text
stringlengths
384
137k
1 క్రీస్తు యేసునందున్న జీవమునుగూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయు నది. 2 తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసునుండియు కృపయు కనికరమును సమాధాన మును కలుగును గాక. 3 నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నీ కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణా నందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు, 4 నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచారప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞు డనై యున్నాను. 5 ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ము చున్నాను. 6 ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణమువలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. 7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు. 8 కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము. 9 మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, 10 క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను. 11 ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను, నియమింపబడి తిని. 12 ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమి్మనవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. 13 క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము; 14 నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుము. 15 ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువా రున్నారు. 16 ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక. 17 అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను. 18 మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారముచేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువువలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక.
హెల్త్‌ వ ర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించే వరకు ఉద్యమం చేస్తామని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యుడు, మాజీ ఎ మ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశా రు. సంఘీభావం తెలుపుతున్న బోండా ఉమా, పార్టీ నేతలు, కార్యకర్తలు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 విద్యాధరపురం, సెప్టెంబరు 24 : హెల్త్‌ వ ర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించే వరకు ఉద్యమం చేస్తామని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యుడు, మాజీ ఎ మ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశా రు. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ శనివారం ధర్నాచౌక్‌లో దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును జగ న్‌ రెడ్డి ఎందుకు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. తెలుగు జాతికి ఇంతటి అన్యాయం జరుగుతుం టే వైసీపీ నేతలు సమర్థించుకోవడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో ఒక్క మెడికల్‌ కాలేజీగానీ, ఎ లిమెంటరీ స్కూల్‌గానీ కట్టని జగన్‌ ప్రభుత్వానికి పేరు మార్చే హక్కులేదన్నారు. 36ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఎన్టీఆర్‌ పేరును తొలగించి వైఎస్‌ పే రు పెట్టడం అనాలోచిత నిర్ణయమన్నారు. వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగిస్తూ, కొట్టేసిన రూ.400 కో ట్లు వెనక్కు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. లేదం టే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు అ ధ్యక్షత వహించగా గొట్టిముక్కల రఘు, డీ నాగరా జు, రఫీ, సందేటి చంద్రభానుసింగ్‌, పలువురు నేతలు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జగన్‌కు కూడా అదే గతి : సాదరబోయిన అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ ఏమైపోయిందో ఇప్పుడు అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటున్న జగన్‌రెడ్డికు కూడా అదే గతి పడుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు విమర్శించారు. శనివారం వన్‌టౌన్‌లోని బు ద్దా వెంకన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 16 నెల లు జైలులో ఉండొచ్చిన జగన్‌ను 420 జగన్‌ అని, జైలు రెడ్డి అని పేరు మార్చాలా అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు మళ్లీ ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరిస్తామన్నారు. కుప్పంలో ప్రజలను నిర్బంధించి జగన్‌ సభ నిర్వహించాడన్నారు. అమరావతి రైతు ల మహా పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారన్నారు. గుడివాడలో ఎగరేసి నరుకుతామంటూ ఫ్లెక్సీలు వేయడం సిగ్గు చేటన్నారు. రాజగిరి అశోక్‌, కొండాబత్తుల కోటి పాల్గొన్నారు.
గుండమ్మ కథలోని పాట రేడియో వినిపిస్తుంటుంది. ఓ తాత‌య్య‌ను పిల్ల‌లు క‌థ చెప్ప‌మ‌ని అడుగుతారు. దానికి ఆ తాత‌య్య బ‌దులిస్తూ.. ‘జీవితాన్నే కథగా చెబుతా వినండి అనడంతో ‘జోహార్’ టీజ‌ర్‌ మొదలవుతుంది. ‘‘అనగనగా ఒక రాజ్యం.. ఆ రాజ్యానికి ప్రాణం పోసే పంచభూతాల్లాంటి ప్రజలు అని తాతయ్య కథను మొదలు పెడతాడు. ఓ అబ్బాయి అమ్మాయి మ‌ధ్య న‌డిచే ప్రేమ‌క‌థ‌, రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్ట‌యినా స‌రే! మా నాన్న విగ్ర‌హాన్ని క‌ట్టిస్తాన‌ని చెప్పే ఓ యువ రాజ‌కీయ నేత‌. ప‌రుగు పందెంలో గెల‌వాల‌నుకునే అమ్మాయి, భ‌ర్త లేని ఓ స్త్రీ ఇలా వీరి మ‌ధ్య న‌డిచే క‌థ‌కు రాజ‌కీయాల‌కు ఎలాంటి సంబంధం ఉంది’’ అనేది తెలియాలంటే మాత్రం ‘జోహార్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. డిఫ‌రెంట్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ‘జోహార్‌’ సినిమా అతి త‌క్కువ కాలంలోనే తెలుగు ప్రేక్ష‌కులకు న‌చ్చిన‌, మెచ్చే కంటెంట్‌ను అందిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ’ఆహా’ ద్వారా విడుదలవుతుంది., ఇప్ప‌టికే ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డిఫ‌రెంట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను అందించింది ‘ఆహా’. ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధ‌మైంది. అందులో భాగంగా ఆగ‌స్ట్‌14న పొలిటిక‌ల్ డ్రామా ‘జోహార్‌’ను విడుద‌ల చేస్తున్నారు. తేజ మార్ని ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రాన్ని సందీప్ మార్ని నిర్మిస్తున్నారు. మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేసి తేజ మార్ని, సందీప్ మార్ని సహా యూనిట్ స‌భ్యుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని, టీజ‌ర్‌ ఆస‌క్తిక‌రంగా ఉంద‌న్నారు వ‌రుణ్ తేజ్‌. దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ – ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మా సినిమాను తెలుగు ఓటీటీ ‘ఆహా’ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డం ఆనందంగాఉంది. అల్లు అర‌వింద్ గారు స‌హా మా సినిమా విడుద‌ల‌కు సాయ‌ప‌డుతున్న అంద‌రికీ థాంక్స్‌. ఈరోజు టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన వ‌రుణ్ తేజ్‌గారికి ప్ర‌త్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు’’ అన్నారు. అంకిత్ కొయ్య‌, ఈస్త‌ర్ అనిల్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, నైనా గంగూలీ, ఈశ్వ‌రీ రావు, రోహిత్ త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: జ‌గ‌దీష్ చీక‌టి, మ్యూజిక్‌: ప‌్రియ‌ద‌ర్శ‌న్‌, డైలాగ్స్: వంశీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అనీల్ చౌద‌రి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణ్ కృష్ణ, రాఘ‌వేంద్ర చౌద‌రి, నిర్మాత‌: స‌ందీప్ మార్ని, ద‌ర్శ‌క‌త్వం: తేజ మార్ని.
వాణిజ్యేతర ప్రాజెక్ట్‌లలో ఉపయోగించడానికి రాయల్టీ రహిత కార్టూన్ స్టైల్ క్లిపార్ట్ చిత్రాలు. క్రిస్మస్ కార్టూన్ చిత్రం కోసం బహుమతులు. క్లిపార్ట్, గ్రాఫిక్. మా క్లిపార్ట్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ఏదైనా ప్రామాణిక ఆఫీస్ ప్రోగ్రామ్‌లో సవరించవచ్చు. క్రిస్మస్ కార్టూన్ చిత్రం కోసం బహుమతులు. క్లిపార్ట్, గ్రాఫిక్. డౌన్‌లోడ్ చేయడానికి మరియు ప్రింట్ చేయడానికి ఉచిత క్లిప్ ఆర్ట్ ఇలస్ట్రేషన్‌లు. క్రిస్మస్ కార్టూన్ చిత్రం కోసం బహుమతులు. క్లిపార్ట్, గ్రాఫిక్. పాఠశాల, కిండర్ గార్టెన్, అధ్యయనం లేదా ఇంట్లో వర్క్‌షీట్‌లను రూపొందించడానికి ఉచిత చిత్రాలు - హస్తకళల గంటలు. క్రిస్మస్ కార్టూన్ చిత్రం కోసం బహుమతులు. క్లిపార్ట్, గ్రాఫిక్. మా ఉచిత చిత్రాలతో మీరు ఉదాహరణకు, ఆహ్వానాలు, గ్రీటింగ్ కార్డ్‌లు లేదా వర్క్‌షీట్‌లను మీరే డిజైన్ చేసుకోవచ్చు. క్రిస్మస్ కార్టూన్ చిత్రం కోసం బహుమతులు. క్లిపార్ట్, గ్రాఫిక్. డిఫాల్ట్‌గా, ఈ క్లిపార్ట్ ఇమేజ్ PNG లేదా JPG ఫైల్‌గా డౌన్‌లోడ్ చేయబడుతుంది. మేము మరింత మెరుగైన ముద్రణ నాణ్యత కోసం ఉచితంగా స్కేలబుల్ వెక్టర్ ఫార్మాట్‌లలో మా అన్ని క్లిపార్ట్‌లను క్రమంగా సిద్ధం చేసి ప్రచురిస్తున్నాము. ప్రతి చిత్రం క్రింద ఉన్న "వెక్టార్‌గా డౌన్‌లోడ్ చేయి" చిహ్నం ద్వారా గ్రాఫిక్ వెక్టర్‌గా అందుబాటులో ఉందో లేదో మీరు చెప్పవచ్చు. వివరణ మీరు కూడా దానిపై ఆసక్తి కలిగి ఉండవచ్చు క్రిస్మస్ క్లిపార్ట్ సన్ క్లిపార్ట్ బెలూన్ క్లిపార్ట్ ఉచితం కారు క్లిపార్ట్ గుండె క్లిపార్ట్ కిడ్స్ క్లిపార్ట్ పువ్వుల క్లిపార్ట్ లైట్బల్బ్ క్లిపార్ట్ క్లిపార్ట్ పుట్టినరోజు కుక్క క్లిపార్ట్
అమెరికా లో 'ఇయన్' విలయం సృష్టించింది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ఇయన్' హరికేన్ ప్రచండ వేగంతో అమెరికా తీరాన్ని తాకింది. ఫ్లోరిడా వద్ద అమెరికా భూభాగంపై ప్రవేశించిన 'ఇయన్' విలయం సృష్టించింది. అమెరికా గడ్డను తాకిన పవర్ ఫుల్ హరికేన్లలో 'ఇయన్' ఒకటని ప్రభుత్వం వెల్లడించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా కురిసిన వర్షంతో ఫ్లోరిడా అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో సంభవించిన ఉప్పెనలో ఇళ్లు కొట్టుకునిపోయాయి. సముద్రంలో ఉండాల్సిన రాకాసి సొరచేపలు వీధుల్లోనూ, షాపింగ్ మాల్స్ లోనూ దర్శనమిచ్చాయి. ఎక్కడికక్కడ ఇయన్ సృష్టించిన భారీ విధ్వంసంతో అంధకారం అలముకుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొందరు మీడియా రిపోర్టర్లు సాహసోపేతమైన రీతిలో లైవ్ కవరేజికి వెళ్లి పెనుగాలులకు నిలవలేక కొట్టుకుపోయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రుల పైకప్పులు ఎగిరిపోగా, కార్లు నీటిలో మునిగిపోయాయి. గాలుల వేగానికి చెట్లు వేళ్లతో సహా పెకలించుకుని కూలిపోయాయి. ప్రస్తుతం ఇయన్ తీవ్రత కేటగిరీ-1కి పడిపోయినా, అది ఇప్పటికీ ప్రమాదకరమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫ్లోరిడాతో పాటు వర్జీనియా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com Categories National International Business Sports Health Education Science Technology Foods Entertainment Lifestyle
శరత్ బాబు పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు సూరంపూడి శరత్ బాబు. పుట్టింది 15-12-1963 ఆరుతెగలపాడు కృష్ణాజిల్లా, హనుమంతరావు, స్వరాజ్యలక్ష్మి నాతల్లితండ్రులు, నాన్న గారి స్వస్థలం మల్లిపూడి, పశ్చిమగోదావరి జిల్లా, రెండవ తరగతి చదువుతున్నప్పటి నుండి సూర్యుడు, చంద్రుడు, కొండలు, చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు… ఇలా చూసినవి చూసినట్లుగా బొమ్మలు గీస్తుండేవాడిని. ఆ తరువాత ఏడవ తరగతికి వచ్చాక సైన్సు బొమ్మల పట్ల ఆసక్తి పెరిగింది. అక్కయ్య రాధిక, తమ్ముడు, శ్రీకాంత్, బందువుల పిల్లలకి పాఠ్యపుస్తకాలలోని బొమ్మలు గీసి ఇస్తుండేవాడిని. Sarat Babu cartoonist తండ్రి ఆల్విన్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండటంతో 6వ తరగతి నుండి హైదరాబాదులోనే నా చదువు కొనసాగింది. పదవ తరగతికి వచ్చాక కార్టూన్స్ పట్ల ఆసక్తి కలిగి రెండు కార్టూన్స్ గీసి ఆంధ్రభూమి వారపత్రికకు పంపించటం జరిగింది. అవి తిరుగుటపాలో వచ్చేసాయి. ఇలా రెండు సంవత్సరాలపాటు బోల్డన్ని కార్టూన్లు పత్రికలకు పంపటం అవి తిరిగి రావటం జరుగుతుండేది. 15 మార్చి 1983లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో నా మొట్టమొదటి కార్టూన్ ప్రచురించి కాంప్లిమెంటరీ కాపీ, 15 రూపాయలు పారితోషికం పంపించారు. అప్పటివరకు కార్టూన్ ఎలా గీయాలో ?తెలియక.. అనేక సంధిగ్దాలలో వున్న నాకు ఆ ఒక్క కార్టూన్ ప్రచురణ వూపిరి పోసింది. ఆ కార్టూన్ ప్రచురణ నా జీవితాన్ని మార్చివేసింది. అప్పటి నుండి దాదాపు అన్ని దిన, వార, పక్ష, మాస పత్రికలలో నా కార్టున్స్ అచ్చు అయినవి. వెంకట్ అవార్డ్సు కార్టూన్ల ప్రదర్శనలో నా కార్టూన్ కూడా ప్రచురించబడింది. బాపు, చంద్ర, జయదేవ్ సత్యమూర్తి, శంకు, నా అభిమాన కార్టూనిస్టులు. ఆ తరువాత బి.యస్సీ. పూర్తి చేసుకొని, పల్లకి వారపత్రికలలో ఆర్టిస్టుగా జీవితం ప్రారంభమైంది. తరువాత పల్లకి, మల్లాది వెంకట కృష్ణమూర్తిగారి సంపాదకత్వంలో స్రవంతి, జ్యోతి మాసపత్రిక, యండమూరి వీరేంద్రనాద్ గారి సంపాదకత్వంలో వెలువడిన హారిక వారపత్రికలో ఉద్యోగం చేయటం జరిగింది. తరువాత కొంతకాలం ప్రీలాన్స్ ఆర్టిస్ట్ గా ఆంధ్రప్రభ మొదలైన పత్రికలకు చేస్తూ వుండగా… 1991 మే నెలలో నా అభ్యర్థన మేరకు సి. కనకాంబరరాజు గారు ఆంధ్రభూమిలో నాకు ఆర్టిస్ట్ ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించారు. అప్పటినుండి ఆంధ్రభూమిలో ఉద్యోగం చేస్తున్నాను. నా మొదటి కార్టూన్ ప్రచురించి నన్ను ప్రోత్సహించిన ఎడిటర్ పురాణం గారికి, ఉద్యోగం ఇచ్చిన కనకాంబరరాజు గారికి ఎప్పటికీ ఋణపడివుంటాను. ఇప్పటివరకు సుమారు పదివేల కార్టూన్లు గీసాను. 1992 సంవత్సరం విజయవాడలో జరిగిన నాపెళ్ళికి సీనియర్ కార్టూనిస్టులు ఏవియం, టీవీ గార్లు వచ్చి మా దంపతులను ఆశీర్వదించారు. నా సహధర్మచారిణి శ్రీదేవి. మాకు ఇద్దరు సంతానం. పెద్దబాబు శ్రావణ సాయికాంత్, ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని ఆస్ట్రేలియాలో M.S. చేస్తున్నాడు. చిన్నబాబు సాయి చంద్రకాంత్ B.A. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం చేస్తున్నాడు. Sarath babu బహుమతులు సాధనా సాహితి స్రవంతి (హైదరాబాదు) నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది. హాస్యానందం నిర్వహించిన కార్టూన్ పోటీలలో కన్సలేషన్ బహుమతి వచ్చింది. మళ్ళ జగన్నాధం స్మారక భువన్ బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డు వచ్చింది. అనేక పోటీలలో పాల్గొనటంలో వివిధ బహుమతులు, ప్రశంసా పత్రాలు లభించాయి. వివిధ కార్టూన్ ప్రదర్శనలో నా కార్టూన్లు ప్రదర్శించాను. నా మొట్టమొదటి కార్టూన్ తిరస్కరించిన ఆంధ్రభూమిలో గత 30 సంవత్సరాలుగా ఆర్టిస్ట్ గా ఉద్యోగం చేయటం కాస్త గర్వంగా ఉంది. ఈ సందర్భంగా 64 కళలు.కాం వెబ్ సైట్ ద్వారా ఎంతో మంది కళాకారులని పరిచయం చేస్తూ ప్రోత్సహిస్తున్న కళాసాగర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
'27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' '27 ఏళ్ల టెన్నిస్‌ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికింది నల్లకలువు సెరెనా విలియమ్స్‌. సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమితో పాటు అనేక భావోద్వేగాలతో ముడిపడిన గుర్తులంటూ అభిమానులు నెమరేసుకుంటున్నారు.' Tags Serena WilliamsTennisUS Openphoto gallery మరిన్ని ఫోటోలు 13 images పాకిస్తాన్‌తో పోరులో భారత్‌కు తప్పని నిరాశ (ఫోటోలు) 16 images హాంగ్‌కాంగ్‌పై ఘన విజయం సాధించిన భారత్ (ఫొటోలు) 24 images ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్‌ విజయం (ఫోటోలు) 13 images శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గనిస్తాన్‌ (ఫొటోలు) 23 images భారత్‌ పై పోరాడి ఓడిన జింబాబ్వే (ఫొటోలు) సినిమా ఏడాది కావొస్తున్న చై-సామ్‌ విడాకులు, సమంత తండ్రి ఎమోషనల్‌ పోస్ట్‌.. లలిత్‌ మోదీకి కూడా సుస్మితా బ్రేకప్‌ చెప్పిందా? అసలేం జరిగింది! Bigg Boss 6: ఇనయాకు చుక్కలు చూపించిన గీతూ! సామ్‌కు అస్వస్థత, అందుకే బయటకు రావట్లేదు.. స్పందించిన మేనేజర్‌ ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే ఆకట్టుకుంటున్న ‘చరిత కామాక్షి’ స్పెషల్‌ పోస్టర్‌ మరిన్ని వార్తలు >> Telugu News | Latest News Online | Today Rasi Phalalu in Telugu | Weekly Astrology | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telugu News LIVE TV | Telangana News | Telangana Politics News | Crime News | Sports News | Cricket News in Telugu | Telugu Movie Reviews | International Telugu News | Photo Galleries | YS Jagan News | Hyderabad News | Amaravati Latest News | Corona News in Telugu | Live TV | e-Paper | Education | Sakshi Post | Business | Y.S.R | About Us | Contact Us | Terms and Conditions | Media Kit | SakshiTV Complaint Redressal
దేశీయ విమానయాన రంగం కోవిడ్ ముందు నాటికి పరిస్థితికి వస్తోంది. క్రమక్రమంగా విమాన సర్వీసులు పెరుగుతుండగా, విమాన ప్రయాణికుల సంఖ్య కూడా అదే రేంజ్ లో పెరుగుతోంది. కోవిడ్ లాక్ డౌన్ తర్వాత దేశంలో మే 25న దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించారు. అప్పటి నుంచి 2021 జనవరి 8 వరకూ దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 3, 28,66,003కు చేరింది. అదే సమయంలో విమాన సర్వీసుల సంఖ్య ఇదే కాలంలో 3,20,466గా ఉంది. క్రమంగా కోవిడ్ ముందు నాటి స్థాయిలో విమాన ప్రయాణికుల సంఖ్య వస్తోందని ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వెల్లడించింది. త్వరలోనే కేంద్ర పౌరవిమానయాన శాఖ వంద శాతం సర్వీసులను అనుమతించే అవకాశం ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండటంతోపాటు..వచ్చే సమ్మర్ నాటికి సాధారణ పరిస్థితులు వస్తాయని అంచనా వేస్తున్నారు. Domestic flight operations Passengers. Crossed 3.28 crs Since 2020 may Latest travel news దేశీయ విమానయాన ప్రయాణికులు 3.28 కోట్లు దాటేశారు 2020 మే నుంచి నిషేధం జనవరి 7 వరకూ Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో వాటి ఆనవాల్లు మనకు స్తూపాల రూపంలో, శిథిల గడీల రూపంలో కనపడుతూనే వుంటాయి. అంతేకాదు, ఆ పోరాట కాలంలో పాల్గొన్న కార్యకర్తలు కళారూపాలను, పాటల్ని సృష్టించుకున్నారు. అవి ఇప్పటికీ సజీవంగా వున్నాయి. చరిత్రను నమోదు చేసినవిగా కూడా ఆ గీతాలు ధ్వనిస్తాయి. యాదగిరి రాసిన 'బండెనుక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవ్‌ కొడుకో, నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ, నువ్వుండేదైదరాబాదు, దాని పక్కా గోలుకొండ, గోలుకొండా ఖిల్లాకింద, నీ గోరి కడ్తం కొడుకో...' అని గొంతెత్తిన సమూహం సింహగర్జన చేసింది. ''నైజాము పాలనా ఉయ్యాలో, నరకాసురుని పాలన ఉయ్యాలో, పసి పిల్లల తల్లుల్ని ఉయ్యాలో జుట్టుపట్టి ఈడ్చిరి ఉయ్యాలో...'' అంటూ మహిళలూ పాటలు కట్టి నాటి దొరల దాష్టీకాన్ని ప్రజలకు తెలియపరచి, యుద్ధానికి సన్నద్ధం చేశారు. కొత్తగా ఎన్ని వాదనలైనా రావొచ్చు. చరిత్రపై చిన్నచూపూ కలగొచ్చు. తమకు నచ్చని గతంపై బురద చల్లటం, కొత్త ప్రవచనం మొదలెయ్యటం వక్రశక్తులకు వెన్నతో పెట్టిన విద్య. అలా చేసే వాళ్లంతా హీనచరితులే అయి వుంటారు. చరిత్రపై బలప్రయోగం చేయటం, చెరిపేసి కొత్త చరితను పులమటం నేడు విపరీతంగా పెరిగింది. 'కాలదన్నితే చేసిన త్యాగం ధూళిలో కలసిపోదు'... అని కవిపాడుకున్నట్లుగానే చరిత్రను, అందులోని సత్యాలను చెరిపేయటం ఎవరి వల్లాకాదు. తెరలు కప్పగలరు కాని తొలగించటం సాధ్యపడదు. అందులోనూ ఓ మహత్తర ఉద్యమం తాలూకు ఘటనల్ని, పరిణామాలను మసిపూసి మారేడు గాయి చేయాలనుకోవడం కుదరనిపని. తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు, ఈ నేల గురించిన గతాన్ని తప్పక తెలుసుకుని తీరాల. ఎందుకంటే మనం దాని వారసులం గనుక. ఇప్పుడు మన చరిత తెలుసుకోవాల్సిన అవసరమేమొచ్చిందంటే, సెప్టెంబర్‌ 17న పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి. 1948లో హైద్రాబాద్‌ సంస్థానంగా వున్న మన తెలంగాణను భారత ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నరోజది. మరాఠాలోని, కర్ణాటకలోని కొన్ని జిల్లాలతో పాటు మొత్తం 16 జిల్లాలతో ఆనాటి సంస్థానం నైజాం నవాబు ఆదీనంలో ఉండేది. నైజాము ఏలుబడిలో జాగీర్‌దారులు, దేశ్‌ముఖ్‌లు, జమీందారులు ఇక్కడి ప్రజలను, రైతులను నానా ఇక్కట్లకు గురి చేయటమేకాక దోపిడీ దౌర్జన్యానికి పాల్పడినారు. దానికి వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ, సంఘం పేరుతో నిరసన పెల్లుబికి చివరకు కమ్యూనిస్టుల నాయకత్వాన సాయుధ పోరాటం వెల్లువెత్తింది. కమ్యూనిస్టులు విస్తరిస్తే ప్రమాదమని భావించిన కేంద్ర ప్రభుత్వం సైనిక చర్యకు పూనుకుని, కమ్యూనిస్టులపై, ఉద్యమకారులపై విరుచుకుపడింది. వేలాది మంది ప్రజలు అమరులైనారు. సైన్యాన్ని ఎదుర్కొంటూనే 1951 వరకూ పోరు కొనసాగింది. అంతేకాని విమోచన జరగనేలేదు. విలీన ప్రక్రియ ముగిసింది. ప్రజా పోరును అణచటమే ధ్యేయంగా పటేలు దాడి జరిగింది. ఇది స్థూలంగా చరిత. అత్యంత సామాన్యులు, నీ బాంచను కాల్మోక్తా అని బతుకులీడ్చిన జనం వీరోచితంగా ఆ పోరాటంలో పాల్గొన్నారు. ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో వాటి ఆనవాల్లు మనకు స్తూపాల రూపంలో, శిథిల గడీల రూపంలో కనపడుతూనే వుంటాయి. అంతేకాదు, ఆ పోరాట కాలంలో పాల్గొన్న కార్యకర్తలు కళారూపాలను, పాటల్ని సృష్టించుకున్నారు. అవి ఇప్పటికీ సజీవంగా వున్నాయి. చరిత్రను నమోదు చేసినవిగా కూడా ఆ గీతాలు ధ్వనిస్తాయి. యాదగిరి రాసిన 'బండెనుక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవ్‌ కొడుకో, నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ, నువ్వుండేదైదరాబాదు, దాని పక్కా గోలుకొండ, గోలుకొండా ఖిల్లాకింద, నీ గోరి కడ్తం కొడుకో...' అని గొంతెత్తిన సమూహం సింహగర్జన చేసింది. ''నైజాము పాలనా ఉయ్యాలో, నరకాసురుని పాలన ఉయ్యాలో, పసి పిల్లల తల్లుల్ని ఉయ్యాలో జుట్టుపట్టి ఈడ్చిరి ఉయ్యాలో...'' అంటూ మహిళలూ పాటలు కట్టి నాటి దొరల దాష్టీకాన్ని ప్రజలకు తెలియపరచి, యుద్ధానికి సన్నద్ధం చేశారు. ఒక్క తెలంగాణలోనే కాదు, ఇక్కడి పోరాటాన్ని విని స్పందించిన వారెందరో వున్నారు. బెంగాలుకు చెందిన హరీంద్రనాథ చటోపాధ్యాయ - 'నీ చిత్రవధలో వాళ్ళ రక్తమాంసాల్ని, ఛిద్రం చేస్తావేమో, కానీ వాళ్ల ఆత్మబలాన్ని కాదు' అని త్యాగాలను కీర్తించారు. సుంకర సత్యనారాయణ, భాస్కరరావులు రచించిన 'మా భూమి' నాటకం ప్రజల గుండెల్ని కదిలించింది. 'ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు' అని ఎలుగెత్తారు సోమసుందర కవి. 'ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని నినదించాడు దాశరథి. 'పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా, పాలు మరసీ ఎన్నాళ్లయిందో' అని పాడాడు సుద్దాల హనుమంతు. అంతేకాదు పోరాట ఘట్టాలకు చిత్రిక పట్టాడు చిత్తప్రసాద్‌. ఆరుద్ర 'త్వమేవాహమ్‌' కుందుర్తి 'తెలంగాణ' కావ్యాలను వెలువరించారు. ఇన్ని సాక్ష్యాలు సాహిత్యంలో, వీరోచిత సమరాన్ని నిక్షిప్తం చేసాయి. ఇప్పుడు వచ్చిన విద్వేష చరితులు వక్రీకరిస్తే ఎలా మాసిపోతుంది సత్యం. అరుణ అమర గీతాలలో సజీవమై నిలిచిన చైతన్యం తెలంగాణ నేలలో వారసత్వంగా నిలిచే వుంది. దీనిని చెరిపేయటం ఎవరి వల్లా కాదు.
మండలంలోని పవర్‌గూడ గ్రామపంచాయ తీలో గురువారం జిల్లా శిశుసంక్షేమశాఖ వారు చిరుధాన్యాల ఆహారపండుగ నిర్వహించారు. చిరుధాన్యాలతో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 సిర్పూర్‌(యూ), సెప్టెంబరు 29: మండలంలోని పవర్‌గూడ గ్రామపంచాయ తీలో గురువారం జిల్లా శిశుసంక్షేమశాఖ వారు చిరుధాన్యాల ఆహారపండుగ నిర్వహించారు. గ్రామాల్లో పెరుగుతున్న ఆరోగ్యసమస్యలను నివారించడానికి చిరు ధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ట్రైనీకలెక్టర్లు శివాని, మొహమ్మద్‌ అబ్దుల్‌ రవూఫ్‌శేక్‌, పంకజ్‌ గుజర్‌, పేమా, శ్రీస్తి సింగ్‌,యక్ష్‌ చౌదరి,సర్పంచ్‌ ప్రహ్లాద్‌, ఐసీడీఎస్‌ సీడీపీవో ఇందిర, వాసన్‌ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. జైనూరు: మండలంలోని జంగాం, కొలాంగూడ, కోహినూర్‌ గ్రామాల్లో చిరుఽ దాన్యపంటలను గురువారం ట్రైనీ సివిల్‌సర్వీస్‌ అధికారులు సందర్శించారు. పంటపొలాల్లో పర్యటించి సాగువిధానం తదితరాలను అడిగి తెలుసుకున్నారు.
జెన్నిఫర్ లారెన్స్ మరియు ఇతర ప్రసిద్ధ వ్యక్తుల ఆన్‌లైన్ ఖాతాలకు పాస్‌వర్డ్‌లను తిరిగి పొందడానికి పెన్సిల్వేనియాకు చెందిన ఒక వ్యక్తి 'ఫిషింగ్' ఇమెయిల్‌లను ఉపయోగించారని యు.ఎస్ ప్రభుత్వం తెలిపింది. ఈ శాన్ మాటియో, కాలిఫోర్నియా, క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ అంతా అమెజాన్ యొక్క AWS కాదు. మీ ఫ్యామిలీ ఐటి నేర్డ్ దీన్ని ఎందుకు ఇష్టపడుతుందో ఇక్కడ ఉంది రిసోర్స్‌ఫుల్‌నెస్, ప్లక్ మరియు స్థిరమైన మెరుగుదల ద్వారా, బ్యాక్‌బ్లేజ్ పెద్ద, బ్రాన్నీర్ ఆటగాళ్లను కట్-రేట్ క్లౌడ్ స్టోరేజ్ సేవతో అధిగమించింది, టెక్నోఫోబ్‌లు కూడా ఇష్టపడతాయి. మరియు అది కూడా లాభం పొందుతోంది. 3 కళాశాల విద్యార్థులు సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించారు. ఈ రోజు, ఇది జెఫ్ బెజోస్ చేత మద్దతు ఇవ్వబడింది మరియు అమెరికాలోని కొన్ని అతిపెద్ద పోలీసు విభాగాలు ఉపయోగించాయి కొన్ని ఆలోచనాత్మక రూపకల్పనకు ధన్యవాదాలు, మార్క్ 43 పోలీసు పనిని ఆధునిక కాలంలో తీసుకువస్తోంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అక్షరాలను విశ్లేషించిన తరువాత ఐబిఎం యొక్క వాట్సన్ కనుగొన్నది గేమ్ ఆఫ్ థ్రోన్స్ యొక్క తరువాతి సీజన్ కంటే ముందు స్టార్క్స్ మరియు లాన్నిస్టర్స్ యొక్క వ్యక్తిత్వాలను ఐబిఎమ్ యొక్క వాట్సన్ అంచనా వేశాడు. ఇది నేర్చుకున్నది ఇక్కడ ఉంది. అమెజాన్‌కు డ్రాప్‌బాక్స్: మేము మా డేటాను తీసుకొని ఇంటికి వెళ్తున్నాము అర బిలియన్ మంది వినియోగదారులు మరియు 500 పెటాబైట్ల డేటాతో, డ్రాప్‌బాక్స్ దాని స్వంత క్లౌడ్ కోసం తగినంతగా పెరిగిందని నిర్ణయిస్తుంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు ఒక రోజులో రెండుసార్లు (రెండుసార్లు) 4 1.4 బిలియన్లు ఖర్చవుతుంది మరియు దాన్ని నివారించడానికి మీరు ఏమి చేయవచ్చు పేలవమైన కమ్యూనికేషన్ మరియు పనికిరాని సంక్షోభ నిర్వహణ కలయిక దశాబ్దంలో అత్యంత ఘోరమైన PR విపత్తులకు కారణమైంది. ఇప్పుడే మీ విండోస్ కంప్యూటర్ నుండి క్విక్‌టైమ్‌ను ఎందుకు తొలగించాలి మీ విండోస్‌లో క్విక్‌టైమ్‌ను అమలు చేయడం వల్ల మీ కంప్యూటర్ హ్యాక్ అవ్వవచ్చు (మరియు ఆపిల్ మీ సమస్యను పరిష్కరించదు). మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి Google Apps ను ఎలా ఉపయోగించాలి గూగుల్ తన క్లౌడ్-బేస్డ్ ఆఫీస్ సూట్‌తో పుష్కలంగా సంచలనం సృష్టించింది. ఇక్కడ దాని లక్షణాల తగ్గింపు మరియు మీ కంపెనీని అప్‌గ్రేడ్ చేయడానికి మీరు వాటిని ఎలా ఉపయోగించవచ్చు.
చూడగా చూడగా, తెలంగాణ రాష్ట్రాన్ని జేబులో వేసుకోవడం వాళ్లకు అత్యంత అవసరంగా కనిపిస్తోంది. మునుగోడులో ద్వితీయస్థానమే రేపటి ప్రథమస్థానమన్న సంతృప్తితో ఉత్సాహపడతారని... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 చూడగా చూడగా, తెలంగాణ రాష్ట్రాన్ని జేబులో వేసుకోవడం వాళ్లకు అత్యంత అవసరంగా కనిపిస్తోంది. మునుగోడులో ద్వితీయస్థానమే రేపటి ప్రథమస్థానమన్న సంతృప్తితో ఉత్సాహపడతారని, తీరికగా వ్యూహరచన చేస్తూ, అంతిమ లక్ష్యం రెండువేల ఇరవై మూడా, లేక ఇరవై ఎనిమిదా అన్నది నిర్ణయించుకుంటారని అనుకున్నాము. కానీ, విచికిత్సా లేదు, విరామమూ లేదు. వెంటనే రంగంలోకి దిగారు. సమస్త జాతీయసంస్థల పటాలాలు మోహరించాయి. కొనుగోలు కుంభకోణం దర్యాప్తు కొంత రెచ్చగొట్టి ఉండవచ్చును కానీ, ఇంతటి వేగానికి అది కారణం కాదనిపిస్తుంది. మొత్తానికి వాళ్లకు చాలా తొందరగా ఉన్నది. అందుకు రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి వేడిగా ఉన్నప్పుడే ఇనుమును వంచాలి. తెలంగాణలో రాజకీయ ఉష్ణోగ్రతలు బాగా తీవ్రంగా ఉన్నాయి. వారి అదృష్టవశాత్తూ, కాంగ్రెస్ ఇంకా గోరువెచ్చగానే మిగిలిపోయింది. ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత బాగానే ఉన్నది. అనువైన సమయం కాబట్టి అధికులమనవచ్చునని అనుకోవడంలో బిజెపి తప్పులేదు. మరొక కారణం, 2024 ఎన్నికలు. ఆనాటికి, బిజెపికి లెక్క తక్కువపడవచ్చు. పాత స్థానాలలో నష్టం జరిగితే, కొత్తస్థానాలతో భర్తీ చేసుకోవచ్చు. బిజెపి బలానికి కొత్త చేర్పు ఇవ్వగల రాష్ట్రంగా తెలంగాణ కనిపిస్తున్నది. ఈ రెంటిలోనూ రెండో కారణమే ప్రధానమయినది కావచ్చు. నిజానికి, స్నేహం కుదిరితే, కెసిఆర్ తన లోక్ సభ సీట్లతో బిజెపికి మద్దతు ఇస్తారు, గత వైఖరులను బట్టి చూస్తే, అందుకు ఆయనకు సైద్ధాంతిక అభ్యంతరాలేమీ ఉండవు కూడా. కానీ, అరువు బలం మీద బిజెపికి ఇప్పుడు ఆసక్తి లేదు. తమకు ఇప్పట్లో ఆశ లేని చోట్ల జగన్ మోహన్ రెడ్డి వంటి లొంగుబాటు మిత్రుడు కావాలి కానీ, తెలంగాణలో అవసరం లేదు. బిజెపితో కెసిఆర్ దూరం జరగడం కాదు, బిజెపి కూడా కెసిఆర్ను దూరం పెడుతున్నది, అందువల్లనే కెసిఆర్ తప్పనిసరి యుద్ధం చేయవలసిన పరిస్థితిలో పడ్డారు. అతి ప్రమాదకరమైన యుద్ధంలోకి అనివార్యంగా ప్రవేశించారు. బలాఢ్యుడితో తలపడివలసి వచ్చే బక్కమనిషి మీద జనానికి సానుభూతి ఏర్పడుతుందని బిజెపి గమనించాలి. ఎంపిక చేసిన వేటలు వికటించగలవని గుర్తించాలి. ఇంతకీ 2024 బిజెపికి ఎందుకు ముఖ్యం? ‘మేం అయిదేళ్లు పాలించిపోవడానికి రాలేదు, యాభై ఏళ్లు పాలించడానికి వచ్చాం’ అని అమిత్ షా అంటుంటారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పటి ఎన్డిఎ -1 లాగా అధికారంలో ఉండడానికి మోదీ, షా లు ఇష్టపడరు. కనీసం 2014 నుంచి 2019 దాకా గడచిన ఎన్డిఎ 2 లాగా ఉండడం కూడా వారికి ఇష్టం లేదు. ప్రస్తుత హయాంలో లోక్ సభలో తిరుగులేని బలం ఉన్నదికానీ, అరకొర రాజ్యసభ ఇబ్బంది పెడుతూనే ఉన్నది. ఆ కొరవ కూడా ఉండకూడదు. కాంగ్రెస్కు ఆ యాభై మంది కూడా ఉండకూడదు. అప్పుడు మాత్రమే వారు అనుకున్న మరి కొన్ని లక్ష్యాలను నెరవేర్చుకోగలరు. 2025లో భారత రిపబ్లిక్ అమృతోత్సవాలు, అదే సంవత్సరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతవార్షికోత్సవాలు. దేశానికి కొత్త రాజ్యాంగం కాకున్నా, రాజ్యాంగానికి కొత్త దిశ, వీలైతే దేశాన్ని హిందూరాష్ట్రగా ప్రకటించడం వంటి పరిణామాలు జరగవచ్చు. అందుకు తిరుగులేని బలం కావాలి. తమ ఉనికి దక్షిణాదిలో కనీసం రెండు రాష్ట్రాలలో బలంగా ఉంటే, అది తాము సంకల్పించిన మౌలిక మార్పులకు విశ్వసనీయత అందిస్తుంది. అందుకని, 2023లో తెలంగాణ ఎన్నికలు బిజెపికి చాలా కీలకం. సాధారణ ఎన్నికలు జరిగి మూడున్నర సంవత్సరాలు మాత్రమే అయింది. ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయం ఉండగానే, వాతావరణం వేడెక్కడం మొదలయింది. రాహుల్ గాంధీ పాదయాత్ర ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠను మరమ్మత్తు చేయడానికి, తద్వారా, కాంగ్రెస్ సంస్థపై ఆయన పట్టును పెంచి, అంతిమంగా పార్టీకి కొత్త బలం తేవడానికి ఉద్దేశించింది. జాతీయ మీడియా ఆయన ప్రయత్నాన్ని దారుణంగా అప్రధానం చేస్తున్నది. రాహుల్ యాత్ర, దేశంలోని ప్రజాస్వామిక వాదులందరూ ఆహ్వానించవలసిన అంశంగా చెబుతూ, సామాజిక శాస్త్రవేత్త, పాత్రికేయులు యోగేంద్రయాదవ్, పెనుప్రమాదాన్ని నివారించడానికి 2024 ఎన్నికలు తుది అవకాశమని, ఇప్పుడు కాకపోతే, మరెప్పుడూ ఆ అవకాశం రాదని అన్నారు. చివరి అవకాశమని ఆవేశతీవ్రత వల్ల ఆయన వక్కాణించి ఉండవచ్చును కానీ, అనేక ప్రయత్నాలు ఈ యాత్రలో భాగమైపోయి, నిజంగానే మెజారిటీవాద, ఆధిపత్య మతతత్వ శక్తులను బలహీనపరచడానికి అవకాశం దొరుకుతుందని యాదవ్ విశ్వసిస్తున్నారు. ఆయన ఆశిస్తున్నట్టుగానే, అన్నిరాష్ట్రాలలో పౌరసమాజం ప్రతినిధులు యాత్రలో భాగమై, సంఘీభావం చెబుతున్నారు. యాత్రలో భాగంగా, హైదరాబాద్ వచ్చినప్పుడు, ప్రజాపక్ష మేధావులు కొందరితో కలిసి రాహుల్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం నాకు దొరికింది. చూసిన వెంటనే ఆయనలో వెంటనే గమనించిన అంశం, అలసట లేదు, ఆత్రుత లేదు, తాను చేస్తున్న చిన్న ప్రయత్నం దీర్ఘకాలికంగా ఫలితం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. జనంతో చేస్తున్న ఈ నడక ద్వారా ఆయన చాలా నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా వివిధ శ్రేణుల ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు, అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఎందుకు తెలంగాణలో కూడా యువకులు మతతత్వం వైపు ఆకర్షితులు అవుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. ప్రజావ్యవహారాలలో ఇంతటి అలక్ష్యాన్ని, అహంకారాన్ని ప్రదర్శించే రాష్ట్రప్రభుత్వాన్ని చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు ఎట్లా సహిస్తున్నారు అని ఆయన ఆశ్చర్యపోయారు. మతతత్వ వ్యాప్తి సాంస్కృతిక, సామాజిక మాధ్యమాల ద్వారా అధికంగా జరుగుతున్నప్పుడు, ఆ రంగంలో కాంగ్రెస్ కూడా నిబద్ధ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా అన్న సూచనతో ఆయన ఏకీభవించారు. రాహుల్ చేస్తున్న ప్రయత్నంలో 2024 గురించిన స్పృహ అంతర్లీనంగా ఉండవచ్చును కానీ, ఆ గడువుకు సంబంధించిన ఒత్తిడి ఉన్నట్టు లేదు. ఇంకా దాదాపు మూడునెలల పాటు సాగే యాత్రలోనూ, ఆ తరువాత ఏడాదికి పైగా ఉన్న వ్యవధిలోనూ చాలా జరగవచ్చు. ఆయన సమకూర్చుకున్న మిత్రులు, అనివార్యంగా చేరవలసివచ్చే పొత్తుదారులు ఎందరో సమీకృతమవుతారు. మీడియా వక్రీకరించిన తన ప్రతిబింబాన్ని ఆయన తన శ్రమ ద్వారా, నిబద్ధత ద్వారా సరిదిద్దుకుంటున్నారు. కుటిల విమర్శలు ఆయనకే మేలుచేస్తాయని తెలుసుకుని, సామాజిక మాధ్యమ వీరులు వెనక్కు తగ్గారు. ధైర్యం, ఆర్ద్రత, సంకల్పం నిండిన మాటలు అనేకం ఆయన మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ను నేరుగా ప్రస్తావిస్తూ విమర్శించడం, మోదీ ప్రభుత్వ కార్పొరేట్ మిత్రులను కూడా వేలెత్తి చూపించడం కాంగ్రెస్ నాయకుడిగా రాహుల్ చేస్తున్న సాహసమనే చెప్పాలి. అంతిమంగా ఆయన ఎట్లా పరిణమిస్తాడో తెలియదు కానీ, ఈ చారిత్రక సందర్భంలో మాత్రం, ప్రత్యామ్నాయవాదులకు ఒక ఆధారపడదగిన శక్తిగా రూపుదిద్దుకుంటున్నారు. ప్రజారంగానికి సంబంధించిన మరొక ఆసక్తికరమైన వ్యక్తిని కలిసిన అనుభవాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఆయన దీపాంకర్ భట్టాచార్య. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ ప్రధానకార్యదర్శి. బిహార్ ఎన్నికల్లో 12 శాసనసభా స్థానాలను గెలుచుకుని దేశవ్యాప్తంగా వామపక్ష అభిమానులను ఉత్సాహపరిచింది ఆయన పార్టీయే. 2024 అన్నది జీవన్మరణ సమస్య ఏమీ కాదంటారు భట్టాచార్య. 2024 తప్పనిసరిగా ఒక అవకాశమే. సందేహం లేదు. కానీ, మళ్లీ బిజెపి గెలిచినంత మాత్రాన దేశమంతా లొంగిపోయి ఉండదు కదా, ప్రయత్నాలు కొనసాగుతాయి అన్నారాయన. ఒకవేళ నరేంద్రమోదీ 2024లో ఓడిపోయినా, పర్యవసానాలు ఏమంత సాఫీగా ఉండవని కూడా ఆయన హెచ్చరించారు. తాను ఓడిపోయిన ఎన్నికను ట్రంప్ అంగీకరించలేదు, కాపిటల్ మీదనే దాడికి ప్రోత్సహించాడు. అమెరికాలోని సమస్త వ్యవస్థలూ ఏకమై అతనిని కట్టడి చేయవలసి వచ్చింది. ప్రజాస్వామిక వ్యవస్థలు బలహీనంగా ఉన్న భారత్లో అంతకు మించిన పరిణామాలు జరగవచ్చునని భట్టాచార్య అన్నారు. ‘1977 నాటి పరిస్థితితో 2024 ను పోలుస్తున్నారు కొందరు, నాటికీ నేటికీ తేడా ఉన్నది. ఎమర్జెన్సీని సడలించి ఇందిరాగాంధీ ఎన్నికలు నిర్వహించారు, మనం అప్రకటిత ఎమర్జెన్సీలోనే 2024 ఎన్నికలను ఎదుర్కొనవలసి ఉన్నద’ని ఆయన హెచ్చరించారు. కలవకపోతే మనుగడ లేదని విభిన్న శక్తులు ఆనాడు సమీకృతమయ్యాయని, ఇప్పుడు కూడా బిజెపియేతర శక్తులు ఆ అవశ్యకతను గుర్తిస్తేనే ఉమ్మడి ప్రయత్నాలు సాధ్యమని భట్టాచార్య చెప్పారు. కాంగ్రెస్ లేని ప్రతిపక్ష ఐక్యతను కెసిఆర్ ఆశించడం సరికాదని అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఓడిస్తే సరిపోదని, వారు సమాజంలోకి జొప్పించిన వాతావరణంతో చాలా కాలం పోరాడాలని అన్నారాయన. ప్రజాస్వామ్యాన్ని అన్ని స్థాయిలలో, అన్ని రంగాలలో పటిష్టం చేయడమే మెరుగైన భవిష్యత్తుకు మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకూ, 2024 భారత ప్రజలకు ఏమిటి? ఏ రాజకీయపక్షమూ సుదీర్ఘకాలం అధికారంలో ఉండగలగడం కానీ, మౌలికాంశాలను యథేచ్ఛగా సవరించగలగడం కానీ వాంఛనీయం కాదు. ప్రత్యామ్నాయం, ప్రతిపక్షం ప్రజల హక్కు. విపరీత జనామోదం భయానకమైనదని జర్మనీ అనుభవం చెబుతున్నది. తనను తాను వివేకవంతమైన మార్గంలోకి మళ్లించుకోవడానికి భారతీయ సమాజం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందో, వాటికి లభించే సానుకూలతలు, ప్రతికూలతలు ఏమిటో రానున్న ఏడాదిన్నర ఉద్రిక్తకాలంలో పరిశీలించవచ్చు.
www shakeela hot videos com vizag telugu sex aunties rani makagar brandi yoga xxx సెక్సీ బిఎఫ్ వీడియో హిందీ japan school sexvidos technical sex desi aunty xxx vedio hot bf youtube telugu sex movie video download roja sexy photo www indianrandi com hot telugu girls sex in car outdoor xnxx akka chelli dengulata hot saree porn videos sex blue film movie ladki ka bf http www.xvideos.com k indian sex telugu hyderabad xxx xnxxx mobil telugu sex stories to download HD తెలుగు సెక్స్ వీడియోస్ వారి కొత్త మరియు ఉచిత శృంగార వీడియోలతో అన్ని అతిధులను స్వాగతం! ప్రతి రోజు శృంగారంలో కనిపించే హాట్ sottenka తాజా శృంగారం, మీరు ఉచితంగా మరియు నమోదు లేకుండా ఆన్లైన్ చూడవచ్చు. శృంగార నాణ్యత కోల్పోవద్దు - మీ ఫోన్లో మంచి HD నాణ్యతలో శృంగార వీడియోలను డౌన్లోడ్ చేయండి లేదా బుక్మార్క్ అశ్లీల సైట్కు జోడించండి. సాధారణంగా, మేము ఆన్ లైన్ లో చూడండి, ఆనందించండి మరియు అన్నిటిని చాలు ఫక్ ... HD XXX VIDEOS Copyright 2020 All Hashtag #freeporn Web Site PORN HD VIDEOS! DMCA | 18 U.S.C. 2257 | Privacy Policy | Terms and conditions | Telugu Porn videos | Telugu Sex videos
ఇప్పుడు సిటీలన్ని ఒకప్పుడు పల్లెలే కదా... పల్లెటూర్లలో ఆచారాలు, సంప్రదాయాలు, భక్తి అన్నీ ఎక్కువే. కాలక్రమంలో పట్నం సంస్కృతి పెరగడంతో ఆచార వ్యవహారాలలో మార్పులు వచ్చాయి. కానీ భక్తి విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పల్లెటూర్లలో ఇప్పటికీ గ్రామ దేవతల ఉత్సవాలు అంబరాన్ని అంటే విధంగా సంబరంగా జరుపుకుంటున్నారు. అలాంటి మహిమ గల గ్రామ దేవత పండగే శంబర పొలమాంబ అమ్మవారి జాతర... ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సుమారు 100 సంవత్సరాల్లో క్రితం నుంచే ఈ ఉత్సవాలు చేయడం ప్రారంభం అయినట్టు ఆ గ్రామ ప్రజలు చెప్తుంటారు. విజయనగరం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శంబర పోలమాంబ జాతర సోమవారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా తొలేళ్ల ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారికి తొలి ఏరు పూసి రైతులు, యాత్రికులు పూజలు చేశారు. సావిడి వీధిలో ఈ ఘట్టం మొదలైంది. పూజారి చేతుల మీదుగా అందుకున్న అక్షింతలను తీసుకెళ్లి ప్రజలు భద్రంగా దాచుకుని పంటల i8సమయంలో వాటిని పొలాల్లో చల్లుతారు. దీంతో, పంటలు బాగా పండుతాయని ఇక్కడివారి విశ్వాసం. జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం జరిగింది.. ఇందుకోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సిరిమానును పూజారి జన్ని పేకాపు భాస్కరరావు అధిరోహించనున్నారు. రెండురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఏడువందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్‌టిసి 200 బస్సులను నడుపుతోంది. ఇలవేల్పు గా పేరుగాంచిన పైడితల్లి అమ్మవారి ఉత్సవం తర్వాత జిల్లాలో శంబర జాతరనే పెద్ద పండుగగా జరుపుకుంటారు జిల్లా వాసులు. ఈ పండగకు దాదాపు లక్షపై చిలుకు భక్తులు అమ్మవారిని దర్శించికోవడానికి తరలివస్తుంటారు. సోమవారం తొలి యేలు జరిపి మంగళవారం సిరిమానోత్సవం నిర్వహిస్తారు. ఈ సిరిమానోత్సవం తిలకించడానికి చుట్టూ ప్రక్కల జిల్లాల ప్రజలు, మరో వైపు ఒడిశా నుండి అధిక సంఖ్యలో భక్తులు తరిలివస్తారు. రాష్ట్ర పండుగగా ప్రమోట్ చేయడానికి కలెక్టరు గారు ప్రయత్నిస్తున్నారని ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జాతర ను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలియజేసారు. దాదాపుగా 30 అడుగుల ఎత్తులో ఉండే సిరిమాను పై పూజారి కూర్చుంటారు. భక్తులందరూ సిరిమాను మీద ఉన్న పూజారిని ఆ అమ్మవారి ప్రతిరూపంగా భావించి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో సిరిమాను ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనం ఇస్తుంది. ఇక్కడే ఒక విచిత్రం ఉంది. అంత ఎత్తులో కూర్చున్నా స్ పూజారికి ఎటువంటి భయం ఉండదు. భక్తులు అందరూ అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు అరటి పళ్ళు, కొబ్బరికాయలు, చీరలు లాంటివి విసురుతూ ఉంటారు. అయినా సరే సిరిమాను పై ఉన్న పూజారికి చిన్న గాయం కూడా తగలదు. ఇదంతా ఆ అమ్మవారి మహిమ అంటారు ఆ గ్రామ ప్రజలు. సిరిమాను పై కూర్చునే పూజారి ముందు రోజు నుంచే కఠిన ఉపవాసం ఆచరించి సిద్ధంగా ఉంటారు... సిరిమాను ను దర్శించడమే అదృష్టంగా భావిస్తారు భక్తులు.... ఒక్కో ఊర్లో ఒక్కో జాతర నిర్వహిస్తూ ఉంటారు. మన సాంప్రదాయాలను కాపాడుకోవడానికి, భక్తి భావాన్ని పెంచడానికి ఇలాంటి జాతరలు, ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయి...
మండలంలోని బూరుగుపల్లిలో చిన్నమేడారం జాతర మంగళవారం బోనాలతో ప్రారంభమైంది. జిల్లాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయంలోని దేవతలకు బూర్గుపల్లి, కుర్రారం గ్రామస్థులు బోనాలు సమర్పించారు. బూరుగుపల్లి నుంచి బోనాలతో ఊరేగింపుగా వస్తున్న మహిళలు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 రాజాపేట, ఫిబ్రవరి 15: మండలంలోని బూరుగుపల్లిలో చిన్నమేడారం జాతర మంగళవారం బోనాలతో ప్రారంభమైంది. జిల్లాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయంలోని దేవతలకు బూర్గుపల్లి, కుర్రారం గ్రామస్థులు బోనాలు సమర్పించారు. బూర్గుపల్లి నుంచి డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామస్తు లు వచ్చి ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. అదే విధంగా కుర్రారంలో కట్టమైసమ్మకు పూజలు నిర్వహించి డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా మహిళలు బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. ముందుగా ఆల య పూజారులు ఎల్లమ్మకు బోనం పెట్టి నైవేద్యం సమర్పించారు. జాతరకు నిర్వాహకులు ముమ్మరం ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్‌, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇప్పటికే జాతర ప్రాంగణానికి చేరుకుంటున్నారు. జాతర కోసం 150మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. బొందుగుల, కుర్రారం వైపు వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. జాతరలో హోటళ్లు, చికెన్‌, మటన్‌ దుకాణాలతో పాటు వివిధ దుకాణాలు వెలిశాయి. రంగుల రాట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేడు గద్దెనెక్కనున్న సారలమ్మ .. మండలంలోని చిన్నమేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా బుధవారం సారలమ్మ గద్దెనెక్కనుంది. కుర్రారం వైపు ఉన్న ఏదులగుట్ట నుంచి సారలమ్మలను ఆలయ పూజారులు తీసుకురానున్నారు.
బిగ్ బాస్ సీజన్ 4 లో అంటులెంజి అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా మెగాస్టార్ నుంచి ఆఫర్ అనుకున్నాడు సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్. Rajeev Rayala | Dec 27, 2020 | 6:19 PM బిగ్ బాస్ సీజన్ 4 లో అంతులేని అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా మెగాస్టార్ నుంచి ఆఫర్ అందుకున్నాడు సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్. తాజాగా టీవీ9 తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపాడు సోహెల్. “బిగ్ బాస్ లో జీరో నుంచి స్టార్ట్ అయ్యా.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న చాలా సంతోషంగా ఉంది. నన్ను సపోర్ట్ చేసిన అందరికి చాలా థాంక్స్. . సింగరేణి కార్మికుడి కొడుకుగా నేను ఎదిగిన. నన్ను మానాన్న ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నాకు 30 ఏళ్ళు వచ్చే వరకు టైం ఇవ్వమని మా నాన్నని అడిగిన.. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నా.. చాలా ఆనందంగా ఉంది. ఇదంతా ప్రేక్షకులు, బిగ్ బాస్ వల్లే. నాజీవితంలో బిగ్ బాస్ ను మరిచిపోలేను. మేము ముగ్గురం (సోహెల్, అభిజీత్, అఖిల్) చాలా హ్యాపీగా ఉన్నాం. నేను అఖిల్ ముందే అనుకున్నాం 50 లక్షలు వస్తే ఇద్దరం పంచుకుందాం అని అనుకున్నాం అని సోహెల్ తెలిపాడు. ఒకవేళ ఒక్కరే గెలిస్తే బైక్, ల్యాప్ టాప్ కొనివ్వాలని డీల్ చేసుకున్నాం. అలాగే అభిజీత్ చివరి నాలుగు వారాల్లో చాలా క్లోజ్ అయ్యాడు. అఖిల్ మొదటినుంచి టాప్ 2 కి వెళ్ళాలి అనేవాడు. అక్కడ 25 లక్షలు వచ్చాయి కాబట్టి నేను తీసుకున్న. అఖిల్ ఫస్ట్ నుంచి టాప్ 2 టాప్ 2 అంటూ వచ్చాడు అనుకున్నట్టే టాప్ 2 అయ్యాడు. అని సోహెల్ తెలిపాడు. ఇక మెగాస్టార్ చిరజీవి గారు నా సినిమాలో చేస్తా అన్నప్పుడు నాకేమి అర్ధం కాలేదు. అది నాకు గోల్డెన్ ఛాన్స్ కాదు డైమెండ్ ఛాన్స్ అనే చెప్పాలి. మంచి సినిమా చేయాలి. అందులో చిరంజీవి గెస్ట్ రోల్ చేయాలి అందుకోసం మంచి కథలు వింటున్నా అని అన్నాడు సోహెల్. ఇక ‘కథ వేరే ఉంటది’ అనే టైటిల్ కోసం ట్రైచేస్తున్న ఆ టైటిల్ ను ఎవరో రిజిస్టర్ చేసుకున్నారట. కానీ అది నాకిస్తే బాగుంటుంది. నేను సినిమా చేస్తే చిన్నవాళ్ళదగ్గరనుంచి పెద్దవాళ్ళ వరకు అలరించేలా సినిమాలు చేస్తా.. జీవితంలో సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కోసమే ప్రయత్నిస్తా” అని తెలిపాడు సోహెల్. ఇక మెహబూబ్ చేసిన సైగలగురించి మాట్లాడుతూ.. మెహబూబు హౌస్ లోకి వచ్చినప్పుడు మా సోషల్ మీడియా ఫాలోవర్స్ గురించి అడిగి తెలుసుకున్నాం అంతే. బయట ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నాం. అయితే మాముగ్గురిని చూపించి బాగా ఆడుతున్నారు. మీకు మంచి క్రేజ్ ఉందని చెప్పాడు. మెహబూబ్ కు అక్కడ అంత ఏమౌట్ ఉంటుందని తెలియదు. అలాగే ఎవ్వరు గెలుస్తారని ఎవ్వరికి తెలియదు అలాంటప్పుడు మెహబూబ్ కు ఎలా తెలుస్తుంది. మెహబూబ్ కేవలం డబ్బులు గెలుచుకొని రండి అని మాత్రమే చెప్పాడు. ఒకవేళ నిజంగా మెహబూబ్ చెప్పినట్టు నేను డబ్బులు తీసుకోవాలి అంటే అక్కడ 20 లక్షలు ఇచ్చినప్పుడే తీసుకోవాలి కానీ నేను అలా తీసుకోలేదు. అక్కడ 5 లక్షలు పెరిగి 25 లక్షలు అయినప్పుడు నేను తీసుకున్న. అంతకు ముందే 25 లక్షలు వస్తే నేను తీసుకుంటా అని అఖిల్ కు చెప్పాను. నా కెరియర్ మీద ఒట్టువేసి చెప్తున్నా అంటూ వివరణ ఇచ్చాడు సోహెల్.
