text
stringlengths
384
137k
ఉరుమెళ్లి మంగళం మీద పడ్డట్లు..ఈ వాతలు నాకేంది? సామీ అన్నట్లు మారింది తాజా సన్నివేశం. అవును నిన్నటి రోజున రెబల్ స్టార్ కృష్ణం రాజు సంస్మరణ సభ సందర్భంగా అభిమానుల కోసం మొగల్తూరులో భారీ ఎత్తున లంచ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిదే. రకరకాల నాన్ వెజ్ వంటకాలతో అభిమానులు కడుపునిండా భోజనం పెట్టి ఇంటికి పంపారు. ఇప్పుడీ సన్నివేశాన్ని టాలీవుడ్ లో మిగతా హీరోలకి ఆపాదించి మెగా నందమూరి వార్ గా మార్చేసారు. ఆ రెండు కుటుంబాల హీరోల్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు కొందరు. డార్లింగ్ మంచి భోజనం పెట్టాడు సరే? కోట్లు వేనకేసిన మీ హీరో కనీసం మంచి నీళ్లు కూడా పోయలేదని ఓ హీరో అభిమానులు అనగా..మరో హీరో అభిమానులు మరి మీ హీరో ఏం చేసాడు? అంటూ ఎటాకింగ్ కి దిగారు. కొన్ని మార్పింగ్ ఫోటోలు తయారు చేసి ఒకరిపై ఒకరు బుదర జల్లుకోవడం మొదలుపెట్టారు. ఓస్టార్ హీరో భోజనం చేస్తున్న పాత ఫోటో తీసి అన్ని వంటకాలు ఉన్నాయి కాబట్టే లంచ్ కి వెళ్లిపోయారంటూ కామెంట్ చేయగా....మరో హీరో అభిమానులు ఆహీరో అయితే ఏకంగా భోజనం చేయడంతో పాటు ..ఇంటికి క్యారేజీ కూడా తీసుకెళ్లాడంటూ ప్రచారానికి తెర తీసారు. ప్రభాస్ భోజనాలు ఏర్పాటు చేయడానికి ..ఈ ఇద్దరి హీరోలకి ఏం సంబంధం లేదు. ఒకరిపై ఒకరు బురద జల్లుకునే సిల్లీ ప్రయత్నాలు మినహా అంతకు మించి ఇక్కడేం లేదు. ఉరిమెళ్లి మంగళం మీద పడట్లు..ఇందులోకి మెగా-నందమూరి హీరోల్ని లాగడం దేనికి? అంటూ ఆ రెండు వర్గాల కొంత మంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రోలింగ్ అనేది హాస్యాస్పదంగా ఉండాలి. ఎదుట వారికి నవ్వు తెప్పించేలా ఉండాలి. అర్ధం లేని మీమ్స్ వద్దంటూ మండి పడుతున్నారు. ఇలాంటివి చదివారికి..చూసే వారికి ఏహ్యాంగా అనిపిస్తుంది. ఒక హీరో పై ఉన్న వీర అభిమానాన్ని మరో హీరోని కించ పరచడానికి ఉపయోగించొద్దంటూ కోరుతున్నారు. మరి ట్రోలర్ రాజాలు వీటిని సీరియస్ గా తీసుకుంటారా? లైట్ తీసుకుంటారా? అన్నది చూడాలి. సోషల్ మీడియాలో ఇలాంటివన్ని సహజం. ఇటీవలి కాలంలో ట్రోలింగ్ మరింత ఎక్కువ అవుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ట్రోలర్లకి ఆహారంగా మారిపోవాల్సిందే. అంతంగా ట్రోలింగ్ ప్రభావం వెబ్ మీడయాలో కనిపిస్తుంది. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు కూడా తగ్గింది. మొత్తంగా గత మూడు రోజుల్లో బంగారం ధర తులంపై దాదాపు రూ.400 వరకూ తగ్గింది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 Gold and Silver Price : గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు కూడా తగ్గింది. మొత్తంగా గత మూడు రోజుల్లో బంగారం ధర తులంపై దాదాపు రూ.400 వరకూ తగ్గింది. ఇదొక పెద్ద తగ్గుదలలా భావించకున్నా కూడా గత నాలుగు రోజులుగా బంగారం పెరిగిందైలే లేదు. స్థిరంగా ఉండటమో లేదంటే స్వల్పంగా తగ్గడమో జరుగుతూ వస్తోంది. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 తగ్గింది. దీంతో నేడు తులం బంగారం ధర (22 క్యారెట్లు) రూ.48,250కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 వరకూ తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640కి చేరుకుంది. ఇక వెండి ధర కూడా అత్యంత స్వల్పంగా తగ్గింది. దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.61,000 లుగా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం. బంగారం ధర.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,640 విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,640 చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,960.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,410 బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,700 కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,640 ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,800 ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,640
మెహబూబా మరియు గల్లీ రౌడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శెట్టి డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నటించి ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలకు వాంటెడ్ హీరోయిన్ గా ఈ అమ్మడు మారిపోవడం ఖాయం అంటూ డీజే టిల్లు సినిమా విడుదల తర్వాత సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అమ్మడికి ఇప్పటి వరకు తదుపరి సినిమా కన్ఫర్మ్ అయినట్లుగా లేదు అంటూ సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. వరుసగా ఆఫర్స్ వస్తాయని భావిస్తే ఈ అమ్మడి కెరీర్ ఇలా అయ్యిందేంటి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. డీజే టిల్లు సీక్వెల్ లో పాపం ఈ అమ్మడికి ఆఫర్ దక్కలేదు. డీజే టిల్లు లో ఛాన్స్ దక్కకున్నా కూడా సోషల్ మీడియా లో తన ఫోటోలు మరియు వీడియో లను రెగ్యులర్ గా షేర్ చేస్తూ అందాల ఆరబోత చేస్తూ ముద్దుగుమ్మ తన యొక్క అందాలను రెగ్యులర్ గా నెటిజన్స్ కు పంచుతూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలో మత్తు కళ్ళతో చూస్తూ.. క్లీ వేజ్ షో తో చంపేస్తుంది అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆఫర్స్ రావడం లేదా.. లేదంటే వచ్చిన ఆఫర్స్ ను కాదంటుందో అర్థం కావడం లేదు ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తూ.. ఇంతగా సెక్సీ గా ఉన్నా కూడా పాపం ఈ అమ్మడికి ఎందుకు ఆఫర్స్ దక్కడం లేదు అంటూ సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.
ఆనందంగా సాగుతున్న వారి జీవన ప్రయాణం విషాదాంతమైంది. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం రోజే ఓ తండ్రికి కూతురు దూరమైంది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ‘అనంత’లో రోడ్డుపక్క సేఫ్టీ గార్డును ఢీకొన్న కారు.. ముందు నుంచి వెనక్కి చొచ్చుకుపోయిన రేకు ప్రమాదంలో తల్లి, కూతురు దుర్మరణం మృతులు హైదరాబాద్‌ వాసులు గార్లదిన్నె, సెప్టెంబరు 25: ఆనందంగా సాగుతున్న వారి జీవన ప్రయాణం విషాదాంతమైంది. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం రోజే ఓ తండ్రికి కూతురు దూరమైంది. వారాంతపు సెలవురోజున దైవదర్శనానికి వెళుతున్న కుటుంబంపై మృత్యువు పంజా విసిరింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి, ఐరన్‌ సేఫ్టీ గార్డును ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కూతురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌లో రామ్‌కోఠి ప్రాంతానికి చెందిన రఘువరన్‌ రాజు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతని భార్య జయంతి (42) అమెజాన్‌ కంపెనీలో పని చేస్తున్నారు. వీరి ఇద్దరు పిల్లలు సంకీర్తన (10) ఏడు, సంకల్ప్‌ ఐదో తరగతి చదువుతున్నారు. వీరు శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రఖ్యాత లేపాక్షి దేవాలయాన్ని దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం కారులో హైదారాబాద్‌ నుంచి బయల్దేరారు. గార్లదిన్నె వద్ద జాతీయ రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న కారు ఆదుపు తప్పి పక్కనే ఉన్న ఐరన్‌ సేఫ్టీ గార్డును ఢీకొంది. దీంతో గార్డు రేకు కారు ఎడమ భాగంలోకి చొచ్చుకుపోయి, వెనుక వైపు నుంచి బయటకు వచ్చింది. ఫలితంగా కారులో ఎడమవైపు ముందు, వెనుక సీట్లలో కూర్చున్న సంకీర్తన, జయంతి శరీరాల్లో నుంచి రేకు చొచ్చుకుపోగా.. చిన్నారి దేహం రెండు భాగాలుగా విడిపోయింది. వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవింగ్‌ చేస్తున్న రఘువరన్‌ రాజు, ఆయన వెనుక సీటులో కూర్చున సంకల్ప్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కళ్ల ముందే భార్య, కుమార్తె చనిపోవడంతో రఘువరణ్‌ రాజు భోరున విలపించాడు. గార్లదిన్నె ఎస్‌ఐ సాగర్‌, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని, పరిశీలించారు. క్రేన్‌, ఎక్స్‌కవేటర్‌ సాయంతో కారును పక్కకు తీశారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుమార్తెల దినోత్సవం రోజే..: రఘువరన్‌ రాజుకు కూతురు అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం రోజునే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి రెండు భాగాలుగా విడిపోయి రక్తపు మడుగులో పడిఉన్న కూతురు శరీరాన్ని చూసి ఆ తండ్రి విలవిల్లాడాడు. ‘అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా తల్లీ..’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆ తండ్రీకొడుకులు విలపించిన తీరు అక్కడున్న వారిని కలచి వేసింది.
పాట రాయడమంటే ప్రజలతో కలిసి నడవడం... పాట రాయడమంటే నిరుపేదలతో కలిసి భోజనం చేయడం....పాట రాయడమంటే సచ్చిపోయనా బతికుండడడం అన్నాడు వంగపండు. ఎలా గంటారా... ఇదిగో ఇలాగే... తెలుగు రాష్ట్రాలకే కాదు.. మొత్తం ప్రపంచంలోని తెలుగు వారంతా నాలుగు రోజుల నుంచి ముసురు పట్టిన మనసుల్లా దిగాలుగా ఉన్నారు. August 10, 2020 at 1:40 PM in General, Literature Share on FacebookShare on TwitterShare on WhatsApp చేతిలో చిడతలు… తలకి పాగా… మెడలో తువ్వాలు,… విశాఖపట్నం అంతా సైకిల్ మీద తిరుగుతుంది ఓ పాట. పాట తానొక్కడే వెళ్లడం కాదు… మనల్ని తనతో రమ్మంటుంది. ఎక్కడికంటారా… పొలాల్లోకి, కర్మాగారాల్లోకి, జనంలోకి, స్వచ్ఛమైన నవ్వులున్న అడవుల్లోకి ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ కన్ను గీటుతుంది. అలా తనతో వచ్చావనుకో…. బాబోరే… ఓ మంచి జీవితం ఉంటదిరా అని ఊరిస్తుంది. మంచి జీవితం ఎలా ఉంటోదో యంత్రమెట్లా నడుస్తుందో చెప్పినంత హాయిగా చెబుతుంది. ఇంతకీ ఆ పాట పేరు ఏమిటనుకుంటున్నారా… తల్లిదండ్రులు పెట్టింది ప్రసాదరావు. తెలుగోళ్లం కదా… ఇంటి పేరు కూడా కావాలి కదా… అందుకని అది వంగపండు అంటుంది. మొత్తమ్మీద ఆ పాట పేరు వంగపండు ప్రసాదరావు అని చెబుతుంది. ‘‘ఏటి ఇలాగొచ్చావేటీ’’ అని అడిగితే.. ‘‘ అబ్బే ఏటినేదు. పాటలు కట్టాం కదా…అయి పాడాలి కదా…. జనం ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి కదా’’ అని అంటుంది. అనడమే కాదు… రోడ్డు మీద నాట్యం చేస్తూ పాటందుకుంటుంది వంగపండు ప్రసాదరావు. ‘‘విప్లవం కోసం అడవుల్లో యుద్ధాలు చేసే వాళ్ల పక్షం ఉండాలెస్’’ అని తన సిద్ధాంతాన్ని ఎలాంటి రాద్దాంతం లేకుండా ప్రకటించేస్తుంది. అసలు వంగపండు రైతు కదా… ఈ పాటలు అయి ఎలా వచ్చేయి అని ఆయన్నే అడిగితే ‘‘ ఓస్. ఏటుంది. మా నాన్న పాడేవోడు. తాత పాడే వోడు. మాయమ్మ పాడేది. విప్పుడు నాను పాడుతున్నాను కదేటి’’ అని ఓ నవ్వు నవ్వుతూ పాట సమాధానం చెబుతుంది. యంత్రమెట్ల నడుత్తు ఉందంటే అని దాని తయారు చేసిన వాడిని అగితే వాడేదేదో చెప్తాడు… అదే వంగపండుని అడిగితే… ‘‘యంత్రమెట్లా నడుత్తు ఉందంటే.. మిల్లు, మిసను, మోటరు సైకిలు… పెట్రోలుతో కాదు… మా రగతంతో నడుస్తుంది’’ అంటాడు వంగపండు. ‘‘జజ్జనకరి.. జనారే.. జనకు జనా జనారే’’ ఈ పాట పుట్టి దాదాపు ఐదు దశాబ్దాలు అయ్యింది. ఈ పాటను పుట్టించిన వంగపండు ప్రసాదరావు పుట్టి దగ్గరదగ్గర ఏడున్నర దశాబ్దాలు. అంటే తన 25 ఏట వంగపండు జజ్జనకరి జనారే అనే పాటకి పురుడు పోశారన్న మాట. అన్న మాట కాదెస్. ఉన్న మాటే. జానపదంలో ఆధ్యాత్మికతకు జన్మనిచ్చింది అన్నమయ్య అయితే జానపదంలో విప్లవానికి జన్మనిచ్చింది మాత్ర వంగపండు. అంతకు ముందు సుబ్బారావు పాణిగ్రాహి వంటి వారు జముకుల కథతో ప్రఖ్యాతులు అయినా.. జానపదంతో విప్లవాన్ని ముట్టించింది మాత్రం వంగపండు ప్రసాద రావే. ఓపాలి ‘‘ఈ పాటలేటి. విప్లవం. ప్రజలు… అంటూ. హాయిగా సినిమాలకు రాయచ్చు కదా… నాలుగు డబ్బులొస్తాయి’’ అంటే ‘‘రాయచ్చు. పాడై పోవచ్చు. ప్రజల నుంచి దూరం అయిపోయి ఇనపెట్టెను కప్పుకుని బతికేయచ్చు’’ అన్నాడు వంగపండు. పాట రాయడమంటే వెండితెర మీద ఇరగపోవడం కాదు అని కూడా చెప్పాడు. పాట రాయడమంటే వీరో వీరోయిన్ ల టెప్పులకో… సంగీత దర్శకుడి బాణిలకో రాయడం కాదు అనీ చెప్పాడు వంగపండు. ఇంకా చాలాచాలా చెప్పాడా పెద్ద మనిషి. అంతే కాదు..పాట రాయడమంటే ప్రజలతో కలిసి నడవడం అన్నాడు. పాట రాయడమంటే నిరుపేదలతో కలిసి భోజనం చేయడం అన్నాడు వంగపండు. పాట రాయడమంటే సచ్చిపోయనా బతికుండడడం అన్నాడు వంగపండు. ఎలా గంటారా… ఇదిగో ఇలాగే… తెలుగు రాష్ట్రాలకే కాదు.. మొత్తం ప్రపంచంలోని తెలుగు వారంతా నాలుగు రోజుల నుంచి ముసురు పట్టిన మనసుల్లా దిగాలుగా ఉన్నారు. వంగపండు పుట్టిన పార్వతీపురమే కాదు…చిత్తూరు… అదిలాబాద్, బెంగళారు, ముంబాయ్, అమెరికా, దుబాయ్ ఇలా అన్ని చోట్లా వివిధ ఉన్న తెలుగు వారు కంటి నుంచి రెండు కన్నీటి బొట్లు రాల్చడం. పాటని మిగిల్చి వెళ్లిపోయిన వంగపండు… పాటకి పర్యాయపదం.. పాటకి చెకుముకి రాయి… పాటకి ప్రాణం. లెగు లెగు లెగవయ్యా కోడి కూసెను మావయ్యా అని పాడితే వంగపండు లేస్తాడేమోనని ఓ ఆశ. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అని పిలిస్తే వస్తాడేమోనని ఆశగా ఎదురు చూడడం. ఏదో రూపంలో వంగపండు వస్తాడేమో…. ఆశగా ఉంది…. ఆబగా ఉంది.. ఆలంబనగా కూడా ఉంది.
మనిషికి జీవశక్తినిచ్చేది నీళ్ళే. రాష్ట్రంలో జీవ నదులు ప్రవహిస్తున్నా గుక్కెడు నీళ్ళకోసం రాష్ట్ర ప్రజలు అల్లాడిపోవలసిన పరిస్థితి. తాగునీటికోసం మహిళలు కడవలు పట్టుకొని మైళ్ళదూరం నడచి వెళ్ళవలసి వస్తోంది. రక్షిత మంచినీటికి నోచుకోలేక ఆదిలాబాద్‌ జిల్లాలో గోండులు రోగాలపాలై, ప్రాణాలు కోల్పోవలసిన దుస్థితి. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ వల్ల ప్రజలు బొక్కలలో మూలుగు చచ్చిపోయి కాళ్ళు, చేతులు వంకరలు తిరిగి నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ దుస్థితి నుండి ప్రజలకు విముక్తి కల్గించేందుకు, ఇంటింటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకాన్ని రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రిడ్‌ల ఏర్పాటుకు దాదాపు 25వేల కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా. ఈ పథకం పూర్తయ్యేసరికి ఏ ఆడబిడ్డా మంచినీటి కోసం బిందె పట్టుకొని వీధులవెంట తిరిగే పరిస్థితి ఉండరాదన్నది ప్రభుత్వ సంకల్పం. ఈ వాటర్‌గ్రిడ్‌ పనులకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయించారు. Post Tags: #CM KCR#Government of Telangana#Water grid drinking water for every house hold in telangana
Telugu News » Telangana » Thieves stole two lakhs 49 thousand cash in a minute at siddipet and recorded in cctv Siddipet robbery: సినీ ఫక్కీలో చోరీ.. క్షణాల్లో లక్షలు మాయం చేసిన కేటుగాళ్లు సినిమా స్టైల్లో కొందరు దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. యాక్టివా వాహనంలో ఉన్న డబ్బును ముగ్గురు వ్యక్తులు సినీ ఫక్కీలో దొంగలించారు. ఈ ఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Siddipet Robbery Jyothi Gadda | Edited By: Ravi Kiran Jul 04, 2022 | 3:17 PM సినిమా స్టైల్లో కొందరు దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. యాక్టివా వాహనంలో ఉన్న డబ్బును ముగ్గురు వ్యక్తులు సినీ ఫక్కీలో దొంగలించారు. ఈ ఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం, నర్సాపూర్‌కు చెందిన కరొల్ల పర్మరాములు ఏపీజీవీబీ బ్యాంక్‌లో బ్యాంక్ మిత్రగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం పర్శ రాములు తన తండ్రితో కలిసి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఏపీజీవీబీ బ్యాంక్‌లోంచి రూ.2లక్షల 49వేలు విత్ డ్రా చేసుకొని తన యాక్టివా వాహనంలోని ఢీక్కిలో పెట్టాడు. అనంతరం గాంధీ చౌరస్తాలోని చెప్పుల దుకాణంలో షాపింగ్ చేసుకొని తిరిగి వచ్చే సరికి యాక్టివా వాహనం కనబడక పోవడంతో వన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సీసీ పుటేజ్ పరిశీలించగా మగ్గురు వ్యక్తులు యాక్టివాను దొంగలించుకుని వెళ్లినట్టుగా తెలిసింది. దొంగలు వాహనాన్ని అక్కడ్నుంచి తరలించి బురుజు సమీపంలోని సఖీ సెంటర్ వద్ద స్కూటీ డిక్కీలోని డబ్బులు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. https://images.tv9telugu.com/wp-content/uploads/2022/07/whatsapp-video-2022-07-04-at-85201-am.mp4 బ్యాంకుకి వెళ్లిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, బ్యాంకు అధికారులు నిత్యం చెబుతూనే ఉంటారు. బ్యాంకుల బయట దొంగలు ఉంటారని, మీకు తెలీకుండా అజ్ఞాత వ్యక్తి మిమ్మల్ని నీడలా వెంటాడుతూ ఉంటాడని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే హెచ్చరిస్తూనే ఉంటారు. మీ డబ్బు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా, కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించో, ఏమరపాటుగా ఉండో.. అడ్డంగా బుక్కవుతున్నారు. కొద్ది పాటి నిర్లక్ష్యానికి కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పట్టణ సీఐ అంజూ యాదవ్ పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంజూ యాదవ్... శ్రీకాళహస్తిలో ఓ హోటల్ యజమానురాలిని బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న ఒక మహిళ పట్ల శ్రీకాళహస్తి వన్ టౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ దురుసు ప్రవర్తన దారుణ అని పేర్కొన్నారు. కాగా, పట్టణంలో పదకొండున్నర గంటల వరకు హోటల్ నిర్వహించకునే వెసులు బాటు ఉందని, కానీ సీఐ అంజూ యాదవ్ 10 గంటలకే వచ్చి దాడి చేశారని ఆ హోటల్ యజమానురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గంజాయి కేసులు పెడతామని బెదిరించారని వాపోయారు. అసలు తమ హోటల్ ఆ సీఐ పరిధిలో లేదని, అయినా గానీ ఆమె వచ్చి దాడి చేశారని వెల్లడించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మి వెల్లడించారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి జిల్లా ఎస్పీకి స్పష్టం చేశారు. మహిళా సీఐ గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు తెలిసిందని అన్నారు. సీఐ ప్రవర్తన రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందని, పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటని లక్ష్మి పేర్కొన్నారు. ఓ మహిళ అని కూడా చూడకుండా హోటల్ నిర్వాహకురాలిపై సీఐ దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. Anju Yadav CI Srikalahasti Women Commission Video Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?..... We are here for YOU: Team ap7am.com
Sep 21, 2021 green peas, green peas benefits, Health Benefits Of Green Peas, healthy foods to eat, why should you include green peas in diet, పచ్చి బఠానీ Please Share It Green Peas : వంటకాలకు చాలా రుచిని జోడించే బఠానీల క్రంచెస్నే. అత్యుత్తమ భాగం ఏమిటంటే అవి రుచిగా ఉండటమే కాదు, చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అవి పోషకాల యొక్క పవర్‌హౌస్ మరియు పెద్ద మొత్తంలో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, వారు గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి అనారోగ్యాల నుండి కూడా రక్షణ కల్పిస్తారని చెప్పబడింది. కానీ మేము ప్రయోజనాలకు దిగే ముందు, పచ్చి బఠానీల గురించి కొద్దిగా చర్చిద్దాం. తోట బటానీలు అని కూడా పిలుస్తారు, అవి గోళాకార స్వభావం కలిగి ఉంటాయి మరియు తరతరాలుగా మానవ ఆహారంలో భాగంగా ఉన్నాయి. తెలియని వారికి, అవి కూరగాయలు కాదు, చిక్కుళ్ళు కుటుంబంలో ఒక భాగం. కానీ అప్పుడు కూడా, కొందరు దీనిని పిండి పదార్ధంగా భావిస్తారు, ఎందుకంటే వాటిలో సంక్లిష్ట పిండి పదార్థాలు ఉంటాయి. Also Read : ఓవర్ టైం స్క్రీన్‌ వల్ల కంటి కింద డార్క్ సర్కిల్స్ ను ఎలా నివారించాలి !. పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు : పచ్చి బఠానీలు ప్రతి కాటులో పోషకాహారం కలిగి ఉంటాయి! అన్ని తరువాత, ఇది ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలు మరియు పిండి పదార్థాలతో నిండి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఒకటి కంటే ఎక్కువ విధాలుగా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా సహాయపడతాయి! రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి : బఠానీలు మీకు చాలా మేలు చేస్తాయి! ప్రారంభించడానికి, వారు సాపేక్షంగా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటారు, అంటే అవి మీ చక్కెర స్థాయిలను తక్షణమే పెంచవు. అదనంగా, వాటిలో ఫైబర్ మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. నిజానికి, పరిశోధన కొన్ని ప్రొటీన్-రిక్ తినడం చూపిస్తుంది. Also Read : మీ కంటి చూపును మెరుగుపరచాలనుకుంటున్నారా? జీర్ణక్రియకు సహాయపడతాయి : పైన చెప్పినట్లుగా, పచ్చి బఠానీలలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. ఫైబర్ మీ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పోషించడానికి సహాయపడుతుంది, ఇది వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు అనారోగ్యకరమైన బ్యాక్టీరియాను సేకరించకుండా నిరోధిస్తుంది. ఇది తాపజనక ప్రేగు వ్యాధి, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ మరియు పెద్దప్రేగు కాన్సర్ సంభవించడాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడతాయి : పచ్చి బటానీలు మెగ్నీషియం, పొటాషియం మరియు కాల్షియంతో సహా గుండె-ఆరోగ్యకరమైన ఖనిజాలను కలిగి ఉంటాయి మరియు మీ గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. నిజానికి, పచ్చి బఠానీలలో అధిక ఫైబర్ కంటెంట్ మొత్తం చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. వాటిలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ సి కూడా ఉన్నాయి, ఇది గుండె జబ్బులు , పక్షవాతం రాకుండా చేస్తుంది. సూచన : ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ స్వంత వైద్యుడిని సంప్రదించండి.
రాజా రాణి అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ బ్యూటీ నజ్రియా.క్యూట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తన అనే ఒక ఐటి ఉద్యోగిగా నటించిన నజ్రియా తన నటనతో తమిళ, తెలుగు భాషల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మలయాళం టివి చానెల్ ఏషియా నెట్ లో వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన నజ్రియా.. ,2006లో బాల నటిగా వెండితెర తెరంగేట్రం చేసిన ఆమె, 2013లో హీరోయిన్ గా మారారు.మలయాళం , తమిళం భాషలలొ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అందరి మన్ననలు పొందారు. 2014లో నేరం సినిమాకు గాను విజయ్ అవార్డ్స్ ఆమెకు ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం ఇచ్చారు. దీనితో పాటు ఆ సినిమాలోని నటనకు ఆమె మరికొన్ని ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. 45వ కేరళ రాష్ట్ర ఫిలిం పురస్కారాలలో ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకున్నారు నజ్రియా. సినీ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే నజ్రియా పెళ్ళి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. 2014లో మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ తో వివాహం కుదిరినట్టు మీడియాకు వెల్లడించారు నజ్రియా అదే సంవత్సరం తిరువనంతపురంలో ఆయనను పెళ్లాడారు. అంజలీ మీనన్ దర్శకత్వం వహించిన బెంగళూర్ డేస్ సినిమా షూటింగ్ సమయంలో నజ్రియా , ఫహద్ ఫాసిల్ కు పరిచయం ఏర్పడింది.ఈ సినిమాలో వీరిద్దరూ భార్యా, భర్తలుగా నటించారు.. వీరి పెళ్ళి విషయంలో ఇరువురి తల్లిదండ్రులదే కీలకమైన పాత్ర అని వెల్లడించారు కూడా. పెళ్ళి తర్వాత చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న నజ్రియా, తాజాగా తెలుగు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన “అంటే.. సుందరానికీ” మూవీలో కథానాయికగా ఈమె నటించారు.హీరోయిన్ గా నజ్రియా కి ఇదే తొలి డైరెక్ట్ తెలుగు సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నజ్రియా చేసిన పలు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “టాలీవుడ్ తనకు బాగా నచ్చిందని.. ఇక్కడి వాతావరణానికి తాను చాలా ఫాస్టుగా అలవాటు పడిపోయానని ఆమె తెలిపారు. నాని సినిమాలో తప్పకుండా కొత్తదనం ఉంటుందన్న ఆమె.. నాని సినిమా ఒప్పుకున్నాడు అంటే ఖచ్చితంగా ఆ కథలో విషయం ఉంటుందని తాను భావిస్తానని.. అందువల్లనే ఈ సినిమాకి ఓకే చెప్పడానికి తాను పెద్దగా సమయం తీసుకోలేదు అన్నారు. అదేసమయంలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను తాను తప్పకుండా చూస్తుంటానని.. ఎవరి స్టైల్ వారిదని.. అందరితోను కలిసి నటించాలని ఉందని ఆమె తెలిపారు.టాలీవుడ్ లో ముఖ్యంగా ఎన్టీఆర్.. మహేశ్ బాబు .. రాంచరణ్ లతో తనకు నటించాలని ఉందని ఆమె తన మనసులో మాట బయట పెట్టేశారు.ఇక కోలీవుడ్ లో ఎవరితో చేయాలని ఉందని అడిగితే మాత్రం తాను చెప్పే పేరు అజిత్” అంటూ నజ్రియా సమాధానమిచ్చింది. నాని మూవీతో రీఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీకి అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. Tags: ajith kumarAndhra Pradesh Newshero ajith kumarheroine nazriyajr ntrLatest NewsLatest Telugu Newsleotopmalayalam beauty nazriyananinatural star naninazriyanewsram charanshe want to act tollywood herostelangana newstelugu filimstelugu newstheleonews.comtodays newstollywoodviral videos
సంక్షేమాభివృద్ధికి పార్టీ బలం తోడైతే గెలుపు సులువే.. బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు You are here హోం » టాప్ స్టోరీస్ » విశాఖలో రేపు జరగబోయే గర్జన అందరి కళ్లు తెరిపిస్తుంది విశాఖలో రేపు జరగబోయే గర్జన అందరి కళ్లు తెరిపిస్తుంది 14 Oct 2022 4:15 PM మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ విశాఖ‌: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న త‌ల‌పెట్టిన విశాఖ గ‌ర్జ‌న అంద‌రి క‌ళ్లు తెరిపిస్తుంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్యానించారు. శుక్ర‌వారం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వాళ్ల కళ్లు తెరిపేలా తమ గర్జన ఉండబోతుందన్నారు. గర్జన తర్వాత ఏ నిమిషంలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవ్వాలన్నదే తమ కోరిక అని మంత్రి బొత్స తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే కాదు నిధుల విభజన కూడా జరగాలన్నారు. ఉద్యమాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్తామన్నారు. జాతి సంపద అందరికీ చెందాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో విశాఖను రాజధానిగా వ్యతిరేకించడం అంటే ద్రోహం చేయడమేనని మంత్రి బొత్స అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు విశాఖను రాజధానిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ రాజధానిగా ఎందుకు వద్దో వ్యతిరేకించేవారందరూ చెప్పాలన్నారు. అమరావతికి రాజధాని వచ్చినప్పుడు తాము వ్యతిరేకించలేదని.. మరి విశాఖకు అవకాశం వస్తే ఎందుకు వద్దంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
రెండు వారాల పాటు ఆలియాభట్ ‘గంగూభాయ్ కథియావాడి’ సినిమాలోని ఒక పాట కోసం రిహార్సల్స్ చేసిన తరువాత, షూట్ కి వెళ్లనున్నారు. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో కామాటీపుర నేపథ్యంతో కూడిన ఒక భారీ సెట్ లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. February 2, 2021 at 12:05 PM in Bollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp అగ్గిపుల్ల లాంటి పిల్ల అలియా భట్. భారీ అందాల సుందరి కాకపోయినా, ఐస్ క్రీమ్ పై చెర్రీ పండులా ఊరిస్తూ ఉంటుంది. అలియా హైట్ విషయంలో పొదుపు సూత్రం పాటించిన దేవుడు, ఉన్నంతలోనే ఆమెకి అన్ని అందాలను సమకూర్చాడు. ఈ మాత్రం అందాలు చాలు .. కుర్రాళ్ల గుండె గనులను క్వారీలుగా కొల్లగొట్టడానికి అనుకుంటూ ఆమె రంగంలోకి దిగింది. అప్పటి నుంచి హాట్ హాట్ గా తన దూకుడు చూపిస్తూనే వెళుతోంది .. యూత్ ను తన చుట్టూ తిప్పుకుంటూనే ఉంది.అలియా నుంచి ఒక సినిమా రానుందంటే, పండుగ వస్తున్నట్టుగానే కుర్రాళ్లు ఆ రోజు కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి అలియా తాజా చిత్రంగా ‘గంగూబాయి కథియవాడి’ సినిమా రూపొందుతోంది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ .. కథ అంతా కూడా అలియా చుట్టూనే తిరుగుతుంది. ముంబై – కామాటీపుర వేశ్య వాటిక నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. లాక్ డౌన్ కి ముందే మొదలైన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. మళ్లీ ఇటీవలే మొదలైన షూటింగ్ జోరుగా జరుగుతూ వచ్చింది. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా టాకీ పార్టు పూర్తిచేసుకుంది. రెండు పాటలను మాత్రమే చిత్రీకరించవలసి ఉంది. ఈ రెండు పాటలను కూడా అలియాపై ఈ నెల 3 వారంలో చిత్రీకరించనున్నారు. ఈ రెండింటిలో చాలా గ్రాండ్ గా .. 200 మంది డాన్సర్లతో చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం అలియా ఆ పాటకి సంబంధించిన డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. రెండు వారాల పాటు ఆమె రిహార్సల్స్ చేసిన తరువాత, షూట్ కి వెళ్లనున్నారు. హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో కామాటీపుర నేపథ్యంతో కూడిన ఒక భారీ సెట్ లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఈ పాట ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర నటిగా తనకి మరింత మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకాన్ని అలియా భట్ వ్యక్తం చేస్తోంది. అజయ్ దేవగణ్ .. ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రల్లో కనిపించనుండగా, ఐటమ్ నెంబర్ తో హుమా ఖురేషి దుమ్మురేపనుందని అంటున్నారు. Must Read ;- సయీఫ్ అలీఖాన్ పై శివ ‘తాండవమే’ Tags: alia bhatt as prostitute in gangubai kathiawadialia bhatt dance practice 2021alia bhatt gangubai kathiawadialia bhatt lady oriented moviebollywood new movies telugugangubai kathiawadi movie news telugugangubai kathiawadi movie updatesleotop
ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల మంచి కంటెంట్ తో తెరకెక్కిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రసారం అవుతున్నాయి. ఆ విధంగా బాలీవుడ్ లో లేటెస్ట్ గా తెరకెక్కిన ప్లాన్ ఏ ప్లాన్ మూవీ నేటి నుండి నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క రివ్యూ ని ఇప్పుడు చూద్దాం. కథ : మిస్టర్ కౌస్తుబ్ చౌగులే విడాకుల కేసులు వాదించడంలో మంచి పేరుగాంచిన లాయర్. స్వతహాగా సైకాలజిస్ట్ అయిన నిరల్ ఓరా, ఆ తరువాత పెళ్లి సంబంధాలు కుదిర్చే వ్యక్తిగా, కౌస్తుబ్ ఆఫీస్ ప్రాంగణంలో సరికొత్తగా నెలకొల్పిన తమ ఆఫీస్ కి ఎంట్రీ ఇస్తుంది. నిజానికి ఈ ఇద్దరి ప్రొఫెషన్స్ తో పాటు ఆలోచనలు కూడా పూర్తిగా విరుద్ధం కావడంతో ఇద్దరు పలు సందర్బాల్లో చిన్న చిన్న గొడవలు పడుతుంటారు. అయితే ఆ తరువాత అదే సరదా గొడవలు వారిద్దరి మధ్య ప్రేమకు దారితీయడం, అనంతరం వారి జీవితం ఎలా సాగింది అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్ : ముందుగా హీరోగా లాయర్ పాత్రలో కనిపించిన రితేష్ దేశ్ ముఖ్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసారు అనే చెప్పాలి. తన భార్య చేత వంచించబడిన వ్యక్తిగా అలానే తన కేసులు నిశితంగా వాదించే లాయర్ గా ఆయన పెర్ఫార్మన్స్ సూపర్. అలానే పెళ్లి సంబంధాలు కుదిర్చే అమ్మాయిగా తమన్నా భాటియా కూడా ఎంతో ఒదిగిపోయి నటించింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. ఉదాహరణకు తమన్నా బాగా మద్యం సేవంచిన సమయంలో హీరోని పిలిచి మాట్లాడే సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ఫక్తు రొటీన్ గా ఉన్నప్పటికీ ఒకింత ఆడియన్స్ కి కొంత కనెక్ట్ అవుతాయి అనే చెప్పాలి. ఇక 1 గంట 45 నిమిషాల తక్కువ రన్ టైం అనేది ఈ మూవీకి ప్రధానంగా ప్లస్ పాయింట్ అనొచ్చు. మైనస్ పాయింట్స్ : అసలు ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో కథనం ఏ మాత్రం ఆకట్టుకోని సినిమాల్లో ఇది ప్రధమంగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు ఏమాత్రం పండలేదు సరికదా పలు క్యారెక్టర్స్ మధ్య అవి పెద్దగా ఆకట్టుకునే విధంగా తెరకెక్కలేదు. మొత్తంగా సినిమా అటు కామెడీ అని కాకుండా ఇటు రొమాంటిక్ ఎంటర్టైనర్ అని కాకుండా అలా అలా ముందుకు నడిపాడు దర్శకుడు. ముఖ్యంగా ప్లాన్ ఏ ప్లాన్ బి సినిమా విషయంలో రైటర్స్ విభాగం పూర్తిగా నిర్లక్ష్యం వచించింది అని చెప్పాలి. అద్భుతమైన నటుల్ని మంచి పాయింట్ ని తీసుకున్నప్పటికీ దానిని స్క్రీన్ పై ఆడియన్స్ ని అలరించేలా కథనం రాసుకోలేదు. అలానే పూనమ్ థిల్లాన్ వంటి టాలెంటెడ్ నటి ఉన్నపటికీ సినిమాలో ఆమెది కేవలం చిన్న పాత్ర కావడం కూడా పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఇటీవల ఓటిటి లో వస్తున్న చాలా వరకు సినిమాలు మంచి వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కుతుండగా ఈ మూవీని మాత్రం ఫక్తు రొట్ట రొటీన్ కథ, కథనాలు తీసుకుని తెరకెక్కించడం నిజంగా ఆశ్చర్యకరం. సాంకేతిక వర్గం : ఈ మూవీకి సంగీతం అందించిన మ్యూజికల్ ద్వయం బన్ చక్రబర్తి, యుగ్ భుషల్ ఇద్దరూ మూవీకి మంచి సాంగ్స్, బీజీఎమ్ అందించారు. సినిమాలో వచ్చే పలు లొకేషన్స్ అదిరిపోతాయి. అలానే సినిమాటోగ్రఫీ, భారీ నిర్మాణ విలువలు వంటివి మూవీలో బాగున్నాయి. దర్శకుడు శశాంక ఘోష్ సినిమాని ఏ మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీయలేదు, అలానే గతంలో వచ్చిన కిక్, డర్టీ పిక్చర్ సినిమాలకు మంచి కథలు అందించిన కథకుడు రజత్ అరోరా ఈ మూవీకి కూడా వర్క్ చేసారు అంటే నమ్మలేము. కనీసం నేటి మానవ సంబంధాలకి సంబంధించి కూడా సరైన తీరున సన్నివేశాలు రాసుకోలేకపోయారు రైటింగ్ టీమ్. తీర్పు : ఫైనల్ గా చెప్పాలి అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి సినిమాని ఈవారం మన వాచింగ్ లిస్ట్ నుండి తీసేస్తే బెటర్ అనే చెప్పాలి. రితేష్ దేశ్ ముఖ్, తమన్నా భాటియా, పూనమ్ థిల్లాన్ వంటి దిగ్గజ నటులు ఉన్నా, ఏ మాత్రం అలరించని రొట్ట కథ, కథనాలతో తెరకెక్కించిన ఈ మూవీ ఏ ఒక్క వర్గం ఆడియన్స్ ని కూడా పెద్దగా ఆకట్టుకోదు. దర్శకుడు శశాంక ఘోష్ ఆడియన్స్ నాడి పట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు అనే చెప్పాలి.
ఆది పర్వము • సభా పర్వము • వన పర్వము లేక అరణ్య పర్వము • విరాట పర్వము • ఉద్యోగ పర్వము • భీష్మ పర్వము • ద్రోణ పర్వము • కర్ణ పర్వము • శల్య పర్వము • సౌప్తిక పర్వము • స్త్రీ పర్వము • శాంతి పర్వము • అనుశాసనిక పర్వము • అశ్వమేధ పర్వము • ఆశ్రమవాస పర్వము • మౌసల పర్వము • మహాప్రస్ధానిక పర్వము • స్వర్గారోహణ పర్వము • హరివంశ పర్వము పాత్రలు శంతనుడు | గంగ | భీష్ముడు | సత్యవతి | చిత్రాంగదుడు | విచిత్రవీర్యుడు | అంబ | అంబాలిక | విదురుడు | ధృతరాష్ట్రుడు | గాంధారి | శకుని | సుభద్ర | పాండు రాజు | కుంతి | మాద్రి | యుధిష్ఠిరుడు | భీముడు | అర్జునుడు | నకులుడు | సహదేవుడు | దుర్యోధనుడు | దుశ్శాసనుడు | యుయుత్సుడు | దుస్సల | ద్రౌపది | హిడింబి | ఘటోత్కచుడు | ఉత్తర | ఉలూపి | బభృవాహనుడు |అభిమన్యుడు | పరీక్షిత్తు | విరాటరాజు | కీచకుడు | ద్రోణుడు | అశ్వత్థామ | ఏకలవ్యుడు | కృతవర్మ | జరాసంధుడు | సాత్యకి | దుర్వాసుడు | సంజయుడు | జనమేజయుడు | వేదవ్యాసుడు | కర్ణుడు | జయద్రధుడు | శ్రీకృష్ణుడు | బలరాముడు | ద్రుపదుడు | | దృష్టద్యుమ్నుడు | శల్యుడు | శిఖండి | సుధేష్ణ ఇతర విషయాలు పాండవులు | కౌరవులు | హస్తినాపురం | ఇంద్రప్రస్థం | రాజ్యాలు | కురుక్షేత్ర యుద్ధం | భగవద్గీత ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి..
కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై క్రిష్ బండిప‌ల్లి నిర్మాత‌గా బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ రావ‌ణలంక‌. ఈ సినిమాలో క్రిష్, అశ్విత, త్రిష జంట‌గా న‌టిస్తున్న‌ ఈ సినిమాలో ముర‌ళి శ‌ర్మ‌, దేవ్ గిల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు వీర శంకర్ తో పాటు రావణలంక యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. - Advertisement - హీరో క్రిష్ మాట్లాడుతూ… ఈ సినిమా కష్టపడి చేశాను, సన్నిహితులు అడిగారు ఎందుకు నువ్వే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నావాని. వేరే నిర్మాతల దగ్గరికి వెళితే బడ్జెట్ ప్రాబ్లమ్స్ వస్తాయని నేనే నిర్మించానాని చెప్పాను. ప్రతి టెక్నీషియన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడి చేశారు. డైరెక్టర్ కష్టం తెరమీద కనిపిస్తుంది. రాహుల్ సిప్లిగంజ్, కలభైరవ పాడిన పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది, ఈ రోజు ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చిన డైరెక్టర్ వీరశంకర్ గారికి అలాగే అందరూ అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ బిఎస్ఎస్.రాజు మాట్లాడుతూ… చాలా లోకేషన్స్ లో ఈ సినిమా తీశాం, హిమాలయాలల్లో కొన్ని అద్భుతమైన సీన్స్ తీశాం, అలాగే బ్యాంకాక్, వైజాగ్ లో రిచ్ గా ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తీశారు నిర్మాత. మా రావణ లంక ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికి ధన్యవాదాలు తెలిపారు. సత్య మాస్టర్ మాట్లాడుతూ… హీరో, డైరెక్టర్ టెక్నీషియన్స్ అందరూ బాగా చేశారు. నేను విజువల్స్ చూశాను చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాతో క్రిష్ మంచి హీరోగా పేరు తెచ్చుకోబోతున్నాడని తెలిపారు. డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ… హీరో క్రిష్ నాకు బాగా తెలుసు, పలుమార్లు కాల్ చేసి రావణ లంక సినిమా గురించి మాట్లాడుతూ సాంగ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయని చెప్పేవాడు ఇప్పుడు చూస్తుంటే నిజం అనిపిస్తుంది. అతనికి మంచి భవిషత్తు ఉండాలని కోరుకుంటున్న అన్నారు. సృజన అనే పాట బాగా పాపులర్ అయ్యింది. రేపు థియేటర్స్ లో కూడా దానికి మంచి రెస్పాన్స్ లభిస్తుందని భావిస్తున్న అన్నారు.
ప్రపంచంలోని అంధులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీ‌య వాది, మేధావి అయిన లూయిస్‌ బ్రెయిలీ ఫ్రాన్స్‌ దేశంలో పారిస్‌ నగరానికి 20 మైళ్ళ దూరంలో నున్న మారుమూలలోఉన్న రానక్రూవె గ్రామంలో మౌనిక్‌, సైమన్‌ దంపతులకు ముగ్గురు సంతానంలో చివరి వాడిగా జనవరి 4, 1809లో జన్మించారు మౌనిక్‌ సైమన్‌ దంపతులు వృత్తిరీత్యా చర్మకారులు. లెదర్‌ ఉపయోగించి జీన్లు, రకాల సామాగ్రి తయారుచేసి చుట్టుపక్క ఊళ్లల్లో అమ్ముకుంటూ పోషణ సాగించే వారు. లూయీస్‌ బ్రెయిలీ చాలా చురుకైనవాడు. మూడు సంవత్సరాల వయసున్నప్పుడే వాళ్ళ అన్న పుస్తకాలు చదివేవాడు. తన తండ్రితో ఒక రోజు గుర్రపు జీన్లు తయారు చేసుకునే వాళ్ళ షాపుకు వెళ్ళాడు. అక్కడున్న పదునైన చువ్వ, కత్తులతో తండ్రిని అనుక రిస్తున్నాడు. తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇంతలో ఓ పదునైన కత్తి ఎగిరి వచ్చి ఒక కంటిలో గుచ్చుకుంది. స్థానిక హాస్పిటల్‌లో వైద్యునికి తల్లిదండ్రులు చూపించారు. బీదరికం కారణంగా మంచి వైద్యం అందిచ లేకపోవడంతో కంటిచూపు మొత్తం పోయింది. మొదట ప్రమాదానికి గురైన కన్ను కొంత కాలానికే ఇన్‌ఫెక్షన్‌ అయి రెండవ కంటిచూపు తన 5వ ఏట పూర్తిగా కోల్పోయి అంధత్వానికి దారితీసింది. అందరిలాగానే తన కొడుకు చదువుకోవాలనే ఆశయంతో మౌనిక్‌ సైమన్‌ దంపతులు లూయీస్‌ బ్రెయిలిని అక్క అన్నతో పాటుగా వారి గ్రామంలో నున్న పాఠశాలకు పంపించారు. ఆ పాఠశాలలో బ్రెయిలీ కనబరిచిన అద్భుత ప్రతిభను గమనించిన తన తండ్రి చెక్కపై మేకుల అక్షరాల రూపంలో బిగించి వాటిని తాకడం ద్వారా బ్రెయిలీకి అక్షర జ్ఞానం కలిగించాడు. చదువుకోవాలనే పట్టుదలను తన తెలివితేటల్ని చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యానికి లోనయ్యేవారు. ప్రపంచంలో మొదటగా 1784లో వాలంటీస్‌ హవే చేత ప్రారంభం అయిన అంధుల పాఠశాలలో పుస్తకాలు అన్నీ కాగితంపై మేకులతో ఉబ్బెత్తుగా చేసి అంధులు తడిమడం ద్వారా గుర్తుపట్టేట్లు చేసి విద్యాబోధన చేసేవారు. ఈ పుస్తకాలు పెద్దగా బరువుగా ఖరీదైనవిగా ఉండడంవల్ల వీటి ద్వారా విద్యాభ్యాసం సాధ్యపడేది కాదు. దీనితో సంతృప్తి చెందనటువంటి లూయీస్‌ బ్రెయిలి 1821లో చార్లెస్‌ బార్‌ బెరియన్‌ అను సైన్యాధికారి రూపొందించినటువంటి పాఠశాలలో రహస్య డీకోడ్‌ భాష ద్వారా సైనికులకు 12 చుక్కలతో మాత్రమే ఇచ్చే పాఠశాలలో చేరి 12 చుక్కల లిపితో కొంత కాలం చదువుకొనసాగించాడు. దానితో సంతృప్తి చెందకుండా దానిపై అనేక పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. దాదాపు 11 సంవత్సరాల పరిశోధనల అనంతరం 1832లో అభివృద్ధి చెందిన సరళ పద్ధతిలో చుక్కల లిపిని కనుగొన్నాడు. ఈ లిపికి బ్రెయిలి పేరు మీదగానే నామకరణం చేయడం మూలంగా బ్రెయిలీ లిపి అని పేరు వచ్చింది లూయిస్‌ బ్రెయిలీ మేధాశక్తికి బహుమతిగా నేషనల్‌ స్కూల్‌ ఫర్‌ ది బ్లైండ్‌ నందు ప్రొఫెసర్‌ పోస్టుకు 1833లో ఎంపికయ్యారు. లూయీస్‌ బ్రెయిలి విద్యార్థులకు హిస్టరి, ఆల్‌జిబ్రా, చరిత్ర పాఠ్యాంశాలు బోధించేవారు. 1831లో 6 చుక్కల లిపిని కనుగొన్నప్పటికి కూడా ప్రశాంతంగా ఉండకుండా నిరంతరం శ్రమిస్తూ 1839 లో సున్నితమైన సులభ తరమైన డెకాపాయింట్‌ అను కొత్త పద్ధతిని ఉపయోగించి పేపరుపై రంధ్రాలు సులభంగా చేసే పద్ధతిని కనిపెట్టి బ్రెయిలీ లిపిని అభివృద్ధి పరిచాడు. లూయీస్‌ మంచి సంగీత విధ్వాంసుడు. ఇతను 1834 – 1839 వరకు ఫ్రాన్స్‌ దేశంలోనున్న చర్చిల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చేవాడు. వాలంటీస్‌ హలే చనిపోయిన తర్వాత అనంతరం వచ్చిన అంధుల పాఠశాల ప్రిన్సిపల్‌గా వచ్చినటువంటి డాక్టర్‌ అలెగ్జాండర్‌ ఫ్రాన్సిస్‌, లూయస్ ను చరిత్ర పుస్తకాన్ని మొత్తం బ్రెయిలి లిపిలోకి అనువాదం చేసినందుకు తన ఉద్యోగం నుంచి తీసేసాడు. లూయీస్‌ బ్రెయిలీ కనిపెట్టిన లిపి ప్రస్తుతమున్న కంప్యూటర్‌ భాషకు వీలుగా రూపొందించ బడిందంటేనే లూయీస్‌ బ్రెయిలీ ముందు చూపు ఎంతో అర్థమవుతుంది. బ్రెయిలీ లిపి కనుగొనబడిన తర్వాత సమాచార రంగంలో అంధులకు విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. లూయీస్‌ బ్రెయిలీ చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనాన్ని గుర్తించిన ప్రపంచ దేశాలు తన పేరు మీద పోస్టల్‌ స్టాంపులు, కరెన్సీ విద్యా సంస్థలకు, పట్టణాలకు పేర్లను పెట్టుకుంటున్నాయి. మన దేశంలో రెండు రూపాయల కాయిన్‌ను, యుఎ్‌సఎ ఒక డాలరును, ఫ్రాన్స్‌, జర్మనీ ప్రపంచ వ్యాపితంగా చెల్లుబాటయ్యే పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. మానసిక సామర్థ్యానికి వైకల్యం అడ్డుకాదని ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చునని అంధుడై అంధుల కోసం ప్రస్తుతం ఉన్న కంప్యూటర్‌ పరిజ్ఞానానికి అనుకూలంగా చిన్ననాటి నుంచి అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న లూయీస్ గారిని ట్యుబరిక్యులోస్‌ మహమ్మారి వ్యాధి పట్టిపీడించడంతో 1852లో తన సొంత గ్రామం అయిన క్రూవెలో ప్రాణాలు విడిచాడు. లూయీస్‌ బ్రెయిలీ చనిపోయిన రెండు సంవత్సరాల అనంతరం లిపి ప్రాచుర్యంలోకి వచ్చింది. యూరఫ్ లో 1873 అనంతరం ఈ లిపి విస్తరించింది. యుఎస్ లో 1883లో ఈ లిపిని వాడడం ప్రారంభించారు. విశ్వవ్యాప్తంగా ఇంగ్లీషు భాషలోకి లిపిని 1932లో ప్రవేశపెట్టారు. బ్రెయిలీ మరణ శతాబ్ది సందర్భంగా 1952లోఅతని అస్తికలను పారిస్‌లో పాంథియన్‌లోకి మార్చి విశిష్ఠ వ్యక్తిగా అతనిని గౌరవించారు. బ్రెయిలీ 200 జన్మదినో త్సవం సందర్భంగా 2009లో ప్రపంచవ్యాప్తంగా అతనిని కీర్తించారు. బెల్జియం, ఇటలీ బ్రెయిలీ బొమ్మతో రెండు యూరోల నాణాన్ని విడుదల చేశాయి. మన భారతదేశం బ్రెయిలీ గౌరవార్థం 2 రూపాయల నాణాన్ని అతని బొమ్మతో విడుదల చేసింది. అదే విధంగా అమెరికా ఒక డాలరు నాణాన్ని విడుదలచేయడం అపూర్వం, అంధులకు విద్యాదానం చేసిన మహనీయుడు బ్రెయిలీ చిరస్మరణీయుడు
బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యకు కారణమైనవారిని వదిలిపెట్టమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు మాఫియాగా మారి ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. సాయిగణేష్ కుటుంబసభ్యులను కిషన్ రెడ్డి పరామర్శించారు. ఖమ్మం లో రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ ఆగడాలు ఎక్కువయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల ఆత్మహత్యచేసుకొని మరణించిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి పరామర్శించారు . కుటుంబసభ్యులను జరిగిన పరిణామాలకు సంబందించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు .పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు . అంతకు ముందు హైద్రాబాద్ నుంచి వచ్చిన కిషన్ రెడ్డికి ఖమ్మం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఘన స్వాగతం పలికారు . అక్కడ స్థానికులను కలుసుకున్నారు . ఈ సందర్భంగా బానోత్ భద్రునాయక్ తనపై పెట్టిన రౌడీ షీట్ గురించి కేంద్రమంత్రికి వివరించారు. తనకు న్యాయం జరిగేలా కృషి చేయాలనీ వేడుకున్నారు . అనంతరం సాయి గణేష్ ఇంటికి వెళ్లి కుటుంసభ్యులతో మాట్లాడారు . ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం పరామర్శించేందుకు గతంలో ఒక కేంద్రమంత్రి రావడం , ఇప్పుడు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రావడం అనేకమంది బీజేపీ నేతలు వచ్చి గణేష్ కుటుంబాన్ని ఓదార్చడం తో ఇది రాష్ట్ర వ్యాపిత సమస్యగానే కాకుండా దేశ వ్యాపిత సమస్యగా మారింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తోపాటు , బీజేపీ తమిళనాడు సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే ధర్మారావు , కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి , తదితరులు ఉన్నారు . నాయకులూ అంతా సాయిగణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు .ఆత్మహత్య గల కారణాలను అడిగి తెలుసుకున్నారు . పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు . బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ. బీజేపీ యువ కార్యకర్తను కోల్పోయిందని అవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది. మరో పార్టీ ఎదగకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారు . ఖమ్మంలో మంత్రి ఆగడాలు హద్దుమీరుతున్నాయి . సాయిగణేశ్ ను అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారు. అతడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి అని కిషన్ ఫైరయ్యారు. జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిందేనని అన్నారు . సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్, ఇతర పోలీసు అధికారులు జైలుకు వెళ్లకతప్పదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. తెలంగాణలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రైస్ మాఫియా పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ప్రతిపక్ష పార్టీలు వార్డుల్లో ఖర్చు చేయడం లేదని, అనేక సర్వేలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వస్తున్నాయన్నారు.
పోలవరం వద్ద రక్తికట్టని చంద్రబాబు డ్రామా వైయ‌స్ఆర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం వైయ‌స్ జగన్‌ బాబుకు ఇవే చివరి ఎన్నికలు.. జీవితంలో మళ్లీ సీఎం కాలేడు చంద్రబాబుకు బీసీలు బైబై పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ అమలుకు సన్నద్ధం కండి వ్యవసాయ రంగానికి పెద్దపీట వ్యర్థాల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన పెరగాలి మా ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు సంబంధం లేదు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన You are here హోం » డొంక తిరుగుడు » సునీతమ్మా ఇంత’పచ్చ’పాతమా సునీతమ్మా ఇంత’పచ్చ’పాతమా 05 Oct 2018 1:27 PM కొద్ది రోజుల క్రితమే ఎపి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పరిటాల సునీత డ్వాక్రా మహిళల రుణమాఫీకి టిడిపి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. అంతలోనే తమ పార్టీ అధ్యక్షుడి బుద్ధులు పుణికిపుచ్చుకున్నట్టు కొన్నాళ్లకే మళ్లీ యూటర్న్ తీసుకుని డ్వాక్రా మహిళలకు నాలుగేళ్ల లో 2500 కోట్లు వడ్డీ రాయితీ ఇచ్చామంటున్నారు. ఎంత సొంత పార్టీ అయినా, ఎంతగా తమ పార్టీ అంటే పక్షపాతం ఉన్నా ఇంతలా పబ్లిక్ గా అబద్ధాలు చెబుతారా అని ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. పైగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు హామీలు అమలవలేదని చెప్పిన సునీతమ్మ ఇప్పుడిలా ప్లేటు ఫిరాయించిందేమిటా అని ఆలోచిస్తున్నారు. సరే దీనితో పాటే పరిటాల సునీత మరో సంచలన ప్రకటన కూడా చేసారు. అదేమిటంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రలకే పరిమితమని, ఆయన ఎప్పటికీ సిఎం కాలేరని అన్నారు. ఈ మధ్యే టిడిపి అధినేత హస్తంతో చేయికలిపినప్పటి నుంచీ ఆ పార్టీ నాయకులకు హస్త సాముద్రికం, జాతకాలు చెప్పడం అలవాటైనట్టుంది. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయో, ఎవరు గెలుస్తారో ఘంటాపథంగా చెప్పేస్తున్నారు. ఇక పరిటాల వారి కోడలకు కూడా భవిష్యత్తును చెప్పే శాస్త్రమో, అస్త్రమో దొరికినట్టు జగన్ ఎన్నికల్లో గెలుపు గురించి స్పష్టంగా వాదిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై జగన్ కు అవగాహన లేదని కూడా ఆవిడ అభిప్రాయం. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టిడిపి నేతలకు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో భారతదేశంలోని మరే నేతకూ తెలియదని వారందరి నిశ్చితాభిప్రాయం. నేతలకే కాదు అభివృద్ధి అంటే ఏమిటో తెలుగు ప్రజలకే అవగాహనకు రాకుండా ఉంది. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడమే అభివృద్ధి అని ప్రజలు భ్రమ పడుతున్నారు. రాజధాని పేరుతో భూములు లాక్కోవడమే అభృవృద్ధి విధానం కాబోలని సరిపెట్టుకుంటున్నారు. కబ్జాలు, లూఠీలు, ప్రైవేటు ఆస్తుల కైకర్యం చేయడం, ఆలయాల్లో నగలు, వజ్రాలు దోపిడి చేయడం, ప్రజలను హింసించడం ఇవన్నీ అభివృద్ధి లక్షణాలని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అసలు అభివృద్ధి అనే పదానికి స్పెల్లింగ్ అయినా, ఆ మాటకు పేటెంట్ అయినా టిడిపిదే తప్ప మరెవ్వరిదీ కాదని కొత్తగా చట్టం కూడా రాబోతోందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాల... హెల్త్ టిప్స్రో: జా లిప్స్... సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్... New Device Enables Heart Surgery with out stopping Heart Scientists say that they have developed a unique device that will enable doctors to perform heart bypass surge...
మార్చి-ఏప్రిల్ మధ్య ఆర్-ఫ్యాక్టర్ ఒకటిగా ఉంది. అంటే వంద మంది కరోనా బాధితుల నుంచి మరో వంద మందికి ఇన్ఫెక్షన్ సోకింది. X భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇది సింపుల్‌ స్టేట్‌మెంటే అనుకుంటే పొరపడినట్టే. సెకండ్‌వేవ్‌కు ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సేమ్‌ టు సేమ్‌ ఇప్పుడు కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్-ఫ్యాక్టర్ గురించే. మార్చి-ఏప్రిల్ మధ్య ఆర్-ఫ్యాక్టర్ ఒకటిగా ఉంది. అంటే వంద మంది కరోనా బాధితుల నుంచి మరో వంద మందికి ఇన్ఫెక్షన్ సోకింది. ఇప్పుడు కూడా ఆర్‌-ఫ్యాక్టర్ ఒకటికి చేరువవుతోంది. వచ్చే రెండు వారాల్లో కరోనా విస్పోటనం ఖాయం అని ఈ ఆర్-ఫ్యాక్టర్ చెబుతోంది. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు 40వేలకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. కేరళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కర్నాటకలో సైతం 19 రోజుల తర్వాత కేసులు 2వేలు దాటాయి. బెంగళూరులో కంటైన్‌మెంట్‌ జోన్స్‌ 25శాతం పెరిగాయి. మహారాష్ట్రలో 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులోనూ మూడు రోజుల నుంచి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. చెన్నై సహా 20 జిల్లాల్లో కేసులు పెరుగుతున్నట్టు అక్కడి వైద్య అధికారులు చెబుతున్నారు. కేరళలో కరోనా కేసులు పెరగడంతో.. కర్నాటకకు వచ్చే పొరుగురాష్ట్రం వారికి పరీక్షలు తప్పనిసరి చేసింది. కేరళలో జులై 1 నాటికి లక్ష యాక్టివ్ కేసులుండగా.. ఇప్పుడు లక్షన్నర దాటాయి. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు కేరళ ప్రభుత్వం వీకెండ్‌ లాక్‌డౌన్ విధించింది. కేరళ అనుభవంతో తమిళనాడు ముందు జాగ్రత్తలో పడింది. ఇప్పటివరకు అమలులో ఉన్న నిబంధనలను ఆగస్ట్ 9వరకు పొడిగిస్తూ తమిళనాడు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి 9 గంటల వరకే షాపులు తెరచి ఉంటాయి. ఆ తర్వాత ఎవరికీ రోడ్లపైకి తిరిగే అనుమతి లేదు. ఏపీలోనూ నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ, ఏపీల్లో రెండు డెల్టాప్లస్ కేసులు నమోదు అయినట్టు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పార్లమెంట్‌లో తెలిపారు. తెలంగాణలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం.. గాంధీ సూపరింటెండెంట్ ఇప్పటికే హెచ్చరించారు కూడా. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ రాబోయే రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన దేశాలు మాస్కులకు సెలవు అని ప్రకటించాయి. అది ఎంత తప్పో డెల్టా వేరియంట్‌ తెలిసొచ్చేలా చేసింది. ఆయా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్నా సరే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దెబ్బకు రెండు డోసుల టీకాలు తీసుకున్నా సరే మాస్కులు పెట్టుకోవాల్సిందేనంటూ ఆదేశాలిచ్చాయి. అమెరికా ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలు చూస్తుంటే.. మాస్కులతో సహజీవనం చేయక తప్పదనిపిస్తోంది. కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తైంది. అయినప్పటికీ, కరోనా వైరస్ విజృంభిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వ్యాక్సిన్‌ వేయించుకున్న వాళ్లంతా మాస్క్‌ పెట్టుకోవక్కర్లేదంటూ ప్రకటించారు. మాస్కులు విసిరేస్తూ ఫొటోలకు కూడా పోజ్ ఇచ్చారు. తీరా చూస్తే సీన్ రివర్స్‌ అయింది. అమెరికాలో ఒక్కరోజే 90వేల కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో థర్డ్‌ వేవ్‌ వచ్చేస్తోందంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్‌ రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే రెండు వారాల్లో ఇండియాలోనూ థర్డ్‌వేవ్‌ మొదలవొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే ఏకంగా ఫోర్త్‌ వేవ్‌ మొదలవబోతోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ శక్తివంతంగా మారుతోంది. దీంతో కరోనా వ్యాప్తి వేగంగా పెరగడంతో పాటు డ్యామేజ్‌ కూడా ఎక్కువగానే చేస్తోంది. మరోవైపు ఫైజర్, ఆస్ట్రాజెనెకా వంటి సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లపై కొన్ని దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్‌ తొలి డోసు టీకా కేవలం 34 శాతమే ప్రభావవంతంగా పనిచేస్తోందని చెబుతున్నాయి. అంటే వంద మంది వ్యాక్సిన్‌ తీసుకుంటే అందులో 66 మందికి మళ్లీ వైరస్‌ సోకి ఆస్పత్రిలో చేరేంత పరిస్థితులకు దారితీస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ వేయించుకున్నా సరే మాస్కులు తీయొద్దని అనౌన్స్‌ చేస్తున్నాయి దేశాలు. భౌతికదూరం, శానిటైజర్లు తప్పనిసరిగా మెయిన్‌టైన్‌ చేయాల్సిందేనని చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌ తన దేశ పౌరులందరికీ వ్యాక్సిన్‌ వేయించింది. వ్యాక్సినేషన్ అయిపోగానే మాస్కులు తీసేయండని కూడా ప్రకటించింది. కాని, ఆ వ్యాక్సిన్‌ ప్రభావం కేవలం 41 శాతంగానే ఉందని ఈ మధ్య ప్రకటించింది. అంటే, వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో వందకు 59 మంది డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టేనని స్పష్టం చేసింది. అందుకే, ఇజ్రాయెల్‌లో మూడో డోస్‌ వ్యాక్సినేషన్‌ను మొదలుపెడుతున్నారు. ఇక సింగపూర్​ సహా పలు దేశాల్లో టీకా తీసుకున్న వాళ్లు వైరస్​ బారిన పడుతున్నారు. అటు అమెరికా కూడా టీకా తీసుకున్న వాళ్లు కూడా తప్పనిసరిగా మాస్క్‌ వాడాలని చెబుతోంది. మొత్తానికి డెల్టా వేరియంట్‌ ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. ఎప్పటికప్పుడు తన రూపు మార్చుకోవడంతో మరింత డేంజర్‌గా మారింది. అందుకే, డెల్టా రకం కరోనా వైరస్‌కు ప్రపంచం మొత్తం వణికిపోతోంది.
