text
stringlengths
384
137k
Tirumala, 21 April 2021: As part of the Sri Rama Navami festivities at the temple of Sri Venkateswara Swamy in Tirumala, on Wednesday evening, Sri Rama took out a celestial ride on Hanumantha Vahanam along the four Mada streets. Immense significance is attached to Hanumantha vahanam as he symbolises saranagati prapatti and altruistic devotion. Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti and others participated. ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI హనుమంత వాహనంపై శ్రీరామచంద్రుని కటాక్షం తిరుమల, 21 ఏప్రిల్‌ 2021: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారంనాడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రిగింది. ఈ సందర్భంగా శ్రీ‌రాముల‌వారు త‌న ప్రియ‌భ‌క్తుడైన‌ హనుమంత వాహ‌నంపై ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు శ్రీ‌రాముని మూపున వహించి దర్శనమిస్తారు. గురు శిష్యులైన‌ శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వీరిని ద‌ర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. రాత్రి 10 నుండి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా చేప‌డ‌తారు. ఏప్రిల్ 22న శ్రీరామ పట్టాభిషేకం ఏప్రిల్ 22వ‌ తేదీన గురువారం రాత్రి 8 నుండి 9 గంటల వ‌ర‌కు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది. « GRAND SRI RAMANAVAMI ASTHANAM AT SRI KRT _ శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా శ్రీరామనవమి ఆస్థానం » Total pilgrims who had darshan on 21.04.2021: 21,265
10Gb / s SFP + BIDI 10GBASE-BX ఈథర్నెట్ లింక్‌లలో ఉపయోగం కోసం రూపొందించబడింది. అవి SFF-8431, SFF-8432, IEEE 802.3ae 10GBASE-LR / LW, SFF-8472 మరియు SFP + MSA, FCC 47 CFR Part 15, Class B, మరియు Telcordia GR-468-CORE లకు అనుగుణంగా ఉంటాయి. ఆప్టికల్ ట్రాన్స్‌సీవర్ రోహెచ్‌ఎస్ అవసరానికి అనుగుణంగా ఉంటుంది. విచారణవివరాలు 10Gb / s SFP + 1270nm / 1330nm 20km DDM DFB LC ఆప్టికల్ ట్రాన్స్‌సీవర్ TM-4DDDG / GD-243E ద్వి-దిశాత్మక 10Gb / s (SFP +) ట్రాన్స్‌సీవర్లు ప్రస్తుత SFP + మల్టీ-సోర్స్ అగ్రిమెంట్ (MSA) స్పెసిఫికేషన్‌కు అనుగుణంగా ఉంటాయి. అవి 10GBASE-LR / LW ఈథర్నెట్, SONET OC-192 / SDH మరియు 10G ఫైబర్ ఛానల్ 1200-SM-LL-L తో కట్టుబడి ఉంటాయి. ఆప్టికల్ ట్రాన్స్‌సీవర్ రోహెచ్‌ఎస్ అవసరానికి అనుగుణంగా ఉంటుంది. విచారణవివరాలు మా ఉత్పత్తులు లేదా ధర జాబితా గురించి విచారణ కోసం, దయచేసి మీ ఇమెయిల్‌ను మాకు పంపండి మరియు మేము 24 గంటల్లో సంప్రదిస్తాము.విచారణ ఫ్యాక్టరీ యాడ్ర్ .: 3 వ అంతస్తు, 6 వ బ్లాక్, లేజర్ ఇండస్ట్రియల్ పార్క్, న్యూ అండ్ హైటెక్ జోన్, అన్షాన్ సిటీ, లియోనింగ్ ప్రావిన్స్, చైనా
దీంట్లో ఉసిరికాయలను వేసి ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. అంతకంటే ఎక్కువసేపు ఉంటే ముక్కలు మరీ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఉసిరికాయలను చిన్న, చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొన్ని ముక్కలను పక్కకు పెట్టేయాలి. మిగిలిన ముక్కల్లో కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు తీసుకొని బాగా గిలక్కొట్టాలి. దీంట్లో ఉసిరికాయ పేస్ట్, ఉప్పు, మిగిలిన ఉసిరికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోసి.. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపును పెరుగుతో కలిపి పెట్టుకున్న ఉసిరి ముక్కల్లో వేయాలి. ఇంకేం.. ఆమ్లా రైతా రెడీ! 0 Comments Leave a Reply. Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగరీత్యా ఎంతో బిజీ లైఫ్ ని అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే జంక్ ఫుడ్ కి అలవాటు పడి అధిక బరువు పెరిగి, కొవ్వు పెంచుకొని గుండె జబ్బులను కొనితెచ్చుకుంటున్నారు. అలాంటి గుండెకు సంబంధించిన వ్యాధులను అరికట్టే ఈ చిన్న ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..! గుండె జబ్బులతో బాధపడుతున్న వారు ఉప్పు తక్కువగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. సోడియం తక్కువ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఎలా నిరోధించబడతాయి అనేదానిపై ఇంకా పరిశోధన కొనసాగుతోంది. Video Advertisement ది లాన్సెట్ లో ప్రచురించబడిన రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే తక్కువ సోడియం ఉన్న ఆహారాన్ని తీసుకుంటే గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తుల జీవితతాలు మెరుగుపడుతున్నాయని తెలియజేశారు. ఎనిమిది వందల మంది పై చేసినటువంటి అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులను రెండు విభాగాలుగా చేశారు. ఈ వ్యక్తులందరికీ గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇందులో ఒక విభాగానికి తక్కువ సోడియం ఉన్న ఆహారం ఇచ్చారు. అక్కడ వాళ్లు ఒక రోజులో 150mg కన్నా తక్కువ సోడియం ఆహారం తీసుకుంటారు. ఈ క్రమంలో ఇంకో సమూహంలోని వ్యక్తులకు వారి ప్రాంతం ప్రకారం సోడియం మొత్తం ఇవ్వబడింది. ఈ యొక్క రెండు బృందాలను దాదాపు 12 నెలల పాటు పర్యవేక్షించారు. తక్కువ సోడియం తీసుకున్నవారిని ఆసుపత్రిలో చేరడం తగ్గించలేదు కానీ వారి జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగు పడ్డాయని అన్నారు. వీరు తక్కువ సోడియం తీసుకోవడం వల్ల ఆస్పత్రికి ఎక్కువ పోయే అవకాశం తగ్గిందని చెప్పారు. ఎక్కువ సోడియం ఇచ్చిన వారిలో ఆస్పత్రికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా వచ్చాయని తెలిపారు గుండె వైఫల్యానికి ప్రధాన కారణాలు : శరీరానికి కావాల్సిన రక్తాన్ని ప్రభావవంతంగా పంపు చేస్తేనే గుండె ఆరోగ్యంగా ఉందని అర్థం. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు ఆక్సిజన్ అందుతాయి. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏర్పడితే గుండె వైఫల్యం ఏర్పడుతుంది.అలసటగా ఉండటం,చాలా వేగవంతమైన హృదయ స్పందన. అధిక ద్రవం కారణంగా వాపు,శ్వాస ఆడకపోవడం, నిరంతరమైన దగ్గు ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
Tamannaah : తమన్నా.. తేనె పెదవులు, కవ్వించే కళ్లు, బంగారు మేని చర్మంతో తనదైన అందం.. సౌత్ ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ.. కుర్రాళ్ల కలల రాకుమారిగా తనదైన ముద్ర వేసుకుంది. ‘మిల్కీ బ్యూటీ’గా మగవారి గుండెల్లో నిలిచింది. ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ ని బట్టి తమన్నాకు ఎంత అందం, ఎంత అందం పండాలి అనేది బాగా తెలుసు. అందుకే తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగలిగింది.. ఎంతమంది కుర్ర హీరోయిన్లు, కొత్త హీరోయిన్లు వచ్చినా ఈ క్యూటీ క్రేజ్ తగ్గలేదు.. ఏ ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అవుతుందో మిల్కీ బ్యూటీకి తెలుసు. కాబట్టి ఆమె తన కెరీర్‌ని బాగా ప్లాన్ చేసుకుంటోంది. దీపావళి సందర్భంగా, అమ్మడు వెండి చీరలో మెరిసే ఫోటోను పంచుకుంది. పండుగ సందర్బంగా సంప్రదాయ చీరలో ఆకట్టుకుంటూ ఆ కుర్రాడు తనకు కావాల్సిన గ్లామర్ ట్రీట్ ఇచ్చాడు.. తమ్మూని చూసి.. ‘దీపావళి తపస్సులు నువ్వే.. అసలైన ఆటంబువి నువ్వే’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది ‘గని’లో స్పెషల్‌ సాంగ్‌ పాడిన ఈ మిల్కీ బ్యూటీ ‘ఎఫ్‌3’, ఓటీటీ మూవీ ‘బబ్లీ బౌన్సర్‌’లో కనిపించింది. చిరంజీవి పక్కన ‘భోళా శంకర్‌’ సినిమాలో నటిస్తోంది.
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించారు. ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగులో సహాయ పాత్రలు ఎక్కువగా వరిస్తున్నాయి. - Advertisement - అలాంటి క్యారెక్టర్స్‌కు దూరంగా ఉంటూ సోలో హీరోగా మాత్రమే నటించాలని అనుకొని మంచి అవకాశం కోసం ఎదుచుస్తున్న తరుణంలో మేకప్‌మెన్ ద్వారా ఈ దర్శకనిర్మాతలు నన్ను కలిశారు. వారు చెప్పిన కథ నచ్చింది. లిమిటెడ్ బడ్జెట్‌లో నిజాయితీగా సినిమా చేస్తామని మాటిచ్చారు. అన్నట్లుగానే ఎంతో క్రమశిక్షణ, తపనతో కష్టాల కోర్చి నాణ్యతతో ఈసినిమా పూర్తిచేశారు. చక్కటి పదాలతో వాసు అర్థవంతమైన సంభాషణలు రాశారు. షూటింగ్ మొత్తం సరదాగా సాగింది. పల్లెటూరికి విహారయాత్రకు వెళ్లిన అనుభూతి కలిగింది. పెద్ద సినిమా వల్ల చిన్న చిత్రాలకు స్క్రీన్స్ దొరకడం లేదు. ఆ పోరాటం ఎప్పుడూ ఉంటుంది.పెద్దవారిని విమర్శించడం వల్ల ఉపయోగం ఉండదు. కష్టపడి సాధించిన విజయంలో ఎంతో సంతృప్తి ఉంటుంది. అలాంటి సక్సెస్‌ను మాకు అందించిన చిత్రమిది. కొత్తవాళ్లను ప్రోత్సహించే కింగ్ జాన్సన్ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలోకి రావాలి. అప్పుడే ప్రతిభావంతులకు అవకాశాలు దొరకుతాయి. మంచి పాటలున్న సినిమా చాలా రోజుల తర్వాత చేయడం ఆనందంగా అనిపించింది. మిడిల్‌క్లాస్ సినిమా బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అన్నారు. నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ ఎక్సోడస్ మీడియా పతాకంపై మేము నిర్మించిన తొలి సినిమా ఇది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో పరిమిత బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించాం. తెలుగు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నది. పాజిటివ్ టాక్ వస్తుంది. వసూళ్లు బాగున్నాయి. ఊహించని విజయమిది అని తెలిపారు. దర్శకుడు ఎన్వీఆర్ మాట్లాడుతూ ఈ సక్సెస్ క్రెడిట్ నిర్మాత జాన్సన్‌కు దక్కుతుంది. సినిమా హిట్ అవుతుందని నమ్మిన తొలి వ్యక్తి హీరో శ్రీరామ్. నన్ను, నా కథను నమ్మి అండగా నిలిచారు అని చెప్పారు. రచయితను అవ్వాలనే తన పదిహేనేళ్ల కల ఈ సినిమా ద్వారా తీరిందని వాసు పేర్కొన్నారు. ఇందులో తాను విలన్‌గా నటించానని, నటనపరంగా శ్రీరామ్ చక్కటి సలహాలిచ్చారని నటుడు రవికుమార్ పేర్కొన్నారు.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు అంటూ ఉంటారు. ఇది మాతృత్వానికీ వర్తిస్తుంది. వేర్వేరు కారణాలతో పిల్లలను లేటు వయసులో కనడంలో దుష్ప్రయోజనాలే ఎక్కువని వైద్యులంటున్నారు. పండంటి బిడ్డల కోసం, ముప్పై ఏళ్ల లోపే గర్భం దాల్చడం మేలని సూచిస్తున్నారు. మహిళల వయసును బట్టి వాళ్లు ఏ కారణంతో ఆస్పత్రికి వచ్చారో స్త్రీల వైద్యులు ఊహించగలిగేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పూర్వం 25 ఏళ్ల లోపు మహిళలు వైద్యులను కలిస్తే అందుకు గర్భధారణే ప్రధాన కారణంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే కారణంతో వైద్యులను సంప్రతించే వారిలో 45 ఏళ్లు పైబడిన మహిళలు కూడా ఉంటున్నారు. మహిళలు ఆరోగ్య కారణాలతో లేదా వ్యక్తిగత కారణాలతో ప్రెగ్నెన్సీని వాయిదా వేయడమే ఇందుకు కారణం. అయితే కెరీర్‌ కోసం కావాలనే గర్భధారణను ఆలస్యం చేయడం, లేదా ఆలస్యంగా గర్భం దాల్చే పరిస్థితులను కొని తెచ్చుకోవడం వల్ల అటు తల్లి మీదా, ఇటు బిడ్డ మీదా దుష్ప్రభావం పడే వీలుంటుంది. వాయిదా వేయక తప్పని పరిస్థితులుఉరుకుల పరుగుల జీవితం, చదువు, వృత్తిలో పోటీతత్వాలు మహిళల్లో మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఎక్కువ సమయాల పాటు కూర్చుని చేసే ఉద్యోగాలతో, పని వేళలతో మహిళలకు వ్యాయామం కొరవడుతోంది. వీటి మూలంగా సంతానోత్పత్తికి అడ్డుపడే ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఇవన్నీ గర్భధారణకు అడ్డుపడే ఆరోగ్య సమస్యలే కాబట్టి వీటిని సరిదిద్దుకునేలోగా వయసు పైబడిపోతోంది. థైరాయిడ్‌: విపరీతమైన ఒత్తిడి మూలంగా హైపో లేదా హైపర్‌ థైరాయిడ్‌ సమస్యలు మొదలవుతున్నాయి. ఈ రెండు సమస్యలూ గర్భధారణకు అడ్డుపడేవే! ఒబేసిటీ: వ్యాయామ లోపం మూలంగా చిన్న వయసులోనే మహిళలు స్థూలకాయులుగా తయారవుతున్నారు. అధిక బరువు పాలీసిస్టిక్‌ ఓవరీస్‌ మొదలైన ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మధుమేహం: టీనేజీ వయసులోనే మధుమేహానికి గురయ్యే మహిళల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు కారణం కూడా ఆహార, జీవనశైలి లోపాలే! అబార్షన్లు: కొన్ని కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్ల మూలంగా వరుసగా గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. కారణాన్ని లోతుగా పరిశీలిస్తే కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్‌ సమస్య బయటపడుతూ ఉంటుంది. ఇలా వరుస గర్భస్రావాలతో బిడ్డను కనే వయసు మించిపోతూ ఉంటుంది. ఆహారం: వంట చేసుకునే తీరిక లేకపోవడం, అందుబాటులో ఉన్న జంక్‌ ఫుడ్‌ వల్ల ఆహారం మీద నియంత్రణ తప్పుతోంది. అవసరానికి మించిన పిండిపదార్థాలు, కొవ్వులతో అధిక బరువు సమస్య ఎక్కువవుతోంది. ఏ వయసు ఉత్తమం? 20, 22 ఏళ్ల వయసు గర్భధారణకు అనువైన వయసు. ఈ వయసులో నాణ్యమైన అండాలను కలిగి ఉంటారు. గర్భధారణ జరిగే అవకాశాలు కూడా ఈ వయసు మహిళలకే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పటి రోజుల్లో ఈ వయసులో పెళ్లిళ్లకు సిద్ధపడే అమ్మాయిలు చాలా తక్కువ. అయితే ఉన్నత చదువులు, కెరీర్‌ కోసం ఇంకొంత సమయాన్ని తీసుకోవాలనుకునే అమ్మాయిలు కనీసం 25 నుంచి 30, 32 ఏళ్ల లోపు తొలి బిడ్డను ప్రసవించేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఈ వయసు మహిళల్లో గర్భధారణ అవకాశాలు ప్రతి నెలలో, 25 శాతం మేరకు ఉంటాయి. ప్రసవాలకు మధ్య స్పేసింగ్‌ కూడా మెరుగ్గా ఉండేలా చూసుకోవచ్చు. అయితే ఈ వయసు కూడా దాటిపోయి 35 ఏళ్లకు చేరుకునేటప్పటికి అండాల నాణ్యత తగ్గుముఖం పడుతుంది. దాంతో గర్భధారణ అవకాశాలు తగ్గి, ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్యలను సరిదిద్దుకుని గర్భం దాల్చే సమయానికి వయసు మరింత పెరిగిపోతుంది. కాబట్టి వీలైనంత ముందుగానే 30 ఏళ్ల లోపే గర్భాన్ని ప్లాన్‌ చేసుకోవడం ఉత్తమం. పెళ్లయ్యాక కూడా... కొందరు మహిళలు పెళ్లి తర్వాత గర్భధారణను మూడు నుంచి నాలుగేళ్ల పాటు వాయిదా వేసి, ఆ తర్వాత ప్రయత్నాలు మొదలుపెడతారు. ప్రతి నెలసరికీ కుంగి పోతూ, విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. దీనికి తోడు పిల్లల గురించి సన్నిహితులు, బంధువుల ఆరాలు మహిళల్లో ఒత్తిడిని మరింత పెంచేస్తాయి. ఈ ఒత్తిడి ప్రభావం కూడా గర్భధారణకు అడ్డంకిగా మారుతుంది. ఇంకొందరు మహిళల్లో అకారణంగా (అన్‌ ఎక్స్‌ప్లెయిన్డ్‌ ఇన్‌ఫెర్టిలిటీ) ఇన్‌ఫెర్టిలిటీ సమస్య ఏర్పడుతుంది. భార్యాభర్తలిద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పటికీ, గర్భధారణ జరగదు. మహిళలు గర్భం ధరించలేకపోవడానికి 40 శాతం కారణం వారి భర్తల్లో ఉంటే, 40 శాతం మహిళల్లో, మిగతా 10 నుంచి 20 శాతం వివరణకు నోచుకోని కారణాలు ఉంటాయి. ఈ 10 నుంచి 20 శాతం కారణాలలో ఒత్తిడికి ప్రధాన భాగం ఉంటుంది. గర్భధారణ ప్లానింగ్‌ ఇలా... గర్భం ధరించాలని ప్లాన్‌ చేసుకునే మహిళలు మూడు నెలల ముందు నుంచే అందుకు శరీరాన్ని ఇలా సిద్ధం చేయాలి. ఫోలిక్‌ యాసిడ్‌: బిడ్డ నాడీ వ్యవస్థ ఎదుగుదలకు తోడ్పడే పోషకం ఇది. ఫోలిక్‌ యాసిడ్‌ లోపంతో గర్భంలోని బిడ్డలో స్కాల్ప్‌ ఏర్పడదు. అలాగే కొన్ని వెన్ను సంబంధ లోపాలు కూడా తలెత్తవచ్చు. ఈ సమస్యలన్నిటినీ ఫోలిక్‌ యాసిడ్‌తో నియంత్రించవచ్చు. కాబట్టి గర్భధారణకు కొన్ని నెలల ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ తీసుకోవడం అవసరం. ఆరోగ్య సమస్యలు: థైరాయిడ్‌, మధుమేహం, రక్తలేమి లాంటి సమస్యలేవీ లేవని పరీక్షలతో నిర్థారించుకోవాలి. ఆ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. ఒకవేళ ఉంటే, రక్తలేమితో గర్భం దాల్చడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో లేదా నెలలు నిండకుండా పుట్టే అవకాశాలుంటాయి. అధిక బరువు: బరువు ఎక్కువగా ఉంటే, దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. డైట్‌: జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ప్రొటీన్‌ ఎక్కువగా, పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, సిట్రస్‌ పండ్ల్లు, హీమోగ్లోబిన్‌ కోసం ముదురు రంగు పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి. స్వీట్లు బాగా తగ్గించాలి. వ్యాయామం: వృత్తుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం వారంలో ఐదు రోజుల పాటైనా రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించాలి. ఇలా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సాధించినా గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి. సప్లిమెంట్లు: పోషక లోపాలుంటే, వాటిని వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లతో భర్తీ చేసుకోవాలి. 30 దాటితే... అబార్షన్లు: 35 నుంచి 40 ఏళ్లు దాటిన మహిళల్లో అండాల నాణ్యత తగ్గడం వల్ల అబార్షన్లయ్యే అవకాశాలు ఎక్కువ. క్రోమోజోమ్‌ సమస్యలు: గర్భం దాల్చగలిగినా, పుట్టే పిల్లల్లో క్రోమ్‌జోమ్‌ సమస్యల మూలంగా డౌన్స్‌ సిండ్రోమ్‌ లాంటి జన్యు సమస్యలు తలెత్తవచ్చు. మధుమేహం: మధుమేహంతో గర్భం దాలిస్తే, గర్భంలోని బిడ్డ బరువు ఎక్కువగా పెరిగిపోయి, సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవచ్చు. గర్భిణుల్లో చక్కెరలు ఎక్కువగా ఉంటే, పుట్టే బిడ్డలో గుండె సమస్యలు, అవయవ లోపాలు తలెత్తవచ్చు. అధిక రక్తపోటు: గర్భిణికి అధిక రక్తపోటు ఉంటే, ఫిట్స్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇవి తల్లికీ, బిడ్డకూ ప్రమాదకరం. అధిక రక్తపోటు వల్ల, గర్భాశయంలోని మాయ విచ్చుకుపోయి, గర్భంలోనే బిడ్డ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. నెలలు నిండకుండా: లేటు వయసులో గర్భం దాల్చిన మహిళలకు, పిల్లలు నెలలు నిండకుండా పుట్టే అవకాశాలు ఎక్కువ. సిజేరియన్‌: సాధారణ ప్రసవం కష్టతరమై, సిజేరియన్‌ అవకాశాలు పెరుగుతాయి. పిల్లల్లో సమస్యలు లేటు వయసులో పిల్లలను కనడం వల్ల, పిల్లల బాగోగులు చూసే ఓపిక తల్లుల్లో నశించే అవకాశాలు ఎక్కువ. దాంతో పిల్లల్లో మానసిక రుగ్మతలు, ఆటిజం, అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌ లాంటి సమస్యలు మొదలవుతాయి. అలాగే బిడ్డకు సరిపడా సమయం కేటాయించకపోవడం మూలంగా తల్లికీ, బిడ్డకూ మధ్య బంధం బలపడదు. ఐ.వి.ఎఫ్‌ సమస్యలు లేటు వయసులో గర్భధారణ కోసం ఐ.వి.ఎఫ్‌ను ఆశ్రయించేవాళ్లు ఎక్కువ. అయితే అన్ని సందర్భాల్లో ఐ.వి.ఎఫ్‌ విజయవంతమవుతుందని చెప్పలేం. ఒకవేళ విజయవంతమై గర్భం దాల్చినా, పిల్లలు నెలలు నిండకుండా ప్రిమెచ్యూర్‌గా పుట్టే అవకాశాలుంటాయి. కొందర్లో ఉమ్మనీటి సంచి చిరిగిపోయి, నీరు కారిపోయి, ప్రిమెచ్యూర్‌ బేబీస్‌ పుడతారు. ఇలా పుట్టిన పిల్లలను ఎన్‌ఐసియులో పెట్టవలసి ఉంటుంది. ఈ పరిస్థితికి చేరుకునే కొందరు పిల్లల్లో నాడీ సమస్యలు, మానసిక సమస్యలు, గుండె సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. అలాగే ఊపిరితిత్తుల సమస్యలు కూడా తలెత్తవచ్చు. సాధారణ పిల్లలతో సమానంగా ఎదగలేకపోవచ్చు. పిల్లలు చైల్డ్‌ ఒబేసిటీకి గురయ్యే అవకాశాలూ ఉంటాయి. ఎగ్‌ బ్యాంకింగ్‌ ఎండోమెట్రియల్‌, యుటెరైన్‌ కేన్సర్‌ సోకిన మహిళలకు అందించే రేడియేషన్‌, కీమోథెరపీల ప్రభావంతో అండాలు తగ్గిపోతాయి. అలాంటి మహిళలు తర్వాతి రోజుల్లో గర్భధారణ కోసం అండాలను దాచుకోవచ్చు. ఎగ్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం ప్రధానంగా ఈ మహిళలే లక్ష్యంగా అందుబాటులోకి వచ్చింది. అయితే కెరీర్‌, లేట్‌ మ్యారేజ్‌ మూలంగా గర్భధారణ ఆలస్యమయ్యే వీలున్న మహిళలు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే 20 ఏళ్ల వయసులో అండాల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ఆలస్యంగా ఆరోగ్యవంతమైన పిల్లలను కనాలనుకునే మహిళలు, 20 ఏళ్ల వయసులోనే అండాలను భద్రపరుచుకోవచ్చు. ప్రీకన్‌సెప్షనల్‌ కౌన్సెలింగ్‌ భవిష్యత్తు గర్భధారణ కోసం ప్రీకన్‌సెప్షనల్‌ కౌన్సెలింగ్‌ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా కుటుంబ చరిత్ర, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి, రిస్క్‌ ఫ్యాక్టర్లు మొదలైన అంశాలను వైద్యులు చర్చించి, గర్భధారణ అవకాశాలను బేరీజు వేసి, అందుకు సరైన వయసును సూచిస్తారు. గర్భధారణకు సంబంధించిన అనుమానాలను ఇలాంటి ప్రీకన్‌సెప్షనల్‌ కౌన్సెలింగ్‌తో నివృత్తి చేసుకోవచ్చు.
అభిషేక్ బచ్చన్‌, నిత్యామీనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రీత్‌- ఇన్ టూ ది షాడోస్ ఫస్ట్‌ సీజన్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఎపిసోడుకొక సస్పెన్స్‌ ఎలిమెంట్‌తో సస్పెన్స్‌, డ్రామా, ఎమోషన్స్‌, సెంటిమెంట్స్‌ అన్ని కుదరడంతో పాజిటివ్ టాక్‌ దక్కించుకుంది. మరి లేటెస్ట్‌గా 8 ఎపిసోడ్ల కంటెంట్‌తో అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైన సీజన్‌ 2 ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాల్ని అందుకోగలిగిందా? సీజన్‌ 1 ని మించి అలరించగలిగిందా ఇప్పుడు చూద్దాం. సింపుల్‌గా కథ ఇదీ.. బ్రీత్ గత సీజన్‌ ముగిసిన చోటే సరిగ్గా సెకండ్ సీజన్ ప్రారంభమవుతుంది. తనకున్న మెంటల్‌ డిజార్డర్‌తో నలుగురిని చంపిన అవినాష్ అలియాస్‌ జే(అభిషేక్ బచ్చన్) ని మెంటల్ అసైలమ్‌‌లో మూడేళ్లపాటు ట్రీట్మెంట్ కోసం ఉంచుతారు. పరిస్థితులు మెల్లిగా చక్కబడుతున్నాయనుకుంటున్న టైమ్‌లో విక్టర్ (నవీన్ కస్తూరియా) అసైలమ్‌ నుంచి అవినాష్‌ను తప్పించుకోడానికి సాయం చేస్తాడు. ఫస్ట్‌ సీజన్‌లో తను చంపాలనుకునేవాళ్లని పదితలల రావణాసురుడితో పోలుస్తూ పథకం ప్రకారం నలుగురిని చంపేయగా, ఇప్పుడు మరో ఆరుగురుని చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడా? అనుకున్నట్టుగానే అందర్నీ చంపేశాడా? ఈ క్రమంలో తన ఫ్యామిలీ ఎదుర్కొన్న సమస్యలేంటి? అసలు విక్టర్‌ ఎవరు? అవినాష్‌ని ఎందుకు తప్పించాడు? చివరిగా అవినాష్‌ అలియాస్‌ జే పోలీసులకు పట్టుబడ్డాడా ? ఇవన్నీ సీజన్ 2లో 8 ఎపిసోడ్లుగా సాగిన కథ. కథనం, కట్టిపడేసే అంశాల విషయానికొస్తే.. ఈ సీజన్‌కి దర్శకత్వంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ ప్లేని అందించిన మయాంక్‌ శర్మ ఆడియెన్స్‌ని సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ తో సర్ ప్రైజ్‌ చేయడంలో కొంతవరకే సక్సెసయ్యాడు. ఫస్ట్‌ సీజన్‌కి కూడా కథ రాయడంతో పాటు డైరెక్షన్‌ కూడా మయాంక్ శర్మే చేసినా ఈసారి మాత్రం గత సీజన్‌ అంతలా ఇంపాక్ట్ క్రియేట్‌ చేయలేకపోయాడనే చెప్పాలి. నిజానికి కొన్ని ట్విస్టులు అక్కడక్కడా బాగానే ఉన్నా చాలా చోట్ల ఇంకొన్ని సీన్లని ఈజీగా ప్రెడిక్ట్‌ చేస్తారు ప్రేక్షకులు. మొదటి సీజన్ అంతగా జనాలకి నచ్చడానికి కారణమైన డ్రామా అండ్ మిస్టరీని ఈ సీజన్‌లో కన్వీన్సింగ్‌గా చూయించడంలో పెద్దగా సక్సెస్ కాలేదు. అవినాష్‌కున్న మెంటల్‌ డిజార్డర్, తనలోనే జే ఉన్నాడన్న తాలూకు కాంట్రాస్ట్‌‌ని ఫస్ట్ సీజన్‌లో చూయించినంత గ్రిప్పింగ్‌‌గా ఈ సీజన్‌ స్క్రీన్‌ ప్లేలో చూయించలేదు. కొన్నిసార్లు స్క్రిప్ట్‌ ఎగ్జిగ్యూషన్ స్పీడ్‌గా వెళ్తుండడం వల్ల అసలేం జరుగుతోందో తెలీని డైలామా చాలా సీన్లలో ఫీలవుతాం. ఇక నిత్యామీనన్‌ కూడా కొన్ని నిమిషాల కిందే మనుషుల్ని చంపడం తప్పు అన్నట్టుగా ఉండి, మళ్లీ కాసేపటికే కుటుంబం కోసం చంపేయొచ్చు అన్నట్టుగా మారుతుండడం అర్థం కానట్టనిపిస్తుంది. ఒకర్ని చంపడానికి తను పడే స్ట్రగుల్ అంటూ పెద్దగా కన్వీన్సింగ్‌గా ఎక్కడా అనిపించదు. ఇక సీజన్‌ మొత్తంలో సింగిల్ అటెంప్టులోనే మర్డర్‌ చేసి తప్పించుకుంటున్నా, ఈ కాలంలో అడుగుకో సీసీ కెమెరాలంటూ ఒకటుంటాయన్న లాజిక్‌ చాలా చోట్ల పనిచేయదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌ గొప్ప ఇంట్రస్టింగ్‌గా అనిపించకపోగా ఇంత చిన్న లాజిక్స్‌ ఎలా మిస్సవుతున్నారంటూ ఆడియెన్స్‌ క్వశ్చన్‌ చేసేలా ఉంటాయి. కొన్ని మర్డర్ల వెనకున్న కారణాలు కూడా పెద్దగా జస్టిఫై అనిపించవు. దాంతో ఎమోషనల్ యాంగిల్ కూడా లోపించినట్టు అనిపిస్తుంది. నటీనటుల పనితీరు అవినాష్‌, జే రెండు పాత్రల్లోనూ అభిషేక్‌ తన శక్తిమేర బాగానే చేశాడు. నిత్యామీనన్ పాత్రకికూడా పెద్దగా ఆకట్టుకునే స్కోప్ లేకపోయింది. ఇక ఈ సీజన్లో సర్ ప్రైజింగ్‌గా తన నటనతో ఆకట్టుకున్నాడు నవీన్‌ కస్తూరియా. ట్రైలర్‌ చూసినప్పటి నుంచే సెకండ్ సీజన్‌లో ఆ పాత్ర బలమైందే అన్న ప్రేక్షకుల అంచనాల్ని మ్యాచ్‌ చేయగలిగాడు. అమిత్ సాద్ కూడా ఆఫీసర్‌గా గత సీజన్లలో లాగానే సెటిల్డ్‌ యాక్టింగ్ చేసుకుంటూ పోయినా పాత్రపరంగా అంతగా ఏమీ ప్రభావముండదు. మొత్తంగా ఎలా ఉందంటే.. సీజన్‌ 2 ఓవరాల్‌గా ఓకే అనిపించినా, ప్రెడిక్ట్ చేయగలిగే సీన్లు, ఎమెషనల్ డెప్త్ లోపం, కన్వీనియంట్ రైటింగ్ లేకపోవడం వల్ల పర్వాలేదనిపిస్తుంది. ఫస్ట్‌ సీజన్ ని ఎలా కంటిన్యూ చేశారు? అక్కడ ఆగిన కథని ఎలా ముందుకు నడిపారు? అని తెలుసుకోడానికి పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా ఓ లుక్కేయొచ్చు. ఇక క్రైమ్‌ థ్రిల్లర్ సిరీస్‌ నచ్చే ఆడియెన్స్‌ అయితే ఓసారి అలా సింపుల్ గా చూసేయొచ్చు.
న్యూదిల్లీ : మానవాళికి ఉగ్రవాద ముప్పు పెరుగుతోందని, ఇది మరింత విస్తరిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెందిన కౌంటర్‌ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశంలో ఆయన శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సమాజాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంలో ఇంటర్‌నెట్‌, సామాజిక మాధ్యమాలు మిలిటెంట్‌ గ్రూప్‌ల టూల్‌కిట్‌లో శక్తిమంతమైన సాధనాలుగా మారాయి. కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త సవాళ్లను విసురుతోంది. మానవాళికి ఉన్న ఉగ్రముప్పును ఎదుర్కోవడానికి ఐరాస భద్రతామండలి తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ…ఉగ్రవాదం విస్తృతమవుతోంది. ఆసియా, ఆఫ్రికాలో ఈ పరిస్థితి తీవ్రమవుతోంది. ఉగ్రవాద నిరోధక ఆంక్షలు రూపొందించడంలో, ఉగ్రసంస్థలకు నిధులు అందించే దేశాలను నోటీసులో ఉంచడంలో మండలి కీలకంగా వ్యవహరించింది’ అని మంత్రి జైశంకర్‌ అన్నారు. ఉగ్రవాదం జాఢ్యాన్ని నివారించేందుకు రెండు దశాబ్దాల నుంచి ఐక్య రాజ్యసమితి చెప్పుకోదగిన కృషి చేస్తున్నప్పటికీ, అది విస్తరిస్తోందన్నారు. ఈ టెక్నాలజీలు ప్రభుత్వాలకు, నియంత్రణ వ్యవస్థలకు నూతన సవాళ్లను విసురుతున్నాయన్నారు. ఉగ్రవాద నిరోధం లక్ష్యంగా ఆంక్షలు విధిస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ నిధులతో నడిచే వ్యవస్థగా మార్చిన దేశాలను ఎత్తి చూపేందుకు ఈ కృషి దోహదపడుతోందని చెప్పారు. ఇటువంటి కృషి జరుగుతున్నప్పటికీ ఉగ్రవాదం పెరుగుతూనే ఉందన్నారు. ఐరాస కౌంటర్‌ టెర్రరిజం ట్రస్ట్‌కు భారతదేశం ఈ ఏడాది 5 లక్షల డాలర్లు అందజేస్తుందని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో సభ్య దేశాల సత్తాను పెంచేందుకు సహాయపడటం కోసం ఈ నిధులు ఇస్తామని తెలిపారు. ఈ సమావేశాలు మొదటి రోజు ముంబైలోనూ, రెండో రోజు ఢల్లీిలోనూ జరిగాయి. భారత్‌లో జరుగుతోన్న ఈ కౌంటర్‌ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశాల్లో ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. పాక్‌ గ్రే లిస్ట్‌లో ఉండగా దాడులు తగ్గాయి భారత్‌ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) గ్రే లిస్ట్‌ వల్లే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు తగ్గిపోయాయని పాక్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి జైశంకర్‌ అన్నారు. ఈ పరస్పర సంబంధాన్ని ఈ కమిటీ పరిశీలించాలని కోరారు. ఇటీవల ‘గ్రే లిస్ట్‌’ నుంచి పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ తదితర సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం పాకిస్తాన్‌కు ఏర్పడిరది. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడిచేసే లక్ష్యాలను పాక్‌ అందుకోకపోవడం వల్ల ఎఫ్‌ఏటీఎఫ్‌ నాలుగేళ్లపాటు ఆ దేశాన్ని గ్రే లిస్ట్‌లో ఉంచింది. భారత్‌కు ధన్యవాదాలు: డేవిడ్‌ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలికి భారత దేశ నాయకత్వం నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఐరాస భద్రతా మండలి కౌంటర్‌ టెర్రరిజం కమిటీ అధినేత డేవిడ్‌ చెప్పారు. ముఖ్యమైన సమస్యగానూ, ప్రధానంగా దృష్టి సారించవలసిన అంశంగానూ నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని చూస్తున్నదన్నారు. కమిటీ సమావేశాల అనంతరం ఓ వార్తా సంస్థతో డేవిడ్‌ మాట్లాడారు. ఉగ్రవాదం వల్ల సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రపంచం మొత్తానికి ఉగ్రవాద సమస్య ఉండకూడదనే లక్ష్యంతో అంతర్జాతీయ పరిష్కారాలపై దృష్టి పెట్టినందుకు భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇది చాలా అద్భుత విషయమని తెలిపారు. ఈ సమస్యలను ఏ విధంగా ఎదుర్కొనబోతున్నదీ తెలిపే ప్రకటనను ఈ సమావేశాల అనంతరం విడుదల చేస్తామన్నారు. ఉగ్రవాదులు నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను ఉపయోగించుకుంటుండటంపై అత్యున్నత స్థాయిలో చర్చించడం గొప్ప విజయమని చెప్పారు.
సంక్షేమాభివృద్ధికి పార్టీ బలం తోడైతే గెలుపు సులువే.. బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు You are here హోం » టాప్ స్టోరీస్ » చంద్రబాబును నమ్మడమే ఎన్టీఆర్‌ చేసిన తప్పు చంద్రబాబును నమ్మడమే ఎన్టీఆర్‌ చేసిన తప్పు 13 Oct 2022 1:22 PM మాజీ మంత్రి కొడాలి నాని ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరిట యాత్ర విశాఖలో భూకుంభకోణం జరిగిందని దుష్ప్రచారం కొండలు తవ్వేస్తున్నారంటూ టీడీపీ నేతల గగ్గోలు హైదరాబాద్‌లో కొండలు తవ్వి చంద్రబాబు, పవన్‌ ఇల్లు కట్టుకోలేదా? రామోజీ ఫిల్మ్‌సిటీ కొండల్లోనే కదా ఉంది 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టాలి రాజకీయాల్లోకి నన్ను హరికృష్ణ తీసుకొచ్చారు అమరావతి రైతుల ముసుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తిట్టిస్తున్నారు చంద్రబాబు, పవన్‌ నాటకాలను ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారు ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లను బ్యాన్‌ చేయాలి విజయవాడ: చంద్రబాబును నమ్మడమే ఎన్టీ రామారావు చేసిన తప్పు అని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌ను మోసం చేసిన చరిత్ర చంద్రబాదని, ఆయనకు ఏమాత్రం విశ్వాసం లేదన్నారు. తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది హరికృష్ణ అని గుర్తు చేశారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరిట యాత్ర చేస్తున్నారని, 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టాలని , ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లను ఆ ప్రాంతంలో బ్యాన్‌ చేయాలని పిలుపునిచ్చాడు. గురువారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరిట యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో సీఎం వైయస్‌ జగన్‌ను, మా మంత్రులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. మాపై తొడలు కొట్టి, జబ్బలు చరుస్తున్నారు. టీడీపీ సభ్యులను పాదయాత్ర పేరుతో మా నియోజకవర్గాలకు పంపించి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయించడం, దాడులకు పాల్పడటం, ఆ తరువాత మాపై వ్యతిరేక ప్రచారం చేయడం ఒక పనిగా పెట్టుకున్నారు. అక్కడున్న ప్రజలు దండయాత్ర చేసి పాదయాత్ర మా ప్రాంతానికి వద్దు అని వ్యతిరేకిస్తుంటే సిగ్గులేకుండా టీడీపీ నేతలు అక్కడికి వెళ్లి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, పవన్‌ ఏం చెబుతారు..వైజాగ్‌లో ఏదో కుంభకోణం బయట పడిందని, విజయ సాయిరెడ్డిగారి వియ్యంకుడు అక్కడేదో భూములు కొన్నారని అరబిందో భూములు ఆయనవే అన్నట్లుగా, అవి సీఎం వైయస్‌ జగన్‌వి అన్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి, వైయస్‌ జగన్‌కు సపోర్టుగా నాలాంటి వాళ్లు మాట్లాడితే ఇందులో కొడాలి నానికి వాటాలు ఉన్నాయని వార్తలు రాస్తున్నారు. రాజధాని కావాలని వీళ్లు అక్కడికి వెళ్తే..ఆ ప్రాంతంలో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఉద్యమం చేస్తుంటే..దాన్ని మసిపూసి మారెడు కాయ చేసేందుకు దసపల్లా..రసగుల్లా అని రాస్తున్నారు. రుషికొండ గవర్నమెంట్‌ ల్యాండ్, అక్కడ ప్రభుత్వ నిధులతో భవనాలు కడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారహిల్స్‌లో కొండలు కాదా ఉండేది. కొండలు తవ్వి బిల్డింగ్‌లు కడితే తప్పేంటి..చంద్రబాబు, రామోజీరావు, పవన్‌ ఎక్కడ ఉంటున్నారు. వీరు కొండలపై కాదా ఇళ్లు కట్టుకుంది. దసపల్లా భూములు తీసుకొచ్చి విజయసాయిరెడ్డిని భూచిగా చూపారు. అరబిందో కంపెనీకి కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ప్రభుత్వానికి అరబిందో పన్నులు కడుతోంది. 2019లో అరబిందో వద్ద చంద్రబాబు చందాలు తీసుకోలేదా? . 2024లో చందాలు తీసుకోడా?. గుడికి వచ్చి ప్రమాణం చేయగలడా?. అరబిందో మాకొక్కరికే సంబంధమా? . అరబిందోకు భూములు కేటాయించింది ఎవరు? ఆ కంపెనీలను ప్రోత్సహించింది వీళ్లు కాదా? సాయిరెడ్డి 2013లో వాళ్ల అమ్మాయిని అరబిందో వాళ్లకు ఇచ్చి వివాహం చేశాడు. అరబిందోను ప్రోత్సహించింది ఈ 420 చంద్రబాబు కాదా? ..తాను కాదని గుడిలో చంద్రబాబు ప్రమాణం చేయాలి. అరబిందోకు నాకు సంబంధం లేదని చంద్రబాబును చెప్పమనండి. వాళ్ల వద్ద చందాలు తీసుకుంటాడు. వాళ్లతోనే బతుకుతాడు. ఇప్పుడేమో డ్రామాలాడుతున్నారు. ఎవరికి పనిరాని దసపల్లా, రుషికొండ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తుంటే వీరికి వచ్చిన నష్టం ఏంటో చెప్పాలి. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా చంద్రబాబుకు పళ్లు రాలిపోయేలా 2024లో 2019 కన్నా ఘోరాతి ఘోరంగా ఓడించాలి. చంద్రబాబును ఎన్నిసార్లు కొట్టినా, తిట్టినా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా మూతిపళ్లు రాలిపోయినట్లు చేసినా చంద్రబాబుకు సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నాడు. 420కి రాజకీయ సమాది కట్టాల్సిన అవసరం 2024లో ఉంది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే ప్రోగ్రామ్‌కు చంద్రబాబును అతిథిగా పిలిచారు. చంద్రబాబు ఏం చెబుతాడు..చంద్రబాబు ఎన్టీ రామారావు కాళ్లు పట్టుకున్నాడని, మాదేమి తప్పు లేదని చెప్పారు. అంటే ఎన్టీఆర్‌ తప్పు చేశాడా? ఎన్టీఆర్‌ చేసిన తప్పేంటి?. రాష్ట్ర ప్రజలకు తెలియాలి కదా?. పార్టీ పెట్టడం ఎన్టీఆర్‌ చేసిన తప్పా? చంద్రబాబుకు పిల్లను ఇవ్వడం తప్పా? ఎన్టీఆర్‌ చేసిన తప్పేంటి?. 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం తప్పా? వీళ్లందరికీ ఆస్తులు పంచిపెట్టడం తప్పా? వీళ్లందరికీ రాజకీయ జీవితం ఇవ్వడం తప్పా?. 420 నాకొడుకులకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం తప్పా? ఆయనపై చెప్పులు వేసి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తులను చేరదీయడం తప్పా?. లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం తప్పు అంటే..ఆ రోజు తిరుపతిలో ఎన్టీఆర్‌ పెళ్లి చేసుకుంటే అక్షింతలు వేశారు కదా?ఆ రోజు అమ్మా అమ్మా అంటు వెంట తిరిగారు కదా? ఎన్నికల ప్రచారంలో లక్ష్మీపార్వతిని తిప్పుకోలేదా?. ఆ తరువాత తినడానికి ఎన్టీఆర్‌కు తిండి పెట్టింది ఎవరు?. ఎన్టీఆర్‌ తన పిల్లలందరికీ ఇళ్లు కట్టించి సెటిల్‌ చేశారు. ఆయనకు గుండె జబ్బు ఉంది. రకరకాల జబ్బులతో బాధపడుతున్న వ్యక్తికి తోడు కావాలని లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఎన్టీఆర్‌ ఏమిచ్చాడు. ఎమ్మెల్యే పదవి ఇచ్చాడా? చంద్రబాబుకు మంత్రి పదవి ఇచ్చాడు. ఎమ్మెల్యే సీటు ఇచ్చాడు. దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు మంత్రి పదవి ఇచ్చాడు. పిల్లలకు ఆస్తులు ఇచ్చాడు. లక్ష్మీపార్వతికి ఒక ఇల్లు ఇచ్చాడా? భార్యగా ఆమెను పక్కన పెట్టుకోవడం తప్పా? బాత్‌రూమ్‌కు కూడా చంద్రబాబునే తీసుకెళ్లాలా? పదవి కోసం విశ్వాసం లేని కుక్కలాగా ఎన్టీఆర్‌ పక్కన చేరి కుక్క కన్నా ఘోరంగా చంద్రబాబు ఆయన్ను కరిచి చంపాడు. ఈ మాటలు నేను చెప్పలేదు..ఎన్టీఆరే ఆవేదనతో స్వయంగా చెప్పారు. చంద్రబాబు 420, ఔరంగజేబు, తిన్నింటి వాసాలు లెక్కపెడతాడు. నా కాళ్ల వద్ద కూర్చొని ఎన్టీఆర్‌ జిందాబాద్‌ అని వైజాగ్‌లో అరిచి, హైదరాబాద్‌ వచ్చి వైశ్రాయ్‌ హోటల్‌లో వెన్నుపోటుకు కుట్ర చేసి నా గొంతు కోసిన దుర్మార్గుడని ఎన్టీఆరే చెప్పారు. ఈ బాలయ్య ఏం చెబుతాడు..ఎన్టీఆర్‌ తప్పు చేశాడట..చంద్రబాబు తప్పక ఎన్టీ రామారావును దించేశాడట. మహానటుడు చెప్పేది వినాలి. ఇలాంటి వ్యక్తులను నమ్మడం ,ఇలాంటి వ్యక్తులను కనడం, ఇలాంటి 420కి పిల్లలను ఇవ్వడం, ఆస్తులు పంచడమే ఎన్టీఆర్‌ చేసిన తప్పు. ఇంతకంటే ఎన్టీఆర్‌ ఏ తప్పు చేయలేదు. ఆయన నూటికి నూరు శాతం నిప్పులాంటి వ్యక్తి. వీళ్లు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దొంగలు ప్రెస్‌మీట్‌ పెట్టి నేను విశ్వాసం లేని కుక్కనని విజయవాడలో చెబుతున్నాడు. నేను విశ్వాసం ఉన్న కుక్కను రా కుక్క..చంద్రబాబు విశ్వాసం లేని గజ్జి కుక్క . ఎన్టీఆర్‌తో తిరిగి, ఆయనకు వెన్నుపోటుపొడిచి పదవిని, పార్టీని లాక్కున్న 420 చంద్రబాబు. నేను అలా కాదు. ఇందిరాగాంధీ వద్ద రెండుసార్లు సీట్లు తీసుకొని ఎమ్మెల్యే, మంత్రి పదవులు అనుభవించి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన ఎన్టీఆర్‌ పంచన చేసిన విశ్వాసం లేని కుక్క చంద్రబాబు. నన్ను రాజకీయాల్లోకి చంద్రబాబు తీసుకురాలేదు. నన్ను హరికృష్ణ తీసుకువచ్చాడు. ఆయన చచ్చే వరకు, ఆయన పాడే కాలే వరకు అక్కడే నిలబడ్డాను. నాకు హరికృష్ణ దైవం, 1999లో గుడివాడలో హరికృష్ణ పోటీ చేశాడు. నేను టీడీపీని వదిలేసి హరికృష్ణతో తిరిగాను. విశ్వాసం లేని కుక్కలు మాట్లాడుతున్నాయి. నిమ్మకూరులో 2000 సంవతర్సంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా దాసరి అశోక్‌కుమార్‌ అనే వ్యక్తిని ఎంపీటీసీగా పెట్టి టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాను. అదే సంవత్సరంలో ఎన్టీఆర్‌ అత్తగారి ఊరు కౌవులూరులో కృష్ణ అనే స్వతంత్ర అభ్యర్థిని గెలిపించాను. ఆరోజు దాసరి అశోక్‌ను ఎంపీపీని చేశాను. కాంగ్రెస్‌తో కలిసి నాకున్న నాలుగురు ఎంపీటీసీలతో ఎంపీపీ పదవి సొంతం చేసుకున్నాను. విశ్వాసం లేని కుక్కలు వాళ్లు. నేను హరికృష్ణ, ఎన్టీఆర్‌కు రుణపడి ఉంటాను. నాకు సీటు ఇప్పించిన వ్యక్తి జూనియర్‌ ఎన్టీఆర్‌. టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు హక్కు ఉంది. 2009 ఎన్నికల్లో నాకు ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. నాకు, జూనియర్‌ ఎన్టీఆర్‌కు విభేదాలు ఉండవచ్చు. మేమిద్దరం మాట్లాడుకోలేకపోవచ్చు కానీ, మేమిద్దరం ఎప్పటికీ విశ్వాసంగానే ఉంటాం. ఎన్టీఆర్‌ను, జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడు తిట్టినా కూడా మాట్లాడను, అతను చంపినా కూడా మాట్లాడను. ఎందుకంటే మాకు ఉపయోగపడిన వ్యక్తి, జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు ఇష్టం. చంద్రబాబు ఓ బిచ్చగాడిలా టీడీపీలో జాయిన్‌ అయి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దొంగ 420 చంద్రబాబు. వీడు నాకు రాజకీయ భిక్ష పెట్టాడని, నేను విశ్వాసం లేని కుక్కను అని మాట్లాడడం సరికాదు. రెండుసార్లు సీటు ఇచ్చిన కాంగ్రెస్‌ను ఎందుకు వదిలేశాడు. మంత్రిని చేసిన ఎన్టీఆర్‌ను ఎందుకు వెన్నుపోటు పొడిచారు. విశ్వాసం లేని కుక్క ఎవరు? నేనా? చంద్రబాబా?. నేను గుట్కా గాడిని అంటున్నాడు. చంద్రబాబు తాగుబోతు నా కొడుకా?. 24 గంటలు తాగుబోతే కదా?. నేను గుట్కా వేస్తానా? ఈ నా కొడుకులు నేను ఊస్తే డబ్బాలు పట్టుకుంటారా? వాడు తాగుబోతు కాబట్టే ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వాడకుండా స్టీల్‌ డబ్బాలో పోసుకుని తాగుతుంటాడా?. పనికి రాని మాటలు మానుకోవాలి. పెద్ద ఎన్టీఆర్‌నే కాదు..చిన్న ఎన్టీఆర్‌ను వదలని రోతగాళ్లు వీరు. అమరావతి రైతుల ముసుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తిట్టిస్తున్నారు. 38 ఏళ్ల ఎన్టీఆర్‌ను చంపేయాలంటా? 73 ఏళ్ల వ్యక్తి మాత్రం బతికి ఉండాలట?.వాడి ఈక ముక్క కూడా నేను, వైయస్‌ జగన్‌ పీకలేమట. వాడికి బొచ్చు ఎక్కడ ఉంది?. మొన్న పీకి 23 సీట్లలో కూర్చోబెట్టారు. వెక్కివెక్కి ఏడ్చాడు. నీ కొడుకు సమకాలికుడు సొంతంగా పార్టీ పెట్టి నిన్ను ఇంటికి పరిమితం చేశాడు. ఇంతకంటే ఏం చేయాలి?. అసెంబ్లీలో కూర్చొని ఏడ్చి శోకాలు పెట్టావు. నీవు బాహుబలి అన్నట్లుగా మాట్లాడుతున్నావు. నీ బట్టలు ఊడబెరికి బెంజి కంపెనీ వద్ద నిలబెట్టినా నన్ను ఏం చేయలేరు అంటున్నాడు. ఇంకా ఏం చేయాలో నీవే చెప్పూ?. నీకు సిగ్గుశరం లేదు. నీతి జాతి లేదు. ఇలాంటి మిమ్మల్ని ఏం చేయాలి. నిమ్మకూరులో 2000 సంవత్సరంలో టీడీపీని ఓడించింది నేను. వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచాను. 1989లో ఇక్కడ టీడీపీ నుంచి ఓడిపోయారు. నేను టీడీపీకి హార్డ్‌కోర్‌ కాదు..నేను ఎన్టీఆర్‌ ఫ్యామిలీకి మాత్రమే హార్డ్‌కోర్‌ను. హరికృష్ణతో అన్నా టీడీపీలో ఉన్నాను. ఆయనతోనే పార్టీ నుంచి బయటికి వచ్చాను. నా జోలికి రావద్దని టీడీపీ నేతలను కొడాలి నాని హెచ్చరించారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర రెండు పార్టీలు, మూడు టీవీల్లో తప్ప ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ, జనసేన జెండాలు పెట్టుకొని జై కొడుతూ తిరుగుతున్నారు. దాన్ని హైలెట్‌ చేస్తూ భూమి బద్దలైనట్లు చెప్పుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు, జేఏసీలకు ఒక్కటే చెబుతున్నాను. ఈ 420 వాళ్లను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మీ మీద విషం కక్కే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ని భూస్థాపితం చేయాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతంలో ఎల్లోమీడియాను బ్యాన్‌ చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఒక ప్రాంతాన్ని నాశనం చేసేలా కుట్రలు చేస్తున్న టీవీ చానల్స్, పేపర్లను బ్యాన్‌ చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలను కోరారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా? ప్రస్తుత పరిస్థితిని చూస్తే నిజమేననిపిస్తోంది. August 31, 2020 at 7:12 PM in Editors Pick, General Share on FacebookShare on TwitterShare on WhatsApp ‘ఒకే దేశం ఒకే పన్ను’ అనే భావనతో తీసుకువచ్చిన జీఎస్టీ గాడి తప్పుతోంది. జీఎస్టీ తో నష్టపోతామని చాలా రాష్ట్రాలు మొదట ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ తరువాత దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో అన్నీ రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును స్వాగతించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు ఐదు సంవత్సరాల పాటు నష్ట పరిహారం అందించేందుకు కేంద్రం ఒప్పుకుంది. పెట్రోల్, డీజిల్ మినహాయించి 2017లో అన్నీ వస్తువులను జీఎస్టీ పరిధిలోకి కేంద్రం తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి కరోనా తీవ్రతతో కేంద్రం దగ్గర నిధులు అడుగంటాయి. ఇదే సమయంలో రాష్ట్రాల పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి. దీంతో రాష్ట్రాలు జీఎస్టీ బకాయిలపై భారీగానే ఆశలు పెట్టుకున్నాయి. కరోనాపై నెపం నెట్టేసిన కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపేసుకుందామని ప్రయత్నం చేసింది. కానీ రాష్ట్రాల వత్తిడితో ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. రెండు కొత్త ప్రతిపాదనలను ఆమె ప్రతిపాదించారు. 97 వేల కోట్లను రుణాలుగా ఆర్బీఐ ద్వారా ఇప్పిస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఒప్పుకుంటే రాష్ట్రాలు భారీగా నష్టపోనున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన రెండో ప్రతిపాదన ప్రకారం 2.37 లక్షల కోట్లకు రుణాలను రాష్ట్రాలకు కేంద్రం ఇప్పిస్తోంది. వడ్డీ మాత్రం రాష్ట్రాలు చెల్లించవలసి ఉంటుంది. భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని ఒప్పుకుంటే రాష్ట్రాలపై వడ్డీ భారం పడనుంది. ఈ వడ్డీ భారంతో మునుముందు రుణాలపై కూడా ప్రతికూలత చూపనుంది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తమ వాటాలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలకు వారం గడువు ఇచ్చారు. ఈ గడువు లోగా తమ నిర్ణయాలను తెలియచేయాలని ఆమె కోరారు. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం నిప్పులు చెరిగారు. రాష్ట్రాలతో కేంద్రం ఆడుకుంటోందని ఆయన విమర్శలు చేశారు. ఆర్థిక నిపుణులు, మేధావులు కూడా కేంద్రం ప్రతిపాదనలు సరైన రీతిలో లేవని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్ అధికారులతో‌ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. సమీక్ష వివరాలను ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. కేంద్రమే రుణాలు తీసుకొని రాష్ట్రాలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నాలుగు నెలలకే 8 కోట్లు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 25 వేల కోట్లు అదనంగా రావలసిన ఆదాయాన్ని నష్టపోయిన దేశ అభివృద్ధ్ది కోసం జీఎస్టీలో చేరామని ఆయన గుర్తు చేశారు. 3 లక్షల కోట్ల పన్నులను లక్ష 65 వేల కోట్లకు తగ్గించడం దారుణమని ఆయన బాధను వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు ఒకటేనని మండిపడ్డ ఆయన రావలిసిన బకాయిలపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కరోనా మహమ్మారిపై నెపం నెట్టేస్తున్నా కేంద్రం అంతకు ముందు కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడం గమనార్హం. మొత్తం మీద చూస్తే కేంద్రానికి రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లించడంలో గతిలేదని చెప్పకతప్పదు. రాష్ట్రాల నుంచి ముక్కుపిండి వసూలు చేసే కేంద్రం తాము ఇవ్వవలసిన బకాయిల విషయంలో మాత్రం చొరవచూపకపోవడం దారుణమని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
మీరు నిద్రించే విధానం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా..? ఏ భంగిమ‌లో ప‌డుకుంటే ఉత్త‌మం? నిద్ర అనేది శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే, ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై ముడుతలు రావు. ముఖ్యంగా మహిళలకు ఇది చక్కటి పొజిషన్. How Much Sleep Do We Really Need each day Jyothi Gadda | Nov 22, 2022 | 4:20 PM జీవనశైలి, ఆహారం, చదవడం,రాయడం అలాగే నిద్రపోవడం. నిద్రపోతున్నప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనంలో కొందరు యువకులు, ఆరోగ్యవంతులు నిద్రకు అంత ప్రాధాన్యత ఇవ్వరని తేలింది. వయస్సు పెరిగే కొద్దీ మన ఆరోగ్యం మారుతుంది. దీని కారణంగా మన నిద్ర స్థానం కూడా ముఖ్యమైనది. నిద్రపోయే భంగిమలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిద్రించడానికి సరైన మార్గం ఉందంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం… నిద్ర అనేది శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నిద్ర ఇమ్యూనిటీని పెంచుతుంది. నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ సక్రమంగా జరుగుతుంది. నిద్ర తగ్గితే క్యాన్స‌ర్‌తోపాటు వివిధ అరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అయితే, నిద్ర‌పోయే భంగిమ‌లు కూడా ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు. వెల్ల‌కిలా ప‌డుకోవ‌డం.. వెల్ల‌కిలా ప‌డుకోవ‌డం వెన్నెముకకు మంచిది. గురుత్వాక‌ర్ష‌ణ వ‌ల్ల శ‌రీరం స‌మ‌త‌లంగా ఉంచ‌బ‌డుతుంది. ఇలాంటి స్థితిలో ప‌డుకున్న‌ప్పుడు మెడ‌కింద మంచి నాణ్య‌మైన దిండును ఉంచుకోవాలి. వీలైతే దిండు లేకుండా ఉండటం మరీ మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. మెడ వంపు అర‌టిపండును పోలి ఉంటే బెట‌ర్‌. ఇలా ప‌డుకోవ‌డం ఆరోగ్య‌క‌రమ‌ని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, స్లీప్ ఆప్నియా లేదా వెన్ను స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ భంగిమ‌లో ప‌డుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు. ఈ రెండు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు వెల్ల‌కిలా ప‌డుకుంటే మెడ‌నొప్పులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. అలాగే, ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై ముడుతలు రావు. ముఖ్యంగా మహిళలకు ఇది చక్కటి పొజిషన్. ప‌క్కకు తిరిగి ప‌డుకోవ‌డం.. వెల్ల‌కిలా ప‌డుకోవ‌డం ఇబ్బందిగా ఉన్న‌వారు ఎడ‌మ‌వైపు లేదా కుడివైపు తిరిగి ప‌డుకోవ‌చ్చు. అయితే, ఇలా ప‌డుకునేట‌ప్పుడు చెవి రంధ్రాలు భుజానికి స‌మాంత‌రంగా ఉండేలా చూసుకోవాలి. గ‌ద‌వ‌ను కిందికి ఆనించి ప‌డుకుంటే నొప్పి క‌లిగే అవ‌కాశ‌ముంటుంది. కాగా, గుండె మంట, అసిడిటీ లాంటి సమస్యలున్న‌వాళ్లు ఎడమవైపుకు తిరిగి పడుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎడమవైపునకు తిరిగి నిద్రిస్తే లివర్ పై భారం తగ్గుతుంది. కుడివైపు తిరిగి పడుకునేవారిలో నిద్రలేమి, అశాంతి లాంటివిచోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. బోర్ల తిరిగి పడుకోవడం.. తలను ఒక దిశలో కొంత సమయం పాటు తిప్పుతూ కడుపుపై భారం వేసి పడుకోవడం వల్ల నొప్పి క‌ల‌గుతుంది. వెన్నెముకను అణిచివేసేటప్పుడు కడుపుపై​పడుకోవడం కూడా మెడను వెనుకకు విస్తరించవచ్చు. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. నరాలను కుదించగలదు. ఒక‌సారి ఈ భంగిమ‌కు అలవాటుప‌డితే మాన‌డం క‌ష్టం. అయిన‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలికంగా అలాగే ప‌డుకుంటే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. గురకను ఎలా ఆపాలి? .. చాలా మంది గురక సమస్యతో కూడా ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా ఉండాలంటే కడుపుపై ఒత్తిడి పడేలా బోర్లగా నిద్రిస్తే గురక పెట్టే అలవాటు తగ్గుతుందని అంటున్నారు. మీరు ఎక్కడ పడుకున్నా మెత్తని మంచం శుభ్రత అవసరం.. ఇక నుండి మీరు నిద్రపోయేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఇవి కూడా చదవండి అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. వివరాలు అడిగి రాసుకున్న సిబ్బంది.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. ముదురు రంగు మూత్రం, దీర్ఘకాలిక పొత్తికడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో తెలుసా..?
వినియోగ పర్యావరణం యొక్క ప్రత్యేకత మరియు వైద్య పరికరాల యొక్క అవసరమైన లక్షణాల కారణంగా, మెడికల్ మెటల్ ఇన్స్ట్రుమెంట్స్ మెటీరియల్ ఎంపికకు కఠినమైన ప్రమాణాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముందు, లోహం సాపేక్షంగా సున్నితంగా ఉండాలి, మరియు సున్నితత్వం సులభంగా ఆకృతి చేయడానికి బలంగా ఉంటుంది, కానీ చాలా బలంగా లేదు, ఎందుకంటే శస్త్రచికిత్సా పరికరం ఏర్పడిన తర్వాత, అది దాని ఆకారాన్ని నిర్వహించాలి మరియు సులభంగా మారదు. పరికరాల రకాన్ని బట్టి, లోహాన్ని ఉపయోగించడం చాలా సున్నితంగా ఉండాలి, ఎందుకంటే అనేక శస్త్రచికిత్సా సాధనాలు స్కాల్పెల్స్, శ్రావణం, కత్తెర మొదలైన వాటి ఆకారంలో పొడవుగా మరియు సన్నగా ఉండాలి. రెండవది, శస్త్రచికిత్సా పరికరాల యొక్క మెటల్ ఉపరితలం కఠినంగా మరియు మెరుస్తూ ఉండాలి, తద్వారా సాధనాలు శుభ్రం చేయడం సులభం, బ్యాక్టీరియాను దాచదు మరియు మానవ గాయం ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నిరోధించదు. చివరగా, లోహం మానవ కణజాలంతో రసాయనికంగా స్పందించకూడదు, తద్వారా ఆపరేషన్ సమయంలో మానవ శరీరానికి ఎలాంటి లోహ కాలుష్యం కలిగించదు. వైద్య పరికరాలకు ఏ మెటల్ మంచిది? శస్త్రచికిత్సా పరికరాల కోసం సాధారణంగా ఉపయోగించే లోహాలు: స్టెయిన్‌లెస్ స్టీల్, టైటానియం, టాంటాలమ్, ప్లాటినం మరియు పల్లాడియం. శస్త్రచికిత్సా పరికరాల తయారీలో సాధారణంగా ఉపయోగించే లోహ మిశ్రమాలలో స్టెయిన్‌లెస్ స్టీల్ ఒకటి. ఆస్టెనిటిక్ 316 (AISI 316L) ఉక్కు సాధారణంగా ఉపయోగించే స్టెయిన్‌లెస్ స్టీల్ మరియు దీనిని "సర్జికల్ స్టీల్" అని పిలుస్తారు. ఎందుకంటే ఇది తుప్పుకు చాలా నిరోధకత కలిగిన కఠినమైన లోహం. AISI 301 అనేది స్ప్రింగ్‌ల తయారీకి సాధారణంగా ఉపయోగించే లోహం మరియు వైద్య పరికరాలలో ఉపయోగించవచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్ 400 ° C వరకు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు, అంటే 180 ° C వద్ద ఆటోక్లేవ్‌లో సులభంగా క్రిమిరహితం చేయబడుతుంది. ఇది కార్బన్ స్టీల్‌తో పోల్చదగిన గట్టిదనం మరియు దుస్తులు నిరోధకత యొక్క ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. స్టెయిన్‌లెస్ స్టీల్ ఎల్లప్పుడూ మెటల్ మిశ్రమాలకు ఎంపిక చేసే పదార్థం, అయితే అవసరమైనప్పుడు ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. టైటానియం స్టెయిన్‌లెస్ స్టీల్ కంటే ఎక్కువ వేడి-నిరోధకతను కలిగి ఉంటుంది మరియు 430°C అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. వేడిచేసినప్పుడు మరియు చల్లబడినప్పుడు, దాని విస్తరణ మరియు సంకోచం చిన్నవిగా ఉంటాయి. టైటానియం మిశ్రమం 1960లలో శస్త్రచికిత్సా పరికరాల కోసం ఒక పదార్థంగా మాత్రమే ఉపయోగించడం ప్రారంభమైంది. టైటానియం మిశ్రమం మంచి జీవ అనుకూలత మరియు మానవ సహజ ఎముకకు దగ్గరగా సాగే మాడ్యులస్ మరియు అద్భుతమైన దుస్తులు నిరోధకత, తుప్పు నిరోధకత మరియు ఆకృతిని కలిగి ఉంటుంది. అందువల్ల, టైటానియం మిశ్రమం అత్యంత ఆశాజనకమైన బయోమెడికల్ పదార్థాలలో ఒకటి మరియు శస్త్రచికిత్సా పరికరాలు మరియు ఇంప్లాంట్‌లకు చాలా అనుకూలంగా ఉంటుంది. టైటానియం యొక్క అత్యంత స్పష్టమైన ప్రయోజనం దాని ఉన్నతమైన బలం. దీని తన్యత బలం దాదాపు కార్బన్ స్టీల్‌తో సమానంగా ఉంటుంది మరియు ఇది 100% తుప్పు-నిరోధకతను కలిగి ఉంటుంది, అయితే ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ కంటే తేలికగా ఉంటుంది మరియు అదే పరిమాణంలో 40% తేలికగా ఉంటుంది. ఆర్థోపెడిక్ రాడ్‌లు, సూదులు, ప్లేట్లు మరియు డెంటల్ ఇంప్లాంట్లు కోసం టైటానియం ఎంపిక లోహంగా మారింది. టైటానియం మిశ్రమం 6AL-4V హిప్ కీళ్ళు, ఎముక స్క్రూలు, మోకాలి కీళ్ళు, ఎముక ప్లేట్లు, డెంటల్ ఇంప్లాంట్లు మరియు వెన్నెముక కనెక్షన్ భాగాల ఉత్పత్తిలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. QY ప్రెసిషన్‌కు SS మరియు Ti అల్లాయ్ మెటీరియల్ ప్రాసెసింగ్‌లో పూర్తి అనుభవం ఉంది, మీ డ్రాయింగ్‌ల ఆధారంగా కొటేషన్ పొందడానికి మమ్మల్ని సంప్రదించండి. వైద్య పరికరాల పరిశ్రమ మూడు ప్రధాన అంశాలలో ఇతర మెకానికల్ ప్రాసెసింగ్ పరిశ్రమల నుండి భిన్నంగా ఉంటుంది: ప్రధమ, యంత్ర పరికరాల అవసరాలు సాపేక్షంగా ఎక్కువ. స్విస్ ఆటోమేటిక్ లాత్‌లు, మల్టీ-స్పిండిల్ మెషిన్ టూల్స్ మరియు రోటరీ టేబుల్స్ వంటి అధునాతన వైద్య పరికరాల ప్రాసెసింగ్ పరికరాలు సాధారణ మ్యాచింగ్ సెంటర్‌లు మరియు లాత్‌ల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవి పరిమాణంలో చాలా చిన్నవి మరియు నిర్మాణంలో చాలా కాంపాక్ట్. రెండవ, దీనికి అధిక ప్రాసెసింగ్ సామర్థ్యం అవసరం. వైద్య పరికరాలు మరియు సాధనాల కోసం, ప్రాసెసింగ్ సామర్థ్యం చాలా ముఖ్యమైనది, లేదా మేము ప్రాసెసింగ్ సైకిల్ అని చెబుతాము. మూడవది, వర్క్‌పీస్ పరంగా, ఇది ఇతర యాంత్రిక భాగాల నుండి చాలా భిన్నంగా ఉంటుంది. మానవ శరీరంలో అమర్చిన వైద్య పరికరాలకు ఖచ్చితంగా చాలా మంచి ఉపరితల ముగింపు అవసరం, చాలా ఎక్కువ ఖచ్చితత్వం మరియు ఎటువంటి విచలనం లేదు QY ప్రెసిషన్‌కు వైద్య పరికరాలను ప్రాసెస్ చేయడంలో పూర్తి అనుభవం ఉంది, కొటేషన్ కోసం మీ డిజైన్ డ్రాయింగ్‌లను మాకు పంపండి.
