text
stringlengths
384
137k
తెలంగాణ‌ఆదిలాబాద్కరీంనగర్ఖ‌మ్మంనల్గొండనిజామాబాద్మహబూబ్‌నగర్మెదక్రంగారెడ్డివ‌రంగ‌ల్హైదరాబాద్ముఖ్యాంశాలు ఈ నెల 16 నుంచి రైతు రుణమాఫీ.. August 6, 2021 తెలంగాణలో పంట రుణాలు తీసుకున్న రైతులకు గుడ్‌న్యూస్‌… ఇప్పటికే రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్..ఈ నెల 15 నుంచి నెలాఖరులోగా రుణాలు మాఫీ కానున్నాయి. 50 వేల వరకున్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. 25 వేల వరకూ ప్రభుత్వ మాఫీతో ఇప్పటికే 3 లక్షల పై చిలుకు రైతులు ప్రయోజనం పొందగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ సంఖ్య 9 లక్షలకు పెరగనుంది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేయనున్నారు… బ్యాంకర్లు రుణ మాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయొద్దని… పూర్తిగా రుణా మాఫీ ఖాతాలోనే ఈ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం… రుణ మాఫీ జరిగిన రైతుల ఖాతాల్లో జీరో చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో జరిగిన బ్యాంకర్ల సమావేశానికి 42 బ్యాంకుల అధికారులు హాజరుకాగా… ఈ మేరకు ఆదేశించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.
Telugu News » Andhra pradesh » Andhra pradesh public service commission group 1 mains result 2021 interviews to be held after 14 june APPSC Group 1 Mains Result: ఏపీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలు విడుదల APPSC Group 1 Mains Result:2018లో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (ఏపీపీఎస్సీ )బుధవారం విడుదల Subhash Goud | Apr 28, 2021 | 11:27 PM APPSC Group 1 Mains Result:2018లో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (ఏపీపీఎస్సీ )బుధవారం విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్ ‌(www.psc.ap.gov.in)లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారులు పొందుపర్చారు. అభ్యర్థులకు జూన్‌ 14వ తేదీ నుంచి ముఖాముఖి పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు. కాగా,2018లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయగా డిసెంబర్,2020లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 9,679 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 41 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 34 సెంటర్లు ఏపీలో ఉండగా, 7 సెంటర్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. అయితే ఇంటర్వ్యూలకు సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి అభ్యర్థులకు వ్యక్తిగత కాల్ లెటర్స్ కూడా అందుతాయి. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. వయసు, విద్యార్హతలు, స్టడీ సర్టిఫికెట్,రెసిడెన్సీ సర్టిఫికెట్,లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ తదితర సర్టిఫికెట్లు,డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇవీ కూడా చదవండి: AP Inter Exams: మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్ CM YS Jagan: టెన్త్, ఇంటర్ పరీక్షలపై రాద్ధాంతం వద్దు.. ప్రతి విద్యార్థికి భరోసా ఇస్తున్నా.. ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్న సీఎం జగన్ లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి Follow us on Andhra Pradesh Public Service CommissionappscAPPSC Group 1APPSC Group 1 Mains InterviewsAPPSC Group 1 Mains Result
Telugu News » Entertainment » Tollywood » Film critic mahesh kathi is no more passed away after accident kathi mahesh is a super good writer personal history Kathi Mahesh: కత్తి మహేష్ సహకారం అందించిన మిణుగురులు స్క్రిప్ట్ కు ఆస్కార్ లైబ్రెరీలో పర్మినెంట్ ప్లేస్.. Kathi Mahesh : కత్తి మహేష్ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, సినీ విమర్శకుడు, బ్లాగర్, రాజకీయ నాయకుడు. గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి.. Katti Mahesh TV9 Telugu Digital Desk | Edited By: Surya Kala Jul 10, 2021 | 8:19 PM Kathi Mahesh : కత్తి మహేష్ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, సినీ విమర్శకుడు, బ్లాగర్, రాజకీయ నాయకుడు. గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి.. ఈరోజు మరణించారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఓ నిరుపేద కుటుంబం లో 1977 లో కత్తి మహేష్ జన్మించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి ఫిలిం థియరీతో డిగ్రీ పూర్తి చేశారు. అయితే కత్తి మహేష్ కుటుంబంలోని అందరూ విద్యావంతులు కావడంతో అయన కూడా చదువులో మంచి ప్రతిభను కనబరిచేవారు. సినిమాల్లోకి అడుగు పెట్టక ముందు అంతర్జాతీయ ఎం జీవో గా పనిచేశారు. అనేక రాష్ట్రాల్లో పేదరిక నిర్ములన, గ్రామీణాభివృద్ధి వంటి అనేక అంశాలతో క్షేత్ర స్థాయిలో పనిచేశారు.. అలా పనిచేస్తున్న సమయంలోనే ఓ యువతితో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. మొదటి నుంచి ఫిల్మ్ లవర్ అయిన కత్తి మహేష్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక భాషల సినిమాలపై రివ్యూలు రాస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు కథను ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ ఫిలింకి దర్శకత్వం చేశాడు . సమీక్షకుడుగా వచ్చిన గుర్తింపుతో టాలీవుడ్ లో అడుగు పెట్టి.. అనేక సినిమాలకు సహకార రచయితగా పనిచేశాసాడు. సహా రచయితగా పనిచేసిన మిణుగురులు సినిమా జాతీయ అవార్డు కూడా లభించింది. అంతేకాదు స్క్రిప్ట్ పరంగా ఆస్కార్ లైబ్రెరీలో పర్మినెంట్ ప్లేస్ సంపాదించుకుంది. పెసరట్టు (సినిమా) అనే సినిమా క్రౌడ్ ఫండింగ్ ఆధారంగా నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు సమకూర్చుకుని తీశాడు. ఈ సినిమా తో 27మంది నూతన నటీనటులను వెండి తెరకు పరిచయం చేశాసాడు. హృదయం కాలేయం సినిమాతో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ తో బుల్లి తెరపై అలరించాడు కత్తి మహేష్. కొబ్బరి మట్ట , నేనే రాజు నేనే మంత్రి, రవితేజ సూపర్ హిట్ మూవీ క్రాక్ లో వంటి సినిమాల్లో నటించి అలరించాడు. కత్తి మహేష్ కు విమర్శకులు ఎంతమంది ఉన్నారో.. ఆయనను అభిమానించేవారు కూడా అంతే మంది ఉన్నారు.
నిద్ర‌లేమికి కార‌ణాలివే! నిద్ర అన్నది బలహీనులకు మాత్రమే అని కెరీర్‌పై దృష్టి సారించిన వ్యక్తి గతంలో ఓసారి అన్నారు. దురదృష్టవశాత్తు చాలా మంది ఆ మాటను నిజమని నమ్మని చక్కని నిద్రను విస్మరించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పడుకోవడం, తెల్లవారక ముందే మేల్కోవడం ఆలవాటుగా మారింది. –మహమ్మారి అనంతర కాలంలోనూ అదే ధోరణి కొనసాగుతోంది. అదృష్టవశాత్తూ రాత్రివేళ మంచి చక్కని నిద్ర అవసరమని ఇటీవల కాలంలో కొన్ని అధ్యయనాలు నొక్కి చెప్పాయి. సరైన నిద్ర ఉంటే చక్కని శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం కలిగి ఉంటారని రుజువైంది. మంచి నిద్ర రావడమన్నది సవాల్‌గా నిలుస్తోంది. ఇటీవల, ResMed ఒక నిద్ర అధ్యయనాన్ని నిర్వహించి భారతదేశవ్యాప్తంగా 5,000 మందిని ప్రశ్నించింది. ఈ అధ్యయనంలో శుభసమాచారమూ ఉంది దుర్వార్తలు ఉన్నాయి. శుభవార్త ఏంటంటే, చాలా మంది భారతీయులు మంచి రాత్రి నిద్ర అందరికీ అవసరమని విశ్వసిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 81 శాతం మంది నిద్ర చక్రం వారి జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో వచ్చిన సానుకూలాంశం ఇదొక్కటే. భారతీయులు నిద్రపోవడానికి ఎక్కువ సమయం (సగటు సమయం సుమారు 90 నిమిషాలు) తీసుకుంటారని మేము గ్రహించాము. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో ఒత్తిడి, నిద్రపోయే ముందు స్క్రీన్ సమయం, సహ అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. 59 శాతం మంది గురకను మంచి రాత్రి నిద్రకు చిహ్నంగా భావించారు, అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్ అప్నియా (OSA) గురించిన పరిజ్ఞాన లేమిని ఇది తెలియజెప్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది సరైన నిద్ర లేకపోవడం వలన మానసిక శ్రేయస్సు సరిగ్గా ఉండదని అన్నారు. సమస్య గుర్తించినప్పటికీ కేవలం 53 శాతం మంది మాత్రమే నిద్ర సమస్యల పరిష్కారానికి సాయపడే పరికరాలు ప్రయత్నించారు. అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్ అప్నియా అంటే ఏంటి? అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్ అప్నియా అనే పరిస్థితి ఏర్పడినప్పుడు మీ గొంతు కండరాలు సడలించబడతాయి. ఈ కారణంగా మీ వాయుమార్గం కుచించుకుపోతుంది లేదా మూసుకుపోతుంది. దీని వలన బిగ్గరగా గురక, నిద్రలో గాలి పీల్చుకునేందుకు ఇబ్బందిపడటం, ఉదయం తలనొప్పి, నిద్రపోవడంలో ఇబ్బంది, మేల్కొని ఉన్నప్పుడు దేనిపైనైనా శ్రద్ధ చూపలేకపోవడం, చిరాకు వంటి అత్యంత సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. సాధారణ శ్వాస తాత్కాలికంగా నిరోధించబడటం, నెమ్మదిగా లేదా నిస్సారమైన శ్వాస, బిగ్గరగా గురక, పగటి పూట అధిక నిద్ర వంటివి పదే పదే చోటుచేసుకుంటే అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్ అప్నియాగా దాన్ని గుర్తించవచ్చు. దీన్ని తేలికపాటి, మితస్థాయి, తీవ్రమైనదిగా కూడా వర్గీకరించవచ్చు. తేలికపాటి కేసుల్లో పైన పేర్కొన్న లక్షణాలు గంటకు 5-15సార్లు, మితస్థాయి కేసుల్లో 15-30 సార్లు, తీవ్రమైన కేసుల్లో గంటకు 30 కంటే ఎక్కువ సార్లు ఉంటాయి. నిద్రలేమి కారణంగా శరీరం ఎక్కువ పనిచేస్తుంది, అదే సమయంలో బ్లడ్‌ షుగర్‌ లెవల్స్ పెరిగి అది డయాబెటీస్‌కు దారితీస్తుంది. రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (RSSDI) 2021లో నిర్వహించిన సదస్సులో వ్యక్తమైన ఏకాభిప్రాయం – టైప్ 2 డయాబెటిస్ (T2DM) రోగుల్లో స్త్రీల కంటే పురుషుల్లో OSA ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు స్థిరంగా నివేదించాయి. గ్రామీణ జనాభాతో పోలిస్తే పట్టణ జనాభాలో T2DM ఉన్న రోగులలో OSA ప్రాబల్యం అధికంగా ఉంది. OSA ఉండటం, దానికి చికిత్స తీసుకొని వారిలో తీవ్రతకు T2DM రోగులలో పేలవమైన గ్లైసెమిక్ నియంత్రణకు స్వతంత్రంగా సంబంధం కలిగి ఉంది. T2DM రోగులలో గ్లైసెమిక్ నియంత్రణపై CPAP చికిత్స ప్రభావంపై రకరకాల ఫలితాలు ఉన్నప్పటికీ (తక్కువ నమూనా పరిమాణం, నియంత్రణ సబ్జెక్టులు లేకపోవడం), నిద్ర నాణ్యత, పరిమాణంపై CPAPకి ఉన్న అనుకూల ప్రభావాల కారణంగా OSAకి ఇప్పటికీ అదే గీటురాయిగా నిలుస్తూ ప్రథమ శ్రేణి చికిత్సగా కొనసాగుతోంది. స్లీప్ అప్నియా, టైప్ 2 డయాబెటిస్ రెండూ కూడా ఒక బలమైన ముప్పుతో ముడిపడి ఉన్నాయి. అదే ఊబకాయం. అధిక బరువు అన్నది టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తోంది. ఇది గొంతులోని వాయుమార్గాన్ని కూడా ఇరుగ్గా మార్చగలదు. ఇది స్లీప్ అప్నియాను ప్రేరేపిస్తుంది. స్లీప్ అప్నియాతో ముడిపడి ఉన్న ఇతర కారకాలు: ధూమపానం మద్య వినియోగం ముక్కు దిబ్బడ మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు మధుమేహం , జీవనశైలి వ్యాధులు మాత్రమే OSA నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు కాదు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన ఒక పరిశోధనా పత్రం నిద్రలేమి, మానసిక శ్రేయస్సు మధ్య సంబంధం ఉందని నొక్కి చెప్పింది. అమెరికా సాధారణ జనాభాలో వయోజనుల్లో 10% నుంచి 18% మందితో పోలిస్తే, దీర్ఘకాలిక నిద్ర సమస్యలు సాధారణ మానసిక చికిత్సలో 50% నుంచి 80% మంది రోగులను ప్రభావితం చేస్తున్నాయి. ఆందోళన, డిప్రెషన్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ ఉన్న రోగులలో నిద్ర సమస్యలు చాలా సాధారణం అని నివేదిక పేర్కొంది. మహమ్మారి, OSA గడిచిన రెండు సంవత్సరాల్లో నిద్రలేమి స్థాయిలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. ఒక్క భారతదేశంలోనే నిద్ర నాణ్యత సరిగ్గా లేని వ్యక్తులలో 57% పెరుగుదల ఉంది. మహమ్మారి కారణంగా తలెత్తిన గాబరా, భయం వంటి అనేక అంశాలు ముఖ్యంగా వృత్తిపరమైన ఆందోళన ఈ సమస్యకు జత కలిశాయి. క్రమబద్ధమైన నిద్ర వేళలు లేకపోవడం 24 గంటల దినచర్య అంటే వైద్యపరిభాషలో సర్‌కేడియున్‌ రిథమ్‌ను ప్రభావితం చేస్తుంది. టీవీ చూడటం, నిద్ర పోవడానికి ముందు మొబైల్‌ ఫోన్ చూడటం వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి. రుగ్మత గురించి అవగాహన లేకపోవడం, దానికి అవసరమైన సరైన చికిత్స గురించి తెలియకపోవడమన్నది అత్యంత ఆందోళనకరమైన విషయం. గత రెండు సంవత్సరాలుగా వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ ఉండటంతో ప్రజలు తమ ఆరోగ్యం, బాగోగులపై దృష్టి పెట్టగలిగారు. ఇందులో వ్యాయామం, యోగా వంటి శారీరక శ్రమతో పాటు తమకు తాముగా సమయాన్ని కేటాయించడం వంటివి ఉన్నాయి. ఈ కాలంలో ఫిట్‌నెస్ బ్యాండ్‌ల విక్రయాలు కూడా బాగా పెరిగాయి. ఫిట్‌నెస్ బ్యాండ్‌లు హృదయ స్పందన రేటు, నిద్ర సహా అనేక విషయాలు మానిటర్ చేస్తాయి. జాన్స్ హాప్‌కిన్స్ మెడికల్ కాలేజ్ నివేదిక ప్రకారం స్లీప్ ట్రాకర్‌లు మీ నిద్ర అలవాట్ల గురించి చాలా సమాచారాన్ని కలిగి ఉంటాయి, అవి నిద్రను అంచనా వేయడానికి సరోగేట్‌గా పనిచేస్తాయి. ఇది ఉజ్జాయింపు సంఖ్య మాత్రమేనని, నిద్రను సరిగ్గా కొలిచే కిట్ అవసరం. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా, ResMed మీ నిద్ర సంబంధిత సమస్యల పరిష్కారంలో సాయపడే నిద్ర ఆరోగ్య ఉత్పత్తులు ఆవిష్కరించింది. ఇవి రాత్రికి రాత్రి పరిష్కారం చూపకపోయినా రాత్రివేళ మంచి నిద్రకు, మెరుగైన ఆరోగ్య ప్రక్రియలో మెట్టుగా నిలుస్తుంది. వీటిల్లో తెల్లని కాంతిని నిరోధించే ఐ మాస్క్‌లు (సిల్క్, ఆకృతి), డ్రీమ్‌ప్యాడ్‌– విశ్రాంతిపూర్వక నిద్రను అందించే దిండు, డోడో – ఉరకలెత్తే మనస్సును ప్రశాంతపరచడంలో సాయపడే నీలికాంతిని ప్రసరింపజేసి, బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలను నిరోధించే సౌండ్ మెషీన్, CPAP వేగంగా, సులభంగా శుభ్రం చేసేందుకు CPAC (కంటిన్యూయస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెషర్‌) వైప్‌ మాస్కులున్నాయి. (Story: నిద్ర‌లేమికి కార‌ణాలివే!)
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » టాప్ స్టోరీస్ » ఒడిశా సీఎంకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు ఒడిశా సీఎంకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు 16 Oct 2022 3:48 PM తాడేప‌ల్లి: ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. భ‌గ‌వంతుడు ఆయ‌న‌కు మంచి ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని కోరారు. న‌వీన్ ప‌ట్నాయ‌క్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ ఇంటిని నవ్య నూతనంగా డిజైన్ చేసుకునేందుకు ఇదే అత్యుత్తమ సమయం. రెండేళ్ల విలువైన కాలం కరోనాతోనే గడిచిపోయిన వేళ ఇంటిని మరింత ఆహ్లాదకరంగా మార్చడంతో మనకు అనుకూలంగా, అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. హోం రెనోవేషన్ ప్రాజెక్టులకు వేసవిని అత్యుత్తమ సమయంగా భావిస్తారు. డిజైనర్ సీలింగ్స్ పరంగా వివిధ రకాల ఆకృతులు కనిపిస్తున్నాయి. హాల్, బెడ్రూము సీలింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సీలింగ్‌ను వివిధ రకాల మెటీరియల్స్‌తో తయారుచేస్తున్నారు. అయితే వీటిలో జిప్సం అత్యంత ప్రాచుర్యం పొందింది. అతి తక్కువ నిర్వహణతోపాటూ ధూళిని దరిచేరనివ్వదు కాబట్టే దీనికి అందరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. సీలింగ్ ఇంటిలో ఎక్కువగా నిర్లక్ష్యానికి గురయ్యే వాటిలో సీలింగ్ ఒకటి. ఇంటీరియర్‌ను అలంకరించాలనుకునేవారు సాధారణంగా గది గోడలు, ఫ్లోర్ మీద శ్రద్ధ పెడతారు. నిజానికి ఇంటి అందాన్ని ఇనుమడింపజేసేది సీలింగే. ఇంటికి మరింత అందం రావాలంటే సీలింగును కూడా పట్టించుకోవాలి. ప్రస్తుతం, బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు చివరికి ఆర్కిటెక్ట్‌లు కూడా డిజైన్ ప్రక్రియ ప్రారంభం నుంచి డిజైన్డ్ ఫాల్స్ సీలింగ్ వినియోగాన్ని నొక్కి చెబుతున్నారు. సీలింగ్ ఓ మిత్రుడు ఓ ఇంటి యజమానిగా ఇంటీరియర్స్‌కు తిరిగి రూపకల్పన చేయడం ఖర్చుతో కూడుకున్న విషయంగా చాలామంది భావిస్తారు. అయితే, ఇందుకోసం బ్యాంకులో దాచుకున్న మొత్తాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఇందుకు నమ్మకమైన భాగస్వామి అవసరం. ఆ భాగస్వామి సెయింట్ గొబైన్ జిప్రోక్ అయితే నిర్ణీత గడువులో, అనుకున్న బడ్జెట్‌లో సీలింగ్‌ను తీర్చిదిద్దుకోవచ్చు. ఇందుకు సంబంధించి సమగ్రమైన క్యాటలాగ్స్‌ను అభివృద్ధి చేసింది. కేవలం ఏడు రోజుల్లో సీలింగ్‌కు ఇవి నూతన అందాన్ని ఇవ్వనున్నాయి. జిప్సం సీలింగ్ ఖర్చు నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి, డిజైన్‌ అవకాశాలు, ఇన్‌స్టాలేషన్‌ ఖర్చు, రవాణా, కూలి ఖర్చులు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకు రూ. 100-140 మధ్య ఉంటుంది. అయితే, ఇది కూడా డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, లివింగ్ స్పేస్‌కు సంబంధించి అత్యుత్తమ డిజైన్‌ను ఎంచుకునేందుకు కూడా జప్రోక్ సాయం చేస్తుంది. అవసరమైన మార్గనిర్దేశకత్్వం చేస్తుంది. కాబట్టి సీలింగ్స్ విషయంలో ఇది అత్యంత నమ్మకమైన మిత్రుడిగా నిలుస్తుంది. వేసవిలో విద్యుత్ బిల్లులు తగ్గించేలా.. జిప్సం బోర్డులను వినియోగించి సీలింగ్ డిజైన్ చేయడం వల్ల విభిన్న ఆకృతులను ఎంచుకోవచ్చు. ఆకర్షణీయమైన ఫినిషింగ్ వల్ల ప్రాపర్టీ అందం మరింత ఇనుమడిస్తుంది. అంతేకాదు, ఎయిర్ కండిషనింగ్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా వేసవిలో విద్యుత్ బిల్లులను సైతం ఇవి తగ్గిస్తాయి. వాస్తవ సీలింగ్‌కు ఫాల్స్ సీలింగ్ ఒక అడుగు కిందకు ఉంటుంది కాబట్టి ఏసీ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా విద్యుత్ ఆదా అవుతుంది. వాల్ డెకార్, ఫాల్స్ సీలింగ్ కోసం జిప్రోక్ విస్తృత శ్రేణిలో అవకాశాలను అందిస్తుంది. ఇది అత్యంత తేలికగా ఉండడంతోపాటు మన్నికైన మెటీరియల్‌ను వాడతారు కాబట్టి కనీసం రెండు దశాబ్దాలపాటు సాధారణ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జిప్రోక్‌తో నూతన జీవన శైలికి మార్గం వేసుకోవచ్చు.
PHP యొక్క కొత్త మాండలికం, P++ అనే కోడ్-పేరుతో, దాని డైనమిక్ పూర్వీకుల యొక్క కఠినమైన వేరియంట్‌గా మరింత అధునాతన లక్షణాలు మరియు తక్కువ సామానుతో అభివృద్ధి చేయవచ్చు. PHP కోఫౌండర్ జీవ్ సురాస్కి ద్వారా PHP సంఘంలో తేలుతున్న ఈ ప్రతిపాదన, P++ని కలిగి ఉంటుంది, లేదా దానిని చివరికి ఏదైనా పిలుస్తుంది, PHPతో పాటు జీవిస్తుంది కానీ PHP యొక్క చారిత్రక తత్వశాస్త్రానికి కట్టుబడి ఉండదు. P++ ఒక ఫోర్క్ కాదు, కానీ ఇది అంతర్లీనంగా మరింత కఠినంగా ఉంటుంది మరియు వెనుకబడిన అనుకూలతతో మరింత ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు "బ్యాగేజీ"గా పరిగణించబడుతున్న ఎలిమెంట్‌లు, చిన్న ట్యాగ్‌లు వంటివి తీసివేయబడతాయి, అయితే సంక్లిష్ట లక్షణాలు, ప్రత్యేకించి కఠినమైన ఆపరేటర్‌లు లేదా టైప్ చేసిన వేరియబుల్స్ వంటి ఖచ్చితంగా టైప్ చేసిన భాషల కోసం వాటిని PHP మాండలికానికి అదే సంక్లిష్టతను పరిచయం చేయకుండా జోడించవచ్చు. PHP లాగానే, P++ సర్వర్-సైడ్ వెబ్ డెవలప్‌మెంట్ కోసం ప్రధానంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన PHP 8 విడుదల ఇప్పటికే వెబ్ డెవలప్‌మెంట్‌కు మించి PHPని విస్తరిస్తుందని అంచనా వేయబడింది, జస్ట్-ఇన్-టైమ్ ఇంజిన్ మరియు C/C++ లైబ్రరీలతో ఇంటర్‌ఆపరేబిలిటీ. PHP మరియు P++లో అత్యధిక కోడ్ ఒకేలా ఉంటుంది. చాలా కోడ్ PHP మరియు P++ నోడ్‌ల మధ్య సోర్స్‌లో మరియు రన్‌టైమ్‌లో షేర్ చేయబడుతుంది. కానీ వాటికి భిన్నమైన అమలులు ఉంటాయి. బైనరీలు ఒకేలా ఉంటాయి. ఫైల్‌ని P++ ఫైల్‌గా ఎలా గుర్తు పెట్టాలి అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇది బహుశా ఎగువన ఒక ప్రత్యేక శీర్షికను కలిగి ఉంటుంది. బిల్డర్‌లు మొత్తం నేమ్‌స్పేస్‌లను P++గా గుర్తించడానికి మార్గాలను కనుగొనగలరు, కాబట్టి ఫ్రేమ్‌వర్క్‌లు ప్రతి ఫైల్‌ను P++గా గుర్తించాల్సిన అవసరం లేదు. డేటా స్ట్రక్చర్‌లు, వెబ్ సర్వర్ ఇంటర్‌ఫేస్‌లు, కీ సబ్‌సిస్టమ్‌లు మరియు అన్నిటికీ ఫైల్ PHP లేదా P++ వలె అమలు చేయబడిందా అనే దానితో సంబంధం లేకుండా ఒకే కోడ్‌గా ఉంటుంది. అయినప్పటికీ, కొన్ని కోడ్ ముక్కల యొక్క రెండు వెర్షన్‌లను నిర్వహించవలసి ఉంటుంది. మరియు PHPతో పోలిస్తే P++కి అదనపు తనిఖీలు ఉండే అవకాశం ఉంది. డెవలపర్‌లు ఒకే యాప్‌లో PHP మరియు P++ కలపవచ్చు మరియు సరిపోల్చవచ్చు. రెండు మాండలికాలను ఒకే సర్వర్‌లో అమలు చేయవచ్చు. P++ జరిగితే, అది PHPకి భిన్నమైన పరిణామాన్ని సూచిస్తుంది. కఠినత మరియు రకానికి సంబంధించిన లక్షణాలు P++లో ఉండే అవకాశం ఉంది. వెనుకబడిన అనుకూలత కోసం పక్షపాతం PHPలో ఉంటుంది. ఇంజన్‌లో పనితీరు మెరుగుదలలు లేదా పొడిగింపులలో అభివృద్ధి వంటి సంబంధం లేని ఫీచర్‌లు P++ మరియు PHP రెండింటిలోనూ అందుబాటులో ఉంటాయి. జురాస్కి P++ భాష కోసం సంభావ్య ఎంపికలను సూచించాడు: డైనమిక్ PHPతో ఉండటం, ఇది కఠినమైన భాష యొక్క ప్రతిపాదకులచే ఆమోదించబడదు. కఠినమైన PHP వైపు అభివృద్ధి చెందుతుంది, మరింత డైనమిక్ భాష యొక్క ప్రతిపాదకులకు ఆమోదయోగ్యం కాదు. కోడ్‌బేస్ ఫోర్కింగ్, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నికర నష్టం. ఇద్దరు ప్రేక్షకులను తీర్చడానికి ఒక పరిష్కారాన్ని రూపొందించడం, ఇది P++ ప్రతిపాదన ప్రయత్నిస్తుంది. P++ ప్రతిపాదన గురించిన ఆందోళనలు: PHP కోడ్‌ని P++కి మార్చడం చిన్నవిషయం కాదు. అది ఎంతవరకు నిజం అనేది చివరికి P++లో ముగుస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. PHP సాధనాలు P++కి మద్దతు ఇవ్వవు. కానీ విక్రేతలు గ్రాన్యులర్ డిక్లేర్()లు లేదా అపరిమిత మొత్తంలో ఎడిషన్‌లకు మద్దతు ఇవ్వడం కంటే P++కి మద్దతు ఇవ్వడం చాలా సులభం. PHP అనుకూలత విచ్ఛిన్నం. కానీ PHPని విచ్ఛిన్నం చేయకుండా కొత్త మాండలికం ద్వారా చేయడం మరింత రుచికరమైనది.
బాలీవుడ్‌ డ్రగ్‌ కేసు పెను తుఫానుగా మారుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌, దీపికా మేనేజర్‌ కరిష్మా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా మహేష్‌ భార్య నమ్రత పేరు తెరపైకి వచ్చింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఇందులో సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. అంతేకాదు సుశాంత్‌కి అలవాటు చేసినట్టు తేలింది. ఈ కేసులో రియాని విచారించగా 25 మంది సినీ ప్రముఖుల పేర్లని బయటపెట్టినట్టు వార్తలొచ్చాయి. ఇటీవల దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, రకుల్‌, సారా అలీఖాన్‌ పేర్లు వినిపించగా, ఇప్పటికే శ్రద్ధాకి, సారి నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) వారికి సమన్లు పంపినట్టు తెలిపింది. తాజాగా దీపికా మేనేజర్‌ కరిష్మాకి సమన్లు పంపింది. నెక్ట్స్ దీపికాకి పంపేందుకు ఎన్‌సీబీ రెడీ అవుతుందట. ఈ నేపథ్యంలో డ్రగ్‌ కేసులో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు భార్య, మాజీనటి నమ్రత పేరు వినిపించడం కలకలం సృష్టిస్తుంది. ఆజ్‌తక్‌ అనే మీడియా సంస్థ నమ్రత పేరుని వెల్లడించింది. రకుల్‌ పేరు వచ్చినప్పుడే టాలీవుడ్‌లో డ్రగ్‌ మాఫియాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్‌ మీడియా నమ్రత పేరు డ్రగ్‌ కేసులో ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. నమ్రత పేరు వచ్చిందంటే దాని వెనకాల మహేష్‌ పేరు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో ఇప్పుడిది టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతుంది. మహేష్‌ ఫ్యామిలీ ఆందోళన చెందుతుందని తెలుస్తుంది. మోడలింగ్‌ నుంచి నటిగా మారిన నమ్రత మొదట బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. హిందీ,కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన తర్వాత 2000లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మహేష్‌బాబు హీరోగా రూపొందిన `వంశీ`లో హీరోయిన్‌గా ఎంపికైంది. `వంశీ` చిత్ర షూటింగ్‌ టైమ్‌లోనే మహేష్‌బాబు, నమ్రతల మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమబలంగా మారడంతో ఏకంగా సూపర్‌ స్టార్‌ కృష్ణని ఎదురించి మరీ మహేష్‌.. నమ్రతని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వీరి వివాహాన్ని కృష్ణ ఒప్పుకున్నారు. వీరికి కుమారుడు గౌతమ్‌, కుమార్తె సితార ఉన్నారు. ఇద్దరికి వీరిద్దరు ఎంతో ప్రేమగా వ్యవహరిస్తుంటారు. మహేష్‌తో పెళ్ళి తర్వాత నమ్రత తెలుగులో కేవలం చిరంజీవి `అంజి` చిత్రంలోనే నటించింది. బాలీవుడ్‌ చిత్రాలు మాత్రం బాగానే చేసింది. పెళ్ళి తర్వాత నాలుగేళ్ళపాటు హీరోయిన్‌గా నటించిన నమ్రత 2005 నుంచి సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ప్రస్తుతం మహేష్‌కి సంబంధించిన డేట్స్, బిజినెస్‌లు చూసుకుంటుంది. మహేష్‌కి సంబంధించిన ప్రతిదీ నమ్రతనే హ్యాండిల్‌ చేస్తారనే వార్తలు టాలీవుడ్‌లో వినిపిస్తుంటాయి. ఓ రకంగా మహేష్‌ని తెరవెనుక శాసిస్తుందనే టాక్‌ వినిపిస్తుంటుంది. ఎంబీ కార్పొరేషన్‌, ఏఎంబీ సినిమాస్‌ని సైతం నమ్రతనే డీల్‌ చేస్తున్నారు. మహేష్‌ ప్రారంభించిన ఆన్‌లైన్‌ మెన్స్ వేర్‌ని సైతం చూసుకుంటున్నారు. దీంతోపాటు మహేష్‌ నటించే టీవీ యాడ్స్ ని కూడా నమ్రతనే హ్యాండిల్‌ చేస్తుంటారు. మహేష్‌ కేవలం బొమ్మ అయితే నమ్రత కర్త, కర్మ, క్రియ. ఇక సోమవారం నమ్రత ప్రేమ గురించి చెబుతూ, మహేషే తన ప్రేమ అని, ఆయన వల్లే తాను సంతోషంగా ఉన్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద మెసేజ్‌ పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు డ్రగ్‌ కేసులో ఆమె పేరు వినిపించడంతో వారి రియాక్షన్‌ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. Follow Us: Download App: RELATED STORIES బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోకు ప్రభాస్‌, గోపిచంద్‌, బుల్లితెర టీఆర్పీలు బ్లాస్ట్ అవుతాయంటున్న ఫ్యాన్స్ Bigg Boss Telugu 6: టాప్ లో ఆదిరెడ్డి సెకండ్ శ్రీహాన్... మూడో స్థానానికి పడిపోయిన రేవంత్! లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్.. భార్యకి గిఫ్ట్ ఇచ్చారా, ధర తెలిస్తే మైండ్ బ్లాకే.. Pushpa The Rule : ‘పుష్ప 2’లో బాలీవుడ్ స్టార్.. కీలక పాత్ర కోసం ‘టైగర్ జిందా హై’ నటుడు.. లేటెస్ట్ అప్డేట్!
హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై ఫైర్ అయ్యారు. బీజేపీని చెత్త‌బుట్ట‌లో వేయ‌డానికి అవ‌స‌ర‌మైతే కొత్త పార్టీని పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ వివ‌రాలు ఆయ‌న మాట‌ల్లోనే… నిన్న, మొన్న జనగామ, యాదాద్రి జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా బహిరంగ సభలో అన్ని విషయాలు చెప్పలేం. అయినా ప్రజలకు కొన్ని వివరాలు చెప్పాలని చెప్పాం. నరేంద్ర మోదీ గారు ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఉంటున్నది. అబద్దాలు చెబుతున్నరు. అందులో భాగంగానే విద్యుత్‌ సంస్కరణలు తెచ్చింన్రు. డ్రాఫ్ట్‌ బిల్లు రెడీ అయ్యింది. డ్రాఫ్ట్‌ బిల్లు చేసి రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ లేఖ రాశారు. దానికి జవాబు ప్రధానికి లేఖ రాశారు. అదే కాకుండా తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాం. వీటన్నింటిని మించి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్లియర్‌గా వాళ్ల పాలసీ చెప్పారు. అడిషనల్‌ బారోఇంగ్‌ లింక్డ్‌ టూ పవర్‌ సెక్టార్‌ రిఫార్మ్స్‌. ఇది పార్లమెంట్‌లో వాళ్లు ఇచ్చిందే.. ఇది కేసీఆర్‌ స్టోరీ కాదు. అగ్రికల్చర్‌ సెక్టార్‌కు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు.. ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టాలి. కేంద్రం పంపిన ముసాయిదా బిల్లు. అది మెడమీద వేలాడుతున్న కత్తి. బిల్లు పాస్‌ కాకముందే.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఈ రీఫామ్స్‌ చేస్తరో అడిషనల్‌గా 0.5 ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తమని ప్రకటించారు. అది ఐదేళ్లు ఇస్తమని ప్రకటించారు. పోయిన ఏడాది మనం తీసుకోలేదు. అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ తీసుకున్నది. తీసుకోవడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారు. మిగతా వాటికి టెండర్లు పిలిచారు. రూ.737కోట్లతో టెండర్లు పిలిచారు. 0.5శాతం అడిషనల్‌ ఎఫ్‌ఆర్‌బీఎం వస్తే రూ.5వేలపైచీలుకు కోట్లు వస్తయ్‌. రాబోయే ఐదేళ్లకు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు ఇస్తం.. మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వం. నష్టపోయిన మంచిది నీ డబ్బులు అక్కర్లేదంటే రూ.25వేలకోట్లు నష్టపోవాలే తెలంగాణ. ఆ నష్టం ఉన్నా సరే నేను మీటర్ల పెట్టా అని చెప్పిన. తెలంగాణలో వ్యవసాయస్థిరీకరణ జరగాలే. రైతులు ధనవంతులు కావాలి.. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నరు కాబట్టి నేను పెట్టా అని చెప్పిన. శ్రీకాకుళంలో 25వేల మోటార్లకు పెట్టారు. టెండర్లు పిలిచారు.. ఇంప్లిమెంట్‌ చేస్తున్న రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తున్నరు. ఇన్ని ఉండంగ.. మొన్న బడ్జెట్‌లో పెట్టారు.. ఇన్ని ఉండంగా.. పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చదువు వస్తదో రాదు నాకు తెల్వదు. చదివిన కాగితం అర్థమైతదో కాదో. ఆయనను చూస్తే జాలేస్తుంది.. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్‌ నన్నడిగితే. ఆ పార్టీ పరువు పోతుంది రోజు రోజుకు. ఇవన్ని ఆధారాలుండి.. ఇంత జరిగి.. రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్‌ చేసి పంపి.. వ్యతిరేకిస్తూ రాసిన లేఖలు ఉండి పచ్చి అబద్దం చెబుతాం. దీనిపై బహిరంగ క్షమాపణ చెబుతా. మీటర్లు పెట్టుమన్నా..? పెట్టుమనందే జగన్మోహన్‌రెడ్డి పెట్టిండా? శ్రీకాకుళంలా పెట్టిండా. పెట్టుమనంతా ఎఫ్‌ఆర్‌బీఎంలా 0.5శాతం పెట్టినవా?.. దాన్ని మేం ఎందుకు తీసుకుంటలేమ్‌. ఎఫ్‌ఆర్‌బీఎం పవర్‌ రీఫామ్స్‌ వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. ” అంటూ కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సెటైర్లు పాపం ఆయన్ను చూస్తే జాలేస్తోందని.. ఆయనకు బదులు వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్ రోజురోజుకీ బీజేపీ పార్టీ పరువు పోతుంది. తెలంగాణలో వ్యవసాయస్థిరీకరణ జరగాలే. రైతులు ధనవంతులు కావాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. నిధులు ఇవ్వకుండా పీఎఫ్‌సీ.. ఆర్‌ఈసీపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ ఒత్తిడి తెస్తున్నారు. మనకు ఉన్నటి వంటి నీటి ప్రాజెక్టుల్లో పీఎఫ్‌సీ ఆర్‌ఈసీ. రాష్ట్రానికి లోన్లు ఇస్తయ్‌. రాష్ట్రానికి మంచి డిసిప్లేయిన్‌ ఉంది కాబట్టి, లోన్లు రీపేమెంట్‌ మంచి ఉంటది కాబట్టి డబ్బులు ఇస్తరు. ఆ ఇచ్చే డబ్బులు ఆపేయమని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ పవర్‌ రీఫామ్స్‌ తెస్తలేరని ఒత్తిడి తెస్తున్నరు.. ఇదీ జరుగుతున్నది. ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలుస్తదా? ఎందుకు మాట్లాడుతడు ఆయన. ఇప్పుడు బహిరంగ క్షమాపణ వేడుకోవాలి. మీడియాకు అన్ని డాక్యుమెంట్లు ఇచ్చాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను అడుగొచ్చు కదా. ఫైనాన్స్‌ మినిస్టర్‌ ఇచ్చిన ఆధారాలు ఇచ్చాం దాని అర్థమేంటి. ఒకరకంగా గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం. పార్లమెంట్‌ను అవమానించడం.. దేశ ప్రజలను మోసం చేయడం. ఇంకా డ్రాఫ్ట్‌ బిల్లుగానే ఉంది. ఇది జరిగే చరిత్ర. దీని మీద చెబితే బాధ.. అంటే బాధ. నేను ప్రధానమంత్రి అని.. పైసలు ఇస్తడి ఆశపడి మిషన్‌ భగీరథ ఇనాగ్రేషన్‌కు పిలిచిన. ఆయన కూడా సభలో పచ్చి అబద్దాలు చెప్పారు. ఆయన ఏం చెబుతాడన్న అంతకు ముందే మేం రూ.11 పవర్‌ కొన్నరు.. మేం 1.10 రూపాయలకే ఇస్తున్నం అంటున్నడు. భారతదేశ చరిత్రలో సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎన్నడూ ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. కానీ మేం ఇస్తున్నమని అంటే పెద్దమనిషి అని బాగుండదని ఊరుకున్నం. ఆ తర్వాత వెంటనే ఎలక్ట్రిసిటి అధికారులు అడిగితే అతిథిగా పిలిచినం తిడితే బాగుండదని ఊకున్నం. ఇట్ల ఎన్ని విషయాల్లో చెబుతరు. నేను చాలెంజ్‌ చేసిన ఎవరూ మాట్లాడుతరు బీజేపీ వాళ్లు అని అన్న.. దేశంలో 4లక్షల మెగావాట్ల పవర్‌ ఉంది దేశంలో.. దాన్ని వాడే తెలివితేటలు లేవు ఈ కేంద్ర ప్రభుత్వానికి.. బ్యాడ్‌ పవర్‌ పాలసీ ఉందని చెప్పిన. 40వేల మెగావాట్ల పవర్‌ ఉత్పత్తి సంస్థలు దేశంలో నిర్మించబడ్డయ్‌. పీపీఏలు అయిపోయినయ్‌.. ఫ్యూయల్‌ టైయప్‌ అయ్యింది. కానీ ప్రొడక్షన్‌ కానిస్తలేరు. ఎందువల్ల.. ఈ దేశం వల్ల. ఈ దేశం అవలంభించే దిక్కుమాలిన పవర్‌ పాలసీ వల్ల. చేతకాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం వల్ల. 60శాతం దేశం పవర్‌ కట్స్‌లో ఉంటది. 24గంటల కరెంటు ఏరాష్ట్రంలో ఇవ్వరు ఒక తెలంగాణలో తప్పా ఇది వాస్తవం. ఇది నిజమా? అబద్దమా?.. నేను పిచ్చి మాటలు మాట్లాడను ఆ అవసరం లేదు.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా. ఇంత దుర్మార్గంగా ఆ పార్టీ వాళ్లు ప్రతి విషయంలో అబద్ధాలు, మోసాలు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నరు. ఇవన్నింటిని మించి అఖిలభారత విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు ఒక్కటై సమావేశాలు పెట్టాయ్‌. మన వద్ద మింట్‌ కాపాండ్‌లో మన ఉద్యోగులు ఆందోళనలు చేశారు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించి, వాళ్ల పార్టీకి చెందాలు ఇచ్చే వాళ్లకు డబ్బులు ఇచ్చేటోళ్లు. వాళ్లను సాదెటోళ్లు, ఎన్నికలకు డబ్బులిచ్చిటోళ్లకు, వేలకోట్ల దిగమింగి.. వాళ్లు పెట్టే సోలార్‌ విద్యుత్‌ కొనాలని చట్టం. దానికి అందమైన పేరు చట్టం, విద్యుత్‌ సంస్కరణలు.. మనకు మన తెలంగాణకు జల విద్యుత్‌ అందుబాటులో ఉన్నది కృష్ణా నదిపై ఎక్కువ. నాగార్జునసాగర్‌, శ్రీశైలం, పులిచింతల, జూరాల. 2500వేల మెగావాట్ల దాగా ఉంటుంది. గోదావరిపై తక్కువ ఉంది మనకు కృష్ణానదిపై ఎక్కువ ఉంది. ఈ దిక్కుమాలిన చట్టంలో వాళ్ల బీజేపీ మిత్రులు పెట్టే 30వేల, 40వేల మెగావాట్ల సోలార్‌ కొనాలట గ్రీన్‌ ఎనర్జీ కింద. గ్రీన్‌ ఎనర్జీ అయినా నాగార్జున సాగర్‌, శ్రీశైలంలో జల విద్యుత్‌ ఉత్పత్తి బంద్‌ పెట్టి సరే దీన్ని కొనాలి.. లేదంటే ఫైన్‌ వేస్తం, ఇది చట్టం. మీ పెట్టుబడిదారుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెడుతరా? అన్ని తప్పుడు ప్రచారాలు, అబద్దాలపై ఎన్ని రోజులు నడుపుతరు భారతదేశాన్ని, ఇది ఎంత వరకు సమంజసం. దీనిపై చర్చపెట్టండి. ఇన్ని అబద్దాలు చెప్పే వ్యక్తులను చీల్చి చెండాల్సిన బాధ్యత మీడియాపై ఉన్నది. ఈ దేశం ఇలాగే నాశనం కావాలా? చాలా ఉంది ఇంకా భాగోతం. నేను దుఃఖంతో చెబుతున్నా. అన్ని రంగాల్లో సర్వనాశనం ప్రతిరంగంలో.. పిచ్చి అబద్ధాలు. పచ్చి అబద్దాలు.. ఇక్కడ కాదా విదేశాల్లోనూ చెప్పుడే సిగ్గుపోతుంది. 2025 వరకు 5 ట్రిలియన్ల ఎకానమీ చేస్తాం. ఇంతకన్నా దిక్కుమాలిన దందా ఉంటదా? అది చంద్రయాన్‌ మీద పోయినదానితో సమానం అంటరు. మనం కూడా చంద్రమండలంపై దిగినట్టే అనుకోవాలే ఇగ.. ఇంత పచ్చి అబద్దమా.. ఇది ప్రగతా? మోడీ ప్రభుత్వానికి దమ్ముంటే దేశాన్ని చైనాలా అభివృద్ధి చేయ‌మ‌నండి. సాధారణంగా 12 శాతం గ్రోత్ ఉంటే 6 ఏండ్లలో దేశ ఎకానమీ డబుల్ అవుతుంది. 11 శాతం ఉంటే 7 ఏండ్లలో డబుల్ అవుతుంది. అది నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వడ్డీ వ్యాపారిని అడిగినా చెబుతడు. ఇది కఠోరమైన వాస్తవం. 2025 వరకు 5 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లడానికి నరేంద్ర మోదీ అవసరం లేదు. మీకు దమ్ముంటే.. మీరు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే.. చైనాలా అభివృద్ధి చేయండి. సింగపూర్‌లా అభివృద్ధి చేయండి. అది చేయండి కానీ.. 5 ట్రిలియన్ ఎకానమీ కాదు. ఇది నేను చెప్పడమే కాదు.. నేను చెప్పిన విషయాన్నే చిదంబరంగారు కూడా రాజ్యసభలో చెప్పారు. మావాళ్లు కూడా ఉన్నారు. అన్నీ గోల్ మాల్ మాటలు చెప్పి.. అబద్ధాలు చెప్పి ఎవరిని వంచించాలని అనుకుంటున్నరు. అందుకే వీళ్లను తరిమికొట్టకపోతే దేశమే నాశనం అయిపోతది. అవ‌స‌ర‌మైతే జాతీయ‌స్థాయిలో కొత్త పార్టీ పెడ‌తాన‌ని కేసీఆర్ అన్నారు. (Story : మోడీపై మ‌రోసారి కేసీఆర్ నిప్పులు)
చేతుల్తో మట్టి ఎత్తెత్తి బోస్తా శాపనార్థాలు పెడతా ఉంది. రామాలయం మైకులోంచి ఎంఎస్‌ సుబ్బలక్ష్మి గొంతు మంద్రంగా వినిపిస్తా ఉంది. దాన్ని డామినేట్‌ చేయడానికా అన్నట్టు సుబ్బక్క అరిచి అరిచి గసపెడతా ఉంది. కళ్లాపి ఇసురిసురుగా చల్లతా ఉంది. "ఏందే పొద్దు పొద్దునే బిగిన్‌చేసినావ్‌....ఊళ్లో అందరికి సావొస్తా ఉంది. నీకు రావడం లేదే..." చెంబు తీసుకుని బయలుకు బోతావున్న ఎంగట్రాముడు నడక తగ్గిచ్చి పెద్దరికం చూపిచ్చినాడు. "తిన్నదరక్క సొయ్యం బట్టి కొట్టుకుంటా ఉంటి నాయనా...ఊరోళ్ల ముల్లెంతా మూటగట్టుకుని మిద్దెలు, మాడీలు కడ్తినాయనా...అందుకే సావొస్త లేదు"... మాంచి రెస్పాన్స్‌ ఇచ్చి మళ్లీ తిట్ల పనిలో పడింది సుబ్బక్క. "నీ నోట్లో నోరుబెట్టి బతికిందెవడే" అనేసి ఎంగట్రాముడు నడకలో వేగం పెంచేసినాడు. సుబ్బక్కకు ఐదుగజాల దూరంలోనే తలకాయొంచుకుని ముగ్గేస్తున్న సుజాత అంతా జాగర్తగా గమనిస్తా ఉంది. ఎదిరింటి వాకిట్లో యాప్పుల్ల నములుతా సుబ్బారాయుడు జరగబోయే వినోదం కోసం ఎదురుచూస్తా ఉన్నాడు. ఆయన భార్య రాములమ్మ పేడకాళ్లు తీస్తా ఉంది గానీ మనసంతా ఇక్కడే ఉంది. తలకాయొంచుకున్న సుజాతనే మద్దెమద్దెలో తలతిప్పి జూస్తా ఉంది. "యా పూటన్నా ఒకరింటికాడ చేయి జాపితినా..ఒకరి సంగిటిముద్దకు ఆశపడితినా...పెతి నాబట్టకు నా యవ్వారమే, పెతి లంజెకి నా ఇంటిమీద కన్నే...మీ కుదురు నాశనం కాను".... సుబ్బక్క డోస్‌ పెంచేసింది. "ఏందే బాసిలా...పిల్లోళ్లు ఎవరో ఆడుకోడానికి పిడికెడు సిమెంట్‌ తీసకబోతే ఇంత గత్తర జేయాల్నా లేకిముండా"..తగులుకొనింది సుజాత. లంజె అనే పదం ఇనిపిచ్చేసరికల్లా ఆ ఆడబిడ్డకు రోసం వచ్చేసింది. అదే సుబ్బక్క కోరుకునేది. అజ్ఞాతంలో ఉన్న ప్రత్యర్థిని జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకురావడంలో సుబ్బక్క దిట్ట. "అది పిడికెడా..ఎవురే లేకిది...పొరుగింటి సొమ్ముకు ఆశపడేది ఎవురే"...సిమెంట్‌బస్తాను అరుగుమీంచి లాగిలాగి చూపిస్తా ఉంది సుబ్బక్క. "ఒరే సుబ్బరాయుడా!..నువ్వు జూడ్రా..ఇది పిల్లోళ్లు తీసకపోయినట్టు ఉండాదిరా..మాటనేదానికి ఇంగితం ఉండాల....నా సవితి, ఇపుడు తేలాల...నా సిమెంట్‌ దెంకపోయిందెవరో తేలాల...ఆ లంజెవరో లంజెకొడుకెవరో తేలాల"... అనవసరంగా ఇరుక్కుంటి గదరా అనుకున్న సుబ్బారాయుడు "నాకెందుకులేత్తా!..మీ ఆడోళ్ల యవ్వారాలు" అని నోరుకడుక్కోవడానికి బోరింగ్‌ దగ్గరకు బోయినాడు. "లేస్తే లంజె అంటాండావు, ఎవురే లంజె, నువ్వే లంజె, నీ ఆరికట్ల వంశమే లంజె వొంశం" అని సుజాత కొంగుబిగిచ్చి ముందుకు దూకింది. వీధి వీధంతా తమాస జూడ్డానికి తయారైపోయింది. జాలాడి బండకాడ పెచ్చులూడిపోతే రాత్రి సిమెంట్‌ తీసుకునిపోయిన సుజాత మొగుడు శ్రీనివాసులు ఇంట్లోంచి తల బయటకు పెట్టింది ల్యా. తాగిన మత్తులో సిమెంట్‌ అవసరమైన దానికన్నా నాలుగు పిరికిళ్లు ఎక్కువ తీసుకుని దారిలో పోసి ఇపుడు సుజాతను బోనులో నిలబెట్టిన పాపానికి మంచంలోనే అటూ ఇటూ దొర్లుతూ ఇంట్లోంచే ఈదిరామాయణం చూస్తా ఉన్నాడు. ఊరోళ్లకు సుబ్బక్క యవ్వారం కొత్తదేమీ కాదు గానీ దగ్గరిళ్లోళ్లకు మాత్రం నాలుగైదు రోజుల్నించి ఇచ్చిత్రంగా అనిపిస్తా ఉంది. 'కొడుకు దగ్గరకు పోయొచ్చినాల్మించి మళ్లీ దీనికి రోగం తిరగబెట్టిందేమే' అని పక్కింట్లో ఎంగటేసులు ఒగటే ఆశ్చర్యపోతా ఉన్నాడు. 'మొన్న మొన్నటి దాకా నా కొడుక్కి ఉద్యోగమొచ్చింది, నా కొడుక్కి ఉద్యోగమొచ్చింది అని తప్పెటేసుకుంటా తిరిగిన ముండకి ఇపుడేమైంది' అనేది అర్తం కాకపాయె. 'పెళ్లికి అందర్నీ హైదరాబాద్‌ తీసుకుపోయి రయిక గుడ్డలు గూడక పెడితిరి..ఇపుడేమాయె దీనికి' అని బీడితాగతా పొగలు పొగలుగా ఆలోచిస్తా ఉన్నాడు. హైదరాబాద్‌లో కొడుక్కి ఉద్యోగమొచ్చినాల్మించి సుబ్బక్క నెమ్మదిచ్చిన మాట వాస్తవమే. ఇల్లు బాగు చేయిచ్చుకోవడం, బేల్దారిని పిలిపిచ్చుకోవడం, రంగులేయిచ్చుకోవడం...బో కుశాలగా ఉండింది. మొగుడు పోయినాక సుబ్బక్కలో అంత నెమ్మది చూడడం అదే తొలిసారి. అవసరమున్నా లేకపోయినా ఇరుగింటికి పొరుగింటికి పోయి పనుల్లో చెయ్యేసేది. కొడుక్కి వచ్చిన బ్యాంకి ఉద్యోగం గురించి అడిగినోళ్లకు అడగనోళ్లకు వర్ణించి వర్ణించి చెప్పేది. ఊరోళ్లంతా ముసిల్దానా నువ్వు ఆడిదానివి కాదే, మొగరాయుడివే అంటుంటే పొంగిపోయేది. ఎవురైనా పొగుడుతుంటే బో సిగ్గుపడేది. సుబ్బక్క సిగ్గు పడగలదని ఊరోళ్లకి తెలిసిందపుడే. సర్కారీ నౌకరంటే సామాన్యమా! లంచమివ్వకుండా ఏ ఎమ్మెల్యేతో చెప్పిచ్చుకోకుండా సుబ్బక్క కొడుక్కి ఉద్యోగం రావడమనేది ఊరోళ్లకి ఎంత బుర్ర చించుకున్నా అర్తమయ్యే విషయం కాదు. సుబ్బక్క ఆ అద్భుతాన్ని సాధించింది. 'నువ్వేమన్నా చెయ్యి నాయనా....నువ్వు సర్కారీ నౌకరి కొట్టాల..మనల్ని చిన్నతనంగా చూసినోళ్ల ముందు మొగోడివై మీసం తిప్పాల'. అని ఒగటే తారకమంత్రం బోధించింది. అతను కూడా అర్జునుడు పక్షి కన్నునే చూసినట్టు రేయింబవళ్లు ఉద్యోగాన్నే కలవరచ్చి కోచింగులు అవీ తీసుకుని పరీక్షలు అవీ రాసి కొట్టేసినాడు. సర్కారీ నౌకరయిపోయినాడు. ఊరిలో మొనగాళ్ల జాబితాలో చేరిపోయినాడు. అంతటితో ఆగిందా! ఆడు ఆడ్నే ఎవర్నో ఆడపిల్లను చూసుకున్నాడని తెలిసి ఏడెనిమిది లక్షలు పోయెగదరా బగమంతుడా! అని నాలుగైదు రోజులు బో బాధ పడింది సుబ్బక్క. ఉత్సాహమంతా నీరుగారిపోయి ఇరుగూ పొరుగుకు మొకం చూపిచ్చలేక యమ యాతన పడింది. మామకు ఒగతే కూతురని, కొడుకుల్లేరని తెలిసి నిదానిచ్చింది. "కులమింటి కోతినే చేసుకుంటున్నాడమ్మో..ఏమో అనుకునేరు" అని ఇల్లిల్లూ తిరిగి వివరణ ఇచ్చింది. బంధుబలగం అంతా పోయిం తర్వాత ఆ సింగిల్‌బెడ్‌రూం ఇంటి యవ్వారం చూసి కొత్త జంటకు అడ్డుగా ఉండడం మర్యాద కాదని వచ్చేసింది. రెండు నెలలు ఉగ్గబట్టినాక కజ్జికాయలు, బూందీ లడ్లు చేసుకుని ఎగురుకుంటూ పోయింది. ............................................................................................................... కజ్జికాయలు, బూందీలడ్లు చూసి కోడలు మొకం చిట్లిచ్చుకున్నా సుబ్బక్క పెద్దగా ఏమీ అనుకోలే. పట్నమోళ్లు ఇంగేమైనా నైసుగా జేసుకుంటారేమోలే అనేసుకుంది. "మా ఊళ్లో అందరూ పామాయిల్‌తో చేసుకుంటారు. నేనియ్యన్నీ సెనగనూనెతోనే చేసినానమ్మ!. మంచి బలం. తినాల. పెళ్లయిన కొత్తలో ఇట్టాంటియన్నీ తినాల!".... ఏవో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కోడలికి అవేవీ వినడం ఇష్టం లేదని అర్థమై సైలెంటయిపోయింది. సుబ్బక్క గడబిడగా ఏదో మాట్లాడాలని అనుకుంటా ఉంటది. కోడలు పెద్దగా మాట్లాడదు. అన్నీ మొకం చూసి అర్తం చేసుకోవాల్సిందే. "ఈడ నీళ్లు బాగున్నాయమ్మాయ్‌..మా వూర్లో అన్నీ సవ్వ నీళ్లు" అని ఇక్కడున్న సానుకూల అంశాన్ని ముందుకు నెట్టి మరోసారి మాట కలపాలని ప్రయత్నించింది సుబ్బక్క. "మంజీర గదా, బానే ఉంటయ్‌"...అనేసి పక్కకు తిరిగి పనిమనిషికి ఏదో పురమాయిస్తూ బిజీ అయిపోయింది కోడలు. ఆ మాట తీరు కానీ హఠాత్తుగా బిజీగా మారిపోయిన తీరుగానీ ఇంకొక మాటకు అవకాశం లేకుండా చేశాయి. సుబ్బక్కకు సుర్రుమంది. కానీ తమాయించుకుంది. ఆరోజు మద్యాన్నం సుబ్బక్క అలవాటు చొప్పున రొంటినున్న మూటలోంచి ఆకొక్క తీసి నమిలేసి రెండు పెదాలపై రెండు వేళ్లు పెట్టి గేట్‌మీదుగా వీధిలోకి ఉమ్మింది. ఖండాంతర క్షిపణి కంటే వేగంగా ప్రయాణించే పదార్థమది! ఆ సౌండ్‌ ప్రత్యేకం. కోడలు ఒక్కసారిగా తలతిప్పి చూసింది. అసహ్యం రంగరించిన చూపు. 'ఏందిమే! నేనేమన్న లంజెతనం జేసిన్నా..దొంగతనం జేసిన్నా...ఏందీ బాసిలి ఈ మంతున జూస్తది' అనుకుంది సుబ్బక్క. ఊరికే అనుకోవడమే గాకుండా ఆ మాటల్ని బయటకే అందామనుకుని నోరు తెరవబోయింది. కోడలు ఈ లోపు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి దడేల్‌మని తలువేసుకుంది. అత్త ఎంత వేగంగా ఆకొక్క ఊసేయగలదో కోడలు అంత వేగంగా తలుపు వేసేయగలదు. రోజూ వచ్చే దానికంటే ఒక అరగంట ముందే వచ్చినాడు కొడుకు. మంటలనార్పే ఫైరింజన్‌లాగా వచ్చినాడు. "అట్లా బజార్లోకి ఊస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారమ్మా...ఇదేమైనా మనూరనుకున్నావా....అంతగా నమలాలనిపిస్తే ఇంట్లో వాష్‌బేసిన్‌ఉంది కదా..అందులో ఉమ్మేయ్‌"..అని సలహా ఇచ్చేసినాడు...ఇబ్బందికరంగా మసులుతూ కోడలివైపు అపాలజిటిక్‌గా చూస్తూ. ఆ చివరి వాక్యాలు కోడలికి నచ్చలేదని ఆ పిల్ల మొకం చూస్తే అనిపిస్తా ఉంది. దానికంటే కూడా కొడుకు కోడలికేసి అట్లా చూడడం సుబ్బక్కకు అర్థం కాలా. ఏ మొగుడైనా పెళ్లాందిక్కు అట్లా చూడడం ఆమె చూసి ఎరగదు. మర్నాడు పొద్దున్నే పళ్లుగూడా తోముకోకుండా కోడలు కాఫీ తాగుతుంటే సుబ్బక్క కాసేపు గిజగిజలాడింది. "స్నానం చేసి పూజ చేసి నోట్లో ఏదైనా ఏసుకోవాలమ్మా...పాసినోటితో తాగడం మంచిది కాదమ్మా".. అనునయంగా పెద్దరికం చూపిచ్చింది. "చూడండి అత్తయ్యా!..ఎవరి అలవాట్లు వారివి. మీ అలవాట్లు మీవి. మా అలవాట్లు మావి. మిమ్మల్ని మారమంటే మారతారా"... కోపంగా చెప్పినట్టు లేదు. గయ్యాలి తనం అస్సలే లేదు. అలాగని సౌమ్యంలేదు. వినయం మాటెత్తడానికే లేదు. స్థిరంగా ఉంది. కరుగ్గా ఉంది. మారుమాట మాట్లాడేందుకు వీలులేకుండా ఉంది. ఇక చాలు, ఊరుకుంటే నీకు మర్యాదగా ఉంటుంది అని చెప్పినట్టుగా ఉంది. మెత్తని చెప్పుతో కొట్టినట్టుగా ఉంది. ఈ రకం గొంతు సుబ్బక్కకు తెలీనిది. ఈ పట్నపు నీళ్లలో ఏదో తేడా ఉంది అనుకుంది సుబ్బక్క. 'చిన్నప్పటినుంచి మాటలు పడుడే. ఆ మొగుడు నాబట్ట కాలితో చేత్తో ఊర్కూర్కినే తన్నేది. మొగుడు పోయినాల్మించి ఊరోళ్లంతా ఏడిపిచ్చి చంపేది. చిన్నప్పటినుంచి ఒకరి మాట తాను వినడమే. తనమాట ఒకరు వినడం ఎరగదు. ఇంత కాలానికి ఒక కోడలు పిల్ల వచ్చింది. నాలుగు మాటలు చెప్పొచ్చు. కొంచెం పెద్దరికం చూపొచ్చు' అనుకుని ఆశపడింది. "ఓసే ఎడ్డిదానా ఆడికి పోయి ఏం మాట్లాడతావో ఏమో" అని అందరూ అంటా ఉంటే అదమ్మాయ్‌..ఇదమ్మాయ్ లాంటి నైస్‌ మాటలు కూడా నేర్చుకోని వచ్చింది. ఈడ యవ్వారం చూస్తే తేడాగా ఉంది. సుబ్బక్కకు కుడి కన్ను అదిరినట్టుగా అనిపిచ్చింది. ఆకొక్క తోనే యవ్వారం తెలిసొచ్చినా ఏదో ఒక ఆశతో ఉండింది. ఇపుడదీ పోయింది. 'ఇది తన పెద్దరికానికి తలొగ్గే రకం కాదు. ఊర్లో తెలిస్తే ఎంత నామర్దా. పరువు తుట్టాగా పోదూ!' "ఊపుకుంటా పోయింది ముసిల్ది. కోడలి చేత ముడ్డిమీద తన్నిచ్చుకుని ముంగిమాదిరి వొచ్చింది"...ఇరుగు పొరుగు అనబోయే మాటలు ఇపుడే వినిపిస్తా ఉన్నాయి సుబ్బక్కకు. మర్నాడు మరో ఎపిసోడ్‌. సాయంత్రం వక్క అయిపోతే వాచ్‌మన్‌పెళ్లాం దగ్గర అడిగి తీసుకుని అక్కడే ముచ్చట్లలోకి దిగింది సుబ్బక్క. కోడలికి తల కొట్టేసినట్టయ్యింది. ఎదురింటి ఫ్లాట్‌ ఆవిడ తన అత్తగార్ని ఆ స్థితిలో చూసిందని తెలిసి కోడలికి మరీ మరీ మండుతా ఉంది. మర్నాడు పొద్దునే అత్తను తీసికెళ్లి చందన బ్రదర్స్‌లో రెండు మాంచి కోకలు కొనిచ్చి ఈడున్నన్ని రోజులు అవే కట్టుకోవాలని చెప్పేసింది. "ఏందో అనుకున్నా గానీ కొంచెం మంచిపిల్లే" అనుకునింది సుబ్బక్క. ఇంటికి చేరాక వాచ్‌మెన్‌క్వార్టర్‌ దగ్గరకు వెళ్లకూడదని, వెళ్లినా వారితో సమానంగా కూచ్చొని కబుర్లు చెప్పకూడదని కోడలు మెత్తగా చెప్పేసింది. అపుడు అర్తమైంది కోడలు కొత్త కోకలెందుకు కొనిచ్చిందో! దేవాలయానికి పోయొచ్చేసరికి స్టవ్‌మీద ఏదో సుర్రుమంటా ఉంది. ఏందా అని చూడబోతే కొడుకు ఉల్లిపాయలు తరిగి తాలింపు వేస్తా ఉన్నాడు. "ఏందిరా ఈడు ఆడంగి పనులు చేసేది" అని మనసు గింజుకుంది. కోడలు స్నానానికి పోయింది అని అర్తమైపోయింది. "నీ పెళ్లాం జలకాలాడతా ఉంటే నువ్వు వంట చేస్తా ఉండావా, నువ్వు లే..నాయినా..నేజేస్తా గానీ, మొగోడివి నువ్వు చెయి కాల్చుకోవాల్నా......అది నీళ్లు పోసుకొనొచ్చి వంట చేస్తే కందిపోతాదా...ఇంత సదువుకుని ఏం పనిరా ఇది" అని చేతిలో గంటె లాగేసుకుంది. "నువ్వుండమ్మా...చిన్నచిన్న పనులు కూడా చేసుకోకపోతే ఎట్లా...క్యారేజ్‌ రెడీ కాకపోతే ఆఫీసుకు లేటయిపోదూ"... "ఏందిరా ప్రతిదానికీ దాన్ని ఎనకేసుకురావడమేనా... అప్పుడే పెళ్లాం బెల్లం అయిపోయిందా నాయనా" కొడుకు పని అటూ ఇటూ గాకుండా తయారైంది. భార్య ఎక్కడ ఈ మాటలు వింటుందో, ఎక్కడ అత్తా కోడళ్ల యుద్ధం బద్దలవుతుందో అని భయం. పైగా కోడలికి కచ్చితంగా వినపడాలనే తల్లి గొంతు పెంచి మాట్లాడుతున్నట్టు అర్తమవుతూనే ఉంది. అతనసలే బహు జాగ్రత్తపరుడు. సాయిబాబా భక్తుడు. ఎప్పుడూ ఎవరితోనూ గొడవపడే మనిషి కాదు. కోడలికి సుబ్బక్క మాటలు వినపడ్డాయో లేదో తెలీదు. ఆమె అనుమతి లేకుండా ఆమె మొకంలో ఏ భావమూ పలకదు. వచ్చేసి వంటలో మునిగిపోయింది గంభీరంగా. సుబ్బక్కకేమీ అర్తం కాలా. ఎదుటి మనిషి గొంతు పెంచి గొడవపడితే తడాఖా చూపించొచ్చు. కానీ ఇట్లా ఉంటే ఏం చేయాలో ఆమెకు తెలీదు. కానీ అంతకంటే కూడా ఆమెకు కొడుకు యవ్వారమే అంతుపట్టకుండా ఉంది. కోడలి కేసి కొడుకు కేసి మార్చి మార్చి చూసింది. కొడుకు చూపులు నేలమీదకు దించేసుకోని వంటగదిలోంచి బయటకు పోయినాడు. 'ఎట్టాంటోడికి ఎట్టాంటోడు పుట్టినాడు! ఆ నాబట్ట ఎపుడన్నా ఇటున్న చెంబు అటు పెట్టినోడా...సుట్టకాల్చుకోవడానికి అగ్గిపెట్టె అడిగితే ఆడ్నే ఉంది అని చెప్పిన పాపానికి "ఏం తీసిస్తే అరిగిపోతావే లంజె" అని యీదంతా తిప్పితిప్పి కొట్టలా"....చచ్చిపోయిన భర్త గుర్తొచ్చి లోలోపల మెలిపెట్టింది. గతం తవ్వుకున్న కొద్దీ ఏడుపొస్తా ఉంది. కోడలిమీద యాడలేని కోపం తన్నుకొస్తా ఉంది. తొలిరోజే కోడలు పిల్ల రెండు సార్లు అన్నం వండాల్సి వచ్చింది. మనుషులు అంత అన్నం తింటారని కోడలికి తెలీదు. సుబ్బక్క అన్నాన్ని గురుగులాగా చేసుకుని పైన ఇంత పప్పేసుకుని ఇంతింత ముద్దలు కళ్లకద్దుకుని లాగిస్తా ఉంటే చూస్తా ఉండేది. ఆ ఆశ్చర్యానికి అంతే ఉండేది కాదు. మూడో రోజూ కోడలు కళ్లలో అదే ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం సుబ్బక్క కంట పడకుండా ఉండాలనే పట్టింపు కోడలికేమీ లేదు. వాళ్లు తినే తిండి కూడా సుబ్బక్కకు ఆశ్చర్యమే. రెండు పిరికిళ్ల అన్నం. అంతే సైజులో రెండు మూడు రకాల కూరలు. ఆ కొంచెం తిని మనుషులు ఎట్లా బతుకుతారో ఆమెకు అర్తం కాని విషయం. మౌనంగా ఉండడానికి ఆమె కోడలు పిల్లలాంటిది కాదు. " ఇట్ట తింటే ఎట్ట!...తినాల నాయనా.. రాళ్లు తిని రాళ్లు అరిగించుకునే వయసు. బాగా తినాల." అని ప్రేమ చూపిచ్చబోయింది. "మీ లాగా తినాలంటే కష్టమండి. మేం చేసే పనికి అదే ఎక్కువ" అంది కోడలు పిల్ల. "అంత కొంచెం కూరేసుకుని అంతంత అన్నం తినేయకూడదమ్మా. కూరగాయలు బాగా తినాల. అన్నం ఎంత తింటామో కూర అంత తినాల. నిజానికి కూరే ఎక్కువ తినాలంట. డాక్టర్లు అదే చెప్పేది". రివర్స్‌ జ్ఞానబోధలోకి దిగాడు కొడుకు. 'నోరు లేవాల్సినపుడు లేవదు గానీ ఇపుడు దాని మాటకు తాళమేయడానికి మాత్రం తయారైపోయినాడు' లోలోపల కాలిపోతోంది సుబ్బక్క. "ఏమోలే నాయన! ఇంత సంగటిమీద ఊరుమిడి ఏసుకుని తినిన ప్రాణం. ఇపుడు మారాలంటే యాడ మారేది!" ....మొకం అదోలా పెట్టి మాటల్ని ఈటెలు చేసి విసిరింది. పేరుకు నాయనా అన్నా ఆ విసురు కోడలిమీదే అని తెలుస్తానే ఉంది. "చిన్నప్పటినుంచీ కుదార్తంగా కూచ్చొని తిన్నది లేదు. ఇపుడు తిందామంటే కుదరకపాయె. అది తింటే బిపి. ఇది తింటే సుగర్. ఆ డాక్టర్ నాబట్టదగ్గరకు పోయొచ్చినాల్మించి సప్పిడి బతుకయిపోయె. కోడలు పిల్ల మరీ అన్యాయం. ఉప్పు లేదు,కారం లేదు..నోరు సప్పగా చచ్చిపోయింది. రుచీ పచీ లేకుండా ఇదేం తిండో అర్తమే కాదు"....తనలో తాను మాట్లాడుకోవడం నేర్చేసుకుంది సుబ్బక్క. ఊళ్లో ఆ ఇబ్బంది ల్యా. తల తిప్పితే ఎవురో ఒకరు. ఎవురితో మాట్లాడాల్సినయి వాళ్లతో. ఈడ ఎవురికెవురు! ఎవురితో మాట్లాడకుండా ఉంటే నోరు పూర్తిగా చచ్చిపోయి మూగిదాన్నైపోతానేమో అన్నంత భయమొచ్చేసింది సుబ్బక్కకు. వాచ్‌మెన్‌భార్యతో ముచ్చట్లొద్దని కోడలి ఆర్డర్‌. ఇంకెవురితో మాట్లాడేది! అదేందో, అందరూ తలుపులేసుకునే ఉంటారు జైల్లోమాదిరి! ఇది ఏమి బతుకురా బగమంతుడా! అని సుబ్బక్క ఎన్ని సార్లు అనుకునిందో చెప్పలేం. బేస్తవారం సందేళకాడ కొడుకు, కోడలు ఇద్దరూ తయారైపోయినారు. "అమ్మొక్కతే ఏం చేస్తాది, తీసుకుపోదాం" అన్నాడు కొడుకు. కోడలు నోరు తెరిచింది లేదు. కొడుకు దాన్నే అంగీకారంగా అన్వయించేసుకుని అమ్మా "నువ్వు కూడా తయారవు" అనేసినాడు. కోడలిది అనాంగీకారంగా అర్తమైన సుబ్బక్క "ఎందుకులే నాయినా...ముసల్దాన్ని యాడికొచ్చేది, మీరు పోయిరాండి" అనేసింది. ఇట్లన్నా రిమోట్‌కంట్రోల్‌ చేతికొస్తుందేమో,ఈ పూటన్నా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌ చూడొచ్చేమో అని లోలోపల ఆశపడింది. "లేదమ్మా..పోయేది గుడికే. సాయిబాబా దేవలానికి ..రా..చాలా బాగుంటది, చూద్దువుకానీ" చిన్నపిల్లలకు తాయిలం ఇస్తున్నట్టు ఊరించే గొంతుతో చెప్పినాడు కొడుకు. గుడి అనేసరికల్లా సుబ్బక్క మనసు మారిపోక తప్పలే. ముసిలోళ్లుగా ఉండి దేవలానికి రమ్మంటే రాకుండా ఉంటే ఏమైనా ఉంటదా! సరేలే నాయనా అని బయలు దేరింది. "ఎంత బెమ్మాండంగా కట్టినారురా...అబ్బో అబ్బో" అని సుబ్బక్క అదే పనిగా ఆశ్చర్యపోతానే ఉంది. మురికి కాళ్లు అడుగు పెట్టదగిన ఆలయంలాగా లేదది. అక్కడికొచ్చిన వాళ్లందరిలో తనలాంటి మనిషి తానొక్కతే ఉన్నానని అర్థమైపోయిందామెకు. "ఇది సదువుకున్నోళ్లు, పెద్దపెద్దోళ్లు వచ్చే దేవలం. తన లాంటోళ్లది కాదు" అని అర్తమైపోయింది. గుళ్లోంచి బయటకు వచ్చింతర్వాత మొగుడూ పెళ్లాం గునా గునా మాట్లాడుకోవడం, ఇట్నించి ఇటే ఎక్కడన్నా బయట తినేసి ఇంటికిపోదాం అని కొడుకు ఎనౌన్స్‌మెంట్ ఇచ్చి చట్నీస్‌కి తీసుకుపోవడం అన్నీ ఒక పథకం ప్రకారం జరిగిపోయినాయి. ఈ దండగమారి హోటల్‌ప్లాన్‌ తన కోడలిదే అయ్యుంటాదని సుబ్బక్క అనుకునేసింది. ఆ చట్నీస్‌ అనే హోటల్‌లో కూడా తన లాంటి మనిషి తనొక్కతే ఉన్న విషయం, ఆ విషయాన్ని తనకు గుర్తు చేస్తున్నట్టున్న కోడలి చూపులు అన్నీ సుబ్బక్కకు అర్తమవుతానే ఉన్నాయి. కోడలు ఇడ్లీ దోసెతో సరిపెట్టేసుకుంది. సుబ్బక్క, సుబ్బక్క కొడుకు భోజనం కానిచ్చేసినారు. భోజనం తెచ్చిచ్చినోడు ఒక పుస్తకం లాంటిది పెట్టేసి దూరంగా చూస్తూ నిలబడినాడు. అందులో కొడుకు రెండు అయిదొందల రూపాయల నోట్లు పెట్టినాడు. హోటల్‌వాడు మళ్లీ పుస్తకం తెచ్చిస్తే కొడుకు అందులోంచి ఒక్క వంద రూపాయల నోటు మాత్రం తీసుకుని మిగిలింది ఉంచేసినాడు. అన్నింటినీ సుబ్బక్క ఇచ్చిత్రంగా చూస్తా ఉంది. "ఎంతయినాదిరా" అని అడిగింది గేట్లోంచి బయటపడగానే. అప్పటిదాకా ఉగ్గబట్టుకుని ఉంది. అడక్కపోతే పొట్ట పగిలిపోయేట్టు ఉంది. కొడుకు ఏదో మాట్లాడబోయేంతలో.... "ఎంతయితే ఏమిట్లెండి" అని అడ్డుపడింది కోడలు పిల్ల. "అన్నింటికి నువ్వు అడ్డమొస్తావేందిమే...మొగోడు మాట్లాడుతుంటే మద్దెలో మాట్లాడొచ్చునా...ఇదేం పద్దతమ్మాయ్‌..నీకు నీవాళ్లు పద్దతి సరిగా నేర్పిచ్చినట్టు లేరు"...సుబ్బక్క అసలు అవతారంలోకి వెళ్లిపోయింది. కొడుక్కి విషయం అర్తమైపోయింది. "నేనేం చెప్పాను, మీరేం మాట్లాడుతున్నారు. పెద్దవాళ్లు కదా అని గౌరవమిచ్చి మాట్లాడితే మావాళ్లగురించి మాట్లాడతరేంటి.....అయినా మీకెందుకివ్వన్నీ"....పక్కనున్న మనుషులకు వినపడకుండా లోగొంతుకతో అయినా గట్టిగానే ఇచ్చింది కోడలు. ప్రపంచంలోని చిరాకు అసహ్యం అంతా రూపమెత్తినట్టు ఉంది ఆమె ముఖం. హోటల్‌ బయట ఎక్కడ సీన్‌ క్రియేట్‌అవుతుందో అని కొడుకు గడగడలాడుతూ ఉన్నాడు. అతనసలే గొడవలంటే ఇష్టపడని మనిషి. దేనిమీదైనా ఒక వైఖరి తీసుకోడమంటే అతనికి మా చెడ్డ చిరాకు. సిగరెట్‌తాగని, మందు కొట్టని తనలాంటి మంచి మనిషికి ఇలాంటి కష్టం ఆ సాయినాధుడు ఎందుకు తెచ్చిపెడతాడా అని అతను ఆలోచిస్తా ఉన్నాడు. మౌనంగానే అంతా ఇల్లు చేరుకున్నారు. అక్కడ కొడుకు మొకం చూసి ఇబ్బందిని అర్త చేసుకుని మర్యాద కాపాడడానికి తమాయించుకుంది సుబ్బక్క. రగిలే బడబాగ్నిని దాచుకున్న అగ్ని పర్వతం ఇంటికి రాగానే లావా చిమ్మడం మొదలెట్టింది. "అయినా ఏందిరా నీ పెళ్లాం! నేను దాన్నేమయినా అంటినా..నిన్ను కదా అడిగితి. మద్దెలో అడ్డమెందుకు రావాల. అయినా మగోడు మాట్లాడుతుంటే ఆడది మద్దెలో వచ్చేదేందిరా...అయినా నేనేమంటి... ఎంతయిందిరా అని అడిగితి" గాలి పీల్చుకోవడానికన్నట్టు ఓ క్షణం ఆగి కోడలి వైపు చూస్తూ అంది..... "అదే తొమ్మిదొందలు పెడితే నాకు నెల గడిచిపోతుంది గదరా ఊళ్లో" "మీ ఊరువేరు, ఇది వేరండి. ఎక్కడి పద్ధతులక్కడ ఉంటాయి. మమ్మల్ని కూడా మీలాగే బతకమంటారా".. కోడలి గొంతు ఎపుడూ లేనంత ఆవేశంగా ఉంది. శరీరం వశం తప్పుతున్నట్టు ఉంది. పెదాలు అదురుతున్నాయ్‌. "మా లాగా మీరెట్ట బతుకుతరమ్మా....నువ్వు మహారాణివైపోతివి...నీ మొగుడొక మహారాజైపోయె. నీ మొగుడిలాగా నా మొగుడు ఉద్యోగస్తుడు కాదే. మట్టి పిసుక్కునేటోడు. కడుపు మాడ్చుకుని తినీతినక ఎంత జాగ్రత్తగా ఒక్కో రూపాయిని కూడబెడితే నాయనా..నువ్వు డిగ్రీ చేసి ఉద్యోగం సంపాదిచ్చింది? రూపాయి వచ్చినపుడు దాచిపెట్టుకోవాల నాయనా! ఈ బాసిలి కేమీ డూండాంగా తిరగాలంటాది. .మీరొండుకునే రెండు బొచ్చెలు తోమడానికి పనిమనిషి అవసరమా నాయనా! ఏం, నీ పెళ్లాం చేతులు బొబ్బలెక్కుతాయా.... దొరల కుటుంబంలో పుడితిమా నాయనా! అంతంత కర్చుపెట్టి కోకలు కడితేనే కట్టినట్టా నాయనా! అంతంత పెట్టి అట్టాంటి హోటల్లో తింటేనే తిన్నట్టా నాయినా! తొమ్మిదొందలంటే ఎంత కష్టపడితే నాయనా వచ్చేది. ఇద్దరు మడుసులకు నాలుగిత్తులు ఉడకేసుకోవడం కష్టమా నాయనా! ఉద్యోగం రావడం తోనే మొగోడివై పోవు ...రూపాయి రూపాయి దాచిపెట్టుకుంటేనే రేపు నువ్వు మొగోడనిపిచ్చుకునేది. ఊర్లో మీసం మెలేసి, బాంచత్! పలానోడి కొడుకు ఈడు అని తిరగాలంటే ఇట్టయితే అయితదా నాయనా! ఇంట్లో ఆడిబిడ్డ అంటే ఎట్టుండాలా?.. మొగోడు దుబారా అయినా అది జాగ్రత్త చేసి పైసా పైసా కూడెయ్యాల. ఇట్టయితే అయితదా నాయనా! సంసారం ఈదుకొచ్చే ఆడిదేనా ఇది! ఇట్లాంటి ఐసాపైసా దాంతో ఉన్నది ఊడ్చేసుకుని పోవడమే కదా నాయనా!".. కాసేపు గస పోసుకోవడానికి ఆగింది. ముక్కు చీదుకుంది. కళ్లలో నీళ్లు పెట్టుకుంది. ఇంటిదగ్గర నేర్చుకుని వచ్చిన అమ్మాయ్‌..లాంటి నైసు మాటలు మాయమై ఒరిజినల్‌ పూర్తిగా బయటికొచ్చేసింది. కొడుకు ఒక్కమాట కూడా మాట్లాడకుండా నేలచూపులు చూస్తున్నాడు. మధ్యమధ్యలో కొద్దిగా తలపైకెత్తి కోడలి ముఖం వైపు ఇబ్బందిగా చూస్తున్నాడు. కొడుకు యవ్వారంతో సుబ్బక్కకు మరీ మంటెత్తింది. "ఆడంగి నా కొడుకు పుట్టినావు కదరా...ఆయన ఎట్టుండేటోడు". భర్తను గర్వంగా గుర్తు చేసుకుంది. "నోరెత్తనిచ్చేటోడా...నోరెత్తితే ఎగిచ్చి ఎగిచ్చి తన్నేటోడు కాదు!".... "మొగోడ్ని నేను మాట్లాడుతుంటే మధ్యలో నోరెత్తుతావే ముండా"....భర్త ఉగ్రస్వరూపం గుర్తొచ్చి బొటాబొటానీళ్లు కార్చేసింది సుబ్బక్క. "మొగోడంటే అట్టుండాల. అయినా ఆడదాన్ని నోరెత్తనీయొచ్చునా! మొగోడంటే ఎట్టుండాల...పౌరుషముండొద్దూ. ఆడదాన్ని మాట్లాడనిస్తే మొగోడికి గౌరవముంటదా!" కొడుకుతో మాట్లాడుతుందో, తనలో తానే మాట్లాడుతుందో తెలీనట్టుగా మాట్లాడేస్తూ ఉంది సుబ్బక్క. స్టాచ్యూ అన్నట్టు నిలబడి పోయి చూస్తా ఉంది కోడలు పిల్ల. అత్తగారి ప్రవాహం చూశాక ఆపడానికి తన శక్తి సరిపోదని అర్థమైపోయింది. మధ్యలో ఆవేశం తెచ్చుకొని ఏదో మాట్లాడబోతే కళ్లతోనే వారించాడు కొడుకు. ఉడికిపోతా ఉంది. తట్టుకోలేకపోయింది. "చీ..ఎదవగొడవ...ఎదవ మొకాలు" అనేసి విసురుగా లోపలకుపోయి దడాల్న తలుపేసుకుంది. "ఏం మాటలయి..ఏం మాట్లాడుతున్నావ్‌ నువ్వు" ...కొడుకు తలుపు వైపు తిరిగి అరిచినట్టుగా గొణుగుతున్నాడు. "ఎవురే, ఎదవ మొకాలు". ....ముక్కు చీదడం ఎక్కువ చేసింది సుబ్బక్క. "నువ్వు జమీందారీ బిడ్డవి అయిపోతివి. ఉద్యోగస్తుడైన నాబిడ్డ, నేను ఎదవ మొకాలమైపోతిమి. ....ఏం మొగోడివిరా నువ్వు. అదట్లా నోరేసుకుని మాట్లాడుతుంటే"...ఆ రూట్లో నరుక్కొచ్చే ప్రయత్నం చేసింది సుబ్బక్క. ఎవురు నోరేసుకుని మాట్లాడుతున్నారో అర్థం కానట్టు నిలబడి..."ఎందుకిమ్మా చిన్నదానికి ఇంతగొడవ" అని ఏవో సణుగుతూ నుంచున్నాడు కొడుకు. అతనసలే గొడవలంటే పడని మనిషి. "కట్నం తీసుకోకుండా పెళ్లిచేసుకున్నాడే నా కొడుకు నిన్ను! పది పదిహేను లచ్చలొచ్చేయి నా చిన్నాయన మనుమరాలిని చేసుకొనుంటే! ఎట్లుండేది అది! ఎంత మర్యాదగా ఉంటదది! నీలెక్కన పోలేరమ్మలాగుంటదా! ఎంత మర్యాద, ఎంత మన్నన! ఈడు నా మాటిని దాన్ని చేసుకునుంటే నాబతుకిట్టయ్యేదా!" "ఆ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఖర్చే ఐదులక్షలయ్యింది మా డాడీకి. ఊరికే వస్తుంది కదాని బస్సేసుకుని ఒక మందని దింపారు ఇక్కడ. పెళ్లిని జాతర జేశారు".. కోడలు తలుపు వెనకనుంచే అరుస్తోంది.. యవ్వారం ఎట్నుంచి ఎటుపోతోందో అర్థం చేసుకున్న కుమారరత్నం "అమ్మా..అవన్నీ తవ్విపోయకు. చిన్నదానికి రాద్దాంతం చేసేస్తున్నావు. ఇపుడేమైందని, ప్రశాంతంగా ఇంత తిని ఉండొచ్చు కదా, ఎందుకియ్యన్నీ నీకు" అని అసహనంగా అనునయించాడు. "పెద్దామె ఏదో అంటే నువ్వు మళ్లీ మాట్లాడాల్నా...కాసేపు ఊరుకుంటే ఏమవుతుంది!"..తలుపు వైపు తిరిగి అటువైపు చెప్పాల్సింది అక్కడ చెప్పేసాననుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. "ఊళ్లో తిండిలేకనే నీదగ్గరకొస్తి నాయనా. తిని ఉన్నీకి. అంతేలే నాయనా. పెళ్లాం బెల్లం, తల్లి అల్లం. ఉరే, నానా గడ్డి తిని పైసా పైసా కూడబెట్టి చదివిచ్చినానురా..నిన్ను. ఇంత చేసి ఉద్యోగస్తుడ్ని చేసి దీని ఎదాన పడేస్తి కదరా నిన్ను" ముక్కు చీదుకుంటా ఘోరంగా ఏడుస్తోంది సుబ్బక్క. తలుపు వెనుకనుంచి కోపంతో నిస్సహాయతతో బుసలు కొడుతోంది కోడలు. "లేబర్‌ మనుషులు, లేబర్‌ బుద్ధులు" అని ఏవోవో గొణుక్కుంటా ఉంది. కొడుకు చూపులు మరింత నేలబారుగా దిగిపోయాయి. ఏం చేయాలో తెలీదు. ఎలా అనునయించాలో తెలీదు. ఎవర్ని అనునయించాలో తెలీదు. ఏ ఆక్రోశం ఏగొడవకు దారితీస్తుందో ఏది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో ఆలోచించాలంటేనే అసహనం. కారణాలు తెలీవని అనలేం. కానీ తెలుసుకునే కొద్దీ చిరాకు. ఇలా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడడమే అతనికి మా చెడ్డ చిరాకు. అతనసలే గొడవలంటే పడని మనిషి. సాయినాధుడి సన్నిధిలో ప్రశాంతంగా గడపాలనుకునే మనిషి. ............................................. "అవునే, నువ్వు దొజస్తంభం లేపిన పెతివ్రొతవి. మాదే లంజె వొంశం".....సుజాత గొంతు పీలగా పలుకుతా ఉంది. "కాకపోతే ఒకరి కూడికి ఆశపడితిరే లేకిముండా....నా కష్టం నేను పడుకుంటా నా బతుకేదో నేను బతుకుతా ఉంటే అందరికీ నామీదే కన్నేమే సొట్టముండా.... వయ్యారంగా తిప్పుకుంటా తిరగడం కాదే, కష్టపడితే తెలుస్తాదే...కష్టపడి బతకాల. మొగోళ్లా బతకాల. బాంచత్‌ అని ఒకడి మొకం మీద కొట్టినట్టు బతకాల. ముడ్డి తిప్పుకుంటా మాటలు చెప్పుకుంటా తిరగడం కాదు...." గసపెడతా తిడతా ఉంది సుబ్బక్క. గుండెలు ఎగిసేట్టు ఏడుస్తా తిడతా ఉంది. సుజాతకు ఇచ్చిత్రంగా అనిపిస్తా ఉంది. ఇంతకుముందుకూడా ఇది నోరేసుకుని బతికిందే కానీ ఇట్టా ఎదుటోళ్లని తిట్టేటపుడు ఏడవడం ఏనాడూ చూడల్యా. సుబ్బక్క సుజాతనే తిడుతోందో..ఇంకెవర్నయినా తిడుతోందో అర్థంకాక జుట్టు పీక్కుంటా ఉన్నాడు పక్కింటి ఎంగటేశులు. సిమెంట్‌ తీసకపోయినదానికి ఇంత ఏడుపు దేనికో అతనికి ఎంత ఆలోచించినా అర్తం కావడం ల్యా. (బొమ్మ వేసిన వారు- అక్బర్‌ ) (సారంగ వెబ్‌మ్యాగజైన్‌లో డిసెంబర్‌ మాసంలో ప్రచురితం) Posted by మోహనరాగం at 01:49 Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest 1 comment: Unknown 24 August 2014 at 00:14 Chittoor daggara Kaanipakam irala daggara pallelo undee Yaasa idi. Manasaara navvukonna . Oka cinema lo inta haasyam undadu.. Kallalo Neelllu tirigaayi konni " ఈ బాసిలి కేమీ డూండాంగా తిరగాలంటాది. .మీరొండుకునే రెండు బొచ్చెలు తోమడానికి పనిమనిషి అవసరమా నాయనా! ఏం, నీ పెళ్లాం చేతులు బొబ్బలెక్కుతాయా.... దొరల కుటుంబంలో పుడితిమా నాయనా! అంతంత కర్చుపెట్టి కోకలు కడితేనే కట్టినట్టా నాయనా! అంతంత పెట్టి అట్టాంటి హోటల్లో తింటేనే తిన్నట్టా నాయినా! తొమ్మిదొందలంటే ఎంత కష్టపడితే నాయనా వచ్చేది. ఇద్దరు మడుసులకు నాలుగిత్తులు ఉడకేసుకోవడం కష్టమా నాయనా! ఉద్యోగం రావడం తోనే మొగోడివై పోవు ...రూపాయి రూపాయి దాచిపెట్టుకుంటేనే రేపు నువ్వు మొగోడనిపిచ్చుకునేది. ఊర్లో మీసం మెలేసి, బాంచత్! పలానోడి కొడుకు ఈడు అని తిరగాలంటే ఇట్టయితే అయితదా నాయనా! ఇంట్లో ఆడిబిడ్డ అంటే ఎట్టుండాలా?.. మొగోడు దుబారా అయినా అది జాగ్రత్త చేసి పైసా పైసా కూడెయ్యాల. ఇట్టయితే అయితదా నాయనా! సంసారం ఈదుకొచ్చే ఆడిదేనా ఇది! ఇట్లాంటి ఐసాపైసా దాంతో ఉన్నది ఊడ్చేసుకుని పోవడమే కదా నాయనా!".. కాసేపు గస పోసుకోవడానికి ఆగింది. ముక్కు చీదుకుంది. కళ్లలో నీళ్లు పెట్టుకుంది." ఊళ్లో తిండిలేకనే నీదగ్గరకొస్తి నాయనా. తిని ఉన్నీకి. అంతేలే నాయనా. పెళ్లాం బెల్లం, తల్లి అల్లం. ఉరే, నానా గడ్డి తిని పైసా పైసా కూడబెట్టి చదివిచ్చినానురా..నిన్ను. ఇంత చేసి ఉద్యోగస్తుడ్ని చేసి దీని ఎదాన పడేస్తి కదరా నిన్ను" ముక్కు చీదుకుంటా ఘోరంగా ఏడుస్తోంది సుబ్బక్క. Actual ga ee situation ni chala mandi face chesinavaallu unnaru...