‌భారత స్వాతంత్య్ర సమరానికి అనేక రూపాలూ, దశలూ ఉన్నాయి. చట్టబద్ధ విధానాలతో ఉద్యమించిన సంస్థలూ, ఇంగ్లిష్‌ ‌రాజనీతి మీద విశ్వాసం లేక, బ్రిటిష్‌ ‌జాతి పాలనలోని దమననీతి మీద ఆగ్రహంతో హింసాయుత పంథాలో సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న సంస్థలు ఉన్నాయి. దేశం లోపల, విదేశాల కేంద్రంగా, ఇక్కడి కొండ కోనలలో గిరిజనులు, మైదానాలలో రైతులు కూడా బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్‌ ‌జరిపిన ఏకైక పోరాటంతోనే స్వాతంత్య్రం వచ్చిందన్న తీర్పు చారిత్రక దృక్పథంతో ఇచ్చినది కాలేదు. దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ రాకకు ముందు కూడా ఇక్కడ స్వాతంత్య్రోద్యమం ఉంది. భారత జాతీయ కాంగ్రెస్‌తో ప్రమేయం లేకుండా సాగిన సమరం ఉంది. తీవ్ర జాతీయత ఆధారంగా సాగిన ఉద్యమాలు కనిపిస్తాయి. పంజాబ్‌, ‌బెంగాల్‌, ‌మహారాష్ట్రతో పాటు దేశంలోని చాలా ప్రాంతాలలో అలాంటి తీవ్ర జాతీయతను ప్రేమించినవారు కనిపిస్తారు. వారిలో ఒకరు డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బలీరామ్‌ ‌హెడ్గేవార్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యవస్థాపకులుగా ఆయనకు ఉన్న ఖ్యాతి వెనుక భారత స్వాతంత్య్రోద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర అజ్ఞాతంగా ఉండిపోయింది. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర రచన అసంపూర్ణం. అలా అని ప్రజల హృదయాలలో చిరస్థానం అందుకుని, చరిత్ర పుటలకు మాత్రం చేరలేకపోయినవారు స్వాతంత్య్రం సమరానికి దూరంగా ఉన్నారని చెప్పడం ద్రోహం. ఎందరో త్యాగధనుల పేర్లు, గిరిజనోద్యమ నేతల పేర్లు, రైతాంగ ఉద్యమ నాయకుల పేర్లు చరిత్ర పుటలలో కనపించవు. ఇది చరిత్రరచనలో లోపం. స్వాతంత్య్రో ద్యమంలో డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌పాత్ర, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రమేయం విషయంలో ఇదే లోపం జరిగింది. వైద్యవిద్య – అనుశీలన్‌ ‌సమితి బెంగాల్‌ ‌విభజన జరిగిన నాటి నుంచే దాని ప్రకంపనలు దేశమంతటా వ్యాపించాయి. నాగ్‌ ‌పూర్‌లో అయితే కొందరు వంగదేశీయులు ఉండే వారు. అలాగే నాగ్‌పూర్‌కు చెందిన కొందరు జాతీయవాదులు బెంగాల్‌ ‌విప్లవకారులతో అప్పటికే సంబంధాలు కలిగి ఉండేవారు. చరిత్ర ప్రసిద్ధమైన అలీపూర్‌ ‌బాంబు కుట్ర కేసు నుంచి అనుశీలన్‌ ‌సమితి సభ్యులను రక్షించేందుకు నాగ్‌పూర్‌ ‌నుంచి నిధి పంపారు. భయ్యా సాహెబ్‌ అనే న్యాయవాది నూరు రూపాయలు ఇందుకోసం కేశవరావ్‌కు ఇచ్చినట్టు లిఖిత పూర్వక ఆధారాలు కూడా ఉన్నాయి. మెట్రిక్‌ ‌తరువాత వైద్య విద్య కోసం కలకత్తా వెళ్లారని సాధారణ సమాచారం ద్వారా తెలుస్తుంది. నిజానికి బెంగాల్‌ ‌వెళ్లి విప్లవకారులతో కలసి దేశ స్వాతంత్య్రం కోసం పని చేయాలని కేశవరావ్‌ ‌భావించారని చెప్పడం వాస్తవమనిపించు కుంటుంది. ఇందుకు నాగ్‌పూర్‌లో ఉన్న విప్లవకారుల బృందం కూడా ఆమోదించింది. నాగ్‌పూర్‌ ‌నుంచి కలకత్తా వెళ్లి అక్కడ అనుశీలన్‌ ‌సమితి నాయకుడు పులిన్‌ ‌బిహారీదాస్‌ను కలుసుకోవాలని కూడా నిర్ణయించారు. అదే సమయంలో మరొక ఉదంతం కూడా జరిగింది. రామ్‌లాల్‌ ‌వాజపేయి అమెరికా కేంద్రంగా భారత స్వాతంత్య్రోద్యమానికి విప్లవ పంథాలో సహకరించిన వ్యక్తి. ఆయన జీవిత చరిత్ర రాసుకున్నారు. ఈయన విదేశాలకు వెళ్లడానికి కొద్దిముందు నాగ్‌పూర్‌ ‌వచ్చి అజ్ఞాతంలో గడిపారు. ఆ ఏర్పాట్లు చేసిన వ్యక్తి కేశవరావ్‌. ఇక, కేశవరావ్‌ ‌కలకత్తా ఎలా వచ్చారో పులిన్‌ ‌తన జీవితకథలో రాశారు. దాదాజీ సాహెబ్‌ ‌బుటి అనే ఆయన చేసిన ఆర్థికసాయంతో కేశవరావ్‌ ‌కలకత్తా వచ్చి వైద్య కళాశాలలో చేరారని దాని సారాంశం. కలకత్తాకు బయలుదేరే ముందు కేశవరావ్‌ ‌డాక్టర్‌ ‌మూంజే ఇంటనే ఉండేవారు. కేశవరావ్‌ ‌కలకత్తా రాకలోని ప్రధాన ఉద్దేశం వైద్య విద్య కాదు. విప్లవ కార్య కలాపాలలో తర్ఫీదు పొందడానికే అని పులిన్‌ ‌కూడా రాశారు. 1910లో మూంజే ఇచ్చిన లేఖతోనే కేశవరావ్‌ ‌కలకత్తా వెళ్లారు. శాంతినికేతన్‌ ‌లాడ్జిలో ఉండేవారు. అప్పటికే విప్లవ కార్యకలాపాలతో ప్రసిద్ధులైన శ్యాంసుందర్‌ ‌చక్రవర్తి, మౌల్వీ లియాఖత్‌ ‌హుస్సేన్‌లతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఇందులో లియాఖత్‌ ‌హుస్సేన్‌ ‌తిలక్‌ ‌సిద్ధాంతాలను నమ్మిన ఉద్యమకారుడు. నాగ్‌పూర్‌లోనే మొదలయిన నిఘా కలకత్తాలో కూడా కేశవరావ్‌ ‌మీద కొనసాగింది. గోపాల్‌ ‌వాసుదేవ్‌ ‌కేత్కర్‌ అనే నిఘా విభాగం ఉద్యోగి విద్యార్థి పేరుతో మొదట కేశవరావ్‌ ‌గదిలోనే ఉండేవారు. కేత్కర్‌ అసలు రూపం చిన్న ఉదంతంతో బయటపడి పోయింది. 1910 జూన్‌లో వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ ‌సోదరుడు నారాయణరావ్‌ ‌సావర్కర్‌ ‌వైద్య విద్య కోసం కలకత్తా వచ్చారు. ఒకసారి దేనికోసమో వెతుకుతూ కేశవరావ్‌ ‌కేత్కర్‌ ‌సామాను కూడా వెతకవలసి వచ్చింది. అప్పుడే ఒక సందేశం ఉన్న కాగితం దొరికింది. ఎన్‌ఆర్‌ఎస్‌ (‌నారాయణరావ్‌ ‌సావర్కర్‌) ‌కలకత్తా వచ్చాడు. ఓ కన్నేసి ఉంచ వలసింది అన్నదే దాని సారాంశం. అప్పటికే అను శీలన్‌ ‌సమితి సాహిత్యం పంపిణీ చేసే పనిలో కేశవరావ్‌ ‌కీలకంగా ఉండేవారు. ఆయన రహస్య నామం ‘కొకెన్‌’. ఇదే సంస్థకు చెందిన త్రైలోక్యనాథ్‌ ‌చక్రవర్తి తదితరులు కలసి తీయుంచుకున్న ఒక ఫొటోలో కేశవరావ్‌ ‌కూడా ఉన్నారు. 1916లో వైద్యవిద్య పూర్తయింది. విశేషమైన శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు కేశవరావ్‌. ‌బ్యాంకాక్‌లో పని చేయడానికి ఆకర్షణీయమైన వేతనంతో అవకాశం కూడా వచ్చింది. కానీ వాటిన్నింటిని వదిలిపెట్టి నాగ్‌పూర్‌ ‌తిరిగి వచ్చేశారు. భావ్‌జీ కార్వే వంటి మిత్రులతో కలసి విప్లవ సంస్థను స్థాపించారు. దీని పేరే క్రాంతిదళ్‌. ‌క్రాంతిదళ్‌ ‌కూడా అనుశీలన్‌ ‌సమితి పంథాలోనే నడపాలని నిర్ణయించారు. అంటే ఆయుధాలు సేకరించి తెల్లజాతి ప్రభుత్వం మీద ఎక్కుపెట్టడమే. కార్వే, డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బెంగాల్‌ ‌తీవ్ర జాతీయవాదులతో పాటు పంజాబ్‌ ‌విప్లవ కారులతో కూడా సంబంధాలు పెట్టుకున్నారు. నాగ్‌పూర్‌, ‌వార్ధా జిల్లాల నుంచి 20 మందిని మధ్య భారత్‌లో విప్లవ కార్యకలాపాల నిర్వహణకు పంపించారు. గంగాప్రసాద్‌ ‌పాండే వీరి నాయకుడు. దమననీతికి చిరునామాగా ఉండే ఇంగ్లండ్‌ ‌మీద మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918)తో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒక అభిప్రాయం బలంగా ఉండేది. ఆ యుద్ధంలో ఉక్కిరిబిక్కిరి అయింది ఇంగ్లండ్‌. ‌గదర్‌వీరులు, చాలామంది ఇతర సంస్థల విప్లవకారులు ఆ యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని దేశానికి స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని గట్టిగా ప్రయత్నిం చారు. డాక్టర్జీ కూడా ఇంగ్లండ్‌ ఆధిపత్యం మీద తిరుగుబాటుకు ఇది సరైన సమయమని భావించారు. మొదట ఈ అంశం గురించి తన పాత సహచరుడు డాక్టర్‌ ‌మూంజేతో చర్చించారు. కానీ ఆయన ఈ ఆలోచనను ఆమోదించలేదు. కానీ పూనాలో ఉన్న తిలక్‌తో కలసి చర్చించడానికి అవకాశం కల్పించా డాయన. ఈ ఇద్దరు వెళ్లి ఆయనతో చర్చించారు. తిలక్‌ ‌కూడా ఆ ప్రతిపాదన పట్ల సముఖత వ్యక్తం చేయలేదు. కొంత నిరాశపడిన మాట నిజమే అయినా, తిరిగి నాగ్‌పూర్‌ ‌చేరుకున్న డాక్టర్జీ శివాజీ పుట్టిన శివనేర్‌ ‌దుర్గాన్ని చూసి వచ్చారు. మళ్లీ ఆయనలో నూతన ఉత్సాహం వెల్లువెత్తింది. అంతేకాదు పంజాబ్‌, ‌రాజస్తాన్‌ ‌ప్రాంతాలలో పనిచేస్తున్న విప్లవకారులతో సంప్రదించి వారికి ఆయుధాలు సరఫరా చేసే పనిలో కొనసాగారు. సమన్వయం కోసం వారిని నాగ్‌పూర్‌ ‌రప్పించి బారాద్వారి, తులసీబాగ్‌, ‌సోనేగావ్‌ ‌మందిర్‌, ‌కల్నల్‌బాగ్‌, ఇం‌దోరామందిర్‌, ‌మొహితేవాడలలో రహస్య సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉండేవారు. విప్లవ సాహిత్యం అందించే కార్యక్రమం ప్రధానంగా డాక్టర్జీ నిర్వహించేవారు. యవత్‌మల్‌కు చెందిన వామన్‌రావ్‌ ‌ధర్మాధికారి అనే ఒక విప్లవకారుడు నమోదు చేసిన ఒక అనుభవాన్ని ఇక్కడ ప్రస్తావించు కోవాలి. ధర్మాధికారి కూడా విదేశాల నుంచి భారత స్వాతంత్య్ర ఉద్యమానికి సహకరించారు. ‘1917-18 నాటికి సాయుధ విప్లవం ఆరంభించ డానికి సంసిద్ధులై ఉండాలని మమ్మల్ని డాక్టర్జీ కోరారు’ అని ఆయన రాసుకున్నారు. వామన్‌రావ్‌, ‌సతారాకు చెందిన మరొక కార్యకర్త గోవా, బొంబాయి తీరాలలో ఎనిమిది రోజులు ఆయుధాల నౌక రాక కోసం వేచి ఉన్నారు కూడా. వారి ఆశ నిరాశ అయింది. ఈ దశ తరువాత డాక్టర్జీ బహుముఖంగా ఆలోచించడం కనిపిస్తుంది. హోంరూల్‌ ఉద్యమం 1916-1918 మధ్య హోంరూల్‌ ‌లీగ్‌ ఆశయంతో భారత జాతీయోద్యమం మలుపు తీసుకుంది. దీనికి అనీబిసెంట్‌, ‌బాలగంగాధర తిలక్‌ ‌నాయకులు. మోతీలాల్‌ ‌నెహ్రూ కూడా ఇందులో పనిచేశారు. బహుశా తిలక్‌ ‌మీద ఉన్న నమ్మకంతో డాక్టర్జీ కూడా హోంరూల్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. బేరార్‌లో తిలక్‌ ‌కోసం ఏర్పాటు చేసిన సభను ఆయన విజయవంతం చేశారు. ఈ ఉద్యమ సమయంలో డాక్టర్జీ వెంట ఉన్నవారు గంగాప్రసాద్‌ ‌పాండే, అప్పాజీ జోషి, బాబూరావ్‌ ‌హర్కారే, నానాజీ పౌరాణిక్‌. ‌జాతీయ కాంగ్రెస్‌లో ఆనాడు కూడా వర్గాలు ఉన్నాయి. అవి తిలక్‌, ‌గోఖలే కేంద్రబిందువు లుగా పని చేసేవి. ఇందులో తిలక్‌ ‌వర్గీయులు రాష్ట్రీయ మండల్‌ ‌పేరుతో సామాజిక, రాజకీయ చైతన్యం కోసం కార్యకలాపాలు నిర్వహించేవారు. నిజానికి హోంరూల్‌ ఉద్యమం ఆశయానికి ఇక్కడే గండి పడింది. బ్రిటిష్‌ ‌సామ్రాజ్యంలో ఉంటూనే కెనడా, ఆస్ట్రేలియాల మాదిరిగా ప్రత్యేక ప్రతిపత్తిని కోరడం ఆ ఉద్యమం ఆశయం. కానీ తిలక్‌ ‌వర్గం మాత్రం తొందరలోనే సంపూర్ణ స్వాతంత్య్రం నినాదాన్ని తిరిగి అందుకుంది. హోంరూల్‌ ఉద్యమం చివరి అంచున గాంధీజీ యుగం ఆరంభ మైంది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత భారత్‌ ‌రాజకీయ వాతావరణం అనూహ్యంగా మారి పోయింది. 1919లో జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌దురంతం అందుకు పరాకాష్ట. మహాయుద్ధంలో భారతీయుల సాయం పొందడానికి ఎన్నో హామీలు ఇచ్చిన ఆంగ్ల ప్రభుత్వం జలియన్‌వాలా బాగ్‌ ‌దురంతాన్ని కానుకగా ఇచ్చింది. ఆ సంవత్సరం డిసెంబర్‌లో జలియన్‌ ‌వాలాబాగ్‌ ఉన్న అమృత్‌సర్‌లోనే కాంగ్రెస్‌ ‌సభలు జరిగాయి. వాటికి డాక్టర్జీ హాజరయ్యారు. మరుసటి సంవత్సరం నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ ‌సభలను నిర్వహించాలని నిర్ణయించారు. వీటికి తిలక్‌ అధ్యక్షత వహించాలి. కానీ, భారత స్వాతంత్రోద్యమంలో సిద్ధాంత పరమైన పెద్ద శూన్యానికి చోటు కల్పించి తిలక్‌ ‌జూలై 31, 1920న బొంబాయిలో కన్ను మూశారు. కాంగ్రెస్‌ ‌సభల నిర్వహణ సంఘంలో డాక్టర్జీ కీలకంగా ఉన్నారు. అందుకే డాక్టర్‌ ‌బాలకృష్ణ శివరాం మూంజే, డాక్టర్జీ కలసి పుదుచ్చేరి వెళ్లి అరవింద్‌ ‌ఘోష్‌ను కలుసు కున్నారు. తిలక్‌ ‌స్థానంలో ఘోష్‌ ‌నాగపూర్‌ ‌కాంగ్రెస్‌ ‌వార్షిక సభలకు అధ్యక్షత వహించాలని వారి ఆశయం. కానీ ఘోష్‌ ‌తిరిగి ప్రధాన స్రవంతి రాజకీయోద్యమంలోకి రావడానికి అంగీకరించలేదు. నిజానికి ఈ పరిణామం పైన చెప్పుకున్న సిద్ధాంత పరమైన లోటును మరింత పెంచింది. పదిహేను వందల మంది ప్రతినిధులు హాజరైన ఆ సభలలో డాక్టర్‌ ‌పరాంజపే, డాక్టర్జీ ఆహార, బస వ్యవస్థలను నిర్వహించారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆమోదం తెలిపిన సమావేశాలు ఇవే. నాగపూర్‌కు చెందిన కొందరు కార్యకర్తలతో కలసి డాక్టర్జీ సంపూర్ణ స్వరాజ్య కోసం తీర్మానం ప్రవేశపెట్టించవలసిందని గాంధీజీని కలసి కోరారు. కానీ సాధ్యం కాలేదు. ఇదే అంశం మీద మూడు మాసాల ముందు, సెప్టెంబర్‌లో కలకత్తాలో జరిగిన ప్రత్యేక సమావేశా లలో చిత్తరంజన్‌దాస్‌ ‌సహాయ నిరాకరణను వ్యతిరేకించారు. మదన్‌మోహన్‌ ‌మాలవీయ, జిన్నా కూడా సందేహాలు వ్యక్తం చేశారు. కానీ నాగపూర్‌ ‌సదస్సులో గాంధీజీ సహాయ నిరాకరణతో సంవత్సరంలోనే స్వాతంత్య్రం సాధించవచ్చునని ఒక భ్రమాజనిత అంచనాను సభల ముందు ఉంచారు. దేశమంతా ఆయన వెంట కదిలింది. కానీ ఆయన ఖిలాఫత్‌ ‌పునరుద్ధరణను హిందూ ముస్లిం ఐక్యతకు సోపానంగా భావించారు. తన ఉద్యమంలో దీనిని కూడా భాగం చేశారు. మారిన రాజకీయ వాతావరణం అప్పటికి భారత జాతీయ కాంగ్రెస్‌ ‌మీద నిజానికి భారత జాతీయోద్యమం మీద గాంధీజీ ప్రభావం బాగా విస్తరించింది. అప్పటి దాకా విప్లవోద్యమాలలో పనిచేసిన వారు కొందరు గాంధీ పంథాలోకి వెళ్లారు కూడా. కొందరు గాంధీ పంథా మీద విరక్తితో ఇతర మార్గాలను అన్వేషించారు. ఇదీ వాస్తవమే. 1921లో (సహాయ నిరాకరణోద్యమం) డాక్టర్జీ మీద దేశద్రోహం కేసు నమోదైంది. కాబోల్‌, ‌భరత్వాడలలో ‘రెచ్చగొట్టే’ ప్రసంగాలు ఇచ్చినందుకు ఆ సంవత్సరం మేలో ఆయనను అరెస్టు చేశారు. జూన్‌ 14‌న విచారణ మొదలయింది. స్మెలే అనే న్యాయాధికారి ఎదుట తన కేసును తానే వాదించుకున్నారు. ఆగష్టు ఐదున తన ప్రకటన చదివి వినిపించారు. నేను చేసిన ప్రసంగాలు దేశద్రోహానికి పురిగొల్పేవిగా ఉన్నాయని, ఈ చర్యకు సమాధానం చెప్పమని నన్ను అడుగుతున్నారు. ఈ విషయంలో ఒక విదేశీయుడు తీర్పు చెప్పడానికి కూర్చోవడం అంటేనే నా దేశ ఆత్మ గౌరవాన్ని బహిరంగంగా అవమానించడమేనని అనుకుంటున్నాను. ఈ దేశంలో ఉన్న ప్రభుత్వం చట్టబద్ధంగా ఏర్పడిందంటే, అలా అని ఎవరు చెప్పినా కూడా నేను తిరస్కరిస్తాను. ప్రస్తుత చట్టాలు, న్యాయస్థానాలు అలాంటి చట్ట వ్యతిరేక ప్రభుత్వ బానిసలు. భారతదేశం భారతీ యుల కోసం అన్న అభిప్రాయం నా దేశ ప్రజలలో పాదుకొల్పడానికి నేను ప్రయత్నించాను అని డాక్టర్జీ న్యాయస్థానంలో చెప్పారు. భారతదేశం భారతీయు లది అందుకే మేం స్వాతంత్య్రం కోరుతున్నాం. నా ఉపన్యాసాల సారాంశం మొత్తం ఇదే. దేశానికి స్వాతంత్య్రం ఎలా సాధించాలో, వచ్చిన తరువాత దానిని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు చెప్పాలి. ఇలా చెప్పకపోతే స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా మా ప్రజలు ఆంగ్లేయులను అనుకరిస్తారు. బ్రిటిష్‌ ‌జాతి చేస్తున్నదేమిటి? ఇతర దేశాలను అణచివేస్తారు. కానీ తన దేశ స్వాతంత్య్రం ప్రమాదంలో పడితే రక్తాన్ని చిందించేందుకు సిద్ధమవు తారు. ఒక దేశాన్ని పాలించే హక్కు మరొక దేశం వారికి సంక్రమింప చేసే చట్టం ఎక్కడైనా ఉందా? నేనొక ప్రశ్న అడుగుతాను. ఇలా చేయడం సహజ న్యాయమని అనిపించుకుంటుందా? మా దేశాన్ని తమ పాదాల కింద అణచివేసే అధికారం ఆంగ్లేయు లకు ఎవరు ఇచ్చారు? ఆంగ్లేయులు ఈ దేశం వారా? ఈ దేశం తమదని వాళ్లెలా చెప్పుకుంటారు? ఇది ధర్మం, నైతికత, న్యాయాలను పట్టపగలు హత్య చేయడం కాదా? అని న్యాయమూర్తిని నిలదీశారు డాక్టర్జీ. ఈ దేశాన్ని ఆంగ్లేయులే పాలించాలని మేం కోరుకోలేం. బ్రిటన్‌ను బ్రిటిష్‌ ‌జాతి, జర్మనీని జర్మన్‌ ‌జాతి పాలించుకున్నట్టు భారతీయులు భారతదేశాన్ని పాలించుకోవాలి. ఇంకా బానిసత్వంలో, పరాయి పాలనలో మగ్గిపోవడానికి మా మనస్సాక్షి అంగీకరించడం లేదు… ఈ విధంగా సాగింది ఆయన వాదన. దేశద్రోహం కేసు కంటే దాని కోసం చేసిన వాదనే మరింత శిక్షార్హంగా ఉందని న్యాయ మూర్తి ఒక ఏడాది కఠిన కారాగారం విధించాడు. బెయిల్‌ ‌తీసుకోవడానికి డాక్టర్జీ నిరాకరించారు. ఏ చట్టం విదేశీయం అనుకున్నారో, అది మంజూరు చేసే బెయిల్‌ను స్వీకరించడం స్వవచన వ్యాఘాతమే అవుతుంది. ఆగస్ట్ 19, 1921‌న డాక్టర్జీని శిక్ష అమలు కోసం అజని కారాగారానికి తరలించారు. జూలై 22, 1922న ఆయన విడుదలయ్యారు. ఆ సాయంత్రమే ఆయనకు స్వాగతం పలుకుతూ బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేశారు. ఇందులో మోతీలాల్‌ ‌నెహ్రూ ప్రసంగించారు. ఒక సంవత్సరం పాటు ప్రభుత్వ అతిథిగా ఉండడం తప్ప ఈ శిక్షతో తాను కొత్తగా సాధించింది ఏదీ లేదని డాక్టర్జీ సవినయంగా చెప్పడం విశేషం. 1930లో (అటవీ సత్యాగ్రహం) తొమ్మిది మాసాలు ఆయన కారాగారం అనుభవించారు. విదర్భ ప్రాంత సామాన్య ప్రజానీకం అడవుల మీద ఆధారపడి జీవనం చేసేది. కానీ ఆంగ్ల ప్రభుత్వం ఒక్కసారిగా అడవులలో ప్రవేశం మీద ఆంక్షలు విధించి, హింస ఆరంభించింది. దీనికి వ్యతిరేకంగా లోక్‌మాన్య బాపూజీ ఆణె అటవీ సత్యాగ్రహం ప్రారంభించారు. జూలై 10, 1930న ఈ ఉద్యమం ఆరంభమైంది. నిజానికి విదర్భ ప్రాంత జాతీయ కాంగ్రెస్‌ ‌నాయకులలో డాక్టర్జీ ఒకరు. 1930లో పూర్ణస్వరాజ్‌ ‌పిలుపు ఇచ్చినందుకు డాక్టర్జీ జాతీయ కాంగ్రెస్‌ ‌పట్ల గౌరవం పెంచుకున్నారు. సంపూర్ణ స్వరాజ్యమే తన అంతిమ ధ్యేయమని ఆ సంస్థ ప్రకటించి ఆనాడు దేశంలోని రాజకీయ కార్యకలా పాలను కాంగ్రెస్‌ ‌తన వైపు తిప్పుకోగలిగింది. ఆ సందర్భంలో ఐదేళ్లప్రాయం ఉన్న తన సంస్థ సభ్యులకు ఆయన ఒక లేఖ రాశారు. ‘స్వాతంత్య్రం తన లక్ష్యమని కాంగ్రెస్‌ ‌ప్రకటించింది. జనవరి 26, 1930న దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవలసిందని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ పిలుపునిచ్చింది. ఒక భారతీయ సంస్థ తన లక్ష్యానికి దగ్గరగా వస్తున్నందుకు మనమంతా సంతోషించడం సహజమే. ఇలాంటి ఆశయ సాధన కోసం పనిచేసే ఏ సంస్థకైనా సహకరించడం మన విధి. కాబట్టి ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు అన్ని శాఖలలోను స్వయంసేవకులు మన గురువు, జాతీయ పతాకంగా మనం గౌరవించే కాషాయ పతాకానికి వందనం చేయాలి. స్వాతంత్య్రం అసలు అర్థం, దానిని కాపాడుకోవడం ఎలా అన్న అంశమే సారాంశంగా ఉపన్యాసాలు ఉండాలి. మనం కాంగ్రెస్‌ ‌నిర్దేశించు కున్న లక్ష్యాన్ని స్వాగతిస్తున్నాం కాబట్టి, ఆ సంస్థను అభినందించాలి. జరిగిన కార్యక్రమం గురించి నివేదిక పంపించవలసింది’ జనవరి 21, 1930న డాక్టర్జీ ఈ లేఖ రాశారు. అయితే కాషాయ ధ్వజానికి వందనం చేయవలసిందంటూ డాక్టర్జీ ఇచ్చిన పిలుపు కాంగ్రెస్‌కు, కొన్ని సంస్థలకు రుచించలేదు. స్వాతంత్య్రం సమరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పాత్రను అంచనా వేయడం అంత సులభం కాదు. భారత జాతీయ కాంగ్రెస్‌తో కలసి పనిచేయకపోతే స్వాతం త్య్రోద్యమంలో పాల్గొన్నట్ట్టు కాదన్న ఒక అభిప్రాయం అనాడు కనిపిస్తుంది. ఇదే చరిత్రకారులలో కొనసాగింది. సంస్థలే కాదు, వ్యక్తుల విషయంలో కూడా ఇలాంటి ఒక గట్టి అభిప్రాయాన్ని వెదజల్ల డంలో నాటి కాంగ్రెస్‌ ‌నాయకులు, తరువాత అదే పంథాలో చరిత్రకారులు తమ వంతు కృషి చేశారు. చాలా సంస్థలతో పాటు స్వరాజ్య సమరంలో ఆర్‌ఎస్‌ఎస్‌, ఆ ‌సంస్థ సర్‌సంఘ్‌ ‌చాలక్‌ ‌పాత్ర గురించి వాస్తవాలను కూడా పక్కన పెట్టినట్టు ఇప్పుడిప్పుడు రుజువవుతున్నది. నిజానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌జాతీయ కాంగ్రెస్‌ ‌రాజకీయాలకు దూరంగా ఉండడమే కాదు, హిందూ మహాసభతో కూడా చిరకాలం కలసి పని చేయలేదన్న మాట వాస్తవం. మధ్య భారతంలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో డాక్టర్జీ పాల్గొనడం ఉద్యమానికి ఊతమిచ్చిందని ఆ ప్రాంత హోం శాఖ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. మొదటి నుంచి డాక్టర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దిశ ఎట్లా ఉండాలో స్పష్టమైన అవగాహనతోనే ఉన్నారు. పూనా ఆందోళన సందర్భంగా (ఏప్రిల్‌ 8, 1940) ఆయన ఇచ్చిన ప్రకటన శిలాక్షరాలతో లిఖించదగినది. ‘(ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పట్ల) ద్వేషపూరిత ఆలోచన ఉన్నవారికి మొదట నేనొక విషయం స్పష్టం చేయదలి చాను. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌హిందువుల సైనిక పటాలం కాదు. హిందూ మహాసభ వారి సైనిక విభాగం కూడా కాదు. సంఘ్‌ ‌ప్రయత్న మంతా నిజమైన అర్ధంలో హిందువులను జాతీయ వాదులుగా రూపొందించడమే’ అని చెప్పారాయన. దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఉద్యమిస్తున్న ఏ సంస్థకైనా విధానాన్ని బట్టి, సిద్ధాంతాన్ని బట్టి డాక్టర్జీ మద్దతు ఇవ్వడానికి వెనుకాడలేదు. అంటే కాంగ్రెస్‌ ఒక్కటే దేశం కోసం పోరాడుతున్నదన్న పాక్షిక దృష్టి ఆనాడే లేదన్నమాట. తమ విధానానికి, జాతీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే ఆయా సంస్థలలో పని చేయడానికి సంస్థ కార్యకర్తలను ఆయన అనుమ తించారు. సత్యవ్రత్‌ ‌ఘోష్‌, ‌కాంచన్మయి మజుందార్‌ ‌నమోదు చేసిన ఒక అంశాన్ని ఇక్కడ పేర్కొనవచ్చు. త్రైలోక్యనాథ్‌ ‌చక్రవర్తి ఉదంతం ఆధారంగా ఈ ఇద్దరు రచయితలు ఈ అంశాన్ని ఉటంకించారు. ‘రాజకీయోద్యమాలలో ప్రత్యక్ష ప్రమేయాన్ని కఠినంగా నిరాకరించినప్పటికీ భారతదేశ సంక్షేమం వరకు ఆయా సంస్థలతో కలసి పని చేయడానికి తన కార్యకర్తలను సంఘ్‌ అనుమతించింది. త్రైలోక్యనాథ్‌ ‌చక్రవర్తి (1889-1970) బెంగాలీ విప్లవకారుడు. స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ను కలుసుకున్నారు. ముందు ముందు చక్రవర్తి నిర్వహించబోయే విప్లవంలో పాల్గొనడానికి తమ కార్యకర్తలను అండగా పంపుతామని డాక్టర్జీ హామీ ఇచ్చారు’ (రిమెంబరింగ్‌ అవర్‌ ‌రివల్యూషనరీస్‌ – ‌మార్క్సిస్ట్ ‌స్టడీ ఫారమ్‌, 1994, ‌పే 57). జాతీయ కాంగ్రెస్‌కు నాటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పట్ల ద్వేషభావమే ఉంది. తమ సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లో చేరబోరని 1934లో సంస్థ ఒక తీర్మానం చేసింది. అలా తీర్మానించిన నాలుగేళ్ల తరువాత, 1939లో బోస్‌ ‌తరచూ తన దూతలను డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌వద్దకు పంపేవారు. బహుశా సాయుధ తిరుగుబాటులో ఆయన సాయం కోసం అయి ఉండ వచ్చు అని మోడ్రన్‌ ‌రివ్యూ (మార్చి 1941) పేర్కొన్నది. ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్‌ ‌కాంచన్మయి మజుందార్‌ ‌కూడా, ‘డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌తన 51వ ఏట నాగ్‌పూర్‌లో కన్ను మూశారు. ఆయనను చూడడానికి ఎస్‌ ‌సి బోస్‌ ‌నాగ్‌పూర్‌ ‌వెళ్లారు’ అని రాశారు. స్వాతంత్య్రోద్య మంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేరుగా పాల్గొనలేదు. కానీ కార్యకర్తలు ఉద్యమంలో వెనుకబడలేదు. బ్రిటిష్‌ ‌ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్‌ ‌నం. 2352-2158 ఇందుకు నిదర్శనం. ఇది డిసెంబర్‌ 12, 1932‌న జారీ అయింది. మధ్య భారత ప్రభుత్వం ఇలా నివేదించింది. ‘దేశంలో జరుగుతున్న రాజకీయో ద్యమం పట్ల ఇటీవల సంఘ్‌ ఆసక్తి చూపించడం ప్రారంభమయింది. ఈ మత సంస్థకు చెందిన కార్యక్రమంలో ప్రభుత్వోద్యోగులు పాల్గొనరాదు’ అన్నదే ఆ సర్క్యులర్‌ ‌సారాంశం. ఈ అంశం మీద డాక్టర్జీ పెద్ద అలజడే లేవదీశారు. చట్టసభ సభ్యులను కలసి ఒక సానుకూల అభిప్రాయాన్ని నెలకొల్పారు. చిత్రం ఏమిటంటే సంఘ్‌ ‌మత సంస్థ అంటూ బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఈ ఆరోపణను నిరూపించుకోలేక పోయింది. సంఘ్‌, ‌దాని సిద్ధాంతం గురించి మార్చి 7, 8, 1934 సంవత్సరంలో సెంట్రల్‌ ‌ప్రావిన్స్ ‌శాసనసభ చర్చించింది. ఏ ముస్లిం మత సంస్థ అయినా సంఘ్‌కు వ్యతిరేకమని తేలిందా? ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మత సంస్థ అని చెప్పడానికి ప్రభుత్వం దగ్గర రుజువు ఉందా? అంటూ ఎంఎస్‌ ‌రెహమాన్‌ అడిగిన ప్రశ్నకు సభా నాయకుడు రాఘవేంద్రరావు సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారు. మార్చి 8, 1934న ప్రభుత్వం తన సర్క్యులర్‌ను ఉపసంహ రించుకోవలసి వచ్చింది. కీలక పరిణామాలు ముందు చెప్పినట్టు సంఘ్‌-‌స్వాతంత్య్రోద్యమం అన్న అంశాన్ని అంచనా వేయడం సులభం కాదు. ఇదొక ఉదాహరణ: జనవరి 31, 1934న పారిశ్రామికవేత్త జమ్నాలాల్‌ ‌బజాజ్‌ ‌నాగ్‌పూర్‌ ‌వచ్చి డాక్టర్జీని, డాక్టర్‌ ‌మూంజేని విడివిడిగా కలుసు కున్నారు. ఆ సమయంలో స్వాతంత్య్రోద్యమం గురించి డాక్టర్జీ ఇచ్చిన వివరణలో ఎంతో హేతు బద్ధత కనిపిస్తుంది. ‘సంఘ్‌ ‌రాజకీయాలకు దూరంగానే ఉంటుంది. ఇతర సంస్థల పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి శత్రుభావం లేదు. అలాగే ఖాదీని కూడా సంఘ్‌ ‌వ్యతిరేకించదు. అంటరానిత నాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది’ అని చెప్పారాయన. ఇదొక వాస్తవిక ధోరణి. కాంగ్రెస్‌ ‌మాత్రమే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నదన్న అభిప్రాయం ఏనాడూ సరికాదు. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న 1934లోనే గాంధీజీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శిబిరానికి వచ్చారు. వార్థాలో గాంధీజీ సేవాగ్రామ్‌ ‌నివాసానికి సమీపంలోనే ఈ శిబిరం జరిగింది. అప్పాజీ జోషి వెళ్లి ఆహ్వానించారు. డిసెంబర్‌ 25, 1934‌న గాంధీజీ, ఆయన కార్యదర్శి మహదేవ దేశాయ్‌, ‌శిష్యురాలు మీరాబెన్‌ ‌కలసి ఆశ్రమానికి వచ్చారు. డాక్టర్జీ కలుసుకున్నారు. అంతా పరిశీలించారు. దాదాపు తన్మయుడయ్యారు. డాక్టర్జీ తరువాత గురూజీ సర్‌సంఘ్‌చాలక్‌ అయ్యారు. ఆయన కాలంలో కూడా స్వయంసేవక్‌లు ఉద్యమంలో పాల్గొన్నారు. ఆగస్ట్ 16, 1942‌న చిమూర్‌ (‌మహారాష్ట్ర)లో జరిగిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో పలువురు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు పాల్గొన్నారు. దాదా నాయక్‌ అనే కార్యకర్తకు మరణశిక్ష పడింది. రామదాస్‌ ‌రాంపురే అనే కార్యకర్త పోలీసు కాల్పులలో మరణించాడు. అక్కడ క్విట్‌ ఇం‌డియా ఉద్యమానికి వ్యతిరేకంగా అల్లర్లు లేవదీసిన వారు తుకుడోజీ మహారాజ్‌ అని రాష్ట్ర పోలీసులు పంపిన నివేదికలో నమోదు చేశారు. డాక్టర్జీ మరణించిన రెండేళ్ల తరువాత హోం శాఖ పంపించిన ఒక నివేదికలోని అంశాలను గమనిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బ్రిటిష్‌ ‌వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది. ‘కార్యకర్తలు (ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్య కర్తలు) సైన్యం, నావికాదళం, టెలిగ్రాఫ్‌, ‌రైల్వేలు, పరిపాలనా విభాగాలలోకి చొచ్చుకు పోయారు. సమయం అనుకూలించినప్పుడు పరిపాలనా విభాగాలను అదుపులోకి తీసుకోవడం వారికి పెద్ద కష్టం కాదు. ఈ సంస్థ తీవ్రమైన బ్రిటిష్‌ ‌వ్యతిరేకి. దాని అభిప్రాయాలలో రోజురోజుకీ తీవ్రవాదం పాలు పెరుగుతున్నది’ (అక్టోబర్‌ 13, 1943). ‌డాక్టర్జీ వంటి ఒక చైతన్యమూర్తి స్వాతంత్య్రోద్య మానికి దూరంగా ఉన్నారని ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రకటించడం తొందరపాటు. చరిత్ర రచనే సక్రమంగా లేని దేశంలో ఇలాంటి ప్రకటన పరమ దుర్మార్గం. స్వయం సేవకులు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పతాకం కింద ఉద్యమంలోకి రాలేదు. ఒకే లక్ష్యంతోనే అయినా రెండు మూడు పంథాలు ఉన్న ఉద్యమంలో ఒకే పంథాను సమర్థించడం సరైన నిర్ణయం కాదు. భగత్‌సింగ్‌ ‌మహోన్నత దేశభక్తులను ఉరి తీస్తుంటే తమ సంస్థకు సంబంధం లేనివాడన్నట్టు కాంగ్రెస్‌ ‌ప్రవర్తించడం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. చంద్రశేఖర్‌ ఆజాద్‌, అల్లూరి, బోస్‌ ‌వంటివారు ప్రాణత్యాగం చేస్తే అయ్యో అన్నవారు లేని కాలమది. అందరిదీ దేశభక్తే అని నిరూపించడం అనివార్యం. అందుకే నిజాయితీ కలిగిన అన్ని ఉద్యమ సంస్థల లోను ప్రవేశించడానికి డాక్టర్జీ అనుమతించారని భావించాలి. సంప్రదించిన గ్రంథాలు, పత్రాలు: 1. ది సాఫ్రాన్‌ ‌సర్జ్: అన్‌టోల్డ్ ‌స్టోరీ ఆఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లీడర్‌షిప్‌ అరుణ్‌ ఆనంద్‌, ‌ప్రభాత్‌ ‌పేపర్‌ ‌బ్యాక్స్, 2019. 2.‌బిల్డర్స్ ‌మోడరన్‌ ఇం‌డియా, డాక్టర్‌ ‌రాకేశ్‌ ‌సిన్హా , పబ్లికేషన్‌ ‌డివిజన్‌, 2017. 3.‌డాక్టర్‌ ‌హెడ్గేవార్‌, ‌ది ఎపోక్‌ ‌మేకర్‌, ‌హెచ్‌.‌వి.శేషాద్రి, సాహిత్య సింధు, 1981. 4. యుగద్రష్ట డాక్టర్‌ ‌హెడ్గేవార్‌, ‌భండారు సదాశివరావు, 1989. 5.పెనుతుపానులో దీపస్తంభం, గోపాల్‌ ‌నీలకంఠ దాండేకర్‌, 6.‌వై ది ఆర్‌ఎస్‌ఎస్‌ అపోజెస్‌, అరుణ్‌ ఆనంద్‌, ‌ది సండే ఇండియన్‌, ‌మార్చి 12, 2020. 7. కేశవ బలీరామ్‌ ‌హెడ్గేవార్‌ అం‌డ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ ‌ది ఇండియన్‌ ‌ఫ్రీడం మూవ్‌మెంట్‌, అభిన వ్‌ ‌సింగ్‌, ‌జామియా మిలియా.
రోబోటిక్ టెక్నాలజీ రంగంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఆటోమేటెడ్ మెకానికల్ పరికరాలు రోబోటిక్ చేతులు. వారు పారిశ్రామిక తయారీ, వైద్య చికిత్స, వినోద సేవలు, సైనిక, సెమీకండక్టర్ తయారీ మరియు అంతరిక్ష పరిశోధనలలో ఉపయోగిస్తారు.రోబోటిక్ చేయి యొక్క భాగాలు రోబోటిక్ చేయిపై సమీకరించబడిన వినియోగించదగిన భాగాలను సూచిస్తాయి. రోబోటిక్ చేయి భాగాలకు అధిక ఖచ్చితత్వం అవసరం, ప్రధానంగా సిలికాన్, రాగి, అల్యూమినియం మిశ్రమం, తారాగణం ఇనుము, అచ్చు ఉక్కు, ఇనుము, ప్లాస్టిక్ మొదలైన వాటితో తయారు చేయబడింది. దీనికి ఖచ్చితంగా సాంకేతికత మరియు నైపుణ్యం అవసరం. స్మార్ట్ ఉత్పత్తుల కోసం ఖచ్చితమైన భాగాల ప్రాసెసింగ్ మరియు తయారీ సాంకేతికత కోణం నుండి, ఆధునిక భాగాల ప్రాసెసింగ్ సాంకేతికత మరియు ఖచ్చితమైన భాగాల ప్రాసెసింగ్ సాంకేతికత యొక్క ఔచిత్యం స్మార్ట్ ఉత్పత్తుల పరిశోధన మరియు అభివృద్ధి, ప్రక్రియ రూపకల్పన, ఉత్పత్తి ప్రాసెసింగ్ మరియు విక్రయాలను కలిగి ఉంటుంది. అవి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి మరియు పరస్పరం చొరబడి ఉంటాయి. ఉత్పత్తి ప్రక్రియలో, సాంకేతిక నిపుణులు అన్ని లింక్‌లు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఏదైనా CNC పార్ట్ ప్రాసెసింగ్ లింక్‌లో సమస్య ఉంటే, అది ఉత్పత్తి తయారీ ప్రక్రియలో మొత్తం ఖచ్చితమైన పార్ట్ ప్రాసెసింగ్ సాంకేతికత యొక్క అప్లికేషన్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది, తద్వారా స్మార్ట్ ఉత్పత్తుల ప్రాసెసింగ్ స్థాయి మరియు నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇంటెలిజెంట్ రోబోట్‌లలో నిమగ్నమై ఉన్న అనేక డిజైన్ కంపెనీలు ఉన్నాయి మరియు రోబోట్ ప్రెసిషన్ పార్ట్స్ ప్రాసెసింగ్‌లో నిమగ్నమై ఉన్న అనేక ఖచ్చితమైన మెకానికల్ భాగాల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. అందువల్ల, తెలివైన రోబోట్ డిజైన్ కంపెనీలకు ప్రామాణికం కాని భాగాల ప్రాసెసింగ్ సేవలను అందించడానికి ప్రొఫెషనల్ మరియు విశ్వసనీయమైన ఖచ్చితమైన మెకానికల్ భాగాల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను కనుగొనడం చాలా ముఖ్యం. అనేక ఖచ్చితత్వ యంత్ర భాగాల ప్రాసెసింగ్ కర్మాగారాల్లో ఈ రకమైన సరఫరాదారుని ఎంచుకోవడం ధరను మాత్రమే కాకుండా, ఈ ఫ్యాక్టరీ యొక్క మొత్తం సేవా స్థాయిని అంచనా వేయడానికి కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రామాణికం కాని భాగాల ప్రాసెసింగ్ కోసం అత్యంత ముఖ్యమైన విషయం నాణ్యత. నాణ్యత బాగా లేదు, చివరకు మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్ రోబోట్‌ను ఇంకా కస్టమర్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు డిజైన్ కంపెనీకి భారీ నష్టం. QY ప్రెసిషన్ మీ ఉత్తమ ఎంపిక. QY ప్రెసిషన్ అటువంటి భాగాల ప్రాసెసింగ్‌లో గొప్ప అనుభవాన్ని కలిగి ఉంది, కొటేషన్ కోసం మీ డ్రాయింగ్‌లను మాకు పంపండి.
శ్రీ జయనామ సంవత్సర ఉగాది సందర్భంగా కినిగె పాఠకులకు ఉచితంగా అందిస్తోంది “శ్రీ విఖసన ఆర్షధర్మ పీఠం వారి దృక్‌సిద్ధాంత పంచాంగం 2014-15″. తిధి, వార౦, నక్షత్ర౦, యోగ౦, కరణ౦ మొదలైన వివరాలను అందిస్తూ, వైష్ణవ శ్రీ కృష్ణాష్టమి, విజయదశమి వంటి పండుగలను ఎలా నిర్ణయించాలో ఈ పంచాంగంలో సవివరంగా తెలియజేసారు పంచాగకర్తలు శ్రీయుతులు ముత్తేవి శ్రీనివాస శశికాంత్ మరియు నారాయణం తాండవకృష్ణ చక్రవర్తి. వివిధ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం వివరాలు చెబుతూ శ్రీ జయనామ సంవత్సరంలో ఆయా రాశులలో జన్మించిన వ్యక్తుల రాశి ఫలితాలను వెల్లడించారు. వివిధ శుభకార్యాలకు కావల్సిన ముహూర్త నిర్ణయాలు, వివిధ పీడా/బాధా నివారణలకు పాటించవలసిన చర్యలు ఈ పంచాంగం సూచిస్తుంది. శ్రీ జయనామ సంవత్సర పంచాంగం on kinige Related Posts: శ్రీ విజయనామ సంవత్సర పంచాంగం Free eBook: కొల్లాయి గట్టితేనేమి? – Mahidhara Rama Mohana Rao వినాయక వ్రతకల్పం get your F R E E eBook ! Posted in Special Offers, ఆఫర్స్ | Tagged Almanac, free, Free download PDF, free download Telugu eBook, free downloadable, free eBook, Free panchangam, Jaya samvatsara panchangam, jaya telugu panchangam, Muttevi Srinivasa Sasikanth, Narayanam Tandavakrishna Chakravarthi, panchangam free download, panchangam telugu, panchangam telugu 2014, panchangam telugu 2014 free download, panchangam telugu 2014 to 2015, Sai Venkateswara Book Depot, Sri Jaya Nama Samvatsara Panchangam, Sri Venkateswara Swami Temple Bachchupeta, Telugu Panchangam, ugadi panchangam, ugadi panchangam 2014 in Telugu, ugadi panchangam 2014-15, ugadi telugu panchangam free download, Viakhanasa | Leave a reply
Tirupati, 13 Jan. 21: Tirupati, 13 Jan. 21: Sankranthi Bhogi festivities commenced at Sri Govindaraja Swamy temple on Wednesday on the last day of Dhanur masa programs with Thiruppavai Parayanam and Sahasra Namarchana in the morning. Later in the evening, Utsava idols of Goddess Andal Devi and Sri Krishna were paraded on Bhogi Ratham in Ekantham due to Covid-19 guidelines. ADHYAYANOTSAVAM TILL FEBRUARY 5 The holy Adhyayanotsavam program also commenced at Sri Govindaraja Swamy temple on Wednesday which will last till February 5. As part of the program daily, Parayanam of Divya Prabandham will be performed in the evening at the Kalyana Mandapam for utsava idols of Sri Govindaraja Swamy and His consorts along with Bhashyakarulavaru, Senadhipati and other Alwars. MAKARA SANKRANTHI FESTIVAL ON JANUARY 14 As part of Makara Sankranthi festivities, chakra snanam will be observed to Sri Chakrathalwar at the Kalyan Mandapam and later in the evening the utsava idols of Sri Govindaraja Swamy and His consorts will be paraded in the temple. PARINAYOTSAVAM ON JANUARY 15 As part of Parinayotsavam on January 15 at Sri Govindaraja Swamy temple, garlands and Melchat vastrams will be taken in a procession from Sri Pundarikavalli temple to Sri Andal temple. Later in the evening Goda Parinayotsavam is performed in Ekantham at Sri Pundarikavalli temple PARVETA UTSAVA ON JANUARY 16 As part of Paruveta Utsavam at Sri Govindaraja Swamy temple, the utsava idols of Sri Govindaraja Swamy and His consorts will be paraded in the temple premises and later Asthanam will be held at Kalyana Mandapam. ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా భోగితేరు అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం తిరుప‌తి, 2021 జనవరి 13: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌‌వారం సంక్రాంతి భోగి పండుగ ఏకాంతంగా జ‌రిగింది. ఇందులోభాగంగా ఉద‌యం తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ధ‌నుర్మాస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆ త‌రువాత స‌హ‌స్ర‌నామార్చ‌న చేప‌ట్టారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా చేప‌ట్టారు. అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌వారం అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. అధ్య‌య‌నోత్స‌వాల సంద‌ర్భంగా ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, భాష్య‌కార్ల‌ను, ఆళ్వార్లను వేంచేపు చేసి దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. జనవరి 14న మకర సంక్రాంతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి సంద‌‌ర్భంగా ఉదయం 9.30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీ చక్రత్తాళ్వార్‌ను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలోనికి తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి ఆస్థానం చేపడతారు. జనవరి 15న గోదా ప‌రిణ‌యోత్స‌వం శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 15వ తేదీ గోదా పరిణయోత్సవం నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 5.30 గంట‌ల‌కు శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తారు. సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా గోదా ప‌రిణ‌యోత్స‌వం నిర్వ‌హిస్తారు. జనవరి 16న పార్వేట ఉత్సవం శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 16న పార్వేట ఉత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి, క‌ల్యాణ‌మండ‌పంలో ఆస్థానం నిర్వ‌హిస్తారు. అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « TTD CHAIRMAN VISITS CHINNA JIYAR MUTT _ టీటీడీ చైర్మన్ దంపతులకు చిన్న జీయర్ ఆశీస్సులు » ARRANGEMENTS ON A SPREE FOR GODA KALYANAM _ వేగంగా గోదా కళ్యాణం ఏర్పాట్లు
-లక్ష్యం.. బంగారు తెలంగాణ -అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ -అమరుల కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం.. ఉద్యోగం -ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి రూ.లక్ష కోట్లు -ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, తెలంగాణ ఇంక్రిమెంట్ -పేదలకు రూ.3లక్షల వ్యయంతో డబుల్‌బెడ్ రూం ఇళ్లు -రైతులకు రూ.లక్ష వరకు పంట రుణమాఫీ -వికలాంగులకు రూ.1,500, వృద్ధులకు వెయ్యి పింఛన్ -ఎస్టీ, మైనారిటీలకు చెరో 12 శాతం రిజర్వేషన్లు -పంచాయతీలుగా లంబాడా తండాలు -త్వరలో గిరిజన విశ్వవిద్యాలయం -పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య -జర్నలిస్టులకు రూ.10కోట్లు, అడ్వకేట్లకు రూ.100కోట్లతో కార్పస్‌ఫండ్ -దేశ విత్తన భాండాగారంగా తెలంగాణ -అన్ని జిల్లాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు -మహిళా ఉద్యోగినులకు పటిష్ట భద్రత -రాష్ట్రస్థాయిలో సలహా మండలి ఏర్పాటు : గవర్నర్ -ఉభయసభలనుద్దేశించి ప్రసంగం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తెలిపారు. తెలంగాణ బిడ్డల బలిదానాలకు ఎవరూ విలువ కట్టలేరని.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వందలాదిమంది యువత బలిదానాలను రాష్ట్రప్రభుత్వం ఏనాటికీ మరచిపోదని అన్నారు. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. అమరుల కుటుంబంలో అర్హతలను బట్టి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు నివాస వసతి.. వారి కుటుంబాలకు ఉచితవిద్య, ఆరోగ్యసంరక్షణ సదుపాయాలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. వ్యవసాయరంగంలో నిమగ్నమైన వారికి వ్యవసాయభూమి పంపిణీ చేస్తామన్నారు. రాజకీయ అవినీతిని సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. అన్ని స్థాయిల్లో లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ఒక పారదర్శకవ్యూహాన్ని అమలుచేస్తామన్నారు. బుధవారం అసెంబ్లీ ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు రంగాల సత్వర పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రైతుకు రుణభారాన్ని తగ్గించడానికి ప్రారంభచర్యగా ప్రతి రైతుకు లక్ష రూపాయల వరకు పంట రుణమాఫీ అమలుచేస్తామని స్పష్టంచేశారు. వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు పన్ను మినహాయింపు ఇస్తామన్నారు. వ్యవసాయరంగంలో నిరంతర పరిశోధనలు, అభివృద్ధికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తామని, మండలాలవారీగా భూసార పరీక్షలు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకవ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు. విత్తనాలు, ఎరువులు, యాంత్రీకరణకు ప్రారంభంలోనే ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని తెలిపారు. అత్యంత నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడానికి తెలంగాణ భూమి ఎంతో అనువుగా ఉందని వ్యవసాయశాస్త్రవేత్తలు గుర్తించినందున భారత విత్తన భాండాగారంగా రాష్ర్టాన్ని మార్చే దిశగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణలో తిరుగుతున్న ఆటోరిక్షాలకు పన్ను మినహాయింపు ఉంటుందని, ఆటోరిక్షావాలలకు, నిర్మాణ రంగాల కార్మికులకు ప్రమాద బీమా కల్పిస్తామని చెప్పారు. గల్ఫ్ బాదితుల పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్యంలో పరిపాలన స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని పౌరసమాజం నుంచి నైపుణ్యతను తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో సలహామండలి ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు గవర్నర్ తెలిపారు. ఈ మండలిలో మేధావులు, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు, వివిధ వృత్తి నైపుణ్యత కలిగినవారు సభ్యులుగా ఉంటారని తెలిపారు. భారత రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా ఎలాంటి పక్షపాతం లేకుండా తెలంగాణలోని నివాసితులందరినీ ప్రభుత్వం సమానంగా ఆదరిస్తుందని తెలిపారు. బ్లాక్‌మార్కెటింగ్‌పై ఉక్కుపాదం ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను ప్రభుత్వం అరికడుతుందని గవర్నర్ స్పష్టం చేశారు. ఆధునిక వ్యవసాయ పరికరాల కొనుగోలుకు రైతులకు సబ్సిడీలు మంజూరు చేస్తామన్నారు. గ్రీన్‌హౌస్ సాగు పద్ధతులను అనుసరించే రైతులకు తగినంత సబ్సిడీ కల్పిస్తామని చెప్పారు. నిజామాబాద్‌లో పరిశోధన కేంద్రాలు నిజమాబాద్‌లో చెరకు పరిశోధన కేంద్రాన్ని, జిల్లాలోని మోతెలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయరంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. కోళ్ల పరిశ్రమకు ఊతం దేశంలోని కోళ్ల పరిశ్రమ (పౌల్ట్రీ)లో మూడింట ఒకవంతు తెలంగాణలోనే ఉన్నాయని, ఈ పరిశ్రమను మరింతగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ వైపు మొగ్గుచూపే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పారు. ప్రతి సెగ్మెంట్‌లో లక్ష ఎకరాలకు సాగునీరు తెలంగాణలో గోదావరి, కృష్ణా, వాటి ఉపనదులు, వాగులు ప్రవహిస్తున్నాయని.. ఈ నదుల సాయంతో సమగ్ర సాగునీటి సామర్ధ్యాన్ని పెంపొందించే చర్యలు తీసుకుంటామని గవర్నర్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక లక్ష ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు వీలుగా.. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసే దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణ జిల్లాల అవసరాలకు దీటుగా పాలమూరు ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. దీంతో మహబూబ్‌నగర్‌లోని పెద్ద పెద్ద భూభాగాలను సాగులోకి తీసుకురావడంతోపాటు హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటి సరఫరా, రంగారెడ్డి జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు సాగునీటి అవసరాలు తీరుతాయని తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని గుర్రంగడ్డి నుంచి వరంగల్‌లోని పాకాల చెరువుకు ప్రవహిస్తున్న జూరాల-పాకాల గురుత్వాకర్షణ జలాలు మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల గుండా ప్రవహిస్తూ ఆయా ప్రాంతాల్లో సాగుకు దోహదం చేస్తాయని చెప్పారు. ఈ సాగునీటి వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం సత్వరమే సర్వే చేపడుతుందన్నారు. గొలుసుకట్టు చెరువులు, ఆనకట్టలు, కుంటలను పునరుద్ధరించడం, సాగునీటి వ్యవస్థలో వాటిని అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తెలంగాణలో విద్యుత్‌లోటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌లోటును ఎదుర్కొంటున్నదని గవర్నర్ తెలిపారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,283 మెగావాట్లు, జల విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 2,157 మెగావాట్లు ఉందని చెప్పారు. లోటును అధిగమించేందుకు కొత్తగా ఎన్టీపీసీ 4,000 మెగావాట్ల కొత్త విద్యుత్ ప్లాంటు ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. తెలంగాణ జెన్‌కో ద్వారా మరో 6,000 మెగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే మూడేళ్లలో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు వీలుగా యుద్ధప్రాతిపదిన ట్రాన్స్‌మిషన్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రజారోగ్యాన్ని పటిష్టపరిచే చర్యల్లో భాగంగా అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని ప్రైమరీ, సెంకడరీ స్థాయి ఆస్పత్రుల్లో తగినంత పడకల సామర్థ్యాన్ని కల్పిస్తామని.. ప్రస్తుత 108, 104 సర్వీసులను పటిష్టంగా నిర్వహిస్తామన్నారు. ఉత్తమ పారిశ్రామిక విధానం ఆర్థిక వ్యవస్థకు అవసరమైన పరిపుష్టిని ఇచ్చేలా ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని గవర్నర్ చెప్పారు. కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధంగా ప్రత్యేక విభాగం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. తిరువూర్ తరహాలో చేనేత కేంద్రాలు తమిళనాడులోని తిరువూరు తరహాలో వరంగల్, సిరిసిల్లాలను అభివృద్ధి చేసేందుకు నూలు, పట్టు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని తెలిపారు. ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు హైదరాబాద్, వరంగల్ మధ్య ఒక పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. కాజీపేట వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ గంగా-జమున తెహజీబ్ నగరంగా విలసిల్లుతున్న హైదరాబాద్‌ను ఒక విలక్షణమైన బ్రాండ్ ఇమేజ్‌తో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. మూసీనదితోపాటు జంటనగరాల్లోని నీటి వనరులను శుద్ధిచేయడం, పరిరక్షించడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్‌ను పచ్చదనం, పరిశుభ్రతలతో విలసిల్లేలా కాలుష్యరహిత నగరంలా తీర్చిదిద్దుతామన్నారు. శాటిలైట్ టౌన్‌షిప్‌లు మురికివాడలు లేని పట్టణ సమ్మిళిత హైదరాబాద్‌గా తీర్చిదిద్దడానికి నిర్దిష్టమైన మాస్టర్ ప్లాన్‌తో ప్రణాళికబద్ధమైన శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. మెల్‌బోర్న్, వియన్నా, వాంకోవర్, టొరెంటో నగరాల సరసన హైదరాబాద్ చేరేలా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుడతామన్నారు. ఐటీఐఆర్‌తో ఎన్నో మార్పులు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకమైన ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(ఐటీఐఆర్) అమలుతో తెలంగాణలో ఐటీ రంగం ఎన్నో మార్పులకు దోహదపడుతుందని తెలిపారు. వచ్చే పది సంవత్సరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 52లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, వివిధ యూనిట్ల కింద రూ.2.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపారు. ఫార్మా ఉత్పత్తుల్లో మూడో వంతు మనదే భారతదేశంలోని ఫార్మా ఉత్పత్తిలో తెలంగాణ మూడో వంతు వాటాను కలిగి ఉందని గవర్నర్ గుర్తుచేశారు. ఫార్మా, బయోటెక్, ఇతరరంగాలను మరింతగా విస్తరింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. శాటిలైట్ టౌన్‌షిప్‌ల్లో ఒకటిగా ఫార్మా నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సంక్షేమానికి రూ.లక్షకోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర వర్గాల్లోని పేదల సంక్షేమానికి ప్రభుత్వం వచ్చే ఐదేళ్ళలో లక్షకోట్ల వ్యయం చేస్తుందని తెలిపారు. తెలంగాణలోని అన్ని సామాజిక వ్యవస్థలను పరిగణలోకి తీసుకుని ప్రజాసంక్షేమానికి ప్రత్యేక దృష్టిసారిస్తుందన్నారు. ఇందులో దళితుల సంక్షేమానికి కోసం రూ.50వేల కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ఎస్సీ ఉప ప్రణాళిక నుంచి ఒక్కపైసా కూడా మళ్లించకుండా గట్టిచర్యలు తీసుకుంటామన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో గిరిజన జనాభా తగినంత దామాషాలో ఉన్నందున విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీలకు 12 శాతం వరకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కైతి లంబాడీలు, వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా కల్పించేందుకు ప్రభుత్వం ధృఢసంకల్పంతో ఉందన్నారు. లంబాడా తండాలు, ఆదివాసీ గూడెంలను పంచాయతీలుగా ఏర్పాటుచేస్తామని, త్వరలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీసీ సంక్షేమానికి రూ.25వేల కోట్లు జనాభాలో మెజారిటీగా ఉన్న వెనుకబడినతరగతులు(బీసీ) సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాముఖ్యతనిస్తుందని గవర్నర్ తెలిపారు. బీసీల సమగ్ర అభివృద్ధికి పటిష్టమైన యంత్రాంగంతో వచ్చే ఐదేళ్లలో రూ.25వేల కోట్లు ఖర్చు చేసే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. బీసీ కులాల్లోని చేనేత, కల్లుగీత, ఇతర చేతివృత్తుల స్థితిగతులపై అధ్యయనం చేసి వారి అభివృద్ధికి సముచిత చర్యలు తీసుకునేందుకు వీలుగా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు తెలంగాణలోని వివిధ మతాలు, భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలు ఎల్లవేళలా సామరస్యంతో జీవిస్తున్నారని, తెలంగాణ గంగా-జమునా తెహజీబ్‌కి పేరుగాంచిందన్నారు. మైనారిటీల ప్రయోజనాలు పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తుందని, ఇందులోభాగంగా మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉర్దూ భాష పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పింఛన్ల పెంపుదల పింఛన్‌దారులకు ప్రయోజనకరంగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు నెలకు రూ.1,500లు, వద్ధులకు రూ.1,000లు, అనాథ మహిళలకు రూ.1,000లు, బీడీ కార్మికులకు రూ.1,000ల చొప్పున మంజూరు చేస్తుందని తెలిపారు. పేదలకు పక్కా ఇళ్లు పేదల కోసం చక్కటి గృహనిర్మాణం చేపట్టాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని గవర్నర్ తెలిపారు. ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవం, ఆత్మైస్థెర్యంతో జీవించగలిగేలా ఒక్కొక్క ఇంటిని కనీసం రూ.మూడు లక్షల వ్యయంతో రెండు పడక గదులు, హాలు, వంటగది, ప్రత్యేక స్నాన, టాయిలెట్ సదుపాయాలో నిర్మించి ఇస్తుందన్నారు. కేజీ టు పీజీ నిర్బంధ విద్య ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటిగా పేద విద్యార్థులందరికీ ఇంగ్లిష్ మీడియం సీబీఎస్‌ఈ సిలబస్‌తో కేజీ నుంచి పీజీ వరకు నిర్భంధ, ఉచిత విద్యను కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ విజన్ మార్గదర్శకాలతో ప్రస్తుత విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు. సెగ్మెంట్లలో శాశ్వత కార్యాలయాలు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతి నియోజకవర్గంలో శాశ్వత కార్యాలయ, నివాసాల నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. దీనివల్ల ప్రజలు వారికి అవసరమైన సందర్భాల్లో వారి ఎమ్మెల్యే, ఎంపీలను కలుసుకోవడానికి సాధ్యపడుతుందన్నారు. మహిళలకు చేయూత జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణించగలరనేది చరిత్ర నిరూపించిందని, ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన గ్రామీణ బాలిక మలావత్ పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలు రూపొందిస్తుందని తెలిపారు. మహిళల రక్షణ, భద్రతకు, గృహహింస వంటి చట్టాలను పటిష్టంగా అమలుచేస్తామని, హైదరాబాద్ ఐటీ రంగంలో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు పటిష్ట భద్రత, శాంతిభద్రతల నిర్వహణలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జర్నలిస్టులు, న్యాయవాదులకు కార్పస్ ఫండ్ తెలంగాణ రాష్ట్రసాధనలో ఎనలేని పాత్ర పోషించిన జర్నలిస్టులకు రూ.10కోట్ల కార్పస్ వ్యయంతో సంక్షేమ నిధిని ఏర్పాటుచేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర పోషించిన న్యాయవాదుల సంక్షేమానికి రూ.100కోట్లతో మరో సంక్షేమ నిధిని ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రభుత్వం ఉద్యోగి-స్నేహపూర్వక పరిపాలన సంబంధాలను కలిగి ఉంటుందన్నారు. ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులతో పాటు ప్రత్యేకంగా తెలంగాణ ఇంక్రిమెంటు ఇవ్వనున్నట్లు గవర్నర్ తెలిపారు. పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. గవర్నర్ ప్రసంగం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరించింది. ఏ బ్యాంకుల్లో రైతులు రుణం తీసుకున్నా లక్ష లోపు రుణమాఫీకి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పోలవరం డిజైన్ మార్చాలి. ఖమ్మంలోని గిరిజనులను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. – ఈటెల రాజేందర్, ఆర్థిక మంత్రి
శరీరానికి కావాల్సిన పోషకాలు పుచ్చకాయలో పుష్కలంగా ఉన్నాయి. పుచ్చకాయ నీటి శాతాన్ని అధికంగా కల్గి ఉంటుంది. విటమిన్‌ ఎ, సి, ఇలతో పాటు అనేక ఖనిజాలు ఉన్నాయి. పుచ్చకాయ మగవారిలో ఏర్పడే అంగస్తంభన సమస్యను తగ్గిస్తుంది. ఇది ఒక నేచురల్‌ వయాగ్రా వలె పని చేస్తుంది. శరీరపు ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్‌ చేస్తుంది. శరీరాన్ని డీహైడ్రేషన్‌ బారినుంచి కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌ బి6 మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. పుచ్చకాయ లైకోపిన్‌ను అధికంగా కలిగి ఉంది. ఇది ఎండవల్ల చర్మానికి ఏర్పడే సమస్యల బారి నుంచి కాపాడుతుంది. ఇది కండరాలకు విశ్రాంతిని కలుగజేస్తుంది. అందువల్ల డైలీ వర్క్‌ అవుట్స్‌ తర్వాత పుచ్చకాయ జ్యూస్‌ తాగితే ఫలితం ఉంటుంది.
మేము ఒక కర్మాగారం అనే ఆవరణ ఆధారంగా, స్ట్రక్చరల్ డిజైన్‌తో పోలిస్తే నమూనా రూపకల్పనలో మేము ప్రత్యేకంగా రాణించలేము. ప్రతి కంపెనీ మరియు ప్రతి కస్టమర్ తన స్వంత కార్పొరేట్ సంస్కృతి మరియు కోర్ డెవలప్‌మెంట్ సాధనలను కలిగి ఉంటారు. కంపెనీ డిజైన్ విభాగం కంపెనీ బ్రాండ్ సంస్కృతికి సరిపోయే మరియు ఆలోచనలను అభివృద్ధి చేసే కళాకృతులను మెరుగ్గా రూపొందిస్తుందని మేము నమ్ముతున్నాము. అదేవిధంగా, ప్రతి దేశం యొక్క సంస్కృతి మరియు ప్రసిద్ధ నమూనాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. మేము ప్రతి దేశం యొక్క సంస్కృతిని గౌరవిస్తాము, మీరు డిజైన్ చేయడానికి మీ స్వంత దేశంలో అద్భుతమైన గ్రాఫిక్ డిజైన్ స్టూడియో కోసం చూస్తున్నట్లయితే, ఇది స్థానిక మార్కెట్ ట్రెండ్‌లకు అనుగుణంగా ప్యాకేజింగ్‌ను కలిగి ఉండటానికి మీకు సహాయపడవచ్చు. ఫ్యాక్టరీగా, మేము కళాకృతుల కోసం సంబంధిత ప్రక్రియ సలహా మరియు ఉత్పత్తి సాధ్యాసాధ్యాల మార్గదర్శకత్వాన్ని అందించగలము. 02 మీరు ప్రస్తుతానికి చాలా సరిఅయిన నమూనా ఆర్ట్ డిజైన్ నిపుణుడిని కనుగొనలేకపోతే.ఎటువంటి సంబంధం లేదు, మేము జెజియాంగ్ సైన్స్-టెక్ విశ్వవిద్యాలయం యొక్క డిజైన్ స్టూడియోతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నాము. ఇది 1897లో స్థాపించబడిన చైనీస్ కీలక విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇందులో సూపర్-క్లాస్ డిజైన్ విద్యార్థులు ఉన్నారు. సమాజంలో వారి పాత్ర ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందించాలని మరియు సమాజానికి అత్యంత అద్భుతమైన మరియు వినూత్నమైన కళాత్మక సృష్టిని చూపించడంలో వారికి సహాయపడాలని మేము ఆశిస్తున్నాము. మీరు డిజైనర్‌కు నిర్దిష్ట డిజైన్ రుసుమును మాత్రమే చెల్లించాలి మరియు మంచి ఉద్దేశ్యాల శైలి మరియు ఆలోచనలను తెలియజేయాలి మరియు డిజైన్ ప్లాన్ రెండు వారాల్లో మీకు అందించబడుతుంది.ఆర్ట్‌వర్క్ డిజైన్ కమ్యూనికేషన్ వివరాల ఫారమ్‌ను స్వీకరించడానికి క్లిక్ చేయండి. వాస్తవానికి, మీరు ఏ ఎంపికను ఎంచుకున్నా, మేము మీ డిజైన్‌ను మరింత ప్రీ-ప్రెస్ ప్రొడక్షన్ కోసం సిద్ధం చేస్తాము.వీటితొ పాటు: *CMYKలో ఫైల్‌లు తప్పనిసరిగా నాలుగు-రంగు ఫైల్‌లను ప్రింట్ చేయాలి (పాంటోన్ స్పాట్ రంగులను కలిగి ఉంటుంది) *డిజైన్ రంగులో సమృద్ధిగా ఉంటే, పాంటోన్ రంగును తగ్గించాలని సిఫార్సు చేయబడింది, ఇది ముద్రిత రంగు యొక్క ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.మీరు చాలా రంగులను ఉపయోగించకపోతే మరియు ఏకవర్ణ రంగు బ్లాక్ ప్రాంతం పెద్దదిగా ఉంటే, Pantone రంగులను ఉపయోగించమని సిఫార్సు చేయబడింది. *నలుపు వచనం, దయచేసి డిజైన్ చేసేటప్పుడు మోనోక్రోమ్ బ్లాక్‌ని ఉపయోగించండి (C:0;M:0;Y:0;K:100) *ముద్రించిన పత్రం యొక్క బ్లీడ్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి, సాధారణంగా డీలైన్ నుండి 3 మి.మీ. *అన్ని టెక్స్ట్‌లు వక్రరేఖలకు మార్చబడినా.ప్రతి కంప్యూటర్ యొక్క సాఫ్ట్‌వేర్‌లో డౌన్‌లోడ్ చేయబడిన ఫాంట్‌లు భిన్నంగా ఉంటాయి.డిజైన్ ఫైల్‌లను పంపే ముందు మనం టెక్స్ట్‌ను వక్ర అవుట్‌లైన్‌లుగా మార్చాలి. *ప్రింటింగ్ నమూనా, వచనం తప్పనిసరిగా 300DPI లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి, ఫార్మాట్ CDR, AI వెక్టర్ గ్రాఫిక్స్.PSలో డిజైన్ ఫైల్‌లను తయారు చేయడం సిఫారసు చేయబడలేదు, ఎందుకంటే ప్రింటింగ్ తర్వాత బెల్లం మరియు అస్పష్టమైన అంచులు ఉంటాయి. *వేర్వేరు పదార్థాల కాగితంపై ఒకే రంగును ముద్రించడం వేర్వేరు రంగు బ్లాక్‌లను చూపుతుంది, మేము వేర్వేరు ప్రింటింగ్ పేపర్‌ల ప్రకారం ప్రత్యేక ఫైల్ ప్రాసెసింగ్‌ను నిర్వహించాలి. *మరింత ప్రాసెసింగ్ దశలు ఉత్పత్తి సమయం ఖర్చు పెరుగుతుంది, మేము ఒక సహేతుకమైన ప్రింటింగ్ ప్రణాళిక తయారు చేయాలి. మరియు మరెన్నో ప్రీ-ప్రింటింగ్ పనికి మా నిపుణులు ఎల్లప్పుడూ శ్రద్ధగల మరియు ప్రొఫెషనల్‌గా ఉండాలి. మీ ప్యాకేజింగ్ కోరికలను రియాలిటీగా మార్చడంలో మరియు మీరు సంతృప్తి చెందే వరకు కష్టపడి పని చేయడంలో మేము మీకు సహాయం చేస్తాము!
మొదటి వేవ్ కు వణికిపోతే.. అదంత ప్రభావాన్ని చూపించకుండానే వెళ్లిపోయింది. ఫస్ట్ వేవ్ అనుభవంతో లైట్ తీసుకున్న దేశ ప్రజలకు సెకండ్ వేవ్ దిమ్మ తిరిగే షాకివ్వటమే కాదు.. మే నెల మొత్తం యావత్ దేశం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. ముందు ఈ మహమ్మారి నుంచి ఎప్పుడు బయటపడతామో భగవంతుడా? అన్న భావన కలిగేలా చేసింది. ఇలాంటివేళ థర్డ్ వేవ్ ప్రస్తావన రావటంతోనే ఠారెత్తిపోయారు. సెకండ్ వేవ్ తీవ్రత తగ్గి.. థర్డ్ వేవ్ మీద పెద్ద ఎత్తున ముందస్తు ఏర్పాట్లు చేసుకోవటంతో పాటు.. అసలేం జరుగుతుందన్న ఆందోళన అంతకంతకూ ఎక్కవైన పరిస్థితి. ఇలాంటివేళ.. థర్డ్ వేవ్ రాక ఆలస్యమైందనే చెప్పాలి. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో నడుస్తోందని.. థర్డ్ వేవ్ ఇంకా షురూ రాలేదన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. మూడో వేవ్ మీద తీవ్ర భయాందోళనలో ఉన్న దేశ ప్రజలకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో రెండో వేవ్ కొనసాగుతోందని.. మరికొద్ది రోజుల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే.. మూడో వేవ్ తీవ్రత తక్కువగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సీఎస్ఐఆర్ డైరెక్టర్ గా వ్యవమరిస్తున్న డాక్టర్ శేఖర్ తాజాగా మాట్లాడారు ఈ సందర్భంగా భరోసాను కలిగించేలా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోందని.. భారీ ఎత్తున మొదటి.. రెండో డోసులు వేసుకోవటం ద్వారా.. వ్యాక్సినేషన్ కారణంగా కరోనా పాజిటివ్ అని తేలినా.. దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. భారీ ఎత్తున ప్రజలు మొదటి.. రెండో డోసులు వేసుకున్నారని. ఈ కారణంగానే పాజటివ్ అని తేలినా కూడా.. తీవ్రత పెద్దగా ఉండదన్నారు. అంతేకాదు.. వైరస్ ను చాలా వరకు నియంత్రణలో ఉందన్నారు. వైరస్ ను చాలావరకు నివారించే శక్తి టీకాల్లో ఉందని.. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కొవిడ్ పాజిటివ్ లతో ఉన్నా.. దాని తీవ్రత ఉండదని చెబుతున్నారు. థర్డ్ వేవ్ ఎలా ఉంటుందోనన్న భయాందోళన వ్యక్తమవుతున్న వారికి.. ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు కొత్త ఉత్సాహాన్ని.. అంతకు మించిన ఊరట ఇచ్చేలా ఉన్నాయని చెప్పక తప్పదు.
కేరళ : ఎడతెరిపి లేని వర్షాలు కేరళను అతలాకుతలం చేసేసాయి వాగులు వంకలు నదులు పొంగిపొర్లి జలాశయాలు నిండిపోయాయి.ఇప్పటికే అధికారికంగా 350 కి పైగా మృత్యువాతపడగా లెక్కలకు అందని మరణాలు ఇంకా చాలా ఉంటాయని అంచనావేస్తున్నారు వరదలవల్ల నష్టం ఇంత తీవ్రంగా ఉండడానికి కారణం ప్లాస్టిక్ మరియు భూతాపం కూడా కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాను కుదిపేస్తుంది కేరళలో ఓ బ్రిడ్జిపై నుంచి నాలుగు రోజుల పాటు ప్రవహించిన వరద నీరు తగ్గినా తరువాత అక్కడ భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ సీసాల ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. flood images సోషల్ మీడియాలో ‘ప్రకృతికి మనం ఇచ్చిన బహుమతిని అది మనకు కృతజ్ఞతతో తిరిగిచ్చేసింది’ అన్న కామెంట్ తో షేర్ అవుతోంది. కేరళలో గత కొద్దికాలంగా అక్కడి నగరాలు పట్టణాల్లో ప్లాస్టిక్ను నిషేదించారు, అయితే ఇందిలూ ఎక్కువగా నిసేదించింది ప్లాస్టిక్ మరియు క్యారీ బ్యాగుల వరకే పరిమితం అవుతుంది అదికూడా అంతంత్ర మాత్రమే. అందుకే ఆ రాష్ట్రంలో రోజుకు 480 టన్నుల ప్లాస్టిక్ వ్యర్దాలు ఉత్పత్తి అవుతున్నాయి ప్లాస్టిక్ వ్యర్దాల నుండి గట్టెక్కడానికి ఆ రాష్ట్రంలో కొత్తగా వేసే రోడ్లలో 20 శాతం ఇలాంటి వ్యర్దాలతో వెయ్యాలని కూడా నిర్ణయించారు
ఉత్తరాది వాళ్ళ సంగీతాన్ని హిందూస్థానీ సంగీతం అన్నట్లుగానే దక్షిణాది వాళ్ళ సంగీతాన్ని ద్రావిడ సంగీతం అనాలని ద్రావిడ మున్నేట్ర కజగం పార్టీ గతంలోనే కోరిందట.నాకూ ఈ కోరిక సమంజసమే అనిపించింది.ఉత్తరాది సంగీతానికి పెట్టిన హిందూస్థానీ అనే పేరు ఒక ప్రాంతాన్నో,మతాన్నో,భాషనో సూచిస్తోంది.అదే ఒరవడిలో కర్ణాటక అనే పేరుకు అర్ధం చెప్పండి.అది కర్ణపేయమైన,శ్రావణానందకరమైన సంగీతం అని కాక కర్ణాటక ప్రాంతంలో పుట్టిన సంగీతం కన్నడిగుల సంగీతం అన్నట్లుగా ఉంది. ఎక్కడికక్కడ ఎవరి గుర్తింపు కోసం వాళ్ళు పోరాడుతున్నారు.ద్రావిడ సంగీతం మొత్తానికీ కలిపి ‘కర్ణాటక సంగీతం ‘ అనే పేరు సాధించుకున్న కన్నడిగులు కన్నడ జెండా కూడా రూపొందించుకున్నారు. మనకు ఎన్టీ రామారావు తెలుగు దేశం పేరుతో ఒక పార్టీ స్థాపించి మన ప్రజల భాష తెలుగులో రాసిన ఫైళ్ళు తెస్తేనే సంతకం పెడతానని భీష్మించాడు.అప్పుడు తెలుగులో దస్త్రాలు బాగా నడిచాయి.అంతేకాక తెలుగు మాధ్యమంలో డిగ్రీ చదివిన అభ్యర్డులకు సర్వీస్ కమీషన్ పరీక్షలలో 5 శాతం ప్రోత్సాహక మార్కులు ఇచ్చి ఎక్కువమంది తెలుగు చదివిన అభ్యర్డులు ఉద్యోగాలలోకి వచ్చేలా చేశారు. ఆతరువాత ఆంధ్రాను ఆంగ్లం కమ్మేసింది. అప్పటిదాకా తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు ఇచ్చిన ప్రోత్సాహక మార్కులను ఏ నాయకుడూ పునరుద్ధరించలేదు. తెలుగులో మాట్లాడితే తప్పంటూ పిల్లల మెడలో పలకలు కట్టి అవమానించే రోజులు దాపురించాయి.నాకు ఇంగ్లీషు తప్ప తెలుగు రాదు అని చెప్పుకోవటమే గొప్పతనమైపోయింది. తెలుగుకు ఎక్కడా స్థానం లేకుండా పోయింది. దానికి రావలసిన గౌరవం రావటం లేదు. పోరాడితే తప్ప తెలుగు విలువ ,పేరు నిలవనివ్వని శక్తులు నలువైపులా కాచుకొని ఉన్నాయి. స్వాభిమానం ఏది? త్యాగయ్య తెలుగులో తప్ప మరే భాషలోనూ పాడలేదు. తాను నివసించిన తమిళనాడు లో తమిళంలో కానీ ,కర్నాటక సంగీతం అని పేరుగాంచిన కన్నడ భాషలో గానీ కీర్తనలు రాయలేదూ.త్యాగయ్య తెలుగు కీర్తనలు ద్రావిడులంతా తెలుగులోనే పాడుతారు.తెలుగువారు పెద్దగా తమిళ,మళయాళ కీర్తనలు పాడరు. దక్షిణ భారతదేశ ద్రావిడ సంగీతాన్ని ఇంతగా ప్రభావితం చేసిన త్యాగయ్య తెలుగు కీర్తనలను బట్టి దీనిని "తెలుగు సంగీతం" లేదా “ద్రావిడ సంగీతం” అనో అనకుండా కర్నాటక సంగీతం అని ఎందుకు అన్నారో? ఎందుకోగానీ తెలుగు సంగీతం , ఆంధ్ర సంగీత సాంప్రదాయమన్న మాట ప్రాచుర్యానికి నోచుకోలేదు. తెలుగు వాళ్ళు శాంత స్వభావులు. ద్రావిడ ప్రాంతంలో ఎంతో విలువైన సంగీత సంపదను తెలుగు విద్వాంసులు పోగుచేసి పెట్టారు.తమకు రావలసిన పేరు ఇతరులు ఎగరేసుకు పోతున్నా నోరుమెదపని సహనశీలురు తెలుగు పెద్దలు. పక్కన కన్నడభాషను కించపరిస్తే ఊరుకోము అని కన్నడిగులు ఆగ్రహిస్తున్నారు.అయినా తెలుగు భాషకు న్యాయబద్ధంగా రావలసిన కీర్తిని రాబట్టడంలో తెలుగు ప్రజలు ఉదాసీనంగా ఉన్నారు. సంగీతమంతా తెలుగువాళ్ళది పెట్టుకొని పేరు మాత్రం తెలుగేతరులు పొందుతున్నారు. తెలుగును ద్రావిడీకరించినవాడు ,తొలి తెలుగు భాషోధ్యమకారుడు నాదృష్టిలో త్యాగయ్యే.కర్ణాటక సంగీత మంటే అది చెవికి ఇంపైనది అని కొందరు అర్ధం చెబుతారు. మరే ద్రావిడభాషకూ అంత ఇంపు లేదనా అర్ధం? ఇది భాషారాజకీయమే. సంగీతానికి ఒక ప్రాంతము పేరో ఒక భాషపేరో పెట్టేటప్పుడు ఆయా భాషల వాళ్ళు ఆయా ప్రాంతాలవాళ్ళూ ఆ సంగీతానికి చేసిన విశేషమైన కృషి ఏమిటో చెప్పితీరాలి. మన అన్నమయ్య త్యాగయ్య రామదాసు లు ఎవరికీ తీసిపోరు. వాళ్ళు కర్ణాటక సంగీతాభివృద్ధికి చేసిన కృషి పడినపాట్లు చరిత్రలోకి ఎక్కాలి. కర్ణాటక సంగీతం అని పేరు ఎందుకు పెట్టారో,అలా పేరు పెట్టినప్పుడు తెలుగువాళ్ళు మెదలకుండా ఎందుకు ఒప్పుకున్నారో అసలు కారణం తెలుసుకుందామనే ఈ చర్చ. కర్ణాటక సంగీతం అంటే దక్షిణాది సంగీతమే. కానీ దానికి ద్రావిడ సంగీతం అని పేరు పెట్టకుండా కర్ణాటక సంగీతం అని పేరు పెట్టటం వెనుక భాష.ప్రాంతాల ప్రభావం ఏమైనా ఉందేమో తెలుసుకుందామని ఈ ప్రయత్నం. మరాఠీ వాడైన పురందరదాసు (1484 – 1564) కన్నడంలోనే కీర్తనలు రాశాడు.అతన్ని కర్ణాటక సంగీత పితామహుడు,కన్నడ వాగ్గేయకారుడు అన్నారు. అలిపిరి దగ్గర అతని విగ్రహం పెట్టారు.ఆయన ఆంధ్ర పదకవితా పితామహుడు ,తెలుగు వాగ్గేయకారుడైన అన్నమాచార్యులను గురువుగా భావించాడు.అన్నమయ్యను శ్రీనివాసుని అవతారం అని పొగిడాడు. కర్ణాట సంగీతాభివృద్ధికి కృషిచేసిన విద్వాంసులలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి , అరుణాచల కవి, నారాయణ తీర్థులు, విజయదాసు, రామదాసు, సదాశివ బ్రహ్మేంద్ర, ఊటుకూరి వెంకటకవి లాంటి తెలుగు,తమిళ,కన్నడ మహానుభావులు ఎందరో ఉన్నారు.ప్రాంతాలవారిగా చూస్తే కర్ణాటక సంగీతానికి మద్రాసు కేంద్రబింధువై నిలిచింది.దక్షిణాది రాష్ట్రాల విద్వాంసులెందరో తమిళనాడు చేరారు.కర్ణాటక సంగీత విద్వాంసులలో తెలుగువాళ్ళే ఎక్కువమంది ఉన్నారు.పురందరదాసుకు గురుతుల్యుడూ సమకాలికుడైన అన్నమాచార్యుని కృషిని గుర్తిస్తే ఆంధ్ర సంగీతమనో తెలుగు సంగీతమనో పేరు పెట్టవచ్చు. తెలుగు వాళ్ళను ఎలా ఎందుకు తప్పించారో తెలుసుకోవాలి. దక్షిణాది వారిది ద్రావిడ సంగీతమే ఉత్తరాది వాళ్ళ సంగీతానికి భారతదేశం మొత్తం కలిసిన దేశ జాతీయ సంగీతమనే అర్ధం స్పురించేలా హిందూస్థానీ సంగీతం అన్నారు. దక్షిణాది అంతటా ఒకే విధంగా వినపడే సంగీతానికి ద్రావిడ సంగీతం అని పేరు పెట్టినా బాగుండేది. తమిళంలో ముత్తయ్య భాగవతార్,సదాశివ బ్రహ్మం, పాపనాశం శివం మళయాళంలో స్వాతి తిరునాళ్,…. ఇలా ఎందరో ద్రావిడ మహానుభావుల కృషి ఫలితమే ద్రావిడ సంగీతం. తన పేగులనే తీగలుగా వీణ వాయించి పరమ శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నా రావణుడు గొప్ప ద్రావిడ సంగీత వేత్త కాదా? ద్రావిడ శబ్ధమే ఉత్తరాది పాలకులకు రుచించటంలేదు. సంగీతం విశ్వజనీన భాష. అది అందరికీ అర్ధమయ్యే ప్రపంచభాష ,హృదయ భాష.మరి అందులో రాణించిన తెలుగు వాళ్ళ పేర్లు ఆ సంగీతానికి ఎందుకు పెట్టలేదు? పోనీ ప్రాంతం పేరుతో అయితే విశ్వకవి జాతీయగీతంలో అన్నట్లు దక్షిణాదిన ఉన్న నాలుగు రాష్ట్రాలనూ కలిపి ద్రావిడ సంగీతం అనే అనాలి. ఎందుకంటే ఈ సంగీతం ద్రావిడ రాష్ట్రాలలో పుట్టి పెరిగింది కాబట్టి. తెలుగు కీర్తనలకు దేవుళ్ళు దిగి వచ్చారు బమ్మెర పోతన, కంచర్ల గోపన్న (రామదాసు),త్యాగయ్య,అన్నమయ్య,లాంటి ఆద్యాత్మిక వేత్తలు ,సంగీత కారులు,మహా భక్త గాయకులు,భగవంతుని దయానుగ్రహాలపై తమకు హక్కు ఉన్నట్లు గా రచించిన కీర్తనలన్నీ తెలుగులోనే ఉన్నాయి .ఆ తెలుగు కీర్తనలు విని దేవుళ్ళు దిగి వచ్చారని బడాయి పోతుంటాము. వారి భాషను మాత్రం దైవ భావన లేకుండా అగౌరవ పరుస్తాము.ఇదేం నీతి? “పలికెడిది భాగవతమట,పలికించెడువాడు రామభద్రుండట” అని పోతన అంతటోడే అన్నప్పుడు తెలుగును దేవ భాష అనీ ,తెలుగు భాషలో పాడిన సంగీతాన్ని దైవ సంగీతం అనీ అనటానికి మనకెందుకు సిగ్గు,సందేహం? సంస్కృత వాసనలేమీ సోకకుండా అచ్చ తెలుగులో లక్ష్మీదేవి హావ భావాలను ఆ రామ భద్రుడే ఎలా పలికించాడో చూడండి: “అడిగెదనని కడు వడి జను నడిగిన దన మగడు నుడువడని నడ యుడుగున్ వెడ వెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్” --- (శ్రీమదాంధ్ర భాగవతం 8:103) రామ భద్రుడే ఇలా తెలుగులో పలికించాడనీ,పోతన రాయలేక వదిలేసిన పద్యాలను రాముడే వచ్చి స్వయం గా తెలుగులో పూరించి పోయాడనీ , తానీషాకు డబ్బు చెల్లించి రామదాసును విడిపించాడనీ . . . ఇంకా ఎన్నో గొప్పలు చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా తెలుగు దేవభాషే అనీ,తెలుగు సంగీతం దివ్య సంగీతం అనీ అనిపించటంలేదా?సంగీత జ్నానము భక్తి వినా సన్మార్గము కలదే ఓ మనసా అన్నాడు త్యాగయ్య.సరిగమలు రాని పామరులనోట కూడా అలవోకగా సాగిన రంగస్థల పద్యాలు తెలుగు వాళ్ళ సొంతం కాదా?ఎన్నెన్ని పద్యాలు ఎన్నో రాగాలతో చెవులతుప్పు వదిలేలా కొండంత దీర్గాలు తీసి పాడుకున్నది తెలుగు వాళ్ళు కాదా? కోట్లాది ప్రజలు విని పాడి ఆనందించే ఒక సంగీత సంప్రదాయానికి పేరు పెట్టేటప్పుడు అందుకు నిర్ణయించిన ప్రాతిపధికలు ఏమిటో చెప్పాలి.ఆ ప్రాంతంలో నివసించే ప్రజల అభిప్రాయాలూ అడగాలి.ప్రజాస్వామ్య దేశంలో అమలు చేసే పద్ధతే ఇది. అన్నమాచార్యులు,త్యాగయ్య,రామదాసు లాంటి ఎందరో మహానుభావులు,గొప్ప తెలుగు సంగీత విద్వాంసులు అభివృద్ధి చేసిన సంగీతానికి తెలుగు సంగీతం అని పేరు పెట్టలేనప్పుడు ఏదో ఒకరాష్ట్రం పేరే ఎందుకు? మిగతా దక్షిణాది ప్రాంతాలన్నిటినీ కలుపుకొని ద్రావిడ సంగీతం అనకూడదా? తెలుగు పెద్దలు ఆలోచించాలి.
ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్‌కు ఒకసారి వచ్చిన వారు.. మళ్లీ మళ్లీ వచ్చే విధంగా ఇక్కడి పర్యాటకం ఆకట్టుకుంటోంది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఏటా లక్షలాది మంది సందర్శన నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్‌కు ఒకసారి వచ్చిన వారు.. మళ్లీ మళ్లీ వచ్చే విధంగా ఇక్కడి పర్యాటకం ఆకట్టుకుంటోంది. ఏడాది పొడవునా దేశ, విదేశాల పర్యాటకులు నగర పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. నగరంలోని చారిత్రక ప్రాంతాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. 1591లో కులీకుతుబ్‌షా హయాంలో నిర్మించిన చార్మినార్‌ మొదలుకుని దుర్గం చెరువు వరకు చెప్పుకుంటూ పోతే నగరంలో పర్యాటక ప్రాంతాలెన్నో. ఇక హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్‌కు మరింత క్రేజ్‌ ఉంది. ఇక్కడికి వచ్చే వారిలో 65 శాతం మంది సాగర్‌లో తప్పకుండా బోటింగ్‌ చేస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి వద్దా బోటింగ్‌ సదుపాయం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు.. భాగ్యనగర టూరిజం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. జోన్స్‌ లాంగ్‌ లాసాల్లే (జేఎల్‌ఎల్‌) సిటీ మొమెంటం ఇండెక్స్‌-2020లో వరల్డ్‌ మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా ఎంపిక చేశారు. దేశంలోని 34 నగరాల్లో ఏడాది క్రితం ‘డెస్టినేషన్‌ డిస్కవరీ వెబ్‌సైట్‌ హాలిడేఫై.కామ్‌’ సర్వేలో నగరం ముందు వరసలో ఉంది. కొవిడ్‌ నుంచి గట్టెక్కుతూ.. కొవిడ్‌తో భాగ్యనగర పర్యాటకం పూర్తిగా కుదేలైంది. అప్పట్లో పర్యాటక శాఖకు నెలకు రూ. 2 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం నగర పర్యాటకం పుంజుకుంది. సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగింది. దేశీయ టూరిస్టులతోపాటు పనులు నిమిత్తం నగరానికి వచ్చే విదేశీయులు చారిత్రక ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. టూరిజం హబ్‌గా ప్రభుత్వ సహకారంతో తెలంగాణ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే హరిత హోటళ్ల నిర్వహణను మెరుగుపరిచి ఆయా ప్రదేశాల్లో పర్యాటకులకు తెలంగాణ రుచుల భోజనాన్ని అందిస్తున్నాం. నగర పర్యాటకాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం.
నా పేరు పల్లవి…మా వారి పేరు కుమార్. నా వయస్సు 24 మా వారి వయస్సు 33. మాకు పెళ్లియ్ 4 సంవత్సరాలు అయ్యింది. ఇంకా పిల్లలు లేరు. మాది విజయవాడ, మా వారిది మార్కెటింగ్ జాబ్. నేను విజయవాడ లో ఒక ప్రవేటు స్కూల్ లో సైన్స్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మా ఇద్దరికి జాబ్స్ వల్ల ఇంట్లో వండడానికి, ఇంటి పనులు చేయడానికి మా వారు వాళ్ల ఊరు నుండి ఒక పనివాడిని తీసుకొచ్చాడు. వాడి పేరు గోపాల్, వాడి వయస్సు 17. గోపాల్ చాలా అమాయకంగా, బుద్డిమంతుడు లా ఉంటాడు. ఇంట్లో పనులు చాలా చురుకుగా చేసేవాడు. మాది డబల్ బెడ్రూమ్ హౌస్ పనివాడు ఉండడానికి సపరేట్ రూమ్. పెళ్లియినా కొత్తలో నేను మా వారు సెక్స్ లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం. కానీ ఇద్దరికి జాబ్స్ వల్ల వారానికి రెండు సార్లు మాత్రం సెక్స్ లో పాల్గొనే వాళ్ళం. నాకు సెక్స్ అంటే అంతగా ఇంట్రెస్ట్ లేదు మొదటి నుండి. నా అంతటా నేను ఎప్పుడు మా వారిని సెక్స్ చేయమని అడగలేదు. అప్పటికీ గోపాల్ పనిలో చేరి 10 నెలలు. వాడి పనిలో హుషారు అండ్ అమైకత్వం వల్ల నాకు మా వారికి గోపాల్ అంటే చాలా అబిమానం. గోపాల్ కూడా మా వారిని సార్ అని, నన్ను మేడమ్ అని పిలిచే వాడు. అప్పుడు వేసవి కావడంతో మా స్కూల్ కి సెలవలు ఇచ్చారు. నేను ఇంటి దగ్గరే ఉండి పేపర్స్ కరెక్ట్ చేసే దానిని. అలా ఒక వారం తర్వాత మా వారు ఆఫీసు నుండి నాకు ఫోన్ చేసి అర్జంటుగా పది రోజులు క్యాంప్ కు వెళ్లవలసి వచ్చింది ఇవాళ నైటే ప్రయాణం , నా బట్టలు అన్ని ఐరన్ చేసి ఉంచు అని ఫోన్ చేసి చెప్పారు. ఆయన అలా చెప్పగానే గోపాల్ కి బట్టలు ఇచ్చి ఐరన్ చేయమని చెప్పాను. ఆయన సాయంత్రం నాలుగింటికి ఇంటికి వచ్చి టూర్ కి కావాల్సినవన్నీ బాగ్ లో పెట్టుకున్నాడు. ఆయన వెళ్తూ జాగ్రత అని చెప్పి గోపాల్ ని ఇంటిని చూసుకోమని చెప్పాడు. ఆయన వెళ్ళాక ఒక అరగంటకీ నేను వెళ్ళి నా రూమ్ లో పడుకున్నాను. ఉదయం 9 దాటుతుండగా నిద్ర లేచాను. ఆదివారం… ఎలాగూ శెలవు కాబట్టి కొంచెం లేటుగానిద్ర లేచాను. ఇంతలో వంటింట్లో కుక్కర్ శబ్ధం నా చెవులకి వినిపించింది. నేను లేచి వెళ్ళి బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసుకున్నాక స్నానం చేయటానికి చీర జ్యాకెట్ లంగా తీసుకొని బాత్ రూమ్ కి వెళ్ళాను. గోపాల్ నేను బాత్ రూమ్ కి వెళ్ళగానే బాత్ రూమ్ డోర్ దగ్గర నిలబడి కీహోల్ లో నుంచి నేను స్నానం చేయడం చూసే వాడు. అలా వాడు ఎప్పటి నుండి చూస్తున్నాడో కానీ సడన్ గా నేను బాత్ రూమ్ నుండి బైటకు వచ్చే వరకు తెలీదు. బైటకు రాగానే గోపాల్ కనిపించాడు. నేను అప్పుడు ఎంత కోపంగా చూశానంటే…ఎం చేస్తున్నావ్ ఇక్కడ అని కోపంగా అరిచాను. కోపంతో ముక్కుపుటల్లో నుంచి వేగంగా శ్వాస వదులుతూ గోపాల్ని అడిగాను. ఎవరన్నా చూస్తున్నారన్న కంగారు, నా భర్తకి ఈ విషయం చెప్తాననే భయం గోపాల్ లో రెండూ ఒక్కసారిగా కలిగాయి. నేను ఎం చేయలేదు మేడమ్ అని గోపాల్ బయం బయం గా చెప్పాడు. “ఏంటి నువ్వు చేసేది… పిచ్చిపిచ్చిగా ఉందా”అంటూ ఆవేశంగా అడిగాను. “నేనేంచేసానండి?” అంటూ కొంచెం తడబడుతూ అడిగాడు గోపాల్ . ఏంచేసావో ఏంచేస్తునావో…నీకు తెలియదా?… మావారికి చెప్తే అప్పుడు తెలుస్తుంది… అప్పుడు గోపాల్ తప్పైంది మేడమ్, నన్ను క్షమించండి మేడమ్ అని కాళ్ళ మీద పడ్డాడు. నేను గోపాల్ మీద అరుస్తూ వెంటనే ఈ ఇంట్లో నుంచి వెళ్లిపో , ఇంక ఎప్పుడూ ఇక్కడికి రాకు అని అరిచాను. గోపాల్ తప్పైంది మేడమ్, ఈ వక్కసారి నన్ను క్షమించండి అని నా కాళ్ళు అంతే పట్టుకున్నాడు. అప్పుడు వెళ్తావా మా వారికి ఫోన్ చేయమంటావా అని ఫోన్ తీసుకొని నంబర్ డయల్ చేస్తున్నాను. ఇదే మంచి ఛాన్స్అని… గోపాల్ రెండు చేతులతో లావణ్య కాళ్ళు రెండూ పట్టుకుని తలని తన తొడల మీద పెట్టాడు. “ఏం చేస్తునవ్ ” అంటూ కోపం గా పైకి లేచి నిలబడ్డాను. తనలా నిలబడగానే గోపాల్ పైకి లేచి ఫోన్ చేతులోంచి తీసుకొని అటు విసిరేసీ గట్టిగా వాటేసుకుంటూ అరవబోతున్న నా నోటిని తన నోటితో మూసేసాడు. బిత్తరపోయి పెదవులు విడతీయటానికి ప్రయత్నిస్తూ కళ్ళు పెద్దవి చేసుకుని, నా రెండూ చేతులతో గోపాల్ భుజాలపైన కొడుతూ తోయటానికి నా శక్తినంతా ఉపయోగించా. అయినా గోపాల్ వెనక్కు తగ్గలేదు , తన నోటితో నా నోటిని గట్టిగా చప్పరిస్తూ తన రెండు చేతులతో నా రెండు వొక్షోజాల మీద దాడి చేయడం స్టార్ట్ చేశాడు. నేను నా బలమంత ఉపోయోగించి గోపాల్ ని వెనక్కు తోయాలని ప్రయత్నించాను, కానీ గోపాల్ బలం ముందు నా ప్రయత్నాలు ఫలించలేదు. నేను నా చేతి గోళ్ళతో గోపాల్ వీపు మీద రక్కుతున్నా కూడా వాడు తన దాడిని మాత్రం అపలేదు. గోపాల్ నా వొక్షోజాలను అలా పిసుకూతూ నా జ్యాకెట్ ని పీకేశాడు. ఇక నేను ఏడ్వటం మొదలెట్టి నన్ను వదిలేయ్ గోపాల్, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నేను ఎంత చెప్తున్నా వీనే స్థితిలో వాడు లేడు. అలా గోపాల్ నా జ్యాకెట్ ని బ్రా ని పేకేసీ , నా వొక్షోజాలను గట్టిగా పిసకడం మొదలెట్టాడు. అలా గోపాల్ నా వొక్షోజాలని పిసుకూతూ నా పేదాలను చప్పరిస్తూ దాడి వేగాన్ని పెంచాడు. నేను ఏడుస్తూ గాపాల్ వీపు మీద కొడుతున్నాను. నేను అలా చేసే సరికి గోపాల్ ఇక ఆలస్యం చేయడం బాగోదని, ఒక చేత్తో నా రెండు చేతులని గట్టిగా పట్టుకొని, రెండో చేత్తో నా లంగా చీర పీకి పక్కకి వేసిరేసాడు. మొదటిసారి ఇలా నా భర్తకి కాకుండా వరే వాడికి బట్టలు లేకుండా కనిపించడం. ఇక ఏడవడం తప్ప నేను ఎం చేయలేని స్తితిలో ఉన్నాను. గోపాల్ నా చీరని, లంగాని ప్రక్కన పడేసి తన బట్టలు కూడా తీసేశాడు , నేను కళ్ళు మూసుకున్నాను ఏడుస్తూ….గోపాల్ తన మొడ్డని చేత్తో పట్టుకొని చూడండి మేడమ్, వీడు ఇప్పుడు మిమల్ని దెంగబోతున్నాడు అని నా కళ్ళు తెరిచాడు. అపుడు చూశా మొదటిసారి వాడి మొడ్డ….సుమారు 8 అంగుళాలు ఉంటది అనుకుంట నా భర్త మొడ్డ కంటే చాలా పెద్దది…..అప్పుడు నేను ఏడుస్తూ వద్దు గోపాల్ నన్ను వదిలేయ్ అని అంటున్నా వినకుండా, నా డ్రాయర్ ని ఉడడీసి తన పెద్ద మొడ్డని నా పూకు చివర పెట్టి రుద్దడం మొదలెట్టాడు…అలా చేస్తూ తన మొడ్డని నా పూకులో తోయాడానికి ట్రై చేశాడు కానీ వాడి మొడ్డ చాలా లావుగా ఉండడం వల్ల నా పూకులోకి వెళ్ళలేదు….వాడు మళ్ళీ మళ్లీ వాడి మొడ్డ ని నా పూకులోకి తోయడానికి ట్రై చేస్తూ ఒక్కసారిగా గట్టిగా తోశాడు ఈసారి సగం వరకు వెళ్ళిందీ…అలా అలా మరో రెండు మూడు తోపులకి గోపాల్ మొడ్డ మొత్తం నా పూకులోకి పోయింది….నేను నొప్పితో ఏడుస్తూ ఏమీ చేయలేని స్తితిలో ఉన్నాను. గోపాల్ క్రమక్రమంగా తన మొడ్డని నా పూకులోకి వేగంగా తోస్తూ……మేడమ్ మీ పూకు చాలా బాగుంది….కళ్ళు తెరిచి నా మొడ్డ మీ పూకుని ఎలా దెంగుతుందో చూడండి మేడమ్ అని అంటున్నాడు…నేను కళ్ళు తెరవకుండా అలా ఏడుస్తున్నాను…..గోపాల్ ఇంకా వేగంగా దెంగుతూ మేడమ్ మేడమ్ నా మొడ్డ మీకు నచ్చిందా, నా దెండుగు మీకు నచ్చిందా అని అరుస్తూ ఆ ఆ ఆహా ఆ ఆ అబ్బా అంటున్నాడు…..నేను ఫస్టే చేప్పాను నాకు సెక్స్ అంటే అంతగా ఇంట్రెస్ట్ లేదని…..కానీ గోపాల్ అలా దెంగుతుంటే క్రమక్రమంగా ఏడవడం ఆపేసి చిన్నగా కళ్ళు తెరిచాను….కానీ సూటిగా ఎందుకో గోపాల్ కళ్ళలోకి చూడాలనిపించలేదు….గోపాల్ అలా దెంగుతూ ఉంటే….సెక్స్ అంటే ఇంత బాగుంటుందా అనికొని గోపాల్ వాడి పొడవాటి మొడ్డతో నా పుకుని పులిహోర చేస్తుంటే, కొంచెం కొంచెం గోపాల్ దెంగుడికి నాకు తెలవకుండానే సహకరించడం మొదలెట్టాను. అలా గోపాల్ నా కుత్తని కుమ్మేస్తుంటే నేను కూడా వాడీకి ఎదురు స్ట్రోకులు ఇవ్వడం స్టార్ట్ చేసా… గోపాల్ ఇది చూసి చాలా ఆనందంతో ఇంకా వేగంగా, బలంగా నా పుకుని దెంగుతున్నాడు. గోపాల్ నా దెంగుడు మీకు నచ్చిందా మేడమ్ అని మళ్లీ అడిగాడు. ఎందుకో ఈసారి నేను ఆ అని అనేశాను….అదే అదునుగా చేసుకొని వాడి మొడ్డని నా పూకులో నుండి వేగంగా పుత్తిలో పెట్టి బలంగా పుత్తిని దెంగుతూ …తన రెండు చేతులతో నా వొక్షోజాలను చపాతీ పిండిలా పేసుకుతున్నాడు…నేను ఇక తట్టుకోలేక నా నాలుకను వాడి నాలుకతో కలిపి ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసా అలా వాడు నా పుత్తిలోను, పూకులోనూ మార్చి, మార్చి దెంగాడు ఎంత సేపు చేసుకున్నామో కానీ కొంచెంసేపటికీ అయిపోయింది….గోపాల్ ఇంకో 5 నిమిషాలు అలా చేసి తాను కూడా మేడమ్ నాకు వచ్చేస్తుంది మీ కుత్తలోనే కార్చేసుకోమంటారా అని అడిగాడు… అప్పటి దాకా వాడికి సహకరించిన నేను వద్దు తీసి బయట కార్చుకో అని అన్నాను….గోపాల్ అలానే చేసి…నా స్థనాల మీద కార్చేసాడు…..అలా కార్చేసి నా మీద అలా పడుకొని నా పెదాలను చప్పరిస్తూ ఉన్నాడు…నేను కూడా నా పెదాలతో అతనికి సహకరించాను… అలా కొంచెం సేపు అయ్యాక నేను పక్కన ఉన్న దుప్పటి తీసుకొని కప్పుకున్నాను. అప్పుడు గోపాల్ థాంక్స్ మేడమ్, నేను ఇదే ఫర్స్ట్ టైమ్ దెంగడం , రెండు మూడు సార్లు వేరే వాళ్ళు దెంగించుకుంటుంటే చూశాను తప్ప ఎప్పుడు ఎవ్వరినీ దెంగలేదు. నిన్న మీరు సార్ టూర్ కి వెళ్ళే ముందు దెంగించుకుంటుంటే కిటికీ లో నుంచి చూశాను, మీరు స్నానం చేస్తుంటే చాలా సార్లు చూశాను. కానీ నిన్న సార్ మీ కుత్తని దెంగుతా ఉంటే అది చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను, అప్పుడు నాకు అర్దం అయింది, నిన్న ఆయన టూర్ కి వెళ్లే తొందరలో లైట్స్, కిటికీలు క్లోజ్ చేయకుండానే సెక్స్ చేసుకున్నాం. అప్పుడు వాడు ఇక ఈ మొడ్డ మీ సొంతం, మీరు ఎలా చెప్తే అలా ఆడుతుంది అని ఆన్నాడు. అప్పుడు నేను కోపంగా ఇప్పటి దాకా చేసింది చాలు ఇక ఈ ఇంటిని వదిలి మీ వూరు వెళ్లిపో అని గట్టిగా చెప్పాను. దానికి వాడు వద్దు మేడమ్ నేను ఇక్కడే ఉంటాను, మీరు ఎలా చెప్తే అలా వింటాను అని మళ్లీ ముద్దు పెట్టుకొబోయాడు. కానీ నేను నీకే చెప్పేది వెళ్లిపో అని గట్టిగా చెప్పాను. దానితో వాడు భయపడి అలాగే మేడమ్ వెళ్లిపోతాను కానీ మళ్లీ ఒక్కసారి మిమల్ని దెంగుతాను అని అన్నాడు. వద్దు చేసింది చాలు కానీ పో అన్నాను. దానితో వాడు మేడమ్ ఇందాక బలవంతంగా చేశాను అంత ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదు, ఈ ఒక్కసారి దెంగి వెళ్లిపోతాను, ఇంక మీకు ఎప్పుడు కనపడను అని అన్నాడు, అలా చాలా సేపు బ్రతిమిలాడాడు…..అప్పుడు నాకు కూడా ఒక్కసారే కదా, నేను కూడా సెక్స్ లో ఫర్స్ట్ టైమ్ గోపాల్ దెంగుడు లో ఎంజాయ్ చేశాను మా వారితో పోల్చుకుంటే. సరే కానీ త్వరగా చేసి వెళ్లిపో అని అన్నాను. దానితో వాడు ఈ ఒక్కసారి కదా కొంచెం ఎక్కువ సేపు దెంగుతా అని దుప్పటి లాగేసాడు. వాడి రెండు చేతులతో నా రెండు వొక్షోజాల మీద దాడి స్టార్ట్ చేశాడు. అలా పిసికి పీసీకీ వాడి నోటితో మెల్లిగా నా రెండు వొక్షోజాలని ఒకదాని తర్వాత ఒకటి చీకటం మొదలుపెట్టాడు. వాడు అలా చేస్తుంటే నాలో కోరికలు ఎక్కువ అయ్యాయి. దానితో నేను నా చేతులతో వాడి ముఖాన్ని నా పెదవుల వైపు లాగాను. వాడికి అర్దం అయ్ వాడి పెదాలను నా పెదాలతో కలిపి ముద్దులు పెడుతూ, వాడి రెండు చేతులతో నా బాయలను గట్టిగా పిసుకుతున్నాడు…..అలా కొంచెం సేపటి తర్వాత వాడు ఒక చేతిని మెల్లిగా నా పూకు దగ్గరకు చేర్చి అక్కడ రుద్దుతున్నాడు. అలా వాడు మెల్లిగా నా పూకు మీద వాడి చేతులతో రుద్దుతూ చిన్నచిన్నగా వాడి వేళ్ళను పూకులో పెట్టి ఆడిస్తున్నాడు. వాడు అలా అలా చేస్తుంటే నాలో ఇంకా ఎక్కువ కోరిక మొదలైంది. మెల్లిగా నా చేతితో వాడి మొడ్డని పట్టుకున్నాను. ఇదే మొదటిసారి ఒక మొడ్డని నా చేత్తో పట్టుకోవడం. కానీ నాకు ఏం చేయాలో తెలియక జస్ట్ అలా పట్టుకొని ఉండిపోయాను. అప్పుడు వాడు మేడమ్ ఆది అలా పట్టుకుంటే బాధపడుతుంది….దానిని అలా ఆడించాలి అని చెప్పాడు….నేను వాడు చెప్పినట్టు వాడి మొడ్డను ఆడించసాగాను వాడు వాడి వెళ్ళను నా పూకులో వేగంగా ఆడించ సాగాడు అలా కొంచెం సేపటి తర్వాత మెల్లిగా వాడి నోటిని నా పూకు దగ్గర పెట్టబోయాడు…అప్పుడు నేను ఛీ అక్కడ నోరు పెట్టకు అన్నాను….మేడమ్ సెక్స్ ముందు ఇలా చేసుకుంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పి వాడి నోటితో నా పూకు మీద దాడి చేశాడు…..నా పెళ్లి అయ్ ఇన్ని యియర్స్ ఆవుతున్నా ఇదే మొదటిసారి నా పూకు దగ్గర నోరు పెట్టడం….వాడు అలా వాడి నాలుకని నా పూకు లో దూర్చి వేగంగా అడ్డిస్తునాడు….నేను కూడా వాడి మొడ్డని వేగంగా ఆడించాను…..అలా కొంచెం సేపటి తర్వాత నేను చెస్పాను కర్చేస్తున్నాను నోరు తీసేయమని….వాడు అది ఏం వినకుండా నా రసాలు మొత్తం తాగేశాడు…అలా వాడు తాగుతూ వాడి చేతులతో నా వొక్షోజాల్ని పిసకడం స్టార్ట్ చేశాడు….అప్పుడు వాడు మేడమ్ మేడమ్ అని అరిచాడు….ఆ చెప్పురా గోపాల్ అన్నాను…మేడమ్ ఒకసారి నాది కూడా మీ నోట్లో పెట్టుకోండి మేడమ్ అన్నాడు….అప్పుడు నేను కోపంగా ఛీ ఆది నోట్లో పెట్టుకోవడం ఏంట్రా నేను పెట్టుకోను త్వరగా దెంగి వెళ్లిపో అన్నాను……అప్పుడు గోపాల్ మేడమ్ నోట్లో పెట్టుకోడం తప్పు కాదు….అలా సెక్స్ కి ముందు అందరు చేసుకుంటారు…చాలా బాగుంటుంది అని చెప్పాడు…నేను వద్దు ఫర్స్ట్ పని కానివ్వు అని చెప్పను…దానితో వాడు బ్రతిమిలాడటం స్టార్ట్ చేశాడు, మేడమ్ ఏం కాదు మేడమ్…నేను నా నోటిని మీ పూకు దగ్గర పెట్టి మీ పూకును నాకాను కదా మీరు కూడా అలా చెయ్యండి అని అన్నాడు. ఇక తప్పదు అనుకోని నా నోటిని వాడి మొడ్డ దగ్గర పెట్టి మెల్లిగా నోట్లోకి తీసుకున్నాను ….అలా నా నోటితో వాడి మొడ్డను చీకడం స్టార్ట్ చేశాను….నేను అలా చేస్తుంటే వాడు వాడి చేతితో నా పూకు దగ్గర మరింత గట్టిగా రుద్దుతున్నాడు….నేను ఇంకా వేగంగా వాడి మొడ్డను చీకడం స్టార్ట్ చేశాను….వాడు కూడా అలానే చేస్తున్నాడు. అలా కొంచెం సేపటి తర్వాత మేడమ్ నేను కార్చేస్తున్నాను అన్నాడు…..వాడు నా పూకు దగ్గర చేస్తున్న పని వల్లో…వాడి మొడ్డ నా నోట్లో ఉండడం వల్లో కానీ ఆ కార్చేయ్ రా అని చెప్పేసా….వాడు మొత్తం నా నోట్లో కార్చేసి వాడి మొడ్డ బైటకు లాగేసాడు….అపుడు నేను ఆ రసం మొత్తం బైటకు ఊసేద్దాం అనుకున్నాను, మేడమ్ చాలా బాగుంటుంది మింగేయండి అన్నాడు. వాడు అలా అనడంతో నేను మింగేసాను. అలా ఇద్దరం బెడ్ మీద పడుకొని ఉండి పోయాం…ఒక 5 మినిట్స్ తర్వాత వాడు మళ్లీ వాడి చేతిని నా వొక్షోజాలని పట్టి పిసకడం స్టార్ట్ చేశాడు…నేను కూడా నా చేతిని వాడి మొడ్డ మీద పెట్టాను….దానితో వాడి మొడ్డ మళ్లీ లావూ అవడం స్టార్ట్ అయ్యింది…అలా పెద్దగా అయ్యాక ఇక పిసికింది చాలు కానీ దెంగు అని నా నోటిని వాడి నోటితో కలిపేశాను…..దానితో వాడు వాడి మొడ్డ నా పూకు చివరకు తీసుకోచ్చాడు….అలా మెల్లిగా నా పూకులో వాడి మొడ్డని తోశాడు రెండు మూడు తోపులు తర్వాత వేగంగా వాడి మొడ్డ నా పుకుని దున్నేస్తుంది….నేను నా నాలికతో వాడి నోట్లో రసాలను జుర్రేస్తున్నాను…..అలా క్రమక్రమంగా వాడు వేగంగా దెంగడం…నేను వాడికి ఎదురోతులు ఇస్తున్నాను….వాడు మేడమ్ మీ పూకు చాలా బాగుంది…ఈ మొడ్డ మీకే అంకితం అని అరుస్తునాడు….నేను కూడా నీ ఇస్టమ్ వచ్చిన్నట్టు దెంగు….ఈ పూకు నీదే ఇక అని వాడికి సహకరిస్తున్నాను…..మేడమ్ ఇంకా చాలా యాంగిల్స్ లో సెక్స్ చేసుకోవొచ్చు…..కొన్ని కొన్ని యాంగిల్స్ లో మస్త్ సుఖం ఉంటది అని అన్నాడు…..నేను ముందు నా పూకుని పచ్చడి చేయరా వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం అని వాడి నాలికను నా నాలికతో ఆడించసాగానూ వాడు ఇంకా వేగంగా దెంగుతూ మేడమ్ మిమల్ని ఇలా రోజు దెంగుతాను మీరు ఒకే అంటే అన్నాడు….అప్పుడు నేను దెంగరా దెంగు నీ ఇష్టం వచ్చినన్ని రోజులు దెంగు….నీ లావాటి మొడ్డ నాకు చాలా బాగా నచ్చింది…..నా మొగుడిది చాలా చిన్నగా ఉంటది…ఆయన ఇలా ఎప్పుడూ దెంగలేదు….మా దెంగుడు కేవలం 5 నిమిషాల్లో అయిపోయేది….అందుకే నాకు సెక్స్ మీద అంతగా ఇంట్రెస్ట్ రాలేదు…..కానీ నువ్వు దెంగుతుంటే నాకు మళ్లీ మళ్లీ నీతో దెంగించుకోవాలనిపిస్తుంది…….అని అన్నాను….అలా అనడం తో వాడు ఇంకా వేగంగా వాడి మొడ్డ తో నా పూకుని కుళ్ళబోడుస్తున్నాడు…..అలా వాడు దెంగుతుంటే నేను కార్చేసుకున్నాను …కానీ వాడు ఇంకా వాడి మొడ్డతో కుమ్మేస్తున్నాడు……కొంచెం సేపటి తర్వాత మేడమ్ నేను మీ పూకులో కార్చేసుకుంటున్నాను అన్నాడు …అప్పుడు కర్చార కర్చు ఈ పూకు నిదే అని చెప్పాను గా కార్చు అన్నాను…..అప్పుడు వాడు నా కుత్తలోనే అంతా కార్చి నా మీద అలా వాలిపోయాడు…అలా వాలిపోగానే….నేను నా పెదాలతో వాడి పెదాలను ఆడుకోవడం స్టార్ట్ చేశాను..అలా ఇద్దరం ముద్దులు పెట్టుకుంటూ, అప్పటికీ బాగా అలసి పోవడం వల్ల…మద్యనం 2 కి అలా ఇద్దరం బట్టలు లేకుండానే బెడ్ మీద నిద్ర లోకి జారుకున్నాం. అలాఎంతసేపు పడుకున్నామో కానీ ….నా ఫోన్ రింగ్ అవడంతో నాకు మెలకువ వచ్చింది. ఫోన్ చేసింది మా ఆయన బద్దకంగానే హల్లొ అన్నాను. ఒక 15 నిమిషాలు అలా మాట్లాడక పెట్టేసేముందు నీకు ఏమైనా అవసరం ఉంటే గోపాల్ కి చెప్పి చేపించుకో అని ఒకసారి గోపాల్ కి ఫోన్ ఇవ్వు అన్నాడు….అప్పుడు కానీ నేను ఈ లోకంలోకి రాలేదు….వెంటనే ఇస్తే డౌట్ వస్తుందని ఒక 2 నిమిషాలు అలా ఆగి గోపాల్ ని లేపి మీ సర్ మాట్లాడుతాడంట అని ఫోన్ ఇచ్చాను….అప్పుడు ఆర్దమైంది నేను ఎంత తప్పు చేసానో….వెంటనే ఆ రూమ్ నుండి బైటకు వెళ్ళి బట్టలు వేసుకొని వచ్చి ఫోన్ తీసుకొని….గోపాల్ ఇక నువ్వు మీ వూరు వెళ్లిపో అన్నాను….అప్పటికీ వాడు ఇంకా బట్టలు లేకుండా అలానే పడుకున్నాడు….అప్పుడు గోపాల్ వద్దు మేడమ్ నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు……లేదు నువ్వు మీ ఉరు వెళ్లిపో….నేను ఎంత తప్పు చేసానో ఇప్పుడు అర్దం ఆవతుంది అని అన్నాను….దానికి వాడు ఇందాకే కదా మేడమ్ ఈ పూకు నీదేరా …నీ ఇస్టమ్ వచ్చినన్ని సార్లు దెంగు అని నా పూకు దగ్గర వాడి చెయ్యి పెట్టి చీర మించి రుద్దడం స్టార్ట్ చేశాడు….నేను వెంటనే వెనకకు జరిగి వెళ్ళమని చేప్పానుగా వెళ్లు అని గట్టిగా అరిచాను. దానితో వద్దు ఇక్కడే ఉంటాను…..మీరు ఇప్పుడు వెళ్ళమంటే వీడు ఎం అయి పోవాలి అని వాడి మొడ్డని నా చేతికి దగ్గర పెట్టాడు వాడి మొడ్డ నా చెయ్యి తగలగానే మళ్లీ పెద్దగా అవడం స్టార్ట్ అయ్యింది…..చూశారు కదా వీడు మిమల్ని విడిచి ఉండలేదు అని నన్ను దగ్గరగా తీసూకొని ముద్దు పెట్టబోయాడు అప్పుడు నేను వాడిని పక్కకు తోసేసి…..చెప్పేది నీకే వెళ్లిపో చేసింది చాలు….నేను నా బర్తకి కి ద్రోహం చేయలేను….నువ్వు ఇక్కడ ఉంటే నా బర్తకి ద్రోహం చేసిన దానిని అవతాను…..నువ్వు త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపో అని గట్టిగా అరిచాను….దానికి వాడు అప్పుడు….మరే నేను కూడా మీ మొగుడినే కదా మేడమ్ అని అన్నాడు….వాడు అలా అనే సరికి నాకు కోపం ఎక్కువై వాడిని లాగి ఒక్కటి చంప మీధ కొట్టాను…..దానితో వాడు ఆ రూమ్ నుండి ఏడ్చుకుంటూ బైటకు వెళ్ళిపోయి వాడి బట్టలు వేసుకొని బాగ్ లో బట్టలు సర్దడం స్టార్ట్ చేశాడు…..నేను అప్పుడు నా రూమ్ లోనే ఉండి ఆలోచించసాగాను…అయ్యో అనవసరంగా నాకు ఇంత సుఖం ఇచ్చిన వాడిని కొట్టాను అని బాధపడుతున్నాను…అలా ఒక పది నిమిషాలు తర్వాత వాడు నా రూమ్ కి వచ్చి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు…..అప్పుడు వాడి ఏడుపు ముఖం చూసేసరికి నాకు చాలా బాధ వేసి…ఆగరా గోపాల్ డబ్బులు ఇస్తాను అని అన్నాను….దానికి వద్దు మేడమ్ నేను వెళ్తాను అన్నాడు….నేను అప్పుడు ఉండరా ఇస్తాను అని చెప్పి బీరువా ఓపెన్ చేసి ఒక పదివేలు తీసుకొని వాడి దగ్గరకు వచ్చాను…….అప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగింది త్వరలోనే ఆ సంఘటనతో మీ ముందు ఉంటాను…
www.telugu lanjalun sex.com 9xmovies.cash tamilnadu lovers sex www com sex vedeo telugu romantic aunty latest telugu teen sex videos slave stript whipped telugu village aunty secret sex at home sex in a truck telugu local eng sex.com telugu hydrabad girls sex videos ftv gyno south xxx video house xvideos sexjim kamasuthra etoric yang xxxgrill wife sleeping husband sex her sister telugu aunty hadijob sex xvideo new telugu sex latest videos HD తెలుగు సెక్స్ వీడియోస్ వారి కొత్త మరియు ఉచిత శృంగార వీడియోలతో అన్ని అతిధులను స్వాగతం! ప్రతి రోజు శృంగారంలో కనిపించే హాట్ sottenka తాజా శృంగారం, మీరు ఉచితంగా మరియు నమోదు లేకుండా ఆన్లైన్ చూడవచ్చు. శృంగార నాణ్యత కోల్పోవద్దు - మీ ఫోన్లో మంచి HD నాణ్యతలో శృంగార వీడియోలను డౌన్లోడ్ చేయండి లేదా బుక్మార్క్ అశ్లీల సైట్కు జోడించండి. సాధారణంగా, మేము ఆన్ లైన్ లో చూడండి, ఆనందించండి మరియు అన్నిటిని చాలు ఫక్ ... HD XXX VIDEOS Copyright 2020 All Hashtag #freeporn Web Site PORN HD VIDEOS! DMCA | 18 U.S.C. 2257 | Privacy Policy | Terms and conditions | Telugu Porn videos | Telugu Sex videos
ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జం అమ‌ర్ రాజా కంపెనీ మ‌రో అడుగు ముందుకు వేసింది. చిత్ర నిర్మాణానికి సై అంది.తొలి సినిమాతో ఆ సంస్థ మంచి బోణీ కొట్ట‌నుంద‌ని ఇండస్ట్రీ నుంచి ఎంద‌రెంద‌రో ఆశిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణ కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉండేవారంతా ఇవాళ ఈ సినిమా ఫ‌లితంపై బాగా దృష్టి సారించారు.అదేవిధంగా మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు మంచి మ‌ద్ద‌తు ఇచ్చి కుర్ర హీరో ను ఆశీర్వ‌దించేందుకు తాము సిద్ధం అని ప్ర‌క‌టిస్తున్నారు. ఈ సంక్రాంతి కోడి పుంజు గ‌ల్లా అశోక్ బ‌రిలో ఉన్నాడు.హిట్ కొట్టాల్సిందే! హీరో నాగ్ తో ఢీ అనాల్సిందే! రేసు భ‌లే.. భ‌లే మంచి రోజేనా! హీరో సినిమాతో ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ నిర్మాత‌గా మారారు.త‌న అదృష్టాన్ని కొడుకుతో ప‌రీక్షించుకోనున్నారు. ఈ సినిమా విడుద‌ల అయ్యేందుకు అన్ని ప‌నులూ పూర్తి చేసుకుని సిద్ధం అవుతోంది. ముఖ్యంగా సినిమాకు సంబంధించి ఆదిత్య శ్రీ‌రామ్ (ద‌ర్శ‌కులు) మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి అందాల తార నిధి అగ‌ర్వాల్ ఓ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌. అదేవిధంగా నిన్న‌టి ప్రీరిలీజ్ లో హీరో రానా సంద‌డి చేసి కుర్ర హీరో అశోక్ లో జోష్ నింపారు. ఇంకా చెప్పాలంటే… ఇంకేం కుదిరాయంటే… అంద‌రూ అనుకున్న విధంగానే సూప‌ర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మ‌రో న‌ట వార‌సుడు వ‌స్తున్నాడు. ఈ సంక్రాంతి బ‌రిలో నాగార్జున‌నే ఢీ కొంటున్నాడు. న‌ట‌శేఖ‌ర కృష్ణ మ‌న‌వ‌డు గ‌ల్లా అశోక్ హీరో గా రానున్నాడు.. హీరో సినిమా రానున్నాడు. రావ‌డం రావ‌డంతోనే సంద‌డి చేస్తున్నాడు. తమ సొంత బ్యాన‌ర్ అమ‌ర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై రానున్నాడు. ఈ సినిమా హిట్ అయితే ప‌తాక శీర్షిక‌ల్లో నిల‌వ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ప్రచారం బాగానే చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ బ‌జ్ తెచ్చేందుకు యూనిట్ చేస్తున్న కృషి కార‌ణంగా రిజ‌ల్ట్ అనుకున్న‌దానికంటే ఎక్కువ‌గానే వ‌స్తోంది అని మీడియా స‌ర్కిల్స్ అంటున్నాయి. నిన్న‌టివేళ హైద్రాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక‌లు నిర్వ‌హించారు. హీరో తండ్రి గ‌ల్లా జ‌య‌దేవ్, త‌ల్లి గ‌ల్లా ప‌ద్మావ‌తి తో స‌హా ఇత‌ర చిత్ర బృందం అంతా సంద‌డి చేశారు. వేడుక‌లకు ముఖ్య అతిథిగా వ‌చ్చిన రాఘ‌వేంద్ర‌రావు ఆత్మీయ వాక్యాల‌తో చిత్ర బృందంలో ఆనందం నింపారు.
రాష్ట్రంలో మహిళలు, పిల్లల పట్ల జరిగే నేరాలను నివారించేందుకుగానూ రాష్ట్ర పోలీసు శాఖ ‘సైబర్‌ ల్యాబ్‌’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్‌ ల్యాబ్‌పై మహిళా భద్రతా విభాగం అడిషనల్‌ డిజీ స్వాతి లక్రా, సైబర్‌ ఇంటెలిజన్స్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ పరిశోధనా కేంద్రం (సిఆర్‌సిఐడిఎఫ్‌)ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై డిజిపి డా॥ ఎం. మహేందర్‌రెడ్డి సమక్షంలో సంతకాలు చేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డీజీపి తెలిపారు. సైబర్‌ నేరాల పట్ల అవగాహన, చైతన్య కార్యక్రమాలను చేపట్టడం, సైబర్‌ నేరాలను పరిష్కరించేందుకు, ఈ సైబర్‌ ల్యాబ్‌ దోహదపడుతుందని తెలియజేశారు. కోవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంతో మహిళలు, పిల్లలపై నమోదైన ప్రతీ కేసులో సైబర్‌ పాత్ర ఉన్నట్టు వెల్లడైందని, నైపుణ్యంగల ఐటి ప్రొఫెషనల్స్‌తో ఏర్పాటు చేసిన ఈ సైబర్‌ ల్యాబ్‌తో సైబర్‌ సంబంధిత నేరాలను నియంత్రించే అవకాశం ఉందన్నారు. మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, నేర పరిశోధన కోసం దేశంలోనే తొలిసారిగా ఈ సైబర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌సిఐడిఎఫ్‌ సంస్థ డైరెక్టర్‌ ప్రసాద్‌ పాటిబండ్ల, సలహాదారు వాజపేయాజుల శ్రీనివాస్‌, రిటైర్డ్‌ ఎస్‌.పి. రామచంద్రమూర్తి, డిఐజి సుమతి పాల్గొన్నారు. Post Tags: #additional DG Swathi lakra#check with cyber lab for crimes on women#CM KCR#cyber intelligence forensic research centre#DGP Dr P Mahender Reddy#DIG sumathi#Government of Telangana
ఆ మాజీ ఉపముఖ్యమంత్రిలో పదవి పోతూనే వైరాగ్యం అలుముకుందా ? జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇచ్చినా అందరినీ కలుపుకుపోలేకపోతున్నారా ? పదవి ఉన్నప్పుడు తన హవా చూపించిన ఆ మహిళా నేత నేడు కోటకే పరిమితమవడం వెనుక కారణాలు ఏమిటి ? వైసీపీకి కంచుకోటగా ఉన్న ఆ ప్రాంతంలో వర్గ విబేధాలు పార్టీ కొంప ముంచుతున్నాయా ? ఇంతకీ రీవెంజ్ పాలిటిక్స్ కి కేరాఫ్ గా మారిన ఆ జిల్లా ఏది ? కొత్తగా పావులు కదుపుతున్న ఆ నాయకులు ఎవరు ? మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం జగన్ నామ స్మరణతో గడిపిన ఆ మాజీ డిప్యూటీ సిఎం పదవి పొగానే సైలెంట్ అయిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని ఇతర నాయకులను పట్టించుకోకుండా తాను చెప్పింది జరగాల్సిందే అనేలా వ్యవహరించిన ఆమెకు ఇప్పుడు అవే పరిస్థితులు ఎదురవుతున్నాయట.జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినా సొంత పార్టీ నేతల నుంచే సహకారం లభించకపోవడంతో ఆమె తన కోటకే పరిమితమవుతున్నారట.దీంతో కొత్తగా ఏర్పడిన ఆ జిల్లాలో రీవెంజ్ పాలటిక్స్ కు తెరలేచాయనే చర్చ జోరందుకుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పుష్ప శ్రీవాణికి పదవి పోయింది. ఆమె స్థానంలో జిల్లా నుంచి రాజన్నదొరకు జగన్ క్యాబినెట్ లో బెర్త్ లభించింది.అయితే అప్పటి వరకు మంత్రిగా ఉన్న శ్రీవాణికి ఈ అంశం అస్సలు రుచించలేదట.మంత్రి పదవి కోల్పోయిన పుష్ప శ్రీవాణిలో అసంతృప్తి తీవ్రంగా నెలకొందట. ఇక జిల్లా పార్టీ అధ్యక్షురాలి బాధ్యయతలు అప్పజెప్పినా మంత్రి పదవి పోయిందనే కారణంగా ఆమె పెద్దగా పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదట. తన కోటకే పరిమితమై తన పనేంటో తాను చూసుకుంటున్నారట ఆమె. జిల్లాల పునర్విభజనతో కొత్తగా ఏర్పడిన పార్వతీపురం జిల్లాలో అధికార వైసీపీలో వర్గ విబేధాలు తారా స్థాయికి చేరుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. నిన్నటి వరకు ఉపముఖ్యమంత్రిగా ఉన్న పాముల పుష్ప శ్రీవాణికి జిల్లాలోని ఇతర నాయకులకు మధ్య నెలకొన్న ఆధిపత్య పోరే దీనికి కారణమని టాక్. దీంతో వైసీపీకి కంచుకోటగా చెప్పుకుంటున్న విజయనగరం ఏజెన్సీలో ఆ పార్టీకి ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయట.అయితే దీనికి పుష్ప శ్రీవాణి వ్యవహారమే కారణమనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. నిజానికి పుష్ప శ్రీవాణికి మొదటి నుంచి జిల్లా నేతలతో పెద్దగా పోసిగేది కాదట.ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా ఆరుగురు ఎమ్మెల్యేలు జిల్లాకు చెందిన మరో మంత్రి బొత్సతోనే ఉండేవారట. దీంతో శ్రీవాణి ఒంటరిగానే రాజకీయం చేసుకునే వారని టాక్. ఇక మంత్రి పదవి నుంచి పుష్ప శ్రీవాణిని తప్పించిన వైసీపీ అధిష్టానం ఆమెకు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పజెప్పింది. అయితే ఆ తర్వాత కూడా శ్రీవాణి వ్యవహారంలో మార్పు రాలేదట. నాలుగు నియోజకవర్గాలతో ఏర్పడిన పార్వతీపురం జిల్లాలో కూడా మిగిలిన వారితో ఆమెకు పెద్దగా సయోధ్య కుదరడం లేదట. దానికి ఆమె వ్యవహరిస్తున్న తీరే కారణమని సొంత పార్టీ నేతలె చర్చించుకుంటున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీవాణి జిల్లా కేంద్రంలో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలతో నగరాన్ని ముంచేశారు ఆమె వర్గీయులు. అయితే పుష్ప శ్రీవాణి ఫ్లెక్సీలలో మంత్రుల ఫోటోలు లేవత. ఇదంతా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే ఆమె ఇలా చేశారని వైసీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారట. ప్రధానంగా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుకి, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకి పుష్ప శ్రీవాణికి మధ్య మొదటి నుంచే కోల్డ్ వార్ నడుస్తూ వస్తోంది.అందుకే ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవాణి తమను అస్సలు పట్టించుకోలేదని జోగారావు వర్గీయులు బహిరంగంగానే చర్చించుకునేవారట.అందుకే ఇటీవల జోగారావు నిర్వహించిన పార్టీ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జిల్లా అధ్యక్షురాలు శ్రీవాణి ఫోటోలను పెట్టలేదట. మీటింగ్ లో కూడా దూరాన్ని పాటించారట. దీంతో పుష్ప శ్రీవాణి వర్సెస్ జోగారావు మధ్య ఆధిపత్య పోరు తొలగలేదని క్యాడర్ కి కూడా అర్ధమయ్యిందట. ఇక ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకి, పాలకొండ ఎమ్మెల్యే కళావతికి, ఎమ్మెల్సీ విక్రాంత్ లకి కూడా శ్రీవాణితో అంతా చక్కటి సంబంధాలు లేవట. వారు కూడా తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తి వయకం చేసిన సంధర్భాలు ఉన్నాయట. ఇదే అంశాన్ని పార్టీ సమావేశం వేదికగా బాహాటంగానే బయట పెట్టేశారట.ఇక రాజన్నదొర సైతం శ్రీవాణికి అస్సలు సహకరించడం లేదట. దీనికి గతంలో ఆమె వ్యవహరించిన తీరే కారణమని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. గతంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజన్నదొరను శ్రీవాణి తీవ్రంగా అవమానించారట. అందుకే ఇప్పుడు ఆయన అంతకు అంత బదులు తీర్చుకుంటున్నారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీంతో మన్యం జిల్లాలో అధికార వైసీపీలో రాజకీయం రివేంజ్ పాలిటిక్స్ రూపంలో బుసలు కొడుతున్నాయని చర్చ జోరుగా సాగుతోంది. మొత్తం మీద కొత్తగా ఏర్పడిన జిల్లాలో బుసలు కొడుతున్న వర్గపోరు సర్దుకుంటుందా..ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏమిటి ? అసలు ఈ రివేంజ్ పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది వేచి చూడాలి.. Tags: Andhra Pradesh NewsBreaking NewsLatest NewsLatest Telugu Newsleotopnewsparvathipuram ycppushpa srivanirevenge politicstelangana newstelugu newstheleonews.comtodays newstop storiesviral videosycpys jaganysrcp
అంపైర్ తప్పుడు నిర్ణయం.. పీవీ సింధుకు మ్యాచ్ నే చేజారేలా చేసింది. ఆమె తప్పు లేకపోయినా ప్రత్యర్థికి పెనాల్టీ రూపంలో ఒక పాయింట్ తో పాటు సర్వీస్ నూ ఇచ్చేయడంతో ఆమెపై మానసికంగా ఎఫెక్ట్ పడి మ్యాచ్ నే కోల్పోవాల్సి వచ్చింది. నిన్న బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్స్ సెమీ ఫైనల్ లో వరల్డ్ సెకండ్ సీడ్ జపాన్ కు చెందిన అకానే యమగుచితో పీవీ సింధు మ్యాచ్ ఆడింది. తొలి సెట్ ను 21–13తో గెలిచి చాలా పై చేయిని సాధించింది. అయితే, సెకండ్ సెట్ లోనూ 14–11తో లీడ్ లో ఉన్న సింధును అంపైర్ మానసికంగా దెబ్బతీశాడు. సింధు తప్పు లేకపోయినా.. యమగుచికి పెనాల్టీ కింద ఒక పాయింట్ ఇచ్చేశాడు. సర్వ్ నుంచి సింధును తప్పించాడు. దీనిపై సింధు.. అంపైర్ తో వాగ్వివాదానికి దిగింది. తన తప్పు లేకుండా పాయింట్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ప్రత్యర్థి అక్కడ సిద్ధంగా లేనప్పుడు తానెలా సర్వ్ చేస్తానంటూ చైర్ అంపైర్ ను నిలదీసింది. ఆగ్రహంతో ఊగిపోయింది. చీఫ్ రెఫరీ వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, సింధు చెప్పిన విషయాలనేవీ అంపైర్లు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో సింధు ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న యమగుచి మిగతా సెట్లను చేజిక్కించుకుని మ్యాచ్ గెలిచింది. అయితే, మ్యాచ్ అయ్యాక ప్రెజెంటేషన్ సమయంలోనూ అంపైర్ల తీరుపై సింధు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంపైర్ల నిర్ణయాలు సరిగ్గా లేవని మండిపడింది. ‘‘నేను సర్వ్ చేసే సమయానికి ప్రత్యర్థి సిద్ధంగా లేదు. అలాంటప్పుడు ఎలా సర్వ్ చేయగలను? కానీ, అంపైర్ నా తప్పే అన్నట్టుగా పాయింట్ ఆమెకిచ్చేశాడు. అదే నేను మ్యాచ్ ఓడిపోవడానికి కారణమైందని అనుకుంటున్నా. వాస్తవానికి నాకు రావాల్సిన పాయింట్ అది. 15–11కు వెళ్లిన నన్ను.. లేట్ చేస్తున్నానన్న కారణంగా పెనాల్టీ వేసి.. ఆమెకు పాయింట్ ఇవ్వడం సరికాదు. ఆమె రెడీగా లేనప్పుడు నాకు ఎలా పెనాల్టీ వేస్తారు? ఇది అనైతికమైన నిర్ణయం. నిర్ణయం సరిగ్గా తీసుకుని ఉంటే నేనే మ్యాచ్ గెలిచి.. ఫైనల్స్ ఆడేదాన్నేమో. మ్యాచ్ చీఫ్ రిఫరీకి చెప్పినప్పుడు.. పట్టించుకోలేదు. చీఫ్ రెఫరీగా కనీసం రీప్లేలు చూసి ఎవరి తప్పు ఏంటి అన్నది చూడాల్సింది. కానీ, అంతా అయిపోయిందంటూ తప్పించుకోవడం దారుణం’’ అని సింధు వ్యాఖ్యానించింది. ఆమె మాటలు విని పక్కనే ఉన్న విన్నర్ యమగుచి కంగుతిన్నది. ఈ మ్యాచ్ లో 21–13, 19–21, 16–21 తేడాతో సింధు ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. PV Sindhu Badminton Asia Championship Yamaguchi Japan Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?..... We are here for YOU: Team ap7am.com
-తొలి విడతగా 4,250 కోట్ల రూపాయలు విడుదల -మాఫీకానున్న మొత్తం రుణం 17 -36 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు -బ్యాంకులకు నేరుగా చెల్లించనున్న ప్రభుత్వం -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటన -నేడు బ్యాంకర్లతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. -తదుపరి విడత రుణమాఫీపై చర్చ -అమల్లోకి వస్తున్న టీఆర్‌ఎస్ కీలక ఎన్నికల హామీ -ప్రభుత్వ నిర్ణయంపై రైతుల హర్షాతిరేకాలు -మాది రైతు సంక్షేమ ప్రభుత్వం: పోచారం -రైతులకోసం ఎంత భారమైనా భరిస్తాం: ఈటెల -పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆచరణలో నిరూపించుకున్నది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు లక్షలోపు రుణాలు మాఫీచేసే ప్రక్రియ ఆచరణ రూపుదాల్చింది. రాష్ట్రంలో 36 లక్షలమంది రైతులకు చెందిన రూ.17వేల కోట్ల పంట రుణాలను మాఫీచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందులో తొలి విడతగా 25శాతం అంటే.. రూ.4250 కోట్లను వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సోమవారమే జీవో విడుదల చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్థికశాఖ కార్యదర్శి కే రామకృష్ణారావు జీవో ఆర్‌టీ నంబర్ 532 విడుదల చేశారు. జీవో మేరకు తొలి విడతలో విడుదలైన రూ.4250 కోట్లు రుణమాఫీకి అర్హులైన అందరు రైతులకు వర్తిస్తుంది. ఈ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించడంవల్ల రైతుల రుణాలు రీషెడ్యూల్ కావడమే కాకుండా, వారికి పంటల బీమా కూడా వర్తిస్తుంది. రుణమాఫీపై ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డిలతో ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రికి అందజేసింది. ఈ నివేదికలోని అంశాల ప్రకారం రుణమాఫీ అమలును వెంటనే ఆచరణలోకి తీసుకురావాలని సీఎం వారికి చెప్పారు. మొదటి విడత చెల్లించే మొత్తానికి జీవో జారీ చేయాలని ఆర్థికశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులు ఈ నెలాఖరులోగా వాటిని చెల్లించకుంటే వారిపై వడ్డీ భారం పడే అవకాశం ఉంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం దానిని నివారించేందుకు సెప్టెంబర్ 30లోపే మొదటి విడత నగదును బ్యాంకులకు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది. రైతు సంక్షేమ ప్రభుత్వం: మంత్రి పోచారం తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, రైతులు కంట నీరు పెట్టకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతుల రుణమాఫీపై ఉపసంఘం నివేదికను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీని అమలు చేస్తున్నామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల ముందు కేసీఆర్ రైతులకు రుణమాఫీపై హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 2న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తే, జూన్ 4వ తేదీనే బ్యాంకర్లతో సమావేశమై రుణమాఫీపై చర్చించారని పోచారం తెలిపారు. 36 లక్షలమంది రైతులకు రూ.17వేల కోట్లను మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. ఉపసంఘం నివేదికకు ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం తెలిపారని చెప్పారు. రైతుల పక్షాన సీఎంకు వ్యవసాయ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంవల్ల బ్యాంకులు కూడా వెంటనే రైతులకు తిరిగి కొత్త రుణాలు ఇస్తాయని, రైతులకు పంటల బీమా కూడా వర్తిస్తుందని వెల్లడించారు. బ్యాంకులు రైతులకు ఖరీఫ్ రుణాలు ఇవ్వడానికి సెప్టెంబర్ 30 గడువు తేదీ అని, ఆలోపు రుణాలు చెల్లించకపోతే రైతులపై అధిక వడ్డీ భారం పడడమే కాకుండా, సకాలంలో రుణాలు చెల్లించనివారి జాబితాలోకి రైతులు చేరే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే రైతుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా భారమైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా రుణమాఫీని అమలుచేస్తున్నామని చెప్పారు. రైతుల రుణాలపై 7% వడ్డీ ఉంటే అందులో కేంద్ర ప్రభుత్వం 4%, రాష్ట్ర ప్రభుత్వం 3% భరిస్తాయని వెల్లడించారు. మాది చేతల ప్రభుత్వం: ఈటెల రాజేందర్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదని, అందుకే రైతులు కంటనీరు పెట్టకుండా, వారికి ఇచ్చిన మాటను అమలుచేస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కాకముందే కొందరు రాజకీయ పార్టీల నాయకులు రైతుల రుణమాఫీపై రకరకాలైన విమర్శలు చేశారు. ఎలా అమలు చేస్తారు? నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో అమలు చేసి చూపిస్తాం అని ఈటెల అన్నారు. సెప్టెంబర్ 30లోపు రైతులు తీసుకున్న రుణాలు చెల్లించకపోతే రైతుల ఖాతాలు బ్యాడ్ ఎకౌంట్‌లో పడే అవకాశం ఉన్నందున, రైతుల కష్టాలను అర్థంచేసుకొని ప్రభుత్వమే బ్యాంకులకు పూచీకత్తు ఇస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని అసెంబ్లీలో అడిగితే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదన్నారు. కేవలం రైతుల ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చాంబర్ ముందు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయిస్తే బూటు కాలుతో తన్నుకుంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి వెళ్లిపోయారే కానీ, తెలంగాణ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని మాత్రం ఇవ్వలేదు. అలాంటి పార్టీకి చెందిన నాయకులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదు అని రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిలు అయిన రైతుల ఇన్‌పుట్ సబ్సిడీ రూ.480కోట్లను కూడా చెల్లించామని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీల వాగ్దానాలు, మాటలు ఓట్లకోసం, సీట్లకోసమేకానీ రైతుల సంక్షేమంకోసం కాదని విమర్శించారు. తెలంగాణలో దసరా పండుగ నుంచి రూ.1000 పెన్షన్, వికలాంకులకు రూ.1500 పెన్షన్‌ను కూడా అమలుచేసి తీరుతామని పునరుద్ఘాటించారు. తెలంగాణ రైతులు రుణమాఫీపై సందేహాలను వీడి, రైతులకోసం వేల కోట్ల రూపాయల భారాన్ని భరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరిచిపోవద్దని ఈటెల కోరారు. ప్రభుత్వం చెల్లిస్తున్న మొదటి విడత నగదు చెల్లింపు లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. మొత్తం రుణాలు రూ.17 వేల కోట్లలో ప్రభుత్వం చెల్లించే 25% రుణాలు అంటే, అందులోని 25 శాతం మంది రైతులకే మొదట రుణాల చెల్లింపు కాదని చెప్పారు. లక్ష రూపాయలు తీసుకున్న వారికి రూ.25 వేలు, నలబైవేలు తీసుకున్న వారికి రూ.10 వేలు, 20 వేలు తీసుకున్న వారికి రూ.5వేలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది. ఈ చెల్లింపులతో బ్యాంకులు రైతులు తీసుకున్న రుణంలోంచి కొంత మొత్తమైనా తిరిగి పొందడంతో వారికి రుణాలను రీషెడ్యూల్ చేయడమే కాకుండా, పంటల బీమాను కూడా వర్తింపజేస్తాయి అని ఈటెల వివరించారు. తిరిగి ఇచ్చే రుణాలలో కూడా బ్యాంకులు గతంలో ఇచినదానికంటే 15% అధికంగా ఇస్తాయని మంత్రి తెలిపారు. రూ.17వేల కోట్లలో రూ.4,250 కోట్లు చెల్లించగా మిగతా మొత్తాన్ని ఏ విధంగా చెల్లించాలనే దానిపై మంగళవారం సచివాలయంలోనే బ్యాంకర్లతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చిస్తుందన్నారు. అనంతరం మిగతా మొత్తాన్ని ఏవిధంగా చెల్లించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాగం రుణమాఫీ పథకం పర్యవేక్షణ, పథకానికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ యంత్రాంగం దృష్టికి వచ్చే ఫిర్యాదులను 30రోజుల్లో పరిష్కరించేలా సోమవారం వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. మండల స్థాయిలో తహశీల్దార్ చైర్మన్‌గా, మండల వ్యవసాయాధికారి కన్వీనర్‌గా, బ్యాంకర్లు, ఎంపీడీవోతోపాటు జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన ఒకరు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి కన్వీనర్‌గా, జిల్లా బ్యాంకు మేనేజర్, జిల్లా కో-ఆపరేటివ్ ఆడిట్ అధికారితోపాటు జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన ఒకరు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, వ్యవసాయశాఖ కమిషనర్ కన్వీనర్‌గా, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, వ్యవసాయ కో-ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్ ముఖ్య కార్యదర్శి, ఫైనాన్స్ ప్రత్యేక కార్యదర్శి, ఫైనాన్స్ సలహాదారుడు, కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్, ఏపీసీవోబీ ఎండీ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు చైర్మన్ సభ్యులుగా ఉంటారు. బోగస్ పాస్‌పుస్తకాల రుణానికి వర్తించదు: పోచారం బాన్సువాడ రూరల్: బోగస్ పాస్‌బుక్కులు బ్యాంకులో పెట్టి రుణాలు పొందిన వారికి రుణమాఫీ వర్తించదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. లంచాలు ఇచ్చి, దొంగ పాసు పుస్తకాలు తయారు చేసి బ్యాంకులో రుణాలు పొందిన వారికి మాఫీ వర్తించదని తేల్చిచెప్పారు. అటువంటి వారే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. నిజమైన రైతులు ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో పంట నష్టపరిహారం గురించి సీమాంధ్ర పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 12.50 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన 13 లక్షల మంది రైతులకు రూ.480 కోట్లు
దిశహత్యానంతరం జరిగిన పోలీసు కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఎట్టకేలకు తన నివేదికను సమర్పించింది. ఇప్పటికే కమిషన్ నిర్ధారించిన ముఖ్యమైన విషయాలను మీడియా ప్రస్తావించింది... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 దిశహత్యానంతరం జరిగిన పోలీసు కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఎట్టకేలకు తన నివేదికను సమర్పించింది. ఇప్పటికే కమిషన్ నిర్ధారించిన ముఖ్యమైన విషయాలను మీడియా ప్రస్తావించింది. కానీ ఇంకొన్ని వివరాలను, వాటి స్వభావాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటనలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిందితులను చంపాలనే ఆలోచనతోనే కాల్పులు చేశారు; కాల్పులు నిందితుల మరణానికి అనివార్యంగా దారితీస్తుందని ఎరుకతోనే చేసారు, ఈ ఘటనలో పాల్గొన్న పదిమంది పోలీసు అధికారులపై హత్యా నేరారోపణ కింద విచారణ జరపాలి– అనే అభిప్రాయాన్ని కమిషన్ వెలిబుచ్చింది. ఈ పదిమంది తమకు తాముగా నిర్ణయం తీసుకుని ఈ లాంటి చర్యకు పాల్పడే అవకాశం ఉందా అనే లోతుల్లోకి కమిషన్ పోలేదు. అది తనకు తానుగా విధించుకున్న పరిమితి కావచ్చు. ఈ పదిమంది పోలీసులకు మార్గదర్శకత్వం వహించి, వారిచేత ఈ పని చేయించి జేజేలు అందుకున్న రాజకీయ నాయకులు గానీ, పోలీసు అధికారులు గానీ ఈ జాబితాలో లేరు. ఈ సంఘటనలో మరణించిన నలుగురు ఎదురు దాడి చేశారనేది అసంభవమైన ఆరోపణే కాక పూర్తిగా అబద్ధమని కమిషన్ అభిప్రాయ పడింది. ప్రస్తుత ఘటనలో మరణించిన నలుగురి శరీరాల పైభాగంలో, తల మీద తుపాకీ గాయాలు ఉన్నాయి. ఈ వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తున్నవారినే ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారని నమ్మడానికి అవకాశం కల్పిస్తున్నాయి. కాల్పుల స్వభావం వాటి ఉద్దేశాలను నిర్ధారిస్తుంది అనే ఒక ముఖ్యమైన సూత్రీకరణ చేసింది కమిషన్. ఇది కాల్పుల సంఘటనలో ఉద్దేశాలను అంచనా వేయడానికి పనికి వచ్చే ఒక ప్రమాణం. పియుసిల్ వర్సెస్ స్టేట్ అఫ్ మహారాష్ట్ర కేసులో సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును తాము పాటించామని తెలంగాణ రాష్ట్రం చేసిన వాదనను కమిషన్ అంగీకరించలేదు. దాని ఉల్లంఘన అడుగడుగునా జరిగినట్లు కమిషన్ పేర్కొంది. మొదటగా, చంపబడే నాటికి జొల్లు శివ, చెన్నకేశవులు, జొల్లు నవీన్‌ల వయసు వరుసగా 17, 15, 15 ఏళ్లు అని కమిషన్ తేల్చింది. ఆధార్ కార్డు ఆధారంగా వాళ్ళ వయసు 18 ఏళ్ల కన్నా ఎక్కువ అని వాదించిన ప్రభుత్వ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. వారు చదువుకున్న బడి పంతుళ్లు రికార్డులను తారుమారు చేశారనే వాదనను కమిషన్ అంగీకరించలేదు. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన నాలుగు రోజులకు పోలీసులు వచ్చి స్కూలు రికార్డులు పరిశీలించి వెళ్లారు, కాబట్టి ఆ ముగ్గురి వయస్సు మీద వారికి ఎటువంటి సందేహం లేదు. అయినా ఈ నిజం మీద పోలీసు రికార్డులు పూర్తి మౌనం వహించాయి. కాబట్టి ఇదంతా వాళ్ళు మైనర్లు అనే నిజాన్ని ప్రయత్నపూర్వకంగా తొక్కిపెట్టడానికి చేసిన ప్రయత్నమనే నిర్ధారణకు రాక తప్పదని కమిషన్ వ్యాఖ్యానించింది. కమిషన్ ముందు వాదనలు జరుగుతున్న రోజుల్లో పోలీసుల తరపున వకాల్తా పుచ్చుకున్న ప్రభుత్వ న్యాయవాదులు ఇంకొక ప్రభుత్వ శాఖ అయిన విద్యాశాఖ మీద, అందులోని ఉపాధ్యాయుల మీద తప్పుడు సాక్ష్యాలు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ కమిషన్– స్కూలు రికార్డుల విశ్వసనీయతను ప్రభుత్వమే ప్రశ్నించడం ఆసక్తికరం అన్నది. పోలీసులను వెనకేసుకు రావడానికి ప్రభుత్వం ఎంత దూరం వెళ్తుందో అర్థం చేసుకోడానికి ఇది పనికి వస్తుంది. నలుగురు నిందితులను రిమాండుకు పంపిన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పనితీరు మీద కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ముందుగా తయారు చేసిన రిమాండు రిపోర్టు మీద ఆయన సంతకం చేసాడని, వాళ్ళను ఎప్పుడు, ఏ సమయంలో నిర్బంధంలోకి తీసుకున్నారో ఆయన పరిశీలించలేదని, చట్టం ప్రకారం ఆయన చేయాల్సిన రికార్డుల పరిశీలన చేయలేదని, నిందితులకు ఉన్న హక్కుల గురించి చెప్పలేదని స్పష్టం చేసింది. ఈ విధులను నిర్వర్తించని పక్షంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కమిషన్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. జుడీషియల్‌ రిమాండు విధించే అధికారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటుకు ఉండటానికి వీలు లేదని సిఫారసు చేసింది. ఇది పోలీసు వ్యవస్థకు అతీతంగా వ్యవహరించని రెవెన్యూ యంత్రాంగం పనితీరు మీద వ్యాఖ్యానంగా పరిగణించాలి. అదే విధంగా నిందితులను డిసెంబరు 2, 2019న పోలీసు కస్టడీకి ఇచ్చిన అదనపు సివిల్ జడ్జి పనితీరు గురించి చాలా చర్చించింది కమిషన్. కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు న్యాయమూర్తి ముందు ఎటువంటి పత్రాలు సమర్పించలేదు. ఆయన కూడా వాటిని సమర్పించాలని ఒత్తిడి చేయలేదు. జైలు రిమాండు విధించిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు ఆదేశాన్ని మాత్రమే న్యాయమూర్తి పరిశీలించాడు (ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు ఎంత బాధ్యతాయుతంగా రిమాండ్ విధించాడో పైన చూసాం). ఈ సందర్భంగా ఏ పోలీసు అధికారి కోర్టుకు హాజరు కాలేదు. కోర్టు కానిస్టేబుల్ మాత్రమే పోలీసు కస్టడీ పిటిషన్ సమర్పించాడు. నిందితులకు నోటీసు ఇచ్చారా అని న్యాయమూర్తి అడగలేదు. ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయమేమంటే ప్రభుత్వ న్యాయవాది కూడా హాజరు కాలేదు. అయినా ‘వాదనలు వినడమైనది’ అని రిపోర్టులో న్యాయమూర్తి రాశాడు. నలుగురు నిందితులను ఆయన ముందు అసలు అసలు ప్రవేశపెట్టనే లేదు, అయినా పిటిషన్‌లో నిందితుల సంతకాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ నిర్వాకం గురించి కమిషన్ ఆశ్చర్యపోయింది. కానీ నిజానికి నిందితులు జైల్లో ఉండగానే వారి పరోక్షంలో, వారికి నోటీసులు ఇవ్వకుండా, వారి తరపున న్యాయవాదులే లేకుండా పోలీసు రిమాండు ఇచ్చే దుర్నీతిని పేద నిందితుల విషయంలో న్యాయస్థానాలు చాలా కాలంగా కొనసాగిస్తున్నాయి. చట్టబద్ధ పాలనపైన విశ్వాసం న్యాయస్థానాలకే లేకపోతే, వాటి పనితీరుకు విశ్వసనీయత ఎక్కడ నుండి వస్తుంది? ఈ విశ్వసనీయత ఎంత తగ్గి పోతుంటే అంతగా నేరస్థుల పట్ల తక్షణ కఠిన వైఖరి (దీనికి ‘తక్షణ న్యాయం’ అని ముద్దు పేరు పెట్టుకున్నారు) ప్రదర్శించే హక్కు ప్రభుత్వానికి ఉండాలని వాదించే గళాలు పెరిగిపోతున్నాయి. ఇదంతా ప్రభుత్వాల నియంతృత్వానికి, కనీసం బలహీనుల విషయంలో, దారితీస్తుంది. సంఘటనా స్థలానికి ఎప్పుడు చేరుకున్నారు అనే విషయంలో ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించడానికి పోలీసులు ప్రయత్నించారని కమిషన్ వ్యాఖ్యానించింది. నిందితులు చంపబడ్డ సమయానికి సంబంధించి ఘటనలో పాల్గొన్న పోలీసుల వాదనకు, పంచనామా నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇచ్చిన సమాచారానికి, ఆ తర్వాత పోలీసుల పరిశోధనలో తేలిన విషయాలుగా ప్రకటించిన వాటికి మధ్య పొంతనే లేదనే నిర్ణయానికి కమిషన్ వచ్చింది. ఇంత ప్రాథమికమైన విషయంలో మొత్తం యంత్రాంగం ఎందుకు విఫలమైనట్టు? ఏమి దాచిపెట్టడానికి ఈ వైఫల్యాన్ని ప్రదర్శించారు? తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణాలో వేల ఎదురు కాల్పులు జరిగాయి కదా? అవన్నీ వాస్తవంగా జరిగిన ఘటనలే అని వాదిస్తూ వచ్చారు కదా? ఈ ఒక్క ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన మీద, నేర న్యాయ వ్యవస్థలో 40 నుంచి 50 ఏళ్ల అనుభవం ఉన్న న్యాయమూర్తుల విచారణ జరగగానే, ఇన్ని అబద్ధాల కంకాళాలు బయటపడ్డాయంటే, ఇంతకాలం పోలీసు వ్యవస్థ ఏమి చేసినట్టు? చనిపోయిన నిందితుల దాడిలో గాయపడిన ఇద్దరు పోలీసులు కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందారనే వాదనను కమిషన్ చాలా శ్రద్ధగా పరిశీలించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మెడికో లీగల్ రికార్డులు మాత్రమే మొదటగా పోలీసులు అందించారు. చికిత్సకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులను కేర్ హాస్పిటల్ ఇవ్వడానికి నిరాకరించిందని పరిశోధనాధికారి చెప్పారు. కానీ కేర్ హాస్పిటల్ వర్గాలు మొదటగా మొత్తం రికార్డులను జాతీయ మానవ హక్కుల సంఘానికి ఇవ్వడానికే నిరాకరించి, ఆ తర్వాత కొంత ఇచ్చాయి. ఆ తర్వాత సోమయ్య అనే అధికారికి ఇచ్చినట్టు కమిషన్ ముందు చెప్పాయి. జుడీషియల్‌ మేజిస్ట్రేటు కూడా తాను డాక్టర్లు ఇచ్చిన, గాయపడిన వారి మొత్తం రికార్డులను పరిశీలించి మొత్తం సవ్యంగా ఉన్నట్టు భావించానని కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. కానీ గాయపడ్డారన్న పోలీసులను మేజిస్ట్రేట్ ప్రత్యక్షంగా విచారించలేదని, తాము చెప్పిన విషయాలను ఎఎస్ఐ రికార్డు చేసుకుని మేజిస్ట్రేటుకు ఇచ్చారని, గాయపడ్డామన్న పోలీసులు చివరకు అంగీకరించారు. చివరకు కమిషన్ ఒత్తిడి చేయగా, అందించిన సీటీ స్కాన్, ఎక్స్‌రేలకు, పోలీసులు తమకు తగిలాయని చెప్పిన గాయాలకు ఎక్కడా పొంతన లేదని కమిషన్ పేర్కొంది. ఇద్దరు పోలీసులకు కేర్ హాస్పిటల్ ఐసిసియులో చికిత్స చేశారనే వాదనను సందేహించాల్సి వస్తుందని, ఎందుకంటే వారికి తగిలిన గాయాలకు హాస్పిటలులో చేర్చాల్సిన అవసరమే లేదని కమిషన్ అభిప్రాయపడింది. నిందితులైన పోలీసులు తమపై వచ్చిన అభియోగాలను కోర్టులలో తేల్చుకుంటాం అని ప్రకటించారు. ఆ అవకాశాన్ని దిశా కేసులో నిందితులకు వ్యవస్థ, మీడియా, సమాజం ఇచ్చిందా? తమ వాదన వినకుండా శిక్షించకూడదు అనే సూత్రం మీద మనకు నిజంగా విశ్వాసం ఉందా? లేదూ ఆచరణలో బలవంతులకు మాత్రమే ఉందనే ధీమానా? జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బట్టి పోలీసు వ్యవస్థ మనసెరిగి పనిచేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు, జుడీషియల్‌ మేజిస్ట్రేటు, డాక్టర్లు, కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, గెస్ట్‌హౌసుల యజమానులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణులు చాలా సంసిద్ధంగా ఉన్నారని అర్థమౌతుంది. సకల సంస్థలు పోలీస్ యంత్రాంగానికి గులాంగిరి చేస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందనగలమా? గుడిగండ్ల గ్రామ బడిపంతులు నరసింహులు మాత్రమే మిణుకు, మిణుకు అనే సత్యం వైపు బలంగా నిలబడ్డాడు. ఆయనకు సెల్యూట్.
అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ అమరావతి టు అరసవల్లి వరకు అమరావతి రైతుల చేపట్టిన రైతుల మహాపాదయాత్రకు గుడివాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హారతులిచ్చి పూలవర్షంతో ఘనస్వాగతం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ముక్తకంఠంతో నినదించిన గుడివాడ గుడివాడ : అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ అమరావతి టు అరసవల్లి వరకు అమరావతి రైతుల చేపట్టిన రైతుల మహాపాదయాత్రకు గుడివాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పట్టణ ప్రజలతో పాటు గుడివాడ రూరల్‌, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల రైతాంగం పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలవర్షం కురిపిస్తూ హారతులు పట్టారు. అమరావతే ఒకైక రాజధాని అంటూ గుడివాడ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. మహాపాదయాత్రను తిలకించేందుకు పట్టణవాసులు దారిపొడవునా బారులు తీరారు. మాజీ ఎమ్మేల్యే రావి వెంక టేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కౌతవరం నుంచి పాదయాత్ర ముగిసే కళాశాల వరకు సాగారు. గుడివాడ అర్బన్‌ బ్యాంకు చైౖర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జీ), మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు పాల్గొని శ్రేణులను పాదయాత్రలో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు.
సెర్టా ఆఫీస్ చైర్ అమెజాన్‌లో బాగా ప్రాచుర్యం పొందింది, అయితే ఇది ధర ట్యాగ్ విలువైనదేనా? మేము ఈ ఆఫీస్ చైర్‌ని దాని జనాదరణకు అనుగుణంగా ఉండేలా చూడాలని నిర్ణయించుకున్నాము ద్వారాశామ్యూల్ స్టీవర్ట్ ఆగస్టు 25, 2020 ఆగస్టు 25, 2020 క్రింది గీత సెర్టా ఆఫీస్ చైర్ సౌకర్యం మరియు కార్యాచరణ మధ్య బలమైన రాజీని అందిస్తుంది. తప్పిపోయిన అనేక ఫీచర్లు సాధారణంగా ఖరీదైన మోడళ్లలో మాత్రమే కనిపిస్తాయి. చాలా మందికి, ఈ కుర్చీ ఒక అద్భుతమైన ఎంపిక మరియు గొప్ప ఫిట్‌గా ఉంటుంది. మీరు నిజంగా పడుకోగలిగే కుర్చీని కోరుకుంటే, ఇది మీ కోసం కాకపోవచ్చు. 3.8 ధర చూడండి మార్కెట్‌లోని ప్రతి కుర్చీ అత్యంత సౌకర్యవంతమైనదని పేర్కొంది. అన్నింటికంటే, సుదీర్ఘమైన రోజు చివరిలో మీరు సోఫా మీద పడినప్పుడు మీకు కలిగే అనుభూతికి ఖచ్చితమైన మెట్రిక్ లేదు. కానీ నిజంగా వ్యక్తులచే తయారు చేయబడిన ఒక కుర్చీ ఉంటే పొందండి సుఖం? బాగా, ఉంది మరియు దానిని మీకు పరిచయం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము. మేము సెర్టా ఆఫీసు కుర్చీ గురించి మాట్లాడుతున్నాము. సెర్టా 70 సంవత్సరాలుగా పరుపులను తయారు చేస్తున్నారు, కాబట్టి వారికి విశ్రాంతి క్షణాల గురించి ఒకటి లేదా రెండు విషయాలు తెలుసు. వారు ప్యాడింగ్‌తో నిండిన ఉత్పత్తిని సృష్టించారు, ఇది సాంప్రదాయ కార్యాలయ కుర్చీ కంటే చక్రాలపై ఉన్న చేతులకుర్చీకి దాదాపు దగ్గరగా ఉంటుంది. నిశితంగా పరిశీలిద్దాం, అవునా? నేరుగా బ్యాట్ నుండి, ఈ కుర్చీ చాలా చవకైనదని మీరు గమనించవచ్చు. దాదాపు 0 వద్ద, ఇది ధరల స్పెక్ట్రం యొక్క తక్కువ-మధ్య ముగింపులో ఉంది. అయినప్పటికీ, ఆశ్చర్యకరంగా, సెర్టా ఆఫీస్ కుర్చీలో మీరు ఆశించే ప్రతిదాన్ని కలిగి ఉన్నందున డిజైన్ ప్రక్రియలో ఏదైనా మూలలు కత్తిరించబడినట్లు కనిపించడం లేదు. ఎత్తు అడ్జస్టర్, లాకింగ్ బార్‌తో కూడిన రాకింగ్ ఫీచర్, దిండుతో కూడిన హెడ్‌రెస్ట్ మరియు అద్భుతమైన లంబార్ సపోర్ట్ ఉన్నాయి. మీ కాళ్ళ వెనుక ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ప్రసరణను పెంచడానికి రూపొందించిన జలపాతం సీటు అంచు కూడా ఉంది. కాబట్టి అది ఎలా కనిపిస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే హాయిగా. PU లెదర్ కవరింగ్‌లను ఉపయోగించే ఇతర కార్యాలయ కుర్చీల మాదిరిగా కాకుండా, ఈ మోడల్ మైక్రోఫైబర్ కవరింగ్‌లను కలిగి ఉంటుంది. ఇవి ఐదు వేర్వేరు రంగులలో వస్తాయి, కానీ ముదురు రంగులో ఉండేదాన్ని ఎంచుకోమని మేము సిఫార్సు చేస్తున్నాము ఎందుకంటే ఇది మరక-నిరోధకతను కలిగి ఉన్నప్పటికీ, మీరు మైక్రోఫైబర్ శుభ్రంగా తుడవడం సాధ్యం కాదు మీరు ఫాక్స్ లెదర్‌తో చేయవచ్చు. ఈ ఫాబ్రిక్ టేబుల్ (లేదా డెస్క్)కి మరొక తలక్రిందులను తీసుకువస్తుంది. సరళంగా చెప్పాలంటే, చల్లని శీతాకాలపు ఉదయం తోలు కుర్చీలు చెడు సమయానికి సరైన వంటకం. ఈ కుర్చీ మార్కెట్‌లోని మరికొందరి వలె శ్వాసక్రియకు వీలుకానప్పటికీ, ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ఇది చాలా పెద్ద ప్లస్. సరే, ఈ కుర్చీ ఎవరికి బాగా సరిపోతుంది? నిజంగా, దాదాపు ఎవరైనా. ఇది హెవీ డ్యూటీ బేస్ కలిగి ఉంది, కాబట్టి సెర్టా గరిష్ట బరువు పరిమితులను ప్రచురించనప్పటికీ, ఇది కనీసం 250lbs వరకు నిర్వహించగలదని చెప్పడం సురక్షితం. ఇంకా, ఇది కార్పెట్ లేదా గట్టి ఫ్లోరింగ్ అయినా ఏదైనా ఉపరితలంపై బాగా పనిచేసే క్యాస్టర్‌లను కలిగి ఉంది. మీరు బహుశా ఈ కుర్చీపై ఎత్తైన వీపును గమనించి ఉండవచ్చు. అది అదనపు మద్దతును అందించడం మరియు ఎక్కువసేపు కూర్చున్న తర్వాత మీ వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడం. ఈ ఉత్పత్తిపై ఒక-సంవత్సరం వారంటీని చేర్చడం ద్వారా మేము కూడా ఆశ్చర్యపోయాము. కాబట్టి దాని ప్రతికూలతలు ఏమిటి? మొదటి ఫిర్యాదు సాపేక్షంగా చిన్నది - ఆర్మ్‌రెస్ట్‌లు పరిష్కరించబడ్డాయి మరియు అవి పూర్తిగా తీసివేయబడినప్పటికీ, వాటిని సర్దుబాటు చేయడం సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా, అయితే, ఈ కుర్చీ పూర్తిగా ఆనుకుని ఉండకూడదు. సెర్టా అనే మ్యాట్రెస్ కంపెనీ ఈ ఫీచర్‌ని చేర్చి ఉంటే ఎంత అపురూపంగా ఉండేదో ఊహించండి! నిజాయితీగా చెప్పాలంటే, ఈ కుర్చీని ఆస్వాదించడానికి మీరు తిరిగి పడుకోవాల్సిన అవసరం లేదు. సెర్టా దానిని ఉపయోగించడానికి వీలైనంత ఆహ్లాదకరంగా ఉండేలా చేయడానికి చాలా కృషి చేసింది మరియు అది చూపిస్తుంది. ఇది తక్కువ ధర పాయింట్‌ను కలిగి ఉందని మేము ఇష్టపడతాము మరియు ఈ రెండు పాయింట్‌లతో కలిపి, దీన్ని సిఫార్సు చేయకపోవడం కష్టం.
రాబోయే మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఓటమి పాలవుతుందని, అందుకు బాధ్యత వహిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్లు బండి సంజయ్ పేరుతో సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ అవుతోంది. అక్టోబర్ 31వ తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రచారంలో ఉన్న లేఖపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. After the Farm House Drama of buying of MLAs flopped, frustrated TRS fraudsters now released a fake letter. TRS tryst with lies would end on 3Nov as BJP is set for a record win at Munugode which will lead to a real resignation of KCR from public life. TRS days are numbered pic.twitter.com/S8WB4haAUM — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 1, 2022 దొంగ పాస్ పోర్టులు తయారు చేసిన వాడికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం కష్టం కాదంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఫామ్‌హౌస్ డ్రామా ఫ్లాప్ కావడంతో టీఆర్ఎస్ మోసగాళ్లు ఇప్పుడు ఫోర్జరీ లేఖను రిలీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది ఎన్ని చేసినా మునుగోడులో బీజేపీ రికార్డు విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ చేస్తున్న అబద్దాల ప్రచారాలు నవంబర్ 3తో ముగింపు అన్నారు. ఇది కేసీఆర్ ప్రజా జీవితానికి నిజమైన రాజీనామాకు దారి తీస్తుందని జోస్యం పలికారు. ఈ మేరకు బండి సంజయ్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.ఈ ఫోర్జరీ లేఖను సృష్టించిన వారిపై ఎన్నికల సంఘానికి, పోలీసులుకు బుధవారం ఫిర్యాదు చేయనున్నట్టుగా బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Mee Intlo Meere Doctor G.Samaram Nava Ratna Book House మీ ఇంట్లో మీరే డాక్టర్ జి. సమరం నవభారత్ బుక్ హౌస్ Health Health Care మెడికల్ వైద్యం Vaidyam Medical ఆరోగ్యం హెల్త్ Health Arogyam హెల్త్ కేర్ Health Care Let your friends know Description Reviews (0) కుటుంబంలో ఎవరికో ఒకరికి అనారోగ్యం కలుగుతుంటుంది. చంటి పిల్లలు, వయస్సులో అడుగిడుతున్న అబ్బాయిలు, అమ్మాయిలు, నడివయస్సులో, వ్రుద్యప్యంలో ఉన్న ఆడవాళ్లు, మగవాళ్ళు, ఇలా ఒక్కొకరికి ఒక్కొక్క రకమైన ఆరోగ్య సమస్య ఉంటుంది. ఆ ఆరోగ్య సమస్య శ్యారిరకమైనది కావచు, మానసికమైనది కావచు, బయటకు చెప్పుకునేది కావచు, చెప్పుకోలేనిది కావచు. ఆరోగ్యమే మహాబాగ్యం అంటారు. అందుకోసం ఆహారం ఏది తీసుకోవాలి? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? అనారోగ్యంలో ఎలాంటి చికిత్స పొందాలి? ఎవరిని సంప్రదించాలి? ఎక్కడికి వెళ్ళాలి? పద్యాలు ఏమిటి - ఇలా ఒకటేమిటి కుటుంబానికి కావలసినవన్నీ ప్రసాదించే విజ్ఞాన కల్పతరువు "మీ ఇంట్లో మీరే డాక్టర్". ఇది ఒక ఎన్సైక్లోపిడియ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ భార్య గురుశ‌ర‌ణ్ కౌర్ భ‌ద్ర‌త‌ను కేంద్రం మ‌రింత క‌ట్టుదిట్టం చేయ‌నుంది. ఈ క్ర‌మంలో సీఆర్పీఎఫ్ వీఐపీ వింగ్‌కు సంబంధించిన మ‌హిళా సెక్యూరిటీని వారికి నియ‌మించినున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. హోమ్ మంత్రి అమిత్ షా కుటుంభం సభ్యులకు కూడా మహిళా సెక్యూరిటీని నియమిస్తారు. మొట్ట మొదటి సారిగా సీఆర్పీఎఫ్ మహిళా కమాండర్ లను విఐపి భద్రత కోసం వినియోగిస్తున్నారు. తమ మహిళా కమాండర్ల మొదటి బ్యాచ్ లో 35 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని, జనవరి 15 నాటికి విధులలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. వీరి సంఖ్య తక్కువగా ఉండడంతో మొదటగా వీరిని సిఐపీల నివాసాల వద్ద ఏర్పాటు చేస్తారని తెలుస్తున్నది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి `మహిళల సాధికారికత’ నివ్వడంతో ప్రియాంక గాంధీ వెడుతున్న దృష్ట్యా ఆమె భద్రత పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్నారు. గతంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు ఎస్పీజీ భద్రతా ఉన్నప్పుడు, ఎస్పీజీ మహిళా అకమాండర్లను వారి భద్రత కోసం వినియోగించేవారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భ‌ద్ర‌త‌ను రెండేండ్ల క్రితం కేంద్రం తొల‌గించిన విష‌యం తెలిసిందే. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల‌కు స్పీఆర్పీఎఫ్ బ‌ల‌గాల‌తో జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరి కింద ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నారు. అయితే ప్ర‌త్యేకంగా సోనియా, ప్రియాంక‌, గ‌రుశ‌ర‌ణ్ కౌర్‌కు సీఆర్పీఎఫ్ మ‌హిళా సెక్యూరిటీ క‌ల్పించనున్న‌ట్లు స‌మాచారం. ఇలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ పిల్లల ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ ఆరోపణలపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.తన పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపణలు చేశారు. అయితే ఈ విచారణలో ప్రియాంక గాంధీ వాద్రా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ కాలేదని కేంద్ర అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ సీఈఆర్‌టీ-ఇన్‌ ప్రాథమిక దర్యాప్తులో ఖాతాలు హ్యాక్‌ కాలేదని తేలిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రియాంక గాంధీ వాద్రా అధికారికంగా ఫిర్యాదు చేయక పోయినా ఆమె ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చేటట్లు చేయడంతో సొంతంగా విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తన పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన ఆరోపణను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుందని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు ఆ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ప్రియాంకగాంధీ ప్రస్తావిస్తూ ‘‘ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారు. వారికి వేరే పని లేదా?’’ అని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ ఆరోపణలపై యూపీ సీఎం యోగి స్పందిస్తూ.‘‘బహుశా అధికారంలో ఉన్నప్పుడు అఖిలేష్ ఇలాంటివే చేసి ఉంటాడు. అందుకే ఇప్పుడు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారు.’’ అని ఎద్దేవా చేసారు.
Avyaktam Yaddanapudi Sulochana Rani Emesco అవ్యక్తం యద్దనపూడి సులోచనారాణి ఎమెస్కొ Literature Novel Telugu సాహిత్యం లిటరేచర్ Saahithyam నవల Novel Navala ఫిక్షన్ Fiction Let your friends know Description Reviews (0) ఆనంద్ - విజయ్ .. ఈ ఇద్దరి స్నేహం ఒక అపురూపం. వీరి స్నేహం ఎంతమందికి ఈర్హ్యని రేకెత్తిం చింది ! తమకి లేని అదృష్టం ఏదో ఆ ఇద్దరి సొంతం అనిపించేది ! అంట నిజాయితీగా అంత అంకితంగా అంత ప్రేమాభిమాలాలతో కంచుకోటలా ఒకరికి ఒకరు ఉండగలగడం అరుదే, వాళ్ళిద్దరూ ఎకభావంతో, ఇకమత్యంతో ఒకరికి ఒకరు తొడుగా , జంటగా మిగతా ఈ లోకాలని గమనించేవారు. వాళ్ళ స్నేహాన్ని బద్దలు చేయాలని చాలామంది చూసారు. స్వయంగా దీక్షితుల గారే ఆయన జీవితం అంతా పోరాటం జరిపి పరాజయం పొందారు. హేమ విజయ్ తలమీద చేయి వేసింది. ఒక్క క్షణం తర్వాత రెండు చేతులతో అతని తలను పొట్టకు అనించుకుంది. హేమా !! విజయ్ దుఖబారంగా అన్నాడు. అటు ఏడుపుని శక్తి అంతా కూడదీసుకుని నిగ్రహించుకోవడానికి వ్యర్ధ ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. టని తల నిమురుతూ తగ్గు స్వరంతో అంది. "విజయ్"! ఈ జీవితం నదే ! ఇది ఎప్పుడు మనకి ఏకానుక ఇస్తుందో తెలియదు ! మళ్ళా ఎప్పుడు హథాత్తుగా మన నుంచి మనకి ప్రియమైనది ఏది తీసుకుంటుందో అదీ మనకి తెలియదు ! ఆ అదృశ్య మహాశక్తి మందు తలవంచడమే మన కర్తవ్యం !!
పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధికి కూరగాయలు చాలా మంచివని ఇది రహస్యం కాదు, కాబట్టి వాటిని తల్లి పాలకు (MPASI) పరిపూరకరమైన ఆహారాన్ని ఇచ్చే ప్రారంభ దశ నుండి తప్పనిసరిగా పరిచయం చేయాలి. అప్పుడు, పిల్లలకు పరిపూరకరమైన ఆహారం కోసం ఏ కూరగాయలు ఇవ్వాలి? ఇండోనేషియా పీడియాట్రిషియన్ అసోసియేషన్ (IDAI) శిశువుకు 6 నెలల వయస్సు ఉన్నప్పుడు మొదటి పరిపూరకరమైన దాణాను సిఫార్సు చేస్తుంది. అప్పటి నుండి, మీ చిన్నారికి వివిధ రకాల కూరగాయలతో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ (మాంసం, చికెన్, గుడ్లు, చేపలు) మరియు పండ్లను పరిచయం చేయవచ్చు. పండ్లతో పోల్చితే చప్పగా ఉండే కూరగాయల రుచిపై శిశువుకు ఆసక్తిని కలిగించడానికి మొదట కూరగాయలను పరిచయం చేయడానికి ఎంచుకున్న కొందరు తల్లిదండ్రులు ఉన్నారు. అయితే, పండ్లను ముందుగా తెలుసుకుంటే కూరగాయలను స్వీకరించడం పిల్లలు కష్టమవుతారనే భావనను IDAI తిరస్కరించింది. శిశువులకు మేలు చేసే పరిపూరకరమైన ఆహారాల కోసం కూరగాయల రకాలు సాధారణంగా, అన్ని కూరగాయలు పిల్లలకు మంచివి. అయినప్పటికీ, శిశువు యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి తగిన పోషకాహారాన్ని అందించడానికి చాలా సిఫార్సు చేయబడిన పరిపూరకరమైన ఆహారాల కోసం కొన్ని కూరగాయలు ఉన్నాయి, అవి: బ్రోకలీ ఈ ఆకుపచ్చ కూరగాయలో ఫైబర్, ఫోలేట్ మరియు కాల్షియం ఉంటాయి కాబట్టి బ్రోకలీ MPASI కోసం ఒక వెజిటేబుల్‌గా చేర్చబడుతుంది. చిన్నప్పటి నుంచి పిల్లలకు బ్రోకలీ ఇవ్వడం వల్ల పిల్లలు పెద్దయ్యాక కూరగాయలు తినడానికి ఇష్టపడకపోవడాన్ని తగ్గించవచ్చు. బీన్స్ మరియు బీన్స్ బీన్స్ మరియు ఇతర చిక్కుళ్ళు శిశువులకు మొక్కల ఆధారిత ప్రోటీన్ మరియు ఫైబర్ యొక్క మంచి వనరులు. ప్రత్యామ్నాయంగా, మీరు క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్లు మరియు విటమిన్లు A మరియు C సమృద్ధిగా ఉన్న బఠానీలు లేదా ఎడామామ్‌లను కూడా ఎంచుకోవచ్చు. బీన్స్ మరియు చిక్కుళ్ళు తీపి మరియు మృదువైన రుచిని కలిగి ఉంటాయి కాబట్టి వాటిని 6 నెలల శిశువు యొక్క ఘన ఆహారం కోసం కూరగాయలుగా ఇవ్వవచ్చు. . మీరు తాజా కూరగాయలను ఎంచుకున్నారని నిర్ధారించుకోండి, స్తంభింపచేసిన లేదా తయారుగా ఉన్న కూరగాయలు కాదు. కారెట్ క్యారెట్‌లో బీటా కెరోటిన్ మరియు విటమిన్ ఎ ఉన్నాయి, ఇవి దృష్టికి మేలు చేస్తాయి మరియు శరీరంలో మంటతో పోరాడటానికి సహాయపడతాయి. పరిపూరకరమైన ఆహారాల కోసం కూరగాయలుగా, క్యారెట్లను మెత్తగా చేయడానికి ముందుగా ఉడికించాలి, ఉదాహరణకు ఆవిరి లేదా ఉడకబెట్టడం ద్వారా. క్యారెట్‌లను దుంపలు మరియు బంగాళాదుంపలతో కలిపి దానిలోని పోషకాలను పెంచుతూ రుచిని పెంచే తల్లిదండ్రులు ఉన్నారు. దుంపలు ఒక ప్రకాశవంతమైన ఎరుపు కూరగాయ, ఇందులో విటమిన్ ఎ మరియు ఐరన్ కూడా ఉంటాయి, బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పాలకూర బచ్చలికూర, ఎరుపు బచ్చలికూర మరియు ఆకుపచ్చ బచ్చలికూర రెండూ, కాల్షియం, విటమిన్ A, ఇనుము మరియు సెలీనియం వంటి అనేక పోషకాలను కలిగి ఉన్న పరిపూరకరమైన ఆహారాల కోసం ఒక రకమైన కూరగాయలు. ఈ పదార్ధాలు శిశువులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి, ఉదాహరణకు పిల్లలు ఇనుము లోపాన్ని ఎదుర్కోకుండా ఎముకలను బలోపేతం చేయడం. కొంతమంది శిశువైద్యులు బచ్చలికూరను 6 నెలల శిశువుల వయస్సు నుండి పరిపూరకరమైన ఆహారాలకు కూరగాయగా ఇవ్వాలని సిఫార్సు చేయరు, ముఖ్యంగా బచ్చలికూర సులభంగా మరియు చాలా సరసమైనదిగా లభిస్తుంది. అయినప్పటికీ, తమ బిడ్డకు బచ్చలికూరను పరిచయం చేయడానికి ముందు శిశువుకు 8-10 నెలల వయస్సు వచ్చే వరకు వేచి ఉండే తల్లులు కూడా ఉన్నారు. చిలగడదుంప చిలగడదుంపలు తీపి రుచిని కలిగి ఉంటాయి మరియు సాధారణంగా పిల్లలు ఇష్టపడతారు. అంతే కాదు, ఈ కూరగాయలలో విటమిన్లు A మరియు C, ఫోలేట్ మరియు ఖనిజాలు, పొటాషియం, సోడియం, సెలీనియం, ఫాస్పరస్, మెగ్నీషియం మరియు కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి, ఇవి సరైన శిశువు పెరుగుదల మరియు అభివృద్ధికి తోడ్పడతాయి. వేసవి స్క్వాష్ వేసవి స్క్వాష్ (బటర్నట్ స్క్వాష్) విటమిన్ ఎ మరియు ఫోలేట్ సమృద్ధిగా ఉన్నందున ఇది పరిపూరకరమైన ఆహారాలకు కూరగాయగా సరిపోతుంది. చెప్పనవసరం లేదు, ఆకృతి చాలా మృదువైనది మరియు రుచికరమైనది కాబట్టి చాలా మంది పిల్లలు ఈ రకమైన కూరగాయలను ఇష్టపడతారు. [[సంబంధిత కథనం]] MPASI కోసం కూరగాయలు ఇవ్వడానికి చిట్కాలు కూరగాయలు శిశువులకు మంచివి అయినప్పటికీ, మీ పిల్లల వయస్సు ప్రకారం వాటిని ఎలా అందిస్తారో మీరు ఇంకా శ్రద్ధ వహించాలి. ఘనపదార్థాలను ప్రారంభించే శిశువులలో, కూరగాయలను ముందుగా మెత్తగా వండాలి, ఆపై ఆకృతి మృదువైనంత వరకు చూర్ణం చేయాలి (పురీ) మీ బిడ్డ పెద్దవాడైనప్పుడు (9 నెలలు మరియు అంతకంటే ఎక్కువ) మరియు తినడానికి మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు, మీరు ఇకపై కూరగాయలను మాష్ చేయవలసిన అవసరం లేదు. మరోవైపు, కూరగాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, తద్వారా శిశువు వాటిని పట్టుకోగలదు, కానీ అవి మృదువైనంత వరకు వాటిని ఉడికించాలి. మీరు ఘనమైన ఆహారం కోసం కూరగాయల భద్రతను నిర్ధారించుకున్న తర్వాత, కూరగాయలు తినడం పట్ల మీ చిన్నపిల్లల ఆసక్తిని ప్రేరేపించడానికి క్రింది చిట్కాలను చేయండి: ఘనపదార్థాల కోసం కూరగాయలు వండడంలో మీ చిన్నారిని పాలుపంచుకోండి, ఉదాహరణకు, మీ కూరగాయలను ఎప్పుడు కట్ చేసి, వండేటప్పుడు కుండలో పెట్టారో చూడనివ్వండి. మీ బిడ్డను మీతో పాటు కూరగాయలు తినడానికి తీసుకెళ్లండి రోల్ మోడల్స్ ఆరోగ్యకరమైన ఆహారం. ఆకర్షణీయమైన ప్రదర్శనతో కూరగాయలను అందించండి, ఉదాహరణకు ఆకుపచ్చ కూరగాయలను నారింజ లేదా ఎరుపుతో కలపడం. మీ బిడ్డ కూరగాయలు తినడానికి నిరాకరించవచ్చు, కానీ ప్రయత్నాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. తక్కువ మొత్తంలో కూరగాయలు తినే పిల్లలు కూరగాయలు తినని పిల్లల కంటే మెరుగ్గా ఉంటారు.
మీరిచ్చిన స‌హ‌కారం, మ‌నోధైర్యంతో ముఖ్యమంత్రిగా మీ ముందున్నా.. సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ‘జయహో బీసీ మహాసభ’ను విజయవంతం చేయండి నాగ‌ళ్ల‌వ‌ల‌స మీదుగా చీపురుపల్లికి ఆర్టీసీ బ‌స్సు సీబీఆర్‌లో సీఎం వైయస్‌ జగన్‌ బోటింగ్‌ పెనుమాకలో తాగునీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం `పార్నపల్లి` చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ చంద్రబాబూ ...నీకు ఇదేం కర్మ అని ప్రజలు అంటున్నారు న‌వ‌ర‌త్నాల‌తో పేద కుటుంబాల్లో వెలుగులు పోలవరం వద్ద రక్తికట్టని చంద్రబాబు డ్రామా You are here హోం » Others » ఉద్య‌మంలా రావాలి జగన్‌–కావాలి జగన్‌.. ఉద్య‌మంలా రావాలి జగన్‌–కావాలి జగన్‌.. 06 Oct 2018 3:44 PM ఏపీలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కొనసాగుతోంది.డివిజన్‌ల్లో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి నవరత్నాలను ప్రచారం చేసి అవగాహన కలిగిస్తున్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచిరోజులు వస్తాయని వైయస్‌ఆర్‌సీపీ నేతలు తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో పొన్నూరు నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయ కర్త రావి వెంకటరమణ ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో 12వ వార్డులో వైయస్‌యస్‌ఆర్‌సీసీ సమన్వయకర్త మానుగుంట మహీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు,నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో, చిత్తూరు జిల్లా మదనపల్లిలో కురవంకలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో, బీఎన్‌కండ్రిగ టౌన్‌లో బీసీ కాలనీలో వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కోనేటి ఆదిమూలం నేతృత్వంలో నిర్వహించారు.పార్టీనేతలు విద్యానాథ్‌రెడ్డి, గోపీయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో,కర్నూలు జిల్లా నంద్యాల 14వ వార్డులో వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి ఆధ్వర్యంలో, వైయస్‌ఆర్‌ జిల్లా రాజపేట నియోజకవర్గంలో సిద్ధవటం మండలం ఎస్‌.రాజంపేటలో నిర్వహించిన జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి పాల్గొని నవరత్నాల పథకాలపై ప్రజలకు అవగాహనన కలిగించారు. కడప నగరంలో 3వ డివిజన్‌లో ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, మేయర్‌ సురేష్‌బాబు నేతృత్వంలో, కోడూరు జంగిటివారిపల్లిలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - ఫొటో గ్యాల‌రీ మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది 16, ఫిబ్రవరి 2022, బుధవారం జీవన మంజూష ఏప్రిల్ 2022 ​నేస్తం, కష్టం మనది కానప్పుడు మనమంతగా దాని గురించి పట్టించుకోము. అదే బాధ మనదైనప్పుడు ఎవరో రావాలి, సాయమందించాలని ఎదురుచూస్తాం. ఎదుటివాడి కష్టం మనకు చేరనప్పుడు మన బాధ వారెవరైనా తీర్చాలని అనుకోవడం సబబు కాదు కదా! రోజులెప్పుడూ ఒకేలా వుండవు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతూ వుంటాయి. మన పెద్దలు ఎప్పుడో చెప్పనే చెప్పారు కదా లక్ష్మీదేవి చంచల స్వభావురాలని. అందుకనే ఆవిడ ఓ చోట స్థిరంగా వుండదు ఎప్పుడూ. ఈరోజు మనింట్లో వుంటే రేపటి రోజున మరొకరింట్లో వుంటుంది. ఇప్పుడు మనతో లక్ష్మీదేవి వుంది కదా అని మనం మనిషితనాన్ని మర్చిపోతున్నాం. పొదుపు, దుబారా వలన కొంతమంది మనుష్యులకు విలువనిస్తూ వుంటారు. నువ్వేదో పొదుపరివని, ఇతరులు ఖర్చుదారులని అనుకుంటే పొరబాటది. ఎవరి అవసరాల ప్రాముఖ్యత వారిది. నీకు నీ వరకు నీ కుటుంబం బావుంటే చాలనుకుంటే సరిపోదు. కుటుంబమంటే భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే కాదు. వారితో అనుబంధమున్న పెద్దలు కూడా మన కుటుంబమే అని గుర్తుండాలి. ఈరోజు మనం సంపాదిస్తున్నామని అహం ప్రదర్శిస్తే, ఆ సంపాదన వెనుక మన అమ్మానాన్నల కష్టం ఎంతుందో గుర్తుకే రాదు. పిల్లలను పెద్దవారిని చేయడంలో అమ్మానాన్నల బాధ్యతెంతుందో, అపరవయసులో వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలకు అంతే వుంటుంది. రక్త సంబంధాలు కూడా అవసరాకు మాత్రమే అనుబంధాలుగా మారిపోయాయి ఈనాడు. కొన్ని రోజులు అందలాలెక్కామని సంతోష పడితే సరపోదు. ఆ ఆనందం కలకాలం అలాగే వుండదని గుర్తెరగాలి. చాలామంది అనుకుంటారు తమ పెంపకం చాలా గొప్పదని. ఏ తల్లీదండ్రి తమ పిల్లలు తమకు ఇష్టం లేని పెండ్లి చేసుకోవాలని కాని, ఇంటి నుండి పిల్లలు వెళిపోవాలని కోరుకోరు(ఇది తలిదండ్రులకు మాత్రమే వర్తిస్తుంది). ఈ విషయంలో ఎవరూ చెడ్డవాడు కాదు. వారి వారి చుట్టూ వున్న పరిస్థితుల ప్రభావం. ఈ సంఘటనలలో ఇతరులు తామేదో గొప్పవారన్నట్టుగా అనుకుంటూ, వీరిని హేళన చేస్తుంటారు. ఈరోజు ఆ ఇంటి సంఘటన రేపు మన ఇంటిదే కావచ్చునేమోనన్న ఆలోచన క్షణ మాత్రమైనా రాదు. ఉద్యోగాలు చేయండి. ఊళ్లు ఏలండి కాని కనీసం మనిషిగా ఆలోచించండి. నోరుంది కదాని మాట తూలకూడదు. మనకి పిల్లలున్నారుగా. అదే బాధ రేపు మన ఇంటి తలుపు తడితే మన స్థితి ఏమిటన్నది కాస్తయినా ఆలోచించాలి కదా. మనం పిల్లల్ని మాత్రమే కనగలం వారి నుదుటిరాతను రాయలేం. తెలివిగలవారు తమ పిల్లలు తప్పు చేసినా సమర్థించుకోగలరు. కొందరు ఏమి లేకపోయినా కుటుంబాన్ని అల్లరి చేసుకుని, తామే అందరికి చులకన అయిపోతారు. మన అనుకున్నవారే హేళన చేయడంలో ముందుంటే, మనసు బాధను పంచుకోవడానికెవరు లేక మానసికంగా కుంగిపోతూ, శారీరక అనారోగ్యాల పాలౌతున్నారు ఎందరో. (అ)హింసావాదులూ, మానవతామూర్తులు మీకో విన్నపం. ఎదుటివారి కష్టంలో మీరు పాలుపంచుకొనకపోయినా పర్లేదు కాని వారిని మీ మాటలతో, చేతలతో మానసికంగా హింసించి బతికున్న శవాలుగా మార్చకండి. మీ బంధం డబ్బుతోనే ముడిబడిన వుందని అందరు అలానే వుండరు. డబుతోనే అన్నీ దొరుకుతాయన్న భ్రమను వీడండి. కాస్తయినా మనిషిగా ఆలోచించండి. !
విషయం: రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణ-విశాఖ మెడ్ టెక్ జోన్ లో భారీఎత్తున వెంటిలేటర్లు, రక్షణ ఉపకరణాల తయారీ-పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవడం-నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ-ఇసుక,గ్రావెల్,మట్టి మాఫియాకు అడ్డుకట్ట-వివిధ శాఖల మధ్య సమన్వయం, సరైన మార్గదర్శకత్వం. 1) విశాఖ మెడ్ టెక్ జోన్ లో పూర్తి సామర్ధ్యంలో వెంటిలేటర్లు, రక్షణ ఉపకరణాల తయారీ: కరోనా మహమ్మారిపై ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లు మన డాక్టర్లు, వైద్య-ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కాపాడటం ప్రభుత్వాలకు పెను సవాల్ గా మారింది. వారికి కావాల్సిన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ అందించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం మెడ్ టెక్ జోన్ పిపిఈల తయారీకి ఒక కల్పతరువు కానుంది. దేశంలోనే మొట్టమొదటి మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీ పార్క్ గా విశాఖ మెడ్ టెక్ జోన్ ను నెలకొల్పడం జరిగింది. సూది నుంచి సీటి స్కాన్ యంత్రం దాకా అన్ని వైద్య పరికరాలు తయారు చేసేలా 100 సంస్థలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఆసుపత్రులకే కాదు మొత్తం దేశానికే కావాల్సిన వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లను ఇక్కడ తయారుచేసి పంపే సౌలభ్యం ఉంది. 2019 మే వరకు అనేక కంపెనీలతో మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీలో ముందున్న విశాఖ మెడ్ టెక్ జోన్ గత 11 నెలలుగా నిర్లక్ష్యానికి గురైంది.సిఈవోను మార్చడం, మళ్లీ ఆయననే తెచ్చుకోవడం ద్వారా చేసిన తప్పు దిద్దుకోవడం వంటి చర్యలతో నిర్వీర్యం అయ్యింది. గత ప్రభుత్వాలు నెలకొల్పారనే అక్కసుతో ప్రజోపయోగమైన ప్రాజెక్టులను మూసేయడం, ఆపేయడం సమాజానికి చేటు. ఇప్పటికే అన్నా కేంటిన్ల మూత వల్ల పేదలకు నాణ్యమైన ఆహారం రూ 5కే లభించే అవకాశం లేకుండా పోయింది. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజి) నిర్వీర్యం కావడం వల్ల ఇలాంటి ఆపత్కాలంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి దూరమైంది. విశాఖ మెడ్ టెక్ జోన్ ను కూడా వాటిలానే పూర్తిగా నిర్లక్ష్యంచేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేది. మన రాష్ట్రంలోనే ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు మొత్తం 30వేల మందికి కావాల్సిన పర్సనల్ ప్రొటెక్షన్ కేర్ అందుబాటులో లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి, కేంద్ర ప్రభుత్వమార్గదర్శకంలో పూర్తి స్థాయిలో మెడ్ టెక్ జోన్ ను గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రానికే కాకుండా దేశానికి అంతటికీ కావాల్సిన మెడికల్ ఎక్విప్ మెంట్, డాక్లర్లు, వైద్య సిబ్బందికి కావాల్సిన రక్షణ ఉపకరణాలు తయారీకి నడుం కట్టాలని సూచిస్తున్నాం. 2)పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవడం: ఒకవైపు పొలాల్లో ధాన్యం, తోటల్లో పండ్లు కళ్లముందే మాగిపోవడం చూసి రాష్ట్రంలో రైతాంగం తల్లడిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో పాలకులు మీనమేషాలు లెక్కించడం భావ్యం కాదు. ప్రభుత్వమే ముందుకొచ్చి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఏర్పాటు చేసి, అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల ద్వారా రైతుల్లో భరోసా కల్పించాల్సిన సందర్భమిది. వరికోత యంత్రాల అద్దెలు పెరిగిపోయి, కోతలకు కూలీలు రాక, ఏం చేయాలో తోచక ధాన్యం రైతులు అల్లాడుతున్నారు. రబీలో 30లక్షల టన్నుల ధాన్యం కొనాల్సివుండగా ఖరీఫ్ ధాన్యం ఇంకా 30% రైతుల వద్దే ఉందని తెలుస్తోంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో సెరికల్చర్ రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో రైతుకు రూ 50వేల నుంచి రూ లక్షన్నర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఎండలో పట్టుగూళ్లు ఆరబెట్టడం వల్ల తరుగునష్టం తోపాటు, రవాణా లభించక, మార్కెట్ లేక సెరికల్చర్ రైతులు ఆవేదనలో ఉన్నారు. కొనుగోళ్లు లేక ఒక్క ప్రకాశం జిల్లాలోనే 78మిలియన్ కిలోల పొగాకు నిల్వలు పేరుకు పోయాయి. పొగాకు అమ్ముడుబోక, రంగుమారి, బరువు తగ్గి ధర కోల్పోయి, కొనేవారు లేక రైతాంగం నిరాశలో ఉన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం సర్వనాశనం అయ్యే దుస్థితి ఏర్పడింది. చేపలు, రొయ్యలు చెరువుల్లోనే ఉన్నాయి, మేత అందుబాటులో లేదు, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ మూతబడ్డాయి, రాబోయే 2నెలలు ఆక్వా ఉత్పత్తులను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు ఖిన్నులై ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఏ ఒక్కచోటా లభించడం లేదని రైతులే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీడ్ అందుబాటులోకి తేవడంతో పాటు ఆక్వా ఉత్పత్తులకు సరైన ధర రైతులకు లభించేలా పర్యవేక్షించాలి.అరటి ధర రూ 14వేల నుంచి రూ 2వేలకు పడిపోయింది. బొప్పాయి రూ 14వేల నుంచి 3వేలకు పడిపోయింది. మామిడి కాయలు కోసేందుకు కూలీలు దొరక్క, లారీలు లేక రవాణా స్థంభించి, మార్కెట్ మూతబడి, ధరలు పడిపోయి మామిడి తోటల రైతులు కుదేలయ్యారు. టమాటా కిలో రూ 2కూడా కొనేవాళ్లు లేక మదనపల్లి మార్కెట్ మూతబడి రైతుల్లో నిరాశ నెలకొంది. చీనీతోటల్లోనే కాయలు మాగి రాలిపోవడం చూసి చీనీ రైతులు కుదేలయ్యారు. కూలీల కొరత, రవాణా స్థంభించి, ధరపడిపోయి అన్నిందాలా నష్టం జరిగింది. పుచ్చ, కర్బూజ, ఇతర పండ్లు, పూల తోటల రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో హార్టీ కల్చర్ రైతాంగాన్ని ప్రభుత్వమే ముందుకొచ్చి ఆదుకోవాలి. 3)నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ: లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో వారికి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక, ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విపత్కర పరిస్థితిని కూడా సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనతో కొందరు దళారులు, అక్రమ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ విక్రయాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ బ్లాక్ మార్కెట్ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలి. మొబైల్ రైతుబజార్ల ద్వారా ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు చౌకధరలకు ఇళ్ల వద్దకే అందుబాటులోకి తేవాలి. కూరగాయలు, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆర్టీసి సిటి బస్సులు, పల్లె వెలుగు సర్వీసులను వినియోగించుకోవాలి. 4)ఇసుక,గ్రావెల్,మట్టి మాఫియాకు అడ్డుకట్ట: కరోనా మహమ్మారిని ఎలా కట్టడి చేయాలా అని ప్రపంచ దేశాలన్నీ తలలు పగుల కొట్టుకుంటుంటే, మనరాష్ట్రంలో మాత్రం ఈ విపత్కర పరిస్థితిలో కూడా ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాల్లో మాఫియా మూకలు తలమునకలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం ప్రధాని లాక్ డౌన్ పిలుపునకు తూట్లు పొడవడమే. ఒకవైపు దేశం అంతా లాక్ డౌన్ అమలు అవుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ఇటువంటి దుశ్చర్యల ద్వారా లాక్ డౌన్ కు తూట్లు పొడవడం వల్ల కరోనా మహమ్మారి మరింత ఉధృతం అయ్యే ప్రమాదం ఉంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో వందల లారీల్లో గ్రావెల్ తరలిస్తున్నారు. కడప జిల్లా కమలాపురంలో గ్రామస్తులే వందలాది లారీల్లో ఇసుక తరలింపును అడ్డుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ద్విచక్ర వాహనాల్లో తిరిగే వారినే ఆపేస్తున్న అధికారులు, వందలాది లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తరలింపు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించినట్లుగా చూశాం. ప్రకాశం జిల్లాలో గతంలో నిర్మించిన చెక్ డ్యామ్ లు ధ్వంసం చేసి ఊరకుంటలు చదును చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం, ఇతర ప్రాంతాలలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్దంగా మెషీన్లతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ఒకవైపు భౌతికదూరం పాటించాలని చెబుతూ రీచ్ లలో ఇసుక లోడింగ్, అన్ లోడింగ్ కు, వందలాది లారీ డ్రైవర్లు, రవాణా సిబ్బందిని, వేలాది కూలీలను అనుమతించడం ప్రజారోగ్యానికే ప్రమాదకరం.. 5)వివిధ శాఖల మధ్య సమన్వయం, సరైన మార్గదర్శకత్వం: ప్రస్తుత విపత్కర పరిస్థితిలో రాష్ట్రంలో పోలీసు, రెవిన్యూ, విపత్తు నిర్వహణ, వైద్య ఆరోగ్య మరియు సంబంధిత ఇతర శాఖల మధ్య సమన్వయం అత్యవసరం. సమన్వయ లోపం ఉంటే, కరోనా మహమ్మారిని కట్టడి చేయలేం, దాని వ్యాప్తిని నిరోధించలేం. పోలీసులకు ప్రజలు సహకరించాలి, అదే సమయంలో పోలీసులు కూడా సంయమనం పాటించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా జిల్లా కైకలూరు యువకుడు తిరుపతినుంచి స్వస్థలానికి వెళ్తూ, బాపట్లలో పోలీసులు కొట్టారనే ఆవేదనతో చెట్టుకు ఉరేసుకోవడం, పాలకొల్లు ఎల్ ఆర్ నగర్ లో టిఫిన్ బండి వద్ద తింటున్నవాళ్లను పోలీసులు తరమడంతో, భయపడి పరుగెత్తడంతో కుప్పకూలి ఒకరు మృతి చెందడం ఆవేదనకు గురిచేస్తున్నాయి. పోలీసులు, ప్రజల మధ్య మరింత సంయమనం పెరగాల్సిన అవసరాన్ని ఈ దుర్ఘటనలే తెలియ జేస్తున్నాయి. -వీటన్నింటిని ఎప్పటికప్పుడు పరిశీలించి, జిల్లాలనుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి, ప్రపంచ, దేశ పరిణామాలను అధ్యయనం చేస్తూ, అన్నిశాఖల మధ్య సమన్వయం సాధించి, రాష్ట్రానికి సరైన మార్గదర్శకం చేయాలని, తద్వారా ప్రజారోగ్యానికి ఒక దృఢమైన రక్షణ కవచంలా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. By Balu J Updated On - 02:10 PM, Thu - 7 October 21 త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ గాంధీ ఇప్పటికే తన మద్దతును అందించారని ఆయన అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రైవేట్ కంపెనీలను జాతీయం చేశారని, కానీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వాటిని కార్పొరేట్ కంపెనీలకు విక్రయిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేం ఉక్కు కర్మాగారాన్ని నిర్వహిస్తామని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేకించే స్థితిలో లేదని ఆయన ఆరోపించారు. రాష్ర్ట సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఒకవైపు నిధులు మంజూరు చేస్తుంటే.. మరోవైపు జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటుందని విమర్శించారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్‌షిప్‌లను చెల్లించలేదని. వచ్చేనెలా 1 లోపు విద్యార్థుల ఖాతాల్లో నిధులను జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2004లో కాంగ్రెస్ అధిష్ఠానం ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డిని నియమించి తప్పు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండటం వల్లే జగన్ నేడు ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, కాంగ్రెస్ తోనే ఏపీ కి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ కు నూతన అధ్యక్షుడ్ని ఎన్నుకుంటామని, వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అవుతారని చింతా మోహన్ అన్నారు. కాంగ్రెస్ వ్యవహారాలపై రాహుల్ కీలక మంతనాలు చేస్తున్నారు. త్వరలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు రాహుల్ గాంధీ. ఆగస్టు 10వ తేదీన ఢిల్లీకి రావాలని కొంతమంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు ఇచ్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చర్చించనున్నారు రాహుల్. ఏపీ రాష్ట్రానికి చెందిన కొద్దిమంది సీనియర్ నాయకులతో విడివిడిగా, ముఖాముఖి సమాలోచనలు జరపనున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీని ఏపిలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతల ఆలోచనలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ ప్రభావం తగ్గుతుండటంతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు డా. చింతా మోహన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జే.డి. శీలం, మాజీ ఎమ్.పి డా. కే. వి. పి. రామచంద్ర రావు, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు లాంటి నేతలతో కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరుపుతోంది. ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని నియమించాలనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 బోయినపల్లి ప్రవీణ్‌ పెట్టుబడులపై ముత్తా గోపాలకృష్ణను ప్రశ్నించిన ఈడీ? న్యూఢిల్లీ/హైదరాబాద్‌, అక్టోబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం అటూ ఇటూ తిరిగి ఆంధ్రప్రభ పత్రికకు కూడా చుట్టుకుంది. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన అర్జున్‌ పాండే ఆంధ్రప్రభ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఆంగ్ల వార్తా చానెల్‌ ‘ఇండియా అహెడ్‌’కు గతంలో కొంతకాలం సేల్స్‌ విభాగాధిపతిగా పని చేశారు. మరొకరు బోయినపల్లి అభిషేక్‌ ‘ఆంధ్రప్రభ-ఇండియా అహెడ్‌’లో పెట్టుబడులు పెట్టారు. వారిద్దరితో ఆంధ్రప్రభకు ఉన్న సంబంధం నేపథ్యంలో పత్రికాధిపతి ముత్తా గోపాలకృష్ణను శుక్రవారం ఈడీ ప్రశ్నించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ శుక్రవారం హైదరాబాద్‌లోని ఆంధ్రప్రభ పత్రిక కార్యాలయం సహా ఢిల్లీ, పంజాబ్‌, హైదరాబాద్‌లతో పాటు దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో తాజాగా దాడులు నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రభ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈడీ సోదాలు జరిగాయి. ముత్తా కుటుంబం నిర్వహిస్తున్న ఆంగ్ల చానెల్‌కు అర్జున్‌ పాండేకు ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మద్యం కంపెనీలు, పంపిణీదారులు, సరఫరా నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న వారిపై ఈ దాడులు నిర్వహించినట్లు ఈడీ ధ్రువీకరించింది. ఢిల్లీలో ఉప ముఖ్యమత్రి మనీష్‌ సిసోడియా సన్నిహితుడుగా భావిస్తున్న దినేశ్‌ అరోరా, హైదరాబాద్‌లో అభినవ్‌(మాదాపూర్‌), శరత్‌ చంద్ర(కూకట్‌పల్లి) ఇళ్లపైనా దాడులు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. గతంలో అరెస్టు చేసిన సమీర్‌ మహేంద్రు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి. దినేశ్‌ అరోరాకు గతంలో యూకో బ్యాంకు ద్వారా సమీర్‌ మహేంద్రు బదిలీ చేసిన రూ.కోటి... నగదు రూపంలో మనీష్‌ సిసోడియాకు ముట్టిందని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. రూ.5 కోట్ల మేరకు నగదు బదిలీ చేసిన అర్జున్‌ పాండే, విజయ్‌ నాయర్‌, రామచంద్ర పిళ్లయిల మీద కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. తెలంగాణలో అధికార పార్టీ ముఖ్యనేతలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బోయిన్‌పల్లి అభిషేక్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ ఇదివరకు సోదాలు నిర్వహించింది. పిళ్లై సంస్థల్లో అభిషేక్‌ భాగస్వామిగా ఉన్నట్లు పూర్తి ఆధారాలను ఈడీ ప్రత్యేక బృందాలు సేకరించాయి. తాజాగా ఈడీ జరిపిన దాడుల్లో ఇండియా అహెడ్‌ సంస్థలోనూ అభిషేక్‌ డైరెక్టర్‌గా ఉన్నట్లు తేలింది. ముత్తా గౌతంతోపాటు అభిషేక్‌ జేఈయూఎస్‌ నెట్‌వర్కింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. 2020లో ఈ సంస్థను నెలకొల్పగా 2021లో అభిషేక్‌ డైరెక్టర్‌గా చేరారు. ఇండియా అహెడ్‌లో అభిషేక్‌ పెట్టుబడులకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన ఈడీ పత్రిక అధినేత గోపాలకృష్ణను విచారించినట్లు సమాచారం. లిక్కర్‌ స్కామ్‌లో సీబీఐ నమోదు చేసిన కేసులో ఏ-14గా ఉన్న వ్యాపారి రాంమచంద్రన్‌ పిళ్లైకి సంబంధించి హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిగాయి. ఆ తర్వాత పిళ్లై వ్యాపార భాగస్వాములతోపాటు ఆడిటర్లు, ఇతరుల ఇళ్లు, కార్యాలయాల్లో ఢిల్లీ ఈడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మీడియాకు చెందిన వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని ముందునుంచి ప్రచారం జరిగింది. ఢిల్లీ కేంద్రంగా పని చేసిన మీడియా సంస్థకు అర్జున్‌ పాండే లిక్కర్‌ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ ఆరోపించింది. అందుకు తగ్గట్లుగానే లిక్కర్‌ కేసులో అర్జున్‌ పాండేను ఏ-15 నిందితుడిగా చేర్చింది. ఇండోస్పిరిట్‌ సంస్ఠ ఎండీ సమీర్‌ మహేంద్రు నుంచి ఓన్లీ మచ్‌ లౌడర్‌ సంస్థ సీఈవో విజయ్‌ నాయర్‌ తరపున అర్జున్‌ పాండే కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. జూబ్లీహిల్స్‌ కార్యాలయంలో సోదాల్లో పలు పత్రాలు సాంకేతిక ఆధారాల్ని ఈడీ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలోనూ ఈడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. సీబీఐతో చెత్త రాజకీయం: కేజ్రీవాల్‌ కేంద్రం సీబీఐతో దాడులు చేయించడం చెత్త రాజకీయమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అభివర్ణించారు. గత మూడు నెలలుగా 300 మంది సీబీఐ, ఈడీ అధికారులు రోజులు 24 గంటలు పనిచేస్తూ మనీష్‌ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
నగరిలో ``జగనన్న క్రీడా సంబరాలు`` ప్రారంభం ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది రేపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గుంటూరు ప‌ర్య‌ట‌న‌ రాజధానిని నిర్ణయించాల్సింది ప్రభుత్వాలే వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళ్తాం ఎవరి ఊహకు అందని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం సీఎం వైయ‌స్‌ జగన్ పాలనలో గ్రామాభివృద్ధికి బాటలు రైత‌న్న‌కు అండ‌గా నిలుస్తున్న ప్ర‌భుత్వం మ‌న‌ది You are here హోం » టాప్ స్టోరీస్ » పొట్టిశ్రీ‌రాములు దివ్య స్మృతికి ఘ‌న నివాళులు పొట్టిశ్రీ‌రాములు దివ్య స్మృతికి ఘ‌న నివాళులు 16 Mar 2022 10:41 AM వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ న్యూఢిల్లీ: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుకు వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించి ఆంధ్ర రాష్ట్రావతరణను సిద్ధింపజేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన దివ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో గెలుపు తమదేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ భరోసా వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఢిల్లీ చేరుకున్న అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారునే కోరుకుంటున్నారని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో 70, యూపీలో 98 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించే బాధ్యతను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు అప్పగించారని ఆయన తెలిపారు. 5 రాష్ట్రాల్లో బీజేపీ అనుకూల పవనాలు ఉన్నాయని, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో మోదీ-యోగి, ఉత్తరాఖండ్‌లో మోదీ-ధామి డబుల్ ఇంజిన్ సర్కారు మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని డా. లక్ష్మణ్ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం మాఫియా పనిపట్టి, కనిపించకుండా చేసిందని ఆయన గుర్తు చేశారు. తద్వారా గూండారాజ్ నుంచి ప్రజలకు విముక్తి లభించిందని, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతుల మేలు కోసం యోగి ప్రభుత్వం రూ. 36 వేల కోట్లతో 86 లక్షల మందికి రుణ మాఫీ చేసిందని, మరోవైపు కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం అందజేస్తోందని గుర్తుచేశారు. 43 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు కట్టించినట్టు వివరించారు. 4.5 లక్షల నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగా, 2 కోట్ల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు లభించాయని గణాంకాలు వెల్లడించారు. ప్రభుత్వం విద్యార్థులకు టాబ్‌లు, విద్యార్థినులకు ఉచిత విద్య అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 75 మెడికల్ కళాశాలలు ఉన్నాయని, ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందుతోందని చెప్పారు. మూతబడిన 20 చక్కెర కర్మాగరాలు తెరిచి ఉద్యోగాలు కల్పించినట్టు వివరించారు. ఈ పరిస్థితిని గమనించిన అనేక మంది బీఎస్పీ, ఎస్పీ నేతలు బీజేపీలో చేరుతున్నారని డా. లక్ష్మణ్ తెలిపారు. రామ మందిర నిర్మణం, భవ్య కాశి దివ్య కాశి, భవిష్యత్‌లో మధుర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న అభిప్రాయం యూపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రజల్లో ఏర్పడిందని స్పష్టం చేశారు. ప్రతిసారీ ఓట్లు వేసి గెలిపించేందుకు తప్ప ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్న ఓబీసీలకు తమ పార్టీ పెద్దపీట వేసిందని, కేంద్ర కేబినెట్‌లో అత్యధిక సంఖ్యలో ఓబీసీలకు మోడీ ప్రభుత్వం ప్రాతినిధ్యం కల్పించిందని డా. లక్ష్మణ్ గుర్తుచేశారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమని, పంజాబ్‌లో మెరుగైన స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నామ మాత్రపు పార్టీగా తెలంగాణలో మిగిలిపోతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా తెలంగాణలో బీజేపీ మాత్రమే నిలుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలపై దాడులను రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, అన్ని వర్గాల్లో కేసీఆర్‌పై వ్యతిరేకత పెరిగిపోయిందని డా. లక్ష్మణ్ తెలిపారు. ఇది గమనించి, ఆక్రోశం తట్టుకోలేకనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి, దాడులు చేస్తున్నారని డా. లక్ష్మణ్ ఆరోపించారు.
ఉబెర్‌తో విలీన చర్చల గురించి మీడియాలో వచ్చిన వార్తలను ఓలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ భవిష్ అగర్వాల్ ఖండించారు. మిస్టర్ అగర్వాల్ ఓలా “చాలా లాభదాయకంగా మరియు బాగా అభివృద్ధి చెందుతోంది” అని ట్వీట్ చేశారు మరియు అమెరికన్ రైడ్-హెయిలింగ్ సంస్థతో విలీన చర్చల నివేదికలు “పూర్తి చెత్త”. సంపూర్ణ చెత్త. మేము చాలా లాభదాయకంగా మరియు బాగా అభివృద్ధి చెందుతున్నాము. కొన్ని ఇతర కంపెనీలు భారతదేశం నుండి తమ వ్యాపారాన్ని నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! మేము ఎప్పటికీ విలీనం కాము. https://t.co/X3wC9HDrnr – భవిష్ అగర్వాల్ (@bhash) జూలై 29, 2022 వార్తా సంస్థ రాయిటర్స్ ఈ రోజు ఓలా మరియు ఉబెర్ సంభావ్య విలీనాన్ని పరిశీలిస్తున్నాయని నివేదించింది, ఎకనామిక్ టైమ్స్ నివేదికను ఉటంకిస్తూ ఈ విషయం గురించి తెలిసిన మూలాలను ఉదహరించింది. NDTV కూడా రాయిటర్స్ నివేదికను తీసుకుంది. విలీన చర్చల నివేదికను ఉబెర్ కూడా ఖండించింది. “ఆ నివేదిక సరికాదు. మేము ఓలాతో విలీన చర్చల్లో లేము లేదా మేము కూడా లేము” అని ఉబెర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రెండు కంపెనీలు తీవ్ర పోటీతత్వంతో కూడిన భారతీయ మార్కెట్‌లో స్లగ్‌గా ఉన్నాయి మరియు ప్రయాణీకులకు ప్రోత్సాహకాలు మరియు రాయితీల కోసం బిలియన్ల కొద్దీ ఖర్చు చేశాయి. ఉబెర్ తన స్థానిక ఫుడ్ డెలివరీ వ్యాపారమైన ఉబెర్ ఈట్స్‌ను జనవరి 2020లో జొమాటోకు విక్రయించింది, అయితే ఓలా తన కిరాణా డెలివరీ వ్యాపారాన్ని మూసివేసింది మరియు ఆలస్యంగా తన ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది. Ola యొక్క ఆలస్యమైన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ లేదా IPO, ఈ సంవత్సరం లేదా 2023 ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది. ఈ నెల ప్రారంభంలో, ఓలా చేయనున్నట్లు నివేదించబడింది ఉద్యోగాలను తగ్గించి, పనితీరు అంచనాను నిలిపివేసింది ఈ సంవత్సరం ఉద్యోగుల. Ola వివిధ విభాగాలలో పనితీరు ఆధారంగా దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది మరియు నిధుల సమస్యల కారణంగా వారి కార్యకలాపాలను పరిమితం చేసింది. కంపెనీ ఇటీవలే దాని వాహన వ్యాపారాన్ని మూసివేసింది, ఓలా కార్స్, ఇది దాదాపు ఒక సంవత్సరం నాటిది, కానీ పెద్దగా ఆదాయం మరియు వ్యాపారాన్ని పొందలేదు.
Telugu News » Andhra pradesh » Cage culture in fisheries is profitable with low investment andhra pradesh government taking the new policy Cage Culture: ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ.. చేపల పెంపకంలో కేజ్ కల్చర్ పై కొత్త పాలసీ తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం చేపల సాగులో కొత్త పద్ధతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం కేజ్ కల్చర్ విధానంలో చేపల సాగును చేపట్టే విధంగా అడుగులు వేస్తోంది. Cage Culture KVD Varma | Apr 30, 2021 | 12:32 AM Cage Culture: చేపల సాగులో కొత్త పద్ధతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం కేజ్ కల్చర్ విధానంలో చేపల సాగును చేపట్టే విధంగా అడుగులు వేస్తోంది. దీనికోసం ప్రత్యెక పాలసీ తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి అవసరమైన చర్యలు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) అభివృద్ధి చేసిన ఈ వినూత్న సాగు కేజ్‌ కల్చర్‌ను 2007లో రాష్ట్రంలో ప్రారంభించారు. ఈ సాగుకు చాలా విశేషాలు ఉన్నాయి. దీనికి గజం భూమి కూడా అవసరం లేదు. ప్రత్యేకంగా నీరు పెట్టక్కర్లేదు. తరచూ నీరు మార్చాల్సిన పనిలేదు. విద్యుత్‌ అవసరం అసలే లేదు. కూలీల భారం పెద్దగా లేనేలేదు. మరి ఎలా దీనిని సాగు చేస్తారంటే.. సముద్రం, నదుల్లోనే కాకుండా అన్నిరకాల చెరువుల్లోనూ ఈ రకమైన చేపల సాగు చేయొచ్చు. ఖర్చు తక్కువతో ఎక్కువ రాబడిని సంపాదించవచ్చు. మన పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చింది. ఇప్పడు దీనిపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్లాలని చూస్తోంది. కేజ్ తయారీ ఇలా.. 6 మీటర్ల వృత్తంతో 4 మీటర్ల లోతున ప్రత్యేకంగా తయారు చేసిన పంజరంలో చేపలను సాగుచేస్తారు. ఇది తేలడానికి పంజరం కింద డ్రమ్‌లు, లోపల చేపలు పెంచేందుకు ఓ వల, బయట రక్షణ వలయంగా మరో వల ఏర్పాటు చేస్తారు. కనీసం 5 మీటర్ల లోతున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వీటిని వరదలు, తుఫాన్‌లు వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. విశాఖ సముద్ర తీరంలో 30, సూర్యలంకబీచ్‌లో 10 మెరైన్‌ కేజ్‌లు, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల్లో 110 బ్యాక్‌వాటర్‌ కేజ్‌లు ఉన్నాయి. కృష్ణా జిల్లా కేజ్ కల్చర్.. కృష్ణాజిల్లా నాగాయలంకలో అత్యధికంగా 70కు పైగా కేజ్ లు ఉండడంతో కేజ్‌ కల్చర్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆ ప్రాంతం నిలిచింది. ఈ సాగుపై ఆధారపడి సుమారు 500 కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి మత్స్య సంవృద్ధి యోజన (పీఎంఎంఎస్‌వై) ద్వారా 60:40 నిష్పత్తిలో ఈ సాగుకు చేయూతనిస్తున్నాయి. ఖర్చులు పోను మెరైన్‌ కేజ్‌ ద్వారా ఏటా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు, బ్యాక్‌వాటర్‌ కల్చర్‌ ద్వారా రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. ఏపీలో కేజ్‌ కల్చర్‌ విస్తరణకు అవకాశాలున్నాయంటున్నారు సీఎంఎఫ్‌ఆర్‌ఐ విశాఖ రీజనల్‌ సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ సుభాదీప్‌ఘోష్. సుదూరమైన సముద్రతీర ప్రాంతంతోపాటు పొడవైన కృష్ణా, గోదావరి బ్యాక్‌వాటర్‌ ప్రాంతం ఏపీలో ఉండటం అనుకూలాంశం. అంతేకాకుండా పెద్ద ఎత్తున రిజర్వాయర్లున్నాయి. ప్రత్యేకంగా కేజ్‌ కల్చర్‌ పాలసీని తీసుకొస్తే అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సీఎంఎఫ్‌ఐఆర్‌ సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. కాగా కేజ్ కల్చర్ విస్తరణకు ఉన్న అంశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందనీ, త్వరలో కొత్త పాలసీ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, మత్స్య శాఖ కమీషనర్ కె.కన్నబాబు తెలిపారు. Also Read: Kidney disease: ఊర్లకు ఊర్లనే మింగేస్తున్న మహమ్మారి.. ఏ ఇంటిని కదిలించిన రక్తకన్నీరే.. 13 మండలాలను వణికిస్తున్న భూతం..! Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ.. వ్యతిరేకిస్తూ డైరక్టర్ల తీర్మానం… హైకోర్టును అశ్రయిస్తామన్న కొత్త చైర్మన్‌!
