text
stringlengths
335
364k
మేము తయారుచేసే ఉత్పత్తులలో, ఉత్పత్తి విలువలో 80% BOM (బిల్ ఆఫ్ మెటీరియల్) ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. మా కస్టమర్ల డైనమిక్ అవసరాలు మరియు విధానాలకు అనుగుణంగా మేము మొత్తం సరఫరా గొలుసును నిర్వహిస్తాము, అవసరమైన వశ్యత మరియు జాబితా ఆప్టిమైజేషన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాము. దోషరహిత ఎలక్ట్రానిక్ పార్ట్స్ సోర్సింగ్‌కు హామీ ఇచ్చే నాణ్యమైన-నియంత్రిత మరియు సమయ పరీక్షించిన సోర్సింగ్ వ్యవస్థను ఉపయోగించి భాగాల లాజిస్టిక్స్ మరియు సేకరణను నిర్వహించడానికి పాండవిల్ అంకితమైన, పార్ట్స్ సోర్సింగ్ మరియు సేకరణ బృందాన్ని నియమించింది. మా కస్టమర్ నుండి BOM ను స్వీకరించినప్పుడు, మొదట మా అనుభవజ్ఞులైన ఇంజనీర్లు BOM ని తనిఖీ చేస్తారు: >కోట్ (పార్ట్ నంబర్, వివరణ, విలువ, సహనం మొదలైనవి) పొందడానికి BOM స్పష్టంగా ఉంటే >ఖర్చు ఆప్టిమైజేషన్, లీడ్ టైమ్ ఆధారంగా సలహాలను ఆఫర్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఆమోదించిన సరఫరాదారు భాగస్వాములతో దీర్ఘకాలిక, సహకార సంబంధాలను ఏర్పరచటానికి మేము ప్రయత్నిస్తాము, మొత్తం నాణ్యత మరియు డెలివరీని కొనసాగిస్తూనే, సముపార్జన మరియు సరఫరా గొలుసు సంక్లిష్టత యొక్క మొత్తం వ్యయాన్ని నిరంతరం తగ్గించడానికి మాకు వీలు కల్పిస్తుంది. సోర్సింగ్ ప్రక్రియను అనుసరించడానికి ఇంటెన్సివ్ మరియు సమగ్ర సరఫరాదారుల సంబంధ నిర్వహణ (SRM) ప్రోగ్రామ్ మరియు ERP వ్యవస్థలను నియమించారు. కఠినమైన సరఫరాదారు ఎంపిక మరియు పర్యవేక్షణతో పాటు, నాణ్యతను నిర్ధారించడానికి ప్రజలు, పరికరాలు మరియు ప్రక్రియ అభివృద్ధిలో గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. మాకు ఎక్స్‌రే, మైక్రోస్కోప్‌లు, ఎలక్ట్రికల్ కంపారిటర్లతో సహా కఠినమైన ఇన్‌కమింగ్ తనిఖీ ఉంది. ఫోన్ 0755 2790 0595 చిరునామా R1605 బాయుండా లాజిస్టిక్ ఆర్ అండ్ డి సెంటర్ జిక్సియాంగ్ స్ట్రీట్, బావోన్ జిల్లా షెన్‌జెన్, చైనా 518102
April 5, 2022 April 5, 2022 Sudheer 218 Views janasena, janasenaparty, pawan kalyan condolences formars, pawan kalyan paramarsha yatra జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన పవన్ Read more తెలంగాణ ముఖ్యాంశాలు ‘ మహా న్యూస్ ‘ ఛానల్ ను చరణ్ కొనుగోలు చేస్తున్నాడా..? అసలు క్లారిటీ ఇదే.. October 5, 2021 October 5, 2021 Sudheer 643 Views janasenaparty, mahaa news, Pawankalyan, Ram Charan, ram charan news channel బాబాయ్ కోసం రామ్ చరణ్ ఓ న్యూస్ ఛానల్ కొనుగోలు చేయబోతున్నాడనే వార్తలు గత కొద్దీ రోజులుగా మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
Kesar Badam Milk Health benefits In telugu : కుంకుమపువ్వు,బాదం పాలు కాస్త ధర ఎక్కువైన ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పాలను అన్నీ వయస్సుల వారు తాగవచ్చు. ఈ పాలను తయారుచేసుకోవటం కూడా చాలా సులభం. గర్భిణీ స్త్రీలు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే మంచిదని చెప్పుతు ఉంటారు. గర్భిణీ స్త్రీలు కుంకుమపువ్వు మరియు బాదంపప్పు కలిపిన పాలు తాగితే శరీరానికి శక్తినిచ్చి, మనస్సును సమతుల్యం చేసి, బలహీనతను దూరం చేస్తుంది. రాత్రి సమయంలో ఒక బౌల్ లో 4 బాదం పప్పులను వేసి నీటిని పోసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం బాదం పప్పు తొక్కలు తీసేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి రెండు కుంకుమ పువ్వు రేకలు, బాదం పప్పు పేస్ట్ వేసి 5 నిమిషాల పాటు మరిగించి…వేడిగా ఉన్నప్పుడే తాగాలి. కుంకుమపువ్వులో క్రోసిన్, సఫ్రానాల్ మరియు పిక్రోక్రోసిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి నిద్రలేమి సమస్యకు,డిప్రెషన్ చికిత్సకు సహాయపడతాయి. ఈ పాలల్లో ఉండే మాంగనీస్ నిద్రను ప్రేరేపిస్తుంది. ఈ పాలల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన పిరియడ్స్ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. బాదం మరియు కుంకుమపువ్వు రెండింటిలోను శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. చర్మం మీద ముడతలు, వృద్ధాప్య ప్రారంభ సంకేతాలను తగ్గించడానికి, పొడిబారడం, హైపర్‌పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలర్జీ సమస్యలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
రెండు రోజుల క్రితం శ్రీశైలం వెళ్లాను . స్వామీ దర్శనం తో పాటు మళ్ళీ మళ్ళీ చాలా చూసాను. గతంలో చూసినవే. అందులో శివాజీ స్పూర్తి కేంద్రంతో పాటు .. ప్రత్యేకంగా దేవాలయం చుట్టూ ఉన్న ప్రాకారాలపై ఉన్న శిల్ప కళని చూసి తీరాల్సిందే. ఆ కుడ్య కళలో చరిత్ర కనబడుతుంది . చాలా ఫొటోస్ తీశాను. అందులో మచ్చుకు కొన్ని ... మిగతావన్నీ వీడియో చేసి చూపిస్తాను . వీరిచే పోస్ట్ చేయబడింది వనజ తాతినేని వద్ద శుక్రవారం, ఆగస్టు 10, 2018 3 కామెంట్‌లు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: చిత్ర కవితలు, చిత్రాలు, భక్తి కెరటం 3, ఆగస్టు 2018, శుక్రవారం బతుకు రంగస్థలం పై బోన్సాయ్ మొక్కలు వెలుతురు బాకు ముందుమాట వనజ తాతినేని నా చేతిలో వెలుతురు బాకు " ని పెట్టి చానాళ్ళై పోయింది. ఇంత అలసత్వం యెప్పుడూ జరగలేదు. రకరకాల కారణాల వల్ల ఇంత జాప్యం జరిగింది, మీరెప్పటికైనా వ్రాయండి, మీ ముందుమాట వుండాలి "అన్న ఆమె అభిమానం తన గురించి ఎక్కువగా ఆలోచించేందుకు కారణమైంది."గతంలో "తను వుత్తమ కథకురాలిగా "భూమిక"అవార్డ్ ని అందుకున్న సందర్భంలో మొదటిసారి కలుసుకున్నాం. అప్పుడే మీరు వ్రాయాలి అనే మాట తీసుకుంది. మంచి కథలు వ్రాసే వ్యక్తిగా గుర్తింపు పొందిన వనజ కవిత్వంలోనూ తన పత్యేకతను నిలుపుకుంది. భూమికలోనూ, వెబ్ మాగజైన్స్ లోనూ, పత్రికలలోనూ,కవి సంగమం లోనూ అడపాదడపా తన కవితలు చదువుతూనే వున్నాను. పుస్తక రూపంలోకి వచ్చేసరికి రాణించే కవితలే ఎక్కువగా కనిపించాయి. రాన్రాను భాషలో మార్పు కవితా శీర్షికలలో మార్పు, వ్యక్తీకరణలో మార్పు, వస్తు ఎన్నికలో, కవిత్వ చిక్కదనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్త్రీలు రచయిత్రులుగా మారాలంటే ఇల్లు, వంటిల్లు ఆమెపై యెంత వొత్తిడిని తీసుకొస్తాయో "చెక్కేసిన వాక్యం " కవితలో వ్యక్తీకరించింది. వాక్యాన్ని చెక్కుతుండగానే పెన్సిల్ ముక్క విరిగినట్లుగా అధికారాల మధ్య నిసృహగా వాక్యమెక్కడో జారిపోతుంది అంటుంది. "పాకశాలలో చిక్కబడిందే స్త్రీల జీవితమనేది యెప్పటికీ మారని నిర్వచనమే దానిని చెరిపేయాల్సింది కూడా మనమే అంటుంది. ఈ కవిత చదువుతుంటే వసంతా కన్నాభిరామన్ గుర్తొచ్చారు . స్త్రీల నైటీలకి కానీ, దుస్తులకి గానీ వొక జేబు వుండాలి.అందులో ఓ పేపర్ పెన్నూ వుంటే ఎంతపనిలో వున్నా క్షణంపాటు వెలిగే భావాలని రికార్డ్ చేసుకుని తర్వాత రాసుకోవచ్చు అన్నారు. వనజ హృదయ అత్యంత సున్నితం. ఒక పువ్వు పూయగానే తానే వొక రేకై విరిసినట్లుగా అనుభూతి చెందటం కనిపిస్తుంది. అస్వతంత్ర వాతావరణంలో స్త్రీల చుట్టూ వేసిన ముళ్ళ కంచెలని గమ్మత్తుగా, చిత్రంగా,వాస్తవంగా, వ్యంగంగా "జీవిత కథ"లో రాసింది. నా జీవితమనే పుస్తకంలో అన్ని భాంధవ్యాలు వ్రాసిన వాక్యాలే వున్నాయి. ముఖ చిత్రం మాత్రం మధ్యలో వచ్చిన భర్త చేతిలోని కుంచెలో వొదిగిపోయింది. నేను రాయకుండానే నా జీవిత కథ ముగిసిపోయింది అంటుంది. స్త్రీల జీవితాల్లో జారిపోతున్న రోజుల గురించి "అంబరాన పక్షులేసిన దారి గుండా / చూపు సారిస్తూ /వలస పోయిన పక్షిలా నువ్వు / కనురెప్పల దాహానికి వాయిదా వేసి / రాత్రి కొసన వ్రేలాడే నెలవంకతో / జామంతా సహవాసం చేస్తూనే వుంటున్నా " సున్నితమైన, భావోద్విగ్నమైన, సుకుమారమైన వేదనార్తిని కలగలిపిన అక్షర నక్షత్రాలున్నాయి కవితలో . తనని తానూ అన్వేషిస్తున్న క్రమంలో రాసుకున్న కవిత "జీవితాన్వేషణ " ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి ,ఎక్కడ పారేసుకున్నానో ఎంతకీ గుర్తుకురావడంలేదు/ దీపమూ నాచేతిలోనే వుంది దారమూ నాచేతిలోనే వుంది అనే సృహని వెలిబుచ్చింది. వనజ కథకురాలవ్వడం వల్ల కథన రీతిలో కొన్ని కవితలున్నాయి. విషయం పట్ల వొక స్పష్టత వున్న కవయిత్రి. బతుకు పట్ల భరోసా వున్న కవయిత్రి. స్త్రీలని గురించిన ఆలోచనా వేదనల కలబోతల చిత్రాలుగా అనేక కవితలని మలిచింది. తమిళ రచయిత్రి "సల్మా : తానొక రచయిత్రిగా నిలబడటానికి చేసిన ఘర్షణ,కుటుంబీకులు పేపర్ ను కూడా కనబడనీయకుండా చేస్తే ఆమెలోని తృష్ణ ను మాత్రం విడిచిపెట్టక టాయ్ లెట్ పేపర్లమీద రాసిన వైనం విన్నప్పుడు మనకు స్త్రీల పట్టుదల,శక్తి దైర్యం,రచనాసక్తులను స్పష్టంగా గమనించవచ్చు. వనజ కవిత్వంలో కూడా అంతర్లీనంగా ప్రవహిస్తూండే రచనా గుణం అనేక కవితల్లో ఆవిష్కారమైంది. దేహక్రీడలో తెగిన సగం కవితలో .. దేహం నదిలో / ఎత్తు పల్లాలు వొంపుసొంపుల సొగసులను /ఆబగా కొలుచుకునే కామచిత్తులకు/ ప్రవహించినంత మేరా పచ్చదనాన్ని నింపే /ఆ నది అంతరంగం అర్ధమయ్యేది ఎప్పుడు? ..అని సూటిగా ప్రశ్నిస్తుంది. "గాయం వేల సందర్భాలు " కవితలో ఇలా అంటుంది . :గాయానికి తెలుసు, మాను ఎండినా తీగకు ఆధారమైనట్లు తనని తాను నిలబెట్టుకోవాల్సిందే. ఆత్మని ఆశ్రయించాల్సిందే / అందుకే గాయం నడుస్తూనే వుంది,వేలసంధర్భాలని తనలో దాచేసుకుని /. ఏకాంతమంటే ఏకాకితనం కాదంటూ, అది ఆలోచనలకి నగిషీ పెట్టేదని , అక్షరాలకు సొబగులద్దె క్షణాలని ,దీపం చుట్టూ కాంతి వ్యాపించినట్లుగా తన చుటూ ఏకాంతం వ్యాపిస్తుంద౦ది. సమాజం కోసం అడుగువేసినా సహచరుని రాక కోసం నిరీక్షించే వొక హృదయం మాట్లాడిన మాటలని "నిరీక్షణ " కవితలో ప్రతిభావంతంగా వెల్లడించింది. అతనెప్పటికీ రాలేడేమో అనే స్పష్టమైన నిజం తెలిసినా, అతడికై చూసే చూపులు "ప్రేమంటే క్షణికమైన మోహం కాదని /ప్రేమంటే ఎడతెగని నిరీక్షణ అని ఎందరికి తెలుసు ? అంటూ అత్యున్నతమైన ప్రేమ స్వరూపాన్ని తెలిపిందిలా. గతంలో చాలా మంది రైతుల జీవితాల గురించి, వ్యవసాయ కష్టాలు గురించి, రైతుల ఆత్మహత్యల గురించి యెన్నెన్నో కవితలు వ్రాసారు. వోల్గా రైతు ఆత్మహత్య చేసుకున్నాక వొంటరిగా మిగిలిపోయిన అతని భార్య గురించి వ్రాసింది. ఇది మొదటి కవిత అయితే వనజ వ్రాసినది రెండో కవిత . "నువ్వు వొదిలేసిన కాడితో " నేను సాయంగా వుండానన్న సంగతి మరిచేసి / నిన్ను కన్నోళ్ళకి మనం కన్నోళ్ళకి నన్నే వొంటి నిట్టాడిని చేసి పోయాక /నన్ను గాలికి వొగ్గేసి నువ్వు గాలిలో కలిసి పోయాక / నేను రోజూ దైర్యమనే మందు తాగుతూనే వున్నాను /.. నా చుట్టూ తిరిగే చూపులకి ముళ్ళ కంచెలు కొట్టి /మా చూపులకి అగ్గి రగిలించుకుని / ఆమడ దూరంలో వాళ్ళని ఆపేసి / నువ్వు వొదిలేసిన కాడితో బ్రతుకు సేద్యం చేస్తూనే వుందాల /బ్రతుకుతూనే వుండాల. ఇలాంటి స్థితిగతులని పిల్లల కోసం, తీర్చాల్సిన అప్పుల కోసం వొంటరి పోరాటాన్ని స్త్రీలు ధైర్యంగా చేస్తున్నారనడంలో, మధ్యలో ఆపేయకుండా నడిపే స్త్రీల దైర్యాన్ని తెలిపింది. ఐ యాం ఆల్వేస్ యే లూజర్ " కూడా ఆలోచనాత్మకమైన కవిత. స్త్రీల ఉనికిని అద్భుతంగా చెప్పిందందులో. వెలుగు రేకల వైపు నడుస్తూ చీకటితో సహవాసం చేసే దీశాలిని / నదిలో మునకకి వెరువని యోదురాలిని / పడిలేచే కెరటానికి ఆకురాలుకాలానికి ప్రతీకని నేను /అనంతకాలానికి నేను స్త్రీని అని నిశ్చయ ప్రకటన చేస్తుంది. వర్తమానంలో స్త్రీల స్థితిని గురించి, పిల్లలు, కుటుంబం ఆమెనెలా "ఖాళీ సంచి "లాగా మిగిల్చేస్తారో చెప్పిన కవిత. కాస్త నాలుగు గోడలు దాటి / మస్తిష్కాన్ని బద్దలు కొట్టే ఆలోచనల తావున / పావురంలా స్వేచ్ఛగా , శాంతిగా మసలాలనుకుంటే / జీవితం జీవితాన్నే ఒక ఖాళీసంచి గా మార్చి / బిడ్డలెప్పుడో చేతికి తగిలించుకుని / వెళ్లిపోయారని గుర్తుకు వచ్చినప్పుడు / జీవితమంటే అర్ధం కాని సంవేదన / ఎందుకయ్యిందో ఎరుక పడతారు. ఈ ఎరుకను అన్ని సందర్భాలలోనూ తెలిసిన వ్యక్తి కాబట్టి మెచ్యూరిటీ సాధించిన కవిత్వమీమెది. " వాకపల్లి " దుర్ఘటన జరిగిన తర్వాత వాళ్ళని కలిసిన సందర్భంలో, వాళ్ళతో మాట్లాడిన తర్వాత అత్యంత విశాదమనిపించిన విషయం నలబై మూడు మంది రచయిత్రులం భూమిక టీం లా యేర్పడి వారి దగ్గరకి వెళ్లాం . సామాజిక అత్యాచారానికి బలైన పసిపిల్లల తల్లులు కూడా వున్నారు. పొదల్లోకి పిల్లలని విసిరేసి వాళ్ళను క్రూరంగా హింసించారు .అసలు యేమీ జరగలేదు అంటున్న ప్రభుత్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు. " భూమి పలికితే ఆకాశం నమ్మదా ?" అని ప్రశ్నించారు. ఒళ్ళు జలదరించింది. మా భర్తలకి మామీద కోపం లేదు , మేము కలిసి వుండాటానికి సిద్దమే, కాని మా కట్టుబాట్లు వొప్పుకోవు, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. తప్పు కట్టాలి , అప్పుడే మా ఇళ్ళల్లోకి మాకు ప్రవేశం. మేము ,మా భర్తలు ,మా పిల్లలు అప్పటిదాకా విడిపోవాల్సిందే అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఇష్యూ మీద కూడా వనజ "ఒక మౌనం వెనుక " అని కవిత రూపంలో సంభాశించింది. భార్యా భార్తలైపోయాక గతంలోని ప్రేమలు గుర్తొచ్చినా వివేకంతో ఎలా ప్రవర్తించాలో "మూడో మనిషి " ఎంత క్షోభకి గురవుతుందో తెలిపిన కవిత ఇది. అలాగే "రూపకశ్రేణి" కవితలో .. ఇప్పుడిప్పుడే అన్నింట్లో కాకపోయినా కొన్నిట్లో అయినా మిమ్మల్ని దాటేసిన వాళ్ళం/ ఆఫీసు ,వంటిల్లు , మాతృత్వం అన్నీ మీకేనా అని మా అధిక సామర్ధ్య౦ చూసి/ లోలోపల దుఃఖిస్తూ మాకేం లేవా ? మేము ద్వితీయ శ్రేణీ నా అంటూ ఘోషించే మీ ప్రశ్నకి మేము సంసిద్ధం / అంటూ దృఢ౦గా పలికింది. ప్రకృతిలో గాఢ నుభూతిని పొందిన కవిత, ఆమె మృదుతత్వాన్ని అద్భుతమైన పోలికతో హృద్యంగా వెలువరించిన కవిత "రాత్రి ఓ అంతరంగ రహస్యం " చిన్నారి కవయిత్రి "అంజన " నీలి మేఘాలులో రాసిన కవిత 'అమ్మను నేనే ,బొమ్మను నేనే అని మొదలవుతుంది. "నాల్గింట మగనాలి " కవిత చదువుతుంటే అది గుర్తొచ్చింది. ఆడపిల్లని అరణంగా రాసిచ్చిన మానవ జాతికి / అమ్మవు నువ్వే బొమ్మవు నువ్వే ! తనువంతా కరిగించి మనసంతా కుదించి / ఓ పాత్రలో వొదిగేస్తావ్ / వీడ్కోలు యాత్రలో నీపై దండలై పూసేది ఈ త్యాగాలే / నీ జనం చరితార్ధం చేసిన గాధలని / తామ్ర పాత్ర లేకలపై భద్రపరిచి యుగయుగాలు పాఠాలు భోధిస్తారు / ఆకాశాన సగం మనం అయినా మనల్ని అణిచేసేది నిజం / వేయి తలల ఆదిశేషునై విలువల వ్యాకరణం నేర్పిస్తా /నీ ధీరత్వం, వీరత్వం అన్నీ కూకటి వేళ్ళతో పెకిలిస్తా / అనే ధోరణితో కవిత ప్రయాణిస్తుంది. జీవితం "నీటి ప్రయాణం " లాంటిది అంటుంది ఒక చోట . వేదాంత ధోరణితో తప్పిదాలన్ని పలక మీద రాసిన అక్షరాలైతే ఎంత బాగుందు అనుకుంటుంది. నీడలా వెంటాడే శాశనాలు ,ఊడల్లా విస్తరించే ఆత్మ నూన్యతలు, వెంటాడే నీడ వేటాడే నీడ నన్ను ప్రాణం లేని శిలని చేసింది అన్న జ్ఞాన స్పృహ ని వెల్లడించింది. ఇంకొక మంచి కవిత " ఆకాశాన సగం మనం " - అవసరాల బానిసత్వ కొట్టంలో జీతంరాళ్ళ పాలిచ్చే పశురాళ్ళం మనం / జీవితపు రంగస్థలం మీద మనది కాని జీవితంలో నటిస్తున్న నట ఊర్వశిలం మనం / వ్యక్తిత్వపు పరిమళాలు విజ్ఞానపు పూలు సమర్ధతా నైపుణ్యాలు వున్న మనం / అయినా మనకన్నా బోన్సాయ్ మొక్కలే నయం / మనువు వొక లోహపు గది తనువు ఒక మోహపు నది / పురాణాల్లోలా కాకుండా చరిత్రలో శోక పర్వాలు వనవాస ఘట్టాలు లేని/ మనకొక అధ్యాయాలు మిగిల్చుకుంటూ/ భవితలో మనలాంటి మనం లేకుండా మరింత చైతన్యశీలురుగా/ ఎదిగే దిశలో మనలో మనం మనతో మనం . ఈ కవితా వాక్యాలు చాలు . ఆమె ఎంత ఆశావాదో, భవిష్యత్ తీరాలవైపు యెంత నమ్మకంతో ప్రయాణం మొదలుపెడుతుందో తెలియడానికి. " ఆధునిక మహిళ " కవితలో స్త్రీ సంపూర్ణ స్వరూపాన్ని చిత్రకారిణిలా చిత్రించింది. " ఇంటి పేరు " కవిత కూడా స్త్రీని ఎంత చిత్ర విచిత్రంగా హింసిస్తుందో చెప్పే కవిత . "తిరిగొచ్చిన ఇంద్ర ధనుస్సు " కూడా ఆలోచింపజేసే కవిత. మళ్ళీ రేపోస్తుందిలే ఇంద్ర ధనుస్సు , దిగులుపడకు అనే వోదార్పుతో జ్ఞానబోధ కలిగి ఈ సారి నవ్వులో కన్నీళ్లు చిట్లాయి / నీ కన్నీటి బింధువుపై పడిన నవ్వు కిరణమై ఇంద్రధనుస్సై తోటంతా విరిసింది అంటుంది . "పునీత " కవితలో ఈ కవితల ప్రయాణానికి తాత్కాలిక బిందువు పెట్టబడింది . ప్రాణ౦ దేహమూ వేరుకానట్లే / హీనత్వమూ దీనత్వమూ నీ చిరునామాగా మార్చకు / ఆపాదించే అధికారం వొకరికి ఇవ్వనేల? వగచనేల ? /ప్యూరిటీ అంటూ యేమీ లేదిక్కడ ? అకృత్యమెలా జరిగినా దాడి రూపమేదైనా / జరిగిన ప్రతి సారీ నువ్వు ఆత్మ విశ్వాసమనే ఇనుప కచ్చధం ధరించాలి / నీ దేహమే వొక ఆయుధం కావాలి/మొగ్గ బేల ముగ్ధ పోలికలని మై పుట్ అంటూ ఈడ్చి కొట్టాలి / జీవన కదనరంగాన్ని దున్నే హలాలమవ్వాలి /క్షేత్రధర్మాన్ని నిర్వర్తించే కరవాలమవ్వాలి / దోచినవాడి తల నేలకూలాలి / దొరికితే వాడిని దొరకకపోయినా /వాడికన్నా భయంకరమైన లోకాన్ని చీల్చి చెండాడటానికి నీకొక దేహం కావాలి / లే లేచి దేహాన్ని నిలబెట్టు /జీవం నింపుకో /జీవితేచ్చ రగిలించుకో /నువ్వు తలచుకుంటే నీ రాతని/ వేరొకరు గీసిన గీతలని మార్చేసే గీతావాక్యమవుతావ్ /గుండె గానం వినిపిస్తావ్ ..అంటూ లైంగిక దాడికి గురవతున్న వాళ్ళంతా యెలా మారాలో ..ఈ కవితలో స్పూర్తి నింపే విధంగా వ్రాసింది. వనజ కవిత్వంలో ముప్పావు వంతు పైగా స్త్రీ సంబంధమైనవిగానే కవితలున్నాయి . బతుకు రంగ స్థలం మీద ఎవరెవరో యిచ్చిన పాత్రలలో నటిస్తూ జీవిస్తున్నట్లుగా ఉన్న వేల వేల స్త్రీల ముఖాలని పరిచయం చేసింది. మహా వ్రుక్షాలైన స్త్రీలు ఇళ్ళలో బోన్సాయ్ మొక్కలుగా పెరుగుతున్న వైనాన్ని వేదనతో వినిపించింది. గోడలే తప్ప కిటికీలు దర్వాజాలు లేనివాళ్ళం /ఇప్పుడిప్పుడే అక్షర గవాక్షం గుండా /హరితవనాల వైపు తొంగి చూస్తున్న వాళ్ళం ..అని మొదలైన "ద్వారాల మాట " కవిత చాలా శక్తివంతమైన కవిత. తినాలనుకున్నప్పుడల్లా ఇన్స్టంట్ పుడ్ లా ఓ ఆడతనాన్ని చేజిక్కిన్చుకోవాలనుకునే వేటగాడి మనస్తత్వాన్ని / నిల్వ ఆహారాలను వేడి చేసుకునే ఓవెన్ లా / ఇంట్లో ఓ ఆడది ఉండాలనుకునే అవసరాల ఆలోచనలకి నీళ్ళోదిలి చూడు, సత్యాన్ని చూడు అని గట్టిగా హెచ్చరిస్తూనే ఉగ్గబట్టుకున్న ఇన్నాళ్ళ దుఃఖావేశాలను, వొడిలో బలవంతంగా మోస్తున్న నిప్పుల ముద్దను విసిరి పారేస్తూ, మళ్ళీ ఇలా అంటుంది. మీకన్నా ఒక ద్వారం ఎక్కువున్న వాళ్ళం / ఆ లోకాన్ని చూడటానికి అనుమతినిచ్చిన వాళ్ళం / నిత్య సాంగత్యపు గాయాల సలుపు తీరకుండానే జీవనౌషదాన్ని పూసుకుంటూ యంత్రాల్లా పరుగెడుతున్నవాళ్ళ౦/ద్వారాల పైనే వున్న మీ కాముక దృష్టిని మరల్చి /360 డిగ్రీల కోణంతో చూపులలో విశాలత్వం నింపండి / అంటూ స్త్రీల జీవితాల్లో మార్పులనీ పురుషుల దృష్టి కోణంలో మార్పు కోసం తపన పడింది . దీన్నొక విమర్శగా కాక అందరం కలిసి జీవించాల్సిన సందర్భంగా భావించి మళ్ళీ ఇలా అంటుంది. ఎటు తిప్పినా ఇద్దరం కలిసి తిరగాల్సిన వాళ్ళమే కదా ! ఎదురు పడుతూనైనా వెనుకగానైనా నడవాల్సిన వాళ్ళమే కదా ! ప్రేమతో చెపుతున్నాం పరుశంగానూ చెపుతున్నాం / ఎలా చెప్పినా ఇది మీరు వినే తీరాలి/ ఇది రుధిర ద్వారాల మాట / దశమ ద్వారాల మాట ? అంటూ ధిక్కార స్వరంతో చెపుతుంది. తాను కలలు కన్న 'యుటోపియా' ను చూడాలనుకోవడమే కాక ఆ ఊహా స్వర్గ నిర్మాణానికి అక్షరాల ఇటుకలను పేర్చింది. యెవరి ఆయుధం వారి చేతిలోనే వుండాలిప్పుడు /అరువు ఆయుధాలు ఎన్నటికీ దొరకవు /అని స్పష్టం చేస్తుంది.మానసిక చైతన్యం రావాలని, ధైర్యంగా పరిస్థితులని ఎదుర్కునే శక్తి స్త్రీలకి రావాలని ఇంచు మించు అన్ని కవితలలో ఇవే భావాలు వెల్లడించడం వల్ల స్త్రీల జీవితాల పట్ల ఆమెకి ఉన్న కమిట్మెంట్, సిన్సియారిటీ కన్పిస్తాయి . ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదం,మతోన్మాదం వల్ల అమాయకులపై హింస పెట్రేగి జనుల జీవితాలని అతలాకులం చేస్తుంది. రెండు దేశాల మద్యనో రెండు ఇజాల మద్యనో/సరిహద్దుల వెంబడి మానవత్వపు నది/ మెలికెలు తిరుగుతూ ప్రవహిస్తూనే ఉంది/దానిని మళ్ళించి మన హృదయసీమల్లో/శాంతిని పండించే విత్తనాలు నాటాలి/ హృదయాలని తట్టి లేపే పని మొదలెట్టాలి/అంటూ ఆర్ద్రత తో "వెలుతురు బాకు " ను గుచ్చుతూ సామాజిక సృహతో మతమవసరంలేని మానవాలయాలని నిర్మింప జేసుకుందామని, మనిషి మదిలో మసిలే మానసిక చీకట్లను రూపుమాపడానికి వెలుతురు బాకులతో దండయాత్ర చేద్దాం అని తన వెలుతురు బాకు కవిత్వంతో ముందుకొచ్చింది. రచనని వొక సామాజిక భాద్యత గా తీసుకుని రాస్తున్న వనజ కలం నుండి మరెన్నో కవితలు వెలుగు చూడాలని ఆశిస్తున్నాను . ఒక మంచి కవితలని చదివిన అనుభూతిని కల్గించి నందుకు అభినందిస్తున్నాను.. డా.శిలాలోలిత 05 -06-2018. వీరిచే పోస్ట్ చేయబడింది వనజ తాతినేని వద్ద శుక్రవారం, ఆగస్టు 03, 2018 కామెంట్‌లు లేవు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: అనుభూతుల పుష్పగుచ్చం, కవిత్వవనంలో నేను 1, ఆగస్టు 2018, బుధవారం తాజాగా స్పందన తాజాగా .. కవిత్వ కథ పై ..... ఓ అభిమాన పాఠకుడి లేఖ. పాఠకులు keen observation లో ఉంటారని నా మెయిల్ కి వచ్చిన ఈ అభిప్రాయం చూసినప్పుడు తెలిసింది. 100% నా మనసులోని భావాలకి అనుగుణంగా వచ్చిన రివ్యూ యిది. stun అయ్యాను కూడా. ఈ పాఠకుడు నా మిత్ర బృందంలో వారే కావచ్చు. ఎనీ వే.. చాలా సంతోషం. ఈ లేఖపై ఉన్న దాన్ని యధాతధంగా ..టైప్ చేసి పోస్ట్ చేస్తున్నాను. గతంలో వాణి వెంకట్ ,సరళ మోహన్ ,మంజు యనమదల గారి లాగా ఈ అజ్ఞాత అభిమాని నాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు . బొమ్మదేవర నాగ కుమారి గారూ మీకు కూడా lot of thanks. ********************** నేను ఫేస్ బుక్ లో ఎక్కువ సంచరించను. నచ్చినవి చదువుకుంటాను. నన్ను బాగా ఆకర్షించిన కవిత "తాజాగా " అనే కవిత గురించి నా మనసుకు అనిపించిన నాలుగు మాటలు. అసలు కవిత్వమంటే ఏమిటీ అనే ప్రశ్నకు మృదువుగా ఇది కాదా కవిత్వం అంటూ చెప్పిన కవిత. వ్రాసిన కవి వయసుని బట్టి చూస్తే తలలు బోడులవ్వును కానీ తలపులు బోడులగునా అన్న హాస్య సామెత గుర్తుకొస్తుంది. నిజానికి ఈ కాలంలో రొమాన్సిజం తగ్గింది. స్త్రీ పురుషుల మధ్య సంభాషణల్లో సరస సల్లాపాలేమిటో తెలియదు. గిలిగింతలు పెట్టే సంభాషణల బదులు అధికారాలతో ఏరా, పోరా, నీ యమ్మ, దీనెమ్మ జీవితం ఇలాంటి పదాలతో ముతక భాషా సంభాషణలు నూతనంగా వర్ధిల్లుతున్నాయి. ఇకపోతే యువతీ యువతుల ప్రేమ కవిత్వమూ బాగా బాగా వర్ధిల్లుతుంది. కానీ మనసుని నిత్య యవ్వనంగా ఉంచే ఔషదం ఏమిటో చాలా మందికి తెలియదు. అది ఈ కవితలో చాలా వుంది. అలాగే ఈ కవిత గొప్ప దైర్యంతో నిజాయితీగా వ్రాసిన కవిత కూడా. పురుష కవులందరూ కావ్య నాయికల గురించి వ్రాసినప్పుడు స్త్రీ రచయితలు మాత్రం తమ కావ్య నాయకుడి గురించి చెప్పకూడదా ఏమిటీ అనిపిస్తుంది. నిజానికి యద్దనపూడి సులోచనారాణి గారిలాంటి రచయిత్రులు ఎప్పుడో ఆ పని చేసారనుకోండి. కవిత్వంలో నూతన ఒరవడి ఈ కవనంలో కనబడింది. అసలు ఈ కవితలో మధ్యభాగమంతా దృశ్యరూపమే. ఎంత లలితంగా మృదుత్వంతో స్త్రీ సహజమైన లాలిత్యంతో వ్రాసారో! అసలే చంద్రబింబం లాంటి ముఖం అంట. ఆ ముఖంపై ముడతలనీ కవిత్వం చేసారు. వయసు మీద పడినప్పుడో ఆలోచనల్లో భ్రుకుటి ముడిపడినప్పుడో ఫాలభాగంపై ముడతలు కనబడతాయి ఎదురుగా ఉండి చూసేవారికి. చంద్రబింబం లాంటి ముఖంపై మూడు అడ్డగీతలూ అనడం కవి యొక్క సునిసత్వం కనబడుతుంది. చంద్రుని కాంతి గ్రోలి తూలి వెలిగే కళ్ళు చల్లని చూపులు అని చెప్పడానికి కవి వర్ణన అంత రమణీయ భావం ఒలికించడం సంతోషానికి గురిచేసింది. కళ్ళలోకి కళ్ళు ప్రవహించిన క్షణాలని అరంగుళం దూరంలో ఆపేసి అన్నారు. అలా ఆపేయడమంటే ఎంత దగ్గరతనముందో అంతకు మించి బిడియమూ సరిహద్దు రేఖ ఏదో చప్పున స్పురించడం వల్లో అరంగుళం దూరంలో ఆపేసి రెండు ముంజేతులను కళ్ళకద్దుకోవడం కవిత్వం కాదూ అన్నారు.వ్యక్తి పట్ల ప్రేమే కాదు బలీయమైన ఆరాధన ఉంటేనే ఆ ముంజేతులని కళ్ళ కద్దుకోవడం జరుగుతుంది. ఇక్కడ కవి భావన గౌరవంగా హుందాగా గొప్పగా కనబడింది. ఈ కవికి ఏది కవిత్వమో ఏది కవిత్వం కాదో బాగా తెలుసు. అలాగే గొప్ప స్క్రీన్ ప్లే కూడా తెలుసుననిపించింది. నాటక రంగంతో పరిచయముందేమో అనిపించింది. అయిదో ప్రపంచమా అన్న సంభోధన పైనే అందరి దృష్టి మళ్ళింది కానీ మేకప్ పొరల మధ్య అన్నది ఎవరూ పట్టించుకోలేదు. కవి యొక్క కావ్య నాయకుడు నిత్యం మేకప్ వేసుకునే ఒక సినీ హీరో కావచ్చు లేదా బ్యూటీ కాన్సియష్ ఉన్న దగ్గర మనిషి కావచ్చు అనిపించింది. పైగా ఏళ్లకేళ్ళుగా అంటూ పాతమనిషినే చూపించారు. క్షణ క్షణం పూసే భావాలు అంటూ రాగరంజితమైన మనసుని అద్దంలో చూపెట్టారు. చెప్పడమెలాగూ అని ఇక అనుకోవడం కూడా కుదరదని చెప్పెసేసారు. వైయుక్తికమైన తాత్వికత భావనలు బలంగా జొప్పించబడ్డ కవిత ఇది. ఈ కవిత చేరేవాళ్ళకి చేరితే బాగుండుననిపించింది.
వీరు తెలుగులో ప్రప్రథమ సినిమా మాసపత్రిక [[చిత్రకళ]] ను 1937లో ప్రారంభించారు. వీరు సుమారు 50 సంవత్సరాలు [[ఆంధ్ర నాటక కళా పరిషత్]] పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు. స్క్రీన్ (Screen) అనే ఆంగ్ల సినీ వారపత్రిక వీరి జీవితాన్ని సంగ్రహంగా ముద్రిస్తూ "ఎ మ్యాన్ ఆఫ్ మిలియన్ ఐడియాస్" గా అభివర్ణించింది. ==రచనలు== ==పురస్కారాలు== * [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] 1985లో వీరికి [[కళా ప్రపూర్ణ]] తో సత్కరించింది. * 1996 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ప్రదానం చేసింది.
గ్రీన్ టీ ప్రయోజనాలే మనకు సాధారణంగా తెలుసు కానీ గ్రీన్ కాఫీతో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీ ముఖ్యంగా చెడు కొలస్ట్రాల్ కణాలపై ప్రభావం చూపి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్ ను క్రమపద్ధతిలో ఉంచుతుంది. ఇక గ్రీన్ కాఫీ విషయానికి వస్తే దీన్ని కాల్చని కాఫీ బీన్స్ నుంచి తయారు చేస్తారు. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తయారీలో ప్రధానంగా బ్రోకలీని వినియోగిస్తారు. బ్రోకలీని పొడిచేసి దాంతో కాఫీని తయారు చేస్తారు. ప్రయోజనాలు రెగ్యులర్ గా ఈ కాఫీని తాగితే బ్లడ్ లో షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి. డయా బెటిస్ ను రానీయకుండా ఇది కొంత మేరకు అడ్డుకుంటుంది. దీని గింజల్లో క్రోనాలజిల్ ఆసిడ్ ఉంటుంది కాబట్టి ఇది ప్రధానంగా జీర్ణ శక్తిపై ప్రభావం చూపి మెరుగుపరుస్తుంది. హైబీపీతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది. గుండెపోటు సమస్యలను ఇది చాలా వరకు అడ్డుకుంటుంది. యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల శారీరక రక్షణ వ్యవస్థ (ఇమ్యునిటీ పవర్) ఉంటుంది. గ్రీన్ కాఫీతో ఊబకాయానికి కూడా చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Bollywood Film News, Kollywood, Latest Film News in Telugu, Tollywood Film News In Telugu September 8, 2021 0Comments షారుఖ్ ఖాన్ అట్లీ సినిమాలో విజయ్ దళపతి మరియు రానా? డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్నట్లు మనకు తెలుసు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కునున్న ఈ సినిమాతో అట్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.… Bollywood Film News, Kollywood, Latest Film News in Telugu, Tollywood Film News In Telugu September 8, 2021 0Likes 368Views Bollywood Film News, Latest Film News in Telugu, Tollywood Film News In Telugu August 30, 2021 0Comments ‘కత్తి కొండల రాయుడు’ గా షారూఖ్ ఖాన్! బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే, మూవీ మేకర్స్ ముంబైలో ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రాంభించారు.… Bollywood Film News, Latest Film News in Telugu, Tollywood Film News In Telugu August 30, 2021 0Likes 354Views
అవినీతి ఎందువల్ల, ఎవరివాళ్ళ ఉత్ప్రేరితమవుతుంది.. అనే అంశాలను ఈ వ్యాసం లో చర్చిస్తున్నాం. దీనిని పెంచి పోషించే అవసరం ఎవరికుంది..? ఎందుకుంది..? మనం ఏం తెలుసుకోవాలి.. దీన్ని అంతమొందించాలంటే.. ఎలాంటి అడుగులేయాలి…. More సినిమా మేధావులకు సూటి ప్రశ్న మేదావులైన సినీ పెద్దలు, దర్శకులు, హీరోలకుసూటి ప్రశ్న ! ఈ సమాజం పట్ల మీకు బాధ్యత ఉందా ?మాలాంటి ఏంతో మంది అమాయక ప్రేక్షకులకు ఒక ప్రశ్న మనసులో ఉదయిస్తూ ఉంది….1. మీకు బాధ్యత ఉన్నట్టయితే సమాజం లో కీడు/ దుర్మార్గం పెంచి పోషించే విధంగా ఆశ్లీలతను ఎందుకు చూపిస్తారు…? హీరోయిన్ పాత్రలను, కొన్ని క్యారెక్టర్ లను అత్యంత హేయంగా, కేవలం శృంగారం కోసమే పుట్టినట్టుగా ఎందుకు చూపిస్తున్నారు…? హీరోయిన్ లకు మంచి వేషధారణ గూర్చి మీకు…More మానవత్వం (ఎలీజీ) ఏడవండి…… ఏడవండి……. ఇంకా గట్టిగా ఏడవండి…….. సమాజంలో ఈ మనుషుల్లో మనసుల్లో, చనిపోయిన నా నేస్తం కనబడటం లేదని కనీసం ప్రతిబింబమయినా లేదని ఏడవండి……….. …….. కోటలలో నిధులకోసం బంగారం కోసం సముద్రాల్లో నూనెల నిక్షేపాల కోసం పగడాల కోసం, రత్నాల కోసం వెతకడం కాదు, దొరకలేదని బాధపడటం కాడు…………… ఏడవండి… …….. ఏ ఒక్కరూ ఏడ్వటం లేదు కదా…… పైగా నవ్వుతున్నారు……… ————————- ఎవరికి పట్టిందిలే నేస్తం నువు కనబడకుండా పోతే ఏ సీరియలూ ఆగలేదు బ్రేకింగ్ న్యూసులు ఆగకుండా…More
Telugu News » Entertainment » Tollywood » Madhapur police make official statement on Sai Dharam Tej accident Sai Dharam Tej Bike Accident: సాయి ధరమ్ తేజ్ సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నాడు.. ప్రమాదంపై పూర్తి వివరాలను ప్రకటించిన పోలీసులు.. యంగ్ హీరో.. మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 7-30 Sai Dharam Rajitha Chanti | Sep 11, 2021 | 9:47 PM యంగ్ హీరో.. మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 7-30 ప్రాంతంలో మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు. దీంతో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అతడిని మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై మట్టి, బురద ఉండడం వల్లే స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ ప్రమాదం జరిగినట్లు అంచనాకు వచ్చిన సంగతి తెలసిందే.. ప్రస్తుతం సాయి తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తేజ్‏కు అంతర్గతంగా గాయాలు కాలేదని.. ప్రస్తుతం చికిత్సకు సహకరిస్తున్నారని తెలిపారు. డాక్టర్ ఆలోక్ రంజన్ నేతృత్వంలో వైద్యం అందిస్తున్నారు అపోలో వైద్య బృందం. మరో 24 గంటలకు సాయి ధరమ్‏ను అబ్జర్వేషన్‏లో ఉంచనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై మాదాపూర్ పోలీసులు అధికారక ప్రకటన చేశారు. సాయి ధరమ్‌ తేజ్‌ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను కొనుగోలు చేశారని మాదాపూర్‌ డీసీపీ తెలిపారు. ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి తేజ్ బైక్ కొన్నాడని..ప్రస్తుతం అనిల్‌కుమార్‌ను పిలిచి విచారిస్తున్నామని మాదాపూర్‌ డీసీపీ తెలిపారు. ప్రమాదానికి కారణమైన బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఇంకా పూర్తి కాలేదని.. బైక్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపుతున్నట్లుగా తెలిపారు మాదాపూర్‌ డీసీపీ. గతంలో కూడా మాదాపూర్‌లోని పర్వతాపూర్‌ వద్ద ఓవర్‌ స్పీడ్‌పై రూ.1,135 చలాన్‌ వేశామని.. ఈ చలాన్‌ను ఈ రోజు సాయి ధరమ్‌ తేజ్‌ అభిమాని క్లియర్‌ చేశారని చెప్పారు. ఇక రోడ్డు ప్రమాదం సమయంలో తేజ్ దాదాపు 72 కి.మీ. స్పీడ్‌తో వెళ్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం కంటే ముందు దుర్గం చెరువుపై 102 కి.మీ. వేగంతో బైక్‌ నడుతుపున్నారని.. రాష్‌ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపారని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఆటోను లెఫ్ట్‌ సైడ్‌ నుంచి ఓవర్‌ టెక్‌ చేయబోయి స్కిడ్‌డై తేజ్ కిందపడ్డాడని.. అతని వద్ద నుంచి టూ వీలర్‌ నడిపే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తమకు లభించలేదని మాదాపూర్ తెలిపారు. తేజ్ దగ్గర లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ చేసే లైసెన్స్‌ మాత్రమే ఉందని మాదాపూర్ డీసీపి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రమాదం సమయంలో తేజ్ హెల్మెట్‌ ధరించి ఉన్నాడని.. అందుకే ప్రాణాపాయం నుంచి బయటపడినట్లుగా మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక ఉదయం నుంచి అపోలో ఆసుపత్రికి సెలబ్రెటీలు క్యూ కట్టారు. తరుణ్, శ్రీకాంత్, మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్లి తేజ్‏ను పరామర్శించారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరగానే కోలుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. Also Read: Sai Dharam Tej-Naresh: సాయి ధరమ్ ప్రమాదంపై తాను చేసిన వ్యాఖ్యలపై నరేష్ వివరణ.. తన బిడ్డలాంటివాడు.. బాగుండాలని కోరుకుంటున్నా… Seema Politics: సీమ టీడీపీ నేతల సదస్సుకు వైసీపీ కౌంటర్.. కమ్మభవన్‌లో నిర్వహించడం పై మీ ఆంతర్యం ఏంటని ప్రశ్న లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి Follow us on Sai Dharam tejSai Dharam Tej Accidentsai dharam tej accident updatessai dharam tej healthSai Dharam Tej Health Updates
చాలా మంది బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటూ వుంటారు. డబ్బులని ఫిక్సెడ్ డిపాజిట్ కూడా చేస్తూ వుంటారు. మీరు కూడా బ్యాంకులో డబ్బులని FD చేస్తుంటారా..? అయితే మీరు తప్పకుండ ఇది చూడాలి. బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఓపెన్ చేయాలనుకునే వాళ్లకి గుడ్ న్యూస్. ఎందుకంటే బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంటే పలు ప్రయోజనాలు పొందొచ్చు. పన్ను ఆదా దగ్గరి నుంచి ఇన్సూరెన్స్, రాబడి ఇలా చాలా లాభాలను బ్యాంక్ ఖాతాదారులు పొందొచ్చు. పైగా ఈ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. ఏ రిస్క్ కూడా ఉండదు. అయితే మరి ఇక ఇప్పుడు ఏ ఆలస్యం లేకుండా ఎఫ్‌డీ చేయడం ద్వారా వచ్చే లాభాలను చూద్దాం. బ్యాంకులో డబ్బులని ఎఫ్డీ చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం కూడా పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ వంటివి ఇన్సూరెన్స్ ప్రయోజనం కల్పిస్తాయి. అలానే క్రెడిట్ కార్డు పొందొచ్చు. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 80 – 85 శాతం వరకు మొత్తంతో క్రెడిట్ కార్డు లభిస్తుంది. రూ.5 లక్షలకు గ్యారంటీ. ఫిక్స్‌డ్ డిపాజిట్లను సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా చూస్తారు. ఒకవేళ బ్యాంక్ దివాలా తీస్తే కేంద్ర ప్రభుత్వం మీకు రూ. 5 లక్షల వరకు అందిస్తుంది. అంటే మీరు బ్యాంక్‌లో రూ.5 లక్షల వరకు ఎఫ్‌డీ చేస్తే ఏ సమస్య ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా అవసరం వస్తే మధ్య లో డబ్బులు తీసేయచ్చు. మెచ్యూరిటీ కన్నా ముందే ఎఫ్‌డీ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్యాంకులు కొంత మేర చార్జీలు వసూలు చెయ్యడం జరుగుతుంది. అదే విధంగా పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఐదేళ్లు లేదా ఆపైన కాల పరిమితిలోని ఎఫ్‌డీలకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా కచ్చితమైన రాబడి లభిస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుగానే మీకు ఎంత రాబడి వస్తుందో తెలుసుకోచ్చు కూడా. మీరు బ్యాంక్‌లో ఎఫ్‌డీ చేస్తే.. రుణ సదుపాయం ఉంటుంది. మీరు పెట్టిన డబ్బుల్లో 90 శాతం వరకు మొత్తాన్ని తిరిగి లోన్ కింద పొందొచ్చు.
కొత్త ఓటర్ల నమోదుపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, 2023 ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం వచ్చిన ఆయన కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌తో కలిసి జిల్లాలోని వీఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ఓటరు జాబితాలను పరిశీలిస్తున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జాబితా సవరణలో జాగ్రత్తలు పాటించాలి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ ఖమ్మం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : కొత్త ఓటర్ల నమోదుపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, 2023 ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం వచ్చిన ఆయన కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌తో కలిసి జిల్లాలోని వీఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ఓట్ల తొలిగింపు విషయంలో సంబంధిత కుటుంబీకుల్లో ఒకరి నుంచి ఫామ్‌-7పై సంతకం తీసుకున్న తర్వాతే తొలగించాలని, వలస వెళ్లిన ఓటర్ల తొలిగింపులోనూ ఏదైనా ధ్రువీకరణ ఉంటేనే చేయాలని, డబుల్‌ ఎంట్రీల తొలగింపులోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, నియోజకవర్గాల వారీగా తొలగించిన ఓట్లపై సమీక్ష చేయాలన్నారు. డెమోగ్రాఫికల్‌గా ఒకేలా ఉన్న నమోదుపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ కళాశాల, పాఠశాల స్థాయిలో ఒక ప్రతినిధిని నియమించి అర్హులైన వారిని గుర్తించి ఓటర ్లజాబితాలో చేర్చేలా చొరవ తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రీ రివిజన్‌ యాక్టివిటీ చేపట్టినట్టు తెలిపారు. జిల్లాలో 1,416 పోలింగ్‌ కేంద్రాలుండగా, కొత్తగా 23 కేంద్రాలను ప్రతిపాదించామని, 43కేంద్రాల్లో లొకేషన మార్పుచేశామని, మొత్తం 1,439 పోలింగ్‌ కేంద్రాలకు బూతలెవల్‌ అధికారులను నియమించామన్నారు. ఓటరు జాబితా సవరణ జిల్లాలో పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు చేర్పులపై రూపొందించి అవగాహన పోస్టర్‌ను రాష్ట్ర ఎన్నికల అధికారి ఆవిష్కరించారు. ఈ సమవేశంలో అదనపు కలెక్టర్లు ఎన.మధుసూదన, స్నేహలత, మునిసిపల్‌ కమిషనర్‌ ఆదర్శసురభి, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్‌, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్‌, తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్లు బూతలెవల్‌లో సమీక్షించాలి ఖమ్మం కార్పొరేషన : ఓటరు జాబితా ప్రత్యేక సవరణలపై తహసీల్దార్లు ప్రతీవారం బూతలెవల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ సూచించారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌తో కలిసి గురువారం ఆయన ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను పరిశీలించారు. నగరంలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఖమ్మం రూరల్‌మండలంలోని జలగంనగర్‌, తల్లంపాడు ఉన్నతపాఠశాలలను సందర్శించి అక్కడి పోలింగ్‌బూతలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ప్రక్రియ జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. తహసీల్దార్లు ప్రతీవారం బూతలెవల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించాలని, కళాశాలల నుంచి ఓటరు నమోదు కోసం వచ్చిన ధరఖాస్తులు, సంబంధిత చిరునామా వివరాలను ఆయా మండలాల అధికారులకు పంపాలన్నారు. అనంతరం ఆయన ప్రభుత్వ మహిళా డిగ్రీకళాశాలను సందర్శించి విద్యార్ధినులకు ఓటుహక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన ఓటును అమ్ముకోవద్దు అనే లఘుచిత్రం ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమాల్లో నగరపాలకసంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌సురభి, అదనపు కలెక్టర్‌ మధుసూదన, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మావతి, ఆర్డీవో రవీంధ్రనాథ్‌, ఎస్టీసీ దశరథం, జిల్లా ఉపాధికల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్‌, తహసీల్దార్లు శైలజ, సుమ పాల్గొన్నారు.