Nov 25, 2021 childhood obesity, children, Obesity, obesity control and prevention, obesity in children, overweight children, tips to manage obesity, weight gain, weight gain in children Please Share It Childhood Obesity : శరీరం చాలా అదనపు కొవ్వుతో పేరుకుపోయినప్పుడు అది ఆరోగ్య పరిస్థితులకు హానికరంగా మారినప్పుడు స్థూలకాయాన్ని తీవ్రమైన వైద్య పరిస్థితిగా నిర్వచించవచ్చు. ఇటీవలి సంవత్సరాలలో, పిల్లలలో బరువు పెరుగుట (Childhood Obesity)సమస్యలలో పెరుగుదల ఉంది, ముఖ్యంగా మహమ్మారి సమయంలో, ఇది శారీరక నిష్క్రియాత్మకతలో విజృంభణకు దారితీసింది. చిన్నతనంలోనే ఊబకాయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే, అది చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి తీవ్ర పరిణామాలను మిగుల్చుతుంది! Also Read : పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం ఎలా ? అధిక కొలెస్ట్రాల్ : ఊబకాయం పిల్లలలో అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీస్తుంది, ఇవి హృదయ సంబంధ వ్యాధులకు తెలిసిన ప్రమాద కారకాలు. అందువల్ల, ఊబకాయం(Childhood Obesity )ఉన్న పిల్లలు పెద్దల జీవితంలో గుండెపోటు లేదా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. టైప్ 2 డయాబెటిస్ : అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న పిల్లలు బలహీనమైన గ్లూకోస్ టాలరెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు టైప్ 2 డయాబెటిస్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయని మీకు తెలుసా. శ్వాస సమస్యలు : అధిక బరువు ఉండటం వల్ల పిల్లల్లో ఆస్తమా మరియు స్లీప్ అప్నియా వంటి శ్వాస సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిస్తే మీరు షాక్ అవుతారు. Also Read : పిల్లలలో మలబద్ధకం నుండి ఉపశమనానికి హోం రెమెడీస్ కీళ్ల మరియు కండరాల నొప్పి : మస్క్యులోస్కెలెటల్ అసౌకర్యం ఉండవచ్చు కాబట్టి బరువుగా ఉండటం వల్ల కీళ్ల సమస్యలు వస్తాయి. హానికరమైన ప్రభావానికి దారితీసే బరువు మోసే కీళ్లపై ఒత్తిడి పెరిగింది. పిల్లలలో ఊబకాయం నివారణ మార్గాలు తల్లిదండ్రులు తమ పిల్లలలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో చురుకుగా పాల్గొనాలి. తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారపు అలవాట్లపై తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. సాధారణంగా నూనె మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఇతర భోజనాలను కూడా వదిలివేయవద్దు. నియంత్రిత పరిమాణంలో ఆహారాన్ని తినండి. ముఖ్యంగా పిల్లలు అతిగా తినడం మానుకోవాలి. Also Read : చలికాలంలో పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా ? తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు మరియు కాయధాన్యాలు చేర్చడానికి ప్రయత్నించాలి. పాస్తా, పిజ్జా, కేక్, నామ్‌కీన్‌లు, పేస్ట్రీలు, చైనీస్, చిప్స్, సమోసా, భాజియా, క్యాండీలు, చాక్లెట్‌లు, డెజర్ట్‌లు మరియు స్వీట్‌లకు దూరంగా ఉండండి. భోజన సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వినియోగాన్ని పరిమితం చేయండి. మీ పిల్లలను క్రాష్ డైటింగ్‌లో పెట్టకండి. నిపుణులకు తెలియకుండా బరువు తగ్గించే మాత్రలు లేదా పానీయం తీసుకోవద్దు. అన్నింటికంటే మించి, తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా తమ పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. పిల్లలు చాలా విషయాలకు తమ తల్లిదండ్రులను ఎల్లప్పుడూ అనుకరిస్తారు. మన పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఆరోగ్యవంతమైన పిల్లలు ఆరోగ్యవంతమైన దేశాన్ని తయారు చేస్తారు!
రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోను తోసిపుచ్చుతూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు సోమవారం తీర్పు చెప్పారు. ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు 24వ తేదీన వెలువరించిన 53, 54జీవోలను సవాల్‌ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, ఇతర విద్యా సంస్థలు హైకోర్టులో రిట్లు దాఖలు చేశాయి. ఆయా విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి తిరిగి ప్రతిపాదనలు తీసుకున్న తర్వాత కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రెండు జీవోలను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.భౌగోళిక ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఫీజులను ఖరారు చేయడం సరికాదని చెప్పింది. దానితోపాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. తరగతులు, కేటగిరీల వారీగా కమిషన్‌ ఫీజులను సిఫారసు చేయలేదని తప్పుపట్టింది. మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని విద్యా సంస్థలను వర్గీకరించి ఫీజుల ప్రతిపాదన చేయాలని చెప్పింది. రికార్డులన్నింటినీ పరిశీలించిన తర్వాతే 2020%ు21, 2022ు23, 2023ు%24 బ్లాక్‌ పిరియడ్‌కు ఫీజులను సిఫార్సులను చేయాలంది. 2022 మార్చి 31 నాటికి ఆప్రిక్రియ పూర్తి చేయాలంది. అధికంగా ఫీజుల వసూళ్లు ఉంటే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని, తక్కువగా వసూలు చేసుంటే విద్యార్థుల నుంచి యాజమాన్యాలు వసూలు చేసుకోవాలని చెప్పింది. ఒక గ్రామంలో అంతార్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థ, కనీస సౌకర్యాలు లేని విద్యా సంస్థలో ఒకే తరహా ఫీజులు నిర్ణయించడం సరికాదని, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని తేల్చింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల్ని పెంపుదల చేయడం ఏకపక్షమని, జీవోలు జారీకి ముందు ఆయా విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, వ్యయాలను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ల వాదన. ఫీజులతో సంతఅప్తి చెందిన తర్వాతే తల్లిదండ్రులు ప్రైవేటు విద్యా సంస్థల్లో తమ పిల్లల్ని చేర్పిస్తారని, ఏకపక్షంగా జీవోలను జారీ చేసిందని, వీటిని కొట్టేయాలని కోరారు. ప్క్రెవేట్‌ పాఠశాలలు, కాళాశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని వాదించింది. విద్యార్థులు, వారి తల్తిదండ్రుల కష్టనష్టాలను దృష్టిలో పెట్టుకునే రెండు జీవోల జారీ అయ్యాయని చెప్పింది. అశాస్త్రీయంగానే కాకుండా ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు లేకుండా చేసేందుకు ఇచ్చిన జీవోలను సవాల్‌ చేసిన రిట్లను కొట్టేయాలని కోరింది. గతంలోనే తీర్పును వాయిదా వేసిన హైకోర్టు సోమవారం రెండు జీవోలను కొట్టేస్తూ ఉత్తర్వుల్ని వెలువరించింది.
Internet Syam Babu J.P Publications ఇంటర్నెట్ శ్యామ్ బాబు జే.పి. పబ్లికేషన్స్ Science Popular Science సైన్స్ పాపులర్ సైన్స్ కంప్యూటర్స్ ఇంటర్నెట్ Computers Internet Let your friends know Description Reviews (0) విషయ వస్తువు ఏదైనా, దాన్ని గుర్చిన సంపూర్ణ సమాచారంతో సర్వజనమోదయోగ్యంగా పుస్తకరూపంలో తెచే ప్రతి యత్నం భాగిరద ప్రయత్నమే. అందున 'ఇంటర్నెట్' లాంటి సరికొత్త విషయవస్తువు గూర్చి పూర్వ పరిజ్ఞానం లేనివారికి కూడా అవగాహనా కలిగించే రీతిలో గ్రంధాన్ని వ్రాయడాన్ని ఎంతో అధ్యయనం, పరిసోధనలతోబాటు, ఎందరో అనుభవజ్ఞులైన నిపుణుల సహకారాలు అవసరం అవుతాయి. కంప్యూటర్ అనే అత్యాధునిక సాంకేతిక వ్యవస్ధ గురించి వీలయినంత విపులంగా, స్పష్టంగా తాజా సమాచారంతో పాఠకులకు తెలియచయాలనే దేయంతో ఈ పుస్తకం వ్రాయబడింది. జిగ్నసువులైన సాధారణ పాఠకులతోబాటు, కంప్యూటర్ విజ్ఞానాన్ని అభ్యసిస్తున్న విద్యార్దులను కూడా దృష్టిలో వుంచుకొని ఈ పుస్తకంలో విషయవస్తువు అందించే ప్రణాళిక రూపొందించడం జరిగింది.
మార్చి నెలలో ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలనేవే జరగకపోయి ఉంటే దేశంలో కరోనా వైరస్ ఎప్పుడో కట్టడి అయ్యేదన్న అభిప్రాయం బలంగా ఉంది జనాల్లో. ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వేల మంది కరోనా బారిన పడటం.. వారి నుంచి వేల మందికి వైరస్ సోకడం.. ఈ చైన్ కొనసాగి దేశంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోవడం తెలిసిన సంగతే. ఆ ప్రభావం నుంచి ఇంకా దేశం కోలుకోలేకపోతోంది. ఐతే మిగతా దేశాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి, మరణాల రేటులో మన దేశం ఎంతో నయం అనుకుంటున్నాం. లాక్ డౌన్‌ను మరీ పొడిగించుకుంటూ పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి.. ఆకలి చావులు తప్పవన్న ఆందోళనతో ఇంకో రెండు వారాల తర్వాత అయినా కచ్చితంగా సడలింపులు ఇవ్వాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రాలన్నీ ఆర్థిక సంక్షోభంల కూరుకుపోయిన నేపథ్యంలో సోమవారం నుంచి మద్యం దుకాణాల్ని పున:ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐతే నెలన్నర షట్ డౌన్ తర్వాత వైన్ షాపులు తెరుచుకుంటుండటంతో మందుబాబులు ఈ రోజు మద్యం కోసం ఎగబడతారని తెలుసు. కానీ నిబంధనల ప్రకారం భౌతిక దూరాన్ని పాటిస్తూ మద్యం కొంటారని.. దుకాణాల ముందు పకడ్బందీ ఏర్పాట్లు ఉంటాయని ఆశించారు. కానీ చాలా చోట్ల ఆ పరిస్థితి లేదు. మందు బాబులు కూడా అస్సలు ఆగలేం అన్నట్లుగా తండోపతండాలుగా వచ్చేశారు. దీంతో చాలా చోట్ల పరిస్థితులు అదుపు తప్పాయి. భౌతిక దూరం గురించి పట్టించుకునేవాళ్లే లేరు. వేలమందిని పోలీసులు ఎలా నియంత్రించగలరు. దీంతో చాలా చోట్ల తక్కువ దూరంలో వందలు, వేలమంది పోగయ్యారు. మాస్కుల్లేవు. సోషల్ డిస్టన్స్ లేదు. ఈ వేల మందిలో ఒకరిద్దరికి కరోనా ఉన్నా అంతే సంగతులు. వారి నుంచి మరెంతో మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా ఇలా మద్యం దుకాణాలు తెరిచిన ప్రాంతాలన్నింట్లో ఎందరు కరోనాతో ఉన్నారో.. వాళ్ల నుంచి ఇంకెంతమందికి వైరస్ సోకుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మర్కజ్ తర్వాత అలాంటి మరో ఉపద్రవాన్ని చూడబోతున్నామేమో అన్న ఆందోళన కలుగుతోంది మద్యం దుకాణాల ముందు దృశ్యాలు చూస్తుంటే.
హైదరాబాద్‌ రాజ్యం నిజాం నిరంకుశ పాలననుండి విముక్తం కావడం కోసం పోరాటం చేసినవారిలో తెలంగాణ నుండి ఎందరో కవులు, కళాకారు లున్నారు. వారిలో వరంగల్లు ప్రాంతానికి చెందిన కాళోజీ నారాయణరావు, దాశరధి కృష్ణమాచార్య, పొట్లపల్లి రామారావు ముందు వరసలో ఉండి పోరాటాలు చేశారు. ఉద్యమ రచనలెన్నో చేశారు. ఈ ముగ్గురిలో నిజాం సర్కా రుచే అరెస్ట్‌ చేయబడి జైలు కెళ్లిన మొదటి బ్యాచ్‌కు చెందినవారు రామారావు. 1917 నవంబర్‌ 20న రామారావు వరంగల్లు సమీప గ్రామం తాటికా యలలో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు చెల్లమ్మ, శ్రీనివాసరావు. వీరిది భూస్వామ్య కుటుంబం. శ్రీనివాసరావు వ్యవహారదక్షులు. చుట్టూ పది గ్రామాలలో పలుకుబడి కలిగిన వ్యక్తి. వ్యవసాయరంగంలో నిష్ణాతులు. ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారులచే మెప్పుపొందిన వ్యక్తి. శ్రీనివాసరావుకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. రామారావు మూడో సంతానం. సకల సంపదలచే కళకళలాడుతున్న ఆ కుటుంబం శ్రీనివాసరావు హఠాన్మరణంతో ఆగమైపోయింది. సన్నిహితులే భూముల్ని ఆక్రమించుకున్నారు. ఇతర ఆస్తుల్ని కొల్లగొట్టారు. అప్పటికి రామారావు వయస్సు పన్నెండు సంవత్సరాలు. ఏడవ తరగతి చదువుతున్నారు. కానీ తండ్రి మరణంవల్ల ఆయన చదువు ఏడవ తరగతితో ఆగిపోయింది. పై చదువులకై వరంగల్‌కో, హైదరాబాద్‌్‌కో వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. ఇక అప్పటినుండి తాను పుట్టిన గ్రామమే ఆయనకు బడి. పరిసరాలే గురువులు! చిన్నతనం నుండే రామారావులో ప్రత్యేక లక్షణాలుండేవి. ప్రకృతిపట్ల మక్కువ-కంచెలో (చిన్నపాటి అడవిలాంటిది), పండ్లతోటల్లో, చెరువు కట్టమీద, ఊరి పక్కవాగు ఒడ్డున, దగ్గరలో ఉన్నగుట్టమీదికెక్కి తిరుగుతూ, మబ్బుల్నీ, ఆకాశాన్నీ, పక్షుల్నీ, ఉభయ సంధ్యల్నీ చూస్తూ ఆనందించేవాడు. రామారావు చిన్నతనంలోనే కులమతాల్ని, అంటరానితనాన్ని ఏవగించుకుని అందరిలో ఒకడిగా మెదిలేవారు. కృత్రిమమైన విలువల్నీ, గొప్పలని దులుపుకుని జీతగాళ్ళతో, పని మనుషులతో సమస్థాయిలో వర్తించేవారు. సహజ జీవితపు వేలు పట్టుకుని కాలిబాటమీద నడిచివెళ్ళిన రామారావు కవిగాకుండా ఎట్లా ఉండగలడు? జీవితం ఆయనని గొప్ప కవిగా, రచయితగా మలిచింది. అంతేకాదు, ఆయనను ఒక తత్త్వవేత్తగానూ తీర్చిదిద్దింది. తెలంగాణా తాత్విక లోకానికి వెలుగులు పంచిన నక్షత్రం పొట్లపల్లి రామారావు. ప్రచారానికి దూరంగా మారుమూల పల్లెలో జనసామాన్యంలో ఒకడిగా జీవిస్తూ అసంఖ్యాకంగా రచనలు చేసిన రామారావు తమ సమకాలీన సాహితీ వేత్తలచే అజ్ఞాత మహాకవిగా పిలిపించుకున్నారు. రామారావు వివాహం పదహారేళ్ళ వయసులో తమ మేనమామ కూతురైన వెంకటనర్సమ్మతో జరిగింది. వీరికి ముగ్గురు కూతుళ్ళు, ఒక కుమారుడు. రామారావు బడి చదువులైతే ఏడవ తరగతితోనే ఆగిపోయాయిగానీ ఆయన గ్రంథ పఠనం మాత్రం జీవితపు చివరి రోజుల వరకూ సాగింది. వరంగల్లులోని ప్రసిద్ధ గ్రంథాలయాల్లోని గ్రంథాలన్నీ చదివారు. హైదరాబాద్‌లో రెండేళ్ళపాటు ఉండి రెడ్డి హాస్టల్‌ గ్రంథాలయంలోని గ్రంథాలన్నీ, హైదరాబాద్‌ స్టేట్‌ లైబ్రరీలోని గ్రంథాలన్నింటినీ చదివారు. ఈ క్రమంలోనే మాతృభాష తెలుగుతోబాటు ఉర్దూ, ఇంగ్లీష్‌, హిందీ, అరబ్బీ, పార్సీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. తెలుగులోనేకాక ఉర్దూలోగూడా కవిత్వం రాశారు. కవిత్వం, కథ, గల్పిక, నవల, నాటిక, లేఖా సాహిత్యం మొదలగు అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. ఇన్ని ప్రక్రియల్లో రచనలు చేశాడు గనుకనే ప్రముఖ కవి, విమర్శకులు టాల్‌స్టాయ్‌ వారసుడు పొట్లపల్లి రామారావు సాహిత్యంపై ఒక సమగ్ర విమర్శనా వ్యాసం రాసి పత్రికలో ప్రచురించారు. కాళోజీ అన్నట్లు నజ్రుల్‌ ఇస్లాం సైనికుడిగా యుద్ధరంగానికి వెళ్ళి (1914 మొదటి ప్రపంచ యుద్ధంలో) కవిగా తిరిగివచ్చినట్లు రామారావు అని రామారావు స్వాతంత్య్ర సమరయోధుడిగా జైలుకు వెళ్ళి కవిగా తిరిగి వచ్చాడు 1939లో). పొట్లపల్లి రామారావు కవిత్వాన్ని మొట్టమొదట దేశోద్ధారక గ్రంథమాల పక్షాన ‘ఆత్మవేదన’ పేరుతో వట్టికోట ఆళ్వారు స్వామి ప్రచురించారు. 1965లో మిత్రమండలి, హన్మకొండవారు ‘చ్కులు’ అనే చిన్న కవితా సంపుటిని ప్రచు రించారు. ఆ తర్వాత 1974లో కాళోజీ, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య కలిసి కె. సీతారామయ్య ఆర్థికసహా యంతో ‘చ్కులు’ అనే పెద్ద కవితా సంపుటిని ప్రచురించారు. 1974లోనే యువ భారతి, హైదరాబాద్‌వారు ‘చుక్కలు’ సంపుటిలోని కొన్ని కవితల్ని ఏరి ‘మెఱుపులు’గా ప్రచురించారు. ‘మెఱుపులు’ చిత్తు ప్రతిలోని ఒక కాగితం చదివి అబ్బురపడి ఒక అభిమాని ‘అక్షరదీప్తి’ అనే కవితా సంపుటికి ఆర్థికంగా సహకరించగా ప్రచురింపబడ్డది. రామారావు ప్రచురిత గ్రంథాలు- కవిత్వం (1) ఆత్మవేదన (2) చుక్కలు (3) మెఱుపులు (4) అక్షరదీప్తి (5) నాలోనేను. వచనం : (1) జైలు కథలు (2) నాటికలు (3) నీలవేణి (అసంపూర్ణ నవల), (4) సైనికుడి జాబులు (5) గ్రామ చిత్రాలు 2001లో వి.ఆర్‌. విద్యార్థి సంపాదకత్వంలో తెచ్చిన ‘దిక్కులు’ వీడియో కవితా సంకలనం’లో వీరి కవితలు రికార్డు చేయడమైనది. 2012లో రామారావు సాహిత్యంపై పరిశోధన చేసిన భూపాల్‌రెడ్డి ఆ పరిశోధనా గ్రంథాన్ని ప్రచురించారు. 2012లోనే భూపాల్‌రెడ్డి సంపాదకత్వంలో వీరి సమగ్ర సాహిత్యం రెండు సంపుటాలుగా పొట్లపల్లి వరప్రసాద్‌రావు ఫౌండేషన్‌వారు ప్రచురించారు. అదే సంవత్సరం సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకులు, కవి, చిత్రకారులు, వీరి కథలను పొట్లపల్లి రామారావు కథలుగా ప్రచురించారు. ‘ఆత్మవేదన’ గేయకవిత్వం. మిగతా కవిత్వమంతా వచన కవిత్వం . ‘ఆత్మ వేదన’ గేయల్లో తిరుగుబాటు తనం, ఉద్యమస్ఫూర్తి కనిపిస్తుంది. మిగతా కవిత్వంలో చాలా భాగం తాత్విక చింతన కనిపిస్తుంది. వీరి కవితలు జనత, కాలిబాట చాలా ప్రాచుర్యం పొందాయి. ”ఎవడు ఇక్కడరాజు ఎవడు ఇక్కడ రైతు కష్టించు వారొకరు కాజేయు వారొకరు… కష్ట జీవీనీవు కడదొలగవయ్యా చూదాము ఈ ప్రభువు లేమేలుతారో” ఇట్లా నిజాం నిరంకుశత్వంపై ధ్వజమెత్తి సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రోత్సహించారు రామారావు. ‘జనత’ అనే గేయంలో ‘సిలువెక్కించిన మేమే నిలువెక్కించిన మేమే ఉరియెక్కించిన మేమే కరినెక్కించిన మేమే’ అంటూ పాలకుల్ని హెచ్చరిస్తారు. అవును ప్రజలు తలుచుకుంటే ఏమి చేయలేరు? రామారావు ‘కాలిబాట’ అనే గేయంలో కాలిబాట సింప్లిసిటీని, ఔన్నత్యాన్ని తెల్పుతారు. రామారావు మారుమూల పల్లెకే అంకితమైనా వారి మైత్రీ సంపద తక్కువేమీ కాదు-కాళోజీ సోదరులు, దాశరధి, వట్టికోట ఆళ్వారుస్వామి, బి. రామరాజు, పి.వి. నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి మొదలగువారే కాక వయసులో రామారావుకంటే చాలా చిన్నవారైన వరవరరావు వారికి అత్యంత ఆత్మీయులు. అట్లాగే పార్సి వెంకటేశ్వర్లు అనే కవిగూడా సన్నిహితులు. ఎనభై నాలుగేళ్లు జీవితాన్ని నిరాడంబరంగా గడిపిన ఈ మహనీయుడు సెప్టెంబర్‌ 10, 2001న హైదరాబాద్‌లో తమ కుమారుడి ఇంట్లో ఉండి అనారోగ్యంవల్ల ఈ ప్రపంచంనుండి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఇది పొట్లపల్లి రామారావు శతజయంతి సంవత్సరం. సాహితీ పిపాసులంతా, స్వాతంత్య్ర పిపాసులంతా వారిని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. వారిని చదువు కోవాల్సిన తరుణం.
వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి ప్ర‌భుత్వం తోడు వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు వైయ‌స్ఆర్‌సీపీ బీసీల పార్టీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ పాలన రాజ్యాంగం అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌ అంబేడ్క‌ర్ భావ‌జాలంతో అనేక సంస్క‌ర‌ణ‌లు You are here హోం » టాప్ స్టోరీస్ » భ‌గ‌త్‌సింగ్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు భ‌గ‌త్‌సింగ్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు 23 Mar 2022 4:33 PM శాస‌న స‌భ‌లో అమ‌ర‌వీరుల దినోత్స‌వం అమ‌రావ‌తి: అమరవీరుల దినోత్సవం సందర్భంగా శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా అమ‌ర‌వీరుల త్యాగాల‌ను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి తానేటి వనిత, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి త‌దిత‌రులు పాల్గొన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
భారత జాతీయోద్యమం ఒక ఉద్గ్రంథమైతే, తెలంగాణ స్వాతంత్య్రోద్యమం అందులో ప్రధాన అధ్యాయం. ఈ అధ్యాయం మిగతా రాజాస్థానాల అధ్యాయం కన్నా భిన్నాతిభిన్నమైంది. కారణం, ఒక నిరంకుశ ప్రభుత్వాధీనంలో మరో నిరంకుశ ప్రభుత్వం ఉండడం. ఒక నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్య్రోద్యమమే అంత భీకర సాహసావంతమైనదైతే, ఇక రెండు నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్రోద్యమం ఇంకెంత భీకరమై ఉంటుందో అతి సునాయాసంగా ఊహించవచ్చు. ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాగిన మహౌన్నత ఉద్యమమే తెలంగాణ స్వాతంత్య్రోద్యమం లేదా హైదరాబాదు సంస్థాన స్వాతంత్య్రోద్యమం. ఇందులో కడు బీదల నుండి గడీలలో బ్రతికే అద ష్టవంతుల వరకు దాదాపు అందరు పాల్గొన్నారు. గ్రామసీమ అని, గిరిజన గూడెం అని భేదం లేకుండా అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని కొందరు సాయుధ పోరాటం అన్నారు. మరికొందరు నిజాం వ్యతిరేక పోరాటం అన్నారు. పోరాటా నికి పేర్లేవి పెట్టుకున్న ఆ పోరాటానికున్న అంతిమ లక్ష్యం మాత్రం స్వాతంత్య్రాన్ని సాధించడమే. ఈ స్వాతంత్య్రాన్ని సాధిం చేందుకు అనేక మంది పాల్గొన్నారు. వారిలో ఒకరే జువ్వాడి గౌతమ రావు. జననం జువ్వాడి గౌతమరావు ఫిబ్రవరి, 1 , 1929 లో కరీంనగర్‌ మండలంలోని ఇరుకుళ్ళ గ్రామంలో జన్మించాడు. కరీంనగర్‌ పట్టణంలో విద్యాభ్యాసం సాగించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. ఎల్‌.ఎల్‌.బి. పట్టా పొంది ఆ తర్వాత ఎం.కాం చేశాడు. స్వాతంత్య్రోద్యమం జువ్వాడి గౌతమరావు నిజాం ప్రభుత్వాన్ని నిరసించి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. ఆనాడు నిజాంకు ప్రతికూలంగా పోరాడటానికి మైదాన ప్రాంతాలు అనుకూలం కావని గ్రహించిన తీవ్ర పోరాట స్వభావమున్న వారు సంస్థాన సరిహద్దులలోకి వెళ్లి క్యాంపు వేసేవారు. ఈ క్యాంపు ద్వారా నిజాం సైన్యాన్ని, పోలీసులను ఎదుర్కొని తమ ఉద్యమాన్ని కొనసాగించారు. అలా హైదరాబాదు సంస్థాన ఉత్తర వాయువ్యంలోని చాందాలో వేసిన క్యాంపులో గౌతమరావు పాల్గొన్నాడు. ఈ చాందా పోరాటంలో పాల్గొన్న కారణంగా పోలీసులకు చిక్కి రెండేళ్ళు ఖైదుగా జైలు శిక్షకు గురయ్యాడు. ఉద్యమ సమయంలో ఔరంగాబాద్‌ జైలు గోడలను పగులకొట్టి బయటపడ్డాడు. గౌతమరావు మొదట జాతీయ భావాలను కలిగి స్వాతంత్య్రాన్ని ఆ భావజాలంలోంచే కోరాడు. అనంతర కాలంలో సోషలిస్టుగా మారాడు. కారణం బహుశా, నాడు జమీందారుల, దోపిడీదారుల ఆగడాలు అధికమైన చోట జాతీయ భావాలతో స్వాతంత్య్రాన్ని పొందలేమని భావించి ఉండవచ్చు. ఈ కారణంగానే సోషలిస్టుగా మారి సామాన్య ప్రజల సంక్షేమమే ప్రధానమని విశ్వసించాడనుకోవచ్చు. సాహిత్యం ఇతను భాషాభిమాని, కవి కూడా. పీవీ. నరసింహారావు, కోవెల.. కవులతో వీరికి సాన్నిహిత్యం ఏర్పడింది. తొలి జ్ఞానపీఠ గ్రహీత విశ్వనాథ సత్యనారాయణకు అత్యంత ఆప్తుడు. రామాయణ కల్పవ క్షాన్ని చక్కని గొంతుతో వినిపిస్తూ ప్రేక్షకులు మైమరిచిపోయేలా చేశాడు. ఈ జువ్వాడి గౌతమరావు ఇచ్చిన ప్రోత్సాహంతోనే విశ్వనాథ సత్యనారాయణ కరీంనగర్‌ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ బాధ్యతలు చేపట్టాడు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి సాన్నిహిత్యానికి సంతసించి విశ్వనాథ సత్యనారాయణ ''భక్తియోగ'' అనే పద్య కావ్యాన్ని రాసి గౌతమరావుకి అంకితమిచ్చాడు. గౌతమరావుకు విశ్వనాథ రాసిన సాహిత్యమంటే ఎనలేని అభిమానం ఉండడంతో పలు పుస్తకాలపై కొన్ని వ్యాసాలు రాశాడు. వాటిలో ''వేయిపడగలలో విశ్వనాథ జీవితం'', ''కల్పవ క్షంలో కైకేయి'' అన్న వ్యాసాలు, ''పత్రికా రచన- సాహిత్యం'' అనే సంపాదకత్వం వంటివి కొన్ని. విశ్వనాథ నడిపిన ''జయంతి'' అనే సాహిత్య పత్రికకు గౌతమరావు కొన్నాళ్ళు సారథిగా వ్యవహరించాడు. ఇతను పలు పత్రికలలో వివిధాంశాల మీద రాసిన వ్యాసాలను వెలిచాల కొండలరావు అనే ప్రముఖ విద్యావేత్త, సాహితీవేత్త ''సాహిత్య ధార'' పేరుతో సంకలనాన్ని ప్రచురించాడు. సాహిత్యంలో ఆనాడు ఆదిలాబాద్‌ లో సామల సదాశివ, వరంగల్‌ లో కాళోజి ఎలాగో కరీంనగర్‌ లో జువ్వాడి గౌతమరావు అలా ఉండేవాడు. ఈ విధంగా కవిగా, సత్వరమే స్వాతంత్య్ర కావాలని పోరాడిన స్వాతంత్య్ర సమరవీరుడిగా, పాత్రికేయుడిగా భిన్న కోణాలలో జీవితాన్ని గడిపిన జువ్వాడి గౌతమరావు ఎనభై మూడేళ్ళ వయసులో ఆగస్టు 25, 2012 సం.లో మరణించాడు.
గృహ వినియోగదారులపై యూనిట్ కు 50 పైసల చొప్పున, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు యూనిట్ కు రూపాయి చొప్పున విద్యుత్ చార్జీలు పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దపడుతున్నది. ఇప్పటికే ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ చార్జీల పెంపు భారం సుమారు 1.64 కోట్ల వినియోగదారులపై వేయనున్నది. ఆ మేరకు డిస్కోమ్ లు విద్యుత్ నియంత్రణ కమీషన్ (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమ్పరించాయి. ఈ ప్రతిపాదనలప్రకారం కోటీ 10 లక్షల మంది గృహ వినియోగదారులపై ప్రతి యూనిట్‌‌‌‌కు 50 పైసల చొప్పున చార్జీలు పెరుగనున్నాయి. 44 లక్షల మంది వాణిజ్య, పారిశ్రామిక ఇండస్ట్రియల్‌‌‌‌ వినియోగదారులపై యూనిట్‌‌‌‌కు రూ. 1 చొప్పున చార్జీలు పెరుగనున్నాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ పబ్లిక్‌‌‌‌ హియరింగ్‌‌‌‌ నిర్వహించి అనుమతి ఇవ్వడమే మిగిలి ఉంది. వచ్చే ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమలులోకి వస్తుంది. చివరిసారిగా 2018-–19లో చార్జీలను పెంచారు. ఈ లోటులో అంతర్గత సర్దుబాట్లు, ప్రభుత్వ మద్దతు కలిపి రూ. 4,097 కోట్ల దాకా అడ్జస్ట్​ చేసుకోనున్నాయి. మిగిలిన రూ. 6,831కోట్లు చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. 2019–20, 2020–21, 2021–22కు సంబంధించిన రూ. 27 వేల కోట్ల నష్టాలను ఎట్లా పూడ్చుకుంటారనేది మాత్రం డిస్కంలు వెల్లడించలేదు. 51–100 యూనిట్ల వినియోగానికి ప్రస్తుతం యూనిట్​కు రూ. 2.60 చార్జీలు వసూలు చేస్తుండగా.. 50 పైసల పెంపుతో రూ. 3.10 వసూలు చేస్తారు. 101–200 యూనిట్ల వాడకానికి ప్రస్తుతం యూనిట్​కు రూ. 4.30 చొప్పున వసూలు చేస్తుండగా.. 50 పైసల పెంపుతో రూ. 4.80 వసూలు చేయనున్నారు. 51–200 యూనిట్ల కరెంట్​వాడే వారు 60 లక్షల మంది ఉన్నారు. వీరంతా సామాన్య, మధ్యతరగతి ప్రజలే. ప్రస్తుతం 150 యూనిట్ల కరెంట్​ వాడకానికి రూ. 679 బిల్లు వస్తుండగా.. చార్జీల పెంపు అమలులోకి వస్తే రూ. 754 వరకు బిల్లు రానుంది.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ New Life Version (1969) Prev Next 1. మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది.యెహోవాయందు నాకు మహా బలముకలిగెనునీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నానునావిరోధులమీద నేను అతిశయపడుదును. లూకా 1:46-47 1. Then Hannah prayed and said, "My heart is happy in the Lord. My strength is honored in the Lord. My mouth speaks with strength against those who hate me, because I have joy in Your saving power. 2. యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడుమన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. 2. There is no one holy like the Lord. For sure, there is no one other than You. There is no rock like our God. 3. యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడుఇకను అంత గర్వముగా మాటలాడకుడిగర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి. 3. Speak no more in your pride. Do not let proud talk come out of your mouth. For the Lord is a God Who knows. Actions are weighed by Him. 4. ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురుతొట్రిల్లినవారు బలము ధరించుదురు. 4. The bows of the powerful are broken. But the weak are dressed in strength. 5. తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికిపోవుదురుఆకలి గొనినవారు ఆకలితీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును. లూకా 1:53 5. Those who were full go out to work for bread. But those who were hungry are filled. She who could not give birth has given birth to seven. But she who has many children has become weak. 6. జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయేపాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే. 6. The Lord kills and brings to life. He brings down to the grave, and He raises up. 7. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. లూకా 1:52 7. The Lord makes poor and makes rich. He brings low and He lifts up. 8. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తు వాడు ఆయనే.భూమియొక్క స్తంభములు యెహోవా వశము,లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు. 8. He lifts the poor from the dust. He lifts those in need from the ashes. He makes them sit with rulers and receive a seat of honor. For what holds the earth belongs to the Lord. He has set the world in its place. 9. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు. 9. He watches over the steps of His good people. But the sinful ones will be made quiet in darkness. For a man will not win by strength. 10. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చునుతాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చునుతాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును. లూకా 1:69 10. Those who fight with the Lord will be broken to pieces. He will thunder in heaven against them. The Lord will decide about all people to the ends of the earth. He will give strength to His king. He will give power to His chosen one." 11. తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను. 11. Elkanah went home to Ramah. But the boy served the Lord with Eli the religious leader. 12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి. 12. The sons of Eli were men of no worth. They did not know the Lord. 13. జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి 13. This is the way the religious leaders acted toward the people. When any man brought an animal to give to the Lord, the religious leader's servant would come with a meat-hook in his hand, while the meat was hot. 14. బొరుసులో గాని తపేలలోగాని గూనలోగాని కుండలోగాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి. 14. Then he would put it in the pot. The religious leader would take for himself all that the meat-hook brought up. They did this to all the Israelites who came there to Shiloh. 15. ఇదియు గాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజ కుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను. 15. And before they burned the fat, the religious leader's servant would come and say to the man who brought the gift in worship, "Give meat for the religious leader to make ready. For he will not take boiled meat from you, but only meat that has just been killed." 16. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చి నంతమట్టుకు తీసికొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన యెడల వాడుఆలాగువద్దు ఇప్పుడే యియ్యవలెను, లేని యెడల బలవంతముచేత తీసికొందుననును. 16. But if the man says to him, "Let them burn the fat first, then take as much as you want," then the religious leader's servant would say, "No, give it to me now; and if not, I will take it from you against your will." 17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ ¸యౌవనులు కారణమైరి, గనుక వారిపాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. 17. So the sin of the young men was very bad before the Lord. For the men hated the gift of the Lord. 18. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను. 18. Now Samuel was serving the Lord, even as a boy, wearing a linen vest. 19. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడ వచ్చినప్పుడు దాని తెచ్చి వాని కిచ్చుచు వచ్చెను. 19. Each year his mother would make him a little coat. She would bring it to him when she came with her husband to bring the gift in worship each year. 20. యెహోవా సన్నిధిని మనవిచేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి. 20. Then Eli would pray that good would come to Elkanah and his wife, saying, "May the Lord give you children from this woman in place of the one she gave to the Lord." Then they would return to their home. 21. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను. 21. And the Lord visited Hannah. She gave birth to three sons and two daughters. The boy Samuel grew up to serve the Lord. 22. ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకువచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను 22. Now Eli was very old. He heard all that his sons were doing to all Israel, and how they lay with the women who served at the door of the meeting tent. 23. ఈ జనులముందర మీరుచేసిన చెడ్డకార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? 23. And he said to them, "Why do you do such things, the sinful things I hear from all these people? 24. నా కుమారు లారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయు చున్నారు. 24. No, my sons, the news is not good which I hear from the Lord's people. 25. నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి. 25. If one man sins against another, God will help make peace for him. But if a man sins against the Lord, who can make peace for him?" Yet they would not listen to what their father said, for it was the Lord's will to kill them. 26. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను. లూకా 2:52 26. Now the boy Samuel grew and was in favor both with the Lord and with men. 27. అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చియిట్లనెను యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పిత రుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. 27. Then a man of God came to Eli and said to him, "This is what the Lord says. 'Did I not let Myself be known to those of your father's family when they were in Egypt being made to work for Pharaoh's house? 28. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్ప ణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నే నతని ఏర్పరచు కొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమవస్తువులన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని. 28. Did I not choose them from all the families of Israel to be My religious leaders, to go up to My altar, to burn special perfume, and to wear a linen vest before Me? Did I not give all the gifts made by fire of the people of Israel to the family of your father? 29. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. 29. Why do you show no respect to My gifts which I have asked for, and honor your sons more than Me? You make yourselves fat with the best part of every gift given in worship by My people Israel.' 30. నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చు చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. 30. So the Lord God of Israel says, 'I did promise that those of your family and the family of your father should walk before Me forever.' But now the Lord says, 'May this be far from Me. For I will honor those who honor Me. And those who hate Me will not be honored. 31. ఆలకించుము; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును. నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును. 31. See, the days are coming when I will break your strength and the strength of your father's family. So there will not be an old man in your family. 32. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉండడు. 32. You will see the trouble of My family, even in all the good I do for Israel. And an old man will not be in your family forever. 33. నా బలిపీఠమునొద్దనెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచు వాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు. 33. But I will not destroy every man of yours from My altar. Some will be left to cry and be filled with sorrow. But all the children of your family will die in their best years. 34. నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభ వించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును.ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు. 34. This will be the special thing that you will see. Your two sons, Hophni and Phinehas, will both die on the same day. 35. తరువాత నమ్మక మైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును. 35. I will raise up for Myself a faithful religious leader who will act by what is in My heart and mind. I will build him a family to last. And he will walk before My chosen one forever. 36. అయితే నీ యింటివారిలో శేషించినవారు ఒక వెండిరూకనైనను రొట్టెముక్కనైనను సంపా దించుకొనవలెనని అతనియొద్దకు వచ్చి దండముపెట్టి–నేను రొట్టెముక్క తినునట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు 36. Everyone who is left in your family will come and bow down to him for a piece of silver or a loaf of bread, and say, "I beg you, put me in one of the religious leader's places so that I may eat a piece of bread." ' " Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
నిర్గమకాండము 5:3 – అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైనయెడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము; లేనియెడల ఆయన మామీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి యోహాను 6:13 – కాబట్టి వారు భుజించిన తరువాత వారియొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి. Uninhabited places మత్తయి 14:15 – సాయంకాలమైనప్పుడు శిష్యులాయనయొద్దకు వచ్చి ఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. మార్కు 6:31 – అప్పుడాయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున, భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను Described as -Uninhabited and lonesome యిర్మియా 2:6 – ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడనున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. -Uncultivated సంఖ్యాకాండము 20:5 – ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి. యిర్మియా 2:2 – నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగని దేశములోను, నన్ను వెంబడించుచు నీ యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను. -Desolate యెహెజ్కేలు 6:14 – నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటె మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. -Dry and without Water నిర్గమకాండము 17:1 – తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాటచొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున ద్వితియోపదేశాకాండము 8:15 – తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను, -Trackless యెషయా 43:19 – ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. -great and terrible ద్వితియోపదేశాకాండము 1:19 – మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితివిు. -Waste and howling ద్వితియోపదేశాకాండము 32:10 – అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపనువలె వాని కాపాడెను. Infested with wild beasts యెషయా 13:21 – నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును మార్కు 1:13 – ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువదిదినములు అడవిమృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. Infested with serpents ద్వితియోపదేశాకాండము 8:15 – తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను, Infested with robbers యిర్మియా 3:2 – చెట్లులేని కొండప్రదేశమువైపు నీ కన్నులెత్తి చూడుము; నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబిదేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారికొరకు త్రోవలలో కూర్చుండియున్నావు; నీ వ్యభిచారములచేతను నీ దుష్కార్యములచేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. విలాపవాక్యములు 4:19 – మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజులకన్న వడిగలవారు పర్వతములమీద వారు మమ్మును తరుముదురు అరణ్యమందు మాకొరకు పొంచియుందురు. Danger of travelling in నిర్గమకాండము 14:3 – ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడియున్నారు; అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనును. 2కొరిందీయులకు 11:26 – అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని Guides required in సంఖ్యాకాండము 10:31 – అందుకు మోషే నీవు దయచేసి మమ్మును విడువకుము; ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి; నీవు మాకు కన్నులవలె ఉందువు. ద్వితియోపదేశాకాండము 32:10 – అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపనువలె వాని కాపాడెను. Phenomena of, alluded to -Mirage or Deceptive appearance of Water యిర్మియా 15:18 – నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా? నిలువని జలములవవుదువా? -Simoom or deadly wind 2రాజులు 19:7 – అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును; తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును. యిర్మియా 4:11 – ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఈలాగు చెప్పబడును అరణ్యమందు చెట్లులేని మెట్టలమీదనుండి వడగాలి నా జనుల కుమార్తెతట్టు విసరుచున్నది; అది తూర్పార పట్టుటకైనను శుద్ధిచేయుటకైనను తగినది కాదు. -Tornadoes or Whirlwinds యెషయా 21:1 – సముద్రతీరముననున్న అడవిదేశమునుగూర్చిన దేవోక్తి దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది. -Clouds of sand and Dust ద్వితియోపదేశాకాండము 28:24 – యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీమీదికి వచ్చును. యిర్మియా 4:12 – అంతకంటె మిక్కుటమైన గాలి నామీద కొట్టుచున్నది. ఇప్పుడు వారిమీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు. యిర్మియా 4:13 – మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలివలె నున్నవి, ఆయన గుఱ్ఱములు గద్దలకంటె వేగము గలవి, అయ్యో, మనము దోపుడు సొమ్మయితివిు. Mentioned in scripture -Arabian or great Desert నిర్గమకాండము 23:31 – మరియు ఎఱ్ఱ సముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీచేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు. -Bethaven యెహోషువ 18:12 – ఉత్తరదిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికోకు ఉత్తరదిక్కున పోయి పడమరగా కొండల దేశమువరకు వ్యాపించెను, దాని సరిహద్దు బేతావెను అర ణ్యమువరకు సాగెను. -Beersheba ఆదికాండము 21:14 – కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. 1రాజులు 19:3 – కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి 1రాజులు 19:4 – తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను. -Damascus 1రాజులు 19:15 – అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్యమార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశముమీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము; -Edom 2రాజులు 3:8 – మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడు ఎదోము అరణ్యమార్గమున పోవుదుమని చెప్పెను. -Engedi 1సమూయేలు 24:1 – సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగిరాగా దావీదు ఏన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. -Gibeon 2సమూయేలు 2:24 – యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యమార్గములోని గీహ యెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి; అంతలో సూర్యుడు అస్తమించెను. -Judea మత్తయి 3:1 – ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి -Jeruel 2దినవృత్తాంతములు 20:16 – రేపు వారిమీదికి పోవుడి; వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొనదగ్గర వారిని కనుగొందురు. -Kedemoth ద్వితియోపదేశాకాండము 2:26 – అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోను రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి -Kadesh కీర్తనలు 29:8 – యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును -Maon 1సమూయేలు 23:24 – అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగివెళ్లిరి. దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా 1సమూయేలు 23:25 – సౌలును అతని జనులును తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను. -Paran ఆదికాండము 21:21 – అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను. సంఖ్యాకాండము 10:12 – తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. -Shur ఆదికాండము 16:7 – యెహోవా దూత అరణ్యములో నీటిబుగ్గయొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గయొద్ద, ఆమెను కనుగొని -Sin నిర్గమకాండము 16:1 – తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. -Sinai నిర్గమకాండము 19:1 – ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవ నెలలో, వారు బయలుదేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. నిర్గమకాండము 19:2 – వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. సంఖ్యాకాండము 33:16 – సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి. -Ziph 1సమూయేలు 23:14 – అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతని నప్పగించలేదు. 1సమూయేలు 23:15 – తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరెనని తెలిసికొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను. -Zin సంఖ్యాకాండము 20:1 – మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను. సంఖ్యాకాండము 27:14 – ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నులయెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే. -of the red sea నిర్గమకాండము 13:18 – అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱ సముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి. -Near Gaza అపోస్తలులకార్యములు 8:26 – ప్రభువు దూత నీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసికొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను. Heath often found in యిర్మియా 17:6 – వాడు ఎడారిలోని అరుహావృక్షమువలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును. Parts of, afforded pasture ఆదికాండము 36:24 – సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు. నిర్గమకాండము 3:1 – మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. Inhabited by wandering tribes ఆదికాండము 21:20 – దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. ఆదికాండము 21:21 – అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను. కీర్తనలు 72:9 – అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. యిర్మియా 25:24 – అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును The persecuted fled to 1సమూయేలు 23:14 – అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతని నప్పగించలేదు. హెబ్రీయులకు 11:38 – అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. The disaffected fled to 1సమూయేలు 22:2 – మరియు ఇబ్బంది గలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండువారందరును, అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందలమంది వచ్చియుండిరి. అపోస్తలులకార్యములు 21:38 – ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను. Illustrative of -Barrenness కీర్తనలు 106:9 – ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలములలో నడిపించెను. కీర్తనలు 107:33 – దేశనివాసుల చెడుతనమునుబట్టి కీర్తనలు 107:35 – అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి -Those deprived of blessings హోషేయ 2:3 – మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి; అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను; -the world పరమగీతము 3:6 – ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి? పరమగీతము 8:5 – తన ప్రియునిమీద ఆనుకొని అరణ్యమార్గమున వచ్చునది ఎవతె? జల్దరువృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీవలన ప్రసవవేదన కలిగెను నిన్ను కనిన తల్లి యిచ్చటనే ప్రసవవేదన పడెను. -the Gentiles యెషయా 35:1 – అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పమువలె పూయును యెషయా 35:6 – కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును యెషయా 41:19 – చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను. -what affords No support యిర్మియా 2:31 – ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి నేను ఇశ్రాయేలునకు అరణ్యమువలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువారమైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పుచున్నారు? -desolation by armies యిర్మియా 12:10 – కాపరులనేకులు నా ద్రాక్షతోటలను చెరిపివేసియున్నారు, నా సొత్తును త్రొక్కివేసియున్నారు; నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు. యిర్మియా 12:11 – వారు దాని పాడుచేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది; దానిగూర్చి చింతించువాడొకడును లేడు గనుక దేశమంతయు పాడాయెను. యిర్మియా 12:12 – పాడుచేయువారు అరణ్యమందలి చెట్లులేని మెట్టలన్నిటిమీదికి వచ్చుచున్నారు; దేశముయొక్క యీ కొననుండి ఆ కొనవరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది; శరీరులకు క్షేమమేమియు లేదు. యిర్మియా 12:13 – జనులు గోధుమలు చల్లి ముండ్లపంట కోయుదురు; వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను; యెహోవా కోపాగ్నివలన కోతకు పంటలేక మీరు సిగ్గుపడుదురు. యిర్మియా 50:12 – మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మును కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును అది యెడారియు ఎండినభూమియు అడవియు నగును.
వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో ఉన్న ఇంగ్లీషుని తెలుగులోకి మార్చటంలో ఉన్న సమస్యలని, వాటి పరిష్కార మార్గాలని అభివర్ణించటం జరిగింది. తెలుగులోకి అనువదించబడ్డ పాఠ్యాంశంలో తెలుగు నుడికారం ఉట్టిపడాలంటే తెలుగు వాడకంలో దొర్లే ఇంగ్లీషు తత్సమాలు 25శాతం మించకుండా ఉంటే బాగుంటుందని ప్రతిపాదించటం జరిగింది. ఈ గమ్యాన్ని చేరుకోవటం కష్టమేమీ కాదు. మొదట, ఇంగ్లీషు మాటలని యథాతథంగా పెద్ద ఎత్తున గుచ్చెత్తి వాడెయ్యకుండా, సాధ్యమైనంత వరకు ఉన్న తెలుగు మాటలని వాడటానికి ప్రయత్నం చెయ్యటం. రెండు, సమానార్థకమైన తెలుగు మాట లేకపోయినా, వెనువెంటనే స్పురించకపోయినా ఇంగ్లీషు తత్సమాలని వాడటం కంటె తెలుగు ఉచ్చారణకి లొంగే తద్భవాలని వాడటం. మూడు, సందర్భానికి సరిపోయే భావస్పోరకమైన తెలుగు మాటలని అవసర రీత్యా సృష్టించి వాడటం. నాలుగు, ఇంగ్లీషు వాడుకలో స్థిరపడిపోయిన దుర్నామాలని యథాతథంగా తెలుగులోకి దింపేసుకోకుండా జాగ్రత పడటం. చివరగా, ఈ ప్రయత్నాలన్నీ విఫలమైన సందర్భాలలో ఇంగ్లీషు మాటలని తెలుగు లిపిలో రాయటం. (ముద్రణకి వీలయినప్పుడు, పక్కని కుండలీకరణాలలో ఇంగ్లీషు లిపిలో చూపించటం.) ఈ సూచనలన్నీ ఆచరణయోగ్యాలేనని స్వానుభవం చెబుతోంది. 1. ప్రవేశిక ఆధునిక వాణిజ్య, వ్యాపార, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో విస్తారంగా వాడుకలో ఉన్న ఇంగ్లీషుని సరళమైన, భావస్పోరకమైన, దేశీ నుడికారంతో ఉట్టిపడే తెలుగులోకి మార్చటంలో ఉన్న కష్టసుఖాలని విశ్లేషించి, ఆచరణయోగ్యమైన సలహాలు ఉత్పాదించాలనే కోరిక ఈ వ్యాసానికి ప్రేరణ కారణం. అనువాదకుడు సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో అనుభవజ్ఞుడనిన్నీ, అతని మాతృభాష తెలుగనిన్నీ అనుకుందాం. ‘అంతా ఇంగ్లీషు నేర్చేసుకుంటే పోలేదా? అపారమైన ఇంగ్లీషు వైజ్ఞానిక సాహిత్యాన్ని తెలుగులోకి దింపటానికి ప్రయత్నించటం అవివేకం కాదా?’ వంటి ప్రశ్నల మీద తర్జనభర్జనలు జరపడానికి ఇది వేదిక కాదు, సమయమూ కాదు. ముందుగా కొన్ని నిర్వచనాలతో మొదలుపెడదాం. ఒక భాషనుండి మరొక భాషలోకి తర్జుమా (డెరివేషన్, derivation) చెయ్యడానికి రెండు పద్ధతులు ఉన్నాయి: అనువాదం (ట్రాన్స్‌లేషన్, translation), అనుకరణ (ఎడాప్టేషన్, adaptation). ఈ అనుకరణలనే ‘స్వేచ్ఛానువాదాలు’ అనటం కూడ కద్దు. కవిత్రయం తెలిగించిన ఆంధ్ర మహాభారతం సంస్కృత మూలానికి అనుకరణ. ఏనుగు లక్ష్మణకవి తెలిగించిన నీతి శతకం సంస్కృత మూలానికి అనువాదం. అనుకరణ చేసేటప్పుడు మూలానికి మార్పులు, చేర్పులు చేసే వెసులుబాటు ఉంటుంది. వైజ్ఞానిక, సాంకేతిక, వాణిజ్య, వ్యాపార రంగాలలో ఇంగ్లీషు నుండి ఇతర భాషలలోకి తర్జుమా చెయ్యవలసిన అవసరం తరచు వస్తూనే ఉంటుంది. పాఠ్య పుస్తకాలు, ఉపకరణాలు ఎలా వాడుకోవాలో తెలియజేసే కైపొత్తాలు (handbooks), కల్పనా సాహిత్యం, మనోవికాసక గ్రంథాలు, జనరంజక విజ్ఞానం, మొదలైన వాటిని ఏ ముక్కకాముక్క అనువదించకపోయినా పరవాలేదు – అనుకరణ సరిపోతుంది. కాని ఆర్ధిక విషయాలు, లావాదేవీలకి సంబంధించినవి, ఆస్తి హక్కులకి సంబంధించిన దస్తావేజుల వంటి రూఢి పత్రాలు, వగైరాలు అనుకరిస్తే సరిపోదు – వాటిని అనువదించాలి. ఇలా అనువాదాలకి, అనుసరణలకి మధ్య తేడాలు ఉన్నాయని గుర్తించి, రాత సౌకర్యం కొరకు ఈ రెండు ప్రక్రియలనీ గుత్తగుచ్చి అనువాదాలనే అందాం. అవసరం వచ్చినప్పుడు తేడాని గుర్తిస్తూ మాట్లాడుకోవచ్చు. మన జీవితాలలో మూడు రకాల అనువాదాల అవసరం కనబడుతుంది: (1) తీరుబడిగా మూల గ్రంథాన్ని చదివి, జీర్ణం చేసుకుని, అనువాదం తయారు చేసి, దానిని బిగుతుగా తిరగ రాయటం, (2) ఒక గడువుని చేరుకోవాలనే తొందరలో మూల గ్రంథాన్ని చదువుతూ, త్వరగా అనువాదాన్ని తయారు చెయ్యటం. (పత్రికా విలేఖరులు తరచుగా ఎదుర్కునే సమస్య ఇది,) (3) ఒక వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటే, అదే సమయంలో దానిని తెలుగులో చెప్పటం. ప్రస్తుతం ఇక్కడ ప్రస్తావన మొదటి అంశానికే పరిమితం. 1.1 దేశ, కాల, సంస్కృతులని పరిరక్షించటం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఈ ప్రపంచం సమతలంగా మారుతోందని ఉత్ప్రేక్షిస్తున్నారు. ఇక్కడ ‘సమతలం’ అంటే దేశకాల పరిస్థితుల వల్ల కాని, ఆర్ధిక భేదాల వల్ల కాని, రాజకీయ సిద్ధాంత ధోరణులవల్ల కాని బాహ్యంగా ప్రస్పుటమయే అడ్డుగోడలని పగులగొట్టి ప్రపంచం అన్ని చోట్లా ఒకేలా కనిపిస్తోందని భాష్యం చెప్పుకోవచ్చు. ఎన్ని అడ్డు గోడలని ఛేదించినా మాట్లాడే మాట, రాసే రాత అనే గోడ ఇంకా బలంగానే ఉందని చెప్పడానికి రెండు ఉదాహరణలు: (1) సెల్ ఫోను సౌకర్యం ప్రపంచమంతటా పాకిపోయింది. మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, సర్వులూ వాడుతూన్న పరికరం ఇది. వీరందరికీ ఇంగ్లీషు రావాలంటే ఎలా? ఈ పరికరాన్ని వాడుకునే విధివిధానాలు వారికి తెలుగులో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంగ్లీషు మోజులో పడిపోయిన వారికి ఆ అవసరం కనబడక పోయినా నోకియా వాడికి కనబడింది. (2) తెలుగువాళ్లు తండోపతండాలుగా విమానాలలో ప్రయాణాలు చేస్తున్నారు. వీరిలో తెలుగు తప్ప మరొక భాషతో వెసులుబాటు లేని వాళ్లు ఉంటూనే ఉన్నారు. వీరు విమానంలో కక్కసు దొడ్లోకి వెళ్ళి అక్కడ పాయిఖానా వసతులని వాడుకోవటం తెలియక వాటిని పాడు చేస్తున్నారు. మన మీద అభిమానం కొద్దీ కాకపోయినా వాడి విమానం శుభ్రంగా ఉండాలని ఎమిరేట్స్ విమానం కంపెనీ కక్కసు ఎలా వాడుకోవాలో తెలుగులో (తమిళంలో లేదు, మళయాళంలో లేదు, మరాఠీలో లేదు) సూచనలు రాసేరు. ఇంగ్లీషుని తెలుగులోకి మార్చి రాయవలసిన అవసరం నోకియా వాడికీ, ఎమిరేట్స్ వాడికీ కనబడింది. ఇంగ్లీషుని తెలుగులోకి మార్చే సందర్భాలలో కొన్ని సాంస్కృతికమైన ఇబ్బందులు కూడ ఉంటాయి. ఉదాహరణకి ఇంగ్లీషులో, ‘మై మదర్, యువర్ మదర్’ అన్న పదబంధాలు ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించేటప్పుడు యడాగమసంధితో ‘నాయమ్మ, నీయమ్మ’ అని అనువదిస్తే నీచ్యార్థం ధ్వనించే అవకాశం ఉంది. మూలంలో బహువచనం లేకపోయినా, తెలుగు నుడికారానికి తల ఒగ్గి, వీటిని ‘మా అమ్మ, మీ అమ్మ’ అని మార్చితేనే బాగుంటుంది. అమెరికాలో బేస్‌బాల్ బహుళ జనాదరణ పొందిన ఆట. అమెరికావారు మాట్లాడే భాషలో ఈ ఆటకి సంబంధించిన ఉపమానాలు, రూపకాలు అనేకం. వాటిని యథాతథంగా ఇంగ్లీషులోనే ఉంచినా, భావం తెలుగువారికి అర్థం కాదు – ఆటతో పరిచయం లేకపోవటం వల్ల. ఉదాహరణకి, హి హిట్ ఎ హోమ్ రన్ (He hit a home run) అంటే వాడి ప్రయత్నం బాగా ఫలించింది, అని అర్థం. ఎ బాల్ పార్క్ ఫిగర్ (a ball park figure) అంటే అంచనా, లేదా సుమారుగా చెప్పినది. గో టు బేట్ ఫర్ సమ్‌వన్ (go to bat for someone) అంటే మరొకరి తరఫున వకాల్తా పుచ్చుకుని సమర్ధించటం అని కాని, మరొకరికి చేయూత ఇవ్వటం అని కాని అర్థం. వీటిని సమానార్థకాలైన ఏ క్రికెట్ పరిభాషలోనో అనువదించాలి లేదా నేను పైన ఉదహరించిన మాదిరి తెలుగు నుడికారంతో అనువదించాలి. అదే విధంగా తేదీ, నెలా రాసే పద్ధతి ప్రపంచం అంతా ఒకే ఒరవడిలో లేదు. వీటిని మనకి అలవాటైన రీతిలో రాసుకోవాలి. మూలంలో ఉన్న కొలమానాలని మెట్రిక్ పద్ధతిలోకి మార్చి రాయాలి. మిలియన్లని, బిలియన్లని లక్షలు, కోట్లు అని మార్చటమే కాకుండా సున్నలని గుంపులా విడగొట్టి, కామాలు పెట్టే తీరులో తేడాని గమనించాలి. (ఒక మిలియనుని 1,000,000 అని రాస్తారు కాని పదిలక్షలని 10,00,000 అని రాయాలి.) డాలర్లని రూపాయలలోకి మార్చి చూపదలుచుకుంటే వాటి మారకపు విలువ కూడ ఇస్తే వ్యాసం కాలదోషానికి గురి కాదు. ఈ విషయాలు ప్రధానాంశాలు కాకపోయినా ఇటువంటి జాగ్రతలు పాటిస్తే అనువాదం రాణిస్తుంది, రక్తి కడుతుంది. 2. ఇంగ్లీషు, తెలుగు భాషల పరిణతిలో పోలికలు ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువాదం చేసే ప్రక్రియ మీద మన దృష్టి సారించినంతసేపూ, ఈ రెండు భాషలు ప్రస్తుతం అవి ఉన్న స్థితికి ఎలా చేరుకున్నాయో ఒక సారి సమీక్షించటం ఉపయుక్తం. మొదట్లో ఉత్తర జెర్మనీ, నెదర్లాండు దేశాలలో ప్రజలు ఇంగ్లండు వలస వచ్చినప్పుడు వారితో సంబంధితమైన భాషలని కొన్నింటిని తీసుకు వచ్చారు. ఆ కలగాపులగం భాషని పాత ఇంగ్లీషు (Olde English) అనీ ఏంగ్లో-సేక్సన్ (Anglo-Saxon) అనీ అనే వారు. ఈ ఏంగ్లో సేక్సన్ మీద రెండు శక్తుల ప్రభావం బాగా పడింది. సా. శ. 8, 9 శతాబ్దాలలో స్కేండినేవియా (ఇప్పటి నార్వే, స్వీడన్, ఫిన్లండ్) నుండి ఉప్పెనలా కొంతమంది వచ్చి పడ్డారు. తరువాత ఫ్రాన్సు కోస్తా ప్రాంతానికి చెందిన నార్మండీ నుండి మరికొంతమంది వచ్చి స్థిరపడ్డారు. ఈ ఊపులో ఇంగ్లీషులోకి తొంబతొంబలుగా ఫ్రెంచి మాటలు వచ్చి కలిసేయి. ఇప్పటికీ ఇంగ్లీషులో ఫ్రెంచి మాటలు దరిదాపు 25 శాతం ఉంటాయి. తరువాత ఐరోపాలో ఉద్భవించిన పునర్వికాసం వల్ల ఇంగ్లీషులో ఇబ్బడిముబ్బడిగా లేటిన్, గ్రీకు మాటలు వచ్చి చేరాయి. అందుకనే వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో వాడే ఇంగ్లీషుకి లేటిన్, గ్రీకు వాసనలు బాగా అంటుకున్నాయి. దీనికి తోడు వలస రాజ్యాధిపత్యం వల్ల ప్రపంచ భాషలలో మాటలు ఎన్నో కలిసిపోయి ఇంగ్లీషు ఒక ప్రతిదేయ (బారోయింగ్, borrowing) భాషగా వర్ధిల్లి ప్రపంచ భాషగా అవతరించింది. తెలుగు దక్షిణ-మధ్య భారతంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌లో వినిపించే ద్రావిడ భాష. సా. శ. 2011లో, వేసిన అంచనా ప్రకారం భారతదేశంలో 8.3 కోట్ల ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు. ప్రపంచ భాషలలో అత్యధికులు మాట్లాడే భాషల జాబితాలో తెలుగుది పదమూడవ స్థానం. కనీసం ఆరవ శతాబ్దపు శాసనాల నుండి తెలుగు లిఖిత రూపంలో కనిపిస్తోంది. ఆదికావ్యంగా ప్రశస్తి పొందిన నన్నయ తెలుగు భారతం పదకొండవ శతాబ్దానికి చెందింది. ఈ సమాచారాన్ని బట్టి ఆధునిక తెలుగు, ఆధునిక ఇంగ్లీషు సమాతరంగా ఎదిగేయని అనుకోవచ్చు. ఫ్రెంచి, లేటిన్, గ్రీకు భాషలలోని మాటలు ఇంగ్లీషులో చేరినట్లే సంస్కృతం, ఇంగ్లీషు భాషలనుండి తెలుగులోకి పదజాలం విపరీతంగా వచ్చింది. తెలుగు మీద సోదర భాషల ప్రభావం ఉన్నా సంస్కృతం ప్రభావం అత్యధికం: సంస్కృతాన్ని తెలుగు లిపిలో రాసే సౌలభ్యం కోసం ఒత్తక్షరాలు తెలుగులో వచ్చి చేరాయి. కనుక ఇంగ్లీషుకి లాగే తెలుగుకి కూడ పరభాషలని తనలో ఇముడ్చుకునే శక్తి ఉంది. ఈ లక్షణాన్ని చూసే హాల్డేను (Haldane) తెలుగుని రాజభాష చెయ్యాలంటూ కితాబు ఇచ్చేడు. అయినప్పటికీ వాక్య నిర్మాణంలో తెలుగుది ద్రావిడ భాషా సంప్రదాయమే. తెలుగు వాక్యంలో కర్త-కర్మ-క్రియ ఆ వరుసలో వస్తాయి. తెలుగు నామవాచకాలు వచనాన్ని బట్టీ, లింగాన్ని బట్టీ, విభక్తిని బట్టీ ద్రావిడ భాషా సంప్రదాయానుసారం రూపాంతరం చెందుతాయి. 3. తెలుగుపై ఇంగ్లీషు ప్రభావం అనుకరణకి గమ్యం తెలుగు అనుకున్నప్పుడు ఏ తెలుగు అనే ప్రశ్న వస్తుంది? ఈ వ్యాసం నిర్మించుకున్న పరిధిలో మన గమ్యం శిష్టవ్యవహారికం – అనగా, ఈ రోజుల్లో వార్తాపత్రికలలోను, అంతర్జాలపత్రికలలోను, కథలలోను, తరచుగా కనిపించే వ్యవహార శైలి భాష. ఈ రకం భాష ముద్రణా మాధ్యమంలో కనిపిస్తోంది కాని టెలివిజన్ కార్యక్రమాల్లో ‘లంగరమ్మలు, లంగరయ్యలు’ మాట్లాడే భాషలో వినిపించటం లేదు. హలంతాలైన ఇంగ్లీషు శబ్దాలు కలుపు మొక్కలలా అజంతాలైన తెలుగు క్షేత్రంలో చొరబడటం తెలుగులో తెలుగుతనం లోపించడానికి ఒక కారణం. ఈ ధోరణి తెలుగు నుడికారానికే ఎసరు పెడుతున్నాది. ఉదాహరణకి, పుట్టగొడుగుల వేపుడు చెయ్యటం ఎలాగో, ఒక తెలుగు పత్రికలో, ఈ దిగువ చూపిన విధంగా అభివర్ణించేరు ఒక రచయిత్రి. తయారు చేసే పద్ధతి: ఆయిల్ ని హీట్ చేసి, అందులో థరవ్‌గా వాష్ చేసి డ్రెయిన్ చేసిన బాస్మతీ రైస్‌ని త్రీ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. అప్పుడు సూటబుల్ ఎమౌంట్ వాటర్ పోసి బోయిల్ చేసి రైస్ మెత్తబడేవరకూ కుక్ చెయ్యాలి. కుక్డ్ రైస్‌ని కూల్ చెయ్యాలి. అనదర్ డిష్ లో ఆయిల్ పోసి అందులో డైస్ చేసిన అనియన్ పీసెస్, క్యాప్సికం, బీన్స్ వేసి వన్ మినిట్ ఫ్రై చెయ్యాలి. ఆఫ్టర్‌వర్డ్స్ సోయ సాస్, టొమేటో పేస్ట్, పెప్పెర్ పౌడర్, సాల్ట్ ఏడ్ చేసి అప్పుడు డైస్ చేసిన మష్‌రూం పీసెస్ మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. మష్రూం పీసెస్ సాఫ్ట్‌గా అయిన తరువాత కుక్ చేసి, కూల్ చేసిన రైస్ మిక్స్ చేసి టెన్ మినిట్స్ ఫ్లేం మీద ఉంచి అప్పుడు సెర్వ్ చెయ్యాలి. చాల టేస్టీగా ఉంటుందీ డిష్. ట్రై చెయ్యండి. ఇంగ్లీషు వాడకం తెలుగులోకి ఎంతలా జొరబడిందో, తెలుగులో తెలుగుతనానికి ఎసరు పెట్టే ప్రతికూల శక్తుల ప్రభావం ఎంతగా బలిసిందో చెప్పడానికి పై ఉదాహరణ చాలు. ఇప్పుడు ఒక ‘ఎదురు ఉదాహరణ’ని కూడ ఇస్తాను. ఒక ఇంగ్లీషు వ్యాసంలో ఈ దిగువ వాక్యం కనిపిస్తే సంపాదకులు ఒప్పుకుంటారా? The Brahma brought the pooja saamagri into the madapam and instructed the vadhuvu and varudu to do a pradakshinam to the agnihotram. శీర్షాసనం అనే భావం పాశ్చాత్యులకి లేదు; అది మన యోగశాస్త్రంలోని మాట. ఇంగ్లీషు పుస్తకాలలో శీర్షాసనం అని రాస్తే అర్థం కాదని ఆ మాటకి బదులు ‘హెడ్ స్టేండ్’ అని రాస్తున్నారు. అంటే ఏమిటన్నమాట? ఇంగ్లీషువాడికి ఇంగ్లీషులో సులభంగా ఇమడని కొత్తమాట తారస పడితే దానికి సమానార్ధకమైన ఇంగ్లీషు మాట తయారు చేసుకుంటున్నాడు. మనమో? ఇవి ఆవేశంతో ఇచ్చిన ఉదాహరణలు కావు. ప్రతి భాషలోనూ అరువు తెచ్చుకున్న మాటలు ఉంటాయి. కాలక్రమేణ ఈ పరాయి మాటలు వాటి పూర్వపు వాసనని పోగొట్టుకొని కొత్త భాషలో కలిసిపోతాయి. ఈ రకంగా ఇంగ్లీషులో నాలుగింట ఒక మాట ఫ్రెంచి భాష నుండి వచ్చి కలిసిందన్నది నమ్మశక్యం కాని నిజం. ఇదే విధంగా – సహస్రాబ్దాల కాలవ్యవధిలో – సంస్కృతం నుండి తెలుగులోకి ఎన్నో మాటలు వచ్చేయి కదా. ఈ ప్రక్రియ శ్రుతి మించటంతో గ్రాంథికానికి ఆదరణ తగ్గి శిష్టవ్యవహారికానికి ఆదరణ పెరిగింది. పాత శిష్టవ్యవహారికంలో ‘సంస్కృత తత్సమాల పాలు’ తగ్గాలని మనం కోరుకున్నట్లే కొత్త శిష్టవ్యవహారికంలో ‘ఇంగ్లీషు తత్సమాల పాలు’ తగ్గాలని నా ప్రతిపాదన. తెలుగులో ఇంగ్లీషు పాలు ఎంత వరకు భరించవచ్చు? ‘ఇంగ్లీషులో ఫ్రెంచి పాలు ఉన్నంత,’ అని ప్రతిపాదించవచ్చు. 3.1 పూర్వపు పద్ధతి పూర్వకాలంలో తెలుగు విజాతీయ భాషలని ఎదుర్కొన్నప్పుడు విదేశీ మాటలతో సరితూగే సరికొత్త మాటలని తయారు చేసుకునేది. అలా వీలు కాని పక్షంలో ‘తద్భవ రూపం’లో తనలోకి దింపుకునేది. ఆ ప్రక్రియ ఎలా సాగిందో చూద్దాం. పాశ్చాత్యులు మన దేశానికి వర్తకం చెయ్యటానికి వచ్చిన కొత్త రోజులలో దక్షిణ అమెరికా నుండి ఎన్నో మొక్కలని తీసుకువచ్చి మనకి పరిచయం చేసేరు. మిరపకాయలు, పొగాకు, బంగాళాదుంపలు, సపోటా, సీతాఫలం, రామాఫలం, బొప్పాయి, మొదలైనవి. ఈ పేర్ల వెనక చరిత్రని చూస్తే తెలుగులో ఉన్న సృజనాత్మక శక్తి అర్థం అవుతుంది. మిరపకాయలు: మాంసాన్ని వండడానికి మిరియాలు ముఖ్యంగా కావాలి. ఆ మిరియాలు భారతదేశంలోనే దొరికేవి. భారతదేశపు పూర్వపు ఆర్ధిక ఔన్నత్యానికి మిరియాలే కారణం. తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్‌ని పట్టుకున్నప్పుడు పాశ్చాత్యులు భారతదేశానికి వచ్చే దారి బందయిపోయింది. దానితో సముద్రపు దారి కనుక్కుందామనే ప్రయత్నంలో, దారిలో అడ్డుతగిలిన అమెరికాలో పడ్డారు. అక్కడ పచ్చగా, ఎర్రగా, కారంగా ఉండే కాయలని చూసి అవే మిరియాలు అనుకొని వాటికి మిరియపుకాయలు అని వారి భాషలో పేరు పెట్టుకున్నారు. మిరియాలని ఇంగ్లీషులో పెప్పర్స్ అంటారు కనుక మధ్య అమెరికాలో కనిపించిన ఎర్రటి, పొడుగాటి కాయని ‘పెప్పర్ కార్న్’ అన్నారు. ఆ మొక్కలని మన దేశం తీసుకు వచ్చేరు. అది మనం కని, విని, ఎరగని కొత్త మొక్క. తెల్లవాళ్లు దానిని పెప్పర్ కార్న్ అన్నారు కనుక దానికి మనవాళ్లు మిరియపు కాయ అని పేరు పెట్టేరు. అదే మిరపకాయగా మారింది. పొగాకు: ఇది కూడ తెల్లవాళ్లు దక్షిణ అమెరికా నుండి తీసుకువచ్చిన మొక్కే. దీని ఇంగ్లీషు పేరు ‘టుబేకో’ని పూర్తిగా విస్మరించి మనవాళ్లు దీనికి శుద్ధ తెలుగులో, పొగాకు అని పేరు పెట్టేరు. ఈ పేరు పెట్టిన వ్యక్తినీ, ‘డ్రెడ్జర్’కి తవ్వోడ అని పేరు పెట్టిన వ్యక్తిని మనం ఎంత గౌరవించినా సరిపోదు. సపోటా: ఈ పండు కూడ దక్షిణ అమెరికాదే. అక్కడా దీన్ని సపోటా అనే అంటారు. అచ్చుతో అంతం అయిన పేరు కనుక మన భాషలో ఇది చక్కగా ఇమిడి పోయింది. నేను మెక్సికోలో ఈ పండు పేరు విన్నప్పుడు మన తెలుగు పేరే వాళ్లు తస్కరించేరని అనుకున్నాను. సీతాఫలం, రామాఫలం: ఈ రెండు కూడ దక్షిణ అమెరికా పళ్లే. వీటికి నోరు తిరగని పేర్లు ఏవో ఉన్నాయి. మనవాళ్లు వీటికి తెలుగు పేర్లు కాకుండా సంస్కృతం పేర్లు పెట్టేరు. తెలుగు పేరు అయితే చివర ‘పండు’ వచ్చి ఉండేది. గమనించేరో లేదో ఈ రెండింటికే ‘ఫలం’ అనే తోక ఉంది; మిగిలినవాటన్నిటికీ ‘పండు’ తోకే! తోక ప్రస్తావన వచ్చింది కనుక, సీతాఫలం, రామాఫలంతో పాటు హనుమాఫలం ఉంటే బాగుంటుందని అనిపించింది. ఉష్ణమండలాలలో పెరిగే మరొక పండు పేరు ‘స్టార్ ఫ్రూట్.’ దీని స్వస్థలం శ్రీలంక. నున్నటి కాకరకాయ ఆకారంలో ఉండి అడ్డుకోతలో నక్షత్రాకారంలో ఉంటుందీ పండు. దీనికి నేను హనుమాఫలం అని పేరు పెట్టేసిన తరువాత దీనిని తెలుగులో అంబాణంకాయ అంటారని వికీపీడియాలో చదివేను. అంబాణంకాయ పేరు కన్న హనుమాఫలం పేరు బాగులేదూ? ఇలా కొత్త భావాలకి తెలుగులో పేర్లు పెట్టే ధోరణి నా చిన్నతనం వరకు ఉండేది. కేవలం కాకతాళీయమో, కారణ-కార్య సంబంధం ఉందో తెలియదు కాని తెలుగు తిరోగమనం ఆంధ్ర రాష్ట్ర అవతరణతో మొదలయింది. ఈ రోజులలో, గోదావరి మీద కొత్త వంతెన కట్టేరు — అంటే మనల్ని చదువులేని బైతుల్లా చూస్తారు; గోదావరి మీద కొత్త బ్రిడ్జ్ కట్టేరు — అంటే పరవాలేదు. గోదావరి మీద నూ బ్రిడ్జ్ బిల్డుతున్నారు — అనే ప్రయోగం సుదూర భవిష్యత్తులో విన్నా వింటారు. 4. వైజ్ఞానిక విషయాన్ని అనువదించటం – నా సొంత దృక్కోణంలో ఈ పత్రం యొక్క పరిధిలో పాఠ్యపుస్తకాలు లేవు కనుక ప్రభుత్వం వారు జారీ చేసిన నిబంధనలు కాని, తెలుగు అకాడమీ వారు ప్రచురించిన నిఘంటువులలోని పదజాలం కాని వాడాలనే నిర్బంధం నాకు లేదు. నా పరిధి అనుసరణల వరకే కనుక మూల గ్రంథాన్ని తు. చ. తప్పకుండా పాటించాలనే నిర్బంధం కూడ లేదు. మూలం లోని భావాన్ని సమగ్రంగా గ్రహించి, తిరిగి తెలుగులో చెప్పటమే నా ముఖ్యోద్దేశం. ఈ గమ్యం చేరుకోడానికి అవసరం అయితే పాఠ్యక్రమాన్ని మార్చడానికి కాని, మూలంలో ఉన్న ఉపమానాలని మార్చడానికి కాని, మూలంలో ఉన్న ఇంగ్లీషు మాటలకి సరి కొత్త తెలుగు మాటలని తయారు చేసి ప్రయోగాత్మకంగా వాడడానికి కాని వెనుక తియ్యను. నేను తెలుగులో తిరగ రాయడానికి ముందు సాధారణంగా ఇంగ్లీషు మూలాన్ని — కేవలం అర్థం చేసుకునే నిమిత్తం — రెండు, మూడు సార్లు చదువుతాను. అప్పుడు ఆ పాఠాన్ని తెలుగులో చెప్పే నిమిత్తం కొన్ని ముఖ్యాంశాలని దృష్టిలో పెట్టుకుని తెలుగులో రాయటం మొదలు పెడతాను. రాతకి ఉపక్రమించే ముందు అందరికీ ఎదురయే సమస్యలే నాకూ ఎదురవుతాయి. మొదటిది, ఇంగ్లీషులో చదివినది పూర్తిగా అర్థం అయిందా? సాహిత్యాన్ని అనుకరించేటప్పుడు ఈ సందర్భంలో ఎదురయే సమస్యలు, ఇబ్బందులు వైజ్ఞానిక విషయాలని అనుకరించేటప్పుడు ఉండవు. ఈ సందర్భంలో మనకి కావలసినదల్లా భావ ప్రకటన; భాష అర్థం అయినంత మాత్రాన భావం అర్థం అవాలని లేదు. వృత్తి పదాల అర్థాలు తెలిసినంత మాత్రాన సరిపోదు. గణిత సమీకరణాల వ్యుత్పత్తి తెలిసినంత మాత్రాన సరిపోదు. వాటి వెనక ఉన్న భావసూక్ష్మత అవగాహనలోకి రావాలి. అనువాద లక్ష్యం తెలుగు అయినప్పుడు ఈ ఇబ్బంది ఇనుమడిస్తుంది. పాఠకులు శాస్త్రంతో పరిచయం లేని సామాన్యులు అయినప్పుడు ఈ ఇబ్బంది విషమిస్తుంది. 4.1 సారూప్యాల వాడుక విజ్ఞాన శాస్త్రంలో కంటికి కనబడని ఊహనాల (కాన్సెప్ట్స్, concepts) అవసరం తరచు వస్తూ ఉంటుంది. చెప్పేది సుబోధకంగా ఉండడానికి పాఠకులకి పరిచయమైన నమూనాలు ఇటువంటి సందర్భాలలో వాడతారు. ఉదా 1. నేను కళాశాలలో చదువుకునే రోజులలో ఇంగ్లీషులో రాసిన పాఠ్య పుస్తకాలు వాడేవాడిని. వాటిలో వస్తువుల ఆకారాలు వర్ణించటానికి ‘పిల్ బాక్స్, బ్రెడ్ బాక్స్, డోనట్’ వంటి సారూప్యాలు ఎక్కువగా కనిపించేవి. ఇవేమీ నాకు పరిచయమైన మాటలు కావు. పిల్లి అంటే తెలియని వాడికి మార్జాలం అంటే ఏమి తెలుస్తుంది? పిల్‌బాక్స్ అంటే మాత్రలు దాచుకునే పెట్టె. బ్రెడ్‌బాక్స్ అంటే రొట్టె దాచుకునే పెట్టె. డోనట్ అంటే చిల్లుగారె ఆకారంలో ఉండే తియ్యటి తినుబండారం. మా ఇంట్లో ఉండే హొమోపతీ మందుల సీసాలు అడ్డు కోతలో గుండ్రంగా ఉండేవి, కాని పిల్ బాక్స్ అడ్డుకోతలో చతురస్రాకారంగా ఉండి, అరచేతిలో పట్టేంత, చిన్న కుంకం భరిణంత పెట్టె. దీనిని ఇంగ్లీషు పరిభాషలో ‘రెక్టేంగ్యులర్ పేరలలోపైపెడ్’ అంటారు. ఈ నోరు తిరగని మాట చెపితే పిల్లలు భయపడతారని ఆ పుస్తకం రాసిన అమెరికా ఆసామీ ‘పిల్ బాక్స్’ అన్నాడు. అలాగే బ్రెడ్ బాక్స్ అంటే అదే ఆకారంలో ఉండే పెద్ద పెట్టె. డోనట్ అంటే చిల్లు గారె ఆకారం. అనుకరించేటప్పుడు మన అనుభవ పరిధిలో ఉన్న మాటలు వాడితే వ్రతమూ చెడదు, ఫలమూ దక్కుతుంది. 4.2 కొత్త మాటలు సృష్టించటం కొత్త మాటలు పుట్టించవలసిన అవసరం రోజూ వస్తూనే ఉంటుంది. పరిశోధన చేసేటప్పుడు కొత్త భావాలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిని నిర్ద్వందంగా వర్ణించడానికి కొత్త మాటలు అవసరం. ఉదాహరణకి, స్టేజ్ ఫియర్ అనే ఇంగ్లీషు మాటనే తీసుకుందాం. అనువాదం చేసే వేళకి ఈ భావానికి సరితూగే తెలుగు మాట తట్టలేదనుకుందాం. అప్పుడు ఏమి చేస్తాం? బద్దకిష్టులైతే ‘స్టేజ్ ఫియర్’ అని ఇంగ్లీషు మాట వాడెస్తారు. పైపెచ్చు, ‘తెలుగులో ఒకేబ్యులరీ లేదండీ’ అని తప్పు తెలుగుమీదకి తోసెస్తారు. ఇది అధమ మార్గం. కొంచెం ఆలోచనా శక్తి ఉన్నవాడయితే, ‘సభాకంపం’ అనే మాట సృష్టించి పబ్బం గడుపుకుంటాడు. ఇది మధ్యమ మార్గం. తెలుగు నుడికారంతో అలవాటు ఉన్నవాడయితే మనకి ఉన్న ‘సభాపిరికితనం’ అనే పదాన్ని అవసరానికి అనువుగా మార్చి ప్రసంగభయం అనో, సభాభయం అనో వాడుకుంటాడు. ఇది ఉత్తమ మార్గం. ఉదాహరణ 2. గణితంలో తారసపడే ‘బౌండరీ కండిషన్’ అనే పదబంధాన్ని తీసుకుందాం. దీనిని ‘ప్రహరాంక్షలు’ అని అనువదించేను. ఈ పదబంధాన్ని సందర్భోచితంగా వాడి వినిపించినప్పుడు సభాసదులందరికీ ఏ ఇబ్బందీ లేకుండా విషయం అర్థం అయింది. అంటే ఏమిటన్నమాట? మనం కొత్తగా తయారు చేసే మాటలు అర్థగర్భితంగా, స్వయం విదితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు, ‘నీకు ఈ ఇంగ్లీషు మాటని ఇలా అనువదించడానికి అధికారం ఎవ్వరు ఇచ్చేరు?’ అని ఆక్షేపించకూడదు. ఉదాహరణ 3. అమెరికాలో బాగా వాడుకలో ఉన్న ఫ్లీ మార్కెట్ (Flea market) అనే పదబంధాన్నే తీసుకుందాం. ఇది ఫ్రెంచి భాషలోని ‘మార్సే ఓ పూసే’ (ఈగల బజారు, Marche au puces) అన్న పదబంధానికి ఇంగ్లీషు అనువాదం. బహిరంగ మైదానంలో బడ్డీలు వేసి, వాటి మీద రకరకాల వస్తువులు (పాతవి, కొత్తవి) అమ్మే ప్రదేశం ఇది. బహిరంగంగా ఉన్న మైదానం కనుక ఈగలు మూగుతాయి. అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. ఇలాంటి బడ్డీలు మన దేశంలో పర్యాటక స్థలాలలో చూస్తూ ఉంటాం. మన ‘సంత’ వీరి ‘ఫార్మర్స్ మార్కెట్’తో తులతూగే అర్థాన్ని ఇస్తుంది. ఫ్రెంచి మాటని యథాతథంగా వాడకుండా ఇంగ్లీషువాడు ఇంగ్లీషు వాసనతో ఎలా మార్చేడో అదే విధంగా ఇంగ్లీషు మాటని తెలుగు వాసనతో తెలుగులోకి ఎలా మార్చవచ్చో ఒక ఉదాహరణ ఇస్తాను. ఇంగ్లీషులో స్కై స్క్రేపర్ అనే మాట ఉంది. దీనిని ‘ఎత్తైన భవనం’ అంటే న్యాయం చేకూరదు. అందుకని దీనిని ‘అంబర చుంబితం’ అని అనువదించేను. ఆకాశహర్మ్యము అని కూడా అనవచ్చునేమో (ఇది పెంట్‌హౌస్‌కి మరింతగా నప్పుతుందని నాకనిపిస్తుంది.) అనువాదం కాని, అనుసరణ కాని రాణించాలంటే భాష మీద పట్టు అవసరం. కాని అదొక్కటీ సరిపోదు. మంచి అనువాదానికి కావలసిన సామగ్రులు: (1) ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, సంబంధి పదకోశము. మాటలకి సాధికారమైన వర్ణక్రమాలు, నిర్వచనాలు, భాషాభాగాలు, వాడకానికి ఉదాహరణలతో కూడిన సూచనలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి ప్రక్రియలు, మొదలైనవన్నీ ఈ నిఘంటువులో ఉండాలి. ప్రతి ఇంగ్లీషు మాటకి వివరణాత్మకమైన అర్థం ఇస్తే సరిపోదు; ఆ ఇంగ్లీషు మాటకి సమానార్థకం అయిన ఒక తెలుగు మాట కాని తెలుగు పదబంధం కాని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. (2) తెలుగు లక్షణ గ్రంథం (స్టైల్ మేన్యువల్, style manual) కావాలి. ఈ గ్రంథంలో ఏయే భాషా ప్రయోగాలు అభిలషణీయమో సోదాహరణంగా చూపించాలి. (3) కొత్త వారికి ఒక ఒరవడిలా ఉపయోగపడే విధంగా సైన్సుని తెలుగులో బాగా రాసిన వారి రాతలు ప్రచారంలోకి తీసుకు రావాలి. తెలుగులో సైన్సుని వ్యక్తపరుస్తూ రాయలేమనే భ్రమని తొలగించాలి. సైన్సుని తెలుగులో రాసేటప్పుడు ఎంత విస్తృతంగానూ, లోతుగానూ ఆలోచించి రాయాలో చవి చూపించటానికి ఈ దిగువ ఉదాహరణని పరిశీలించండి. ఉదాహరణ 4. ఆధునిక శాస్త్ర రంగపు వేదిక మీద అణువు చాల ప్రథాన పాత్ర వహించింది కదా. అణువు అనే ఊహనం భారతీయ సంస్కృతిలో ప్రాచీనకాలం నుండీ ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో ‘ఎటామిక్ థియరీ’ని డాల్టన్ ప్రవచించడానికి సహస్రాబ్దాల ముందే వైశేషిక దర్శనంలో కాణాదుడు తన ‘అణు సిద్ధాంతం’ ఉద్ఘాటించేడు. కనుక పాశ్చాత్యుల ‘ఏటమ్’ మన ‘అణువు’తో సర్వ సమానం. అణువులు ఉన్నాయని ప్రతిపాదించటమే కాకుండా ‘ద్వయాణుకము, త్రయాణుకము’ అని రెండేసి అణువుల జంటలు, మూడేసి అణువుల జంటలు అనే ఊహనాలు కూడ ప్రవేశపెట్టేడు, కాణాదుడు. ఈ మాటలు రెండూ ఈనాటి ‘మోలిక్యూల్’ అనే భావనకి ముత్తాతలు. కాని, ఈ రోజుల్లో, తెలుగు పుస్తకాలలో కొన్ని చోట్ల అణువుని ఏటమ్ అనే భావం తోనూ, కొన్ని చోట్ల మోలిక్యూల్ అనే భావం తోనూ వాడుతున్నారు. ఇదే ధోరణిలో ఏటమ్ అనే మాటని అణువు అని కొన్ని చోట్లా పరమాణువు అని కొన్నిచోట్లా అనువదిస్తున్నారు. కవిత్వంలో ఒకే భావానికి రకరకాల పేర్లు పెట్టి వర్ణిస్తే బాగుంటుంది కాని సైన్సులో ఒక మాటకి, ఆ మాట అర్థానికి మధ్య ఒక నిర్ధిష్టమైన లంకె ఉండాలి. లేకపోతే భావం గల్లంతు అయే ప్రమాదం ఉంది. ఈ లెక్కని ‘ఏటమ్’ అన్న మాటని ఎలా అనువదించాలి? అణువా? పరమాణువా? ఈ ప్రహేళికని పరిష్కరించటానికి ఒక్క అడుగు వెనక్కి వేసి పరిస్థితిని సింహావలోకనం చేద్దాం. ఉదాహరణకి, అణు విద్యుత్తు, అణు బాంబు, అనే ప్రయోగాలు తరచు వినబడుతూ ఉంటాయి కాని, పరమాణు విద్యుత్తు, పరమాణు బాంబు, అన్న ప్రయోగాలు ఎప్పుడూ వినలేదు. కనుక అణువు అన్న మాటని ఏటమ్‌కి సమానార్థకంగా కేటాయిస్తే అభ్యంతరం చెప్పేవాళ్లు ఉండకూడదు. అప్పుడు అణువులో ఉన్న ఎలక్‌ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు గురించి మాట్లాడవలసినప్పుడు వాటిని పరమాణువులు అనొచ్చు. ఈ పరమాణువుల కంటె చిన్నవి ఉన్నాయి. వాటిని పరమాణు రేణువులు అనొచ్చు. ఇప్పుడు మోలిక్యూల్‌కి ఒక కొత్త మాట కావాలి. ఒక మోలిక్యూలులో రెండు కాని అంతకంటె ఎక్కువ కాని అణువులు ఉండొచ్చు కనుక కాణాదుడు వాడిన ద్వియాణువు, త్రయాణువు నప్పవు. బహుళంగా ఉన్న అణువుల మూకని బహుళాణువు లేదా – కొంచెం కుదించి – బణువు అని పిలవమని నా సలహా. ఒక నీటి బణువు చిన్న బణువుకి ఉదాహరణ; ఇందులో రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు మాత్రమే ఉంటాయి. రక్తానికి ఎరుపు రంగునిచ్చే పదార్థం పేరు ‘హీమ్’ ఒక్క హీమ్ బణువులో 75 నుండి 117 వరకు అణువులు ఉండొచ్చు. ఇటువంటి పెద్ద బణువులని బృహత్ బణువులు (మెగా మోలిక్యూల్స్, mega molecules) అనొచ్చు. అణు బాంబులని మరొకసారి పరామర్శిద్దాం. ఈ బాంబులలో మళ్లా రెండు రకాలు: చిన్నవి, పెద్దవి. ఈ తేడా కేవలం పరిమాణాన్ని పురస్కరించుకుని కాదు. వాటి సిద్ధాంతాలే వేరు. వాటి నిర్మాణశిల్పమే వేరు. కనుక రెండింటినీ ఒకే పేరుతో పిలిస్తే ఎలా? ఇంగ్లీషులో ఈ రెండింటిని పిలవడానికి రకరకాల పేర్లు ఉన్నాయి. చిన్న జాతి బాంబులని ఏటమ్ బాంబు అని కాని, ఫిషన్ బాంబు అని కాని పిలుస్తారు. పెద్ద దానిని హైడ్రొజన్ బాంబు అని కాని, ఫ్యూషన్ బాంబు అని కాని, నూక్లియార్ బాంబు అని కాని పిలుస్తారు. తెలుగులో కూడ ఈ తేడాని గుర్తించాలంటే అణు బాంబుని ‘అణ్వస్త్రం’ అనిన్నీ, నూక్లియార్ బాంబుని ‘కణ్వస్త్రం’ అనిన్నీ అనమని నా సలహా. ఇంగ్లీషులో నూక్లియస్ అనే మాటని తెలుగులో కణిక అని తెలుగు భాషా పత్రికలో వాడటం చూసేను. 4.3 దుర్నామాలని సరిదిద్దటం పరిభాషలో వాడే ఇంగ్లీషులో ‘అతకని’ పేర్లు తరచుగా తారసపడుతూ ఉంటాయి. ఏదైనా కొత్త విషయాన్ని పరిశోధించే మొదటి రోజుల్లో అవగాహన అస్పష్టంగా ఉంటుంది. అట్టి సమయాలలో, కేవలం అజ్ఞానం కొద్దీ, మనం అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అయినప్పుడు మనం తొందరపడి పెట్టిన పేరు అతకక పోవచ్చు. ఉదాహరణకి ఆస్ట్రేలియాలో చెట్ల మీద నివసించే ఒక జంతువు చూడడానికి బుల్లి ఎలుగుబంటిలా ఉందని దానికి కొవాలా బేర్ (Koala bear) అని పేరు పెట్టేరు. దరిమిలా ఆ జంతువు ఎలుగుబంటి జాతికి చెందనే చెందదని తెలిసింది; కాని పెట్టిన పేరు అతుక్కుపోయింది. ఇదే విధంగా పీనట్, కోకోనట్ అన్న మాటలు ఇంగ్లీషులో దుర్నామాలు. వృక్షశాస్త్రం దృష్టిలో నట్ (nut) అనే మాట నిర్వచనంలో కోకోనట్ ఇమడదు. మనం తెలుగులో వాడే ‘కొబ్బరికాయ’ శాస్త్రీయంగా సరి అయిన ప్రయోగం; కొబ్బరికాయ ‘గింజ’ కాదు, అదొక పండు. అదే విధంగా పీనట్, గ్రౌండ్‌నట్, అనే మాటలు కూడ దుర్నామాలే (మిస్‌నోమర్స్, misnomers). మనం తెలుగులో వాడే వేరుశెనగ అన్న పేరు నిజానికి దగ్గర. అంటే ఏమిటన్నమాట? ఈ సందర్భంలో ఇంగ్లీషు పేర్ల కంటె తెలుగు పేర్లు శాస్త్రీయంగా సరి అయినవి. ఈ సందర్భంలో మరొక ఉదాహరణ. ఇంగ్లీషులో బటర్ ఫ్లై (butterfly) అన్న మాటకి ఆ పేరు ఎలా వచ్చిందో, దానికి తెలుగులో సీతా (శీతా?) కోక చిలక అన్న పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు కాని బటర్ ఫ్లై లో ‘బటరూ’ లేదు, అది శాస్త్రీయంగా ‘ఫ్లై’ కాదు. సీతాకోక చిలకలో ‘సీత’ (శీత) లేదు, ‘కోక’ లేదు, అది ‘చిలక’ కాదు! అందువల్ల ఈ అనువాదంతో ఇబ్బందీ లేదు. గణితంలో రేండమ్ వేరియబుల్ అనే భావం ఉంది. ఇది ‘రేండమూ’ కాదు, ‘వేరియబులూ’ కాదు. ఏదో ఇంగ్లీషులో పొరపాటు దొర్లి వాడుకలోకి వచ్చేసింది. ఇప్పుడు దీనిని ‘అనిర్ధిష్ట చలరాసి’ అని అనువదిస్తే అది అతకని అనువాదమే అవుతుంది. ఇది ఎంత అతకని పదబంధం అయినా ఈ ఇంగ్లీషు మాట పాతుకు పోయింది. దీని పేరు ఇప్పుడు మరమ్మత్తు చెయ్యలేము. కాని దీనికి తెలుగులో పేరు పెట్టాలనే ‘పిచ్చి’ ఉన్నవాళ్లు మాత్రం దీనిని అనిర్ధిష్ట చలరాసి అని తెలిగించకుండా స్వయం బోధకమైన మాటతో తెలిగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. భౌతిక శాస్త్రంలో పోలరైజేషన్ (Polarization) అనే భావం ఉంది. దీనిని ధ్రువీకరణ అని అనువదించటం శుద్ధ తప్పు; ఎందుకంటే పోలరైజేషన్ అన్న పేరు ఎంపికలో పొరపాటు జరిగింది కనుక. పూర్వం కాంతి రేణువుల రూపంలో ఉంటుందనిన్నీ, ఈ రేణువులకి అయస్కాంత ధ్రువాలలా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉంటాయనీ అనుకునేవారు. ఈ ధ్రువాలు సిపాయిలలా బారులు తీరి ఉన్నప్పుడు ఆ కాంతిని పోలరైజ్‌డ్ కాంతి అనమన్నారు. కాని దరిమిలా కాంతి కెరటాలులా ప్రవహిస్తుందనిన్నీ, ఈ కెరటాలు ఒకే సమయంలో రెండు దిశలలో (పైకి, కిందికి; ముందుకి, వెనక్కి) ఊగిసలాడుతూ ఉంటాయనీ తెలిసింది. కొన్ని రకాల అద్దాల గుండా కాంతి ప్రవహించినప్పుడు ఆ గాజు అద్దం గుండా పైకీ,కిందకీ ఊగిసలాడే కెరటమే వెళుతుంది కాని ముందుకీ, వెనక్కీ ఊగిసలాడేది వెళ్లలేదు. అంటే ఒక తలంలో ఊగిసలాడే కాంతి వెళుతుంది, దానికి లంబ దిశలో ఊగిసలాడే కెరటం అడ్డగించబడుతుంది. ఇదీ జరిగే తంతు. ఇందులో ఎక్కడా ధ్రువాలు లేవు. ఈ తంతుని ‘తలీకరణ’ అంటే బాగుంటుంది కాని, ధ్రువీకరణ అంటే తప్పు అర్థం స్పురిస్తుంది, అలా అనకూడదు. ఇలాంటి ఉదాహరణలు ఇంగ్లీషులో కోకొల్లలు. ఏదో ఇంగ్లీషువాడు పప్పులో కాలేస్తే వేసేడు, ఆ కాలు పట్టుకుని మనం ఎందుకు వేల్లాడటం? ఆలోచించండి. జీవశాస్త్రంలో క్రోమోజోము అన్న మాటనే తీసుకుందాం. గ్రీకు భాషలో క్రొమో అంటే రంగు, సోమా అంటే పదార్థం కనుక ‘క్రోమోజోము’ ఒక రంగుపదార్థం. తెలుగులో ఈ మాటని యథాతథంగా ఉంచేసినా, రంగుపదార్థం అని అనువదించినా మనకి కలిగే మనో వికాసం శూన్యం. మరి ఇంగ్లీషువాడు వీటిని రంగు పదార్థం అని ఎందుకు అన్నాడు? జీవకణం లోని పదార్థం పారదర్శకంగా ఉంటుంది. దానిని పారదర్శకంగా ఉన్న గాజు పలకకి పులిమి, ఆ గాజు పలకని సూక్ష్మదర్శనిలో పెట్టి చూస్తే గాజు పలకకి, కణం లోని పదార్థానికి మధ్య విచక్షణ తెలిసేది కాదు. అందుకని కణానికి రంగు పులిమేవారు. వారు పులిమిన రంగు అంటుకున్న భాగాలు మనకి ఖణిగా కనిపించేవి. అలా ఖణిగా కనిపించిన పదార్థాన్ని రంగు పదార్థం లేదా క్రోమోజోము అని పిలవటం మొదలు పెట్టేరు. అంతేకాని ఆ పదార్థానికి స్వతహాగా రంగు లేదు. కనుక ఇంగ్లీషులో ‘క్రోమోజోము’ అన్న పేరు తప్పు. కాని దాని వాడుక పాతుకుపోయింది. దానిని మార్చమని నేను అడిగితే నన్ను ఏ పిచ్చాసుపత్రిలోనో పడెస్తారు. కాని దానికి తెలుగులో పేరు పెట్టవలసి వచ్చినప్పుడు ‘వారసవాహికలు’ అని తెలిగిస్తే ఎంత సుబోధకంగా ఉందో చూడండి. నేను ఇలా తాపత్రయం పడిపోతూ ఉంటే ఒక పెద్దమనిషి నా మీద జాలి పడి, “ఱావు గారూ, అలాగే లెండి. ఇటుపైన ‘కణములో కనిపించే వారసవాహికలని క్రోమోజోములు అందురు’ అని పాఠం చెబుతాను లెండ”ని నన్ను ఊరడించేడు. అలాగని ఇంగ్లీషుని పరిపూర్ణంగా పరిత్యజించమనటానికి కూడ వీలు లేదు. రసాయన శాస్త్రంలో తారసపడే నిర్మాణక్రమాలు (స్ట్రక్చరల్ ఫార్ములాస్, structural formulas), సాంఖ్య క్రమాలు (ఎంపిరికల్ ఫార్ములాస్, empirical formulas) రాయవలసి వచ్చినప్పుడు మూలకాల పేర్లని ఇంగ్లీషు లిపిలోనే రాయాలని ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. మడిగట్టుకుని H2O ని ‘ఎచ్2ఒ’ అని రాయమనటం భావ్యం కాదు. 5. ముక్తాయింపు తెలుగులో వైజ్ఞానిక విషయాల మీద రాసిన రాతలు బహు కొద్ది. తెలుగులో పాఠ్య పుస్తకాలు రాసే వారికి సైన్సు మీద అవగాహన, భాష మీద పట్టు ఉండాలి. అయినప్పటికీ ఒక భాషలో రాసిన విషయాన్ని మరొక భాషలోకి మార్చటం తేలిక అయిన విషయం కాదు. సాహిత్యాన్ని అనువాదం చేసేటప్పుడు ఎదురయే సమస్యలు వేరు, విజ్ఞాన శాస్త్రాన్ని అనువదించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు వేరు. తెలుగులో పారిభాషిక పదజాలం లేదంటూ ఆలోచనారహితంగా ఇంగ్లీషు పదబంధాల మధ్య తెలుగు క్రియావాచకాలని జొప్పించగా వచ్చే కంతిరీ భాష తెలుగూ కాదు, ఇంగ్లీషూ కాదు. అటువంటి భాష వాడితే ఇటు ఇంగ్లీషులోను, అటు తెలుగులోనూ ప్రతిభ లేదని చాటుకోవటమే అవుతుంది. సంప్రదించిన గ్రంథాలు Sumanyu Satpathy, “Let a Hundred Tongues be Heard,” The Hindu, 27 Sep 2012. Constanza Gerding-Salas, “Teaching Translation: Problems and Solutions,” Translation Education, Vol. 4, No. 3, July 2000. Vallampati Venkatasubbayya, “అనువాదకళ, నా అనుభవాలు” (in Telugu), eemaaTa webzine, March 2000. Budaraju Radhakrishna, భాషశాస్త్ర వ్యాసాలు, Visalandhra Publishing House, Hyderabad, Second Printing, 1995. Ananda Kishore, The Rice Transliteration Standard for Telugu. G. N. Reddy, The Influence of English on Telugu Literature,1800-1950: with references to translations and adaptations. Md. Ziaul Haque, The Problems in Translating Literary Prose. Department of English, Sylhet International University, Shamimabad, Sylhet, Bangladesh.
భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ […] Category: Trending News, తెలంగాణ by NewsDeskLeave a Comment on శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 25 గేట్లు ఓపెన్ ఆంధ్ర ప్రదేశ్ 2 hours ago Smt. Droupadi Murmu: మహిళా సాధికారతకు ప్రతిరూపం: సిఎం జగన్ ఒక సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా అన్నింటికంటే మించి ఒక గొప్ప మహిళగా...
వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] ఎర్నగూడెం దగ్గర [[దేవరపల్లి]]లో వెంకట సోమయాజులు మరియు వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200 పైగా గ్రంథాలు రచించారు. వానిలో నాటకాలు, కావ్యాలు, జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి. ==పండితయశస్వి== [['ఆంధ్రప్రదేశ్]] తొలి ఆస్థానకవి శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కి గండపెండేరం సత్కారం, గజారోహణం ఇలా ఎన్నో సత్కారాలు జరిగాయి. ఎన్నో బిరుదులూ వున్నాయి. ఆ బిరుదులన్నీ సార్ధక బిరుదులే. శతాధిక గ్రంధాలను రాసిన శ్రీపాదవారు కృతి కర్తె కాదు. కృతి భర్త కూడా. ప్రజ్ఞా వంతుడు. ప్రతిభావంతుడు.యశస్వి. శ్రీపాదవారి తర్వాత అంతటి కీర్తిప్రతిష్టలు పొందినవాళ్ళు చాలా అరుదుగా వున్నారని చెప్పవచ్చు అసలు హర్షుడు రాసిన నైషధీయ చరితాన్ని, శ్రీనాధుడు రాసిన శృంగార నైషధాన్ని మళ్ళీ రాయాలని సంకల్పించడమే ఓ సాహసం. అయితే ఎక్కడా కూడా మూల గ్రంధాల సహజత్వం పోకుండా చూసారు. అద్భుతంగా నైషద చరితాన్ని అందించిన ఘనత శ్రీపాద వారికే చెల్లిందని చెప్పవచ్చు.ఇక శ్రీపాద వారికి వచ్చిన పతకాలు, వస్తువులు ఆంధ్రాయూనివర్సిటీకి[[ఆంధ్రాయూనివర్సిటీ]]కి ఇచ్చేశారు.అయితే అందులో కొన్ని మ్యూజియంకి తరలించగా, కొన్ని ఇంకా ఎక్కడ ఉంచారో వెతుకుతున్నారు. ==పదబంధ నేర్పరి శ్రీపాద వారు== గోదావరి తీరం,రాజమహేంద్రవరం తాలూకు ప్రశస్తిని చాటిన శ్రీపాదవారు తన రచనలో ఎన్నో కొత్త పదాలు వాడడమే కాదు, ఒకపదం వేస్తే అర్ధం ఎలా మారుతుంది, ఓ పదం తీసేస్తే అర్ధం ఎలా ఉంటుంది వంటి ప్రయోగాలు చేసారని విశ్లేషించారు.'మరందం, మకరందం'వంటి పదాలు అందుకు ఉదాహరణ. సజాతి,విజాతి,విలోమ పదాలతో పదబంధం చేసిన నేర్పరి శ్రీపాద. శివదండకం, సరస్వతి దండకం ఇలా దండకాలను కూడా పొదిగారు.ముఖ్యంగా వసంతరాత్ర వర్ణన, దమయంతి వర్ణన అమోఘం. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఒంటిచేత్తో రామాయణ,మహాభారత, భాగవతాలను అనువదించడమే కాక శతాధిక గ్రంధాలను రాసారు. పద్యం,గద్యం, లలితపదాలు అన్నీ ఆయన రచనలో స్పష్టంగా కనిపిస్తాయి. స్మార్తం,వేదం,శ్రౌతం ఈ మూడు నేర్చుకున్న గొప్ప పాండిత్యం గల శ్రీపాద వారు ఆయన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి ఆధ్వర్యం వహించారు.ఇంటికి వచ్చినవాళ్ళు చివరకు కోర్టుకేసులు వేసినవాళ్లు వచ్చినాసరే ఆతిధ్యం ఇచ్చి అన్నంపెట్టిన మహోన్నత వ్యక్తిత్వం ఈయనిది. ==పత్రికా సంపాదకుడిగా== శ్రీ శాస్త్రులుగారు పత్రికాసంపాదకతచే గొంతకీర్తి సంపాదించుకొనిరి. 'కళావతి' యను ముద్రణాలయమును మదరాసులో[[మదరాసు]]లో నెలకొలిపి పిమ్మట దానిని రాజమహేంద్రవరమునకు మార్చి యవిచ్ఛిన్నముగా దానిని పదియేండ్లు నడపిరి. 'గౌతమి' యను తెనుగుమాసపత్రిక 1908 లో నారంభించిరి. అది యొకయేడు నడచి యాగిపోయినది. వీరి వజ్రాయుధము, మానవసేన, వందేమాతరం అను పత్రికలు నాడు మంచి ప్రచారము లోనికి వచ్చినవి. ==మున్సిపల్ మ్యూజియంలో విగ్రహం== [[రాజమహేంద్రవరం]] మున్సిపల్ కార్పొరేషన్ మ్యూజియం పార్కులో శ్రీపాద వారి విగ్రహాన్ని గతంలోనే ఏర్పాటుచేశారు. దీన్ని ఇంకా సముచిత స్థానంలో పెట్టాలని పలువురు అంటున్నారు.ఇక శ్రీ రామేన ఆదినారాయణకు శ్రీపాద వారంటే ఎనలేని భక్తిప్రపత్తులు వుండేవి. అందుకే శ్రీ ఆదినారాయణ జీవించివున్నంతకాలం శ్రీపాద వారి జయంతికి మేళతాళాలతో ఊరిగింపు నిర్వహించేవారు. శ్రీపాద వారి విగ్రహానికి పూలమాల వేసి భక్త్యంజలి ఘటించేవారు. ==సార్ధ శతజయంతి== శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సార్ధ శత జయంత్యుత్సవం (150ఏళ్ళ వేడుక) ఆశ్వియుజ బహుళ షష్టి అక్టోబర్ 21 శుక్రవారం సాయంత్రం త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆధ్వర్యాన నిర్వహించారు. ఉదయం మున్సిపల్ మ్యూజియంలో శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి విగ్రహం దగ్గర శ్రీ రామేన బ్రహ్మం కుటుంబ సభ్యులతో కల్సి శ్రీపాద వారి ప్రపౌత్రుడు శ్రీ కల్లూరి శ్రీరామ్, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు[[(విశాఖపట్నం)]] పూజాదికాలు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ శ్రీ వి.విజయరామరాజు హాజరయ్యారు. శ్రీపాద విగ్రహానికి పొష్పాంజలి ఘటించారు. సాయంత్రం గోదావరి గట్టునగల సమితి స్వస్థలంలో ఆత్మీయ పూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు శ్రీ వి.ఎస్.ఎస్.కృష్ణకుమార్ స్వాగతం పలికారు. [[హైదరాబాద్]] కేంద్రీయ విశ్వ విద్యాలయం ఆచార్య బేతవోలు రామబ్రహం అధ్యక్షత వహించారు. మహామహోపాధ్యాయ శ్రీ [[విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి]], ప్రవచన రాజహంస డాక్టర్ [[ధూళిపాళ మహాదేవమణి]], సంస్కృత భాషోద్యమ సారధి శ్రీ [[దోర్బల ప్రభాకర శర్మ]] అతిధులుగా పాల్గొన్నారు. ఈసందర్బంగా శ్రీ కల్లూరి శ్రీరామ్ రూపొందించిన శ్రీపాద వారి ప్రత్యేక సంచికను ఆచార్య బేతవోలు ఆవిష్కరించారు. నఖచిత్రకారుడు డాక్టర్ రవి పరస గోటితో వేసిన శ్రీపాద వారి చిత్రపటాన్ని ఆచార్య బేతవోలు ఆవిష్కరించారు. శ్రీ పోతుకూచి సూర్యనారాయణమూర్తి శ్రీ అమరేశం రాజేశ్వర శర్మ, శ్రీ చెబియ్యం వెంకట్రామయ్య, శతావధాని డాక్టర్ అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు, మాజీ ఎం.ఎల్.ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు, ఆదాయపు పన్ను శాఖ అధికారి శ్రీ రామావతారం, వంకలంక రామం, రామేన బ్రహ్మం, ఎర్రాప్రగడ రామకృష్ణ,చాగంటి శరత్ బాబు, పెరుమాళ్ళ రఘునాధ్,అశోక కుమార్ జైన్,ఓ.ఎన్.జి.సి. రిటైర్డ్ అధికారి శ్రీ విజయకుమార్, శ్రీపాద జిత్ మోహన్ మిత్ర, డాక్టర్ తల్లావఝల పతంజలి శాస్త్రి, ఎర్రాప్రగడ ప్రసాద్, నల్లగొండ రవిప్రకాష్, జోరా శర్మ, డాక్టర్ పివి మురళీకృష్ణ,జూపూడి వెంకట రమణారావు,కల్లూరి శ్రీరాములు,నిమ్మలపూడి వీర్రాజు, [[రత్నం సన్ పెన్]]వర్క్స్ అధినేత డాక్టర్ కె.వి.రమణమూర్తి దంపతులు,డాక్టర్ పీ.ఎస్.రవికుమార్,గ్రంధి రామచంద్రరావు,పెమ్మరాజు గోపాలకృష్ణ,దినవహి బాపిరాజు, మరాశాస్త్రి, డాక్టర్ ఏ.ఎస్.వి మహాలక్ష్మి, బులుసు వెంకటేశ్వర్లు,సత్యమూర్తి,అజ్జరపు హరిబాబు, ప్రజాపత్రిక సుదర్శన్, దీక్షితుల సుబ్రహమణ్యం,వాడ్రేవు దివాకర్, రామనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే 29న విశాఖలో శ్రీపాద వారి సార్ధ శతజయంతి నిర్వహిస్తారు.
పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాజధాని ఉండాలని, అమరావతిపై విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీఏ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్‌ కేఎం ఖాదిర్‌ మొహిద్దీన్‌ అన్నారు. సభలో మాట్లాడుతున్న ఖాదీర్‌ మొహిద్దీన్‌, పాల్గొన్న పార్టీ నాయకులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఐయూఎంఎల్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదిర్‌ మొహిద్దీన్‌ గుంటూరు(తూర్పు), సెప్టెంబరు26: పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాజధాని ఉండాలని, అమరావతిపై విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీఏ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్‌ కేఎం ఖాదిర్‌ మొహిద్దీన్‌ అన్నారు. గుంటూరులోని పట్టాభిపురంలో సోమవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలన్నారు. నిబంధనలు సాకుగా చూపి ముస్లింలకు సంక్షేమ పథకాలు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డులో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా హైకోర్టులో పోరాడతామని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ఖాజావలి, జుబైర్‌, పైసల్‌బాబు, షాజు, అమానుల్లాఖాన్‌, రహమతుల్లా, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి వరదలతో నీట మునిగిన ముంపు బాధితులకు ప్రభుత్వం అందజేసే రూ.10 వేల నష్టపరిహారం పై గందరగోళ పరిస్థితులు వీడడం లేదు. గోదావరి వరదలతో నిండా మునిగిన మాకు నష్ట పరిహారం డబ్బులు బ్యాంక్‌ ఖాతాలో జమ కాలేదు అంటూ కొంత మంది వరద బాధిత కుటుంబాలు నేటికీ తాసిల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలోని ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని నవతెలంగాణ ముందు వారు వాపోయారు. ఈ ఏడాది జులై నెలలో వచ్చిన గోదావరి వరదలతో గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న పలు గ్రామాలు వరద ముంపుతో సర్వం కోల్పోయారు. దీంతో ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేం దుకు అధికారులతో ముంపు సర్వే నిర్వహించారు. సర్వే సమయంలో అధికారులు తప్పుల తడకగా సర్వే నిర్వహించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. మండల వ్యాప్తంగా మొత్తం 23 ముంపు గ్రామాలలో 1936 మంది వరద బాధితులను అధికారులు గుర్తించి వారి వద్ద నుండి ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లు తీసుకుని ఆన్లైన్‌ చేశారు. వెను వెంటనే గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తామని చెప్పిన పది వేల రూపాయల నష్టపరిహారం బాధితుల బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. వారిలో కొంతమంది వరద బాధితులు తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదని, తమ పేర్లు నమోదు చేయలేదని తాసిల్దార్‌ కార్యాలయం వద్ద అనేక మార్లు ఆందోళన చేపట్టి వినతి పత్రాలు అందజేశారు. దీంతో రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానీ వరద బాధితులకు చెందిన బ్యాంక్‌ ఖాతాలు, ఐఎఫ్‌సి కోడ్‌ వంటి వివరాలను తీసుకుని కరెక్షన్‌ చేసి తిరిగి మరలా జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి లిస్టు అందజేశారు. కాగా రెండవ విడత 386 మంది లబ్ధిదారులకు గుర్తించారు. ముంపు సర్వేలో అధికారులు చేసిన తప్పిదాలతో పాటు ఆన్లైన్‌ లో పేర్లు నమోదు చేసిన సమయంలో తప్పుల తడకగా నమోదు చేయడం వంటి పొరపాటు వలన నిజమైన ముంపు బాధితులకు నేటికీ నష్ట పరిహారం అందక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదులు గోదావరి వరదలతో తాము తీవ్రంగా నష్టపోయామని తమ బ్యాంకు ఖాతాలో నేటికీ నష్టపరిహారం సొమ్ము జమ కాలేదంటూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో సైతం వరద బాధిత కుటుంబాలు ఫిర్యాదులు చేశారు. దుమ్ముగూడెం గ్రామానికి చెందిన సుమారు పది బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందలేదు అంటూ ప్రజావాణిలో అడిషనల్‌ కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లుకు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సున్నం బట్టి, బై రాగులపాడు, ఎల్‌ఎన్‌ రావు పేట గ్రామాలకు చెందిన 20 కుటుంబాలకు చెందిన బాధితులు కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ కు ఫిర్యాదు చేశారు. కాగా కలెక్టర్‌ వారి వద్ద నుండి బ్యాంక్‌ ఖాతా నంబర్లు, ఆధార్‌ కార్డు జిరాక్సులు సైతం తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. రెండవ విడత నమోదు పక్రియలో 386 మంది వరద బాధితులను గుర్తించినప్పటికీ వారిలో ఏ ఒక్కరికి నేటికీ నష్ట పరిహారం సొమ్ము బ్యాంకు ఖాతా లో జమ కాలేదు.. టెక్నికల్‌ సమస్యే కారణమా టెక్నికల్‌ గా తలెత్తిన సమస్య వల్లనే కొంత మంది వరద బాధిత కుటుంబాలకు నేటికీ నష్ట పరిహారం అందక పోవడానికి కారణమా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రెవిన్యూ అధికారులు సైతం ఎంతమంది ముంపు బాధితులకు నష్టపరిహారం సొమ్ము వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. ఇంకా ఎంత మందికి నష్ట పరిహారం సొమ్ము చెల్లించాలి అనే లెక్కలు పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారని చెప్పవచ్చు. ముంపు బాధితులకు తమ వద్ద జమ అయినట్లు చూపిస్తుందని రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా గోదావరి ముంపు నష్ట పరిహారం సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ పై గందరగోళ పరిస్థితి నెలకొంది అనే చెప్పవచ్చు.
Book Festival : జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని, పుస్తకాలు చదవడం వల్ల నే ఎందరో గొప్ప వ్యక్తులు గా మారారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ […] Category: Trending News, తెలంగాణ by NewsDeskLeave a Comment on విద్యార్జనతోనే ఉన్నత స్థానం – మంత్రి గంగుల December 23, 2021 December 23, 2021 ఆకుపచ్చని అక్షరం – పర్యావరణ సాహిత్య సమ్మేళనం 34th Hyderabad National Book Fair Kicks Off : 34వ హైదరాబాద్ జాతీయ బుక్ ఫెయిర్ లో భాగంగా బుధవారం నగరంలోని ఎన్.టి.ఆర్ స్టేడియంలో ఆకుపచ్చని అక్షరం పర్యావరణ సాహిత్య సమ్మేళన కార్యక్రమం […] Category: Trending News, తెలంగాణ by NewsDeskLeave a Comment on ఆకుపచ్చని అక్షరం – పర్యావరణ సాహిత్య సమ్మేళనం ఆంధ్ర ప్రదేశ్ 4 hours ago మాండోస్ తుపానుపై సీఎం సమీక్ష రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోన్న మాండోస్ తుపానుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి...
ఎవరనగా తన మతమునకై, స్వధర్మ రక్షణకై అనేక హింసలు పొంది, రాళ్ళతో కొట్టబడి, కాల్చబడి తమ శరీరమును ప్రాణమును సహితం లెక్క చేయకుండా ప్రాణము నిచ్చిన వారు. అయితే వీరు మతానికై చావడము, మత ద్వేషమువల్ల అన్యమతస్థులచేత చంపబడడము లేక స్వమతార్థ ప్రాణత్యాగము చేసేవారు. అసలు వీరు ఎలా ఉంటారు ? వీరు ఎక్కడ జన్మిస్తారు? వారి హృదయస్పందన ఎలా వుంటుంది ? ఎందుకు వీరికి అంత భగవత్భక్తి ? వంటి ప్రశ్నలు మనందరికి కలుగవచ్చు వీటికి సమాధానం బైబిలులోనే. బాబోయ్ పులి! బాబోయ్ పులి !మనందరికీ తెలిసిన కథే. ఆ కథ సారాంశం ఇంకా గుర్తుంది కదూ. అసలు అబద్ధం ఆడితే నమ్ముతారో లేదో అని ఎదుటి వారిని పరీక్షించి, చివరకు విసిగిన జనం నిజం చెప్పినా నమ్మలేదు. అయితే ఆ కథలో ఆ పిల్లవాడు ఎందుకు అబద్ధం చెప్పాడు? అతనికి వచ్చిన లాభం ఏంటి ? అని ఒక్కసారి ఆలోచిస్తే నష్టపోయాడు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. నిజంగా ఎవరైనా మనవల్ల విసుగు చెందినప్పుడు మనం నిజం చెప్పినా నమ్మరు. అనేక మంది కొన్ని మంచి కారణాలకు అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటారు. సరే అబద్ధం మంచి కోసం ఆడతారో లేదో తెలియదు కాని ఎవరు కూడా అబద్ధం కోసం ప్రాణం పోగొట్టుకోరు అది అబద్ధం అని తెలిసినా కూడా. నిజమే కదా! అవును ప్రియ చదువరీ! ఈ లోకంలో అనేకులు అబద్ధం కోసం చనిపోయారు, కాని వారు ఒక సత్యం కొరకు ప్రాణం త్యాగం చేసాము అని తమ్మును తామే మోసం చేసుకున్నారు. వీరు కాదండి హతసాక్షులు. వాస్తవం ఏంటంటే అపోస్తలులు గానీ యేసు ప్రభువు శిష్యులు గానీ హతము చేయబడి, రాళ్ళతో కొట్టబడి, హింసించబడి హతసాక్షులుగా ఎందుకు అయ్యారు అంటే వారు సత్యరూపియైన క్రీస్తు యొక్క సిలువ శ్రమ మరణ పునరుద్ధానం గూర్చిన జ్ఞానం కలిగినవారు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో ఏడుగురు ప్రత్యేకముగా పిలువబడి ఆత్మీయ బోధనలకు ఎన్నుకొనబడకుండా ఆహారము పంచి పెట్టుటకు నియమింపబడిరి. వీరు స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడునగు నీకొలాసు అనువారు.ఆహారము పంచి పెట్టుటకువారికి కావలసిన అర్హతలు, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన వారు. అయితే ఆహారము పంచి పెట్టుటకు ఇట్టి అర్హతలు కావలెనా? ఆలాగని కాదు కాని ప్రభువు నిర్ణయించిన పని అది ఏదైనను దానియందు పని చేయుటకు ఇట్టి అర్హతలు అవసరము. యుద్ధమునకు వెళ్ళే సైనికులు ఎంత ప్రాముఖ్యమో సామాను వద్ద కాపలాదారులకు కూడా అంతే ప్రాముఖ్యత. ఇట్టి అర్హతలు గలిగిన వీరిలో ఒకడైన స్తెఫెను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచు ఉండెను. స్తెఫెను మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను చూచిన వారు అతనిని ఎదిరింపలేక అబద్ధసాక్ష్యములు పలికి సమాజములోనికి తీసుకొని వచ్చి రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు. అతడు గట్టిగా పట్టుకున్న సత్యము కొరకు, తనపై ఉన్నఅబద్ధ సాక్ష్యమునకైనా ప్రాణమును సహితం లెక్కచేయకుండా బైబిలు గ్రంథంలో మొట్టమొదటి హతసాక్షిగా మారాడు. క్రైస్తవ హతసాక్షులు అంటే స్వల్పమైన విషయం కాదు పరిశుద్ధాత్మతోను జ్ఞానముతోను నిండుకొని అబద్ధమునకు తలవంచని వారు. ఏదో కొద్దిపాటి భక్తి గలిగి, కొద్దిపాటి జ్ఞానం గలిగి, కొద్దిపాటి రక్షణ అనుభవం గలిగి నేను క్రీస్తు కోసం ఏదైనా చేస్తాను ? మరణించడానికైనా సిద్ధమే ? అంటూ ఒట్టి తీర్మానాలు తీసుకుంటాము. ప్రియ స్నేహితులారా మనందరము క్రీస్తు కొరకు చనిపోవాలని సృష్టింపబడలేదు కాని క్రీస్తు కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అనే ధృఢ నిశ్చయత కావాలి, పరలోకంలో అట్టివారికే ప్రవేశం. నిజ జీవితంలో ఒకవేళ ఇటువంటి స్థితి మనకూ సంభవిస్తే ? ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందాం. ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి “సెయింట్ అల్బాన్”. రోమీయుడైన ఈ వ్యక్తి “వెరులామీమ్” అనే ప్రాంతంలో నివసిస్తూ ఒక క్రైస్తవ బోధకునికి తన గృహంలో నివాసాన్ని ఇచ్చి తరువాత క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించాడు. ఇది తెలుసుకున్న రోమా సామ్రాజ్యంవారు తమ దేవతలను ఆరాధించని ఇతని కను గ్రుడ్డులను తీసి హింసించి హతమార్చారు. అయితే “వెరులామీమ్” అనే పట్టణం అభివృద్ది చెంది ఈరోజు “సెయింట్ అల్బాన్” గా మార్చబడి అనేకులు తమ ప్రాణములను సహితం లెక్కచేయకుండా క్రైస్తవులుగా మార్చబడ్డారు అనే సంగతి చరిత్రలో వాస్తవం.మొదటి శతాబ్ధకాలంలో క్రీస్తు ఆరోహణమైన తరువాత సువార్త నిమిత్తం ఎన్నుకొన్న శిష్యులు సహితం హతమార్చబడ్డారు. వీరు స్తెఫెను, జెబెదయి కుమారుడైన యాకోబు, ఫిలిప్పు, మత్తయి, ఆంద్రేయ, మార్కు, పేతురు, అపో. పౌలు, సువార్తికుడైన యూదా, బర్తలోమయి, తోమా, లూకా, సీమోను మరియు పత్మాసులో యోహాను అను వారు హతసాక్షులైరి. భారతదేశంలో తోమా క్రీస్తు సువార్త విషయమై హతసాక్షి అయ్యాడు. ఈ దినాలలో గ్రహం స్టెయిన్స్ ఇంకా ఎందరో క్రీస్తు సువార్త నిమిత్తం తమ జీవితాలను లెక్కజేయలేదు. క్రైస్తవ హతసాక్షులకు ప్రత్యేకమైన చోటు పరలోక రాజ్యంలో నిర్ణయించబడింది.దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద కనబడుట ప్రకటన 6:9-11 లో గమనించగలం. ఎంత ధన్యత. 11 లో గమనించినట్లయితే “మరియు--వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ... ” అనగా మనలో ఎవరైనా క్రీస్తు కొరకు హతసాక్షులుగా ఉండువారు మరియు ఇంకా చంపబడబోవువారు ముందుగానే నిర్ణయించబడినట్టు గమనించగలం. పరలోక తండ్రి చిత్తంలేనిదే ఈ లోకం లో మనకు శ్రమ కలుగదు, క్రీస్తును గూర్చిన శ్రమ, సువార్తను గూర్చిన శ్రమ లేదా క్రైస్తవత్వం వలన శ్రమ, ఇట్టి శ్రమలలో ఏదైనా నిజముగా నీకు కలిగినప్పుడు దానిని స్వీకరించడానికి ప్రయత్నిద్దాం. .శ్రమ కలుగుట నాకు మేలాయెను అని అపో. పౌలు చెప్పిన రీతిగా శ్రమను అనుభవించుట వలన విశ్వాసంలో ఇంకా బలపరచబడగలం ఆత్మీయ జీవితంలో పడిపోకుండా సాగగలం. క్రైస్తవులం అని చెప్పుకుంటే సమాజం నవ్వుతుంది, శ్రమరాళ్ళు రువ్వుతుంది, ఉద్యోగాలు రావు, పెళ్ళిళ్ళు కావు అని నీవనుకుంటే యేసు క్రీస్తు ప్రభువును కలిగియున్నాను అని భ్రమ పడుతున్నావు. “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును ... మనుష్యులు మీ సత్ క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి” మత్తయి (5:11,12,6) అని వ్రాయబడిన రీతిగా నిజమైన విశ్వాసిగా, పరిపూర్ణమైన క్రైస్తవునిగా జీవించుటకు ప్రయత్నిద్దాం. అట్టి కృప పభువు మనందరికి దయచేయును గాక. ఆమెన్. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
క్లౌడ్ నెట్‌వర్కింగ్ టెక్నాలజీ అనేది Google క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లో పెద్ద భాగం. ఇది వ్యాపారాలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒకదానికొకటి త్వరగా మరియు సులభంగా కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది. క్లౌడ్ నెట్‌వర్క్ టెక్నాలజీ ఇంటర్నెట్‌ను మౌలిక సదుపాయాలుగా ఉపయోగించి ఇంటర్‌కనెక్టడ్ సర్వర్‌ల నెట్‌వర్క్‌ను సృష్టించడానికి మరియు నిర్వహించడానికి సంస్థలను అనుమతిస్తుంది. క్లౌడ్-ఆధారిత ఫైల్ నిల్వ సాంకేతికత వినియోగదారులు వారి పరికరాలలో ఫైల్‌లను స్థానికంగా నిల్వ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది. క్లౌడ్-ఆధారిత నెట్‌వర్క్‌లు సాంప్రదాయ నెట్‌వర్క్‌ల కంటే ఎక్కువ సౌలభ్యం మరియు స్కేలబిలిటీ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి క్లౌడ్ నెట్‌వర్క్ టెక్నాలజీ అనేది వనరులను పూల్ చేయడానికి మరియు డేటాను సురక్షితంగా పంచుకోవడానికి సంస్థలను అనుమతించడం ద్వారా భద్రతను మెరుగుపరచడానికి చాలా ప్రభావవంతమైన మార్గంగా చూపబడింది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, అధికారులపై పెరిగిపోతున్న ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం సుపరిపాలన వారంగా సోమవారాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో గ్రామస్ధాయిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్ధను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రామాలకు సుపరిపాలనను తీసుకెళ్లాలనే నినాదంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20 నుంచి రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ‘సుపరిపాలన వారం’ ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా పెండింగ్‌లో ఉన్న ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం, రాష్ట్ర స్థాయిలో పౌర పట్టికలను అప్ డేట్ చేయడం దీని ప్రధాన లక్ష్యం. పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రజానుకూలమైన సుపరిపాలనను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనికి సంబంధించిన ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి గ్రామాల అభివృద్ధిపై ఆధారపడి ఉందని, గ్రామాలను మరింత సమర్థవంతం చేసే గ్రామ స్వరాజ్యం యొక్క కొత్త శకానికి నాంది పలికే పథకాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని తెలిపారు. మన గ్రామాలను స్వావలంబన, దేశానికి బలమైన మూల స్తంభాలుగా మార్చేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. సిటిజన్-ఫస్ట్ విధానం ద్వారా మార్గనిర్దేశం చేసేలా, తమ సేవల పంపిణీ వ్యవస్ధల విస్తరణను మరింత మెరుగుపర్చేందుకు, ప్రభావవంతం చేయడానికి మా ప్రయత్నాలలో అవిశ్రాంతంగా ఉన్నామని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు,
నగరిలో ``జగనన్న క్రీడా సంబరాలు`` ప్రారంభం ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది రేపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గుంటూరు ప‌ర్య‌ట‌న‌ రాజధానిని నిర్ణయించాల్సింది ప్రభుత్వాలే వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళ్తాం ఎవరి ఊహకు అందని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం సీఎం వైయ‌స్‌ జగన్ పాలనలో గ్రామాభివృద్ధికి బాటలు రైత‌న్న‌కు అండ‌గా నిలుస్తున్న ప్ర‌భుత్వం మ‌న‌ది You are here హోం » టాప్ స్టోరీస్ » ‘ఐదేళ్ల అమావాస్య చంద్ర పాలన’ పుస్తకావిష్కరణ ‘ఐదేళ్ల అమావాస్య చంద్ర పాలన’ పుస్తకావిష్కరణ 23 Mar 2022 5:34 PM అమరావతి: మాజీ సీపీఆర్వో విజయ్‌కుమార్‌ ర‌చించిన‌ ‘ఐదేళ్ల అమావాస్య చంద్ర పాలన’ పుస్తకాన్ని సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబులు ఆవిష్కరించారు. పుస్త‌కాన్ని ర‌చించిన విజ‌య్‌కుమార్‌ను స్పీక‌ర్‌, మంత్రులు స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.” కీర్తనలు 94:18-19 “నా అంతరంగమందు విచారములు హెచ్చగా”….ప్రతికూల ఆలోచనలు కొన్నిసార్లు మీ మనస్సులో పరుగెత్తుతాయా? మీరు సమస్యను ప్రతి విధంగా పరిశీలిస్తారు కానీ ఇప్పటికీ పరిష్కారం కనుగొనలేకపోతున్నారా? దేవుడు తన పిల్లలకు చేసే అద్భుతమైన వాగ్దానం ఇక్కడ ఉంది, “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.” 1 పేతురు 5:7 మీరు మీలాగే దేవునికి దగ్గరరావచ్చు, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే … మీరు చాలా కష్టపడి ఆయన పాదాల వద్ద మీ ఆందోళనలను బాధాకరంగా వేసినా, లేదా వాటిని ఆయనపై వేయండి, ఇది తెలుసుకోండి: దేవుడు వాటిని స్వీకరిస్తాడు! మీ ఆందోళనలతో ఆయన వద్దకు రండి ఎందుకంటే ఆయన మీ కోసం శ్రద్ధ వహిస్తాడు. ఆయన మీ సమస్యలకు పరిష్కారం కలిగి ఉన్నాడు, ఎందుకంటే ఆయన స్వయంగా, పరిష్కారం. ఆందోళనతో నిండిన హృదయం స్థానంలో, సంతోషంతో నిండిన హృదయం, ఆనందంతో నిండినది, : ఇది ప్రభువు మీకు ప్రతిపాదిస్తున్న మార్పిడి! దేవునికి మహిమ …! ఈరోజు, దేవునికి దగ్గరవ్వాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మీ ఆత్రుతలను హృదయపూర్వకంగా విశ్వసించండి మరియు బదులుగా ఆయన ఆనందం మరియు జ్ఞానం కోసం ఆయనను అడగండి. మనం కలిసి ప్రార్థిద్దాం … “ప్రభూ, నాలో ఆందోళన ఎక్కువ కావాలని నేను కోరుకోను. నేనుచింత యావత్తు నీ మీద వేస్తాను. నేను మీ పాదాల వద్ద అన్ని ఉంచాను. నేను మీ చేతుల్లోకి ప్రతిదీ విడుదల చేస్తాను. మీ నుండి ప్రస్తుతం నేను పొందుతున్న శాంతి మరియు ప్రశాంతతకు ధన్యవాదాలు. మీ దయగల ఉనికితో నన్ను నిలబెట్టినందుకు ధన్యవాదాలు. యేసు నామంలో, ఆమేన్.”