ఇటీవల ఓ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ లూసిఫర్ చూశాక తాను సంతృప్తి చెందలేదని అందువల్ల తెలుగు వెర్షన్ `గాడ్ ఫాదర్ లో మార్పులు చేసేందుకు ప్రయత్నించానని చెప్పారు. అయితే లూసిఫర్ తో చిరంజీవి `సంతృప్తి చెందలేదు` అనే మాట మోహన్ లాల్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. గాడ్ ఫాదర్ కోసం మార్పులు చేసామని అనడం కూడా నచ్చలేదు. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం దసరా రోజున అంటే అక్టోబర్ 5 న విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు మెగాస్టార్ తన తాజా వ్యాఖ్యతో లాల్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారారు. అంతేకాదు చిరు మాట్లాడిన వీడియోని వైరల్ చేస్తూ మోహన్ లాల్ అభిమానులు దానిపై కౌంటర్లు వేస్తున్నారు. మోహన్ లాల్ కి సరిరారు ఎవరూ! అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి మాటలను లాల్ అభిమానులు అపార్థం చేసుకున్నారనే చెప్పాలి. చిరు మాటల్లో ఎక్కడా లూసీఫర్ బాలేదని అనలేదు. ఆ సినిమా ఎంతో బాగా చేశారనే అన్నారు. కానీ తనకు భాష అర్థం కాక కొంత కన్ఫ్యూజ్ అయ్యానని కానీ తాను రీమేక్ చేసేందుకు అర్హమైన మంచి వైవిధ్యమైన సినిమా అని ప్రశంసించారు. తెలుగు సినిమా గాడ్ ఫాదర్ ని ఎక్కడా లూప్ హోల్స్ అనేవి లేకుండా ప్రతి ఫ్రేమ్ ని గ్రిప్పింగ్ గా చేశామని తన సినిమా గురించి చెప్పుకున్నారు కానీ లూసీఫర్ ని విమర్శించనే లేదు. తన మాటల్లో ఎక్కడా మోహన్ లాల్ ని కానీ లూసీఫర్ మూవీ ఘనతను కానీ కించపరచలేదు. అయినా కానీ ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకుని చిరుపై కౌంటర్లు వేస్తున్నారు. మోహన్లాల్- వివేక్ ఒబెరాయ్ మరియు ఇతరులు ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ కి అధికారిక తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుందని అంచనాలు వెలువడ్డాయి. గాడ్ ఫాదర్ ట్రైలర్ ఆకట్టుకుంది. చిరు ఇమేజ్ కి తగ్గట్టు గాడ్ ఫాదర్ లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒరిజినల్ చూసిన తర్వాత నా ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేయాలని సూచించానని చిరు అన్నారు. మోహన్ రాజా తెలుగు వెర్షన్ లో మార్పులు చేసిన తర్వాత నేను ఎదురుచూస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ అని నాకు అనిపించింది. మేము దానిని అప్ గ్రేడ్ చేసాము. లూప్ హోల్స్ లేకుండా అత్యంత ఆకర్షణీయంగా చేసాము. ఇది ఖచ్చితంగా మీ అందరికీ సంతృప్తినిస్తుంది! అని కూడా చిరు అన్నారు. కొందరు రీమేక్ లతో ఒప్పించలేదు. నా విషయానికొస్తే నేను రీమేక్ చేసిన సినిమాలన్నీ చాలా వసూళ్లు రాబట్టాయి. గాడ్ ఫాదర్ రేపు తెలుగు- హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు అని చిరు అన్నారు. అందరికీ నచ్చుతుందని కూడా అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత ఎన్.వి ప్రసాద్ మాట్లాడుతూ.. ``లూసిఫర్ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ చూశారు. చరణ్ కి ఫోన్ చేసి రీమేక్ రైట్స్ కొనమని సూచించారు. ఆ తర్వాత మెగాస్టార్ కి చూపించగా ఆయన సినిమా చేయడానికి అంగీకరించారు. అవకాశం ఇచ్చిన చిరంజీవిగారికి చరణ్కి ధన్యవాదాలు`` అని అన్నారు. అయితే చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే లాల్ అభిమానులు కోపంగా స్పందించారు. మోహన్ లాల్ ఆల్ టైమ్ బెస్ట్ అని సూచించారు. అభిమానుల కామెంట్లు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Home » News » Did Sonia Gandhi Offer Congress Chief Post To Rajasthan Cm Ashok Gehlot Ahead Of Her Foriegn Tour 2024 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ను న‌డిపించేది రాహూల్ కాదు, గెహ్లాట్? Published Date - 06:50 PM, Wed - 24 August 22 By- Sandeep రాష్ట్రాల వారీగా ప్రాంతీయ పార్టీల చేతుల్లో గ‌ట్టి దెబ్బ‌తింటున్న బీజేపీ, అదే జాతీయ స్థాయికొచ్చేస‌రికి, రాహూల్ గాంధిని, కాంగ్రెస్ పార్టీని పోటీదారునిగా చూపించి ఘ‌న విజ‌యాన్ని సాధిస్తోంది. అందుకే సోనియా, రాహూల్ గాంధికాకుండా రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీని 2024లో నడిపించడం కాంగ్రెస్ కు మంచిదేనా? 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నాయకత్వం వహించి, స‌ర్వ‌సైన్యాధ్యక్షుడిగా కాంగ్రెస్ సైన్యాన్ని న‌డిపించాల‌న్న‌ది కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరిక అన్న‌ది, మీడియా నివేదిక‌ల సారాంశం. ఒకవేళ సోనియాగాంధీ ఈ కోరిక కోరితే అశోక్ గెహ్లాట్ నో చెప్పలేరు. ఆయ‌న రాజ‌కీయ జీవితంలో ఇది ముఖ్యమైన ప్రమోషన్. నిజానికి ఏ కాంగ్రెస్ నాయకుడూ గాంధీకి నో చెప్పడు, అందులోనూ గాంధి కుటుంబ విధేయుడైన గెహ్లాట్ అస్స‌లు చెప్ప‌కూడదు. అందుకే “ఇవన్నీ” తాను మీడియా నుండి మాత్రమే వింటున్నానని, త‌న‌కు అప్పగించిన విధులను నిర్వర్తిస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సీనియర్ ప‌రిశీల‌కుడిగా, మోదీ సొంత రాష్ట్రంలో మేజిక్ చేయాల‌నుకొంటున్నారు. రాహుల్ గాంధీ పార్టీ ఏకగ్రీవ నాయకుడిగా కొనసాగుతున్నారని ఆయన చెప్పిన ఒక రోజు తర్వాత, గెహ్లాట్ ను సోనియా క‌లిశారు. ఇది అంత‌ర్గ‌త సమావేశం. ఇద్ద‌రు నేత‌లు ఏం మాట్లాడుకున్నారో ఎవ‌రూ చెప్ప‌రు. రాహూల్ రాజ‌కీయ గురుబృందంలో గెహ్లాట్ కూడా ఒక‌రు. అంద‌వ‌ల్ల కాంగ్రెస్ అత్యున్న‌త ప‌ద‌విమీద చాలా ఆస‌క్తి ఉన్న‌ట్లు క‌నిపించాల‌ని ఆయ‌న కోరుకోరు. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగాలేదు. వైద్య పరీక్షల కోసం విదేశాల్లో ఉండాల్సివ‌స్తోంది. అందుకే త‌న‌కు బ‌దులుగా పూర్తిస్థాయి పార్టీ అధ్య‌క్షుడు కావాల‌ని ఆమె కోరుకొంటున్నారు. పాతికేళ్లుగా కాంగ్రెస్‌ను సోనియా లేదంటే రాహుల్ గాంధీ నడిపిస్తున్నారు. అలాగ‌ని పాపువ‌ర్ లీడ‌ర్ అని చెప్పి ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను అధ్య‌క్షులుగా చేయ‌లేరు. కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక గాంధీ విధేయులను ఎలా సీతారం కేస‌రీ పక్కనపెట్టారో సోనియాకు తెలుసుక‌దా! రాహుల్ గాంధీ ఒకప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా, ఆయ‌న ప‌నితీరు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఉత్తేజాన్ని ఇవ్వ‌లేదు. ఆయ‌న ట్రాక్ రికార్డు చాలా యావ‌రేజ్. ఆయ‌న ముందుండిన‌డిపించిన ఎన్నిక‌ల్లో పార్టీ దారుణంగా ఓడిపోయింది. పోనీ రాష్ట్రాల్లో గెల్చినా ఆ క్రెడిట్ ఆ రాష్ట్ర నాయ‌కుల‌ది కాని, రాహూల్ దికాదు. పంజాబ్ లో అమరీందర్ సింగ్ , మధ్యప్రదేశ్‌కు దిగ్విజయ సింగ్ , ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్ బఘెల్ , రాజస్థాన్‌లో గెహ్లాట్ వంటి ప్రాంతీయ నాయకులకే క్రెడిట్ ద‌క్కింది. నిజానికి అక్క‌డ వాళ్ల ప‌లుకుబ‌డే ఎక్కువ‌. రాహూల్ వాళ్ల‌కు జూనియ‌ర్ కిందే లెక్క‌. మ‌రి రాహూల్ సాధించింది ఏంటి? క‌నీసం పార్టీలో సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తార‌ని అనుకున్నా, అదికూడా సాధించ‌లేకపోయారు. తెలంగాణ‌లో చంద్ర‌బాబు ప్ర‌చారం చేస్తే ఎలా క‌సీఆర్ చెల‌రేగిపోతారో, జాతీయ రాజ‌కీయాల్లో మోదీ అంతే. ఎదురుగా గాంధీ వార‌సులు క‌నిపిస్తే, మోదీ నిప్పులు చెరుగుతారు. ఎన్డీయే ప్రభుత్వం అవినీతిమ‌య‌మ‌ని ముద్ర వేస్తే, మోదీ బోఫోర్స్ లేవ‌నెత్తుతారు. మీరు నియంతలా పాలిస్తున్నారని ప్రధానమంత్రిని ఎద్దేవ‌చేస్తే, ఎమర్జెన్సీ సంగ‌తిని మోదీ ముందుకుతెస్తారు. విదేశాంగ విధానంలో మీరు విఫ‌లమైయ్యారంటే అన్ని స‌మ‌స్య‌ల‌కు కార‌ణం జవహర్ లాల్ నెహ్రూ చైనా పట్ల వ్యవహరించిన తీరేనంటూ స‌మ‌స్య‌ను దారిమ‌ళ్లిస్తారు. అందుకే గాంధి కుటుంబం మోదీని ఎదుర్కొనలేద‌ని, వాళ్ల‌కు వార‌స‌త్వ రాజ‌కీయ స‌మ‌స్య‌లున్నాయ‌ని నిపుణులు అనేది. ఇప్పుడు గాంధికుటుంబం క‌నుక గెహ్లాట్ ను పార్టీ అధ్య‌క్షుడిని చేస్తే, ఉత్త‌ర‌భార‌తంలో గ‌ట్టి వాయిస్ వినిపిస్తుంది. గాంధీ కుటుంబ స‌మ‌స్య‌లను లేవ‌నెత్తే అవ‌కాశం బీజేపీకి ఉండ‌దు. అప్పుడు కాంగ్రెస్ క‌నీసం పోటీ అయినా ఇవ్వ‌గ‌ల‌ద‌న్న‌ది రాజ‌కీయ నిపుణుల అంచ‌నా.
thesakshi.com : డ్యాషింగ్ డైరెక్టర్(puri Jagannadh)పూరి జగన్నాధ్ ఇప్పుడేం చేస్తున్నట్లు? చేతిలో హీరోల్లేరు? డేట్లు ఇవ్వాలనుకున్న హీరోలంతా వేర్వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అలాగని పూరి ఇప్పుడున్న పరిస్థితుల్లో(star hero’s )స్టార్ హీరోలెవరు దిగొచ్చి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. టైర్ -2 హీరోలతోనే సినిమా చేసే ఛాన్స్ ఉంది. వాళ్లు కూడా ముందు కమిట్ మెంట్లను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. అటు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ కూడా మధ్యలోనే ఆగిపోయింది. అందులో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఖుషీ తో బిజీ అయిపోయాడు. అతనికొచ్చిన ఇబ్బందేం లేదిక్కడ? పూరి ఏం చేస్తున్నాడు? అన్నదే ఇప్పుడు ఇండస్ర్టీ సహా ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే ముంబై ప్లాట్ ని కూడా వెకేట్ చేసినట్లు తెలుస్తోంది. లైగర్ సక్సెస్ అయి ఉంటే కథ వేరేఆ ఉండేది. కానీ పూరి ఊహించనిది జరిగింది. ఇప్పుడా పరిస్థితి నుంచి బయటపడి పడిలేచిన కెరటంలా ఎగసి పడాల్సిన సమయం ఇది. ఈ నేపథ్యంలో పూరి వాట్ నెక్స్ట్ అనేదానికి సరైన బధులు దొరకడం లేదు. ప్రస్తుతం పూరి(hyderabad) హైదరాబాద్ లోనే ఉంటున్నారు. జయాపజాలు ఆయనకు కొత్తం కాదు కాబట్టి ఇలాంటి ఒత్తిళ్లు ఆయనకు కొత్తేం కాదు. పడిని ప్రతీసారి తారాజువ్వలా పైకి లేవడం ఆయనకు బాగా అలవాటైన పని కూడా. కాబట్టి పూరి ఒత్తిడిలో ఉన్నాడు…గందరగోళానికి గురవ్తున్నాడు..ఏం చేయాలో పాలుపోవడం లాంటి వంకాయ మాటలు అనవసరం అన్నది అభిమనుల మాటగా అనుకున్నా? అతనికి అందరిలాంటి ఎమోషన్సే ఉన్నాయి. అవును పూరి సక్సెస్ లేక ఎంతగా ఇబ్బంది పడ్డాడో ఓ సందర్భంలో రామ్ చరణ్ మాటల్ని బట్టి అర్ధమైంది. హిట్ చూసి మూడేళ్లు అవుతుందని పూరి ..చరణ్ వద్ద అనగానే మెగా పవర్ స్టార్ కాస్త ఓదార్చిన సన్నివేశం అతనిలో కనిపించింది. (Charan)చరణ్ ని హీరోగా లాంచ్ చేసింది పూరి కాబట్టి ఆ చనవుతో చరణ్ వద్ద తన బాధని వ్యక్త పరిచే ప్రయత్నం చేసాడు. మరి తాజా పరిస్థితుల్లో డ్యాషింగ్ డైరెక్టర్ కి అవకాశం ఎవరు కల్పిస్తారు అన్నది చూడాలి. చిరంజీవి అండ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ మ‌ధ్య ఆన్‌లైన్‌లో జ‌రిగిన ముచ్చ‌ట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియా(social media)లో హాట్ టాపిక్ అవుతున్నాయి. గాడ్ ఫాద‌ర్‌లో పూరీ జ‌గ‌న్నాథ్ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న రాత్రి ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన చిట్ చాట్ మాత్రం మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. ఎందుకంటే గ‌తంలో చిరంజీవితో పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా చేయాల్సి ఉండ‌గా చివ‌రి నిముషంలో మిస్ అయ్యింది. పాలిటిక్స్‌కు వెళ్ళాక చాలా ఏళ్ళు చిరంజీవి సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చిరు కమ్ బ్యాక్ మూవీ చేసే చాన్స్ మొద‌ట పూరీకే వ‌చ్చింది. ఆ టైమ్‌లో చిరుకి పూరీ చెప్పిన ఆటో జానీ క‌థ న‌చ్చినా, ఆ టైమ్‌లో ఆ స‌బ్జెట్ క‌రెక్ట్ కాద‌ని, త‌మిళ్ మూవీ క‌త్తి రీమేక్ చేసి ఖైదీ నెంబ‌ర్ 150తో చిరంజీవి హిట్ కొట్టారు. ఇక ఆ త‌ర్వాత ఎవ‌రి సినిమాల‌తో వారు బిజీ అయిపోయారు. అయితే గాడ్ ఫాద‌ర్ మూవీ ద్వారా మ‌ళ్ళీ క‌లిసిన చిరు అండ్ పూరీలు, బుధ‌వారం రాత్రి జ‌రిగిన చిట్ చాట్ ద్వారా చిన్న హింట్ ఇచ్చారు. ముందుగా పూరీ జ‌గ‌న్నాథ్‌ని కొత్త క‌థ‌లు, కొత్త స్క్రీన్ ప్లేల గురించి చిరంజీవి అడిగారు. ఆ త‌ర్వాత ఆటో జానీ స్క్రిప్ట్ ఉందా చింపేశారా అని అడ‌గ్గా, ఆ స‌బ్జెట్‌ని ప‌క్క‌న పెట్టేశాన‌ని, మీ కోసం మ‌రో ప‌వ‌ర్ ఫుల్ స‌బ్జెక్ట్ రెడీ చేస్తున్నాని చెప్పాడు పూరీ. మీరు ఎప్పుడు వ‌చ్చినా క‌థ వినేందుకు తాను సిద్ధంగా ఉంటాన‌ని, ఆల్వేస్ వెల్‌క‌మ్ అని చిరంజీవి (chiranjeevi)రిప్లై ఇచ్చారు. ఇంట్లో తనయుడు ఆకాష్ పూరి ఉన్నాడు. కానీ ఆ యంగ్ హీరో కూడా సక్సెస్ ల్లో లేడు . ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. అలాగని ఇప్పుడు ఆకాష్ ని నమ్మి పెట్టుబడి పెట్టడానికి బయట నిర్మాతలు ముందుకొస్తారా? అన్నది మరో సందేహం. పూరి కనెక్స్ట్ రంగంలోకి దిగుదామన్నా ఉన్నదంతా లైగర్(liger) పైనే ఖర్చు పెట్టి చేతులు కాల్చుకున్నారు. అలాగని మరీ చిన్న ప్రొడక్షన్ హాస్ ల్లో సినిమాలు చేయలేరు. అంతకు మించి హీరోల పరంగా కిందకు దిగలేరు. ఇలా రకరకాల ఇబ్బందులు పూరి మనసును తొలిచేస్తున్నాయన్నది వాస్తవంగా కనిపిస్తుంది. Tags: #Chiranjeevi#cinema news#FILM NEWS#Puri Jagannadh#Telugu Film Indrustry#TOLLYWOODIndian film directorram chan
…నేను బాత్ రూం లోంచి బయటికి రాగానే, నన్ను పట్టేసుకుని…మంచం మీదికి లాక్కుపోయి…వెల్లకీతలా పడేసి……నా గుబ్బల్ని ఒడిసిపట్టుకుని…తన తొడల్తో నా తొడలు మొరటుగా విడదీసి…కసిగా దిగబడి…ఓ మూడు నిముషాలు నాకూపిరాడకుండా దున్ని చిప్పిల్లిపోయాడు…ఎవరో నన్ను రేప్ చేసినట్లనిపించింది వకూ ఓ రెండు క్షణాలు… ‘…ఎందుకు బాబూ ఇంత కసి!…రాత్రి కాంపెన్సేట్ చేస్తానన్నానుగా!…’ అన్నాను… ఓ రెండు నిముషాల తర్వాత తెప్పరిల్లి …‘…అది అసలు…ముందు వడ్డీ వసూలు చేసుకోవాలిగా!…’ అంటూ చిలిపిగా కన్నుగీటి…‘…సారీ సంధ్యా!…వజ్ ఐ వెరీ రఫ్!?…’ అంటూ నా వీపు నిమిరాడు… ‘…ఇట్స్ ఓకే జీజాజీ…అకేషన్ డిమాండ్స్ ఇట్…యూ హావ్ టు రిలీవ్ యువర్ సెల్ఫ్…ఈజిట్ నాట్!?…’ అంటూ సోలిన అతడి అంగం వైపు కళ్ళతో కొంటెగా సైగ చేస్తూ చీర చుట్టుకోబోయాను…”…ఎందుకూ దండగ! నువ్వో నైటీ వేసుకుని నాకో నైట్ గౌన్ ఇయ్యి…” అన్నాడు…అలాగే డ్రెస్ అయ్యి హాల్లోకొచ్చేసరికి , మాధురీమేమ్…ఓ చాలీచాలని నైటీ సింగారించి భారంగా మెట్లు దిగుతూంది…వెనకనుంచి ఆవిడ నడుంని సపోర్ట్ చేస్తూ… అడుగులో అడుగు వేసుకుంటూ నైట్ డ్రెస్ లో వికాస్…నా వైపే చూస్తూ మెట్లు దిగుతున్నాడు… ఎందుకో!… తనతో కళ్ళు కలపడానికి చచ్చేంత సిగ్గనిపించింది వకూ!…దీదీ మొహంలో అదే ఫీలింగ్ చూసి వెనక్కి తిరిగాను…జీజాజీ కూడా వికాస్ లాగే చిరునవ్వు చిందిస్తూ దీదీని చూస్తున్నాడు…ఈ మగాళ్లకస్సలు సిగ్గు బిడియాలు లేవనిపించింది …ఇంతలో డోర్ బెల్…హోటల్ సర్వీస్ వాళ్ళు…దీదీగెస్ట్ రూంలోకి , మదన్ సర్ లైబ్రరీ లోకీ సర్దుకున్నారు…నేనూ దీదీ వెనకే వెళ్లబోతూంటే…ఆగమని వికాస్ సైగ చెయ్యడంతో ఆగిపోయాను…‘…ఆవిడ నడ్డికి మజిల్ స్ప్రెయిన్ క్రీమ్ రాయి సంధ్యా! నేను రాస్తానంటే మొహమాటపడుతూంది…’ అన్నాడు నా దగ్గరకొచ్చి…‘…ఇది బాగుంది…వాయించే వాడివి నువ్వూ…మందు రాసేది నేనూ నా!?…’ అన్నాను వెటకారంగా…‘…చెప్పింది చెయ్యి…’ అంటూ నా పిర్ర మీదొకటి ఇచ్చుకుని తలుపుతీయడానికెళ్ళాడు వికాస్… ‘…మరీ మొరటైపోతున్నాడు బాబూ!…’ అనుకుంటూ పిర్రని రుద్దుకుంటూ గెస్ట్ రూంలోకెళ్ళాను… …మాధురీ దీదీ మంచం మీదకూర్చునుంది…నన్నోక్షణం చూసి కళ్ళు దించుకుంది…కాసేపు మౌనం తర్వాత “…వేరే నైటీ ఇయ్యి సంధ్యా!…నీ డ్రెస్సర్ లోంచి వికాస్ తీసిచ్చింది మీ పెళ్ళైన కొత్తల్లోదనుకుంటాను…” అంది దీదీ సిగ్గుగా నవ్వుతూ…అప్పుడావిడ వైపు చూశాను…గుండెల మీద ఓరెండు బటన్స్ అతి కష్టం మీద పట్టించింది… బైటికి ఉబుకుతున్నఆవిడ తెల్లటి స్థనాల మీద ఎర్రటి గోరొత్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి…కళ్ళు వాల్చుకుని గెస్ట్ డ్రెస్సర్లోంచి ఓ పెద్ద సైజు నైటీ తీసిచ్చాను…అది అందుకుని అటాచ్డ్ బాత్ వైపు కొద్దిగా కుంటుతూ బయల్దేరింది మాధురీ మేమ్… …‘ఏంటి దీదీ…కుంటుతున్నారూ?…’ అనడిగాను…ఏమీ తెలియనిదాన్లా!…”…మహా మొరటమ్మా మీ ఆయన…నిలబెట్టే వాయించేశాడు!….” అంటూ వెళ్లబోయింది…‘…ఉండండి దీదీ!…ఈ క్రీమ్ రాస్తాను…కాస్త రిలీఫ్ గా ఉంటుంది…’ అంటూ ఆవిడ్ని వెనక్కి పిలిచి…మంచంమీద బోర్లా పడుక్కోబెట్టి ఏం మాట్లాడకుండా క్రీమ్ రాయడం మొదలెట్టాను… ‘…పార్టనర్స్ మారితే పశువులైపోతారా సంధ్యా ఈ మగాళ్ళు?…’ అంది ఆవిడ ఉన్నట్లుండి …నా కేమనాలో తెలీలేదు…‘…మామూలుగా వికాస్ మొరటు కాదు దీదీ…మీ అందాలు చూసి…’ అని బెదురుగా ఆపేశాను…ఆవిడ మొహం స్టడీ చేస్తూ… వాచిన ఆవిడ పెదాలమీద మెరిసిన చిరునవ్వు చూసి…ధైర్యం పుంజుకుని…‘…ఏమైంది దీదీ!…’ అన్నాను సన్నగా… ‘…మీ ఆయన అలుపు లేకుండా నన్ను మీ బెడ్ రూం లోకి మోసుకుపోయినా…నాకొచ్చింది సంధ్యా! ఎక్కడలేని ఆయాసం!!…దాంతో గదిలో చేరగానే కిందికి జారి…పక్కనే ఉన్న నీ మల్టిపుల్ మిర్రర్స్ ఉన్న నీ డ్రెస్సింగ్ టేబుల్ ని ఆనుకుని నిలబడిపోయాను …’ అంటూ ఆవిడ వెంటనే మొదలెట్టేసింది…నా ప్రశ్నకోసమే ఎదురు చూస్తూన్నట్లు!… ఊఁ కొట్టాను ఆవిడ్ని ప్రోత్సహిస్తూ… ‘…మీ ఆయన నా వెనక జేరి… ఎగిసెగిసి పడుతున్న…వీటి మీద కాసేపూ..’.అంటూ ఆవిడ తన స్థనాల వైపు కళ్ళార్పి…‘… మెడవంపులో కాసేపూ… సున్నితంగా ముద్దులు కురిపిస్తూ భుజాల్నిరుద్ది… ఆయాసం తగ్గడానికి నా గుండెల్నీ…వీపునీ… రాస్తూన్నట్లు నాటకమాడి…వెనక నించి జాకెట్ లోకి వేళ్ళు దూర్చి…బ్రాసియర్ హుక్ ని విడదీసి…రెండింటినీ ఊడలాగేశాడమ్మా మీఆయన…..’ అందే మాధురీ దీదీ బరువుగా ఊపిరి పీలుస్తూ!… అన్నాను వకుళతో… ‘…నాటకమాడింది నీ కిలాడీ దీదీయే…నా సిక్స్ పాక్ ని ఏమీ అనకు… సంసారం చేసుకుంటూన్న ఏ ఆడదానికైనా తెలీదుటే… జాకెట్ హుక్స్ విడదీస్తూంటే!?…’ కోపంగా అంది వకుళ…మాఆయన్ని సపోర్ట్ చేస్తూ..‘…అదే మీ ఆయనైతే వాట్ని టపటపా తెంపేసుండేవాడులే!….అప్పుడు తప్పకుండా తెలిసేది…’ అన్నాను అరమోడ్పుగా కళ్ళుమూసుకుని… ‘…కలలు తర్వాతకందూగాని…చెప్పావిడ ఏమందో!…’ అంటూ నన్ను పొడిచింది…‘..కొంగు కప్పుకుందామని చూస్తే అది భుజాలమీద లేదు సంధ్యా…’.. అంటూ కంటిన్యూ చేసింది దీదీ… అని మళ్ళి మొదలెట్టాను… ‘….నా కాళ్ళదగ్గిర పడుందది…సిగ్గు ముంచుకొచ్చి…కళ్ళు మూసుకుని…ఒంటిని దాచు కుందామని వీపు వికాస్ వైపు పెట్టి గోడ వైపు తిరిగాను సంధ్యా… కాసేపు మాటల్లేకపోయినా నా మెడమీదా, …వీటి…మీదా వేడి ఊపిరి తగలడం…నడుం మీద వేళ్ళు కదలడం తెలీడంతో ఏమైందా అని కళ్ళు తెరిచాను…ఒంటిమీద నూలుపోగులేని నా రిఫ్లెక్షన్ నన్ను వెక్కిరించింది…ఏం చేయాలో తెలీక మళ్ళీ కళ్ళు మాసేసుకున్నాను సంధ్యా!…. ‘…మౌత్ వాటరింగ్ షేప్స్ భాభీ మీవి…’ అంటూన్న మీ ఆయన మాటలు చెవిలో మత్తుగా వినిపిస్తూన్నా…నా స్థనాల మీదా…ముచ్చికలమీదా…తొడల మధ్యా…పూరెమ్మలమీదా… తన వేళ్ళు కదులుతూన్నా …సిగ్గుతో కళ్ళు తెరవలేకపోయాను… …ఇంతలో నా పిరుదుల మధ్య…అప్పుడే కొలిమి లోంచి తీసిన ఇనప కడ్డీ కొన తగుల్తూన్న ఫీలింగ్…తొడల్ని వెడల్పు చేశాను సంధ్యా…ఆ చురకల్ని తప్పించుకుందామని!…మరుక్షణం నా ఎడం మోకాలు రొమ్ముని తాకేట్టు పైకి లేచిపోవడం…నా పూరెమ్మల్ని చీల్చేస్తూ ఓ గూటం లోపలికి చొరబడ్డం…వెంటవెంటనే జరిగిపోయాయి…కెవ్వుమని కేకెడుతూ కళ్ళు తెరిచాను…వినిపించుండాలి మీకు…’ అందావిడ … ‘…ఏమో దీదీ…మా బాధ లో మేమున్నాం…’ అన్నాను…మొహమాటంగా… …దీదీ అప్పడికే వేడెక్కిపోయుంది వకూ!… బలిసిన అరిటికాయ సైజులో …గోధుమ రంగులో ఉన్న మీ ఆయన అంగం… సగం వరకూ నా రెమ్మల్లో దూరిపోయుండడం కనిపించింది సంధ్యా అద్దంలో…’ అంటూ మళ్ళీ మొదలెట్టేసింది…‘…తన ఎడం చేత్తో నాఎడం తొడని మరింత పైకెత్తేసి పిసికెస్తూ… నడుం చుట్టూ తన కుడి చెయ్యి పెనవేసి… చేతి వేళ్లని నా గుబ్బలమీద…బొడ్డులోతుల్లో…కామకీల మీదా నాట్యం చేయిచేస్తూ…నన్ను దున్నడం మొదలెట్టాడు సంధ్యా…అద్దం లో కనిపిస్తూన్న మీ ఆయన వీరాంగం చూడలేక సిగ్గుతో ప్రాణాలు చచ్చిపోతూంటే….కుడి చేత్తో చెక్క బార్డర్ని ఊతంగా పట్టుకుని…ఎడం చేతిని తన మెడ చుట్టూ పెనవేసి…ప్రాణాలు జిల్లార్చుకు తున్నాయి వికాస్…నా చేత సర్కస్ ఫీట్లు చేయించకు…అంటూ …నా ఎడం ముచ్చికని తన నోట్లో దోపుతూ…మొరెట్టుకున్నానమ్మా మీ ఆయన తో…తను వింటేగా! నా కుడి పిర్ర కిందనించి చెయ్యి దూర్చి…తన మీదకి లేపుకుని…మధ్య మధ్యలో తన అంగాన్ని గాడిలో సర్దుకుంటూ…తన వేళ్లకంటిన నా మదాన్ని,నా పొత్తికడుపుకే పామేస్తూ…నన్ను లేపి లేపి దున్నాడు తల్లీ…నడుం పట్టేసిందనుకో!…అంటూ తన ఒంటిని పరుపుకి ఒత్తేసుకుని ఓ రెండు క్షణాలు మాట్లాదకుండా ఉండిపోయింది వకూ ఆవిడ!… అన్నాను…‘…వికాస్ పోట్లని తలుచుకుని మళ్ళీ కారేసుకుందేమోలే నీ దీదీ…’ అంది వకుళ కసిగా…కావచ్చు…కాసేపట్లో తొడల మధ్య ఒత్తుకుంటూ లేచి…బాత్ రూం కెళ్ళి వేరే నైటీ వేసుకొచ్చింది… ఐతే వకూ! .. పార్టనర్ మారితే పశువులేనా ఈ మగాళ్ళు?…” అన్నాను దాని మొహం లోకి చూస్తూ… “…ఏమో! నువ్వే చెప్పాలి…రెండు రోజుల్లో మొగుడు కాక మరో ముగ్గురు మగాళ్లని రుచి చూసిందానివి!!…” అంది వకుళ కొంటెగా నవ్వుతూ… “…ఛీ… ముగ్గురేంటీ…ఇద్దరేగా!!…” అన్నాను కోపంతో వకుళ తొడని గాఠ్ఠిగా గిల్లేస్తూ… “…అబ్బా! చచ్చానే!! కలల్లో పోటుగాడితో సహా ముగ్గురు కాలేదేంటీ!!!” అంది వకుళ…నేను గిల్లిన చోట రుద్దుకుంటూ… .”..వాడు నిజం కాదుగా!…నెప్పెడుతూందా!!…సారీ వకూ!!!” అంటూ నేనూ దాని తొడని రుద్దబోయాను… “…పర్లేదులే…ఊఁ…కానీ!…” అంటూ నన్ను ప్రోత్సహించింది…… భోజనాల దగ్గర నన్నూ, దీదీనీ కొసరి,కొసరి తినిపించారు మగాళ్లు..”.రాత్రి జాగారం చెయ్యాలి…ఓపిక లేదంటే ఒప్పుకోం “…అంటూ… కాసేపు హాల్లో కూర్చున్నాం…అక్కడే దుకాణం తెరిచెయ్యబోయారు మగాళ్ళు…”…ఛిఛీ…” అని దూరం జరిగిపోయాం…ఆడాళ్ళం…తర్వాత ఎవ్వరు ఏ రూంలోకెళ్ళాలని కాసేపు చర్చ….”…మేం డిసైడ్ చేస్తాం!…” అంటూ బయల్దేరాం నేనూ దీదీ…”…గెస్ట్ బెడ్ ఇంచుమించు రోడ్డు మీదికుంది… ఇది వద్దు…” అనుకున్నాం … అన్ని రూంలూ తిరిగింతర్వాత పిల్లల బెడ్, మాస్టర్ బెడ్ బాగున్నాయని తేల్చింది దీదీ… “… ఇంటి ఇల్లాలిని ఆవిడ మంచం మీదే అరగదీయాలిట…అంచేత నేనూ, దేవర్జీ పిల్లల బెడ్లోకెళ్తాం, నువ్వూ,మీ జీజాజీ మాస్టర్ బెడ్ మీద…” అంది దీదీ…”…పక్క,పక్కరూమ్స్ కదా! చప్పుడ్లు వినిపిస్తాయి దీదీ!…” అన్నాను మొహమాటంగా…” …వీలైనంత చప్పుడ్లు చేద్దాం…అప్పుడుకానీ ఈ మగాళ్లకి బుధ్ధిరాదు!…” అని కసిగా నిర్ణయించేసింది మాధురీదీదీ… ఇంకేముందీ…ఓ రెండు నిముషాల్లో మెదలైంది వ్యవహారం…తల వాల్చుకునే వికాస్ కి గుడ్ నైట్ చెప్పి మదన్ సర్ తోబాటు మాస్టర్ బెడ్ లోకెళ్ళాను… ఇద్దరం నైట్ డ్రెస్ల కింద ఏమీ వేసుకోపోవడంతో ఓక్షణంలో పుట్టినవాళ్లం పుట్టినట్లుగా తయారయ్యాం…నాకు మెళ్ళో మంగళ సూత్రం, నల్లపూసలూ …పాదాలకి మట్టెలూ…మదన్సర్ కి మెళ్ళో ఓ రెండు తులాల బంగారం చైన్ మినహా… నేను సిగ్గుతో చస్తూన్నా వినకుండా మదన్ సర్ నన్ను రూం మధ్య బాగా లైట్ పడే చోట నిలబెట్టి నా చుట్టూ తిరుగుతూ, నా గుండ్రని భుజాల దిగువన, నడుం మడతలో ఉన్న పుట్టుమచ్చల్ని ముద్దాడి, నా పిరుదుల…తొడల…పిక్కల పొంకాన్ని అందంగా వర్ణించి…వాట్ని సున్నితంగా నిమిరి ముందుకి వచ్చాడు…అప్పటికే నా కింది పెదాలు తడిబారాయి… జీజాజీ మోకాళ్లమీద నిలబడి…”…ఎంత బాగుందో!…” అంటూ…నేనంతవరకూ చూసుకోని…నా కుడి చనుమొన కి కొంచెం పైన ఉన్న తేనెరంగు పుట్టుమచ్చని చూపుడు వేల్తో నిమిరి “…చుప్పు…”మని చప్పుడు చేస్తూ ముద్దెట్టుకున్నాడు… నేనింకాగలేక అతగాడి తలని నా గుబ్బలకి ఒత్తేసుకున్నాను… …తను నన్నమాంతం ఎత్తేసుకుని, నన్ను మంచం మీద పడుక్కోబెట్టి, నామీద పశువులా పడ్డాడు… “…ఇక వాయింపే…” అనుకున్నాను….కానీ అతగాడు ఓ రెండు నిముషాలు తన మొహాన్ని నా గుబ్బలకి రుద్దుకుని, నెమ్మదిగా కిందికి జారి…కుడిచేతివేళ్ళతో నా తొడల మొదళ్లని నిమురుతూ నా బొడ్డు చుట్టూ నాలికతో రుద్దడం మొదలెట్టాడు… నాలిక చివరని బొడ్డు లోపలికి జొనుపుతాడేమో అనుకుని మత్తుగా కళ్ళు మూసుకున్నాను …ఇంతలో నా స్థనాలకి తడి తగలడంతో ఉలిక్కి పడి పక్కకి జరిగి…కళ్ళు తెరిచి చూశాను… జీజాజీ ఏటవాలుగా తిరిగి…మోకాళ్ళమీద లేచి…తొడల వంపుల్లో ముద్దులు కురిపిస్తున్నాడు….తడిబారిన అతడి పురుషత్వపు గుండు నా శరీరాన్ని అప్పుడప్పుడు తగుల్తూంది…”…దాన్ని… చేత్తో దూరంగా తోసేద్దామా!…” అనుకున్నాను…” ముట్టుకుంటే మరింత రెచ్చిపోతారీ మగాళ్ళు …” అనుకుని ఆగిపోయాను… ఇంతలో అతడి పెదాలు నా పూరెమ్మల దగ్గరకి జరిగాయి… అతడు విడదీయకుండానే…నా ప్రయత్నం లేకుండానే…నా తొడలు పుస్తకంలా తెరుచుకున్నాయి… ‘…థాంక్స్ ఫర్ ది కాడ్బరీ సంధ్యా…’ అంటూ నా పూరెమ్మల చుట్టూతా… చుప్చ్ప్…పుప్చ్ప్ అంటూ చప్పుడ్లు చేస్తూ ముద్దులు కురిపించేస్తున్నాడు … ఇప్పుడతగాడి గుండు తడి నా గుబ్బల మీదా…భుజాలమీదా తగుల్తూంది…”…ఆరూ…తొమ్మిదీ చేయబోతున్నాడా ఇతగాడు! …చస్తే ఒప్పుకోకూడదు…” అనుకుంటూ ఓరగా అతగాడి అంగం వైపు చూశాను…పొతకలా…దిట్టంగా ఉంది…ఎందుకో!…కొలవాలనిపించింది వకూ… వెంకట్ గాడిది కొలిచినట్లు…ఇతగాడిదీ కొలిచేశాను… బహుశా ఆరేడు అంగుళాలు ఉంటుందేమో!? …అంటూ…వకుళ పక్కనే పడున్న స్కేలువైపు మొహమాట పడుతూనే చూశాను…‘…ఇది బాగుందే సంధ్యా!…కనిపించిన మగాడిదాన్నల్లా నువ్వు జానలతోనూ, బెత్తెలతోనూ కొలుచుకురా!…నీకు నేను ఆ సైజుల్ని ఇంచీలల్లోనూ…అడుగుల్లోనూ చెప్తూంటాను…ఊఁ…పెట్టు…’ అంటూ నా చేతిని స్కేలు మీద పెట్టించింది…‘… నీ లెక్క ప్రకారం ఎంతుందేంటీ?…’ అంది నా వేళ్లని సద్దుతూ… ‘…జాన కి బొటకన వేలంత తక్కువ…’ అన్నాను స్కేలు మీద జాన చాపి, చిటికెన వేలు వెనక బొటకన వేలెడ్తూ…! ‘…నీ అంచనా కరెక్టేనే పిల్లా!…ఆరున్నర…మరి…బలుపో!…’…అంది వకుళ …‘…అది మాత్రం అదిరిపోయింది వకూ… ఎడంచేత్తో ‘… దాన్ని…’ పట్టుకున్న తర్వాత ఏ వేల్తోనూ, నా బొటకన వేల్ని ముట్టుకోలేకపోయానంటే నమ్ము…మధ్యలో కుడి చెయ్యి బొటకన వేలెడ్తేనేగానీ సర్కిల్ పూర్తి కాలేదు…ఎలా దింపించుకోగల్గానో దాన్ని! …తల్చుకుంటే ఒళ్ళు జలదరిస్తూంది…’ అన్నాను…సన్నగా వణుకుతూ…‘…నీ సిగ్గుమాలిన వర్ణనలతో నాకు వికాస్ తో బాటు మరో ఇద్దరు మగాళ్ల మీద కూడా కోరిక కల్గించావే పాడు పిల్లా!…ఎలా తీరుస్తావో?…నీదే భారం…ఊఁ…చెప్పు ఇంకేమేం చేశావో!…’ అంది నా బుగ్గని పొడుస్తూ… … నా చేతుల్ని వెంటనే వెనక్కి లాక్కున్నాను…నే చేసిన పనిని చూసి…తనదీ…మా ఆయన్దీ పోలచమంటాడేమోరా భగవంతుడా!…అనుకుంటూ… అది పట్టించుకోకుండానే మదన్ సర్ తనపని చేసుకుపోతున్నాడు… అతడి కదలికల బట్టి …నా మొహానికి ఓ ఆరంగుళాల దూరంలో…నిక్కిన అతగాడి మగతనం పడగిప్పుకున్న నాగుపాములా నాట్యం చేస్తూంది… పై చర్మం తీయించేసుకున్నాడని చెప్పాగా… అతగాడి గుండు ఎండు మిరపకాయ రంగులో మెరిసిపోతూంది… ముట్టుకోవాలనిపించిందే వకూ…”…దాన్నలుసుగా తీసికుని అతగాడు నా నోటిని…దెంగు…తా…నంటే…నో…. తనంతట తను నా నోట్లో పెట్టేసినపుడెలాగూ తప్పదు…” అనుకుని అతికష్టం మీద ఓర్చుకున్నాననుకో! …ఎంతసేపెదురుచూసినా నా రెమ్మల చుట్టూ ముద్దులు కురిపించడం తప్ప ఇంకేంచెయ్యడే!…సిగ్గు విడిచి…మొత్తని అతడి మొహానికి దగ్గరగా జరిపి…కాలు నిలువుగా పైకి జాపాను …నా పిరుదుల్ని రెండరచేతుల్లో ఇముడ్చుకుని పిసికేస్తూ తొడ మూలాల్నీ…పూరెమ్మల్నీ ముద్దులెట్టేసు కుంటున్నాడు తప్ప ఇంకేం చెయ్యడే…ఇంకాగలేక…లేపిన నా కాల్ని అతగాడి మెడచుట్టూ పెనవేసి నా మొత్తకొత్తేసుకున్నానమ్మా! .ఓ రెండు క్షణాల తర్వాత విడిపించుకుని…మోచేతిమీద పైకి లేచాడు జీజాజీ…అతగాడి ముక్కు చివర నా తడి…దాన్ని తుడుచుకుంటూ…కళ్లతో తన …మొ…డ్డ…వైపు సైగ చేశాడు నవ్వుతూ…ఇంకాగలేకపోయాను వకూ!…నా మడమతో జీజాజీ తలని మళ్ళీ నా మొత్తకొత్తుకుంటూ…రెండు చేతుల్తో… అతడి మగతనాన్ని నా వైపు లాక్కుని… నోట్లోకి తీసుకోబోయాను వకూ…పట్టలేదు…మళ్ళీ ట్రై చేశాను…ఊఁ…హూఁ…ఫలితం లేకపోయింది…ఎందుకో! నా తొడలవైపు చూసుకున్నాను…మదన్ సర్ మళ్ళీ మోచేతిమీద పైకి లేచి…నా వైపే చూస్తున్నాడు చిరునవ్వుతో!…‘…ఓపెన్ యువర్ మౌత్…ఫుల్ అండ్ వైడ్ సంధ్యా…ఓన్లీ దెన్ యూ కెన్ స్వాలో ఇట్…’ అన్నాడే వకూ… బిగ్గరగా నవ్వుతూ…’ అంటూ దాని మొహం వైపు చూశాను… ‘…ఊఁ…కానీ…’ అందది తన బొటకన వేల్ని చీకుతూ…‘…నాకు ఉద్రేకం కట్టలు తెంచుకుందనుకో!…‘…యూ మైండ్ యువర్ బిజినెస్ జిజాజీ!…’ అంటూ అతగాడ్ని వెల్లకిలా తోసి …నా రెండు తొడల్తో అతగాడి మొహాన్ని నొక్కి పట్టేస్తూ…తనమీదికెక్కిపోయి…కసిగా అతగాడంగాన్ని సగం పైదాకా మింగేశానే…నోటిని అంతగా ఎలా తెరవగల్గానో! తలుచుకుంటే ఆశ్యరమనిపిస్తుంది…మా ఆయన్ది మింగిన రోజులున్నాయికానీ…తన మీద ఇంత కసిగా నేనెప్పుడూ ఎక్కలేదనుకో!…అన్నాను బరువుగా ఊపిరి పీలుస్తూ…‘…మరో సారి చేద్దుగాన్లే!…ఐనా నీ బదులు… ఆ పిల్లెవరూ!…అదే…నీ వెంకట్ గాడి భార్య…ఆఁ… సరళ …అదెక్కేసిందిగా! ఊఁ!…కానీ…’ అంది వకుళ … ‘…ఓహ్! గుడ్ జాబ్ …సంధ్యా డార్లింగ్…’ అంటూ రెండు చేతుల్తో నా మొత్తని పైకి లేపి…పూరెమ్మల మధ్య తన నాలికని ఆడిస్తూ…లోపలికి జొనుపుతూ …మధ్య మధ్యలో బొడిపెని ముని పళ్ళతో కొరకడం మొదలెట్టాడే!…నా శరీరంలో రక్తమంతా పూరెమ్మల్లోకి ప్రవహించినట్లైంది వకూ…ఇంక నీ కంట్రోల్ చేసుకోలేక అతగాడి అంగాన్ని నేనూ కొరకడానికి ట్రై చెశాను…నోట్లో ఇమడ్డమే గగనమైతే పళ్ళెలా దిగుతాయ్…ఏంచేయాలో తెలీక గోళ్లతో అతగాడి వృషణాల్నీ, …మొ…డ్డ… మొదల్నీ గిల్లేస్తూ…తలని ముందుకీ వెనక్కీ ఆడించదం మొదలెట్టానే!…అతగాడి అంగం మరింత మింగ గల్గు తున్నానని పించింది…ఇంకాస్త కసిగా ట్రై చేశాను…కాసేపట్లో అతగాడి వృషణాలు నా పెదాలకి తగలడం మొదలెట్టాయి…వేళ్ళతో అతగాడి అంగం పిడి దగ్గరున్న నరాల్ని రుద్దుతూ తలని మరింత విగరస్ గా ముందుకీ వెనక్కీ ఆడించడం మొదలెట్టానే!…అని ఆగాను ఊపిరి తిప్పుకోడానికి… ‘…నీ నోట్లోనే కార్చేసుంటాడు మానవుడు…’ అంది వకుళ కసిగా నా తొడని పిసుకుతూ…లేదులే!…‘…ఈజీ సంధ్యా!…ఈజీ!!…’ అంటూన్న జీజాజీ గొతు వినేసరికి తెలివొచ్చి…నానోట్లోంచి అతగాడి…దాన్ని… బైటికి లాగేసి…తనవైపు చూశాను…జీజాజీ మొహం కందగడ్దలా ఎర్రగా అయిపోయుంది…‘…ఎక్సెలెంట్ జాబ్…మైగాడ్!…యూ ఆల్మోస్ట్ బ్లోన్ మీ ఆఫ్…’ అన్నాడు…ఇబ్బందిగా కదులుతూ!…‘…వాట్ డూ యూ థింక్ ఆఫ్ సంధ్యా!?…’ అంటూ కిందికి దిగబోయి …అతడి గుండుమీద ఉబ్బున్న చర్మాన్ని ముని పంటితో కొరికి దిగిపోయాను…‘…నీ అంచనా కరెక్టేనే పిల్లా!…ఆరున్నర…మరి…బలుపో!…’…అంది వకుళ …‘…అది మాత్రం అదిరిపోయింది వకూ… ఎడంచేత్తో ‘… దాన్ని…’ పట్టుకున్న తర్వాత ఏ వేల్తోనూ, నా బొటకన వేల్ని ముట్టుకోలేకపోయానంటే నమ్ము…మధ్యలో కుడి చెయ్యి బొటకన వేలెడ్తేనేగానీ సర్కిల్ పూర్తి కాలేదు…ఎలా దింపించుకోగల్గానో దాన్ని! …తల్చుకుంటే ఒళ్ళు జలదరిస్తూంది…’ అన్నాను…సన్నగా వణుకుతూ…‘…నీ సిగ్గుమాలిన వర్ణనలతో నాకు వికాస్ తో బాటు మరో ఇద్దరు మగాళ్ల మీద కూడా కోరిక కల్గించావే పాడు పిల్లా!…ఎలా తీరుస్తావో?…నీదే భారం…ఊఁ…చెప్పు ఇంకేమేం చేశావో!…’ అంది నా బుగ్గని పొడుస్తూ… … నా చేతుల్ని వెంటనే వెనక్కి లాక్కున్నాను…నే చేసిన పనిని చూసి…తనదీ…మా ఆయన్దీ పోలచమంటాడేమోరా భగవంతుడా!…అనుకుంటూ… అది పట్టించుకోకుండానే మదన్ సర్ తనపని చేసుకుపోతున్నాడు… అతడి కదలికల బట్టి …నా మొహానికి ఓ ఆరంగుళాల దూరంలో…నిక్కిన అతగాడి మగతనం పడగిప్పుకున్న నాగుపాములా నాట్యం చేస్తూంది… పై చర్మం తీయించేసుకున్నాడని చెప్పాగా… అతగాడి గుండు ఎండు మిరపకాయ రంగులో మెరిసిపోతూంది… ముట్టుకోవాలనిపించిందే వకూ…”…దాన్నలుసుగా తీసికుని అతగాడు నా నోటిని…దెంగు…తా…నంటే…నో…. తనంతట తను నా నోట్లో పెట్టేసినపుడెలాగూ తప్పదు…” అనుకుని అతికష్టం మీద ఓర్చుకున్నాననుకో! …ఎంతసేపెదురుచూసినా నా రెమ్మల చుట్టూ ముద్దులు కురిపించడం తప్ప ఇంకేంచెయ్యడే!…సిగ్గు విడిచి…మొత్తని అతడి మొహానికి దగ్గరగా జరిపి…కాలు నిలువుగా పైకి జాపాను …నా పిరుదుల్ని రెండరచేతుల్లో ఇముడ్చుకుని పిసికేస్తూ తొడ మూలాల్నీ…పూరెమ్మల్నీ ముద్దులెట్టేసు కుంటున్నాడు తప్ప ఇంకేం చెయ్యడే…ఇంకాగలేక…లేపిన నా కాల్ని అతగాడి మెడచుట్టూ పెనవేసి నా మొత్తకొత్తేసుకున్నానమ్మా! .ఓ రెండు క్షణాల తర్వాత విడిపించుకుని…మోచేతిమీద పైకి లేచాడు జీజాజీ…అతగాడి ముక్కు చివర నా తడి…దాన్ని తుడుచుకుంటూ…కళ్లతో తన …మొ…డ్డ…వైపు సైగ చేశాడు నవ్వుతూ…ఇంకాగలేకపోయాను వకూ!…నా మడమతో జీజాజీ తలని మళ్ళీ నా మొత్తకొత్తుకుంటూ…రెండు చేతుల్తో… అతడి మగతనాన్ని నా వైపు లాక్కుని… నోట్లోకి తీసుకోబోయాను వకూ…పట్టలేదు…మళ్ళీ ట్రై చేశాను…ఊఁ…హూఁ…ఫలితం లేకపోయింది…ఎందుకో! నా తొడలవైపు చూసుకున్నాను…మదన్ సర్ మళ్ళీ మోచేతిమీద పైకి లేచి…నా వైపే చూస్తున్నాడు చిరునవ్వుతో!…‘…ఓపెన్ యువర్ మౌత్…ఫుల్ అండ్ వైడ్ సంధ్యా…ఓన్లీ దెన్ యూ కెన్ స్వాలో ఇట్…’ అన్నాడే వకూ… బిగ్గరగా నవ్వుతూ…’ అంటూ దాని మొహం వైపు చూశాను… ‘…ఊఁ…కానీ…’ అందది తన బొటకన వేల్ని చీకుతూ…‘…నాకు ఉద్రేకం కట్టలు తెంచుకుందనుకో!…‘…యూ మైండ్ యువర్ బిజినెస్ జిజాజీ!…’ అంటూ అతగాడ్ని వెల్లకిలా తోసి …నా రెండు తొడల్తో అతగాడి మొహాన్ని నొక్కి పట్టేస్తూ…తనమీదికెక్కిపోయి…కసిగా అతగాడంగాన్ని సగం పైదాకా మింగేశానే…నోటిని అంతగా ఎలా తెరవగల్గానో! తలుచుకుంటే ఆశ్యరమనిపిస్తుంది…మా ఆయన్ది మింగిన రోజులున్నాయికానీ…తన మీద ఇంత కసిగా నేనెప్పుడూ ఎక్కలేదనుకో!…అన్నాను బరువుగా ఊపిరి పీలుస్తూ…‘…మరో సారి చేద్దుగాన్లే!…ఐనా నీ బదులు… ఆ పిల్లెవరూ!…అదే…నీ వెంకట్ గాడి భార్య…ఆఁ… సరళ …అదెక్కేసిందిగా! ఊఁ!…కానీ…’ అంది వకుళ … ‘…ఓహ్! గుడ్ జాబ్ …సంధ్యా డార్లింగ్…’ అంటూ రెండు చేతుల్తో నా మొత్తని పైకి లేపి…పూరెమ్మల మధ్య తన నాలికని ఆడిస్తూ…లోపలికి జొనుపుతూ …మధ్య మధ్యలో బొడిపెని ముని పళ్ళతో కొరకడం మొదలెట్టాడే!…నా శరీరంలో రక్తమంతా పూరెమ్మల్లోకి ప్రవహించినట్లైంది వకూ…ఇంక నీ కంట్రోల్ చేసుకోలేక అతగాడి అంగాన్ని నేనూ కొరకడానికి ట్రై చెశాను…నోట్లో ఇమడ్డమే గగనమైతే పళ్ళెలా దిగుతాయ్…ఏంచేయాలో తెలీక గోళ్లతో అతగాడి వృషణాల్నీ, …మొ…డ్డ… మొదల్నీ గిల్లేస్తూ…తలని ముందుకీ వెనక్కీ ఆడించదం మొదలెట్టానే!…అతగాడి అంగం మరింత మింగ గల్గు తున్నానని పించింది…ఇంకాస్త కసిగా ట్రై చేశాను…కాసేపట్లో అతగాడి వృషణాలు నా పెదాలకి తగలడం మొదలెట్టాయి…వేళ్ళతో అతగాడి అంగం పిడి దగ్గరున్న నరాల్ని రుద్దుతూ తలని మరింత విగరస్ గా ముందుకీ వెనక్కీ ఆడించడం మొదలెట్టానే!…అని ఆగాను ఊపిరి తిప్పుకోడానికి… ‘…నీ నోట్లోనే కార్చేసుంటాడు మానవుడు…’ అంది వకుళ కసిగా నా తొడని పిసుకుతూ…లేదులే!…‘…ఈజీ సంధ్యా!…ఈజీ!!…’ అంటూన్న జీజాజీ గొతు వినేసరికి తెలివొచ్చి…నానోట్లోంచి అతగాడి…దాన్ని… బైటికి లాగేసి…తనవైపు చూశాను…జీజాజీ మొహం కందగడ్దలా ఎర్రగా అయిపోయుంది…‘…ఎక్సెలెంట్ జాబ్…మైగాడ్!…యూ ఆల్మోస్ట్ బ్లోన్ మీ ఆఫ్…’ అన్నాడు…ఇబ్బందిగా కదులుతూ!…‘…వాట్ డూ యూ థింక్ ఆఫ్ సంధ్యా!?…’ అంటూ కిందికి దిగబోయి …అతడి గుండుమీద ఉబ్బున్న చర్మాన్ని ముని పంటితో కొరికి దిగిపోయాను… …మరుక్షణం నన్ను కిందికి తోసేసి…నా తొడలు విడదీస్తూ మీదికెక్కేసి…దిగబడ్డాడు …అంత కార్చేసుకున్న తర్వాతకూడా అతగాడి గెంటుకి ‘…కలుక్కు..’. మందనుకో వకూ నా రెమ్మల్లోతుల్లో!…తన చేతుల్ని నా పక్కటెముకల కిందినుంచి దోపేసి… ఊపిరాడకుండా నన్ను గుచ్చెత్తి కౌగలించుకుని… గుబ్బల కుదుళ్లని గోళ్ళతో గీరేస్తూ ‘…హుఁ!… అహ్ …ఉహ్…’ అంటూ ఒగరుస్తూ…నా మొత్తని విపరీతమైన కసితో దున్నడం మొదలెట్టాడమ్మా మదన్ సర్…మంచం ఉయ్యాల్లా ఊగడం మొదలెట్టింది…ఎదురొత్తులిస్తే తొందరగా చల్లారుతాడేమో ఈ మానవుడు…అనుకుని ప్రయత్నిస్తే… చేతులకి ఊతం దొరక్కపోడంతో నడుమెత్తలేక పోయాను…శరీరాన్ని పాములా మెలికలు తిప్పేస్తూ మంచం తలకట్టువైపు జరిగి చేతుల్ని వెనక్కి విసిరి…ఎలాగో…మంచం ఊచల్నిపట్టుకుని…ఉడుంపట్టు లాంటి ఆయన కౌగిల్లోంచి కొద్దిగా వెనక్కి జరగ్గలిగానే!…పట్టు దొరకడంతో… ‘…అమ్మ్…మ్మా …ఉఫ్… ధీరేసే జిజ్జూ…ఉమ్ఁ …ఊమ్ఁ… ఓయ్ మాఁ …ఫాడ్ దోగేక్యా ముఝే!…’ అంటూ మూల్గుతూ ఎదురొత్తు లివ్వడం మొదలెట్టాను…మంచం ఊచల్ని బలంగా పట్టుకోడంతో నా స్థనాలు మరింత పొంగినట్లున్నాయి…పైగా ఆయాసంతో ఎగసెగసి పడుతున్నాయనుకుంటాను…వాట్నే కసిగా చూస్తూ….మోచేతుల్ని పరుపుమీద ఆన్చి…మీద కొద్దిగా పైకి లేచి…నా గుబ్బల్ని ఊతంగాపట్టుకుని…నా మీదకి పాకి …వాట్ని పగిలిపోయేలా నలిపేస్తూ….పెదాల్ని జుర్రేసుకుంటూ…పూరెమ్మలు వాచిపోయేలా నన్నిక దున్నడం మొదలెట్టాడు వకూ! ….ఓర్చుకోలేక …ఎలాగో పెదాల్ని విడిపించుకుని… ‘…ప్రాణాలు తోడేస్తున్నావురా…లంజకొడకా!…’ అని చిన్న స్వరంతోనే తిట్టేశానే పళ్ళు పిండుకుంటూ!… …భాష అర్థం కాకపోయినా నా మొహంలో ఫీలింగ్స్ చూసి, గ్రహించినట్లున్నాడు…‘…రాండ్ కహీకీ…అప్నీ భాషామే గాలీ దేతీహో!…(…లంజా…నీ భాషలో తిడుతున్నావా!…). అంటూ నా కాళ్ళని తన భుజాల మీద వేసుకుని…మరింత వేగం పెంచాడే!…‘నా ముచ్చటతీరేదాకా, ఆ స్ట్రోక్ ని ఎంజాయ్ చేసి…వీలు చూసుకుని నా పాదాల్ని అతడి చేతుల కిందుగాదూర్చి… జీజాజీ పిరుదులమీద చెరోదాన్నీ మోపి….వాట్ని కాసేపు..అతడి ఊపుల్తోపాటు పైకీ,కిందికీ కదుపుతూ. ‘…అఁహ్. ..ఉఁమ్…నహీఁ మదన్ జీజూ…మదన్ యుధ్ధ్ కీ పరిభాషా మే…ఉఫ్..ఆఁహ్… తారీఫ్ కర్ రహీ థీ..(…కాదు…మదన్ బావా!…మన్మధ యుద్దం భాషలో పొగుడుతున్నాను …’ అంటూ…రొప్పుల మధ్య చెప్పేసి… ..అతడు నాలో పూర్తిగా దిగడగానే … సడెన్ గా నా తొడలు అతడి నడుంకి పెనవేసి…కాళ్ళని క్రాస్ చేసి…మడమల్తో తన పిరుదుల్ని నా మొత్త కొత్తేసు కుంటూ…శరీరంలో మిగిలిన బలాన్ని కూడగట్టుకుని….నానడుంని వీలైనంత పైకెగరేసి…కాళ్ళు గాల్లోకి లేపేశానే…దాంతోఒక్కసారిగా ఇద్దరం పరుపు మీద కూలబడ్డాం!….నా పూరెమ్మలకి కొద్దిగాలోపల అతగాడి వృషణాల స్పర్శ తెలీగానే…‘…అయిపోయాడు వీడు…’ అనుకుంటూ తొడల్ని మరింత బిగించానే ‘…భళ్ళు మంటూ చిప్పిల్లాడు…మదన్ సర్..‘….ఫలించింది…నా ప్రయత్నం ’ అని గర్వంగా అనుకుంటూ … మనస్సులోనే నవ్వుకుంటూ మత్తుగా కళ్ళు మూసుకున్నాను… …నేను మనస్సులో అనుకున్నది…నా పెదాలమీద మెరిసినట్లుంది…చూసి కసెక్కి పోయాడనుకుంటా గురూజీ…తనూ నాలాగే శక్తంతా కూడగట్టు కున్నాడేమో‘……తన తొడల్తో నా తొడల్ని మొరటుగా విడదీసి..‘….అహ్హ్…ఉహ్హ్…ఊహ్హ్…’ అంటూ రొప్పుతూ……పది, పదిహేను బలమైన గుద్దులు నా మొత్తమీద కురిపించి…మళ్ళీ చిప్పిల్లడం మొదలెట్టాడే…‘…నిన్న వెంకట్ గాడు…ఇప్పుడు వీడు…నా పూకుని పాకాల చెరువు చేసేస్తున్నారు…ఎవడి విత్తనమైనా అంటుకుంటుందేమోరా భగవంతుడా ’ అనుకుని…ఓ రెండు క్షణాలు పెనుగులాడాను తప్పించుకోడానికి…కసిమీదున్నాడేమో నా మదనుడు…నా తొడల్ని నొక్కిపటట్టేశాడు… ఏమైతే అదౌతుంది…అనుకుని సరెండర్ ఐపోయానమ్మా అతడి కామానికి…ఓ మూడునిముషాలపైన నా పూ…కు… లోకి…పిచికారీ కొట్టేసి నా గుబ్బల మీద సోలిపోయాడే … ‘…నువ్వేమనుకున్నావకూ…ఓ విషయం ఒప్పుకోవాలి….అలా మరో మగాడికి లొంగిపోవడం బలే మజా అనిపించిందమ్మా…’…థాంక్స్ మదన్ జీజూ …యూ ఆర్ ది విన్నర్ ఆఫ్ దిస్ లస్టీ వార్…’ అంటూ అతడి జుత్తులోకి వేళ్ళు జొనిపి దువ్వుతూ మొహం మీద ముద్దులెట్టేసుకున్నానే!…’ ఓ రెండు నిముషాలదాకా మాట్లాడకుండా నామీద సోలిపోయాడే నా మదన్ జీజూ…అప్పుడు గుర్తొచ్చింది…ఇది నా సైకిల్ లో ఏడో రోజే అని… ఇబ్బందేం లేదన్న సంతోషంతో మరిన్ని ముద్దులు కురిపించేశానే!…అంటూ ఆ మూడ్ ని కంట్రోల్ చేసుకో లేక వకుళని గాఠ్ఠిగా కౌగలించేసుకుని దాని మొహాన్ని ముద్దుల్తో ముంచెత్తేసినట్లున్నాను…‘…ఏయ్ సంధ్యా…ఉఫ్…ఆగు పిల్లా! ..ఇష్ష్….ఊఁమ్ఁ… నేను వకుళని …నీ మదన్ జీజూని కాదు…’ అంటూన్న వకుళ గొంతు నా చెవిలో వినిపించేసరికి దాన్నుంచి దూరంగా జరిగి…తలొంచుక్కూర్చున్నాను…దాని మొహం చూడలేక…కాసేపట్లో అదే నా దగ్గరకి జరిగి…నా చుబుకాన్ని చూపుడు వేల్తో పైకెత్తి…‘…ఏయ్.సంధ్యా!…బెడ్రూంలోకెళ్దాం దా!…’…అంటూ నా చేయి పట్టుకుని లాగుతూంటే దానిగొంతులో తేడా గమనించి చివుక్కున దాని మొహం చూశాను……దాని పెదాల మీద నా చూపు పడింది…అవి కొద్దిగా వాచి… తడిగా మెరుస్తూన్నాయ్… .‘..కొంపదీసి ఆ తడి నా పెదాల్ది కాదుగదా! నేను వాట్ని వాచిపోయేంత బలంగా ముద్దెట్టేసుకున్నానా!?…’ అనుకుంటూ దాని కళ్లల్లోకి చూశాను… కామం…కళా…పెళా…కాగిపోతూంది వాట్లో!…దాని చూపులు నా పెదాలమీదా…, స్థనాలమీదా…వాటి ముచ్చికలమీదా…తొడలమీదా పారాడుతున్నాయి…ఆకలి మీదున్న మగాడ్లా…దాని మొగుడ్లా… నమిలేసేట్లు చూస్తూందది….‘…ఏమిటే ఆ చూపు…దయ్యం పట్టినదాన్లా!?…’ అంటూ దాన్ని కుదుపుతూ గదిమాను… ….‘…రమ్మన్నానా!?…’ అంటూ నన్ను బలవంతంగా లేవదీసి మేడ మెట్ల వైపు లాక్కెళ్ళింది…దాంతో బాటు ఓ నాలుగడుగులు వేసేదాకా దాన్నాపలేక పోయాను…‘…విషయం చెప్తేనేకానీ నేను రాను…’ అంటూ రెయిలింగ్ ని పట్టుకుని మొరాయించాను…అదో మెట్టు దిగి…నాపక్కన చేరి…‘…గత రెండు రోజులుగా… సిగ్గు బిడియాలొదిలేసి…ముగ్గురు మగాళ్లకొళ్ళప్పగించేశావ్…ఇప్పుడు ప్రబంధ నాయికలా మెలికలు తిరిగి పోకు……నీ ఒంటి మీద ఎక్కడెక్కడ గోటి గాయాలున్నాయో…ఎవరెవరి పంటి గాట్లున్నాయో చూసి …వాటికి మందు రాస్తాను…మనిషి కాటు మహా ప్రమాదమంటారు…రా!…’ అంటూ గుసగుసలాడింది… ‘…అసలే దీని లక్షణం అదోలా ఉంది… మందురాసే మిషతో ఇది చెప్పుకోలేని చోట్లన్నీ తడిమేసి…మరిన్ని పంటి గాట్లెట్టేస్తే!…ఓర్చుకోలేక నేను తిరగబడి దాని ఒంటి మీద ప్రతీకారం తీర్చుకుంటే!…ఛీ!…తలుచుకుంటేనే ఒళ్ళు ఝల్లు మంటూంది…ఏంచేయాలిరా భగవంతుడా!…’ అనుకుంటూ ఎటూ తేల్చుకోలేక ఆగిపోయాను… ‘…రా సంధ్యా!…ఏం పర్లేదు…మనం డిగ్రీ సెకండ్ లాంగ్వేజ్ లో చదువుకున్న ‘…శాకుంతలమ్…’ గుర్తుందిగా…దాంట్లో ….దుష్యంతుడి చేతుల్లో నలిగిన శకుంతలకి సేవలు చేస్తుందో చెలికత్తె…. నీకూ నేనూ చేస్తా! దాని లాగ….కాపోతే నా శకుంతల ఒకళ్లకి బదులు ముగ్గురు దుష్యంతుల చేతుల్లో నలిగింది…’ అంటూ కొంటెగా కన్ను గీటి…‘…ఇంతకీ ఎవర్తదీ!…చెప్పవే!…’ అంటూ ఓ చేత్తో బుర్ర కొట్టుకుంటూ…మరో చేత్తో నన్ను పైకి లాగింది… ఇంక చేసేది లేక ‘…ప్రియంవద…’ అంటూ వకుళ వెనకే మేడమెట్లెక్కాను…‘…ఆ ప్రియంవద….అది గోటిగాట్లకీ, పంటి గాట్లకీ …ఏదో రాస్తుంది కదూ…ఆఁ… గుర్తొచ్చింది… ..నవనీతం…అంటే ఏంటే!…’ అంటూ గుక్క తిప్పుకోనీకుండా ప్రశ్నలు వేస్తూ నన్ను వాళ్ల బెడ్ రూం లోకి లాక్కు పోయి ‘…చెప్పూ…’ అంటూ నన్ను మంచం మీద కూలేసింది… ‘…వెన్న…దాంట్లో ఇంకా ఏవో ఆకు పసర్లు కలుపుతుంది…అదేదో చేసింది…మనకెందుకూ!… పిల్లల్ని పికప్ చేసే టైం అయిందే…ఇక వెళ్తానూ!…’’ అంటూ లేచి నిలబడ్డాను…. ‘… స్నాక్ ఖాకే జానా దీదీ…’ అంటూ సోనా ప్రత్యక్షం…అది స్నాక్స్, టీ…ఉన్న ట్రే ని సైడ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళబోతూంటే.‘… సోనా!.. .సున్…’ అంటూ తలుపుదాకా దానివెనకాలే వెళ్ళి చెవిలో ఏదో గుసగుసలాడింది… ‘…ఠీక్ హై దీదీ… సంధ్యా దీదీకో తయ్యార్ రఖ్నా…మై ఆదే ఘంటే ఆతీహూఁ…’ అని నవ్వుతూ సోనా కిందికెళ్లి పోయింది… ‘…ఏం చెప్పావే దానికి…నాకేం ఒద్దు…అవేవో తొందరగ పెట్టీసీ…తినేసి నే వెళ్తాను…పిల్లల్ని పికప్ చెయ్యాలి …’ అంటూ…ట్రే లో ప్లేట్లని నేనే అందుకుని ఒకటి దానికిచ్చి మరోటి నే తీసుకుని, పక్కనున్న కుర్చీ చేతిమీద కూర్చుని గబగబా లాగించడం మొదలెట్టాను…‘…అంత తొందరేంలేదమ్మా …ఇవాళ పిల్లలకి డ్రామా ప్రాక్టీస్ ఉందని…ఐదున్నరకి పికప్ చేసుకోండని స్కూల్ వాళ్ల ఎస్.