లాక్ డౌన్ మొదలై దాదాపు యాభై రోజులు కి పైగా అవుతున్నా కూడా కరోనా మహమ్మారిని ని నివారించ లేకుండా ఉన్నాము..దేశంలో దీని తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది..దేశం లో దీని సంఖ్య 1,51,769 చేరింది మరణాలు 4337 ఉన్నాయి.లాక్ డౌన్ లో అంచలు అంచలు గా సడలింపులు ఇస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం.లాక్ డౌన్ 4 ఈ నెల 31 వ తేదీ తో ముగియనుంది. Video Advertisement ఇక లాక్ డౌన్ 5 కూడా ఉండబోతుంది అంటూ సంకేతాలు పంపుతున్నారు మరో రెండు వారాలు ఉండబోతుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్ప్పటికే జూన్ నెల ఒకటవ తేదీ నుంచి రైల్వే శాఖ 200 రైళ్లు సర్వీసులు పునప్రారంబించ బోతుంది.ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులు మొదలయ్యాయి.కర్ణాటక లో జూన్ 1 వ తేదీ నుంచి ఆలయాలు,అన్ని ప్రార్థన మందిరాలు తెరవబోతునన్టు ప్రకటించారు.దేశం లోని ప్రధాన నగరాలూ అయిన ముంబై, పూణె, జైపూర్, సూరత్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, థానే, ఇండోర్, లలో కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున మరింత కఠినంగా లాక్ డౌన్ ను అమలు పరిచే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే మే 30 న ప్రధాని జాతిని ఉద్దేశించి మరో సారి మాట్లాడబోతునన్టు తెలుస్తోంది అదే రోజు ప్రధాని స్వయంగా ప్రకటించబోతున్నారు. Recent Posts మహేష్ బాబు భార్య నమ్రత తండ్రి ఓ స్టార్ క్రికెట‌ర్ అని మీకు తెలుసా.? ఇంతకీ ఎవరంటే.? “ఏంటన్నా ఇది..? నువ్వు పవర్ స్టార్ అన్న విషయం మర్చిపోయావా..?” అంటూ… పవర్ స్టార్ “పవన్ కళ్యాణ్” పై కామెంట్స్..!
ఆజాద్ అడుగులు 'ఆజాదీ'గా పడ్డాయి. కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ సోమవారం తన కొత్త రాజకీయ పార్టీ 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ'ని ప్రకటించి తన పార్టీ జెండాను కూడా విడుదల చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకున్న నెల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. విలేఖరుల సమావేశంలో ఈ మేరకు ఆయన తన పార్టీ విధివిధానాలను ప్రకటించారు. "స్థానిక మరియు జాతీయ మీడియాకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు స్వతంత్ర ఆలోచన.. భావజాలం ఉంటుంది.. మా కొత్త పార్టీ ప్రజాస్వామ్య పార్టీ అవుతుంది. మేము ఆర్టికల్ 370ను ఎన్నికల సమస్యగా చేయము." అంటూ ఆజాద్ బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లమన్న సంకేతాన్ని మొదట్లో ఇచ్చాడు.. "మా పార్టీని నమోదు చేయడమే మా ప్రాధాన్యత. ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చు. మేము మా రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తాము" అని గులాంనబీ చెప్పారు. ఆజాద్ పార్టీ జెండా రంగులు 'నీలం తెలుపు మరియు పసుపు.'గా రూపొందించాడు. "నా కొత్త పార్టీ కోసం దాదాపు 1500 మంది పేర్లు ఉర్దూ సంస్కృతంలో మాకు పంపబడ్డాయి. హిందీ & ఉర్దూ కలయికలో 'హిందూస్థానీ'. పేరు ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా మరియు స్వతంత్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము" అని జమ్మూలో ఆజాద్ అన్నారు. గులాం నబీ ఆజాద్ తన కొత్త రాజకీయ పార్టీని ఆవిష్కరించేందుకు ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదివారం ఆయన కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. మా రాజకీయాలు కులం లేదా మతం ఆధారంగా ఉండవని స్పష్టం చేశారు. కొత్త పార్టీ పెట్టేందుకు మరే ఇతర పార్టీని సంప్రదించలేదని నా పార్టీకి గాంధీజీ సిద్ధాంతం ఉంటుందని ఆయన అన్నారు. అంతకుముందు ఆజాద్ కాంగ్రెస్ను విడిచిపెట్టిన తర్వాత జమ్మూలో తన మొదటి బహిరంగ సభలో పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణపై దృష్టి సారిస్తానని మాట ఇచ్చి.. ఇందుకోసం కొత్త సొంత రాజకీయ సంస్థను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 73 ఏళ్ల ఆజాద్ ఆగస్టు 26న కాంగ్రెస్ను విడిచిపెట్టారు. పార్టీ "సమగ్రంగా నాశనం చేయబడింది" అని పేర్కొంటూ రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ సంప్రదింపుల యంత్రాంగాన్ని మొత్తం కూల్చివేశారని రాహుల్ గాంధీపై ఆయన మండిపడ్డారు. సోనియా గాంధీకి తన రాజీనామా లేఖలో అతను గత తొమ్మిదేళ్లలో పార్టీని నడిపిన తీరుపై పార్టీ నాయకత్వాన్ని ముఖ్యంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నాడు. తాజాగా కొత్త పార్టీ పెట్టి తన అడుగులు బీజేపీకి సాన్నిహిత్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: GhulamNabiAzad CongressParty DemocraticAzadParty BJP Politics PoliticalParties RahulGandhi PoliticalNews
ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది…ఇందులో నటులు, రాజకీయ నేతలు, క్రీడాకారులు వున్నారు. ఇప్పుడు కొత్తగా ఓ గణిత శాస్త్రవేత్త కావడం విశేషం. ఆమె ఎవరంటే… ఆమె అంకెలతో ఆడుకుంటుంది. సంఖ్యలతో సమరానికి సై అంటుంది. క్షణాల్లో గణిత చిక్కుల్ని విప్పి అబ్బురపరుస్తుంది. ఆమే ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలాదేవి. ఈ మధ్యనే అను మీనన్ దర్శకత్వం లో విద్యాబాలన్ నటించిన శకుంతలాదేవి బయోపిక్ ఓటీటీలో విడుదలైంది. ఆమె అసాధారణ జీవితంలో ఎన్నో ఆటు పోట్లు, ఆశక్తికర విషయాలు ఎన్నో వున్నాయి.. సంక్లిష్టమైన గణిత సమస్యలకు క్షణాల్లో సమాధానం ఇచ్చే అద్భుత మహిళగా శకుంతలాదేవి చూపబడింది. ఒక సినీమా కు సరిపడ డ్రామా ఈమె కథలో వుంది… రెండు వందల సంఖ్యలున్న ఓ అంకెని గుణించాలంటే ఎంత సమయం పడుతుంది…? ఎంత స్మార్ట్ ఫోన్లను వినియోగించినా క్షణాల్లో చేయడం అసాధ్యం. కానీ, శకుంతలా దేవి క్షణాల్లో చేసి చూపించింది. ఆ మేధకు ప్రపంచమంతా విస్తుపోయింది. చదువు కోలేదు… శకుంతలా దేవి నవంబరు 4, 1929లో బెంగళూరులో జన్మించింది. ఆమెను దేవి అని ముద్దుగా పిలిచేవారు. తండ్రి సర్కస్లో పనిచేసేవాడు, తాడుపై నడవడం, మ్యాజిక్ చేయడం లాంటివి చేసేవాడు. మూడేళ్లప్పుడు లెక్కల్లో ఆమె ప్రతిభ బయటపడింది. సర్కస్లో పనిని మానేసి దేవితో ప్రదర్శనలు చేయించడం మొదలు పెట్టాడు తండ్రి. ఆరేళ్లకే మైసూర్ యూనివర్సిటీలో తన లెక్కల ప్రావీణ్యాన్ని చూపించి ఆశ్చర్యపరిచింది శకుంతల. ఆ తరవాత నుంచి ఆమె ఎక్కడా ఆగింది లేదు. రేడియో షోలు చేసింది. 1944లో తండ్రితో పాటు లండన్ వెళ్లింది. 1950లో లండన్ బీబీసీలో ప్రత్యేక కార్యక్రమం చేసింది. ఓ లెక్కలో అంకెలకు సంబంధించి దేవికి, బీబీసీకి తర్జనభర్జన జరిగింది. ఆఖరికి బీబీసీనే తమ లెక్కలో తప్పు దార్లిందని ఒప్పుకోక తప్పలేదు. ఆనాటి నుంచే ఆమె ప్రపంచ పర్యటన మొదలైంది. ఏ దేశంలో ప్రదర్శించినా దేవి చురుకైన, వేగవంతమైన గణిత ప్రావీణ్యానికి ప్రేక్షకులు విస్తుపోయేవారు. అలా ప్రదర్శనల వల్ల తనకి వచ్చిన మొత్తంలో కావలసినంత మాత్రమే తన కోసం పెట్టుకుని మిగతాదంతా ఇంటికి పంపించేది అతి వేగం … అనాదిగా వివిధ దేశాలలో అంకెలతో గారడీ చేసే ‘మెంటల్ కాల్యుకులేటర్స్’ అక్కడా ఇక్కడా కన్పిస్తుంటారు. కానీ, శకుంతలది అపారమైన వేగం. కాంతికంటే వేగంగా పయనించేవి ఆమె కాలుక్యులేషన్స్ అని చెప్పినా ఆశ్చర్యం లేదు. 1977లో 201 అంకెలున్న సంఖ్య 23 వర్గమూలాన్ని 50 సెకెన్లలో పూర్తి చేసింది. 200 అంకెలున్న సంఖ్య 23, వర్గమూలాన్ని 1975లో డచ్ దేశానికి చెందిన గణిత మేధావి విల్లెమ్ క్లీన్ పది నిమిషాలలో పూర్తిచేశాడు. అంటే తమ సమకాలీన మెంటల్ కాలిక్యులేటర్ల కంటే మన శకుంతలా దేవి ఎన్నో రెట్లు ముందుండేది. 18 అంకెలున్న సంఖ్యని 28 సెకెండ్లలో గుణించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఆ అసాధారణ గుణింతాన్ని ‘నమ్మలేని నిజం’ అంటూ మేధావులందరూ కీర్తించారు. ఆమె ముందు ఆనాటి కంప్యూటర్లూ వెనకబడ్డాయి. అందుకే హ్యూమన్ కంప్యూటర్గా పతాక శీర్షికలకెక్కింది. కానీ ఆమెకు అలా పిలవడం నచ్చేది కాదు. కంప్యూటర్లు చేయలేనివెన్నో మనిషి మెదడు చేయగలదని చెప్పేది. బహుముఖ ప్రతిభ.. లెక్కల్లోనే కాదు శకుంతల ఆలోచనలు కూడా ఆనాటి కాలానికంటే ఎంతో ముందుండేవి. పరితోష్ బెనర్జీని వివాహం చేసుకున్నా పెళ్లికి సంబంధించిన వస్తువులను ధరించనని తెగేసి చెప్పిన తెగువ ఆమెది. అలాగే భర్త పేరునూ తన పేరు చివర తగిలించుకోలేదు. ఈ జంటకు అనుపమా బెనర్జీ అనే ఒకే ఒక్క కూతురు ఉంది. తన లాగే కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకుంది. స్త్రీపురుషులు ఇద్దరూ సమానమేనని ఎప్పుడూ వక్కాణించే తను. కోల్కతాలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు.. తన గుర్తింపు కోసం భర్త పేరును ససేమిరా రాయనంది. నేనూ మనిషినే నన్ను నన్నుగా గుర్తించండి అని గట్టిగా చెప్పింది. ఆమె ప్రగతిశీల భావాలు ఎన్నో అంశాలకు విస్తరించాయి. ఆ క్రమంలోనే 1977లో ‘ది వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’ పుస్తకాన్ని రాసింది. స్వలింగ సంపర్కులకు సంబంధించిన తొలి పుస్తకంగా అది పేరు తెచ్చుకుంది. సమాజం స్వలింగ సంపర్కులను అక్కున చేర్చుకోవాలి అని బాహాటంగా రాయడం ఆకాలంలో చాలా మందికి మింగుడు పడలేదు. ఆ పుస్తకాన్ని రాయడానికి నాకు గల ఒకే ఒక అర్హత మనిషిగా జన్మించడం. అని శకుంతల ప్రకటించింది. కానీ ఆనాడు ఆ పుస్తకానికి తగిన గుర్తింపు రాలేదు. అయితే చాలా కాలం తరవాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త స్వలింగ సంపర్కుడు కావడం వల్ల ఆ అంశంపై ఆసక్తి కలిగి పరిశోధించి పుస్తకం రాశానని కుండబద్దలు కొట్టింది. సమాజంలో ఈ అంశంపై అవగాహనా రాహిత్యం వల్ల ఎందరో బలవుతున్నారన్నది ఆమె ఆవేదన. మెదక్ నుంచి పోటీ.. గణితం, వంటలు, ఆస్ట్రాలజీ, పజిల్స్ పై అనేక పుస్తకాలు రాసింది శకుంతలాదేవి. కొన్నేళ్లు జ్యోతిష్యురాలిగా ప్రముఖుల జాతకాలను చెబుతూ బిజీగా గడిపింది. లోకసభకు రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. ఓసారి దక్షిణ ముంబయి నుంచి, మరోసారి మెదక్ నుంచి. ఇందిరాగాంధీకి ప్రత్యర్థిగా 1980లో మెదక్ నుంచి పోటీ చేసి 6,514 ఓట్లను సాధించి తొమ్మిదో స్థానంలో నిలిచింది. వ్యక్తిత్వ నిపుణురాలిగా కూడా పేరు తెచ్చుకుందామె. ఇలా తన జీవితకాలంలో ఎన్నో ఘనతలను సాధించి 83వ యేట బెంగళూరులో తుదిశ్వాస విడిచింది శకుంతల. ఆమె జీవితం అనన్యసామాన్యం . ఆ ప్రతిభ అక్షరాల్లో ఒదగనిది, ఆ మేధస్సు అంకెల్లో కొలవలేనిది. జూలై 31 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విద్యాబాలన్ ప్రీమియర్స్ నటించిన శకుంతల దేవి. జీవిత చరిత్రను అను మీనన్ రచన మరియు దర్శకత్వం వహించారు. తప్పక చూడండి…
ఆఫ్ఘన్‌ల సహనాన్ని పరీక్షించకండి. ఆ తర్వాత జరిగే తీవ్రమైన పరిణామాలకు పాకిస్తాన్‌ సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ ను తాలిబన్లు హెచ్చరించారు. ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల పాలన ఏర్పాటులో కీలక పాత్ర వహించిన పాకిస్థాన్ పట్ల ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర అసహనం వ్యక్తం అవుతున్నది. తాజాగా, ఆప్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులపై పాక్‌ జరిగిపిన వైమానిక దాడుల్లో 60 మందికిపైగా ఆప్ఘన్‌ సాధారణ పౌరులు మృతిచెందారు. దీనిపై తాలిబాన్‌ ప్రభుత్వానికి చెందిన సమాచార, సాంస్కృతిక శాఖ ఉప మంత్రి జబివుల్లా ముజాహిద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వైమానిక దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటన వల్ల రెండు దేశాల మధ్య వివాదాలు పెరుగుతాయన్న ముజాహిద్‌.. దౌత్య మార్గాల్లో సమస్యల పరిష్కారానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా పాక్‌ వైమానిక దాడుల అనంతరం ఆప్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని పాకిస్తాన్‌ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌తో తాలిబాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమావేశమైంది. ఈ సందర్బంగా ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించింది. తాలిబన్ కీలుబొమ్మ ప్రభుత్వం పాకిస్తాన్ వైమానిక దళం చేసిన ఈ దాడిపై ఆఫ్ఘనిస్తాన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ ఇస్లామిక్ ఎమిరేట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. సలేహ్ తాలిబాన్‌ను పాకిస్థాన్‌కు కీలుబొమ్మగా అభివర్ణించారు. కాబూల్‌లో పాకిస్థాన్ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అమ్రుల్లా సలేహ్ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ఘనిస్తాన్ లోపలకి ఎగిరి బాంబులు వేయడానికి కూడా వెనుకాడకపోవడానికి ఇదే కారణం అని చెప్పారు. చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్థాన్‌లో వైమానిక దాడులు చేసిందని గుర్తు చేశారు. అయితే, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం దాడులను ధృవీకరించలేదు లేదా వాటిని తమ వైమానికదళం ద్వారా నిర్వహించినట్లయితే పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. కాబూల్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం తాము వైమానిక దాడులు చేయలేదంటూ ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ భద్రతా దళాలపై దాడి చేసిన సంఘటనలు పెరిగాయని, నేరస్థులపై చర్య తీసుకోవాలని తాలిబాన్ అధికారులను కోరినట్లు ఇస్లామాబాద్ ఆదివారం తెలిపింది. “పాకిస్తాన్ లోపల కార్యకలాపాలు నిర్వహించడానికి ఉగ్రవాదులు ఆఫ్ఘన్ నేలను శిక్షార్హులు లేకుండా ఉపయోగిస్తున్నారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర వజీరిస్థాన్‌లో ఏడుగురు పాకిస్థానీ సైనికులు మరణించిన కొద్ది రోజులకే ఈ వైమానిక దాడులు జరిగాయి. ఈ ప్రాంతం తూర్పు ఆఫ్ఘన్ ప్రావిన్స్‌కు సరిహద్దుగా ఉంది. ఇక్కడ వైమానిక దాడులు జరిగినట్లు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులలో వైమానిక దాడుల్లో అమాయక ఆఫ్ఘన్‌లను చంపినందుకు తమ యోధులు ప్రతీకారం తీర్చుకోబోతున్నారని నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) పాకిస్తాన్‌ను హెచ్చరించింది. పాకిస్థాన్ తన అవమానాన్ని, వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కునార్, ఖోస్ట్, బజౌర్ , వజీరిస్థాన్‌లలో వైమానిక దాడులు చేసి మహిళలు, పిల్లలతో సహా వందలాది మందిని చంపిందని గ్రూప్ ప్రతినిధి చెప్పారు. టిటిపి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది, పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ లకు వ్యతిరేకంగా నిలబడాలని పాకిస్తాన్ ప్రజలకు పిలుపునిచ్చింది. ఒక ట్వీట్‌లో, ఇలా పేర్కొన్నారు: “పాకిస్తానీ దళాలు టిటిపితో పోరాడలేవు మరియు వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయి, టిటిపితో ముఖాముఖి పోరాడాలని మేము పాక్ సైన్యానికి స్పష్టం చేస్తున్నాము”.
Boothu Kathalu In Telugu, Hot Telugu Sex Stories, Sex Kathalu – సెక్స్ కథలు, Sex Stories In Telugu – సెక్స్ స్టోరీస్ తెలుగు, Telugu Kama Kathalu అది నేను చదువుకునే రోజుల్లో జరిగింది. నేను వైజాగ్ లో రఘు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే టైం లో జరిగింది. నా పేరు సుభాష్ మాది గాజువాక దగ్గర నా పక్కన మా కాలేజీ లో పనిచేసే లెక్చరర్ ఒకాయన రెంటికి ఉండేవారు. ఆయన నాకు సార్ అయినప్పటికీ నేను చాలా ఫ్రెండ్స్ గా ఉండేవాడు. మా కాలేజీ లో సింధు అనే అమ్మాయి ఉండేది. చాలా సెక్సీ గా ఉండేది రేసుగుర్రం సినిమా లో హీరోయిన్లా ఉండేది తనను చూస్తేనే ఫుల్ గా మూడు వచ్చేసేది తనని కలలో ఊహించుకొని వాళ్లు ఉండేవారు లేరు. దానిని దేన్గడానికి చాలామంది సీనియర్స్ ట్రై చేసే వారు కానీ అది ఎవరికి పడలేదు. ఒక రోజు నేను మా పక్కన ఉండే లెక్చరర్ ని కలవడానికి వెళ్లా ఆరోజు ఆదివారం కావడంతో ఆయన బైక్ బయటనే ఉంది కానీ రూమ్ తాళం వేసి ఉంది. కానీ లోపల నుండి ఏవో శబ్దాలు వినిపిస్తాయి దాంతో నాకు అనుమానం వచ్చి పక్కన ఉన్న సందులో కి వెళ్లి ఒక చిన్న రంధ్రం ద్వారా చూసా. లోపల కనపడిన దృశ్యానికి నేను షాక్ ఐపోయాను. ఎంతమంది ట్రై చేసిన పడని సింధు సార్ కౌగిట్లో నలిగి పోతుంది వాళ్ల ఒంటిమీద అ నూలుపోగు లేదు అసలు ఆ పరిస్థితిలో ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు లేచిపోయింది. లోపల సార్ స్టూడెంట్ అని కూడా చూడకుండా సింధుని దేన్గుతున్నాడు. మంచి వయసులో ఉన్న సింధు మాస్టర్ తో సమ్మగా దెంగించుకుంది అప్పుడు చూసా సింధు కొలతలు 36 24 36. నేను చూసే టైంకి మాస్టర్ మీద సింధు ఎక్కి దెంగుతుంది వెనక నుండి తన గుద్ధ కనిపిస్తుంది అబ్బా భలే ఉంది నేను సుల్లా జాడించు కోవడం మొదలుపెట్టా. వాళ్ళ మాటల్లో విందాం. సింధు: అబ్బా అబ్బా ద******సార్ ఇంకా గట్టిగా కొట్టండి ఈ రోజు నుండి నేను నీ బానిసను నన్ను ఈరోజు నుండి రోజుకి కనీసం 4 సార్లైనా దెంగాలి లేకపోతే నేను తట్టుకోలేను. సార్: దెంగుతూనే లంజా నిన్ను ద********* కదా ఇంతకాలం కష్టపడింది ఇంత సుఖం ఇస్తున్న నిన్ను ఎందుకు వదులుకుంటా నిన్ను దెంగుతా నీతో పాటు మీ ఫ్రెండ్ అయినా సంధ్య ని కూడా దెంగుతా నాకు నువ్వు హెల్ప్ చేయాలి చేస్తావా??? సింధు: నువ్వు నన్ను డైలీ దెంగుతాను అంటేనే నీకు నేను నేను హెల్ప్ చేస్తాను. ఆ సంధ్యను మాత్రమే కాదు ఇంకా ఎవరు కావాలన్నా నీ పక్కలో పడుకో పెడతా నన్ను మాత్రం నువ్వు వదల కూడదు మీ మొడ్డతో నా ప***పగలదెంగాలి. సార్: సంధ్య ఆలోచన రాగానే నా సుల్లా ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇలా మాట్లాడుకుంటూ వాళ్లు ద**** కుంటున్నారు. నేను అక్కడి నుండి వెళ్ళిపోయి సాయంత్రం మళ్లీ సార్ ర రూమ్ కి వెళ్లాను. నాతో సరదాగా మాట్లాడుతున్నాడు అప్పుడు నేను డైరెక్ట్ గా అడిగి సా మీరు ఈరోజు ఉదయం సింధు ని ద*****నేను చూసేశా అని చెప్పా. సార్ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అడిగా సార్ మాకు ఇంట్లో బోలెడు డబ్బు ఉంది మీకు ఎంత కావాలంటే అంతా నాకు కూడా సింధుని దెంగాలని ఉంది అని అడిగేసా. సరే అయితే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు. మర్నాడు ఆయన చెప్పినట్టుగా నేను వాళ్ల రూమ్ కి వెళ్ళ నేను వెళ్లేసరికి ప్లాన్ ప్రకారం తలుపు గొళ్ళెం పెట్టకుండా లోపల సార్ సింధు దెంగించుకుంటున్నారు నేను ఏమీ తెలియని వాడిలా సడన్ గా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాను. నన్ను చూసి సింధు ఒంటిమీద బట్టలు లేకపోయినా అలాగే చూస్తుండి పోయింది. నేను బయటకి వచ్చేసా నా వెనకాల సార్ వచ్చారు మళ్లీ మేము అనుకున్న ప్లాన్ ప్రకారం లోపలికి వెళ్లి వాడు ఎవరి తోని చెప్పడు కానీ వాడు చిన్న కండిషన్ పెట్టాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నాడు అప్పుడు సింధు ఏంటి ఆ కండిషన్ అని అడిగింది. మన గురించి ఎవ్వరికీ చెప్పకూడదు అంటే వాడు కూడా నీతో ఒకసారి. ఏమి చేయాలో తెలియని సింధు ఇదేదో కొత్తగా ఉంది వాడి మోడ్డ తో ఎలా ఉంటుందో చూద్దాం అని మనసులో అనుకుని మాత్రం తప్పదు అన్నట్లు ఒప్పుకుంది కాసేపటికి మా సార్ నన్ను లోపలికి పిలిచాడు. నేను వెళ్లి సింధు ని వాటేసుకుని గట్టిగా ముద్దు పెట్ట తన సొల్లు గట్టిగా పిసుకుతున్న ఇంకో చేత్తో వెనకాల తన గుద్ధ నొక్కుతున్న తనకి ఫుల్ మూడ్ వచ్చింది నాకు కూడా ఫుల్ 3 వచ్చేసింది. నేను కూడా బట్టలు విప్పేసి na madda తన నోటిలో పెట్ట చాలా బాగా చీకుతుంది కాసేపు చిక్కించుకుని తర్వాత తనని లేపి బెడ్ మీద పడుకోబెట్టి తన ప***ప*** నాకుతున్న. అప్పటివరకు మా సార్ తో దెంగించుకుని ఉంది కొంచెం కందిపోయింది. కాసేపు నాగిని తర్వాత సుల్ల తీసి తన పుకులో పెట్టా చాలా ఆనందంగా ఉంది చాలాసేపు దెంగించుకుంది. నా దెంగుడు నచ్చి ఆరోజు నుండి ఇ మేము ముగ్గురం దెంగించుకునే వాళ్ళం ఒకరోజు సంధ్యను తన వెంట తీసుకు వచ్చింది. సంధ్య గురించి చెప్పలేదు కదూ తను చాలా అందంగా ఉంటుంది తన సొల్లు అద్భుతంగా ఉంటాయి ఒక్కసారి అయినా నా కసి తీరా దెంగాలి అనిపించేలా ఉంటుంది తన శరీరం అలాంటి అమ్మాయి ఈరోజు ఇక్కడికి వచ్చింది. తనకి అన్నీ తెలుసు లేట్ చేయకుండా నేను సింధుని తీసుకుని ఒక రూం లోకి వెళ్లి పోయా సార్ మరియు సంధ్య వెరే రూమ్ లోకి వెళ్లారు నాకు ఎప్పుడు ఎప్పుడు సంధ్య ని దెంగుతా మా అని ఉంది. లోపల సంధ్య మరియు సార్ ఏం చేస్తున్నారో చూద్దాం. సర్: సంధ్య నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ఎప్పటినుండో నిన్ను దెంగాలని నా కోరిక ఇన్నాళ్లకి తీరుతుంది. నీకు సింధు ఏం చెప్పి తీసుకొచ్చింది??? సంధ్య: నువ్వు సార్ చెప్పినట్టు వింటే నీకు కు ఇంటర్నల్ మార్క్స్ బాగా పడేటట్టు నేను చస్తా అని చెప్పింది. సర్: సంధ్య నాకు నిన్ను బట్టలు లేకుండా చూడాలని ఉంది. సంధ్య: నాకు సిగ్గు సార్ వెంటనే సర్ సంధ్యని గట్టిగా వాటేసుకుని తన పెదాలను చీకడం మొదలుపెట్టాడు. అలా చీకుతూనే సంధ్య బట్టలను ఒక్కొక్కటిగా చేశాడు. తన బట్టలు కూడా విప్పేసాడు. ఇద్దరు అప్పుడే పుట్టిన పసిపిల్లల ఒంటిమీద నూలు పోగు లేకుండా ఒకరినొకరు గట్టిగావాటేసుకొని ముద్దులు పెట్టుకుంటున్నారు. దానితో కామo పెరిగిపోయిన నా సంధ్య తట్టుకోలేక సార్ ని గట్టిగా వాటేసుకుంది ఇద్దరు మంచం మీద అ పడుకొని సార్ సంధ్య puku నాకుతున్నాడు అప్పుడే మొలుస్తున్న ఆతులతో సంధ్య ప***చాలా బాగుంది దానిని మొత్తం జుర్రేసుకుంటున్నాడు. తట్టుకోలేని సంధ్య గట్టిగా అరుస్తోంది పక్క రూం లో ఉన్నా సింధు నేను కలిసి ఇ సంధ్య రూమ్ లోకి వచ్చేసాను నేను సింధు ఒకపక్క సంధ్య సార్ ఒకపక్క దెంగించుకుంటున్నాం. సార్ సంధ్య ప***నాకిన తర్వాత తన గుర్రం మొడ్డని సంధ్య పుకులో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు కానీ అది పట్టడం లేదు దానితో అనుమానం వచ్చి నీకు ఇది ఫస్ట్ టైం ఆన్ అని అడిగాడు అవును అని చెప్పింది సంధ్య దాంతో రెచ్చిపోయిన సార్ తన మొడ్డని గట్టిగా సంధ్య పుకులో పెట్టేసాడు. కన్నెపొర చిరిగిపోయిన సంధ్య గట్టిగా అరుస్తుంది దానితో కంగారు పడ్డ సింధు నన్ను తోసేసి ఇ పక్కకు వెళ్లి కంగారు పడకు ఇకనుండి చాలా బాగుంటుంది సమ్మగా ఉంటుంది అని ఓదార్పు చెప్పింది ఇంతలో ప*** లో గోల రేగిన సంధ్య సార్ ని గట్టిగా దెంగాలని రావడం మొదలు పెట్టింది దాంతో రెచ్చిపోయిన సార్ సంధ్య ని వెనక్కి ఒంగోబెట్టి వెనక నుండి ఇ ద*****స్టార్ట్ చేసాడు దాంతో మొత్తం నలుగురం రెచ్చిపోయి దెంగించుకున్న. సార్ ద***** తరువాత నేను సంధ్యని సార్ సింధుని మార్చుకున్నాం. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడిన సంధ్య తర్వాత కోలుకొని దేన్గించుకోవడం మొదలు పెట్టింది. ఆరోజు నుండి ఇ మేము నలుగురం ఇష్టం వచ్చినట్టు దేన్గించుకోవడం మొదలుపెట్టాం. బాగా డబ్బు ఉన్న వాడిని కాబట్టి ఇ మేము నలుగురం ఎక్కడికి బయటికి పెట్టనా నేనే ఖర్చు పెట్టే వాడిని. తర్వాత మరియు సంధ్య కాకుండా వేరే వాళ్లను కూడా అ రూమ్ కి తీసుకువచ్చి దేంగే వాళ్ళం. తరువాత సింధూ కి పెళ్లి అయిపోయింది కానీ నీ మాతో దేన్గించుకోవడం మాత్రం అనలేదు. మేము సంధ్య కలిసి ఇ బీచ్లలో పార్కులలో విచ్చలవిడిగా దెంగించుకునే వాళ్ళం మాకు సార్ ర్ ఇంటర్నల్ మార్క్స్ మంచిగా వేశాడు దానితో కృతజ్ఞతగా సంధ్య హరి కని ఒప్పించి సార్ తో దేన్గించు డానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అప్పటికే చాలామందితో దెంగించుకున్న హారిక సర్ తో దించుకోడానికి కూడా అ ఒప్పుకుంది మేము అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక చోటులో లో కలిసాం మొదట్లో నన్ను చూసి ఇ కంగారు పడ్డ హారిక సంధ్య ని తిట్టింది. సరే అయితే సార్ తో మాత్రమే మే దెంగించుకున్నాను అంతే తప్ప వేరే వాళ్ళతో దెంగించుకునే ప్రశ్నే లేదు అని చెప్పేసింది. సార్ నాకు సైగ చేసి ఇ బయటకి వెళ్లిపొమ్మన్నారు మాకు ఇది మామూలే. లోపల హారిక ని సార్ కొల్లగొడుతున్నారు. హారిక కూడా అ మంచిగా కోపరేట్ చేస్తూ దెంగించుకునే అదే సమయంలో లో మేము సడన్గా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాను దానితో కంగారు పడ్డ హారిక నీ సార్ గట్టిగా పట్టుకొని దెంగుతున్నారు నేను కూడా బట్టలు విప్పేసి ఇ నా సుల్లని హారిక కి చూపించాను.
చొక్కాపు.. అంటే పిల్లలు చొక్కా గుండీలు విప్పి మరీ.. ఆయన గురించి అంతో ఇంతో గొప్పగా చెప్పుకుంటారు.ఈతరం పిల్లల్నే కాదు, గత రెండు మూడు తరాలకు చెందిన పిల్లల్నీ చొక్కాపు వేలుపట్టి లాలించారు.. ఆడించారు. తనకు తెలిసిన విద్యతో వాళ్ళను ప్రభావితం చేశారు. పరోక్షంగానో, ప్రత్యక్షంగానో వాళ్ళను తీర్చిదిద్దారు, ప్రయోజకుల్నీ చేశారు. అందుకే చొక్కాపు వెంకటరమణ అంటే.. పిల్లలకు, పిల్లల దశ నుంచి ఎదిగిన యువతకు, ఆ దశ దాటిన పెద్దవాళ్ళకూ ఎంతో అభిమానం. ఆయన అడుగుజాడల్లో నడిచి, ఆయన చెప్పిన వికాసపు కథలు విని.. జీవితంలో పలు విజయాలు సాధించినవాళ్లూ ఉన్నారు. కళాకారులుగా మారి, గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కినవారూ ఉన్నారు. రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడి.. చొక్కాపు అంకుల్ వల్లనే మేమీ స్థితిలో ఉన్నామని గర్వంగా చెప్పేవారూ ఉన్నారు. ఇలా నాలుగైదు దశాబ్దాలుగా ఏ పనిచేసినా.. పిల్లల బాగోగుల కోసమే కృషి చేసిన, చేస్తున్న డెబ్బై ఏళ్ళ ఈ పిల్లవాడి కథ.. తెలుసుకుందాం పదండి! చొక్కాపు గురించి నాలుగు మాటల్లో చెప్పవయ్యా? అంటే… చెప్పడం చాలా కష్టం. వ్యక్తిగా తనో ఆర్టిస్ట్. ఇంద్రజాల కళలో మంచి నైపుణ్యం ఉంది. చక్కటి ఒడుపైన గీతల్ని గీయగల కార్టూనిస్ట్ కూడా. తర్వాత కాలంలో జర్నలిస్ట్గా మారారు. ఈనాడు అనుబంధ సంస్థలతోపాటు పలు వార, మాస పత్రికల్లో ఉప సంపాదకుడిగా పనిచేసిన అనుభవమూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, చొక్కాపు మంచి కథారచయిత. ఎక్కువగా పిల్లలకోసమే కథలు, నవలలు, వ్యాసాలు రాశారు. ఇలా బహుముఖీనమైన ప్రతిభగల చొక్కాపు తన జీవిత ప్రయాణంలో.. తనకు వచ్చిన, నచ్చిన, మెచ్చిన ప్రతిభతో అనేక భూమికల్లో పాదరసంలా ఇట్టే ఒదిగిపోయాడు. ఒక్కో పాత్ర ఒక్కో ప్రయోజనాన్ని చాటిచెబుతూ.. అది చొక్కాపు వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని, వృత్తిని, ప్రవృత్తిని భిన్నంగా నిలుపుతూ వచ్చింది. బాల్యం దాటని జీవితం… బాల్యం.. అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోయే ఓ అపురూప జ్ఞాపకం. బాల్యాన్ని తలచుకోవడమే తప్ప.. అది మళ్ళీ వెనక్కిరాదు. కానీ, చొక్కాపు మాటల్లో అయితే.. ‘బాల్యం.. అనేది తరిగిపోనిది. తరతరాలు వెంటవచ్చేది..’ అంటారాయన. అదేంటి సార్! అని అడిగితే? ‘మనం ఎప్పుడైతే బాల్య దశలోంచి బయటపడి పోయాం.. అని భావిస్తామో.. అప్పుడే.. మనలో గల సున్నితమైన మనసు, కల్మషంలేని తత్వాన్నీ కోల్పోయినట్టే..! అందుకే, నెత్తిన జుట్టు, గెడ్డాలు మెరిసినా.. అడ్డాల్లోని పిల్లల్లానే కేరింతలు కొట్టాలి.. అందులోనే అసలు సిసలైన ప్రపంచ వికాసం’ అంటారాయన. ఈ మాటలు కొంచెం కొత్తగా అనిపించినా.. చొక్కాపు నమ్మిన సిద్ధాంతం ఇదే. అందుకే ఆయన ఏడు పదుల వయసులోనూ.. ఏడేళ్ళ చంటిపిల్లాడిలా.. కనిపిస్తాడు. తనలాంటి పిల్లల కోసమే నిత్యం పరితపిస్తాడు. తన జీవితమే ఓ కథ … ‘పిల్లల్లారా.. కథ చెబుతా.. ఊ కొడతారా?’ అని.. అనగానే.. ఊ కొట్టేయడానికి.. పిల్లలు మనం అనుకునేంత అమాయకులు కాదు.. అవతలి వాళ్ళలో అంతో ఇంతో సరుకుంటేగానీ.. చెప్పేదంతా వింటూ.. ఊ కొట్టే సాహసం చేయరు. చొక్కాపు వెంకటరమణ జీవితాన్ని ఏ కోణంలోంచి చూసినా.. ప్రతి విషయమూ పిల్లల్ని ఉత్తేజితుల్ని చేసే అంశాలే. ఎన్ని కష్టాలు దాటి, ఎన్ని త్యాగాలు చేస్తే.. చొక్కాపు ఇంతటి వాడయ్యాడు. ఇంతటివాడు.. అనడంలోనే పెద్ద జవాబు ఉంది. ఇంతటి వాడంటే.. పెద్ద రాజకీయ నాయకుడనో, కోట్లకు పడగలెత్తే.. ధనవంతుడనో, లేదా పేద్ద సినిమాస్టారనో కాదు. కానీ, పిల్లల మనో, సాంస్కృతిక, కళావికాసానికి కావాల్సినంత ఆస్తులు సంపాదించాడు. మళ్ళీ ఇక్కడ ఆస్తులు అనే మాటకు అర్థం.. కోట్ల రూపాయల ధనం, ఆకాశాన్ని తాకేంత ఎత్తుగల ఖరీదైన బంగ్లాలు కాదు. ఇంకా ఏవేవో సంపాదించాడాయన. బాల్యాన్ని సైతం పక్కనపెట్టి.. మరింకేదో విలువైన సంపద పోగుచేసుకున్నాడు ఆయన. అందుకే.. ఆయన మాటలంటే పిల్లలకూ ఎంతో ఇష్టం. ఆ మాటకొస్తే.. పిల్లలకే కాదు.. పెద్దలకూ ఆయన మాట తట్టిలేపే ఓ చైతన్యం. పుట్టి, పెరిగింది … చొక్కాపుది సొంతూరు కృష్ణా జిల్లా, విజయవాడ. పుట్టింది 1948 ఏప్రిల్ 1న. తండ్రి చొక్కాపు దాలయ్యది హోటల్ వ్యాపారం. తల్లి సావిత్రమ్మ గృహిణి. చొక్కాపుతో కలిపి కుటుంబంలో నలుగురు సంతానం (ఒక అక్క, చెల్లి, తమ్ముడు). బంధువుల పిల్లల్నీ తండ్రే చూసుకునేవారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలోనే చొక్కాపు తండ్రి మరణించడం, ఆయన మరణించే నాటికే హోటల్ బిజినెస్ దెబ్బతిని, బడ్డీకొట్టు పెట్టుకునేలా కుటుంబ ఆర్థిక పరిస్థితి మారిపోయింది. దీంతో ఆరేడు తరగతుల్లో ఉండేనాటికే కుటుంబ భారమంతా చొక్కాపుపైన పడింది. కొన్నాళ్ళు తండ్రి వదిలి వెళ్ళిన బడ్డీకొట్టు నిర్వహణ, అది చాలక కూలీనాలీ చేయడం.. ఇలా చొక్కాపు బాల్యమంతా కాయకష్టంపై ఆధారపడేలా అయిపోయింది. మట్టిపనులు, రైల్వేగ్యాంగ్ పనులు, ఉదయాన్నే పేపర్ వేయడం ఇలా.. ఇదీ అదీ అని కాకుండా.. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు చొక్కాపు చేయని పనిలేదు. సోదరి నుంచి సాహిత్యం … చొక్కాపు అంటే సాహిత్యరంగంలో ఇప్పుడెంతో పేరు. అలాంటి పేరు రావడానికీ చిన్నప్పుడే.. బీజం ఏర్పడింది. ఇంట్లో తనకంటే పెద్దదైన అక్క నుంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుని.. స్నేహితుల్లా తనూ కథలు రాయాలనే ప్రయత్నంతో చిన్నపిల్లల కథల పుస్తకాలకు కథ రాసి పంపితే.. అచ్చయ్యింది. ‘నేను ఏడవ తరగతిలో ఉండగా.. ‘మోసం మొదటికి నాశనం’ అనే పేరుతో తొలిసారిగా కథ రాశాను. సరదాగా రాసిన కథ నా పేరుతో అచ్చయ్యేసరికి.. నాకు మాటలు రాలేదు. ఇక అక్కడ నుంచి.. కథలు రాయడమే కాదు, స్కూల్లో తీరిక, సమయం దొరికిన ప్రతిసారీ స్నేహితులు, మాష్టార్లు ఏదో ఒక కథ చెప్పరా..! అని అడిగేవారు. నేనూ అంతే ఆసక్తిగా చెప్పేవాడ్ని. ఇలా స్కూల్ దశలో ఉండగానే కథలు రాయడమే కాదు, ఆ కథల్ని ఆసక్తిగా చెప్పడం అనే కళా అలవడింది’ అంటూ బాల్యపు కథా సంగతుల్ని గుర్తు చేసుకున్నారు చొక్కాపు. అమ్మ.. తొలిగురువు … చొక్కాపు ఇంద్రజాల కళలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలూ చేయడం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయమేమంటే.. తను చేసే ఇంద్రజాల ప్రదర్శనకు, మూకాభినయం కళనూ జోడించి.. పిల్లల్ని, పెద్దల్ని తనవైపు తిప్పుకునేలా విచిత్రమైన హావభావాలు, సైగలతో ప్రదర్శించే చొక్కాపు మేజిక్ ప్రదర్శన ఎప్పుడూ భిన్నమైందే. ‘మా అమ్మకు వినికిడిలోపం ఉంది. చిన్నప్పటి నుంచీ తనకు ఏదైనా చెప్పాలంటే.. హావభావాలు, సైగలతో చెప్పడం నాకు అలవాటు. నాన్న చనిపోయాక, అమ్మ మనోవేదనతో మతిస్థిమితం కోల్పోయింది. అప్పుడైతే.. అమ్మకు ఏదైనా వివరించాలంటే మరింత కష్టమయ్యేది. ఎలాగోలా తంటాలుపడి.. అమ్మకు సైగలతోనే విషయం చెప్పేవాడ్ని. ఇలా అమ్మ కారణంగానే కాస్తంత మిమిక్రీ, మూఖాభినయం వంటి కళలు అనుకోకుండా అలవడ్డాయి. ఒకరకంగా కళాకారుడిగా రాణించడానికి ఇంట్లో అమ్మ వల్ల కలిగిన అనుభవాలే కారణం’ అంటూ గుండెను పిండేంత విషాదభరితమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. కంటిలో చేరే చెమ్మను ఏమాత్రం కనపడనీయ కుండా తనదైన శైలిలో నవ్వుతూ చెప్తారు చొక్కాపు. బాలల సాహిత్య వికాసం … ఎప్పుడు ఎవరు పలకరించినా.. పిల్లలే నా ప్రపంచం అంటుండే చొక్కాపు వెంకటరమణ అందుకు తగ్గట్టుగానే బాలలసాహితీ వికాసానికి, బాలల సాంస్కృతిక, ప్రతిభా ప్రోత్సాహానికి ఎంతో కృషి చేశారు. బాలసాహితీ రచయితగా బాలల పత్రిక సంపాదకులుగా, ఇంద్రజాలికుడిగా, వ్యక్తిత్వవికాస నిపుణుడిగా, బాలసాహితీ రచనా శిక్షణా శిబిరాల డైరెక్టర్గా, సేవాకార్యక్రమాల నిర్వాహకుడిగా, స్టోరీ టెల్లర్గా చొక్కాపు అనుభవం అపారమైంది. విపుల, చతుర మాసపత్రికలలో సహాయ సంపాదకుడిగా (1978-79) రెండేళ్ళు పనిచేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్రప్రభుత్వ సంస్థ ఆంధప్రదేశ్ బాలల అకాడమీ (జవహర్ బాలభవన్) నడిపిన బాలచంద్రిక పిల్లల మాసపత్రికకు సంపాదకుడిగా, పిల్లల పుస్తకాల ప్రచురణ విభాగానికి ప్రొడక్షన్ ఎడిటర్గా పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశారు. పిల్లల కోసం దిన, వార, మాసపత్రికలకు ఏళ్ళతరబడి బాలల శీర్షికలు నిర్వహించారు. ఇవన్నీ వృత్తిపరంగా చేసిన సేవలే అయినా.. అందులో నూటికి నూరుశాతం పిల్లల వికాసం కోసం అవసరమయ్యే సాహిత్య విస్తరణ పనులు కోసమే చొక్కాపు కృషి చేయడం చెప్పుకోదగ్గ విశేషం. ఇంత చేస్తున్నాగానీ.. ఏదో వెలితి. ఉద్యోగం వదిలేస్తేగానీ, పిల్లల కోసం ఇంకేదైనా చేయవచ్చనే ఓ ఆశ. దాంతో.. ఎంతో సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు చొక్కాపు. ఆ క్రమంలో సొంతంగా మేజిక్ స్కూల్ స్థాపించి, ఇప్పటిదాకా ఐదు వేల మందికిపైగా చిన్నారులకు మేజిక్లో శిక్షణ అందించారు. బాలసాహిత్య పరిషత్ అధ్యక్షుడిగా ఉండి, దాసరి వెంకటరమణతో కలిసి పిల్లల కోసం కథారచన, గేయరచన, కథలు చెప్పడం అంశాలపై ఉచిత కార్యశాలలు నడిపారు. పిల్లల కోసం 1998లో తెలుగులో తొలి వ్యక్తిత్వ వికాస మాసప్రతిక ‘ఊయల’ ప్రారంభించి, తన అభిరుచికి తగ్గట్టుగా ఆ పత్రికను ఎంతో ప్రత్యేక శీర్షికలతో నడిపారు. ఇలా చొక్కాపు విరామం ఎరుగని మనిషి. ఏపని చేసినా.. నాకేంటి? అని కాకుండా.. మా పిల్లలు, మన పిల్లలకు ఏంటి? ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? అని తర్కంగా ఆలోచిస్తేగానీ.. రెండు అడుగులు ముందుకు వెయ్యరు. అందుకే చొక్కాపు అంటే.. పిల్లలు.. అనే పర్యాయపదంగా అభివర్ణిస్తారు చాలామంది. చొక్కాపు తన జీవిత కాలంలో బాలల కోసం చేసిన సేవలకు కేంద్రసాహిత్య అకాడమీలాంటి సంస్థలు అవార్డు ఇచ్చి సముచితంగా గౌరవించాయి. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన రామినీడు పౌండేషన్ లాంటి సంస్థలూ సగౌరవంగా సత్కరించుకున్నాయి. ఇలా చొక్కాపు బాలల సాహితీ సేవలకు చంద్రునికో నూలుపోగు అన్నట్టుగా.. సత్కారాలు, గౌరవాలు, పురస్కారాలకు లెక్కేలేదు. ముందే అన్నట్టుగా చొక్కాపు అవార్డుల మనిషి కాదు, పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే.. నిస్వార్థజీవి… బాలల చొక్కాపు.
===అల్లు ఎరుకనాయుడు<ref>{{cite book|title=ఆంధ్ర శాసనసభ్యులు 1955|publisher=యన్.సత్యనారాయణరావు, గుంటూరు|page=5|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrashaasanasabhyulu.pdf/21|accessdate=8 June 2016}}</ref>=== ===అల్లు ఎరుకనాయుడు=== ఆయన 1914 లో జన్మించారు. యింటర్ మీడియట్ చదివారు. సాలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి, 1941 - 50 సాలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు, జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యుడు, సాలూరు పురపాలకసంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం : నీటిపారుదల స్కీములు, హరిజనాభ్యుదయము. ===బోయిన రాజయ్య=== జననం : 1-7-1915, విద్య : యస్. యస్. యల్. సి. 2 సం.లు తాలూకా కాంగ్రెస్ సంఘసభ్యుడు, ప్రాధమికోపాధ్యాయుల జీవన ప్రమాణాభివృద్ధికై కృషి. ప్రత్యేక అభిమానం : సాలూరు తాలూకాలోని షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి కృషి.
Leave a Comment / Vantalu / By admin / crispy egg, egg curry, egg parotta, egg parotta recipe, guddu kura, make egg curry, prata roll, ఎగ్‌, ఎగ్ క‌ర్రీ, ఎగ్ ప‌రోటా egg parotta recipe:ఎగ్ ప‌రోటా చేసుకోవ‌డం ఇప్పుడు చాలా సింపుల్‌. కింద తెలిపిన విధంగా ఒక‌సారి చ‌ద‌వండి. కింద తెలిపిన విధంగా ఎగ్ ప‌రోటా చేయ‌డం (egg parotta recipe)నేర్చుకోండి. కావాల్సిన‌వి గుడ్లు – 5, మిరియాల పొడి-1 టీ స్పూన్‌, ఉల్లిపాయ‌ల ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు -3 టీ స్పూన్లు, ఉల్లికాడ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు- త‌గినంత క్యారెట్ తురుము -2 టేబుల్ స్పూన్లు, జీల‌క‌ర్ర‌- పావు టీ స్పూన్‌, కొత్తిమీర తురుము – అర క‌ప్పు, క‌రివేపాకు- 3 రెమ్మ‌లు, గోధుమ పిండి – పావు కిలో, నూనె – స‌రిప‌డా, నీళ్లు – త‌గిన‌న్ని. త‌యారీ చేయు విధానం ముందుగా కోడిగుడ్ల‌ను ఉడికించి, స‌న్న‌గా తురుముకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసుకుని పాత్ర‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఉల్లికాడ‌ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, క్యారెట్ తురుము, క‌రివేపాకు, జీల‌క‌ర్ర ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి వేసుకుని గ‌రిటెతో తిప్పుతూ గుడ్లు త‌రుగు, మిరియాల పొడి, కొత్త‌మీర తురుము, ఉప్పు వేసి బాగా క‌లుపుతూ రెండు నిమిషాల పాటు ఉడ‌క‌నిచ్చి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు క‌లుపుతూ చ‌పాతీ పిండిలా చేసుకుని, అర‌గంట సేపు ప‌క్క‌న పెట్టుకోవాలి. త‌ర్వాత చ‌పాతీలు చేసుకుని, మ‌ధ్య‌లో గుడ్డు మిశ్ర‌మాన్ని వేసి అంచులు మ‌డ‌వాలి. ఇప్పుడు నూనె వేసి రెండు వైపులా దోర‌గా కాల్చుకోవాలి. వీటిని వేడి వేడిగా తింటే బాగుంటాయి.
telugu sex stories ఓ యువకుడి జీవితం 6 చూడయ్యా గోపీ అలా నవ్వుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావో నువ్వు,ఎప్పుడూ అలాగే ఉండయ్యా బాబూ నువ్వు..ఇంకోటి నువ్వు అండీ గిండీ అంటూ ఆ వరసలు మానేయ్,మేమేమీ నీకు మేడమ్స్ కాదు..నువ్వు మమ్మల్ని ఆంటీ అని పిలుస్తావో లేకా అత్తా అని పిలుస్తావో లేకుంటే పేరు పెట్టి పిలుస్తావో నీ ఇష్టం..కానీ మాకు మాత్రం ఒక మంచి తోడులా ఉండటానికి ప్రయత్నించు, ఎందుకంటే మా జీవితాలు అప్పుడప్పుడు కొంచెం మంచి తోడుని కోరుకుంటాయి అంది గిరిజా. అలాగే ఆంటీ తప్పకుండా మీకు ఒక మంచి తోడుగా ఉంటాను అన్నాడు దృఢంగా.. గుడ్ అలాగే ఉండు గోపీ,ఏంటీ ఇలా చెప్తున్నాము అని ఏమైనా తప్పుగా అనుకుంటున్నావా అంది మళ్లీ చిలిపిగా నవ్వుతూ గిరిజా. అయ్యో లేదు ఆంటీ,మీరు నా మంచికోసమే చెప్తున్నారు అలా ఏమీ అనుకోను.. గుడ్ గోపీ,మగాడు అన్నాక కొంచెం స్పైసీ గా,సరదాగా ఉండాలయ్యా గోపీ అలా ఉండటానికి ప్రయత్నించు నీకు తిరుగుండదు.. అలాగే ఆంటీ అంటూ ముగ్గురూ తినడం ముగించి కాసేపు బయట బాల్కనీ లో కూర్చున్నారు.. బృందా గారూ సార్ రాలేదా ఇవ్వాలా??? వెంటనే గిరిజా గోపీ చెవిని పిండుతూ ఏంటిరా గోపీ ఇందాకే గా నీకు చెప్పింది,మళ్లీ బృందా గారూ అంటూ సాగదీస్తున్నావ్ ఏంటీ??దాన్ని గారూ అంటూ నన్ను ఆంటీ అని పిలుస్తావా అంటూ వడ దిప్పింది.. అయ్యో సారీ ఆంటీ ఇక అననులే అన్నాడు ఇబ్బందిగా… అబ్బా గిరిజా ఆపవే బాబూ,పాపం వాడిని ఎందుకే అలా కాల్చుకుతింటావు నువ్వు అని విసుక్కుంది బృందా..లేదు గోపీ మీ సార్ ఈరోజు ఏదో ముఖ్యమైన పని ఉందని ఆఫీస్లోనే ఉండిపోయాడు… హ హ్హ బృందా నిజంగా వీడిని చూస్తోంటే నాకు తెగ ముద్దొస్తోందే బాబూ,వీడూ వీడి వాలకం నాకు చాలా నవ్వొచ్చేలా చేస్తోంది..ఒరేయ్ గోపీ ఇక నుండీ నిన్ను “మొద్దూ” అని పిలుస్తాను సరేనా అంది తీక్షణంగా చూస్తూ. గిరిజా మాటకి ఏమి చెప్పాలో అర్థం కాక చూస్తున్న గోపీ తలపైన మొటిక్కాయ వేసి ” నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను అలాగే పిలుస్తాను నువ్వు మారేంతవరకూ,ఏమైనా ఎస్ట్రాలు చేసావో కత్తిరించేస్తా అంటూ మనోడి బుగ్గలు పట్టుకొని అయ్యయ్యో నా దిష్టి నీకు తగిలేలా ఉందయ్యా గోపీ అంటూ కొంచెం మొటికలు విరుచుకుంది”. గిరిజా ప్రవర్తన కి బృందా-గోపీ లు ఇద్దరూ నవ్వారు..వాళ్ళు అలా నవ్వేసరికి ఉడుక్కున్న గిరిజా గోపీ ని తదేకంగా చూస్తూ ఒరేయ్ గోపీ నిజంగా నీకు నా పైన కోపం రాలేదా ఇలా ఆట పట్టిస్తున్నా అని అంది . లేదు ఆంటీ ప్రామిస్,నిజంగా మీరు చాలా సరదా మనిషి నాకు కూడా మీలా సరదాగా ఉండటం ఇష్టం అన్నాడు నవ్వుతూ.. అలా నవ్వకయ్యా బాబూ నా దిష్టి తగిలేలా ఉంది నీకు,అయినా ఇంత అందంగా ఎలా కన్నదో మీ అమ్మ అంది గిరిజా లాలనగా. అబ్బా నువ్వు మరీ పొగిడేస్తున్నావ్ ఆంటీ,నేనేమీ మీలా అందంగా లేను లే నన్ను ఆట పట్టించకు అన్నాడు గోముగా. కథను కొనుగోలు చేయండి Categories Telugu Boothu Kathalu Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
ద్రౌపదీ ముర్ము, మలాలా యూసఫ్​జాయ్... పురుషులకు దీటుగా విజయ శిఖరాలు అధిరోహించిన ఇద్దరు వనితారత్నాలు! ఇద్దరూ గిరిజన తెగకు చెందినవారే. కానీ వీరి తెగల మధ్య వ్యత్యాసాలు మాత్రం అనేకం కనిపిస్తున్నాయి. Malala Murmu tribe: ఏ రంగంలోనైనా పురుషులకు దీటుగా మహిళలు సైతం విజయ శిఖరాలు అధిరోహించగలరని నిరూపించిన ఇద్దరు వనితారత్నాలు- ద్రౌపదీ ముర్ము, మలాలా యూసఫ్‌జాయ్‌. వీరిలో ద్రౌపది భారత రాష్ట్రపతిగా, మలాలా నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీతగా భారత ఉపఖండానికి గర్వకారణమయ్యారు. ముర్ము, మలాలా ఇద్దరూ గిరిజన తెగలకు చెందినవారే! అయితే వారిద్దరి తెగల మధ్యా హస్తిమశకాంతరం కనిపిస్తుంది. పాకిస్థాన్‌లో ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలోని పష్తూ (పఠాన్‌) తెగకు చెందిన మలాలాపై దశాబ్దం క్రితం పష్తూన్‌ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. తమ నిబంధనలను అనుసరించి మలాలా పాఠశాల చదువును ఆపకపోవడమే కాదు, తోటి ఆడపిల్లలూ చదువుకోవాలని ఉద్బోధించడం వారికి కంటగింపుగా మారింది. వారి కాల్పుల తరవాతా బాలికల విద్య కోసం మలాలా ఉద్యమిస్తూనే ఉన్నారు. నిర్భీతి, పట్టుదల, అంకితభావాలే మలాలాకు నోబెల్‌ శాంతి బహుమతిని అందించాయి. Murmu tribe history: ద్రౌపదీ ముర్ము ఉత్థానం మలాలా కథకు పూర్తి భిన్నం. సంతాల్‌ గిరిజన తెగకు చెందిన ముర్ము పాఠశాల ఉపాధ్యాయురాలి నుంచి దేశ అత్యున్నత అధికార పీఠం దాకా ఎదగడం భారత్‌లో గిరిజన తెగల వికాసానికి విశిష్ట ప్రతీక. భారత్‌కు ప్రతిభా పాటిల్‌ మొదటి మహిళా రాష్ట్రపతి. ముర్ము ప్రప్రథమ గిరిజన రాష్ట్రపతి. ముర్ము తెగ అయిన సంతాలులు ప్రధానంగా పశ్చిమ్‌ బెంగాల్‌, ఒడిశా, అస్సాం, ఝార్ఖండ్‌లలో నివసిస్తున్నారు. భారత జనాభాలో 8.6శాతం మేర ఉన్న గిరిజనుల్లో సంతాలులే అతి పెద్ద తెగ. భారతీయ జనతా పార్టీ ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి సంతాలులపై దేశమంతటా ఆసక్తి పెరిగింది. వారి జీవన శైలి, అసమాన ధైర్యసాహసాలు, త్యాగాల గురించి విరివిగా వ్యాసాలు, కథనాలు వెలువడ్డాయి. సంతాలుల పోరాట పటిమ పఠాన్‌లకు దీటైనది. సరిహద్దు గాంధీ ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ పఠాన్‌ తెగకు చెందిన నాయకుడే. ఆయన పుట్టిన ప్రాంతమే మలాలా జన్మభూమి. సరిహద్దు గాంధీ బ్రిటిష్‌ వలస పాలకులతో తలపడ్డారు. మహిళా హక్కుల కోసం తీవ్రవాదులతో మలాలా పోరాడారు. సంతాల్‌ తెగ నుంచి పలువురు వీరులు బ్రిటిష్‌ వలస పాలకులపై తిరగబడ్డారు. టిల్కా మాంఝీ భారత్‌లో బ్రిటిష్‌ ఆధిపత్యంపై తొలిసారి గిరిజన సాయుధ పోరాటాన్ని చేపట్టారు. ఆంగ్లేయులపై బిర్సా ముండా పోరూ ఎనలేనిది. Malala Tribe history: మలాలా, ముర్ములు పష్తూ, సంతాల్‌ తెగల మధ్య ఉన్న తీవ్ర వ్యత్యాసానికి ప్రతీకలు. సంతాల్‌ తెగ వారు మార్పును, ఆధునికతను ఆలింగనం చేసుకున్నారు. పష్తూ తెగ మార్పును ప్రతిఘటిస్తోంది. పాత కాలపు పద్ధతులను మార్చుకొనేది లేదంటోంది. పితృస్వామ్య నిరంకుశత్వం మూర్తీభవించిన పష్తూ సమాజంలో నిర్మాణాత్మక మార్పు కోసం మలాలా పోరాడుతుంటే, జాతి నిర్మాణంలో గిరిజనులను మమేకం చేసుకున్న భారతీయ సమాజానికి ముర్ము ప్రతినిధిగా నిలుస్తున్నారు. నిజానికి సంతాలులకన్నా పష్తూ తెగ ప్రజలే ఎక్కువ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను అనుభవించారు. వనరుల లభ్యతా వారికి అధికమే. సంతాలులు ఆది నుంచీ అరకొర వనరులతో నెట్టుకొచ్చిన బలహీన వర్గం. ఆర్థిక, సామాజిక, రాజకీయ వెనకబాటుతనాన్ని దీక్షాదక్షతలతో అధిగమించి సంతాలులు ఉన్నత స్థానాలకు ఎదిగారు. రాజకీయ, ఆర్థిక బలం ఉన్నా పఠాన్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. తుపాకీతోనే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయనే దురూహ వారిని నానాటికీ బలహీనపరచింది. పష్తూన్లపై జర్బే అజ్బ్‌, రద్దుల్‌ ఫసాద్‌ వంటి సైనిక చర్యలను పాకిస్థాన్‌ చేపట్టడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. పఠాన్లను ఒకరిపైకి ఒకరిని ఉసిగొలిపి పాక్‌ పబ్బం గడుపుకొంది. 1980ల్లో సోవియట్లపై పోరుకు పఠాన్లను పావుల్లా ఉపయోగించింది. భారత్‌పై ఉగ్రదాడులకూ వారిని ప్రయోగించింది. దానివల్లా పఠాన్లకు నష్టమే మిగిలింది. సంతాలులేమో విద్యాబుద్ధులు నేర్చి క్రీడలు, కళలు, కవిత్వం, సాహిత్యం, రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. వివిధ రంగాల్లో సాధికారత సాధించారు. ప్రస్తుత ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌ సంతాల్‌ తెగకు చెందిన నాయకుడే. పూర్ణిమా హెంబ్రామ్‌ వంటి క్రీడాకారులు, దివ్యా హన్స్‌ దా వంటి సినీ దర్శకులు ఆ తెగకు చెందినవారే. ఎవరెస్టును అధిరోహించిన తొలి సంతాల్‌ మహిళగా వినీతా సొరెన్‌ రికార్డులకెక్కారు. వారందరినీ మించి దేశంలో అత్యున్నత పదవిని అధిష్ఠించిన సంతాల్‌ మహిళగా ద్రౌపదీ ముర్ము చరిత్ర సృష్టించారు. ఆమె సంతాల్‌లకు గర్వకారణంగా నిలవడంతోపాటు, యావత్‌ భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్నారు.
