text
stringlengths
384
137k
కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలకు ధీటుగా గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయని జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. మాట్లడుతున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి - జోనల్‌ స్థాయి గురుకులాల క్రీడలు ప్రారంభం తంగళ్లపల్లి, సెప్టంబర్‌ 25: కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలకు ధీటుగా గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయని జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గ్రామం సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జోనల్‌ స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురుకులాల రూపు రేఖలు మార్చేశామన్నారు.. నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహా రాన్ని ఆందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురుకులాలపై ప్రత్యేక దృష్టి సారించా రని, గురుకుల పాఠశాలలను ప్రైవేట్‌ పాఠశాల కు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని అ న్నారు. అలాగే విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నా రని, అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. ప్రస్తుతం గురుకులాల్లో ప్రవేశాల కోసం డిమాండ్‌ ఉందని అడ్మిషన్‌ రొరకని పరిస్థితి ఉందని అ న్నారు. విద్యార్ధులు స్నేహ పూరిత వాతావరణంలో క్రీడల్లో భాగస్వాములు కావాలని సూచించారు. క్రీడల్లో మూడు జిల్లా ల్లోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కు చెందిన విద్యార్ధులు పాల్గొం టున్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పవర్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌కుమార్‌, జడ్పీటీసీ పుర్మాణి మంజుల లింగారెడ్డి, ఎంపీపీ పడిగెల మానస రాజు, జిల్లా శిశు సంక్షేమ అధికారి లక్మిరాజం, డీసీవో జాక్వెలిన్‌, ఎంపీటీసీ సిలివేరి ప్రసూన నర్సయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సీఐ ఉపేందర్‌, ఎస్సై లక్ష్మారెడ్డి, ప్రిన్సిపాల్‌ దర్శనాల పద్మ తది తరులు పాల్గొన్నారు. - మూడు జిల్లాలు.. 1105 మంది విద్యార్ధులు జోనల్‌ స్థాయి క్రీడల్లో రాజన్న సిరిసిల్ల, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలోని 13 సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 1105 మంది విద్యా ర్ధులు క్రీడాల్లో పాల్గొంటున్నారు. మూడు రోజులపాటు క్రీడలు నిర్వహిం చనున్నారు. అండర్‌ 14, అండర్‌ 17 అండర్‌ 19లో వాలీబాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, కబడ్డీ, హ్యాండ్‌బాల్‌, ఖోఖో, చెస్‌, క్యారమ్‌, ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పద్మ తెలిపారు.
వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు పట్ల శ్రద్ధ తీసుకోవాలి. రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఆహారం, ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం ఇవ్వాలి. అలానే దోమలు కుట్టకుండా చూసుకోవడం, బయట ఆహారం తీసుకోకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎక్కువగా వానా కాలంలో దగ్గు, జ్వరం, డయేరియా మొదలైన సమస్యలు వస్తాయి. అందుకని పిల్లలకి తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. వానా కాలంలో పిల్లలకి ఎలాంటి పోషక పదార్థాలు ఇవ్వాలి అనేది చూస్తే.. ప్రోటీన్: ప్రోటీన్ పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా చికెన్, గుడ్లు, పాలు, యోగర్ట్, పన్నీర్, కాటేజ్ చీజ్, సోయా, పీనట్ బటర్ లో ఉంటుంది. వీటిని ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి అందుతుంది. ఐరన్: బీన్స్, ఆకుకూరలు, గుడ్లు వంటి పదార్థాలలో ఐరన్ ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉండడం వల్ల ఎనీమియా సమస్య వస్తుంది. అలానే ఆకుకూరలు లో పోలిక్ యాసిడ్, విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా కాలిఫ్లవర్, బ్రోకలీ వారానికి రెండుసార్లు ఇవ్వడం మంచిది. విటమిన్ సి : విటమిన్ సి కమలా, నిమ్మ, ద్రాక్ష వంటివాటిలో ఉంటుంది. అలానే జామకాయ, బొప్పాయి, టమోటా, బ్రోకలీ లో సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ డి : సూర్య కిరణాల ద్వారా విటమిన్ డి మందికి అందుతుంది. అలానే డైరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకోవడం మంచిది. విటమిన్-డి ఎముకల్ని దృఢంగా చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులపై ఆధారపడిన వారిని ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నారని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో బేగంపేట హరిత ప్లాజాలో నిర్వహించిన జాతీయ మత్స్యకారుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ కారణాలతో మరణించిన 105 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఇన్సూరెన్స్‌ క్రింద ఒక్కొక్క కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున చెక్కులను మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్‌, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మత్స్యరంగ అభివృద్ధి కోసం గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సామూహిక ప్రమాద బీమా పథకం క్రింద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం అమలు చేయడం జరుగుతోందని చెప్పారు. మత్స్య సహకార సంఘాలలో నమోదు చేయబడిన సభ్యులందరికి బీమా పథకం వర్తింప చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మత్స్యకారునికి 12 రూపాయల ప్రీమియంలో 6 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 6 రూపాయల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు. 2021-22 నుండి మత్స్యకారుల బీమా పథకం అమలు కోసం జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థను నోడల్‌ ఏజెన్సీగా ఎంపిక చేసిందని చెప్పారు. మత్స్యరంగ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ఎవరూ అడగకుండానే ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్నారని, మత్స్యకారులకు సబ్సిడీ పై వాహనాలను ఇచ్చిన గొప్ప నాయకుడు అని మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రంలో నీరున్న ప్రతిచోట చేప పిల్లలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని అన్నారు. చేపల సైజు పెరిగిన తర్వాత, మద్దతు ధర ఉన్నప్పుడే అమ్ముకోవాలని, తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని కోరారు. చేపల మార్కెటింగ్‌లో మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మత్స్య సహకార సంఘాల నుండి నేరుగా మత్స్య ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం ద్వారా మత్స్యకారులను ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్‌ మాట్లాడుతూ, గతంలో మత్స్యకారులు అంటే కేవలం ఆంధ్రలోనే వున్నారు అనే వారు. తెలంగాణలో మత్స్యకారులు ఉన్నారని చెప్పే ప్రయత్నం అనేకసార్లు చేశామని అన్నారు. అయినా అప్పట్లో గుర్తింపు రాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ కృషితో చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో మత్స్యకారులు ఆర్థికంగా మరింత ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన మత్స్యశాఖ అధికారులు, వివిధ మత్స్య సహకార సంఘాల సభ్యులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
సూర్య ప్రసాద్ మా మెకానికల్ ఇంజనీరింగ్ తరగతి సల్మాన్ ఖాన్. కానీ ఆ ఖాన్ కన్నా మంచి పొడగరి, ఎప్పడూ ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కళ కళ లాడుతూ ఉండేవాడు. వాడి ఆ పిచ్చిని ఎక్కువ చేస్తూ మా భార్గవ్ గాడు, ప్రశాంత గాడు మరియు మా అనీల్గాడులు తరగతిలో వాడి వెనక వరుసలో కూర్చొని, ఏ ఇండియా టుడే మ్యాగజిన్ లాటి వాటిని తెరిచి, వీడు వినేలా అబ్బా! ఈ మోడల్ చూడరా! అచ్చు వీడు మన సూరిగాడిలా వున్నాడురా అని వాళ్లలో వాళ్లే వీడికి కితాబులిచ్చేలా మాటలాడుకోవటం, వాడు ఆ మ్యాగజిన్ లో మోడల్స్ వుండే పేజీలను కత్తిరించుకొని, వాళ్ళలా తయారయ్యి రావటం, మా అందరికీ కడు కాలక్షేపంగాను ఉండేది. రావటం కొడిగినహళ్లి పాఠశాల నుండి రావటంతో చదువుల విషయంలో తెలివితేటలతో పాటు క్రమశిక్షణ కలిగివుండే వాడు. నాకు తెలుసు వాడు ప్రతీ పరీక్షకి కనీసం అరడజను మార్కర్ పెన్స్ తో వచ్చేవాడు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్సామినర్స్ కి హత్తుకునేలా అండర్ లైన్ చేస్తూ, ముత్యాల్లాంటి చేతి రాతతో, అబ్బా! పేపర్ రాయటం అంటే ఇలా వుండాలిరా అనిపించేలా రాసేవాడు. నిత్యం శరీర ధారుడ్యాన్ని పెంచే కసరత్తులతోను మరియు బాస్కెట్ బాల్ ఆటతోను చురుగ్గా ఉండేవాడు. ఉండటం హాస్టల్ లో అయినా అందరు హాస్టల్ వాసుల్లాగే, మా రూమ్ ని తరచూ పావనం చేసేవాడు. నేను మరియు మా శ్రీధర గాడు అందరి వాళ్ళమవటంతో అటు డే స్కాలర్స్ తోను ఇటు హాస్టల్ వాళ్ళ దర్శనాలతో మా రూమ్ నిత్య కళ్ల్యాణం పచ్చ తోరణం లాగ ఉండేది. మీ సాఫ్ట్ వేర్ పరిభాషలో చెప్పాలంటే మా రూమ్ చాలా స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉన్నట్టు మా కాలేజీ మిత్రులకు. అన్నట్టు మా సూరికి ఒక ఏకదారి (వన్ వే కి నా తెనిగింపు ) ప్రేమ కథ ఉండేది. మాకు రెండు సంవత్సరాలు జూనియర్ ఆ అమ్మాయి. చూడ చక్కనిది. మా కళాశాల అందరు విద్యార్థులు లాగే మా సూరి గాడు ఆ అమ్మాయి ప్రేమలో నిండా పడిపోయాడు. ప్రతి గురువారం ఒక తెల్లటి లాల్చీ పైజామా ధరించి మా వాకాటి సాయి బాబా గుడికెళ్ళి, ఓ కొబ్బరికాయ కొట్టి, ఓ ముక్క అమ్మాయికోసం పట్టుకెళ్లి ఒక ముక్కతో మా రూమ్ కి వచ్చే వాడు. మేము తన ప్రేమని ఆటపట్టిస్తూనో లేక తెగ ఎంకరేజ్ చేస్తూనో పరోక్షంగా వాడిలో వాడి ప్రేమ పట్ల చాలా ఘాడమైన భావన కల్పించే వాళ్ళము. ఆ అమ్మాయి మాత్రం ఎవరినీ తన దరిదాపుల్లోకి రానీయటం మేము చూడలా. అలా మా సూరికి మరియు మాకు తెలియని విషయం ఏమిటంటే ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లి అయిపోయిందని, తనకి ఆ విషయం అందరికీ చెప్పుకోవటం ఇష్టం లేక దాచిందని. కానీ ఈ విషయం తెలియక మా సూరి గాడు, ఆ అమ్మాయి తిరస్కారం తో దేవదాసు అయిపోయాడు. వాడు అలా కావడానికి మేము కూడా కారణమే పరోక్షంగా అనే బాధ మాలో ఇప్పటికే వుంది. అయినా మావాడు తన చదువుని ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. ప్రతీ సంవత్సరం డిస్టింక్షన్ తోనే ఉత్తీర్ణుడయ్యాడు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా, మేము కళాశాల నుండి బయటపడిన తర్వాత కొందరం కొద్దిమందితోనే సంబంధ బాంధవ్యాలను కలిగి వున్నాము, అప్పటిలో కొందరికే ల్యాండ్ లైన్ సౌకర్యాలు ఉండటం మూలాన, ఇప్పటిలా చరవాణులు మరియు వాట్సాప్ సమూహాలు లేనందున. అలా సూరిగాడితో మాకు సంబంధాలు తెగిపోయాయి. మా స్నేహితులతో ఎవరికి వాడితో అటుపిమ్మట మాటలు ఉన్నాయో నాకు తెలియదు. మా అనీల్గాడో లేక మా ఈశ్వరుడో చెప్పాలి, ఎందుకంటే మా బ్యాచ్ లో చాలా మంది మధ్య వీళ్లిద్దరి అనుసంధాన కర్తలు. మా కళాశాల ప్రథముడైన మా సుబ్బూ గాడు వాడి రీసెర్చ్ నిమిత్తం ఢిల్లీ వచ్చి అక్కడే వున్న నన్ను కలిసినప్పుడు, సూరి అన్నా యూనివర్సిటీ లో సుబ్బూ ఉండగా, వాడి రూమ్ కి ఎదో ప్రవేశ పరీక్ష నిమిత్తం వచ్చాడని, వచ్చిన వాడు ఏ పరీక్షలకు వెళ్ళక ఊరంతా బలాదూర్ తిరుగుడు తిరిగి సాయంత్రానికి వచ్చే వాడని, మా సుబ్బూ అది చూసి ఓ నాలుగు రోజుల తర్వాత నిలదీయటంతో, “నన్ను సి.బి.ఐ వాళ్ళు వెంట పడి తరుముతున్నారు, వాళ్ళని తప్పించుకు తిరుగుతున్నాను”, అని అర్థం పర్థం లేకుండా మాట్లాడాడని, సుబ్బూ మరీ ఎక్కువ ఇబ్బంది పెడితే సుబ్బూ రూమ్ లోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని, అందుకే సుబ్బు వాడిని మంచి మాటలు చెప్పి ఇంటికి పంపించాడని నాకు చెప్పాడు. అప్పుడు నాకు కలిగింది మా సూరి మానసిక పరిస్థితి మీద సందేహం. కానీ మా జీవిత పయనం లో మేము పడిపోయాము. మేమందరం దేశాలు పట్టుకు తిరిగి తిరిగి చివరకు కొందరం హైద్రాబాదు లో తేలాము. మా స్నేహితుల్లో మా నారాయణకి సాంఘిక సంక్షేమం పట్ల కొంత చింత వుంది అప్పటికే. వాళ్ళ నాన్న గారి వూరిలో స్కూల్ కి సహాయం చేయటం, స్కూల్ కి కొన్ని గదులు లేక బడి పిల్లల సాంస్కృతిక వికాసం కోసం ఒక ఓపెన్ స్టేజి ని కట్టించటం లాటి పనులు చేసి వున్నాడు. వాడు తరచు అనే వాడు, దేవుని దయ వలన మనం బాగున్నాము, కానీ మన స్నేహితులతో ఎవరు ఏ స్థితుల్లో వున్నారో మనకు తెలియదు, అందులోను అందరితో సంబంధ బాంధవ్యాలను కోల్పోయిన వారు ఖచ్చితం గా ఆర్ధికం గానో, శారీరకం గానో లేక మానసిక అనారోగ్యం తోనే బాధపడుతూ ఉండవచ్చు, వాళ్ళను మనం వెతికి పట్టుకొని, సహాయం అందించాలి అని, అట్టివారికోసం ఒక ట్రస్ట్ లాగా ఏర్పరచి, వాళ్ళ ఆరోగ్యము మరియు వాళ్ళ పిల్లల చదువులు లాటి కనీస అవసరాలు తీర్చాలి అనేవాడు. అందుకే మేము మా నారాయణని మా బ్యాచ్ కల్లా మంచి హృదయమున్న వ్యక్తిగా గౌరవిస్తాము. మాలో కొందరిమి వాడిని నిరుత్సాహపరిచే వారము, మిగిలిన స్నేహితుల దగ్గర నుండి డబ్బులు కూడ పెట్టటం, ట్రస్ట్ ఏర్పరచటం మరియు లెక్కలు గట్రా చూపుతూ నిర్హహించటం చాలా సమయం మరియు శ్రమతో కూడిన పని అని. మా కళాశాల ప్రతీ సంవత్సరం పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహిస్తుంది, ఎక్కువ సార్లు హైద్రాబాదులోనే. అలా ఒక సంవత్సరం పాల్గొన్న మాకు భరత్ అనే స్నేహితుడు, సూరిని ఒక సారి హైద్రాబాదులోని సంజీవ రెడ్డి నగర్ లో, చూశానని, వాడి పరిస్థితి కడు దయనీయంగా ఉందని చెప్పటం తో, మా నారాయణకు వెళ్లి వాడిని చూసి వాడి పరిస్థితి మెరుగు పరచాలనే పూనకం కలిగింది. కానీ మరల ఎవరి పనులలో వాళ్ళం మునిగిపోయి సూరీని కలవాలనే కోరికని వాయిదా వేస్తూ పోయాము. ఏమయిందో ఏమో కానీ ఒకరోజు ఉదయాన మా నారాయణుడికి జ్ఞానోదయమయ్యి, మా అనీల్గాడికి ఫోన్ చేసి వాహనం వేసుకొని వచ్చెయ్యరా మనం ఈరోజే గిద్దలూరు వెళ్తున్నాము అనే హుకుమ్ జారీ చేయటంతో మా అనీల్గాడు మారు మాట్లాడకుండా బయల్దేరేసాడు. వాళ్ళిద్దరికీ సూరిగాడు గిద్దలూరు లో ఉంటాడు, వాడికి ఒక అక్కయును మరి ఇద్దరు అన్నలున్ను అని మాత్రమే తెలుసు. గతంలో మా అనీల్గాడు, సూరి వాళ్ళ అక్క గారు కర్నూల్ లో ఉండగా సూరితో పాటు ఒక రెండు రోజులు వాళ్ళ ఇంట్లో మకాం వేసి వున్నాడు. అదీ కాక సూరి వాళ్ళ నాన్నగారు సి.ఐ గా చేసి వున్నారు కాబట్టి ఆచూకీ తెలుసుకోలేక పోతామా అన్న ధీమా వీళ్లది. మా అనీల్గాడితో చాలా సౌలభ్యమేమిటి అంటే దారి పొడుగునా వాగుతూ మా నారాయణకు విసుగు ఎక్కువ చేస్తూ డ్రైవింగ్ చేసే తప్పుడు ఏమన్నా కునుకు వస్తే దాన్ని ఎగరకొడుతూ ఉంటాడు. మా అనీల్గాడి కథలు వినాలంటే మీరు ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటపుడు వాడిని నావిగేటర్ గా పట్టకెళ్ళండి. నన్నైతే ఏరా ఇక్కడనుండి ఎలా వెళ్ళాలి అంటే, ముండా తిరిగి నేను చెప్పే వరకూ ముందుకెల్తూనే ఉండాలీ మధ్య మధ్యలో నేను చెప్పే సోధికి అడ్డు రాకు అని దబాయిస్తాడు, కానీ మా నారాయణతో కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు మావోడు. కానీ గిద్దలూరు వెళ్లిన మా వాళ్ళ పని అంత సులభo కాలా. మా సూరిగాడు, లేక వాళ్ళ నాన్న గారు లేక వాళ్ళ అన్నల పోబిడి వీళ్ళు చెప్పగా విని గిద్దలూరు జనాలు అట్టి సదరు జనాలు ఈ వూరిలో ఎప్పుడూ నివసించి ఉండలేదని తేల్చేశారు. కానీ వీళ్ళకి సూరి వాళ్ళ నాన్న గారు సి.ఐ గా చేశారు అని తెలుసు గదా అందుకే నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ కూడ వీళ్ళు ఆయన పేరు, పని చేసిన సంవత్సరం లాటి తదితర విషయాలు చెప్పలేక పోవటం తో పెద్దగా సహాయం దొరకలేదు. వీళ్ళకి ఆయన సి.ఐ గా చేరక ముందు ఎక్స్ ఆర్మీ మాన్ అని కూడా గుర్తు ఉండటం తో, అట్టి ఒక వ్యక్తి వూరికి దూరం గానో లేక పక్కన వుండే ఒక పల్లెలోనో వుండే వారు అని చెప్పటం తో అక్కడికి హుటా హుటిన పయనమై వెళ్లారు, అలా వెళ్లిన వారిని నిరాశ పరుస్తూ వాళ్లకి ఆయన ఆచూకీ కానీ, మా సూరి ఆచూకీ కానీ దొరక లేదు. వీళ్ళు మరలా పోలీస్ స్టేషన్ నే ఆశ్రయించారు, వీళ్ళు తపన చూసి ఆ పోలీస్ స్టేషన్ లో వుండే ఒక రైటర్ అనుకుంటా, వీళ్ళని, ఆ వూరిలో వుండే ప్రింటింగ్ ప్రెస్ పరిసరాలలో వాకబు చేయమని సలహా ఇచ్చాడు. వీళ్ళిద్దరూ పోలోమని ఆయన చెప్పిన పరిసరాలలో వాకబు చేయగా మరలా నిరాశే మిగిలింది. ఇక విసిగిపోయి వీళ్ళిద్దరూ ఆ పరిసరాలలో వున్న ఓ టీ కొట్టుకెళ్ళి టీ తాగుతుండగా వీళ్ళు ఆ పరిసరాలంత కలియపడి తిరగటం చూసిన ఆ ప్రింటింగ్ ప్రెస్ లో పని చేసే ఆయన వీళ్ళని ఏ పని మీద వచ్చారు అని అడగటం, వీళ్లిద్దరు వీళ్ళు పడుతున్న తిప్పలన్నీ ఏకరువు పెట్టటం, అట్టి అడిగిన ఆయనకి సూరి వాళ్ళ కుటుంబం గురుంచి తెలియటంతో, సూరి వాళ్ళ ఇల్లు ఆచూకీ చెప్పటం, దానికి వీళ్ళు ఊపిరి పీల్చుకోవటం వెంటనే జరిగిపోయాయి. అలా సూరి వాళ్ళ ఇంటికి వెళ్లిన వీళ్లకు వాళ్ళ చిన్న అన్నగారు కనపడ్డారు. మన సూరి జాడ లేదు, ఎందుకంటే అప్పుడు వాడికి ఉదయాన్నే ఏమన్నా దొరికితే తినటం, ఊరి మీద పడటం, ఎప్పటికో ఇంటికి చేరుకోవటం లాటి వ్యాపకాలు తప్ప చేయడానికి ఏమీ లేవని. వాడు వచ్చే లోపల వీళ్ళు వాళ్ళ అన్నని అసలు ఇప్పటి వరకూ ఏమి జరిగిందో చెప్పమన్నారు. ఆయన చెప్పటం ఏమిటంటే కాలేజీ నుండి వచ్చిన సూరి కొన్ని రోజులు బాగానే వున్నదని, ఆ తరువాత క్రమంగా మానసిక సంతులనం కోల్పోతూ వచ్చాడని, యీ పరిస్థితి సూరి వాళ్ళ పెద్ద అన్నకు కూడా ఉందని. వాళ్ళ అమ్మ గారు పోయినా, వాళ్ళ నాన్న గారు ఉన్నంత వరకూ సూరిని బాగానే చూసుకున్నారని, ఆయన కూడా పోవటం తో మరియు ఈయన అంటే సూరి వాళ్ళ చిన్నన్న గారి మీదే అన్నీ బాధ్యతలు పడ్డాయని, ఈయన ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అవటం తో సూరిని వైద్యుల వద్ద చూపటం గాని మరియు మందులు క్రమం తప్పకుండా వాడటం కూడా జరగలేదని, ఇక వాడి పరిస్థితి నయమవుతుందో లేదో అని. వీళ్ళు మాటల్లో ఉండగానే వచ్చాడు సూరి, వాడి వాలకం చూసిన వీళ్ళకి నోట మాటలేదు, కానీ గుడ్డిలో మెల్ల వాడు వీళ్ళని చూడగానే గుర్తు పట్టటం, వీళ్ళకి కొండంత భారం దించుతూ మాతో వస్తావా అనగానే సంతోషంగా వాడు మరియు వాళ్ళ అన్నగారు ఒప్పుకోవటం జరిగిపోయాయి. కానీ ఇక్కడ వాడికి సంబందించిన వైద్యుడిని మరియు ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ని చూడాల్సిన బాధ్యత ఉండటం తో, వాడికి మరియు వాళ్ళ అన్నగారికి, మేము యీ ఏర్పాట్లన్నీ చేసి మీకు కబురు పెడతాము అని చెప్పి నేరుగా హైద్రాబాదులోని వాళ్ళ అక్కగారి ఇంటికెళ్లి, ఆవిడ అనుమతి కూడా సంపాదించారు, వాడిని మా సంరక్షణలోకి తీసుకోవడానికి. వాళ్ళ అక్కగారు కూడా సంతోషంగా ఒప్పుకోవటం తో వాళ్ళ పని సులువు అయ్యింది. యీ అనుమతులన్నీ తప్పని సరి, ఎందుకంటే వాడి స్థితి బాగాలేదు, వాడిని తీసుకొచ్చి మేము ఒక సెంటర్ లో ఉంచితే, వాడు ఆ సెంటర్ వాళ్ళ కళ్ళు కప్పి పారిపోతే, వాళ్ళ కుటుంబ సభ్యులు వాడి మానాన వాడు బతికేవాడు మా దగ్గర, మీరేదో ఉద్ధరిస్తామంటే మీ వెంట పంపాము, ఇప్పుడు చూడు మనిషి ఆచూకీయే లేదు అని ఆ తర్వాత మమ్మల్ని నిందించకుండా. యీ లోపల మా అనీల్గాడు, ఒక వైద్యుడిని చూడటం మరియు ఆ వైద్యుడికి సంబందించిన రీహాబిలిటేషన్ సెంటర్ తదితర ఏర్పాట్లు చేసెయ్యటం తో, ఒక పది రోజుల తర్వాత సూరిని వెంట బెట్టుకొని వాళ్ళ అన్నగారు మియాపూర్ లోని మా ఇంటికి వచ్చేశారు. మేమంతా నిజంగా భయపడ్డాము, వాడేమన్నా వాడు అనుకున్నది జరక్కపోతే వైల్డ్ గా అవుతాడేమో, వాడిని ఎలా కంట్రోల్ చేయాలి లాటి సందేహాలతో. కానీ మా సూరి మాతో ఒక గంగి గోవులానే వున్నాడు, వాడికి మా స్నేహితులందరూ పేరు పేరునా గుర్తు, కాక పోతే వాడికై వాడు మాటలాడాడు, కానీ మేము మాటలాడిస్తే సమాధానాలు చక్కగా గుర్తు తెచ్చుకుంటాడు. అలా హైదెరాబాదులో వుండే స్నేహితులందరము వెంట ఉంది వాడిని రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చాము. అక్కడ డాక్టర్ చలవతో, మరియు నర్సుల సేవలతో వాడు కోలుకున్నాడు. దాదాపు ఒక సంవత్సరమున్నాడు వాడు అక్కడ. ఆ డాక్టర్ మాక్కూడా వాడి స్థితి గురుంచి ఎక్సపెక్టషన్ సెట్ చేసాడు. మేము అనుకున్నంత విపరీత మైన మార్పు ఇక రాదనీ, వాడి మందులు వాడు వేసుకుంటూ వాడి జాగ్రత్తలో వాడు వుండే అంత మార్పు మాత్రమే వస్తుందని. మేము అప్పుడప్పుడు ఎవరో ఒకరం వెళ్లి వాడిని చూసి వస్తూ, వాడికి కావాల్సిన బట్టలు (వాడికి చాలా ప్రేమ మంచి బట్టలు వేసుకోవటం), పళ్ళు, స్నాక్స్ లాటి తదితరములు ఇస్తూ వాడికి మాటలు చెబుతూ వచ్చేవాళ్ళం. వేరే వూర్లో వున్న స్నేహితులు కూడా కొందరు వాడికోసమే వచ్చి, కొందరు ఏమన్నా పనులుంటే వచ్చి వాడిని కలవటం ఒక నియమంగా పెట్టుకున్నారు. నారాయణకు మా సూరిని కేవలం వాడి మందులు వాడు వేసుకొనే వరకే బాగు పరచటం తో ఆగిపోవటం ఇష్టం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా సూరి చేత ఏదన్న పని చేయించాలనే ఆలోచన, అలా చేయటం వలెనే వాడు ఇంకా మెరుగు అవుతాడు అన్నది వాడి వాదన. కొన్నాళ్ళయ్యాకా వాడి పరిస్థితిలో మార్పు వచ్చిందని నమ్మకం కుదిరాక, వాడికి ఒక ఆటో ఏర్పాటు చేసి, వాడు ఒక నాలుగు గంటలు మా అనీల్గాడి సంస్థలో పని చేసే విధం గా ఏర్పాట్లు జరిగాయి. అలా దాదాపు ఒక సంవత్సరం గడిచాక, మా నారాయణ వాడిని తన భవన నిర్మాణ సంస్థలో వస్తు పర్యవేక్షకునిగా నియమించాడు. ఆ పని ముగియటంతో మా నారాయణ కి ఆప్తుడైన మూర్తి గారి ట్రాన్స్పోర్టేషన్ సంస్థ కి చెంది గ్యారేజీ లో పని చేస్తున్నాడు మా సూరి. కష్టపడి చదువుకుని, ఇంజినీరింగ్ లో అన్నీ సంవత్సరాలు డిస్టింక్షన్ తెచ్చుకొని, ఎంతో చక్కని భవిష్యత్తు ఉండాల్సిన మా సూరి, వాడి చేతిలో లేని జబ్బుకు మరియు పరిస్థితులకు బలై పోయి, ఒక కుటుంబం అంటూ లేకుండా ఒంటరయ్యాడు అనే బాధ మా స్నేహితులకు. నా ఉద్దేశ్యం లో సూరీ విషయం మేము తెలుసుకొని ఏదన్న చేసే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ ఒక సందర్భంలో సూరి వాళ్ళ డాక్టర్ మాతో చెప్పినట్టు మనలో లేక మన చుట్టు పక్కల వుండే వాళ్లలో, మెదడు అనేది కూడా శరీరంలో భాగమేనని, దానికీ మన మిగతా శరీర అవయవాల్లాగే రుగ్మతలు వస్తాయని, వస్తే దానిని సరి చేయవచ్చని, అలా సరి చేసే డాక్టర్ లు లేక మందులు ఉన్నాయని ఎంత మందికి అవగాహన వుంది, ఒక వేళ అవగాహన వున్నా సందేహించకుండా సహాయం పొందాలన్న ఆలోచన ఎంత మందికి ఉంటుంది. అలాగే మానసిక సమస్యల మీద మన ఆలోచనల్లో సమూలంగా మార్పు రావాలి మరియు అట్టి సమస్యలతో సతతమయ్యేవారికి వారికి కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితుల సహకారం చాలా లభించాలి. మా నారాయణ, అనీల్గాడిల ఈ ప్రయత్నం, సఫలవ్వటమే కాకుండా మా స్నేహ బృందం అటు పిమ్మట పలు మంచి పనులు చేయడానికి నాందీ పలికింది. వాటి వివరాలు తరువాయి భాగంలో.