Aug 30, 2021 foods to eat for kidney, healthy-eating, kidney health, Meal Plans, Special Diets, telugudunia.in, ఆరోగ్యకరమైన కిడ్నీస్ Please Share It Kidneys : మూత్రపిండాలు(కిడ్నీ) రక్తం నుండి వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేస్తాయి మరియు వాటిని మూత్రంలో శరీరం నుండి బయటకు పంపుతాయి. ద్రవం మరియు ఎలక్ట్రోలైట్ స్థాయిలను సమతుల్యం చేయడానికి కూడా బాధ్యత వహిస్తుంటాయి . మూత్రపిండాలు ఈ పనులను బయటి సహాయం లేకుండా చేస్తాయి. మధుమేహం మరియు అధిక రక్తపోటు వంటి అనేక పరిస్థితులు వారి పనితీరును ప్రభావితం చేస్తాయి. అంతిమంగా, మూత్రపిండాలకు నష్టం దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి (CKD) దారితీయవచ్చు. 2016 ఆర్టికల్ నోట్ ట్రస్టెడ్ సోర్స్ రచయితలుగా, సికెడి-సంబంధిత మరణం మరియు వైకల్యానికి ఆహారం అత్యంత ముఖ్యమైన ప్రమాద కారకం, ఆహారంలో మార్పులను చికిత్సలో కీలకమైన భాగంగా చేస్తుంది.మూత్రపిండాల(Kidneys) ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించడం వలన మూత్రపిండాలు సరిగా పనిచేయడానికి మరియు ఈ అవయవాలకు నష్టం జరగకుండా నిరోధించవచ్చు. నీరు: శరీరానికి నీరు అత్యంత ముఖ్యమైన పానీయం. రక్తప్రవాహంలోకి విషాన్ని రవాణా చేయడానికి కణాలు నీటిని ఉపయోగిస్తాయి. మూత్రపిండాలు ఈ టాక్సిన్‌లను ఫిల్టర్ చేయడానికి మరియు వాటిని శరీరం నుండి బయటకు పంపే మూత్రాన్ని సృష్టించడానికి నీటిని ఉపయోగిస్తాయి. Also Read : ఈ ఆహారాలతో మీ డయాబెటిస్‌ను ఓడించండి ! చిలగడదుంపలు : తీపి బంగాళాదుంపలు తెల్ల బంగాళాదుంపలను పోలి ఉంటాయి, కానీ వాటి అదనపు ఫైబర్ వాటిని నెమ్మదిగా విచ్ఛిన్నం చేస్తుంది, ఫలితంగా ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా పెరుగుతాయి. చిలగడదుంపలలో పొటాషియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉంటాయి, ఇవి శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడానికి మరియు మూత్రపిండాలపై దాని ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ముదురు ఆకు కూరలు : పాలకూర, కాలే మరియు చార్డ్ వంటి ముదురు ఆకుకూరలు ఆహారంలో ప్రధానమైనవి, ఇందులో అనేక రకాల విటమిన్లు, ఫైబర్‌లు మరియు ఖనిజాలు ఉంటాయి. అనేక యాంటీఆక్సిడెంట్లు వంటి రక్షిత సమ్మేళనాలు కూడా ఉన్నాయి. యాపిల్స్ : ఆపిల్ అనేది ఆరోగ్యకరమైన పెక్టిన్ అనే ముఖ్యమైన ఫైబర్ ఉంటుంది. అధిక రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు వంటి మూత్రపిండాల నష్టానికి కొన్ని ప్రమాద కారకాలను తగ్గించడంలో పెక్టిన్ సహాయపడవచ్చు. Also Read : పిల్లలలో రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి ? చేపలు : సాల్మన్, ట్యూనా మరియు ఇతర చల్లటి నీరు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే కొవ్వు చేపలు ఏదైనా ఆహారంలో ప్రయోజనకరమైన అదనంగా ఉంటాయి. శరీరం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను తయారు చేయదు, అంటే అవి ఆహారం నుండి రావాలి. కొవ్వు చేపలు ఈ ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప సహజ మూలం. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ గమనించినట్లుగా, ఒమేగా -3 కొవ్వులు రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించవచ్చు మరియు రక్తపోటును కొద్దిగా తగ్గించవచ్చు. మూత్రపిండాల వ్యాధికి అధిక రక్తపోటు ప్రమాద కారకం కాబట్టి, దానిని తగ్గించడానికి సహజ మార్గాలను కనుగొనడం మూత్రపిండాలను రక్షించడంలో సహాయపడుతుంది.
Andhra Cricket Association Issue: అన్నీ మనకే.. అన్నింటిలో మనవాళ్లే అన్న సూత్రాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌నీ తమ కుటుంబ కంపెనీలా మార్చేశారు. సాయిరెడ్డి అల్లుడికో పదవి.. అల్లుడి అన్నకో పదవి ఖాయమయ్యాయి. అధ్యక్షుడు సహా ఎపెక్స్‌ కౌన్సిల్‌లోని అన్ని పోస్టుల్నీ బంధు గణంతో, అనుయాయులతో సాయిరెడ్డి నింపేశారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌లో విజయ సాయిరెడ్డి దందా Andhra Cricket Association Issue: వైకాపా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే సాయిరెడ్డి ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌..ఏసీఏని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన 4 నెలలకు జరిగిన ఏసీఏ ఎన్నికల్లో సాయిరెడ్డి అల్లుడి అన్న శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోనూ ఎపెక్స్‌ కౌన్సిల్‌ పదవులన్నీ సాయిరెడ్డి బంధుగణం, ఆయన అనుయాయులపరం కాబోతున్నాయి. సాయిరెడ్డి అల్లుడి అన్న, దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, అరబిందో సంస్థ డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డికి అధ్యక్ష పదవి, అల్లుడు రోహిత్‌రెడ్డికి ఉపాధ్యక్ష పదవి, సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, విశాఖకు చెందిన వ్యాపారవేత్త గోపీనాథ్‌రెడ్డికి కార్యదర్శి పదవి ఖాయమయ్యాయి. మిగతా పదవులు మరికొందరు అనుయాయులకు.. ఇలా ఏసీఏ ఎన్నికల ప్రక్రియ ముగియకముందే పదవుల పందేరం జరిగిపోయింది. ఒక్కొక్క నామినేషనే దాఖలైంది. ఎన్నిక లాంఛనమే. కోశాధికారిగా ఎంపిక కానున్న ఆడిటర్‌ ఎ.వి.చలం.. గోపీనాథ్‌రెడ్డికి సన్నిహితుడు. కౌన్సెలర్‌గా పోటీ చేస్తున్న పురుషోత్తం గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి సన్నిహితుడు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న వెంకట శివారెడ్డి వైకాపా నాయకుడే. ప్రస్తుత శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆయన మేనమామ. గతంలో ఏసీఏలో సీఈవో పోస్టు లేదు. 2019లో కొత్త పాలక మండలి ఏర్పడ్డాక.. ఆ పోస్టును సృష్టించి శివారెడ్డిని నియమించారు. వీరిలో ఒకరికి విశాఖకు చెందిన స్వామీజీ ఆశీస్సులున్నట్లు తెలిసింది. ఎన్నికల అధికారిగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రమాకాంత్‌రెడ్డిని నియమించడం విశేషం.. క్రికెట్‌ సంఘాలపై రాజకీయ పెత్తనం చాలాచోట్ల ఉన్నదే కానీ.. మరీ ఇలా సొంత కంపెనీలోలా పదవులన్నీ పంచేసుకోవడం ఎక్కడా ఉండదేమో.. విశాఖను ముఖ్యమంత్రి జగన్‌ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిందే తడవు.. సాయిరెడ్డి విజయవాడ నుంచి ఏసీఏ కార్యాలయాన్ని విశాఖకు హడావుడిగా తరలించేశారు. మంగళగిరి సమీపంలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణాన్ని గత మూడేళ్లుగా ఏసీఏ ఉద్దేశపూర్వకంగానే పూర్తి చేయలేదన్న ఆరోపణలున్నాయి. క్రికెట్‌కు విశేష ఆదరణ ఉండడంతో సంఘాలు ఆర్థికంగానూ పరిపుష్టంగా ఉన్నాయి. ఐపీఎల్‌ మొదలయ్యాక.. బీసీసీఐ నుంచి వచ్చే నిధులూ పెరిగాయి. ప్రస్తుతం ఏటా 40 కోట్లకుపైగా నిధులు వస్తున్నాయని, భవిష్యత్తులో 70 కోట్ల వరకు వస్తాయని తెలుస్తోంది. అప్పట్లో ఏసీఏలో భాజపా నేత గోకరాజు గంగరాజు హవా కొనసాగేది. 2019లో వైకాపా వచ్చాక.. సాయిరెడ్డి మంత్రాంగంతో గోకరాజు వర్గం వైదొలగింది. 2019 సెప్టెంబరు 22న జరిగిన ఎన్నికల్లో సాయిరెడ్డి అల్లుడి అన్న శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికలకు ముందే వైకాపాలో చేరిన, వెంకటగిరి రాజ కుటుంబానికి చెందిన వి.వి.ఎస్‌.ఎస్‌.కె.కె.యాచేంద్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన పెదనాన్న కుమారుడు సాయికృష్ణ యాచేంద్ర ప్రస్తుతం ఎస్వీబీసీ ఛానల్‌ సీఈవోగా పని చేస్తున్నారు. కోశాధికారిగా సాయిరెడ్డికి సన్నిహితుడు, ఇటీవల అత్యంత వివాదాస్పదమవుతున్న దసపల్లా భూముల వ్యవహారంలో, ఆ భూములకు యజమానులుగా చెబుతున్న వారితో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేయించుకున్న అష్యూర్‌ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన గోపీనాథ్‌రెడ్డి ఎంపికయ్యారు. కొన్ని నెలల క్రితం వరకు సాక్షి పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌గా పనిచేసి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉన్న ధనుంజయరెడ్డి ఏసీఏ సభ్యుడిగా అప్పట్లో ఎన్నికయ్యారు.
వాషింగ్టన్ – బిడెన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది కొంతమంది వలసదారులకు ప్రాధాన్యత ఇవ్వడానికి పరిపాలన బహిష్కరణ కోసం కానీ ఈ సంవత్సరం తరువాత వివాదంలో వాదనలు వింటామని చెప్పారు. ఇది వేసవిలో మొదటి పెద్ద ఎమర్జెన్సీ కేసు మరియు అసోసియేట్‌కు మొదటిది జస్టిస్ కేతంజీ బ్రౌన్ జాక్సన్. అధ్యక్షుడు జో బిడెన్ ఏమి కోరుకున్నారు?: బిడెన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, దేశ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న వలసదారులకు బహిష్కరణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. ఇతర వలసదారులకు ప్రాధాన్యత తక్కువగా ఉండేది. తాత్కాలికంగా ఈ విధానాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని పరిపాలన న్యాయస్థానాన్ని కోరింది. ఎవరు మరియు ఎందుకు దావా వేశారు?: టెక్సాస్ మరియు లూసియానా సెప్టెంబరులో అమలు చేసిన ఈ విధానంపై ప్రాథమిక దావాను దాఖలు చేసింది, ఇది చట్టానికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. నిర్దిష్ట వర్గాలకు చెందిన వలసదారులను నిర్బంధించి, బహిష్కరించాలని చట్టం కోరుతుందని రాష్ట్రాలు పేర్కొన్నాయి మరియు దిగువ ఫెడరల్ కోర్టు ఈ విధానాన్ని అమలు చేయడాన్ని నిరోధించింది. బిడెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎలా?: సుప్రీం కోర్ట్ రాష్ట్రాల పక్షాన నిలిచింది, బిడెన్ పరిపాలనను దాని విధానాన్ని అమలు చేయకుండా అడ్డుకుంది – కనీసం ఇప్పటికైనా. అంటే ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఎవరిని అదుపులోకి తీసుకోవాలో మరియు బహిష్కరించాలో నిర్ణయించడంలో తక్కువ విచక్షణ ఉంటుంది. నలుగురు న్యాయమూర్తులు విభేదించారు. అయితే ఈ కేసును విచారించి డిసెంబర్‌లో మెరిట్‌లపై పాలసీని సమీక్షించేందుకు కూడా కోర్టు అంగీకరించింది. ఇక్కడ నేపథ్యం మరియు తీర్పుపై లోతైన పరిశీలన ఉంది: దావాలో సమస్య ఉన్న బిడెన్ ఇమ్మిగ్రేషన్ విధానం ఏమిటి? ది ఫెడరల్ ప్రభుత్వానికి వనరులు లేవు దేశంలోని ప్రతి వలసదారుని అక్రమంగా నిర్బంధించడం మరియు బహిష్కరించడం. మునుపటి పరిపాలనల మాదిరిగానే, బిడెన్ పరిపాలన జాతీయ భద్రత లేదా ప్రజల భద్రతకు ముప్పుగా ఉందని లేదా ఇటీవల సరిహద్దు దాటుతున్న వ్యక్తులపై ఇమ్మిగ్రేషన్ అమలును కేంద్రీకరించడానికి ప్రయత్నించింది. ట్రంప్ పరిపాలన, దీనికి విరుద్ధంగా, అటువంటి వ్యత్యాసాలు లేకుండా వలసదారుల యొక్క విస్తృత వర్గాన్ని తొలగించాలని కోరింది. MPP:వలసదారుల కోసం ట్రంప్ కాలం నాటి ‘మెక్సికోలో ఉండండి’ విధానాన్ని బిడెన్ ముగించవచ్చని కోర్టు పేర్కొంది సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంది? టెక్సాస్‌లోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ రాష్ట్రాల పక్షాన ఉండి, పాలసీ అమలును నిలిపివేసింది. 5వ సర్క్యూట్ కోసం న్యూ ఓర్లీన్స్-ఆధారిత US కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ యొక్క ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ – వీరిలో ముగ్గురూ GOP అధ్యక్షులచే నామినేట్ చేయబడ్డారు – పరిపాలన అప్పీల్‌ను పరిశీలిస్తున్నప్పుడు జిల్లా కోర్టు తీర్పును నిలిపివేయడానికి నిరాకరించింది. బిడెన్ పరిపాలన జూలైలో తన అత్యవసర అభ్యర్థనను దాఖలు చేసింది 5వ సర్క్యూట్ నిర్ణయాన్ని సమీక్షించాలని సుప్రీంకోర్టును కోరింది. అప్పీల్:బహిష్కరణకు సంబంధించిన విధానాన్ని పునరుద్ధరించాలని బిడెన్ సుప్రీంకోర్టును కోరారు గురువారం ఒక ఆర్డర్‌లో, తన విధానాన్ని అమలు చేయడానికి అనుమతించాలన్న పరిపాలన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది పరిపాలనకు చెడ్డ సంకేతం. మరోవైపు, ఈ కేసులో మౌఖిక వాదనలు వినడానికి మరియు రాష్ట్రాల వ్యాజ్యాల ద్వారా లేవనెత్తిన అంతర్లీన చట్టపరమైన సమస్యలను నిర్ణయించడానికి కోర్టు అసాధారణమైన చర్య తీసుకుంది. ఆ వాదనలు డిసెంబర్ మొదటి వారంలో జరుగుతాయి. కోర్టు ఆదేశాలపై వ్యాఖ్యానించడానికి US న్యాయ శాఖ నిరాకరించింది. టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ మరియు లూసియానా అటార్నీ జనరల్ జెఫ్ లాండ్రీకి సహాయకులు వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థనకు వెంటనే స్పందించలేదు. ఈ కేసు ఎందుకు ముఖ్యం? ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ పాలసీలో పెద్ద చర్చల్లో ఒకటి దేశంలోని ఏ వలసదారులను చట్టవిరుద్ధంగా అమలు చేయడానికి అనుసరించాలో నిర్ణయించడానికి పరిపాలన ఎంత విచక్షణ కలిగి ఉంటుంది. అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అనుకూలంగా ఉన్న ప్రధాన వాదనలలో ఒకటి చిన్ననాటి రాకపోకల కోసం వాయిదా వేయబడిన చర్య ఉదాహరణకు, ఇమ్మిగ్రేషన్ అధికారులు యునైటెడ్ స్టేట్స్‌లో నేరాలకు పాల్పడిన వ్యక్తులను బహిష్కరణకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించుకోవచ్చు, వారు చిన్నతనంలో చట్టవిరుద్ధంగా దేశానికి తీసుకువచ్చిన వలసదారుల కంటే. దేశంలోని ప్రతి ఒక్కరినీ చట్టవిరుద్ధంగా బహిష్కరించడానికి అవసరమైన అన్ని వనరులను కాంగ్రెస్ పరిపాలనకు ఇవ్వనందున అటువంటి ప్రాధాన్యత ఏమైనప్పటికీ జరుగుతుందని డెమొక్రాట్లు వాదించారు. ఇమ్మిగ్రేషన్ అమలు గురించి చట్టం స్పష్టంగా ఉందని రిపబ్లికన్‌లు అంటున్నారు మరియు కొంతమంది వలసదారులను హుక్ నుండి తప్పించే ప్రయత్నంగా వారు అలాంటి ప్రాధాన్యతను చూస్తారు. దావాలో తుది ఫలితం హైకోర్టు ఆ చర్చను ఎలా చూస్తుందనే దానిపై కొంత స్పష్టత ఇవ్వగలదు. సుప్రీంకోర్టులో జస్టిస్ జాక్సన్ మొదటి కేసు ఇదేనా? అవును. అసోసియేట్ జస్టిస్ కేతంజీ బ్రౌన్ జాక్సన్ కోర్టులో కూర్చున్నాడు జూన్ చివరిలో అది ముగిసిన తర్వాత a రోయ్ వర్సెస్ వేడ్‌ను అధిగమించడాన్ని కలిగి ఉన్న చారిత్రాత్మక పదం. వేసవి విరామం కోసం కోర్టు వాషింగ్టన్‌ను విడిచిపెట్టినప్పటికీ, ఇది ఇప్పటికీ అత్యవసర కేసులతో వ్యవహరిస్తుంది. కాబట్టి జూలై ప్రారంభంలో బిడెన్ అడ్మినిస్ట్రేషన్ దాఖలు చేసిన ఎమర్జెన్సీ అప్పీల్, సుప్రీంకోర్టులో ఒక ప్రధాన కేసును పరిగణించడానికి జాక్సన్‌కు మొదటి అవకాశం. చరిత్ర:కేతంజీ బ్రౌన్ జాక్సన్ సుప్రీంకోర్టు మొదటి నల్లజాతి మహిళగా చరిత్ర సృష్టించారు జాక్సన్ బిడెన్ పరిపాలన యొక్క అమలు అభ్యర్థనను తిరస్కరించే నిర్ణయాన్ని విభేదిస్తూ, కోర్టు యొక్క మరో ఇద్దరు ఉదారవాదుల పక్షాన నిలిచాడు. ఆసక్తికరంగా, వారు చేరారు అసోసియేట్ జస్టిస్ అమీ కోనీ బారెట్, ఒక సంప్రదాయవాది. అంటే పాలసీని అమలు చేసే తక్షణ ప్రశ్నపై ఇది 5-4 నిర్ణయం. అటువంటి అత్యవసర అప్పీళ్ల విషయంలో తరచుగా జరిగే విధంగా, న్యాయమూర్తులు ఎవరూ తమ హేతువును వివరించలేదు. షాడో డాకెట్ గురించి ఏమిటి? ఈ ఉత్తర్వు గురువారం తాజా సందర్భం, దీనిలో సుప్రీంకోర్టు తన అత్యవసర డాకెట్ నుండి సమస్యను – కొన్నిసార్లు షాడో డాకెట్‌గా సూచిస్తారు – మరియు దాని సాధారణ డాకెట్‌లోకి తరలించింది. మౌఖిక వాదన లేకుండా మరియు తరచుగా వ్రాతపూర్వక అభిప్రాయాలు లేకుండా ప్రధాన ప్రశ్నలను నిర్ణయించినందుకు హైకోర్టు గత సంవత్సరం గణనీయమైన పరిశీలనను ఎదుర్కొంది. డిసెంబరులో, కోర్టు వివాదానికి దారితీసింది బిడెన్ యొక్క COVID-19 వ్యాక్సిన్-లేదా-పరీక్ష అవసరాలు అత్యవసర డాకెట్ నుండి సాధారణ డాకెట్ వరకు పెద్ద వ్యాపారాల కోసం. అని జనవరిలో తీర్పునిచ్చింది అవసరాలను విధించే అధికారం బిడెన్ పరిపాలనకు లేదు యజమానులపై. మరణశిక్ష ఖైదీ కావాలనుకునే కేసును కూడా కోర్టు తన రెగ్యులర్ డాకెట్‌కు తరలించింది అతనిని ఉరితీసే సమయంలో అతని పాస్టర్‌తో శారీరక సంబంధం. మార్చిలో 8-1 నిర్ణయానికి హైకోర్టు ఖైదీ పక్షాన నిలిచింది.
తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవబోతోందని సదరు ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వల్లే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవబోతోందని ఆయన వివరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా తీవ్రంగానే శ్రమించారు. కేసీఆర్ 2 బహిరంగ సభల్లో పాలుపంచుకోగా…, కేసీఆర్ నియోజకవర్గంలోని పలు కీలక ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఇక పార్టీ కీలక నేతలు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి తదితరులు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. మునుగోడులో టీఆర్ యస్ కె పట్టం కట్టిన సర్వేలు .. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ యస్ గెలవబోతున్నట్లు అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి.రెండు పార్టీలు హోరాహోరిగా ఎన్నికల్లో పోరాడాయి. డబ్బులు పంచినట్లు ప్రచారం జరిగింది. కొన్ని గ్రామాల్లో తమకు ఇస్తామన్న డబ్బులు , బంగారం ఇవ్వలేదని అందువల్ల తాము ఓట్లు వేయబోమని పేర్కొన్నారు . తర్వాత ఏమిజరిగిందో తెలియదు కానీ అందరు వచ్చి ఓట్లు వేసేందుకు క్యూలో నిలబడి ఓట్లు వేశారు . అయితే ప్రచారం జరిగినంత డబ్బులు ఇవ్వలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. సర్వేలు చెప్పిన లెక్కల ప్రకారం టీఆర్ యస్ కు ఓటర్లు పట్టం కట్టబోతున్నారు . టీఆర్ యస్ కు 45 నుంచి 51 శాతం వరకు ఇచ్చాయి. అదే విధంగా బీజేపీకి 35 నుంచి 39 శాతం గా ఉంది. కాంగ్రెస్ కు 14 నుంచి 16 శాతం ఓట్లు పొందనున్నట్లు పొందనున్నట్లు తెలుస్తుంది.
దేశం లోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం “ప్రధాన మంత్రి సంగ్రహాలయ” ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. దాన్ని సందర్శించేందుకు తొలి ప్రవేశ టికెట్‌ను ఆయన కొనుగోలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ లోని తీన్‌మూర్తి ఎస్టేట్‌లో ఈ మ్యూజియం ఉంది. అభివృద్ధి చెందుతోన్న భారత్‌ను ప్రతిబింబించేలా ఈ మ్యూజియంను రూపొందించారని అధికారులు తెలిపారు. 14 మంది ప్రధానుల గురించి వారి సేవల గురించి, వారు అనుసరించిన సిద్ధాంతాలు, ఇవన్నీ అవగాహన కల్పించేందుకు ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేశారు. ఇదే సమయంలో స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను కూడా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన కోసం అధునాతన సాంకేతికతను వినియోగించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ మ్యూజియాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పటి వరకు భారత ప్రధానిగా పనిచేసిన వారందరికీ ఈ మ్యూజియంను గత ప్రధాన మంత్రులకు అంకితం చేశారు. భారతదేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసిన వారిలో చాలా మంది సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారేనని, అది గర్వించదగిన విషయమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. 75 ఏళ్లలో దేశం ఎన్నో మరపురాని ఘట్టాలను చూసిందని తెలిపారు. అలాంటి ఎన్నో విశేషాలను ప్రధానమంత్రి సంగ్రహాలయలో చూడొచ్చని ఆయన పేర్కొన్నారు. పార్టీలకతీతంగా దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులందరి సేవలనూ గుర్తించడమే సంగ్రహాలయం ఉద్దేశమని చెప్పారు. మన దేశం నేటి ఉన్నత స్థితికి చేరడం వెనుక స్వాతంత్య్రానంతరం ఏర్పడిన అన్ని ప్రభుత్వాల కృషి ఉందని చెబుతూ ఒకట్రెండు మినహాయింపులు తప్పిస్తే ప్రజాస్వామ్య విధానాలను బలోపేతం చేయడంలో దేశం గర్వించదగ్గ సంప్రదాయాన్ని నెలకొల్పిందని కొనియాడారు. పలువురు మాజీ ప్రధానమంత్రుల కుటుంబసభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి గాంధీ కుటుంబం హాజరు కాలేదని ప్రధాని కార్యాలయం తెలిపింది. కార్యక్రమానికి హాజరైన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి తన తండ్రి కళ్లద్దాలను మ్యూజియంకు అందజేశారు. దివంగత నేతకు కాంగ్రెస్‌ సముచిత గౌరవం ఇవ్వలేదంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ మనవడు, బీజేపీ నేత ఎన్‌వీ సుభాష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు పట్టు లేదనే టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు వైసీపీ దూరంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడంతా ఎన్నిక‌ల కోలాహ‌ల‌మే. ఇప్ప‌టికే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పంచాయ‌తీల పోరు ముగియ‌గా… తాజాగా పుర పోరుకు తెర లేసింది. మున్సిప‌ల్ ఎన్నిక‌లకు ఓ వైపు కసరత్తు జ‌రుగుతుండ‌గానే.. మ‌రోవైపు శాస‌న మండ‌లిలో ఇటీవ‌ల ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉపాధ్యాయ కోటా కింద ఖాళీ అయిన ఈ రెండు ఎమ్మెల్సీ సీట్ల భ‌ర్తీకి ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ విడుద‌ల కాగా… నామినేష‌న్ల దాఖ‌లుకు మంగ‌ళ‌వారంతో గ‌డువు ముగిసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌రిధిలోని ఓ స్థానం, ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌రిధిలోని మ‌రో స్థానానికి ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల స్థానానికి ఏకంగా 20 నామినేష‌న్లు రాగా… ఉభ‌య గోదావ‌రి జిల్లాల స్థానానికి 12 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఇక నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగిసిన త‌ర్వాత గానీ… ఈ ఎన్నిక‌ల బ‌రిలో ఎంత‌మంది అభ్య‌ర్థులు ఉంటార‌న్న విష‌యం వెల్ల‌డి కాదు. వైఎస్సార్ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్‌ సంఘం ఉన్నా.. ఇక్క‌డిదాకా బాగానే ఉన్నా.. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటామ‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్న అధికార వైసీపీ… మున్సిపోల్స్‌లోనూ త‌మ పార్టీనే మెజారిటీ మున్సిపాలిటీల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని చెబుతోంది. అంతేకాకుండా ఆ త‌ర్వాత జ‌రిగే ఎంపీటీసీ, జ‌డ్సీటీసీ ఎన్నిక‌ల్లోనూ త‌మ‌దే హ‌వా అంటూ బాకాలు ఊదుతోంది. స‌రే… ఎన్నిక‌ల‌న్నాక‌, ఏ రాజ‌కీయ పార్టీ అయినా ఇదే త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తుంది. మ‌రి టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని వైసీపీ ఎందుకు నిర్ణ‌యించింద‌న్న‌ది ఇప్పుడు అంతుబ‌ట్టడం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. సాధార‌ణంగా అన్ని రాజ‌కీయ పార్టీల‌కు యువ‌జ‌న విభాగం, మ‌హిళా విభాగం త‌ర‌హాలో ఉపాధ్యాయ విభాగాలు కూడా ప‌ని చేస్తున్న వైనం తెలిసిందే. ఇదే కోవ‌లో వైసీపీ కూడా వైఎస్సార్‌టీఎఫ్ (వైఎస్సార్ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్‌) పేరిట ఓ ఉపాధ్యాయ సంఘాన్ని కూడా పెంచి పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉపాధ్యాయుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు, వాటి ప‌రిష్కారం కోసం జ‌రిగే ఉద్య‌మాల్లో ఈ యూనియ‌న్ ఒకింత దూకుడుగానే ప‌ని చేస్తున్న సంగ‌తి కూడా తెలిసిందే. మొత్తంగా వైఎస్సార్ టీఎఫ్ పేరిట ఉపాధ్యాయ సంఘం ఉన్నప్ప‌టికీ… టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని వైసీపీ ఎందుకు నిర్ణ‌యం తీసుకుంద‌న్న విష‌యంపై ప‌లు విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం! రెండు జిల్లాల్లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి పెద్ద‌గా బ‌లం లేద‌నే చెప్పాలి. మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏదో జ‌గ‌న్ ఒక్క ఛాన్స్ అంటూ ఇచ్చిన పిలుపున‌కు ప్ర‌జ‌లు భారీగా స్పందించిన నేప‌థ్యంలో… వైసీపీ వైపు గాలి వీయ‌గా… ఈ రెండు జిల్లాల్లోనూ వైసీపీకే మెజారిటీ స్థానాలు దక్కాయి. ఇక అమ‌రావ‌తి రాజ‌ధానిని కూక‌టివేళ్ల‌తో పెకిలించే దిశ‌గా జ‌గ‌న్ వేస్తున్న అడుగులపై ఈ రెంఅమ‌రావ‌తి డు జిల్లాల్లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ పాల‌న‌పై నానాటికీ వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌గా… ఈ రెండు జిల్లాల్లో స‌ద‌రు వ్య‌తిరేక‌త ఓ రేంజిలో ఉంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇక ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు మెజారిటీ ద‌క్కినా…కాపుల ప్రాబ‌ల్యం అధికంగా ఉన్న ఆ రెండు జిల్లాల్లో క్షేత్ర‌స్థాయిలో వైసీపీకి పెద్ద‌గా బ‌లం లేద‌నే చెప్పాలి. కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై ఓ స్ప‌ష్ట‌మైన వైఖ‌రితో లేని వైసీపీకి ఈ రెండు జిల్లాల్లో అంత‌కంత‌కూ వ్య‌తిరేకత పెరుగుతోంద‌న్న సూచ‌న‌లు స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయి. వెర‌సి ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగు జిల్లాల్లో కూడా వ్య‌తిరేక ప‌వ‌నాలే వీస్తాయ‌న్న స్ప‌ష్ట‌మైన సంకేతాలు అందిన కార‌ణంగానే వైసీపీ బ‌రి నుంచి త‌ప్పుకుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఓట‌మి ఛాయ‌లు.. అంటే… ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఛాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపించిన నేప‌థ్యంలోనే వైసీపీ బ‌రిలోకి దిగేందుకు వెనుకాడింద‌న్న వాద‌న‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. అదే త‌మ‌కు అంతో ఇంతో బ‌ల‌ముంద‌ని భావిస్తున్న రాయ‌ల‌సీమ ప‌రిధిలో అయితే టీచ‌ర్స్ ఎన్నిక‌ల‌ను వైసీపీ వ‌దిలేయ‌డం జ‌రుగుతుందా? అన్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. అంటే… కృష్ణా, గుంటూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో త‌న‌కు ప‌ట్టు లేద‌ని త‌న‌కు తానే నిర్ధారించేసుకున్న వైసీపీ… టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్దేశించుకుంద‌న్న మాట‌. అయినా అధికార పార్టీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌ట‌మేంట‌ని ఎవ‌రైనా అడిగితే… టీచ‌ర్స్ కోటా ఎమ్మెల్సీలు క‌దా… అందులో టీచ‌ర్స్ క‌మ్యూనిటీ నుంచి పోటీ చేసే అభ్య‌ర్థుల విష‌యంలో తాము రాజ‌కీయం చేయ‌ద‌ల‌చుకోలేద‌ని వైసీపీ చెబుతోంద‌ట‌. మ‌రి మీకు కూడా వైఎస్సార్ టీఎఫ్ పేరిట ఓ టీచర్స్ యూనియ‌న్ ఉంది క‌దా అంటే… దాని సూచ‌న మేర‌కే తాము మిన్న‌కున్నామ‌ని చెబుతోంద‌ట‌. అంతే త‌ప్పించి టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌న‌కు ముందే క‌నిపించింద‌న్న మాట‌ను మాత్రం ఒప్పుకునేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా లేర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. Also Read ;- నారావారిపల్లెలో వైసీపీ ఆగడాలు! Tags: #TheLeoNewsap mlc electionap teachers associationap teachers unionap teachers union websitesbalayyabjpchandrababuchicago teachers union apparelchicago teachers union applicationdu teachers associationEditorspickgraduate mlc elections in apguyana teachers union application formhow many mlc members are in aphow many mlc seats in apjanasenajrntrmlc election apmlc election applicationmlc election application formmlc election online applicationmlc elections in apmlc elections in ap 2019mlc elections in ap 2021naralokeshprtu ap teachers unionstate teachers union aptdpteacher appreciation union stationteacher union appealteachers credit union appteachers credit union applicationteachers credit union application formteachers credit union loan applicationteachers federal credit union appteachers union ap styleteachers union apostropheteachers union websites in aptelugu newsthey have teachers unionts mlc electionsts teachers unionunion teacher apputf teachers union apwhen mlc elections in apycp mlc listycp not contesting teachers mlc electionsysrcp
సూపర్ జూనియర్ యొక్క రైవోక్ ఇటీవలి ఇంటర్వ్యూలో మిలటరీలో పనిచేస్తున్నప్పుడు తన అనుభవాల గురించి మాట్లాడాడు. సేవ చేస్తున్నప్పుడు తాను కలుసుకున్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత, అతను తన కొత్త స్నేహితులతో ఇంకా సంప్రదింపులు జరుపుతున్నట్లు రియోవూక్ వెల్లడించాడు. Ryewook వివరించారు, 'నిజాయితీగా చెప్పాలంటే, నేను సభ్యులతో ఎప్పుడూ స్నానం చేయలేదు, కానీ మిలిటరీలో, మేము కలిసి స్నానం చేసాము మరియు ఆ రెండు సంవత్సరాలలో ఒకరికొకరు అన్ని కోణాలను చూసాము, తద్వారా వారి చుట్టూ నేను సుఖంగా ఉన్నాను.' రియోవూక్ సైన్యంలో ఉన్నప్పుడు అతను చేసిన మార్పుల గురించి కూడా మాట్లాడాడు. 'నేను సంగీత కళా ప్రక్రియల గురించి ఇష్టపడటం మానేశాను,' అని అతను చెప్పాడు. 'నేను ప్రజలకు మరింత చేరువయ్యే సంగీతాన్ని ప్రయత్నించడం గురించి ఆలోచించాను.' తన పూర్వపు సున్నిత వ్యక్తిత్వం మెత్తబడిందని అతను చెప్పాడు. అతను ఇలా అన్నాడు, “మిలిటరీలో పనిచేసిన తర్వాత, నేను నన్ను మరింత నిష్పాక్షికంగా చూడగలిగాను. నేను మరింత ఆత్మవిశ్వాసం పొందాను మరియు ధైర్యంగా మారాను. సైన్యంలో గడిపిన సమయం నిజంగా ఒక వ్యక్తిని మారుస్తుంది. నా పరిసరాలు మారలేదు, కానీ నేను చేసినప్పటి నుండి, నా పరిసరాలు కూడా మారినట్లు అనిపించింది, నాకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. సైన్యంలో ఇంకా సేవ చేయని తోటి ప్రముఖులకు, రైవోక్ ఇలా అన్నాడు, “నేను మిలిటరీలో కలిసిన వ్యక్తుల నుండి నాకు చాలా మద్దతు లభించింది. మేము ఇప్పటికీ చాలా మంచి కథలను పంచుకుంటాము. ఇది కష్టం కాదని నేను చెబితే అది అబద్ధం అవుతుంది, కానీ చాలా సరదా భాగాలు కూడా ఉన్నాయి. Ryeowook సూపర్ జూనియర్‌ని మిలిటరీతో పోల్చాడు, అతను గతంలో పడిన కష్టాలను గుర్తు చేసుకున్నాడు. అతను నవ్వుతూ అన్నాడు, “నిజాయితీగా చెప్పాలంటే, నాకు సూపర్ జూనియర్ ఆర్మీ లాంటివాడు. నాకు 19 ఏళ్ల వయసులో నా మొదటి ఆర్మీ అనుభవం ఉంది. అప్పుడు నేను సూపర్ జూనియర్ అనే చిన్న ఆర్మీ అనుభవాన్ని అనుభవించాను మరియు జీవితం అంత సులభం కాదు. కాబట్టి నేను మిలిటరీ బ్యాండ్‌లో చేరినప్పుడు, ఆ జ్ఞాపకాల కారణంగా నేను దానిని పొందగలిగాను. అతను ఇలా అన్నాడు, “పదేళ్లకు పైగా సెలబ్రిటీగా ఉన్నప్పుడు నేను చాలా విషయాలు మర్చిపోయాను. స్పష్టంగా అనిపించిన విషయాలు వాస్తవానికి స్పష్టంగా లేవు.' మిలిటరీలో ఉండే ముందు, అతను ఎల్లప్పుడూ తన మేనేజర్‌తో ఎలా ఉండేవాడో రైవోక్ వివరించాడు. అయితే, తనంతట తానుగా సమయం గడిపిన తర్వాత, మేనేజర్ మరియు సిబ్బందితో మళ్లీ చుట్టుముట్టడం అతనికి ఇబ్బందిగా అనిపించింది. సూపర్ జూనియర్ యొక్క రైయోవూక్ మరియు కిమ్ రైవూక్ ఒకేలా ఉన్నారని ఇంకా భిన్నంగా ఉన్నారని రైయోవూక్ సైన్యంలో గ్రహించాడు. 'సూపర్ జూనియర్స్ రైయోవూక్ ప్రకాశవంతమైన, అతి పిన్న వయస్కుడిగా వ్యవహరిస్తాడు, అతను ఇతర సభ్యులకు భద్రతా భావంతో నిశ్శబ్దంగా మద్దతు ఇవ్వగలడు, అయితే కిమ్ రియోవూక్ కొంచెం విరక్తుడు మరియు గంభీరంగా ఉంటాడు' అని రైవోక్ చెప్పారు. 'నేను డ్రింక్స్ కోసం నా ఆర్మీ స్నేహితులతో కలిసినప్పుడు, నేను ఎలా భావిస్తున్నానో చాలా మాట్లాడతాను.' అతను మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు నిరంతరం ప్రమోట్ చేసినందుకు, అతనిని తేలికగా ఉంచినందుకు తన గుంపు పట్ల రైవోక్ కృతజ్ఞతలు తెలిపాడు. తన సభ్యులు తన పక్కనే ఉండి, మద్దతు, సలహాలు మరియు రక్షణను అందించడం వల్ల తాను ఎలాంటి సమస్య లేకుండా సేవ చేయగలిగానని అతను నమ్ముతున్నాడు. తన చింతలను విడిచిపెట్టిన తర్వాత, రైవోక్ సైన్యంలో రీఛార్జ్ చేయగలిగాడు. ఈ రోజుల్లో, అతను పాదయాత్ర చేయడం ద్వారా తన శారీరక బలం మరియు మానసిక స్ఫూర్తిని పొందుతున్నాడు. అతను చెప్పాడు, 'భవిష్యత్తులో, మా ఆలోచనలను ప్రణాళికలుగా మార్చడానికి నేను నా సభ్యులతో చాలా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాను.' తన భవిష్యత్తు కార్యకలాపాలపై, Ryewook తన కొత్త విడుదలపై తన ఆశలను వ్యక్తం చేశాడు “ లవ్ తాగింది ” ప్రజలను “రైయోవూక్‌లో త్రాగి” చేసే ఆల్బమ్ అవుతుంది. తన పాటలు తెలియని వారు ఇంకా చాలా మంది ఉన్నందున ప్రసారంలో మరింత గట్టిగా ప్రచారం చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 11న అతని కొత్త పాటతో సూపర్ జూనియర్ యొక్క ప్రధాన గాయకుడి కోసం ఎదురుచూడండి! మూలం ( 1 ) ( రెండు ) ప్రతిదీ కనుగొనండి 2018 కొరియా పాపులర్ మ్యూజిక్ అవార్డ్స్‌లో స్టార్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసిపోయారు చూడండి: రెండుసార్లు పండుగలో మంచి సమయాలను తిరిగి చూసింది “నేను చేసిన అత్యుత్తమ పని” MV 'గుడ్ జాబ్' రేటింగ్‌లు పెరగడంతో 2వ ఎపిసోడ్‌లో 'లవ్ ఇన్ కాంట్రాక్ట్' నంబర్ 1గా మిగిలిపోయింది లీ జోంగ్ సుక్ 'రొమాన్స్ ఈజ్ ఎ బోనస్ బుక్' నుండి తెరవెనుక ఫోటోలను పంచుకున్నారు కాలేజ్ రొమాన్స్ మరియు ఫాంటసీ గేమింగ్: సి-డ్రామా 'లవ్ O2O' చూడటానికి 4 కారణాలు చూడండి: 'CASE 143' కోసం కొత్త డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియోలో విచ్చలవిడి పిల్లల కదలికలు రేజర్-షార్ప్‌గా ఉన్నాయి.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ Compare Bible Prev Next 1. అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. 2. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము; 3. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక 4. నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను. 5. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొనిపోవలెనా అని అడుగగా 6. అబ్రాహాము అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ. 7. నా తండ్రి యింట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు. అపో. కార్యములు 7:5, గలతియులకు 3:16 8. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను. 9. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను. 10. అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమా నుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి 11. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోక రింపచేసి యిట్లనెను 12. నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. 13. చిత్త గించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచు చున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. 14. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగానీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు ననెను. 15. అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను. 16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొనియెక్కి రాగా 17. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను. 18. అందుకామె అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. 19. మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాతనీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి 20. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తు కొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను. 21. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలముచేసెనో లేదో తెలిసికొనవ లెనని ఊర కుండెను. 22. ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు పది తులముల ఎత్తు గల రెండు బంగారు కడియములను తీసి 23. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము ఈ రాత్రి బసచేయుటకు స్థలమున్నదా అని అడిగెను. 24. అందుకామె నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను. 25. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్న వనగా 26. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి 27. అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజవ 28. అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను. 29. రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావిదగ్గర వెలు పటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను. 30. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచిఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను.అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా 31. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను. 32. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చి నప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగు కొనుటకు అతనికిని అతనితో కూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి 33. అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. 34. అంతట అతడిట్లనెను. నేను అబ్రాహాము దాసుడను, 35. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. 36. నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి యున్నాడు; 37. మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు. 38. అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను. 39. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు 40. అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు. 41. నీవు నా వంశస్థులయొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యని యెడల కూడ ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. 42. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రాహామను నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన యెడల 43. నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్న దానితో నేనునీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు 44. నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయుదునని యెవతె చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై యుండును గాకని మనవి చేసికొంటిని. 45. నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావి లోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా 46. ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. 47. అప్పుడు నేను-నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె-మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతుల కడియములను పెట్టి 48. నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను. 49. కాబట్టి నా యజమానునియెడల మీరు దయను నమ్మకమును కనుపరచిన యెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియ చెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెదననగా 50. లాబానును బెతూయేలును ఇది యెహోవావలన కలిగిన కార్యము; మేమైతే అవునని గాని కాదనిగాని చెప్ప జాలము; 51. ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి. 52. అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. 53. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. 54. అతడును అతనితో కూడనున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా 55. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మాయొద్ద ఉండ నిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చు ననిరి. 56. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పినప్పుడు 57. వారు ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని 58. రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు వెళ్లెదననెను. 59. కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు 60. వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా 61. రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. 62. ఇస్సాకు బెయేర్‌ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. 63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను, 64. రిబ్కా కన్ను లెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీదనుండి దిగి 65. మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను. 66. అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను. 67. ఇస్సాకు తల్లియైన శారా గుడారము లోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నీటిమట్టం పెరగడంతో జలాశయం నుంచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జలాశయం నుంచి 1,200 క్యూసెక్కుల నీరు విడుదల గోపాలపట్నం, అక్టోబరు 7: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నీటిమట్టం పెరగడంతో జలాశయం నుంచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌ నీటిమట్టం 58.6 అడుగులకు చేరింది. రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల్లో వున్న చెరువులు నిండిపోవడంతో ఏ మాత్రం వర్షం కురిసినా జలాశయానికి ఇన్‌ఫ్లో భారీగా వస్తుంది. దీంతో గురువారం రెండు గేట్లు ఎత్తి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే శుక్రవారానికి ఇన్‌ఫ్లో కాస్త తగ్గుముఖం పట్టడంతో ఒక గేటును మూసివేసి మరో గేటును రెండడుగుల మేర ఎత్తి 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
చిన్నపిల్లలో మెదడు చురుగ్గా పనిచేస్తుందంటారు. ఏదైనా విషయం చెబితే వారు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అవసరమైనప్పుుడు దాని గురించి చెప్పమంటే చెబుతారు. కానీ ఓ బేబీ మాత్రం ఏకంగా 75 జిల్లాల పేర్లను అవలీలగా చెప్పేస్తుంది. అంతేకాకుండా కేవలం 38 సెకండ్లలోనే ఇలా జిల్లాల పేర్లు చెప్పడం చూసి అందరూ షాక్ తింటున్నారు. కొన్ని విషయాలను విన్నా కూడా గుర్తుంచుకోవడానికి కొందరు చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఒక్కసారి ఆ జిల్లాల పేర్లు విని వాటిని బాగా గుర్తు పెట్టుకుంది. అంతేకాకుండా తక్కువ సమయంలో ఇలా చెప్పడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసలు ఈ చిన్నారి ఎవరు..? ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది..? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఉత్తరప్రదేశ్లోని డియోరియా ప్రాథమిక స్కూల్ లో చదువుతోంది మాన్వి చౌరాసియా. పట్టుమని పదేళ్లు కూడా లేనీ ఈ అమ్మాయి ఇటీవల బాగా ఫేమస్ అయింది. ఏకధాటిగా కేవంల 38 సెకండ్లలోని 75 జిల్లాల పేర్లు టకటకా చెప్పేస్తుంది. ఆమె ఎక్కడో ఈ జిల్లాల పేర్లు విని మెండ్లో పెట్టుకుంది. ఎవరైనా జిల్లాల పేర్లు అడగ్గానే అవలీలగా చెప్పేస్తుంది. ఏమాత్రం బెరుకు లేకుండా ఇలా చెప్పడం చూస్తే ఆమె టాలెంట్ ఉన్న అమ్మాయే అని తెలుస్తోంది. శుభశంకర్ మిశ్రా అనే వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు.అంతేకాకుండా ‘అమేజింగ్ గర్ల్.. ఈ బాలిక నైపుణ్యానికి మీరు సెల్యూట్ చేస్తారు.. ఈ చిన్నారికి మంచి భవిష్యత్ ఉంది అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చిన ఈ వీడియోను చూసిన వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంకనూ ఈ వీడియోకూ వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్ లో కూడా ఈమె ఎన్నో విజయాలు సాధిస్తుందని అందరూ ఆకాంక్షిస్తున్నారు. कमाल की बच्ची है। इस बच्ची के हुनर को आप भी करेंगे सलाम उत्तर प्रदेश के देवरिया की इस बच्ची ने बिना रुके सिर्फ 38 सेकंड में यूपी के 75 जिलों के नाम गिना दिए, वो भी अक्षरों के क्रम के हिसाब से। #Deoria pic.twitter.com/lNto24lpQ7
దేశాన్ని పాలించే ప్రభుత్వాలు రైతు శ్రేయస్సు కోసమే పని చేసేలా ఉండాలని, రైతులను నట్టేట ముంచే విధంగా విధివిధానాలు రూపొందించరాదని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్రంపై ధ్వజమెత్తారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్పీకర్‌ రాకతో నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఘనస్వాగతం పలికారు. మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ టౌన్‌, సెప్టెంబరు 21: దేశాన్ని పాలించే ప్రభుత్వాలు రైతు శ్రేయస్సు కోసమే పని చేసేలా ఉండాలని, రైతులను నట్టేట ముంచే విధంగా విధివిధానాలు రూపొందించరాదని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్రంపై ధ్వజమెత్తారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్పీకర్‌ రాకతో నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నెర్రె నర్సింలు, వైస్‌ చైర్మెన్‌ రాజశేఖర్‌, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికే వెన్నెముకలా నిలిచిన రైతన్నను కేంద్రం తమ విధివిధానాలతో నడ్డీ విరుస్తోందని, దేశానికి అన్నం పెట్టాలనుకుంటున్నారా.. సున్నం పెట్టాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం కోరుతుందని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒప్పుకోలేదన్నారు. అంతేకాకుండా పంటల ఉత్పత్తుల కొనుగోలు నుంచి తప్పుకోవాలని కేంద్రం చూస్తోందని, పంట ఉత్పత్తుల కొనుగోళ్లను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడానికి కుట్రలు చేస్తోందన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో 30.47 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తయితే 2021 నాటికి 1.23 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందన్నారు. దేశంలో వ్యవసాయ విస్తీర్ణం పెరుగుదలలో 190 శాతంతో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. మార్కెట్‌ కమిటీలు రైతులకు అండగా నిలవాలని, రైతుల అవసరాలను తెలుసుకుని వాటిని సమకూర్చాలన్నారు. అంతేకాకుండా రైతులకు పంట సాగుపై, పంట మార్పిడి విఽధానంపై అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించడానికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్‌ కల్పిస్తోందన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ పుణ్యమా అని రైతులకు 24 గంటల కరెంటు, సాగునీరు, ఎరువులు, విత్తనాలు, పంట పెట్టుబడి సహాయం అంద జేయడంతో పాటు రైతులు పండించిన ప్రతీ గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ నేనే పోటీ చేస్తా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు వచ్చే శాసనసభ ఎన్నికల బరిలో బాన్సువాడ నుంచి తానే పోటీ చేస్తానని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన పట్టణంలోని సరస్వతీ ఫంక్ష న్‌హాల్‌లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతోందన్నారు. అది కేవలం సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమవుతుందన్నారు.
ఉద్యోగి సమర్థంగా పనిచేయాలంటే పని, జీవితం బ్యాలన్స్‌, విశ్రాంతి, పునరుత్తేజితం.. ఈ మూడూ చాలా కీలకం. అందుకే కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ఇస్తుంటారు. ఈ సమయంలో కుటుంబంతో గడపడం, వెకేషన్‌కి వెళ్లడం, కొత్త అభిరుచిని అలవర్చుకోవడం.. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు గడపడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది పరోక్షంగా సంస్థ అభివృద్ధికీ దోహదం చేస్తుంది..' అంటూ ఓ సంస్థ హెచ్‌ఆర్‌ విభాగం పేర్కొంది. ఉద్యోగికి పని నుంచి ఇలా కొన్ని రోజుల పాటు విరామం ఇవ్వడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. మరోవైపు సంస్థకూ పరోక్షంగా మేలు చేకూరుతుందని చెబుతున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం... ఇలాంటి సెలవుల వల్ల ఉద్యోగులు దీర్ఘకాలిక ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే పని ప్రదేశంలో చిరాకు పడడం, సహోద్యోగులపై విరుచుకుపడడం (వర్క్‌ప్లేస్‌ బర్నవుట్‌).. వంటివి చాలా వరకు తగ్గుతాయంటున్నారు నిపుణులు. రోజూ బిజీగా ఉండే ఉద్యోగులకు ఇలాంటి సెలవులు వరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే తమకు నచ్చిన అభిరుచిపై దృష్టి పెట్టడానికి రోజూ సమయం ఉండదు.. ఈ సెలవుల్ని అందుకోసం వినియోగించుకొని మానసిక ప్రశాంతత పొందచ్చు. రోజులో ఎక్కువ సమయం పని చేయడం వల్ల నిరంతరాయంగా పీసీ ముందే కూర్చోవాల్సి వస్తుంది. దీనివల్ల హృద్రోగం, స్థూలకాయం, మధుమేహం, డిప్రెషన్‌.. వంటి దీర్ఘకాలిక సమస్యలొస్తున్నాయంటున్నారు నిపుణులు. అందుకే పనికి పూర్తి విరామం ప్రకటిస్తే ఈ సమస్యలకు చాలా వరకు దూరంగా ఉండవచ్చంటున్నారు. పనికి దూరంగా ఉండడం వల్ల శరీరం పునరుత్తేజితమవుతుంది.. ఇది ఆలోచనా సామర్థ్యాన్ని సైతం పెంచుతుంది. తద్వారా సృజనాత్మకతను రెట్టింపు చేసుకొని పనిలో మరింత మెరుగ్గా రాణించచ్చు. పని నుంచి ఇలాంటి విరామాలు తీసుకోవడం వల్ల శారీరక, మానసిక అలసటను దూరం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొత్త కోర్సులు, టెక్నాలజీలో అప్‌డేట్‌ కావాలనుకునే వారికి ఈ విరామం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ నైపుణ్యాల్ని మీ ఉద్యోగంలో ప్రదర్శించి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఈ విరామ సమయాల్లో మంచి అలవాట్లు ప్రారంభించచ్చు. ఉదాహరణకు.. వ్యాయామం, ధ్యానం.. వంటివి ప్రారంభించి ఆ తర్వాత కూడా కొనసాగించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ : సగటు భారతీయుడ్ని మునుపెన్నడూ ఊహించని సమస్యలు చుట్టుముట్టాయి. ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు అధిక ధరలు, బయటకు వెళ్లాలంటే కరోనా భయాలు..ఇలా ఎన్నాండ్లు? అనే ప్రశ్న సగటు పౌరుడ్ని వేధిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు ఆందోళనకు దిగుతున్నారు. తమ ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ తీసుకొచ్చిన నూతన చట్టాల్ని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే మోడీ సర్కార్‌ ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రధాని మోడీ సహా ఆయన మంత్రివర్గం చాలా బిజీ బిజీగా గడుపుతోంది. దేశాన్ని పీడిస్తున్న సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. సమస్యలపై కేంద్రం దాటవేత ధోరణి చూపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విగ్రహావిష్కరణలతో, ప్రారంభోత్సవాలతో ప్రధాని మోడీ హడావిడి పడుతున్నారని, మీడియా మేనేజ్‌మెంట్‌తో ప్రజల దృష్టిని పక్కకు తప్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దేశంలో ఏం జరుగుతోంది? కేంద్రం తీసుకొచ్చిన..కార్మిక, వ్యవసాయ చట్టాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశ రాజధానిలోకి ప్రవేశించడానికి రైతులు ఏవిధంగా పోరాడుతున్నారో దేశ ప్రజలంతా చూశారు. పోలీసు నిర్బంధాలు, బారికేడ్లు, ముళ్లకంచలు, రబ్బరు బుల్లెట్లు, జల ఫిరంగులకు వెన్నుచూపకుండా రైతులు, కార్మికులు ముందుకు కదిలారు. దేశాన్ని పీడిస్తున్న మరో ముఖ్య సమస్య…ఆర్థికమాంద్యం. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 7.5శాతం పడిపోయింది. అత్యంత కీలకమైన 8 రంగాలకు చెందిన పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉపాధిరేటు 36.4శాతానికి క్షీణించింది. ఆర్థికవ్యవస్థ కోలుకోవటంపై అనుమానాలు బలపడుతున్నాయి. విశ్వాసం సన్నగిల్లుతోంది. దారితప్పారు..? ఆర్థికరంగంలో మోడీ సర్కార్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే..దేశం నేడున్న పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, సెప్టెంబరు 2019లో కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం. తద్వారా బడా కార్పొరేట్లకు, ప్రయివేటు పెట్టుబడిదారులకు రూ.1.45లక్షల కోట్లు లబ్ది చేకూర్చింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన మేలేంటో ఎవరికీ అర్థం కావటం లేదు. పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోతలు విధించి, లే ఆఫ్‌లు ప్రకటించి కార్పొరేట్‌ వర్గం లాభాల మార్జిన్లు పెంచుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేలకోట్లు రుణాలు తీసుకొని..ఉత్పత్తి పెంచే ప్రయత్నం చేయలేదు. ఇదే విషయాన్ని ఆర్‌బీఐ మాజీ ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు తెలుపుతూ హెచ్చరించారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.6శాతానికి పెరిగింది. ఆరేండ్లలో ఇది రికార్డుస్థాయి పెరుగుదల. ఆహార ద్రవ్యోల్బణం 11శాతానికిపైగా పెరిగింది. కేంద్రం ఎంచుకున్న ఆర్థిక విధానాలు సరైనవి కావని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధిపై చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయని అర్థమవుతోంది. మరోవైపు కరోనా వైరస్‌ రెండోసారి కాటేయడానికి మాటువేసుకొని ఉంది. రెండో ఉధృతి (సెకండ్‌ వేవ్‌) నుంచి ప్రజల్ని తప్పించడానికి చేస్తున్న ఏర్పాట్లేమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఎందుకంటే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, కర్నాటకల్లో కరోనా మరణాలు మళ్లీ పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఈ సమస్యలపై దృష్టి సారించే ప్రయత్నం, నిధులు కేటాయింపుపై మోడీ సర్కార్‌ విముఖంగా ఉన్నట్టు కనపడుతోంది. మాట్లాడే సమయం కూడా లేదా? ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. హోంమంత్రి అమిత్‌ షా..బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలపై దృష్టిపెట్టారు. రాజకీయంగా కలిసివచ్చే సామాజికవర్గాలతో సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. మంత్రివర్గంలోని వారంతా ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే దేశంలో అత్యంత కీలకమైన కార్మిక, రైతాంగ సమస్యలపై చర్చించడానికి మాత్రం వీరికి తీరిక లేదు. పంజాబ్‌లో రైతులు ఆందోళన చేస్తుంటే, వారి ప్రతినిధులతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిగానీ, ఆ శాఖ సహాయ మంత్రిగానీ ఆసక్తి చూపలేదు. మరోవైపు ఎక్కడికిపోయినా..తాము చేసిన నూతన వ్యవసాయ చట్టాలతో గొప్ప మేలు జరుగుతుందని ప్రధాని మోడీ చెబుతున్నారు. ఇదే అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతుల అభ్యంతరాల్ని మాత్రం పట్టించుకోవటం లేదు.
పరిరక్షణపై ఆధారపడిన జాతులు (LR/cd) అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య (International Union for Conservation of Nature) 1994 లో (version 2.3) సంరక్షణ స్థితిలో భాగంగా వర్గీకరించిన జాతులు. ప్రస్తుతం ఈ వర్గం వాడుకలో లేదు, కాని IUCN Red Listలో మాత్రం ఈ వర్గం వాడుకలోనే ఉంది. 2001వ సంవత్సరంలోని (version 3.1) ప్రకారం ఈ వర్గాన్ని ప్రమాదానికి దగ్గరలో ఉన్న జాతులులో చేర్చడం జరిగింది. అయినప్పటికి ఈ వర్గాన్ని కొందరు పరిరక్షణపై ఆధారపడిన జాతులుగానే చూస్తున్నారు. పరరక్షణపై ఆధారపడిన జాతులు (LR/cd) అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి సంరక్షణ స్ధితిలో భాగంగా 1994 (version 2.3) లో వర్గీకరించిన చిత్రం. ప్రస్తుతం ఈ వర్గం వాడుకలో లేదు. 2015 డిసెంబరు నాటికి మెుత్తం 209 జాతుల మొక్కలు, 29 జాతుల జంతువులూ ఈ వర్గంలో ఉన్నాయి.[1] మూలాలుసవరించు ↑ "IUCN Red List version 2015.4". The IUCN Red List of Threatened Species. International Union for Conservation of Nature and Natural Resources (IUCN). Retrieved 3 December 2015. "https://te.wikipedia.org/w/index.php?title=పరిరక్షణపై_ఆధారపడిన_జాతులు&oldid=2888110" నుండి వెలికితీశారు
విద్యుత్‌ చౌర్యం సామాజిక నేరమని ఎవరైనా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవని విద్యుత్‌ శాఖ విజయవాడ రూరల్‌ డీఈఈ శ్రీనివాసరావు హెచ్చరించారు. సమావేశంలో మాట్లాడుతున్న డీఈఈ శ్రీనివాసరావు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 డీఈఈ శ్రీనివాసరావు కంచికచర్ల రూరల్‌, అక్టోబరు 7: విద్యుత్‌ చౌర్యం సామాజిక నేరమని ఎవరైనా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవని విద్యుత్‌ శాఖ విజయవాడ రూరల్‌ డీఈఈ శ్రీనివాసరావు హెచ్చరించారు. మండలంలో శుక్రవారం విద్యుత్‌ శాఖాధికారులు సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా డీఈఈ మాట్లాడుతూ 48 బృందాలు చేసిన తనిఖీల్లో 3,203 సర్వీసులను తనిఖీ చేసి అపరాధ రుసుం కింద రూ.7.62 లక్షలను వసూలు చేశామన్నారు. విద్యుత్‌ చౌర్యం జరుగుతున్నట్లు తెలిస్తే 94408 12085కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఈ నవీన్‌కుమార్‌, అకౌంట్స్‌ అధికారి నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.
'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' 'గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ప్రతినిధిగా విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.' Tags tirumalasrivari brahmotsavamTTDTirupatiphoto gallery మరిన్ని ఫోటోలు 40 images విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం (ఫోటోలు) 18 images బతుకమ్మ.. బతుకమ్మ ఉ‍య్యాలో.. (ఫొటోలు) 12 images ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు) 15 images కూకట్‌పల్లి లో బతుకమ్మ సంబరాలు (ఫొటోలు) 12 images Hyderabad: కొండపల్లి బొమ్మల కనువిందు (ఫొటోలు) సినిమా మన ఇంటి కథలా ఉంటుంది : బెల్లంకొండ గణేష్‌ ధనుష్‌ సరసన చాన్స్‌ కొట్టేసిన శింబు మూవీ హీరోయిన్‌ తిరుపతిలో 'ఇండియన్‌-2' షూటింగ్‌ Bigg Boss 6: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే.. మహిళా యాంకర్‌ పట్ల అసభ్య ప్రవర్తన, హీరో అరెస్ట్‌ కార్తితో మరోసారి జోడి కట్టబోతున్న రష్మిక మందన్నా మరిన్ని వార్తలు >> Telugu News | Latest News Online | Today Rasi Phalalu in Telugu | Weekly Astrology | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telugu News LIVE TV | Telangana News | Telangana Politics News | Crime News | Sports News | Cricket News in Telugu | Telugu Movie Reviews | International Telugu News | Photo Galleries | YS Jagan News | Hyderabad News | Amaravati Latest News | Corona News in Telugu | Live TV | e-Paper | Education | Sakshi Post | Business | Y.S.R | About Us | Contact Us | Terms and Conditions | Media Kit | SakshiTV Complaint Redressal
భాషలలో మాట్లాడుటం అన్నది తొలిసారిగా జరిగింది. (అపొస్తలుల కార్యములు 2:14 పెంతెకోస్తు దినాన్న అపొస్తలులు బయటకు వెళ్ళి ప్రజలకు వారి భాషలలోనే సువార్తను అందించారు క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి (అపొస్తలుల కార్యములు 2:11).నాలుకలు అన్న గ్రీకు పదంనకు అసలు అర్థం భాషలు. కాబట్టి ఒక వ్యక్తి పరిచర్య చేయుటకుగాను తనకు తెలియని భాష ఇతరులకు వినేవారికి అర్థమయిన భాష అయితే దానిని భాషలలో మాట్లడటంఅని అంటారు. 1కొరింథీ 12-14 పౌలు ఈ అధ్భుతమైన వరములను గురుంచి మాట్లాడుతూ సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెననియైనను ఙ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను భోదింపవలెననియైనను మీతో మాటలాడకపోయిన యెడల, నా వలన మీకు ప్రయోజనమేమి? (1 కొరింథీ14:6). అపోస్తలుడైన పౌలు మాటలనుబట్టి అపోస్తలుల కార్యములు గ్రంధములో భాషలు గురించి రాసిన భాగమునకు అంగీకారముగా ఈ పరిచర్యఈ పరిచర్య ఆ భాషను అర్థంచేసుకొనేవారికి సువార్తను అందించుట విషయంలో చాలా విలువైంది. అయితే దానికి అర్థం చెప్పే వారు అవగాహన చేసుకొనేవారు లేకపోయితే నిరుపయోగమైనది. భాషలకు అర్థం చెప్పగలిగేవరం కలిగిన వ్యక్తి భాషలతో మాట్లాడేవ్యక్తిని అర్థం చేసుకోగలుగుతాడు ఆ భాష రాకపోయిన. ఆ విధంగా అర్థం చెప్పి అందరికి యుపయోగపడేటట్లు చేస్తారు. అవగాహనయ్యేటట్లు భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను(1 కొరింథీయులకు 14:13). అర్థమం చెప్పలేనటువంటి భాష విషయంలో పౌలు చాల శక్తివంతమైనటువంటి పదాలు వుపయోగించాడు అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు భోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు (1కొరింథీయులకు 14:19). భాషాలలో మాట్లాడేవరం ఈ నాటికి వర్తిస్తుందా? 1కొరింథీయులకు 13:8 ప్రకారము భాషలైనను నిలిచిపోవును అన్నది పరిపూర్ణమైనది వచ్చినపుడు అన్న దానిలో ముడిపడివున్నది 1కొరింథీయులకు 13:10. కొంతమంది పండితులు గ్రీకువ్యాకరణాన్ని ఆధారంచేసుకొని ప్రవచనము, ఙ్ఞానము అన్న దానికి వర్తమాన కాలములో ఉన్నవని భాషలు భూతకాలములో వున్నవని దీనిని బట్టి పరిపూర్ణమైనది రాకమునుపే భాషలునిలిచి పోయినదని వాదిస్తారు. ఇది సాధ్యము అనిపించినపుడికి లేఖనభాగము స్పష్టీకరించుటలేదు. మరికొంతమంది యెషయా 28:11 మరియు యోవేలు 2:28-29 వాక్య భాగాలను సూచిస్తూ దేవునియొక్క తీర్పును జరుగుతుంది అని భాషాలలో మాట్లాడుటకు అనేవరాన్ని సూచిస్తారు. 1 కొరింథియులకు 14:22 ప్రకారము భాషల వరము అవిశ్వాసులకు సూచన. ఈ వాదన ప్రకారము భాషలవరము యూదులకు హెచ్చరిక ఇవ్వడానికి యేసుక్రీస్తును మెస్సీయగా తృణీకరించినందుకు దేవుడు ఇశ్రాయేలీయులను తీర్పుతీరుస్తున్నాడన్నది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులమీద తీర్పు తీర్చునపుడు భాషలవరం దాని నుద్దేశించినటువంటి పనికి నిరుపయోగమైంది (యె రూషలేము రోమీయుల ద్వారా నాశనమైనది క్రీస్తుశకము 70). ఈ దృక్పధం సాధ్యము అని అనిపించినప్పటికి భాషలు ప్రాధమిక ఉద్దేశ్యము పరిపూర్ణమవ్వటాన్నిబట్టి నిలిచిపోవటం అన్న దానికి సరైన హేతువును చూపలేకపోతున్నం. భాషలవరం నిలిచి పోయింది అనటానికి ఖచ్చితమైన ఆధారము ఏదిలేదు. అదేసమయంలో భాషల వరము ఈ రోజులలో చురుకుగావున్నయెడల అది వాక్యానుసారంగా వుండాలి. అది నిజమైన అర్థవంతమైన భాషై యుండాలి ( 1కొరింథీ 14:10). దాని ఉద్డేశ్యము దేవుని వాక్యాన్ని వేరే భాషమాట్లాడే వ్యక్తికి అందించటానికి ఉపయోగపడాలి. దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా ఇచ్చిన ఆఙ్ఞకు అనుగుణంగా ఉండాలి భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెనుగాని, తనతోను దేవునితోను మాటలాడవచ్చును (1 కొరింథీ 14:27-28).1కొరింథి14:33 అలాగే పరిశుధ్దుల సంఘము లన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు అనే వచనానికి భిన్నంగా వుండదు. వేరె వ్యక్తికి సువార్త అందించే వ్యక్తిగాను ఆ వ్యక్తి మాట్లాడే భాషను దేవుడు వరంగా ఇవ్వగలిగే సామర్ధ్యత కలిగినవాడు. ఆత్మ వరములను పంచి ఇచ్చుటలో పరిశుధ్దాత్ముడు సార్వభౌమాధికారము కలిగినవాడు (1కొరింథీ 12:11). మిషనరీలు భాషను నేర్చుకోడానికి స్కూలుకు వెళ్ళకుండ ఉన్నపాళంగా భాషను మాట్లాడే ఉండగలిగే పరిస్థితి వుంటే ఎలాగుంటుందో ఊహించి చూడండి. ఏదిఏమైనప్పటికి దేవుడు ఆ విధంగా తరచుగా వ్యవహరించే వాడు కాడు. క్రొత్త నిబంధన కాలంలో జరిగినట్లు భాషలలో మాట్లాడటం అనేది ఇప్పుడు జరగటంలేదు. అది ఎంతో అవసరమైనప్పటికి భాషల వరాన్ని అభ్యసించేటటువంటి ఎక్కువశాతం మంది దేవుని వాక్యానుసారంగా వ్యవహరించటంలేదు. కాబట్టి ఆత్మల వరం భాషలవరం అయితే నిలిచిపోయింది. లేదా దేవుని ప్రాణాళిక ప్రకారము నేటి సంఘానికి అరుదైనది. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
CM Jagan Dedicated 1st Phase Mana Badi Nadu Nedu To The Government School Students : విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకునే నేటి నుంచి స్కూళ్లు తెరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on విద్యార్ధుల భవిష్యత్ కోసమే స్కూళ్ళు: సిఎం ఆంధ్ర ప్రదేశ్ 20 hours ago YS Jagan: సిఎం జగన్ తో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి, ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి గిరిధర్‌ అరమణె తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి...