సంక్షేమాభివృద్ధికి పార్టీ బలం తోడైతే గెలుపు సులువే.. బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు You are here హోం » టాప్ స్టోరీస్ » ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు బాబూ! ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు బాబూ! 17 Nov 2022 2:17 PM వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ విశాఖ‌: కర్నూలు రోడ్ షోలో ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మండిపడ్డారు. మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏమి పీకావ్ చంద్రం? చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా జనం మీద పడ్డావు. కుల పిచ్చితో రాష్ట్రాన్ని 3 దశాబ్దాలు సర్వనాశనం చేశావు. ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедонскирусскийсрпскиукраїнськаעבריתالعربيةفارسیاردوবাংলাहिन्दीગુજરાતીಕನ್ನಡमराठीਪੰਜਾਬੀதமிழ்తెలుగుമലയാളംไทย简体中文繁體中文(台灣)繁體中文(香港)日本語한국어 WhatsApp సంప్రదించండి WhatsApp Messenger Support To better assist you, contact us from your phone by opening WhatsApp > Settings > Help > Contact Us. You can also visit our సహాయ కేంద్రం for additional information. Let us know how you use WhatsApp by providing the necessary information below. Then, tap or click "Send Question" to contact us. ఫోన్ నంబర్ మీ WhatsApp అకౌంట్ కోసం మీరు ఉపయోగించే ఫోన్ నంబర్‌ను దయచేసి అందించండి. అంగోలా (+244)అండోరా (+376)అజర్‌బైజాన్ (+994)అమెరికన్ సమోవా (+1)అరుబా (+297)అల్జీరియా (+213)అల్బేనియా (+355)ఆంగ్విల్లా (+1)ఆంటిగ్వా (+1)ఆఫ్గనిస్తాన్ (+93)ఆర్జెంటినా (+54)ఆర్మేనియా (+374)ఆస్ట్రియా (+43)ఆస్ట్రేలియా (+61)ఇండోనేషియా (+62)ఇజ్రాయిల్ (+972)ఇటలీ (+39)ఇథియోపియా (+251)ఇరాక్ (+964)ఇరాన్ (+98)ఈక్వటోరియల్ గునియా (+240)ఈక్వడార్ (+593)ఈజిప్ట్ (+20)ఈస్టోనియా (+372)ఉక్రెయిన్ (+380)ఉగాండా (+256)ఉజ్బెకిస్తాన్ (+998)ఉత్తర కొరియా (+850)ఉత్తర మెరియానా దీవులు (+1)ఉరుగ్వే (+598)ఎరిట్రియా (+291)ఎల్ సాల్వడార్ (+503)ఐర్లాండ్ (+353)ఐల్ ఆఫ్ మాన్ (+44)ఐస్‌ల్యాండ్ (+354)ఓమన్ (+968)కజకిస్తాన్ (+7)కాంబోడియా (+855)కామెరూన్ (+237)కిరిబాతి (+686)కిర్గిస్తాన్ (+996)కుక్ దీవులు (+682)కువైట్ (+965)కెనడా (+1)కెన్యా (+254)కేప్ వర్దె (+238)కేమెన్ దీవులు (+1)కొమొరోస్ (+269)కొలంబియా (+57)కొసొవో (+383)కోట్ డివోయిర్ (+225)కోస్టా రికా (+506)క్యూబా (+53)క్యూరసావ్ (+599)క్రొయేషియా (+385)ఖతార్ (+974)గబాన్ (+241)గయానా (+592)గినియా (+224)గినియా-బిస్సావ్ (+245)గ్రీన్‌ల్యాండ్ (+299)గ్రీస్ (+30)గ్రెనడా (+1)గ్వాటెమాలా (+502)గ్వాడెలోప్ (+590)గ్వామ్ (+1)గ్వేర్నిసీ (+44)ఘనా (+233)చాద్ (+235)చిలీ (+56)చెక్ రిపబ్లిక్ (+420)చైనా (+86)జపాన్ (+81)జమైకా (+1)జర్మనీ (+49)జాంబియా (+260)జార్జియా (+995)జింబాబ్వే (+263)జిబౌటి (+253)జిబ్రాల్టర్ (+350)జెర్సీ (+44)జోర్డాన్ (+962)టర్కీ (+90)టాంజానియ (+255)టిమర్-లెస్టే (+670)టువలు (+688)టొకేలౌ (+690)టోంగా (+676)టోగో (+228)ట్యునీషియా (+216)ట్రినిడాడ్ మరియు టొబాగో (+1)డెన్మార్క్ (+45)డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (+243)డొమినికన్ రిపబ్లిక్ (+1)డొమినికా (+1)తజికిస్తాన్ (+992)తుర్క్‌మెనిస్తాన్ (+993)తుర్క్స్ మరియు కైకోస్ దీవులు (+1)తైవాన్ (+886)థాయ్‌ల్యాండ్ (+66)దక్షిణ కొరియా (+82)దక్షిణ సూడాన్ (+211)దక్షిణాఫ్రికా (+27)ది జాంబియా (+220)ది బహమాస్ (+1)నమీబియా (+264)నార్ఫోక్ దీవి (+672)నార్వే (+47)నికరాగువా (+505)నియూ (+683)నెదర్‌ల్యాండ్స్ (+31)నేపాల్ (+977)నైజర్ (+227)నైజీరియా (+234)నౌరు (+674)న్యూ కాలెడోనియా (+687)న్యూజిల్యాండ్ (+64)పనామా (+507)పపువా న్యూ గినియా (+675)పరాగ్వే (+595)పలావ్ (+680)పశ్చిమ సహారా (+212)పాకిస్తాన్ (+92)పాలస్తీన్ (+970)పెరూ (+51)పోర్చుగల్ (+351)పోలాండ్ (+48)ఫాక్‌ల్యాండ్ దీవులు (+500)ఫారో దీవులు (+298)ఫిజి (+679)ఫిన్‌ల్యాండ్ (+358)ఫిలిప్పీన్స్ (+63)ఫ్యూర్టో రికో (+1)ఫ్రాన్స్ (+33)ఫ్రెంచ్ గయానా (+594)ఫ్రెంచ్ పాలినేషియా (+689)బంగ్లాదేశ్ (+880)బల్గేరియా (+359)బహ్రెయిన్ (+973)బార్బడోస్ (+1)బురుండి (+257)బుర్కినా ఫాసో (+226)బెనిన్ (+229)బెర్ముడా (+1)బెలారస్ (+375)బెలిజ్ (+501)బెల్జియం (+32)బొనెయిర్, సింట్ యూస్టేషియస్ మరియు సబా (+599)బొలీవియా (+591)బోత్సువానా (+267)బోస్నియా మరియు హెర్జెగ్నోవినా (+387)బ్రిటిష్ వర్జిన్ దీవులు (+1)బ్రిటిష్ హిందూ మహాసముద్ర భూభాగం (+246)బ్రూనై (+673)బ్రెజిల్ (+55)భారతదేశం (+91)భూటాన్ (+975)మంగోలియా (+976)మకావ్ (+853)మడగాస్కర్ (+261)మయన్మార్ (+95)మయొట్ (+262)మలావి (+265)మలేషియా (+60)మాంట్సెరాట్ (+1)మారిటేనియా (+222)మారిషస్ (+230)మార్టినిక్ (+596)మార్షల్ దీవులు (+692)మాలి (+223)మాల్టా (+356)మాల్డోవా (+373)మాల్దీవులు (+960)మెక్సికో (+52)మేసిడోనియా (+389)మైక్రోనేషియా సమాఖ్య రాష్ట్రాలు (+691)మొజాంబిక్ (+258)మొనాకో (+377)మొరాకో (+212)మోంటెనెగ్రో (+382)యుఎస్ వర్జిన్ దీవులు (+1)యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (+971)యునైటెడ్ కింగ్‌డమ్ (+44)యునైటెడ్ స్టేట్స్ (+1)యెమెన్ (+967)రష్యా (+7)రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (+242)రీయూనియన్ (+262)రువాండ (+250)రొమేనియా (+40)లక్సెంబర్గ్ (+352)లాట్వియా (+371)లావోస్ (+856)లిథువేనియా (+370)లిబియా (+218)లీచ్‌టెన్‌స్టెయిన్ (+423)లెబనాన్ (+961)లెసోథో (+266)లైబీరియా (+231)వనౌటు (+678)వాటికన్ నగరం (+39)వాల్లిస్ మరియు ఫ్యూటునా (+681)వియత్నాం (+84)వెనిజులా (+58)శాన్ మారినో (+378)శ్రీలంక (+94)సమోవా (+685)సావో టామ్ మరియు ప్రిన్సిపె (+239)సింగపూర్ (+65)సింట్ మార్టిన్ (+1)సియెర్రా లియోన్ (+232)సిరియా (+963)సీషెల్స్ (+248)సురినామ్ (+597)సూడాన్ (+249)సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (+236)సెనెగల్ (+221)సెయింట్ కిట్టీస్ మరియు నెవిస్ (+1)సెయింట్ పియెర్రే మరియు మికెలాన్ (+508)సెయింట్ బెర్తలేమి (+590)సెయింట్ మార్టిన్ (+590)సెయింట్ లూసియా (+1)సెయింట్ విన్సెంట్ మరియు ది గ్రెనడీన్స్ (+1)సెయింట్ హెలెనా (+290)సెర్బియా (+381)సైప్రస్ (+357)సోమాలియా (+252)సోలోమన్ దీవులు (+677)సౌదీ అరేబియా (+966)స్పెయిన్ (+34)స్లొవేకియా (+421)స్లోవేనియా (+386)స్వాజిలాండ్ (+268)స్విట్జర్‌ల్యాండ్ (+41)స్వీడెన్ (+46)హంగేరీ (+36)హంగ్‌ కాంగ్ (+852)హైతి (+509)హోండురాస్ (+504)
అమరావతి, ఆంధ్రప్రభ : ఆయిల్‌పామ్‌ సాగులో ఏపీ దూసుకువెళుతోంది. సాగు, దిగుబడి, విస్తరణలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలుస్తోంది. విజయవాడ సమీపంలోని పోరంకిలో నిర్వహిస్తున్న ఆయిల్‌ పామ్‌ జాతీయ సదస్సులో ఏపీకి బెస్ట్‌ పెర్మార్మెన్స్‌ ఇన్‌ ఇండియా అవార్డు దక్కింది భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ హెచ్‌.పీ సింగ్‌, మలేషియా ఆయిల్‌ పామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అహ్మద్‌ పర్వేజ్‌ ఖాదీర్‌ తదితరులు జాతీయ సదస్సులో పాల్గొని ఏపీలో ఆయిల్‌ పామ్‌ కు ఉన్న అపార అవకాశాల గురించి రైతులతో పాటు ప్రాసెసింగ్‌ యూనిట్లు నిర్వాహకులు, ఇతర వాణిజ్యవేత్తలకు తెలియచెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 4 లక్షల హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగవుతుంటే ఏపీ సాగు విస్తర్ణం 1.9 లక్షల హెక్టార్లుగా ఉంది. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రీసెర్చ్‌ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణ చెందే అవకాశం ఉందని గుర్తించగా.. అందులో ఏపీ వాటా 40 శాతం మేర ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలోని 12 ఇండస్ట్రియ్రల్‌ జోన్లలో గంటకు 460 టన్నులను ప్రాసెసింగ్‌ చేసే యూనిట్లు ఉండటం ఆయిల్‌ పామ్‌ హబ్‌ గా ఏపీగా ఎదుగుతుందనటానికి సంకేతమని అధికారులు చెబుతున్నారు. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు అనువైన వాతావరణం ఉందని గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయిల్‌ పామ్‌ మిషన్‌ ఏపీలో సాగు విస్తరణకు ఊతమిస్తోంది. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహకాల కింద ఆయిల్‌ పామ్‌ మిషన్‌ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా 104 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆయిల్‌ పామ్‌ సాగులో ఎకరాకు సగటున 10 టన్నుల దిగుబడి వస్తుండగా ఇపుడున్న ధరల ప్రకారం రూ.2 లక్షల మేర లాభం వస్తున్నట్టు అంచనా. గత ఏడాది నవంబరులో మార్కెట్‌ సీజన్‌ ప్రారంభం కాగా ఫిబ్రవరి నుంచి ధరలు క్రమేపీ పెరుగుతూ టన్ను రూ.16 వేల నుంచి 23 వేలకు చేరింది. రాష్ట్రంలో సుమారు 1.9 లక్షల హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగవుతోంది. గత ఏడాది 2021-22లో 17.22 లక్షల టన్నులు రాగా.. ఈ ఏడాది 2022-23లో 21 లక్షల టన్నులు రావచ్చని అంచనా. ఈ మేరకు ప్రాసెసింగ్‌ యూనిట్లను కూడా పెంచేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం గంటకు సుమారు 460 టన్నుల సామర్దంతో ఆయిల్‌ తీసే 13 పామాయిల్‌ పామాయిల్‌ కంపెనీలున్నాయి. పామాయిల్‌ సాగు ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మరిన్ని ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పేందుకు పామాయిల్‌ కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. - Advertisement - రైతులకు భారీ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణ, దిగుబడి పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ – ఆయిల్‌ పామ్‌ (ఎన్‌.ఐ.ఎం.ఈ.వో-ఓపీ) పేరుతో దేశీయ మిషన్‌ ను ప్రకటించింది. ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ 80 కోట్లతో ధరల కోసం స్థిరీకరణ నిధిని ఏర్పాటు- చేసింది. ఆయిల్‌ పామ్‌ సాగుకు అవసరమైన వేప చెక్క, ఇతర సేంద్రీయ ఎరువులను రైతు భరోసా కేంద్రాల కియోస్క్‌ బుకింగ్‌ ల ద్వారా సరఫరా చేయటం, ఆయిల్‌ ఫామ్‌ ఫార్మ్‌ గేటు-కు సమీపంలో ప్రాసెసింగ్‌ యూనిట్లు- నెలకొల్పటం, రైతులకు అవసరమైన మొక్కలను సరఫరా చేయటం, సన్న, చిన్న కారు రైతులను ఆయిల్‌ పామ్‌ సాగు వైపు దృష్టి మరల్చేలా ప్రోత్సాహకాలు పెంపొందించటం తదితర ప్రతిపాదనల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్‌ పామ్‌ ను జాతీయ వంట నూనెల మిషన్‌ (ఎన్‌ఎంఈవో)లో చేర్చటం ద్వారా భారీ రాయితీలు ప్రకటించింది. ఉద్యానవనశాఖ నుంచి రైతులకు అందించే ప్రతి ఆయిల్‌ పామ్‌ మొక్కపై 85 శాతం సబ్సిడీని ప్రకటించింది. సబ్సిడీని జాతీయ ఆహార భద్రత మిషన్‌ నుంచి రైతులకు నేరుగా అందిస్తోంది. సాగుకు అవసరమైన వర్మీ కంపోస్ట్‌ యూనిట్లు, పంపు సెట్లు, గొట్టపు బావులతో పాటు ఇతర యంత్రాలు, పరికరాల కొనుగోలు కోసం 50 శాతం సబ్సిడీ అందిస్తోంది. అయిల్‌ పామ్‌ సాగుకు అనుబంధంగా అగ్రి ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పటం, డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రోత్సాహకాలు, పంట ధరలను హేతుబద్ధంగా నిర్ణయించేందుకు ఆయిల్‌ ఎక్ట్రాక్స్రన్‌ రేషియో (ఓఇఆర్‌) ను అనుసరించటం, ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా నష్టపోకుండా నష్ట నివారణ నిధి (వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌) ఏర్పాటు చేయటంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
మాఘమాసం బహుళ చతుర్దశినాడు పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చాడు. ఆ విధంగా అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరిగింది కాబట్టి ఈ రోజ... విద్యుద్దీపాలతో తిరుమల కొత్త సంవత్సర వేళ ... విద్యుద్దీపాలతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని అలంకరించడంతో ఆలయం చుట్టూ జిగేల్ మనే విద్యుత్ వెలుగుల హరివిల్లు. జంతు కళేబాలతో వంట నూనెలు ! జంతువుల వ్యర్థాలు, కళేబాలతో వంట నూనెలు తయారు చేయడం వినడానికే అసహ్యం వేస్తోంది కదూ! ఇది నిజం. డబ్బు కోసం అడ్డదారులు తొక్కే కొందరు, జంతువుల... రంజాన్ శుభాకాంక్షలు ! కవితలు నీకోసం స్వాతి చినుకు కోసం ఆర్తిగా చూసే ముత్యపు చిప్పలా వసంతకాలం కోసం ఆశగా చూసే కోయిలలా రవికిరణం కోసం కోరికగా చూసే కమలంలా కళ్ళనిండా న... వేదగిరి నరసింహుడు నెల్లూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో శ్రీ లక్ష్మిసమేతుడైన నరసింహ స్వామి వేదగిరి గుట్టపైన ఆవిర్భవించి పూజలందుకుంటున్నాడు. ప్రేమ పరిమళాలు! ప్రకృతి సోయగాల్ని... హృదయపు లాలిత్యాన్ని... మేళవించిన నీ గానం మధురాతి మధురం! సౌకుమార్యంతో కూడిన నీ తీయటి పలుకులు .... ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు! కార్మికుల చేత పశువుల్లా పనిచేయించకుండా పని గంటలు నిర్ణయించమని ' చికాగో ' నగరంలో కార్మికులంతా సమ్మె చేసి విజయం సా... అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! లాలించే తల్లిగా, ప్రేమను పంచే అర్థాంగిగా నేటి సమాజానికి స్పూర్తి ...రేపటి సమాజానికి వెలుగు మహిళ. ప్రపంచంలో ముందుకు వెళుతూ... అభివృద్... పనిమనిషి ---- యజమానురాలు ! యజమానురాలు : "నేను ఇచ్చిన చీరలు కట్టుకుని పనిలోకి రావద్దు... తెల్సిందా?" పని మనిషి : "అదేంటి అమ్మ గారు... అలా అనేశారు!&...
పైప్‌లైన్‌లో ప్రవాహాన్ని తెరవడానికి మరియు మూసివేయడానికి బాల్ వాల్వ్ డ్రిల్లింగ్ బాల్‌ను ఉపయోగిస్తుంది.బాల్ వాల్వ్‌లు పూర్తిగా తెరిచిన మరియు పూర్తిగా మూసివేయబడిన వాటి మధ్య 90 డిగ్రీల వరకు మాత్రమే తిరుగుతాయి, ఇది ప్రవాహ రేటును ఖచ్చితంగా నియంత్రించడం చాలా కష్టతరం చేస్తుంది.బాల్ వాల్వ్‌లను మెటల్ (ఇత్తడి వంటివి) లేదా ప్లాస్టిక్ (PVC లేదా ABS వంటివి) నుండి తయారు చేయవచ్చు. ప్లాస్టిక్ బాల్ వాల్వ్ యొక్క ఏ పరిమాణాలు ఉన్నాయి? PVC మరియు ABS బాల్ వాల్వ్‌లు సాధారణంగా 16mm మరియు 110mm (⅜” నుండి 4″ ఇంపీరియల్) మధ్య తయారు చేయబడతాయి.110mm/4″ కంటే పెద్ద వాల్వ్‌లు నిర్వహించడానికి చాలా బరువుగా ఉంటాయి, మాన్యువల్‌గా తిరగడం చాలా కష్టం మరియు అవసరమైన ప్లాస్టిక్ పరిమాణం కారణంగా చాలా ఖరీదైనది. డబుల్ యూనియన్ బాల్ వాల్వ్ అంటే ఏమిటి? డబుల్ యూనియన్ బాల్ వాల్వ్ వాల్వ్ యొక్క రెండు చివర్లలో యూనియన్ గింజను కలిగి ఉంటుంది.ఇది మెయిన్ బాడీలో ఒక సీల్‌కి వ్యతిరేకంగా వాల్వ్ యొక్క అనుసంధాన ముగింపుని కలిగి ఉంటుంది.వాల్వ్‌కు ఇరువైపులా ఉన్న యూనియన్ గింజలను విప్పు మరియు కేంద్ర శరీరాన్ని సర్వీసింగ్ కోసం తీసివేయవచ్చు. డబుల్ యూనియన్ బాల్ వాల్వ్ యొక్క ప్రయోజనాలు ఏమిటి? డబుల్ యూనియన్ బాల్ వాల్వ్ పైపును కత్తిరించకుండా, వాల్వ్ యొక్క ప్రధాన భాగాన్ని తీసివేయడానికి మరియు చాలా త్వరగా సర్వీస్ చేయడానికి లేదా భర్తీ చేయడానికి అనుమతిస్తుంది.డబుల్ యూనియన్ బాల్ వాల్వ్‌లు పంప్ లేదా ఇతర పరికరాలకు ఇరువైపులా అమర్చబడి ఉంటే, పంప్‌కు సమీపంలో ఉన్న యూనియన్‌లను తీసివేయవచ్చు మరియు దానిని తీసివేయవచ్చు లేదా మార్చవచ్చు. మీరు PVC/ABS డబుల్ యూనియన్ బాల్ వాల్వ్‌ను ఎలా కనెక్ట్ చేస్తారు? డబుల్ యూనియన్ బాల్ వాల్వ్‌ను థ్రెడ్ లేదా సాల్వెంట్ వెల్డ్ చివరలతో సరఫరా చేయవచ్చు: పైపుకు ద్రావకం వెల్డింగ్ చేసినప్పుడు, వాల్వ్ యొక్క శరీరంలోకి సిమెంట్ ప్రవేశించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, లేదా బంతి వెల్డ్ చేయబడవచ్చు మరియు వాల్వ్ తిరగదు.దీనిని నివారించడానికి, అనేక ఇన్స్టాలర్లు సిమెంట్ చేయడానికి ముందు వాల్వ్ ముగింపు మరియు యూనియన్ను తొలగిస్తాయి;అయితే, మీరు సిమెంట్ చేయడానికి ముందు యూనియన్ ముగింపు పైపుపై ఉందని నిర్ధారించుకోవాలి. ఒక యూనియన్ ముగింపు థ్రెడ్ కనెక్షన్‌లను చాలా సులభతరం చేస్తుంది, ఎందుకంటే వాల్వ్ ముగింపును వాల్వ్ నుండి స్వతంత్రంగా మార్చవచ్చు. సింగిల్ యూనియన్ మరియు డబుల్ యూనియన్ బాల్ వాల్వ్ మధ్య తేడా ఏమిటి? ఒకే యూనియన్ బాల్ వాల్వ్ వాల్వ్ యొక్క ఉత్సర్గ వైపు స్థిర సాకెట్ మరియు సరఫరా వైపు ఒక యూనియన్ కలిగి ఉంటుంది, అయితే డబుల్ యూనియన్ బాల్ వాల్వ్ రెండు వైపులా యూనియన్ చివరలను కలిగి ఉంటుంది. సింగిల్ యూనియన్ బాల్ వాల్వ్ సాధారణంగా పైప్‌లైన్ చివరిలో ఉపయోగించబడుతుంది (ఉదాహరణకు, స్కోర్ లైన్).డబుల్ యూనియన్ బాల్ వాల్వ్ తరచుగా పైప్‌లైన్ మధ్యలో ఉపయోగించబడుతుంది, ఎందుకంటే మొత్తం వాల్వ్ బాడీని తనిఖీ కోసం తొలగించవచ్చు. గేట్ వాల్వ్ కంటే బాల్ వాల్వ్‌కు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? బాల్ వాల్వ్ సాధారణంగా గేట్ వాల్వ్ కంటే చాలా కాంపాక్ట్ మరియు అధిక పీడనం వద్ద పని చేస్తుంది.బాల్ వాల్వ్ కూడా ఎటువంటి దశలు లేకుండా పూర్తి-బోర్ ప్రవాహాన్ని కలిగి ఉంటుంది, అయితే గేట్ వాల్వ్ సాధారణంగా శిధిలాలు సేకరించే ప్రాంతాలను కలిగి ఉంటుంది.అయితే, ఒక గేట్ వాల్వ్ ప్రవాహ రేట్ల మెరుగైన నియంత్రణను ఇస్తుంది. సీతాకోకచిలుక వాల్వ్‌పై బాల్ వాల్వ్‌కు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? బాల్ వాల్వ్ సాధారణంగా సీతాకోకచిలుక వాల్వ్ కంటే చౌకగా ఉంటుంది మరియు చిన్న పాదముద్రను కూడా కలిగి ఉంటుంది.సీతాకోకచిలుక కవాటాలు ప్రవాహం మధ్యలో ఉన్న డిస్క్‌పై ఆధారపడతాయి, అలాగే రాపిడి నష్టం పెరుగుతుంది, శిధిలాలు మరియు ఫౌల్‌ను కూడా సులభంగా పట్టుకోవచ్చు.సాధారణంగా, ప్రజలు 90mm/3″ వరకు బాల్ వాల్వ్‌లను మరియు అంతకంటే ఎక్కువ సీతాకోకచిలుక వాల్వ్‌లను ఇష్టపడతారు. బాల్ వాల్వ్‌ల గురించి 4 ముఖ్యమైన విషయాలు బాల్ వాల్వ్‌లు 90 డిగ్రీలు మాత్రమే తిరుగుతాయి, ఇది ప్రవాహ రేటును ఖచ్చితంగా నియంత్రించడం కష్టతరం చేస్తుంది. డబుల్ యూనియన్ బాల్ వాల్వ్‌లు సర్వీసింగ్ కోసం శరీరాన్ని తీసివేయడానికి అనుమతిస్తాయి, అయితే సింగిల్ యూనియన్ వాల్వ్‌లు అలా చేయవు.
రేపు విజ‌య‌వాడ‌లో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన ఆ రాత‌లు సిరాతో రాస్తున్నారా..? సారాతో రాస్తున్నారా..? ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఔదార్యం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఔదార్యం బీసీలంతా త‌లెత్తుకొని తిరిగేలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న ర‌విశేఖ‌ర్ కుమార్తె వివాహానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దంప‌తులు హాజ‌రు నిరుపేదల పాలిట ప్రాణదాత మీరిచ్చిన స‌హ‌కారం, మ‌నోధైర్యంతో ముఖ్యమంత్రిగా మీ ముందున్నా.. సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ‘జయహో బీసీ మహాసభ’ను విజయవంతం చేయండి You are here హోం » టాప్ స్టోరీస్ » గ‌డ‌ప గ‌డ‌ప‌కు ఘ‌న స్వాగ‌తం గ‌డ‌ప గ‌డ‌ప‌కు ఘ‌న స్వాగ‌తం 21 Oct 2022 12:53 PM నెల్లూరు: సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్విరామంగా సాగుతోంది. ప్ర‌తి ఇంటి వ‌ద్ద ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌కు ప్ర‌జ‌ల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. శుక్ర‌వారం నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్ధన్ రెడ్డి కాలనీ లోని బర్మాషెల్ గుంట, లక్ష్మీపార్వతి నగర్ ప్రాంతాలలో గడప గడపకు మన ప్రభుత్వం 42వ రోజు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అనిల్ కుమార్ యాద‌వ్ హామీ ఇచ్చారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - ఫొటో గ్యాల‌రీ మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
రికార్డుల నిర్వహణ సజావుగా చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. గురువారం వీఆర్‌వోలకు ఓరియంటేషన్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటి పన్నులు వసూలు చేయడంలో ప్రత్యేకాధికారులు (వీఆర్‌వోలు) కీలకపాత్ర పోషించాలని తెలిపారు. రాజంపేటలో భూముల సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ కామారెడ్డి, సెప్టెంబరు 29: రికార్డుల నిర్వహణ సజావుగా చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. గురువారం వీఆర్‌వోలకు ఓరియంటేషన్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటి పన్నులు వసూలు చేయడంలో ప్రత్యేకాధికారులు (వీఆర్‌వోలు) కీలకపాత్ర పోషించాలని తెలిపారు. లేఅవు ట్‌, బిల్డింగ్‌ అనుమతులను తీసుకునే విధంగా పట్టణ వాసులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మున్సిపల్‌ చట్టం ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే తదితరులు పాల్గొన్నారు. ఎల్లాపూర్‌ తండాలో పోడు భూముల సర్వే రాజంపేట: మండలంలోని ఎల్లాపూర్‌ తండా గ్రామం లో గురువారం పోడు భూముల సర్వేను కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 డిసెంబరు 13వ తేదీలోపు పోడు భూముల కబ్జాలో ఉన్న గిరిజనులకు ఫారెస్ట్‌ అధికారులు సర్వేచేసి పట్టా ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు. రెవెన్యూశాఖ పంచాయతీశాఖ పోలీసుశాఖ ఫారెస్ట్‌ అధికారులు గ్రామాల్లో పోడు భూముల సర్వేచేసి అర్హులకు పట్టా అందించాలని గ్రామాల్లో రైతులకు ఏదైన సలహాలు సమాచారం కోసం అధికారులను సంప్రదించి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ విద్యాసాగర్‌, తహసీల్ధార్‌ జానకి, ఎంపీడీవో బాలకిషన్‌, రెవెన్యూ సిబ్బంది, ఫారెస్ట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మూడు గ్రామాల్లో పోడు భూముల సర్వే భిక్కనూర్‌: మండలంలోని సిద్ధరామేశ్వర్‌నగర్‌, గుర్జకుంట, బస్వాపూర్‌ గ్రామాల్లో పోడు భూముల సర్వే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అధికారులు సర్వే నిర్వహించి పూర్తి వివరాలను సేకరించారు. అనంతరం ఎంపీడీవో అనంత్‌రావు మాట్లాడుతూ మండలంలో పోడు భూముల సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Tirupati, 12 Apr. 21: TTD is all set to observe Plavanama Samvatsara Ugadi festival in all its local temples on April 13 following the Covid norms. All the temples of Tiruchanoor, Nagulapuram, Narayanavanam, Appalayagunta, Srinivasa Mangapuram, Kodanda Ramalayam, Sri Govindaraja Swamy geared up to celebrate the Telugu New Year’s day on Tuesday. ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI ఏప్రిల్ 13న టిటిడి ఆలయాల్లో ఉగాది వేడుకలు తిరుపతి, 2021 ఏప్రిల్ 12: తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టీటీడీ ఆలయాల్లో మంగ‌ళ‌వారం శ్రీ ఫ్ల‌వ‌నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయం, శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా జరుగనుంది. అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీ కోదండరామాలయంలో : తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీయర్‌ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేయనున్నారు. శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం : శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 9 నుండి 11 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో : అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు ఆలయంలో ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది. « TTD TO ANNOUNCE ANJANADRI AS HANUMAN BIRTH PLACE ON APRIL 21 _ హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం స‌ప్త‌గిరుల్లోని అంజ‌నాద్రిగా ఏప్రిల్ 21న » UGADI GREETINGS EXTENDED _ తెలుగు ప్రజలకు టీటీడీ చైర్మన్ ఉగాది శుభాకాంక్షలు
భారతదేశంలో దాదాపు 51 శాతం మంది పిల్లలు పేదరికం, వాతావరణ అత్యవసర పరిస్థితి యొక్క జంట ప్రభావాల క్రింద జీవిస్తున్నారు. బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థ సేవ్ ది చిల్డ్రన్ , వ్రిజే యూనివర్సిట్ బ్రస్సెల్స్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. Rajesh Karampoori First Published Oct 27, 2022, 5:56 AM IST భారత్‌లో దాదాపు 51 శాతం మంది చిన్నారులు పేదరికం, వాతావరణ విపత్తు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ విషయం బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థ సేవ్ ది చిల్డ్రన్ , వ్రిజే యూనివర్సిట్ బ్రస్సెల్స్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. మొత్తం ఆసియా వ్యాప్తంగా 35 కోట్ల మంది చిన్నారులు ఈ రెండు విపత్తుల ప్రభావంలో జీవిస్తున్నారనీ, ఇందులో భారతదేశంలోని 22 కోట్ల మంది చిన్నారులు ఈ ద్వంద ప్రభావానికి గురవుతున్నారని అధ్యయనం పేర్కొంది. జనరేషన్ హోప్: 2.4 బిలియన్ రీజన్స్ టు ఎండ్ ది గ్లోబల్ క్లైమేట్ అండ్ ఇనీక్వాలిటీ క్రైసిస్' అనే నివేదిక ప్రకారం ఈ ద్వంద్వ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉన్న ఆసియా దేశాల జాబితాలో కంబోడియా అగ్రస్థానంలో ఉంది. కంబోడియాలో 72 శాతం మంది పిల్లలు ఈ రెట్టింపు ముప్పు బారిన పడ్డారు. ఆ తర్వాతి స్థానాల్లో మయన్మార్ (64 శాతం), ఆఫ్ఘనిస్థాన్ (57 శాతం) ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, పేదరికం , వాతావరణ విపత్తుల యొక్క ఈ "డబుల్ ముప్పు" ఎదుర్కొంటున్న మొత్తం పిల్లల సంఖ్య పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రథమ స్థానంలో ఉంది. బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థ సేవ్ ది చిల్డ్రన్, వ్రిజే యూనివర్సిట్ బ్రస్సెల్స్ పరిశోధకుల క్లైమేట్ మోడలింగ్ ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం.. భారతదేశంలో కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా 35 కోట్ల మంది పిల్లలు వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమవుతున్నారని పేర్కొంది. అదే సమయంలో.. ప్రపంచవ్యాప్తంగా 77 కోట్ల మంది పిల్లలు ఈ హై-రిస్క్ గ్రూప్‌లోకి వస్తారని పేర్కొంది. అధిక ఆదాయ దేశాలలో నివసిస్తున్న 121 మిలియన్ల మంది పిల్లలు వాతావరణ విపత్తు మరియు పేదరికం రెండింటినీ ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. ఇది మాత్రమే కాదు, ఈ రెండు కారణాల వల్ల ప్రభావితమైన 10 మంది పిల్లలలో నలుగురు US లేదా UKలో నివసిస్తున్నారు. వాతావరణం, అసమానతల సంక్షోభాలను తక్షణమే పరిష్కరించకపోతే జీవన వ్యయం సంక్షోభం పెరుగుతుందని బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థ సేవ్ ది చిల్డ్రన్ హెచ్చరించింది. భారతదేశంలోని చిల్డ్రన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుదర్శన్ సుచి మాట్లాడుతూ.. వాతావరణ అత్యవసర పరిస్థితి. అసమానత సమస్యలు లోతుగా ముడిపడి ఉన్నాయని, వాటిని ఒకదానికొకటి ఒంటరిగా పరిష్కరించలేమని అన్నారు. భారతదేశంలో ఈ సంబంధం మరింత స్పష్టంగా కనిపించలేదనీ, అస్సాం,కేరళ ల్లో తుఫాను , ఒడిశాలో వినాశకరమైన వరదలు అట్టడుగు వర్గాలను ఎక్కువగా ప్రభావితం చేశాయి, వేలాది మంది ప్రజలు ఆకలితో నిరాశ్రయులయ్యారు. ఇటువంటి సంక్షోభాలు ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తాయనీ, లక్షలాది మంది జీవితాలు మరింత దుర్బలంగా మారే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.
నిద్రలేమి అనేది ఒక వ్యక్తి యొక్క రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే నిద్ర రుగ్మత. నిద్రలేమి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ తమ దినచర్యలను నిర్వహించుకోవడం కష్టమవుతుంది. నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా నిద్రలేమికి కారణమయ్యే ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు మరియు నిద్ర సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒత్తిడి వంటి అనేక రకాల విషయాలను కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ నిద్రలేమిని అనుభవించవచ్చు, కానీ నిద్రలేమి అనేది పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని వయసుల స్త్రీలు పురుషుల కంటే పేద నిద్ర నాణ్యతను నివేదించారని ఒక అధ్యయనం కనుగొంది. ఇది ఎక్కువ సమయం నిద్రపోవడం, తక్కువ నిద్ర సమయం మరియు మేల్కొన్న తర్వాత నిద్రపోతున్న అనుభూతిని కలిగి ఉంటుంది. ఈ నిద్ర సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి? [[సంబంధిత కథనం]] నిద్రలేమి చికిత్స తీవ్రమైన నిద్రలేమికి కొన్నిసార్లు చికిత్స అవసరం లేదు. ఈ రకమైన నిద్రలేమిని సాధారణ మరియు సాధారణ నిద్ర అలవాట్లను అభ్యసించడం ద్వారా నివారించవచ్చు మరియు చికిత్స చేయవచ్చు. అయినప్పటికీ, నిద్రలేమి కారణంగా మీరు పగటిపూట ఉత్తమంగా పనిచేయడం కష్టతరం చేస్తే, తగిన చికిత్స అందించడానికి మీరు వైద్యుడిని సంప్రదించాలి. నిద్రలేమి ఉన్నవారు పగటిపూట నిద్రపోకుండా నిరోధించడానికి ఈ చికిత్స ఉద్దేశించబడింది. నిద్రలేమిని అధ్వాన్నంగా చేసే దుష్ప్రభావాలతో ఓవర్ ది కౌంటర్ ఔషధాలను ఉపయోగించడం మానుకోండి. ఇంతలో, దీర్ఘకాలిక నిద్రలేమికి చికిత్స మొదట నిద్రలేమికి ప్రధాన కారణాన్ని నిర్ధారించడం ద్వారా జరుగుతుంది, ఉదాహరణకు కొన్ని వ్యాధుల కారణంగా. ఈ పరిస్థితి గురించి మీ వైద్యునితో మాట్లాడండి. నిద్రలేమి కొనసాగితే, నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి మీ వైద్యుడు ప్రవర్తనా చికిత్సను సూచించవచ్చు. రిలాక్సేషన్ మరియు రిస్ట్రిక్టెడ్ స్లీప్ థెరపీ వంటి పద్ధతులు నిద్రలేమి ఉన్నవారు మెరుగైన నాణ్యమైన నిద్రను పొందడంలో సహాయపడతాయి. నిద్రలేమి లేదా చెడు నిద్ర అలవాట్లను ఎలా ఎదుర్కోవాలి మంచి నిద్ర అలవాట్లు, సాధారణ మరియు సాధారణ నిద్ర షెడ్యూల్‌తో, నిద్రలేమి ఉన్నవారు మెరుగైన నాణ్యమైన నిద్రను పొందడంలో సహాయపడుతుంది. మంచి నిద్ర అలవాట్ల ద్వారా నిద్రలేమిని అధిగమించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి: 1. సాధారణ నిద్ర షెడ్యూల్‌ను సృష్టించండి సాధారణ నిద్రవేళను సెట్ చేయండి. సాధారణ నిద్రవేళ మరియు మేల్కొనే సమయాన్ని సెట్ చేయడం ద్వారా ప్రారంభించండి. ప్రతి రాత్రి ఒకే సమయానికి పడుకోవడం మరియు ప్రతి ఉదయం ఒకే సమయానికి లేవడం నిద్రలేమిని ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. తరచుగా మారే నిద్ర సమయాలు నిద్రలేమికి ట్రిగ్గర్ కావచ్చు, ఎందుకంటే ఇది శరీరం యొక్క జీవక్రియను నియంత్రించడం ద్వారా పనిచేసే సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలిగిస్తుంది. నిద్రలేమితో వ్యవహరించే ఈ మార్గం ఉదయం మీ మేల్కొలుపు-నిద్ర చక్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 2. నిద్రపోయే అలవాట్లను మానుకోండి నిద్రపోవడం సరదాగా అనిపిస్తుంది, కానీ నిద్రలేమిని నివారించడానికి మీరు నిద్రకు దూరంగా ఉండాలి. పగటిపూట నిద్రపోయే అలవాటు మీకు నిద్రపోవడానికి మరియు వాస్తవానికి రాత్రి మెలకువగా ఉండటానికి ఒక కారణం కావచ్చు. మీరు నిద్రపోవాలని భావిస్తే, మీ నిద్ర సమయాన్ని 30 నిమిషాలకు మరియు మధ్యాహ్నం 3 గంటలకు ముందు పరిమితం చేయండి. 3. ఉపయోగించే అలవాటు మానుకోండిగాడ్జెట్లునిద్రపోయే ముందు ఉపయోగించడం మానుకోండిగాడ్జెట్లుఏ రూపంలోనైనా, స్క్రీన్ ద్వారా వెలువడే కాంతి కారణంగా గాడ్జెట్లుఒక వ్యక్తికి నిద్రపోవడం కష్టతరం చేస్తుంది. నీలి కాంతిని విడుదల చేసే ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లు శరీరం యొక్క మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి మరియు మగతను ప్రభావితం చేస్తాయి. నిద్రపోయే ముందు టీవీ చూడటం లేదా మీ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్‌లో సమయం గడపడం కాకుండా, మీకు నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉన్నప్పుడు, పుస్తకాన్ని చదవడం లేదా మృదువైన సంగీతాన్ని వినడం వంటి ఇతర విశ్రాంతి కార్యకలాపాలను ఎంచుకోండి. 4. పడుకునే ముందు కెఫిన్ మానుకోండి రాత్రిపూట కెఫిన్, నికోటిన్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి. కెఫిన్ మరియు నికోటిన్ మిమ్మల్ని నిద్రపోకుండా నిరోధించే ఉద్దీపనలు. ఆల్కహాల్ నిద్ర నాణ్యతకు అంతరాయం కలిగిస్తుంది ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని రాత్రి మేల్కొలపడానికి కారణమవుతుంది. 5. క్రీడలు నిద్రలేమిని అధిగమించడానికి ఒక మార్గం ఏమిటంటే, వ్యాయామం వంటి శారీరక శ్రమలను మామూలుగా చేయడం. రెగ్యులర్ వ్యాయామం శరీర ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను అందిస్తుందని నిరూపించబడింది. వ్యాయామం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, మీ శరీరానికి మరింత శక్తిని ఇస్తుంది, మీరు బరువు తగ్గడంలో సహాయపడుతుంది మరియు మీరు బాగా నిద్రపోయేలా చేస్తుంది. నిద్రలేమిని నివారించడానికి నిద్రవేళకు కనీసం 3-4 గంటల ముందు వ్యాయామం చేయండి. 6. పడుకునే ముందు భోజన సమయాలను సెట్ చేయండి రాత్రిపూట ఎక్కువగా తినడం అలవాటు చేసుకోకండి. పడుకునే ముందు అతిగా లేదా చాలా తక్కువగా తినడం నిద్రను ప్రభావితం చేస్తుంది. అంతే కాదు, పడుకునే ముందు ఎక్కువగా తినడం వల్ల కూడా రిఫ్లక్స్ వస్తుంది. మీరు పడుకున్నప్పుడు, మీ కడుపు నుండి ఆమ్లం మీ అన్నవాహికలోకి తిరిగి పైకి లేస్తుంది, ఇది గుండెల్లో మంట, నొప్పి లేదా దగ్గును ప్రేరేపిస్తుంది. నిద్రవేళకు కనీసం 4 గంటల ముందు రాత్రి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. 7. సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టించండి గదిని నిద్రించడానికి వీలైనంత సౌకర్యవంతంగా చేయండి, ఉదాహరణకు, లైట్లను ఆపివేయండి మరియు గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేయండి, తద్వారా అది చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండదు. ఇది కావచ్చు, నిద్రలేమి పుడుతుంది ఎందుకంటే గది యొక్క వాతావరణం మీకు నిద్రపోవడానికి సౌకర్యంగా ఉండదు. చాలా కాలం పాటు నిద్రలేమి ఏర్పడినట్లయితే, మీ గదిలోని వస్తువులు మరియు పరుపుల స్థానాన్ని మార్చడానికి ప్రయత్నించండి లేదా రాత్రి కాంతిని మసకగా మార్చండి. 8. ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి ప్రతిరోజూ నిద్ర మరియు మేల్కొనే సమయాలను నియంత్రించడంలో పాత్ర పోషిస్తున్న మెలటోనిన్ అనే హార్మోన్‌లో అంతరాయం కారణంగా రాత్రి నిద్రపోవడం కూడా కష్టం అవుతుంది. మీకు నిద్ర పట్టడంలో సమస్య ఉంటే, రాత్రి లేదా నిద్రవేళకు ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడానికి ప్రయత్నించండి. పాలలో కాల్షియం ఉంటుంది, ఇది మెదడు మెలటోనిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, కాబట్టి మీరు రాత్రి నిద్రలేమి సమస్యను నివారించవచ్చు. 9. ఒత్తిడి నిర్వహణ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం, ఒత్తిడి, చాలా అప్రమత్తంగా ఉండటం మరియు ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల కూడా నిద్రలేమి సంభవించవచ్చు. మీరు ఒత్తిడికి గురైనప్పుడు, మీ అడ్రినల్ గ్రంథులు మిమ్మల్ని మెలకువగా ఉంచే అడ్రినలిన్ మరియు కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. ఒత్తిడి మరియు ఆందోళనను తక్షణమే వదిలించుకోవడం అసాధ్యం అయినప్పటికీ, మీరు దానిని నెమ్మదిగా తీసుకోవడం నేర్చుకోవచ్చు. స్టార్టర్స్ కోసం, ఒత్తిడిని కలిగించే సమస్యలను పని నుండి ఇంటికి తీసుకురాకూడదని అలవాటు చేసుకోండి. పోస్ట్ పేజీకి సంబంధించిన లింకులు బ్రీత్ హోల్డింగ్ స్పెల్‌ల పట్ల జాగ్రత్త వహించండి, పిల్లలు కొద్దిసేపటికే శ్వాస ఆగిపోయేలా చేసే పరిస్థితులు
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది 4, జులై 2019, గురువారం ఆగస్టు జీవన మంజూష..!! నేస్తం, ఈ ప్రపంచంలో కనీసం మరణ వాంగ్మూలానికయినా విలువుందో లేదో తెలియదు. మనమెలాంటి వారమెా మనకు తెలియకపోయినా మనమేంటన్నది మన మరణం నలుగురికి తెలియజెప్తుందట. ఐనా దాని వలన మనకు కొత్తగా ఒరిగేదేం ఉండదు. ఓ నాలుగు మెుసలి కన్నీళ్ళు తప్ప. చనిపోయాక ఎలాంటి వారినయినా మంచోళ్ళని పొగడడం మనకలవాటే కదా అనాది కాలం నుండి. ఆనాటి రావణుడి నుండి ఈనాటి నాయకుల వరకు చనిపోయిన ప్రతోడూ " చుక్కల్లోకెక్కినాడు సక్కనోడే. " సామాన్యుల చావెలాగు సమాజానికి పట్టదు. డబ్బు, అధికారమున్న వాడి చావు కూడా ఘనమైన కళ్యాణమే. ఆ చావుని కూడా తమ వ్యాపారానికి అనుగుణంగా మార్చుకునే అపర మేధావులే అందరు ఈనాడు. బతికుండగా అయినవాళ్ళ బాగోగులు పట్టించుకోని పెద్దలు పోయాక మాత్రం విందు భోజనాలు, ఖరీదైన కానుకలు పోయిన వారి గుర్తుగా ఇవ్వడం నేటి నాగరికతగా మారిపొయింది. దూరాన ఉన్న తోబుట్టువులు, బంధువులు ఈనాటి నిత్య వాడకాలైన వాట్సప్ వీడియోల్లో పార్థివ దేహాన్ని చూడటం, నాలుగు కన్నీటిబొట్లు కార్చడం పరిపాటై పోయింది. బతికున్నప్పుడు, బాలేనప్పుడు కనీసం అదే వీడియో కాల్ ఒక్కసారి కూడా చేసిన దాఖలాలుండవు. అయినవారైనా, బయటివారైనా ఎదుటివారు బాధలోనో, కష్టంలోనో ఉన్నప్పుడు ఓ చిన్న పలకరింపు ఎంత భరోసానిస్తుందో తెలుసుకుంటే ఏ అనుబంధమైనా పది కాలాలు పదిలంగా ఉంటుంది. మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆ విలువ తెలుస్తుందనుకుంటా చాలా మందికి. అందుకే మన పెద్దలు ఎప్పుడోనే చెప్పారు ఈమాట " తాతకు పెట్టిన ముంత తల వైపునే ఉంటుంది " అని. నాగరిక ప్రపంచంలో బతుకుతున్న అనాగరికులమని చెప్పుకోవడానికి మనసు రాకున్నా ఇదే నిజమని మన చుట్టూ ఉన్న ఎందరో డబ్బు జబ్బు మనుష్యులు నిరూపిస్తున్నారు. మన తరం మన తరువాతి తరాలకు అందించాల్సిన సంస్కారాన్ని మనమే లేకుండా చేసుకుంటే, వారికి చెప్పడానికి ఏమి ఉండదు వర్చ్యువల్ ప్రపంచం తప్ప. యాంత్రిక జీవితాలే మిగులుతాయి , యంత్ర సంబంధిత అనుబంధాల మధ్యన. బతకడం కోసం ముందుతరాలకు ఆస్తుల్ని మాత్రమే పంచుతున్నారు. వాటితోపాటు కొంచం సంస్కారాన్నీ బలవంతంగానైనా పంచండి. ఎందుకంటే మనకు ప్రాణవాయువునందించే ప్రకృతితో పాటు అదీ కనుమరుగైపోతుంది. రేపటి తరాన్ని బ్రతికించేది ప్రాణవాయువైతే, కనుమరుగైన మన తరాన్ని వారిమధ్యన బతికించేది సంస్కారమే. అహంకారాన్ని అణచే ఆయుధం సంస్కారమే.
ఆంధ్ర ప్రదేశ్ లో చూడదగ్గ ఆలయాల్లో ద్వారకా తిరుమల ఆలయం ఒకటి. ద్వారకా తిరుమల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క పశ్చిమ గోదావరి జిల్లా లో ఒక గ్రామం. ఈ ఆలయాన్ని, ఆలయ గోపురాన్ని, ప్రాకారాలను నూజివీడు జమిందారు ధర్మా అప్పారావు కాలంలో కట్టించారు. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం రాముని తండ్రి దశరథ మహా రాజు కాలం నాటిది అని అంటారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామి వారి పాద సేవను కోరారట. కనుక పాదములు పూజించే భాగ్యం అతడికి దక్కింది అని అంటుంటారు. అనేక ప్రాంతాల నుంచి ఈ ఆలయాని కి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ద్వారకా తిరుమల క్షేత్రం : ఇది విజయవాడ నగరానికి 98 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి కి 75 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఇది భారత దేశం లో అత్యంత ప్రాచీన క్షేత్రంగా చెప్పబడింది. ఈ క్షేత్రం లో శేషాద్రి కొండ మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుంచి వెతికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. మరి అటువంటి మహిమ గల పుణ్య క్షేత్రం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...? మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. చిన్న తిరుపతి: ద్వారకా తిరుమలనే చిన్న తిరుపతి అని అంటారు. ఆనాటి కాలం నుండి ఈ క్షేత్రం చిన్న తిరుపతిగా ప్రసిద్ధి గాంచింది. ద్వారకుడు ఉత్తరాభి ముఖుడై తపస్సు చేశాడట అందుకే ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. అయితే మూల విరాట్టు దక్షిణ ముఖంగా ఉండటం కూడా చాలా అరుదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..? పెద్ద తిరుపతి లో ఉండే మొక్కుని చిన్న తిరుపతి లో తీసుకున్న అదే ఫలం లభిస్తుంది. కానీ చిన్న తిరుపతి లో మొక్కుని మాత్రం అక్కడే తీర్చుకోవాలి. ద్వారకా తిరుమల లో కల్యాణోత్సవాలు: ఈ గుడికి ఉన్న సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా రెండు కల్యాణోత్సవాలు ఘనంగా జరుపుతారు. ఒకటి వైశాఖ మాసం లో మరొకటి ఆశ్వయుజ మాసం లో జరుపుతారు. దీనికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..... స్వయం భూమూర్తి వైశాఖ మాసం లో దర్శనం ఇచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసం లో ప్రతిష్ఠించారు అని చెబుతారు. ఈ రెండు విగ్రహాలకు అనుకూలంగా రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. అత్యంత ఘనంగా జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకొంటారు. గాలిగోపురాలు: ఈ ఆలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, మహా నివేదన శాల... పడమటి వైపున తిరువంట పడిపరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి అయితే వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలి గోపురం ఐదు అంతస్తులది. ఇక్కడ పడమర వైపు తలనీలాలు సమర్పించుకునే కళ్యాణ కట్ట కూడా ఉంది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం కూడా ఉంది. ఆలయాన్ని ఎలా చేరుకోవాలి? ద్వారకా తిరుమలకి రెండు విమానాశ్రయాల దగ్గర లో ఉన్నాయి. రాజమండ్రి విమానాశ్రయం 75 కిలో మీటర్లు అలానే మరొక విమానాశ్రయం అయిన విజయవాడ విమానాశ్రయం 92 కిలో మీటర్లు దూరం. ఈ రెండు విమానాశ్రయం నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాలకు ప్రయాణం చేయవచ్చు. రైలు మార్గంవిషయానికి వస్తే.. ద్వారకా తిరుమల క్షేత్రానికి దగ్గర లో ఉన్న రైల్వే స్టేషన్ తాడేపల్లి గూడెం. ఇది నలభై ఏడు కిలోమీటర్ల దూరం లో ఉంది అలానే భీమడోలు లో కూడా పాసింజర్ ట్రైన్స్ ఆగుతాయి. ఇది 17 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఇక బస్సు మార్గం లో వచ్చే వాళ్ళు విజయవాడ - రాజమండ్రి వెళ్లే మార్గం లో ఉన్న ద్వారకా తిరుమల క్షేత్రం, జిల్లా ప్రధాన కేంద్రం ఏలురుకు 41 కి. మీ. దూరం లో, భీమడోలుకు 17 కి. మీ. దూరం లో, తాడేపల్లి గూడెం కి 47 కి. మీ. దూరం లో ఉన్నది. కాబట్టి సులువుగా ఆలయాన్ని చేరుకో వచ్చు. సుదర్శన పుష్కరిణి: గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని అంటారు నరసింహ సాగర్, మణికుమార్ తీర్థం అని కూడా అంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నాన ఘట్టాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ రాళ్ళ మీద సుదర్శన ఆకృతి ఉన్నందుకు మూలాన ఆ పేరు వచ్చింది. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుపుతారు. ఈ ఉత్సవాలకు లక్షల మంది ప్రజలు చేరుతారు.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి మహేశ్వరం, సెప్టెంబరు 28 : విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక గురుకులాలను ఏర్పాటు చేస్తుందని, అందులోభాగంగానే మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మహేశ్వరంలో ఆమె మాట్లాడుతూ.. బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు స్టడీ సెంటర్లు దోహదపడుతాయన్నారు. అర్హత ఉన్నవారు స్టడీ సెంటర్లలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా కందుకూరు మండలానికి బీసీ గురుకుల డిగ్రీ కళాశాల మంజూరైందని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యం సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖాల్‌, తుక్కుగూడల్లో బస్తీ దవఖానాలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. నగర శివారు ప్రాంతాల్లో నాలుగు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్‌ ఉన్నారని తెలిపారు. ఒక్కో ఆసుపత్రిని రూ.1200కోట్ల వ్యయంతో మహేశ్వరం, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాల పరిధిలో గడ్డి అన్నారం, మేడ్చల్‌, సనత్‌నగర్‌, గచ్చిబౌలిలలో వీటిని నెలకొల్పనున్నట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం 10 బస్తీ దవఖానాలు మంజూరు కాగా ఇందులో 4 తుక్కుగూడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహేశ్వరంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎంపీపీ కె. రఘుమారెడ్డి, వైస్‌ఎంపీపీ ఆర్‌. సునిత అంద్యానాయక్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎండీవో నర్సింహులు, తహసీల్ధార్‌ మహమూద్‌అలీ పాల్గొన్నారు. బతుకమ్మ పండగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కందుకూరు : తెలంగాణ రాష్ట్రం వచ్చాక మహిళలకు గౌరవం పెంచుతూ... బతుకమ్మ పండగకు సీఎం కేసీఆర్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చారని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కందుకూరు మండల పరిషత్‌ కార్యాలయంలో బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల 10వేల చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కందుకూరులో 35గ్రామాల మహిళలకు 16వేల చీరలను అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం 11మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్‌ తీగల అనీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, గంగుల శమంతప్రభాకర్‌రెడ్డి, ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, కాసుల రామక్రిష్ణారెడ్డి, గంగాపురం గోపాల్‌రెడ్డి, కాకి ఇందిరదశరథ, పల్లె వసంత కృష్ణగౌడ్‌, ఎస్‌,శమంతకమణి, శ్రావణి, శ్రీలత, పరంజ్యోతి, శ్రీనివాసచారి, గోవర్ధన్‌, బి.నరేందరంగౌడ్‌, పి.బాలమణిఅశోక్‌, ఇ.రాంచంద్రారెడ్డి, రజితప్రవీణ్‌, బి.జ్యోతి, శ్రీదేవిశేఖర్‌రెడ్డి, అనితాశ్రీనివాస్‌, శ్రీనివాస్‌, జి.కళమ్మరాజు, సదాలక్ష్మి, రాము, ఇందిరాదేవేందర్‌, సురేష్‌, రాములు ఉన్నారు. దైవభక్తితో ముందుకు సాగాలి : జడ్పీ చైర్‌పర్సన్‌ దైవభక్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కందుకూరులోని దుర్గామాత మండపం వద్ద జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మండల ఎంపీటీ సీల ఫోరం అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, నాయకులు కె.ప్రశాంత్‌చారి, కొలన్‌ విఘ్నేశ్వర్‌రెడ్డి, డి.రఘుబాబు, సందీప్‌, శేఖర్‌చారి, రామక్రిష్ణ పాల్గొన్నారు.