ఎమ్.ఎస్ వచ్చింది…నీకూ, వికాస్ కీ, మధు కీ కూడా వచ్చుంటూంది… ఇప్పుడు రెండేగా అయింది!…నేనో, మధో…ఎటూ మా పిల్లల్ని పికప్ చేసుకోడానికి వస్తాంగా!…అపుడు నిన్నూ,నీ పిల్లల్నీ మీ ఇంట్లో దింపేస్తాంలే!!… అంచేత విశ్రాంతిగా కూర్చుని తిను…ఆ తర్వాత టీ తాగుతూ నీ రంకు పురాణం పూర్తి చేద్దుగాని…’ అంటూ నన్ను కుర్చీలో కూర్చో పెట్టేసింది… ‘…ఛీ…నీమాట లెవరైనా వింటే నన్నో బరితెగించిన ఆడదాన్ననుకుంటారు… సంసారిననుకోరు…’ అని గునుస్తూ తినడంలో మునిగిపోయాను…కాసేపట్లో ఇద్దరం టీ సిప్ చేస్తూ కుర్చీల్లో చేరగిలబడ్డాం… ‘…ఊఁ…ఇపుడు మళ్ళీ మొదలెట్టు తల్లీ నీ రంకు…అహఁ…శృంగార… పురాణం…’ అంది వకుళ కొంటెగా!‘…ఎక్కడాగామే!?…’ అన్నాను…‘…ఇది బాగుందే!… క్లాస్ చెప్తున్నాననుకున్నావా!?…’ అంది వకుళ కోపంగా…‘…నిజం వకూ…మర్చిపోయా!…’ అన్నాను…‘…నీ మదన్ జీజూ…నీ పూ…కు… లోకి…పిచికారీ కొట్టేసి…నీ గుబ్బల మీద సోలిపోయాడూ …దానికి కృతఙ్ఞత తో నువ్వతగాడిని ముద్దులాడు తున్నావ నుకుని… నా పెదాలు కొరికేశావ్……అక్కడ…’ అంది నన్ను గిల్లి… …ఆఁ…గుర్తొచ్చింది…విను…తను సోలిపోయాడన్నానా! … ఆతర్వాత నెమ్మదిగా తలెత్తి…‘…మేరే ప్యారీ….నట్ ఖట్ సాలీ…సంధ్యా!…మదన్ యుధ్ధ్ మే జీత్ హమేషా ‘…రతీ…యానే ఔరత్ ’ కీహోతీ హై… తుమ్హారే దీదీకోభీ సిఖాదేనా తుమ్హారా …వో…ట్రిక్..అన్నాడే! ‘…కౌన్ సీ…’ అని అడిగానే అమాయకత్యం ఒలకబోస్తూ…‘…భోలీ మత్ బన్… ఓ కమర్ వాలీ ట్రిక్…జిస్ సే ముఝే అప్నేపే పట్కాలియా… (…సంధ్యా, నా చిలిపి మరదలా…మదన యుధ్ధంలో రతీ దేవిదే…అంటే ఆడదాన్దే అంతిమ విజయం….మీ దీదీ కి కూడా ఆ ట్రిక్ నేర్పించు…అన్నాడే!…‘ఏ ట్రిక్!?…’ అన్నాను అమాయకత్యం ఒలకబోస్తూ…అంత నాటకా లొద్దు …నడుమెగరేసి నన్ను నీమీద కుదేసు కున్నావే …అది…) అంటూ గోళ్ళు దిగేట్టు నా నడుం గిల్లాడు. ..ఉహ్…జీజాజీ! …అంటూ మూల్గి… దీదీకి ఇటువంటి ట్రిక్స్ రావనుకుంటే మీరు అమాయకులే! అన్నాను…నడుం రాసుకుంటూ… ‘… ఓహ్…సారీ సంధ్యా!…నీ దీదీ కి ఎలాంటి ట్రిక్స్ వచ్చో నీకు తెలుసా !…’ అన్నాడు…నా నడుం రాస్తూ!…‘ …ముందు గిల్లేయడమెందుకు!…తర్వాత ఈ సేవలెందుకు…ఆడాళ్ళకి అవసరం బట్టి అప్పటికప్పుడు తడతాయి…అందులో ఇన్నాళ్ళనుంచీ సంసారం చేస్తూన్న వాళ్ళకి మరీనూ!…’ అన్నాను తన చేతిని మృదువుగా పక్కకి తోసేస్తూ….. ఓ రెండు నిముషాల మౌనం తర్వాత….ఉన్నట్లుండి పక్కమీదినుంచి లేచి…పక్క గది గోడని అణువణువూ వెతికేస్తు న్నాడు మదన్ సర్… ‘…దేనికోసం ఆ వెతుకులాట జీజాజీ!?… ’ అన్నాను… ‘….నీ దీదీ ఎలా రెచ్చి పోతూందో చూద్దామని…అదీ తనకి తెలియకుండా!…మార్గం చెప్పవా!…’ అంటూ మళ్ళీ పక్క మీదికి చేరాడు… ‘…సరే!…చూపిస్తాను…వాళ్ళ వ్యవహారం మీరనుకున్నదానికంటే తక్కువుంటే పర్లేదు…ఎక్కువుంటేనో!…ఓర్చుకోగలరా!…’ అన్నాను…‘…అక్కడ వికాస్ ఇతగాడి భార్యని లేపి లేపి అదరగొట్టేస్తూంటే…ఎలారియాక్ట్ అవుతాడో…’ అనుకుంటూ…‘…ఆఁహాఁ!!…నేనోర్చుకోగల్ను…ప్రామిస్…కానీ వాళ్లని చూసి నేను రెచ్చిపోతే, ఓర్చుకోవల్సినదానివి నువ్వే!…అన్నాడు మదన్ సర్…‘…అదీ చూద్దాం! అంటూ రెండు గదుల్నీ విడదీసే గోడవైపు దారి తీశాను… ‘…పిల్లల్ని చూడ్డానికి వీలుగా ఇక్కడో విండోని ఏర్పాటు చేశాం…మేమ్…మీరు అవసరం లేదంటే మూయించేస్తాం…’ అన్నాడు ఏజెంటు…ఇల్లు చూపిస్తూ!…‘…ఏమంటావ్?…’ అన్నట్లు నా మొహం చూశాడు వికాస్…‘…ఉండడం మంచిదే!…కానీ మనవాళ్లసలే కోతులు…చిన్నాడు మరీనూ…వాళ్లట్నించి మనవైపు తెరిచి చూస్తేనో!…’ అన్నాను… ‘…చేతులూపినట్లున్నాను…అంచేత తెలుగు రాకపోయినా ఏజంట్ కి నా భావం అర్థమైనట్లుంది…‘…ఇట్స్ ఓకే మేమ్…ఇది వన్ సైడ్ ఓపెనింగ్ స్లైడ్ విండో…’ అన్నాడు…‘…ఇట్స్ ఓకే…’ అని అది ఉంచుకున్నాం… దాన్ని మేం చాలా తక్కువసార్లు ఉపయోగించడం తో బటన్ లొకేషన్ మర్చిపోయి…వెతకడం మొదలెట్టాను…గోడ దగ్గిరున్నామేమో… ‘…ఉఫ్..అహ్… ఉయ్ మాఁ…’ అంటూన్న దీదీ మూల్గులు మంద్రం గా విని పిస్తున్నాయి… …‘…దొరికిందా!?…’ అంటూ, తనూ వెతకడం మొదలెట్టాడు…‘…ఇదేనా!?…’ అంటూ ఒక బటన్ నొక్కాడు మదన్ సర్…‘…స్సట్..’ మంటూ చప్పుడు చేస్తూ అది స్లైడ్ అయింది…‘…ఇంత హైట్లో ఉందేంటిది?…వాళ్ళు మంచం మీదుంటే మనకేం కనిపిస్తారూ!… అన్నాడు అసహనంగా…‘…వికాస్ కి కనిపిస్తుంది … నేను చూస్తానంటే నా నడుం పట్టుకుని పైకెత్తి చూపిస్తాడు… నా అంతట నేనే అయితే…సైడ్ టేబుల్ ఎక్కి చూస్తాను…ఎలాగూ పిల్లలెగురుతూనే ఉంటారుగా!…అంచేత కనిపిస్తారూ! ’ అంటూ సైడ్ టేబుల్ గుంజి అతడ్ని ఎక్కించి…‘…కనిపిస్తున్నారా!?…’ అని అడిగాను రహస్యంగా!… … అతడి మొహంలో మారుతూన్న రంగుల్ని చూసే సరికి…‘…వ్యవహారం మాంచి రంజులో ఉన్నట్లుంది…అందుకోసమే గురుడు బాధపడుతు న్నట్లున్నాడు…’ అనుకుంటూ అతడి నడుం పట్టుకుని పైకెక్కాను… ఇప్పుడు చూసుకుంటే మదన్ సర్ నాకన్నా ఓ అంగుళమే పొడుగున్నాడు!…‘…అదేంటీ! వచ్చినపుడు ఇంకా పొడుగ్గా కనిపించాడే!…హీల్స్ మహాత్యమేమో…’ అనుకుంటూ జీజాజీ దందల్ని పట్టుకుని ముని వేళ్ళమీద పైకి లేచి తన భుజాల మీదినుంచి చూశాను… …మాధురీ మేమ్ ఒంటిమీద నూలుపోగు లేకుండా అవతల గోడ వైపున్న మంచం మీద వెల్లకిలా పడుక్కునుంది… ఊపిరి పీల్చి వదులుతు న్నప్పు డల్లా ఆవిడ తెల్లటి గుబ్బలు ఎగసెగసి పడుతున్నాయి… వాట్ని కసిదీరా మర్దించినట్లున్నాడు…వికాస్ వేళ్ల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి… ఆవిడ చనుమొనలు ముదురు గులాబిరంగులో పొటకరించున్నాయి…వాటి మీద ఫ్రెష్ గా ఉన్న పళ్ల గాట్లు… వాళ్ల బాస్ అనైనా చూడకుండా…అంత మొరటుగా కొరికేశాడా వికాస్ వాట్ని!…ఎన్నడూ లేంది …వికాస్ ఇవాళిలా చేశాడేంటీ… అనుకుంటూ ఇంకాస్త ముందుకి జరిగాను మంచి వ్యూ కోసం… బిగుసుకుంటూన్న మదన్ సర్ దవడల చప్పుడు వినిపించింది… ‘…వాళ్ళావిడని నామొగుడు అంత కసిగా నలిపేస్తున్నాడని కోపంవచ్చిందేమో!…వీడ్ని చల్లార్చాలి…ఎంతైనా వికాస్ బాస్ కదా!…’ అనుకుంటూ అతడి దండల కిందినించి నా చేతులు పోనిచ్చి నడుం మీద కాలేస్తూ మరింత దగ్గరగా జరిగి పట్టు బిగించాను…అంతవరకూ మదన్ సర్ వీపుకి తగిలీ తగలనట్లున్న నా గుబ్బలు ఇపుడు కసిగా ఒత్తుకుంటున్నాయి …అతడు కార్చిన మదమోడుతున్న నా పూరెమ్మలు …ఆ మదాన్నితన పిరుదులకీ…నడుంకీ పూశాయేమో…కాస్త ఇబ్బందిగాకదిలి..నా తొడని కిందికి దించి.‘…కనిపించటంలేదా!?…’ అంటూ నన్ను తన ముందుకి లాక్కున్నాడు…నా పిరుదుల మధ్య మళ్ళీ నిక్కుతూన్న అతగాడి మగతనం స్పర్శ ని అనుభవిస్తూ విండోలోంచి చూశాను…‘… బలే పొటకరించుకున్నాయి కదా నీ రాండ్ దీదీ చనుమొనలు….ఎంత కసిగా నలిపించుకుని…కొరికించుకుందోవాట్ని!…చూశావా …వాటి మీద ఫ్రెష్ గా ఉన్న నీ మొగుడి వేళ్ళ వాతలు.. పళ్ల గాట్లూనూ!…నేను ముట్టుకుంటే మాత్రం వంద వంకర్లు పోతుంది…. నఖరాల్లంజ …పచ్చిలంజ కదూ ఇది!…’ అని తన భార్యని తిడుతూ…నాగుబ్బల మీదికి చేతులు పోనిచ్చి వేళ్లతో నా చనుమొనలకోసం వెతుకులాట మొదలెట్టాడు…నావి ఆవిడవాటంత…నీ వాటంత పొడుగైనవి కావుకదా వకూ!…అంచేత వెంటనే దొరకలేదు జీజాజీకి… అతడి వెతుకులాటతో నాకు కితకితలెట్టి అటూ,ఇటూ కదిలాను…దాంతో జీజూ మొడ్డ పూర్తిగా నిగిడినట్లుంది…నా పిర్రలమీద ఒత్తిడి పెరిగింది…నా చనుమొనలూ పొటకరించాయేమో!…అతగాడికి దొరికిపోయాయవి… తను వాట్ని సాగదీస్తూ, నలిపేస్తూంటే ఎంజాయ్ చేస్తూ మళ్ళీ దీదీ వైపు చూశాను… …నిజమే!…లేత పింక్ రంగులో ఉండే ఆవిడ చనుమొనలు (…నేనెప్పుడు చూశాననుకుంటున్నారా!…భోజనానికి ముందు ఆవిడ నడ్డికి మందు రాసేప్పుడు…) ఇప్పుడు ముదురు గులాబిరంగులోకి మారిపోయాయి …వాటిమీద క్లియర్గా పళ్ల గాట్లు… ‘…వాళ్ల బాస్ భార్యవనైనా చూడకుండా…అంత మొరటుగా కొరికేశాడా వికాస్ వాట్ని!…ఎన్నడూ లేంది .ఇవాళిలా చేశాడేంటీ!…’…అనుకుంటూ మదన్ సర్ వైపుచూశాను…తను తీక్షణంగా ఆ జంట వైపే చూస్తున్నాడు… .ఎందుకో వికాస్ నడుం కిందినుంచే కనిపిస్తున్నాడు….పచ్చటి ఆవిడ తొడల మీద కాఫీ రంగు లో ఉన్న వికాస్ ముంజేతులు కనిపిస్తున్నాయి… విడిపించుకోడానికి పెనుగులాడుతూన్న ఆవిడ రెండు తొడల్నీ… రెండు పక్కలకీ బలంగా విరగదీసి పట్టుకున్నట్లున్నాడు…బలిష్టమైన వికాస్ ఫోర్ ఆర్మ్స్ మీద నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి….తప్పించుకోడానికి పెనుగులాడుతూ మాధురీ దీదీ కొద్దిగా పక్కకి జరిగింది…‘…మా ఆవిడ పూరెమ్మలకి ఏదైనా క్రీమ్ పూశాడా మీ ఆయన?…చూడెలా మెరిసిపోతున్నాయో అవి!…’ కసిగా అన్నాడు మదన్ సర్ నా చెవి తమ్మని కొరుకుతూ…‘…ఇష్ష్…’ అని సన్నగా మూల్గుతూ అటు వైపు చూశాను… …ఇపుడు ఆవిడ పూరెమ్మలు పూర్తిగా విచ్చుకుని నూనెరాసిన పనసతొనల్లా మెరిసిపోతున్నాయి…‘…చెప్పవేం!…లం…జా!…ఏంటది!?…’ అంటూ నా నడుం చుట్టూ ఉన్న తన కుడి చేతిని నా పొత్తికడుపు కిందికి తోసి…అప్పటికే ఉబ్బున్న నా బొడిపెని వేళ్లమధ్య ఇరికించుకుని నలిపేయడం మొదలెట్టాడు…నేను వెంటనే కార్చేసుకున్నట్లున్నాను…చెమ్మగిల్లిన నా కామకీల జీజాజీ వేళ్లల్లోంచి జారిపోయింది…‘…మా ఆయన ప్రీ కమ్ అనుకుంటా జీజూ!…’ అన్నాను మత్తుతో కళ్ళు మూతలు పడుతూంటే!… . …ఈ లోగా నామాటకి సాక్ష్యంలాగ …వికాస్ కనిపించకపోయినా… ఆవిడ పొత్తికడుపు మీదా… పూరెమ్మల చుట్టూ…ప్రదక్షిణాలు చేస్తూన్న…చెక్కపేడులా నిగిడిన తన మగతనం కనిపించింది…ఇంక మాధురీ దీదీ పెనుగులాట మానేసింది…కుడి మోచేయి మీద పైకి లేచి…ఎడం చేత్తో వికాస్ మొడ్డని పట్టుకుని…పై చర్మాన్ని వేళ్లతో వెనక్కి లాగి…గుండుని తన పూరెమ్మలమధ్య దోపుకుని…‘…ఊఁ…ఊఁ…’ అంటూ వెనక్కి వాలిపోయింది… ఐనా వికాస్ తన అంగాన్ని లోపలికి దోపకుండా…దీదీ కుడి తొడ మొదల్నీ, పొత్తికడుపునీ తన ఎడం చేత్తో నొక్కి పట్టి…కుడిచేత్తో తన మొడ్డని ఆవిడ పూరెమ్మల అంచుల వెంట రుబ్బురోల్లో పొత్రాన్ని తిప్పినట్ట్లు తిప్పడం మొదలెట్టాడు…దీదీ తాళలేకపోతూన్నట్లుంది…అసహనంగా కదిలి… మోచేతులమీద పైకి లేచి మా ఆయన మొడ్డని తన లోతుల్లో దింపుకోడంకోసం నడుం పైకెత్తబోయింది…. … వికాస్ తన అంగాన్ని కొద్దిగా దింపినట్టేదింపి…చటుక్కున బైటికి లాగేసి నిలబడ్డాడు వికాస్…అప్పటికే దీదీ చాలాసార్లు కార్చేసుకున్నట్లుంది… అర్థ చంద్రాకారం గా గది రూఫ్ వైపు నిగిడిన వికాస్ అంగం కొన నుంచి చుక్కలు చుక్కలు గా ఆవిడ మదం నేల మీదికి కారుతూంది… ‘…గుర్తెట్టుకుని అక్కడ తడి బట్టతో తుడవాలి దేవుడా!…రేపు పిల్లలొచ్చేస్తారు!…’…అనుకున్నాను… సిగ్గుతో ఓ క్షణం చూపు మరల్చుకుంటూ!…ఇంతలో నా నడుం మీదా… పూరెమ్మల్లో మత్తైన నొప్పి…‘…భళ్ళు…’ మని కార్చేసుకున్నాను…మైకంతో కనురెప్పలు మూతపడిపోతూంటే తల తిప్పి చూసుకున్నాను…నా నడుంని అతగాడి కుడి చెయ్యి కొండ చిలువలా పెనవెసి నొక్కేస్తూంది…కుడి చేతిని పొత్తికడుపు మీదికి పోనిచ్చి వేళ్ళ్తో తడుముకున్నాను…జీజూ ఎడం చేతి బొటకన వేలు…నా బొడిపెనొత్తేస్తూ లోపలికి జొరబడుంది…కసిగా దాంతో నా జి- స్పాట్ ని నొక్కినట్లున్నాడు…అనుకుంటూ మత్తుగా కళ్ళు మూసుకున్నాను… …బొంగురుపోయిన గొంతుతో… ‘….అటు చూడు…మా ఆవిడ్ని తన మొడ్డ గుడవమంటూన్నాడా మీ ఆయన…’ అంటూన్న జీజూ కసి స్వరం చెవిన పడేసరికి కళ్ళు తెరిచి అటువైపు చూశాను… దీదీకి చూపుడు వేల్తో తన మొడ్డ వైపు సైగ చేసి…ఆవేల్ని నోట్లో పెట్టుకుని చీకి…అదే వేల్ని ఆవిద నోట్లోపెట్టి చీకిస్తున్నాడు వికాస్…‘…తప్పేముంది జీజూ!…నేను చెయ్యలేదా ఆపని?…’ అన్నాను…నా మాటలో కోపం ధ్వనించిందేమో! …‘…నో సందూ డియర్…అలా చేయకూడదనికాదు నేననేది…నీ దీదీ నాకలా చేసి ఎంతకాలమైందా అని…చూద్దాం…ఈరోజెంత ఎంత కసిగా చేస్తూందో ఆపని…మా వెడ్డింగ్ ఆనివర్సరీ కదా!… ’ అంటూ నా తలని దువ్వాడు మదన్ జీజూ… …ఎందుకో!…దీదీ సిగ్గుగా కళ్ళు మూసుకుని తన తలని అడ్దంగా ఆడించింది…దాంతో రెచ్చిపోయినట్లున్నాడు వికాస్…తన మొడ్డ ని ఆవిడ పొత్తికడుపు మీద ..‘.టపా…టపా…’ వాయించడం మొదలెట్టాడు…‘…నున్నటి చెక్కపేడుతో…డోలుని వాయించినట్లు…తన మొడ్దతో మా ఆవిడ పొత్తికడుపుని వాయించే స్తున్నాడు మీఆయన …ఎంతుంటుందేంటి తన చెక్క పేడు!…ఏడున్నరా!…ఎనిమిదా!?…’ అన్నాడు జీజాజీ …‘…ఛీ…ఆపండి జీజూ మీ సిగ్గులేని రన్నింగ్ కామెంటరీ!…ఏమో!…నాకు తెలీదు…’ అంటూ ప్రేమగా తనవైపు చూశాను…దీన్ని స్పోర్టివ్ గా తీసుకున్నందుకు…వికాస్ మొడ్డ చివర్లంటుకున్న దీదీ మదపు బిందువులు జలపాతం లోంచి ఎగసిన నీటి తుంపర్లలా, వికాస్ గుండెలమీద, పెదాలమీద…ఆవిడ గుబ్బలమీద…పెదాల మీద పడ్డాయి… ‘…అవి నాకు కావాలి…’ అన్నాడు వికాస్ దీదీ పెదాలమీదున్న తుంపర్లవైపు సైగ చేస్తూ!…ఎందుకో!…మాధురీ దీదీగబుక్కున తన నాలికని బైటకి జాపి వాట్ని నాకేసుకుని …కొంటెగా నవ్విందే వకూ!..ఎందుకంటావ్!?…అని ఆగాను……ఎందుకేంటీ!…కుతిమీదున్న ఆడది… మదించున్న మగాడ్నిఎందుకు రెచ్చగొడుతుందీ!?…వాడి చేత కసిగా దెం…గిం…చు…కోడానికి… ఏం చేశాడేంటి నాసిక్స్ పాక్!…’ అంది వకుళ… ఆవిడ్ని భుజాలట్టుకుని వెనక్కి తోసేసి… ఆవిడ గుబ్బల్ని అప్పచ్చుల్లా అణిచేస్తూ మీద పడిపోయి …పెదాల్ని జుర్రుకోడం మొదలెట్టాడు…‘… నా భార్యని ఎలా ఆక్రమించుకుంటున్నాడో చూడు నీ మొగుడు…’ అంటూ నా పూకు లో తన రెండు బొటకన వేల్ని కూడా దింపేశాడే వకూ నా మదన్ జీజూ… అసలు పనికి ముందే ఇంతరెచ్చిపోతే…వికాస్, మాధురీదీదీ ల దెంగులాట మొదలైతే… నన్ను ఆ స్టూల్ మీదే నిలబెట్టి వాయిసాడేమో!…అని భయం వేసి …‘… చూసింది చాలు జీజూ! పక్కమీదికెళ్ళిపోదాం…’ అన్నాను… ‘…సర్లే …మనం పక్కమీద నడ్డి వాల్చి చెప్పుకుందాం దా!…’ అంటూ నా చెయ్యుచ్చుకుని లాగింది వకుళ…ఎందుకే!…ఇలా సోఫాల్లో కూర్చుని చెప్పుకుందాం..’ అని నేనంటూన్నా నామాట వినకుండా నన్ను లేవదీసి, మంచం మీద కూలేసి…‘…ఇందాకట్నుంచీ కూర్చున్నాం…నడ్డి లాగేయటంలే!…’ అంటూ తన డ్రెస్సర్ లోంచి రెండు నైటీలు తీసి…ఒకటి నామీద విసిరేసి …‘…ఇదొక్కటే వేసుకో…కాసేపట్లో సోనా వస్తుంది…సిధ్ధం అవు…’ అంటూ…తన టాప్ ని…పైజామా నీ తృటిలో విప్పేసి పాంటీ…బ్రాసియర్ తో నిలబడి…తన డ్రెస్ ని చకచకా మడతపెట్టేస్తూంది… దాన్ని నేనూ, నన్ను అదీ… ఇంచు మించు బట్టల్లేకుండా చూడడం కొత్త కాకపోయినా…ఎందుకో దాన్ని ఇవాళ తల నుంచి కాళ్లదాకా విమర్శగా చూశాను… …మచ్చలేని బంగారు పసిమి చాయ…పెద్ద పెద్ద కళ్ళు… సంపెంగలాంటి ముక్కు…చిన్న నోరు…పల్చటి…ఎర్రటి పెదాలు…పెద్దగా వంకీలు లేకుండా పిరుదుల్ని తాకే తన గోల్డెన్ యెల్లో జుత్తుని బ్రష్ చేసి వదిలేస్తూంది…ముందుకు పడే జుత్తుని అప్పుడప్పుడు తన సన్నటి పొడుగాటి వేళ్లతో…అందంగా ఫైల్ చేసిన గోళ్లతో…ఎక్కువ సార్లు మెడనీ, భుజాల్నీ అందంగా సెక్సీగ కుదిపి వెనక్కి తోస్తూందే తప్ప సాధారణంగా జడేసుకోదు.. అది వర్కింగ్ డ్రెస్ లో ఉంటే అంతగా తెలీదుకానీ …టైట్ ఫిటింగ్ డ్రెస్ వేసుకునైనా!…చీర కట్టుకునైనా…అది జుత్తు సర్దు కుంటూంటే ఆడాళ్ళు కూడా దాని స్థనాలమీంచి చూపు తిప్పుకోలేరు… …మృదుత్వానికి పచ్చటి పదివేల పూల గుత్తిలా…బింకానికి దోసకాయల్లా మిసమిస లాడుతూండి …అది వయ్యారంగా నడుస్తూంటే ఎగసెగసి పడుతూంటాయి దాని గుబ్బలు… వాటిమీద , అది ఎంతటి జారే చీర కట్టినా…తమని దాటి పైటని కిందకి జారనీయని… అంగుళంన్నర పొడుగుతో ,నిక్కపొడుచుకున్న గులాబి మొగ్గల్లాంటి చనుమొనలు…సన్నటి నడుం…పల్చటి పొత్తికడుపు…లోతైన బొడ్డు…పల్చటి తొడలు…పొడుగాటి కాళ్ళు…అది అందంగా నడిచొస్తూంటే రతీ దేవే దిగి వస్తూందా అనుకుని ఆడాళ్ళు కూడా ఆగిపోతారు దాన్ని చూస్తూ…ఆడాళ్ల స్థితే ఇలా ఉంటే ఇక మగాళ్ల సంగతి చెప్పక్కర్లేదు … ‘…ఏంటే! ఎన్నడూ నన్ను బట్టల్లేకుండా చూడనిదాన్లా …మగాడ్లా చూసూండిపోయావేంటీ…ముందీ బ్రా హుక్ తీసి త్వరగా నీ బట్టలిప్పేసుకో…ముందు నువ్వు, తర్వాత నేనూ సోనా తో బాడీ మసాజ్ చేయించుకుంటూ కధ పూర్తి చేసుకుందాం…అంటూ దగ్గరకొచ్చి వెనక్కి తిరిగి నుంచుంది…‘…వికాస్ అదృష్టవంతుడే వకూ!.’..అంటూ వణుకుతూన్న చేతుల్తో దాని బ్రాసియర్ హుక్ విప్పాను… అది బ్రాసియర్ని చేతులమీదుగా జార్చేస్తూ సడెన్ గా వెనక్కి తిరిగింది…మంచం మీద కూర్చునున్న నా మొహం ముందు నిక్కిన దాని చనుమొనలు…వాట్ని ముట్టుకోవాలనిపించి చేతులు పైకి లేపబోయి …కంట్రోల్ చేసుకుని…తల కిందికి దించు కున్నాను.‘…ఆంత కసిగా ఉంటే మోనా వెళ్ళిపోయింతర్వాత ఒకళ్లనొకళ్ళు కొరికేసు కుందాం…మా ఆయన అదృష్టవంతుడో , మీఆయన అదృష్టవంతుడో తేల్చుకుందాం…’ అంటూ నా చున్నీని లాగి పక్కన పడేసింది… .‘..బాత్ రూం లోకెళ్ళి బట్టలు మార్చుకొస్తానాగు తల్లీ…’ అంటూ లేవబోయాను…‘…ఎందుకే టైం దండగ…ఇక్కడే విప్పీసీ…హెల్ప్ చెయ్యనా! ’ అంటూ నా కమీజ్ ని పైకి లేపేయబోయింది…‘…వద్దు తల్లీ…నువ్వు నీ పని చూసుకో!…’ అంటూ నా బట్టల్ని ఒక్కొక్కటే వలిచి , మడతపెట్టి పక్కన పెడ్తూంటే నన్నెవరో తినేసేలా చూస్తూన్నట్లనిపించి…పక్కకి చూశాను…‘…ఏం బింకమే సంధ్యా నీ గుబ్బల్ది… మూడు రోజుల్నుంచీ, నల్గురు మగాళ్ల చేతుల్లో కసిగా నలిగినా ఏం సడల్లేదవి…మధుకి చెప్పాలి …వాటి పని పట్టమని…’ అందది నా స్థనాల వైపు చేయి చాపుతూ…‘…అదిగో మళ్ళీ నలుగురంటావు…ముగ్గురే అని నే మొత్తుకుంటూంటే!…’అన్నాను…‘…నువ్వు సరే …అంటే నాలుగోవాడ్నీ ఏర్పాటు చేస్తాను…’ అందది కొంటెగా కన్ను గీటుతూ…‘…ఛీ…’ అంటూ దాని చేయుచ్చుకుని గిల్లబోయాను… ‘…అంత పని చేయకు తల్లీ!…ఇదిగో చూడు… ఇందాకటి నీ తొడపాయసం ఫలితం…’ అంటూ కందిపోయిన తన తొడ చూపించింది…వద్దనుకుంటూనే దాని తొడల మధ్య చూశాను…ఒక్క వెంట్రుక లేకుండా మెరిసేలా తోమి బోర్లించిన ఇత్తడి సిబ్బె లాగుంది దాని పూకు…వెంటనే నా చూపు మరల్చుకోలేక పోయాను…అలా చూస్తూనే ‘…ఎవరమ్మా ఆ నాల్గో వాడు!…’ అని గొణిగాను…మధని నాకు తెలిసినా!…అదేం చెప్పేదోగానీ ఈలోపల తలుపు మీద మోనా చప్పుడు…‘…మైఁ…అందర్ ఆఁవూఁ దీదీ… అంటూ… ‘…హాఁ…ఆజా…’ అంటూ దానికి పర్మిషన్ ఇచ్చి…‘…ఎవరో తెలీదేంటి నీకు…అయితే ఒక కండిషన్…. మధు కంటే ముందు నేను నిన్ను ముట్టు కోవాలి …ఎక్కడ పడితే అక్కడ…అఫ్ కోర్స్…నువ్వూ నన్ను అలాగే చేయడం కంపల్సరీ!…’ అంది… నాకు ఒళ్ళు ఝల్లుమంది…‘…ఛీ…పాడుపిల్లా! ఏమిటే ఆ తప్పుడు కోరిక…’ అన్నాను…‘…కిన్ సే షురూ కరూఁ దీదీ!..( ఎవరితో మొదలెట్టను దీదీ…).’ అంటూ మా వైపొస్తూన్న సోనాని చూస్తూ…‘…తృప్తిగా సంసారం చేసుకుంటూన్న మనలాంటి వాళ్ళు …అలా… చేసుకుంటే బలే మజాగా ఉంటుందని ఎక్కడో చదివాను…’ అని నాతో అంటూ…సోనాకి నావైపు వేలు చూపించింది వకు… వెంటనే సోనా మంచం మీద మరో బెడ్ షీట్ పరిచేసి…నన్ను బోర్లా పడుక్కోమంది…మొహమాట పడుతూనే అలాగే చేశాను…వెంటనే మోనా వీపు మీదున్న నైటీ బటన్స్ ని తీసేసి ఏదో సువాసననూనె నా నడ్డికి పామి…వేళ్ళతో సున్నితంగా మెడ మీద మజిల్స్ కి, వీపుమీద మజిల్స్ కి ,వెన్నెముకకి మర్దనా చేయడం మొదలెట్టింది… …హాయిగా ఉండడంతో మత్తుగా కళ్ళు మూసుకున్నాను…‘…నిద్ర పోవడం కాదు పిల్లా…ఆపేసిన కధ పూర్తి చెయ్యాలి…’ అంటూ నన్ను కుదిపింది వకుళ …నా తలవైపు కూర్చుంటూ…‘…మళ్ళీ గుర్తు చెయ్యవా! ప్లీజ్!…’ అంటూ అందుబాటులోఉన్న దాని తొడని గీకాను…‘…నీ జీజూ ని మంచం మీదికి రమ్మన్నావ్ …’ అని గుర్తు చేసింది…‘…ఆప్కే జీజూజీ దిల్లీ ఆయేహైఁ సంధ్యా దీదీ…’ అంటూ మా సంభాషణలో జోక్యం చెసుకోబోయింది సోనా!…‘…ఆనే వాలేహైఁ…’ అని దానికి సమాధానం చెప్పి…ఇప్పట్నుంచీ ‘…బావ…’ అంటూండు…అని నాకు సలహా ఇచ్చింది వకు…అలాగే అన్నట్లు తలూపి…‘ఒద్దు… ఇక్కడే ఉందాం….నీ మొగుడ్నీ, నీ అక్కనీ చూడాలిగా!…’ అంటూ నన్ను ఆపేశాడు…మళ్ళీ అటు చూడడం మొదలెట్టాం… …ఇంతట్లో.మా ఆయన్ని…పక్కకి తోసేసి…‘…ఛీ…ఏంటీ మొరటుతనం…’ అంటూ కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తూ నిలబడిపోయిందే మాఅక్క…నాకు భయం వేసిందనుకో!…మా ఆయన మాత్రం చిరునవ్వుతో కెరటాల్లా ఎగసిపడుతున్న ఆవిడ గుబ్బల్ని నవిలేసేలా చూసి…‘…ఇంతకన్నా తక్కువ మోతాదైతే నీకు నాటదులేవే లంజా!…దా!…నాటకాలు చెయ్యకుండా పడుక్కో…’ అంటూ చటుక్కున ఆవిడ్ని చెయ్యుచ్చుకు మంచం మీదికి లాగి మీదెక్కేసి…మళ్ళీ పెదాల్నాక్రమించేసుకున్నాడే!…ఇక్కద బావేమనుకుంటాడో అని నా గుండెలు దడదడలాడాయంటే నమ్ము వకూ…భయపడుతూనే తనవైపు చూశాను‘…మరుకు గుర్రాల్ని మొరటుగానే లొంగదీయాల్లే!…రౌతుకొద్దీ గుర్రం…’ అంటూ నా పిర్ర మీదొక్కటిచ్చుకున్నాడే వకూ నా బావ…చుర్రుమన్నా…. బాగానే అనిపించి తన వైపు చూసి నవ్వాను… కాసేపు ‘…ఉఁ..ఉఁ.ఉఫ్…’ అంటూ పెనుగులాడినా ఓ రెండు క్షణాలతర్వాత మా ఆయన జుత్తులోకి వేళ్ళు జొనుపుతూ లొంగిపోయిందే ఆవిడ…మరో రెండు క్షణాల తర్వాత తేనెని జుర్రుకుని …పువ్వుమీంచి లేచిన తుమ్మెదలా పైకి లేచాడే మా ఆయన… ‘…తీరిందా! నీకోరిక…జుర్రుకున్నావా నా తేనెలు…’ అందే అక్క వగలుపోతూ! బావ చెప్పింది నిజమే అనిపించిందే వకూ!.. అంటూ ఆగాను….‘…ఈ మగాళ్లకి చాటు మాటు అనుభవాలు చాలా ఉంటాయిలే!…మా ఆయన…మీ ఆయన్లేం తక్కువ తిన్లేదమ్మా …ఊఁ …కానీ ’ అంది వకుళ మెలికలు తిరిగిపోతూ…ఎందుకో! నా వీపు మీద మసాజ్ ఆగింది…కొద్దిగా తలని వెనక్కి వంచి చూశాను…సోనాకేమర్థమైందో! దాని కళ్లల్లో ఓ కొంటె మెరుపు…నాతో చూపు కలవగానే చిలిపిగా కన్ను గీటి…నా పిరుదుల్ని ఓ సారి పిసికి , వాటికి కొద్దిగా పైనున్న కండరాల్ని మసాజ్ చేయడం మొదలెట్టింది….ముగ్గురు మగాళ్ల కిదురొత్తులివ్వడంతో అలిసిన నా నడుం కి ఎంతో రిలీఫ్ గా అనిపించి…దానికి కళ్ళతోనే థాంక్స్ చెప్తూ కంటిన్యూ చేశాను… ‘…అప్పుడే ఎక్కడ…ఇంకా ఎన్నెన్నో చోట్లు ఉన్నాయ్!…’ అంటూ మార్చి మార్చి ఆవిడ చనుమొనల్ని చీకి ఉన్నట్లుండి వాట్ని ముని పంటితో కొరికేశాడే మా ఆయన …‘…ఏయ్…ఛీ…’ అంటూ తన పళ్ళమధ్యనుంచి తన చనుమొనల్ని లాగేసుకుని…మా ఆయన భుజాలుచ్చుకుని కిందికి తోసిందే అక్క… ఆవిడ బొడ్డు చుట్టూ…నడుం వంపుల్లో ముద్దులు కురిపిస్తూ…మధ్య మధ్యలో…బొడ్డులోపల నాలిక కొస దోపేసి టికిల్ చేస్తూ నానా వీరాంగం చేశాడే నా మొగుడు …ఇంతలో అక్క నడుం పైకెత్తడం మొదలెట్టింది…అది గమనించిన మా ఆయన తల పైకెత్తి…ఆవిడ కళ్ళల్లోకి అర్థమైందన్నట్లుగా చూసి…కన్ను గీటి ఇంకొంచెం కిందికి దిగాడే! ‘…ఉ ఊఁ…’ అంటూ మత్తుగా మూల్గి…మా ఆయన తలని తన పొత్తికడుపు మీదికి తోస్తూ తొడలిప్పుకుని నడుం పైకెత్తేసిందే అక్క… లేపి,లేపి అంది స్తూన్నఅక్క పూరెమ్మలొదిలేసి… వాటి చుట్టూ… తొడ మూలాల్లో..ముద్దులెట్టేసుకుంటున్నాడేగానీ నా అక్క పూకుని ముద్దెట్టుకోడే నామొగుడు ….స్పేర్ తాళంతో పిల్లలగది ఓపెన్ చేసి…దాంట్లోకి దూసుకెళ్ళి…నా మొగుడి తలని బలవంతం గా అక్క పూకు మీద ఒత్తేయాలని అనిపించిందంటే నమ్ము వకూ…ఎలాగో ఆపుకుని…‘…లొంగి పోయిన ఆడదాన్ని మరింత రెచ్చగొట్టడంలో ఏం మజా దొరుకుతూంది బావా మీ మగాళ్ళకి…’ అన్నాను ఆయన వైపు కసిగా చూస్తూ! …‘..ఎంత సాఫ్ట్ కార్నర్ సంధ్యా నీకు నీ అక్క మీద…మీ ఆడాళ్లని మరింత మూడ్ లో కి పట్రాడమే మా మగాళ్ళ ఉద్దేశ్యం…’ అని కొంటెగా నవ్వి…ఇంకా నా పూకులో ఉన్న తన బొటకనవేళ్ళతో నా జి- స్పాట్ ని మరో సారి నొక్కాడు వకూ నా బావ …భళ్ళుమని కారిపోయిందే నాకు…కాళ్ళల్లో సత్తువ నశించడంతో ‘…ఉఫ్ బావా…’ అని పెద్దగా మూల్గి స్టూల్ మీదే జావకారిపోయాననుకో! …‘ ఏయ్ సంధ్యా!…చూడు నా భార్య నీ మొగుడ్నేం చేస్తూందో!…’ అంటూ నా నడుం పట్టుకుని నన్ను పైకి లేవదీశాడే! దాంతో అతగాడి అంగం నా తప్పుడు రంధ్రాన్నిరుద్దుతూంది… ‘…దాంట్లోకే దిగబడతాడేమో భగవంతుడా!…అనుకుంటూ కుడి చేత్తో గోడని పట్టుకుని…ఎడం చేత్తో బావ మొడ్డని పక్కకి జరుపుతూ కొద్దిగ ముందుకి వంగానే!…ఎలా దూరిందో బావ మొడ్డ నా పిరుదులకిందినుంచి… ఇప్పుడది నా క్లిటారిస్ ని టికిల్ చేయడం మొదలెట్టిందది…పూరెమ్మల్లోకి దాన్ని సర్దుకోవాలనే కోరికని కంట్రోల్ చేసుకుంటూ పక్క గది వైపు చూశాను… …అక్క నా మొగుడి జుత్తు పట్టుకుని…తన మొత్తకొత్తేసుకుంటూ నడుం పైకెత్తేసిందే! ‘…ఉఫ్ వదినా ఏంటా తొందర…’ అంటూ ఎత్తిన ఆవిడ పిరుదుల్ని అరచేతుల్లో ఇముడ్చుకుని…తన మొహానికొత్తేసుకుంటూ… సర్రు…సర్రు మని చప్పుడు చేస్తూ ఆవిడ పూరెమ్మల్ని జుర్రుకోడం మొదలెట్టాడే… ఆవిడ అరమోడ్పు కన్నుల్తో తలనీ పిర్రల్నీ అటూ ఇటూ తిప్పేస్తూ ఎంజాయ్ చేసిందే…ఇంతలో ఏమైందోగానీ ‘…అబ్బా …’ అని మూల్గి నా మొగుడి తలని పక్కకి తోసేసి నిలబడిపోయిందే!… ఏమైందా అనుకుంటూ అక్క తొడల మధ్య చూశాను… ఆవిడ కామ కీల కూడా ఎర్రగా కందిపోయుంది …దాని మీద కూడా పళ్ళగాట్లు…. .‘..ఏమనుకుంటుందో అక్క…’ అని భయపడుతూ … ‘…ఛీ…ఇంత పాడైపోయాడేంటి వికాస్’ అని మనస్సులోనే తిట్టాను మా ఆయన్ని…. ‘…ఎక్కడ పడితే అక్కడ కొరికేయడమేనా…’ అంది అక్క తెచ్చిపెట్టుకున్న కోపంతో…‘…కావాలంటే నువ్వూ ప్రతీకారం చేసుకో వదినా!…’ అంటూ విలాసం గా తన మోచేతులమీద ఆనుకుని…తన నడుం నీ పొత్తికడుపునీ …ఇంతవరకూ నే చూడని విధంగా…తమాషాగా…నిగిడిన తన చెక్కపేడులాంటి తన మొడ్ద పైకీ కిందికీ కదిలేట్టు…దాన్ని గుడవమని ఆహ్వానిస్తున్నట్లు…కదిపాడే…నేను సిగ్గుతో చచ్చిపోయాననుకో చూడలేక…‘…దాన్ని బలే కదుపు తున్నాడు సంధ్యా మీ ఆయన…ఇక నీ అక్క గ్యారంటీగా దాన్ని గుడుస్తూంది…’ అన్నాడే బావ…‘…చస్తే ఆపని చెయ్యదు…’ అన్నాను నేను కోపంగా… ‘…బెట్టా…’ అన్నాడు బావ..‘.ఆ…బెట్టే…ఏంటీ షరతు…’ అన్నాను విసురుగా…‘…మీ అక్క నీ మొగుడి మొడ్డగుడుస్తే నిన్నిక్కడే నిలబెట్టి దెంగుతాను…మనం మంచం మీదికెళ్ళింతర్వాత నువ్వు కూడా అలాగే నా మొడ్డగుడవాలి…తను అలా చేయలేదనుకో! అప్పుడు నిన్ను మంచం మీదికి తీసుకుపోయి…నీ ఇష్టమైన పధ్ధతిలో దెంగుతాను…’ అన్నాడే బావ… అని ఆగాను… ‘…ఒప్పుకున్నావా…’ అంది వకుళ బొంగురుగొంతుతో!…‘…అహఁ…’ అన్నాను…‘…మరేం షరతు పెట్టావేంటి!…’ అంది వకు ఇంకా అదేస్వరంతో…‘..నా అక్క …నా మొగుడి మొడ్డగుడిస్తే నన్ను నీ ఇష్టమొచ్చిన చోట… నీ ఇష్టమొచ్చినట్లు దెంగు…నా చేత నీ ఇష్టమైన పని చేయించుకో…లేకపోతే నన్నిక ముట్టుకోకు…’ అన్నానే! ‘…పెద్ద రిస్క్ తీసు కున్నావ్…ఓడిపోయుంటావ్…’ అంది వకుళ…అదే జరిగిందమ్మా…దానితోనే ఈ నడుం నొప్పి…’ అని ఆపేశాను…‘…ఆగిపోయావేం…కానీ!…’…అందది… ‘…వద్దే! నా అనుభవాల్ని మరీ సాగదీసి చెప్తున్నట్లున్నాను…ఎంత సేపూ నన్నే వాగిస్తావా!…నీ రంకు భాగోతాలన్నీ దాచుకుంటావా!… ఇంకా బోల్డెన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశావు నువ్వు…ఓ గంటన్నరలో ఇంటికెళ్ళాలి…మరో సారి చూద్దాం…’ అంటూ దాటేయబోయాను… వకుళ ససేమిరా ఒప్పుకోలేదు ‘…ఆవిడ నా సిక్స్ ప్యాక్ తడిమొడ్డని ఎలా గుడిచిందో…తర్వాత ఎలా దెంగించుకుందో!…నిన్ను నీ బావ నిలబెట్టి ఎలా దెంగాడో!…నువ్వతగాడి జారుడు మొడ్దని ఎలా గుడిచావో వర్ణించకుండానే!…నేనూరుకోను…’… అంది వకుళ… ‘…రెండు కండిషన్స్…ఒకటి…నాచెప్పడమైపోయింతర్వాత… మనిద్దరి ‘…ప్రోగ్రాం…’ సంగతెలా ఉన్నా నువ్వు,నీ రంకు పురాణాన్ని ఇవాళే విప్పితీరాలి…’ అని ఆగిపోయాను…‘…ఓకే!…మరి రెండో కండిషన్!?…’ అంది…నామొహంలోకి చూస్తూ…‘…ఛీ!…నానోటి తో చెప్పించకే!…’ అంటూ పరుపులో మొహం దాచు కున్నాను… ‘…ఏం సిగ్గుల మొగ్గవే!…అలాగే! అదీ జరుగుతుంది…ఇంత మంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుందో!…’ అంది వకుళ…నా నైటీ కిందినుంచి చేయి దూర్చి…వేలి గోళ్లతో అందుబాటులో ఉన్న నా కుడి గుబ్బ వంపుని ట్రేస్ చేస్తూ…ఒళ్ళు ఝల్లుమనడంతో ఒక్కసారి కదిలాను…దాంతో…నా ఎడం తొడ లోపలి వైపుండే ‘..సయాటికా నెర్వ్…’ ని మసాజ్ చేస్తూన్న సోనా కుడి చేతి చూపుడువేలు నా పూరెమ్మల్లో చొరబడింది…ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లై నేను సడెన్ గా పైకి లేచాను…‘…క్యా మస్త్ జవానీ హై సంధ్యా దీదీ ఆప్కా! ఆజ్ తో ఆప్ మదన్ మస్త్ ఘోడీ లగ్తీహో!….ఖుష్ కిస్మత్ హై వో మర్ద్ జో ఆప్ కో ఆజ్ పాసక్ తా… ఉన్ ఓఠోఁసే అభీసే రస్ టపక్ నే లగీ….(…మత్తెంకించే యవ్వనం సంధ్యా దీదీ మీది!…కాక మీదున్న ఆడ గుర్రంలా ఉన్నారు మీరీ రోజు…ఇవాళ మిమ్మల్ని పొందే మగాడు ఎంతో అదృష్టవంతుడు…ఇప్పట్నుంచే ‘…ఆ… ’ పెదాల్నుంచి మదం చిందుతూంది… )…’ అంది సోనా. చిలిపిగా కన్ను గీటుతూ…అలా ఎందుకందా అనుకుంటూ తలెత్తాను…నేను సడెన్ గా పైకి లేవడంలో నైటీ జారిపోయిందేమో!…అరమోడ్పు కళ్లతో…ఒంటి మీద నూలుపోగు లేకుండా…మోకాళ్ళు, చేతుల మీద లేచున్న నా రిఫ్లెక్షన్ ఎదురుగ ఉన్న డ్రెస్సర్ మిర్రర్ లో కనిపించింది… …..నిజమే!…కాకమీదున్న ఆడగుర్రంలాగే ఉన్నాను నేను….వికాస్ పేరెత్తకుండా..ఇవాళ నన్ను అనుభవించగల్గే మగాడ్ని అదృష్టవంతుడ్ని చేసిన దాని చిలిపి కామెంట్ నా ఒంట్లో కోరికల మంటలు రేపుతూంటే… ‘…చుప్ కర్ బేషరమ్…వకుళా కే ముఖాబ్లేమే మై కుఛ్ భీ నహీఁ ( నోర్ముయ్యి సిగ్గు లేని దానా!…వకుళ ముందు నేనెంత…) …’ అంటూ దాన్ని ప్రేమగా గదిమాను…‘…వోతో షేర్నీ హై దీదీ ఇస్ మామ్లేమే…( …ఈ విషయంలో ఆవిడ ఆడ పులే…)…’ అందది నవ్వుతూ… ‘…తో అబ్ అప్నీ షేర్నీకో మసాజ్ కర్..(…అయితే ఇప్పుడు నీ ఆడపులికి మసాజ్ చెయ్యి .’..అంటూ.నైటీ చుట్టుకుని పైకి లేచాను…‘…ఆప్ లేట్ జాయీయే వకుళా దీదీ…మై సంధ్యా దీదీ కీ రస్ ధోకర్ అభీ ఆయీ…( …మీరు పడుకోండి వకుళా దీదీ… నా వేళ్ళమీదికి కారిన సంధ్యాదీదీ మదాన్ని కడుక్కునొస్తాను…) అంటూ బాత్ రూం వైపు వెళ్తూన్న సోనా .తన చూపుడు వేల్ని నోట్లో పెట్టుకు చీకడం నా కంటబడడంతో నాఒళ్లు అదోలా ఐపోయింది…. ‘… నీ ఫాన్ ల లిస్ట్ పెద్దదౌతూందే సంధ్యా!…’ అంటూన్న వకుళ గుసగుస వినేసరికి…‘…..ఛీ…’ అంటూ సన్నగా వణికి…‘…నీ కంట కూడా పడిందా తల్లీ…ఇంక పాడు మాటలాపి ఇంక నువ్వు మాలిష్ చేయించుకో…’ అంటూ నేను వకుళ ప్లేస్ లోకి మారుతూంటే బెడ్ షీట్ మీద నా తడి మరక కనిపించింది…‘…సిగ్గుతో కుంచించుకుపోతూ ఆ షీట్ లాగేయ బోయాను… ‘…ఉండనీవే!…కాసేపట్లో ఒకళ్ళ తడిని మరొకళ్ళు రుచి చూడబోతున్నాంగా!…’ అంటూ నన్ను ఆపేసి, తను బోర్లా పడుక్కుని మాలిష్ కి సిధ్ధమైంది …అప్పటికే బయటికొచ్చిన సోనా…‘ తయ్యార్ హోగయీ దీదీ!…’ అంటూ గబ గబా దాని నైటీ బటన్లు విప్పేసింది…పచ్చగా మెరిసిపోతూన్న దాని వీపు మీద బ్రాసియర్ చారలు…సన్నటి నడుం, దానికి జస్ట్ కింద… పక్క పక్కనే తిరగేసి పెట్టిన గుమ్మిడి పళ్ళల్లా మెరిసిపోతూన్న దాని పొంకమైన పిరుదులు బయట పడ్డాయి…నోట మాట రాక వాట్ని చూస్తూనే ఉండిపోయాను…‘…ఏంటే! వాట్ని అలా కసిగా చూసేస్తున్నావ్!?…పిసికేయాలనిపిస్తూందా?…కాసేపోర్చుకుని నీ కధ కానీ!…ఇప్పుడే మొదలెట్టావంటే…నీ కొత్త ఫాన్ నీమీద పడిపోగల్దు…’ అంది వకుళ చిలిపిగా…దాంతో మళ్ళీ ఈ లోకం లోకొచ్చి…‘…ఎక్కడాగామే!…ఆ!…గుర్తొచ్చింది…’ అంటూ మొదలెట్టాను…మా ఆయన తన పొత్తికడుపుని కవ్వించేలా కదుపుతూ అక్కని ఆహ్వానించాడని చెప్పాగా!…తనో క్షణం తమాషాగా కదుల్తూన్న మా ఆయన మొడ్డని కోపంగా చూస్తూ ఉండిపోయిందే!…తలుపు తీసుకుని బయటికొచ్చేస్తూందేమో!…నేను గెలుస్తాననుకున్నాను….ఇంతలో ఆవిడ మొహంలో రంగులు మారాయి…నెమ్మదిగా మంచంకి దగ్గరగా మోకాళ్లమీద కూలబడిపోయి మళ్ళీ ఓ క్షణం దాన్నే కన్నార్పకుండా చూసి…సడెన్గా మాఆయన తొడలట్టు కుని దగ్గరగా జరిగి… తన వృషణాల్నీ…మొడ్డ మొదల్నీ కాసేపు చూపుడు వేళ్ళతో ట్రేస్ చేసి…గుండు దగ్గర్నుంచి సన్న చారికలు కట్టి కారుతూన్న తెల్లటి మదాన్ని గోళ్లతో పక్కలకి మీటుతూ…‘…ఇలా ఉంటే…ఎలా బాబూ!…ఆ పని చేసీదీ!…’ అంటూతమకంతో బొంగురుపోయిన గొంతుకతో గోమూగా గునిసింది… ‘…అంత హోదాలో ఉండి కూడా అలా…పచ్చిగా…ఎలా… చూడ గల్గింది వకూ అక్క పరాయి మగాడి మొడ్డని!?…’ అన్నాను… …..సరైన అవకాశం వస్తే అందరాడాళ్ళూ అలాగే చేస్తారు పిల్లా!… పైగా మన లాంటి లస్టీ థర్టీస్ మరీనూ…నచ్చిన పరాయి మగాడిది చూడ్డం, వీలైతే గుడవడం… మరింత ఎక్జైటింగ్ గా ఉంటూందనుకుంటా! పది పన్నెండేళ్ళుగా ఎవరి మొగుళ్లతో వాళ్ళు సంసారం చేసి పిల్లల్ని కన్నామేగానీ… మనం చూడగల్గామా మన మొగుళ్ల మొడ్డల్నలాగ…వాళ్ళూ అలాగ ధైర్యం చేసి మనకి చూపెట్తగల్గారా?…పార్టర్స్ మారితే మొహమాటాలన్నీ మటు మాయమౌతాయను కుంటా!…ఊఁ…నీ కధ కానీ…టైం అవుతూంది!…’ …అంటూ నన్ను పుష్ చేసింది వకుళ… …నిజమేననిపించింది… ‘…నీ సరుకేగదా వదినా అది!…ఊఁ!…కానీ!… అని ఎంకరేజ్ చేశాడు మా ఆయన…’ అంటూ మళ్ళీ మొదలెట్టాను…‘…దాంట్లో…నీదేం లేదా!?…’ అని కొంటెగా అడిగింది అక్క…‘…ఉహూఁ!…నాదింకా వీట్లోపలే ఉంది…బయటికి తెప్పించే బాధ్యత నీదే వదినా!…’ అన్నాడు నామొగుడు …తన వృషణాల్ని వేల్తో చూపించి, మళ్ళీ తన మొడ్డని ఇందాకట్లా కదుపుతూ!..ఇంతలో నా గుబ్బలమీద పట్టు బిగిసింది…‘….కట్టుకున్న భార్య…కసిగా నిగిడి నాట్యం చేస్తూన్న మరో మగాడి బారెడు మొడ్దని శల్య పరీక్ష చేస్తూంటే…ఏ మొగాడైనా ఎలా భరించగలడు!? …అందుకోసమేనేమో! బావ నా గుబ్బల్ని కసిగా నలిపేస్తున్నాడు…’ అనుకుని ఓరగా వెనక్కి చూశాను……తను కూడా తీక్షణంగా అక్కనే చూస్తున్నాడు…అతడి మొహంలో కోపం, కసి, కోరిక… అన్నీ కలిసున్నా…సస్పెన్స్ మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తూంది… ‘ బహుశా వాళ్ళావిడ నా మొగుడి మొడ్డని గుడుస్తుందో లేదో అనేమో!…’ అనుకుంటూ బావకి మరింత దగ్గిరగా జరిగి, పిల్లల గదిలో భాగోతం చూడడం మొదలెట్టాను … .‘ సరే చూస్కో!…’ అంటూ అక్క ముందుకు జరిగి…నామొగుడి అంగాన్ని రెండు చేతుల్తో పట్టుకుని…పై చర్మాన్ని వెనక్కి లాగి…నాలిక కొనతో గుండు మీద తడిని కొంచెం నాకి…సన్నగా వణికి…ఓ క్షణం వెగటుగా మొహంపెట్టినా …మళ్ళీ అదే పని మొదలెట్టింది…కాసేపట్లో అక్కడి తడి నాకేసి…మొడ్ద మీద కారిన చారికల మీద పడింది…నా మొగుడు మోచేతుల మీద లేచి ఆవిడ నాకుడ్లతో మరింత నిగిడిన తన అంగాన్ని గర్వంగా చూసుకుంటున్నాడు… The post కుక్క తోక…. భర్తల మార్పిడి | Part 7 appeared first on Telugu Sex Stories. Categories Telugu Dengudu Kathalu Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
thesakshi.com : ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న నెలల తర్వాత, పౌరుల పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. దక్షిణాసియా దేశం నుండి వెలువడిన తాజా సంచికలో, బాలికల విద్యను నిలిపివేయడం భారీ ఆందోళనలకు దారితీసింది. ఈ వారం ప్రారంభంలో, బాలిక విద్యార్థులు తరగతి గదులకు తిరిగి వచ్చిన కొన్ని గంటల తర్వాత తాలిబాన్ ప్రభుత్వం మాధ్యమిక పాఠశాలలను మూసివేసింది. దాదాపు ఏడు నెలల పాటు పాఠశాలలు మూతపడ్డాయి. అల్ జజీరా నివేదిక ప్రకారం, ఇస్లామిక్ చట్టం మరియు ఆఫ్ఘన్ సంస్కృతికి అనుగుణంగా ఒక ప్రణాళికను రూపొందించే వరకు 6వ తరగతి పైన ఉన్న బాలికల పాఠశాలలు మూసివేయబడతాయని విద్యా మంత్రిత్వ శాఖ నోటీసు బుధవారం తెలిపింది. “హైస్కూల్‌లలోని బాలికలందరికీ మరియు ఆరో తరగతి కంటే ఎక్కువ మంది విద్యార్థినులు ఉన్న పాఠశాలలకు తదుపరి ఆర్డర్ వచ్చే వరకు వారు ఆఫ్‌లో ఉన్నారని మేము తెలియజేస్తాము” అని అది పేర్కొంది. హృదయ విదారక దృశ్యాలు కొంతమంది అమ్మాయిలు ఈ నిర్ణయంపై ఏడుస్తున్నట్లు చూపించాయి, మరికొందరు నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. ఇప్పుడు, 16 దేశాల మహిళా విదేశాంగ మంత్రులు తాలిబాన్ పునరాలోచన కోసం కోరారు. “మహిళలుగా మరియు విదేశాంగ మంత్రులుగా, ఆఫ్ఘనిస్తాన్‌లోని బాలికలకు ఈ వసంతకాలంలో మాధ్యమిక పాఠశాలలకు ప్రవేశం నిరాకరించబడటం పట్ల మేము తీవ్ర నిరాశ మరియు ఆందోళన చెందుతున్నాము. మేము తాలిబాన్‌లు వారి ఇటీవలి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మరియు అన్ని స్థాయిల విద్యకు సమాన ప్రవేశం కల్పించాలని కోరుతున్నాము. దేశంలోని అన్ని ప్రావిన్సులు” అని ఒక ఉమ్మడి ప్రకటన చదవబడింది. అల్బేనియా, అండోరా, ఆస్ట్రేలియా, బెల్జియం, బోస్నియా, కెనడా, ఎస్టోనియా, జర్మనీ, ఐస్‌లాండ్, కొసావో, మలావి, మంగోలియా, న్యూజిలాండ్, స్వీడన్, టోంగా, బ్రిటన్ మంత్రులు ఈ లేఖను పంపినట్లు ఏపీ వార్తా సంస్థ తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో, 10 దేశాల దౌత్యవేత్తలు ఇదే సందేశాన్ని పంపారు. నివేదికల ప్రకారం, తాలిబాన్ తన కఠినమైన వైఖరిని కొనసాగిస్తున్నందున, ఖతార్‌లోని దోహాలో జరగాల్సిన కొన్ని సమావేశాలను యునైటెడ్ స్టేట్స్ రద్దు చేసింది. దోహాలో రద్దు చేయబడిన సమావేశాలపై. అది ఒప్పు. మేము దోహాలో మరియు దోహా ఫోరమ్ చుట్టూ ప్రణాళికాబద్ధమైన సమావేశాలతో సహా మా నిశ్చితార్థాలలో కొన్నింటిని రద్దు చేసాము మరియు ఈ నిర్ణయాన్ని మా నిశ్చితార్థానికి సంభావ్య మలుపుగా భావిస్తున్నామని మేము స్పష్టం చేసాము” అని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ జలీనా పోర్టర్ నివేదికలలో పేర్కొన్నారు. ఒక ట్వీట్‌లో, UNAMA (యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్) ఇలా రాసింది, “బాలికల విద్యపై తాలిబాన్ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఆఫ్ఘనిస్తాన్‌కు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది. @DeborahLyonsUN ఈ రోజు తాలిబాన్‌లకు సందేశం, వారి దోహా కార్యాలయ అధిపతి @suhailsaheen1 తో సమావేశమయ్యారు. .” గత సంవత్సరం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత, తాలిబాన్ 1996 నుండి 2001 వరకు వారి మొదటి పాలనతో పోలిస్తే మృదువైన పాలనను వాగ్దానం చేసింది, ఇది ప్రబలమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు ప్రసిద్ధి చెందింది. అయినప్పటికీ, పాలన మహిళలపై అనేక ఆంక్షలు విధించింది, అనేక ప్రభుత్వ ఉద్యోగాల నుండి వారిని సమర్థవంతంగా నిషేధించింది, వారు ధరించే వాటిని పోలీసింగ్ చేయడం మరియు వారి నగరాల వెలుపల ఒంటరిగా ప్రయాణించకుండా నిరోధించడం.
Hyderabad: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను చెల్లని రూపాయితో పోల్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్నబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 Hyderabad: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను చెల్లని రూపాయితో పోల్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్నబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు వణుకు మెదలైంది. ‘‘గౌరవప్రద రాష్ట్రపతి ఎన్నికలను కేసీఆర్ అగౌరపరుస్తున్నారు. బైక్ ర్యాలీ నిర్వహించి ఆ హోదాను తగ్గించేలా కేసీఆర్ వ్యవహారం ఉంది. కేసీఆర్ తీరు వల్లే తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి. మైనర్లు, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయాయి. డ్రగ్స్ కంట్రోల్ చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌ది. తెలంగాణ రైతులను వదిలి.. పంజాబ్ రైతులకు ఆర్థికసాయం చేయటం దారుణం. కేసీఆర్ దిగిపోయే రోజులు దగ్గరకు వచ్చాయి. తన ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో కేసీఆర్ చూసుకోవాలి. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పక్కదారి చూస్తున్నారు. తెలంగాణకు ప్రధాని రావటంతో.. సీఎం కేసీఆర్‌కు వణుకు మెదలైంది. కేసీఆర్‌ది తెలంగాణ రక్తమైతే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలి.’’ అని బండి సంజయ్ సవాల్ విసిరారు.
విశాలాంధ్ర- గూడూరు: గూడూరు మండలంలో పలు పాఠశాలల్లో సోమవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని తుమ్మలపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జోహార్ లాల్ నెహ్రూ జయంతిని జరుపుకున్నారు. బాలల దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. మొదటగా హెచ్ ఎం ఉండి. రాణి, పి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నెహ్రు చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమం ప్రారంభించి మాట్లాడుతూ బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపారు. చిన్నారులు జవహర్ లాల్ నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి ,పూలే ,మహాత్మా గాంధీ, అంబేద్కర్, సరోజినీ నాయుడు , సుభాష్ చంద్రబోస్ వేష దారుణలతో అందరినీ అలరించి ఆకట్టుకున్నారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోలవరం: బాలల దినోత్సవం సందర్భంగా పోలవరం ఎం పీ యు పి స్కూల్ నందు బాలబాలికలకు క్రీడ సామాగ్రిని పోలవరం సర్పంచ్ నక్కిన. నాగరాజు, వైస్ ఎం పి పి పిచ్చుక. గంగాధర్ రావు, కన్వీనర్ బుాసం. గిరిజా, స్కూల్ హెచ్ ఎం దోనేపూడి. అన్నపూర్ణ కు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. చాచాకు పిల్లలన్నా, గులాబీలన్నా మహా మక్కువ అని, ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారని విద్యార్థులకు తెలిపారు . అనంతరం ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కప్పలదొడ్డి: భారతదేశ మొట్టమొదటి ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు కీర్తిశేషులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఎం పి పి ఎస్, జడ్.పి.హెచ్.ఎస్ లలో ఘనంగా జరిగాయి. ప్రజా ప్రతినిధులు హాజరైన విద్యార్థులను అభినందించారు. చదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని సర్పంచ్ యక్కల. మాధవి నాగరాజ్ అన్నారు.
ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–2020కి టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ మొబైల్‌ సంస్థ ‘వివో’ ప్రధాన స్పాన్సర్‌గా తప్పుకుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘వివో’ లీగ్‌నుంచి తప్పుకున్నట్లు రెండు రోజుల క్రితమే దాదాపు ఖరారైపోగా, బోర్డు ఇప్పుడు తమ వైపునుంచి నిర్ధారిస్తూ ప్రకటన జారీ చేసింది. ‘2020 ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ, వివో మొబైల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి’ అంటూ ఒక స్టేట్ మెంట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ స్పాన్సర్ గా ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే విధంగా ‘వివో’ బీసీసీఐతో ఒప్పందం ఉంది. వివో తప్పుకోవడంలో భారతీయుల మనోభావాలతో పాటు ఆర్థిక పరమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితుల్లో తాము ఈ సారి రూ. 440 కోట్లు చెల్లించలేమని, కనీసం సగం మొత్తాన్ని తగ్గించాలంటూ వివో కొన్నాళ్ల క్రితం నుంచి బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తోంది. దీనికి బోర్డు ఒప్పుకోలేదు. ఇప్పుడు ‘వివో’ తప్పుకోవడంతో పలు ప్రముఖ సంస్థలు స్పాన్సర్‌షిప్‌ కోసం ముందుకు వస్తున్నట్లు సమాచారం. వేర్వేరు కారణాలతో ఈసారి అంత భారీ మొత్తం లేకపోయినా, కొంత తక్కువగా చెల్లించి స్పాన్సర్‌గా వ్యవహరించాలని ప్రధానంగా మూడు సంస్థలు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటగా వినిపిస్తున్న పేరు ‘బైజూస్‌’. ఈ సంస్థ ఇప్పటికే భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆ భాగస్వామ్యం కారణంగా బైజూస్‌కు మొదటి ప్రాధాన్యత దక్కవచ్చని సమాచారం. కరోనా నేపథ్యంలో పెరిగిన ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా అత్యంత ఆర్జన పొందిన సంస్థల్లో ఒకటిగా బైజూస్‌ నిలిచింది. టీమిండియాలాగే బీసీసీఐకి చెందిన మెగా ఈవెంట్‌తో కూడా జత కట్టాలని ఆ కంపెనీ కోరుకుంటోంది. బైజూస్‌కు ప్రధానంగా భారతీయ కంపెనీ ‘జియో’నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం ఎదురు లేకుండా అన్ని విధాలా దూసుకుపోతున్న జియోకు స్పాన్సర్‌షిప్‌ రూ 440 కోట్ల మొత్తం ఏ మాత్రం సమస్య కాకపోవచ్చు. ఐపీఎల్‌లో ఇప్పటికే సగం జట్లకు అసోసియేట్‌ స్పాన్సర్‌గా ‘జియో’ వ్యవహరిస్తోంది కాబట్టి లీగ్ కు కొత్తేమి కాదు. మరి ఎవరు దీన్ని సాధిస్తారో వేచి చూడాలి.