(సాక్షిప్రతినిధి, అనంతపురం): ‘అనంత’లో సాగుతున్న మూడోవిడత రైతు భరోసాయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ నెల 21నుంచి ప్రారంభమైన యాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ 725 కిలోమీటర్లు పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న 17 కుటుంబాలకు భరోసా కల్పించారు. చివరిరోజు యాత్ర సోమవారం గుడిబండ నుంచి మొదలైంది. గుడిబండలోని హనుమంతరాయుని ఆలయంలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్‌ను చూసేందుకు గుడిబండలో భారీగా జనం తరలివచ్చారు. మహిళలు హారతి పట్టారు. డప్పువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తనను చూసేందుకు వచ్చిన విద్యార్థులను జగన్ ప్రేమగా పలకరించారు. వడ్డెర్లు జగన్‌కు సమ్మెట బహూకరించారు. అక్కడి నుండి ఫలారం మీదుగా మందలపల్లి చేరుకున్నారు. ఇక్కడ మహిళలు జగన్‌కు హారతిపట్టి దిష్టి తీశారు. తర్వాత పీసీగిరి చేరుకున్నారు. అక్కడ బీడుపొలంలో దిగాలుగా కూర్చున్న గౌరమ్మ అనే మహిళరైతు పొలంలోకి వెళ్లి సాగు పరిస్థితులు ఆరా తీశారు. తర్వాత అక్కడే ఉన్న గొర్రెల కాపరులతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విధానాలతో రైతులు, గొర్రెల కాపరులు నష్టపోయారని తెలుసుకున్న జగన్ చంద్రబాబు విధానాలపై పోరాడదామని భరోసా ఇచ్చారు. తర్వాత ఆర్. అగ్రహారం చేరుకున్నారు. ఇక్కడ జగన్‌కు మహిళలు దిష్టితీశారు. తనను చూసేందుకు వచ్చిన వృద్ధులకు ప్రేమతో తలపై ముద్దులు పెట్టారు. జగన్ కాన్వాయ్ చూసి పొలంలో కూలిపనులు చేసుకుంటున్న మహిళా రైతులు పరుగున వచ్చారు. వీరి కష్టాలను తెలుసుకున్నారు. పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామని, చాలామంది బెంగళూరుకు వలసలు పోతున్నారని కూలీలు చెప్పారు. వారికి జగన్ ధైర్యం చెప్పారు. తర్వాత హనుమంతనపల్లికి చేరుకున్నారు. ఇక్కడ మహిళలు హారతి పట్టి దిష్టి తీశారు. ఇక్కడ మాజీమంత్రి నర్సేగౌడ ఇంటికి జగన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. తర్వాత రోళ్లకు చేరుకున్నారు. రోళ్లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. తర్వాత జీబీహళ్లి, బాజయ్యపాళెం మీదుగా రత్నగిరి చేరుకున్నారు. లక్ష్మిదేవి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు. ఇక్కడ గ్రామస్తులు జగన్‌పై పూలవర్షం కురిపించారు. తర్వాత ఉజ్జయినీపురం చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న మల్లప్ప కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత తిరిగి రత్నగిరికి చేరుకుని అలుపనపల్లెకి వెళ్లారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుండి నేరుగా బెంగళూరు బయలుదేరి వెళ్లిపోయారు. జిల్లా నేతలు కర్ణాటక సరిహద్దు వరకూ వెళ్లి జగన్‌కు వీడ్కోలు పలికారు. మూడు విడతల్లో 42 కుటుంబాలకు భరోసా: వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర పేరుతో ఇప్పటి వరకూ మూడు విడతలు జిల్లాలో పర్యటించారు. మొదటి, రెండో విడతల్లో 25 కుటుంబాలకు భరోసా ఇచ్చారు. మూడో విడతతో కలిసి మొత్తం 42 కుటుంబాలకు భరోసా ఇచ్చారు. చివరిరోజు యాత్రలో వైఎస్సార్‌సీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్రప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కాపు భారతి, నియోజకవర్గ సమన్వయకర్తలు ఆలూరి సాంబశివారెడ్డి, నవీన్‌నిశ్చల్, తిప్పేస్వామి, వై. వెంకట్రామిరెడ్డి, రమేశ్‌రెడ్డి, ఉషాశ్రీచరణ్, రాష్ట్ర కార్యదర్శులు బోయతిప్పేస్వామి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, మీసాల రంగన్న, జిల్లానేత చవ్వారాజశేఖరరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, పార్టీ నేతలు వైసీ గోవర్దన్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ - అమె తల్లి శోభాకపూర్ కు బీహార్లోని బెగుసరాయ్లోని కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. దీంతో పోలీసులకు అరెస్ట్ కి రంగం సిద్దం చేసారు. ఇప్పుడా ఇద్దరి కోసం పోలీసు లు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తల్లీ-కూతుళ్లు ఏ కారణంగా అరెస్ట్ అవుతున్నారు. కోర్టు ఎందుకు వారెంట్ జారి చేసిందో? తఎలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఏక్తా కపూర్ నిర్మించిన వెబ్ సిరీస్ XXX సీజన్2 లో సైనికులను కించపరచడం మరియు వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసిన ఆరోపణలపై సినీ నిర్మాత మరియు దర్శకురాలు ఏక్తా కపూర్ ఆమె తల్లి శోభా కపూర్పై బెగుసరాయ్ నివాసి.. మాజీ సైనికుడు శంభు కుమార్ చేసిన ఫిర్యాదు చేసారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయ స్థానం .. న్యాయమూర్తి వికాస్ కుమార్ ఈ వారెంట్ జారీ చేశారు. మిస్టర్ కుమార్ 2020లో ఈరకంగా కంప్లైయింట్ ఇచ్చారు. తను ఇచ్చిన ఫిర్యాదులో XXX సీజన్-2 సిరీస్లో సైనికుడి భార్యకు సంబంధించిన అనేక అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వివాదానికి సబంధించిన ఎపిసోడ్స్ కూడా ఏక్తా కపూర్ కు చెందిన బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఓటీటీ ప్లాట్ఫారమ్ అయిన ఏఎల్ టీ బాలాజీలో ప్రసారం చేసారు. ఏక్తా కపూర్ తల్లి శోభా కపూర్ కూడా ఇందులో భాగస్వామిగా ఉండటంవల్ల ఆమెపై కూడా కేసు నమోదు అయింది. బాలాజీ టెలిఫిల్మ్స్తో ఏక్తాకపూర్ తో పాటు ఆమె తల్లికి కూడా సంబంధం కలిగి ఉంది అని శంభు కుమార్ న్యాయవాది హృషికేష్ పాఠక్ కోర్టుకు విన్నవించారు. దాంతో కోర్టు ఏక్తా కపూర్ తో పాటు ఆమె తల్లి శోభా కపూర్ కు కూడా సమన్లు జారీ చేసింది. కోర్టుకు తప్పకుండా హాజరుకావాలిన ఆదేశంచింది. ఈ విషయంలో ఫిర్యాదు అందిన వెంటనే ఈసిరిస్ లోని అభ్యంతరకర సన్నివేశాలు కొన్ని తొలగించినట్లు కోర్టుకు తెలియజేశారు. కానీ కోర్టు ఆదేశం ప్రకారం వారు హాజరు కాకపోవడంతో వారిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: Ektakapoor Bollywood ShobhaKapoor Bihar Begusarai Court XXXSeason2 BalajiTelefilms HrishikeshPathak Movienews
చదువుల భారం, పని ఒత్తిడి, కుటుంభ సమస్యలు, ఏవైనా చాలామందిని ఒత్తిడి వేధిస్తుంది. ఇలాంటి వారు త్వరగా ఒత్తిడినించి దూరమవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాము. ఒత్తిడిగా వున్న సమయంలో కాసేపు చేయిన్నపిల్లలమై పచ్చని గడ్డిలో అత్తలాడండి. అదే సమయంలో చెప్పులు లేకుండా ఆడితే గడ్డి నరాలకు తగిన మర్దన అందిస్తుంది. దాంతో ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. క్రాస్ వర్డ్ పజిల్స్ ….పదవినోదం మనందరికీ తెలిసే ఉంటుంది. కాసేపు వీటిని ప్రయత్నించండి. మనసు తేలిక పడుతుంది. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు గుర్తుకు రాకుండా ఉంటాయి. పిల్లలు బొమ్మల్లో రంగులు నింపుతూ ఎంత ఆనందంగా వుంటారో గమనించండి. మీరు ఒత్తిడిలో వున్నపుడు, మొబైల్స్ లో అప్స్ ని ఉపయోగించి కలర్స్ వేయండి కాసేపు. మెల్లగా మన సమస్యను దూరం చేసి మనసు తేలికపడుతుంది. గోరువెచ్చని నీళ్లలో రెండు చుక్కలు లావెండర్ నూనె కలపండి. ఇది ఒళ్ళు నొప్పులు మరియు ఒత్తిడినించి ఉపశమనాన్ని కలిగిస్తుంది. లేదా మార్కెట్లో దొరికే స్ట్రెస్ బంతి తో కాసేపు వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుది.
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి, మహిళా ఐఏఎస్ Smita Sabharwal సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సామాజిక సమస్యలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పడంలో స్మితా సబర్వాల్ వెనుకాడరు. ఇటీవల బిల్కిస్ బానో రేప్ కేసు నిందితులను విడుదల చేయడాన్ని తప్పుబడుతూ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. గుజరాత్ ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే ఏకైక సివిల్ సర్వెంట్ స్మితా సబర్వాల్ అని కొందరు ప్రశంసించారు. Since many of you found the tweet not acceptable, I delete it with apologies. Intention was not to hurt any sentiments.#Happy festivities to all 🙂🙏 Jai Hind 🇮🇳 — Smita Sabharwal (@SmitaSabharwal) September 28, 2022 ఈ క్రమంలోనే తాజాగా దసరా సందర్భంగా స్మితా సబర్వాల్ చేసిన మరో ట్వీట్ పై దుమారం రేగింది. దసరా సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో స్త్రీ, పురుష నిష్పత్తిని తెలిపేలా భారత మ్యాప్ ను స్మితా సభర్వాల్ ట్వీట్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో అమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తామని, కానీ, స్త్రీ, పురుష నిష్పత్తిలో మాత్రం రాష్ట్రాన్ని బట్టి వ్యత్యాసముందని అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ పెట్టారు. ఆ మ్యాప్ లో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో మహిళల జనాభా తక్కువగా ఉంది. దాంతోపాటు, ఆ మ్యాప్ లో కశ్మీర్ సంపూర్ణంగా లేదు. దీంతో, కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. మరికొందరు ఆమెను సపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనో ఆ ట్వీట్ ను స్మితా సభర్వాల్ తొలగించి…క్షమాపణలు చెప్పారు. స్మితా పోస్ట్ చేసిన మ్యాప్ లో కశ్మీర్ విషయంలో పొరపాటు జరిగి ఉండొచ్చని, కానీ, స్త్రీల నిష్పత్తి తగ్గుతోందంటూ ఆమె చెప్పిన విషయం గొప్పదని కొందరు ప్రశంసిస్తున్నారు. దీంతో, ఈ విషయంలో తనకు సపోర్ట్ చేసినవారందరికీ స్మిత కృతజ్ఞతలు చెప్పారు.
అతనికి ఒంటరి మహిళలే టార్గెట్‌. ఒంటరిగా కనిపిస్తే ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అవకాశం రాగానే వారి నగదు, ఆభరణాలను తస్కరిస్తుంటాడు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగేశ్వర్‌రావు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడుతున్న దొంగ అరెస్ట్‌ రూ.14 లక్షల విలువ జేసే 27 తులాల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం దేవరకొండ, సెప్టెంబరు 24: అతనికి ఒంటరి మహిళలే టార్గెట్‌. ఒంటరిగా కనిపిస్తే ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అవకాశం రాగానే వారి నగదు, ఆభరణాలను తస్కరిస్తుంటాడు. దేవరకొండ డివిజన పరిధిలో రెండు నెలలు గా బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న దొంగను అరెస్ట్‌ చేసినట్లు దే వరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు తెలిపారు. అతని వద్ద నుంచి 27 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. శనివారం దేవరకొండ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దవూర మండలం మల్లెవానికుంటతండాకు చెందిన రమావత రాంబాబు వ్యసనాలకు అలవాటుపడ్డా డు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసుకొని వారిపై దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, నగదును దొంగలిస్తున్నాడు. రెండు నెలలుగా 9దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది జూలై 10వ తేదీన గుడిపల్లి మం డలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకటమ్మ అనే మహిళ వ్యవసా య పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా ఘనపురం దారిలో ఏఎమ్మార్పీ కాల్వ వద్ద ద్విచక్రవాహనంపై వచ్చి ఆమెపై దాడి దాడిచేసి మూడు తులాల బంగారు పు స్తెలతాడు దొంగిలించి పరారయ్యాడు. వెంకటమ్మ చోరీ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపి గుడిపల్లి పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గుడిపల్లి పోలీసు లు విచారణ చేపట్టారు. శనివారం రాంబాబు తాను దొంగిలించిన 27తులాల బంగా రు ఆభరణాలను విక్రయించేందుకు హైదరాబాద్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుడిపల్లి పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. రాంబాబుపై దేవరకొండ డివిజన పరిధిలోని గుడిపల్లి పోలీ్‌సస్టేషనలో 2, నేరేడుగొమ్ము 1, డిండి 1, గుర్రంపోడు 1, దేవరకొండ 1, పెద్దవూర 3 కేసులు నమోదైనట్లు తెలిపారు. చైనస్నాచింగ్‌కు పాల్పడుతున్న రాంబాబును చాకచక్యంగా పట్టుకొని బంగారం స్వాధీనం చేసుకున్న కొండమల్లేపల్లి సీఐ రవీందర్‌, గుడిపల్లి ఎస్‌ఐ వీరబాబు, హెడ్‌కానిస్టేబు ల్‌ పాపిరెడ్డి, లాలునాయక్‌, ఏడుకొండలు, ఐడీ పార్టీ సిబ్బంది హేమునాయక్‌లను డీఎస్పీ అభినందించారు.
thesakshi.com : శ్రీలంక తమిళ వేర్పాటువాద గ్రూప్, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ)కి చెందిన “యాక్టివ్ క్యాడర్‌లు” తమ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఇక్కడ బ్యాంక్ ఖాతాను ఉపయోగించేందుకు నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలను సేకరించిన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దర్యాప్తు చేస్తోంది. , విషయం తెలిసిన సీనియర్ అధికారులు ప్రకారం. గత 10 నెలల్లో దేశంలో ఎల్టీటీఈ కార్యకలాపాలపై NIA ప్రారంభించిన రెండో విచారణ ఇది. గత ఏడాది అక్టోబర్ 1న శ్రీలంకకు చెందిన లెచుమనన్ మేరీ ఫ్రాన్సిస్కా అనే మహిళను తమిళనాడు పోలీసులు అరెస్టు చేయడంతో ఎల్టీటీఈ ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది, దీని తర్వాత కేంద్రం ఇప్పుడు దర్యాప్తును కేంద్ర ఉగ్రవాద నిరోధక దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఒక పెద్ద కుట్ర, పైన ఉదహరించిన అధికారులలో ఒకరు చెప్పారు. జనవరి 18న NIA నమోదు చేసిన ఈ కేసులో ఫ్రాన్సిస్కాతో పాటు మరో నలుగురు అనుమానిత LTTE కార్యకర్తలు, కెన్నిస్టన్ ఫెర్నాండో, K బాస్కరన్, జాన్సన్ శామ్యూల్ మరియు L సెల్లముత్తు స్కానర్ కింద ఉన్నారు. “ప్రాధమిక దర్యాప్తులో నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా భారతీయ పాస్‌పోర్ట్‌లు వంటి బహుళ భారతీయ గుర్తింపు పత్రాలు వెల్లడయ్యాయి మరియు ఈ పత్రాలు ఎల్‌టిటిఇ కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ముంబై ఫోర్ట్ బ్రాంచ్ నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి ఉపయోగించబడుతున్నాయి” అని ఎన్‌ఐఎ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. , ఎవరు పేరు చెప్పకూడదని కోరారు. ఎల్టీటీఈ సభ్యులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న ఆయుధాలు మరియు డ్రగ్స్ స్మగ్లింగ్ రాకెట్‌పై NIA ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ పరిణామం జరిగింది. గతేడాది అక్టోబరులో ఎల్టీటీఈ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సత్కునం అలియాస్ సబేసన్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది, ఫిషింగ్ ఓడ రవిహంసి నుంచి ఐదు ఏకే 47 రైఫిళ్లు, వేల రౌండ్ల 9 ఎంఎం మందుగుండు సామగ్రి, 300 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. మార్చి 18న లక్షదీప్‌లోని మినికాయ్ తీరంలో కోస్ట్ గార్డ్. “LTTE పునరుద్ధరణ కోసం శ్రీలంకలోని మాజీ LTTE కార్యకర్తలకు డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా వచ్చిన ఆదాయాన్ని రూట్ చేయడంలో సెబాస్టియన్ కీలక పాత్ర పోషించాడు” అని ఏజెన్సీ అక్టోబర్ 2021లో ఒక ప్రకటనలో తెలిపింది. . తాజా కేసులో, ఫ్రాన్సిస్కా నకిలీ పత్రాలను ఉపయోగించి చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (RPO) నుండి డిసెంబర్ 2030 వరకు చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్‌ను పొందారు. అక్టోబరు 1న ఆమె బెంగళూరుకు ప్రయాణిస్తుండగా చెన్నై దేశీయ విమానాశ్రయంలో అరెస్టు చేయబడింది, ఆమె చివరి గమ్యస్థానాన్ని ముంబై అని పేర్కొన్నారు. ఫ్రాన్సిస్కా తన శ్రీలంక పాస్‌పోర్ట్‌ని ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసాపై ఉపయోగించి 2019 డిసెంబర్‌లో భారతదేశానికి వచ్చిందని, ఇది డిసెంబర్ 2020 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుందని పైన పేర్కొన్న అధికారి తెలిపారు. ప్రారంభంలో, మహమ్మారి కారణంగా తాను తిరిగి వెళ్లలేనని మరియు తన పేరు మరియు అద్దె లీజు ఒప్పందంలోని గ్యాస్ కనెక్షన్ వివరాలను ఉపయోగించి భారతీయ పాస్‌పోర్ట్‌ను పొందానని ఆమె పేర్కొంది. ఆమె ఇక్కడ ఉన్న సమయంలో భారతీయ ఓటరు-ID కార్డును కూడా పొందింది. పైన ఉదహరించిన మరొక అధికారి ప్రకారం, ఈ రాకెట్‌లో LTTE యొక్క చురుకైన కార్యకర్తలు పాలుపంచుకున్నారని సమగ్ర విచారణలో వెల్లడైంది.
”మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే మీరు నమాజులను కుదించుకోవడంలో తప్పు లేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీకు బహిరంగ శత్రువులే”. (నిసా: 101) యాలా బిన్‌ ఉమయ్యా (ర) గారి కథనం – ఆమె ఇలా అన్నారు: నేను హజ్రత్‌ ఉమర్‌ (ర) గారితో ”మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే మీరు నమాజులను కుదించుకోవడంలో తప్పు లేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీకు బహిరంగ శత్రువులే”. (నిసా: 101) అన్న వచనం విన్పించి ఇప్పుడయితే మునుపటి లాంటి భయోత్పాత స్థితి లేదు కదా! అన్నాను. అందుకు ఆయన (ర) నీకు ఈ విషయం వింతగా తోచినట్లే నాకూ తోచింది. నేనీ విషయమయి దైవప్రవక్త (స) వారిని సంప్రదించగా ఆయన (స) ఇలా ఉపదేశించారు: ”నమాజును ఖస్ర్‌ చేసుకునే సౌలభ్యాన్ని కలుగజేసి అల్లాహ్‌ మీకు మేలు చేశాడు. అల్లాహ్‌ చేస్తున్న మేలును వద్దనకండి”. (ముస్లిం: 686) ఐ పి సి తెలుగు విభాగం అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ”ధర్మ విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందిని ఉంచలేదు”. (హజ్జ్‌: 78) అంటే మానవమాత్రులు భరించలేని క్లిష్టతరమయిన బాధ్యతలను దేవుడు మీపై విధించలేదు. మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడం ఆయన అభిమతం కానేకాదు. ఇక ప్రయాణం అనేది యాతనలోనీ ఓ భాగం అన్న విషయం విదితమే. ప్రయాణావస్థలో మనిషి అనేక విషయాలను కోల్పోతాడు. ఓ చోటు నిలకడగా ఉండలేడు. ఈ కారణంగానే కృపాశీలుడయిన అల్లాహ్‌ా ప్రయాణికునికి అనేక రాయితీలను ఇచ్చి సౌలభ్యాన్ని కలుగజేశాడు. ఈ కోవకు చెందిన రాయితీల్లో నమాజుకు సంబంధించిన రాయితి ఒకటి. అది రెండు రకాలు. అ) రకాతుల సంఖ్యను తగ్గించడం ‘ఖస్ర్‌’. ఆ) రెండు నమాజులను కలిపి చదువుకునే సౌకర్యం ‘జమా బైనస్సలాతైన్‌’. అ) ఖస్ర్‌: నాలుగు రకాతుల నమాజును – జుహ్ర్‌ా, అస్ర్‌, ఇషాలను రెండుగా కుదించి కలిపి చదవడం. క్రింది దైవాదేశంలో అదే విషయం ప్రస్తావించబడింది. ”మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే మీరు నమాజులను కుదించుకోవడంలో తప్పు లేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీకు బహిరంగ శత్రువులే”. (నిసా: 101) యాలా బిన్‌ ఉమయ్యా (ర) గారి కథనం – ఆమె ఇలా అన్నారు: నేను హజ్రత్‌ ఉమర్‌ (ర) గారితో ”మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే మీరు నమాజులను కుదించుకోవడంలో తప్పు లేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీకు బహిరంగ శత్రువులే”. (నిసా: 101) అన్న వచనం విన్పించి ఇప్పుడయితే మునుపటి లాంటి భయోత్పాత స్థితి లేదు కదా! అన్నాను. అందుకు ఆయన (ర) నీకు ఈ విషయం వింతగా తోచినట్లే నాకూ తోచింది. నేనీ విషయమయి దైవప్రవక్త (స) వారిని సంప్రదించగా ఆయన (స) ఇలా ఉపదేశించారు: ”నమాజును ఖస్ర్‌ చేసుకునే సౌలభ్యాన్ని కలుగజేసి అల్లాహ్‌ మీకు మేలు చేశాడు. అల్లాహ్‌ చేస్తున్న మేలును వద్దనకండి”. (ముస్లిం: 686) ఈ హదీసురీత్యా ఖస్ర్‌ చేయడం కేవలం భయముంటేనే అన్న ప్రత్యేకత ఏమీ లేదు. అయితే ప్రయాణంలో ఖస్ర్‌ చేయాలంటే దానికి కొన్ని నమయాలున్నాయి. 1) ఖస్ర్‌ అనేది ప్రయాణంతో ముడిపడి ఉన్న విషయం కనుక ప్రయాణావస్థలో మాత్రమే ఖస్ర్‌ చేయాలి. ప్రయాణానికి బయలుదేరక ముందు నమాజు వేళ అయితే ఆ నమాజు పూర్తిగా చదవాల్సి ఉంటుంది. ప్రయాణం మొదలయిన తర్వాత నమాజు సమయం అయి, అతను అదే నమాజు చివరి ఘడియలోపు గమ్యం చేరుకుంటే అప్పుడు కూడా అతను నమాజును పూర్తిగా చేయాలి. 2) తాను బయలుదేరిన పట్టణ కోటలను అతను దాటి వెళ్ళాలి. ఒకవేళ ఆపట్టణంలో కోటలు లేకపోతే ఆ పట్టణ పరిసరాల్ని దాటాలి. ఎందుకంటే, పట్టణ కొటల, పరిసరాల పరిధిలో ఉన్న వ్యక్తి ప్రయాణికుడిగా పరగణించబడడు. అంటే అతని ప్రయాణం పరిసర పరిధుల్ని దాటిన మీదటే ప్రారంభమవుతుంది. అలాగే అతని ప్రయాణం స్వస్థలానికి తిరిగి రావడంతో పూర్తవుతుంది. కాబట్టి ఈ షరతు లేని పక్షంలో ఖస్ర్‌ చేసే అనుమతి అతనికి ఉండదు. హజ్రత్‌ అనస్‌ (ర) గారి కథనం – ”నేను మదీనాలో దైవప్రవక్త (స) వారి సరసన జుహ్ర్‌ నమాజు నాలుగు రకాతులు చేశాను. అస్ర్‌ నమాజు రెండు రకాతులు జుల్‌ హులైఫాలో చేశాను”. (బుఖారీ-1039, ముస్లిం – 690) 3) బయలుదేరిన రోజు మరియు తిరిగి వచ్చిన రోజును మినహాయించి తాను వెళ్ళే ప్రదేశంలో నాలుగు రోజులుంటానని సంకల్పం చేసుకోకూడదు. ఒకవేళ అతను అటువంటి సంకల్పం చేసుకుంటే, అతను వెళ్ళే పట్టణం అతని నివాస స్థలం అవుతుంది. అప్పుడు అతను ఖస్ర్‌ చేసుకునే అనుమతి ఉండదు. అతను కేవలం మార్గం మధ్యలో మాత్రమే ఖస్ర్‌ పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ అతను నాలుగు రోజులకన్నా తక్కువగా ఉంటానని సంకల్పం చేసుకున్నా లేదా ఎన్ని రోజులుంటాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో ఖరారు చేసుకోలేక పోయినా అట్టి స్థితిలో బయలుదేరిన రోజు మరియు తిరిగి వచ్చే రోజును మినహాయించి 18 రోజులపాటు అతను ఖస్ర్‌ పాటించ వచ్చు. హజ్రత్‌ ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ (ర) గారి కథనం – ”నేను దైవప్రవక్త (స) వారి సరసన ఓ యుద్ధంలో పాల్గొన్నాను. ఆయనతోపాటు మక్కా విజయంలో పాల్గొన్నాను. అప్పుడు ఆయన (స) మక్కాలో 18 రాత్రులు ఉన్నారు, ఆ మధ్య కాలంలో ఆయన (నాలుగు రకాతుల నమాజును) రెండుగా మాత్రమే చేశారు”. (అబూ దావూద్‌ – 1229) 4) స్థానికుని సారథ్యంలో నమాజు చేయకూడదు: ఒకవేళ స్థానికుని సారథ్యంలో నమాజు చేసినట్లయితే పూర్తి నమాజును అతను చదవాల్సి ఉంటుంది. అక్కడ అతనికి ఖస్ర్‌ అనుమతి ఉండదు. అదే తాను సారథ్యం వహించి నమాజు చేయిపిస్తున్నట్లతే దానికి అనుమతి ఉంటుంది. పద్ధతి ఏమిటంటే, తాను రెండు రకాతుల తర్వాత ముక్తదీలను ఉద్దేశించి – ‘నేను ప్రయాణికుణ్ణి మీరు మీ నమాజు పూర్తి చేయండి’ అనాలి. (నమాజుకు ముందు ప్రకటించినా పరవాలేదు). (ఆ) జమా: (రెండు నమాజులను కలిపి చదవడం) అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌(ర) ఇలా అన్నారు: దైవప్రవక్త(స) ప్రయాణవస్థలో స్వారీపై ఉన్నప్పుడు జుహ్ర్‌ా మరియు అస్ర్‌ నమాజులను కలిపి చదివేవారు. అలాగే మగ్రిబ్‌ మరియు ఇషా నమాజులను కలిపి చదివేవారు. (బుఖారి 1056) అనస్‌(ర) వ్రపక్త(స)వారి గురించి ఇలా ఉల్లేఖిస్తున్నారు: ఆయన(స) ప్రయాణానికి తొందరగా బయలుదేరాల్సి ఉంటే జుహ్ర్‌ా నమాజును అస్ర్‌ నమాజు మొదటివేళ వరకు ఆలస్యం చేసి ఆ రెంటిని కలిపి చదివేవారు. అలాగే మగ్రిబ్‌ నమాజు ఇషా వరకు ఆలస్యం చేసి రెంటిని కలిపి చదివేవారు. అరుణ ఛాయలు కనుమరుగయినప్పుడు. (ముస్లిం 704) నమాజును కలిపి చదవడం అనేది రెండు రకాలు: (అ) జమా తఖ్దీమ్‌: తర్వాతి నమాజు ముందు నమాజుతో కలిపి చదవడం. (ఆ) జమా తాఖీర్‌: మొదటి నమాజుని తరువాతి నమాజుతో కలిపి చేయడం. పై పేర్కొనబడిన వాటిలో ఏ నమాజులను కలిపి చేయవచ్చునో అవి: జుహ్ర్‌ను అస్ర్‌ నమాజుతో కలిపి చేయడం. మగ్రిబ్‌ను ఇషాతో కలిపి చదవడం. అయితే ఫజ్ర్‌ నమాజు దానికి ముందు నమాజుతోనూ, తర్వాతి నమాజుతోనూ కలిపి చేయకూడదు అలాగే అస్ర్‌ మగ్రిబ్‌లను కలిపి చేయకూడదు. జమా షరతులు: (అ) జమా తఖ్దీమ్‌ షరతులు: 1. క్రమం: మొదటి నమాజు వేళకు ప్రారంభించి తర్వాతి నమాజు తర్వాత చేయడం. 2. మొదటి నమాజుని ముగించక మునుపే తర్వాతి నమాజు సంకల్ఫం చేసుకోవడం. అయితే తక్బీర్‌ ఇహ్రామ్‌తో పాటు సంకల్పం చేసుకోవడం సున్నతు. 3. రెండు చేసిన వెంటనే తర్వాతి నమాజు చేయడం. ఆ రెంటికి మధ్య ఎటువంటి విరామం ఉండకూడదు. ఒకవేళ రెంటికి మధ్య విరామం పెరిగితే జమా భంగం అవుతుంది. రెండో నమాజును దాని వేళ వరకు ఆలస్యం చేసి చేయడం వాజిబ్‌ అవుతుంది. అబ్దుల్లాహ్‌బిన్‌ ఉమర్‌(ర)కథనం: నేను దైవప్రవక్త(స)వారిని చూశాను. ఆయన(స) ప్రయాణానికి తొందరగా బయలుదేరాల్సి ఉంటే మగ్రిబ్‌ నమాజును ఆలస్యం చేసి మూడు రకాతు సలిపి సలామ్‌ చెప్పేవారు. తర్వాత కాసింత విరామం తర్వాతనే ఇషా నమాజు సలిపేవారు. ఇషా రెండు రకాతులు(ఖస్ర్‌) చేసి తర్వాత సలామ్‌ చెప్పేవారు. (బుఖారి 1041) 4. రెండో నమాజు వేళవరకు ప్రయాణం కొనసాగాలి. అంటే రెండో నమాజు సమయానికి గమ్యానికి చేరుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు. (ఆ) జమా తాఖీర్‌ షరతులు: 1.మొదటి నమాజుని దాని వేళలోనే ఆలస్యం చేసి తర్వాతి నమాజుతో చేస్తానని సంకల్పం చేసుకోవాలి. ఒకవేళ జుహ్ర్‌ా నమాజు వేళ ముగిసిపోయింది కానీ జమా తాఖీర్‌ సంకల్పం చేసుకోకపోతే అది ఖజా అయిపోతుంది. అలాగే ఆలస్యం చేసిన పాపం అతనికుంటుంది. 2. ప్రయాణం రెండు నమాజులను కలిపి చదివేంత వరకు కొనసాగాలి. రెండో నమాజు పూర్తవక ముందే ప్రయాణం ముగిస్తే ఆలస్యం చేసి చేస్తున్న నమాజు ఖజా అవుతుంది. ఇక్కడ రెంటికి మధ్య క్రమం అన్నది షరతు కాదు. ఏ నమాజుతోనయినా ప్రారంభించవచ్చు. అలాగే ఇక్కడ ఒకటి తర్వాతనే మరొకటి చేయడం సున్నత్‌ మాత్రమే. షరతు కాదు. ఖస్ర్‌ మరియు జమా అనుమతి ఉండే ప్రయాణం షరతులు: 1.కనీసం 81 కి.మీ దూరం ప్రయాణం ఉండాలి. దానికన్నా తక్కువ దూరం గలది ప్రయాణంగా పరిగణించబడదు. 2. ప్రయాణం ఒక గమ్యాన్ని ఉద్దేశించి ఉండాలి. ఇక ఎవరయినా ఒక గమ్యం, దిశ లేకుండా ప్రయాణం చేస్తారో అది ఖజా ఖస్ర్‌ అనుమతి ఉండే ప్రయాణంగా పరగణించబడదు. ఏక్షణం అయితే అతను దిశను, గమ్యాన్ని నిర్ణయించుకున్నాడో మరుక్షణం ప్రయాణ మార్గాన్ని బట్టి అతనికోసం జమా,ఖస్ర్‌ అనుమతి ఉంటుంది. 3.ప్రయాణ ఉద్దేశ్యం ఏ పాప,చెడు ఉద్దేశ్యం అయి ఉండకూడదు. చెడు, పాప ఉద్దేశ్యం అయితే అది ఖస్ర్‌,జమా వీలుండే ప్రయాణంగా పరగిణించబడదు. ఉదాహరణకు మాదక ద్రవ్యాల వ్యాపార నిమిత్తం ప్రయాణం చేయడం. వాన కురిసే వేళలో రెండు నమాజులను జమా చేయడం: అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌(ర) కథనం: దైవప్రవక్త(స) జుహ్ర్‌ా, అస్ర్‌ నమాజులను మరియు మగ్రిబ్‌ ఇషా నమాజులను కలిపి చదివారు. ఎలాంటి భయంగాని, ప్రయాణంగాని లేనప్పుడు. (ముస్లిం 705) వర్షం కురిసేటప్పుడు రెండు నమాజుల మధ్య జమా తఖ్దీమ్‌ చేసుకోవచ్చు. మొదటి నమాజును తర్వాతి నమాజుల వేళలో చేసే అనుమతి లేదు. ఎందుకంటే అప్పటి వరకు వర్షం ఆగిపోవచ్చు. ఇటువంటి జమా కోసం షరతులు: 1. సామూహిక నమాజు దూర ప్రాంతంలో ఉన్న మస్జిద్‌లో ఉండాలి.వర్షం కారణంగా మస్జిద్‌కెళ్ళడం ఇబ్బందిగా ఉన్నప్పుడు. 2. రెండు నమాజులలో మొదటి నమాజు వేళ వర్షం కురుస్తుంది. మొదటి నమాజు సలామ్‌ చెప్పేంత వరకూ కురుస్తూనే ఉండాలి. భయం,ఆందోళన కలిగినప్పుడు చేసే నమాజు ఇటువంటి నమాజు అనుమతి యుద్ధ సమయాల్లో ఉంటుంది. శత్రు సేనలతో పోరాడుతూ చేసే సామూహిక ఫర్జ్‌ నమాజు యుద్ధవీరుల సౌకర్యార్థం. ఈ నియమం నమాజు విశిష్ఠతను తెలియజేస్తుంది.