హెలికాఫ్టర్ ప్రమాదంలో గత వారం దుర్మరణం చేసింది జనరల్ బిపిన్ రావత్ భారత సైన్యంలో పనిచేసిన 42 ఏళ్లలో కూడా అత్యధిక కాలం పోరాటాలు జరుగుతున్న ప్రాంతాలలోనే పనిచేశారు. ముఖ్యంగా భారత్, చైనా సరిహద్దులలో వివిధ హోదాలలో, దాదాపు అన్ని ప్రాంతాలలో పనిచేశారు. అటువంటి అనుభవం ఉన్న సైనికాధికారులు చాలా అరుదని చెబుతుంటారు. ఉగ్ర‌వాద‌, వేర్పాటువాద నిరోధ‌క ఆప‌రేష‌న్లను స‌మ‌ర్థంగా నిర్వ‌హించడంలో ఆయ‌న‌కు ఎంతో అనుభ‌వం ఉంది. త‌న కెరీర్‌లో స‌రిహ‌ద్దుల వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లు ఎన్నింటినో ఆయ‌న చాక‌చ‌క్యంగా ప‌రిష్క‌రించారు. ఆ అనుభ‌వం కార‌ణంగానే ఆయ‌న్ను కేంద్ర ప్ర‌భుత్వం త్రివిధ ద‌ళాల అధిప‌తిగా నియ‌మించింది. ముఖ్యంగా ఉగ్రవాదులపై ఉక్కు పిడికిలి బిగించడంతో ఆయన వారి పట్ల సింహస్వప్నంగా మారారు. మొదటిసారిగా ఉగ్రవాదుల వేటలో ఆయన సారథ్యంలోనే విదేశీ భూభాగాలపైకి వెళ్లి పోరాటం చేసింది. 2016 లో భార‌త్‌లోని యూరీ బేస్ క్యాంప్‌పై ఉగ్ర‌వాదులు విరుచుకుప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో 19 మంది జ‌వాన్లు అమ‌రుల‌య్యారు. దీనికి ప్ర‌తీకారంగా ఎల్ఓసీ వెంబ‌డి భార‌త సైన్యం స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసింది. ఈ స‌మ‌యంలో రావ‌త్ ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా బాధ్య‌త‌ల్లో ఉన్నారు. 2019 లో పాకిస్తాన్ బాలాకోట్ తీవ్ర‌వాద ట్రైనింగ్ క్యాంపుల‌పై భార‌త వాయుసేన విరుచుకుప‌డుతూ దాడులు చేసింది.ఈ స‌మ‌యంలో రావ‌త్ భార‌త ఆర్మీ చీఫ్‌గా బాధ్య‌త‌ల్లో ఉన్నారు. ఈ రెండు సంఘటనలు ఒక విధంగా పాకిస్థాన్ లో వణుకు పుట్టిస్తున్నాయి. గత ప్రభుత్వాల కాలంలో వలే ఉగ్రవాద కార్యకలాపాలను భారత్ భూభాగంకు పరిమితం చేయలేమని గ్రహించింది. ఉగ్రవాదుల వేటలో భాగంగా తమ భూభాగంలో ప్రవేశించడంకు భారత్ సైన్యం వెనుకడుగు వేసే ప్రశ్నలేదని స్పష్టమైన సంకేతం ఇచ్చిన్నట్లయింది. ఇక రావ‌త్ కెరీర్‌లో మ‌రో విశేషం జ‌రిగింది. 2015 లో మ‌ణిపూర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్ర‌వాదులు దాడి చేసి, మ‌య‌న్మార్ పారిపోయారు. దీంతో భార‌త సైన్యం మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దుల్లోకి చొర‌బ‌డి మ‌రీ ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టింది. ఈ ఆప‌రేష‌న్‌లో 21 మంది పారా మిల‌ట‌రీ సైనికులు పాల్గొన్నారు. ఈ బృందానికి రావ‌త్ నేతృత్వం వ‌హించారు. విశేషించి చైనా, పాక్ స‌రిహ‌ద్దుల విష‌యంలో ఆయ‌న‌కు అపార‌మైన ప‌ట్టుంద‌ని ఆర్మీ అధికారులు పేర్కొంటారు. ఈ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఆయ‌న వివిధ హోదాల్లో త‌న విధులు నిర్వ‌ర్తించారు. చైనా, పాక్ దేశాలు ఏ స‌మ‌యంలో ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయి? ఆ దేశాల‌ను స‌రిహ‌ద్దుల్లో ఎదుర్కోవ‌డం ఎలా? అన్న విష‌యంలో రావ‌త్ ప‌రిపూర్ణ‌మైన అవ‌గాహ‌నతో ఉంటార‌న్న ప్ర‌చార‌మూ ఉంది. అందుకనే వారి ఎత్తుగడలను ముందుగానే గ్రహించి, మన సైన్యాన్ని సిద్ధం చేస్తుండేవారు. బిపిన్ రావ‌త్ త‌న కెరీర్‌లో ఎంత దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదులు, శ‌త్రుదేశాల‌కు జ‌రిపిన ఆప‌రేష‌న్ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌ర్తించారు. 1962లో చైనాతో యుద్దం త‌ర్వాత తొలిసారిగా మెక్‌మొహ‌న్ రేఖ వ‌ద్ద‌ 1987లో ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగాయి. ఆ స‌మ‌యంలో బిపిన్ రావ‌త్ త‌న టీమ్‌తో క‌లిసి చైనా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంది. రావత్‌ శత్రుదేశాలపై నిర్మొహమాటంగా మాటలు సంధించేవారు. ఈటెల్లాంటి మాటలతో విరుచుకుపడేవారు. ‘చైనా, పాకిస్తాన్‌ల దురాక్రమణ కాంక్ష భారత సైన్యం అనుక్షణం అప్రమత్తంగా ఉండేటట్లు చేస్తోంది. సరిహద్దులతో పాటు… తీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా గట్టి నిఘా అవసరం. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నపుడు… ఎటువైపు నుంచి యుద్ధం మొదలవుతుందో … అది ఎక్కడి దారితీస్తుందో తెలియదు. కాబట్టి ఇరువైపులా సర్వసన్నద్ధంగా ఉండాల్సిందే’ అంటూ మన సైనికులను అప్రమత్తం చేస్తుండేవారు. ‘పాక్‌తో చైనా స్నేహం, జమ్మూకశ్మీర్‌పై డ్రాగన్‌ వైఖరిని బట్టి చూస్తే వారిది భారత్‌ వ్యతిరేక అనుబంధంగా అభివర్ణించొచ్చు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘చైనా ధనబలాన్ని, వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకొని ఇరుగుపోరుగు దేశాల్లో ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది’ అంటూ డ్రాగన్ ధోరణిని ఎండగట్టారు. ‘పాక్‌ను నియంత్రించాల్సిన అవసరం లేదు. అదే క్రమేపీ తమ దేశంపై పట్టు కోల్పోతోంది. దానికోసం మనం ప్రత్యేకంగా కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారే కొంపను అంటించుకునే క్రమంలో ఉన్నారు’ అంటూ దాయాది దేశాన్ని ఎద్దేవా చేశారు. సైన్యంలో భారీ సంస్కరణలు ఆర్మీ చీఫ్ గా, ఆ తర్వాత సిసిఎస్ గా భారత సైన్యంలో, ఆయుధ సేకరణలో అతిపెద్ద సంస్కరణలను ఆయన చేపట్టారు. రాబోయే నూతన తరహా యుద్ధాలకు భారత సైన్యమును సంసిద్ధం చేయడం కోసం అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవడంలో చాల క్రియాశీలంగా పనిచేశారు. ముఖ్యంగా అత్యాధునిక ఆయుధాల సేకరణ, స్వదేశంలో ఆయుధాల తయారీని ప్రోత్సహించడం వంటి వాటిల్లో కీలక భూమిక వహించారు. ప్రత్యక్షంగా యుద్ధరంగంలో విశేషంగా ఆయనకు గల అనుభవం, కార్యదక్షతలను దృష్టిలో ఉంచుకొనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇద్దరు సీనియర్లను కాదని ఆయనను ఆర్మీ చీఫ్ గా నియమించింది. ఆ సమయంలో కొందరు ఆయన నియామకాన్ని విమర్శించినా, ఆయన చేసిన సేవలను చూసిన వారందరికీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లు స్పష్టమయింది. త‌న కార్య‌ద‌క్ష‌త‌, నిరుప‌మాన‌మైన ప్ర‌తిభ‌, అశేష‌మైన దేశ భ‌క్తితో అంద‌రికీ త‌ల‌లో నాలుక‌లా మెలిగారు. త్రివిధ ద‌ళాల మ‌ధ్య మ‌రింత‌ స‌మ‌న్వ‌యం సాధించ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సీడీఎస్ హోదాలో ఆయనే నియమించింది. ఈ హోదాలో త్రివిధ దళాలను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ లను ఏర్పాటు చేసే బాధ్యతలను భారత ప్రభుత్వం ఆయనపై ఉంచింది. గత రెండేళ్లుగా అందుకోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కేవలం 1971 బాంగ్లాదేశ్ యుద్ధం సమయంలో మాత్రమే మన త్రివిధదళాలు ఆ విధంగా కలసి పనిచేసాయి. ఉత్త‌రాఖండ్‌లోని పౌరీలో 1958లో బిపిన్ రావ‌త్ జ‌న్మించారు. వారిది రాజ్‌పుత్ కుటుంబం. బిపిన్ రావ‌త్ తండ్రి ల‌క్ష్మ‌ణ్ సింగ్ రావ‌త్‌ భార‌త ఆర్మీలో లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్‌గా రిటైర్ అయ్యారు. చిన్న‌త‌నం నుంచి తండ్రిని చూస్తూ సైన్యంపై బిపిన్ రావ‌త్ మ‌క్కువ పెంచుకొని 1978లో భారత సైన్యంలో ప్రవేశించారు.
-పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు టీఆర్‌ఎస్ ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును కూడా కలిసి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టుల అమలుపై చర్చించింది. వాటి అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. మంత్రితో భేటీ అనంతరం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తొలి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఒక కమిటీని నియమిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు జరగలేదని మంత్రి దృష్టికి తెచ్చామన్నారు. పలు సందర్భాల్లో రైల్వే బోర్డును, రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశామని, వీటిపై వెంటనే దృష్టి పెట్టి సత్వరం పూర్తి చేయడానికి చొరవ తీసుకోవాలని కోరామని తెలిపారు. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాలు జోనల్ హెడ్ క్వార్టర్లతో పాటు డివిజనల్ హెడ్ క్వార్టర్లను కూడి నిర్వహిస్తూ ఎక్కువ బాధ్యతలు వాటిపై పడ్డాయని, ఈ పరిస్థితుల్లో కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా చేయడం ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల పై భారాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా రైళ్ళ ట్రాఫిక్‌ను నియంత్రించడం కూడా సులువవుతుందని చెప్పామన్నారు. తెలంగాణలో రామగుండం, బెల్లంపల్లిలలో బొగ్గు లోడింగ్,కరీంనగర్‌లో గ్రానైట్ లోడింగ్, పండరిపురం, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లిలలో సిమెంట్ లోడింగ్, వరంగల్, కరీంనగర్‌లలో ఎరువుల లోడింగ్, ఖమ్మం, కాజీపేట, వరంగల్, కరీంనగర్‌లలో ఆహరధాన్యాల లోడింగ్ పనులు ఎక్కువగా జరుగుతున్నందువల్ల కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా చేయడం వలన సికింద్రాబాద్ జోన్‌పై పని భారం తగ్గుతుందని వివరించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనే హామీ ఇచ్చిందని, ఇందులో భాగంగా రైల్వే బోర్డు అధికారులతో పాటు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆరు నెలల్లో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపి నివేదిక రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, కానీ పూర్తి స్థాయిలో ఆశించిన పనులు జరగకుండా పెండింగ్‌లోనే ఉన్నదని కడియం శ్రీహరి వివరించారు. కొన్ని కారణాల రీత్యా అది పంజాబ్‌లోని కపుర్తలాకు తొలిసారి, రెండవసారి మహారాష్ట్రలోని రాంటెక్‌కు బదిలీ అయ్యాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ విషయాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు కూడా వివరించారని గుర్తు చేశారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కేంద్రం 2012-13 ఆర్థిక సంవత్సరంలోనే నిర్ణయం తీసుకుందని, రెండేళ్ళు గడిచినా పనులు ప్రారంభం కాలేదని అన్నారు. ఈ కర్మాగారం కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కూడా సేకరించిందని, ఇప్పుడు పనులు ప్రారంభించినా వెంటనే స్థలాన్ని ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రికి చెప్పామన్నారు.
Tirumala, 4 Mar. 21: The Honourable Vice President of India Sri M Venkaiah Naidu who is on his two day visit to Tirumala reached Sri Padmavathi Rest House on Thursday evening at 5:15pm. On his arrival, he was received by DyCM Sri Narayanaswamy, TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti. District Collector Sri Harinarayanan, Tirupati Urban SP Sri Venkatappala Naidu, RDO Sri Kanakanarasa Reddy were also present. ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు తిరుమల, 2021 మార్చి 04: భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు గురువారం సాయంత్రం 5.15 గంట‌ల‌కు తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న గౌ|| ఉప రాష్ట్రపతికి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శ్రీ నారాయ‌ణ‌స్వామి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి స్వాగతం పలికారు. గౌ|| ఉప రాష్ట్రపతి శుక్ర‌వారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీ హ‌రినారాయ‌ణ‌న్‌‌, తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ వెంక‌ట అప్ప‌ల నాయుడు, ఆర్‌డివో శ్రీ క‌న‌క న‌ర‌సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « COVID VACCINATION FOR TTD EMPLOYEES BEGINS _ టిటిడి ఉద్యోగుల‌కు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం » JEO INSPECTS CENTRAL HOSPITAL _ టీటీడీ కేంద్రీయ ఆసుపత్రిలో జేఈవో తనిఖీలు
Telugu News » Andhra pradesh » Andhra Pradesh Amaravati Capital Issue Minister Dharmana Prasada Rao Sensational Comments on TDP Leaders Andhra Pradesh: ‘మన పిల్లల భవిష్యత్‌ కోసం ఎవరూ తగ్గొద్దు’.. విశాఖ రాజధానిపై మంత్రి ధర్మాన సంచలన కామెంట్స్.. విశాఖకు రాజధాని కోసం సంచలన ప్రకటన చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సీఎం జగన్‌ అనుమతి ఇస్తే రాజీనామా చేసి ఉద్యమిస్తానని ప్రకటించారు. Minister Dharmana Prasada R Shiva Prajapati | Oct 07, 2022 | 4:43 PM విశాఖకు రాజధాని కోసం సంచలన ప్రకటన చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సీఎం జగన్‌ అనుమతి ఇస్తే రాజీనామా చేసి ఉద్యమిస్తానని ప్రకటించారు. విశాఖ రాజధాని కోసం ప్రతి ఒక్కరూ తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు. వాళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటే, తాము నోరుమూసుకుని ఊరుకోవాలా అని ప్రశ్నించారు. విశాఖకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదన్నారు ధర్మాన. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి అనుమతి ఇస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వెళ్లిపోదామన్న ఆలోచన ఉందని, తమ ప్రాంతానికి సాయం చేసే అవకాశం ఎప్పుడొస్తది? అని వ్యాఖ్యానించారు. ఓ పార్టీ వాడిగా మాట్లాడేదానికంటే.. పార్టీ వాడిని కాకుండా తాను గొంతెత్తితే లక్షలాది మంది తన గొంతు వెనుక ఫాలో అవుతారన్న నమ్మకం తనకుందన్నారు. ఇంత అన్యాయాన్ని అరికట్టడానికి గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం తనకు ఉందని ధర్మాన పేర్కొన్నారు. ఇన్నాళ్లూ జరిగిన మోసానికి అదృష్టంగా ఏదో ఒక అవకాశం వచ్చిందని, అది కూడా రానివ్వకుండా చేసేవారిని శత్రువులుగానే చూడాలని మంత్రి ధర్మాన ప్రకటించారు. వాళ్ల తరపున నిలబడి వాళ్ల కోసం పనిచేసే అవకాశం ముఖ్యమంత్రి ఇస్తే నేను ఈ పదవి వదిలేసి వెళ్లడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. ‘‘మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ ఒక్కరూ తగ్గడానికి వీలులేదు. ఇది మన అందరి భవిష్యత్తుకు సంబంధించిన అ౦శ౦. అందరూ గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం ఇది. ఎవరి ముందైనా మనం తలొ౦చడానికి వీల్లేదని నాలెడ్జ్ ఉన్న వాల్ల౦తా గ్రామాల్లో చెప్పాలి. మా గడప మీదికొచ్చి మాకు రాజధాని వద్దని చెప్పే మీ స్వార్థం ఏ౦టి? అమరావతి నుండి అరసవల్లి వచ్చేవారికి ఎవరు స్వాగతం పలుకుతారో చూడాలి. మీకు రాజధాని వద్దు, అభివృద్ధి వద్దు మీరు ఇలాగే తగలడండి అనే మాట వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చెబితే.. అది అంగీకరించే పరిస్థితి ఉందని చంద్రబాబు భావిస్తే ఎలా ఉంటది. ఏంటి దౌర్జన్యం, ఏంటీ మోసం? మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు మేము నోరుమూసుకుని ఊరుకోవాలా?’’ అని టీడీపీ నేతల తీరుపై తీవ్రస్వరంతో ఫైర్ అయ్యారు మంత్రి దర్మాన ప్రసాదరావు. ఇవి కూడా చదవండి Viral Video: అటు ఈఫిల్ టవర్, ఇటు తాజ్ మహల్ ముందు ఒకేరకం డ్యాన్స్‌తో ఇరగదీసిన ఫ్రెంచ్ డ్యాన్సర్..? ఎలాగంటే.. Health: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారం.. ప్రతి రోజూ వీటిని తింటే మీ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!! Viral News:100ఏళ్ల వృద్ధురాలి వింత కోరిక.. విన్న వెంటనే అరెస్ట్‌ చేసిన పోలీసులు..? ఏమైందంటే.. Ganesh Chaturthi 2022: తిరుపతి బాలాజీ స్టైల్‌లో 18 అడుగుల ‘గోల్డెన్ గణేషుడు’.. నిమజ్జనం ఎలా ఉంటుందో మరీ..!
దేశంలో విమాన ఇంధనం ధర ఈ ఏడాది ఆరోసారి బుధవారం ఢిల్లీలో 18 శాతం పెరిగి కిలోలీటర్‌కు (1000 లీటర్లకు) రూ. 1,10,666కి చేరుకుంది. ఇది కొత్త రికార్డు. ట్రెండింగ్ వార్తలు ఖరీదైన విమాన ఇంధనం కారణంగా విమానయాన సంస్థల ధరలు భారీగా పెరిగాయి . ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాన్ని పొందేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూయల్ (ATF)ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ రంగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలో గత సమీక్షలో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు రాజధానిలో ఏటీఎఫ్ ధరను 18.3 శాతం (కిలో లీటరుకు రూ. 17135.63) పెంచాయి. దీని ధర కిలో లీటరుకు రూ. 1,10,666.29కి చేరుకుంది. ఉక్రెయిన్ సంక్షోభం మధ్య గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల కారణంగా చమురు కంపెనీలు ఏటీఎఫ్ ధరను పెంచవలసి వచ్చింది. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 147 డాలర్లకు చేరుకోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ధరలు శాంతించాయి . బ్యారెల్‌కు $100 సమీపానికి దిగివచ్చాయి. ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ ఇండిగో హోల్‌టైమ్ డైరెక్టర్, సీఈఓ రోనోజోయ్ దత్తా ఒక ప్రకటనలో ఈ అంశంపై వివరిస్తూ ‘గత కొన్ని వారాలుగా యూరప్‌లో సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు ఏడేళ్ల గరిష్ట స్థాయికి పెరిగాయని అన్నారు. దీని వల్ల జనవరి నుంచి ATF ధరలలో 50 శాతం కంటే ఎక్కువ పెరుగుదలకు దారితీసింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయంలో 45 శాతానికి పైగా ఏటీఎఫ్ వల్లే అవుతుంది. ఏటీఎఫ్‌ని వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావాలని, ఇన్‌పుట్ ట్యాక్స్ ప్రయోజనాలను తెచ్చిపెడుతుందని, అందువల్ల ప్రభుత్వంతో దీనిపై చర్చలు జరుపుతున్నామని దత్తా చెప్పారు. ఏటీఎఫ్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ప్రస్తుతానికి అత్యంత ఆవశ్యకమని తాము విశ్వసిస్తున్నామని, తద్వారా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో పెరుగుదల కొంతమేరకు తగ్గుతుందని అన్నారు. తద్వారా విమానయాన సంస్థలు, వినియోగదారులకు సహేతుకమైన ధరతో విమానయాన కార్యకలాపాలు ఆచరణీయంగా ఉండవచ్చని అన్నారు. పన్నుల హేతుబద్ధీకరణ వల్ల విమానయాన రంగం వృద్ధి చెందుతుందని, ఆర్థిక వ్యవస్థపై అనుకూల ప్రభావం చూపుతుందని ఇండిగో సీఈవో దత్తా అన్నారు. ఇది వాణిజ్యం, పర్యావరణం, ఉపాధిని ప్రోత్సహిస్తుందని వివరించారు. ఇండిగో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చౌక ధరల విమానయాన సంస్థ. ఇది 275కి పైగా విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. దేశీయ, విదేశీ మార్గాలలో ప్రతిరోజూ 1,500 విమానాలను నడుపుతోంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుండి జనగాం కు రెగ్యులర్ విమానాలు లేవు. జనగాం నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగుళూరు మరియు ఇతర దేశాల విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి.విమానాశ్రయం నుండి, టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రైలు: రైలు ద్వారా భారతదేశంలోని ప్రధాన నగరాలకు జనగాం బాగా అనుసంధానించబడి ఉంది. హైదరాబాద్-న్యూఢిల్లీ, చెన్నై-కోలకతా మార్గంలో జనగాం రైల్వే స్టేషన్ నుండి ఆటో-రిక్షాలు మరియు బస్సులు అందుబాటులో ఉన్నాయి. రహదారి: జనగాం రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, అనంతపురం కి డైరెక్ట్ బస్సులు కలవు.జనగాంనుండి రాజదాని, డీలక్స్ బస్సులతో అనుసంధానించబడి ఉంది.జనగాం నుండి హైదరాబాద్ కు 15 నిమిషాలు ఒక్క బస్సు కలదు, రాష్ట్ర రాజధాని కి సుమారు ఒక గంట 30 నిమిషాలు సమయం పడుతుంది. జనగాం సందర్శించడానికి ఉత్తమ సమయం: అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, మార్చ్ నుండి మే వరకు పర్యాటకులు సందర్శిస్తారు. జూన్ నుండి సెప్టెంబరు వరకు ఈ ప్రాంతం భారీ రుతుపవనాలు అనుభవిస్తుంది. బతుకమ్మ, ఇడ్-ఉల్-ఫితర్, సమ్మక్క-సారక్క జాతర, దసరా మరియు దీపావళి వంటి పండుగలలో చాలా మంది పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తారు.
ఆమె ఒకప్పుడు భారత స్టాక్ మార్కెట్ ను ఉజ్వల స్థాయికి తీసుకెళ్లడంలో ఖ్యాతి గడించారు. ఆమె ఏ పదవి చేపట్టినా సంచలనాత్మక ఫలితాలు సాధిస్తూ వచ్చారు. జాతీయస్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఇ)కి సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా 2013 నుండి 2016 కీలక పాత్ర వహించారు. అయితే తాజాగా స్టాక్‌మార్కెట్‌లో అవతవకలు జరగడంతో పాటు సెబీ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో సిబిఐ ఆమెపై విచారణ చేపట్టడంతో పాటు లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీచేయడంతో ఒక్కసారిగా భారత ఆర్ధిక రంగం నివ్వెరపోయింది. పైగా, హిమాలయాలలో ఉండే ఒక `అదృశ్య బాబా’ తనను గత 20 ఏళ్లుగా నడిపిస్తున్నారని, ఆయనే అన్ని విషయాలలో తనకు సలహాలు ఇస్తున్నారని అంటూ ఆమె పొంతనలేని మాటలు చెబుతూ ఉండడంతో అంతా చిత్రవిచిత్రంగా మారిపోయింది. హిమాలయ యోగితో మాజీ ఎన్‌ఎస్‌ఇ సిఇఒ చిత్ర రహస్య సమాచారాన్ని పంచుకునే వారని ఇటీవల మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చెప్పడంతో ఆమెపై వార్తలు పతాక స్థాయిలో హల్‌చల్ చేశాయి. రెండు రోజుల క్రితం పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె నివాసంపై ఐటి దారులు జరిపింది. ముంబైలో ఆమెకు చెందిన గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, అడ్వైజర్ ఆనంద్ సుబ్రమణ్యన్ ప్రాంగణంలో కూడా సోదాలు నిర్వహించింది. తాజాగా సిబిఐ ఆమెను ప్రశ్నించింది. అంతకుముందు ఫిబ్రవరి 11న సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) చిత్రపై రూ.3 కోట్ల జరిమానా విధించింది. అంతర్గత రహస్య సమాచారాన్ని ఎవరో తెలియని వ్యక్తితో పంచుకున్నందుకు చిత్రపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ చర్య తీసుకుంది. ఈ తెలియని వ్యక్తి లేదా యోగి ఒక ఆధ్యాత్మిక శక్తి అని, అది ఆయన కోరుకున్న చోట కనిపించవచ్చని ఆమె చెప్పారు. సెబీ ప్రకారం, ఆమె నిర్వహణ నిర్మాణం, డివిడెండ్ స్థితి, ఆర్థిక ఫలితాలు, హెచ్‌ఆర్ పాలసీ, రెగ్యులేటర్ ప్రతిస్పందన వంటి సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తితో పంచుకున్నారు. అయితే సెబీ, దర్యాప్తు సంస్థలు `అదృశ్య వ్యక్తి’ కాదని, అతనెవరో ఆమెకు తెలుసని, కానీ తెలపడం లేదని బలంగా అనుమానిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఇలో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో చాలా రిగ్గింగ్ జరుగుతోందంటూ 2015లో ఒక విజిల్‌బ్లోయర్ సెబీకి కో-లొకేషన్ స్కామ్ గురించి ఫిర్యాదు చేసింది. కో-లొకేషన్ స్కామ్ అంటే రహస్య సమాచారం పబ్లిక్‌గా మారే ముందు కొంత మంది వ్యక్తులు లేదా బ్రోకర్‌లతో షేర్ చేయడం. ఈ సమాచారం ఈక్విటీ మార్కెట్‌లో డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో చిత్ర పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆ సమయంలో చిత్రకు సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సెబీ ఇటీవల తన విచారణను పూర్తి చేసిన తర్వాత నివేదికను పంచుకుంది. చాలా సంవత్సరాలుగా యోగి కోరిక మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. హిమాలయాల్లో ఉండే ఒక రహస్య యోగిని ఎవరో తెలియదు. యోగి కథ పూర్తిగా చిత్రమైనది. ఈ కథ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం: 1. చిత్రా రామకృష్ణ చార్టర్డ్ అకౌంటెంట్, 2013లో చిత్ర ఎన్‌ఎస్‌ఇకి మొదటి మహిళా ఎండి, సిఇఒగా ఎంపికయ్యారు. చిత్ర 2013లో ఫోర్బ్ ఉమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికయ్యారు. 2016లో తన పదవికి రాజీనామా చేశారు. 2. చిత్ర ఆమె పనిచేసే సమయంలో భారీ ప్యాకేజీతో ఆనంద్ సుబ్రమణ్యంను నియమించుకుని, ప్రమోషన్ కూడా ఇచ్చారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం ఫిబ్రవరి 11న సెబీ రామకృష్ణపై రూ.3 కోట్ల జరిమానా విధించింది సెబీకి విచారణలో ఆమె, తాను హిమాలయాలకు చెందిన ఒక రహస్య యోగి సలహా మేరకే నిర్ణయాలు తీసుకునేవాడినని చెప్పారు. 3. ఆనంద్ సుబ్రమణ్యం 2013 ఏప్రిల్ 1న చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 2015 ఏప్రిల్ 1న గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. అతను 2016 అక్టోబర్ వరకు ఈ పదవిలో కొనసాగాడు. ఎన్‌ఎస్‌ఇలో చేరడానికి ముందు, బాల్మెర్ అండ్ లారీలో ఆనంద్ జీతం సంవత్సరానికి 15 లక్షలు, కానీ ఎన్‌ఎస్‌ఇలో అతనికి రూ. రూ.1.38 కోట్ల భారీ ప్యాకేజీ ఇచ్చారు. 2016 నాటికి ప్యాకేజీని 4.21 కోట్లకు పెంచారు. ఆనంద్ సుబ్రమణ్యం నియామకం సమయంలో హెచ్‌ఆర్ శాఖను కూడా సంప్రదించలేదు. ఆనంద్ సుబ్రమణ్యంపై యోగి రూ.2 కోట్ల జరిమానా విధించారు. 4. హిమాలయ యోగి ఎవరో తెలియదు, బాబా ఇమెయిల్ ఐడి మాత్రమే కనుగొన్నారు. ఏ ఉద్యోగి ఎన్ని రేటింగ్స్ ఇవ్వాలి, ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి అని చిత్ర ఆ నిరాకార బాబాని ఇమెయిల్ ద్వారా అడిగేవారు. ఎన్‌ఎస్‌ఇ కీలక సమాచారం బాబాతో పంచుకున్నారు.
ఒక గిన్నెలో శెనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, వంటసోడా వేసుకుని నీళ్లు, రెండు స్పూన్ల వేడి నూనె వేసి ఉండలు కట్టకుండా మెత్తటి పేస్ట్‌లా కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడిచేయాలి. అది వేడెక్కేలోగా ఒక్కో బ్రెడ్‌ను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్ని శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఈ వేడి వేడి బ్రెడ్ బజ్జీలను సాస్ లేదా చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి. మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక 0 Comments Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
కడప: రాయలసీమ సమగ్రాభివృది కోసం ఈనెల 27 నుంచి ‘రాయలసీమ ఆత్మగౌరవయాత్ర’ను చేపడుతున్నట్లు రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్‌యూ) జిల్లా అధ్యక్షుడు జయవర్థన్ తెలిపారు. ఆత్మగౌరవయాత్రకు సంబంధించిన గోడపత్రాలను ఆదివారం స్థానిక గీతాంజలి కళాశాలలో విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు జయవర్థన్ మాట్లాడుతూ శతాబ్దాలుగా కరవు కాటకాలతో రాయలసీమ అల్లాడుతోందన్నారు. సీమ నేల మీద ఆత్మహత్యలు, వలస బతుకులు శ్ర్వసాదారనంయ్యాయన్నారు. తరతరాలుగా సాగు, తాగునీరు అందక సీమ గొంతు ఎండిపోతోందని, గత 60 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని వివరించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రాయలసీమపై వివక్ష చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాయలసీమ ప్రజలను చైతన్యవంతులను చేసేలా రాయలసీమ ఆగ్మగౌరవ యాత్రను చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ యాత్రను రాయలసీమ ప్రజలంతా విజయవంతం చేయాలన్నారు. చదవండి : జ్వరాలతో కడపజిల్లాలో 50 మంది మృతి? కేంద్ర విశ్వవిద్యాలయం రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని, సాగునీటి ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతామన్నారు. ఎయిమ్స్‌ను, హైకోర్టును సీమలోనే ఏర్పాటు చేయాలన్నారు. వీటి సాధనకు రాయలసీమ ఆత్మగౌరవ యాత్రను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈనెల 27న చిత్తూరు జిల్లా పలమనేరులో ఆత్మగౌరవ యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. నవంబరు 3వ తేదీన కడపకు యాత్ర ఏరుకుంటుందన్నారు. మొత్తం 700 కిలోమీటర్లు యాత్ర సాగుతుందని.. విద్యార్థులు, మేధావులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, జకరయ్య, విద్యార్థినీలు పాల్గొన్నారు
"అందరికీ శకునాలుచెప్పే బల్లి తను వెళ్లి కుడితిలో పడిందిట.." బామ్మ నోట ఈ సామెత ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు చిన్నప్పుడు. ఇవాళ పదేపదే గుర్తొచ్చిన సామెత ఇది. యాదృచ్చికంగా చూసిన రెండు టీవీ కార్యక్రమాలు ఇందుకు కారణం. టీవీ ఛానళ్ళు మారుస్తూ బాపూ సినిమాల్లోని పాటలు వస్తుంటే 'స్టూడియో ఎన్' దగ్గర ఆగాను మధ్యాహ్నం. బహుశా ముళ్ళపూడి వెంకట రమణకి నివాళిగా ఏదన్నా కార్యక్రమం ప్రసారం చేస్తున్నారేమో అనుకున్నాను మొదట. అయితే, వ్యాఖ్యానం చూశాక అర్ధమయ్యింది ఏమిటంటే, కనుమరుగైపోతున్న తెలుగు వారి కట్టూ బొట్టూ పట్ల ఆ చానల్ వారు తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతూ చేసిన కార్యక్రమం అని. వారి ప్రకారం ఇప్పుడు స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ, కార్యాలయాలలోనూ ఎక్కడా కూడా మహిళల వస్త్రధారణ, అలంకరణ మన సంస్కృతిని ప్రతిబింబించడం లేదు. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఫ్యాషన్ల వెంబడి పరుగులు తీస్తున్నారు తప్ప, సంస్కృతిని పట్టించుకోవడం లేదు. టీవీ చానళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా అందుకు ముడి సరుకు సినిమా తప్ప మరొకటి లేదు కాబట్టి, ఈ కథనానికి కూడా జతగా కొన్ని సినిమా పాటల క్లిప్పింగులని వాడుకున్నారు. దర్శకులు బాపూ, వంశీలకి తెలుగు వారి కట్టూ బొట్టూ అంటే యెంతో మమకారం అని చెబుతూ, వారి సినిమాల్లో పాటల క్లిప్పింగులు కొన్ని ప్రసారం చేశారు. అలాగే ఇప్పటి తాజా సినిమాల్లో తారల వస్త్రధారణ గురించి ఆందోళన చెందుతూ అర్ధనగ్న క్లిప్పింగులనీ పనిలో పనిగా ప్రసారం చేసేశారు. అంతటితో ఊరుకోకుండా, ఇప్పుడందరూ పరభాషా తారలే కాబట్టి వారు తెలుగు అలంకరణని వాళ్లకి ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటున్నారనీ, అదికూడా పూర్తిగా కాకుండా, కొంతమేరకేననీ కూడా గమనించేశారు. "ఇలా అయితే తెలుగు సంస్కృతి నిలబడేదెలా?" అని ఆవేదన చెందేశారు కూడా. ఈకార్యక్రమం చూడగానే నాకు విపరీతంగా నవ్వొచ్చింది. ఎందుకంటే, సదరు కార్యక్రమాన్ని ప్రెజెంట్ చేసిన యాంకర్ పేరుకి చీర కట్టుకున్నా, ఇతరత్రా ఏ రకంగానూ కూడా తెలుగు అలంకరణ చేసుకోలేదు. నేటి తెలుగు నాయికలు జడ వేసుకోడం లేదనీ, వోణీలని మరిచిపోయరానీ అరగంట సేపు ఆవేదన చెందిన ఆ యాంకర్ కూడా జడ వేసుకోలేదు. తూర్పు కొండల మధ్యన ఉదయించే సూర్యుడిలాంటి బొట్టూ కనిపించడం లేదు మన నాయికలకి అని చెప్పినావిడ నుదిటి మీద ఎంత పరకాయించి చూసినా బొట్టు కనిపించ లేదు నాకు. ఇక ఆవిడ చదివిన స్క్రిప్టులో తెలుగు పదాలని వెతికి పట్టుకోవడం చాలా కష్టమైపోయింది. మరి ఈ కార్యక్రమం చూశాక బామ్మ చెప్పిన సామెత గుర్తు రాకుండా ఎలా ఉంటుంది? ఈ కార్యక్రమం చూడ్డానికి కొన్ని గంటల ముందే ఉదయాన అనుకోకుండా టీవీ తొమ్మిది దగ్గర కాసేపు ఆగాను. రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ లాంటి చర్చ. నిన్ననో, మొన్ననో ఆయన ఆ ఛానల్ మీద దావా వేసినట్టు ఎక్కడో చదివాను. ఆ నేపధ్యంలో, కార్యక్రమం ఏమై ఉంటుందా అని కాసేపు చూశాను. దావాకి కారణమైన తమ వివాదాస్పద ప్రోగ్రాం ని సమర్ధించుకోడానికి శతవిధాల ప్రయత్నించారు యాంకర్. "నా సినిమాలని ఏమన్నా అనండి. కానీ నావి కాని ఉద్దేశాలని నాకు ఆపాదించడం మానండి" అని మళ్ళీ మళ్ళీ చెప్పారు రాంగోపాల్ వర్మ. "మీరీ వివాదం చేస్తున్నది మీ తదుపరి సినిమాని ప్రమోట్ చేసుకోడానికే కదా?" అని యాంకర్ తెలివిగా ప్రశ్నిస్తే, "నా సినిమా పబ్లిసిటీ కన్నా, మీ చానల్ కి పెరిగే టీఆర్పీ రేటింగే ఎక్కువ" అని అంతకన్నా తెలివిగా జవాబిచ్చారు వర్మ. మధ్యలో యండమూరి కలగజేసుకుని వర్మకి ఏదో సలహా ఇవ్వబోతే, దానిక్కూడా తీవ్రంగా స్పందించారు వర్మ. మెరుగైన సమాజం కోసం చర్చని హడావిడిగా ముగించారు ఛానల్ వారు. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 10:05 PM 23 కామెంట్‌లు: లేబుళ్లు: వర్తమానం సోమవారం, ఫిబ్రవరి 21, 2011 హంపీ నుంచి హరప్పా దాక 'ఒక శతాబ్దిలో వచ్చిన సుమారు రెండు వందల స్వీయ చరిత్రలలో ఉత్తమోత్తమ రచన' అంటూ ప్రకాశకులు ఇచ్చిన ఉపశీర్షిక అక్షర సత్యమన్న అనుభవం కలుగుతుంది, మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర ఆత్మకథ 'హంపీ నుంచి హరప్పా దాక' చదవడం పూర్తి చేయగానే. ఐదువందల ఆరుపేజీల ఈ గ్రంధంలో తన జీవితంలో జరిగిన సంఘటనల్లో కేవలం మూడో వంతును మాత్రమే అక్షరబద్ధం చేయగలిగానన్న రచయిత ముందుమాటలో ఏమాత్రమూ అతిశయోక్తి కనిపించదు కూడా. 'ఆంధ్రప్రభ' వారపత్రిక లో సీరియల్ గా వచ్చిన ఈ రచనను అజోవిభో కందాళం ఫౌండేషన్ 1997 లో ప్రచురించింది. ఐదేళ్ళ తర్వాత కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకుందీ రచన. హంపీకి సమీపంలోని కమలాపురం రామచంద్ర స్వస్థలం. జన్మించింది సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో. చదివింది సంస్కృతం, అనుసరించింది గాంధీమార్గం. తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృత, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం మరికొన్ని భాషలతో పరిచయం. జీవికకోసం ఎన్నో ఉద్యోగాలు చేసినా తనని తాను 'భాషా సేవకుడి' గానే గుర్తించుకున్నారు రామచంద్ర, చివరివరకూ. హంపీ నగర చరిత్రతో మొదలు పెట్టిన ఈ ఆత్మకథ చదవడం మొదలు పెట్టాక, పేజీలు అలవోకగా తిరిగిపోతాయి. బసివి నాగమ్మ గురించి చెప్పినా, పాములతో సహవాసాన్ని చెప్పినా, నీటి ఎద్దడిని వర్ణించినా, పన్నారాజుని పరిచయం చేసినా రామచంద్రునిది ఓ ప్రత్యేకమైన శైలి అని అర్ధం చేసుకోడానికి ఎన్నో పేజీలు చదవనవసరం లేదు. ఆనాటి ఆచార వ్యవహారాలూ, కుటుంబ సంప్రదాయాలూ, సాంఘిక ఆర్ధిక పరిస్థితులూ ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకు సాగితే రామచంద్ర విద్యాభ్యాసానికి సంబంధించిన జ్ఞాపకాలు మొదలవుతాయి. స్వాతంత్రోద్యమం ఊపందుకున్న ఆకాలంలో కుర్రవాడిని ఇంగ్లీష్ చదువు చదివించాలా, సంస్కృతం చదివించాలా అన్న విషయంలో చాలా పెద్ద చర్చే జరిగింది ఆ ఇంట్లో. ఇంగ్లీష్ చదువుకి ఆటంకాలు రావడం, సంస్కృతం చెప్పించాలన్న తాతగారి మాట నెగ్గడంతో దూరపు బంధువు శేషాచార్యులు గారి దగ్గర 'భయం భయంగా సంస్కృతం చదువు' మొదలయ్యింది. కొన్ని చిత్రమైన అనుభవాల అనంతరం ఆ చదువు చదవలేనని రామచంద్ర ఖరాఖండీగా చెప్పేయడంతో, అనేగొందిలోని మరో బంధువుల ఇంత అతణ్ణి ఉంచి చదువు కొనసాగేలా చేశారు కుటుంబ సభ్యులు. బాల్యం తాలూకు చాపల్యాలు, నోరూరించే ఉల్లిపాయ పకోడీలు రుచి చూడడం కోసం ఇంట్లో దొంగతనం చేయడం, పాలకోవా బిళ్ళల కోసం బయట చేసిన మరో దొంగతనం వంటి జ్ఞాపకాలు చదువరులని పేజీల వెంట పరుగులు పెట్టిస్తాయి. ప్రేమాదరాలు ఎక్కువైనా భరించడం కష్టమే అంటారు రామచంద్ర. బంధువుల ఇంట చదువు ఎంత బాగున్నా, తిరుపతి సంస్కృత కళాశాలలో చదువుని గురించి బంధువుల కుర్రవాడి ద్వారా విని ఉండడంతో అక్కడ చేరాలన్న తాపత్రయం మొదలు కావడం, కుటుంబం నుంచి మద్దతు దొరకడం జరిగిపోతుంది. రామచంద్ర పై గాంధీజీ ప్రభావం ఎంత ఉందన్నడానికి ఈ పుస్తకమే ఉదాహరణ. పుస్తకం చదువుతుండగా మహాత్ముడి 'సత్యశోధన' గుర్తొచ్చిన సందర్భాలు ఎన్నో. ముఖ్యంగా తన బలహీనతలని నిజాయితీగా ఒప్పుకోవడం, యవ్వనాకర్షణలు వాటి తాలూకు పరిణామాలని దాచకుండా రాయడం వంటివి. తన తల్లితో రామచంద్రకి ఉన్న అనుబంధం కూడా ప్రత్యేకమైనది. తన తొలి యవ్వనపు ఆకర్షణలని సైతం తల్లితో చర్చించి, ప్రాయశ్చిత్తానికి ప్రయత్నించడం పఠితలని అబ్బురపరుస్తుంది. చదువుకోసం ఇల్లు విడిచిన ముహూర్తం ఎలాంటిదో కానీ ఆపై సంచార జీవితాన్నే గడిపారు రామచంద్ర. సహాయనిరాకరణ లో పాల్గొని జైలు జీవితాన్నీ రుచి చూశారు. అంతటి గాంధేయవాదీ జైలు జీవితం తర్వాత అతివాదులని సమర్ధించడం, అతివాద కార్యకలాపాల్లో స్వయంగా పాల్గొనడం ఒక వైచిత్రి అనే చెప్పాలి. జైలు కారణంగా చదువు నెల్లూరికి, అటుపై మద్రాసుకీ మారడం అక్కడో కుట్ర కేసులో ఇరుక్కోవడం, కుటుంబం నుంచి ఎలాంటి మద్దతూ దొరక్క పోవడం..ఇలా ప్రతి అధ్యాయమూ ఓ సస్పెన్స్ నవలని తలపిస్తుంది. తిరుమల రామచంద్ర జీవితంలో ఆయనకి తారసపడ్డ మహామహుల జాబితాకి అంతు లేదు. ఆయనతో వారి సాన్నిహిత్యమూ గొప్పదే. తన తొలినాటి గురువు మొదలు తనకి తారసపడ్డ వ్యక్తులందరి పేర్లూ గుర్తు పెట్టుకోవడం (డైరీ రాసే అలవాటు లేకపోయినా) ఆయన అపూర్వ జ్ఞాపక శక్తికి నిదర్శనం. మద్రాసు ఓరియంటల్ కాలేజీలో తాళపత్ర గ్రంధాలని పరిష్కరించడం మొదలు, లాహోర్ విశ్వవిద్యాలయం లో పనిచేయడం, అటుపై సైన్యంలో హవల్దారుగా పనిచేసి ఆ తర్వాత పత్రికా రంగానికి మళ్లడం వరకూ రామచంద్ర జీవితం ఊహించని మలుపులు తిరిగింది. (ఊహించనివి జరగడమే కదా జీవితం అంటే) సైన్యంలో ఉద్యోగాన్ని విడిచి తిరిగి వస్తూ, హరప్పా నగరాన్ని చూడడాన్ని ఆయన వర్ణించిన తీరు చదివితే మనం స్వయంగా ఆ నగరాన్ని చూసిన అనుభూతికి లోనవుతాం. మొత్తం పుస్తకాన్ని అరవై ఒక్క అధ్యాయాలుగా విభజించిన రామచంద్ర ప్రతి అధ్యాయాన్నీ ఒక సంస్కృత శ్లోకంతో మొదలు పెట్టి, మరో శ్లోకం తో ముగించారు. ప్రతి శ్లోకానికీ అర్ధ వివరణ ఇవ్వడం మర్చిపోలేదు. అధ్యాయాల మధ్యలో సందర్భానుసారంగా మరికొన్ని ప్రాకృత శ్లోకాలనీ, కబీర్ దోహాలనీ పరిచయం చేశారు పాఠకులకి. ఈ ఆత్మకథలో కుటుంబాన్ని గురించి రాసిన వివరాలు తక్కువ. తన వైవాహిక జీవితాన్ని గురించి కేవలం రేఖామాత్రంగానే చెప్పారు రచయిత. దేశంలో ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలనీ, ఎందరో ముఖ్య వ్యక్తులనీ మనకి పరిచయం చేయడం తో పాటు, భారత స్వంతంత్ర సంగ్రామం, అందులో పాల్గొన్న దేశ భక్తులకి ఎదురైన సమస్యలనీ కళ్ళకు కట్టిందీ పుస్తకం. పుస్తక ప్రియులంతా తప్పక చదవాల్సిన ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. వెల రూ. 225. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 6:41 PM 8 కామెంట్‌లు: లేబుళ్లు: సాహిత్యం బుధవారం, ఫిబ్రవరి 16, 2011 మొదటి సినిమాయాత్ర ఊరిపక్కన టౌన్లో కొత్తగా టూరింగ్ టాకీస్ కట్టారనీ, రోజూ రెండు సినిమాలు వేస్తారనీ, అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుతూ ఊళ్లోకి ప్రచారం రిక్షా రావడంతో అమ్మమ్మ వాళ్ళింట్లో హడావిడి మొదలయ్యింది. సినిమా అలా ఉంచి, అప్పటివరకూ ఊరి పొలిమేర దాటి బయటకి అడుగుపెట్టని అమ్మావాళ్ళ సందడికైతే కొదవ లేదు. అమ్మతో పాటుగా వాళ్ళక్క, ఆఖరి చెల్లి, తమ్ముడు సినిమా చూపించాల్సిందేనంటూ అమ్మమ్మని పట్టుపట్టారు. పిల్లలకేనేంటి, అమ్మమ్మకి కూడా సినిమా అంటే సరదానే. ఆవిడా అప్పటివరకూ ఆనోటా ఆనోటా వినడమే తప్ప సినిమా అంతే ఎలా ఉంటుందో చూడలేదు మరి. మొత్తం తొమ్మండుగురు పిల్లల్లోనూ పాటు పడుతున్న నలుగుఋ పిల్లలనీ తీసుకెళ్ళి సినిమా చూపించడానికి అనుమతులూ అవీ సంపాదించుకుంది ఆవిడ. పొరుగూరు సినిమాకి వెళ్ళడం అంతే, ఇరుగు పోరుగులతో చెప్పకుండా ప్రయాణం అయిపోవడం కుదరదు కదా. అలా చెప్పడంలో అమ్మ వాళ్ళ మేనత్త, నాలుగిళ్ళ అవతల ఉండే ముసుగు బామ్మగారు కూడా వీళ్ళతో పాటు సినిమాకి ప్రయాణమయ్యారు. అమ్మకప్పుడు పదేళ్ళు. వాళ్ళ అక్కకి పన్నెండు. తమ్ముడికీ, చెల్లికీ ఏడేళ్ళు, ఐదేళ్ళు వరుసగా. ఈ నలుగురు పిల్లలు, ముగ్గురు పెద్దవాళ్ళు సినిమాకి వెళ్ళే రోజు రానే వచ్చింది. టూరింగ్ టాకీస్ వాడు కేవలం మొదటి ఆట, రెండో ఆట మాత్రమే వేస్తాడు. పిల్లలు మాత్రం ఉదయం నుంచీ ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టేశారు. అటు మేనత్త ఇంటికీ, ఇటు ముసుగు బామ్మగారింటికీ వంతులవారీగా వెళ్లి వస్తూ, వాళ్ళని కూడా హడావిడి పెడుతున్నారు. ఎట్టకేలకి మధ్యాహ్నం భోజనాలు, కాఫీలు అయ్యాక అందరూ పొరుగూరికి కాలినడకన బయలుదేరారు. ఇంట్లో దీపాలన్నింటినీ శుభ్రంగా తుడిచి, కిరసనాయిలు పోసిన ముసుగు బామ్మగారు, ఒక లాంతరుని వెలిగించి తెచ్చుకున్నారు, అప్పటికింకా ఫెళఫెళ్ళాడుతూ ఎండ కాస్తున్నప్పటికీ. అంత సందడిలోనూ, చలువ చేసిన మల్లు పంచ కట్టుకోవడం మర్చిపోలేదు ఆవిడ. మట్టిరోడ్డు దాటి, తార్రోడ్డు ఎక్కగానే నలుగురు పిల్లల ఆనందానికీ అంతు లేదు. నల్లటి రోడ్డుని చూడడం వాళ్ళకదే ప్రధమం మరి. రోడ్డు పక్కన షాపుల్ని, రోడ్డుమీద వెళ్తున్న వాహనాలనీ వింతగా చూసుకుంటూ సినిమా హాల్ చేరారా, అక్కడ ఒక్క పిట్ట లేదు. వీళ్ళని చూసి దూరంగా చుట్ట కాల్చుకుంటున్న వాచ్మన్ పరుగున వచ్చి, గేటు తెరిచి, వీళ్ళు కూర్చోడానికి బెంచీ చూపించాడు. పిల్లలు ఆటల్లోనూ, ఆడవాళ్ళు కబుర్లలోనూ పడ్డారు. కూర్చునీ, కూర్చునీ వీళ్ళకి విసుగొచ్చాక, జనం ఒక్కొక్కరే రావడం మొదలు పెట్టారు. మరికాసేపటికి టిక్కెట్లు అమ్మడం మొదలయ్యింది. ఉన్నవి మూడు క్లాసులు. కుర్చీ, బెంచీ, నేల. ఆడవాళ్ళు కుర్చీకి వెళ్ళకూడదు కదా (ఎందుకు వెళ్ళకూడదో ఎవరికీ తెలీదు, వెళ్ళకూడదు అంతే) అందుకని బెంచీకి టిక్కెట్లు కొనుక్కున్నారు. అమ్మ వాళ్లక్కకి మినహా, మిగిలిన ముగ్గురు పిల్లలకీ ఫ్రీ టిక్కట్లే, కొత్తగా కట్టిన హాలు కదా మరి. సినిమా మొదలయ్యింది. అందరూ సినిమాలో లీనమైపోయారు,ముసుగు బామ్మగారు మినహా. ఆవిడకి కొంచం గూని అవ్వడ వల్ల, బెంచీ మీద కూర్చుని చూడడం కష్టంగా ఉంది. ఈమాట ఆవిడ అమ్మమ్మ చెవిన వేసింది, నేల క్లాసులో కూర్చుని చూద్దామన్న ప్రతిపాదన కూడా. ఇప్పుడు నేల క్లాసంటే మళ్ళీ టిక్కెట్టు తీసుకోవాలేమో అని సందేహం అమ్మమ్మకి. పిల్లల్ని వెళ్లి గేటు కుర్రాడిని కనుక్కుని రమ్మని బతిమాలింది. అతను ఎంత మంచివాడంటే మళ్ళీ టిక్కెట్ అడక్కుండా వీళ్ళందరినీ నేల క్లాసులో కూర్చోబెట్టేశాడు. మెత్తని ఇసుకలో కూర్చుని హాయిగా సినిమా చూస్తున్నారు అందరూ. ఉన్నట్టుండి సినిమాలో విశ్రాంతి రావడంతో హాల్లో లైట్లు వెలిగాయి. ఇంటిదగ్గర నుంచి తెచ్చిన అప్పచ్చులు అందరికీ పంచింది అమ్మమ్మ. వాటిని తింటూ అప్పుడు చూశారు పిల్లలు ఇసుకని పరీక్షగా. లైట్ల వెలుగులో మిలమిలా మెరిసిపోతూ గోదారిసక. ఇసకని చూడగానే, అమ్మ వాళ్లక్కతో కలిసి దూదుంపుడక ఆట మొదలు పెట్టేసింది. వాళ్ళ తమ్ముడూ, చెల్లీ అయితే ఇసుక ఒకళ్ళ నెత్తిమీద మరొకరు ఎత్తిపోసుకునే ఆట. ఇసకలో ఏ మేకులన్నా ఉంటాయేమోనన్న అమ్మమ్మ ఖంగారుని అస్సలు పట్టించుకోలేదు వాళ్ళు. నేల క్లాసుకదా. అప్పుడే ఈనిన కుక్క ఒకటి తన నాలుగు పిల్లలతోనూ అక్కడికి ప్రవేశించింది. చిన్న పిల్లలిద్దరూ, ఆ పిల్లలని తీసుకెళ్ళి పెంచుకోవాల్సిందే అని పేచీలు మొదలు పెట్టారు. వద్దని వాళ్ళని ఒప్పించేసరికి మిగిలిన వాళ్ళ తల ప్రాణాలు తోకకి వచ్చాయి. అంత సందట్లోనూ ఇసుకలో దొరికిన శంఖులు, రంగు రాళ్ళతో మావయ్య జేబులు నింపేసుకున్నాడు. ఈ సరంభాలన్నింటి మధ్యా ఇంటర్వల్ పూర్తయ్యి సినిమా మళ్ళీ మొదలైంది. విషాద సన్నివేశాలు వచ్చినప్పుడల్లా ముక్కులు ఎగబీల్చీ, కొంగులతో కళ్ళు వత్తుకునీ, వాళ్ళు పడ్డ కష్టాలని తల్చుకునీ మహిళలు ముగ్గురూ సినిమాని జయప్రదం చేసేశారు. ఇంట్లో ఉంటే ఆపాటికి బోయినం చేసేసి గాఢ నిద్రలో ఉండే పిల్లలు, ఆవేళ ఆకలీ, నిద్రా మర్చిపోయారు. సినిమా అవ్వడంతోనే తిరుగు ప్రయాణం. తార్రోడ్డు మీద నడక పూర్తయ్యింది, మట్టిరోడ్డులోకి మళ్ళాలి. పిల్లలు నలుగురూ ఆ రోడ్డులోకి రామంటేరామనేశారు. కావాలంటే తార్రోడ్డు మీద ఎంతదూరమైనా నడవడానికి సిద్ధం అంటారు వాళ్ళు. అలా ఎంత నడిచినా ఇల్లు రాదంటారు పెద్దాళ్ళు. పెద్దాళ్ళు ముగ్గురూ కలిసి కృత్యదవస్థ మీద పిల్లల్ని మట్టి రోడ్డులోకి మళ్ళించారు. లాంతరు పట్టుకుని ముసుగు బామ్మగారు ముందు నడుస్తుండగా, వెనుకాల వరుసగా పిల్లలు, ఆ వెనుక పెద్దలు. అర్ధరాత్రి వేళకి ఇల్లు చేరారు అందరూ. "ఆ సినిమా కథ గుర్తు లేదు కానీ, ప్రయాణాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను" అంటూ గుర్తు చేసుకుంటుంది అమ్మ. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 8:52 PM 15 కామెంట్‌లు: లేబుళ్లు: అమ్మ చెప్పిన కబుర్లు మంగళవారం, ఫిబ్రవరి 15, 2011 వంశీకి నచ్చిన కథలు తెలుగువాళ్ళకి వంశీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రచయిత, సిని దర్శకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రకృతి ఆరాధకుడు... కాలం గడిచేకొద్దీ వంశీలోని మరిన్ని కొత్తకోణాలు ఆవిష్క్రుతమవుతూనే ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వంశీ సినిమాలు చూసిన, రచనలు చదివిన వాళ్లకి తన టేస్ట్ ని అంచనావేయడం పెద్ద కష్టమేమీ కాదు. పాఠకుడి నుంచి రచయితగా ఎదిగిన వంశీ, తన అభిమాన రచయితలు రాసిన కథల్లో తనకు నచ్చిన యాభై కథలతో వెలువరించిన సంకలనమే 'వంశీకి నచ్చిన కథలు.' మెజారిటీ కథల్లో ఇతివృత్తం మానవనైజం. నిజానికి ఈ ఇతివృత్తంతో వందలకొద్దీ వైవిద్యభరితమైన కథలు రాయొచ్చు. ఎందుకంటే అంత చిత్రమైనది మానవనైజం. పరిస్థితులకి అనుగుణంగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడెలా మారుతుందో ఒక అంచనాకి రావడం కూడా కష్టం. మానవనైజం తర్వాత ఎక్కువ కథలు మృత్యువు ఇతివృత్తంగా సాగినవి. సెంటిమెంట్ తో పాటు, హాస్యం, వ్యంగ్యంతో సాగేవి, కరుణ, రౌద్ర రస ప్రధానమైన కథలకీ ఈ సంకలనంలో సముచిత స్థానం ఇచ్చారు వంశీ. రవీంద్రనాథ్ టాగోర్ రచనకి వంశీ స్వేచ్చానువాదం 'అక్కడి రాళ్ళు ఆకలితో ఉన్నాయి' తో మొదలైన ఈ సంకలనంలో వంశీ తొలికథ 'నల్ల సుశీల,' గొల్లపూడి మారుతీరావు రాసిన 'జుజుమురా,' శ్రీరమణ 'ధనలక్ష్మి,' రాజేంద్రప్రసాద్-యమునల హిట్ సినిమా 'ఎర్ర మందారం' కి ఆధారమైన ఎమ్వీఎస్ హరనాధరావు కథ 'లేడి చంపిన పులి నెత్తురు,' కెఎన్వై పతంజలి రచన 'సీతమ్మ లోగిట్లో' ల మీదుగా సాగుతూ 'అంపశయ్య' నవీన్ రాసిన 'హత్య' కథతో ముగిసింది. రావి కొండల రావు పేరు వినగానే హాస్యమే గుర్తొస్తుంది. కానీ సస్పెన్స్ ప్రధానంగా ఆయన రాసిన 'రెండు శవాలు' కథ ఆశ్చర్య పరుస్తుంది. కుప్పిలి పద్మ 'ఆడిపాడిన ఇల్లు' స.వెం. రమేశ్ 'ఉత్తరపొద్దు' కథలు వర్ణన ప్రధానంగా సాగినవి. 'జంగుభాయి,' 'మంత్రసాని' చాలామందికి అంతగా పరిచయం లేని జీవితాలని పరిచయం చేస్తాయి. దుత్తా దుర్గాప్రసాద్ 'దానిమ్మపండు,' తల్లావఝుల పతంజలి శాస్త్రి రచన 'వైతరణికీవల' కథలు చాలారోజులపాటు వెంటాడుతాయి. అల్లం శేషగిరిరావు కథ 'చీకటి' పాఠకులని పూర్తిగా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుపోతుంది. కథ కళ్ళముందు జరుగుతున్నట్టు అనిపిస్తుందే తప్ప, చదువుతున్న భావన కలగదు. కాశీభొట్ల కామేశ్వరరావు కథ 'దుప్పటి' మానవనైజాన్ని చాకచక్యంగా చిత్రిస్తే, బివిఎస్ రామారావు కథ 'బైరాగి' ఓ.హెన్రీ తరహా మెరుపు ముగింపుతో అబ్బురపరుస్తుంది. శంకరమంచి పార్థసారధి రాసిన 'ఆరోజు రాత్రి' టి.ఆర్. శేషాద్రి కథ 'ప్రియే చారులతే!' సి.ఎస్. రావు రచన 'మళ్ళీ ఎప్పుడొస్తారు?" కథల్లో ప్రధాన పాత్రలు వేశ్యలు. ఈ మూడు కథల్లోనూ పోలిక ఇదొక్కటే. నిజానికి ఈ సంకలనంలోని ఏ రెండు కథలనీ పోల్చలేము. హాస్య ప్రధానంగా సాగే మొక్కపాటి నరసింహ శాస్త్రి కథ 'మా బావమరిది పెళ్లి' సెంటిమెంటల్ టచ్ తో ముగిసే పాలగుమ్మి పద్మరాజు కథ 'కోట గోడలు' రొమాంటిగ్గా సాగే కప్పగంతుల సత్యనారాయణ కథ 'తెల్లవారుఝాము పాఠాలు' కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతి కథ చివరనా ఆ కథ తనకి ఎందుకు నచ్చిందో వివరిస్తూ వంశీ రాసిన ఫుట్ నోట్స్ కొన్ని కథల్లోని కొత్త కోణాలని అర్ధం చేసుకోడానికి పాఠకులకి ఉపయోగపడుతుంది. నాలుగొందల డెబ్భై పేజీల ఈ సంకలనం ప్రింటింగ్ కంటికింపుగా ఉంది. బాపు రూపుదిద్దిన కవర్ పేజీ ఎప్పటిలాగే ఆకర్షణీయంగా ఉంది. తులసికోట దగ్గర నైవేద్యంగా కథల పుస్తకాలని ఉంచడం అన్నది బాపుకి మాత్రమే వచ్చే ఆలోచన. వంశీ అభిమానులు మాత్రమే కాక, వైవిద్యభరితమైన తెలుగు కథలని ఇష్టపడే వారందరూ తప్పక చదవ వలసిన సంకలనం ఇది. కుట్టిమాస్ ప్రెస్ ప్రచురించిన ఈ పుస్తకం 'విశాలాంధ్ర' అన్ని శాఖల్లోనూ దొరుకుతుంది. (వెల రూ. 200.) వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 9:51 PM 7 కామెంట్‌లు: లేబుళ్లు: సాహిత్యం సోమవారం, ఫిబ్రవరి 14, 2011 మరోచరిత్ర తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో 'క్లాసిక్స్' గా స్థానం సంపాదించుకున్న అతికొద్ది విషాదాంత ప్రేమకథా చిత్రాలలో ఒకటి 'మరోచరిత్ర.' ముప్ఫైమూడేళ్ళ క్రితం నలుపు తెలుపుల్లో కే.బాలచందర్ సృష్టించిన ఈ అపూర్వ ప్రేమకావ్యం ప్రేక్షకుల మీద ఎంతటి ప్రభావాన్ని చూపించిందంటే, తమ ప్రేమ విఫలమవుతుందేమో అని భయపడ్డ కొందరు పిరికి ప్రేమికులు ఆత్మహత్యకి పాల్పడేంతగా. బాలచందర్ పుణ్యమా అని బాలు, స్వప్న అనే పేర్లు ప్రేమికులకి పర్యాయపదాలైపోయాయి తెలుగునాట. కమలహాసన్, సరిత, మాధవిల అపూర్వ నటనా పటిమకి, బాలచందర్ దర్శకత్వ ప్రతిభ, ఎమ్మెస్ విశ్వనాథన్ అందించిన స్వరాలు తోడవ్వడంతో తెలుగు, తమిళనాట సినిమా చరిత్రలో మరోచరిత్ర సృష్టించిందీ సినిమా. విశాఖ అందాలని ఇంతగా ఒడిసిపట్టిన సినిమా మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు. బలమైన కథ, దానిని ఓర్పుగా తెరకెక్కించగల సాంకేతిక వర్గం, నేర్పుగా నటించగల నటీనటులు ఉంటే చిన్న బడ్జెట్ తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనడానికి ఉదాహరణ ఈ సినిమా. బాలు (కమలహాసన్) ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. విశాఖలో వాళ్ళ పొరుగింట్లో ఉండే బ్రాహ్మణేతర కుటుంబానికి చెందిన అమ్మాయి స్వప్న (సరిత). చేస్తున్న ఉద్యోగం నచ్చక దాన్నివదిలేసి వచ్చిన బాలూ, కాలేజీలో చదువుతున్న స్వప్నతో ప్రేమలో పడతాడు. ఇద్దరి తల్లిదండ్రులకీ తెల్లారింది మొదలు రాత్రి వరకూ ప్రతి విషయంలోనూ తగువే. అమ్మాయికీ అబ్బాయికీ ఒకరి భాష మరొకరికి రాదు. అయినా ఇవేవీ వాళ్ళ ప్రేమకి ఆటంకాలు కాలేకపోయాయి. చురుకైనదీ, తెలివైనదీ పైగా ఆధునికంగా ఉండేదీ అయిన స్వప్నని అభిమానించే వాళ్లకి కొదవ లేదు. ఆమె తరచూ వెళ్ళే పుస్తకాల షాపు ఓనరు ఆమెని ఆరాధించే వాళ్ళలో ఒకడు. అతని కారణంగా బాలు, స్వప్నల ప్రేమ విషయం వాళ్ళ పెద్దవాళ్ళకి తెలిసిపోతుంది. అప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి వైజాగ్ మొత్తాన్ని చుట్టేసి పాటలు పాడేసుకోవడమే కాక కనిపించిన ప్రతి చెట్టుమీదా, పుట్టమీదా, రాయీ రప్పలమీదా వాళ్ళ పేర్లు రాసేసుకుంటారు. ఇరుగుపొరుగులుగానే ఏమంత సఖ్యంగా ఉండని పెద్దవాళ్ళు పిల్లల ప్రేమకి ససేమిరా అంటారు. అయితే పిల్లల పట్టుదల కారణంగా ఓ మెట్టు దిగి వచ్చి, వీళ్ళ ప్రేమకి పరిక్ష పెడతారు. ఏడాది పాటు దూరంగా ఉండి ప్రేమని నిరూపించుకోమంటారు. వాదోపవాదాల అనంతరం ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడానికి అంగీకరిస్తాడు బాలూ. వీళ్ళ ప్రేమ మీద ఏమాత్రం నమ్మకం లేని స్వప్న తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కలిసి ఉన్నప్పటికన్నా విడిపోయాక ఒకరిమీద ఒకరికి ప్రేమ బలపడుతుంది బాలూ స్వప్నలకి. ఆవేశపరుడైన బాలూకి పరిచయమైన బాలవితంతువు సంధ్య (మాధవి) తనకి వచ్చిన నృత్యాన్ని నేర్పడం ద్వారా అతని ఆవేశాన్ని సక్రమమైన మార్గంలో పెడుతుంది. అంతేకాదు అతనికి స్వచ్చమైన తెలుగు నేర్పుతుంది కూడా. మరోపక్క తన పెళ్లి ప్రయత్నాలని తీవ్రంగా వ్యతిరేకించే స్వప్న, బాలూమీద తనకున్న ప్రేమని వ్యక్తం చేయడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోదు. గోడల నిండా అతని పేరు రాయడం, తల్లి కాల్చేసిన బాలూ ఫోటో బూడిదని కాఫీలో కలుపుకుని తాగేయడం...ఇవన్నీ సామాన్య విషయాలు స్వప్నకి. అయితే ఓ చిన్న అపార్ధం కారణంగా మానసికంగా స్వప్నకి దూరమైన బాలూ, సంధ్యకి దగ్గరవుతాడు. స్వప్న ప్రేమలో సిన్సియారిటీని అర్ధం చేసుకున్న సంధ్య బాలూ స్వప్నలని దగ్గర చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తుంది. ఇక కథ సుఖాంతమే అనుకుంటున్న తరుణంలో సినిమాని ఓ కర్కశమైన మలుపు తిప్పుతాడు దర్శకుడు. ఫలితం, వాళ్ళ ప్రేమ మొగ్గ తొడిగిన బీచ్ లోనే బాలూ స్వప్నల విషాదాంతం. నిజానికిది నాయికల కథ. బాలూ పాత్ర కన్నా స్వప్న, సంధ్య పాత్రలు బలమైనవి. అందం, ఆవేశం మినహాయిస్తే బాలూలో మరో చెప్పుకోదగ్గ లక్షణం కనిపించదు. బాలూమీద పిచ్చి ప్రేమ స్వప్నకి. ఎంతగా అంటే 'నిన్ను ప్రేమిస్తున్నాను ఒక పిచ్చిది' అని అతని వీపు మీద రాసేంత. ఇప్పుడిప్పుడు బాలీవుడ్ ఖాన్ లని చూసి మన కుర్ర హీరోలు చేస్తున్న కండల ప్రదర్శనని మూడు దశాబ్దాల క్రితమే కమల్ చేసి చూపించాడు ఈ సినిమాలో. విధి తనకి పరిక్షలు పెట్టినా ఎదురొడ్డి నిలిచే స్థైర్యం సంధ్య సొంతం. కష్టాలకి కుంగిపోదు ఆమె. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీత సారధ్యంలో పాటలన్నీ ఈనాటికీ మారుమోగుతున్నాయి. బాలూతో కలిసి సుశీల, జానకి, రమోల, ఎల్లారీశ్వరి, వాణీ జయరాం ఒక్కొక్క పాట పాడారు ఈ సినిమాకి. ఇది విశ్వనాథన్ స్టైల్ అనుకోవాలి. అందరూ చెప్పే పాట 'ఏ తీగ పూవునో' అయినా, నాకు మాత్రం 'పదహారేళ్ళకి..' 'విధి చేయు వింతలన్నీ..' బాగా ఇష్టం. 'కలిసి ఉంటే..' పాట సాహిత్యం, చిత్రీకరణ కూడా తమాషాగానే ఉంటాయి. మోడర్న్ దుస్తుల్లో సరిత కుర్రకారుని ఒక ఊపు ఊపింది అప్పట్లో. హిందీలో 'ఏక్ దూజే కేలియే' పేరిట రీమేక్ చేసిన ఈ సినిమా అక్కడ కూడా ఘన విజయం సాధించింది. హిందీ చిత్రానికి కూడా బాలచందరే దర్శకుడు. వరుణ్ సందేశ్, అనితలతో నూతన దర్శకుడు రవి యాదవ్ నిర్దేశకత్వంలో ఈ సినిమాని గతేడాది తెలుగులోనే రీమేక్ చేశారు నిర్మాత దిల్ రాజు. రీమేక్ ఎలా ఉండకూడదు అనడానికి ఉదాహరణగా నిలబడిందీ సినిమా. అయితే బాలచందర్ 'మరోచరిత్ర' మాత్రం నిస్సందేహంగా తెలుగు సిని చరిత్రలో నిలిచిపోయే సినిమా. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 8:07 PM 17 కామెంట్‌లు: లేబుళ్లు: సినిమాలు కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom) తలంపు వైద్య విద్య 'రక్షించాల్సింది ఉక్రెయిన్ లో చిక్కుబడ్డ విద్యార్థులనే కాదు, ఇక్కడ చదువు కొనలేక అక్కడికి వెళ్లేలా చేసిన మన విద్యా వ్యవస్థని కూడా' గ...
ఒకూర్లో ఒక రాజున్నాడు. ఆయనకు బంగారు బొమ్మలాంటి ఒక చక్కని కూతురుంది. ఆ పాపంటే ఆయనకు చానా ఇష్టం. చిన్నప్పట్నించీ ప్రేమగా ఏదడిగితే అది కొనిస్తా పెంచి పెద్ద చేసినాడు. పెద్దగైనాక పెండ్లి చేయాల గదా. దాంతో మంచి మంచి సంబంధాలు తేవడం మొదలు పెట్టినాడు. కానీ ఎన్ని సంబంధాలు తెచ్చినా ఆమె నాకు నచ్చలేదంటే నాకు నచ్చలేదంటా ఎగరగొట్టడం మొదలు పెట్టింది. దాంతో ఆయన బాగా విసిగిపోయినాడు. ఒకరోజు కూతుర్ని పిలిచి “ఏందమ్మా... నేనే సంబంధం తెచ్చినా నచ్చడం లేదంటున్నావ్. అసలు నీకు ఎట్లాంటోడు కావాల్నో చెప్పు... తెచ్చి చేస్తా" అన్నాడు. అప్పుడామె నెమ్మదిగా “నాన్నా... నాన్నా... నాకు ఈ లోకానికంతా శక్తినిచ్చి వెలుగులు పంచే సూరీడంటే చానా చానా ఇష్టం. నన్ను ఎట్లాగైనా ఆయనకిచ్చి పెండ్లి చేయవా" అనడిగింది. అప్పుడు వాళ్ళ నాయన "చూడమ్మా... సూర్యునితో పెండ్లంటే మాటలు గాదు. ఆయనెక్కడో ఆకాశంలో తిరుగుతా వుంటాడు. మనముండేదా భూమ్మీద. మనకూ ఆయనకూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ సంబంధం కుదిరే పని కాదుగానీ వేరేవాన్ని చేస్కో" అన్నాడు. కానీ... ఆమె వాళ్ళ నాయన మాట వినిపిచ్చుకోకుండా... "పెండ్లంటూ చేస్కుంటే సూర్యున్నే చేసుకుంటా... లేదంటే లేదు" అని మొండిపట్టు పట్టి కూర్చోనింది. ఎంత నచ్చచెప్పినా వినకపోయేసరికి వాళ్ళ నాయనకు తెగ కోపమొచ్చేసి "నామాట విననప్పుడు... ఈడెందుకున్నావ్. ఫో... నా దగ్గరనుంచి" అని ఆమెను ఇంట్లోనుంచి దొబ్బేసినాడు.. ఆమె “సూర్యున్ని ఎట్లా పెండ్లి చేసుకోవాలబ్బా" అని ఆలోచిస్తా... ఆలోచిస్తా... పడమటి దిక్కున బయలుదేరి అడవులు, గుట్టలు, వాగులు, వంకలు, ఒకొక్కటే దాటుకుంటా దాటుకుంటా ఒక పెద్ద కొండపైకి ఎక్కింది. ఆ కొండపైన ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో ఒక ముసలామె వుంది. ఆమె ఆ రాకుమారిని చూసి “ఏందమ్మా పాపం... ఒక్కదానివే అట్లా తిరుగుతా వున్నావ్. ఏం కావాల నీకు" అనడిగింది. అప్పుడా రాకుమారి కండ్ల నిండా నీళ్ళు కారిపోతా వుంటే జరిగిందంతా చెప్పింది. అప్పుడా ముసిలామె చీరకొంగుతో ఆమె కండ్లనీళ్ళు తుడుస్తా “నువ్వేమీ బాధ పడొద్దు. నువ్వు వెతికే సూరీడు ఎవరోగాదు నా కొడుకే. ఆకాశంలో పగలంతా తిరిగి తిరిగి అలసిపోయి రాత్రి కాగానే ఇంటికొస్తాడు. నువ్వు నాకెంతగానో నచ్చినావు. నే చెప్తాలే. నా కొడుకుని చేసుకుందువు గానీ" అనింది. దానికామె చానా సంబరపడింది. సూరీడు ఆకాశంలో పగలంతా తిరిగి తిరిగి అలసిపోయి రాత్రి కాగానే ఇంటికి తిరిగి వచ్చినాడు. ఇంట్లో రాకుమారిని చూసి “ఎవరబ్బా... ఈ అమ్మాయి. మా ఇంట్లో వుంది" అనుకున్నాడు. అంతలో ఆ రాకుమారి సంబరంగా సూర్యుని దగ్గరికి వచ్చి "నువ్వంటే నాకెంతో ఇష్టం. నీకోసం అందర్నీ వదిలి వచ్చేసినా. ఇప్పుడు నువ్వు తప్ప నాకింకెవరూ లేరు. నన్ను పెండ్లి చేసుకోవా" అనడిగింది. దానికి సూర్యుడు “చూడు పాపా... నేను మీ లెక్క మామూలు మనిషిని కాదు. ఎప్పుడూ భగభగా మండిపోతా సెగలు కక్కుతా వుంటాను. నన్ను కండ్లు తెరిచి సూటిగా చూస్తే సాలు... ఎవరి కండ్లకైనా సరే మబ్బులు కమ్ముతాయి. నన్ను ముట్టుకుంటే చాలు కాలి బూడిదైపోతారు. అట్లాంటిది నువ్వు నన్నెట్లా పెండ్లి చేసుకోగలవ్. పో... పోయి మీ అమ్మా నాన్న చూపిచ్చిన సంబంధం చేసుకోని హాయిగా వుండుపో అన్నాడు. కానీ ఆమె ఆ మాటలేమీ పట్టిచ్చుకోకుండా “లేదు... నేను నిన్ను తప్ప ఎవ్వరినీ పెండ్లి చేసుకోను. నన్ను చేసుకుంటావా... చేసుకోవా..." అని పట్టుపట్టి కూచోనింది. ఎంత చెప్పినా వినకపోయేసరికి సూర్యునికి కోపమొచ్చేసి "పెండ్లీ లేదు... గిండ్లీ లేదూ... ఫో... నా ఇంట్లోంచి" అని ఆమెని బైటికి దొబ్బి తలుపేసేసినాడు. పాపం ఆమె ఏడ్చుకుంటా... ఏడ్చుకుంటా ఆకాశంలో తిరిగే సూర్యున్నే చూస్తా చూస్తా ఏమీ తినకుండా కొద్ది రోజులకు చచ్చిపోయింది. ఆమె ఎక్కడైతే చచ్చిపోయిందో సరిగ్గా అక్కన్నే కొంత కాలానికి మళ్ళా ఒక మొక్కై పుట్టింది. అది కొంతకాలానికి పెరిగి పెద్దగై ఒక పూవు పూసింది. ఆ పూవు ఎట్లుందంటే అరచేయంత పెద్దగా చందమామ లెక్క గుండ్రంగా పసుప్పచ్చని రేకులతో చూడముచ్చటగా వుంది. ఆరోజు నుండీ ఆ పూవు ఏనాటికైనా సూర్యుడు మళ్ళా రాకపోతాడా... నన్ను పెండ్లి చేసుకోకపోతాడా అని పొద్దున్నే సూర్యుడు ఆకాశంలో కనబడ్డం మొదలు మరలా సాయంత్రం మాయమయ్యేవరకూ సూర్యునికెళ్లే ఆశగా చూస్తా... సూర్యుడు ఎటువైపు తిరిగితే అటువైపు తిరుగుతా వుంది. ఆ పువ్వునే మనం పొద్దుతిరుగుడు పువ్వనీ, సూర్యకాంతమనీ పిలుస్తావుంటే ఆంగ్లభాషలో 'సన్ ఫ్లవర్' అంటుంటారు.
కరోనా మహమ్మారి డ్రాగన్ కంట్రీ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి.. మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 800 దాటేసింది.. మరో 37వేల మందికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న దేశం కావడంతో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో చైనా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశం సరిహద్దులను మూసేయడంతో పాటు రాకపోకలపై ఆంక్షలు విధించారు. అయితే కరోనా ప్రభావం చైనాలోని వుహాన్ ప్రదేశంలో ఎక్కువగా ఉండగా.. […] TV9 Telugu Digital Desk | Edited By: Feb 09, 2020 | 8:59 PM కరోనా మహమ్మారి డ్రాగన్ కంట్రీ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి.. మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 800 దాటేసింది.. మరో 37వేల మందికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న దేశం కావడంతో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో చైనా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశం సరిహద్దులను మూసేయడంతో పాటు రాకపోకలపై ఆంక్షలు విధించారు. అయితే కరోనా ప్రభావం చైనాలోని వుహాన్ ప్రదేశంలో ఎక్కువగా ఉండగా.. ఈ వైరస్ విస్తరిస్తోన్న క్రమంలోనే ఈ ప్రాంతం నుంచి దాదాపు 5 మిలియన్ల మంది జనం బయటికి వెళ్లినట్లు ఓ రిపోర్టులో తేలింది. దీంతో వారంతా ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు బైడూ అనే మ్యాపింగ్‌ సంస్థ నడుం కట్టింది. లొకేషన్‌ ఆధారంగా జనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే వివరాలు వారు తెలుసుకుంటున్నరు. వెళ్లిన వారిలో 14 శాతం చుట్టుపక్కల ఉన్న హెనాన్‌, హునాన్‌, అన్హుయి, జియాంగ్సి ప్రాంతాలకు వెళ్లారని బైడూ ప్రకటించింది. మరికొంత మంది తమ లొకేషన్‌ వివరాలు సరిగా వెల్లడించకపోవడంతో కొంత సమస్య ఏర్పడింది. కాగా చాలా ఏళ్లుగా చైనాలో వ్యాధుల వ్యాప్తిని గుర్తించేందుకు ఈ మ్యాపింగ్‌ వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కరోనా వ్యాప్తిపై హాంకాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్పందించారు. చైనా ఇప్పుడు పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోంది. సెంట్రల్ చైనాతో పాటు వుహాన్ నుంచి చాలామంది బయటకు వెళ్లారు. వాళ్లందరినీ గుర్తిస్తేనే సమస్య ఓ కొలిక్కి వస్తుంది అని అంటున్నారు. లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి Follow us on CoronavirusCoronavirus across WorldCoronavirus deaths in ChinaCoronavirus In ChinaCoronavirus in India
విశాలాంధ్ర-పెడన : మగ్గం నేసే ప్రతి కార్మికుడికి వైఎస్‌ఆర్‌ ‘నేతన్న నేస్తం’ పథకం అమలు చేయాలని, రైతుభరోసా, ఆసరా, వృద్ధాప్య పింఛన్లతో లింకు పెట్టవద్దని, చేనేత సంఘాల వద్ద గల చేనేత నిల్వలను ఆప్కో వెంటనే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కరోనా కష్టకాలంలో రూ.10వేల ఆర్థికసాయంతో నేతన్నలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మికసంఘం రాష్ట్రసమితి పిలుపులో భాగంగా నేతన్నలు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద సోమవారం ధర్నాలు నిర్వహించారు. అనంతరం వినతిపత్రాలు అందజేశారు. చేనేత కార్మికులను ఆదుకోవాలని, నేతన్న నేస్తం అమలులో వివక్ష ప్రదర్శించ రాదని కార్మికులు నినాదాలు చేశారు. రెక్కాడితేగానీ డొక్కాడని చేనేత కార్మికుల ఆకలిబాధలు అర్థం చేసుకోవాలని విన్నవించారు. రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో నేత కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా హేమసుందరరావు బందరులో మాట్లాడుతూ చేనేత సంఘాలకు మాతృసంస్థ అయిన ఆప్కో పాలకవర్గం మరమగ్గాల వస్త్రాలు కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరి నుంచి రూ.1.50 కోట్ల విలువ గల పవర్‌ లూమ్‌ వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. సహకార సంఘాల వద్ద గల నిల్వలను ఆప్కో కొనుగోలు చెయ్యాలని కోరుతున్నా పట్టిం చుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా సహకార సంఘాలు కళ్లు తెరవాలని హితవు పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్‌, చేనేత జౌళీ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు కోదాటి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి బుసం బాలసుబ్రహ్మణ్యం, చేనేత నాయకులు అందె జగదీష్‌, కుర్మ విఘ్నేశ్వరరావు పాల్గొన్నారు. అర్హులందరికి నేతన్న నేస్తం : చలపతి విశాలాంధ్రఅనంతపురం : అర్హులందరికీ నేతన్న నేస్తం పథకం వర్తింపచేయాలని చేనేత కార్మికులు డిమాండ్‌ చేశారు. అనంతపురం నగరంలోని మున్సిపల్‌ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు చేనేత కార్మిక సంఘం అధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగానికి మొదటి స్థానమైతే చేనేత రంగానిది రెండో స్థానమన్నారు. చేనేత రంగానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లభించడం లేదని విమర్శించారు. చేనేత కార్మికుల ఆకలిచావులు నిత్యం చూస్తున్నామన్నారు. పాలకులు హామీలు ఇవ్వడం తప్ప ఆచరణ కనిపించడం లేదని మండిపడ్డారు. నేతన్న నేస్తం పథకంలో అక్రమాలకు తావులేకుండా అర్హులైన కార్మికులందరికీ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో చేనేత కార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి గోవింద్‌, రాష్ట్ర నాయకులు లక్ష్మయ్య, నగర అధ్యక్షుడు కృష్ణుడు, నగర ప్రధాన కార్యదర్శి రాజేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. నేతన్న నేస్తంలో వివక్ష చూపొద్దు : పిల్లలమర్రి విశాలాంధ్రగుంటూరు : నేతన్న నేస్తం పథకంలో వివక్షత చూపించవద్దని, మగ్గం నేస్తున్న ప్రతికార్మికుడితో పాటు ఉప వృత్తులే జీవనాధారంతో జీవిస్తున్న కార్మికు లందరికి ఈ పథకం వర్తింపచేయాలని ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వర రావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు గొట్టుముక్కల బాలాజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్‌ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ మగ్గాల ఆధునీకరణ కోసం నెలకు రెండు వేలు చొప్పున ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం చేయడం అభినందనీయమని, అయితే అద్దె ఇంట్లో ఉంటూ షెడ్లలో పనిచేస్తున్న నేతన్నలకు నేతన్న నేస్తం వర్తింప చేయకపోడం దారుణమన్నారు. అధికారులు జోక్యం చేసుకొని సహకార సంఘాలలోని చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బాలాజీతో పాటు చేనేత కార్మిక సంఘం నాయకులు బి.మోహనరావు, ఎ.ప్రభాకరరావు, జె.వెంకటకృష్ణ, డి.ఈశ్వరరావు, జి.దుర్గారావు, పి.నాగాంజనేయులు పాల్గొన్నారు. షరతులు వద్దు : రామాంజనేయులు విశాలాంధ్ర బ్యూరో`కర్నూలు : నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికులకు ఇచ్చే 24వేల రూపాయలకు ఎలాంటి షరతులు విధించవద్దని ఏపీ చేతివృత్తిదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ కె.రామాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట గాంధీ విగ్రహం వద్ద నేత కార్మికులు ధర్నా నిర్వహిం చారు. చేనేత కార్మికసంఘం నాయకులు మాధవస్వామి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో రామాంజనేయులు మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. కరోనాతో చేనేత కార్మికులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఆకలితో అలమటిస్తుంటే నిబంధనల పేరుతో పథకం అమలు చేయక పోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ధర్నా అనంతరం డిమాండ్‌ లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందచే శారు. కార్యక్రమంలో చేనేత కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు సోమమోహన్‌, నాయకులు శంకర్‌, ఎం.మల్లేష్‌, ఎస్‌. శంకరప్ప, జె.శ్రీనివాసులు, కె.పద్మ తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలు జరుగుతుండగా, సాంకేతిక పరిజ్ఞానంలో ఇంకో ముందడుగు పడనుంది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 సొంతంగా ప్లాట్‌ఫారం ఏర్పాటు.. స్పష్టం చేసిన సీజేఐ బెంచ్‌ సమాచార హక్కు కోసం పోర్టల్‌ న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలు జరుగుతుండగా, సాంకేతిక పరిజ్ఞానంలో ఇంకో ముందడుగు పడనుంది. కోర్టు కార్యకలాపాలు ఇకపై లైవ్‌ స్ట్రీమ్‌ కానున్నాయి. ఇందుకు ప్రత్యేకంగా సొంత ప్లాట్‌ఫారం ఏర్పాటుకానుంది. సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా సమాచార హక్కు పరిధిలోకి తీసుకురానుండడం మరో ముఖ్యమైన అంశం. ప్రస్తుతం కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాల కోసం యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని పేర్కొంటూ బీజేపీ మాజీ నాయకుడు కె.ఎన్‌.గోవిందాచార్య దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ జె.బి.పార్డీవాలాల ధర్మాసనం పరిశీలించింది. కోర్టు కార్యకలాపాలను ప్రైవేటు ప్లాట్‌ఫారం ద్వారా నిర్వహించడం సరికాదని గోవిందాచార్య తరఫు న్యాయవాది విరాగ్‌ గుప్తా వాదించారు. ఈ లైవ్‌స్ట్రీమ్‌పై ఆ సంస్థ కాపీరైట్‌ హక్కులను అడుగుతుందని చెప్పారు. 2018 నాటి ఓ తీర్పు ప్రకారం న్యాయస్థానాల్లో రికార్డయిన, ప్రసారమయిన మొత్తం సమాచారంపై కాపీరైట్‌ హక్కు కోర్టుకే ఉంటుందని గుర్తు చేశారు. యూట్యూబ్‌ నిబంధనల ప్రకారం ఆ సంస్థకు కూడా కాపీరైట్‌ కోరే హక్కు ఉందని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ యూట్యూబ్‌ను ఉపయోగించడం తాత్కాలిక ఏర్పాటేనని తెలిపింది. సొంత ప్లాటుఫారం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. కాపీరైట్‌పై తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేసింది. రాజ్యాంగ ధర్మాసనాల విచారణలన్నీ మంగళవారం (సెప్టెంబరు 27) నుంచి లైవ్‌స్ట్రీమ్‌ చేయాలని ఈ నెల 20న సీజేఐ ఆధ్వర్యంలో ఫుల్‌కోర్టు ఏకగ్రీవంగా తీర్మానించింది. 2018లో వెలువరించిన తీర్పును అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకొంది. నాలుగేళ్లకు ఆ నిర్ణయం అమల్లోకి రానుంది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీ విరమణ చేసిన రోజైన ఆగస్టు 26న చరిత్రలో తొలిసారిగా కోర్టు కార్యకలాపాలను వెబ్‌కాస్ట్‌ చేయడం గమనార్హం. పారదర్శకతపై యత్నాలు కొలిక్కి... పారదర్శకత ఉండేలా సుప్రీంకోర్టు వ్యవహారాలను సమాచార హక్కు (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సమాచార హక్కు పోర్టల్‌ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ఇటీవల న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ కోర్టులోనే ప్రకటించారు. కోర్టు వ్యవహారాలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలంటూ ఏడేళ్ల క్రితం ప్రారంభమయిన ప్రయత్నాలు దీంతో కొలిక్కివచ్చినట్టయింది. మొదట్లో సుప్రీంకోర్టు ఇందుకు సుముఖత తెలపలేదు. 2015లో ముఖ్యమైన నిర్ణయాన్ని వెలువరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వివరాలను ఇతర వ్యవస్థలతో పంచుకోలేమని తెలిపింది. కానీ ప్రజాభిప్రాయాన్ని గమనించి కొలీజియం నిర్ణయాలను వెబ్‌సైట్‌లో పెట్టడం ప్రారంభించింది. 2019లో ఇచ్చిన మరో తీర్పులో ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.
పల్లెలు, పట్టణాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా భావించి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, ప్రజా అవసరాలే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్నిరంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పాలనా వ్యవస్థ రూపుదిద్దుకోవాలని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. జులై 1 నుంచి పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగ నున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను మరింతగా చైతన్యపరిచి నిర్ధేశిత లక్ష్యాలన్నీటినీ చేరుకోవాలని సీఎం అన్నారు. పదిరోజుల కార్యక్రమం ముగిసిన తర్వాత పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా నిర్ధేశించిన ఏ పనికూడా అపరిష్కృతంగా ఉండటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్‌ శాఖకు ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తున్నదనీ, అయినా కూడా పనులు వందశాతం పూర్తికాకుండా ఉండే అంశాన్ని పునఃసమీక్ష చేసుకోవాలని ముఖ్య మంత్రి సూచించారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం అత్యవసర నిధులుగా, మంత్రుల వద్ద రూ. 2 కోట్లు, ప్రతి జిల్లా కలెక్టరు వద్ద ఒక కోటి రూపాయలు ఉంచేందుకు నిధులను కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి (సీడీఎఫ్‌) నిధులను స్థానిక జిల్లామంత్రి నుంచి అప్రూవల్‌ తీసుకొని ఖర్చు చేయాలని సీఎం సూచించారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో జిల్లా కలెక్టర్లే కీలకమని, సమర్థవంతమైన వర్కింగ్‌ టీంను తామే ఎంపిక చేసుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల్లో ఇండ్లమీద నుంచి హెచ్‌టీ విద్యుత్తు లైన్లను తొలగించాలని సీఎం ఆదేశించారు. పట్టణాలవారీగా క్లీనింగ్‌ ప్రొఫైల్‌ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున డోర్‌ టు డోర్‌ పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు మంత్రులతో పాటుగా రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), 2019 బ్యాచ్‌ ఐఏఎస్‌ లు, డీఎఫ్‌ఓలు, కన్జర్వేటర్లు, డీపీవోలు, డీఆర్‌ డీవోలు, పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి, విద్యుత్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘వ్యవసాయానికి, రైతుకు ప్రభుత్వం అండగా నిలబడిరది. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా పరిణామం చెందింది. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా పంటలు పండుతూ ధాన్యాగారంగా మారింది. రాష్ట్రానికి అదనపు రైస్‌ మిల్లులు తక్షణ అవసరం. రైస్‌ మిల్లుల సంఖ్యను పెంచాలి. ఇప్పుడు పండిన ధాన్యాన్ని ప్రాసెసింగ్‌ చేసుకోవడంపై దృష్టిసారించాలి. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎస్‌.ఇ.జెడ్‌ (సెజ్‌)లను 250 ఎకరాలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేసి, వాటి చుట్టూ బఫర్‌ జోన్లు ఏర్పాటు చేసి, ఆ పరిధిలో లే ఔట్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.’’ అని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కేవలం వ్యవసాయశాఖ మాత్రమే కాకుండా అన్ని శాఖల అధికారులు దృష్టిసారించాల్సిన అవసరమున్నదని సీఎం తెలిపారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా. రైతుకు వాణిజ్యపరంగా లాభదాయకమైన పంటలను అధికారులు ప్రోత్సహించాలని, నాటు పద్ధతి కాకుండా వెద జల్లే పద్ధతి ద్వారా వరి పండిరచే విధానాన్ని అవలంభించేలా రైతులను చైతన్యం చేయాలన్నారు. కంది, శనగ, పత్తి, ఆయిల్‌ ఫామ్‌ వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సీఎం అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని సీఎం అధికారులకు పిలుపునిచ్చారు. కల్తీ విత్తనాల అమ్మకాల మీద కఠినంగా వ్యవహరిం చాలని, వ్యవసాయశాఖ, పోలీసుశాఖ అధికారుల సమన్వయంతో కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలను వినియోగించి కల్తీని నిరోధించాలని సీఎం అన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలను అధిగమించడానికి పవర్‌ డే ను పాటించాలన్నారు. ప్రజలను చైతన్యపరిచి, శ్రమదానంలో పాల్గొనేలా చేసి, కరెంటు సమస్యలను పరిష్క రించుకోవాలని సీఎం తెలిపారు. పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ చట్టాల ప్రకారం.. పల్లెలు, పట్టణాల్లో విక్రయించే ఫ్లాట్ల లే అవుట్లలో, ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూమిని విధిగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్లమీద రిజిస్ట్రేషన్‌ చేయాలని సీఎం అన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించడానికి సమగ్ర నివేదిక తయారు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులను నిర్ధిష్టంగా గుర్తించాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణ ప్రగతి : దిన దినాభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో చెత్తపేరుకుపోయే విధానంలో పట్టణానికో తీరు వ్యత్యాసముంటుందని, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణాలవారీగా క్లీనింగ్‌ ప్రొఫైల్‌ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశిం చారు. గ్రామాలు, పట్టణాల్లో అన్నిశాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేసుకొని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. జులై చివరికల్లా శాఖల నడుమ వున్న పరస్పర బకాయిలను ‘బుక్‌ అడ్జస్ట్‌ మెంట్‌’ ద్వారా పరిష్కరించాలని, ఇక నుంచి అన్నిశాఖల నడుమ విధిగా చెల్లించాల్సిన బిల్లులను వెంట వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని, ప్రతి పట్టణంలో కనీసం ఐదు డంపు యార్డులను ఏర్పాటు చేసుకోవాలని, అందుకోసం పట్టణాలకు దగ్గరలో స్థలాలను సేకరించి పెట్టుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, అందుకు అనుగుణంగా కాస్మొపాలిటన్‌ సిటీ అవసరాలను అందుకునే రీతిలో తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. వలస కార్మికుల సంక్షేమం కోసం పాలసీని రూపొందించాలని సీఎం ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాలకు తరలుతున్న జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను, ఆస్తులను జిల్లా కలెక్టర్లు స్వాధీనం చేసుకుని, ఆ స్థలాలను ప్రజా అవసరాలకోసం వినియోగించాలని తెలిపారు. పట్టణాల్లో లక్ష జనాభాకు ఒకటి చొప్పున వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్లను ఏర్పాటు చేయాలని, కనీసం రెండు, మూడు ఎకరాలకు తక్కువ కాకుండా స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అందులో పార్కింగ్‌ తదితర సౌకర్యాలను కల్పించాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగే పది రోజుల సమయాన్ని అధికారులు సమర్థంగా వినియోగించు కోవాలని, ఇందుకోసం ‘మ్యాప్‌ యువర్‌ టౌన్‌’ ప్రకారం పట్టణ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ సమయంలో పట్టణాలలో లోపాలను సవరించుకుని సెట్‌ రైట్‌ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు వివిధ జిల్లాల్లో పర్యటనలు చేపట్టిన సందర్భాల్లో సమీక్షల కోసం ప్రతి జిల్లా కలెక్టరు కార్యాలయంలో ‘‘రాష్ట్ర చాంబర్‌’’ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రతి జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రాంగణంలో జంట హెలిపాడ్‌ లను నిర్మించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబం ధించిన భూములు, స్థలాలు ఇతర ఆస్తుల వివరాలను (‘‘ఇన్వెంటరీ’’లను) జూలై నెలాఖరుకల్లా సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అర్బన్‌ లాండ్‌ను శాస్త్రీయంగా వినియోగించుకునే విషయంలో అధికారులు రియోడిజనీరో నగరాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం సూచించారు. కొండలు, గుట్టలున్న ప్రాంతాల్లో విస్తృతంగా ప్లాంటేషన్‌ కార్యక్రమాలను చేపట్టాలని, మండలానికొకటి చొప్పున పది ఎకరాల స్థలంలో ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావసరాలరీత్యా భూమి అవసరమైన చోట చట్ట ప్రకారంగా భూసేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఫారెస్టు పునరుజ్జీవనం మీద కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించాలని, వివాదం లేని అటవీ భూముల్లో ముందు పునరుజ్జీవనం ప్రారంభించాలన్నారు. జాతీయ రహదారుల్లో పచ్చదనాన్ని పెంచే బాధ్యత ఆయా కాంట్రాక్టర్లదేనని వారిని చైతన్యపరిచి రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. ఫారెస్టు స్మగ్లింగును అరికట్టడానికి చెక్‌ పోస్టులను యాక్టివేట్‌ చేయాలన్నారు. రాష్ట్రంలో యువతను పక్కదారి పట్టించే విధంగా అసాంఘిక చర్యల పట్ల పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి వంటి మత్తు పదార్ధాల రవాణాను కఠినంగా అరికట్టాలని డిజిపిని సీఎం ఆదేశించారు.
చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను,అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ చిత్రీకరించిన చిత్రమే “రాజ్ కహానీ” భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్,చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి, నటీనటులు గా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ “రాజ్ కహానీ” టీజర్ మరియు ఫస్ట్ లుక్ ను ఘనంగా విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు మాట్లాడుతూ.. చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడై ప్రేమలోని వివిధ కోణాలను మంచి చెడులను అమ్మ ప్రేమను అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన చిత్రమే “రాజ్ కహానీ”ఈ చిత్రం హైదరాబాద్ తో పాటు బెంగుళూర్, కర్ణాటక ప్రాంతాలలోని పర్యాటక ప్రాంతాల లో తెరకెక్కించబడిన ఈ చిత్రం టీజర్ ,ఫస్ట్ లుక్ ను హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరవేగంగా జరుపుకుంటుంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. చిత్ర దర్శకుడు రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ…పక్కా కమర్షియల్ చిత్రంగా ప్రేక్షకులకు ముందుకు వస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ఈ చిత్రానికి చక్కని సంగీతం సమకూరుస్తున్నాడు.పాటలన్ని బాగా వచ్చాయి.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం యూత్ ను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అని అన్నారు. నటీనటులు: రాజ్ కార్తికెన్,చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి, కె ఎ పాల్ రాము, మధుమణి, శ్రీలక్ష్మి, డీఎంకే మురళి, పుష్ప’ మల్లారెడ్డి, అర్జున్ రెడ్డి’ సుందరం, మహేంద్రనాథ్,
మేం చెప్పినట్లే జరగాలి. మేం కోరుకున్నట్లు పరిస్థితులు ఉండాలి. మేం అనుకున్నట్లే అన్ని ఉండాలనుకోవటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ఎందుకంటే.. ఎవరైనా కావొచ్చు.. అన్నీతమ కంట్రోల్ లో ఉండటం ఎంత హాస్యాస్పదమో.. అధికారంలో ఉన్న వారు ప్రతిపక్షనేతలు.. ప్రజలు తాము కోరుకున్నట్లు మాత్రమే ఉండాలనుకోవటం అత్యాశే అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు.. ఆ ధీమా వేరుగా ఉంటుంది. వైఎస్ జగన్ లాంటి ఛరిష్మా ఉన్న అధినేత ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరించినప్పుడు ముందు.. వెనుకల్ని చూసే అలవాటును మిస్ అవుతుంటారు. అధికారం శాశ్వితమన్నట్లుగా వారి మాటలు ఉంటాయి. రేపొద్దున తాము విపక్షంలో కూర్చున్నప్పుడు.. దీనికి మించిన ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాలన్న విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా ఉండటం కనిపిస్తూ ఉంటుంది. ఏపీ రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆ ప్రాంతానికి చెందిన రైతులు చేస్తున్న నిరసనలు.. ఆందోళనలకు కొనసాగింపుగా అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తుండటం.. దీనిపై వస్తున్న విమర్శలు.. ఆందోళనలు.. అధికార పార్టీ నేతల హుంకారాలు.. వెరసి పాదయాత్ర అంశం తరచూ వివాదాస్పదంగా మారుతోంది. ఇలాంటివేళ.. పాదయాత్రకు సంబంధించి తాజాగా వైసీపీ ఎమ్మెల్యే.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర.. ఉత్తరాంధ్రలో అలజడిని క్రియేట్ చేయటానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన.. అమరావతి రైతుల్ని తాము అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. తాము చేసే పనులను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులకు అండగా ఉండేందుకు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వస్తే.. అక్కడే ఆయన్ను తొక్కేస్తానంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఆయన చేసిన ప్రకటనను చూస్తే.. అరసవెల్లి సూర్యభగవానుడి దర్శనానికి వెళ్లాలంటే బస్సులోనో..కారులోనో.. రైల్వేలోనో నేరుగా వెళ్లటం తప్పు కాదన్నారు. అంతే తప్పించి.. పాదయాత్రగా వస్తే మాత్రం సరికాదంటున్నారు. ఉత్తరాంధ్రలో గొడవల్ని క్రియేట్ చేయటానికే పాదయాత్రగా వస్తున్నారని.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల్ని దెబ్బ తీయటాన్ని తాము సహించలేమంటూ చిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఇవాల్టిరోజున పాదయాత్రను అడ్డుకుంటామని చెప్పిన అధికార పార్టీ ఎమ్మెల్యే.. రేపొద్దున తాము విపక్షంలో ఉంటే.. ఇలాంటివేమీ చేసే అవకాశం ఉండదన్న చిన్న విషయాన్ని వదిలేసి.. వార్నింగ్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా మారిందని చెప్పాలి.