విశ్వనాథని తలచుకోకుండా కోవెలవారి సంస్మరణ సంపూర్ణం కాదు. సంపత్కుమారగారికి విశ్వనాథతో ఉన్న అనుబంధం అల్లాంటిది. విశ్వనాథ విషయంలో కోవెల సంపత్కుమారగారు ఒక విమర్శకుడు కాదు, వ్యాఖ్యాత. విశ్వనాథశారద విరాడ్స్వరూపాన్ని సమగ్రంగా దర్శించి, తన విశ్లేషణా సామర్థ్యంతో, స్పష్టమైన సరళమైన రచనాశైలితో వివిధ వ్యాసాల రూపంలో సహృదయులకి పరిచయం చేశారు సంపత్కుమార. ఇంచుమించుగా ఆ వ్యాసాలన్నిటినీ సమీకరించి, ‘విశ్వనాథ సాహిత్య దర్శనం’ అనే పుస్తకం ప్రచురించారు. ఈ పుస్తకానికి ఆముఖంగా పై పద్యముంటుంది. ఇది సంపత్కుమారగారి విమర్శ దృక్పథాన్ని ప్రతిఫలించడమే కాకుండా, అసలు సహృదయులైన పాఠకులు సాహిత్యాన్ని, అందులోనూ కవిత్వాన్ని, ఎలా చదివి ఆస్వాదించాలో కూడా సూచించే పద్యం. దాని వివరణ సంపత్కుమారగారి మాటల్లోనే: “కవి ప్రతిపాదిస్తున్న విషయం గూర్చి పాఠకునికి ఉండే అభిప్రాయభేదాలను బట్టి కూడా కావ్యం అర్థమవడం కాకపోవడం ఉంటుంది. ప్రతిపాదింపబడ్డ విషయం పాఠకుడికి అనిష్టమవుతే, అది ఆధారంగా సాగిన రచన సమస్తమూ తదభిముఖంగానే ఉంటుంది. కాబట్టి, మొత్తమూ అనిష్టం అయ్యే ప్రమాదం ఉన్నది. అందుకని ఆ విషయమందు పాఠకుడికి సానుభూతి ఉండటం అవసరం. అప్పుడే కావ్యగతమైన సర్వరచనా శిల్పమూ, రసనిర్వహణా, తద్విషయానికి సంబంధించిన సంప్రదాయానుసరణమూ పాఠకునికి కావ్యానందాన్ని కలుగజేస్తవి.” కల్పవృక్షంలో విశ్వనాథ ధర్మపరంగా చెప్పిన విషయాన్ని సంపత్కుమార కావ్యానికి చక్కగా అన్వయించారు. ఇది నిజానికి ఏ కవిత్వానికైనా అన్వయించుకో దగిన సూత్రమే. సంపత్కుమార చేసిన విశ్వనాథ సాహిత్య విశ్లేషణ అంతటికీ యీ సూత్రం ఆధారం. అందుకే అది విశ్వనాథని సక్రమంగా అర్థం చేసుకోవడానికి కరదీపిక. ఒక్క విశ్వనాథనే కాదు, ఎవరి కవిత్వాన్ని ఆస్వాదించేందుకైనా అవసరమైన కొన్ని మౌలిక సూత్రాలు సంపత్కుమారగారి వ్యాసాలలో మనకు దొరుకుతాయి. వారు చూపించిన ఆ దారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, నా అవగాహన మేరకు పాఠకులకు దాన్ని పరిచయం చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తాను. నిజానికిది సంపత్కుమార గురించిన వ్యాసం కాదు. వారి పేరు చెప్పుకొని, వారి మాటల్లో, విశ్వనాథ సాహిత్యాన్ని మరోమారు, మరికొంత లోతుగా అవగాహన చేసుకొనే ప్రయత్నమే! ఒక సాహిత్య రచనని, అందులోనూ కవిత్వాన్ని సరిగాను, సమగ్రంగాను అర్థం చేసుకోడం ఎలా? ఇది సాహిత్యాభిమానులైన పాఠకులకి తరచూ తలెత్తే ప్రశ్న. నాకు తెలిసి దీనికి చిటికలో సాధ్యమయ్యే చిట్కాలాంటిదేదీ లేదు. సాహిత్యం సంగీతంలా ఆపాతమధురం కాదు, ఆలోచనామృతం. సాహిత్యమనే పాలసముద్రాన్ని మన మనసనే మంథరంతో మథించగా మథించగా పుట్టే అమృతం. సాహిత్యాన్ని మథించడమంటే? ఒక రచనలో ఉండే అభివ్యక్తి, అంతస్సారం – రెండిటినీ బాగా పరిశీలించి, అవగతం చేసుకొని, వాటి సమన్వయంలోంచి పుట్టే అనుభూతిని హృద్గతం చేసుకోవడమే ఆ మథనం. అంతే కాని Love at first sight అన్న మాదిరి చదవగానే మనసుకి హత్తుకొని గొప్ప అనుభూతిని కలిగించెయ్యాలనుకోవడం అత్యాశే. కొన్ని కొన్ని రచనలు అలా హత్తుకోవచ్చు. కాని అన్నీ అలాగే అవ్వాలనుకోవడం సమంజసం కాదు. గాఢమైన, శాశ్వతమైన అనుభూతి మిగిల్చేవి మాత్రం అలాంటి మథనాన్ని అపేక్షించే రచనలే అని నేననుకుంటాను. విశ్వనాథ సాహిత్యం ఆ కోవకి చెందుతుంది. విశ్వనాథ సాహిత్యంలోని అంతర్బహిస్స్వరూప స్వభావాలని సమగ్రంగా దర్శించినవారు సంపత్కుమార. ఆ అభివ్యక్తి అంతస్సారాల సమన్వయ దర్శనం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. 1. అభివ్యక్తి చెప్పదలుచుకున్న విషయానికీ, వస్తువుకి రచయిత కల్పించే విలక్షణమైన ఆకృతి అభివ్యక్తి. ఇది రసవ్యంజకంగా ఉన్నప్పుడే అది మంచి రచన అవుతుంది. అలా చెయ్యగలగడమే కవి ప్రతిభ. “కవి ప్రతిభలోన నుండు కావ్యగత శతాంశములయందు తొంబదియైన పాళ్ళు” అని విశ్వనాథ అనడంలో ఉద్దేశం అదే. రచనా సంవిధానం, శైలి, భాష మొదలైన అంశాలు రచనకి విలక్షణ రూపాన్ని ఇస్తాయి. విశ్వనాథ రచనాభివ్యక్తిలోని వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని పరిశీలించాలంటే దానికి రకరకాల మార్గాలున్నాయి. 1అ. ఆలంకారిక మార్గం ప్రాచీన కావ్యాల గురించి అభివ్యక్తి పరమైన విచారం మన అలంకారశాస్త్రంలో సర్వేసర్వత్రా కనిపిస్తుంది. విశ్వనాథ కావ్యాలు ప్రధానంగా ఆ సంప్రదాయాన్ని అనుసరించినవే కాబట్టి అలంకారశాస్త్రాధారంగా వారి రచనల్లోని అభివ్యక్తిని విశ్లేషించవచ్చు. అలంకారశాస్త్రంలో సంపత్కుమారగారికి గొప్ప పాండిత్యం ఉన్నది. అది విశ్వనాథ సాహిత్య వివేచనకు ఎంతగానో ఉపయోగపడింది. ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము – తులనాత్మక పరిశీలన’ అన్న వ్యాసంలో దీనికి ఒక మంచి ఉదాహరణ కనిపిస్తుంది. కావ్య నాయకునిగా రాముని పాత్ర వాల్మీకం, తులసీదాస రామాయణం, కల్పవృక్షాలలో ఏ రకంగా ఉన్నదీ; కావ్యంలో ఉండాల్సిన రసౌచిత్యం దృష్ట్యా తులసీదాస రామాయణం కన్నా కల్పవృక్షం ఎలా ఉత్తమమార్గాన్ని అవలంబించిందీ చక్కగా విశ్లేషించి చూపారు. “వాల్మీకిని రామునిలోని మహాపురుషత్వం, మర్యాదావధిత, పూర్ణ మానవభావం తద్గాథాగానంలో ప్రేరేపించినాయని తెలుస్తుంది. రామాయణారంభంలో నారద వాల్మీకుల సంభాషణ ద్వారా ఇది స్పష్టమవుతున్నది… అందువల్లనే తన రామాయణమందంతటా రాముని ఆ విధంగానే చిత్రించినాడు కాని దేవత్వాన్ని అతనియం దారోపించలేదు. తులసీదాస్ మరొక విధముగా ప్రేరణ పొందినాడు. ఆయనను రామునిలోని పరబ్రహ్మత్వం ఆకర్షించింది. అతనికి రామతత్వముపాస్యమైనది… అందువల్ల అతనికి మహాపురుషుడైన రాముడు గాక పరబ్రహ్మగా రూపొందిన రాముడే ముఖ్యుడయినాడు. పురాణాదులలోకి వెళ్ళేప్పటికి ఈ గాథ, అవతారవాదము ప్రబలి రాముడు ఎల్లాగూ పరబ్రహ్మగా మారిపోయినాడు. ఆయా పురాణాలు ఆధ్యాత్మిక దృష్ట్యా రామాదులను సంకేతములుగా తీసుకొని వేదాంతబోధ చేసినవి. అల్లాంటి వివిధ పురాణాదులను మనోదఘ్నంగా తులసీదాసు అధ్యయనం చేసినాడు. స్వయముగా ఆజన్మతః భక్తుడయిన తులసీదాసు వాటితో ప్రభావితుడయినాడు… మరి విశ్వనాథ దాకా వస్తే విశ్వనాథ అద్వైతి… ఈయనకూ రాముడు బ్రహ్మస్వరూపమే. ఈయనా భక్తుడే… తాను మహాభక్తుడు కావచ్చును. మరేమయిననూ కావచ్చును. కాని కావ్యరచనా సందర్భంలో వీటన్నిటినీ మించి రసమార్గము ఉన్నది. ఆ రసనిర్వహణ కొరవడినట్లయితే రచన ఉత్తమకావ్యంగా గణ్యం కాకుండాపోతుంది. అందుకనే “ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి రెట్లు గొప్పది, నవకథాదృతిని మించి” అంటాడు విశ్వనాథ. లోచనకర్త కూడా, “రస ఏవ వస్తురాత్మా, వస్త్వలంకారద్వ్హనీతు సర్వధా రసం ప్రతిపర్యవస్యేతే” అని నిక్కచ్చిగా వచిస్తాడు. అందువల్ల తనకు రాముడు పరబ్రహ్మ అయినా, రసౌచిత్యం కొఱకు, కథౌచిత్యం కొఱకు, యథా వాల్మీకంగానే, అంటే రాముడు పూర్ణపురుషుడు గానే రామాయణ రచన సాగవలసి వస్తుంది. అందుకనే విశ్వనాథ ఇక్కడ ఉత్తమ మార్గమును అనుసరించినాడు. రాముని మహామానవునిగా చిత్రిస్తూ తత్కాలీనులలో అతనియందలి పరబ్రహ్మ భావన వ్యక్తం చేయించాడు. దీనివల్ల రసాద్యౌచిత్య భంగ రహితంగా ఉభయథా భవ్యరచన అవుతున్నది. మరొకటి, రామగాథలో కన్న కృష్ణగాథలో భక్తిరసం నప్పుతుంది. ఎందుకంటే, రాముడు ‘అదివ్యనాయకుడు’. కృష్ణుడు ‘దివ్యాదివ్య నాయకుడు’… అదివ్యనాయకుని యందు దివ్యత్వం ఆరోపించడము వల్ల ఔచిత్యభంగం కలుగుతుంది. వీటన్నిటి దృష్ట్యానే కావచ్చు, అలంకారికులు సర్వసమ్మతంగా ‘భక్తిరసం’ ఒప్పుకోలేదు… రాముడు భగవంతుడే అన్న విషయాన్ని స్వయంగానూ, రామునిద్వారానూ తులసీదాసు చెప్పిస్తాడు. విశ్వనాథ అల్లా కంఠోక్తిగా చెప్పక ఇతరపాత్రల ద్వారా వ్యక్తీకరింపజేస్తాడు. ఈయన రాముని పరబ్రహ్మముగా చిత్రించలేదనడానికి ఉదాహరణ ఒకటి ఉంది. పరబ్రహ్మయందు లోపమని ఏదీ ఉండగూడదు. ఉంటే పూర్ణత్వానికి లోపం వస్తుంది. కాని విశ్వనాథ రామునియందు ‘హాస్యశీల’ మనే ఒక లోపం ఉన్నదని మారీచునిచే రావణునికి చెప్పిస్తాడు. దీనివల్ల రామ పాత్రను మానవునిగానే చిత్రించినట్లవుతుంది… అయితే తత్కాలీనులు, తత్సన్నిధానులచే దివ్యత్వం చెప్పించవచ్చును… అన్య పాత్రలచే రాముని భగవత్తత్వాన్ని స్ఫురింపజెయ్యడంవల్ల, పూర్ణమానవునియందు లోకం భగవద్భావన నెరపడం జరగవచ్చుననే సత్యం నిర్ధారితమవుతున్నది. రామ భగవత్తత్త్వాన్ని ఒప్పుకొనడములో తులసీవిశ్వనాథలు సమార్గులే అయినా, కావ్యగౌరవం దృష్ట్యా విమార్గులయినారు. విశ్వనాథ వాల్మీకి ననుసరించి ఉజ్జ్వలత్వాన్ని సంపాదించాడు.” కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు, రసౌచిత్యం చెడకుండా రాముని భగవత్తత్వాన్ని విశ్వనాథ తన కల్పవృక్షంలో ఎలా నిరూపించారో మనకీ విశ్లేషణ ద్వారా చక్కగా బోధపడుతుంది. 1ఆ. శిల్పానుశీలన అయితే, విశ్వనాథ సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి అలంకారశాస్త్రం ఒక్కటీ సరిపోదు. దానికి కొన్ని పరిమితులున్నాయి. ఒకటి – అలంకారశాస్త్ర ధ్యేయం చాలావరకూ సాధారణీకరణ. రకరకాల కావ్యాలలోని సాహిత్యాంశాలను పరిశీలించి వాటిలో సమాన లక్షణాలని గుర్తించడం అక్కడ ప్రధానం. ఒక కావ్యాన్ని లోతుగా అర్థం చేసుకోడానికి అంతగా ఉపయోగపడదు. రెండు – ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించినా విశ్వనాథ తన కావ్యనాటకాలలో ఎన్నో కొత్త పోకడలను కూడా పోయారు. వాటిని అర్థం చేసుకొని ఆస్వాదించాలంటే ప్రాచీన అలంకారశాస్త్రం సరిపోదు. దీనికి పరిష్కారమార్గం కూడా విశ్వనాథవారే చూపించారు. విశ్వనాథ సాహిత్య విమర్శలో కూడా కొత్త మార్గాన్ని తొక్కారు. తెలుగు విమర్శలో ‘శిల్పానుశీలనం’ అనే కొత్త విధానాన్ని వారు ప్రచారంలోకి తెచ్చారు. శిల్పాన్ని గురించి విశ్వనాథ అభిప్రాయం ఇది, “కావ్యము శిల్పముతో కూడినది. శిల్పశక్తి తగ్గని యే కావ్యమైనా పరిగ్రాహ్యమే యగును. పాశ్చాత్య మహాకావ్యములు శిల్పభూము లగుటచేతనే యచ్చటి మత సంప్రదాయాది విషయములు మనవి కాకపోయినను వానిని పరిగ్రహించుచున్నాము. రచయితల కా శిల్పబుద్ధి తగ్గనిచో కావ్యము కావ్యమగును. శిల్పము అక్షరము నొద్దనుండి కావ్య మహార్థాంతము అనుస్యూతమైన విషయము.” ఇంతకీ ఈ శిల్పమంటే ఏమిటి? కోవెల వారిచ్చిన వివరణ ఇది: “కవి తాను గాఢంగా భావించి, అనుశీలించి పొందిన అనుభవవిశేషాన్ని, తద్విశేష స్ఫోరకంగా ప్రయోజనవంతమూ, అధికార్థ సంగ్రహణ శీలమూ అయిన రచన ద్వారా సహృదయునిలో ఆ విశేషానుభవం కలిగే విధంగా అతనితో అనుశీలింపజేసి, తద్ద్వారా అతడిని ఉత్పథాలలో, ఉన్నతమార్గాలలో విహరింప జేయటానికి కవిపరమయిన వ్యాపారవిశేషం కావ్య శిల్పం. ఈ శిల్ప లక్షణం కావ్యగత సర్వాంశాలకూ వర్తిస్తుంది. అందుకనే ప్రత్యంశాన్నీ విడివిడిగా – పద్యశిల్పం, అలంకారశిల్పం, కథనశిల్పం, నిర్మాణశిల్పం – ఇత్యాది శిల్పపదానుసంధానంతో వ్యవహరించటం ప్రచారానికి వచ్చింది. అయితే, ఇవన్నీ శిల్పం యొక్క పరిచ్ఛిన్న రూపాలు. ఈ అన్నింటి సమష్టిలోని ఏకీకృత సౌందర్యమే సమగ్రమయిన కావ్యశిల్పం.” సంపత్కుమారగారు ఈ శిల్పానుశీలనని విశ్వనాథ కావ్యాల అనుశీలనకే తిరిగి ప్రయోగించడం విశేషం. ఇతరుల కవిత్వంలో శిల్పాన్ని వెతికిన విశ్వనాథ తన కావ్యాలలో ఎంతగా దాన్ని ప్రయోగించి ఉంటారో మనం ఊహించవచ్చు. అంచేత వారి కావ్యానుశీలనంలో శిల్పదృష్టి ఎంతగానో ఉపయోగపడుతుంది. విశ్వనాథ కవిత్వాన్ని విశ్లేషించే ప్రతి వ్యాసంలోనూ సంపత్కుమార ఈ శిల్పదృష్టిని పాటించారు. పద్యశిల్పం నుండి కావ్యశిల్పం వరకూ వారు పైన పేర్కొన్న వివిధ శిల్పాల నిర్వహణని విశ్వనాథ కవిత్వంలో, ముఖ్యంగా ‘సర్వశిల్పభూమి’ అయిన రామాయణ కల్పవృక్షంలో వారు దర్శించి మనకి దర్శింపజేశారు. ‘మనీషి – కావ్యర్షి శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు’ అనే వ్యాసంలో పద్యశిల్పాన్ని, శ్రీమద్రామాయణ కల్పవృక్షము – తులనాత్మక పరిశీలన’ అనే వ్యాసంలో పాత్రనిర్వహణ శిల్పాన్ని, ‘విశ్వనాథ సాహితి: కిన్నెరసాని పాటలు’ అన్న వ్యాసంలో నిర్మాణ శిల్పం, ‘రామాయణ కల్పవృక్షచ్ఛాయలో అగస్త్యుని కథ’ అనే వ్యాసంలో కథన సంభాషణాశిల్పాలు, ‘రామాయణ కల్పవృక్షం – శిల్పావతారిక’ అనే వ్యాసంలో ఈ వివిధ రకాలైన శిల్పరూపాలన్నిటినీ కూడిన సమస్త కావ్యశిల్పము – ఇలా వివిధ వ్యాసాలలో విశ్వనాథ సాహిత్యశిల్ప మార్గాన్ని సమగ్రంగా దర్శింపజేశారు సంపత్కుమార. వీటిలో ఒక్క చిన్న ఉదాహరణ మాత్రం ఇక్కడ ఇస్తాను. శబరి పాత్రచిత్రణ గురించి విశ్లేషిస్తూ సంపత్కుమార ఒక ప్రశ్న వేస్తారు. “అసలు రామాయణం ‘అల్లా జరిగింది కాబట్టి అల్లా వ్రాయబడింది’ అనే దృష్టితోగాక కావ్యదృష్టితో చూస్తే శబరి పాత్రయొక్క అవసరం ఏమిటి కథకు?” అన్నది ప్రశ్న. ఇలాంటి దృష్టి చాలా ఆశ్చర్యకరమైనది, ఆధునికమైనది. ఏ కావ్యాన్ని అనుశీలించేటప్పుడైనా, అది రామాయణమైనా సరే, సహృదయుడైన పాఠకుడు ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. అప్పుడే మనకి కావ్య పరమార్థం చక్కగా బోధపడేది, అని దీని ద్వారా మనకి మార్గం చూపించారు. ఇంతకూ ఆ ప్రశ్నగురించి వారు చేసిన ఆలోచన, ఇచ్చుకున్న సమాధానం ఇది: “సుగ్రీవుని కలవమని కబంధుడు చెప్పనే చెప్పినాడు కాబట్టి శబరికి ఆ ప్రయోజనమూ లేదు. శబరికి చివరకి ఏ శాపమూ లేదు. వాల్మీకి దీనికి జవాబుదారీ వహించలేదు. ఆయన సమాధానం ఇవ్వపూనుకోలేదు. అది విశ్వనాథ చేసినాడు. సర్వరామాయణ కర్తలలో శబరీపాత్ర ప్రయోజనం సంపూర్ణంగా గ్రహించింది విశ్వనాథ అన్నది నిజమవుతుంది. శబరీపాత్రకు ప్రయోజనం ఉన్నది. విశ్వనాథ దాన్ని వివరించాడు. రాముడు సీతావియోగ దుఃఖభారంలో ఉన్నాడు. ఆ దుఃఖభారం కొంతయినా ఉపశాంతి పొందవలసిన అవసరం ఎంతయినా ఉన్నది. దుఃఖభార స్థాయి ఏ విధంగా ఎక్కువ కాలముండడము అవాంఛనీయ విషయము. దీనికి ఈ భారోపశమనానికి సీత మాత్రమే సమర్థమయింది. లేక సీతవంటి మరొక జీవి అయినా సమర్థమవుతుంది. శబరి నల్లాంటి సీతా సమాన లక్షణ లక్షిత అయిన జీవిగా విశ్వనాథ కావ్యములో ప్రవేశపెట్టినాడు. రాముని చూచి చూడడము తోనే శబరి ‘అయోధ్యావీథులన్ నిన్ను నావలె కన్గొనగు వారలెందరు?’ అని అంది. ఇల్లాంటి మాట అనడానికి సీతలాంటి స్థాయిలేని వ్యక్తికి సాధ్యం కాదు. దానికి రాముడు కూడా, ‘అచ్చో నినువంటి వారు కలరా?’ అన్న ప్రశ్న రూప సమాధానం చెబుతాడు. ఆ మాట, దాని కిల్లాంటి సమంజసమైన సమాధానము సీతారాములయందే జరగవీలున్నది. ఆపైన వారిద్దరి సంభాషణ, శబరి ఆత్మీయత, స్తుతి ఇవన్నీ నిర్భరదివ్యార్థములయి ఉన్నవి. మధుర భక్త్యాత్మక అయిన శబరి తత్సందర్భంలో కల్పిత అయి అతనికి ఉపశమనం కలిగించకుంటే ముందు జరుగబోయే పనిలో స్థైర్యము కలుగడం దుర్లభ విషయం. సీత తనయందు నెరపిన భావమే శబరి నెరపినట్లు రాముడు భావించినాడు కాబట్టే అతనికి ఉపశాంతి కలిగింది. ఈ విషయాన్నే సుందరకాండ చివరి ఖండంలో లక్ష్మణునితో ‘దళముగ గుండె వ్యాజరహితంబగు ప్రేమను గోరుచుండు, నిశ్చలమతి సీతయున్ శ్రమణి సాగెద రాగతి…’ అంటాడు. ఇంకా ‘- మదవతీ మద్విప్రయోగ వ్యధాభారమెల్లన్ శ్రమణీ సమాగమముచే బాధాపనోదంబుగా బరగెన్’ అని కంఠోక్తిగా అంటాడు. ఇతరులది సవ్యాజప్రేమ. సీతది శబరిది అవ్యాజప్రేమ. అనగా అచ్చమైన దన్నమాట. రాముడా అచ్చమైనదానినే వాంఛిస్తాడు. అదే అతనికి ప్రీతికరం. ఇది శబరీపాత్ర ప్రయోజనం.” అదీ విశ్వనాథ సృష్టి, ఇదీ సంపత్కుమారగారి దృష్టి! అయితే, శిల్ప విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. శిల్పానికి నేరుగా రసాన్ని వ్యంజింపచేసే శక్తి ఉందా? శిల్పాన్ని గురించి తెలిసి చదివిన పాఠకులకే అందులోని విశేషానుభవం స్ఫురిస్తుందా, లేక తెలియకపోయినా అప్రయత్నంగా ఆ అనుభవం కలుగుతుందా? అన్న ప్రశ్నలు. మచ్చుకి పద్యాలలో సమాసాల విషయమై సంపత్కుమారగారిచ్చిన ఒక ఉదాహరణ చూద్దాం: “అరణ్యకాండ జటాయుః ఖండంలో రావణుడు సీతతో మాట్లాడుతూ తన గొప్పదనాన్ని చెప్పుకుంటూ, ఓహో మూడవవాని జూపుము సమస్తోర్వీభరంబున్ ఫణా వ్యూహంబందు నటో యిటో యొరుగగా నూనంగనైనట్టి శే షాహిం దక్కగ, వింశతి ప్రభుభుజాహంకార సంభార రే ఖా హేలాధృత శైవపర్వత భుజా స్కంధున్ ననున్ దక్కగన్ అన్న పద్యం. ఇందులో దాదాపు ఉత్తరార్ధమంతా దీర్ఘసమాసంగా కఠినబంధంగా ఉంది. పూర్వార్ధంలో శైథిల్యం ఉంది. ఆ శిథిలబంధం, శేషాహి భారాన్ని వహించడంలోని అగచాట్లనూ, కఠినబంధం, సమాసంలోని దీర్ఘత్వం తాను కైలాసపర్వతాన్ని ఎత్తడంలోని శక్తీనీ హేలనూ సూచిస్తున్నవి.” ఇక్కడ రెండో సగంలో కఠినబంధమూ (దీర్ఘ సమాసం), మొదటి సగంలో శిథిలబంధమూ (విడివిడి పొడి మాటలు) ఉన్నాయని తెలుసున్న మీదట సంపత్కుమారగారు వివరించిన విశేష భావస్ఫూర్తి కలుగుతుందా, అలా తెలియకుండా అప్రయత్నంగా పద్యం చదివినంతనే ఆ విషయం ధ్వనిస్తుందా? ఇది కొంచెం తికమక పెట్టే విషయం. అప్రయత్నంగానే ధ్వనించాలని అనుకొనే అవకాశం ఉంది. చేరా అలాగే అనుకున్నట్టున్నారు. ‘అక్షర రమ్యత అంటే ఏమిటి?’ అన్న వారి వ్యాసంలో విశ్వనాథవారు చెప్పిన అక్షరశిల్పాన్ని గురించి ఇలా అంటారు: “‘ఆ దుష్యంతుడనంత సత్వుడు సమస్తాశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయ మాత్మాయత్తమై యుండగా’ అనే చోటకాని ఇంకా ఇతరత్రా పెద్ద సమాసాలను అర్థంలో భూవలయం వంటి పెద్ద వస్తువులకు చిన్న సమాసాలు చిన్న విషయాలకు అని చాలా చోట్ల వ్యాఖ్యానించారు విశ్వనాథ. భాషకూ భాషేతర ప్రపంచానికి సారూప్య సంబంధం దాదాపు ఉండదు. ధ్వన్యనుకరణాల వంటి వాటికి ఉన్నట్టు కనిపించినా అది ఒక్కో భాషా సమాజం విడివిడిగా ఏర్పరచుకున్నదే కాని స్వతస్సిద్ధం గాదు. ధ్వనుల్లో ఉచ్చారణ క్లిష్టత ఉచ్చారణ సులభత ఉంటాయి. కొన్ని ధ్వనులకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది… అంత మాత్రం చేత కఠినాక్షరాలున్న మాటలు ప్రపంచంలో కఠినాంశాలనో, క్లిష్టాంశాలనో సూచిస్తాయని చెప్పలేము.” పెద్ద సమాసాలు పెద్ద వస్తువులనీ, కఠినాక్షరాలు ప్రపంచంలోని కఠిన విషయాలనూ సహజసిద్ధంగా సార్వత్రికంగా సూచించవు అని ఇక్కడ చేరా అంటున్నారు. అది నిజమే. అందులో అనుమానం లేదు. అయితే విశ్వనాథ ఉద్దేశ్యం ఇదా? కాదని సంపత్కుమారగారి వివరణ గమనిస్తే నాకు తోచిన సమాధానం. ఈ విషయంలో చేరా కొద్దిగా పొరబడ్డారేమో అని నాకనిపిస్తోంది. పెద్ద సమాసాలు పెద్ద వస్తువులని సహజంగా స్ఫురింపజేయక పోవచ్చు. అన్ని చోట్లా సూచించకపోవచ్చు. కాని పెద్ద విషయాలని చెప్పే చోట్ల ఎక్కువగా పెద్ద సమాసాలను కవులు ప్రయోగిస్తే, అది దానికి ఒక సూచికగా, గుర్తుగా మారవచ్చు. సందర్భాన్ని బట్టి చదివే పాఠకుడు దాన్ని గుర్తిస్తే ఆ పాఠకునిలో అధిక భావస్ఫూర్తి కలిగే అవకాశం ఉంది. శిల్పం సాధించే ప్రయోజనం ఇది. అన్ని శిల్పభేదాలకూ ఇదే వర్తిస్తుంది. శిల్పాన్ని తెలిసిన పాఠకుడే దాని ద్వారా అధిక స్ఫూర్తిని పొందగలుగుతాడు కాని, అప్రయత్నంగా అసంకల్పితంగా అది జరగదు అని నేను అర్థం చేసుకున్నాను. 1ఇ. పాశ్చాత్య ధోరణులు శిల్పానుశీలనే కాకుండా మరికొన్ని అభివ్యక్తి పరమైన విశేషాలను సంపత్కుమార విశ్వనాథ రచనలో గుర్తించి వివరించారు. ఇందులో ముఖ్యంగా పాశ్చాత్యసాహిత్య ప్రభావంతో విశ్వనాథ చేసిన ప్రయోగాలు రెండున్నాయి. నాటక రచనలో ప్రాచీన సంప్రదాయాన్ని పాటించకుండా పాశ్చాత్య పద్ధతులని ప్రవేశపెట్టడం ఒకటి. నర్తనశాల గురించిన వ్యాసంలో దీన్ని సంపత్కుమార వివరించారు. అయితే, ఈ వ్యాసంలో ఎక్కువగా రససిద్ధాంత పరమయిన విశ్లేషణే చెయ్యడానికి వారు ప్రయత్నించారు. పాశ్చాత్య ధోరణులను గుర్తించి ఊరుకున్నారు. ఇది నాకు కొంత అసంతృప్తిని మిగిల్చింది. నర్తనశాల నాటకానికి రససిద్ధాంతాన్ని అన్వయించ బూనడం పెద్ద ప్రయోజనకారి కాదని నా అభిప్రాయం. పాశ్చాత్య నాటక ప్రభావం దీని మీద చాలా ఉంది. దానినే మరికొంత వివరిస్తే బాగుండుననిపించింది. బహుశా ఇతరత్రా కొందరు ఈ రకమయిన విశ్లేషణ చేసి ఉండడం వల్ల సంపత్కుమారగారు చేసి ఉండకపోవచ్చు. పాశ్చాత్యసాహిత్యం నుండి విశ్వనాథ స్వీకరించిన మరొక అంశం, భావ్యర్థ సూచన. ‘ప్రస్తావన’లో మాత్రమే నాయకుడినీ నాటకవస్తువునూ సూచించటం మన భారతీయ నాటక సంప్రదాయం. అయితే విశ్వనాథవారి నాటకాలలోనూ, కావ్యాలలోనూ కూడా పాత్ర సంభాషణలలో చాలా చోట్ల, జరగబోయే దాన్ని సూచించడం మనకి కనిపిస్తుంది. ప్రఖ్యాతమైన కథని చెప్పేటప్పుడు ఇలాంటి సంవిధానం ద్వారా పాఠకుల మనస్సులో ఒక కొత్త అనుభూతి కలుగుతుందని సంపత్కుమార అభిప్రాయపడ్డారు. అంతస్సారం ఏ రచనకయినా అభివ్యక్తి కేవలం ఉపరితలమే. రచనలోని అంతస్సారాన్ని గ్రహించకుండా అందులోని అభివ్యక్తిని మాత్రమే చూసి ఊరుకుంటే ఆ దర్శనం అసమగ్రమే. అంతస్సారమే అసలైన సారం. అభివ్యక్తి అంతస్సారాన్ని ఆవిష్కరించే పద్ధతి. అందుకే అభివ్యక్తికి సంబంధించిన విశ్లేషణ అంతస్సారాన్ని గ్రహించే దిశగా సాగాలి. విశ్వనాథ సాహిత్యంలో అంతస్సారాన్ని సంపత్కుమార ఎలా దర్శించారో ఇప్పుడు చూద్దాం. విశ్వనాథ తత్త్వస్రవంతిని రెండు పాయలుగా చూడవచ్చు. ఒకటి సామాజికత, రెండు ఆధ్యాత్మికత. నిజానికి రెండిటి మూలం ఒకటే. 2అ. సామాజికత విశ్వనాథ సామాజిక దృక్పథం ఆయన సర్వ సాహిత్యంలోనూ అక్కడక్కడా ప్రతిఫలిస్తూనే ఉంటుంది. కాని వారి నవలలలో అది సంపూర్ణంగా ద్యోతకమవుతుంది. ‘విశ్వనాథ నవలలు: సామాజిక దృక్పథం’ అన్న వ్యాసంలో సంపత్కుమార దీన్ని సమగ్రంగా ఆవిష్కరించారు. విశ్వనాథ సామాజిక దృక్పథానికి ప్రాతిపదిక దేశీయత అని వారు గుర్తించారు. దేశీయత అంటే ఏమిటి? “ఒక దేశం, ఆ దేశంలో జీవితాన్ని అనుభవిస్తున్న జాతీ, జీవితాన్ని గూర్చి జీవిత పరమార్థాన్ని గురించీ ఆ జాతి చేసిన విచారణా, వేసుకున్న ప్రశ్నలూ, అనుభవాల ద్వారా స్పష్టపరచుకొంటున్న ఆలోచనా, దాని నుంచి పొందిన సమాధానాలూ, వాటినుంచి ఎప్పటికప్పుడు రూపుదిద్దుకొనే ఆచరణ విధానమూ ఒక ప్రత్యేకమయిన తరహాలో ఉంటుంది… అన్ని దేశాల్లోనూ మట్టి ఉంటుంది; గాలీ, నీరూ, చెట్లూ, చేమలూ వగైరాలన్నీ ఉంటాయి; మనుషులూ ఉంటారు; పశువులూ, పక్షులూ, జంతువులూ, అడవులూ, కొండలూ, వాగులూ, వరదలూ, పాడీపంటా ఆయా దేశాల భౌగోళికతను బట్టి ఉండనే ఉంటాయి. కాని, దేశ దేశానికీ కొన్ని కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఆ దేశీయమయిన జాతి తన అవసరాలూ, అనుభవాలూ, ఆలోచనా నైశిత్యాన్ని బట్టి, విచారణాదక్షతనుబట్టి సంపాదించుకొన్న, రూపొందించుకొన్న జ్ఞాన విజ్ఞానాదులూ మొదలయిన వాటినిబట్టి జీవితానికి సంబంధించి ఒక ప్రత్యేకమయిన దృక్పథాన్ని ఏర్పరుచుకొంటుంది.” ఇది దేశీయతకు సంపత్కుమారగారి నిర్వచనం. అది విశ్వనాథ అంతరంగానికి ప్రతిధ్వని. నేడు ప్రభంజనంలా వ్యాపిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ దేశీయత గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతయినా ఉంది. రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం మాత్రమే స్వాత్రంత్ర్యమా? సాంస్కృతిక స్వాతంత్ర్యం అవసరం లేదా? అదిప్పుడు మనకి ఎంతవరకూ ఉన్నది? సాంస్కృతిక స్వాతంత్ర్యం రాజకీయార్థిక స్వాతంత్ర్యాలని ఎలా ప్రభావితం చేస్తుంది? మొదలయిన ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. “ఈనాడు దేశీయ – దేశీయేతర భావజాల ప్రవృత్తుల మధ్య సాగుతున్న సంఘర్షణలో సంప్రదాయం, సమాజం మొదలయిన పదాలే కాదు, మొత్తం సమాజమే సతమతమయి నలిగిపోతున్నది.” అని అంటారు సంపత్కుమార. ప్రస్తుతం అలాంటి సంఘర్షణ కూడా కనిపించదు! సంప్రదాయం, సమాజం, ఆధునికత మొదలైన ఎన్నో విషయాల గురించి విశ్వనాథవారి దృక్పథం సంపత్కుమారగారి మాటల్లో మనకీ వ్యాసంలో కనిపిస్తుంది. మన భారతీయ సమాజ పూర్వ స్వరూపాన్ని ఏ రకంగా విశ్వనాథ తన నవలల్లో చిత్రించారో మనకీ వ్యాసంలో రూపుకట్టించారు. భారతీయమైన కుటుంబ ఆర్థిక రాజ్య వ్యవస్థలు, మత వ్యవస్థ, వీటన్నిటికీ అంతస్సూత్రంగా నిలిచిన ధర్మము – ఇవన్నీ విశ్వనాథ వారి రచనలన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాయి. ఆ ఆలోచనా సర్వస్వాన్ని గుదిగుచ్చి సంపత్కుమార తన వ్యాసంలో మనకి దర్శింపజేశారు. “మర బియ్యముతో ప్రాణము పోవుచున్నది. తిన్నవారికి నాయుర్దాయము క్షీణించుచున్నది. పేదలకు దంచిన కూలినూకలు వచ్చుటలేదు. బస్తావడ్లు నలుగురు పేదవాండ్రు దంచెదరు. నలుగురకు నారోజు తిండికి బియ్యము దొరుకును. పెట్టుబడి పెట్టి మిల్లులు పెట్టిన సాహుకారిట్టి వంద నలుగురి నోళ్ళలో దుమ్ముకొట్టి తాను ధనవంతుడగు చుండెను. వానికి తిండి చాలకయా? అమిత ధనాభిలాష! అయ్యో; జనుడు ధనముతో నేమి చేయును? దుర్వ్యసనములు పెంపొందించుకొనును. నూటిలో తొంబది తొమ్మిది మందికి తిన తిండి లేకుండ జేసి ఒక్కడే ధనమంతయు ప్రోగుచేసి మేడలు కట్టును. మోటారులు కొనును. దుష్టవస్తువులను కొనుటకు ఉపయోగించును. భోగము దానికిచ్చిన డబ్బు మోటారులు కొన్న దానికన్న చెడిపోయినదా? ఇది యేదో యొక పేదజీవి బ్రతుకుటకుపయోగ పడినది. మోటారు కొన్న డబ్బు అమెరికాలోని కోటీశ్వరులు ఫోర్డు, రాక్ ఫెల్లర్లను బాగు చేయుచున్నది” అని వేయిపడగలలో ధర్మారావు అంటాడు. ఇవి ఛాందస భావాలా? విప్లవాత్మక భావాలా? హోదా కోసం మోటారు కార్లు కొనడం ఎంతటి దుర్వ్యసనమో చెప్పడానికి భోగంవారి గురించిన ప్రస్తావన కాని దానిని పట్టుకొని విశ్వనాథ భోగపు వ్యవస్థని సమర్థించాడని అంటే అది సమంజసమా? పెట్టుబడిదారీ వ్యవస్థని విశ్వనాథ ఎంతగా వ్యతిరేకించారో దీనిబట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే ‘సముద్రపు దిబ్బ’ నవలలో నేతవృత్తివారు కూడా పెట్టుబడిదారీ వ్యవస్థకి ఎలా బలి అవుతున్నారో వివరిస్తారు. ఇదంతా సామ్యవాద భావాలు కావా? వీటిని అర్థం చేసుకుంటే, మౌలికమైన సిద్ధాంతాలలో విభేదాలున్నా, విశ్వనాథ దృక్పథానికీ కమ్యూనిజానికీ గమ్యం ఒకటే అని అనిపించక మానదు. విశ్వనాథ సాహిత్యమంతా చదవలేకపోయినా సంపత్కుమార వ్యాసాలు చదివితే వక్రీకరణలు లేని ఆయన సామాజిక దృక్పథం మనకి విస్పష్టంగా దర్శనమిస్తుంది. 2ఆ. ఆధ్యాత్మికత అద్వైతాన్ని ఆత్మగతం చేసుకున్నవారు విశ్వనాథ. అది అతని సర్వ కవిత్వంలోనూ ప్రతిఫలిస్తూనే ఉంటుంది. రామాయణాన్ని పూర్వ వ్యాఖ్యాతలు విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానించారు. విశ్వనాథ కల్పవృక్షం అద్వైత పరమైన వ్యాఖ్యానం. దీని ఆధారంగా కల్పవృక్షంలో రామాయణ తత్త్వాన్ని విశ్వనాథ ఎలా దర్శించారో ఇలా వివరించారు సంపత్కుమార: “నిజానికిది రఘువరచరితమా? సీతామహచ్చరితమా? అసలు కా ‘చరిత’లు రెండు కావు – ఒకటే. రెండుగా భాసించవచ్చుగాని, ఒకరు లేకుండా మరొకరిదనిపించే చరిత లేదు. కారణం, సీతారామచంద్రులు అభిన్నులు కావటమే. ఇద్దరూ ఒకే వెలుగు. ఇరువురము నొక్క వెలుగున చెరిసగమును, దీని నెరుగు శివుడొకరుండే, పురుషుడవీవైతివి నే గరితనుగానైతి… అని, అగ్నిప్రవేశం చేయబోతూ కల్పవృక్ష సీత చెప్పిన చివరి రహస్యమిది… అయితే ఒకే వెలుగు స్త్రీ-పుం రూపంగా వివర్తమానం కావటమెందుకు? రావణవధార్థం. వాల్మీకి వాక్యాల్లో రఘువరచరిత మన్నప్పుడు, సీతామహచ్చరిత మన్నప్పుడు కూడా వెనువెంటనే తప్పనిసరి అంశంగా, ఫలభూతంగా చెప్పబడింది దశ శిరస్క – పౌలస్త్య వధ. ఆ దశశిరస్కుడూ, పౌలస్త్యుడూ భిన్నులు కారు. రఘువరుడు, సీత కూడా కాదు… ఈ అభేదాన్ని రామాయణం గర్భీకరించుకొంది. ‘కావ్యం రామాయణం కృత్స్నం’ అంటే ఆ ‘కృత్స్నత’ ఇది. ఈ కృత్స్నమయిన రామాయణానికి ఫలం రాముడు సీతను పునర్లభించుకోవటం కాదు. ఈ అంశం కల్పవృక్ష రావణునికీ అర్థమయింది. అందుకనే – సీతం గొంచును బోవ నీతడిట వచ్చెన్నాగ వ్యాజంబు, వి ఖ్యాతిన్ దానవవంశ నాశనము కార్యం బీ శివాద్వైతికిన్ సీతం గైకొని పోవ వేవిధములం జేయంగ వచ్చున్, మహా దైతేయోన్మథనంబు ముఖ్యము సముద్రాంభోవ్యధాకారికిన్ అనుకుంటాడు… దశశిరస్కత మానవ సృష్టిలోని ప్రకృతి వైపరీత్యానికి ప్రతీక. పౌలస్త్యం మానవుని ఉదాత్తత్వానికి సూచిక. ఆ స్థాయిలో ఈ వైపరీత్యం సృష్టి వ్యవస్థా భంజక మయింది. ఆ భంజకమయినదాన్ని ఉన్మూలించటం సృష్టి యొక్క సుస్థితికి అభీష్టం. ఈ సుస్థితిని రక్షించటం ఆదిమ మహస్సులోని వైష్ణవీయతా లక్షణం. కాబట్టి రావణవధ రామాయణ ఫలం.” భారతీయ సాహిత్యంలో ప్రతీకాత్మకతకూ, అనేక పొరలలో దాగుండే తత్త్వ రహస్యాలకూ ఎంతో ప్రాముఖ్యముంది. భారతీయ దర్శనాల ఆధారంగా వాటిని విశ్లేషించినప్పుడే ఇలాంటి లోతైన చింతనకు ఆస్కారముంటుంది. అలా కాకుండా, పైపైననే మనకి తోచిన సిద్ధాంతాలని ప్రయోగించి వ్యాఖ్యానిస్తే వెగటుదనమే మిగులుతుంది. ఈ వ్యాసం మొదట్లో ఉటంకించిన పద్యాన్ని ఇక్కడ మళ్ళీ అనుసంధానం చేసుకోవాలి. సంపత్కుమారగారు విశ్వనాథ అద్వైత చింతనని ఎంతగా ఆకళించుకున్నారంటే, కిన్నెరసాని పాటలలో కూడా అద్వైతపరమైన ఒక విచారధార వారికి కనిపించేంత! 2ఇ. జీవునివేదన – బ్రాహ్మీమయత ఆత్మగతం చేసుకున్న అద్వైత సిద్ధాంతమే విశ్వనాథలో ‘జీవునివేదన’గా పరిణమించింది. వారి కవిత్వంలోని అతిముఖ్యమయిన తాత్త్వికాంశం జీవునివేదన. “చేసిన తండ్రి బాసయును జీవునివేదన, రెండు నేకమై” తాను కల్పవృక్షం వ్రాస్తున్నానని విశ్వనాథ చెప్పినా, ‘భ్రష్ట యోగి’ నుండి ‘రామాయణ కల్పవృక్షం’ దాకా అతని కవిత్వమంతటా ఆ జీవునివేదన వ్యాపించి ఉంది. దీనిని సంపత్కుమారగారు ‘అత్యాధునికమూ, మౌలికమూ అయిన ఒక సాహిత్య దార్శనిక సిద్ధాంతం’గా అభివర్ణించారు. తనలోని ద్వంద్వాలను అధిగమించి పూర్ణమైన అద్వైత స్థితి పొందేందుకు ఆత్మపడే వేదనే యీ జీవునివేదన. ‘విశ్వనాథ’ అనే వ్యాసంలో విశ్వనాథ వేదన లోతులని తడుముతారు సంపత్కుమార. “ఈ కెలన శరత్పూర్ణిమావృత శశాంక లలితరోచిర్వితాన, మా కెలన ఘోర ఘనత రాంధకారచ్ఛటాక్రాంత భూమి అందు సగ మిందు సగముంటి… ఒకవైపు రమణీయమైన వెన్నెల – మరొకవైపు కరాళమైన చీకటి. తనలో ఈ రెండు సమానస్థాయిలో ఉన్నవి. ఈ రెండూ ప్రకృతితః విరుద్ధాలయినవి. జ్ఞానాజ్ఞాల కూడలి. ద్వంద్వమయమయి లోకం వలె ఉన్నాడన్న మాట. తనలో ఉన్న ఈ విరుద్ధ శక్తులకు తాను తట్టుకొని మహావేదనతో కాలాన్ని తోస్తున్నాడు.” మరి ఈ వేదనకి పర్యవసానం ఏమిటి? తన వేదనని అధిగమించడానికి విశ్వనాథ చేసిన సాధన ఏమిటి? ఇక్కడే కవిగా విశ్వనాథ విలక్షణత గోచరమవుతుంది. ఈ విలక్షణత ఏమిటో సంపత్కుమారగారి మాటల్లో: “ఈ ఆంతరికమైన వేదన – ఘర్షణ – సర్వవైశ్వనాధిక సాహితిలో దృగ్గోచరమవుతుంది. ఈ ఆంతరికమైన జీవ వేదనతో ‘సకలోహవైభవ సనాథంగా’ కవితను తపస్సుగా స్వీకరించినాడు. అందుకే రామాయణ కల్పవృక్షారణ్యకాండలో – కవితారూప తపస్సు చేసెదను శ్రీకంఠా! మనస్సంయమా ది విధానంబుల చేతగాని తనమైతిన్, మూర్త సంవిత్కళా యువతీభోగ! హరింపజేయుటకు మారోడ్తున్ జుమీ యింద్రియా ది వికారంబులు భావనావిమల వాక్తీర్థంబు లేపారగన్ అని అంటారు.” అంటే విశ్వనాథ కవిత్వాన్నే తపస్సుగా భావించి, ఆ తపస్సు ద్వారా ముక్తిపొందాలని తపన చెందారన్న మాట. ఈ తపస్సు గురించి ‘విశ్వనాథ సత్యనారాయణగారి బ్రాహ్మీమయత’, ‘విశ్వనాథ’ మొదలైన వ్యాసాలలో అద్భుతంగా విశ్లేషించారు సంపత్కుమార. మనస్సంయమాది విధానములు చేతగాలేదు విశ్వనాథకు. అందుకే కవిత్వ రూపంలో తపస్సుని సాగించారు. దీనికి బీజం కవిత్వం ప్రారంభించిన తొలి రోజుల్లో ఆయన వ్రాసిన ‘భ్రష్టయోగి’లోనే మనకి కనిపిస్తుంది! ఒక భక్తునిగా రాముడినీ, శివుడినీ, కృష్ణుడినీ ఆరాధించినా ఒక కవిగా వాక్కును, శబ్దబ్రహ్మాన్ని, శారదాదేవిని ఆరాధించారు. ఇది విశ్వనాథలోని విలక్షణత. దీని గురించి సంపత్కుమార చాలా లోతైన విశ్లేషణ చేశారు. కొద్దిగా సుదీర్ఘమయినా దానిని ఇక్కడ కొద్దిగా రుచి చూపించక తప్పదు: ఈ మహాసంధ్యలో శారదామయూరి రమ్య కింకిణి కిణకిణ రభస పాద! మంజుల విలాసనృత్య సామ్రాజ్య లక్ష్మి! యగుచు కచ్ఛపీ మృదుగీతులనుసరించు నన్నారు. ఈ జపాశోణసంధ్య ఆ సంధ్యాదేవియే. అర్చిర్గూఢమయిన శబ్దం ఆవిష్కృతం కావాలి. వాక్కుకు అగ్ని అధిష్ఠానదేవత. కవిలోని అగ్ని జీవునివేదన. కార్యకారణాలకు అభేదభావన చేస్తే వాగగ్నులు అభిన్నమయినవి. నిత్యప్రజ్వల జ్జీవుని వేదన వాక్కుగా అభివ్యక్తమవుతుంది. అట్లాంటివాడు కవి. మరి, నిజానికి కావ్యవాక్కు అంటే అది. సాధారణవాక్కు కవి వేదాగ్నిలో పుఠం పెట్టబడి కావ్యవాక్కుగా ప్రజ్వలిస్తుంది. అదట్లా ఉంచి – మన్మహాయోగ నిష్ఠాసమాధి నుండి బ్రహ్మ బదులుగ వాక్స్వరూపంబు నెంచి బ్రహ్మకును వాక్కునకభిన్న భావమెంచి భ్రష్టయోగిని కవిజన్మ బడసినాడ నన్నారు సత్యనారాయణగారు. వాక్కును – శబ్దాన్ని బ్రహ్మముగా భావించి ఉపాసించటం భారతీయ కవి సంప్రదాయం. ఆ ఉపాసనలో అనంతమయిన అంతరువులు ఉండవచ్చు. పరాకాష్ఠ దశకు చెందిన ఆ ఉపాసన ఆ కవికి బ్రహ్మీభావాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ‘శబ్దబ్రహ్మ స్తుతి’ చివరి పద్యంలో – మానుగ నాకాశంబున ప్రాణములన్ మలచి తన్మయత్వము పొందున్ నేనే శబ్దబ్రహ్మ మ్మై నాలో నాకె నందనాదికమయ్యెన్ అని చెప్పబడింది.” ఈ కవితారూప తపస్సు గురించి ఆలోచిస్తూ ఉంటే, జెన్ కవిత్వ తత్త్వంతో దీనికి కొంత పోలిక ఉన్నట్టుగా అనిపించింది నాకు. జెన్ కవికి ధ్యానంనుండే కవిత్వం పుడుతుంది. పూర్తిగా ధ్యానమగ్నుడయిపోతే మిగిలేది నిశ్శబ్దం. మరి నిశ్శబ్దం నుండి కవిత్వమెలా పుడుతుంది? విశ్వనాథ వాక్కునుండి బ్రహ్మను వెతికినట్టు జెన్ కవులు శబ్దంనుండి నిశ్శబ్దాన్ని వెతుకుతారు. “అస్మదీయ కంఠమున యందాడుచుండె, నొక ఏదోగీతి బయటకు నుబికి రాదు. చొచ్చుకొని లోనికింబోదు వ్రచ్చిపోయె నా హృదయమీ మహాప్రయత్నమందు” అని తన వాక్కుకున్న పరిమితిని, అనిర్వచనీయమైన లోపలి గీతిని వ్యక్తపరిచడంలోని అశక్తతని చెప్పుకుంటారు విశ్వనాథ. జెన్ కవులలాగే విశ్వనాథకు కూడా వాక్కు పరిమితులు తెలుసు. తేడా ఏమిటంటే, జెన్ కవులు వాక్కు నిష్ప్రయోజకత్వాన్ని తెలుసుకొని దాని విచ్ఛిత్తినుండి నిశ్శబ్దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. విశ్వనాథ వాక్కు యొక్క పరిపూర్ణ శక్తిని తెలుసుకొని, అనుభవించి దాని ద్వారా వాగతీతమైన పరబ్రహ్మాన్ని చేరాలని ఆకాంక్షిస్తారు. ఈ పోలిక కేవలం అనాలోచితంగా స్ఫురించిన ఒక భావన. దీని గురించి లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అది అలా ఉంచితే, సత్యనారాయణగారు కవిగా శబ్దాన్ని ఉపాసించి, సిద్ధిపొంది ‘బ్రాహ్మీమయమూర్తి’ అయ్యారని సంపత్కుమారగారి నిశ్చయం. అందుకే అసలు కవిత్వం చెప్పకుండా విశ్వనాథ బతకలేరని అంటారు వారు. “అలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి” అని కల్పవృక్షావతారికలో తనని తాను చెప్పుకోవడం విశ్వనాథ అహంభావానికి పరాకాష్ఠగా ప్రచారం జరిగింది. కవి వాక్కును అర్థం చేసుకోవాలంటే అతని కవిత్వసర్వస్వాన్నీ గాఢంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. కల్పవృక్షానికి ఎంతో ముందుగానే వ్రాసిన ‘శబ్దబ్రహ్మ స్తుతి’ అనే ఖండ కావ్యంలోనే తాను శబ్దబ్రహ్మమయినానని చెప్పుకున్నారు కదా విశ్వనాథ. ఆ శబ్దబ్రహ్మమే యీ బ్రాహ్మి. ఈ ‘బ్రాహ్మీమయత’ గురించి సంపత్కుమార, “ఈ ‘బ్రాహ్మీమయ మూర్తి’కి ముందు – ‘అలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల’ అని దీర్ఘసమాసరూప విశేషణం ఉంది. మనో బుద్ధ్యహంకార చిత్తరూపం అంతఃకరణం. ధిషణ (బుద్ధి) – అహంకారాలు మనస్సును అధిగమించిన స్థాయిల్లోని అహంకారాన్ని ‘రస’మన్నాడు భోజుడు. కాగా, ‘స్వాదురసావతారం’ కావ్యప్రపంచంలో అవతరించే పరమేశ్వర తత్త్వం.” అని వివరించారు. అంటే కావ్యంలో, బుద్ధి అహంకారాలని అధిగమించిన రసస్థాయి బ్రాహ్మీమయత అన్న మాట. అందుకే రసానందానికి బ్రహ్మానంద స్థాయిని ఇచ్చారు మన అలంకారికులు. కవి తపస్సంతా ఆ రసస్థాయిని చేరుకోడానికే. అది లభించినప్పుడే కవి జన్మకి సాఫల్యం. అదే విశ్వనాథ చెప్పిన బ్రాహ్మీమయత. విశ్వనాథ బ్రాహ్మీమయతని దర్శింపజేసే దిశగానే సంపత్కుమార పరిశీలనంతా సాగింది. అయితే ఇది కేవల మూఢభక్తిగా కాకుండా, విషయ వివేచనతో, తార్కిక విశ్లేషణతో సాగడం విశేషం. విశ్వనాథ కవిత్వ పటుత్వం పూర్తిగా తెలుసుకున్నాకనే విశ్వనాథని ‘మహాకవి’గా నిరూపించే వ్యాసాన్ని కూడా ప్రకటించారు. ఇది కూడా కేవలం పొగడ్తలతోనూ నినాదాలతోనూ కాకుండా శాస్త్రీయ పద్ధతిలోనే ఉంటుంది. మహాకవికి ఆనందవర్ధనుడు చెప్పిన నిర్వచనం ఆధారంగా తీసుకొని, దాన్ని విశ్వనాథవారే తన విమర్శలో నిర్వచించిన కవుల స్థాయీభేదాలకి అన్వయించి, విశ్వనాథ చేసిన కవితారూప తపస్సుకి అనుసంధానం చేస్తూ విశ్వనాథని ‘మహాకవి’గా నిరూపించారు సంపత్కుమార. అతిశయం లేని అచ్చమయిన సద్విమర్శకు సంపత్కుమారగారి వ్యాసాలు మచ్చుతునకలు. విశ్వనాథ సాహిత్య విరాడ్స్వరూపాన్ని స్థూలరూపంలో దర్శించేందుకు అనువైన కోవెల సంపత్కుమార!
Prema Siddhantaalu Annapareddy Venkateswara Reddy Classic Books ప్రేమ సిద్ధాంతాలు అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి క్లాసిక్ బుక్స్ Self Help Psychology సైన్స్ పాపులర్ సైన్స్ సైకాలజీ మనోవిజ్ఞానం Psychology Mano Vignanam Ericfromm's ఎరిక్ ఫ్రాం Let your friends know Description Reviews (0) 'ప్రేమించడం ఒక కళ' అంటారు విశ్వ విఖ్యాత మనోవిశ్లేషకుడు ఎరిక్‌ప్రామ్‌. దానిని ఋజువు చేయడానికి వివిధ వ్యక్తుల మధ్య ఏర్పడే ప్రేమను విశ్లేషించి ఆ చిట్కాను వివరించాడు. మానవ సంసారానికి పరమార్థం ప్రేమే అని; తల్లి, బిడ్డల మధ్య ప్రేమ, సోదర ప్రేమ, మాతృ సదృశ ప్రేమ, కాముక ప్రేమ, స్వానురాగం, దైవ ప్రేమ ఇలా విభజించి ఉదాహరణలతో విశ్లేషణాత్మకంగా వివరించిన గ్రంథం ఈ ప్రేమ సిద్ధాంతాలు. ఎన్నో మనో వైజ్ఞానిక రచనలు తెలుగు పాఠకులకు అందించిన అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు దీన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. మీరు తెలుసుకొని ''ప్రేమించడాన్ని ఒక కళగా'' భావించండి.
ప్రార్ధన అంటే దేవునితో మాట్లాడటం. అన్నింటికీ దేవుడు మీకు ప్రత్యక్షంగా సమాధానం చెప్పకపోయినా, మీ ప్రార్థన తో ఆయన దృష్టిని మీకు తెలుస్తుంది. దేవునికి నీ ప్రార్థనలో నిష్కపటుగా ఉండండి (హెబ్రీయులు 10:22). మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలుసు. అతను మీ సృష్టికర్త అయినందున, అతను గౌరవించే గౌరవంతో ఆయనతో మాట్లాడండి. దేవుడు నిన్ను ప్రేమిస్తుండగా, నీ ప్రార్థనకు ఆయన వింటాడు. అతని కంటే మీరు అతని కంటే ఎక్కువ జ్ఞానవంతుడవుతారు మరియు అతని ప్రణాళిక మీ కంటే పెద్దగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు ఆశించే విధంగా సమాధానం ఎప్పుడూ ఉండదు. మీ జీవితంలో దేవుని ప్రణాళికను అర్థం చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. బహుశా మీరు కూడా బాధపడుతుంటారు, ప్రజలు హాని, కష్టం పరిస్థితుల్లో పొందండి లేదా. మీరు ఎవరైనా ఏదో కోసం ప్రార్థన చేసినప్పుడు నిరాశ పొందలేము మరియు ఫలితం టచ్ అంచనా వంటిది కాదు. కొన్నిసార్లు మీ సహనాన్ని పరీక్షిస్తారు మరియు మీరు ఊహించిన దాని ఫలితమే ఫలితం ఉంటుంది. ఒక మంచి తండ్రిలాగే, దేవుడు తన పిల్లలను చూసుకుంటాడు మరియు దీర్ఘకాలంలో వారి ఉత్తమ ఆసక్తి కోసం చూస్తున్నాడు. లింక్లు మరియు మరింత సమాచారానికి తిరిగి రండి. యేసు యొక్క జీవితం మీరు చదివినట్లుగానే భగవంతుడు ఆయన కుమారుడిని ఒక మానవుడిగా జీవించటానికి భూమి మీదకు పంపాలి అని నిర్ణయించుకున్నాడు. యేసు(క్రీస్తు అని కూడా పిలుస్తారు అంటే రాజు లేదా... భగవంతుడి కుమారుడు యేసు యేసుని "దేవుని కుమారుడు" అని ఎందుకు పిలుస్తారు? యేసు ఆయనంతట ఆయనే తానూ దేవుని కుమారుడుని అని చెప్పుకున్నారు: "అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా?... బైబిల్, భగవంతుడి యొక్క పుస్తకం బైబిల్ కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. నిజానికి, అది ఒక్క పుస్తకం కాదు ఒక 66 పుస్తకాల గ్రంధాలయం. దీనిలో చరిత్ర పుస్తకాలు, జీవిత చరిత్రలు, కవిత్వం,... బాప్టిజం మీరు యేసు యొక్క నిజమైన అనుచరుడని ఇతరులకు చూపించడానికి బాప్టిజం "బాహ్య చిహ్నం". బాప్టిజం ప్రక్రియ చాలా సులభం. మీరు నిలబడి, కుర్చుని లేదా కొంచెం నీటిలో... ప్రార్ధన ప్రార్ధన అంటే దేవునితో మాట్లాడటం. అన్నింటికీ దేవుడు మీకు ప్రత్యక్షంగా సమాధానం చెప్పకపోయినా, మీ ప్రార్థన తో ఆయన దృష్టిని మీకు తెలుస్తుంది. దేవునికి నీ ప్రార్థనలో నిష్కపటుగా... పవిత్రాత్మ దేవుడు నిజానికి 3 వ్యక్తులని కలిగి ఉన్నాడని బైబిలు బోధిస్తుంది. దీనిని ట్రినిటీ అంటారు. మనుషులుగా మనకు ముగ్గురు వ్యక్తులు ఉంటారని అర్థం చేసుకోవడం కష్టం. మనకు... చర్చి మీరు ఒక క్రైస్తవుడిగా మారినప్పుడు, ఒక స్థానిక చర్చిని సందర్శించాలని సూచించబడింది. ఏ చర్చి లేనట్లయితే, మీరు ఇతర క్రైస్తవులు కనుగొని ఒక చర్చి మీరే ప్రారంభించడానికి... కొన్ని ఉపయోగకరమైన బైబిలు వచనాలు భగవంతుని ప్రేమ యోహాను సువార్త 3 :16-18 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను...
పురుగుమందులు సాధారణంగా హానికరమైన రసాయనాల నుండి తయారవుతాయి. ఈ ఉత్పత్తి మొక్కలను నాశనం చేసే తెగుళ్లను నివారించడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి అవి ఇకపై ఇబ్బంది పడవు. అయినప్పటికీ, అవి పర్యావరణానికి హానికరంగా పరిగణించబడుతున్నందున, ప్రజలు సేంద్రీయ పురుగుమందుల వంటి సహజమైన పెస్ట్ కంట్రోల్ వైపు మొగ్గు చూపుతున్నారు. సేంద్రీయ పురుగుమందులు లేదా క్రిమిసంహారకాలు సంప్రదాయ (సింథటిక్) పురుగుమందుల కంటే సురక్షితమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడతాయి. అయితే, సేంద్రీయ పురుగుమందులను కూడా జాగ్రత్తగా వాడాలి. సేంద్రీయ పురుగుమందులు అంటే ఏమిటి? సేంద్రీయ పురుగుమందులు ఖనిజాలు, మొక్కలు లేదా జంతువులు వంటి సహజ వనరుల నుండి వచ్చే పురుగుమందులు. ఈ పురుగుమందులు సురక్షితమైనవి మరియు పర్యావరణ అనుకూలమైనవిగా పరిగణించబడతాయి, ఎందుకంటే ప్రధాన భాగాలైన సహజ రసాయనాలు ప్రకృతి లేదా నేల సూక్ష్మజీవుల ద్వారా సాపేక్షంగా త్వరగా విచ్ఛిన్నమవుతాయి. ఇది సహజ పదార్ధాలతో తయారు చేయబడినప్పటికీ, సేంద్రీయ పురుగుమందులు రసాయనాలు లేనివి అని కాదు. అయినప్పటికీ, అవి కలిగి ఉన్న రసాయనాలు వివిధ మొక్కలు మరియు ఖనిజాల నుండి వచ్చాయి. అందువల్ల, ఇది సింథటిక్ పురుగుమందుల కంటే సురక్షితమైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ, పురుగుమందులు లేదా సేంద్రీయ పురుగుమందులను కూడా జాగ్రత్తగా వాడాలి. సేంద్రీయ పురుగుమందుల ఉదాహరణలు డయాటోమాసియస్ ఎర్త్ (పెట్రిఫైడ్ ఆక్వాటిక్ మైక్రోబ్స్), వేప నూనె (ట్రీ ఆయిల్ ఎక్స్‌ట్రాక్ట్) లేదా పైరెత్రిన్స్ (క్రిసాన్తిమం ఎక్స్‌ట్రాక్ట్). సేంద్రీయ పురుగుమందుల యొక్క ప్రయోజనాలు సింథటిక్ పురుగుమందుల మాదిరిగానే, సేంద్రీయ పురుగుమందులు కూడా ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కలిగి ఉంటాయి. అన్నింటిలో మొదటిది, సేంద్రీయ పురుగుమందుల యొక్క వివిధ ప్రయోజనాలను ముందుగా గుర్తిద్దాం. 1. మరింత పర్యావరణ అనుకూలమైనది సేంద్రీయ పురుగుమందులు సింథటిక్ పురుగుమందుల కంటే పర్యావరణ అనుకూలమైనవి, ఎందుకంటే అవి ప్రకృతి ద్వారా కుళ్ళిపోవటం సులభం. అయినప్పటికీ, మన్నికైన సింథటిక్ పురుగుమందులతో పోల్చినప్పుడు సేంద్రీయ పురుగుమందులు మరింత సులభంగా దెబ్బతింటాయి. అందువల్ల, తెగుళ్లను నియంత్రించడానికి మీరు ఎక్కువ లేదా ఎక్కువ సేంద్రీయ పురుగుమందులను ఉపయోగించాల్సి ఉంటుంది. 2. మిస్టార్గెటింగ్ సంభావ్యతను తగ్గించండి సేంద్రీయ పురుగుమందులు, ముఖ్యంగా జీవసంబంధ పదార్థాలతో తయారు చేయబడినవి, నియంత్రించబడే తెగుళ్ళ రకాలకు వ్యతిరేకంగా మరింత ఎంపిక చేయగలవు. లక్ష్యం కాని జాతులకు సంభావ్య హానిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. లక్ష్యంగా పెట్టుకున్న తెగులును మాత్రమే నిర్మూలించడం ద్వారా, ఇతర ప్రయోజనకరమైన జీవుల జనాభా మొత్తం తెగులు ముప్పును తక్కువగా ఉంచడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, విధ్వంసక తెగులు అనేక జాతులను కలిగి ఉంటే, సేంద్రీయ పురుగుమందుల వాడకం అన్ని తెగుళ్ళను కావలసిన విధంగా నియంత్రించలేకపోవచ్చు. సేంద్రీయ పురుగుమందుల ప్రమాదాలు సేంద్రీయ పురుగుమందులు సురక్షితమైనవి మరియు పర్యావరణ అనుకూలమైనవిగా పరిగణించబడుతున్నప్పటికీ, అవి హానిచేయనివి అని కాదు. నిజానికి, ఈ రకమైన పురుగుమందులు ఇప్పటికీ కొంత వరకు ప్రమాదకర పదార్థం. వాస్తవానికి, సింథటిక్ పురుగుమందుల కంటే ప్రాణాంతకమైన లేదా కొంత వరకు ఎక్కువ ప్రమాదం ఉన్న కొన్ని సేంద్రీయ పురుగుమందులు ఉన్నాయి. ఒక ఉదాహరణ నికోటిన్. ఈ పదార్ధం అనేక రకాల మొక్కల ద్వారా సహజంగా ఉత్పత్తి చేయబడుతుంది. నికోటిన్ ఒక విష పదార్థం, ఇది మొక్కలను కీటకాల నుండి రక్షించడంలో ఉపయోగపడుతుంది. అయినప్పటికీ, నికోటిన్ చాలా ఇతర జీవులకు కూడా హానికరం. కాబట్టి, పూర్తిగా సహజమైనప్పటికీ, నికోటిన్ ప్రాణాంతకం కావచ్చు. [[సంబంధిత కథనం]] ఇంట్లోనే సేంద్రియ పురుగుమందుల తయారీ సహజ పద్ధతులను ఉపయోగించి సేంద్రీయ పురుగుమందులను తయారు చేయవచ్చు. ఉదాహరణకు, మొక్కలు మరియు సహచర మొక్కలను ఉపయోగించడం. పంట మార్పిడి వంటి కొన్ని సాంస్కృతిక పద్ధతులు కూడా సేంద్రీయ పురుగుమందులుగా మార్చబడతాయి. మీరు మీ స్వంత సేంద్రీయ పురుగుమందులను తయారు చేయాలనుకుంటే, మీరు ఈ క్రింది వాటిని చేయవచ్చు: వెల్లుల్లి మొక్కలు బీటిల్స్ మరియు కొన్ని లార్వాలను సమీపంలోని మొక్కలపై దాడి చేయకుండా నిరోధించగలవు. పెన్నీరాయల్, ఫీవర్‌ఫ్యూ మరియు టాన్సీ మొక్కలు అద్భుతమైన దోమల వికర్షక లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ మొక్క ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇతర మొక్కలకు ప్రయోజనం చేకూరడంతోపాటు తోటను అందంగా తీర్చిదిద్దవచ్చు. లేడీబగ్స్ మరియు కందిరీగలు వంటి ప్రయోజనకరమైన కీటకాల జనాభాను ప్రోత్సహించడం ద్వారా సేంద్రీయ పురుగుమందులను కూడా తయారు చేయవచ్చు. అవాంఛిత తెగుళ్ల జనాభాను తగ్గించడానికి ఇది సహజ మార్గం. మీరు సేంద్రీయ వంటల సబ్బుతో కలిపిన కూరగాయల నూనె నుండి పురుగుమందుల ద్రావణాన్ని కూడా తయారు చేయవచ్చు. చిన్న పీల్చే కీటకాలను వదిలించుకోవడానికి ఈ పరిష్కారం ఉపయోగపడుతుంది. ఫ్లై పేపర్‌తో సులభంగా ఇన్‌స్టాల్ చేయగల అంటుకునే ఉచ్చులు మొక్కల చుట్టూ ఎగిరే కీటకాలను నియంత్రించడానికి కూడా ప్రభావవంతంగా ఉంటాయి. మీ స్వంత సేంద్రీయ పురుగుమందును తయారు చేయడానికి మీకు సమయం లేకపోతే, మీరు దానిని నేరుగా తోటపని సరఫరా దుకాణంలో ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. మీకు ఆరోగ్య సమస్యల గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే, మీరు ఉచితంగా SehatQ ఫ్యామిలీ హెల్త్ అప్లికేషన్‌లో నేరుగా మీ వైద్యుడిని అడగవచ్చు. యాప్ స్టోర్ లేదా Google Playలో ఇప్పుడు SehatQ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాల మీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో పడుతున్నదనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్‌ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. కరోనా – లాక్‌ డౌన్‌తో పాటు కేంద్రం పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరల కారణంగా ఆర్టీసీ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతున్నదని, ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం నుంచి ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి సహా ఆర్టీసీ ఛైర్మన్‌, ఎండీ, ఉన్నతాధికారులు ప్రగతి భవన్‌లో సీఎంకు విన్నవించుకున్నారు. ఆర్టీసీ పరిస్థితిపై ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఐటీ మరియు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మేల్యేలు మర్రి జనార్ధన్‌ రెడ్డి, సైదిరెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నర్సింగ్‌ రావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి, రవాణా శాఖ కార్యదర్శి సునీల్‌ శర్మ, ఫైనాన్స్‌ సెక్రెటరీ రామకృష్ణా రావు తదితరులు, జెన్‌ కో అండ్‌ ట్రాన్స్‌ కో సిఎండీ ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరంన్నర కాలంలో డీజిల్‌ ధరలు లీటరుకు 22 రూపాయలు పెరగడం మూలాన ఆర్టీసీపై రూ. 550 కోట్లు అధనపు ఆర్థిక భారం పడుతున్నదని అధికారులు సీఎంకు వివరించారు. డీజిల్‌తో పాటు టైర్లు, ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగడం కూడా సంస్థను నష్టాల్లోకి నెడుతున్నదన్నారు. వీటన్నిటి ద్వారా మొత్తంగా సాలీనా రూ.600 కోట్ల ఆర్థిక భారాన్ని ఆర్టీసీ మోయవలసి వస్తున్నదని తెలిపారు. కరోనాతో పాటు డీజిల్‌ ధరలు పెరగడంతో, ఆర్టీసి పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు తయారైందని అధికారులు వాపోయారు. ఈ నేపథ్యంలో విధించిన లాక్‌ డౌన్ల వల్ల ఆర్టీసీ సంస్థ సుమారుగా 3000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్ట పోయిందని ఆర్టీసీ అధికారులు సీఎంకు వివరించారు. కేవలం హైదరాబాద్‌ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు ఆర్థిక నష్టం కలుగుతున్నదని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. ఇటువంటి కష్ట కాలంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనీ ఈ నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతను సీఎంకు మంత్రి, సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు విన్నవించుకున్నారు. గత మార్చి 2020 అసెంబ్లీలోనే ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రకటించిందని, కాగా కరోనా కారణంగా చార్జీలను పెంచలేదని ఈ సందర్భంగా వారు సీఎంకు తెలిపారు. ఇప్పటికే, ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతూనే ఆర్టీసీని పటిష్టపరిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటూ వస్తున్నదని, ఇంకా కూడా ప్రభుత్వం మీదనే అదనపు భారం మోపాలనడానికి తమకు మాటలు రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చార్జీలు పెంచుకోవడానికి తమకు అనుమతిస్తే తప్ప కరోనానంతర పరిస్థితుల్లోంచి, పెరిగిన డీజిల్‌ ధరల ప్రభావం నుంచి బయటపడి భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని అధికారులు సీఎంకు స్పష్టం చేశారు. నష్టాల్లోంచి బయటపడేందుకు చార్జీలు పెంచడం సహా ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాల్సి వున్నదని వారు తెలిపారు. ఆర్టీసీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదన్నారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలను తీసుకుని రాబోయే కేబినెట్‌ సమావేశం ముందుకు రావాలని, అందులో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో విద్యుత్‌ అంశంపై విద్యుత్‌ శాఖమంత్రి జగదీశ్‌ రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌ రావు సీఎంతో చర్చించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాల మాదిరే విద్యుత్‌ సంస్థలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని వారు సీఎంకు వివరించారు. గత ఆరేండ్లుగా విద్యుత్‌ చార్జీలను సవరించలేదని, విద్యుత్‌ శాఖను గట్టెక్కించడానికి విద్యుత్‌ చార్జీలు పెంచాలని వారు సీఎంకు విన్నవించుకున్నారు. కాగా… అటు ఆర్టీసీతో పాటు విద్యుత్‌ అంశాలకు సంబంధించి రాబోయే కేబినెట్‌ లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాబోయే కేబినెట్‌ సమావేశానికి తీసుకురావాలని రవాణా శాఖా మంత్రిని, విద్యుత్‌ శాఖా మంత్రిని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
మీరిచ్చిన స‌హ‌కారం, మ‌నోధైర్యంతో ముఖ్యమంత్రిగా మీ ముందున్నా.. సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ‘జయహో బీసీ మహాసభ’ను విజయవంతం చేయండి నాగ‌ళ్ల‌వ‌ల‌స మీదుగా చీపురుపల్లికి ఆర్టీసీ బ‌స్సు సీబీఆర్‌లో సీఎం వైయస్‌ జగన్‌ బోటింగ్‌ పెనుమాకలో తాగునీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం `పార్నపల్లి` చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ చంద్రబాబూ ...నీకు ఇదేం కర్మ అని ప్రజలు అంటున్నారు న‌వ‌ర‌త్నాల‌తో పేద కుటుంబాల్లో వెలుగులు పోలవరం వద్ద రక్తికట్టని చంద్రబాబు డ్రామా You are here హోం » టాప్ స్టోరీస్ » `గ‌డ‌ప గ‌డ‌ప‌కూ` ఆత్మీయ ఆదరణ `గ‌డ‌ప గ‌డ‌ప‌కూ` ఆత్మీయ ఆదరణ 05 Aug 2022 10:45 AM అమ‌రావ‌తి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభిస్తోంది. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైయ‌స్‌ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, అర్హులకు అవి అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన చిన్నచిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - ఫొటో గ్యాల‌రీ మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
కోట్ల సంవత్సరాలుగా ఎన్నెన్నో అవరోధాలని అధిగమించి, అన్యప్రాణులన్నిటిపైనా ఆధిపత్యాన్ని సాధించి, ప్రగతివైపు అడుగులు వేస్తూ ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్న క్రమంలో మూడు నాలుగు తరాల క్రితంవరకూ సజావుగా సాగిన మనిషి మనుగడలో ప్రస్తుతం కష్టసుఖాల అర్థాలు మారిపోయాయి. వీటికి నిర్దుష్టమైన నిర్వచనాలు లేవు. నేటి సమాజంలో అనుబంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలుగా మిగిలిపోతున్నాయి. ప్రపంచంలో మరే ప్రాణికీ అవసరంలేని ‘డబ్బు’ని మనిషి సృష్టించాడు. ఒకనాటి ప్రజాజీవితానికి ఈ ’డబ్బు’ జీవన అవసరం మాత్రమే. సౌకర్యాలు సమకూర్చుకోవడానికే దాని ప్రాధాన్యత. ఐతే వైజ్ఞానికంగా విశేషంగా ప్రగతిని సాధించిన ఆధునిక మనిషి సౌకర్యాలని పెంచుకుంటూ మౌలికమైన ‘మాట’ విలువని మరచిపోతున్నాడు. భావవ్యక్తీకరణ ఆవశ్యకతని గుర్తించక, చేతకాక ఒత్తిడితో సతమతమౌతున్నాడు. ఆడ-మగ, చిన్న-పెద్ద, ముసలి-ముతక అందరిలోనూ చెప్పలేని నైరాశ్యం చోటు చేసుకుంటోంది. తోడబుట్టినవారికి, ఆఖరికి కన్నవారికికూడా తమవారికి కావలసినది ఏమిటో, వారేం చేస్తున్నారో తెలియని విచిత్రమైన పరిస్థితి ప్రస్తుత సమాజంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎటువైపు వెళుతోంది భారత ప్రజ? మనిషికీ మనిషికీ మధ్య శూన్యం, మౌనం ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? మరొకవైపు సామూహిక సంబరాలకి ఆహ్వానం పలుకుతూ ఫ్రెండ్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, లవర్స్ డే, వుమన్స్ డే అంటూ కొత్త పండుగల ప్రతిపాదనలని పరిచయం చేస్తోంది పాశ్చాత్య నాగరికత. ఒంటరితనంతో వేగిపోతున్న నేటితరం అత్యాధునిక భారతీయులు ఈ పాశ్చాత్య వేడుకలవైపు మొగ్గుచూపుతున్నారు. మనకు సంబరాలకు కొదువలేదు. కొత్తగా సృష్టించుకోవలసిన ఆవశ్యకత లేదు. లేనిదల్లా అవగాహన మాత్రమే. అందరితో కలిసి, అందరినీ కలుపుకుపోగల సమిష్టి జీవితానికి, సంస్కృతికి వారసులు ఆంధ్రులు. అనంతమైన చరిత్రకి వారసులు. ఏకాకితనానికి, నైరాశ్యానికి అణుమాత్రం స్థానంలేని ఆత్మీయమైన కుటుంబజీవితానికి ప్రతినిధులు. అపరిచితులనైనా తనవారిగా ప్రేమించగల హృదయం ఆంధ్రులది. ఇంత గొప్ప భారతీయ ఆత్మకి అద్దం పడుతున్న మహోన్నతమైన ఆంధ్ర చరిత్రని, సంస్కృతిని భావితరాలకి పరిచయం చెయ్యవలసిన అవసరం,అందించవలసిన ఆవశ్యకత ఎంతో వుంది. మురిపించే పాశ్చాత్యానుకరణ తప్ప మనకంటూ సంస్కృతి లేదా? అన్న ప్రశ్నకు సమాధానంగా మూలాలను వెతుక్కున్న ప్రయత్న ఫలితమే ఈ ‘ఆంధ్ర కలాపం’ పుస్తక రూపంలో అందుబాటులో వున్న చరిత్రని అధ్యయనం చెయ్యడంతో పాటు వివిధ ప్రాంతాలలో, గ్రామాలలో నివశిస్తున్న వయోవృద్ధులని ఎందరినో కలిసి, వారిద్వారా ఆంధ్రులు పాటిస్తున్న సంప్రదాయాలు గురించి, పండుగల గురించి చర్చించి తెలుసుకోవడం జరిగింది. అలా గ్రహించిన విషయాలని మూడు ప్రధాన అధ్యాయాలుగా విభజించి ఈ రచన చెయ్యడం జరిగింది. మొదటి అధ్యాయం ఆంధ్రుల చరిత్ర. దీనిలో ఆంధ్ర దేశపు ఎల్లలు, భౌతిక వర్ణన, ఆంధ్ర రాజ్యస్థాపన, ఆంధ్రదేశానికి పూర్వకాలపు పేర్లు, ఆంధ్ర రాజ్యపతనాలని వివరించడం జరిగింది. రెండవ అధ్యాయం ఆంధ్రుల సంస్కృతి. దీనిలో ఒకనాటి ఆంధ్రుల వైభవం, విజ్ఞానం, ఆధునిక యుగం, ఆంధ్రదేశంలో మతాలు, ఆంధ్ర ప్రజానీకం, ఆంధ్రుల కాలనిర్ణయం, ఆంధ్రుల చదువు గురించి వివరించడం జరిగింది. మూడన అధ్యాయం ఆంధ్రుల సంప్రదాయాలు. ఆంధ్ర సంస్కృతిలో భాగమై నేడు కనుమరుగు అవుతున్న ఆంధ్రుల పండుగలు, నోములు, వ్రతాలు, ఆంధ్రుల జీవన విధానంలో భాగమైన గ్రామదేవతలు, ఆచారాలు, ఆంధ్రులకు ప్రత్యేకమైన కొన్ని వంటకాల గురించి యిందులో వివరించడం జరిగింది.