Alluri Movie : టాాలీవుడ్ యువ నటుడు శ్రీవిష్ణు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎప్పుడూ కొత్తదనం నిండిన కథల్ని ఎంచుకునే శ్రీవిష్ణు.. ఈసారి ఖాకీ చొక్కా వేసుకుని ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. సెప్టెంబర్​ 23న విడుదయ్యే 'అల్లూరి' చిత్ర విశేషాలు విలేకర్లతో పంచుకున్నారు. Alluri Movie : కొత్త దర్శకుల్ని.. కొత్తదనం నిండిన కథల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఇప్పుడాయన 'అల్లూరి' చిత్రం కోసం తొలిసారిగా ఖాకీ చొక్కా తొడిగారు. ప్రదీప్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాని బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించారు. కయ్యదు లోహర్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం చిత్ర విశేషాల పంచుకున్నారు శ్రీవిష్ణు. ఇప్పటికే 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంతో ఓ అల్లూరి అదరగొట్టారు. మరి ఈ 'అల్లూరి' ఎలా ఉండనుంది? "ఆయన నిజమైన అల్లూరి. మనం ఆయన నుంచి స్ఫూర్తిగా తీసుకొని చేసిన కథ ఇది (నవ్వుతూ). 'అల్లూరి సీతారామరాజు' క్లైమాక్స్‌లో కృష్ణ ఓ డైలాగ్‌ చెబుతారు కదా. 'ఒక అల్లూరి చనిపోతే వంద మంది అల్లూరిలు పుడతార'ని. ఆ వందలో ఒకడే మా 'అల్లూరి'. ఇదొక పోలీస్‌ అధికారి ఫిక్షనల్‌ బయోపిక్‌గా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది పోలీస్‌ అధికారుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనలను ఈ కథలో మిళితం చేయడం జరిగింది. పోలీస్‌ వ్యవస్థలో ఉన్న మంచి చెడుల్ని ఇందులో చర్చించాం. అలాగే చెడుకు ఓ పరిష్కారం కూడా చూపిస్తాం". చాలా సౌమ్యంగా కనిపించే మిమ్మల్ని.. ఓ పోలీస్‌ పాత్ర కోసం ఎలా సంప్రదించారు? "నాకూ అదే అనిపించింది (నవ్వుతూ). నేను కొన్ని పాత్రలు చేయకూడదనుకునే వాడ్ని. అలాంటి వాటిలో ఈ పోలీస్‌ పాత్రలు కూడా ఉన్నాయి. ఈ కథ నాకైతేనే బాగుంటుందని దర్శకుడు సుధీర్‌ వర్మ.. ప్రదీప్‌కు సలహా ఇచ్చారట. అలా ఈ కథ నా దగ్గరకొచ్చింది. ఐదేళ్ల క్రితం తొలిసారి ఈ కథ విన్నా. ఈ స్క్రిప్ట్‌ వినడానికి ముందు వరకు కూడా 'ఇది కచ్చితంగా చేయకూడదు' అన్న ఉద్దేశంతోనే ఉన్నా. అదే ఆలోచనతో కథ విన్నా. కానీ, కథ పూర్తయ్యేసరికి నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. పోలీస్‌ వ్యవస్థపై నాకొక సదాభిప్రాయం ఏర్పడింది. వారి పట్ల గౌరవం పెరిగింది. అందుకే కచ్చితంగా ఈ కథ నేనే చేయాలి అని నిర్ణయించుకున్నా. అంత బాగా నచ్చింది ఈ స్క్రిప్ట్‌". ఈ పోలీస్‌ పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యారు? ఈ పాత్ర మీపై ఎలాంటి ప్రభావం చూపించింది? "ఈ చిత్రం విషయంలో నేను పూర్తిగా కథను అనుసరించే ముందుకెళ్లా. సినిమా చేయడానికి ముందు ఏ ఒక్క పోలీస్‌ అధికారినీ కలవలేదు. కానీ, గత పదిహేను రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పోలీస్‌ అధికారుల్ని కలిశాను. వారి సేవలకు కృతజ్ఞతలు చెప్పాను. సాధారణంగా నేను సున్నితంగా మాట్లాడతా. చాలా విషయాలకు అంత త్వరగా స్పందించను. ఈ పాత్ర చేసిన తర్వాత నుంచి నా చుట్టూ జరిగే కొన్ని విషయాలపై కాస్త స్వరం పెంచి మాట్లాడుతున్నా. ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నా (నవ్వుతూ)". మీ కంఫర్ట్‌ జోన్‌లో చేసిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. కానీ, ఈ చిత్రం కోసం దాన్ని వదిలి రావడానికి కారణమేంటి? "ఓ గిరి గీసుకొని అందులోనే ఉంటానంటే కొంత కాలానికి బోర్‌ కొట్టేస్తుంది. ఓ మామూలు కథతో పక్కింటి అబ్బాయిలా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ, అవే సినిమాలు చేస్తూ ఉంటే ఆ ఇమేజ్‌ నుంచి బయటకు రాలేను. ఒక నటుడిగా విభిన్నమైన పాత్రలు చేయలేను. అందుకే ప్రతిసారీ కొత్త ప్రయత్నాలు చేస్తుంటాను. ఓ నటుడిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. త్వరలో నా నుంచి రానున్న మూడు చిత్రాలు వేటికవే వైవిధ్యభరితంగా ఉంటాయి". సాధారణంగా మీ చిత్రాల గురించి ఎక్కువగా మాట్లాడరు. కానీ, ఈ చిత్ర విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించడానికి కారణమేంటి "సినిమా నా మనసుకు నచ్చితే కచ్చితంగా బలంగా చెబుతాను. 'నీదీ నాదీ ఒకే కథ', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'బ్రోచేవారెవరురా', 'రాజ రాజ చోర'.. ఈ సినిమాలన్నింటికీ చాలా బలంగా చెప్పా. పేపర్‌ మీద చదివిన కథ.. స్క్రీన్‌పైకి సరిగ్గా వచ్చి, ఒక తృప్తిని ఇస్తే నాకు చాలా నిజాయితీగా మాటలు వచ్చేస్తాయి. అంతే కానీ దీనికోసం ప్రత్యేకంగా సిద్ధమై ఏమీ మాట్లాడను". "పాన్‌ ఇండియా.. పాన్‌ వరల్డ్‌ అని చెప్పను కానీ వచ్చే రెండేళ్లలో ఓ యూరోపియన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌తో కలిసి ఒక సినిమా చేయబోతున్నా. చాలా మంచి ప్రాజెక్ట్‌ ఇది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో చాలా పెద్ద నటీనటులు ఉంటారు. వాళ్లతో కలిసి నేనూ నటిస్తున్నా. ఈ చిత్రంలో ఒక్కో పాత్ర ఒక్కో భాష మాట్లాడుతుంది. నేను మాత్రం తెలుగులోనే మాట్లాడతా. త్వరలో ఆ చిత్ర వివరాల్ని అధికారికంగా వెల్లడిస్తా. ప్రస్తుతం నేను మైత్రీ మూవీస్‌లో దర్శకుడు హసిత్‌ గోలితో ఓ చిత్రం చేస్తున్నా. దీని తర్వాత సాయి అనే కొత్త దర్శకుడితో.. 'హుషారు' ఫేమ్‌ హర్షతో సినిమాలు చేయనున్నా".
‘కంప్యూటర్ వైరస్'(Computer Virus) ఈ హానీకర వ్యర్థం కూడా అన్ని సాఫ్ట్‌వేర్‌(Software)ల తరహాలో ఓ ప్రోగ్రామ్(Program) లాంటిదే వేరొక సాఫ్ట్‌వేర్‌లో నక్కి ఉండే ఈ వైరస్‌లు మన ప్రమేయం లేకుండా మన కంప్యూటర్‌లోకి డేటా(Data)ను ధ్వంసం చేస్తాయి. కొందరు ఆకతాయలు సెల్‌ఫోన్ ఇంకా కంప్యూటర్‌లలోని సాఫ్ట్‌ ‍వేర్ ప్రోగ్రామింగ్‌లను టార్గెట్(Target) చేసుకుని మెసపూరిత అంశాలతో కూడిన అవాంఛనీయమైన సాఫ్ట్ వేర్‌లను సృష్టించి వీటిని ఇంటర్నెట్ ద్వారా విస్తరింపచేస్తారు. ఈ వైరస్‌లు ఒక పరికరం నుంచి మరో పరికరంలోకి వ్యాపిస్తూ సదరు పరికరాల(Devices)ను పనితీరును దెబ్బతీస్తాయి. రోగాలను వ్యాప్తి చేసే వైరస్‌లు ఏలాగైతే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయో అలాగే కంప్యూటర్ వైరస్‌లు కూడా ఒక పీసీ(PC) నుంచి మరొక పీసీల(PCs)కు వ్యాపిస్తాయి. ఇంటర్నెట్(Internet) అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో పర్సనల్ కంప్యూటర్లతో పాటు ల్యాప్‌టాప్‌ల(Laptops) వినియోగం పెరిగిపోయింది. ఈ క్రమంలో వీటి పై దాడిచేసే వైరస్‌లు ముప్పు అధికమైంది. వైరస్ వ్యాప్తిచెందిన పీసీలో పనితీరు మందగిస్తుంది.. అప్లికేషన్‌లు(Applications) ఆలస్యంగా స్పందిస్తాయి. ఈ సమస్య మరింత ఉధృతమయితే పీసీని రన్ చెయ్యటం కష్టతరమవుతుంది. ఈ వైరస్‌లను నియంత్రించే కమ్రంలో అనేకమైన యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు(AVP) పుట్టుకొచ్చాయి. ఈ సాఫ్ట్‌ వేర్‌లనుమందుగానే పీసీలో లోడ్ చేసుకున్నట్లయితే వివిధ వైరస్‌ల ముప్పునుంచి బయటపడొచ్చు. వైరస్‌(Virus)లో చాలా రకలే ఉన్నాయి. పలు రకాల వైరస్‌లు వార్నింగ్ సందేశాల(Warning Messages)ను మాత్రమే పంపి అంతటితో ఆగిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి మనను భయపెట్టే ప్రయత్నం చేస్తాయి. పలు వైరస్‌లు కంప్యూటర్‌లోకి ప్రవేశించి డేటా మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాయి. క్రూరమైన వైరస్‌లు మన ప్రమేయం లేకుండానే మన మొయిల్(Mail) నుంచి అడ్రస్ బుక్‌(Address Book)లో ఉన్న అందరికిఅసభ్యకరమైనన సందేశాలను పింపిస్తుంటాయి. వైరస్‌ల బారి నుంచి రక్షణ పొందాలంటే పీసీలో ఎప్పటికప్పుడు యాంటీ వైరస్ సాఫ్ట్‌ వేర్‌లను ఇన్‌స్టాల్(Install) చేస్తూఎప్పటికప్పుడువాటిని అప్‌డేట్ చేస్తుండాలి. కంప్యూటర్‌కు పెన్‌డ్రైవ్‌(Pen drive)ను కనెక్ట్(Connect) చేసే ముందుగా సదరు యూఎస్బీ డివైస్‌(USB Device)ను స్కాన్(Scan) చేయటం మంచిది.
వైతాళికులు ( కవితా సంకలనం ) ముద్దుక్రిష్ణ Vaithalikulu Muddu Krishna విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ Visalaandhra Publishing House Kavithwam Geyalu Kavithalu Poetry Lyrics Anthology Poetry కవిత్వం గేయాలు కవితలు Kavitvam Geyalu Kavithalu Lyrics గేయాలు పద్యాలు Geyalu Padyalu Kavitha Sankalanam కవితా సంకలనం Let your friends know Description Reviews (0) ...''ప్రాచీనంలోనే యుగపరంపరగా విస్పష్టమైన మార్పులు కలుగుతూ వచ్చినపుడు, ఈనాడు ప్రతిదేశంలోని విజ్ఞానమూ, ఏ దేశంలో ఏ వ్యక్తికైనా ఇంత సులభంగా అందుబాటులోనికి వచ్చినప్పుడు, ఆధునిక సారస్వతంలో కలిగిన మార్పు కన్న రాదగినదే ఎక్కువ ఉన్నదేమో అనిపిస్తుంది'' అని ఊహించి సంపాదకులు దీనికి ''వైతాళికులు'' అని పేరు పెట్టినారు. నిజంగా ఇది సంధి సమయమే. అదే అయితే, ఇది భావ సౌభాగ్యానికి ఎంతమంచి ప్రారంభం ఇస్తున్నదో అని ఆశ కలుగక మానదు - ఈ సంపుటం తిలకిస్తే. మరికొందరు వైతాళికులున్ను ఇందు చేరవలసినవారు లేకపోలేదు. ... నవ్య కవితలపట్ల వచ్చే విమర్శలు ఎన్నో దూసుకుసాగినవి. కాని అది సజీవమని చూపడానికి ఈ సంపుటము నిలుస్తున్నది. ... ఇంచుమించు నవ్య కవులందరితోనూ చనువైన నెయ్యము గల ముద్దుకృష్ణ గారు వారివారి కవితలను సాంగోపాంగముగా తరిచి ఒప్పిందమైన సంకలనం చేయడానికి తమకుగల అవకాశాన్ని బాగా వినియుక్తం చేశారు. ఆయా కవులను గురించి వీరు గ్రంథము చివర ఇచ్చిన వివరణలు విమర్శ దృష్టీ, రసికతా నిండినదై చదువరికి చాలావరకు సరియైన బోధన ఈయగలిగి ఈ సంపుటానికి మంచి ప్రయోజనం సంపాదిస్తున్నవి.
కొన్ని సినిమాలకు నిడివి కలిసొస్తుంది. మరి కొన్ని సినిమాలకు నిడివినే కాటేస్తుంది. కథ, కథనం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటే.. సినిమా పెద్దగా ఉన్నా ప్రేక్షకులు చూస్తారు. అదే సినిమా నిడివి ఉండాల్సింనదాని కంటే చిన్నగా ఉన్నా నష్టమే. దీంతో పాటు ప్రేక్షకులకు నచ్చని కంటెంట్ తో వచ్చిన సినిమా కొంత వరకు అయిన ప్రేక్షకులకు చేరాలంటే నిడివి సరిపోయే మోతాదులో ఉండాలి. అలా లేకుంటే నిర్మాతల జేబులకు చిల్లు పడటం ఖాయమే. మొత్తంగా ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, ఫట్ అవ్వాలన్నా నిడివి అనేది కీలకంగా ఉంటుంది. MoreMovies News SDT15 : మెగా హీరో కోసం నందమూరి హీరో Bimbisara2 : మూడేళ్ల తర్వాతే.. ఇదే ఫిక్స్ Bedurulanka : యుగాంతం మూవీలో టిల్లు గాని పోరి ఇటీవల నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి సినిమా సినీ క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలను సంపాదించుకుంది. కానీ నిడివి ఎక్కువగా ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టలేక కమర్షియల్ గా ప్లాప్ అయింది. అలాగే ఈ మధ్య కాలంలో చియాన్ విక్రమ్ హీరోగా వచ్చిన కోబ్రా సినిమా కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. అయితే మేకర్స్ తప్పును తెలుసుకుని విడుదల తర్వాత సినిమాను దాదాపు 20 నిమిషాలు ఎడిట్ చేశారు. అలా చేయడం వల్ల కోబ్రాకు కొంత వరకు కలిసొచ్చింది. ఇదిలా ఉండగా, మళ్లీ ఇలాంటి సమస్య పొన్నియిన్ సెల్వన్ కూడా వస్తుందా అనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తుంది. పొన్నియిన్ సెల్వన్ డైరెక్టర్ మణిరత్నం ఇటీవల ఒక సందర్భంలో తమ చిత్రం నిడివి 2 గంటల 50 నిమిషాల వరకు ఉంటుందని వెల్లడించాడు. దీంతో ప్రేక్షకులు ఇంత సమయాన్ని థియేటర్ లలో గడుపుతారా ?, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా దర్శకుడు మణిరత్నం చేస్తాడా ? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు అన్ని కూడా ఇలాంటి నిడివినే కలిగి ఉన్నాయి. బాహుబలి, మహానటి, అర్జున్ రెడ్డి, ది కాశ్మీర్ ఫైల్స్, KGF, తో పాటు RRR లాంటి సినిమాలు నిడివి ఎక్కువగా ఉన్నవే. దీంతో భారీ నిడివితో వస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా ? లేదా నాని, విక్రమ్ సినిమాలా ప్రేక్షకులకు బోర్ కొట్టించి నిరాశపరుస్తుందా ? అని తెలియాలంటే ఈ నెల 30 వరకు వెయిట్ చేయాల్సిందే.
జెమీమా రోడ్రిగ్స్‌ (45 బంతుల్లో 11 ఫోర్లతో 75 నాటౌట్‌) అర్ధ శతకంతో దుమ్మురేపడంతో.. ఆసియాక్‌పలో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జెమీమా, దీప్తి హాఫ్‌ సెంచరీలు 104 రన్స్‌తో యూఏఈ చిత్తు మహిళల ఆసియా కప్‌ సిల్హట్‌: జెమీమా రోడ్రిగ్స్‌ (45 బంతుల్లో 11 ఫోర్లతో 75 నాటౌట్‌) అర్ధ శతకంతో దుమ్మురేపడంతో.. ఆసియాక్‌పలో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 104 పరుగుల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్‌ రిచా ఘోష్‌ (0) డకౌట్‌ కాగా.. గత మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన మేఘన (10), హేమలత (2) స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో భారత్‌ 20/3తో కష్టాల్లో పడింది. అయితే, దీప్తి శర్మ (49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64)-రోడ్రిగ్స్‌ నాలుగో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యంతో సవాల్‌ విసరగలిగే స్కోరును అందించారు. అనంతరం ఛేదనలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో.. యూఏఈ ఓవర్లన్నీ ఆడి 74/4 స్కోరుకే పరిమితమైంది. కవిష (30 నాటౌట్‌), ఖుషీ శర్మ (29) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. రాజేశ్వరీ గైక్వాడ్‌ రెండు వికెట్లు పడగొట్టింది. మూడు మ్యాచ్‌ల నుంచి మొత్తం 6 పాయింట్లతో టాప్‌లో నిలిచిన టీమిండియా.. సెమీస్‌ అవకాశాలను మరింతగా మెరుగుపరచుకుంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో పాక్‌తో భారత్‌ తలపడనుంది. సంక్షిప్త స్కోర్లు: భారత్‌: 20 ఓవర్లలో 178/5 (జెమీమా 75 నాటౌట్‌, దీప్తి 64; మహిక 1/27); యూఏఈ: 20 ఓవర్లలో 74/4 (కవిష 30 నాటౌట్‌, ఖుషీ శర్మ 29; రాజేశ్వరి 2/20).
యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్యపరిపాలన చేయుచున్నాడు (కీర్తన 103: 19). వసంతకాలం అప్పుడు ప్రవేశించింది. ఒకరోజున ఎక్కడికో వెళ్లాలని బయలుదేరాను. హఠాత్తుగా తూర్పుగాలి కొట్టింది. మహా వేగంతో నిర్దాక్షిణ్యంగా, భయం గొలుపుతూ, తనవెంట దుమ్మును రేపుకుంటూ బయలుదేరింది. అప్పుడే ఇంటికి తాళం వేశాను. చిరాకుగా మనసులో అనుకున్నాను. "అబ్బ! ఈ గాలి..." "తగ్గిపోతే ఎంత బాగుండు" అందామనుకుంటూ హఠాత్తుగా ఆగిపోయాను. ఆ వాక్యం పూర్తిచేయ్యలేదు. నేను ప్రయాణమై వెళుతుండగా ఈ సంఘటన నాకో ఉపమానంలా అనిపించింది. ఒక దేవదూత నా ఎదుట నిలిచి ఒక తాళంచెవి ఇచ్చి అన్నాడు. "నా యాజమాని నీకు తన ఆశీస్సులు చెప్పమన్నాడు. ఇది నీకిమ్మని నన్ను పంపాడు." "ఏమిటిది?" "గాలి తాళంచెవి" ఆ దూత అదృశ్యమయ్యాడు. చాలా సంతోషం వేసింది. త్వరత్వరగా ఎత్తయిన ప్రదేశాలకు గాలి పుట్టే ప్రదేశాలకు వెళ్లి ఆ కొండ గుహలో మధ్య నిలబడ్డాను. "ఆ తూర్పు గాలిని మాత్రం ముందు అరికట్టాలి. అది ఇక నన్ను బాధ పెట్టదు" అనుకుని ఆ గాలిని పిలిచి దాన్ని నా తాళంచెవిలో బంధించాను. శూన్య ప్రదేశాల్లో ప్రతిధ్వనించే నిశబ్దం వినిపించింది ఆగాలి స్తంభించగానే. "ఇంతటితో తూర్పు గాలి పీడ వదిలింది" అనుకున్నాను. "దాని స్థానంలో మరి దేన్ని తీసుకురావాలి?" అని ఆలోచించాను. దక్షిణ వాయువు చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్న చిన్న గొర్రెపిల్లలు, ప్రతి చోట కళ్లు తెరుస్తున్న పిల్లజీవులు, రహదారుల ప్రక్కన కళ్లు తెరుస్తున్న పూలమొగ్గలు సంతోషిస్తాయి. సందేహించకుండా దక్షిణ వాయువు తలపులోకి తాళం పోనిచ్చాను. నా చెయ్యి మండడం మొదలుపెట్టింది. "నేను చేస్తున్నదేమిటి!" బాధలో అరిచాను "ఈ పని వల్ల ఎలాంటి అరిష్టాలు సంభవిస్తాయో ఎవరికి తెలుసు. పొలాలకు ఏ గాలి కావాలో నాకేం తెలుసు. నేను చేయబోయే తెలివితక్కువ పని వల్ల ఎన్ని నష్టాలు నష్టాలున్నాయో కదా!" ఎటూ తోచక సిగ్గుపడిపోయి దేవుడు మళ్లీ తన దూతను పంపి ఈ తాళంచెవి నా నుండి తీసేసుకోవాలని ప్రార్థించాను. నేను మాత్రం ఆ తాళం చెవిని ఇక ఎప్పుడు కావాలని కోరుకోను అని నిశ్చయించుకున్నాను. చూస్తుండగానే దేవుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తన చెయ్యి చాపి తాళం చెవిని తీసేసుకున్నాడు. ఆయన చేతిలో దాన్ని ఉంచుతూ చూశాను - అది ఆయన చేతిలోని గాయపు మచ్చల మీద ఆనింది. ఆయన చేసిన కార్యాలలో దేనిమీదనైనా విసుకన్నందుకు బాధపడ్డాను. అలాంటి ప్రతి పనిలోనూ నాపట్ల ఆయనకి ఉన్న ప్రేమ ముద్రితమై ఉంది. ఆయన ఆ తాళం చెవిని తన నడుముకి కట్టుకున్నాడు. "ప్రభూ, అయితే ఈ తాళంచెవి నీ చేతిలో ఉంటుందా ఎప్పుడూనూ?" ప్రభువుని అడిగాను. "అవునయ్యా" దయతో జవాబిచ్చాడు ఆయన. నేను తేరిపారచూస్తే, నా జీవితానికి సంబంధించిన తాళం చెవులు అన్నీ ఆయన నడుముకే వేలాడుతున్నాయి. నా మొహంలోని ఆశ్చర్యాన్ని చూసి ఆయన అన్నాడు "కుమారా, అన్ని నా అదుపులో ఉన్నాయని నీకు తెలియదా?" "అన్నీనా ప్రభూ?" భయభక్తులతో పలికాను, "అయితే దేని గురించి కూడా విసుక్కోవడం నాకు క్షేమంకాదు. నీవే అన్నింటిని నిర్ణయిస్తున్నావు కదా. "ఆయన ప్రేమతో నా మీద తన చెయ్యి వేసాడు. "కుమారా, ప్రతిదానిలోనూ నీకు క్షేమకరమైనదేమిటంటే, నన్ను ప్రేమించడం, స్తుతించడం, నాపై నమ్మకముంచడం." Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమరోత్సాహంతో ఉన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలిస్తే భారతదేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి స్థానం లభించినట్లు అవుతుందని ప్రచారం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 దృష్టి సారించిన సీఎం కేసీఆర్‌ రోడ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు మోక్షం వారం రోజుల్లో నలుగురు మంత్రులు మునుగోడులో సమీక్షలు నల్లగొండ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమరోత్సాహంతో ఉన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలిస్తే భారతదేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి స్థానం లభించినట్లు అవుతుందని ప్రచారం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి పదివేలకు పైగా మెజార్టీతో గెలుపొందడంతో సీఎం కేసీఆర్‌ మునుగోడు అభివృద్ధిపై దృష్టి సారించారు. గత నెల 30వ తేదీన చండూరు బహిరంగ సభలో చెప్పినట్లు టీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే 15 రోజుల్లో చండూరును రెవెన్యూ డివిజన్‌ చేయడంతో పాటు రోడ్లను అద్దంలా మారుస్తానన్నారు. దీనికి తోడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సైతం మునుగోడును దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మునుగోడులో ప్రభాకర్‌రెడ్డి విజయంతో ఇక మునుగోడు నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. వారంలో నలుగురు మంత్రులు మునుగోడుకు రాక ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలవడంతో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుం టకండ్ల జగదీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధుల ను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం ముఖ్యనాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ వారం రోజుల్లో మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ మునుగోడులో సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకా రం చుట్టాలని ఆదేశించారు. ఈ వారంలో నలుగురు మంత్రులు ఎమ్మెల్యే కూసుకుం ట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మునుగోడుకు కావాల్సిన అభివృద్ధి పనులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, సంక్షేమపథకాలపై సమీక్షించనున్నారు. 2023లో వచ్చే సాధారణ ఎన్నికలు లేదంటే ముందస్తు ఎన్నికలు వచ్చినా కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఎదురులేని విధంగా మునుగోడును అభివృద్ధి చేయాలని సంకల్పించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణంతో పాటు నకిరేకల్‌ నియోజకవర్గంలోని నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును, మునుగోడు నియోజకవర్గంలోని డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ హామీ మేరకు మునుగోడు నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నాయకులతో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ 2004లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 3వేల ఓట్లు వస్తే 2018లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 73,500ఓట్లు, 2022లో తాజాగా జరిగిన ఉపఎన్నికలో 97వేలకు పైగా ఓట్లు రావడంపై ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఎంతో విశ్వాసంతో పెద్దఎత్తున ఓట్లు వేసి మంచి మెజార్టీ ఇచ్చినందున ప్రజల ఆశలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం కోసం సీఎం ప్రణాళికలు సిద్ధం చేశారు.
త‌మ తండ్రుల‌కు మ‌చ్చ తేవ‌డంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, వైఎస్ ష‌ర్మిల శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు. ఇది జ‌నాభిప్రాయం. సొంత వాళ్లూ వీళ్ల వ్య‌వ‌హారాల్ని మెచ్చుకోలేని దుస్థితి. త‌న తండ్రి యుగ‌పురుషుడ‌ని, మ‌హోన్న‌త వ్య‌క్తి అని, అవ‌తార పురుషుడ‌ని బాల‌య్య ప‌లు సంద‌ర్భాల్లో ఆకాశమే హ‌ద్దుగా పొగిడారు. అయితే ష‌ర్మిల పంథా కొంచెం భిన్నం. ప‌దేప‌దే తాను రాజ‌న్న బిడ్డ‌న‌ని, వైఎస్సార్ ర‌క్తాన్ని అని, పులిబిడ్డ‌న‌ని, మ‌హా నాయ‌కుడ‌ని చెబుతూ వుంటారు. తండ్రిపై ప్రేమ చాటుకోడాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. అయితే ఇత‌ర నాయ‌కుల‌ను పోల్చుతూ కించ‌ప‌రిచేలా మాట్లాడ్డంపైనే అభ్యంత‌రం. కాక‌పోతే బాల‌య్య కంటే వైఎస్సార్ పిల్ల‌లు కాస్త న‌యం. తండ్రికి వెన్నుపోటు పొడిచార‌నే చెడ్డ పేరు లేదు. వైఎస్సార్ కూతురు కాద‌ని ష‌ర్మిల‌ను ఎవ‌రన్నారు? పులిబిడ్డ‌, వైఎస్సార్ ర‌క్తాన్ని అని ప‌దేప‌దే చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఏంట‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. పిల్ల‌లంటే వైఎస్సార్‌, ఎన్టీఆర్ ర‌క్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్లేనా? మ‌రెవ‌రూ కాదా? అనే ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. వైఎస్సార్ బిడ్డ‌వు కాబ‌ట్టే జ‌నం క‌నీసం చూడ‌డానికి వ‌స్తున్నారు. వైఎస్సార్ ముద్దుల త‌న‌య కాక‌పోతే ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? ఎందుకు ప‌ట్టించుకుంటారు? మంచోచెడో తెలంగాణ‌లో ష‌ర్మిల రాజ‌కీయ పార్టీ పెట్టారు. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరుతో తెలుగు స‌మాజం రెండు రాష్ట్రాలుగా ఏర్ప‌డింది. తెలంగాణ‌లో సెంటిమెంట్‌, ఆత్మాభిమానం రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. అక్క‌డ ఆంధ్రా నాయ‌కుల‌కు చోటు లేద‌న్న‌ది వాస్త‌వం. 2018 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అతి తెలివితేట‌ల‌తో త‌ల‌దూర్చి, కేసీఆర్‌కు రెండోసారి అధికారం ద‌క్కేలా చేశారు. చంద్రబాబు కంటే జ‌గ‌న్ రాజ‌కీయంగా తెలివైన వాడు కాబ‌ట్టే తెలంగాణ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని ప‌రువు నిలుపుకున్నారు. ష‌ర్మిల ధైర్య‌మో, అజ్ఞాన‌మో తెలియ‌దు కానీ రోడ్ల వెంట అలుపెర‌గ‌కుండా తిరుగుతున్నారు. అది ఆమె ఓపిక‌. కాద‌నే వాళ్లెవ‌రూ లేరు. కానీ జ‌గ్గారెడ్డి లాంటి వాళ్ల‌తో తండ్రిని పోల్చి చెప్ప‌డం వ‌ల్ల వైఎస్సార్ ప్ర‌తిష్ట పెంచిన‌ట్టా? త‌గ్గించిన‌ట్టా? జ‌గ‌న్ ఎప్పుడైనా త‌న తండ్రిని ఇలా బ‌జారుపాలు చేశారా? వైఎస్ జ‌గ‌న్ తండ్రి దివంగ‌త వైఎస్సార్ అనేలా జ‌గ‌న్ న‌డుచుకుంటున్నారు. తండ్రి పేరు వాడ‌కంలో అన్న నుంచి ష‌ర్మిల ఏం నేర్చుకుంటున్న‌ట్టు? ష‌ర్మిల‌ను జ‌గ్గారెడ్డి హెచ్చ‌రించ‌డంలో త‌ప్పులేదు. త‌న‌ను వార్న్ చేయ‌డానికి జ‌గ్గారెడ్డి ఎవ‌ర‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యం జ‌గ్గారెడ్డిపై నోరు పారేసుకున్న‌ప్పుడు ష‌ర్మిల‌కు గుర్తు రాలేదా? జ‌గ్గారెడ్డికి సంస్కారం ఉండడం వ‌ల్లే, మ‌రోసారి త‌న‌పై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రిక‌తో వ‌దిలేశారు. ష‌ర్మిల రాజ‌కీయ విమ‌ర్శ‌ల తీరు చూస్తుంటే, చివ‌రికి వైఎస్సార్‌ను తెలంగాణ‌లో ప్ర‌తి ఒక్క‌రితో తిట్టించేలా చేస్తుంద‌నే అనుమానం క‌లుగుతోంది. ష‌ర్మిల‌కు పోయేదేమీ లేదు. పోతేగీతే ఆమె తండ్రి వైఎస్సార్ ప‌రువే. ష‌ర్మిల తీరు ఎలా వుందంటే... కొండకు వెంట్రుక ముడి వేస్తే, వస్తే కొండ, పోతే వెంట్రుకే అనే విమ‌ర్శ లేక‌పోలేదు. జ‌గ్గారెడ్డితోనే కాదు, మున్ముందు మ‌రెవ‌రితోనైనా తండ్రిని పోల్చి గొప్ప‌లు చెప్పుకునే క్ర‌మంలో వైఎస్సార్ ప‌రువు తీయ‌డానికి ష‌ర్మిల వెనుకాడ‌ర‌నడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇంత‌కంటే ష‌ర్మిల‌కు మ‌రో ప్ర‌త్యామ్నాయ మార్గం లేదు. తెలంగాణ‌లో ష‌ర్మిల రాజకీయం గ‌మ్యం లేని ప్ర‌యాణం కావ‌డం వ‌ల్లే ఈ అవ‌స్థ‌. తండ్రికి త‌గ్గ త‌న‌య‌ ష‌ర్మిల అని పేరు తెచ్చుకునేలా ఎదిగితే లోకం అభినందిస్తుంది. అలా కాకుండా తండ్రి పేరు చెప్పుకుంటూ ఎంత‌కాలమ‌ని రాజ‌కీయం చేస్తారో షర్మిల‌కు తెలియాలి. బాల‌కృష్ణ కూడా త‌మ బ్ల‌డ్‌, బ్రీడ్ వేర‌ని చెబుతూ, ఎన్టీఆర్ ప‌రువు కాస్త పోగొడుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్‌, వైఎస్సార్ దివంగ‌తుల‌య్యారు. వారి గురించి లోకం మంచిగా మాట్లాడుకోవాలి. అలా కాకుండా వాళ్ల పేర్ల‌తో కుటుంబ స‌భ్యులు సొమ్ము చేసుకోవాలని భావిస్తే సీన్ రివ‌ర్స్ అవుతుంది. ప్ర‌స్తుతం అదే జ‌రుగుతోంది. హెల్త్ వ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గింపుపై నిర‌స‌న వ్య‌క్తం చేసే క్ర‌మంలో త‌న తండ్రి పెద్ద తోపు అని, వైఎస్సార్‌ను అందుకు భిన్నంగా చూపుతూ బాల‌కృష్ణ వ్య‌వ‌హ‌రించ‌డాన్ని స‌మాజం ఛీత్క‌రించింది. ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ల‌పై గౌర‌వం, ప్రేమ ఒక ప‌రిధి వ‌ర‌కే వుంటుంది. వారిని సొంత ప్ర‌యోజ‌నాల‌కు వాడుకోవాల‌ని వార‌సులు చూస్తున్నార‌నుకుంటే మాత్రం... రివ‌ర్స్ అవుతుందని చెప్ప‌డానికి ష‌ర్మిల‌, బాల‌కృష్ణ వ్య‌వ‌హారాలే నిద‌ర్శ‌నం. తండ్రుల వార‌స‌త్వం మాత్ర‌మే కాదు, జ‌వ‌స‌త్వాలు ముఖ్యం. అవి ఎంత మాత్రం ఉన్నాయో ఆలోచించే తెలివితేట‌లే వుంటే... ష‌ర్మిల‌, బాల‌య్య త‌మ తండ్రుల‌ను అభాసుపాలు చేయాల‌ని అనుకోర‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సాధారణంగా మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. ఈ రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.46,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.130, 24 క్యారెట్లపై రూ.140 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి రూ. 200 మేర తగ్గి.. రూ.56,400 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 లుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,270గా కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,840 గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,780 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780గా కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,400 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.56,400, చెన్నైలో కిలో వెండి ధర రూ.61,500, బెంగళూరులో రూ.61,500, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,500, విజయవాడలో రూ.61,500, విశాఖపట్నంలో రూ.61,500 లుగా కొనసాగుతోంది.
గతం నుంచి వర్తమానం , వర్తమానం నుంచి భవిష్యత్తు నిర్మితమవుతాయి. చరిత్ర కూడా ఇలాగే అడుగులు వేస్తూ వెళుతు౦ది .ఒక్కోసారి తప్పటడుగులు కూడా . అయితే తప్పటడుగులు వేసిన వారికి తను తప్పిదాలు తెలియకపోవచ్చు . ము౦దు తరాల వారు వాటిని గుర్తిస్తారు . గా౦ధీలో ఉన్న హి౦దుత్వ భావనే దేశ విభజనకు కారణమై౦దని ఆ తరువాత నెహ్రూ దానిని పెంచి పోషించాడని అ౦టారు . పెరి అ౦డర్సన్ ఆ౦గ్లో-ఐరిష్ రచయిత .ప్రముఖ మార్కిష్టు మేధావి . ఆయన గత౦లో ‘ఇండియన్ ఐడియాలజీ’ ఇ౦గ్లిష్‌లో రాసిన పున్తకమే ఇప్పుడు ‘ఇ౦డియాలో దాగిన హి౦దుస్తాన్‘ పేరుతో అనువాదమై వెలువడింది. ఈ పుస్తకంలోని అంశాలను మనం సమర్థించవచ్చు లేదా విమర్శించవచ్చు కాని చర్చి౦చాల్సిన విషయాలు కొన్ని ఇలా ఉన్నాయి. ఇ౦డియా అన్న భావనే యారప్ ను౦చి స౦క్రమి౦చి౦ది . ఎ౦దుక౦టే అ౦తకు ము౦దు చిన్న చిన్న రాజ్యాల సమూహ౦ . అ౦దుకే బ్రిటీష్ వాళ్ళు సులభ౦గా జయించి ఒక్కటి చేశారు . లౌకికవాదాన్ని అనుసరించే కా౦గ్రెస్ పార్టీ పగ్గాలు గా౦ధీకి చేతికి వచ్చిన తరువాత పురాణాలు ,మత ధర్మశాస్త్రాలను చొప్పించి ఆయనకు తెలియకుండానే హిందుత్వను అమలు చేశారు . గాంధీ పట్ల ముస్లింల అపనమ్మకానికి ఇది బీజం వేసింది . మున్ముందు ఇది దేశ విభజనకు దారి తీసింది . 1922 లో చౌరీచౌరాలో పోలీసులపై హింస జరిగినందుకు దేశవ్యాప్త ఉద్యమాన్ని నిలుపుదల చేయించిన గాంధీ, రెండవ ప్రపంచయుధ్ధాన్ని సమర్ధించడమే కాక సైన్యంలో చేరమని కూడా పిలుపునిచ్చారు . ఆయన అహింసాయుధంపై ఆయనకే స్పష్టత లేదు. అ౦టరానివాళ్ళకు ప్రత్యేక నియోజకవర్గాలను మ౦జూరు చేస్తూ బ్రిటిష్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపస౦హరించుకునేలా గా౦ధీ చేశారు . నిస్సహాయ స్థితిలో అ౦బేద్కర్ కూడా గా౦ధీకి లొ౦గిపోయారు . ఈ విషయమై చనిపోయేవరకూ అ౦బేద్కర్ బాధ పడుతూనే ఉన్నారు . నెహ్రూకి గాఢమైన మత విశ్వసాలు లేకపోయినా అనేక విషయాలలో గా౦ధీ హి౦దుత్వనే ఆయన అనుసరి౦చాడు. కాశ్మీర్ విషయ౦లో నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే ఈనాటికీ రక్తం ఏరులై పారుతోంది . వ్యక్తిగత ఇష్టాయిష్టాలను రాజకీయాలకు ముడిపెట్టే అలవాటు నెహ్రూకి ఉ౦ది . బహిర౦గ సభలో నాగాలా౦డ్ ప్రజలు తనకి పిరుదులు చూపి౦చి అవమాని౦చారనే కోప౦తో ఆయన నాగాలా౦డ్ కర్కశంగా ప్రవర్తి౦చారు (గా౦ధీ అన౦తర భారతదేశం పుస్తక౦లో రామచంద్ర గుహ కూడా ఇదే చెబుతారు). మతతత్వం వల్ల లబ్ది చేకూరుతు౦దనుకు౦టే బిజెపి , కాంగ్రెస్ ఒకే రకంగా వ్యవహరిస్తాయి . 2002 లో గుజరాత్‌లో చనిపోయిన వారికంటే 1984 లో ఢిల్లీలో జరిగిన ఊచకోతలో చనిపోయిన వాళ్ళ సంఖ్యే ఎక్కువ . రాజకీయాలపై ఆసక్తి ఉన్నవాళ్ళందరూ చదవాల్సిన పుస్తకమిది . – జి.ఆర్.మహర్షి , సాక్షి – సాహిత్యం , 18-10-2014. “ఇండియాలో దాగిన హిందుస్థాన్” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి. ఇండియాలో దాగిన హిందుస్థాన్ on kinige Related Posts: మెత్తని కత్తులు! – ‘శ్రీ ఛానెల్-2′ పుస్తకంపై సమీక్ష పరిమళాల కథా పుష్ప వృక్షం – “కథాకృతి – మూడవ భాగం” పుస్తకం పై సమీక్ష తాత్విక స్పర్శతో సమాజ హితం – “ఆలోకన -1″ పుస్తకంపై సమీక్ష మంచి సంగతులు – “మీడియా సంగతులు” పుస్తకంపై సమీక్ష ఆప్తవాక్యాలతో కర్తవ్య బోధ – “మంచిమాట- మంచిబాట” పుస్తకంపై సమీక్ష Posted in పత్రికల్లో రివ్యూలు | Tagged Brithish, Essays, Gandhi, Hyderabad Book Trust, India, Indialo Dagina Hindusthan, Indian National Congress, Jinnah, Nehru, Pakistan, Perry Anderson, Prabhakar Mandara, Sakshi Sahithyam, The Indian Ideology, Translation, Vyasalu | Leave a reply
శరణార్ధులు (Refugee), వీరు యుద్ధము లేదా హింసవలన తమ గృహాలను విడిచిపెట్టవలసిన వారు. నేడు మనం ప్రపంచంలో వీరి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అయితే, ప్రతి బిడ్డ విద్యను, ప్రతి వయోజనుడు అర్ధవంతమైన పనిని, ప్రతి కుటుంబము ఒక గృహాన్ని కలిగియుండులాగున శరణార్ధులను స్వీకరించేలా కలిసి పని చేయాలని ఐక్యరాజ్య సమితి నాయకులకు విజ్ఞాపన చేసింది. నిర్దయులైన అష్షూరీయుల సైన్యము యూదా జనులను వారి గృహాలను విడిచి వెళ్ళమని భయపెట్టినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని సంక్షోభములోనున్న శరణార్ధులకు ఇళ్ళను నిర్మించాలన్న కల నాకు గుర్తు చేసింది. ప్రవక్తయైన మీకాను వారు తమ ఆలయాన్ని, తమ ప్రియమైన నగరమైన యేరూషలేమును కోల్పోతారని ప్రజలను హెచ్చరించమని ఆజ్ఞాపించాడు. అయితే వారు కోల్పోయినదానికి మించిన భవిష్యత్తును కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. లోకములో ఉన్న జనులను దేవుడు తన దగ్గరకు పిలిచే రోజు వస్తుందన్నాడు మీకా. హింస అంతమవుతుంది. యుద్దోపకరణాలు వ్యవసాయానికి పనిముట్లవుతాయి. దేవుని పిలుపుకు విధేయుడైన ప్రతివాడు ఆయన రాజ్యములో ఒక సమాధాన గృహాన్ని, ఫలభరితమైన జీవితాన్ని కలిగియుంటాడు. “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును;” మీకా 4:4 నేనంటాను, నేడు మనందరికీ, ఒక సమాధాన గృహమనేది వాస్తవముగా కన్నా ఒక కలగానే మిగిలిపోయిందేమో? అట్టి సమాధాన గృహాలు వాస్తవం కావాలని మనము వేచి చూస్తూ, ప్రార్ధిస్తూ ఉన్న మనకు దేవుడు అట్టి సమాధాన గృహాన్ని దయజేయగలడు. అంతేకాదు మరింత గొప్ప సమాధాన గృహాన్ని దేవుడు మనకు తన రాజ్యంలో కూడా దయజేయగలడనే వాగ్దానం ఉంది. ఆమెన్. https://youtu.be/ydxR_9_jwJQ Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
వినోద ప్రియులు మరీముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, స్టార్‌ మా ప్రతిష్టాత్మక రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ మరో మారు తెలుగు ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించడానికి సిద్ధమైంది. బిగ్‌ బాస్‌ ఐదవ […] Category: సినిమా by Veerni Srinivasa RaoLeave a Comment on ‘బిగ్ బాస్’లో భాగమైనందుకు సంతోషం : నాగార్జున ఆంధ్ర ప్రదేశ్ 28 mins ago Constitution: రాష్ట్రంలో రాజ్యంగ స్ఫూర్తి లేదు: బాబు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అధికారంలో ఉన్నాం కాబట్టి తామే...
భారతీయ దర్శకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . శివ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచంలో ఉన్న అన్ని జోనర్ల సినిమాలు తీసాడు వర్మ .కాగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఎప్పుడు వార్తలో నిలుస్తాడు రామ్ గోపాల్ వర్మ ..కాగా చాలా మంది కొత్త దర్శకులని ,సాంకేతిక నిపుణుల్ని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు వర్మ .. అకస్మాత్తుగా కొత్తవారికి అవకాశం ఇస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ ..ఈ నేపథ్యంలో టిక్ టాక్ యువతికి వర్మ బంపర్ ఆఫర్ ఇచ్చాడు ..వివరాలలోకి వెళ్తే .. Video Advertisement రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోవడం ,యూట్యూబ్ ,టిక్ టాక్ లాంటివి అందరికి అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ను షేర్ చేసుకునేందుకు సామజిక మాధ్యమాలను బాగా వాడుకుంటున్నారు .ముఖ్యంగా టిక్ టాక్ వచ్చిన తర్వాత చిన్న ,పెద్ద ,హౌస్ వైఫ్స్ ,వృద్దులు అనే ఏ తేడా లేకుండా అందరు ఈ యాప్ ను బాగా ఉపయోగిస్తున్నారు .. కొంతమంది హాస్యాస్పదంగా పాపులర్ అవుతుంటే ,కొంతమంది నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ టిక్ టాక్ యాప్ నుండి బయటకి వస్తున్నారు .ఇప్పటికే ఈ యాప్ ద్వారా ఫేమస్ అయినవాళ్లు స్టార్ స్టేటస్ ను అందుకుంటున్నారు . తాజాగా టిక్ టాక్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఓ అమ్మాయికి వర్మ నుండి బంపర్ ఆఫర్ వచ్చింది .ఈ అమ్మాయి టిక్ టాక్ వీడియో చూసి ఆకర్షితుడు అయిన వర్మ తన వీడియో ను తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేస్తూ నీకు నటన మీద ఆసక్తి ఉన్నట్లయితే నా మెయిల్ ఐడి కి నీ డీటెయిల్స్ మెయిల్ చెయ్ అని పోస్ట్ చేసాడు .దీంతో తన మెయిల్ ఐడి ని కూడా షేర్ చేసాడు వర్మ . source ఇక ఆ అమ్మాయి విషయానికి వస్తే `ఆక్వా గర్ల్ ఏకె` @aquagirlak అనే ఐడితో ఉన్న ఎకౌంట్ లో ఆ అమ్మాయి వీడియో పోస్ట్ చేసింది .కాగా వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకూ ఈ యువతి టిక్ టాక్ చేసింది ఈ యువతి .తన డైలాగే కావడంతో వెంటనే కనెక్ట్ అయిన వర్మ తనకి ఆఫర్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు ..మరి ఈ అమ్మాయి వర్మ ఆఫర్ ను ఒప్పుకుంటుందో లేక రిజెక్ట్ చేస్తుందో వేచి చూడాలి ..
thesakshi.com : బాలీవుడ్ మోడల్ కమ్ యాక్ట్రెస్ అవ్నీత్ కౌర్ మాములుగానే తన ఫోటో షూట్స్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. బాలీవుడ్ లో మ్యూజిక్ వీడియోస్ తో తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ ఏర్పరచుకున్న అవ్నీత్ కౌర్ హిందీ ఆల్బంస్ కి ఆమె ఓ సూపర్ స్టార్ గా మారింది. ప్రత్యేకంగా ఆమె చేస్తున్న మ్యూజిక్ వీడియోస్ కి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. చేసేది మ్యూజిక్ వీడియోస్ లానే అనిపించినా ఓ చిన్నపాటి సినిమా సెటప్ ఉంటుంది. అందుకే అమ్మడు వాటితోనే సూపర్ పాపులర్ అయ్యింది. అవ్నీత్ కౌర్ గ్లామర్ ట్రీట్ కి బీ టౌన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. లేటెస్ట్ గా అవీత్ కౌర్ తన క్రేజీ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. స్లీవ్ లెస్ జాకెట్.. షార్ట్ తో అమ్మడు రచ్చ అంతా ఇంతా కాదు. కేవలం మ్యూజిక్ వీడియోస్ మాత్రమే కాదు అవ్నీత్ సినిమాలు టీవీ షోస్ లో కూడా నటించింది. తన గ్లామర్ తో బీ టౌన్ ఆడియన్స్ ని తన మాయలో పడేయాలని చూస్తున్న అవ్నీత్ తన దాకా వచ్చిన ఏ ఛాన్స్ ని కూడా వదలట్లేదు. మ్యూజిక్ వీడియోస్ కి ఆమె ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. వీడియో సాంగ్స్ తో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో అవ్నీత్ కౌర్ ఉంటుంది. ఛాన్స్ దొరికితే చాలు సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెట్టేస్తుంది అవ్నీత్ కౌర్. ఫోటో షూట్ లో బోల్డ్ షో చేస్తూ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్న అమ్మడి అందాలకు ఫిదా అవ్వని వారెవరైనా ఉంటారా చెప్పండి. తనకు వచ్చిన ఈ పాపులారిటీని ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తూ తన క్రేజ్ ని మరింతగా పెంచుకోవాలని తెగ కష్టపడుతుంది అవ్నీత్ కౌర్. అయితే లేటెస్ట్ ఫోటోలైతే మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా షార్ట్ ధరించిన అమ్మడి థైస్ షోస్ చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. తన ఇన్ స్టాగ్రాం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో 32.8 మిలియన్ ఫాలోవర్స్ తో హంగామా చేస్తుంది అవ్నీత్ కౌర్. ఆమె స్టార్ స్టేటస్ ఏంటన్నది చెప్పడానికి ఈ ఫాలోవర్స్ ఒక ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు. అవ్నీత్ ప్రస్తుతం మరో మ్యూజిక్ వీడియో చేస్తుంది. లేటెస్ట్ ఫోటో షూట్ కూడా అదేదో పబ్ బ్యాక్ డ్రాప్ ఉన్నట్టుగ ఔంది. అందుకే కలర్ ఫుల్ లైట్స్ తో కలర్ ఫుల్ గా కనిపించింది అమ్మడు. ఏది ఏమైనా అవ్నీత్ అందాల తాకిడికి బీ టౌన్ ప్రేక్షకులు పిచ్చోళ్లవుతున్నారంటే నమ్మాల్సిందే.
హాయ్ ఫ్రెండ్స్ ఎల్లా ఉన్నారు నేను మీ కుషల్ అతని పెళ్ళాం అతను దెంగుతూ వుంటే తృప్తిగా లేదు అని అంటుంది .నాతో తనని ఎల్లా సుఖ పడేలా చేసానొ అన్నదే ఈ స్టోరీ. డియర్ అంటీస్ గర్ల్స్ మీకు సుఖం కావాలి అంటే నన్ను మీరు mail లో గాని hangouts లో గానీ కాలవచ్చు మీకు నా నుండి ఎటువంటి సమస్యలు రానివ్వను నా id [email protected] Same id hangouts కూడా . నేను: ఓ పేద స్టీవ్, నీ సుల్ల మరే అంత చైనా గా వుండేది? నీ పెళ్ళాం అలా వుండడానికి కారణం నాకు అర్ధం అయింది అని అనా. నీ పెళ్ళాం నిన్ను వదిలి వెళ్లి పోదులే . నువ్వు ఏమేను డబ్బు తో సుఖ పెట్టు . నేను నా మొడ్డ తో సుక పెడతాను అనా. ఆమె నా చెవిని కోరిక నా మొడ్డ ని గట్టిగ నొక్కింది. నీ మొడ్డ కూడా తీసి చూపించు అని అంది. తను నా జిప్ ని ఓపెన్ చేసింది. నా 7 అంగుళాల సాధనం ఒక్కసారిగా బుసలు కొడుతూ బైటకి వచ్చింది. అబ్బా. నేను ఇంత పెద్ద మొడ్డ ఎప్పుడు చూడ లేదు.. అతనితో తను నా మొడ్డ చూపిస్తు, చూసావ సుల్ల అంటే ఇది. నీది చౌక సుల్ల లాగా వుంది. ఇతని మొడ్డ చూడు ఎంత పెద్దగా వుందో. దెంగించు కుంటే ఇంత పెద మొడ్డ తో దెంగించు కోవాలి. నీ సుల్ల నా పూకు ఎక్కడ సరిపోతుంది అని అంది. అన్న బంతులు తీసుకుని చప్ప రించ సాగింది. ఆ కార్ లో ప్చే ప్చే అంటూ వాస్తు వున్నాయి. తాను కావాలని మరీ ఎక్కువ సౌండ్స్ వచ్చేటట్టు నా balls నీ చీకుతూ ఉంది. నేను ఇంకా ఆగ లేక తనా టాప్ ని చించే సాను. తను నా మొడ్డ ని తన నోట్లో పెట్టుకుని చాలా అడవి గా చీకుతు కొరుకుతు వుంది. నేను తనా వీపు పైనా ముద్దు చేయా సాగా. తను నా మొడ్డ ని గట్టిగ కోరుకుతు ఉంది. నాకు కాస్త నొప్పిగా వుంది. ఐనా నేను తనకి అడ్డు చెప్ప లేదు. తను నా మొడ్డ కి చాలా అద్భుతమైన బ్లోజోబిస్తు ఉంది. అలా కాసేపు తను నా మొడ్డ కి అడవి ఊదుతున్న తర్వత తను తన నళిక తోన్ ఒక మొడ్డ చుట్టు ముద్దు చేయ సాగింది. నా మొడ్డ కి తనా నోట్లో వుమ్మి అంత అంటుకుని పోయింది. నేను తనని నా వొళ్ళో కూర్చో పెట్టు కునా. మెల్లగా నా మొడ్డ ని తన పుకు కన్నం దగరా వుంచా. తను ఒక సరిగ నా మధ్యలో ఒక జంప్ చేసింది. నా మొడ్డ తానా పూకు లోకి దూరి పోయింది . oooh అంటూ నేను ములిగా.తన పూకూ ఓక గులాబిర పువ్వు లాగ ఉంది. నేను తనా సొల్లు నొక్కుతు వుంటే తను పైకి కిందకి జంప్ చేస్తు వుంది. నేను తనా సొల్లు చాల గట్టిగ పిసుకుతువునా. తనా సొల్లు చాల గట్టి గా వునాయి. నాకు అలా స్టిఫ్ గా వున్న సొల్లు అంటే చాలా ఇష్టం. నేను రెచ్చి పోయి మరీ తానా సొల్లు ని పిసక సాగాను. నేనూ తన చెవులు భుజాలు ముద్దు పెట్టి కారుకుతు ఉన్నా. తను మరింత రెచ్చి పోతు నా మధ్య జంప్ చేస్తు దెంగించు కుంటూ ఉంది. నేను అలా తనా పూకు ని 20 నిమిషాల వరకు దెంగాను. Aa 20 mins lo తను కానీసం 2 times out వేసుకుని ఉంటది ఎలా వుంది. నీకు అవుట్ అయిందా అని అడిగా. నీ మొడ్ద చూసి నప్పుడే నాకు బయటకు అయిపోయింది అని అంది. నేను తనా పూకు లోకి నా వీర్యం ఇంజెక్ట్ చేసాను. నా మొడ్ద కష్ట మేత ఆగ అయిన తర్వాత తను నా పై నుండి లేచింది. నేను తనకి ఇంకొక అడవి ముద్దు ఇచ్చాను. మేము స్టీవ్ ఏమి చేస్తున్నాడా అని చూస్తే అతను తనా మొడ్ద ని తనా చేతి లోకి తీసుకుని హెచ్ పి కొట్టు కుంటూ ఉన్నాడు.అంత AC లో కూడా అతనికి చెమటలు పడుతున్నాయి. మేము ఇంకా కాసేపు సెక్స్ చేసుకుంటాము. నువ్వు త్వరగా హెచ్ పి కొట్టుకుని అవుట్ చేసుకో అని అన్నా అంది. థాంక్స్ అని అతను అనడు. తను నా మధ్య పడి నన్ను ముద్దు పెట్టుకో సాగింది. మేము చాల గట్టిగ ముద్దులు చేసుకుంటూ సొల్లు పిసుక్కుతూ వుంటే అతను మమల్ని చూస్తు బయటకు చేసాడు. నీకు నన్ను దెంగే కంటె నన్ను ఇంకా ఎవడో దెంగుతూ వుంటే చూస్తు హెచ్ పి కొట్టు కోవడమే చాల ఇష్టం అనుకుంటా అని ఆమె అతనితో అంది. అతని సుల్ల ఇప్పుడు ఇంకా బాగా చిన గా అయిపోయింది. నేను తనా పిర్రలు బాగా పాపముత్తు తనా పెదవులు ని కిస్ వునా ఇక 45 నిమిషాల కి మేము మహాబలిపురం చేరు కునాము. నా మొడ్ద మళ్ళీ అప్పటికే గట్టి పడిపోయింది. నేనూ మల్లి తనని దెంగ దానికీరెడీ అయిపోయాను. నేను తనా డ్రెస్ ని చించేయడం వల్ల అన్నా ఆ కార్ ని పక్కకి ఆపి తనకి ఒక డ్రెస్ ని తీసుకుని రమ్మని చెప్పింది. అటాను ఒక షాప్ దగ్గర ఆపి ఒక టాప్ నీ జీన్స్ ని తీసుకుని వచ్చాడు. మరే అంత కంగారుగా దెంగించు కుంటే అలానే వుంటుంది అని అనాడు. నీకు లాగ ఎలా మొడ్ద వేసుకుని దెంగ దానికీ బయలు దేరితే ఇలానే పెళ్ళాని ఇంకొకడితో పడుకో పేట వలస వస్తుంది అని అంది. మేము అందరం నవ్వు కునాము. నా మొడ్ద మళ్ళీ గట్టిగ అయిపోయింది. మేము ఎప్పుడు మా గదికి వెళతాము అని వేచి చేస్తాను. కాసేపటికి మేము గది కి అచ్చాము. రూమ్ లో చెక్ ఇన్ చేసిన తర్వత అటాను బెడ్ మిధ కూర్చునాడు. ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకు దెంగయ్ అని తను అంది. మీరూ ఇలా దెంగు లడుకుంటారొ నాకూ చూడాలి అని ఉంది ఆనాడు. మేము దెంగుకుంది చూసిన నీకు వేస్ట్ . ఇంకా అనవసరం గా నీ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటావు అని తను అంది. అతడు వెళ్లి పోయాడు. సరే ఇంకా మనం ఇధారమే వునాము కదా. ఇంకా నీ రాడ్ ని థేసి నా బొక్కలో తొయ్యి అని అంది. నేను తనా బట్టలు మల్లి లాగే సాను. తను నా బట్టలూ లాగే సింధీ. తను నా మొద్ద ని తన నోట్లో పెట్టుకుని చీక సాగింది. నేను తనని 69 లోకి రమ్మని అనా. తనా పూకు నీ నేను కసిగా నాక సాగాను.తను నా సుల్లని కోరుకుతు ఉంది. నేను తన తొడలు బాగా వేరు చేసి తన పూకులో నా హాట్ రాడ్ ని దించా. తను తన కాలు బాగా పైకి ఎతి నాకు ఇంకా ఎక్కువ ఎకౌరేజ్ చేయ సాగింది. నేను తన తొడలు పాముతు తనా పూకు లోకి నా 7 అంగుళాల మొడ్డ ని ధూర్చి మరీ దెంగా సాగాను. నా మొడ్డ తన పూకులో సరిపోవడం లేదు. నీకు ఇంకా చిన మొడ్డ సరిపోతుందేమో అని అనా నాకు నీ మొడ్డ బాగా సూట్ అయింది. నేను పూకు ను సాగదీసి పూకుకన్నం లోకి గురి చూసి గట్టిగ పెట్టాను. అమ్మ నొప్పి నొప్పి అని నన్ను గట్టిగా పట్టుకున్నాది నేను కొంచెం సెపు తన పూకు లో నా మడ్ద ని అలానా ఉంచాను 5mints తరువత స్లో గా తన పూకు నీ దెంగుతూ బూబ్స్ ని ప్రెస్ చస్తు ఉన్నను అలా అలా కొంచెం కొంచెం వేగంతో పెంచుతోన్నాను. తనని అలాగ డోగీ స్టైల్ లో పెట్టి పూకు లోకి మడ్ద ని పెట్టి తన 2 బూబ్స్ ని ప్రెస్ చస్తు దేంగుతు ఉన్నను తన పుకు లో నుండి బ్లడ్ వస్తు ఉంది అది చూసా ఇంక మూడ్ ఎక్కువ గా వచ్చి నేను ఇంకా ఇంకా స్పీడ్ గా దెంగడం మొదలు పెటాను, తను ఏంట్రా అంత లావు గా ఉందీ నీ మోడ్డా, దెంగరా, బాగా దేంగు. చావ డెంగ్యూ నేను నీ దాన్ని దేంగు దేంగు, నీ మొడ్డకి నేను బానిసను రా” దెంగుతూ ఉంటే హ హ హ స్ ఉమ్మ్ హ అలానే దెంగరా అబ్బ మ్మ్ హ స్ మ్మ్ హ స్ ఉమ్మ్ అలాగే హ దెంగు దెంగు దెంగరా అబ్బా ఉమ్మ్ హ స్ అమ్మ హ ఉమ్ హ స్ మ్మ్ హ ఏ హ ఉమ్మ్ హ్హ్ హ్హ్హ్ స్ ఉమ్మ్ హ ఉమ్మ్ అంటూ కింద నుండి తన నడుమును పైకి లేపుతూ హ హ హ స్ మ్మ్ హ ఉమ్మ్ హ స్ ఉమ్మ్ హ స్ మ్మ్ సమ్మగా ఉంది రా ఎం దెంగుతుంన్నావు రా హ్హ్హ్హ్హ్హ్ మ్మ్మ్మ్ ఉఉమ్మ్ హ స్ హ్హ్ మ్మ్ హ ఉమ్మ్ హబ్స్ ఉమ్మ్ హ స్ మ్మ్ హ్హ్హ్ దెంగరా దెంగు హ అబ్బ ఆమ్ అమ్మ ఉమ్మ్ హ్హ్హ్ స్ ఉమ్మ్ హ స్ ఉమ్ హ ఆ హ హ హ అంటూ మూలుగుతూ నాకు తన ములుగులతో రెచ్చగొడుతుంటే నేను నా మడ్డని తన పూకు పెదాల వరకూ లాగి లాగి దెంగుతుంటే తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని తన రిమును పైకి లేపి హ హ హ హ హ స్ మ్మ్ ఉమ్మ్ అబ్బ ఎం పోతుగాడివి రా అలాగే దెంగు దెంగరా అమ్మ హ మ్మ్ హ్హ్ స్స్ ఉఉమ్మ్ రే నా మద్దగడ హ హ హ నీ మడ్డ దిగినటు ఉంది రా అక్కడో అబ్బ రే హ స్ ఉమ్మ్ హ మ్మ్ హ స్ ఉమ్మ్ ఆహ్ ఉమ్మ్ హ సమ్మ్ సమగా ఉందిరా హ హ హ హ హ దెంగు దెంగు గట్టిగా అలానే దెంగు హ హ హ హ హ హ ఉమ్మ్ హ అబ్బబ్బబ్బ రే నాకు కరేలా ఉందిరా హ హ హ హ దెంగు దెంగు దెంగు దెంగరా హ హ హ మ్మ్ హ స్ ఉమ్మ్ హ స్ మ్మ్ హ హ హ హ హ హ అమ్మ హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్ హ్హ్హ్హ్హ్హ్హ్ ఉమ్మ్మ్మ్మ్ హ్హ్హ్హ్హ్హ్హ్హ్ స్స్ హ్హ్హ్హ్హ్హ్హ్ మ్మ్మ్మ్మ్ హ్హ్హ్హ్హ్ రే హ హ హ హ హ హ ఉమ్మ్ హ హ హ హ హ అబ్బబ్బబ్బ ఇంత సుఖం ఏ ఆడది కూడా వద్దు అనదు. నిన్ను మిస్ అయితే దాని ఖర్మ అని అంటూ గట్టిగా అరుస్తూ మూలుగుతోంది. స్పీడ్ గా దెంగుతూ ఉన్నాను. కావాలి అంటే నా పూకు నీ ఇంకా లోతు చేసుకుంటా. ఐనా నువ్వు రెగ్యులర్ గా దెంగుతూ వుంటే నా పూకు అప్పుడు బాగా లోతు అవుతుంది లే అని అంది. నీ పూకు లోయ నీ నేను ఇంకా పెద్దగా చేస్తాను లే అంటూ నా స్ల్ల మొతం తనా పూకు అదిమి పెట్టి గట్టిగ దెంగా సాగాను. ఏమి దెంగుతూనావురా బాబు. ఇంకా స్పీడ్ గా డెంగు అని అంది. తా సొల్లు ని నేను గ్రిప్ లోకి తీసుకుని గట్టిగ నొక్కుతూ ఫుల్ స్పీడ్ గా దెంగా సాగాను. తను చాల గట్టిగ అరుస్తుంది. దయచేసి ఇంకా బాగా దంగు. నాకు ఇంకా గట్టగా కావాలి అని అరుస్తు ఉంది. నేను తన తొడలు బాగా పట్టుకుని తన పూకు నీ రూఫ్ ఆదిచేస్తువునా. నా పుకు వాచిపోతుందిరా నా మగాడా. ఏమి దెంగుతూనావు రా. దెంగించుకుంటే నీలాంటి వాడిని దెంగించు కోవాలి అంటూ అరుస్తు ఉంది. నేను ఫుల్ గా తన ని దెంగ గా సాగాను. తను నన్ను గట్టిగా కౌగిలించుకుని బయటకు చేసు కుంధీ. నేను తనా పూకు లోకి నా మొడ్డ ని గట్టిగా అదిమి పెట్టి నా వీర్యం తనా పుకు లోకి బాగా డీప్ గా లోడ్ చేసా. తను అలసి పోయినట్టు పడుకుంది పోయింది. అలా అక్కడ ఇంకా 2 రోజులు ఉన్నా. మా ఇద్దరికీ ఇంక దెంగించు కొనే పని తప్పా ఇంకా వేరే పని ఏమి లేదు. అలా నేను ఇప్పటికి తనని కలుపు కుని దెంగుతూ ఉన్నాను. మీ ఫీడ్‌బ్యాక్ ని పోస్ట్ చేయడం మార్చి పోవదు. నా మెయిల్ ఐడి auntiesloverbo[email protected] మీ వ్యాఖ్యలు కొసం nenu ఎదురు చూస్తూ ఉంట. 585232014cookie-checkపెళ్ళాం పక్క లోకి మొగుడే పంపాడు -3no Categories Telugu Sex Stories Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
మండలంలోని రావివలస ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన కల్వర్టు వద్ద ప్రమాదం పొందచి ఉంది. దశాబ్దాల తరబడి కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఇక్కడప్రమాదభరితంగా తయారైంది. శిలావస్థకు చేరిన రావివలస రహదారిపై కల్వర్టు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - కూలితే రాకపోకలకు అంతరాయం - ఇదీ రావివలస రహదారిపై కల్వర్టు పరిస్థితి గరుగుబిల్లి: మండలంలోని రావివలస ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన కల్వర్టు వద్ద ప్రమాదం పొందచి ఉంది. దశాబ్దాల తరబడి కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఇక్కడప్రమాదభరితంగా తయారైంది. గతంలో నాగావళి పిల్ల కాలువపై కల్వర్టు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఎటువంటి మరమ్మతులకు నోచుకోలేదు. ఈ మార్గం గుండా భారీ వాహనాలతోపాటు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఏ మాత్రం కూలినా పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలుగుతుందని పలువురు చెబు తున్నారు. కల్వర్టు బలహీనంగా ఉండడంతో ప్రయాణికులు, వాహనచోదకు లు భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ వాహనాలుఏ మాత్రం అదుపు తప్పినా కాలువలోకి దూసుకువెళ్లే అవకాశముది. అధికారులు దృష్టి సారిం చి తక్షణమే కల్వర్టు వద్ద మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ఆహాలో రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఓటీటీగా వచ్చిన ఆహా యమ క్రేజీగా దూసుకెళ్తోంది. ప్రేక్షకాదరణ రోజురోజుకూ పెరిగిపోతోంది. బాలకృష్ణలోని మరో కోణాన్ని అన్ స్టాపబుల్ షోలో పరిచయం చేసింది ఆహా. ఎంటర్ టైన్ మెంట్ విషయంలో రెట్టించిన ఉత్సాహంతో బాలయ్య ఈ షోలో పాల్గొంటున్నారు. ఇందులో లేటెస్ట్ షోలో భాగంగా కుర్ర హీరోలు అడివి శేష్, శర్వానంద్ అతిథులుగా పాల్గొన్నారు. దీని ప్రోమో తాజాగా విడుదల చేశారు. ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇద్దరు యువ హీరోలతో బాలయ్య సందడి మామూలుగా లేదని కామెంట్లు వస్తున్నాయి. ఎంటర్ టైన్ మెంట్ కు ఏ మాత్రం కొరత లేకుండా ఈ ప్రోమో సాగింది. ఫుల్ మీల్స్ ఎంటర్ టైన్ మెంట్ దొరికేసిందన్న కామెంట్లు కూడా వస్తున్నాయి. రీసెంట్ ఎపిసోడ్ లో బాలయ్య.. శర్వానంద్ ను రష్మికతో వీడియో కాల్ మాట్లాడించాడు. రష్మిక తన క్రష్ అంటూ శర్వానంద్ చెప్పడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో శర్వానంద్, బాలయ్య మధ్య జరిగిన సంభాషణ కడుపుబ్బా నవ్వించేదిగా ఉంది. ఇక ఈ షోలో టాస్క్ లు కూడా బాలయ్య అప్పగిస్తుంటాడు. హిందీ డైలాగులతో అదరగొట్టిన బాలయ్య.. ఇందులో భాగంగా సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టే హీరో ఎవరంటూ బాలయ్య శర్వానంద్ ను అడుగుతాడు. ఈ ప్రశ్నకు బాలయ్య నవ్వుతూ స్పందిస్తాడు. మీ జవాబును కూడా మేమే చెప్పాలా సార్ అంటూ శర్వానంద్ చిరునవ్వుతో సమాధానమిస్తాడు. దీంతో పాటు జాను సినిమా సందర్భంగా జరిగిన ప్రమాదం గురించి శర్వానంద్ వివరిస్తాడు. నాన్ స్టాప్ పంచులు, ఎంటర్ టైన్ మెంట్ తో ఇలా సాగిపోతుంది ఆ ప్రోమో. ఇక ప్రోమోనే ఇంత ఆసక్తికరంగా ఉంటే ఫుల్ ఎపిసోడ్ ఇంకెంత ఇంట్రస్టింగ్ గా ఉంటుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రోమోలో భాగంగా.. హిందీ డైలాగులతో అదరగొడతారు.
ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు పడమటి నియోజకవర్గాలకు తాగునీరు – సాగునీరు అందించడం జరుగుతోందని , ఇందుకు గాను హంద్రీనీవా కాలువ సామార్థ్యాన్ని పెంపొందించి మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని, నేతిగుట్లపల్లె రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభిస్తామన్నారు. అలాగే రెండువేల కోట్ల రూపాయలతో వైఎస్సార్‌ జిల్లా గండికోట నుంచి పైపులైన్లు వేసి పడమటి నియోజకవర్గాలకు నీటి సమస్య లేకుండ చేసే భృహత్తర కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పుంగనూరు అభివృద్ధిని ప్రతి ఒక్కరు అడ్డుకున్నారని అన్నారు. ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు వేల కోట్ల రపాయలు విడుదల చేయడంతో ప్రతి గ్రామంలోను సిమెంటు రోడ్లు, కాలువలు, వీధులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే సచివాలయాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, ఆర్‌బికెలు ఏర్పాటు చేశామన్నారు. రెండువేల కోట్లతో పైపులైన్లు…. పడమటి నియోజకవర్గాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు ప్రాంతాలకు తాగునీరు కోసం రెండువేల కోట్లరూపాయలతో గండికోట రిజర్వాయర్‌ నుంచి పైపులైన్లు వేస్తామని ఎంపీ మిధున్‌రెడ్డి తెలిపారు. రాబోవు 30 సంవత్సరాల వరకు ఈ ప్రాంతాల వారికి మంచినీటి సమస్యలేకుండ ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. చెరువులు నింపుతాం… హంద్రీనీవా కాలువ సామార్థ్యాన్ని పెంచి, కృష్ణజలాలను తంబళ్లపల్లె పుంగనూరు నియోజకవర్గంలోని నేతిగుట్లపల్లె రిజర్వాయర్లకు తరలిస్తామన్నారు. అలాగే ఆవులపల్లె రిజర్వాయర్ల ద్వారా నీటిని రైతులకు అందిస్తామన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న చెరువులను అన్నింటికి నీటిని తరలిస్తామన్నారు. రైతులకు సమస్య లేకుండ తాగునీరు – సాగునీరు అందించే కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తామని ఎంపీ తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి…. నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎంపీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పుంగనూరు అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరు పరిశ్రమలకు అనువైన స్థలంగా భావించి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారని ఎంపీ తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల రాయితీలు కల్పించి, పారిశ్రామిక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో వెటర్నరీ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని ఇందుకు భూసేకరణ పూర్తికాబడిందని ఆయన తెలిపారు.
మహిళలకు చదువు, హక్కులు, సమానత్వం కావాలి, అంటరానితనం పోవాలి అనే పోరాటాలు నేటికీ జరుగుతున్నాయి. కానీ 150 ఏళ్ల క్రితమే జ్యోతిరావు పూలే మహిళకు చదువు కావాలి, హక్కులు కావాలి, సమానత్వం రావాలని అనుకున్నారు. సభలో మాట్లాడుతున్న మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు చిత్రంలో వాసిరెడ్డి పద్మ తదితరులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 పూలే సత్యశోధక్‌ సమాజ్‌ 150వ ఆవిర్భావ దినోత్సవంలో మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 24 : మహిళలకు చదువు, హక్కులు, సమానత్వం కావాలి, అంటరానితనం పోవాలి అనే పోరాటాలు నేటికీ జరుగుతున్నాయి. కానీ 150 ఏళ్ల క్రితమే జ్యోతిరావు పూలే మహిళకు చదువు కావాలి, హక్కులు కావాలి, సమానత్వం రావాలని అనుకున్నారు. అందుకే నిజంగా ఆయన ఒక భగవంతుడు అని శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో శనివారం నిర్వహించిన పూలే సత్యశోధక్‌ సమాజ్‌ 150వ ఆవిర్భావ దినోత్సవం సభలో ఆయన మాట్లాడారు. గత 15, 20 ఏళ్ల నుంచి మాత్రమే పూలే గొప్పతనాన్ని సమాజానికి అందించారు తప్ప అంతకు ముందు పూలే చేసిన విషయాలు పెద్దగా ప్రచారంలోకి రాలేదన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పూలేను తన గురువుగా భావించారు. అంబేద్కర్‌ గొప్పవాడు అనుకుంటే ఆయన గురువు మరెంత గొప్పవాడో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆలోచనలే నేటి మహిళల ఉన్నత స్థాయికి కారణమన్నారు. జ్యోతిరావు పూలే సంఘసంస్కర్త అని, సత్యసమాజ్‌ శోధక్‌ను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల న్నారు. ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ మహిళ, పురుషుడు అనే లింగబేధాలు నేటికీ సమాజంలో ఉన్నాయని, ఆనాడు పూలే, అంబేడ్కర్‌ వంటి వ్యక్తులు వివక్షపై అలుపెరగని పోరాటం చేశారన్నారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ అంబేడ్కర్‌, పూలే ఆశయసాధనకు 150 ఏళ్లు దాటినా నేటికీ ఆయా వర్గాలకు న్యాయం జరగకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వారి ఆశయాల స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలన్నారు.కార్యక్రమంలో రుడా చైర్‌పర్సన్‌ ఎం.షర్మిళారెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జీఆర్‌ రాధిక, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు,వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మహిళా కమిషన్‌ సభ్యురాలు కర్రి జయశ్రీ, నయనాల కృష్ణారావు, డాక్టర్‌ కోమల, నక్కా నగేష్‌ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, రాజకీయంగా మరింత బలపడాలనే దృక్పథంతో తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థిస్తున్నవారు ఉన్నట్టుగానే, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే బాధ కలుగుతున్నదని జగన్‌ తరచూ అంటూ ఉండేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం విన్నవారు ఇన్నాళ్లకు రాజకీయాలను సంస్కరించడానికి ఒకరు వచ్చారు అని మురిసిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది అని భావించారు. రమణ దీక్షితులుకు అనిపించినట్లుగానే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దివి నుంచి భువికి దిగి వచ్చాడన్న అనుభూతి కలిగించారు. అయితే, ఈ భావన తొలగిపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. కుబుసం జారిపోగానే అసలు రూపం బయటపడింది. రాజకీయ ప్రత్యర్థులను వేటాడి వేధించడమే ఆయన ప్రధాన ఎజెండా అయింది. సంక్షేమం పేరిట ప్రజాధనాన్ని పంచిపెడుతూ బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకుంటూ, అదే సమయంలో కక్ష సాధింపులకు తెర తీశారు. ఈ క్రమంలో జేసీబీ, ఏసీబీ, పీసీబీలను ఆయన అస్ర్తాలుగా మలచుకున్నారు. వీటితోపాటు సీఐడీ విభాగాన్ని ప్రత్యర్థుల పైకి ఉసికొల్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్ఞాపకాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ముందుగా జేసీబీలను పంపి ప్రజావేదికను కూల్చివేయించారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అప్పట్లో చాలామంది సమర్థించారు. ప్రజావేదికను ఆగమేఘాలపై కూల్చివేసిన అధికారులు రాష్ట్రంలోని ఇతర అక్రమ నిర్మాణాల గురించి మరిచిపోయి కేవలం ప్రతిపక్షమైన తెలుగుదేశం నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చడానికే పరిమితమయ్యారు. అదే సమయంలో అవినీతి నిరోధక శాఖ.. ఏసీబీని కూడా జగన్‌ రెడ్డి ప్రయోగించారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై ఏసీబీ ద్వారా కేసులు నమోదు చేయించి చివరకు ఆయన ఆత్మహత్య చేసుకునే వరకు వేటను కొనసాగించారు. తాజాగా కాలుష్య నియంత్రణ మండలి.. పీసీబీకి పని కల్పించారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతో పీసీబీ అధికారులు జువారీ సిమెంట్స్‌, అమర్‌ రాజా బ్యాటరీస్‌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలను మూసివేయించడానికి పూనుకున్నారు. యాభై శాతం ఓట్లతో ప్రజలు తనకు అసాధారణ అధికారం అప్పగించినందున చట్టాలు, రాజ్యాంగం తనకు అడ్డు రాకూడదని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే ఆయన తరచుగా న్యాయవ్యవస్థతో ఘర్షణ పడుతున్నారు. పాలన న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని సూచించిన న్యాయమూర్తులను సైతం బ్లాక్‌మెయిల్‌ చేయడానికి వెనుకాడలేదు. నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వ్యవహరించవలసిన అధికారులు సైతం ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడమే తమ ప్రథమ కర్తవ్యం అన్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసి న్యాయస్థానాలతో పలుమార్లు చివాట్లు తిన్నారు. న్యాయస్థానాలు కొట్టివేసిన ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన నోట్‌ ఫైల్స్‌ చూస్తే అధికారుల బండారం బయటపడుతుంది. న్యాయస్థానాలు అడ్డుపడిన ప్రతి సందర్భంలోనూ తప్పులను సరిదిద్దుకోకపోగా జగన్‌ అండ్‌ కో ఎదురుదాడికి పూనుకున్నారు. సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాలకు బ్రేకులు వేసినప్పుడు, పేదలకు మేలు చేయాలనుకుంటే దుష్టశక్తులు అన్నీ ఏకమై అడ్డుకుంటున్నాయని నిందిస్తున్నారు. నిన్నటి కంటే నేడు బాగుందా? అల్లరి చేసే చిన్నపిల్లలను వారించినా వినకుండా దెబ్బలు తగిలించుకుంటారు. అయినా తమకు ఏమీ జరగనట్టుగానే దులుపుకెళ్లిపోతుంటారు. జగన్‌ అండ్‌ కో కూడా ఆత్మపరిశీలన చేసుకోకుండా అమాయక ప్రజలను కవచంగా వాడుకుంటూ, ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ దులిపేసుకొని తిరుగుతున్నారు. చంద్రబాబుపై కోపంతో గానీ లేదా ఆయన జ్ఞాపకాలు ఉండకూడదన్న ఉద్దేశంతో గానీ రాజధాని అమరావతి ఉసురుతీయడానికి పూనుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఆందోళనను గుర్తించడానికి కూడా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఇష్టపడటం లేదంటే ఆ రైతులపై ఆయనకు ఎంత ద్వేషం ఉందో అర్థం చేసుకోవచ్చు. అమరావతిని అంతమొందించడం కోసం మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇప్పుడు రెండేళ్లు గడిచిపోయాయి. మూడు రాజధానుల సంగతి దేవుడెరుగు, పురుడు పోసుకున్న రాజధాని అమరావతిని కూడా పురిట్లోనే గొంతు నులిమారు. మొత్తానికి రెండేళ్ల తర్వాత కూడ రాష్ర్టానికి రాజధాని లేని పరిస్థితి కల్పించారు. ఏడేళ్ల క్రితం రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఎలా ఉండిందో ఇప్పుడూ అలాగే ఉంది. ఈ దుస్థితికి తానే కారణమన్న వాస్తవాన్ని విస్మరించి మనకు బెంగళూరు, చెన్నయ్‌, హైదరాబాద్‌ వంటి మహానగరాలు లేవు అని జగన్‌రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. ‘రాజకీయ ప్రత్యర్థులపై వేధింపుల విషయం మనకెందుకులే! సర్దుకుపోదాం’ అనుకునే వారికి రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు మచ్చుకు కూడా కానరావడం లేదు. ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పథకానికి కూడా పునాది రాయి వేయలేదు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగాలు వస్తాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊదరగొట్టిన జగన్‌రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే మర్చిపోయారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ఎదురుచూసే వారికి అది అత్యాశగా కనిపిస్తోంది. అదేమంటే నాలుగు భవనాలు వచ్చినంత మాత్రాన అభివృద్ధి చేసినట్టు కాదని జగన్‌ అండ్‌ కో అంటూ ఉంటారు. ‘నిన్నటి కంటే ఇవాళ బాగుండాలి. నేటి కంటే రేపు మరింత బాగుండాలి. అదే అభివృద్ధి’ అని జగన్‌రెడ్డి ఈ మధ్య సెలవిచ్చారు. నిజమే, నిన్నటి కంటే ఇవాళ, రేపు బాగుండాలనే అందరూ కోరుకుంటారు. కూలో నాలో చేసుకునేవారు సైతం తమ పిల్లలు తమలాగా బతకకూడదని, చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకోవాలనే కోరుకుంటారు. ఉద్యోగాలు లభించాలంటే పరిశ్రమలు ఏర్పాటు కావాలి, కంపెనీలు రావాలి కదా! అప్పులు చేసి సంక్షేమం పేరిట పంచిపెట్టడమే అభివృద్ధి అని ఏ సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్త కూడా చెప్పలేదు. ఈ వాస్తవాలను గ్రహించిన అధికార పార్టీ నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు. అడపా దడపా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి వచ్చే తెలంగాణ మంత్రులు, ఇతర నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చూసి జాలిపడుతున్నారు. అభివృద్ధి–సంక్షేమం మధ్య సమతుల్యం దెబ్బతింటే పాలకులు రాజకీయంగా కూడా దెబ్బతింటారని పాత అనుభవాలు చెబుతున్నాయి. నాటి గొంతులు నేడు ఏమయ్యాయో! జగన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతోందని కొంతమంది నాయకులు గొంతు చించుకున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ, తిరుపతి పరిసరాలలో సెల్‌ఫోన్ల కంపెనీలు ఏర్పాటయ్యాయి. కర్నూలు జిల్లాలో కూడా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఇప్పుడు జగన్‌రెడ్డి రెండేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రతిపాదన కూడా కనీసం కాగితాల మీద కూడా లేకుండా పోయింది. అయినా అప్పుడు రాయలసీమ వెనుకబాటుతనం గురించి మాట్లాడినవారు, ఉద్యమించినవారు తమ నోళ్లకు తాళం వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ రాయలసీమకు అన్యాయం జరుగుతోందని అలజడి సృష్టించడం గమనార్హం. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళన బాట పట్టి కంచాలు మోగించిన వాళ్లు ఇప్పుడు గత ప్రభుత్వం అమలుచేసిన ఐదు శాతం రిజర్వేషన్లను తొలగించినా కూడా నోరు మెదపడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందంటే భయం వల్ల కావచ్చు లేదా జగన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడటమే ఆ ఆందోళనల వెనుక పరమార్థమై ఉండవచ్చు. మేధావులు, తటస్థులుగా చెప్పుకొన్న పలువురు అప్పట్లో ఊరూవాడా తిరిగి గత ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఇప్పుడా గొంతుల్లో కొన్నింటికి పదవులు లభించాయి. బహుశా అందుకే కాబోలు రాష్ట్రం గతి తప్పుతున్నప్పటికీ ఒక్క గొంతు కూడా పెగలడం లేదు. జగన్‌ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న సంక్షేమం విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మంత్రులు సైతం ఆంతరంగిక సంభాషణల్లో ‘ఇలా పంచుకుంటూ పోతే రాష్ట్రం ఏం కావాలి? భవిష్యత్తు అంధకారం అవుతుంది’ అని ఆందోళన చెందుతున్నారు. తమ జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సహకరించవలసిందిగా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే స్వయంగా సినీ నటుడు సోనూ సూద్‌ను అర్థించారంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయో అర్థం కావడం లేదా? ప్రత్యర్థుల పైకి ఉసిగొల్పడానికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఎంపిక చేసుకున్న కొద్దిమంది మంత్రులు మినహా మిగతా మంత్రులు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఉప ముఖ్యమంత్రులుగా నియమితులైనవారు ఎక్కడ ఉన్నారో వెదకాల్సిన పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో భిన్నాభిప్రాయాలకు సహజంగానే తావుండదు. అయితే జగన్‌రెడ్డి దగ్గర అధికారమంతా కేంద్రీకృతం అవడంతో మిగతా వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ఎవరెవర్ని తిట్టాలో వారిని తిట్టడానికే మంత్రులు, ఎమ్మెల్యేలు పరిమితమయ్యారు. అధికారులు సైతం పై నుంచి వస్తున్న ఆదేశాలను అమలు చేస్తున్నామా లేదా అనే ఆలోచిస్తున్నారు గానీ ఉచితానుచితాల గురించి ఆలోచించడం లేదు. ఈ కారణంగానే రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలుకు నోచుకోవడం లేదు. అదేమని ప్రశ్నించే వారిపై, వారు న్యాయమూర్తులైనా సరే నీలిమూక ఉన్మాదంతో విరుచుకుపడుతున్నది. పాలనలో అరాచక ధోరణులు చొరబడినప్పుడు ఎవరికీ రక్షణ ఉండదు. ఒక్క చాన్స్‌ అంటూ... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడిని ఏయే అంశాలపై విమర్శించారో ఇప్పుడు అవే పనులను కనీస వెరపు కూడా లేకుండా జగన్‌రెడ్డి అమలుచేస్తున్నారు. కడుపు మండినవాడు తన బాధను సోషల్‌ మీడియాలో పోస్టుల ద్వారా వ్యక్తం చేస్తే కేసులు పెట్టడం ఏమిటని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు రాష్ట్రంలో భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా చేశారు. నోరెత్తితే చాలు కేసులు పెట్టి లోపల వేస్తున్నారు. మీడియాను కట్టుబానిసగా మార్చుకున్నారు. కుదరదన్న మీడియాపై కేసులు పెట్టడం మొదలైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్‌రెడ్డి తన మీడియాను ముఖ్యమంత్రి అనుమతించడం లేదని ప్రెస్‌కౌన్సిల్‌కు సైతం ఫిర్యాదులు చేయించారు. ఇప్పుడు అదే జగన్‌రెడ్డి చేస్తున్నదేమిటి? కొన్ని న్యూస్‌ చానళ్లను ఏకంగా శాసనసభ సమావేశాలకు సైతం అనుమతించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో! అభివృద్ధి గురించి ఎంత ఆలోచిస్తున్నారో తెలియదు గానీ ప్రత్యర్థులను ఏయే కేసుల్లో ఇరికించాలనే దానిపై తాడేపల్లి ప్యాలెస్‌ తన దృష్టి అంతా కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. ఐదేళ్ల పదవీకాలంలో రెండేళ్లు గడచిపోయాయి. చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం కనుక ఇక నికరంగా మరో రెండేళ్ల వ్యవధి మాత్రమే ముఖ్యమంత్రికి మిగిలి ఉంది. వచ్చే రెండేళ్లలో ఆయన ఏమేం చేయబోతున్నారన్న దానిపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇలాగే అభివృద్ధి గురించి ఆలోచించకుండా అప్పులు చేసి పంచిపెట్టడానికే పరిమితమైతే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు గురించి మర్చిపోవచ్చు. 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండాలన్నది జగన్‌ అభీష్టం. అయితే కేవలం పంచుకుంటూ పోవడం వల్ల 30 ఏళ్లు అధికారంలో కొనసాగవచ్చునని ఆయన అనుకోవడం భ్రమ అవుతుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇకపై అప్పులు కూడా పుట్టవు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కంపెనీలు, కార్పొరేషన్లు చేసిన అప్పులకు వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జెన్‌కో, ట్రాన్స్‌కో వంటి సంస్థలు కూడా నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏ) ప్రకటితమవడం తథ్యం. అధికారంలోకి వచ్చిన కొత్తలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. దీంతో ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇది గమనించిన కేసీఆర్‌ ఇప్పుడు ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కూడా ఆర్థిక క్రమశిక్షణ అవసరాన్ని గుర్తించడం అత్యవసరం. అయితే ఆయన ఆలోచనా ధోరణి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రజా ధనాన్ని పేదలకు పంచుతూ పోతే చాలు– అభివృద్ధి గురించి వారికి ఏమీ పట్టదని ఆయన నమ్ముతున్నట్టు అనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా రావడంతో పాటు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో కూడా మంచి మెజారిటీ లభించింది. కనుక తన ఫార్ములాపై జగన్‌లో మరింత నమ్మకం ఏర్పడి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే తనను విమర్శించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు పైకి సీఐడీని ఉసిగొల్పారు. సీఐడీ కస్టడీలో ఉన్నప్పుడు రఘురాజు అరికాళ్లకు గాయాలు అయ్యాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది కనుక, ఆరోజు రాత్రి ఏం జరిగింది? ఎవరు కారకులన్నది విచారణ జరిగితే గానీ తేలదు. ఇప్పటిదాకా హైకోర్టు న్యాయమూర్తులనే టార్గెట్‌ చేస్తూ వచ్చిన నీలిమూక ఇప్పుడు సుప్రీంకోర్టును సైతం టార్గెట్‌ చేస్తోంది. దేశద్రోహం కేసుల్లో ఇతరులకు బెయిల్‌ ఇవ్వకుండా రఘురాజుకు మాత్రమే బెయిల్‌ ఇవ్వడం ఏమిటి? అని కూనిరాగాలు తీయడంతో పాటు, కస్టడీలో తాను గాయపడిన సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని రఘురాజు దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతివాదుల జాబితా నుంచి రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ విభాగాన్ని తొలగించడాన్ని కూడా తప్పుబట్టడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. తెలియని వారికి తెలియజెప్పవచ్చు. తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా నిందలు వేసే వారిని ఎవరూ ఏమీ చేయలేరు. రఘురాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ విభాగమే కదా! అలాంటప్పుడు నీపై విచారణకు అంగీకరిస్తావా? అని ఏ న్యాయస్థానమైనా అడుగుతుందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఐడీని ప్రతివాదులుగా కొనసాగిస్తే వారు సహజంగానే సీబీఐ విచారణను వ్యతిరేకిస్తారు. ఒక ప్రైవేటు వ్యక్తి తనకు జరిగిన అన్యాయంపై సంబంధిత శాఖ చర్య తీసుకోవడం లేదని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కేసు నమోదు చేసి విచారణ జరపవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తారు కదా! ఇలాంటప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లేదా వ్యవస్థకు నోటీసులు జారీ చేసి అనుమతి కోరరు కదా? విచారణ అధికారి సైతం నిందితుల అనుమతితో విచారణ చేపట్టరు కదా? అలాంటప్పుడు సుప్రీంకోర్టు చర్య అసాధారణంగా ఉందని నిందించడం అజ్ఞానం కాదా? పాపం... పుణ్యం... మొత్తంమీద ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారా, అప్రతిష్ఠ మూటగట్టుకున్నారా అంటే ఏం చెప్పగలం? ప్రస్తుతానికి జగన్‌రెడ్డి రాజకీయం బలంగా ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ ఆ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో చెప్పలేని స్థితి. రావణాసురుణ్ణి ఉద్దేశించి, ‘రావణా నీవు చేసిన పుణ్యాలన్నీ ఇప్పుడు నీవు చేసిన పాపం వల్ల నిరర్థకమయ్యాయి. ఇకపై నిన్ను ఏ పుణ్యమూ కాపాడలేదు’ అని హనుమంతుడు అంటాడు. జగన్‌రెడ్డికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఆయన లేదా ఆయన తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలమో కాదో తెలియదు గానీ జగన్‌రెడ్డికి అపూర్వ అవకాశం లభించింది. 50 శాతానికి పైగా ప్రజలు ఓట్లేసి 151 సీట్లలో గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. అయితే ముఖ్యమంత్రిగా ఆయన పుణ్యం చేస్తున్నారా? పాపం చేస్తున్నారా? రాష్ర్టానికి మంచి చేస్తున్నారా? చెడు చేస్తున్నారా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం పుణ్యం అనే ఆయన ఖాతా నిల్వ క్రమంగా కరిగిపోతోంది. గతంలో న్యాయస్థానం తనకు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయాలని రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్‌ వేయడాన్ని జగన్‌రెడ్డి సహించలేకపోతున్నారని చెబుతున్నారు. ఈ కారణంగానే సీఐడీని ప్రయోగించి రఘురాజును అరెస్టు చేయించారని అంటున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్‌ లభించడంతో మరో కేసులో రఘురాజును అరెస్టు చేయించడానికి తాడేపల్లి ప్యాలెస్‌లో వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఈ తరహా కక్ష సాధింపులను కొనసాగించినంత కాలం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉండదు. తన బెయిల్‌ రద్దు కావడానికి జగన్‌ చర్యలు దోహదపడుతున్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతు న్నారు. పిటిషన్‌ వేసిన రఘురాజును వేధిస్తూ పోతే బెయిల్‌ రద్దవడానికి అదే ప్రధాన ప్రాతిపదిక అవుతుందని వారు భావిస్తున్నారు. అయితే, బెయిలు రద్దయినా ముఖ్యమంత్రిగా జగన్‌ కొనసాగుతారు. కాకపోతే చంచల్‌గూడ జైలు నుంచో లేక మరో జైలు నుంచో ఆయన ఆంధ్రప్రదేశ్‌ను పాలించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిణామం జగన్‌కే కాదు రాష్ర్టానికి కూడా అవమానకరం. అయితే దీన్ని కూడా రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకోగల తెంపరితనం జగన్‌ అండ్‌ కో సొంతం. పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న జగన్‌ను పెత్తందారీ దుష్టశక్తులు అన్నీ కలసి జైలుకు పంపాయని ప్రచారం చేయడానికి నీలిమూక ఎలాగూ సిద్ధంగా ఉంటుంది కదా! ఇంకేముందీ మళ్లీ జగన్‌రెడ్డికి బోలెడంత సానుభూతి లభిస్తుందని ఆయన అనుయాయుల అంచనాగా చెబుతున్నారు. ఈ తరహా ఆలోచనల నుంచి జగన్‌ అండ్‌ కో బయటపడనంత వరకు ఆంధ్రప్రదేశ్‌లో కక్షలు, కార్పణ్యాలు కొనసాగుతూనే ఉంటాయి. గుణం కంటే కులం ముఖ్యమనుకునే సమాజం కనుకే ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అన్న జగన్‌ విజ్ఞప్తికి స్పందించిన జనం ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ ముఖచిత్రానికి ప్రజలు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. ‘యథా ప్రజా తథా రాజా’!
ఈ మహమ్మారి సమయంలో పిల్లల్ని పార్కులకి, హోటల్స్ కి, మాల్స్ కి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకి తీసుకుని వెళ్ళాలి అంటే మనం ఎంతో ఆందోళనకి లోనవుతున్నాము. అలా మీరు ఆందోళనకి లోను కాకుండా ఉండడానికి, పిల్లలను జాగ్రత్తగా ఉంచడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వ్యాసం నవీకరించబడింది 27 సెప్టెంబర్ 2022 పంచుకోండిసేవ్పంచుకోండి ఇంట్లో లేనప్పుడు ప్రకటన తల్లిదండ్రులుగా మనం మన పిల్లలను సూక్ష్మక్రిములు ఉన్న వాతావరణాలకు తీసుకుని వెళ్ళడానికి భయపడుతూ ఉంటాము, ఎందుకంటే పిల్లలకి ఎక్కడ నుంచి అయినా ఇన్ఫెక్షన్ అంటుకునే అవకాశం ఉంటుంది. కానీ మనం ఎంతవరకు ఈ జాగ్రత్తలు తీసుకుంటాము? అదీ ఈ మహమ్మారి సమయంలో! బయటకు వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ప్రదేశాలలో సూక్ష్మక్రిములు లేకుండా ఉన్నాయి అనే నమ్మకం మనకు ఉండదు. అలా అని అక్కడ మనం ఇంట్లో వాడినట్టు సబ్బు, నీళ్ళు, క్లబ్ సోడా, వెనిగర్ లాంటివి ఉపయోగించలేము. కాబట్టి, మీ పిల్లల చేతులతో పాటు ఇతర అపరిశుభ్రమైన వస్తువుల మీద క్రిములు లేకుండా చేయడానికి సులభమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం మన చేతిలో ఉండటం మంచిది. మనం అటువంటి పరిస్థితులు ఇంతకు ముందు చూసాము కాబట్టి, మీరు, మీ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండటానికి సహాయపడే కొన్ని సాధారణ చిట్కాలను మీతో పంచుకుంటున్నాము. 1. పిల్లల్ని ఎప్పుడు బయటకు తీసుకుని వెళ్ళాలి అని నిర్ణయించుకోండి పిల్లలను బయటకు తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇది అతి ముఖ్యమైన విషయం. మా అనుభవంలో పిల్లలను బయటకు తీసుకుని వెళ్ళినప్పుడు, వారు హుషారుగా ఉన్నప్పుడు సామాజిక దూరం పాటించమనడం అతి కష్టమైన విషయం. అందుకే ఈ విషయం దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది లేని సమయంలో వారికి నచ్చిన ప్రదేశాలకి తీసుకుని వెళ్లడం ఉత్తమం. ఉదాహరణకి: ఎక్కువమంది లేని సమయంలో మాల్ కి వెళ్ళచ్చు, అలాగే ఉదయం పూట తక్కువ మంది ఉండే, చక్కగా పరిగెత్తి ఆడుకోవడానికి వీలుగా ఉండే పార్క్ కి తీసుకొని వెళ్ళచ్చు. ఈ చిట్కాలు పాటిస్తే పిల్లలు ఎక్కువమంది లోకి వెళ్ళక్కర్లేకుండానే చక్కని సమయం గడుపుతారు. 2. పార్క్ లకి, ప్లే గ్రౌండ్స్ కి, హోటల్స్ కి వెళ్ళే ముందు అత్యవసరాలు అయిన డిస్ ఇన్ఫెక్షన్ వైప్స్ వంటివి ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసి పెట్టుకోండి. ప్రకటన ఎక్స్ట్రా మాస్క్ లు, వాటర్ బాటిల్, తినుబండారాలు, హ్యాండ్ టవల్స్ తో పాటు చిన్నారుల చేతుల నుండి మరియు అన్ని పరికరాల మీద నుంచి సూక్ష్మక్రిములను పోగొట్టే చిన్న శానిటైజింగ్ బాటిల్ కూడా మీ బ్యాగ్ లో ఉండేలా చూసుకోండి. మనం వాడే డిస్ ఇంఫెక్టన్ట్ లో కఠినమైన రసాయనాలు లేకుండా ఉండడం చాలా ముఖ్యం. అందుకే మేము నేచర్ ప్రొటెక్ట్స్ ఆన్-ది-గో డిస్ ఇంఫెక్టన్ట్ వైప్స్ ని ఉపయోగించమని సిఫార్సు చేస్తాము. వీటిల్లో వేప, తులసి మరియు కలబంద వంటి సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ పదార్థాలు ఉంటాయి, వీటిని వాడిన తర్వాత మంచి సువాసనను కూడా వెదజల్లుతాయి. పిల్లలు ఒక చోట ఉండనే ఉండరు. ఎప్పుడూ ఏదోకటి ముట్టుకుంటూనే ఉంటారు. బయటకు వెళ్ళినప్పుడు డోర్ హ్యాండిల్స్, లిఫ్ట్ బటన్స్, హోటల్ లోని టేబుల్స్, పార్క్ లో ఉయ్యాలలు ఇలా అన్ని ముట్టుకుంటూనే ఉంటారు. అందుకే పిల్లలను బయటకు తీసుకుని వెళ్ళినప్పుడు శానిటైజింగ్ వైప్స్ తీసుకుని వెళ్లడం మంచి ఐడియా. శానిటైజింగ్ వైప్స్ తో చేతుల్నే కాకుండా, మొబైల్ ఫోన్, కార్ కీస్, ఇతర పరికరాల మీద సూక్ష్మక్రిములు లేకుండా చేయవచ్చు. వైప్స్ తో తుడిచిన తర్వాత వాటిని గాలికి ఆరనివ్వాలి. 3. వారు ఎల్లప్పుడూ మాస్క్ వేసుకునేలా చూసుకోండి ఈ విషయంలో ఎలాంటి చర్చలకి తావు లేదు. పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ వేసుకోవాలి. వినకపోతే పిల్లలు చెప్పిన మాట విననప్పుడు వారికి ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్ ఉన్న మాస్క్ వేసుకోమని ప్రోత్సహించవచ్చు. మేము మాస్కులు తయారు చేసి వేసుకోవడం ఒక చక్కని ప్రాజెక్ట్ లాగా చేసాము. మాస్క్ లకు అందమైన రంగులు వేస్తూ, స్టికర్స్ అంటిస్తూ మీరు పిల్లలతో చక్కని సమయాన్ని గడపచ్చు, దీని వల్ల వాళ్ళు మాస్క్ వేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ పద్ధతి మాకు చాలా సహాయం చేసింది. ఈ పద్ధతి వల్ల మీ పిల్లలు సురక్షితంగా ఉండడమే కాకుండా, వారిలోని సృజనాత్మకతని బయటికి తీసుకు వస్తుంది. 4. పబ్లిక్ టాయిలెట్ వాడినప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండండి మార్కెట్స్ కి, మాల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాష్ రూమ్స్ వాడాల్సి రావచ్చు. అంటే, అందరూ ఉపయోగించే వాటినే మనం కూడా ఉపయోగించాలి. పబ్లిక్ టాయిలెట్స్ అంతగా శుభ్రంగా ఉండవు, అలాగే అందరూ వీటిని ఉపయోగించడం వల్ల సూక్ష్మక్రిములు, వైరస్ల వల్ల సులభంగా అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. మన జాగ్రత్త కోసం, ఎక్కువమంది లేని సమయంలో నేచర్ ప్రొటెక్ట్ ఆన్-ది-గో డిస్ఇన్ఫెక్షన్ వైప్స్ తో డోర్ హ్యాండిల్స్, ఇంకా అవసరమైన ప్రదేశాలు తుడుచుకుని వెళ్లడం ఆరోగ్యకరం. వీటిని ఉపయోగించిన తర్వాత మన చేతుల నుంచి సువాసనలు వస్తాయి. ఈ వైప్స్ లో బ్లీచింగ్ ఏజెంట్స్ లేని కారణంగా పిల్లలు వాడినా ఎలాంటి హాని కలగదని మేము గ్రహించాము. పిల్లలను బయటకు తీసుకుని వెళ్ళినప్పుడు లేదా తీసుకుని వెళ్ళాలి అంటే పిల్లల భద్రత గురించి మనం తల్లిదండ్రులుగా ఎప్పుడూ ఆందోళనకు గురి అవుతూనే ఉంటాము. ఈ మహమ్మారి సమయంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ అయ్యింది. మేము ఈ పరిస్థితుల్లో నుంచి వచ్చాము కాబట్టి మాకు మీరు పడే ఆందోళన అర్థం అవుతోంది. అందువల్ల మీరు పిల్లలను పార్కులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలకి తీసుకొని వెళ్లినప్పుడు సూక్ష్మక్రిములు లేకుండా ఉండడానికి సహాయపడే ఆల్కహాల్ శానిటైజింగ్ వైప్‌లను ఉపయోగించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలకు కట్టుబడి ఉండాలని మేము సిఫార్సు చేస్తున్నాము!
వంట చేసేటప్పుడు స్టవ్‌పై నూనె చిట్లడం, ఇతర ఆహార పదార్థాలు పడడం మామూలే. అయితే మరి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సరి.. లేదంటే జిడ్డుగా తయారవుతుంది. అలాగని రోజూ స్టవ్‌ కడగాలన్నా సమయం సరిపోకపోవడంతో చాలామంది వారానికోసారి లేదంటే మూడునాలుగు రోజులకోసారి క్లీన్‌ చేస్తూ ఉంటారు. దీంతో స్టవ్‌ జిడ్డుగా మారుతుంది. మరి ఇలా స్టవ్‌పై పేరుకున్న జిడ్డు, ఇతర పదార్థాల అవశేషాలు సులభంగా పోవాలంటే ఏంచేయాలి.. అని ఆలోచిస్తున్నారా? అందుకు మన ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకొని.. స్టవ్‌ని శుభ్రం చేసుకోండి. స్టవ్‌ ఉపరితలంపై కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లాలి. తర్వాత హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి కాసేపు వదిలేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్‌ని శుభ్రం చేస్తే సరిపోతుంది. ఎంత మొండి మరకలైనా ఇట్టే వదలిపోతాయి. కావాలంటే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.. వెజిటబుల్‌ లేదా ఆలివ్‌ నూనెతో కూడా స్టవ్‌ని శుభ్రం చేయచ్చు. అదేంటి.. అసలే స్టవ్‌పై ఆయిల్‌ పడి జిడ్డుగా మారిందంటే.. మళ్లీ నూనెతో కడగమంటారేంటి..? ఇలా చేస్తే ఇంకా జిడ్డుగా మారుతుంది కదా.. అంటారా? అలా ఏం జరగదు. ఇందుకోసం ముందుగా స్టవ్‌పై వెజిటబుల్‌ లేదా ఆలివ్‌ నూనె కొద్దిగా చల్లాలి. కాసేపయ్యాక మెత్తటి వస్త్రంతో రుద్దాలి. ఇలా చేయడం వల్ల స్టవ్‌పై దుమ్ము, ధూళి చేరి మొండిగా తయారైన మరకలు సులభంగా వదిలిపోతాయి. ఆ తర్వాత డిష్‌వాషర్‌ లేదా క్లీనర్‌తో శుభ్రం చేస్తే స్టవ్‌ మెరిసిపోతుంది. నీటిని బాగా మరిగించి స్టవ్‌ కుక్‌టాప్‌పై పోయాలి. ఇలా పోసిన నీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత కాస్త డిష్‌వాషర్‌ లేదా ఏదైనా సోప్‌ వేసి స్క్రబ్బర్‌తో తోమితే సరి.. స్టవ్‌పై పేరుకుపోయిన జిడ్డు ఇట్టే వదిలిపోతుంది. స్టవ్‌ కూడా తళతళా మెరిసిపోతుంది. పేరుకున్న జిడ్డును బేకింగ్‌ సోడా, నిమ్మకాయ సహాయంతోనూ సులభంగా వదిలించుకోవచ్చు. ఇందుకోసం గుప్పెడు బేకింగ్‌ సోడాను ముందుగా స్టవ్‌పై చల్లాలి. ఆపై నిమ్మచెక్కతో రుద్దాలి. ఇప్పుడు ఓ తడిగుడ్డ సహాయంతో స్టవ్‌ని శుభ్రంగా తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల స్టవ్‌ తళతళలాడుతుంది. ఉప్పు, బేకింగ్‌ సోడా.. ఈ రెండింటినీ చెంచా చొప్పున తీసుకొని బాగా కలపాలి. దీనికి కొద్దికొద్దిగా నీటిని చేర్చుతూ పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీనిలో ఒక చిన్న గుడ్డముక్క ముంచి దాంతో స్టవ్‌ మొత్తాన్నీ రుద్దాలి. మిగిలిన మిశ్రమాన్ని కూడా దీనిపై పూసి.. కాసేపటి తర్వాత శుభ్రం చేస్తే స్టవ్‌కి అంటుకున్న జిడ్డు ఇట్టే తొలగిపోతుంది. ఒవెన్‌ క్లీనర్‌తోనూ స్టవ్‌ను శుభ్రం చేయచ్చు. ఇందుకోసం స్టవ్‌ బర్నర్స్‌, స్టాండ్స్‌ని తొలగించి ఆ ప్రదేశాన్ని న్యూస్‌ పేపర్లతో కవర్‌ చేయాలి. ఇప్పుడు ఒవెన్‌ క్లీనర్‌ని స్ప్రే చేసి కొన్ని గంటల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మెత్తటి వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది.
అక్కడ వాళ్ళకి కనబడినవాళ్ళంతా దీర్ఘకాయులే, రాక్షసులే. కాని కాలేబు, యెహోషువలకి మాత్రం దేవుడు కనిపించాడు. సందేహించేవాళ్ళు సణుగుతారు. "అక్కడికి మనం వెళ్ళలేం" నమ్మకం ఉన్నవాళ్ళయితే "పదండి, వెంటనే బయలుదేరి పోయి దానంతటినీ స్వాధీనం చేసుకుందాం. అది మన శక్తికి మించింది కాదులే" అంటారు. ఉన్నతదేహులు అంటే మనకి అడ్డుగా నిలిచే గడ్డు సమస్యలే. వీళ్ళు ఎక్కడ బడితే అక్కడ విచ్చలవిడిగా తిరుగుతుంటారు. ఈ రాక్షసులు మన కుటుంబాల్లో ఉన్నారు. మన సంఘంలో, మన సమాజంలో ఉన్నారు. మన హృదయంలో ఉన్నారు. వాళ్ళని ఓడించాలి. లేదా ఈ సందేహించే ఇశ్రాయేలు గూఢచారులు కనాను నివాసులు గురించి భయపడినట్టు ఆ ఉన్నత దేహులు మనల్ని తినేస్తారు. విశ్వాస వీరులన్నారు "వాళ్ళు మనకి ఆహారం. వాళ్ళని మింగేద్దాం పదండి" అంటే ఈ ఉన్నతదేహులున్నారు కాబట్టి వాళ్ళని ఓడించడంద్వారా మన బలాన్ని నిరూపించుకుందాం. వాళ్ళు లేకపోయినట్లైతే ఈ అవకాశం మనకుండేది కాదు కదా. ఇకపోతే మనకి జయించే విశ్వాసం గనుక లేకపోతే మనం వెళ్ళే దారిలో రాక్షసులు మనల్ని లొంగదీసుకుని తినేస్తారు. యెహోషువ కాలేబులకున్న విశ్వాసాన్ని మనమూ నేర్చుకుందాం. దేవునివైపుకి చూస్తే మన కష్టాలను ఆయనే తీరుస్తాడు. మన పనిని మనం చేయడానికి వెళ్ళే దారిలోనే ఈ దీర్ఘకాయులు మనకి తారసపడతారు. ఇశ్రాయేలీయులు ముందుకి అడుగువేయ్యబోతున్న సమయంలోనే ఈ దీర్ఘకాయుల బెడద వచ్చి పడింది. చెయ్యవలసిన పని మానుకుని వెనక్కి తిరిగితే ఏ రాక్షసుడూ వాళ్ళ జోలికి రాలేడు. అందరూ అనుకుంటారు. మన జీవితాల్లో దేవుని శక్తి మనల్ని అన్ని సంఘర్షణలకీ, శోధనలకీ అతీతంగా ఉంచుతుందని. కాని నిజమేమిటంటే దేవుని శక్తి మనల్ని సంఘర్షణలకీ, శోధనలకీ ముఖాముఖిగా తీసుకొచ్చి నిలబెడుతుంది. రోమ్ పట్టణానికి మిషనరీగా పౌలు ప్రయాణమై వెళుతుంటే దేవుడు తన శక్తి వలన పౌలుకి తుపానులూ, పెనుగాలులూ, శత్రువులూ ఏమీ ఎదురుపడకుండా సుఖమైన ప్రయాణాన్ని అనుగ్రహించవచ్చుగా? కాని జరిగిందేమిటంటే, ఆ ప్రయాణమంతా పౌలుని పీడించే యూదులూ, భయంకరమైన గాలివానలూ, విషసర్పాలూ,ఇహలోకపు, నరకలోకపు శక్తులన్నీ ఏకమై పౌలుకి అడ్డువచ్చాయి. తప్పించుకోవడం ఎంత కష్టమైపోయిందంటే చివరికి పౌలు తనంతట తానే ఓ చిన్న కొయ్యముక్క సహాయంతో ఈదుతూ ఒడ్డు చేరవలసి వచ్చింది. మరి అంతులేని శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు కదా? అవును, ఉన్నాడు. అందుకనే పౌలు అంటాడు గదా, తనకిక బ్రతుకు క్రీస్తే అని. అలా నిర్ణయించుకున్న క్షణం నుంచి చాలా క్లిష్టమైన పరిస్థితి మొదలైంది. ఆ పరిస్థితి అతడు చనిపోయేదాకా అలానే ఉంది. అయితే క్రీస్తు శక్తి వల్ల పౌలు ప్రతిసారీ ప్రతి శ్రమనుండీ విజయుడై నిలిచాడు. ఈ పరిస్థితిని పౌలు వర్ణించిన తీరు, వాడిన భాష మరపురానిది. "ఎటు బోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము; యేసుయొక్క జీవము మా శరీర మందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము" (2 కొరింథీ 4:8,9,10). "ఇది ఎంత కఠినమైన అంతులేని కరకు శ్రమ" హెబ్రీ భాషలో పౌలు వర్ణించిన ఆ కష్టాలను ఇంగ్లీషులో నుండి తెలుగులో అనువదించడం చాలా కష్టం. ఐదు దృశ్యాలు కనిపిస్తున్నాయిక్కడ. మొదటిది శత్రువులు అన్నివైపుల నుండీ చుట్టుముట్టడం, అయినా పౌలును నలిపెయ్యలేకపోవడం ఎందుకంటే పరలోకపు పోలీసులు ఆ గుంపుల్ని చెదరగొట్టి పౌలు తప్పించుకు వెళ్ళడానికి చాలినంత దారిని ఏర్పాటు చేసేవారు. అంటే శత్రువులు ఆవరించారు గాని మేం నలిగిపోలేదు అని అర్థం. రెండో దృశ్యం ఏమిటంటే దారి పూర్తిగా మూసుకుపోయింది గాని ఎలాగోలా దారి చేసుకుని వెళ్ళాము అన్నది. తరువాత వెయ్యాల్సిన అడుగేమిటో కనిపించేంత మట్టుకు చిన్న కాంతిరేఖ ప్రసరించింది. మూడో దృశ్యం శత్రువు వెన్నంటి తరుముకు రావడం,పౌలును కాపాడేవాడు మాత్రం అతన్ని విడిచిపోకుండా అతని ప్రక్కనే ఉండడం. నాలుగో దృశ్యం హృదయానికి మరీ హత్తుకుపోయేదిగా ఉంది. శత్రువు పౌలుని తరిమి పట్టుకోగలిగాడు. చాచిపెట్టి ఒక దెబ్బ కొట్టి పౌలును పడగొట్టాడు. అయితే అది చావుదెబ్బ కాదు. పౌలు మళ్ళీ పైకి లేవగలిగాడు. కిందపడ్డాడుగాని లొంగిపోలేదు. చివరిగా చావు గురించి మాట్లాడుతున్నాడు. "యేసు యొక్క మరణాను భవము మా శరీరమందు వహిస్తున్నాము" కాని అతడు చనిపోవడం లేదు. ఎందుకంటే "యేసు యొక్క జీవము" అతణ్ణి ఆదుకొంటున్నది. ఆయన పని పూర్తి అయ్యేదాకా ఆ జీవమే అతణ్ణి బ్రతికిస్తున్నది. ఎంతోమంది దేవుని మూలంగా స్వస్థత పొందే అనుభవాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే పోరాటం లేకుండా అదంతా తేలిగ్గా తమకి దక్కాలనుకుంటారు వాళ్ళు. పోరాటం చెలరేగినప్పుడూ, యుద్ధం చాలాకాలం జరుగుతూ ఉన్నప్పుడూ వాళ్ళు నిరుత్సాహపడిపోయి లొంగిపోతుంటారు. తేలిగ్గా దొరికేదేదీ దేవుని దగ్గర లేదు. పరలోకపు కొట్లలో చవకరకం సరుకులేమీ లేవు. దేవుడు తన దగ్గర ఉన్నదంతా త్యాగం చేసి తన విమోచనను మనకోసం సిద్ధం చేసాడు. కష్టకాలాలు విశ్వాసాన్ని నేర్పే పాఠశాలలు, వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దే కార్ఖానాలు. మనం మానవపరమైన శక్తిని అధిగమించి, మన మానవ శరీరాల్లో దైవశక్తిని ధరించుకోవాలంటే కానుపు నొప్పుల్లాగా, ఎంతో కష్టపడాలి. చెమట, కన్నీళ్ళు ప్రవహించాలి. పాత నిబంధనలోని పాత ఉదాహరణ తీసుకుంటే మోషే చూసిన పొద మండుతూ ఉంది గాని కాలిపోవడం లేదు. కష్టాలకు గురవుతున్న దేవుని ప్రియకుమారుల్లారా, మీకు నమ్మిక ఉంచగలిగే శక్తి ఉంటే మీరెన్నటికీ పడిపోరు. స్థిరంగా నిలబడి ఉండండి. దాసోహమనవద్దు. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
కోటబొమ్మాళిలో కొత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలు రెండో రోజు బుధవారం సందడిగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కొత్తమ్మతల్లిని దర్శించుకున్న ఎస్పీ రాధిక, తదితరులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - ప్రశాంతంగా కొత్తమ్మతల్లి ఉత్సవాలు కోటబొమ్మాళి, సెప్టెంబరు 28 : కోటబొమ్మాళిలో కొత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలు రెండో రోజు బుధవారం సందడిగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన పోలీసు కంట్రోల్‌ రూం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించారు. కోటబొమ్మాళికి చెందిన వివిధ సేవా సంఘాలు భక్తులకు మంచినీటి ప్యాకెట్లు, ప్రసాదాలు పంపిణీ చేశాయి. కొత్తపల్లి పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యుత్‌ దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎస్పీ జీఆర్‌ రాధిక.. కొత్తమ్మతల్లిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ మేనేజర్‌ వీ.వీ. సూర్యనారాయణ, ట్రస్టుబోర్డు చైర్మన్‌ బోయిన మాధవి ఆమెకు స్వాగతం పలికారు. పురోహితుడు గణపతిశర్మ పూజలు చేయించి.. అమ్మవారి విశిష్టతను వివరించారు. అనంతరం ఆలయ ఆవరణలో కోలాట ప్రదర్శనను ఆమె తిలకించారు. టెక్కలి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి కణితి కిరణ్‌, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో టెక్కలి సీఐ సూర్యచంద్రమౌళి, ఎస్‌ఐ షేకర్‌ ఖాదర్‌భాషా తదితరులు పాల్గొన్నారు. బలవంతపు వసూళ్లు తగదు కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో ఎన్నడూ లేని విధంగా బలవంతపు వసూళ్లు చేయడం విచారకరమని మాజీ సర్పంచ్‌, కొత్తమ్మతల్లి మాజీ ట్రస్టుబోర్డు చైర్మన్‌ బోయిన గోవిందరాజులు అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘ఉత్సవాలకు ఖర్చుల పేరుతో అధికారుల ద్వారా డబ్బులు వసూలు చేయడం తగదు. ప్రభుత్వ నిధులు, స్వచ్ఛంద విరాళాలతో ఉత్సవాలు చేయాలి. చైర్మన్‌ పేరుతో పదివేల పాసులు ముద్రించి.. వారికి నచ్చినవారికి పంపిణీ చేస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యహరించారు. దీనివల్ల సాధారణ భక్తులు ఇబ్బంది పడ్డారు’ అని తెలిపారు. ఈ వ్యవహారంపై సీఎఫ్‌వో, దేవదాయశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
సినిమా నటుల సంసారాలు ఎక్కువ కాలం నిలబడవు.. సమంత-నాగాచైతన్య నుంచి మొదలుపెడితే ఇటీవల మంచు మనోజ్ తోపాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ వారి ఇగోలు సర్దుకుపోని తత్వాలు సహా ఎన్నో బయట 'ఆకర్షణలు' కూడా వారి బంధాన్ని కలకాలం నిలవనివ్వవు. ఆ సుఖం కోసం.. ఎఫైర్ల కోసం ఇలా సినీ ప్రముఖులు విడాకులు తీసుకుంటారు. అలా సామరస్యంగా విడిపోతే పర్లేదు. కానీ కోర్టులకు ఎక్కితేనే అసలు పంచాయితీ మొదలవుతుంది. టాలీవుడ్ లో 30 ఇయర్స్ అంటూ ఫేమస్ అయిన కమెడియన్ పృథ్వీరాజ్ గురించి అందరికీ తెలిసిందే.. ఆయన తన భార్యను వదిలేసి వేరేవాళ్లతో సహజీవనం చేస్తున్నట్టు బయట టాక్. కన్ఫమ్ గా తెలియదు కానీ భార్యతో విడిపోయాడు. ఆమె భరణం కోసం కోర్టుకు ఎక్కింది. తాజాగా తీర్పు వచ్చింది. ఫృథ్వీ రాజ్ కు అదిరిపోయే షాక్ తగిలింది. నటుడు పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మీకి ప్రతీనెల రూ.8 లక్షలు భరణం చెల్లించాలని విజయవాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీకి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బాలిరెడ్డి ఫృథ్వీరాజ్ తో 1984లో వివాహమైంది. వారికి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. ఫృథ్వీరాజ్ వివాహం అయ్యాక విజయవాడలోని భార్య పుట్టింట్లో ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేవాడు. ఆ ఖర్చులన్నీ భార్య తల్లిదండ్రులే భరించేవారు. డబ్బుల కోసం తరచూ తనను వేధించేవాడని ఫృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మీ కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి ఫృథ్వీరాజ్ తనను గెంటేశాడని.. పుట్టింటికి వచ్చి ఆయనపై ఫిర్యాదు చేశానని శ్రీలక్ష్మీ తెలిపింది. తన భర్త సినిమాలు టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడని.. అతడి నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న కోర్టులో కేసు దాఖలు చేసింది. కేసు పరిశీలించిన కోర్టు తాజాగా ఫృథ్వీరాజ్ కు నెలకు రూ.8లక్షల చొప్పున భార్యకు నెలనెలా భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఈ మొత్తం ఇవ్వాలని ఆదేశించింది. ప్రతీ నెల 10వ తేదీ నాటికి ఆమెకు భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది. సినిమాల్లో ఫృథ్వీ ఎంత సంపాదిస్తున్నాడో తెలియదు కానీ.. ఇప్పుడు నెలకు రూ.8లక్షల భరణం అంటే ఫృథ్వీరాజ్ కు షాకింగ్ కిందే లెక్క. మరి అంత చెల్లిస్తాడా? పైకోర్టుకు వెళతాడా? అన్నది వేచిచూడాలి. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: TollywoodFilmIndustry CelebrityCoupleDivorce ComedianPrithviRaj PrithvitoPayAlimonytoSriLaxmi FilmIndustry
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక.. వీరిద్దరి మధ్య వస్తున్న పుకార్లు ఇప్పటివి కాదు. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ నూతన గృహప్రవేశానికి జరిగినన వేడుకకు రష్మిక హాజరు కావడంతో మరోసారి ఈ జంట గురించి వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీటిపై ఇటు విజయ్ కానీ, అటు రష్మిక గాని స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరి గురించి మరో ఆసక్తికర విషయం తెర మీదకు వచ్చింది. MoreMovies News Sujeeth: అభిమాని నుండి దర్శకుడు వరకు Nidhi: ఆ హీరోతో అవకాశం వస్తే రెమ్యూనరేషన్ కూడా వద్దు Adavi Sesh: మహేష్ అలా అనగానే కన్నీళ్లు వచ్చేసాయి అదేంటంటే వీరిద్దరూ కలిసి ఇప్పుడు మాల్దీవులకు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం వీరిద్దరూ ముంబై విమానాశ్రయంలో కనిపించడమే. రష్మిక ఎయిర్ ఫోర్ట్ కి చేరుకున్న కాసేపటికి విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. దీంతో మళ్లీ పుకార్లకు ఊతమిచ్చినట్లయింది. అసలు విషయం ఏంటంటే రష్మిక హీరోయిన్ గా నటించిన “గుడ్ బై” సినిమా అక్టోబర్ 7వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో రష్మిక అమితాబచ్చన్ కుమార్తె పాత్రలో కనిపించింది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఆమె ముంబై ఎయిర్‌ఫోర్ట్‌లో ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కింది. ఆమె అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా రావడంతో వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళుతున్నారని ప్రచారం మొదలైంది. విజయ్, రష్మిక ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ దేవరకొండ తో కలిసి రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేసింది. ఈ సమయంలో వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. అప్పట్లో చాలాసార్లు ఈ జంట బయట తిరుగుతూ మీడియాకి చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్య అప్పటి నుంచే పుకార్లు మొదలయ్యాయి. కాగా.. దీనిపై ప‌రోక్షంగా ర‌ష్మిక మంద‌న్న‌ స్పందించింది. గుడ్ బై సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ర‌ష్మిక తన ప్రేమ గురించి చెప్పింది. “కుటుంబ స‌భ్యులు, స్నేహితులతో నేను అందుబాటులో ఉండ‌డం లేద‌ని చెబుతున్నారు. నేను సినిమాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల వారితో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయ‌లేక‌పోతున్నా. ఇక ప్రేమించడానికి సమయం ఎలా ఉంటుంది. నా జీవితంలో ప్రేమ లాంటివి ఏమైనా ఉంటే త‌ప్ప‌కుండా తెలియ‌జేస్తాన‌ు” అంటూ చెప్పుకొచ్చింది నేష‌న‌ల్ క్ర‌ష్‌.
మొసళ్లు భయానకంగా ఉంటాయి మరియు ఈ అతి వైరల్ వీడియో దానికి సరైన రుజువు. ఆస్ట్రేలియాలోని డార్విన్, నార్తర్న్ టెరిటరీలో జరిగిన ఒక భయానక సంఘటనలో, ఒక వ్యక్తి పాన్‌తో మొసలిపై పోరాడాడు. అవును, మీరు చదివింది నిజమే. కై హాన్సెన్ అనే వ్యక్తి పాన్‌తో తనను తాను రక్షించుకున్నాడు మరియు మేము తమాషా చేయడం లేదు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను ఎయిర్‌బోర్న్ సొల్యూషన్స్ హెలికాప్టర్ టూర్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. చిన్న క్లిప్‌లో, పబ్ యజమాని కై మొసలిని తరిమివేయడానికి పాన్‌తో తలపై కొట్టడం చూడవచ్చు. Only in Australia… a wild moment as this man fights off a mammoth charging crocodile by banging it over the head with a frying pan 🇦🇺🫣🐊 🎥: Airborne Solutions Helicopter Tours pic.twitter.com/Y9Pu7Vl4rB — John-Carlos Estrada (@Mr_JCE) June 21, 2022 ఆస్ట్రేలియన్ పబ్ యజమాని కోపంతో ఉన్న మొసలితో ఫ్రైయింగ్ పాన్‌తో పోరాడుతూ కెమెరాలో బంధించబడ్డాడు. స్టోరీఫుల్ అందించిన వీడియోలో పబ్ యజమాని కై హాన్సెన్ మొసలితో ముఖాముఖిగా కనిపిస్తున్నాడు. సరీసృపాలు హాన్సెన్ వైపు దూసుకుపోతున్నట్లు కనిపించాయి, ఆ సమయంలో అతను ఒక ఫ్రైయింగ్ పాన్‌ని ఉపయోగించి తలపై రెండుసార్లు కొట్టాడు. రెండవ సమ్మె తర్వాత, మొసలి త్వరగా వెనుదిరిగి, కొన్ని పొదలు వైపుకు వెనుదిరగడం కనిపిస్తుంది. అడిలైడ్ నదిపై ఉన్న ఒక ద్వీపంలో ఉన్న రిమోట్ స్థాపన అయిన గోట్ ఐలాండ్ లాడ్జ్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఎయిర్‌బోర్న్ సొల్యూషన్స్ హెలికాప్టర్ టూర్స్ ఈ చిన్న క్లిప్‌ను క్యాప్షన్‌తో పాటు షేర్ చేసింది: “గోట్ ఐలాండ్ మీ సగటు పబ్ కాదు మరియు కింగ్ కై మీ సగటు పబ్లికేన్ కాదు! అతను తదుపరి ఏమి సేవిస్తాడో మీకు ఎప్పటికీ తెలియదు. షేర్ చేసినప్పటి నుండి, క్లిప్ వైరల్‌గా మారింది. ఇది 2 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది మరియు 7,000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. వ్యాఖ్య విభాగంలో, ఒక వినియోగదారు సరదాగా ఇలా వ్రాశారు, “ఆ గేటర్ చాలా త్వరగా అతని తల తిరిగింది, బహుశా ఇప్పటికీ మోగుతోంది.” మరొకరు, “ఫ్రైపాన్ కాదు, అది మట్టి కుండ.” కొంతమంది వినియోగదారులు ఎండబెట్టడం పాన్ సంఘటనను కూడా విమర్శించారు. “ఈ వ్యక్తికి ఆహారం లభిస్తుందని నేను పందెం వేస్తున్నాను మరియు ఇప్పుడు మానవుడు అతను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు” అని మూడవవాడు చెప్పాడు. ఇంతలో, న్యూస్‌వీక్ ప్రకారం, హాన్సెన్ మరియు అతని మొసలి ఎన్‌కౌంటర్లు బాగా తెలిసినవి. స్థానిక మొసలి జనాభా ఉన్నప్పటికీ అతను చాలా సంవత్సరాల క్రితం మారుమూల ద్వీపానికి వెళ్లాడు. 2018 వరకు, అతను పిప్పా అని పిలిచే ఒక చిన్న కుక్కను కలిగి ఉండేవాడు, అది మొసళ్లను తిరిగి నీటిలోకి భయపెట్టడానికి వాటిని వసూలు చేస్తుంది. అయితే, ఒక రోజు మిస్టర్ హాన్సెన్ కేసీ అని పిలిచే మొసలి కుక్కను పట్టుకుని చంపింది.
Thisara Perera announces retirement 256 అంతర్జాతీయ ఆటలలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన శ్రీలంక తిసారా పెరెరా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిసింది. పెరెరా చివరిసారిగా మార్చిలో విండీస్‌తో జరిగిన టి 20 ఐస్‌లో ఎస్‌ఎల్ తరఫున పాల్గొన్నాడు. వెటరన్ శ్రీలంక ఆల్ రౌండర్ తిసారా పెరెరా ఇకపై దేశానికి ప్రాతినిధ్యం వహించరు, ఎందుకంటే 32 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లు నివేదికలు వెలువడ్డాయి. Thisara Perera announces retirement 2009 లో తిరిగి అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పెరెరా, వెస్టిండీస్‌తో వర్సెస్ ఇటీవల ముగిసిన టి 20 ఐ సిరీస్‌లో దేశం తరఫున పాల్గొన్నాడు, అయితే ఆల్‌రౌండర్ రిటైర్ కావాలని ఎంచుకున్నట్లు నమ్ముతారు. వారి ప్రణాళికలు. నెక్స్ట్-జెన్ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని తాము చూస్తున్నామని సెలెక్టర్లు పెరెరాకు స్పష్టం చేశారని శ్రీలంకలోని పలు వార్తా సంస్థలు నివేదించాయి, దీని ఫలితంగా 32 ఏళ్ల అతను అంతర్జాతీయ నుండి రిటైర్మెంట్ ప్రకటించినట్లు భావిస్తున్నారు క్రికెట్. “శ్రీలంక వన్డే జట్టు నుండి పెరెరాతో సహా పలువురు సీనియర్ క్రికెటర్లను తొలగించాలని ఎస్‌ఎల్‌సి సెలెక్టర్లు ఆలోచిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చిన తరువాత ఆల్ రౌండర్ నిర్ణయం వచ్చింది” అని న్యూస్‌వైర్.ఎల్.కె నివేదించింది. “రాబోయే పరిమిత ఓవర్ల పర్యటనల కోసం సెలెక్టర్లు సీనియర్ ఆటగాళ్ళు దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, సురంగ లక్మల్ మరియు తిసారా పెరెరాను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని ఒక సీనియర్ ఎస్ఎల్సి అధికారి న్యూస్వైర్కు చెప్పారు.” Thisara Perera announces retirement చాలా సులభమైన సీమ్-బౌలింగ్ ఎంపికగా పనిచేసిన హార్డ్-హిట్టింగ్ బ్యాట్స్ మాన్, పెరెరా 2009 లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేశాడు మరియు తన ప్రత్యేకమైన నైపుణ్యం-సమితితో తక్షణ తరంగాలను చేశాడు. వికెట్లు తీయడానికి పెరెరా యొక్క అసాధారణమైన నైపుణ్యం మరియు పొడవైన బంతిని కొట్టగల సామర్థ్యం అతన్ని తక్కువ ఆకృతిలో విలువైన ఆస్తిగా మార్చాయి, మరియు ఆల్ రౌండర్ ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్‌తో సహా పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. 2014 లో ప్రపంచ టి 20 టైటిల్‌ను ఎత్తివేయడానికి భారత్‌ను ఓడించిన శ్రీలంక జట్టులో పెరెరా ఒక భాగం.
అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు గుంటూరు కు బయలు దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లాస‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ప్రారంభం టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! You are here హోం » టాప్ స్టోరీస్ » బాబు పాలనలో వెంటిలేటర్‌పై వైద్యశాఖ బాబు పాలనలో వెంటిలేటర్‌పై వైద్యశాఖ 10 Oct 2022 10:58 AM వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రజిని మార్కాపురం నియోజకవర్గంలో ఆస్పత్రుల ప్రారంభోత్సవం ప్రకాశం జిల్లా: చంద్రబాబు పాలనలో వైద్య, ఆరోగ్యశాఖను వెంటిలేటర్‌పై ఉంచారని ఆ శాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ శాఖకు జీవం నింపుతున్నారని, పేదలకు మేలుచేసే విషయంలో ఎవరైనా ఆయన తర్వాతనేనని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం, కొనకనమిట్ల, పొదిలి ఆస్పత్రుల్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. తొలుత మార్కాపురంలో రూ.80 లక్షలతో నిర్మించిన యూపీహెచ్‌సీని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖకు చంద్రబాబునాయుడు చేసింది శూన్యమని, ఆయన రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కళాశాలను కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఆస్పత్రులు కట్టకుండా, ఉన్న ఆస్పత్రులను పట్టించుకోకుండా ఈ శాఖను నిర్వీర్యం చేశారన్నారు. అమరావతి రాజధాని పేరుతో పాదయాత్ర అంటూ ఓ బూటకపు నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం అత్యంత వేగంగా, సులువుగా, ఉచితంగా అందించేందుకు రూ.16 వేలకోట్లకు పైగా నిధులతో వైద్య వసతులు కల్పిస్తున్నారని చెప్పారు. రూ.1,692 కోట్లతో గ్రామగ్రామాన వైయ‌స్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు నిర్మిస్తున్నారన్నారు. రూ.8 వేలకోట్లకు పైగా నిధులతో 17 మెడికల్‌ కళాశాలలు నిర్మిస్తున్నారని తెలిపారు. 1,126 పీహెచ్‌సీలను కొత్తగా నిర్మించడం, లేదా ఆధునికీకరించడం కోసం రూ.665 కోట్లు ఖర్చుచేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 184 యూహెచ్‌సీల ఆధునికీకరణ, 344 యూహెచ్‌ సీల నిర్మాణం కోసం రూ.392 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో రానున్న ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానంలో ప్రభుత్వ వైద్యులు ఇళ్లకే వచ్చి వైద్యసేవలు అందిస్తారని ఆమె తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి, వైయ‌స్ఆర్‌ సీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కె.పి.నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
ఈ నెల 22న శుక్రవారం విడుదల అవుతున్న నాట్యం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్న ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి “సంధ్యారాజు”. తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలుసు ఆమె ఒక మంచి కూచిపూడి నృత్యకారణి అని, తెలియని వారికి నాట్యం సినిమా ద్వారాపరిచయమవుతున్న నూతన హీరోయిన్. ఈ కూచిపూడి నృత్యకారిణి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు! ఆమె ఒక గొప్పింటి అమ్మాయి, మరో గొప్పింటి కోడలు పిల్ల… సంధ్యారాజు హీరోయిన్ గా పరిచయం అవుతున్న నాట్యం సినిమా టీజర్ ను ఈ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయడం… అలాగే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ ముఖ్య అతిధిగా రావడంతో అసలు ఈ సంధ్యారాజు. ఎవరు? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తే ఉంటుంది… అలాంటి వారి కోసం సంధ్యారాజు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు… ప్రముఖ వ్యాపారవేత్త రామ్ కో గ్రూప్ చైర్మన్ పి.ఆర్.వెంకట్రామరాజాగారి కుమార్తె ఈ సంధ్యారాజు. అలాగే సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకులు బి.రామలింగరాజు గారి చిన్న కోడలే సంధ్యారాజు. (రామలింగరాజు గారి రెండో కుమారుడు రామరాజును సంధ్యారాజు 2007లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక బాబు వున్నాడు.) సంధ్యారాజు కూచిపూడి డాన్సర్ గానే చాలామందికి తెలుసు. ఎందుకంటే ఈ కూచిపూడి ద్వారానే ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కళాప్రపూర్ణ వెంపటి చిన సత్యం గారు సంధ్యారాజుకి కూచిపూడి నృత్యంలో గురువు. సంధ్యారాజు నర్తించిన కృష్ణశబ్దం అనే వీడియో కు యూట్యూబ్ లో ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక కూచిపూడి నర్తకి వీడియోకి ఈ స్థాయిలో వ్యూస్ రావడం దేశంలోనే ప్రప్రథమం. కూచిపూడి డాన్సర్ గానే కాకుండా టాలీవుడ్ లో కాస్ట్యూమ్స్ డిజైనర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన సంధ్యారాజు… రెండు మూడు షార్ట్ ఫిలంస్ లో కూడా నటించారు. ఇప్పుడు తనలోని నటిని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. కొత్త దర్శకుడు రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో రూపొందిన నాట్యం లో సంధ్యారాజు ప్రధానపాత్ర పోషించారు… టైటిల్ కు తగ్గట్టుగానే ఇది శాస్త్రీయ నృత్యం నేపథ్యంలో సాగే సినిమా అయితే ఈ సినిమాలో కేవలం నృత్యం మాత్రమే ఉండదని… అంతకు మించిన బంధాలు, భావోద్వేగాలు ఉంటాయని చెప్పారు. ఒక విద్యార్థినికి, గురువుకి మధ్య ఉన్న అందమైన అనుబంధం…నర్తకి కావాలనే ఆమె తపన ఎదురైన అడ్డంకులు ఈ సినిమాలో చూపించామని సంధ్యారాజు చెప్పారు… శాస్త్రీయ నృత్యం నేపథ్యంలో వచ్చిన సాగర్ సంగమం, స్వర్ణకమలం సినిమాల తర్వాత ‘నాట్యం సినిమా’… ఈ నెల 22వ తేది(శుక్రవారం) నాడు థియేటర్లోకి వచ్చింది…
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రైవేటు పీఏ శివ పై అత్యాచారయత్నం కింద కేసు న‌మోదైంది. హ‌న్మకొండ పోలీస్ స్టేష‌న్‌లో శివ‌, ఆయ‌న స్నేహితుడు, హాస్టల్ నిర్వాహాకురాలిపై ఓ యువ‌తి ఫిర్యాదు చేయ‌డంతో... వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏ వి రంగనాధ్ ముఖ్యాంశాలు ఎం చిరంజీవి - వరంగల్ - November 30, 2022 0 వరంగల్:వరంగల్ సీపీగా ఏవీ రంగనాద్.సిపీ తరుణ్ జోషి ట్రాన్స్ ఫర్ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.సీపీ డా.తరుణ్ జోషి బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో ఐపీఎస్ ఆఫీసర్​ ఏవీ రంగనాథ్ ను నియ మిస్తూ... పోడు భూముల పోరులో…ప్రాణాలొదిలిన అటవీశాఖ అధికారి క్రైమ్ అఫ్జల్ పఠాన్ - భద్రాద్రి - November 22, 2022 0 ఖమ్మం:చండ్రుగొండ మండల ఎఫ్ఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ను గుత్తి కోయలు(ఆదివాసులు) గొడ్డలి,కత్తులతో దాడి చేసారు.దాడిలో గాయాలై రక్తస్రావం కావడంతో చికిత్స కొరకు ఖమ్మం తరలించారు.చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందారు.వివరాలు... Telangana Vani is your news, entertainment website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
మూడు దశాబ్దాల క్రితం దాకా ఆంధ్ర ప్రదేశ్‍ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు హైదరాబాద్‍ నగరంలో డబుల్‍ డెక్కర్‍ బస్సులను పరిమిత మార్గాల్లో నడిపేవారు. దాదాపు పాతికేళ్ల పాటు ఆ బస్సులు నగర ప్రజల జీవనంలో ఒక భాగంగా ఉండేవి. సికింద్రాబాద్‍ రైల్వే స్టేషన్‍ నుండి 5వ నంబరు బస్సు మెహిదీపట్నంకు, 7వ నంబరు బస్సు అఫ్జల్‍ గంజ్‍ కు, 8 నంబరు బస్సు చార్మినార్‍ కు, 10వ నంబరు బస్సు సనత్‍ నగర్‍ కు నడుస్తుండేవి. అదే విధంగా 65వ నంబరు బస్సులు మెహిదీపట్నం నుండి చార్మినార్‍ కు నడిచేవి. మొదటిసారి హైదరాబాదు నగరానికి వచ్చిన వారు కనీసం ఒక్క సారైనా డబుల్‍ డెక్కర్‍ బస్సు ఎక్కాలని ఉబలాట పడుతుండేవారు. ఆ రోజుల్లో గ్రామ ప్రాంతాల నుండి లేదా పట్టణ ప్రాంతాల నుండి వచ్చిన వారు సిటీ బస్సు ఎక్కాలంటే కొంత బెరుకు ఉండేది . ఎందుకంటే ఎక్కువ శాతం మంది సిటీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, కొంత మంది స్థానికులు తెలుగు వారు కూడా నాలుగు దశాబ్దాల క్రితం దాకా ఎక్కువగా ఉర్దూ భాష మాట్లాడే వారు. ఉర్దూ భాష గ్రామీణ ప్రాంతాల వారికి అర్థం కాక పోవటం కూడా కొంత కారణం కావచ్చు. కొంతమంది నిరక్షరాస్యులు ‘డబల్‍ బస్సు’ అనేవారు. అప్పట్లో హైదరాబాదు నగర వాతావరణం ప్రతి ఒక్కరికీ చాలా అనుకూలంగా ఉండేది. సాయంత్రం పూట చల్లటి గాలులు వీచేవి. వేళ్ల మీద లెక్కించ గలిగే బహుళ అంతస్తుల భవనాలు మాత్రమే ఉండేవి. పెద్ద పెద్ద వృక్షాలు ఉండటం, నగర జనాభా తక్కువ ఉండటం, వాహన కాలుష్యం లేక పోవటం వలన నగర జీవనం ఆహ్లాదం కలిగించేది. నగర సందర్శనకు కుటుంబాలతో వచ్చే వారు సందర్శన స్థలాలతో పాటు వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలతో సరదా కోసం డబుల్‍ డెక్కర్‍ బస్సు ఎక్కి పై అంతస్తు లోని ముందు సీట్లలో కూర్చొని ప్రయాణించటానికి ప్రాధాన్యత నిచ్చేవారు. క్రింది అంతస్తులో ఒక కండక్టర్‍, పై అంతస్తులో మరో కండక్టర్‍ ఉండే ఆ బస్సును డ్రైవర్‍ నడిపే విధానం కొత్తగా నగరానికి వచ్చే వారికి వింతగా అనిపించేది. పై అంతస్తులోని కండక్టర్‍ కొట్టే గంట కింది అంతస్తులోని కండక్టర్‍ కు వినిపిస్తుంది. క్రింది అంతస్తులో ని కండక్టర్‍ కొట్టే గంట డ్రైవర్‍ దగ్గర ఉంటుంది. ఆ విధంగాఒకరికొకరికి సమన్వయం ఉండేది. రాత్రి వేళల్లో డబుల్‍ డెక్కర్‍ బస్సు పై అంతస్తులో కూర్చుని ప్రయాణం చేస్తుంటే విద్యుద్దీపాల వెలుగులో నగరం అద్భుతంగా కనిపించేది. ముఖ్యంగా టాంక్‍ బండ్‍ దగ్గరకు బస్సు రాగానే చల్లటి గాలులు , హుస్సేన్‍ సాగర్‍ లోని నీటి అలల చప్పుడుతో మనసు ఉల్లాసంగా ఉండేది. బస్సు ప్రయాణంలో కనిపించే ప్యారడైజ్‍ థియేటర్‍, లిబర్టీ థియేటర్‍, విధానసభ భవనం, రవీంద్ర భారతి, రేడియో స్టేషన్‍, పబ్లిక్‍ గార్డెన్‍, లాల్‍ బహదూర్‍ స్టేడియం, జనరల్‍ పోస్ట్ ఆఫీస్‍, గ్రామర్‍ స్కూల్‍, ఉస్మానియా మెడికల్‍ కాలేజీ, ఉస్మానియా ఆస్పత్రి, స్టేట్‍ లైబ్రరీ, గాంధీభవన్‍, మోజంజాహి మార్కెట్‍ దేనికవే హైలైట్‍. బస్సుల్లో రద్దీ బాగానే ఉండేది. కానీ రోడ్లపై వాహన రద్దీ సాధారణంగానే ఉండేది. సిటీ బస్సులు, కొన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు వాహనాలు మాత్రమే రోడ్లపై కనిపించేవి. ప్రజలు రిక్షాలు, సైకిళ్లు ఎక్కువగా ఉపయోగించేవారు. తర్వాత కాలంలో బజాజ్‍ స్కూటర్లు మెల్లగా రోడ్డెక్కటం ప్రారంభించాయి. మూసీపై నిర్మించిన నయాపూల్‍, పురాణ పూల్‍ లాంటి చిన్న చిన్న వంతెనలు కూడా రద్దీ లేకుండా కనిపించేవి. రంజాన్‍, బక్రీద్‍, దీపావళి, బోనాలు లాంటి పండుగల సమయంలో నగరం కోలాహలంగా ఉండేది. మదీనా చౌరస్తాలో రోడ్డుకిరువైపులా జరిపే చిన్న చిన్న వ్యాపారాలు కనుల కింపుగా ఉండేవి. డబుల్‍ డెక్కర్‍ పై అంతస్తులోని కిటికీ గ్లాసు తెరచి క్రిందకు చూస్తుంటే చివరి స్టేజీ దాకా ఏదో మైకం వచ్చినట్లు తన్మయత్వంలో మునిగి పోయే రోజులవి. డబుల్‍ డెక్కర్‍ బస్సులను నడుపటానికి బాగా అనుభవమున్న డ్రైవర్లను మాత్రమే నియమించే వారు. రెండు అంతస్తుల్లో అరవై మంది పైగా ప్రయాణీకులు కూర్చునే వీలుండేది. కదిలే బస్సులోకి ఎక్కడానికి యువతకు కొంత సులువుగా ఉండేది. క్రింది అంతస్తులో నిలబడి ప్రయాణం చేయటానికి కూడా తగిన స్థలం ఉండేది. పై అంతస్తులో బస్సు రక్షణ దృష్ట్యా సాధ్యమైనంత వరకు నిలబడనిచ్చే వారు కాదు. రోడ్లపై వాహన రద్దీ తక్కువగా ఉండేది కాబట్టి డబుల్‍ డెక్కర్‍ బస్సులు నడపటానికి సులువుగా ఉండేదని చెబుతారు. కాకపోతే వాటి వేగం మామూలు బస్సుల కంటే తక్కువ. వాటి నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే అని అంటారు. వాటి ఉత్పత్తి వ్యయం, ఎక్కువ నిర్వహణ ఖర్చు, తక్కువ వేగం, రక్షణ పరంగా కొన్ని ఇబ్బందులు మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని డబుల్‍ డెక్కర్‍ బస్సు ప్రయాణాన్ని హాయిగా ఆస్వాదించే జన జీవన స్రవంతి నుండి దాదాపు మూడు దశాబ్దాల క్రితం తొలగించటం జరిగింది. మధ్యలో కొన్నిసార్లు డబుల్‍ డెక్కర్‍ బస్సులను తిరిగి నగర రోడ్లపై ప్రవేశ పెట్టాలనే డిమాండ్‍, ఆలోచన అమల్లోకి రాలేదు. అదే విధంగా ట్రెయిలర్‍ బస్సులను కూడా హైదరాబాదు నగరంలో పరిమిత మార్గాల్లో నడిపించే వారు. అందులో కూడా ఇద్దరు కండక్టర్లు ఉండేవారు. ఎప్పటికప్పుడు విపరీతంగా పెరుగుతున్న ప్రైవేట్‍ వాహనాల సంఖ్య, నగర జనాభా దృష్ట్యా చాలా కాలం క్రితమే వాటిని కూడా నగర రోడ్లపై నుండి తొలగించటం జరిగింది. పాత ఒక వింత కొత్త ఒక రోత అన్నట్టు నేడు నగరంలో రవాణా సంస్థ వాహన ప్రయాణమంటే భయమేస్తుంది. విపరీతమైన రద్దీ, కాలుష్యం, వాతావరణంలో ఉష్ణోగ్రత ప్రభావము కొన్ని కారణాలు. మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్‍ పరిసరాల్లోకి చేరామంటే చల్లటి గాలులు వీచేవి. ఇప్పటికీ వివిధ సంస్కృతుల మేళవింపు హమారా హైదరాబాద్‍. కానీ ఇప్పుడు ఏదో తేడా గోచరిస్తుంది. ఏది ఏమైనా అప్పటి పాత తరం వారికి డబుల్‍ డెక్కర్‍ బస్సు ప్రయాణం మరపురాని మధురమైన జ్ఞాపకాల్ని మిగిల్చింది.