ఇంత ఆధునిక యుగంలో రోజురోజుకూ సాంకేతికత పెరుగుతున్నా పాతకాలపు పరువు హత్యలు ఇంకా ప్రతీ రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని మాలేగావ్ లో పరువు హత్య జరిగింది. వేరేకులం అబ్బాయిని ప్రేమించిన కారణంగా కన్న తండ్రి తన స్నేహితులతో కలిసి పరువు హత్య చేసాడు. కుమార్తెకు అన్నంలో విషం కలిపి పెట్టాడు. విషం కలిపిన భోజన తినడంతో కుమార్తె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత తన శవాన్ని ఎవ్వరికీ తెలియకుండా స్మాసానంలో పాతిపెట్టడానికి తీసుకువెళ్లగా అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ పరువు హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలప్రకారం మహారాష్ట్రలోని మాలేగాం పట్టణంలో ఇంద్రాణీ కాలనీకి చెందిన నేహ 12వ తరగతి చదువుతుంది. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని కొన్నాళ్ళగా ప్రేమిస్తోంది అయితే ఇటీవల ఆమె తన పుట్టినరోజు వేడుకలకు తను ప్రేమించిన అబ్బాయితో శివారు ప్రాంతానికి వెళ్ళింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన నేహాపై తల్లితండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తరువాత కుమార్తెకు నిద్రమాత్రలు కలిపిన ఆహారం పెట్టారు. భోజనం తిన్న నేహా స్పృహ కోల్పోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను హతమార్చ్చారు. శవాన్ని పూడ్చేందుకు స్మశానానికి తీసుకువెళ్ళారు. ఈ హత్య గురించి గుర్తు తెలియని వ్యక్తి సమాచారం అందించడంతో పోలీసులు నేహా మృత దేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టు మార్టం చేయించగా హత్య అని తేలడం, నిందితులు హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో తల్లిదండ్రులతో సహా దీనికి సహకరించిన స్నేహితున్ని కూడా అరెస్టు చేసారు.
thesakshi.com : ఫేస్‌బుక్(facebook), ట్విటర్‌ల(twitter)కు రోడ్డులో ఒక మలుపో, లేదా చివ‌రి అంకమో ఇప్పుడే చెప్పలేం. అయితే, ఇలా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది మంచికే అనుకోవాలని కొందరు నిపుణులు అంటున్నారు. ‘‘పోటీ పెరగడం వల్ల ఈ సోషల్ మీడియా దిగ్గజాలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కొన్నిసార్లు సోషల్ మీడియా వేదికలు క్రమంగా మరుగునపడిపోతుంటాయి. ఒక్కోసారి వాటి ప్రాధాన్యం తగ్గిపోతుంటుంది. ఉదాహరణకు మైస్పేస్.కామ్‌ను తీసుకోండి. 2007లో దీనికి దాదాపు 30 కోట్ల మంది వినియోగదారులు ఉండేవారు. అయితే, ఫేస్‌బుక్ రాకతో ఇది మరుగునపడింది. ఇప్పుడు ఇది ఆన్‌లైన్ కమ్యూనిటీ గ్రూపులు, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్‌గా మాత్రమే పనిచేస్తోంది. నేడు కేవలం దీనికి 60 లక్షల మంది వినియోగదారులు మాత్రమే ఉన్నారు. ఇదే దశాబ్దంలో గూగుల్ మద్దతున్న ఆర్కుట్ కూడా ప్రపంచంలో మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఒక వెలుగు వెలిగింది. అయితే, 2014లో ఫేస్‌బుక్ విజృంభణతో ఇది కూడా చరిత్రలో కలిసిపోయింది. నేటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల పరిస్థితి కూడా ఇంతేనా? అయితే, కొందరు నిపుణులు కాస్త భిన్నమైన అభిప్రాయాలను కూడా వ్యక్తంచేస్తున్నారు. గత వారం రోజులుగా దిగ్గజ టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోతల వార్తలు వరసగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత 12 నెలల్లో దిగ్గజ టెక్ సంస్థలైన యాపిల్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా (ఫేస్‌బుక్ మాతృసంస్థ), అల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ)లకు చెందిన మూడు ట్రిలియన్ డాలర్లు (రూ.244 లక్షల కోట్లు) వరకు సంపద మార్కెట్ నుంచి ఆవిరి అయింది. నవంబరులో అమెజాన్‌తోపాటు చాలా టెక్ సంస్థలు భారీగా ఉద్యోగాల కోతలు ప్రకటించాయి. ఈ నెల 21నాటికి మొత్తంగా 1,36,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వెబ్‌సైట్ తెలిపింది. భారీగా ఉద్యోగాలను తీసేసిన సంస్థల జాబితాలో ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మొదటి వరుసలో ఉంది. సంస్థ 11,000 మందిని ఇంటికి పంపించేసింది. మరోవైపు ట్విటర్‌ కూడా తమ ఉద్యోగుల్లో సగం మందిని అంటే 3,700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. దీంతో దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లైన ఫేస్‌బుక్, ట్విటర్‌ల భవిష్యత్ ఏమిటి? సంక్షోభాలను తట్టుకొని ఈ సంస్థలు నిలబడగలవా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పైన చెప్పినట్లుగా ఈ రెండు సోషల్ మీడియా వేదికలు ప్రపంచ ఆర్థిక మందగమనం ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. అంటే వ్యాపార లావాదేవీల్లోకి వచ్చే డబ్బు తగ్గిపోతోంది. ముఖ్యంగా ప్రకటనలపై సంస్థలకు వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. ‘‘టెక్నాలజీ ద్వారా డబ్బులు సంపాదించాలని ప్రయత్నించే వారికి నిజంగా ఇది గడ్డుకాలం’’అని న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన టెక్ నిపుణుడు, ప్రొఫెసర్ జోనథన్ నీ చెప్పారు. ‘‘సోషల్ మీడియా వేదికలు సాధారణంగా ప్రకటనలపైనే ఎక్కువ ఆధారపడుతుంటాయి. అయితే, ఆర్థిక మందగమనంతో ఈ ప్రకటనలు పూర్తిగా తగ్గిపోతాయి. ఫలితంగా వీటి మనుగడే ప్రశ్నార్థకం అవుతోంది’’అని జోనథన్ వివరించారు. తాజాగా అక్టోబరు చివర్లో మెటా ఆర్థిక నివేదిక విడుదల చేసింది. దీనిలో సంస్థ రెవెన్యూ భారీగా తగ్గిపోయినట్లు ప్రకటించింది. దీంతో సంస్థ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. మరోవైపు టిక్‌టాక్ లాంటి సంస్థల నుంచి మెటాకు గట్టి పోటీ ఎదురవుతోంది. బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోకి వచ్చిన ట్విటర్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీలేదు. రెవెన్యూ పడిపోవడంతోపాటు మస్క్ నాయకత్వ శైలి, ఆయన తీసుకునే నిర్ణయాలు సంస్థకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఒక పోల్ నిర్వహించిన తర్వాత, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను మస్క్ పునరుద్ధరించారు. ‘‘క్యాపిటల్ అల్లర్ల’’ నడుమ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ ఏడాది జనవరి 8న ఆయన ఖాతాను ట్విటర్ స్తంభింపజేసింది. మరోవైపు మస్క్ చేతికి ట్విటర్ రాకముందే, సంస్థ వృద్ధి ప్రతికూల బాటలో నడిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఇటీవల ఒక కథనం ప్రచురించింది. ట్విటర్‌ను వారంలో ఆరు నుంచి ఏడు సార్లు ఉపయోగించే వారి సంఖ్య కూడా కోవిడ్-19 తర్వాత గణనీయంగా పడిపోయినట్లు రాయిటర్స్ పేర్కొంది. ‘‘తరచూ ట్విటర్‌ను ఉపయోగించే వారి సంఖ్య మొత్తం వినియోగదారుల్లో పది శాతం వరకే ఉంది. కానీ, సంస్థ రెవెన్యూలో 90 శాతం ఈ ఖాతాల ట్వీట్ల నుంచే వస్తోంది’’అని రాయిటర్స్ వెల్లడించింది. మరోవైపు మస్క్ రాకతో సంస్థ ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. ఆయన ఆధీనంలోకి కంపెనీ వచ్చిన వారం రోజుల తర్వాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఒక నివేదిక విడుదల చేసింది. ఆ ఒక్క వారంలోనే మొత్తంగా ట్విటర్ దాదాపు పది లక్షల మంది యూజర్లను కోల్పోయిందని దీనిలో పేర్కొన్నారు. అయితే, సోషల్ మీడియా కంపెనీల ‘‘నేచురల్ లైఫ్ సైకిల్’’ చివరి అంకంలో ఈ పతనం భాగమని కొందరు నిపుణులు చెబుతున్నారు. ‘‘ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు ఒక సైకిల్ ఉంటుంది. దీనిలో వృద్ధి, పతాక స్థాయి, పతనం లాంటివి ఉంటాయి. కొత్త ప్లాట్‌ఫామ్‌లు వచ్చేటప్పుడు సాధారణంగా పతన దశ మొదలవుతుంది’’అని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లోని కమ్యూనికేషన్స్ అండ్ న్యూ మీడియా ఎక్స్‌పర్ట్ డాక్టర్ నటాలియే పాంగ్ చెప్పారు. ‘‘ఇటు ఫేస్‌బుక్, అటు ట్విటర్ రెండు సంస్థలూ మార్కెట్‌లో విపరీతంగా వృద్ధి చెందాయి. కోవిడ్-19 లాంటి పతన సమయంలోనూ కోట్లాది మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా వీటిని ఉపయోగించారు’’అని ఆమె వివరించారు. ‘‘లాక్‌డౌన్‌ల సమయంలో డిజిటలైజేషన్‌ వల్ల ఈ టెక్ వేదికలు మరింత వేగంగా విస్తరించాయి. ఇప్పుడు ఆ వృద్ధిని అందుకోలేక, నష్టాలను తట్టుకోలేక సతమతం అవుతున్నాయి’’అని ఆమె వివరించారు. మరోవైపు ఫేస్‌బుక్, ట్విటర్‌లు ప్రస్తుతం పతనావస్థకు చేరుకున్నట్లు కనిపిస్తోందని బ్రిటన్‌లో షెఫ్ఫీల్డ్ యూనివర్సిటీలోని డిజిటల్ మీడియా ఎక్స్‌పర్ట్ డాక్టర్ లియాన్‌రుయి జియా చెప్పారు. ‘‘ఈ వేదికలు మార్కెట్‌లో సాధారణంగా కంటే ఎక్కువ సమయమే ఆధిపత్యం ప్రదర్శించాయి. కానీ, నేడు వీటిలో సమస్యలను యూజర్లు గుర్తిస్తున్నారు. దీంతో వాటి నుంచి వేరే వేదికలవైపు వెళ్తున్నారు’’అని జియా వివరించారు. ఫేస్‌బుక్‌కు దాదాపు 300 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారని 2022 మూడో త్రైమాసికంలో మెటా వెల్లడించింది. దీంతో ప్రపంచంలో అతిఎక్కువ మంది ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌గా ఇది రికార్డు సృష్టించింది. అయితే, గత ఫిబ్రవరిలో 18 ఏళ్లలో మునుపెన్నడూ చూడలేని రీతిలో వినియోగదారులను కోల్పోయినట్లు మెటా ప్రకటించింది. ఆ తర్వాత సంస్థ షేర్లు కూడా భారీగా పతనం అయ్యాయి. Tags: #AMERICA#Elon Musk#EMPLOYEES#FACEBOOK#INDIA#international news#JOBS#SOCIAL MEDIA#Twitterindia viralMark Zuckerberg
మా ప్రభుత్వ ఉన్నత ఆదర్శ పాఠశాల యిచ్చిన సన్నిహిత మిత్రులలో మా రమణుడు ముందు వరుసలో ఉంటాడు. బిక్కు బిక్కు మంటూ ఎనిమిదవ తరగతి బి-సెక్షన్ లో చేరిన నన్ను వీడు వెంటనే ఆదరించాడు. ఆ రోజుల్లో మా స్నేహాలు మొదట మనిషి గుణ గణాలని బట్టి కాక వారికొచ్చిన మార్కులను బట్టి మొదలయ్యేవి, అటు పిమ్మట కొంత కాలానికి స్నేహాలు స్థిర మవ్వటమో లేక ఒడిదుడుకులకు లోనవ్వటమో జరిగేవి. వీడు ఏడవ తరగతిలో ద్వితీయ స్థానంలో వచ్చినా, ప్రధమ స్థానములో వున్న మల్లిగాడికి వీడికి మార్కుల లో తేడా ఓ వంద మార్కులకు పైనే. అప్పటి వరకు మా మల్లిగాడు ఎదురులేని మనిషి అన్న మాట. ఆ మార్కుల తేడా వీడి మనస్సులో చాలా బలం గా నాటుకు పోయినది. నేను ఎనిమిదవ తరగతి లో చేరగానే మొదట నాకు వీడు చెప్పినది ఏమిటంటే వాడికి మూడేళ్ళ సమయం ఉందని, ఈ మూడేళ్ళలో కష్ట పడి చదివి పడవ తరగతిలో ప్రథముడిగా నిలుస్తానని. దానికి తగ్గట్టే ప్రణాళికలు వేసాడు వీడు, ఎనిమిదిలో నాతో చాలా పోరాడాడు, నన్ను తెలుగు బదులు సంస్కృతము తీసుకోమని, అలా తీసుకుంటే పదవ తరగతి లో మంచిగా మార్కులు సాధించ వచ్చు అని. కాలం జరిగే కొద్ది ఒక మనిషిలో వచ్చే అద్భుతమైన మార్పుని దగ్గర నుండి వీక్షించటం ఒక అదృష్టమైతే నేను అట్టి వాళ్లలో ఒకడిని, ఎందుకంటే వాడి మార్పుకి ప్రత్యక్ష సాక్షిని నేనే. పాఠ్య అంశాల మీద ఏమన్నా సందేహాలు ఉంటే వాటిని ఉపాద్యాయుల వెంటపడి వెంటనే తీర్చుకోవటం, అంశాలమీద వేరు వేరు పుస్తకాలు చదవటం వీధిలో వికాసాన్ని బాగా పెంచాయి. ఆ వికాసము వలన వీడు మా లిటరసీ అసెంబ్లీకి సెక్రటరీ అయ్యాడు మరియు అద్భుతమైన వక్తగా మారాడు. అందులోను వీడు కథలు చెప్పటంలో నా కన్నా దిట్ట. మీకేమో సురేష్ కృష్ణ రాసిన బాషా స్క్రిప్ట్ (బైబిల్ అఫ్ అల్ మోడరన్ స్క్రిప్ట్స్ అట) యీ మధ్య తెలుసు. కానీ నాకు మన రమణుడు ఎప్పుడో పరిచయం చేసేసాడు నారపనేని వీరాస్వామి అండ్ సన్స్ ని. నారపనేని వీరాస్వామి గారు వీళ్ళ తాత గారు. ఆయనది నెల్లూరులో కెల్లా పేరుగాంచిన పండ్ల వ్యాపారము. నేను నోరు విప్పార్చుకుని వినే వాడిని మా రమణుడు చెప్పే సంగతులు, ఎలా వాళ్ళ నాన్నగారు లక్షలాది ఆస్తులు వదిలేసుకొని, కుటుంబం నుండి బయటకు వచ్చేసి సింపుల్ గా బతికేస్తున్నారో అని. నెల్లూరిలో పెద్ద బజార్ నుండి కామాటి వీధికెళ్లే మొదల్లో వాళ్ళకొక పండ్ల కొట్టు ఉండేది, అది నడుపుతూ వాళ్ళ నాన్న గారు వీళ్ళ ముగ్గురు అన్న తమ్ములను చదివించుకునే వారు. ఆయన్ని చూడాలనే కోరిక వెంటనే కలిగేది కూడా నాకు. ఆయన నన్ను చాల ప్రేమగా పలకరించే వారు. మా స్నేహితుల్లో చాల మందికి తెలుసు నేను ఆయన్ని నాయనా అనే పిలుస్తానని. ఇప్పటికీ నెల్లూరు వెళ్తే నేను కలిసే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఇక పువ్వు పుట్టగానే పరిమళించినట్టు వీడు పుట్టుకతోనే పెదరాయుడు, ఇంటికి పెద్ద కొడుకు మరియు వాళ్ళ అమ్మగారికి కుమారి అయ్యాడు ఆడపిల్లలు లేక. వీళ్ళ అమ్మ గారు మహా స్ట్రిక్టు . నేను అంత దూరం నుండి వచ్చి వీడి చదువు కాజేస్తున్నానని ఆవిడ నమ్మకం. అది నిజం కూడా. వాళ్ళ ఇంటి కెళ్లిన నాకు వాళ్ళ కాంపౌండ్ వాల్ గేట్ దగ్గరే వాళ్ళ అమ్మగారు, కుమార్ ఇంట్లో లేడురా అని చెప్పేవారు, ఈలోపలే మావాడు బాల్కనీ లో నుండి చేయి ఊపేవాడు. నేను కూడా సిగ్గులేకుండా మీరు చూడలేదేమో అమ్మా వాడు ఇంట్లోనే వున్నాడు అని చెప్పి దూరిపోయేవాడిని చాలా సమయాల్లో. అప్పుడప్పుడు ఆవిడ అలా చెప్పటంతో కొంచెం అంతర్మధనం చెంది యింటికెళ్లి కాసేపు మాత్రం పుస్తకం పట్టేవాడిని, కానీ మన బుద్ధి షరా మామూలే. మా అమ్మ ఎప్పుడు చెప్పినట్టు దాలిగుంటలో వెచ్చగా ఉన్నంత సేపే నంట కుక్కపిల్ల రేపటి నుండి ఎవరి ఇళ్లలోనూ కుండలు ముట్టకూడదు అని అనుకొనేది బయటకు రాగానే దాని బుద్ధి షరా మామూలేనట. ఎనిమిదవ తరగతిలో సైన్స్ ఫెయిర్ కి మల్లి, ప్రతాప్ వెళ్లారు స్కూల్ తరపున కావలికి. మేము ఇద్దరం టికెట్ పెట్టుకొని వెళ్లి చూసొచ్చాము. చూస్తూ ఉండరా నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా స్కూల్ తరపున వెళ్తాన్రా అన్నాడు, అన్నమాట ప్రకారం తదుపరి సంవత్సరం గూడూరు లో జరిగిన సైన్స్ ఫెయిర్ కి వెళ్ళాడు. కల కనటం సాధించుకోవటం వాడికి అలవాటే హార్డ్ వర్క్ ద్వారా. అలాగే 480 మార్కులతో పదవ తరగతిలో మా బడికి ప్రథముడిగా నిలబడ్డాడు . ఎప్పుడన్నా మా ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకు వెళ్తే అక్కడ వాల్ అఫ్ ఫేమ్ పలక మీద వీడి పేరు 1985 సంవత్సరానికి ఎదురుగా చూడటం ఓ గొప్ప అనుభూతి. నేను ఇప్పటికే రిగ్రెట్ అయ్యే అంశమేదన్న వుంటే వాడి మాట పెడచెవిన పెట్టటమే. వాడు చెప్పిన విధముగా సంస్కృతములో చేరక పోవటం వలన రమారమి నేను ఓ ఇరవై అయిదు మార్కులు పోగొట్టుకున్న పదవ తరగతిలో. కేవలం అరవై మూడు మార్కులు వచ్చాయి నాకు తెలుగులో, సంస్కృతం తీసుకున్న మా మల్లీకి, రమణుడుకి ఎనభై ఐదుకి తగ్గలా మార్కులు. వాడు పాలిటెక్నిక్, నేను ఇంటర్ కు వెళ్ళటంతో ఆ స్నేహానికి గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడన్నా కలిసినప్పుడువాడు మాటి మాటికీ నన్ను సతీష సతీష అనేవాడు, ఆ సతీష అనే అతను మా వాడికి పాలిటెక్నిక్ లో కొత్త ఫ్రెండ్ అని అర్థమయ్యింది. దానితో పాటు ప్రయారిటీలు మారాయని, లైఫ్ హాస్ టు కంటిన్యూ విత్ న్యూ ఎంటిటీస్ అని కూడా. పాలిటెక్నిక్ అయినా పిమ్మట వాడు జె.ఎన్.టి.యూ అనంతపూర్ కళాశాల లో ఇంజనీరింగ్ చేశాడు. ఎక్కడికెళ్లినా విజయకేతనమే వాడిది. ఈ ఫోరమ్ ద్వారా అందరం కలుసుకోవటం ఇలా చెప్పుకోవటం చాల బాగుంది. రమణ తో నాకు చాలా వున్నాయి జ్ఞాపకాలు. చెప్పాలంటే రోజులు చాలవు. అవన్నీ చాల ఇష్టం కొంచెం కష్టంతో కూడుకున్నవి. అప్పుడప్పుడు మల్లిగాడు మరియు రమణుడుల మధ్యలో నలిగి, మా ఆన్సర్, లక్ష్మిపతిలతో కలిసి తృతీయ ఫ్రంట్ ఏర్పరచినా, తూచ్ అంటూ ఆ తృతీయ ఫ్రంట్ ని రద్దు చేసి వీడి వైపే దూకేసేవాడిని అలా ఉండేది వీడి మాటల చమత్కారం మరియు మా తృతీయ ఫ్రంట్ యొక్క దొర్లుడు పుచ్చకాయ వ్యవహారం. నేను అందరితో ఎక్కువగా తిరిగినా, స్నేహంలో ఎక్కువగా వీడి వైపే మొగ్గాను. మా అమ్మ చేసే చేపల కూర, నేను కొసరి వడ్డిస్తుండగా తినటం వీడికి చాలా ఇష్టం. అసలు చేపలు కూర మీద పేటెంట్ మా అమ్మకే ఇవ్వాలంటాడు వీడు. మా రమణ లో ఒక స్టోరీ టెల్లర్ దాగున్నాడు. మా పదవ తరగతి లో అనుకుంటా చందమామ సంచికలో బొమ్మ ఇచ్చి ఆ బొమ్మకు తగ్గ కథ రాయమన్నారు. ఒక సింహం, ఒక పిల్లి రాజ మందిరంలో వున్న బొమ్మ ఇచ్చి కథ రాయమన్నారు. అడవిలో క్రూరమైన సింహాన్ని అడ్డు తొలగించు కోవడానికి ఒక తెలివైన పిల్లి సింహంతో నేను రాజ మందిరానికి ధైర్యంగా వెళ్ళగలను నువ్వు వెళ్ళగలవా అని పందెం వేసి రాజమందిరానికి రప్పిస్తుంది. అక్కడ రక్షక భటులు ఆ సింహాన్ని చంపేస్తారు. ఇది వాడు రాసిన స్టోరీ. ఈ స్టోరీ ఎన్నిక అయ్యి ప్రచురింప బడింది. ఈ మధ్యనే అనుకుంటా ఆ సంచిక వెతికి వాడికి ఆ లింక్ కూడా పంపాను. అందరం కలిసి ఫోటో తీయుంచు కుందాము అనేది వాడి ఐడియా పదవ తరగతిలో. అలా ఫోటో తీయించుకొని నెల్లూరి కే తలమానికమయిన జై హింద్ మిఠాయి అంగడి లో గులాబ్ జామూన్ తినాలని ప్లాన్ వేసాము. మేము వెళ్లిన రోజున ఫోటో స్టూడియో తెరవలేదు. కానీ గులాబ్ జామూన్ మాత్రం తిన్నాము. తర్వాత ఫోటోకి నేను ఎందుకో వెళ్లలేక పోయా. ఆన్సర్, రఘు, చందు, పతి వెళ్లారు అనుకుంటా. ఆ ఫొటోస్ చూసినప్పుడల్లా నేను వెళ్లి ఉండాల్సింది అనే దిగులు కలుగుతుంది. అప్పటిలో వీడు వీడి పి .డి .ఎస్ .యూ భావజాలం నా మీద రుద్దే వాడు. నో దేవుడు, నో గుడి, సమ సమాజం అంటూ. ఒకసారి మేము కావలిక్కూడా బయలుదేరాము వాళ్ళ సమావేశాలు చూడడానికి. వీడి నో గుడి గోల నేను భరించలేక పోవటం, అన్నిటికీ వీడు రుజువు చూపించరా అని దబాయించటం మరియు వీడి వాదనా పటిమ ముందు నేను పదే పదే ఓడిపోవటం చూసిన మా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు నాకొక సలహా ఇచ్చారు. వీడిని మా బడిలోనే ఒక ప్లగ్ పాయింట్ కి తీసుకెళ్లి వాడిని వేలు పెట్టమని అడగరా హర్ష అని, వాడు పెట్టకపోతే అప్పుడు చెప్పరా! కరెంటు కి కూడా రూపం లేదు, కంటికి కూడా కనిపించదు, కానీ ఎనలేని శక్తి వుంది అని. ఆ రోజుకి వీడి బారి నుండి నన్ను గట్టెక్కించిన ఆ మహానుభావుడికి ధన్యవాదాలు చెప్పా. కానీ ఇప్పుడు కెంటకీ లోని లూయివిల్లీ లో ఉదయం భగవత్ గీత లేక వెంకటేశ్వర సుప్రభాతంతో తన రోజుని మొదలు పెడుతాడు. పెళ్లయ్యాక భార్యలు మార్చేస్తారు ఏమో మనిషినే సమూలంగా. లేక పోతే అప్పుడు ఏదైనా నా చేతిలోనే వుంది అనే నమ్మకం పెళ్లయ్యాక నా చేతిలో ఏమీ లేదు అనే పరివర్తన గా మారినదేమో. ఈ జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తే మా వాడు, ఏమోరా! ఏభై వచ్చేశాయి, నాకేమి గుర్తు లేవు అంటాడు. నేను గుర్తు చేస్తాను చదవరా, అంటే ఏమోరా, చాలా బిజీ గా వున్నాను, ఎప్పుడన్నా వారాంతంలో చదువుతాలే అని నా ఉత్సాహం మీద నీళ్లు చల్లుతాడు. విజయవంతమైన వారు వెనక్కి తిరిగి చూసుకోవటం చాదమస్త మనుకుంటారో ఏమో.
మీరు మొదట ఆమెతో డేటింగ్ ప్రారంభించినప్పుడు, మీరు ఆమె అందమైన శరీరాన్ని చూసిన ప్రతిసారీ అన్ని రకాల మిశ్రమ భావోద్వేగాలు ఉంటాయి - ప్రశంసలు, ప్రేమ మరియు వాస్తవానికి, అభిరుచి. సమయం గడిచేకొద్దీ, మీ వివాహం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది మరియు ప్రారంభ "హనీమూన్" దశ యొక్క ఆనందాలు అరిగిపోవచ్చు. మీరు చాలా కాలం పాటు ఎవరితోనైనా ఉన్నందున, మీ పడక వ్యాపారం పాతదైపోతుందని కాదు. రాబోయే సంవత్సరాల్లో శృంగారాన్ని సజీవంగా ఉంచడంలో సహాయపడటానికి క్రింది చిట్కాలను చూడండి. సెక్స్ డ్రైవ్ పెంచడానికి వివిధ మార్గాలు 1. కౌగిలించుకో సాధారణంగా మీరిద్దరూ కౌగిలించుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఐదు సెకన్లు, పది సెకన్ల సంగతులు? చాలా కాలం కాదు! మీరు మరియు మీ భాగస్వామి కనీసం 20 సెకన్ల పాటు కౌగిలించుకున్నప్పుడు, ఇది పురుషులు మరియు స్త్రీలలో ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది, తద్వారా మీరు సన్నిహితంగా మరియు సన్నిహితంగా ఉంటారు. 2. బెడ్ రూమ్ శుభ్రం చేయడం మీరు మరియు మీ భాగస్వామి ఒంటరిగా గడపడానికి పడకగది ఒక సేఫ్ జోన్. కానీ కుడి మరియు ఎడమ సాహిత్యం, ఇంకా ఏమీ చేయని అడ్డంకులు ఉన్నట్లు అనిపిస్తుంది, ఇంకా త్వరగా చేయాలనే కోరికను చల్లార్చింది. మీ డ్రెస్సింగ్ టేబుల్ మరియు బెడ్‌రూమ్ గోడల నుండి పిల్లలు, పెద్ద కుటుంబం లేదా అత్తగారి ఫోటో ఫ్రేమ్‌లను తీసివేయండి. ఇంకా చదవండి: ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు సెక్స్ చేయవచ్చా? కొత్త హాట్ మూమెంట్‌లో పిల్లలు లేదా తల్లిదండ్రుల ఫోటోను చూస్తూ ఉండటం వలన మీ సెక్స్ పట్ల మీ మూడ్ నాశనం అవుతుంది - లేదా మిమ్మల్ని ప్రారంభించకుండా కూడా నిరోధిస్తుంది, అని ఉమెన్స్ డే నివేదించిన సెక్స్ మరియు రిలేషన్షిప్ ఎక్స్‌పర్ట్ లోగాన్ లెవ్‌కాఫ్ చెప్పారు. అలాగే గదిలోని టీవీతో పరధ్యానంలో మొదటి స్థానంలో ఉంటుంది. Psstt.. పర్పుల్ షేడ్స్‌తో బెడ్‌రూమ్‌ను అలంకరించడం, సెక్స్ డ్రైవ్‌ను వారానికి 4 సార్లు పెంచుతుందని అనేక అధ్యయనాల ద్వారా నిరూపించబడింది! 3. సెక్సీ సందేశాలను పంపండి ప్రేమలేఖలు పంపడం పాతదిగా అనిపించవచ్చు. కానీ మీరు మీ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోగలిగే అనేక అధునాతన యాప్‌ల ఎంపికలతో, ఇప్పుడు మీరు లంచ్ సమయంలో ఇమెయిల్‌లు, చాట్‌లు లేదా సెక్సీ సెల్ఫీలను పంపడం ద్వారా దీని గురించి పని చేయవచ్చు. 4. బెడ్ లో సాహసం మీ రుచికరమైన లైంగిక జీవితానికి మరియు మీ భాగస్వామికి జోడించడానికి సులభమైన మార్గం కొన్ని కొత్త సెక్స్ పొజిషన్లను నేర్చుకోవడం. అదృష్టవశాత్తూ మీరు సాధన చేయడానికి ప్రయత్నించేవి చాలా ఉన్నాయి. కానీ, స్థానం ఆకలి పుట్టించేలా కనిపిస్తున్నందున లేదా దీన్ని చేయడానికి మీకు మానవాతీత సౌలభ్యం అవసరం కాబట్టి, అది మరింత సంతృప్తికరంగా ఉందని అర్థం కాదు. వాస్తవానికి వారానికి ఒకసారి ఒకటి లేదా రెండు యుక్తులు ప్రయోగాలు చేయడం మంచిది, కానీ కాలక్రమేణా మీరు చాలా ఆహ్లాదకరమైన మరియు ప్రభావవంతమైన మీ లైంగిక కోరికను పెంచడానికి చాలా సులభమైన సెక్స్ పొజిషన్‌లను కనుగొంటారు. లేదా, మీ సెక్స్ స్థానాన్ని తరలించవచ్చు! వంటగదిలో లేదా కలిసి స్నానం చేస్తున్నప్పుడు, ఉదాహరణకు, ఉదయం పరిమిత సమయం ఉన్న జంటలకు మంచి ఎంపిక. ఉదయం సెక్స్ అనేది మానసిక స్థితికి మంచిది కాదు, కానీ పురుషులు కూడా మంచం మీద ఎక్కువసేపు ఉండగలరు మరియు బలంగా బయటకు రాగలరు. టెస్టోస్టెరాన్ స్థాయిలు రాత్రిపూట గరిష్ట స్థాయికి చేరుకుంటాయి, కాబట్టి ఉదయం, చాలా మంది పురుషులు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. 5. ఆమె లైంగిక ఫాంటసీని కనుగొనండి ఈ భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి అతనిని ఉత్తేజపరిచే కొన్ని విషయాలు ఉంటాయి, అది ఇతరులకు ఉండకపోవచ్చు. కొంతమంది పురుషులకు, సెక్స్ ఫాంటసీలు ఉద్వేగభరితమైన బ్లోజాబ్‌లుగా ఉండవచ్చు, సెక్స్ టాయ్‌లను కట్టిపడేసేవిగా ఉండవచ్చు లేదా అస్సలు నియంత్రణ లేకుండా లొంగిపోతుంటాయి. ఇది పూర్తిగా సహజమైనది మరియు దానిని అంగీకరించడంలో సిగ్గు లేదు. ఇది భానుమతి మీరు. కొన్ని ప్రధాన స్రవంతి కావచ్చు, మరికొన్ని మీరు కలలు కంటున్న నిర్దిష్ట విషయాలు కావచ్చు. మీ భాగస్వామి కూడా సరిగ్గా అలాగే ఉంటారు మరియు అతని లైంగిక కల్పనలు ఏమిటో కనుగొనడం మరియు వాటిని కలిసి ప్రయత్నించడం అనేది మీ లైంగిక జీవితాన్ని వేడెక్కించే మరియు మీ ఇద్దరికీ మరింత ఆసక్తికరంగా ఉండేలా చేసే సంపూర్ణ ఉత్తమ మార్గాలలో ఒకటి. దీని అర్థం మీరు వెంటనే మీ భాగస్వామికి "కళ్ళు మూసుకుని మంచం మీద బంధించబడాలని నేను కోరుకుంటున్నాను" అని చెప్పడం లేదు. మీరు మీ లైంగిక కల్పనలను అన్వేషించాలనుకుంటున్నారని మీ భాగస్వామికి తెలియజేయడానికి మీరు ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది. ఇంకా చదవండి: సమయం లేనప్పుడు త్వరిత సెక్స్ కోసం 10 చిట్కాలు దీన్ని చేయడానికి ఒక గొప్ప మార్గం ఏమిటంటే, వారు మీ ఫాంటసీలో ముఖ్యమైన భాగమని మీ భాగస్వామికి తెలియజేయడం. మీరు "హే, నిన్న రాత్రి నేను మీ గురించి సెక్సీ కలలు కన్నాను..." లేదా "కొన్నిసార్లు మనం ప్రేమించుకుంటున్నప్పుడు, నేను మీరేనని ఊహించుకుంటాను..." వంటి వాటిని మీరు చెప్పవచ్చు. మీ లైంగిక కలలో భాగం, ఇది అభినందన మరియు ప్రోత్సాహం కావచ్చు. 6. ఓరల్ సెక్స్ మంచానికి మసాలా జోడించడానికి ఓరల్ సెక్స్ ఒక గొప్ప మార్గం. పురుషులు పొందడానికి ఇష్టపడతారు బ్లోజాబ్ అనేక కారణాల వల్ల వారి భాగస్వామి నుండి. ఉద్వేగభరితంగా ఉండటమే కాకుండా, ఓరల్ సెక్స్‌ను పురుషులు ఎక్కువగా ఇష్టపడటానికి కారణం, చాలా మంది పురుషులు ఎక్కువ ఆధిపత్య పార్టీగా ఉండాలని కోరుకుంటారు, అయితే వారి భాగస్వాములు లొంగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ భాగస్వామికి బ్లోజాబ్ ఇవ్వడం, ముఖ్యంగా మోకాళ్లపై కూర్చోవడం చాలా విధేయతతో కూడిన చర్య. మీరు వాటిని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాలనుకుంటే ఈ మూడు సాధారణ చిట్కాలను గుర్తుంచుకోండి: తడిగా ఉంటే మంచిది, పైకి క్రిందికి కదలకండి మరియు అతని పురుషాంగం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా విలాసపరుస్తుంది. ఇంకా చదవండి: ఓరల్ సెక్స్ సమయంలో స్పెర్మ్ మింగడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ప్రమాదాలు 7. కమ్యూనికేషన్ అత్యంత ముఖ్యమైనది మీ భాగస్వామి మిమ్మల్ని ఎప్పుడూ విలాసపరచకపోతే, ఉదాహరణకు, మీ వీపుకు మసాజ్ చేయడం లేదా మీరు అతనితో చెప్పకపోతే డిన్నర్‌కి వెళ్లమని అడిగితే మీకు కోపం వచ్చే హక్కు ఖచ్చితంగా ఉండదు. పురుషులు ఏదైనా చేయడానికి చొరవ తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, వారు తప్పు చేస్తారనే భయంతో, లెవ్‌కాఫ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న అన్ని సామాజిక అవమానాల వల్ల పురుషులు కూడా భారంగా భావిస్తున్నారని మహిళలు అర్థం చేసుకోవాలి. అందువల్ల, మీరు మరియు అతను ఇష్టపడే మరియు ఇష్టపడని వాటిని పంచుకోవడం ద్వారా అతని ఇంటి పనిని సులభతరం చేయండి. బెడ్‌పై తమకు ఏమి కావాలో చురుగ్గా చర్చించుకునే జంటలు తమ లైంగిక జీవితంలో మరింత సంతృప్తిని పొందుతారని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించిన జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్‌లో ఒక అధ్యయనం పేర్కొంది. అదనంగా, ఈ చర్యలో పాల్గొన్నప్పుడు సెక్స్ గురించి మాట్లాడేవారు లైంగికంగా మరింత సంతృప్తి చెందారు. మీకు కావలసిన దాని గురించి మాట్లాడటానికి మీరు ఇప్పటికీ సంకోచించినట్లయితే, మీకు కావలసిన దాని గురించి మీ భాగస్వామికి ఆధారాలు ఇవ్వడానికి అశాబ్దిక సూచనలతో ప్రారంభించండి.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 సెన్సెక్స్‌ 1,017 పాయింట్లు అప్‌ మళ్లీ 17,000 ఎగువకు నిఫ్టీ ముంబై: వరుసగా ఏడు రోజులు నష్టాల్లో పయనించిన భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాల ప్రకటన అనంతరం భారీగా పుంజుకున్న బీఎ్‌సఈ సెన్సెక్స్‌.. ఏకంగా 1,016.96 పాయింట్లు (1.80 శాతం) పెరిగి 57,426.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 276.25 పాయింట్లు (1.64 శాతం) ఎగిసి 17,094.35 వద్ద స్థిరపడింది. ఈసారి సమీక్షలో 0.50 శాతం రెపో పెంపును మార్కెట్‌ వర్గాలు ముందుగానే ఊహించాయి. అయితే, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, మాంద్యం భయాల నేపథ్యంలోనూ దేశీయంగా వృద్ధి పునరుద్ధరణపై ఆర్‌బీఐ ధీమా వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణం అంచనాలను యథాతథంగా కొనసాగించడంతోపాటు వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు తగ్గుముఖం పట్టవచ్చన్న ఆర్‌బీఐ వ్యాఖ్యలు మార్కెట్‌ ర్యాలీకి దోహదపడ్డాయి. రూపాయి బలపడటమూ మార్కెట్లకు కలిసి వచ్చింది. కొనుగోళ్ల జోరుతో స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర పెరిగి రూ.271.84 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 37 పైసలు బలపడి రూ.81.36 స్థాయికి పరిమితమైంది. వడ్డీ రేట్ల పెంపు రూపాయికి దన్నుగా నిలిచింది.
న్యూఢిల్లీ: దేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరికి జీ హుజుర్‌లు కొట్టని ధైర్యవంతుడై ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. యస్ బాస్‌ అనకుండా, అవసరం అయితే దేశ ప్రధానిపై కూడా చర్యలు తీసుకునే ధైర్యం ఉన్నవ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావల్సిన అవసరం దేశానికి ఇప్పుడు ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. న్యాయమూర్తి కెఎం జోసెఫ్‌తో కూ డిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాస నం సంబంధిత అంశంపై దాఖలు అయిన పి టిషన్లపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్య లు చేసింది. ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామక పత్రాల ను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పుడు దేనికీ భయపడని ఎన్నికల ప్రధానాధికారి అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు అనుకోకుండా ఎన్నికలకు సంబంధించి ప్రధాన మంత్రిపై ఏదైనా ఆరోపణ వచ్చిందునుకోండి, దీనిపై సిఇసి స్పందించగలగా లి. అయితే ఇప్పుడు సిఇసి బలహీనపు స్థితి లో, మోకరిల్లే పరిస్థితులలో ఉంటున్నారు. కానీ చర్యలకు దిగడం లేదు. ఇది ఎందుకు జరుగుతోంది. ప్రాధేయపడే రీతిలో ఉండే వ్యక్తి ఉన్నత స్థానంలో ఉండటంతో ఈ బాధ్యతలకు న్యాయం చేయగలిగే స్థితి ఉంటుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ బాధ్యతల్లో ఉండే వ్యక్తి స్పందించకపోతే ఇక సంబంధిత కీలక వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నం కాదా? అని రాజ్యాంగ నిలదీసింది. ఎన్నికల వ్యవస్థ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకం. ఇందులో దీనికి పర్యవేక్షక బాధ్యతలలో ఉండే సిఇసి పదవి మరీ ప్రాధాన్యం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. అతీతంగా వ్యవహరించాలి. స్వతంత్రంగా నిలవాలి. ప్రణమిల్లే పరిస్థితి ఉంటే పడిపోతుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ కీలక విషయాలన్నింటిని మనం విశ్లేషించుకోవల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ ఇతరత్రా కీలక పదవులకు ఎంపికలకు సంబంధించి మనకు స్వతంత్రమైన విస్తృత సంస్థ లేదా వ్యవస్థ అవసరం ఉంది. కేవలం కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా సిఇసి నియామకం జరిగితే, సహజంగానే ఇందుకు అనుగుణంగా కేబినెట్‌ను ధిక్కరించలేని స్థితి ఏర్పడుతుందని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ అనూప్ బరన్‌వాల్ తరఫున సుప్రీంకోర్టు ముందు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తమ వాదనలు విన్పించారు. ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకంలో ఏదైనా గోల్‌మాల్ లేదా గూడుపుఠాణి ఉందా? దీనిని తాము తెలుసుకోవాలనుకుంటున్నామని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇటీవలే సర్వీసు నుంచి విరమణ పొందిన వ్యక్తికి ఉన్నత పదవి ఇవ్వడం అనుమానాలకు దారితీసింది. అయితే గోయల్ నియామకం ఫైల్‌ను కోర్టు ఇప్పటి విచారణ క్రమంలోనే పరిశీలించడంపై కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వీటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇసి, సిఇసిల నియామకానికి సంబంధించి కొలీజియం తరహా ఏర్పాటు ఉండాలనే పిటిషన్ల విచారణ గత గురువారం ప్రారంభం అయింది.ఈ దశలోనే గోయల్‌ను ఇసిగా నియమించారు. ఈ చర్యకు ఎందుకు దిగారనేది కనుక్కోవల్సి ఉందని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. మార్పులు కావాలనేవి కేవలం అరుపులేనా? ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలనే విషయం చాలా కాలంగా చర్చకు దారితీస్తోంది. సంబంధిత విషయంపై పలు కమిటీలు ఏర్పడ్డాయి. అనివార్యంగా తక్షణం కీలక మార్పులు జరగాలని ప్రతిపాదనలు వెలువరించారు. పైగా పదవులలో ఉన్న వారు రాజకీయ నాయకులు కూడా సంబంధింత విషయంపై దాదాపుగా ఇళ్ల పైకి ఎక్కినట్లుగా మార్పులు చేపట్టాలని నినదించారని అయితే జరిగిందేమి లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. టిఎన్ శేషన్ వంటి పటిష్ట నిర్ణయాలు తీసుకోగలిగే వ్యక్తి సిఇసి బాధ్యతలలో ఉండాలని ఇటీవలే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన తరువాత ఇప్పుడు ఈ స్పందన వెలువడింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ జోసెఫ్‌తో పాటు అజయ్ రస్తోగి, అనిరుద్ధ బోస్, హృషికేశ్ రాయ్, సిటి రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. తాము ప్రచారం కోసం పాకులాడటం లేదని, కేవలం ఈ వ్యవస్థకు సముచితమైన వ్యక్తి సారధ్యం వహించాలని, సిఇసిగా ఉండాలనేదే తమ తపన అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంతకు ముందు పలువురు సిఇసిలు వచ్చారు. వెళ్లారు. అయితే టిఎన్ శేషన్ వంటి వారు ఎప్పుడో ఓసారి వస్తారని , అయితే ఇటువంటి వారు చిరకాలం గుర్తుంటారని తెలిపారు. తాము కోరుకునేది ఒక్కటే సిఇసిని ఎవరూ బుల్‌డోజ్ చేసే పరిస్థితి ఉండరాదని , ఆయన అధికారాలను ప్రభావితం చేయడం ఎవరి తరమూ కాకూడదని రాజ్యాంగ ధర్మాసనం తీవ్రస్థాయిలో తెలిపింది. ఇప్పుడు వ్యవస్థలో అత్యధిక అధికారాలు ఇద్దరు ఇసిలు, ఓ సిఇసి బలహీన భుజస్కందాలపై ఉన్నాయి. వీరు తమ శక్తి చాలని రీతిలో నిర్ణయాలు తీసుకుంటే వ్యవస్థ ఏ విధంగా బలంగా ఉంటుందని ప్రశ్నించారు. 2004 నుంచి ఇప్పటివరకూ దేశంలో ఏ సిఇసి కూడా ఆరేళ్ల పూర్తి పదవీకాలం పూర్తి చేసుకోలేదనే విషయాన్ని విచారణ క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. సిఇసిలు, ఇసిల నియామాకంలో కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలని ఈ మేరకు ఆదేశాలు వెలువరించాలనే పలు పిటిషన్లపై ఈ నెల 17న కేంద్రం తన అభ్యంతరాలను సుప్రీంకోర్టుకు తెలియచేసుకుంది. ఇది కుదరని పని అని తేల్చిచెప్పింది.
thesakshi.com : తమిళ్ బాహుబలి అంటూ ప్రచారం జరుగుతున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. ముఖ్యంగా తమిళంతో పాటు హిందీ మరియు తెలుగు లో సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటుందనే నమ్మకంగా చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా సినిమా కు సంబంధించిన ప్రెస్ మీట్ లు మరియు ఇంటర్వ్యూలను మణిరత్నం ఆధ్వర్యంలో చిత్ర యూనిట్ సభ్యులు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. త్రిష మరియు ఐశ్వర్య రాయ్ లతో పాటు హీరోలు మరియు ఇతర టెక్నీషియన్స్ సినిమా యొక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐశ్వర్య రాయ్ మరియు త్రిషల మధ్య సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చాలా సమస్య ఏర్పడిందని ఆయన అన్నాడు. ఇద్దరు కూడా చాలా సీరియస్ గా ఎదురు పడ్డ సమయంలో ఉండాలి.. అలా ఉండేందుకు వారికి కాస్త కష్టం అయ్యింది. వారిద్దరి మధ్య సన్నివేశాల్లో చాలా సీరియస్ నెస్ ను కల్పించేందుకు కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చిందని మణిరత్నం అన్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో వారిద్దరిని కలవనివ్వలేదు. ఇద్దరూ కూడా షూటింగ్ పూర్తి అయ్యే వరకు కలవకూడదు అని వార్నింగ్ ఇచ్చాడట. ఇద్దరు కలిసి ఆ తర్వాత సీరియస్ గా నటించమంటే కష్టం అయ్యేదట. అందుకే వారిద్దరిని సాధ్యం అయినంత వరకు షూటింగ్ ముగిసే వరకు కలవనివ్వలేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా అద్భుతం గా వచ్చింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వెయ్యి కోట్ల వసూళ్లు లక్ష్యంగా ఈ సినిమా విడుదల కాబోతుంది. Tags: #Aishwarya Rai#AISHWARYA RAI BACHCHAN#cinema news#Mani Ratnam#Ponniyin Selvan#Ponniyin Selvan movie#south#Trisha#Trisha KrishnanEntertainment
తొలి చిత్రం ‘తొలిప్రేమ’తో సూపర్‌హిట్‌ సాధించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ అక్కినేని కథానాయకుడుగా తెరకెక్కిన రొమాంటిక్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ మజ్ను’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై భారీ నిర్మాత బివిఎస్‌ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి ఇంటర్వ్యూ.. ‘తొలిప్రేమ’తో తొలి హిట్‌ కొట్టారు.. ‘మిస్టర్‌ మజ్ను’తో మలి హిట్‌ కొట్టారు. దీనిపై మీ స్పందనేంటి? – చాలా హ్యాపీగా ఉంది. తొలి ఆట ఖతార్‌లో పడింది. అక్కడ బావుందని టాక్‌ రావడంతో నాకు రిలాక్స్‌డ్‌గా అనిపించింది. ఓకే.. నేను వెళ్లి సినిమా చూడొచ్చుననిపించింది. క్లారిటీ వచ్చిన తర్వాత ఆడియెన్స్‌ కేరింతల మధ్య మెయిన్‌ థియేటర్‌లో సినిమా చూశాను. చాలా బాగా అనిపించింది. రియల్‌ లైఫ్‌లో మీరే మిస్టర్‌ మజ్ను అని అఖిల్‌ అన్నారుగా..? – ఆయన చెప్పినట్లు ఎలా ఉండాలనుకుంటున్నాననే. కానీ నేను అలా లేనుగా. చాలా మంది అలా ఉండలేం. అలాంటి లార్జర్‌ దేన్‌ లైఫ్‌. అలాంటి ధైర్యం నాకు లేదు. ఈ కథకు ఇన్‌స్పిరేషన్‌ ఏంటి? – ‘ప్రేమనగర’్‌లోని నాగేశ్వరరావుగారిలోని ఓ క్యూని బేస్‌ చేసుకుని అఖిల్‌ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేసుకున్నాను. మజ్ను అంటే శాడ్‌ ఎండింగ్‌ ఉంటాయి. కానీ ‘మిస్టర్‌ మజ్ను’లో ప్లేబోయ్‌ క్యారెక్టర్‌ను ఎందుకు డిజైన్‌ చేశారు? – మజ్ను అంటే చామర్‌.. పొయెట్‌. ఆయన జీవితం చివరకు విషాదంతో ముగిసింది. కానీ మన సినిమా విషయానికి వచ్చేసరికి అఖిల్‌ ప్లే చేసిన విక్కీ క్యారెక్టర్‌ కూడా చామర్‌. పాత్రలో చిన్న నాటీని యాడ్‌ చేయడానికి, విషాదంగా ఉండదు అని చెప్పడానికే టైటిల్‌ ముందు మిస్టర్‌ అని ఫిక్స్‌ చేశాం. ఈ సినిమా చేయడానికి అఖిల్‌ కోసం చాలా రోజులు వెయిట్‌ చేశారుగా? – అలా కుదిరింది. అఖిల్‌ రెండు సినిమాలతో బిజీగా ఉండటం.. నేను కూడా ‘తొలిప్రేమ’తో బిజీగా ఉండటం.. అలా ఇద్దరికీ కుదిరింది. తొందరగానే, సినిమాను ట్రాక్‌ ఎక్కించాం. నిజం చెప్పాలంటే ఇద్దరం ఎక్కువగా వెయిట్‌ చేయలేదు. ప్రకృతి అలా మాకు సపోర్ట్‌ చేసిందని అనుకుంటున్నాను. దిల్‌రాజు ఎమైనా ఇన్‌పుట్స్‌ ఇచ్చారా? – ఈ కథను ముందుగా దిల్‌రాజుగారికే చెప్పాను. కాస్త అనుభవం వచ్చిన తర్వాత ఈ సినిమా చేస్తే బావుంటుందని అన్నారు. అలాగే ఈ సినిమా కుదిరింది. కథాపరంగా కూడా కొన్ని ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. ఆయన బేసిక్‌గా మంచి జడ్జ్‌. అందుకనే ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటాను. మిమ్మల్ని నమ్మి ఈ సినిమాలో మీతో ట్రావెల్‌ చేసిన వారు సినిమా రిలీజ్‌ తర్వాత ఏమన్నారు? – నన్ను నమ్మిన వాళ్లలో అఖిల్‌, ప్రసాద్‌గారు.. అలాగే టీంలో తమన్‌, జార్జ్‌ అందరూ సినిమాను నమ్మారు. నాగార్జునగారు ఈ సినిమాకు తొలి ఆడియెన్‌. ఆయన కథ విన్న తర్వాత మళ్లీ ఎప్పుడూ సినిమా గురించి ఏమీ అడగలేదు. సినిమా పూర్తైన తర్వాత ఆయన సినిమా చూపించమని అన్నారు. చూసిన తర్వాత రిలాక్స్‌గా ముందుకెళ్ళండి అని అన్నారాయన. ఓ పబ్‌ సీన్‌ను రీషూట్‌ చేయమని సలహా ఇచ్చారు. ఆయన సలహా సినిమాకు ఎంతో హెల్ప్‌ అయ్యింది. దిల్‌రాజు మనవడుతో కొండబాబు కామెడీ ట్రాక్‌ ఐడియా ఎవరిది? – నాదే.. నాకు దిల్‌రాజుగారి ఫ్యామిలీ చాలా క్లోజ్‌. ఆయన మనవడు ఆరాన్ష్‌.. ఏడాదిన్నర వయసు. చాలా యాక్టివ్‌. తనను అబ్వర్జ్‌ చేసిన తర్వాత తనైతే సూట్‌ అవుతాడని దిల్‌రాజుగారిని అడిగాను. ఆర్‌ యు ష్యూర్‌ అన్నారు. అలాగే దిల్‌రాజుగారి అమ్మాయిని కూడా అడిగాను. ఆమె కూడా ఒప్పుకోవడంతో ఆరాన్ష్‌ను కొండబాబు క్యారెక్టర్‌కు తీసుకున్నాను. తను నా అంచనాలకు తగ్గట్టు రీచ్‌ అయ్యాడు. తను సెకండ్‌ టేక్‌ తీసుకోలేదు. అక్కినేని హార్డ్‌కోర్‌ ఫ్యాన్‌ కదా.. నాగార్జున కోసం కథేమైనా రెడీ చేశారా? – ప్రత్యేంతా ఇంకా ఆయన కోసం కథలేం రాయలేదు కానీ.. అక్కినేని అభిమానిగా నాగార్జునగారు నటించిన గీతాంజలి, శివ, అన్నమయ్య సినిమాలను బాగా ఇష్టపడతాను. పైరసీ సీన్‌ను ఎందుకు యాడ్‌ చేశారు? – ఒక సినిమా కోసం ప్రతి ఒక్కరం చాలా కష్టపడతాం. నిద్ర కూడా సరిగ్గాపోము. ఇంత కష్టపడి సినిమా తీస్తే.. పొద్దున మూడు గంటలకు ఓ లింక్‌లో సినిమా చూసేయమని ఉంటుంది. ఇది బాధగానే ఉంటుంది.. అదెప్పుడూ మనసుకి చివ్వుక్కున అనిపించే అంశమే. దాన్ని సీరియస్‌గా కాకుండా కామెడీ యాంగిల్‌లో చూపిస్తామని చేసిందే. మీలోని యాక్టర్‌, డైరెక్టర్‌లో ఎవరంటే ఇష్టపడతారు? – నేను నేచురల్‌ యాక్టర్‌ని కాను. స్నేహితన్‌కు డైలాగ్స్‌ రాసేటప్పుడు ఒక్కొక్క సీన్‌కు ఆరేడు వెర్షన్స్‌ డైలాగ్స్‌ రాసినా నాకు ఇబ్బంది అనిపించలేదు. అయితే యాక్టర్‌గా సెకండ్‌ టేక్‌కు వెళ్లగానే.. తలనొప్పిగా అనిపించేది. కంఫర్ట్‌గా అనిపించలేదు. రైటర్‌గా స్టార్ట్‌ చేసిన తర్వాత డైరెక్టర్‌గా మారాను. రైటర్‌, డైరెక్టర్‌గా మీకు ఎవరంటే ఇష్టం? – త్రివిక్రమ్‌గారంటే ఎక్కువ ఇష్టం. అలాగే మణిరత్నంగారు కూడా ఇన్‌స్పిరేషన్‌. మణిరత్నంగారి సినిమాలు హెవీగా ఉండవు. సింపుల్‌గా ఉంటాయి. అలాగే త్రివిక్రమ్‌గారు రైటర్‌గా రైటింగ్‌ను సింప్లిఫై చేసేశారు. ఆయన ఇన్‌స్పిరేషన్‌తోనే సినిమాలకు రైటింగ్‌ చేయడం స్టార్ట్‌ చేశాను. మీ మజ్ను క్యారెక్టర్‌కి అఖిల్‌ ఎంత వరకు న్యాయం చేశాడని అనుకుంటున్నారు? – నేను అనుకున్న దాని కన్నా 50 శాతం ఎక్కువే చేశాడని అనుకుంటున్నాను. తనకెకప్పుడూ ఇలా చేయాలని నేనెప్పుడూ చెప్పలేదు. తను సీన్‌లో ఎమోషన్‌ ఏంటి? అని అడిగి దాని ప్రకారం చేసుకుంటూ వెళ్లిపోయేవాడు. తన నటన నా ఊహ కన్నా ఓ స్టెప్‌ బాగానే ఉండేది. నిధి పెర్ఫామెన్స్‌ గురించి? – నిధి అగర్వాల్‌తో పనిచేసేటప్పుడు నాకు అంత కష్టమనిపించలేదు. ఆమె అమ్మమ్మగారిది హైదరాబాదే. అలాగే అప్పటికే ఆమె సవ్యసాచిలో నటించింది. తెలుగు అర్థం చేసుకునేది. ఎక్కడా తను డైలాగ్‌ మీద ఫోకస్‌ పెట్టి ఎక్స్‌ప్రెషన్‌ను మిస్‌ చేయలేదు. నిజంగా ఫీలై చేసినట్టే చేసింది. రావు రమేష్‌ కొడుకు క్యారెక్టర్‌లో కొత్త నటుడిని ఎందుకు తీసుకున్నారు? – మా ఫ్రెండ్‌ వాళ్ల ద్వారా కొత్త నటుడు నన్ను అప్రోచ్‌ అయ్యారు. ముందు ఫోటోలను పంపారు. అఖిల్‌కి బ్రదర్‌ క్యారెక్టర్‌ అనగానే .. పాత్రకు తగినట్లు ఫేస్‌లో రిచ్‌ లుక్‌, కన్నింగ్‌ నెస్‌ కనపడింది. తన సూట్‌ అవుతాడనిపించి ఓకే చేశాను. తమన్‌ సంగీతం సక్సెస్‌లో ఎంత కీలకంగా మారింది? – తమన్‌ ‘తొలిప్రేమ’ సమయంలో ఎంత న్యాయం చేశాడో, ఈ సినిమాకు కూడా అంతే న్యాయం చేశాడు. సాంగ్స్‌కు అద్భుతంగా ఇచ్చాడు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో సీన్స్‌ను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లాడు. నిర్మాతలు ప్రసాద్‌, బాపితో రెండో సినిమా చేయడం ఎలా అనిపించింది? – బాపినీడుతో నేను రైటర్‌ కాక ముందు నుండి పరిచయం ఉంది. తొలిప్రేమ నుండి నాకు ప్రసాద్‌గారితో పరిచయమైంది. బాపి కంటే ప్రసాద్‌గారితో మంచి అనుబంధం ఏర్పడింది. నిర్మాతలతో మంచి అనుబంధం క్రియేట్‌ అయ్యింది. శ్రీమణి, జార్జ్‌ గురించి? జార్జ్‌, శ్రీమణి ఎవరైనా నాకు కంఫర్ట్‌గా అనిపించారు. తొలిప్రేమకు కూడా శ్రీమణి అన్ని పాటలను రాశారు. జార్జ్‌తో కూడా మంచి స్నేహం ఉంది. తను ఫ్రేమ్‌ పెడితే ఇంత అందంగా పెట్టాడేంటి? అనేంత బాగా ఉంటుంది. తనతో కూడా తొలిప్రేమ ముందు నుండే పరిచయం ఉంది. నా టీంకు నాకు ఏం కావాలో, ఎలాంటి ఔట్‌ ఇవ్వాలో వాళ్లకు బాగా తెలుసు. ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు ఉంటుంది? – ఆయనతో తప్పకుండా సినిమా చేయాలని నాకూ ఉంది. అయితే అంత పెద్ద స్ట్రేచర్‌ ఉన్న నటుడితో సినిమా అంటే అన్నీ ఎలిమెంట్స్‌ పక్కాగా కుదరాలి. మంచి కథ, కుదరాలి. ఇంకాస్త అనుభవం రావాలి. అన్నీ అమరితే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాను. నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌? – ప్రస్తుతం ‘మిస్టర్‌ మజ్ను’ని నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళుతున్నాం. కొన్ని థియేటర్స్‌కు వెళ్లి అక్కడి రెస్పాన్స్‌ను చూడబోతున్నాను. తర్వాతే నెక్స్‌ట్‌ మూవీ గురించి ఆలోచిస్తాను. ఈ బ్యానర్‌లో సినిమా ఉంటుంది కానీ.. ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేను. రెండు, మూడు కథలను సిద్ధం చేస్తున్నాను. మైత్రీ మూవీస్‌లో ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి.
ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షంలో దశమి నాడు సకలజనావళి జరుపుకునే పండుగ ‘విజయదశమి’. దీనికే ‘దసరా’ అని మరొకపేరు. విజయదశమి పండుగను గూర్చి ప్రాచీన ధర్మ శాస్త్రాలు వివరించి ఇలా చెప్పాయి. ”అశ్వినస్య సితే పక్ష దశమ్యాం తారకోదయే సకాలో విజయోనామ సర్వకామార్థ సాధకః” అంటే ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్ష దశమినాడు ప్రాతః కాలంలో చుక్కలు ఉదయించగా ఏర్పడే కాలానికి ‘విజయం’ అని పేరు. అది సర్వకామనలనూ తీర్చే చక్కని ముహూర్తం. ఈ పవిత్రదినాన ప్రతి వారూ శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) పూజించాలనీ, అలా పూజిస్తే అన్నింటి లోనూ విజయం లభిస్తుందనీ శాస్త్ర వాక్యం – శమీ వృక్షానికి గల మహిమ ఎలాంటిదో కూడా ఈ గ్రంథాలలో చక్కగా చెప్పబడింది. ‘శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ శమీ శమయతే పాపం శమీ కంటకలోహితా ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ కరిష్యమాణయాత్రాయాం యథాకాలం సుఖంమయా తత్ర నిర్విఘ్న కర్త్రీ త్వం భవ శ్రీరామపూజితే !’ అంటే – జమ్మి చెట్టు పాపాలను పోగొడుతుంది. శత్రువులను నిర్మూలిస్తుంది. అజ్ఞాతవాససమయంలో అర్జునుని ధనుర్బాణాలను రక్షించింది. రామునికి ప్రియాన్ని కలిగించింది. జమ్మిచెట్టు ముండ్లతో కూడి ఉండడం వల్ల శత్రువులను దుర్భేద్యంగా ఉంటుంంది. చూడగానే పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. కార్యార్థం లేదా విజయార్థం యాత్ర చేసే మానవాళికి ఆటంకాలను తొలగించి విజయాలను సాధించి పెడుతుందని అర్థం. ఇంతటి మహిమగల ‘శమీ’ పూజతో కూడిన పుణ్యదినం కనుకనే ఈ పవిత్ర దినానికి ‘విజయ దశమీ’ అనే పేరు వచ్చింది. పూర్వం రాజులు తమ రాజ్యవిస్తరణ కోసం ఈ విజయదశమి నాడే జైత్రయాత్ర ప్రారంభించేవారని పురాణాలు చెబుతున్నాయి. ఈ దినాన ప్రకృతిలో ‘అపరాజిత’ అనే శక్తి ఆవహించి ఉంటుందనీ, ఆ శక్తి పరాజయం లేని విజయాలను అందిస్తుందనీ జనుల విశ్వాసం. ఈ దినాన సాయంకాల వేళ జనులందరూ ‘సీమోల్లంఘనం’ (ఊరిపొలిమేరలు దాటి వెళ్లడం) చేస్తారు. అలాగే పాలపిట్టను దర్శిస్తారు. పాలపిట్ట విజయానికీ, శుభానికీ సంకేతం అందుకే ఈ దినాన పాలపిట్టను చూస్తే సంవత్సరం పొడుగునా అడుగడుగునా విజయాలే లభిస్తాయనీ, అపజయాలు అసలే ఉండవనీ నమ్మకం అందరిలో నెలకొని ఉంది. ఆశ్వీయుజ మాసం శక్తి పూజకు అనువైంది. ‘యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా, నమస్తస్యై నమస్తస్యై, నమస్తస్యై నమోనమః’ అని దేవీ మహత్మ్యం చెబుతోంది. అంటే ఈ ప్రపపంచంలోని అన్ని ప్రాణులలోను, పరమేశ్వరి శక్తి రూపంలో ఉంటుంది కనుక ఆ శక్తికి నమస్కరించాలి’ అని అర్థం. మానవ ప్రపంచాన్నే కాదు, సమస్త విశ్వాన్నీ, విశ్వాంతరాళాన్నీ ఏదో శక్తి నడుపుతోందనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఆ శక్తి అన్నింటికీ అతీతురాలు. ఆమెకు పుట్టుకలూ, చావులూ లేవు. ఆమె ఎల్లవేళలా నిలిచి ఉండే శాశ్వత స్వరూపిణి. ఆమె వల్లనే బ్రహ్మకు సృజన శక్తి, విష్ణువుకు పాలన శక్తి, శివునికి లయ శక్తి లభిస్తున్నాయి. ఆమె కనులు తెరిస్తే సృష్టి జరుగుతుంది. కనులు మూస్తే అంతా ప్రళయంలో లీనమైపోతుంది. మహాలక్ష్మీ, మహా సరస్వతి అని ఎన్నో పేర్లున్నాయి. లలితా దేవిగా లోకాన్ని చల్లగా కాపాడుతుంది. దుర్గగా దుష్టరాక్షసులను సంహరిస్తుంది. త్రిపుర సుందరిగా ఎవరూ చేరుకోలేని అత్యున్నత స్థానంలో నిలిచి ఉంటుంది. మహాకాళిగా రౌద్రరూపాన్ని ధరించి ప్రళయకాలంలో అన్నింటినీ తనలో లీనం చేసుకుంటుంది. మహాలక్ష్మిగా అపారసంపదలను కురిపిస్తుంది. మహా సరస్వతిగా జ్ఞానాన్ని లోకానికి పంచుతుంది. ఇలా ఆమె ఎన్నో రూపాలను ధరిస్తుంది. అన్ని రూపాలూ విశ్వ కల్యాణం కొరకే. దుష్టతను రూపుమాపి, మంచిని లోకంలో నిలపడం కోసమే అనేక రూపాలలో దర్శనమిస్తుంది. ఆమెను తలిస్తే చాలు మనస్సు ఆనందపారవశ్యంలో తేలియాడుతుంది. ఆమె త్రిభువనాలకూ రక్షణ కవచం ఆమె వల్లనే దేవతలకు సైతం ఎన్నో మహిమలు వచ్చాయి. ఇలా శక్తి స్వరూపాన్ని గూర్చి వేదాలు మొదలుకొని ఆపార వాఙ్మయమంతా వర్ణించింది. ఆమె మహిమను వర్ణించడానికి మానవులకు శక్తి చాలదు. దేవతలు కూడా ఆమె స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోలేరు. శరదృతువులో వచ్చే ఆశ్వీయుజమాసారంభ దినం అయిన పాడ్యమి నుండి మొదలుకొని మానవులు శరన్నవరాత్రోత్సవాలు జరుపుకుంటారు. శక్తి స్వరూపాన్ని రోజుకొక్క రూపంలో ధ్యానిస్తూ పూజిస్తారు. శరత్కాలంలో చంద్రునికాంతి స్వచ్ఛంగా ఉంటుంది. దినానికొక్క కళగా వర్ధిల్లే చంద్రకళలో శక్తిని ఆరాధించడం పరిపాటి సప్తమీ తిథినాడు సరస్వతీ పూజ చేస్తారు. సరస్వతీ దేవి జ్ఞానదాయిని పుస్తకరూపిణి కనుక పుస్తక పూజతో సరస్వతీ దేవిని ఆరాధించడం సంప్రదాయంగా మారింది. కొందరు ఈ దినాన తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి, విద్యాభ్యాసం ప్రారంభం చేయిస్తారు. జ్ఞానం లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ సాధ్యంకాదు. మనిషి తన ప్రయత్నంలో సఫలీకృతుడు కావాలంటే జ్ఞాన సముపార్జన తప్పనిసరి జ్ఞానం ద్వారా లభించే సామర్థ్యమే సకల సంపదలనూ ప్రసాదిస్తుంది. సాధారణంగా సప్తమి నాడు మూలా నక్షత్రం సంభవిస్తుంది. సరస్వతీ దేవి పుట్టిన మూలా నక్షత్రం అందరికీ ఆరాధ్యమైంది. ఈ దినాన వాగ్ధేవిని పూజించిన వారికి సమస్త జ్ఞాన సంపద వశమౌతుందని విశ్వాసం. అష్టమినాడు దుర్గాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన దినంగా సంప్రదాయం చెబుతోంది. దుర్గతులను నాశనం చేసి సుగతులను ప్రసాదించే దుర్గాదేవిని ఆయుధ రూపిణిగా ఈ దినాన ఆరాధిస్తారు. మానవ జీవనోపయుక్తాలైన యంత్రాలనూ, పరికరాలకూ, వాహనాలకూ, ఆయుధాలకూ, వస్తు సామాగ్రికీ పూజలు చేసి అవి దేవీ రూపాలుగా భావించడం జనులకు ఆనవాయితీగా మారింది. నవమీ తిథిని ‘మహానవమి’ అనీ, ‘మహర్నవమీ’ అనీ పిలుస్తారు. ఈ దినాన శక్తి నవయౌవనంలో షోడశ వత్సర ప్రాయంలో ఈ జగత్తును అనుగహ్రిస్తుందని విశ్వాసం. అందుకే నిత్య యౌవనాన్ని కోరే మానవాళి మహర్నవమినాడు దేవిని ఆరాధిస్తారు. విశేష పూజలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నవమీ తిథినాడు దేవీ రూపంలో పదహారు కళలు విలసిల్లుతూ ఉంటాయని భక్తుల నమ్మకం. ఇలా పండుగలన్నీ మానవాళికి అభ్యుదయాన్నీ, శ్రేయస్సునూ ప్రసాదించేందుకే నిర్దేశింపబడినాయి. ఏ పూజ అయినా త్రికరణశుద్ధిగా చేయాలి. అప్పుడే దివ్యశక్తి మనిషిని ముందుకు నడిపిస్తుంది. మనిషిలో ఆత్మశక్తిని పెంపొందింపజేసేవే పూజలూ, వ్రతాలూ, పండుగలూ. కనుక వీటిని మానసిక భావనతో చూచినప్పుడు మనిషిలో కలిగే పవిత్రత, స్థైర్యం, ధైర్యం, ఉల్లాసం అతని జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. ఈ విజయదశమి కూడా అందరికీ కోరిన ఫలాలను అందించాలని కోరుకుందాం !
క్లాస్ 6 హిస్టరీ ఐఎఎస్, ఎస్ఎస్సి సిజిఎల్ అభ్యర్థుల కోసం ఎన్‌సిఇఆర్‌టి సారాంశం (1/2) (హిందీ): యుపిఎస్‌సి సిఎస్‌ఇ / ఐఎఎస్ తయారీ కోసం క్లాస్ 6 ఎన్‌సిఇఆర్టి హిస్టరీ బుక్ (హిందీలో) యొక్క సమగ్ర సారాంశం రెండు భాగాలుగా అప్‌లోడ్ చేయబడింది. . అభిషేక్ శ్రీవాస్తవ క్లాస్ 6 హిస్టరీ ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌ను ఆకర్షణీయమైన రీతిలో కవర్ చేయడం ద్వారా మీ యుపిఎస్‌సి తయారీలో మీకు సహాయపడటానికి అన్ని విషయాలను సరళమైన రీతిలో వివరించారు. అభ్యర్థులందరికీ గడియారం ఉంది. మీరు పూర్తి సిలబస్ చూడవచ్చు – “(హిందీ) చరిత్ర: యుపిఎస్సి సిఎస్ఇ ఆశావాదుల కోసం క్లాస్ 6 ఎన్సిఇఆర్టి సారాంశం” ఇక్కడ: – (ఆంగ్లంలో) – https://goo.gl/dGqUik & (హిందీలో) – https: // goo .gl / MxUeJ7 యుపిఎస్సి సిఎస్ఇ తయారీపై మరిన్ని పాఠాలు / సిలబస్ కోసం, దయచేసి చూడండి: – https://unacademy.com/upsc-preparation/ గూగుల్ ప్లే స్టోర్ నుండి అకాడమీ లెర్నింగ్ యాప్‌ను ఇక్కడ డౌన్‌లోడ్ చేయండి: – https://goo.gl/02OhYI గూగుల్ ప్లే స్టోర్ నుండి అకాడమీ ఎడ్యుకేటర్ అనువర్తనాన్ని ఇక్కడ డౌన్‌లోడ్ చేయండి: https://goo.gl/H4LGHE ఇలాంటి మరిన్ని పాఠాల కోసం సభ్యత్వాన్ని పొందండి మరియు సమాజంలో భాగం అవ్వండి: https://www.youtube.com/c/UnacademyStudiosRise?sub_confirmation=1
Kurnool Comments: ప్రజల మన్ననలు పొందాలంటే వివిధ అంశాలపై తమ వైఖరి ఏమితో స్పష్టంగా చెప్పాలని, కానీ చంద్రబాబు మాత్రం బూతులతో ప్రజలపై దాడి చేయడం దారుణమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on Babu-Language: ప్రజలపై ఎదురుదాడి చేస్తారా?: సజ్జల ఆంధ్ర ప్రదేశ్ 26 mins ago Delhi Liquor Scam: ఇది వారి కుట్రే: మాగుంట అనుమానం ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని.... అమిత్ ఆరోరాతో తాను గానీ, తన కుమారుడు...
10GBASE-T రాగి SFP + ట్రాన్స్‌సీవర్ IEEE 802 లో పేర్కొన్న విధంగా 10GBASE-T ప్రమాణాలకు అనుగుణంగా అధిక పనితీరు, ఖర్చుతో కూడిన ఇంటిగ్రేటెడ్ డ్యూప్లెక్స్ పరికరం. 3-2006 మరియు IEEE 802.3an ద్వి-దిశాత్మక కమ్యూనికేషన్ కోసం 30 మీటర్ల వరకు పిల్లి 6a / 7 కేబుల్. ప్రతి జతపై 2500Mbps వద్ద సింబల్ రేట్‌తో కేబుల్‌లోని అన్ని నాలుగు జతలను ఉపయోగిస్తారు. విచారణవివరాలు 1000BASE-T SFP కాపర్ RJ-45 100 మీ ట్రాన్స్సీవర్ మాడ్యూల్ రాగి SFP 10/100 / 1000BASE-T ట్రాన్స్‌సీవర్ అధిక పనితీరు, గిగాబిట్ ఈథర్నెట్‌కు అనుగుణంగా తక్కువ ఖర్చుతో కూడిన మాడ్యూల్ మరియు IEEE 802 లో పేర్కొన్న విధంగా 10/100 / 1000BASE-T ప్రమాణాలు. 3-2002 మరియు IEEE 802.3ab, ఇది 10 / 100/1000 ఎమ్‌బిపిఎస్ డేటా- షీల్డ్ చేయని వక్రీకృత-జత కేటగిరీ 5 కేబుల్‌పై 100 మీటర్ల వరకు రేటు చేరుతుంది. . విచారణవివరాలు 1000BASE-T SFP కాపర్ RJ-45 100 మీ ట్రాన్స్సీవర్ మాడ్యూల్ 1000BASE-T రాగి SFP ట్రాన్స్‌సీవర్ అధిక పనితీరు, IEEE 802 లో పేర్కొన్న విధంగా గిగాబిట్ ఈథర్నెట్ మరియు 1000BASE-T ప్రమాణాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో కూడిన మాడ్యూల్. 3-2002 మరియు IEEE 802.3ab, ఇవి 1000Mbps డేటాకు మద్దతు ఇస్తాయి- 100 మీటర్ల వరకు చేరుతాయి షీల్డ్ చేయని వక్రీకృత-జత వర్గం 5 కేబుల్. విచారణవివరాలు మా ఉత్పత్తులు లేదా ధర జాబితా గురించి విచారణ కోసం, దయచేసి మీ ఇమెయిల్‌ను మాకు పంపండి మరియు మేము 24 గంటల్లో సంప్రదిస్తాము.విచారణ ఫ్యాక్టరీ యాడ్ర్ .: 3 వ అంతస్తు, 6 వ బ్లాక్, లేజర్ ఇండస్ట్రియల్ పార్క్, న్యూ అండ్ హైటెక్ జోన్, అన్షాన్ సిటీ, లియోనింగ్ ప్రావిన్స్, చైనా
Aug 19, 2021 health tips telugu, sleep apnea snorning, snore people, Snoring, snoring causes, stop snoring, Telugu Health, telugudunia, గురక సమస్య, నిద్ర Please Share It Snoring : రూమ్‌మేట్, కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడి లయబద్ధమైన గురకలకు కృతజ్ఞతలు తెలుపుతూ, మనం ఏదో ఒక సమయంలో నిద్రలేని రాత్రి అనుభవాన్ని పొందాము. ఎదురైనప్పుడు, “నేను గురక పెడుతున్నానా?” అనే సాధారణ పల్లవి వింటాం. కాబట్టి, నిజంగా గురకకు కారణం ఏమిటి? గురక(Snoring )అనేది ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉత్పన్నమయ్యే శబ్దం. ఇది సాధారణంగా నాసికా భాగంలో అడ్డంకి కారణంగా కలుగుతుంది.అంగిలి కణజాలం లేదా రిలాక్స్డ్ స్థితిలో ఉన్న గొంతు కండరాల ద్వారా గాలి వెళుతున్నప్పుడు, అది వైబ్రేషన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది వినిపించే గురక శబ్దాన్ని విడుదల చేస్తుంది. 30% మహిళలు మరియు 45% పురుషులు గురక పెడుతున్నారని గుర్తించబడింది. నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం, వీపు మీద నిద్రపోవడం, వయస్సు లేదా బరువు పెరగడం వంటి గురకకు శక్తినిచ్చే అనేక అంశాలు ఉన్నాయి.గురక కూడా అలర్జీలు లేదా ఇన్‌ఫెక్షన్‌ల వంటి ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు. పరిస్థితి తీవ్రంగా ఉంటే గురక కోసం డాక్టర్ ని సంప్రదించాలి. Also Read : పిల్లలలో రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి ? గురకకు (Snoring)కారణాలు గురకకు కారణమయ్యే అనేక అంశాలు ఉన్నాయి. పైన వివరించిన విధంగా, ముక్కు, గొంతు లేదా నోటిలోని కండరాల కంపనం ఫలితంగా గురక వస్తుంది. నాసికా భాగంలో శారీరక మార్పులు అలెర్జీలు, అంటువ్యాధులు, ఆల్కహాల్ వినియోగం, నిద్ర స్థానం మరియు బరువు పెరగడం వంటి బాహ్య కారకాల వల్ల సంభవించవచ్చు. నాసికా రద్దీ: అలెర్జీలు లేదా జలుబు కారణంగా నాసికా గద్యాలు మూసుకుపోవడం గురకకు దారితీస్తుంది. నాసికా భాగాలలో అక్రమాలు కూడా గురకకు కారణమవుతాయి. ఇన్‌ఫెక్షన్ల కారణంగా టాన్సిల్స్ విస్తరిస్తాయి. పెరిగిన టాన్సిల్స్ ఉన్న పిల్లలు ముక్కు ద్వారా శ్వాస తీసుకోలేరు. వారు నోటి ద్వారా ఊపిరి పీల్చుకుంటారు, ఫలితంగా నిద్రలో పెద్దగా గురక వస్తుంది. Also Read : పైల్స్ నుంచి ఉపశమనం కోసం ఇంటి చిట్కాలు ఆల్కహాల్ వినియోగం: నిద్రపోయే ముందు ఒక వ్యక్తి మద్యం సేవించినప్పుడు, అది కండరాలు సడలించడానికి కారణమవుతుంది. గొంతు మరియు అంగిలి యొక్క రిలాక్స్డ్ కండరాల గుండా వెళుతున్న గాలి, పెద్ద కంపనాలు మరియు గురక శబ్దాలను కలిగిస్తుంది. గాలి మార్గాన్ని తగ్గించడం: ఎగువ గాలి మార్గాల్లో నిర్మాణాత్మక మార్పులు గురకకు దారితీస్తాయి. నోటి కుహరం యొక్క పైకప్పు తక్కువగా ఉన్నప్పుడు గాలి మార్గం ఇరుకైనది. అదేవిధంగా, త్రిభుజాకార కణజాలం అంగిలి (ఉవులా) నుండి పొడవుగా ఉన్నప్పుడు, అది గాలి మార్గాన్ని అడ్డుకుంటుంది మరియు వ్యక్తులు గురక పెట్టడం ప్రారంభిస్తారు. నాలుక పునాది పెద్దగా ఉంటే, అది నాసికా భాగంలోని కణజాలం మరియు గాలి అణువుల మధ్య పెరిగిన వైబ్రేషన్‌ల కారణంగా గాలి మార్గాన్ని నిరోధించి గురకను ప్రేరేపిస్తుంది. నిద్ర యొక్క స్థానం: ఒక వ్యక్తి తన వైపు పడుకోవడం తో పోలిస్తే తన వెనుకభాగంలో పడుకుని గురక పెట్టడం జరుగుతుంది. వెనుకభాగంలో పడుకున్నప్పుడు, నాలుక, గొంతు మరియు నాసికా భాగంలోని కణజాలం గురుత్వాకర్షణ శక్తి ద్వారా క్రిందికి లాగబడుతుంది. ఇది గాలి మార్గాన్ని ఇరుకైనది మరియు గాలి మరియు నాసికా పాసేజ్, నాలుక మరియు గొంతు కణజాలాల మధ్య ఘర్షణ మరియు వైబ్రేషన్‌లను సృష్టిస్తుంది. మరోవైపు, వ్యక్తి తన వైపు పడుకున్నప్పుడు, కండరాలపై ఈ గురుత్వాకర్షణ ఉండదు. నిద్ర దశలు: నిద్రలో అన్ని దశలలో గురక వస్తుంది, కానీ నిద్ర యొక్క వేగవంతమైన కంటి కదలిక (REM) దశలో సర్వసాధారణం. మెదడు REM నిద్రలో కండరాలు సడలించడానికి సంకేతాలిస్తుంది మరియు గాలి మార్గాలను తగ్గించడానికి కారణమవుతుంది. గాలి మార్గాలను తగ్గించడం వల్ల అల్లకల్లోలమైన గాలి ప్రవాహం ఏర్పడుతుంది మరియు కణజాలాలలో కంపనాలు ఏర్పడతాయి మరియు గురకకు దారితీస్తుంది. సూచన : ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ స్వంత వైద్యుడిని సంప్రదించండి.
వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇలా ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి అని చెబుతున్నారు. మరి పురాణాలూ, శాస్రాలు యుగాల గురించి ఎం చెబుతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1. కృతయుగం: నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మి సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము పదిహేడు లక్షల ఇరవై ఏడూ వేల సంవత్సరములు. ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాలమరణాలుండవు. ఇక ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలకు నడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మనులు జనించి ధర్మ మయిన పాలన నడిచినది. ఇక సకాలమునకు వర్షం మంచి పంటలు పాడి పశువులు అభివుద్ది చెంది ప్రజలు సుఖమయిన జీవనము గడుపుతూ ధర్మమయిన పాలన సాగుతుంది. సూర్య, గురు వులు వారికి మిత్ర గ్రహములయైన కుజ, చంద్ర, కేతువుల సహాయముతో ధర్మమయిన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంత వరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి. శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగు వానిని చూసి శాపానుగ్రః శక్తి గలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడు తున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాప రూపమున త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యెను. తపస్సుచే దైవబలమును సంపాదించారు కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమయ్యారు. ఈవిధముగా కృతయుగమున సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమయినది. 2. త్రేతాయుగము: త్రేతాయుగము లో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం కాల పరిమాణము పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము మూడు పాదములపై నడుస్తుంది. ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు. మంత్రిగా శుక్రుడు నియమితులైయ్యారు. కుజుడు పురుష కారకుడు యువకుడు , యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహు బాల పరాక్రమ వంతుడు, సత్యము పలుకు వాడు రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించవలసి వచ్చింది. రాక్షస గురువు శుక్ర బలమున దుష్ట శక్తి, మాయా మంత్రం ప్రభావము చేత రాక్షసులను పురిగోలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు , రూపవతులయిన స్త్రీలకూ, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు. రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను బ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహము వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులు అగు స్త్రీలచే, యువకులకు ప్రాణ హానిని కలిగించేవారు. నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజ్ఞ యాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించు బ్రాహ్మన వంశాములను అంతరించేలా చేసేవారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో నాలుగింట ఒక భాగము దెబ్బతిన్నది. కుజ గ్రహ బలము చేత ధనుర్ విద్యా పారంగతులు అయిన రాజ యువకుల చేత రాక్షస సంహారము చేయించుచు, అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకూ రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించెను. ఈవిధంగా త్రేతాయుగమున ధర్మము నాలిగింట ఒక పాదము తగ్గి ద్వాపరయుగం మొదలవుతుంది. 3. ద్వాపరయుగం: ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది. ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు , మంత్రిగా బుధుడు నియమితులయి పాలన చేస్తున్నారు. చంద్రుడు గురు గ్రహ వర్గమునకు చెందినా వాడు బుధుడు శని వర్గమునకు చెందిన వాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాదువుల సజ్జనుల, రూపవతుల, పతివ్రతలకు, కన్యలకు అపకారము చేయు వారిని పురిగొల్పుతాడు. బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు. ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది. చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనో కారకుడు మాతృ కారకుడు కాన రాజుల విధ్యాపారంగుతులను చేసి ధనుర్ విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు ధర్మ రాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు తోడుచేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటు మాయం చేస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగమున ధర్మము రెండు భాగాలు నశించి కలియుగము ప్రారంభము అవుతుంది. అంటే మంత్రం యుగము అంతరించి యంత్రయుగము ప్రారంభము అవుతుంది. 4. కలియుగము: మన ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు. సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు. ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహు కేతువులు. రాహువు కేతువు ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కొంత కాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. నాలుగు ధర్మ శాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగము ముందుకు నడిచేను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చాయి. ఇక అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై, దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయింది. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువ అయి, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునే వారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపే వారు ఎక్కువయ్యారు. ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునాకు పోయారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలములో కొంత మంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు. ఈవిధంగా కలియుగం మంచి అనేదానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతూ నడుస్తుంది. కలియుగం అంతంలో భగవంతుడు కల్కి గా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమము చేస్తాడని చెబుతారు.
వారి గొప్ప, గదిని నింపే అరంగేట్రంలో, టొరంటో ఎలక్ట్రో-గోత్ ద్వయం రాబర్ట్ ఆల్ఫాన్స్ మరియు ఆస్ట్రా యొక్క మాయ పోస్టెప్స్కి దుర్మార్గపు, సెక్సీ సింథ్-పాప్. మనకు తెలిసిన వాటిని చూసినప్పుడు నమ్మండి , రాబర్ట్ ఆల్ఫాన్స్ మరియు ఆస్ట్రా యొక్క మాయ పోస్టెప్స్కి యొక్క ఎలెక్ట్రో-గోత్ ద్వయం, క్రిస్టల్ కోటలతో పోలికలు స్పష్టంగా లేవు, అవి హైలైట్ కావాలని వేడుకుంటున్నాయి. రెండు సమూహాలు టొరంటోకు చెందినవి, రెండూ ప్రెస్-విముఖమైన పురుష-స్త్రీ ద్వయం, మరియు రెండూ దుష్ట-ధ్వనించే సింథసైజర్ల నుండి మరియు 1980 ల నుండి సంగీత ప్రేరణ కోసం తీసుకుంటాయి. న్యాయమైన వినియోగ వివాదాల మధ్యలో క్రిస్టల్ కోటలు తమను తాము కనుగొన్నట్లే, ట్రస్ట్ కూడా కాపీయర్లను కాపీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటారు: గత సంవత్సరం సేక్రేడ్ బోన్స్ పై సింగిల్, 'బల్బ్‌ఫార్మ్', వీరిద్దరి తొలి LP లో మళ్లీ కనిపిస్తుంది, TRIESTE , మరియు దాని ట్రాన్స్-వై బ్యాకింగ్ మెలోడీ 2010 నుండి క్రిస్టల్ కాజిల్స్ యొక్క రెండవ స్వీయ-పేరు గల ఆల్బమ్‌లో ప్రదర్శించిన ట్యూన్ యొక్క ఐదు-అలారం స్టీమ్రోలర్ 'బాప్టిజం'తో పోలికను కలిగి ఉంది. నేను దానిని యాదృచ్చికంగా వ్రాయడానికి సిద్ధంగా ఉన్నాను - క్రిస్టల్ కాజిల్స్ నిర్దిష్ట సింథ్ నమూనాల విషయానికి వస్తే ఇ-పుస్తకాన్ని వ్రాయలేదు కాబట్టి. ఆ బ్యాండ్ యొక్క పంకిష్, మెడ-కొరడా ప్రదర్శనలు మత, చెమటతో కూడిన నేపధ్యంలో ఆస్వాదించడానికి రూపొందించబడిన సంగీతాన్ని సూచిస్తుండగా, ట్రస్ట్ యొక్క సంగీతం పోలిక ద్వారా అంతర్ముఖంగా అనిపిస్తుంది. ఆల్బమ్ శీర్షికలో తప్పిపోయిన అక్షరం 'U', మరియు ఇది తగినది; TRIESTE తరచుగా ఆల్ఫాన్స్ మరియు పోస్టెప్స్కి ఎవరికన్నా తమకంటూ ఎక్కువ చేస్తున్నట్లు అనిపిస్తుంది, సింథ్ శ్రావ్యతతో యో-యో తెలియని మరియు వాతావరణంలోకి ప్రవేశిస్తారు, ఇవి ఒక పదబంధం యొక్క మలుపుతో వెచ్చని నుండి కారెక్టింగ్ వరకు మారుతాయి. ఇక్కడ చాలా 'సింగిల్'-రెడీ మెటీరియల్ - 'డ్రెస్డ్ ఫర్ స్పేస్', 'సుల్క్', 'క్రిస్సీ ఇ' - ఒక మాదకద్రవ్యాల అనారోగ్యంతో కూడుకున్నది, ఇది ఒక చీకటి క్లబ్ నుండి బయటపడటానికి ప్రయత్నించడానికి కొంతవరకు సమానంగా ఉంటుంది మరియు మీ స్వంత తల ఒకేసారి. యొక్క సరసమైన మొత్తం TRIESTE కోల్డ్‌వేవ్ యొక్క పెళుసైన, దిగులుగా ఉన్న మెలోడ్రామా వలె అదే వస్త్రం నుండి కత్తిరించబడుతుంది, అయితే ఆల్ఫాన్స్ మరియు పోస్టెప్స్కి సంగీతం అనలాగ్ ప్రభావాలతో సరసాలాడటం కంటే ఎక్కువ చేస్తుంది. గత సంవత్సరం, NYC కోల్డ్‌వేవ్ ద్వయం జెనో & ఓక్లాండర్ ఈ తరానికి భారీగా లష్‌ను తీసుకువచ్చారు సెట్స్ & లైట్స్ ; తులనాత్మకంగా, ట్రస్ట్ వారి స్వంత అసాధారణ యంత్రాలను తీసుకొని వాటిని నిగనిగలాడేలా చేస్తుంది, దీని ఫలితంగా ఫ్యాషన్ షో నిస్పృహ మాత్ర దుర్వినియోగదారులచే ఉంచబడితే అది ఎలా ఉంటుందో దానికి సమానమైనది. ఈ విషయం దుర్మార్గంగా అనిపిస్తుంది, కానీ శక్తివంతమైన సెక్సీగా ఉంటుంది, ఎందుకంటే ఆల్ఫాన్స్ పించ్డ్ వాయిస్ రెండు లక్షణాలను సులభంగా తీసుకుంటుంది. ఆ స్వరం గురించి: చాలా ఇష్టం TRIESTE , ఇది అందరికీ ఖచ్చితంగా కాదు. అతని అత్యంత ప్రాప్యత వద్ద, అల్ఫోన్స్ ఇంటర్‌పోల్ యొక్క పాల్ బ్యాంక్స్ యొక్క రీడియర్, తక్కువ మసకబారిన సంస్కరణ వలె అనిపిస్తుంది, మరెక్కడా, అతను వివిధ కీలలో రిబ్బెట్స్ మరియు వార్బుల్స్ - ఒక సహోద్యోగి చెప్పినట్లుగా, ఈయోర్ యొక్క గోత్ వెర్షన్ లాగా. వ్యక్తిగతంగా, నాకు ఆల్ఫాన్స్ వాయిస్ చాలా ఇష్టం; ఇది 'షూమ్' మరియు 'బల్బ్‌ఫార్మ్' వంటి మురికి-ధ్వని ట్రాక్‌లపై విపరీతమైన కారకాన్ని పెంచుతుంది, మరియు అతను 'సల్క్' మరియు 'డ్రెస్డ్ ఫర్ స్పేస్' పై తన అంశాలను నొక్కినప్పుడు, అతను ఇలా ఉంటాడు వ్యక్తిత్వం-భారీ గాయకుడు ఇండీ సంస్కృతి గత కొన్ని సంవత్సరాలుగా స్వీకరించడానికి సంకోచించింది. (అతను పోస్టెప్స్కి యొక్క స్వర స్వరాలను కూడా అధిగమిస్తాడు TRIESTE , ఇది సంక్షిప్త, గొంతు పేలుళ్ల నుండి ఫ్లాట్‌లైన్ గాత్రదానం వరకు ఉంటుంది.) మూడీ, గోత్-ఫ్లెక్డ్ సింథ్-పాప్ ఇప్పుడు ఒక దశాబ్దంలో ఎక్కువ భాగం వాడుకలో ఉన్నప్పటికీ, 'ప్రత్యేకమైన' సరిపోతుంది TRIESTE తోలు ముఖ ముసుగు వంటిది. ట్రస్ట్ యొక్క బ్యాండ్ బయో సుమారు రెండు ట్వీట్ల పొడవు ఉన్నప్పటికీ, ఆల్ఫాన్స్ మరియు పోస్టెప్స్కి ఏదైనా వెనుక దాక్కున్నట్లు అనిపించదు; బదులుగా, వారు తమ ప్రభావాలను గర్వంగా ధరిస్తారు, విచిత్రత కోసం తరచుగా ఇష్టపడతారు. అలాగే, ఈ రోజుల్లో సింథ్‌లను ఉపయోగిస్తున్న చాలా బ్యాండ్‌లు ఉన్నాయి - కాని వాటిలో ఎన్ని సింథ్‌లను ధ్వనిస్తున్నాయి ఇది రిచ్ మరియు గది నింపడం? TRIESTE సంక్షిప్త ఆల్బమ్ కాదు - ఇది కేవలం ఒక గంట నిడివిలోనే ఆగిపోతుంది - మరియు ఇక్కడ ముడిసరుకు మొత్తం కొంతమందికి భయంకరంగా ఉండవచ్చు, తీసుకునే అద్భుతమైన శ్రావ్యమైన డ్రాప్ నుండి, ఆశ్చర్యపోయే శ్రావ్యమైన క్షణాలు పుష్కలంగా ఉన్నాయి. 'సుల్క్' నిట్టూర్పు పాప్ ఘనత యొక్క ఆరున్నర నిమిషాల వరకు 'షూమ్' ద్వారా మధ్యలో ఉంచండి. ఈ విషయానికి మోప్ చేయాలా లేదా నృత్యం చేయాలా అని మీరు నిర్ణయించలేకపోతే, మీ ఇద్దరినీ ఒకే సమయంలో ఎలా చేయాలి - లైట్లను ఆపివేయండి, దయచేసి.
సోమవారం, నవంబర్ 30, 2020న జపాన్‌లోని టోక్యోలో జపాన్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ ఇంక్. (JPX) వీక్షకులు టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ (TSE) వద్ద ఎలక్ట్రానిక్ టిక్కర్ ముందు నిలబడి ఉన్నారు. తోరు హనోయి | జెట్టి ఇమేజెస్ ద్వారా బ్లూమ్‌బెర్గ్ సోమవారం భారీ పతనం తర్వాత ఆసియా-పసిఫిక్ షేర్లు మంగళవారం మిశ్రమంగా ఉన్నాయి. ది నిక్కీ 225 జపాన్ 0.61% పెరిగింది, అయితే TOPICS ఇండెక్స్ 0.7% లాభపడింది. ఆస్ట్రేలియాలో, ది S&P/ASX 200 0.25% జోడించబడింది. ది షాంఘై మిక్స్ మెయిన్‌ల్యాండ్ చైనా 0.26% పెరిగింది షెన్‌జెన్ భాగం 0.314% ఎక్కువ. దక్షిణ కొరియా యొక్క కాస్బీ దిశ కోసం పోరాడుతూ, చివరిసారిగా 0.62% నష్టపోగా, కాస్ట్కో 0.74% నష్టపోయింది. హాంకాంగ్‌లో, ది హాంగ్ సెంగ్ సూచిక 1.06% నష్టపోగా, హ్యాంగ్ సెంగ్ టెక్ ఇండెక్స్ 1.7% పడిపోయింది. జపాన్ వెలుపల MSCI యొక్క ఆసియా-పసిఫిక్ షేర్ల విస్తృత సూచిక 0.29% పడిపోయింది. అధికారిక డేటా ప్రకారం, జనవరి నుండి ఆగస్టు వరకు చైనా యొక్క పారిశ్రామిక లాభాలు ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 2.1% తగ్గాయి. USలో రాత్రిపూట, ప్రధాన స్టాక్ ఇండెక్స్‌లు పడిపోయాయి. S&P 500 1.03% క్షీణించి 3,655.04కి పడిపోయింది, ఇది 2022కి కొత్త ముగింపు కనిష్టం. బేర్ మార్కెట్‌లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 329.60 పాయింట్లు లేదా 1.11% నష్టపోయి 29,260.81 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.6% తగ్గి 10,802.92 వద్ద ఉంది. “స్టెర్లింగ్ యొక్క బలహీనత విధాన అనిశ్చితికి మార్కెట్ల దుర్బలత్వాన్ని హైలైట్ చేసినందున బాండ్లు మరియు స్టాక్‌లలో అమ్మకాలు కొనసాగాయి” అని ANZ రీసెర్చ్ విశ్లేషకులు మంగళవారం నోట్‌లో రాశారు. పౌండ్ తక్కువ విజయాన్ని సాధించింది.
మీరు కొత్త వ్యాపారవేత్త అయినప్పుడు, మీ వ్యాపారం మరియు మీరు ఆశిస్తున్న భవిష్యత్తు కోసం గొప్పతనాన్ని కలిగి ఉంటారు. మీరు ఈ పెద్ద ఆలోచనలతో ప్రారంభించండి మరియు ప్రతి ఒక్కరూ వారికి మద్దతు ఇవ్వరు. శుభవార్త ఏమిటంటే, మీ వద్ద ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు వ్యాపార ప్రణాళిక మీరు మీ లక్ష్యాలను ఎలా చేరుకుంటారు మరియు మీ చిన్న వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో వివరిస్తుంది. వాస్తవిక ప్రణాళికను కలిగి ఉండటం ఎల్లప్పుడూ మొదటి దశ. మీరు మీ చిన్న వ్యాపారాన్ని మీ నేలమాళిగలో ప్రారంభించి మిలియన్ల కొద్దీ సంపాదించే విధంగా పెంచుకోవడానికి వందల సంఖ్యలో ఉన్నాయి - మరియు మేము వందల సంఖ్యలో ఉన్నాము. మరియు దిగువన, వృద్ధిని ప్రోత్సహించడానికి మీరు ఉపయోగించగల టాప్ ఏడు వ్యూహాలను మేము ఉంచాము. అద్భుతమైన కస్టమర్ సేవతో ప్రారంభించండి ఏదైనా మంచి వ్యాపారానికి పునాది మంచి కస్టమర్ సేవ. మరియు దాని మద్దతు బృందం దాని కస్టమర్‌తో చేసే పరస్పర చర్య ద్వారా వ్యాపారం ఎంతవరకు ప్రభావితమవుతుందనే దానిపై మీరు సులభంగా అంతర్దృష్టిని పొందవచ్చు. మరియు మీరు విజయం కోసం కస్టమర్ మద్దతు మాత్రమే అవసరం కానప్పటికీ, మంచి కస్టమర్ సేవను అందించకుండానే - మీరు విజయం సాధించలేరని మేము మీకు చాలా హామీనిస్తాము. వెబ్ ట్రాఫిక్‌ను డ్రైవ్ చేయండి మీరు విక్రయాలను సృష్టించడానికి లేదా లీడ్‌లను రూపొందించడానికి మీ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్‌ని నడపకపోతే, మీరు విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి మరియు వృద్ధిని సృష్టించడానికి భారీ అవకాశాన్ని కోల్పోతున్నారు. వంటి డిజిటల్ మార్కెటింగ్ నిపుణులతో మాట్లాడడాన్ని పరిగణించండి వైన్ డిజిటల్ మీ డిజిటల్ ఉనికి గురించి. మీ ప్రస్తుత SEO వ్యూహం నుండి మీ వెబ్‌సైట్ రూపకల్పన మరియు కార్యాచరణ వరకు, మీ డిజిటల్ పాదముద్ర మీ వ్యాపారం కోసం పని చేస్తుంది మరియు కొత్త కస్టమర్‌లు లేదా క్లయింట్‌లను చురుకుగా తీసుకువస్తుంది. నెట్‌వర్క్! చాలా వ్యాపారాల కోసం, ఇది మీకు తెలిసిన దాని గురించి కాదు, కానీ ఎవరికి సంబంధించినది. మీరు బలమైన నెట్‌వర్క్‌లను నిర్మించాలి, తద్వారా మీరు వాటిలో వృద్ధికి అవకాశాలను కనుగొనవచ్చు. మీరు సృష్టించిన నెట్‌వర్క్ మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సహాయం చేస్తుంది. వారు మీకు ఎంత సహాయం చేస్తారో తగ్గించవద్దు! వైవిధ్యపరచు మీ చిన్న వ్యాపారం విజయవంతమైంది ఎందుకంటే ఇది కస్టమర్‌ల ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఒక కంపెనీ నిజమైన వృద్ధిని సాధించగల ఏకైక మార్గం మార్చడం మరియు అభివృద్ధి చెందడం మరియు వైవిధ్యతతో, మీరు దానిని సాధించగలరు. మీ ముందు ఉన్న అవకాశాలను మరియు సవాళ్లను గుర్తించండి మరియు మీ వ్యాపారంలో పని చేయడం ప్రారంభించండి మరియు అది ఆ మైలురాళ్లను ఎలా పరిష్కరిస్తుంది. ఉదాహరణకు, బ్లాక్‌బస్టర్‌ని తీసుకోండి, బ్లాక్‌బస్టర్ దాని స్వంత వ్యాపార నమూనాకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించినట్లయితే, అది అతిపెద్ద/మొదటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కు మార్కెట్ వాటాను కలిగి ఉండటానికి సరైన సమయంలో సరైన స్థలంలో ఉండేది. బదులుగా, నెట్‌ఫ్లిక్స్ వారి పరిశ్రమకు అంతరాయం కలిగించింది. బ్లాక్‌బస్టర్ నెట్‌ఫ్లిక్స్‌తో పోటీ పడేందుకు దాని స్వంత సేవను అందించడానికి ప్రయత్నించింది. అయితే, ఇది చాలా తక్కువ, చాలా ఆలస్యం. మీ స్వంత వ్యాపార నమూనాకు అంతరాయం కలిగించండి మరియు ఆ మార్పుల కోసం మరియు మీరు ఎలా అభివృద్ధి చెందుతారు. మీరు చేయకపోతే, మరొక కంపెనీ మీ కోసం దీన్ని చేస్తుంది. ఉదాహరణకు, మీరు మీ స్వంత ఇంటిని విస్తరించుకోవడాన్ని లేదా మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మరియు అది పనిగా భావించేలా చేయడానికి కార్యాలయాన్ని సృష్టించడాన్ని పరిగణించాలనుకోవచ్చు. మీరు మీ వ్యాపార డిమాండ్లను తీర్చడంలో సహాయపడటానికి ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకొని ఉండవచ్చు, మీరు వాటిని తీర్చాలి. మీరు సులభంగా పని చేయవచ్చు వాణిజ్య నిర్మాణం మీ వ్యాపార అవసరాలు మరియు కోరికల స్థలాన్ని నిర్మించడానికి కంపెనీలు. మీ ఇమెయిల్ జాబితాను పెంచుకోండి జనాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, ఇమెయిల్ మార్కెటింగ్ ఇప్పటికీ చాలా సజీవంగా ఉంది. అవును, Gmailలో భయంకరమైన ప్రమోషనల్ బాక్స్‌లో ఇమెయిల్‌లు వచ్చినప్పటికీ. మీ వ్యాపారం గురించి ప్రజలు మాట్లాడుకునేలా చేయడానికి ఇమెయిల్ మార్కెటింగ్ అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. మీ పరిచయాల జాబితాను పెంచుకోవడానికి ఉత్తమ మార్గం? వ్యక్తులు సైన్ అప్ చేయడాన్ని సులభతరం చేయండి. మీ వెబ్‌సైట్‌లో సైన్అప్ ఫారమ్‌ను ఆఫర్ చేయండి, మీ సోషల్ మీడియా ఖాతాలలో దీన్ని ప్రచారం చేయండి మరియు వ్యక్తులు చేరడానికి ప్రోత్సాహకాలను అందించండి. మీ ఇమెయిల్ జాబితాలోని సభ్యులకు ప్రతి నెలా ఉచిత సేవ లేదా ఉత్పత్తిని అందించడాన్ని మీరు పరిగణించవచ్చా? ఆ విధంగా మీ సబ్‌స్క్రైబర్‌లు ప్రతి నెలా మీ ఇమెయిల్ కోసం వెతుకుతున్నారు (ప్రమోషన్‌ల ఇన్‌బాక్స్‌లో మీరు చెందరని Gmailకి తెలియజేయడానికి చందాదారుని పొందడానికి ఇది మా అభిమాన వ్యూహం). కొంచెం ప్రోత్సాహంతో, మీరు సంఖ్యలు పెరగడాన్ని చూస్తారు. మీ ప్రస్తుత కస్టమర్లను పెంచుకోండి కొత్త కస్టమర్‌లను పొందడం ప్రాధాన్యత, కానీ మీరు అవసరం మీ ప్రస్తుత కస్టమర్ల గురించి ఆలోచించండి మరియు వారు మీ కోసం ఏమి అర్థం చేసుకుంటారు. మీరు వాటిని పొందడం కంటే ఎక్కువ చేయాలి; మీరు వారిని మీకు విధేయులుగా ఉంచుకోవాలి. ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు మీ వ్యాపారాన్ని మ్యాప్‌లో ఉంచి, మీకు రెఫరల్‌లను పంపారు – అంటే ఇది కూడా పెంపొందించబడిన సంబంధం అని మీరు నిర్ధారించుకోవాలి మీరు ప్రతి కస్టమర్ యొక్క కొనుగోలుదారు వ్యక్తిత్వం మరియు మీరు అందించే వాటికి వారు ఎలా స్పందిస్తారు అనే దాని గురించి మీరు ఆలోచించాలి. మరియు మీ కంటెంట్ మీ కొత్త కస్టమర్లను హుక్ చేసినంత మాత్రాన మీ ప్రస్తుత కస్టమర్‌లతో ఎలా ప్రతిధ్వనిస్తుందో మీరు పరిగణించాలి. కొత్త వ్యాపారాన్ని కొనండి చివరగా, మీరు మీ ప్రస్తుత వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే కొత్త వ్యాపారాన్ని కొనుగోలు చేయడాన్ని కూడా పరిగణించవచ్చు. బహుశా ఇది మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న పోటీదారు కావచ్చు లేదా మీ స్వంత సమర్పణకు అభినందనలు అందించే ఉత్పత్తిని కలిగి ఉన్న కంపెనీ కావచ్చు. ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని కొనుగోలు చేయడం అనేది మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మరియు మొదటి నుండి మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం లేకుండా కొత్త ఆఫర్‌ను జోడించడానికి వేగవంతమైన మార్గం. మీ నిధులు అనుమతిస్తే అది పరిగణనలోకి తీసుకోవడం విలువ. మీ చిన్న వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొంత సమయం పడుతుంది, కానీ అది గమనించడం కూడా ముఖ్యం సమయం తీసుకోవాలి మీరు దాన్ని సరిగ్గా పొందాలనుకుంటే! మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మీ మొత్తం ప్రేరణ మరియు వృద్ధి వ్యూహం ఏర్పాటు చేయబడాలి - ఆ విధంగా మీరు మీ వ్యాపారాన్ని నిర్మించడానికి మరియు చివరికి అభివృద్ధి చేయడానికి బలమైన పునాదిని సృష్టిస్తున్నారు.
మహిళలపై దౌర్జన్యాలు చేసి వారి మరణాలకు కార కులైన నేరస్తులను చంద్రబాబునాయుడి ప్రభుత్వం వెనకేసుకొస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. నేరస్థులకు అండగా నిలిచి మహిళా వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర ఉందని సాక్షాత్తూ మృతురాలి తండ్రి మొరపెట్టుకుంటున్నా నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తాము బాబూరావు పేరు ప్రస్తావించగానే టీడీపీ నేత ధూళి పాళ్ల నరేంద్ర, మంత్రి గంటా శ్రీనివాసరావు ఉలిక్కిపడ్డారన్నారు. బాబూరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలేవీ లభించలేదని డీజీపీ జేవీ రాముడు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. దర్యాప్తులు లేవు, నివేదికలు రావు.. తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేసిన కేసులో విచారణే ముందుకు సాగడంలేదని విమర్శించారు. నారాయణ విద్యాసంస్థల్లో ఇద్దరమ్మాయిల మరణంపై త్రిసభ్య విచారణ కమిటీ నివేదిక రాలేదని, పుష్కరాల్లో మహిళల మరణాలపై ఏం దర్యాప్తు చేస్తున్నారో తెలియదని, రిషితేశ్వరి మృతిపై విచారణ జరిపిన బాలసుబ్రమణ్యం కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదని రోజా ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో మంత్రి నారాయణ టీడీపీకి మద్దతునిచ్చారు కాబట్టే ఆయన విద్యాసంస్థల్లో 11 మంది మృతి చెందినా సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించకుండా అండగా నిలిచారన్నారు. మంత్రి గంటాకు నారాయణ వియ్యంకుడు కావడంతో అక్కడ ఎంత మంది చనిపోయినా విచారణకు ఆదేశించరన్నారు. కడప నారాయణ కాలేజీలో ఒకే రూంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతదేహాలపై గాయాలున్నందున రీపోస్ట్‌మార్టం జరపాలని ఆ విద్యార్థినుల కుటుంబాలను పరామర్శించే సందర్భంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై మహిళలు స్పందించాలని, మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నపుడు వారిని నిలదీయాలని రోజా పిలుపు నిచ్చారు.
పవన్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను దింపాలి ‘వైయ‌స్ఆర్‌సీపీ కంచుకోటను ఇంచుకూడా కదపలేరు’ వైయ‌స్ జగన్‌ గారిపై విషం చిమ్మడమే పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యం వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి ప్ర‌భుత్వం తోడు వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు వైయ‌స్ఆర్‌సీపీ బీసీల పార్టీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె You are here హోం » Others » అమాయక గిరిజనుల కడుపుకొట్టి దోచుకోవడమన్నది ఆటవికం కాక మరేంటి? అమాయక గిరిజనుల కడుపుకొట్టి దోచుకోవడమన్నది ఆటవికం కాక మరేంటి? 25 Oct 2018 9:07 AM 24–10–2018, బుధవారం చప్పబుచ్చమ్మపేట, విజయనగరం జిల్లా ఈ రోజు మహర్షి వాల్మీకి జయంతి. ఆ తేజోమూర్తికి నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించాను. బాగువలస వద్ద 3,200 కి.మీ మైలురాయిని చేరుకున్నందుకు గుర్తుగా ఓ మొక్క నాటాను. అందమైన ప్రకృతి చెంతనే ఉన్నా.. అమాయక గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొండ ప్రాంతాల్లోని వారి గ్రామాలకు రహదారులే లేవు. కిందికి దిగివచ్చి నిత్యావసరాలు తెచ్చుకోవాలనుకుంటే.. ఒళ్లు హూనమైపోతోందంటూ మారేపాడు అక్కచెల్లెమ్మలు మొరపెట్టుకున్నారు. చేసిన ఉపాధి పనులకు డబ్బులే ఇవ్వడం లేదని, సంక్షేమ పథకాలేవీ అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ క్రెషి వర్కర్లు కలిశారు. మూడేళ్లపాటు కొండల్లోని గిరిజన గ్రామాల్లో గొడ్డుచాకిరీ చేయించుకుని ఉద్యోగాల్లోంచి తీసేసిందీ ప్రభుత్వం.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇవ్వాల్సిన 20 నెలల జీతం కోసం తీవ్ర ఆందోళన చేయాల్సి వచ్చిందని వాపోయారు. అంగన్‌వాడీలకు సహాయకులుగా పనిచేసే లింకు వర్కర్లదీ ఇదే పరిస్థితి. సాక్షర భారత్‌ కోఆర్డినేటర్లకూ అదే జరిగింది.. జూన్‌ వరకూ పనిచేయించుకుని, మార్చి నుంచే తీసేసినట్లు నోటీసులిచ్చారట. పది నెలల జీతమూ ఎగ్గొట్టారట. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఆరోగ్య మిత్రలు, ఆదర్శ రైతులు ఇలా ఎవర్ని తీసుకున్నా.. ఉద్యోగాలు ఊడుతున్నాయన్న ఆవేదనలే. ఉద్యోగం వచ్చిందన్నవారు ఈ నాలుగున్నరేళ్లలో ఒక్కరంటే ఒక్కరూ కానరాకపోవడం విస్మయం కలిగించే విషయం. కాళ్లరిగేలా తిరిగినా పింఛన్‌ ఇవ్వడం లేదన్నా.. అంటూ నక్కడవలస అక్కచెల్లెమ్మలు కన్నీటిపర్యంతమయ్యారు. ఆ విధివంచిత, వితంతు అక్కచెల్లెమ్మలకు పింఛన్లు కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమనిపించింది. సన్యాసిరాజుపేట, రామస్వామివలస, బర్నికవలస గిరిజన గ్రామాల యువకులు కలిశారు. అక్కడున్న తామరకొండే.. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ జీవమట. దానిమీద పోడు వ్యవసాయం చేసుకుంటారు. ఆ కొండమీది అటవీ ఉత్పత్తులే వారికి జీవనాధారం. అప్పట్లో నాన్నగారు అటవీ పట్టాలు కూడా ఇచ్చారట. ఆ కొండ మీద నుంచి వచ్చే పావురాయిగెడ్డ నీరే.. చుట్టుపక్కల ఉండే 35 చెరువులకు ఆధారం. దాదాపు 12 గ్రామాలకు సాగు నీరు అందించే జీవ జలమది. ఆ పావురాయిగెడ్డను మినీ రిజర్వాయర్‌గా మార్చాలని నాన్నగారు సంకల్పించారు. అట్లాంటి తామరకొండ మీద పచ్చరాబందుల కళ్లు పడ్డాయిప్పుడు. కొండలోని విలువైన గ్రానైట్‌ నిక్షేపాలను దోచుకోవాలని పన్నాగం పన్నారు. వడ్డించేవాడు మనోడైతే ఇక తిరుగేముంటుంది.. రాత్రికి రాత్రే అన్ని అనుమతులూ తెచ్చేసుకున్నారట. సంవత్సరాల తరబడి రహదారి సౌకర్యం కల్పించాలని ప్రజలు నెత్తీనోరు కొట్టుకున్నా పట్టించుకోని వారు.. వారం రోజుల్లో కొండకు రోడ్డు వేయించుకున్నారు. కేవలం పంచాయతీ తీర్మానం చేయించుకోవడం కోసం వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ను ప్రలోభాలకు గురిచేసి పార్టీ మార్పించేశారు.. పంచాయతీ తీర్మానం చేయించుకున్నారు. ప్రజలందరూ ముకుమ్మడిగా అడ్డుకున్నా పచ్చనేతల దౌర్జన్యాలముందు ఏమీ చేయలేక నిస్సహాయులైపోయారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు.. ప్రజల మీద అక్రమ కేసులు బనాయించారట. పాలకపార్టీ నేతల దాష్టీకాలు వింటుంటే.. చాలా బాధేసింది. అన్నెంపున్నెం ఎరుగని అమాయక గిరిజనుల కడుపుకొట్టి మరీ బరితెగించి దోచుకోవడమన్నది ఆటవికం కాక మరేంటి? -వైఎస్‌ జగన్‌ తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
thesakshi.com : మునుపెన్నడూ లేని విధంగా తమిళ(Tamil) హీరోలు టాలీవుడ్ పై ప్రత్యేక దృష్టిని పెట్టిన విషయం తెలిసిందే. మన హీరోలంతా పాన్ ఇండియా సినిమాల వైపు పరుగులు తీస్తుంటే తమిళ హీరోలు మాత్రం టాలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ పాగా వేయాలని ఇక్కడి డైరెక్టర్లతో సినిమా చేయడం మొదలు పెట్టారు. ఇందు కోసం ముగ్గురు తమిళ స్టార్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఓ మూవీని చేస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ తమిళంలో ‘వారీసు’గా తెలుగులో ‘వారసుడు’గా రూపొందుతోంది. సినిమా ప్రారంభం నుంచి ఇది బైలింగ్వల్ మూవీ అంటూ ప్రొజెక్ట్ అవుతూ వస్తోంది. దీంతో కోలీవుడ్ స్టార్ విజయ్ ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ వరుస కథనాలు వినిపించాయి. అయితే ఇటీవల టాలీవుడ్ లో షూటింగ్ ల బంద్ జరిగిన నేపథ్యంలో ఈ మూవీ అసలు బైలింగ్వల్ కాదనే విషయం బయటికొచ్చింది. ఇది కంప్లీట్ తమిళ సినిమా. తెలుగులో ‘వారసుడు’గా డబ్బింగ్ చేయబోతున్నామంటూ నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇవ్వడంతో అంతా అవాక్కయ్యారు. ఇక విజయ్ తరువాత మరో స్టార్ హీరో శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ పేరుతో ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కె.వి దర్శకత్వంలో సునీల్ నారంగ్ డి. సురేష్ బాబు పుస్కూర్ రామ్మోహన్ రావు ఓ బైలింగ్వల్ మూవీకి శ్రీకారం చుట్టారు. ముందు నుంచి ఈ సినిమాకు కూడా ఇదే ప్రచారం జరిగింది. కానీ రీసెంట్ గా విడుదలైన ఈ మూవీని గమనిస్తే ఇది తమిళ సినిమా అని తెలుగులో డబ్బింగ్ చేశారని తెలిసింది. తెలుగు దర్శకుడు తెలుగు మేకర్స్ కలిసి చేసిన రెండు సినిమాలు బైలింగ్వల్ మూవీస్ కాదని తేలడం.. రీసెంట్ గా విడుదలైన ‘ప్రిన్స్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోవడంతో ఇప్పడు అందరి దృష్టి ధనుష్ హీరోగా నటిస్తున్న ‘సార్’ మూవీపై పడింది. ఈ మూవీని తెలుగు మేకర్స్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ అధినేత సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బైలింగ్వల్ మూవీనా లేక విజయ్ వారీసు శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ తరహాలో తమిళ సినిమానా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళంలో ‘వాతీ’గా తెలుగులో ‘సార్’గా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ఇటీవలే విడుదలైంది. మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ఇది బైలింగ్వల్ మూవీనా లేక తమిళ సినిమానా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. బైలింగ్వల్ అయితే తొలి సారి ధనుష్ తెలుగులో సాహసం చేయబోతున్నాడన్నమాట. అదే బైలింగ్వల్ కాదంటే తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ మూవీ కూడా ఆకట్టుకోవడం కష్టమనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ధనుష్ ‘గ్రహణం’ ఫేమ్ మిలింద్ రావు డైరెక్షన్ లో ఓ భారీ మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం ‘సార్’తో పాటు ‘కెప్టెన్ మిల్లర్’మూవీలో నటిస్తున్న ధనుష్ ఈ మూవీ తరువాత మిలింద్ రావు ప్రాజెక్ట్ లో నటించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
"కిరీటీ! చూస్తుంటే ఈ కేసు చాలా కాంప్లికేటెడ్‌గా మారుతోందనిపిస్తోంది. ఐ డోన్ట్ అండర్‌స్టాండ్. ఇందులో లాయర్ రుషి పాత్రను అనుమానించాల్సి వస్తోంది." అన్నాడు నుదురు రుద్దుకుంటూ గౌతమ్. బిందు అంత్యక్రియలకు హాజరైన మరునాడు ఉదయమే కిరీటి, గౌతమ్‌లు బిందు ఎస్టేట్ నుంచి బయలుదేరి వచ్చేశారు. లాయరు రుషి సింధుని తీసుకుని సాయంత్రమే హైదరాబాద్ వెళ్ళిపోతానని చెప్పాడు. పదకొండో రోజు బిందు కర్మకాండ జరిపించాల్సి వుంది. భోజనాల కార్యక్రమం అంతా వుంటుంది. వారం రోజుల తర్వాత తిరిగి ఎస్టే‌ట్‌కి వస్తారు వాళ్ళు. కిరిటీ కారు కొత్తగూడెం వైపు పరుగుతీస్తోంది. గౌతమ్ మాటలకు కిరీటి మౌనం వహించాడు. "ఏమిటి మాట్లాడవు? రుషి ఎందుకిలా చేసినట్టు?" తిరిగి అడిగాడు గౌతమ్. "ఇదే విషయాన్ని రుషిని అడిగాను, ఏదో చెప్పుకొచ్చాడు. కాని అతడి మాటల మీద నాకు విశ్వాసం లేదు. బిందు తిరిగి కుటుంబంలోకి వస్తే ఆస్తి మూడు వాటాలు చేయాలి. అది రుషికి ఇష్టం లేదు. ఎలాగూ ఫారెన్ వెళతానంటోంది గాబట్టి పంపించేస్తే వాటాల సమస్య వుండదని ప్లాన్ చేశాడు. కానీ అనూహ్యంగా ఆ రాత్రి సి.ఎం. వినాయకరావుతో బాటు ఆమె కూడా హంతకుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది" అన్నాడు కిరీటి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా రాష్ట్రాన్ని మోసం చేస్తోందని సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు అన్నారు. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రామకృష్ణ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు గవర్నర్‌పేట, అక్టోబరు 3 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా రాష్ట్రాన్ని మోసం చేస్తోందని సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య, భారత విద్యార్థి ఫెడరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఎంజీ రోడ్డులోని బాలోత్సవ్‌ భవన్‌లో విశాఖ రైల్వేజోన్‌, విభజన హామీల అమలుపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సమావేశానికి ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ అధ్యక్షత వహించగా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇటీవల ఢిల్లోలో జరిగిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సమావేశంలో బీజేపీ కపటనాటకం బయటపడిందన్నారు. విశాఖ రైల్వేజోన్‌ కుదరదని రైల్వే అధికారులు చెబుతున్నా ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమే అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ, విభజన హామీలు నెరవేర్చకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ గాయపర్చిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, వివిధ సంఘాల నేతలు ఎన్‌ లెనిన్‌బాబు, జాన్సన్‌, శివారెడ్డి, రవిచంద్ర, అనీల్‌, అండ్ర మాల్యాద్రి, వి.కృష్ణయ్య, ఆశ, డి.హరనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
WhatsApp: మెసేజింగ్ యాప్‌ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది వాట్సాప్‌. అంతలా యూజర్లను అట్రాక్ట్‌ చేసిందీ యాప్‌. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని... Narender Vaitla | Jul 15, 2022 | 6:53 AM WhatsApp: మెసేజింగ్ యాప్‌ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది వాట్సాప్‌. అంతలా యూజర్లను అట్రాక్ట్‌ చేసిందీ యాప్‌. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది కాబట్టే వాట్సాప్‌ ఇంతటి క్రేజ్‌. పెరుగుతోన్న పోటీని తట్టుకునే క్రమంలోనే వాట్సాప్‌ ఇటీవల వరుస పెట్టి కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌ టీమ్‌. సాధారణంగా స్టేటస్‌లో వీడియోలు, ఫొటోలు, టెక్ట్స్‌లను పోస్ట్‌ చేస్తుండడం మనందరికీ తెలిసిందే. అయితే వాట్సాప్‌ ఇప్పుడు దీనికి కొత్తగా మరో ఆప్షన్‌ను తీసుకొస్తోంది. అదే ఇకపై యూజర్లు తాము స్వయంగా రికార్డ్‌ చేసిన ఆడియోను నేరుగా స్టేటస్‌లో పోస్ట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం పాడ్‌ కాస్ట్‌లకు విపరీతంగా క్రేజ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించడానికి వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడినట్లు తెలుస్తోంది. నచ్చిన ఫొటో లేదా వీడియోను పోస్ట్‌ చేసి దానిపై ఆడియో రూపంలో కామెంట్‌ చేయొచ్చన్నమాట. ప్రస్తుతం వాట్సాప్‌ స్టేటస్‌ బార్‌ను క్లిక్‌ చేయగానే కెమెరా, టెక్ట్స్‌ ఫీచర్లు కనిపిస్తున్నాయి కదూ.. అయితే ఈ కొత్త అప్‌డేట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆడియో స్టేటస్‌ పోస్ట్‌ చేసేందుకు వీలుగా మైక్‌ సింబల్‌ కనిపిస్తుంది. దీంతో నేరుగా వాయిస్‌ రికార్డ్‌ చేసుకొని స్టేటస్‌లో పోస్ట్‌ చేయొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇవి కూడా చదవండి Samsung Galaxy M13: మార్కెట్లోకి సామ్‌సంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేసింది.. తక్కువ బడ్జెట్‌లో ఆకట్టుకునే ఫీచర్లు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాత్రిపూట ఉగ్రవాదుల తరహాలో ఆయన్ను అరెస్ట్‌ చేయడం సిగ్గుచేటని ఆక్షేపించారు. (ఆ తర్వాత కళా వెంకట్రావును విడుదల చేయడం జరిగింది) కళాను విడుదల చేయకపోతే పీఎస్‌ను ముట్టడిస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కళా అరెస్ట్‌కు వైకాపా మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయం వైకాపాకు పట్టుకుందని చెప్పారు. రామతీర్థం దోషులను వదిలి, బీసీ నేతను అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. తక్షణమే కళా వెంకట్రావును విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కళా అరెస్టు నేపథ్యంలో విజయనగరం అశోక్ బంగ్లాలో మంతనాలు .. భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళిక సమాలోచనలు కళాతో పాటు .. తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పుల దాడి ఘటనలో భాగంగా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలోని తన నివాసంలో రాత్రి 9 గంటల సమయంలో నెల్లిమర్ల పోలీసులు కళాను అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన అనంతరం ఆయన్ను చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గత నెల 29న రామతీర్థంలోని కోదండరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈనెల 2న తెదేపా అధినేత చంద్రబాబు, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం పర్యటనకు వెళ్లారు. తొలుత వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి కిందికి వస్తున్న సమయంలో ఆయన వాహనంపైకి కొంతమంది రాళ్లు, చెప్పులు, మంచినీటి ప్యాకెట్లు విసిరారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా ఇప్పుడు కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. Must Read ;- రామతీర్థంలో అంతా రహస్యం.. ఎందుకో ? నెల్లిమర్లలోనూ .. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పలువురు టిడిపి నాయకులను, టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ నేతలను ఎక్కడికి తరలించారోనని టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నోటీసు ఇచ్చి పంపాం అంతే : ఎస్పీ ఎంపీ విజయసాయిపై దాడికి సంబంధించి విచారణ నిమిత్తం కళా వెంకట్రావును స్టేషనుకు పిలిచి నోటీసు ఇచ్చి పంపాం అని.. విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు. నెల్లిమర్ల పోలీసు స్టేషనులో ఈ నెల 2న రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ నిమిత్తం మరియు సంఘటన వివరాలు తెలుసుకొనేందుకు గాను కిమిడి కళా వెంకటరావు హాజరు కావాల్సిందిగా పోలీసులు ఇప్పటికే పలుమార్లు కోరారని చెప్పారు. కానీ, కళా వెంకటరావు సరిగ్గా స్పందించనందున ఈ కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తు అధికారి అయిన విజయనగరం రూరల్ సిఐ బుధవారంనాడు కళా వెంకటరావు ను విచారణ నిమిత్తం పిలిచి, విచారణ అనంతరం, నోటీసు ఇచ్చి తిరిగి పంపారని అన్నారు. ఈ కేసుకు సంబంధించి 7గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారని, చట్టం ముందు అందరూ సమానమే. చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైనా ఉందని ఎస్పీ అన్నారు. Also Read ;- రామతీర్థం సమస్యను సర్కారు రాజకీయం చేస్తోంది : సీపీఎం Tags: andhra politicsdaily news telugukala venkata rao latest newsramatheertham newssrikakulam news todaytdp leaders arrest newsTDP vs YSRCPysrcp srikakulam politics
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు, యువతులు, బాలికల రక్షణార్ధం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దిశ అనువర్తనంనకు ఖాకీ యూనిఫారం మోకాలడ్డుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దిశ యాప్ ని ప్రత్యేకంగా మహిళల రక్షణ కోసం ప్రవేశ పెట్టిన దగ్గర నుంచి సాధారణ పోలీసులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వున్న 15,005 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 14,000లకు పైచిలుకు వున్న సచివాలయ మహిళా పోలీసులకు ఆ బాధ్యతను అప్పగించారు. సచివాలయ మహిళా పోలీసుల పేరులో పోలీస్ ఉంది తప్పితే.. ఆ పోలీసుల ఒంటిపై ఖాకీ యూనిఫారం లేదు. ఖాకీ యూనిఫారం దుస్తులు వున్న పోలీసులు అంతా ఒక ఎత్తు అయితే ఏ యూనిఫారం దుస్తులూ లేని మహిళా పోలీసులు మరో ఎత్తు అన్నట్టు ఉంది. క్షేత్ర స్థాయిలో దిశ అనువర్తనాన్ని సచివాలయ మహిళా పోలీసులు, ఇతర సిబ్బందీ ఇనిస్టాల్ చేయిస్తూంటే మిగతా పోలీసు ఉన్నత అధికారులు ఆ మొత్తం ప్రక్రియను మానటరింగ్ చేస్తున్నారు. సాధారణంగా పోలీస్ యూనిఫారం వేసుకున్న వ్యక్తిని చూస్తే ఎలాంటి వ్యక్తికైనా చిన్న ఆందోళన, భయం, భక్తి, మరికొందరికి చిరాకు కూడా కలుగుతుంది. పోలీసోడు కనపబడితే నాకెందుకు వచ్చిన తలొనొప్పి అనుకొని ఏం చెబితే అది చేసే పరిస్థితికూడా వుంటుంది. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వంలోని పోలీస్ శాఖ కూడా పెద్ద తప్పు చేసింది. గ్రామ స్థాయిలోని సచివాలయ మహిళా పోలీలకు అప్పగించిన దిశ యాప్ ఇనిస్టాల్స్ విషయంలో ఖాకీ యూనిఫారం వేసుకున్న పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అయితే ప్రజల్లో కూడా మార్పు వచ్చేది. కానీ యూనిఫారం లేని మహిళా పోలీసులు వెళ్లి దిశయాప్ పై అవగాహన కార్యక్రమాలు పెడితే వాటిని ప్రజలు అంతగా స్వీకరించడం లేదు. అడపా దడపా అప్పుడప్పుడూ స్పెషల్ డ్రైవ్ పేరుతో చేసే కార్యక్రమాల్లో జిల్లా స్థాయిలో ఎస్పీలు, డివిజన్ స్థాయిలో డిఎస్పీలు, స్టేషన్ పరిధిలో ఎస్ఐలు చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పితే మిగిలిన సమయంలో ఆ బాధ్యత అంతా సచివాలయ మహిళా పోలీసులే చక్కబెడున్నారు. అలాగని నిత్యం పోలీసులకు దిశయాప్ పైనే దృష్టి మొత్తం కేంద్రీకరించాలంటే అది కూడా పూర్తిగా జరగని పని. అలాగని ఖాకీ రోడ్డుపైకి వెళ్లకపోతే సాధారణ ప్రజలు దిశ యాప్ ఇనిస్టాల్ చేయని దుస్థితే ఇప్పటి వరకూ కనిపిస్తూ వచ్చింది. దిశ యాప్ కోసం తెలిసిన వారు సచివాలయ మహిళా పోలీసులు అవగాహన కల్పిస్తే అప్పటికి ఇనిస్టాల్ చేసుకుంటున్నారు. లేదంటే తరువాత చూద్దామని తక్కువగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం యువత ఆండ్రాయిడ్ ఫోన్లలో టిక్ టాక్, షేర్ చాట్, ఇనిస్టా గ్రామ్, ఫేస్ బుక్ వంటి వాటితోనే కాలం గడుపు తున్నారు తప్పితే రక్షణగా ఉండే దిశ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవడానికి అంతగా ముందుకు రావడం లేదు. ఒక వేళ గ్రామాల్లో సచివాలయ మహిళా పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక దిశ యాప్ ని అప్పటికి ఇనిస్టాల్ చేసుకున్నా.. ఆ తరువాత వెంటనే యాప్ ని డిలీట్ చేసేస్తున్నారు. దిశ ఇనిస్టాల్ చేసుకున్న సంఖ్య పోలీస్ శాఖ డాష్ బోర్డులో కనిపిస్తుంది. కానీ డిలీట్ చేసిన వారి సంఖ్య డాష్ బోర్డులో కనిపించడం లేదు. ముఖ్యంగా యువతలో దిశ యాప్, దాని వినియోగం పైనా పూర్తి స్థాయిలో అవగాహన లేదు. అలాగని సచివాలయ మహిళా పోలీసులతో నిర్వహించే కార్యక్రమాలు వారి విధుల వరకూ సరిపోతున్నాయి తప్పితే ప్రజల్లోనూ, యువతలోనూ, ముఖ్యంగా విద్యార్ధినిల్లోనూ మార్పు తీసుకు రాలేక పోతున్నాయి. ‘శంఖంలో పోస్తేనే తీర్ధం’ అన్నట్టుగా దిశ యాప్ కోసం ఖాకీ యూనిఫారం వేసుకున్న పోలీసోడు చెబితేనే ప్రజలు వినే పరిస్థితి వచ్చింది. ఖచితంగా విని తీరుతున్నారు అంతే. అలా కాకుండా పేరులో పోలీసు ఉండి ఒంటిపై ఖాకీ యూనిఫారం లేని సచివాలయ మహిళా పోలీసులు దిశ కోసం ఎంత చెప్పినా అక్కడక్కడ కొంత మంది యువత తప్పితే మిగిలిన ఎక్కవ శాతం మంది దిశయాప్ ని ఇనిస్టాల్ చేసుకునే పరిస్థితి కనిపిండం లేదు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను దిశ యాప్ విషయంలో రంగంలోకి దించిన తరువాత నెలకి ఒక సారి చేపట్టే స్పెషల్ డ్రైవ్ లో మాత్రం అత్యధిక సంఖ్యలో యాప్ ఇనిస్టాల్స్ వస్తున్నాయి. తప్పితే వాటి వినియోగం, యాప్ పై అవగాహన మాత్రం ప్రజల్లో రావడం లేదు. అది జరగాలంటే స్టేషన్ పరిధిలోని ఎస్ఐ, సిఐ, డివిజన్ స్థాయిలో డిఎస్పీ, జిల్లా స్థాయిలో ఎస్పీ, రాష్ట్రస్థాయిలో డిజీపీ రంగంలోకి దిగితే తప్పా ఫలితం వచ్చేటట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం పోలీసు శాఖలో ఎస్ఐ నుంచి డీజీపి వరకూ దిశ యాప్ పర్యవేక్షణ, అప్పుడప్పుడూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు తప్పితే..దిశ యాప్ ఇనిస్టాల్స్ చేయించే విషయంలో కొంత మంది రోడ్లపైకి వచ్చినా అధిక శాతం స్టేషన్ స్థాయిలోనే పోలీసు సిబ్బంది రోడ్డు పైకి సీరియస్ గా వచ్చిన ప్రజలకు యాప్ చేరువ చేస్తున్నది తక్కువగా కనిపిస్తున్నది. ఏదో ప్రత్యేక కార్యక్రమాలు పెట్టినపుడు, ఉత్సవాలు ఊరేగింపుల్లో తప్పితే ఇలా పర్యవేక్షణ చేసేకన్నా స్టేషన్ స్థాయిలో ప్రతి రోజూ ఇద్దరు లేదా ముగ్గు కానిస్టేబుళ్లతో మహిళా పోలీసులు కలిసి ప్రజల ముందుకి వెళితే ఖాకీ యూనిఫారం చూసిన భయంతోనో, భక్తితోనో లేదంటే గౌరవంతోనో.. అదీ కాదనుకుండే యాప్ ఇనిస్టాల్ చేసుకోకపోతే ప్రత్యేక తలనొప్పి వస్తుందనే భయంతోనైనా దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడానికి ముఖ్యంగా యువత ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు ప్రతీరోజూ గుడులు, బడులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మార్కెంటింగ్ చేసే సిబ్బందిలా బాబ్బాబు అంటూ తిరిగి తిరిగి దిశ యాప్ ఇనిస్టాల్ చేయిస్తూ… ఆ సిబ్బంది అటు తిరిగే లోపు ఆ యాప్ ని డిలీట్ చేస్తున్నారు యువత. ఈ వాస్తవ సాంకేతిక కారణాలు, ఇబ్బందులను పర్యవేక్షణ చేసే పోలీసులు గుర్తిస్తున్నట్టు లేదు. అంతే కాదు ఇదే కారణంతో చాలా మందికి యాప్ వినియోగించే అవకాశం, అవసరం కూడా రావడం లేదు. ముఖ్యంగా ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా వారు మిగిలిన వారికి దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి ఆస్కారం వుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలోని పోలీస్ బాస్ డీజీపి దగ్గర నుంచి స్టేషన్ లోని హోం గార్డు వరకూ యాప్ వారి ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవాలి. గ్రామ స్థాయిలో సచివాలయ సిబ్బంది, మండల స్థాయిలో మండల అధికారులు, జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు, కళాశాలలు, యూనివర్శిటీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇలా ప్రతీ ఒక్కరూ యాప్ ఇనిస్టాల్ చేసుకునే విధంగా కార్యాచరణను రూపొందించాలి. ముఖ్యంగా ప్రతీ నెలా రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్ ద్వారా ఎంత మందిని పోలీసులు రక్షించారు. ఎంత మందిని నిందులకు శిక్ష పడిందనే విషయాలు ప్రసార మాద్యమాల ద్వారా తెలియ జేయడం తోపాటు, జిల్లా స్థాయిలోనూ ఆ సమాచారం గ్రామాల వరకూ తెలిసేలా అదే సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాల్సి వుంది. అన్ని రకాల ప్రసార మాద్యమాల ద్వారా దిశ యాప్ వినియోగంపై చతన్య పూరిత కధనాలు, ప్రసారాలు చేయించాలి. ముఖ్యంగా వాహననం నడిపే ప్రతీ ఒక్కరిలోనూ దిశ యాప్ ను ఇనిస్టాల్ చేయించ గలిగితే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరడంతోపాటు దిశ చట్టంగా మారే అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.
Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 6.09.2022: రాశి ఫలాలు.. మానవ జీవితంలో భాగం అయిపోయాయి. ప్రస్తుతం కాలంలో.. ఈ రాశిఫలాలకు డిమాండ్‌ భారీగానే పెరిగిపోయింది. గతంలో వీటిని నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్మేటు వంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అయితే.. ఇవాళ మంగళ వారం రోజు. ఇవాళ్టి రోజున ఏఏ రాశుల వారికి… ఏం జరుగుతుందో వారి రాశుల ప్రకారం చూద్దాం. మేషం :- వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగస్తులు యూనియన్ వ్యహారాలతో హడావుడిగా ఉంటారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. వృషభం :- ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. కలిసివచ్చిన అవకాశాన్నితక్షణం సద్వినియోగం చేసుకోండి. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి. కోర్టు వాయిదాలు నిరుత్సాహ పరుస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యములో సంతృప్తి కానవస్తుంది. మిథునం :- ఆర్థిక లావాదేవీలు, కీలక వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. ఆలయాలు, సేవసంస్థలకు సహాయం అందిస్తారు. ఎదుటివారి వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. దీర్ఘకాలిక, ఆరోగ్య సమస్యలు సర్దుకుంటాయి. ఎరువుల వ్యాపారులు, రేషన్ డీలర్లకు కొత్త చికాకు లెదురువుతాయి. పనులు క్రమే వేగవంతమవుతాయి. కర్కాటకం :- వస్త్ర, బంగారం, వెండి, లోహ పనివారలకు, వ్యాపారులకు మిశ్రమ ఫలితం. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యత ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. వ్యాపారాల్లో ఒక నష్టం మరో విధంగా భర్తీ కాగలదు. ప్లీడర్లకు పురోభివృద్ధి, వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి సామాన్యం. సింహం :- వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు తొలగి స్వల్ప లాభాలు గడిస్తారు. ప్రయాణాల్లో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. రుణాలు తీర్చేందుకు చేసేయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం కావటంతో ఒడిదుడుకులు తప్పవు. ఏ విషయంలోను ఒంటెద్దు పోకడ తగదు. కన్య :- ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు ఉండదు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. దైవకార్యాలకు బాగా వ్యయం చేస్తారు. మీ మాటలు ఇతరులకు చేరే వేసే వ్యక్తుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. చిరు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. Advertisement తుల :- ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతారు. భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకారం అందిస్తారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరువ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఆస్తి వ్యవహారాలలో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహనలోపిస్తుంది. వృశ్చికం :- స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. బ్యాంకు పనులు మొక్కుబడిగా సాగుతాయి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకుంటాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ధనస్సు :- భాగస్వామిక చర్చల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. స్త్రీలు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలనే తాపత్రయం అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యంలో మెలకువ వహించండి. మకరం :- వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ పాత సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయి. కుంభం :- ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. వ్యాపారాల అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీనం :- ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉత్తరా ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మిమ్మల్ని ఉద్రేకపరిచి కొంతమంది లాభపడటానికి యత్నిస్తారు మెళుకువ వహించండి. Advertisement READ ALSO : 2022 నుంచి ఇప్పటి వరకు TRP రేటింగ్ లో దుమ్ములేపిన సినిమాలు Latest Posts భర్తలతో సమానంగా సంపాదిస్తున్న 9 మంది సెలబ్రిటీల భార్యలు జయసుధ మొదటి భర్త నుంచి భయపడి, పారిపోయి ఎక్కడ తలదాచుకుంది ? MS ధోనినా మజకా..మిస్టర్‌ కూల్‌ చాణక్యంతో వరల్డ్ కప్ హీరో అయ్యాడు! ఈ 10 మంది దర్శకులతో చిరంజీవి.. సినిమాలు ఎప్పుడు చేస్తారో ! ఎన్టీఆర్ చేతిరాత ఎప్పుడైనా చూశారా ? అక్షరాలు అన్నీ ముత్యాలే Copyright © 2022 · Telugu Action | Latest Telugu News | Telugu Political News | Telugu Health News | Telugu Sports News
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం” ఒకటే లైఫ్” .హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్ గా నటిస్తొన్న ఈ చిత్రంలొ సుమన్ ప్రదాన పాత్రలొ కన్పించనున్నారు. త్వరలొ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. - Advertisement - నిర్మాత నారాయణ్ రామ్ మాట్లాడుతూ.. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్ గా నిలుస్తుంది. ఆగస్ట్ 22న సినిమాను విడుదల చెస్తామన్నారు. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. టెక్నాలజీ పేరుతో పరుగులెడుతొన్న నేటి తరం హ్యూమన్ రిలెషన్స్ కు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్ తో యూత్ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రమిది. సూపర్ గుడ్ అధినేత ఆర్.బి.చౌదరి గారబ్బాయి జితన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు.‌ అమ్రీష్ అందించిన పాటలకు ఆదరణ బాగుంది. ఆర్. ఆర్. కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు జితన్ రమేష్, శృతియుగల్, సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి ,శ్యామ్ ,దిశ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్ , కూర్పు: నందమూరి హరి, ఆర్ట్: విజయ్ కృష్ణ , పబ్లిసిటీ : సాయి సతీష్, కెమెరా: వై.గిరి, రచన: సతీష్ బండోజీ , దర్శకత్వం : ఎం.వెంకట్, నిర్మాత : నారాయణ్ రామ్
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 స్పోర్ట్స్‌ డ్రామా... సినిమాకు ఇదో ముడి సరుకు. హీరోయిజం, దేశభక్తి, వాణిజ్య అంశాలు, భావోద్వేగాలూ... ఇందులో లేనిదంటూ ఏదీ లేదు. అన్నీ కలిపిన కంప్లీట్‌ ప్యాకేజీ. అందుకే స్పోర్ట్స్‌ డ్రామాలు వెల్లివిరుస్తున్నాయి. వాటిలో విజయాల శాతం కూడా ఎక్కువగానే ఉండడంతో.. వెండి తెరపై ఆటలు సాగాయి. ఇప్పటికీ ఏదో ఓ చిత్రసీమలో స్పోర్ట్స్‌ డ్రామా తయారవుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా గమనిస్తే... ఈ జోనర్‌లో విజయాల శాతం తగ్గుతూ వస్తోంది. బడా స్టార్లు చేసిన క్రీడా నేపథ్య చిత్రాలు బాక్సాఫీసు దగ్గర ఘోరంగా బోల్తా కొడుతున్నాయి. అంటే.. స్పోర్ట్స్‌ డ్రామాలపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గుతున్నట్టా..? లేదంటే మనవాళ్లకే ఈ జోనర్‌ తీయడం రావడం లేదా..? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. హీరో ఓ అనామకుడు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఓ ఆటపై దృష్టి పెడతాడు. ప్రావీణ్యం సంపాదిస్తాడు. తనకు ఓ మంచి కోచ్‌ దొరుకుతాడు. ఆ కోచ్‌.. హీరోలోని ప్రతిభని సానబెడతాడు. ఆ తరవాత... ఆ హీరో ఒకొక్క దశను దాటి.. ఇంటర్నేషనల్‌ స్టార్‌ అయిపోతాడు. అంతే కథ. ఏ స్పోర్ట్స్‌ డ్రామా తీసుకొన్నా అచ్చం ఇలానో, దీనికి కాస్త అటూ ఇటుగానో ఉంటుంది. ఆటలు మారినా ఎమోషన్‌ మాత్రం ఇదే. ఈమధ్య వచ్చిన ‘లైగర్‌’లోనూ ఇదే స్టోరీ. ఒకప్పుడు ఇవే కథలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇప్పుడు తీస్తే జనాలు తిరస్కరిస్తున్నారు. చూసిన కథ చూడ్డానికి ఎవ్వరూ ఒప్పుకోరు. వాళ్లకేదో కొత్త తరహా ఎమోషన్‌ కావాలి. అది పట్టుకొంటే తప్ప సక్సెస్‌ కొట్టలేం. షారుఖ్‌ఖాన్‌ ‘చెక్‌ దే ఇండియా’లో కొత్తరకమైన ఎమోషన్‌ పట్టాడు దర్శకుడు. అందులో హీరో కోచ్‌. అమ్మాయిలతో హాకీ ఆడిస్తాడు. అండర్‌ డాగ్‌ లాంటి టీమ్‌ని... ప్రపంచ కప్‌ విజేతగా మారుస్తాడు. ఈ కథలో కావల్సినంత హీరోయిజం ఉంది. ఎమోషన్‌ ఉంది. షారుఖ్‌ని కొత్తగా చూసే అవకాశం దక్కింది. అన్నింటికంటే ముఖ్యంగా హాకీ టీమ్‌లో ప్రతీ అమ్మాయికీ ఈకథలో ప్రాధాన్యం ఉంది. అందుకే ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ‘దంగల్‌’ సక్సెస్‌ సీక్రెట్‌ కూడా అదే. అందులో అమీర్‌ ఖాన్‌ ఓ సాధారమైన తండ్రిగా కనిపిస్తాడు. కుమార్తెలను విజేతలుగా చూడ్డానికి ఓ తండ్రి పడే కష్టం తెరపై కనిపిస్తుంది. అందుకే మనకేమాత్రం టచ్‌లో లేని కుస్తీ ఆటతో సినిమా తీసి, ఇండియా మొత్తం గర్వంచే ఓ సూపర్‌ హిట్‌ కొట్టాడు అమీర్‌ఖాన్‌. ఈ దేశంలో క్రికెట్‌ అంటే ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు? క్రికెట్‌ నేపథ్యంలో కథ అల్లుకొంటే హిట్టే అని నమ్మేవారంతా. కానీ ‘83’ ఏమైంది..? భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టాన్ని ‘83’ పేరుతో సినిమాగా తీస్తే.. డిజాస్టర్‌గా మారిపోయింది. అందులో స్టార్లు లేరా అంటే.. బోలెడంతమంది ఉన్నారు. భారీగా ఖర్చు పెట్టారు. కనీ వినీ ఎరుగని ప్రమోషన్‌ చేశారు. కానీ ఏం లాభం..? ఎమోషన్లని సరిగా పట్టుకోకపోవడంతో.. సినిమా బోల్తా కొట్టింది. ‘శభాష్‌ మిథాలీ’, ‘కౌశల్య కృష్ణమూర్తి’ సినిమా విషయాల్లోనూ ఇదే జరిగింది. ఆ తరవాత అందరి దృష్టీ బాక్సింగ్‌పై సాగింది. బాక్సింగ్‌ నేపథ్యంలో వచ్చినన్ని కథలు మరో ఆటలో రాలేదేమో..? అందులోనూ విజయాల శాతం చాలా తక్కువ. ఒకట్రెండు హిట్లు తప్ప.. బాక్సింగ్‌ రింగ్‌లో మనం సాధించిందేం లేదు. తెలుగులో వచ్చిన ‘గని’, ‘లైగర్‌’ కూడా బాక్సింగ్‌ కథలే. అవి పేలవమైన స్ర్కిప్టులుగా మిగిలిపోయాయి. ఓరకంగా ‘తమ్ముడు’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ కూడా ఈ తరహా కథలే. అయితే వాటిలో ఆటనీ, ఎమోషన్‌నీ సరిగ్గా మిక్స్‌ చేశారు. ‘తమ్ముడు’ సినిమా చూడండి. ఆట కేవలం ఎప్పుడు అవసరమైతే అప్పుడే వచ్చింది. మిగిలిన సినిమా అంతా.. పవన్‌ శైలిలోనే సరదాగా సాగిపోతుంది. ‘అమ్మా..నాన్న..’ కూడా అంతే. అందులో తల్లీ కొడుకుల ఎమోషన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. హీరో గెలవాలి అనుకొన్నప్పుడే.. బాక్సింగ్‌ రింగ్‌లోకి దింపారు. అందుకే ఈ రెండు సినిమాలూ హిట్లు కొట్టాయి.‘ఒక్కడు’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘జెర్సీ’ ఇవన్నీ ఆటనీ, ఎమోషన్‌నీ పర్‌ఫెక్ట్‌గా మిక్స్‌ చేసిన సినిమాలే. అప్పుడెప్పుడో వచ్చిన ‘విజేత’ కూడా స్పోర్ట్స్‌ డ్రామాగానే చెప్పుకోవాలేమో..? హీరో (చిరంజీవి)కి ఫుట్‌ బాల్‌ అంటే ఇష్టం. ఆ ఆటలో ఛాంపియన్‌ కావాలనుకుంటాడు. కానీ... కుటుంబం కోసం తన ఆటని త్యాగం చేస్తాడు. కాకపోతే.. సెంటిమెంట్‌ డోసు ఎక్కువ అవ్వడంతో.. ఆట పక్కకు వెళ్లిపోయింది. స్పోర్ట్స్‌ డ్రామాలంటే హీరోలంతా ఆసక్తి చూపించడానికి ఓ బలమైన కారణం ఉంది. అది.. మేకొవర్‌. ఆ పాత్రకు తగ్గట్టుగా బాడీని మార్చుకొంటారు. సిక్స్‌ ప్యాకో, ఎయిట్‌ ప్యాకో చూపిస్తారు. తెరమీద తమ కండల్ని చూపించడానికి ఓ ఛాన్స్‌ దొరుకుతుంది. కొత్త తరహా స్టైలింగ్‌ కి ఆస్కారం కుదురుతుంది. ‘లక్ష్య’లో నాగశౌర్య మేకొవర్‌ అదిరిపోతుంది. తన బాడీ చూసి అంతా షాక్‌ తిన్నారు. కానీ ఏం లాభం..? ఆ సినిమా సరిగా ఆడలేదు. ఈ తరహా కథలకు మరో ప్రధానమైన అడ్డంకి.. బడ్జెట్‌. టెక్నికల్‌గా బాగా ఖర్చు పెట్టొచ్చు అనుకున్నప్పుడే క్రీడా నేపథ్యాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే... లైటింగ్‌, కెమెరా వర్క్‌ విషయాల్లో కచ్చితంగా క్వాలిటీ చూపించాలి. లేదంటే ఆ సన్నివేశాలు తేలిపోతాయి. కంటెంట్‌ బాగున్నా, సరైన క్వాలిటీ లేకపోవడంతో దెబ్బకొట్టిన సినిమాలున్నాయి. పైగా ఓటీటీలు అందుబాటులో రావడంతో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్‌ డ్రామా సినిమాల్ని చూసేశారు జనాలు. మన కథలు, మన సాంకేతికత వాళ్ల కళ్లకు ఆనడం లేదు. ప్రేక్షకులకు పరిచయం లేని ఆటల్ని ఎంచుకొని.. కథలుగా మలచడం కూడా రిస్కే. జనబాహుళ్యంలో ఉన్న ఆటలకు ఉన్న క్రేజ్‌.. మిగిలినవాటికి ఉండదన్న విషయం రూపకర్తలు గుర్తుంచుకోవాలి. కథలో వైవిధ్యం, బలమైన ఎమోషన్‌ లేకపోతే.. ఎంత పెద్ద స్పోర్ట్స్‌డ్రామా సినిమా అయినా ప్రేక్షకులు తిరస్కరిస్తారు. అందుకు ‘లైగర్‌’ ఓ తాజా ఉదాహరణ.