1. రామాయణంలోని వివిధ పాత్రలు - ప్రాథమిక అవగాహన, రామాయణంలో ప్రస్తావించిన వంశాల పేర్లు, ప్రదేశాలు - ప్రాథమిక అవగాహన 2. మహాభారతంలోని వివిధ పాత్రలు - ప్రాథమిక అవగాహన, పర్వాలు; మహాభారతంలో ప్రస్తావించిన వంశాల పేర్లు, ప్రదేశాలు - ప్రాథమిక అవగాహన 3. భాగవతంలోని వివిధ పాత్రలు - ప్రాథమిక అవగాహన, స్కంధాలు; భాగవతంలో ప్రస్తావించిన ప్రదేశాలు - ప్రాథమిక అవగాహన 4. హిందూ పురణాలపై ప్రాథమిక అవగాహన - వివిధ హిందూ పురణాలు, వాటిలో ప్రస్తావించిన ప్రదేశాలు - ప్రాథమిక అవగాహన 5. దేవాలయాలు, ఆగములు, హిందూ శాస్త్రాల్లో వివిధ ఆగములు i) వైష్ణవం: ఎ) వైకాసనం బి) పంచారాత్రం సి) చాట్టాద శ్రీవైష్ణవం ii) శైవం: ఎ)స్మార్థం బి) ఆదిశైవ సి) వీరశైవ డి) జంగమ ఇ) కాపాలిక iii) స్త్రీ దేవతలు: సాక్తేయం 6. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకునే హిందువుల పండుగలు, భారతదేశంలో ఆవిర్భవించిన శాస్త్రీయ లలిత కళలు 7. వైదిక సంస్కృతి: యజ్ఞాలు, వైదిక సంస్కృతిలో యజ్ఞాలు, వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, జీవితంలోని వివిధ దశల్లోని ధర్మాలు 8. హిందూ మతంలోని వివిధ తత్వాలు, మతారాధన వ్యవస్థ - ఆళ్వారులు (వైష్ణవ గురువులు), నాయనారులు (శైవ గురువులు), ఆదిశంకరాచార్య (అద్వైతం), రామానుజాచార్యులు (విశిష్టాద్వైతం), మద్వాచార్యులు (ద్వైతం), బసవ (వీర శైవం) 9. హిందూ సమాజంలోని కుటుంబం, దత్తత, వారసత్వం 10. దేవాలయ ఆదాయ వనరులు, ధార్మిక సంస్థలు; దేవాదాయ, ధర్మాదాయ సంస్థలకు వివిధ అవసరాలకు నిధుల కేటాయింపు (సెక్షన్ 57, ఎండోమెంట్ చట్టం 30/87) 11. దేవాదాయ, ధర్మాదాయ సంస్థల కార్యనిర్వాహక అధికారుల విధులు (సెక్షన్ 29, ఎండోమెంట్ చట్టం 30/87) 12. భూరికార్డులపై ప్రాథమిక అవగాహన, దేవాలయ భూముల చట్టాలు (ఆర్వోఆర్ చట్టం), భూహక్కుల పట్టాదారు పాస్బుక్ చట్టం, ఎండోమెంట్ చట్టం 30/87 (సెక్షన్ 75 నుంచి 80 వరకు)
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది […] దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం – శ్రీ ఇంద్రేష్ జీ దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జి స్వయంగా రాసిన […] 26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌ స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్ద‌రూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్ప‌త్రిని […] మన రాజ్యాంగంలోకి `లౌకితత్వం’ ఎలా వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ […] భారత రాజ్యాంగం హిందూ హృదయం వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. […] FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్ `మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది. మ‌నీలాండ‌రింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్ప‌డి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌కు నవంబర్ 20, 2022న […] VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు” ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ […] “మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి” యువ‌స‌మ్మెళ‌నంలో వ‌క్త‌లు నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల్లో భాగంగా ఏడాది పాటు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో న‌వంబ‌ర్ 24 గురువారం రోజున భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని సాయి క‌న్వేన్ష‌న్ హాల్‌లో యువ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి వ‌చ్చిన వ‌క్త‌ల‌లో ఒక‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ […] రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం” సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు […] హైదరాబాద్ వేదికగా అద్భుతమైన బాలికా సంగమం వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు […]
సినీ ఇండస్ట్రిలో ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సౌత్ , నార్త్ ఇండస్ట్రిలలో నటీనటుల ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువగా చూస్తున్నాం. గత కొద్ది కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న బాలేవుడ్ స్టార్స్ అలియా భట్ , రణ్‌బీర్ కపూర్ లు ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్ళి బంధంతో ఒకటై బాలీవుడ్ క్రేజీ కపుల్ గా పేరొందారు. పెళ్ళయిన రెండు నెలలకే ఈ జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నారు.ఈ విషయాన్ని ఆలియా స్వయంగా సోషల్ మీడియా వేదికగా జూన్ 27న ప్రకటించింది. ఆలియా, రణ్ బీర్ లు తల్లిదండ్రులు కాబోతుండడంతో వారి అభిమానులు, అనేకమంది సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఆలియా తల్లికాబోతుండడంతో ఇప్పటికే ఆమె కమిటైన సినిమాల పరిస్థితి ఎంటని కొందరు..ఆలియా సినిమాలు ఆలస్యమవుతాయని మరి కొందరి నుంచి ప్రచారం జరిగింది. దీనిపై ఓ వెబ్‌ సైట్ వార్తను కూడా ప్రచురించింది. తాజాగా ఈ రూమర్స్‌పై అలియా ఘాటుగానే స్పందించింది. ‘మనం ఇప్పటికీ పితృస్వామ్య ప్రపంచంలో జీవిస్తున్నాం. పాతకాలం భావనల్లోనే ఇంకా చాలామంది ఉన్నారు. నా సినిమాలు ఏవీ ఆలస్యం అవట్లేదు. ఎవరినీ ఎవరూ పైకి తీసుకురావాల్సిన పని లేదు. నేను ఓ మహిళని పార్సెల్‌ని కాదు. నేను విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి డాక్టర్ సలహా మేరకే చేస్తానని తెలుసుకుంటే మంచిది. మనం 2022లో ఉన్నాం. ఇప్పటికైనా అలాంటి ఆలోచనా విధానం నుంచి బయటపడితే మంచిది. ఇప్పుడు మీరు నన్ను క్షమిస్తే.. నేను షూటింగ్‌కి వెళ్లాలి’ అని కోపంతో వెటకారంగా రాసుకొచ్చింది. కాగా.. తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి అలియా నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మాస్త’ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అలాగే ఈ బ్యూటీ ప్రస్తుతం ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడెట్‌తో కలిసి ‘హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart Of Stone)’ హాలీవుడ్ మూవీలో, ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ” అనే బాలీవుడ్‌ మూవీలో నటిస్తోంది. మొత్తానికి ప్రెగ్నెన్సి వల్ల తన సినిమాలు ఆలస్యం అవుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి ఆలియా ఇచ్చిన కౌంటర్ గట్టిగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె పోస్టు తో నెట్టింట ఇంతవరకు జోరుగా సాగిన ప్రచారం క్రమంగా తగ్గుతున్నట్లు సమాచారం. Tags: alia bhattalia bhatt strongly counteredalia bhatt SUPERB counterAndhra Pradesh NewsbollywoodBreaking Newsheroine alia bhattLatest NewsLatest Telugu Newsleotopnewsranbir kapoorranvir kapportelangana newstelugu newstheleonews.comtodays newsviral videos
డా. గరికిపాటి గురజాడగారు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, గరికిపాటి శారద దంపతుల ద్వితీయ కుమారుడు. వీరు పుష్య శుద్ధ సప్తమి 1992 జనవరి 12, వివేకానంద జయంతి పండుగ రోజున, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో జన్మించారు. వీరు తెలుగులో ఎం.ఎ, ఎం. ఫిల్, పిహెచ్. డి చేశారు. డా. గరికిపాటి గురజాడగారు 23 ఏళ్ల యుక్త వయస్సులో వైకుంఠ ఏకాదశి, 2015 డిసెంబర్ 20, రోజున ప్రవచన రంగంలోకి ప్రవేశించి ఇప్పటివరకు 200కి పైగా ప్రవచనాలు చేశారు. గురజాడగారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే ప్రవచన రంగంపై తనదైన ముద్ర వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. చిన్న వయస్సులోనే మనుచరిత్ర, కాశీఖండం వంటి ప్రౌఢమైన కావ్యాలపై, రామాయణం, శ్రీమద్భాగవతం, శ్రీమద్దేవీభాగవతం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి ఆధ్యాత్మిక అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రసంగించారు. అంతే కాకుండా వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో ప్రసంగాలు చేశారు. అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర కావ్యంపై డా. గురజాడగారు ఎం. ఫిల్ చేశారు. ‘మనుచరిత్ర: వ్యక్తిత్వవికాసం’ అనే అంశం పై వారి సిద్ధాంత వ్యాసాన్ని 2015లో తెలుగు శాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. మనుచరిత్ర కావ్యంపై పలుమార్లు ప్రసంగించి, మనుచరిత్ర- వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకాన్ని 2020లో వెలువరించారు. గురజాడగారు ‘ఆంధ్ర మహాభారతం- సామాజికాంశాల పరిశీలన’ (ఆది పర్వం నుండి విరాట పర్వం వరకు) అనే అంశంపై పిహెచ్. డి పూర్తిచేసి తన సిద్ధాంత గ్రంథాన్ని 2020లో తెలుగు శాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. కవిత్రయ భారతంపై ప్రత్యేకమైన ప్రసంగాలు చేసిన గురజాడగారు, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘భారతంలో చిన్న కథలు’ అనే ధారావాహికకి శ్రీకారం చుట్టి ఆ కథలు నిత్యజీవితానికి ఉపయోగపడే విధంగా ఆధునికమైన సమన్వయం చేస్తున్నారు. చిత్రమాలిక అవార్డులు పిహెచ్.డిలో అత్యుత్తమ పరిశోధనకు గాను, కేంద్ర మానవ వనరుల శాఖామాత్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారి చేతుల మీదుగా, కె. కామేశ్వరీదేవి స్మారక స్వర్ణ పతక బహూకరణ, 2022. ఎం. ఫిల్. తెలుగు (2014- 15)లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రథమ స్థానం, 2015. ఐ. ఎం. ఏ తెలుగు అయిదేళ్ల (2009- 14) కోర్సులో ప్రథమ స్థానం సాధించినందుకు అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ నరసింహన్ గారి చేతుల మీదుగా స్వర్ణ పతక బహూకరణ, 2014. సిలికానాంధ్ర, టీవీ.9 వారు సంయుక్తంగా నిర్వహించిన ‘తెలుగాట’ పోటీ, ద్వితీయ ప్రకరణంలో ద్వితీయ స్థానం, 25,000 నగదు బహుమతి, 2014. ఐ. ఎం. ఏ తెలుగు అయిదేళ్ల (2009- 14) కోర్సులో ప్రథమ స్థానం సాధించినందుకు జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ నుండి ప్రతిభాపురస్కారం, 2014. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఐ. ఎం. ఏ తెలుగు సెమిస్టర్ పరీక్షలో ప్రథమ స్థానం సాధించినందుకు అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శ్రీ దువ్వూరి సుబ్బారావుగారి చేతుల మీదుగా ప్రతిభాపురస్కారం, 2009. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఐ. ఎం. ఏ తెలుగుకి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ద్వితీయ స్థానం సాధించినందుకు అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ ఏ.పి. జే. అబ్దుల కలాం గారి చేతుల మీదుగా ప్రతిభాపురస్కారం, 2009.
ALL Breaking News Cinema News Cultural News Eductional News Health News Latest News Political News Sports News పారిశుద్ధ్యకార్మికుల సేవలు ఎనలేనివి .. ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్. April 28, 2020 • Roja Rani పారిశుద్ధ్యకార్మికుల సేవలు ఎనలేనివి .. ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈడే అంజిబాబూ ఆధ్వర్యంలో 17 వ వార్డు లో పారిశుధ్య కార్మికుల ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అదితి గా *రాజేంద్రప్రసాద్* గారు పాల్గొని శాలువాలతో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా *రాజేంద్రప్రసాద్* గారు మాట్లాడుతూ కరోనా వైరస్ వలన మానవ మనుగడ అత్యంత ఇబ్బంది గా మారినా, క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు, సమాజానికి సేవ చేయ్యడం గొప్ప విషయం అని *రాజేంద్రప్రసాద్* అన్నారు ఈ సందర్భంగా కార్మికులకు నిత్యావసర సరుకుల ను *రాజేంద్రప్రసాద్* అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అరేపల్లి సుబ్బారావు, రాజులపాటి ఫణికుమార్,చలపాటి శ్రీనివాసరావుజంపాన తేజ,మరియు హనుమాన్ నగర్ యువత,కాటూరు రోడ్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు.
జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వై.వెంకటయ్య పేర్కొన్నారు. విద్యార్థులతో మాట్లాడుతున్న వెంకటయ్య అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి వెంకటయ్య ఉదయగిరి రూరల్‌, జనవరి 23: జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వై.వెంకటయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బీసీ వసతిగృహాన్ని ఆయన తనిఖీ చేసి వసతిగృహంలో వసతులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 99 బీసీ వసతిగృహాలు ఉండగా కరోనా దృష్ట్యా ఇప్పటి వరకు 77 వసతిగృహాలు తెరుచుకొన్నాయన్నారు. మిగిలిన వసతి గృహాలు సైతం తెరుచుకొనేలా సంక్షేమాధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులకు కాస్మొటిక్‌, మెస్‌ చార్జీలు డిసెంబరు వరకు చెల్లించామన్నారు. దోమల బారి నుంచి విద్యార్థులను కాపాడేందుకు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక నిధుల ద్వారా వసతి గృహాల కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలకు సంబంధించి నగదు నేరుగా తల్లిదండ్రుల ఖాతాలోనే జమ చేస్తుండడంతో ఫీజులు సకాలంలో చెల్లించాలన్నారు. అనంతరం సంబంఽధిత రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్‌ భాషుసాహెబ్‌, సిబ్బంది మీనిగ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
దేవుడు సృష్టించిన వారిలో మొట్టమొదటి మనుష్యులు ఆదాము మరియు హవ్వ. బైబిలులోని ప్రధమ గ్రంధమైన ఆదికాండములో వీరి గురించి చెప్పబడింది. దేవుడు వారిని తన స్వరూపములో నిర్మించెను. ఎదేను అను సౌందర్యవంతమైన వనమును దేవుడు వారికి జీవించుటకు ఇచ్చెను. దేవుడు ప్రతి రోజు, వారితో కలసి నడచుటకును, మాట్లాడుటకును వచ్చేవారు. అది మీరు ఊహించగలరా? సర్వశక్తిగలదేవుడు, భూమ్యాకాశముల సృష్టికర్త, తాను సృజించిన మనుష్యులతో సమయము గడుపుటకు ఇష్టపడేవారు. ఎందుకంటే వారు ఆయనకు ప్రత్యేకమైన వారు గనుక! అటు పిమ్మట ఆదాము, హవ్వ పాపము చేసారు. దేవునికి వారు అవిధేయత చూపారు. వారు దేవుని దృష్టిలో తప్పు చేసామని గ్రహించారు. అందుకే దేవుడు వారిని దర్శించినపుడు వారు పరుగెత్తి దాగుకొన్నారు! ఆ పాపము వలన దేవునితో వారికి గల సంతోషకరమైన సంబంధము తెగిపొయినది. వారు దేవునితో గల సన్నిహిత సంబంధమును పోగొట్టుకున్నారు. వారి పాపము వలన దేవుడు వారిని తన సన్నిధి నుండి పంపివేసారు. పరిశుద్ధుడు, పవిత్రుడును అయిన దేవుడు పాపకరమైనదేదియు తన వద్ద ఉండుట సహించరు. ఈ విధముగా పాపము ఈ లోకమునకు వచ్చింది. మన మొదటి తల్లిదండ్రుల పాపము కారణముగా మనము పాపము చేయవలెన్నన్న కాంక్షతో జన్మిస్తాము. దాని కారణముగానే దేవునికి వ్యతిరేకముగా క్రియలను, పాపములను చేస్తాము. పాపము, మరియు దాని పరిణామము ఎంతో భయంకరమైనవని మనము ఈ లోకములో చూస్తున్నాము. ఈ చీకటి పాపములు మనలను మన పరిశుద్ధుడైన దేవుని నుండి విడదీస్తాయి. మనము పరిశుద్ధుడైన, పవిత్రుడైన దేవునికి దగ్గరగా వెళ్ళలేము. దేవుడు రోమీయులకు వ్రాసిన పత్రిక 3:23 లో “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని చెబుతున్నారు. ప్రార్ధన: ప్రియమైన దేవా! నా పాపములకై నేను క్షమాపణ అడుగుచున్నాను, నన్ను దయయుంచి క్షమించండి. నేను మీకు దగ్గరగా ఉండవలెనని కోరుచున్నాను. ఆమెన్!
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » టాప్ స్టోరీస్ » సానుభూతి కోసమే చంద్రబాబు, పవన్‌ తాపత్రయం సానుభూతి కోసమే చంద్రబాబు, పవన్‌ తాపత్రయం 05 Nov 2022 11:17 AM మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనఅధినేత పవన్‌ కళ్యాణ్‌లు సానుభూతి కోసం తాపత్రయ పడుతున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. పవన్‌ లేఖ ఇవ్వడం..చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టడం, అసాంఘిక కార్యక్రమాలు సృష్టించడం అలవాటైపోయిందని ధ్వజమెత్తారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ మాకు పోటీనా అని ఎద్దేవా చేశారు. ఎక్కడ పోటీ చేస్తాడో తెలియని పవన్‌ గురించి ఎవరైనా ఆలోచిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు. వాళ్లపై వాళ్లే రాయి వేయించుకుని సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు గురించి ఆలోచన చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. పవన్‌ సానుభూతి రాకపోవడంతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెర తీశాడని ఫైర్‌ అయ్యారు. పవన్‌ వీకెండ్‌ పొలిటిషీయన్‌ అని విమర్శించారు. వారంలో రెండు రోజులు ఏపీకి కాల్షీట్లు ఇస్తాడని చెప్పారు. ఇప్పటంపై పవన్‌కు నిజంగా ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటం గ్రామానికి ఇస్తానన్న రూ.50 లక్షలు పవన్‌ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
దేవుని విస్మరిస్తూ లేదా తిరస్కరించడం ద్వారా, మా అంతిమ ఫలితం శాశ్వత మరణం. అది దేవునితో సంబంధం లేని భవిష్యత్తు. దేవుడు ప్రేమతో నిండి ఉంటే, అతను గందరగోళాన్ని ఎలా పరిష్కరించగలను? మౌలిక నియమాలను ఉల్లంఘించటానికి ఉద్దేశించిన ఆ అపరిపూర్ణ ప్రజలను ఆయన ఎలా స్వీకరిస్తాడు. ఎలా జవాబివ్వచ్చో ఆయన తన ప్రేమను ఎలా చూపిస్తాడు? ఒక బెయిల్ మీరు చేస్తున్న తప్పులను ఎవరన్నా జాగ్రత్త తీసుకుంటే ఎలా ఉంటుంది? అది ఎవరైతే స్వచ్చంగా, పూర్తిగా భగవంతుడి స్తాయిలో ఉండవలసి ఉంటుంది. మీకు అమరియు భగవంతుడికి మధ్య ఎవరన్నా మధ్యవర్తిత్వం చేస్తే ఎలా ఉంటుంది? మీ గురించి జాగ్రత్త తీసుకుని మీ వలన జీవిత కాలంలో జరిగిన తప్పులను ఎవరన్నా జాగ్రత్త తీసుకుంటే ఎలా ఉంటుంది. కాని, అది ఎవరి చేస్తారు? ఏ మానవులు కూడా పరిపూర్ణంగా ఉండలేరు. ఈ పాత్రను పూర్తి చేయటానికి, మీరు అతీంద్రియ లక్షణాలతో ఉన్న వ్యక్తిగా ఉండాలి – మీరు గందరగోళంగా ఉన్నవారికి భర్తీ చేయగల ఎవరైనా. ఎవరూ నిరంతరం హామీ మరియు మరొకరి యొక్క తప్పులు భర్తీ చేయగలరు. బహుశా ఒక సారి అంతే కాని ప్రతిసారి కాదు. భగవంతుడే పరిష్కారం మీ గందరగోళాన్ని పరిష్కరించటానికి భగవంతుడే ఎవరిన్నన్నా పంపితే? మీకు భగవంతుడికి మధ్య ఉన్న అడ్డంకులన్నీ ఒకే ఒక్క పెద్ద పనితో పరిష్కరించేవారిని. ఆ వ్యక్తిని మీరు మీ జీవితంలో కలిసారా? ఎవరరైతే మీకోసం దేవుడితో ఉంటారో. మీరు చేసిన దానికి ఎవరైతే బాధ్యతా వహిస్తారో. ఎవరైతే అస్సలు మరచిపోలేని విధంగా ఒక గుర్తుని వదులుతారో? ఎవరైనా తమ తప్పులకు గాను చెల్లించే అతిపెద్ద మూల్యం ఏమిటి? సమాధానం: వారి జీవితాన్ని ఇవ్వటం; మానవ జీవితంలో అతివిలువైన పని. మీరు మీ జీవితంలో చేసిన అన్నిటికి మీ బదులు ఎవరన్నా చనిపోతే మరియు మీరు మీ భవిషత్తులో చేసే వాటికి కూడా? నిజానికి జరిగినది ఇదే- మీ తప్పులను భరించటానికి భగవంతుడు ఎవరినోఒకరరిని పంపుతారు. ఇప్పటినుండి, స్వేఛ్చ వలన భగవంతుడు ఆయనకీ మరియు మానవుడికి మధ్య ఉన్న దూరాన్ని తొలగిస్తారు. ఏ మానవుడు కూడా తప్పుచేసిన వాడు కాదు. చివరికి వారు భగవంతుడి నియమాలను తెలుసుకుంటారు. దేవుడి చేత పంపబడినవాడు కేవలం ఎవరైతే కాదు … ఈ ఉద్యోగాన్ని సాధించడానికి తన స్వంత కుమారుని పంపాడు. దేవుని కుమారుడు, యేసుక్రీస్తు, భూమిపై మానవుడిగా, శిశువుగా, నీవు నాలాగే నన్ను పెరిగాడు. మీరు మరియు నేను ఎదుర్కొన్న అన్ని సవాళ్లు మరియు టెంప్టేషన్స్ అతను ఒక మానవుడు, దేవుని ప్రామాణిక జీవించడానికి అని చూపించాడు. కానీ, అది మాత్రమె కాదు. ప్రజలపట్ల దేవుని ప్రేమ వలన ఆయన తన కుమారుని బలి అర్పించటంద్వాతా చాలా అద్భుతంగా ఉంది, దేవుని కుమారుడి మరణం ద్వారా, వారు ఇతరుల తప్పులు తీసివేయవచ్చు, అందువలన దేవునితో నిజమైన సంబంధాన్ని కలిగివుంటాయి. ఉత్తమమైన ఆఫర్! భగవంతుడి కుమారుడు ఏసు భూమి మీద ఒక శిలువ మీద కానిపోయారు మరియు మూడు రోజుల పాటు ఒక సమాధిలో ఉన్నారు. ఆయనని ఆయన సమాది నుండి కాపాడుకుని ఆయన తన గొప్ప అని నిరుపించుకున్నారు. నువ్వు నేను చేయవలసిన పనులన్నీ కూడా తెలియచేసారు. అతని జోక్యం ద్వారా, దేవుడు ఇంకా నీతిమంతుడై ఉండగలడు మరియు మనము దేవునితో నిరంతర సంబంధం కలిగి ఉండగలము. ఇది మీకు మరియు ఆయనకీ మధ్య ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించడానికి దేవుడు మీకు చేసిన గొప్ప ఆఫర్ ఇది మొదటగా అర్థం చేసుకోవడంలో ఎలా అర్థం కాలేదు! యేసుక్రీస్తు జోక్యం ద్వారా, దేవుని సంబంధం ఒక మార్గం తెరిచి ఉంది. దేవుడు కుమారుడిని మీ పొరపాట్ల కోసం చనిపోతాడని మీరు నమ్ముతున్నారని మరియు మీరు మీ సృష్టికర్తగా మరియు మీ గైడ్ జీవితంలో భవిష్యత్తులో దేవునికి గౌరవించాలని ఆయన కోరుతున్నాడని అతను కోరుతున్నాడు. మీ జీవితంలో ముఖ్యమైన ఎంపిక ఏది? మీరు దీనిని నమ్మి అంగీకరిస్తే మీరు కూడా భగవంతుడి ప్రణాళికలో ఒక భాగం అవుతారు. మీరు ఊహించిన దాని కంటే కూడా భవిషత్తు మరింత అర్ధవంతంగా ఉంటుంది అని మీకు తెలుస్తుంది. ఈ సందర్భంలో, మీరు మీ జీవితంలో ఒక పెద్ద పని కోసం నిలబడతారు. మీరు దీనిని నమ్మి అంగీకరించవచ్చు, అన్తీకాడు మీరు ఇది అలా సాగనివ్వవచ్చు కూడా. అది మీ ఇష్టం. మీరు ఇది నమ్మి మరియు అంగీకరిస్తే, మీరు కూడా సృష్టికర్త యొక్క ప్రణాళికలో ఒక భాగం కావచ్చు. ఎప్పుడు ఊహించిన దానికంటే కూడా మీ భవిషత్తు మరింత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మీకు కొత్తగా ఉండవచ్చు. మీరు యేసు గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్రింద లింకులు ఉపయోగించవచ్చు. యేసు యొక్క జీవితం భగవంతుడి కుమారుడు యేసు 6 వ రోజున మీరు ఆలోచించవలసిన ప్రశ్నలు: మీరు దేవుని పరిపూర్ణ ప్రమాణాలను సాధించగల సామర్ధ్యం లేదని మీకు తెలుసా? భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? జీవితంలో మీ అవిధేయత మరియు తప్పులు చెల్లించడానికి దేవుడు తన కుమారుడైన యేసును భూమికి పంపినట్లు మీరు ఒప్పుకుంటారా? మీకు మంచి రోజు ఇంకా రానుంది …7వ రోజు తిరిగి రండి! 7వ రోజున తిరిగిరండి యేసు యొక్క జీవితం మీరు చదివినట్లుగానే భగవంతుడు ఆయన కుమారుడిని ఒక మానవుడిగా జీవించటానికి భూమి మీదకు పంపాలి అని నిర్ణయించుకున్నాడు. యేసు(క్రీస్తు అని కూడా పిలుస్తారు అంటే రాజు లేదా... భగవంతుడి కుమారుడు యేసు యేసుని "దేవుని కుమారుడు" అని ఎందుకు పిలుస్తారు? యేసు ఆయనంతట ఆయనే తానూ దేవుని కుమారుడుని అని చెప్పుకున్నారు: "అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా?... బైబిల్, భగవంతుడి యొక్క పుస్తకం బైబిల్ కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. నిజానికి, అది ఒక్క పుస్తకం కాదు ఒక 66 పుస్తకాల గ్రంధాలయం. దీనిలో చరిత్ర పుస్తకాలు, జీవిత చరిత్రలు, కవిత్వం,... బాప్టిజం మీరు యేసు యొక్క నిజమైన అనుచరుడని ఇతరులకు చూపించడానికి బాప్టిజం "బాహ్య చిహ్నం". బాప్టిజం ప్రక్రియ చాలా సులభం. మీరు నిలబడి, కుర్చుని లేదా కొంచెం నీటిలో... ప్రార్ధన ప్రార్ధన అంటే దేవునితో మాట్లాడటం. అన్నింటికీ దేవుడు మీకు ప్రత్యక్షంగా సమాధానం చెప్పకపోయినా, మీ ప్రార్థన తో ఆయన దృష్టిని మీకు తెలుస్తుంది. దేవునికి నీ ప్రార్థనలో నిష్కపటుగా... పవిత్రాత్మ దేవుడు నిజానికి 3 వ్యక్తులని కలిగి ఉన్నాడని బైబిలు బోధిస్తుంది. దీనిని ట్రినిటీ అంటారు. మనుషులుగా మనకు ముగ్గురు వ్యక్తులు ఉంటారని అర్థం చేసుకోవడం కష్టం. మనకు... చర్చి మీరు ఒక క్రైస్తవుడిగా మారినప్పుడు, ఒక స్థానిక చర్చిని సందర్శించాలని సూచించబడింది. ఏ చర్చి లేనట్లయితే, మీరు ఇతర క్రైస్తవులు కనుగొని ఒక చర్చి మీరే ప్రారంభించడానికి... కొన్ని ఉపయోగకరమైన బైబిలు వచనాలు భగవంతుని ప్రేమ యోహాను సువార్త 3 :16-18 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను...