ఫిబ్రవరి 2021 లో, క్రొత్త పోస్ట్ బోరా బోరా తప్పించుకొనుట ఫేస్బుక్ పేజీ ప్రత్యేక బహుమతిని ప్రకటించింది. ఇది '5 మందికి లే మెరిడియన్ బోరా బోరా వద్ద 14 రాత్రులు' అని వాగ్దానం చేసింది. ఈ బోరా బోరా తప్పించుకొనే ఫేస్బుక్ ఆఫర్ చట్టబద్ధమైనది కాదు. ఫిషింగ్, గుర్తింపు దొంగతనం మరియు ఇతర సంభావ్య పరిణామాలకు ఇది దూరంగా ఉండాలి. ఈ నకిలీ బహుమతులకు వ్యక్తిగత సమాచారం సమర్పించవద్దని మేము గట్టిగా సూచిస్తున్నాము. నిజమైన లే మెరిడియన్ బోరా బోరాకు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు సూచనలు లేవు. ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది. జ ఫేస్బుక్ పోస్ట్ “WIN” అనే పదంతో ఇష్టపడటం, భాగస్వామ్యం చేయడం మరియు వ్యాఖ్యానించమని వినియోగదారులను కోరింది. ఈ మార్చి - మేము 5 మందికి లే మెరిడియన్ బోరా బోరా వద్ద 14 రాత్రులు ఇస్తున్నాము. విమానాలు, వసతి మరియు బదిలీలు ఉన్నాయి. సెలవును ఉపయోగించడానికి మీకు 2 సంవత్సరాలు ఉంటుంది! పాల్గొనేందుకు: 1⃣ ఇష్టం 2⃣ షేర్ 3⃣ వ్యాఖ్య: “విన్” మార్చి 7 రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. ఫేస్బుక్ వినియోగదారులు 'విన్' అనే పదంతో వ్యాఖ్యానించిన తరువాత, స్కామర్లు ప్రతి వ్యక్తికి వారు గెలిచినట్లు సమాధానం ఇచ్చారు. 'మీరు నా ప్రొఫైల్ను సందర్శించండి.' ఉదాహరణకు, ఈ వ్యక్తి “WIN” తో స్పందించారు. అప్పుడు, ఎ వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతా అది వానీ నిజి నుండి 'బోరా బోరా తప్పించుకొనుట' గా పేరు మార్చబడింది: పైన: ఈ ప్రతిస్పందన వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతా నుండి. ఫేస్బుక్ పేజీ లాగా కనిపించడానికి మారువేషంలో ఉండటానికి దీనిని వానీ నిజి నుండి 'బోరా బోరా తప్పించుకొనుట' గా మార్చారు. ఫేస్బుక్ వినియోగదారు 'బోరా బోరా తప్పించుకొనుట' ప్రొఫైల్ను సందర్శించడానికి క్లిక్ చేస్తే, వారు దీనిని చూశారు: సాధారణ నియమం ప్రకారం, ఎమోజీలతో “REAL ACCOUNT” అని టైప్ చేయాల్సిన అవసరం ఉందని భావించే ఏదైనా ఫేస్బుక్ బహుమతి బహుశా చట్టవిరుద్ధం. చివరికి, నకిలీ బహుమతిని నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్న ఫేస్బుక్ వినియోగదారులు వెబ్ పేజీని సందర్శించాలని కోరారు. వెబ్‌సైట్‌లు ప్రమాదకరమైనవిగా కనబడుతున్నందున వాటికి లింక్ చేయకూడదని మేము ఎంచుకున్నాము. ఒకటి ఇలా ఉంది: 2021 లో స్కామ్ బహుమతి 2001 నుండి ఇంటర్నెట్ లాగా ఉంది. పేజీ దిగువన, ప్రవేశకులు తదుపరి దశగా ఉద్దేశించిన స్ట్రీమింగ్ మూవీ సేవ కోసం సైన్ అప్ చేయమని కోరారు. 'తప్పించుకొనుట' పోస్ట్లు స్కామర్లకు ఉద్దేశించిన స్ట్రీమింగ్ మూవీ వెబ్‌సైట్లలో సైన్అప్‌ల కోసం అనుబంధ మార్కెటింగ్ కోసం కమీషన్ పొందటానికి ఒక మార్గంగా కనిపించాయి. బోరా బోరా తప్పించుకొనుటకు హామీ ఇచ్చిన అనేక ఫేస్బుక్ ప్రొఫైల్స్ వేర్వేరు స్ట్రీమింగ్ సేవలను ప్రచారం చేశాయి. మొత్తం రూస్ అనుబంధ డబ్బు సంపాదించే ప్రయత్నంగా కనిపించింది. స్ట్రీమింగ్ మూవీ వెబ్‌సైట్ కోసం ఎక్కువ మంది సైన్ అప్ చేసినవారు, స్కామర్‌లకు మరింత రిఫెరల్ కమిషన్ వచ్చింది. అయినప్పటికీ, ఫిషింగ్, గుర్తింపు దొంగతనం మరియు ఇతర ప్రమాదకరమైన ఉద్దేశ్యాలు కూడా ఉన్నాయని గమనించాలి. ఈ పథకం దీనికి సారూప్యతను కలిగి ఉందిమునుపటి రిపోర్టింగ్కొసావో మరియు అనుమానాస్పద ఫేస్బుక్ కార్యాచరణ గురించి. అయితే, ఈ బోరా బోరా తప్పించుకునే కుంభకోణం అదే దేశం నుండి వస్తోందా అనేది అస్పష్టంగా ఉంది. మొత్తానికి, బోరా బోరా తప్పించుకొనుటను ప్రకటించే అనేక ఫేస్‌బుక్ పేజీలు మరియు ప్రొఫైల్‌లు చట్టబద్ధమైనవి కావు. చిట్కాగా, ఎల్లప్పుడూ చూడండి “ధృవీకరించబడిన” చెక్‌మార్క్ ఫేస్బుక్ పేజీ లేదా బహుమతి నడుపుతున్న ప్రొఫైల్ పక్కన.
“The sole purpose of the Constitution is to unite people of the country”, said Indresh Kumar Ji, national executive member of the Rashtriya Swayamsevak Sangh. On Nov 26, Samajika Samarasatha Vedika, Muslim Rashtriya Manch, and SC/ST Rights Forum organized an event commemorating the National Constitution Day at the Zakir Hussain Auditorium of Hyderabad Central University. […] Bharat has to be strong for Vishwa Kalyaan: Sarsanghchalak Mohan Bhagwat Ji Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh (RSS) Dr. Mohan Bhagwat said that India will have to become powerful for the welfare of the world. Till now the superpowers have only run their stick on on the world. These superpowers have been running their own system for their own benefit. Once upon a time, Britain used to […] కేరళ : మదర్సాలలో మైన‌ర్ బాల‌బాలిక‌లపై లైంగిక వేధింపులు… పెరుగుతున్న‌ పోక్సో కేసులు గత కొన్ని రోజులుగా కేర‌ళ రాష్ట్రం నలుమూలల నుండి అనేక పోక్సో (లైంగిక నేరాల నుండి బాలల రక్షణ) చట్టం కేసులు నమోదయ్యాయి. ఎడక్కాడ్‌లో మైన‌ర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మదర్సా మతాధికారిని కోజికోడ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కన్నూర్‌కు చెందిన షంషీర్ రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని షంషీర్ బాధితురాలిని బెదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ మైనర్ తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వ‌డంతో నిందితున్ని అరెస్టు చేశారు. మరికొంత మంది […] VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌ ప్రపంచానికి మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్ ప్లాంట్ సైన్స్ అందించిన శాస్త్రవేత్తగా జగదీష్ చంద్ర బోస్ పేరుగడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అంతర్జాతీయ పురస్కరాలను బోస్ అందుకున్నారు. అంతర్జాతీయ పరిశోధనా రంగంలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేశారు. అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన భారతీయ పరిశోధక శాస్త్రవేత్తగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. The post VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌ appeared first on VSK Telangana. విజ్ఞానశాస్త్రానికీ, విశ్వాసానికీ దూరమెంత? నవంబర్‌ 30 ‌- జగదీశ్‌ ‌చంద్రబోస్‌ ‌జయంతి ‘రాత్రివేళ మొక్కలని బాధ పెట్టకూడదు. అవి నిద్రపోతాయి.’ ఎందుకో మరి, ఒకరాత్రి పూట ఆ పిల్లవాడు పువ్వు తెంపడానికి ఒక మొక్కవైపు చేయి చాపినప్పుడు అతడి తల్లి అలా మందలించింది. ఆ బాలుడే జగదీశ్‌ ‌చంద్ర బోస్‌ (‌జేసీ బోస్‌), ‌మందలించిన ఆ మహిళ బామాసుందరీ బోస్‌. అతని కన్నతల్లి. ఇదేమాట ఎన్నో తరాలలో ఎందరో తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు ఎందరో పిల్లలకు చెప్పారు కూడా. కొందరు పిల్లలు […] ఆధునిక మహర్షి జగదీశ్‌ చంద్రబోస్ నవంబర్‌ 30 జగదీష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా బ్రిటీష్‌ ఇండియా బెంగాల్‌ ప్రావిన్స్‌లోని మున్షీగంజ్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) లో 1858 నవంబరు 30వ తేదీన జగదీశ్‌ చంద్రబోస్‌ జన్మించాడు. అతని తండ్రి భగవాన్‌ చంద్రబోస్‌ బ్రహ్మసమాజీ. ఇతను డిప్యూటి మెజిస్ట్రేట్‌, సహాయ కమిషనరుగా ఫరీద్‌పూర్‌, బర్దమాన్‌ వంటి పలుచోట్ల పనిచేశారు. జగదీశ్‌ చంద్రబోస్‌ ప్రాథమిక విద్యభ్యాసం బంగలా భాషలో, స్వదేశీ స్కూల్లో ప్రారంభమైంది. ఆ రోజుల్లో ధనవంతులకు ఆంగ్ల విద్య మీద మోజు ఉన్నా జగదీశ్‌ […] ఢిల్లీలో ఇమామ్‌లకు వేతనాలు… రాజ్యాంగ ఉల్లంఘనే – కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్‌ ఢిల్లీలోని మసీదులలో ఇమామ్‌లు, ముస్లిం మతపెద్దలకు వేతనాన్ని అనుమతిస్తూ 1993 సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పన్ను చెల్లింపుదారుల డబ్బును ఏదైనా ప్రత్యేక మతానికి అనుకూలంగా ఉపయోగించరాదని పేర్కొన్న రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ ఉదయ్ మహుర్కర్ అన్నారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ పిటిషన్ ఆధారంగా, 1993లో సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు నిర్వహించే మసీదుల్లోని ఇమామ్‌లకు వేతనం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మసీదుల ఇమామ్‌లకు […] చైనాలో ప్ర‌జ‌ల ఆగ్ర‌హం… COVID లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు ప్ర‌మాదంలోనూ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌ని వైనం ప‌త్రికా స్వేచ్చకు భంగం చైనా పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కోవిడ్ లాక్‌డౌన్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చెలరేగాయి. చైనా దేశవ్యాప్తంగా అంటువ్యాధులు రికార్డును స్థాయిలో న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఆగ‌స్టు నుంచి లాక్‌డౌన్ విధించారు. అయితే ఇటీవ‌ల ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించడం ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి కార‌ణమ‌యింది. ఒక‌వైపు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు, మ‌రో వైపు అగ్నిప్ర‌మాదంలో ప్ర‌జ‌లు చిక్కుకుపోయారు. దీంతో లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని ఆందోళ‌న చేశారు. నవంబర్ 25 శుక్రవారం రాత్రి […] మార్గదర్శి బాలాసాహెబ్‌ దేవరస్‌ 28 నవంబర్ (మార్గశిర‌ శుక్ల పంచమి, 1915) – బాలాసాహెబ్‌ దేవరస్ జ‌యంతి రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి మూడవ సర్‌సంఘచాలక్‌గా నేతృత్వం వహించిన బాలాసాహెబ్‌ దేవరస్‌ది విశిష్ఠ వ్యక్తిత్వం. బాలాసాహెబ్‌ అసలు పేరు మధుకర్‌ దత్తాత్రేయ దేవరస్‌. మధుకర్‌, అతని తమ్ముడు భావురావు దేవరస్‌ ఇద్దరూ 1929లో తమ 12వ యేటనే బాల స్వయంసేవకులుగా ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో చేరారు. ఇద్దరిలో చిన్నప్పటి నుండే సహజంగా నాయకత్వ లక్షణాలుండేవి. మధుకర్‌ నిర్వహించే ఆర్‌.ఎస్‌.ఎస్‌. గణకు ఎప్పుడూ ఎక్కువ సంఖ్యలో బాల […] ‘‌సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కులను హరించడం కాదు!’ రాజ్యాంగ దినోత్సవం (నవంబర్‌ 26) ‌సందర్భంగా జస్టిస్‌ ‌నరసింహారెడ్డితో జాగృతి ముఖాముఖీలోని కొన్ని అంశాలు: రెండ‌వ భాగం ప్ర‌శ్న‌ : సెక్యులరిజం అనే మాటను లేక భావనను రాజ్యాంగంలో చేర్చడానికి మన రాజ్యాంగ నిర్మాతలు సందేహించారు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దానిని రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. తరువాత పరిణామాలు ఏమిటి? ఇపుడు సెక్యులరిజం పేరుతో, కొత్త భాష్యాలతో దేశాన్ని వర్గాలుగా చీల్చే ప్రయత్నం, ఒక విషాదకర దృశ్యం కనిపిస్తోంది. దీన్ని ఎలా చూస్తారు? జ‌వాబు : సెక్యులరిజమనేది […]
అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగిందో లేదో విజయావకాశాలపై ఏ పార్టీకి ఏ మేరకు అవకాశాలున్నాయనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏ మాత్రం రాజకీయ పరిఙ్ఞానం వున్న నలుగురు కలిసినా యుపీలో ఎవరు గెలుస్తారు? పంజాబ్‌లో పరిస్థితి ఏంటి ? మిగిలిన మూడు చిన్న రాష్ట్రాలలో పరిస్థితి ఎవరికి అనుకూలంగా వుంది ? ఇలాంటి చర్చలు కామనైపోయాయి. రాజకీయ పార్టీల్లో కొన్ని కుటుంబ పార్టీలైతే.. కొన్ని నాయకుల బేస్డ్‌గా నడిచేవి వున్నాయి మన దేశంలో. కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా దాని ప్రత్యర్థులు కామెంట్ చేస్తూ వుంటారు. భారతీయ జనతా పార్టీ తొలినాళ్ళలో వాజ్‌పేయి, అద్వానీల పార్టీగా పిలవబడేది. 2004లో అధికారం కోల్పోయాక బీజేపీ నాయకత్వంలో మెల్లిగా మార్పొచ్చింది. 2010 తర్వాత బీజేపీకి నరేంద్ర మోదీ చరిష్మా జత కలిసింది. 2014 తర్వాత మోదీకి జోడుగా వ్యూహకర్త అమిత్ ‌షా కలిశారు. ఆయన అయిదేళ్ళ పాటు బీజేపీకి నాయకత్వం వహించిన తర్వాత వీరిద్దరికి జేపీ నడ్డా కలిశారు. ప్రస్తుతం ఈ ముగ్గురి కనుసన్నల్లో బీజేపీ అయిదు రాష్ట్రాల ఎన్నికలకు సంసిద్దమవుతోంది.రాజకీయ పార్టీలు అన్న తర్వాత రకరకాల సంస్థాగత ఏర్పాట్లు ఉంటాయి. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల దాకా దేనికది ప్రత్యేక విధానాలను పార్టీలు కలిగి వున్నాయి. కొన్ని అధినేతలు, అధినేత్రులపై ఆధారపడి పని చేస్తుంటే.. మరికొన్ని సిద్దాంత పరంగా నిర్దిష్టమైన మార్గదర్శకాలతో పని చేస్తూ వుంటాయి. ఈకోవలోకి కమ్యూనిస్టు పార్టీలు వస్తాయి. దాదాపు ఇదే విధానంలో బీజేపీ వున్నప్పటికీ.. ఈ పార్టీకి ఆర్ఎస్ఎస్ వంటి బలమైన సిద్దాంత పునాదితోపాటు.. మోదీ, అమిత్ షా వంటి తిరుగులేని చరిష్మా కలిగిన నేతలున్నారు. సంస్థాగతంగా పటిష్టమైన నిర్మాణం, ఎవరి స్థాయిలో వారు పూర్తి డెడికేషన్‌తో పనిచేసే యంత్రాంగం, నిరంతరం ఏదో కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యేలా ప్రణాళికలతో పనిచేయడం, సూక్షస్థాయి ప్రణాళికలు, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అండదండలు… మొత్తం మీద బీజేపీ ఓ పటిష్టమైన సంస్థలా ఎక్కడా ఎలాంటి పొరపాట్లను తావివ్వకుండా ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అవుతూ వస్తోంది. అమిత్‌ షా అధ్యక్షుడిగా పనిచేసిన కాలం అంటే 2014 జులై 9 నుంచి 2020 జనవరి 20 వరకు అయిదేళ్ళ కాలంలో బీజేపీని సంస్థాగతంలో మరో లెవెల్‌కి తీసుకువెళ్ళారు అంటే అతిశయోక్తి కాదు.18 కోట్లకు పైగా మెంబర్‌షిప్‌తో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది. ఆధునిక సాంకేతికను జోడించి, సోషల్‌ మీడియాను సంపూర్ణంగా వాడుకుంటూ బీజేపీ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి పనుల నుంచి… తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడం దాకా ఒక క్రమపద్ధతిలో బీజేపీ సమాచారాన్ని విరివిగా వ్యాప్తి చేస్తుంది. 18 కోట్ల మంది సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, చిరునామాలు, ఫోన్‌ నెంబర్లతో బీజేపీ దగ్గర డేటాబేస్‌ ఉంది. వృత్తులు, పార్టీ సభ్యుల ఇంట్రెస్టులను సేకరించి, వాటి ఆధారంగా సభ్యులను వర్గీకరించి, ఆ డేటాను రెడీ చేసింది బీజేపీ. వీరందరినీ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ చేయడంతోపాటు.. వారి అభిరుచులు, వారి శక్తి సామర్థ్యాల ఆధారంగా వారికి బాధ్యతలను అప్పగించింది బీజేపీ నాయకత్వం. పోలింగ్ బూత్‌ స్థాయిలో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పార్టీ మెంబర్లకు, నాయకులకు గైడ్‌లైన్స్ ఇస్తూ వుంటుంది బీజేపీ నాయకత్వం. మండల స్థాయిలో వీరికి క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు వీరు వివరిస్తూ వుంటారు. కేంద్రం పథకాలను, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను కార్యకర్తలకు వివరిస్తారు. వారు వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దాంతో పాటు గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులను పై స్థాయికి చేరవేస్తారు. ఇందుకు వాట్సప్ గ్రూపులను బీజేపీ బృందాలు విరివిగా వాడుకుంటాయి. దాంతో వ్యూహాల్లో ఎప్పటికప్పుడు మార్చుకునేందుకు బీజేపీ వర్గాలకు వీలు కలుగుతుంది. బీజేపీ జాతీయ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, రాష్ట్రాల యూనిట్ల పార్టీ అధ్యక్షులు… ఇలా ప్రతి ఒక్కరికి వారు పోషించాల్సిన నిర్దిష్ట పాత్ర ఉంటుంది. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను బీజేపీ అభివృద్ధి చేసింది.దాదాపు 8 వేల మంది పూర్తి సమయ కార్యకర్తలు బీజేపీకి వున్నట్లు సమాచారం. వీరంతా తమ వ్యక్తిగత సమయాన్ని పూర్తిగా పార్టీ కోసం, పార్టీ సిద్దాంత విస్తరణ కోసం, పార్టీ పనులను నిర్వహించేందుకుగాను వెచ్చిస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున వీరు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు.. పార్టీ విస్తరణకు పాటుపడతారు. పైనుంచి వచ్చే ఆదేశాలను సమర్థమంతంగా కిందికి తీసుకెళతారు. ప్రస్తుతం జరగబోతున్న యుపీ అసెంబ్లీ ఎన్నికలను పురష్కరించుకొని… ఆ రాష్ట్రంలో 800 విస్తారక్‌లను మోహరించింది. ఉత్తరాఖండ్‌కు 120 మందిని, గోవా, పంజాబ్‌లకు వందేసి మంది విస్తారక్‌లను పంపింది. ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణాన్ని చూసి ఈ విస్తారక్‌ల విధానాన్ని అందిపుచ్చుకుంది బీజేపీ.గతంలో బీజేపీకి పోలింగ్ బూత్ స్థాయికి ఒకరిని ఇంఛార్జీగా నియమించేది. వారి ద్వారా ప్రతీ ఓటరును కలిసేందుకు ప్రయత్నించేది. కానీ ప్రస్తుతం పరిధిని ఇంకాస్త లోతుకు విస్తరించింది బీజేపీ నాయకత్వం. పోలింగ్ బూతుల వారిగా ఓటర్ల జాబితాను తీసుకుని, అందులో ప్రతీ పేజీకి ఒకరు ఇంచార్జీగా వ్యవహరించేలా కార్యచరణను అమలు చేస్తోంది బీజేపీ. వీరిని ఉత్తరాదిన పన్నా ప్రముఖ్‌గా పిలుస్తోంది. పన్నా అంటే పేజీ అని అర్థం కాబట్టి వారిని మనం పేజీ లేదా పుట బాధ్యుడు అనొచ్చన్నమాట. దేశంలోని 10 లక్షల పైచిలుకు పోలింగ్‌ బూత్‌లలో ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఒక ఇంచార్జిని నియమించే కార్యాన్ని బీజేపీ చేపట్టింది. ఓటరు జాబితాలోని ఒక్కో పేజీలో 30 మంది వరకు ఓటర్లు ఉంటారు. పన్నా పముఖ్‌ ఈ 30 ఓటర్లను లేదా తన పరిధిలోని ఐదారు కుటుంబాలను కలిసి బీజేపీకి ఓట్లు అభ్యర్థిస్తారు. తమ ప్రభుత్వాలు చేసిన పనులను వివరిస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఐదుగురు చొప్పున పన్నా సమితి లను వేయాలని బీజేపీ నిర్ణయించింది.కరోనా వంటి కఠిన సమయంలో మోదీ ప్రభుత్వం యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలచిందంటూ బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. ఇందుకు అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని, పలు దేశాలు వ్యాక్సిన్ పంపిణీ చేసి పెద్దన్న పాత్ర పోషించిన విధానాన్ని బీజేపీ వర్గాలు ప్రముఖంగా చెబుతున్నాయి. వాటితోపాటు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, నోట్ల రద్దు ప్రయోజనాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, అయోధ్య రామ మందిర నిర్మాణం, కశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలను ప్రజల్లోకి ఈ పుట ప్రముఖులు విస్తృతంగా తీసుకువెళ్ళనున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే… 2021లోనే బీజేపీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు వీలుగా కరోనా వంటి కఠిన మైన కాలాన్ని కూడా బీజేపీ వృధా చేయలేదు. ఆజాదీగా అమృత్ మహోత్సవ్ పేరిట స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న తరుణాన్ని వినియోగించుకుని ప్రజలతో మమేకమయ్యేలా ప్లాన్ చేసింది బీజేపీ. దాంతోపాటు పబ్లిక్ లైఫ్‌లో అంటే ముఖ్యమంత్రిగాను, ప్రధాన మంత్రిగాను నరేంద్ర మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని హైలైట్ చేస్తూ.. సేవా హి సంఘటన్‌ ప్రచారాన్ని చేపట్టింది. వీటికి తోడు ఇటీవలనే జన ఆశీర్వాద్ యాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.సాధారణంగా ఎన్నికలు వచ్చినపుడే రాజకీయ పార్టీల్లో హడావుడి కనిపిస్తుంది. కానీ బీజేపీ అలా కాదు. సోషల్‌ మీడియాలో సిద్ధాంత వ్యాప్తి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాధించిన విజయాలకు విస్తృత ప్రచారం కల్పించడం, కార్యకర్తలకు శిక్షణ… వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. నిబద్ధత, అంకితభావం కలిగిన కార్యకర్తలు బీజేపీ బలం. సూక్ష్మస్థాయిలో ప్లానింగ్ చేయడమే కాదు వాటి అమలు కూడా పక్కాగా ఉంటుంది. ఈ లక్షణాలు వీరికి ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీ నేర్చుకందని చెప్పాలి. తాము పనిచేస్తున్న సంస్థ (పార్టీ) కోసం తమ సర్వస్వాన్ని త్యజించి, భవబంధాలను తెంచుకొని పూర్తిస్థాయిలో దేశమంతా కలియ తిరిగే నాయకులు, ప్రచారక్‌లు బీజేపీలో ఎందరో ఉన్నారు. ఈ రకమైన నిర్మాణంతో బీజేపీ… భారత రాజకీయ యవనికపై అత్యంత బలమైన పునాదులు కలిగిన పార్టీగా ఎదిగింది. వరుసగా రెండుమార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది. మూడోసారి 2023లో పగ్గాలు చేపట్టేలా పక్కా ప్రణాళికతో, వ్యూహాలతో బీజేపీ అధినాయకత్వం రెడీ అవుతోందనే చెప్పుకోవాలి. అయితే రాజకీయ విశ్లేషకులు.. 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే బీజేపీ వ్యూహాల్లో మార్పులు, చేర్పులు జరిగే సంకేతాలున్నాయి. ఎందుకంటే యుపీతోపాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ వంటి నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో వుంది. యుపీలో ఏకంగా 403 అసెంబ్లీ సీట్లు.. 80 లోక్‌సభ సీట్లు వున్నాయి. దీంతో ఈ సెమీఫైనల్ వంటి పాంచ్ పటాకాలో విజయం సాధించేందుకు బీజేపీ సర్వ శక్తులు ఒడ్డనున్నది. అందుకు తమ పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని సమర్థవంతంగా వాడుకోనున్నది.
ట్విటర్‌పై తనకున్న అమితమైన ఇష్టం కారణంగా.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ $44 బిలియన్‌కి ట్విటర్‌ని కొంటానని ఏప్రిల్‌లో ప్రకటించాడు. యితే.. డీల్ కుదరడానికి ముందు తనకు నకిలీ డేటా తప్పకుండా అందించాల్సిందేనని మస్క్ ఒక కండీషన్ పెట్టాడు. నిర్దిష్ట సమయంలో తనకు ఫేక్ డేటా సమాచారాన్ని ఇవ్వకపోవడంతో.. జూన్ నెలలో తాను డీల్ రద్దు చేస్తున్నానని మస్క్ బాంబ్ పేల్చాడు. ఈ వ్యవహారంలో ట్విటర్ సంస్థ మస్క్‌కి వ్యతిరేకంగా కోర్టుకెక్కింది. డీల్ ప్రకారం.. 44 బిలియన్ డాలర్స్‌కి ట్విటర్‌ని కొనాల్సిందేనని పట్టుబడింది. ఆ సమయంలో ట్విటర్‌కి, మస్క్‌కి మధ్య పెను యుద్ధమే నడిచింది. ఒకరిపై మరొకరు ట్రోల్స్, విమర్శలు బాగానే చేసుకున్నారు. చివరికి మస్క్ వెనకడుగు వేసి.. కోర్టు ఇచ్చిన గడువు (అక్టోబర్ 28)కి ముందే ట్విటర్‌ని $44 బిలియన్‌కి స్వాధీనం చేసుకున్నాడు. ఆ వెంటనే మస్క్.. ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను, లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ్ గద్దెను తొలగించేశాడు. మస్క్ రంగంలోకి దిగాక.. 75% ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు వార్తలొచ్చాయి కానీ, అలాంటి ఆలోచనలు లేవని మస్క్ క్లారిటీ ఇచ్చాడు. షేధానికి గురైన ఖాతాల్ని.. సమీక్ష నిర్వహించిన తర్వాత తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మస్క్ సన్నాహాలు చేస్తున్నాడు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికీ మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ఎంపీ శశిథరూర్‌, జార్ఖండ్‌ మాజీ ఎమ్మెల్యే కెఎన్‌ త్రిపాఠి నామినేషన్ల దాఖలు చేశారు. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం జరిగింది. సీనియర్‌ నేతలతో కలిసి మల్లికర్జున ఖర్గే నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ ఎన్నికల కమిషన్‌ చైర్మెన్‌ మధుసూదన్‌ మిస్త్రీకి 14 సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు భూపిందర్‌ హుడా, దిగ్విజరు సింగ్‌, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, రాజ్యసభ సభ్యుడు ప్రమోద్‌ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ తన పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే తన ప్రత్యర్థి శశిథరూర్‌ గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. జీ 23 నేతల మద్దతు ఖర్గేకే దక్కింది. ఖర్గే నామినేషన్‌ పత్రాలపై ఎకె అంటోనీ, అశోక్‌ గెహ్లాట్‌, అంబికా సోనీ, అభిషేక్‌ సింఘ్వీ, అజరు మాకెన్‌, దిగ్విజరు సింగ్‌, తారిక్‌ అన్వర్‌, సల్మన్‌ ఖుర్షీద్‌, నారాయణ స్వామి, రాజీవ్‌ శుక్లాతో పాటు జీ 20 సభ్యులు ముకుల్‌ వాస్నిక్‌, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, భూపిందర్‌ హుడా, మనీష్‌ తివారీ, ఆనంద్‌ శర్మ వంటి వారు సంతకాలు చేశారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం మద్దతు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఖర్గేకే ఉన్నట్టు సమాచారం. అందుకనే ఖర్గే నామినేషన్‌ ప్రతాలపై సీనియర్‌ నేతలు సంతకాలు చేశారనీ, ఆయన నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి సీనియర్‌ నేతలు హాజరయ్యారని కాంగ్రెస్‌ వర్గాలు తెలుపుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆశీస్సులతో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్‌ నామినేషన్‌ దాఖలు చేస్తారని నిర్ణయం జరిగింది. అందుకు అనుగుణంగా ఆయన నామినేషన్ల పత్రాలు కూడా తీసుకున్నారు. అయితే గురువారం చివరి నిమిషంలో అభ్యర్థిని కాంగ్రెస్‌ అధిష్ఠానం మార్చింది. దళిత వర్గానికి చెందిన సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేను బరిలోకి దింపాలని నిర్ణయం చేసింది. సోనియా గాంధీతో సమావేశం అయిన అనంతరం ఆ పార్టీ సంస్థాగత కార్యదర్శి కెసి వేణుగోపాల్‌, ఖర్గేను కలిసి ఈ విషయాన్ని తెలిపారు. మిమ్మల్ని అధ్యక్షునిగా చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం కోరుకుంటుందని చెప్పారు. దీంతో అప్పటికప్పుడు ఖర్గే నామినేషన్‌ దాఖలకు ఏర్పాట్లుచేశారు. మరోవైపు నామినేషన్‌ దాఖలు చేస్తానని గురువారం ప్రకటించిన మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్‌, అధిష్టానం ఆదేశాలు మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు. తాను ఖర్గేకి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. దళిత వర్గానికి చెందిన వారిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. శశిథరూర్‌ నామినేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్‌ నేత, కేరళ ఎంపి శశి థరూర్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. 50 మంది సంతకాలతో ఐదు సెట్ల నామినేషన్‌ పత్రాలు ఆయన దాఖలు అందజేశారు. నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసిన అనంతరం శశిథరూర్‌ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి వ్యవస్థాపక మూల స్తంభంగా గాంధీ కుటుంబం ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. ఆ కుటుంబమే తమ పార్టీకి నైతిక బలమని, అంతిమ మార్గదర్శక స్ఫూర్తి అని తెలిపారు. 'కాంగ్రెస్‌పై నాకు ఓ విజన్‌ ఉంది. దానిని నేను అందరు ప్రతినిధులకు పంపుతాను. వారి మద్దతును కోరబోతున్నాను. పార్టీ కార్యకర్తలందరి గొంతుకగా నేను ఇక్కడ ఉన్నాను' అని అన్నారు. 'కాశ్మీర్‌ నుంచి కేరళ వరకు, పంజాబ్‌ నుంచి నాగాలాండ్‌ వరకు పార్టీ సహచరులు సంతకాలు చేశారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాం. నా ప్రచారం వారిని ఆకర్షిస్తుంది. పార్టీని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని సూచిస్తుందని నేను ఆశిస్తున్నాను' అన్నారు. అలాగే జార్ఖండ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కెఎన్‌ త్రిపాఠి కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. నేడు నామినేషన్ల పరిశీలన : మధుసుధన్‌ మిస్త్రీ తమకు మొత్తం 20 నామినేషన్‌ పత్రాలు వచ్చాయనీ, అందులో 14 మల్లికార్జున్‌ ఖర్గేవేనని ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికలను పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్‌ నేత మధుసూదన్‌ మిస్త్రీ శుక్రవారం తెలిపారు. ఐదింటిని శశి థరూర్‌ దాఖలు చేయగా, ఒకటి జార్ఖండ్‌ కాంగ్రెస్‌ నాయకుడు కెఎన్‌ త్రిపాఠి దాఖలు చేశారని ఆయన అన్నారు. 'నేడు (శనివారం) నామినేషన్ల పత్రాలు పరిశీలిస్తాం. చెల్లుబాటు అయ్యే వాటిని, అభ్యర్థుల పేర్లను సాయంత్రం ప్రకటిస్తాం'' అని మిస్త్రీ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్‌ 8న వరకు గడువు ఉంది. పోలింగ్‌ అక్టోబర్‌ 17న జరగనుంది. అక్టోబర్‌ 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
వసతి గృహాలలో వంటగదులు, మరుగుదొడ్లు, స్నానాల గదులతో పాటు ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఉందని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - కలెక్టర్‌ వల్లూరు క్రాంతి - అధికారులతో సమీక్ష గద్వాల క్రైం, సెప్టెంబరు 28 : వసతి గృహాలలో వంటగదులు, మరుగుదొడ్లు, స్నానాల గదులతో పాటు ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఉందని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశపు హాలులో బుధవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకునేలా విద్యార్ధులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రతీ వసతిగృహంలో వైద్యసిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ప్రతీ వసతిగృహాన్ని తనిఖీ చేసి ప్రతీ విద్యార్ధిని చెక్‌ చేయాలని సూచించారు. బాలికల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రక్తహీనత ఉన్న పిల్లలకు అవసరమయ్యే ఐరన్‌ టాబ్లెట్లు ఇవ్వాలన్నారు. మెనూ వివరాలను బోర్డుపై రాయించాలని వంట ఏజెన్సీ వారికి చెప్పారు. కుళ్లిన కూరగాయలను వండితే చర్యలు తప్పవన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యోగా చేయించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, జిల్లా అధికారులు ఉన్నారు. విద్యార్థికి అభినందనలు జేఈఈ అడ్వాన్స్‌లో మంచి ర్యాంకు సాధించిన సాయినిఖిల్‌ను కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అభినందించారు. గద్వాల పట్టణానికి చెందిన లక్ష్మయ్యశెట్టి, ప్రశాంతిల కుమారుడు సాయినిఖిల్‌ జేఈఈ అడ్వాన్స్‌లో 232 ర్యాంకు సాధించి కాన్పూర్‌లో సీటు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థిని కలెక్టర్‌ అభినందించి పుస్తకాన్ని బహూకరించారు.
నగరంలో ఉన్న కొండలమీద ముఖ్యంగా ఇంద్రకీలాద్రి పర్వతం మీద అరుదైన మొక్కలు, సరీసృపాలు ఉన్నాయని వాటి జాబితాను కళాశాల విద్యార్థులు తయారు చేయాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ ఫరీదా టంపాల్‌ విజ్జప్తి చేశారు. మాట్లాడుతున్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ ఫరీదా టంపాల్‌ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 అరుదైన మొక్కల జాబితాను తయారు చేయండి డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ ఫరీదా టంపాల్‌ మొగల్రాజపురం, అక్టోబరు 7: నగరంలో ఉన్న కొండలమీద ముఖ్యంగా ఇంద్రకీలాద్రి పర్వతం మీద అరుదైన మొక్కలు, సరీసృపాలు ఉన్నాయని వాటి జాబితాను కళాశాల విద్యార్థులు తయారు చేయాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ ఫరీదా టంపాల్‌ విజ్జప్తి చేశారు. జాతీయ వన్యప్రాణి వారోత్స వాలలో భాగంగా ఏపీ అటవీ శాఖ, అమరావతి బోటింగ్‌ క్లబ్‌ సహకారంతో డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా సంస్థ పీబీ సిద్ధార్థ కళాశాలలో శుక్రవారం విజయవాడ సిటిజన్‌ ఫర్‌ బయోడైవర్సిటీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఏటా అక్టోబరు మొదటి వారంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతిలో జీవ వైవిద్యాన్ని ఎటువంటి అంశాలు దెబ్బతీస్తున్నాయో, దేశ పౌరులుగా జీవ వైవిద్యాన్ని సంరక్షించడంలో ఎలా పాలు పంచుకోవాలో వివరించారు. పక్షులను, కీటకాలను, మొక్కలను ఎలా గుర్తించాలో, వాటి లక్షణాలను వివరించారు. ఎన్టీయార్‌ జిల్లా అటవీ శాఖాధికారి శ్రీ అప్పన్న, అమరావతి బోట్‌ క్లబ్‌ సీఈవో తరుణ్‌ కాకాని, సిద్ధార్థ కళాశాల డైరెక్టర్‌ వేమూరి బాబూరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌, జంతు శాస్త్ర విభాగాధిపతి వెంకటేశ్వర్లు, సీనియర్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ షరీష్‌, యోగేష్‌, డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ వెంకటేష్‌, సలోమీ, అటవీ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ అవుతుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరోలు నాగ చైతన్య, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, రాహుల్ సాంకృత్యాన్, వెంకీ కుడుమల, అవసరాల శ్రీనివాస్, నటులు శ్రీనివాస్ రెడ్డి, రాహుల్ రామకృష్ణ, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. సుధీర్ బాబు మాట్లాడుతూ.. ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కథ విన్న వెంటనే నచ్చేసింది. ఇందులో ఒక ఫిల్మ్ డైరెక్టర్ గా చేస్తున్నాను. ప్రతి డైరెక్టర్ కి ఒక టేస్ట్ వుంటుంది. దాన్ని తిక్క అని కూడా అనొచ్చు. ఈ సినిమాలో నా పాత్ర ఎంత ముఖ్యమో కృతిశెట్టి పాత్ర కూడా అంతే ముఖ్యం. అందరూ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఇంద్రగంటి గారితో ఇది మూడో సినిమా. ఆయన నాకు ఒక బిగ్ బ్రదర్. ఆయన కథలకు నన్ను నమ్మారు. ఈ సినిమానే మా కాంబినేషన్ ని తీసింది. ఆయన అన్నీ జోనర్స్ చేశారు. కృతిశెట్టి ఈ సినిమా తర్వాత తన స్థానం మరింత సుస్థిరం చేసుకుంటుంది. పీజీ విందా గారితో మూడో సినిమా ఇది. అద్భుతంగా చూపించారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశారు. వివేక్ సాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మార్తండ్ కే వెంకటేష్, సాహి సురేష్, మిగతా టెక్నిషియన్లు అందరికీ థాంక్స్. ఈ వేడుకు వచ్చిన నాగ చైతన్య, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, రాహుల్ సాంకృత్యాన్, వెంకీ కుడుమల అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. కృష్ణంరాజు గారు ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ వుంటాయి. ఆయన గర్వపడే చేయడం ప్రభాస్ ఒక్కరి బాధ్యతే కాదు మనందరి భాద్యత. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మంచి కంటెంట్ వున్న సినిమా. మంచి సినిమాని ప్రేక్షకుల చేతుల్లో పెడుతున్నాం. మంచి కథ, కంటెంట్, సినిమాని చూశామని ఫీలై మళ్ళీ మళ్ళీ సినిమాని చూస్తారనే నమ్మకం వుంది. సెప్టెంబర్ 16న థియేటర్లో ఈ సినిమా చూడండి, మీ స్పందనని తెలియజేయండి” అన్నారు,నాగచైతన్య మాట్లాడుతూ.. ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీం నాకు చాలా ఇష్టం. ఇంద్రగంటి గారి వర్కింగ్ స్టయిల్ గురించి విన్నాను. ఆయనతో కలసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ నాకు చాలా నచ్చింది. సుధీర్ తో ఏం మాయ చేశావే లో కలిసి పని చేశాను. సుధీర్ ఆల్ రౌండర్. కృతిశెట్టి చాలా హార్డ్ వర్కింగ్ చేస్తోంది. నిర్మాతలు కిరణ్, మహేంద్ర, సుధీర్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ కి ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ.. ఇది నాకు స్పెషల్ మూవీ. ఇష్టపడి రాసుకున్న కథ. కమర్షియల్ డైరెక్టర్స్ కి ఈ సినిమా ఒక ట్రిబ్యుట్ అని చెప్తాను. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ నన్ను దీవించారు. వెల్ కమ్ టు ది ఫ్యామిలీ అన్నారు. విందా, వివేక్ సాగర్, కాసర్ల శ్యాం, మార్తండ వెంకటేష్, రామజోగయ్యా శాస్త్రీ గారితో పని చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది. ఈ సినిమాతో సాహి సురేష్ లాంటి మంచి ఆర్ట్ డైరెక్టర్ కూడా తోడయ్యారు. మహేంద్ర, కిరణ్ బెంచ్ మార్క్ లో ఈ సినిమా మంచి మెట్టు అవ్వాలని కోరుకుంటున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. నాగచైతన్య, అడవిశేస్, సిద్దు జొన్నల గడ్డ కి స్పెషల్ థాంక్స్. రాహుల్ సాంకృత్యాన్, వెంకీ కుడుమల, అవసరాల శ్రీనివాస్ కి కూడా కృతజ్ఞతలు. సుధీర్ బాబు అద్భుతమైన నటుడు. హరీష్ శంకర్ చెప్పినట్లు ఆయన బలానితగ్గ కథలు ఇవ్వాలేకపోతున్నాం. సుధీర్ బాబుతో ఈ సినిమా చేయడం చాలా గర్వంగా వుంది. మహేష్ బాబు గారు ఈ సినిమా చూసి తప్పకుండా గొప్పగా ఫీలౌతారు. ఉప్పెనకి ముందే కృతిశెట్టిని ఈ సినిమా కోసం ఎంపిక చేశాను. ఇందులో సరికొత్త కృతిశెట్టిని చూస్తారు. ఇందులో కృతి నటన చూసి ఆశ్చర్యపోతారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సెప్టెంబర్ 16న సకుటుంబ సపరివార సమేతంగా మంచి హాస్యం, రోమాన్స్ ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అడవిశేష్ మాట్లాడుతూ.. నిర్మాతలు కిరణ్, మహేంద్ర, సుధీర్ బాబుకు గుడ్ లక్. ఇంద్రగంటి గారు మా డైరెక్టర్. ఆయనకి 2008లో నా షార్ట్ ఫిలిం ఒక్క కాపీ ఇచ్చాను. కానీ ఇప్పటివరకూ తిరిగి ఇవ్వలేదు. వివేక్ సాగర్ సంగీతం అంటే నాకు ఇష్టం. సుధీర్ అంటే నాకు గౌరవం. గూడాచారి సినిమాలో యంగ్ అడవి శేష్ సుధీర్ గారి అబ్బాయే. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న కుమ్మేస్తుంది. థియేటర్లో కలుద్దాం” అన్నారు,సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారు చాలా మంచి కంటెంట్ వున్న చిత్రాలు తీస్తున్నారు. సుధీర్ బాబు గారు డెడికేటడ్ యాక్టర్. ఆయన్ని చూస్తే జలసీగా వుంటుంది. నేను జిమ్ కి పోలేను. ఆయన జిమ్ నుండి బయటికి రాలేడు. ఇందులో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. కృతిశెట్టి చాలా అందంగా వుంది. మహేంద్ర గారితో పాటు సినిమా యూనిట్ అందరికోసం ఈ సినిమా గొప్పగా ఆడాలని కోరుంటున్నాను. కృతిశెట్టి మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి వచ్చిన దర్శకులు, హీరోలందరికీ కృతజ్ఞతలు. ఈ కథ విన్న తర్వాత ఇంద్రగంటి గారు ఒక అమ్మాయికి ఇచ్చే ప్రాధాన్యత , బలం చూసి చాలా ఆనందంగా ఫీలయ్యా. ఇందులో పాత్రని చాలా కనెక్ట్ అయ్యాను. ఈ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సుధీర్ గారి నుండి చాలా నేర్చుకున్నాను. విందాగారు నన్ను చాలా అందంగా చూపించారు. ఇందులో నటించిన నటీనటులకు , సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. మా నిర్మాతలు ఈ సినిమాతో బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలి. మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. నా సినిమాలని ఆదరించారు. ఈ సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ తెలుగుదనం ఉట్టిపడుతున్న టైటిల్. ఇంద్రగంటి గారు నా అభిమాన దర్శకుడు. ఈ కథలో హీరోయిన్ డైరెక్టర్ ని లవ్ చేస్తుందనే పాయింట్ నాకు చాలా నచ్చింది. టీజర్, ట్రైలర్ అన్నీ బావున్నాయి. సుధీర్ చాలా బలమున్న నటుడు. సుధీర్ లోని యాక్టింగ్ ని మోహన్ గారు ఎప్పుడో బయటికి తీసుకొచ్చారు. సుధీర్ లో యాక్షన్ యాంగిల్ ని కూడా బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. నిర్మాతలు కిరణ్,మహేంద్ర, సుధీర్ బాబుకు ఆల్ ది బెస్ట్. పాండమిక్ ని ఎదురుకొని ఈ సినిమాని గ్రాండ్ గా థియేటర్ లో విడుదల చేయడం ఆనందంగా వుంది. చాలా మంచి సినిమా చూడబోతున్నామనే నమ్మకం వుంది. యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” చెప్పారు,అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టైటిలే చాలా ఇంట్రస్టింగా వుంది. ఇందులో ఒక డైరెక్టర్ ని హీరో చేశారు ఇంద్రగంటి గారు. మేము కూడా హీరోలా కాసేపు ఫీలవ్వొచ్చు. ఇంద్రగంటి సినిమా వైవిధ్యంగా వుంటుంది. ఎప్పుడూ కొత్తగా చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. సుధీర్ గారు హార్డ్ వర్కింగ్ హీరో. కృతి శెట్టితో పాటు మిగతా టీంకి కృతజ్ఞతలు. నిర్మాతలు కిరణ్,మహేంద్ర, సుధీర్ బాబుకు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ.. సుధీర్ బాబు గారు చాలా క్లాసీ హీరో. కృతిశెట్టి మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్. ఇంద్రగంటి గారు నాకు ఇష్టమైన దర్శకులు. కిరణ్ , మహేంద్ర గారు , టీం అందరికీ ఈ సినిమా పెద్ద విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను.వెంకీ కుడుమల మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారి సమ్మోహనం ఇష్టాచమ్మా నాకు ఇష్టమైన చిత్రాలు. ఈ సినిమా కూడా బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నాను. సుధీర్ గారు వండర్ ఫుల్ యాక్టర్. కృతిశెట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తోంది. ఇంద్రగంటి, సుధీర్ గారి సినిమా అంటే ఎప్పుడూ ఎక్సయిటింగా వుంటుంది. ఈ సినిమా చేస్తున్న నిర్మాతలు నాకు ఆప్తులు. ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సినిమా అందరూ చూసి అందరికీ బావుందని చెప్పాలి” అని కోరుకున్నారు.పీజీ విందా మాట్లాడుతూ.. ఇంద్రగంటితో పని చేయడం ఆనందంగా వుంది. కమర్షియల్ గా ఎమోషనల్ సినిమాని చింపేశారు. సుధీర్ బాబు, కృతి చాలా అందంగా కనిపిస్తారు. సెప్టెంబర్ 16న సినిమా చూడండి” అన్నారు. వివేక్ సాగర్ మాట్లాడుతూ.. ఇంద్రగంటితో మరోసారి పనిచేయడం ఆనందంగా వుంది. చాలా మంచి సినిమా ఇది. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి” అని కోరారు.శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ.. ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ , కృతిశెట్టి గారితో పని చేయడం ఆనందంగా వుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి పెద్ద హిట్ కావాలి” అని కోరారు.గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ మాట్లాడుతూ.. ఇంద్రగంటి మోహనకృష్ణ గారు నాకు బాగా ఇష్టమైన మనిషి. మా ఇద్దరికి బాగా కుదురుతుంది. ఈ సినిమాలో మంచి మూడు పాటలు రాశాను. మహేంద్ర గారు ఎప్పటి నుండో తెలుసు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో చేయి కలపడం శుభ సూచికం. సుధీర్ బాబు గారి మరోసారి పని చేయడం ఆనందంగా వుంది. మంచి కథ. వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రెండు పాటలు విడుదలైయాయ్యి. మరో బాంబ్ లాంటి పాట వుంది. దాని కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలని, అందరూ థియేటర్ లిఒ చూడాలని ఆశిస్తున్నాను. రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. సమ్మోహనం తర్వాత ఇంద్రగంటి గారితో పాటు మిగతా టీంతో పని చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. అచ్చతెలుగు సినిమా. మీ అందరూ సినిమా చూడాలి” అని కోరారు.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారి సినిమాలంటే చాలా ఇష్టం. మంచి రసజ్ఞత వున్న దర్శకుడాయన. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ అమ్మాయి గురించి బాగా చెప్పారని అనుకుంటారు. వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారుఓ ఇందులో ఒక తత్త్వంలా సాగే పాటని రాశాను. చాలా మంచి పాటిది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి” అని కోరుకున్నారు. సుబ్రమణ్య మాట్లాడుతూ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ ట్రైలర్ అదిరిపోయాయి. సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.” అన్నారుజ్ఞాన సాగర్ మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారంటే చాలా ఇష్టం. సుధీర్ గారు ఇంద్రగంటి గారి కాంబినేషన్ ఎప్పుడూ స్పెషల్ గా వుంటుంది. ఈ సినిమా కోసం చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాం” అన్నారు అభిలాష్ మాట్లాడుతూ.. ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన్ని కలవాలని రెండేళ్ళు తిరిగా. కానీ కుదరలేదు. ఇప్పుడు వేదికపై వుండటం ఆనందంగా వుంది. సుధీర్ బాబు గారు, టీం అందరికీ ఆల్ ది బెస్ట్ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ మాట్లాడుతూ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రాజెక్ట్ లో భాగం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి కృతజ్ఞతలు. ఇంద్రగంటి గారి వర్కింగ్ స్టయిల్ లో నాలో చాలా స్ఫూర్తిని నింపింది. బెంచ్‌మార్క్ స్టూడియోస్ కి ఈ సినిమా బెంచ్ మార్క్ అవుతుంది. సుధీర్ బాబు గారికి ఆల్ ది బెస్ట్. .. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సెప్టెంబర్ 16 న విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.
ఐరోపా నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య శరణార్థులు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం తరువాత ఇంత పెద్దయెత్తున ఈ సంక్షోభం ముందుకు రావడం ఇదే మొదటిసారి. సిరియాపై నాటో కూటమి బాంబు దాడులను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈ సమస్య ముందుకొచ్చింది. వేలు, లక్షల సంఖ్యలో శరణార్థులు ఇతర దేశాలకు తరలివెళ్లే ప్రస్తుత దుస్థితికి కారణం సిరియాలో అసద్‌ ప్రభుత్వం ఎంత మాత్రం కాదు. ఆ దేశంపై దండెత్తిన నాటో దేశాల కుట్రపూరిత విధానమే కారణం. నాటో కూటమి మధ్య ప్రాచ్యంలోని తన అరబ్‌ మిత్రదేశాలతో కలిసి సిరియాపై యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో లక్షలాది మంది సిరియన్‌ పౌరులు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు తీస్తున్నారు. వీరంతా మధ్యదరా సముద్రం మీదుగా యూరప్‌కు తరలి వెళ్తున్నారు. సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తూ ఈ సంక్షోభానికి కారకులైనవారే ఇప్పుడు శరణార్థులను తమ భూ భాగంలోకి రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. శరణార్థుల సంక్షోభానికి ఐఎస్‌, అసద్‌ దురాగతాలే కారణమని ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదు. నాటో కూటమి అనుసరిస్తున్న దురాక్రమణపూరిత యుద్ధాలే అసలు కారణం. ఈ యుద్ధాల్లో ఇళ్లు, మంచినీరు, విద్యుత్‌, పారిశుధ్యం, ఆసుపత్రులు ఇలా ప్రతి ఒక్కటీ ధ్వంసం కావడంతో ప్రజలు గత్యంతరం లేని స్థితిలో వలస వెళ్తున్నారు. అమెరికా, నాటో యుద్ధాల్లో సర్వనాశనమైన ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ల నుంచే కాక, ఘర్షణలు, అంతర్యుద్ధాలు, పేదరికం కోరల్లో చిక్కుకున్న మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, బాల్కన్‌ ప్రాంతాల నుంచి కూడా వలసలు పెరుగుతున్నాయి. యూరప్‌ దేశాల ప్రభుత్వాలు సరిహద్దులను మూసేసి శరణార్థులకు అనుమతి నిరాకరిస్తున్నా ఆయా దేశాల్లో ప్రజలు మాత్రం శరణార్థులకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. గత వారం బాన్‌, లండన్‌, బుడాపెస్ట్‌, పారిస్‌, వార్సా, రోమ్‌ ఇలా ముఖ్యమైన ఐరోపా నగరాలన్నిటా పెద్దయెత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి శరణార్థులకు తమ సంఘీభావం ప్రకటించారు. మూడేళ్ల సిరియన్‌ పసి బాలుడు ప్రమాదానికి గురై టర్కీ బీచ్‌లో ఇసుకలో కూరుకుపోయిన ఫొటో యావత్‌ ప్రపంచాన్ని కలచి వేసింది. ఇది జరిగిన కొద్ది రోజులకే పన్నెండేళ్ల కుర్రాడు తన తల్లి, అయిదేళ్ల తన సోదరునితో కలిసి గ్రీస్‌ దిశగా వెళ్తుండగా సముద్రంలో జలసమాధి అయ్యారు. కొద్ది రోజుల క్రితం లెస్బాస్‌ తీరంలో పడవ బోల్తాపడి అయిదేళ్ల బాలికతో సహా 13 మంది సముద్రంలో మునిగిపోయారు. గత వారం 26 మంది శరణార్థులు టర్కీ నుంచి గ్రీస్‌కు పడవలో వెళ్తూ ప్రమాదానికి గురై చనిపోయారు. మధ్యదరా సముద్రంలో ప్రమాదాలు, కిక్కిరిసిన వాహనాల్లో ప్రయాణం వల్ల ఊపిరాడక అనేక మంది శరణార్థులు చనిపోయారు. దీనికి తోడు యూరప్‌ దేశాల ప్రభుత్వాలు సరిహద్దుల్లో ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం, నియంత్రణ పేరుతో గస్తీ దళాలను పెద్దయెత్తున మోహరించడం, దేశంలోకి ప్రవేశించే ప్రధాన రహదారులన్నిటినీ మూసివేయడం, శరణార్థులను ఉగ్రవాదుల్లా చూడడం, నిర్బంధ శిబిరాల్లో బంధించడం, లాంటి చర్యలు వీరిని మరింత క్షోభకు గురిచేస్తున్నాయి. ఐరోపా దేశాల ఈ అమానుష వైఖరిపై అమెరికా, అక్కడి మీడియా కావాలనే మౌనం వహిస్తున్నాయి. ఈ మొత్తం విషాదంలో అమెరికా పాత్ర చాలా ఉంది. అందుకే అది ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నది. ఉదాహరణకు వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక సంపాదకీయమే చూడండి. 'ఇది ఒక్క యూరప్‌ సమస్యే కాదు, కాబట్టి దీనికి పరిష్కారం కూడా వాటి చేతుల్లో లేదు. ఆఫ్ఘనిస్తాన్‌, సూడాన్‌, లిబియా అంతకన్నా ముఖ్యంగా సిరియాలో ఈ సమస్యకు మూలాలున్నాయి' అని ఆ సంపాదకీయం ముక్తాయించింది. న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక తన సంపాదకీయంలో ఇదే పాట పాడింది. 'ఐరోపాను పట్టి పీడిస్తున్న ఈ శరణార్థుల సంక్షోభాన్ని అది ఒక్కటే పరిష్కరించుకోజాలదు. సిరియాలో యుద్ధం, ఇరాక్‌, లిబియాల్లో అరాచక పరిస్థితులను పరిష్కరించాలి' అని ఆ పత్రిక పేర్కొంది. అంతే కానీ, ఈ పెను విషాదానికి మూల కారకులెవరు? అన్న విషయంపై అవి ప్రమాదకరమైన మౌనాన్ని పాటించాయి. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లలో దశాబ్ద కాలంగా యుద్ధాలు చేసిందెవరు? ఇరాక్‌పై యుద్ధానికి దిగే ముందు సద్దాం వద్ద సామూహిక మారణాయుధాలున్నట్లు పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిందెవరు? ఆ పేరుతో సాగించిన యుద్ధాల్లో సమాజాలకు సమాజాలే నాశనమయ్యాయి. మహిళలు, పిల్లలు వేలాది మంది మరణించారు. ఈ పాపాలకు బాధ్యత ఎవరిది? మానవ హక్కులు, ప్రజాస్వామ్యం వంటి ముద్దు మాటలు చెప్పి ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో అవి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. దీనికి అమెరికన్‌ గత పాలకులు బుష్‌, చెనీ, రమ్స్‌ఫెల్డ్‌, రైస్‌, పావెల్‌ ఎవరూ జవాబుదారీ వహించలేదు. ఆ తరువాత వచ్చిన అధ్యక్షుడు ఒబామా కూడా బాధ్యత వహించలేదు. పైగా ఆయన అధికారంలోకి వచ్చాక లిబియా, సిరియాలపై యుద్ధాలకు తెర తీశాడు. సిరియా, ఇరాక్‌లలో నేడు సాగుతున్న రక్తపాతానికి ఏ ఐసిస్‌ను అమెరికా, నాటో దేశాలు బూచిగా చూపుతున్నాయో ఆ ఐసిస్‌ను సృష్టించింది సిఐఎ, మధ్య ప్రాచ్యంలోని అమెరికన్‌ మిత్ర దేశాలేనన్నది జగమెరిగిన సత్యం. అవి అనుసరించిన యుద్ధ విధానాలు, నేరాల ఫలితమే నేటి ఈ శరణార్థుల సంక్షోభం. అధికారిక గణాంకాల ప్రకారమే 2011 నుంచి ఇప్పటి వరకు మూడు లక్షల మంది లిబియాను వీడి శరణార్థులుగా ఇతర దేశాలకు పారిపోయారు. సిరియా నుంచి 40 లక్షల మంది (సొంత గడ్డపై శరణార్థులుగా ఉన్న 70 లక్షల మంది మినహా) శరణార్థులుగా వెళ్లిపోయారు. అలాగే ఇరాక్‌ నుంచి 20 లక్షల మంది శరణార్థులు దేశం వీడి పోయారు. ఈ శరణార్థుల ప్రవాహం ఇంతటితో ఆగేది కాదు. ఇది చాలా కాలం కొనసాగే అవకాశముంది. స్వీడన్‌కు అధికంగా శరణార్థుల తాకిడి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ (యుఎన్‌హెచ్‌సిఆర్‌) గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై చివరి నాటికి 4,38,000 మంది ఆశ్రయం కోసం వివిధ యూరప్‌ దేశాల్లో దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోల్చి చూస్తే (5,71,000) ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ దరఖాస్తుల్లో ఎక్కువ జర్మనీలో ఆశ్రయం కోరుతూ దాఖలయ్యాయి. అయితే, స్థానిక జనాభా, శరణార్థుల నిష్పత్తిని బట్టి చూస్తే స్వీడన్‌ ప్రథమ స్థానంలో ఉంది. ఆ దేశంలో ప్రతి వెయ్యి మంది స్థానికులకు ఎనిమిది శరణార్థి దరఖాస్తులు దాఖలయ్యాయి. స్వీడన్‌ తరువాతి స్థానాల్లో హంగరీ (4.2), జర్మనీ (2.1) వరుసగా నిలిచాయి. బ్రిటన్‌లో ఇవి చాలా తక్కువ. అక్కడ ప్రతి రెండు వేల మంది స్థానికులకు ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. ఈ శరణార్థులు ఏయే దేశాల నుంచి వస్తున్నారు? వలస వస్తున్న శరణార్థుల్లో ఎక్కువ మంది యుద్ధ పీడిత సిరియా నుంచి వచ్చినవారే. అమెరికా, నాటో సేనల యుద్ధంతో సర్వనాశనమైన ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి కూడా పెద్ద సంఖ్యలో శరణార్థులు వస్తున్నారు. పేదరికం, అరాచకం రాజ్యమేలుతున్న కొసావో, ఎరిత్రియాల నుంచి కూడా వలసలు జోరందుకున్నాయి. ఈ శరణార్థుల సమస్యపై ఇయు అత్యవసర సమావేశం సెప్టెంబరు చివరిలో బ్రసెల్స్‌లో జరుగుతుంది. ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఏకాభిప్రాయానికి రావడంలో యూరప్‌ దేశాలు విఫలమయ్యాయి. ఐరోపా యూనియన్‌ నిర్దేశించిన కోటాలను ప్రధాన దేశాలే తిరస్కరించడంతో వీటి మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొన్ని దేశాల ప్రభుత్వాలు దీన్ని భారంగా చూడడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సిరియాపై యుద్ధానికి ముందుండే బ్రిటన్‌ అక్కడి నుంచి వచ్చే శరణార్థులను ఆదుకోవడానికి వచ్చేసరికి వెనకాడుతోంది. 28 సభ్య దేశాలున్న ఇయులో జర్మనీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్వీడన్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ వంటి ప్రధాన దేశాలకు లక్షా 20 వేల మంది శరణార్థులను కోటాలవారీగా కేటాయించింది. దీంట్లో 60 శాతం దాకా కోటా ఇటలీ, గ్రీస్‌, హంగరీ, జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాలే నెరవేర్చాలి. దీనికి ఇయు విదేశాంగ మంత్రులు సూత్రప్రాయంగా అంగీకరిం చారు. ఆచరణకొచ్చేసరికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్‌ అయితే పూర్తిగా అడ్డం తిరిగింది. వచ్చే అయిదేళ్లలో కేవలం 20 వేల మంది శరణార్థు లనే తాము అనుమతిస్తామని ప్రధాని డేవిడ్‌ కేమరాన్‌ బాహాటంగా చెప్పాడు. బ్రిటన్‌ను చూసి మిగతా యూరప్‌ దేశాలు కూడా మడత పేచీకి దిగాయి. హంగరీ కూడా బ్రిటన్‌ వైఖరినే అనుసరించింది. సెర్బియాతో 175 కిలోమీటర్ల పొడవున గల తన సరిహద్దు వెంబడి శరణార్థులను అడ్డుకునేందుకు ముళ్ల కంచెలు వేసింది. డబ్లిన్‌ రెగ్యులేష న్‌గా పేరొందిన ఇయు చట్టం ప్రకారం ఇయు దేశాల్లో ఆశ్రయం కావాలనుకునే శరణార్థులు దేశంలోకి వచ్చి మొదట తమ పేర్లను నమోదు చేసుకోవాలి. వారు చేసిన దరఖాస్తును పరిశీలించిన మీదట వారిని శరణార్థులుగా అనుమతిం చాలా, లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది సాధారణ సమయాల్లో అనుసరించే ప్రక్రియ. కానీ, పెద్దయెత్తున శరణార్థులు తరలి వచ్చినప్పుడు ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టి సరిహద్దులను తెరచి వారిని అనుమతించాలని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. తాము తెచ్చిన చట్టాన్నే యూరప్‌ దేశాలు నేడు ఉల్లంఘిస్తున్నాయి. 2014లో 5.70 లక్షల మంది శరణార్థులు దరఖాస్తు చేసుకుంటే కేవలం 1,84,665 మందికి మాత్రమే అనుమతి ఇచ్చాయి. అంతర్జాతీయ వలసవాసుల నియంత్రణ సంస్థ (ఐఒఎం) అంచనా ప్రకారం 2015 జనవరి-జులై మధ్య 3,50,000 మంది శరణార్థులు ఐరోపా దేశాల సరిహద్దుల్లో తిరస్కరణకు గురై నానా అగచాట్లు పడుతున్నారు. శరణా ర్థులు ఎక్కువగా తూర్పు, మధ్య మధ్యదరా సముద్రమార్గం, పశ్చిమ బాల్కన్‌ మీదుగా వస్తున్నట్లు ఫ్రంటెక్స్‌ అనే సంస్థ అధ్యయనంలో తేలింది. లిబియా నుంచి ఇటలీ వరకు సుదీ ర్ఘమైన సముద్ర యానంలో శరణార్థులు చాలా గడ్డు పరిస్థి తులనెదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో సంభవించిన అనే క ప్రమాదాల్లో 2015 జనవరి-జులై మధ్య 2,267 మంది చనిపోయారు. గత ఏడాది ఈ మృతుల సంఖ్య 2,447గా ఉన్నట్లు వలసవాసుల నియంత్రణా సంస్థ తెలిపింది.