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది […] దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం – శ్రీ ఇంద్రేష్ జీ దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జి స్వయంగా రాసిన […] 26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌ స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్ద‌రూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్ప‌త్రిని […] మన రాజ్యాంగంలోకి `లౌకితత్వం’ ఎలా వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ […] భారత రాజ్యాంగం హిందూ హృదయం వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. […] FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్ `మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది. మ‌నీలాండ‌రింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్ప‌డి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌కు నవంబర్ 20, 2022న […] VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు” ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ […] “మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి” యువ‌స‌మ్మెళ‌నంలో వ‌క్త‌లు నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల్లో భాగంగా ఏడాది పాటు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో న‌వంబ‌ర్ 24 గురువారం రోజున భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని సాయి క‌న్వేన్ష‌న్ హాల్‌లో యువ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి వ‌చ్చిన వ‌క్త‌ల‌లో ఒక‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ […] రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం” సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు […] హైదరాబాద్ వేదికగా అద్భుతమైన బాలికా సంగమం వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు […]
శ్రీరామ నామస్మరణతో భద్రాద్రి ఉప్పొంగి పోయింది. నలుమూలలా రామనామం మార్మోగుతుండగా మార్చి 28న సీతారామ కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కన్నులపండువగా సాగిన కల్యాణమహోత్సవాన్ని చూసి భక్తకోటి పులకించిపోయింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అభిజిత్‌లగ్నంలో సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం తొలిసారిగా జరిగిన ఈ కల్యాణో త్సవాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దంపతులు హాజరయ్యారు. స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణవేడుకలను తిలకించారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియం భక్తులతో కిటకిటలాడింది. స్టేడియంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణవేదికపై సీతారాముల కల్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా మార్చి 28న వేకువజామున రెండుగంటలకే రామాలయం తలుపులు తెరిచారు. స్వామివారికి సుప్రభాతసేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మూలవరులకు తొలుత కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన పల్లకీలో ఉంచి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సకల రాజలాంఛనాలతో గిరిప్రదక్షణ నిర్వహించారు. మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలా హలం మధ్య ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మిథిలా స్టేడియం కల్యాణ వేదికపైకి తీసుకొని వచ్చారు. సీతారాములకు భక్తరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించారు. అభిజిత్‌లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర, బెల్లాన్ని సీతారాములపై ఉంచారు. అనంతరం మాంగల్యధారణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలతో తలంబ్రాల తంతు కన్నుల పండువగా జరిగింది. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కేసీఆర్‌ దంపతులు శ్రీసీతారాముల కల్యాణోత్సవాలకు హాజరయ్యేందుకు ఒకరోజు ముందుగా మార్చి 27 సాయంత్రానికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భద్రాద్రికి చేరుకున్నారు. శ్రీరామనవమి రోజున ఉదయం కుటుంబ సమేతంగా శ్రీ సీతా రామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు కె.సి.ఆర్‌కు వరిపట్టంకట్టి ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం మిథిలా స్టేడియంలో స్వామివారికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ పట్టాభిషేకం శ్రీ సీతారాముల కల్యాణం జరిగిన మరుసటి రోజున శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఇందులో భాగంగానే మార్చి 29వ తేదీన మిథిలాస్టేడియంలో నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
తానేం చేయాలనుకున్నా.. దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించటంతో పాటు..మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించే విషయంలో ఆయనకు సాటి మరెవరూ రారనే చెప్పాలి. ఏం చేసినా లెక్కలు మిస్ కాకుండా ఉండే ఆయన.. దసరా పండుగ వేళ జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కీలక ప్రకటన చేస్తుండటం తెలిసిందే. దీనికి సంబంధించిన కసరత్తు ఓవైపు జోరుగా సాగుతున్న వేళలోనే.. రూ.100 కోట్ల ఖర్చుతోఒక విమానాన్ని కొనుగోలు చేసిన వార్త బయటకు వచ్చింది. జాతీయ పార్టీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తమదైన సొంత విమానంలో దేశ వ్యాప్తంగా టూర్లకు వెళ్లేలా ప్లానింగ్ జరగటం చూసినప్పుడు.. ఆయన ఎంత దీర్ఘంగా ఆలోచిస్తారో అర్థమవుతోంది. అయితే.. ఇలాంటి తీరు ఆయనకు కొత్తేం కాదని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేతగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన వేళలో.. కేసీఆర్ మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. నిజానికి అదే ఆయనకు లాభించిందని చెప్పాలి. ఆ రోజుల్లోనే.. ఉద్యమ నేతగా వ్యవహరిస్తూ.. వివిధ ప్రాంతాల్లో తిరిగేందుకు వీలుగా హెలికాఫ్టర్ ఒకటి పార్టీ తరఫున కొనుగోలు చేయటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి.. దాని మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేని వేళ.. అందరి చూపు తన మీద పడేలా చేసేందుకు హెలికాఫ్టర్ కొనుగోలు చేసి ఉంటారన్న వాదన అప్పట్లో వినిపించేది. తాజాగా రూ.100 కోట్లు పెట్టి విమానాన్ని కొనుగోలు చేసిన వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. జాతీయ పార్టీ ఇంకా పెట్టింది లేదు. పార్టీ పేరును.. విధివిధానాల్ని ప్రకటించటానికి ముందే విమానం కొనుగోలు వెనుక అసలు విషయం ఏమిటి? అన్నది ప్రశ్న. దీనికి కేసీఆర్ సన్నిహితులు చెప్పే సమాధానం వింటే.. కేసీఆర్ మైండ్ సెట్ ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. జాతీయ పార్టీ ఏర్పాటుకు భారీ బజ్ చాలా అవసరం. మోడీ మీద యుద్ధం ప్రకటించిన కేసీఆర్.. అందులో భాగంగానే ఆయన వేసే ప్రతి అడుగు ఉండనుంది. చాలామంది మాదిరి పేరుకు జాతీయ పార్టీ కాదని.. తాను ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నానన్న విషయం దేశ వ్యాప్తంగా అందరికి అర్థమయ్యేలా చేయటానికి ఏదో ఒకటి చేయాలి. మిగిలిన వాటి కంటే కూడా వంద కోట్లు పెట్టి విమానం కొనటం చాలా ఈజీ. అందుకే.. ఆ పని చేయటం ద్వారా అందరిని ఆకర్షించటమే కాదు.. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ ఎంత సీరియస్ ప్రాజెక్టు అన్న విషయం ప్రజల్లోకి నేరుగా వెళ్లటానికి సాయం చేస్తుందని చెబుతున్నారు. ఏం చేసినా.. వెనుక బ్యాకప్ ప్లాన్ లేకుండా ముందుకు అడుగు వేయని కేసీఆర్.. వంద కోట్లు పెట్టి విమానాన్ని ఉత్తినే కొనరన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: TRSGovernment ChiefMinisterKCR KCRNationalParty ElectionCampaigns TRSPartyPlane TelanganaCM TRSBuysPlane
మార్కు 7:22 – నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. మార్కు 7:23 – ఈ చెడ్డవన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను. Engrosses the heart యెహెజ్కేలు 33:31 – నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురుగాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. 2పేతురు 2:14 – వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులునైయుండి, Is idolatry ఎఫెసీయులకు 5:5 – వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. కొలొస్సయులకు 3:5 – కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను6 చంపివేయుడి. Is the root of all evil 1తిమోతి 6:10 – ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. Is never satisfied ప్రసంగి 5:10 – ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తి నొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు; ఇదియు వ్యర్థమే. హబక్కూకు 2:5 – మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. Is vanity కీర్తనలు 39:6 – మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రసంగి 4:8 – ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడు సుఖమనునది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును. Is inconsistent -in Saints ఎఫెసీయులకు 5:3 – మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. హెబ్రీయులకు 13:5 – ధనాపేక్ష లేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. -Specially in Ministers 1తిమోతి 3:3 – మద్యపానియు కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్ష లేనివాడునై, Leads to -Injustice and Oppression సామెతలు 28:20 – నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు. మీకా 2:2 – వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. -Foolish and hurtful lusts 1తిమోతి 6:9 – ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. -Departure from the faith 1తిమోతి 6:10 – ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. -Lying 2రాజులు 5:22 – నా యజమానుడు నాచేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు ఎఫ్రాయిము మన్యమునుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరిగనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను. 2రాజులు 5:23 – అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరిమీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొనిపోయిరి. 2రాజులు 5:24 – మెట్లదగ్గరకు వారు రాగానే వారియొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి. 2రాజులు 5:25 – అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనెను. -Murder సామెతలు 1:18 – వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. సామెతలు 1:19 – ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును. యెహెజ్కేలు 22:12 – నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. -Theft యెహోషువ 7:21 – దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తుల ముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. -Poverty సామెతలు 28:22 – చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. -Misery 1తిమోతి 6:10 – ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. -Domestic Affliction సామెతలు 15:27 – లోభి తన యింటివారిని బాధపెట్టును లంచము నసహ్యించుకొనువాడు బ్రదుకును. Abhorred by God కీర్తనలు 10:3 – దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు Forbidden నిర్గమకాండము 20:17 – నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. A characteristic of the wicked రోమీయులకు 1:29 – అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై A characteristic of the slothful సామెతలు 21:26 – దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును. Commended by the wicked alone కీర్తనలు 10:3 – దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు Hated by saints నిర్గమకాండము 18:21 – మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియమింపవలెను. అపోస్తలులకార్యములు 20:33 – ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు; To be mortified by saints కొలొస్సయులకు 3:5 – కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను6 చంపివేయుడి. Woe denounced against యెషయా 5:8 – స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. హబక్కూకు 2:9 – తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ. Punishment of యోబు 20:15 – వారు ధనమును మింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు. యెషయా 57:17 – వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి. యిర్మియా 22:17 – అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. యిర్మియా 22:18 – కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదా రాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతనిగూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగలార్చరు. యిర్మియా 22:19 – అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. మీకా 2:2 – వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. మీకా 2:3 – కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా–గొప్ప అపాయకాలము వచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడువ లేకుండునంతగాను ఈ వంశమునకు కీడుచేయ నుద్దేశించుచున్నాను. Excludes from heaven 1కొరిందీయులకు 6:10 – దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎఫెసీయులకు 5:5 – వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. Beware of లూకా 12:15 – మరియు ఆయన వారితో మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. Avoid those guilty of 1కొరిందీయులకు 5:11 – ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. Pray against కీర్తనలు 119:36 – లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము. Reward of those who hate సామెతలు 28:16 – వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారీ, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. Shall abound in the last days 2తిమోతి 3:2 – ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు 2పేతురు 2:1 – మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ద బోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. 2పేతురు 2:2 – మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. 2పేతురు 2:3 – వారు అధిక లోభులై, కల్పనా వాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వమునుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. Exemplified -Laban ఆదికాండము 31:41 – ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి. -Achan యెహోషువ 7:21 – దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తుల ముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. – Eli’s sons 1సమూయేలు 2:12 – ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులై యుండిరి. 1సమూయేలు 2:13 – జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి 1సమూయేలు 2:14 – బొరుసులో గాని తపేలలోగాని గూనలోగాని కుండలోగాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి. – Samuel’s sons 1సమూయేలు 8:3 – వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా -Saul 1సమూయేలు 15:9 – సౌలును జనులును కూడి అగగును, గొఱ్ఱలలోను ఎడ్లలోను క్రొవ్విన గొఱ్ఱపిల్లలు మొదలైన వాటిలోను మంచివాటిని నిర్మూలము చేయక కడగా నుంచి, పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి. 1సమూయేలు 15:19 – నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడుమీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. -Ahab 1రాజులు 21:2 – అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొనియున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. 1రాజులు 21:3 – అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా 1రాజులు 21:4 – నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పినదానినిబట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచముమీద పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. -Gehazi 2రాజులు 5:20 – అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన యీ నయమాను తీసికొనివచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొనిపోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందుననుకొని 2రాజులు 5:21 – నయమానును కలిసికొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనుకనుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథముమీదనుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి 2రాజులు 5:22 – నా యజమానుడు నాచేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు ఎఫ్రాయిము మన్యమునుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరిగనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను. 2రాజులు 5:23 – అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరిమీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొనిపోయిరి. 2రాజులు 5:24 – మెట్లదగ్గరకు వారు రాగానే వారియొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి. -Nobles of the Jews నెహెమ్యా 5:7 – అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి యెషయా 1:23 – నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు తండ్రిలేనివారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యెము విచారించరు. -Jewish people యెషయా 56:11 – కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచారించుకొందురు. యిర్మియా 6:13 – అల్పులేమి ఘనులేమి వారందరు మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు. -Babylon యిర్మియా 51:13 – విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు. -young Man మత్తయి 19:22 – అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయెను. -Judas మత్తయి 26:14 – అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి మత్తయి 26:15 – నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. యోహాను 12:6 – వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బుసంచి యుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను. -Pharisees లూకా 16:14 – ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా – Ananias &c అపోస్తలులకార్యములు 5:1 – అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. అపోస్తలులకార్యములు 5:2 – భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. అపోస్తలులకార్యములు 5:3 – అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను.? అపోస్తలులకార్యములు 5:4 – అది నీయొద్ద నున్నపుడు నీదేగదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను అపోస్తలులకార్యములు 5:5 – అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను; అపోస్తలులకార్యములు 5:6 – అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి. అపోస్తలులకార్యములు 5:7 – ఇంచుమించు మూడుగంటల సేపటికి వాని భార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను. అపోస్తలులకార్యములు 5:8 – అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను. అపోస్తలులకార్యములు 5:9 – అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొనిపోవుదురని ఆమెతో చెప్పెను అపోస్తలులకార్యములు 5:10 – వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి. -Felix అపోస్తలులకార్యములు 24:26 – తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. -Balaam 2పేతురు 2:15 – తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి. యూదా 1:11 – అయ్యో వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి
Heavy rains: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో సామాన్య జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రజలు వర్షాల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలకు నాగావళి, వంశధార, బహుదా నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు నీట మునిగాయి. Heavy Rains In North AP: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వంశధార, నాగావళి, బహుదా నదులు ఉగ్రరూపం దాల్చడంతో.. పల్లెలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరుకులు తడిచి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్న వానలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాన జోరుతో రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటివద్ద భారీ వృక్షం నేలకొరిగింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం అంపోలు రోడ్డుకు ఆనుకొని ఉన్న జాతీయ రహదారికి పైకి వరదనీరు చేరగా..చాలా వాహనాలు నీట మునిగాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ధాటికి జనజీవనం స్తంభించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెక్కలిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. సంతోషిమాత ఆలయ మార్గంలో వరద నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు వీధుల్లో వర్షపునీరు ఆగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద బ్రాహ్మణ వీధి వెనుక ఉన్న రాచబండ నిండిపోయి గట్టుపై ఉన్న ఇళ్ల మీదుగా వర్షపునీరు ప్రవహించింది. నందిగాం మండలం కాపు తెంబూరులో పిడుగు పాటుకు ఓ రైతు మృతిచెందాడు. బాధిత రైతు కొల్లి వనజనాభంను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఉదయాన్నే పొలానికి వెళ్లిన వనజనాభం పిడుగు పాటుకు బలవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. "వరద నీరు ఇళ్లలోకి చేరి ఇంట్లో వస్తువులు తడిచిపోయాయి. వంట చేసుకోడానకి వీలు లేకుండా వరద నీళ్లు వచ్చాయి. నిత్యావసర సరుకులు తడిచిపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము". - శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామస్థులు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసి.. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. శ్రీకాకుళం జాతీయ రహదారిపై నీరు నిలిచి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో.. సిబ్బందితో కలిసి శ్రీకాకుళం నగరపాలక కమిషనర్ ఓబులేసు రంగంలోకి దిగారు. క్రేన్ల సాయంతో కాలువలు, చెరువుల్లోకి నీటిని మళ్లించారు. విశాఖలో 13వ వార్డు పరిధిలోని రామకృష్ణాపురం ప్రజలు.. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు బిక్కుబిక్కుమంటున్నారు. నల్లకాలవ నుంచి.. ముడసర్లోవ వెళ్లే గెడ్డ పొంగి.. పక్కనున్న ఇళ్లను ముంచెత్తింది. ఇళ్లలోని సామాన్లు తడిసిపోయాయని .. స్థానికులు వాపోతున్నారు. "కాలువలు నిర్మించకపోవటం ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. నీళ్లు రావటం వల్ల ఇంట్లోని సామాన్లు తడిచిపోయాయి. చిన్నపిల్లలు నీటిలో పడిపోతారని భయంగా ఉంది. అధికారులు స్పందించి వరదనీరు రాకుండా శాశ్వత పరిష్కారం చూపెట్టాలి". -విశాఖలో 13వ వార్డు పరిధిలోని రామకృష్ణాపురం ప్రజలు
అఖిల భారత సర్వీసుల (క్యాడర్‌) నిబంధనలు-1954కు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాస్తున్నాను. కేంద్రం ప్రతిపాదించిన సవరణలు ఏ కోణంలో చూసినా భారత రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయి. అంతే కాకుండా ఈ సవరణలు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎస్‌ఎస్‌లో ఉద్యోగ స్వరూపాన్ని, వారి పనితీరును దెబ్బతీసేలా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్‌) అధికారులు రాష్ట్రాల్లో నిర్వర్తించే క్లిష్టమైన, కీలకమైన విధులను దృష్టిలో ఉంచుకొని.. ప్రస్తుత నిబంధనలు వారిని డిప్యుటేషన్‌ పై కేంద్ర సర్వీసులకు పంపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిని తప్పనిసరి చేశాయి. కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలు ఈ అధికారానికి తూట్లు పొడిచేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, సంబంధిత అధికారుల అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం నేరుగా డిప్యుటేషన్‌పై తీసుకొనేలా ఉన్నాయి. ఇది రాజ్యాంగ స్వరూపానికి, సహకార సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు. ఈ సవరణలు అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా.. నామమాత్రపు వ్యవస్థలుగా మిగిలి పోయే ప్రమాదం ఉన్నది. రాష్ట్రాల్లో పనిచేస్తున్న అధికారులను పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం నియంత్రించేలా ఈ ప్రతిపాదనలు రూపొందించారని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల విధుల్లో కేంద్రం తలదూర్చడమే. రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో అధికారులను జవాబుదారీగా చేయాల్సింది పోయి. ఈ సవరణలు వారిని నిరుత్సాహానికి గురిచేసేలా, అధికారులను లక్ష్యంగా చేసుకొని వేధించేలా ఉన్నాయి. అంతిమంగా ఈ సవరణలు ఏఐఎస్‌ అధికారుల ముందు రాష్ట్ర ప్రభుత్వాలను నిస్సహాయులుగా నిలబెడుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 312 నిబంధనల ప్రకారమే ‘ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ యాక్ట్‌ -1951’ను పార్లమెంటు రూపొందించిందని, దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం వివిధ నిబంధనలను రూపొందించిందని నేను అంగీకరిస్తున్నాను. అయితే రాష్ట్రాల ఆకాంక్షలను కాలరాసేలా, దేశ సమాఖ్య విధానాలను తుంగలో తొక్కుతూ ‘ఐఏఎస్‌/ఐపీఎస్‌/ఐఎఫ్‌ఎస్‌ క్యాడర్‌ రూల్స్‌- 1954’ ను సవరించి కేంద్రానికి అధికారాలను కట్ట బెట్టాలని ప్రయత్నించడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ ప్రతిపాదనలు క్యాడర్‌ రూల్స్‌ మార్చడమే కాదు.. కేంద్ర-రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యాంగాన్ని సవరించ డంతో సమానం. కేంద్ర ప్రభుత్వం ఇలా దొడ్డిదారిన నిబంధనలను సవరించే బదులు.. దమ్ముంటే నేరుగా పార్ల మెంటు ప్రక్రియ ద్వారా మార్చాలి. ఇలాంటి వివాదాలు వస్తాయనే ఉద్దేశంతోనే రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో.. ‘రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలుగకుండా ఏదైనా రాజ్యాంగ సవరణ చేయాలంటే.. కేంద్రం కచ్చితంగా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఆర్టికల్‌ 368 (2)లో స్పష్టంగా పొందుపరిచారు. కాబట్టి ఏఐఎస్‌ క్యాడర్‌ రూల్స్‌ను కేంద్రం ఏకపక్షంగా మార్చాలనుకోవడం రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించడమే. ఇది తీవ్రంగా గర్హించాల్సిన విషయం. తాజా ప్రతిపాదనలు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏఐఎస్‌ అధికారుల పరస్పర సర్దుబాటు ప్రక్రియకు గొడ్డలిపెట్టుగా మారుతాయి. ఇది అంతిమంగా కేంద్ర-రాష్ట్రాల సంబం ధాలపై ప్రభావం చూపుతుంది. ఏఐఎస్‌ అధికారులను రాష్ట్రాల్లో సామరస్యతతో, చక్కని సమతుల్యతతో వినియోగించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు సరిపోతాయి. కాబట్టి రాజ్యాంగ సమాఖ్య రాజనీతిని, పాలనాపరమైన పార దర్శకతను కొనసాగించేందుకు కేంద్రం ప్రతిపాదించిన క్యాడర్‌ రూల్స్‌ సవరణలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నాను.
హైదరాబాద్, జూలై 4, (ఎఫ్ బి తెలుగు): తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? తెరాస అధ్యక్షుడు ఎవరు? గత కొద్ది రోజులగా ఇక్కడా అక్కడ వినిపిస్తున్న ఈ ప్రశ్న, ఈ చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా తెరాస వర్గాల్లోనే వినిపించడం విశేషం. అవును, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైన వరకు దూరంగా ఉంటున్నారు. అటు పార్టీ కార్యక్రమాల్లో గానీ, ఇటు ప్రభుత్వ వ్యవహార్ల్లో అయినా చుట్టపు చూపుగా పాల్గొంటున్నారే తప్ప మునుపటిలా మనసు పెట్టడం లేదని తెరాస నాయకులు, కార్యకర్తలు కొంత బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందులా క్రియాశీలంగా వ్యవహరించడం లేదని, పరిపాలనను పెద్దగా పట్టించుకోవడం లేదని అధికార వర్గాల్లోనూ చాల కాలంగా చర్చ జరుగుతోంది. సీనియర్ అధికారులు కూడా ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ కోసం నెలల తరబడి వెయిట్ చేయవలసి వస్తోందని అంటున్నారు. ముఖ్యమంత్రి ఎక్కువకాలం ఫార్మ్ హౌస్ కే పరిమితం కావడం, రోజులు, వారాల తరబడి అధికారులు ఎవరికి అందుబాటులో లేకపోవడంతో కీలక నిర్ణయాలను కూడా వాయిదా వేసుకోవలసి వస్తోందని మాట అధికార వర్గాల్లో వినవస్తోంది. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాజకీయాలు మునుపటిలా రుచించడం లేదనే మాట అంతటా వినిపిస్తోంది. మరోవంక, తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జోరు పెంచారు.ఇటు ప్రభుత్వ వ్యవహరాలలో అటు, పార్టీ కార్యక్రమాల్లో అయన సర్వం తానే అన్నట్లుగా దూసుకు పోతున్నారు. ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలలో కేసీఆర్ ను పక్కన పెట్టి తానే స్వయంగా చక్రంతిప్పుతున్నారని,అంతరంగిక వర్గాల సమాచారంగా తెలుస్తోందని అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి పేరున వెలువడుతున్న నిర్ణయాలు అన్నీ ఆయన స్వీయ నిర్ణయాలు కాకపోవచ్చని, కేటీఆర్ నిర్ణయాలు కేసీఆర్ పేరున వెలువడుతున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు,నిర్ణయాలు కేటీఆర్ తీసుకుంటారు, కేసీఆర్, మమ అంటారు అంటూ మర్మగర్భంగా వ్యంగ బాణాలు సంధించారు. అలాగే, ఒక విధంగా చూస్తే, కర్తగా కేసీఆర్ ను పెట్టి కార్యం కేటీఆర్ కానిస్తున్నట్లుగా ఉందని పార్టీలోని మరి కొందరు నాయకులు అంటున్నారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపే విషయంలోనూ, కేసీఆర్ కు తొందరపడి నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేదని, అయితే, కేటీఆర్ పట్టు పట్టుపట్టి, స్వయంగా సిన్హా నామినేషన్ కార్యక్రమాలో పాల్గొన్నారని అంటున్నారు. నిజానికి, అదే నిర్ణయం స్వయంగా కేసీఆర్ తీసుకుని ఉంటే స్వయంగా ఆయనే ఢిల్లీ వెళ్లి సిన్హా నామినేషన్ కార్యక్రంలో పాల్గొనే వారని, అయన వెళ్ళ లేదంటే అది అయన తీసుకున్న నిర్ణయం కాదని, అంటున్నారు. నిజానికి, బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిగా గిరిజన మహిల ద్రౌపతి ముర్ము పేరును ప్రకటించిన నేపధ్యంలో, కేసీఆర్ తటస్థ వైఖరి తీసుకోవాలని అనుకున్నారని, పోలింగ్ కు ముందు వరకు మౌనంగా ఉండి చివర్లో ‘ఆత్మ ప్రభోదం’ మేరకు ఓటు వేయాలని, నిర్ణయాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలకు వదిలేయాలని, తద్వారా దళితులు, గిరిజనులకు తెరాస వ్యతిరేకం కాదనే సందేశం ఇవ్వాలని కేసేఅర్ ఆలోచన చేశారు. అందుకే, యశ్వంత్ సిన్హా పర్యటన సందర్భంగానూ, ఆయన చెప్పవలసింది అంతా చెప్పి చివరకు, మనసులో ఉన్న. ఆత్మ ప్రభోదం మంత్రాన్నే బయట పెట్టారని, తెరాస నాయకుల సమాచారంగా ఉందని అంటున్నారు. ఇదలా ఉంటే, మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, తమ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ కూల్చివేస్తుందనే భయం మొదలైందని అంటున్నారు. అందుకే యశ్వంత్ సిన్హా ప్రచార సభలో కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని కూల్చివేస్తే, తాము కేంద్ర సర్కార్ ను పడగొడతామని హెచ్చరించారని అంటున్నారు. అంటే, మహారాష్ట్ర పరిణామాలు తెలంగాణాలోనూ సంభవించే ప్రమాదం లేక పోలేదని, కేసేఆర్, అనుకుంటున్నారా? అనుమానిస్తున్నారా? పార్టీలో చీలికకు అవకాశం ఉందనే అనుమానం ఏదైనా వుందా? అందుకే ఈ హెచ్చరిక చేశారా? అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, కేటీఆర్ దూకుడుకు కళ్ళెం వేసేందుకు అవసరం అయితే తిరుగుబాటు చేసేందుకు కూడా ఒకవర్గం సిద్ధంగా ఉందని అంటున్నారు. మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం వలన రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ కూడా నష్టపోవలసి ఉంటుందని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు భయపడుతున్నారఅవునన్నా కాదన్నా, మనకు ఇష్టం ఉన్న లేకున్నా బీజేపీ జాతీయ పార్టీ,, కేంద్రంలో. సగానికి పైగా రాష్ట్రాల్లో ,అధికారంలో ఉన్న పార్టీ, అన్నిటినీ మించి బీజేపీ ప్రస్తుత నాయకత్వం, మోడీ, షా జోడీ ప్రత్యర్ధి పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంలో పాత రికార్డులు అన్నిటినీ బద్దలు కొట్టి ముందుకు దూసుకు పోతోంది. ఆ ఇద్దరి కన్ను పడితే, ఇక అంతే సంగతులు … అనే భయం పార్టీలో కొందరు ముఖ్య నేతలు వ్యక్త పరుస్తున్నారు. తెలంగాణపై మోడీ, షా కన్ను పడింది అనే విషయంలో సందేహం లేదు.. ఇప్పటికే ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు మొదలయ్యాయి. అంతేకాదు, ఓ వంక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపధ్యంగా బీజేపీ, తెరాసల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న సమయంలోనే లోక్ సభలో తెరాస పక్ష నేత నామ నాగేశ్వర రావుకు చెందిన మధుకాన్ కంపెనీఆస్తులు రూ.92 కోట్లకు పైగా ఈడీ జప్తు చేసింది. కేటీఆర్ బీజేపీ జాతీయ నాయకుల్ని ఇలాగే రెచ్చ గోడితే అటు నుంచి ఇలాంటి దాడులు, జప్తులు ఇంకా చాలా జరగుతాయని, దీనికి తెరాస ఎమ్మెల్యేలలో ఉన్న అసంతృప్తి తోడైతే, తెరాసను చీల్చడం పెద్ద పని కాకపోవచ్చని అంటునారు. అందుకే కేటీఆర్ దూకుడు తగ్గించుకోవడం మంచిందని, లేదంటే అందుకు మూల్యం చెల్లించక తప్పదని, అంటున్నారు. CBIChief Minister of TelanganaEDit minister ktrIT raidsKCR Chief MinisterNama Nageswara RaoTeresa MLAs
రాష్ట్రంలో ఎంపీలు ప్రస్తుతం వారి నియోజక వర్గాల్లో వారే కొత్త వారీగా మారారు. ఎన్నికల అప్పుడు కనపడ్డ ఎంపీలు మళ్ళీ ఓటర్లకు ఇప్పటి వరకు కనపడలేదు. అడపా దడపా ఎదో అసెంబ్లీ నియజకవర్గంలో సమావేశం జరిగితే ‘నలుగురిలో నారాయణ’ అన్నట్లు మంత్రులతోనో, ఎమ్మెల్యే ల తోనో కనిపించారు తప్ప పాపం వారు ఇప్పటివరకు సింగిల్ గా ఎవరికి కనిపించలేదట. ఎదో అభిమానం ఉన్న కార్యకర్తలు, నాయకులు పనిపై ఎంపీల ఇండ్లకు వెళితే మాత్రమే కనిపిస్తారట. ఇలా కార్యకర్తలు, నాయకులు వెళ్లి ఎంపీలకు సింగిల్ గా కనపడిన ఏ నియోజకవర్గంమో తెలుసుకొని కొంతమంది నాయకులు అక్కడికి ఎందుకువెళ్ళావు, ఎమ్మెల్యే ఉండగా అక్కడేం పని అని ఆరా తీస్తున్నారట.. ఇది సంగతి ప్రస్తుతం తెలంగాణ లోని ఎంపిలు అంతా “అడకత్తెరలో పోక చెక్కలా” నలిగి పోతున్నారట. నియోజకవర్గాల్లో పర్యటించక తలలు పట్టు కుంటున్నారట, జనం తమ ఎంపీ కనపడడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మాకు తిరగాలని ఉన్న పరిస్థితులు సహకరించడం లేదని వాపోతున్నారు. ఏంటా పరిస్థితులు…? రాష్ట్రంలోని ఎంపీ స్థానాలన్ని ఎన్నో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడి ఉన్నాయి. అసెంబ్లీ నియోజక వర్గాలు కల్సి పార్లమెంటరీ స్థానం ఏర్పడుతుంది. ఐయితే ఈ పార్లమెంట్ స్థానాల్లో రెండు, మూడు కు మించి అసెంబ్లీ స్థానాలు కలిసిన పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పర్యటించాలంటే ఎంపీలకు పెద్ద సవాల్ గా మారిందట. నిజకవర్గం లోని ఎమ్మెల్యే అనుమతి లేకుండా పర్యటించేది లేదు. అలా పర్యటించార… అంతేసంగతులు ఎంపీ గ్రూప్ రాజకీయాలు స్థానిక ఎమ్మెల్యే కు చెప్పకుండా వస్తున్నాడని అధిష్టానానికి పిర్యాదు వెళ్తుంది. వేరే పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలు ఉంటే మాత్రం ఇది ప్రత్యేక్ష గొడవకు దారి టిస్తుందట. అంతేకాదు ఎంపీ ఏ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అనుమతితో పాటు వారిని సైతం ఆ కార్యక్రమానికి పిలువాలట. ఎమ్మెల్యే కు తీరికలేకుంటే. .కార్యక్రమము రద్దు చేసుకోవాలట. దీంతో ఇదంతా చేసి టెన్షన్ పడే కన్నా కార్యక్రమము నిర్వహించకుండా, నియోజకవర్గం పర్యటించకుండా ఉంటే మంచిదని కొందరు ఎంపీలు తమ కార్యక్రమాలనే రద్దుచేసుకుంటున్నారట. అందుకే కనపడరట… పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ల అనుమతి తప్పనిసరి కావడంతో ఎంపీలు పర్యటించకుండా ఉంటున్నారట. ఇటివల వరంగల్ ఉమ్మడి జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో తనకు చెప్పకుండా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారని, గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. నియోజకవర్గంలో తానే సుప్రీం అని తన అనుమతిలేకుండా మంత్రి, ఎమ్మెల్సీ ఎవరైనా రాకూడదని వార్నింగ్ ఇచ్చారు. అంటే నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ సంఘటన అద్ధం పడుతుంది. కొందరు బయట పడుతుంటే కొందరు పడడం లేదు కోల్డ్ వార్ మాత్రం కొనసాగుతుందనేది మాత్రం స్పష్టం. అభివృద్ధి మాటేంటి…? పార్లమెంట్ నియజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పెడుతున్న ఆంక్షలతో అభివృద్ధి సైతం కుంటు పడుతున్నట్లు తెలుస్తుంది. ఎంపీ నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోతున్నాయి అనే ఆరోపణ సైతం ఉంది. సకాలంలో నిధులను వాడకపోవడం మూలంగా వాపస్ వెళ్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీల సమన్వయ లోపం వల్ల అభివృద్ధి నిలిచిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎంపీ అభివృద్ధి పేరుతో పనులు నిర్వహిస్తే నియోజకవర్గంలో తమ పరిస్థితి ఏంటని కొందరు ఎమ్మెల్యేలు పనులకు అడ్డు పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంకొందరైతే పనులు మాకే అప్పగించాలని ఎంపిలను డిమాండ్ చేస్తూ ససేమిరా … అంటే పనులు జరగకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. పనులన్నీ ఎమ్మెల్యేలకు అప్పగిస్తే తమ అనుచరులు ఎం కావాలని కొందరు ఎంపీలు అడుగుతున్న ఎమ్మెల్యే లు మాత్రం దారికి రావడం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఇన్ని ఆంక్షల మూలంగా తాము నియోజకవర్గాల్లో పర్యటించలేక పోతున్నామనేది ఎపిల వాదన.
రెండు సంవత్సరాలపాటు కరోనాతో అల్లకల్లోలం అయిన సినిమా పరిశ్రమలు గతకొన్ని నెలలుగా మళ్లీ థియేటర్లలో సినిమాలను విడుదల చేస్తూ, ప్రేక్షకులను తెగ అలరిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలు వారం వారం కొత్త సినిమాలను థియేటర్లలో, ఓటీటీలో విడుదల చేస్తూ, ప్రేక్షకులను ఆనందింపజేస్తున్నాయి. ఇక ఈ వారం తెలుగులో అదిరిపోయే సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందామా.. 1. ‘విరాట పర్వం’ టాలీవుడ్‌లో గతకొన్ని నెలలుగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా విరాట పర్వం. ఈ సినిమాలో హీరోగా రానా, హీరోయిన్‌గా సాయి పల్లవి నటించారు. ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. నక్సలిజం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథ ఈ చిత్రం. 1900లో జరిగిన యదార్ధ సంఘటనల స్ఫూర్తితో డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. 2. ‘గాడ్సే టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేశ్ కథనాయికుడిగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన సినిమా ‘గాడ్సే. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ స్వరాలు సమకుర్చారు. “సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయ్. వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయ్, వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయ్. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల, వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్ ? ” అనే డైలాగ్‌తో సత్యదేశ్ ప్రేక్షకుల మనసులలో సినిమాపై భారీ అంచనాలను పెంచారు. జూన్ 17న మరీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి. 3. ‘కిరోసిన్’ మిస్టరీ కథంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో చిత్రం ‘కిరోసిన్’. ఈ సినిమాను ధృవ స్వీయ తెరకెక్కించారు. దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ ఈ సినిమాను నిర్మించారు. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే.. 4. ‘జయమ్మ పంచాయితీ’ టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైనా విషయం తెలిసిందే. ఈ సినిమాను విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సీమింగ్ కానుంది. జూన్ 14 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. 5. ‘రెక్కీ’ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెక్కీలో శ్రీరామ్, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జీస్ లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులోని నటులంతా సీరియస్‌గా చూస్తూ కనిపించారు. 6. ’02’ నయనతార కీలక పాత్రలో జీఎస్ విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’02” (ఆక్సిజన్). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ +హాట్ స్టార్ లో జూన్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కొడుకుతో కలిసి నయనతార ప్రయాణం చేస్తున్న బస్సు అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటుంది. కొండచరియలు విరిగి పడటంతో బస్సు పూర్తిగా భూమి లోపలకి కూరుకుపోతుంది.నయనతార తన కొడుకుని ఎలా కాపాడుకుంది? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!
మనం చేసే మంచి పనులు చితము కావాలంటే చేసే వాటిల్లో నీతి, నిజాయితీ, నమ్మకం కనబడాలి. సమాజ హితమైనవో , జీవనోపాధిని కలిగించేవో సాహిత్యానికి సంబంధించిన సేవో ప్రతిఫలాపేక్ష లేకుండా ఉంటే చాలు.వాటంతట అవే చితము అవుతాయి. ఇంతకూ చితము అంటే ఏమిటో చూద్దాం... చితము అంటే వ్యాప్తి,అనఘళము,చలామణి,వితతి, ప్రచారము, ప్రాచుర్యము, విస్తరణము,వ్యాపనము ప్రాచుర్యము వితతము,వ్యాపనము,ప్రచురత్వము మొదలైన అర్థాలు ఉన్నాయి. కొందరు వ్యక్తులు చితము కోసం ప్రాకులాడుతూ ఉంటారు కానీ వారు చేసే పనుల్లో జితము ఉండదు. కొందరు ఏ చిన్న ఒడుదుడుకులు, అవరోధాలు ఎదురైనా స్థైర్యాన్ని కోల్పోతారు. శాశ్వతంగా గుర్తింపు తెచ్చే వాటిని సైతం వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా,ఓ మంచి ఉద్దేశ్యంతో చేసే సార్వకాలికమైన పనుల్లో కుదురు వుండాలి. ఇంతకూ జితము అంటే ఏమిటో అర్థమై వుంటుంది.జితము అంటే స్థిరము,అకుంఠము,అక్షయము,ఖాయము, కుదురు,అచ్యుతము, శాశ్వతము,నిచ్చలము,సార్వకాలికము, స్థైర్యము,తిరము లాంటి అర్థాలు ఉన్నాయి.
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది […] దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం – శ్రీ ఇంద్రేష్ జీ దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జి స్వయంగా రాసిన […] 26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌ స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్ద‌రూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్ప‌త్రిని […] మన రాజ్యాంగంలోకి `లౌకితత్వం’ ఎలా వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ […] భారత రాజ్యాంగం హిందూ హృదయం వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. […] FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్ `మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది. మ‌నీలాండ‌రింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్ప‌డి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌కు నవంబర్ 20, 2022న […] VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు” ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ […] “మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి” యువ‌స‌మ్మెళ‌నంలో వ‌క్త‌లు నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల్లో భాగంగా ఏడాది పాటు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో న‌వంబ‌ర్ 24 గురువారం రోజున భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని సాయి క‌న్వేన్ష‌న్ హాల్‌లో యువ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి వ‌చ్చిన వ‌క్త‌ల‌లో ఒక‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ […] రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం” సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు […] హైదరాబాద్ వేదికగా అద్భుతమైన బాలికా సంగమం వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు […]
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది 4, ఆగస్టు 2021, బుధవారం మనిషి - బాధ...!! నేస్తం, మనలో బాధ, భయం, అసహనం, కోపం ఇలా ఎన్నో రకాల భావాలుంటాయి. అన్ని చోట్లా అన్నింటిని చూపలేం. ఎదుటివారు మనల్ని బాధ పెట్టినప్పుడూ మనమే బాధ పడతాం. మన మూలంగా వారు బాధ పడుతున్నారని తెలిసినా మనమే బాధ పడతాం. దీనంతటికి కారణం మనసు. అది లేకపోతే ఏ గోలా లేదు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టుగా, మన బాధలకూ బోలెడు కారణాలు. మహా భారతంలో శ్రీకృష్ణుడు చాలా తేలికగా బాధను త్యజించమని చెప్తాడు. ఎదుటివారి తప్పులను క్షమించమంటాడు. మనం క్షమించడమే వారి పతనానికి తొలిమెట్టు అని చెప్తాడు. చెప్పినంత సుళువు కాదుగా వదిలేయడం. పడేవాళ్ళకు తెలుస్తుంది. ఒడ్డున ఉండి రాళ్ళేయడమేముంది. పడినవాళ్ళను లేపడమే కష్టం. సమస్యకు లొంగిపోవడం అనేది మన ఓటమి. గెలుపోటముల సంగతి పక్కనబెట్టి సమస్యతో పోరాడటం మన నైతిక విజయం. బాధ మనకే, శిక్ష మనకే అంటే ఎలా? బాధ పెట్టినవారికి ఆ బాధను తెలియజేయాలి. అంతే కాని మనమే బాధను భరిస్తూ ఉండకూడదు. శాంతి ప్రవచనాలకు, అనుభవాలకు చాలా తేడా ఉంటుంది. బాధ ఏ మనిషికైనా, మనసుకైనా ఒకటేనని ఎందుకు తెలుసుకోలేక పోతున్నాం? మనం వంద మాటలన్నప్పుడు ఎదుటివారు మాట అనగానే మనకు బాధ, కోపం వచ్చినప్పుడు, అదే పరిస్థితి ఎదుటివారికి వస్తుందని మర్చిపోతే ఎలా! వేలెత్తి చూపడం చాలా తేలిక. మిగతా నాలుగు వేళ్ళు మనల్నే చూపిస్తాయని మర్చిపోతాం. మనుష్యులం కదా, ఇది మన నైజం. మాట అనే ముందు ఆలోచించాలి. పడతూ ఉన్నారని పదే పదే అంటే...సమాధానం చెప్పడం చేతకాక కాదు, ఎదుటివారు మీకిచ్చిన విలువని గుర్తించండి. అహం, అధికారం మన ఆస్తులనుకుంటే, రేపటి రోజున కనీసం మంచినీళ్ళకు కూడా దిక్కు లేకుండా పోతుంది. ఇంటివారిని మానసికంగా, శారీరకంగా హింసించి, వారి ఆక్రోశానికి కారణమైన ఎవరూ బాగుపడరు. " మన ప్రవర్తన గురించి మనం కాదు చెప్పుకోవాల్సింది. ప్రపంచం ఇచ్చే కితాబులకన్నా ఇంటి మనుష్యులు సంతోష పడితే సిరులన్నీ నీవే."
కొత్త పరిశోధనల ప్రకారం "ఫెరోమోనిస్" వ్యాధిని గుర్తించడంలో CN0 తన పాత్రను పోషిస్తుంది. <ref>Merideth, Michael. [http://chemse.oxfordjournals.org/cgi/content/full/26/4/433 "Human Vomeronasal Organ Function."] ''Oxford Journals: Chemical Senses'', 2001.</ref><ref>Fields, R. Douglas. [http://www.sciammind.com/article.cfm?articleID=792DDD7C-E7F2-99DF-397429B8BB8ED7ED&ref=sciam "Sex and the Secret Nerve."] ''Scientific American Mind'', February 2007.</ref> |- | I || [[ఘ్రాణ నాడి]] || [[:en:Anterior olfactory nucleus|Anteriorపూర్వ olfactoryఘ్రాణ nucleusకేంద్రకము]] || ఘ్రాణ సంకేతాలను ప్రసరిస్తుంది. |- | II || [[దృష్టి నాడి]] || [[:en:Lateral geniculate nucleus|Lateralపార్శ్వ geniculateజేనిక్యులేట్ nucleusకేంద్రకము]] || దృష్టి సమాచారాన్ని మెదడుకు అందజేస్తుంది. |- | III || [[నేత్రీయ చాలక నాడి]] || [[:en:Oculomotor nucleus|అక్షి చాలక కేంద్రకము]], [[:en:Edinger-Westphal nucleus|ఎడింగర్-వెస్ట్ఫాల్ కేంద్రకము]] || కనుగుడ్లను నలువైపులకూ తిప్పే కండరాలు ఇవి : పైకి తిప్పే కండరాలు ( ప్రుష్ట రెక్టస్ కండరం - superior rectus), మూలలకు మరియు మధ్యకు తిప్పే కండరాలు (medial rectus), కిందకు తిప్పే కండరాలు (నిమ్న రెక్టస్ కండరం - inferior rectus) మరియు అవనమ రెక్టస్ కండరాలు (inferior oblique). నేత్రీయ చాలక నాడి ఈ కండరాలకు మెదడు నుంచి సంకేతాలను పంపి ఉత్తేజింపచేస్తుంది. | IV || [[ట్రోక్లియర్ నాడి]] || [[:en:Trochlear nucleus|ట్రోక్లియర్ కేంద్రకము]] || ఊర్ధ్వ అవనమ కండరానికి ఉతేజాన్ని ఇస్తుంది.ఇది కనుగుడ్లను లోపాలకి లాగడానికి, ప్రక్కలకు తిప్పటానికి సహకరిస్తుంది. |- | V || [[త్రిధార నాడి]] || [[:en:Principal sensory trigeminal nucleus|Principalప్రధాన sensoryఘ్రాణ trigeminalత్రిధార nucleusకేంద్రకము]], [[:en:Spinal trigeminal nucleus|Spinalకశేరు trigeminalత్రిధార nucleusకేంద్రకము]], [[:en:Mesencephalic trigeminal nucleus|Mesencephalic trigeminalప్రుష్టగోర్ధపు త్రిధార కేంద్రకము nucleus]], [[:en:Trigeminal motor nucleus|Trigeminalత్రిధార motorచాలక కేంద్రకము nucleus]] || Receives sensationముఖము fromనుండి theసంవేదనలను faceస్వీకరిస్తుంది andమరియు innervatesనమలటానికి theఉపయోగపడే musclesకండరాలకు ofఉతేజాన్ని masticationఇస్తుంది. |- | VI || [[ఢమరుకాకార నాడి]] (''అబ్డుసెన్స్ నాడి'') || [[:en:Abducens nucleus|Abducens nucleus]] || Innervates the lateral rectus, which abducts the eye
ఓ పాత బంగ్లాలో బీడీల కార్ఖన ఉంటది. ఆ... బీడీలు తీసుకపోయే మునిమ్‌ సాబ్‌ భువనగిరి నుండి రావాలి. అప్పటికే కార్ఖన మొత్తం జనం నిడిపోయిండ్రు. ఒంటిగంట అయితుంది. ఓ చిన్న వ్యాన్‌లో పెద్ద పెద్ద ఆకు డాగులు (సంచులు), తాంబాకు సంచులతో పది మంది పని వాళ్ళతో ఆయన వొచ్చిండు. అందరూ మాపు (బీడీల లెక్కలు) పెట్టేందుకు అన్ని సదురుకుంటున్నారు. అప్పటికే అక్కడి జనాలు గోల గోల చేస్తున్నారు. ఒక్కటే లొల్లి... నేను ముందు వొచ్చినంటే, లేదు నేనే ముందు వొచ్చిన అని అనుకుంటున్నారు. ఈ లొల్లిలో ఓ ముసల్ది లైన్‌లో ముందు నిల్చొని ఉన్నది. ఆ.. ముసల్ది ముంది మాపు ఇస్తుంది.! ''శేఖరన్న నాకు ఈ సారి ఆకు పది వేలకు ఎయ్యి'' ''నాకు బయటకు పనికి పో చేతగాదు'' ''నీ బంఛాన్‌ జర పది వేలకి ఎయ్యి అన్న'' అని అంటున్న ముసల్దాని విస్కుంటూ... ''హే... పో... పో... అవ్వ ఆకు లేదు ఏమి లేదు ఐదు వేలకు ఎస్త ఇష్టముంటే తీస్కపో లేకపోతే లేద్‌'' అని మునిమ్‌ సాబ్‌ అంటున్నాడు. ''అయ్యో...!! గట్ల అనకు అన్న జర నా మొఖం సూడు నీ బంఛాన్‌ జర పది వేలకి ఆకు ఎయ్యి అన్న'' అని అంటున్న ముసల్దాని వెనక నుండి జనం తోస్తున్నారు. అంతలోనే ఎవరో అంటున్నారు. ఆ... ముసల్దాని ముచ్చట వొడువది. ఈ... రప... రప సల్లగుండా వొచ్చినపుడల్లా ఇదే రప రప అని ఎవరో అంటున్న మాటలను విన్న ముసల్ది. నా కడుపు కాలుతుంది నేను అడుక్కుంటున్న వీళ్ళకేమైతుందో..!! మీదేమన్న గుంజుకుంటున్నానా.? అని అరుస్తూన్నది. ''ఆరే నవీన్‌ ఈ... ముసల్దాని పదివేలకు ఆకు, తంబాకు ఎయ్యి పోరా'' అని చెప్పిండు. ''నీ యవ్వ.... పో ఇగ ఎస్తడు పో'' అని చెప్పడంతో ముసాలమే మొఖంలో నవ్వు కనిపించింది. అమ్మ కూడా బీడీలు తీసుకోని లైన్‌లో నిల్చుంది. నేను ఇక వేచిఉండక తప్పదు అని అర్థమైంది. కార్ఖన లో ఉన్న జామ చెట్టు నీడలో కూర్చున్నాను. అప్పుడే అక్కడకు చంటి బిడ్డను ఎత్తుకున్న ఓ తల్లి వచ్చి లైన్‌ లో నిల్చుంది. అప్పటికే ఎండ బాగా కొడుతుంది. ఆ.. ఎండకు పాప ఏడుస్తుంది. పాపని సమాదనపరుస్తూ ఆ తల్లి లైన్‌ లోనే ఉన్నది. కొద్దీ సేపటికి పాప ఎడ్వడం ఆపింది. నేను వెనకనుండి పాపను చూసి నవ్వాను. నన్ను చూసి పాప నవ్వింది. ఆ... పాపను చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తుంది. నేను శిన్నగున్నప్పటి నుండి అమ్మ బీడీలే చేసేది. బీడీలు చెయ్యడం అంటే అంత సులభమైన పని కాదు. మబ్బులనే లేసి ఆకు నానపెట్టి పొయ్యి ఆలీకి వంట చేస్తుండే. తెల్లరేసరికల్లా అన్ని పనులు పూర్తి కావాల్సిందే. అక్కకి నాకు స్నానం చేయించి స్కూల్‌కి తయారు చేస్తుండే. ఉదయం నేను పాల వాళ్ళ ఇంటికి వెళ్లి పాలు తెస్తే అమ్మ చాయి పెడుతుండే. బీడీల చాటలో ఉండే చిల్లర పైసలతో అక్క నేను కోమటి దుకాండ్లకు పోయి ఛాయిలోకి బిస్కిట్లు తెచ్చుకొని ఛాయి తాగి స్కూల్‌కి పోతుంటిమి. మమ్మల్ని స్కూల్‌కి పంపి అమ్మ చాట ముందు పెట్టుకొని బీడీలు చేస్తుండే ఉదయం తొందరగా పని పూర్తైనన్నాడు రాత్రి వారకు వెయ్యి బీడీ చేస్తుండే. తంబాకు ఘాటైన వాసనకి, కొన్ని సార్లు అమ్మకు వాంతులు వచ్చినట్టు, కళ్ళు తిరిగినట్టు అయితుండే అయిన అమ్మ జిద్దుతో బీడీలు చేస్తుండే. మధ్యాహ్నం అక్క నేను స్కూల్‌ నుండి భోజనం కోసం వచ్చినప్పుడు కొన్ని సార్లు అమ్మ బీడీలు చేస్తూ ఏడుస్తుండేది. అమ్మ ఎందుకు ఏడుస్తుందో.. అక్కకు నాకు అర్థం కాకపోతుండే కొన్ని సార్లు నన్ను పట్టుకొని ఏడుస్తుండే. ''నువ్వు బాగా సదువుకోవలరా బిడ్డా'' ''నువ్వు ఎప్పుడు పెద్దగైతావో నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో.'' అని ఏడుస్తుండే. అక్క నేను స్కూల్‌ నుండి వచ్చాక నేను హోమ్‌ వర్క్‌ చేస్కుంటుంటి. అక్క వచ్చి ఇంట్లో చిన్న చిన్న పనులు సగవేడుతుండే. అక్క పనిచేస్తే అమ్మ ఎక్కువ బీడీలు చేసేది. వంద బీడీలు చేసిన ఎంతో నయ్యం ఉంటది అని అమ్మ అంటుండే. అట్ల అనుకుంటా... రాత్రి దాకా బీడీలు చేస్తుండే. ఎందుకో ఏమో అమ్మ పడుకుంటేనే నాకు నిద్ర వచ్చేది. అమ్మ బీడీలు చేస్తుంటే నిద్ర వచ్చేది కాదు.! అక్క, నేను ''పడుకో అమ్మ..'' అని ఆడిగేవాళ్ళం. ''గీ కొన్ని బీడీిలే ఉన్నారు కట్టలు కట్టి పడుకుందాం'' అని అమ్మ అంటే అక్క నేను బీడీలు వరుసగా ఓ క్రమపద్ధతిలో అమర్చి అమ్మకు సాయం చేసే వాళ్ళం. అమ్మ ఎంతో సంతోషించి అక్కకు నాకు ముద్దు పెట్టి ఎంతో మురిసిపోయేది. బాపు పొద్దంతా పనికి పోయివచ్చి పడుకుంటుండే. అమ్మే ఆల్చంగా పడుకుంటుండే. శుక్రవారం వస్తే అమ్మ ఎర్రమన్నుతో ఇల్లు అలుకుతుండే. ఆ.. రోజు తొందరగా పనీ తీరకపోతుండే. ఆ రోజు అమ్మ తక్కువ బీడీలు చేస్తుండే. అయితారం వస్తే అక్క నేను హోమ్‌ వర్క్‌ చేసుకున్నాక అమ్మకి సహాయం చేసేవాళ్ళం. అమ్మ బీడీలకు చుట్టే దారంని అక్క నేను ఓ ప్రయోగం చేసి తొందగా దారం చుట్టి అమ్మకు ఇచ్చే వాళ్ళం. అయితారం నాడు బాపు పనికి పోకపోతుండే. ఆ... రోజు బాపు సైకిల్‌ ఇంటి దగ్గరే ఉంటది. అక్క నేను కలసి. రెండు పెద్ద చెంబుల్లో నీళ్లు పోసి దానికి దారం పొట్టే రెండు వైపులా పెట్టి బింగిరిని సైకిల్‌ టైర్‌ కి అనిస్తే బింగిరి గిర్రున తిరిగి దారం దానికి చుట్టుకుంటాది. పది పది నిమిషాల్లో ఐదు, ఆరు, బిగిరిలకు దారం చుట్టే వాళ్ళం. అలా సైకిల్‌తో బింగిరికి దారం చూడితే అక్కకి నాకు మస్తూ సంబురమైతుండే. మాకు అదో ఆటల అనిపిస్తుండే.! అమ్మ బీడీల పైసల్‌తో చిట్టీలు ఏసింది. అక్క పెళ్ళి కోసం జమ చేస్తున్న అని అంటుండే. కానీ బాపుకి పానం బాగలేనప్పుడు దవాఖానల చుట్టూ తిరిగితే ఆ చిట్టీల పైసలు అన్ని అయిపోయాయి. అక్క పదో తరగతి చివరి పరీక్ష రాసిన తెల్లారే లగ్గం అయ్యింది. పెళ్లప్పుడు అక్క ''నాకు లగ్గం వొద్దు అమ్మ'' అని మస్తూ ఏడ్చింది. ''మంచి సంబంధం మళ్ళీ పోతే దొరకదు'' అని నచ్చజెప్పి అక్కకు బల్మీటికి లగ్గం చేసిండ్రు. లగ్గంకి మస్తు అప్పులు చేసిండ్రు. అవి ఎట్లా కట్టలో బాపుకి అర్థమైతలేదు. రోజు అమ్మ పొద్దున రాత్రి బీడీలు చేస్తుంది. బాపుకి వొచ్చిన జీతం మిత్తిలకి సరిపోతాలేదు.! ఇంట్లో తిందామంటే బియ్యం కుడా లేకుండా అయ్యింది. రెండు ఏండ్లు అప్పులకి మిత్తిలు కట్టలేక మస్తూ ఇబ్బంది పడ్డారు. అప్పుడే నా ఇంటర్‌ అయిపోయింది. నేను బిఎస్సి నర్సింగ్‌ చేస్తాని ఇంట్లో చెప్పాను. నర్సింగ్‌లో జాయిన్‌ అయ్యాక హాస్టల్‌ ఫీజు ముప్పై వేలు అని చెప్పారు. బాపు కొన్ని రోజులు పైసల్‌ పంపిండు. కానీ వాళ్ళతొని అయితలేదు. పైసల్‌ పంపుడు ఆగిపోయింది. బాపు జీతం మిత్తిలకె సరిపోతుంది. అమ్మ బీడీల పైసల్‌ చిన్న చిన్న పద్దులు కడుతుంది. హాస్టల్‌ ఫీజు కట్టకుండా ఆక్కడ ఉండడం సరికాదని కాలేజ్‌ మానేసాను. తిరిగి ఇంటికి వచ్చిన నేను ఓ మెడికల్‌ షాప్‌ల పనికి కుదిరాను. నెలల నాకొచ్చే జీతం, అమ్మ, బాపు, పైసలతో ఉన్న అప్పులు కొద్దీ కొద్దిగా తగ్గుతూ వచ్చాయి. అప్పుడే అక్కకు కొడుకు పుట్టడంతో ఒడిబియ్యం, తొట్టెల దావత్‌కి మళ్ళీ అప్పులే అయ్యాయి. ఎట్లో అట్లా... అప్పులు అన్ని తేర్చామూ. మళ్ళీ నాకు చదువుకోవాలని ఆశ కలిగింది. ఫార్మసీ పూర్తి చేసి సొంత మెడికల్‌ షాప్‌ పెట్టాను. షాప్‌ సావకుంట బత్కకుంట నడుస్తుంది. ఏదో ఒక ఉపాధి అయితే ఉన్నది అని భరోసా మాత్రం కల్గింది. అమ్మను ఎన్ని సార్ల బీడీలు బంద్‌ చెరు అని చెప్పిన వినదు.! ''గీ బీడీలు చేస్తేనే ఇప్పటిదాక మన పుట గడ్చింది'' అని నవ్వుతూ అంటుంది. అలా... జామ చెట్టు నీడలో ఆలోచనల్లో ఉన్న నా దగ్గరకు అమ్మ ఆకు, తంబాకు సంచిలో ముందుకు వొచ్చి ''పోదామా...? ఇగ'' అంటున్నది. అంగడిలో ఉన్నత రద్దీగా ఉన్న మనుషుల మధ్యలో నుండి సంచితో అమ్మ నేను ఇంటికి వొచ్చాము. ఇంటికి వచ్చిన తరువాత అమ్మ మళ్ళీ బీడీల చాట ముందు పెట్టుకొని బీడీలు చుడుతూ చాట అంచున ఉన్న 'బింగిరి' కి ఉన్న దారంతో బీడీలకు దారం కడుతుంది.. నేను శిన్నగున్నప్పటి నుండి ఆ... బింగిరి తిరుగుతానే ఉన్నది. ఆ... బింగిరి తిరగకపోతే మా జీవితం కూడా ఆగిపోతుండే అని నా మనసులో అనిపించింది. సాయంత్రం కావడంతో నేను తిరిగి షాప్‌కి వెళ్ళిపోయాను. నేను తిరిగి ఏ రాత్రో ఇంటికి తిరిగి వెళ్లేదాక ఆ.... బింగిరికి ఇరామ్‌ లేకుండా తిరుగుతూనే ఉంటుంది.