హైదరాబాద్‌ : సర్కార్ దవాఖాన్లలో ఉద్యోగాల భర్తీకి మోక్షం లభించడం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్లు, స్టాఫ్‌పై ఒత్తిడి చేసుడు తప్పితే, ఖాళీలను నింపి మెరుగైన సేవలు అందించే దిశగా సర్కార్ చర్యలు తీసుకోవడం లేదు. అన్ని దవాఖాన్లలో కలిపి 12,735 ఖాళీలు ఉన్నాయని ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వమే ప్రకటించింది. కానీ, నేటికీ ఇందులో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. దసరా నాటికే పూర్తవ్వాల్సిన ఎంబీబీఎస్ డాక్టర్ల రిక్రూట్‌మెంట్‌ నెల రోజులుగా ముందుకు కదలడం లేదు. కోర్టు కేసులతో మల్టీ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీ మధ్యలోనే ఆగిపోయింది. భారీ సంఖ్యలో స్టాఫ్ నర్స్ పోస్టులు ఖాళీలున్నా ఎటువంటి చలనం లేదు. ఇంకో వారం రోజుల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నప్పటికీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్ ఊసే ఎత్తడం లేదు. ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, హెల్త్ అసిస్టెంట్ వంటి కీలకమైన పోస్టులు వందల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇస్తరోనని లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. దసరా పాయే.. దీపావళి ఐపాయే రిటైర్‌‌మెంట్లు, సర్దుబాట్లు, ఇన్‌ సర్వీస్ పీజీ కోటాతో వందల మంది డాక్టర్లు ప్రైమరీ హెల్త్ సెంటర్లను వీడారు. సుమారు 1,369 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట 550 మంది మాత్రమే ఉన్నారు. డాక్టర్ల భర్తీకి సంబంధించి ఇప్పటికే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. దసరా నాటికే ఈ రిక్రూట్‌మెంట్ పూర్తవుతుందని, కొత్త డాక్టర్లు ఉద్యోగాల్లోకి వస్తారని మంత్రి హరీశ్‌రావు ప్రకటిస్తూ వచ్చారు. కానీ, దీపావళి ఐపోయినా ఇప్పటివరకూ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. 4,030 పోస్టుల్లో, 2,659 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సార్లు లేకుండానే క్లాసులు! ఇంకో పది రోజుల్లో ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభమవనున్నాయి. ఈసారి 8 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి. కాలేజీలు తెచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. అందులో ఖాళీలను నింపడం మర్చిపోయింది. అన్ని కాలేజీల్లో కలిపి 1,183 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి గాక 357 ట్యూటర్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు కూడా సరిపడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ స్టూడెంట్లకు నాణ్యమైన విద్యను అందించడం, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే హాస్పిటళ్లకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎట్లా సాధ్యమవుతుందని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఒక్కరితోనే ముగ్గురి పని ప్రభుత్వ దవాఖాన్లలో ప్రతి 3 నర్సింగ్ పోస్టుల్లో 2 ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల ముగ్గురు నర్సులు చేయాల్సిన పనిని ఒక్కరితోనే చేయిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా వంటి టీచింగ్ హాస్పిటళ్లలోనే 3,823 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా, ఏరియా హాస్పిటల్స్‌లో మరో 1,100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో భారమంతా ఉన్నవాళ్లపైనే పడుతోంది. నర్సింగ్ పోస్టుల భర్తీ బాధ్యతను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డుకు అప్పగిస్తూ మార్చిలోనే జీఓ జారీ అయింది. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. కానీ, ఇప్పటివరకూ రిక్రూట్‌మెంట్ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. పడకేసిన పల్లె దవాఖానలు రాష్ట్రవ్యాప్తంగా 4,600 పల్లె దవాఖాన్లు పెడ్తున్నామని ప్రభుత్వం ప్రకటించి ఏడాదయింది. ఇప్పటివరకు కనీసం వెయ్యి దవాఖాన్లను కూడా ప్రారంభించలేదు. ప్రతి దవాఖానకు ఒక డాక్టర్‌‌ను నియమిస్తామని చెప్పి ఆ తర్వాత వెనక్కి తగ్గింది. సర్కార్ ఇచ్చే రూ.40 వేల వేతనానికి పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రావకపోవడంతో, డాక్టర్ల స్థానంలో స్టాఫ్ నర్సులను తీసుకోవాలని నిర్ణయించింది. రిక్రూట్‌మెంట్ బాధ్యతలను డీఎంహెచ్‌ఓలు, కలెక్టర్లకు అప్పగించింది. అన్ని జిల్లాల్లో కలిపి 800కు పైగా పోస్టులకు సుమారు 2 నెలల కింద నోటిఫికేషన్ ఇవ్వగా కోర్టు కేసులతో అది మధ్యలోనే ఆగిపోయింది. ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ ఏడాది మార్చిలో ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన 12,735 పోస్టుల్లో సుమారు 3 వేలకుపైగా పారా మెడికల్ పోస్టులున్నాయి. చాలా ఏండ్ల తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు నోటిషికేషన్ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమవడంతో లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 7 నెలలైనా ఒక్క పోస్టుకూ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంకా 1,785 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్‌(ఫీమేల్) పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 475, ఫార్మాసిస్ట్​321, జూనియర్ అసిస్టెంట్ 218, అనస్తీషియా టెక్నీషియన్ 93, డెంటల్ టెక్నీషియన్ 53, రేడియోగ్రాఫర్ 55, డార్క్ రూమ్ అసిస్టెంట్ 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన కేడర్లలోనూ పదుల సంఖ్యలో ఖాళీలున్నాయి. ఇకనైనా దవాఖాన్ల బాగుపై దృష్టి పెట్టాలని డాక్టర్లు కోరుతున్నారు.
రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ అందం విషయంలో వంక పెట్టడానికే లేదు. ఈ ముద్దుగుమ్మ కి ఫ్లాప్ లు పడుతున్నా కూడా ఆఫర్లు వస్తున్నాయి అంటే కేవలం ఈమె యొక్క అందం వల్లే అనడంలో సందేహం లేదు. అందం తో ఇన్నాళ్లు కెరీర్ ను నెట్టుకు వస్తూ ఉంది. తాజాగా రంగ రంగ వైభవంగా ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా మూవీ అవ్వడంతో రంగ రంగ వైభవంగా సినిమా తప్పకుండా మంచి ఫలితాన్ని ఈమెకు తెచ్చి పెడుతుందని అంతా భావించారు. కానీ ఆమె మళ్లీ ఆఫర్ల కోసం తన అందాన్నే నమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆ సినిమా ఫలితం నిరాశపరచడంతో మళ్లీ అందాల అరబోత తో అభిమానులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రకారు కొన్ని సెకన్లు కళ్లు పెద్దవి చేసేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. నడుము నాభి అందాలను ఎంతగా చూపించాలో అంత వరకు చూపిస్తూ కవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ దెబ్బతో ఈ అమ్మడికి మరో సినిమా ఆఫర్ పక్కా అన్నట్లుగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అందమైన కేతిక శర్మ అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతూనే ఉంటారు. కానీ పాపం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాక సక్సెస్ లు దక్కడం లేదు. దాంతో నడుము నాభి అందాలను చూపిస్తూ.. క్లీ వేజ్ షో లు చేస్తూ ఆఫర్లను దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి.. ఆడిషన్స్ జరగాల్సి ఉందట. త్వరలోనే ఈమె మరో సినిమా కి కమిట్ అయ్యే అవకాశాలు లేక పోలేదు. ఆ సినిమా తో అయినా ఈమెకు అదృష్టం కలిసి వచ్చి సక్సెస్ దక్కేనా చూడాలి. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
''నిశిత తనకి కాలులేదని, తనో ఓటి కుండనని అనుకుంటోంది. తనమీద తనే జాలిపడ్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. కానీ అది తప్పు... ఎలా అంటే! ఒక తోటమాలికి తన కావడిలో ఒకటి మంచికుండ ఇంకోటి చిల్లికుండ వున్నాయట. ఏటి నుండి నీళ్లు తెస్తున్నప్పుడు మంచికుండ తోటను తడిపితే చిల్లికుండ తోటకెళ్లే దారిలో వుండే మొక్కల్ని తడిపేదట... ఆ విషయం ఆ తోటమాలికికాని, చిల్లికుండకి కాని తెలియదు. దారిలో వున్న పూలమొక్కలు ఎన్నో అందమైన పూలుపూసి ఎంతో మంది స్త్రీల శిగలను అలరిస్తుంటే - తోటమాలి చిల్లికుండను ప్రేమతో దగ్గరకి తీసుకొని 'పగిలిపోయిన నిన్ను నిజానికి పారేయాలి. కానీ నీమీద నాకున్న ప్రేమ అందుకు అనుమతించదు. అందుకే నాకు తోచిన పద్ధతిలో నిన్ను వాడుకొని నీ ఉపయోగం. ఎంతవరకు వుందో అంతవరకు నిన్ను ఉపయోగించుకుంటాను.' అని తోటకెళ్లే దారిలో మంచి, మంచి పూలమొక్కల్ని నాటి చిల్లికుండను తన కావడిలోంచి తియ్యకుండా వుంచుకున్నాడట... దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ''పనికిరాని కొండకన్నా పగిలిన కుండమిన్న'' అని... నిశిత లాంటి వాళ్లు ఎందరో వున్న ఒక సేవాసంస్థను కలిసి మాట్లాడివచ్చాను. అక్కడవాళ్లు చేస్తున్న పనుల్ని గమనించి ఆశ్చర్యపోయాను. వాళ్లు చేస్తున్న ప్రతి పనిలో ఉపయోగంవుంది. ఆర్థికపరమైన లాభాలున్నాయి. మానసికమైన ఉల్లాసం వుంది. అదొక బడి, అదొకగుడి అదొక పరిశ్రమ. నిశిత తరుపున నేను డొనేట్‌ చేస్తున్న ఈ డబ్బుతో రేపటినుండి నిశిత అక్కడే వుంటుంది. అలా వుండేందుకు అన్ని ఏర్పాట్లు నేను చేసి వచ్చాను. ఇకపై నిశిత ఎవరికి బరువుకాదు. తనని తను పోషించుకుంటుంది. తనకు తనే సెక్యూరిటీగా నిలబడ్తుంది. నిశితే కాదు. నిశితలాంటి వాళ్లు ఎందరో అక్కడ ఆత్మస్థయిర్యంతో ఆనందంగా వున్నారు. ఈ విషయంపై నిశిత కుటుంబ సభ్యులతో మాట్లాడవలసి వుంది. వాళ్ల అంగీకారంతోనే ఈ పని జరుగుతుంది.'' అన్నాడు ద్రోణ.
Are friendly relations between AP and Telangana? Are solutions to unsolved issues solved now? Are the chief ministers of the two states in friendly relations? That is not to say yes Telangana Election Effect .. ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు లేనట్టే తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ ఏపీ ఎన్నికల పొత్తుల పైన బాగానే పని చేసినట్టు ఉంది. అందుకే రానున్న ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ టిడిపి పొత్తులపైనా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు పొత్తులతో పోటీ చేస్తారా లేక ఒకరికొకరు సహకరించుకుంటారా అని ఆలోచించారు ఏపీ ప్రజలు.ఇక ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు టిడిపి కాంగ్రెస్ పొత్తులపై చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా పోటీచేసిన కాంగ్రెస్ టీడీపీలు అక్కడ కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏపీలో కొత్త విషయాలు నిర్ణయాధికారాన్ని చంద్రబాబు నాయుడికి వదిలివేయడంతో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్-టీడీపీ పొత్తు ల తో పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్న దానిపై సర్వే నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ టిడిపి పొత్తులతో పోటీ చేస్తే టీడీపీకి ఏ విధంగానూ ప్రయోజనం లేదని తేలింది. గత ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా వేరు చేసినందుకు ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు. దీంతో అప్పటి నుండి ఏపీలో ఆ పార్టీ కోలుకోలేని స్థితిలో ఉంది. ఇక తాజాగా రాహుల్ గాంధీ ఏపీ పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాలను విభజించిన అందుకుగాను వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేక భావన ఉంది. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది అంతుచిక్కకుండా నే ఉంది. ఇక టిడిపి అధినేత చంద్రబాబు పొత్తుల అంశంపై లాభనష్టాలను బేరీజు వేసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తో ఏపీలో విడివిడిగా పోటీ చేసి అవసరమైతే మద్దతు పెట్టుకుందాం అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక దేశ రాజకీయాల్లో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం ఒకటిగా కలిసి తాగుదామని చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీకి తెలియజేసినట్లు గా తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రభావంతోనే ఏపీ ఎన్నికలపై ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీపై ఏపీలో ఇంకా ఆగ్రహం చల్లారక పోవడంతో పొత్తులతో వెళ్లకపోవడమే మంచిది అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది. దీంతో ఏపీలో టిడిపి ఒంటరి పోరు చేయబోతుందని కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేనట్టే అని తేలిపోయింది. ఇక జాతీయ రాజకీయాల్లో మాత్రమే టిడిపి కాంగ్రెస్ తో పని చేయబోతున్నట్లు గా చంద్రబాబు నాయుడు తేల్చేశారు.
సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనసూయ మరోసారి నెటిజన్లకు హాట్ సర్ప్రైజ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనసూయ మరోసారి నెటిజన్లకు హాట్ సర్ప్రైజ్ ఇచ్చింది. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఫారెన్ లో పొట్టి నిక్కర్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని షేర్ చేసింది. సూర్యుడు వెలుగు అంతా తాను కొనేసినట్లు అనసూయ ఈ పిక్స్ కి క్యాప్షన్ ఇచ్చింది. బ్లాక్ గ్లాసెస్ ధరించి హాట్ గా స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్ తో రెచ్చిపోతున్నారు. ఇటీవల అనసూయ లైగర్ చిత్రంపై కామెంట్స్ చేయడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అనసూయని ఆంటీ అని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. ఏ సంబంధం లేని తనని ఆంటీ అని ఎలా పిలుస్తారు అంటూ అనసూయ ఫైర్ అయింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా ట్రోలర్స్ తగ్గడం లేదు. అదే పదం ఉపయోగిస్తూ అనసూయ ఫొటోస్ పై కామెంట్స్ చేస్తున్నారు. Follow Us: Download App: RELATED STORIES తన భార్య ముందే రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఆదిరెడ్డి.. ఆ జంటని చూసి అసూయ కలిగిందట.. `యశోద` ఓటీటీ రిలీజ్‌ డేట్‌.. వచ్చేది అప్పుడే? నిఖిల్ - అనుపమా ‘18 పేజెస్’ నుంచి క్లాసీ మెలోడీ.. వినసొంపుగా ‘నన్నయ్య రాసిన’ లిరికల్ వీడియో! ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సింగిల్ కు పవన్ కళ్యాణ్ ఫిదా.. ‘బాస్ పార్టీ’పై పవర్ స్టార్ ఏమన్నారంటే! #Avatar2: 'అవతార్ -2' రెండో ట్రైలర్ రిలీజ్.. కళ్లు చెదిరే విజువల్స్ Recent Stories Pre-Budget: 'జీఎస్టీ విధానంలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించడం లేదు.. ఎంఎస్పీని చ‌ట్ట‌బ‌ద్దం చేయండి..'
షార్ట్ ఫిల్మ్.... రీసెంట్ టైం లో యూ ట్యూబ్ ను ఒక ఊపు ఊపేస్తున్నాయి... యూత్ ఎవరి దగ్గర విన్నా షార్ట్ ఫిల్మ్స్ డిస్కషన్ మాత్రమే వినిపిస్తోంది. షార్ట్ ఫిల్మ్ హీరోయిన్, షార్ట్ ఫిల్మ్ యాక్టర్, డైరెక్టర్ ఇలా సినిమాల్లో ఉపయోగించే 24 క్రాఫ్ట్స్ ను కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ లో ఉపయోగించుకుంటున్నారు. అద్భుతమైన చిత్రాలు రూపొందిస్తున్నారు... వారిలోని సృజనాత్మకతను వెలుగు తీస్తున్నారు... ఫీచర్ ఫిల్మ్ కు వెళ్ళాలి అనుకునే వారికి ఈ షార్ట్ ఫిల్మ్ ది బెస్ట్ ఆప్షన్.... దాదాపు పదేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీయాలి అంటే ఎంతో కష్టపడే వాళ్లు... కెమెరా ఒక దగ్గరా, మ్యూజిక్ ఒక దగ్గరా, లైటింగ్ ఇలా ఎన్నో ఇబ్బందులు అయినా సరే సినిమా మీద మక్కువతో కష్టపడే వాళ్లు... బెస్ట్ ఔట్ పుట్ అందించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ వేగంగా అభివృద్ది చెందింది... చెందుతోంది కూడా... ఇప్పటి యువత ఈ సాంకేతికతను అడాప్ట్ చేసుకుంటోంది. ఒకప్పుడు కెమెరా కోసం పరుగులు పెట్టిన వారే ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్ ను డైరెక్ట్ చేస్తున్నారు.. సరదాగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన ఎంతో మంది నటులు ఇప్పుడు వెండి తెరపై మెరిసిపోతున్నారు. ఫీచర్ ఫిల్మ్స్ తీయాలి అన్నా, మన టాలెంట్ ఆ నిర్మాతలకు, దర్శకులకు తెలియాలి అన్నా మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ షార్ట్ ఫిల్మ్/వెబ్ సిరీస్. చేతిలో 5 డీ కెమెరా ఉంటే చాలు... ఒక మంచి షార్ట్ ఫిల్మ్ రెడీ. రామ్ గోపాల్ వర్మ 5 డీ కెమెరాతో 5 రోజుల్లో సినిమా తీసేసాడు... అదే ఆదర్శంగా తీసుకున్న నేటి యువత 5 డీ కెమెరాను తమ ప్రధాన కెమెరా గా షూటింగ్స్ జరుపుతున్నారు... షార్ట్ ఫిల్మ్ అనే మాట మనం ఇప్పుడు వింటున్నాం గాని అప్పట్లో మాత్రం అసలు ఉండవు అనే అనుకుంటున్నారు కదా... కానీ ఇది తప్పు.... ఎందుకంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ అనే అనేవి 1894 నుంచి తీస్తున్నారు.. సాధారణంగా షార్ట్ ఫిల్మ్స్ 40 నిమిషాల లోపు ఉండాలి.. ఒక్కోసారి ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలో షార్ట్ ఫిల్మ్స్ ముగుస్తూ ఉంటాయి... ఇండోనేషియా, కెనెడా లాంటి ప్రాంతాల్లో కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తారు.. షార్ట్ ఫిల్మ్స్ కి జోనర్ తో సంబంధం లేదు. కామెడీ , లవ్, హార్రర్ , సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా వాళ్ళకి నచ్చిన టాపిక్ తో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. అద్భుతమైన కథ ఉంటే చాలు , యూట్యూబ్ లో కింగ్ అయిపోవచ్చు.... ఫీచర్ ఫిల్మ్స్ లో చుపించలేని ఎన్నో అంశాలను ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చూపించగలం.. ఎంతో మంది, ఈ షార్ట్ ఫిలిం ద్వారానే తెలుగు తెరకు పరిచయం అయ్యారు...ముఖ్యంగా ఎంతో మంది నటులు కూడా యుట్యూబ్ నుంచి వెండితెర, బుల్లితెరకు ప్రమోషన్ కొట్టేశారు... డైరెక్టర్ సుజిత్, హీరో రాజ్ తరుణ్ ఇలా ఎంతో మంది ఈ షార్ట్ ఫిల్మ్స్ టూ ఫీచర్ ఫిల్మ్ ఛాన్స్ కొట్టిన వారే....
హైదరాబాద్‌ : రాష్ట్రంలో వైరస్‌ సంబంధిత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, అతిసారం, ఫ్లూ జ్వరాలు పెరుగుతున్నాయి. వీటితో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఉదాహరణకు నిలోఫర్‌ ఆస్పత్రిలో ఈ తరహా అడ్మిషన్లు గత కొద్దిరోజులుగా పెరుగుతున్నాయని.. ప్రతి పది కేసుల్లో ఏడు ఇలాంటివే ఉంటున్నాయని అక్కడి వైద్యవర్గాలు వెల్లడించాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో, బస్తీ దవాఖానాల్లోనూ ఇటువంటి సమస్యలతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బడికెళ్లే పిల్లలకు తరగతిగదిలో ఇతర విద్యార్థుల ద్వారా వైరల్‌ ఇన్ఫెక్షన్లు వేగంగా సోకుతున్నాయని.. వీటిబారిన పడుతున్న పెద్దల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటోందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల వ్యవధిలో(నవంబరు 1 నుంచి 7 వరకూ) 10,200 ఫీవర్‌ కేసులు నమోదయ్యాయని.. వాటిలో ఏకంగా 8,139 వైరల్‌ ఫీవర్లు ఒక్క హైదరాబాద్‌లోనే వచ్చాయని వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబరు నెలంతా కలిపి హైదరాబాద్‌లో 25,633 జర్వం కేసులు రాగా.. ఈ నెలలో తొలివారంలోనే 8 వేలకుపైగా కేసులు రావడం గమనార్హం. వైరల్‌ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడినవారిలో జలుబు, ముక్కు కారడం, జ్వరం, పొడిదగ్గు ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు రోజుల తర్వాత కొందరిలో విరేచనాలూ కనిపిస్తాయి. వీరికి లక్షణాల ఆధారంగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. చికిత్స, పోషకాహారంతో వారు మూడు నుంచి ఐదు రోజుల్లో కోలుకుంటున్నారని వెల్లడించారు. దగ్గు మాత్రం పది రోజుల వరకు ఉంటుందని పేర్కొన్నారు. వైరల్‌ జ్వరాలేవైనా సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల్లో తగ్గిపోతాయని.. ఆయాసం లాంటి లక్షణాలుంటే మాత్రం కోలుకోవడానికి పదిరోజుల దాకా పడుతున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. చాలామందికి ఇలా తగ్గినా.. కొద్దిమందికి మాత్రం వైరల్‌ ఇన్ఫెక్షన్లు చాలా సమస్యాత్మకంగా మారుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్‌ వారి శ్వాసకోశ వ్యవస్థపైన, గుండెపైన ప్రభావం చూపడమే ఇందుకు కారణమని వారు వివరిస్తున్నారు. ఇక వైరల్‌ డయేరియా కేసుల్లో తొలుత వాంతులు అవుతాయి. ఆ తర్వాత విరేచనాలు మొదలవుతాయి. ఇటువంటి కేసులకు ఓరల్‌ హైడ్రేషన్‌ ఇస్తున్నట్లు డాక్టర్స్‌ పేర్కొన్నారు. ఇవీ జాగ్రత్తలు.. పిల్లలతో పాటు బీపీ, షుగర్‌ వంటి సమస్యలున్నవారు ఎక్కువగా జనం ఉండే చోట్లకు (షాపింగ్‌మాల్స్‌, సూపర్‌మార్కెట్లు, సినిమా హాళ్ల వంటివి) వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే చల్లగాలిలో తిరగొద్దని.. బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ‘‘వైరల్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడినవారికి దగ్గు వస్తుంటే.. వారికి గోరువెచ్చటి నీళ్లు ఎక్కువగా తాగించాలి. దాంతో కఫం పోతుంది. పిల్లలు ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే మాత్రం వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. అయాసంతో కూడిన దగ్గు ఉన్నా అప్రమత్తం అవ్వాలి. జనవరి వరకూ ఈ రెస్పరేటరీ ఇన్ఫెక్షన్స్‌ కేసులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. డిసెంబర్‌లో కొంత తగ్గినా.. జనవరిలో మళ్లీ పెరుగుతాయి. కానీ ఈ నెలంతా ఇటువంటి కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది.’’ అని వైద్యులు చెబుతున్నారు. ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవడం ఉత్తమం ప్రస్తుతం ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. బీపీ, షుగర్‌ ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆరు నెలల వయసు దాటిన వారంతా కచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. వీలైతే విదేశాల్లో మాదిరిగా ఏటా ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవడం ఉత్తమం. సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లోనే ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఫ్లూ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి యాంటీ ఫ్లూ ఔషధాలను వాడాలి. – డాక్టర్‌ ఎంవీ రావు, కన్సల్టెంట్‌ ఫిజిషీయన్‌, యశోదా ఆస్పత్రి, హైదరాబాద్‌. ఆందోళన వద్దు.. జాగ్రత్త మేలు కొద్దిరోజులుగా పిల్లల్లో వైరల్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌, వైరల్‌ డయేరియా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అడ్మిషన్స్‌ కూడా పెరిగాయి. తల్లిదండ్రులు అనవసరంగా ఆందోళన చెందవద్దు. తగు జాగ్రత్తలు పాటిస్తే వారం రోజుల్లోనే తగ్గిపోతాయి. వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ బారిన పడినవారిలో.. జలుబు, ముక్కు కారడం, జ్వరం, పొడిదగ్గు, విరేచనాల వంటి లక్షణాలు ఉంటున్నాయి. లక్షణాల ఆధారంగా చికిత్స అందిస్తున్నాం.