రాత్రి 2 గంటలకి బయట వాన పడుతూ కిటికీ లో గుండా జల్లు మొహాన పడేసరికి మెలకువ వచ్చింది మోహన్ కి….పక్కన చూస్తే భార్య లేదు….తన 6 సంవత్సరాల పాప పక్కనే 3 ఎల్లా బాబు హాయ్ గా నిద్ర పోతున్నారు….బాత్రూం కి వెళ్లి ఉంటుంది లే అని లేచి కిటికీ వేసి పనుకుని కాసేపటికి అనుమానం వచ్చి బాత్రూం లో.చూస్తే ఎవరు లేరు….కంగారు గా లేచి హాల్ లో కి వచ్చారు…అసలే మోహన్ ని ఆయన పెళ్ళాం ఎప్పుడు కూడా “మీరు అసలు నన్ను సుఖపెట్టటం లేదు…నేను ఎక్కడికైనా వెళ్లిపోతాను మీకు చెప్పకుండా….”అని తనక్కీ అవకుండా ముందే కార్చుకున్న ప్రతిసారి అంటూనే ఉంటుంది…అదే ఇపౌడు మోహన్ రావ్ భయం….ఎక్కడికైనా వెళ్లిపోయినందని….ఎందుకంటే తన భార్యని సుఖపెట్టి దాదాపు 3 ఏళ్ళు అవుతుంది ….ఆఫీస్ టెన్షన్ ఒకటి అయితే తన చిన్న మడ్డ ఇంకో కారణం…. కానీ తన భార్య కి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు మోహన్…హాల్ లో తన భార్య కనపడకపోయిసరికి అలానే పక్కనే ఉన్న తమ్ముడు శంకర్ రూమ్ లోకి వెళ్లి తలుపు ఓపెన్ చేయగానే అక్కడ సీన్ చూసి షాక్ అయిపోతారు…అప్పుడే మోహన్ భార్య శిరీష ఒంటి మీద నూలుపోగు లేకుండా తమ్ముడు శంకర్ ని వాటేసుకుని కాళ్ళు రెండు ఎడం చేసి పనుకుని నిద్ర పోతుంది….శిరీష పూకు నుండి వీర్యం మెల్లగా బయటకి వచ్చి కనపడుతూ ఉంది…పక్కనే శంకర్ కూడా ఒంటి మీద నూలుపోగు లేకుండా వదిన ని వాటేసుకుని నిద్ర పొత్తు ఉంటాడు…శిరీష మొహం నిండా సుకం కనపడుతూ ఉంది….వెంటనే మోహన్ రావ్ డోర్ దగ్గెరే కి వేసి హాల్ లో కూర్చుని ఆలోచిస్తూ వుంటారు… మోహన్ రావు ది తిరుపతి… వాళ్ళ నాన్న మోహన్ అమ్మ చనిపోయినాక మోహన్ ని 10 ఎల్లా వయసు లో ఇంకో పెళ్లి చేసుకున్నాడు…సవతి తల్లి కొడుకు శంకర్…మోహన్ కన్నా 12 ఏళ్ళు చిన్న…మోహన్ రావ్ కి తిరుపతి లో మైనింగ్ డేపర్ట్మెంట్న్లో గోవర్నమెంట్ జాబ్…వయసు 33 ఉంటాయి…తన భార్య శిరీష బ్యాంక్ లో జాబ్ చేస్తుంది….ఇద్దరికి డబ్బు కి లోటు లేదు….మోహన్ కి తమ్ముడు శంకర్ అంటే ఇష్టం.ఉండదు…చిన్నప్పటి ను ది వాళ్ళ అమ్మ శంకర్ ని మోహన్ కి దూరం గానే పెంచింది…అనుకోకుండా 3 ఎల్లా క్రితం కరెంట్ షాక్ తో శంకర్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు.. అప్పుడు ఒంటరిగా మిగిలి ఉన్న శంకర్ ని మోహన్ ఊళ్ళోనే వదిలేసి వచ్చాడు…అప్పుడు శిరీష మోహన్ తో గొడవ పది మరీ శంకర్ ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది..డిగ్రీ సగం లో నే ఆగిపోవటం వలన శంకర్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ వున్నాడు….వదిన ఇంట్లో ఏ పని చెపితే ఆ పని చేసేవాడు…పిల్లలని స్కూల్ కి వదిలిపెట్టటం…తీసుకురావడం…ఇల్లు శుభ్రం చేయటం…వంట సాయం చేయటం…మొత్తం చేసేవాడు….మోహన్ కి ఇష్టం లేకపోయినా కూడా శిరీష బలవంతం మీద ఏమి అనలేక ఇంట్లో వుండనిచ్చాడు… ఒక అరగంట తర్వాత శిరీష బట్టలు వేసుకుని మెల్లగా డోర్ తెరుచుకుని బయటకి వచ్చి హాల్ లో ఉన్న భర్త ని చూసి షాక్ అవుతుంది….మెల్లగా తేరుకుని ఎం తెలియనట్లు “ఏంటి..నిద్ర పట్టలేదా….ఎంతసేపటినుంది కూర్చున్నారు…”అని అడగగానే మోహన్ రావ్ ఒక్కసారిగా కోపం గా లేచి “ని లంజ ఏశాలు చూసానే…గాలి దాన….”అంటూ శిరీష దగ్గెరే కి వచ్చి జుట్టు పట్టుకుని లాగి కింద పడేసి కొడతాడు…శిరీష అరుపులకి శంకర్ బయటకి వచ్చి మోహన్ ని ఆపబోతే మోహన్ కోపం తో “వెధవ….నీడ లేనివాడివి అని చేరదీస్తే నన్నే మోసం చేస్తావా….ని సంగతి చూస్తా ఉండు”అంటూ కిచెన్ లో కి వెళ్లి కత్తి తీసుకుని శంకర్ మీద కి వస్తుంటే శిరీష లేచి మోహన్ ని ఆపేసి శంకర్ ని బయటకి పంపి బలవంతం గా డోర్ వేస్తుంది…… శంకర్ ని కాసేపు ఏమి అర్థం కాదు…..లోపల నుండి వాళ్ళ అన్నయ్య గట్టిగా అరుస్తుంటే శిరీష వాళ్ళ అన్నయ్య ని గొడవ చేయొద్దు…పరువు పోతుంది అని బ్రతిమిలాడుకుంటుంది…..కాసేపటికి మోహన్ చల్లపడి “ఇక వాడు నా కంటికి కనపడితే అక్కడే చంపేస్తా “అని అనగానే శంకర్ అది విని ఇక అక్కడ ఉండలేక నడుచుకుంటూ రైల్వే స్టేషన్ కి వచ్చి ఎం చెయ్యాలో తెలియక చెన్నై వచ్చేస్తాడు….చేతిలో రూపాయి లేదు…..కట్టుబట్టలతో అలానే చెన్నై రోడ్లు మీద తిరుగుతూ ఒక వీధి లో ఒక పెద్ద బంగ్లా దగ్గెరకు వెళ్లి గోడ పక్కన కూర్చుంటాడు….. అప్పుడు టైం ఉదయం 7 గంటలు ఆయిన్ది…అప్పుడే వసుంధర మార్నింగ్ వాక్ కి వెళ్తూ తన ఇంటి ముందు కూర్చున్న శంకర్ వైపు చూస్తూ వెళ్తుంది…..ఒక గంటన్నర తర్వాత తిరిగి వస్తుండగా శంకర్ తన ఇంటి గోడ పక్కన అలానే కూర్చుని ఆలోచిస్తూ వుంటారు….వసుంధర చూస్తూ లోపలకి వెళ్తూ ది….మరుసటి రోజు కూడా ఉదయం బయటకి రాగానే శంకర్ కోసం చూస్తుంది…కానీ నిన్న ఉన్న చోట ఎవరు లేరు…అలానే దగ్గర్లో ఉన్న పార్క్ కి వెళ్లి వాకింగ్ చేసుకుని తిరిగి వాస్తు తన ఇంటికి 3 ఇళ్ల అవతల శంకర్ ని చూసి కొంచం బాధగా చూస్తూ లోపలకి వెళ్తుంది…అలా నాలుగు రోజులు శంకర్ ని తన ఇంటికి వెళ్లి వీధి లో నే అక్కడక్కడ చూస్తూ ఉంటుంది….5 వరోజు ఉదయం వాకింగ్ కి వెళ్తూ శంకర్ ఈసారి తన ఇంటి గోడ పక్కనే పనుకుని ఉండటం చూసి దగ్గెరే కి వెళ్లి పిలుస్తూ ది…. శంకర్ నుండి ఎం చలనం లేకపోయిసరికి మెల్లగా భుజం మీద చేయ్ పెట్టి తత్తగానే శంకర్ స్పృహ తప్పి పడిపోయాదని అర్థం అయి వెంటనే ఇంట్లో కి వెళ్లి వాటర్ తీసుకుని వచ్చి శంకర్ ని లేపుతుంది…వాడు నీరసం గా ఉన్నాడని అర్థం అయి వాటర్ తాపి… కొంచం కొలుకోగానే తన పేరు అడుగుతుంది…ఎక్కడి నుండి వచ్చావ్…ఇక్కడ ఎందుకు ఉన్నావ్ అని అడిగితే శంకర్ “మా వాళ్ళని కావటానికి వచ్చానండి…. వెళ్లిపోతాను”అంటూ అబద్దం చెప్పి లేచి వెళ్తుంటే “నువ్ 5 రోజుల నుండి ఇక్కడ నిన్ను చూస్తున్న…. పైగా అదే షర్ట్ తో ఉన్నావ్ ఆరోజు నుండి…చెప్పు…ఇంట్లో నుండి పారిపోయి వచ్చావా….”అని అనగానే శంకర్ “నాకు ఇల్లే లేదండి….అమ్మ నాన్న రెండేళ్ళక్రితం చనిపోయారు…నేను ఒక్కడినే….”అని అనగానే వసుంధర కి కొంచం.బాధ వేసి శంకర్ ని బలవంతం గా ఇంటికి తీసుకెళ్తుంది….లోపలకి రమ్మంటే శంకర్ రాకు డా “పర్లేదండి…బయట ఉంటాను”అని అనగానే వసుంధర కి శంకర్ ఇంకా నచుతాడు…ఎందుకంటే వసుంధర కి మురికి వాళ్ళు,,పని వాళ్ళు…లౌక్లాస్ వాళ్ళు ఇంట్లోకి రావటం ఇష్టం.ఉండదు…శంకర్ కి కూడా లోపలకి వెళ్లబుద్ది కాలేదు….ఎందుకంటే ఆ ఇల్లు ఒక ఇంద్ర భవనం లాగా ఉంది…బయట కూడా మార్బల్స్ వేసి ఒక రేంజ్ లో ఉంది ఇల్లు…..వసుంధర లోపలకి వెళ్లి రాత్రి మిగిలిన అన్నం… చికెన్….తీసుకుని వచ్చి శంకర్ కి ఇస్తుంది….శంకర్ చాలా బుద్ధి గా….కింద కూర్చుని నీట్ గా తింటూ ఉంటాడు….వసుంధర శంకర్ ని చూసి లౌక్లాస్ అయినా కూడా చాలా పద్ధతి గా వున్నాడు అని మనసులో అనుకుని తన భర్త తో ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది…తన ఫోన్ మాట్లాడటం అయిపోయిసరికి శంకర్ తినటం అయిపోయి గార్డెన్ లో ఉన్న టాప్ తో ప్లేట్ కడిగేసి శుభ్రం గా అక్కడే పెట్టేస్తాడు… అది చూసి వసుంధర కి శంకర్ బాగా నచి “మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెన్నై లో “అని అడగగానే లేరని సమాధానం చెప్పాడు…మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావ్ ర అని అడిగితే ఏమో తెలియదు….మీ దగ్గర ఏదైనా పని ఇప్పించండి మేడం అని అడాగగానే వసుంధర వెంటనే మళ్ళీ వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసి మనింటికీ గార్డెన్ చూసుకోటానికి ఒక వాచ్ మాన్ ని పెడుతున్న అని చెప్పి శంకర్ ని పనిలో పెట్టుకుంటుంది……. The post డ్రైవర్! appeared first on Telugu Sex Stories. Categories Telugu Sex Stories Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
BRS: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ దసరా పండుగ రోజు టీఆర్ఎస్ పార్టీ నేతల సమక్షంలో సీఎం కేసీఆర్ తీర్మానం చేశారు. అనంతరం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తీర్మానాన్ని ఈసీకి అందించారు. కానీ బీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంపై ఈసీ పరిశీలన చేపడుతోంది. బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా బలంగా పునాదులు వేసేందుకు కేసీఆర్ రూట్ మ్యాచ్ సిద్దం చేసుకున్నారు. కానీ మధ్యలో మునుగోడు ఉపఎన్నిక రావడంతో కేసీఆర్ ప్రయత్నాలకు కాస్త బ్రేక్ పడింది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి మునుగోడు ఉపఎన్నికలను ఎదుర్కొనుండటంతో.. ఈ ఉపఎన్నిక టీఆర్ఎస్ కు కీలకంగా మారింది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మునుగోడు ఉపఎన్నికల్లో ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ పై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశముంది. తెలంగాణలోని ఉపఎన్నికల్లో గెలవలేని కేసీఆర్.. జాతీయ పార్టీ పెట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేసి ఏం చేస్తారని ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మునుగోడు ఉపఎన్నికల్లో ఎాలాగైనా గెలిచేందుకు సీఎం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే మునుగోడు ఉపఎన్నిక ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ మరింత దూకుడు పెంచే అకకాశముంది. ఇతర రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ పోటీ చేసేందుకు ఇప్పటినుంచే కసరత్తులు మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నాయి. కానీ బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్ కు ఇతర రాష్ట్రాల సీఎంలు షాక్ లు ఇస్తోన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు తీసుకునే నిర్ణయాలు తెలంగాణలో కేసీఆర్ కు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ జర్నలిస్టులు తీపికబురు అందించారు. సర్వీస్ నుంచి పదవీవిరమణ పొందిన జర్నలిస్టులు ప్రతి నెల రూ.10 వేలు పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇన్పర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టరేట్ నుంచి పదవీ విరమణ పొందిన రైతులకు పెన్షన్ ఇవ్వనున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వ తరహాలో తెలంగాణలో కూడా పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తోన్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటూ హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుటివరకు ఎలాంటి ఇళ్ల జర్నలిస్టులకు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు జర్నలిస్టుల నుంచి కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఇళ్ల స్థలాలను పాటు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయం కూడా కేసీఆర్ కు చిక్కులు తెచ్చి పెడుతోంది. కాంట్రాక్టు ఉద్యోగాల పద్దతిని రద్దు చేసిన నవీన్ పట్నాయక్.. ఒడిశా ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ ఉద్యోగులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 40 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించారు. అయితే తెలంగాణలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపడతామని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ అసెంబ్లీలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఎలాంటి ఉత్తర్వులు ఇప్పటివరకు జారీ చేయలేదు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలంగాణలో ఆందోళన చేపడుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పై కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తమిళనాడు, ఒడిశా ప్రభుత్వ నిర్ణయాలు కేసీఆర్ చిక్కులు తెచ్చి పెట్టాయి. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయకపోతే బుల్డోజర్‌లతో తొక్కిస్తామంటూ బిజెపి గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో విషయం ఎన్నికల సంఘం వరకు వెళ్లడంతో కమీషన్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్య తీసుకోకూడదో తెలపాలని కోరింది. యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన రాజాసింగ్.. యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాచరు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం వీడియో విడుదల చేశారు. మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అత్యధిక పోలింగ్ జరిగింది అని పేర్కొంటూ.. యోగిని వ్యతిరేకిస్తున్న వారే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మూడో దశ పోలింగ్‌లో హిందువులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు. అయితే, ఎన్నికల కమిషన్ నోటీసు అందిందని చెబుతూ తానేమి తప్పుగా మాట్లాడలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ పాలనలో జరిగిన విషయాలను ప్రస్తావించానని, యూపీలో ఒకప్పటి గూండా రాజ్యం గురించి మాట్లాడానని పేర్కొన్నారు. హిందూ రైతుల భూములను కబ్జా చేసి, వారి నుంచి డబ్బులు దోచుకున్న గూండాలను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కట్టడి చేశారని చెప్పానని గుర్తు చేశారు. యోగి, అఖిలేష్ పాలన మధ్య ఉన్న తేడాను మాత్రమే ప్రస్తావించానని వివరణ ఇచ్చారు. ఇలా ఉండగా, యోగి మళ్లీ సీఎం కావాలని రాజస్థాన్ ఉజ్జయినీ దేవాలయంలో యజ్ఞం చేయబోతున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. కాగా, యూపీలో ఓటర్లను బెదిరిస్తూ రాజాసింగ్ బాహాటంగా వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనను తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సిఎం కెసిఆర్ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని, ఇసి స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
Telugu News » Latest news » Trump visit melania trump shares video of breathtaking taj mahal tour with donald trump Trump visit: భారత పర్యటనలో.. మెలానియా తీపిగురుతులు.. అవే తాజ్ అందాలు! అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ తాజ్ మహల్ అందాలకు ఫిదా అయ్యారు. ఇండియా పర్యటనకు వచ్చిన ట్రంప్ దంపతులు గంటకుపైగా ప్రేమసౌథంలో విహరించారు. ఇదే విషయాన్ని ఆమె గురువారం ట్విట్టర్ ద్వారా TV9 Telugu Digital Desk | Edited By: Feb 27, 2020 | 7:16 PM Trump visit: అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ తాజ్ మహల్ అందాలకు ఫిదా అయ్యారు. ఇండియా పర్యటనకు వచ్చిన ట్రంప్ దంపతులు గంటకుపైగా ప్రేమసౌథంలో విహరించారు. ఇదే విషయాన్ని ఆమె గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ప్రపంచంలోని వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను దగ్గరగా వీక్షించడం ఉత్కంఠతను కలిగించింది’’ అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ అద్భుతంగా ఉందని కొనియాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో కలసి తాజ్ ను వీక్షించిన 47 సెకన్ల డ్యూరేషన్ ఉన్న ఓ వీడియో ని షేర్ చేశారు.
BJP: మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాల్లో వలసలు మొదలయ్యాయి. ఆపరేషన్ ఆకర్ష్ కు పార్టీలన్నీ పదును పెట్టాయి. నేతలను వరుస పెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారు. గత వారం రోజులగా తెలంగాణలో వలసల పర్వం హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ను ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేర్చుకోవడంతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. బీజేపీతో పాటు కాంగ్రెస్ లోని నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు వలసలను మరింత పెంచింది. ఇప్పటికే కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ దంపతులతో పాటు బీజేపీ నేత భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ లు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు. పలువురు కాంగ్రెస్ ఎంపీలు టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలతో హస్తం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. కాంగ్రెస్ లో పార్టీ మారే ఎంపీలు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కు చెందిన పలువురు కీలక నేతలు కూడా టీఆర్ఎస్ లో చేరుతారని కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ లోని పలువురు కీలక నేతలు కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి., చాలామంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని, త్వరలో చేరుతారంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ కూడా చేరికలపై మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి పలువురిని చేర్చుకోగా.. ఇక ఇతర పార్టీల నేతలను కూడా ఆహ్వనిస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సినీ నటి దివ్యవాణి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తో ఆమె భేటీ అయ్యరు. దీంతో త్వరలో ఆమె బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో బీజేపీ చేరిక కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను దివ్యవాణి కలిశారు. ఈ సందర్బంగా బీజేపీలో చేరాల్సిందిగా ఆమెను ఈటల ఆహ్వనించారు. ఇప్పుడు ఎంపీ లక్ష్మణ్ ను కలవడంతో త్వరలోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సినీ గ్లామర్ ను పెంచుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్, నితీన్ లను బీజేపీ పెద్దలు కలవడం వెనుక టాలీవుడ్ ను బీజేపీ వైపు ఆకర్షించడమనే వ్యూహం ఉందని ప్రచారం జరిగింది. టాలీవుడ్ లోని నటీనటులను ఆకట్టుకోవడం ద్వారా సినీ గ్లామర్ ను సంపాదించుకోవాలనే దిశగా టీబీజేపీ నేతలు అడుగులు వేస్తోన్నారు. ఇప్పటిక విజయశాంతి, జీవిత రాజశేఖర్ బీజేపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారిద్దరూ పోటీలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఇప్పుడు దివ్యవాణి కూడా బీజేపీలో చేరితే ఆ పార్టీకి సినీ గ్లామర్ మరింత పెరుగుతుందని కాషాయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ వలసలు జోరుుగా సాగుతున్న క్రమంలో ఎంపీ లక్ష్మన్ ను దివ్యవాణి కలవడం చర్చనీయాంశంగా మారింది. దివ్యవాణి గతంలో తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఆమె అడుగుపెట్టారు. కానీ 2019 తర్వాత టీీడీపీ ఏపీలో అధిారంలోకి రాకపోడం, ఆ పార్టీలో ప్రాధాన్యంత దక్కకపోవడంతో గత ఆరు నెలల క్రితం టీడీపీకి రాజీనామా చేశారు.
నేటి కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది..... ఎవరి బ్రతుకు వారిది..... ఎంత ఉన్నా తృప్తి ఉండడం లేదు. కలలు నిజమవుతున్నా..... కొత్త కలలు పుట్టుకొస్తున్నాయి. కుటుంబంతో కలిసి అంతా సంతోషంగా జీవించాలని.... బిల్డింగులు, కార్లు కొనుక్కోవాలని..... ఇలా రోజు రోజుకి ఎన్నో అనిపిస్తూ ఉంటాయి. కేవలం వాటి వెనకే పరుగులు పెడుతూ, వచ్చిన డబ్బులని కాస్తా వాటిని నెరవేర్చుకోవడానికి సరిపోతుంది. చాలా మంది ఇలానే ఉంటే... వరుణ్ కుమార్ మాత్రం ఎన్నడూ ఇలా ఆలోచించలేదు. అందరూ ఇదే బాటని అనుసరిస్తున్నా ..... ఈయన మాత్రం తనకు నచ్చిన బాటలో కొనసాగుతున్నాడు. బెంగళూరులో లాక్ డౌన్ విధించిన సమయంలో వరుణ్ కుమార్ అక్కడ ఉన్న కూలీలకు సహాయం చేశాడు. బెంగళూరులో ఒక ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. తాను అందరిలా కాదు. ఇతను అందరికన్నా విభిన్నంగా, వినూత్నంగా ఆలోచించే మనిషి. ఒక రోజు తన కార్ డోర్ ని కొట్టి ఒక కూలీ ఏమైనా ఆహారం ఉంటే ఇమ్మని అడిగాడు. అయితే దేశాన్ని నిర్మించే వ్యక్తులే నిరాశ్రయులయ్యారు అన్న ఆ సంఘటన తనని పూర్తిగా కదిలించింది. అప్పుడు తాను తన పక్కింటి వారితో కలిసి కొంత మంది వలస కూలీలకి ఆహారం ఇవ్వడం ప్రారంభించాడు అని చెప్పాడు వరుణ్. నిజంగా ఎంత గొప్ప హృదయమో....! చూశారు కదా... ఎవరి పనిలో వారు, ఎవరి తీరులో వాళ్ళు కొనసాగిస్తుంటే ఇతరుల కోసం పని చెయ్యడం ఎంత మంచి గుణమో. సహాయం అంటే సమయం వృధా అని స్వార్థంతో పరుగులు పెట్టిన జనమే నేటి కాలంలో ఉంటే, వరుణ్ లాంటి వారు ఉండడం కూడా మనకి అదృష్టం. కానీ తనకి ఆ సహాయం సరిపోతుంది అని అనిపించలేదు. ఇంకా తాను చెయ్యగలిగినది చేయాలని పట్టు పట్టాడు. మరికొన్ని డొనేషన్స్ ని ఆయన సేకరించడంతో పాటు తన సేవింగ్స్ ని కూడా కలిపి ఒక అపార్ట్ మెంట్ ని కొన్నాడు. అపార్ట్మెంట్ లో కేవలం వలస కూలీలకి మాత్రమే కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వాళ్లకి కూడా భోజనం పెట్టడానికి ఆయన ఆ సరికొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. తనకి ఆ సమయములో ఇలా అనిపించిందట..... ''ఆ డబ్బుతో నేను కారు అపార్ట్మెంట్ కొనుక్కోవడం ముఖ్యం కాదు. నేను వాటిని తర్వాత అయినా కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు, ఈ సమయంలో వాళ్ళకి సహాయం చేయడం ప్రథమమని'' నిర్ణయం తీసుకోవడం జరిగింది. వరుణ్ తో పాటు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్లు కూడా వాళ్లకి తోచినది అందించడం ప్రారంభించారు. అలా డొనేషన్స్ తో ,సేవింగ్స్ తో పాటు ఫుడ్ ని వండించి అవసరమైన వాళ్లకి అందించేవాడు. ఇలా అయినా మరొక సారి కొత్త నిర్ణయంతో వలస కూలీలకి, ఇతరులకి కూడా సహాయం అందించాడు. వరుణ్ సొంతూరు చిత్తూరు తాను అక్కడి నుంచి ఉద్యోగం కోసం వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. తన తండ్రి తనకు ఆదర్శమని చెప్పాడు వరుణ్. ఎప్పుడు కూడా నా తండ్రి నన్ను మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలని అనుకునేవారు. ఇలా ఎన్నో మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. ఎలా బతకాలి, ఎలా సహాయం చేయాలి ఇటువంటివన్నీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నవే అని చెప్పాడు వరుణ్. మన కోసం మనం బ్రతికే కన్నా పక్క వాళ్ళకి సహాయం చేయడం ఎంతో ముఖ్యం అని చెప్పాడు అలాగే కొంత కాలం తర్వాత తనకి భోజనం కన్నా ఇంట్లో వండుకునే సామాగ్రి ఇవ్వడం ముఖ్యమని అనిపించింది. ఇల్లు లేని వాళ్ళకి మాత్రం వండిన ఆహారం ముఖ్యం. మరోసారి ఇలా నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఏది ఏమైనా తన సేవలు మాత్రం ఇంకా కొనసాగిస్తున్నాడు.'' నా చిన్ననాటి స్నేహితులతో నేను మాట్లాడాను. మొత్తం ఏడుగురు కలిసి దీనిని కొనసాగించడం జరిగింది. వాళ్లు కూడా ఎంతో దయతో ఫండ్స్ ని కూడా అందించి వారి సమయాన్ని కూడా ఇక్కడ వెచ్చించడం ప్రారంభించారు.'' ఇలా మేము అనేక మంది విభిన్న ప్రజలతో మరియు డిపార్ట్మెంటల్ తో బెంగళూర్ సిటీ లో మేము మా సేవలని కొనసాగిస్తున్నామని వరుణ్ చెప్పాడు. ఇప్పుడు వరుణ్ తన స్నేహితులతో కలిసి వంటకి కావలసిన సామాగ్రిని 16,080 కుటుంబాలకి అందిస్తున్నారు. అది కూడా నెలకి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు నెలలో అందిస్తున్నారు. అలానే ఇంచుమించు ఏడు వేల మందికి భోజనాన్ని అందిస్తున్నారు. వీటితో పాటు 3,000 శానిటైజర్ లు, 5000 జత గ్లవుజులని బీబీఎంపీ వర్కర్స్ కి, సానిటరీ వర్కర్స్ కి, పోలీస్ అండ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కి అందించారు. అంతే కాకుండా 100 పీపీఈ కిట్స్ ని కూడా హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి మరియు ఇతర ప్రాంతాలకు అందించారు. అలానే 5,000 మాస్కులని కూడా చిత్తూరు, బెంగళూరులో ప్రజలకి అందించారు. ఈ సేవ నాకు చాలా సంతృప్తి కలిగించిందని వరుణ్ చెప్పారు. అంతే కాకుండా మంచి అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికి కల్పించిందని వరుణ్ చెప్పాడు. ఈ కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థికంగా వెనుకబడిన వారిని ఇబ్బంది పెట్టిందని అర్థమైంది అందుకని వరుణ్ ఇలా అన్నాడు...... ''సంపాదించే 10 రూపాయలలో ఒక్క రూపాయి కనుక ఇతరులకు సహాయం చేస్తే అది చాలు'' అని వరుణ్ చెప్పాడు.
ఈ ఘనతను కొనసాగిస్తూ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క వైమానిక దళం అసాధారణమైన తేడాతో ప్రపంచంలో 1వ స్థానంలో ఉంది. నివేదికల ప్రకారం, 2021 నాటికి, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (USAF) 5217 యాక్టివ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కలిగి ఉంది ఈ ఘనతను కొనసాగిస్తూ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క వైమానిక దళం అసాధారణమైన తేడాతో ప్రపంచంలో 1వ స్థానంలో ఉంది. నివేదికల ప్రకారం, 2021 నాటికి, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (USAF) 5217 యాక్టివ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కలిగి ఉంది రష్యన్ వైమానిక దళం దాని మాజీ సోవియట్ వైమానిక దళం కీ, ఇది శక్తివంతమైన వైయొక్క నీడ. కానీ ఇప్పటిమానిక దళంగా మిగిలిపోయింది. సోవియట్ వైమానిక దళం మాజీ సోవియట్ యూనియన్‌గా 1992లో ఉనికిలోకి వచ్చింది, కానీ విచ్ఛిన్నమైన తర్వాత, రష్యన్ వైమానిక దళం 1,900 యుద్ధ విమానాలతో మిగిలిపోయింది. రష్యన్ వైమానిక దళం దాని మాజీ సోవియట్ వైమానిక దళం కీ, ఇది శక్తివంతమైన వైయొక్క నీడ. కానీ ఇప్పటిమానిక దళంగా మిగిలిపోయింది. సోవియట్ వైమానిక దళం మాజీ సోవియట్ యూనియన్‌గా 1992లో ఉనికిలోకి వచ్చింది, కానీ విచ్ఛిన్నమైన తర్వాత, రష్యన్ వైమానిక దళం 1,900 యుద్ధ విమానాలతో మిగిలిపోయింది. భారత వైమానికదళం అధికారికంగా 8 అక్టోబర్ 1932న స్థాపించబడింది. సైనిక పాఠశాలలు మరియు సైనిక్ పాఠశాలలు డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క రిక్రూట్‌మెంట్ బేస్ పెంచడానికి స్థాపించబడ్డాయి. వైమానిక దళానికి కమాండర్-ఇన్-చీఫ్ భారత రాష్ట్రపతి. భారత వైమానిక దళం పరిమాణం చాలా పెద్దది, ఇందులో యాక్టివ్ డ్యూటీలో ఉన్న 1,39,576 మంది సిబ్బంది ఉన్నారు, 1,40,000 మంది సిబ్బంది రిజర్వు చేయబడి ఉన్నారు భారత వైమానికదళం అధికారికంగా 8 అక్టోబర్ 1932న స్థాపించబడింది. సైనిక పాఠశాలలు మరియు సైనిక్ పాఠశాలలు డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క రిక్రూట్‌మెంట్ బేస్ పెంచడానికి స్థాపించబడ్డాయి. వైమానిక దళానికి కమాండర్-ఇన్-చీఫ్ భారత రాష్ట్రపతి. భారత వైమానిక దళం పరిమాణం చాలా పెద్దది, ఇందులో యాక్టివ్ డ్యూటీలో ఉన్న 1,39,576 మంది సిబ్బంది ఉన్నారు, 1,40,000 మంది సిబ్బంది రిజర్వు చేయబడి ఉన్నారు
కేరళ రాజధాని తిరువనంతపురంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న విమానం రెక్క రాష్ట్ర రవాణా బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బుధవారం బలరామపురంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని గంటలపాటు జాతీయ రహదారిని మూసివేశారు. Rajesh Karampoori First Published Nov 3, 2022, 11:44 AM IST కేరళ రాజధాని తిరువనంతపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు ట్రక్కులో ప్రయాణిస్తున్న విమానం రెక్క బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదం బుధవారం బలరామపురంలో జరిగింది. నేషనల్ హైవే ఈ ప్రమాదం జరగడంతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. వివరాల్లోకెళ్తే.. పాత ఎయిర్‌బస్ A320 రెక్కలు, ఇతర భాగాలను తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళుతున్నారు. ఈ విమానం 30 ఏళ్ల పాటు విమానయాన సర్వీసులో పనిచేసింది. 2018లో ఈ విమానాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలోని హ్యాంగర్ యూనిట్‌లో ఉంచారు. గత నాలుగు సంవత్సరాలుగా.. ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ విమానాన్ని అధ్యయనం కోసం ఉపయోగిస్తున్నారు. మారుతున్న సాంకేతిక నేపథ్యంలో విమానం అధ్యయనానికి పనికిరాకపోవడంతో, అధికారులు దానిని స్క్రాప్‌కు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వేలం వేశారు. ఆ వేలంలో హైదరాబాద్ కు చెందిన జోగిందర్ సింగ్ రూ. 75 లక్షలకు విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ విమానాన్ని అనేక భాగాలుగా విడదీసి నాలుగు ట్రైలర్లలో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రమాద అనంతరం ట్రైలర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. ట్రైలర్‌ను తొలగించడంలో పోలీసులు విఫలయత్నం చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో ట్రైలర్‌ డ్రైవర్‌ వచ్చి ట్రైలర్‌ను తొలగించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కుందేలుకు కొమ్ములుంటాయా? పైగా ఐదా ? అదీ కాక మరో వైపరీత్యం కుక్కకు వలెనే అంట.దీన్నెలా సమర్థించాలి? సాధారణమైన అవధాని ఉక్కిరిబిక్కిరి అవుతాడు. దీన్ని పూరించాలంటే కాసింత చారిత్రక జ్ఞాన మవసరం. డబ్బు ప్రసక్తి లేకుండా మానవ జాతి లక్షల సంవత్సరాలు గడిపింది. వస్తు సేవల వినిమయం వస్తు మార్పిడి ద్వారా సేవల మార్పిడి ద్వారా జరుపుకొనేది. ఈ మార్పిడిలో కొన్ని ఇబ్బందులు తలెత్తటంతో ఒక ప్రామాణిక వస్తువు వినిమయ మాద్యం గా అవసరం వచ్చింది. అప్పుడు ఒక దశలో గవ్వలు, మరోదశలో ఉప్పు, మరొక దశలో నిప్పు, ఇంకో దశలో గుఱ్ఱాలు,గొఱ్ఱెలు, ఆవులు మొదలైన జంతువులు etc వినిమయ మాద్యంగా ఉపయోగించారు. ఒకప్పుడు ఆల మందలే అసలు సంపద. (మహా భారతంలో ఉత్తర గోగ్రహణం గుర్తుందిగా !) అలా ఒకానొక దశలో పసుపు కొమ్ములు కూడా డబ్బుగా ఉపయోగించారు.దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక అవధాని ఒక సందర్భం కల్పన చేసి పూరించాడీ సమస్యని. ఆ సందర్భం: ఒకడు ఒక సంత బజారులో తాను వేటాడి తెచ్చిన వివిధ జంతువులను అమ్మకానికి పెట్టాడు. అప్పుడో కొనుగోలు దారుడు బేరమాడి ఐదు పసుపు కొమ్ములిచ్చి ఒక మగ కుక్కను కొన్నాడు. అలాగే ఒక కుందేలును కొనాలని అనుకుంటే ఆ అమ్మకందారుడు ఒప్పుకోలేదు. అప్పుడా కొనుగోలు దారుడు అమ్మకం దారునితో ఇలా అన్నాడు. కం. ముందిస్తి పసుపు కొమ్ములు పొందికగా నైదు కుక్క పోతుకు; నటులే పందెమ్మిడి ఈవేటికి? కుందేటికి కొమ్ము లైదు కుక్కకు వలెనే. " అయ్యా ! ముందు బేరమాడి ఐదు కొమ్ములకు ఒక మగ కుక్క నిచ్చావు కదా ! అలాగే ఐదు కొమ్ములకిప్పుడు కుందేలును ఇవ్వనంటున్నా వెందుకు?"
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం అధికారులంతా అప్రమత్తంగా ఉండండి మ‌రోసారి గొప్ప‌ మ‌న‌సు చాటుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ You are here హోం » టాప్ స్టోరీస్ » మ‌న‌ది మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వం: సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ మ‌న‌ది మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వం: సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ 08 Mar 2022 12:23 PM అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తాడేప‌ల్లి: మ‌న‌ది మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వమ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు ఈ 34 నెల‌ల్లో వారి కోసం ఖ‌ర్చు పెట్టిన 1.18 ల‌క్ష‌ల కోట్ల మొత్తమే సాక్ష్యమ‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌ కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు రాజ‌కీయ నియామ‌కాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చ‌ట్టం చేశామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. మ‌హిళ‌ల‌కు ఇంకా మంచి చేయ‌డానికి కృషి చేస్తూనే ఉంటామ‌ని చెబుతూ చిన్నారుల‌కు, అక్క‌చెల్లెమ్మ‌ల‌కు, అవ్వ‌ల‌కు, మహిళా లోకానికంత‌టికీ హృదయపూర్వక అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
ప్రజల మద్దతుతో ఆధునిక పోలీసింగ్‌ వ్యవస్థను నిర్వహిస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతలతో పాటు సేవ లు పెట్రోల్‌ బంక్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఆన్‌లైన్‌ ద్వారా పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించిన డీజీపీ కోదాడ, అక్టోబరు 7 : ప్రజల మద్దతుతో ఆధునిక పోలీసింగ్‌ వ్యవస్థను నిర్వహిస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతలతో పాటు సేవ లు అందించటమే తమ శాఖ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సహకారంతో ఏర్పాటుచేసిన పోలీస్‌ పెట్రోల్‌ బంక్‌ను ఆన్‌లైన్‌ ద్వారా ఆయన శుక్రవారం ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్‌లో భాగంగా నాణ్యమైన పెట్రోల్‌ను వినియోగదారులకు అందించాల నే లక్ష్యంతో బంక్‌ను ఏర్పాటుచేశామన్నారు. భారత పెట్రోలియం. హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థ వారి తో కలిసి బంక్‌లను నెలకొల్పుతున్నామన్నారు. రాను న్న రోజుల్లో కన్వెక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గృహనిర్మాణా లు, వ్యక్తిగత రుణాలు, పిల్లలు చదువులు, వివాహ అవసరాలకు మార్కెట్‌లో వడ్డీ రేటు కన్నా తక్కువ వడ్డీలకు ఆర్థిక సహాయం అందజేస్తామని వివరించా రు. రాష్ట్ర పోలీస్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ ద్వారా పెళ్లి మండపాలను నెలకొల్పుతామని, ఇప్పటికే సీనియర్‌అధికారులతో కమిటీ వేశామని, అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. సీఎం చొరవతో అనుమతి వచ్చేలా ట్యాక్స్‌ వెసులుబాటు ఉండేలా చర్యలు తీసుకొని అన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజలకు వేగవంతమైన పోలీస్‌ సేవలు అందిస్తున్నామన్నారు. డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సిబ్బందికి అన్ని సహకారాలు అందించటంతో పాటు ప్రజలకు మెరుగైన సాంకేతిక సేవలు అందించి భద్రత సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. వినియోగదారులు పోలీస్‌ వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోదాడలో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, నాగభూషణం, ఆర్డీవో కిషోర్‌కుమార్‌, ఇందన సంస్థ అధికారులు సిద్ధార్థ, శ్రీనివాస్‌, సీఐ శివశంకర్‌, ఆంజనేయులు, ప్రసాద్‌, ఎస్‌ఐలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈరోజు అన్ని రాశుల వారిలో అదృష్టం ఏ రాశిని వారిస్తుంది. వారి గ్రహస్థానాల మధ్య ఈరోజు రాసి చక్రంలోని 12 రాశుల వారికి ఇలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏం చెబుతున్నాయో మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Also Read: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యూనిరేషన్స్ ఎలా ఉన్నాయంటే ..! మేషం :- ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. గృహంలో మార్పులకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయిసమస్యలు తెచ్చుకోకండి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధికృత, ప్రయాస లెదుర్కుంటారు. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. వృషభం :- భాగస్వామిక వ్యాపారాల్లో మీ అధిపత్యానికి భంగం కలుగవచ్చు. మీ ముఖ్యల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. ప్రేమికుల మధ్య విభేధాలు తలెత్తుతాయి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెళుకువ అవసరం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిథునం :- ఆర్థిక స్థితిలో ఆశిస్తున్న మార్పులు సంభవిస్తాయి. ఆస్తి పంపకాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులకు వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ఉద్యోగపరంగా మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. కర్కాటకం :- రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రేవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సింహం :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. దాన ధర్మాలు చేయడంవల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బిల్లులు చెల్లిస్తారు. కొత్త వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి. Advertisement కన్య :- స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చికాకులు తప్పవు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి కలిసివస్తుంది. తుల :- ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. పత్రిక, వార్తా సంస్థలోని వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ సంతానం ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. కుటుంబీకుల మద్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృశ్చికం :- దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతాయి. నిరంతర శ్రమతో మీరు ఆశించిన లక్ష్యాలను చేరుకోండి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు మందకొడిగా సాగుతాయి. ధనస్సు :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగులు స్థానచలన యత్నాలు అనుకూలిస్తాయి. మకరం :- ఉన్నతాధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. లాయర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. విదేశాల్లోని ఆత్మీయులకు విలువైన వస్తుసామగ్రి అందజేస్తారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ది పొందాలని యత్నిస్తారు. కుంభం :- పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. కీడు తలపెట్టె స్నేహానికి దూరంగా ఉండండి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఊహించని ఖర్చులపల్ల అధిక ధనవ్యయం తప్పదు. మధ్య మధ్య వైద్యుల సలహా తప్పదు. మీనం :- వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలదార్లను ఆకట్టుకుంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. మీ విషయంలో ఒక చిన్న పొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది. Advertisement ALSO READ : అసలు అగ్నిపథ్ స్కీం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎందుకు దాన్ని యువత వ్యతిరేకిస్తుంది ? Latest Posts రేవంత్ ఇకపై పేరుకే ప్రెసిడెంటా? మరో వివాదంలో రాందేవ్ బాబా చొక్కా పట్టుకుని అడగండి.. పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్! అన్నంతపని చేసిన అనసూయ! తగ్గేదే లే.. మాట తప్పని పవన్! Copyright © 2022 · Telugu Action | Latest Telugu News | Telugu Political News | Telugu Health News | Telugu Sports News
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ భద్రాచలం చేరుకున్నారు. గోదారమ్మకు శాంతిపూజ నిర్వహించారు. ఆ తర్వాత పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులతో సీఎం మాట్లాడారు. Source: Eenadu భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటించారు. అశ్వాపురం మండలం బట్టీల గుంపు వద్ద బాధితులతో ఆమె మాట్లాడారు. Source: Eenadu సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు ఆలయం వద్దకు తరలివస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Source: Eenadu వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ రాసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు వివిధ పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. విజయవాడలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద సందడిని చిత్రాల్లో చూడవచ్చు. Source: Eenadu ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీరంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పెద్ద జీయర్‌స్వామి మఠంలో సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలోకి తీసుకెళ్లారు. Source: Eenadu తెలుగు తేజం పీవీ సింధు తన కెరీర్‌లోనే తొలి సూపర్ 500 టైటిల్‌ను నెగ్గింది. సింగపూర్‌ ఓపెన్‌ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్‌ జి యిని మట్టికరిపించింది. ప్రస్తుత సీజన్‌లో సింధుకిది మూడో టైటిల్‌. Source: Eenadu ఫొటోలో కనిపిస్తున్న లిజా అనే నాలుగేళ్ల బాలికకు అప్పుడే నూరేళ్లు నిండాయి. ఉక్రెయిన్‌లోని వినిట్సియాలో గురువారం జరిగిన రష్యన్‌ మిసైల్‌ దాడిలో ఆమెతో పాటు మరో 22మంది మృతి చెందారు. ఇందులో ఏడు నుంచి 8ఏళ్ల వయసున్న బాలురు ఇద్దరున్నారు. Source: Eenadu తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదివారం ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి.. వరద బాధితులకు భరోసా ఇచ్చారు. Source: Eenadu హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో హైలైఫ్‌ బ్రైడ్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రివ్యూ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Budida Bikshamaiah Goud : భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేరికతో మంచి జోష్ లో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ కలిగింది. ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్(Budida Bikshamaiah Goud) బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా వెల్లడించారు. బిక్షమయ్య గౌడ్ ఈ ఏడాది ఏప్రిల్ లోనే బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో ఆయన కాషాయతీర్థం పుచ్చుకున్నారు. కానీ కొద్దినెలల్లోనే పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2009లో కాంగ్రెస్ తరుపున ఆలేరు నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 మార్చి 26 న- టీఆర్ఎస్ లో చేరారు. ఆ తరవాత 2022 ఏప్రిల్ లో బీజేపీలో చేరారు. ఇప్పడు మళ్లీ టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. Also Read : Yadadri TRS : యాదాద్రిలో టీఆర్ఎస్ ఆరగింపు సేవ.. ఓటర్లకు స్పెషల్ దర్శనం Munugodu JP Nadda : నడ్డాకు సమాధి కట్టిన్రు #Alair assembly constituency #Batukamma #BJP #Budida Bikshamaiah Goud #KTR #Telangana #Telugu News #trs #బూడిద బిక్షమయ్య గౌడ్
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » ప్రత్యేక కథలు » వికేంద్రీకరణే ముద్దు వికేంద్రీకరణే ముద్దు 07 Oct 2022 9:15 AM ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా అందరి నోటా ఇదే మాట.. విజయదశమి పర్వదినాన ఊరూరా ప్రజలు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల పూజలు విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోవాలి.. దుష్టశక్తుల కుట్రలు భగ్నం కావాలి.. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి మంచి బుద్ధి ప్రసాదించాలి ప్రముఖ ఆలయాల వద్ద కొబ్బరికాయలు కొట్టి వేడుకోలు ముస్లింలు సైతం ప్రత్యేక ప్రార్థనలు అమ‌రావ‌తి: ఒకే ప్రాంతంలో అభివృద్ధిని కేంద్రీకరించడం తగదని, వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటయ్యేందుకు అడ్డుగా ఉన్న విఘ్నాలను తొలగించాలని విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు బుధ, గురువారాల్లో ఆలయాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. వైయ‌స్ఆర్‌సీపీ పిలుపు మేరకు పార్టీ నేతలు, శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆశయాల మేరకు పాలనా వికేంద్రీకరణకు అమ్మవారి ఆశీస్సులు కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీకనకదుర్గమ్మ, తిరుపతిలోని గంగమ్మ, శ్రీశైలంలో భ్రమరాంబ, విజయనగరంలో పైడి తల్లి, విశాఖలో కనక మహాలక్ష్మీ ఆలయాలతో పాటు ఇతర ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గుంటూరులోని పోలేరమ్మ గుడి వద్ద 303 కొబ్బరికాయలు కొడుతున్న ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, స్థానికులు నియోజకవర్గ స్థాయిలో ఈ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పార్టీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని, అందుకు పాలనా వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని ఇందుకోసం దుర్గమాత ఆశీస్సులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఉండాలని వారు ఆకాంక్షించారు. మూడు రాజధానులకు అడ్డు పడుతున్న వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజలు పూజలు నిర్వహించారు. ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సన్నిధిలో కొబ్బరికాయ కొడుతున్న మంత్రి వేణుగోపాల్‌ విఘ్నాలు తొలగించమ్మా.. ► ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై మంత్రి జోగి రమేష్‌ కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్దికి కలిగే విఘ్నాలు, ఆటంకాలు పోవాలని, దుష్టశక్తులు కలిగించే విఘ్నాలు తొలగిపోవాలని దుర్గమ్మను ప్రార్థించానన్నారు. మంత్రి రోజా రాజగోపురం ఎదుట 108 కొబ్బరి కాయలు కొట్టారు. వికేంద్రీకరణ జరిగిన తర్వాత మళ్లీ వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటానన్నారు. ► వేమూరు నియోజకవర్గంలోని చుండూరులో శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి మేరుగ నాగార్జున, రేపల్లెలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు పూజలు నిర్వహించారు. ► విశాఖపట్నం, అమరావతి, కర్నూలు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు వేగవంతంగా జరిగేలా దీవించాలంటూ విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనకాపల్లిలో నూకాంబిక దేవాలయంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తణుకు మండలం సజ్జాపురంలోని శ్రీఏవుళ్లమ్మ తల్లి ఆలయంలో కొబ్బరికాయలు కొడుతున్న మంత్రి కారుమూరి ► విశాఖను పరిపాలనా రాజధాని చెయ్యాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ నాయకులు కేవీ బాబా, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఎ.రెహమాన్, ఐ.హెచ్‌.ఫరూఖ్‌ అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్‌లోని తాజ్‌బాగ్‌ దర్గాలో చాదర్‌ సమర్పించి ప్రార్థనలు చేశారు. ► శ్రీకాకుళంలోని ఏడురోడ్లు కూడలి వద్ద దుర్గాదేవి ఆలయంలో, బలగలోని శ్రీ బాల త్రిపుర కాల భైరవ ఆలయంలో, గైనేటి వీధి నీలమ్మ తల్లి ఆలయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి శ్రీ పాల పోలమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. దుర్గమ్మ సన్నిధిలో టెంకాయలు కొడుతున్న మంత్రి రోజా ► విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు శ్యామలాంబ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ► ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆలయాల వద్ద పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గంలో పూజలు నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొయ్యలగూడెంలో ర్యాలీ నిర్వహించారు. ఏలూరులో మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ ర్యాలీ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ ఆలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కొబ్బరి కాయలు కొట్టారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో 3 రాజధానులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను ► తూర్పుగోదావరి జిల్లా చాగల్లులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌ కొబ్బరికాయలు కొట్టారు. తునిలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సన్నిధిలో మంత్రి వేణు వేపాలకృష్ణ కొబ్బరికాయలు కొట్టారు. ► తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్‌ డాక్టర్‌ శిరీష, డెప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతలో మల్లాలమ్మ ఆలయం వద్ద టెంకాయ కొడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ► కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం గూళ్యం గ్రామంలోని గాదిలింగేశ్వరస్వామికి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం 101 కొబ్బరి కాయలు కొట్టారు. కర్నూలు వినాయక ఘాట్‌లో కర్నూలు, నంద్యాల ఎంపీలు సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పూజలు నిర్వహించారు. వికేంద్రీకరణకు మద్దతుగా నంద్యాల జిల్లా అయ్యలూరు మసీదులో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా ప్రార్థనలు చేశారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
ఈ వారం పోడ్‌కాస్ట్ రెండవ భాగంలో, మీరు పోడ్‌టీమ్‌ని కనుగొంటారు — క్రిస్ హెవిట్, హెలెన్ ఓ'హారా, అమోన్ వార్మాన్ మరియు జేమ్స్ డయ్యర్ — వారంలోని చలనచిత్ర వార్తలను చర్చిస్తూ, తాజా సంచిక నుండి హెక్ అవుట్ అపెర్గో మ్యాగజైన్, మా సినిమాలను సెలబ్రేట్ చేయడం, సెలబ్రేట్ అవర్ సినిమాస్ విభాగంలో, మరియు సమీక్షించడం స్పైక్ లీ యొక్క డా 5 రక్తాలు , జడ్ అపాటోవ్ యొక్క ది కింగ్ ఆఫ్ స్టాటెన్ ఐలాండ్ , మరియు కెన్నెత్ బ్రానాగ్ యొక్క ఆర్టెమిస్ ఫౌల్ . ఇంటర్వ్యూ ముందు, క్రిస్ నుండి వింటాడు రోసముండ్ పైక్ ఆమె అద్భుతమైన లైట్-అప్ లాక్‌డౌన్ మాస్క్ మరియు ఆమె కొత్త చిత్రం గురించి, రేడియోధార్మికత , ఇందులో ఆమె మేరీ క్యూరీగా నటించింది; మరియు గురించి జడ్ అపాటోతో మాట్లాడుతుంది ది కింగ్ ఆఫ్ స్టాటెన్ ఐలాండ్ , మరియు అతని కామెడీ సౌందర్యం. రెండోది వినడం కంటే హాస్యాస్పదంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. ఆనందించండి. పై ప్లేయర్‌లోని ఎపిసోడ్‌ని వినండి ఆపిల్ పాడ్‌క్యాస్ట్‌లు , లేదా మీ ఎంపిక పాడ్‌క్యాస్ట్ యాప్‌లో. కూడా చదవండి రెడ్ నోటీసు: డ్వేన్ జాన్సన్/గాల్ గాడోట్/ర్యాన్ రేనాల్డ్స్ యాక్షన్ థ్రిల్లర్ ఆన్‌లైన్ నుండి కొత్త చిత్రం ఇన్ ది హైట్స్: లిన్-మాన్యుయెల్ మిరాండా యొక్క న్యూయార్క్ మ్యూజికల్ రివీల్స్ మొదటి ట్రైలర్ చక్ స్టీల్: నైట్ ఆఫ్ ది ట్రాంపైర్స్ రివ్యూ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ టీజర్‌లో జాంబీస్, పీడకలలు మరియు వాండాస్ కిడ్స్ ఉన్నారు
విశాఖపట్నం రాజకీయంగా కీలక ప్రాంతం కాబోతోంది. అన్ని పార్టీలు ఇప్పుడు విశాఖ వైపే చూస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తామని జగన్ ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి విశాఖవైపే ఉంది. విశాఖ కేంద్రంగా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ ఇటీవల జరిపిన 15 వేల కోట్ల రూపాయల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను కూడా విశాఖలో జరిగే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది. వచ్చినదీ బీజేపీ ప్రధాని అయినా… కార్యక్రమ ఏర్పాట్లన్నీ వైసీపీ నేతలే చూసుకున్నారు. జనసమీకరణ బాధ్యతను విజయసాయి రెడ్డి నెత్తిన వేసుకుని లక్షలమందిని తరలించారు. విశాఖ కోసమే అహరహం పనిచేస్తున్నట్లు వైసీపీ చెప్పుకుంటోంది.. ఉత్తరాంధ్రలో పర్మినెంట్ పాగాకు ప్రయత్నాలు ఉత్తరాంధ్రను తమ ఖాతాలోనే ఉంచుకోవాలన్నది జగన్ ప్లాన్. వెనుకబడిన జిల్లాలు కావడంతో అభివృద్ధిపై హామీలిస్తూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అవకాశం ఉందని అధికార పార్టీ విశ్వసిస్తోంది. ఉత్తరాంధ్ర మహానగరం, ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖ నుంచే ఆ ప్రాంతాన్ని శాసించే అవకాశం ఉందని కూడా భావిస్తోంది. అందుకే తిమ్మిని బొమ్మిని చేసైనా రైల్వే జోన్ తీసుకురాగలితే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని వైసీపీ కిందా మీదా పడుతోంది. అందుకే ప్రధాని ప్రసంగంలో జోన్ ప్రస్తావన లేకపోయినా.. స్థానిక రైల్వే అధికారులను బతిమాలుకుని… రైల్వే జోన్ కార్యాలయానికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటన ఇప్పించగలిగారు… అన్ని వసతులు, కార్యాలయాలు విశాఖలోనే ఉంటే.. అమరావతి రావాల్సన అవసరం ఉండదని ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక భావన కలిగించేందుకు కూడా వైసీపీ ప్రయత్నిస్తోంది… కసిసొచ్చిన పోర్టు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు విశాఖ నగరానికి సహజంగానే కొన్ని వసతులు ఏర్పడ్డాయి.తీర నగరం కావడంతో కడలి అందాలకు తోడు, ఓడరేవు కలిసొచ్చి ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. నావికాదళ కేంద్రం కావడంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఏపీలో విశాఖ ఒక సాఫ్ట్ వేర్ నగరంగానూ అభివృద్ధి చెందుతోంది. ఇక రాష్ట్రానికి సంబంధించిన అనేక వాణిజ్య కేంద్రాలూ అక్కడున్నాయి. ఉత్తరం నుంచి దక్షిణం వరకు నగరం విస్తరిస్తోంది. ప్రస్తుతం నగర జనాభా 20 లక్షలు దాటింది జనాభా వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఐదు శాతంగా నమోదైంది. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా విశాఖ జనాభా వృద్ధి రేటు త్వరలోనే మూడు శాతానికి చేరుకోవచ్చు.. అమరావతిని దెబ్బకొట్టడమే ధ్యేయం ఒక సామాజిక వర్గాన్ని దెబ్బకొట్టడమే సీఎం జగన్ ఏకైక లక్ష్యం. చంద్రబాబు శంకుస్థాపన చేయించిన అమరావతితో కొన్ని వర్గాలకే ప్రయోజనం కలుగుతుందని, వాళ్లు మల్టీ బిలియనీర్లుగా మారతారని జగన్ అంచనా వేశారు. దానితో అమరావతిని దెబ్బకొట్టి.. రాజధానిని వేరు ప్రాంతానికి మార్చాలని నిర్ణయించుకుని మూడు రాజధానుల మూడు ముక్కలాటకు తెరతీశారు. అందుకే విశాఖపై ఆయనకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది. పైగా జగన్ టార్గెట్ చేసుకున్న సామాజిక వర్గ ప్రాబల్యం ఉత్తరాంధ్రలో లేదు… పవన్ కూ విశాఖ ముఖ్యమే… నిజానికి నిన్న మొన్నటి దాకా విశాఖ ప్రాంతంలో టీడీపీ బలమైన పార్టీ. గత ఎన్నికల్లో మాత్రం మట్టి కరిచింది. అక్కడ టీడీపీని మళ్లీ బలం పుంజుకోనివ్వకుండా చూడటమే వైసీపీ శ్రేణుల ప్లాన్. మరో పక్క పవన్ కల్యాణ్ కు కూడా విశాఖ చాలా ఇంపార్టెంట్. గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయినప్పటికీ ఈ సారి పరిస్తితులు తనకు అనుకూలంగా ఉంటాయని పవన్ విశ్వసిస్తున్నారు. విశాఖలో ఆయనకు ఎక్కువ మంది అభిమానులున్నాయి. ఆయన సామాజిక వర్గానికి కూడా కొంతబలముంది అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్రలో పర్యటించాలని పవన్ ప్రయత్నిస్తున్నారు…మరి అందరూ ఆశలు పెట్టుకున్న మాట నిజమే కానీ… విశాఖ ప్రజానాడి ఏమిటో చూడాలి…
అదొక సుందరమైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పర్వతాలే కనిపిస్తాయి. వాటిపై పరుచుకున్న పచ్చని గడ్డి కనువిందు చేస్తుంటుంది. ఆ ప్రాంతమంతా చూద్దామన్నా ఒక్క చెట్టుకూడా కనిపిం చదు. చిన్న చిన్న మొక్కలు, పొదలే అక్కడ క్కడా ఉంటాయి. ఇందులో వింతేముంది అంటారా? వాటి మధ్యలో కొన్ని వందల యేండ్ల చరిత్ర కలిగిన రాతి శిల్పాలు న్నాయి. మౌనముద్రతో అవి మనవైపే చూస్తుంటాయి. ‘హలో.. కొంచెం మమ్మల్ని కూడా పలుకరించవచ్చు కదా!” అన్నట్లు చూస్తుంటాయి. మరింకెందుకు ఆలస్యం.. ఓసారి విష్ చెయ్యండి. ఎతైన విగ్రహాలు ఉన్న ఈ దీవి పేరు ఈస్టర్ ఐలాండ్. ఇది పసిఫిక్ మహా సముద్రం లోపల 25 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడ ల్పులో ఉంటుంది. చిలీ దేశానికి తూర్పు దిక్కున ఉన్నది ఈ దీవి. చిలీ నుంచి ఈ దీవికి వెళ్లాంటే దాదాపు 3,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ‘ఆ రాళ్లను చూడా నికి అంతదూరం ఏం వెళ్తాంలే’ అనుకున్న వారే.. పనిగ ట్టుకొని ప్రయాణించి కొత్త అనుభూతిని పొందుతు న్నారు. పర్యాటకులు అంతలా రిస్క్ చెయ్యడానికి కారణం కేవలం ఆ దీవిలోని ఈ రాతి విగ్రహాలే. అన్నీ ఏకశిలా విగ్రహాలే! ఈస్టర్ ఐలాండ్లో ఉన్న ఈ శిల్పాలను నొవాయ్” అని పిలుస్తారు. ఇలాంటి శిల్పాలు మొత్తం 887 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఏకశిలా విగ్రహాలే. ఈ శిల్పాల కింద రాతి గద్దెలు ఉంటాయి. ఈ గద్దె లను ‘అహు’లు అని పిలుస్తారు. సుమారు అర మైలు పొడవు ఉండే రాతి గద్దె మీద వరుసగా 288 విగ్రహాలను నిలబెట్టారు. ఇక ఈ శిల్పాలను 1250 నుంచి 1500 సంవత్సరాల కిందట చెక్కినట్లు చరిత్ర చెబుతున్నది. వీటిని ఈ దీవిలో నివాసం ఉండే ‘రెప నూయీ’ తెగ ప్రజలే చెక్కి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ శిల్పాలను ఎందుకు చెక్కారు? వాటిని ఎక్కడ చెక్కారు? ఇక్కడిదాకా ఎందుకు తీసుకువచ్చారు? వాటిని ఎలా తీసుకొచ్చారు? అనే వివరాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపో యింది. అద్భుత శిల్పకళ వందల యేండ్ల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన ఈ రాతి శిల్పాలు చూడగానే నచ్చేస్తాయి. వాటిని చెక్కిన తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నీ మౌనముద్రలో ఉన్నట్లు ఉంటాయి. అటుగా ఎవరైనా వెళితే.. ‘మమ్మల్ని పలుకరించండి’ అన్నట్లు చూస్తుంటాయి. ఒక్కో శిల్పం సుమారుగా 15 నుంచి 88 అడుగుల ఎత్తు ఉంటుంది. పొడవైన ముక్కు, పెద్ద చెవులతో ఈ శిల్పాలు చూసేం దుకు భలే వింతగొల్పుతుంటాయి. ఈ అద్బుతమైన చారి త్రక సంపద చూపరులను కట్టి పడేస్తుంటుంది. అందుకే ఆ శిల్ప సంపదను చూసేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు ఏటా ఇక్కడికి వస్తుంటారు. ఈ దీవిలో ఈ రాతి శిల్పాలే ప్రధాన ఆకర్షణ. చరిత్రకారులు ఏం చెబుతున్నారంటే? ఈస్టర్ ఐలాండ్ లో ఉన్న ఈ రాతి శిల్పకళా సంపద గురించి కొందరు చరిత్రకారులు పలు రకాలుగా వివరిస్తున్నారు. అగ్ని పర్వతం పేలడం వల్ల బయటకు చిమ్మిన లావా నుంచి వీటిని చెక్కి ఉంటారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత ఈ శిల్పాలను దీవిలోని అన్ని ప్రాంతాలకు తరలించారని చెబుతున్నారు. అయితే ఈ దీవిలో ఉన్న ‘రానో రారా కుప్’ క్వారీలో ఇంకా ఏకశిల విగ్రహాలు అలాంటివే కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. ఈ దీవిలో పెద్ద పెద్ద చెట్లు ఒక్కటి కూడా కనిపించవు. కేవలం పొదలు మాత్రమే కనిపిస్తాయి. ఇక ఈ దీవిలో ప్రస్తుతం 6 వేల మంది వరకు నివాసం ఉంటున్నారు. వారిలో 60 శాతం మంది రేపనూయీ తెగకు చెందిన ప్రజలే కావడం విశేషం. ఈ ద్వీపంలోని రాతి విగ్రహాలు, ఇక్కడి అందా లను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఇంతకీ ఈ ద్వీపానికి పేరు ఎలా వచ్చిం దంటే.. జాకోబ్రొజీవీన్ అనే ఆయన క్రీ.శ. 1722లో ఈస్టర్ పండుగ నాడే ఈ ద్వీపంలో అడుగు పెట్టాడు. అందుకే దీనికి ఈస్టర్ దీవి అని పేరు వచ్చింది.
ఈ నెల ప్రారంభంలో, యెమెన్‌లో కలరా వ్యాప్తి తీవ్రమవుతోందని ఐక్యరాజ్యసమితి నివేదించింది. వాస్తవానికి, ప్రస్తుతం ఈ మధ్యప్రాచ్య దేశంలో ప్రతి 35 సెకన్లకు ఒక పిల్లవాడు కలరా బారిన పడుతున్నారని ఇటీవలి నివేదికలు చూపిస్తున్నాయి, అంటే ప్రతిరోజూ 30 మంది కలరాతో మరణిస్తున్నారు. దీంతో యెమెన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. యెమెన్‌లో ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 942 మంది కలరా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశాన్ని చుట్టుముట్టిన కరువు, యుద్ధం మరియు స్వచ్ఛమైన నీటి కొరత కారణంగా ఈ విపత్తు సంభవించింది. వైద్య సామాగ్రి మరియు సేవలు కనిష్టంగా లభిస్తున్నాయి, అవి కూడా లేవు. ఇండోనేషియాలో ఇది జరగనప్పటికీ, ఈ వ్యాధి చాలా ప్రాణాంతకం కాగలదు కాబట్టి మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా, ఇండోనేషియా కూడా కలరా వ్యాప్తి ద్వారా దాడి చేయబడిన చరిత్రను కలిగి ఉంది, ఖచ్చితంగా రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మరియు 1961లో. దీన్ని నియంత్రించడం చాలా కష్టం, ఆ సమయంలో మన దేశానికి అంటువ్యాధిని ఎదుర్కోవడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. కాబట్టి, ఈ వ్యాధి గురించి మనకు అవగాహన కల్పించడం ద్వారా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. కలరాకు కారణమేమిటి? కలరా అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక అంటు వ్యాధి విబ్రియో కలరా. ఈ వ్యాధిని అక్యూట్ డయేరియా అని కూడా అంటారు. చాలా సందర్భాలలో, కలరా యొక్క లక్షణాలు చాలా తేలికపాటివి. అయినప్పటికీ, దాదాపు 10% కలరా కేసులు చాలా తీవ్రంగా మారతాయి, వాంతులు మరియు నిర్జలీకరణానికి కారణమవుతాయి, ఇది ప్రాణాంతకమవుతుంది. కలరా యొక్క లక్షణాలు కొన్నిసార్లు కలరా కొన్ని లక్షణాలను చూపించదు. వాస్తవానికి, కలరా సోకిన వ్యక్తులందరిలో, వారిలో 10% మంది మాత్రమే లక్షణాలను చూపుతారు. వారు లక్షణాలను అనుభవించనప్పటికీ, కలరా ఉన్న వ్యక్తులు కలరా బ్యాక్టీరియాను కలిగి ఉన్న మలం మరియు నీటిని కలుషితం చేయడం ద్వారా వ్యాధిని ఇతరులకు వ్యాపిస్తారు. కలరా యొక్క కొన్ని లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి. లక్షణాలు అకస్మాత్తుగా కనిపించవచ్చు. కలరా కారణంగా అతిసారం శరీర ద్రవాలను వేగంగా కోల్పోతుంది, ఇది గంటకు 1 లీటరు. సాధారణ డయేరియా మరియు కలరా వల్ల వచ్చే విరేచనాల మధ్య తేడాను గుర్తించడం కష్టం. అయితే, కలరా వల్ల వచ్చే విరేచనాలు సాధారణంగా రోగి పాలిపోయినట్లు కనిపిస్తాయి. వికారం మరియు వాంతులు. కలరాతో బాధపడుతున్న వ్యక్తులు ఇన్ఫెక్షన్ యొక్క ప్రారంభ దశలలో చాలా గంటలు వికారం మరియు వాంతులు అనుభూతి చెందుతారు. కడుపు తిమ్మిరి. ఎక్కువసేపు విరేచనాలు కావడం వల్ల సోడియం, క్లోరైడ్ మరియు పొటాషియం స్థాయిలు కోల్పోవడం వల్ల కడుపులో తిమ్మిర్లు వస్తాయి. డీహైడ్రేషన్. చాలా గంటలపాటు లక్షణాలను కలిగిస్తున్న కలరా నిర్జలీకరణానికి దారితీస్తుంది. శరీరం మొత్తం శరీర బరువులో 10% కంటే ఎక్కువ కోల్పోయినప్పుడు తీవ్రమైన నిర్జలీకరణం సంభవిస్తుంది. కలరా ఎలా వ్యాపిస్తుంది? సాధారణంగా, కలరా ఒకరి నుండి మరొకరికి నేరుగా వ్యాపించదు. అయినప్పటికీ, కలరా వ్యాప్తి తరచుగా కలుషితమైన నీరు మరియు మురుగునీటి ద్వారా వ్యాపిస్తుంది. అందువల్ల, తగినంత పారిశుధ్యం లేదా పరిశుభ్రత లేని జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో కలరా వ్యాప్తి తరచుగా వ్యాపిస్తుంది. యెమెన్‌లో, పెద్దలకు కూడా కలరా సోకినప్పటికీ, కలరా ఇన్‌ఫెక్షన్‌లలో సగం మంది పిల్లల్లోనే ఉన్నారు. యెమెన్‌లో పెద్దల కంటే ఎక్కువ మంది పిల్లలను కలరా ఎందుకు ప్రభావితం చేస్తుంది? ఎందుకంటే పోషకాహార లోపం ఉన్నవారిపై దాడి చేసినప్పుడు కలరా రెట్టింపు ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతం, యెమెన్‌లో దాదాపు 2.2 మిలియన్ల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు, వీరిలో 462,000 మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు మరియు మరణించే ప్రమాదం కూడా ఉంది. కలరా నివారణ ఎలా? కలరాను నయం చేయడానికి సాధనాలు మరియు మందులు పూర్తి అయితే, అప్పుడు నివారణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. సాధారణంగా, కలరాను నయం చేయడానికి, యాంటీబయాటిక్స్ మరియు ఇంట్రావీనస్ (IV) రీహైడ్రేషన్ అవసరం. కలరా ఉన్న వ్యక్తులు జింక్ సప్లిమెంట్లను తీసుకోవాలని కూడా సలహా ఇస్తారు, ఎందుకంటే ఈ మందులు ఇన్ఫెక్షన్ కారణంగా విరేచనాల వ్యవధిని తగ్గిస్తాయని తేలింది. కలరా ఎందుకు చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది? కలరా ఎందుకు చాలా ప్రాణాంతకంగా ఉందో ప్రధాన సమస్య ఏమిటంటే, ప్రపంచంలోని అనేక ప్రాంతాలు మరియు ఇండోనేషియాలో కూడా సరైన వైద్య సేవలు మరియు చికిత్సలు లేవు. అందువల్ల, కలరా ఉన్నవారు అది సోకిన కొన్ని గంటల్లోనే చనిపోవచ్చు. యెమెన్ విషయంలో, కలరా మహమ్మారి ఇప్పటికే చాలా తీవ్రంగా ఉంది. అదనంగా, కలరా కోసం పొదిగే కాలం చాలా తక్కువగా ఉంటుంది, ఇది కేవలం 2 గంటల నుండి 5 రోజులు మాత్రమే. ఈ సందర్భాలలో, కలరా కొన్ని గంటల్లో ఆరోగ్యకరమైన పెద్దలను కూడా చంపుతుంది. కలరా నిజానికి చికిత్స చేయడం చాలా సులభం, కానీ ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, అప్పుడు వ్యాధి మరింత తీవ్రమవుతుంది. యెమెన్‌లో మాదిరిగా ఇప్పటికే స్థానికంగా ఉన్న కలరాను నయం చేయడానికి, చాలా కృషి మరియు సహాయం అవసరం. వైద్యసేవలు, మందులు సమకూర్చుకోవడమే కాకుండా పరిశుభ్రత కూడా పాటించాలి. పర్యావరణం కలరా వ్యాప్తిని బాగా ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా స్వచ్ఛమైన నీటి సరఫరాను పెంచాలి.
ముంబయి పోర్టులో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేశారు. రూ. 502 కోట్ల విలువైన హై క్వాలిటీ కొకైన్‌ను పండ్ల కంటైనర్‌లో కనుగొన్నారు. Mahesh K First Published Oct 8, 2022, 6:37 PM IST ముంబయి: మహారాష్ట్రలో ముంబయి పోర్టులో భారీ కొకైన్‌ను అధికారులు సీజ్ చేశారు. 50 కిలోల హై క్వాలిటీ కొకైన్‌ను పండ్ల కంటైనర్‌లో కనుగొన్నారు. ఈ కొకైన్ విలువ సుమారు రూ. 502 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నవీ ముంబయి పొరుగునే ఉన్న నవా షెవా పోర్టులో పండ్ల కంటైనర్‌లో 50 కిలోల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సీజ్ చేసినట్టు ఓ అధికారి శనివారం వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో కొకైన్ సీజ్ చేయడం ఇదే మొదటి సారి. ఈ డ్రగ్స్‌ను గురువారం సీజ్ చేసినట్టు తెలిపారు. 50.23 కిలోల కొకైన్‌ను 50 బ్రిక్స్‌లుగా తయారు చేశారని, దీని విలువ సుమారు రూ. 502 కోట్లుగా ఉంటుందని అధికారిక స్టేట్‌మెంట్‌ పేర్కొంది. పియర్స్, గ్రీన్ యాపిల్స్‌ల కంటైనర్‌లో ఈ డ్రగ్స్‌ సీజ్ చేశారు. ఇది దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి అయింది. అక్టోబర్ 6న నవా షెవా పోర్టులో ఈ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. దిగుమతి చేసుకున్న వారిని ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. దక్షిణాఫ్రికా నుంచి నవా షెవా పోర్టుకు వస్తున్న కన్‌సైన్మెంట్ గురించి డీఆర్ఐ ముంబై జోనల్ యూనిట్‌కు ముందుగానే నిఘా వర్గాల సమాచారం అందినట్టు ఆ అధికారిక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ కంటైనర్‌ను గుర్తించి డీఆర్ఐ అధికారుల సమక్షంలో ఓపెన్ చేశారు. అందులో సుమారు ఒక్కో కిల బరువుగల ఒక్కో బ్రిక్ గ్రీన్ యాపిల్ బాక్స్‌లలో కనిపించినట్టు వివరించారు. ఈ బ్రిక్స్ హై క్వాలిటీ కొకైన్‌తో తయారు చేసినవని పేర్కొన్నారు.
కంట్రీలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే ఫస్ట్ రో లో ఉండే బ్యూటీ రష్మిక మందన్నా. సౌత్ తో పాటు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూకుడు చూపుతోందీ కన్నడ కస్తూరి. వరుసగా భారీ సినిమాలు చేస్తోంది. ప్రతి సినిమాకూ ప్రమోషన్స్ పరంగానూ ఆకట్టుకుంటోంది. అందుకే రష్మికను రిపీట్ చేయడానికి హీరోలూ ఇష్టపడుతున్నారు. అలా అమ్మడు లేటెస్ట్ గా ఓ కోలీవుడ్ మూవీకి సైన్ చేసింది. ప్రస్తుతం హిందీలోనే ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపించినా.. సౌత్ ను వదిలేయలేదు అనేందుకు ఈ ప్రాజెక్ట్ ఓ ఎగ్జాంపుల్ అంటోంది.రష్మిక మందన్నా ఉంటే సినిమాలకు మంచి క్రేజ్ వస్తోంది. ఓ రకంగా తనకు ఇంత క్రేజ్ రావడానికి కారణం పుష్ప అనే చెప్పాలి. ఈ మూవీని తను వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోలేదు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా తను అటెండ్ అవుతుంది. ఎన్నిసార్లు అడిగినా పుష్పలోని స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటోంది. ఓ రకంగా తనను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం చేసింది ఈ సినిమాతో పాటు వరుసగా జరిగిన కొన్ని ఈవెంట్సే అంటే కాదనలేం. ఆ స్థాయిలో దూసుకుపోయింది కాబట్టే అమ్మడు నేషనల్ క్రష్‌ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోన్న తను తెలుగులో పుష్ప2తో పాటు విజయ్ సరసన వారసుడు మూవీ చేస్తోంది. లేటెస్ట్ గా కార్తీ హీరోగా నటించే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్తీతో రష్మిక మందన్నా సుల్తాన్ సినిమాలో నటించింది. ఈ మూవీతోనే తను కోలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడం విశేషం. బట్ సుల్తాన్ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. బట్ రీసెంట్ గా విజయ్ సరసన అవకాశం రావడంతో ఎగిరిగంతేసింది. ఇక ఇప్పుడు మరోసారి కార్తీతో నటించే ఛాన్స్ రావడంతో ఓకే చెప్పింది. ప్రస్తుతం కార్తీ నటించిన పొన్నియన్ సెల్వన్1 ఈ శుక్రవారం వస్తోంది. తను సోలోగా నటించిన సర్దార్ అనే సినిమా దీపావళికి విడుదలవుతుంది. ఆ తర్వాతే కొత్త మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ చిత్ర కథ నచ్చడంతో రష్మిక కూడా మరోసారి కార్తీతో రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ త్వరలోనే అనౌన్స్ కాబోతున్నాయి. ఏదేమైనా మంచి ఆఫర్, మంచి రెమ్యూనరేషన్ ఉంటే వెంటనే డేట్స్ ఇచ్చేస్తోంది రష్మిక. Beauty Rashmika Mandanna, Karthi, Ponnian Selvan 1, Pushpa 2, Sardar, Sultan, Sultan 2, Telugu70mm, Tollywood, trending, Vijay
మనం ఇంతకూ ముందు పోస్టులలో సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాం. అయితే డిజిటల్ మార్కెటింగ్ లో సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ తో పాటుగా, సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చాలా ముఖ్యమైనది. డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. అంత ప్రాముఖ్యత ఎందుకు? ఈ పోస్ట్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. SOCIAL MEDIA MARKETING అంటే ఏమిటి? సోషల్ మీడియా platform ల ద్వారా మనం మార్కెటింగ్ చేయటాన్ని SOCIAL MEDIA MARKETING అని అంటారు.ఇందులో మనకి Facebook, Twitter, YouTube, Instagram వంటి ఫేమస్ సోషల్ మీడియా platforms లో మనం ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని ప్రమోట్ చేసుకుంటాం. ఇలాచేయటం ద్వారా డైరెక్ట్ గా కస్టమర్ కి మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించగలం. అలాగే వారితో ఇంటరాక్ట్ అవ్వటానికి, ఎక్కువమందికి రీచ్ అవ్వటానికి ఉపయోగిస్తాము. ఈ SOCIAL MEDIA MARKETING లో facebook ద్వారా మనకి ఎక్కువగా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వటానికి వాళ్ళని మోటివేట్ చేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే twitter మన దగ్గర తక్కువ, కానీ ప్రొఫెషనల్ పీపుల్ ట్విట్టర్ యూస్ చేస్తారు. అలాగే youtube లో మార్కెటింగ్ చేయటం కోసం పైన చెప్పినట్టు గూగుల్ ads ద్వారా ప్రమోట్ చేయవచ్చు. Social Media Marketing ఎలా చేయాలి? సోషల్ మీడియా మార్కెటింగ్ చేయటం కోసం మనకి అన్ని ప్లాట్ఫారంస్ యాడ్స్ టూల్స్ ని ప్రోవైడ్ చేస్తున్నాయి. వీటిని యూస్ చేసుకుని మీ ప్రొడక్ట్స్, సర్వీసెస్ ని ప్రమోట్ చేయవచ్చు. మనం సోషల్ మీడియా మార్కెటింగ్ చేయటం కోసం మనం కొంత మనీ స్పెండ్ చేయాలి. మనీ స్పెండ్ చేయటం వలన మనం మరింత మంచి రిజల్ట్స్ పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చుడండి. ఈ పోస్టులో కేవలం SOCIAL MEDIA MARKETING గురించి ఇంట్రడక్షన్ గా మాత్రమే చెప్తున్నాం. ముందు ముందు డీటెయిల్ పోస్టులను అందించగలం. TENGLISH What is Social Media Marketing in Telugu Manam intake mundu posts lo search engine marketing gurinchi telusukunnam. Ayithe digital marketing lo search engine marketing tho patuga, social media marketing kooda chala mukhyamainadi. Digital marketing lo social media marketing ki chala importance undi. Antha importance yenduku? Ee post lo social media marketing gurinchi telusukundam. What is Social Media Marketing in Telugu? Social Media platform la dwara manam marketing cheyatanni social media marketing ani antaru. Indulo manaki facebook, twitter, youtube, instagram vanti famous social media platforms lo manam oka product leda service ni promote chesukuntam. Ila cheyatam dwara customer ki mana product leda service related information provide cheyagalam. Alage varitho interact avvataniki, yekkuava mandiki reach avvataniki use chestam. Ee social media marketing lo facebook dwara manaki yekkuvaga customers tho interact avvataniki, vallani motivate cheyataniki possibilities yekkuavaga untayi. Alage twitter use chese vallu mana daggara tekkuava kani, professional baga use chestaru. Twitter dwara B2B leads manam pondavachu. Alage YouTube lo marketing cheyatam kosam paina cheppinattu Google ads dwara promote cheyavachu. Social Media Marketing yela cheyali? Social media marketing cheyatam kosam manaki anni platforms ads tools ni provide chestunnayi. Vitini use chesukuni mi products, services ni promote cheyavachu. Manam social media marketing kosam konatha money spend cheyali. Money spend cheyatam valana marinta manchi results pondavachu. Ee post lo kevalam search engine marketing, social media marketing la gurinchi introduction ga matrame cheptunnam. Mundu mundu detailed posts provide cheyagalam. Categories: Digital Marketing Tags: blogger vj, blogger vj official, digital marketing in telugu, digital marketing tips in telugu, social media marketing, social media marketing in telugu, what is social media marketing, what is social media marketing in telugu
మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ నేడు విజయ దశమి కానుకగా నేడు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బోలెడు అంచనాలు పెట్టుకున్న ఆచార్య నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ నేడు విజయ దశమి కానుకగా నేడు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బోలెడు అంచనాలు పెట్టుకున్న ఆచార్య నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో సోషల్ మీడియాలో మెగా హంగామా మొదలయింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏ స్టార్ హీరో సినిమా విడుదలైనా ఫ్యాన్స్ కొన్ని అంచనాలు పెట్టుకుని మూవీకి వెళతారు. రీమేక్ అయినప్పటికీ చిరంజీవి కెరీర్ లో గాడ్ ఫాదర్ ఒక ప్రత్యేక చిత్రం అనే చెప్పొచ్చు. గాడ్ ఫాదర్ చిత్రం చూడడానికి 5 బలమైన కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కొత్తగా అసలైన మెగాస్టార్ : ఈ చిత్రంలో చిరంజీవి కొత్త లుక్, మ్యానరిజమ్స్ ప్రతి ఒక్కరిని మెప్పిస్తున్నాయి. ఒక రకంగా అభిమానులు చిరంజీవి అసలు సిసలైన రీ ఎంట్రీ ఇదే అని అంటున్నారు. ఖైదీ నెంబర్ 150 రీ ఎంట్రీ మూవీ కావడంతో ఆ క్రేజ్ లో సినిమాలో లోపాలు ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత తన ఇమేజ్ పక్కన పెట్టి ఇష్టపడి సైరా మూవీ చేశారు చిరు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. కానీ గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవిని కొత్త లుక్ లో మునుపటి పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ లో చూడొచ్చు. జోడి లేకుండా: చిరంజీవి సినిమా అంటే హీరోయిన్ ఉండాలి, డ్యాన్సులు అదిరిపోవాలి.. ఇది ఫ్యాన్స్ లో ఉండే మినిమమ్ అంచనా. హీరోయిన్ లేకుండా సినిమా అంటే చిరంజీవి సాహసం చేసినట్లే. కానీ ఈ చిత్రంలో చిరంజీవి హీరోయిన్ లేకుండానే కథకి కట్టుబడి నటనతో అదరగొట్టారు. సినిమాలో ఎక్కడా హీరోయిన్ గురించి ప్రేక్షకులు ఆలోచించకుండా తన పెర్ఫామెన్స్ తో కట్టిపడేశారు. చిరంజీవిని చూస్తూ మైమరచిపోతారు తప్ప హీరోయిన్ లేదనే భావన ఉండదు. ఎమోషనల్ పొలిటికల్ డ్రామా: ఇది ఎమోషనల్ గా సాగే పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. చిరంజీవి ఈ చిత్రంలో ఎమోషనల్ ఫ్యాక్టర్ అని కూడా అద్భుతంగా క్యారీ చేశారు. సత్యదేవ్, చిరంజీవి, నయనతార మధ్య సాగే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. కాస్టింగ్ : ఈ చిత్రం కోసం అద్భుతమైన కాస్టింగ్ ఎంపిక చేసిన దర్శకుడు మోహన్ రాజాని అభినందించాలి. తమ నటనతో సినిమాకి ప్రాణం పోసిన నటీనటులే ఉన్నారు. ముఖ్యంగా సత్యదేవ్, నయనతారలని ఈ చిత్రానికి ఎంపిక చేసుకోవడం బిగ్ సక్సెస్ అనే చెప్పాలి. ఎవరో నార్త్ వాళ్ళని విలన్ గా పెట్టకుండా మన తెలుగు నటుడు సత్యదేవ్ ని తీసుకుని మంచి పని చేశారు. అద్భుతమైన అవుట్ పుట్ రాబట్టారు. సత్యదేవ్ విలన్ గా నటించడం వల్ల ఈ చిత్రానికి స్టైలిష్ నెస్ వచ్చింది. నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిన్న పాత్రే అయినప్పటికీ నయనతార తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఎమోషనల్ సీన్స్ లో కొన్ని సార్లు కళ్ళతోనే నటించాల్సి ఉంటుంది. అది నయనతారకు వెన్నతో పెట్టిన విద్య. సింపుల్ గా నయన్ కళ్ళతో భావాలు పలికిస్తూ ఈ కథ కోసం తన పని తాను చేసింది. డైరెక్టర్ : ఈ చిత్రానికి మోహన్ రాజాని డైరెక్టర్ గా అనుకున్నప్పుడు అనేక కామెంట్స్ వినిపించాయి. రీమేక్ చిత్రానికి తమిళం నుంచి దర్శకుడిని తీసుకురావాలా అని. చిరంజీవి తనని ఎందుకు ఏరికోరి ఎంచుకున్నారో మోహన్ రాజా తన దర్శకత్వంతో చూపించాడు. మెయిన్ స్టోరీని చెడగొట్టకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మోహన్ రాజా కథలో చేసిన మార్పులు బాగా వర్కౌట్ అయ్యాయి. మోహన్ రాజా దర్శకత్వంతోనే ఇది లూసిఫెర్ రీమేక్ అని మరచిపోయి ఒక తెలుగు సినిమాగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించింది తెలుగు మూవీతోనే. 2001లో హనుమాన్ జంక్షన్ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు. అది రీమేక్ మూవీ. ఆ తర్వాత చాలా చిత్రాలు చేశారు. తనిఒరువన్ చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. చివరగా తమన్ సంగీతం గురించి మరచిపోకూడదు. ప్రతి సన్నివేశం స్థాయిని పెంచేలా బిజియంతో తమన్ అదరగొట్టేసాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేకపోయే వారి కోసం ఎన్నికల సంఘం కీలక సదుపాయాన్ని ప్రకటించింది. అలాంటి వారి ఓటు సేకరించడానికి వారి ఇంటికి వెళతామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం వారు ముందస్తుగా ఫామ్ 12 డీ నింపాల్సి ఉంటుంది. Mahesh K First Published Sep 27, 2022, 7:07 PM IST అహ్మదాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు వేయలేని వారి కోసం ప్రత్యేక సదుపాయాన్ని తెలిపారు. అలాంటి వారి ఓటు సేకరించడానికి ఎన్నికల అధికారులే వారి ఇంటికి వెళతారని వెల్లడించారు. అయితే, ఇందుకోసం వారు 12డీ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఈ ఫామ్ నింపి పైన పేర్కొన్న సదుపాయాన్ని పొందవచ్చు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ కోసం కూడా ఇదే ఫామ్ నింపుతారనే విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎన్నికల సన్నద్ధతను సమీక్షించడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారుల ప్రతినిధుల బృందం గుజరాత్‌లో రెండు రోజుల పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పోల్ బూత్‌కు వెళ్లి ఓటు వేయలేకపోతున్న వారి ఓట్లను తాము స్వయంగా ఇంటికి వెళ్లి కలెక్ట్ చేస్తామని వివరించారు. ఈ పూర్తి ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తామని తెలిపారు. అంతేకాదు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా అక్కడ హాజరు కావొచ్చని పేర్కొన్నారు. ఈ సారి తాము ప్రధానంగా వయోవృద్ధులు, వికలాంగులు, మహిళలు, తొలిసారి ఓటు వేయబోతున్నవారిపై ఫోకస్ పెడుతున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు ఈ ప్రక్రియలో పాల్గొనడం అత్యవసరం అని వివరించారు. అక్టోబర్ 10వ తేదీకల్లా తుది ఓటరు జాబితా వెలువడుతుంది. ఆ జాబితాలో ఎవరి పేర్లు అయినా రాకుంటే అధికారులను ఆశ్రయించవచ్చు. ఎన్నికల కోసం మొత్తం 51,782 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఇందులో 50 శాతం వెబ్ క్యాస్టింగ్ సదుపాయాన్ని కలిగి ఉంటాయి. కంట్రోల్ రూమ్ నేరుగా పోలింగ్ స్టేషన్‌ల నుంచి వివరాలు లైవ్‌లో పొందుతుంది.