టాలీవుడ్ లో అనన్య నాగళ్ళ సోషల్ మీడియా క్రష్ గా మారిపోతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ లో అనన్య నాగళ్ళ సోషల్ మీడియా క్రష్ గా మారిపోతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. గ్లామర్ తో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది. మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న అనన్య.. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కుర్రాళ్లని ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది. అలాగే తాను గ్లామర్ రోల్స్ కి సైతం రెడీ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ కోసం సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గట్టి ప్రయత్నమే చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ లో కుర్రాళ్లకు అందాల విజువల్ ట్రీట్ ఇస్తోంది. అనన్య జోరు చూస్తుంటే సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ ని వేడెక్కించేందుకు రెడీ అవుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల అనన్య ఎక్కువగా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ గతంలో చేసిన ఫోటో షూట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో చూశాం. తాజాగా అనన్య నాగళ్ళ మైండ్ బ్లోయింగ్ ట్రెడిషనల్ అవుట్ ఫుట్ లో నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఆమె నడుము సొగసు చూస్తూ సైలెంట్ గా ఉండడం కుర్రాళ్ళ వల్ల కావడం లేదు. అంతటి సన్నని హాట్ గా ఉండే నడుము చూస్తూ అనన్యపై కొంటె కామెంట్స్ పేల్చేస్తున్నారు. నాజూకైన నడుము చూస్తూ ఆమె బాడీ కొలతలు ఎలా ఉంటాయో చెప్పేస్తున్నారు. అనన్య నడుము నేషనల్ హైవే అంటూ కొందరు.. టాలీవుడ్ లోకి కొత్త ఇలియానా వచ్చిందా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అనన్య చిరునవ్వులు చిందిస్తూ తన నడుము సోయగాలతో నెటిజన్లకు మరచిపోలేని విందు వడ్డిస్తోంది.
lightning strikes: బెంగాల్‌పై పిడుగుల వర్షం కురిసింది. ఉరుములు, పిడుగుల ధాటికి 20 మంది మరణించారు. ప్రధానంగా మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు.... Lightning Strikes Sanjay Kasula | Jun 07, 2021 | 10:46 PM బెంగాల్‌పై పిడుగుల వర్షం కురిసింది. ఉరుములు, పిడుగుల ధాటికి 20 మంది మరణించారు. ప్రధానంగా మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి ప్రకటించారు. పిడుగుల ధాటికి మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముర్షిదాబాద్‌, హుగ్లీల్లో ఒక్కో జిల్లాలో తొమ్మిది మంది మరణించారు. మెదీనిపూర్ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. కోల్‌కతా సహా దక్షిణ బంగాల్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. Total 26 people dead – 11 in Hooghly, 9 in Murshidabad 2 in Bankura, 2 each in East Midnapore and West Midnapore, due to lightning in various parts of West Bengal, today pic.twitter.com/geCrA8TSnc — ANI (@ANI) June 7, 2021 పిడుగల కారణంగా చనిపోయినవారికి ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మరణించినవారి బంధువులకు తక్షణ సాయంగా రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. బెంగాల్​లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగుల కారణంగా ఆత్మీయులను కోల్పోయిన వారిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. నా ఆలోచనలన్నీ వారితోనే ఉన్నాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ వెల్లడించారు. Prime Minister Narendra Modi has approved compensation of Rs 2 lakhs each from the National Disaster Relief Fund to the families of those who died due to lightning in various parts of West Bengal. Injured will be given Rs 50,000: Prime Minister’s Office — ANI (@ANI) June 7, 2021 ఇవి కూడా చదవండి: Income Tax E-filing Portal: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లాంచ్.. ఇక చెల్లింపులు చాలా ఈజీ
కె.ఎ.అబ్బాస్ నిర్మించిన 'సెహర్ ఔర్ సప్నా' బొంబాయి వాళీ కళాఖండం. 1963వ సంవత్సరపు అత్యుత్తమ చిత్రంగా రాష్ట్రపతి స్వర్ణపతకాన్ని అందుకున్నది. చిత్రం మంచి చెడ్డల మాట అటుంచి-అసలు ఆనవాయితీ ప్రకారం స్వర్ణపతకం బెంగాలీ కళాఖండానికి దక్కకుండా దీనికి దక్కడం ఒక విశేషం. సత్యజిత్ రాయ్ తీసిన 'మహానగర్' కంటే రెండు మెట్లు పైన నిలబడటం (నిలబెట్టటం) అంతకంటే పెద్ద విశేషం. ('మహానగర్'కు అఖిలభారత స్థాయిని మూడవ స్థానం లభించింది') ఈ రెండు కారణాల వల్ల ఈ చిత్రాన్ని గురించి విశేష ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నిర్మాతలు కూడా స్వయంగా చేసుకున్నారు (ఆర్థిక విజయం సాధించటానికి ఇతర ఆకర్షణలు చిత్రంలో ఏమీ లేవు కనుక). అబ్బాస్ ఇంతకు ముందు తీసిన చిత్రాలలో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా కొంత ప్రత్యేకత ఉంది. అయితే 'గోల్టు మెడల్ సినిమా' అనగానే, ఎవరికైనా ఇంతకు ముందు చూసిన గోల్టు మెడల్ చిత్రాలతో - ముఖ్యంగా సత్యజిత్ రాయ్ చిత్రాలతో - పోల్చి చూడాలనిపిస్తుంది. అలా పోల్చి చూడకపోతే, బొంబాయివాళీ ఉత్తమ చిత్రాలనే దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ చిత్రం గొప్పదనే అనిపిస్తుంది. ప్రపంచ చలన చిత్ర మహాకావ్యాల జాబితాలో దీనిని చేర్చవచ్చునని కొన్ని ఉత్తరాది పత్రికలు ప్రశంసించాయి. అందులో అతిశయోక్తి ఉన్నా అబద్దం మాత్రం కాదు. బొంబాయి నగరంలోని పేదల దైన్య జీవితాలను ఇందులో చిత్రీకరించారు. ఎన్నో ఆశలతో బొంబాయి చేరిన పల్లెటూరి యువకుని కలలు కల్లలు కావటం ఇందులోని కథ. సగటు చిత్రాలలో కంటే ఇందులో వాస్తవికత ఎక్కువగానే ఉందికానీ అవాస్తవిక సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. కథలో బలహీనమైన అంశాలు ఉన్నా చిత్రీకరణ సంవిధానం శ్రేష్ఠంగా ఉంది. 'గోల్డు మెడల్' పేరు చెబితే కకావికలైపోతారు మన నిర్మాతలు. అటువంటి చిత్రాలు దివాలా తీస్తూ ఉంటాయి. కానీ అబ్బాస్ కు గోల్డ్ మెడల్ అంటే భయం లేదు. దేశమంతటా ఒక్కొక్క వారం ఆడినా నష్టం రాకుండా ఉండేటంత కారుచౌకగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా సాహసమైన ప్రయోగం చేశారు. ఇందులో కథానాయకుడుగా దిలీప్ రాజ్, నాయికగా సురేఖ నటించారు. వీరిద్ధరూ సరికొత్త వారే. ఇంకా డేవిడ్, నానాపల్సికర్, అన్వర్ హుస్సేన్, మన్ మోహన్ కృష్ణ మున్నగువారు నటించారు. చిత్రానికి నిర్మాత, దర్శకుడు, రచయిత అబ్బాస్. నండూరి పార్థసారధి (1964 ఆగస్టు 12వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది) Previous Post Next Post Random Article I'm Feeling Lucky! Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works
How To Make Mango Squash : వేసవి వంటకాలు: మామిడి స్క్వాష్ తయారీకి ఎప్పుడైనా ప్రయత్నించారా? ఈ సంతోషకరమైన మరియు ప్రత్యేకమైన వంటకం మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది! తీపి, జ్యుసి మామిడి నిస్సందేహంగా పండ్ల రాజు. వేసవికాలం వచ్చి ప్రతి ఆకారంలో మరియు రూపంలో మామిడి తినాలని కోరిక చాలా నిజం. సలాడ్ లేదా డెజర్ట్ గా, డ్రింక్ గా లేదా పచ్చిగా అయినా – ప్రతి మామిడి రెసిపీ తరువాతి కన్నా మంచిది. పండు గురించి గొప్పదనం దాని బహుముఖ ప్రజ్ఞ! మేము మామిడి పానీయాల గురించి ఆలోచించినప్పుడు, గుర్తుకు వచ్చే మొదటి వంటకం మామిడి మిల్క్‌షేక్ లేదా మామిడి స్మూతీ. How To Make Mango Squash మామిడి త్రాగడానికి ఆప్ పన్నా లేదా ఆమ్ రాస్ ఎంపికలుగా కూడా మనం అనుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా మామిడి స్క్వాష్‌ను ప్రయత్నించారా? ఈ ప్రత్యేకమైన రెసిపీని ఇంట్లో తయారుచేసే రిఫ్రెష్ డ్రింక్ కోసం ఇంట్లో తయారు చేయవచ్చు. స్క్వాష్ ప్రాథమికంగా భారతీయ షార్బాట్ మాదిరిగానే సాంద్రీకృత సిరప్. రిఫ్రెష్, ఎప్పుడైనా పానీయం కోసం ఒక చిన్న పరిమాణాన్ని చల్లటి నీటితో కరిగించబడుతుంది. నిమ్మ స్క్వాష్, ఆరెంజ్ స్క్వాష్ మరియు మరెన్నో సహా అనేక స్క్వాష్ వంటకాలు అక్కడ ఉన్నాయి. వివిధ స్క్వాష్ రుచులను దుకాణాల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు, ఈ వేసవి కాలంలో ఇంట్లో ఎందుకు తయారు చేయకూడదు? ఈ మామిడి స్క్వాష్ రెసిపీ మామిడి సీజన్‌ను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి సరైన మార్గం. కేవలం మూడు పదార్థాలు మరియు రెండు వేర్వేరు పద్ధతులతో, ఈ మామిడి స్క్వాష్ రెసిపీ నిజంగా విజేత. 2 వేర్వేరు మార్గాల్లో మామిడి స్క్వాష్ ఎలా తయారు చేయాలి | సులభమైన 3-పదార్ధ మామిడి స్క్వాష్ రెసిపీ : స్క్వాష్ రెసిపీకి మామిడి రసం, నిమ్మరసం మరియు చక్కెర అవసరం. చక్కెరను పూర్తిగా కరిగించడానికి ఈ మూడు పదార్ధాలను పాన్లో కలుపుతారు. How To Make Mango Squash గ్యాస్ స్టవ్ సహాయంతో లేదా రెండు రోజులు ఎండలో ఉంచడం ద్వారా దీన్ని చేయవచ్చు. బాగా కదిలించు మరియు గాలి చొరబడని సీసాలలో నిల్వ చేయండి.
షాంఘై చెంగ్జియాంగ్ మెషినరీ కో., లిమిటెడ్ అనేది టాబ్లెట్ ప్రెస్ మెషీన్‌ల (సింగిల్ పంచ్ టాబ్లెట్ ప్రెస్, హైడ్రాలిక్ టాబ్లెట్ ప్రెస్, స్మాల్ రోటరీ టాబ్లెట్ ప్రెస్, రోటరీ టాబ్లెట్ ప్రెస్ మరియు హై స్పీడ్ రోటరీ టాబ్లెట్ ప్రెస్‌తో సహా), పంచ్ & డైస్, టాబ్లెట్‌ల యొక్క ప్రొఫెషనల్ మరియు విశ్వసనీయ సరఫరాదారు. కౌంటింగ్ మెషిన్, ట్యాబ్లెట్ డెడస్‌గ్టర్ మెషిన్, డస్ట్ కలెక్టర్, పులరైజర్, గ్రాన్యులేటర్, వైబ్రేటింగ్ సిఫ్టర్, ఓవెన్ (డ్రైయర్), మిక్సర్లు, షుగర్ కోటింగ్ మెషిన్, ఫిల్మ్ కోటింగ్ మెషిన్, సెమీఆటోమేటిక్ క్యాప్సూల్ ఫిల్లింగ్ మెషిన్, ఆటోమేటిక్ క్యాప్సూల్ ఫిల్లింగ్ మెషిన్, క్యాప్సూల్ పాలిషింగ్ మెషిన్, బ్లిస్టర్ ప్యాకింగ్ మెషిన్, విద్యుదయస్కాంత అల్యూమినియం ఫాయిల్ ఇండక్షన్ సీలర్, క్షితిజ సమాంతర ఆటోమేటిక్ లేబులింగ్ మెషిన్, నిలువు స్వీయ-అంటుకునే లేబులింగ్ మెషిన్, ఆటోమేటిక్ క్యాపింగ్ మెషిన్, డెసికాంట్ డిస్పెన్సర్, బాటిల్ టర్న్ టేబుల్, ఫిల్మ్ బ్యాండింగ్ మెషిన్, సెల్లోఫేన్ చుట్టే యంత్రం, ఆటోమేటిక్ కార్టూనింగ్ మెషిన్, ఆటోమేటిక్ హై స్పీడ్ దిండు ప్యాకింగ్ మెషిన్ అల్యూమినియం స్ట్రిప్ ప్యాకింగ్ మెషిన్, ఇతర ప్యాకింగ్ మెషిన్, ల్యాబ్ పరికరాలు, వాక్యూమ్ స్థిర ఉష్ణోగ్రత డాయింగ్, మాగ్నెటిక్ స్టిరర్, మందం టెస్టర్, తేమ టెస్టర్, పారదర్శకత టెస్టర్, బ్లూమ్ స్నిగ్ధత టెస్టర్, జెలటిన్ జెల్ స్ట్రెంగ్త్ టెస్ట్ సిస్టమ్, మెల్టింగ్ పాయింట్ టెస్టర్, క్లారిఫై టెస్టర్, థా టెస్టర్, టాబ్లెట్ ఫోర్-యూజ్ టెస్టర్, టాబ్లెట్ ఫ్రైబిలిటీ టెస్టర్, డిస్ ఇన్‌టిగ్రేషన్ టెస్టర్, డిసోల్యూషన్ టెస్టర్ టాబ్లెట్ కాఠిన్యం టెస్టర్, మల్టీ-ఫంక్షనల్ ల్యాబ్ పరికరాలు, (మరియు ఔషధ, ఆహారాలు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర పరిశ్రమలలో ఉపయోగించే ఇతర సంబంధిత యంత్రాలు. నేడు, మా ఉత్పత్తులను చైనా అంతటా కొనుగోలుదారులు ఉపయోగిస్తున్నారు మరియు వాటిలో చాలా వరకు అర్జెంటీనా, USA, కెనడా, ఆస్ట్రేలియా, కొలంబియా, కోస్టా రికా, క్రొయేషియా, క్రొయేషియా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జమైకా, ఇటలీ, జోర్డాన్ వంటి విదేశీ మార్కెట్‌లకు ఎగుమతి చేయబడుతున్నాయి. జపాన్, లాట్వియా, లెబనాన్, లిథువేనియా, మోల్డోవా, నైజీరియా, న్యూజిలాండ్, సెర్బియా, శ్రీలంక, టర్కీ, ట్యునీషియా, ,ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, కొలంబియా, గ్రీస్, థాయిలాండ్, మలేషియా, డెన్మార్క్, ఘనా, UK, ఉక్రెయిన్, ఇండోనేషియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, పోలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ , మెక్సికో, స్లోవేకియా, హంగరీ, పాలస్తీనా మొదలైనవి. మా ప్రస్తుత లైనప్‌ను పరిశీలించడానికి కొత్త మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్‌లను మేము స్వాగతిస్తున్నాము మరియు ఈ లైన్‌లో మా దీర్ఘకాల అనుభవంతో మీకు సహాయం చేయగలమని ఆశిస్తున్నాము.దయచేసి మీ విచారణలను మాకు పంపడానికి సంకోచించకండి మరియు మీరు కలిగి ఉన్న ఏవైనా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మేము సంతోషిస్తాము. మమ్మల్ని సంప్రదించండి గది 416, భవనం 3, నం. 345, రోంగ్‌మీ రోడ్, సాంగ్‌జియాంగ్ జిల్లా, షాంఘై, చైనా టెలి:0086-021-67762189 ఇమెయిల్:kevin@chinapillpress.com కొత్త లేఖ మా ఉత్పత్తులు లేదా ధరల జాబితా గురించి విచారణల కోసం, దయచేసి మీ ఇమెయిల్‌ను మాకు పంపండి మరియు మేము 24 గంటలలోపు సంప్రదిస్తాము.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం అధికారులంతా అప్రమత్తంగా ఉండండి మ‌రోసారి గొప్ప‌ మ‌న‌సు చాటుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ You are here హోం » Others » మంత్రి సునీతకు వ్యతిరేకంగా నిరసనలు మంత్రి సునీతకు వ్యతిరేకంగా నిరసనలు 29 Dec 2018 12:55 PM అనంతపురం: మంత్రి పరిటాల సునీతకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సాక్షి కార్యాలయం వద్ద ఈ నెల 28వ తేదీ మంత్రి తనయుడు పరిటాల శ్రీరామ్‌ సృష్టించిన వీరంగాన్ని జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. పరిటాల సునీతకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలోని సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ నేతలు గోపాల్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. పెనుకొండలో నిరసన ర్యాలీ పెనుకొండలో వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. హిందూపురం ప్రెస్‌ క్లబ్‌ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
పాకిస్తాన్ లో మైనారిటీలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. ముఖ్యంగా హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా కొందరు దుండగులు సతాన్ లాల్ అనే హిందూ వ్యాపారిని కాల్చి చంపారు. సింద్ రాష్ట్రంలోని ఘోట్కి జిల్లా దహర్కి […] Category: Trending News, అంతర్జాతీయం by NewsDeskLeave a Comment on పాకిస్తాన్లో హిందూ వ్యాపారి దారుణ హత్య ఆంధ్ర ప్రదేశ్ 38 mins ago Delhi Liquor Scam: ఇది వారి కుట్రే: మాగుంట అనుమానం ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని.... అమిత్ ఆరోరాతో తాను గానీ, తన కుమారుడు...
కరీంనగర్ : జిల్లాలోని చొప్పదండిలోని సోషల్ వెల్పేర్ బాలికల గురుకులలో శుక్రవారం పుడ్ పాయిజన్ కావడంతో దాదాపు వంద మంది బాలికలు అస్వస్థతకు గురి కాగా 35 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం అందించేందుకు హుటాహుటిన కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మిగత వారికి స్థానికంగానే వైద్యం అందిస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్నం బోజనంలో క్యాబేజీ కూర వల్ల పుడ్ పాయిజన్ జరినట్లు తెలుస్తుంది. జరిగిన ఘటనపై సమాచారం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెంటనే స్పందించి విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా కలెక్టర్‌ను, వైద్యాధికారులను ఆదేశించారు. ఎవరికి ఏలాంటి ఇబ్బంది లేదని అందరు త్వరగా కోలుకుంటారని , విద్యార్థుల తల్లి దండ్రులు అందోళన చెందవద్దని మంత్రి తెలిపారు. ఈ విషం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తక్షణమే స్పందించిన జిల్లా వైధ్యాధికారిని: చొప్పదండిలోని సోషల్ వెల్పేర్ బాలికల గురుకులలో దాదాపు వంద బాలికలు కలుషితం ఆహారం తినడం వలన అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో వేంటనే విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారిని జూవేరియా తక్షణమే వసతి గృహానికి చేరుకుని విద్యార్థులకు ఏలాంటి హాని జరుగకుండ అక్కడే ఉండి వైద్య సహాయం అందించారు. తీవ్ర అస్వస్థతకు గురి అయిన విద్యార్థులను కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తు న్నారు. అంతే కాకుండా ఘటన జరిగిన వసతి గృహాంనకు ఉమ్మడి జిల్లా గురుకుల ఆర్‌సివో అలివేలు, చొప్పదండి తహాశీల్దార్ రజిత కూడ అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్యాధికారిని జూవేరియా మాట్లాడుతూ విద్యార్థులు అందరు క్షమంగా ఉన్నారని, ఎవరికి ఎలాంటి ఆపాయం లేదని తెలిపారు. నిర్లక్ష్యం వలనే సంఘటన : విద్యార్థుల తల్లిదుండ్రులు సోషల్ వెల్పేర్ బాలికల గురుకులలో జరిగిన సంఘటన చాల బాధకరమని అన్నారు. సిబ్బంది నిర్లక్షం వలనే ఘటన జరిగిందని అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చూడాలని వేడుకున్నారు. నాణ్యమైన ఆహారం అందంచకపోవడంతో పుడ్ పాయిజన్ జరిగిందని తెలిపారు. దీని కారణమైన బాధ్యులపై కఠిన చర్యతీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. తల్లి దండ్రులు ఆందోళన వద్దు : మంత్రి గంగుల జరిగిన ఘటనపై సమాచారం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెంటనే స్పందించి విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా కలెక్టర్‌ను, వైద్యాధికారులను ఆదేశించారు. ఎవరికి ఏలాంటి ఇబ్బంది లేదని అందరు త్వరగా కోలుకుంటారని , విద్యార్థుల తల్లి దండ్రులు అందోళన చెందవద్దని మంత్రి తెలిపారు. అస్వస్థతకు గుడ్డు, క్యాబేజీ కర్రి కారణం : బాలికల గురుకులలో దాదాపు వంద బాలికలు కలుషితం ఆహారం తినడం వలన అస్వస్థతకు గురి ఆయ్యారు. విద్యార్థులను అడుగగా క్యాజేజీ కర్రీ, గుడ్డు సరిగ్గా హుడుకక పోవడమే కారణం అని తెలిపారు. వాటిని తినడం వలన పుడ్ పాజయిన్ అయ్యిందని తెలిపారు.
హైదరాబాద్ , మాదాపూర్ శిల్పారామంలో పల్లెటూరిని తలపించే వాతావరణంలో సంక్రాంతి సంబరాలలో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవరులు, ఎరుకసాని, పిట్టలదొర మాటలాగారడి సందర్శకులను అలరించాయి. మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయం నుండి సందర్శకులు తండోపతండాలుగా విచ్చేసారు. పల్లె వాతావరణంలో పల్లెటూరికి తలపించే పండుగ సంక్రాంతి పండుగ శిల్పారామం ఆవరణలో అంబరాన్ని అంటాయి. ఉదయం నుండి గంగిరెద్దుల విన్యాసాలు పిల్లలను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవరులు, ఎరుకసాని, పిట్టలదొర మాటలాగారడి ఎంతగానో ఆకట్టుకున్నాయి. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్, నాగపూర్ వారి సంయుక్త నిర్వహణలో భాగంగా జానపద కళారూపాలు పగటివేషాలు, ఒగ్గుడోలు, బుట్టబొమ్మలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీమతి విశాఖ ప్రకాశ్ చే “ఆండాళ్ చరిత్ర” నృత్యరూపకం ఎంతగానో ఆకట్టుకుంది. గోదాదేవి వ్రత వృతాంతం ఆద్యంతం ఆకట్టుకుంది. బెంగళూరు నుండి విచ్చేసిన కుమారి ప్రియాంక మరియు మేఘన చంద్రయూళి ప్రదర్శించిన భజమానస, అష్టపది, థిల్లాన అంశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఏపీ పరిరక్షణ కోసమే.. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని... రాజధాని ఉంటేనే ఏ రాష్ట్రం అయినా.. ముందుకు వెళు తుందని ఏపీ రైతు సంఘాల సమీక్ష అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాఽథ్‌ తెలిపారు. డీవీవీఎస్‌ వర్మ, మనోరమ దంపతులను సత్కరిస్తున్న దృశ్యం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 రైతు సంఘాల సమీక్షలో అధ్యక్షుడు నాగేంద్రనాథ్‌ భీమవరం అర్బన్‌, సెప్టెంబరు 27: ఏపీ పరిరక్షణ కోసమే.. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని... రాజధాని ఉంటేనే ఏ రాష్ట్రం అయినా.. ముందుకు వెళు తుందని ఏపీ రైతు సంఘాల సమీక్ష అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాఽథ్‌ తెలిపారు. భీమవరం ఆనంద్‌ ఇన్‌లో అఖిల భారత్‌ కిసాన్‌ సభ, రాష్ట్ర రైతు మహాసభలు మంగళవారం ప్రారంభించారు. ఈ సభలకు రాష్ట్ర నలుమూలల నుంచి రైతు నాయకులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా విచ్ఛేసిన నాగేంద్రనాఽథ్‌ మాట్లాడుతూ అమరావతి రైతులు ఏపీ ఒక్కటిగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డీవీవీఎస్‌ వర్మ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగ తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. టీడీపీ జిల్లా రైతు సంఘ ప్రధాన కార్యదర్శి తమ్మినీడి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా ఉండటం దారుణమన్నారు. ముందుగా రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రైతు సం ఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్వర్డ్‌ బ్లాక్‌ జాతీయ కార్యదర్శి జ్యోతిరంజన్‌ మహపత్ర, ఆల్‌ ఇండియా అగ్రగామి కిసాన్‌ సభ జాతీయ కార్యదర్శి పి.సుందరరామరాజు, బోస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ అల్లూరి అచ్యుతరామరాజు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, దండు శ్రీనివాసరాజు, నల్లం నాగేశ్వరరావు, తదితర రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఇప్పటికే వారివల్ల దేశవ్యాప్తంగా వేలాదిమందికి కరోనా సోకింది. ఇంకా వెకిలిచేష్టలతో, మూర్ఖత్వంతో కరోనా మరింత విజృంభించడానికి కారణభూతులవుతున్నారు. ద్వారక – ఆగ్నేయ ఢిల్లీలోని ఉప నగరం. ఆసియాలోనే అతిపెద్ద ఉప నగరంగా ఖ్యాతి పొందింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గర్లో ఉంటుంది. పలు సెక్టార్లుగా విభజించబడిన ఈ ఉప నగరంలో ఎక్కువగా వివిధ హౌజింగ్‌ సొసైటీల ద్వారా కేటాయించిన ఇండ్లు ఉంటాయి. అక్కడి సెక్టార్‌-16బి లోని ఓ బిల్డింగ్‌లో క్వారెంటైన్‌ చేయబడ్డ తబ్లిగీ జమాత్ సభ్యులను ఉంచారు. నిన్న (మంగళవారం 7 ఏప్రిల్‌) సాయంత్రం ఈ తబ్లిగీ కార్యకర్తలు, తమ మూత్రాన్ని సీసాల్లో నింపి పక్క బిల్డింగుల్లోకి విసిరేయడం ప్రారంభించారు. ఆ మూత్రం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఉత్తర ద్వారక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్వారంటైన్‌ కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసారు. తన ఫిర్యాదులో ‘‘ కరోనా వ్యాధిని ఇరుగుపొరుగు వారికి వ్యాపింపజేసే ఉద్దేశ్యంతో ఈ నికృష్టపు పనికి పూనుకున్నార’’ని ఆ కేంద్ర అధిపతి పేర్కొన్నారు. తబ్లిగీ జమాత్‌ సభ్యులు ఇలా మూత్రం సీసాలు విసురుతుండగా, అక్కడే నివసించే ఒక వ్యక్తి తన మొబైల్‌ఫోన్‌లో విడియో తీసి పోలీసులకు అందజేసాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అసుపత్రి సిబ్బందిని తబ్లిగీ జమాత్‌ సభ్యులు వెకిలిచేష్టలతో వేధించినందుకు జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ సంఘటన పట్ల తీవ్ర ఆగ్రహోదగ్రుడయ్యి, వారిని ‘‘మానవత్వానికే శత్రువులు’’గా అభివర్ణించారు. ఇది జరిగి కొన్ని రోజులైనా గడవకముందే ఢిల్లీలో ఈ సంఘటన జరగడం సంచలనం సృష్టించింది.
TIRUMALA, 10 APRIL 2022: TTD observed the religious event of ‘Sri Rama Navami Asthanam’ in the hill shrine of Sri Venkateswara at Tirumala on Sunday night with religious fervour. On this important festival day, the processional deity decked as Sri Venkatadri Ramudu was taken along the four Mada streets on Hanumantha Vahanam. Additional EO Sri AV Dharma Reddy, temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy also participated. ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం హనుమంతునిపై శ్రీ వేంకటాద్రిరాముడు తిరుమల, 2022 ఏప్రిల్ 10: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీరాములవారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తులను ఆనందపరవశులను చేసింది. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయుడు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. శ్రీరామనవమి ఆస్థానం అనంతరం రాత్రి 10 నుండి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « PATANJALI YOGA DARSHAN BEGINS AT TIRUMALA _ ప‌తాంజ‌లి మ‌హ‌ర్షి యోగ సూత్ర‌ల‌తో ఆరోగ్య‌క‌ర స‌మాజం » VONTIMITTA KODANDARAMA SHINES ON SESHA VAHANA _ శేషవాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు
TRS-Congress: కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ దూకుడుకి బ్రేక్ వేసేందుకు టీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయనే ప్రచారం బలంగా జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతుగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్, టీఆర్ెస్ పొత్తు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగింది. కానీ గతంలో వరంగల్ లో డిక్లకేషన్ ప్రకటించినప్పుడు టీఆర్ఎస్ తో పొత్తుపై రాహుల్ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉండదంటూ చెప్పుకొచ్చారు. అయినా టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు గురించి ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ తో పొత్తుపై మరోసారి రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు ఎట్టిపరిస్ధితుల్లో ఉండదని రాహుల్ తేల్చిచెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ రాహుల్ మరోసారి తెలిపారు. గతంలో వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఇదే విషయం చెప్పిన రాహుల్.. ఇప్పుడు మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు అంటూ వస్తున్న వార్తలను బ్రేక్ పడింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్ లో రాహుల్ పాదయాత్ర నిర్వహించారు. సోమవారం పాదయాత్ర ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టకోకూడదని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకుందని, వారి నిర్ణయాన్ని స్వాగితిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ రాహుల్ జోస్యం చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజాధనాన్ని దొచుకుంటున్నాయని, మునుగోడు ఉపఎన్నికలో కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంపై రాహుల్ స్పందించారు. ఎవరికి వాళ్లు తమంది గ్లోబల్ పార్టీ అని ప్రచారం చేసుకోవడంలో తప్పు లేతంటూ సెటైర్లు వేశారు. భారత్ జోడో యాత్రలో ఎప్పుడో చేయాలని తాను భావించానని, కానీ ఆ తర్వాత కోవిడ్ పరిస్థితులు రావడం వల్ల చేయలేకపోయానన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని, భారత్ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదన్నారు. భారత్ జోడో యాత్ర పొలిటికల్ యాత్ర అని రాహుల్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తమది జాతీయ పార్టీ అని చెప్పుకోవడంలో అర్ధం లేదని రాహుల్ విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని, అందుకే టీఆర్ఎస్ తో తాము పొత్తు పెట్టుకోమని రాహుల్ స్పష్టం చేశారు. అవినీతి, ప్రజాధనాన్ని దొచుకునే పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదని రాహుల్ చెప్పారు. గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నే గెలుస్తుందని రాహుల్ జోస్యం చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తోన్నట్లు తెలిపారు. దేశ సమైగ్రత కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతన్నానని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాహుల్ తెలిపారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకోవంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఏ పార్టీ ఎలా అయినా తమ పార్టీని మార్చుకునే హక్కు ఉందన్నారు. కేసీఆర్ అంతర్జాతీయ పార్టీని కూడా నడుపుతున్నారు అనుకుంటే.. అమెరికా, చైనా ఎన్నికల్లో కూడా పోటీ చేయవచ్చు కదా అని రాహుల్ సెటైర్లు పేల్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు విభజన శక్తులు, సంఘటిత శక్తుల మధ్య జరిగే పోరాటంగా రాహుల్ అభివర్ణించారు. మునుగోడు ఉపఎన్నికలో లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి బీజేపీ, టీఆర్ఎస్ కు డబులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీకి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చిందని, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేశారని రాహుల్ ఆరోపించారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడోత్సవం సందర్బంగా తిరుమలకు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 తిరుమల: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడోత్సవం సందర్బంగా తిరుమలకు చేరుకున్న ఆయన మఽధ్యాహ్నం మూడు గంటలకు ఆలయంలోకి వెళ్లిశ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు సీజే ఏపీ హైకోర్టు న్యాయయూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా శనివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాల యంలో మూలమూర్తిని దర్శించుకున్నారు. అనం తరం రంగనాయక మండపంలో జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడి, ఈవో ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు.అనంతరం తమిళనాడు హైకోర్టు సీజే డి.రాజాతో కలసి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.మోహినీ అవతార సేవలో కృష్ణస్వామి వాహనాన్ని కాసేపు ఇద్దరూ మోశారు. టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీతరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం ట్రస్టుకు విజయవాడకు చెందిన నందిని ఫార్మా అధినేత జక్కా సీతారామాంజనేయులు రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు. తిరుమలలో శనివారం ఆయన టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) బడ్జెట్‌ ముసాయిదాను అధికారులు తయారుచేశారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ముసాయిదా సిద్ధం స్టాండింగ్‌ కమిటీ ఆమోదానికి పంపిన కమిషనర్‌ విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) బడ్జెట్‌ ముసాయిదాను అధికారులు తయారుచేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...రూ.4,060 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను కమిషనర్‌ ఆమోదించినట్టు తెలిసింది. ఇది గత ఏడాదితో పోల్చితే రూ.కోటి తక్కువ. బడ్జెట్‌ తయారీపై కమిషనర్‌ పి.రాజాబాబు జీవీఎంసీలోని అన్ని విభాగాల అధికారులతో ఇప్పటికే రెండుసార్లు సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు స్వీకరించారు. వారిచ్చిన ప్రతిపాదనల మేరకు ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగం అధికారులు రూ.4,060 కోట్లతో బడ్జెట్‌ ముసాయిదాను రూపొందించి కమిషనర్‌కు పంపించారు. వాస్తవానికి గత ఏడాది బడ్జెట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తాయని అంచనా వేసిన గ్రాంట్లు రాలేదు. అలాగే పలు ప్రాజెక్టులను బడ్జెట్‌లో చూపించినప్పటికీ పనులు జరగలేదు. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ తొలగించి వాస్తవ బడ్జెట్‌ను రూపొందించాలని అధికారులు భావించారు. అయితే గత ఏడాది కంటే బడ్జెట్‌ను తగ్గిస్తే ప్రజలు, విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందనే భావనతో అధికారులు వెనకడుగు వేశారు. గత ఏడాదికంటే కోటి మాత్రమే తగ్గించి బడ్జెట్‌ ముసాయిదాను తయారుచేయడం విశేషం. కమిషనర్‌ దీనికి ఆమోదం తెలపడంతో స్టాండింగ్‌ కమిటీ ఆమోదం కోసం మేయర్‌ గొలగాని హరివెంకటకుమారికి పంపించారు. వచ్చే నెల రెండున జరిగే స్టాండింగ్‌ కమిటీలో దీన్ని పరిశీలించి అభ్యంతరాలు వుంటే వెనక్కి పంపిస్తారు. లేనిపక్షంలో స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపి కౌన్సిల్‌ ఆమోదానికి పంపిస్తుంది. జనవరి చివరి వారంలో కౌన్సిల్‌ ఆమోదం తీసుకుని ఫిబ్రవరి లేదా మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కాగా బడ్జెట్‌ ముసాయిదాకు సంబంధించిన వివరాలను కౌన్సిల్‌ ఆమోదానికి ముందు బయటకు వెల్లడించడానికి అధికారులు విముఖత వ్యక్తంచేయడంతో ఏఏ విభాగాలకు ఎంత కేటాయించారనే వివరాలు తెలియరాలేదు.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ Telugu Bible (WBTC) Prev Next 1. ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక 1. దేశంలో కరువు చాలా దారుణంగా ఉంది. అక్కడ ఎలాంటి ఆహారం పండటం లేదు. 2. వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి-మీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా 2. ప్రజలు ఈజిప్టునుండి తెచ్చుకొన్న ధాన్యం అంతా తినేసారు. ధాన్యం అయిపోయినప్పుడు, “మళ్లీ ఈజిప్టు వెళ్లి, మనం తినేందుకు మరింత ధాన్యం కొనండి” అని యాకోబు తన కుమారులతో చెప్పాడు. 3. యూదా అతని చూచి-ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. 3. అయితే యాకోబుతో యూదా చెప్పాడు: “ఆ దేశ పాలకుడు మమ్మల్ని హెచ్చరించాడు. మీ సోదరుడ్ని మీరు నా దగ్గరకు తీసుకొని రాకపోతే నేను మీతో మాట్లాడను. 4. కాబట్టి నీవు మాతమ్ముని మాతో కూడ పంపిన యెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము. 4. బెన్యామీనును నీవు మాతో పంపిస్తేనే మేము వెళ్లి ధాన్యం కొంటాం. 5. నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడు-మీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను. 5. కానీ బెన్యామీనును పంపించేందుకు నీవు ఒప్పుకొనకపోతే మేం వెళ్లం. అతడు లేకుండా తిరిగి రావద్దని ఆయన మమ్మల్ని హెచ్చరించాడు.” 6. అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా 6. “మీకు ఇంకో సోదరుడు ఉన్నాడని అసలు మీరెందుకు చెప్పారు? ఇంత కీడు మీరెందుకు నాకు చేసారు?” ఇశ్రాయేలు (యాకోబు) అడిగాడు. 7. వారు ఆ మనుష్యుడు-మీ తండ్రి యింక సజీవుడై యున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితివిు-మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి. 7. ఆ సోదరులు జవాబు చెప్పారు: “ఆ మనిషి మమ్మల్ని అనేక ప్రశ్నలు వేశాడు. మా విషయం, మా కుటుంబం విషయం అతడు తెలుసుకోవాలనుకున్నాడు, ‘మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? ఇంటి దగ్గర మీకు ఇంకో సోదరుడు ఉన్నాడా?’ అని అతడు మమ్మల్ని అడిగాడు. అతని ప్రశ్నలకు మాత్రమే మేము జవాబిచ్చాం. మా మిగిలిన సోదరుని కూడ తన దగ్గరకు తీసుకొని రమ్మంటాడని మాకు తెలియదు!” 8. యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచిఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము; 8. అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో ఇలా చెప్పాడు: “బెన్యామీనును నాతో పంపించు. అతని విషయం నేను జాగ్రత్తగా చూసుకొంటాను. మేము మాత్రం ఈజిప్టు వెళ్లాలి, ఆహారం తీసుకురావాలి. మేము వెళ్లకపోతే మనమూ, మన పిల్లలు అందరం చస్తాం. 9. నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టని యెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును. 9. అతని క్షేమం నేను చూసుకొంటాను. అతని భాద్యత నాది. అతణ్ణి నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే శాశ్వతంగా నీవు నన్ను నిందించవచ్చు. 10. మాకు తడవు కాక పోయినయెడల ఈపాటికి రెండవ మారు తిరిగి వచ్చి యుందుమని చెప్పగా 10. నీవు మమ్మల్ని వెళ్లనిచ్చి ఉంటే ఇప్పటికి రెండు సార్లు వెళ్లి వచ్చే వాళ్లం.” 11. వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితొ అట్లయిన మీ రీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొని పోవుడి. 11. అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు: “ఇదే గనుక నిజంగా సత్యమైతే, అలాగే బెన్యామీనును నీతే తీసుకొని వెళ్లు. అయితే ఆ పాలకునికి కానుకలు తీసుకొని వెళ్లు. మన దేశంలో మనం సంపాదించగలిగినవి కొన్ని తీసుకొని వెళ్లు. కొంచె మస్తకి, కొంచెం తేనె, సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తాచ కాయలు, బాదం కాయలు, అతనికి తీసుకొని వెళ్లండి. 12. రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేత పట్టు కొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును; 12. ఈ సారి రెండంతల డబ్బు మీతో తీసుకు వెళ్లండి. పోయిన సారి మీరు చెల్లించగా తిరిగి మీకు ఇవ్వబడిన సొమ్ము మళ్లీ తీసుకు వెళ్లండి. ఒకవేళ ఆ పాలకుడు పొరబడ్డాడేమో. 13. మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి. 13. బెన్యామీనును తీసుకొని ఆ మనిషి దగ్గరకు తిరిగి వెళ్లు. 14. ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీను డనై యుండవలసిన యెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను. 14. మీరు ఆ పాలకుని ముందర నిలిచినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను. బెన్యామీను, షిమ్యోనులను అతడు క్షేమంగా తిరిగి వెళ్లనిచ్చేటట్టు నేను ప్రార్థన చేస్తాను. లేనట్లయితే నా కుమారుని పోగొట్టుకొని నేను మరల దుఃఖంలో మునిగిపోతాను.” 15. ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి. 15. కనుక ఆ పాలకుని కోసం కానుకలన్నీ తీసుకొన్నారు ఆ సోదరులు. వారు మొదటిసారి తీసుకొని వెళ్లిన దానికి రెట్టింపు సొమ్ము వారితో కూడా తీసుకొని వెళ్లారు. బెన్యామీను ఆ సోదరులతో కలసి ఈజిప్టు వెళ్లాడు. 16. యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహకునితో-ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను. 16. ఈజిప్టులో, వారితోబాటు బెన్యామీను ఉండటం యోసేపు చాశాడు. యోసేపు “ఆ మనుష్యుల్ని నా ఇంటికి తీసుకొని రండి. ఒక పశువును చంపి వంట చేయండి. ఈవేళ మధ్యాహ్నం వాళ్లు నాతోనే భోజనం చేస్తారు” అని తన గృహనిర్వాహకునితో చెప్పాడు. 17. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యు లను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను. 17. అతను చెప్పినట్టే ఆ సేవకుడు చేసాడు. అతడు వాళ్లను యోసేపు ఇంటికి తీసుకొని వచ్చాడు. 18. ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడిమొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి. 18. వాళ్లు యోసేపు ఇంటికి తీసుకొని రాబడినప్పుడు ఆ సోదరులు భయపడ్డారు. “పోయినసారి మన సంచుల్లో డబ్బు ఉంచబడ్డందువల్లనే మనల్ని ఇక్కడకు తీసుకు వచ్చారు. మనల్ని నేరస్తులుగా నిరూపించటానికి దాన్ని వారు వినియోగిస్తారు. తర్వాత మన గాడిదల్ని దొంగిలించి, మనల్ని బానిసలుగా చేస్తారు” అని వారనుకొన్నారు. 19. వారు యోసేపు గృహనిర్వాహకునియొద్దకు వచ్చి యింటి ద్వారమున అతనితో మాటలాడి 19. కనుక యోసేపు ఇంటికి బాధ్యుడైన వాని దగ్గరకు ఆ సోదరులు వెళ్లారు. 20. అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితివిు. 20. వారు చెప్పారు: “అయ్యా, ప్రమాణం చేసి సత్యం చెబతున్నాం. పోయినసారి మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే మేం వచ్చాం. 21. అయితే మేము దిగినచోటికి వచ్చి మా గోనెలను విప్పి నప్పుడు, ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను. అవి చేతపట్టుకొని వచ్చితివిు. 21. [This verse may not be a part of this translation] 22. ఆహారము కొనుటకు మరి రూకలను తీసికొని వచ్చితివిు; మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. 22. [This verse may not be a part of this translation] 23. అందుకతడుమీకు క్షేమమగును గాక భయపడకుడి; మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారియొద్ద కు తీసికొని వచ్చెను. 23. అయితే ఆ సేవకుడు, “భయపడకండి, నన్ను నమ్మండి. మీ దేవుడు, మీ తండ్రి దేవుడు ఆ డబ్బును మీ సంచుల్లో కానుకగా పెట్టి ఉంటాడు. పోయిన సారి మీరు ధాన్యంకోసం డబ్బును మీరు నాకే చెల్లించినట్టు నాకు గుర్తు” అని వారితో చెప్పాడు. ఆ సేవకుడు షిమ్యోనును చెరసాలలోనుంచి బయటకు తీసుకొని వచ్చాడు. 24. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసికొని వచ్చి వారికి నీళ్లియ్యగా వారు కాళ్లు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. 24. ఆ సేవకుడు వాళ్లందరిని యోసేపు ఇంటికి తీసుకొని వెళ్లాడు. అతడు వారికి నీళ్లు ఇస్తే, వాళ్లు కాళ్లు కడుక్కొన్నారు. తర్వాత అతడు వారి గాడిదలకు మేత పెట్టాడు. 25. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధముచేసిరి. 25. ఆ సోదరులు తాము యోసేపుతోబాటు భోంచేయబోతున్నట్టు విన్నారు. కనుక వారు అతనికోసం తెచ్చిన కానుకల్ని మధ్యాహ్నంవరకు సిద్ధం చేసుకొన్నారు. 26. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి. 26. యోసేపు ఇంటికి వచ్చాడు, ఆ సోదరులు వారితో తెచ్చిన కానుకలు అతనికి ఇచ్చారు. తర్వాత వారు నేలమీద సాష్టాంగపడ్డారు. 27. అప్పుడుమీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అత డు ఇంక బ్రతికి యున్నాడా? అని వారి క్షేమసమాచారము అడిగి నందుకు వారు 27. వారెలా ఉన్నారని యోసేపు వాళ్లను అడిగాడు, “మీరు నాతో చెప్పిన మీ ముసలి తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఆయన ఇంకా బతికే ఉన్నాడా?” అన్నాడు యోసేపు. 28. నీ దాసుడైన మా తండ్రి ఇంక బ్రదికియున్నాడు క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. 28. ఆ సోదరులు, “అయ్యా, మా తండ్రి బాగున్నాడు. ఆయన ఇంకా బతికి ఉన్నాడు” అని జవాబిచ్చారు. మళ్లీ వాళ్లంతా యోసేపు ముందర సాష్టాంగపడ్డారు. 29. అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి-మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి-నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక 29. అప్పుడు యోసేపు తన సోదరుడు బెన్యామీనును చూశాడు, (బెన్యామీను, యోసేపులు ఒక్క తల్లి పిల్లలు). “మీరు నాతో చెప్పిన మీ కనిష్ఠ సోదరుడు ఇతడేనా?” అని యోసేపు అడిగాడు. అప్పుడు యోసేపు, “కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించు గాక!” అన్నాడు బెన్యామీనుతో. 30. అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను. 30. అప్పుడు యోసేపు ఆ గదిలోనుంచి పరుగెత్తిపోయాడు. బెన్యామీను మీద తనకు ఉన్న ప్రేమను అతనికి చూపెట్టాలని యోసేపు ఎంతో ఆశించాడు. అతనికి ఏడ్చెయ్యాలనిపించింది గాని అతడు ఏడ్వటం అతని సోదరులు చూడకూడదు అనుకొన్నాడు. కనుక యోసేపు తన గదిలోనికి పెరుగెత్తి పోయి అక్కడ ఏడ్చాడు. 31. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను. 31. తర్వాత యోసేపు తన ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు. అతడు తనను తాను ఓదార్చుకొని, “భోజనానికి వేళ అయ్యింది” అన్నాడు. 32. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఐగుప్తీయులకు హేయము. 32. ఆ సేవకులు యోసేపు ఒక్కడికి ఒక బల్ల దగ్గర వేరుగాను, సోదరులను మరో బల్ల దగ్గర వేరుగాను కూర్చుండబెట్టారు. వారితో భోంచేస్తున్న ఈజిప్టు వారిని వారి మట్టుకే ఒక బల్లదగ్గర కూర్చుండ బెట్టారు. ఈజిప్టువాళ్లు హీబ్రూవారితో కలిసి భోజనం చేయరు, అది ఈజిప్టు మత విరోధం. 33. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. 33. యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ సోదరులు జ్యేష్ఠనితో మొదలుబెట్టి కనుష్ఠుని వరకు వరసక్రమంలో కూర్చున్నారు. జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్టు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంటున్నారు. 34. మరియు అతడు తనయెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. 34. సేవకులు యోసేపు బల్లమీద నుంచే వారికి భోజనం వడ్డిస్తున్నారు. అయితే ఆ సేవకులు మిగిలిన వాళ్లకంటె అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. ఆ సోదరులు దాదాపు మత్తెక్కినంత వరకు యోసేపుతో కలిసి తిని తాగారు. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
ఏకంగా 800ల రోజులు పాటు ఏకైక రాజధాని అమరావతి కోసం నిద్రాహారాలు మాని, అరెస్టులు, ధర్నాలు, పాదయాత్రలు, లాఠీ ఛార్జీలకు ఓర్చి, అలుపెరగక ఉద్యమించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇందుకు రోడెక్కని రైతుగాని, మహిళలుగాని, సామానీక ప్రజలుగాని లేరు. ఒకానొక దశలో తమ ప్రాణాలకు తెగించి వందల మంది అమరులైనవారున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ, తమకు కావాల్సిన అమరావతిని న్యాయంగా సాధించుకున్నారు. ఇది చారిత్రాత్మక విజయం.. 5 కోట్ల ఆంధ్రుల విజయం..! గురువారం అమరావతి రాజధాని విషయంలో భిన్న వాదనలు విన్న హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఏకైక రాజధాని అమరావతి అని ఉత్తర్వులు వెలువడిన వెంటనే అమరావతిలో సంబరాలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళ్తే… అమరావతి రాజధానిపై కొన్ని వందల రోజులుగా ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మొన్న(గురువారం) హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం 307 పేజీల తీర్పును వెల్లడించింది. ఇప్పటిదాకా మూడు రాజధానులను అభివృద్ధి చేయాలన్న అధికార ప్రభుత్వ ప్రణాళికలను తోసిపుచ్చింది. అమరావతి రాజధాని నగర మాస్టర్ ప్లాన్‌ను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ దిశగా ఆదేశించింది. ఈ తీర్పును న్యాయస్థానం ధృవీకరించింది. తొలుత రాజధాని పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు.. ప్రభుత్వానికి ఇకపై శాసనాధికారం లేదని కూడా తేల్చిచెప్పింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ఆ దిశగా ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే… ముందుగా రాజధానిపై దాఖలైన 64 పిటిషన్ల విచారణకు హైకోర్టు అంగీకారం తెలిపింది. ప్రభుత్వానికి శాసన అధికారం లేదని, ఇకమీదట సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రైతులకు.. న్యాయం చేయాల్సిన పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేసింది. రాజధాని కోసం అప్పట్లో భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో నివాసయోగ్యమైన ప్లాట్లను నిర్మించి ఇవ్వాలంది. 6 నెలల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించింది. హైకోర్టు పర్యవేక్షణలోనే అభివృద్ధి పనులు జరగాలని నిర్దేశించింది. మౌలిక సదుపాయాల రూపకల్పనపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని, 6 నెలల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రీటాఫ్ మ్యాడమస్‌ ఇలానే కొనసాగుతుందని, మాస్టర్‌ ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్లు అభివృద్ధి చేయాలని కోర్టు ఆదేశించింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ కూడా తరలించకూడదని, అలాగే అమరావతి భూములను తనఖా(తాకట్టు) పెట్టకూడదని న్యాయస్థానం ఆదేశించింది. రాజధాని అవసరాలకు తప్ప వేరేందుకు భూములు ఇవ్వొద్దని తెలిపింది. మరీ ముఖ్యంగా ఒక్కో పిటిషనర్‌కు ఖర్చు కోసం రూ.50 వేలు ఇవ్వాలని హైకోర్టు తీర్పులో వెల్లడించింది. కోర్టు తీర్పులోని ముఖ్యమైన అంశాలు… ◆ రైతులతో చేసుకున్న ఒప్పందం చట్టబద్ధమైంది. ఈ ఒప్పందాన్ని అటు ప్రభుత్వం, ఇటు సీఆర్డీఏ రెండూ ఉల్లంఘించాయి. కావున కోర్టు అందుకు తగ్గ ఆదేశాలు జారీ చేయొచ్చు. ◆ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం.. నిర్మాణాలు చేపడతామని చెప్పి అవి చేయలేకపోవడం. భూములిచ్చిన రైతులకు హామీ ఇచ్చి, దాని నుంచి తప్పుకోవడానికి వీల్లేదని చెప్పింది. ◆ బతుకుదెరువైన భూముల్ని అప్పగించిన రైతుల హక్కుల్ని కాలరాసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఒప్పందం ప్రకారం భూములిచ్చిన రైతులకు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టి, మూడేళ్లలో వారికి అందజేయాలి. కానీ ఆ ఒప్పందం గడువు 2018తోనే ముగిసిపోయింది. ◆ గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను, నిర్మాణాలను పూర్తి చేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ఇప్పటి ప్రభుత్వానిదే. ప్రభుత్వం మారినంత మాత్రాన విధానాలు మారవు కదా! బడ్జెట్ ను కారణంగా చూపి, అభివృద్ధి పనులను ఆపడాన్ని అనుమతివ్వమని స్పష్టం చేసింది. ◆ ఇప్పటివరకు చేసిన ఖర్చుకు, పూర్తి బాధ్యత సీఆర్డీఏ, ప్రభుత్వానిదే. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ◆ రాజధానిని మార్చడానికిగాని, మూడుగా చేయడానికిగాని, శాసనం చేసే అధికారం గాని ప్రస్తుత ప్రభుత్వానికి లేదని స్పష్టపరిచింది. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుందంటే… ఇప్పుడు ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటనే అంశంపై వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైతులతో సీఆర్డీఏ కుదుర్చుకున్న 9.14 ఒప్పందం ప్రకారం, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతిని ఏకైక రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయాలనే గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) వెనక్కి తీసుకుంది. రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని ఇచ్చింది. కానీ అవి నెరవేరలేదు. ఇప్పుడు వారికి ఇచ్చిన హామీల అమలు ప్రకారం హైకోర్టు కొన్ని గడువులను నిర్దేశించింది. దీని ప్రకారం చూసుకుంటే… నెలరోజుల్లో రాజధానిలో మౌలిక వసతుల ఏర్పాటు.. మూడు నెలల్లో లేఅవుట్ లు పూర్తి చేసి, స్థలాలు అప్పగించడం. ఆరు నెలల్లో రాజధాని నగర అభివృద్ధి పనులు పూర్తి అవ్వడంతో పాటు, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలంటే సుసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ప్రాజెక్టు పనులు చేపట్టిన గుత్తేదారులకు ప్రభుత్వం ఇంకా పాత బిల్లులు చెల్లించలేదు. అవి అందకుండా మరలా పనులు చేపట్టమంటే వారు చేస్తారో… లేదో తెలియదు. ఒకవేళ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చేయాలనుకుంటే మాత్రం ముందుగా సీఆర్డీఏ రంగంలోకి దిగితే తప్ప వేరే మార్గం కనపడటం లేదు.
ప్రభుత్వానికి ఇప్పటం గ్రామంపై ఆగ్రహం, విశాఖపై వ్యామోహం పెరిగిందని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటంలో జనసేన సభకు స్థలం ఇచ్చారనే పేదల ఇళ్లు కూల్చివేశారని మండిపడ్డారు. ఏపీలో రోడ్లను కూడా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో కుమార్తె భూములు కొంటే తనకేంటని ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారని, స్థలాలు కొని రేట్లు పెంచాలనే విశాఖపై ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు ప్రభుత్వ ఆంక్షల కారణంగా భూములు దొరకని సందర్భంలో ఆ ఊరి రైతులు ముందుకొచ్చి 13 ఎకరాల భూమి ఇచ్చారు. సభ నిర్వహణకు సహకరించారు. అంతేకాదు.. గ్రామంలో చెరువు మట్టిని ఎడాపెడా తవ్వేసి రూ.లక్షలకు అమ్ముకున్న వైసీపీ నాయకులను లెక్కలు అడిగారు. అంతే.. అధికార పార్టీ నేతలు ఆ గ్రామంపై కక్ష గట్టారు. ఆక్రమణల తొలగింపు అంటూ ఎక్స్‌కవేటర్లతో వచ్చి విశాలమైన రోడ్డు వెంబడి ఉన్న నివాసాలను దౌర్జన్యంగా కూల్చేసి విధ్వంసం సృష్టించారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ విధ్వంసంపై జనసేనాని పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. ఇప్పటంలో గత మార్చిలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించడంతో ఈ గ్రామం పేరు రాష్ట్రమంతటా మార్మోగిపోయింది. అప్పటి నుంచి ఈ గ్రామం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ కూల్చివేత‌లు జ‌రిగాయని.. ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు విమ‌ర్శించారు. ఏదేమైనా ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారని.. అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. బుద్ధి చెప్ప‌డం త‌థ్య‌మ‌ని అన్నారు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్త నిర్మాణం. సార్‌ అక్టోబర్ లో విడుదల. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ధనుష్ అభిమానుల ఆనందం సార్‌ జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్ట‌ర్‌ ధనుష్ తో వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం సార్‌(తెలుగు), వాతి(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) మరియు శ్రీకర స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. సార్‌ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారీ చిత్రంలో. ఇటీవల యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్ స్లోగన్ తో ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన టైటిల్ రివీల్ వీడియో ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన, ఉత్తేజ‌క‌ర‌మైన‌ క‌థ‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న ముందు ప్రెజెంట్ చేయ‌నున్నార‌నే న‌మ్మ‌కం కలిగించింది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం పేరుతో కూడిన విడుదల అయిన ప్రచార చిత్రాలు కూడా ఆ నమ్మకాన్ని మరింత పెంచాయి. దీనిని మరింత ముందుకు తీసుకు వెళుతూ చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు జూలై 28 సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలకు ఒక రోజు ముందే తెరతీస్తూ సార్‌ తొలి ప్రచార చిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్. ఈ ప్రచార చిత్రంలో ధనుష్ సార్‌ ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా, దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు దేనికి సిద్ధ మవుతున్నారు లాంటి ప్రశ్నలన్నిటికీ సార్‌ సమాధానం వెండితెర మీద చూడాల్సిందే. ఈ ప్రచార చిత్రంతో చిత్రం పట్ల పెరిగిన ఆసక్తి మరింత స్థాయికి వెళ్ళే దిశగా ధనుష్ పుట్టినరోజు నాడు అనగా రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల అయ్యే వీడియో చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ధనుష్ అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ సార్‌ చిత్రంలో ధనుష్ లెక్చరర్ గా కనిపిస్తారు. విద్యా వ్యవస్థ నేపధ్యంలో జరిగే కథ. నేడు విడుదల ఆయన ప్రచార చిత్రం కానీ, రేపు మా హీరో ధనుష్ గారు పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న వీడియో చిత్రం కానీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతోంది చిత్రం. దీనికి తగినట్లుగా ధనుష్ గారు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయన సహకారం, ఆయనతో ప్రయాణం మర్చిపోలేనిది అన్నారు. అలాగే జి వి ప్రకాష్ గారి సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరింత వన్నె తెస్తాయి అని నమ్ముతున్నాను అని తెలిపారు. సార్‌ అక్టోబర్ లో విడుదలకానుంది. తెలుగు, తమిళ భాషల్లో తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని, రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు, విశేషాలు వెల్లడి చేయనున్నట్లు తెలిపారు నిర్మాత నాగవంశీ. తారాగ‌ణం: ధ‌నుష్‌, సంయుక్తా మీన‌న్‌,సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి
, సముద్ర ఖని,తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార,ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు.
thesakshi.com : ఒక ముఖ్యమైన పరిణామంలో, ఉక్రెయిన్ యుద్ధంపై రష్యాను సస్పెండ్ చేయడానికి గురువారం UN జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది, ఇది ఇప్పుడు 44వ రోజుకు చేరుకుంది. 2011లో లిబియా సస్పెండ్ చేయబడిన తర్వాత UNGA ఇటువంటి చర్య తీసుకోవడం చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. తమ దేశాన్ని రక్షించుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ నుండి మరిన్ని ఆయుధాల కోసం కైవ్ వేడుకుంటున్నారు. యుద్ధ పీడిత దేశానికి విమానాలు, విమాన విధ్వంసక వ్యవస్థలు, భారీ ఫిరంగిదళాలు, ట్యాంకులు, రాకెట్ల వ్యవస్థలు, నల్ల సముద్రంలో రష్యా నౌకలను లక్ష్యంగా చేసుకోగల సుదూర క్షిపణులు అవసరమని చెప్పారు. ధ్వంసమైన పొలిమేరల నుండి వైదొలిగిన తరువాత, రష్యా దళాలు ఇప్పుడు తిరుగుబాటు ప్రాంతమైన డోన్సాక్ వద్ద – తూర్పున – తిరిగి సమూహమయ్యాయని నివేదించబడింది మరియు అక్కడ పోరాటాన్ని తీవ్రతరం చేసింది. శుక్రవారం, ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీ అధికారులు ఈ ప్రాంతం పూర్తిగా రష్యన్ దళాల నుండి విముక్తి పొందారని చెప్పారు. “అయితే రెస్క్యూ సర్వీస్ వర్కర్లు రష్యన్ మిలిటరీ వదిలిపెట్టిన మందుగుండు సామగ్రిని పారవేసేటప్పుడు పేలుళ్ల శబ్దాలు ఇప్పటికీ వినవచ్చు” అని ఒక ఉన్నత అధికారి నివేదికలలో పేర్కొన్నారు. మాస్కో వెనక్కి తగ్గడంతో, అది బహుళ యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కొనసాగుతున్న సంఘర్షణ నుండి తాజా పరిణామాలు ఇక్కడ ఉన్నాయి: 1. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) ముట్టడి సమయంలో పౌరులను దారుణంగా చంపినందుకు మానవ హక్కుల మండలి నుండి మాస్కోను సస్పెండ్ చేసింది. UNGA రష్యాను 93-24 ఓట్లలో సస్పెండ్ చేసింది, 58 దేశాలు గైర్హాజరయ్యాయి. మాస్కో సస్పెన్షన్‌ను “చట్టవిరుద్ధం” అని తిరస్కరించింది, అయితే ఉక్రెయిన్ “కృతజ్ఞతతో” పేర్కొంది. 2. UNGA తరలింపు ఉన్నప్పటికీ, మాస్కో రాత్రిపూట షెల్లింగ్‌ను కొనసాగించింది, మైకోలైవ్, జపోరిజ్జియా, ఖార్కివ్ మరియు చుగెవ్ చుట్టూ ఉన్న ఇంధన నిల్వ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని నల్ల సముద్రంలో నౌకల నుండి ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించి, నివేదికలు తెలిపాయి. 3. కైవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన తర్వాత, రష్యా దళాలు ఇప్పుడు తూర్పు ఉక్రెయిన్‌లో ఎక్కువగా రష్యన్ మాట్లాడే పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్ చుట్టూ తిరిగి సమూహాన్ని కలిగి ఉన్నాయి, ఇక్కడ మాస్కో-మద్దతుగల తిరుగుబాటుదారులు ఎనిమిది సంవత్సరాలుగా ఉక్రేనియన్ దళాలతో పోరాడుతున్నారు. 4. ఇంతలో రాజధానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో, ఉక్రేనియన్ అధికారులు మాస్కో దురాగతాలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. మాస్కో దళాలు గత కొన్ని రోజులుగా తిరోగమనానికి ముందు ప్రజలను విచక్షణారహితంగా చంపినట్లు సంకేతాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 5. రష్యాను మరింత ఒంటరిగా చేయాలని కోరుతూ, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా నుండి బొగ్గు దిగుమతులను నిషేధించడానికి అంగీకరించాయి, మాస్కో యొక్క కీలకమైన ఇంధన ఆదాయాలను లక్ష్యంగా చేసుకున్న బ్లాక్ ఆంక్షలు ఇది మొదటిసారి. 6. ఉక్రెయిన్ వివాదం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలను అధిగమించేందుకు గతంలో అమెరికా చేసిన వాగ్దానాల మేరకు తమ సభ్య దేశాలు తమ అత్యవసర నిల్వల నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేస్తున్నాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురువారం తెలిపింది. 7. రష్యాకు చెందిన వ్లాదిమిర్ పుతిన్ కైవ్‌ను జయించడాన్ని వదులుకున్నారని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ అన్నారు. కాంగ్రెస్‌లోని సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ విచారణలో ఆస్టిన్ మాట్లాడుతూ, “రాజధాని నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ తన ప్రయత్నాలను విరమించుకున్నాడు మరియు ఇప్పుడు దేశం యొక్క దక్షిణ మరియు తూర్పు వైపు దృష్టి సారించాడు” అని ఆస్టిన్ అన్నారు. 8. మరిన్ని ఆయుధాల కోసం ఉక్రెయిన్ చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో, రష్యా దాడిని తిప్పికొట్టేందుకు 20 బుష్‌మాస్టర్ సాయుధ పోరాట వాహనాలను విరాళంగా ఇస్తామని ఆస్ట్రేలియా తెలిపింది. 9. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఉక్రెయిన్‌లో ఆరోగ్య సేవలపై 100 కంటే ఎక్కువ దాడులను ధృవీకరించినట్లు తెలిపింది, ఇది ముట్టడిలో ఉన్న మారియుపోల్ నగరానికి మానవతా ప్రాప్తి కోసం పిలుపునిచ్చింది. 10. యూరోపియన్ కౌన్సిల్ చీఫ్ చార్లెస్ మిచెల్ ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించడానికి అదనంగా 500 మిలియన్ యూరోలు ($540 మిలియన్లు) విడుదల చేసే ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. కైవ్‌కు ఆయుధాలను అందించడానికి EU ఇప్పటికే 1 బిలియన్ యూరో ప్యాకేజీని అంగీకరించింది. సభ్య దేశాలు ఏర్పాటు చేసిన 5 బిలియన్ యూరోల యూరోపియన్ శాంతి నిధి నుండి ఈ డబ్బు వస్తుంది.
అసలు ఈ యుద్ధ పిపాస ఎందుకు తలెత్తుతున్నది? ఏమిటి దీనికి మూలం? ఎక్కడుంది దీని అసలు సారం? పెట్టుబడి విస్తరణే యుద్ధకాంక్షను ఉసిగొల్పుతుంది. ఆక్రమణలకు, ఆధిపత్యానికీ వ్యాపారలాభాలే ఛోదకశక్తులు. యుద్ధ పరికరాల, మిస్సయిళ్ళు, క్షిపణుల, రాకెట్ల వ్యాపారులకు యుద్ధాలు అవసరాలు.పెట్టుబడి సామ్రాజ్యవాదానికి, సామ్రాజ్య వాదం యుద్ధాలకు దారి తీస్తుంది. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. దాని లాభాల ముందు ప్రాణాలు విలువైనవి కావు. ఏ రకమైన భావోద్వేగానికీ తావు లేని రక్త చరిత పెట్టుబడిది. అది ఆడిస్తున్న మనుషులే దేశాధినేతలు. అది నేర్పుతున్న వ్యూహాలే యుద్ధ తంత్రాలు, నేతలు మారొచ్చు. ఒక నాడు రీగన్‌ కావచ్చు. బుష్‌ రావచ్చు. ట్రంపో, బైడెనో, హిట్లరో, ముసోలినో ఎవరైతే ఏమి అందరూ దాని అనుచరులు. ఏది చదువుతున్నా ఏ పని ముందేసుకున్నా ఆలోచనలన్నీ యుద్ధ బీభత్స దృశ్యాలలోకే వెళుతున్నాయి. ఏదైనా రాద్దామని కూర్చున్నా దుఃఖిత కన్నీటి శబ్ధాలు కలవరపెడుతున్నాయి. నేను పోయిన వారం చెప్పినట్టుగానే యుద్ధం ఇద్దరు శత్రువుల మధ్య కాదు, రెండు దేశాల మధ్య కాదు. ప్రపంచాన్ని చుట్టుకుంటుందని, ప్రజలకంటివున్న తీగంతా కదులుతుందని ఆవేదన చెందినట్టుగానే మన భారతీయ విద్యార్థి కర్ణాటకకు చెందిన ఇరువై రెండేండ్ల నవీన్‌ శంకరప్పను బలితీసుకుంది. వైద్యవిద్య కోసం ఉక్రేయిన్‌ వెళ్ళి మూడు సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకున్న నవీన్‌ను యుద్ధ క్షిపణి చంపేసింది. డాక్టరై తిరిగి వస్తాడనుకున్న తమ కొడుకు శవంలా మారివస్తే, ఆ తల్లి దండ్రుల శోకాన్ని ఆపగలరా ఎవరైనా! ఇది నవీన్‌ మరణం గురించే కాదు. నవీన్‌ లాంటి ఎందరు యుద్ధంలో సైనికులుగా, దేశాల పౌరులుగా నేల కూలుతున్నారు. వారందరి తల్లిదండ్రుల దుఃఖాన్ని ఒక సారి గుర్తు చేసుకోండి. ఎందరు అమ్మలు కన్నీళ్ళ కెరటాల్లో మునిగి పోతున్నారో కదా! ఎప్పుడయినా, ఎక్కడయినా, అది ఎవరి మధ్యనయినా యుద్ధం ఇచ్చే ఫలం ఇదే. కూలిపోతున్నది రాకెట్లు, విమానాలు, భవనాలు, స్థావరాలే కాదు, నిలువెత్తు మానవత్వం. హాహాకారాలు, ఆర్తనాదాలు, వలసలు, శోకాలు, పరుగెత్తడాలు, గుండె పగిలిపోవడాలు, ఇదే ఖర్కేవ్‌ నేలపై కదలాడే దృశ్యాలు. రష్యాను తిడుతూనో, ఉక్రెయిన్‌ను పాపమంటూనో లేదా పుతిన్‌ను జెలెన్‌స్కీ చరిత్రల గురించి ఆరా తీస్తూ ఆలోచిస్తూ అనేకానేక ఆవేశపు వ్యాఖ్యానాల్లో మునిగిపోతూవుంటాం. ఇది కొత్తగా జరిగే యుద్ధమూ కాదు. చివరిదీకాదు. అన్యాయంగా, అక్రమంగా జరిగిన దాడులు, హత్యలు ఎన్ని చూడలేదు మనం! రసాయన ఆయుధాలున్నాయని ఇరాక్‌పై నిర్థాక్షిణ్యంగా బాంబులువేసి, సద్ధాంను ఉరివేస్తే చూస్తూనే వున్నాం కదా! అంతకు ముందు విప్లవ యోధుడు చెగువేరాను పట్టుకుని సి.ఐ.ఏ నిలువునా కాల్చేస్తే ఏం మాట్లాడాం కనుక. క్యూబా అధినేత కాస్ట్రోపై కుట్రలు పన్ని వందమార్లు హత్యా ప్రయత్నాలు చేస్తే ఎవరు వేలెత్తి చూపారని. పనామాపై, సిరియాపై, వియత్నాంపై, ఇరాన్‌పై అప్ఘనిస్థాన్‌పై, పాలస్తీనాపై దాడులు చేసిన అమెరికా దుశ్చర్యలను ఆధిపత్య అహంకారాన్ని నిలువరించలేకపోయాం కదా! అసలు ఈ యుద్ధ పిపాస ఎందుకు తలెత్తుతున్నది? ఏమిటి దీనికి మూలం? ఎక్కడుంది దీని అసలు సారం? పెట్టుబడి విస్తరణే యుద్ధకాంక్షను ఉసిగొల్పుతుంది. ఆక్రమణలకు, ఆధిపత్యానికీ వ్యాపారలాభాలే ఛోదకశక్తులు. యుద్ధ పరికరాల, మిస్సయిళ్ళు, క్షిపణుల, రాకెట్ల వ్యాపారులకు యుద్ధాలు అవసరాలు.పెట్టుబడి సామ్రాజ్యవాదానికి, సామ్రాజ్య వాదం యుద్ధాలకు దారి తీస్తుంది. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. దాని లాభాల ముందు ప్రాణాలు విలువైనవి కావు. ఏ రకమైన భావోద్వేగానికీ తావు లేని రక్త చరిత పెట్టుబడిది. అది ఆడిస్తున్న మనుషులే దేశాధినేతలు. అది నేర్పుతున్న వ్యూహాలే యుద్ధ తంత్రాలు, నేతలు మారొచ్చు. ఒక నాడు రీగన్‌ కావచ్చు. బుష్‌ రావచ్చు. ట్రంపో, బైడెనో, హిట్లరో, ముసోలినో ఎవరైతే ఏమి అందరూ దాని అనుచరులు. ఇప్పుడు నవీన్‌ మరణమూ అందులో భాగమే. వైద్య విద్య మన దేశంలో ఎందుకు దొరకకుండా పోయిందతనికి? అందుబాటులో ఎందుకు లేదు? వేలాది మంది యువకులు ఉక్రెయిన్‌ వెళ్ళి చదవాల్సిన అగత్యం ఎందుకొచ్చింది? ఇక్కడ వైద్య విద్యను వ్యాపారం చేశారు పాలకులు. చదవాలనే కోరికున్న వారికి అందుబాటులో లేకుండా పెట్టుబడులతో ప్రవేటుకు అప్పజెప్పారు. ఇక్కడ జన్మభూమిలో ఆ చదువును కొనుక్కోలేక అక్కడికి వెళ్ళేలా చేసిన ప్రభుత్వాల విద్యావ్యాపారీకరణ విధానాలు కారణం కాదా! ఇప్పుడు తల్లడిల్లుతున్న పిల్లల ఆవేదనకు, విద్యలోకి ప్రవేశించిన పెట్టుబడే అసలు దోషి, దానికి కాపలా కాసే నేతలు భవితనెలా రక్షిస్తారు! నిజాలు నిష్టురంగానే వుంటాయి. యోచించాలి.