ఏపీలో అమరావతి రాజధాని కోసం రైతులు, రైతు కూలీల పేరిట చేస్తున్న మహా పాదయాత్రలో నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పాదయాత్ర నిర్వాహకులకు ఎన్ని సార్లు పోలీసులు చెప్పినా వినడం లేదు. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌నే డిమాండ్‌ పై టీడీపీ ముసుగులో రైతులు, రైతు కూలీల పేరుతో మ‌హాపాద‌యాత్ర చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి ప్ర‌భుత్వం ముందు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఈ క్రమంలో హైకోర్టును ఆశ్ర‌యించి, ష‌రతుల‌తో కూడిన అనుమ‌తి పొందారు. పాద‌యాత్ర‌లో పాల్గొనే 157 మంది పేర్ల‌తో కూడిన జాబితాను హైకోర్టుకు స‌మ‌ర్పించారు. మహా పాద‌ యాత్ర చేప‌ట్టి వారం రోజులు కాగా మొదటి రోజు నుంచే కోర్టు చెప్పిన నిబంధనలు అన్నీ ఉల్లంఘించి మాకు అడ్డే లేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. 2 వేల మంది పాద‌యాత్ర‌లో పాల్గొంటున్న‌ట్టు, అద్భుత‌మైన ప్ర‌జాస్పంద‌న ల‌భిస్తోంద‌ని నిర్వాహకులు మీడియా ముఖంగా చెప్పుకుంటున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజ‌కీయ విమ‌ర్శ‌లు, రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని హైకోర్టు స్ప‌ష్టంగా ష‌ర‌తులు విధిస్తే తూ నా బొడ్డని ఇష్టం వచ్చినట్టు చేస్కుంటూ పోతున్నారు. అయితే నిబంధనల అతిక్రమణ పేరుతో వైసీపీ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకుంటే ఇంకేముంది మహా పాదయాత్రను అల్లకల్లోలం చేశారు అంటూ వైసీపీ ప్రభుత్వం మీద బురద చల్లడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ శ్రేణులకు షాకింగ్ గా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడం మింగుడు పడడం లేదు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నార‌ని తెలిసినా… ఎక్క‌డా ప్రభుత్వం అడ్డుకోలేదు. హైకోర్టు ష‌రతుల‌ను గుర్తు చేస్తూ నిన్న పోలీసులు నోటీసులు ఇవ్వ‌గానే, ఇంకేముంది పోలీసులు ప్రభుత్వం కలిసి ఎంత‌గా అణ‌చివేయాల‌ని చూసినా వెనకడుగు వేసేది లేదంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు నిర్వాహకులు. పాదయాత్ర రైతుల పేరిట జరుగుతోంది కానీ దీని వెనక ఉన్నది టిడిపి అనేది సుస్పష్టం. అందులో భాగంగా ఆదివారం పర్చూరు నుంచి ఇంకొల్లు వరకూ సుమారు 19కి.మీ మేర యాత్ర సాగగా ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పర్చూరులో పాదయాత్ర బృందం బస చేసిన కల్యాణమండపం నుంచి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వేంకటేశ్వరస్వామి రథాన్ని నడిపి యాత్రను ప్రారంభించారు. భోజన విరామం అనంతరం 3గంటలకు కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఇలా అడుగడుగునా టిడిపి ప్రజాప్రతినిధులు పాదయాత్రకు అండగా ఉంటున్నారు. వీరు కాక రోజుకు కొంత మంది చొప్పున మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల గెస్ట్ అప్పియరెన్స్ ఒకటి. 157 మందికి పర్మిషన్ ఇస్తే 2000 మందికి పైగా వస్తున్నారని మీడియా ముఖంగానే చెబుతున్నారు అంటే పాదయాత్ర లో ఇంకెంత మంది పాల్గొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోండగా నిబంధనలు ఉల్లంఘించారంటూ నిర్వాహకులు మీద ప్రకాశం జిల్లా పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. హైకోర్టు షరతులు ఉల్లంఘించారంటూ ఒక కేసు, కానిస్టేబుల్ పై దాడి చేశారంటూ మరో కేసు నమోదయింది. హైకోర్టుకు జాబితాలో లేని రాజకీయ నేతలు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు. 4 వాహనాలకు అనుమతి ఇస్తే 500 వరకు వాహనాలు పాదయాత్రలో కనిపిస్తున్నాయి, భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ, పోర్టబుల్ హ్యాండ్ మైకులకు అనుమతి ఇస్తే లౌడ్ స్పీకర్లు వినియోగిస్తూ పాదయాత్రలో చాలామంది మాస్కులు లేకుండా, శానిటైజర్లను వినియోగించకుండా ఇష్టా రాజ్యంగా వెళుతున్నారు. ఇంత రచ్చ చేస్తే ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకుంటుంది ఆ సాకుతో మరింత రెచ్చిపోవచ్చు అని భావించిన టీడీపీ శ్రేణులకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం మింగుడు పడడం లేదు.. ఇప్పుడు మింగలేక కక్కలేక నిబంధనలు అతిక్రమించి అయినా సరే పాదయాత్రను అడ్డుకునేలా చేయాలని టిడిపి భావిస్తున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టుగా కావాలనే నిబంధనలను అతిక్రమిస్తూ ఒకవేళ అడ్డుకోవడం గాని అరెస్ట్ గాని జరిగితే దానిని బూచిగా చూపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మరోసారి రచ్చ చేయడానికి ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. కానీ వైసిపి ప్రభుత్వం సహా పోలీసులు కూడా ఈ విషయం మీద చాలా సంయమనం పాటిస్తున్నారు అని చెప్పవచ్చు. Follow us on: Tags 21723 Related News Civic Reception To President Murmu ఏపీకి తొలిసారి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ఏపీ ప్రభుత్వ ఘన పౌరసన్మానం CM Jagan: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశంలోని మహిళలకు ఒక స్పూర్తి, ఆదర్శం, మహిళా సాధికారతకు ప్రతిబింబం
వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి ప్ర‌భుత్వం తోడు వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు వైయ‌స్ఆర్‌సీపీ బీసీల పార్టీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ పాలన రాజ్యాంగం అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌ అంబేడ్క‌ర్ భావ‌జాలంతో అనేక సంస్క‌ర‌ణ‌లు You are here హోం » ప్రత్యేక వార్తలు » ‘జన్మభూమి’ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు ‘జన్మభూమి’ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు 02 Jan 2019 5:08 PM వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ విజయవాడ: జన్మభూమి కార్యక్రమం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు 600 హామీలిచ్చిన చంద్రబాబు ఈ ఐదేళ్ల కాలంలో వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వెల్లంపల్లి, మల్లాది విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని అడిగి దానిని మళ్లీ నీరుగార్చారని బాబుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు నిజాయతీగా ఉద్యమించింది వైఎస్‌ జగన్‌ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. యూటర్న్‌ బాబు అంటే చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. రుణాలు మాఫీ చేస్తానని డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నిరుద్యోగులను చంద్రబాబు మోసగించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షల ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చి వైయ‌స్ఆర్‌ హయాంలో కట్టిన ఇళ్లనే చూపిస్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ జరగలేదని తెలిపారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
Filmy Focus » Movie News » Dulquer Salmaan: కెరియర్ మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా.. దుల్కర్ కామెంట్స్ వైరల్! Dulquer Salmaan: కెరియర్ మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా.. దుల్కర్ కామెంట్స్ వైరల్! September 26, 2022 / 05:17 PM IST | Follow Us మలయాళ అగ్ర హీరో మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు దుల్కర్ సల్మాన్. అయితే ఈయన ఎక్కడ తన తండ్రి ఇమేజ్ వాడకుండా సొంత నైపుణ్యంతో ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని ప్రస్తుతం ఆగ్రహ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా మలయాళ హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ తెలుగులో సీతారామం సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సీతారామం సినిమాతో ఈయన తెలుగు హీరోగా మారిపోవడమే కాకుండా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారిపోయారు. ఇకపోతే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న విమర్శలు గురించి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ తాను 2016వ సంవత్సరంలో చార్లీ సినిమాకి ఉత్తమ నటుడిగా కేరళ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నాననీ తెలిపారు. ఈ విధంగా తన సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో తన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక నెటిజన్ నేను నీకు ఇచ్చిన అవార్డు కొనుక్కోవాలి అనుకుంటున్నాను. నువ్వు కొన్న దాని కన్నా 50,000 ఎక్కువగానే ఇస్తాను అంటూ కామెంట్ చేశారు.అలా ఆరోజు ఆ కామెంట్ చేసిన ట్రోల్ నన్ను ఎంతగానో బాధ పెట్టిందని ఈ సందర్భంగా కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న విమర్శలు గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నేటిజన్ చేసిన ఈ కామెంట్ తనని బాధ పెట్టింది. ఒకవేళ అవార్డు కొనుక్కోవాలి అంటే అన్ని రోజుల వరకు తాను వెయిట్ చేయనని ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఇలాంటి అవార్డు కొనుక్కునే వాళ్ళం అంటూ ఈ సందర్భంగా ఈయన గతంలో జరిగిన ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన స్నేహితుడు తనకు ఎంతో ధైర్యం చెప్పి తనని ప్రోత్సహించారని దుల్కర్ తన జీవితంలో జరిగిన ఈ చేదు సంఘటన గురించి అసలు విషయం వెల్లడించారు.
కొలత ప్రాధమిక ఉత్పత్తి ఫంక్షన్ అయిన ఏ టెక్నాలజీకి అయినా మొత్తం ప్రాసెస్ నియంత్రణ మరియు తగ్గిన సహనాలు చాలా ముఖ్యమైనవి. పాండవిల్ సర్క్యూట్లచే తయారు చేయబడిన అన్ని సర్క్యూట్ బోర్డులను ఐపిసి క్లాస్ 2 లేదా 3 ప్రమాణాలకు సరఫరా చేయవచ్చు, కానీ మరీ ముఖ్యంగా, పంపిణీ చేసిన అన్ని ఉత్పత్తులు భౌతిక కొలతలు మరియు ఎలక్ట్రానిక్స్ పనితీరు యొక్క కొనసాగింపును అందిస్తాయని నిర్ధారించడానికి పాండవిల్ ఆ ప్రమాణాన్ని కఠినమైన సహనం నియంత్రణలను వర్తింపజేస్తుంది. ఐపిసి లక్షణాలు కొన్ని సమయాల్లో విస్తృతంగా మరియు సర్క్యూట్ బోర్డుల తయారీకి క్షమించగలవు, అయితే ఎగువ మరియు దిగువ సహనం మధ్య వ్యత్యాసం 20% వ్యత్యాసం ఉన్న ప్రాంతంలో ఉంటుంది. ముడి పదార్థాలను ఎన్నుకునేటప్పుడు మరియు బహుళ-పొర పిసిబిలను తయారుచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇది పూర్తిగా నివారించబడదని పాండవిల్ భావిస్తాడు. పాండవిల్ సర్క్యూట్ సరఫరా చేసిన ప్రతి సర్క్యూట్ బోర్డ్ కోసం, మేము భౌతిక కొలతలు, పదార్థాలు, లేపన లోతులు మరియు ప్రక్రియల నిర్ధారణలను చూపించే అనేక పేజీల సమగ్ర నాణ్యత నివేదికను సరఫరా చేస్తాము. లేయర్ బిల్డ్ మరియు అంతర్గత లేపన పనితీరును చూపించడానికి అవసరమైతే బోర్డులు కూడా క్రాస్ సెక్షన్తో సరఫరా చేయబడతాయి మరియు టంకం చేయగల ముగింపు యొక్క చెమ్మగిల్లడం పనితీరును మరియు డీసిమినేషన్కు పిసిబి యొక్క ప్రతిఘటనను సూచించే ఒక టంకం సామర్థ్యం నమూనా. డెలివరీ చేసిన ప్రతి మొదటి బ్యాచ్ పాండవిల్ సర్క్యూట్స్ కార్యాలయంలో ద్వితీయ తనిఖీకి లోనవుతుంది మరియు ప్రతి ప్యాక్ ఆమోదించబడిన తర్వాత మా లోగోతో గుర్తించబడుతుంది. ఫోన్ 0755 2790 0595 చిరునామా R1605 బాయుండా లాజిస్టిక్ ఆర్ అండ్ డి సెంటర్ జిక్సియాంగ్ స్ట్రీట్, బావోన్ జిల్లా షెన్‌జెన్, చైనా 518102
thesakshi.com : 7వ వేతన సంఘం తాజా వార్తలు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు నెల బాగానే ఉండబోతోంది. అతను DA బకాయిలు, డియర్‌నెస్ అలవెన్స్ పెంపు మరియు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వంటి అనేక బహుమతులను పొందవచ్చు. అతి ముఖ్యమైన నిరీక్షణ అనేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గురించి. పెంచాలన్నది చాలా కాలంగా ఉద్యోగుల డిమాండ్‌. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ని కూడా పెంచే అంశాన్ని పరిశీలించవచ్చని చర్చ జరుగుతోంది. డిమాండ్ నెరవేరితే, దానిని సెప్టెంబర్ 2022 నుండి పొడిగించవచ్చు. అయితే, ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి వ్యాఖ్య లేదు. కేంద్ర ఉద్యోగుల మూల వేతనంలో ఫిట్‌మెంట్ అంశం కీలక పాత్ర పోషిస్తుంది. 7వ పే కమిషన్‌లో పే మ్యాట్రిక్స్ రూపొందించబడింది, వాటిలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతం నిర్ణయించబడుతుంది. సవరించిన బేసిక్ పే పాత బేసిక్ పే నుండి లెక్కించబడుతుంది. గత పే కమిషన్ నివేదికలో, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో చాలా ముఖ్యమైన సిఫార్సులు ఇవ్వబడ్డాయి. కానీ, అందులో ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను కూడా 3 కేటగిరీలుగా ఉంచారు. ప్రస్తుతం ఉద్యోగులకు 2.57 రెట్లు చొప్పున ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ అందుతోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కంటే 3.68 రెట్లు? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచాలని ఉద్యోగుల సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం 2.57 రెట్లు ఉండగా 3.68గా చేయాలనే డిమాండ్ ఉంది. దీనిపై నిర్ణయం తీసుకుంటే కేంద్ర ఉద్యోగుల బేసిక్ వేతనం రూ.8000 వరకు పెరగవచ్చు.పే లెవెల్-1లో ఫిలాహల్ బేసిక్ వేతనం రూ.18000. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే అది రూ. 26000కి చేరవచ్చు. అంటే నేరుగా రూ. 8000 పెరుగుతుంది. 7వ పే కమిషన్ కింద ఎంట్రీ లెవల్ బేసిక్ పే 2016లో రూ.7000 నుంచి రూ.18000కి పెరిగింది. జీతం రూ. 95680 కావచ్చు 6వ వేతన సంఘం కింద, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.86 రెట్లు మరియు ఇంక్రిమెంట్ 54%తో కనీస వేతన స్కేల్ రూ.7,000. 7వ వేతన సంఘం ప్రకారం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లు మరియు ఇంక్రిమెంట్ 14.29% అయిన తర్వాత కనీస వేతన స్కేల్ రూ.18,000కి చేరుకుంది. 8వ పే కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు ఉంటే, కనీస వేతన స్కేల్ 26,000 అవుతుంది. కేంద్ర ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 18,000 అయితే, అలవెన్సులు మినహాయించి అతని జీతం రూ. 18,000 X 2.57 = రూ. 46,260 అవుతుంది. కానీ, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 అయితే, జీతం 26000 X 3.68 = రూ. 95,680. అంటే నేరుగా లెవల్-1 ఉద్యోగులు రూ.49,420 ప్రయోజనం పొందుతారు. 8వ వేతన సంఘం: కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం రూ.95000 కంటే ఎక్కువ పెరగనుంది.. 8వ వేతన సంఘం వర్తిస్తుందా? కేంద్ర ఉద్యోగులు-పెన్షనర్లకు ఆగస్టులో 4% డియర్‌నెస్ అలవెన్స్ పెరగడం దాదాపు ఖాయం. ఇంతలో, 8వ వేతన సంఘం (8వ వేతన సంఘం)పై పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఇది 1 జనవరి 2026 నుండి అమలు చేయబడుతుంది. దీని అమలుతో, లెవెల్-1 పే మ్యాట్రిక్స్ నుండి కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం రూ. 26,000 అవుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. Tags: #8th pay#8th Pay Commission#Big update on 8th pay commission#central employees#DA arrears#EMPLOYEES#fitment#India news#salary
హోంబలే ఫిలింస్ పతాకంపై ‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ నిర్మించిన తాజా చిత్రం “కాంతార”.రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు తదితరులు నటించారు.ఈ చిత్రం కన్నడ వెర్షన్ లో సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది. మొదటి రోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం నేడు 20 కోట్లు గ్రాస్ ను సాధించింది. ఒక చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఈ స్థాయిలో విజయం అవ్వడం అనేది అరుదైన విషయం..కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమాను,ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిల్మ్ డిస్ట్ బ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టింది “కాంతార’ చిత్రం.ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టిస్తుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మేము రిలీజ్ చేసిన “కాంతార” చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈ సినిమా ఎం ప్రూవ్ చేసింది అంటే సినిమాకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కానీ ఎమోషన్ బ్యారియర్ ఒకటే మాత్రమే ఉంటుంది..ఏ ఎమోషన్ లో సినిమా తీశారో ఆ ఎమోషన్ కు కనెక్ట్ అయ్యి చేశారు.ఈ కథను ఇంగ్లీష్ నుండో, యూరోపియన్ నుండో, కొరియన్ నుండో చూసి రాసుకున్న కథ కాదు వారి ఊరిలో జరిగిన కొన్ని విశేషాలను తీసుకొని రాసుకున్న కథ, ఆ ఎమోషన్ కూడా ఈయనకు మట్టిలో నుండి పుట్టిన కథ ద్వారా ఫీల్ అయ్యి చాలా చక్కగా తీశారు. బన్నీ వాసు వచ్చి నన్ను అర్జంట్ గా ఈ సినిమా చూడమంటే కన్నడలో చూశాను.ఈ సినిమా చూసిన తర్వాత విష్ణు తత్వం, రౌద్ర రూపం ఇవన్నీ కలపి వైజాగ్ దగ్గర ఉన్న మన సింహాచలంకు దగ్గరగా ఉన్న కథ అనిపించింది. ఈ సినిమాలో హీరో ఎమోషన్స్ కు ఫీల్ అయ్యి అద్భుతంగా నటించాడు అనే దానికంటే జీవించాడు అని చెప్పవచ్చు. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. జనరల్ గా నేను డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసేది చాలా తక్కువ . ఈ సినిమా చూసిన తరువాత ఇందులోని ఎమోషన్స్ కు, హీరో పెర్ఫార్మన్స్ కు ముగ్దున్ని అయ్యి ఈ సినిమాకు కనెక్ట్ అయ్యాను.ఈ ఏమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒక అవకాశంగా తీసుకొని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. అనుకున్నట్టే థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది.అన్ని చోట్ల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది .డిఫరెంట్ ఫిలిం కావాలనుకునే వారికి “కాంతారా” సినిమా కచ్చితంగా నచ్చుతుంది. త్వరలో రిషబ్ శెట్టి మా గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడానికి ఒప్పు కున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.చిత్ర హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ..మా “కాంతార” సినిమాను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారు షార్ట్ టైమ్ లో “గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేయడంతో రిలీజైన ప్రతిచోటా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన రామారావు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా నాకు మంచి ఎనర్జీ నిచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. మూడు రోజుల్లో 20 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.ఇంత విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదములు. చిన్నప్పటి నుండి ఇక్కడ జరిగే విషయాలను చూస్తూ పెరిగాను. వారాహ రూపం అనేది విష్ణు మూర్తికి కనెక్ట్ అవుతుంది. కనుక దాంతో మా కల్చర్ కు ఎమోషన్స్ జోడించి ఈ సినిమా చెయ్యడం జరిగింది. మా కాంతార చిత్రం ద్వారా మాకింత పెద్ద విజయాన్నిచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.రామారావు.. చాలా షార్ట్ టైమ్ లో కాంతార సినిమాను ఇన్ని థియేటర్స్ లలో రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా సినిమాను ఆదరించి విజయం చేకూర్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.నటుడు ప్రమోద్ శెట్టి మాట్లాడుతూ..తెలుగులో ఇంతటి పెద్ద ఆదరణ లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాలో నేను పార్ట్ అయ్యేలా చేసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ..లీలపాత్రలో నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదములు అన్నారు.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ..చాలామంది ఈ సినిమా లోని పాటలు అచ్చమైన తెలుగు పాటలు లాగే వున్నాయి అంటున్నారు. ఇండియా వైడ్ ఈ సినిమా బిగ్ హిట్ అయ్యినందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు. Achyut Kumar, Kishore Kumar, Pramod Shetty, Rishabh Shetty, Sapthami Gowda, Telugu70mm, Tollywood, trending
. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందజేయు post – scholarship యొక్క స్థితిని తెలుసుకోవడానికి ఇక్కడ ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి. Click here to know the status of scholarship . పై లింక్ పైన క్లిక్ చేయగానే మీకు క్రింది విధంగా ఒక స్క్రీన్ కనిపిస్తుంది. . పైన కనిపించిన స్క్రీన్ లో application id కాలమ్ ఉన్న టెక్స్ట్ బాక్స్ లో మీ యొక్క దరఖాస్తు చేసుకున్న id ని అక్కడ ఎంటర్ చేస్తే అందుకు సంబంధించిన వివరాలు వస్తాయి. గమనిక:- స్కాలర్షిప్ కి దరఖాస్తు చేయడలుచుకున్నవారు మీ కళాశాల యందు మరియు గ్రామ/వార్డు సచివాలయం లో welfare assistant గారితో తగిన ఆధారాలతో నమోదు చేయించుకోవాలి.
మార్షల్ ఆర్ట్స్ అనగానే ఇప్పటికీ గుర్తొచ్చే పేరు బ్రూస్ లీ.. సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ ను పరిచయంచేసి, ప్రపంచవ్యాప్తంగా ఆయన పాప్యులారిటీని సంపాదించుకున్నాడు. బక్క పలచని శరీరంతో మెలికలు తిరుగుతూ సినిమాల్లో బ్రూస్ లీ చేసే స్టంట్లకు జనం ఫిదా అయ్యేవారు. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న బ్రూస్ లీ అర్థాంతరంగా, 32 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయాడు. 1973 జులైలో మెదడులో కణాలు ఉబ్బడం వల్ల బ్రూస్ లీ చనిపోయారు. అయితే, ఈ నటుడి మరణానికి మరో కారణం ఉందంటూ స్పెయిన్ సైంటిస్టులు తాజాగా వెల్లడించారు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్లే బ్రూస్ లీ చనిపోయారని చెబుతున్నారు. చాలా అంశాలను, ఆయన అలవాట్లను చాలాకాలం పరిశీలించిన తర్వాతే తమకీ విషయం తెలిసిందని పేర్కొన్నారు. బ్రూస్ లీ మరణానికి వైద్యులు చెబుతున్న కారణం.. మెదడులో కణాల వాపు. ఇక్కడి వరకు కరెక్టేనని, ఆ కణాల వాపునకు కారణం నీళ్లు ఎక్కువగా తాగడమేనని స్పెయిన్ సైంటిస్టులు పేర్కొన్నారు. బ్రూస్ లీ శరీరంలో అధికంగా చేరిన నీటిని బయటకు పంపడంలో ఆయన కిడ్నీలు విఫలమయ్యాయని తెలిపారు. దీంతో లీ శరీరంలో ద్రవాలు ఎక్కువైపోయి, సోడియం స్థాయులు పడిపోయాయని వివరించారు. దీని ఫలితంగానే మెదడులో కణాలు వాపునకు గురయ్యాయని, అదే ఆయన మరణానికి దారితీసిందని తెలిపారు. శరీరంలో ద్రవాల స్థాయులు ఎక్కువయ్యే పరిస్థితిని హైపోనాట్రామియా గా వ్యవహరిస్తారని వివరించారు. దీనివల్ల శరీరంలోపల సోడియం స్థాయులు పడిపోయి, కణజాలం వాపునకు గురవుతుందని పేర్కొన్నారు. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బ్రూస్ లీ బాధపడుతూ ఉండొచ్చని స్పెయిన్ పరిశోధకులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో నీళ్లు ఎక్కువగా తాగడం, ద్రవాహారం తీసుకోవడంతో శరీరంలో ద్రవాల సమతౌల్యత దెబ్బతిందని వివరించారు. ఈ పరిశోధనా పత్రాన్ని క్లినికల్ కిడ్నీ జర్నల్ తన తాజా సంచికలో ప్రచురించింది.
సూర్యుడు నమస్కార ప్రియుడు అటువంటి సూర్యుని అనుగ్రహం కొరకు ఈ ద్వాదశ నామాలను సూర్యునికి అభిముఖంగా నమస్కరిస్తూ ఉచ్చరించండి. శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి ఆరు ఆకులు. రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు. ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు. ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ పన్నెండు మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ పన్నెండు నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో పేర్కొనబడింది.
ఒక హిందువేతరుడు హిందూ ధర్మద్వేషి TEMPLE WASTE ని click చేసి ఎగతాళిగా పోస్ట్ పెట్టాడు. వెంటనే కూర్చుని ఈ కథ వ్రాసాను. మీరూ ఆలోచిస్తారు కదూ .. నిర్మాల్యం "వొదినా అమ్మమ్మకు మోకాళ్ళ నొప్పులకు ఆయింట్మెంట్ విటమిన్ టాబ్లెట్లు తీసి యిస్తాను పట్టుకెళతావా"అని అడిగింది చిన్నతాత మనుమరాలు. "అలాగేనమ్మా" అంటే వెంటనే కొనుకొచ్చి యిచ్చి వెళ్ళింది. అమెరికా నుండి మోసుకొచ్చిన వాటిని యిప్పుడు నాయనమ్మకు యిచ్చిరావాలి. నేనే స్వయంగా యిచ్చిరావాలనుకోవడానికి కారణం వుంది. ఊరెళ్ళి చేతి వేళ్ళన్ని యేళ్ళు అయివుండవచ్చు. ఊరి మనుషులైతే యేదో ఒక సందర్భంలో యెక్కడో వొకచోట కనబడవచ్చు కానీ ఊరు కనబడదు కదా, తాతల తరంలో మిగిలిన వాళ్ళలో వొకే వొకరు చిన్న నాయనమ్మ. మందులిచ్చినట్లు ఆమెను చూసినట్లు వుంటుందని ఆదివారం పల్లెకు బయలుదేరి వెళ్ళాను. నాయనమ్మకు ఎనిమిది మంది సంతానం. అయిదుగురు కూతుళ్ళు ముగ్గురు కొడుకులు. తాతయ్య పెద్దకూతురు పదహారేళ్ళ వయసులో వుండగానే గుండె నొప్పితో మరణిస్తే రెక్కల క్రింద పిల్లలను సంరక్షించిన తల్లి కోడి వలె నిబ్బరంగా నిలబడింది. ఆడపిల్లలందరినీ చదివించింది. మగపిల్లలు పొలాలు పండిచ్చుకుంటారు పనులు చేసుకుంటారు. ఆడపిల్లలు జీవితంలో వచ్చే వొడిదుడుకులు తట్టుకోవాలంటే జ్ఞానవంతులై వుండాలి తమ కాళ్ళ మీద తాము నిలబడగల్గి వుండాలంటూ ఆ ప్రకారమే పిల్లలను నడిపించింది మరికొందరికి ఆదర్శం అయింది. నాయనమ్మ కూతుళ్ళ కెవరికీ బంగారు ఆభరణాలు చేయించలేదు. పట్టుచీరలూ కొనలేదు. అందరిని చదివించి ఉద్యోగాలు వచ్చాకే పెళ్ళి చేసింది. ఆఖరి బాబాయి వొక్కడే భార్యతో గొడవలుపడి పెళ్ళైన నెలరోజులకే తెగతెంపులు చేసుకుని వొంటరిగా మిగిలిపోయాడు. పెద్ద కూతురు టీచర్. భర్త చనిపోయి దగ్గరున్న పట్టణంలో వొంటరిగా ఉంటుంది. సెలవలు వున్నప్పుడల్లా తల్లి దగ్గరకెళ్ళి వస్తూ వుంటుంది. ఇద్దరు కొడుకులు పట్నంలో కాపురం పిల్లల చదువుల కోసమని. నిత్యం కొడుకులు ముగ్గురూ టిఫిన్ తినే సమయానికి అమ్మ ముందు పీట వాల్చుకు కూర్చోవాల్సిందే . మధ్యాహ్నం భోజనం టీలు కాఫీలు అన్నీ చూసి తిరిగి ఇళ్ళకి బయలుదేరేటప్పుడు పాలసీసాలు కాయకూరలు సర్ది చేతికందిస్తుంది. ఊరంతటికీ పేరు. ఎనబై యేళ్ళు దాటినా యెంత ఓపిక ఆమెకు అని. వయసులో వున్నబద్దకస్తులైన పిల్లలకు ఆమెను చూసైనా కష్టపడి పని చేయడం నేర్చుకోండి అని హితవులు చెబుతారు. మా కుటుంబాల్లోనూ ఊర్లోనూ చాలామందికి మా నాయనమ్మ రోల్ మోడల్. కారు వూరిలో ప్రవేశించింది. ఆ వూరిలో వున్న ఒకే ఒక పెంకుటిల్లు అది. అయినా చెక్కు చెదరకుండా నిలిచి వుంది. అరుగు మీద కూర్చుని పేపర్ చదువుతున్న నాయనమ్మ నన్ను చూసి లేచి గబా గబా గుమ్మం దాకా వచ్చింది. "అమ్మాయీ, ఎన్నాళ్ళకు వచ్చావ్! పుట్టినూరు కూడా జ్ఞాపకం లేకుండా పోతుందే. నాలాంటి దానికి మిమ్మలను చూద్దామనిపించినా రాలేకపోతున్నా. బస్ ఎక్కాలేను దిగాలేను ఒకటే మోకాళ్ళ నొప్పులు. మోటారు కారులో రావాలంటేనేమో వాంతులు" అంటూ చేతిలో సంచీ అందుకుంది. కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళగానే వూదొత్తుల వాసన గుభాలించింది. పూజ గదిలో యింకా దీపం వెలుగుతూనే వుంది. ఏ పనైనా పొదుపుగా మన్నికగా చేయాలంటే మీ చిన్న నాయనమ్మే అనుకో. ప్రమిదలో వేసే వొత్తి కూడా సన్నగా దారం పోసి గట్టిగా వొడేసి మెలిపెట్టి చేస్తుంది. కార్తీకమాసంలో కూడా తక్కువ నూనెతో యెక్కువసేపు ఆమె వెలిగించిన దీపాలే వెలిగేవి అనుకో అని అమ్మ చెప్పడం గుర్తొచ్చింది. "నీ పూజల ఫలమే నాయనమ్మా నీ బిడ్డలందరూ చల్లగా వున్నారు " అని అంటే చిన్నగా నవ్వింది. "నీ కొడుకు కోడలు యెలా వున్నారు? అబ్బాయికి మంచి ఉద్యోగామేనా, ఎనిమిదేళ్ళు అయిందిగా వెళ్ళి. ఇల్లు కొనుక్కున్నాడా" అని అడిగింది. "బాగున్నారు నాయనమ్మా యింకా ఇంటి దాకా వెళ్ళలేదు. ఆ ట్రంప్ పొమ్మనకుండా పొగబెడుతున్నాడుగా. అబ్బాయికి నిలకడైన ఉద్యోగమే కానీ కోడలికి ఉద్యోగంలేదు". "నువ్వు బాగా పాడైపోయావు, పూజలు చేసి ఉపవాసాలు చేసినంత మాత్రాన ఉద్యోగాలు రావు, కోడలు కడుపు పండదు. వచ్చేవేళకి అన్నీ అయ్యే వస్తాయి. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవద్దు" అని మందలించి అన్నం తిందువుగాని రా అని పిలిచి పీటవాల్చింది. తినేసే బయలుదేరాను నాయనమ్మ అంటే ప్లేట్ లో సున్నండలు జంతికలు పెట్టి చేతికిచ్చింది. మనుమరాలు యిచ్చిన మందులు యిస్తే యివన్నీ నేను వేసుకుంటానా పెడతానా.. మళ్ళీ పిల్లల్లో యెవరో వొకరికి యివ్వాల్సిందే అని అరమారలో పెట్టింది. "ఏళ్ళ తరబడి ఈ ఇంటిని పట్టుకుని వేలాడతా వుంటావు. మార్పు కోసమైనా పట్నం రావచ్చుగా. బెజవాడ నుండి అమెరికా దాక యెక్కడ చూసినా నీ పిల్లలు మనుమలు మనమరాళ్ళ సంతతి వున్నారు. ఒక్క రోజైనా ఇల్లు వదలవు. వచ్చే వారంలో మేము తిరుమలకు వెళుతున్నాం. అమ్మా నాన్న కూడ వస్తున్నారు,నువ్వుకూడా రా.. వెళదాము " అనంటే నవ్వి .. "ఏటేటా కొండకి వెళ్ళాలన్న రూలేమన్నా వుందామ్మాయ్. మనసులో ఉండాల్సిన దైవం ఆలోచనల్లో రావాల్సిన పాపభీతి పోయి ఆడంబరం యెక్కువైపోయి ఓ ఎగేసుకుంటా గుడుల చుట్టూ తిరుగుతూ పూజలు చేసినంత మాత్రాన భక్తీ పరులు అయిపోతారా? భక్తీ విశ్వాసం ఉచ్వాస నిశ్వాసల్లాంటివి . నా జీవితంలో వొకే వొకసారి తిరుమలకు వెళ్లాను జన్మకో శివరాత్రి అన్నట్టు వొకసారి శ్రీశైలం వెళ్ళాను. మీ తాతయ్య చనిపోయాక కాశీ వెళ్ళి గంగలో మునిగి ఆ విశ్వనాధుడిని దర్శించుకున్నా. ఆ అన్నపూర్ణమ్మ తల్లిని కొంగుచాచి భిక్షమడిగాను. అవే నేను వెళ్ళిన పుణ్యక్షేత్రాలు తీర్ధయాత్రలు . మళ్ళీ యేనాడు గుడికి వెళ్ళిందేలేదు. రోజూ పేపర్ చదువుతా. టీవీ గీవీ చూడను. చదవాలంటే ఆ లైబ్రరీకి పోయి నాలుగు పుస్తకాలు తెచ్చుకుంటా." అంది "అయితే యీ పూజలు యాత్రలు అనవసరం అంటావా" అన్నాను కినుకగా "గుళ్ళకు పుణ్య క్షేత్రాలకు వెళ్ళనవసరం లేదు, భగవంతుడు ఎక్కడ లేడు చెప్పు? తులసి మొక్కకు ఓ చెంబుడు నీళ్ళు పోసి భక్తితో నమస్కరించుకుంటా.. ఆయనే మహా విష్ణువు.అదిగో ఆ రావి చెట్టు పశువులకు, మనుషులకు నీడ. పక్షులకు ఆవాసం. అది త్రిమూర్తుల స్వరూపం. ఇదిగో ఈ రుబ్బురోలు పొత్రం ఆరుబయట వెలిసిన శివాలయం. ఓ చెంబుడు నీళ్ళు పోసి కడిగి భక్తితో నమస్కరించుకుని బియ్యం పప్పు పోసి రుబ్బుకుని చేసుకుని తింటా అదే మహా ప్రసాదం. అన్ని చోట్లా ఆయనే. అంతెందుకు నీలోనూ వున్నాడు నాలోనూ వున్నాడు. రోజూ రెండుపూటలా దీపం పెట్టి నాలుగు పూలు పెట్టుకునో పండు పెట్టుకోనో దణ్ణం పెట్టుకుంటాను. పుష్ఫం పత్రం ఫలం తోయం అన్నాడు భగవంతుడు. ఆ నాలిగింటిలో యేదో ఒకటి సమర్పించుకుంటే చాలదా? దేవుడిని దర్శించుకోవాలని కుటుంబాలు కుంటుంబాలు తరలి వెళ్ళడం అదీ ఖర్చు కలిసి రావాలని కార్లలో వెళ్ళడం సమయం కలిసిరావాలని డబ్బు ఆదా చేయాలని వేళకాని వేళల్లో ప్రయాణం చేయడం పరిపాటి అయిపోయింది. తప్పు ఎవరిదైనా గాలిలో కలిసిపోయే ప్రాణాలెన్నో, తల్లికి బిడ్డ వుండడు భర్త వుండడు. భర్తకి భార్య వుండదు బిడ్డ వుండడు. ఎందుకమ్మా యీ మూకుమ్మడి కుటుంబ ప్రయాణాలు ? ఆ పుణ్య క్షేత్రానికి వెళ్ళే డబ్బుతో ఒక గేదెనో దూడనో కొని ఓ పేద కుటుంబానికి ఇవ్వు ఆ గేదె ఉన్నన్నాళ్ళు ఆ కుటుంబానికి నువ్వే భగవంతుడివి "అంది. నాకు నోటమాట రాలేదు ఆమె వాగ్ధాటికి వితరణకు. ఇంతలోకి ఒకతను వచ్చి "అమ్మా పాస్టర్ గారు వచ్చారమ్మా. మీతో మాట్లాడాలంట"అన్నాడు. "వస్తున్నాను పదరా .. జోసెఫ్, అమ్మా కాసేపు నడుం వాల్చు. నేనెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తా " అని బయటకి వెళ్ళింది. నేనేమో నాయనమ్మ మాటలను మననం చేసుకుంటూ ఆలోచనల్లో పడ్డాను. తను అమెరికాలో కొడుకింట్లో వున్నప్పుడు నిత్యం పూజ చేసి మరునాడు ఆ నిర్మాల్యం తీసాక యెక్కడ వేయాలి అనే పీకులాట మొదలయ్యేది. డస్ట్ బిన్ లో వేయడానికి మనసొప్పదు. పోనీ పారే నీళ్ళలో పడేద్దామా అంటే అక్కడకి తను వెళ్ళలేదు. ఒకోసారి కారులో వెళుతూ తనతో పాటు తీసుకెళ్ళేది. నీళ్ళు కనబడ్డచోట కారు ఆపమని కొడుకుని అడిగేది . కొడుకు తనని పిచ్చిదాన్ని చూసినట్టు చూసి మళ్ళీ అంతలోనే జాలిపడి యిక్కడ కారు ఆపడం కుదరదమ్మా అనేవాడు. నిర్మాల్యం యెక్కడ పోయాలి? మన దేశంలో పారే నీటిలో యెక్కడ బడితే అక్కడ కుమ్మరించి వేయడమే. ఒక్క నిర్మాల్యం అని యేముందిలే. పరిశ్రమల కాలుష్యాన్ని మనుషుల కాలుష్యాన్ని పనికిరాని వస్తువులను అన్నింటిని నీరు కనబడితే చాలు అందులో వదిలేయడమే అంది. ఇక్కడలా చేసేవు సుమారు ఐదొందలు డాలర్ల వరకూ ఫైన్ వేసి ఒక వారం రోజులు సోషియల్ సర్వీస్ చేయిస్తారు. అంటే రోడ్లు ఊడ్వడం లాంటి పనులన్నమాట అని హెచ్చరించాడు. వచ్చేదాకా నిర్మాల్యంని ప్లాస్టిక్ కవరులో నింపి అలాగే వుంచింది. నిర్మాల్యం భగవంతుడికి మేరు పర్వత శిఖరం కన్నా బరువైనది అవునో కాదో కానీ తన ఆలోచనల్లో అది అంతకన్నా యెక్కువ భారమై కూర్చుంది. ఆఖరికి తిరిగి వచ్చేసేరోజు ఆ నిర్మాల్యం వున్న సంచీని కొడుకుకి చూపించి దీనిని తీసుకెళ్ళి పారే నీటిలో వేయి నాన్నా, లేకపోతే పచ్చని చెట్టు మొదట్లోనన్నా వేయి అని పదే పదే చెప్పింది. అలాగేలేమ్మా..దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావ్. కూల్ గా వుండు. నేను నువ్వు చెప్పినట్లే చేస్తానుగా అని కొడుకు హామీ ఇచ్చాక మనసు నెమ్మది పడింది. నాయనమ్మ అన్నట్టు పత్రం పుష్పం ఫలం తోయం అంటారు. తోయమొక్కటి సమర్పించి హృదయ పుష్పాన్ని సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుని విశ్వాసంతో వుండటమే కదా చేసుకోవాల్సింది. తను కూడా అలా చేయడం లేదు. భక్తిలో ఆడంబరాలు ప్రవేశించాక నిర్మాల్యం యెక్కువైపోతుంది. వాటిని తీసుకెళ్ళి నదులలో పోయడం. నదుల ప్రక్షాళన చేయడానికి మానవశ్రమ పాటు ఆర్ధిక భారం యెక్కువైపోతుంది. విదేశాలలో లాగా ప్రభుత్వం దండిగా పరిహారం విధించాలి. అప్పుడు గాని మనుషుల్లో చైతన్యమూ జాగురుకత రాదు. విదేశాలకు వెళ్ళిన పిల్లలకు లోలోపల మాతృభూమిపై మమకారం వున్నప్పటికి వారు మళ్ళీ వెనక్కి తిరిగి రాకపోవడానికి కారణం రెండే రెండు మాటల్లో చెపుతారు. మనకి క్రమబద్దీకరణ లేని ట్రాఫిక్, అపరిశుభ్రత. ఎంత గొప్ప దేశాన్ని అలా కాలుష్య కాసారం చేసుకుంటున్నామో కదా అని బాధ పడ్డాడు కొడుకు. మొన్నెప్పుడో రాత్రి ఎనిమిది గంటల వేళ కాశీ విశ్వేశ్వరుడిని ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తుంటే అరగంట పైనే చూసింది. మారేడు దళాలు పుష్పాలు గంధం విభూది ఇంకా నానారకాల పూజాద్రవ్యాలను సమర్పించి కొండంత యెత్తులో స్వామిని ముంచేశారు. నిర్మాల్యం తీసేవాళ్ళు తీసేస్తుంటే భక్తిగా సమర్పించేవాళ్ళు సమర్పిస్తూనే వున్నారు. అది గుడి కాబట్టి సరిపోయింది.. అదే ఆరుబయలు ప్రదేశంలో లింగరూపంలో స్వామిని ప్రతిష్టింపజేసి వుంటే ఈ దేశ జనులంతా కలిసి మరో కైలాసపర్వతాన్ని స్వామి చుట్టూరా నిర్మించి వుందురేమో అన్న ఆలోచన వచ్చింది. చెంబుడు నీళ్ళు చాలు అని చెప్పేడన్నా కూడా వినిపించుకోని మూఢ భక్తీ. భగవంతుడిని తోటి ప్రాణులలో చూడటం నేర్చుకుంటే మనం వారికి చేసే ప్రతి సాయం స్వామికి నైవేద్యమే అవుతుంది కదా అనుకుంటుంది ఎన్నోసార్లు. మొట్టమొదటిసారి ముంబాయిలో గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర సముద్రాన్ని చూసిన ఆనందంలో వువ్వెత్తున ఆటుపోట్లు వస్తున్నప్పుడు వుత్సాహంగా రెండు అడుగులు ముందుకేసినప్పుడు నీళ్ళతో పాటు కాళ్ళకు పాముల్లా చుట్టుకున్న ప్లాస్టిక్ సంచులను చూసి కల్గిన బెరుకు యిప్పటికీ తగ్గలేదు. కొన్ని దేశాలలో బీచ్ లు ఎంత పరిశుభ్రంగా వుంచుతారో. మనకి చెత్త పేర్చడం తప్ప శుభ్రం చేయడానికి వొళ్ళు వొంగదు.అంతా వ్యర్ధం వ్యర్ధం బయో వేస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ మెడికల్ వేస్ట్ కెమికల్ వేస్ట్ అన్నింటిని పంచభూతాలు భరించి తమలో కలిపేసుకుంటున్నాయి కాబట్టి ఈ మాత్రం మానవుడు రోగాలతోనన్నా బ్రతికి వున్నాడు వుంటున్నాడు. అప్పుడప్పుడు ప్రకృతి ప్రకోపాన్ని చవిచూస్తున్నాడు. పంచ భూతాలూ ఈ వ్యర్ధాలను స్వీకరించని రోజు వ్యర్ధాల మధ్య మరో వ్యర్ధంగా మిగిలిపోయే రోజు వస్తుంది అని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నా మార్పు రావడంలేదేమిటో ? ఇలా ఆలోచనలు సాగిస్తుంటే "అమ్మాయి కన్నంటిందా, టీ పెట్టుకుందాం చుట్టింట్లోకి పోదాం పద" అంది మంచం దగ్గరకి వచ్చి. "లేదు నాయనమ్మా, ఏదో ఆలోచిస్తూ వున్నాను అంటూ లేచి నాయనమ్మతో కలిసి చుట్టింట్లోకి వెళ్లాను. చుట్టింటి పక్కనే కొట్టు గదిలో నుండి ధాన్యం బస్తాలు తీసి రిక్షా మీద వేస్తున్న పాలేరు. "మిల్లుకు వడ్లు పంపుతున్నానమ్మా, నాలుగెకరాలలో రసాయన ఎరువులు పురుగుమందులు చల్లని ధాన్యం పండిచ్చుకోవడం పిల్లలు ఎవరొచ్చినా బియ్యం కొబ్బరి నూనె పప్పులు పచ్చళ్ళు కారాలు వడియాలు అన్నీ పట్టుకెళతారు. నేను ఉండన్నాళ్ళు ఆమాత్రం జరుగుతాయి . తర్వాత ఎవరి పాట్లు వాళ్ళవి అంది. :నీకున్న శ్రద్ద వోపిక ఎవరికీ వుండదు నాయనమ్మా! మేము కూడా ప్రశాంతంగా వుంటుందని మావూరికి వెళ్ళిపోయాం. ప్లాట్ పరిసర ప్రాంతాలలో యెటు చూపినా పచ్చని పంటపొలాలు అనేకమైన వృక్షాలు అపార్ట్మెంట్ చుట్టూ బోలెడు పూల మొక్కలు ప్రక్కనే ఖాళీ స్థలంలో వున్న రావిచెట్టు పై వచ్చివాలే అనేక పక్షులు చూడటానికి యెంత మనోహరంగా వుండేదో. ప్రతిరోజూ పక్షుల కిలకిలా రవాలతో నిద్ర లేవడం చెఱువు గట్టుపై వున్న గుడిలో నుండి వినవచ్చే మంత్రోచ్చరణ చేయి పట్టుకుని బాల్యంలోకి తీసుకువెళ్ళేయి. అందరూ మీ యింటికి రావాలంటే కష్టంగా వుంది అనడం మొదలెట్టినా వినిపించుకోలేదు నేను. వచ్చీపోయే చుట్టాలు, స్నేహితుల కోసం రెండు దశాబ్దాలు రణగొణధ్వనుల మధ్య అశాంతిగా బ్రతికాము. ఇప్పుడింటికి వచ్చే ఆత్మీయులను మీకు కష్టం లేకుండ బస్టాప్ లో దించుతానులే అని హామీ యిస్తున్నాం. ఒక ఏడాది కాలంలోనే మా ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలంలో చెట్లన్నీ మాయం. అక్కడ చెట్లన్నీ కొట్టేసి స్థలాన్ని అభివృద్ధి చేయడానికి వొప్పందాలు కుదుర్చుకున్నారట. ఆ చెట్లపై ఆవాసముండే పక్షుల ఆరాటం ఆ పరిసరాలలో గిరికీలు కొడుతూ చేసే ఆర్తనాదాలు అర్ధం చేసుకోవడానికి పక్షుల భాష వచ్చివుండాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కొన్ని నెలల తర్వాత కూడా ప్రతి రోజు సాయంసంధ్యలో కొన్ని పక్షులు వచ్చి అక్కడక్కడ తచ్చాడి పోతాయి. చిన్ని చిన్న పక్షులకు బాల్కనీ లో పెంచుకుంటున్న మొక్కలే పెద్ద పెద్ద వృక్షాల మాదిరి కాబోల్సు. ఇరుసంధ్యలలో వచ్చి సందడి చేసి వెళుతుంటే వాటికి కొంచెం సేపైనా ఆతిధ్యం ఇచ్చినందుకు ఆనందంగా ఉంటుంది నాకు" అని ఏకధాటిగా చెప్పేసెను. "ఎక్కడ చూసినా ఇదే పని అంటగా. పేపరులో చదువుతున్నాగా" అంది. "ఈమాత్రం మనసు విప్పి మాట చెప్పుకోవడానికి కూడా అక్కడ యెవరూ లేరు నాయనమ్మా, ఉన్నా నేను చెప్పేది విని నన్నువో పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు" అన్నాను. "అవునూ.. మీ ఆయనకీ పెద్ద దొడ్డి ఉండాలిగా మీ వూర్లో, ఎన్ని పాడిగొడ్డు వుండేయో, ఆ రోజులన్నీ పోయి పాలు కొనుక్కునే యవ్వారంలోకి వచ్చారు. ఇంతకీ ఆ స్థలం అట్టాగే వుందా అమ్మేసుకున్నారా?" ఆరా తీసింది. "వుంది నాయనమ్మా. అన్నదమ్ములిద్దరికీ వాటా వుంది. సొంత ఇల్లు కట్టాలని నేనూ, అపార్ట్ మెంట్ కి యివ్వాలని వాళ్ళు అది తెగని వ్యవహారం అయింది" అన్నాను నిసృహగా. "ఇల్లు కట్టాలంటే మాటలా.. అట్టాగే అద్దెకి వుండి చెట్లు పూల మొక్కలు కూరగాయల మొక్కలు వేసుకో. ఇప్పుడు కొని తినేవన్నీకల్తీ అయిపోయే" అంది. నా మనసులో వున్న మాట చెప్పేసరికి చిన్నగా నవ్వుకుని అట్టాగే నాయనమ్మా అన్నాను. "కాలికి మట్టి అంటకుండా వొంటికి చెమట పట్టకుండా చేతికి మెతుకు అంటకుండా వొంటరి బతుకు బతకడం నాగరీకం అయిపోయిందర్రా. నాగరికత అంటే పది తరాల తర్వాత కూడా మనకి నిత్య జీవితంలో పనికి వచ్చేది అవ్వాల్రా ,ఈ కుంపటి ఈ మట్టి కుండ పనికి రాని కాలం ఉంటాదేమో కాస్త ఆలోచించి చెప్పు" అంది. "నేనూ అదే ఆలోచిస్తున్నాను నాయనమ్మా ! మనీ మేనేజ్మెంట్ కోర్స్ చదువుకోవడం అవసరమేమో కానీ మనుషులు ప్రకృతికి దగ్గరగా బతకడం నేర్చుకోవడం మరీ అవసరం". "యెప్పటి నుండో ఇంకుడు గుంటలు అని మొత్తుకున్నా యెవరూ వినడం లేదు, చెట్లు నరికేవాడే కానీ మొక్క నాటే నాధుడు లేడు, వానలు లేక నేల నెర్రులిచ్చి బావులు బోర్లు అడుగంటిపోయి ధాత్రి పుత్రులు ప్రాణులంతా దాహంతో అలమటిస్తున్నారు. మన దొడ్లో ఇంకుడుగుంత తవ్వించ బట్టి బావిలో నీళ్ళు వుంటున్నాయి. పల్లెటూర్లలో కూడా యెక్కడ చూసినా ప్లాస్టిక్ భూతం. మనిషి జీవితావసరాలతో చుట్టుకుని వుక్కిరిబిక్కిరి చేస్తుంది. సముద్రాలలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ కొండలు ప్లాస్టిక్ కోరలకు చిక్కుకుని అంతరించిపోతున్న జలజీవాలు. ఎవరిచ్చారు మానవుడికి ఈ హక్కు ? ఈ భువికి తనొక అతిధిలా వచ్చాడు. ఇతర జీవాల వునికిని నాశనంచేసి వుసురు పోసుకుంటున్నాడు. మనకి వ్యర్దంలో నుండి అర్ధం వెతుక్కునే మార్గాలు కావాలి. అసలు వ్యర్ధం కానివి అంటూ లేని జీవన విధానం కావాలి. నీవరకు నీకు చెపుతున్నా విను. గుడికి వెళ్ళేటప్పుడు పూజా ద్రవ్యాలు తగ్గించుకుని ముఖ్యంగా ప్లాస్టిక్ పేకింగ్ లో వచ్చేవి కొనడం ఆపేయి. మార్కెట్ కి వెళ్ళేటప్పుడు గుడ్డ సంచీలు పట్టుకెళ్ళడం మర్చిపోకు. సరుకులు కాగితాలలో పొట్లాం కట్టి యిచ్చే వాళ్ళ దగ్గరే తీసుకో , అట్టా యెవరికివాళ్ళు ఉద్యమంలా చేస్తే తప్ప మన పర్యావరణం బాగుపడదు" అంది. థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ కొటేషన్ తెలియకపోయినా ప్రకృతిని బాగా అర్ధం చేసుకుని ప్రకృతికి అనుగుణంగా బ్రతకడంలో నాయనమ్మకు ముందు చూపు వుందనీ ఆనందమూ వుందని నాకర్ధమై .. మా నాయనమ్మ అందరికీ ఆదర్శం ఎందుకైందో కూడా మరొకసారి తెలిసొచ్చింది . తపేళ చెక్కలు వేస్తూ తింటూ పొలం నుండి వచ్చిన బాబాయిలతో కలసి టీ త్రాగుతూ బంధువులు గురించి, వ్యవసాయం దగ్గరనుండి అమెరికా ఆర్ధిక విధానం దాకా మాట్లాడుకుంటుంటే సమయమే తెలియలేదు. అబ్బాయ్ పెద్దోడా .. నువ్వు వెళ్ళేటప్పుడు చెక్ బుక్ తీసుకుపోయి రేపు వచ్చేటప్పుడు డబ్బులు పట్టుకుని రా. ఇందాక ఫాస్టర్ గారు వచ్చారు. ఆ పిల్లాడెవరో అప్లికేషన్ పెట్టుకున్నాడు కదా. వాళ్ళు బాగా పేదవాళ్ళే లే, పిల్లాడు బాగా చదువుతాడని మార్కుల లిస్ట్ అవి చూస్తే అర్ధమయ్యింది. ఆ పిల్లాడికి సహాయం చేద్దాం అంది. నేను ప్రశ్నార్ధకంగా చూస్తుంటే.. అమ్మ నీకు చెప్పలేదా ఆ విషయాన్ని ? మన ఊరికి అభివృద్ధి నిధి అని వొకటి యేర్పాటు చేశావమ్మా. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి ఆ నెంబర్ అందరికి యిస్తున్నాం. మన ఊరి వాళ్ళు దేశవిదేశాల్లో వున్నవాళ్ళు ఆ అభివృద్ధి నిధికి తమకి తోచినంత డబ్బు పంపుతున్నారు. ఆ డబ్బుని మన ఊరి పేదపిల్లల చదువులకు వుపయోగిస్తున్నాం. ఊరిలో అందరూ కలిసి అమ్మని సెక్రటరీగా ఎంపిక చేసారు. పది సెంట్ల స్థలంలో హాస్టల్ కూడా కడుతున్నాం. పేద ఆడపిల్లల కోసం. అర్హత కల్గినవాళ్ళకి ఉచిత వసతి తిండి బట్టా ఫీజులు అన్ని ఈ అభివృద్ధి నిధి నుండే తీసి ఖర్చు పెడుతున్నాం. నువ్వు కూడా సాయం చేయాలనిపిస్తే చేయొచ్చు అని అభివృద్ధి నిధి వివరాలున్న కార్డ్ యిచ్చాడు బాబాయి. అది తీసుకుని చూసి నాయనమ్మ దగ్గరకు వెళ్ళి అభినందనలు తెలిపే భాష తోచక యిష్టంగా కావిలించుకున్నాను. ఆమె స్పర్శ చల్లగా ఉత్తేజంగా అనిపించింది. "ప్రభుత్వాలు చేసేది కాకుండా మన ఊరికి మనమూ ఎంతో కొంత చేసుకోవాలిగా అమ్మాయ్. ఆరు నెలల్లో ముప్పై లక్షల డబ్బు ఆ నిధికి జమ అయినాయి. వచ్చిన డబ్బు యెవరు పంపారు, యెన్ని పంపారు, దేనికోసం ఖర్చు పెడుతున్నాం అన్న వివరాలను కాగితాల్లో రాసి అరుగు మీద గోడకి వేలాడదీసి వుంచుతున్నాం. ఎవరైనా చూడవచ్చు. నువ్వు కూడా మీ అబ్బాయికి చెప్పు" అంది. "అలాగే నాయనమ్మా" అన్నా. నాయనమ్మ కేలండర్ తీసి తిధి నక్షత్రం చూసి పూజకు ఉపయోగించిన పూల నిర్మాల్యాన్ని వుంచిన వెదురు బుట్టను తీసుకుని పెరటిలోకి వెళుతూ రా .."మనమరాలా! తోట చూద్దువుగాని. నీకు మొక్కలంటే ఎంత ఇష్టమున్నానువ్వు పెంచగలిగేది కుండీలలోనే కదా ! కాసిని పొట్లకాయలు బెండకాయలు ఆకు కూరలు కోసి ఇస్తా, పట్టుకెళ్ళుదువుగాని" అని పిలిచింది. ఆమె వెనుకనే పెరటి తోటలోకి వెళ్లాను. అనావృస్టి కాలంలో కూడా పచ్చగా వెలిగిపోతుంది పెరడు. అనేక పూల మొక్కలు దొండ పందిరి పొట్ల పందిరి ఆకు కూరలు ఎక్కడ చూసినా హరితమే. ప్రతి మొక్కని తాకి తాకి చూసి పులకరించిపోయాను. నేను పరిశీలనగా పెరటి తోట చూస్తుంటే నాయనమ్మ చిన్న గడ్డపలుగు తీసుకుని గొయ్యి తీస్తూ “భగవంతుని చేరే దారిలోనూ చేరాక అన్నీ పవిత్రమైనవే. పిమ్మట కూడానూ అవి నిర్మాల్యంగా భావింపబడతాయి. దానిని “ చెత్తకుండీ దృష్టితో చూడకూడదు వ్యర్థం లోనూ అర్థం వెతుక్కోవడం సంస్కారవంతుల లక్షణం " అని చెప్పి తీసిన గోతిలో నిర్మాల్యాన్ని వేసి ఒక నమస్కారం చేసుకుని మళ్ళీ మట్టి వేసి ఆ గోతిని పూడ్చేసింది. "నిర్మాల్యమైనా మనం వాడిన తర్వాత వచ్చే యే వ్యర్ధమైనా పంచ భూతాలలో కలిసి పోవాలి. అలా కలిసిపోని విధంగా మన చేష్టలు ఉండకూడదు. అదే ముందు తరాలకు మనమిచ్చే మూలధనం” అంది. నేను ఆమె మాటలను కృష్ణ భగవానుడు చెపుతున్న గీతావాక్యంలా విన్నాను. పొట్ల పందిరి క్రిందకి వెళ్ళి ఒక పొడవైన కాయను చూపించి తొలిసారి కాసిన కాయ ఇది అంటూ ఆ కాయను తెంపి పక్కన పెట్టింది. ఇంకో రెండుమూడు కాయలు మిగిలిన రకాలు అన్నీ తెంచి వెదురు బుట్టలో సర్దుకొచ్చింది. ఎంతసేపటికి పక్కన పెట్టిన పొట్లకాయ మీదనే నా చూపు ఆగుతుంది. ఎంత నేవళంగ వుంది నాకిస్తే బాగుండుననే ఆశ. మల్లెలు సన్నజాజిపూలు పూలు కోసుకుని మాల కట్టుకుంటూ వుండు. నేను కుంపటి ముట్టించి పాలు తీసుకొస్తానంటూ వెళ్ళింది. మాల అల్లడం పూర్తయ్యేసరికి చిక్కని ఫిల్టర్ కాఫీ గ్లాస్ చేతికిచ్చింది. ఇలాంటి రుచులకు దూరమై నాగరికంగా బ్రతికే బ్రతుకులకు అర్ధం లేదనిపించింది నాకు. కాయకూరలన్నీ గుడ్డ సంచీలో సర్ది మధ్యలో ఇత్తడి డబ్బా సర్దింది. అదెందుకు నాయనమ్మా అవన్నీ యేమీ వద్దు అంటుంటే అది నేతిడబ్బా లేవే! మీ ఆయనకు మైసూర్ పాక్ అంటే ఇష్టంగా, చేసిపెట్టు. నేనేమన్నా కొని యిచ్చానా,యింట్లో పాడేగా అంది. ప్రతి చిన్న విషయమూ యెంత గుర్తు ఈమెకి అని ఆశ్చర్యపోవడం నావంతు అయింది. నన్ను వీధి గుమ్మందాకా సాగనంపడానికి వస్తూ చిన్న చెంబులోకి పాలు పక్కన పెట్టిన పొట్లకాయ తీసుకుని వచ్చింది. "ఇంటి ముందు టైలర్ మస్తాన్ కూతురు నీళ్ళోసుకుని వుంది. నలుగురి పిల్లల మధ్య చాలీచాలని సంపాదన మధ్య ఆ పిల్లకి సరిగా పోషణ చేయలేకపోతున్నారు. ఆ బూబమ్మకి ఈ కాయ యిస్తే వేడి వేడిగా పాలుపోసి కూర వొండి పెట్టుద్ది" అని అంది. ఆమె వద్ద వీడ్కోలు తీసుకుని వస్తూ .." నాయనమ్మ జీవన విధానం నుండి నేర్చుకోవాల్సింది రుచి చూడాల్సినది ఎంతో ఉంది. అందుకోసమైనా తరచూ ఆమె దగ్గరకు రావాలి. ఆమె చేసిన పూజలేమో కానీ ఆమె ఆలోచనా విధానమే ఆ యింటికి రక్షణ అయిందని అనుకున్నాను కూడా. “ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నవా తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే “ పాట సాహిత్యం గుర్తు చేసుకుంటూ నా వంతుగా నా ఊరికి చేతనైన సాయం చేయాలి. వీలైనంతగా ప్రకృతి సిద్దంగా బతకడమెలాగో తెలియజేసే పని మొదలెట్టాలి. అది గుడి బడి నుండే ప్రారంభం కావాలి. నిర్మాల్యం భగవంతుడికే కాదు మనకి యెంత బరువో యెంత హాని జరుగుతుందో ప్రమాద ఘంటికలు వినిపిస్తూ చూపిస్తూ మరీ తెలియజేయాలి. అందుకు కంకణం కట్టుకుని ముందుకు నడవాలి అనుకుంటూ యింటికి చేరి మా ఇంటాయనకు యీ విషయాలన్నీ ఎపుడెపుడు చెపుదామా అని ఆయన కోసం ఎదురుచూస్తూ నాయనమ్మ మాటలు మననం చేసుకుంటున్నాను నేనింకా ఆ మత్తులో ఉండగానే శ్రీకాంతాచారి నుండి ఫోన్. రేపటి సంకటహర చతుర్ధికి సోమవార అభిషేకానికి పూజ సామాగ్రి అన్నీ రెడీ చేసుకున్నారా అని. నాకు వీలుపడదు లెండి అన్నాను అప్రయత్నంగా. ఆ పూజకయ్యే ఖర్చు అంతా మరొక రకంగా మానవ సేవకు ఉపయోగించాలని అనుకున్నా కాబట్టి. మర్నాడు గుడికి వెళ్లకుండానే ఏ అలంకారాలు లేని నిర్మలమైన ఆకారంతో ప్రశాంతంగా విరాజిల్లుతున్న భగవంతుని రూపాన్ని జ్ఞాననేత్రంతో దర్శించుకున్నాను. నదిలో కలపాలి అనుకున్న నిర్మాల్యాన్ని తీసి ఖాళీ కుండీలో వేసి మట్టిపోసి పైన ఒక నిత్యమల్లి మొక్కని నాటాను. ***************సమాప్తం********************* వీరిచే పోస్ట్ చేయబడింది వనజ తాతినేని వద్ద సోమవారం, సెప్టెంబర్ 30, 2019 దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: కథ, తెలుగు కథ, ధార్మిక కథలు, పర్యావరణ కథలు, వనజవనమాలికథలు, Templewaste, VanajaTatineniTeluguStories