అహ్మద్ అర్బరీ & బ్రయోన్నా టేలర్ గురించి 'అమెరికన్ ఐడల్' ఆశాజనకమైన 'పవర్‌ఫుల్' ఒరిజినల్ సాంగ్‌తో న్యాయనిర్ణేతలు: చూడండి అమెరికన్ ఐడల్ 's 20వ సీజన్ ఆదివారం (ఫిబ్రవరి 27) నుండి ప్రారంభమైంది మరియు ప్రదర్శనలో పోటీపడే అవకాశం కోసం అనేక మంది గాయకులు ఆడిషన్ చేస్తున్నారు. చాలా మంది ఆశావహులు న్యాయనిర్ణేతల కోసం ప్రసిద్ధ కళాకారులచే పాటలు పాడారు లియోనెల్ రిచీ , కాటి పెర్రీ మరియు ల్యూక్ బ్రయాన్ , టేలర్ ఫాగిన్స్ అహ్మద్ అర్బరీ మరియు బ్రయోన్నా టేలర్‌ల హత్యల గురించి వ్రాసిన 'వి నీడ్ మోర్' అనే శక్తివంతమైన పియానో ​​బల్లాడ్‌ను పాడటానికి ప్యానెల్ ముందు తన సమయాన్ని ఉపయోగించాడు. “అహ్మద్ అర్బరీ, మీరు పరుగు కోసం వెళ్ళారు, ఎందుకంటే మీరు బహుశా స్వేచ్ఛగా భావించారు/ అహ్మద్ అర్బరీ, మీ పరుగు ఎవరూ చూడలేని ముగింపుని కలిగి ఉంది/ చిన్న నల్లజాతి అబ్బాయిలు బయట పరుగెత్తరు లేదా రాత్రి వాటర్ గన్‌లతో ఆడరు/ వారు ఎరుపు నుండి పారిపోతారు మరియు తెలుపు నీలి అబద్ధాలు/ మరియు చిన్న నల్లజాతి అబ్బాయిలు ఇకపై దుకాణాలకు వెళ్లరు లేదా వారి జేబులను ఉపయోగించరు/ వారు దేని కోసం జీవిస్తున్నారో ఎవరైనా వారికి చెప్పగలరా?/ వారికి ఇంకా ఎక్కువ కావాలి, ”ఫాగిన్స్ గ్రాండ్ పియానో ​​వాయిస్తూ పాట యొక్క మొదటి పద్యం కోసం పాడారు. అతను కొనసాగించాడు, “బ్రెయోన్నా టేలర్, మీ నిద్ర చాలా ప్రశాంతంగా మరియు స్వచ్ఛంగా ఉందని నేను పందెం వేస్తున్నాను/ ఓహ్, బ్రయోన్నా టేలర్ మీ శాంతిని పోలీసు దొంగల వల్ల అంతం చేసిందని/ నల్లజాతి అమ్మాయిలు రాత్రిపూట కళ్ళు మూసుకోరు లేదా ఒంటరిగా వీధుల్లో నడవరు/ వారు కెమెరాలను తిప్పారు. తెల్లవారు/ నల్లజాతి అమ్మాయిలు ఇకపై తలుపులు తెరవరు లేదా వారి జేబులను ఉపయోగించరు/ వారు దేని కోసం జీవిస్తున్నారో ఎవరైనా చెప్పగలరా?/ వారికి ఇంకా ఎక్కువ కావాలి. ఫాగిన్స్ ప్రదర్శనను అనుసరించి, రిచీ స్పష్టంగా కదిలిపోయాడు మరియు 2022లో అతని వంటి పాటలు అవసరం కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. '60ల వరకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు మరియు ఆ పాటలు కూడా ఉన్నాయి' అని పేర్కొన్నాడు. సే యు, సే మి” గాయని. “నేను ఉద్వేగభరితమైన విషయం ఏమిటంటే, 2022లో మాకు మీ పాట కావాలి. నాకు అసహ్యం ఉంది. అది చాలా శక్తివంతమైనది. నేను మీ గురించి చాలా గర్వపడుతున్నాను.' బ్రయాన్ తర్వాత స్లైమ్ చేసి ఫాగిన్స్ ఆడిషన్‌ను 'మాయా' అనుభవం అని పిలిచాడు, అయితే పెర్రీ తన పాటల రచన ప్రతిభను ప్రపంచంతో పంచుకోవాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ముగ్గురు న్యాయమూర్తుల నుండి అవుననే వాదనతో ఆడిషన్ ముగిసింది. ఫాగిన్స్ ఆడిషన్‌ను పూర్తిగా క్రింద చూడండి. జనాదరణ పొందిన వర్గములలో: లాటిన్ , చార్ట్ బీట్ , లక్షణాలు , మీడియా , వ్యాపారం , సంస్కృతి , అవార్డులు , దేశం , కచేరీలు , సంగీతం , ప్రముఖ పోస్ట్లు బెన్ షాపిరో సెన్సార్ చేయబడిన లిరిక్స్‌ను కార్డి బి మరియు మేగాన్ థీ స్టాలియన్ యొక్క ‘WAP’కి చదివాడు & అతను దానిని హ్యాండిల్ చేయలేకపోయాడు సంగీతం సెలీనా గోమెజ్ & ఎల్టన్ జాన్‌తో మైలీ సైరస్ 'బ్రైట్ మైండెడ్' నుండి 4 ఎపిక్ మూమెంట్స్ సంగీతం గ్రామీ అవార్డ్స్ 2017: ఏ Music Biz Execకి ఎక్కువ స్క్రీన్ సమయం వచ్చింది? సంగీతం ల్యూక్ బ్రయాన్ 'హంటిన్', ఫిషిన్' మరియు లోవిన్' ప్రతి రోజు' ఆనందాన్ని ప్రశంసించాడు. దేశం మెషిన్ గన్ కెల్లీ మేగాన్ ఫాక్స్‌తో 'తీవ్రమైన' సంబంధం గురించి మాట్లాడాడు: 'మేము ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నామని నేను భావిస్తున్నాను'
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నాయకుడిగా టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావును ఎన్నుకున్నామని టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు చెప్పారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం (టీఆర్‌ఎస్‌ఎల్‌పీ), టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ (టీఆర్‌ఎస్‌పీపీ) సంయుక్త సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా కేసీఆర్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారని ఆయన తెలిపారు. -ఏకగ్రీవంగా ఎన్నుకున్న టీఆర్‌ఎస్ ఎల్పీ, పీపీ సమావేశం -నేడు గవర్నర్ వద్దకు టీఆర్‌ఎస్ ప్రతినిధి బందం -రాజకీయ అవినీతి లేని పాలన అందిద్దామన్న కేసీఆర్ -నేడు ఉదయం 10.30 గంటలకు గవర్నర్‌ను కలువనున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య కేసీఆర్ పేరును శాసనసభాపక్ష నేత అభ్యర్థిత్వానికి ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, కోవాలక్ష్మి శ్రీనివాస్‌గౌడ్ బలపరిచారని చెప్పారు. ఈ ప్రతిపాదనకు సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని వివరించారు. శాసనసభాపక్ష నేత ఎన్నికపై ఆదివారం గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకుని రాతపూర్వకంగా, ఎమ్మెల్యేల మద్దతు సంతకాలతో కూడిన మెమోరాండాన్ని అందిస్తామని తెలిపారు. శనివారం తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం అనంతరం కేశవరావు విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశామని చెప్పారు. నిరాడంబరత, నిజాయతీతో అందరినీ కలుపుకుని అభివద్ధికి అంకితం కావాలని సమావేశంలో నిర్ణయించామని అన్నారు. ఈ సమావేశంలో 11 మంది ఎమ్మెల్యేలు కూడా తమ తమ అభిప్రాయాలు తెలిపారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ తీర్మానాలను ఆయన విలేకరులకు వివరించారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న బీజేపీకి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాబోతున్న చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ తీర్మానం ఆమోదించామని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంతో కేంద్రం ఆయా విషయాల్లో పట్టువిడుపులతో ఉండాలని కోరుతూ మరో తీర్మానం చేశారు. గత శాసనసభలో టీఆర్‌ఎస్ పక్ష నేతగా ఈటెల రాజేందర్ చేసిన సేవలను టీఆర్‌ఎస్ పార్టీ గుర్తిస్తోందని పేర్కొంటూ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీ, ప్రభుత్వ బాధ్యతలు చూసే వారందరూ కూడా కలిసి తెలంగాణ పునర్‌నిర్మాణంలో, అభివృద్ధిలో భాగం కావాలని తీర్మానించారు. ఎంపీల తరపున పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలను ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్‌కే ఇస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే..:ఈటెల ప్రజ ఆశలను, ఆశయాలను తీర్చడమే లక్ష్యంగా తమ కార్యక్రమాలు ఉంటాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను కేసీఆర్‌కు అప్పగించామని, తమ మొదటి ప్రాధాన్యత వ్యవసాయమని ఆయన చెప్పారు.తర్వాత ప్రాధాన్యత ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడమని తెలిపారు. అన్నట్లుగానే వ్యవసాయ రుణాల మాఫీని చేసి చూపుతామన్నారు. హైదరాబాద్‌ను దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని, ఐటీఐఆర్‌తోపాటు మిగతా పరిశ్రమలను కూడా రప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. మూడు తరాల వారు ఆకలి కేకలు లేని సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ అవినీతి లేకుండా పాలన సాగుతుందని అన్నారు. ఎంత కమిట్‌మెంట్‌తో 13 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేశామో అంతే కమిట్‌మెంట్‌తో తెలంగాణ పునర్‌నిర్మాణంలో పాలుపంచుకుంటామన్నారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఒక్కొక్క రోజు 10-12 సభల్లో పాల్గొంటూ ప్రజలను చైతన్య పరిచిన కేసీఆర్ కృషిని శ్లాఘిస్తూ టీఆర్‌స్‌ఎల్‌పీ, పార్లమెంటరీ పార్టీ తీర్మానం చేశాయని తెలిపారు. ఉద్యమంలో యువతపై పెట్టిన కేసులను మొదటి క్యాబినెట్ మీటింగ్‌లోనే ఎత్తివేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయతీ, నిబద్ధతతో ఉండాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. ప్రజలు వేసే దండలకు, డప్పుచప్పుళ్లకు, ఊరేగింపులకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రాజయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పొలిట్‌బ్యూరోసభ్యుడు రామచంద్రుడు పాల్గొన్నారు. నేడు గవర్నర్‌ను కలువనున్న టీఆర్‌ఎస్ నేతలు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బందం గవర్నర్‌ను ఆదివారం కలిసి తమ నేత ఎన్నిక, టీఆర్‌ఎస్‌కు వచ్చిన మెజార్టీ వివరాలతోకూడిన ఒక మెమోరాండాన్ని అందించనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 60 మంది ఎమ్మెల్యేల మెజార్టీ అవసరం ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ సొంతంగానే 63 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో శనివారం కేసీఆర్‌ను టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గవర్నర్‌ను కలిసి మెమోరాండం అందించిన తరువాత ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కేసీఆర్‌ను ఆహ్వానించనున్నారు.
రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం వరంగల్‌ను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా రూ.1445 కోట్ల అంచనావ్యయంతో వరంగల్ చుట్టూ నాలుగు లేన్ల అవుటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్) నిర్మాణం చేపడుతున్నది. వరంగల్ నగరానికి మణిహారంగా ఓఆర్‌ఆర్ నిలువబోతున్నది. హైదరాబాద్ చుట్టున్న ఓఆర్‌ఆర్‌ను తలపించే విధంగా 74 కిలోమీటర్ల పొడవున అన్ని హంగులతో వరంగల్ రింగ్‌రోడ్‌ను నిర్మించాలని సంకల్పించింది. ఈ నెల 22న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ రింగ్‌రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. రింగ్‌రోడ్ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర హైవేపై 17.7 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి ప్రభుత్వం రూ. 669.59 కోట్ల ఖర్చుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. హైదారాబాద్‌లో ఉన్నట్లు అన్ని ఆధునిక వసతులు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం బృహత్ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకమైన టెక్స్‌టైల్ పార్క్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నది. విద్యార్థులకు శిక్షణనిచ్చే టాస్క్ కేంద్రాన్ని ఇప్పటికే ప్రారంభించింది. నేత కార్మికుల కోసం ఆజంజాహి మిల్లు పునరుద్ధరణ చేపడుతున్నది. ఐటీ కంపెనీలను విస్తరిస్తున్నది. రవాణా సౌకర్యాల పెంపు కోసం అవుటర్ రింగ్‌రోడ్ నిర్మాణంపై దృష్టిసారించింది. దీనివల్ల వరంగల్ నగరానికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. వరంగల్ మీదుగా ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన వాహనాలు ఇకపై వరంగల్ నగరంలోకి రాకుండా రింగ్‌రోడ్ పై నుంచి నేరుగా కరీంనగర్, ములుగు, ఖమ్మం, హైదరాబాద్ రహదారులకు మళ్లుతాయి. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ నిడివి 158 కిలోమీటర్లు కాగా వరంగల్ ఓఆర్‌ఆర్ 74 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్- వరంగల్ జాతీయరహదారి కింద 29 కిలోమీటర్ల్ల రోడ్డు, ఇటీవలే మంజూరైన వరంగల్ -ఖమ్మం జాతీయరహదారిలోని 22 కిలోమీటర్ల రోడ్లు కవర్ అవుతుంది. ఈ రెండు హైవేల నుంచి వచ్చే రహదారులు ఓఆర్‌ఆర్‌కు కనెక్ట్ అవుతాయి. కరుణాపురం – ఆరెపల్లి చౌరస్తా వరకు 29.8 కిలోమీటర్ల రింగ్‌రోడ్ నిర్మాణానికి కేంద్రం తన వాటా కింద రూ.776 కోట్లు మంజూరు చేసింది. ఈ రింగ్‌రోడ్‌లో కరుణాపురం నుంచి ఖమ్మంరోడ్‌లో సింగారం వరకున్న 17.7 కి.మీ. రోడ్ రాష్ట్ర రహదారుల పరిధిలోకి వస్తుంది. ఈ భాగం నిర్మాణానికి రూ.669.59 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నగరానికి చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో.. అభివృద్ధిలో భాగంగా వరంగల్ అతివేగంగా విస్తరిస్తున్న క్రమంలో నగరంలోకి భారీవాహనాలు రాకుండా నాలుగు లేన్లలో అవుటర్ రింగ్‌రోడ్‌ను నిర్మిస్తారు. వరంగల్ నగరానికి చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో దీని నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు చేరే క్రమంలో కరుణాపురం గ్రామం వద్ద నుంచి అవుటర్ రింగ్‌రోడ్డు కుడి, ఎడమల వైపు సాగుతుంది. కరుణాపురం నుంచి సింగారం గ్రామం వరకు దాదాపు 17.7 కి.మీ. హైవే విస్తరణతో అభివృద్ధికి అయ్యే ఖర్చు రూ. 669.59 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. కరుణాపురం నుంచి ఎడమ వైపున ములుగు రోడ్డులోని ఆరేపల్లి వరకున్న 29 కిలోమీటర్ల దారి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలో ఉంది. దీని అభివృద్ధికి ఇప్పటికే కేంద్రం అనుమతినిచ్చింది. నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడానికి అంతా సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరేపల్లి నుంచి ఖమ్మం రోడ్డులో సింగారం వరకున్న 21.3 కిలోమీటర్ల జాతీయ రహదారిని కూడా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర సర్కార్ ప్రతిపాదనకు కూడా కేంద్ర ఉపరిత రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ మౌఖిక అనుమతినిచ్చారు. దీంతో ఈ 21.3 కిలోమీటర్ల రింగ్‌రోడ్ కోసం రూ.776 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ ఈఎన్సీ రవీందర్‌రావు తెలిపారు. హైదరాబాద్ ఔటర్ తరహాలోనే ఈ డీపీఆర్‌ను రూపొందించారు. నాలుగు మండలాల్లో ఔటర్ విస్తరణ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు 4 మండలాల్లో విస్తరించి ఉంటుంది. కరుణాపురం- ఖమ్మం రోడ్డు రూట్‌లో స్టేషన్ ఘన్‌పూర్, జఫర్‌గఢ్, వర్ధన్నపేట, సంగెం మండలాలున్నాయి. ఖమ్మం- ములుగురోడ్‌లో జఫర్‌గఢ్, ఘన్‌పూర్ మండలాల్లోని బొల్లికుంట, ధరంపూర్, గరిడెపల్లి, గొర్రెకుంట, కొండపల్లి, కొత్తపేట, మొగిలిచర్ల, నస్కపేట, పైడిపల్లి, వంచనగిరి తదితర గ్రామాలున్నాయి. ఈ గ్రామాలవాసులు అవుటర్ రింగ్ రోడ్డు దాటే సమయంలో ప్రమాదాల పాలుకాకుండా ఇంటర్ చేంజ్ రోడ్‌వేలు ఏర్పాటు చేస్తారు. కరుణాపురం- సింగారంల మధ్య ఉన్న గ్రామాలవారి కోసం 7 వెహికిల్ అండర్‌పాస్ వంతెనలు, 8 మైనర్ బ్రిడ్జిలు, 28 బాక్స్ కల్వర్టులు, సింగారం వద్ద ఇంటర్‌చేంజ్ రోడ్ వేలు నిర్మిస్తారు. సింగారం- ఆరెపల్లి రూట్‌లోని గ్రామాలవారి కోసం 31 కల్వర్టులు, 6 బ్రిడ్జిలు, 6 వెహికిల్ అండర్‌పాస్‌లు, ఒక ఆర్వోబీ, 3 ఇంటర్‌చేంజ్ రోడ్‌వేలు నిర్మించనున్నారు. ఈ రోడ్డులో అధిక సంఖ్యలో గ్రామాలుండటంతో ఇంటర్ చేంజ్ రోడ్డు వేస్ ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. రింగ్ రోడ్‌లకు ఇరువైపులా సర్వీస్‌రోడ్లుంటాయి. సర్వీస్ రోడ్లను అవుటర్ నిర్మాణదారులే నిర్ణీత కాలవ్యవధి వరకు నిర్వహిస్తారు. స్థానికుల అవసరాల మేరకు నిర్మాణంలో మార్పులు చేర్పుల ఖర్చులు కూడా భరిస్తారు. -74కిలోమీటర్ల పొడవు -4లేన్ల రింగ్‌రోడ్ నిర్మాణం -1445 కోట్ల వ్యయం -కేంద్రం వాటా 776 కోట్లు -రాష్ట్రం వాటా 669 కోట్లు హైదరాబాద్ ఔటర్ తరహాలోనే డీపీఆర్ పరిసర గ్రామాల సౌకర్యార్థం అండర్‌పాస్ వంతెనలు, మైనర్ బ్రిడ్జిలు, బాక్స్ కల్వర్టులు, ఇంటర్‌చేంజ్ రోడ్‌వేల నిర్మాణం
యలు,ఎర్రగడ్డలు,శానిటైజర్,మాస్కులు,అరటి పండ్లతో పాటు 10 రకముల కూరగాయల కిట్లను పంపిణీ చేసి..లాక్ డౌన్ కి సహకరించి., *ఇంట్లోనే ఉంటూ..కరోనాని తరిమేయాలని* పిలుపునిచ్చిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు,DCMSఛైర్మన్ వీరి చలపతి రావు గారు,RDO-హుస్సేన్ బాషా గారు,DSP- హరనాథరెడ్డి గారు,విజయా పాల డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు,వవ్వేరు బ్యాంకు ఛైర్మన్ శ్రీనివాసులు రెడ్డి గారు,DCMS BM- వెంకటస్వామి గారు,తహసిల్దారు లాజరస్ గారు,MPDO జ్యోతి గారు,పార్టీ అధ్యక్షులు గంధం వెంకటశేషయ్య గారు,మావులూరు శ్రీనివాసులు రెడ్డి గారు,పార్టీ నాయకులు. Popular posts జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. December 02, 2020 • Valluru Prasad Kumar *కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. October 14, 2020 • Valluru Prasad Kumar వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు. October 18, 2020 • Valluru Prasad Kumar *ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. October 20, 2020 • Valluru Prasad Kumar *పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా మహమ్మారి విజృంబిస్తున్న నేపధ్యంలో ఎక్కడిక్కడ స్తంబించిపోయింది. కానీ ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మాత్రం లాక్ డౌన్ ముందు నుండే తన నియోజక వర్గంలోని ప్రజలకు సేవచేస్తున్నారు.దాంతో ప్రజాప్రతినిధి అంటే మీరు, ఎమ్మెల్యేకి నిర్వచనం సీతక్కా.. ఎవరైనా ఉన్నారా సీతక్కలా ప్రజలకు సేవ చేసేవాళ్లు అంటూ రకరకాల కామెంట్స్ వినిపించాయి..మరోవైపు అవన్ని ఫోటోల కోసం పోజులు అంటూ కొందరు విమర్శస్తున్నారు. ఈ విమర్శల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క..తన పర్యటనలో తనకు ఎదురైన సమస్యలు వివరించారు. Video Advertisement ములుగు నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజన గ్రామాలు, తండాలు.. కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం కూడా ఉండని ప్రాంతాలున్నాయి… కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి..ఆ నియోజకవర్గంలో కరోనా వ్యాప్తి చెందుతున్న తొలిరోజుల్లో రెండు కేసులు బయటపడ్డాయి .. దాంతో ఆ ప్రాంత ఎమ్మెల్యే సీతక్క, స్వయంగా తానే రంగంలోకి దిగి ప్రజలకు కరోనా వైరస్ గురించి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యక్తిగత శుభ్రత ఎంత అవసరం ఇలా పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. కావలసిన నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్నారు… అంతేకాదు లాక్ డౌన్ కాలంలో అందరూ రకరకాల ఛాలెంజ్లతో టైంపాస్ చేస్తుంటే , సీతక్క మాత్రం విభిన్నంగా “గో హంగర్ గో” (ఆకలిని తరిమికొడదాం) పేరిట ఛాలెంజ్ ని ప్రారంభించారు. సీతక్క విసిరిన ఛాలెంజ్ ని తీసుకున్న అనేకమంది తమ వంతుగా ప్రజలకు సాయం చేస్తున్నారు. పగలంతా గ్రామాల్లో పర్యటించడం.ఏ చెట్టు నీడనో తినడం, చీకటి పడితే ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడ పడుకోవడం , గత నలభై ఎనిమిది రోజులుగా ఇదే దినచర్య..ఇదిలా ఉండగా గత రెండురోజులుగా సీతక్క పర్యటన పట్ల నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి, గ్రామంలో సరుకులు అందచేయడానికి వెళ్లిన ఆమెని , అక్కడ నిత్యావసర సరుకులకు పంపిణి లేదని పోలీసులు వెనక్కి పంపేశారు. వీటిపై స్పందించిన సీతక్క ఫోటో పోజులకోసం అయితే ఒకట్రెండు రోజులు చేస్తే సరిపోయేది, 48 రోజులుగా మేం ఈ పనులు చేస్తున్నాం, నాతో పాటు మరో పదిమందిమి ఈ పనులు చేస్తున్నాం. మేం గ్రామాల్లో ప్రజల దగ్గరకు వెళ్తున్న క్రమంలో అనేక కష్టాలు పడ్డాం,ఇలాంటి వాటిని అవమానించే విధంగా చేస్తున్న విమర్శలను మీ ఇంట్లో వాళ్లు కూడా హర్శించరు..మీకు అంతగా అనుమానం ఉంటే మాతో రెండు రోజులు గ్రామాల్లోకి రండి, మేం పనులు చేస్తున్నామా, ప్రచారం కోసం చేస్తున్నామా అనేది స్వయంగా చూడండి, అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడుగు బయట పెట్టాలంటే భయం..పొలాల్లోకి వెళ్లాలంటే వణుకు. ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందేమోనని టెన్షన్.పెద్ద పులుల భయంతో మూడు జిల్లాలు భయాందోళనలో ఉన్నాయి. జనావాసాల్లోకి పులులు ఎందుకు వస్తున్నాయి? పులులను ఎలా గుర్తిస్తారు? అది ఏ పులి అనేది ఎలా కనిపెడతారు?చారల్లో తేడాలే వాటిని గుర్తించేలా చేస్తాయా? బెబ్బులి భయపెడుతోంది… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి కలకలం రేపింది. ఓ వ్యక్తి పై దాడి చేసి చంపేసింది. పొలాల్లో తిరుగుతూ రైతుల్ని హడలెత్తిస్తుంది. మూడు జిల్లాలు, 8 మండలాలు,18 గ్రామాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. పులి సంచారంతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. రాత్రిళ్లూ జాగారం చేస్తున్నారు. ఖానాపూర్ , గోవిందపూర్ , చౌహన్ గూడ అటవీ ప్రాంతాల్లో స్థానికులకు పులి కనిపించడంతో వణికిపోతున్నారు. 35 కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్ కొమురంభీం జిల్లా ఖానాపూర్ శివారు సిడాం భీమును పులి చంపేసింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. తాజాగా దగేహాం మండలం ఖర్జిలో పశువుల మందపై దాడి చేసింది. భీంపూర్ , తాంసి , జైనథ్ మండలాల పరిదిలోని పెనుగంగ తీరం వెంట ఏకంగా నాలుగు పులులు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పులి కోసం ట్రాకింగ్ చేస్తున్నారు. 20 మంది ప్రత్యేక బృందంతో గాలిస్తున్నారు. 35 కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్ పులి సంచార ప్రాంతాల్లో అన్వేషణ జరుపుతున్నారు. పాదముద్రల ఆధారంగా పులా కాదా అన్నది గుర్తించలేకపోతున్నామని ఆసిఫాబాద్ అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే తప్ప పులి దాడి అని పక్కాగా చెప్పలేమన్నారు. పులి చారల్లో సైతం తేడాలు ఈ పులులను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పులి చారల్లో సైతం తేడాలు ఉంటాయి. ఈ చారలను బట్టే దాడి చేసిన పులి ఏ రకం అనేది గుర్తిస్తారు. పుట్టిన ప్రదేశం, ఏరియా, ఆవాసాన్ని బట్టి పేరు చెప్పేస్తారు.పాదముద్రల సైజుని బట్టి ఏ పులి అనేది గుర్తిస్తారు. పులి పాదముద్రలు 11 సెంమీటర్ల కంటే ఎక్కువ ఉంటాయి. చిరుత పాదముద్రలు 11 సెం.మీ.కంటే తక్కువ ఉంటాయి.
‘ఆదిపురుష్‌’ సినిమా ఫస్ట్-లుక్‌, టీజర్‌పై వచ్చిన విమర్శల గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. కానీ ‘జాంబి రెడ్డి’ సినిమాతో తెలుగులో సరికొత్త కధాంశంతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు ‘హనుమాన్’ అనే పేరుతో మళ్ళీ యువనటుడు తేజ సజ్జాతోనే తన 4వ సినిమాగా సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని తీస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ నేడు విడుదల చేశారు. కేవలం రూ.12 కోట్లు బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా టీజర్‌ చూసినప్పుడు వందల కోట్లు బారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్‌’ టీజర్‌ దిగదుడుపుగానే కనిపిస్తుంది. అంత గొప్పగా ఉంది హనుమాన్ టీజర్‌... దానిలో విజువల్స్. ఇది కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతుండటం మరో విశేషం. ఒక కొండ నిలువెత్తు హనుమంతుడి విగ్రహంతో ‘రామ్...’ అంటూ టీజర్‌ ఓపెన్ చేసి, చివరికి ఒక మంచు శివలింగంలో హనుమంతుడు తపస్సు చేసుకొంటున్నట్లు ముగించారు. ఆ మంచు శివలింగంలో హనుమంతులవారి హృదయంలో దివ్యజ్యోతి వెలుగుతుండటం, తోక కదులుతున్నట్లు చూపడం అద్భుతంగా ఉంది. మద్యలో హీరో హీరోయిన్‌, విలన్ల పరిచయం కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో తేజసజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్‌భవన్‌ దీపక్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ, సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సురభి, కెమెరా: దాశరధి శివేంద్ర, ఎడిటింగ్: ఎస్‌బి రాజు తలారి. హనుమాన్ సినిమాను గత ఏడాది జూన్ 25వ తేదీన హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభించి ఆగస్ట్ నాటికే సుమారు 40 శాతం షూటింగ్‌ పూర్తిచేశారు. 2022, ఫిబ్రవరిలో విడుదల చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
వై.ఎస్.జ‌గ‌న్ కేసుల్లో వాన్‌పిక్‌కు చెందిన భూముల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) జ‌ప్తు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ భూముల్లో 1,416 ఎక‌రాల‌ను జ‌ప్తు నుంచి విడుద‌ల చేయాలంటూ ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములు మిన‌హా మిగిలిన 11,804 ఎక‌రాల వాన్‌పిక్ భూముల జ‌ప్తుపై న‌వంబ‌ర్ 14న విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు హైకోర్టు తెలిపింది. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో వాన్‌పిక్ ప్రాజెక్టుకు చెందిన మొత్తం 13 వేల‌కు పైగా ఎక‌రాల భూముల‌ను ఈడీ జ‌ప్తు చేసింది. క్విడ్ ప్రోకో ప‌ద్ధ‌తిన జ‌గ‌న్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టిన కార‌ణంగానే... వాన్‌పిక్‌కు నాటి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌ర్కారు వేలాది ఎక‌రాల భూముల‌ను కేటాయించిన‌ట్లు సీబీఐ కేసు న‌మోదు చేయ‌గా... సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కేసు న‌మోదు చేసింది. SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com Categories National International Business Sports Health Education Science Technology Foods Entertainment Lifestyle
గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయిన నెక్స్ట్‌ మినిట్‌ నుంచే ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. 20న నామినేషన్లు ముగిశాయి. పట్టుమని పదిరోజుల గ్యాప్‌ లేకుండానే పోలింగ్‌… మూడు రోజుల్లోనే కౌంటింగ్‌.. అదే రోజు రిజల్ట్స్‌. అన్ని పార్టీలకూ రణమా.. శరణమా.. అన్నట్టుమారింది బల్దియా వార్‌. సమయం తక్కువ.. చేయాల్సింది ఎక్కువ. హే…భగవాన్‌ అని తలలుపట్టుకుంటున్నారు అభ్యర్థులు. కోట్లు గుమ్మరిస్తే కానీ గ్రేటర్లో కార్పొరేటర్‌ కాలేరా.. సమయం లేదు మిత్రమా… రణమా శరణమా.. అన్నట్టుంది బల్దియా వార్‌. నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ ఒకే రోజు విడుదలై పార్టీలను గుక్కతిప్పుకోనివ్వడం లేదు. చూస్తుండగానే నామినేషన్లు ముగిశాయి. ప్రచారానికి పట్టుమని పదిరోజులు కూడా లేదు. జెండాలు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, చాటింపుల హడావిడికి టైం కూడా లేదు. మరి ఖర్చు మాటేంటి..? ఇలా అయినా ఖర్చు తగ్గుతుందా..? ఎన్ని రోజులు ఉందన్నది కాదు.. ఎంత ఖర్చుచేశామన్నదే ముఖ్యమా..? సాధారణంగా ఎన్నికలకు నెలరోజుల ముందు నుంచే హడావిడి మొదలయ్యేది. వందలాదిమంది కార్యకర్తలతో అభ్యర్థుల ఇంటిముందు జాతర కనిపించేది. ర్యాలీలు, సభలు, సమావేశాలు.. ప్రచారాల పర్వం కొనసాగేది. జిందాబాద్‌… వర్ధిల్లాలి… గుర్తుకే మన ఓటు.. అంటూ నినాదాలు హోరెత్తేవి. కానీ.. సీటు కన్ఫార్మ్‌ అయ్యేదాకా ఊపిరిబిగపట్టుకుని ఎదురుచూశారు అభ్యర్థులు. వెంటనే నామినేషన్లు. చూస్తుండగానే పోలింగ్‌ డేట్‌ కూడా దగ్గరపడుతోంది. ఎన్నికేదైనా… మద్యం ఏరులై పారాల్సిందే. డబ్బుల సంచులు గుమ్మరించాల్సిందే. కార్యకర్తలు, అనుచరులు, అభిమానగళానికి బీరు, బిర్యానీలు డెయిలీ ఇనాం, ఓటర్లకు డబ్బులు, మద్యం చొప్పున కోట్ల రూపాయలు ఖర్చయ్యేవి. సమయం తక్కువగా ఉండటంతో… అభ్యర్థుల వద్ద డబ్బు ఉన్నా.. ఖర్చుపెట్టలేని పరిస్థితి వచ్చింది. ఏం చేసినా పది రోజులే. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఏడాది ఖర్చు తగ్గేలా అనిపిస్తోంది. ఫ్లెక్సీ ప్రింటింగ్‌ షాపులు, కరపత్రాల ప్రింటింగ్‌ షాపులు రద్దీగా కనిపించేవి. కానీ.. ఇప్పటికిప్పుడు ఆర్డర్‌ ఇచ్చినా ప్రింటింగ్‌ అవడానికే రెండు రోజులు పట్టేలా ఉంది. ఈసారి వీటికి దూరంగా ఉన్న అభ్యర్థులు ఉన్నారు. పోస్టర్లు, ఫ్లెక్సీల జోలికి వెళ్లకుండా… ఇంటింటి ప్రచారానికే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. వందలాది మంది కార్యకర్తలతో రోడ్‌ షోలు, బైక్‌ ర్యాలీలు చేసే అభ్యర్థులు… కాలినడకన గల్లీగల్లీ తిరిగి ప్రచారం చేయడమే బెటర్‌గా భావిస్తున్నారు. వెంటతిరిగే కార్యకర్తల్లో మగవారికి వెయ్యిరూపాయలు.. ఆడవారికి ఏడు వందల రూపాయలు ఇచ్చేవారు. ఇవికాకుండా… మూడు పూటలా భోజనం… రాత్రి మద్యం అందించేవాళ్లు. ఇలా ఎన్నిరోజులు ఎంతమంది వస్తే అంతమంది చొప్పున ఖర్చేచేసేవాళ్లు. ఇలా… రోజుకు లక్షల రూపాయలు ఖర్చయ్యేవి. కానీ.. ఈసారి సమయం తక్కువ ఉండటంతో… వారం రోజులకు కలిపి ఒక్కో వ్యక్తికి 5 వేల రూపాయల చొప్పున ఒకేసారి ప్యాకేజ్‌ మాట్లాడుకుంటున్నారట. పోలింగ్‌ రోజు తర్వాత డబ్బులు అందజేసేలా కాంట్రాక్ట్‌ మాట్లాడుకుంటున్నారట. ఇలా చేయడం వల్ల… కార్యకర్తలంతా మరో అభ్యర్థి దగ్గరకు వెళ్లకుండా.. తమతోనే ఉండేలా ప్లస్‌ అవుతోందట. ఉన్న పది రోజుల్లో బైకు ర్యాలీలు, రోడ్‌ షోలు చేస్తే రోజులు వృథా అవుతాయి అనుకుంటున్నారు అభ్యర్థులు. ర్యాలీల పేరుతో రోడ్డువెంట తిరిగేకంటే ఇంటింటి ప్రచారంతో ప్రతీ ఓటర్‌ కి చేరువ అయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. బైక్‌ ర్యాలీలకు లక్షలు ఖర్చుపెట్టాల్సిందే. వాటికంటే.. ఇంటింటికి వెళ్లి ఓటర్లకు డబ్బులు మద్యం పంచి .. ఓటేయ్యాలని అడగటమే బెస్ట్‌ అనుకుంటున్నారట. ఖర్చు తక్కువ… ఫలితం ఎక్కువ. ఒక్కో కార్పొరేటర్‌ అభ్యర్థి తక్కువలో తక్కువ కోటి రూపాయలు ఖర్చుపెట్టాల్సిందే. కోటి పెట్టినా గెలుస్తాడన్న నమ్మకం లేని డివిజన్‌లు కూడా నగరంలో ఉన్నాయి. నువ్వా నేనా… పంతం నీదా నాదా అనుకున్న ఏరియాల్లో ఖర్చు మరింత ఎక్కువే. కానీ.. ఈసారి అలా లేదు. డబ్బుతో కంటే తెలివితో పనిచేయాలని భావిస్తున్నాయి అన్ని పార్టీలు. ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి తప్ప.. ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వృథా చేసుకోవడం లేదు.
ప్రైవేట్‌ ఆస్పత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నజర్‌ పెట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆస్పత్రుల్లో తనిఖీలను అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ప్రత్యేక వైద్య బృందాలతో తనిఖీలు రెండు డయాగ్నస్టిక్‌ సెంటర్లు సీజ్‌ 17 సంస్థలకు షోకాజ్‌ నోటీసులు, జరిమానా హైదరాబాద్‌ సిటీ: ప్రైవేట్‌ ఆస్పత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నజర్‌ పెట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆస్పత్రుల్లో తనిఖీలను ప్రారంభించింది. జిల్లాలోని పదిహేను క్లస్టర్ల పరిధిలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌, నర్సింగ్‌హోంలలో శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. తొలిరోజు 49 తనిఖీలు నిర్వహించగా, నిబంధనలు పాటించని 14 ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. మరో మూడు ఆస్పత్రులకు జరిమానా విధించారు. నిబంధనలు పాటించకుండా, అనుమతి లేని రెండు డయాగ్నస్టిక్‌ సెంటర్లను సీజ్‌ చేశారు. పనితీరును పరిశీలిస్తున్నాం అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ల పరిధిలో 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. క్లినిక్‌లు, నర్సింగ్‌హోంల పనితీరులను పరిశీలిస్తున్నాం. అర్హత గల వైద్యులు ఉన్నారా, పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్‌, లేబర్‌ రూంలు, మందులు ఉన్నాయా, నర్సింగ్‌ స్టాఫ్‌, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర సిబ్బంది అనువజ్ఞులేనా వంటి అంశాలను తనిఖీ చేస్తున్నాం. లోపం ఉన్న వాటిని సీజ్‌ చేస్తున్నాం. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ లేకపోతే వాటి గురించి ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. అనుమతులు తీసుకోని, నిబంధనలు పాటించని వా టిపై చర్యలు తీసుకుంటాం.
thesakshi.com : స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తన సోషల్ మీడియా ఖాతాలలో ప్రదర్శన చిత్రాన్ని “తిరంగా” (త్రివర్ణ లేదా జాతీయ జెండా)గా మార్చారు మరియు పౌరులను కూడా అదే విధంగా చేయాలని కోరారు. “ఇది ఆగస్టు 2వ తేదీ ప్రత్యేకం! మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న ఈ తరుణంలో, మన దేశం మన త్రివర్ణ పతాకాన్ని జరుపుకోవడానికి # హర్‌ఘర్‌తిరంగ అనే సామూహిక ఉద్యమం కోసం సిద్ధంగా ఉంది. నేను నా సోషల్ మీడియా పేజీలలో DPని మార్చాను మరియు కోరుతున్నాను. మీరంతా అలాగే చేయాలి’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. It is a special 2nd August today! At a time when we are marking Azadi Ka Amrit Mahotsav, our nation is all set for #HarGharTiranga, a collective movement to celebrate our Tricolour. I have changed the DP on my social media pages and urge you all to do the same. pic.twitter.com/y9ljGmtZMk — Narendra Modi (@narendramodi) August 2, 2022 జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నివాళులర్పించారు. “మహానీయుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. మనం ఎంతో గర్వించే త్రివర్ణ పతాకాన్ని మనకు అందించినందుకు మన జాతి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. త్రివర్ణ పతాకాన్ని స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తూనే ఉంటాం. దేశ ప్రగతి కోసం’’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. I pay homage to the great Pingali Venkayya on his birth anniversary. Our nation will forever be indebted to him for his efforts of giving us the Tricolour, which we are very proud of. Taking strength and inspiration from the Tricolour, may we keep working for national progress. — Narendra Modi (@narendramodi) August 2, 2022 కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా ఇతర సీనియర్ బిజెపి నాయకులు కూడా తమ ప్రదర్శన చిత్రాన్ని ప్రధానమంత్రిని అనుసరించి “తిరంగా”గా మార్చుకున్నారు.’ ఆదివారం తన నెలవారీ రేడియో ప్రోగ్రామ్ ‘మన్ కీ బాత్’లో, ఆగస్టు 2 మరియు 15 మధ్య సోషల్ మీడియాలో “త్రివర్ణ” ను వారి ప్రొఫైల్ చిత్రాలుగా ఉపయోగించడం ద్వారా “హర్ ఘర్ తిరంగా” ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రధాని పౌరులకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారతదేశం ఒక అద్భుతమైన, చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యమిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇంటి వద్ద ‘త్రివర్ణపతాకాన్ని’ ఎగురవేయమని ప్రజలను ప్రోత్సహించడం.
నల్లగొండ పట్టణంలో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. మిర్యాలగూడలో ప్రధాన రహదారిపై నిలిచిన నీరు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 తడిసి ముద్దయిన జిల్లా నల్లగొండ / దేవరకొండ / మిర్యాలగూడ, సెప్టెంబరు 29 : నల్లగొండ పట్టణంలో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఎన్జీ కళాశాలలో బతుకమ్మ సంబరాలకు అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు రెండు రోజుల నుంచి సాయంత్రం కురుస్తున్న వర్షాలు ఉపశమనం కలిగించాయి. ఆకాశమంతా మేఘావృతమై చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది. జిల్లావ్యాప్తంగా 21.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దేవరకొండలో 78.5 అత్యధికంగా, నకిరేకల్‌ 10.4 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదైంది. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మెట్ట పంటలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ వర్షాలతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. మిర్యాలగూడలో వానోస్తే విలవిల మోస్తరు వర్షం కురిస్తే చాలు మిర్యాలగూడ పట్టణ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. గురువారం 20 నిమిషాల పాటు కురిసిన వర్షానికి రోడ్లపైకి చేరిన నీరు పట్టణ ప్రజలను, ప్రయాణికులను తీవ్ర ఇక్కట్ల పాలు చేసింది. ఆర్టీసీ బస్టాండ్‌ పక్కనున్న విద్యుత్‌ డీఈ కార్యాలయ ఆవరణలోకి నీరు చేరి సిబ్బంది, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రిజిష్ర్టేషన్‌ కార్యాలయం ముందు రోడ్డుపై మూడు అడుగుల మేర బురదనీరు నిలిచి చర్చి రోడ్డు నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లే పాదాచారులు, వాహనదారులు రాకపోకలకు అంతరాయం నెలకొంది. వినోభానగర్‌, సుందర్‌నగర్‌ రోడ్లు వరదనీటితో నిండిపోయాయి. నల్లగొండ రోడ్డులో వీటీ థియేటర్‌ వద్ద వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజీవ్‌చౌరస్తా వద్ద నాలా పొంగి రోడ్డుపై మురుగు నీరు ప్రవహించింది. పుష్కరకాలంగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్లో పురోగతి లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే నాలాలు పొంగి రోడ్లపై ప్రవహిస్తుండటంతో లోతట్టు కాలనీల్లోకి బురద నీరు చేరి ప్రజాఆరోగ్యానికి ముప్పు కలుగుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించి నాలాల కంపు నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. దేవరకొండలో పిడుగుపాటు దేవరకొండలో ముసురు పడింది. ఉరుములు, మెరుపులురాగా పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో కొర్ర దేవనాయక్‌ ఇంటిపైభాగాన పిడుగుపడడంలో ఇంటి ఎలివేషన్‌ గోడ పాక్షికంగా దెబ్బతింది. దీంతో అయ్యప్పనగర్‌ కాలనీ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాలనీలోని పలువురి ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు కాలిపోయాయి.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అండతో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడమే కాకుండా, బలమైన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ను ప్రదవీచ్యుతుడిని కావించి, తదుపరి ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నా రాజకీయ నేతగా మారిన క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దుకు ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ లో చుక్కెదురైంది. అమరిందర్ సింగ్ రాజీనామా అనంతరం ముఖ్యమంత్రి పదవి తాను సూచించిన వారికి కాకుండా మరొకరికి ఇవ్వడం, కనీసం తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించాక పోవడం, ఘోరంగా కాంగ్రెస్ ఓటమి చెందడంతో పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయమనడంతో ఇప్పటికే రగిలిపోతున్న సిద్ధుకు తాజాగా కీలక నీయమకాలు ఆయనకు సంబంధం లేకుండా జరగడంతో తీవ్ర ఆశాభంగంకు గురైనట్లు కనిపిస్తున్నది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేషనల్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌ను పంజాబ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమించడం సిద్ధూ శిబిరంలో నిరసన జ్వాలలలు రేకెత్తిస్తున్నాయి. సిద్ధూ కొత్త కాంగ్రెస్ చీఫ్.. కొత్త సిఎల్పి నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా, డిప్యూటీ సిఎల్పి నాయకుడు రాజ్‌కుమార్ చబ్బెవాల్‌లను అభినందించగా, అతని మద్దతుదారులు శనివారం రాత్రి ప్రకటించిన నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించారు. “రాజా వారింగ్‌కి అభినందనలు. భరత్ భూషణ్ ఆశు వారికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా” అంటూ సిద్ధూ ట్వీట్ చేశారు. అమర్‌గఢ్‌ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే, సిద్ధూ మద్దతుదారు సుర్జిత్‌ సింగ్‌ ధీమాన్‌ కొత్త నియామకాలపై స్పందిస్తూ.. కొత్త పీసీసీ చీఫ్‌ అనుభవం లేని వ్యక్తి అని, ఆయన్ను పీసీసీ చీఫ్‌గా నియమించడం పార్టీకి ఎదురుదెబ్బ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ అత్యంత అవినీతిపరుడని, ఆయనను నియమించాలనే నిర్ణయం తప్పని తెలిపారు. ఈ నిర్ణయం పంజాబ్‌లో పార్టీని దెబ్బతీస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఈ షాక్ నుండి ఎక్కువ కాలం బయటపడదని ధీమాన్ హెచ్చరించారు. కొత్త పిసిసి చీఫ్‌కు అవసరమైన మద్దతు లేదు కాబట్టి నాయకుడిగా అంగీకరించలేం అని ఆయన స్పష్టం చేశారు. సుర్జిత్ ధీమాన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ప్రశంసలు కురిపించారు. సిద్ధూ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేశారని, పిసిసి చీఫ్‌గా తొలగించిన తర్వాత కూడా పార్టీ కార్యకర్తలతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. మరోవైపు, `రాజా వారింగ్ బాదల్స్ కాళ్లపై పడి వారితో రాజీ పడ్డాడు’ అని ధీమాన్ చెప్పాడు. ఇదిలావుండగా మాజీ ఎమ్మెల్యే బటాల అశ్విని శేఖరి, మాజీ జండియాలా ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుఖ్వీందర్ సింగ్ డానీ సహా ఆయన శిబిరానికి చెందిన పలువురు నేతలు ఆదివారం అమృత్‌సర్ నివాసంలో నవజ్యోత్ సిద్ధూను కలిశారు.
ప్రపంచకప్ సెమీస్ లో భారత దారుణ ఓటమి తర్వాత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మెన్నామధ్య జరిగిన వెస్టిండీస్ పర్యటనకు వెళ్లలేదు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో కూడా ధోని లేడు. ఆటకు దూరంగా ఉంటున్న టీమిండియా సీనియర్ క్రికెటర్ రిటైర్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నప్పటికి..అటు ధోని కానీ, ఇటు టీం మేనేజ్‌మెంట్ కానీ ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. […] Ram Naramaneni | Oct 10, 2019 | 6:16 AM ప్రపంచకప్ సెమీస్ లో భారత దారుణ ఓటమి తర్వాత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మెన్నామధ్య జరిగిన వెస్టిండీస్ పర్యటనకు వెళ్లలేదు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో కూడా ధోని లేడు. ఆటకు దూరంగా ఉంటున్న టీమిండియా సీనియర్ క్రికెటర్ రిటైర్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నప్పటికి..అటు ధోని కానీ, ఇటు టీం మేనేజ్‌మెంట్ కానీ ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. తాజాగా ధోని రిటైర్మెంట్ వార్తలపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ప్రపంచకప్ లో ఓటమి తర్వాత ధోనిని తాను కలువలేదని.. తిరిగి క్రికెట్ ఆడాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది ధోనియేనని రవిశాస్త్రి చెప్పాడు. క్రికెట్ నుంచి కనుక ధోని తప్పుకుంటే మహా క్రికెటర్ల జాబితాలో ధోని చేరుతాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్ టూరు.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ధోని దూరంగా ఉన్నాడు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అయితే ఇప్పటివరకు బ్యాట్ పట్టలేదు. తన నిర్ణయమూ చెప్పలేదు. ఈ నేపథ్యంలో ధోని తిరిగి క్రికెట్ ఆడాలనుకుంటే నిర్ణయించుకోవాల్సిందే అని..ముందు గ్రౌండ్‌లోకి దిగితే తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని రవిశాస్త్రి చెప్పడం కొసమెరుపు.
పర్యాటక సీజన్ దగ్గర కొస్తున్న సమయంలో గోవా ఆంక్షలు అన్నీ ఎత్తేసింది. రాష్ట్రంలోకి గతంలో లాగానే నేరుగా ఎవరైనా ఎంటర్ కావొచ్చు. ఇటీవల వరకూ నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారిని మాత్రమే అనుమతించారు. దీనికి తోడు క్వారంటైన్ నిబంధనలు ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని ఆంక్షలు ఎత్తేశారు. కేంద్రం అన్ లాక్ 4లో భాగంగా ప్రకటించిన నిర్ణయాల ప్రకారం రోడ్డు మార్గంతోపాటు ఏ మార్గం ద్వారా వచ్చినా రాష్ట్రంలో ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలనే నిబంధనను ఎత్తేశారు. అంతే కాదు..గోవాలో పబ్స్, బార్లకు కూడా గేట్లు తెరిచారు. సెప్టెంబర్ 1 నుంచే ఇవి ఓపెన్ కానున్నాయి. కాకపోతే పబ్స్, బార్లలో మాత్రం కోవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. గోవా దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే పరిమిత సంఖ్యలో హోటల్స్ ఓపెన్ చేసి..పర్యాటకులకు అనుమతించారు. అయితే ముందుగా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. సర్టిఫికెట్ లేకుండా వచ్చిన వారికి అక్కడ పరీక్షలు చేసి ఫలితం తేలిన తర్వాత వాళ్ళను బయట తిరిగేలా అనుమతించే వారు. ఇప్పుడు అన్ లాక్ 4లో భాగంగా ఆంక్షలు అన్నీ మాయం అయిపోయాయి.. సో..ఇప్పుడు గోవా అంటే..గతంలో మాదిరి విమానం, కారులో ఎంచక్కా బయలుదేరి పోవచ్చు. అయితే కరోనాకు మాత్రం ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాల్సిందే. గోవాకు గత కొన్ని రోజులుగా వచ్చే విమానాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. Bars Goa Tourism No need covid report pubs opened REstricitons lifted ఆంక్షలు ఎత్తివేత గోవా పబ్బులకు అనుమతి పర్యాటకులు బార్లు Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భాజపా కీలక నేత బీఎల్‌ సంతోష్‌, కేరళ వైద్యుడు జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. YSRCP: ప్రభుత్వ పథకాల నిలిపివేత దిశగా అడుగులు Allu Aravind: అలా చేయడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు: అల్లు అరవింద్‌ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్‌ 2’. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేశ్‌, దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి పాల్గొన్నారు. Hit2: మోక్షజ్ఞతో కలిసి ‘హిట్2’ చూసిన బాలకృష్ణ.. అడివి శేష్‌, నాని హిట్‌2 విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన బాలకృష్ణ చిత్రబృందాన్ని అభినందించారు. Sajjala: జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆ ప్రచారంలో వాస్తవం లేదు: సజ్జల ఏపీ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తుందనడంలో వాస్తవం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు.
ఒక గిన్నెలో వేయించిన ఓట్స్, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తురుము, పెరుగు, టమాటా సాస్, మిరియాలపొడి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమిర వేసి బాగా కలియబెట్టాలి. బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి పలుచగా వెన్న రాయాలి. దీనిమీద చెంచాడు పెరుగు, కూరగాయల మిశ్రమాన్ని పరిచి ఇంకో వెన్న రాసిన బ్రెడ్ స్లైసుతో మూసేసి వేడి పెనం మీద కొద్దిగా వెన్న వేసుకుంటూ రెండు వైపులా బంగారురంగు వచ్చేవరకు కాల్చుకోవాలి లేదా ఓవెన్‌లో కూడా కాల్చుకోవచ్చు.. 0 Comments Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
మామిడి తోపులోనే ఉందొక ఊడలమర్రి.... ఆకాశానికి అంటేలా పెరిగి ఉంటుంది. అక్కడ నుంచి దాని ఊడలు భూమిని తాకుతూ లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. భూమిలో దిగిపోయిన ఊడలు భూమిని చీల్చుకుని లేస్తున్నాయి. అరుంధాతి ఆగింది. ఊడల కదలికలు ఆగిపోయాయి. అరుంధతి మర్రిచెట్టును చూసింది.... చీకటి తెరని కప్పుకుని గంభీరంగా నిలబడి ఉంది. కళ్ళు చిట్లించి చూసింది. నిశ్శబ్ధంగా స్థబ్ధంగా ఉంది. 'మరి ఇందాక ఊడలలా వికృతంగా కదిలాయే.... భూమిని చీల్చుకుని మరి..... తానే పొరపాటు పడి ఉంటుంది..... ధ్వజస్థంబంలా నిలబడి ఉంటే కదిలినట్లుగా కనిపించడటం ఏమిటి? అయినా కదిలిందే అనుకో దాంట్లో భయపడల్సిందేముంది. దాని ధర్మం ప్రకారం గాలికి వూగాయి. అయినా కదిలినవి ఊడలు కదా! అవేమన్నా ఉక్కు స్థంబాలా కదలకుండా ఉండటానికి', తనని తానే చూసుకుని జాలిగా నవ్వి - ముందుకు అడుగువేసింది. సరిగ్గా అప్పుడు శబ్దమయ్యింది..... డబ్బున ..... వందకిలోల వస్తువు వెనుక పడ్డట్టు..... ముందుకు వెళ్ళబొయ్యేదాల్లా దిగ్భ్రాంతిగా ఆగింది.
సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి అనంతరం ఒక పెద్ద శూన్యత ఏర్పడిందనే చెప్పాలి. ఏవో చిన్న చిన్న పుస్తకావిష్కరణలు తప్ప కవులు, రచయితలు, కళాకారులు మనస్ఫూర్తిగా పాల్గొనే, హృదయపూర్వకంగా ఆస్వాదించే కార్యక్రమాలేవీ జరగడం లేదు ఆంధ్రప్రదేశ్ లో. ముఖ్యంగా సాంస్కృతిక రాజధాని విజయవాడలో. ఇలాంటి గడ్డకట్టిన సందర్బాల్ని, మోడువారిన సాంస్కృతిక వాతావరణాన్ని, అగాధంలా ఏర్పడిన ఒక పెద్ద శూన్యతని’మల్లెతీగ’ సాహిత్య సేవాసంస్థ గుర్తించింది. అందుకే విజయవాడలో రెండురోజులపాటు కవులు, రచయితలు, కళాకారుల కోసం ఓ మెగా కార్యక్రమాన్ని రూపొందించింది. జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’ పేరుతో నవంబరు 19, 20 తేదీలు శని, ఆదివారాల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టింది. గతంలో ఇలాంటి కార్యక్రమాల నెన్నింటితో ‘మల్లెతీగ’ విజయవాడ, తిరుపతి, అవనిగడ్డలలో నిర్వహించి, విజయవంతమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వున్న కవులు, రచయితలు, కళాకారులు… అలాగే తెలంగాణలో నివసిస్తూ అక్కడ వెలివేయబడుతున్న కవులు, రచయితల్నీ, ఇతర రాష్ట్రాల్లో నివసించే తెలుగు కళాకారుల్ని, రచయితల్నీ ఈ వేదికపైకి తెచ్చేందుకు సిద్ధమైంది మల్లెతీగ. వారందరికీ ఈ ప్రకటన ద్వారా ఆహ్వానం పలుకుతోంది. రండి! కరోనానంతర కాలానికి కొత్త ఉత్సాహం కలిగిద్దాం. కళలతో, సాహిత్యంతో వాతావరణాన్ని సువాసన భరితంగా మార్చేద్దాం 2022 నవంబరు 19 శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు 20వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సాహిత్యంలో వస్తున్న మార్పులు, నేటి సాహిత్యంలో వేళ్లూనుకుపోతున్న అవాంఛిత పరిణామాలపై చర్చలు, కొత్తతరం రచయితల కోసం లబ్దప్రతిష్టులైన రచయితలతో సాహిత్య శిక్షణా తరగతులు, ఆయా రంగాల్లో సేవ చేసిన కళాకారులకు, రచయితలకు సత్కారాలు, సన్మానాలు, కవి సమ్మేళనాలు, కొత్త పుస్తకావిష్కరణలు, కళారూపాల ప్రదర్శనలు వుంటాయి., ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. భోజనం, అల్పాహారం (రెండవ రోజు ఉదయం), టీ ఏర్పాట్లు వుంటాయి. పాల్గొన్న ప్రతినిధులందరికీ సర్టిఫికెట్ అందజేస్తాం. ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ ఎంపిక చేసిన కవితల్ని మాత్రమే మీరు వేదికపై చదివే అవకాశం వుంటుంది. తాజాగా అచ్చయిన మీ పుస్తకాల్ని (కథ, కవిత, ఇతర అంశాలేవైనా) ఆవిష్కరించుకునే అవకాశం వుంది. ఈ ఉత్సవాలకు ప్రతినిధులుగా హాజరు కావాలనుకున్న కవులు, రచయితలు, కళాకారులు 92464 15150, 83329 03156 నెంబర్లకు మీ పేరు, చిరునామా, మొబైల్ నెంబరు, పోస్టల్ పిన్ కోడ్ జనరల్ (టెక్స్ట్) మెసేజ్ పంపి, నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 92464 15150 నెంబరులో సంప్రదించవచ్చు.
thesakshi.com : ఇటీవలే రణబీర్ కపూర్-అలియా భట్ లు వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. 6 అంతస్తుల వాస్తు భవంతిలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. సంగీత్.మెహందీ..వివాహ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. మరి ఈ జంటకు ఎవరెవరు ఎలాంటి బహుమతులు పంపించారో తెలుసా? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. జంటకి ఖరీదైన బహుమానలు పంపించి ఫిదా చేసారు. ఓసారి ఆ వివివరాల్లోకి వెళ్తే… కత్రినాకైప్ 14.5 లక్షల విలువ గల ప్లాటినం బ్రేస్ లేట్ ఇద్దరికీ గిప్ట్ గా ఇచ్చింది. రణబీర్-కత్రినా కొన్నాళ్లు రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ రకంగా రణబీర్ అభిరుచులు ఎలా ఉంటాయన్నది కత్రినాకి ఐడియా ఉంది. ఇక దీపికా పదుకొణే విడివిడిగా విలాస వంతమైన వాచ్ లని బహుకరించింది. దీపిక తోనూ రణబీర్ కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి వరకూ వెళ్లి వెనక్కి వచ్చారు. ఇక అలియాభట్ స్నేహితుడు సిద్దార్ధ్ మల్హోత్రా మూడు లక్షల విలువగల లగ్గరీ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు. వరుణ్ ధావన్ మాత్రం నాలుగు లక్షల ఖరీదు గల గూచీ సాండల్స్ బహుకరించాడు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` చిత్రంతో వరుణ్..సిద్ధార్ధ్ రంగ ప్రవేశం చేసారు. అదే సినిమాతో అలియా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సమయంలోనే ముగ్గురు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక రణవీర్ సింగ్ మాత్రం రణబీర్ కి బైక్ ని గిప్ట్ గా ఇచ్చాడు. ఇది లగ్జరీ బైక్ . దీని ధర అధికంగానే ఉంటుంది. ఇక ప్రియాంక చోప్రా తొమ్మిది లక్షల విలువగల డైమండ్ నెక్లెస్ ని అలియాకి బహుమతిగా ఇచ్చింది. కరీనా కపూర్ మూడు లక్షల విలువ గల మరో నెక్లెస్ ని అందించింది. ఇక రణబీర్ కపూర్ తల్లి నీతు కపూర్ 26 కోట్ల ఖరీదుగల జేసే ప్లాట్ ని బహుమతిగా ఇచ్చారు. ఈ ప్లాట్ ప్రస్తుతానికి కొత్త కాపురానికి పనికొస్తుంది. రిషీకపూర్ ఇంట్లోనే ఈ జంట కాపురం చేయాల్సి ఉంది. అయితే ఆ ఇల్లు రీమోడల్ చేస్తున్నారు. కారణంగా నీతుకపూర్ బహుకరించిన ప్లాట్లో నే కొన్నాళ్లు కాపురం చేసే అవకాశం ఉంది.
మీరు తక్కువ ధరకే టీవీని కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక దీనిని చూడాల్సిందే. తక్కువ ధరకే స్మార్ట్ టీవీని కొనాలని అనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. మీకోసం ఒక సూపర్ ఆఫర్ ఒకటి వచ్చింది. ఒక టీవీపై పలు రకాల ఆఫర్లు వున్నాయి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్‌ను పొందొచ్చు. ఉగాది సందర్భంగా ఈ ఆఫర్ ని పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ లో కొడాక్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పై పలు ఆఫర్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి మీరు ఈ టీవీ పైన పొందొచ్చు. ఇక దీని యొక్క ఫీచర్స్ గురించి చూస్తే.. ఈ టీవీ పేరు కొడాక్ 7ఎక్స్ ప్రో. దీని స్క్రీన్ సైజ్ 43 అంగుళాలు. అలానే అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఇది. 50 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్ సైజ్‌లలో ఇది మనకి అందుబాటులో వుంది. మీరు మీకు నచ్చిన దానిని కొనుగోలు చెయ్యచ్చు. ఇక దీని ధర వచ్చేసి రూ.24 వేలుగా ఉంది. ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పని చేస్తుంది. బ్రిలియంట్ అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లే కలిగి ఇది వుంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్, యూట్యాబ్ వంటి పాపులర్ యాప్స్ అన్నీ కూడా పని చేస్తాయి. అలానే ఈ టీవీకి క్రోమ్ కాస్ట్ ఇన్‌బిల్ట్‌గా ఇవ్వడం జరిగింది. పైగా ఈ టీవీ కి గూగుల్ అసిస్టెంట్ ఉంది. సౌండ్ ఔట్‌పుట్ 24 వాట్. రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్. బ్లూటూత్ , డ్యూయెల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ కూడా ఈ టీవీకి వుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా తగ్గింపు పొందొచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ వస్తుంది. రూ. 11 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద తగ్గింపు పొందొచ్చు. ఇలా ఈ ఆఫర్ అలానే క్రెడిట్ కార్డు ఆఫర్లను కలుపుకుంటే ఈ టీవీని మీరు రూ. 11,500కే కొనుగోలు చేయొచ్చు.
కణాదుడు: ఆధునిక అణుశాస్త్ర విజ్ఞానానికి మూలపురుషుడు. వైశేషిక దర్శన ప్రవక్త. కణమును గూర్చిన అవగాహనను, విజ్ఞానమును ఈ లోకానికి ఇచ్చినవాడ... కణాదుడు: ఆధునిక అణుశాస్త్ర విజ్ఞానానికి మూలపురుషుడు. వైశేషిక దర్శన ప్రవక్త. కణమును గూర్చిన అవగాహనను, విజ్ఞానమును ఈ లోకానికి ఇచ్చినవాడు కాబట్టి కణాదుడు అయినాడు. క్రీ.పూ. 600 ప్రాంతంలో వైశేషిక దర్శనంలో చేసిన కణము లేదా అణుశాస్త్రమునకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రపంచామోదాన్ని పొందాయి. పదార్ధములు అణువులతోను, అణువులు ఏ మాత్రం విడగొట్టడానికి అవకాశంలేని సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులతోను ఏర్పడతాయి అని స్పష్టంగా చెప్పాడు. ఈ సకల చరాచర సృష్టి అణునిర్మితమని సిద్ధాంతీకరించాడు. పరమాణువు స్వేచ్ఛాస్థితిలో స్థిరంగా ఉండదని, దీని ఉనికిని స్పర్శతో గుర్తించడం సాధ్యం కాదని అలాగే నాశనం చేయడానికి కూడ వీలుపడదని ఇది ఎల్లప్పుడు తన విశిష్ట లక్షణాలను పోగొట్టుకోకుండా మనగలుగుతుందని చెప్పిన కణాదుని మాటలు శాస్త్రీయ సత్యాలలో విభిన్న పరమాణువుల విలక్షణ కలయికవల్ల పంచభూతాలు ఏర్పడ్డాయని కణాదుని అభిప్రాయం. విలక్షణమైన కలయిక కారణంగానే ప్రత్యేకధర్మాలు సంప్రాప్తమెసోయని చెప్పాడు. రసాయనిక చర్యలకు ఉష్ణం కీలక ఉత్ర్పేరకసాధనమని ఊహించాడు. కణాదుడు వైశేషిక దర్శనంలోని ప్రథమ సూత్రంలో ధర్మాన్ని గురించి చెప్తూ దేనివలన ఇహలోక, పరలోక సుఖములు కలుగుతాయో అదే ధర్మం అంటూ దానికి వేదప్రమాణము కూడ ఉందని తెలియజేశాడు. ఈ విశ్వం ద్రవ్యం, గుణము, కర్మము, సామాన్యము, విశేషము, సమవాయమనే ఆరులక్షణములతో కూడి ఉంటుందని చెప్పాడు. అయితే తరువాత భాష్యకారుడైన ప్రశస్తపాదుడు పదార్థరాహిత్యమనే ఏడవ లక్షణాలన్నీ కూడ దానికి జోడించాడు. ప్రపంచమంతా భగవన్మయమని మన ఉపనిషత్తులు ఘోషిస్తుంటే తద్భిన్నంగా అణుమయమని ఆత్మవిశ్వాసంతో ప్రకటించాడు. అవసానదశలో కూడ సహచరులు సృష్టి నారాయణమయవుని చేస్తే మోక్షమొస్తుంది నారాయణ స్మరణచేయమంటే తద్విరుద్ధంగా పీలవః పీలవః (అణువు, అణువు) అంటూనే మరణించాడు. అటువంటి వ్యక్తికి కూడ హిందూ ధర్మ పరంపరలో ఋషిస్థానాన్ని కలిగించటం గమనార్హం. రెండు పరమాణువులు కలిస్తే ద్వ్యణుకం, మూడు కలిస్తే తణుకం అవుతుందని చెప్పాడు. కణాదుడు ఆత్మ, మనస్సుల గురించి కూడా వివరించి పరమాణువాదం, పరమాణు నిత్యత్వవాదము, షట్పదార్ధవాదము, సృష్టివాదము మొదలైన వాదాలను ప్రతిపాదించాడు. శాస్త్ర ప్రయోజనం ముఖ్యంగా ప్రళయాన్ని కూడ సృష్టించగల విజ్ఞానశాస్త్రం సమాజశ్రేయస్సుకుపయోగపడాలని నిర్దేశించిన శాస్త్రవేత్తలలో కణాదుడు ప్రముఖుడు.
తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ బాబు విషాదంలో మునిగిపోయాడు. కేవలం రెండు నెలల తేడాలో అటు తల్లి ఇందిరా దేవిని.. ఇటు తండ్రి కృష్ణను కోల్పోవటం మహేష్ బాబును తీవ్ర విషాదంలోకి నెట్టేసిందనే చెప్పాలి. మహేష్ సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు టైం కేటాయిస్తూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు తల్లి, తండ్రి ఇద్దరు లేకపోవడంతో కాస్త మూడ్ ఆఫ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయ్యి ఆరు నెలలు అవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పట్టాలు ఎక్కాల్సిన సినిమా రకరకాల కారణాలతో ఆలస్యం అవుతూ వస్తోంది. హారిక హాసిని బ్యానర్ పై చినబాబు నిర్మించే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే త్రివిక్రమ్ రెడీ చేసిన కథ మహేష్ కు నచ్చకపోవడంతో చాలా మార్పులు చేర్పులు చేశారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ముందు అనుకున్న కథను మార్చి మరో కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు వదిన పాత్రకు ఒకప్పటి హీరోయిన్ శోభనను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. శోభన 1990వ‌ ద‌శ‌కంలో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు సరసన ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. శోభన అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ట్రెడిషనల్ క్యారెక్టర్లే. రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవికి జోడిగా, అల్లుడుగారు, రౌడీ గారి పెళ్ళాం సినిమాల్లో మోహన్ బాబు పక్కన.. నారీ నారీ నడుమ మురారి సినిమాలో బాలయ్యకు మరదలుగా నటించింది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన శోభన సినిమాలకు దూరమై భరతనాట్య శిక్షణలో ఎంతోమంది శిష్యురాళ్ల‌కు త‌ర్పీదు ఇచ్చింది. తెలుగులో చాలా రోజుల తర్వాత మోహన్ బాబు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్- మహేష్ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ కి రెడీ అవుతోంది. త్రివిక్రమ్ సినిమాల్లో సహజంగానే సీనియర్ హీరోయిన్లకు తీసుకోవటం కామన్ గా మారింది. అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అజ్ఞాతవాసి సినిమాలో కుష్బూ, అలావైకుంఠపురంలో సినిమాలో టబు ఉన్నారు. మరి ఆ సెంటిమెంట్ ప్రకారమే త్రివిక్రమ్ శోభనను తీసుకుంటున్నారా ? ఈ సెంటిమెంట్ మహేష్ సినిమాకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. అతడు, ఖలేజా తర్వాత దాదాపు 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం మహేష్ బాబు- త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తోంది.
జస్టిన్ బీబర్ మరియు జెన్నిఫర్ లోపెజ్‌ల కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసింగ్ మ్యూజిక్ వీడియోల నుండి జమీ రాంటా తన మొదటి క్లయింట్‌ని ఎలా నిర్వహించింది సెట్‌లో రాంటా (ఎడమ). డేటన్, ఓహియోలో ఆదాయ ఆధారిత గృహంలో పెరిగిన జమీ రాంటా 'అవకాశాలు లేవు' అని చెప్పింది - మరియు ఆమె వ్యోమగామి కావాలని కలలుకంటున్నప్పుడు, సంగీతం మరింత నిర్మాణాత్మక ప్రభావాన్ని చూపింది. రాంటా ఇప్పుడు 2017లో స్థాపించిన మల్టీమీడియా నిర్మాణ సంస్థ ఆర్టిఫ్యాక్ట్ కంటెంట్ యొక్క CEOగా కొన్ని సంగీత ప్రముఖులతో కలిసి పనిచేసింది. ఆమె దాదాపు ఒక దశాబ్దం క్రితం లాస్ ఏంజెల్స్‌కు చేరుకుంది మరియు పరిశ్రమలోకి ప్రవేశించడానికి హడావిడిగా అనేక మ్యూజిక్ వీడియో సెట్‌లలో పని చేసింది. ఆమె చేయగలిగింది. 18 సంవత్సరాల నుండి స్వయం ఉపాధి పొందుతూ, రాంటా తనపై వేసిన పందెం మరింత ఎక్కువ ఫలితాన్ని ఇచ్చింది: Cardi B యొక్క “WAP”పై ఆమె చేసిన పని క్లిప్‌కి 2021 BET వీడియో ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడంలో సహాయపడింది మరియు ఆమె ఇటీవల ఎగ్జిక్యూటివ్-ప్రొడ్యూస్ చేసిన దృశ్యం జస్టిన్ బీబర్ గ్రామీ అవార్డుకు నామినేట్ చేయబడిన 'పీచెస్.' ఇప్పుడు, రాంటా తన తదుపరి సాహసం కోసం ఆసక్తిగా ఉంది: నిర్వహణ, అభివృద్ధి చెందుతున్న కొలంబియన్ అమెరికన్ గాయని-గేయరచయిత నథాలీ ప్యారిస్‌ను 2021 చివరిలో తన మొదటి క్లయింట్‌గా సంతకం చేసింది. 'కళను రూపొందించడంలో లాజిస్టికల్ వైపు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది చాలా తక్కువ అంచనా వేయబడింది,' అని రాంటా చెప్పింది. “కళాకారుడికి మద్దతు ఇవ్వడానికి నేను ఆ వ్యవస్థల్లో భాగమైనందుకు ఆనందిస్తున్నాను. హాల్సీ ఒక గంట నిడివిగల చిత్రం నేను ప్రేమను పొందలేకపోతే, నాకు శక్తి కావాలి , అదే పేరుతో వారి నాల్గవ ఆల్బమ్‌తో పాటుగా 2021లో విడుదలైంది, ఇది రాంటా యొక్క మొదటి థియేట్రికల్ విడుదల. 'నేను ప్రాజెక్ట్ చేసిన ప్రతిసారీ, నేను జీవిస్తాను మరియు ఊపిరి పీల్చుకుంటాను,' ఆమె చెప్పింది. “ఇది చాలా చీకటి కథాంశాన్ని కలిగి ఉంది. మేము చీకటి కోటలో ఉన్నాము. చీకటి మధ్యలో మీరు ఎవరో నేర్చుకుంటారు.” ప్రేగ్‌లో ఆరు వారాల పాటు చిత్రీకరించబడిన ఈ ప్రాజెక్ట్ వివిధ అడ్డంకులను ఎదుర్కొంది, ఆర్టిస్ట్ గర్భధారణ సమయంలో హాల్సే ఆరోగ్యానికి COVID-19 పరిమితుల కారణంగా దేశం మూసివేయబడింది. 'మనమందరం వ్యక్తిగత విషయాల నుండి తీసివేయగలిగాము,' ఆమె జతచేస్తుంది. 'అయితే నక్షత్రాలను చూడాలంటే చీకటి కావాలి.' రాంటా ఇంతకుముందు 2019లో లోపెజ్‌తో కలిసి 'మెడిసిన్' (ఫ్రెంచ్ మోంటానా ఫీచర్) కోసం విజువల్ మరియు దానితో పాటు ఇట్స్ మై పార్టీ టూర్ విజువల్స్‌లో పనిచేశారు. అయితే ఈ జంట యొక్క తాజా సహకారం కోసం, 'మేరీ మి' - అదే పేరుతో ఉన్న రోమ్-కామ్ సౌండ్‌ట్రాక్ నుండి ప్రధాన సింగిల్ - ఎగ్జిక్యూటివ్ నిర్మాత అకాడమీ అవార్డు గెలుచుకున్న సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రిచర్డ్‌సన్‌తో భాగస్వామ్యం చేయడం ద్వారా కలను నెరవేర్చుకోగలిగారు. ఈ సంవత్సరం ఆర్టిఫ్యాక్ట్ ద్వారా రూపొందించబడింది, 'నన్ను పెళ్లి చేసుకోండి' వీడియో కూడా దాని అత్యంత ప్రతిష్టాత్మక వెంచర్. 'ఇది ఆమె ఎవరో ఒక పచ్చి పునర్నిర్మాణం, మరియు జెన్నిఫర్ వంటి కళాకారిణి యొక్క రోజువారీ జీవితంలో అంత విలాసవంతమైన భాగాలు కాదు' అని రాంటా చెప్పారు. 2012లో తన “బాయ్‌ఫ్రెండ్” వీడియో ట్రీట్‌మెంట్‌పై పనిచేస్తున్నప్పుడు రాంటా మొదటిసారిగా బీబర్‌ను కలిశాడు. పది సంవత్సరాల తరువాత, ఆమె 'అతని పథం పట్ల విస్మయం చెందుతోంది' మరియు 'అతని సంగీతం మరియు మేము సృష్టించిన వీడియోలలోకి అనువదించడం' అతని ఎదుగుదలను చూసి ప్రత్యేకంగా గర్వపడుతున్నట్లు చెప్పింది. వాటిలో ఇటీవల 2021 కూడా ఉంది న్యాయం రాంటా ఎగ్జిక్యూటివ్-నిర్మించిన విజువల్స్, డయాన్ కీటన్‌తో కలిసి నటించిన “ఘోస్ట్” (దీనిలో కీటన్ సెట్‌కి “అత్యంత మాయాజాలం” శక్తిని తీసుకువచ్చాడని ఆమె చెప్పింది) “పీచెస్” వరకు, ఇది రాంటాకు ఉత్తమ మ్యూజిక్ వీడియోగా మొదటి గ్రామీ ఆమోదం లభించింది. /చిత్రం. తరువాతి దృశ్యం యొక్క లక్ష్యం చాలా సులభం: “జస్టిన్‌ని అతని మూలకంలో చూపించు. అతను చిన్నప్పటి నుండి మేము చూడలేదు.' ఈ కథ మొదట కనిపించింది అడుగు వద్ద యొక్క 2022 ఉమెన్ ఇన్ మ్యూజిక్ సంచిక, ఫిబ్రవరి 26, 2022 నాటిది. జనాదరణ పొందిన వర్గములలో: సంగీతం , లాటిన్ , కచేరీలు , అవార్డులు , మీడియా , సంస్కృతి , లక్షణాలు , చార్ట్ బీట్ , సాహిత్యం , వ్యాపారం , ప్రముఖ పోస్ట్లు ల్యూక్ బ్రయాన్, డైర్క్స్ బెంట్లీ & జేమ్స్ కోర్డెన్ క్లౌన్ ఎరౌండ్ బ్రిట్-థీమ్ 'హాంకీ టోంక్' పాట కోసం చూడండి దేశం బ్రిట్నీ స్పియర్స్ తన ఎస్టేట్ కో-కన్సర్వేటర్‌గా తండ్రిని తొలగించాలని కోర్టును కోరింది వ్యాపారం మొదటి దేశం: ఎరిక్ చర్చ్, థామస్ రెట్, బ్రదర్స్ ఓస్బోర్న్, కెల్సియా బాలేరిని మరియు మరిన్నింటి నుండి కొత్త సంగీతం
Telugu News » Health » When is oxygen from the outside is important for corona patients how much oxygen is necessary for the consumption of the human body Oxygen: కరోనా పేషెంట్స్ కు ఆక్సిజన్ ఎప్పుడు అవసరం అవుతుంది? అసలు మన శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరం అవుతుంది? రోనా రెండో వేవ్ ఉదృతంగా ఉంది. కరోనాతో ఇబ్బంది పడి మరనిస్తున్నవారిలో ఎక్కువ శాతం సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. అసలు ఆక్సిజన్ మనిషికి ఎంత అవసరం? Oxygen Crisis KVD Varma | Apr 24, 2021 | 10:55 PM Oxygen: కరోనా రెండో వేవ్ ఉదృతంగా ఉంది. కరోనాతో ఇబ్బంది పడి మరనిస్తున్నవారిలో ఎక్కువ శాతం సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. అసలు ఆక్సిజన్ మనిషికి ఎంత అవసరం? ఎంత వరకూ ఆక్సిజన్ తగ్గినా మనిషి శరీరం తట్టుకుంటుంది? ఆక్సిజన్ తక్కువ అని ఎప్పుడు నిర్ధారిస్తారు? ఆక్సిజన్ గురించిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా.. మన ఊపిరి తిత్తులు నిమిషానికి 5 నుంచ 6 మిల్లీ లీటర్ల ఆక్సిజన్ ను అవి పనిచేయడం కోసం వినియోగించుకుంటాయి. మన మొత్తం శరీరానికి నిమిషానికి 250 మిల్లీ లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఒకవేళ ఊపిరితిత్తులు కనుక అనారోగ్యం పాలైతే, వాటికి నిమిషానికి ఎప్పుడూ తీసుకునే ఆక్సిజన్ కంటె నాలుగురెట్లు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాయి. మనం గాలిని పీల్చుకున్నపుడు ఊపిరితిత్తుల్లో మిలియన్ల గాలి చిన్న గా సోక్ అయి ఆక్సిజన్ లోపలి వెళుతుంది.. కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుంది. కోవిడ్ 19 వైరస్ ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ డిప్యూజ్ కాకుండా అడ్డుకుంటుంది. ఊపిరితిత్తుల్లో మంటను కలిగిస్తుంది. అదే విధంగా ఊపిరి తిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్ళే నాళాలు గడ్డకట్టేలా చేస్తాయి. దీంతో ఆక్సిజన్ నిరోధించబడుతుంది. ఇది శ్వాసకోశ వైఫల్యం అదేవిధంగా న్యుమోనియాకు దారితీస్తుంది. ఈ పరిస్థితిలో ఆక్సిజన్ బయట నుంచి ఇవ్వడం అవసరం అవుతుంది. ఆక్సిజన్ సాచురేషన్ శాతం 90 కంటె పడిపోయినపుడు ఆక్సిజన్ మద్దతు అవసరం అవుతుంది. కొన్ని ఊపిరితిత్తుల వ్యాధి లక్షణాలు ఉన్న రోగుల విషయంలో కరోనా సోకిన వెంటనే ఆక్సిజన్ థెరపీ అవసరం అవుతుంది. అయితే, వైద్యుల పర్యవేక్షణలోనే ఆక్సిజన్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతె అవయవాలు పాడైపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా తేలికపాటి ఇబ్బందులు ఉన్నవారికి ఫేస్ మాస్క్ ద్వారా ఆక్సిజన్ ఇస్తే సరిపోతుంది. తీవ్రమైన ఇబ్బందులు ఉన్నవారికి ముక్కులో నాళం పెట్టడం ద్వారా అధిక ప్రవాహంలో ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. కరోనా మొదటి వేవ్ పరిస్థితుల్లో 41.5 శాతం మంది రోగులకు ఆక్సిజన్ అవసరం పడింది. అయితే ఇప్పుడు రెండో వేవ్ సమయంలో ఆసంఖ్య 54.5 శాతం మంది రోగులకు చేరిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బాలరాం భార్గవ అన్నారు. దీనివలన ఆక్సిజన్ అందరికీ అందుబాటులో లేకపోవడం జరుగుతోంది. ఇక, ఢిల్లీలోని ఆసుపత్రులు, మహారాష్ట్ర వంటి బాగా దెబ్బతిన్న రాష్ట్రాలు పడకలు అలాగే ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కున్నాయి. ట్యాంకర్లను రవాణా చేయడానికి ప్రత్యేక ఆక్సిజన్ ఎక్స్‌ట్రాట్రిన్లు, వైమానిక దళ విమానాలు మరియు ట్రక్కులను ఉపయోగించి ఆసుపత్రులకు వైద్య ఆక్సిజన్‌ను పొందే ప్రయత్నాలను ప్రభుత్వం వేగవంతం చేసింది. Also Read: Birthday Celebrations: ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు చేసుకున్న యువతి..ముంబయి పోలీసుల స్పెషల్ గిఫ్ట్..ట్విట్టర్ లో ట్రెండింగ్!
జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కా ర్యాలయంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఆయుధపూజను ఘనంగా నిర్వహించా రు. వాహన పూజలో ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 పుట్టపర్తి రూరల్‌, అక్టోబరు 4: జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కా ర్యాలయంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఆయుధపూజను ఘనంగా నిర్వహించా రు. మంగళవారం దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధపూజ చేపట్టారు. దుర్గాదేవి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌, ఎస్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, ఏఆర్‌ ఆడ్మిన, ఆర్‌ఐ టైటా్‌స, ఎంటీఓ నారాయణ తదితరులు పాల్గొన్నారు. స్పందనకు 11 ఫిర్యాదులు : జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్పందనలో 11 ఫిర్యాదులు వచ్చాయి. చట్టపరంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ ఆదేశించారు.
విశాఖ : ఎపిలో అతిపెద్ద నగరం విశాఖ. సుందరమైన సముద్ర తీరం, ఆహ్లాదకరమైన కొండలతో, అద్భుతమైన అరకు లోయ, మన్యం అడవుల సౌందర్యంతో అలరారుతుంటుంది. పర్యాటక ప్రాంతమయిన ఈ విశాఖ అందాలను చూసేందుకు, సెలవులను సంతోషంగా గడిపేందుకు యాత్రికులు నిరంతరం వస్తూనే ఉంటారు. విశాఖ పర్యాటకులకు మరింత సౌకర్యాన్ని కలిగించేందుకు రైల్వే శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. విశాఖ అందాలను చూడటానికి విజయవాడ, హైదరాబాద్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నగరంలోని రామకఅష్ణ, రుషికొండ, యారాడ బీచ్‌లు, కైలాసగిరి, టియు-142 ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యూజియం, సబ్‌మెరైన్‌ మ్యూజియం, జూపార్క్‌ సహా సింహాచలం, తొట్లకుండ, బావికొండ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆంధ్రా ఊటీ అరకుతో పాటు లంబసింగి వంజంగి లాంటి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. 'మిస్టర్‌ బైక్స్‌' పేరిట బైక్‌, కార్‌ సర్వీసులు.. నచ్చిన ప్రాంతాలను చూడటానికి వెళ్లేటప్పుడు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలను వీక్షించడానికి యాత్రికులు నిత్యం ఆటో, ట్యాక్సీ, బస్సులను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇక మీదట ఆ ఇబ్బంది లేకుండా.. రైల్వే శాఖ అధికారులు విశాఖ పర్యాటకుల సమస్యకు చెక్‌ పెట్టారు. నగర సందర్శనకు వచ్చేవారి కోసం రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలోనే రకరకాల బైక్‌లు, కార్లు అద్దెకు తీసుకునే వీలు కల్పించారు. వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు 'మిస్టర్‌ బైక్స్‌' పేరిట బైక్‌, కార్‌ సర్వీసులను ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వద్ద ఎలక్ట్రికల్‌ పెట్రోలు వాహనాలు అందుబాటులో ఉంటాయి. వాటి రకం మేరకు ధరలు నిర్ణయించారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ వీలు.. రేట్లు ఇలా.. పెట్రోల్‌ తో నడిచే స్కూటీ తరహా వాహనానికి రోజుకు రూ.500, బైక్‌ లకు రూ.600 నుండి రూ.1200 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌, ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ సమర్పించి అద్దెకు వాహనాన్ని పొందవచ్చు. నచ్చిన వాహనం కోసం వారం రోజుల ముందు ఆన్‌ లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది. 'మిస్టర్‌ బైక్స్‌' నిర్వాహకులు మాట్లాడుతూ... పర్యాటకుల కోసం రెండు వందలకుపైగా బైక్‌లు, పదుల సంఖ్యలో కార్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. వినియోగదారులకు ఇచ్చే వాహనాలకు.. ఎక్కడికైనా సులువుగా చేరుకునేందుకు వీలుగా జిపిఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో ఈ సదుపాయం ఉండటం పట్ల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. యువతకు ఈ వాహనాలు చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
బీసీలకు చంద్రబాబు చేసిన ద్రోహం ఎండ గడతాం దోపిడీలో బాబు, లోకేష్ ల "స్కిల్ డెవలప్మెంట్" గవర్నర్‌ విందుకు హాజరైన సీఎం వైయస్ జగన్ 6న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌ దేశంలో ప్రతి మహిళకూ ద్రౌపతి ముర్ము ఆదర్శనీయులు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌తి ముర్ముకు ఘ‌న స‌న్మానం రేపు విజ‌య‌వాడ‌లో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన ఆ రాత‌లు సిరాతో రాస్తున్నారా..? సారాతో రాస్తున్నారా..? ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఔదార్యం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఔదార్యం You are here హోం » NRI News » వైయ‌స్‌ జగన్‌పై దాడిని ఖండించిన సౌతాఫ్రికా ప్రవాసాంధ్రులు వైయ‌స్‌ జగన్‌పై దాడిని ఖండించిన సౌతాఫ్రికా ప్రవాసాంధ్రులు 28 Oct 2018 7:46 PM జోహాన్స్‌బర్గ్ ‌: వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నాన్ని వైయ‌స్ఆర్‌ సీపీ సౌతాఫ్రికా విభాగ నేతలు, తెలుగువారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌ సీపీ సౌతాఫ్రికా నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన స్వార్థం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌ అడ్డు వస్తారని ప్రణాళిక ప్రకారం హత్య చేయించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కుట్రలో పోలీసు వ్యవస్థను భాగం చేసి ప్రభుత్వ సంస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. దాడి జరిగిన వెంటనే టీడీపీ మంత్రులు ప్రవర్తించిన తీరు చాలా హేయంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దాడిని ఖండించకుండా, ఖండించిన వారిపై విమర్శలు చేయడం ద్వారా తన రాక్షతత్వాన్ని చంద్రబాబు మరోసారి భయటపెట్టుకున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసును రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తే నిజాలు భయటకు రావని, కేంద్ర ప్రభుత‍్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. హత్యాయత్నం వెనుక ఉన్న అసలు కుట్ర దారులు ఎవరో బయట పెట్టాలన్నారు. వైస్‌ జగన్‌ త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సౌతాఫ్రికా వైయ‌స్ఆర్‌ సీపీ అభిమానులు కల్లా నరసింహ రెడ్డి,కొత్త రామకృష్ణ,కుమార్ రెడ్డి మల్రెడ్డి,సూర్య రామిరెడ్డి,మురళీ సోమిశెట్టి, అంజిరెడ్డి సానికొమ్ము,రామ్మోహన్ పూల బోయిన, రాంబాబు తిరుమల శెట్టి,శ్రీ క్రిష్ణారెడ్డి, వెంకటరెడ్డి నల్ల గుండ్ల, అరుణ్ రెడ్డి,నరేంద్ర మోహన్ కేసవరపు, దుర్గా ప్రసాద్ చింతపల్లి,దినేష్ రెడ్డి, సౌతాఫ్రికా తెలుగువారు పాల్గొన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - ఫొటో గ్యాల‌రీ మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
కాంగ్రెస్ అధ్యక్ష పదవి వ్యవహారం ఆ పార్టీ శ్రేణుల్ని, నాయకుల్ని కలవరపరుస్తోంది. పార్టీ సారథ్య బాధ్యతలు చెప్పటేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, రాహుల్ గాంధీ ఇప్పటి వరకు తన వైఖరిని స్పష్టం చేయలేదు. దీంతో […] Category: Trending News, జాతీయం by NewsDeskLeave a Comment on కాంగ్రెస్ సారధ్యంపై తేల్చని రాహుల్…నేతల్లో టెన్షన్ ఆంధ్ర ప్రదేశ్ 20 hours ago YS Jagan: సిఎం జగన్ తో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి, ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి గిరిధర్‌ అరమణె తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి...
‘భావనపాడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పేరుతో అన్యాయం జరుగుతోంది. రఘునాథపురం నుంచి రాజపురం వరకు వంద మీటర్ల వెడల్పుతో రోడ్డు ఏర్పాటు చేస్తే మా బతుకులు పోతాయి. మమ్మల్ని ఆదుకోండి’ అంటూ బాధిత రైతులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు విజ్ఞప్తి చేశారు. అచ్చెన్న వద్ద గోడు వినిపిస్తున్న రైతులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 అచ్చెన్నకు ‘భావనపాడు’ బాధిత రైతుల విజ్ఞప్తి టెక్కలి, సెప్టెంబరు 26: ‘భావనపాడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పేరుతో అన్యాయం జరుగుతోంది. రఘునాథపురం నుంచి రాజపురం వరకు వంద మీటర్ల వెడల్పుతో రోడ్డు ఏర్పాటు చేస్తే మా బతుకులు పోతాయి. మమ్మల్ని ఆదుకోండి’ అంటూ బాధిత రైతులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం టెక్కలి మండలం బన్నువాడ, మోదుగువలస, తలగాం, విశ్వనాథపురం గ్రామాలకు చెందిన పలువురు రైతులు కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో అచ్చెన్నను కలిశారు. ‘భావనపాడు పోర్టుకు సంబంధించి నాలుగైదు రహదారి మార్గాలకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. చివరకు రఘునాథపురం నుంచి రాజపురం మార్గాన్ని సూచించారు. రోవర్స్‌తో సర్వేలు చేస్తున్నారు. ఈ మార్గంలో రోడ్డు వెడల్పు చేస్తే.. భూములు కోల్పోతాము’ అని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరిట.. తమ కడుపులు కొడుతోందని వాపోయారు. తమకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్యక్రమంలో వట్టికూళ్ల తిరుమలరావు, మోహన్‌, దుర్గారావు, స్వతంత్రరావు తదితరులు ఉన్నారు.
అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక పురుషుడు కనపడి రాజా నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను. చక్కగా ఆనందించు అని చెప్పినాడు. నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. ఏడవ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఏడవ కూజా నింపితే ఆ తరువాత ఏడు కూజాలూ చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయం అవుతాడు. రాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది ధగ ధగ మెరుస్తూ ఏడు పెద్ద కూజాలు కనిపించినాయి, వాటిలో ధనం చూసి రాజుకు మూర్చ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు కానీ కూజా నిండుగా కాలేదు! ఇంకా సగం ఖాళీగానే ఉన్నది. రాజ్యం వెళ్ళి ఒక్క రోజు ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక్క నెల రోజుల ఆదాయం వేసినాదు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక సంవత్సరం ఆదాయం వేసినాడు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు, కానీ తెలివి గల మంత్రిపుంగవులు వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి రాజా! ఈ ఏడవ కూజా ఉన్నది చూసినారా అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పినాడు. రాజు కూడా నిజమే కదా అనుకొని చక్కగా తృప్తి పొంది ఆవేశాన్ని అనుచుకున్నాడు. వీరిచే పోస్ట్ చేయబడింది గౌతమి వద్ద 12:16 PM 2 కామెంట్‌లు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: అనగా అనగా ఒక రాజ్యం. telugu kathalu in telugu script, ఏడు కూజాల వజ్రాలు, మంత్రిపుంగవులు, రాజ్యం 27 డిసెంబర్, 2013 మృధుస్వభావురాలైన రాణి ఇంద్రసేన భూపతి విశాలపురి రాజ్యానికి రాజు. అతడు ప్రజలను ఎంతో చక్కగా పరిపాలించేవాడు. వారికి కావలసినవన్నీ అడగకుండానే సమకూరుస్తూ ఉండేవాడు. అతని భార్య మాలినీదేవి. ఆమెకు తన భర్తంటే అపారమైన గౌరవం, భక్తి. కానీ ప్రజలు తప్పు చేసినప్పుడు రాజు విధించే దండనలు ఎంతో కఠినంగా ఉండేవి. అలా విధిస్తే ప్రజలు మరొకసారి తప్పుచేయరని రాజు ఆలోచన. మృధుస్వభావురాలైన రాణిమాత్రం ఈ విషయమై ఎంతో బాధపడుతూ ఉండేది. ఆమె గర్భవతి. ఆమె ఒకరోజు కొలువులో వున్నప్పుడు దొంగతనం చేసినందుకు బాలనేరస్థుల చేతులు, కాళ్లు నరికించి వేశాడు. ఆసంఘట నను కనులారా చూచిన ఆమె తట్టుకోలేకపోయింది. ఎంతో విచారంలో మునిగి, ఎవరితో నవ్ఞ్వతూ మాట్లాడకుండా ఏకాంతంగా జీవితం గడుపుతూ ఉండేది. కొన్నినెలల తర్వాత ఒక ఆడపిల్లను ప్రసవించి మరణించింది. ఆమె మరణ వార్త విని రాజు ఎంతో కృంగిపోయాడు. ఆ బిడ్డను ఎంతో గారాబంగా పెంచసాగాడు. ఆమె పేరు కళ్యాణి. ఆమె చిన్న విషయానికి కూడా ఎంతో బాధపడుతూ ఉండేది. ఆమె పుట్టినప్పుడు ఏడిస్తే ఆమె పడుకొని ఉన్న పాన్పు మొత్తం తడిసిముద్దయిపోయేది. కొంచెం పెరిగినపుడు ఏడిస్తే ఆగది నిండిపోయేది. ఈవిధంగా ఆమె వయసు పెరిగేకొలది ఆమె కన్నీరు కాలువలుగా పారేది. ఆమె ఏడుపును ఆపడం ఎవరివల్లా సాధ్యం అయ్యేది కాదు. రాజుగారి సలహాదారులు, మంత్రులు, అందరూ కలిసి రాకుమారి వయసు పెరిగే కొలది ఆమె కన్నీటితో నగరం కొట్టుకుపోగలదనే భయంతో పరిష్కారమార్గం ఆలోచించారు. రాజుతో కలిసి చర్చించి ఎవరైతే రాకుమారి ఏడ్చినపుడు ఆమె దుఃఖాన్ని ఆపగలుగుతారో వారికి రాకుమారినిచ్చి వివాహం చేసి, రాజ్యాభిషేకం చేస్తామని దండోరా వేయించారు. ప్రక్క రాజ్యంలో వ్ఞన్న వీరేంద్రవర్మ అనే యువకుడు ఈదండోరా విని, ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకో వడానికి బయలుదేరాడు. అతనికి పక్షుల భాష కూడా తెలుసు. మార్గమధ్యలో ఒక వృద్ధుడు నడవలేక బాధపడు తుంటే తన భుజాలపై మెసుకొని నడచి అతని గమ్య స్థానానికి చేర్చాడు. ప్రతిఫలంగా ఆ వృద్ధుడు నాలుగువైపుల అద్దాలతో తయారు చేయబడిన ఒక పెట్టెను బహు కరించాడు. ఆచిన్న పెట్టెతో అతను విశాలపురి రాజ్యాన్ని చేరాడు. పోటీ ప్రారంభమైంది. ఎంతోమంది ఎనోన్నకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు. వీరేంద్రవర్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో అక్కడ పంజరంలో ఉన్న పక్షులు తమ భాషలో ఈవిధంగా అనుకుంటున్నాయి ..'ఈ యువకుడు చాలా తెలివైనవాడు. ఈ అద్దాల పెట్టెను రాకుమారి కళ్లముందు ఉంచితే దానిమీద పడే ఎండకాంతి వల్ల రాకుమారి కళ్లు మూస్తుంది అని అనుకున్నాయి. వాటి మాటలను అర్థం చేసుకున్న యువకుడు ఆ విధంగానే చేశాడు. ఆకాంతి వల్ల రాకుమారి కళ్లు మూసేసింది. దాంతో ఏడుపు ఆగిపోయింది. అది చూసిన సభికులు, రాజుగారు అందరూ వీరేంద్రవర్మను ప్రశంసించారు, కల్యాణినిచ్చి వివాహం చేసి, పట్టాభిషిక్తుడ్ని చేశారు. వారిరువ్ఞరూ ఎంతో ఆనందంగా జీవితం గడిపారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిబింబమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.ఈ సారి హోలీ మార్చి 10నే మొదలైందన్న మోదీ బిజెపి శ్రేణులకు అభినందనలు తెలిపారు. సుపరిపాలన వల్లే ఈ విజయాలు వచ్చాయని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే గురువారం సాయంత్రం ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవాలలో పాల్గొని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బిజెపి విజయంలో మహిళలు, యువతది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ‘37 ఏళ్ల తర్వాత యుపిలో ఒక పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. యుపి ప్రజలు 2014 నుంచి అభివృద్ధికే ఓటేశారు. 2017 యుపి ఫలితాలు 2019 ఫలితాలను చూపాయి. 2022 ఫలితాలు 2024 ఎన్నికలను చూపాయి’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. యుపి ప్రజలు దేశ విచ్ఛిన్న శక్తులను దూరం పెట్టారని చెబుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న చోట ప్రజాక్షేమమే ధ్యేయంగా పాలన ఉందని చెప్పారు. ఈ ఎన్నికలు చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో జరిగాయని చెబుతూ కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ ఎన్నికలు వచ్చాయని గుర్తు చేశారు. మనం తీసుకున్న చర్యల వల్ల కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డామని పేర్కొంటూ రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు, ఖాద్య తైలాల ధరలు భారీగా పెరుగుతున్నాయని ప్రధాని గుర్తు చేశారు. ఆత్మనిర్భర్ భా రత్‌కు బడ్జెట్‌లో కొత్త శక్తిని అందించామని తెలిపారు. భవిష్యత్త్తులో పంజాబ్‌లోను బిజెపి పార్టీ జెండా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. “కోట్ల మంది మహిళామణులు, మాతృమూర్తులే మనకు రక్షణ. తొలి సారి ఓటువేసిన యువత బిజెపికే అండగా నిలిచారు. సంక్షోభ సమయంలో స్థిరమైన ప్రభుత్వానికి అండగా నిలిచారు” అని కొనియాడారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన సమయం ఇదని చెబుతూ వందేళ్లలో ఎన్నడూ చూడని విపత్తును కరోనా రూపంలో చూశామని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల కరోనా సంక్షోభంనుంచి బయటపడ్డామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ను కూడా కొందరు నేతలు ప్రశ్నించారని, ‘ఆపరేషన్ గంగ’ను ఆపేందుకు ప్రయత్నించారని ప్రధాని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. అయితే ప్రజలు ఎప్పుడూ అభివృద్ధి మంత్రాన్నే పఠిస్తారని యుపిలో రుజువైందని సంతోషం వ్యక్తం చేశారు. పేదలకు ఇల్లు, రేషన్, వ్యాక్సిన్ అందించడమే బిజెపి లక్షం అని స్పష్టం చేస్తూ ఈ దేశంలో అవినీతి అంతం కావాలా? వద్దా? అని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకుని జేబులు నింపుకునే వారిపై చర్యలు తప్పవని ప్రధాని హెచ్చరించారు. ఏదో ఒక రోజు వారసత్వ రాజకీయాలు దేశంలో అంతం కాగలవని మోదీ భరోసా వ్యక్తం చేశారు. కాగా దేశ రాజకీయాలను మోడీ సమూలంగా మారుస్తున్నారని బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా కొనియాడారు. విజయోత్సవ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీపై కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. తొలుత కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటుగా నడ్డా ప్రధానిని గజమాలతో సత్కరించారు.
భారతదేశం అమెరికా తర్వాత మందుల తయారీ, పంపిణీ లో ప్రముఖ స్థానం పొందింది. హైదరాబాద్ లో అనేక భారీ రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వందేళ్ళ క్రితమే వీటికి పునాదులు పడ్డాయి. సర్ రోనాల్ రాస్ సికింద్రాబాద్ లోనే పరిశోధనలు చేశారు.ఇంకా అనేక మంది ఇటువంటి పరిశోధనలు చేశారు. ఇందులో ప్రముఖ జీవ రసాయన శాస్త్ర వేత్త యల్లాప్రగడ సుబ్బారావు ఒకరు. ఆయన ఎన్నో ప్రాణాంతకమైన అనేక వ్యాధులకు చికిత్సలను కనుగొన్నారు. లాభాపేక్ష లేకుండా మానవాళికి ఉపకారం చేశారు. సుబ్బారావు తన ఆవిష్కరణలను ఏనాడూ అమ్ముకోలేదు. పేటెంట్స్ తీసుకోలేదు. సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో1895 జనవరి12న జన్మించారు. ప్రాధమిక విద్య రాజమండ్రిలో, మెట్రిక్యులేషన్ మద్రాసు హిందూ హైస్కూలులో, ఇంటర్మీడియట్ ప్రెసిడెన్సీ కళాశాలలో, వైద్య విద్య మద్రాసు మెడికల్ కాలేజీలో పూర్తి చేశారు. స్వదేశీ ఉద్యమానికి ప్రభావితుడై ఖాదీ వస్త్రాలను ధరించారు.దాంతో ఆంగ్ల ప్రొఫెసర్లు ఆగ్రహించటం వలన ఆయనకు ఎంబిబిఎస్ పట్టా లభించలేదు. తక్కువ స్థాయి ఎల్ ఎం ఎస్ పట్టా మాత్రమే లభించింది. మద్రాసు ఆయుర్వేద కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరారు. 1919 లో ఆయన తనకన్నా చిన్నదైన శేషగిరిని వివాహమాడారు. 1923 లో పై చదువుల కోసం మామ గారి సహాయంతో అమెరికాలోని బోస్టన్ చేరుకున్నారు.అక్కడ డా.రిచర్డ్ స్ట్రాంగ్ ఆర్ధికంగా అందుకొన్నారు.హార్వర్డ్ కళాశాలనుండి ట్రాపికల్ మెడిసిన్ లో డిప్లొమా పొందారు. 1940 లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లెడెర్ల్ ప్రయోగశాలలో చేరారు. ఎటిపిపై ఆయన చేసిన పరిశోధనలకు గాను పిహెచ్ డి లభించింది. డా.సైరస్ ఫిస్క్ తో కలిసి రక్తంలోనూ , మూత్రంలోను ఉన్న ఫాస్ఫరస్ ను తెలుసుకోవడానికి ఫిస్క్-సుబ్బారావు పద్ధతిని కనుగొన్నారు. అన్ని జీవ రసాయన ప్రక్రియలకు అవసరమైన శక్తి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ నుంచి లభిస్తుందని కనుగొన్నారు. కాలేయాన్నుంచి తీసిన విటమిన్ బి 12 తో రక్త హీనతను నివారించే వచ్చని కనుగొన్నారు. ఫోలిక్ ఆమ్లాన్ని సంశ్లేషించారు. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే మెథాట్రెక్సేట్ ను కనుగొన్నారు.ఫైలేరియా చికిత్సకు ఉపయోగపడే హెట్రజాన్ ను కనుగొన్నారు.యాంటీ బయోటిక్ టెట్రాసైక్లిన్ ఆవిష్కరణకు సారధ్యం వహించారు. సుబ్బారావు సహచరుడు, 1988లో గెట్రూడ్ ఎలియాన్‌తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ మాటల్లో: “ఫిస్క్, అసూయతో సుబ్బారావు పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడం వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చింది”. సుబ్బారావు గారి గౌరవార్థం ఒక శిలీంధ్రానికి ఆయన పేరు పెట్టారు.1948 ఆగష్టు 9న తీవ్రమైన గుండె పోటుతో మరణించారు.అప్పటికి ఆయన వయస్సు 53 సంవత్సరాలు మాత్రమే. సుబ్బారావు గారి శత జయంతిని 1995లో నిర్వహించారు.సుబ్బారావు వంటి శాస్త్రవేత్తలని మనదేశం మరింత ప్రోత్సహించి ఉంటే కరోనా మహమ్మారి వంటి వాటికి మనమే స్వయంగా వ్యాక్సిన్ కనుగొని ఉండేవాళ్ళం.
గుజరాత్.. నవరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. గర్బా డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోనూ ఇదే తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. నవరాత్రి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తండ్రి సైతం ప్రాణాలు విడిచాడు. నవరాత్రి వేడుకల్లో విషాదం.. గర్బా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు గుజరాత్ ఆనంద్ జిల్లాలో నవరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. తారాపుర్​లో జరుగుతున్న దసరా వేడుకల్లో వీరేంద్ర సింగ్ రాజ్​పుత్ అనే యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. కార్యక్రమ నిర్వాహకులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వీరేంద్ర ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటన సెప్టెంబరు 30న జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కొడుకు మరణవార్తను తట్టుకోలేక.. మరోవైపు, మహారాష్ట్ర పాల్ఘర్​లోని విరార్​లో దారుణం జరిగింది. గర్బా నృత్యం చేస్తూ మనీశ్ (35)అనే వ్యక్తి కుప్పకూలి.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. కొడుకు మరణవార్తను విన్న తండ్రి నర్పాజీ తట్టుకోలేక ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. మనీశ్, నర్పాజీ మృతదేహాలను విరర్​ పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.