🌿🌼🙏*#ధన్వంతరి_జయంతి, #ధన_త్రయోదశి, #ధన్తేరస్* *#దంతేరాస్ #ధన_త్రయోదశి #పూజా_విశిష్టత , #ప్రాముఖ్యత #లక్ష్మీ_దేవికి_స్వాగతం #యమ_దీపం_కథ #అమృత_మధనం_కథ #కుబేరుని_పూజ #పార్వతీ_దేవి_కథ 🙏🌼🌿 🌿🌼🙏*#ధన్వంతరి_జయంతి*🙏🌼🌿 🌿🌼🙏శ్రీమహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని , ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెబుతోంది. బ్రహ్మాండ పురాణం , బ్రహ్మవైవర్త పురాణం , హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. దేవతలు , దానవులు క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా , దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షం , కామధేనువు , ఐరావతం , చంద్రుడు , శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరవాత అమృతకలశం , ఔషధులు , ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. *‘దృఢమైన శరీరంతో పెద్ద బాహువులతో , ఎర్రని కళ్లతో నల్లని దేహచ్ఛాయ కలిగి యుక్తవయస్కుడై పీతాంబరాలు , ముత్యాల హారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో , విశాలమైన వక్షస్థలంతో , సింహంవలె శక్తిని కలిగి అమృతభాండంతో అవతరించాడు’* అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది. ధన్వంతరిని విష్ణువు ‘అబ్జుడు’గా పేరు పొందమని చెప్పాడు. తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరి కోరాడు. అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని , కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని ద్వాపరయుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్పాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్యభగవానుడి శిష్యుడని , అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మవైవర్తం పేర్కొంది.🙏🌼🌿 🌿🌼🙏సుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు. అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం. అనంతర కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లు పురాణ కథనం.🙏🌼🌿 🌿🌼🙏బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణజన్మ ఖండంలో ధన్వంతరి , మానసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి , అతడి శిష్యులు కైలాసానికి వెళ్తుండగా తక్షకుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడికి స్పృహతప్పింది. ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతణ్ని తేరుకునేట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి , ద్రోణ , పుండరీక , ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు , బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేస్తారు. అధర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారంచేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ , బాల , గ్రహ చికిత్సల గురించి , శలాక్య , శల్య , విష , రసాయన , వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వవైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని , అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు.🙏🌼🌿 🌿🌼🙏చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావడం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్‌ సమీపంలో ‘ధన్వంతరి క్షేత్రం’ ఉంది.🙏🌼🌿 🌿🌼🙏*#ధన_త్రయోదశి*🙏🌼🌿 🌿🌼🙏ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.🙏🌼🌿 🌿🌼🙏వెలుగు దివ్వెల పండుగైన దీపావళి పర్వదినానికి రెండురోజుల ముందు జరుపుకొనే ఉత్సవ విశేషం - ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా , యమ త్రయోదశిగా మనం జరుపుకొంటాం. దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ. ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదురోజుల పాటు నిర్వహిస్తారు. దీపావళి గుజరాతీయు లకు సంవత్సరాది. ధన త్రయోదశి , నరక చతుర్దశి , దీపావళి , బలిపాడ్యమి , యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని , అత్యంత సంరంభంగా జరుపుతారు. *'చతుర్వర్గ చింతామణి'* గ్రంథం ప్రకారం ధన త్రయోదశినాడు *గోత్రిరాత్ర* వత్రాన్ని చేసుకుంటారు. 'ఆమాదేర్ జ్యోతిషీ' గ్రంథం ధన త్రయోదశి గురించి విశేషంగా వివరించింది. *'ధన్ తేరస్'* పేరిట ఉత్తర భారతీయులు ఈ శుభదినాన్ని ఐశ్వర్య ప్రదాయక తరుణంగా భావిస్తారు.🙏🌼🌿 🌿🌼🙏ధన త్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించడం ప్రారంభిస్తారు. ఈ దీపారాధనం కార్తీక మాసం చివరివరకూ కొనసాగుతుంది. అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి , పుష్పగంధాదులతో దాన్ని పూజించి ఇంటిముందు ఉంచుతారు. దీనినే యమదీపమంటారు. యమతర్పణం చేసి దీపదానం చేస్తారు. పితృదేవతలు ధన త్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది. అందుకే ధన్ తేరస్ సాయంకాలాన తమ ఇంటిముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృ దేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం. ధన త్రయోదశిని దక్షిణ భారతంలో ఐశ్వర్య , సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకునే ఆచారం ఉంది. దీనికి సంబంధించి ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. నరకుడి హస్తగతమైన ధనలక్ష్మిని శ్రీహరి విడిపించి , తన పాంచజన్య శంఖంతో , కామధేను క్షీరంతో , చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన సంకేతంగా ఈ వేడుకను పాటించడం ఆరంభమైందంటారు. అలాగే , శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీశోభితంగా ఉండాలని దామోదరుణ్ని బలిచక్రవర్తి ప్రార్థించాడు. ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మీకళ ఉట్టిపడేలా ధన త్రయోదశినాడు లక్ష్మీపతి వరప్రదానం చేశాడని చెబుతారు.🙏🌼🌿 🌿🌼🙏యమత్రయోదశిగా కూడా వ్యవహరించే ఈ శుభదినానికి ముడివడిన మరో కథ ప్రాచుర్యంలో ఉంది. హిమవంతుడనే రాజుకు లేకలేక పుత్రుడు జన్మించాడు. ఆ రాకుమారుడు తన పదహారో ఏట , వివాహమైన నాలుగో రోజున పాముకాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెబుతారు. దాంతో ఆ యువరాజు భార్య , తన భర్త ప్రాణాల్ని కాపాడుకునేందుకు వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది. బంగారం , వెండి , రత్నాల్ని రాశులుగా పోసి , ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథా రూపంలో గానం చేస్తుంది. యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతికీ , బంగారం , వెండి ధగధగలకూ కళ్లు మిరుమిట్లు గొలిపాయి. కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోయి , వచ్చిన పని మరచి తెల్లారగానే తిరిగి వెళ్లిపోయాడని కథ. అందుకే స్త్రీల సౌభాగ్యానికీ , ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. ఈ రోజున వెండి , బంగారాల్ని కొని ధన లక్ష్మీపూజ చేస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాంశాల రాశి - ధన త్రయోదశి. ఈ చతుర్దశినాటి అభ్యంగన స్నానం వల్ల , దీపదానం వల్ల , యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరకచతుర్దశి అని పేరని కొందరు అంటారు. *'చతర్దశ్యాంతుయే దీపాన్నరకాయ దదంతి చ* *తషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:'* అని శాస్త్ర వచనం. *'చతుర్దశి నాడు ఎవరు నరక లోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతలు అందరూ నరక లోకం నుండి స్వర్గలోకానికి పోవుదురు అని దాని తాత్పర్యం.*🙏🌼🌿 🌿🌼🙏*#దంతేరాస్ / #ధన_త్రయోదశి_పూజా_విశిష్టత , #ప్రాముఖ్యత..!*🙏🌼🌿 🌿🌼🙏భారత దేశంలో ఎన్నో పండుగలుంటాయి వాటిలో కొన్ని ఒకరోజు కంటే ఎక్కువే జరుపుకుంటారు. నవరాత్రి , దీపావళి లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఈ పండుగలని అందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంతో జరుపుకుంటారు. ఆ సంవత్సరంలో పడ్డ బాధలూ , కష్టాలూ అన్నీ మర్చిపోయి బంధుమిత్రులతో ఈ పండుగలని సంతోషంగా జరుపుకుంటారు. ధన త్రయోదశితో మొదలయ్యే హిందువుల ముఖ్య పండుగ అయిన దీపావళి ఐదు రోజుల పండుగ.🙏🌼🌿 🌿🌼🙏కృష్ణ పక్షంలో పదమూడవరోజున అక్టోబరు - నవంబరు లో వచ్చే కార్తీక మాసం వచ్చే ఈ త్రయోదశి దీపావళి మొదలవుతుంది. పదిహేనవ రోజు అమావాశ్య రోజున దీపావళి జరుపుకుంటారు. ఈ త్రయోదశి రోజున మీరందరూ కొత్త నగలూ లేదా ఏమైనా లోహాలూ కొనుక్కుంటారు కదా. ముఖ్యంగా ఈరోజున బంగారం లేదా వెండి కొనడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. *అసలు ఈరోజున బంగారం ఎందుకు కొనాలని ఎప్పుడైనా ఆలోచించారా ? అసలు ఈ త్రయోదశి విశిష్టత తెలుసా? ప్రతీ పండగ వెనుక ఉన్న పరమార్ధాన్ని తెలుసుకుంటే కనుక ఆ పండగని మరింత శ్రద్ధాశక్తులతో జరుపుకోగలము. ఇక ఈ త్రయోదశి విశిష్టత తెలుసుకుందామా ?* దీపావళి షాపింగుకి బయలుదేరేముందు ధన త్రయోదశి విశిష్టత తెలుసుకోండి.🙏🌼🌿 🌿🌼🙏1. * #ధన_త్రయోదశి *🙏🌼🌿 🌿🌼🙏 ధన్‌తేరస్ అని కూడా వ్యవహరిస్తారు ధన త్రయోదశిని. అనగా సంపద అని అర్ధం. చాలా మంది ఈరోజున తమ కుటుంబం సుఖ సంతోషాలూ , అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీ దేవినీ , గణపతినీ పూజిస్తారు. బంగారం , వెండిని కూడా మంగళప్రదంగా భావించి ఈ లోహాలని కూడా పూజిస్తారు.🙏🌼🌿 🌿🌼🙏2. *#లక్ష్మీ_దేవికి_స్వాగతం* 🙏🌼🌿 🌿🌼🙏సంపదకి గుర్తు లక్ష్మీ దేవి. అందుకే ఈరోజున అందరూ కొత్త వస్తువులనీ , నగలనీ , వెండి వస్తువులనీ కొంటారు. వీటిని కొనడం ద్వారా లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తులతూగాలని కోరుకుంటారు.🙏🌼🌿 🌿🌼🙏3. *#యమ_దీపం_కథ* 🙏🌼🌿 🌿🌼🙏 హీమ రాజు కుమారుడు పెళ్లయ్యిన నాలుగో రోజున పాము కాటుతో మరణిస్తాడని అతని జాతకంలో రాసి పెట్టి ఉంది. తన భర్తని కాపాడుకోవటానికి ఆ యువరాజు భార్య ఆరోజు భర్తని నిద్ర పోనీయకుండా మెలకువతో ఉంచి , గది నిండా బంగారం , వెండి నాణాలు కుప్ప పోసి , మరో పక్కన దీపాలు వెలిగించి భక్తితో పాటలు పాడుతూ ఉంది. యువరాజు ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చిన యమ ధర్మ రాజుకి నాణేల కాంతి , దీపాల కాంతిలో ఏమీ కనపడదు. అందువల్ల ఆయన వెనుదిరిగివెళ్ళిపోతాడు. తెలివైన ఆ యువరాజు భార్య అలా ధన త్రయోదశి రోజున తన భర్త ప్రాణాలని కాపాడుగోగలిగింది. అందువల్ల ఆరోజు నుండీ ధన త్రయోదశిరోజున రాత్రంతా యమ ధర్మరాజుకి గౌరవ సూచకంగా దీపాలు పెడతారు.🙏🌼🌿 🌿🌼🙏4. *#అమృత_మధనం_కథ* -🙏🌼🌿 🌿🌼🙏దేవ దానవులు క్షీర సాగర మధనం చేసినప్పుడు ధనత్రయోదశి రోజున క్షీర సాగరం నుండి అమృతం బయటపడింది. అందువల్ల ధన త్రయోదశి నిష్టతో జరుపుకుంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది.🙏🌼🌿 🌿🌼🙏5. *#కుబేరుని_పూజ* 🙏🌼🌿 🌿🌼🙏యక్షుడైన కుబేరుడు సంపదకి అధిపతి. ఈ రోజున కుబేరుణ్ణి పూజిస్తే మీ సంపద పెరగడమే కాకుండా మీ సంపద కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షింపబడుతుంది కూడా.🙏🌼🌿 🌿🌼🙏6. *#పార్వతీ_దేవి_కథ* - ధన త్రయోదశిని అల్లుకుని ఉన్న మరోక కదేమిటంటే తన పతితో పాచికలాడిన పార్వతీ దేవి మీద పరమ శివుడు విజయం సాధించాడు. ఈరోజున కనుక పాచికలూ , జూదం లాంటివి ఆడితే మీ సంపద రెట్టింపవుతుందని కూడా ఒక నమ్మకం.🙏🌼🌿 🌿🌼🙏ఇప్పుడు తెలిసిందా ధన త్రయోదశి యొక్క విశిష్టత ? దీపావళి ముందు వచ్చే ఈ పండుగ భారత దేశంలో చాలా ముఖ్యమయినది. ఈరోజున కనీసం కొంచెం బంగారం లేదా వెండి కొంటారు. ఒక వేళ అవి కొనలేక పోతే కొత్త పాత్రలు కొని లక్ష్మీ దేవినీ, గణపతినీ పూజిస్తారు🙏🌼🌿 🌿🌼🙏అందరం భక్తితో " ఓం నమో భగవతే ధన్వంతరాయ" అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼🌿 ఓం నమో భగవతే ధన్వంతరాయ सभी मित्रों एवं देशवासियों को धन तेरस की हार्दिक शुभकामनायें । आज ही के दिन आयुर्वेदाचार्य एवं सर्वश्रेष्ठ चिकित्सक धन्वन्तरि का प्रादुर्भाव हुआ था । इन्होंने ही औषधियों के गुण से अमृत निकालने की परिकल्पना को मूर्त रूप दिया था । इनके एक हाथ में अमृत कलश और दूसरे हाथ में आयुर्वेद जैसे विज्ञान की अवधारणा की गई है । "धन तेरस का धन से कोई संबंध नहीं है !" धन्वंतरि ऋषि का प्राकट्य त्रयोदशी के दिन होने की कारण इसे धन तेरस बोला जाता है । बाजारीकरण एवं भौतिकतावाद की अंध दौड़ ने इसके रूप को गलत ढंग से प्रेषित किया है । धन शब्द के कारण लोग इसे लक्ष्मी या धन से जोड़ देते हैं ! और बाजारवाद ने इसी मुर्खता का फायदा उठाया और लोगों के दिमाग में Advertisement के माध्यम से यह प्रचार प्रसार किया कि इस दिन सोना खरीदने पर लाभ होगा ! या इस दिन नए आभूषण खरीदने पर लक्ष्मी की कृपा बरसेगी ! परन्तु ऐसा कुछ नहीं है ! इसका सोना या गहना या आभूषण खरीदने से कोई सम्बन्ध नहीं है ! लेकिन इस दिन लोग नए बर्तन भी खरीदते हैं , उसका क्या रहस्य है ??????? लोग खरीदते तो हैं पर शायद यह 99% लोगों को नहीं पता होगा कि वह क्यों खरीदते हैं? देखिये इस दिन बर्तन इसलिए खरीदा जाता है क्योंकि यह प्रतीक है उस कलश का जिसको लेकर भगवान् धन्वन्तरी प्रकट हुए थे ! उस कलश में अमृत था ! उस पात्र में अमृत था ! उसी पात्र या कलश के प्रतीक धनतेरस पर नए पात्र या नए कलश को खरीदने की परम्परा चली ! यह अच्छी बात है कि लोग नया बर्तन या नया पात्र खरीदते हैं लेकिन अमृत तुल्य औषधि को सब भूल गये ! यह वही बात हुई कि टेलीविज़न का कार्टन खरीद लिया लेकिन उसके अंदर का टेलीविज़न नदारद है ! मोबाइल का बॉक्स खरीद लिया लेकिन उसके अन्दर का मोबाइल नहीं खरीदा ! तो अमृत हम कैसे खरीदेंगे ??? बिलकुल अमृत हम नहीं खरीद सकते लेकिन अमृततुल्य औषधियों को अवश्य खरीद सकते हैं ! इस दिन औषधियों को अवश्य खरीदें ! औषधि का अर्थ आयुर्वेदिक औषधियों से है ! वह एलॉपथी वाले विष की बात नहीं कर रहा हूँ ! एलोपैथिक Medicines एकमात्र जहर हैं , कालकूट विष हैं जो स्वर्ण पात्र या सोने के पात्र में रखा हुआ है ! उसको स्वर्ण पात्र में देखकर लोग लालच में आ जाते हैं लेकिन यह उनके समस्त दुःख , रोगों और मृत्यु का कारण बनता है ! इसलिए धनतेरस के दिन नए पात्र या बर्तन के अलावा कोई न कोई औषधि अवश्य खरीदें और औषधियों की पूजा या औषधीय वनस्पतियों का पूजन और आयुर्वेदिक चिकित्सक का सम्मान अवश्य करें ! औषधि के रूप में आप आयुर्वेदिक काढ़ा बनाकर खरीदे हुए नए पात्र या बर्तन में , जो आपने बर्तन खरीदा है , उसमें डालकर उसको भगवान् धन्वन्तरी का ध्यान कर उनसे अपने परिवार के स्वस्थ्य आरोग्य की कामना कर , उस काढ़े में अमृत की भावाना भावित कर पूरे परिवार को सेवन करना चाहिए ! औषधि के रूप में त्रिफला खरीद लीजिये या हर्र खरीद लीजिये या गिलोय या कोई भी औषधि जैसे एलो वेरा या घ्रित्कुमारी , या तुलसी या गिलोय, अजवाईन या आँवला इत्यादि खरीद कर उसका पूजन और सेवन करिए ! यह अभियान प्रत्येक हिन्दू के घर घर पर चलना चाहिए और प्रत्येक सनातन धर्मियों को इसे आन्दोलन या अभियान का रूप देकर इस दिवस को आयुर्वेद की महत्ता या importance को विश्व विदित करना चाहिए ! आयुर्वेद के महान ज्ञाता होने के कारण शास्त्रों में यह दिखाया जाता है कि समस्त वनस्पतियाँ औषधि के समान हैं उनका सेवन उनके गुणों को जान कर करना आपके शरीर के अंदर आरोग्यता लाएगा जो अमृत के समान होता है । शरद पूर्णिमा की चांदनी से जो औषधीय गुण वनस्पतियों को प्राप्त हुए हैं वह अमृत तुल्य है । धन्वंतरि को आयुर्वेद की चिकित्सा करनें वाले वैद्य आरोग्य का देवता कहते हैं। इन्होंने ही अमृतमय औषधियों की खोज की थी। इनके वंश में दिवोदास हुए जिन्होंने 'शल्य चिकित्सा' का विश्व का पहला विद्यालय काशी में स्थापित किया जिसके प्रधानाचार्य सुश्रुत बनाये गए थे। सुश्रुत दिवोदास के ही शिष्य और ॠषि विश्वामित्र के पुत्र थे। उन्होंने ही सुश्रुत संहिता लिखी थी। सुश्रुत विश्व के पहले सर्जन (शल्य चिकित्सक) थे। इस दिन को भारत सरकार की तरफ से "राष्ट्रीय आयुर्वेद दिवस" के रूप में भी मनाया जाता है । निरोगी एवं स्वस्थ्य काया ही जीवन की अमूल्य पूँजी और धन का प्रतीक है इसलिए आज का दिन धनतेरस के रूप में जाना जाता है । इस अवसर पर सभी देशवासियों और मित्रों के स्वस्थ्य मानसिक एवं शारीरिक समृद्धि की कामना करता हूँ । तन औ मन का स्वास्थ्य ही , धन सुख पूँजी समान । धनतेरस अवधारणा , तभी सफल हो जान ।। उदित प्रेम सौहार्द्र हो , सबके हिय में आज । धन्वन्तरि की कामना , हो मुद सकल समाज ।। 🌿🌼🙏#ధన #త్రయోదశి - #కుబేర #వృత్తాంతం 🙏🌼🌿 #పూర్తిగా_చదవండి #అందరూ_దర్శించేందుకు_దయచేసి_షేర్_చేయండి 🌿🌼🙏కుబేరుడు హిందూపురాణాల ప్రకారం యక్షులకు రాజు. సిరిసంపదలకు అధిపతి. ధనపతి. ఉత్తర దిక్కుకు అధిపతి. ఈయన విశ్రవసుని కుమారుడు. నివసించే నగరం అలకాపురి🙏🌼🌿 🌿🌼🙏కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి, మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ, వేదాధ్యయనం గావిస్తూ, నిష్టతో తపస్సు చేస్తూ వుండేవాడు. అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో, విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు, తదితరులు విహారం కోసం వచ్చేవారు. పులస్త్యుడికి వీరివలన తరచూ తపోభంగం కలుగుతుండేది. అందువలన వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి, వారిని ఆ ప్రదేశానికి రావద్దనీ, ఒకవేళ ఎవరైనా వచ్చి, తనని చూసిన యెడల గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు🙏🌼🌿 🌿🌼🙏ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె, ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి, పులస్త్యుడిని చూడటం తటస్థించింది. వెంటనే ఆమె గర్భం దాల్చింది. ఆమె భయంతో, ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి, తలవాల్చి నిలుచుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గమనించి, ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి, ఆమెను భార్యగా స్వీకరించాల్సిందిగా కోరాడు. అందుకు ఆయన అంగీకరించాడు. వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుడి కుమారుడు కుబేరుడు🙏🌼🌿 🌿🌼🙏కుబేరుడు ధనాధిదేవత. శ్రీ వేంకటేశ్వరుడు వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువమొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నాడనీ, ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని, మన విశ్వాసం🙏🌼🌿 🌿🌼🙏కుబేరుడు అనగా అవలక్షణములతో కూడిన శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్ళు, ఒకే కన్ను, ఎనిమిది దంతాలతో వుంటాడని, మన పురాణాలలో చెప్పబడింది🙏🌼🌿 🌿🌼🙏శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో వుంటాడు.. ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు వుంటుందనీ, మీసం, గడ్డం, కలిగి వుంటాడనీ, దంతాలు బయటకి వచ్చి (వినాయకుని దంతాల వలె) ఉంటాయనీ తెలుస్తున్నది. . అదే విధముగా, శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం, కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది🙏🌼🌿 🌿🌼🙏కుబేరుని పూర్వజన్మల గురించి శ్రీ శివ పురాణంలో, సూత మహర్షి శౌనకాది మునులకి చెప్పిన ప్రకారం, పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు – సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేద, వేదాంగాలు, శాస్త్ర, పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు, రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదానికి బానిసయ్యి, ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా, గారాబంతో మందలించకపోగా, భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో, మౌనం వహించేది🙏🌼🌿 🌿🌼🙏యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్య కలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునే వాడు కాదు. ఎప్పుడయినా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే, ఆవిడ పుత్ర ప్రేమతో, చదువుకోడానికి గురువుగారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్య పెట్టేది. దానితో గుణనిధికి అడ్డు, అదుపు లేక, ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు🙏🌼🌿 🌿🌼🙏ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంట పడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోటమాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నదీ తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ, భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి, కొడుకు చెడు సావాసాలకు లోనయిన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు🙏🌼🌿 🌿🌼🙏ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేక పోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తల దాచుకోవటానికి సహకరించలేదు. ప్రక్కనే ఉన్న గౌతమీనది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, తమ శక్తి కొలదీ జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు🙏🌼🌿 🌿🌼🙏భక్తులంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక, ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక, తన పైవస్త్రాన్ని చించి వత్తిగా చేసి, అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా, గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, నందీశ్వరుని మీద పడి, తల పగిలి చనిపోతాడు🙏🌼🌿 🌿🌼🙏ఊరి నుండి పారిపోతూ పవిత్రమయిన గౌతమీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. ఆ తరువాత జన్మలో, గుణనిధియే, విశ్రవునికీ, , భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు🙏🌼🌿 🌿🌼🙏కుబేరుడు చిన్నతనం నుండి శివ భక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా (కుబేరునిగా) పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు, తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. కొన్ని ఏళ్ళు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు కుబేరుడు చేసిన తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, కుబేరునికి లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా వుండే వరమిచ్చి అంతర్ధామయ్యాడు🙏🌼🌿 🌿🌼🙏ఎక్కడవుండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి, శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు వుండేవారని, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమయ్యాడు🙏🌼🌿 🌿🌼🙏ఆ తరువాత, కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుమాలి (పాతాళ రాజు) అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి, విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి.) కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడయిన కుమారుడు కావలెనన్న కోరికతో, విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది🙏🌼🌿 🌿🌼🙏విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో, వేళ కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావలెనని అడగటంతో, విశ్రవుని అనుగ్రహం వలన విష్ణు భక్తి కల విభీషణుడు పుడతాడు. వీరంతా, కుబేరునికి సవతి తమ్ములు🙏🌼🌿 🌿🌼🙏కుబేరుడు భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక, లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు, పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని, కుబేరుని తరిమేశాడు🙏🌼🌿 🌿🌼🙏దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి, ఒంటి కాలి మీద నిలిచి, శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలూ వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది🙏🌼🌿 🌿🌼🙏అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని చూసి, మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి, “లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండీ నీవు అక్కడే ఉంటూ, యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై వుండు.' అని అనుగ్రహిస్తాడు🙏🌼🌿 🌿🌼🙏ధనంలో, దాత్రుత్వంలో, నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ, నా ప్రియ మిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు ” అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమయ్యాడు, పరమేశ్వరుడు. . అందుకనే అధిక ధనము కల వారిని “ అపర కుబేరులు ” అంటారు🙏🌼🌿 🌿🌼🙏కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు. ఈ పేరు తనకి ఎందుకు, ఎలా వచ్చిందో రామాయణంలో వస్తుంది. సీతా దేవిని బంధించిన రావణునితో, పర స్త్రీని గౌరవంగా చూడాలనీ, చెడు ఉద్దేశంతో చూడరాదనీ, సీతమ్మని విడిచి పెట్టమనీ హితవు బోధిస్తూ ఒక లేఖను పంపుతాడు కుబేరుడు🙏🌼🌿 🌿🌼🙏ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకానగరం వెళ్ళినప్పుడు ఆవిడని కుబేరుడు ఐమూలగా చూడగా, ఆవిడ తేజస్సు వలన తన ఎడమ కన్ను మాత్రమే మూసుకునిపోవటం, అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయటం, తద్వారా తన కన్ను పింగళ వర్ణం లోనికి మారిపోవటం వలన తనకి ఆ పేరు వచ్చిందనీ, అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే, అలా జరిగిందనీ, తెలిసి మరీ పరాయి స్త్రీని ఆశించవద్దనీ వ్రాసి పంపిస్తాడు. అందుకనే ' పరాయి స్త్రీని చూస్తే “కళ్ళు పోతాయి. ” అంటారు, పెద్దలు🙏🌼🌿 🌿🌼🙏అయితే, తన ప్రియమిత్రుడయిన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశము లేదని జరిగిన సంఘటనను వివరించి, అమ్మవారిని అనుగ్రహించమని అనునయించటంతో, ఆ రెండవ కన్ను మళ్ళీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది. అందుకనే కుబేరుని ఎడమ కన్ను కుడి కన్ను కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు🙏🌼🌿 🌿🌼🙏ఎంతోమంది అదృష్ట చిహ్నంగా, సిరిసంపదల నొసగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే “ లాఫింగ్ బుద్ధ ” మన కుబేరుడే అని చాలా మంది నమ్మకం🙏🌼🌿 🌿🌼🙏కుబేరుని పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి, వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే, కుబేరుని ప్రతిమ కానీ, కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా కూడా, ఎవరయినా కానుకగా ఇచ్చినది మనం తీసుకుని పూజిస్తే విశేషమయిన ఫలితం ఉంటుందని నమ్మిక🙏🌼🌿 🌿🌼🙏ధన త్రయోదశి నాడు కుబేర పూజలు, కుబేర వ్రతాలు, ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నా౦, నిత్యం మనకి తెలిసో, తెలియకుండానో కుబేరుడిని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం🙏🌼🌿 🌿🌼🙏“రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమోవయంవై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరోవై శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహా రాజాయ నమః “ అని🙏🌼🌿 🌿🌼🙏హిందువులే కాక, బౌద్ధ, జైన మతాల వారు కూడా అధికంగా పూజించే, నమ్మే దైవం కుబేరుడు. బౌద్ధులు ఈయనని వైశ్రవణుడు లేదా జంభాలుడు అని పిలుస్తారు. బౌద్ధుల ప్రకారం, ఈయన చేతిలో ఎల్లప్పుడూ బంగారు నాణెములు కల ఒక సంచీ కానీ వజ్రములను, మణులను వెదజల్లే ముంగీస కానీ ఉంటాయి. అదే విధంగా, మరొక చేతిలో ఎల్లప్పుడూ నిమ్మకాయ (జంబీరము) ఉండటం వలననే ఈయనకి జంభాలుడు అనే పేరు వచ్చిందని చెప్తారు🙏🌼🌿 🌿🌼🙏అగ్ని పురాణం ప్రకారం, ఈయన ఆయుధం గద, వాహనం నరుడు (మనిషి). దీని ద్వారా మనిషి డబ్బుకి, ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కనుక మనిషి ధనానికి బానిస కాకుండా, స్వీయ నియంత్రణతో బంధువుగా వుంటూ, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆశిద్దాం🙏🌼🌿 🌿🌼🙏“ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్” 🙏🌼🌿 🌿🌼🙏అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సాయి సంకల్ప్🙏🌼🌿 🌿🌼🙏వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి 🙏🌼🌿 #అందరూ_దర్శించేందుకు_దయచేసి_షేర్_చేయండి 🌿🌼🙏అందరం భక్తితో " ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే " అని వ్రాసి అమ్మ వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంతగా అనుగ్రహిస్తుంది ఆ జగన్మాత ...🙏🌼🌿 ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే వేంకటేశ్వరునికి సుప్రబాత సేవ అయిన తరువాత భక్తులను అంగప్రదిక్షణకు అనుమతినిస్తారు .స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. అనుభూతిని ఎలా వర్ణిస్తాం . 1. తిరుమల కొండపైన (తిరుమల అంటేనే స్వామి వారి కొండ .. తిరుపతి అంటే క్రింద ఉన్న ఉరు ) ఉన్న C.R.O ఆఫీసు కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అంగప్రదిక్షణ టికెట్స్ ఇస్తారు . 2. అంగప్రదిక్షణ టికెట్స్ ముందుగ వచ్చిన 700 మందికి మాత్రమే ఇస్తారు . అంగప్రదిక్షణ స్త్రీలు , పురుషులు ఇద్దరు చేయవచ్చు . మరీ చిన్నపిల్లలకి టికెట్స్ ఇవ్వరనుకుంట . 3. 1.30 లోపు సుఫదం దగ్గరకు మీరు రవాలని మీకు ఇచ్చిన టికెట్ మీద ఉంటుంది . మీరు 1am లోపే అక్కడ ఉండండి . 4. స్వామి వారి పుష్కరిణి లో స్నానం చేసి తడిబట్టలతోనే సుపధం దగ్గరకు వెళ్ళాలి ( సుపధం అంటే స్వామి వారి గుడి కుడివైపు న ఉంటుంది . అక్కడ ఎవరైనా చెబుతారు . 5. అంగప్రదిక్షణ టికెట్స్ ఉచితంగానే ఇస్తారు . మీరు టికట్ కి మధ్యాహ్నం 12 గంటలకు నిలబడితే మీకు టికెట్ దొరికే ఛాన్స్ ఉంది . 6. అంగప్రదిక్షణ చేసినవాళ్ళకి ఒక లడ్డు ఇస్తారు ( 10/-) . మీరు డబ్బులు కూడా తీస్కుని వెళ్ళండి . 7. దర్శనం చాల త్వరగా అవుతుంది . అంగప్రదిక్షణ అయినతరువాత మీకు స్వామి వారి దర్శనం కూడా ఉంటుంది . 8. అంగప్రదిక్షణ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ఉంటే మంచిది . మామోలు ప్యాంట్ కూడా అనుమతినిస్తున్నారు . బనియన్ ఉంచుకోకూడదు . ముందుగా స్త్రీలను తరువాత పురుషులను అంగప్రదిక్షణ చేయిస్తారు . 9.స్వామి వారి దర్శనం అయ్యాక మనం బంగారు బావి దగ్గరకు వస్తాం కదా అక్కడనుంచి స్వామి వారి హుండీ వరకు అంగప్రదిక్షణ చేస్తాం . అంగ ప్రదక్షణకు వెళ్ళాలనుకునేవారు మధ్యాహ్నం పన్నెండింటికల్లా కొండమీదకు చేరాలి. వెంటనే భోజనానికి దేవస్థాన సత్రంలోనో మరోచోటో ముగించుకుని, టికెట్లు ఇచ్చే C.R.O ఆఫీసు కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ వెతుక్కునే సరికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారో అందరూ లైన్ లో నుంచోవాలి. దాదాపు నాలుగు గంటల సమయానికి టికెట్స్ ఇస్తారనుకుంటా. మధ్య మధ్యలో వేరేవాళ్లు అక్కడ కట్టిన ఇనుప కర్రల పైనుండి దూకేసి మరీ మనకంటే ముందుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు ఖండించక పోతే టికెట్స్ దొరకనట్టే. కనుక వందల మంది ఎదురుచూసే ఆటికెట్ కోసం ఖచ్చితంగా, నిర్మొహమాటంగా వ్యవహరిస్తే మంచిది. టికెట్స్ తీసుకున్నాకా సాయంత్రం పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకోండి. ( స్వామి దర్శనానికి ముందే వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. లేక పోతే దర్శన ఫలం ఉండదు ) చుట్టుప్రక్కల ఉన్న మిగతా దేవాలయాలు,ఆశ్రమాలు దర్శించుకోండి. ఆరోజు రాత్రికి భారీ ఆహారం తీసుకోకండి. అలా తీసుకుంటే ప్రదక్షిణలు మనం మూడు గంటల సమయంలో చేస్తాం కనుక ఆహారం సరిగా అరుగదు. మనం పొర్లడం వలన వాంతులు అవుతాయి కనుక అల్పాహారం తీసుకోవడం మరవద్దు. రూము దొరికితే ఫర్వాలేదు. దొరక్క పోయినా మరేమీ కంగారు పడనవసరం లేదు. రాత్రి పన్నెండైనా ఇంకా భజనలు, హరికథలు సాగుతుంటాయి దేవాలయం చుట్టుప్రక్కల. రాత్రి పన్నెండున్నరకు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఒంటిగంట కల్లా అంగప్రదక్షిణకు వెళ్లే లైన్ వద్ద నుంచోవాలి. లైనులో మొగవారైతే దాదాపు రెండుగంటలు వేచి ఉండాలి. ఆడవారు గంటన్నర. ఆసమయం వృధా చేయకుండా స్వామి మనకిచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలి. అందుకని చేతిలో గోవిందనామాల కాగితం పెట్టుకుని బిగ్గరగా మీరు చెప్తూ మీస్నేహితుల చేత చెప్పించండి. అది విని మిగతావారు చెప్తారు. చక్కగా లైన్ లో ఉన్నంత సేపూ మొహమాటపడకుండా భగవన్నామాన్ని పలకండి. స్వామికి అంగ ప్రదక్షణ చేసి, స్వామిని మనసారా దర్శించుకుని బయటకు వచ్చేటప్పటికి ఉదయం ఆరవుతుంది. లడ్డు పదిరూపాయలు పెట్టి కొనుక్కుని బయటకు వచ్చి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని కాసేపు ధ్యానం చేయండి. సంధ్యావందనాదికాలు ముగించుకుని అల్పాహారం సేవించి, ఆరోజు దర్శనం జరిగిన విధివిధానాన్ని నెమరు వేసుకుంటూ క్రిందకు రండి🙏 Global Page Views Article Categories TirumalaHills (153) Seva (22) Festivals (19) TTD (14) Visiting Places (11) Astrology (8) Muhuratham (8) Video (8) YouTube (8) SVBC (3) Accommodation (2) Darshanam (2) Photos (1)
ఈ సంపుటం - తీయని చుట్టరికం (వింధియా కథలు) - పూర్తి అవడంతో నలబై కథలు తమిళంలో నుంచి తెలుగులో అనువదింపబడి e-books గా వెలుబడ్డాయి. ఈ సమయంలో నాకు వింధియా సాహిత్య ఉద్యమం, రచనావిశేషం, నాకు మా అక్కయ్య సాహిత్యంలోని అభిరుచి - వీటి గురించి కొన్ని కబుర్లు చెప్పాలని ఉంది. వింధియాకి సంతానం లేదు. ఆవిడ రచనలన్నిటినీ సేకరించి, ఒక స్మారక చిహ్నంగా వింధియా - సమగ్ర సాహిత్యం - అనే గ్రంథం ప్రచురించాలని మేం - Prof. K.N. సుందరేశన్ కుటుంబ సభ్యులు - నిశ్చయించాం. " ఈ ప్రచురిత గ్రంథం మూలంగా మా బావగారు Prof. V. సుబ్రహ్మణ్యంగారి కోరికకూడా నెరవేరుతుందనే తృప్తి నాకు కలుగుతోంది. వింధియాకి సిద్ధించిన సాహిత్య కీర్తికి ఆమె భర్తకూడా దోహదం చేసారు. 1997లో అక్కయ్య సెల్వి విశ్వనాధన్ కటకంలో అతన్ని కలుసుకున్నప్పుడు బావగారు రాబోయే తరాలకి వింధియా రచనలు అందినట్టు మేమేమైనా చెయ్యాలని తన అభిలాష తెలియజేసారు. దానితో బాటు వింధియా రాసిన ఒకే ఒక నవలని సెల్వికి ఇచ్చి దాన్ని ప్రచురించమన్నారు. సుదందిరప్పోర్ అనే పేరుతో ఆ నవల 2012లో వెలుబడింది; 2015లో Kurinji Website లో దాన్ని చేర్చడమైంది. ఆ తరువాత రాజేశ్వరి అనే పేరుతో దాని ఇంగ్లీషు (2014), తెలుగు (2018) అనువాదాలు వచ్చాయి. ఇక రచయతల మాటకొస్తే వాళ్ళ జీవితం మనకి సాధారణంగా కనిపించవచ్చు. కాని సామాన్య ప్రజల సాంసార ఘటనలని ఆరసించి తన కల్పనాశక్తి, నవీకరణ మూలంగా రచయతలు కథలని సృష్టించడం మనం చూస్తాం. అక్కయ్య ఇందియా 'వింధియా' అనే పేరుతో రాసిన కథలు కూడా అలాగే రూపొందాయి. మాది తమిళ కుటుంబం, కాని ఆవిడ చదువంతా తెలుగు మాధ్యంలోనే జరిగింది. ఇంటిలో మా నాన్న గారి ప్రేరేపణతో తమిళ బాషలో రాయడం, చదవడం నేర్చుకున్నారు. అదే తన రచనలకి అవలీలగా ప్రయోగించారు. తన పదహారో వయసులో పెళ్ళైన తరువాత ఆవిడ ముందు దక్షిణ దేశంలోనూ, ఆ తరువాత కటకంలోనూ స్థిరపడ్డారు. ఆవిడ కధల్లోని పాత్రలందరూ సామాన్య ప్రజలే; ఇతివృత్తాలకి ఆధారం సామాన్య, సాంసారిక ఘటనలు. పెద్ద సంఘర్షణలు, పోరాటాలని కనిపించకపోయినా ఈ కథల్లో పాత్రలలో మానసిక లో చూపు, వారి చిత్రీకరణ, మనం చూస్తాం.
శ్రీకాకుళం ఎంపీ రామ్ మోహన్ నాయుడు తన కుమార్తె మిహిరా అన్వీ శివాంకృతి మొదటి పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. అతను తన ట్విటర్ ద్వారా తన కుమార్తెకు సమృద్ధిగా ఆనందం మరియు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ పెట్టారు. ఇందులో షేర్ చేసిన ఫొటోలో రామ్ మోహన్ తన భార్య శ్రావ్య మరియు అతని తల్లి విజయకుమారితో కూతురి చూడచక్కగా ఉన్నారు. పుట్టినరోజున చిన్నారి మిహిరా కూడా బోసినవ్వులు కురిపిస్తూ క్యూట్ గా ఉంది. రామ్మోహన్ తండ్రి దివంగత మాజీ మంత్రి ఎర్ర న్నాయుడు నవ్వుతున్న ఫొటో గోడపై ఉండగా… అక్కడ వీరు దిగిన ఈ ఫొటో అందరిలో చిరు నవ్వును నింపుతోంది. కింజరపు కుటుంబం అభిమానులు చిన్నారిపై శుభాకాంక్షల వర్షం కురిపించారు. 2017లో రామ్‌మోహన్‌ నాయుడుకి శ్రావ్యతో వివాహమైంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చిన్న కూతురు శ్రావ్య. pic.twitter.com/2e42AlsNLb — Penta Saibaba (@saibaba_penta) January 30, 2022 Tags: Bandaru Satyanarayana MurthyKinjarapu AtchannaiduKinjarapu Yerran Naiduram mohan naiduram mohan naidu kinjarapuSravya BandaruSrikakulamTelugu desam party
Telugu News » Opinion » Telangana Congress Crisis: TPCC Revanth Reddy Facing Criticism After Marri Sasidhar Reddy Exit, Here Is The Detail Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు.. తీరు మారకపోతే ముప్పు తప్పదంటున్న విశ్లేషకులు.. మర్రి తర్వాత ఎవరు? రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళిన తర్వాత వరంగల్ డిక్లరేషన్‌తో ప్రజల్లోకి చొచ్చుకువెళుతుందనుకున్న పార్టీలో వారం, పది రోజుల హడావిడి తప్ప ఏమీ కనిపించలేదు. తమ సిట్టింగ్ సీటు మునుగోడుకు ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలో సత్తా చాటుతుందనుకుంటే... Telangana Congress Rajesh Sharma | Nov 22, 2022 | 7:38 PM తెలంగాణలో కాంగ్రెస్‌ కథలో మార్పు రావడం లేదు. మే నెలలో రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళిన తర్వాత వరంగల్ డిక్లరేషన్‌తో ప్రజల్లోకి చొచ్చుకువెళుతుందనుకున్న పార్టీలో వారం, పది రోజుల హడావిడి తప్ప ఏమీ కనిపించలేదు. తమ సిట్టింగ్ సీటు మునుగోడుకు ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలో సత్తా చాటుతుందనుకుంటే ముక్కి మూలిగి డిపాజిట్ దక్కించుకోగలిగింది. ఇక అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా పన్నెండు రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర చేస్తే ఆ సందర్భంలో కనిపించిన కాసింత ఉత్సాహం.. ఆ వెంటనే చల్లారిపోయింది. షరామామూలుగా కాంగ్రెస్ నేతల వలస కొనసాగుతూనే వుంది. దాంతో హస్తం హస్తవాసిలో ఏమాత్రం మార్పు లేదని రాజకీయ విశ్లేషులు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో పార్టీని చంపుకుని మరీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరిస్తే ఇక్కడా అధికారంలోకి ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేకపోవడం కాంగ్రెస్ పార్టీ దుస్థితిని చాటుతోంది. తెలంగాణ ఇచ్చామన్న నినాదంతో, తమ పట్ల కనీసం ఓ విడతనైనా కృతఙ్ఞత చూపాలన్న ప్రచారంతో ప్రజల వద్దకు వెళ్ళలేకపోవడం తెలంగాణ కాంగ్రెస్ నేతల చారిత్రాత్మక తప్పిదమని చెప్పకతప్పదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపుల మయం. పార్టీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కనిపిస్తుంది. పైకి ఐక్యంగా కనిపిస్తూనే ఎవరికి తోచిన విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన నాయకుని హయాంలో పార్టీలో అసమ్మతి నేతలున్నా నోరు మెదపకుండా చేశారు. పి. జనార్దన్ రెడ్డి, వి.హనుమంతరావు, జెసీ దివాకర్ రెడ్డి లాంటి నేతలు లోలోపల అసంతృప్తి, అసమ్మతితో రగిలిపోయినా ఏనాడు నోరు తెరిచి బాహాటంగా వ్యాఖ్యలు చేయలేని పరిస్థితిని వైఎస్ఆర్ ఆనాడు కల్పించారు. పార్టీని దాదాపు తన కనుసన్నల్లో పెట్టుకున్నారు. సోనియా లాంటి అధినేత్రి ఒకానొక సందర్బంలో తెలంగాణ ఇద్దామంటే తన వ్యూహాలతో అడ్డుకున్నారు. 2004లో ఇచ్చిన కమిట్‌మెంటును సోనియా వాయిదా వేయడానికి కారణం వైఎస్ఆర్ అన్నది జగమెరిగిన సత్యం. కానీ ఆయన హఠాన్మరణం ఏపీ రాజకీయాలను ఒక్కసారి మార్చి వేసింది. తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన కొణిజేటి రోశయ్యకు పెద్దగా పట్టు లేకపోవడం, వీక్ సీఎంగా ఆయన్ను గమనించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపి, తెలంగాణ ఉద్యమాన్ని మరో మలుపు తిప్పడంతో పరిస్థితులు మారిపోయాయి. 2010 తర్వాత మారిన పరిణామాలు రోశయ్య తర్వాత లక్కీగా సీఎం అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్‌లో తనదైన శైలిలో పని చేసినా.. తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రించలేకపోయారు. దరిమిలా రాష్ట్ర విభజనకు అడుగులు పడ్డాయి. ఓవైపు రాష్ట్ర విభజన అనివార్యమైన పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి వేసిన అడుగులు ఆశ్చర్యాన్ని రేకెత్తించాయి. కాంగ్రెస్ పార్టీ అటు ఏపీలోను, ఇటీ తెలంగాణలోను హీన స్థితికి పడిపోవడానికి కారణమయ్యాయి. ఇదంతా గతం. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ లాగేసుకుంటున్నా పార్టీ రాష్ట్ర నాయకత్వంగానీ, హైకమాండ్ గానీ ఏమీ చేయలేకపోయింది. చివరికి పార్టీలో సీనియర్లు ఎందరో వున్నా పట్టుమని రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం లేని, తెలంగాణలో కుదేలైపోయిన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఈ చర్య సహజంగానే సీనియర్ నేతలకు నచ్చకపోయినా కొందరు సర్దుకుపోయారు.. మరికొందరు అడపాదడపా అసంతృప్తి వెళ్ళగక్కుతూనే వున్నారు. జోరుగా రాజీనామాలపర్వం ఇవన్ని కాంగ్రెస్ పార్టీలో షరామామూలే. కాంగ్రెస్‌లో ఎవరి ఎజెండా వారిదే. అసలే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తక్కువేమీ కాదు. శతాబ్ధానికిపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా బయటి శత్రువులు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అందులో గ్రూపు రాజకీయాలే చాలన్న సామెతను నిజం చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. నాయకుల్లో ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మర్రి శశిధర్‌రెడ్డి ఆ పార్టీకి రాంరాం చెప్పారు. పార్టీలో పరిస్థితి దిగజారిపోతోందంటూ, రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీలు వేణుగోపాల్‌, మాణిక్యం ఠాగూర్‌పైనా మండిపడ్డారు. వారిద్దరూ హైకమాండ్‌కు ద్రోహం చేశారని విమర్శించారు మర్రి. తాను త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు అయినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అన్ని ఎన్నికలు ఓడిపోతూ వచ్చిందన్నారు. రేవంత్‌పై సీరియస్ ఆరోపణలు తెలంగాణలో పీసీసీ అధ్యక్షులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడి పదవి కావాలంటే దాదాపు 25 కోట్లు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సోనియాగాంధీ పట్ల సానుకూలత వ్యక్తం చేసినప్పటికి మిగిలిన నాయకులపై విమర్శలు గుప్పించారు మర్రి శశిధర్ రెడ్డి. చాలా బాధతో తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడికి లేఖ రాస్తున్నానని, సోనియా గాంధీకి కూడా లేఖ రాశానన్నారు. పార్టీలో ప్రస్తుత పరిస్థితులను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పార్టీలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్‌ ఫెయిలైందని విమర్శించారు. గళమెత్తుతున్న అసమ్మతి నేతలు గతంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ నోటీసులు ఇచ్చింది. 10 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలంటూ వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్ లీకైంది. అయితే ఇప్పటి వరకు వెంకట రెడ్డి వివరణ ఇచ్చారా లేదా అన్నది ఇదమిత్తంగా తేలని పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్‌కు కష్టాలు పెరుగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తీరుకు వ్యతిరేకంగా అనేక మంది నేతలు గళమెత్తుతున్నారు. ఇంకొందరు పార్టీని వీడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా పలువురు పార్టీలు మారితే ఏతావాతా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీనే. గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ అంశంపై పార్టీ నాయకత్వానికి వివరించేందుకు సోనియా, రాహుల్ అపాయింట్‌మెంట్ కూడా అడిగారు. మరోసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీసీపై సంచలన కామెంట్స్‌ చేశారు. గాంధీభవన్‌లో మీటింగ్‌ పెట్టాల్సిందిపోయి ఇళ్లల్లో కూర్చుని జూమ్‌ మీటింగ్‌ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. జూమ్‌ మీటింగ్‌ పెట్టడానికి ఇదేమైనా కంపెనీనా అని ప్రశ్నించారు. నేతలు పార్టీ మారకుండా చూడాల్సిన బాధ్యత పీసీసీకి లేదా?. అందరూ పార్టీ నుంచి వెళ్లిపోయాక గాంధీభవన్‌లో ఏం చేస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. జనం ఎజెండా.. ఐకమత్య పోరు వరుస ఓటములతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన పార్టీ.. అవి ప్రత్యేక ఎన్నికలు అని సర్దిచెప్పుకుంది. తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో సిట్టింగ్ స్థానం ఎలాగైనా గెలవాలి అని కసరత్తు చేసినా చచ్చిచెడి డిపాజిట్ మాత్రం దక్కించుకుంది. నిజానికి మునుగోడు ఉపఎన్నికలపై అందరికంటే ముందే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయినా ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. పార్టీ వరుస ఓటముల నుంచి కోలుకునేందుకు పార్టీ ఛీఫ్ వరుస రివ్యూలు చేస్తున్నారు. ఇప్పటి నుండి ఏం చేయాలి అనే దానిపై తాజాగా మరో ఫోకస్ పెట్టింది. ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎజెండాగా మలుచుకుని ప్రత్యక్ష పోరాటాలను చేయాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. మరో పది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే బీజేపీలో లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ తాజాగా చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. తగులుతున్న ఎదురు దెబ్బలతో, జరుగుతున్న పరిణామాలతో, ఎదురవుతున్న షాకులతోనైనా టీపీసీసీ విధాన నిర్ణయాల్లో మార్పు రాకపోతే పార్టీ విజయాల బాట పట్టడం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మధ్యాహ్నం పూట కొన్ని రకాల ఆహారాలను తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మూడు పూటలా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. నిజమే కానీ గజిబిజీ లైఫ్ కారణంగా కొంతమంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే.. మరికొంత మంది రాత్రిపూట తినడం మానేస్తుంటారు. కానీ అందరూ మధ్యాహ్నం పూట ఖచ్చితంగా తింటుంటారు. అయితే ఉదయం, రాత్రి కంటే మధ్యాహ్నం పూటే ఎక్కువగా ఫుడ్ ను తింటారట. దీనివల్ల బరువు పెరగడంతో పాటుగా నిద్రమత్తుగా కూడా ఉంటుంది. అందులోనూ మధ్యాహ్నం పూట కొన్ని రకాల ఆహారాలను అసలే తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి. మధ్యాహ్నం పూట ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకుందాం పదండి.. నూడుల్స్, పాస్తా మధ్యాహ్నం పూట కూడా పాస్తా, నూడుల్స్ మొదలైనవి తినే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ టైంలో వీటిని అస్సలు తినకూడదు. నోటికి రుచిగా అనిపించినా వీటిలో కార్పస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి బరువు పెరగడానికి దారితీస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వీటిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. జ్యూస్ జ్యూస్ లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. అయినప్పటికీ వీటిని మధ్యాహ్నం పూట తాగడం అస్సలు మంచిది కాదు. లంచ్ టైంలో జ్యూస్ లను తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఈ జ్యూస్ లు ఆకలిని పెంచుతాయి. అందులోనూ వేయించిన ఆహారాలనే తినాలన్న కోరిక పుడుతుంది. ఇది కొన్నిసార్లు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా కలిగిస్తుంది. బర్గర్ బర్గర్లు, పిజ్జాలు, శాండ్ విచ్ లు మొదలైన ఫాస్ట్ ఫుడ్ ఫుడ్స్ ను మధ్యాహ్నం పూట అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మీ శరీరంలో కొవ్వు విపరీతంగా పెరుగుతుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. అంతేకాదు ఊబకాయం కూడా పెరుగుతుంది. కాబట్టి కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు లైంచ్ టైం లో ఎట్టిపరిస్థితిలో తినకండి. వీలైనంత ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్నే తినండి. ఆరోగ్యంగా ఉంటారు. soup సూప్ కాఫీ, టీ లు తాగిన తర్వాత చాలా మంది సూప్ లను తాగుతుంటారు. నిజానికి ఆరోగ్యకరమైన సూప్ లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే భోజనానికి ముందు సూప్ ను తాగుతుంటారు. సూప్ తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇక సాయంత్రం పూట కూడా సూప్ ను తాగేవారున్నారు. అయితే సూప్ లను మధ్యాహ్నం పూట తాగడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో సూప్ తాగితే ఆకలి పెరుగుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు మధ్యాహ్నం పూట సూప్ తాగకపోవడమే మంచిది.
దళపతి విజయ్ -వంశీపైడిపల్లి దిల్ రాజు- పీవీపీ భారీ చిత్రంలో బిగ్ స్టార్ కాస్ట్ – 2023 సంక్రాంతికి సినిమా గ్రాండ్ రిలీజ్ Vijay Thalapathy: దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మికా మందన్న, విజయ్ సరసన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భారీతారాగణం కనువిందు చేయనుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలలో సీనియర్ స్టార్లు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ కనిపించనున్నారు. వీరితో పాటు.. శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ఇతర కీలక పాత్రలలో సందడి చేయనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. వంశీ పైడిపల్లితో పాటు హరి,అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. భారీతారాగణం, అత్యున్నత సాంకేతిక బృందం కలసి పనిచేస్తున్న ఈ చిత్రం దళపతి విజయ్ కెరీర్లో భారీ అంచనాలు వున్న సినిమాగా రూపుదిద్దుకుంటుంది. తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు
కేసముద్రంలో రావణవధ నిర్వహిస్తున్న నిర్వాహకులు, మహబూబాబాద్‌ దసరా వేడుకల్లో రావణాసురుడి బొమ్మ దగ్ధమవుతున్న దృశ్యం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు ఎస్పీ కార్యాలయంలో ఆయుధపూజ చేపట్టిన ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ రావణవధ నిర్వహించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, అక్టోబరు 6: జిల్లా వ్యాప్తంగా బుధవారం దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఆయా మం డల కేంద్రాలు, గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు సోరకాయలను నరికి రావణవధ, దసరా వేడుకలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హన్మంతునిగడ్డ వద్ద మునిసి పాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకల కు ముసినిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ని ర్వహించిన ఈ కార్యక్రమా నికి ముఖ్యఅ తిథిగా ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ హాజరై జ్యోతిప్రజ్వళన చేసి రావణసురిడి రూపంలో ఏర్పా టు చేసిన ప్రతిమకు నిప్పంటించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నా యక్‌ మాట్లాడారు. రాబోయే దసరా వేడుకలను స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించేందుకు ఏ ర్పాటు చేస్తామన్నారు. మానుకోట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నా రు. మానుకోట జిల్లా ప్రజలు సుఖః సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండే విధంగా చూడాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్యాన్స్‌ పోటీలు నిర్వహించగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన చిన్నారులకు బహుమతు లను అందజేశారు. కార్యక్రమంలో ము నిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ఫరీద్‌, మునిసపిల్‌ కమిషనర్‌ ప్రసన్నారాణి, స్థానిక వార్డు కౌన్సిలర్‌ హర్షిక రావిష్‌, వార్డు కౌన్సిలర్లు మార్నేని వెంకన్న, దండెబోయిన బుజ్జి వెం కన్న, చిట్యాల జనార్దన్‌, బోనగిరి గంగాధర్‌, డీఈ ఉపేందర్‌, వ్యాఖ్యాత దాసరి ప్రసాద్‌ పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో.. జిల్లా ఎస్పీ కార్యాలయంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మాట్లాడుతూ...చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని, ప్రజలంతా సుఖఃసంతోషాలతో ఉండాలన్నారు. నిత్యం శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల మన్ననలను పొందాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సదయ్య, రఘు, ఏఆర్‌ డీఎస్పీ జనార్దన్‌రెడ్డి, ఆర్‌ఐలు నరసయ్య, పూర్ణచందర్‌, లాల్‌, బాబు, సురేష్‌, సీఐ రవీందర్‌, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని పోతులూరి వీరబ్రహేంద్రస్వామి దేవాలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, మునిసపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ ఫరీద్‌, వార్డు కౌన్సిలర్‌ ఎడ్ల వేణుమాదవ్‌, దేవాలయ చైర్మన్‌ పమ్మి సనాతనచారి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, మాధవాచారి పాల్గొన్నారు. భక్తమార్కండే య, శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామి, , శ్రీమహా గాయత్రీదేవి ఆలయం, వేణుగోపాల స్వామి దేవాలయాల్లో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ మండలాల్లో ఇలా... మరిపెడ మండల పరిషత్‌ ఆవరణలో నిర్వహించిన దసరా వేడుకల్లో మానుకోట ఎంపీ మాలోతు కవిత, డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడి పుడి నవీన్‌రావు, అచ్యుతరావు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సింధూరకుమారి, ఎంపీపీ అరుణరాంబా బు, జడ్పీటీసీ శారదరవీందర్‌ పాల్గొన్నారు. మరిపెడ, చిన్నగూడూరు పోలీస్‌స్టేషన్‌లలో పోలీసులు అయుధపూజ నిర్వహించారు. సీఐ సాగర్‌, ఎస్సై పవన్‌, సంతోష్‌, ఝాన్సీ, చిన్నగూడూరు ఎస్సై రవికుమార్‌ పాల్గొన్నారు. దంతాలపల్లి మండలంలోని కుమ్మరికుంట్ల, దాట్ల, వేములపల్లి, రామనుజపురంలో రావణవధ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ఉమ, సర్పంచ్‌ కృష్ణ, శైలజ, సుష్మిత పాల్గొన్నారు. నర్సింహులపేట మండల కేంద్రంలో రాజరాజేశ్వర ఆలయం, వెంకటేశ్వరస్వామి దేవస్థాన ఆవరణలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక హైస్కూల్లో రావణవధ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రజితరాంరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.పెద్దవంగర మండలంలోని వడ్డెకొత్తపల్లిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌.సుధాకర్‌రావు, ముత్తినేని శ్రీనివాస్‌, మల్లికార్జునాచారి, శ్రీనివాస్‌, కుషాల్‌, యాకన్న, విజయ్‌, సుభాష్‌, సతీష్‌, కుమార్‌, నవీన్‌, మహేందర్‌, మండల కేంద్రంలో పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ వి.రాంచంద్రయ్యశర్మ, శ్రీరాంసుధీర్‌, శ్రీనివాస్‌, శ్రీరాం రాము, యాకయ్య, లింగమూర్తి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. తొర్రూరు మండలం సోమారం, జమస్తాన్‌పురంలో రావణవధ కార్యక్రమం నిర్వహించారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ కాకిరాల హరిప్రసాద్‌, సర్పంచులు సంపత్‌, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. గార్లలో సర్పంచ్‌ అజ్మీర భన్సీలాల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు గంగావత్‌ లక్ష్మణ్‌నాయక్‌, సర్పంచులు డి.సక్రు, భూక్య మోతీలాల్‌, మాలోతు జ్యోతి, ఎంపీటీసీలు శీలంశెట్టి రమేష్‌, భట్టు నాగరాజు, గుండెబోయిన నాగమణి, మాలోతు వెంకట్‌లాల్‌, ధనియాకుల రాజకుమారి, అధికారులు ఎంపీడీవో రవీందర్‌, తహసీల్దార్‌ రాము పాల్గొన్నారు. బయ్యారంలో పోలీస్‌స్టేషన్‌లో ఆయుధపూజ నిర్వహించారు. సీఐ బాలాజీ, ఎస్సై రమాదేవి పాల్గొన్నారు. డోర్నకల్‌లో రైల్వే ఉద్యోగులు వారి కార్యాలయాల్లో పూజలు నిర్వహించా రు. డోర్నకల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ వెంకటరత్నం, ఎస్సై రవికుమార్‌లు ఆయుధపూజ నిర్వహించారు. శివకేశవ క్షేత్రంలో (పంచముఖ లింగేశ్వరస్వామి) ఆలయంలో 20 అడుగుల రావణవధ నిర్వహించారు. కేసముద్రం, వెంకటగిరి, ఉప్పరపల్లి, ఇంటికన్నె గ్రామాల్లో రావణవధ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, సర్పంచులు భట్టు శ్రీను, దార్ల రాంమ్మూర్తి, గంట సంజీవరెడ్డి పాల్గొన్నా రు. నెల్లికుదురులో సర్పంచులు బీరవెల్లి యాదగిరిరెడ్డి, మునిగలవీడులో నల్లాని నవీన్‌రావు, ఎర్రబెల్లిగూడెంలో బొమ్మెర అశోక్‌, చిన్నముప్పారంలో చీకటి ప్రవీన్‌, చిన్ననాగారంలో జి.జైపాల్‌ రెడ్డి, మేచరాజుపల్లిలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి పాల్గొన్నారు. కొత్తగూడెం కోనాపురంలో ఓడీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, సాధిరెడ్డిపల్లిలో జడ్పీటీసీ పుష్పలతశ్రీనివాస్‌, ఓటాయిలో విజయరూప్‌సింగ్‌, బత్తులపల్లిలో సొసైటీ వైస్‌ చైర్మన్‌ ఈసం కమలమ్మస్వామి, సర్పంచులు ఈసం కాంతమ్మస్వామి, వజ్జ వెంకటలక్ష్మిసురేందర్‌, కొత్తగూడలో రణధీర్‌, ఎంపీటీసీలు మోకాళ్ల సంతోషరాణివెంకటేష్‌, స్వప్నలింగన్న పాల్గొన్నారు. కురవి గ్రామ నడిబొడ్డున భూముల వేణు సొరకాయ నరికి ఉత్సవాలు ప్రారంభించారు. అనంతరం పాలపిట్టను చూసేందుకు గ్రామ పొలిమేరల్లోకి ప్రజలు తరలివెళ్లారు. అనంతరం కురవి ఆలయంలో జమ్మిచెట్టుకు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నూతక్కి పద్మానర్సింహారావు, ఎంపీటీసీ చిన్నం భాస్కర్‌, ఉపసర్పంచ్‌ సంగెం భరత్‌, వార్డు సభ్యులు సాంబశివరావు, మల్లికార్జున్‌, ఇరుగు వెంకన్న పాల్గొన్నారు.
Gates' daughter Jennifer Marriage: ప్రపంచ కుబేరుని కూతురు పెళ్లంటే అస్సలు తగ్గేదేలేదంటూ అంగరంగ వైభవంగా చేసేయరూ. కానీ బిల్‌గేట్స్‌కి ఆ అవకాశం దక్కలేదు. X Gates' daughter Jennifer Marriage: మన హోదాని, దర్పాన్ని నలుగురికీ చూపించాలంటే పెళ్లికి మించిన పెద్ద వేడుక ఏముంటుంది. అందునా ప్రపంచ కుబేరుని కూతురు పెళ్లంటే అస్సలు తగ్గేదేలేదంటూ అంగరంగ వైభవంగా చేసేయరూ. కానీ బిల్‌గేట్స్‌కి ఆ అవకాశం దక్కలేదు. సింపుల్‌గా రూ.14 కోట్లతో కానిచ్చేశారు. మన ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ తన గారాల పట్టి ఇషా అంబానీ వివాహన్ని 200 కోట్లు ఖర్చుపెట్టి చేసినట్లు సమాచారం. మరి ప్రపంచ కుబేరుడు ఇంకెంత ఖర్చు పెట్టాలి. కరోనా సీజన్ వారి వివాహ వేడుకల్ని కట్టడి చేసింది. తక్కువ మంది అతిధులతో తక్కువ ఖర్చుతో కొద్ది రోజుల క్రితం బిల్ గేట్స్ కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ గేట్స్ వివాహం జరిగింది. ఆమె స్నేహితుడు, ప్రియుడు, హార్స్ రైడర్ అయిన నాయెల్ నాజర్‌తో జెన్నిఫర్ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన పీపుల్ మేగజైన్ ధృవీకరించింది. శనివారం మధ్యాహ్నం న్యూయార్క్‌ ఉత్తర సేలం కుటుంబానికి చెందిన 142 ఎకరాల ఎస్టేట్‌లో వివాహ వేడుక జరిగింది. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పటి నుంచి నాజర్, జెన్నీఫర్ ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు గేట్స్ దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గేట్స్ దంపతులు విడిపోవడంతో.. కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. గేట్స్ కూతురు వివాహానికి ఒక రోజు ముందు హాజరై పెళ్లి ఏర్పాట్లలో పాల్గొన్నారు.
PawanKalyan: ఒక డీసెంట్ క్యారెక్టర్ తో అందమైన హావభావాలతో.. ఎలాంటి అంగ ప్రదర్శన లేకుండా సినీ ప్రేక్షకులను మెప్పించడం కొంచెం కష్టమే. ఇక దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి నటీమణులను అంతగా లెక్కలోకి తీసుకోరు. అయినప్పటికీ తన అద్భుతమైన అభినయంతో, సుస్వాగతం వంటి సినిమాతో మంచి హిట్ కొట్టింది హీరోయిన్ దేవయాని. పవన్ కళ్యాణ్ తొలినాళ్లలో తీసిన సుస్వాగతం అంత హిట్ వెనకాల దేవయాని పాత్ర మరువలేనిది. దేవయాని తెలుగు తో పాటు.. తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ భాషలలో మొత్తంగా సుమారు 75 సినిమాల్లో నటించింది. వీటిల్లో చాలా సినిమాలు విజయాలు సాధించాయి. మంచి పేరు, క్రేజ్ తీసుకొచ్చాయి. వీటన్నింటిలో కూడా దేవయాని తన అభినయంతో మాత్రమే అలరించింది. ఎక్కడ అందాల ఆరబోత, అంగ ప్రదర్శన చేయలేదు. అదే సమయంలో సౌందర్య, రంభ, రాశి వంటి వారు గ్లామర్, అండ్ల ఆరబోతతో మంచి కమర్షియల్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అదే మైనస్ పాయింట్ ఆ? ఇక మిగతా తోటి తారలు అందాల ఆరబోత, అంగాల ప్రదర్శనతో ఊపుఊపుతున్న తరుణంలో అందాల ఆరబోతకు దూరంగా ఉన్న దేవయానికి ఆ అంశమే మైనస్ పాయింట్ గా మారిందని అంటున్నారు. మన దగ్గర సినీ మేకర్స్ అయినా, ప్రేక్షకులు అయినా చూసేది అందాల ప్రదర్శననే. అందుకే దేవయానిని దర్శక నిర్మాతలు పట్టించుకోవడం మానేశారు. టాలెంట్, ప్రతిభలతో పాటు అందాల ప్రదర్శన కూడా ఒక ఖచ్చితమైన క్వాలిటీగా మారిపోయిన తరుణంలో దేవయాని అవకాశాలు పొందలేకపోయింది. ఇదే తన సినీ కెరీర్ ని వెనుకంజ వేసేలా చేసిందని టాక్. అదే సమయంలో మ్యాచ్న్హి వెలుగు వెలిగిన హీరోయిన్లకు కలిసివచ్చిన అంశం అందాల ఆరబోతనే..!
మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్రీజు దాటబోయిన జోస్ బట్లర్‌... ‘నేను దీప్తిని కాదు, అయినా రనౌట్ చేస్తా..’ అంటూ హెచ్చరించిన మిచెల్ స్టార్క్... వీడియో వైరల్ కావడంతో స్టార్క్‌పై విమర్శల వర్షం... Chinthakindhi Ramu First Published Oct 15, 2022, 5:48 PM IST ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఉండే నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యం చూపించిన ఆసీస్, సెడ్జింగ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌. తాజాగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్‌లో ఇలాంటి నోటి దురుసుతోనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్... ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య కాన్‌బెర్రాలో జరిగిన మూడో టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో డకౌట్ కాగా 19 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ని ప్యాట్ కమ్మిన్స్ అవుట్ చేశాడు... 41 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 65 పరుగులు చేసిన జోస్ బట్లర్‌తో పాటు 10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన మిచెల్ స్టార్క్, నాన్ స్ట్రైయికింగ్‌లో ఉన్న జోస్ బట్లర్‌ బాల్ వేయకముందే క్రీజు దాటడాన్ని గమనించి హెచ్చరించాడు... క్రీజులో ఉండాల్సిందిగా జోస్ బట్లర్‌ని హెచ్చరించిన మిచెల్ స్టార్క్... ‘ఐ యామ్ నాట్ దీప్తి బట్ ఐ క్యాన్ డూ ఇట్... (నేను దీప్తిని కాను, అయినా నేను అవుట్ చేస్తా)...’ అంటూ చేసిన వ్యాఖ్యలు స్టంప్ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మన్కడింగ్‌ని ఐసీసీ ఎప్పుడో రనౌట్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బౌలర్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైయికర్ క్రీజు దాటితే ఎలాంటి హెచ్చరిక లేకుండా రనౌట్ చేయొచ్చని ఐసీసీ నిబంధనల్లో సవరణలు కూడా చేసింది... అలాంటప్పుడు ‘క్రీజు దాటకు రనౌట్ చేస్తా...’ అని చెప్పి ఉంటే సరిపోయేది. మధ్యలో దీప్తి ప్రస్తావన తేవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ‘నేను ఆమెలా కాదు...’ అంటే మిచెల్ స్టార్క్ ఉద్దేశం ఏంటి? ఆమె క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందనా? లేక దీప్తి చేసిన పని తప్పు అనా... లేక ఇంకేదైనా? అంటూ కామెంట్లు పెడుతూ మిచెల్ స్టార్క్‌ని టార్గెట్ చేస్తున్నారు అభిమానులు... ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన మూడో వన్డేలో దీప్తి శర్మ, చార్లీ డీన్‌ని నాన్ స్ట్రైయికర్ ఎండ్‌లో రనౌట్ చేసింది. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు, చార్లీ డీన్‌పైనే ఆశలు పెట్టుకోవడం, ఆమె ఇలా అవుట్ కావడంతో దీప్తి శర్మను టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ మీడియా వరుస కథనాలు ప్రచురించింది. ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ పురుష క్రికెటర్లు కూడా దీప్తి శర్మ చేసిన పనిని తప్పుబడుతూ వరుస ట్వీట్లు చేశారు... ఈ విషయంపై కొన్ని వారాల పాటు చర్చ నడిచింది. మళ్లీ ఇప్పుడు మిచెల్ స్టార్క్ ఈ విధంగా దీప్తి శర్మ ప్రస్తావన తీసుకొచ్చి, మరోసారి ఈ వివాదాన్ని లేపాడు. మొదటి టీ20 మ్యాచ్‌లో క్యాచ్ అందుకునేందుకు వస్తున్న మార్క్‌ వుడ్‌ని చేతులతో లాగుతూ అడ్డుకున్న ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ వివాదాల్లో ఇరుక్కున్నాడు. తాజాగా అనవసరంగా దీప్తి శర్మ పేరును ప్రస్తావించి, మిచెల్ స్టార్క్ వివాదాల్లో ఇరుక్కోవడం విశేషం.. జోష్ బట్లర్‌‌ని మిచెల్ స్టార్క్ మన్కడింగ్ రనౌట్ చేసి ఉన్నా ఇంత పెద్ద రచ్చ జరిగేది కాదు. ఇప్పటికే ఈ విధంగా రెండు సార్లు పెవిలియన్ చేరాడు జోస్ బట్లర్. 2014లో లంక క్రికెటర్ సచిత్ర సెననయకే చేతుల్లో ఈ విధంగా రనౌట్ అయిన జోస్ బట్లర్, 2019 ఐపీఎల్‌లోనూ ఇదే విధంగా పెవిలియన్ చేరాడు... 2019లో క్రీజు దాటిన జోస్ బట్లర్‌ని రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా రనౌట్ చేశాడు. ఆ సమయంలో కూడా ఇంగ్లీష్ మీడియా, అశ్విన్‌పై ద్వేషాన్ని వెళ్లగక్కింది. అశ్విన్ చేసిన పని క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని క్రికెటర్లు కామెంట్లు చేశారు. అయితే తాను చేసిన పని, ఐసీసీ రూల్ బుక్స్‌లో ఉందని గట్టిగా వాదించిన రవిచంద్రన్ అశ్విన్, విమర్శకులకు తన స్టైల్‌లో గట్టి సమాధానం చెప్పాడు..