వీడియో ట్రాన్స్క్రిప్ట్: నా అపార్ట్మెంట్ యొక్క కొత్త కోణానికి స్వాగతం. నేను మీ కోసం ఈ స్థలాన్ని కొద్దిగా శుభ్రం చేయడానికి ప్రయత్నించాను. నేను చేయగలిగే ఒక విషయం & అపోస్ట్ కంట్రోల్ నాకు పైన ఉన్న అపార్ట్మెంట్లో & అపోస్ జరుగుతున్న నిర్మాణం. కాబట్టి, ఆశాజనక, మీరు దీనిని చూస్తున్నప్పుడు, మీరు చాలా శబ్దం వినరు ఎందుకంటే నేను విన్నాను మరియు నేను & అపోజం నా ఆలోచన రైలుకు అంతరాయం కలిగించదని ఆశిస్తున్నాను. రెండు లేదా మూడు వారాల క్రితం, నేను దాని గురించి ఒక వీడియోను ప్రచురించాను కరోనావైరస్ ఆర్థిక వ్యవస్థ కోసం 20 వ్యాపార ఆలోచనలు . ఆ వీడియో పేలింది మరియు దీనిని చూసిన చాలా మంది ప్రజలు ఆ ఆలోచనల నుండి చాలా విలువను పొందారని చెప్పారు. కానీ మీలో కొంతమంది నిజమైన సాసీ వాచర్లు నన్ను కొన్ని పరిభాషలో పట్టుకున్నారు. మీరు, 'సరే, ఈ అరేన్ & అపొస్తలుడు వ్యాపార ఆలోచనలు , ఇవి కేవలం ఉత్పత్తి ఆలోచనలు. ' బాగా, మీకు ఏమి తెలుసు, నేను మీ అభిప్రాయాన్ని చూస్తున్నాను. అందువల్ల ఈ రోజు నేను & అపోస్ COVID-19 ఆర్థిక వ్యవస్థలో మీరు కొనసాగించగల ఐదు వాస్తవ వ్యాపార ఆలోచనల గురించి మాట్లాడబోతున్నాను. ఆ ఆలోచనలు ఏమిటో నేను మీకు చెప్తాను, కానీ మీరు వాటిని ఎలా ప్రారంభించవచ్చో కూడా నేను మీకు చెప్తాను మరియు నేను & అపోస్ల్ కొంచెం వ్యక్తిగత రుచిని పంచుకుంటాను ఎందుకంటే ఈ ఐదు ఆలోచనలలో నలుగురితో నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. ఇప్పుడు, కొరోనావైరస్ మహమ్మారి బారిన పడిన ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో నేను వారితో అనుభవం కలిగి ఉన్నాను, కాని నేను ఇంకా కొన్ని చిట్కాలు మరియు అంతర్దృష్టులను పంచుకోవడానికి ప్రయత్నించగలను, తద్వారా మీరు ఈ వ్యాపార ఆలోచనలను కొనసాగిస్తే, మీరు విజయం సాధించగలరు. మరొకరు దీన్ని చేయటానికి వేచి ఉండకండి. మీరే నియమించుకోండి మరియు షాట్‌లను పిలవడం ప్రారంభించండి. OPTAD-3 ఉచితంగా ప్రారంభించండి 1. ప్రింట్-ఆన్-డిమాండ్ వ్యాపారాన్ని ప్రారంభించండి సరే, నేను & aposm గురించి మాట్లాడబోతున్నానని మీకు తెలుసు డ్రాప్‌షిప్పింగ్ ఈ జాబితాలో, కానీ నేను & అపోజమ్ డ్రాప్‌షిప్పింగ్‌తో ప్రారంభించను. బదులుగా, నేను ప్రింట్-ఆన్-డిమాండ్ గురించి మాట్లాడటం ద్వారా ప్రారంభిస్తాను. నేను ఎందుకు చేస్తాను? ఆ & అపోస్ వెర్రి. ఒబెర్లో మరియు ప్రింట్-ఆన్-డిమాండ్ అనువర్తనాలు పోటీ వంటివి, సరియైనదేనా? బాగా, వినండి. ఇప్పుడే ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు ఏమి చేయగలిగినా, మీకు ప్రతిపాదనలు ఇస్తారు, అది క్షమించండి, ఏది ఉన్నా సరే, కానీ విజయం ఏమైనప్పటికీ సాధ్యమే. సెకనుకు బ్యాకప్ చేసి, అపోస్ చేద్దాం మరియు ప్రింట్-ఆన్-డిమాండ్ ఏమిటో మాట్లాడండి. కాబట్టి ప్రింట్-ఆన్-డిమాండ్ ఆన్‌లైన్ అమ్మకం యొక్క ఒక రూపం, ఇక్కడ మీరు & వైట్ లేబుల్ చేయగలరు. అంటే పరిమిత శ్రేణి ఉత్పత్తులను అనుకూలీకరించండి. ఇప్పుడు, ప్రయోజనం ఏమిటంటే, మీరు అనుకూలీకరించిన ఉత్పత్తుల కోసం ముందుగానే జాబితాను కొనుగోలు చేయకూడదు. బదులుగా, మీ కస్టమర్ అమ్మకం చేసిన తర్వాత మీ కస్టమర్‌కు పంపడానికి అనుకూలీకరించిన ఉత్పత్తిని మాత్రమే మీరు ఆర్డర్ చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియోను ఎలా ప్రారంభించాలి కాబట్టి మీరు ఈ అనుకూలీకరించిన జాబితాలో దేనినైనా తాకవద్దు మరియు అనుకూలీకరించిన వస్తువులను సరఫరా చేసేవారు మీ కస్టమర్‌కు నేరుగా పంపుతారు. అది చాలా కస్టమ్ అంశాలను క్షమించండి. బహుశా నేను దానిని మరింత సరళంగా చేయగలను. సాధారణంగా, మీరు, వ్యవస్థాపకుడు ఆన్‌లైన్ స్టోర్‌ను ఏర్పాటు చేయండి Shopify తో. ఆపై మీరు మీ షాపిఫై స్టోర్‌ను పొందిన తర్వాత, మీరు ప్రింట్-ఆన్-డిమాండ్ అనువర్తనాన్ని ఇన్‌స్టాల్ చేస్తారు ముద్రణ . మీరు & అపోస్ల్ ఏమిటంటే, ప్రింట్‌ఫుల్ ఆఫర్‌ల ఉత్పత్తుల శ్రేణి కోసం మీరు మీ స్వంత డిజైన్లను సృష్టించాలి. ఇవి టీ-షర్టులు మరియు అప్రాన్లు మరియు టోపీలు మరియు పిల్లలు & అపోస్ దుస్తులు మరియు బీచ్ తువ్వాళ్లు మరియు అన్ని రకాల వస్తువులు. మీరు డిజైన్లను సరఫరా చేస్తారు మరియు ఖాళీగా ఉన్న తెల్లటి బీచ్ తువ్వాళ్లకు అనుకూల రూపాన్ని ఇవ్వండి. అప్పుడు మీరు దానిని మీ Shopify స్టోర్కు జోడించండి. ఒక కస్టమర్ మీ కస్టమ్ బీచ్ తువ్వాళ్లను చూస్తారు, వారు చాలా ఉత్సాహంగా ఉంటారు, వారు దానిని కొనుగోలు చేస్తారు, మీరు ప్రింట్‌ఫుల్‌కు వెళ్లి, ఆర్డర్‌ను ప్రాసెస్ చేయండి మరియు ప్రింట్‌ఫుల్ మీ వినియోగదారునికి బీచ్ టవల్‌ను పంపుతుంది. బీచ్ తువ్వాళ్లు ఒక చెడ్డ ఉదాహరణ, ప్రస్తుతం ఎవరూ బీచ్‌లో పడుకోలేదు, నాకు తెలుసు, కానీ మీకు పాయింట్ లభిస్తుందని నేను అనుకుంటున్నాను. మీ లోగోను ప్యాకేజింగ్ లేదా ప్యాకింగ్ మెటీరియల్‌పై ఉంచడానికి మీ ప్రింట్-ఆన్-డిమాండ్ సరఫరాదారుని కూడా పొందవచ్చు. కాబట్టి ఈ సందర్భంలో, కస్టమర్ పూర్తిగా బ్రాండెడ్ అనుభవాన్ని పొందుతాడు. ప్రింట్-ఆన్-డిమాండ్ యొక్క విజ్ఞప్తి ఏమిటంటే దీనికి అంత తక్కువ ముందస్తు పెట్టుబడి అవసరం. మరియు మీరు డిజైన్‌లో మంచిగా ఉంటే, మీ కళాత్మక జ్ఞానాన్ని అనువదించడానికి ఇది సులభమైన మార్గం మీరు ఆన్‌లైన్‌లో అమ్మగల ఉత్పత్తులు . వాట్ & అపోస్ కూడా బాగుంది, మీరు అభివృద్ధి చేయగల ఉత్పత్తుల యొక్క విస్తృత శ్రేణి మీ వద్ద ఉంది మరియు మీరు నిజంగా ప్రింట్-ఆన్-డిమాండ్‌తో బ్రాండ్‌ను నిర్మించవచ్చు. ఏమి & అపోస్ అంత చల్లగా లేదు అంటే మార్జిన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ సరఫరాదారు నుండి టీ-షర్టును ఆర్డర్ చేయడానికి $ 12 నుండి $ 16 చెల్లించవలసి ఉంటుంది మరియు మీరు ఆ టి-షర్టును అమ్మేటప్పుడు & 25, గరిష్టంగా $ 30 అని చెప్పడం కంటే ఎక్కువ వసూలు చేసే అవకాశం లేదు. ఇది మార్కెటింగ్ వ్యయాన్ని తగ్గించగలదు మరియు మార్కెటింగ్ ఇప్పటికీ దుకాణ యజమానిగా మీరు బాధ్యత వహిస్తారు. ఏదేమైనా, డిమాండ్ ప్రింట్ ఆన్ చాలా బాగుంది. సృజనాత్మక కళలలో మునిగిపోయే వ్యక్తిగా, నేను సాధారణంగా చేసేదాన్ని అభిరుచిగా తీసుకొని దానిని చిన్న వ్యాపారంగా మార్చగలిగాను. నేను ప్రింట్-ఆన్-డిమాండ్‌తో గొప్పగా చేశాను, కాని నేను చాలా ఆనందించాను మరియు ప్రింట్-ఆన్-డిమాండ్ దుకాణాలను ఏర్పాటు చేయడం చాలా సులభం. ప్రింట్-ఆన్-డిమాండ్‌తో పాటు ఈ దుకాణాలను నిర్మించడంలో మీకు సహాయపడే అనువర్తనాలతో మీరు విక్రయించగల ఇతర ఉత్పత్తుల జాబితా కోసం, దీన్ని చూడండి బ్లాగ్ పోస్ట్ . 2. ఆన్‌లైన్‌లో నేర్పండి డ్రాప్ షిప్పింగ్ గురించి నేను పూర్తిగా మాట్లాడటం లేదు. బదులుగా, నేను ఆన్‌లైన్ బోధన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. హూ! ఇది పెద్దది. కరోనావైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంలు 50 శాతం వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం, అందరూ ఇంట్లో ఉన్నారు. ఇది విద్యార్థులను కలిగి ఉంటుంది మరియు ఇది వారి స్వంత అపార్ట్‌మెంట్లలో ఈ సమయములో పనిచేయకపోవటంతో క్రొత్త నైపుణ్యం లేదా అభిరుచిని ఎంచుకోవాలనుకునే వ్యక్తులను కూడా కలిగి ఉంటుంది.నిజానికి, వెళ్ళండి గూగుల్ ట్రెండ్స్ మరియు ఆన్‌లైన్ ట్యూటరింగ్‌ను శోధించండి మరియు మీరు ఈ శోధన పదాన్ని ఇటీవలి కాలంలో శోధన వాల్యూమ్‌లో ఆకాశాన్ని అంటుకోబోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచరులను ఎలా ఆహ్వానించాలి డాన్ & అపోస్ట్ మీకు ఏదైనా బోధించడానికి మాస్టర్ & అపోస్ డిగ్రీ అవసరమని అనుకుంటున్నారు. మీరు ఒక అనుభవశూన్యుడు మరియు మీరు ఒక అనుభవశూన్యుడు అయినప్పటికీ, మీరు మీ స్వంత అనుభవశూన్యుడు శిక్షణ పొందినప్పటికీ, మీరు తిరిగి వెళ్లి మీ స్వంత శిక్షణను సృష్టించవచ్చు, మీరు మాట్లాడే విషయాలను తెలియజేయడానికి బాగా పనిచేస్తుందని మీరు భావిస్తారు. మరియు మీరు ఏ పదార్థం గురించి మాట్లాడగలరు? బాగా, అకౌంటింగ్ నుండి ఏదైనా మరియు మార్కెటింగ్ మరియు జీవశాస్త్రం పాస్తా ఎలా ఉడికించాలి లేదా ఫ్రెంచ్ మాట్లాడటం ఎలా. మీకు తెలిసిన వాటి గురించి ఇక్కడ నిజంగా సృజనాత్మకంగా ఆలోచించండి. మీరు ఇతరులకు బోధించే ఏదో మీకు తెలుసని నాకు తెలుసు. మీరు దాన్ని గుర్తించిన తర్వాత, మిమ్మల్ని మరియు మీ సేవలను మార్కెట్ చేయాలి. దీన్ని సాధ్యం చేసే టన్నుల ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి మరియు ఇక్కడ & క్షమించండి బ్లాగ్ పోస్ట్ అది మీకు ప్రతిదీ ఇస్తుంది. కానీ, మీరు ఆ బ్లాగ్ పోస్ట్‌లో గెలిచిన & అపొస్తలు పొందినది బోధనతో నా వ్యక్తిగత అనుభవం. అది & అపోస్ ఎందుకంటే నేను డాన్ & అపోస్ట్ ఏ వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉన్నాను. అయితే వేచి ఉండండి, ఎందుకంటే నేను గిగ్ ఎకానమీతో నా అనుభవాన్ని పంచుకుంటాను, అది మా జాబితాలోని తదుపరి వ్యాపార ఆలోచనను క్షమించండి. 3. గిగ్ పొందండి ఈ కొత్త COVID-19 ఆర్థిక వ్యవస్థలో వ్యాపారం ప్రారంభించడానికి మీరు వెతుకుతున్నట్లయితే, మీరు మొదట చిన్నగా ఆలోచించాలి. మీరు మెకిన్సే వద్ద ఆ కన్సల్టింగ్ ప్రదర్శనను పొందే సమయం ఇది కాదు. ఏదేమైనా, మీరు డబ్బు సంపాదించే నైపుణ్యాలను సంపాదించవచ్చు మరియు మీ స్వంత షెడ్యూల్‌ను గిగ్‌తో నియంత్రించవచ్చు. గిగ్ అంటే ఏమిటి? ఒక గిగ్ అక్షరాలా ఏదైనా చిన్న ఉద్యోగం లేదా పని నుండి మీరు డబ్బు సంపాదించవచ్చు. గిగ్స్ సాధారణంగా ఒకే క్లయింట్ కోసం కొనసాగుతున్న పని కాదు, బదులుగా ఇది వేర్వేరు క్లయింట్లతో తక్కువ పనిగా ఉంటుంది. మీరు ఉబెర్ డ్రైవర్లు మరియు ఎయిర్‌బిఎన్బి హోస్ట్‌ల వంటి వేదికల గురించి ఆలోచించవచ్చు, కాని డాన్ & అపోస్ట్. అవి ప్రస్తుతం ప్రవేశించడానికి సరైన వేదికలు కావు. బదులుగా, మీ రోజువారీ జీవితంలో మీరు ఎవరినైనా నియమించుకోవాలనుకుంటున్న విషయాల గురించి ఆలోచించండి. డేటా ఎంట్రీ, లేదా వీడియో ఎడిటింగ్, లేదా బ్లాగ్ పోస్ట్ రాయడం లేదా లిప్యంతరీకరణ. జాబితా కొనసాగుతుంది. గిగ్ ఎకానమీతో నా అనుభవాన్ని ఇక్కడ & క్షమించండి. కొంతకాలం క్రితం, నేను అనే సైట్‌ను ఉపయోగించాను థంబ్‌టాక్ మరియు నేను ప్రజలను సమీక్షించటానికి ఇచ్చాను & పున umes ప్రారంభం. నా జీవితంలో చాలా తక్కువ సార్లు మారిన కెరీర్‌లను నేను అంగీకరించాను, మరియు ప్రజలు నిజంగా కోరుకునే ఉద్యోగాన్ని పొందడానికి వారి రెజ్యూమెలను మెరుగుపరచడంలో సహాయపడటానికి ఏమి అవసరమో నాకు తెలుసు. నా మొదటి చెల్లింపు వచ్చింది ... బహుశా కావచ్చు టాస్క్‌రాబిట్ , ఒకటి లేదా మరొకటి. ఏదేమైనా, నేను అందించిన విలువ మరియు నేను పరిష్కరించిన సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పడం ద్వారా ఈ ప్లాట్‌ఫారమ్‌లో నా మొదటి చెల్లింపు క్లయింట్‌ను పొందాను. ఉదాహరణకు, నేను రెజ్యూమెలను సవరించేటప్పుడు, 'నేను & అపోస్మ్ మీ పున res ప్రారంభం సవరించబోతున్నాను' అని చెప్పలేదు. నేను సమస్యను మరియు నా నైపుణ్యాన్ని నిజంగా లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించాను. పరిశ్రమలను మార్చడానికి నా నైపుణ్యం మీ పున res ప్రారంభాన్ని సవరించుకుంటే, 'పరిశ్రమలను మార్చడంలో మీకు సహాయపడటానికి నేను మీ పున res ప్రారంభాన్ని సవరించాను' అని నేను చెప్పినదానిని క్షమించండి. అందువల్ల వారు అదే పరిశ్రమలో పైన ఒక స్థాయికి చేరుకోవాలనుకునే ఖాతాదారులను నేను కోల్పోతున్నాను. కానీ పరిశ్రమలను మార్చాలనుకునే వ్యక్తులను ఆకర్షించడంలో నేను చాలా మంచివాడిని. మీ ట్విట్టర్ నీలం ఎలా చేయాలి కాబట్టి మీరు గిగ్ ఎకానమీలోకి ప్రవేశించడం గురించి ఆలోచిస్తే, ప్రత్యేకంగా, మీ పనిని అమ్మడం ద్వారా, డాన్ & అపోస్ట్ భయపడకండి సముచితం కొద్దిగా డౌన్. కొంతమంది క్లయింట్లకు నో చెప్పడం అంటే చాలా మంది క్లయింట్లు మీకు అవును అని చెబుతారు. 4. డ్రాప్‌షిప్పింగ్ స్టోర్ ప్రారంభించండి సరే, డ్రాప్ షిప్పింగ్ గురించి మాట్లాడే సమయం & అపోస్ సమయం. నా ఉద్దేశ్యం, అన్ని తరువాత, ఇది ఒబెర్లో , ఇది మా ఛానెల్. కాబట్టి డ్రాప్‌షీపింగ్ దుకాణాన్ని ప్రారంభించేటప్పుడు మీతో కొంచెం వ్యక్తిగతంగా ఉండండి. మా యూట్యూబ్ ఛానెల్‌లో మరియు మా కోర్సుతో మీ ఆన్‌లైన్ స్టోర్‌ను ఇక్కడ నిర్మించడంలో మీకు సహాయపడటానికి మేము ప్రాథమికంగా మిమ్మల్ని వనరులలో ముంచడానికి ప్రయత్నించాము ఒబెర్లో 101 . చిత్రీకరణ ప్రకారం, ఒబెర్లో 101 ఉచితం, అంటే మీరు ఇప్పుడే సైన్ అప్ చేస్తే, మీ జీవితాంతం మీకు ఉచితంగా ప్రాప్యత ఉంటుంది. ఏదేమైనా, 'నేను డ్రాప్‌షీపింగ్ ఎలా ప్రారంభించగలను?' కానీ 'నేను డ్రాప్‌షిప్పింగ్ ప్రారంభించాలా?' నేను & అపోస్వ్ కొన్ని గణాంకాలను పొందాను, అది ఇప్పుడు మంచి సమయం అని సూచిస్తుంది, కానీ ప్రారంభించడానికి సరైన సమయం కాదు. కరోనావైరస్ అసలు 2020 అంచనాలకు మించి ఇకామర్స్ అమ్మకాలను నడిపిస్తుందని వ్యాపార వ్యూహకర్తలు చెబుతున్నారు. ప్రజలు ఆన్‌లైన్‌లో షాపింగ్ ఇప్పుడే. కానీ వారు షాపింగ్ చేయడానికి ఉపయోగించిన వాటి కోసం షాపింగ్ చేయరు. రిటైల్ సాఫ్ట్‌వేర్ సంస్థ స్టాక్‌లైన్ కూడా చేసింది ఒక అధ్యయనం , మరియు వారు ఇకామర్స్ ఛానెల్‌లలో అత్యధికంగా అమ్ముడైన 100 ఉత్పత్తుల జాబితాను మరియు దిగువ అమ్ముడైన 100 ఉత్పత్తులను కలిపి ఉంచారు. కొన్ని ఉత్పత్తులు, ముఖ్యంగా, ప్రస్తుతం అమ్మకాలలో పెరుగుతున్నాయని మరియు కొన్ని కాదు అని చూపించే అధ్యయనాలు ఉన్నాయి. మీ కథలో వేరొకరి ఇన్‌స్టాగ్రామ్ కథనాన్ని ఎలా పంచుకోవాలి కాబట్టి డ్రాప్‌షీపింగ్ యొక్క కీ మీ ఉత్పత్తి పరిశోధన గురించి నిజంగా జాగ్రత్తగా ఉండాలి. డ్రాప్‌షిప్పింగ్ గురించి మంచి విషయం ఏమిటంటే మీరు పొరపాటు చేయగలుగుతారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు డ్రాప్‌షిప్పింగ్ స్టోర్ ప్రారంభించండి , మీరు ఒకే క్లిక్‌తో అలీఎక్స్‌ప్రెస్ నుండి మీ షాపిఫై స్టోర్‌కు ఉత్పత్తులను అక్షరాలా దిగుమతి చేసుకోగలుగుతారు. మీరు అమ్మకం చేసినప్పుడు ఉత్పత్తులకు మాత్రమే చెల్లించేందున మీరు ఏదైనా జాబితా ముందస్తు కోసం చెల్లించాల్సిన అవసరం లేదు. దీని అర్థం ఏమిటంటే, మీరు మీ దుకాణానికి ఒక ఉత్పత్తిని జోడిస్తే మరియు అది అపోస్ అమ్మకపోతే, మీరు ఉత్పత్తిని తొలగిస్తారు. ఇది నిజంగా పెద్ద విషయం కాదు. నేను చాలా కొత్త డ్రాప్‌షీపర్‌లు తమ జుట్టును బయటకు తీస్తున్నట్లు చూస్తున్నాను ఎందుకంటే వారు సరైన ఉత్పత్తిని అమ్ముతున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు అమ్మకాలను పొందుతుంటే, మీరు సరైన ఉత్పత్తిని విక్రయిస్తున్నారు. మీరు అమ్మకాలు పొందకపోతే, మీరు మతభ్రష్టుడు కాదు. కానీ అది అపోస్ట్ అంటే మీరు విఫలమయ్యారని అర్థం, అంటే ఉత్పత్తి అపోస్ట్ అమ్మకం కాదు. దాన్ని చక్ చేసి, క్రొత్తదాన్ని జోడించి పరీక్షించండి. డ్రాప్‌షీపింగ్‌తో విజయానికి రహస్య అంశం మీరు ఇప్పుడే & అపోస్ట్ నిష్క్రమించవచ్చు. ఆరుగురు వ్యక్తుల వ్యవస్థాపకులు ఉమ్మడిగా ఉన్న ఏకైక విషయం అది & క్షమించండి. వారు డ్రాప్‌షిప్పింగ్ నుండి తీసుకున్న విరామాలను పొందవచ్చు, కాని వారు దానికి తిరిగి వచ్చారు. డ్రాప్‌షీపింగ్ ద్వారా వారు నిరాశ చెందవచ్చు, కాని వారు పట్టుదలతో ఉన్నారు. వారు నిష్క్రమించాలనుకున్నారు, కాని వారు ఒక ఎన్ఎపి తీసుకొని, తమను తాము రెడ్ బుల్ చేసుకుని, వారి ల్యాప్‌టాప్‌ను తెరిచి, మళ్ళీ ప్రారంభించారు. కాబట్టి మీరు ఒక వ్యాపారంలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే & అపోస్ ఒక మహమ్మారి ద్వారా ప్రభావితమవుతుంది, ఆన్‌లైన్‌లో అమ్మడం గొప్ప ఎంపిక కావచ్చు. మీ డ్రాప్‌షిప్పింగ్ స్టోర్‌లో ఏమి విక్రయించాలో మీకు 20 ఉత్పత్తి ఆలోచనలు కావాలంటే, క్లిక్ చేయండి ఇక్కడ . 5. ఫ్రీలాన్స్ ఈ చివరి వ్యాపార ఆలోచన జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది.ఈ చివరి వ్యాపార ఆలోచన నేను డ్రాప్‌షిప్పింగ్‌ను కనుగొనే ముందు నేను ప్రారంభించినది. దీనికి ముందు, నేను ఫ్రీలాన్సర్. COVID-19 ఆర్థిక వ్యవస్థలో మీ చేతుల్లో ఎక్కువ సమయాన్ని వెచ్చించి ఇంట్లో మిమ్మల్ని మీరు కనుగొంటే ఫ్రీలాన్సింగ్ అనేది నిజంగా గొప్ప వ్యాపార ఆలోచన. నేను ఇక్కడ కొంత స్వల్పభేదాన్ని జోడించాలనుకుంటున్నాను ఎందుకంటే మీలో కొందరు ఎవరూ చెప్పరని నాకు తెలుసు & అపోస్ ఫ్రీలాన్సర్లను నియమించుకుంటున్నారు. అది నిజం కాదు. ఒకరిని పూర్తి సమయం తీసుకొని వారికి పూర్తి సమయం బడ్జెట్ చెల్లించే సామర్థ్యం డాన్ & అపోస్ట్ కలిగి ఉన్న కంపెనీలు ఉన్నాయి. కానీ వారికి ఇంకా చాలా పని ఉంది, వారికి సహాయం కావాలి మరియు వారు ఆ పనిని పూర్తి చేయడానికి ఎక్కువ మరియు ఎక్కువ సంఖ్యలో ఫ్రీలాన్సర్లను చేరుకుంటారు. ఫ్రీలాన్సర్ అంటే ఏమిటో బ్యాకప్ చేసి స్పష్టం చేద్దాం. కాబట్టి ఫ్రీలాన్సర్ అంటే సాధారణంగా ఒక పని లేదా ప్రాజెక్ట్ చేస్తున్న వ్యక్తి. కానీ సాధారణంగా, ఇది ఒకే క్లయింట్ కోసం బహుళ రోజులు లేదా వారాలలో ఉంటుంది. ఫ్రీలాన్సింగ్‌తో కొనసాగుతున్న సంబంధాన్ని కొంచెం క్షమించండి మరియు అపోస్ట్ సైడ్ గిగ్స్‌తో ఉండాలి. ఎవరైనా వారి బ్లాగ్ కోసం కంటెంట్ రాయడానికి సహాయం చేయడం నుండి, వారి అభివృద్ధికి ఎవరైనా సహాయపడటం వరకు మీరు ఫ్రీలాన్సర్‌గా అనేక పనులు చేయవచ్చు సోషల్ మీడియా వ్యూహం , వారి డేటా మరియు అకౌంటింగ్ అవసరాలతో ఎవరికైనా సహాయం చేయడానికి మరియు జాబితా కొనసాగుతుంది. ఫ్రీలాన్సింగ్ గురించి నిజంగా మంచి విషయం ఏమిటంటే, మీరు సాధారణంగా మీ స్వంత సమయం మరియు షెడ్యూల్‌పై చాలా నియంత్రణ కలిగి ఉంటారు. మీ పనిదినం రాత్రి 10:00 గంటలకు ప్రారంభించాలని కోరుకునే రాత్రి గుడ్లగూబను మీరు & అపోజర్ చేస్తే, ఫ్రీలాన్సింగ్ మీ కోసం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఫ్రీలాన్సింగ్‌లోకి రావాలని నిర్ణయించుకుంటే, మీరు అక్కడ ఉన్న జాబ్ బోర్డుల గురించి మరియు అక్కడ ఉన్న అవకాశాల గురించి తెలుసుకోవాలి. మరియు వాటిని తెలుసుకోవటానికి మంచి మార్గం ఏమిటంటే, మేము చేసిన వీడియోను చూడండి రిమోట్ ఉద్యోగాలు . నేను స్వల్పకాలానికి ఫ్రీలాన్స్ రచయితని, డబ్బు సంపాదించడానికి చేసే ఉపాయం వాస్తవానికి అధిక ధరలని నేను కనుగొన్నాను. డాన్ & అపోస్ట్ ఇతర ఫ్రీలాన్సర్లతో ధరల యుద్ధానికి దిగారు. ఖర్చు చేయడానికి డబ్బు ఉన్న క్లయింట్లు ఉన్నారు మరియు ఖరీదైన ఫ్రీలాన్సర్ మంచి ఫలితాలను ఇస్తారని వారు గ్రహిస్తారు. ఆ ఖాతాదారుల వెంట వెళ్ళండి. మీరే అధిక ధర. మరియు అలా చేయటానికి మార్గం ఏమిటంటే, మీరు చాలా పనిని ప్రొఫెషనల్‌గా చూసుకోవాలి. పోర్ట్‌ఫోలియో సైట్‌ను రూపొందించండి, ఈ జాబ్ బోర్డుల్లో మీ ప్రొఫైల్ పూర్తిగా పూర్తయిందని నిర్ధారించుకోండి. మరలా, మీరు ఏ విధమైన సేవలను అందించాలనుకుంటున్నారో మరియు మీరు ఎలాంటి క్లయింట్లతో పని చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మరియు నిజంగా నిర్దిష్టంగా ఉండండి. మరోసారి, మీ ధర ఎక్కువగా ఉన్నందున లేదా మీ సేవలు మాస్ కోసం చాలా నిర్దిష్టంగా ఉన్నందున మీరు కొంతమంది వ్యక్తులను ఆపివేసినప్పుడు, వారు మీకు ఉత్తేజకరమైన ప్రాజెక్టులను అందించే కొన్ని ఉన్నత వర్గాలను పొందుతారు, వారు మీకు చెల్లించటానికి సిద్ధంగా ఉన్నారు. gif చేయడానికి ఉత్తమ మార్గం నాకు ఇలా చేయడం అలవాటు. నేను ఖచ్చితంగా నా క్లయింట్లలో కొంతమందిని ఫ్రీలాన్స్ రచయిత కంటే ఎక్కువ వసూలు చేసాను, కాని నేను ఆ క్లయింట్‌కు పంపిణీ చేశానని కూడా నిర్ధారించుకున్నాను. నేను ఎప్పుడూ ఆలస్యం కాలేదు, నేను ఎప్పుడూ నా పనిని రెండుసార్లు తనిఖీ చేస్తున్నాను. సృజనాత్మక ఆలోచనలను అందించడానికి నేను పైన మరియు దాటి వెళ్ళాను మరియు ఆ క్లయింట్ ఎందుకు నా వద్దకు తిరిగి వచ్చి నన్ను మరింత ఎక్కువ ప్రాజెక్టుల కోసం నియమించుకున్నాడు. కాబట్టి మీరు మీ మొదటి ఫ్రీలాన్స్ ప్రదర్శన పొందినప్పుడు, దాన్ని పార్క్ నుండి తరిమికొట్టండి. ఒక చిన్న ఉద్యోగ ఇంటర్వ్యూను పరిగణించండి, భవిష్యత్తులో మీరు అదే క్లయింట్ నుండి ఎక్కువ ఫ్రీలాన్స్ ప్రాజెక్టులను పొందుతారో లేదో నిర్ణయిస్తుంది. సరే, అది & కొరోనావైరస్ చేత ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థలో కూడా మీరు కొనసాగించగల ఐదు వ్యాపార ఆలోచనల జాబితా కోసం దాన్ని క్షమించండి. సరే, సాసీ ప్యాంటు, ఈ జాబితా మీకు సరిపోతుందా? నేను చేయని వ్యాపార ఆలోచన ఉందా? మంచిది, దిగువ వ్యాఖ్యలలో ఉంచండి మరియు దాని గురించి మాట్లాడటానికి అనుమతించండి. మేము ఒకరితో ఒకరు ఎక్కువ వ్యాపార ఆలోచనలు పంచుకుంటాము, మేమంతా వ్యవస్థాపకులుగా ఉంటాము, కనుక ఇది విజయవంతం అవుతుంది. మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? నెలకు అదనపు $ 1,000 చేయడానికి 10 బెస్ట్ సైడ్ హస్టిల్ ఐడియాస్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ వ్యాపార ఆలోచనల యొక్క అల్టిమేట్ జాబితా కరోనావైరస్ ఎకానమీలో ఏమి అమ్మాలి: 19 నైతిక వ్యాపార ఆలోచనలు 2020 లో ప్రయత్నించడానికి 21 జీవితాన్ని మార్చే వ్యాపార అవకాశాలు ఎడిటర్స్ ఛాయిస్ ఆర్థిక విజయానికి బుక్కీపింగ్ ఎందుకు అవసరం వ్యాసం 2021 లో మీరు తెలుసుకోవలసిన 10 రిమోట్ వర్క్ స్టాటిస్టిక్స్ [ఇన్ఫోగ్రాఫిక్] వ్యాసం USA లో వ్యాపారాన్ని ఎలా నమోదు చేయాలి వ్యాసం 2021 లో మీరు తెలుసుకోవలసిన 10 వ్యవస్థాపక గణాంకాలు [ఇన్ఫోగ్రాఫిక్] వ్యాసం ఎడిటర్స్ ఛాయిస్ యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించడం ఎలా ఆర్థిక భద్రత: మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ (మరియు చేయాలి) యూజర్ జనరేటెడ్ కంటెంట్ (యుజిసి) మా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఒక సంవత్సరంలో 400% పెంచింది Instagram కోసం బఫర్ ఇక్కడ ఉంది: బఫర్‌తో మీ ఉత్తమ Instagram మార్కెటింగ్ ఫలితాలను పొందడానికి 8 మార్గాలు సామాజిక దూరం చేస్తున్నప్పుడు చిన్న వ్యాపారాలకు సహాయం చేయడానికి 9 సులభమైన మార్గాలు ఆసక్తికరమైన కథనాలు 2021 లో మీరు తెలుసుకోవలసిన 10 అమెజాన్ గణాంకాలు [ఇన్ఫోగ్రాఫిక్] సోషల్ మీడియా లోగోలకు ఎల్లప్పుడూ నవీకరించబడిన గైడ్ ట్విట్టర్ పోల్స్కు పూర్తి గైడ్: అవి ఏమిటి, అవి ఎలా పని చేస్తాయి మరియు వాటిని ఉపయోగించడానికి 9 మార్గాలు
వ్యక్తిగతంగా ఎవరు ఏ మతాన్ని అవలంబించినా, దేశాన్ని గౌరవిచాలన్నదే బిజెపి అభిమతమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మతం అనేది వ్యక్తిగతమైనది, దేశం ప్రధానమైనదని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి ఒక […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on మతం వ్యక్తిగతం, దేశం ప్రధానం: సోము ఆంధ్ర ప్రదేశ్ 3 hours ago మాండోస్ తుపానుపై సీఎం సమీక్ష రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోన్న మాండోస్ తుపానుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి...
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను (1:2). మన జీవితములో అంధకారము అనేది దేవుని ద్వారా సంభవిస్తుంది లేదా ఆయన తోడుగా ఉంటే ఇది ఎందుకు నా జీవితంలో వస్తుంది అనే దురభిప్రాయములు మనము మానుకోవాలి. ఈ వచనము జాగ్రత్తగా గమనించినప్పుడు అంధకారము ఆయన సృజించలేదు అని మనకు అర్థం అవుతుంది. వేడి లేనిచోట ఎలా అయితే చల్లదనము ఉంటుందో, సేద్యము చేయని భూమిలో ఎలా అయితే ముండ్లతుప్పలు పెరుగుతాయో అలానే వెలుగు లేనిచోట చీకటి ఆవరిస్తుంది. మనము మన జీవితములో దేవుని ప్రమేయము, సూచనలు, సలహాలు లేకుండా చేసే అనేక నిర్ణయములు ఇలాంటి పరిస్థితులకు దారితీస్తాయి. మన అనుభవము నుంచి నేర్చుకున్నదే సత్యము అని భావించి దేవుని వాక్యములో ఉన్న సత్యమును అవలంభించకపోయినా కూడా ఈ చీకటి మన జీవితంలో ప్రవేశిస్తుంది. దేవుడు తన సృష్టి క్రమములో అంతా మంచే చేశారు తప్ప ఎక్కడా చెడు లేదా కీడు అనేది చేయలేదు అనే విషయము మనము మర్చిపోకూడదు. నోవహు జలప్రళయము తరువాత భూమిమీద సాధారణ పరిస్థితులు నెలకొనటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే పనిచేశారో అలానే పాపము, తిరుగుబాటు అనే చీకటివలన నిరాకారముగాను, శూన్యముగాను మారిన నీ జీవితమును కూడా ఆయన అందముగా రూపించగలరు. మనము ఆయనకు మొరపెడితే చాలు. ఏ విధమైన వెల, పెట్టుబడి చెల్లించవలసిన అవసరము లేదు. ఈ విషయములను కీర్తనలు 107:10 నుంచి ఉన్న వచనములు మనకు దృవీకరిస్తున్నాయి ఇక్కడ సమస్తమును కూడా అంధకారములో మునిగి ఉన్నది. అది ఉన్న పరిస్థితి వెలుగు ద్వారా మనకు చూపించలేదు. తన పని మొదలు పెట్టిన తరువాత మాత్రమే వెలుగు ద్వారా దానిని చూపించడము జరిగినది. దేవుడు మన పరిస్థితిని చూసి ఆనందించి హర్షించే దేవుడు కాదు. మనము ఆ పరిస్థితుల్లో ఎక్కువకాలం గడపకూడదు అని మనలను త్వరగా బయటకు తీసుకురావడానికి ఆయన అక్కడ అల్లాడడము, పరలోకమునుండి దిగివచ్చి మనతో ప్రక్కన నిలుచున్న పరిస్థితి గమనించినప్పుడు ఆయన హృదయము స్పందన, వేదన, ప్రేమ ఎలాంటిది అని మనకు అర్థంఅవుతుంది. ఆయన చేసిన ప్రతి కార్యములోను అంతులేని నిస్వార్ధ ప్రేమ కొట్టోచ్చినట్లుగా కనబడుతుంది. ఆ అంధకార పరిస్థితి, నిరాకారము వెలుగు ద్వారా కనిపించేలా చేసి మనము సిగ్గుపడవలసిన పరిస్థితి కలగకుండా చేసిన దేవుని ఆదరణ ఎంతైనా నమ్మదగినది, కోరదగినది. ఆయన కార్యము మొదలుపెట్టినప్పుడు మనయొక్క అందమును, గొప్పతనమును అందరికీ కనిపించేలా చేయడము చూస్తే ఆయన హృదయములో కలిగి ఉన్న ప్రేమ మనకు అర్థమవుతుంది. మన కష్టములో ఆయన రెక్కలక్రింద భద్రపరిచిన దేవుడు, పరిపూర్ణతలో ఫోకస్ మనమీద పడేలా చేసి ఆనందించే సరైన తండ్రి మనస్సు మనకు ఈ జీవితకాలమంతా ఎంతైనా ఆవశ్యకము ఈలాగున మన జీవితమును చక్కదిద్ది, అంధకారములో మనకు తోడుగా ఉండే దేవుని తెలుసుకోవడము, ఆయనను కలిగి ఉండడము నిజముగా ఎంతో ఆశీర్వాదము. అది వెండి, బంగారముల కన్న కోరదగినది. ఆయన సన్నిధికి ఎప్పుడూ దూరముగా జరగవద్దు. ఆయన సూచనలు, సలహాలు లేకుండా నీ జీవితము చిక్కులలో పడవేసుకోవద్దు. దేవుని వద్ద ఎప్పటికీ ఆలస్యము అనేది లేదు. ఈరోజే ఆయనతో కలుసుకో. నీ జీవితమును తీర్చిదిద్దుకో. ఆయన ఎవరినీ తోసివేయడు. ఈ యొక్క పరిస్థితి రక్షణ పొందనటువంటి ఆత్మయొక్క పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తుంది. లోకములో ఉన్న కృత్రిమమును నిజమైన వెలుగు అనే భ్రమలో నివసిస్తూ ఉంటాము. అంధకారముతో కూడా నాశనమునకు వెళుతూ అంధకారములో మునిగి ఉన్నప్పుడు మనము ఆయనను వెలుగు కోసము, రక్షణ కోసము అడగలేదు. కానీ దేవుడే మొదటి అడుగు వేసి పరలోకమునుండి దిగివచ్చి మనకు వెలుగు, రక్షణ దయచేయటము జరిగినది
SIUMAI ప్యాకేజింగ్ చైనాలోని అత్యంత ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రావిన్సులలో ఒకటైన జెజియాంగ్ ప్రావిన్స్‌లో జన్మించింది.SIUMAI ప్యాకేజింగ్ ఉన్న నగరం గృహోపకరణాలు, అందం మరియు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, వంటసామాను, బేరింగ్‌లు మరియు ఆటో విడిభాగాలు వంటి అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక గొలుసులను కలిగి ఉంది. చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల లక్షణాల ప్రకారం, మేము మొట్టమొదటి ముడతలుగల పెట్టె ఫ్యాక్టరీని ఏర్పాటు చేసాము. ప్రారంభంలో, మేము అధిక-నాణ్యత ముడతలు పెట్టిన పెట్టెలను ఉత్పత్తి చేసాము, ఉత్పత్తికి హాని కలిగించకుండా సుదూర రవాణాను నిర్ధారించడానికి ఉత్పత్తి ప్యాకేజింగ్‌కు ఇవి సరఫరా చేయబడ్డాయి. ముడతలు పెట్టిన పెట్టెలపై బ్రాండ్ లోగోలు మరియు మార్కింగ్‌లను ప్రింట్ చేయడానికి మేము నీటి ఆధారిత ఇంక్‌లను ఉపయోగిస్తాము.ముడతలు పెట్టిన పదార్థం మరియు ఉత్పత్తి నాణ్యతపై మా దృష్టి మరియు పట్టుదల కారణంగా, ఇది మా ముద్రణ ప్రయాణానికి మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. 2005లో ముద్రణ ప్రారంభమైంది 2005లో, మేము మొదటి ఆఫ్‌సెట్ ప్రెస్‌ని కొనుగోలు చేసాము మరియు అధిక-నాణ్యత కార్డ్‌బోర్డ్ బాక్స్ ప్యాకేజింగ్‌ను ప్రింట్ చేయడం మరియు ఉత్పత్తి చేయడం ప్రారంభించాము. మరియు ఉత్పత్తుల అవుట్‌పుట్‌ను పెంచడానికి మరియు ఫ్యాక్టరీ స్థాయిని విస్తరించడంలో మాకు సహాయపడటానికి వ్యర్థాలను శుభ్రపరిచే యంత్రాలు, ఫోల్డర్ గ్లోయర్‌లు, పేపర్ కట్టింగ్ మెషీన్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడం ప్రారంభించింది. మరియు 2010 లో, మేము ట్యూబ్ బాక్స్‌లను ఉత్పత్తి చేయడానికి డబ్బును పెట్టుబడి పెట్టడం ప్రారంభించాము.పేపర్ ట్యూబ్ మరియు బాక్స్ ప్యాకేజింగ్ పద్ధతి యొక్క లోపాలను భర్తీ చేయగలవు. ఇది కాగితపు ఉత్పత్తుల యొక్క అన్ని-కేటగిరీ ప్యాకేజింగ్ దిశకు ఒక అడుగు దగ్గరగా తీసుకువస్తుంది. 2015లో, మేము దృఢమైన బాక్స్ ప్రొడక్షన్ లైన్‌ను కొనుగోలు చేయడం ప్రారంభించాము, ఇది ప్యాకేజింగ్ బాక్సుల ప్రొఫెషనల్ ఉత్పత్తిలో ఒక అడుగు ముందుకు వేయడానికి మాకు సహాయపడింది. ఇప్పుడు మేము UV ప్రింటింగ్ మెషిన్, ఆటోమేటిక్ డై-కట్టింగ్ మెషిన్, ఆటోమేటిక్ హాట్ స్టాంపింగ్ మెషిన్, అల్ట్రా-హై-స్పీడ్ ఫోల్డర్ గ్లోజర్ మరియు మొదలైన వాటితో ప్రొఫెషనల్ ప్యాకేజింగ్ మరియు ప్రింటింగ్ తయారీ కర్మాగారంగా అభివృద్ధి చేసాము.మేము ఉత్పత్తి నాణ్యతను నిర్ధారించడానికి అధునాతన ఆటోమేటిక్ పరికరాలను భర్తీ చేస్తూ, నిరంతరం పరికరాలను కొనుగోలు చేస్తూ మరియు మెరుగుపరుస్తాము. తొలి నాలుగు రంగుల ముద్రణ యంత్రం పేపర్ ట్యూబ్ ఉత్పత్తి లైన్ దృఢమైన పెట్టె అంటుకునే యంత్రం మా ప్రయోజనం చుట్టుపక్కల ఉన్న కర్మాగారాల పారిశ్రామిక లక్షణాల కారణంగా, చిన్న పెట్టెల భారీ ఉత్పత్తిలో మేము చాలా మంచివాళ్ళం. అదే సమయంలో, ప్యాకేజింగ్ ఉత్పత్తి యొక్క పూర్తి సెట్‌ను చేయడంలో మేము మరింత మంచిగా మారుతున్నాము.ఉత్పత్తి లైనింగ్ నుండి, ఉత్పత్తి పెట్టెకు, మెయిలర్ బాక్స్‌కు, షిప్పింగ్ బాక్స్‌కు. ఉత్పత్తి ప్యాకేజింగ్ యొక్క పూర్తి సెట్ కోసం వన్-స్టాప్ షాపింగ్ కస్టమర్‌లకు సమయ ఖర్చులు మరియు కమ్యూనికేషన్ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. మా UV ప్రెస్‌లు తెల్లటి సిరాలతో ముద్రించడంలో చాలా మంచివి, ముఖ్యంగా క్రాఫ్ట్ పేపర్‌పై.అధిక ఖచ్చితత్వం, అధిక సంతృప్త శ్వేతజాతీయులు మా ప్రింట్‌లను చాలా అందంగా చేస్తాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, వివిధ కాగితాలతో, ప్రక్రియ యొక్క సూపర్‌పొజిషన్ మరియు మార్పుల ద్వారా విభిన్న ప్రభావాలను ముద్రించడంలో మేము చాలా మంచివారము. మా ప్రింటింగ్ నిపుణులు అనేక విభిన్న కళాత్మక ప్రభావాలను ప్రింట్ చేయడానికి ఒకే సోర్స్ ఫైల్‌ను ఉపయోగించవచ్చు. ఇది చాలా అద్భుతంగా ఉంది.ఎందుకంటే దీనికి ప్రింటింగ్ టెక్నాలజీ యొక్క ఘన పునాది మరియు చాలా ఆచరణాత్మక అనుభవం అవసరం. "సున్నితమైన" ఫ్యాక్టరీగా మారండి ప్రింటెడ్ ప్యాకేజింగ్ అనేది అత్యంత అనుకూలీకరించిన పరిశ్రమ.విపరీతమైన మార్కెట్ పోటీ యొక్క ప్రస్తుత పరిస్థితిలో, మా ఫ్యాక్టరీ దాని స్వంత పోటీ ప్రయోజనాన్ని కనుగొని, ఖచ్చితమైన బ్రాండ్ ప్యాకేజింగ్ ప్రభావాన్ని సాధించడంలో కస్టమర్‌లకు సహాయపడాలి. ప్రింటింగ్ మరియు ప్యాకేజింగ్ పరిశ్రమలో 20 సంవత్సరాల వర్షపాతం తర్వాత, మా బృందం ఫ్యాక్టరీ యొక్క భవిష్యత్తు అభివృద్ధి విధానాన్ని పునరాలోచించడం ప్రారంభించింది. *ప్రస్తుతం ఉన్న ప్రతి ఉద్యోగికి పెట్టెల తయారీలో సంవత్సరాల అనుభవం ఉందని మేము నిర్ధారించుకుంటాము.ప్రతి ఉద్యోగి ప్యాకేజింగ్ బాక్స్ ఉత్పత్తిని పూర్తి చేయడానికి బాధ్యతాయుతమైన వైఖరిని కలిగి ఉంటాడు. *మేము ప్రతి పెట్టెను పరిపూర్ణమైన కళాకృతిని ఉత్పత్తి చేసే మనస్తత్వంతో తయారు చేస్తాము. *ప్యాకేజింగ్ కోసం వన్-స్టాప్ షాపింగ్ పూర్తి చేయడంలో కస్టమర్‌లకు సహాయం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.ఆఫ్‌సెట్ నుండి డిజిటల్ వరకు, కస్టమర్‌లు తమ ఉత్పత్తి మరియు బడ్జెట్‌కు సరిగ్గా సరిపోయే వినూత్న ప్రింట్ మరియు ప్యాకేజింగ్ సొల్యూషన్‌లను పొందవచ్చు.కస్టమ్ ప్రింటెడ్ బాక్స్ యొక్క పూర్తి రూపానికి వర్తించే కంటికి ఆకట్టుకునే మెటాలిక్ ఫాయిల్స్, ఎంబాసింగ్, UV పూత మరియు అనేక ఇతర ప్రింటింగ్ పద్ధతులు మరియు సాంకేతికతలతో నిశితంగా పరిశీలించడానికి వినియోగదారులు ఆకర్షితులవుతారు. *సుస్థిర అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తించాము.మా ప్యాకేజింగ్ అంతా పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఉంటుంది మరియు [ప్లాస్టిక్ తొలగించు] ప్రోగ్రామ్‌కు కట్టుబడి ఉంటుంది.ఖచ్చితమైన డిజైన్‌తో ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను పేపర్ మెటీరియల్‌తో భర్తీ చేయండి.
వాణిజ్యేతర ప్రాజెక్ట్‌లలో ఉపయోగించడానికి రాయల్టీ రహిత కార్టూన్ స్టైల్ క్లిపార్ట్ చిత్రాలు. డౌన్‌లోడ్ చేయడానికి, ప్రింట్ చేయడానికి, ఇవ్వడానికి ఫన్నీ చిత్రాల అడ్వెంట్. మా క్లిపార్ట్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ఏదైనా ప్రామాణిక ఆఫీస్ ప్రోగ్రామ్‌లో సవరించవచ్చు. డౌన్‌లోడ్ చేయడానికి, ప్రింట్ చేయడానికి, ఇవ్వడానికి ఫన్నీ చిత్రాల అడ్వెంట్. డౌన్‌లోడ్ చేయడానికి మరియు ప్రింట్ చేయడానికి ఉచిత క్లిప్ ఆర్ట్ ఇలస్ట్రేషన్‌లు. డౌన్‌లోడ్ చేయడానికి, ప్రింట్ చేయడానికి, ఇవ్వడానికి ఫన్నీ చిత్రాల అడ్వెంట్. పాఠశాల, కిండర్ గార్టెన్, అధ్యయనం లేదా ఇంట్లో వర్క్‌షీట్‌లను రూపొందించడానికి ఉచిత చిత్రాలు - హస్తకళల గంటలు. డౌన్‌లోడ్ చేయడానికి, ప్రింట్ చేయడానికి, ఇవ్వడానికి ఫన్నీ చిత్రాల అడ్వెంట్. మా ఉచిత చిత్రాలతో మీరు ఉదాహరణకు, ఆహ్వానాలు, గ్రీటింగ్ కార్డ్‌లు లేదా వర్క్‌షీట్‌లను మీరే డిజైన్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేయడానికి, ప్రింట్ చేయడానికి, ఇవ్వడానికి ఫన్నీ చిత్రాల అడ్వెంట్. డిఫాల్ట్‌గా, ఈ క్లిపార్ట్ ఇమేజ్ PNG లేదా JPG ఫైల్‌గా డౌన్‌లోడ్ చేయబడుతుంది. మేము మరింత మెరుగైన ముద్రణ నాణ్యత కోసం ఉచితంగా స్కేలబుల్ వెక్టర్ ఫార్మాట్‌లలో మా అన్ని క్లిపార్ట్‌లను క్రమంగా సిద్ధం చేసి ప్రచురిస్తున్నాము. ప్రతి చిత్రం క్రింద ఉన్న "వెక్టార్‌గా డౌన్‌లోడ్ చేయి" చిహ్నం ద్వారా గ్రాఫిక్ వెక్టర్‌గా అందుబాటులో ఉందో లేదో మీరు చెప్పవచ్చు. వివరణ మీరు కూడా దానిపై ఆసక్తి కలిగి ఉండవచ్చు క్రిస్మస్ క్లిపార్ట్ సన్ క్లిపార్ట్ బెలూన్ క్లిపార్ట్ ఉచితం కారు క్లిపార్ట్ గుండె క్లిపార్ట్ కిడ్స్ క్లిపార్ట్ పువ్వుల క్లిపార్ట్ లైట్బల్బ్ క్లిపార్ట్ క్లిపార్ట్ పుట్టినరోజు కుక్క క్లిపార్ట్
ఫార్టీ ప్లస్‌లోనూ ఏమాత్రం వ‌న్నె త‌గ్గని అందాల‌తో కుర్రకారు గుండెల్లో కుంప‌ట్లు రాజేస్తోంది. తాజాగా ష‌మా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన వీడియో, అందులో ఆమె ధ‌రించి బికినీకి నెటిజ‌న్స్ ఫిదా అయిపోతున్నారు. ఏజ్ పెరుగుతున్నా త‌న‌లో హాట్ నెస్ ఏమాత్రం త‌గ్గలేద‌ని నిరూపిస్తూ తాజాగా ఈ వీడియోని ష‌మా షేర్ చేసింది. ఈ వీడియోలో వైట్ అండ్ వైట్ బికినీ ధ‌రించి ష‌మా చేస్తున్న ర‌చ్చ మామూలుగా లేదంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియోలో ష‌మా అందాలు చూసిన జనం ష‌మా అందం ముందు ప్రపంచం మోక‌రిల్లాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే ఆమెకు సంబందించిన మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఆమె అందాలు అద్బుతం అన్నట్లున్నాయి. మీరూ ఓ లుక్కేయండి ఆ సూపర్ మోడల్ కమ్ యాక్ట్రస్, సోషల్ మీడియాల్లోనూ జరంత స్పీడ్ గానే ఉంది. తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇప్పటికే సన్నజాజి నడుమును ఎంతో వయ్యారంగా ఎలివేట్ చేస్తూ ఈ ముదురు బ్యూటీ ఇచ్చిన ఫోజు కంపనాలు పుట్టిస్తోందంటూ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. వైట్ అండ్ వైట్ బికినీ లో దుమారం రేపుతున్న ఆమె..ముదురు అందాలతో వయ్యారాల వడ్డనలు చేసేందుకు ఈ భామ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇక ఈ భామ ఏ స్టార్ హీరోకి వారసురాలు కాకపోయినా ఇండస్ట్రీలో స్నేహాలు తక్కువేం లేదని బాలీవుడ్ తాజాగా వెల్లడించింది. ఎక్స్ ట్రావర్ట్ లా నటించినా కానీ ఎవరూ స్నేహితులు తగ్గటం లేదదట. తనకు సిగ్గు కాస్త ఎక్కువేనని కూడా చెప్పింది. ఇక షామాకు సరైన హిట్లు లేక ఆఫర్లు లేవు. కానీ ఆమెపై రోజుకో వార్తతో షికార్లు చేస్తూ మాత్రం అందరికీ టచ్ లో ఉంది. బీగ్రేడ్ వెబ్ సిరీస్‌ల న‌టి గా పేరు తెచ్చుకున్న షమా సికందర్.. బుల్లితెర నుంచి 1988లో `ప్రేమ్ అగ్గన్‌` సినిమాతో బాలీవుడ్‌లో కి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే హాట్ హాట్ స‌న్నివేశాల్లో న‌టించిన బాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించింది. సినిమాల కంటే మ్యూజిక్ వీడియోస్‌, టీవీ షోస్ ద్వారా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన ఈ హాటీ బ్యూటీ హ‌ద్దులు మించిన అంగాంగ ప్రదర్శన చేస్తూ వ‌రుస ఫొటో షూట్లతో హీరోయిన్ల లకు మించి పాపులారిటీని ద‌క్కించుకుంది. 2016లో వ‌చ్చిన `సెక్సాహోలిక్` షార్ట్ ఫిల్మ్‌తో ర‌చ్చ చేసిన ష‌మా `మాయ‌`, అబ్ దిల్ కి సున్ వంటి వెబ్ సిరీస్‌ల‌తో వెబ్ వ‌ర‌ల్డ్‌ని హీటెక్కించేసింది. హాలీవుడ్ స్టార్స్ త‌ర‌హాలో ఎక్స్‌పోజింగ్ విష‌యంలో ఎలాంటి పొదుపు పాటించ‌కుండా అందాల్ని య‌ధేశ్చగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌రుస్తూ హాట్ టాపిక్‌గా మారింది. shama sikander shama sikander 40 ప్లస్ లోనూ ఏమాత్రం వ‌న్నె త‌గ్గని అందాల‌తో కుర్రకారు గుండెల్లో కుంప‌ట్లు రాజేస్తోంది. తాజాగా ష‌మా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన వీడియో, అందులో ఆమె ధ‌రించి బికినీకి నెటిజ‌న్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ భామను చూస్తే ఎవ్వరు కూడా ముప్పై ఎనిమిది యేళ్లు ఉన్నాయంటే నమ్మరు. చేసింది తక్కువ సినిమాలే అయినా టీవీ సిరీస్ లలో ఎక్కువగా కనిపించింది. ఇక రియాలిటీ డ్యాన్స్ షోలు షామాకి చాలా కామన్. తాజాగా బోల్డ్ వెబ్ సిరీస్ మాయ లోను తన అందాలతో యువతకు మతులు పోగొట్టింది. ఇక షామా కనిపించని ఫీల్డ్ లేదు. ఆఖరికి మ్యూజిక్ వీడియోలలో చేసిన అనుభవం కూడా ఉంది. దాదాపు ఓ యాక్ట్రెస్ ఎన్ని విధాలుగా తెరమీద కనిపించవచ్చో అన్నిట్లోనూ అడుగు పెట్టేసింది షామా. ఇక సోషల్ మీడియాలో అయితే మిలియన్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిఉంది. తాజాగా అమ్మడు ఫోటోను పోస్ట్ చేసింది. ఆ తెల్ల బికినీలో అమ్మడి అందాల గని ఎదురుగా నిలిపింది. ఆ బికినీలో షామా అందాలు పొందికగా కనిపిస్తున్నాయి. ఈ బికినీ వీడియోల సిస్టం ఎవడు కనిపెట్టాడో కానీ వాడికి దండేసి దండం పెట్టాలి అంటున్నారు షామా ఫ్యాన్స్. తెల్లని మేనిఛాయ.. అందమైన నయనాలు.. అంతకు మించిన సోయగాలు.. ఇలా అన్నీ హంగులు అమ్మడి సొంతం. టాప్ టు బాటమ్ అందాలు ఆరబోసి రెచ్చగొట్టే సుందరాంగులు ఎంతో మంది ఉంటారు. కానీ కేవలం బికినీతో రెచ్చగొట్టే సుందరి షామానే.. అంటూ షామా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ 38యేళ్ళ రాజస్థానీ బ్యూటీ.. పలు మ్యూజిక్ వీడియోలలో కూడా మెరిసింది. అవి బాగా క్లిక్ అయ్యాయి. షామాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా బాగా కలిసి వస్తోంది. షామా ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటోను కానీ వీడియోని పోస్ట్ చేస్తే వచ్చే ఆ రెస్పాన్స్ వేరు. బికినీలో ఈ ముద్దుగుమ్మ అందాలన్నీ బయట పడుతున్నాయి. అందమైన మేనిఛాయతో.. కవ్వించే కంటిచూపుతో.. రొమాంటిక్ మూడ్ ఉట్టిపడేలా పోజిచ్చింది. పాలరాతి శిల్పం లాంటి షామా ఫిగర్ చూసి నెటిజన్లు కామెంట్స్ చేయకుండా ఉండట్లేరు. వాటిలో కొన్నింటికి ఆమె సమాధానాలు కూడా ఇస్తోంది.
పోలవరం వద్ద రక్తికట్టని చంద్రబాబు డ్రామా వైయ‌స్ఆర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం వైయ‌స్ జగన్‌ బాబుకు ఇవే చివరి ఎన్నికలు.. జీవితంలో మళ్లీ సీఎం కాలేడు చంద్రబాబుకు బీసీలు బైబై పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ అమలుకు సన్నద్ధం కండి వ్యవసాయ రంగానికి పెద్దపీట వ్యర్థాల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన పెరగాలి మా ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు సంబంధం లేదు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన You are here హోం » Others » ఏపీలో హిందూధర్మ పరిరక్షణ కనుమరుగు ఏపీలో హిందూధర్మ పరిరక్షణ కనుమరుగు 05 Oct 2018 4:25 PM విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో హిందూధర్మ పరిరక్షణ క‌నుమ‌రుగైంద‌ని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు ఆందోళన వ్యక్తం చేశారు. అర్చకుడు మల్లికార్జునశర్మ మృతికి కారకులెవరని ఆయన ప్రశ్నించారు. మల్లికార్జున శర్మ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని, శర్మ కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండు చేశారు. చంద్రబాబు పాలనలో అర్చకులు, పురోహితులపై దాడులు పెరిగాయన్నారు. అర్చకుల వేతనాల విషయంలో జీవో నంబర్‌ 77 ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. అర్చకుల ఆకలి బాధలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తిరుమలలో స్వామి వారి ఆభరణాలు మాయమైతే విచారణ జరపలేదన్నారు. టీటీడీలో అక్రమాలను ప్రశ్నించిన రమణదీక్షితులును తొలగించారని, దుర్గగుడిలో క్షుద్రపూజలు చేశారని, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. మహాకూటమి మాయగాడు బాబు చంద్రబాబు మహా కూటమి మాయగాడని, ఆయన నిజస్వరూపాన్ని కేసీఆర్‌ బయటపెట్టారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు జోగి రమేష్‌ అన్నారు. సర్వేలన్నీ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబును ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедонскирусскийсрпскиукраїнськаעבריתالعربيةفارسیاردوবাংলাहिन्दीગુજરાતીಕನ್ನಡमराठीਪੰਜਾਬੀதமிழ்తెలుగుമലയാളംไทย简体中文繁體中文(台灣)繁體中文(香港)日本語한국어 WhatsApp సంప్రదించండి WhatsApp Messenger Support To better assist you, contact us from your phone by opening WhatsApp > Settings > Help > Contact Us. You can also visit our సహాయ కేంద్రం for additional information. Let us know how you use WhatsApp by providing the necessary information below. Then, tap or click "Send Question" to contact us. ఫోన్ నంబర్ మీ WhatsApp అకౌంట్ కోసం మీరు ఉపయోగించే ఫోన్ నంబర్‌ను దయచేసి అందించండి. అంగోలా (+244)అండోరా (+376)అజర్‌బైజాన్ (+994)అమెరికన్ సమోవా (+1)అరుబా (+297)అల్జీరియా (+213)అల్బేనియా (+355)ఆంగ్విల్లా (+1)ఆంటిగ్వా (+1)ఆఫ్గనిస్తాన్ (+93)ఆర్జెంటినా (+54)ఆర్మేనియా (+374)ఆస్ట్రియా (+43)ఆస్ట్రేలియా (+61)ఇండోనేషియా (+62)ఇజ్రాయిల్ (+972)ఇటలీ (+39)ఇథియోపియా (+251)ఇరాక్ (+964)ఇరాన్ (+98)ఈక్వటోరియల్ గునియా (+240)ఈక్వడార్ (+593)ఈజిప్ట్ (+20)ఈస్టోనియా (+372)ఉక్రెయిన్ (+380)ఉగాండా (+256)ఉజ్బెకిస్తాన్ (+998)ఉత్తర కొరియా (+850)ఉత్తర మెరియానా దీవులు (+1)ఉరుగ్వే (+598)ఎరిట్రియా (+291)ఎల్ సాల్వడార్ (+503)ఐర్లాండ్ (+353)ఐల్ ఆఫ్ మాన్ (+44)ఐస్‌ల్యాండ్ (+354)ఓమన్ (+968)కజకిస్తాన్ (+7)కాంబోడియా (+855)కామెరూన్ (+237)కిరిబాతి (+686)కిర్గిస్తాన్ (+996)కుక్ దీవులు (+682)కువైట్ (+965)కెనడా (+1)కెన్యా (+254)కేప్ వర్దె (+238)కేమెన్ దీవులు (+1)కొమొరోస్ (+269)కొలంబియా (+57)కొసొవో (+383)కోట్ డివోయిర్ (+225)కోస్టా రికా (+506)క్యూబా (+53)క్యూరసావ్ (+599)క్రొయేషియా (+385)ఖతార్ (+974)గబాన్ (+241)గయానా (+592)గినియా (+224)గినియా-బిస్సావ్ (+245)గ్రీన్‌ల్యాండ్ (+299)గ్రీస్ (+30)గ్రెనడా (+1)గ్వాటెమాలా (+502)గ్వాడెలోప్ (+590)గ్వామ్ (+1)గ్వేర్నిసీ (+44)ఘనా (+233)చాద్ (+235)చిలీ (+56)చెక్ రిపబ్లిక్ (+420)చైనా (+86)జపాన్ (+81)జమైకా (+1)జర్మనీ (+49)జాంబియా (+260)జార్జియా (+995)జింబాబ్వే (+263)జిబౌటి (+253)జిబ్రాల్టర్ (+350)జెర్సీ (+44)జోర్డాన్ (+962)టర్కీ (+90)టాంజానియ (+255)టిమర్-లెస్టే (+670)టువలు (+688)టొకేలౌ (+690)టోంగా (+676)టోగో (+228)ట్యునీషియా (+216)ట్రినిడాడ్ మరియు టొబాగో (+1)డెన్మార్క్ (+45)డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (+243)డొమినికన్ రిపబ్లిక్ (+1)డొమినికా (+1)తజికిస్తాన్ (+992)తుర్క్‌మెనిస్తాన్ (+993)తుర్క్స్ మరియు కైకోస్ దీవులు (+1)తైవాన్ (+886)థాయ్‌ల్యాండ్ (+66)దక్షిణ కొరియా (+82)దక్షిణ సూడాన్ (+211)దక్షిణాఫ్రికా (+27)ది జాంబియా (+220)ది బహమాస్ (+1)నమీబియా (+264)నార్ఫోక్ దీవి (+672)నార్వే (+47)నికరాగువా (+505)నియూ (+683)నెదర్‌ల్యాండ్స్ (+31)నేపాల్ (+977)నైజర్ (+227)నైజీరియా (+234)నౌరు (+674)న్యూ కాలెడోనియా (+687)న్యూజిల్యాండ్ (+64)పనామా (+507)పపువా న్యూ గినియా (+675)పరాగ్వే (+595)పలావ్ (+680)పశ్చిమ సహారా (+212)పాకిస్తాన్ (+92)పాలస్తీన్ (+970)పెరూ (+51)పోర్చుగల్ (+351)పోలాండ్ (+48)ఫాక్‌ల్యాండ్ దీవులు (+500)ఫారో దీవులు (+298)ఫిజి (+679)ఫిన్‌ల్యాండ్ (+358)ఫిలిప్పీన్స్ (+63)ఫ్యూర్టో రికో (+1)ఫ్రాన్స్ (+33)ఫ్రెంచ్ గయానా (+594)ఫ్రెంచ్ పాలినేషియా (+689)బంగ్లాదేశ్ (+880)బల్గేరియా (+359)బహ్రెయిన్ (+973)బార్బడోస్ (+1)బురుండి (+257)బుర్కినా ఫాసో (+226)బెనిన్ (+229)బెర్ముడా (+1)బెలారస్ (+375)బెలిజ్ (+501)బెల్జియం (+32)బొనెయిర్, సింట్ యూస్టేషియస్ మరియు సబా (+599)బొలీవియా (+591)బోత్సువానా (+267)బోస్నియా మరియు హెర్జెగ్నోవినా (+387)బ్రిటిష్ వర్జిన్ దీవులు (+1)బ్రిటిష్ హిందూ మహాసముద్ర భూభాగం (+246)బ్రూనై (+673)బ్రెజిల్ (+55)భారతదేశం (+91)భూటాన్ (+975)మంగోలియా (+976)మకావ్ (+853)మడగాస్కర్ (+261)మయన్మార్ (+95)మయొట్ (+262)మలావి (+265)మలేషియా (+60)మాంట్సెరాట్ (+1)మారిటేనియా (+222)మారిషస్ (+230)మార్టినిక్ (+596)మార్షల్ దీవులు (+692)మాలి (+223)మాల్టా (+356)మాల్డోవా (+373)మాల్దీవులు (+960)మెక్సికో (+52)మేసిడోనియా (+389)మైక్రోనేషియా సమాఖ్య రాష్ట్రాలు (+691)మొజాంబిక్ (+258)మొనాకో (+377)మొరాకో (+212)మోంటెనెగ్రో (+382)యుఎస్ వర్జిన్ దీవులు (+1)యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (+971)యునైటెడ్ కింగ్‌డమ్ (+44)యునైటెడ్ స్టేట్స్ (+1)యెమెన్ (+967)రష్యా (+7)రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (+242)రీయూనియన్ (+262)రువాండ (+250)రొమేనియా (+40)లక్సెంబర్గ్ (+352)లాట్వియా (+371)లావోస్ (+856)లిథువేనియా (+370)లిబియా (+218)లీచ్‌టెన్‌స్టెయిన్ (+423)లెబనాన్ (+961)లెసోథో (+266)లైబీరియా (+231)వనౌటు (+678)వాటికన్ నగరం (+39)వాల్లిస్ మరియు ఫ్యూటునా (+681)వియత్నాం (+84)వెనిజులా (+58)శాన్ మారినో (+378)శ్రీలంక (+94)సమోవా (+685)సావో టామ్ మరియు ప్రిన్సిపె (+239)సింగపూర్ (+65)సింట్ మార్టిన్ (+1)సియెర్రా లియోన్ (+232)సిరియా (+963)సీషెల్స్ (+248)సురినామ్ (+597)సూడాన్ (+249)సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (+236)సెనెగల్ (+221)సెయింట్ కిట్టీస్ మరియు నెవిస్ (+1)సెయింట్ పియెర్రే మరియు మికెలాన్ (+508)సెయింట్ బెర్తలేమి (+590)సెయింట్ మార్టిన్ (+590)సెయింట్ లూసియా (+1)సెయింట్ విన్సెంట్ మరియు ది గ్రెనడీన్స్ (+1)సెయింట్ హెలెనా (+290)సెర్బియా (+381)సైప్రస్ (+357)సోమాలియా (+252)సోలోమన్ దీవులు (+677)సౌదీ అరేబియా (+966)స్పెయిన్ (+34)స్లొవేకియా (+421)స్లోవేనియా (+386)స్వాజిలాండ్ (+268)స్విట్జర్‌ల్యాండ్ (+41)స్వీడెన్ (+46)హంగేరీ (+36)హంగ్‌ కాంగ్ (+852)హైతి (+509)హోండురాస్ (+504)
మలేరియా, డెంగ్యూ వంటి దోమల కాటు వల్ల వచ్చే వివిధ ప్రమాదకరమైన వ్యాధులను నివారించడానికి, ఇంటి పెరట్లో దోమల నివారణ పూలను నాటడం సరైన పరిష్కారం. ఈ విధంగా, మీరు కొంటె దోమలను తిప్పికొట్టడానికి రసాయన ఉత్పత్తుల వాడకాన్ని కూడా తగ్గించవచ్చు. దోమల నివారణ పూలు అంటే ఏమిటి? దోమలను తరిమికొట్టడంలో ప్రభావవంతంగా ఉండటమే కాకుండా, వివిధ దోమల వికర్షక పువ్వులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని నిరూపించబడింది. ఉంది సిట్రోనెల్లా జెరేనియం, ఫ్లాస్ పువ్వులు, ప్రసిద్ధ లావెండర్ మరియు మేరిగోల్డ్స్. ఈ ఇంట్లోకి దోమలు రాకుండా చేసే పూలను ఒక్కొక్కటిగా గుర్తిద్దాం. 1. సిట్రోనెల్లా జెరేనియం దోమలను తరిమికొట్టడానికి అన్ని రకాల జెరేనియం మొక్కలను ఉపయోగించవచ్చు. మినహాయింపు లేదు సిట్రోనెల్లా జెరేనియంలు. నిమ్మరసం లాంటి సువాసనతో ఉండే ఈ మొక్క శక్తివంతమైన దోమల నివారిణి. వాసన బలంగా ఉంది, దోమలు చాలా అసహ్యించుకుంటాయి. దోమలను తరిమికొట్టడానికి ఉపయోగపడే పూలతో పాటు, ఈ జెరేనియం మొక్క ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ ముడతలు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం, మనస్సును ప్రశాంతంగా ఉంచడం మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అధిగమించడం వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి జెరేనియం ఆయిల్ సారం ఉపయోగపడుతుంది. 2. ఫ్లవర్ ఫ్లాస్ దాని ఊదా మరియు అందమైన రూపాన్ని ఫ్లాస్ పువ్వులు లేదా Ageratum houstounianum మీ యార్డ్ అందంగా చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక అలంకారమైన మొక్కగా ఉపయోగించవచ్చు. దాని విలక్షణమైన వాసన ఈ మొక్కను సీతాకోకచిలుకలు మరియు హమ్మింగ్‌బర్డ్‌లతో బాగా ప్రాచుర్యం పొందింది. కానీ దోమల గుంపుల కోసం కాదు. ఎందుకంటే ఫ్లాస్ పువ్వుల సువాసన దోమలను భయపెడుతుంది, కాబట్టి ఈ మొక్కను మీరు సేకరించే యాంటీ దోమ పువ్వుగా ఉపయోగించవచ్చు. 3. లావెండర్ సువాసన చాలా రిఫ్రెష్ అయినప్పటికీ, దోమలు ద్వేషించే పువ్వులలో లావెండర్ ఒకటి. ఈ దోమల వికర్షకం దోమలకు నచ్చని లినాలూల్ మరియు లైనాలిల్ అసిటేట్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. దోమలే కాదు, ఈగలు కూడా ఈ అందమైన ఊదా పువ్వు వాసనను ఇష్టపడవు. లావెండర్ పువ్వులు దోమలను తరిమికొట్టడానికి ఉపయోగకరంగా ఉండటమే కాకుండా, నొప్పి నివారణ, యాంటీ ఫంగల్ మరియు యాంటిసెప్టిక్ కూడా. 4. మేరిగోల్డ్స్ బంతి పువ్వులలో పైరేత్రం యొక్క కంటెంట్ మరియు కలేన్ద్యులా అఫిసినాలిస్ ఇది ఈ మొక్కను దోమలు ఇష్టపడకుండా చేస్తుంది మరియు క్రిమి వికర్షకంగా కూడా పనిచేస్తుంది. దోమల వికర్షకంగా ఉపయోగపడటమే కాకుండా, వికసించే పసుపు రేకులతో కూడిన ఈ అందమైన మొక్క అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది, వీటిలో రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణశక్తిని మెరుగుపరచడం, చర్మానికి చికిత్స చేయడం మరియు కంటి మరియు చర్మ వ్యాధులకు చికిత్స చేయడం వంటివి ఉన్నాయి. 5. కోడి పేడ కోడి పేడ లేదా లాంటానా కెమెరా ప్రభావవంతంగా నిరూపించబడిన దోమల వికర్షక పుష్పం. లో ప్రచురించబడిన ఒక పరిశోధన ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మస్కిటో కంట్రోల్ అసోసియేషన్, కోడి పేడ పువ్వు సారం కొబ్బరి నూనెతో కలిపి దోమల నుండి 94.5 శాతం రక్షణను అందించగలదు ఏడెస్ ఆల్బోపిక్టస్ మరియు ఈడిస్ ఈజిప్టి. [[సంబంధిత కథనం]] దోమల నివారణ పువ్వులతో పాటు, ఈ దోమల వికర్షక మొక్క కూడా ఉంది దోమల వికర్షక పువ్వులతో పాటు, దోమలను తరిమికొట్టడంలో ప్రభావవంతమైన మొక్కలు కూడా ఉన్నాయి. ఈ మొక్కలు ఏమిటి? నిమ్మగడ్డి నిమ్మరసం దోమలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది, వంటగదిలో మసాలాగా ఉపయోగించడమే కాకుండా. ఆహారం మరియు పానీయాల సువాసనగా ప్రసిద్ధి చెందడమే కాకుండా, సింబోపోగాన్ నార్డస్ లేదా నిమ్మరసం ఇంట్లో దోమల నివారణ మొక్కగా కూడా ఉపయోగపడుతుంది. మూలికలు అధికంగా ఉండే ఈ మొక్క యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక మరియు క్రిమిసంహారక లక్షణాలను కూడా కలిగి ఉంది. క్యాట్నిప్ క్యాట్నిప్ లేదా నేపెటా పర్నాసికా కూడా దోమల వికర్షక మొక్క. కొన్ని అధ్యయనాలు పుదీనా కుటుంబానికి చెందిన క్యాట్నిప్, మార్కెట్లో విక్రయించే రసాయన దోమల వికర్షకాల కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుందని కూడా చెబుతున్నాయి. అదనంగా, ఈ మొక్క సారం ఆందోళన నుండి ఉపశమనం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. జెరేనియం దోమలు సువాసనగల జెరానియంల వాసనను ద్వేషిస్తాయి. సువాసన జెరేనియం మొక్కలోని జెరానియోల్ మరియు సిట్రోనెలోల్ యొక్క కంటెంట్ నుండి వస్తుంది. దోమలను తరిమికొట్టడంలో ప్రభావవంతంగా ఉండటమే కాకుండా, ఈ మొక్క సారం యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి వివిధ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి పని చేస్తాయి. వంటగది సుగంధ ద్రవ్యాలు కూడా సహజ దోమల వికర్షకం కావచ్చు దోమల నివారణ పువ్వులు మరియు దోమల నివారణ మొక్కలను నాటడంతో పాటు, మీరు దోమలను తరిమికొట్టడంలో ప్రభావవంతమైన వంటగది మసాలాల నుండి సహజ దోమల నివారణ పదార్థాలను కూడా తయారు చేయవచ్చు. ఈ సహజ దోమల వికర్షక పదార్ధాలలో కొన్ని నిమ్మకాయను కలిగి ఉంటాయి యూకలిప్టస్, దాల్చిన చెక్క మరియు వెల్లుల్లి. నిమ్మకాయ యూకలిప్టస్ 1940ల నుండి జనాదరణ పొందిన సహజ దోమల వికర్షక పదార్ధాలలో ఒకటి నిమ్మకాయ యూకలిప్టస్ నూనె. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పరిశోధనలో నిమ్మకాయ యూకలిప్టస్ ఆయిల్ మూడు గంటలపాటు దోమ కాటు నుండి 95% రక్షణను అందించగలదని వెల్లడిస్తుంది. దాల్చిన చెక్క దోమలను తరిమికొట్టడంలో మరియు దోమల గుడ్లను చంపడంలో దాల్చిన చెక్క నూనె ప్రభావవంతంగా ఉంటుందని ఒక పరిశోధన వెల్లడించింది. వెల్లుల్లి దోమలను తరిమికొట్టడానికి కూడా వెల్లుల్లిని ఉపయోగించవచ్చు. దాని బలమైన వాసన కారణంగా, మీరు దోమలను తిప్పికొట్టడానికి వెల్లుల్లిని లావెండర్ ఆయిల్‌తో కలపవచ్చు. దోమలను ఎలా వదిలించుకోవాలి మొక్కలు నాటడం లేదా ప్రత్యేక దోమల నివారణ పదార్థాలను తయారు చేయడంతో పాటు, మీరు ఈ క్రింది పనులను కూడా చేయవచ్చు, తద్వారా మీ ఇల్లు ఎల్లప్పుడూ దోమల దాడుల నుండి విముక్తి పొందుతుంది. 1. ఇంటి చుట్టూ నీటి కుంటలు లేకుండా జాగ్రత్త వహించండి నిలిచిన నీరు దోమల సంతానోత్పత్తికి మూలం. ఇంటి చుట్టూ ఉన్న నీటి కుంటలను శుభ్రం చేయడం లేదా మూసివేయడం ద్వారా దోమల ఉత్పత్తిని నివారించడం మంచిది. ఉపయోగం తర్వాత మీరు నీటి రిజర్వాయర్‌ను గట్టిగా మూసివేయవచ్చు. బాత్‌టబ్, స్విమ్మింగ్ పూల్ లేదా ఇతర నీటి రిజర్వాయర్‌లను క్రమం తప్పకుండా హరించడం మర్చిపోవద్దు. ఇది కూడా గమనించాలి, వర్షాకాలం వస్తే, వెంటనే ఇంటి చుట్టూ ఉన్న నీటి కుంటలను పారవేయండి. 2. ఇంటి శుభ్రత మరియు శుభ్రతను నిర్వహించండి మీకు తెలియకుండానే, తరచుగా చేసే అలవాట్లు, తలుపు వెనుక బట్టలు వేలాడదీయడం వంటివి పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కారణం ఏమిటంటే, దోమలు చీకటి మరియు చీకటి ప్రదేశాలలో, వస్తువుల కుప్పలు, గిడ్డంగులు మరియు మురికి బట్టలు ఉంచే ప్రదేశాలలో ఉండటానికి ఇష్టపడతాయి. మీ ఇంటిని శుభ్రంగా మరియు చక్కగా ఉంచుకోవడం దోమలను వదిలించుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. 3. దోమల అడ్డంకిని ఇన్స్టాల్ చేయండి కిటికీల వెంట్స్‌పై దోమతెరలు మరియు బెడ్‌పై దోమతెరలు అమర్చడం వల్ల మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని దోమలు కుట్టకుండా నిరోధించవచ్చు. SehatQ నుండి గమనికలు దోమల ఉనికి నిజంగా మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని కలవరపెడితే, డెంగ్యూ జ్వరసంబంధమైన సంఘటన ఉన్నప్పటికీ, వెంటనే స్థానిక RT యాజమాన్యానికి తెలియజేయండి. అందువలన, మీరు నివసించే పర్యావరణాన్ని పొందవచ్చు ఫాగింగ్ దోమలను తరిమికొట్టడానికి.