చాలా మందికి చివరిలో పెరుగు కలుపుకుని తినకపోతే భోజనం చేసినట్టే ఉండదు. మరికొందరు దానివల్ల అనర్ధాలు ఉంటాయని మెుత్తం తినడమే మానేస్తారు. పెరుగు తింటే బరువు పెరుగుతామని,నిద్ర వస్తుందని తినడం మానేస్తారు.అయితే దీని మాట ఎలా ఉన్నా పెరుగుతో మ‌న‌కు అనేక ర‌కాల లాభాలే ఉన్నాయి. ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో పెరుగుతో క‌లిపి ప‌లు ఆహార ప‌దార్థాల‌ను తింటే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను సులభంగా దూరం చేసుకోవ‌చ్చు. ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగును ఈ 10 పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్భుత ఫలితాలు పొందండి. 1. కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. 2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి. 3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి. 4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. 5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. 6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి. 7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. 8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. 9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది. 10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి. Recent Posts “అన్నేమో అలా..తమ్ముడేమో ఇలా?”… ముకేశ్ అంబానీ ఎదిగినట్టు అనిల్ అంబానీ ఎందుకు ఎదగలేకపోయారు? “గాడ్ ఫాదర్” చిత్రం లో అవే మైనస్లు : పరుచూరి గోపాల కృష్ణ మరో సారి సొంత కథతో తెరపైకి “పవర్ స్టార్”..!! “పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..! Vijay Deverakonda: ”విజయ్ దేవరకొండ” స్ట్రాంగ్.. ఎక్కడ పడినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు.. రాహుల్, ప్రియదర్శి
కోడి రామకృష్ణ గారి సమర్పణలో కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై కిరణ్‌ అబ్బవరం హీరోగా, సంజన ఆనంద్‌ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా నుండి 'నచ్చావ్‌ అబ్బాయి' అంటూ సాగే పాట విడుదలైంది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. మాస్‌ బీట్‌తో సాగే ఈ పాటలో కిరణ్‌ అబ్బవరం వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం మాస్‌ లుక్‌ హైలెట్‌ కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోని లహరి ద్వారా మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నారు. 'నచ్చావ్‌ అబ్బా..రు నచ్చావ్‌ అబ్బా..రు పిచ్చి పిచ్చిగా.. నచ్చావ్‌ అబ్బారు.. పోనీలే అమ్మారు ఇన్నాళ్లకీ..మంచి మంచి మాట చెప్పావమ్మా..రు' అంటూ సాగే ఈ పాటకు భాస్కరపట్ల అందించిన లిరిక్స్‌ అందరూ పాడుకొనేలా చాలా క్యాచీగా ఉన్నాయి. రాజ్‌ కె. నల్లి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. భాను మాస్టర్‌ కోరియోగ్రపీలో కిరణ్‌ డాన్స్‌ చాలా చూడముచ్చటగా ఉంది. ఈ పాటకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ, 'ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం' సినిమాలోని ఈ డైలాగ్‌ అందరికీ నచ్చిందని ఈ సినిమాకి పెట్టాం. కథకు తగ్గట్టే ఈ టైటిల్‌ ఉంది. ఈ సినిమాలో చాలా ట్విస్ట్‌, టర్న్స్‌ ఉంటాయి. మేము విడుదల చేసిన రెండు సాంగ్స్‌ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. కోడి రామకృష్ణ గారి వంటి పెద్ద బ్యానర్‌లో సినిమా చేయటం చాలా సంతోషంగా ఉంది. దీప్తి గారు నన్ను తమ్ముడిలా చాలా బాగా చూసుకున్నారు. 'ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం' సినిమా తర్వాత శ్రీధర్‌తో మళ్ళీ రిపీట్‌ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది' అని తెలిపారు. ''ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం' సినిమాని మించి ఈ సినిమా ఉంటుంది. చిరంజీవి గారి 'గ్యాంగ్‌ లీడర్‌' తరహాలో ప్లాన్‌ చేసి ఈ సినిమా తీశాం. ఇందులో బాబా మాస్టర్‌, కిరణ్‌ కాంబినేషన్‌ పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. సెప్టెంబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలి' అని దర్శకుడు శ్రీధర్‌ గాదె అన్నారు. చిత్ర నిర్మాత కోడి దివ్య దీప్తి మాట్లాడుతూ, 'మంచి ఎమోషన్స్‌, ఎంటర్‌ టైన్మెంట్‌తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. రాజ్‌ కె. నల్లి ఈ సినిమాకు మంచి విజువల్స్‌ ఇచ్చాడు. కిరణ్‌, శ్రీధర్‌ది మంచి కాంబినేషన్‌. అలాగే మణిశర్మ మ్యూజిక్‌, బాబా భాస్కర్‌, యస్‌.వి. కృష్ణారెడ్డి.. ఇలా ఈ సినిమాకు మంచి టీం దొరికింది. ఈ సినిమా మా బ్యానర్‌కి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని చెప్పారు.
సొలొమోను కాలమునకు తరువాత కనాను దేశము యూదా అనియు, ఇశ్రాయేలు అనియు రెండు భాగములుగా విభాగించబడి నిలిచిన రెండు రాజ్యములలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ప్రవచనా సేవను నెరవేర్చిన వాడు హోషేయ. ఎప్రాయీము గోత్రీకుడైన యరొబాము విభజించబడిన ఉత్తర ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఉండెను. భూగోళ శాస్త్ర ప్రకారము పాలస్తీనా యొక్క మధ్య భాగములో ఎఫ్రాయీము గోత్రము యొక్క నివాసములుండెను. అనేక పరిస్థితులలో ఇశ్రాయేలీయుల పది గోత్రములలో ఎంతో ముఖ్యమైన గోత్రముగా ఎఫ్రాయీము గోత్రము పరిగణించబడి నందువలన ఉత్తరదేశమును ఎఫ్రాయీము అని హోషేయ పిలిచెను. హోషేయ అంటే రక్షణ అని అర్ధము. ఇశ్రాయేలు యొక్క పతనమైపోయిన ఆత్మీయ స్థితికి ఉదాహరణముగా గోమెరు అను స్త్రీని దేవుని ఆజ్ఞానుసారముగా హోషేయ పెండ్లాడెను. ఇశ్రాయేలీయుల విగ్రహారాధనకును, దేవునితో కలిగియున్న యదార్థత లేని స్థితికిని ప్రవక్త యొక్క కుటుంబము ఒక క్రియారూపకమైన పాఠముగా మార్చబడినది. హోషేయ ప్రవచనములో మూడు ముఖ్య భాగములు ఇమిడియున్నవి. 1. దేవుడు తన ప్రజల పాపములను ద్వేషించుచున్నాడు. 2. దేశము తీర్పు పొందడం నిశ్చయము. 3. తమ ప్రజలతో దేవునికున్న ప్రేమ ఏ మాత్రము మార్పు చెందనిది. గ్రంథకర్త : బెయేరి కుమారుడైన హోషేయ ఈ గ్రంథము యొక్క గ్రంథకర్త. అని మొదటి వచనము హక్కుతో మెచ్చుకొనుట ఎవరు కాదనలేరు. ఆయన జన్మించిన ప్రదేశము ఏది అని ఎక్కడా వ్రాయబడలేదు. అయినను ఉత్తర దేశమైన ఇశ్రాయేలుతో నిరంతర సంబంధము కలిగిన వాడుగా నుండినందున ఆయన జన్మించిన స్థలము యూదా కాదుగాని ఇశ్రాయేలుగా ఉండి ఉండవచ్చును. హోషేయ 7:5 లో ఇశ్రాయేలు రాజును గూర్చి మన రాజు అని చెప్పుట ఈ తలంపును నిర్ధారణ చేయుచున్నది. భార్య గోమెరును ఇద్దరు కుమారులును, ఒక కుమార్తెయు కలిగిన కుటుంబముగా కనబడెను. (హోషేయ 1:1-9) పరిశుద్ధ గ్రంథములో ఇతర స్థలములన్నీటిలో ఆయనను గూర్చిన వర్తమానము ఏవియును తెలిసికొనుటకు తరుణము లేదు. తమ దేశ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మోసము, నరహత్యలు, అబద్ధము, కృతజ్ఞతలేని స్థితి, విగ్రహారాధన, దురాశ అనువాటినన్నింటిని గూర్చి హెచ్చరించుచున్నాడు. అయినను ఆయన వార్త మిక్కిలి కరుణతో కూడినదై నమ్మకముతో నింపబడినదిగానున్నది. హోషేయ తమ స్వంత జీవితములో వ్యభిచార జీవితమును జీవించిన భార్య గోమెరు ద్వారా అనుభవించిన దుఃఖము ఆయన హృదయమును కనికరముతో నిండియుండియుండవచ్చును. కాలము :- హోషేయ 1:1 లో చూచిన రీతిగా ఉజ్జీయా, యోతాము ఆహాజు హిజ్కియా మొదలైన యూదా రాజులకాలములోను, రెండవ యరొబాము అను ఇశ్రాయేలీయుల రాజు కాలములోనే హోషేయ తన సేవను నెరవేర్చెను. ఇశ్రాయేలీయులలో మరియొక ప్రవక్తగా యుండిన ఆమోసు, యూదా ప్రవక్తగా నుండిన యెషయా, మీకా, అనువారి యొక్క కాలములో నుండిన ప్రవక్తగా ఈయన ఉంటున్నాడు. హోషేయ యొక్క దీర్ఘకాల ప్రవచనము రెండవ యరొబాము కాలములోను తరువాత ఇశ్రాయేలీయుల రాజు యొక్క చివరి కాలములో పరిపాలించిన జెకర్యా నుండి హో షేయ వరకు గల ఆరుగురు రాజుల కాలములోను కొనసాగెను. ఆయన సేవాకాలము దాదాపుగా క్రీ.పూ 755 నుండి క్రీ.పూ 710 వరకు అని ఊహించవచ్చును. క్రీ.పూ 710 సంవత్సరముమునకు సమీపించిన హిజ్కియా పరిపాలనా కాలములో హో షేయ తన ప్రవచనా గ్రంథమును వ్రాసినట్లుగా తీసుకోవచ్చును. తన ప్రవచనా సేవ యొక్క నలుబది సంవత్సరముల కాల కార్య క్రమములతో నిండినది హోషేయ గ్రంథము. హోషేయ సేవ ప్రారంభకాలములో ఇశ్రాయేలు రెండవ యరొబాము యొక్క పరిపాలన క్రింద సమృద్ధికలిగియుండెను. అయినను మూడవ తిగ్లత్పిలెసెరు యొక్క (క్రీ.పూ 745 - 727 ) పరిపాలనలో అష్హూరు ఎంతో ప్రఖ్యాతిగాంచిన వెంటనే ఇశ్రాయేలు పతనము వైపు సాగెను. చివరి ఆరుగురు రాజుల పరిపాలనా కాలములో ఎంతో క్లుప్తమైనవిగా నుండెను. వారిలో నలుగురు చంపబడిరి. 5వ రాజు బానిసగా అష్హూరుకు కొనిపోబడెను. ఉత్తర దేశపు రాజు యొక్క చివరి దినములు కలవరముతోను, వెనుకంజవేయు స్థితితో నిండినదిగా నుండినవి. అధర్మము విగ్రహారాధన ద్వారా ప్రజలు ఆత్మీయ గ్రుడ్డితనములో జీవించిరి. ముఖ్యమాట : తిరుగుట, అధర్మము, విగ్రహారాధన విడిచి పెట్టి యెహోవా వైపు తిరుగుటకు ఆహ్వానము ఈ ప్రవచనా గ్రంథమంతటిలో మ్రోగడము మనము వినగలము. ముఖ్య వచనములు : హోషేయ 4:1; హోషేయ 11:7-9 ముఖ్య అధ్యాయము : హోషేయ 4 ఇశ్రాయేలీయులు సత్యమును గూర్చిన జ్ఞానమును విడిచి అన్యులయొక్క విగ్రహారాధనను వెంబడించిరి. నా జనములు జ్ఞానము లేనివారైనశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును అని హోషేయ 4:6 లో చూచుచున్న మాటలు హోషేయ ప్రవచనా వర్తమానము యొక్క ముఖ్యాంశమైయున్నది. విభజన : యూదా దేశపు చివరి దినములలో యిర్మీయా చేసిన ప్రవచనా సేవతో ఇశ్రాయేలు యొక్క చివరి దినములలో దేవుని శుభవర్తమానమును ప్రకటించిన హోషేయ సేవను సరిపోల్చివచ్చును. శీలసంబంధముగా, యదార్థతలేని స్థితిని పడిపోవుచున్న ఇశ్రాయేలీయులు తిరిగి తన వైపు తిప్పుకొనుటకు దేవుడు చేసిన చివరి ప్రయాసమని దీనిని మనము ఊహించవచ్చును. భార్య భర్త బాంధవ్యములో ఒక్కరు మాత్రము యదార్థముగా ప్రేమలో నిలిచిన హోషేయ యొక్క స్వంత జీవితమువలె ఇశ్రాయేలుకు దేవుని గల సంబంధము కనబడినది. హోషేయ కుటుంబ జీవితములో కనబడిన దుర్మార్గాస్థితి ఇశ్రాయేలు దేశమునకు ఏర్పడిన దుర్మార్గస్థితికి చిత్రపటముగా పరిగణింపబడుచున్నది. గోమెరు అన్య ప్రజలను వెంబడించినట్లుగా ఇశ్రాయేలు అన్యదేవతలను వెంబడించెను. హోషేయ గ్రంథమును ఈ రెండు గొప్ప భాగములుగా విభజించవచ్చును. దుర్మార్గముతో నిండిన భార్యయు యధార్థతగల భర్తయు అధ్యా 1 - 3. విగ్రహారాధనతో నిండిన ఇశ్రాయేలును యదార్ధతగల దేవుడును 4 -14. మానవులు పాపములో పడి యదార్థత లేనివారుగా మారినపుడు, యదార్థత, ప్రేమ అనువాటిలో మార్పు లేనివాడును. వారి ఉజ్జీవము కొరకు ప్రేమతో కని పెట్టుచున్న దేవుని యొక్క స్వభావము ఈ గ్రంథములో మనము చూచుచున్నాము. కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 28వ గ్రంథము, అధ్యాయములు 14; వచనములు 197; ప్రశ్నలు 16; ఆజ్ఞలు 26; వాగ్దానము 10; హెచ్చరికలు 298; ప్రవచనా వచనములు 152; నెరవేరని ప్రవచనములు 17; నెరవేరిన ప్రవచనములు 134; దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 10. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
కరోనా దెబ్బకు అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ కూడా విలవిలలాడుతున్నాయి. దుబాయ్ కి చెందిన ప్రముఖ ప్రీమియం ఎయిర్ లైన్స్ అయిన ఎమిరేట్స్ ఏకంగా తొలి దశలో 180 మంది పైలట్లను తొలగించింది. రాబోయే రోజుల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని సమాచారం. విమాన సర్వీసులు ఎక్కడికి అక్కడే ఆగిపోవటం..ప్రారంభం అయిన సర్వీసుల్లో ప్రయాణికుల సంఖ్య కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ప్రతి సంస్థ ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డాయి. అందులో భాగంగా పెద్ద ఎత్తున వివిధ విభాగాల్లో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. ఒక్క ఎమిరేట్స్ మాత్రమే కాకుండా ఎతిహాద్, ఖతార్ ఎయిర్ వేస్ లు కూడా ఇధే బాటలో పయనించనున్నాయని సమాచారం. త్వరలో ఈ సంస్థలు కూడా ఉద్యోగుల్లో కోత పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. మే 31న ఎమిరేట్స్ 180 మంది పైలట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఎమిరేట్స్ తన సిబ్బందిలో ఏకంగా 30 శాతం మందిని తప్పించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఎమిరేట్స్ కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఏ380 (డబుల్ డెక్కర్) విమానాలను నడుపుతున్న ఏకైక సంస్థ ఇదే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఏ380 విమానాలతో పాటు ఇతర సర్వీసుల్లో కూడా కోత పెట్టడానికి రెడీ అవుతోంది. 180 pilots 180 మంది పైలట్ల తొలగింపు cost cutting Emirates Sacked అదే బాటలో మరిన్ని ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఖర్చులు తగ్గింపు కోసం Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
కడప జిల్లాలో సినిమా షూటింగ్ ల సందడి పెరుగుతోంది. ఇప్పటికే పలు తమిళ, కన్నడ చిత్రాలు గండికోట పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోగా తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గుర్రప్పనికొట్టాలలో (మైలవరం మండలంలోని లింగాపురం పంచాయతీ) తమిళ సినిమా ‘కత్తి’ చిత్రీకరణ జరుగుతుండడంతో సందడి నెలకొంది. తమిళంలో అగ్రకధానాయకుడు విజయ్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం హీరో విజయ్‌పై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రీకరణ కోసం పలు సెట్టింగులు వేశారు. కరవుతో అల్లాడుతున్న గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు విషయమై గ్రామస్థులు, కథానాయకుడికి మధ్య జరిగే సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. చదవండి : పుష్పగిరిలో సినిమా చిత్రీకరణ గుర్రప్పనికొట్టాలలో రెండు రోజుల పాటు, అనంతరం జమ్మలమడుగు, పెద్దపసుపుల దారిలోని పొలాల్లో చిత్రీకరణ సాగుతుందన్నారు. లేక్ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై నిర్మాత అయినాగారన్ కరుణామూర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేనేజర్లు తిరుపతి శీను, సుధాకర్, జెమినీ గణేశన్, శ్రీనివాసులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పంచు Facebook Twitter LinkedIn ట్యాగ్లుjammalamdugu kaththi murugadas samanta vijay గుర్రప్పనికొట్టాల జమ్మలమడుగు పెద్దపసుపుల సినిమా షూటింగ్
చిన్నారులపై కరోనా థర్డ్ వేవ్ ప్రభావం అంతగా ఉండబోదని పేర్కొన్న ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మరో విషయాన్ని వెల్లడించారు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల్లో 60-70 శాతం మందిలో కోమార్బిడిటీస్ (దీర్ఘకాలిక వ్యాధులు) లేదంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడాన్ని గుర్తించామన్నారు. మరికొందరు కీమో థెరపీకి చేయించుకున్న వారు కూడా ఉన్నారని అన్నారు. అయితే, ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు ఆసుపత్రులకు వెళ్లకుండానే కోలుకుంటున్నట్టు చెప్పారు. ఇక, 1918 నాటి డాటాను గమనించినట్టయితే సెకండ్ వేవ్‌లోనే అత్యధిక మరణాలు సంభవించాయని, థర్డ్ వేవ్‌లో అలాంటిదేమీ లేదని వివరించారు. కాబట్టి థర్డ్ వేవ్ గురించి భయపడాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డాక్టర్ గులేరియా తేల్చిచెప్పారు. Tags: News News No comments Subscribe to: Post Comments ( Atom ) Education Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health General Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health
క‌రోనా కేసులు ఇక త‌గ్గుముఖం ప‌ట్టాయిలే అనుకున్న స‌మ‌యంలో రాష్ట్రంలో మ‌ళ్లీ కరోనా కేసులు విజృంభిస్తుండ‌టం ఆందోళ‌న క‌ల్గిస్తోంది. బుధ‌వారం విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ వివ‌రాలు, అంత‌కు ముందు రోజు న‌మోదైన కేసుల సంఖ్య‌కు మ‌ధ్య తేడా భారీగా క‌నిపిస్తోంది. October 28, 2020 at 12:41 PM in General, Latest News, Telangana Share on FacebookShare on TwitterShare on WhatsApp క‌రోనా కేసులు తగ్గుతున్నాయిలే అనుకున్న లోపే మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. 27వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 28వ తేదీ ఉద‌యం 8 గంట‌ల వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలో కొత్తగా 1481 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు బుధవారం విడుల చేసిన బులిటెన్‌లో వైద్యారోగ్య‌శాఖ తెలిపింది. మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్‌లో 837 కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి. కానీ తాజాగా 1481 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే పాజిటివ్ కేసుల విష‌యంలో ఇంత‌లా వ్య‌త్యాసం క‌నిపించ‌డం ఆందోళ‌న క‌ల్గిస్తోంది. సెంచ‌రీకి త‌గ్గ‌ని కేసులు.. అయితే టెస్టుల సంఖ్య పెంచినందుకే ఇంత‌లా కేసులు పెరిగిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా న‌మోదైన కేసుల‌తో తెలంగాణ‌లో మొత్తం కేసుల సంఖ్య 1,34,152కి చేరింది. గడిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన వారు న‌లుగురు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1319కి చేరింది. దేశంలో మ‌ర‌ణాల రేటు 1.5శాతంగా ఉంటే తెలంగాణ‌లో మాత్రం 0.56 శాతంగా ఉంది. క‌రోనా నుంచి కొత్త‌గా కోలుకున్న వారు 1452 మంది ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 2,14,917. రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 91.7శాతం ఉంటే దేశ‌వ్యాప్తంగా అది 90.7 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 17,916 ఉన్నాయి. నిన్న ఒక్క రోజే ప్ర‌భుత్వం 40,081 టెస్టులు చేసింది. టెస్టుల సంఖ్య పెర‌గ‌డంతోనే తాజాగా కేసుల సంఖ్య కూడా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా న‌మోదైన కేసుల్లో ప్ర‌ధానంగా రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాల్లోనే క‌రోనా కేసులు భారీగా న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 111, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 138 పాజిటివ్ కేసులు కొత్తగా న‌మోదయ్యాయి. ఇక జీహెచ్ఎంసీ ప‌రిధిలో 279 కేసులు కొత్త‌గా న‌మోద‌య్యాయి. నిన్న విడుద‌ల చేసిన బులిటెన్‌లో రంగారెడ్డిలో 59 కేసులు, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో 41 కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి. తాజాగా పెరిగిన కేసులు ప్ర‌జ‌ల్లో ఆందోళ‌నలు క‌ల్గిస్తున్నాయి. Tags: #covid-19corona casescovid cases in hyderabadcovid-19 caseshyderabad latest newshyderabad news livehyderabad today newsincreasenews in hyderabadTelangana covid health bulletintelangana new covid casestelugu news