Dec 20, 2021 food tips for pregnant women, immunity booster food, pregnant women food tips, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి Please Share It Pregnant Women : చలికాలం వచ్చిందంటే చలి కారణంగా జనం బలి అవుతారు. ఇది గర్భవతిగా ఉన్న లేదా ఆశించే మహిళలకు ఎక్కువగా వస్తుంది. వారు జలుబు మరియు ఫ్లూ, వైరల్ మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు. గర్భిణీ స్త్రీలు(Pregnant Women) కూడా పొడి మరియు పొరలుగా ఉండే చర్మాన్ని ఆశించవచ్చు. సీజన్ మార్పు కారణంగా, వారి రోగనిరోధక శక్తి సులభంగా రాజీపడవచ్చు మరియు వారు అనారోగ్యానికి గురవుతారు.సమతుల్య ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా, మీరు ఈ సమస్యలన్నింటినీ దూరంగా ఉంచవచ్చు. మీరు మీ ఆహారంలో చేర్చుకునే అన్ని రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల జాబితా ఇక్కడ ఉంది: వెల్లుల్లి : చాలా మంది గర్భిణీ స్త్రీలు 9 నెలల పాటు ఉబ్బరం మరియు గ్యాస్ట్రిక్ అనుభవాన్ని అనుభవిస్తారు. వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది గ్యాస్ నుండి ఉపశమనం మరియు శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. Also Read : మీ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడే 5 ఆహారాలు అల్లం : అల్లం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంది. మార్నింగ్ సిక్నెస్ మరియు వికారం నుండి ఉపశమనం అందించడంలో అల్లం సహాయపడుతుంది. మీ ఆహారంలో అల్లం చేర్చడం ద్వారా, మీరు కడుపు సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. అల్లం సులభంగా జీర్ణక్రియను పెంచడానికి ప్రసిద్ధి చెందింది. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు కూడా. పసుపు : పసుపు యాంటీ వైరల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలతో నిండి ఉంది. చలికాలంలో పసుపు పాలు తాగడం వల్ల గర్భిణీ స్త్రీలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, పసుపు పాలు గర్భధారణ సమయంలో జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. Also Read : మధుమేహ వ్యాధిగ్రస్తులకు వ్యాయామం ఎలా ఉపయోగపడుతుంది? గూస్బెర్రీ : జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మరియు ఇది సహజమైన డిటాక్సిఫైయర్. గర్భిణీ స్త్రీలకు, ఐరన్ తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది వారి బిడ్డకు మరియు త్వరలో తల్లి కాబోయే వారికి బలాన్ని అందిస్తుంది. గూస్బెర్రీ ద్వారా ఇనుమును గ్రహించడం సులభం. ఏ ఇతర పదార్ధం చేయలేని రోగనిరోధక శక్తిని జామకాయ అందిస్తుంది. పాలు : పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఆవు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆవు పాలు శీతాకాలంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. లాక్టోఫెర్రిన్ యొక్క ఉనికి వైరల్ మరియు శరీర కణాల మధ్య పరస్పర చర్యకు అంతరాయం కలిగిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు గుంటూరు కు బయలు దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లాస‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ప్రారంభం టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! You are here హోం » వార్తలు » నెల్లూరులో వైయ‌స్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ నెల్లూరులో వైయ‌స్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ 26 Sep 2022 5:00 PM నెల్లూరు: వై.య‌స్.ఆర్. చేయూత కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు సమీపంలో గల ఎం.సి.ఎస్. కళ్యాణ మండపంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ చెక్కుల‌ను పంపిణీ చేశారు. నగర నియోజకవర్గంలోని లబ్దిదారులకు మూడో విడత ఆర్ధిక సాయం పంపిణీ కింద దాదాపు రూ.19 కోట్ల చెక్కును అందజేసి, ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎం.డి.ఖలీల్ అహ్మద్, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, మెప్మా పిడి రవీంద్ర, నగర నియోజకవర్గ వై.ఎస్.ఆర్.సి.పి. కార్పొరేటర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
Telugu News » Photo gallery » Technology photos » Lenovo launches new tab in india Lenovo tab m10 plus (3rd gen) price and features Telugu Tech News Lenovo tab m10 plus (3rd gen): భారత మార్కెట్లోకి లెనోవో కొత్త ట్యాబ్‌.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు.. లెనోవో నుంచి కొత్త ట్యాబ్‌ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్‌ ధరలో ట్యాబ్‌ కోసం చూస్తున్న వారికి బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌10 ప్లస్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి.. Oct 01, 2022 | 7:32 PM Narender Vaitla | Oct 01, 2022 | 7:32 PM ప్రముఖ సంస్థ లెనోవో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌10 ప్లస్‌ (3rd gen) పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. 1 / 5 10.61 ఇంచెస్‌తో కూడిన భారీ 2కే డిస్‌ప్లే ఈ ట్యాబ్‌ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్‌ వైఫై, సిమ్‌కి సపోర్ట్‌ చేసే వెర్షన్స్‌లో ఇచ్చారు. 2 / 5 స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ట్యాబ్‌లో పిల్లల కోసం ప్రత్యేకమైన కంటెంట్ ఫిల్టర్స్, సెఫ్టీ కంట్రోల్స్, ప్రైవసీ సపోర్ట్ ఉండే గూగుల్ కిడ్స్ స్పేస్‌ను అందించింది. 3 / 5 కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం కూడా 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీకి సపోర్ట్ చేసే నాలుగు స్పీకర్లను ఇచ్చారు. 4 / 5 ధర విషయానికొస్తే ఈ ట్యాబ్‌ వైఫై ఓన్లీ మోడల్ ధర రూ.19,999గా ఉంది. వైఫై+LTE వేరియంట్ రూ.21,999 ధరకు అందుబాటులోకి వచ్చింది.
వైద్య ఆరోగ్య విశ్వాలయానికి ఎన్ టి ఆర్ పేరు తొలగించినందుకు మనస్తాపంతో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్ష స్ధానం నుంచి వైఎల్ పి (డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్) వైదొలగడం ఒక సందేశంలా వుంది. ప్రభుత్వాన్ని నడుపుతున్న వారి అడ్డగోలుతనాన్ని వ్యతిరేకించే వారు రణమో శరణమో తేల్చుకోవాలని వైఎల్ పి పిలుపు ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఆరోగ్యమంటే ప్రజారోగ్యమని, వైద్య సేవలను కిందికి తీసుకువచ్చినపుడే ఇది సాధ్యమౌతుందని ఇందుకు వైద్యవిద్యలను విజ్ఞానాలను సమన్వయంగా క్రోడీకరించాలని ఎన్ టి ఆర్ తలపెట్టారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజిలు, నర్సింగ్ కాలేజిలు, ఇతర పారా మెడికల్ కాలేజీల అవి వున్న ప్రాంతపు యూనివర్సిటీల పరిధిలో వుండేవి. ఒకే రాష్ట్రంలో వున్న వైద్య విద్యా సంస్ధల కాలెండర్లలో తేడాలు పైచదువులకు వెళ్ళే సందర్భాల్లో విద్యార్థుల్ని అడ్డుపెట్టేవి. ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో వుండేవారు. ఈ రంగంలో వున్న పెద్దలు అకడమీషియన్లు సమస్యను వివరించినపుడు ఎన్ టి ఆర్ – రాష్ట్ర వ్యాప్తవ్యాప్తంగా అన్ని వైద్య, పారా వైద్య విద్యా సంస్ధల్నీ ఒకే పాలనా పర్యవేక్షణలో వుండేలా వైద్య విశ్వవిద్యాలయాన్ని స్ధాపించారు. యూనివర్సిటీకి అవసరమైన మెడికల్ కాలేజిని, టీచింగ్ హాస్పిటల్ నీ విజయవాడలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. తరువాత ఇదే నమూనాతో మరికొన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్రమంతటికీ ఒకే హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పుకున్నాయి. ఇది వైద్యవిద్యల్లో దేశానికే ఒక దిక్సూచిగా నిలచిన డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ చరిత్ర. వై ఎస్ ఆర్ పేరు పెడుతున్న జగన్ తో సహా ఎవరైనా ఈ చరిత్రను మార్చగలరా? మూడు దశాబ్దాల్లో వేల వేల మంది డాక్టర్లుగా, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లుగా, డెంటల్ సర్జన్లుగా, ఫిజియో ధెరపిస్టులుగా నర్సులుగా, పారామెడికల్ టెక్నీషియన్లుగా ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు తీసుకున్నారు. యూనివర్సిటీ పేరు మారిపోవడంతో వారి పరిస్ధితి ఏమిటి? మాతృసంస్ధతో లింకు తెగిపోయిన ఇలాంటి మెడికల్ అనాథలు బహుశ మరేరాష్ట్రంలో మరే దేశంలో కూడా వుండరుగాక వుండరు. జగన్ లాంటి పాలకుల చేతిలో పడితే 1000 ఏళ్ళుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విలసిల్లుతూ వుండేదా? తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాల పేర్లు మనకు తెలిసేవా? బెనరస్ హిందూ విశ్వవిద్యాలయం, ఆలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, రవీంద్రుడి విశ్వభారతి యూనివర్సిటీలు ఏమైపోయేవి? ఎవరైనా మంచి పనులు చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. చరిత్ర పుస్తకానికి పేరు మార్చేద్దామనుకునే వారు, చిల్లర మనుషులుగా, వివేక వికాసాలు లేని తుంటరులుగా చరిత్రహీనులైపోతారు. ప్రభుత్వ దుందుడుకు, తుంటరి పనులకు ఎవరైనా స్పందించవలసిందే. వైఎల్ పి రియాక్షన్ ఒక సందేశంగా వుంది. ఎన్ టి ఆర్ కుటుంబీకులతో సహా ఆయన అభిమానులు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా రియాక్ట్ కావలసిందే! మరో విషయం కూడా గుర్తుకొస్తున్నది. ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వం బాహాటంగా ఉల్లంఘిస్తున్న సందర్భంలో కామినేని శ్రీనివాస్, ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇలా రియాక్ట్ అయివుంటే కథ మరోలా వుండేది. ఆ ఇద్దరూ, మరెందరో కూడా సందర్భానికి వచ్చినపుడు ప్రతిస్పందించలేదు. వైఎల్ పి రియాక్ట్ అయ్యారు. అదే ఆయనకు వాళ్ళకు తేడా! ఇంతకీ! డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం వుంచుతుందా? కూల్చేస్తుందా?? #nrjy Posted on 02/09/2015 by Naveen ఇతనిలో ఫైరుమన వేదనని మనమే వింటున్నట్టు వుంటుంది పవన్ కల్యాణ్ మాటలన్నీ మనకితెలిసినవే అనిపిస్తుంది. అయినా విసుగురాదు. మన వేదనని మనమే వింటున్నట్టు వుంటుంది.మన ఆవేశాన్ని మనమే చూపిస్తున్నట్టు వుంటుంది. మన చుట్టూ వున్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనిపిస్తుంది. అతని మీద ఒక నమ్మకం హృదయం నుంచి ప్రవహిస్తున్నట్టు వుంటుంది. ఈ ఫీలింగ్స్ అన్నిటికీ భౌతిక సాక్ష్యంగా అనేక సార్లు వెంటు్రకలు నిక్కబొడుస్తాయి జనంలో ఆక్రోశాలు, ఆవేదనలు, ఉద్వేగాలు, సమాధానంలేని ప్రశ్నల్ని ముప్పై ఏళ్ళక్రితం ఎన్ టి రామారావు హృదయం నుంచి ప్రతిబింబించారు. రాజకీయ సాంప్రదాయాలను లాంఛనాలను విచ్ఛినం చేస్తూ అన్ని దుర్నీతులకూ కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగిన ఎన్ టి ఆర్ ని నిజజీవితంలోనూ హీరో అయ్యారు. అపుడు ప్రజలు తమను ఆయనలో చూసుకున్నారు. ఆ ఐడెంటిటీ ఆయనకు నాయకత్వాన్ని కట్టబెట్టింది. రాజకీయాల్లో పాలనలో సొంత కుటుంబంలో ఎన్ టి ఆర్ సాఫల్యాలు వున్నాయి. వైఫల్యాలు వున్నాయి. ఆయన ముగింపు దయనీయమే …అయినా స్వాతంత్యా్రనంతరం తెలుగునాట ఎన్ టి ఆర్ కు మించిన ప్రజానాయకుడు రాలేదు. చరిత్ర పునరావృతమౌతూంది. పవన్ కల్యాణ్ – ఎన్ టి ఆర్ ని తలపిస్తున్నారు. ఈ ఇద్దరి తొలిసభలకు చాలా పోలికలున్నాయి…తేడాలున్నాయి. అప్పటికి ఇప్పటికీ ఆర్ధిక, సామాజిక నేపధ్యాలు పోలికలేనంత మారిపోయాయి. మౌలికమైన రాజకీయనేపధ్యం దాదాపు మారలేదు. ఈ ప్రమేయాలన్నటినీ పరిగణనలోకి తీసుకుని చూసినపుడు మళ్ళీ ఒక ప్రజానాయకుడు ఉద్భవించాడన్న భావన కలుగుతోంది. రాజకీయాల్లోకి వస్తారని ఊరించి ఊరించి అపూర్వ జనసందోహంతో రాజకీయ ప్రవేశం చేసిన చిరంజీవి ఉపన్యాసం తొలిసభలోనే నిరుత్సాహపరచింది( ఏళ్ళతరబడి ఆయన మీద విపరీతంగా పెరిగిపోయిన ఎక్స్ పెక్టేషన్ అందుకు కారణం కావచ్చు) రాజకీయ సాంప్రదాయాలకు పద్ధతులకు మర్యాదలకు భిన్నంగా ప్రజాజీవితంలోకి వచ్చే వారిమీద విమర్శలు అతితీవ్రంగా వుంటాయి. సినిమా వాళ్ళకు రాజకీయాలేంటి? మొఖాలకు పూసుకునే రంగులు ఎంతకాలం నిలుస్తాయి? వగైరా సమస్యలను అపుడు ఎన్ టి ఆర్ ఎదుర్కొన్నారు. ఇపుడు పవన్ ఎదుర్కోవడం మొదలు పెట్టాడు ఎన్ టి ఆర్ ఉపన్యసించి వెళ్ళిపోయాక ఆ ప్రాంతంలో ఒక రోజంతా విమర్శలు చర్చలు మద్దతు మాటలూ వినబడేవి. ఇపుడు అవనీ్న టివిల్లోనే, ఫేస్ బుక్ లోనే కనబడుతున్నాయి. అప్పట్లో నాయింట్లో నేనూ నా భార్యా చాలాసారు్ల ఎన్ టి ఆర్ గురించి మాట్లాడుకున్నాం. ఈయన గెలిస్తే బాగుండును అనుకునే వాళ్ళం. ఎన్ టి ఆర్, పవన్ – ఈ ఇద్దరూ ఎవరి సి్క్రప్టులతోనో ఉపన్యసించినవారే. ఇద్దరి ఉపన్యాసాలూ విన్నంత సేపూ వేరువేరు సినిమాల్లో వారే చెప్పిన ఈ డైలాగులన్నీ మనకితెలిసినవే అనిపిస్తుంది. అయినా విసుగురాదు. మన వేదనని మనమే వింటున్నట్టు, మన ఆవేశాన్ని మనమే చూపిస్తున్నట్టు, మన చుట్టూ వున్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనపిస్తుంది. ఈ ఫీలింగ్స్ అన్నిటికీ భౌతిక సాక్ష్యంగా అనేక సార్లు వెంటు్రకలు నిక్కబొడుస్తాయి. అయితే- రాజశేఖరరెడ్డి చనిపోయింది మొదలు రాష్ట్రవిభజన జరిగేదాకా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాల్లో ప్రజలమైన మనకి ఉన్నది ఉన్నట్టు చూసే శక్తి నశించింది. మనం రాజకీయపార్టీల ఒట్లకు వేటలమైపోయాం. మనకితెలిసో తెలియకో కులం, మతం, ప్రాంతం కళ్ళజోళ్ళుతొడిగేసుకున్నాం. ఎవరేమిచెప్పినా వినకముందే అనుమానాల్ని పెంచేసుకుని ఆదిశగానే ప్రచారాలు కూడా చేసేస్తున్నాం ఎన్ టి ఆర్ హయాంలో కూడా ఇది చాలా పరిమితంగా జర్నలిస్టులు, రాజకీయవర్గాలు, సామాజిక వేత్తల్లోనే వుండేది. ప్రజలు మౌనంగా విని నిర్ణయానికి వచ్చేవారు. 24 గంటల న్యూస్ టివిల వల్ల, సోషల్ మీడియావల్లా ప్రజలకు ఇపుడు రెండు పాత్రలు సంక్రమించాయి. ఎవరికి వారు జీవించే సొంత పాత్ర. రెండు ఎవరికితోచిన అహగాహనను ఇతరులకు చెప్పే మీడియా పాత్ర. ఇందులో ప్రతివారూ శ్రోతలే. ప్రతివారూ ఉపన్యాసకులే. ఈ గందరగోళంలో పవన్ నే కాదు ఎవరినీ నమ్మలేని స్ధితి … నమ్ముకున్న నాయకుల్నీ అనుమానించే స్ధితి తప్పడం లేదు. కాంగ్రస్ కో తెలుగుదేశానికో బిజెపికో ఉపయోగపడటానికే పవన్ వచ్చాడంటే “కాబోలు” అనే అనుమానమే హెచ్చుగా వినబడే గందరగోళం పెరిగిపోయింది. “అవునా” అని ఆశ్చర్యోయే నమ్మకం దాదాపు కనిపించడం లేదు. అసంఖ్యాకమైన సినీ అభిమానులు వున్న అమితాబ్ బచ్చన్, చిరంజీవి మొదలైన వారు సఫలమైన లేదా విఫలమైన రాజకీయ నాయకులుగానే వుండిపోయారు. చివరిలో రాజకీయనాయకుడిగా ఎన్ టి ఆర్ విఫలమైనప్పటికీ ఆయన ఎప్పటికీ గొప్ప ప్రజానాయకుడే! ప్రజల సుఖదుఃఖాలని కష్టనష్టాలనీ అనుభూతి చెంది ఆవేశాలు ఉద్వేగాలు ఉద్రేకాలతో వాటిని నోటిమాటలతోగాక హృదయపూర్వకంగా ప్రతిబిబింపచేయడం వల్లే ఆయన నాయకులందరిలో ఉన్నతుడయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా అంతటినాయకుడే అనిపిస్తున్నాడు. మూడు పెళ్ళిళ్ళవాడనో, అన్నలకే చెప్పుకోలేని వాడనో నాలాంటి విమర్శకులు దుమ్మెత్తిపోసినా ప్రజల పట్ల ఆర్తీ ఆర్ధ్రతలున్నంతకాలం, వాళ్ళకోసం దుర్నీతికి ఎదురెళ్ళే దమ్మున్నంతకాలం వారు నాయకుల బలహీనతలను ప్రజలు పట్టించుకోరు. బాటవేసినవాళ్ళని ప్రజలు మరచిపోరు. ప్రేమాస్పదంగా గౌరవించుకుంటారు. భ్రమలేని నమ్మకం కుదిరితే నమ్మాలనివుంటుంది. నమ్మకం మాటలనుంచి రాదు. హృదయం నుంచి ప్రవహించాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందోకాని పవన్ కలవరింతంతా హృదయపూర్వకమేనని నమ్మకం కలుగుతోంది. (ఇది నా బ్లాగులో 15-3-2014 న రాసినది అందులో ఒకటిన్నర పేరాలు తొలగించి చూస్తే ఇప్పటికీ హోల్డ్్స గుడ్ అని అర్ధమైంది – పెద్దాడ నవీన్) Posted on 29/05/2015 by Naveen ఘనమైన అనుభవం…అపురూపమైన జ్ఞాపకం (ఎన్ టి ఆర్92 వ జయంతి) ఎన్ టి ఆర్ ఏ ప్రాంతంలో ఏమి మాట్లాడాలో నోట్సు రాసిన టీములో, ఆఅంశాన్ని ఏరోజుకి ఆరోజు తెల్లవారు ఝామున వారికి వివరించే టీములో వుండే అవకాశం నాకు దొరికింది.అపుడు ఈనాడు అగ్రికల్చరల్ బ్యూరో ఏకైక రిపోర్టర్నీ సబ్ ఎడిటర్ నీ నేనే…మాచీఫ్ & న్యూస్ ఎడిటర్ వాసిరెడ్డి సత్యనారాయణ గారు. తెలుగు టైపిస్టు ఉమాదేవి. ఎన్ టి ఆర్ పర్యటనకు నాలుగు నెలల ముందునుంచే ప్రాంతాలవారీగా సమస్యలు స్ధితిగతులు ఆర్ధికాంశాలగురించి, వాసిరెడ్డిగారూ, నేను – రిపోర్టర్లు ముఖ్యమైన పార్ట్ టైమర్ల తో(అప్పటికి సి్ట్రంగర్ వ్యవస్ధ పుట్టలేదు) ఫోన్లలో, సమావేశాల్లో వివరాలు సేకరించి నోట్సు తయారు చేశాము. ఒకో టాపిక్ A4 కాగితం లో సగానికి వచ్చేలా క్లుప్తంగా రాయడం నా పని…దాన్ని తప్పులు లేకుండా టైప్ చేయడం ఉమాదేవి పని. ఇది అచ్చు వేసే ఫార్మేట్ కాదు. ఇదంతా ఎందుకు చేస్తున్నామో మాకు తెలియదు. వాసిరెడ్డిగారిని అడిగితే ముఖ్యమైన పనే అనేవారు. ఎన్ టి ఆర్ పర్యటన మొదలైంది. కృష్టాజిల్లాలో ప్రవేశించడానికి రెండురోజులు ముందు మరోన్యూస్ ఎడిటర్ మోటూరి వెంకటేశ్వరరావుగారు తనతో పాటు నేనూ టూర్ లో వుండాలన్నారు. రిపోర్టింగ్ కి నాకంటే సీనియర్లు వున్నారు కదా అంటే న్యూస్ కవరేజి కి రెగ్యులర్ టీములు, హైదరాబాద్ నుంచి వచ్చే ఒక చీఫ్ రిపోర్టర్ వుంటారు.కవర్ చేయనవసరంలేదు అబ్జర్వేషన్ కి వెళ్ళాలి అని చెప్పారు. మొదటి రోజు చైతన్యరధాన్ని అనుసరించాము. ఆసాయంత్రమే పర్వతనేని ఉపేంద్రగారు మమ్మల్ని పిలిపించుకున్నారు. అప్పటినుంచి కాన్వాయ్ లో చైతన్యరధం తరువాత మాకారు వుండేలా చూడాలని నందమూరి హరికృష్ణ వాళ్ళ పర్సనల్ స్టాఫ్ ని ఆదేశించారు. ఆతరువాత మోటూరిగారు చెప్పారు”నువ్వు రాసిన నోట్సు ఆధారంగానే ఎన్ టి అర్ ఉపన్యాసాలు వుంటాయని” చాలా సేపు ఎగ్జయిట్ మెంటు తట్టుకోలేకపోయాను…కేవలం రెండు సంవత్సరాల వయసున్న జర్నలిస్టు ఉబ్బితబ్బిబయిపోవడం ఏమిటో గుర్తుచేసుకున్నపుడల్లా నాకు అనుభవమౌతూనే వుంది. ”కుక్కమూతి పిందెలు ఈ కాంగ్రెస్ వాళ్ళు” అన్న వాక్యంతో మొదలై జైతెలుగుదేశం అనేపదంతో అన్న ఉపన్యాసం ముగిసేవరకూ ఒళ్ళంతా చెవులు చేసుకుని వినే వాణ్ణి. మోటూరిగారు చెప్పినట్టు మొదటి రెండురోజుల ఉపన్యాసంలో నేను రాసిన సమస్యల ప్రస్తావనే లేదు. రెండో రోజు అర్ధరాత్రి ప్రాంతంలో ఉపేంద్రగారు మా కారెక్కి తెల్లవారుజామున అన్నగారిని కలిసి ఆరోజు ఏరియాలు సమస్యల్ని ఎక్స్ ప్లెయిన్ చెయ్యాలి అన్నారు. నన్ను చూపించి ఇతను ఇంప్రెస్ చేయలేడేమో సురేష్ ని తీసుకురాలేకపోయారా అన్నారు. కాన్సెప్టు వాసిరెడ్డిది…సి్క్రప్ట్ నవీన్ ది అని మోటూరిగారు వివరించారు. అలా రోజూ బ్రీఫింగ్ వుండేది వివరణ అంతా మోటరిగారిదే..నేను పక్కనే వుండటం ఎపుడైనా మోటూరిగారి వివరణకు తోడు పలకడం…ఇలా 8 జిల్లలాల్లో రెండునెలలకుపైగా బ్రీఫింగ్ లో నేను కూడా వున్నాను. ఒక్కసారి చెప్పగానే ఎన్ టి అర్ కళ్ళుమూసుకుని మననం చేసుకునేవారు. ఆవెంటనే హావభావాలతో ఉపన్యాసం ఇచ్చేవారు. మోటూరిగారు ఒకే అనగానే ఎన్ టి ఆర్ రైటో అని నవ్వేసేవారు. ఒకోరోజు నోట్సు ఒకటి ఆయన చెప్పేది మరొకటిగా వుండేది. రెండుసార్లు ప్రయత్నించి కుదరకపోతే ఇవాళ సాధారణ ప్రసంగమే (కుక్కమూతి పిందెలు..వగైరా విమర్శలు) అనేసే వారు ఎన్ టి ఆర్. రోజూ మధ్యాహ్నం రెండుగంటలకు ఎక్కడినుంచైనా వాసిరెడ్డిగారికి ఫోన్ చేయడం నా బాధ్యత..ఎన్ టిఅర్ పర్యటనపై స్పందనలు విమర్శలకు ఆరోజు పత్రికల్లో వచ్చిన వార్తలమీద ఎన్ టి ఆర్ ఏమి మాట్లాడాలో వాసిరెడ్డిగారు రెడీ చేసివుంచేవారు. ఫోన్ లో దాన్ని రాసుకుని, ఫెయిర్ కాపీ రాసి మోటూరిగారికి ఇస్తే, ఆయన ఉపేంద్రగారూ చైతన్యరధం ఎక్కేవారు. అదంతా ఎన్ టి ఆర్ కి బీ్రఫ్ చేసేవారు. ఈ బ్రీఫింగ్ సెషన్ లో చివరి పదిహేనురోజులు మాత్రమే నన్ను అనుమతించారు. ఎన్ టి ఆర్ తో జ్ఞాపకాలు ఒక పుస్తకానికి సరిపడావుంటాయి. అంతటి అనుభవాలు నాకు మిగలడానికి మూలం నా ప్రతిభో, జ్ఞానమో కాదు. బహుశ ఈ పనికేటాయించడానికి ఇతరులు ఎవ్వరూ ఖాళీగా లేకపోవడం…చెప్పిన పని చెప్పిన మేరకే చేయగల బుద్ధిమంతుడు వీడు అని వాసిరెడ్డిగారు, మోటూరిగారూ నమ్మడం… నిజమే! నేను చేసిన ఈ పనికి పెద్దతెలివితేటలు అవసరంలేదు….అయినా చరిత్రను తిరగరాసిన నాయకుడికి 8 జిల్లాల్లో మంచి ఇన్ పుట్స్ ఇచ్చిన టీమ్ లో నేనూ వున్నానన్నది నాకు ఘనమైన అనుభవం…అపురూపమైన జ్ఞాపకం Blog at WordPress.com. Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
మేడారం సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం వైభవంగా శనివారం సాయంత్రం ముగిసింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేశారు. డప్పులు, డోలువాయిద్యాల మధ్య అమ్మవార్లను వనంలోకి తీసుకెళ్లారు పూజారులు. గద్దెలపై ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత భారీ పోలీసు బందోబస్తు మధ్య అమ్మవార్లను వనప్రవేశానికి తీసుకెళ్లారు. చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ.. పూనుగొండ్లకు సమ్మక్క భర్త పడిగిద్దరాజు, కొండాయికి గోవిందరాజులను తరలించారు. గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి పూజలు చేశారు. అమ్మవార్ల దీవెనలు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తన రాక సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలిగితే క్షమించాలని గవర్నర్ కోరారు. తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే మేడారం గిరిజన జాతర విజయవంతంగా ముగిసిందని జాతర పరిశీలకులుగా ఉన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రటించారు. తల్లుల రాకకు ముందే దాదాపు 60లక్షల మంది భక్తులు మేడారనికి వచ్చారని జాతర సమయంలో 60 నుండి 70 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారని తెలిపారు. ఈ ఏడాది దాదాపుగా కోటి 20 నుండి 35 లక్షల భక్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిగా జాతర నిర్వహించుకున్నామని తెలిపారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జాతర ప్రతిష్టత , గౌరవం పెంచేలా అధికార యంత్రాంగం పనిచేసిందని వారు ప్రశంసించారు. జాతర కు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తల్లుల దర్శనం కలిగించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాగా, మేడారం జాతరకు జాతీయ పండుగగా కేంద్రం ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. జాతరకు విశేషంగా నిధులు తీసుకు రావడంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విఫలం అయ్యారని విమర్శించారు. 8 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకసారి కూడా ఎందుకు మేడారం రాలేదని ఎర్రబెల్లి విస్మయం వ్యక్తం చేశారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ మేడారం జాతరకు ఎందుకు రాలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సమ్మక్క పోరాట స్ఫూర్తిని, తెలంగాణ అత్మగౌరవాన్ని సీఎం కించపరిచారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మేడారం సమ్మక-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముచ్చింతల్ కు వచ్చిన ప్రధాని మోదీ మేడారం ఎందుకు రాలేదని విస్మయం వ్యక్తం చేశారు. సీఎం, పీఎం కలిసి మేడారం జాతరను చిన్నగా చూపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాగా, మేడారం జాతర నిర్వహణలో విజయవంతం అయ్యామని ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణాదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, పోలీసులతో పాటు జిల్లాలోని అన్ని శాఖలు బాగా సహకరించాయని పేర్కొ న్నారు. కరోనా వైరస్‌ విజృంభన తర్వాత జరిగిన ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఆఖరిరోజు భక్తులు పోటెత్తారు. అమ్మవార్లకు చీరె, సారెలు, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల ప్రాంగణం,జంపన్నవాగు పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు నృత్యాలు, తీన్మార్ స్టెప్పులతో అడవంతా మార్మోగింది. ఆదివాసీలు, గిరిజనుల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.
పిల్లల పాత్రను నిర్మించడం తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. పాఠశాలలు పిల్లలలో మంచి విలువలను పెంపొందించడం ద్వారా క్యారెక్టర్ ఎడ్యుకేషన్‌ను అందిస్తున్నప్పటికీ, పిల్లల పాత్రను అభివృద్ధి చేయడంలో తల్లిదండ్రులు ఇప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తారు. తల్లిదండ్రులు పిల్లలను మంచి స్వభావం కలిగి ఉండేలా పెంచగలిగితే, పిల్లలు ఆశించిన విధంగా నాణ్యమైన వ్యక్తులుగా ఎదగడం అసాధ్యం కాదు. కాబట్టి ఎలా? పిల్లల పాత్రను ఎలా బాగా నిర్మించాలి కుటుంబం, స్నేహితులు మరియు సమాజంతో పరస్పర చర్య ద్వారా పిల్లల పాత్ర అభివృద్ధి చెందుతుంది. కానీ అంతే కాదు, పిల్లల స్వభావం, అనుభవం మరియు ఎంపికలు కూడా దీనిని ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ, తమ పిల్లలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులుగా, తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించడం మరియు మంచి ఉదాహరణగా ఉంచడం బాధ్యత. తల్లిదండ్రులు తమ పిల్లల పాత్రను చక్కగా తీర్చిదిద్దేందుకు చేయగల కొన్ని విషయాలు, అవి: అవ్వండి రోల్ మోడల్స్ మంచి గుణ లక్షణాలను కనబరిచే తల్లిదండ్రులు పిల్లలలో ఈ విలువలను పెంపొందించవచ్చు, తద్వారా వారు వాటిని అనుకరించాలని కోరుకుంటారు. మీరు దయతో, నిజాయితీగా, విశ్వసనీయంగా, న్యాయంగా, ప్రేమగా, గౌరవంగా, ఇతరుల పట్ల శ్రద్ధ వహిస్తున్నప్పుడు, పిల్లలు ఈ విషయాలను చూస్తారు మరియు శ్రద్ధ వహిస్తారు. ఈ ప్రవర్తన కుటుంబానికి సంతోషాన్ని మరియు శాంతిని కలిగిస్తుందని పిల్లలు అనుకుంటారు కాబట్టి వారు దానిని తమలో తాము నింపడానికి ప్రయత్నిస్తారు. సానుభూతి చూపండి పిల్లలలో తాదాత్మ్యం చూపడం వల్ల తల్లిదండ్రులు తమ వద్ద ఉన్న అన్ని పాత్ర విలువలను పిల్లలకు నేర్పించవచ్చు. తమ తల్లిదండ్రులు తమను అర్థం చేసుకున్నారని మరియు వారి గురించి లోతుగా శ్రద్ధ వహిస్తున్నారని పిల్లలు భావించినప్పుడు, మీరు బోధించే విలువలు మరియు పాత్రలను తెలుసుకోవడానికి వారు ప్రేరేపించబడతారు. అలాగే మీ బిడ్డలో సానుభూతిని పెంపొందించుకోవడానికి సహాయం చేయండి, తద్వారా పిల్లలు ఇతరుల పరిస్థితులను అర్థం చేసుకోవడం మరియు ఇతరులతో పంచుకోవడం నేర్చుకోగలరు. ఇది ఖచ్చితంగా చేయడం చాలా గొప్పది. పిల్లల పాత్రను నిర్మించడానికి మంచి క్షణాలను ఉపయోగించడం పిల్లల పాత్రను నిర్మించడంలో, ఒక మంచి క్షణం కూడా అవసరం. ఉదాహరణకు, తల్లిదండ్రులు వర్తించే నియమాలను పిల్లవాడు ఉల్లంఘించినప్పుడు, తల్లిదండ్రులు న్యాయమైన పరిణామాలను వర్తింపజేయవచ్చు. పిల్లలు కూడా బాధ్యతాయుతంగా మరియు క్రమశిక్షణతో ఉండటం నేర్చుకుంటారు, తద్వారా ఈ క్షణం వారి మంచి పాత్రను రూపొందించడానికి మార్గంగా ఉంటుంది. అయితే, మీరు మీ పిల్లల తప్పుల గురించి మరియు వాటిని సరిదిద్దడానికి ఏమి చేయాలో చెప్పండి. మీరు ఏ విలువలను వర్తింపజేయాలనుకుంటున్నారో కూడా ఆలోచించండి మరియు పరిణామాలు పిల్లలపై చాలా ఎక్కువగా ఉండనివ్వవద్దు. కథలు మరియు జీవితం చెప్పడం పిల్లలకు నైతిక పాఠాలు బోధించడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కథను ఉపయోగించవచ్చు. ఈ సమయంలో, మీరు మీ మాతృభూమి పట్ల ప్రేమ భావాన్ని మరియు మీ పిల్లలలో ఇండోనేషియన్ అనే గర్వాన్ని కలిగించవచ్చు. అదనంగా, మీ జీవితం గురించి కథలు చెప్పడం పిల్లలకు విలువలు మరియు నైతికతను కూడా నేర్పుతుంది. నైతిక సందేశం ఉన్న కథలను చర్చించడానికి పిల్లలను ఆహ్వానించడం కూడా మీరు బోధించే విలువలను బలోపేతం చేస్తుంది. దీనికి విరుద్ధంగా, పిల్లలు తమ పాఠశాల లేదా స్నేహితుల జీవితం గురించి కథలు చెప్పినప్పుడు, వినండి మరియు మంచి ప్రతిస్పందనను అందిస్తారు. ఇలాంటి ఆసక్తికరమైన మార్గంలో టూ-వే కమ్యూనికేషన్ పిల్లలు నేర్చుకోవడంలో మరియు మంచి పాత్రను నిర్మించడంలో ఆసక్తిని కలిగిస్తుంది. పిల్లల పట్ల గర్వం చూపుతుంది తల్లులు మరియు తండ్రుల కోసం, మీ పిల్లల పట్ల గర్వం చూపడం ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది, తద్వారా పిల్లవాడు నాడీ లేదా పిరికి వ్యక్తిగా మారడు. అతను సానుకూల ప్రవర్తనను స్వీకరించిన ప్రతిసారీ మీరు అతని గురించి గర్వపడుతున్నారని చెప్పండి. ఇది పిల్లవాడిని చెడు పాత్రలకు దూరంగా ఉంచుతుంది. అదనంగా, పిల్లవాడు తన ఉత్తమ భాగాన్ని చూపించలేకపోతే, ఉదాహరణకు పాఠశాలలో పాఠాల పరంగా, మీరు ఇప్పటికీ అతన్ని గౌరవించాలి మరియు మద్దతు ఇవ్వాలి. పిల్లలకు స్వీయ నియంత్రణ నేర్పండి పిల్లల పాత్రను ఏర్పరచడంలో పిల్లలకు తమను తాము నియంత్రించుకోవడం నేర్పడం ఒక ముఖ్యమైన భాగం. తమను తాము నియంత్రించుకునే సామర్థ్యం వారి ఎంపికలు మరియు ఆలోచనలను యుక్తవయస్సులో ప్రభావితం చేస్తుంది. మీ బిడ్డ తనను తాను నియంత్రించుకోవడంలో సహాయం చేయడంలో, మీరు అతనిని ఎలా చేయాలో నేర్పించవచ్చు స్వీయ చర్చ. చేస్తున్నప్పుడు స్వీయ చర్చపిల్లలు విషయాల పట్ల అతిగా స్పందించకూడదని, వారి తప్పులకు ఇతరులను నిందించకూడదని మరియు వారు తమ చర్యలను నియంత్రించగలిగేలా వారు చర్య తీసుకునే ముందు ఎల్లప్పుడూ ఆలోచించాలని గుర్తుంచుకోవాలి. పిల్లలకు సాధన చేయడానికి అవకాశం ఇవ్వడం క్యారెక్టర్ బిల్డింగ్‌తో సహా వారు నేర్చుకున్న వాటిని పిల్లలు ఖచ్చితంగా ఆచరించాలి. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు బోధించిన వాటిని చూడటం మరియు వినడం మాత్రమే కాదు, పిల్లలకు వారి స్వంత పాత్రను రూపొందించడానికి ప్రత్యక్ష అనుభవం కూడా అవసరం. ఉదాహరణకు, మీ బిడ్డకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు, అతనిని సానుకూలంగా చూసేందుకు మరియు చర్య తీసుకోవడంలో సహాయపడండి. ఇది వారు నిర్మించే పాత్రలను బలోపేతం చేయడానికి వారికి సహాయపడుతుంది. కొన్నిసార్లు దీన్ని చేయడం కష్టంగా ఉంటుంది, కానీ మీరు పిల్లలకి సహాయం చేస్తారని నిర్ధారించుకోండి. [[సంబంధిత కథనం]] పిల్లల వ్యక్తిత్వాన్ని రూపొందించే అంశాలు పై పద్ధతులతో పాటు, పిల్లల వ్యక్తిత్వం అతని చుట్టూ మరియు లోపల ఉన్న అనేక సహాయక కారకాల ద్వారా కూడా ఏర్పడుతుంది, ఉదాహరణకు. 1. పర్యావరణం పిల్లలు పెరిగే మరియు అభివృద్ధి చెందుతున్న వాతావరణం వారి వ్యక్తిత్వ నిర్మాణానికి కారకాల్లో ఒకటి. మనస్తత్వవేత్తల ప్రకారం, చుట్టుపక్కల వాతావరణం పిల్లల వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఎలా నిర్ణయిస్తుంది. అందువల్ల, పిల్లల పెంపకాన్ని అమలు చేయడం మరియు పిల్లలకు మంచి వాతావరణాన్ని సృష్టించడం వారి వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 2. స్వభావము స్వభావం అనేది జన్యుపరమైన లక్షణాల సమాహారం, ఇది పిల్లలు ప్రపంచంలోని వివిధ విషయాలను ఎలా స్వీకరించాలో మరియు తెలుసుకోవచ్చో నిర్ణయిస్తుంది. పిల్లలలోని అనేక శక్తివంతమైన జన్యువులు పిల్లల నాడీ వ్యవస్థ అభివృద్ధిని నియంత్రిస్తాయి, ఇది వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. 3. పాత్ర పాత్ర అనేది పిల్లలు అనుభవం నుండి పొందే అభిజ్ఞా, భావోద్వేగ మరియు ప్రవర్తనా విధానాల శ్రేణి. ఈ భాగాలు పిల్లవాడు ఎలా ఆలోచించగలడో, ప్రవర్తించగలడో మరియు అతనికి ఏమి జరుగుతుందో దానికి ప్రతిస్పందించగలడో నిర్ణయిస్తుంది. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో పాత్ర చివరి అంశం. ఈ ఒక అంశం అనుభవం మరియు పొందిన బోధలను బట్టి వయస్సుతో పాటు అభివృద్ధి చెందడం మరియు మారడం కొనసాగించవచ్చు. పిల్లల పాత్రను నిర్మించడం తల్లిదండ్రులకు అంత తేలికైన విషయం కానప్పటికీ, తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సవాలును స్వీకరించాలి. పిల్లల పాత్రను నిర్మించడంలో, తల్లిదండ్రులు చెప్పేది మరియు చేసేది చాలా ముఖ్యం. అందువల్ల, పిల్లలకు ఎల్లప్పుడూ ఉత్తమ ఉదాహరణలు మరియు అవకాశాలను అందించడానికి ప్రయత్నించండి, తద్వారా వారు మంచి వ్యక్తులుగా మారవచ్చు.
Jerusalem, Israel – July 18, 2010: Soldier and Orthodox jews pray at the wailing wall. Jerusalem with people. ఈ రోజు యెహెఙ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాలు ధ్యానము చేద్దాము.ఇక్కడరెండు వేల ఐదు వందల సంవత్సరముల క్రితం దేవుడు తన ప్రవక్త అయిన యెహెఙ్కేలు ద్వారా ప్రస్తుత ప్రపంచము గురించి తెలియ జేశాడు. అక్కడ రష్యా దేశము, మధ్య ప్రాశ్చ్యదేశాలు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయడం మనం చూస్తున్నాము. 38:2 వచనము చూద్దాము.నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు, అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియైన వానితట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుము (యెహెఙ్కేలు 38:2) (మే నెల, 2021) ఈ వారం మనం చూశాము. ఇశ్రాయేలు, గాజా ల మధ్య యుద్ధము జరిగింది. యెరూషలేములో టెంపుల్ మౌంట్ మీద అల్ అక్సా మసీదు ఉంది.అందులోకి ఇశ్రాయేలు పోలీసులు వెళ్లారు. మా మందిరములోకి పోలీసులు రావడం ఏమిటి? అని అక్కడ అల్లర్లు జరిగినవి. ఆ కొట్లాటలు చిలికి, చిలికి గాలి వానగా మారాయి. ఇశ్రాయేలు దేశం ప్రక్కన గాజా ప్రాంతము ఉంది. హమాస్ అనే ఒక తీవ్ర వాద పార్టీ ఇక్కడ పాలన చేస్తూ ఉంది. హమాస్ అనే పేరుకు ‘హింస’ అని అర్థం. K.A.పాల్ గారి వలె ప్రజా శాంతి పార్టీ అని మంచి పేరుతో పార్టీ పెట్టి సమాజములో శాంతి కోసం ప్రయత్నించాలి కానీ, ‘హింస’ అనే పేరుతో పార్టీ లు పెట్టడం మంచిది కాదు. అది కూడా హెబ్రీ భాషలో ‘హింస’ అనే పదముతో వారు ఈ పార్టీ పెట్టారు. హెబ్రీ భాష మాట్లాడుకొనే యూదులను భయపెట్టాలి అని వారి ఉద్దేశ్యం. ఈ గాజా ప్రాంతము 40 కి.మీ పొడుగు, 12 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. 1967 లో జరిగిన 6 రోజుల యుద్ధములో ఇశ్రాయేలు దేశము గాజా ప్రాంతాన్ని ఈజిప్తు నుండి స్వాధీనం చేసుకొంది. 2005 లో ఇశ్రాయేలు ఈ ప్రాంతము నుండి వైదొలగింది. అప్పటి నుండి ఈ ప్రాంతము పాలస్తీనీయుల చేతిలో ఉంది. అక్కడ నుండి ఇశ్రాయేలు దేశము మీద వారు వేలాది బాంబులు, క్షిపణులు కుమ్మరించారు. అనేకమంది అమాయకులు ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. కోల్పోతున్నారు. ఎందుకు ఈ మారణ హోమము? యెరూషలేము కోసము. దేవుడు తన వాక్యంలో స్పష్టముగా చెప్పాడు.అబ్రహాము కు దేవుడు వాగ్దానం చేశాడు.అబ్రహాము జీవితములో రెండు సార్లు యెరూషలేము మనకు కనిపిస్తుంది.షాలేము రాజైన మెల్కిసెదెకు అబ్రాహామును యెరూషలేములో కలిసాడు.ఆదికాండము 14 అధ్యాయములో మనం ఆ సంగతులు చదువుతాము (ఆది14:18; కీర్తన76:2) యెరూషలేము రాజు మెల్కిసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ ప్రాంతమును దేవుడు అబ్రహాము సంతానమునకు ఇవ్వబోతున్నాడు.అక్కడ రాజ రికం కూడా మనకు కనిపిస్తున్నది.అబ్రహాము సంతానంలో పుట్టే రాజులకు యెరూషలేము రాజధానిగా ఉండబోతున్నది.రెండో సారి అబ్రహాము యెరూషలేము ఎప్పుడు వెళ్ళాడు? ఆదికాండము 22 అధ్యాయములో మనము చూస్తాము. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతము మీదకు వెళ్ళాడు. అక్కడ ఇస్సాకును అర్పించటానికి తన కత్తి ఎత్తాడు. దేవుడు అబ్రహామును చివరి నిమిషములో ఆపాడు.ఇస్సాకు స్థానములో ఒక పొట్టేలు ఆ బలి పీఠము మీద అర్పించబడింది. మన విమోచనకు అది సాదృశ్యముగా ఉంది. అదే మోరియా పర్వతము మీద మన విమోచన కొరకు యేసు క్రీస్తు ప్రభువు అర్పించబడ్డాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గా ఆ యెరూషలేము పర్వతము మీద ఆయన మన కొరకు అర్పించబడ్డాడు. ఆయన అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, మన రక్షకుడు, మన విమోచకుడు.యేసు ప్రభువు సిలువ వేయబడిన ఆ ప్రదేశములో ఇప్పుడు బాంబుల వర్షం ఎందుకు కురుస్తూ వుంది? సిలువ సందేశాన్ని తిరస్కరించిన పాపాత్ములు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్నారు. దేవుడు తన దాసుడైన అబ్రహాముకు ఇచ్చిన నగరము యెరూషలేము.యెరూషలేము అంటేనే ‘శాంతి నగరము’ అని అర్థము. the city of peace.ఆ శాంతి నగరములో ఈ రోజు ఎందుకు ఇంత అశాంతి నెలకొని ఉంది? యెరూషలేము చరిత్ర చూడండి.యెరూషలేముకు బైబిల్ గ్రంథములొ ఎంతో ప్రాముఖ్యత ఉంది.పాత నిబంధనలో యెరూషలేము 667 సార్లు, క్రొత్త నిబంధనలో139 సార్లు ప్రస్తావించబడింది. క్రీ.పూ 1050 లో దావీదు యెరూషలేమును తన రాజధానిగా చేసుకొని ఇశ్రాయేలు దేశాన్ని పాలించాడు.ఆయన తరువాత ఆయన కుమారుడు సొలొమోను రాజుగా ఉన్నప్పుడు యెరూషలేములో కొండ మీద చక్కటి దేవుని మందిరాన్ని ఎంతో వైభవముగా, సౌందర్యముతో నిర్మించాడు. క్రీ.పూ 586 లో బబులోను వారు యూదా రాజ్యాన్ని నాశనం చేశారు. యెరూషలేమును తగలబెట్టారు. అక్కడ ఉన్న దేవుని మందిరాన్ని కూడా అగ్నికి ఆహుతి చేశారు.బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు వేలాది మంది యూదులను చెర పట్టి తీసుకొని వెళ్ళాడు. బబులోను లో ఉన్నప్పుడే యెహెఙ్కేలు ప్రవక్త ఈ గ్రంథాన్ని వ్రాశాడు. నేను నా ప్రజలను విడిచిపెట్టను, వారినిమరొకసారి యెరూషలేము తీసుకు వెళ్తాను.ఎండిన ఎముకల వలె వారు పడిఉన్నారు.వారికి మళ్ళీ జీవం పోస్తాను. వారు తిరిగి వారి తండ్రి అయిన అబ్రహాముకు నేను వాగ్దానము చేసిన దేశానికి వెళ్తారు.అక్కడ మళ్ళీ స్థిరపడతారు. యెహెఙ్కేలు చెప్పినట్లే యూదులు తిరిగి యెరూషలేము వెళ్లారు. స్థిరపడ్డారు, విస్తరించారు.రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారి మధ్య జీవించాడు.యెరూషలేము లో ఆయన అనేక అద్భుత కార్యములు చేశాడు. బేతెస్థ చెరువు దగ్గర పక్షవాయువు గలిగిన వ్యక్తిని స్వస్థపరచాడు. సిలోయము కోనేటి దగ్గర గ్రుడ్డి వానికి చూపును ఇచ్చాడు. ఒక గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశించాడు. హోసన్నా, హోసన్నా కీర్తనలతో వారు ఆయనను మహిమ పరచారు.అక్కడ పస్కా పండుగను ఆచరించాడు.ఆయన సందేశాన్ని, రక్షణ కార్యాన్ని ప్రధాన యాజకులు వారు తిరస్కరించారు. ఆయనను సిలువ వేసి చంపారు. యెరూషలేములో ఆయన సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచాడు. యేసు ప్రభువు వారిని హెచ్చరించాడు. ‘రాయి మీద రాయి ఉండకుండా ఈ ఆలయము నిర్మూలించబడుతుంది’ అన్నాడు. క్రీస్తు శకం 70 సంవత్సరములో ఆయన చెప్పిన మాట నెరవేరింది. రోమా సైన్యము వచ్చింది, యెరూషలేము ను నాశనం చేసింది. దేవుని మందిరాన్ని తగుల బెట్టింది.యూదులను చెర పట్టి తీసుకొని వెళ్ళింది.ఈ రోజుకు కూడా యెరూషలేము వెళ్తే హేరోదు ఆలయము నకు చెందిన పెద్ద పెద్ద రాళ్లు అక్కడ మనకు కనిపిస్తాయి.రోమ్ నగరములో కూడా ‘ఆర్చ్ అఫ్ టైటస్’ అక్కడ మనకు కనిపిస్తుంది. యూదులను ఏ విధముగా చెరపట్టి తీసుకొని వెళ్లారో, యెరూషలేము పతనం, దీపస్థంభం దాని మీద మనం చూడవచ్చు. యూదుల మీద మేము సాధించిన విజయానికి ఇది చిహ్నము అని రోమన్ చక్రవర్తి డొమిషియన్ దానిని క్రీస్తు శకం 81 సంవత్సరములో నిర్మించాడు. రోమన్ల దెబ్బకు ప్రపంచమంతా యూదులు చెల్లాచెదురు అయిపోయారు.వారి భవిష్యత్తు ఏమిటి? దేవుడు యెహెఙ్కేలు ప్రవక్తకు తెలియజేశాడు. 37 అధ్యాయములో మనం చదువుతాము. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగానుఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. యెహెఙ్కేలు 37:21-23 1948 లో ఆ ప్రవచనం నెరవేరింది. ఇశ్రాయేలు దేశము తిరిగి స్థాపించబడింది.రెండు వేల సంవత్సరముల తరువాత యూదులు తమ దేశానికి తిరిగి వెళ్లారు.ప్రపంచ చరిత్రలోనే అది ఒక గొప్ప అద్భుతము.ఒక ప్రాంతము నుండి రెండు వేల సంవత్సరములు దూరం చేయబడి తిరిగి దానిని పొందిన ఏకైక ప్రజలు యూదులు మాత్రమే. దేవుని యొక్క మహా శక్తి వలన మాత్రమే అది సాధ్యపడింది. ప్రపంచ చరిత్రఎన్నో మలుపులు తిరిగింది. అయినప్పటికీ యెరూషలేము దేవుని సార్వ భౌమాధికారము క్రిందే ఉంది. కీర్తన 76 లో మనం చదువుతాము. 1. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.2. షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.3. అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను కీర్తన 76 షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.అక్కడ ఆయన తన గుడారము వేసుకొన్నాడు. అంటే ఆయన సన్నిధి ఉంది. అన్య జనులు యెరూషలేము మీదకు వెళ్లారు. ఐగుప్తు వారు, అశూరు వారు, బబులోను వారు, రోమీయులు యెరూషలేము మీద దాడులు చేసిన మాట వాస్తవమే.అది దేవుని అనుమతి ద్వారానే అది సాధ్యపడింది. దేవుని అనుమతి లేకుండా ఎవరూ యెరూషలేము మీద యుద్ధము చేయలేరు.అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను బబులోను వారు, రోమీయులు అగ్ని బాణములతో యెరూషలేము మీద విరుచుకు పడ్డారు. నేటి అగ్ని బాణములు మిస్సైలు బాంబులు, అణు బాంబులు… ఎన్నో కోట్ల రెట్లు శక్తి కలిగినవి.ఆధునిక ఇశ్రాయేలు దేశానికి ఐరన్ డోమ్ ఉంది. ఐరన్ డోమ్ అంటే ఏమిటంటే, ఇశ్రాయేలు దేశము మీద ప్రయోగించబడే రాకెట్లు, మిస్సైల్ లను గాలి లోనే ఎదుర్కొని నిర్వీర్యం చేయడం. 2011 సంవత్సరములోఇశ్రాయేలు ఈ వ్యవస్థను నిర్మించింది. అప్పటి నుండి ఈ వ్యవస్థ అనేక దాడులను సమర్ధం గా ఎదుర్కొంది. ఇశ్రాయేలు దేశానికి బద్ద శత్రువులుగా ఉన్నదేశాలకు రష్యా దేశం తన టెక్నాలజీ పంపిస్తూ ఉంది. రష్యా దేశం తానే స్వయముగా ఇశ్రాయేలు దేశం మీద దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? యెహెఙ్కేలు ప్రవక్త ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. రష్యా దేశం ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వెళ్తుంది అని 2500 సంవత్సరములకు ముందే యెహెఙ్కేలు తెలియజేశాడు. రష్యా దేశం ఎంతో శక్తి కలిగిన దేశం. ఇశ్రాయేలు దేశం కంటే 800 రెట్లు విస్తీర్ణం కలిగిన దేశము. దాని దగ్గర 20 లక్షల మంది సైనికులు ఉన్నారు.ప్రపంచం మొత్తము 14000 అణుబాంబులు ఉంటే, అందులో సగం కంటే ఎక్కువ 6400 ఒక్క రష్యా దగ్గరే ఉన్నాయి. ఇంకా 13000 ట్యాంకులు, 27,100 యుద్ధ వాహనాలు ఉన్నాయి.అంత శక్తివంతమైన దేశాన్ని ఇశ్రాయేలు వంటి బుల్లి దేశం ఎలా ఎదుర్కొనగలదు? రష్యా నాయకత్వములో అనేక దేశాలు ఇశ్రాయేలు మీద దురాక్రమణ కు పాల్పడతాయి అని యెహెఙ్కేలు ప్రవక్త 38 అధ్యాయములో మనకు తెలియజేస్తున్నాడు. రష్యా ఎందుకు ఇశ్రాయేలు మీద దాడి చేస్తుంది? 11 వచనము చూద్దాము: నీవు దురాలోచనచేసి ఇట్లను కొందువు నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి పోయెదను, ప్రాకారములును అడ్డగడియలును గవునులునులేని దేశము మీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను.12. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆ యా జనములలో నుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయెదను. యెహెఙ్కేలు 38 రష్యా, దాని మిత్ర దేశాలు చిన్న దేశమైన ఇశ్రాయేలు మీదకు వెళ్తాయి. ఆ దేశాన్ని దోచుకోవటానికి, దానిని నిర్మూలించడానికి రష్యా, దాని మిత్ర దేశాలు ఈ పనిచేస్తాయి.‘వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై’ ఇశ్రాయేలు దేశం ఎంతో ఐశ్వర్యముతో నిండి ఉంది. వారు ఎన్నో పరిశ్రమలు పెట్టుకొన్నారు, ఎడారి లాంటి ప్రాంతాన్ని పచ్చటి తోటవలె మార్చారు. అనేక టెక్నాలజీ కంపెనీలు పెట్టారు. సముద్రములోని ఉప్పు నీటిని మంచి నీటిగా మారుస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తి ని పెంచారు. వాక్సిన్ తయారీలో ముందున్నారు. ఎంతో ఐశ్వర్యం ఆ దేశములో ఉంది. దానిని దోచుకోవడానికి ఈ దేశాలు వెళ్తున్నాయి. ఈ యుద్ధము ఎప్పుడు జరుగుతుంది? 8 వచనంలో మనం చదువుతాము.ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివ సించుటకై మరల సమకూర్చబడిన జనులయొద్దకును, ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించుజనులందరియొద్దకును నీవు వచ్చెదవు.ఇక్కడ మీరు గమనిస్తే, ‘ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు’ ఇది 1948 తరువాతే ఇది సాధ్యము ఎందుకంటే ఆ సంవత్సరం తరువాతే యూదులు ఇశ్రాయేలు దేశం ఏర్పరచుకున్నారు. “ఇశ్రాయేలీయుల పర్వతములమీదనివ సించుటకై” 1967 లో ఆరు రోజుల యుద్ధం తరువాత పర్వతముల మీద అధికారం యూదులకు వచ్చింది. అప్పటి నుండి యూదులు ఇశ్రాయేలు పర్వతముల మీద నివసించడం ప్రారంభించారు. యెహెఙ్కేలు 36-37 అధ్యాయాల్లో ఇశ్రాయేలు దేశం ఏర్పడుట గురించి యెహెఙ్కేలు ప్రవచించాడు. 40-48 అధ్యాయాల్లో వెయ్యేళ్ళ పాలన గురించి ప్రవచించాడు. మధ్యలో 38 అధ్యాయములో ఈ రష్యా యుద్ధం గురించి వ్రాశాడు. దీనిని బట్టి, 1967 కు వెయ్యేళ్ళ పాలనకు మధ్యలో ఈ యుద్ధం జరుగుతుంది అని మనకు అర్ధ మవుచున్నది. “ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు.”ప్రస్తుతము యూదులు నిర్భయముగా నివసించే పరిస్థితి లేదు. వారు నిర్భయముగా ఎప్పుడు ఉంటారు? మత్తయి సువార్త 24 అధ్యాయములో యేసు ప్రభువు మనకు ఒలీవల కొండ ప్రసంగములో అనేక సంగతులు చెప్పాడు. 7. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.8. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.15. కాబట్టి ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక మత్తయి 24 ప్రపంచ అంతము లో జరుగబోయే కార్యాల గురించి మన ప్రభువైన యేసు క్రీస్తు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. యుద్ధాలు, హింస, అల్లర్లు, కరువులు, భూకంపాలు, రోగాలు ప్రపంచ మంతా విస్తరిస్తాయి. ప్రవక్తయైన దానియేలుద్వారాచెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూస్తారు. అంత్య క్రీస్తు ఆ పని చేస్తాడు. యెరూషలేము లో నిర్మించబడి దేవుని ఆలయములో అంత్య క్రీస్తు ఒక హేయవస్తువును ఉంచుతాడు. అంత్య క్రీస్తు 7 సంవత్సరాల పాలనలో కొంత కాలము యూదులతో శాంతి ఒప్పందం చేసుకొంటాడు. దానియేలు గ్రంథం 9:27 లో మనం ఆ సత్యం చదువుతాము. అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; ఒక వారం.. అంటే 7 సంవత్సరములు అంత్య క్రీస్తు యూదులతో ఒప్పందం చేసుకొంటాడు. ఆ సమయములో ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసిస్తారు. అంత్య క్రీస్తు పాలనలో ఈ యుద్ధము జరుగుతుంది అని మనకు అర్ధం అవుతున్నది. ఇంత గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలు దేశం ఎలా ఎదుర్కొంటుంది? బబులోను లో యెహెఙ్కేలు ఈ ప్రవచనం చేసినప్పుడు దానిని వినిన వారు ఎంతో ఆందోళన చెంది ఉంటారు. బబులోను వారు యెరూషలేము వచ్చి రచ్చ రచ్చ చేసి ఎంతో కాలం కాలేదు. దేవా, మా దేశాన్ని నీవు రక్షించలేవా? అనేప్రశ్న వారికి తప్పని సరిగా వస్తుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక యూదులను వారి దేశములో నుండి ఎవ్వరూ వెళ్లగొట్టలేరు. 18 వచనం చూద్దాము: ఆ దినమున, నా కోపము బహుగా రగులుకొనును తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడ గండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును. యెహెఙ్కేలు 38:18-22 ఇక్కడ దేవుడు ఒక సూపర్ నాటురల్ వార్ చేస్తున్నాడు. ఇంతకు ముందు ప్రపంచం చూడనటువంటి గొప్ప యుద్ధము అప్పుడు జరుగుతుంది. ప్రళయమైన వాన, పెద్ద వడగండ్లు అగ్ని గంధకములు కురిపిస్తాడు. నిర్గమ కాండములో మనం చూస్తే దేవుడు ఐగుప్తు మీద తన తీర్పులు కుమ్మరించాడు. ఇశ్రాయేలీయులను కాపాడాడు, వారి శత్రువులను శిక్షించాడు. ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుంది. పరలోకములో నుండి తన తీర్పులను కుమ్మరిస్తాడు. ఇశ్రాయేలీయులను కాపాడుచూ వారి శత్రువులను కఠినముగా శిక్షిస్తాడు. మృతుల సంఖ్య ఎలా ఉంటుంది? 39 అధ్యాయము 11,12 వచనాలు చదువుదాము.ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులుపోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను.దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు. యెహెఙ్కేలు 39:11,12 పాతి పెట్టడానికి కూడా స్థలము లేదు. మృతులను పాతిపెట్టడానికే ఇశ్రాయేలీయులకు 7 నెలలు పట్టింది. ప్రపంచమంతా మైండ్ బ్లాక్ అయి కళ్లప్పగించి చూసే గొప్పవిజయాన్ని దేవుడు ఇశ్రాయేలు దేశానికి ఆ రోజు ఇస్తాడు.నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును. యెహెఙ్కేలు 38:23 నిజముగా ఈయన ఎంత గొప్ప దేవుడు. రష్యా లాంటి ప్రపంచ శక్తి, తన మిత్ర దేశాలతో కలిసి వెళ్లి ఇశ్రాయేలు దేశము మీద దాడి చేస్తే, ఆ చిన్న దేశాన్ని తన ఆశ్చర్య కరమైన శక్తితో ఈ దేవుడు రక్షించాడు అని ప్రపంచ ప్రజలందరూ దేవుని మహిమపరుస్తారు. యెహెఙ్కేలు 38-39 అధ్యాయాల్లో మనం గ్రహించే సత్యం అదే. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ విడిచి పెట్టడు.విపత్కర సమయాల్లో కూడా ఆయన వారిని రక్షిస్తాడు. ఈ రోజు మన ప్రపంచములో ఎటు చూసినా ఎంతో అనిశ్చితి మనకు కనిపిస్తున్నది. ఏ రోజు ఏ దుర్వార్త వినాలో అనే భయాందోళన అన్ని ప్రాంతాల్లో ఉంది. తీవ్రవాదులు చాలా చోట్ల రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. క్రైస్తవులకు అనేక చోట్ల శ్రమలు కలుగుతున్నాయి. కరోనా లాంటి అంటు వ్యాధులు ప్రపంచాన్ని పీడిస్తున్నాయి.కరోనా తో బయటపడితే, వైట్ ఫంగస్ అని, బ్లాక్ ఫంగస్ అని క్రొత్త రోగాలు అంటుకొంటున్నాయి.అనేక మంది కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు.వందల మంది పాస్టర్లు చనిపోయారు.హాస్పిటల్ లో బెడ్ దొరకక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.ఆక్సిజన్ సిలిండర్ దొరకక రోగులు ఇబ్బంది పడుతున్నారు.వెంటిలేటర్లు లేవు, వాక్సిన్ లు లేవు.ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, హాస్పిటల్ బిల్లులు చెల్లించలేక ఆస్తి పాస్తులు అమ్ముకున్న వారిని నేను చూశాను. ఆందోళన తట్టుకోలేక అనేక మంది మానసిక రోగాలకు గురిఅవుతున్నారు.ఆత్మ హత్యలు చేసుకొంటున్నారు. నదుల్లో వందలాది మృత దేహాలు కొట్టుకురావడం మనం చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మనకు నిరీక్షణ ఎలా కలుగుతుంది? ఇలాంటి చీకటి రోజుల్లో కూడా మనం దేవుని యందు నిరీక్షణ ఉంచవచ్చు. హెబ్రీ 13:8 లో మనం చదువుతాము: Jesus Christ is the same yesterday, and today, and for ever.యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. హెబ్రీ 13:8 ప్రభువైన యేసు క్రీస్తు నిన్న, నేడు, ఎల్లప్పుడూ ఒక్కటే రీతిగా ఉండే దేవుడు. యుగయుగములకు మార్పు లేని దేవుడు. అలాంటి దేవుడు చేతిని పట్టుకొని మిమ్ములను నడిపిస్తూ ఉన్నాడు. మీరు దేనిని చూసి భయపడవలసిన అవసరం లేదు. ఆ రక్షకుని యొద్దకు వచ్చి, పాప క్షమాపణ పొంది, మీరు రక్షణ పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం
కాలుకు గాయమై ఇంట్లో ఉంటున్నా మంత్రి కేటీఆర్ (Minister Ktr).. తన విధుల్లో మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 హైదరాబాద్ (Hyderabad): కాలుకు గాయమై ఇంట్లో ఉంటున్నా మంత్రి కేటీఆర్ (Minister Ktr).. తన విధుల్లో మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి క్లియర్ చేస్తున్నారు. సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తన కాలుకు గాయం కారణంగా మూడు వారాల పాటు వైద్యులు.. విశ్రాంతి తీసుకోమన్నారని.. కాలక్షేపం కోసం ఓటీటీ (OTT)లో మంచి సినిమా ఉంటే తనకు సలహా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో కొందరి నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఖాళీగా ఉండే బదులు ఆన్ లైన్ ద్వారా ప్రజలకు సేవలందించాలని ట్వీట్లు చేశారు. ఇక ఇదే అంశంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు షర్మిల (Ys Sharmila) ఘాటుగా స్పందించారు. రెస్ట్ తీసుకునేందుకేనా.. ప్రజలకు తమకు అధికారం ఇచ్చిందని ఇటీవలే ప్రశ్నించారు.
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది 20, ఏప్రిల్ 2012, శుక్రవారం రేపటి తరాలకు.....అందించండి...!! బంధాలు బంధుత్వాలు అన్ని మొక్కుబడి జీవితాలైపొయాయి... బాధలో వుంటే వీలైతే వెళ్లి పలకరించడం వెళ్ళడానికి వీలుకాకపోతే ఓ ఫోన్ కాల్ తో సరిపెట్టడం పరిపాటి ఐపోయింది...అస్సలు అదే చాలా ఎక్కువగా పలకరిచేసామని ఫీల్ ఐపోతున్నాము.... బాధలో వున్న వాళ్ళు కోరుకునేది చిన్న ఓదార్పు, నాలుగు చల్లని స్వాంతన వచనాలు అదేనండి మాటలు.....అవే కరువై పోతున్నాయి ఇప్పటి కాలంలో....తనకంటూ అందరూ ఉన్నారు అన్న ఒక్క ఉహతో కొండంత బలం వస్తుంది....మనం డబ్బులు ఖర్చు పెట్టనక్కర లేదు కాస్త ధైర్యాన్నివ్వగలిగితే చాలు....అదే కొన్ని కోట్ల విలువ..... దూరమైపోతున్న ప్రేమాభిమానాల్ని కాస్త బతికించండి ..... రేపటి తరాలకు కూడా కొద్దిగా వాటి రుచి కొద్దిగా మిగలనివ్వండి.....!!
కార్తీక మాసంలో బహుళ అమావాస్య తిధి కలిగి ఉన్న రోజును కార్తీక అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య రోజు నుంచి 4 రాశుల వారి జాతకం మారబోతుంది. ఏదైనా పని సానుకూలంగా ఉండాలంటే చంద్రుని అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎంత ప్రావీణ్యం ఉన్నా ఎన్ని తెలివితేటలూ ఉన్నా సరే కొందరి జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టు ఉంటాయి. వారి జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. దీనికి కారణం చంద్రుడు అనుగ్రహం లేకపోవటమే. చంద్రుని అనుగ్రహం ఉంటే పనులు అన్ని సానుకూలంగా అవ్వటమే కాకుండా వారు ఎదుటివారిని బాగా ఆకర్షిస్తారు. చంద్రుని అనుగ్రహం ఎక్కువగా ఉన్నవారిలో మనోధైర్యం ఎక్కువగా ఉండి ఏ రంగంలో నైనా రాణిస్తారు. చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది. మిగతా గ్రహాల అనుకూలత లేకపోయినా చంద్ర గ్రహ అనుకూలత ఉంటే చాలు జీవితంలో రాణించటానికి. ఒకవేళ చంద్ర గ్రహ అనుకూలత లేకుండా మిగతా గ్రహాల అనుకూలత ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇప్పుడు చెప్పబోయే రాశుల వారికి ఈ కార్తీక అమావాస్య నుండి చంద్రుని అనుగ్రహం పూర్తిగా ఉండబోతుంది. ఆ రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం. మేష రాశి మేష రాశివారు చంద్రుని అనుగ్రహం కారణంగా ఎన్నో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఉద్యోగం అయినా వ్యాపారం అయినా ఏ రంగంలో ఉన్న సరే మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఈ రాశివారు ఆర్ధికంగా కూడా మంచి స్థితిలో ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా పని చేసేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు పూర్తీ పరిజ్ఞానము ఉంటేనే మాట్లాడాలి. ఈ గ్రహ స్థితి కారణంగా ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. అంతేకాక ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేయటానికి మంచి సమయంగా ఉంటుంది. మిధున రాశి ఈ రాశివారు ప్రతి పనిలోనూ చాలా దైర్యంగా ముందడుగు వేస్తారు. ఈ రాశివారు ఏ పని చేసిన వాయిదా వేయకుండా చేస్తారు. అంతేకాక వీరిని ఎవరు తప్పుపట్టారు. ఎందుకంటే వీరు ప్రతి విషయంలోనూ చాలా ఫర్ఫెక్ట్ గా ఉంటారు. ఈ రాశివారు కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు. చంద్ర గ్రహ స్థితి కారణంగా అన్ని ఆలోచనలు ఫలవంతం అవుతాయి. మీ నమ్మకాలు అన్ని నిజం కావటంతో చాలా సంతోషంగా ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ గ్రహ స్థితి కారణంగా మిధున రాశివారికి చాలా గొప్పగా ఉండబోతుంది. తుల రాశి తుల రాశివారికి కార్తీక అమావాస్య నుండి మంచి కాలం ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ఈ రాశివారు ఖర్చు పెట్టె విషయంలో ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. అయితే చంద్ర గ్రహ స్థితి కారణముగా ఈ రాశివారు పెట్టె ఖర్చు అసలు వృధా కాదు. కుటుంబ సభ్యులతో ఉన్న అభిప్రాయం భేదాలు తొలగిపోతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. మీరు పాత స్నేహితులను కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఈ రాశివారికి చంద్ర గ్రహ స్థితి కారణంగా మంచి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలను సక్సెస్ గా అమలు చేసి విజయవంతం అవుతారు. మకర రాశి ఈ రాశివారికి కార్తీక అమావాస్య నుండి ప్రతి విషయంలోనూ ఒక క్లారిటీ వస్తుంది. ప్రతి విషయంలోనూ స్పష్టంగా ఉంటారు. అలాగే నిర్ణయాలు తీసుకోవటంలో కూడా త్రొట్రుపాటు ఉండదు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వీరు చేసే ప్రతి ఆలోచన నలుగురిలో ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక ఈ మకర రాశివారు ఎదుటివారు చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మకుండా కాస్త అలోచించి అడుగు ముందుకు వేస్తారు. ఆర్ధిక వ్యవహారాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తారు.
బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం You are here హోం » టాప్ స్టోరీస్ » ఆ ఉత్త‌రం న‌కిలీది ఆ ఉత్త‌రం న‌కిలీది 22 Mar 2022 3:39 PM వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌క‌ట‌న‌ తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి వైయ‌స్ భారతి గారు రాసిన‌ట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఉత్తరం నిజం కాద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం తేల్చి చెప్పింది. ఆ ఉత్త‌రం నకిలీద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆ ఉత్తరం భారతి గారు రాసినది కాదు. ఈ విషయం గమనించాల్సిందిగా ప్ర‌క‌ట‌న‌లో కోరారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