నిర్గమకాండము 12:41 – ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరిపోయెను. నిర్గమకాండము 12:42 – ఆయన ఐగుప్తు దేశములోనుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే. Their number commencing నిర్గమకాండము 12:37 – అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు. Their healthy state commencing కీర్తనలు 105:37 – అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెను. A mixed multitude accompanied them in నిర్గమకాండము 12:38 – అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను. సంఖ్యాకాండము 11:4 – వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? Commenced in haste నిర్గమకాండము 12:39 – వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవు చేయలేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు. Conducted with regularity నిర్గమకాండము 13:18 – అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱ సముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి. Under Moses as leader నిర్గమకాండము 3:10 – కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను. నిర్గమకాండము 3:11 – అందుకు మోషే నేను ఫరోయొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా నిర్గమకాండము 3:12 – ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను. అపోస్తలులకార్యములు 7:36 – ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. అపోస్తలులకార్యములు 7:38 – సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే. By a circuitous route నిర్గమకాండము 13:17 – మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. నిర్గమకాండము 13:18 – అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱ సముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి. Order of marching during సంఖ్యాకాండము 10:14 – యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. సంఖ్యాకాండము 10:15 – ఇశ్శాఖారీయుల గోత్రసైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి. సంఖ్యాకాండము 10:16 – జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి. సంఖ్యాకాండము 10:17 – మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి. సంఖ్యాకాండము 10:18 – రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి. సంఖ్యాకాండము 10:19 – షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి. సంఖ్యాకాండము 10:20 – గాదీయుల గోత్రసైన్యమునకు దెయువేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి. సంఖ్యాకాండము 10:21 – కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచు సాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి. సంఖ్యాకాండము 10:22 – ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున సాగెను; ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. సంఖ్యాకాండము 10:23 – పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్రసైన్యమునకు అధిపతి. సంఖ్యాకాండము 10:24 – గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్రసైన్యమునకు అధిపతి. సంఖ్యాకాండము 10:25 – దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుకనుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి సంఖ్యాకాండము 10:26 – ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్యమునకు అధిపతి. సంఖ్యాకాండము 10:27 – ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్యమునకు అధిపతి. సంఖ్యాకాండము 10:28 – ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయునప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమైసాగిరి. సంఖ్యాకాండము 10:29 – మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము; మాతోకూడ రమ్ము; మేము మీకు మేలు చేసెదము; యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలునుగూర్చి వాగ్దానము చేసెననగా Order of encamping during సంఖ్యాకాండము 2:1 – మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. సంఖ్యాకాండము 2:2 – ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దానిచుట్టు దిగవలెను. సంఖ్యాకాండము 2:3 – సూర్యుడు ఉదయించు తూర్పుదిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. సంఖ్యాకాండము 2:4 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది. సంఖ్యాకాండము 2:5 – అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు. సంఖ్యాకాండము 2:6 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగువేల నాలుగువందలమంది. సంఖ్యాకాండము 2:7 – అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు. సంఖ్యాకాండము 2:8 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది యేడువేల నాలుగువందలమంది. సంఖ్యాకాండము 2:9 – యూదా పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యెనుబది యారువేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను. సంఖ్యాకాండము 2:10 – రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణదిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. సంఖ్యాకాండము 2:11 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది. సంఖ్యాకాండము 2:12 – అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. సంఖ్యాకాండము 2:13 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడువందలమంది. సంఖ్యాకాండము 2:14 – అతని సమీపమున గాదు గోత్రముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. సంఖ్యాకాండము 2:15 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది. సంఖ్యాకాండము 2:16 – రూబేను పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యేబదియొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవ తెగలో సాగి నడవవలెను. సంఖ్యాకాండము 2:17 – ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను. సంఖ్యాకాండము 2:18 – ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపు ధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. సంఖ్యాకాండము 2:19 – అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది. సంఖ్యాకాండము 2:20 – అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. సంఖ్యాకాండము 2:21 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది. సంఖ్యాకాండము 2:22 – అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. సంఖ్యాకాండము 2:23 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగువందలమంది. సంఖ్యాకాండము 2:24 – ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యెనిమిదివేల నూరుమంది. వారు మూడవ గుంపులో సాగి నడవవలెను. సంఖ్యాకాండము 2:25 – దాను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ఉత్తరదిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు. సంఖ్యాకాండము 2:26 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడువందలమంది. సంఖ్యాకాండము 2:27 – అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. సంఖ్యాకాండము 2:28 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యొకవేయి ఐదువందలమంది. సంఖ్యాకాండము 2:29 – అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. సంఖ్యాకాండము 2:30 – అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది. సంఖ్యాకాండము 2:31 – దాను పాళెములో లెక్కింపబడిన వారందరు లక్ష యేబది యేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. సంఖ్యాకాండము 2:32 – వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడిన వారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది. సంఖ్యాకాండము 2:33 – అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు. సంఖ్యాకాండము 2:34 – అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచు నుండిరి. Difficulty and danger of ద్వితియోపదేశాకాండము 8:15 – తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను, Continued forty years -as A Punishment సంఖ్యాకాండము 14:33 – మీ శవములు ఈ అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. సంఖ్యాకాండము 14:34 – మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు. – To prove and humble them, &c ద్వితియోపదేశాకాండము 8:2 – మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము. – To teach them to live on God’s word ద్వితియోపదేశాకాండము 8:3 – ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. Under God’s guidance నిర్గమకాండము 13:21 – వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను. నిర్గమకాండము 13:22 – ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యెదుటనుండి తొలగింపలేదు. నిర్గమకాండము 15:13 – నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నెహెమ్యా 9:12 – ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండినవాడవును రాత్రికాలమందు వారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయియుండి వారిని తోడుకొనిపోతివి. కీర్తనలు 78:52 – అయితే గొఱ్ఱలవలె ఆయన తన ప్రజలను తోడుకొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను యెషయా 63:11 – అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములోనుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి? యెషయా 63:12 – తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి? యెషయా 63:13 – తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించినవాడేడి? యనుకొనిరి యెషయా 63:14 – పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి Under God’s protection నిర్గమకాండము 14:19 – అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను నిర్గమకాండము 14:20 – అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు కీర్తనలు 105:39 – వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను. నిర్గమకాండము 23:20 – ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. కీర్తనలు 78:53 – వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. With miraculous provision నిర్గమకాండము 16:35 – ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తినుచుండిరి; వారు కనాను దేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి. ద్వితియోపదేశాకాండము 8:3 – ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. Their clothing preserved during ద్వితియోపదేశాకాండము 8:4 – ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ద్వితియోపదేశాకాండము 29:5 – నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు; మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు. నెహెమ్యా 9:21 – నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండ నలువది సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. Worship of God celebrated during నిర్గమకాండము 24:5 – ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహన బలులనర్పించి యెహోవాకు సమాధాన బలులగా కోడెలను వధించిరి. నిర్గమకాండము 24:6 – అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను. నిర్గమకాండము 24:7 – అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. నిర్గమకాండము 24:8 – అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. నిర్గమకాండము 29:38 – నీవు బలిపీఠముమీద నిత్యమును అర్పింపవలసినదేమనగా, ఏడాదివి రెండు గొఱ్ఱపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొఱ్ఱపిల్లను నిర్గమకాండము 29:39 – సాయంకాలమందు ఒక గొఱ్ఱపిల్లను అర్పింపవలెను. నిర్గమకాండము 29:40 – దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱపిల్లను అర్పింపవలెను. నిర్గమకాండము 29:41 – అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను. నిర్గమకాండము 29:42 – ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును. నిర్గమకాండము 40:24 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణదిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి నిర్గమకాండము 40:25 – యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. నిర్గమకాండము 40:26 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర యెదుట బంగారు ధూపవేదికను ఉంచి నిర్గమకాండము 40:27 – దానిమీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. నిర్గమకాండము 40:28 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి నిర్గమకాండము 40:29 – దానిమీద దహనబలినర్పించి నైవేద్యమును సమర్పించెను. Justice administered during నిర్గమకాండము 18:13 – మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషేయొద్ద నిలిచియుండిరి. నిర్గమకాండము 18:26 – వారెల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యెములను మోషే యొద్దకు తెచ్చుచు, స్వల్ప వ్యాజ్యెములను తామే తీర్చుచువచ్చిరి. Circumcision omitted during యెహోషువ 5:5 – బయలుదేరిన పురుషులందరు సున్నతి పొందినవారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొందియుండలేదు. Caused universal terror and dismay నిర్గమకాండము 15:14 – జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును. నిర్గమకాండము 15:15 – ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు. భయము అధిక భయము వారికి కలుగును. నిర్గమకాండము 15:16 – యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు. సంఖ్యాకాండము 22:3 – జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి; మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. సంఖ్యాకాండము 22:4 – మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. Obstructed, &c by the surrounding nations నిర్గమకాండము 17:8 – తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా సంఖ్యాకాండము 20:21 – ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలలోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతనియొద్దనుండి తొలగిపోయిరి. Territory acquired during ద్వితియోపదేశాకాండము 29:7 – మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా ద్వితియోపదేశాకాండము 29:8 – మనము వారిని హతముచేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితివిు. Marked by constant murmurings and rebellions కీర్తనలు 78:40 – అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. కీర్తనలు 95:10 – నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని. కీర్తనలు 106:7 – ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. కీర్తనలు 106:8 – అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను. కీర్తనలు 106:9 – ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలములలో నడిపించెను. కీర్తనలు 106:10 – వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను. కీర్తనలు 106:11 – నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. కీర్తనలు 106:12 – అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి. కీర్తనలు 106:13 – అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి. కీర్తనలు 106:14 – అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి కీర్తనలు 106:15 – వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. కీర్తనలు 106:16 – వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. కీర్తనలు 106:17 – భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అబీరాము గుంపును కప్పివేసెను. కీర్తనలు 106:18 – వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. కీర్తనలు 106:19 – హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి కీర్తనలు 106:20 – తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. కీర్తనలు 106:21 – ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్యకార్యములను కీర్తనలు 106:22 – ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. కీర్తనలు 106:23 – అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను కీర్తనలు 106:24 – వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి కీర్తనలు 106:25 – యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి. కీర్తనలు 106:26 – అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును కీర్తనలు 106:27 – అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారిమీద చెయ్యి యెత్తెను. కీర్తనలు 106:28 – మరియు వారు బయల్పెయోరును హత్తుకొని, చచ్చినవారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. కీర్తనలు 106:29 – వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. కీర్తనలు 106:30 – ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. కీర్తనలు 106:31 – నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. కీర్తనలు 106:32 – మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. కీర్తనలు 106:33 – ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను. కీర్తనలు 106:34 – యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. కీర్తనలు 106:35 – అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. కీర్తనలు 106:36 – వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను. కీర్తనలు 106:37 – మరియు వారు తమ కూమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. కీర్తనలు 106:38 – నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనాను దేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను కీర్తనలు 106:39 – తమ క్రియలవలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించినవారైరి. Constant goodness and mercy of God to them during కీర్తనలు 106:10 – వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను. కీర్తనలు 106:43 – అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి. కీర్తనలు 106:44 – అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. కీర్తనలు 106:45 – వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను. కీర్తనలు 106:46 – వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను. కీర్తనలు 107:6 – వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను కీర్తనలు 107:13 – కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను Commenced from Rameses in Egypt నిర్గమకాండము 12:37 – అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు. To Succoth నిర్గమకాండము 12:37 – అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు. సంఖ్యాకాండము 33:5 – ఇశ్రాయేలీయులు రామెసేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. To Etham నిర్గమకాండము 13:20 – వారు సుక్కోతునుండి ప్రయాణమైపోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. సంఖ్యాకాండము 33:6 – సుక్కోతులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములోదిగిరి. Between baalzephon and pihahiroth నిర్గమకాండము 14:2 – ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను సంఖ్యాకాండము 33:7 – ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. -Overtaken by Pharaoh నిర్గమకాండము 14:9 – ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱములన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి. -Exhorted to look to God నిర్గమకాండము 14:13 – అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. నిర్గమకాండము 14:14 – యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను. -the cloud removed to the rear నిర్గమకాండము 14:19 – అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను నిర్గమకాండము 14:20 – అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు -red sea divided నిర్గమకాండము 14:16 – నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు. నిర్గమకాండము 14:21 – మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. Through the Red Sea నిర్గమకాండము 14:22 – నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను. నిర్గమకాండము 14:29 – అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను. -faith Exhibited in Passing హెబ్రీయులకు 11:29 – విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి. -Pharaoh and His host destroyed నిర్గమకాండము 14:23 – ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. నిర్గమకాండము 14:24 – అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి నిర్గమకాండము 14:25 – వారి రథ చక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. నిర్గమకాండము 14:26 – అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగివచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను. నిర్గమకాండము 14:27 – మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను. నిర్గమకాండము 14:28 – నీళ్లు తిరిగివచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. కీర్తనలు 106:11 – నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. – Israel’s song of praise నిర్గమకాండము 15:1 – అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవాను గూర్చి యీ కీర్తన పాడిరి యెహోవాను గూర్చి గానము చేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను నిర్గమకాండము 15:2 – యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను. నిర్గమకాండము 15:3 – యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు. నిర్గమకాండము 15:4 – ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱ సముద్రములో మునిగిపోయిరి నిర్గమకాండము 15:5 – అగాధజలములు వారిని కప్పెను వారు రాతివలె అడుగంటిపోయిరి. నిర్గమకాండము 15:6 – యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును యెహోవా, నీ దక్షిణహస్తము శత్రువుని చితకగొట్టును. నిర్గమకాండము 15:7 – నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు నీ కోపాగ్నిని రగులజేయుదువు అది వారిని చెత్తవలె దహించును. నిర్గమకాండము 15:8 – నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రము మధ్య గడ్డకట్టెను నిర్గమకాండము 15:9 – తరిమెదను కలిసికొనియెదను దోపుడుసొమ్ము పంచుకొనియెదను వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకొనెను. నిర్గమకాండము 15:10 – నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి. నిర్గమకాండము 15:11 – యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు నిర్గమకాండము 15:12 – నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మింగివేసెను. నిర్గమకాండము 15:13 – నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నిర్గమకాండము 15:14 – జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును. నిర్గమకాండము 15:15 – ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు. భయము అధిక భయము వారికి కలుగును. నిర్గమకాండము 15:16 – యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు. నిర్గమకాండము 15:17 – నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నిర్గమకాండము 15:18 – నీచేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువపెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. నిర్గమకాండము 15:19 – ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవా వారిమీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిరి. నిర్గమకాండము 15:20 – మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా నిర్గమకాండము 15:21 – మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. కీర్తనలు 106:12 – అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి. Through the wilderness of Shur or Etham నిర్గమకాండము 15:22 – మోషే ఎఱ్ఱ సముద్రమునుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. సంఖ్యాకాండము 33:8 – పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణముచేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. To Marah నిర్గమకాండము 15:23 – మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. సంఖ్యాకాండము 33:8 – పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణముచేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. -murmuring of the people on account of bitter Water నిర్గమకాండము 15:24 – ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగుకొనగా -Water sweetened నిర్గమకాండము 15:25 – అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి To Elim నిర్గమకాండము 15:27 – తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి. సంఖ్యాకాండము 33:9 – ఏలీములో పండ్రెండు నీటిబుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి. By the Red Sea సంఖ్యాకాండము 33:10 – ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱసముద్రము నొద్ద దిగిరి. Through the wilderness of Sin నిర్గమకాండము 16:1 – తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. సంఖ్యాకాండము 33:11 – ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. -murmuring for bread నిర్గమకాండము 16:2 – ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను. నిర్గమకాండము 16:3 – ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావకపోతివిు? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడనుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా -Quails Given for one night నిర్గమకాండము 16:8 – మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను నిర్గమకాండము 16:12 – నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను. నిర్గమకాండము 16:13 – కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెము చుట్టు పడియుండెను. -Manna sent నిర్గమకాండము 16:4 – యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశమునుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. నిర్గమకాండము 16:8 – మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను నిర్గమకాండము 16:16 – మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవలెననెను. నిర్గమకాండము 16:17 – ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. నిర్గమకాండము 16:18 – వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమ తమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి. నిర్గమకాండము 16:19 – మరియు మోషే దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. నిర్గమకాండము 16:20 – అయితే వారు మోషే మాటవినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను. మోషే వారిమీద కోపపడగా నిర్గమకాండము 16:21 – వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. నిర్గమకాండము 16:22 – ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి. నిర్గమకాండము 16:23 – అందుకు అతడు యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను నిర్గమకాండము 16:24 – మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. నిర్గమకాండము 16:25 – మోషే నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు. నిర్గమకాండము 16:26 – ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతిదినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను. నిర్గమకాండము 16:27 – అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకకపోయెను. నిర్గమకాండము 16:28 – అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు? నిర్గమకాండము 16:29 – చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచియుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలువెళ్లకూడదనెను. నిర్గమకాండము 16:30 – కాబట్టి యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి. నిర్గమకాండము 16:31 – ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతిమెర గింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను. To Dophkah సంఖ్యాకాండము 33:12 – సీను అరణ్యములోనుండి బయలుదేరి దోపకాలో దిగిరి To Alush సంఖ్యాకాండము 33:13 – దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. To Rephidim నిర్గమకాండము 17:1 – తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాటచొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున సంఖ్యాకాండము 33:14 – ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను. -murmuring for Water నిర్గమకాండము 17:2 – మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను. నిర్గమకాండము 17:3 – అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషేమీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులోనుండి ఇక్కడికి తీసికొనివచ్చితిరనిరి. -Water Brought from the rock నిర్గమకాండము 17:5 – అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేతపట్టుకొని పొమ్ము నిర్గమకాండము 17:6 – ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను. -Called Massah and Meribah నిర్గమకాండము 17:7 – అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. -Amalek opposes Israel నిర్గమకాండము 17:8 – తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా -Amalek overcome నిర్గమకాండము 17:9 – మోషే యెహోషువతో మనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధము చేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను. నిర్గమకాండము 17:10 – యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను; మోషే అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి నిర్గమకాండము 17:11 – మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి, నిర్గమకాండము 17:12 – మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొనివచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను. నిర్గమకాండము 17:13 – అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. To Mount Sinai నిర్గమకాండము 19:1 – ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవ నెలలో, వారు బయలుదేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. నిర్గమకాండము 19:2 – వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. సంఖ్యాకాండము 33:15 – రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. – Jethro’s visit నిర్గమకాండము 18:1 – దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషే మామయునైన యిత్రో వినినప్పుడు నిర్గమకాండము 18:2 – మోషే మామయైన ఆ యిత్రో తనయొద్దకు పంపబడిన మోషే భార్యయైన సిప్పోరాను ఆమె యిద్దరి కుమారులను తోడుకొనివచ్చెను. నిర్గమకాండము 18:3 – అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరు పెట్టెను. నిర్గమకాండము 18:4 – నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాతనుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను. నిర్గమకాండము 18:5 – మోషే మామయైన యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. నిర్గమకాండము 18:6 – యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడ ఆమె యిద్దరు కుమారులును నీయొద్దకు వచ్చియున్నామని మోషేకు వర్తమానము పంపగా -Judges appointed నిర్గమకాండము 18:14 – మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న యీ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరు నీయొద్ద నిలిచియుండనేల అని అడుగగా నిర్గమకాండము 18:15 – మోషే దేవుని తీర్పు తెలిసికొనుటకు ప్రజలు నాయొద్దకు వచ్చెదరు. నిర్గమకాండము 18:16 – వారికి వ్యాజ్యెము ఏదైనను కలిగినయెడల నాయొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి, దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రవిధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. నిర్గమకాండము 18:17 – అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు; నిర్గమకాండము 18:18 – నీవును నీతో నున్న యీ ప్రజలును నిశ్చయముగా నలిగిపోవుదురు; ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు. నిర్గమకాండము 18:19 – కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు తేవలెను. నిర్గమకాండము 18:20 – నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. నిర్గమకాండము 18:21 – మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియమింపవలెను. నిర్గమకాండము 18:22 – వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యెములన్నిటిని నీయొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడ ఈ భారమును మోసినయెడల నీకు సుళువుగా ఉండును. నిర్గమకాండము 18:23 – దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరు తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్లుదురని చెప్పెను. నిర్గమకాండము 18:24 – మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. నిర్గమకాండము 18:25 – ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యముగల మనుష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజలమీద ప్రధానులనుగా నియమించెను. నిర్గమకాండము 18:26 – వారెల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యెములను మోషే యొద్దకు తెచ్చుచు, స్వల్ప వ్యాజ్యెములను తామే తీర్చుచువచ్చిరి. ద్వితియోపదేశాకాండము 1:9 – అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను. ద్వితియోపదేశాకాండము 1:10 – మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశనక్షత్రములవలె విస్తరించియున్నారు. ద్వితియోపదేశాకాండము 1:11 – మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యిరెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. ద్వితియోపదేశాకాండము 1:12 – నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను? ద్వితియోపదేశాకాండము 1:13 – జ్ఞానవివేకములు కలిగి, మీ మీ గోత్రములలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని మీమీద నియమించెదనని మీతో చెప్పగా ద్వితియోపదేశాకాండము 1:14 – మీరు నీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి. ద్వితియోపదేశాకాండము 1:15 – కాబట్టి బుద్ధికలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యిమందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని. -Moral law Given నిర్గమకాండము 19:3 – మోషే దేవుని యొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతమునుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా నిర్గమకాండము 20:1 – దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను. నిర్గమకాండము 20:2 – నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని; నిర్గమకాండము 20:3 – నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమకాండము 20:4 – పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. నిర్గమకాండము 20:5 – ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నిర్గమకాండము 20:6 – నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరములవరకు కరుణించువాడనై యున్నాను. నిర్గమకాండము 20:7 – నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు. నిర్గమకాండము 20:8 – విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. నిర్గమకాండము 20:9 – ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను నిర్గమకాండము 20:10 – ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశియైనను ఏపనియు చేయకూడదు. నిర్గమకాండము 20:11 – ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నిర్గమకాండము 20:12 – నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండము 20:13 – నరహత్య చేయకూడదు. నిర్గమకాండము 20:14 – వ్యభిచరింపకూడదు. నిర్గమకాండము 20:15 – దొంగిలకూడదు. నిర్గమకాండము 20:16 – నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు. నిర్గమకాండము 20:17 – నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. నిర్గమకాండము 20:18 – ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి నిర్గమకాండము 20:19 – నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడినయెడల మేము చనిపోవుదుము నిర్గమకాండము 20:20 – అందుకు మోషే భయపడకుడి; మిమ్ము పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను. నిర్గమకాండము 20:21 – ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా నిర్గమకాండము 20:22 – యెహోవా మోషేతో ఇట్లనెను ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము నేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి. నిర్గమకాండము 20:23 – మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసికొనకూడదు. నిర్గమకాండము 20:24 – మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొఱ్ఱలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమకాండము 20:25 – నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు; దానికి నీ పనిముట్టు తగలనిచ్చినయెడల అది అపవిత్రమగును. నిర్గమకాండము 20:26 – మరియు నా బలిపీఠముమీద నీ దిగంబరత్వము కనబడక యుండునట్లు మెట్లమీదుగా దానిని ఎక్కకూడదు. -covenant made నిర్గమకాండము 24:3 – మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. నిర్గమకాండము 24:4 – మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి నిర్గమకాండము 24:5 – ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహన బలులనర్పించి యెహోవాకు సమాధాన బలులగా కోడెలను వధించిరి. నిర్గమకాండము 24:6 – అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను. నిర్గమకాండము 24:7 – అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. నిర్గమకాండము 24:8 – అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. -Moral law Written on tables నిర్గమకాండము 31:18 – మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. – Order for making the tabernacle, &c Exo 24-25 -Tribe of Levi Taken instead of the First-born సంఖ్యాకాండము 3:11 – మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా సంఖ్యాకాండము 3:12 – ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొనియున్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు. సంఖ్యాకాండము 3:13 – ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిననాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను. -Aaron and His Sons selected for priesthood సంఖ్యాకాండము 3:1 – యెహోవా సీనాయి కొండమీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. సంఖ్యాకాండము 3:2 – అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే. సంఖ్యాకాండము 3:3 – ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు; వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. సంఖ్యాకాండము 3:10 – నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించినయెడల వాడు మరణశిక్ష నొందును. -Levites Set apart సంఖ్యాకాండము 3:5 – మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు లేవి గోత్రికులను తీసికొనివచ్చి సంఖ్యాకాండము 3:6 – వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. సంఖ్యాకాండము 3:7 – వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసినదానిని, సర్వసమాజము కాపాడవలసినదానిని, వారు కాపాడవలెను. సంఖ్యాకాండము 3:8 – మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని, వారే కాపాడవలెను. సంఖ్యాకాండము 3:9 – కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలోనుండి అతని వశము చేయబడినవారు. -golden calf made నిర్గమకాండము 32:1 – మాషే కొండ దిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. నిర్గమకాండము 32:4 – అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. -tables of testimony Broken నిర్గమకాండము 32:19 – అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తనచేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను -people punished for Idolatry నిర్గమకాండము 32:25 – ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టియుండెను. నిర్గమకాండము 32:26 – అందుకు మోషే పాళెముయొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్నవారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి. నిర్గమకాండము 32:27 – అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారమునుండి ద్వారమునకు వెళ్లుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను నిర్గమకాండము 32:28 – లేవీయులు మోషే మాటచొప్పున చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేలమంది కూలిరి. నిర్గమకాండము 32:29 – ఏలయనగా మోషే వారిని చూచి నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారునిమీద పడియేగాని తన సహోదరునిమీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసికొనుడనెను. నిర్గమకాండము 32:35 – అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను. – God’s glory shown to Moses నిర్గమకాండము 33:18 – అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా నిర్గమకాండము 33:19 – ఆయన నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను. నిర్గమకాండము 33:20 – మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను. నిర్గమకాండము 33:21 – మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను. నిర్గమకాండము 33:22 – నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నాచేతితో నిన్ను కప్పెదను; నిర్గమకాండము 33:23 – నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. నిర్గమకాండము 34:5 – మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. నిర్గమకాండము 34:6 – అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. నిర్గమకాండము 34:7 – ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికిని కుమారుల కుమారులమీదికిని రప్పించునని ప్రకటించెను. నిర్గమకాండము 34:8 – అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారము చేసి -the tables of testimony renewed నిర్గమకాండము 34:1 – మరియు యెహోవా మోషేతో మొదటి పలకలవంటి మరి రెండు రాతిపలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను. నిర్గమకాండము 34:2 – ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరముమీద నా సన్నిధిని నిలిచియుండవలెను. నిర్గమకాండము 34:3 – ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు; ఏ నరుడును ఈ కొండమీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొఱ్ఱలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. నిర్గమకాండము 34:4 – కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా నిర్గమకాండము 34:27 – మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములనుబట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను. నిర్గమకాండము 34:28 – అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతో కూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను నిర్గమకాండము 34:29 – మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసియుండలేదు. ద్వితియోపదేశాకాండము 10:1 – ఆ కాలమందు యెహోవా మునుపటి వాటివంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండయెక్కి నాయొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను. ద్వితియోపదేశాకాండము 10:2 – నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను. ద్వితియోపదేశాకాండము 10:3 – కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతిపలకలను చెక్కి ఆ రెండు పలకలను చేతపట్టుకొని కొండ యెక్కితిని. ద్వితియోపదేశాకాండము 10:4 – ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి ద్వితియోపదేశాకాండము 10:5 – నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని. -Tabernacle First Set up నిర్గమకాండము 40:1 – మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నిర్గమకాండము 40:2 – మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. నిర్గమకాండము 40:3 – అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. నిర్గమకాండము 40:4 – నీవు బల్లను లోపలికి తెచ్చి దానిమీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. నిర్గమకాండము 40:5 – సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. నిర్గమకాండము 40:6 – ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము నెదుట దహన బలిపీఠమును ఉంచవలెను; నిర్గమకాండము 40:7 – ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. నిర్గమకాండము 40:8 – తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలెను. నిర్గమకాండము 40:9 – మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. నిర్గమకాండము 40:10 – దహనబలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధమగును. నిర్గమకాండము 40:11 – ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను. నిర్గమకాండము 40:12 – మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి నిర్గమకాండము 40:13 – అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను. నిర్గమకాండము 40:14 – మరియు నీవు అతని కుమారులను తోడుకొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి నిర్గమకాండము 40:15 – వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. నిర్గమకాండము 40:16 – మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను. నిర్గమకాండము 40:17 – రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. నిర్గమకాండము 40:18 – యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండెబద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి నిర్గమకాండము 40:19 – మందిరముమీద గుడారమును పరచి దానిపైని గుడారపు కప్పును వేసెను. నిర్గమకాండము 40:20 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను. నిర్గమకాండము 40:21 – మందిరములోనికి మందసమును తెచ్చి కప్పుతెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. నిర్గమకాండము 40:22 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తరదిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి నిర్గమకాండము 40:23 – యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను. నిర్గమకాండము 40:24 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణదిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి నిర్గమకాండము 40:25 – యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. నిర్గమకాండము 40:26 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర యెదుట బంగారు ధూపవేదికను ఉంచి నిర్గమకాండము 40:27 – దానిమీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. నిర్గమకాండము 40:28 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి నిర్గమకాండము 40:29 – దానిమీద దహనబలినర్పించి నైవేద్యమును సమర్పించెను. నిర్గమకాండము 40:30 – మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను. నిర్గమకాండము 40:31 – దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి. నిర్గమకాండము 40:32 – వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును బలిపీఠమునకు సమీపించునప్పుడును కడుగుకొనిరి. నిర్గమకాండము 40:33 – మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను. నిర్గమకాండము 40:34 – అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. నిర్గమకాండము 40:35 – ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను. నిర్గమకాండము 40:36 – మేఘము మందిరము మీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. నిర్గమకాండము 40:37 – ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి. నిర్గమకాండము 40:38 – ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను. -Nadab and Abihu destroyed for offering strange fire లేవీయకాండము 10:1 – అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా లేవీయకాండము 10:2 – యెహోవా సన్నిధినుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతిబొందిరి. సంఖ్యాకాండము 3:4 – నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రియైన అహరోను ఎదుట యాజకసేవ చేసిరి. -Passover First commemorated సంఖ్యాకాండము 9:1 – ఐగుప్తు దేశములోనుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను సంఖ్యాకాండము 9:2 – ఇశ్రాయేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను. సంఖ్యాకాండము 9:3 – దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను. సంఖ్యాకాండము 9:4 – కాబట్టి మోషే పస్కాపండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి. సంఖ్యాకాండము 9:5 – యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. -second numbering of the people సంఖ్యాకాండము 1:1 – వారు ఐగుప్తు దేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను సంఖ్యాకాండము 1:2 – ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము. సంఖ్యాకాండము 1:3 – ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమ తమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. సంఖ్యాకాండము 1:4 – మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతో కూడ ఉండవలెను. సంఖ్యాకాండము 1:5 – మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు; సంఖ్యాకాండము 1:6 – షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు సంఖ్యాకాండము 1:7 – యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను సంఖ్యాకాండము 1:8 – ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు సంఖ్యాకాండము 1:9 – జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు సంఖ్యాకాండము 1:10 – యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు సంఖ్యాకాండము 1:11 – బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను సంఖ్యాకాండము 1:12 – దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు సంఖ్యాకాండము 1:13 – ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు సంఖ్యాకాండము 1:14 – గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు సంఖ్యాకాండము 1:15 – నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి. సంఖ్యాకాండము 1:16 – వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును. సంఖ్యాకాండము 1:17 – పేళ్లచేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహరోనులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదిని సర్వ సమాజమును కూర్చెను. సంఖ్యాకాండము 1:18 – ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారు తమ తమ వంశావళులనుబట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా సంఖ్యాకాండము 1:19 – యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. సంఖ్యాకాండము 1:20 – ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలుబది యారువేల ఐదు వందలమంది యైరి. సంఖ్యాకాండము 1:21 – షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు సంఖ్యాకాండము 1:22 – మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా సంఖ్యాకాండము 1:23 – షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి. సంఖ్యాకాండము 1:24 – గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా సంఖ్యాకాండము 1:25 – గాదు గోత్రములో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి. సంఖ్యాకాండము 1:26 – యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా సంఖ్యాకాండము 1:27 – యూదా గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగువేల ఆరు వందలమంది యైరి. సంఖ్యాకాండము 1:28 – ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా సంఖ్యాకాండము 1:29 – ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడినవారు ఏబది నాలుగువేల నాలుగు వందలమంది యైరి. సంఖ్యాకాండము 1:30 – జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా సంఖ్యాకాండము 1:31 – జెబూలూను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది యేడువేల నాలుగు వందలమంది యైరి. సంఖ్యాకాండము 1:32 – యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా సంఖ్యాకాండము 1:33 – యోసేపు గోత్రములో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదు వందలమంది యైరి. సంఖ్యాకాండము 1:34 – మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా సంఖ్యాకాండము 1:35 – మనష్షే గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది రెండువేల రెండు వందలమంది యైరి. సంఖ్యాకాండము 1:36 – బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా సంఖ్యాకాండము 1:37 – బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది యైదువేల నాలుగు వందలమంది యైరి. సంఖ్యాకాండము 1:38 – దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా సంఖ్యాకాండము 1:39 – దాను గోత్రములో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడు వందలమంది యైరి. సంఖ్యాకాండము 1:40 – ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా సంఖ్యాకాండము 1:41 – ఆషేరు గోత్రములో లెక్కింపబడినవారు నలువది యొకవేయి ఐదు వందలమంది యైరి. సంఖ్యాకాండము 1:42 – నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా సంఖ్యాకాండము 1:43 – నఫ్తాలి గోత్రములో లెక్కింపబడినవారు ఏబది మూడువేల నాలుగు వందలమంది యైరి. సంఖ్యాకాండము 1:44 – వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించినవారు. సంఖ్యాకాండము 1:45 – అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలువెళ్లిన ఇశ్రాయేలీయులందరు సంఖ్యాకాండము 1:46 – లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి. నిర్గమకాండము 38:25 – సమాజములో చేరినవారి వెండి పరిశుద్ధస్థలపు తులముచొప్పున నాలుగువందల మణుగుల వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులములు. నిర్గమకాండము 38:26 – ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబది మందిలో తలకొకటికి అరతులము. To Kibrothhattaavah సంఖ్యాకాండము 33:16 – సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి. -Complaining punished by fire సంఖ్యాకాండము 11:1 – జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొకకొనను దహింపసాగెను. సంఖ్యాకాండము 11:2 – జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. సంఖ్యాకాండము 11:3 – యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. -Called Taberah సంఖ్యాకాండము 11:3 – యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. -murmuring of the mixed multitude and of Israel, for flesh సంఖ్యాకాండము 11:4 – వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? సంఖ్యాకాండము 11:5 – ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్లగడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. సంఖ్యాకాండము 11:6 – ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి. సంఖ్యాకాండము 11:7 – ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను. సంఖ్యాకాండము 11:8 – జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనముమీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను. సంఖ్యాకాండము 11:9 – రాత్రియందు మంచు పాళెముమీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. -flesh promised సంఖ్యాకాండము 11:10 – జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను. సంఖ్యాకాండము 11:11 – కాగా మోషే యెహోవాతో యిట్లనెను నీవేల నీ సేవకుని బాధించితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జనులందరి భారమును నామీద పెట్టనేల? సంఖ్యాకాండము 11:12 – నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొనిపొమ్మని నాతో చెప్పుచున్నావు. సంఖ్యాకాండము 11:13 – ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు సంఖ్యాకాండము 11:14 – ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచినయెడల నన్ను చంపుము. సంఖ్యాకాండము 11:15 – నామీద నీ కటాక్షము వచ్చినయెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. సంఖ్యాకాండము 11:18 – నీవు జనులను చూచి యిట్లనుము మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి; మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. సంఖ్యాకాండము 11:19 – ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు. సంఖ్యాకాండము 11:20 – ఒక నెల దినములవరకు, అనగా అది మీ నాసికారంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యముచేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి. సంఖ్యాకాండము 11:21 – అందుకు మోషే నేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరులక్షల పాదచారులు వారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి. సంఖ్యాకాండము 11:22 – వారు తృప్తిగా తినునట్లు వారినిమిత్తము గొఱ్ఱలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నియు వారినిమిత్తము కూర్చవలెనా? అనెను. సంఖ్యాకాండము 11:23 – అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీయెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు. -seventy elders appointed to assist Moses సంఖ్యాకాండము 11:16 – అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను నాయొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొనిరమ్ము. అక్కడ వారు నీతోకూడ నిలువబడవలెను. సంఖ్యాకాండము 11:17 – నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొకపాలు నీతోకూడ భరింపవలెను. సంఖ్యాకాండము 11:24 – మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను పోగుచేసి గుడారముచుట్టు వారిని నిలువబెట్టగా సంఖ్యాకాండము 11:25 – యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతనిమీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు. సంఖ్యాకాండము 11:26 – ఆ మనుష్యులలో నిద్దరు పాళెములో నిలిచియుండిరి; వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవవాని పేరు మేదాదు; వారి మీదను ఆత్మ నిలిచియుండెను; వారు వ్రాయబడినవారిలోను ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి. సంఖ్యాకాండము 11:27 – అప్పుడు ఒక యౌవనుడు మోషేయొద్దకు పరుగెత్తివచ్చి ఎల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా సంఖ్యాకాండము 11:28 – మోషే ఏర్పరచుకొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను. సంఖ్యాకాండము 11:29 – అందుకు మోషేనా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచునుగాక అని అతనితో అనెను. సంఖ్యాకాండము 11:30 – అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళెములోనికి వెళ్లిరి. -Quails sent for A month సంఖ్యాకాండము 11:19 – ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు. సంఖ్యాకాండము 11:20 – ఒక నెల దినములవరకు, అనగా అది మీ నాసికారంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యముచేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి. సంఖ్యాకాండము 11:31 – తరువాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దినప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను. సంఖ్యాకాండము 11:32 – కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రిఅంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటిని పరచిరి. -their murmuring punished సంఖ్యాకాండము 11:33 – ఆ మాంసము ఇంక వారి పండ్లసందున నుండగానే, అది నమలకమునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులుచేత వారిని బహుగా బాధించెను. కీర్తనలు 78:30 – వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంక వారి నోళ్లలో నుండగానే కీర్తనలు 78:31 – దేవుని కోపము వారిమీదికి దిగెను వారిలో బలిసినవారిని ఆయన సంహరించెను ఇశ్రాయేలులో యౌవనులను కూల్చెను. -Why Called Kibrothhattaavah సంఖ్యాకాండము 11:34 – మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. To Hazeroth సంఖ్యాకాండము 11:35 – జనులు కిబ్రోతు హత్తావానుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి. సంఖ్యాకాండము 33:17 – కిబ్రోతుహతావాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. -Aaron and Miriam envy Moses సంఖ్యాకాండము 12:1 – మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొనియుండెను గనుక అతడు పెండ్లి చేసికొనిన ఆ స్త్రీనిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. సంఖ్యాకాండము 12:2 – వారు మోషేచేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మాచేతను పలికింపలేదా? అని చెప్పుకొనగా -Miriam punished by leprosy సంఖ్యాకాండము 12:10 – మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదనుండి ఎత్తబడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠుగలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. -Delayed seven day for Miriam సంఖ్యాకాండము 12:14 – అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖముమీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గుపడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. సంఖ్యాకాండము 12:15 – కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి. To Kadeshbarnea in wilderness of Rithmah or Paran ద్వితియోపదేశాకాండము 1:19 – మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితివిు. సంఖ్యాకాండము 32:8 – ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా సంఖ్యాకాండము 12:16 – తరువాత జనులు హజేరోతునుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. సంఖ్యాకాండము 33:18 – హజేరోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. -the people anxious to Have the land of Canaan searched ద్వితియోపదేశాకాండము 1:22 – అప్పుడు మీరందరు నాయొద్దకు వచ్చి మనకంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మనకొరకు ఈ దేశమును వేగుజూచి, తిరిగివచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. -Moses Commanded to send Spies సంఖ్యాకాండము 13:1 – యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను సంఖ్యాకాండము 13:2 – నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను. -Persons selected as Spies సంఖ్యాకాండము 13:3 – మోషే యెహోవా మాటవిని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. సంఖ్యాకాండము 13:4 – వారి పేళ్లు ఏవనగా రూబేను గోత్రమునకు సంఖ్యాకాండము 13:5 – జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు; సంఖ్యాకాండము 13:6 – యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు; సంఖ్యాకాండము 13:7 – ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు; సంఖ్యాకాండము 13:8 – ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ; సంఖ్యాకాండము 13:9 – బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ; సంఖ్యాకాండము 13:10 – జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు; సంఖ్యాకాండము 13:11 – యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ; సంఖ్యాకాండము 13:12 – దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు; సంఖ్యాకాండము 13:13 – ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు; సంఖ్యాకాండము 13:14 – నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ; సంఖ్యాకాండము 13:15 – గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి. సంఖ్యాకాండము 13:16 – దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. -Spies sent యెహోషువ 14:7 – దేశ మును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలోనుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఏండ్లవాడను; ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. సంఖ్యాకాండము 13:17 – మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండయెక్కి ఆ దేశము ఎట్టిదో సంఖ్యాకాండము 13:18 – దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో సంఖ్యాకాండము 13:19 – వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, సంఖ్యాకాండము 13:20 – దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము -Spies Bring back evil report సంఖ్యాకాండము 13:26 – అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజము నొద్దకును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. సంఖ్యాకాండము 13:27 – వారు అతనికి తెలియపరచినదేమనగా నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితివిు; అది పాలు తేనెలు ప్రవహించు దేశమే; దాని పండ్లు ఇవి. సంఖ్యాకాండము 13:28 – అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితివిు. సంఖ్యాకాండము 13:29 – అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి. సంఖ్యాకాండము 13:30 – కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను. సంఖ్యాకాండము 13:31 – అయితే అతనితోకూడ పోయిన ఆ మనుష్యులు ఆ జనులు మనకంటె బలవంతులు; మనము వారిమీదికి పోజాలమనిరి. సంఖ్యాకాండము 13:32 – మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు. సంఖ్యాకాండము 13:33 – అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి. -the people terrified and rebel సంఖ్యాకాండము 14:1 – అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి. సంఖ్యాకాండము 14:2 – మరియు ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనులపైని సణుగుకొనిరి. సంఖ్యాకాండము 14:3 – ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొనివచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి. సంఖ్యాకాండము 14:4 – వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితోఒకడు చెప్పుకొనగా -Punishment for rebellion సంఖ్యాకాండము 14:26 – మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను సంఖ్యాకాండము 14:35 – ఇది యెహోవా అను నేను చెప్పిన మాట; నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు; ఇక్కడనే చనిపోవుదురు అనెను. సంఖ్యాకాండము 32:11 – ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశములోనుండి వచ్చిన మనుష్యులలో పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప సంఖ్యాకాండము 32:12 – మరి ఎవడును పూర్ణమనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను. సంఖ్యాకాండము 32:13 – అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా యెహోవా దృష్ఠికి చెడునడత నడిచిన ఆ తరమువారందరు నశించువరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను. ద్వితియోపదేశాకాండము 1:35 – బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచిదేశమును ఈ చెడ్డతరమువారిలో ద్వితియోపదేశాకాండము 1:36 – యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను. ద్వితియోపదేశాకాండము 1:40 – మీరు తిరిగి ఎఱ్ఱసముద్రమార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను. -guilty Spies slain by plague సంఖ్యాకాండము 14:36 – ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగివచ్చి ఆ దేశమునుగూర్చి చెడ్డసమాచారము చెప్పుటవలన సర్వ సమాజము అతనిమీద సణుగునట్లు చేసిన మనుష్యులు, సంఖ్యాకాండము 14:37 – అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి. -people smitten by Amalek for going up without the Lord సంఖ్యాకాండము 14:40 – వారు ఉదయమున లేచి ఆ కొండ కొనమీదికెక్కి చిత్తమండి, మేము పాపము చేసినవారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్లుదుము అనిరి. సంఖ్యాకాండము 14:41 – అప్పుడు మోషే ఇది ఏల? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? సంఖ్యాకాండము 14:42 – అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడుగనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి. సంఖ్యాకాండము 14:43 – ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను. సంఖ్యాకాండము 14:44 – అయితే వారు మూర్ఖించి ఆ కొండకొనకెక్కి పోయిరి; అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయైనను పాళెములోనుండి బయలువెళ్లలేదు. సంఖ్యాకాండము 14:45 – అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగివచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతముచేసిరి. ద్వితియోపదేశాకాండము 1:41 – అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితివిు; మా దేవుడైన యెహోవా మాకాజ్ఞాపించిన మాటలన్నిటిననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తరమిచ్చి, మీరందరు మీ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా ద్వితియోపదేశాకాండము 1:42 – యెహోవా నాతో ఇట్లనెను యుద్ధమునకు పోకుడి; నేను మీ మధ్యనుండనుగనుక వెళ్లకుడి; మీరు వెళ్లినను మీ శత్రువులయెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ద్వితియోపదేశాకాండము 1:43 – ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్లితిరి. ద్వితియోపదేశాకాండము 1:44 – అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి, కందిరీగలవలె మిమ్ము తరిమి హోర్మావరకు శేయీరులో మిమ్ము హతముచేసిరి. Returned by the way to the Red Sea సంఖ్యాకాండము 14:25 – అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమైపొండనెను. ద్వితియోపదేశాకాండము 1:40 – మీరు తిరిగి ఎఱ్ఱసముద్రమార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను. ద్వితియోపదేశాకాండము 2:1 – మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎఱ్ఱసముద్రమార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహు దినములు శేయీరు మన్నెము చుట్టు తిరిగితివిు. -Sabbath breaker stoned సంఖ్యాకాండము 15:32 – ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి. సంఖ్యాకాండము 15:33 – వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వసమాజము నొద్దకును వానిని తీసికొనివచ్చిరి. సంఖ్యాకాండము 15:34 – వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. సంఖ్యాకాండము 15:35 – తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సంఖ్యాకాండము 15:36 – సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను. -rebellion of Korah సంఖ్యాకాండము 16:1 – లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని సంఖ్యాకాండము 16:2 – ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందల యేబదిమందితో మోషేకు ఎదురుగాలేచి సంఖ్యాకాండము 16:3 – మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారిమధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా, సంఖ్యాకాండము 16:4 – మోషే ఆ మాటవిని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను సంఖ్యాకాండము 16:5 – తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చుకొనును. సంఖ్యాకాండము 16:6 – ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి. సంఖ్యాకాండము 16:7 – అప్పుడు యెహోవా యే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు. సంఖ్యాకాండము 16:8 – మరియు మోషే కోరహుతో ఇట్లనెను లేవి కుమారులారా వినుడి. సంఖ్యాకాండము 16:9 – తన మందిరసేవ చేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? సంఖ్యాకాండము 16:10 – ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారినందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడ కోరుచున్నారు. సంఖ్యాకాండము 16:11 – ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను. సంఖ్యాకాండము 16:12 – అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. సంఖ్యాకాండము 16:13 – అయితే వారు మేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా? సంఖ్యాకాండము 16:14 – అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొనిరాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. సంఖ్యాకాండము 16:15 – అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొనలేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవాయొద్ద మనవిచేసెను. సంఖ్యాకాండము 16:16 – మరియు మోషే కోరహుతొ నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. సంఖ్యాకాండము 16:17 – మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటిమీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను. సంఖ్యాకాండము 16:18 – కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్నియుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచిరి. సంఖ్యాకాండము 16:19 – కోరహు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను. – Korah, &c punished సంఖ్యాకాండము 16:30 – అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను. సంఖ్యాకాండము 16:31 – అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. సంఖ్యాకాండము 16:32 – భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. సంఖ్యాకాండము 16:33 – వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి. సంఖ్యాకాండము 16:34 – వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. సంఖ్యాకాండము 16:35 – మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను. -plague sent సంఖ్యాకాండము 16:41 – మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సంఖ్యాకాండము 16:42 – సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారమువైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను; యెహోవా మహిమయు కనబడెను. సంఖ్యాకాండము 16:43 – మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా సంఖ్యాకాండము 16:44 – యెహోవా మీరు ఈ సమాజము మధ్యనుండి తొలగిపోవుడి, సంఖ్యాకాండము 16:45 – క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి. సంఖ్యాకాండము 16:46 – అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా -plague stayed సంఖ్యాకాండము 16:47 – మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. సంఖ్యాకాండము 16:48 – అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. సంఖ్యాకాండము 16:49 – కోరహు తిరుగుబాటున చనిపోయినవారు గాక పదునాలుగువేల ఏడువందలమంది ఆ తెగులుచేత చచ్చిరి. సంఖ్యాకాండము 16:50 – ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరనున్న మోషేయొద్దకు తిరిగివచ్చెను. – God’s choice of Aaron confirmed సంఖ్యాకాండము 17:1 – యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సంఖ్యాకాండము 17:2 – నీవు ఇశ్రాయేలీయులతో మాటలాడి వారియొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కఱ్ఱగా, అనగా వారి ప్రధానులందరియొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పండ్రెండు కఱ్ఱలను తీసికొని యెవరి కఱ్ఱమీద వారిపేరు వ్రాయుము. సంఖ్యాకాండము 17:3 – లేవి కఱ్ఱమీద అహరోను పేరు వ్రాయవలెను; ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కఱ్ఱయే యుండవలెను. సంఖ్యాకాండము 17:4 – నేను మిమ్మును కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని శాసనములయెదుట వాటిని ఉంచవలెను. సంఖ్యాకాండము 17:5 – అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కఱ్ఱ చిగిరించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండ మాన్పివేయుదును. సంఖ్యాకాండము 17:6 – కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరు తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కఱ్ఱ చొప్పున పండ్రెండు కఱ్ఱలను అతనికిచ్చిరి; అహరోను కఱ్ఱయు వారి కఱ్ఱల మధ్యనుండెను. సంఖ్యాకాండము 17:7 – మోషే వారి కఱ్ఱలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. సంఖ్యాకాండము 17:8 – మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కఱ్ఱ చిగిర్చియుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. సంఖ్యాకాండము 17:9 – మోషే యెహోవా సన్నిధినుండి ఆ కఱ్ఱలన్నిటిని ఇశ్రాయేలీయులందరి యెదుటికి తేగా వారు వాటిని చూచి యొక్కొక్కడు ఎవరి కఱ్ఱను వారు తీసికొనిరి. సంఖ్యాకాండము 17:10 – అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను తిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు. సంఖ్యాకాండము 17:11 – అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను; ఆలాగుననే చేసెను. సంఖ్యాకాండము 17:12 – అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరి ఇదిగో మా ప్రాణములు పోయినవి; నశించిపోతివిు మేమందరము నశించిపోతివిు. సంఖ్యాకాండము 17:13 – యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును; మేము అందరము చావవలసియున్నదా? అని పలికిరి. To Rimmonparez సంఖ్యాకాండము 33:19 – రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి. To Libnah or Laban సంఖ్యాకాండము 33:20 – రిమ్మోను పారెసులోనుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. ద్వితియోపదేశాకాండము 1:1 – యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. To Rissah సంఖ్యాకాండము 33:21 – లిబ్నాలోనుండి బయలుదేరి రీసాలో దిగిరి. To Kehelathah సంఖ్యాకాండము 33:22 – రీసాలోనుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి. To Mount Shapher సంఖ్యాకాండము 33:23 – కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి. To Haradah సంఖ్యాకాండము 33:24 – షాపెరు కొండనొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి. To Makheloth సంఖ్యాకాండము 33:25 – హరాదాలోనుండి బయలుదేరి మకెలోతులో దిగిరి. To Tahath సంఖ్యాకాండము 33:26 – మకెలోతులోనుండి బయలుదేరి తాహతులో దిగిరి. To Tarah సంఖ్యాకాండము 33:27 – తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి. To Mithcah సంఖ్యాకాండము 33:28 – తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. To Hashmonah సంఖ్యాకాండము 33:29 – మిత్కాలోనుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి. To Moseroth or Mosera సంఖ్యాకాండము 33:30 – హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. TO BENE-JAAKAN సంఖ్యాకాండము 33:31 – మొసేరోతులోనుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి. To Horhagidgad or GudGodah సంఖ్యాకాండము 33:32 – బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి. ద్వితియోపదేశాకాండము 10:7 – అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోదనుండి నీటివాగులు గల దేశమైన యొత్బాతాకును ప్రయాణము చేసిరి. To Jotbathah or land of rivers సంఖ్యాకాండము 33:33 – హోర్‌హగ్గిద్గాదులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి. ద్వితియోపదేశాకాండము 10:7 – అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోదనుండి నీటివాగులు గల దేశమైన యొత్బాతాకును ప్రయాణము చేసిరి. Several of these stations probably revisited ద్వితియోపదేశాకాండము 10:6 – ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను. ద్వితియోపదేశాకాండము 10:7 – అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోదనుండి నీటివాగులు గల దేశమైన యొత్బాతాకును ప్రయాణము చేసిరి. సంఖ్యాకాండము 33:30 – హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. సంఖ్యాకాండము 33:31 – మొసేరోతులోనుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి. సంఖ్యాకాండము 33:32 – బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి. To Ebronah సంఖ్యాకాండము 33:34 – యొత్బాతాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. To Eziongaber సంఖ్యాకాండము 33:35 – ఎబ్రోనాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి. To Kadesh in the wilderness of Zin సంఖ్యాకాండము 20:1 – మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను. సంఖ్యాకాండము 33:36 – ఎసోన్గెబెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్యములో దిగిరి. న్యాయాధిపతులు 11:16 – ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి. -Miriam dies and is buried సంఖ్యాకాండము 20:1 – మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను. -second murmuring for Water సంఖ్యాకాండము 20:2 – ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. సంఖ్యాకాండము 20:3 – జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు సంఖ్యాకాండము 20:4 – అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి? సంఖ్యాకాండము 20:5 – ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి. సంఖ్యాకాండము 20:6 – అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. -Moses striking the rock instead of speaking to it, disobeys God సంఖ్యాకాండము 20:7 – అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను సంఖ్యాకాండము 20:8 – నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. సంఖ్యాకాండము 20:9 – యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధినుండి ఆ కఱ్ఱను తీసికొనిపోయెను. సంఖ్యాకాండము 20:10 – తరువాత మోషే అహరోనులు ఆ బండయెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను. సంఖ్యాకాండము 20:11 – అప్పుడు మోషే తన చెయ్యియెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను. -Moses and Aaron punished సంఖ్యాకాండము 20:12 – అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నులయెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొనిపోరని చెప్పెను. -Called Meribah to commemorate the murmuring సంఖ్యాకాండము 20:13 – అవి మెరీబా జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారిమధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. సంఖ్యాకాండము 27:14 – ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నులయెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే. -Orders Given respecting Edom ద్వితియోపదేశాకాండము 2:3 – ఉత్తరదిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము ద్వితియోపదేశాకాండము 2:4 – శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. ద్వితియోపదేశాకాండము 2:5 – వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. ద్వితియోపదేశాకాండము 2:6 – మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. -the king of Edom refuses A passage సంఖ్యాకాండము 20:14 – మోషే కాదేషునుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది; సంఖ్యాకాండము 20:15 – మా పితరులు ఐగుప్తునకు వెళ్లిరి; మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితివిు; ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి. సంఖ్యాకాండము 20:16 – మేము యెహోవాకు మొఱపెట్టగా ఆయన మా మొఱనువిని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము. సంఖ్యాకాండము 20:17 – మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము; పొలములలో బడియైనను ద్రాక్షతోటలలో బడియైనను వెళ్లము; బావుల నీళ్లు త్రాగము; రాజమార్గమున నడిచిపోయెదము. నీ పొలిమేరలను దాటువరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరుగకుండ పోయెదమని చెప్పించెను. సంఖ్యాకాండము 20:18 – ఎదోమీయులు నీవు నా దేశములో బడి వెళ్లకూడదు; నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమీ అని అతనితో చెప్పగా సంఖ్యాకాండము 20:19 – ఇశ్రాయేలీయులు మేము రాజమార్గముననే వెళ్లెదము; నేనును నా పశువులును నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును మరేమి లేదు, కాలినడకనే దాటిపోవుదును; అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానేకూడదనెను. సంఖ్యాకాండము 20:20 – అంతట ఎదోము బహు జనముతోను మహా బలముతోను బయలుదేరి వారికెదురుగా వచ్చెను. సంఖ్యాకాండము 20:21 – ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలలోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతనియొద్దనుండి తొలగిపోయిరి. న్యాయాధిపతులు 11:17 – అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపంపీ­ నీ దేశము గుండ పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని యడుగగా, ఎదోమురాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడునునేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివసించిరి. To Mount Hor సంఖ్యాకాండము 20:22 – అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులోనుండి సాగి హోరుకొండకు వచ్చెను. సంఖ్యాకాండము 33:37 – కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశము కడనున్న హోరుకొండ దగ్గర దిగిరి. -Aaron dies సంఖ్యాకాండము 20:28 – మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగి వచ్చిరి. సంఖ్యాకాండము 20:29 – అహరోను చనిపోయెనని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబికులందరును అహరోనుకొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి. సంఖ్యాకాండము 33:38 – యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను. సంఖ్యాకాండము 33:39 – అహరోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను. -Arad Conquered సంఖ్యాకాండము 21:1 – ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణదిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసి వారిలో కొందిరిని చెరపట్టగా సంఖ్యాకాండము 21:2 – ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని నీవు మాచేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి. సంఖ్యాకాండము 21:3 – యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. సంఖ్యాకాండము 33:40 – అప్పుడు దక్షిణదిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. -Called Hormah సంఖ్యాకాండము 21:2 – ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని నీవు మాచేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి. సంఖ్యాకాండము 21:3 – యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. To Zalmonah సంఖ్యాకాండము 33:41 – వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. -murmuring of the people సంఖ్యాకాండము 21:4 – వారు ఎదోముదేశమును చుట్టిపోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గాయాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. సంఖ్యాకాండము 21:5 – కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి. -Fiery serpents sent సంఖ్యాకాండము 21:6 – అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. -brazen serpent raised up సంఖ్యాకాండము 21:7 – కాబట్టి ప్రజలు మోషేయొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితివిు; యెహోవా మామధ్యనుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. సంఖ్యాకాండము 21:8 – మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పమువంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను. సంఖ్యాకాండము 21:9 – కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను. To Punon సంఖ్యాకాండము 33:42 – సల్మానాలోనుండి బయలుదేరి పూనొనులో దిగిరి. To Oboth సంఖ్యాకాండము 21:10 – తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. సంఖ్యాకాండము 33:43 – పూనొనులోనుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. To Ijeabarim before Moab సంఖ్యాకాండము 21:11 – ఓబోతులోనుండి వారు సాగి సూర్యోదయదిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి. సంఖ్యాకాండము 33:44 – ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేరయొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి. -Orders Given respecting Moab ద్వితియోపదేశాకాండము 2:8 – అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపువారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు. ద్వితియోపదేశాకాండము 2:9 – మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. TO ZARED OR DIBON-GAD సంఖ్యాకాండము 21:12 – అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. సంఖ్యాకాండము 33:45 – ఈయ్యె అబారీములోనుండి బయలుదేరి దీబోనుగాదులో దిగిరి. To Almondiblathaim సంఖ్యాకాండము 33:46 – దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి. Across the brook Zered ద్వితియోపదేశాకాండము 2:13 – కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటితివిు. -Time occupied in going from Kadeshbarnea to this station ద్వితియోపదేశాకాండము 2:14 – మనము కాదేషు బర్నేయలోనుండి బయలుదేరి జెరెదు ఏరు దాటువరకు, అనగా యెహోవా వారినిగూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరమువారందరు సేనలోనుండకుండ నశించువరకు మనము నడిచిన కాలము ముప్పది యెనిమిది సంవత్సరములు. అంతేకాదు, వారు నశించువరకు -order to pass through Ar ద్వితియోపదేశాకాండము 2:18 – అమ్మోనీయుల మార్గమున వెళ్లునప్పుడు -Orders Given respecting Ammon ద్వితియోపదేశాకాండము 2:19 – వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను. Across the arnon సంఖ్యాకాండము 21:13 – అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు. సంఖ్యాకాండము 21:14 – కాబట్టి యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా సంఖ్యాకాండము 21:15 – ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది. ద్వితియోపదేశాకాండము 2:24 – మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీచేతికి అప్పగించితిని. దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. To beer or the well సంఖ్యాకాండము 21:16 – అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగుచేయుము, నేను వారికి నీళ్లనిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది. To Mattanah సంఖ్యాకాండము 21:18 – తమ అధికార దండములచేతను కఱ్ఱలచేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. To Nahaliel సంఖ్యాకాండము 21:19 – వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును To Bamoth సంఖ్యాకాండము 21:19 – వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును To the mountains of Abarim సంఖ్యాకాండము 21:20 – మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి. సంఖ్యాకాండము 33:47 – అల్మోను దిబ్లాతాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబారీము కొండలలో దిగిరి. -the Amorites refuse A passage to Israel సంఖ్యాకాండము 21:21 – ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి మమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము. సంఖ్యాకాండము 21:22 – మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. సంఖ్యాకాండము 21:23 – అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్యలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను. ద్వితియోపదేశాకాండము 2:26 – అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోను రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి ద్వితియోపదేశాకాండము 2:27 – నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము, కుడియెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును. ద్వితియోపదేశాకాండము 2:28 – నాయొద్ద రూకలు తీసికొని తినుటకు భోజనపదార్థములు నాకిమ్ము; నాయొద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీళ్లిమ్ము. ద్వితియోపదేశాకాండము 2:29 – శేయీరులో నివసించు ఏశావు సంతానపువారును ఆరులో నివసించు మోయాబీయులును నాకు చేసినట్లు, మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటువరకు కాలినడకచేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని. ద్వితియోపదేశాకాండము 2:30 – అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్లనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీచేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను. -Sihon Conquered సంఖ్యాకాండము 21:23 – అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్యలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను. సంఖ్యాకాండము 21:24 – ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది. సంఖ్యాకాండము 21:25 – అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోను దిగిరి. సంఖ్యాకాండము 21:26 – హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకుమునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను. సంఖ్యాకాండము 21:27 – కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను సంఖ్యాకాండము 21:28 – హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను. సంఖ్యాకాండము 21:29 – మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. సంఖ్యాకాండము 21:30 – వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడుచేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు. సంఖ్యాకాండము 21:31 – అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి. సంఖ్యాకాండము 21:32 – మరియు యాజెరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. ద్వితియోపదేశాకాండము 2:32 – సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా ద్వితియోపదేశాకాండము 2:33 – మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతముచేసి ద్వితియోపదేశాకాండము 2:34 – ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితివిు. ద్వితియోపదేశాకాండము 2:35 – పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. ద్వితియోపదేశాకాండము 2:36 – అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగరమొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను. -Og Conquered సంఖ్యాకాండము 21:33 – వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా సంఖ్యాకాండము 21:34 – యెహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీచేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు. సంఖ్యాకాండము 21:35 – కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిరి. ద్వితియోపదేశాకాండము 3:1 – మనము తిరిగి బాషాను మార్గమున వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రెయీలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి యెదురుగా రాగా ద్వితియోపదేశాకాండము 3:2 – యెహోవా నాతో ఇట్లనెను అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీచేతికి అప్పగించియున్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలెనని చెప్పెను. ద్వితియోపదేశాకాండము 3:3 – అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మనచేతికి అప్పగించెను; అతనికి శేషమేమియు లేకుండ అతనిని హతము చేసితివిు. ద్వితియోపదేశాకాండము 3:4 – ఆ కాలమున అతని పురములన్నిటిని పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియు లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి. ద్వితియోపదేశాకాండము 3:5 – ఆ పురములన్నియు గొప్ప ప్రాకారములు గవునులు గడియలును గల దుర్గములు. అవియు గాక ప్రాకారములేని పురములనేకములను పట్టుకొంటిమి. ద్వితియోపదేశాకాండము 3:6 – మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితివిు; ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితివిు; ద్వితియోపదేశాకాండము 3:7 – వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసికొంటిమి. ద్వితియోపదేశాకాండము 3:8 – ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండవరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల యిద్దరు రాజులయొద్దనుండి పట్టుకొంటిమి. ద్వితియోపదేశాకాండము 3:9 – సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని శెనీరని అందురు. ద్వితియోపదేశాకాండము 3:10 – మైదానమందలి పురములన్నిటిని బాషానునందలి ఓగు రాజ్య పురములైన సల్కా ఎద్రెయీ అనువాటివరకు గిలాదంతటిని బాషానును పట్టుకొంటిమి. ద్వితియోపదేశాకాండము 3:11 – రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు. – Reubenites, &c obtained the land taken from the Amorites సంఖ్యాకాండము 32:1 – రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని సంఖ్యాకాండము 32:2 – వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో సంఖ్యాకాండము 32:3 – అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా సంఖ్యాకాండము 32:4 – ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు. సంఖ్యాకాండము 32:5 – కాబట్టి మాయెడల నీకు కటాక్షము కలిగినయెడల, మమ్మును యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా సంఖ్యాకాండము 32:6 – మోషే గాదీయులతోను రూబేనీయులతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? సంఖ్యాకాండము 32:7 – యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్లకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు? సంఖ్యాకాండము 32:8 – ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా సంఖ్యాకాండము 32:9 – వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లకపోయిరి. సంఖ్యాకాండము 32:10 – ఆ దినమున యెహోవా కోపము రగులుకొని సంఖ్యాకాండము 32:11 – ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశములోనుండి వచ్చిన మనుష్యులలో పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప సంఖ్యాకాండము 32:12 – మరి ఎవడును పూర్ణమనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను. సంఖ్యాకాండము 32:13 – అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా యెహోవా దృష్ఠికి చెడునడత నడిచిన ఆ తరమువారందరు నశించువరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను. సంఖ్యాకాండము 32:14 – ఇప్పుడు ఇశ్రాయేలీయులయెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు. సంఖ్యాకాండము 32:15 – మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లినయెడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంక నిలువచేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసెదరనెను. సంఖ్యాకాండము 32:16 – అందుకు వారు అతనియొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందలకొరకు దొడ్లను మా పిల్లలకొరకు పురములను కట్టుకొందుము. సంఖ్యాకాండము 32:17 – ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చువరకు మేము వారిముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయముచేత ప్రాకారముగల పురములలో నివసింపవలెను. సంఖ్యాకాండము 32:18 – ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా యిండ్లకు తిరిగిరాము. సంఖ్యాకాండము 32:19 – తూర్పుదిక్కున యొర్దాను ఇవతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి. సంఖ్యాకాండము 32:20 – అప్పుడు మోషే వారితో మీరు మీ మాటమీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన యెదుటనుండి తన శత్రువులను వెళ్లగొట్టువరకు సంఖ్యాకాండము 32:21 – యెహోవా సన్నిధిని మీరందరు యుద్ధసన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్లినయెడల సంఖ్యాకాండము 32:22 – ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగివచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులైయుందురు; అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. సంఖ్యాకాండము 32:23 – మీరు అట్లు చేయనియెడల యెహోవా దృష్టికి పాపము చేసినవారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి. సంఖ్యాకాండము 32:24 – మీరు మీ పిల్లలకొరకు పురములను మీ మందలకొరకు దొడ్లను కట్టుకొని మీ నోటనుండి వచ్చిన మాటచొప్పున చేయుడనెను. సంఖ్యాకాండము 32:25 – అందుకు గాదీయులును రూబేనీయులును మోషేతో మా యేలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసెదము. సంఖ్యాకాండము 32:26 – మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును. సంఖ్యాకాండము 32:27 – నీ దాసులమైన మేము, అనగా మా సేనలో ప్రతి యోధుడును మా యేలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యొర్దాను అవతలికి వచ్చెదమనిరి. సంఖ్యాకాండము 32:28 – కాబట్టి మోషే వారినిగూర్చి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలీయుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను సంఖ్యాకాండము 32:29 – గాదీయులును రూబేనీయులును అందరు యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్దపడి మీతోకూడ యొర్దాను అవతలికి వెళ్లినయెడల ఆ దేశము మీచేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను. సంఖ్యాకాండము 32:30 – అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్లనియెడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదురనగా సంఖ్యాకాండము 32:31 – గాదీయులును రూబేనీయులును యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము. సంఖ్యాకాండము 32:32 – మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమై నదిదాటి కనాను దేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి. సంఖ్యాకాండము 32:33 – అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను. సంఖ్యాకాండము 32:34 – గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను సంఖ్యాకాండము 32:35 – యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను సంఖ్యాకాండము 32:36 – అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. సంఖ్యాకాండము 32:37 – రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను సంఖ్యాకాండము 32:38 – షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి. సంఖ్యాకాండము 32:39 – మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి. సంఖ్యాకాండము 32:40 – మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను సంఖ్యాకాండము 32:41 – అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను. సంఖ్యాకాండము 32:42 – నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను. ద్వితియోపదేశాకాండము 3:12 – అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ద్వితియోపదేశాకాండము 3:13 – ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును గిలాదులో మిగిలినదానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధగోత్రమునకిచ్చితిని. ద్వితియోపదేశాకాండము 3:14 – మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయాకాతీయుయొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి. ద్వితియోపదేశాకాండము 3:15 – మాకీరీయులకు గిలాదునిచ్చితిని. ద్వితియోపదేశాకాండము 3:16 – గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును ద్వితియోపదేశాకాండము 3:17 – కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండచరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. Return to the plains of Moab సంఖ్యాకాండము 22:1 – తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. సంఖ్యాకాండము 33:48 – అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. సంఖ్యాకాండము 33:49 – వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి. -Balak sends for Balaam సంఖ్యాకాండము 22:5 – కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతలచేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము; ఒక జనము ఐగుప్తులోనుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు. సంఖ్యాకాండము 22:6 – కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో; అప్పుడు నేను ఈ దేశములోనుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును. సంఖ్యాకాండము 22:15 – అయినను బాలాకు వారికంటె బహు ఘనతవహించిన మరి యెక్కువమంది అధికారులను మరల పంపెను. సంఖ్యాకాండము 22:16 – వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నాయొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డము చెప్పకుము. సంఖ్యాకాండము 22:17 – నేను నీకు బహు ఘనత కలుగజేసెదను; నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి, నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. -Balaam Not Permitted to Curse Israel సంఖ్యాకాండము 22:9 – దేవుడు బిలామునొద్దకు వచ్చి నీయొద్దనున్న యీ మనుష్యులు ఎవరని అడుగగా సంఖ్యాకాండము 22:10 – బిలాము దేవునితో యిట్లనెను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు సంఖ్యాకాండము 22:11 – చిత్తగించుము; ఒక జనము ఐగుప్తునుండి బయలుదేరివచ్చెను; వారు భూతలమును కప్పుచున్నారు; నీవు ఇప్పుడేవచ్చి నా నిమిత్తము వారిని శపింపుము; నేను వారితో యుద్ధముచేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను. సంఖ్యాకాండము 22:12 – అందుకు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను. సంఖ్యాకాండము 22:13 – కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్లుడి; మీతో కూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా సంఖ్యాకాండము 22:14 – మోయాబు అధికారులు లేచి బాలాకునొద్దకు వెళ్లి బిలాము మాతోకూడ రానొల్లడాయెననిరి. సంఖ్యాకాండము 22:15 – అయినను బాలాకు వారికంటె బహు ఘనతవహించిన మరి యెక్కువమంది అధికారులను మరల పంపెను. సంఖ్యాకాండము 22:16 – వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నాయొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డము చెప్పకుము. సంఖ్యాకాండము 22:17 – నేను నీకు బహు ఘనత కలుగజేసెదను; నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి, నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. సంఖ్యాకాండము 22:18 – అందుకు బిలాము బాలాకు తన యింటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్దిపనినైనను గొప్పపనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటిమాట మీరలేను. సంఖ్యాకాండము 22:19 – కాబట్టి మీరు దయచేసి యీ రాత్రి ఇక్కడ నుండుడి; యెహోవా నాతో నికనేమి చెప్పునో నేను తెలిసికొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. సంఖ్యాకాండము 22:20 – ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుష్యులు నిన్ను పిలువవచ్చినయెడల నీవు లేచి వారితో వెళ్లుము; అయితే నేను నీతో చెప్పిన మాటచొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను. సంఖ్యాకాండము 22:21 – ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంతకట్టి మోయాబు అధికారులతో కూడ వెళ్లెను. సంఖ్యాకాండము 22:22 – అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవా దూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి. సంఖ్యాకాండము 22:23 – యెహోవా దూత ఖడ్గము దూసి చేతపట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా సంఖ్యాకాండము 22:24 – యెహోవా దూత యిరుప్రక్కలను గోడలుగల ద్రాక్షతోటల సందులో నిలిచెను. సంఖ్యాకాండము 22:25 – గాడిద యెహోవా దూతను చూచి గోడమీదపడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరల కొట్టెను. సంఖ్యాకాండము 22:26 – యెహోవా దూత ముందు వెళ్లుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని యిరుకు చోటను నిలువగా సంఖ్యాకాండము 22:27 – గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపముమండి తనచేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను. సంఖ్యాకాండము 22:28 – అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా సంఖ్యాకాండము 22:29 – బిలాము నీవు నామీద తిరుగబడితివి; నాచేత ఖడ్గమున్నయెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. సంఖ్యాకాండము 22:30 – అందుకు గాడిద నేను నీదాననైనది మొదలుకొని నేటివరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైన నీకిట్లు చేయుట కద్దా? అని బిలాముతో అనగా అతడు లేదనెను. సంఖ్యాకాండము 22:31 – అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారము చేయగా సంఖ్యాకాండము 22:32 – యెహోవా దూత యీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. సంఖ్యాకాండము 22:33 – ఆ గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుటనుండి తొలిగెను; అది నా యెదుట నుండి తొలగనియెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని అతనితో చెప్పెను. సంఖ్యాకాండము 22:34 – అందుకు బిలాము నేను పాపము చేసితిని; నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి యీ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదనని యెహోవా దూతతో చెప్పగా సంఖ్యాకాండము 22:35 – యెహోవా దూత నీవు ఆ మనుష్యులతో కూడ వెళ్లుము. అయితే నేను నీతో చెప్పు మాటయేకాని మరేమియు పలుకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడ వెళ్లెను. సంఖ్యాకాండము 22:36 – బిలాము వచ్చెనని బాలాకు విని, ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణమువరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్లగా సంఖ్యాకాండము 22:37 – బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీయొద్దకు దూతలను పంపియుంటిని గదా. నాయొద్దకు నీవేల రాకపోతివి? నిన్ను ఘనపరచ సమర్థుడను కానా? అనెను. సంఖ్యాకాండము 22:38 – అందుకు బిలాము ఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను. సంఖ్యాకాండము 22:39 – అప్పుడు బిలాము బాలాకుతో కూడ వెళ్లెను. వారు కిర్యత్‌ హుచ్చోతుకు వచ్చినప్పుడు సంఖ్యాకాండము 22:40 – బాలాకు ఎడ్లను గొఱ్ఱలను బలిగా అర్పించి, కొంతభాగము బిలాముకును అతనియొద్దనున్న అధికారులకును పంపెను. సంఖ్యాకాండము 22:41 – మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి, బయలుయొక్క ఉన్నత స్థలములమీదనుండి జనులను చివరవరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను. Num 23-24 – Israel seduced to idolatry, &c by advice of Balaam సంఖ్యాకాండము 25:1 – అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. సంఖ్యాకాండము 25:2 – ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి. సంఖ్యాకాండము 25:3 – అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను. ప్రకటన 2:14 – అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలి యిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు -Israel punished సంఖ్యాకాండము 25:5 – కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలిసికొనిన తన తన వశములోని వారిని చంపవలెనని చెప్పెను. సంఖ్యాకాండము 25:9 – ఇరువది నాలుగువేలమంది ఆ తెగులుచేత చనిపోయిరి. -Third numbering సంఖ్యాకాండము 26:1 – ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను సంఖ్యాకాండము 26:2 – మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలువెళ్లువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వ్రాయించుడి. సంఖ్యాకాండము 26:3 – కాబట్టి యిరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశమునుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు సంఖ్యాకాండము 26:4 – మోయాబు మైదానములలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గరనుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. సంఖ్యాకాండము 26:5 – ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు; సంఖ్యాకాండము 26:6 – పల్లువీయులు పల్లు వంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు; సంఖ్యాకాండము 26:7 – వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది. సంఖ్యాకాండము 26:8 – పల్లు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారులు నెమూయేలు దాతాను అబీరాము. సంఖ్యాకాండము 26:9 – కోరహు తన సమూహములో పేరుపొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. సంఖ్యాకాండము 26:10 – ఆ సమూహపువారు మృతిబొందినప్పుడు అగ్ని రెండువందల ఏబదిమందిని భక్షించినందునను, భూమి తన నోరుతెరచి వారిని కోరహును మింగివేసినందునను, వారు దృష్టాంతములైరి. సంఖ్యాకాండము 26:11 – అయితే కోరహు కుమారులు చావలేదు. సంఖ్యాకాండము 26:12 – షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీయులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు; సంఖ్యాకాండము 26:13 – జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీయులు షావూలు వంశస్థులు. సంఖ్యాకాండము 26:14 – ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు ఇరువది రెండువేల రెండువందలమంది. సంఖ్యాకాండము 26:15 – గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు, సంఖ్యాకాండము 26:16 – ఓజనీయులు ఓజని వంశస్థులు; ఏరీయులు ఏరీ వంశస్థులు; సంఖ్యాకాండము 26:17 – ఆరోదీయులు ఆరోదు వంశస్థులు; అరేలీయులు అరేలీ వంశస్థులు. సంఖ్యాకాండము 26:18 – వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబదివేల ఐదువందలమంది. సంఖ్యాకాండము 26:19 – యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతిబొందిరి. సంఖ్యాకాండము 26:20 – యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు; సంఖ్యాకాండము 26:21 – పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు సంఖ్యాకాండము 26:22 – వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదువందలమంది. సంఖ్యాకాండము 26:23 – ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువ్వీయులు పువ్వా వంశస్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు. సంఖ్యాకాండము 26:24 – వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది. సంఖ్యాకాండము 26:25 – జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు; సంఖ్యాకాండము 26:26 – ఏలోనీయులు ఏలోను వంశస్థులు; యహలేలీయులు యహలేలు వంశస్థులు; సంఖ్యాకాండము 26:27 – వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది. సంఖ్యాకాండము 26:28 – యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. సంఖ్యాకాండము 26:29 – మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదు పుత్రులు. సంఖ్యాకాండము 26:30 – ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు; సంఖ్యాకాండము 26:31 – అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు; షెకెమీయులు షెకెము వంశస్థులు; సంఖ్యాకాండము 26:32 – షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు. సంఖ్యాకాండము 26:33 – హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా. సంఖ్యాకాండము 26:34 – వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబది రెండువేల ఏడువందలమంది. సంఖ్యాకాండము 26:35 – ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు, సంఖ్యాకాండము 26:36 – వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు. సంఖ్యాకాండము 26:37 – వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పది రెండువేల ఐదువందలమంది; వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. సంఖ్యాకాండము 26:38 – బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు; సంఖ్యాకాండము 26:39 – అహీరామీయులు అహీరాము వంశస్థులు; సంఖ్యాకాండము 26:40 – షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశస్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు. సంఖ్యాకాండము 26:41 – వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబది యయిదువేల ఆరువందలమంది. సంఖ్యాకాండము 26:42 – దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు; సంఖ్యాకాండము 26:43 – వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందలమంది. సంఖ్యాకాండము 26:44 – ఆషేరు పుత్రుల వంశములలో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు; సంఖ్యాకాండము 26:45 – బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు; సంఖ్యాకాండము 26:46 – ఆషేరు కుమార్తె పేరు శెరహు. సంఖ్యాకాండము 26:47 – వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబది మూడువేల నాలుగువందలమంది. సంఖ్యాకాండము 26:48 – నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీయులు గూనీ వంశస్థులు; సంఖ్యాకాండము 26:49 – యేసెరీయులు యేసెరు వంశస్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. సంఖ్యాకాండము 26:50 – వీరు నఫ్తాలీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబది యయిదువేల నాలుగువందలమంది సంఖ్యాకాండము 26:51 – ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడువందల ముప్పదిమంది. సంఖ్యాకాండము 26:52 – యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను వీరి పేళ్ల లెక్కచొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. సంఖ్యాకాండము 26:53 – ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను; సంఖ్యాకాండము 26:54 – తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆ యా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను. సంఖ్యాకాండము 26:55 – చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను. సంఖ్యాకాండము 26:56 – ఎక్కువమందికేమి తక్కువమందికేమి చీట్లువేసి యెవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. సంఖ్యాకాండము 26:57 – వారివారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు. సంఖ్యాకాండము 26:58 – లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీయుల వంశము కోరహీయుల వంశము. సంఖ్యాకాండము 26:59 – కహాతు అమ్రామును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. సంఖ్యాకాండము 26:60 – అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి. సంఖ్యాకాండము 26:61 – నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. సంఖ్యాకాండము 26:62 – వారిలో నెల మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువది మూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారుగనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు. -all formerly numbered over twenty years old, except Caleb and Joshua, dead సంఖ్యాకాండము 26:63 – యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు. సంఖ్యాకాండము 26:64 – మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. సంఖ్యాకాండము 26:65 – ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. సంఖ్యాకాండము 14:29 – మీ శవములు ఈ అరణ్యములోనే రాలును; మీ లెక్కమొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలిగి నాకు విరోధముగా సణగినవారందరు రాలిపోవుదురు. -the law of Female inheritance settled సంఖ్యాకాండము 27:1 – అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. సంఖ్యాకాండము 27:2 – వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణమాయెను. సంఖ్యాకాండము 27:3 – అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదు గాని తన పాపమునుబట్టి మృతిబొందెను. సంఖ్యాకాండము 27:4 – అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంతమాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి. సంఖ్యాకాండము 27:5 – అప్పుడు మోషే వారికొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా సంఖ్యాకాండము 27:6 – యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. సంఖ్యాకాండము 27:7 – నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనముచేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. సంఖ్యాకాండము 27:8 – మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను ఒకడు కుమారుడులేక మృతిబొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. సంఖ్యాకాండము 27:9 – వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. సంఖ్యాకాండము 27:10 – వానికి అన్నదమ్ములు లేనియెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. సంఖ్యాకాండము 27:11 – వాని తండ్రికి అన్నదమ్ములు లేనియెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను; వాడు దాని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ. సంఖ్యాకాండము 36:1 – యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదుయొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషే యెదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల యెదుటను మాటలాడి యిట్లనిరి సంఖ్యాకాండము 36:2 – ఆ దేశమును వంతుచీట్లచొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా యేలినవానికాజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా యేలినవాడు యెహోవాచేత ఆజ్ఞనొందెను. సంఖ్యాకాండము 36:3 – అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రముల వారినెవరినైనను పెండ్లి చేసికొనినయెడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యమునుండి తీయబడి, వారు కలిసికొనినవారి గోత్రస్వాస్థ్యముతో కలుపబడి, మాకు వంతుచీట్లచొప్పున కలిగిన స్వాస్థ్యమునుండి విడిపోవును. సంఖ్యాకాండము 36:4 – కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరము వచ్చునప్పుడు వారి స్వాస్థ్యము వారు కలిసికొనిన వారి గోత్రస్వాస్థ్యముతో కలుపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్రస్వాస్థ్యము తగ్గిపోవుననగా సంఖ్యాకాండము 36:5 – మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి యిట్లనెను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. సంఖ్యాకాండము 36:6 – యెహోవా సెలోపెహాదు కుమార్తెలనుగూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను. సంఖ్యాకాండము 36:7 – ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్రస్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను. సంఖ్యాకాండము 36:8 – మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను. సంఖ్యాకాండము 36:9 – స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచియుండవలెను. -Appointment of Joshua సంఖ్యాకాండము 27:15 – అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము. సంఖ్యాకాండము 27:16 – అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచునుండి, సంఖ్యాకాండము 27:17 – వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను. సంఖ్యాకాండము 27:18 – అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతనిమీద నీ చెయ్యియుంచి సంఖ్యాకాండము 27:19 – యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నులయెదుట అతనికి ఆజ్ఞయిమ్ము; సంఖ్యాకాండము 27:20 – ఇశ్రాయేలీయుల సర్వసమాజము అతని మాట వినునట్లు అతనిమీద నీ ఘనతలో కొంత ఉంచుము. సంఖ్యాకాండము 27:21 – యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. సంఖ్యాకాండము 27:22 – యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసికొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి సంఖ్యాకాండము 27:23 – అతనిమీద తనచేతులుంచి యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ యిచ్చెను. -Midianites destroyed and Balaam slain సంఖ్యాకాండము 31:1 – మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. సంఖ్యాకాండము 31:2 – తరువాత నీవు నీ స్వజనులయొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా సంఖ్యాకాండము 31:3 – మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధసన్నద్ధులై మిద్యానీయులమీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు సంఖ్యాకాండము 31:4 – ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోను ప్రతి గోత్రములోనుండి వేయేసిమందిని ఆ యుద్ధమునకు పంపవలెననెను. సంఖ్యాకాండము 31:5 – అట్లు గోత్రమొక్కంటికి వేయిమందిచొప్పున, ఇశ్రాయేలీయుల సేనలలోనుండి పండ్రెండువేల యుద్ధవీరులు ఏర్పరచబడగా సంఖ్యాకాండము 31:6 – మోషే వారిని, అనగా ప్రతి గోత్రమునుండి వేయేసిమందిని, యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. సంఖ్యాకాండము 31:7 – యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధముచేసి మగవారినందరిని చంపిరి. సంఖ్యాకాండము 31:8 – చంపబడిన యితరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. సంఖ్యాకాండము 31:9 – అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱమేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి. సంఖ్యాకాండము 31:10 – మరియు వారి నివాస పట్టణములన్నిటిని వారి కోటలన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి. సంఖ్యాకాండము 31:11 – వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లసొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి. సంఖ్యాకాండము 31:12 – తరువాత వారు మోయాబు మైదానములలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్లసొమ్మును తీసికొనిరాగా సంఖ్యాకాండము 31:13 – మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొనుటకు పాళెములోనుండి వెలుపలికి వెళ్లిరి. సంఖ్యాకాండము 31:14 – అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను. సంఖ్యాకాండము 31:15 – మోషే వారితో మీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చితిరా? సంఖ్యాకాండము 31:16 – ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగుబాటు చేయించినవారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా. సంఖ్యాకాండము 31:17 – కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి; సంఖ్యాకాండము 31:18 – పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి. సంఖ్యాకాండము 31:19 – మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలెను; మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీరు చెరపట్టినవారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకొనవలెను. సంఖ్యాకాండము 31:20 – మీరు బట్టలన్నిటిని చర్మ వస్తువులన్నిటిని మేక వెండ్రుకల వస్తువులన్నిటిని కొయ్య వస్తువులన్నిటిని పవిత్రపరచవలెననెను. సంఖ్యాకాండము 31:21 – అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధియేదనగా సంఖ్యాకాండము 31:22 – మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును సంఖ్యాకాండము 31:23 – అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలోవేసి తీయవలెను; అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలముచేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను. సంఖ్యాకాండము 31:24 – ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను. సంఖ్యాకాండము 31:25 – మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సంఖ్యాకాండము 31:26 – నీవును యాజకుడైన ఎలియాజరును సమాజముయొక్క పితరుల కుటుంబములలో ప్రధానులును మనుష్యులలోనేమి, పశువులలోనేమి, చెరపట్టబడిన దోపుడుసొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి సంఖ్యాకాండము 31:27 – యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరినవారికి సగమును సర్వసమాజమునకు సగమును పంచిపెట్టవలెను. సంఖ్యాకాండము 31:28 – మరియు సేనగా బయలుదేరిన యోధులమీద యెహోవాకు పన్నుకట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱమేకలలోను ఐదువందలకు ఒకటిచొప్పున వారి సగములోనుండి తీసికొని సంఖ్యాకాండము 31:29 – యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను. సంఖ్యాకాండము 31:30 – మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱమేకలలోను సమస్తవిధముల జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున, ఇశ్రాయేలీయులు సగములోనుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను. సంఖ్యాకాండము 31:31 – యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. సంఖ్యాకాండము 31:32 – ఆ దోపుడుసొమ్ము, అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది సంఖ్యాకాండము 31:33 – ఆరులక్షల డెబ్బదియయిదు గొఱ్ఱమేకలును, సంఖ్యాకాండము 31:34 – డెబ్బది రెండువేల పశువులును, అరువది యొకవేయి గాడిదలును, సంఖ్యాకాండము 31:35 – ముప్పది రెండువేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును, సంఖ్యాకాండము 31:36 – అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱమేకల లెక్కయెంతనగా మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱమేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పది యారువేలు. సంఖ్యాకాండము 31:37 – వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు. సంఖ్యాకాండము 31:38 – ఆ గాడిదలు ముప్పదివేల ఐదువందలు, సంఖ్యాకాండము 31:39 – వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి. సంఖ్యాకాండము 31:40 – మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు. సంఖ్యాకాండము 31:41 – యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరునకిచ్చెను. సంఖ్యాకాండము 31:42 – సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయులకిచ్చిన సగమునుండి లేవీయులకిచ్చెను. సంఖ్యాకాండము 31:43 – మూడులక్షల ముప్పది యేడువేల ఐదువందల గొఱ్ఱమేకలును సంఖ్యాకాండము 31:44 – ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును సంఖ్యాకాండము 31:45 – పదునారువేలమంది మనుష్యులును సమాజమునకు కలిగిన సగమైయుండగా, మోషే సంఖ్యాకాండము 31:46 – ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగమునుండి మనుష్యులలోను జంతువులలోను సంఖ్యాకాండము 31:47 – ఏబదింటికి ఒకటిచొప్పున తీసి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకిచ్చెను. సంఖ్యాకాండము 31:48 – అప్పుడు సేనా సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులును శతాధిపతులును మోషే యొద్దకు వచ్చి సంఖ్యాకాండము 31:49 – నీ సేవకులమైన మేము మాచేతిక్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితివిు; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. సంఖ్యాకాండము 31:50 – కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతిమనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా సంఖ్యాకాండము 31:51 – మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారియొద్ద తీసికొనిరి. సంఖ్యాకాండము 31:52 – సహస్రాధిపతులును శతాధిపతులును ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు పదునారువేల ఏడువందల ఏబది తులములు. సంఖ్యాకాండము 31:53 – ఆ సైనికులలో ప్రతివాడును తనమట్టుకుతాను కొల్లసొమ్ము తెచ్చుకొనియుండెను. సంఖ్యాకాండము 31:54 – అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యొద్దనుండియు శతాధిపతుల యొద్దనుండియు ఆ బంగారును తీసికొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. సంఖ్యాకాండము 25:17 – వారు తంత్రములుచేసి పెయోరు సంతతిలోను, సంఖ్యాకాండము 25:18 – తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి. -the law rehearsed ద్వితియోపదేశాకాండము 1:3 – హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీలో హతముచేసిన తరువాత -the law Written by Moses ద్వితియోపదేశాకాండము 31:9 – మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికిని దానినప్పగించి -Moses beholds Canaan ద్వితియోపదేశాకాండము 34:1 – మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను. ద్వితియోపదేశాకాండము 34:2 – అప్పుడు యెహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును ద్వితియోపదేశాకాండము 34:3 – సోయరువరకు ఈతచెట్లుగల యెరికో లోయచుట్టు మైదానమును అతనికి చూపించెను. ద్వితియోపదేశాకాండము 34:4 – మరియు యెహోవా అతనితో ఇట్లనెను నీ సంతానమునకిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నదిదాటి అక్కడికి వెళ్లకూడదు. -Moses dies and is buried ద్వితియోపదేశాకాండము 34:5 – యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాటచొప్పున మోయాబు దేశములో మృతినొందెను. ద్వితియోపదేశాకాండము 34:6 – బెత్పయోరు యెదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు. -Joshua ordered to cross Jordan యెహోషువ 1:2 – కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి. -Two Spies sent to Jericho యెహోషువ 2:1 – నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన యిద్దరు మనుష్యులను పిలిపించిమీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్దనుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబను నొక వేశ్యయింట చేరి అక్కడదిగగా Across the river Jordan యెహోషువ 4:10 – ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞా పించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞా పించినదంతయు, నెరవేరువరకు యాజకులు మందసమును మోయుచు యొర్దానునడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. Illustrative of the pilgrimage of the church పరమగీతము 8:5 – తన ప్రియునిమీద ఆనుకొని అరణ్యమార్గమున వచ్చునది ఎవతె? జల్దరువృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీవలన ప్రసవవేదన కలిగెను నిన్ను కనిన తల్లి యిచ్చటనే ప్రసవవేదన పడెను. 1పేతురు 1:17 – పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.