నగరిలో ``జగనన్న క్రీడా సంబరాలు`` ప్రారంభం ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది రేపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గుంటూరు ప‌ర్య‌ట‌న‌ రాజధానిని నిర్ణయించాల్సింది ప్రభుత్వాలే వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళ్తాం ఎవరి ఊహకు అందని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం సీఎం వైయ‌స్‌ జగన్ పాలనలో గ్రామాభివృద్ధికి బాటలు రైత‌న్న‌కు అండ‌గా నిలుస్తున్న ప్ర‌భుత్వం మ‌న‌ది You are here హోం » టాప్ స్టోరీస్ » మద్యపానం నియంత్రించాలన్నదే మా లక్ష్యం మద్యపానం నియంత్రించాలన్నదే మా లక్ష్యం 14 Mar 2022 2:36 PM సహజ మరణాలపై టీడీపీ రాజకీయం టీడీపీ తీరుపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం అమరావతి: మద్యపానం నియంత్రించాలన్నదే తమ లక్ష్యమని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారంపై ఆయన అసెంబ్లీలో స్పందిస్తూ.. నేచురల్‌ డెత్స్‌పై టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేక సార్లు జరిగాయి. కల్తీ మద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్‌ షాపులను సమూలంగా నిర్మూలించామన్నారు. ‘‘లాభాపేక్షతో గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపింది. బడి, గుడి సమీపంలో కూడా యథేచ్ఛగా మద్యం అమ్మారు.’’ అని సీఎం ధ్వజమెత్తారు. సహజ మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి. దేశంలో ఎక్కడైనా 90 శాతం సహజ మరణాలే ఉంటాయి. అన్ని మరణాలు ఒకే చోట జరిగినవి కాదు. సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని’’ సీఎం మండిపడ్డారు. తమ హయాంలో 43 వేల బెల్టు షాపులను ఎత్తివేశామ‌ని స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. సీఎం ఏమన్నారంటే.. సాధారణ బడ్జెట్‌ మీద చర్చ ప్రారంభం కాబోతుంది. గౌరవ తెలుగుదేశం శాసనసభ్యులు ఇంకా మా పంథా మాదే అన్నట్టుగా నిరసన తెలుపుతూ, అల్లరి చేస్తూ, గొడవలు చేస్తూ వారి కార్యక్రమాన్ని వారు కొనసాగిస్తున్నారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన విషయాల గురించి, అక్కడి పరిస్థితులు గురించి ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని ఇంతకముందు సుదీర్ఘంగా చెప్పారు. జంగారెడ్డి గూడెం జనాభా 2011 జనభా లెక్కల ప్రకారం 48,994 మంది. ప్రస్తుతం 2022లో ఉన్నాం. ఈ దశాబ్ద కాలంలో 12 శాతం గ్రోత్‌రేట్‌ తీసుకుంటే... అక్కడ జనాభా 54,880 మంది నివాసముంటున్నారు. ఇంత పెద్ద మున్సిపాల్టీలో జరిగిన మరణాలన్నీ ఒకేచోట జరిగినవి కాదు. మొత్తం మున్సిపాల్టీలో కలిపి జరిగిన మరణాలే వీళ్లు చెపుతున్న ఈ 18 మంది. దేశవ్యాప్తంగా,రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య అంచనా 2 శాతం డెత్‌రేటు వేసుకున్నా.. కనీసం 90 మంది సహజంగానే అనారోగ్యం వల్ల, వయోభారం వల్ల, ప్రమాదాలు వల్ల కానీ చనిపోవటం అనేది ఎక్కడైనా జరుగుతుంది. అలాంటిది ఈ మాదిరిగా సహజ మరణాలను కూడా వక్రీకరించి మాట్లాడ్డం మనం ఇక్కడే చూస్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే ప్రతినెలా 60 మంది చనిపోతుంటారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కల్తీ మద్యం తయారు చేసే వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సపోర్టు చేస్తుంది. చంద్రబాబునాయుడు గారి హయాంలో గతంలో అక్రమ మద్యం తయారీ జరిగింది. ఇప్పుడు కొత్తగా జరిగిందీ కాదు. వాళ్ల హయాంలో జరగనదీ, మన హయాంలో ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదీ కాదు. అప్పుడూ జరిగింది. ఇప్పుడూ అక్కడక్కడా జరుగుతుంది, నేను కాదనడం లేదు. కాబట్టే... స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) అనే ప్రత్యేకమైన పోలీస్‌ ఫోర్స్‌ను తీసుకొచ్చాం. ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే ఉక్కుపాదంతో అణిచివేయమని పూర్తి ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడా ఉపేక్షించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చాం. మా ఉద్దేశ్యం, మా తపన అంతా మద్యం వినియోగాన్ని తగ్గించాలనే. అదే ఉద్దేశ్యంతో అధికారంలోకి వచ్చిన వెంటనే 43వేల బెల్టు షాపులను పూర్తిగా లేకుండా చేశాం. చంద్రబాబునాయుడు గారి హయాంలో 43వేల బెల్టుషాపులు రాష్ట్రంలో ప్రబలి ఉంటే వాటిని పూర్తిగా రద్దు చేశాం. అంతే కాకుండా 4380 మద్యం షాపులు ఉండేవి. ఈ 4380 మద్యం షాపులు పక్కనే పర్మిట్‌ రూమ్‌లు అని అనుమతి ఇచ్చారు. అక్కడే 50–60 మంది కూర్చోవడం, మద్యం తాగడం చేసేవారు. ఆడవాళ్లు ఎవరైనా ఆ దారిలో పోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశాం. గతంలో లాభ ఆపేక్షతో మద్యాన్ని విచ్చలవిడిగా బెల్టుషాపుల ద్వారా అమ్మే కార్యక్రమం జరిగేది. విచ్చలవిడిగా మద్యం ప్రతి బడి పక్కన, ప్రతి గుడి పక్కన గ్రామంలో ఎక్కడ బడితే అక్కడే దొరికే పరిస్థితి ఉండేది. ఇవన్నీ కూడా పూర్తిగా పోయి, లాభ ఆపేక్ష ఉంటే ఏనాటికైనా వీటిని ఆపలేమనే ఉద్దేశ్యంతో... ప్రభుత్వమే రంగ ప్రవేశం చేసి మద్యం షాపులన్నీ ప్రభుత్వమే నడిపే కార్యక్రమం చేస్తుంది. కాబట్టే... ఫలానా సమయానికి మూసేయాలంటే సరిగ్గా అదే సమయానికి మద్యం షాపులు మూసివేస్తున్నారు. గతంలో రాత్రి 12గంటలు, ఒంటి గంట వరకు కూడా మద్యం షాపులు తెరిచి ఇష్టమొచ్చినట్లు తాగించే పరిస్థితి. ఎక్కడ కావాలంటే అక్కడే మద్యం దొరికేది. ఆ పరిస్థితులను పూర్తిగా మార్చివేసి, నిర్ణీత కాలపరిమితిలో, నిర్ణీత సమయాల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చాం. మనం తీసుకున్న చర్యలతో పాటు షాక్‌ కొట్టే విధంగా రేట్లు తీసుకొచ్చాం. దీనివల్ల మద్యం వినియోగం తగ్గింది. మద్యం వినియోగం తగ్గినా ఈ రకంగా రేట్లు ఎక్కువగా పెట్టడం వల్ల, అక్రమ మద్యంకు ఎక్కువ అవకాశం వస్తుంది. ఈ ధరలు తగ్గిస్తేనే అక్రమ మద్యాన్ని తగ్గించగలుగుతామని ఎస్‌ఈబీ నివేదిక దగ్గర నుంచి అందరూ, ప్రతిపక్షపార్టీల సహా అందరూ చెప్పడం మొదలుపెట్టేసరికి.... దాన్ని కూడా మంచి ఉద్దేశ్యంతో తీసుకుని మరలా ధరలు కూడా తగ్గించాం. మనం రేట్లు తగ్గించిన తర్వాత.. మన రేట్లు ఎక్కువ, విపరీతంగా పెంచామని ఎవరూ చెప్పడానికి కూడా అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న రేట్లే మరలా తీసుకొచ్చాం. అలాంటప్పుడు కల్తీ మద్యం ఎలా ప్రబలుతుంది. ఏరంకగా కల్తీ మద్యం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ కూడా చెబుతున్నా... కల్తీ మద్యం తయారు చేసే వాళ్లను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఎవరైనా అటువంటి కల్తీ మద్యం చేస్తుంటే... వాళ్లను ఉక్కుపాదంతో అణిచివేయమని స్పష్టమైన ఆదేశాలు ఎస్‌ఈబీకు ఉన్నాయి. ఎక్కడా దాచిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ లేని విషయాన్ని ఉన్నట్టుగా, సహజమరణాలను కూడా అక్రమ మద్యం వల్ల చనిపోయినట్టుగా భ్రమకల్పిస్తూ... నానారకాలుగా యాగీ చేసి ఈ మాదిరిగా చేయడం తప్పు అని మాత్రం కచ్చితంగా గౌరవ తెలుగుదేశం సభ్యులకు ఈ సభద్వారా చెప్పదల్చుకున్నాను. ఎందుకంటే ఈ రోజుకి అక్రమ మద్యంపై 13 వేల కేసులను ఎస్‌ఈబీ నమోదు చేసింది. తప్పు చేసిన వాళ్ల మీద ఎందుకు 13వేల కేసులు రిజిస్టర్‌ చేశామంటే.... అక్రమ మద్యం ఎక్కడా ఉండకూడదనే తపన, తాపత్రయంతోనే చేస్తున్నాం. ఇదే రకంగా చేస్తుంటే.... జరగని విషయాన్ని జరిగినట్టుగా, కల్తీ మద్యం వల్ల ఏదో జరిగిపోతుంది అన్నట్టు భ్రమ కల్పిస్తూ... వీరు చేస్తున్న అన్యాయమైన పనిని మాత్రం మానుకోవాలని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను. అని సీఎం తన ప్రసంగం ముగించారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళ గురించి జనాలకు చాల ఆసక్తి.. ఎప్పుడేం పుకార్లు దొరుకుతాయా అని చూస్తానే వుంటారు. అయితే ఈ విషయం పై శ్రుతి హాసన్ మండిపడ్డారు, ప్రతిఒక్కరికీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలుంటాయని నటి శ్రుతిహాసన్‌ మాట్లాడుతూ ప్రస్తుతానికి అయితే తను వృత్తిపరమైన జీవితంపై ఎక్కువగా ఫోకస్‌ పెడుతున్నాను, కాబట్టి అందరూ దాని గురించే మాత్రమే మాట్లాడితే బాగుంటుందని ఆమె అన్నారు. దాదాపు మూడు ఏళ్ల విరామం తర్వాత శ్రుతి హాసన్ ‘క్రాక్‌’తో తెలుగులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ‘సలార్‌’ షూటింగ్ లో పాల్గొన్న శ్రుతిహాసన్‌ తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ‘సలార్‌’ షూట్‌లో బిజీగా పాల్గొంటున్నాను. ఇప్పటి వరకూ నేను నటించిన పాత్రలతో పోలిస్తే.. ఈ మూవీ లో నా క్యారెక్టర్‌ చాలా డిఫెరెంట్ గా ఉండనుంది. ‘సలార్‌’ గురించి ఇప్పుడే ఏమి చెప్పలేను మొదటిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. మంచి మనస్సున్న వర్క్ పట్ల పూర్తి నిబద్ధత కలిగిన వ్యక్తి ప్రభాస్ అని తెలిపారు. గత కొన్నిరోజుల నుండి ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికా, శ్రుతి ఇద్దరు లవ్ ఉన్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అలాంటి పుకార్ల పై ఆమె స్పందిస్తూ.. ‘వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అసలు నాకిష్టం లేదు. ప్రస్తుతం నా ఫోకస్‌ మొత్తం వర్క్ మీదనే. కాబట్టి ఎదుటివారు కూడా నా వర్క్‌పైనే ఫోకస్‌ చేస్తే బాగుంటుంది’ అని ఆమె నెటిజన్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికి అయితే శ్రుతిహాసన్ ‘వకీల్‌సాబ్‌’, ‘సలార్‌’, ‘పిట్టకథలు’ ప్రాజెక్ట్‌లు చేస్తు బిజీ గా ఉన్నారు.
Telugu News » Sports » Cricket news » Sunrisers Hyderabad May Handover Captaincy To Aiden Markram Says Reports IPL 2023: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్ దొరికేశాడోచ్.. విలియమ్సన్ వారసుడు అతడేనట.? మినీ వేలానికి ముందు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పలువురు కీలక ఆటగాళ్లను విడిచిపెట్టింది ఫ్రాంచైజీ. దీంతో రాబోయే సీజన్‌లో.. Sunrisers Hyderabad Ravi Kiran | Nov 23, 2022 | 8:12 AM ఐపీఎల్ 2023లో టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది సన్‌రైజర్స్. ఈ క్రమంలోనే మినీ వేలానికి ముందు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పలువురు కీలక ఆటగాళ్లను విడిచిపెట్టింది ఫ్రాంచైజీ. దీంతో రాబోయే సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు ఎవరు చేపడతారన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. మొదటిగా భువనేశ్వర్ కుమార్ పేరు వినిపించగా.. ఆ తర్వాత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ సారధిగా వ్యవహరిస్తాడని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు కెప్టెన్సీ రేసులోకి కొత్త పేరు తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 16వ ఎడిషన్‌కు సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా ప్లేయర్ ఐడెన్ మార్క్‌రమ్‌ను నియమించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ‘జట్టు కెప్టెన్‌గా ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం ఉంది. అభిమానులు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. కెప్టెన్సీ అన్నది పెద్ద బాధ్యత. ప్రస్తుతం మా దృష్టిలో మార్క్‌రమ్‌ ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ అనుభవం లేనప్పటికీ జట్టును నడిపించగల సత్తా ఉంది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా మా జట్టుకు కెప్టెన్‌గా మార్క్‌రమ్‌‌నే తీసుకోవాలని అనుకుంటున్నాం. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి జాతీయ మీడియా ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. కాగా, దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.
దేశంలో ప్రస్తుతం అన్నీ ఓపెన్ అయ్యాయి. కానీ రైల్వే శాఖ మాత్రం కోవిడ్ కు ముందు తరహాలో రైల్వే సర్వీసులను మాత్రం ప్రారంభించలేదు. కొన్ని రాష్ట్రాల్లో తప్ప దేశంలో కరోనా కేసుల ఉధృతి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. అయితే మార్చి నెలాఖరు నుంచి సాధారణ సర్వీసులు అన్నీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని 'టైమ్స్ ఇండియా' కథనం వెల్లడించింది. లోకల్ ట్రైన్లతోపాటు ఎక్స్ ప్రెస్, మెయిల్ ట్రైన్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలతో చర్చలు ప్రారంభించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివిధ జోన్లలో 1130 రైళ్లు నడుస్తున్నాయి. కరోనాకు సంబంధించి జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే సాధారణ రైల్వే సర్వీసులు ప్రారంభించేందుకు రైల్వే శాఖ రెడీ అవుతోంది. కరోనాను నియంత్రించే క్రమంలో రైల్వే సాధారణ సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. Regular Train services From March end Railway ministry Discussions With states Latest travel news రెగ్యులర్ రైల్వే సర్వీసులు మార్చి నెలాఖరు నుంచి రైల్వే శాఖ కసరత్తు Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజిఐఎ), హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ)లకు ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వరల్డ్ "వాయిస్ ఆఫ్ కస్టమర్" గుర్తింపు లభించింది. 2020లో కోవిడ్-19 సమయంలో ప్రయాణీకుల అభిప్రాయాలను సేకరించి, వారి అవసరాలను అర్థం చేసుకుని, దానికి తగిన చర్యలను తీసుకుంటూ చేసిన నిరంతర కృషికి ఈ రెండు విమానాశ్రయాలకూ ఈ గుర్తింపు లభించింది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకోవడం చాలా అవసరం. విమాన ప్రయాణంపై ప్రయాణీకుల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో పోషించిన చురుకైన పాత్రకు గాను హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలకు ఈ గుర్తింపు లభించింది. కోవిడ్ -19 ప్రపంచంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేయగా, అందులో ఎక్కువగా ప్రభావితమైనది విమానయాన రంగం. విమాన ప్రయాణంపై ప్రయాణీకుల నమ్మకాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో, పరిస్థితులకు అనుగుణంగా సురక్షితమైన ప్రయాణానికి మెరుగైన చర్యలను అమలు చేయడానికి జీఎంఆర్ హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలు నిరంతరం ప్రయాణీకుల అభిప్రాయం తెలుసుకుంటూ అన్ని రకాల కృషి చేశాయి. హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలు రెండూ ఆయా విమానాశ్రయాలలో కాంటాక్ట్‌ లెస్ ఎలివేటర్లు, కాంటాక్ట్‌ లెస్ ఇన్ఫర్మేషన్ డెస్క్‌ లు, డిజిటల్ లావాదేవీలు, షాపింగ్ కోసం యాప్ బేస్డ్ టెక్నాలజీలు, ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి హోయి యాప్, ప్యాసింజర్ బ్యాగేజ్ యొక్క యువీ శానిటైజేషన్, క్యాబ్‌ల పరిశుభ్రత, గాలి శుభ్రతను పెంచడానికి హెపా ఫిల్టర్లు వంటి అనేక చర్యలు చేపట్టారు. అనేక సంవత్సరాలుగా దేశీయ ప్రయాణికులందరికీ పేపర్‌లెస్ ఇ-బోర్డింగ్ సదుపాయం ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం, విమానాశ్రయ కార్యకలాపాల పున:ప్రారంభం అనంతరం దానిని అంతర్జాతీయ ప్రయాణీకులకూ విస్తరిస్తోంది. Gmr Airports Delhi Hyderabad Received Aci world awards CUSTOMER VOICE RECOGNITION Latest travel news జీఎంఆర్ విమానాశ్రయాలు ఢిల్లీ హైదరాబాద్ ఏసీఐ వరల్డ్ అవార్డులు Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
సజావుగా సాగుతున్న జగన్ పాలనలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కలకలం సృష్టించారనే చెప్పాలి. నరసాపురం ఎంపీగా గెలిచిన తరువాత ఆయనలో చాలానే మార్పులు కనిపించాయి. ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత ఆయన ప్రసంగాల్లో జగన్ గురించి మాట్లాడిన మాటలు బాగానే ఉన్నాయి. నేనే కాదు గత ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరు కూడా జగన్ ఇమేజ్ వల్లే గెలిచారని రఘురామ కృష్ణంరాజు పలు మీడియాలకు ఇచ్చిన ఇంటర్యూల్లో చెప్పుకొచ్చారు. జగన్ గారి పాదయాత్ర వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు. అయితే తరువాత కొన్నాళ్లుకు రఘురామ కృష్ణంరాజు స్వరం మార్చారు. రెండు నెలలు క్రితం జరిగిన మీటింగ్‌లో కార్యకర్తలు జై జగన్, జగన్ నాయకత్వం వర్థిలాలి అంటూ నినదాలు చేశారు. అప్పుడే రఘురామ కృష్ణంరాజు అసలు రంగు బయటపడింది. కార్యకర్తలు నినదాలు చేస్తుంటే ఎవరి నాయకత్వం ఎవరికి కావాలి అంటూ అక్కడ ఉన్న కార్యకర్తలపై మండిపడ్డారు రఘురామ కృష్ణంరాజు. ఆ తరువాత నుంచి నిదానంగా ఎంపీ ప్రవర్తనలో మార్పులు కనిపిస్తునే ఉన్నాయి. పార్టీపై ధిక్కార స్వరం పెంచుతూ వచ్చారు. తాను నా సొంత ఇమేజ్‌తోనే గెలిచానని, జగన్ ఇమేజ్ కన్నా నా ఇమేజ్ ఎక్కువ అని చెప్పుకొచ్చారు. నేనే జగన్‌కు బలం అయినే తప్ప నాకు జగన్ ఏ విధాంగా బలం కాలేదని సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలను విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ పార్టీ కలకలం రేగింది. దీంతో వైసీపీ కార్యకర్తలు , పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ముక్కుమ్మడిగా రఘురామ కృష్ణం రాజుపై మాటల యుద్దం మొదలు పెట్టారు. 151 ఎమ్మెల్యేలతో పాటు, 23 ఎంపీలు మొత్తం కూడా జగన్ బొమ్మతోనే గెలిచారని , ఎవరు కూడా సొంత బొమ్మతో గెలవలేదని మీడియా సమావేశం పెట్టి మరి చెప్పారు. ఇటువంటి సమయంలోనే ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసులు పంపించింది. షోకాజ్ నోటీసులు రాగానే రఘురామ కృష్ణంరాజు మాటాల్లో చాలా తేడా కనిపించింది. తాను ఎప్పుడు కూడా జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. బయట జరుగుతున్న విషయాలను జగన్‌కు చెప్పాలనే అలా మాట్లాడాను కాని పార్టీకి కాని , జగన్‌కు కాని చేడు చేయలని తాను భావించలేదని చెప్పుకొచ్చారు రఘురామ కృష్ణంరాజు. దీంతో ఆయన కాస్తా మెత్తపడినట్లుగానే అనిపించింది. అయితే తనకు నోటీసులు ఇవ్వడానికి విజయసాయిరెడ్డి ఎవరని ప్రశ్నించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. పార్టీ పేరును కూడా ఆయన ప్రశ్నించారు. దీంతో ఆయన పార్టీ వీడటానికే రంగం సిద్దం చేసుకున్నారని తెలిసిపోయింది. తనకు రక్షణ లేదని పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులపై రఘురామ కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ఢిల్లీ వెళ్లి మరి బీజేపీ నాయకులను కలిసి వచ్చారు. ఈ ఘటనతో ఆయనలో బీజేపీలో చేరుతున్నారని, అందకే ఇలా వైసీపీపై విమర్శలు చేస్తున్నారని తెలిసింది. 104,108 అంబులెన్స్‌ల కార్యక్రమంతో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తున్న సమయంలో కూడా రఘురామ కృష్ణంరాజు మాత్రం ప్రధాని మోదీ భజన చేశారు. అయితే ఢిల్లీ వెళ్లిన రఘురామ కృష్ణంరాజుకు అక్కడ పెద్దగా ఒరిగింది ఏం లేదనుకోండి. ఎందుకంటే ఢిల్లీలో కూడా జగన్ కోటరి చాల బలంగా ఉంది. దీంతో ఆయన ఢిల్లీ నుంచి నిరాశతో వెనుతిరిగారు. రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వెళ్లీ వచ్చిన తరువాత రాజకీయ పరిణమాలు చాలా వేగంగా మారాయి. వైసీపీ ఎంపీలు పనిలో పనిగా స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసి రఘురామ కృష్ణంరాజు పార్టీకి వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. రఘురామ కృష్ణంరాజు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లతో పాటు పేపర్ కటింగ్‌లను కూడా స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. రఘురామ కృష్ణంరాజు ఎంపీగా అనర్హుడని, ఆయన్ను వెంటనే డిస్మిస్ చేయలని స్పీకర్ కు విన్నవించారు వైసీపీ ఎంపీలు. ఈ మధ్య టీడీపీ అనుకుల మీడియా కూడా రఘురామ కృష్ణంరాజును లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వారి అనుకుల మీడియాలో ఎక్కడ కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా నరసాపురం నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన ఖారారైంది. ఈనెల 28వ తేదీన నరసపురం నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటిస్తారు. ఆ రోజున సీఎం జగన్ నర్సాపురంలో అనేక ప్రాజెక్టులకు శంకుసస్థాపన చేయనున్నారు. ఆక్వా వర్సిటీకి శంకుస్థాపన చేయటానికి షెడ్యూల్ ఖరారైంది. దీంతో..అక్కడే సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి ఎంపీ అభ్యర్ధి ఎవరనేది సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు రఘురామ అంశం పైన సీఎం జగన్ ఎక్కడా ఓపెన్ గా స్పందించలేదు. మరి నరసాపురం నియోజకవర్గంలో జరిగే సమావేశంలో తొలిసారి ఆయన గురించి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరి దీనిపై వివాస్పద ఎంపీ రఘురామ ఎలా స్పందిస్తారో చూడాలి.