సెల‌బ్రిటీల్లో విడాకులు తీసుకున్న వాళ్ల‌ను కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం కామన్‌. ఇటీవ‌ల ఈ క‌ల్చ‌ర్ బాగా ఎక్కువ అయిపోయింది. పెళ్ల‌య్యి ప‌దేళ్లు అయినా కూడా ప‌లు రంగాల్లో ఉన్న సెల‌బ్రిటీలు భార్య‌ల‌కు విడాకులు ఇచ్చేసి అప్ప‌టికే పెళ్ల‌య్యి భ‌ర్త‌ల‌కు విడాకులు ఇచ్చిన మ‌హిళ‌ల‌ను మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డ‌మో లేదా ఎఫైర్లు పెట్టుకోవ‌డ‌మో చేస్తున్నారు. ఇక మ‌న భారత టీంలో ఉన్న క్రికెట‌ర్లు సైతం ఉన్నారు. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా ఐదుగురు క్రికెట‌ర్లు విడాకులు ఇచ్చేసిన మ‌హిళ‌ల‌నే భార్య‌ల‌ను చేసుకున్నారు. 1- శిఖ‌ర్ ధావ‌న్ : శిఖ‌ర్ ధావ‌న్ 2012లో అయేషా ముఖ‌ర్జీని పెళ్లి చేసుకున్నాడు. అయేషా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉండే బ్రిటీష్ బెంగాలి మ‌హిళ‌. ఆమె బెంగాలీ మూలాలు ఉన్నా బ్రిట‌న్‌లో ఉండేది. అయేషాకు ముందు భ‌ర్త‌తో విడాకులు తీసుకుంది. ఆమెకు మొద‌టి భ‌ర్త ద్వారా ఇద్ద‌రు కుమార్తెలు కూడా ఉన్నారు. పైగా శిఖ‌ర్ ధావ‌న్ కంటే వ‌య‌స్సులో చాలా పెద్ద‌ది. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌య‌స్సులో 10 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇక గ‌తేడాది వీరిద్ద‌రు కూడా విడాకులు తీసుకున్నారు. 2- అనిల్ కుంబ్లే : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ లెగ్‌స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే కూడా మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. చేత‌న అనే మ‌హిళ‌కు ముందుగా పెళ్ల‌య్యి భ‌ర్త‌తో విడాకులు అయిపోయాయి. ఆ త‌ర్వాత ఆమెతో అనిల్‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారి వారు పెళ్లి చేసుకునే వ‌ర‌కు వెళ్లింది. 3- మ‌హ్మ‌ద్ ష‌మీ : భార‌త క్రికెట్ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ సైతం హ‌సీన్ జ‌హాను పెళ్లాడాడు. అయితే హ‌సీన్‌ను ముందుగా ఓ పెళ్లి అవ్వ‌గా భ‌ర్త‌తో విడాకులు తీసుకుంది. మోడ‌లింగ్ చేసే క్ర‌మంలో ష‌మీతో ఏర్ప‌డిన ప‌రిచ‌యంతో ప్రేమ‌గా వీరిద్ద‌రు 2014లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట‌కు ఓ పిల్లాడు పుట్టాడు. అయితే ప్ర‌స్తుతం వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో వేర్వేరుగా ఉంటున్నారు. 4- ముర‌ళీ విజ‌య్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఓపెనర్ ముర‌ళీ విజ‌య్ ప్రేమ పెళ్లి మ‌రీ విచిత్రం. త‌న స్నేహితుడు అయిన మ‌రో క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ భార్య‌తో ఎఫైర్ పెట్టుకున్నాడు. దినేష్ కార్తీక్‌కు నిఖిత చిన్న‌ప్ప‌టి స్నేహితురాలు. అయితే పెళ్ల‌య్యాక ఒకే టీంలో ఉంటోన్న టైంలో ఆమెకు ముర‌ళీ విజ‌య్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డి ఎఫైర్‌కు దారితీసింది. స్నేహితుడు, భార్య క‌లిసి చేసిన మోసానికి దినేష్ కార్తీక్ కెరీర్ ఒక్క‌సారిగా త‌ల్ల‌కిందులు అయ్యింది. అయినా ఎంతో క‌ష్ట‌ప‌డి మ‌ళ్లీ జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక కార్తీక్‌కు విడాకులు ఇచ్చాక నిఖిత్ విజ‌య్‌ను పెళ్లాడింది. 5- వెంక‌టేష్ ప్ర‌సాద్ : టీం ఇండియా మాజీ క్రికెట‌ర్ , ఫేస్ బౌల‌ర్ వెంక‌టేష్ ప్ర‌సాద్ సైతం ఓ డైవ‌ర్సీ అమ్మాయినే పెళ్లాడాడు. 1996లో వెంక‌టేష్ ప్ర‌సాద్ జ‌యంతి అనే మ‌హిళ‌ను పెళ్లాడాడు. ఆమెకు అప్ప‌టికే మొద‌టి భ‌ర్త‌తో విడాకులు అయిపోయాయి. విచిత్రం ఏంటంటే ఓ డైవ‌ర్సీ అమ్మాయిని పెళ్లాడిన అనిల్ కుంబ్లే ద్వారా వీరిద్ద‌రు ఫ్రెండ్స్ అయ్యి… త‌ర్వాత భార్య భ‌ర్త‌లు అయ్యారు.
వైసీపీలో సీనియర్ నేతలకు కొదవ లేదు. చాలా మంది ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ లో ఏళ్లకు ఏళ్ళు పనిచేసి వచ్చిన వాళ్ళు. అక్కడ దర్జాతో పాటు అధికార వైభోగాలు అనుభవించారు. అన్నింటి కంటే ముఖ్యంగా అపరిమితమైన స్వేచ్చను వారు ఎంజాయ్ చేశారు. కాంగ్రెస్ ఒక మహా సముద్రం. అక్కడ హై కమాండ్ ని తప్ప ఎవరు ఎవరిని అయినా హ్యాపీగా టార్గెట్ చేయవచ్చు. ఎవరిని అయినా ఇష్టం వచ్చినట్లుగా విమర్శించవచ్చు. ఇక పదవుల విషయంలో రాకపోతే అలకపానుపు ఎక్కి నెగ్గించుకోవచ్చు. ఇలా కాంగ్రెస్ లో ఉన్న వారు అంతా సముద్రంలో గజ ఈతగాడు మాదిరిగా ఈదినట్లే. అయితే వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలోకి అంతా రావడంతో వారు చిన్న చెరువులో పడినట్లుగా ఫీల్ అవుతూ వచ్చారు. దీని మీద ఆ మధ్యన ఒక యూ ట్యూబ్ ఇంటర్వ్యూలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ. అక్కడ ఏది చేసినా చెల్లుతుంది. ప్రాంతీయ పార్టీలకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి కట్టుబడే పనిచేయాలి అని వైసీపీలో సీనియర్ల పరిస్థితుల గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ తండ్రి వైఎస్సార్ తో పనిచేసిన వారు చాలా మంది ఇపుడు వైసీపీలో ఉన్నారు. వీరికి జగన్ జూనియర్ గా కనిపిస్తారు. జగన్ కి సీనియర్లను తన తండ్రి కాలం వారిని దగ్గరకు తీయడం అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుందని ప్రచారం కూడా ఉంది. చనువుగా వారిని ఏమైనా అని పని చేయించుకోవడమో సలహాలు ఇవ్వడమో చేయలేని పరిస్థితి అని కూడా నాడు ప్రచారం జరిగింది. అంటే అటూ ఇటూ కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది అని అంటున్నారు. ఇంకో వైపు జగన్ సీనియర్లకు మంత్రి పదవులు ఇచ్చినా చాలా మందిని పక్కన పెట్టేశారు. కొత్తవారికి అవకాశాలు ఇచ్చారు. ఇలా సీనియర్ల విషయంలో గౌరవించాలి వారిని అలా దూరంగా ఉంచాలి అన్న పద్ధతిని జగన్ అనుసరించారు అనే అంటున్నారు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది యువతకు టికెట్లు ఇస్తారని కూడా ప్రచారం సాగడంతో సీనియర్లు మానసికంగా సిద్ధమైపోయారు. జగన్ యువకుడు. ఆయనతో కలసి నడవడం కష్టం. సో వారసులను దించి మనం ఇక రిటైర్మెంట్ తీసుకుందామని చాలా మంది భావిస్తున్నారుట. వీరి జాబితా చూస్తే ఉత్తరాంధ్రా నుంచి అనంతపురం దాకా ఉంది. ధర్మాన ప్రసాదరావు క్రిష్ణదాస్ తమ్మినేని సీతారాం బొత్స సత్యనారాయణ బూడి ముత్యాలనాయుడు అవంతి శ్రీనివాసరావు ఉత్తరాంధ్రా నుంచి రిటైర్ కావాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక మిగిలిన జిల్లాలో కూడా మాజీ మంత్రులుతాజా మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఇలాగే ఆలోచన చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం వారసులకు టికెట్లు ఇవ్వను అని తేల్చి చెప్పడంతో ఇపుడు సీనియర్లు ఇరకాటంలో పడ్డారని అంటున్నారు. జగన్ మాటలకు అర్ధమేంటి అన్న చర్చ కూడా సీనియర్లలో సాగుతోంది అని తెలుస్తోంది. ఇక్కడ జగన్ వారసులకు టికెట్లు ఇవ్వను అని అన్నారు తప్ప సీనియర్లకు టికెట్లు ఇస్తాను అనలేదని మరికొందరు భాష్యం చెబుతున్నారు. అంటే ఏకంగా ఆ రాజకీయ కుటుంబాన్నే పక్కన పెట్టేసి కొత్తవారిని తెచ్చి టికెట్లు ఇస్తారని అంటున్న వారూ ఉన్నారు. అదే కనుక జరిగితే సీనియర్లకు ఏకంగా ఇంట్లో వంట్లో కూడా రాజకీయం లేకుండా పూర్తిగా తెర పడిపోతుంది. అయితే సీనియర్లు తాముగానే తప్పుకుంటూ తమ వారికి టికెట్లు ఇవ్వాలని వేసిన ఎత్తుగడ మాత్రం జగన్ వద్ద పారలేదు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే సీనియర్లు జగన్ తో కలసి అడుగులు వేయలేని స్థితి అని కూడా అంటున్నారు. కొంతమందిని గెలుపు కారణం చేత టికెట్లు ఇచ్చినా రేపటి రోజున వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా మంత్రి పదవులు అయితే దక్కవని సీనియర్లకు తెలుసు. ఆ మాత్రం దానికి ఉత్త ఎమ్మెల్యేగా ఉండడం కంటే ఆ రాజకీయమేతో తమ వారసులకే అప్పగిస్తే పోలా అన్నదే సీనియర్ల ఆలోచన. అయితే జగన్ మాత్రం ఈ విషయంలో వేరే విధంగా ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో సీనియర్లు జగన్ మధ్య గ్యాప్ అయితే అలా కంటిన్యూ అవుతోంది అనే చెప్పాలి. చాలా మంది సీనియర్లు ఉండడం పార్టీకి లాభం. మరి వారిని జగన్ కొనసాగించి పార్టీ కోసం వాడుకుంటారా లేక కొత్త రక్తం అంటూ వేరే దారి పడతారా అన్నదే ఆసక్తికరమైన అంశం. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
అది సినిమా పాట కానీ, లలితగీతం కానీ, పద్యం కానీ ఏదైనా సరే ఘంటసాల గళంలో జాలువారితే రసప్లావమే. పరమేశ్వరుడు గరళాన్ని గొంతులో నిలుపుకున్నట్లే, ఘంటసాల స్వరామృతాన్ని తన స్వరపేటికలో భద్రపరిచి ఆ స్వరఝరిని జీవనదిలా తనగళంలో ప్రవహింపజేశారు… అజరామరమైన సంగీత నిధిని భావితరాలకు వదిలి స్వరార్చనకోసం స్వర్గారోహణ చేశారు. హిందీలో మహమ్మద్ రఫీకి వున్న స్థానం అద్వితీయమైనదే, కానీ ఘంటసాలకు జరుగుతున్న విధంగా రఫీకి నివాళులు అందుతున్నాయా అంటే ‘నో’ అనే జవాబే వస్తుంది. ఘంటసాల ఈ లోకాన్ని వీడి నలభైఐదేళ్లవుతున్నా, ఆయన పేరిట ఉత్సవాలు జరుగుతూనే వున్నాయి, కళాసంస్థలు వెలుస్తూనే వున్నాయి, వెబ్ సైట్లు నడుస్తూనే వున్నాయి.. నడుస్తూనే వుంటాయి కూడా. ఘంటసాల సంగీత చరిత్ర అభిమాన లోకానికి అవగతమే. ఫిబ్రవరి 11 న ‘మేస్టారి’ 45వ వర్ధంతి సందర్భంగా చర్విత చర్వణం కాకుండా మేష్టారికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను గుర్తు చేసుకుందాం. మద్రాసులో తొలిపాట.. తొలిగురువు… 1944లో మద్రాసులో ఘంటసాల అడుగుపెట్టి సినిమాల్లో పాడేందుకు ప్రయత్నించి, చివరకు హెచ్.ఎం.వి వాళ్లు కూడా ఆయన స్వరం రికార్డులకు సరిపోదని నిరాశపరచినప్పుడు, ఆర్కెస్ట్రా ఇన్-చార్జి గా ఉంటున్న పేకేటి శివరాం తన పైఅధికారి సెలవులో వెళ్ళినప్పుడు ఘంటసాలను పిలిచి ‘గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి’ అనే భావగీతాన్ని ఒకవైపు, ‘నగుమోమునకు నిశానార్ధ బింబము తోడు’ అనే పద్యాన్ని రెండోవైపు రికార్డుచేసి మార్కెట్ కి విడుదలచేశారు. పేకేటి ఆ చొరవ చూపకుండా వుండివుంటే ఘంటసాల గళం మనకు వినిపించి వుండేదా అనేది వూహాజనితమైన ప్రశ్న. ఘంటసాల ఎంతటి సున్నిత మనస్కుడంటే.. స్వాతంత్య సముపార్జన సమయంలో తోలేటి వెంకటరెడ్డి ఘంటసాలతో ‘స్వాతంత్య్రమె నా జన్మహక్కని’ పాటను, ‘ఆ మొఘల్ రణధీరులు’ అనే పద్యాన్ని పాడించారు. అందులో ‘మాతృదేశముగావ క్షాత్రవ్యుడై బోసు పడరాని ఇడుముల’ అంటూ సాగే వాక్యాన్ని ఘంటసాల ‘మాతృదేశముగా వక్షాత్రవ్యుడై బోసు’ అని తప్పుగా పాడారు. రికార్డు విడుదలయ్యాకగానీ ఆ తప్పును గుర్తించలేదు. ఎవరూ విమర్శించకపోయినా తప్పు దొర్లినందుకు తనుమాత్రం చాలాకాలం బాధపడ్డారు. అంతటి సున్నిత మనస్కుడు ఘంటసాల. సముద్రాల రాఘవాచార్యులు ఘంటసాలకు మద్రాసులో తొలి గురువు. ఆయన సిఫారసుతోనే మద్రాసు ఆలిండియా రేడియో వారు ఘంటసాల స్వరాన్ని ఆడిషన్ చేసి యెంపిక చేసినప్పుడు మేష్టారు వాణిని రేడియోలో బాలాంత్రపు రజనీకాంతరావు ప్రసారం చేయించారు. ఘంటసాల సంపాదనకు సముద్రాల గారే ‘సేవింగ్ బ్యాంక్’. తన సంపాదనకు సంబంధించిన లెఖ్ఖలు చూసుకోమని సముద్రాల చెప్పినప్పుడు “నన్ను చేరదీసి ప్రోత్సహించిన మీవద్ద నా లెఖ్ఖలు సరిచూసుకోవడమా? అపచారం గురువుగారూ” అని గౌరవించిన సంస్కారవంతుడు ఘంటసాల. మతసామరస్యం ప్రముఖ పాకిస్తాన్ గాయకుడు బడేగులాం ఆలీఖాన్ మొదటిసారి దక్షిణదేశంలో రెండు నెలలపాటు సంగీత సభలు నిర్వహిం చేందుకు తన పరివారంతో మద్రాసుకు వచ్చినప్పుడు, సరైన వసతిలేక తిరిగి వెళ్ళిపోవాలని సిద్ధపడిన అతణ్ణి శాంతపరచి, వారికి సపరివారంగా తన ఇంట్లోనే బస యేర్పాటుచేసి, వంటలు కూడా చేసుకొనే సదుపాయం కల్పించిన మానవతావాది ఘంటసాల. అంతేకాదు ఆలీఖాన్ తో వున్న పదిమంది పరివారానికి తన భార్య సావిత్రి చేత రొట్టెలు చేయించి రెండుపూటలా ఆతిధ్యం ఇచ్చిన సంస్కారి ఘంటసాల. ఆలీఖాన్ ఆలపించే ‘రాగేశ్రీ’ అనే హిందుస్తానీ రాగం ఘంటసాలను యెంతో ప్రభావితం చేసింది. ఆ రాగాన్ని తను స్వరపరచిన “యెంత ఘాటు ప్రేమయో”, “అన్నానా భామిని”, “రాగాలా సరాగాలా” వంటి యెన్నో పాటలకు వాడుకున్నారు. తన వ్యాపార లెఖ్ఖలు చూసేందుకు ఒక హరిజన బాలుణ్ణి చేరదీసి తనతోబాటు అందరూ రోజూ తినే కంచంలోనే అన్నంపెట్టి పోషించి, ఆ బాలుడు తిన్న కంచాన్ని సావిత్రి చేతనే శుభ్రం చేయించిన మనసున్న మనీషి ఘంటసాల. తన సంగీత బృందంలో సుభాన్ అనే ముస్లిం కళాకారుడు క్లార్నెట్ వాయించేవాడు. అతడిని స్వంతమనిషిలా ఆదరించిన సహృదయత ఘంటసాల సమతా-మమతలకు తార్కాణం. 1956లో ఒకసారి ప్రముఖ కవి గుర్రం జాషువా తను రాసిన ‘పాపాయి’ పద్యాలు రికార్డింగు కోసం ఘంటసాల ఇంటికి వచ్చి బయట కూర్చుంటే ఘంటసాల అతణ్ణి లోపలి ఆహ్వానించారు. “నేను కులరీత్యా అంటరాని వాణ్ణి. లోపలి రాను” అంటే “అటువంటి భేద భావాలు మాకు లేవు. అందరూ మాకు సమానులే. మీరుముందు లోనికి రండి” అంటూ తోడుకెళ్ళి, తమకంచంలోనే భోజనం పెట్టి అతిధి మర్యాదలు జరిపించిన మహోన్నతుడు. స్నేహబంధం ముద్దు పాపారావు విజయనగరం జమీందారు వంశానికి చెందిన అబ్బాయి. సంగీత కళాశాలలో ఘంటసాలకు సహవిద్యార్థి, మిత్రుడు కూడా. అతడు ఘంటసాల వుండే సత్రానికి రోజూ వెళ్లి, ఘంటసాలను హోటలుకి తీసుకెళ్ళి పలహారం ఇప్పించేవాడు. “భగవంతుడు నీకు మధురమైన గొంతిచ్చాడు. ఎప్పటికైనా నీవు గొప్పవాడివై పేరు ప్రతిష్టలు సంపాదిస్తావు. అప్పుడు నీ గుర్తుగా నాకోక వాచీ కొనిపెట్టు” అనేవాడట. ‘లైలామజ్ను’ చిత్రం విడుదలైన సమయంలో ఘంటసాల పాపారావును వాచీ కొనుక్కోమని డబ్బు మనియార్డరు చేశారు. రాజాభారణాలు రద్దుచేయ్యడంతో పాపారావు కుటుంబం వీధిన పడింది. ఘంటసాల పాపారావు కుటుంబాన్ని ఆదుకొని వారి ముగ్గురు అమ్మాయిలకి తనే పెళ్ళిళ్ళుచేసి వాళ్ళ అబ్బాయి నరసింగరావును తనవద్దే ఉంచుకున్నారు. వాళ్లందరూ తనపిల్లలే అని చెప్పేవారు. సభ్యత, సంస్కారం సువర్ణసుందరి సినిమా హిందీ వర్షన్ లో పాటల రికార్డింగ్ కోసం లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ మద్రాసు వచ్చారు. “హాయి హాయిగా ఆమని సాగే” హిందీ వర్షన్ పాటను పాడేందుకు రఫీ ఇబ్బంది పడటం గమనించి, అక్కడే వున్న ఘంటసాలను లతాజీ తనతోకలిసి పాడమన్నారు. ఘంటసాల కుంటిసాకు చెప్పి బయటికొచ్చేశారు. అసలు విషయమేమిటంటే రఫీ పాటలు పాడటానికి వచ్చినప్పుడు తను పాడితే అది సభ్యత కాదని ఘంటసాల భావించటమే! 1970లో ఘంటసాల విదేశీ ప్రయాణం చేసినప్పుడు, ‘ఇద్దరు అమ్మాయిలు’ చిత్రంకోసం సంగీత దర్శకులు మహాదేవన్ “నా హృదయపు కోవెలలో” అనే పాట ట్రాక్ ని బాలు చేత పాడించి రికార్డు చేశారు. ఘంటసాల తిరిగొచ్చాక ఆ ట్రాక్ ను ఘంటసాలకు వినిపించి ఆయనతో పాడించేందుకు సిద్ధమైనప్పుడు, ఘంటసాల వారించి బాలు పాడిన ట్రాక్ బాగుందని, దాన్నే వుంచెయ్యమన్నారు. అక్కినేనికి అవసరమైతే తనే నచ్చజెప్పుతానని బాలుని ఎంకరేజ్ చేసిన దార్శనికుడు ఘంటసాల. తన స్వంత సినిమా ‘పరోపకారం’ చిత్రంలో ఏ.ఎం.రాజా తో పాటలు పాడించారు. ఇక పిఠాపురం, మాధవపెద్దిల విషయం చెప్పవలసిన పనేలేదు. వాళ్లు పాడాల్సిన పాటలు వారికే పరిమితం చేసిన ఘన సంస్కారి ఘంటసాల. భవిష్యత్తులో తన స్థానాన్ని భర్తీ చేయగల గాయకుడు బాలసుబ్రహ్మణ్యమే అని ముందుగా అంచనా వేసిన వ్యక్తి కూడా ఘంటసాలే. గురుభావం ఆర్దిక చిక్కుల్లో ‘లవకుశ’ చిత్రం నిర్మాణదశలో వున్నప్పుడు నాగయ్య గారు పాడవలసిన “సందేహింపకుమమ్మా”పాటను నిర్మాత శంకరరెడ్డి, నాగయ్య పాడితే పారితోషికం ఇచ్చుకోలేనని, ఘంటసాలనే ఆపాట పాడమని కోరినప్పుడు ఘంటసాల బాధపడ్డారు. “అటువంటి మహానుభావునికి నేను పాడటమా. అంతకన్నా అపచారం ఉంటుందా” అని నాగయ్యగారి వద్దకు వెళ్లి విషయం చెప్పారు. నాగయ్య గారి అనుమతి తీసుకొని ఆ పాటను ఘంటసాల ఆలపించటం జరిగింది. విజయనగరం కళాశాల లో తనకి సంగీత పాఠాలు నేర్పిన గురువు పాట్రాయని సీతారామశాస్త్రి కొడుకు సంగీతరావుని చేరదీసి, హార్మోనియం నేర్పించి తనవద్దే వుంచుకున్న నిజమైన శిష్యుడు ఘంటసాల. అంతేకాదు సంగీతరావుకి పెళ్ళిచేసి అతని కుటుంబాన్ని తమ అవుట్ హౌసులో వుంచి పోషించిన మహానుభావుడు. శాస్త్రిగారు తనకు ఎప్పుడు స్మరణకు వచ్చినా ఘంటసాలకు త్యాగరాజు కీర్తన “హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్ల” గుర్తుకొచ్చేది. “గాత్ర సంగీత సాధనకు అలవరచుకోవలసిన శ్రుతి శుద్ధి, నాద శుద్ధి, తాళ, స్వరగత లయశుద్ధి నాకు నేర్పింది గురువుగారే. ఆయన పవిత్రాత్మ నేను యెక్కడవున్నా నన్ను వెన్నంటే వుంటుంది” అనేవారు ఘంటసాల. 1970లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లు ఘంటసాలను ఆస్థాన గాయకునిగా నియమించినప్పుడు, ఆలయ గర్భగుడికి ఎదురుగా కూర్చొని పాటలు ఆలపిస్తూ, వాగ్గేయకారుడు అన్నమయ్యే ఎదురుగా వున్నట్లు అనుభూతిని పొందిన సంగీత సామ్రాట్ ఘంటసాల. లతా మంగేష్కర్ తండ్రి వర్ధంతి హైదరాబాదులో జరిగినప్పుడు ఘంటసాల సంగీత కచేరి నిర్వహించారు. ఆవేళ తను గానం చేసిన భగవద్గీత రికార్డును ఆమె ఘంటసాలకు బహూకరించారు. అది వినడంతో ఘంటసాలకు భగవద్గీతను సులభ శైలిలో పాడాలనే సంకల్పంకలిగింది. ఆరు నెలల అకుంఠిత దీక్షతో గీతను రికార్డుగా మలిచారు. గ్రామపోన్ కంపెనీ వాళ్ళ నిర్లక్ష్యం చేత రికార్డు విడుదలకాకుండానే ఘంటసాలకు దేవుడి వద్దనుంచి పిలుపొచ్చింది. అమరగానం.. ఆణిముత్యం ఘంటసాల తెలుగు తల్లి గారాల స్వర పుత్రుడు. ఆయన కంఠస్వరం తెలుగు లలిత సంగీతాన్ని ఉత్తేజపరచింది. తెరమీద నటుని ముఖంలో ప్రదర్శించే భావాలను తన కంఠస్వరంలోనే విని(కని)పింపజేసే భావావేశం ఘంటసాల ప్రత్యేకత. అందుకే ‘దేవదాసు’ వంటి సినిమాలలో పాటలు అజరామరమై నిలిచాయి. ఘంటసాలకు ఇష్టమైన రాగం ‘కల్యాణి’. ఆ రాగంలో ఘంటసాల స్వరపరచిన పాటలు రాగరంజితాలుగా మిగిలాయి. ఘంటసాలతో తనకున్న అనుబంధాన్ని ఆచార్య ఆత్రేయ గుర్తు చేసుకుంటూ “కనపడకుండా వినపడటం మాకు అలవాటు చేసావు. కన్నీళ్లు కళ్ళకే గానీ, చెవులకు అడ్డురావుగా. అందుకే నిన్ను మేమనుదినం వింటాము” అని శ్లాఘించారు. ‘కీలుగుఱ్ఱం’తో మొదలెట్టి పాతాళభైరవి, చిరంజీవులు, మాయాబజార్, గుండమ్మ కథ, లవకుశ, పాండవవనవాసము, రహస్యం లాంటి సినిమాలకు ఘంటసాల అందించిన సంగీతం అమూల్యం. ఘంటసాల కొండొకచోట సెలవిస్తూ “భారతీయ సంగీత స్రవంతి ద్వివాహిని గా ప్రవహిస్తుంది. ఒకటి స్వర,రాగ,తాళమైనది. రెండవది జీవన ప్రయాణానికి లయ కలుపుతూ సుఖమయం చేసేది. ఒకటి స్థితి, మరొకటి గతి ప్రధానమైనది. హృదయ స్పందన కలిగించే రెండవరకం సంగీతం కర్ణపేయంగా వుండి మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. అదే సినిమా సంగీతం” అంటూ సినీ సంగీతానికి భాష్యం చెప్పారు. ఈరకం సంగీతానికి ఆద్యుడు నౌషాద్ అంటారు ఘంటసాల. ఆయన సంగీత దర్శకుడిగా కనబరచిన ప్రతిభ, గాయకుడిగా అందించిన పాటలవలన కొంత మరుగున పడింది. లలిత సంగీతంతోబాటు యే రాగాన్ని యెక్కడ వాడినా రాగ లక్షణాలను చెడగొట్టలేదు. హిందోళరాగం యెప్పుడు వాడినా అందులో పంచమం పలికించేవారు. లలిత సంగీతంలో ఇతరులెవ్వరూ వాడని భైరవి, రంజని వంటి రాగాలను ‘పుష్ప విలాపం’, ‘కుంతీకుమారి’ లో వాడారు. ‘లాఫింగ్ పోలీస్ మాన్’ అనే ఇంగ్లీషు పాటను స్పూర్తిగా తీసుకొని మాయాబజార్ సినిమాలో “వివాహ భోజనంబు” పాటను స్వరపరచి, పోలీసు నవ్వుని ఘటోత్కచుడు చేసే వికటాట్టహాసంగా మార్చడం ఆయనకే చెల్లింది. ఘంటసాల శబ్దోచ్చారణే గొప్పది. అందులో మాధుర్యం ఇంకా గొప్పది. ఆ మాధుర్యంలో నాదం ఎంతో గొప్పది. అన్నిటికీ మించి ఘంటసాల గాత్రాన్ని, ఆయని పాటల్ని ఇంకా ఆదరిస్తున్న అభిమానుల ఆదరణ వెలకట్టలేనంత గొప్పది.
కాంగ్రెస్ పార్టీ తన అశక్తతను మరోమారు రుజువుచేసుకుంది. గ్రేటర్ వార్ లో అధికార పార్టీకి నామమాత్రపు పోటీ ఇవ్వడంలో కూడా విఫలమైంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన జాతీయ పార్టీ బల్దియాలో రెండు స్థానాలకే పరిమితమవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. వరుస ఓటముల నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు ఉత్తమ్. ఎక్కడో వెనకబెంచిలో ఉన్న బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికల విజయంతో ఒక్కసారిగా దూకుడును పెంచింది. రాష్ట్రంలో అధికార పార్టీతో తలపడ సత్తా తనకుందని గ్రేటర్ ఎన్నికల్లో నిరూపించుకుంది. నాలుగు స్థానాల నుంచి నలబైకి పైగా స్థానాల్లో బీజేపీ విజయ బావుటా ఎగరేసింది. కానీ… ఒకప్పుడు మేయర్ పీఠాన్ని అధిరోహించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేక ఉందని పదే పదే చెప్పే కాంగ్రెస్, ఆ వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో విఫలమైంది. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రాజీనామా చేశారు. ఉత్తమ్ కుమార్ పట్ల పార్టీలో మొదటి నుంచీ వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది. ఆయన పార్టీని సమర్థవంతంగా నడిపించలేకపోతున్నారని పలువురు సీనియర్ నేతలు అనేక సార్లు వ్యాఖ్యానించారు. ఉత్తమ్ నాయకత్వంలోనే 2018 ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ ముందు నిలవలేక పోయింది. చివరకు తాను గెలిచిన స్థానాలను నిలబెట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందింది. నకిరేకల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచిన చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరారు. ఆ సందర్భంగా సొంత జిల్లాలో ఎమ్మెల్యేను కూడా ఉత్తమ్ నిలబెట్టుకోలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొన్నారు. 2018 లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ గా గెలవటంతో ఖాళీ చేసిన హుజూర్ నగర్ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ దక్కించుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ లోక్ సభకు ఎన్నికైన తరువాత హుజూర్ నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీమతి మీద విజయం సాధించారు. ఫలితంగా ఉత్తమ్ సొంత నియోజక వర్గంలోనే పట్టుకోల్పోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి ఉన్నప్పటికీ పార్టీని గెలుపు తీరాల వైపు నడిపించలేక పోయారు ఉత్తమ్. ఇప్పుడు గ్రేటర్ లో ఘోర వైఫల్యాన్ని కూడా ఉత్తమ్ తన ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు హీటెక్కిన వేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వరుస వైఫల్యాలు, రాష్ట్రంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉత్తమ్ రాజీనామాను అధిష్టానం ఆమోదిస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందే పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి కి కట్టబెట్టాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీని ఢీ కొట్టే నేతకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి పోటీ పడుతున్నప్పటికీ ఆ పదవిని రేవంత్ కి అప్పగించడం వైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందే పీసీసీ చీఫ్ మార్పుకు సిద్ధమైన కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగానే ఫలితాలు వెలువడే వరకూ ప్రకటించలేదని తెలుస్తోంది. ఓటమికి ముందే పీసీపీ చీఫ్ ని మార్చితే ఆ వైఫల్యాలకు కొత్త సారథి బాధ్యత వహించాల్సి కనుక పీసీసీ చీఫ్ మార్పు ప్రక్రియను వాయిదా వేశారు. రేపో మాపో అధిష్టానం కొత్త సారథిని ప్రకటించడానికి ముందే ఉత్తమ్ కుమార్ తప్పుకోవాలనున్నారు. త్వరలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కూడా ఓటమి తప్పదనే భయం కాంగ్రెస్ లో ఇప్పటినుంచే మొదలైంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ముందే తప్పుకోవడం ద్వారా తన ఖాతాలో మరో అపజయం చేరదనే భావనతోనే ఉత్తమ్ ముందుగానే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కానీ… ఉత్తమ్ రాజీనామాకు ముందే హైకమాండ్ పీసీసీ పగ్గాలు రేవంత్ చేతిలో పెట్టాలని నిర్ణయించుకుంది. మరి ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రేవంత్ అయినా కాంగ్రెస్ పార్టీని గాడిలో పెడతారో లేదో చూడాలి.
రాజు మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్ట్‌మార్టం తరువాత డెడ్‌బాడీని బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. X పాపం పండింది. చిన్నారిని పాశవికంగా చిదిమేసిన రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు కోసం పోలీసులు జల్లెడ పుడుతున్న వేళ.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ రాజారాం వంతెన వద్ద రైలు కింద పడి ప్రాణం తీసుకున్నాడు. రాజు చేతిపై మౌనిక అని పచ్చబొట్టు ఉండడంతో అతడే రాజు అని నిర్ధారించారు పోలీసులు. రాజు మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్ట్‌మార్టం తరువాత డెడ్‌బాడీని బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. దేశం మొత్తం వినాయక చవితి ఏర్పాట్లలో ఉన్న సమయంలో.. ఆరేళ్ల చిన్నారిపై కన్నేశాడు రాజు. చిప్స్‌ ప్యాకెట్‌ కొనిస్తానని మాయ మాటలు చెప్పి.. తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబుతుందన్న భయంతో చిన్నారి గొంతు నులిమి చంపేశాడు. చిన్నారి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. బయట హడావుడికి తీసుకెళ్లలేకపోయాడు. దీంతో పాప మృతదేహాన్ని గదిలోనే పెట్టి, బయట తాళం వెళ్లి బయటికి వెళ్లిపోయాడు. ఓవైపు చిన్నారి తల్లిదండ్రులు చిన్నారిని వెతుకుతున్న సమయంలోనే.. పాప దొరికిందా అంటూ వచ్చి ఆరా తీశాడు రాజు. ఆ సమయంలోనే రాజు తీరుపై అనుమానం వచ్చింది. పోలీసులకు సైతం తమ అనుమానాన్ని తెలియజేశారు. కాని, పోలీసులు స్పందించలేదు. పాప జాడ తెలియకపోవడంతో.. రాజు ఇంటిని వెతకాలనుకున్నారు. తాళం వేసి ఉండడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. పాప ఆచూకీ అయితే తెలిసింది గాని.. ప్రాణాలు మాత్రం లేవు. ఆరేళ్ల చిన్నారిని రేప్‌ చేసి చంపేశాడని తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయారు స్థానికులు. వెంటనే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. నిందితుడికి ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ నినాదాలు చేశారు. వచ్చిన పోలీసులపైకి సైతం ఎదురుతిరిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏకంగా కలెక్టరే రంగంలోకి దిగారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆ తరువాత నుంచి రాజు గురించి సెర్చింగ్‌ మొదలు పెట్టారు. నిజానికి ఆ మరుసటి రోజే.. యాదాద్రి జిల్లాలోని తమ బంధువుల ఇంట్లోనే రాజు దొరికాడని ప్రకటించారు. తీరా.. దొరికింది రాజు కాదని నిర్ధారణ అవడంతో.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పోలీసులు మరింత సీరియస్‌గా సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. నిజానికి నిన్నటి నుంచే రాజు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. అందుకే, పోలీసుల చేతికి చిక్కడం లేదని చెప్పుకొచ్చారు. దేశంలోనే నెంబర్‌ వన్‌ అనిపించుకున్న తెలంగాణ పోలీసులనే ముప్పతిప్పలు పెడుతున్నాడంటే.. కచ్చితంగా ఆత్మహత్య చేసుకునే ఉంటాడంటూ మెసేజ్‌లు పెట్టారు. అనుకున్నట్టుగానే రాజు వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు.
భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఈ పొడిగింపు ఫిబ్రవరి 28 వరకూ అమల్లో ఉండనుంది. ఈ మేరకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జాయింట్ డైరక్టర్ సునీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే దేశం నుంచి ఇప్పటికే అనుమతించిన అంతర్జాతీయ వాణిజ్య విమానాలు మాత్రం కొనసాగనున్నాయి. అంతర్జాతీయ కార్గో విమానాలకు, ప్రత్యేకంగా అనుమతించిన ప్రయాణికుల విమానాలకు ఈ నిషేధం వర్తించదు. అమెరికా, బ్రిటన్ తోపాటు పలు దేశాల్లో ఇంకా కరోనా ఉదృతి తీవ్రంగా ఉండటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. International flights Ban Upto February28th Dgca order Latest travel news అంతర్జాతీయ విమాన సర్వీసులు నిషేధం ఫిబ్రవరి 28 వరకూ డీజీసీఏ ఆదేశాలు Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
ఈనాడు గ్రూప్ సంస్థ‌ల అధినేత రామోజీరావు, ఆంధ్ర‌జ్యోతి- ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ గార్ల‌కు న‌మ‌స్కారం. సార్ ఇంత‌కాలం జ‌ర్న‌లిస్టులుగా అనేక మందికి అవ‌కాశం క‌ల్పించి, ఉపాధి ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. క‌రోనా మ‌హ‌మ్మారి గ‌త కొన్ని రోజులుగా కంటికి క‌నిపించ‌ని విధ్వంసానికి తెగ‌బ‌డింది. అనేక సంస్థ‌ల ఆర్థిక మూలాలు ఛిన్నాభిన్నం అయ్యాయి, అవుతున్నాయి. అయితే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌ల ఆర్థిక మూలాలు ఈ 21 రోజుల లాక్‌డౌన్‌కే విధ్వంమ‌య్యేంత బ‌ల‌హీనంగా ఆర్థిక పునాదులు లేవ‌ని న‌మ్ముతున్నాం. కానీ మీ సంస్థ‌ల నుంచి ఉద్యోగుల‌ను తొల‌గిస్తూ వీధిన‌ప‌డేయ‌డానికి లాక్‌డౌన్ అనేది కేవ‌లం ఒక సాకు మాత్ర‌మే అని న‌మ్ముతున్నాం. అందుకే జ‌ర్న‌లిస్టులుగా మా ఆవేద‌న‌, ఆక్రోశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాం. జ‌ర్న‌లిజం నేప‌థ్యం నుంచి వ‌చ్చిన మీకు (రామోజీ, ఆర్‌కే) ఆ రంగంలోని పేప‌ర్ బాయ్ మొద‌లుకుని స్ట్రింగ‌ర్లు, రిపోర్ట‌ర్లు, స‌బ్ ఎడిట‌ర్లు…ఇలా అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల క‌ష్ట‌న‌ష్టాల గురించి బాగా తెలుసు. మిగిలిన మీడియా సంస్థ‌ల అధిప‌తుల‌కు జ‌ర్న‌లిజం నేప‌థ్యం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు సాక్షి యాజ‌మాన్యానికి రాజ‌కీయంతో పాటు ఇత‌ర‌త్రా వ్యాపార నేప‌థ్యం ఉంది. అందువ‌ల్ల జ‌ర్న‌లిస్టుల‌ను చూసే దృష్టి ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల‌కు, ఇత‌రుల‌కు తేడా ఉంద‌ని ఇంత కాలం న‌మ్ముతూ వ‌చ్చాం. క‌రోనా విప‌త్తు నేప‌థ్యంలో ఆర్‌కే త‌న కొత్త ప‌లుకులో క‌రోనానంత‌రం అతి పెద్ద సంక్షోభంలో ప‌డేది మీడియా రంగ‌మ‌ని రాశారు. కానీ త‌న నేతృత్వంలో న‌డుస్తున్న ఆంధ్ర‌జ్యోతి- ఏబీఎన్ అని ఎవ‌రూ ఊహించ‌లేక‌పోయారు. ఎందుకంటే ఆర్‌కే రాత‌లు చూస్తే హిమాల‌యాలు దాటుతాయి. గుర‌జాడ అప్పారావు, కందుకూరి వీరేశ‌లింగం త‌ర్వాత అంత‌టి గొప్ప సంఘ సంస్క‌ర్త‌, మ‌ద‌ర్‌థెరిస్సా త‌ర్వాత అంత‌టి మాన‌వ‌తామూర్తి ఆర్‌కే అని ఆ సంస్థ ఉద్యోగుల‌తో పాటు బ‌య‌టి స‌మాజం కూడా ఊహించింది. కానీ లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌గానే ఉద్యోగుల జీవితాల‌కు లాక్‌డౌన్ విధిస్తార‌ని, త‌డిగుడ్డ‌ల‌తో త‌న సంస్థ ఉద్యోగుల గొంతు కోస్తాడ‌ని ఏ జ‌ర్న‌లిస్టు ఊహించ‌లేక‌పోయాడు. అందులోనూ ఒక జ‌ర్న‌లిస్టుగా అర‌కొర జీతాల‌తో ఏ రోజుకారోజు వ‌ల‌స కూలీల మాదిరిగా జీవితాల‌ను నెట్టుకొచ్చే వేత‌న జీవుల‌ను న‌డిరోడ్డుపై ఇంత త్వ‌ర‌గా తోస్తార‌ని ఊహించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ ఆందోళ‌న‌. నిత్యం నీతి, నైతిక‌, మాన‌వ‌తా విలువ‌ల‌ నామ‌స్మ‌ర‌ణ చేస్తూ, ఆచ‌ర‌ణ‌లో మాత్రం అందుకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తున్న ఆర్‌.కే. రామోజీల అమాన‌వీయ‌త‌ను లోకానికి చాటుదామ‌నే ఉద్దేశంతో ఈ బ‌హిరంగ లేఖ రాస్తున్నాం. సెల‌వు అడిగితే ముప్పుతిప్ప‌లు పెట్టే ఈనాడులో అడ‌గందే లాంగ్ లీవ్ ఇస్తూ….సంస్థ నుంచి చాలా ప్లాన్‌గా “లీవ్” చేయ‌డం ఒక్క ఈనాడు రామోజీకే చెల్లుతుంది. జ‌ర్న‌లిజాన్ని న‌మ్ముకున్నందుకు జ‌ర్న‌లిస్టుల‌కు చివ‌రికి ఆక‌లి ద‌ప్పులు మిగిలాయి. ఇదే జ‌ర్న‌లిజాన్ని అమ్ముకున్నందుకు రామోజీ, ఆర్‌కేల‌కు ఏం ద‌క్కాయో తెలుసుకుందాం. రామోజీరావు గురించి ఇంట‌ర్‌నెట్‌లో వెత‌కండి. ఆయ‌న గురించి ప‌రిచ‌య వాక్యాలు ఇలా క‌నిపిస్తాయి. “చెరుకూరి రామోజీరావు భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనములో ప్రపంచములోనే అతిపెద్ద సినిమా స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది” కేవ‌లం ప‌చ్చ‌ళ్ల వ్యాపారంలోనే ఉంటూ రామోజీ గురించి ఇంత గొప్ప‌గా రాసుకునే, చెప్పుకునే అవకాశం ఉండేదా? ఈనాడు అనే మీడియా సంస్థ ఉండ‌టం వ‌ల్లే వేలాది ఎక‌రాల్లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీని నిర్మించుకోగ‌లిగాడు. ఈనాడు, ఈటీవీలు ఉండ‌టం వ‌ల్లే మార్గ‌ద‌ర్శ చిట్‌ఫండ్‌లో ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డినా క‌నీసం కోర్టు మెట్లు కూడా ఎక్క‌డం లేదు. ఈనాడు అనే మీడియా చేతిలో ఉండ‌టం వ‌ల్లే ప్ర‌ధాని మోడీ మొద‌లుకుని చంద్ర‌బాబు, అమిత్‌షా, ఎల్‌కే అద్వాని, వైఎస్ జ‌గ‌న్ లాంటి వాళ్లు ఆయ‌న చ‌ల్ల‌ని చూపు కోసం వెంప‌ర్లాడారు. తెలుగు స‌మాజంలో ఎంద‌రో వ్యాపారులున్నారు. వాళ్లంద‌రికీ లేని గుర్తింపు, ప‌ర‌ప‌తి కేవ‌లం రామోజీకి మాత్రమే ఏంటి? ఆ క్రెడిట్ కేవ‌లం ఈనాడు అనే మీడియా సంస్థ‌కు మాత్ర‌మే ద‌క్కుతుంది. మ‌రి త‌న‌ను అంచెలంచెలుగా ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారం తెచ్చే స్థాయికి కార‌ణ‌మైన ఈనాడు ఉద్యోగుల‌ను క‌రోనా కార‌ణంతో ఇంటికి సాగ‌నంపాల‌నుకోవ‌డం న్యాయ‌మా? ఇందుకేనా రామోజీకి ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారంతో ఈ దేశం గౌర‌వించుకుంది? ఇందుకేనా ఈనాడును తెలుగు స‌మాజం ఆద‌రించింది? జ‌నం ఆద‌రాభిమానాల‌ను సొమ్ము చేసుకుని, ఇక అవ‌స‌రం లేదంటూ ఉద్యోగుల‌ను సాగ‌నంపేందుకు లాంగ్ లీవ్‌లు ఇవ్వ‌డం ఏం న్యాయం? ఇదే రామోజీపై మార్గ‌ద‌ర్శికి సంబంధించి అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌ని నాటి రాజ‌మండ్రి ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదు చేయ‌డం, అనంత‌రం కేసుల‌కు వ‌రకు వెళ్ల‌డం తెలిసిందే. అప్ప‌ట్లో త‌న‌పై ఫిర్యాదు, కేసుల‌ను మీడియాపై దాడిగా ఈనాడు చిత్రీక‌రిస్తూ రోజుల త‌ర‌బ‌డి క‌థ‌నాలు, ప‌లు రంగాల్లోని ప్ర‌ముఖ‌ల‌తో ఇంట‌ర్వ్యూలు ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే. అంటే మీ వ్యాపారంలో అక్ర‌మాల‌కు మీడియా ఓ అడ్డుగోడ మాత్ర‌మే అన్న‌మాట‌. మీ అక్ర‌మాల్లో మాత్రం జ‌ర్న‌లిస్టుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించారే….మ‌రి మీ లాభాల్లో కాసింత సొమ్మును క‌ష్టాల్లో ఉన్న జ‌ర్న‌లిస్టుల‌కు పంచ‌డానికి మ‌న‌సు రాలేద‌మ‌య్యా రామోజీ? మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్ వ్య‌వ‌హారంలో మీరు చెప్పింది న‌మ్మి అమాయ‌కంగా రోడ్లు ఎక్కి మీడియాపై దాడిని అరిక‌ట్టాల‌ని గొంతు చించుకుంటూ అరిచాం. పోలీసుల‌తో లాఠీ దెబ్బ‌లు తిన్నాం. ఈ వేళ మీరు లాంగ్‌లీవ్ పేరుతో ఉద్యోగాల నుంచి తొల‌గిస్తే దిక్కుతోచ‌క పిచ్చి వాళ్ల‌లా అరుస్తున్నార‌య్యా! ఇక తెలుగు స‌మాజంలో రామోజీ త‌ర్వాత జ‌ర్న‌లిజం పితామ‌హుడిగా త‌న‌ను తాను ఊహించుకుంటున్న గొప్ప మేధావి వేమూరి రాధాకృష్ణ‌. ఆంధ్ర‌జ్యోతి అంటే తెలుగు స‌మాజానికి వెలుగు ప్ర‌స‌రించే అక్ష‌ర దీప‌మ‌ని ఆర్‌కే భావిస్తుంటారు. కానీ ఆ దీపం వెల‌గ‌డానికి చ‌మురైన జ‌ర్న‌లిస్టుల బ‌తుకుల‌ను మాత్రం ఆర్‌కే అమాన‌వీయంగా రోడ్డున పడేస్తున్నారు. క‌నీసం లాక్‌డౌన్ కాలం ముగియ‌కుండానే త‌న ఉద్యోగుల‌ను రోడ్డుమీదికి ఈడ్చి ప‌డేసి…. మిగిలిన కంపెనీల‌కు ఓ దారి చూపిన ఘ‌న‌త ఆర్‌కేకి మాత్రమే ద‌క్కింది. ద‌మ్మున్న ప‌త్రిక‌, ద‌మ్మున్న చాన‌ల్ అని ప‌దేప‌దే చెప్పుకునే ఆర్‌కే…ఆర్థికంగా, సామాజికంగా త‌న స్థాయి ఊహించ‌ని స్థాయికి ఎద‌గ‌డానికి కార‌ణ‌మైన జ‌ర్న‌లిస్టుల‌ను అత్యంత అమాన‌వీయంగా వీధిన ప‌డేయ‌డం ఆయ‌న‌కే సాధ్యం. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్లు త‌న ప‌త్రిక‌కు యాడ్స్ ఇవ్వ‌లేద‌ని ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసి…. ఇది మీడియాపై దాడిగా పేజీల‌కు పేజీలు వార్తలు రాస్తూ త‌న‌కు న‌చ్చని పాల‌కుల‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్క‌డం మ‌నం త‌ర‌చూ చూస్తూనే ఉన్నాం. మరి మ‌మ్మ‌ల్ని రోడ్డు పాలు చేసినందుకు ఎవ‌రికి ఫిర్యాదు చేయాలి? ఏమ‌ని ఫిర్యాదు చేయాలో తెలియ‌ని స్థితి. లోకంలోని అంద‌రి బాధ‌లు, క‌ష్ట‌న‌ష్టాల గురించి రాసే జ‌ర్న‌లిస్టులు…త‌మ‌ను రోడ్డుపాలు చేసే వాళ్ల గురించి రాసుకోలేని దుస్థితి. ఇదే జ‌ర్న‌లిజంలోని విషాదం. ప్రింట్ మీడియాతో పాటుగా ఎల‌క్ట్రానిక్ మీడియా, సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వంపై త‌ప్పుడు, నిరాధార వార్త‌లు రాసే వాళ్ల‌పై కేసులు లేదా ఇత‌ర‌త్రా చ‌ర్య‌లు తీసుకునే అధికారాన్ని సంబంధిత శాఖ కార్య‌ద‌ర్శుల‌కు క‌ట్ట‌బెడుతూ జ‌గ‌న్ సర్కార్ ఇటీవ‌ల జీవో ఆర్టీ నెంబ‌ర్ 2430 తీసుకొస్తే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి గ‌గ్గోలు పెట్టాయి. క‌లాల‌కు క‌ళ్లెం వేస్తారా అంటూ తాటికాయంత అక్ష‌రాల‌తో వార్త‌ను ప‌బ్లిష్ చేశాం. గంట‌ల త‌ర‌బ‌డి టీవీ చాన‌ళ్ల‌లో చ‌ర్చ‌లు నిర్వ‌హించాం. మ‌రి మీరిప్పుడు ఏకంగా మా క‌డుపుపై కొట్టారే… దీన్ని ఏమ‌ని పిల‌వాలో జ‌ర్న‌లిజానికి ఆద్యులుగా, తెలుగు రాష్ట్రాల్లో పితామ‌హులుగా చెలామ‌ణి అవుతున్న మీరిద్ద‌రూ చెప్ప‌గ‌ల‌రా సార్‌? ప‌్ర‌శ్నించ‌డ‌మే త‌ప్ప పాటించ‌డం త‌మ ఇంటావంటా లేవ‌ని మీరిద్ద‌రూ చెబుతారా? అంతేలేండి ఈనాడును భ‌గ‌వ‌ద్గీత‌గా , ఆంధ్ర‌జ్యోతిని త‌న జ్యోతిగా మార్చిన చంద్ర‌బాబు ఇప్పుడు నోరు తెర‌వ‌లేదెందుకు? జ‌గన్ స‌ర్కార్ ఖ‌జానాలో త‌గినంత సొమ్ము ఉన్నా ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తోంద‌ని రాసిన ఆర్‌కే… కేవ‌లం మూడు వారాల లాక్‌డౌన్‌కే ఉద్యోగుల‌ను తొల‌గించేంత దుస్థితిలో ఉన్నాడా ? మ‌రి గ‌త ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు హ‌యాంలో దోచుకున్న సొమ్మంతా ఏ క‌లుగులో దాచి పెట్టారు? మీకు లాభాలొస్తే ఏనాడైనా మీ మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేసేవాళ్ల‌కు బోన‌స్‌లు ఇచ్చారా? జ‌గ‌న్ స‌ర్కార్‌కైతే ఓ నీతి, ప‌త్రికా య‌జ‌మానులుగా మీకు మ‌రో నీతా? త‌మ ఉన్న‌తికి అక్ష‌రాలెత్తిన కూలీలైన జ‌ర్న‌లిస్టుల‌కు క‌నీసం రెండు నెల‌లు కూడా జీతాలు ఇవ్వ‌లేని డొల్ల కంపెనీలా మీవి? ఎవరిని చూసుకుని మీరింత కాలం ద‌మ్మున్న ప‌త్రిక‌, ద‌మ్మున్న చాన‌ల్ అని విర్ర‌వీగారో, అలాంటి వాళ్ల‌ను క‌ష్ట‌కాలంలో అక్కున చేర్చుకోవాల్సిన బాధ్య‌త లేదా? ఇంత కాలం మీ ఆర్థిక‌, సామాజిక ఎదుగుద‌ల‌కు అనేక నిద్ర‌లేని రాత్రుల‌ను బ‌లి పెట్టిన జ‌ర్న‌లిస్టు కుటుంబాలను వీధిన ప‌డేస్తే… వాళ్ల ఇంట్లో పాల కోసం అల‌మ‌టించే బిడ్డ‌ల ఆర్త‌నాదాల‌కు కార‌ణం ఎవ‌రు? జ‌ర్న‌లిస్టుల ఆక‌లిద‌ప్పుల‌కు బాధ్యులెవ‌రు? మీ ఇద్ద‌రిని న‌మ్ముకోడ‌మే జ‌ర్న‌లిస్టులు చేసిన పాప‌మా? మూడు రోజుల క్రితం కేసీఆర్ నిరాధార వార్త రాశార‌ని మండిప‌డితే… ఆ త‌ర్వాత రోజు ఆంధ్ర‌జ్యోతి సంపాద‌కీయంలో రాసిన ఈ వాక్యాల‌ను ఒక్క‌సారి గుర్తు చేసుకుందాం. “ప్రభుత్వం చూడలేని వాటిని మీడియా చూస్తుంది, చూపిస్తుంది. అది ప్రజల కన్ను, ప్రజల అక్షరం”… మ‌రి ఈ మాట‌ల‌న్నీ ఎప్పుడేమ‌య్యాయి. ఉద్యోగాల‌ను ఊడ‌గొడితే వాళ్ల క‌ష్ట‌న‌ష్టాల‌ను చూసేదెవ‌రు? చూపించేదెవ‌రు? ప్రజల కన్నుగా ఉన్న వాళ్ల ఉపాధి క‌న్ను తీసేసే హ‌క్కు ఎవ‌రిచ్చారు? జ‌ర్న‌లిస్టులంటే న‌మ్మ‌కానికి, త్యాగానికి ప్ర‌తీక‌లు. నిజంగా ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి య‌జ‌మానులు ఆర్థికంగా సంక్షోభంలో ప‌డి ఉంటే ఆ విష‌యాన్ని ఉద్యోగుల‌తో పంచుకుని ఉండాల్సింది. మీ క‌ష్ట‌న‌ష్టాల్లో జ‌ర్న‌లిస్టులతో పాటు మిగిలిన డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు కూడా భాగం పంచుకునే వాళ్లు. ఆంధ్ర‌జ్యోతితో పోల్చుకుంటే ఈనాడులో జీతాలు కొంచెం మెరుగే. త‌మ వేత‌నాల్లో స్వీయ కోత‌లు విధించుకుని త‌మ మీడియా సంస్థ‌ల‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చేంత వ‌ర‌కు త్యాగాల‌కు సిద్ధ‌ప‌డే వారు. ఎందుకంటే వాళ్లు జ‌ర్న‌లిజాన్ని న‌మ్ముకుని వ‌చ్చిన వాళ్లు కాబ‌ట్టి. ఆర్‌కే, రామోజీల జ‌ర్న‌లిజాన్ని అమ్ముకోడానికి వ‌చ్చిన వాళ్లు కాదు కాబ‌ట్టి. ఇక సాక్షి కూడా ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు మార్గంలోనే ప్ర‌యాణిస్తుంద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డానికి సాక్షి ఉద్యోగులు అనేక రాత్రులు నిద్ర‌లేకుండా శ్ర‌మించారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా వాళ్లు ఏ ర‌కంగా చూసినా పెద్దగా ప్ర‌యోజ‌నం పొందింది లేదు. క‌నీసం ఈ విప‌త్తు వేళ వాళ్ల ఉద్యోగాల‌కైనా భ‌ద్ర‌త క‌ల్పిస్తే… అదే పెద్ద మేలు చేసిన వాళ్ల‌వుతారు. అలా కాకుండా ఉద్యోగుల‌ను తొల‌గిస్తే మాత్రం వైఎస్ జ‌గ‌న్‌పై చిర‌స్థాయిగా ఓ మాయ‌ని మ‌చ్చ మిగులుతుంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నంలో పెట్టుకుని సాక్షి యాజ‌మాన్యం నిర్ణ‌యాలు తీసుకోవాలి. ఆ నిర్ణ‌యాలు మంచిని, మాన‌వ‌త్వాన్ని పెంపొందించేలా ఉండాలి.
కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు వచ్చారు.24 ఏళ్ల తర్వాత నాన్ గాంధీ ఫ్యామిలీ నుంచి విధేయుడు ప్రెసిడెంట్ అయ్యారు..కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. ప్రత్యర్థి శశిథరూర్ పై బంపర్ మెజార్టీతో గెలిచారు.ఏడువేలకు పైగా ఓట్ల మెజారిటీ విజయం సాధించారు.ఇది అందరూ ఊహించిందే.కానీ మల్లికార్జున ఖర్గే రాకతో కాంగ్రెస్ ఫేట్ మారుతుందా?పార్టీ రాతని మార్చేస్తారా? కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ నెల 17న ఎన్నికలు నిర్వహించారు.9500 ఓట్లు పోల్ అయ్యాయి. బుధవారం వెల్లడించిన ఫలితాల్లో మల్లికార్జున్ ఖర్గేకి 7,897 ఓట్లు,ప్రత్యర్థి శశిథరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదని పార్టీ వర్గాలు ప్రకటించాయి. 139 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో 24 ఏళ్లు తర్వాత గాంధీకుటుంబయేతర వ్యక్తి అధ్యక్షుడు అయ్యారు.పార్టీ ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రెండు,మూడు రాష్ట్రాల్లో తప్ప దేశమంతా కాంగ్రెస్ వాష్ అవుట్ అయింది.కేడర్ అంతా పార్టీని నమ్ముకున్న ఉన్నా..నడిపించే నాయకుడు లేరు.గ్రూప్ తగాదాల్ని పరిష్కరించే నేత లేరు.కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్..భూతద్దం వేసి వెతికినా కనపించడు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న పార్టీని సమర్థంగా నడిపించలేకపోయారు. ఇంతకుముందులా ఆరోగ్యం సహకరించకపోవడం కూడా ఓ కారణం.ఇక రాహుల్ ఎక్కడ అడుగు పెట్టినా కాంగ్రెస్ కు కలిసి రాలేదు. యూపీ ఎన్నికల్లో చివరి అస్త్రమైనా ప్రియాంకను ప్రయోగించినా ఫలితం రాలేదు.అందుకే జీ23 ఆశించినట్టు కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు.విధేయుడికే పగ్గాలు అప్పగించారు. విధేయుడు పార్టీని గట్టేక్కిస్తారా? గాంధీ ఫ్యామిలీకి మల్లికార్జున ఖర్గే వీరవిధేయుడు. మేడం మాట గీత దాటరు.యువరాజు మాటకు ఎదురుచెప్పరు.పార్టీలో మంచి పేరు వుంది.ఇంకేం సోనియాకు కావాల్సింది ఇదే.పైకి అధ్యక్ష ఎన్నిక నిర్వహించాం.గాంధీయేతర కుటుంబం వ్యక్తికే పార్టీ పవర్ ఇచ్చారు. జీ23 కోరుకున్నది చేశామంటూ సంకేతాలు ఇచ్చారు.మల్లికార్జున ఖర్గే ముందున్నది ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివలే.ఇప్పుడు కాంగ్రెస్ పైకి లేపడం మామూలు విషయం కాదు. కేంద్రంలో బీజేపీని ఢీ కొట్టాలంటే ఈజీ టాస్క్ కాదు. పది మంది సోనియాలు, మరో పదిమంది ఖర్గేలు వచ్చినా కాంగ్రెస్ ని ట్రాక్ లో పడేయలేరు.ఎందుకంటే మోదీషా ధ్వయం అంతగా కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బకొట్టింది. దేశ మ్యాప్ లో అంతా కాషాయకరణ చేసేశారు. ఉన్నా ఒకటి,రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ని ఫేడ్ అవుట్ చేయడమే లక్ష్యంగా మోదీషా అడుగులేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఖర్గే ముందు ఉన్న సవాళ్లు… దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కేడర్ లో కొత్త జోష్ తేవాలి,రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదిర్చాలి. కార్యకర్తలతో ఆత్మవిశ్వాసం నింపాలి.పార్టీని పూర్తిగా పట్టాలు ఎక్కించాలి. బలోపేతం చేయడంతో పాటు… ఉన్న కేడర్ ని నిలుపుకోవాలి.దీనికోసం ముందుగా డిల్లీ స్థాయిలో పార్టీ పటిష్ట పరుచాలి. విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ నేతలు అంతా కలిసి పనిచేసేలా చూడాలి.ఇవే ఖర్గే ముందు పెద్ద సవాళ్లు. బీజేపీని దీటుగా ఢీ కొట్టాలంటే బలమైన నాయకుల్ని తెరమీదకి తేవాలి. జనరల్ ఎలక్షన్స్ కు సమయం కూడా ఎక్కువ లేదు. ఈలోపే పార్టీ నేతల్ని దారిలోకి తేవాలి. 2024 ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చే నేతల్ని తయారు చేయాలి. ఇదే ఖర్గేకు టఫ్ టాస్క్. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో ఉంది. అంతే కాదు ఇంకో పదేళ్లవరకు బీజేపీ వ్యతిరేక కూటమిని ఒక్కటి చేస్తారా? మోడీ అండ్ కోని ఢీకొట్టలేరనే టాక్ ఉంది. ఇక యూపీయే పరిస్థితి అంతే.ఒకప్పుడు వీరి వెంటనడిచినవాళ్లు…ఇప్పుడు కాంగ్రెస్ నే తమ వెంటరావాలంటున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిని కాంగ్రెస్ ఒక్కటి చేయలేకపోతోంది. కలిసొచ్చేవాళ్లనూ కలుపుకోలేకపోతుంది. ఇప్పుడు ఖర్గేకు ఇదే అతిపెద్దసవాల్.పార్టీ పటిష్టంతో పాటు బీజేపీ వ్యతిరేక కూటమిని ఒక్కటి చేయాలి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి టఫ్ ఫైట్ ఇచ్చేలా కాంగ్రెస్ శ్రేణుల్ని నడిపించాలి. యూపీయే భాగస్వామ్య పక్షాల్ని కలుపుకుపోవాలి. దేశంలో బీజేపీకి ప్రత్యమ్నాయశక్తి రావాలి. కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నది ఇదే. చూడాలి కొత్త అధ్యక్షుడితోనైనా కాంగ్రెస్ ఫేట్ మారుతుందేమో.