మొదట టిఆర్ఎస్‌ పార్టీకి, బిజెపికి మద్య మొదలైన రాజకీయ యుద్ధం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మద్య యుద్దంగా రూపాంతరం చెందింది. ఇది చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్‌ని లొంగదీసేందుకు తన చేతిలో ఉన్న ఈడీ, ఐ‌టి, సీబీఐలను అష్ట్రాలుగా ఉపయోగిస్తుంటే, కేసీఆర్‌ నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తన చేతికి చిక్కిన బిజెపి ప్రతినిధులను జైలుకి పంపించి కేంద్రంపై ‘సిట్ అస్త్రాన్ని’ ప్రయోగిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు, పరిమితులు, సిట్‌ని “షార్ట్ రేంజ్ మిసైల్‌” వంటివి అనుకొంటే, కేంద్ర ప్రభుత్వం దాని విస్తృత అధికారాలు, శక్తి సామర్ధ్యాలు, దాని చేతిలో ఉన్న ఈడీ, ఐ‌టి, సీబీఐలు మొదలైనవన్నీ “లాంగ్ రేంజ్ మిసైల్స్” వంటివని చెప్పవచ్చు. కనుక ఆ లెక్కన లాంగ్ రేంజ్ మిసైల్‌దే చివరికి పైచేయి అవుతుందని భావించవచ్చు. కానీ తెలంగాణ అసలు ఈ యుద్ధం ఎప్పుడు, ఎందుకు మొదలైంది?అని ఆలోచిస్తే రాష్ట్రంలో బిజెపి బలపడినప్పటి నుంచి మొదలైందని చెప్పవచ్చు. కనుక రాష్ట్రంలో బిజెపిని రాష్ట్ర స్థాయిలోనే అడ్డుకోవాలసి ఉండగా కేసీఆర్‌ కేంద్రాన్ని ఇరుకున పెట్టడం ద్వారా రాష్ట్రంలో బిజెపిని కట్టడి చేయవచ్చనే ఆలోచన చేయడమే బెడిసికొట్టి నేడు ఇటువంటి విపత్కర పరిస్థితులకు దారి తీసిందని చెప్పవచ్చు. ఇక ‘రాజ్యం వీరభోజ్యం’ అని కేసీఆర్‌ భావించడం కూడా ఈ యుద్ధానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. అదే... కేసీఆర్‌ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఎన్నికలలో ఎవరు గెలిస్తే వారే అధికారంలోకి వస్తారని నమ్మి ఉంటే ఇటువంటి దుస్థితి వచ్చి ఉండేదే కాదు. కానీ ‘టిఆర్ఎస్‌ ఓడిపోతే... ‘ అనే ఆలోచనని కూడా కేసీఆర్‌ భరించలేకపోవడం వలననే రాష్ట్రంలో మరే పార్టీ తమను సవాలు చేయకూడదని గట్టిగా కోరుకొన్నారు. అదే ఈ అశాంతికి, యుద్ధానికి కారణం... కాదా? కారణాలు ఏవైనప్పటికీ కేసీఆర్‌ ఓ పక్క కేంద్రంపై కత్తులు దూస్తూ, కేంద్రం తనకు అన్ని విదాల సహకరించాలని ఆశించడం అత్యాసే అవుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే కేసీఆర్‌లాగే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు కూడా కోపతాపాలు, పగలు, ప్రతీకారాలు ఉంటాయి. కనుక ప్రతీ చర్యకు సమాన ప్రతిచర్య ఉంటుందనే చిన్న సూత్రాన్ని కేసీఆర్‌ పట్టించుకోకపోవడం నేడు ఈ దుస్థితికి మరో కారణం అని చెప్పుకోవచ్చు. కేంద్రంపై కేసీఆర్‌కి కోపం వస్తే పార్టీని, ప్రభుత్వాన్ని, యావత్ రాష్ట్రాన్ని కూడా ఈ యుద్ధంలోకి లాగడం మరో అతి పెద్ద పొరపాటుగా కనిపిస్తోంది. అదే కేంద్రంతో సామరస్యంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో బిజెపిని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేసి ఉండి ఉంటే ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఉండేవే కావు కదా? ఏది ఏమైనప్పటికీ కేసీఆర్‌ యుద్ధం ప్రకటించేశారు కనుక రెండు వైపుల నుంచి బాణాలు కురుస్తూనే ఉంటాయి. వాటిని తప్పించుకొనే వారెందరో? బలయ్యేది ఎందరో? చివరికి ఓడేది ఎవరో... విజయం సాధించేది ఎవరో?ఇప్పుడే చెప్పలేము కానీ ఏదోరోజు ఇరు పక్షాల మద్య సంధి కుదిరి యుద్ధవిరమణ జరుగుతుంది. అంతవరకు ఈ బలిదానాలు తప్పవు.
అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు గుంటూరు కు బయలు దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లాస‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ప్రారంభం టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! You are here హోం » టాప్ స్టోరీస్ » జగనన్న పాలనలో గ్రామాభివృద్ధికి పెద్ద పీట‌.. జగనన్న పాలనలో గ్రామాభివృద్ధికి పెద్ద పీట‌.. 24 Nov 2022 5:28 PM గ్రామ స‌చివాల‌యం, ఆర్‌బీకేల‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనంత‌పురం: వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రామాభివృద్ధికి పాల‌న‌లో పెద్ద‌పీట వేశార‌ని ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి అన్నారు. కణేకల్ మండలం కలేకుర్తి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భ‌వ‌నాల‌ను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహ‌న్‌ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. గ్రామ సచివాలయం, గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలను తలుపు తట్టి అందించడం జరుగుతుందన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్‌ గారి లక్ష్యాలను నెరవేర్చే దిశలో రాయదుర్గం నియోజకవర్గం లోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్, బిల్డింగులు త్వరగా పూర్తి చేయుటకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయడం వల్లే అది సాధ్యమైంది అన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
దళితబంధు పథకం ద్వారా దళిత కుటుం బాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు నని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా సూచించారు. మాట్లాడుతున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా వనపర్తి రాజీవ్‌చౌరస్తా, అక్టోబరు 18: దళితబంధు పథకం ద్వారా దళిత కుటుం బాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు నని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభి వృద్ధి సంఘం లిమిటెడ్‌ ఆధ్వర్యంలో దళితబంధు, వ్యవసాయ అనుబంధ శాఖలతో ఫౌల్ర్టీ, డైరీ యూనిట్ల అధికా రులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ స్పెషల్‌ సెక్రటరీ విజయ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో దళితబంధు అమలులో భాగంగా లబ్ధిదారులు కోరుకున్న విధంగా వారికి నైపుణ్యం కలిగిన రంగాల్లో లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. మొదటి విడత దళితబంధులో 119 యూనిట్లు మంజూరు అయ్యాయని, రెండవ విడతలో 500 యూనిట్లను మంజూరు చేయనున్నట్లు ఆమె తెలిపారు. వ్యవసాయ శాఖ, మత్స్య పరిశ్రమ, డైరీ, పౌల్ర్టీ, మత్స్య, ఆక్వా పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చునని స్ర్కీన్‌ ద్వారా లబ్ధిదారులకు వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లను, జిల్లా అధికారులను కలెక్టర్‌ అభినందించారు. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ స్పెషల్‌ సెక్రటరీ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ డైరీ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోందని తెలిపారు. అనంతరం దళితబంధు పథకం ద్వారా లబ్ది పొందుతున్న లబ్ధిదారుల యూనిట్ల వివరాలు, వారి విజయాలను వారు వివరించారు. కార్యక్రమంలో దళిత బంధు అడ్వయిజర్‌ లక్ష్మారెడ్డి, అద నపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌(లోకల్‌ బాడీ), వేణుగోపాల్‌(రెవెన్యూ), సెక్టార్‌ అధికారులు, ఎస్సీ కార్పొ రేషన్‌ అధికారి మల్లికార్జున్‌(ఈడీ), డీఆర్‌డీవో నరసింహులు, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్‌రెడ్డి, డీసీవో, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, అదనపు డీఆర్‌డీవో రేణుక, జిల్లా మైనార్టీ అధికారిణి క్రాంతి, జిల్లా అధికారులు, శాస్త్ర వేత్తలు, దళితబంధు యూనిట్ల సభ్యులు పాల్గొన్నారు.
ప్రేమ పెళ్లితో ఆగ్రహం చెందిన అమ్మాయి కుటుంబ సభ్యులు.. అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టింది. ఈ ఘటన యాద్రాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో చోటుచేసుకుంది. Sumanth Kanukula First Published Oct 1, 2022, 10:48 AM IST ప్రేమ పెళ్లితో ఆగ్రహం చెందిన అమ్మాయి కుటుంబ సభ్యులు.. అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టింది. ఈ ఘటన యాద్రాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. వేముల భాను అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలను భాను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. అయితే యువతి ప్రేమ వివాహంపై ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు.. అబ్బాయి ఇంటికి చేరుకుని నిప్పంటించారు. దాడి విషయం ముందుగానే గ్రహించిన అబ్బాయి కుటుంబ సభ్యులు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు ఇంటికి నిప్పుపెట్టడంతో.. ఇంట్లోని వస్తువులు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అన్నారు. - క్లాప్‌ మిత్రాల సత్కార సభలో కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - జిల్లాలో అన్నింటినీ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి - కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి తుమ్మపాల, అక్టోబరు 2 : పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం అనకాపల్లి మండలం బవులవాడ గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లాలో గ్రామాలన్నీ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇళ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా గ్రామస్థులంతా చొరవ చూపాలన్నారు. గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటే రోగాల బారిన పడే ప్రమాదముందని వివరించారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి సంపద కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లాలో 646 పంచాయతీలకు గాను దాదాపు 240 పంచాయతీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని శతశాతం అమలు చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం క్రాప్‌ మిత్రాలకు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మజ్జి లక్ష్మి, ఎంపీటీసీ తోటాడ విజయ్‌, ఈవోపీఆర్డీ ధర్మారావు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
నగరిలో ``జగనన్న క్రీడా సంబరాలు`` ప్రారంభం ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది రేపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గుంటూరు ప‌ర్య‌ట‌న‌ రాజధానిని నిర్ణయించాల్సింది ప్రభుత్వాలే వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళ్తాం ఎవరి ఊహకు అందని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం సీఎం వైయ‌స్‌ జగన్ పాలనలో గ్రామాభివృద్ధికి బాటలు రైత‌న్న‌కు అండ‌గా నిలుస్తున్న ప్ర‌భుత్వం మ‌న‌ది You are here హోం » వార్తలు » ఆ ఘ‌న‌త వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వానిదే ఆ ఘ‌న‌త వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వానిదే 23 Mar 2022 10:32 AM ఎమ్మెల్యే తిప్పేస్వామి అమ‌రావ‌తి: కరోనా క్లిష్టపరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు సకాలంలో వైద్యం అందించడంతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ఘనత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే ఎం. తిప్పేస్వామి అన్నారు. అదే సమయంలో ప్రజలను పట్టించుకోకుండా చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చున్నాడని, అది ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
రజనిగా ప్రఖ్యాతులైన బాలాంత్రపు రజనీ కాంతరావు ఈ తరానికి ఆకాశవాణి విశ్రాంత అధికారిగా మాత్రమే తెలిసి ఉండవచ్చు కానీ అలనాటి ఆ`పాత`మధురాలు `ఓహోహో పాపురమా`లాంటి పాటలు వింటే పాతతరం సినిమా ప్రేక్షకులకు ఒళ్లు పులకరిస్తుంది. తెలుగు సాహిత్యంలో ప్రాత: స్మరణీయ వేంకట పార్వతీశ్వర జంట కవులలో వెంకటరావు గారి రెండవ కుమారుడు రజని. తండ్రి గారి వారసత్వంగా తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, బెంగాలీ తదితర భాషలతో పాటు సంగీత విద్య అబ్బింది. ఇదే అనంతర కాలంలో ఉద్యోగ పర్వంలోనూ, అటు చలనచిత్ర రంగంలోనూ ఎన్నో విశిష్ట ప్రయోగాలకు పట్టుగొమ్మ అయ్యింది.పాడడం, సందర్భానుగుణంగా గీతాలు, సంగీత శ్రవ్య రూపకాలు రాయడంతో పాటు దేవులపల్లి, శ్రీశ్రీ, మల్లవరపు విశ్వేశ్వరరావు లాంటి వారితో రాయించారు. దేశం మొత్తం మీద కేంద్ర సాహిత్య, సంగీత నాటక అకాడమీల పురస్కారాలు అందుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచారు. రజనీయే` `రేడియో` రజని అంటే రేడియో, రేడియో అంటే రజని అనేంతగా మమేకమయ్యారు.ఆంధ్రవిశ్వకళాపరిషత్ లో పాఠాలు చెప్పిన ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, గురుతుల్యులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లతో ఆకాశవాణిలో కలసి పనిచేయడం అధృష్టంగా చెప్పేవారు. ఆ కాలంలో రజనీ సహా ఎందరో ప్రముఖులు ఆకాశవాణికి సేవలు అందించారు. ఆ తరానికి అది ఉద్యోగం కాదని, ఉద్యమమని ప్రసిద్ధ రచయిత గొల్లపూడి మారుతీరావు వ్యాఖ్యానించారు. దేశానికి స్వరాజ్యం వచ్చిన నాడు జవహార్ లాల్ నెహ్రూ ప్రసంగం తరువాత, రజనీ రాసిన `మాదీ స్వతంత్ర దేశం..`గీతం (గాయని టంగుటూరి సూర్యకుమారి) ప్రసారమైంది. ఆయన మొదటి రేడియో సంగీత నాటకం (చండీదాసు) ఆయన 21వ ఏట మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైంది. అప్పటి నుంచి ఆయన కళా జీవితం ఉరకలెత్తింది. రజనీ ఆకాశవాణి ప్రసారాల్లో అనేక శీర్షికలతో కార్యక్రమాలు ప్రారంభించారు. అందులో `భక్తి రంజని` అత్యంత మిన్నగా శ్రోతలను అలరించింది..నేటికీ కొనసాగుతోంది.`భక్తి రంజని`కార్యక్రమాన్ని `భక్తి రజని`అనాలని చాలా మంది అభిప్రాయపడేవారని గొల్లపూడి ఒక సందర్భంలో చెప్పారు. తెలవారుతుండగా ప్రతి ఇంట్లో `భక్తి రంజని` పాటలే గింగుర్లేత్తేవి. శ్రోతలను విశేషంగా అలరించిన ఉష:శ్రీ `ధర్మ సందేహాలు` కార్యక్రమం కూడా రజనీ ప్రయోగమే. లలిత సంగీత విభాగాన్ని సుసంపన్నం చేశారు. పిల్లల కోసం ’జేజీ మామయ్య పాటలు` పాటలు కూర్చి ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్నారు. రేడియో అధికారిగా ఆయన ఎందరో కళాకారులను ప్రోత్సహించారు. `రజని కోకిలల్ని, తుమ్మెదల్ని రేడియో స్టేషన్ కు తోలుకు పోయారు`అన్న చలం చలోక్తిని పెద్ద కితాబుగా భావించారు. రజనీ ఆకాశవాణిలో అధికారిగా కంటే కళాకారుడు (ఆర్టిస్ట్) ఉండేందుకు ఇష్టపడేవారు. `కొండనుంచి కడలి దాకా` రజనీ చేసిన శతాధిక రచనల్లో `కొండ నుంచి కడలిదాకా` సంగీత రూపకం విశేష మన్ననలు అందుకుంది. జపాన్ దేశ ప్రసారాల ఉత్తమరూపక అంతర్జాతీయ బహుమతి పొందింది. సంస్కృతంలో రాసిన `మేఘసందేశం`సంగీత రూపకానికి ఆకాశవాణి జాతీయ పురస్కారం లభించింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో రచించిన `క్షీరసాగర మథనం, విప్రనారాయణ`రచనలు ఖ్యాతిని తెచ్చి పెట్టాయి. `సంస్కృత చతుర్భాణి` భాణ రచనలను తెలుగులో రేడియో రూపకాలుగా మలచడాన్ని విశిష్ట ప్రయోగంగా మన్ననలు అందుకుంది. అన్నమయ్య కీర్తనల ప్రసారకర్త…. అన్నమాచార్య కీర్తనల ప్రచార ఉద్యమంలో ముందువరుసలో నిలిచారు. కొన్నిటిని స్వయంగా బాణీలు కట్టి విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారం చేశారు. మరో వాగ్గేయకారుడు క్షేత్రయ్య రచనలపై పరిశోధన చేసి కొన్నింటిని ఆంగ్లంలోకి అనువదించారు.కూచిపూడి యక్షగానానికి జాతీయ స్థాయి నృత్యంగా గుర్తింపు పొందడంలో తనవంతు కృషి చేశారు. బందా కనకలింగేశ్వరరావు, ఓలేటి వేంకటేశ్వర్లు తదితరుల సహకారంతో ప్రసిద్ధ యక్షగానాలను ప్రసారం చేశారు. చలనచిత్ర ప్రస్థానం రజనీ గారు తొలి తరం సినీ ప్రముఖుల్లో ఒకరిగా కొన్ని చలన చిత్రాలకు గీతాలు రాసి బాణీలు కట్టారు. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనల మేరకు ఆయన పేరు వేసుకునేందుకు అవకాశం కలగలేదు. సంబంధిత అధికారులకు ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందితే పర్వాలేదు కానీ అప్పట్లో అదంతా సులభ సాధ్యం కాకపోయింది. ఫలితంగా పాటల రచన తమ అన్నగారు నళినీ కాంతరావు గారుగా, పాటలకు మెరుగులు పెట్టిన చిత్తూరు నాగయ్య పేరును సంగీత దర్శకుడుగా తెరమీద పేర్లు వచ్చాయి. శోభనాచల వారి `లక్ష్మమ్మ`చిత్రానికి పాటలు, సంగీతం ఆయనే సమకూర్చినా, అటు సర్కార్ నిబంధనలు, ఇటు కొంత అనారోగ్యం కారణంగా ఘంటసాల గారు స్వరాలు రాసుకొని స్వరపరిచినందుకు ఆయన పేరు సంగీత దర్శకుడిగా మొదటి సారిగా తెరపై కనిపించింది. పాటల రచన మాత్రం కలంపేరుతో `తారానాథ్`అని వేశారు. వైవీరావు నిర్మించిన `మానవతి` చిత్రానికి పాటలు,సంగీతం `రజని`అని టైటిల్స్ లో ఉంటుంది. 1941లో `తారుమారు, భలేపెళ్లి` చిత్రాలకు పాటలు రాసి సంగీతం సమకూర్చారు. `తారుమారు`లో ఒక జోలపాటను వారి సహధర్మచారిణి సుభద్రాదేవి పాడారు. `భలేపెళ్లి` తరువాత `స్వర్గసీమ`కు సంగీత దర్శకత్వం వహించారు. ఇందులో ఒక పాట (ఎవనిరాకకై ఎదురు చూచెదవో ఏకాకివే బేలా) పాడడం మరో విశేషం. `తారుమారు, భలేపెళ్లి, స్వర్గసీమ, గృహప్రవేశం, లక్ష్మమ్మ, పేరంటాలు, మానవతి. సౌదామిని` తదితర చిత్రాలకు పాటలు, సంగీతం అందించారు . కొన్ని చిత్రాలకు పాటలు రాశారు. రేడియోనే ముద్దు రజని గారికి సినిమాలలో ఎన్నో అవకాశాలు వచ్చినా మాతృసంస్థ రేడియోను వదలలేకపోయారు. `సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ అటు వెళ్లలేకపోయాను. అప్పటికే రేడియోకి అలవాటు పడిపోయాను. పైగా రేడియో అధికారిగా చాలా సంతోషాన్ని, గౌరవాన్ని అనుభవించాను. అందుకే రేడియోని వదిలిపెట్టబుద్ధికాలేదు`అని ప్రముఖ పాత్రికేయుడు కె.రామచంద్ర మూర్తికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. దేశం మొత్తం మీద కేంద్ర సాహిత్య, సంగీత నాటక అకాడమీల పురస్కారాలు అందుకున్న ఏకైక వ్యక్తిగా స్పందన కోరినప్పుడు `అది సంతోషదాయకమే. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నాను. ఆయన సాహిత్య ప్రియుడు. ఆయన నివాసం వరండాలోని అరల నిండా పుస్తకాలే. అన్నీ పుస్తకాలు ఉన్నా నా చేతిలోని పుస్తకం ఏమిటా? అని ఆయన ఆసక్తిగా చూసిన చూపును మరువలేను. నా వద్ద ఉన్న `ఆంధ్ర వాగ్గేయకారుల చరితము` తీసుకొని అందులోని ఒక పాటను పాడడం మొదలుపెట్టడం చాలా ఆనందం కలిగించింది. అదో మర్చిపోలేని అనుభవం. ఆ తర్వాత సంగీత నాటక అకడమీ పురస్కారం లభించింది` అని వివరించారు. ఆంధ్రవిశ్వకళాపరిషత్ ఆయనను కళాప్రపూర్ణతో సత్కరించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ పురస్కారాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి `కళారత్న` పురస్కారం, విభజిత ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విశిష్ట జీవిత సాఫల్య పురస్కారం అప్పాజోస్యుల విష్ణుభొట్ల జీవిత సాఫల్య పురస్కారం,రోటరీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. వివిధ సాంస్కృతిక సంస్థలు నాదసుధార్ణవ, పుంభావ సరస్వతి, నవీనీ వాగ్గేయకార తదితరల బిరుదులతో సత్కరించాయి. రజని మూర్తిమత్వం రజనీ గారు మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు `ఈ లేఖ తెచ్చిన వ్యక్తికి వీలైనంత సహాయం చేయగలరు.అది నాకు చేసినట్లే` అని అప్పటికే ప్రసిద్ధ సినీ రచయిత సముద్రాల రాఘవాచార్యులు రాసిన లేఖతో వచ్చిన యువకుడిని సాదరంగా ఆహ్వానించి కార్యక్రమ నిర్వాహకుడి హోదాలో ఆయనకు గాత్రపరీక్ష (ఆడిషన్) నిర్వహించి రేడియోలో పాడే అవకాశం కల్పించారు. ఆ అవకాశం దక్కించుకున్న యువకుడు అనంతరకాలంలో సినీ నేపథ్య గానానికి చిరునామాగా నిలిచిన అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు. అలా రజని గారి సహకారంతో ఆకాశవాణి గాయకుడిగా పరిచయమై, చలనచిత్ర సంగీత దర్శకునిగా తెరమీద మొదటిసారిగా కనిపించిన (లక్షమ్మ) ఘంటసాల ఆయనను కడకంటా పిత్రుతుల్యుగా భావించారు. `నాన్నగారూ`అని అప్యాయంగా పిలిచేవారు. ఘంటసాల గారు పరమపదించిన వేళ రజనీ గారి వేదన వర్ణనాతీతం. తన కంటి ముందు సవరించుకున్న గాత్రం అంత త్వరగా మూగపోవడం పెనువిషాదమని ఈ వ్యాసకర్తతో అనేవారు. `రజనీ సంగీతం, సాహిత్యం, యక్షగానాలు, సంగీత రూపకాలు మొదలైన వాటిలో పాల్గొని వారికి తృప్తి కలిగించేలా పాడ గలిగినందుకు గర్వపడుతున్నాను. అయన సానిహిత్యం, అప్పటి పునాదులే నన్ను వాగ్గేయకారునిగా చేశాయి`అని ప్రఖ్యాత వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ సవినయంగా అన్నారు. కొన్నేళ్ల క్రితం విజయవాడ వెళ్లిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఇప్పుడు దివంగతులు)తమ చిన్ననాటి మిత్రులు ఎంవీఎస్ ప్రసాద్ తో రజనిగారి కుశలం గురించి వాకబు చేశారు. ఆయన బాగున్నారని,కలవాలనుకుంటే మీరు బస చేసిన హోటల్ కు తీసుకువస్తానని మిత్రుడు చెప్పగా కోప్పడ్డారట. `రజనీ వద్దకు బాలు స్వయంగా వెళ్లాలి కానీ తద్విరుద్ధంగా కాదని సరిదిద్దారు. పైగా, వారి పాదాల చెంత కూర్చోవడానికి కూడా మనకు అర్హత లేదని ముక్తాయించారు. అదీ రజనీ మూర్తమత్వం అంటే` అని నాటి అనుభవాన్ని ఎమ్వీఎస్ అక్షరబద్ధం చేశారు. డీకే పట్టమ్మాళ్, టంగులూరి సూర్యకుమారి లాంటి ప్రముఖులు రజని ఆయన ఆధ్వర్యంలో పాడారు. `వారంతా ఎంతో ప్రతిభావంతులు. తర్వాత చాలా ఖ్యాతి గడించడం నాకు గర్వకారణం. నేను వారితో పాడించడం కాదు. వారు పాడడమే విశేషం. అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి`అని చెప్పేవారు రజని. మహానటి భానుమతికి పద్మశ్రీ పురస్కార ప్రదానం సందర్భంగా ఏర్పాటైన సభలో `ఓహోహో పావురమా`పాటలోని పదాలను `ఓహోహో భానుమతీ` అని అప్పటికప్పుడు మార్చి అభినందపూర్వకంగా పాడితే భానుమతి ఆనందాశ్రువులు రాల్చారు. జీవిత విశేషాలు 1920 జనవరి 29న జన్మించిన రజని ఆంధ్రవిశ్వకళాపరిషత్ లో స్నాతకోత్తర పట్టాను ప్రథమ శ్రేణిలో పొంది, 1941లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో కార్యక్రమ నిర్వామకుడిగా నియమితులయ్యారు. పదోన్నతులపై వివిధ ఆకాశవాణి కేంద్రాలలో సేవలు అందించి 1978 జనవరిలో బెంగళూరు ఆకాశవాణి సంచాలకుడిగా పదవీ విరమణ చేశారు. 1979 నుంచి మూడేళ్లపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేంకటేశ్వర కళాపీఠం సంచాలకుడిగా, 1988 నుంచి రెండేళ్ల పాటు తెలుగు విశ్వ విద్యాలయం రాజమహేంద్రవరం పీఠంలో గౌరవాచార్యులుగా, 1982 నుంచి మూడేళ్లు ఆకాశవాణి, దూరదర్శన్ ఎమిరిటస్ ప్రొడ్యూసర్ గా సేవలు అందించారు. `జీవితంలో చేయాలనుకున్నవన్నీ చేశాను. ఏ వెలితి, అసంతృప్తి లేదు. కాకపోతే నా పేరుతో సంగీత సాహిత్య పరిషత్తు పెట్టాలని ఉంది. పింఛన్ మొత్తంతో , ఠాగూర్ అవార్డుతో వచ్చిన నగదు పురస్కారంతో నిధిని ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో సంగీత సాహిత్యాల అభివృద్ధికి ఉపయోగపడాలనేది నా కోరిక` అని చెప్పేవారు. ఆయన కల సాకారం కాకుండానే అస్వస్థతతో 98వ ఏట (తెలుగు సంవత్సరం ప్రకారం అధిక మాసాలతో నూరేళ్ల పండుగ చేసుకున్నారు) సెలవంటూ వెళ్లిపోయారు.
జీతాలు పెంచాలని తాము కోరడం లేదని, ప్రస్తుతం ఉను జీతాలను తగ్గించవద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు వేదిక నాయకులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఏడు ప్రధాన సమస్యలను ప్రస్తావించిన ఈ లేఖను జోసఫ్‌ సుధీర్‌బాబు, రఘునాథరెడ్డి, కెఎస్‌ఎస్‌ ప్రసాదు, నక్కా వెంకటేశ్వర్లు, జి.హృదయరాజు, భానుమూర్తి, కులశేఖరరెడ్డి, గణపతిరావు, శౌరిరాయలు, సాల్మన్‌రాజు, అశోక్‌ కుమార్‌ సోమవారం విడుదల చేశారు. మంత్రుల కమిటీతో పిఆర్‌సి పై జరిగిన చర్చల ఒప్పందాలకు సంబంధించి హామీల మేరకు జిఓలు విడుదల చేయాలని లేఖలో కోరారు. ఫిట్‌మెంట్‌ 27 శాతం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పిఆర్‌సిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభిప్రాయాలు తెలుసుకునేందుకు నిర్వహించిన ఓపెన్‌ బ్యాలెట్లో ప్రభుత్వం తీరుపై ఎక్కువ అసంతృప్తి వ్యక్తమైందని తెలిపారు. ఈ సందర్భంగా జోసఫ్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ పిఆర్‌సిపై నియమించిన మంత్రుల కమిటీ సమావేశంలో జరిగిన కొన్ని నిర్ణయాలపై విబేధించి తాము బయటకువచ్చామని తెలిపారు. అనంతరం చర్చల హామీ మేరకు నిర్ణయాలపై జిఓ విడుదల చేస్తామన్నారని, ఇంతవరకు విడుదల చేయలేదని విచారం వ్యక్తం చేశారు. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువగా ఉన్నందున రూ.5,400 కోట్ల వరకూ రికవరీ చేయాల్సి ఉంటుందని తెలిపారని, దీనిని రికవరీ చేయబోమని జిఓ ఇస్తామని చెప్పారని ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. చర్చలకు ముందు పదేళ్లకోసారి పిఆర్‌సి వేస్తామని ఉత్తర్వులు ఇచ్చారని, ఆందోళన ఫలితంగా జరిగిన చర్చల్లో దానిని ఐదేళ్లకు తగ్గిస్తామని చెప్పారని, దీనికి సంబంధించి కూడా ఇంతవరకు ఉత్తర్వులు రాలేదని గుర్తు చేశారు. దీనికి నిరసనగా తమ కార్యాచరణ ప్రకటించేందుకు సిఎస్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అలాగే సిఎంను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా స్పందన లేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ లేఖ రాయాల్సివచ్చిందని తెలిపారు. యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌.ప్రసాదు మాట్లాడుతూ రెండు లక్షలమంది ఉద్యోగ, ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం తాము సిఎంకు బహిరంగ లేఖ రాస్తున్నామని చెప్పారు. సిపిఎస్‌ను రద్దు చేయలేదని, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందనే నిర్ణయానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గామ, వార్డు సెక్రటరీలకు క్లర్కు కంటే దిగువస్థాయి వేతనాలు ఇస్తూ డిపార్టుమెంటు పరీక్షలు నిర్వహిస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. రూ 12,500 కోట్లు పిఆర్‌సి రూపంలో ఇచ్చామని చెబుతున్నారని, ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 2020 లో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు దర్శకుడు సుకుమార్ కలయికతో ఒక సినిమా ప్రకటించబడింది. ‘పుష్ప’ తర్వాత సుకుమార్ ఈ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది, కానీ సుకుమార్ ఈ చిత్రాన్ని విడిచిపెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ రెండో కలయికపై పనిచేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. సుకుమార్ ‘పుష్పా’ సినిమా తర్వాత వెంటనే మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనితో సుకుమార్ తన తర్వాత మూవీ ఎవరితో అని ఆలోచిస్తుండగా, సుకుమార్‌ను ప్లాన్ చేసిన ఫాల్కన్ క్రియేషన్స్ దీనిపై ఒక వివరణ విడుదల చేసింది. “టీమ్ ఫాల్కన్ క్రియేషన్స్ విడుదల చేసిన ప్రకటనలో ” ప్రతి ఒక్కరు తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, ఈ పుకార్లను తీవ్రంగా ఖండిస్తున్నాము. దర్శకుడు సుకుమార్ మరియు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కలయిక చాలా దగ్గరగా ఉంది” అని ఫాల్కన్ క్రియేషన్స్ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టు ఈ సంవత్సరం లేదా తదుపరి సంవత్సరం ప్రారంభంలో మొదలుకానుంది. Team Falcon urges everyone not to believe in misinformation and strongly condemns rumours. Director @aryasukku and Rowdy Star @TheDeverakonda combination is very much 🔛#Sukumar – #VijayDeverakonda film is only going to 𝐆𝐄𝐓 𝐁𝐈𝐆𝐆𝐄𝐑@Falconllptweets pic.twitter.com/u33CeImAMc
ఫూ ఫైటర్స్ సంగీత ఉత్సవాల గురించి ఒకటి లేదా రెండు విషయాలు తెలుసు. వారు ఖచ్చితంగా వాటిని తగినంతగా ఆడారు. ఫూ ఫైటర్స్ నేతృత్వంలోని రెండవ సంవత్సరంలో కాల్ జామ్ , వారు అమెరికాలోని కొన్ని అగ్రశ్రేణి రాక్ ఫెస్టివల్స్‌తో సమానంగా అగ్రశ్రేణి ఈవెంట్‌ను రూపొందించగలిగారు. పండుగలు కొంచెం భిన్నంగా చేయడానికి సరైన ప్రదేశం, మరియు కాల్ జామ్ శనివారం రాత్రి వార్తల చక్రంలో అగ్రస్థానానికి చేరుకున్నారు డేవ్ గ్రోల్ అని పిలిచారు క్రిస్ట్ నోవోసెలిక్ అతను మరియు చేరడానికి చెట్లలో జెయింట్స్ పాట్ స్మెర్ ఒక అరుదైన నిర్వాణ పునఃకలయిక మైనస్ ఆలస్యం కర్ట్ కోబెన్ . దాన్ని తీసివేయడానికి, అతను కేవలం డీర్ టిక్స్ వద్దకు చేరుకున్నాడు జాన్ మెక్‌కాలీ , ఎవరు ఇప్పటికే బిల్లులో ఉన్నారు మరియు జోన్ జెట్ , ఆమె డాక్యుమెంటరీని ప్రచారం చేస్తూ పట్టణంలో ఉన్నారు చెడ్డ పేరు , (జెట్ వారి 2014 రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్‌లో బ్యాండ్‌తో కలిసి ప్రదర్శన ఇచ్చారు, మరియు జెట్ మరియు మెక్‌కాలీ ఇద్దరూ ఆ రాత్రి తర్వాత పార్టీలో వారితో కలిసి ప్రదర్శన ఇచ్చారు). నిర్వాణ సెట్ ఫూ ఫైటర్స్ ప్రదర్శనకు ప్రధానాంశంగా వచ్చింది, మెక్‌కాలీ 'సర్వ్ ది సర్వెంట్స్', 'సెంట్‌లెస్ అప్రెంటీస్' మరియు 'ఇన్ బ్లూమ్' మరియు జెట్ 'బ్రీడ్,' 'స్మెల్స్ లైక్ టీన్ స్పిరిట్' మరియు 'ఆల్ అపాలజీస్' పాటలను నిర్వహించాడు. ' ఫూ ఫైటర్స్ కూడా 'పాత పాఠశాల' అభిమానులకు అంకితమైన సెట్ జాబితాతో పండుగను ప్రత్యేకంగా మార్చారు. వారి తొలి ఆల్బమ్ నుండి దాదాపు 25 సంవత్సరాలను జరుపుకుంటూ, గ్రోల్ సాంప్రదాయ సెట్ జాబితాను డాఫ్ చేసాడు, ఇది సాధారణంగా 'ఎవర్‌లాంగ్'తో ముగుస్తుంది, ప్రతి ఆల్బమ్‌ను రివర్స్‌లో జరుపుకోవడానికి అనుకూలంగా, వారి సెట్‌ను 'రన్' మరియు 'ది స్కై ఈజ్ ఎ నైబర్‌హుడ్'తో ప్రారంభించి చుట్టడం. 'అన్ని ఆవుల కోసం' మరియు 'ఇది ఒక పిలుపు.' 'ది ప్రెటెండర్' సమయంలో గ్రోల్ గుంపులో విహరిస్తున్నట్లు సెట్ గుర్తించింది, అయితే గాయకుడు తన తల్లి వర్జీనియాను 'అర్లాండ్రియా' పాట సమయంలో ప్రేక్షకులకు పరిచయం చేశాడు. వారి ప్రదర్శన సమయంలో గ్రోల్ మరియు డ్రమ్మర్ టేలర్ హాకిన్స్ రాక్ సంగీతం పట్ల వారికున్న ప్రేమ మరియు బిల్లులోని చర్యలతో స్నేహం గురించి మాట్లాడుతూ వారి పండుగతో వారు విరమించుకున్న వాటిని చూసి ఆశ్చర్యపోయారు. 'ఇది నిజమైన ఫకింగ్ ఒప్పందం,' హాకిన్స్ పేర్కొన్నాడు. ఇది నిజం. ఫూ ఫైటర్స్ వేలిముద్రలు ఫెస్టివల్ అంతటా ఉన్నాయి, ముఖ్యంగా గ్రోల్ రోజంతా అనేక ప్రదర్శనలలో వేదికపై లేదా వేదిక పక్కన ఉన్నారు. జెయింట్స్ ఇన్ ట్రీస్, నోవోసెలిక్ ఫీచర్‌తో, మౌంటైన్ స్టేజ్‌లో ముందు రోజు ప్రదర్శించారు, గ్రోల్ ఒక పాట కోసం డ్రమ్ కిట్ వెనుక మలుపు తీసుకునే ముందు వైపు నుండి చూస్తున్నాడు. అతను మెయిన్ స్టేజ్‌పై హెవీని తీసుకువస్తున్న అత్యంత శక్తివంతమైన టూ-పీస్ స్లేవ్స్ U.K.ని పట్టుకోవడం కూడా చూడవచ్చు. వరుసగా రెండో ఏడాది, రాతి యుగం యొక్క రాణులు ఒక ఉనికిని కలిగి ఉంది, సమూహంలోని అనేక మంది సభ్యులు చేరారు ఇగ్గీ పాప్ 'పోస్ట్ పాప్ డిప్రెషన్' సెట్ కోసం. వయస్సు లేని అద్భుత పాప్ ఆడే అవకాశం కోసం కృతజ్ఞతతో కనిపించింది, ఈ ప్రక్రియలో బిల్లులో తన వయస్సులో సగం బ్యాండ్‌ల 'లస్ట్ ఫర్ లైఫ్'ని తీసుకొచ్చింది. 'లస్ట్ ఫర్ లైఫ్,' 'ది ప్యాసింజర్' మరియు 'చైనా గర్ల్' వంటి ఇష్టమైనవి సెట్‌లో నిండిపోయాయి మరియు ప్రేక్షకులను మరియు పాప్ బ్యాండ్‌మేట్‌లను ఒకే విధంగా ఆశ్చర్యపరిచాయి. హోమ్ తర్వాత పాప్‌ను 'మీరు నేర్చుకుంటున్నారని కూడా తెలియనప్పుడు మీకు అంశాలను బోధించే లెజెండ్'గా పరిచయం చేశాడు. ఇతర ఫూ మరియు గ్రోల్ సహచరులు కూడా ఈ రోజులో పెద్ద పాత్ర పోషించారు, నిర్వాణ నిర్మాత బుచ్ విగ్ తన బ్యాండ్ గార్బేజ్ ప్రధాన వేదికపై నక్షత్రాల సెట్‌తో ఎందుకు శక్తిగా మిగిలిపోయిందో చూపిస్తుంది. షిర్లీ మాన్సన్ రాక్‌లో అత్యంత భయంకరమైన వ్యక్తులలో ఒకరిగా మిగిలిపోయాడు, అభిమానుల-ఇష్టమైన 'ఐ థింక్ ఐ యామ్ పారానోయిడ్', 'స్టుపిడ్ గర్ల్' మరియు 'ఐయామ్ ఓన్లీ హ్యాపీ వెన్ ఇట్ రైన్స్' లలో వేదికపైకి నాయకత్వం వహించాడు. 'నో హార్స్' ప్రారంభ ట్రాక్ మధ్యలో వారు డెపెచ్ మోడ్ యొక్క 'పర్సనల్ జీసస్'కి ఆమోదం తెలిపారు. ధృడ సంకల్పంతో , 'లెర్న్ టు ఫ్లై' వీడియో సహ-నటులు జాక్ బ్లాక్ మరియు కైల్ గ్యాస్‌లను కలిగి ఉంది, సన్ స్టేజ్‌లో హెడ్‌లైన్ చేస్తున్నప్పుడు ఆనాటి అతిపెద్ద సైడ్ స్టేజ్ ప్రేక్షకులను కలిగి ఉన్నారు. వారి గిటార్-భారీ ప్రదర్శనలో 'రైజ్ ఆఫ్ ది ఫీనిక్స్,' 'డియో,' 'ట్రిబ్యూట్' మరియు ఇతర ఇష్టమైనవి ఉన్నాయి. ఆ రోజులోని ఇతర ముఖ్యాంశాలు మాంచెస్టర్ ఆర్కెస్ట్రా యొక్క బ్లిస్టరింగ్ లేట్ మధ్యాహ్నం సెట్ మరియు గ్రేటా వాన్ ఫ్లీట్ యొక్క మిడ్-డే ప్రదర్శన, అప్‌స్టార్ట్ రాకర్స్ తక్కువ సమయంలో ఎంత దూరం వచ్చారో చూపిస్తుంది. గ్రెటా ప్రారంభ రోజు అతిపెద్ద సమూహాలలో ఒకరిని మరియు మంచి కారణంతో వచ్చింది. లిక్కులు మరియు సంగీతం ఎల్లప్పుడూ ఉన్నాయి, కానీ వారు మొదటిసారిగా జాతీయ దృశ్యంలోకి వచ్చినప్పటి నుండి సంవత్సరం-ప్లస్‌లో లైవ్ బ్యాండ్‌గా గొప్ప పురోగతిని సాధించారు. ఆ విజృంభిస్తున్న వాయిస్ మరియు ఆ కిల్లర్ లిక్‌లతో ఇప్పుడు ఒక విశ్వాసం ఉంది. ఇంతలో, మాంచెస్టర్ ఆర్కెస్ట్రా ఉగ్రమైన ప్రదర్శనతో 'షేక్ ఇట్ అవుట్', వారి బిగ్గెస్ట్ హిట్ 'ఐ హావ్ గాట్ ఫ్రెండ్స్' మరియు సెట్-క్లోజింగ్ 'ది గోల్డ్'తో అబ్బురపరిచింది. గొప్ప ఉత్సవానికి మరో కీలకం వైవిధ్యం మరియు అభిమానులను కొత్త సంగీతంలోకి మార్చగల సామర్థ్యం. ఈ సంవత్సరం కాల్ జామ్ ఈ అంశంలో విజయం సాధించింది, చాలా చర్యలు రాక్‌లో స్థావరం కలిగి ఉన్నాయి కానీ ఎప్పుడూ సారూప్యంగా అనిపించలేదు. పరాక్రమవంతుడు థండర్‌పుస్సీ మేఘావృతమైన ఆకాశం మధ్య ప్రధాన వేదికను తెరిచారు, కమాండింగ్ ప్రదర్శనతో రోజు కోసం టోన్ సెట్ చేసారు. ఏకరీతిలో ఎరుపు రంగు దుస్తులు ధరించి, మహిళలు త్వరగా వచ్చిన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు, అయితే గాయని మోలీ సైడ్స్ ఆమె శారీరక దయ మరియు స్వర శక్తితో మైమరచిపోయారు. సన్ స్టేజ్‌లో, కింగ్‌ఫిష్ తన బ్లూస్ లిక్స్‌తో మైక్ డ్రాప్ రకం సెట్‌ను డెలివరీ చేసింది, దీని వలన సైడ్ స్టేజ్ ఏరియాల్లో ఫెస్టివల్‌కి వెళ్లేవారిలో తొలిరోజు అలజడి ఆగిపోయింది, సంగీత ప్రియులు వెంటనే వారి వెనుక ఎవరు ఉన్నారో చూడటానికి పొక్కులు పొక్కులు. గిటారు వాద్యకారుడు తన వాద్యాన్ని ప్రేక్షకుల మధ్యకి తీసుకువెళ్లి అభిమానులపై విజయం సాధించాడు, అతను వేదికపైకి తిరిగి వచ్చే ముందు VIP సీటింగ్‌కి తిరిగి వచ్చేంత వరకు ప్రేక్షకుల మధ్య తన దారిని వెళ్లేటప్పటికి పెద్ద సంఖ్యలో అభిమానులు అనుసరించారు. చార్లీ ఓవర్‌బే మరియు బ్రోకెన్ బాణాలు అభిమానులకు మరింత జానపద ప్రదర్శనను అందించాయి, టామ్ పెట్టీ యొక్క 'ఈవెన్ ది లూజర్స్' యొక్క అద్భుతమైన ముగింపు కవర్ ద్వారా హైలైట్ చేయబడింది. ఒకదానికొకటి పక్కనే ఉన్న స్టేజీలతో, జెయింట్స్ ఇన్ ది ట్రీస్ జిలియన్ రే యొక్క వాయిస్ మరియు స్టేజ్ ప్రెజెన్స్‌తో ఆకర్షితులై, తమ అత్యధికంగా హాజరైన మరియు హిప్నోటిక్‌గా మంత్రముగ్దులను చేసే ప్రదర్శనను ముగించారు, కేవలం Yungblud ఖచ్చితమైన కాంట్రాస్ట్‌ను అందించడానికి, రోజులోని అత్యంత శక్తివంతమైన సెట్‌లను ప్రారంభిస్తుంది. . మరియు ఆడ నలుగురితో కూడిన FEA వారి పనితీరుకు చాలా వైఖరి మరియు పంక్ నీతిని తీసుకువచ్చింది. సరళంగా చెప్పాలంటే, బిల్లుపై అంతగా తెలియని చర్యల నమూనాతో ఫూ ఫైటర్స్ హోమ్ రన్‌ను కొట్టారు. డేవ్ గ్రోల్ మరియు కంపెనీ వారి ఆఖరి విల్లును తీసుకున్నప్పుడు, వారు మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు మరియు వచ్చే ఏడాది తిరిగి వస్తున్నట్లు పేర్కొన్నారు. రాక్ సంగీతం యొక్క మరొక గొప్ప సంవత్సరం కోసం ఇదిగో ఎదురుచూస్తోంది. దిగువ 2018 కాల్ జామ్ కోసం మా ఫోటో గ్యాలరీని చూడండి. కాల్ జామ్ 2018 ఫోటో గ్యాలరీ తప్పకుండా చదవండి కొత్త సింగర్‌తో బ్యాడ్ వోల్వ్స్ నంబర్ 1 హిట్ అయిన తర్వాత డాక్ కోయిల్ అభిమానుల కోసం ఒక సందేశాన్ని అందించాడు హూ పతనం 2021 ఉత్తర అమెరికా హెడ్‌లైన్ పర్యటన తేదీలను ప్రకటించింది AC/DC రికార్డింగ్ కొత్త ఆల్బమ్‌ను ముగించండి డోనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు - రాకర్స్ రియాక్ట్ ఫైవ్ ఫింగర్ డెత్ పంచ్‌తో బ్రేకింగ్ బెంజమిన్ టీజ్ సమ్మర్ టూర్, మరేమీ లేదు + చెడ్డ తోడేళ్ళు [అప్‌డేట్] జో లిన్ టర్నర్ 'గుండె సమస్య' కారణంగా బెలారస్‌లో ఆసుపత్రి పాలయ్యాడు ఫెస్టివల్ గైడ్: 2019 రాక్ + U.S.లో మెటల్ ఫెస్టివల్స్ + విదేశాల్లో ప్రత్యేకమైనది: ఎడ్సెల్ డోప్ స్టాటిక్-ఎక్స్ రూమర్‌లను ఎదుర్కొంటుంది, మెడ టాటూ 'క్లిక్‌బైట్ అండ్ హిలేరియస్' ఫోటో కాల్స్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో గోరఖ్‌పూర్ (అర్బన్) స్థానం నుంచి పోటీ చేయనున్నారు. యూపీ ఎన్నికలకు సంబంధించి 57 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ శనివారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఆ జాబితాలో ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి పోటీకి దిగుతారని ప్రకటించింది. అదేవిధంగా యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సిరతు స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గోరఖ్‌పూర్ (అర్బన్) ముఖ్యమంత్రికి కంచుకోటగా ఉంది. యోగి అక్కడినుంచి 2017 వరకు వరుసగా ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తే ఆరవసారి కానుంది. సీఎం యోగి గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేయడమనేది చాలా చర్చల తర్వాత పార్టీ అగ్ర నాయకత్వం తీసుకున్న తుది నిర్ణయమని కేంద్ర మంత్రి, రాష్ట్ర ఎన్నికల పార్టీ ఇన్ ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పార్టీ నిర్ణయం ప్రకారం.. ఏ సీటు నుంచి పోటీ చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు యోగి ఆదిత్యనాథ్ సంసిద్ధతను వ్యక్తం చేశారని జాబితాను విడుదల చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ చేప్పారు. గతంలో ఎన్నడూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని ముఖ్యమంత్రి యోగి అయోధ్య లేదా మధురలలో ఏదో ఒకదాని నుంచి పోటీ చేస్తారని గతంలో ఊహాగానాలు వచ్చాయి. చివరికి గోరఖ్‌పూర్ కన్ఫమ్ అయింది. యూపీలో ఫిబ్రవరి 10న ప్రారంభమయ్యే ఏడు దశల ఎన్నికల కౌంటింగ్ మార్చి 10న జరగనుంది. ఫిబ్రవరి 10, 14 తేదీల్లో మొదటి, రెండో విడత పోలింగ్ జరిగే స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మొదటి దశలో ఎన్నికలు జరిగే 58 స్థానాలకు 57 మంది అభ్యర్థులను, రెండో దశలో 55 స్థానాలకు గాను 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. 63 మంది ప్రస్తుత శాసనసభ్యులకు తిరిగి సీట్లు ఇచ్చారు. తనకు గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, బీజేపీ సెంట్రల్ పార్లమెంటరీ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. సబ్ కా సాథ్ సబ్‌ కా వికాస్ అనే మంత్రం ఆధారంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. పూర్తి మెజార్టీతో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని యోగి విశ్వాసం వ్యక్తం చేశారు
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ జనాభా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. జనం మళ్లీ సాధారణ జీవనం గడుపుతున్న తరుణంలో మళ్ళీ చైనాలోని కొన్ని నగరాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళనను కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చాలా నగరాల్లో కఠినమైన ఆంక్షలతో పాటు లాక్ డౌన్ విధిస్తున్నారు. తాజాగా జెంగ్‌జౌలో లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నారు అధికారులు. దీంతో నగరంలో ఉన్న యాపిల్ ఐఫోన్లను తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు, కూలీలు స్వగ్రామాలకు పయనమయ్యారు. వారంతా కాలినడకన తమ ఇళ్ల వైపు వెళ్తున్నారు. ఇందుకోసం రాత్రింబవళ్లు 100 కి.మీ వరకు ప్రయాణిస్తున్నారు. ఫ్యాక్టరీ దాటి పారిపోతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Workers have broken out of #Apple’s largest assembly site, escaping the Zero #Covid lockdown at Foxconn in #Zhengzhou. After sneaking out, they’re walking to home towns more than 100 kilometres away to beat the Covid app measures designed to control people and stop this. #China pic.twitter.com/NHjOjclAyU — Stephen McDonell (@StephenMcDonell) October 30, 2022 చైనాలోని హెనాన్ ప్రావిన్స్, జెంగ్జోవు సిటీ పరిధిలో అతిపెద్ద ఐఫోన్ తయారీ ఫాక్స్‌కాన్ కంపెనీలో దాదాపు 20,000 మంది కార్మికులు ఉంటున్నట్లు అంచనా. ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతుండడంతో అక్కడి అధికారులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అయితే, సరైన వైద్య సదుపాయంతోపాటు, ఆహారం, ఇతర వసతులు కల్పించడం లేదు. దీంతో అక్కడ పనిచేసే కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటే ప్రమాదమని భావించిన చాలా మంది కార్మికులు ఫ్యాక్టరీ నుంచి పారిపోతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం అందుకు అనుమతించకపోవడంతో వాళ్లంతా గేట్లు దూకి పారిపోతున్నారు. అవసరమైన లగేజ్, కొన్ని వస్తువులు మాత్రమే తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతున్నారు. కోవిడ్ సోకే అవకాశం ఉండటంతోపాటు, సరైన సౌకర్యాలు లేని కారణంగా వీళ్లంతా వెళ్లిపోతున్నారు. అక్కడి వీధులన్నీ పారిపోతున్న కార్మికులతో కనిపిస్తున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాల్ని అక్కడి మీడియా ప్రతినిధులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బియ్యంలో నాలుగు కప్పుల నీరు పోసి అన్నం వండి పక్కన పెట్టాలి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనెవేసి పన్నీర్‌ ముక్కలు వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. అంతలోపు పుదీనా ఆకులను శుభ్రం చేసుకోవాలి. తరువాత శుభ్రం చేసుకున్న పుదీనాలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడిచేసి అందులో చెక్క లవంగాలు వేసి ఒక నిముషం పాటు వేయించుకోవాలి. తరువాత అందులో సన్నగా తురుముకున్న ఉల్లిపాయముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి. తరువాత అందులో ముందుగా తయారుచేసుకున్న పుదీనాపేస్ట్‌, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి. చివరగా ఉడికించి పెట్టుకున్న అన్నం, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్‌ ముక్కలను కూడా వేసి మరో రెండుమూడు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టౌఆఫ్‌ చేయాలి. అంతే పుదీనా పన్నీర్‌ పలావ్‌ రెడీ. 0 Comments Leave a Reply. Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
విరాట్ కోహ్లీ మరోసారి విమర్శలు కొని తెచ్చుకున్నాడు. బుధవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ప్రవర్తనను నెటిజన్లు, సీఎస్కే అభిమానులు తప్పుబడుతున్నారు. ఈ మ్యాచ్ లో విజయం ఆర్సీబీని వరించింది. ఆటలో భాగంగా జోష్ హేజిల్ వుడ్ వేసిన బంతికి ధోనీ వికెట్ పడిన వెంటనే.. విరాట్ కోహ్లీ రెండు చేతులు పిడికిలి బిగించి... పళ్లు బిగపట్టి గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో మాజీ కెప్టెన్ కు, మరో మాజీ కెప్టెన్ ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ ఒక మ్యాచ్ లో అర్ధ శతకం మినహా.. రాణించింది లేదు. అటువంటి ఆటగాడు ఇలా వ్యవహరించడం ఏంటబ్బా..? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘‘ఆమోదనీయం కాదు. భారత ఆర్మీ ఉద్యోగిని విమర్శిస్తున్నాడు. ఈ కోహ్లీ జాతి వ్యతిరేకుడని ఎల్లప్పుడూ తెలుసు’’ అంటూ సర్ దిండా అనే యూజర్ కామెంట్ పెట్టాడు. ‘‘విరాట్ వికెట్ పడిన తర్వాత.. ధోనీ వికెట్ తర్వాత దృశ్యాలను చూస్తే వ్యత్యాసం తెలుస్తుంది. ఒక విరాట్ అభిమానిగా అతడి నుంచి ఈ రకమైన ప్రవర్తనను ఊహించలేదు. ఈ రకమైన ప్రవర్తనతో కాకుండా సెలబ్రేట్ చేసుకుని ఉండాల్సింది. క్రికెట్ లో ప్రవర్తన ముఖ్యం’’ అని రాహుల్ అనే యూజర్ కామెంట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఓటమితో సీఎస్కే ప్రస్తుత సీజన్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే. ఎందుకంటే 10 మ్యాచులకు గెలించింది మూడింటిలోనే. మిగిలిన నాలుగింటిలో గెలిచినా 7 విజయాలతో 14 పాయింట్లకు చేరుతుంది. అయినా చేరడం అసాధ్యంగానే కనిపిస్తోంది.
భవనాత్ భవన పదమునకు పంచమీ విభక్తి. సాధారణముగా సమాసములు చేయునపుడు విభక్తిని వదలి చేస్తారు. అలాకాక విభక్తి సహితముగా చేసిన యది అలుక్సమాసము. భవనము నుండి లేక భవనము వలన అను అర్థమునకు తగిన పదములు వాడవలెను . వెడలిన లేక అడ్డుపడిన అను అర్థములు గల పదములు రావాలి. భవనాద్వినిర్గత, భవనాద్విసర్జిత, భవనాదాగత ఇత్యాదులు. విలసిత అని విశేషణము వాడారు. “ఢాంఢఢాంఢ” ధ్వన్యనుకరణ పదము కాబట్టి సమసింప వచ్చును. హనుమద్వాల సాధువు. “నూ” అని దీర్ఘముండదు. ప్రజ్వలనా గద్వాలానలము: ఆగత్ అని మీ యుద్దేశ్యమైతే ఆగతవాలానలము సాధువు. ప్రజ్వలనము అనుకుంటే “ప్రజ్వలన” సాధువు. “గద్వాల” పదమున కర్థము లేదు. (ఒక ఊరుగా కాకపోతే).
విజయ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కార్‌’ చిత్రానికి చిక్కులు తొలగిపోయిన‌ట్టే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఎత్తి చూపుతూ రూపొందించిన ‘సర్కార్‌’ చిత్రం ఈ నెల 6న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు, డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ త‌మిళ‌నాడు అధికార అన్నాడీఎంకే పార్టీ నుంచి తీవ్ర నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ఈ పార్టీకి సంబంధించిన మంత్రులు కడంబూరు రాజు, జయకుమార్‌, ఉదయకుమార్‌, కామరాజ్ తో పాటు ఇత‌రులు చిత్రాన్ని ఖండిస్తూ తీవ్ర‌స్థాయిలో ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత ఉంటే స‌ర్కార్ చిత్ర యూనిట్ ఈ సాహసానికి ఒడిగట్టేదా అని ప్రశ్నించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ‘సర్కార్‌’ ప్రదర్శితమవుతున్న థియేటర్ల ముందు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనలు చేపట్ట‌డ‌మే కాకుండా చిత్ర ప‌ద‌ర్శ‌న నిలుపుద‌ల‌కు య‌త్నించారు. అలాగే సినిమాకి సంబంధించిన బ్యాన‌ర్లు ధ్వంసం చేశారు. ప‌రిస్థితి అదుపు త‌ప్పుతుంద‌ని గ్రహించిన నిర్మాతలు రీ-సెన్సార్‌ చేసి అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలంటూ సెన్సారుబోర్డుకు గురువారం రాత్రి విజ్ఞప్తి చేశారు. దీంతో శుక్రవారం ఉదయం సెన్సార్‌బోర్డు ఆ సీన్లు, డైలాగులను తొలగించడంతో సమస్య స‌ద్దుమ‌నిగింది. ఇక‌ శుక్రవారం మధ్యాహ్నం నుంచి అన్ని థియేటర్లలో స‌ర్కార్‌ షోలు ప్రారంభమయ్యాయి. . అభ్యంతరం ఎందుకు? ఈ చిత్రంలో జయ అసలు పేరు కోమలవల్లిని ఉపయోగించారు. అంతేగాక ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన కలర్‌టీవీలు, మిక్సీలు తదితర వస్తువులను వ్యతిరేకిస్తూ దహనం చేసే సన్నివేశముంది. ఇందులో మిక్సీలపై జయలలిత ఫోటో ఉంది. ఇదే అసలు సమస్యకు కారణమైంది. గతంలో జరిగిన సంఘటనలను మనసులో పెట్టుకున్న విజయ్‌.. ఉద్దేశపూర్వకంగా జయలలిత ఫోటో పెట్టి దహనం చేయించారని అన్నాడీఎంకే నేతలు విమర్శిస్తున్నారు. . ముందస్తు బెయిల్‌కి దరఖాస్తు చేసుకున్న మురుగ‌దాస్‌ స‌ర్కార్ మూవీ వివాదంలో భాగంగా గురువారం రాత్రి చెన్నైలో దర్శకుడు మురుగదాస్‌ ఇంటి వద్ద హై డ్రామా నడిచింది. తన తాజా చిత్రం ‘సర్కార్‌’తో తమిళనాడులో పొలిటికల్‌ పార్టీల ఆగ్రహానికి గురయ్యారని, అందుకే ఆయన్ను అరెస్ట్‌ చేయడానికి పోలీసులు త‌న‌ ఇంటి వద్దకు వెళ్లారని సమాచారం. ఈ విషయాన్ని ‘సర్కార్‌’ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ‘మురగదాస్‌ని అరెస్ట్‌ చేయడానికి పోలీసులు ఆయన ఇంటివద్దకు వెళ్లారు’ అని ట్వీట్‌ చేశారు. ఆ వెంటనే ‘‘మా ఇంటికి పోలీసులు వచ్చారు. నేను లేనని తెలుసుకొని తిరిగి వెళ్లిపోయారు’ అని మురుగదాస్‌ ట్వీట్‌ చేశారు. ఈ పరిస్థితుల్లో మురుగదాస్‌ ముందస్తు బెయిల్‌కి దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్‌ 27 వరకూ ఆయన్ని అరెస్ట్‌ చేయకూడదని చెన్నై కోర్ట్‌ ఆదేశించింది. ఈ చిత్రాన్ని మళ్లీ సెన్సార్‌ చేసి, మూడు సన్నివేశాల్లో కట్స్‌ చేయమని ఆదేశించారు. మురుగ‌దాస్ గ‌తంలో తెర‌కెక్కించిన ప్ర‌తి చిత్రానికి కాపీ రైట్స్ విష‌యంలోనూ, ఇత‌ర విష‌యాల‌కి సంబంధించిన‌ ఏదొక స‌మ‌స్య వ‌స్తూనే ఉంటుంది. అయితే ఎప్ప‌టిలాగే ఈసారి కూడ స‌ర్కార్ చిత్రంపై వ‌చ్చిన స‌మ‌స్య నుండి క్లీన్ చీట్ తో బ‌య‌ట‌ప‌డి, ప్ర‌స్తుతం ఈ మూవీపై ఎటువంటి స‌మ‌స్య‌లు..అడ్డంకులు లేకుండా చిత్రం అన్ని చోట్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుపుకుంటుంది. . స‌ర్కార్ చిత్రానికి ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల మ‌ద్దుతు అయితే వివాదంలో చిక్కుకున్న ఈ చిత్రానికి మ‌ద్ద‌తుగా కోలీవుడ్, టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు నిలిచారు. కోలీవుడ్ నుండి ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, విశాల్ వంటి అగ్ర‌హీరోలు చిత్రానికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌ట‌మే కాకుండా, వారి వంతుగా స‌మ‌స్య తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించారు. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుండి మ‌హేష్ బాబు, న‌వ‌దీప్, హ‌రీష్ శంక‌ర్ వంటి ఇత‌ర అగ్ర‌హీరోలు, ద‌ర్శ‌కులు సైతం చిత్రానికి మ‌ద్ద‌తుగా నిలిచారు.
Pragathi: తెలుగులోని కాదు.. సౌత్ భాషలు అన్నింటిలో ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ మార్క్ క్రియేట్ చేసింది. X Pragathi: ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మరోవైపు కమెడియన్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న నటీమణులు చాలా తక్కువమంది ఉన్నారు. అందుకే అలాంటి పాత్రలు చేయగలిగినవారికి ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. అలాంటి వారిలో ఒకరే ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్న ప్రగతి.. రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగులోనే కాదు.. సౌత్ భాషలు అన్నింటిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ మార్క్ క్రియేట్ చేసింది ప్రగతి. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 3' చిత్రంలో ప్రగతి తన నటనతో అందరినీ నవ్వించారు. దీని తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'భోళా శంకర్'లో కనిపించనున్నారు ప్రగతి. ఒకవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా.. రెండిటిలో ప్రగతి జోరు కొనసాగుతోంది. మామూలుగా చాలావరకు క్యారెక్టర్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ రోజూవారీగా ఉంటుంది. అలాగే ప్రగతి కూడా రోజుకు రూ.50 వేల నుండి 70 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాను బట్టి తాను రోజూవారీగా కాకుండా ఒకేసారి పూర్తి రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి టాప్ ప్లేస్‌లో ఉంటుంది అనడానికి ఆశ్చర్యం లేదు.