షార్లెట్‌లోని బ్లాక్ లైవ్స్ మేటర్ నిరసనకారులు ఇల్లు లేని పశువైద్యునిపై దాడి చేసి కొట్టడాన్ని ఒక వీడియో చూపిస్తుంది.ఉదాహరణ https://t.co/nYxWTb7un2 సెప్టెంబర్ 23, 2016 న షార్లెట్ NC లో పర్పుల్ హార్ట్ అలంకరించిన కొరియన్ యుద్ధ నిరాశ్రయులైన అనుభవజ్ఞుడిని BLM ఎలా పరిగణిస్తుంది - డి.వాల్ష్-డిప్లోరబుల్ & (iv లైవింగ్ బిగ్లీ) సెప్టెంబర్ 25, 2016 ట్విట్టర్, సెప్టెంబర్ 2016 ద్వారా సేకరించబడింది రేటింగ్ తప్పుడు ఈ రేటింగ్ గురించి మూలం కీత్ లామోంట్ స్కాట్‌ను 20 సెప్టెంబర్ 2016 పోలీసులు హత్య చేశారుషార్లెట్, నార్త్ కరోలినా, ఆ నగరంలో అనేక రాత్రుల నిరసనలకు దారితీసిందిపుకార్లుబ్లాక్ లైవ్స్ మేటర్ (BLM) ప్రదర్శనకారులు దాడి చేశారు మరియు కొట్టారు నిరాశ్రయులైన అనుభవజ్ఞుడు అతను తెల్లగా ఉన్నందున - వీడియోలో బంధించిన ఆధారాలతో: ఈ వీడియో క్లిప్ షార్లెట్‌లోని సంఘటనలను చిత్రీకరించిందనే వాదనతో కలిసి ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రసారం చేయబడింది. అయినప్పటికీ, చాలా మంది ప్రేక్షకులు క్లిప్ నేపథ్యంలో చూడగలిగే రెడ్ డబుల్ డెక్కర్ బస్సులు షార్లెట్‌లో ఒక సాధారణ లక్షణం కాదని, క్లిప్ వాస్తవానికి లండన్‌లో ఉద్భవించిందని మరియు బ్లాక్ లైవ్స్ మేటర్ నిరసనలతో సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. సంగ్రహించిన వీడియో లండన్లో జరిగింది మరియు షార్లెట్ కాదు 22 సెప్టెంబర్ 2016 బ్రిటిష్ టాబ్లాయిడ్ చేత డాక్యుమెంట్ చేయబడింది వ్యాసం ఇది వీడియోలో చూసినట్లుగానే ఒక సంఘటనపై నివేదించబడింది: ఒక వృద్ధుడిని నేలమీద తన్నడం అనారోగ్య ఫుటేజ్ వెలువడింది. ఈ సంఘటన లండన్‌లోని స్ట్రాట్‌ఫోర్డ్ సెంటర్ ప్రాంతంలో జరిగిందని, దీనిని ట్విట్టర్‌లో ప్రచురించారని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మరియు బాధితుడు మరియు అనుమానితులను గుర్తించే ప్రయత్నంలో అనుమానిత ప్రదేశం చుట్టూ విచారణ జరపనున్నారు. ఒక బాధితుడు, తెల్లటి గడ్డం మరియు వెంట్రుకలతో ఉన్న వ్యక్తి, అతను ఒక చెత్త డబ్బాలో నిలబడి ఉండటంతో దుర్మార్గపు దాడి గురించి తెలియదు. నివేదించినట్లుగా, ఈ దాడి లండన్‌లో జరిగింది మరియు షార్లెట్ లేదా బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేదు, మరియు నిరాశ్రయులైన బాధితుడు (బహుశా లండన్ నుండి కూడా) 'అనుభవజ్ఞుడు' లేదా పర్పుల్ హార్ట్ అవార్డు గ్రహీతగా వర్ణించబడలేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'గాడ్ ఫాదర్'. మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' దీనికి ఆధారం. అక్టోబర్ 5న దసరా సందర్భంగా భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మోహన్ రాజా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీలోని ఇతర కీలక పాత్రల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార యంగ్ హీరో సత్యదేవ్ నటించారు. రామ్ చరణ్ తో కలిసి ఆర్.బీ. చౌదరి ఎన్. వి. ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి డ్యూయెట్స్ హీరోయిన్ లేకుండా ఓ ప్రయోగాత్మకంగా ఈ మూవీలో గ్యాండ్ స్టర్ పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఇంపాక్ట్ ని కలిగిస్తే రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ సంచలనంగా మారి సినిమాకు మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ట్రైలర్ లో చిరు చెప్పిన పొలిటికల్ డైలాగ్ లు కొత్త చర్చకు తెరలేపడమే కాకుండా 'గాడ్ ఫాదర్' హాట్ టాపిక్ అయ్యేలా చేశాయి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ మరో నాలుగు రోజులే వుండటంతో మేకర్స్ ప్రచార పర్వాన్ని మరింత స్పీడ్ చేశారు. ఇందులో భాగంగా శనివారం లేడీ సూపర్ స్టారఖ నయనతార పాత్రని పరిచయం చేస్తూ ఆమెకు సంబంధించిన మేకింగ్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నయనతార.. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మలయాళంలో ఈ పాత్రని మంజు వారియర్ పోషించింది. తెలుగులో అదే పాత్రని నయనతార పోషించారు. సినిమాలో ఈ పాత్ర పేరు సత్య ప్రియ జయదేవ్. సెట్లో తానే మేకప్ వేసుకుంటున్న విజువల్స్ తో వీడియో మొదలై.. చిరు సత్యదేవ్ తో పతాక సన్నివేశాల్లో నటించడం.. చిరు తో కలిసి భావోద్వేగ సీన్ లలో పాలు పంచుకున్న తీరు ఆకట్టుకుంటోంది. తన చాలా వరకు సినిమాలో నయనతార ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ తో చీరకట్టులో కనిపిస్తోంది. ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత వున్నట్టుగా మేకింగ్ వీడియోతో స్పష్టమవుతోంది. ఇంతకీ సత్యప్రియ జయదేవ్ ఎవరు?.. ఏంటీ అన్నది తెలియాలంటే 'గాడ్ ఫాదర్' చూడాల్సిందే. గతంలో నయనతార.. మెగాస్టార్ తో కలిసి 'సైరా నరసింహారెడ్డి' మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇదే వీరిద్దరు హీరో హీరోయిన్ లుగా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా. దీని తరువాత మరోసారి కలిసి 'గాడ్ ఫాదర్'లో నటించారు. కానీ ఇందులో నయనతార హీరోయిన్ గా కాకుండా చిరుకు చెల్లెలిగా యంగ్ హీరో సత్యదేవ్ కు వైఫ్ గా కథకు కీలకంగా నిలిచే పాత్రలో నటించడం విశేషం. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
తమిళతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య , విజయ్, అజిత్ తర్వాత స్థానంలో హీరో విశాల్ కూడా ఉన్నారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా.. Rajeev Rayala | Jan 13, 2021 | 3:50 PM Vishal ‘Chakra’ movie : తమిళతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య , విజయ్, అజిత్ తర్వాత స్థానంలో హీరో విశాల్ కూడా ఉన్నారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా విశాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో ఈ యాక్షన్ హీరో చక్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశాల్ సొంత బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయట ఇందుకోసం విశాల్ భారీగా నే ఖర్చుపెట్టాడని తెలుస్తుంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా.. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలచేయనున్నారు మేకర్స్. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఇటీవల కాలంలో విశాల్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. గత మూడేళ్ళుగా విశాల్ ఒక్క సాలిడ్ హిట్ ను కూడా అందుకోలేక పోయాడు. మరి ఈ సినిమాతో ఈ ఏడాది తొలి హిట్ అందుకుంటాడేమో చూడాలి. మరిన్ని ఇక్కడ చదవండి : Sai Pallavi : పవన్ కళ్యాణ్ సినిమాకు ఫిదా బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.. కానీ Thief Escape: బైక్ దొంగిలించాడు.. పోలీసులకు చిక్కినట్లే చిక్కి పారిపోయాడు.. వారి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు..
ఆరోగ్యమయిన దేహాన్ని వదలి పుండు మీద వాలి ఈగ గాయాన్ని కెలికి నట్టు మత, రాజకీయ, ఛాందసవాదులు కొందరు అన్య మతాల పట్ల ప్రజల్లో గల అవగహానా లేమిని ఆసరాగా చేసుకొని జనస్రవంతిలో అశ్రాంతి, అలజడులు సృష్టిస్తున్నారు. ‘మంచి చెడ్డలు – రెండే మత ములు’ అని తెలియని మేధా(తా)వులు కొందరు ఇస్లాం ధర్మ అద్వితీయ సౌందర్యాన్ని వదలి ఎక్కడో ఎవరో పాల్పడే దుష్చర్యల్ని ఇస్లాం ధర్మంతో ముడి పెట్టేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారు. లోకంలో కాకుల హంగామా అధికమయింది. వీటికి ఆకలీ ఎక్కువే. ఆరుపులూ ఎక్కువే. వీటి గూటిలో విధి లేక పుట్టిన కోకిల బతుకులే దుర్భరంగా తయారయ్యాయి. ఆరోగ్యమయిన దేహాన్ని వదలి పుండు మీద వాలి ఈగ గాయాన్ని కెలికి నట్టు మత, రాజకీయ, ఛాందసవాదులు కొందరు అన్య మతాల పట్ల ప్రజల్లో గల అవగహానా లేమిని ఆసరాగా చేసుకొని జనస్రవంతిలో అశ్రాంతి, అలజడులు సృష్టిస్తున్నారు. ‘మంచి చెడ్డలు – రెండే మత ములు’ అని తెలియని మేధా(తా)వులు కొందరు ఇస్లాం ధర్మ అద్వితీయ సౌందర్యాన్ని వదలి ఎక్కడో ఎవరో పాల్పడే దుష్చర్యల్ని ఇస్లాం ధర్మంతో ముడి పెట్టేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఓ సారి పరదాను, ఓసారి టోపి-గడ్డాన్ని, ఓ సారి ఇస్లామీయ చట్టాలను చర్చావేదికగా మార్చుతూ ఇస్లాంను ఓ ఫోబియాగా చిత్రీకరించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. వార్త అది వ్యక్తగతమ యినదయినా, సామాజికమయినదయినా, భాషాపరమయినదయినా, జాతి పరమయినదయినా, అంతర్జాతీయమయిన దయినా దాన్ని ఎలాగయినా ఇస్లాం వైపు, ముస్లింల వైపు మళ్ళించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. చివరికి ఏ పాపం ఎరుగని పిల్లల విషయంలో సయితం అమానుషంగా వ్యవహరించడం జరుగుతోంది. ‘ముస్లింలందరూ ఉగ్రవా దులు కాకపోవచ్చుకానీ, ఉగ్రవాదులంతా ముస్లింలే’ అన్న స్లో పాయిజన్‌ని సామాన్య ప్రజలకు ఇంజెక్ట్‌ చేయడం జరుగుతోంది. దీనికి తోడు ‘కడివెడు పాలను ఒక ఉప్పు కల్లు పాడు చేసినట్లు’ కొందరు ఛాందసవాదులు, స్వార్థపరులు, రాజ కీయవాదులు మతం ముసుగు ధరించి ‘సర్వేజనా సుఖినోభవంతు’ వంటి శాంతి వాతావరణాన్ని సృష్టించ గలిగే శక్తి ఉన్న ఇస్లాం అమృత కలశాన్ని హాలహల సంద్రంగా ఫీలయ్యేలా కలుషిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఉగ్రవాదానికి కారణాలు ఎన్నో – పేదరికం, బాల కార్మిక వ్యవస్థ, బాల్య అనుభవాలు, నైతిక శిక్షణా లేమి, స్వార్థం, అధికార కాంక్ష, న్యాయం అందని ద్రాక్షలా తయారవ్వడం – ఇలా చెప్పు కుంటూపోతే ఎన్నెన్నో. ఏది ఏమయినా, మనం ఏ మతానికి చెందిన వారమయినా ‘మనం మన మతధర్మాన్ని గరళంగా మార్చకుండా, అమృత పానం’గా అందించగలగాలి. అప్పుడే ప్రజల్లో సోదరభావం, సహిష్ణుతాభావం, సామరస్యం వేళ్ళూనుకుని విశ్వ శాంతికి మార్గం సుగమమం కాగలదని నమ్మగలం. ఆ నిమిత్తం వాస్తవ అవగాహనను, ఆలోచనను ఈ వ్యాసం కలిగిస్తుందన్న విశ్వాసం. ఉగ్రవాదానికి మతమేది? 1793 నాటి ఫ్రెంచీ విప్లవంలో ఉగ్రవాదం పూర్తిగా ఒక రాజ కీయ మహాస్త్రంగా ఉపయోగ పడటంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల లో నిరంకుశ ఆరాచక పాలకులను దించడానికి ఉగ్రవాదానికి యువ కులు ఆకర్షితులయ్యారంటారు. అలా, 1881లో రష్యా చక్రవర్తి అలె గ్జాండర్‌-2ను అక్కడున్న మరో 21 మందిని హత్య చేసిన ఆరాచక ప్రియులు ముస్లింలు కారు. 1901లో అమెరికా అధ్యక్షుడు మెక్‌ కిన్లే ను మరియు ఇటలీ రాజు హంబర్ట్‌-1ను దారుణంగా హత్య చేసిన ఉన్మాదులు ముస్లింలు కారు. ఆస్ట్రియా రాజు ఆర్క్‌డ్యూక్‌ ఫెర్డినాండ్‌ను హత్య చేసి 1914-1918లో మొదటి ప్రపంచ యుద్ధానికి కారకుల యి 20,000,000-70,000,00 మందిని పొట్టనబెట్టుకున్నవారు ముస్లింలు కారు. 1917-1921 మధ్య కాలంలో రష్యా అంతర్యు ద్ధం, బయటి దేశాల జోక్యంతో 5,000,000-9,000,000 మందిని చంపిన పాపా న్ని మూటగట్టుకున్నవారు ముస్లింలు కారు. 1937- 1945 మధ్య కాలంలో రెండవ చైనా జపాన్‌ యుద్దం 20,000,000 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారకులయిన వారు ముస్లింలు కారు. ప్రొటెస్టెన్ట్‌ మరియు కెథోలిక్‌ల మధ్య జరిగిన 30 సంవత్సరాల 1615-1815 యుద్ధంలో ముస్లింలు లేరు. రెండో ప్రపంచ యుద్ధం (1939-1945) 60,000,000-70,000,000 మంది మరణించారు. కారకులు ముస్లింలు కారు. గెరిల్లా యుద్ధాలు చేసిన మావో జిదాంగ్‌ నుంచి హోచి మిన్హ్‌ మరియు ఫీడెలో క్యాస్ట్రో వరకు లక్షలాది సామాన్య ప్రజల మరణానికి కారకులయినవారు ముస్లిం కారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం పాలస్తీనాలో – హగన, ఇర్గున్‌ మరియు స్టెర్న్‌ గ్యాంగ్‌ మొదలయిన ముఠాలు హోటళ్ళను, జన సం చార ప్రాంతాలను బాంబు దాడులతో పేల్చిన ఆద్యులు, కల్లోల జన కులు యూదులు ముస్లింలు కారు. తర్వాతి కాలంలో ఏర్పడిన ఇజ్రా యీల్‌ ప్రభుత్వానికి ఈ ఉగ్రవాద తెగల నాయకులే అధినాయకుల య్యారు. విచిత్రమేమిటంటే, స్వదేశ విముక్తి కోసం పోరాడుతున్న సామాన్య ప్రజానికాన్ని ఉగ్రవాద ముద్ర వేస్తున్నారు. ఇలా చెప్పుకుం టూ పోతే, జర్మనీలో బాదెర్‌ మైన్‌ హాఫ్స్‌ అనే ముఠా, ఇటలీలోని రెడ్‌ బ్రిగేడ్స్‌, జపాన్‌లోని ఆంష్రిన్రిక్యో అనే బౌద్ధమత తెగ, ఐరిష్‌ రిపబ్లికన్‌ ఆర్మీ (కాథలిక్‌ ఉగ్రవాద సంస్థ), స్ఫెయిన్‌ మరియు ఫ్రాన్స్‌ దేశాలలో ఈటీఏ-బాస్క్‌ ఉగ్రవాద సంస్థ, ఆఫ్రికా-ఉగాండాలోని లార్డ్స్‌ సాల్వేషన్‌ ఆర్మీ అనే క్రైస్తవ ఉగ్రవాద సంస్థ, శ్రీలంకలోని ఎల్‌.టీ.టీ.ఈ (హిందువులు), బింద్రన్‌ వాలెన్‌ నాయకత్వంలో పని చేసిన పంజాబీ మిలిటెంట్లు (సిఖ్ఖులు), యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (హిందువులు), అస్సాం బోడోస్‌, మిజోలు, మావొయిస్టు ఉగ్రవాద సం స్థలు….వీటిలో ఏ ఒక్క సంస్థతో ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ గమనించాల్సిన కొసమెరుపు, జిత్తులమారి నక్కల ఎత్తు గడ ఏమిటంటే, అన్య మతాల, సిధ్ధాంతాల ఉగ్రవాద సంస్థల పేర్లు ఆంగ్లంలో కుదించబడి ఉండగా ముస్లిం ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంటున్న వాటికి అరబీ పేర్లను అతికించే ప్రయత్నం జరుగు తోంది. ఈ వివరణ వల్ల అర్థమయ్యేది ఏమిటంటే, ఉగ్రవాదం, యుద్ధోన్మాదం అనేది ఏ ఒక్క మతానికి సంబంధించిన ఎంత మాత్రం కాదు. మతాన్ని మత్తుగా పరిగణించే ప్రబుద్ధులు సయితం ఇందులో పెద్ద సంఖ్యలోనే ఉన్నారన్నది గమనార్హం. వాస్తవం ఇదయినప్పుడు కేవలం ముస్లింలనే నిందించడం, ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా ముందుగా వారి పేరునే వెల్లడించడం ఎందుకు జరుగుతోంది? ముస్లింల పట్ల ఎందుకీ కక్ష? సమాలోచనాపరులు సునిశితంగా ఆలోచించాలి! వై దిస్‌ వివక్ష? ఒక క్రైస్తవ సన్యాసిని తల నుంచి పాదాల దాకా నిండు వస్త్రాలు (బురఖా) ధరిస్తే నేటి ప్రపంచం ఆమెను గౌరవిస్తుంది. ఆమె దైవ సేవ కోసం అంకితమైందని చెబుతుంది. అదే ఒక ముస్లిం మహిళ నిండు వస్త్రాలు ధరిస్తే ఆమె అణచివేయ బడుతుందని కాకి గోల చేస్తోదీ లోకం. ముస్లిం మహిళ పట్ల ఎందుకీ వివక్ష? ఒక యూదుడు, ఒక హిందువు,ఒక సిఖ్ఖు, ఒక శాస్త్రవేత్త గడ్డం పెంచితే అతను తన నమ్మిన సిద్ధాంతానికి అంకిత మయ్యాడు అంటారు. అదే ఒక ముస్లిం గడ్డం పెంచి తే అతన్ని తీవ్రవాదిగా, మత ఛాందస వాదిగా గగ్గొలు పెడతారు. ముస్లిం పౌరుల పట్ల ఎందుకీ దురనుమానం? ఒక పాశ్యాత్త మహిళ ఇంటు పట్టున ఉండి కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకుంటే ఆమె తన కుటుంబానికి మేలు చేస్తున్న త్యాగమూర్తి అంటారు. అదే ఒక ముస్లిం గృహిణి అలా చేస్తే దిక్కులు పిక్కటిల్లేలా ‘వంటింటి కుందేల’న్టూ, ‘కుటుంబ బానిసత్వం నుండి ఆమెకు విముక్తి కల్పించా లంటూ అరపులు. ముస్లిం గృహిణి పట్ల ఎందుకీ వైపరీత్యం? తమ సబ్జెక్టుపై సాధన చేసే విద్యార్థులకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉందంటారు. అదే ఇస్లాం విద్యార్థన గరిపేవారి భవిష్యత్తు అంధకారమయమని నిరుత్సాహ పరు స్తారు. ముస్లిం విద్యార్థుల పట్ల ఎందు కింత ఓర్వలేనితనం? ప్రపంచ వ్యాప్తం నివసిస్తున్న 170 కోట్ల మంది ముస్లింలను విస్మరించి విశ్వశాంతి సాధ్యమా? ఒక యూదుడు కాని, ఒక క్రైస్తవుడు కాని, ఒక హిందువు కాని, ఒక సిఖ్ఖుకానీ, ఒక కమ్యూనిస్టుకానీ, ఒక ఫారసీయుడుకానీ, ఒక లౌకికవాదిగానీ నేరం చేస్తే అప్పుడు అతని మతం గురించి గానీ, అతని సిద్ధాం తం గురించి గానీ ఎవరూ మాట్లాడరు. అదే 170 కోట్ల మంది ముస్లింలలో ఎవడో ఒకడు ఏదయినా నేరం చేస్తే, 48 ముస్లిం దేశాలలో ఏదోక దేశం రాజకీయ స్వార్థాల కోసం ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే పాశ్చాత్య మీడియా నుండి మొదలు ప్రాంతీయ మీడియా వరకూ అందరూ ఇస్లాం మతాన్ని ఆడి పోసుకుం టారు. ఇస్లాం పట్ల ఎందుకింత కుళ్లు బోతుతనం? ఇతర మతాలు, ఇతర సిద్ధాంతాలకు చెం దిన అమ్మాయిలు ఏ దుస్తులు నచ్చితే ఆ దుస్తులు ధరించి పాఠశాలకు వెళ్ళవచ్చు. వారికి ఆ వెసులుబాటు ఉంది. కాని అదే ముస్లిం అమ్మాయిలు నిండు వస్త్రాలు ధరించి కాలేజీలకు వెళితే యాజమాన్యం వారికి లోనికి రాకుండా అడ్డుకుంటు న్నారు. ముస్లిం విద్యార్థినుల విషయంలో ఏమిటీ అన్యాయం? ఒక వ్యక్తి ప్రజల జీవితాల్ని, దేశ భవిష్యత్తు కాపాడే నిమిత్తం తన జీవితాన్ని త్యాగం చేస్తే అతను మహాత్మ, గొప్పవాడు, గౌర వార్హుడు. అదే ఒక ముస్లిం – తన పరి వారాన్ని, తన దేశాన్ని శత్రువుల చెర నుండి కాపాడటానికి, తన అక్లాచెల్లెల్ల మానాన్ని కాపాడటానికి ఆ పని చేస్తే అతను ఉగ్రవాది. ఎంత పక్షపాతం? ఇస్లామీయ చట్టాలను, ఇస్లామీయ జీవన విధానాన్ని ఒక్క మారయినా పరిశీలిం కుండా పాశ్చాత్త సాహిత్యాన్ని, మీడియాను అనుకరిస్తూ నేడు మన ఆంధ్ర రాష్ట్రాన కూడా కొందరు కుమతులు, కుత్సిత బుద్ధి గల రచయితలు ఇస్లాం, ముస్లింలకు వ్యతిరేకంగా రచనలు చేస్తూ కల్లోల జనకుల చేత సన్మానాలు పొందుతున్నారు. వీరు సయితం ఆలోచించాల్సిందేమిటంటే, భారత దేశంలో శాంతి సుస్థిరతల వాతావరణం నెలకొనాలంటే, 25 కోట్ల మంది ముస్లింల ను విస్మరించి అది సాధ్యమా? ఇదంతా ఎందుకు? కేవలం వారు ముస్లిం అయినందుకేనా? ”ఇంతకీ వారు చేసిన తప్పు-సర్వ శక్తుడు, స్తోత్రనీయుడయిన అల్లాహ్‌ను విశ్వసించడం తప్ప మరొకటి కాదు. దానికే వారు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు”. (దివ్య ఖుర్‌ఆన్-85: 8) అయితే ఇలా చేసే వారిని నాటి నుండి నేటి వరకు ఒక విచిత్రం ఎగ తాళి చేస్తూనే ఉంది. గమనించారో లేదో! ఎవరు ఎంత అణచి వేయాలని చూసినా, ఎవరు ఎంత దుష్ప్రచారం చేసినా, ఎవరు ఎంత రెచ్చిపోయి మాట్లాడినా నాటికీ, నేటికి ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ధర్మం ఇస్లాం మాత్రమే. ”వారు తమ నోళ్ళతో ఊది అల్లాహ్‌ అఖండ జ్యోతిని ఆర్పివేయ జూస్తున్నారు. అయితే అల్లాహ్‌ కూడా తన జ్యోతిని పరిపూర్ణం గావిం చిగాని వదలడు. అది అవిశ్వాసులకు ఎంత సహించరానిదయినా సరే”. (దివ్యఖుర్‌ఆన్-9:32)
తనకున్న రాజ్యంగ హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గన్నవరం విమానాశ్రయం వద్ద తనను అడ్డుకున్న […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on పరామర్శకు వెళ్తుంటే అరెస్టా? : లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ 2 hours ago అంబేద్కర్ స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలు – సీఎం వైఎస్‌ జగన్‌ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన...
మన చిత్రసీమలో, ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఒక్కో కాలంలో ఒక్కో పోకడని మనం గమనించవచ్చు. 1960 ల వరకు పౌరాణికాలు, జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు లాంటి వారి ప్రవేశంతో వాణిజ్య చిత్రాలు, బి.గోపాల్, వి.వి.వినాయక్, రాజమౌళి లు తీసిన ప్రతీకార ఒరవడి చిత్రాలు వచ్చాయి. కానీ ఈ దర్శకులు అందరూ ఒకే దారిలో వెళ్ళినా ఆ దారిలో తమదైన శైలిలో ప్రయాణం చేసి ఓ ముద్రని సంపాదించుకున్నారు. కానీ ఈ మధ్య చిత్రసీమలో ప్రధానంగా ఒక పోకడ కనపడుతోంది. అదే “ప్రేమ మరియు యువతీయువకుల మనోభావాలు”. అతడు వేసిన ఈ బాటను తీసుకొని ఇప్పుడు కొత్తగా పరిశ్రమకు వచ్చే దర్శకులు అందులో వినోదంతో పాటు చిత్ర విచిత్రమైన మెలికలు కథలో జోడించి చిత్రాలు తీస్తున్నారు. ఇంత ఉపోద్ఘాతం వ్రాయటానికి కారణం ఇటీవల విడుదల అయిన “అలా ఎలా?” అనే చిత్రం. అందాల రాక్షసి చిత్రంతో మనకు పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రంలో కథానాయకుడు. అనీష్ కృష్ణ అనే దర్శకుడు ఈ చిత్రం ద్వారా చిత్రసీమకి పరిచయం అయ్యాడు. ఇక దీని విశ్లేషణలోకి వెళ్దాం… కథ : కార్తిక్ (రాహుల్ రవీంద్రన్) కి తన తాతయ్య (రాళ్ళపల్లి) ఆఖరి కోరికను తీర్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది అతడు పెళ్ళి చేసుకోవడం. అతడి కోసం ఓ పెళ్ళి సంబంధాన్ని కూడా చూస్తాడు తాతయ్య. కానీ పెళ్ళి చేసుకునే ముందు అమ్మాయిని తను ఓ అజ్ఞాత వ్యక్తిగా కలిసి ఆ అమ్మాయి మనస్తత్వం తెలుసుకొని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు కార్తీక్. అందుకోసం ఆ అమ్మాయి సొంతఊరు అయిన రాజోలు కి తన స్నేహితులు కీర్తన్ (వెన్నెల కిశోర్), కళ్యాణ్ (షాని) ని వెంటబెట్టుకొని వెళ్తాడు. అక్కడ తను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి దివ్య (ఖుషి) కి దగ్గర అవ్వడానికి శృతి (హీబా పటేల్) ని పరిచయం చేసుకుంటాడు. ఇద్దరికీ స్నేహితుడు అయ్యాక అతడికి దివ్యతో పాటు శృతి కూడా నచ్చుతుంది. ఆ తరువాత ఓ సంఘటన ద్వారా తను శృతినే నిజంగా ప్రేమిస్తున్నానని తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంలో అతడు తనకు నిశ్చయించిన పెళ్ళిని తప్పించుకొని తను ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు, దీనికి అతడికి తన స్నేహితులు ఎలా సహాయపడ్డారు, ఆ ప్రయత్నంలో అతడికి ఎలాంటి వ్యక్తులు, అనుభవాలు ఎదురయ్యాయి అనే అంశాల మీద మిగతా కథ సాగుతుంది. కథనం : ఇది ఓ పాత చింతకాయ పచ్చడి లాంటి కథ. ఇదివరకు ఎందరో దర్శకులు ఇలాంటి కథలని వాడి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కథే తీయాలి అంటే దానిలో కొత్త అంశాన్ని చుపించాలి. అదే ఇప్పటి పోకడ అయిన “యువతీయువకుల మనోభావాలు”. ఈ అంశాన్ని వాడుతున్నాం కాబట్టి ప్రధానంగా యువతీయువకులే ప్రేక్షకులు అవుతారు. కనుక ఇందులో వినోదం బాగా పం(వం)డాలి. అదే చేశాడు దర్శకుడు అనీష్ కృష్ణ. అతని వంటకంలో పుట్టిన పాత్రలే కార్తీక్ స్నేహితుల పాత్రలు కీర్తన్, కళ్యాణ్. ఈ పాత్రలు చిత్రం అంతా ముఖ్య పాత్రతో పాటు ప్రయాణం చేస్తాయి. వీటిని వెన్నెల కిశోర్, షాని లాంటి నటులు బాగా పండించారు. ముఖ్యంగా భార్య పీడితుడుగా వెన్నెల కిశోర్ తనదైన శైలిలో పలికిన సంభాషణలు, షాని పలికిన తెలంగాణ యాస ప్రేక్షకులని నవ్విస్తాయి. ఈ హాస్యం అంతా చిత్రం చూసివచ్చిన ప్రేక్షకులు మళ్ళీ నెమరు వేసుకునేలా ఉండదు. ఈ చిత్రంలో ఉన్న హాస్యాన్ని “సమకాలీన హాస్యం”గా చెప్పొచ్చు. రచయిత – దర్శకుడు ఈ చిత్రంలోని సంభాషణలలో దాదాపుగా ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులు, వ్యక్తుల పైనే వ్రాయటం వలన అవి కొన్ని రోజులకి పాతబడిపోతాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ విభజన సమస్య, మహేష్ బాబు చిత్రాలు, ఇలా పలురకాల సమకాలీన విషయాలనే హాస్యంలో జోడించాడు. ఇది ఓ వాణిజ్య సూత్రంలా వాడుతున్నారు కనుక చిత్రం విజయం సాధించడానికి ఉపయోగపడి ఉండొచ్చు. కానీ ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చుడనీయకుండా చేసేది మాత్రం ఈ రకమైన సంభాషణలు, హాస్యమే అని బలంగా చెప్పొచ్చు. కార్తీక్ పాత్రకి, శృతి పాత్రతో కానీ దివ్య పాత్రతో కానీ ప్రేమ సన్నివేశాలు పెద్దగా లేవు. రెండో భాగంలో, కార్తీక్, శృతి ఒకే ఇంట్లో విద్యుత్తు లేని సమయంలో చేసుకునే సంభాషణలో భాగంగా కార్తీక్ తనలోని వివిధ మనస్తత్త్వాలతో మాట్లాడే సన్నివేశం ఈ కథకి అవసరం లేదు అనిపించింది. దాని బదులు ఓ సాధారణ సున్నిత సంభాషణ ఆ రెండు పాత్రల మధ్య పెట్టుంటే బాగుండేది. కానీ పైన చెప్పుకున్న విధంగా దర్శకుడి అంశం “యువతీయువకుల మనోభావాలు” కనుక ఈ సన్నివేశం జోడించాడు కాబోలు. ఈ చిత్రపు ప్రచార చిత్రాల్లో మనకు కనిపించే శీర్షికని చిత్రపు ఆఖరి ఘట్టంలో సమర్థించటానికి ఈ సన్నివేశాన్ని మళ్ళీ వాడుకున్నాడు దర్శకుడు. ఇవే కాకుండా శృతి స్నేహితుడైన ఓ వికలాంగుడి పాత్ర ద్వారా ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయాలని ప్రయత్నించి దర్శకుడు విఫలమయ్యాడు అనే చెప్పాలి. కారణం అలాంటి సన్నివేశాలు మన తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు కనుక. వెన్నెల కిశోర్ భార్యగా నటించిన భానుశ్రీ మెహ్రా (“వరుడు” కథానాయిక) పాత్ర పెద్దగా ఏమి లేదు. వరుడు చిత్రం ప్రచారంలో భాగంగా ఆవిడని ప్రేక్షకులకి పరిచయం చేయకపోవటమే ఇప్పుడు ఇలాంటి పాత్రలు ఆవిడకు దక్కేలా చేస్తోంది అని నా అభిప్రాయం. ఇక ప్రతినాయకుడిగా క(అ)నిపించిన రవివర్మ, అతడి వెంటే ఉన్న జోగి సోదరులు మేలయిన హాస్యం పండించారు. ముఖ్యంగా రవివర్మ కొన్ని సన్నివేశాల్లో కోప్పడుతుంటే “బాబు! ఈ బిస్కెట్ తినండి బాబు!” అని జోగి నాయుడు అతడి జాగ్రత్తలు చూస్తాడు. దీనికి ప్రేక్షకులు తప్పకుండా నవ్వుతారు. ఈ చిత్రపు ఆఖరి ఘట్టంలో వచ్చే కార్తీక్ బృందాన్ని రవివర్మ బృందం వెంటపడే సన్నివేశం, అక్కడ వచ్చే హాస్యం బాగా పండింది కనుక ప్రేక్షకుడు చిత్రం చూశాక నవ్వుకుంటూ బయటకు వస్తాడు. ఇదే ఈ చిత్రం యొక్క విజయ సూత్రం అని చెప్పాలి. ఆఖరులో ప్రేక్షకులకు ఈ కథలోని అసలు మెలిక తెలుస్తుంది. అక్కడితోనే చిత్రానికి శుభం పలికుంటే బాగుండేది. మరో సన్నివేశం పెట్టి ఆ తరువాత “కృష్ణభగవాన్” గొంతుకలో నీతి వాక్యాలను చెప్పడం ఏమాత్రం అవసరం లేదు అనిపించింది. అలా, పాత కథని తీసుకున్నా ఎలాగోలా హాస్యం జోడించి అలా ఎలా చిత్రం తీశాడు దర్శకుడు. ఏది ఏమైనా ఎదురుగా ఉన్న పెద్ద చిత్రం యొక్క పరాజయం ఈ చిత్రానికి మరింత విజయాన్ని చేకూరుస్తుంది. కేవలం హాస్యం మాత్రమే కోరుకునే ప్రేక్షకులను హాయిగా సినిమా హాలు నుండి బయటకి వెళ్ళనిస్తుందీ చిత్రం. ఈ చిత్రపు ప్రత్యేకతలు : 1. రాహుల్ రవీంద్రన్. అందాల రాక్షసితో పరిచయం అయిన ఈ కథానాయకుడు ఈ చిత్రంలో నటనలో బాగా పరిణితి సంపాదించాడు అని చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాల్లో అతడు పలికిన వివిధ రకాలైన సంభాషణలు, పలికించిన వివిధ హావభావాలు ఆకట్టుకుంటాయి. 2. సాయి శ్రీరాం ఛాయాగ్రహణం. ఈ చిత్రానికి ఇదే ప్రత్యేకమైన ప్రత్యేకతగా చెప్పాలి. కొన్ని షాట్స్ చాలా బాగా తెరకెక్కించాడు. మొదటి పాటలో మరియు వికలాంగుడు చనిపోయాడు అని తెలిసిన సన్నివేశంలో కారు ఆగిన ఓ దూరపు షాట్ చాలా బాగా వచ్చింది. 3. భీమ్స్ సంగీతం. పాటలు అన్నీ వినసొంపుగానే ఉన్నాయి ఈ చిత్రంలో. 4. శృతి పాత్రకి చిన్మయి ఇచ్చిన గాత్రదానం. బలహీనతలు : 1. సమకాలీన హాస్యం. 2. పాత కథ, అదే పోకడ. 3. అనవసరపు సన్నివేశాలు. ఈ చిత్రం ద్వారా తెలుసుకున్న పాఠం : 1. పోకడని అనుసరించినా మనకంటూ ఓ గుర్తింపుని తెచ్చే చిత్రాలు చేయాలి. 2. సమకాలీన హాస్యం చిత్రం విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది కానీ చిత్రాన్ని తరువాతి తరాలు గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడదు. చివరి మాట : నా ఉద్దేశ్యం ప్రకారం చిత్రసీమకి పరిచయం కావాలంటే ఇలాంటి కథ, కథనాలనే ఎంచుకుంటేనే విజయం వరిస్తుంది అనే గుడ్డి నమ్మకం నుండి కొత్త తరం దర్శకులు బయటపడితే బాగుంటుంది. కొత్త దర్శకులు అంటే కేవలం ప్రేమ, హాస్యం, అనవసరపు మెలికలు ఉన్న చిత్రాలు తీస్తేనే జనం ఆదరిస్తారు అని అనుకోవడం పిచ్చితనం. కథ ఎలాంటిది అయినా ప్రేక్షకులకు నచ్చేలా చెప్తే చాలు. ఈ విషయాన్ని చాలా మంది కొత్త దర్శకులు ఉన్న పోకడకు వేరుగా వెళ్ళి విజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. కనుక ఈ ఆలోచన ధోరణి నుండి బయటపడితే మంచిది.
ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలోసనత్ నగర్లో ఉన్న నిరుపేదలకు 200 మందికి వెజిటబుల్ బిర్యాని ప్యాకెట్లు పంపిణీ Anthimateerpu ALL Amaravathi Gudur Guntur Nellore New Delhi Tirupati Vijayawada Vinjamoor Warangal ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలోసనత్ నగర్లో ఉన్న నిరుపేదలకు 200 మందికి వెజిటబుల్ బిర్యాని ప్యాకెట్లు పంపిణీ April 12, 2020 • Valluru Prasad Kumar ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బొమ్మిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (సురేఖ ఎలక్ట్రానిక్స్ గూడూరు)సహకారంతో సనత్ నగర్లో ఉన్న నిరుపేదలకు 200 మందికి వెజిటబుల్ బిర్యాని ప్యాకెట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గన్న మునిసిపల్ కమిషనర్ ఓబులేసు , అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రెటరీ జి. చంద్ర శేఖర్, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రమణ్యం వాలంటీర్ లు, తదితరులు పాల్గొన్నారు
మన శరీరంలో క్లోమ గ్రంధి ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంటుంది. దీన్నే పాంక్రియాస్ అంటారు. తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు కావాల్సిన ఎంజైమ్ లను పాంక్రియాస్ విడుదల చేస్తుంది. ఈ ఎంజైమ్ లు చక్కెరలు, ఫ్యాట్స్ ను విచ్ఛిన్నం చేస్తాయి. మనం తిన్నది అరగాలంటే ఈ జీర్ణ రసాలు ఎంతో అవసరం. అలాగే, మన మన రక్తంలో చక్కెరలను నియంత్రించే ఎండోక్రైన్ హార్మోన్ల విడుదల కూడా పాంక్రియాస్ చేస్తుంటుంది. మధుమేహం రావడానికి పాంక్రియాస్ దెబ్బతినడం కూడా ఒక కారణమే. అంతేకాదు, ఇప్పుడు పాంక్రియాటిక్ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. కాస్తంత అవగాహనతో ఉంటే, పాంక్రియాటిక్ కేన్సర్ ను చాలా ముందుగానే (ప్రాణాంతక దశలోకి వెళ్లడానికి ముందు) గుర్తించి చికిత్స తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. పాంక్రియాటిక్ కేన్సర్ అన్నది సైలెంట్ కిల్లర్ వంటిదే. ఇది ముదిరిన తర్వాత కానీ, చాలా మందిలో లక్షణాలు బయటకు కనిపించవు. కాకపోతే, బరువు తగ్గిపోయి, అదే సమయంలో బ్లడ్ గ్లూకోజ్ పెరిగిపోతే మాత్రం పాంక్రియాటిక్ కేన్సర్ గా అనుమానించాల్సిందేనని తాజా అధ్యయనం ఒకటి సూచిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ సర్రీకి చెందిన పరిశోధకులు, ఆక్స్ ఫర్డ్ వర్సిటీ పరిశోధకుల సాయంతో దీన్ని నిర్వహించారు. ఈ ఫలితాలు ప్లస్ వన్ లో ప్రచురితమయ్యాయి. పాంక్రియాటిక్ కేన్సర్ నిర్ధారణ అవ్వడానికి కొన్నేళ్ల ముందే బాధితుల్లో బరువు తగ్గి, రక్తంలో చక్కెరలు పెరిగి మధుమేహం బారిన పడతారన్నది వీరు అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నారు. సాధారణంగా బరువు తగ్గినా, బ్లడ్ షుగర్ పెరిగినా వైద్యులు ఔషధాలు, జీవనశైలి, ఆహారాల్లో మార్పులు సూచిస్తుంటారు. కానీ, వాటి వెనుక ఇతర కారణాలున్నాయా? అన్నది అనుమానించరు. తాజా అధ్యయనం ఫలితాలను చూసిన తర్వాత అయినా, వ్యాధి నిర్ధారణలో పురోగతి ఉంటుందని ఆశించొచ్చు. పాంక్రియాటిక్ కేన్సర్ బారిన పడిన 9,000 మంది ప్రజల బాడీమాస్ ఇండెక్స్, హెచ్ బీఏ 1సీ ఫలితాలను పరిశోధకులు.. ఈ వ్యాధి బారిన పడని 35,000 మంది ప్రజల బాడీమాస్ ఇండెక్స్, హెచ్ బీఏ 1సీ ఫలితాలతో పోల్చి చూశారు. కేన్సర్ బారిన పడిన వారిలో వ్యాధి నిర్ధారణకు రెండు మూడేళ్ల ముందే బరువు తగ్గిపోయినట్టు తెలుసుకున్నారు. కేన్సర్ లేని వారితో పోలిస్తే.. ఉన్న వారి బాడీమాస్ ఇండెక్స్ మూడు పాయింట్లు తక్కువగా ఉంది. మధుమేహం లేని వారితో పోలిస్తే, మధుమేహంతోపాటు బరువు తగ్గిపోయిన వారిలో పాంక్రియాటిక్ కేన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని వీరు చెబుతున్నారు. అలాగే, మధుమేహం ఉన్న వారితో పోలిస్తే, మధుమేహం లేకుండా బ్లడ్ గ్లూకోజ్ పెరిగిపోతున్న వారిలోనూ కేన్సర్ రిస్క్ ఎక్కువని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఒకప్పుడు హీరోలుగా ఓ వెలుగు వెలిగిన నటులు విలన్ లుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హీరో అర్జున్ కూడా అదే బాటలో పయనిస్తూ కొన్ని సినిమాలు చేశారు. తాజాగా రావితేజ ఖిలాడిలోనూ అర్జున్ విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం. January 29, 2021 at 3:06 PM in Cinema, Tollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. తమిళ .. తెలుగు భాషల్లో యాక్షన్ హీరోగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హీరో. ప్రస్తుతం ఆయన విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన తమిళంలోనే కాదు .. తెలుగులోను ప్రతినాయక పాత్రలను చేస్తున్నాడు. తమిళంలో విశాల్ హీరోగా రూపొందిన ‘ఇరుంబుతిరై’ .. తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన ‘లై’ సినిమాలో ఆయన చేసిన విలన్ పాత్రలు విలక్షణంగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అర్జున్ ‘ఖిలాడి‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అర్జున్ పోస్ట్ చేసిన స్టిల్ చూస్తుంటే, ఈ సినిమాలో ఆయన స్టైలీష్ విలన్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా దర్శకుడు రమేశ్ వర్మ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ‘ప్లే స్మార్ట్’ అనే ట్యాగ్ లైన్ కారణంగా, హీరోకి – విలన్ కి మధ్య గేమ్ ఒక దోబూచులాట మాదిరిగా సాగుతుందని అర్థమవుతోంది. ‘నువ్వా? నేనా?’ అన్నట్టుగా ఈ రెండు పాత్రలు పోటాపోటీగా సాగుతాయని అంటున్నారు. రవితేజ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ – అర్జున్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లోను రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. రామ్ – లక్ష్మణ్, .. అన్బు – అరివు అనే నలుగురు ఫైట్ మాస్టర్లు ఈ సినిమాకి పనిచేస్తూ ఉండటం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. రమేశ్ వర్మకు ‘రాక్షసుడు’ మినహా హిట్లు లేకపోవడం, ఎంతమాత్రం క్రేజ్ లేని డింపుల్ హయతి – మీనాక్షి చౌదరి అనే ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయడం పట్లనే రవితేజ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. Must Read ;- ,విజయ్, నాని తర్వాత ఇతని కన్ను రవితేజ పై పడిందా? Tags: arjun as villain in khiladiarjun in khiladiarjun sarjaHero Arjun SarjaKhiladikhiladi movieKhiladi movie latest updateKhiladi movie posterkhiladi movie ravi tejaKhiladi movie teaserKhiladi movie updateKhiladi telugukhiladi telugu moviekhiladi Trailerravi teja as khiladiravi teja khiladi movie teaserravi teja upcoming movie khiladiraviteja movie khiladi
ఒకప్పుడు రోట్లో పచ్చడి రుబ్బితేగానీ చట్నీ తినని స్థాయి నుంచి గ్రైండర్‌లకు అలవాటు పడిపోయాం. ఇదే రీతిలో దాదాపు అన్ని పనుల్లోనూ సౌలభ్యం, సౌకర్యం చోటు చేసుకుంది. దీని కారణంగా అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయని కొందరు గగ్గోలు పెడుతున్నప్పటికీ ఈ వేగవంతమైన కాలంలో ఆధునిక వస్తువుల సేవలను వినియోగించుకోకపోతే రోజువారీ జీవితం సక్రమంగా ముందుకు నడవడం కష్టపోకమానదు. అయితే ఇలా ఆధునిక వస్తువులు మన జీవితంలోకి అంచలంచెలుగానే ప్రవేశించాయి. కానీ కరోనా కారణంగా ఈ మార్పు చాలా వేగంగానే చోటు చేసుకుంటోందని చెబుతున్న సామాజిక పరిశీలకులు. ఒకప్పుడు సామూహికంగాను, జనం మధ్యన ఉండాలని కోరుకునే వాళ్ళలో చాలా మంది ఇప్పుడు తమ ఇంటికే పరిమితమైపోతున్న పరిస్థితిని అందరూ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జన సమూహాలకు దూరంగా ఉండేందుకు తోడ్పడే వివిద పరికరాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుల జాబితాలోకి చేరిపోయాయి. ఈ కోవకిచెందినదే సెల్‌ఫోన్, వాషింగ్‌ మెషిన్, డిష్‌వాషర్, హోమ్‌ ధియేటర్‌లు.. తదితర వస్తువులు చేరతాయి. సెల్‌ఫోన్‌ అవసరం పెరిగిపోవడంతో ఈ సారి జరిగిన పండుగ సీజన్‌లో దాదాపు అయిదున్నర కోట్లకుపైగా ఫోన్లను జనం కొనేసారని నివేదికలు తేల్చాయి. సినిమా ధియేటర్‌లకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో హోమ్‌ ధియేటర్‌లు, పెద్ద స్క్రీన్‌ ఉన్న టీవీల కొనుగోళ్ళు కూడా పెరిగాయట. వర్క్‌ఫ్రం హోమ్‌ కూడా అత్యవసరం కావడంతో లాప్‌టాప్‌ల అమ్మకాలు జోరందుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నివేదికలను పరిశీలిస్తే గత 30, 40 ఏళ్ళలో జన సామాన్యంలో వచ్చిన మార్పులన్నీ కేవలం 2020లోనే వచ్చేసినట్టుగా అన్పించకమానదు. సేఫ్‌గా బ్రతకడానికి అవసరమైన వాటిని గుర్తించి ఆ దిశగా జనం మళ్ళుతున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే ఖర్చుల విషయంలో కూడా కార్పొరేట్‌ కంపెనీల నుంచి సామాన్య మానవుల వరకు ఆచితూచి ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. జీవన వ్యయాలు పెరిగిపోవడం సామాన్యుడికి, నిర్వహణ ఖర్చుల భారం కార్పొరేట్‌ కంపెనీలకు తప్పడం లేదు. వచ్చే ఆర్ధిక సంవత్సరం వరకు కూడా ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితే కొనసాగతుందని, ఆ తరువాత ఊపందుకుంటుని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరవై శాతానికిపైగా వ్యతిరేక ఫలితాలు నమోదైన జీడీపీ వచ్చే ఆర్ధిక సంవత్సరానికి గానీ కోలుకునేందుకు అవకాశం లేదని తేల్చేస్తున్నారు. ఒక వేళ నిపుణుల అంచనాలే కరెక్ట్‌ అయితే.. జనం ఆదాయాలు పెరిగితే జీవనానికి అవసరమైన మరింత ఆధునిక వసతులవైపు మొగ్గు చూపేందుకు అవకాశాలు మరింతగా పెరిగిపోతాయంటున్నారు. కాగా తోటి మనుషులకు దూరం జరిగే విధంగా ఏర్పడే మార్పుల ఫలితాలు సామాజికంగా తీవ్ర ప్రభావాలనే చూపిస్తాయని కొందరు సామాజికవాదులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ ప్రజల జీవనంలో వస్తున్న ఈ వేగవంతమైన మార్పులు మాత్రం రాకెడ్‌ స్పీడుతోనే జొరబడిపోతున్నాయి.
ఇప్పటం వివాదాన్ని పూర్తిగా పరిష్కరించడంలో అధికారులు ఇంకా నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నారు. కూల్చివేతల పర్వాన్ని పక్కన బెడితే తదనంతరం చోటుచేసుకున్న విగ్రహాల తొలగింపు కార్యక్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధినిచూపడానికి బదులు వివక్షతను ప్రదర్శించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటంలో ఇంకా తొలగించకుండా వదలివేసిన వైఎస్‌ఆర్‌ ప్రధాన విగ్రహం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఇప్పటంలో వైఎస్సార్‌ విగ్రహం ఒకటి తొలగింపు మంగళగిరి, నవంబరు7: ఇప్పటం వివాదాన్ని పూర్తిగా పరిష్కరించడంలో అధికారులు ఇంకా నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నారు. కూల్చివేతల పర్వాన్ని పక్కన బెడితే తదనంతరం చోటుచేసుకున్న విగ్రహాల తొలగింపు కార్యక్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధినిచూపడానికి బదులు వివక్షతను ప్రదర్శించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శల నేపథ్యంలో కూడా ప్రభుత్వం విగ్రహాల తరలింపులో జరిగిన తప్పిదాలను దిద్దే ప్రయత్నం చేయలేదు. గ్రామంలో ఇళ్ల కూల్చివేతతో పాటు గ్రామ రహదారి వెంబడివున్న మహాత్మాగాంధి, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధి, పీవీ నరసింహారావు ప్రభృతుల విగ్రహాలను అధికారులు తొలగించి గ్రామంలోని పాత పంచాయతీ కార్యాలయం ఆవరణలో వుంచారు. కానీ అదేరోడ్డు వెంబడి వున్న స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను మాత్రం కదిలించకుండా వాటికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లను గావించి విమర్శల పాలయ్యారు. ఈ విమర్శలు రోజురోజుకు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గ్రామంలోని వైసీపీ నాయకులు చొరవ తీసుకుని గ్రామంలో వున్న వైఎస్సార్‌ విగ్రహాలలో ఒకదానిని మాత్రం తొలగించి తమ నివాసాల మధ్య భద్రపరుచుకున్నారు. కనీసం ఆటోలు సైతం రాని ఆరొందల గడప వున్న ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రహదారి వేస్తామంటూ అధికారులు 53 నివాసాలకు నష్టం కల్పిస్తూ కూల్చివేశారు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీనికితోడు అధికారులు రోడ్ల వెంబడి వున్న మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావుల విగ్రహాలను తొలగించి గ్రామ సచివాలయం (పాత పంచాయతీ కార్యాలయం) ప్రాంగణంలో వుంచారు. ఇదే సందర్భంలో గ్రామంలో అదే రహదారిపై వున్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు రెండింటి జోలికి వెళ్లలేదు. అధికారుల ఈ చర్య ప్రభుత్వంతోపాటు వైసీపీని కూడ తీవ్ర సంకటంలో పడేసింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పటం గ్రామాన్ని సందర్శించినప్పుడు ఇదే అంశాన్ని లేవనెత్తి చూపారు. దీంతో ఆక్రమణల తొలగింపు వెనుక ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే వాదన బలపడినట్టయింది. గత రెండు, మూడు రోజులుగా అన్ని రాజకీయ పక్షాలతోపాటు పలు ప్రజాసంఘాలు కూడా విగ్రహాల తొలగింపులో ప్రభుత్వ పక్షపాత ధోరణిని తీవ్రంగా ఎండగడుతూ వచ్చాయి. అయితే, జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చారనే కారణంతోనే ఇప్పటం గ్రామస్తులపై ప్రభుత్వం కక్షగట్టి కూల్చివేత చర్యలకు పాల్పడిందనే విమర్శలను వైసీపీ మంత్రులు తిప్పికొట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నించినా.. విగ్రహాల తొలగింపు వ్యవహారంలో దొర్లిన అపప్రదను గురించి మాత్రం మాట్లాడలేక నీళ్లు నమిలారు. ప్రభుత్వం ఈ విషయంలో కొంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. గ్రామ వైసీపీ నాయకులు మాత్రం ఏమనుకున్నారో ఏమోకానీ సోమవారం గ్రామంలో వున్న వైఎస్‌ విగ్రహాలను తొలగించేందుకు సిద్ధపడ్డామన్న సంకేతాలను ఇచ్చారు. ఉదయాన్నే తొమ్మిదిన్నర గంటల సమయంలో భారీ క్రేన్‌ఒకటి గ్రామంలోకి వచ్చింది. క్రేన్‌ రావడాన్ని చూచి గ్రామస్తులు మళ్లీ గాబరాపడ్డారు. అధికారులు ఇంకేమి చేయబోతున్నారోనంటూ ఆందోళన పడుతూ తమకు మద్దతిస్తున్న పక్షాలకు హడావిడిగా ఫోన్లు చేశారు. అయితే, క్రేన్‌తో వచ్చిన పనివారలు నేరుగా గౌడకాలనీ వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు వెళ్లారు. అర్థగంట సమయంలోనే ఆ విగ్రహాన్ని అతి జాగ్రత్తగా పెకిలించి తమ సామాజికవర్గం వారి ఇళ్ల మధ్య భద్రపరిచారు. దీంతోపాటు రామాలయం సెంటరు వద్ద వున్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పెద్ద విగ్రహాన్ని కూడా వెనువెంటనే తొలగిస్తారని గ్రామస్తులందరూ ఆతృతగా ఎదురుచూశారు. కానీ, అదేం విచిత్రమోగానీ ఆ ప్రధాన విగ్రహం జోలికి వెళ్లకుండా వెనుదిరిగారు. దీంతో గ్రామస్తులు మరోసారి కంగుతిన్నారు. కూల్చివేత ఘటనలో దొర్లిన తప్పిదాన్ని పారదర్శకంగా పరిష్కరించాలనుకుంటే ఈ రెండు విగ్రహాలనూ తొలగించాలి. కానీ, చిన్న విగ్రహాన్ని తొలగించి ప్రధాన విగ్రహాన్ని యథావిధిగా వదిలేసి వెళ్లడం అందరినీ అయోమయానికి గురిచేసింది. అయితే ఈ విగ్రహాన్ని ఎంటీఎంసీ అధికారులు తొలగించివుంటారని రాత్రి వరకు అందరూ భావించారు. అయితే ఎంటీఎంసీ అధికారులు ఆ పని మాదికాదని తేల్చిచెప్పడంతో ఇదెవరి పనై వుంటుందని అందరూ అయోమయానికి గురయ్యారు. తీరా! గ్రామ వైసీపీ నాయకులే తమంతట తామే ఆ విగ్రహాన్ని తొలగింపజేశామని వివరణ ఇచ్చారు. మరి రెండో విగ్రహం సంగతేంటని ప్రశ్నించగా... వ్యవహరం కోర్టు పరిధిలో వుందిగదా! కోర్టు వారు ఏం చెబుతారో చూచాక అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని వైసీపి నాయకులు చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. ఇప్పటం గ్రామానికి మూడు ప్రధాన రహదారులున్నాయి. వీటిలో ఒకటి ఆత్మకూరు వద్ద హైవే నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలో వున్న ఇప్పటాన్ని చేరుతుంది. రెండోది వడ్లపూడి శివాలయం సెంటరు నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో వున్న ఇప్పటాన్ని చేరుతుంది. ఇక ఇప్పటం నుంచి కుంచనపల్లి వద్ద హైవేను చేరేందుకు వున్న మరో రహదారి సుమారుగా అయిదు కిలోమీటర్ల వరకు వుంటుంది. ఈ మూడు రహదార్లు 20 అడుగుల నుంచి 30 అడుగుల మధ్య వెడల్పుతోనే వున్నాయి. ఇప్పటానికి దారితీసే మూడు రహదార్లను విస్తరించకుండా గ్రామంలో ఆల్రెడీ ఇప్పటికే 60 అడుగలకు మించి వున్న రహదారిని 120 అడుగులకు విస్తరించాలన్న ప్రభుత్వ యోచన దేనికోసమో అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ సమస్య ఇలావుంటే గ్రామంలో కాపులు, బీసీలు కలిసి చందాలు వేసుకుని పోగుచేసుకున్న రూ.60 లక్షల వ్యయంతో ఓ కల్యాణ మండపాన్ని నిర్మించారు. దీనికి శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంగా గ్రామస్తులు గతంలో నామకరణం చేసుకున్నారు. అయితే, ఇప్పటం గ్రామాన్ని ఎంటీఎంసీలో విలీనం చేసిన తరువాత నగరపాలక సంస్థ సాధారణ నిధులు రూ.30 లక్షలను వెచ్చించి సదరు కల్యాణ మండపాన్ని ఆధునీకరించారు. ఈ ఆధునీకరణ పనులతోపాటు కల్యాణ మండపం పేరును కూడా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కల్యాణ మండపంగా మార్పు చేశారు. ఇప్పటివరకు ఈ పేరు మార్పును గురించి అంతగా పట్టించుకోని గ్రామస్తుల్లోని మెజారిటీ వర్గం ఇప్పుడు ఈ అంశాన్ని గురించి కూడా వివాద కోణంలో చూస్తోంది.