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వీపునొప్పితో బాధపడుతుండగా, అతడు టీ20 వరల్డ్ కప్ లో ఆడేది, లేనిదీ ఇప్పుడే చెప్పలేమని ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. బుమ్రా వైద్య నివేదికలపై మరింత లోతుగా వెళ్లదలుచుకోలేదని, అతడు అందుబాటులో ఉండే విషయంపై అధికారిక ప్రకటన కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. బుమ్రా వీపు దిగువ భాగంలో ఒత్తిడి కారణంగా స్వల్ప పగులు ఉన్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. అయితే, ఆ గాయానికి బుమ్రా ఎంత కాలం విశ్రాంతి తీసుకోనున్నాడన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. టీ20 వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్ కు బుమ్రా లేకపోవడంతో పెద్ద లోటు. అందుకే ఏ మాత్రం అవకాశం ఉన్నా బుమ్రాను ఈ టోర్నీలో ఆడించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బుమ్రా ఇంకా టీ20 వరల్డ్ కప్ కు దూరం కాలేదని అన్నారు. ఈ నేపథ్యంలో, టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ, ఇప్పటివరకైతే దక్షిణాఫ్రికాతో సిరీస్ నుంచి బుమ్రా పూర్తిగా తప్పుకున్నాడని, అయితే రానున్న రోజుల్లో ఏంజరగనుందో వేచిచూడాలని పేర్కొన్నారు. సాధారణంగా వీపు గాయాలకు ఆర్నెల్ల విశ్రాంతి అవసరమవుతుందని నిపుణులు చెబుతుండగా, ద్రావిడ్ మాత్రం బుమ్రా విషయంలో ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. బుమ్రా విషయంలో అధికారిక ప్రకటన కోసం వేచిచూస్తున్నామని, అది జట్టుకు మేలు కలిగేలా ఉండాలని కోరుకుంటున్నామని వివరించారు. Rahul Dravid Bumrah T20 World Cup Team India Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?..... We are here for YOU: Team ap7am.com
మూలాలు: తప్పుడు సమాచారం యొక్క భాగాలలో ఇది ఒకటి, నేను చిన్నప్పుడు ఈ తరహా వెబ్ సైట్లు ఉండాలని కోరుకుంటున్నాను, అందువల్ల నేను నా తండ్రిని దాని వైపుకు చూపించగలిగాను మరియు అప్పటికే మూసివేయమని చెప్పాను. 'పెన్నీలు 100 కంటే ఎక్కువ పరిమాణంలో చట్టబద్దమైనవి కావు' అని అతను ఎన్నిసార్లు గంభీరంగా భావించాడో నాకు గుర్తులేదు. వంద వంద శాతం కంటే ఎక్కువ నాణేలను కలిగి ఉన్న ఏ చెల్లింపు ప్రతిపాదనను తిరస్కరించడానికి 'చట్టబద్ధంగా' అనుమతించబడింది (మరియు, బహుశా, చట్టబద్ధమైన టెండర్ యొక్క ఇతర రూపాల్లో ఇచ్చే చెల్లింపును 'చట్టబద్ధంగా' తిరస్కరించలేము). చాలా ఇతర విషయాల మాదిరిగా అతను చనిపోయాడు తప్పు (మరియు అది కూడా నాకు తెలుసు), కానీ నాకు మార్గం లేదు రుజువు అతడు తప్పు. నేను ఇప్పుడు చేయగలను. శీర్షిక 31 ( డబ్బు మరియు ఆర్థిక ), ఉపశీర్షిక IV ( డబ్బు ), అధ్యాయం 51 ( నాణేలు మరియు కరెన్సీ ), సబ్‌చాప్టర్ I ( ద్రవ్య వ్యవస్థ ), సెక్షన్ 5103 ( న్యాయమైన ప్రతిపాదన ) యునైటెడ్ స్టేట్స్ కోడ్ యొక్క: యునైటెడ్ స్టేట్స్ నాణేలు మరియు కరెన్సీ (ఫెడరల్ రిజర్వ్ నోట్స్ మరియు ఫెడరల్ రిజర్వ్ బ్యాంకులు మరియు జాతీయ బ్యాంకుల నోట్లతో సహా) అన్ని అప్పులు, పబ్లిక్ ఛార్జీలు, పన్నులు మరియు బకాయిలకు చట్టబద్ధమైన టెండర్. విదేశీ బంగారం లేదా వెండి నాణేలు అప్పులకు చట్టబద్దమైన టెండర్ కాదు. ఈ శాసనం అంటే, యునైటెడ్ స్టేట్స్ ట్రెజరీ మాటలలో, “[A] ll యునైటెడ్ స్టేట్స్ డబ్బు… రుణదాతకు టెండర్ ఇచ్చినప్పుడు అప్పులకు చెల్లించే చెల్లుబాటు అయ్యే మరియు చట్టబద్ధమైన ఆఫర్. ఏదేమైనా, వస్తువులు మరియు / లేదా సేవలకు చెల్లింపు కోసం ఒక వ్యక్తి లేదా సంస్థ కరెన్సీ లేదా నాణేలను అంగీకరించాలని ఫెడరల్ చట్టం ఆదేశించలేదు. ” మరో మాటలో చెప్పాలంటే, యు.ఎస్. కరెన్సీ మరియు నాణేలు చెల్లింపులు చేయడానికి ఉపయోగించవచ్చు, కానీ వ్యాపారులు తప్పనిసరిగా అన్ని రకాల వ్యాపార లావాదేవీల కోసం అంగీకరించాల్సిన అవసరం లేదు. ఒక షూ మేకర్ తన ఉత్పత్తులను జతకి 8000 జెల్లీ బీన్స్‌కు విక్రయించాలనుకుంటే, అతను అలా చేయటానికి అర్హత కలిగి ఉంటాడు, అందువల్ల కొనుగోలుదారుడు చట్టబద్ధమైన టెండర్‌లో సమానమైన విలువను అంగీకరించమని కోరలేడు. ఏదేమైనా, లీగల్ టెండర్ అనేది అప్పులు మరియు వస్తువులు లేదా సేవలకు చెల్లింపులు ఉన్న ఒప్పంద ఒప్పందాలలో పేర్కొనబడకపోతే చెల్లింపు యొక్క డిఫాల్ట్ పద్ధతి. కాబట్టి, ఉదాహరణకు, ఒక ఆటోమొబైల్ డీలర్ మీకు కారును, 000 8,000 కు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుంటే, కానీ మీరు నెలవారీ చెల్లింపులు చేయడం ప్రారంభించినప్పుడు అతను వాటిని తిరస్కరించాడు మరియు బదులుగా బంగారంలో చెల్లించాలని కోరుకుంటే, మీరు కోర్టుకు వెళ్లి మీదే కలిగి ఉండవచ్చు చెల్లుబాటు అయ్యే చెల్లింపు ఆఫర్ మరియు నిరాకరించిన కారణంతో డిశ్చార్జ్ చేయబడింది. 19 వ శతాబ్దం చివరి వరకు, పెన్నీలు మరియు నికెల్లు చట్టబద్దమైనవి కావు. 1873 మరియు 1879 నాటి నాణేల చట్టాలు వాటిని 25 సెంట్ల వరకు మాత్రమే అప్పులకు చట్టబద్దమైన టెండర్‌గా చేశాయి, ఇతర పాక్షిక నాణేలు (డైమ్స్, క్వార్టర్స్ మరియు సగం డాలర్లు) legal 10 వరకు ఉన్న మొత్తాలకు చట్టబద్దమైన టెండర్. అన్ని యు.ఎస్. నాణేలు ఏ మొత్తంలోనైనా చట్టబద్దమైన టెండర్ అని 1965 నాటి నాణేల చట్టం పేర్కొనే వరకు ఇది చట్టంగానే ఉంది. ఏదేమైనా, చట్టపరమైన టెండర్ చెల్లింపు రూపంగా అంగీకరించబడిన సందర్భాల్లో కూడా, ప్రైవేట్ వ్యాపారాలు వారు ఏ విధమైన చట్టపరమైన టెండర్లను అంగీకరిస్తారో పేర్కొనడానికి ఇప్పటికీ ఉచితం. ఒక దుకాణం $ 20 బిల్లుల కంటే పెద్ద కరెన్సీని తీసుకోకూడదనుకుంటే, లేదా వారు పెన్నీలు తీసుకోవటానికి ఇష్టపడకపోతే, లేదా వారు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ వారు అలా చేయటానికి అర్హులు (కానీ, ఇంతకు ముందు చెప్పిన, వారు కొనుగోలుదారులతో లావాదేవీల్లోకి ప్రవేశించే ముందు వారి చెల్లింపు విధానాలను పేర్కొనాలి). వ్యాపారాలు పెన్నీలను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి స్వేచ్ఛగా ఉంటాయి, ఎందుకంటే ఒక నిర్దిష్ట మొత్తానికి మించి పరిమాణంలో లాభం పొందినప్పుడు పెన్నీలు చట్టబద్దమైన టెండర్‌గా పరిగణించబడతాయని ఏ చట్టం పేర్కొనలేదు.
ఈ చాప్టర్ వ్రాస్తున్నప్పుడు ఒక యువకుడు వచ్చి ఈ పుస్తకం ఎవరు చదువుతారు? చదివి ఎవరైనా ఆచరిస్తారా? ఎవరికైనా ఉపయోగపడుతుందా? అని అడిగాడు. నిజమే చాలా మందికి చదివే అలవాటు లేక పోవచ్చు. చదివే అలవాటున్నవారు వేరే పుస్తకంతో పోల్చవచ్చు. కాని నేను ఈ పుస్తకంలో వ్రాసిన 'ది సీక్రెట్' అనే భావప్రపంచం ఆధారంగా, ఇది చేరవలసిన వారికి ఖచ్చితంగా చేరుతుంది. ఎంతమంది కావాలి, చరిత్ర సృష్టించడానికి? ఆ కొద్దిమందికి ఈ పుస్తకం సింహబలాన్ని ఇస్తుంది. అది మీరే కావొచ్చు. ఈ పుస్తకంలో ఇమిడి ఉన్న ఎన్నో విషయాలు మీ విజయానికి అత్యంత కీలకమని నేను నమ్ముతున్నాను. ప్రత్యేకంగా లక్ష్య సాధన వెనుక ఉండే ఒక భావప్రపంచం గురించిన విషయాలు మీ ఆలోచనా దృక్పదాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధాలు. మీరు విజయానికి అత్యంత చేరువలో ఉన్నారు. దానికి సాక్ష్యం ఈ పుస్తకం మీ చేతిలో ఉండడమే. ఇక్కడ మొదటి చాప్టర్ లోని కొంత భాగం రెండు ఆర్టికల్స్ గా ఇది వరకే వ్రాయడం జరిగింది . ఆ రెండు ఆర్టికల్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి....దాని తరువాయి భాగం స్వప్నం - లక్ష్యం - ఆదర్శం లక్ష్యం...("ఎటువంటి పనికైనా ఆరంభం ఓ ముఖ్యమైన ఘట్టం అవుతుంది") లక్ష్యం అంటే !....(ది సీక్రెట్ ....వేణు భగవాన్..) స్వప్నం - లక్ష్యం - ఆదర్శం మీ మదిలో భవిష్యత్తును ఊహించడం స్వప్నమైతే, లక్ష్యాలు వాటిని నిజం చేసే సాధనాలు, ఇలా ఒక కల కలిగి ఉండడమే విజన్ అంటారు. ఉదాహరణకు నా కల: భారతదేశంలో విద్యా విధానంలో సమూల మార్పులు కలిగి, చిన్ననాటి నుండే వారి సహజ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి వారికి జీవితానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పి, ఆత్మ విశ్వాసంతో కూడిన జీనియస్ లతో దేశం, ప్రపంచం నిండడమే నా కల, నా పుస్తకాలు, ఉపన్యాసాలు నా ఆయుధాలు. (ఈ మధ్యనే వ్రాసిన ది ఫైర్ పుస్తకం మొత్తం దీని గురించే ఉంటుంది). మార్పులో అందరూ భాగస్వాములే, నూతన సృష్టిలో మీ షేరు ఎంత అన్నదానిపై, మీ విజయం ఆధారపడి ఉంటుంది. మీ కళల వైపు అడుగులు వేసిననాడు మీరూ ఓ co-creator అవుతారు. 'జీవితంలో అత్యుత్తమ టైం వేస్ట్ ఏమిటంటే మీరు చేయక్కరలేని పనిని, అత్యంత బాగా చేసేయడమే'. ఇతరులు బాగా చేసే పనులను చేయడంలోనే ఉన్న సమయమంతా అయిపోతే మనం మాత్రమె చేయగల ఒక గొప్ప పనిని చేయడానికి సమయమేదీ! నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా, ఏ సమరం ఎవ్వరిదో తేల్చుకో ముందుగా అన్నమాట అక్షర సత్యం. ఎవరి పని వారికి దొరికితే, అది అసలు పనే కాదు. అలాంటి పని ఎంత త్వరగా దొరికితే, అంత త్వరగా ఆ వ్యక్తి ఆ పనిలో నిష్ణాతుడవచ్చు. విజన్ ఎలాంటిదంటే ఒక కారుకు హెడ్ లైట్ లాంటిది. ఆ వెలుగు వంద మీటర్లే పడినా, ఆ వెలుగులో రోడ్డుకు ఇరువైపులా ఉన్న సైన్ బోర్డులు సహకారంతో, వందల కిలోమీటర్ల దూరాన ఉన్న గమ్యాన్ని కూడా అలవోకగా చేరుకోవచ్చు... ఒక సమయంలో ఒకే ప్రధాన లక్ష్యం "తెలివైన మస్తిష్కం తన శక్తియుక్తులన్నిటినీ ఒకే ఒక విషయం పైనే కేంద్రీకరించి, పనులను సాగదీస్తుంది..ఖచ్చితంగా విజయాలు సాధిస్తుంది." -బోనీ ఎంత ఎండ రోజైన కూడా ఒక కాగితం సూర్యకిరణాల వల్ల కాలదు. అవే కిరణాలను శక్తివంతమైన భూతద్దంలో నుండి ప్రసరింపచేస్తే ఆ కాగితం కాలుతుంది. జీవిత లక్ష్యం 'గమ్యం' అయితే, ప్రస్తుత ప్రధాన లక్ష్యాలన్నీ దారిలో స్టేషను వంటివి. ప్రతీ స్టేషనూ దాటుకుంటూ వెళ్తేనే గమ్యాన్ని చేరగలం. లక్ష్యసాధనకు అత్యంత అవసరమైనది ఏకాగ్రత మాత్రమే. పది పనులను ఒకేసారి సాధించలేము. ఒక్కొక్క పనిని ఒక లక్ష్యంగా తీసుకొని, ఆ లక్ష్యమే గురిగా పనిచేసినట్లయితే, అంతిమ లక్ష్యం అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది. ప్రతిభతో కూడిన లక్ష్యం సరైన వాడకం లేని పనిముట్లకి తుప్పు పట్టినట్లే, సక్రమంగా వాడక పొతే మనిషి మనసు కైనా తుప్పు తప్పదు. అలాగే చక్కగా పట్టించుకోని తోట కలుపు మొక్కలకి నిలయమైనట్లే, నిర్లక్ష్యానికి గురైన ప్రతిభ నీరసించి నశించి పోతుంది. - ఎథెల్ ఆర్ పేజ్ ప్రతి ఒక్కరిలో సహజమైన ఒక అసాధారణ ప్రతిభ ఉంటుంది. అది ఒక ఆట అయి ఉండొచ్చు ఒక పాట అయి ఉండొచ్చు ఒక కళ అయి ఉండొచ్చు. కొంతమంది చాలా రంగాలలో సమర్ధులై ఉండవచ్చు. కానీ అన్నిటకన్నా ఎక్కువ నైపుణ్యం, మక్కువగల ప్రతిభ ఏదో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ప్రతిభ అంటే చాలా మంది తెలివితేటలు అనుకుంటారు. కాదు, అత్యంత సామర్ధ్యం, ఆసక్తి ఉన్న రంగం. తెలివితేటలు, నైపుణ్యం సాధన తో మెరుగు పరుచుకోవచ్చు. తమకు ప్రతిభ ఉన్న రంగాన్ని గుర్తించి, కృషి చేసిన వారు గొప్ప వారు కాగలరు. ఈ ప్రపంచం లో ప్రతి ఒక్కరూ ఒక అసాధారణ ప్రతిభ తో జన్మించారు. ఏ ఇద్దరి వేలి ముద్రలు సరిపోనట్లే ఏ ఇద్దరి ప్రవృత్తి ఒకే రీతిలో ఉండదు. ఒకే ఆట ఎంత మంది ఆడినా ఏ ఇద్దరూ ఒకే రీతిలో ఆడరు. ఎవరి శైలి వారిది. మన దేశంలో ప్రతిభకు కొదవలేకపోయినా, బీద దేశంగా ఉండడానికి కారణం ప్రతీ ఒక్కరూ తాము ఇతరుల వలె కావాలనే ప్రయత్నంలో తమ అసలు ప్రతిభను మరచిపోతారు. వాళ్ళ సొంత ప్రతిభ ఉన్న రంగం మాత్రం ఒక హాబీగానో లేక చిన్నప్పుడు నేను ఫలానా వాటిలో ఫస్టు తెలుసా అని చెప్పుకోవడానికో మిగిలిపోయుంటుంది. అందరూ ప్రపంచాన్ని బట్టి పోదాం అనుకునే ప్రయత్నంలో బ్రతుకు తెరువు సంపాదించుకోగలుగుతారు. కానీ తమ అసలు ప్రతిభకు సానబడితే, ప్రపంచమే తనతో వస్తుందని తెలుసుకోరు. అందుకేనేమో మనం మానవ వనరుల అభివృద్దిలో ప్రపంచ దేశాలలో 132 వ స్థానంలో ఉన్నాము. జీవితంలో అత్యంత విషాదం మరణం కాదు, జీవించి ఉండగానే మరణించే మానవ ప్రతిభ. ఉదాహరణకు మీ చిన్నప్పుడు ఏ ఆటలోనో, పాటలోనో, ఏదేని కళలోనో ఎంత ప్రతిభ ఉన్నా, మన పెద్దలు నీకిదేమైనా కూడు పెడుతుందా? అని ఉత్సాహం పై నీళ్ళు చల్లి ఉంటారు. నిజమే మీరు ఎంచుకున్న మరో వృత్తి మీకు కూడు పెట్టవచ్చు. కానీ మీకు ఎంతగానో ప్రతిభ ఉన్న వృత్తి ఎంతో మందికి కూడు పెడుతుంది, మీకు పరమాన్నం పెడుతుంది అనడంలో సందేహం లేదు. మనిషి డబ్బు వెనకాల పడితే డబ్బు రావచ్చు కానీ తను అత్యధికంగా ఇష్టపడే పని వెనకాల పడితే సంపదతో పాటు అనంతమైన ఆనందం వాళ్ళ సొంతమవుతుంది. డాక్టర్ నీరజ్ అనే నా స్నేహితుని ఇంటిలో ఇంచిమించు అందరూ డాక్టర్లు అవడంతో ఆయనా డాక్టర్ అయ్యారు. కానీ ఆయనకి పెయింటింగ్ అంటే ప్రాణం, డాక్టరు వృత్తిని వదిలి, చిత్రలేఖనంలో మరో ముందడుగు వేసి, గ్రాఫిక్ డిజైనింగ్ మరియు మల్టిమీడియాల్లో వైద్య వృత్తికే ఎనలేని సేవలందిస్తున్నారు. మీలో ఉత్సాహం ఉంటే ఎప్పుడైనా ఆ అసలు సిసలైన సహజ ప్రతిభను పైకి తీసుకురావచ్చు. ఆడుతూ పాడుతూ అత్యున్నత శిఖరాలందుకోవచ్చు. లక్ష్యం వెనకాల భావప్రపంచంలో జరిగే అద్బుతాలు తెలియక పోవడం వల్లే ఎంతో మంది సమున్నత లక్ష్యాలను ఏర్పరచుకోవడం లేదు. మన ప్రవృత్తే మన వృత్తి కావొచ్చు లేదా మన వృత్తిని మన ప్రవృత్తికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఏమైనా ఒక లక్ష్యంగా అనుకున్నది సాధించవచ్చు. ఏ రంగానికైనా ప్రతిభను మలచుకోవచ్చా? తప్పనిసరిగా, ప్రస్తుతం ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగాన్ని తన ప్రతిభకు అనువుగా మార్చుకోవడం తెలివైనవారు చేసే పని. ఉదాహరణకు ఈ రోజు హీరో పాత్రలకు పనికి వస్తాడా అనుకునే వ్యక్తులు తమ అంతర్గత ప్రతిభతో నైపుణ్యం పెంచుకుని, ఉన్న అవకాశాలను వినియోగించుకుని, బాహ్య సౌదర్యం కాదు, లోపలి ఫైర్ ముఖ్యమని మనకు చెప్పకనే చెప్పారు. మనం అనుకోవచ్చు, అవకాశం ఉంటే ఎవరైనా రాణిస్తారు అని, సపోర్టు ఉన్నా రాణించని వాళ్ళు చాలా మందే ఉన్నారు. ప్రేక్షకులు అభిమానంతో సినిమాలు చూసే రోజులు పోయాయి. పోషించిన పాత్రలకే అభిమానులు గానీ వ్యక్తులకు కాదని చాలా మందికి అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. అవకాశం ఉంటే, ఏ రంగం అయినా వీడిన మార్కు సృష్టించి, వృత్తిని కొత్త కోణంలో చూడవచ్చు. ఏ రోజు మనకు కావలసింది సాధారణ మార్పు కాదు, విప్లవాత్మక మార్పు.కొత్తది రావాలంటే పాత పద్దతులకు బ్రేక్ వేయాలి. ప్రతి సరదా వృత్తి కానవసరం లేదు. వేల కోట్ల సంస్థ రేమాండ్స్ యజమాని విజయ్ పాత్ సింఘానియాకు హాట్ ఎయిర్ బెలూన్ అంటే చిన్ననాటి నుండీ మక్కువ. 2005 సంవత్సరంలో 69 సంవత్సరంల వయస్సులో హాట్ ఎయిర్ బెలూన్ లో అత్యంత ఎత్తుకి (69,852 అడుగులు) ఎగిరి, ఇంచుమించు అంతరిక్షాన్ని తాకి కొత్త ప్రపంచ రికార్డు స్థాపించారు. ఇటు వ్యాపారంలో విజయం, అటు ఆత్మ సంతృప్తి, రేమండ్స్ - ది కంప్లీట్ మేన్ అన్న స్లోగన్ ఆయనకు సరిగ్గా సరిపోతుంది.
: జమ్ము కశ్మీర్‌లో పోలీసు ఉన్నతాధికారి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య అనంతరం పరారీలో ఉన్న అతడి అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జమ్ము డీజీ హత్యకేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌ తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు గుర్తింపు జమ్ము, అక్టోబరు 4: జమ్ము కశ్మీర్‌లో పోలీసు ఉన్నతాధికారి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య అనంతరం పరారీలో ఉన్న అతడి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. జమ్ము కశ్మీర్‌ జైళ్ల విభాగం డీజీ హేమంత్‌ కుమార్‌ లోహియా (57) సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వారి ఇంటిలో పనిచేసే యాసిర్‌ అహ్మద్‌(23) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. దాడి జరిగిన సమయంలో లోహియా తన పాదాలకు నూనె రాసుకుంటున్నారని సీనియర్‌ పోలీసు అధికారి ముఖేశ్‌ సింగ్‌ తెలిపారు. తొలుత ఆయనకు ఊపిరాడకుండా చేసిన హంతకుడు... విరిగిన కెచప్‌ బాటిల్‌తో గొంతు కోశాడని, ఆ తర్వాత మృతదేహాన్ని మంటల్లో తగులబెట్టేందుకు ప్రయత్నించాడని వివరించారు. మంటలను గుర్తించిన భద్రతా సిబ్బంది ఇంటి లోపలికి వెళ్లేందుకు యత్నించగా, లోపలి నుంచి గడియ పెట్టి ఉందన్నారు. ఆరు నెలల క్రితం వారి ఇంట్లో పనిలో చేరిన నిందితుడు యాసిర్‌ దూకుడు స్వభావం కలిగిన వాడని, తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. హత్యకు ఉపయోగించినట్లుగా చెబుతున్న విరిగిన కెచప్‌ సీసాతో పాటు యాసిర్‌ డైరీ, కొన్ని పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇప్పటి వరకూ దర్యాప్తులో ఎటువంటి ఉగ్ర లింకులను గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మూడు రోజుల పర్యటన ప్రారంభించిన మొదటిరోజే ఈ ఘటన వెలుగుచూసింది. డైరీలో ఏముందంటే... పోలీసులు స్వాధీనం చేసుకున్న యాసిర్‌ డైరీ అతడి మానసిక స్థితిని ప్రతిబించేలా ఉంది. ‘ప్రియమైన మరణమా... నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను’, ‘నేను నా జీవితాన్ని ద్వేషిస్తున్నాను’, ‘జీవితమంటే వేదనే’ అని కొన్ని పేజీల్లో రాయగా, ‘నా జీవితం 1%, ప్రేమ 0%, ఒత్తిడి 90%, విచారం 99%, కపటమైన నవ్వు 100%’ అని ఫోన్‌ బ్యాటరీ రూపంలో గీసిన డ్రాయింగ్‌పై రాసుకున్నాడు.
YouTube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ తాజాగా కొత్త ఫీచర్లు తెచ్చింది. ఇందులో చానెల్స్‌లోని వీడియోలను మూడు ప్రత్యేక ట్యాబ్ లలో విభజించనున్నారు. తాజాగా యూట్యూబ్‌కు అనేక ఫీచర్స్ అదనంగా వచ్చాయి. ఇందులో భాగంగా కొత్త ట్యాబ్స్ సదుపాయాన్ని యూట్యూబ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఉపయోగాలు ఏముంటాయో ఇక్కడ తెలుసుకోండి.. యూట్యూబ్ తెచ్చిన కొత్త ఫీచర్ ప్రకారం.. ఏదైనా యూట్యూబ్ చానల్ లాంగ్ వీడియోలు, షార్ట్స్, లైవ్ వీడియోలను ఈజీగా గుర్తించొచ్చు. యూజర్లకు కొత్తగా ఉపయోగపడుతుంది. ఇప్పటి దాకా లెన్తీ వీడియోలు, షార్ట్స్, లైవ్ వీడియోలన్నీ ఒకే వరుసలో యూజర్ కు కనిపిచేవి. చానల్ లో వెతకడానికి కొంచం సమయం పట్టేది. యూట్యూబ్ కొత్తగా తెచ్చిన ఫీచర్ లో వీటికి సులువైన పరిష్కారం దొరికింది. చానల్ పేజీలో లాంగ్ వీడియోలు, యూట్యూబ్ షార్ట్స్ కు స్పెషల్ ట్యాబ్స్ ను క్రియేట్ చేశారు. లైవ్ వీడియోలను మరో కేటగిరీ కింద విభజిస్తూ ట్యాబ్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో కూడా యూట్యూబ్ షార్ట్స్ ను ప్రత్యేకంగా చూడాలనుకొనే వారికి షార్ట్స్ ట్యాబ్ ఉపయోగపడుతుంది. వెబ్ వెర్షన్ లోనూ అందుబాటులోకి.. మరోవైపు ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూట్యూబ్ యాప్స్ తో పాటు వెబ్ వెర్షన్ లో కూడా ఇలాంటి సౌకర్యం తెచ్చింది యూట్యూబ్. ఈ క్రమంలో చాలా మొబైళ్లకు ఇప్పటికే యూట్యూబ్ ఈ అప్ డేట్స్ ను చేర్చింది. ఇంకా కొందరికి అప్ డేట్ రావాల్సి ఉంది. చానల్ పేజీ డీటెయిల్స్ ను కూడా యూట్యూబ్ మారుస్తోంది. డార్క్ మోడ్ ఇంకా పెరిగింది. లైక్, డిస్ లైక్ బటన్లను కాస్త డిఫరెంట్ గా మార్చింది.
Telugu News » Human interest » What You See First Will Reveal Your Level of Attentiveness, This Tricky Optical Illusion Baffles Internet Optical Illusion: ఈ ఫోటోలో మీరు చూసే మొదటిది.. మీరు ఎంత అలెర్ట్‌గా ఉంటారో చెప్పేస్తుందోచ్! ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి.. ఒక వ్యక్తి మెదడు ఎలా పని చేస్తుందో.. అతడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలాంటి.. Optical Illusion Ravi Kiran | Sep 28, 2022 | 12:36 PM ఆప్టికల్ ఇల్యూషన్.. ఇటీవల సోషల్ మీడియాలో ఈ పేరు మారుమ్రోగుతోంది. ఎక్కడ చూసినా ఇవే చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి.. ఒక వ్యక్తి మెదడు ఎలా పని చేస్తుందో.. అతడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలాంటి అంతర్దృష్టితో చూస్తాడన్నది చెప్పేస్తుంది. ఆప్టికల్ ఇల్యూషన్ టెస్టులను.. తమ పేషెంట్ల స్టేటస్ తెలుసుకునేందుకు ఉపయోగిస్తుంటారు సైకాలజిస్టులు. మరి అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పైన పేర్కొన్న ఫోటో మీ ఏకాగ్రత ఎలాంటిదో చెప్పేస్తుంది. అందులో చూసే మొదటిది మీరు ఎంత అలెర్ట్‌గా ఉన్నారో సూచిస్తుంది. ఆ ఫోటోలో మీకు కనిపించేవి రెండు.. ఒకటి మనిషి ముఖం అయితే.. మరొకటి ఎలుక లాంటి జంతువు. మరి మీకు ఈ రెండింట్లో మొదట ఏది కనిపించింది. ఒక మనిషి ముఖం: మొదటిగా మీరు మనిషి ముఖాన్ని చూసినట్లయితే.. మీ చుట్టూ ఉన్న అంశాలపై మీరు తగినంత శ్రద్ధ వహిస్తారు. మీరు నియమాలను పాటిస్తూ.. పనులు త్వరతగిన పూర్తి చేయడంలో సిద్దహస్తులు. ఎలుక: మీరు మొదటిగా ఎలుకను చూసినట్లయితే.. మీరు అద్భుతమైన పరిశీలనా నైపుణ్యాలను కలిగి ఉంటారు. అన్నింటా అత్యంత శ్రద్ధ వహిస్తారు. మీలో సృజనాత్మకత, పరిశోధనా శక్తి ఎక్కువగా ఉందని అర్ధం.
Telugu News » Entertainment » Shahrukh rukh khan latest movie jawan non theatrical rights sold for huge amount Telugu Movie News Jawan Movie: ఏమాత్రం తగ్గని బాద్‌షా రేంజ్‌.. కళ్లు చెదిరే ధరకు షారుఖ్‌ సినిమా హక్కులు.. Jawan Movie: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'జవాన్‌'. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌, పోస్టర్‌లు.. Jawan movie non theatrical rights Narender Vaitla | Sep 25, 2022 | 1:35 PM Jawan Movie: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జవాన్‌’. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌, పోస్టర్‌లు చిత్రంపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ సినిమాలో షారుఖ్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జీరో’. 2018లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. అయితే నాలుగేళ్ల నుంచి కొత్త సినిమా రాకపోయినా షారుఖ్‌ రేంజ్‌ ఏమాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనమే జవాన్‌ చిత్రానికి పలికిన నాన్‌ థియేట్రికల్‌ హక్కులు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నాన్‌ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అన్ని భాషల్లో కలుపుకొని ఈ సినిమా హక్కులు ఏకంగా రూ. 250 కోట్లకు డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. షారుఖ్‌ ఖాన్‌ రేంజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు అనకడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అంటూ ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే షారుఖ్‌ ఇందులో డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతోన్న జవాన్‌ ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజాగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలసిన వారిని పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖులు మహేష్ బాబు, మంచు లక్ష్మి, థమన్, బండ్ల గణేష్ ప్రభూతులు కరోనాకు గురయ్యారు. రాష్ట్రంలో కూడా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. సోమవారం ఒక్కరోజే 1,825 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 15 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనాతో ఒక‌రు మృతి చెందారు. ఇక వైరస్ బారి నుంచి 350 మంది కోలుకున్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేపింది. తాజాగా 15 మంది మెడికల్ స్టూడెంట్స్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో కాలేజీలో కోవిడ్ సోకిన విద్యార్థుల సంఖ్య 41కు చేరింది. దీంతో వారంతా హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. రోజురోజుకు కాలేజీలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రొఫెసర్లు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా వైద్య కశాశాలలో 24 మంది వైద్య విద్యార్థులు కొవిడ్‌ బారినపడ్డారు. దాదాపు 200 మందికిపైగా ఉండే ఒక్కో హాస్టల్‌లో 12 మంది చొప్పున కరోనా బారినపడడంతో మిగిలిన వైద్య విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మిగిలిన విద్యార్థుల నుంచి నమూనాలను సేకరించి ప రీక్షల కోసం పంపారు. మరోవైపు గత వారం రోజులుగా నర్సింగ్‌ విద్యార్థులకు ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో మరో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గాంధీలో 10మంది హౌస్‌ సర్జన్ల కు పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడ 52 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలు (FAME) పథకంలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్ బస్సులను ఉపయోగించే విషయంలో పెద్ద నగరాలనే పరిగణనలోకి తీసుకున్నకేంద్రం ఇప్పుడు వాటిని దేశంలోని ఇతర చిన్న నగరాల్లో సైతం విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకు అనుగుణంగా హిమాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడానికి పథకాన్ని రూపొందిస్తోంది. ఇప్పటి వరకు బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ వంటి వాయు కాలుష్యం అధికంగా ఉన్న పెద్ద నగరాలపై FAME కంటే తక్కువ విద్యుత్ బస్సులను సరఫరా చేయడం కోసం దృష్టి పెట్టింది.. ఇప్పుడు, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ కూడా FAME రక్షణను పెంచబోతున్నది. ఫేమ్‌లో లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ స్థావరాన్ని ఉంచుతున్న PLI స్కీమ్‌కు దిగువన ఉన్న బ్యాటరీ ఒక ముఖ్యమైన అంశం. ఇక్కడే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడేది. PLI పథకం కింద, సుమారు 30-35 GW వరకు ఉత్పత్తిని పొందడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది. 108 GW కోసం హక్కుదారులను కనుగొన్నది, అటువంటి పెట్టుబడుల కోసం వాటి పరిమితులతో సమానమైన వాటికోసం త్వరితగతిన ప్రయత్నాలు చేస్తోంది. ఫెడరల్ ప్రభుత్వం 50 GW లక్ష్యాన్ని పక్కన పెడితే, 75 GW సామర్థ్యాన్ని పెంచే లక్ష్యాలను కలిగి ఉన్నదనే అంశాన్ని అనుమతించబడిన సంస్థల ద్వారా తెలియజేయబడింది. కాబట్టి, దేశం 125 GW సామర్థ్యాన్ని కలిగి ఉంటే, భారతదేశం ఈ కీలకమైన అంశాన్ని దిగుమతి చేసుకోనవసరం లేదు, అలాగే పూర్తిగా స్వావలంబన కలిగి ఉన్నది. దీనికి అదనంగా ఇంటర్నెట్ ఎగుమతిదారులుగా మారుతుంది. 2024-25 నాటికి ఈ పరిస్థితి అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం. భారతదేశం బహుశా 2030 నాటికి 163 GW పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆసక్తి ఉన్న బ్యాటరీల ప్రాంతాన్ని ఎంపికలను సరిగ్గా అంచనా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది. FAME 2025 కంటే ఎక్కువ కాలం కొనసాగుతుందా? FAME పురోగతి మధురమైనది. ఈ పథకం క్రింద నిర్దేశించబడిన లక్ష్యాలపై చాలా వేగంగా అందుకున్నది. 12 నెలల టెర్మినల్‌లో అటువంటి అవసరాలపై సబ్సిడీ పథకం పొడిగింపు ఆధారపడి ఉంటుంది. FAME కింద, ఇప్పుడు ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నది. ప్లేస్ అసిస్ట్ FAME-1 క్రింద ప్రారంభించబడింది అలాగే FAME-2లో కొనసాగుతోంది. ఇంతకు ముందు సబ్సిడీ కిలోవాట్‌కు ₹10,000 కాగా, తర్వాత దాన్ని కిలోవాట్‌కు ₹15,000కి పెంచింది. ద్విచక్ర వాహనాల స్థూల విక్రయాలు నెలకు దాదాపు 700-800 నుండి 30 రోజులకు 3,000-5,000కి పెరగడంతో. 66,126కి చేరిన మూడు చక్రాల వాహనాలకు అదనంగా సబ్సిడీ ఇస్తోంది. నాలుగు చక్రాల వాహనాలకు సబ్సిడీని అందిస్తోంది, వాటిలో ఇప్పటివరకు 4,998 మద్దతు పొందాయి. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో పురోగతి ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై కసరత్తు జరుగుతోంది. ఆ విభాగంలో లోడ్‌లను సపోర్ట్ చేస్తున్నది. వ్యక్తిగత గేమర్‌లు అదనంగా EV ఛార్జింగ్ హౌస్‌లో పని చేస్తున్నాయి. 22,000 పెట్రోల్ పంపులు గుర్తించబడ్డాయి, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ, హైవే రవాణా మంత్రిత్వ శాఖ వంటి మూడు విభాగాలు పనిచేయబోతున్నాయి. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం నివాస ప్రాంతాలు, మీల్స్ కోర్ట్ డాకెట్ ఉన్న పెట్రోల్ పంపులు గుర్తించబడ్డాయి. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయడానికి సబ్సిడీని అందజేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రస్తుత అవసరాలకు, అదనపు అవసరాల కోసం అవసరమైనప్పుడు ఎప్పుడైనా నిర్ణయించానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం, మొత్తం బడ్జెట్ సహాయం ₹1,000 కోట్లు.
Mangaluru Blast: కర్ణాటకలోని మంగళూరులో ఓ ఆటో రద్దీగా ఉండే రోడ్డులో పేలిపోయిన ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందికాదని, అది ఉగ్ర చర్య అని పోలీసులు నిర్ధారించారు. నిన్న ఈ ఘటన చోటుచేసుకుని ఆటో డ్రైవర్, ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దీనిపై కర్ణాటక డీజీపీ ట్విట్టర్ లో వివరాలు తెలిపారు. నిన్న జరిగిన ఆ పేలుడు ప్రమాదం కాదు.. ఇది ఉగ్ర చర్య.. భారీగా నష్టాన్ని కలిగేంచేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పేలుడుకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని మేము ఇప్పుడే నిర్ధారించుకున్నాము. కేంద్ర ఏజెన్సీలతో కలిసి కర్ణాటక పోలీసులు దీనిపై లోతైన విచారణ జరుపుతున్నారు’’ అని డీజీపీ చెప్పారు. దీనిపై కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా స్పందిస్తూ… పోలీసులు జరుపుతున్న విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సహకారం అందిస్తున్నాయని తెలిపారు. ఆ పేలుడుకు సంబంధించిన సమాచారాన్నంతా పోలీసులు సేకరిస్తున్నారని చెప్పారు. మంగళూరుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు చేరుకున్నట్లు తెలిపారు. పేలుడుపై రెండు రోజుల్లో పూర్తి సమాచారం రాబడతామని అన్నారు. నిన్న జరిగిన పేలుడు మంగళూరు ప్రజల్లో భయాందోళనలు రేపింది. కాగా, ఆటో రిక్షాలో నుంచి పోలీసులు కాలిపోయిన ప్రెజర్ కుక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు Related News Facial Recognition: ఎయిర్‭పోర్ట్‭కి వెళ్తే ఇక నుంచి ముఖాన్ని స్కానింగ్ చేయాల్సిందే Digital Rupee : డిజిటల్ రూపీ వచ్చేసిందోచ్.. క్రిప్టోకరెన్సీకి, డిజిటల్ రూపాయికి తేడా ఏంటి? ఇది ఎలా కొనాలి? ఎలా వాడాలి? పూర్తి వివరాలు మీకోసం..! Tokay Gecko Lizard : ఇది నిజం .. ఈ బల్లి ధర అక్షరాల కోటి రూపాయలు Afghanistan: పాఠశాలపై బాంబు దాడి.. 15 మంది విద్యార్థులు మృతి Pangeos: సముద్రంలో తేలియాడే మహా నగరం నిర్మిస్తున్న సౌదీ అరేబియా… 65 వేల కోట్లతో సిద్ధంకానున్న భారీ నౌక! Birthday at Crematorium: స్మశానంలో పుట్టినరోజు వేడులకు చేసుకున్న వ్యక్తి.. బర్త్‭డే కేక్ కటింగ్‭తో పాటు బిర్యాని విందు కూడా అక్కడే
టాలీవుడ్ లో ఇప్పుడు బిజీ కమెడియన్ కమ్ క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు రాహుల్ రామకృష్ణ. సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్.. తనకు నోటి దురుసు కూడా ఎక్కువే అని అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాహుల్ రామకృష్ణ.. అన్ని విషయాలపై మంచి అవగాహన కలిగి ఉంటాడు. కాకపోతే తన అభిప్రాయాలను నిర్భయంగా చెబుతూ వివాదాలు కొనితెచ్చుకుంటాడు. ఈ క్రమంలో వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. రీసెంట్ గా మహాత్మా గాంధీ మీద రాహుల్ పెట్టిన ఓ ట్వీట్ విమర్శలకు దారి తీసింది. తాను గాంధీని గొప్పవాడిగా పరిగణించట్లేదని ట్వీట్ లో పేర్కొన్నాడతను. గాంధీ జయంతి సందర్భంగా అందరూ ఆయన గురించి గొప్పగా మాట్లాడుతుంటే.. గాంధీ గౌరవాన్ని తగ్గించేలా రాహుల్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. గాంధీ గౌరవాన్ని తగ్గించేలా కామెంట్స్ చేస్తున్న వారిపై రాహుల్ వ్యంగ్యంగా స్పందించారని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరికి మాత్రం అతని వ్యాఖ్యలు రుచించలేదు. గాంధీని అనే స్థాయి లేదంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారు. ఒక్కసారిగా అందరూ విరుచుకు పడటంతో రాహుల్ ఆ ట్వీట్ ను డెలీట్ చేసాడు. అప్పట్లో రాహుల్ ప్రధాన పాత్ర పోషించిన 'నెట్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ సమయంలో ఓ బూతు పదాన్ని వాడి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల "G** లో దమ్ముంటే సినిమా తీయండి ఇడియట్స్" అని ట్వీట్ చేసి ట్రోలింగ్ కు గురయ్యాడు. ఎప్పటిలాగే కాసేపటికే ఆ ట్వీట్ ని డిలీట్ చేసాడు. అలానే తాను 2022 తర్వాత సినిమాలు చేయనని.. రిటైరవుతున్నానని ప్రకటించి ట్వీట్ పెట్టాడు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత తాను జోక్ చేశానంటూ ఫ్లేటు ఫిరాయించి నెటిజన్ల కామెంట్స్ కు బలయ్యాడు. ఇప్పుడు గాంధీ గురించి ట్వీట్ పెట్టి.. అభ్యంతరం వ్యక్తం చేయడంతో డిలీట్ చేసాడు. దీనికి అతను వివరణ కూడా ఇవ్వలేదు. కాగా 'సైన్మా' అనే షార్ట్ ఫిలిం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ.. 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే సినిమాతో వెండితెరపై కనిపించాడు. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి రాహుల్ కు మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో కీలక పాత్రలు చేస్తూ ఏడాది పొడవునా బిజీగా ఉంటున్నాడు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: RahulRamaKrishna Tollywood Comedian Tweet Twitter Gandhijayanthi Gandhi Netizens Fire Contraversy MovieNews TupakiNews
Anko 43039098 మల్టీ-ఫంక్షన్ స్పార్కిల్ కర్టెన్ ఈ సూచనలు మీ భద్రత కోసం. దయచేసి వాటిని ఉపయోగించే ముందు పూర్తిగా చదవండి మరియు భవిష్యత్తు సూచన కోసం వాటిని ఉంచండి. మీరు ప్రారంభించడానికి ముందు మీ ఉత్పత్తికి తగిన స్థానాన్ని నిర్ణయించండి (క్రింద ఉన్న ఇన్‌స్టాలేషన్ సూచనలను చూడండి). ఈ ఉత్పత్తిని ఇన్‌స్టాల్ చేయడంపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే, అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్‌ను సంప్రదించండి. ఇన్‌స్టాలేషన్ సూచనలు ఈ లైట్… పఠనం కొనసాగించు "anko 43039098 మల్టీ-ఫంక్షన్ స్పార్కిల్ కర్టెన్ ఇన్‌స్టాలేషన్ గైడ్" ఫిబ్రవరి 28, 2022 మార్చి 2, 2022 లో చేసిన తేదీఅంకోTags: 43039098, 43039098 మల్టీ-ఫంక్షన్ స్పార్కిల్ కర్టెన్, అంకో, మల్టీ-ఫంక్షన్ స్పార్కిల్ కర్టెన్అభిప్రాయము ఇవ్వగలరు ఆన్ ఆంకో 43039098 మల్టీ-ఫంక్షన్ స్పార్కిల్ కర్టెన్ ఇన్‌స్టాలేషన్ గైడ్ ఆండ్రాయిడ్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ కోసం anko M703A-1 ఇయర్‌ఫోన్స్ బడ్ స్టైల్ USB-C ఆండ్రాయిడ్ కోసం anko M703A-1 ఇయర్‌ఫోన్‌ల బడ్ స్టైల్ USB-C వీటిని కలిగి ఉంటుంది: ఇయర్‌ఫోన్‌లు S/M/L సైజు ఇయర్ చిట్కాలు పని చేస్తాయిview సంగీతం / కాల్స్ బటన్ మైక్రోఫోన్ USB-C కనెక్టర్ ఇన్-లైన్ కంట్రోల్ ఫంక్షన్‌లను ఎలా ఉపయోగించాలి: A. కాల్ ఆన్సర్ ఫంక్షన్: ఆపరేషన్ కాల్ సమాధానం: మీ పరికరంలో కాల్‌లకు సమాధానం ఇవ్వడానికి కాల్ ఆన్సర్/మ్యూజిక్ కంట్రోల్ బటన్‌ను షార్ట్ ప్రెస్ చేయండి సైలెన్స్/హ్యాంగ్ అప్: షార్ట్ నొక్కండి… పఠనం కొనసాగించు “ఆండ్రాయిడ్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ కోసం anko M703A-1 ఇయర్‌ఫోన్స్ బడ్ స్టైల్ USB-C” ఫిబ్రవరి 28, 2022 మార్చి 3, 2022 లో చేసిన తేదీఅంకోTags: అంకో, Android కోసం ఇయర్‌ఫోన్‌ల బడ్ స్టైల్ USB-C, M703A-1, Android కోసం M703A-1 ఇయర్‌ఫోన్‌ల బడ్ స్టైల్ USB-Cఅభిప్రాయము ఇవ్వగలరు ఆండ్రాయిడ్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ కోసం anko M703A-1 ఇయర్‌ఫోన్స్ బడ్ స్టైల్ USB-Cలో anko క్రిస్మస్ క్రాఫ్ట్ DIY Macrame ఆభరణాలు కిట్ సూచనలు క్రిస్మస్ క్రాఫ్ట్ DIY Macrame ఆభరణాల కిట్ సూచనల మాన్యువల్‌లో ఇవి ఉంటాయి: 2 x చెక్క ఉంగరాలు 3 x చెక్క పూసలు 1 x 14m macrame గమనిక: నాట్‌లను ఎలా నిర్వహించాలో సూచనల కోసం వెనుకవైపు ఉన్న నాట్ రేఖాచిత్రాలను చూడండి. బీడ్ రింగ్ టాసెల్ అవసరాలు: > 1x 175cm మాక్రేమ్ కార్డ్ > 3 x 29cm మాక్రేమ్ కార్డ్ > 1x 5cm చెక్క … పఠనం కొనసాగించు "అంకో క్రిస్మస్ క్రాఫ్ట్ DIY మాక్రేమ్ ఆర్నమెంట్స్ కిట్ సూచనలు" ఫిబ్రవరి 24, 2022 ఫిబ్రవరి 27, 2022 లో చేసిన తేదీఅంకోTags: అంకో, క్రిస్మస్ క్రాఫ్ట్ DIY Macrame ఆభరణాల కిట్అభిప్రాయము ఇవ్వగలరు ఆన్ ఆంకో క్రిస్మస్ క్రాఫ్ట్ DIY Macrame ఆభరణాల కిట్ సూచనలు anko 43021369 క్రాస్ స్టిచ్ కిట్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ అంకో 43021369 క్రాస్ స్టిచ్ కిట్ క్రాస్ స్టిచ్ కిట్ కంటెంట్‌లు 1 x రిబ్బనీ 1 x ఎంబ్రో డెరీ ఫ్రేమ్ 1 x బాగ్ ఆఫ్ స్టఫింగ్ 2 x మొద్దుబారిన మెటల్ సూదులు 4 x క్రాస్ స్టిచ్ ప్యాటర్న్‌లు 6 x ఎంబ్రాయిడరీ థ్రెడ్‌లు 7 x స్టిచ్ 50 థ్రెడ్ థ్రెడ్ పొడవు . ఎగువ మూలలో కుట్టడం ప్రారంభించండి … పఠనం కొనసాగించు “అంకో 43021369 క్రాస్ స్టిచ్ కిట్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్” ఫిబ్రవరి 23, 2022 ఫిబ్రవరి 23, 2022 లో చేసిన తేదీఅంకోTags: 43021369, 43021369 క్రాస్ స్టిచ్ కిట్, అంకో, క్రాస్ స్టిచ్ కిట్, స్టిచ్ కిట్అభిప్రాయము ఇవ్వగలరు అంకో 43021369 క్రాస్ స్టిచ్ కిట్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌లో అంకో CF-6302RNC కార్డ్‌లెస్ షియాట్సు మసాజర్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ anko CF-6302RNC కార్డ్‌లెస్ షియాట్సు మసాజర్ మోడల్ నం.: CF-6302RNC Rev 5 గమనిక: ఈ ఉపకరణం యొక్క లక్షణాలు మరియు/లేదా భాగాలు ముందస్తు నోటీసు లేకుండా మారవచ్చు. భవిష్యత్ సూచన కోసం ఈ సూచనలను చదవండి మరియు సేవ్ చేయండి హెచ్చరికలు మసాజర్‌ను ఉపయోగించే ముందు, ప్రత్యేకంగా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే, మీ వైద్యుడిని సంప్రదించమని మేము సిఫార్సు చేస్తున్నాము. ఈ ఉపకరణాన్ని ఉపయోగించే ముందు, చదవండి మరియు… పఠనం కొనసాగించు “anko CF-6302RNC కార్డ్‌లెస్ షియాట్సు మసాజర్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్” ఫిబ్రవరి 21, 2022 ఫిబ్రవరి 21, 2022 లో చేసిన తేదీఅంకోTags: అంకో, CF-6302RNC, CF-6302RNC కార్డ్‌లెస్ షియాట్సు మసాజర్, కార్డ్‌లెస్ షియాట్సు మసాజర్అభిప్రాయము ఇవ్వగలరు anko CF-6302RNC కార్డ్‌లెస్ షియాట్సు మసాజర్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌లో anko E97V పూర్తి HD Wi-Fi అవుట్‌డోర్ కెమెరా యూజర్ గైడ్ anko E97V Full HD Wi-Fi అవుట్‌డోర్ కెమెరా స్వాగతం, మా స్మార్ట్ కెమెరాను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు, ప్రారంభించడం సులభం. ఉత్పత్తి వివరాల కనెక్షన్ తయారీ మీ ఫోన్ 2.4GHz నెట్‌వర్క్‌కి కాకుండా 5Ghz Wi-Fiకి కనెక్ట్ చేయబడి ఉండటం ముఖ్యం. మీ మొబైల్ పరికరం 2.4Ghz Wi-Fi నెట్‌వర్క్‌కి సెట్ చేయబడిందని ధృవీకరించడానికి, నావిగేట్ చేయండి … పఠనం కొనసాగించు “anko E97V ఫుల్ HD Wi-Fi అవుట్‌డోర్ కెమెరా యూజర్ గైడ్” ఫిబ్రవరి 21, 2022 ఫిబ్రవరి 21, 2022 లో చేసిన తేదీఅంకోTags: అంకో, E97V, పూర్తి HD Wi-Fi అవుట్‌డోర్ కెమెరాఅభిప్రాయము ఇవ్వగలరు anko E97V పూర్తి HD Wi-Fi అవుట్‌డోర్ కెమెరా యూజర్ గైడ్‌లో అంకో 42929710 తక్కువ వాల్యూమ్tagఇ 240 వైర్ స్ప్రే స్ట్రింగ్ లైట్స్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ అంకో 42929710 తక్కువ వాల్యూమ్tagఇ 240 వైర్ స్ప్రే స్ట్రింగ్ లైట్లు ఈ సూచనలు మీ భద్రత కోసం. దయచేసి వాటిని ఉపయోగించే ముందు పూర్తిగా చదవండి మరియు భవిష్యత్తు సూచన కోసం అలాగే ఉంచండి. మీరు ప్రారంభించడానికి ముందు మీ ఉత్పత్తికి తగిన ప్రదేశాన్ని నిర్ణయించుకోండి (క్రింద ఉన్న ఇన్‌స్టాలేషన్ సూచనలను చూడండి). ఈ ఉత్పత్తిని ఇన్‌స్టాల్ చేయడంపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే, అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్‌ను సంప్రదించండి. … పఠనం కొనసాగించు “అంకో 42929710 తక్కువ వాల్యూమ్tagఇ 240 వైర్ స్ప్రే స్ట్రింగ్ లైట్స్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్” ఫిబ్రవరి 20, 2022 ఫిబ్రవరి 20, 2022 లో చేసిన తేదీఅంకోTags: 240 వైర్ స్ప్రే స్ట్రింగ్ లైట్లు, 42929710, 42929710 తక్కువ వాల్యూమ్tagఇ 240 వైర్ స్ప్రే స్ట్రింగ్ లైట్లు, అంకో, తక్కువ వాల్యూమ్tagఇ 240 వైర్ స్ప్రే స్ట్రింగ్ లైట్లు, స్ట్రింగ్ లైట్లను స్ప్రే చేయండి, స్ట్రింగ్ లైట్స్అభిప్రాయము ఇవ్వగలరు ఆన్ ఆంకో 42929710 తక్కువ వాల్యూమ్tagఇ 240 వైర్ స్ప్రే స్ట్రింగ్ లైట్స్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ anko Kit43015474 8 పీస్ క్రిస్టల్ గ్రోయింగ్ రెయిన్‌బో ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ క్రిస్టల్ గ్రోయింగ్ రెయిన్‌బో కిట్ 3+ సంవత్సరాల కంటెంట్: I x రెయిన్‌బో ప్లాస్టర్ 1 x 150 గ్రా క్రిస్టల్ పౌడర్ 1 x చెక్క కర్ర 1 x బ్రష్ 4 x 0.5 గ్రా పెయింట్ పౌడర్ చిట్కాలు: కంటైనర్ చాలా పెద్దగా ఉంటే, మీ క్రిస్టల్ పౌడర్ క్రిస్టల్‌గా రాదు. మీ ఇంద్రధనస్సు ప్లాస్టర్ పూర్తిగా మునిగిపోయిందని నిర్ధారించుకోండి. రాత్రిపూట, ఒక ప్రక్రియ... పఠనం కొనసాగించు “anko Kit43015474 8 పీస్ క్రిస్టల్ గ్రోయింగ్ రెయిన్‌బో ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్” ఫిబ్రవరి 18, 2022 ఫిబ్రవరి 20, 2022 లో చేసిన తేదీఅంకోTags: 8 పీస్ క్రిస్టల్ గ్రోయింగ్ రెయిన్బో, అంకో, కిట్ 43015474, Kit43015474 8 పీస్ క్రిస్టల్ గ్రోయింగ్ రెయిన్బోఅభిప్రాయము ఇవ్వగలరు ఆన్ ఆంకో కిట్43015474 8 పీస్ క్రిస్టల్ గ్రోయింగ్ రెయిన్‌బో ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ anko 43117123 కిచెన్ స్కేల్ సూచనలు అంకో 43117123 కిచెన్ స్కేల్ ఉపయోగం & సంరక్షణ కోసం స్కేల్‌ను కొద్దిగా dతో శుభ్రం చేయండిamp గుడ్డ. స్కేల్‌ను నీటిలో ముంచవద్దు లేదా రసాయన/తినివేయు క్లీనర్‌ను ఉపయోగించవద్దు. స్కేల్‌ను చల్లని పొడి ప్రదేశంలో ఉంచండి. అన్ని ప్లాస్టిక్ భాగాలను కొవ్వులు, సుగంధ ద్రవ్యాలు, వెనిగర్ మరియు బలమైన రుచి/రంగు ఆహారాలతో పరిచయం చేసిన వెంటనే శుభ్రం చేయాలి. (యాసిడ్లతో సంబంధాన్ని నివారించండి ... పఠనం కొనసాగించు “అంకో 43117123 కిచెన్ స్కేల్ సూచనలు” ఫిబ్రవరి 12, 2022 ఫిబ్రవరి 12, 2022 లో చేసిన తేదీఅంకోTags: 43117123, 43117123 కిచెన్ స్కేల్, అంకో, కిచెన్ స్కేల్, స్కేల్అభిప్రాయము ఇవ్వగలరు ఆన్‌కో 43117123 కిచెన్ స్కేల్ సూచనలు అంకో DF-2021114FTL తక్కువ వాల్యూమ్tagఇ 4FT నట్‌క్రాకర్ గాలితో కూడిన ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ అంకో DF-2021114FTL తక్కువ వాల్యూమ్tagఇ 4FT నట్‌క్రాకర్ గాలితో కూడిన తక్కువ VOLTAGE 4FT నట్‌క్రాకర్ ఇన్‌ఫ్లేటబుల్ ఈ సూచనలు మీ భద్రత కోసం. దయచేసి వాటిని ఉపయోగించే ముందు పూర్తిగా చదవండి మరియు భవిష్యత్తు సూచన కోసం అలాగే ఉంచండి. మీరు ప్రారంభించడానికి ముందు మీ ఉత్పత్తికి తగిన ప్రదేశాన్ని నిర్ణయించుకోండి (క్రింద ఉన్న ఇన్‌స్టాలేషన్ సూచనలను చూడండి). ఈ ఉత్పత్తిని ఇన్‌స్టాల్ చేయడంపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే, సంప్రదించండి… పఠనం కొనసాగించు “అంకో DF-2021114FTL తక్కువ వాల్యూమ్tagఇ 4FT నట్‌క్రాకర్ గాలితో కూడిన ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్” ఫిబ్రవరి 9, 2022 ఫిబ్రవరి 9, 2022 లో చేసిన తేదీఅంకోTags: అంకో, DF-2021114FTL, DF-2021114FTL తక్కువ వాల్యూమ్tagఇ 4FT నట్‌క్రాకర్ గాలితో కూడినది, తక్కువ వాల్యూమ్tagఇ 4FT నట్‌క్రాకర్ గాలితో కూడినదిఅభిప్రాయము ఇవ్వగలరు అంకో DF-2021114FTL తక్కువ వాల్యూమ్‌లోtagఇ 4FT నట్‌క్రాకర్ గాలితో కూడిన ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్
Mosambi for diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు బత్తాయి పండును ఎలా తీసుకుంటే ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. బత్తాయి పండు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. బత్తాయిలో అస్పిరిడిన్, నారింజిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. నారింజిన్ అనేది లివర్ లో మాత్రమే కాకుండా శరీరం మొత్తం కణజాలల తలుపులు తెరుస్తుంది. దాంతో రక్తంలోని గ్లూకోజ్ కణజాలాల్లోకి వెళ్ళుతుంది. అలాగే అస్పిరిడిన్ అనేది కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు బత్తాయి పండును జ్యూస్ రూపంలో కాకుండా తోనలను నమిలి తింటే మంచిది. దీని వలన ఫైబర్ సమృద్దిగా లభించి రక్తంలోకి చక్కెర వెళ్లకుండా నిరోదిస్తుంది. బత్తాయి పండును ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. అయితే పరగడుపున తీసుకుంటే గ్యాస్ వచ్చే అవకాశం ఉంది. ఆకుపచ్చని రంగులో ఉన్న బత్తాయి కన్నా పసుపు రంగులో ఉన్న బత్తాయి పండు మంచిది. బత్తాయి పండులో ఉండే పాలీఫెనాల్స్ డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. బత్తాయి పండులో బీటా కెరోటిన్, కాల్షియం, ఫోలేట్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్ కారణంగా వచ్చే అనేక రకాల సమస్యలను కూడా తగ్గిస్తుంది. గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
ఉమ్మడి ఖమ్మం క్రికెట్‌ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి బీజం పడింది. భారత మహిళ క్రికెట్‌ అండర్‌-19 జట్టులో భద్రాచలానికి చెందిన గొంగడి త్రిషకు చోటు దక్కింది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 మన్యం నుంచి జాతీయ స్థాయికి భద్రాద్రి యువకెరటం అండర్‌-19 జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపిక భద్రాచలం, నవంబరు 20: ఉమ్మడి ఖమ్మం క్రికెట్‌ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి బీజం పడింది. భారత మహిళ క్రికెట్‌ అండర్‌-19 జట్టులో భద్రాచలానికి చెందిన గొంగడి త్రిషకు చోటు దక్కింది. ఈ నెల 27వ తేదీ నుంచి డిసెంబరు 6 వరకు ముంబైలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీ్‌సకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి త్రిషను ఎంపిక చేసింది. ఎనిమిదేళ్ల వయస్సులోనే అండర్‌-16లో రాణించిన త్రిష ఆ తర్వాత 12ఏళ్ల వయస్సులో రాష్ట్ర అండర్‌-19జట్టులో ఆడింది. అలాగే బీసీసీఐ ప్లేయర్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డును గెలుచుకుంది. త్రిష లెగ్‌ స్పిన బౌలింగ్‌ వేయడంతో పాటు బ్యాటింగ్‌లో కూడా రాణిస్తోంది. తండ్రి చిరకాల స్వప్నం స్వతహాగా పీఈటీగా, ఫిజికల్‌ ట్రైనర్‌గా పని చేస్తున్న జి.రామిరెడ్డి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో తన కూతురు త్రిషకు మూడేళ్ల ప్రాయంలో క్రికెట్‌ బ్యాట్‌, బాలు చేతికిచ్చారు. ఆరంభంలో ప్రతి రోజు ఆరు గంటల పాటు క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంది. లక్ష్య సాధనలో భాగంగా తండ్రి రామిరెడ్డి తన కూతురికి శాస్త్రీయ శిక్షణ కోసం హైదరాబాద్‌కు మకాం మార్చారు. గతంలో దేశవ్యాప్తంగా 550 మంది యువ మహిళ క్రికెటర్లను గుర్తించి అందులో 39 మందిని మూడు జట్లకు ఎంపిక చేయగా అందులో త్రిష ఇండియా బ్లూ జట్టుకు ఎంపికవడం విశేషం. ఆరంభంలో భద్రాచలంలో సీనియర్‌ క్రికెటర్లుబుజ్జి, సుబ్రహ్మణ్యం కోచగా వ్యవహరించారు. నాల్గో తరగతి వరకు భద్రాచలంలో త్రిష చదువుకోగా అనంతరం హైదరాబాద్‌లోవివిధ కోచల వద్ద శిక్షణ పొందింది. ప్రస్తుతం త్రిష భారత జట్టు ఫీల్డింగ్‌ కోచగా ఇటీవల వరకు పని చేసిన ఆర్‌. శ్రీధర్‌ వద్ద శిక్షణ పొందుతోంది.
పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, అరెస్ట్ లు జరిపినా, ప్రభుత్వం ఎంతగా బెదిరించినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖాతరు చేయలేదు. అకస్మాత్తుగా ఉప్పెనవలె, నిముషాలలో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయములు `చలో విజయవాడ’ కార్యక్రమం ప్రారంభించడం, ఉప్పనివలె విజృభించడంతో పోలీస్ యంత్రంగం నివ్వెరపోయింది. తామిక ఏమీచేయలేమని గ్రహించి చేతులెత్తేసింది. విజయవాడ రహదారులన్నీ ఉద్యోగులతో నిండిపోయాయి. ఎక్కడికక్కడ బారికేడ్లను ఛేదించుకొని ఉద్యోగులు ముందుకు దూసుకెళ్లారు. వందలాది మందిని అరెస్ట్ చేసినా, ఇళ్లకు వెళ్లి బెదిరించినా, బస్సులు, రైళ్లు, కార్లలో తనిఖీలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. “కరోనానే ఖతం చేశాం..మీ నిర్బంధాలు ఒక లెక్కా” అంటూ వేలసంఖ్యలో ఉద్యోగులు యెట్లా చేరుకున్నారని పోలీసులు ఖంగుతిన్నారు. వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్ర జరుపుతూ “మాకు న్యాయం కావాలి” అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులను ధరించారు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదంటూ నినాదాలు చేశారు. తీవ్రవాదుల కంటే దారుణంగా తమ పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్నారని అంటూ తీవ్రంగా ఖండించారు. “నేను ఉన్నాను… నేను విన్నానని ప్రతిపక్ష నేతగా అన్న జగన్‌ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణం” అంటూ ఉద్యోగులు మండిపడ్డారు. అణచివేత కొనసాగితే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు వెనుకాడం అంటూ హెచ్చరించారు. సీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేస్తూ “మేం ఏపీలో ఉన్నాం… పాకిస్థాన్‌లో కాదు… అణచివేత తగదు” అంటూ ప్రభుత్వంకు హితవు చెప్పారు. ఎన్జీవో భవన్‌ నుంచి అలంకార్‌ థియేటర్‌ కూడలి మీదుగా బీఆర్‌టీఎస్‌ రోడ్డు వైపు ర్యాలీగా ముందుకు సాగారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తమది బల ప్రదర్శన కాదని.. ఉద్యోగుల వేదనే ‘ఛలో విజయవాడ’ అని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అడ్డంకులు ఎన్ని ఉన్నా ఉద్యోగులు తరలి వచ్చారని చెప్పారు. ఈ నెల 5 నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తామని, 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తు న్నట్లు బప్పరాజు తేల్చి చెప్పారు. డిమాండ్లు నెరవేర్చే వరకూ తమ ఉద్యమం ఆగబోదని హెచ్చరించారు. ప్రభుత్వం అన్నీ దొంగ లెక్కలు చెబుతోందని ఆరోపించారు. ”ప్రభుత్వం ఇలాంటి పీఆర్సీని ప్రకటించడం ఒక చరిత్ర.. ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రే. ఈనెల 5 నుంచి సహాయ నిరాకరణ చేపడతాం. ఉద్యోగుల సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ఆ భాధ్యత ప్రభుత్వానిదే” అని ప్రకటించారు. ఉద్యోగుల ఉద్యమమంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియాలని పిలుపిచ్చారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలని చెప్పారు. ‘చలో విజయవాడ’కు భారీగా ఉద్యోగులు తరలి వచ్చారని. ఇప్పటికైనా తమ ఆందోళనలను ప్రభుత్వం గుర్తించాలని పీఆర్సీ సాధన సమితి నేత వెంట్రామిరెడ్డి కోరారు. సీపీఎస్‌ రద్దు చేయాలని.. పొరుగు సేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒప్పంద ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వాధినేతగా సీఎం జగన్‌ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పీఆర్సీ అంశంలో జగన్‌ నేరుగా ఉద్యోగులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు. తాము శాంతియుతంగా అందోళనలు చేస్తున్నామని .. సీఎం జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఒప్పంద , పొరుగు సేవల సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. పోలీస్ వైఫల్యం … జగన్ ఆగ్రహం కాగా, ఉద్యోగులు 15 రోజుల ముందే తమ కార్యక్రమం ప్రకటించినా వారిని విజయవాడ రాకుండా కట్టడి చేయలేక పోయారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తున్నది. విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలి రావడంతో పోలీసుల వైఫల్యమే కారణమని జగన్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినప్పటికీ, ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయడం నిఘా వైఫల్యంగా కూడా పరిగణిస్తున్నారు. జగన్‌తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామాకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమావేశమై ఉద్యోగుల ప్రదర్శన విజయవంతంగా జరగడంపై సమీక్ష జరిపారు. ఉద్యోగుల నిరసనలపై జగన్‌ ప్రభుత్వ తీరు దుర్మార్గమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నియంతృత్వం వీడి రివర్స్‌ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని, అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని ప్రభుత్వకు హితవు చెప్పారు.
(ప్రముఖ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన సందర్భంలో) ఆలిండియా రేడియో వార్తావిభాగంలో నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావుగారికి ఓ కన్ను వార్తలమీద, ఓ చెవి సంగీతం మీద. ఒక చెవి అని ఎందుకు అంటున్నానంటే సంగీతం అంటే చెవి కోసుకునే అభిమాని కాబట్టి. ఓసారి బెజవాడ నుంచి మంచి నడి ఎండాకాలంలో వస్తున్న వారి అమ్మగారిని రిసీవ్ చేసుకోవడానికి సికిందరాబాదు స్టేషన్ కు వెళ్ళారు. గోల్కొండ రైలులో ఆవిడ దిగారు. అదే రైలులో ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామిగారు కూడా వచ్చారు. ఆయన్ని చూడగానే కృష్ణారావుగారు వారి అమ్మగారిని ఓ సిమెంటు బెంచి మీద కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తానని చెప్పి రామస్వామిగారివద్దకు వెళ్ళారు. ఆయన వయొలిన్ పెట్టె ఒక చేతిలో, మామిడి పళ్ళ బుట్ట మరో చేతిలో పట్టుకుని రైలు దిగారు. సూటుకేసు పట్టుకోవడానికి మరో చేయి లేక అటూఇటూ చూస్తుంటే కృష్ణారావు గారు ఆయన్ని పలకరించి వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లి హోటల్లో దిగబెట్టారు. ఇంతలో తల్లి గుర్తుకువచ్చి మళ్ళీ స్టేషన్ కు వెడితే ఆవిడ గాభరాగా ఈయన కోసం వెతుక్కుంటూ ఉన్నారట. అలా వుంటుంది కృష్ణారావుగారికి సంగీతం మీద అనురక్తి, సంగీతకారులు అంటే గౌరవ ప్రతిపత్తి. రామస్వామిగారు బెజవాడ రేడియో స్టేషనులో హై గ్రేడ్ ఆర్టిస్టుగా చాలా సంవత్సరాలు పనిచేశారు. అక్కడే న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన కృష్ణారావు గారికి అలా రామస్వామి గారితో పరిచయం. 1968లో హైదరాబాదు రవీంద్ర భారతిలో 150వ త్యాగరాయ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. జంట నగరాలలోని ప్రభుత్వ సంగీత కళాశాలల ప్రిన్సిపాల్స్ గా పనిచేస్తున్న శ్రీ నూకల సత్యనారాయణ, శ్రీ దంతాలే ఈ ఉత్సవాల నిర్వాహకులు. అనేక ప్రాంతాల నుంచి ఉద్దండులైన సంగీత విద్వాంసుల కచ్చేరీలు ఏర్పాటు చేశారు. వీరిలో అన్నవరపు రామస్వామి గారు కూడా వున్నారు. కచ్చేరీ సమయానికి ముందుగానే ఆయన ఓ అంబాసిడర్ కారులో రవీంద్రభారతికి చేరుకున్నారు. వయొలిన్ పెట్టె ఆయనకు ప్రాణం. దాన్ని ఎవరి చేతికీ ఇవ్వరు. స్వయంగా దాన్ని పట్టుకుని కారు దిగి డోరు వేస్తుంటే ఆయన చేతి వేలు నలిగిపోయింది. అయినా సరే బాధ ఓర్చుకుంటూ వేదిక మీదికి వెళ్లి కచ్చేరీ ప్రారంభించారు. వేలు బాగా వాచిపోయింది. కచ్చేరీ ఎలాగా అని నిర్వాహకులు కంగారు పడుతుంటే రామస్వామి గారు తన వయొలిన్ తో సభికులను ఉర్రూతలూగించారు. సంగీతం పట్ల ఆయన నిబద్ధత అలాంటిది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి రామస్వామిగారు అనేక కచ్చేరీలలో వయొలిన్ సహకారం అందించారు. వారిద్దరినీ సంగీత అభిమానులు ‘రామకృష్ణులు’ అనేవారు. అలాగే విజయవాడ రేడియో స్టేషనులో అన్నవరపు రామస్వామిగారు (వయోలిన్), దండమూడి రామమోహనరావు (మృదంగం) చాలా పేరుపొందిన కళాకారులు. వారికి బయట నుంచి కచ్చేరీలకు ఆహ్వానాలు వస్తుండేవి. ఆఫీసులో వీరి మీద ఆజమాయిషీ చేసే అధికారికి అది నచ్చేది కాదు. అందుకని కార్యక్రమాల జాబితా రూపొందించేటప్పుడు, బయట ప్రోగ్రాములకి వీలు కుదరకుండా వీరిద్దరికీ కలిపి రేడియోలో డ్యూటీ వేసేవారు. మాండలిన్ శ్రీనివాస్ కి మొదట్లో ప్రోత్సాహం ఇచ్చింది రామస్వామిగారే. తన మనుమరాలిని శ్రీనివాస్ కు ఇచ్చి పెళ్లి కూడా చేశారు. ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు గ్రామంలో అతిపేద మంగళ వాయిద్య కళాకారుల కుటుంబంలో జన్మించిన అన్నవరపు రామస్వామి గారు వారాలు చేసుకుంటూ మొదట మాగంటి జగన్నాధం చౌదరిగారి వద్దా, ఆ తరువాత పారుపల్లి వారి వద్దా శిష్యరికం చేసి వయొలిన్ వాయిద్యంలో మెళకువలు అభ్యసించారు. వారి సోదరులు అన్నవరపు గోపాలంగారు కూడా ఘటం విద్వాంసులుగా ఆకాశవాణిలో పనిచేశారు. తండ్రి పెంటయ్యగారు సోమవరప్పాడు గ్రామంలో నాదస్వర కళాకారుడు. కృష్ణారావుగారు ఒకసారి, బహుశా రెండు మూడేళ్ల క్రితం కాబోలు, విజయవాడ వెడుతూ రామస్వామిగారికి ఫోన్ చేసి ‘మీ ఇల్లు సూర్యారావు పేటలోనేనా, మారారా’ అని అడిగారుట. ‘నేనూ మారలేదు, ఇల్లూ మారలేదు’ అనేది అన్నవరపువారి జవాబు. కృష్ణారావు గారు వెళ్ళే సరికి ఆ వీధివీధంతా బహుళ అంతస్తుల భవనాలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. వెతుక్కుంటూ వెడితే రామస్వామి గారు ఇల్లు కనపడింది. ఆ ఒక్క ఇల్లే ఆ వీధిలో ఎలాంటి మార్పు లేకుండా అలాగే వుంది. వీధి గుమ్మానికి ఒక పక్కన గుండ్రటి అక్షరాలతో ‘అన్నవరపు రామస్వామి’ అనీ, మరో వైపు ‘రామకృష్ణ నిలయం’ అని రాసి వున్న బోర్డులు కూడా ఎలాంటి మార్పు లేకుండా వున్నాయి. ఎప్పుడో యాభయ్ ఏళ్ళ క్రితం సాదా సీదాగా కట్టుకున్న ఆ ఇంటికి తన గురువుగారయిన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి పేరు పెట్టుకున్నారు. పారుపల్లి వారు త్యాగరాయ గురు శిష్య పరంపరలోని వారు. ‘సంగీతాన్ని నమ్ముకోండి, అమ్ముకోకండి’ అనే త్యాగరాజు గారి బోధనలను వంటబట్టించుకున్నవారు. అందుకే, రామస్వామి గారు కూడా వందలాదిమంది శిష్యులను తయారు చేసినప్పటికీ, తన గురువు గారి అడుగుజాడల్లోనే నడుస్తూ ఏనాడు ఎవరినుంచీ గురుదక్షిణ తీసుకోకుండా సంగీత సేవ చేస్తున్నారు. రేడియో స్టేషన్లో ఉద్యోగం చేసేటప్పుడు ఆయన ప్రతిరోజూ సైకిల్ మీదనే వచ్చేవారు. గోచి పోసిన పంచె లాల్చీ ఆయన ఆహార్యం.