Shirley Setia: న్యూజిలాండ్‌లో పుట్టి పెరిగి గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాలన్న ఆశతో ఇండియాకు వచ్చింది షెర్లీ సేటియా. X Shirley Setia: న్యూజిలాండ్‌లో పుట్టి పెరిగి గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాలన్న ఆశతో ఇండియాకు వచ్చింది షెర్లీ సేటియా. బాలీవుడ్‌లో ప్రైవేట్ సాంగ్స్‌కు చాలా డిమాండ్ ఉంది. అలాంటి ప్రైవేట్ సాంగ్స్‌తోనే సింగర్‌గా హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తన వీడియో సాంగ్స్‌తోనే విపరీతంగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఇండస్ట్రీలో ఇన్నాళ్లు సింగర్‌గా కొనసాగిన తర్వాత హీరోయిన్ అవ్వాలనే తన కల 'నికమ్మ' చిత్రంతో నెరవేరింది. అభిమన్యు దస్సాని హీరోగా తెరకెక్కుతున్న నికమ్మతో షెర్లీ హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. నికమ్మ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఆ సినిమా చూడడం కోసం షెర్లీ తల్లి ఇండియాకు వచ్చింది కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా తన తల్లిని చూడలేదని, నికమ్మ సినిమాను వారితో కలిసి చూడడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది షెర్లీ. ఇక తెలుగులో కూడా షెర్లీ నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న 'కృష్ణ వింద విహారీ' చిత్రంతో హీరోయిన్‌గా అడుగుపెట్టనుంది.
`అర్జున్ రెడ్డి`లో చిన్న రోల్ చేసింది జియా శ‌ర్మ‌. తాజాగా ఆమె `ఎదురీత‌`లో న‌టిస్తోంది. శ్రావ‌ణ్ హీరోగా న‌టిస్తున్నారు. బాల‌మురుగ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా గురించి ముంబై భామ జియా శ‌ర్మ మాట్లాడింది. * `ఎదురీత గురించి చెప్పండి? – ఈ సినిమాలో భాగ‌స్వామ్య‌మైనందుకు ఆనందంగా ఉంది. ఇందులో అంత‌ర్లీనంగా మెసేజ్ కూడా ఉంది. అస‌లు మ‌నం భావిత‌రాల‌కు ఏం నేర్పుతున్నాం, ఏం వ‌దిలి వెళుతున్నామ‌న్న‌ది ఈ సినిమాలో కీల‌కం. `ఎదురీత‌` దాని గురించి మాట్లాడుతుంది. * మీ పాత్ర ఎలా ఉంటుంది? – నా పాత్ర పేరు వ‌ర్ష‌. కాలేజ్ గోయ‌ర్‌గా క‌నిపిస్తా. క‌థానుక్ర‌మంగా నా పాత్ర మారుతూ ఉంటుంది. ఈ సినిమాకు ప‌నిచేయ‌డం వ‌ల్ల చాలా నేర్చుకున్నా. * ఇంత‌కు ముందు ఎక్క‌డైనా శిక్ష‌ణ తీసుకున్నారా? – లేదండీ. కానీ థియేట‌ర్స్ లో నాకు మంచి అనుభ‌వం ఉంది. అది ఇప్పుడు ఇలా ఉప‌యోగ‌ప‌డింది. నేరుగా సెట్స్ లోకి వ‌చ్చేశాను. చుట్టూ ఉన్న అట్మాస్పియ‌ర్ వ‌ల్ల న‌టిగా చాలా మెరుగుప‌డుతాం అని అనిపించింది.
ఎప్పుడు ఫూ ఫైటర్స్ వారి రికార్డింగ్ గురించి మాట్లాడారు అర్ధరాత్రి మందు వారు ఏమి లో ఆల్బమ్ హాంటెడ్ హౌస్ అని నమ్ముతారు , వారు కొత్త హర్రర్-కామెడీ చిత్రంలో నటించడానికి పునాది వేస్తున్నారని ఎవరికి తెలుసు? కానీ అది అలా ఉంది, ఎందుకంటే బ్యాండ్ చాలా కాలం పనిలో ఉన్న చిత్రానికి ముందు మరియు మధ్యలో ఉంటుందని ఇప్పుడు వెల్లడైంది. స్టూడియో 666 . ప్రకారం గడువు , బ్యాండ్ యొక్క నానాటికీ పెరుగుతున్న మీడియా విస్తరణలో ఇప్పుడు ఫిబ్రవరి 25న వచ్చే అవకాశం ఉన్న చలనచిత్రం కూడా ఉంటుంది. వారి తాజా ఆల్బమ్ రికార్డింగ్‌ను కొనసాగించే వారికి ఈ చిత్రం యొక్క ఆవరణ బాగా తెలిసి ఉండవచ్చు - బ్యాండ్ ఎన్‌సినో ఎస్టేట్‌లోకి వెళుతుంది వారి తాజా ఆల్బమ్‌ని రికార్డ్ చేయండి, విషయాలు అవి కనిపించే విధంగా లేవు. ఫలితంగా, వారు వారి ఆల్బమ్ మరియు వారి జీవితాలను బెదిరించే అతీంద్రియ శక్తులతో పోరాడవలసి ఉంటుంది. 'మా సామూహిక బెల్ట్‌ల క్రింద దశాబ్దాల హాస్యాస్పదమైన మ్యూజిక్ వీడియోలు మరియు అనేక సంగీత డాక్యుమెంటరీల తర్వాత, ఎట్టకేలకు దానిని తదుపరి స్థాయికి తీసుకువెళ్లే సమయం వచ్చింది... పూర్తి నిడివి ఫీచర్ హారర్ కామెడీ చిత్రం,' అని గ్రోల్ ఒక ప్రకటనలో తెలిపారు. 'ఫూ చాలా విషయాల మాదిరిగానే, స్టూడియో 666 కూడా చాలా ఆలోచనతో ప్రారంభమైంది, అది మనం ఊహించిన దానికంటే పెద్దదిగా వికసించింది. మేము మా తాజా ఆల్బమ్‌ను రికార్డ్ చేసిన అదే ఇంట్లో చిత్రీకరించాము అర్ధరాత్రి మందు (ఆ ప్రదేశం హాంటెడ్‌గా ఉందని మీకు చెప్పాను!) మేము మా అభిమాన రాక్ అండ్ రోల్ సినిమాలన్నింటిని కలిగి ఉన్న క్లాసిక్ మ్యాజిక్‌ను తిరిగి పొందాలనుకుంటున్నాము, కానీ ఒక ట్విస్ట్‌తో: ఉల్లాసమైన గోర్ దట్ ఫకింగ్ రాక్‌లు. ఇప్పుడు, ఓపెన్ రోడ్ ఫిల్మ్స్‌లోని టామ్ ఓర్టెన్‌బర్గ్ మరియు బృందం సహాయంతో మేము చివరకు ఈ పిల్లిని రెండేళ్లపాటు రహస్యంగా ఉంచిన తర్వాత బ్యాగ్ నుండి బయటికి పంపవచ్చు. మీ పాప్‌కార్న్‌లో నవ్వడానికి, కేకలు వేయడానికి మరియు హెడ్‌బ్యాంగ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. స్టూడియో 666 నిన్ను ఇబ్బంది పెడుతుంది.' గ్రోల్ ఇటీవలి సంవత్సరాలలో చలనచిత్ర ప్రపంచం వైపు మరిన్ని అడుగులు వేసింది సౌండ్ సిటీ డాక్యుమెంటరీ మరియు సోనిక్ హైవేలు పత్రాలు రెండూ సంగీత ప్రపంచానికి మించి బ్యాండ్ ప్రొఫైల్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఓపెన్ రోడ్ ఫిల్మ్స్ ఓపెన్ రోడ్ ఫిల్మ్స్ జెఫ్ బుహ్లెర్ మరియు రెబెక్కా హ్యూస్ స్క్రిప్ట్‌తో గ్రోల్ కథపై ఆధారపడిన ఈ చిత్రం ఓపెన్ రోడ్ ఫిల్మ్స్ చేత తీసుకోబడింది మరియు హాస్యనటుడు విట్నీ కమ్మింగ్స్, లెస్లీ గ్రాస్‌మాన్, విల్ ఫోర్టే, జెన్నా ఒర్టెగా మరియు జెఫ్ గార్లిన్ కూడా నటించనున్నారు. ఈ చిత్రానికి బీజే మెక్‌డొనెల్ దర్శకత్వం వహించారు. 'ఫూ ఫైటర్స్‌తో కలిసి ప్రేక్షకులు కేకలు వేసి నవ్వించేలా సినిమా కోసం మేము మరింత ఉత్సాహంగా ఉండలేము' అని ఓపెన్ రోడ్ యొక్క టామ్ ఓర్టెన్‌బర్గ్ చెప్పారు. 'ఫూస్ వారి హాస్య కెమిస్ట్రీని మరియు మనమందరం ఇష్టపడే సంగీత ప్రతిభను ఈ ఉన్మాద భయానక చిత్రంలో పెద్ద తెరపైకి తీసుకువస్తారు.' “స్టూడియో 666 అనేది నేను ఇష్టపడే అన్ని విషయాల యొక్క ఖచ్చితమైన కలయిక. రాక్, హారర్ మరియు కామెడీ అన్నీ కలిసి చాలా థ్రిల్లింగ్ మోషన్ పిక్చర్‌గా ఉన్నాయి, ”అని మెక్‌డొనెల్ జోడించారు. “ఫూ ఫైటర్స్‌తో కలిసి పాత పాఠశాల 'బ్యాండ్' చిత్రాన్ని రూపొందించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మేము బీటిల్స్ లాంటి వాటిని చూసి చాలా సంవత్సరాలు అయ్యింది సహాయం! , ది మంకీస్ తల , లేదా KISS ఫాంటమ్ ఆఫ్ ది పార్క్‌ను కలుస్తుంది . 60/'70ల నాటి స్కూల్ బ్యాండ్ ఫిలిం సరదాగా తీసుకోండి, దానిని భయానకంగా మిక్స్ చేయండి స్టూడియో 666 జన్మించెను! సినిమా మరియు సంగీత ప్రేక్షకులు కలిసి మా సినిమాను ఆస్వాదించడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. గ్రోల్ యొక్క కథ ఆలోచన మరియు చిత్రంలో బ్యాండ్ ప్రమేయంతో పాటు, బ్యాండ్ సభ్యులు కూడా సినిమాపై ఎగ్జిక్యూటివ్ నిర్మాతలలో ఉన్నారు. తప్పకుండా చదవండి కొత్త సింగర్‌తో బ్యాడ్ వోల్వ్స్ నంబర్ 1 హిట్ అయిన తర్వాత డాక్ కోయిల్ అభిమానుల కోసం ఒక సందేశాన్ని అందించాడు హూ పతనం 2021 ఉత్తర అమెరికా హెడ్‌లైన్ పర్యటన తేదీలను ప్రకటించింది AC/DC రికార్డింగ్ కొత్త ఆల్బమ్‌ను ముగించండి డోనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు - రాకర్స్ రియాక్ట్ ఫైవ్ ఫింగర్ డెత్ పంచ్‌తో బ్రేకింగ్ బెంజమిన్ టీజ్ సమ్మర్ టూర్, మరేమీ లేదు + చెడ్డ తోడేళ్ళు [అప్‌డేట్] జో లిన్ టర్నర్ 'గుండె సమస్య' కారణంగా బెలారస్‌లో ఆసుపత్రి పాలయ్యాడు ఫెస్టివల్ గైడ్: 2019 రాక్ + U.S.లో మెటల్ ఫెస్టివల్స్ + విదేశాల్లో ప్రత్యేకమైనది: ఎడ్సెల్ డోప్ స్టాటిక్-ఎక్స్ రూమర్‌లను ఎదుర్కొంటుంది, మెడ టాటూ 'క్లిక్‌బైట్ అండ్ హిలేరియస్' ఫోటో కాల్స్
– ఆర్‌బీఐ అడ్డంకులు అధిగమించి సీఎం గ్రీన్ సిగ్నల్ – విధివిధానాలు ప్రకటించిన ప్రభుత్వం – 2014 మార్చి 31లోపు రుణాలు మాఫీ – మూడంచెల్లో అర్హుల జాబితా తయారు – నెరవేరుతున్న మరో కీలక ఎన్నికల హామీ తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన రైతుల లక్ష రూపాయల లోపు రుణమాఫీకి ముందడుగుపడింది. భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అడ్డంకులు సృష్టించినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టబడాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం దీనిపై నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. 2014 మార్చి 31వ తేదీ వరకు రైతులు తీసుకున్న లక్షలోపు రుణాల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. రైతులకు ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని అప్పు ఖాతాలున్నప్పటికీ ఒక కుటుంబానికి ఒక లక్ష రూపాయల మేరకు రుణం మాఫీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడంచెల్లో అర్హులైన రైతులను ఎంపిక చేస్తారు. లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న వ్యవసాయదారుల జాబితాను రూపొందించేందుకు ముందుగా గ్రామస్థాయిలో బ్యాంకుల బ్రాంచ్‌ల వారీగా రైతులు, వారు తీసుకున్న రుణాల వివరాలను క్రోడీకరిస్తారు. దీనిని మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సరి చూసుకుంటారు. గతేడాది పంట సంవత్సరంతోపాటు పాత రుణాలు, బంగారు తాకట్టు రుణాల వివరాలను కూడా ఇదే సందర్భంగా సేకరిస్తారు. ఈ రుణాలన్నింటి మొత్తం ఒక కుటుంబానికి లక్ష రూపాయలకు మించితే కేవలం లక్షవరకే ప్రభుత్వం నుంచి రుణమాఫీ వర్తిస్తుంది. ఈ మొదటి దశ తర్వాత అన్ని బ్యాంకుల బ్రాంచీల నుంచి వచ్చిన పూర్తి సమాచారాన్ని జాయింట్ మండల కమిటీ సమీక్షిస్తుంది. ఇక్కడ రైతులు వాణిజ్య బ్యాంకుల నుంచి, సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో సరిపోల్చుతారు. ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్‌లో ఎంత మొత్తం రుణం తీసుకున్నప్పటికీ లక్ష మేరకు రుణం తీసుకున్న కుటుంబం జాబితా రూపొందిస్తారు. కుటుంబం అంటే భార్య, భర్త వారి మీద ఆధారపడి ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు. మూడవ దశలో జిల్లా కలెక్టర్లు రుణమాఫీకి సంబంధించిన కసరత్తు కొనసాగిస్తారు. కలెక్టర్ ఒక్కొక్క మండలం వారీగా వివరాలు సేకరించేందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తారు. ఆయన ఆధ్వర్యంలో మరోసారి గ్రామస్థాయిలో సోషల్ అడిట్ జరుగుతుంది. ఈ మేరకు లక్ష లోపు రుణాల మాఫీకి అర్హులైన వారి జాబితాను పంచాయతీ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై ప్రకటిస్తారు. అర్హులైన రైతులకు 2014 మార్చి 31తేదీ వరకు తీసుకున్న రుణాలలో లక్ష రూపాయల వరకూ మాఫీకి అవకాశం ఉన్న వారి పేర్లు, ఇతర వివరాలు వెల్లడిస్తారు. దీంతో వారి రుణాలు రెన్యూవల్ అవుతాయి. ఈ మేరకు బ్యాంకు అధికారులు వారికి ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు కొత్త రుణాలు మంజూరు చేస్తారు. ప్రభుత్వమే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తున్నందున అర్హులైన రైతుల జాబితాను వెల్లడించిన తర్వాత కొత్త రుణాల మంజూరులో ఎలాంటి సమస్యలు తలెత్తబోవని భావిస్తున్నారు. ఈ మేరకు బ్యాంకుల నుంచి సహకారం లభించని చోట్ల ప్రభుత్వమే నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాలో కొంత మేరకు నిధులు జమచేసే అవకాశాలున్నాయి. మిగిలిన మొత్తాన్ని నిర్దిష్ట వాయిదాలతో రైతులకు అందజేస్తారు.
longevity diet: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం చాలా అవసరం. అయితే దీర్ఘకాలం జీవించాలంటే మాత్రం 'లాంజివిటీ డైట్'​ను పాటించమంటున్నారు వాల్టర్ లాంగో అనే జీవరసాయన శాస్త్రవేత్త. నిర్దిష్ట సమయంపాటు ఉపవాసం ఉండటమన్నది ఈ డైట్‌లో కీలకాంశం. నిద్రించడానికి 3-4 గంటల ముందు ఏమీ తినకూడదు. ఇలా ఈ డైట్​లో పలు అంశాలు ఉన్నాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. longevity diet: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం చాలా అవసరం. అది మన ఆయుర్దాయాన్ని సైతం ప్రభావితం చేయగలదు! కాబట్టి సరైన ఆహార నియమాలపై శ్రద్ధ అత్యావశ్యకం. ఇందుకోసం కీటో డైట్‌, మెడిటెర్రేనియన్‌ డైట్‌ వంటి పేర్లతో రకరకాల ఆహార విధానాలు ఇప్పటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అదే కోవలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు- 'లాంజివిటీ డైట్‌'. ఏమిటీ డైట్‌? వాల్టర్‌ లాంగో అనే ఓ జీవరసాయన శాస్త్రవేత్త 'లాంజివిటీ (దీర్ఘాయువు) డైట్‌'ను రూపొందించారు. మనిషి జీవితకాలాన్ని బాగా పెంచేందుకు ఈ ఆహార విధానం దోహదపడుతుందని ఆయన చెబుతున్నారు. ఏం తినాలి? ఏం తినొద్దు? అనే అంశాలపై ఇందులో పలు సిఫార్సులు చేశారు. జన్యువులపై పోషకాల ప్రభావం, ఉపవాసం ఫలితాలపై లాంగో అనేక పరిశోధనలు చేశారు. లాంజివిటీ డైట్‌ను పక్కాగా పాటించడం ద్వారా 120 ఏళ్లు జీవించాలన్నది లాంగో ప్రణాళిక. ఎవరి కోసం? ప్రధానంగా వృద్ధుల కోసం ఈ ఆహార నియమాలను తయారుచేశారు. యువత కూడా వాటిని అనుసరించొచ్చని చెబుతున్నారు. . ఇందులో ఏముంటాయ్‌?: ఆకుకూరలు, ఫలాలు, బీన్స్‌, బాదం వంటి గింజలు (నట్స్‌), ఆలివ్‌ నూనె, పాదరసం తక్కువగా ఉండే సముద్ర సంబంధిత ఆహారం. మొక్కల నుంచి వచ్చే ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్‌లు ఎక్కువగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు, లవణాలు తక్కువగా ఉంటాయి. మొక్కల ఆధారిత ఆహారాన్నే ఈ డైట్‌లో అధికంగా సిఫార్సు చేశారు. ఇది మెడిటెర్రేనియన్‌ డైట్‌కు దగ్గరగా ఉంటుంది. వేటికి దూరంగా ఉండాలి? మాంసం, పాల ఉత్పత్తులు (పెరుగు మినహా) ఎక్కువగా తినకూడదు. సంతృప్త కొవ్వులు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవద్దు. పాల ఉత్పత్తులకు దూరంగా ఉండలేనివారు.. ఆవు/మేక/గొర్రె పాలు తీసుకోవచ్చు. . నిర్దిష్ట విరామాలతో..: నిర్దిష్ట సమయంపాటు ఉపవాసం ఉండటమన్నది ఈ డైట్‌లో కీలకాంశం. రోజులో మనం తీసుకునే మొత్తం ఆహారాన్ని కేవలం 12 గంటల వ్యవధిలోనే (ఉదాహరణకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యే) భుజించాలి. నిద్రించడానికి 3-4 గంటల ముందు ఏమీ తినొద్దు. వారంలో రెండు రోజులు 2-3 వేల కిలోజౌళ్ల కంటే తక్కువ ఆహారాన్ని తీసుకొని.. మిగతా 5 రోజులు సాధారణ స్థాయిలో భుజించడం ఇందులో మరో విధానం. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయుల నియంత్రణ మెరుగ్గా ఉంటుందని.. టైప్‌-2 మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుందని లాంగో చెబుతున్నారు. ప్రొటీన్లను ఎంత తీసుకోవాలి? ఈ విధానంలో ప్రొటీన్ల ఆరగింపు.. వ్యక్తి శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది. రోజుకు- ఒక కిలో బరువుకు.. 0.68-0.80 గ్రాముల కంటే ఎక్కువ ప్రొటీన్‌ను తీసుకోకూడదు. ఉదాహరణకు ఒక వ్యక్తి 70 కిలోల బరువుంటే.. రోజుకు 47-56 గ్రాములకు మించి ప్రొటీన్లను ఆరగించొద్దు. . ఏమైనా దుష్ప్రభావాలుంటాయా?: ప్రతి 3-4 రోజులకోసారి మల్టీవిటమిన్‌, మినరల్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవాలని ఈ డైట్‌లో సిఫార్సు చేశారు. అయితే వైద్యుల సూచన లేకుండా వాటిని తీసుకోవడం సరికాదన్నది ఆరోగ్యరంగ నిపుణుల మాట. ఆ సప్లిమెంట్స్‌ను ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్‌, గుండెవ్యాధుల ముప్పు పెరగొచ్చన్నది వారి ఆందోళన. వ్యాయామం గురించి ఈ డైట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం.
`ద క‌శ్మీర్ ఫైల్’ చిత్రం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నుండి దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సఫిస్ వద్ద బ్రహ్మాండమైన వసూళ్లు చేసిన దర్శకుడు వివేక్ రంజాన్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. తన తర్వాత చిత్రం `ద ఢిల్లీ ఫైల్స్’ అని వెల్లడించారు. ద క‌శ్మీర్ ఫైల్స్ చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న వివేక్‌… ద ఢిల్లీ ఫైల్స్ చిత్రంతో ఇంకే రేంజ్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తారో అని బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. క‌శ్మీరీ పండిట్ల స‌మ‌స్య‌ల‌పై చిత్రం తీసిన వివేక్‌.. ద ఢిల్లీ ఫైల్స్ చిత్రంలో ఇంకే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుంటారోన‌న్న దానిపైనా ఆస‌క్తి నెల‌కొంది. మ‌రి ఈ చిత్రం ద్వారా ఏం చెప్ప‌నున్నారో చూడాలి. మ‌రి ఈసారి ఢిల్లీలో ఏ సంఘ‌ట‌న‌ని ఆధారంగా చేసుకుంటాడో అని ఇప్ప‌టికే ప‌లువురు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నార‌ట‌. దాంతో ద క‌శ్మీర్ పైల్స్ చిత్రం ఎన్నో రికార్డులు, సంచ‌ల‌నాలు సృష్టించింది. దాదాపు అన్ని ముఖ్యమైన భారతీయ భాషలలో కూడా విధులకు సిద్ధమవుతున్నది. సామజిక అంశాలపై సునిశిత పరిశీలనలతో చిత్రాలు తీసే ఆయన నేర్పరితనం మొదటి చిత్రం `ద తాష్కెంట్ ఫైల్స్’ తోనే వెల్లడైనది. మసాలా ఫార్ములాలు లేకుండా, మంచి అభిరుచిలతో చిత్రాలు తీసే దర్శకుడిగా మొదటి రెండు చిత్రాలతోనే పేరొందారు. [
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రానికి ‘రౌద్రం రుధిరం ర‌ణం’గా టైటిల్ ఖ‌రారు పోస్ట‌ర్ విడుడ‌ద‌ల‌. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఆర్.ఆర్.ఆర్. టీమ్ టైటిల్ సస్పెన్స్ క్లియర్ చేసి టైటిల్ లోగో.. మోషన్ పోస్టర్ ని ఉగాది ఫర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేశారు. దీనికి రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ని ఖారారు చేశారు. దీంతోపాటు ఎన్టీఆర్.. రామ్ చరణ్ పాత్రల తీరుతెన్నుల్ని రివీల్ చేశారు. ఇరు పాత్రల్లో ఒకరు నీరు అయితే.. మరొకరు నిప్పు అన్న క్లారిటీనిచ్చారు. నిప్పునైనా ఆర్పేది నీరు. పంచభూతాల్లో ఇవి రెండూ ఆపోజిట్. అందుకే ఇలా ఆపోజిట్ గా పరిగెడుతున్నట్టుగా .. ఒకరికొరు ఢీకొని రణానికి సిద్ధమైనట్టుగా మోషన్ పోస్టర్ ని ప్లాన్ చేశారు. ఈ పోస్టర్ పై చరణ్ .. తారక్ ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నా.. అదే సమయంలో మూవీ కంటెంట్ పై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అయితే మిస్టేక్స్ ని బయటపెడుతున్నారు. రంధ్రాన్వేషణ చేస్తున్నారు. కొమురం భీమ్గా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నపుడు అందుకు తగ్గ విధంగా పాత్రల్ని చూపించినట్టు లేదే అన్న మీమాంశ ఓ సెక్షన్ లో కనిపిస్తోంది. ఆ వేషధారణలు నేటి ట్రెండుకి తగ్గట్టు ఉన్నాయి కానీ నాటి లుక్ ఏదీ? అన్న ప్రశ్న వినిపించింది. 1920 ప్రాంతంలో తెలంగాణకు చెందిన గోండుల నాయకుడు కొమురం భీమ్.. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు ఎవరికి కనిపించకుండా ఉత్తరాధికి వెళతారు. మరి అక్కడ వాళ్లిద్దరు ఏం చేశారనే కల్పిత కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు రాజమౌళి. తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ అటు ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్ లో చిన్న పాటి సందేహాన్ని రాజేయడంతో అది కాస్త నిరాశకి గురి చేసింది. ఈ సినిమా టైటిల్ కోసం.. ఎన్టీఆర్- రామ్చరణ్ ఫస్ట్ లుక్ ల కోసం అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తుంటే కొన్ని డౌట్స్ అయితే రైజ్ అయ్యాయి. టైటిల్ పోస్టర్ ని తరచి చూస్తే కొన్ని లూప్హోల్స్ కనిపిస్తున్నాయని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు. టైటిల్ ఎంతో గొప్పగా ఉండబోతుందని భావించిన ఫ్యాన్స్ కి పూర్తి నిరాశని మిగిల్చారు. ఆర్ ఆర్ ఆర్ టైటిల్ బావున్నా పూర్తి ఫామ్ లో టైటిల్ మరీ అంత బాలేదని కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇంతటి భారీ చిత్రంలో టైటిల్ పవర్ ఫుల్ గా ధ్వనించాలి. సౌండింగ్ పరంగా కొత్తగా ఉండాలి. కానీ ఆ రిధమ్ కనిపించలేదన్న విమర్శ కొందరిలో వ్యక్తమైంది. పైగా ఆయా పదాలని అతికించినట్టుగానే ఉన్నాయి. పలకడానికి ఏమాత్రం సౌకర్యవంతంగా లేదని అంటున్నారు. మరోవైపు మోషన్ పోస్టర్ విజువల్ బ్రిలియన్సీతో ఆకట్టుకున్నా.. ఎన్టీఆర్.. రామ్ చరణ్ కి సంబంధించి లుక్స్ ఎలా ఉంటాయో చూడాలని ఎదురుచూస్తున్న ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కి చిన్నపాటి నిరాశని మిగిల్చాడు రాజమౌళి. వాళ్ళిద్దరిని ఈ మోషన్ పోస్టర్ లో కార్టూన్ బొమ్మలులాగా… వారి షాడోలనే చూపించారు. దీంతో తమ అభిమాన హీరోలు ఎలా ఉంటారో చూద్దామనుకున్న ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతోపాటు వీరిద్దరిలో రామ్ చరణ్ ప్రజెంట్ డేస్ ని తలపించే గెటప్ లో కనిపిస్తాడా? ఇంకేదీ స్పెషాలిటీ ఉండదా? అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. పైగా ట్రెండీగా ఇద్దరు షర్ట్ ధరించి పైగా చేతులకు మడత వేసారు. దీంతో ఇదొక పీరియాడికల్ చిత్రమనే సెన్స్ కనిపించడం లేదు. ఇక అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ బ్రిటీషర్ల హయాంలో తిరుగుబాటు దారుడైన పోలీస్ గా కనిపిస్తున్నాడని చెబుతున్నారు కాబట్టి గెటప్ కూడా వెరైటీగానే ఉంది. అల్లూరి సీతారామరాజు ఎప్పుడూ పంచ కట్టుకునే ఉంటాడు. కానీ ఇందులో చరణ్ షర్ట్ ఫ్యాంట్ టిప్ టాప్ గా ధరించడం డౌట్ రెయిజ్ చేసింది. అంటే సీతారామరాజులో ఫిక్షన్ సైడ్ పూర్తి వేరుగా ఉంటుందని దీనర్థమా? ఇక అన్నిటికీ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే… మార్చి 27న చరణ్ పుట్టిన రోజు కానుకగా ఆయన ఫస్ట్ లుక్ వస్తుందని ఆశపడిన ఫ్యాన్స్ కి ఆరోజు ఏమైనా టిట్ బిట్ చూపిస్తారా? అన్నది చూడాలి. అల్లూరి సీతారామరాజు ఎప్పుడూ గెడ్డంతో ఉంటాడు. కానీ ఇందులో నీట్ షేవింగ్ లో చరణ్ కనిపిస్తున్నాడు. అలాగే కొమురం భీమ్ క్లీన్ షేవ్ ఫోటోలే హిస్టరీలో కనిపిస్తే.. మూవీలో ఎన్టీఆర్ గెడ్డంతో కనిపిస్తున్నాడు. నీరు.. నిప్పు ఎంతటి బలమైనవో.. అవి రెండు కలిసిపోయే శక్తి ఉన్నాయనేది చూపించారు. కానీ ఇందులో ఒకరినొకరు ఢీ కొనబోతున్నట్టుగా చూపించడం షాక్ కి గురి చేస్తుంది. వీరిద్దరు ఎవరిపై పోరాటం చేయబోతున్నారనేది స్పష్టత ఇవ్వలేదు. ఇలా అనేక అనుమానాలను.. లాజిక్స్ ని వదిలేశారు. దీంతో తాజా మోషన్ పోస్టర్ పై సోషల్ మీడియాలో కొన్నిచోట్ల నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఆర్.ఆర్.ఆర్ కూడా బాహుబలిని గుర్తు చేస్తుందని.. ఏ మాత్రం కొత్తగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్.. చరణ్ ఫ్యాన్స్ మా హీరోనే గొప్పగా ఉన్నాడని ఎవరికి వారు సోషల్ మీడియాలో సంతోషపడుతున్నారు. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు- తమిళం- హిందీ వంటి భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. చరణ్ కి జోడిగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ ఒలీవియా మోర్రీస్ నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమిళ నటుడు సముద్రఖని కూడా మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2021 జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మెడలో చైన్ వేసుకుని, చేతులకు బ్రాస్లెట్ పెట్టుకుని బయట బజార్లో స్టైల్ గా తిరగాలి అనుకుంటున్న మగమహారాజులకు బ్యాడ్ న్యూస్. ఇకనుంచి నీ మెడలో చైన్ లు, నూతన బ్రాస్లెట్లు, వేళ్ళకు ఉన్న ఉంగరాలు చోరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు చైన్ స్నాచర్స్. నమ్మశక్యంగా లేదా అయితే ఈ వార్త మీకోసమే .. నిన్న మొన్నటి వరకు చైన్ స్నాచింగ్ అంటే ఒక మహిళ మెడలో నుంచి గొలుసులు దొంగతనం చేయడమే.. కానీ చైన్ స్నాచింగ్ లో కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు మహిళలు పురుషులు అనే తేడా లేకుండా ఎవరి మెడలో నైనా సరే బంగారం కనిపించిందంటే వారిపై దాడి చేయడమే.. వారి వద్ద నుండి గొలుసులు తెంపుకు వెళ్లడం జరుగుతోంది. ఇప్పటి వరకు చైన్ స్నాచింగ్ అంటే రోడ్డుపై వెళుతున్న మహిళల మెడలోని పుస్తెల తాడును తెంపుకుని వెళ్లడమే.. చైన్ స్నాచింగ్ ఎక్కువగా మహిళలు మెడలో ఉన్న గొలుసు లపై జరగడంతో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పోలీసులు పలుమార్లు సూచనలు చేయడంతో మహిళలు అప్రమత్తమయ్యారు. దీంతో దొంగలు చూపు ఇప్పుడు పురుషులపై పడింది. మగవారి మెడలోని చైన్‌లను తెంచుకుని వెళ్ళాలని వారు భావించినట్లుగా తెలుస్తుంది. తాజాగా రాజేంద్రనగర్‌లో జరిగిన దొంగతనమే ఇందుకు నిదర్శనం. రాజేంద్రనగర్ న్యూఫ్రెండ్స్ కాలనీలో నివసించే రాఘవరెడ్డి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఎప్పటిలాగానే తన షాపులో కూర్చొని ఉన్నాడు. ఈ సమయంలో బైక్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన ఓ యువకుడు సిగరెట్ కావాలని అడిగాడు. సిగరేట్ ఇచ్చేందుకు రాఘవరెడ్డి కిందకు వంగిన వెంటనే… దుండగుడు అతని మెడలోని మూడు తులాల బంగారు గొలుసును అపహరించుకుని ఉడాయించాడు. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనతో రాఘవరెడ్డి షాక్‌కు గురయ్యాడు. వెంటనే షాక్ నుంచి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి చైన్ స్నాచర్ల నుండి ఇకనుండి స్త్రీలే కాదు, పురుషులూ పారాహుషార్.
టాలీవుడ్ లో కమెడియన్ గా, నిర్మాతగా మాత్రమే కాకుండా వక్తగా కూడా బండ్ల గణేష్ కి మంచి గుర్తింపు ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో బండ్ల గణేష్ చేసే హడావుడి అందరికీ తెలిసిందే. బండ్ల గణేష్ స్పీచ్ లకి సైతం అభిమానులున్నారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ పలు సందర్భాల్లో వివాదాస్పద ట్వీట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిస్తుంటాడు. మరికొన్ని రోజుల్లో రవితేజ నటించిన రామారావ్ ఆన్ డ్యూటీ థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తొట్టెంపూడి వేణు కీలక పాత్రలో నటించారు. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పాలని దర్శకుడు శరత్ మండవ బండ్లను సంప్రదించినట్టు సమాచారం. శరత్ మండవ ఒక్కరోజు వర్క్ అని చెప్పగా బండ్ల గణేష్ డబ్బింగ్ చెప్పాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. బండ్ల చెప్పిన అమౌంట్ విని షాకవ్వడం దర్శకుడి వంతైందట. అయితే ఈ విషయం తెలిసి వేణుకి బండ్ల గణేష్ వాయిస్ సూట్ అయ్యే ఛాన్స్ లేదని డైరెక్టర్ ఎందుకు ఆ విధంగా ఆలోచించాడో అని నెటిజన్ల నుంచి కామెంట్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. రవితేజ సినిమా ఖిలాడీ ఫ్లాప్ అయినా రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా హక్కులు రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. ప్రస్తుతం రవితేజ ధమాకా, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే చిరంజీవి నటించే సినిమాలో కూడా రవితేజ నటించనున్నాడు. ఇవి కూడా చదవండి: “రంగ రంగ వైభవంగా” సినిమా నెగిటివ్ టాక్‌కి… కారణం అయిన 5 విషయాలు ఇవేనా..? Recent Posts “ఆ హీరోలు చేసిన పొరపాటు రామ్ చరణ్ కూడా చేస్తున్నారా..?” అంటూ… మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” పై కామెంట్స్..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీ బౌలింగ్ వేయగా... ఒక చిన్నారి బ్యాటింగ్ చేశాడు. టీపీసీసీ చీఫ్ రేవంత్, కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, జర్నలిస్టులు ఫీల్డింగ్ చేయడం విశేషం Siva Kodati First Published Nov 2, 2022, 10:36 PM IST కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సంగారెడ్డి జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. అయితే ఈ పాదయాత్రలో రాహుల్ ప్రజలతో మమేకమవుతున్నారు. చిన్నా, పెద్దా అందరినీ పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు రాహుల్ గాంధీ. బాలల్లో ఉత్సాహం నింపేందుకు ఆయన స్వయంగా బంతులేస్తూ క్రికెట్ ఆడారు. రాహుల్ గాంధీ బౌలింగ్ వేయగా... ఒక చిన్నారి బ్యాటింగ్ చేశాడు. టీపీసీసీ చీఫ్ రేవంత్, కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, జర్నలిస్టులు ఫీల్డింగ్ చేయడం విశేషం. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా కొలాహలం నిండింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ALso REad:భారత్ జోడో యాత్ర : రాహుల్ పాదయాత్రలో అపశృతి, కిందపడిపోయిన గీతా రెడ్డి.. స్వల్పగాయాలు ఇక, రాహుల్ పాదయాత్ర మంగళవారం ఉదయం హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది. మంగళవారం సాయంత్రం చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించారు. నెక్లెస్‌ రోడ్డులో జరిగి కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో సాగుతున్న రాహుల్ యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు కోసం భారీగా సిబ్బందిని మోహరించారు.
బడ్జెట్ సందర్బంగా బీజేపీ పై కేసీఆర్ చేసిన విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. By Hashtag U Updated On - 09:59 PM, Tue - 1 February 22 బడ్జెట్ సందర్బంగా బీజేపీ పై కేసీఆర్ చేసిన విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ పై పిచ్చిపట్టి వాగుతున్న సీఎం ఇంత నీచపు బతుకు ఎందుకు బతుకున్నడో అర్ధం కావడం లేదని, కేసీఆర్ వాడిన భాషని చూసి తెలంగాణ ప్రజలు థూ అంటున్నారని సంజయ్ తెలిపారు. కేసీఆర్ లాంటి మెంటల్ గాళ్ల కోసమే ప్రత్యేకంగా ఈ బడ్జెట్ లో మెంటల్ ఆసుపత్రుల ఏర్పాటు కోసం నిధులు కేటాయించినట్లుందని బండి తెలిపారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలని కేసీఆర్ మాటలని చూస్తే ఆయన అక్కసు బయటపడిందని బండి విమర్శించారు. ఇన్ని రోజులుగా కేసీఆర్ తన కడుపులో దాచుకున్న దారుణం ఈరోజు బయట పెట్టుకున్నాడని, కేసీఆర్ అంబేద్కర్ ని అవమానపరిచారని బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ జరగాల్సిందేనని, కేసీఆర్ అనే మూర్ఖుడు దేశాన్ని ఏ విధంగా విచ్చిన్నం చేయాలని చూస్తున్నడో కుట్ర అర్ధం అవుతోందని బండి తెలిపారు. కొడుకును సీఎం చేయడానికే కేసీఆర్ జాతీయ రాజకీయాల గూర్చి మాట్లాడుతున్నాడని బండి తెలిపారు. దేశంలోనే పెద్ద అవినీతి పరుడు కేసీఆర్ అని, ఆయన జైలుకు పోవడం ఖాయమని బండి మరోసారి స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుందంటున్న కేసీఆర్ కి తాను మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తానని, దమ్ముంటే వెళ్లి మోదీతో మాట్లాడాలని బండి సవాలు విసిరారు. సీఎం ఇకనైనా తన భాష మార్చుకోవాలని సంజయ్ హెచ్చరించారు. Tags bandi criticises cm kcr Bandi Sanjay telangana bjp chief Related News BJP : డిసెంబ‌ర్ 15న తెలంగాణ‌కు బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఐద‌వ విడ‌త పాద‌యాత్ర‌ ముగింపు సంద‌ర్భంగా ఈ నెల 15న క‌రీంన‌గ‌ర్‌లో భారీ..
అన్న‌మ‌య్య , శ్రీరామ‌దాసు, మంజునాథ, శిరిడిసాయి , ఓం న‌మో వెంక‌టేశాయ‌.. వంటి అద్భుత భక్తిరస చిత్రాల సరసన మరో సినిమా తెలుగు వెండితెరపైకి రాబోతుంది. నేటి యువ‌త‌కు శ్రీ మ‌హ‌విష్ణు మ‌హ‌త్యం తెలియ‌జేసే ఉద్దేశ్యంతో గోవింద రాజ్ విష్ణు ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై రామావ‌త్ మంగ‌మ్మ నిర్మిస్తున్న‌ భ‌క్తిర‌స చిత్రం ‘శ్రీ రంగ‌నాయక’. దుందిగ‌ల్ విన‌య్ రాజ్ మ‌హ‌విష్ణు పాత్ర‌లో టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ నంది వెంక‌ట్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. భ‌క్తుడి పాత్ర‌లో రంగాబాషా , లంకెల అశోక్ రెడ్డి ,పండ్రాల ల‌క్ష్మీ , ప‌ర‌వాడ స‌త్య‌మోహ‌న్, నిహారిక చౌద‌రి , త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు ప్ర‌ధాన‌పాత్రల్లో న‌టిస్తున్నారు. డ్ర‌మ్స్ రాము సంగీతం అందించిన ఈమూవీ ఆడియో మ‌రియు ప్రీ రిలీజ్ పంక్ష‌న్ హైద్రాబాద్ ఏ.వి కాలేజ్ లో ఘ‌నంగా జ‌రిగింది. సెప్టెంబ‌ర్ 23 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ ల‌లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ పంక్ష‌న్ కి ఏవి కాలేజ్ ప్రిన్సిప‌ల్ సిహెచ్ .రాజ‌లింగం, ప్ర‌ముఖ న‌టులు కుప్పిలి శ్రీనివాస్ , గ‌బ్బ‌ర్ సింగ్ సాయి , బుచ్చిరెడ్డి , వెంక‌న్న , బాస్క‌ర్ యాద‌వ్ , కరాటే గ్రాండ్ మాస్ట‌ర్ ఆర్.కె.క్రిషేనా , ఎస్ .శ్రీనివాస్ ,సౌమ్య ,రామ‌చంద్ర శ్రీనివాస్ కుమార్ పలువురు ప్ర‌ముఖులు పాల్గోని తెలుగు వెండితెరపై శ్రీరంగ‌నాయ‌క భక్తిరస చిత్రం అద్భుత విజయం సాదిస్తుంద‌ని అన్నారు.. అనంత‌రం … శ్రీ మ‌హ‌విష్ణు పాత్ర‌దారి దుందిగ‌ల్ విన‌య్ రాజ్ మాట్లాడుతూ : మా శ్రీ రంగ‌నాయ‌క చిత్రం లో శ్రీ మ‌హావిష్ణు పాత్ర‌లో న‌టించ‌డం పూర్వజ‌న్మ సుకృతం అన్నారు.. .ద‌ర్శ‌కులు నంది వెంక‌ట రెడ్డి గారు అద్భుతంగా చిత్రీక‌రించార‌ని తెలిపారు.. సెప్టెంబ‌ర్ 23 న థియేట‌ర్ ల‌లో రిలీజ్ అవుతున్న ఈ మూవీకి ఘ‌నవిజ‌యం అందించాల‌ని కోరారు. భ‌క్తుడి పాత్ర‌ధారి రంగాబాషా మాట్లాడుతూ : శ్రీ రంగ‌నాయ‌క చిత్రంలో భ‌క్తుడి పాత్ర‌లో న‌టించాన‌ని, ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ద‌న్య‌వాదాలు తెలిపారు..ఈ నెల 23 విడుద‌ల అవుతున్న మా మూవీ ని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు న‌టుడు లంకెల అశోక్ రెడ్డి మాట్లాడుతూ : శ్రీ రంగ‌నాయ‌క చిత్ర ద‌ర్శ‌కులు వెంక‌ట్ రెడ్డి గారు.. దుందిగ‌ల్ విన‌య్ రాజ్ గారి ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు.. బిగ్ స్ర్కీన్ పై విన‌య్ రాజ్ గారిని చూస్తుంటే సాక్షాత్తూ శ్రీ మ‌హావిష్ణు దిగివ‌చ్చిన‌ట్టు ఉంద‌న్నారు.. ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చి రూపోందించిన ఈసినిమాను ప్రేక్ష‌కులు దిగ్విజ‌యం అందించాల‌ని కొరారు.. అతిథి న‌టులు కుప్పిలి శ్రీనివాసరావు : శ్రీ రంగనాయ‌క చిత్రంలో టైటిల్ రోలో పోషించిన దుందిగ‌ల్ విన‌య్ రాజ్ పాత్ర‌లో జీవించార‌ని అన్నారు.. చిన్న సినిమా అనుకున్నాం కానీ.. స్క్రీన్ పై అవుట్ పుట్ చూశాక ఓ పెద్ద సినిమా ను చూస్తున్న ఫీలింగ్ క‌లిగింద‌ని అన్నారు.. నిర్మాత ర‌మావ‌త్ మంగ‌మ్మ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించిన‌ట్లు తెలుస్తోంద‌ని, ఈ నెల 23 రిలీజ్ అయ్యే ఈ సినిమా మంచి ఆద‌ర‌ణ పోందుతుంద‌న్నారు. ఇత‌ర న‌టీన‌టులకు, టెక్నిషియ‌న్స్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. గ‌బ్బ‌ర్ సింగ్ సాయి : శ్రీ రంగ‌నాయ‌క చిత్రంలో మ‌హ‌విష్ణు పాత్ర‌లో న‌టించిన విన‌య్ రాజ్ గారిని స్ర్కీన్ పై చూస్తుంటే సాక్ష‌త్తూ శ్రీ మ‌హావిష్ణు ని చూసిన ఫీలింగ్ క‌లిగిందన్నారు.. సాంగ్స్ , ట్రైల‌ర్స్ చాలా బాగున్నాయ‌ని …ఈ చిత్రం మంచి ఆద‌ర‌ణ పోందుతుంద‌ని అన్నారు… వీరితో పాటు ఏవి కాలేజ్ ప్రిన్సిప‌ల్ సిహెచ్ .రాజ‌లింగం, బుచ్చిరెడ్డి , వెంక‌న్న , బాస్క‌ర్ యాద‌వ్ , కరాటే గ్రాండ్ మాస్ట‌ర్ ఆర్.కె.క్రిషేనా , ఎస్ .శ్రీనివాస్ ,సౌమ్య ,రామ‌చంద్ర శ్రీనివాస్ కుమార్ చిత్ర‌యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు… నటీన‌టులు : దుందిగ‌ల్ విన‌య్ రాజ్ ,రంగాబాషా , లంకెల అశోక్ రెడ్డి , పండ్రాల ల‌క్ష్మీ , ప‌ర‌వాడ స‌త్య‌మోహ‌న్ , నిహారిక చౌద‌రి , త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు , గుడ్డేటి ఆంజ‌నేయులు , న‌ర‌సింహా ,ఆనంద్ , మ‌ధుసూద‌న్ రెడ్డి లు న‌టించారు..
నామినేషన్లను ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. భోజన విరామం లేదు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. సహాయ ఎన్నికల అధికారులుగా కమిషనర్లు ఉంటారు. నామినేషను వేసే సమయంలో నలుగుర్ని మాత్రమేలోనికి అనుమతిస్తారు. అభ్యర్థితోపాటు ఇద్దరు ప్రతిపాదించేవారు, ఒక ఏజంట్‌ వెంట ఉండవచ్చు. నామినేషన్‌ దాఖలు కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఇతరులు ఉండాలి. ప్రతి కేంద్రంలో ఒక రిటర్నింగ్‌ అధికారి, ఇద్దరు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఉంటారు. అభ్యర్థి స్థానిక సంస్థకు ఎలాంటి బకాయిలు ఉండకూడదు. ఇంటి పన్ను, కుళాయి పన్ను, దుకాణాల అద్దెలు బకాయి ఉంటే పోటీకి అనర్హులవుతారు. నియమనిబంధనలు కార్పొరేటర్‌/ కౌన్సిలర్‌గా పోటీ చేసే వారికి 21 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. స్థానిక సంస్థ పరిధిలో ఓటరై ఉండాలి. నామినేషన్‌ వేసే వారు ఆ వార్డు, డివిజన్‌కు చెందిన ఇద్దరితో ప్రతిపాదింపజేసుకోవాలి. ఆస్తుల వివరాలతో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి 1-6-1994 నాటికి ముందు ముగ్గురు పిల్లలు కలిగి ఉంటే పోటీకి అర్హులు. ఆ తరువాత అయితే అనర్హులు. నామినేషన్‌ వేయడానికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.2,500 రుసుం చెల్లించాలి. పురపాలక ఖజానా లేదా బ్యాంకులో ఆ మొత్తాన్ని చెల్లించి సంబంధిత రశీదును నామినేషన్‌ పత్రాలతో కలిపి సమర్పించాలి. పోటీ నుంచి తప్పుకుంటే రుసుం తిరిగి ఇచ్చేస్తారు. ప్రతి అభ్యర్థీ నాలుగు నామినేషను పత్రాలు సమర్పించవచ్ఛు. రుసుం ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. నామినేషను పత్రాలను అభ్యర్థి నేరుగా లేదా అతని తరఫున ఎవరైనా అందజేయవచ్చు
ఒకప్పుడు లక్షల్లో ఉండే రెమ్యునరేషన్ ఇప్పుడు కోట్లకు చేరింది. సినిమా ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. అందరికీ ఇచ్చే రెమ్యునరేషన్ ఒక ఎత్తు అయితే హీరో హీరోయిన్స్ కి ఇచ్చే పారితోషికం మరో ఎత్తు. హీరోలతో సమానంగా కొందరు హీరోయిన్స్ కూడా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో పరిశీలిస్తే, జయ సింహ సినిమాలో నటించడానికి నయనతార ఏకంగా ఒక కోటి 75లక్షలు తీసుకుంది. సినిమాకు కేవలం 30రోజులు మాత్రమే కేటాయించింది. దీన్ని బట్టి ఈ అమ్మడు రోజుకి ఆరు లక్షలు రెమ్యునరేషన్ దక్కించుకుంది. దీంతో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా పేరు తెచ్చుకుంది. ఇక కథానాయక ప్రాధాన్యత గల పాత్రకు ఐతే నయనతార రెండున్నర కోట్లు తీసుకుంటోంది. అనుష్క కూడా అదే రేంజ్ లో ఉంది. ఒక సినిమాకు ఒకటిన్నర కోటి నుంచి రెండు కోట్ల వరకూ లాగుతోందట. భాగమతి మూవీకి అయితే రెండుకోట్లు తీసుకుంది. ఇక కొత్త తారలతో రకుల్ ప్రీత్ సింగ్ డిమాండ్ మొన్నటిదాకా భారీగానే ఉండేది. జయ నాయక జై సినిమాకు కోటిన్నర తీసుకుందట. ఆమె కెరీర్ లో ఇదే భారీ రెమ్యునరేషన్ అట. అయితే ఛాన్స్ లు నిలబెట్టుకోడానికి ఇప్పుడు 90లక్షలకు దిగిపోయింది. తమన్నా విషయానికి వస్తే,మంచి జోరుమీదుండగా,కోటి రూపాయలకు ఎప్పుడూ తగ్గలేదట. హవా కొంత తగ్గినా సరే,రెమ్యునరేషన్ విషయంలో తగ్గడం లేదు. ఇక కాజల్ విషయం తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150లో నటించినందుకు ఒక కోటి పాతిక లక్షలు ముట్టాయట. అయితే ఈ మధ్య ఓ యువ హీరో సరసన నటించడానికి అడిగితె,రెండుకోట్ల వరకూ డిమాండ్ చేసిందట. ఇక శృతిహాసన్ కూడా కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్ కావడం విశేషం. ఇక కోటికి తగ్గినవాళ్లను పరిశీలిస్తే,రాశిఖన్నా, అనూ ఇమ్మానియేల్,సాయిపల్లవి ఇలా వీరందరూ కూడా కోటి రూపాయలకు దరిదాపుల్లో ఉన్నవాళ్లే. ఫిదా కోసం 40లక్షలు సాయిపల్లవి డిమాండ్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ అయితే 40లక్షలు అందుకుంది. మొత్తానికి హీరోయిన్స్ కి దక్షిణాదిన మంచి డిమాండ్,మార్కెట్ ఉన్నాయి . ← కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నా సరే ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ కారునే వాడుతున్న ఈ విలన్ గురించి నమ్మలేని నిజాలు
తిరుమ‌ల‌, 2022 జూన్ 01: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జూన్ 3వ తేదీ శుక్ర‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261. టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. Tirumala, 1 Jun. 22: TTD is organising the unique devotee interactive Dial-Your-EO program on June 3 at Annamaiah Bhavan between 09.00-10.00 am and will be live telecast by the SVBC channel. During the devotee friendly program, the devotees could resolve their doubts and also give suggestions to improve services directly to EO Sri AV Dharma Reddy on 0877-2263261. ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI « SAHSARA KALASHABHISHEKAM FETE AT SRI LN TEMPLE _ శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌లశాభిషేకం » 15 DAYS TRAINING PROGRAM FOR SV AYURVEDA COLLEGE STUDENTS HELD _ ఆయుర్వేద వైద్య విద్యార్థులకు 15 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ trs ఇంచార్జి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్ Dharani Daily ALL Breaking News Cinema News Cultural News Eductional News Health News Latest News Political News Sports News దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ trs ఇంచార్జి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్ December 06, 2019 • Roja Rani దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ trs ఇంచార్జి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్
Virat Kohli: పొట్టి ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌తో రెచ్చిపోతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో ఆడటమంటే చాలా ఇష్టం. కోహ్లీ ఇక్కడ 64 ఇన్నింగ్స్ లలోనే సుమారు 3,500 పరుగులు చేశాడంటేనే ఆస్ట్రేలియాలో ఆడటం విరాట్‌కు ఎంత ఇష్టమో అర్థమవుతున్నది. ఇక ఆస్ట్రేలియాలోని మిగతా గ్రౌండ్‌ల సంగతి పక్కనబెడితే అడిలైడ్ లో ఆడటమంటే కోహ్లీకి పూనకాలు వస్తాయి. ఇక్కడ కోహ్లీ మొత్తంగా 10 మ్యాచ్‌లలో 14 ఇన్నింగ్స్ ఆడి 907 పరుగులు చేశాడు. అడిలైడ్ ‌లో కోహ్లీ నాలుగు టెస్టులు ఆడాడు. ఇందులో 8 ఇన్నింగ్స్ లో 509 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. వన్డేలలో నాలుగు మ్యాచ్ లు ఆడి 244 రన్స్ చేశాడు. ఇందులోనూ రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల విషయానికొస్తే.. 2 టీ20 ఇన్నింగ్స్ లలో రెండు అర్థ సెంచరీలతో 154 రన్స్ చేశాడు. ఇక్కడ కోహ్లీ సగటు 68.09 (అన్ని ఫార్మాట్లలో కలిపి) గా ఉంది. ఇదే వేదికపై కోహ్లీ టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక్కడ ఆడిన రెండు టీ20లలో కూడా కోహ్లీ నాటౌట్ గానే ఉన్నాడు. ఈ రికార్డుల గురించి ఇప్పుడు చెప్పుకోవడానికి కారణముంది. ఇండియా – ఇంగ్లాండ్ మధ్య రేపు (గురువారం) జరుగబోయే సెమీఫైనల్ వేదిక అడిలైడ్ లోనే కావడం గమనార్హం. ఒకవేళ కోహ్లీ గనక అడిలైడ్ లో గత మ్యాచ్‌ల మాదిరిగానే చెలరేగితే మాత్రం ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవు. Ah, I think that was almost a proper blush from Virat Kohli when asked about his liking for Adelaide. 😊 What record he has there. T20Is: 154 runs in 2 inns (Not out yet) ODIs: 244 runs in 4 inns (2 100s) Tests: 509 runs in 8 inns (3 100s, 1 50)https://t.co/miENEmDalY pic.twitter.com/oQLSBzB05G — Vinayakk (@vinayakkm) November 2, 2022 ఈ టోర్నీలో కోహ్లీ అత్యద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 5 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ కు వచ్చి 246 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ.. టోర్నీ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అతడి తర్వాత సూర్యకుమార్ యాదవ్.. 5 ఇన్నింగ్స్ లలో 225 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరినీ టార్గెట్ గానే ఇంగ్లాండ్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నది. ఈ ఇద్దరూ రెచ్చిపోకుండా ఉండేందుకు గాను ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ తమ బౌలర్లతో ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ ప్రణాళికలు రూపొందించాడని టాక్ నడుస్తున్నది. మరి గత మ్యాచ్‌ల మాదిరిగానే వీర్ -శూర్ (కోహ్లీ – సూర్య) జోడీ ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో కూడా అదరగొడుతుందా..? లేదా..? అనేది వేచి చూడాలి.
పలు అధ్యయనాల ప్రకారం.. కొన్ని రకాల మందులు మీసెక్స్ డ్రైవ్ తగ్గిస్తాయట. అందుకే వాటి వాడకాన్ని చాలా వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. Mahesh Rajamoni First Published Sep 25, 2022, 3:50 PM IST సెక్స్ గురించి మాట్లాడుకోవడానికి చాలా మంది సిగ్గుపడతారు. కానీ సెక్స్ భార్యాభర్తలిద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. సెక్స్ గుండె జబ్బులను తగ్గించడం నుంచి ఓవర్ వెయిట్, ఒత్తిడి, ఆందోళన వంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను కూడా పెంచుతుంది. అయితే కొన్ని రకాల మెడిసిన్స్ సెక్స్ డ్రైవ్ ను తగ్గిస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 1. పెన్ కిల్లర్: పెన్ కిల్లర్ ట్యాబ్లెట్లు లైంగిక జీవితం పై చెడు ప్రభావాన్ని చూపెడుతాయి. పెయిన్ కిల్లర్ మందులు టెస్టోస్టెరాన్, హార్మోన్లను తగ్గిస్తాయి. ఈ హార్మోన్లే ఇవి పురుషులు, మహిళల్లో లైంగిక కోరికను పెంచుతాయి. 2. యాంటీ డిప్రెసెంట్స్: ఈ మందులను డిప్రెషన్ ను తగ్గించడానికి ఉపయోగిస్తారు. వీటిని లిబిడో కిల్లర్స్ అని కూడా పిలుస్తారు. వీటిని వాడటం వల్లసెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం, ఆలస్యమైన స్ఖలనం యాంటి డిప్రెసెంట్స్ వల్ల కలుగుతాయి. ఇవి పురుషుల్లో నపుంసకత్వాన్ని కూడా కలిగిస్తాయి. 3. గర్భనిరోధక మాత్రలు: ప్రస్తుతం చాలా మంది ఆడవారు గర్భనిరోధక మాత్రలను వాడుతున్నారు. ఈ ట్యాబ్లెట్ల వాడకం వల్ల సెక్స్ హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. మీ సెక్స్ లైఫ్ బాగుండాలంటే ఈ మాత్రలను వాడటం మానేయండి. 4. స్టాటిన్స్, ఫైబ్రేట్స్: వీటిని కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగిస్తారు. కానీ వీటి వాడకం వల్ల టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్, ఇతర సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఓ పరిశోధన ప్రకారం.. ఈ మందుల వాడకం లింగ లోపాలకు కారణమవుతుంది. 5. బెంజోడియాజిపైన్స్ (Benzodiazepines):నిద్రలేమి, ఆందోళన, కండరాల నొప్పులను తగ్గించుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. కానీ ఈ మందులు సెక్స్ పై ఆసక్తిని తగ్గిస్తాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. 6. రక్తపోటు మందులు: రక్తపోటును తగ్గించడానికి వాడే మందులు కూడా లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. పురుషుల్లో ఈ ఔషధాల వాడకం వల్ల లైంగిక వాంఛ తగ్గుతుంది. అంగస్తంభన సమస్య కూడా తలెత్తుతుంది. ఇక మహిళల్లో యోని పొడిబారడం, సెక్స్ పై కోరికలు తగ్గడం, ఉద్వేగం వంటి సమస్యలు వస్తాయి. 7. యాంటిహిస్టామైన్ : తరచుగా ముక్కు కారడం, తుమ్ములు వంటి అలర్జీ సంబంధిత లక్షణాలను తగ్గించడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటి వాడకం వల్ల పురుషుల్లో అంగస్తంభన లోపం లేదా స్ఖలనం సమస్యలు వస్తాయి. ఇక ఆడవారిలో యోగి పొడిబారుతుంది.
పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు లారెన్స్ బీష్ణోయ్. ఇప్పుడు ఇతడే ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నీ చంపేస్తాం అని లెటర్ రాసినట్లు పోలీసు విచారణలో బయట పడింది Police Say Death threat for Salman Khan from last 4 years is very serious. లారెన్స్ బీష్ణోయ్ 2018వ సంవత్సరంలో కోర్టు బయట " జోధాపూర్ లో సల్మాన్ ఖాన్ నీ చంపేస్తామని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నీ హత్య చేయాలని ముంబైలో రెక్కీ కూడా నిర్వహించడం జరిగింది.1 లారెన్స్ బీష్ణోయ్ కమ్యూనిటీ జంతువులను పవిత్ర జీవులుగా ఆరాధిస్తూ ఉంటారు. దీంతో కృష్ణజింకల వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ హస్తం ఉన్నట్లు వార్తలు ఎప్పటినుండో ఉండటంతో.. ఆయనపై కక్ష పెట్టుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత మరొక హత్య కేసులో 2020లో లారెన్స్ బీష్ణోయ్ గ్యాంగ్ లో కీలక అనుచరుడు సన్నీ పోలీసులకు పట్టుబడిన సమయంలో సల్మాన్ ఖాన్ నీ విడిచి పెట్టే ప్రసక్తే లేదని విచారణలో తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు సింగర్ సిద్దు హత్య జరగటంతో పోలీసులు సల్మాన్ కి భద్రత పెంచారు. ఇటువంటి తరుణంలో.. సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్.. జాగింగ్ చేస్తున్న సమయంలో.. సల్మాన్ నీ త్వరలో చంపేస్తామని లెటర్ రాయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే లారెన్స్ బీష్ణోయ్.. గ్యాంగ్ ఆల్రెడీ గత ఏడాదిలో రాజస్థాన్ కి చెందిన గ్యాంగ్ స్టార్ సంపత్ నెహ్రూ.. ద్వారా.. సల్మాన్ నీ హత్య చేయటానికి బాంద్రాలో..కూడా రెక్కీ నిర్వహించడం జరిగిందట. అయితే ఆ సమయంలో సల్మాన్ ని చంపేయడానికి అంతా రెడీ అయి పిస్టల్ దగ్గర ఉండగా.. గన్ టార్గెట్ చేరుకునే సామర్థ్యం లేకపోవడంతో.. చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఫెయిల్ అయిందట. దీంతో మరింత టెక్నాలజీ.. ఎక్కువ దూరం టార్గెట్ లని చేరుకునే రైఫిల్ కోసం లారెన్స్ బీష్ణోయ్ తన సహచరుడు అనిల్ పాండ్యాకు దాదాపు నాలుగు లక్షలు చెల్లించి కొనుగోలు చేసినట్లు విచారణలో బయట పడింది. Lawrence Bishnoi order long range rifle worth 400000 rupees to kill Salman Khan: Police Confirms. మొత్తంమీద చూసుకుంటే దాదాపు నాలుగు సంవత్సరాల నుండి లారెన్స్ బీష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ నీ హతమార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా పోలీస్ విచారణలో బయట పడింది. దీంతో ముంబై పోలీసులు నటుడు సల్మాన్ ఖాన్ కి అతని తండ్రి సలీం ఖాన్ కి ప్రత్యేకమైన భద్రత కేటాయించడం జరిగింది.
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది 31, జులై 2019, బుధవారం ఒక కల రెండు కళ్లు సమీక్ష...!! బిడ్డ ఆనందాలను గురించి అమ్మానాన్న కన్న కలే ఈ " ఒక కల రెండు కళ్లు "..!! గృహిణిగా, ఉద్యోగినిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సమాజానికి తన వంతుగా సాహిత్య సేవ చేస్తూ ఎన్నో సామజిక అంశాలను ప్రశ్నలుగా సంధిస్తూ, అనేక పురస్కారాలు అందుకుంటూ, ఆధునిక వచన కవిత్వంలో తనదైన ముద్రను వేస్తున్న రజిత కొండసాని తొలి కవిత్వ సంపుటి " ఒక కల రెండు కళ్లు ". సాధారణంగా ఎవరమైనా కలను ఎలా కంటాము, మన రెండు కళ్లు మూసుకుని శరీరం అచేతనావస్థలో ఉన్నప్పుడు మనసు, మెదడు చేతనావస్థలో చూసే మరో ప్రపంచమే కల. అందుకేనేమో రజిత కొండసాని తన కవిత్వ సంపుటికి సరికొత్తగా " ఒక కల రెండు కళ్లు " అని పేరు పెట్టారు. వ్యవసాయ ప్రధానమైన మన దేశానికి రైతు వెన్నెముకాని చెప్తూ, ఆ బడుగుజీవి కష్టనష్టాలను కళ్లకు కట్టినట్టుగా " నా దేశపు వెన్నెముకా.." కవితలో చక్కని వచనాన్ని అందించారు, ఋతువుల అందాలను,ఆనందాలను ఋతువుల సాక్షిగా కవితలో చక్కని వర్ణన చేసారు. ఇరువురి మనసుల మధ్యన అనుబంధాన్ని, అంతులేని ఆరాధనను " అద్దానికి సైతం.." అన్న కవితలో ఎంత అద్భుతంగా చెప్పారో మీరూ చూడండి. " ఇంతకూ నాకు అర్థం కానిది ఒక్కటే మనిద్దరం ఒకటేనని అద్దానికి ఎలా తెలుసో మరి తనలోకి నేను తొంగిచూస్తే ప్రతిబింబంగా నిన్ను చూపిస్తోంది." నువ్వే నేనుగా, ఆటను - ఆమె, కల నిజం చేసేందుకైనా, పలకరిస్తావని, నిరంతర యత్నం, మౌనమేలనోయి, కుదురుగా కూర్చోనిస్తేగా, జీవన సహచరుడు, కలను చెదిరిపోనీకు కవితలు చక్కని, చిక్కని ఆరాధనా భావంతో నిండి చదువరుల మనసులను రంజింపజేస్తాయి. నిజం గ్రహిస్తే కవిత రాజకీయ నాయకులకు ఓ హెచ్చరిక. ప్రణయపు పరిచయాన్ని చిత్రమే కదూ కవిత వివరిస్తుంది. తన జ్ఞాపకాల ఊసులలోని అనుభూతులు నిత్యం వెలిగే చిరునవ్వులుగా, క్షణాల సంతోషాలు శాశ్వతంగా ప్రియుని మదిలో నిలిచిపోవాలన్న ఆశను మిగిలిపోవాలని... కవితలో హృద్యంగా చెప్తారు. రైతు దుస్థితిని కవులు తమ అక్షరాలతో కరువు పూలు పూయింస్తారని కరవుపూలు కవిత చెప్తుంది. నీ చెలిమితో.. నేను.. పల్లవించిన పాటగా.. సుతారంగా ఈ అక్షర శృతులలో ఒదిగిపోతానంటారు. ఆకలి అలారం కవిత జీవన పోరాటానికి బతుకు బాటన నడవమని ఆకలి ఆరాటాన్ని సరికొత్తగా చెప్పడం చాలా నచ్చింది. ప్రత్యూషపు సందడిని, సౌందర్యాన్ని గోరువెచ్చని సూరీడా చూపిస్తుంది. చదువుల కొనుగోలు బహిరంగ వేలాన్ని కార్పొ'రేట్' చదువు కవిత పేరులోనే చెప్పేస్తుంది. మనుష్యుల మనసుల దూరాల భారాన్ని దిగులు మేఘం కవిత తెలుపుతుంది. స(రి)తిగమలు ఇల్లాలి ఇంటి పనుల విన్యాసాన్ని ఎంత గొప్పగా చెప్పిందో.. ఈ కవితా వస్తువు, కవితను మలిచిన తీరు అమోఘం..ఇంతవరకు చూడని వస్తుశిల్పం. ఇంతి సహనాన్ని, సమరాన్ని ఆవిష్కరించిన కవితలు రెండో కోణం, ఆదిపరాశక్తివై, కీర్తి పతాకను. ప్రేమను, స్నేహాన్ని చెప్పిన కవిత నీ స్నేహమే. మన దేశపు రాజకీయ దౌర్భాగ్యాన్ని, నాయకుల అర్హతను సూటిగా ప్రశ్నించిన కవితలు మినహాయింపు, మహా నటులు. ఇవి అందరి మనసులలోని మాటలే. ఒక 'కల' రెండు 'కళ్లు' కవితను తన కవితా సంపుటికి పేరుగా ఎన్నుకోవడంలోనే రజిత దృక్పధం తెలుస్తోంది. బిడ్డలు అమ్మానాన్నల గురించి రాసిన ఎన్నో కవితలు చదివిన మనకు ఈ కవిత కొత్తగా కనిపిస్తుందనడంలో ఎట్టి సందేహమూ లేదు. తమ ఆశల దీపం ఎలా వెలుగొందాలో, తమ ఇద్దరి కలల మనోనేత్రమే బిడ్డ సంతోషమని, అమ్మానాన్న కలిసి కన్న రెండు కళ్ల ఒకే కలే ఈ కలని ఎంత బాగా చెప్పారో. ఈ కవిత గురించో ఇంతకన్నా చెప్పడానికి నాకు మాటలు రావడంలేదు. చెట్టు ఆవశ్యకతను, అవసరాన్ని మనతో కడవరకు తోడుండే బంధమని చెప్పడం చాలా బావుంది. ఎన్నికల హడావుడిని చెప్పిన కవిత పోలింగ్ పండుగ. మురిపిస్తూ.. మైమరపిస్తూ .. నిజమే కదూ అంటూ.. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ప్రేమను, మైమరపును, ఆశలను అందంగా అందించిన అక్షర కుసుమాంజలి ఈ " ఒక కల రెండు కళ్లు కవితా సంపుటి. చక్కని భావోద్వేగాలను, అనుభూతుల అందాలను, కోపాల శరాలను, ప్రేమామృత పాశాలను, సామాజిక అసమానతలను, ప్రకృతి సోయగాలను అలతి పదాల్లో అందంగా అందించిన కవయిత్రి రజిత కొండసానికి హృదయపూర్వక అభినందనలు.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ Telugu Bible Commentary Prev Next 1. ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మద్వారా, ఆజ్ఞాపించిన “తియొఫిలస్”– లూకా 1:3. నాలుగు శుభవార్త గ్రంథాల్లో రాసివున్న యేసు చర్యలూ ఉపదేశాలూ ఆయన సేవకు ఆరంభం మాత్రమే. ఆయన చనిపోయి, సజీవంగా లేచి, పరలోకానికి వెళ్ళిన తరువాత తన సేవకులద్వారా తన పనిని సాగించుకొంటూ ఉన్నాడు. అపొ కా గ్రంథంలో ఈ విషయాలలో కొన్ని రాసివున్నాయి – అపో. కార్యములు 2:33; అపో. కార్యములు 3:6, అపో. కార్యములు 3:16, అపో. కార్యములు 3:26; అపో. కార్యములు 4:10, అపో. కార్యములు 4:30; అపో. కార్యములు 5:31; అపో. కార్యములు 7:56; అపో. కార్యములు 9:3-16; అపో. కార్యములు 18:9-10; అపో. కార్యములు 26:15-18. మత్తయి 28:20; మార్కు 16:20 పోల్చి చూడండి. 2. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. వ 9-11; మార్కు 16:19; లూకా 24:51. పవిత్రాత్మ గురించి నోట్స్ మత్తయి 3:16; యోహాను 7:39; యోహాను 14:16-17, యోహాను 14:26; యోహాను 20:22. ఆదికాండము 1:2 కూడా చూడండి. “ఎన్నుకొన్న”– మార్కు 3:13-19; మార్కు 6:12-16. “రాయబారులు” అని తర్జుమా చేసిన గ్రీకు మాట “ఆదేశాలతో పంపబడినవారు” అని అర్థమిస్తుంది (మత్తయి 10:2). 3. ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను. “బాధలు”– అంటే ఆయన సిలువ మరణం. అపో. కార్యములు 2:24; అపో. కార్యములు 17:3; అపో. కార్యములు 26:23 పోల్చి చూడండి. ఆయన మరణంనుంచి సజీవంగా లేచాడని రుజువులు చూపెట్టాడు (మత్తయి 28:16-18; మార్కు 16:12-14; లూకా 24:36-43; యోహాను 20:19-29; యోహాను 21:1; 1 కోరింథీయులకు 15:5-8). ఈ రుజువులు నమ్మకం పుట్టించేటంత స్పష్టంగా దృఢంగా ఉన్నాయి. యేసు చనిపోయి లేచిన సత్యాన్ని ఆయన రాయబారులు చాలా నిశ్చయతతో అంతటా ప్రకటించారు – అపో. కార్యములు 2:24, అపో. కార్యములు 2:32; అపో. కార్యములు 3:15; అపో. కార్యములు 5:30-32; అపో. కార్యములు 10:40; అపో. కార్యములు 13:30-31; అపో. కార్యములు 17:31. ఇది వారి ఉపదేశానికి కేంద్రంగా ఉంది. క్రీస్తు లేచిన రోజు నుంచి పరలోకానికి వెళ్ళే రోజువరకు ఉన్న కాలం ఎంతో తెలియజేసేది ఈ ఒక్క బైబిలు వచనమే. ఈ కాలంలో యేసు తన శిష్యులకు నేర్పించినవి కొన్నిటి గురించి లూకా 24:44-47 లో ఉంది. “దేవుని రాజ్యాన్ని”– మత్తయి 4:17 నోట్. అపో. కార్యములు 1:6; అపో. కార్యములు 8:12; అపో. కార్యములు 14:22; అపో. కార్యములు 19:8; అపో. కార్యములు 20:25; అపో. కార్యములు 28:23, అపో. కార్యములు 28:31 కూడా చూడండి. 4. ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి; లూకా 24:49; యోహాను 14:16-17, యోహాను 14:26. వారికి పవిత్రాత్మ బలప్రభావాలు కలిగేవరకు క్రీస్తు సేవకోసం కావలసిన అన్ని సామర్థ్యాలు వారికి ఉండి ఉండవు. క్రీస్తును గురించిన సత్యాలనూ పాత ఒడంబడిక విషయాలనూ తెలుసుకోవడం మాత్రమే వారు చేయవలసిన పనికోసం వారిని సిద్ధపరచదు. పవిత్రాత్మ నింపుదల వారికి అవసరం. 5. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దిన ములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెద రనెను. మత్తయి 3:11; మార్కు 1:8; లూకా 3:16. “పవిత్రాత్మలో బాప్తిసం”– యేసు శిష్యులు పొందినదాన్ని వర్ణించడంలో నాలుగు మాటలు ఈ గ్రంథంలో వాడడం జరిగింది – ఇక్కడ “బాప్తిసం పొందుతారు” వ 8లో “మిమ్ములను ఆవరించినప్పుడు” అపో. కార్యములు 2:4 లో “నిండిపోయారు” అపో. కార్యములు 10:47 లో “పవిత్రాత్మను పొందారు” ఈ నాలుగు మాటలూ ఒకే ఒక సంఘటన గురించి వాడబడ్డాయి. ఈ సంఘటన వర్ణన అపో. కార్యములు 2:14 లో ఉంది. ఆ రోజున క్రీస్తు ఒక కొత్త విధంగా పవిత్రాత్మను వారికి దయ చేశాడు. ఇది వారిని పవిత్రాత్మలో ముంచడంలాంటిది, లేక వారిమీద పవిత్రాత్మను కుమ్మరించడం లాంటిది (అపో. కార్యములు 2:33; అపో. కార్యములు 10:45), లేక వారి అంతరంగాన్నంతటినీ పవిత్రాత్మతో నింపివేయడం వంటిది. దాని ఫలితంగా వారు దేవుని ఆత్మలో బ్రతుకుతూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. దేవుని ఆత్మద్వారా ప్రేరణలూ ఉద్దేశాలూ పొందుతూ ఆ ఆత్మ ఆధీనంలో ఉన్నారు. నిజ క్రైస్తవులుగా జీవించడానికీ సరైన రీతిగా దేవుణ్ణి సేవించడానికీ ఆ ఆత్మ మూలంగా బలప్రభావాలు పొందారు. ఆ నాటినుంచి నేటివరకూ వ్యక్తులు యేసు క్రీస్తుమీది నమ్మకం ద్వారా దేవుని ఆత్మను పొందారు (యోహాను 7:37-39; గలతియులకు 3:2-3, గలతియులకు 3:14; ఎఫెసీయులకు 1:13. లూకా 11:9-13 పోల్చి చూడండి). క్రీస్తుమీద విశ్వాసం పెట్టిన ప్రతి ఒక్కరూ పవిత్రాత్మలో (లేక “తో”, లేక “చేత” గ్రీకు పదంలో ఈ మూడు అర్థాలున్నాయి) క్రీస్తు శరీరంలోకి బాప్తిసం పొందారు (1 కోరింథీయులకు 12:12-13). ప్రతి విశ్వాసీ ఎప్పుడూ పవిత్రాత్మతో నిండి ఉండాలి (ఎఫెసీయులకు 5:18). పవిత్రాత్మలో (లేక “తో”) బాప్తిసం పొందడం గురించిన రిఫరెన్సులు కొద్దిగానే ఉన్నాయి. నాలుగు శుభవార్త గ్రంథాల్లోను రాసి ఉన్న బాప్తిసమిచ్చే యోహాను మాటలు; ఇక్కడ యేసు మాటలు (అపో. కార్యములు 11:16 లో పేతురు ఈ మాటలనే ఎత్తి చెప్పాడు); 1 కోరింథీయులకు 12:13 లో పౌలు రాసిన మాటలు – ఇంతే. ప్రతి సందర్భంలోనూ ఈ బాప్తిసం పొందిన వారి గురించి బహువచనం వాడబడింది. ఒక్క వ్యక్తి మాత్రమే ఆత్మ బాప్తిసం పొందడం గురించి ఎక్కడా రాసిలేదు. 6. కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అను గ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన యేసుప్రభువు నలభై రోజులపాటు దేవుని రాజ్యాన్ని గురించి వారికి నేర్పుతూ వచ్చాడు (3 వ), వారు పాత ఒడంబడిక గ్రంథాన్ని అర్థం చేసుకొనేలా ఆయన వారి మనసులను తెరిచాడు (లూకా 24:45. క్రీస్తు పరలోకానికి ఆరోహణమైన రోజునే వారు ఈ ప్రశ్న అడిగారు – వ 9). కాబట్టి ఇస్రాయేల్‌ప్రజల విషయంలో దేవుని ఏర్పాటు తెలిసి ఈ ప్రశ్న అడిగారు గాని అజ్ఞానంలో కాదు. దేవుడు ఇస్రాయేల్ నుంచి రాజ్యాన్ని తీసేశాడని వారికి తెలుసు (మత్తయి 21:43). అయినా భవిష్యత్తులో దేవుడు ఆ జాతిని తనవైపుకు మళ్ళీ త్రిప్పి, లోకంలో ఉన్నత స్థానానికీ ప్రభావానికీ హెచ్చిస్తాడని యేసు చెప్పిన దాన్ని బట్టి వారికి తెలుసు (అపో. కార్యములు 3:19-21; యెషయా 2:2-4; యెషయా 14:1-2; జెకర్యా 14:16-21 కూడా చూడండి). అయితే దేవుడు ఎప్పుడు ఇలా చేస్తాడో అది మాత్రం వారికి తెలియదు. వారి ప్రశ్నను గమనించండి – “నీవు ఇస్రాయేల్ ప్రజకు రాజ్యం మళ్ళీ అనుగ్రహించేది ఈ కాలంలోనా?” అని అడిగారు గాని “నీవు ఇస్రాయేల్‌ప్రజకు రాజ్యం మళ్ళీ అనుగ్రహిస్తావా”? అని కాదు. 7. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. తాను ఇస్రాయేల్‌కు దేవుని రాజ్యం మళ్ళీ అనుగ్రహిస్తానన్న వారి నమ్మకం తప్పని ఆయన చెప్పలేదు. నలభై రోజులుగా ఆయన ఈ రాజ్యాన్ని గురించి వారికి నేర్పుతూ వచ్చాడు గనుక దీని విషయాలన్నీ వారు గ్రహించాలన్నది ఆయన ఉద్దేశమని స్పష్టమే. వారు లోకంలో ఆయన ప్రతినిధులుగా, ఆయన సంఘానికి ఉపదేశకులుగా ఉంటారు. ఆయన ఇస్రాయేల్‌కు తన రాజ్యం మళ్ళీ అనుగ్రహిస్తాడన్న వారి నమ్మకం సరైనది కాకపోతే అది వారికి చెప్పకుండా ఉండేవాడా? ఆయన ఈ ప్రధానమైన సిద్ధాంతాన్ని గురించి వారిని అజ్ఞానంలో, తప్పు అభిప్రాయంతో విడిచిపెట్టి ఉండేవాడా? అలా అనుకోగలమా? ఆయన చేసినది ఒక్కటే – తేదీలు కాలాలూ తెలుసుకోవడం వారి పని కాదని మాత్రమే చెప్పాడు. 8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను వ 5. ఇక్కడ బలప్రభావాలు అంటే దేవుడిచ్చే శక్తిసామర్థ్యాలు. ఇవి అస్వాభావికమైనవి, అమానుషమైనవి, మానవాతీతమైనవి. వారిని ఎదిరించే లోకంలో క్రీస్తు సాక్షులుగా ఉండేందుకూ, తగిన రీతిగా జీవించేందుకూ మాట్లాడేందుకూ సేవ చేసేందుకూ వారికి స్వభావసిద్ధంగా ఉన్న శక్తికంటే ఎక్కువ శక్తి అవసరం. కొత్త జన్మ మూలంగా (యోహాను 3:3, యోహాను 3:5 యోహాను 3:8) వారికి కలిగిన శక్తి కంటే కూడా ఎక్కువ శక్తి అవసరం. ఇప్పటికీ ఇది నిజం. “సాక్షులై”– అపో. కార్యములు 2:32; అపో. కార్యములు 3:15; అపో. కార్యములు 5:32; అపో. కార్యములు 10:39; అపో. కార్యములు 13:31; లూకా 24:48; యోహాను 15:27. ఈ గ్రంథంలో దీని వేరువేరు రూపాలలో ఈ మాట 39 సార్లు కనబడుతున్నది. తాను చూచినది, లేక విన్నది, లేక అనుభవపూర్వకంగా తెలుసుకొన్నది ఇతరులకు చెప్పేవాడే సాక్షి. క్రీస్తు రాయబారులు యేసు భూమిమీద బతికి, చనిపోయి, లేచి, శరీరంతో పరలోకానికి వెళ్ళాడనే సత్యాలను ప్రకటించారు. ఆ విషయాలను వారు తమ సొంత కళ్ళతో చూశారు (1 యోహాను 1:1-2). యేసు ఉపదేశించినప్పుడు వారు విని అవే సంగతులను ఉపదేశించారు. ఈ వచనం తీసుకొని ఈ గ్రంథాన్ని మూడు భాగాలుగా చేయవచ్చు – జెరుసలంలో సాక్ష్యం (1-7 అధ్యాయాలు), యూదయ, సమరయలలో సాక్ష్యం (8–12 అధ్యాయాలు), లోకంలోని ఇతర ప్రాంతాలలో సాక్ష్యం (13–28 అధ్యాయాలు). ఈ సాక్ష్యం ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పుడు లోకంలో అంతటా ఉన్న దేవుని సేవకులు యేసుకు చెందిన మొదటి శిష్యులు చెప్పిన సాక్ష్యం మూలంగా నేర్చుకొన్న సత్యాలను ప్రకటిస్తూ ఉన్నారు. అంతేగాక క్రీస్తుతో తమ సొంత అనుభవాన్ని గురించి సాక్ష్యం చెప్పగలరు. 9. ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను. కీర్తనల గ్రంథము 47:5 అపో. కార్యములు 2:2; మార్కు 16:19; లూకా 24:51; ఫిలిప్పీయులకు 2:9-11. “మేఘం”– బైబిల్లో కొన్ని సార్లు దేవుని సన్నిధికీ, మహిమా ప్రకాశానికీ సూచనగా ఉంది (నిర్గమకాండము 13:21; నిర్గమకాండము 16:10; నిర్గమకాండము 19:9, నిర్గమకాండము 19:16; నిర్గమకాండము 24:15; నిర్గమకాండము 34:5; నిర్గమకాండము 40:34-35; 1 రాజులు 8:10-11; యెషయా 4:5; యెషయా 19:1; మత్తయి 17:5; ప్రకటన గ్రంథం 10:1; ప్రకటన గ్రంథం 14:14). యేసుప్రభువు అంతర్థానం అయ్యాడు. అప్పటినుంచి ఆయన శిష్యులు కనుదృష్టితో కాదు, విశ్వాసంతో బ్రతకాలి. యేసు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి, దేవుని కుడి వైపుకు (అపో. కార్యములు 2:33; అపో. కార్యములు 3:21). పరలోకం నుంచి ఇక్కడికి ఎంత దూరం? పరలోకం బహుశా చాలా దగ్గరగా ఉందేమో (అపో. కార్యములు 7:55-56). అది భూమిమీద ఉన్న మనుషులకు కనబడని ఆధ్యాత్మిక లోకం. అది ఈ భౌతిక లోకం పక్కనే ఉండవచ్చు. 10. ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచు చుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి మార్కు 16:5; లూకా 24:4; యోహాను 20:12 పోల్చి చూడండి. 11. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచు చున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఈ మాటల అర్థాన్ని ఇలా తీసుకోవచ్చు – యేసు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ కొంత కాలం ఉంటాడు. వెంటనే ఆయన తిరిగి రాడు గనుక వారు అక్కడుండి ఆయనకోసం చూస్తూ ఉండనవసరం లేదు. వారు చేయవలసిన పనులున్నాయి. క్రీస్తు రెండో రాకడ గురించి మత్తయి 24:30; మత్తయి 26:64; మార్కు 13:26; లూకా 21:27; యోహాను 14:3 మొ।। చూడండి. 12. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది, ఆలీవ్ కొండ జెరుసలంకు తూర్పు దిక్కున దాదాపు ఒక కిలోమీటరు దూరాన ఉంది. యూదులు తమ విశ్రాంతి దినాన ఎంత దూరం నడవవచ్చునో దాన్ని యూద మతగురువులు నిర్ణయించారు. 13. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అను వారు. బహుశా ఈ గది యోహాను 20:19, యోహాను 20:26 లో ఉన్న గదే. 14. వీరంద రును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి. యేసు తమకు వాగ్దానం చేసినదాని విషయం వారు ప్రార్థన చేస్తున్నారనాలా? (వ 4:5,8; లూకా 11:13; లూకా 24:49). కొందరు స్త్రీలు కూడా క్రీస్తులో నమ్మకముంచారు – లూకా 23:49, లూకా 23:55; లూకా 24:1, లూకా 24:10. యేసు తల్లి మరియ యోహాను దగ్గర నివాసమున్నది (అపో. కార్యములు 19:26-27). బైబిల్లో ఆమె పేరు కనబడడం ఇది ఆఖరు సారి. రాయబారుల దృష్టిలో ప్రాధాన్యత ఆమెకు కాదు, ఆమె కుమారునికే చెందేది. మొట్టమొదట యేసు తమ్ముళ్ళు (మత్తయి 13:55) ఆయన దేవుని కుమారుడనీ ఇస్రాయేల్‌ప్రజల అభిషిక్తుడనీ నమ్మలేదు (యోహాను 7:5). ఆయన మరణంనుంచి లేచిన తరువాత వారు నమ్మి ఆయన శిష్యులతో చేరారు. వీరంతా పది రోజుల పాటు పవిత్రాత్మ రాకడ కోసం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పవిత్రాత్మ వచ్చి ఉన్నాడు గనుక ఆయన రావాలని మనం ఆయనకోసం ఎదురు చూడనవసరం లేదు. అయితే దేవుని సన్నిధిలో ఉండి ఆయన ముఖాన్ని వెదుకుతూ ఉండడం పవిత్రాత్మ సంపూర్ణత కోసం మన హృదయాలను సిద్ధం చేస్తుంది. 15. ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను యేసు జెరుసలంలో దివ్యమైన సత్యాలు నేర్పుతూ ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసినా, మొదటి విశ్వాసుల గుంపుగా సమకూడినవారు 120 మంది మాత్రమే. ఒకవేళ ఆ నగరంలో ఇతర విశ్వాసులు ఉన్నారేమో గాని ఏవో కారణాలవల్ల వారింకా ఈ గుంపుతో సమకూడలేదు. 1 కోరింథీయులకు 15:6 లో 500 మంది విశ్వాసులున్న సంగతి కనిపిస్తుంది గాని బహుశా వారిలో చాలామంది గలలీలో ఉన్నారేమో. పవిత్రాత్మ వచ్చాక ఒకే రోజున 3,000 మంది పశ్చాత్తాపపడి శుభవార్తను నమ్మారు (అపో. కార్యములు 2:41; యోహాను 14:12; యోహాను 16:7-8 పోల్చి చూడండి). 16. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను. కీర్తనల గ్రంథము 41:9 యేసుప్రభువులాగే పేతురు పాత ఒడంబడిక గ్రంథంపై నమ్మకం ఉంచాడు. అది పవిత్రాత్మ మూలంగా కలిగినదనీ అది నెరవేరక తప్పదనీ అతడు నమ్మాడు. అపో. కార్యములు 4:25-26; మత్తయి 4:4; మత్తయి 5:17-18; మత్తయి 15:3, మత్తయి 15:6; లూకా 24:44-46; యోహాను 10:35 పోల్చి చూడండి. 17. అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను. మత్తయి 10:1-4. 18. ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను. మత్తయి 27:3-8 వచనాలను బట్టి చూస్తే ప్రముఖ యాజులు ఆ పొలాన్ని కొన్నారు. బహుశా యూదా పేరున దాన్ని కొన్నారు గనుక అతడు చనిపోయాకే అది అతనికి “దొరికింది”. అతడు ఉరిపెట్టుకొని చచ్చాడు. అయితే ఆ తాడు తెగి, లేదా చెట్టు కొమ్మ విరిగి అతడు నేలమీదికి పడినట్టు కనిపిస్తున్నది. ఆ విధంగా ఇక్కడ వర్ణించిన ఫలితాలు కలిగాయి. 19. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా 20. అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది. కీర్తనల గ్రంథము 69:25, కీర్తనల గ్రంథము 109:8 కీర్తనల గ్రంథము 69:25; కీర్తనల గ్రంథము 109:8. 21. కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, యేసు చేసినవాటినీ నేర్పినవాటినీ తాము చూస్తూ వింటూ ఉన్నామన్న విషయానికి వారు ప్రాధాన్యత ఇచ్చారని గమనించండి. యోహాను 15:27 పోల్చి చూడండి. 22. ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను. 23. అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి దీనిలో వారు జ్ఞానంతో ప్రవర్తించారా? తప్పు చేశారా? ఈ మత్తీయ క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఇంకెక్కడా కనబడడు. వారు ఇద్దరినే నిలబెట్టారని గమనించండి. చీట్లు వేసినప్పుడు ఆ ఇద్దరిలో ఒకరి పేర చీటి రావాలి. ప్రభువు అతణ్ణి ఎన్నుకొన్నా ఎన్నుకోకపోయినా అతని పేర చీటి రావాలి. ఆ ఇద్దరిని నిలబెట్టకముందు వారు ప్రార్థన చేశారని రాసిలేదు, తరువాతే వారు ఈ సంగతి గురించి ప్రార్థన చేశారని రాసి ఉంది. ఇద్దరిలో ఒకణ్ణి ఎన్నుకోవాలని దేవుణ్ణి ప్రార్థించడం దేవుణ్ణి హద్దులలో పెట్టినట్టే గదా. ఆ ఇద్దరిని తప్ప మరెవరినైనా ఎన్నుకోవడానికి వారు దేవునికి అవకాశం ఇవ్వలేదు. ఈ రచయిత అభిప్రాయం ఏమంటే తరువాత యేసుప్రభువు పౌలును పన్నెండుగురు రాయబారులలో ఒకడుగా నియమించాడు (రోమీయులకు 1:7; 1 కోరింథీయులకు 9:1; 1 కోరింథీయులకు 15:8-10; 2 కోరింథీయులకు 12:12; గలతియులకు 1:1). దేవుని నగరానికి ఉన్న పన్నెండు పునాదులలో ఒకదానిమీద మత్తీయ పేరు కనిపిస్తుందని, పౌలు పేరు మాత్రం కనిపించదని ఈ రచయిత నమ్మలేడు (ప్రకటన గ్రంథం 21:14). చీట్లు వేయడం గురించి లేవీయకాండము 16:8; యెహోషువ 18:6, యెహోషువ 18:8, యెహోషువ 18:10; 1 సమూయేలు 14:42 చూడండి. 24. ఇట్లని ప్రార్థనచేసిరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, 25. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి. 26. అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను. సామెతలు 16:33 Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
ప్రధాన » ఆసక్తికరమైన » ధుహా ప్రార్థన కోసం ఉద్దేశాలు మరియు విధానాలు (పూర్తి) - పఠనాలు, అర్థాలు మరియు సద్గుణాలు ఆసక్తికరమైన ధుహా ప్రార్థన కోసం ఉద్దేశాలు మరియు విధానాలు (పూర్తి) - పఠనాలు, అర్థాలు మరియు సద్గుణాలు ధుహా ప్రార్థన యొక్క విధానం ఏమిటంటే, దుహా, తక్బిరోతుల్ ఇహమ్, ఇఫ్తితా ప్రార్థన చదవడం, అల్ఫాతిహా చదవడం, అద్-దుహా లేఖ లేదా ఖురాన్‌లోని ఇతర శ్లోకాలు చదవడం మొదలైనవాటితో ప్రారంభించడం. దుహా ప్రార్థన అనేది ముస్లింలు సూర్యుడు ఉదయించినప్పుడు ధుహూర్ ముందు సమయానికి చేరుకునే వరకు చేసే సున్నత్ ప్రార్థన. ముస్లిములు తప్పనిసరిగా ధుహా ప్రార్థన గురించి బాగా తెలిసి ఉండాలి, ఎందుకంటే ధుహా ప్రార్థన అసాధారణమైన ధర్మంతో కూడిన ప్రత్యేక సున్నత్ ప్రార్థనలలో ఒకటి. దుహా ప్రార్థనలో వివిధ ధర్మాలు ఉన్నాయి, వాటిలో ఒకటి పాప క్షమాపణ కోరడం. ముహమ్మద్ ప్రవక్త యొక్క మాటలకు అనుగుణంగా: "ఎవరైతే దుహా నమాజును ఆచరిస్తారో మరియు దానిని ఎల్లప్పుడూ ఉంచుకోగలిగితే, అల్లాహ్ అతని పాపాలను క్షమిస్తాడు. అతని పాపాలు సముద్రంలో నురగలా ఉన్నా” అదనంగా, ధుహా నమాజు యొక్క ఇతర పుణ్యం ఏమిటంటే, 360 దానాల ప్రతిఫలంతో ధుహా నమాజులో రెండు రకాత్‌లు చేయడం. ఇది జీవనోపాధిని సులభతరం చేయగల దుహా ప్రార్థన యొక్క ధర్మానికి సంబంధించినది. ముస్లిములు చెప్పిన ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ప్రతి ఉదయం, మీ శరీరంలోని ప్రతి భాగానికి తప్పనిసరిగా దానం ఇవ్వాలి. ప్రతి తస్బీహ్ ఒక దాతృత్వం, ప్రతి తహ్మీద్ ఒక దాతృత్వం, ప్రతి తహ్లీల్ ఒక దాతృత్వం, ప్రతి తక్బీర్ ఒక దాతృత్వం, మంచిని ఆజ్ఞాపించడం ఒక ధర్మం మరియు చెడు చేయడాన్ని నిషేధించడం ఒక దాన ధర్మం. అన్నింటినీ రెండు రకాత్‌ల దుహా ప్రార్థనతో భర్తీ చేయవచ్చు”. ధుహా ప్రార్థనలోని కొన్ని విశేషాలు పైన అందించిన సద్గుణాల నుండి, ధుహా ప్రార్థన యొక్క అనేక ఇతర సద్గుణాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి, వాటితో సహా: 1. దుహా ప్రార్థన అనేది ప్రవక్త నుండి రోజువారీ అభ్యాసానికి నిదర్శనం అబూ హురైరా వివరించినట్లుగా, ప్రవక్త అబూ హురైరాను ధుహా ప్రార్థనను ప్రతిరోజూ నిర్వహించే ఇస్లామిక్ బోధనల అభ్యాసంగా చేయాలని కోరుకున్నారు. “నా ప్రియతమా - రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను ఉపదేశించారు: ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసం ఉండటం, రెండు చక్రాల దుహా ప్రార్థన మరియు పడుకునే ముందు విటీ ప్రార్థన(ముతాఫక్ అలైహ్) 2. అవ్వబిన్ ప్రార్థన అవ్వబిన్ ప్రార్థన అంటే విధేయత గల ప్రజల ప్రార్థనలు. దుహా ప్రార్థనను క్రమం తప్పకుండా చేసే ముస్లిం మతస్థుడిగా నమోదు చేయబడతాడు. ఇవి కూడా చదవండి: దుహా ప్రార్థన తర్వాత ప్రార్థన పూర్తి లాటిన్ మరియు దాని అర్థం ఇబ్న్ ఖుజైమా ఉల్లేఖించిన హదీసులో, అబూ హురైరా రధియల్లాహు అన్హు ఇలా అన్నారు: “నా ప్రియమైన (ముహమ్మద్) నేను అతనిని విడిచిపెట్టకూడదని మూడు విషయాలను నాకు ఇష్టపడ్డాను: తద్వారా నేను విత్ర్ నమాజు చేసిన తర్వాత తప్ప నిద్రపోను, దుహా నమాజులో రెండు రకాత్‌లను వదిలిపెట్టను, ఎందుకంటే ఇది అవ్వాబిన్ నమాజు. మరియు నేను ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసం ఉంటాను.” 3. తగినంత జీవనోపాధి హదీసు ఖుద్సీలో దేవుని వాక్యం వలె నాలుగు రకాత్‌ల ధుహా నమాజు చేయడం వల్ల తగినంత జీవనోపాధి లభిస్తుంది. అల్లాహ్ అజ్జా వా జల్లా ఇలా అన్నాడు, ఓ ఆడమ్ కుమారుడా, నీ రోజు ప్రారంభంలో నాలుగు రకాత్‌లను మిస్ చేయకు, రోజంతా నేను మీకు ఖచ్చితంగా సరిపోతాను.." (HR. అహ్మద్) 4. హజ్ మరియు ఉమ్రా కోసం వెళ్లే వారిలా బహుమానం ఇవ్వడం హజ్ మరియు ఉమ్రాకు వెళ్లే వారితో సమానమైన ప్రతిఫలాన్ని ధుహా ప్రార్ధన చేయడం వలన పుణ్యం లభిస్తుంది. అనస్ బిన్ మాలిక్ RA ఉల్లేఖించినట్లుగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే ఉదయపు నమాజును సమాఖ్యగా చేసి, సూర్యోదయం వరకు అల్లాహ్ స్మరణతో కూర్చుంటారో, అతను రెండు రకాత్లు నమాజు చేస్తే, అతను హజ్ మరియు ఉమ్రా యొక్క ప్రతిఫలాన్ని పొందినట్లే.." (HR. తిర్మిది నం. 586) మనం ప్రతిరోజూ దినచర్యను నిర్వహించగలిగితే ధుహా ప్రార్థన యొక్క పుణ్యం నిజంగా అసాధారణమైనది. ఇది ధుహా ప్రార్థనను సిఫార్సు చేయడానికి కారణమవుతుంది. ధుహా ప్రార్థన విధానం అమలు సమయం సూర్యోదయం నుండి (పైకి) పడమటి వైపుకు వంగిపోయే వరకు కొన్ని గంటల తర్వాత ధుహా ప్రార్థన సమయం జరుగుతుంది. ప్రపంచంలో దుహా ప్రార్థన చేసే సమయం, సూర్యోదయం 20 నిమిషాల తర్వాత ధుహుర్ సమయానికి 15 నిమిషాల ముందు వరకు చాలా గంటలు విస్తరించి ఉంటుంది. ధుహా ప్రార్థన చేయడానికి ఉత్తమ సమయం ఉంది, ఇది మధ్యాహ్నం పావు వంతు (రోజు చివరిలో), ఇది వేడిగా ఉండే పరిస్థితిని సూచిస్తుంది. జైద్ బిన్ అర్కమ్ చెప్పిన హదీసు ప్రకారం: “ఈ సమయంలో కాకుండా వేరే ప్రార్థన చేయడం చాలా ముఖ్యమైనదని వారికి తెలియదా? వాస్తవానికి, అల్లాహ్ యొక్క దూత - అల్లాహ్ యొక్క శాంతి మరియు ప్రార్థన- ఇలా అన్నారు, 'ఒంటె వేడెక్కడం ప్రారంభించినప్పుడు అవ్వబిన్ (విధేయత; అల్లాహ్ వైపు తిరిగి వెళ్లండి) యొక్క ప్రార్థన.." (HR. ముస్లిం) ధుహా ప్రార్థన కోసం ఉద్దేశాలు మరియు విధానాలు మొదట ధుహా ప్రార్థన చేసే ముందు, అది ఉద్దేశ్యంతో ప్రారంభమవుతుంది. ఉద్దేశాన్ని హృదయంలో పఠించవచ్చు మరియు పఠించవచ్చు. ధుహా ప్రార్థన ఉద్దేశం ఉషోల్లి సున్నతధ్ ధుహా రోక్'అతైనీ లిల్లాహి తా'ఆలా. (ఉషోల్లి సున్నతద్ ధుహా రోక్'అతనీ లిల్లాహి తా'ఆలా) అర్థం: "నేను అల్లాహ్ తాలా కారణంగా సున్నత్ దుహా రెండు రకాత్‌లు నమాజు చేయాలనుకుంటున్నాను". ఇవి కూడా చదవండి: బరకల్లా ఫికుమ్ నుండి అర్థం మరియు సమాధానాలు దుహా ప్రార్థన చేసే విధానం వాస్తవానికి ఇతర సున్నత్ ప్రార్థనల మాదిరిగానే ఉంటుంది, అవి రెండు రకాత్‌ల ప్రార్థన మరియు ఒక గ్రీటింగ్. ఇతర సున్నత్ ప్రార్థనల నుండి ధుహా ప్రార్థన విధానంలో వ్యత్యాసం ఉద్దేశ్యం, ప్రార్థన మరియు సమయం. దుహా ప్రార్థన కనీసం రెండు రకాత్‌లు నిర్వహిస్తారు. అయితే, కొన్నిసార్లు ప్రవక్త నాలుగు రకాత్‌ల వరకు దుహా నమాజు చేసారు, ఒకసారి అతను కూడా 8 రకాత్‌ల వరకు దుహా నమాజు చేసారు. ఇది ఉమ్ హనీ బిన్త్ అబీ తాలిబ్ చెప్పిన హదీసుకు అనుగుణంగా ఉంది.ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 8 చక్రాలు నమాజు చేసేవారు. ప్రతి రెండు రకాత్‌లకు, అతను నమస్కరిస్తాడు." (HR. అబూ దావూద్). ధుహా రెండు రకాత్‌లు నమాజు చేసే విధానం ధుహా ప్రార్థన చేసే విధానం అది, ధుహా ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేయాలని సిఫార్సు చేయబడింది. దుహా ప్రార్థన దుహా ప్రార్థన చేసిన తరువాత, ఈ క్రింది ప్రార్థనను చదవమని కూడా సిఫార్సు చేయబడింది: (అల్లూహుమ్మా ఇన్నాద్ ధుహా-ఏ ధుహా-ఉకా, వల్ బహా-ఏ బహా-ఉకా, వల్ జమాలా జమాలుకా, వల్ ఖువ్వాతా ఖువ్వతుకా, వల్ ఖుద్రోత ఖుద్రోతుకా వాల్ 'ఇష్మతా 'ఇష్మతుకా. వా ఇంకా బాయిదాన్ ఫఖోర్రిభు బిహక్కీ ధుహా-ఇకా వా బహా-ఇకా వా జమాలికా వా ఖువాటికా వా ఖుద్రోటికా ఆటినీ మా ఆతైత షో'ఒలిహియాదకాష్) అర్థం: ఓ అల్లాహ్, ధుహా సమయం నీ ధుహ సమయం, గొప్పతనం నీ మహిమ, అందం నీ అందం, బలం నీ బలం, శక్తి నీ శక్తి, కాపలా నీ కాపలా, ఓ అల్లాహ్, నా జీవనోపాధి ఆకాశంలో ఉంటే దానిని పంపు క్రిందికి, అది భూమిలో ఉన్నప్పుడు దాన్ని బయటకు తీయండి, కష్టంగా ఉన్నప్పుడు దాన్ని సులభతరం చేయండి, దానిని శుద్ధి చేయడం నిషేధించబడితే, అది మీ దుఃఖానికి దూరంగా ఉంటే, మీ మహిమ, మీ అందం, మీ బలం మరియు నీ శక్తి, నీ నీతిమంతులైన నీ సేవకులకు నీవు ఏది ఇచ్చావో అది నాకు ఇవ్వు.” ఈ ప్రార్థన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలచే బాగా ప్రాచుర్యం పొందింది, ఈ ప్రార్థనను సియర్ అల్ మిన్హాజ్‌లోని అసి సిర్వానీ జాబితా చేసారు మరియు ఇ'అనాతుత్ తాలినిన్‌లో అడ్ దిమ్యాతి కూడా సూచిస్తారు. ఇది ప్రవక్త నుండి వచ్చిన ప్రార్థన కానప్పటికీ, ఈ ప్రార్థన చదవవచ్చు. మీరు ఇతర ప్రార్థనలను కూడా చదవవచ్చు, చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రార్థనలో మంచి కంటెంట్ ఉంటుంది. ఈ విధంగా ధుహా ప్రార్థన మరియు దాని ధర్మాలకు సంబంధించిన మార్గదర్శకాల వివరణ. ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము!
Rahul Jodo Yatra: రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర కర్నాటకలో మరింత జోరుగా సాగుతోంది. భారత్ జోడో యాత్ర చేపట్టి ఇవాళ్టికి 24 రోజులు. X Rahul Jodo Yatra: రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర కర్నాటకలో మరింత జోరుగా సాగుతోంది. భారత్ జోడో యాత్ర చేపట్టి ఇవాళ్టికి 24 రోజులు. ఇవాళ చామరాజనగర నుంచి మొదలైన పాదయాత్ర.. మైసూర్‌లోని తాండవపుర వరకు కొనసాగుతుంది. ఈ ఉదయం ఆరున్నరకు గుండ్లుపేట్ తొండవాడి గేట్ నుంచి మొదలైన పాదయాత్ర.. కలాలే గేట్ ప్రాంతానికి చేరుకోనుంది. 12 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసిన తరువాత.. కాలాలే గేట్‌ వద్దే రాహుల్‌గాంధీ విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి సాయంత్రం నాలుగున్నరకు పాదయాత్ర మొదలవుతుంది. రాత్రి ఏడు గంటల వరకు నిర్విరామంగా పాదయాత్ర కొనసాగుతుంది. మైసూర్‌ తాండవపురలోని చిక్కాయనఛత్ర వద్ద ఇవాళ్టి పాదయాత్ర ముగుస్తుంది. ఈ రాత్రికి తాండవపురలోని ఎంఐటీ ఎదురుగా రాహుల్‌గాంధీ బస చేస్తారు. తమిళనాడు, కేరళ కంటే ఉత్సాహంగా కర్నాటకలో రాహుల్ యాత్ర జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీకి సవాల్ విసిరే స్థాయిలో కర్నాటక కాంగ్రెస్‌కు బలం ఉండడంతో.. ఆ ఉత్సాహం రాహుల్ పాదయాత్రలో కనిపిస్తోంది. త్వరలోనే కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీని ఓడించే అవకాశం ఉన్న రాష్ట్రం కూడా కర్నాటక కావడంతో.. పాదయాత్రను గ్రాండ్ సక్సెస్ చేసే పనిలో ఉన్నారు కర్నాటక కాంగ్రెస్ నేతలు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుధకు మంచి పేరు ఉంది. ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్న ఆమెకు సౌత్ లో మంచి పేరు ఉంది. అటువంటిది సుధకు ఒక చోట అవమానం జరిగిందట. అది ఆమెను తీవ్రంగా బాధించిందట. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 850 సినిమాలు.. ఒక్క తెలుగులోనే దాదాపు 500 కి పైగా సినిమాల్లో నటించి.. అలరించి.. మెప్పించిన నటి సుధ. ప్రస్తుతం ఆమె ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటుంది. దాదాపు 30 ఏళ్ల కిందట కెరియర్ మొదలుపెట్టిన సుధా .. సౌత్ లో తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. అమ్మగా.. హీరోయిన్స్ కి తల్లిగా.. వదినగా.. అత్తగా.. ఇలా ఆమె పండించని పాత్రంటూ లేదు. ఏ పాత్ర వేసినా సరే ఆడియన్స్ మెచ్చేలా మెప్పించేలా.. నటించడం ఆమెకు వెన్నెతో పెట్టిన విద్య. ఇక ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్ టైంలో సుధకు ఘోర అవమానం జరిగిందట. ఆమెను మాటలతోబాధించారట సుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదిచింది కాని ఆమెకు డాన్స్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. ఓ సందర్భంలో సీన్ కి తగ్గట్టు స్టేజిపై ఆమె డాన్స్ చేయాల్సి వచ్చిందట నిజానికి సుధా కి డాన్స్ అసలుకి రాదు. అయినా కానీ డైరెక్టర్ చెప్పడంతో సుధా డాన్స్ చేస్తానని సిద్ధపడింది . అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్న సుందరం మాస్టర్ ఎంత చెప్పినా.. సుధ తన డాన్స్ మెప్పించలేకపోయింది ఇక కోపం రావడంతో అందరూ ఉండగానే నీ ముఖానికి డ్యాన్స్ రాదు ఏం లేదు. అని అవమానించడంతో పాటు.. నువ్వు దేనికి పనికిరావు అంటూ కోపడ్డారట. అందరి ముందు అలా అరిచే సరికి సుధా అక్కడే కన్నీరు పెట్టుకున్నారట. కొంతసేపు ఏడ్చేసారట. ఇక పట్టుదలతో ఆ స్టెప్ చేర్చుకుని మరీ.. కరెక్ట్ గాచేసిందట సుధ. . అయితే సుందరం మాస్టారు అప్పుడు కోపంలో అలా అన్నరే తప్ప.. ఆయనకు సుధపై ఎటువంటి కోపం లేదు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ అదే సుందరం మాస్టర్ వేరే సినిమాలో తల్లి రోల్ చేయడానికి సుధా నటన అయితే బాగుంటుంది అని రికమండ్ చేసి.. ఇంటికి వచ్చి మరి రిక్వెస్ట్ చేశారట. ఇటు సుధ కూడా అప్పుడు జరిగినవి మనసులో పెట్టుకోకుండా .. పెద్దాయనకు మర్యాదలు చేసి. ఆ కోపాన్ని చూపించకుండా.. వెంటనే సినిమా ఒప్పేసుకుందట. ఇక ఇలా ఎన్నో ఇబ్బందులు పడిన సుధ ఇప్పటికీ.. కెరియర్లో ఎన్నో చెప్పుకోలేని విషయాలతో బాధపడుతుంది.
ఇంద్రసేన, సంతోష్ రాజ్, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫర్’. యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడెమీ […] Category: సినిమా by Veerni Srinivasa RaoLeave a Comment on ‘బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫర్’ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల ఆంధ్ర ప్రదేశ్ 3 hours ago మాండోస్ తుపానుపై సీఎం సమీక్ష రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోన్న మాండోస్ తుపానుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి...
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 కాళ్లతో తన్ని, గొంతు నులిమి, చీర చింపేసి తీవ్ర అవమానం అమరావతి (ఆంధ్రజ్యోతి), తాడికొండ, మే 17: ఆక్రమణలో ఉన్న తన భూమి సమస్యపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడమే ఆమె నేరమైంది. జగన్‌ పాలనపై నిజం మాట్లాడటమే ప్రాణాలపైకి తెచ్చింది. ఇంటికి వెళ్లి మరీ ఆ దళిత మహిళపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి కొట్టారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. కంతేరు గ్రామానికి చెందిన కె. వెంకాయమ్మకు నాలుగున్నర సెంట్ల స్థలం ఉంది. అందులో మూడున్నర సెంటు ఆక్రమణకు గురికాగా న్యాయం కోసం చాలాకాలంగా తహసిల్దార్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్‌ పరిపాలనపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ‘‘జగన్‌ పాలన ఏడ్చినట్టు ఉంది. ఈ ప్రభుత్వంలో ఏ సమస్యా పరిష్కారం కావడం లేదు. ఈసారి చంద్రబాబే సీఎంగా గెలుస్తారు. కావాలంటే నాకున్న ఎకరన్నర పొలం పందెం పెడతాను’’ అంటూ ఆమె సవాలు చేశారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన తనకు జగన్‌ పింఛను కూడా కట్‌ చేశారని, కరెంటు బిల్లు రూ.18 వేలు వచ్చినట్టు చూపి పథకాలన్నీ రద్దు చేశారని ఆక్రోశించారు. వెంకాయమ్మకు డయాలసిస్‌, టీబీ సమస్యలు ఉన్నాయి. ఇంజక్షన్‌ తీసుకోవడానికి సోమవారం సాయంత్రం తన అన్న ఇంటికి వెళ్లింది. దీంతో వెంకాయమ్మ భయపడి ఇంటికి తాళం వేసి ఊరు వదలి ఎటో వెళ్లిపోయిందని ఆ గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు దుష్ప్రచారం చేశారు. ఆ విషయం తెలుసుకుని ఆమె రాత్రి పదిగంటల సమయంలో ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఒక పథకం ప్రకారం అక్కడకు పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఆమెతో పెద్దపెద్దగా వాగ్వాదానికి దిగారు. ఇంట్లోకి చొరబడి వస్తువులు పగలగొట్టారు. దాడి చేసి గాయపరిచారు. దుర్భాషలాడుతూ..కాళ్లతో తంతూ..చీర కొంగుతో గొంతు నులుముతూ.. మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ‘‘నిన్ను చంపితేగాని జగన్‌ దగ్గర మాకు విలువ ఉండదు. నిన్ను చంపకుండా వదలం’’ అంటూ బెదిరించారు. తనకు ఆరోగ్యం సరిగా లేదన్నా వదిలిపెట్టలేదు. జగన్‌ను తిడతావా అంటూ చీరను చించేశారు. ‘‘ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయో... గ్రామంలో ఏ విధంగా నువ్వు ఉంటావో చూస్తాం’’ అని బెదిరించారు. తాడికొండ పోలీ్‌సస్టేషన్‌లో మంగళవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలన్నీ బాధితురాలు పేర్కొన్నారు. కాగా, దాడిచేసిన వైసీపీ కార్యకర్తలు వెంకాయమ్మపై తాడికొండ పోలీ్‌సస్టేషన్‌లో పోటీ ఫిర్యాదు చేశారు. నాకు రక్షణ కావాలి: బాధితురాలు ‘‘రాష్ట్రంలో పాలన ఎలా ఉందో నిజం చెప్పినందుకు వైసీపీ నేతలు నాపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. నా జాకెట్టు చించారు. నేను డయాలసిస్‌ రోగిని. అయినా దయ చూపించకుండా కొట్టారు. నన్ను చంపేస్తామని, తిరగనివ్వబోమని హెచ్చరించారు. వారి నుంచి నాకు, నా కుమారుడికి రక్షణ కావాలి’’ అంటూ వెంకాయమ్మ విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఆమె ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, పిల్లి మాణిక్యాలరావును కలిసి తనపై జరిగిన దాడిని వివరించారు. ప్రశ్నించిన వారిని ఎవరినీ వైసీపీ నేతలు బతకనీయడం లేదని, దుర్మార్గంగా దాడి చేసి కొడుతున్నారని శ్రావణ్‌ ఆరోపించారు. ఆమెపై దాడి చేసిన వారిని తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఒంటరి దళిత మహిళపై దాడిచేసి కొట్టడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. వెంకాయమ్మపై జరిగిన దాడిని మహిళా కమిషన్‌ పరిగణనలోకి తీసుకొని, చర్యలు తీసుకోవాలని పిల్లి మాణిక్యాలరావు డిమాండ్‌ చేశారు. గుంటూరు ఎస్పీకి అచ్చెన్న లేఖ దళిత మహిళ వెంకాయమ్మకు వైసీపీ మూకల నుంచి రక్షణ కల్పించాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గుంటూరు ఎస్పీకి లేఖ రాశారు. తన అసమ్మతిని తెలిపిందనే అక్కసుతో ఆమె ఇంటిని వైసీపీ వారు ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
ఎన్ని సార్లు అలాంటి పీడ కలలు రాలేదు... చెయ్యి కాదు గదా వేలైనా కదపలేకపోతున్నట్టు ...... మొహం మీద వాలి రొద పెడుతున్న దోమనో ఈగనో కూడా తోలుకోలేని అసహాయతలో ఉన్నట్టూ... అలాంటి పీడకలేనా ఇది? ఎందుకు నేను కదల్లేకపోతున్నాను?... " నువ్వు అపోలో హాస్పిటల్ లో ఉన్నావు శ్రుతీ ...ఇహనో క్షణమో నీ సర్జరీ జరుగుతుంది..పెద్దగా భయపడ వలసినదేం లేదు. కాస్త ప్రశాంతంగా స్థిమితంగా వుండేందుకు చూడు ... ఇప్పుడిచ్చిన ఇంజక్షన్ కాస్సేపాట్లో పని చేస్తుంది,...’" "కాదు ,..." పైకి అన్నాననుకుంది కాని మాట పెగల్లేదు. తిమ్మిరెక్కుతున్న మనశ్శరీరాలు ఆమె అణువణువునూ బందించివేశాయి.
England Cricket Board: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లకు ఉండే క్రేజ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కానీ ఈ రెండు జట్ల మధ్య ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో తప్ప ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. ప్రపంచ క్రికెట్ లో అత్యంత క్రేజ్ ఉన్న మ్యాచ్ లలో ఇండియా-పాకిస్తాన్ పోరు ప్రథమ స్థానంలో ఉంటుంది. ఏడాది, రెండేండ్లకు ఒక మ్యాచ్ జరిగినా ఇరు జట్ల అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఈ మ్యాచ్ ను చూస్తారు. స్టేడియాలలో ఐసీసీ.. టీవీ, డిజిటల్ మీడియాలలో (ఇండియాలో) ఆ క్రేజ్ ను డిస్నీ స్టార్ లు సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ ఇరు దేశాల మధ్య ఉన్న క్రికెట్ క్రేజ్ ను తమకు సొమ్ములు కూడబెట్టేదిశగా మలుచుకోవాలని మరో దేశం కూడా చూస్తున్నది. తాజాగా ఇంగ్లాండ్ కూడా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లను నిర్వహిస్తామని ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరు బోర్డులతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తున్నది. అయితే ఈసీబీ ప్రతిపాదన తెచ్చింది వన్డేలు, టీ20లు కాదు. ఐదు రోజుల పాటు జరిగే టెస్టు సిరీస్ కోసం. బీసీసీఐ, పీసీబీ ఒప్పుకుంటే తమ దేశంలో ఇండియా-పాక్ లతో మూడు టెస్టులు ఆడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసీబీ ప్రతిపాదించింది. కానీ ఈసీబీ ప్రతిపాదనను ఇరు దేశాల బోర్డులు తిరస్కరించినట్టు సమాచారం. తటస్థ వేదికపై ఇండియా-పాక్ టెస్టు మ్యాచ్ లు జరిపించాలన్న ఆలోచన తమకు లేదని.. ఆడితే ఇండియాలో అయినా లేదంటే పాకిస్తాన్ లో ఓకే గానీ టెస్టులను కూడా ఇతర దేశాలలో తాము ఆడబోమని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తున్నది. ఇంగ్లాండ్.. సుమారు 17 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి తర్వాత సుమారు పదేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు లేక అల్లాడిన పాకిస్తాన్ కు ఇప్పుడిప్పుడే విదేశీ జట్లు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా రాగా ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా పాక్ లో ఉంది. టీ20 సిరీస్ ముగిశాక.. ఇంగ్లాండ్ కూడా డిసెంబర్ లో టెస్టులు ఆడేందుకు రానున్నది. ఈ సిరీస్ లో చర్చల సందర్బంగానే ఈసీబీ ఈ ప్రతిపాదనను తెచ్చినట్టు సమాచారం. ఇంగ్లాండ్ లో దక్షిణాసియా వాసులు అధికంగా ఉన్నారని.. తద్వారా అక్కడ ఇండియా-పాకిస్తాన్ టెస్టు సిరీస్ సూపర్ హిట్ అవుతుందని ఈసీబీ భావిస్తున్నది. మరోవైపు బీసీసీఐ కూడా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఇండియా-పాక్ సిరీస్ గురించి ఈసీబీ మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది. పాకిస్తాన్ తో మ్యాచ్ లు అంటే అది బీసీసీఐ పరిధిలో లేదు. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఇప్పటివరకైతే ఇండో పాక్ ద్వైపాక్షిక సిరీస్ గురించి మా వైఖరిలో మార్పు లేదు. పాకిస్తాన్ తో ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో మాత్రమే ఆడతాం...’ అని కుండబద్దలు కొట్టాడు. భారత్-పాకిస్తాన్ లు చివరిసారిగా 2007లో టెస్టు సిరీస్ ఆడాయి. ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ రెండు దేశాల మధ్య దూరం నానాటికీ పెరుగుతున్నది. Follow Us: Download App: RELATED STORIES దుబాయ్‌లో పాండ్యా బ్రదర్స్‌తో కలిసి స్టెప్పులేసిన ఎంఎస్ ధోనీ... పబ్‌లో రచ్చలేపిన మాహీ... INDvsNZ 2nd ODI: ఆగని వాన! రెండో వన్డే రద్దు... సూర్య టచ్‌లోకి రాగానే వరుణుడి రీఎంట్రీ.. INDvsNZ 2nd ODI: తిరిగి ప్రారంభమైన ఆట... ఓవర్లు కుదింపు! శిఖర్ ధావన్ అవుట్... న్యూజిలాండ్‌తో రెండో వన్డే: వర్షం కారణంగా ఆగిన ఆట... ఫలితం తేలడం కష్టమే... INDvsNZ 2nd ODI: రెండో వన్డేలోనూ టాస్ గెలిచిన న్యూజిలాండ్... మరోసారి సంజూ శాంసన్‌కి నిరాశ... Recent Stories 2024లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో నోట్లో వేళ్లు పెట్టుకుని చూడు.. నీకు అలవాటేగా : పవన్‌కు పేర్నినాని కౌంటర్ మూడో వన్డేలో అలా జరిగితే వన్డే సిరీస్ గోవిందా! పాండ్యా గ్యాంగ్‌కు మేలు చేసిన వరుణుడు ధావన్ సేనకు హ్యాండ్ ఇస్తే
సెల్‌హర్స్ట్ పార్క్‌లో బుధవారం పొగమంచు పరిస్థితులలో ఆడిన డౌర్ ప్రీమియర్ లీగ్ ఘర్షణలో క్రిస్టల్ ప్యాలెస్‌ను విచ్ఛిన్నం చేయడంలో విఫలమైన తరువాత మాంచెస్టర్ యునైటెడ్ అన్ని పోటీలలో వరుసగా 0-0తో డ్రాగా నిలిచింది. ఫలితం 27 ఆటలలో 51 పాయింట్లతో యునైటెడ్ రెండవ స్థానంలో నిలిచింది, ఆదివారం మాంచెస్టర్ డెర్బీ కంటే రన్అవే నాయకులు మాంచెస్టర్ సిటీ వెనుక 14, ప్యాలెస్ 34 పాయింట్లతో 13 వ స్థానంలో నిలిచింది. “ఇది నిరాశపరిచింది, మేము కొంచెం దూరంగా ఉన్నాము. మీరు మీపై కనిపించకపోతే ఆటలను గెలవలేరు. ప్యాలెస్ ఎల్లప్పుడూ మీకు కష్టతరం చేస్తుంది” అని యునైటెడ్ మేనేజర్ ఓలే గున్నార్ సోల్స్క్జెర్ మ్యాచ్ తరువాత చెప్పాడు. “ గత గురువారం యూరోపా లీగ్‌లో స్పానిష్ జట్టుపై 4-0 తేడాతో విజయం సాధించిన చెల్సియాలో మరియు రియల్ సోసిడాడ్‌కు వ్యతిరేకంగా గోల్‌లెస్ స్టేల్‌మేట్స్ తరువాత, అలసిపోయిన యునైటెడ్‌కు మళ్లీ అంచు లేదు. “రెండవ భాగంలో మేము ఎప్పుడూ వెళ్ళలేదు.” కొన్నిసార్లు ఇది మానవ స్వభావం, కొన్నిసార్లు మీరు మీ ఉత్తమంగా పని చేయరు. ఈ రోజు మేము చేయలేదు. ఇది చాలా కాలం – ప్రతి ఒక్కరికీ ఒకే సీజన్ ఉన్నందున నేను నిందించడం లేదు. మీరు మంచి జట్టుతో ఆడుతున్నారు, వారు మిమ్మల్ని కోరుకున్న విధంగా ఆడతారు, “అని సోల్క్స్జెర్ జోడించారు. స్ట్రైకర్ ఎడిన్సన్ కవాని కండరాల గాయంతో చివరి నాలుగు ఆటలను కోల్పోయిన తరువాత ఆశ్చర్యకరమైన స్టార్టర్ మరియు అతను 14 వ నిమిషంలో బార్‌పై క్లోజ్-రేంజ్ షాట్‌ను స్కైయింగ్ చేసినప్పుడు అతను గిల్ట్-ఎడ్జ్డ్ అవకాశాన్ని వదులుకున్నాడు. 44 వ నిమిషంలో మూడు మీటర్ల దూరం నుండి కవానీకి ట్యాప్-ఇన్ చేయడాన్ని అద్భుతమైన జోయెల్ వార్డ్ క్లియరెన్స్ నిరాకరించడానికి ముందు నెమంజా మాటిక్ మరియు మార్కస్ రాష్ఫోర్డ్ కూడా మొదటి అర్ధభాగంలో యునైటెడ్ కోసం దగ్గరికి వెళ్ళారు. ఆండ్రోస్ టౌన్సెండ్ ప్యాలెస్ కోసం గంటకు వెడల్పుగా కాల్పులు జరిపాడు మరియు 90 వ నిమిషంలో హోమ్ జట్టు ఆట యొక్క ఉత్తమ అవకాశాన్ని కోల్పోయింది, డీన్ హెండర్సన్ యునైటెడ్ గోల్ కీపర్‌తో ఒకరితో ఒకరు అయిన పాట్రిక్ వాన్ అన్‌హోల్ట్‌ను దూరంగా ఉంచాడు. “అది మ్యాన్ యునైటెడ్ గోల్ కీపర్, కొన్నిసార్లు మీరు ఏకాగ్రతతో ఉండాలి. అతను ఆ స్థితిలో పెరుగుతున్నాడు. నేను అతనికి ఒక పాయింట్ కృతజ్ఞతలు చెప్పాను, సున్నా కాదు” అని సోల్స్క్జైర్ అన్నారు, డేవిడ్ డి జియా లేకపోవడం వ్యక్తిగత విషయం కారణంగా ఉందని అన్నారు.