిగా నిర్దేశిస్తూ, 2020 జనవరి 1 నాటికీ 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు నిర్దారించారు.కాగా ఈ ఉద్యోగానికి సంబంధించిన దరఖాస్తు కి ఏప్రిల్ 24 చివరి తేదీ అని, ఏప్రిల్ 25న పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి, ఏప్రిల్ 27-29 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారికంగా వెల్లడించారు. అర్హత సాధించిన వారందరికీ కూడా మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు. అయితే ఈ పోస్టులకు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. కాగా ఇంటర్వ్యూ 100 మార్కులు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహనకు సంబంధించి 25 మార్కులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లయితే 25, నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణకు 25, ఇతర నైపుణ్యాలకు 25 మార్కులు కేటాయిస్తూ ఉద్యోగాలు కేటాయించనున్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ఏపీ పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. రాత పరీక్షకు 3,51,860 మంది హాజరవ్వగా 109106 మంది అర్హత సాధించారు. పునః మూల్యాంకం కోసం ఈ నెల 25 వరకు చివరి తేదీ ప్రకటించారు. ఇందుకోసం పోలీస్ రిక్రూట్ మెంట్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని నియామక బోర్డు చైర్మన్ విశ్వజిత్ తెలిపారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'ఏపీ పోలీస్ కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదల'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో 14 ఏళ్ల వికలాంగ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.బాలిక గర్భం దాల్చడంపై అనుమానం వచ్చిన మైనర్ బాలిక బంధువులు వైద్యులను సంప్రదించగా విషయం వెలుగులోకి వచ్చింది.మైనర్ బాలిక ఆ దుర్మార్గుడి గురించి కుటుంబ సభ్యులకు వివరించింది, దీంతో కుటుంబ సభ్యులు జైజైపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుపై చర్య తీసుకున్న పోలీసులు నిందితుడు చమ్రా రాయ్ యాదవ్పై ఐపిసి సెక్షన్ 450, 376 మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'ఛత్తీస్గఢ్ లో 14 ఏళ్ల వికలాంగ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: తమిళ్ కు భారతదేశం పుట్టిల్లు: ప్రధాని నరేంద్ర మోడీ
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన తమిళ్ కు భారతదేశం పుట్టిల్లు అని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అందుకు మనమంతా గర్వించాలని, ఆ భాష పరిరక్షణకు మరింతగా కృషి చేయాలని పేర్కొన్నారు. కాశీ-తమిళ్ సంగమం గంగ, యమున అంత పవిత్రమైనదని అభివర్ణించారు. ఇదిలావుంటే దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను పురాతన సంస్కృతి, జ్ఞానం తదితర అంశాల ద్వారా అనుసంధానించే లక్ష్యంతో కాశీ-తమిళ్ సంగమం కార్యాచరణ ఏర్పాటు చేసిన సంగత తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం-ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ వేడుకలు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతిష్ఠాత్మక కాశీ-తమిళ్ సంగమాన్ని ప్రధాని మోదీ నేడు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మోదీ తమిళ సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మ్యాస్ట్రో ఇళయరాజా కూడా పాల్గొన్నారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: జాతీయ లోక్ అదాలత్ జూలై 13వ తేది ఉదయం 10 గంటలకు జిల్లా కోర్ట్ కాంప్లెక్స్ లో ఉన్న న్యాయ సేవ సదన్ భవనంలో నిర్వహించనున్నట్లు సీనియర్ సివిల్ న్యాయమూర్తి, విజయనగరం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వి. లక్ష్మిరాజ్యం తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో బ్యాంకులకు సంబంధించినవి, సెక్షన్ 138 ఎన్ఐ ఆక్ట్, రికవరీ సూట్స్, క్రిమినల్ కాంపౌండ్ బుల్ ఆఫేన్సుస్, ఎక్ష్ప్లైజ్, ఎంఎసిటి కేసులు, మెట్రిమొనియల్ , లేబర్ వివాదాలు, ల్యాండ్ ఎక్విజిసన్, విద్యుత్, నీరు, రెవిన్యూ, ఇతర సివిల్ కేసులు లోక్ అదాలత్ ముందుకు వచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'జూలై 13 న జాతీయ లోక్ అదాలత్…'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: తెలంగాణకు మంత్రి కేటీఆర్ ప్రపంచంలోని పెట్టుబడుల సాధనకి పడుతున్న తపన రాష్ట్రం పట్ల ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. కేటీఆర్ చొరవతో అమెరికాకు చెందిన ప్రసిద్ధ విద్యుత్ వాహనాల సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్ రాష్ట్రంలో రూ. 1, 144 కోట్లతో భారీ త్రిచక్ర వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తూ సంస్థ తీసుకున్న నిర్ణయంపై పట్ల మంత్రి అజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలే అమెరికాకు చెందిన ఈవీ సంస్థ ఫిస్కర్ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందం మేరకు హైదరాబాద్లో రెండో ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించడం శుభపరిణామమని మంత్రి అజయ్ పేర్కొన్నారు.ఏడాదికి 2. 4 లక్షల విద్యుత్ వాహనాల తయారీ సామర్థ్యంతో సంగారెడ్డి జిల్లా వెల్మల పారిశ్రామికవాడలో 13. 5 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి కల్పించనుందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో మౌలిక వసతులు అత్యుత్తమంగా ఉన్నందున రాష్ట్రాన్ని విద్యుత్ వాహనాల ప్రపంచస్థాయి కేంద్రంగా (హబ్) తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి తెలంగాణను గమ్యస్థానంగా మార్చాలనే ఉద్దేశంతో ఈవీ పాలసీని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని అన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ప్రపంచ పెట్టుబడుల సాధకుడు కేటీఆర్: మంత్రి పువ్వాడ'.
2
['tel']