ప్రముక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ మేవెన్ మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ పటేల్ కోల విజయవాడలో యపిల్ హెల్త్ కేర్ సెంటర్ నందు కాళ్ళ నరాలవాపు ( వేరికోస్ వెయిన్స్) కు సంబంధించి ఈ నెల 20,21 తేదీల్లో సేవలు అందించనున్నట్టు తెలిపారు. కాళ్ళలోని సిరలు (వాడుక భాషలో నరాలు) వాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వేరికోస్ వెయిన్స్ అంటారు. ఈ వ్యాధి 30-70 ఏళ్ళ వయసు వారిలో ఎక్కువగా కనపడుతుంది. భారతదేశంలో 30 శాతం మంది ఈ సాధారణ సమస్యతో బాధపడుతున్నారని, మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య ఏర్పడే అవకాశం ఉంది అని అన్నారు. వేరికోస్ వెయిన్స్ రోగ లక్షణాలు కాళ్ళలో నొప్పి,కాళ్ళు బరువెక్కిన భావన, కా ళ్ళల్లో మంట కండరాలు బిగుసుకుపోవడం,ఎక్కువసేపు కూర్చున్నా,నిలబడినా నొప్పి మరింత తీవ్రతరమవుతుంది. ఏదైనా సిర లేదా సిరల చుట్టూ దురర పుట్టి చర్మపు రంగు మారి పుండ్లు ఏర్పడతాయి. వ్యాధి తీవ్రతకు అవి సంకేతాలు. ఆస్థితి లో వైద్యుల సలహా తీసుకోవడం తక్షణ అవసరం. వేరికోస్ వెయిన్స్ ప్రోగ్రసివ్ మరియు ఇర్రీవర్సబుల్ వ్యాధి కాబట్టి దానికి మందుల ద్వారా చికిత్స లేదు. మేవెన్ మెడికల్ సెంటర్ లో గత 11 సంవత్సరాలుగా వేరికోస్ వెయిన్స్ కు అద్భుతమైన చికిత్స అందించబదుతుంది,సుమారు 10 వేలకు పైగా వేరికోస్ వెయిన్స్ బాధితులకు చికిత్సను అందించటం జరిగింది. 97%-98% సక్సస్ రేట్ మేవెన్ ప్రత్యేకత. భారతదేశం లోనే మొట్టమెదటి సారిగా లేటెస్టు మైక్రోవేవ్ అబ్లేషన్ ని పరిచయం చేసిన ఘనత మేవెన్ మెడికల్ సెంటర్ దే. వేరికోస్ వెయిన్స్ చికత్స కి అత్యాధునిక అన్ని రకాల పరికరాలు కలిగిఉన్నా ఏకైక సెంటర్ మేవెన్ మెడికల్ సెంటర్. ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ రేడియో ఫ్రీక్వేన్సీ అబ్లేషన్ మైక్రోవేవ్ అబ్లేషన్ మోకా సూపర్ గ్లూ ఫోం స్కీలోథెరపీ అన్ని ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. వేరికోస్ వెయిన్స్ ప్రారంభ దశలోనే తగిన చికిత పొందితే త్వరితగతిన నివారణ అవుతుందని, ప్రారంభంలో దీన్ని ఒక కాస్మోటిక్ సమస్యగా పరిగణించి,తరువాత మాత్రం నొప్పి, పుండ్లు రావడం వల్ల భయపడతారని,ఆధునిక విధానం ద్వారా తాము అందిస్తున్న చికిత్స వల్ల ఎటువంటి భయానికి లోను కాకుండానే వేరికోస్ వెయిన్స్ సమస్యను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఒక సన్న సూది ద్వారా మొత్తం ప్రొసీజర్ చేయబడుతుంది. ఎటువంటి కోతలు మరియు కుట్లు అవసరం లేకుండా ఒక్క రోజులోనే చికిత్స చేయబడుతుంది, హాస్పిటల్ లో అడ్మిషన్ కూడా అవసరం లేదు అని తెలియజేసారు. ఈ రేండురోజుల పాటు అందించే సేవలను వినియోగించు కోవాలని, మరిన్ని వివరాలకు 812180040, 8121200400 నంబర్లలో సంప్రదించాలని డాక్టర్ బాలాజీ పటేల్ కోరారు. Tagged : Best Vascular surgeon in Vijayawada / Maven Medical Center in vijayawada / Maven Medical Center vijayawada / Varicose vein treatment in Guntur / Varicose Veins Treatment in Vijayawada About Maven Medical Center No.1 Advanced Day Care Laser Center for Varicose Veins, Piles,Fissure & Fistula Since 2011.First Laser Center in both Telugu States
MS Dhoni: టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాకు టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్‌లను తెచ్చిపెట్టిన ఏకైక కెప్టెన్ ధోనీనే. అంతేకాకుండా భారత క్రికెట్‌పై వికెట్ కీపర్‌‌గానూ తనదైన ముద్ర వేశాడు. మైదానంలో ఎప్పుడూ కూల్‌గా కనిపిస్తాడు కాబట్టే అతడిని మిస్టర్ కూల్ అని కూడా పిలుస్తారు. పేరుకు తగిన విధంగానే క్రికెట్‌కు కూడా కూల్‌గానే రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ధోనీ స్వస్థలం జార్ఖండ్‌లోని రాంచీ. అయితే రాంచీలోని దేవోరి ఆలయానికి ధోనీ రెగ్యులర్‌గా వెళ్తుంటాడు. ఈ ఆలయానికి ధోనీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థానముంది. ఈ గుడితో అతడికి విడదీయరాని బంధం, విశ్వాసం ఉంది. రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలో దుర్గామాత కొలువై ఉంది. ఇక్కడి అమ్మవారి విగ్రహం నల్లరాతితో సుమారు మూడున్నర అడుగులు ఉంటుంది. సాధారణంగా దుర్గా మాతకు 8 చేతులు ఉంటాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం దుర్గా మాతకు 16 చేతులు భక్తులకు కనిపిస్తాయి. ఈ ఆలయం దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ధోనీతో పాటు ధోనీ కుటుంబసభ్యులు రెగ్యులర్‌గా ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం ధోనీ తన మొదటి ప్రార్థన దేవోరి ఆలయంలోని దుర్గా మాతకే నిర్వహించాడు. తనకు ఈ ఆలయంలోని దుర్గా మాతపై ఎంతో నమ్మకం ఉందని.. అందుకే ఏదైనా ముఖ్య పని ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని ధోనీ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించాడు. దేవోరి ఆలయం ప్రత్యేకత ఏంటి? రాంచీ సమీపంలో కొలువై ఉన్న దేవోరి ఆలయంలోని పూజ విధానాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. జార్ఖండ్‌లో గిరిజన సంస్కృతి సంప్రదాయల మాదిరిగా ఇక్కడ పూజా విధానాలు ఉంటాయి. గిరిజనులు కూడా దుర్గామాతను ఆరాధిస్తారు. ఆదివాసీలు వారానికి ఆరు రోజులు పూజిస్తారు. మిగిలిన ఒక్క రోజు మాత్రం బ్రాహ్మణులకు అవకాశమిస్తారు. ఇక్కడి దుర్గామాతను పూజిస్తే శుభం జరగడంతో పాటు జీవితంలో ఎలాంటి అవరోధాలు, ఆర్థిక సమస్యలు కలగవని ప్రజలు విశ్వసిస్తారు.
Maneru River : కరీంనగర్ మానేరు రివర్ ప్రంట్ అతి త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. మంగళవారం హైదరాబాద్ జలసౌద కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం, […] Category: Trending News, తెలంగాణ by NewsDeskLeave a Comment on మానేరు రివర్ ప్రంట్ పనులు త్వరలో ప్రారంభం ఆంధ్ర ప్రదేశ్ 7 hours ago 3 Capitals: సుప్రీం స్టే మొట్టికాయ లాంటిది: సజ్జల మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో సభ నిర్వహించే సమయంలోనే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం సంతోషకరమని రాష్ట్ర...
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది 23, జులై 2018, సోమవారం వెలుతురు బాకు సమీక్ష...!! సుతిమెత్తగా గుచ్చే సున్నిత బాకు ఈ వెళుతూ బాకు సామాజిక అంశాలపై తనదైన శైలిలో చక్కని కథలను రాస్తూ రాయికి నోరొస్తే, కుల వృక్షం అనే రెండు కథల పుస్తకాలను వెలువరించి వెలుతురు బాకు అనే కవితా సంపుటిని అందిస్తున్న పరిచయమక్కర్లేని వనజ వనమాలి బ్లాగర్ తాతినేని వనజ వెలుతురు బాకు కవితా సంపుటి గురించి నాలుగు మాటలు... మొదటి కవిత ద్వారాల మాటలో ఇంట్లో ఓ ఆడది అవసరాలకు మాత్రమే ఉండాలనుకునే శతాబ్దాల చరితకు ముగింపు రుధిర ద్వారాల మాటను, దశమ ద్వారమా మాట అంటూ ఎంత నిక్కచ్చితంగా చెప్పారో ఆ వేదనాభరిత హృదయాన్ని మనం ఆ అక్షరాల్లో చూడవచ్చు. కల కల్లలై కవితలో రైతు ఎదురుచూపులను, వెనుకెలుగుతో కవితలో ఒంటరితనపు మది అంతరంగాన్ని, వస్త్రాపహరణమొక సంస్కృతి అంటూ ఇంటా బయటా స్త్రీలపై జరుగుతున్న అరాచకాలను, జాతి, మత, కుల వివక్షలకు తావీయక అధికారులు చేస్తున్న అన్యాయాలను అద్దంలో చూపించారు. వారు వారే కవితలో పర స్త్రీలలో అమ్మ అనాటమి చూడలేని ఎన్నటికీ, ఎప్పటికి మారని వారి వికృత అభిరుచిని ఎండగట్టారు. హాస్టల్ గది కవితలో చదువుల బందిఖానాలో పడి మగ్గుతున్న పిల్లల ఆవేదనను, అక్షయ శిఖరంలో అమ్ముడౌతున్న అక్షరం ఆక్రోశాన్ని, రహస్య రచయితల(ఘోస్ట్ రైటర్స్) అక్షరపు అమ్మకాలను, అక్షయ అక్షర తూణీరంలో లసంత విక్రమ తుంగే మరణానికి చింతిస్తూ వెలువడిన భావావేశాన్ని, ఆంధీ కవితలో తోలి వలపు ప్రేమ పరిమళపు జ్ఞాపకాన్ని, చిరునామాలో ఎవరేమనుకున్నా తానేమిటో చెప్పిన భావుకత్వాన్ని, దుఃఖం కావాలనిపిస్తుందిలో మనల్ని మనం సేదదీర్చుకోవడానికి కాస్త దుఃఖం కావాలనిపిస్తుందంటారు ప్రేమగా. దేహాన్ని కప్పండి కవితలో కాసుల కోసం సినిమాయాజాలం చేస్తున్న అంగాంగ ప్రదర్శనను, దానికి కారణమైన కళాకారుల కుటుంబ గతులను సవివరంగా చూపించారు. నాకో మనిషి కావాలిలో అనుభూతులను, అవసరాలను పంచుకోవడానికి మనిషి ఆకాశంలో చందమామయినప్పుడు ఇలా మాటై, మనసై అక్షరంలో చేరానంటారు. నిశ్శబ్ద సంగీతంలో జీవిత సంగీతాన్ని, నదీ వియోగ గీతంలో మనసు నది అంతరించి పోతున్న జీవ నదులలు, తరిగిపోతున్న జీతపు విలువలకు అన్వయిస్తూ ఆలపిస్తున్న అంతర్లీన గీతాన్ని వినిపించారు. ఈ కవితా సంపుటి పేరైన వెలుతురూ బాకు కవితలో మానసిక చీకట్లను రూపుమాపడానికి రహస్య ఖార్ఖానాలో తయారు చేసుకున్న వెలుతుబాకుతో దండయాత్ర చేద్దామంటారు. సాయం చేయడానికి చేతులు కావాలిలో పరాయి దేశాలు పట్టిపోయిన మన వారసత్వాలకు బలై పోతున్న ఎన్నో మనసుల మానసిక సంఘర్షణ ఈ కవిత తేటతెల్లం చేస్తుంది. మట్టి, మనసు ఒకటేనంటారు సౌందర్య పిపాస కవితలో. హాలికుడా కవితలో హరితం కాలేని రైతు బతుకు ఉరికొయ్యకు వేలాడుతోందని వేదనగా వందనాలంటారు. ఎవరి కోసం ఆగని కాలంతో కలసి కలం కవితలో పగురులు తీస్తారు. పులిస్వారీలో ప్రేమని ఓ ద్రవంగా చెప్తూ వయసుకి వణుకు వచ్చినా , మనసుకి జ్వరం వస్తూనే ఉంటుందంటూ ఆ అయోమయంలో ప్రయాణ ప్రమాదం, ప్రమాద ప్రయాణానికి తేడా తెలియడం లేదంటారు. ఎవరన్నారు రాయడం లేదని, అక్షరాత్మ ఆశ్లేషం, డైరీలో కొన్ని పేజీలు, నీటిపై ప్రయాణం, మామ కబుర్లు, మనలేని మనం, హృదయాన్ని ఊరడిల్లనీయీ వంటి కవితల్లో సున్నితత్వంతోపాటు తన మనసు అంతరాళంలో తచ్చాడే భావాలను, వేదనలను వినిపిస్తారు. నాగలి విధ్వంసం, నువ్వు వదిలేసిన కాడితో కవితల్లో ఓ ఇంటి రైతు మరణాన్ని, ఆ తరువాత ఆ ఇంటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఓ కొత్త దృక్కోణంలో.అంతేగా.., పూల కథ, బరువు మేఘం, దింపేయగా రాలేవా, ఏమడిగాను నిన్ను, ఎప్పుడో ఒకప్పుడు, అతిధి వంటి కవితలు కళాత్మకంగా సుకుమారంగా ఓ మగువ మనసుని ఆవిష్కరిస్తాయి. అవయవ దానం కవిత మహిళలపై జరుగుతున్న దాడులకు తన నిరసన గళాన్ని విన్నూత్నంగా చాలా నిక్కచ్చిగా వినిపించడం అభినందనీయం. చెక్కేసిన వాక్యం కవితలో లైఫ్ ఈజ్ బ్లండెడ్ విత్ కిచెన్ అంటూ వంటింటికి అంకితమైపోయిన స్త్రీ జీవితం ఎప్పటికి మారని నిర్వచనమని, ఎప్పుడో చెక్కేసిన వాక్యమని అంటారు. రమ్మంటే రాదు, రాలుటాకు స్వగతం, అలవాటుగా, హాంగోవర్, అమ్మ మనసులో ఓ మాట, అమ్మ చేతి గాజులు, నా కెరుకగాని ప్రేమభాష, జీవితకథ, జారిపోయినరోజు, జీవితాన్వేషణ మొదలైన కవితల్లో ప్రేమ రాహిత్యం, అమ్మ మనసు, స్త్రీ సున్నిత హృదయం మనకు కనిపిస్తాయి. దేహక్రిడాలో తెగిన సగం, గోడలు, గాయం - వేల సందర్భాలు, నా ఏకాంతంలో నేను, నిరీక్షణ, నేను సరస్సుని, శపిస్తున్నా, ఒక మౌనం వెనుక, కన్నీటికి స్వేచ్ఛ, వంటి కవితలు ఆత్మీయత కోసం ఓ స్త్రీ మది పడే తపన కనిపిస్తుంది. తాళం చెవి, ఉనికి, ఇంటిపేరు, ఖాళీ సంచి, అయామ్ ఆల్వేజ్ ఏ లూజర్,ఆధునిక మహిళ వంటి కవితల్లో భావావేశం తీవ్రత తనకి ఏం కావాలో, ఎలా కావాలో చెప్పడంలో ఎవరి చెప్పని విధంగా చెప్పడంలో అద్భుత ప్రతిభ గోచరిస్తుంది. ప్యాసా దిల్, రూపకశ్రేణి, ఆకాశాన సగం మనం వంటి కవితల్లో సమానత్వాన్ని కాంక్షిస్తారు. మూడో మనిషి, రాత్రి ఓ అంతరంగ రహస్యం, నాల్గింట మగనాలి, నీడసత్యం - శివం - సుందరం వంటి తనని తాను వ్యక్తపరుచుకోవంలో ఓ నిజాయితీతో కూడిన నిబద్దత ప్రతి కవితలోని కనిపిస్తుంది. తిరిగొచ్చిన ఇంద్రధనుస్సు కవిత హాయిగా మనలని ఓ పిల్లతెమ్మెర తాకినట్లు ఉంటుంది. పునీత కవితలో గాయాల అంతర్వేదన గాయపడిన స్త్రీకి కొత్త కాదని వేరొకరు గీసిన గీతని మార్చేసి సరికొత్త గీతాగానంగా చరిత్రలో నిలిచిపొమ్మంటారు. బిచ్చటపు ఎద కవిత ప్రేమ రాహిత్యంలో కొట్టుకుపోతున్న జీవితాలకు విశ్వ రహస్యమైన ప్రేమను అరువుగా ఇమ్మని విశ్వాత్మను అర్ధించడం ఈ కవితా సంపుటికి అందమైన ముగింపుగా మారింది. మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అకృత్యాలను, వింత పోకడలను, స్త్రీ సమస్యలను, రైతు సమస్యలను, సామాజిక లోటుపాట్లను ఇలా ప్రతి కోణాన్ని పరిశీలించి విభిన్న భావావేశంతో తనదైన శైలిలో నిజాయితీ నిండిన మనసుతో సున్నితంగా కొన్ని అంశాలను, కోపంగా మరికొన్నిటిని, ఆవేశంగా కొన్ని అక్షర భావాలను బాకులుగా మార్చి వెన్నెలను కూడా మండే అగ్ని కణాలుగా వర్షింపజేయడం ఒక్క వనజ తాతినేనికే చెల్లింది. చక్కని సామజిక, నైతిక అంశాలతో కూడిన ఈ " వెలుతురు బాకు " కవితా సంపుటి అందరిని అలరిస్తుంది అనడంలో ఎట్టి సందేహమూ లేదు. చక్కని, చిక్కని కవిత్వాన్ని అందించిన వనజ తాతినేని శుభాభినందనలు.
నేటి ది వరల్డ్ ఈజ్ డంబ్ యొక్క ఎడిషన్‌లో, అరియానా గ్రాండే తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విట్టర్‌లో పోస్ట్ చేసినందుకు ఛాయాచిత్రకారులు ఫోటోగ్రాఫర్ కేసు పెట్టారు. రాబర్ట్ బార్బెరా తన ఆల్బమ్ విడుదలకు గుర్తుగా తన రెండు చిత్రాలను ఆన్‌లైన్‌లో పంచుకున్న తరువాత గాయకుడిపై దావా వేసింది స్వీటెనర్ గత ఆగస్టులో. ఫోటోలు గ్రాండేను భారీ స్వెటర్‌లో చూపిస్తాయి, ‘స్వీటెనర్’ అనే పదంతో అలంకరించబడిన చూసే-త్రూ బ్యాగ్‌ను తీసుకువెళుతున్నాయి మరియు ఆమె అనుమతి లేకుండా దూరం - ఎకెఎ నుండి తీయబడ్డాయి. గూగుల్ మ్యాప్స్‌లో చనిపోయిన వ్యక్తి ఇప్పుడు, బార్బెరా గ్రాండేపై ప్రతి చిత్రానికి, 000 25,000 (, 6 19,600) లేదా ఫోటోల నుండి సంపాదించిన అన్ని లాభాల కోసం దావా వేస్తున్నారు, ఇది చాలా భాగం స్వీటెనర్ మొదటి రోజు అమ్మకాలు. దావా ఇలా పేర్కొంది: ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఛాయాచిత్రాలను పునరుత్పత్తి చేయడం మరియు బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా ఛాయాచిత్రాలలో (గ్రాండే) ఉల్లంఘించిన (బార్బెరా) కాపీరైట్… (గ్రాండే) కాదు, మరియు పునరుత్పత్తి చేయడానికి, బహిరంగంగా ప్రదర్శించడానికి, పంపిణీ చేయడానికి మరియు అధికారం ఇవ్వలేదు, / లేదా ఛాయాచిత్రాలను ఉపయోగించండి. హ్యాపీ స్వీటెనర్ డే https://t.co/o3UsUHDrb6 pic.twitter.com/F4lSe6YYad - అరియానా గ్రాండే (ri అరియానా గ్రాండే) ఆగస్టు 17, 2018 ఫోటోగ్రాఫర్‌లు వారి పనికి ఘనత పొందాలి, కాని అనుమతి లేకుండా ప్రముఖులను పట్టుకోవడం, భారీ మొత్తంలో ‘ఇబ్బందికరమైన’ ఫోటోలను విక్రయించడం మరియు సాధారణంగా టాబ్లాయిడ్ ప్రెస్‌లో మహిళల మృతదేహాలను పోలీసింగ్ చేయడానికి దోహదపడే ఛాయాచిత్రకారుల పట్ల సానుభూతి పొందడం కష్టం. ఇది గ్రాండే ఫోటోగ్రాఫర్‌లతో మొట్టమొదటిసారిగా అమలు చేయలేదు తిరిగి మార్చిలో ఆమె స్వీటెనర్ వరల్డ్ టూర్ ఫోటో విధానంపై మీడియా సంస్థలలో ఆగ్రహాన్ని కలిగించింది. గాయకుడు ఫోటోగ్రాఫర్‌లకు వారి ఫోటోల యొక్క అన్ని హక్కులను తన టూర్ కంపెనీకి అప్పగించేలా చేస్తోంది మరియు మొదటి మూడు పాటల సమయంలో నియమించబడిన ప్రాంతం నుండి స్టిల్ షాట్‌లను తీయడానికి మాత్రమే వారిని అనుమతిస్తుంది. వీడియో గేమ్ లానా డెల్ రే ఈ దావాపై గ్రాండే ఎలా స్పందిస్తారో టిబిసి, కానీ ప్రస్తుతానికి ఆమె పరిస్థితి నుండి కొంత స్థలాన్ని పొందుతోంది, తప్పు, వాస్తవానికి అంతరిక్షంలోకి వెళుతుంది .
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తేవాలి. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. హోదా విషయంలో వాస్తవాలు ఎందుకు ప్రజలకు వివరించడం లేదు? కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఎందుకు జరపడం లేదో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చెప్పిన మాట ప్రకారం కేంద్రంపై తీవ్ర పోరాటం చేసి ప్రత్యేక హోదా తీసుకురావాలి లేదా ప్రత్యమ్నాయం చూసి ప్రజలకు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి హోదా విషయం పదే పదే గుర్తు చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తన దృష్టికి తీసుకుపోయి, కేంద్ర అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పమని కోరాలి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వై‌ఎస్‌ఆర్ సీపీ రాష్ట్రానికి దక్కాల్సిన ప్రత్యేక హోదాను పూర్తిగా మరిచిపోయినట్టు ఉంది. ఇప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అస్పష్టంగా ఉన్న ప్రభుత్వానికి రాజధాని విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది. మూడు రాజధానులంటూ తీసుకొచ్చిన బిల్లును కోర్టు మొట్టికాయలు వేయడంతో వాపస్ తీసుకుంది. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తున్నట్టు మాత్రం చెప్పడం లేదు. దీంతో దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. గత ప్రభుత్వం నిర్మించిన అమరావతినే రాజధానిగా ఈ ప్రభుత్వం కొనసాగించి ఉంటే ఈ పాటికి రాజధాని నిర్మాణం పూర్తయి ఉండేది. గుర్తింపు వచ్చేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పరచాలనే పట్టుదలతోనే ఉంది. హోదా ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా కావాలి. ఎందుకంటే రాష్ట్రానికి ఎక్కువగా సేవారంగం నుంచే ఆదాయం వస్తుంది. కానీ, రాష్ట్రం విడిపోయాకా ఏపీ ఆ ఆదాయం కోల్పోయింది. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని విభజన బిల్లులో స్పష్టం చేసింది. కానీ, ఆర్థిక సంఘం సిఫారసులు రాకపోవడంతో ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఆర్థిక సంఘం ఏపీకి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదనడంతో, దీనిని సాకుగా చూపుతూ కేంద్రం నిరాకరిస్తోంది. నిజానికి ఆ సిఫారసుల నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చేందుకు కేంద్రానికి వెసులుబాటు ఉంది. జాతీయ అభివృద్ధి మండలి (నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) సిఫారసు చేస్తే చాలు. ఈ మండలికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులు మెంబర్లుగా ఉంటారు. వీరు సిఫారసు చేస్తే రాష్ట్రానికి హోదా ఇవ్వవచ్చు. కానీ, ఒప్పుకోరు దానికి కారణం రాజకీయం. నిజానికి ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండాలి. మౌలిక సదుపాయాలలో వెనుకబడి ఉండాలి, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండాలి. రాష్ట్రం పర్వత ప్రాంతమై ఉండాలి లేదా ఇరుగుపొరుగు దేశాలతో సరిహద్దులు కలిగి ఉండాలి కానీ, ఇవేవీ ఆంధ్రప్రదేశ్‌కు లేవు. విభజనతో ఆర్థికపర ఇబ్బందులు తప్ప. మన పరిస్థితి గుర్తు చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తేవాలి. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. హోదా విషయంలో వాస్తవాలు ఎందుకు ప్రజలకు వివరించడం లేదు? కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఎందుకు జరపడం లేదో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చెప్పిన మాట ప్రకారం కేంద్రంపై తీవ్ర పోరాటం చేసి ప్రత్యేక హోదా తీసుకురావాలి లేదా ప్రత్యమ్నాయం చూసి ప్రజలకు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి హోదా విషయం పదే పదే గుర్తు చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తన దృష్టికి తీసుకుపోయి, కేంద్ర అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పమని కోరాలి. దానికి కేంద్రం తలవొగ్గి హోదా ఇస్తుందా? లేదా రాష్ట్రానికి మంచి లాభం చేకూర్చే ప్రతిపాదన ఏదైనా చేస్తుందా? చూడాలి. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం బాహాటంగా ప్రకటిస్తే. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరిలో నిర్వహించిన రెండు రోజుల సమర దీక్ష పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపింది. అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోని పాలకులపై వైఎస్ జగన్ సమరశంఖం పూరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రెండు రోజుల దీక్ష విజయవంతం కోసం పది రోజుల నుంచి పార్టీ కీలక నేతలు చేసిన కృషి ఫలించింది. మంగళగిరి తరలివచ్చిన ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రజల ముంగిటకు సమరదీక్ష సంకల్పాన్ని తీసుకెళ్లగలిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి రాష్ట్రం నలుమూలలా పర్యటించి పార్టీశ్రేణులను సమరదీక్ష కోసం సన్నద్ధం చేయగలిగారు. ఆయన ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలోనే మకాం వేసి రాష్ట్రం అంతటా తిరిగి నియోజకవర్గ సమన్వయకర్తలను, పార్టీ శ్రేణులను కలిసి అందరినీ సమాయత్తం చేశారు. పార్టీ మరో ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ మంగళగిరి వైజంక్షన్ వద్ద స్థలం ఎంపిక నుంచి దీక్ష పూర్తయ్యే వరకు ఏర్పాట్లను చూసి పార్టీ శ్రేణులను సమన్వయం చేశారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తమవంతు కృషి చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలు బాధ్యత తీసుకోవడంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టయింది. వినూత్న తరహాలో ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించడంలో వైఎస్సార్ సీపీ చేసిన ప్రయత్నం ఫలప్రదమైంది. టీడీపీ ఇచ్చిన వాటిలో వంద హామీలను ప్రస్తావిస్తూ తొలిరోజున విడుదల చేసిన ప్రజా బ్యాలెట్‌కు అపూర్వ స్పందన లభించింది. శిశుపాలుడి నూరు తప్పులను శ్రీకృష్ణుడు సహించిన చందాన ఈ ప్రజా బ్యాలెట్‌తో టీడీపీ సర్కార్ వంద హామీలను ప్రజల్లో చర్చకు పెట్టినట్లయిది. రెండో రోజున ‘రాష్ట్రానికే మోసగాడు’ పేరుతో చంద్రబాబు బూటకపు వాగ్దానాలు, మోసాలను ప్రస్తావిస్తూ ప్రచురించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను జగన్ ఆవిష్కరించారు. ఇది కూడా చంద్రబాబు ప్రజలను ఎలా దగాచేస్తున్నారో వివరిస్తూ అందరినీ ఆలోచింపజేసింది. వీటితోపాటు చంద్రబాబు ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఎలా మాట మారుస్తున్నారు అనే వివరాలను రెండో రోజు స్క్రీన్స్‌పై ప్రదర్శించారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా తక్కువ సమయంలోనే జగన్ తన ఉపన్యాసంలో వివరించడం అందరినీ ఆకట్టుకుంది. ఏడాది క్రితం టీడీపీ ప్రభుత్వం మంగళగిరి ప్రాంతంలోనే ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించగా, ఏడాది తరువాత అదే ప్రాంతంలో చరిత్రాత్మక సమర దీక్ష నిర్వహించడంతో వైఎస్సార్‌సీపీ మరింత పట్టు సాధించేందుకు దోహదం చేసింది.
దీనిపై ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, టి.కల్పలతారెడ్డి, ఏపీ మోడల్ స్కూల్ స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు పి.మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్కండేయులు, మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, అధ్యక్షుడు కె.శివశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగ విరమణ పొందిన ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. Tags: No comments Subscribe to: Post Comments ( Atom ) Education Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health General Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health
Leading Producer Doraswamy Raju has Passed Away | vmc doraswamy raju | ప్ర‌ముఖ నిర్మాత దొర‌స్వామి రాజు ఇక లేరు Leave a Comment / movie news / By admin / annamayya director, cinima news, doraswami raju, producer doraswamy raju, tollywood, V.Doraswami, vmc doraswamy raju, VMC Productions, vmc1 industries private limited, తెలుగు చిత్ర నిర్మాత, వి. దొర‌స్వామి రాజు, వి.ఎం.సి ఆర్గ‌నైజేష‌న్స్, విఎంసి సంస్థ‌, విఎంసీ అధినేత Hyderabad: ప్ర‌ముఖ సినీ నిర్మాత‌, విఎంసీ అధినేత‌, కృత్రియం తేజం వి. దొర‌స్వామి రాజు హైద‌రాబాద్‌లోని బంజారా హిల్స్ లోని కేర్ ఆసుప‌త్రిలో సోమ‌వారం ఉద‌యం గుండె పోటుతో మృతిచెందారు. వి.ఎం.సి ఆర్గ‌నైజేష‌న్స్ (విఎంసి ప్రొడ‌క్ష‌న్స్‌, విఎంసి పిక్చ‌ర్స్‌, విఎంసి ఫిల్మ్స్ , విఎంసి 1కంపెనీ , విఎంసీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూట‌ర్‌, విఎంసి పిక్చ‌ర్ ప్యాలెస్‌) బ‌హుముఖ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్య‌వ‌స్థాప‌కులు. వి.దొర‌స్వామి రాజు(విడిఆర్‌) చిత్ర నిర్మాత మాత్ర‌మే కాదు. 1994లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా న‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి, ఆర్‌.చెంగారెడ్డి వంటి ఉద్దండ నాయ‌కునిపై భారీ మెజార్టితో గెలుపొందారు. అంతేకాక టిటిడి బోర్డు స‌భ్యుడిగా, ఫిల్మ్ ఛాంబ‌ర్ అధ్య‌క్షుడిగా, పంపిణీ మండ‌లి అధ్య‌క్షుడిగా, ఎగ్జిబిట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఇలా ప‌లు కీల‌క‌మైన భూమిక‌ల‌ను అత్యంత ప్ర‌తిభ‌తో నిర్వ‌హించారు. ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన తెలుగు చిత్ర నిర్మాత‌, పంపిణీ దారు, ప్ర‌ద‌ర్శ‌న‌కారుల‌లో ఒక‌రు. ఆయ‌న నిర్మించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు, అవార్డు సినిమ‌లు, టెలి సినిమాలు, టెలి సీరియ‌ల్స్‌, త‌మిళ డ‌బ్బింగ్‌, హిందీ డ‌బ్బింగ్ చిత్రాల‌ను ఎన్నో నిర్మించారు. సింహాద్రి, అన్న‌మ‌య్య‌, సీతారామ‌య్య గారి మ‌నవ‌రాలు వంటి గొప్ప చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఘ‌న‌త వార‌ది. 1978లో విఎంసి సంస్థ‌ను ప్రారంభించారు. దీనిని మ‌హాన‌టుడు, పురాణ వ్య‌క్తిత్వం ఎన్ టి రామారావు చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో బ్లాక్ బ్ల‌స్ట‌ర్స్ సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలు నిర్మించారు. ఇది ఉత్త‌మ చిత్రంగా జాతీయ అవార్డును పొందింది. అనేక జాతీయ‌, అంత‌ర్జాతీయ అవార్డుల‌ను పొందింది. ఆయ‌న నిర్మించిన‌, అక్కినేని నాగార్జున తో అన్న‌మ‌య్య‌సంచ‌ల‌న విష‌యం అదించింది. చాలా అవార్డుల‌ను తెచ్చి పెట్టిన సినిమా కూడా. సినీ నిర్మాత వి.దొర‌స్వామి మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు అభిమానులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.
యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ (209 నాటౌట్‌)తో కదం తొక్కాడు. కేవలం రెండున్నర సెషన్లలోనే ఈ ఓపెనర్‌ ద్విశతకం బాదడంతో అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 వెస్ట్‌జోన్‌ 376/3 సౌత్‌జోన్‌తో దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ కోయంబత్తూర్‌: యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ (209 నాటౌట్‌)తో కదం తొక్కాడు. కేవలం రెండున్నర సెషన్లలోనే ఈ ఓపెనర్‌ ద్విశతకం బాదడంతో సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్‌జోన్‌ పట్టు బిగించింది. శుక్రవారం ఆట ముగిసే సరికి వెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 376 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఆ జట్టు 319 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ 318/7 స్కోరుతో మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌత్‌జోన్‌ 327 పరుగులకు ఆలౌటైంది. వెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 270 పరుగులే చేయడంతో.. సౌత్‌కు 57 పరుగులు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. సంక్షిప్తస్కోర్లు: వెస్ట్‌జోన్‌: 270, 376/3 (జైస్వాల్‌ బ్యాటింగ్‌ 209, శ్రేయాస్‌ 71); సౌత్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌: 327 (ఇంద్రజీత్‌ 118, మనీశ్‌ పాండే 48, గౌతమ్‌ 43, ఉనాద్కట్‌ 4/52, అటిట్‌ షేత్‌ 3/51, గజా 2/33).
ఎముకల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎముకల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా మంది తెలియక చిన్న చిన్న తప్పులు వల్ల ఎముకల ఆరోగ్యం పాడవుతుంది. అయితే మరి ఎముకల ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి..? ఏ విధంగా అనుసరించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. చాలా మంది మాంసాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇంచుమించు ప్రతి రోజు మాంసాన్ని తీసుకుంటూ ఉంటారు. కాని మాంసం ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలోని క్యాల్షియం యూరిన్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. దీంతో ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అధికంగా మాంసం తీసుకోవడం మంచిది కాదు. కూల్ డ్రింక్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. కూల్ డ్రింక్స్ లో ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఎముకలను బలహీన పరుస్తుంది. అదే విధంగా జంతువుల నుండి వచ్చే ప్రొటీన్లు తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం తగ్గుతుంది కాబట్టి దాన్ని కూడా తగ్గించుకుంటూ ఉండాలి. ఎక్కువ చక్కెర మరియు సాల్ట్ ని తీసుకుంటే కూడా క్యాల్షియం తగ్గుతుంది. కెఫిన్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సరైన జీవన శైలిని అనుసరిస్తూ ఉంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజు వాకింగ్, రన్నింగ్ వంటి వాటిని అనుసరిస్తే మంచిది. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
-అవినీతిరహిత పాలనతో బంగారు తెలంగాణ -సర్వేపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు -అది సంక్షేమ పథకాల అమలుకే -టీఎస్‌పీఎస్సీ ద్వారా 50 వేల ఉద్యోగాల భర్తీ: సీఎం కేసీఆర్ -దళితులకు భూ పంపిణీ ప్రారంభం -రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.482 కోట్లు -హైదరాబాద్ చూట్టూ హబ్ సిటీలు -ఆటోలు, ట్రాక్టర్లకు రవాణా పన్ను రద్దు -గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ ప్రసంగం -ఖిల్లాపై త్రివర్ణ పతాకావిష్కరణ సుమారు అరవై ఏండ్ల వలసపాలన శృంఖలాలు తెంచుకున్న స్వేచ్ఛా తెలంగాణ ఆత్మగౌరవం వెయ్యేండ్ల చరిత్రగల గోల్కొండ ఖిల్లా వేదికగా నింగినంటింది. తెలంగాణ సంస్కృతికి, వారసత్వానికి, ఔన్నత్యానికి, కష్టాలకు, నష్టాలకు, కన్నీళ్లకు, దోపిడీకి, అభివృద్ధికి, ఆదరణకు, సహనానికి కేంద్రంగా కలగలిసి నిలిచిన కోటలో పంద్రాగస్టు వేడుకలు కన్నులపండువగా జరిగాయి. వరుస వలసపాలకుల అణచివేతలో తన చరిత్రను తాను వెతుక్కున్న తెలంగాణ.. ఒకనాటి ఆధిపత్య అహంకారానికి, దోపిడీ శక్తులకు నిలయంగా నిలిచిన చోట ప్రజాస్వామ్య స్వేచ్ఛాగీతికలు ఆలపించింది. ఒక చారిత్రక దుర్గం.. మరో చరిత్రాత్మక మార్గానికి బాటలు వేసింది. గోల్కొండ కోటపై మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. తెలంగాణ ప్రజల తొలి ప్రభుత్వ సారథి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గోల్కొండ కోటలోని రాణీమహల్ వద్ద 60 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ చరిత్రను గోల్కొండ కోట ప్రపంచానికి చాటిచెప్పింది. రోమ్, ఇంగ్లండ్, టర్కీ వంటి దేశాల వారు వజ్రాల వ్యాపారం కోసం వచ్చింది ఇక్కడికే. అందుకే ప్రపంచ ప్రసిద్ధి పొందిన గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. – కేసీఆర్, సీఎం ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యలే ఇతివృత్తంగా, అవినీతిరహిత పరిపాలనతో తెలంగాణ రాష్ర్టాన్ని అభ్యుదయపథంలో ముం దుకు తీసుకువెళతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామని ప్రతినబూనారు. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ని ఏర్పాటు చేశామని, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. ప్రజల సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సర్వేపై కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుచేయడంకోసమే సమగ్ర సర్వే చేపడుతున్నామని, ఇందుకు ప్రజలందరూ సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. గోల్కొండ కోటలో శుక్రవారం నిర్వహించిన 68వ స్వాతంత్య్ర దిన వేడుకలల్లో సీఎం పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న, చేయబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వివరించారు. ఇదే కార్యక్రమం సందర్భంగా భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. తన ప్రసంగంలో చారిత్రక గోల్కొండ కోట వైభవాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. కాకతీయుల కాలంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన గోల్కొండ కోటలో తెలంగాణ ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం. దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్ముని అడుగుజాడల్లో అహింస మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఫతే దర్వాజ దగ్గర చప్పట్లు కొడితే బాలా హిస్సార్ దర్వాజ దగ్గర ప్రతిధ్వనించే ధ్వని శాస్త్ర విజ్ఞానానికి, వాస్తుకళా కౌశలానికి నిదర్శనంగా నిలిచిన గోల్కొండ కోట, నేడు తెలంగాణ ప్రజల స్వాతంత్య్ర వేడుకలకు వేదిక కావడం హర్షణీయం. తానీషా ప్రభువుకు శ్రీరామ, లక్ష్మణులు సాక్షాత్కరించింది గోల్కొండ కోటలోనే. భక్త రామదాసు నోట వెలువడిన సుప్రసిద్ధ కీర్తనలెన్నో ప్రతిధ్వనించింది ఈ కోటలోనే. భద్రాద్రి రామయ్యకు ప్రతి ఏటా ముత్యాల తలంబ్రాలు తీసుకు వెళ్లే సత్సాంప్రదాయాన్ని ప్రారంభించింది కూడా గోల్కొండ పాలకులే. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్, దరియా ఏ నూర్ వజ్రాలకు ఆలవాలంగా విలసిల్లింది గోల్కొండ సామ్రాజ్యంలోనే. రోమ్, ఇంగ్లండ్, టర్కీవంటి దేశాల వారు వజ్రాల వ్యాపారం చేసింది కూడా హైదరాబాద్‌లోనే. తెలంగాణ ప్రజలు సంతోషంగా జరుపుకునే బోనాల పండుగ కూడా గోల్కొండ కోట నుంచే ప్రారంభమవుతుది అని సీఎం వివరించారు. తెలంగాణ చరిత్రను ప్రపంచానికి గోల్కొండ కోట చాటిందని, అందుకే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చంద్రశేఖర్‌రావు చెప్పారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా భూమిలేని నిరుపేద దళితుకు భూ పంపిణీని కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. పథకాల్లో అవినీతి తొలగించేందుకే సర్వే ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేకపోవడం వల్లే సంక్షేమ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అవినీతి, అక్రమాలు లేని రాష్ట్రంగా రూపుదిద్దడానికే 19న సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఒకే రోజు తెలంగాణ అంతటా సర్వే జరుగుతుందని, ఆ రోజున ప్రభుత్వం సెలవును కూడా ప్రకటించినందున అందరూ ఇండ్లలోనే ఉండి సరైన సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సర్వేపై కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయన్న సీఎం.. వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.482 కోట్లు ఎంతో కాలంగా పోరాడుతున్న నిజామాబాద్ జిల్లా ఎర్రజొన్న రైతుల బకాయిలు రూ.11 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ జిల్లాల్లోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీకింద రూ.482 కోట్లను విడుదల చేస్తున్నామని, ఈ డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లోకే వెళుతుందని తెలిపారు. పవర్‌లూమ్ కార్మికులను ఆదుకునేందుకు వారికి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఐదున్నర కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, సకల జనుల సమ్మెలో అద్భుత పోరాటాలు చేసిన తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ఏర్పడిన వెంటనే స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రుణమాఫీతో 40 లక్షల కుటుంబాలకు లబ్ధి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తుందని చెప్పారు. ఫలితంగా 40 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతాయని కేసీఆర్ తెలిపారు. రైతులకు రుణ మాఫీ వల్ల ప్రభుత్వంపై 18 వేల కోట్ల రూపాయల భారం పడినా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థలకు అధికారాలు, బాధ్యతలు అప్పగించడం ద్వారా జవాబుదారీతనాన్ని పెంచుతమన్నారు. ఆటో రిక్షాలకు, వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు రవాణా పన్నును రద్దు చేస్తున్నట్లు, పాత బకాయిలు 76 కోట్లను మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి నూతన పారిశ్రామిక విధానం తెస్తున్నామని సీఎం చెప్పారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని పునరుద్ఘాటించారు. పరిశ్రమల స్థాపనకు టీఎస్‌ఐఐసీకి 5 లక్షల ఎకరాల భూమిని కేటాయించి, పారిశ్రామికవాడలను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఫార్మాసిటీ, స్పోర్ట్స్ సిటీ, సినిమా సిటీ, మ్యానుఫాక్చరింగ్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, హెల్త్ సిటీలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి కమిటీని వేశామని, త్వరలోనే వారిని పర్మినెంట్ చేస్తామని అన్నారు. హైదరాబాద్‌లో మళ్లీ కల్లు దుకాణాలు కల్లుగీత కార్మికులను ఆదుకోవడానికి దసరా పండుగ నుంచి హైదరాబాద్‌లో మళ్లీ కల్లు దుకాణాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. దీని వల్ల 60 వేల మంది కల్లుగీత కార్మికులు ఉపాధి లభిస్తుందని అన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు తెలంగాణలో హరితహారం పేరుతో 230 కోట్ల మొక్కలను నాటాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల హామీ మేరకు గిరిజన తండాలు, ఆదివాసీగూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చుతామని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు 12% రిజర్వేషన్ల కల్పనకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో కమిటీ వేశామని, కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు. క్రీడాకారులకు అత్యంత ప్రోత్సాహం రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఆసియా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు బంగారు పతకం గెలిస్తే రూ.50 లక్షలు, వెండి పతకం సాధిస్తే రూ.25 లక్షలు, కాంస్య పతకం గెలిస్తే రూ.15 లక్షలు చొప్పున నగదు బహుమతులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఖర్చులో రూ.3 లక్షలను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దిన కోచ్‌లకు కూడా రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. అతి చిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ రాష్టానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిపెట్టిన గిరిజన, దళిత విద్యార్థులు మాలావత్ పూర్ణ, అనంద్‌లకు చెరొక రూ.25 లక్షల నగదును అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌పై ప్రత్యేక శ్రద్ధ హైదరాబాద్ ప్రజలు సుఖ శాంతులతో జీవించేలా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం చెప్పారు. ఇందుకోసం వైర్‌లెస్, ఇంటర్నెట్, జీపీఎస్ సౌకర్యాలతో కూడిన ఆధునిక వాహనాలను పోలీసు శాఖకు అందించామని తెలిపారు. వీటికి రూ.340 కోట్ల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసిందని తెలిపారు. ప్రైవేటు సంస్థలతో కలిసి త్వరలోనే హైదరాబాద్ నగరాన్ని వైఫై, 4జీ నగరంగా తీర్చుదిద్దుతామని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. మన సంస్కృతికి గౌరవం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తలమానికమైన బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్య పేరున ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ కవిని వెయ్యి నూటపదహార్లతో సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. మతసామరస్యానికి తెలంగాణ ప్రతీక వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జుడిషియల్ అధికారాలను కల్పిస్తామన్నారు. దళిత క్రైస్తవులు చర్చిల నిర్మాణం కోసం కలెక్టర్ అనుమతి కోసం నిరీక్షించకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అనుమతితోనే ఇక నుంచి చర్చిలు నిర్మించుకునేలా నిబంధనలు సరళం చేస్తామని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సిక్కు మతస్తుడు కరీంనగర్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికయ్యాడని, తెలంగాణలోని మత సామరస్యానికి, కాస్మొపాలిటన్ కల్చర్‌కు ఇది ప్రతీక అని చెప్పారు. బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులకోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందిస్తుందన్నారు. వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయల పెన్షన్‌ను, వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్‌ను దసరా కానుకగా అందజేస్తామన్నారు. దళిత, గిరిజన అమ్మాయిలకు పెళ్లికోసం 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే కళ్యాణలక్ష్మి పథకాన్ని కూడా దసరా పండుగ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. ఇలాంటి పథకం ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు పేరున వెటర్నరీ యూనివర్సిటీని, ప్రొఫెసర్ జయశంకర్ పేరుపై వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, వారిని స్మరించుకుంటున్నామని కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని ప్రతి పల్లెకూ, ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీటిని అందించడం కోసం వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలోని సర్వజనులు, సకల ప్రజానీకం సుఖశాంతులతో ఉండాలని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దళిత మహిళలకు భూమి పట్టాలు అందజేసిన కేసీఆర్ భూమిలేని నిరుపేద దళితులకు భూ పంపిణీని సీఎం కేసీఆర్ గోల్కొండ కోటనుంచి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం స్వయంగా ప్రారంభించారు. ఇందుకోసం తొమ్మిది జిల్లాల నుంచి 48 మంది భూమిలేని నిరుపేద దళిత మహిళలను గోల్కొండ కోటకు పిలిపించారు. సీఎం చేతుల మీదుగా పట్టాలు అందుకున్న వారిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మదారి శోభ, కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరె నర్సమ్మ, నల్లగొండ జిల్లాకు చెందిన ఆదిమల్ల మాధవి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కుంటల ప్రమీల, రాధమ్మ, మెదక్ జిల్లాకు చెందిన గడ్డం కల్పన ఉన్నారు. వీరితోపాటు తొమ్మిది జిల్లాకు చెందిన 48 మంది దళిత మహిళలకు సీఎం భూమి పట్టాలను అందజేశారు. భూమి కొనుగోలుకు నిధుల మంజూరు భూమిలేని నిరుపేద దళితులకు భూమిని అందజేయడానికి ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేయనుంది. ఇందుకు జిల్లాలవారీగా నిధులను మంజూరు చేసింది. ఇందులో కరీనగర్ జిల్లాకు రూ.24.54 కోట్లు, మహబూబ్‌నగర్ రూ.24.52 కోట్లు, రంగారెడ్డి రూ.23.97 కోట్లు, నల్లగొండ రూ.22.57 కోట్లు, వరంగల్ రూ.21.99 కోట్లు, మెదక్ రూ.19.87 కోట్లు, ఆదిలాబాద్ రూ.18.53 కోట్లు, ఖమ్మం రూ.17.83 కోట్లు, నిజామాబాద్ రూ.15.33 కోట్లు, హైదరాబాద్ జిల్లాకు రూ.25 లక్షలు మంజూరు చేశారు. మొదటి దశ భూమి కొనుగోలు కోసమే ఈ నిధులు. ఇంకా అవసరమైతే రెండో, మూడో దశల్లో కూడా నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు వివరించారు.
Leave a Comment / Special Stories / By admin / alfred nobel, award, chemistry, december 10, first nobel prize, literature, medicine, nobel, nobel prize, peace, physics, physiology, sweden, నోబ‌ల్ బ‌హుమ‌తి, నోబెల్‌ Nobel Prize award డైన‌మెట్‌ను క‌నిపెట్టిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఈ నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌దానానికి అంకురార్ప‌ణ చేశారు. ప్ర‌పంచంలో అత్యుత్త‌మ బ‌హుమ‌తిగా గౌర‌వింప‌బ‌డుతున్న‌దీ నోబెల్ ప్రైజ్. మాన‌వ జాతికి తాము అందించిన విశిష్ట సేవ‌ల‌ను చిహ్నంగా ఈ బ‌హుమ‌తి ప్ర‌దానం జ‌రుగుతుంది. బ‌హుమ‌తి గ్ర‌హీత‌కు ప్ర‌పంచంలోనే ఒక గొప్ప హోదా ద‌క్కుతుంది. 1901వ సంవ‌త్స‌రంలో ఏర్ప‌డిన ఈ బ‌హుమ‌తి ప్ర‌ధాన విధానం భౌతిక శాస్త్రం(ఫిజిక్స్‌), ర‌సాయ‌న శాస్త్రం (కెమెస్ట్రీ), శ‌రీర‌శాస్త్రం/ వైద్య చికిత్స‌(ఫిజియాల‌జీ/ మెడిసిన్‌), సాహిత్య‌ము (లిట‌రేచ‌ర్‌) మ‌రియూ శాంతి (పీస్‌)ల‌కు గానూ, అత్యంత నిగ్ణాతులు, ప్ర‌సిద్ధ సేవ‌లకుల‌కు గుర్తింపుగా (Nobel Prize award)గౌర‌వించ‌డం కోసం ఏర్ప‌డిన‌ది. ఆర్థిక‌శాస్త్ర విజ్ఞానంలో బ‌హుమ‌తిని స్విరిజెస్ రిక్స్‌బ్యాంక్ (Sveriges Riks Bank of Sweeden) స్వీడ‌న్‌కు చెందిన ఒక బ్యాంకు వారు 1968 లో సంస్థాపించారు. ఈ స్థాప‌న ఆల్‌ఫ్రెడ్ నోబెల్ స్మార్‌కార్థ‌మే ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ బ‌హుమ‌తి చిహ్నంగా ఒక మెడ‌ల్ (ప‌త‌కం), ఒక వ్య‌క్తిగ‌త ప్ర‌శంసా ప‌త్ర‌ము మ‌రియూ, బ‌హుమ‌తి సొమ్ము బ‌హుమ‌తి గ్ర‌హీత‌కు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. కొంత‌కాలం త‌ర్వాత ఈ బ‌హుమ‌తి ప్ర‌దానానికి సంబంధించిన నిబంధ‌న‌ల‌లో మార్పులు జ‌రిగాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌ధ‌మ ద‌శ‌లో బ‌హుమ‌తి సొమ్మును ముగ్గురు క‌న్నా ఎక్కువ మందికి పంచ‌డం జ‌రిగేది. 1968లో నోబెల్ ఫౌండేష‌న్ నిబంధ‌న‌ల‌లో 4వ అంశం బ‌హుమ‌తి ముగ్గురుకు ప‌రిమితం చేస్తూ, అధికుల‌కు పంచ‌కుండా ఉండేలా నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేగాక మ‌ర‌ణానంత‌రం కూడా ఈ బ‌హుమ‌తి ప్ర‌దానం జ‌ర‌ప‌వ‌చ్చున‌ని కూడా నిబంధ‌న రూపొందించ‌బ‌డింది. అయితే అలా బ‌హుమ‌తి ఇవ్వ‌వ‌లెనంటే ప్ర‌తిపాద‌న అదే సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 1వ తేదీలోగా జ‌రిగి ఉండాలి. ఈ నిబంధ‌న 1947లో మార్పు జ‌రిగింది. స‌ర్వ‌సాధార‌ణంగా అక్టోబ‌ర్ నెల‌లో బ‌హుమ‌తి ప్రదానం జ‌రుగుతుంది. కాబ‌ట్టి ఆ సంవ‌త్స‌రం బ‌హుమ‌తిక‌ర‌ణం ఎన్నిక అయిన వ్య‌క్తి ఆ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ నెల 10వ తేదీలోగా మ‌ర‌ణించినా బ‌హుమ‌తి పొందే అర్హ‌త క‌లిగి ఉంటాడు. ప్ర‌తి సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ నెల 10వ తేదీన బ‌హుమ‌తి ప్ర‌దానం చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. సాధార‌ణంగా నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత అన‌గానే అత‌ను త‌ప్ప‌కుండా విజ్ఞాన శాస్త్ర‌వేత్త‌(సైంటిస్టు) అయివుంటాడ‌నే భావ‌న మ‌నుసులో మెద‌ల‌వుతుంది. స‌హ‌జంగా సాహిత్య‌వేత్త‌లు, ఆర్థిక శాస్త్ర‌వేత్త‌లు, ప్ర‌పంచ శాంతి దూత‌ల‌ను, గుర్తుంచుకునే జ‌నం అరుదుగా ఉంటారు.
Vaccination: దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురైన తర్వాత రోగి పరిస్థితి గురించిన కీలక సమాచారం ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ కారణంగా భారతదేశంలో వేలాది మంది కోవిడ్ బారినపడి కూడా కోలుకున్నట్లుగా ఓ అధ్యయనం స్పష్టంచేసింది. వాస్తవానికి, ఆరోగ్య కార్యకర్తలు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో పనిచేస్తారు. అక్కడ వారు ప్రత్యక్షంగా కరోనాకు గురవుతూ ఉంటారు. ప్రమాదం అంచుల మీద నిరంతరం ఉంటూ ఉండే పరిస్థితి. అందువల్ల మొదటగా దేశంలో వారికే వ్యాక్సిన్‌లు వేసింది ప్రభుత్వం. దాదాపుగా ఆరోగ్య కార్యకర్తలు అందరూ వ్యాక్సిన్‌లు వేయించుకోగా.. వ్యాక్సిన్‌లు వేయించుకున్న తర్వాత ఆరోగ్య సంరక్షణ కార్మికులపై చేసిన అధ్యయనం.. వచ్చిన డేటా ఉపశమనం కలిగిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 75 నుంచి 80 శాతం మంది వ్యాధి సోకినట్లయితే ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఎన్‌ఐటిఐ ఆయోగ్ ఆరోగ్య సభ్యుడు వికె పాల్ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇది కాకుండా, కరోనా వచ్చినవారిలో 8శాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఆరు శాతం మంది మాత్రమే ICUకు వెళ్లినట్లుగా వికె పాల్ వెల్లడించారు. Tags: News News No comments Subscribe to: Post Comments ( Atom ) Education Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health General Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health
12 సం.ల స్కేల్ తీసుకున్నవారు అర్హులు కారు. అనగా DSC 2006, 2008, 2012, 2014 ఉపాద్యాయులు మాత్రమే అర్హులు 76500 రూపాయలను ఫెస్టివల్ అడ్వాన్స్ కింద ఇస్తారు. ఈ మొత్తాన్ని నెలకు 750 రూపాయల చొప్పున 10 సమాన వాయిదాలలో (10 నెలలు) మన జీతం నుండి మినహాయింపు చేస్తారు. ఫెస్టివల్ అడ్వాన్స్ ను తెసుకోదలచిన వారు ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను సంబంధిత DDO కి పంపవలసి ఉంటుంది. ఫెస్టివల్ అడ్వాన్స్ ను ఏ ఫెస్టివల్ కైనా పొందవచ్చు 12సంవత్సరాల స్కేల్ తీసుకున్నవారు అర్హులు కారు. 7500 రూపాయలను ఫెస్టివల్ అడ్వాన్స్ కింద ఇస్తారు.ఈ మొత్తాన్ని నెలకు 750 రూపాయల చొప్పున 10 సమాన వాయిదాలలో మన జీతం నుండి DEDUCT చేస్తారు FESTIVAL ADVANCE కావాలి అనుకునే వారు ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను MRC or DDO కి పంపవలసి ఉంటుంది. ఫెస్టివల్ అడ్వాన్స్ ను ఏ ఫెస్టివల్ కైనా పొందవచ్చు. కానీ క్రిస్టమస్ కు తీసుకుంటే జనవరి జీతం నుండి 750 కటింగ్ పెట్టడం సులువు అగుతుంది. కనుక FESTIVAL అడ్వాన్స్ కావాలి అనుకునే వారు MRC కి వెంటనే ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను పంపగలరు. సంక్రాంతి తీసుకుందాము అని అనుకోవద్దు.ఎందుకంటే సంక్రాంతి కి ముందు కొన్ని హాలిడేస్ STO వారికి కూడా ఉంటాయి.సంక్రాంతి పండుగ తరువాత పండుగ ఐపోయింది అని బిల్ PASS చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. వెంటనే ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను MRC కి పంపించిన డిసెంబర్ 18 కళ్ళ బిల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.లేట్ చేసిన నష్టపోయేది మనం మాత్రమే. ఈ క్రింద అప్లికేషన్ పిడిఎఫ్ ఫైల్ ను SEND చేస్తున్నాను. ప్రింట్ అయిన కానీ, ఒక లెటర్ నందు చూసి రాసి అయిన అప్లికేషన్ ను త్వరితముగా MRC కి పంపుకోగలరు. In terms of GO.Ms.No.167, Dated 20-09-2017 festival advance , employee festival advance applications , employees useful application forms, festival advance application form, aplication for festival advance
ప్రసాద్ దేవి రాగానే ముందు వెనక చూడకుండా కౌగిలించుకున్నాడు విడిపించుకుని వాడిని ఇందాక సల్లు పిసికించుకున్న ప్లేసులో కూర్చోబెట్టింది వాడి ముందు మోకాళ్ళ మిద నించుని అయన నీ గురించి అడిగారు వెళ్లిపోయావ్ అని చెప్పాను అని అంది . కృష్ణ ఎక్కడ అని అడిగాడు ప్రసాదు . దానికి అయన తలనొప్పి అని పడుకున్నారు అని అంది వాడి జిప్ మిద చెయ్యేసి వాడి కళ్లలోకి చుసింది ఆత్రంగ దేవి పెదాలు అందుకుని నాలుక నొట్లొకి దోపాడు కొంచమ్ సేపు smooch చేసుకున్నారు తరువాత విడిపించుకుని నాకు ఇది కావాలి అని జిపి ఓపెన్ చెసింది ఆడది సుల్ల కావాలి అని అడిగితే బయటకి తీసి అందించని మొగవాడు ఉంటాడా ఎపుడు అడుగుధో అని కాచుకు కుర్చున్నాడేమో మరి పాంట్ పిర్రల కిందకి జార్చి కుర్చుని దేవి చేతిని మొడ్డ మిద వేసుకుని ఏంచేసుకుంటావే దేవి అని అడిగాడు కోసి తీసుకుపోతాను కావాల్సినపుడు దోపుకోవచ్చుకదా అని పెదాల్ని అందుకుంది చంపేయవే దేవి లంజ అని అన్నాడు మొదటిసారి వినడం వాడి నోటా ఈ మాట . ఒక రకంగా ములిగి ఒక చేతితొ ప్రసాద్ మొడ్డను ఆడిస్తూ వాడితో ఎంగిలి ముద్దు కి రెడి అయింది అలా చాలా సేపు గుప్పెటిలో వాడి వేడి గునపం పెట్టుకుని వాడి లాలాజలాన్ని చప్పరించింది వదిలి వాడి మొడ్డని ఫ్లెక్సిబిలిటీ ని గట్టిదనాన్ని చెక్ చేసే క్వాలిటీ ఇంజనీర్ లా ముందుకు వెనకకి ఆడిస్తు చూసింది ప్రసాద్ మొడ్డని దేవి కి ఇచ్చేసి దాని చర్యల్ని ఆస్వాదిస్తున్నాడు . నా కసి పెళ్ళాం వాడి ఎనిమిదిన్నర ఇంచిలా వేడి మొడ్డ పొడుగుని తన టేప్ లాంటి నాలుక తొ ఎర్ర గుండు నుండి కిందకి ఇటుపక్క అటుపక్క నాకుతు కొలుస్తూ రెండు ముద్దు మార్కింగ్స్ వేసేసింది వృషణాల బరువు తూస్తునట్లు చేతితొ పట్టుకుంది ఎంత స్పెర్ం చిమ్ముతాడని క్వాలిటీ చెకింగ్ ఏమో. వాటిని సుతారంగా సవరదీస్తూ మొన్న దేవి పుకుని డ్రిల్ చేసినా ప్రసాద్ డ్రిల్ల్ బిట్ ని నోటి తొ క్లీన్ చేస్తుంది కందెన పూస్తుంది కాబోలు వాడి దండెంకి . అది అలా చాకోబార్లా వాడి మొడ్డని చీకుతుంటె ప్రసాద్ గాడు దేవి దేవి అని మూలుగుతున్నాడు అది చుస్తూ నా బుడ్డోడు కార్చేసుకుంటున్నాడు . మద్య మద్య చీకుడు ఆపి అలుపు తీర్చుకుంటుంది . అలాంటపుడు దేవి మొహం చూడాలి యమ సెక్సీ గా ఉంటుంది . వీడు లేచీ నించున్నాడు రెండు చేతులతో దాని తలని పట్టుకుని నోటిని దెంగసాగాడు గొంతులో ప్రసాద్గాడి కేరళ చక్రకేళీ దిగుతుంటే దీని అమ్మ ఆగ్ ఆగ్ అంటు వాడి పిర్రలని పిసికేస్తోంది గోర్లు దిగిపోతున్న వీడు పాటించుకోవట్లేదు ఆఖరికి నోట్లో కర్చేసి సొఫాలొ వాలిపొయాడు ఒక చుక్క వేస్ట్ చేయకుండా చక్కగా మింగేసింది నా కసి పెళ్ళాం. అంత దారుణమైన చీకుడు నేను కేవలం నీలి చిత్రాలలోనే చూసా నా కసి దాని పుణ్యమా అని లైవ్ లొ చూసే భాగ్యం దక్కింది. అలసి అవుట్ అయినా ప్రసాద్ గాడు వెళ్ళిపోయాక దాని పూకు నాకి ఋణం తీర్చుకున్న అనుకొండి . ఐస్ ఫ్రూట్ ఐస్ అంత చీకేసి పుల్ల ఒకటే మిగిలించినట్లుగా వాడి స్టాక్ పెట్టుకున్న స్పెర్మ్ అంత మింగేసిందేమో బాబు గారు కామ్ గా దేవి వెళ్ళిపో అనగానే వెళ్ళిపోయాడు . ఇలా నాకు వేలైనపుడుల్లా వాళ్ల చీకుడులు నాకుడులు చూసి ఆనందించే వాడిని నా పతివ్రతా పెళ్ళాం ఎలా ఉంది అని రెవ్యూలు కుడా అడిగేది . ఎపుడు మాకు ప్రసాద్ గాడి టాపిక్ ఇలా దేవి నాకు చాలా క్లోజ్ అయింది అధంలా ఉంటుంది ఏ విధమైన దాపరికం లేకుండా మానసికంగా శృంగపరంగా అన్నివీధుములుగా మేము ఒకటిగా కలిసిపోయాం ఆఫిసులో ఉన్న వాట్సాప్ లొ దేవి తొ ఎక్కువ చాట్ చేసేవాడ్ని ఫొన్లో అయితే ఫ్రీగా ఇలాంటివి మాట్లాడుకోలేముగా . ఒకరొజు ఆఫిస్ నుండి వస్తుండగా దేవి నుండి మెసేజ్ వచింది దేవి : where are you ? నేను : on the way just 10 mins దేవి : dont ring the bell నేను : ooh ప్రసాదు తొ దెంగించుకుంటావా ఒక ౩౦ mins తరవత రానా పొనీ దేవి : వద్దు కామ్ గా కీ ఒపెన్ చేసుకుని రండి bye అమ్మ దీనమ్మ నాకు ఎదో షో ఆరెంజ్ చేస్తుంది అనుకుని ఫాస్ట్ గా వచ్చేసా ప్రసాద్ గాడి లాజిక్ గుర్తొచి 4th ఫ్లోర్ వరకు లిఫ్టులో వెల్లి అక్కడి నుండి స్టెప్స్ ఎక్కి వెళ్ళాను సౌండ్ చెయ్యకుండా సెంటర్ లాక్ ఒపెన్ చేశా లోపల బోల్ట్ ఏమి వెయ్యలేదు అడుగులో అడుగేసుకుంటూ వెళ్లా డైనింగ్ టేబుల్ మీద వల్లిపేసిన బట్టలు కనిపించాయి కిచెన్ ప్లాటుఫార్మకి దేవి ని ఆనించి పెదవులను కసిగ చీకుతున్నాడు . వాళ్లకు కనపడకుండా చూడలేని చోటు అది గెస్ట్ బెడ్ రూం లో నుండి అయితే చూడొచ్చు కాని అక్కడకి వెల్లడానికి కిచెన్ ముందు నుండి వాడికి కనపడకుండా వెళ్లాలి బెడ్ రూం తలుపు కూడా వేసి ఉంది. దేవి నా వైపు చుస్తే బాగున్ను అనిపించింది . నా మదిలో మాట తనకు వినిపించినట్లు కంఠాన్ని ని ముద్దులాడుతున్న ప్రసాద్ ని తన స్తన ద్వయంలో పొదువుకుంది ఇదే మంచి సమయం అనుకుని సగం తలపు తెరచిఉన్న యుటిలిటీ లొకి దురి కిచెన్ కిటికీ వైపు వచ్చా utility చీకటిగా ఉంది కిచెన్ విండో నుండి వచే కాంతి విండో షేపులో ఫోకస్ అవుతుంది నాకో బెటర్ ప్లేస్ దొరికింది మొత్తం చుడడానికి . నా లాంటి తేడ మొగుడు ఉంటాడా అని ఒక క్షణం అనిపించినా హైపోక్రసీ అని కొట్టిపారేసాను నాకు నా అనందం ముఖ్యం రెండు నగ్న శరీరాలు కళ్ళఎదురుగా ఒక దానితో ఒకటి రాపాడుకుంటుంటే పుట్టే అగ్నిలో చలి కాసుకుంటున్న . నలుగు పెగ్గు లు ఒకేసారి గొంతులోకి దిగుతున్నట్లనిపించింది ప్రసాద్ చేసిన పని చూసి దేవిని వెనకకి తిప్పి పిర్రల మద్య వాడి 8 ఇంచిలా మొడ్డని వత్తి రెండు చేతులు సంకా కిందనుండి పోనిచ్చి సళ్ళని పిసుకుతు కుడి భుజాన్ని కొరుకుతు ముద్దాడుతు చెవి దగ్గరకి నాకుతు వెళ్ళాడు మెల్లగ మొడ్డని రాపాడిస్తూ చెవి కింద భాగాన్ని నాకుతున్నాడు ఈ చర్యకి దేవిలో కామం కట్టలుతెగింది మ్మ్హ్ మ్హ్ అని ములుగుతూ కిచెన్ ఫ్లటుఫార్మ్ పైకి వంగింది వాడు వీపంతా ముద్దులు పెడ్తున్నాడు పిచ్చిగా నాకుతున్నడు కామోద్వేగంతో ఉన్న దేవి ములుగుతూ దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ రాసానుబూతి ని అనుభివిస్తున్న దేవి రతి దేవిలా కనిపించింది . వాడు పిర్రలు వద్దకు వచ్చి కొరుకుతున్నాడు మద్య చీలికని నాకాడు .గుద్ద ని దెంగుతాడా అని అనిపించింది వాడి నాకుడికి దేవి ప్రసాదు అని అరిచింది గోముగా పిర్రలని విడదీసి మరి నాకసాగాడు. నాకుతుండగా దేవి అక్కడే పెట్టేయకు బంగారం ప్లీజ్ అని గునింది . పైకి లేచి పూకులోనే పెడాతాగా అంటు దేవి కాలిని లేపి ప్లాటుఫారం మీద ఉంచి వెనుకగా పుకులో మడ్డని దూరిపేసాడు రసాస్వాదనలో చిత్తడిగా మారిన పూకు సర్రమని వాడి మడ్డని మింగెసింది మడ్డని లొపలికంటా తోసి అదిమిపెట్టి సర్రుమని లాగి మళ్ళి తోస్తు దెంగటం మొదలుపెట్టాడు అలా ఫాస్టుగా దెంగుతున్నాడు సుఖంలో తేలుతుంది పొట్టలేని ప్రసాద్ దెంగుడు స్టామినా పుర్తిగా తెలిసింది అదే నెను అయితే ఆ పొజిషన్లో నాలుగు పోటులకే రొప్పుతాను వాడు జంతువులా దెంగుతున్నాడు వాడు ఎక్కి దెంగడం చూసా ఎక్కించుకుని దెంగడం చూసా కాని ఇలా నిల్చుని దాని కిచెన్ ప్లాటుఫారం మిద వంచి వెనకనుండి దెంగటం చుడడం ఇదే మొదటిసారి . అలా జోరుగా దెంగుతున్న ప్రసాద్ దెంగడం ఆపి వాడి మొడ్డ బయటకి లాగి దేవిని వాడి వైపు తిప్పుకుని ఆత్రంగా కౌగిలించుకున్నాడు అలా కాస్త అలసట తీర్చుకున్నాక ఇద్దరు మళ్ళి దెంగుకోవడం స్టార్టు చేశారు ఈసారి డైనింగ్ టేబుల్ అంచున కూర్చోబెట్టి అలా వెనకకు జారేసి పూకు లో మడ్డ పెట్టి దెంగడం మొదలుపెట్టాడు ప్రతిసారి గమనిస్తున్న వాళ్ళు దెంగించుకునే సమయంలో మౌనంగా ఉంటున్నారు ఎందుకో అని ఆలోచిస్తూ వాళ్ళ దెంగులాట లైవ్ ని చూస్తూ నా మొడ్డ పిసుకుంటున్న వాళ్లు చివరికి వచ్చేసారు యెపుడూలేని విదంగా దేవి కి 2sarlu భావప్రాప్తి అయింది తన పేస్ బట్టి చెప్పగలిగా ప్రసాద్ అరుస్తూ దెంగి దెంగి కర్చేసి దేవి మిదా వాలిపొయాడు కాసేపటికి దేవి పూకు నుండి బయటికి వచ్చిన ప్రసాద్ మడ్డని తానా లంగా తొ తుడిచి నొట్లో పెట్టుకుని చీకసాగింది కొంపతీసి రెండో రౌండకి రెడి చేస్తుందా అని అనిపించింది ఎంత ఇష్టమున్న ఏ ఆడది రతి అనంతరం అంగ చూషణ చెయ్యదు ఎల్లలు దాటినా అనందం దక్కినా సరే. అలా చేస్తే కచ్చితంగా తన సఖుడి మిదా అవ్యాజ్యమైన ప్రేమ ఉన్నట్లు తొలిసారి వాడి మీద అసూయ వచ్చింది . వాడు దేవిని లేపి గాఢలింగం చేసుకుంటు ఇక చాలులేరా బుజ్జి కృష్ణ వచేస్తాడేమో మళ్ళి నాది రెడి అయితే నిన్ను దెంగకుండా ఉండలేను అని అన్నాడు . దేవి సమాధానం విని నాకు కళ్ళుతిరిగాయి ఇంకా రాలేదుగా ప్రసాదు రెడి అవ్వలనే గా చీకుతున్న అని . అది విన్న ప్రసాద్ గాడు దేవి i love you అంటు ముదులు కురిపించి హత్తుకున్నాడు అలా చేస్తున్నపుడు పొట్ట మిద వొరుసుకున్న అంగం గట్టిగా మారింది . ఈలోపు కాలింగ్ బెల్ మోగింది కంగారు పడ్తున్న ప్రసాదునీ సముదాయిస్తూ పెదవుల పై ముద్దిచ్చి గెస్ట్ బెడ్ రూంలొకి పంపి తలుపేసింది తను నైటీ వేసుకుని అని సరి చూసుకుని మరి తలపు తీయడాన్కి వెల్లింది ఈలోపు నేనూ హల్ లొకి వెళ్లా వాచ్మాన్ శ్రీను గాడి పెళ్ళాం వచ్చింది రేపు ఉదయం పది గంటలకి ట్యాంక్ క్లీన చేస్తారంట నీళ్లు పాటించుకోమని చెప్పి వెళ్లిపోయింది నన్ను చుసి ఎలాఉంది అని కళ్ళతో అడిగింది నేను ముద్దిచ్చి సూపర్ అన్నా తను ఆదాబ్ స్టైల్ లొ థాంక్స్ చెప్పింది నేను మాస్టర్ బెడ్ రూంలొకి వెల్లి తలుపేసుకున్న తను వాడిని పంపెసి వచ్చింది ఇలా వాళ్ల దెంగులాట చాలాసార్లు చుసి ఆనందించా ప్రసాద్ కి డౌట్ రాకుండ దేవి బాగ మానేజ్ చేసేది ఒక సారి అడిగా కడుపు ఎందుకు రావట్లేదు ఇద్దరు కలిపి దెంగిన అని అడిగా మీ వల్ల ఆ ప్రోబ్లేమే లేదు ప్రసాదూ తో చేసేటపుడు డేంజర్ డేస్లో జాగ్రత పడుతున్నాం అని డ్రెసింగ్ టేబుల్ డ్రా unlock చేసి చూపించింది కండోమ్స్ పాక్స్ ఉన్నయి. వీడు సాలరీ వీటికే ఖర్చుపెడుతున్నాడా అని అనిపించింది వెంటనె మరొకటి అనిపించింది నేను చూసినదానికన్నా వీళ్ళు ఎక్కువసార్లు చేసుకున్నారని దేవికి వాడి మొడ్డ లేని రోజు లెదు అని కుడా రుజువైంది ఇలా దేవీప్రసాద్ దెంగుడు ఎపిసోడ్ వాడు ట్రాన్స్ఫర్ అయ్యే వరకు నడిచింది పాపం వడికి అసలు ట్రాన్సఫర్ ఇష్టం లేదు కాని తీసుకోక తప్పింది కాదు . దేవి పూకు ఆకలి కి మరో మొడ్డ దొరుకుతాదో లేదో పాపం. Categories Maid Sex Stories Telugu - మెయిడ్ సెక్స్ స్టోరీస్ తెలుగు, Office Sex Stories Telugu - ఆఫీస్ సెక్స్ స్టోరీస్ తెలుగు, Telugu Sex Kathalu – తెలుగు సెక్స్ కథలు
ఎంపీ డీవో కార్యాలయంలో సోమవారం చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీడీవో రాజేశ్వర్‌, ఎంపీవో మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్‌ అసిస్టెంట్‌, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. సిర్పూర్‌(టి)లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేస్తున్న అధికారులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 సిర్పూర్‌(టి), సెప్టెంబరు 26: ఎంపీ డీవో కార్యాలయంలో సోమవారం చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీడీవో రాజేశ్వర్‌, ఎంపీవో మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్‌ అసిస్టెంట్‌, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. కౌటాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇన్‌చార్జిప్రిన్సి పాల్‌ ఆంజనేయులు,అధ్యాపకులు రామా రావు, రాంబాబు, రవీందర్‌ పాల్గొన్నారు. బెజ్జూరు: మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీలో టీఆర్‌ఎస్‌పార్టీ ఆధ్వర్యం లో చాకలిఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాములు, వెంకటేష్‌, నరేందర్‌, మల్లయ్య,రాకేష్‌ పాల్గొన్నారు.