Sep 5, 2021 Fennel Seeds, Fennel Seeds Benefits, saunf, saunf benefits, weight loss tips, రువు తగ్గడానికి సోపు గింజలు, సోపు గింజలు, సోపు గింజలు చురాన్ Please Share It Fennel Seeds : ఫెన్నెల్ సీడ్స్ లేదా సోపు గింజలు అనేది సహజమైన నోరు ఫ్రెషర్‌గా పనిచేసే సుగంధ విత్తనాలు. తీపి మరియు ఆహ్లాదకరమైన సువాసనలు ఉండటం దీనికి కారణం. సోపు గింజలు(Fennel Seeds )కూరలు, ఊరగాయలు మరియు స్వీట్స్‌లో సహజ రుచి మరియు సువాసన కోసం జోడించబడతాయి. కానీ డిష్‌కి రుచిని అందించడమే కాకుండా, సోపు గింజలు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఫెన్నెల్ విత్తనాలు మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి శరీరంలోని అవాంఛిత టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడతాయి. జీవక్రియ రేటును వేగవంతం చేసే సామర్ధ్యంతో, సోపు గింజలు కొన్ని అదనపు కిలోలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మీ బరువు తగ్గించే పాలనలో సోపు గింజలు ను కూడా చేర్చవచ్చు. Also Read : ఆరోగ్యకరమైన కిడ్నీస్ కోసం ఎలాంటి ఆహారాలు తినాలి ? బరువు తగ్గించే(Fennel Seeds ) సోపు గింజలు సోపు గింజల నీరు : సోపు గింజలు నీరు ఆ అదనపు కిలోలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో విటమిన్లు మరియు ఖనిజాల శోషణ రేటును పెంచడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా సోపు గింజలు నీరు త్రాగడం ద్వారా, కొవ్వు నిల్వ కూడా తగ్గుతుంది. మీరు మీ సాయంత్రం టీ మరియు కాఫీని సాన్ఫ్ నీటితో భర్తీ చేయవచ్చు. సోపు గింజలు చురాన్ : అసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి మరియు అజీర్ణం నివారించడంలో సాన్ఫ్ చురాన్ సహాయపడుతుంది. సన్ఫ్ చురాన్ జీర్ణవ్యవస్థను సులభతరం చేయడంలో సహాయపడుతుంది, ఇది శరీరాన్ని ఆకృతిలో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఎస్ట్రాగోల్, ఫెన్‌కోన్ మరియు అనెథోల్ కారణంగా గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను స్రవించడంలో సహాయపడుతుంది. సోపు గింజలు టీ : సాన్ఫ్ టీలో సహజ పదార్థాలు ఉన్నాయి, ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యమైన పోషకాలను చంపడానికి దారితీస్తుంది కాబట్టి మీరు మరుగు మరియు వేడి చేయకుండా చూసుకోండి.
Abhedhyam M.C.Marycome Reem Publications అభేద్యం ఎం.సి.మేరికోమ్‌ రీమ్‌ పబ్లికేషన్స్‌ History Biography బెస్ట్ సెల్లర్ Best Seller జీవిత చరిత్రలు Jeevithacharitra స్వీయచరిత్రలు Sweeya Charitra Autobiography అనుభవాలు Memoirs Let your friends know Description Reviews (0) నా కఠోర పరిశ్రమ, పట్టువిడవని పోరాటం, చెక్కు చెదరిని ఉత్సాహం కలగలిపి విజయానందాన్ని చవిచూశాను. ఒలింపిక్‌ కాంస్య పతకం నాకు అత్యున్నత పురస్కారం. బాక్సింగ్‌ క్రీడకై నా జీవితం అంకితం. అదే వాస్తవం. బాక్సింగ్‌ వలయంలో పలుమార్లు నాదే విజయం. మాంగ్టే ఛుంగ్‌నైజాన్‌ మేరీకోమ్‌ భారత మహిళా బాక్సింగ్‌ రాణి. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, ఒలింపిక్‌ విజేత. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో భూమిలేని వ్యవసాయ కార్మిక పేద కుటుంబంలో జన్మించిన ఆమె జీవిత కథ అంతా క్రీడారంగంలో ఉత్సాహంతో కూడిన పోరాటమే. బాల్యం నుండి కఠిన శ్రమకు అలవాటుపడ్డ దేహం బాక్సింగ్‌ క్రీడకు అనువుగా ఒదిగింది. శిక్షణలు ఆమె దేహ సామర్ధ్యాన్ని ఇనుమడింపజేశాయి. భారతీయ క్రీడారంగంలోని రాజకీయాలను తట్టుకుంటూ ఆమె ధృఢనిశ్చయంతో పోరాట పటిమతో ముందుకు దూసుకుపోయింది. వేగవంతమైన కదలికలతో, పంచ్‌లతో బాక్సింగ్‌ వలయం ఆమెకు స్వాధీనమయ్యేది. ఇప్పటి వరకు జరిగిన జీవిత సంఘటనలే ఆమె ఇందులో చెప్పింది. శ్రమతో కూడిన బాల్యం, ప్రతికూలతలు, ఆన్‌లెడ్‌తో వివాహానికి సుదీర్ఘ నిరీక్షణ అతనితో జీవితం పంచుకోవడం, పురుషుల సామ్రాజ్యమైన బాక్సింగ్‌లో ఆమె ఆధిపత్యం - ఇవన్నీ ఉత్తేజం కలిగించే ఆసక్తిదాయకమైన ఒక అసామాన్య మహిళ కథ. పురుష స్వామ్యంలో ఎదురునిలిచి గెలిచిన ధీరోదాత్త మహిళ గాధ.
సర్జన్ లు,అనస్థటిస్ట్ లు,పిడియాట్రీషియన్లు,అందరూ చాలా బిజీగా ఉంటున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు రెండు మూడు సిజేరియన్లు,మరో రెండు మూడు నార్మల్ డెలివరీలు అవుతున్నాయి.ప్రభుత్వ డాక్టర్లు,ప్రైవేట్ ప్రాక్టీసు చేయకుండా అడ్డుకునేందుకు నానా ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం.కానీ ఆ ప్రయత్నాలు విఫలమైయ్యాయి.చాలా ఊర్లల్లో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి, చివరి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుని, ప్రైవేటు ఆసుపత్రికి డెలివరీ కోసం వెళుతున్నారు.అంటే ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేకపోవడమే అని రుజువు అవుతుంది.ప్రభుత్వ ఆ‌సుపత్రులలో,కనీస సదుపాయాలు, సౌకర్యాలు కూడా ఉండవనీ,ప్రజలు నిర్దారించుకున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో లేవనేది నిజం.ఒకవేళ ఉన్నా వాటిని ఉపయోగించడానికి ట్రైనింగ్ పొందిన డాక్టర్లు, ఇతర టెక్నీషియన్స్ లేకపోవడం గమనార్హం. పాపం ఆశా వర్కర్లు,ఏఎన్ఎమ్ లు, ఇంటింటికీ తిరిగి గర్భిణీ స్త్రీలు తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలని,ఎంత చెప్పినా వచ్చేవాళ్ళు కాదు.ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రమే వెళ్ళేవారు..... ఇక్కడ కట్ చేస్తే... ఇప్పుడు పరిస్థితి మారింది.కేసీఆర్ ప్రభుత్వం,ప్రారంభించిన ఒక వినూత్న పథకం గర్భిణీ స్త్రీలను,వారి కుటుంబాలను విశేషంగా ఆకట్టుకుంది. అదే 'కేసీఆర్ కిట్,అమ్మ ఒడి'..అదే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిటకిటలాడేందుకు దోహదపడుతుంది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో విజయవంతమైన ఈ పథకాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రారంభించారనీ అందరి అభిప్రాయం.ఒక మంచి పథకాన్నీ,మన అందరం స్వాగతించాల్సిందే.అసలు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకం గురించి,ఆ పథకం సక్సెస్ కావడానికి కారణాలు సవివరంగా తెలుసుకుందాం. మామూలుగా కన్సీవ్ అయిన ఏ మహిళ అయినా పన్నెండు వారాల లోపు తమ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.ఆ తరువాత స్థానిక మెడికల్ ఆఫీసర్ తో కనీసం రెండు అంటీ నటల్ పరీక్షలు చేయించుకోవాలి.డాక్టర్ గారు రాసిన ఐరన్ ఫోలిక్ ఆసిడ్, కాల్షియం, ఒక అల్బేండజోల్, టాబ్లెట్స్ వాడాలి.అంతే కాకుండా టీటీ ఇంజక్షన్లు, తీసుకోవాలి.ఇది చేస్తే ఫస్ట్ వాయిదాగా ఆ గృహిణి బ్యాంకు అకౌంట్ లోకి మూడు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయితే, కూతురు పుడితే అయిదు వేల రూపాయలు, కొడుకు పుడితే నాలుగు వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా,బీసిజి, ఓరల్ పోలియో వ్యాక్సిన్,పుట్టగానే ఇచ్చే హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా ఇస్తారు.ఇది పిల్లో,పిలగాడో పుట్టిన తర్వాత,అంటే తొమ్మిది నెలల తరువాత అని అర్థం.అప్పుడే తల్లికి రెండు వేల రూపాయల విలువ గల కేసీఆర్ కిట్ కూడా ఇస్తారు.ఆ కిట్టులో పిల్లాడిని సంబంధించిన బట్టలు, పౌడరు, పుట్టిన పిల్లలకు చెందిన ఇతర వస్తువులతో కూడినదే అది. ఇక పిల్ల, పిల్లవాడు పుట్టిన మూడున్నర నెలల లోపు ఓరల్ పోలియో వ్యాక్సిన్లు ఒకటి, రెండు, మూడు ఇవ్వడంతో పాటు ఇంజక్షన్ల రూపంలో పోలియో చుక్కలు, ఒకటి రెండు ఇవ్వడం జరుగుతుంది.అంతే కాకుండా పెంటావలెంట్ అనే వ్యాక్సిన్ ఒకటి రెండు మూడు డోసులు ఇచ్చిన వెంటనే తల్లి ఖాతాలో రెండు వేల రూపాయలు జమ అవుతాయి.ఈ ప్రక్రియ పన్నెండున్నర నెలల వ్యవధిలో జరుగుతుంది.పిల్లా, పిలగాడికి, పద్దెనిమిది నెలల తరువాత తొమ్మిది నెలల వయసులో,విధిగా మిజిల్స్ వ్యాక్సిన్, విటమిన్ ఎ,జేయి మొదటి డోసు వ్యాక్సిన్లు వేయిస్తే మళ్ళీ తల్లి అకౌంట్ లో మూడు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది.ఇలా పుట్టిన పిల్లా... పిల్లాడిని తల్లి కడుపులో పడినప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా పుట్టిన తర్వాత ఇవ్వాల్సిన వ్యాక్సిన్లు పద్దతి ప్రకారం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఇచ్చి కాపాడడంలో ప్రభుత్వ సంకల్పం అమ్మ ఒడి పథకం ద్వారా నెరవేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు.నిజంగా ఈ పథకం ద్వారా చాలా మంది మహిళలు లబ్ది పొందాలని అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆడపిల్ల లక్ష్మి తో సమానం.అలాంటి లక్ష్మి కడుపులో పడినప్పటి నుంచి తల్లికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందడంతో, ఆడపిల్లను కంటే ఇంటికి రావద్దనే భర్తల నోర్లు మూతపడ్డాయి.ఆ తల్లి కూడా నేను ఆడపిల్లను కన్నాను అయితే ఏమిటన్న ధైర్యం కళ్ళల్లో మెరుపై మెరుస్తుంది.ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీకి లక్షల్లో అయ్యో ఖర్చు భారాన్ని తగ్గించి, వాయిదా పద్దతుల్లో వారి ఖాతాల్లోనే డబ్బులు పంపించే, ఈ కేసీఆర్ కిట్ పథకం ప్రభుత్వంపై అధిక భారంగానే భావించవచ్చు. అయినా గర్భిణీ స్త్రీల సౌకర్యార్థం, వారిని ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.రోజూ జిల్లా మెడికల్ ఆఫీసర్లు,హాస్పిటల్స్ సూపరింటెండెంట్లతో,ఫిజికల్ మీటింగ్స్,ఆరోగ్య శాఖామంత్రి హరీశ్ రావుతో,జూమ్ మీటింగులు నిర్వహిస్తూ అటు డాక్టర్లను,ఇటు వైద్య సిబ్బందినీ, ఎప్పుడూ అలర్ట్ చేస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజల వైద్య అవసరాలను తీర్చేందుకు కావలసిన
ఇండియాకు చెందిన హర్నాజ్ సంధు చరిత్ర సృష్టించింది. మిస్ యూనివర్స్ 2021గా ఎంపికైంది. 21ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు టైటిల్‌ను తీసుకువచ్చిన ఘనత దక్కించుకుంది. హర్నాజ్ సంధు ఐదు ముఖ్యమైl అంశాలు మీకోసం 2000లో లారా దత్తా మిస్ యూనివర్స్ కిరీటం దక్కుంచుకున్నది. సరిగ్గా రెండు దశాబ్దాల అనంతరం హర్నాజ్ సంధును టైటిల్‌ను దక్కించుకున్నది. ఇజ్రాయెల్‌లోని ఈలాట్‌లో నిర్వహించిన 71 ప్రపంచ అందాల పోటీలో హర్నాజ్ మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్నది. పుట్టింది, పెరిగింది పంజాబ్ రాష్ట్రంలోనే. చండీగఢ్‌లోని శివాలిక్ పబ్లిక్ స్కూల్, పోస్టు గ్రాడ్యుయేట్ కాలేజ్ ఫర్ గర్ల్స్‌లో గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేస్తున్నది. తన 17ఏండ్ల వయస్సు నుంచి సంధు అందాల పోటీలో పాల్గొంటున్నది. 2017లో మిస్ చండీగఢ్, 2018లో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్‌గా నిలిచింది. 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నది. అదే సంవత్సరం ఫెమినా మిస్ ఇండియాలో చివరి 12 మందిలో ఒకరుగా నిలిచారు. మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు న్యూయార్క్‌లో నివసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా జరుతున్న పలు ఈవెంట్లలో పాల్గొంటున్నది.
గుంటూరు: అర్బన్ పరిధిలో కోవిడ్ - 19 కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున, రేపటి రోజు అనగా *ది.11-04-20 వ తేదీన ఆదివారం నాడు పూర్తిగా లాక్ డౌన్ అమలులో ఉంటుందని, పాలు, ఇతర నిత్యావసరాలతో సహా కొనుగోలు / అమ్మకాలు ఏమీ జరగకుండా పూర్తిగా నిషేధం విధించడం జరిగిందని,* గుంటూరు అర్బన్ పరిధిలోని ప్రజలందరూ సహకరించాలని గుంటూరు అర్బన్ పోలీస్ అధికారి డిఐజి పి.హెచ్.డి రామకృష్ణ తెలియ జేశారు. *చికెన్, మటన్ వంటి మాంసాహార అమ్మకాలు కూడా రేపటి నుండి తిరిగి ఉత్తర్వులు ఇచ్చేవరకు అమ్మకాలు / కొనుగోళ్ళు చేయరాదని* తెలియజేశారు. కంటోన్మెంట్ (రెడ్ జోన్స్) ఏరియాలు గుంటూరు అర్బన్ నందు 12 ప్రదేశాల్లో కొనసాగుతున్నాయని, *ఆయా కంటైన్మెంట్ ఏరియాల లోని ప్రజలు బయట నుంచి లోపలకు, లోపల నుండి బయటకు ఎవరు వెళ్లరాదని,* ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలని, *వారికి కావలసిన నిత్యావసర సరుకులు, మందులు, వైద్య సంబంధమైనటు వంటి వాటిని, సంబంధిత ఏరియాల ప్రవేశాల వద్ద, సంబంధిత శాఖలకు సంబంధించిన వాళ్లతో కంట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, వాళ్లను ఫోన్ల ద్వారా ( ఏరియావైజ్ ఫోన్ నెంబర్ల లిస్టు అటాచ్ చేయడమైనది ) సంప్రదించి సేవలు పొందాలని తెలియ జేశారు.* రేపటి ఆదివారం తర్వాత అనగా *సోమవారం నుండి కూడా ప్రజలు కూరగాయలు, పాలు వంటి నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కేవలం ఉదయం 06:00 నుండి 09:00 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుందని, ఆ తరువాత మెడికల్ షాపులు, అత్యవసర మైన ఆసుపత్రులు తప్ప ఎలాంటి షాపులు, వగైరాలు తీసి ఉండరాదని,* ఉల్లంఘించిన వారిపై చట్టబద్ధంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగు తుందని తెలియ జేశారు. రోడ్లపైన, కాలనీల నందు *ఆహారపు ప్యాకెట్లు, వగైరాలను వ్యక్తులు, సంస్థలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అనుమతి లేకుండా ఎవరు పంపిణీ చేయరాదని,* ఆహారము మొదలైనవి చేయాలనుకునే వారు *జిల్లా కలెక్టర్ గారి వద్ద సంప్రదించి, నమోదు చేయించుకుని, అనుమతి పొంది మాత్రమే (అనుమతించిన మేరకు) ఆహారం, వగైరాలను పంపిణీ చేయాలని,* ఉల్లంఘించిన వారిపై చట్టబద్ధమైన కేసులు నమోదు చేయడం జరుగు తుందని హెచ్చరించారు.
రాత్రి పది గంటలయింది. అంతా వెన్నెలగానే ఉన్నా, చూరు కింద మాత్రం కరెంట్ పోవడం వలన చీకటిగా ఉంది. అరుగుమీద శాలువా కప్పుకుని, పడక కుర్చీలో పడుకుని చుట్ట గుప్పుతున్న అప్పాజీ మొహం అగుపించడం లేదు కాని చుట్టనిప్పు మాత్రం డేంజరు లైటులా వెలుగుతూ కనిపిస్తోంది. 'ఎలా ఉంది కేంపేను?' - అప్పాజీ అడిగారు. అరుగు ఎదురుగా కొబ్బరాకుల పందిరి కింద పది, పదిహేను మంది బల్లల మీద కూర్చుని ఎన్నికల గురించి చర్చిస్తున్నారు. పలచగా వేసిన కొబ్బరాకులలోంచి వెన్నెల పొడలు, పొడలుగా వాళ్ల మీద పడి, వాళ్ళు వెదురు పొదలలో మాటువేసిన పులుల్లా కనిపిస్తున్నారు. పందిరి కింద పులులకి జరుగుతున్న ఎన్నికలతో ప్రత్యక్ష ప్రమేయం లేదుగాని అవి అప్పాజీ గురుత్వం కింద వేట నేర్చుకుంటున్న ఎప్రంటిస్ పులులు. 'తద్దినంలా ఉంది - ఓ వాలు పోస్టరు లేదు - ఓ కటౌట్ లెదు - ఓ ఊరేగింపు లేదు - ఉన్నా శవం ఎనకాల పది మంది ఏడ్చినట్టు కేండిడేట్ ఎనకాల ఓ వందమంది..... ఛ.... ఛ.... ఇంక జనాల్ని సూస్తే 'ఆడూ ఎదవే, ఈడూ ఎదవే - ఏ ఎదవకి ఓటెయ్యమంటావురా ఎదవా' అంటున్నారు...' ఆ మాట చెవిని పడగానే భూకంపం వచ్చినట్లు, అరుగుమీద డేంజర్ లైట్ పైకీ కిందకూ ఊగి, ఊగి, కిందకి జారింది. జలుగు చేసిన ముసలి గొర్రె దగ్గినట్లు ఆగకుండా దగ్గు వినిపించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌ను తనకంటే బాగా ఎవ్వరూ తీయలేరని అంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ‘టైగర్‌ కేసీఆర్‌’ పేరుతో ఆయన ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వర్మ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. దాంతో తెలంగాణ వాసుల్లో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో వర్మ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేసీఆర్‌లో గాంధీ కనిపించారు నాకు కేసీఆర్‌లో జాతిపిత మహాత్మా గాంధీ కనిపించారు. బ్రిటిషర్ల నుంచి విముక్తి పొందడానికి గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. ఆంధ్రుల నుంచి వేరై తెలంగాణ వాసుల కోసం ఓ రాష్ట్రాన్ని తీసుకురావడానికి కూడా కేసీఆర్‌ అదే మార్గాన్ని ఎంచుకున్నారు. ‘నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తాను’ అని గతంలో కేసీఆర్‌ చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. అందుకే.. ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అన్న ఉపశీర్షిక పెట్టాను. ఆయన తెలంగాణను తేవడానికి ఏం చేశారు?ఎవరి ద్వారా తీసుకొచ్చారు? ఇవన్నీ ప్రజలకు తెలిసిన అంశాలే. నేను సినిమాలో ఇవన్నీ చూపించాలనుకోవడం లేదు. ఆ కృషి వెనుక ఉన్న కథను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఆ సన్నివేశాలు స్కిప్‌ చేయలేను తెలంగాణ తేవడానికి కేసీఆర్‌ ఎన్నో ఏళ్లు కష్టపడ్డారు. ఇదో ఉద్యమంలా జరిగింది. అంత పెద్ద ఉద్యమాన్ని తెరపై తప్పకుండా చూపిస్తాను. ఎందుకంటే సినిమాకు అదే కీలకం. దానిని నేను స్కిప్‌ చేయలేను. కొన్ని గ్రాఫిక్స్‌లో చూపించాలనుకుంటున్నాను. మరికొన్ని నిజంగానే ఆర్టిస్ట్‌లను పెట్టించి తీయాలనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూడాలి. నాకంటే బాగా ఎవ్వరూ తీయలేరు ‘కేసీఆర్‌ టైగర్‌’ సినిమాను నా కంటే బాగా ఎవ్వరూ తీయలేరని మాత్రం చెప్పగలను. మామూలుగా బయోపిక్‌లు ఎవరైనా తీస్తారు. ఎందుకంటే.. ఎవరైనా కేసీఆర్‌ బయోపిక్‌ తీయాలనుకుంటే ఆయన ఎక్కడ పుట్టారు? ఏ స్కూల్‌కి వెళ్లారు? ఇలా బేసిక్‌ సమాచారంతో తీయాలనుకుంటారు. కానీ అది ప్రధాన పాయింట్‌ కాదు. ఆయన ఎందుకు గొప్పవారయ్యారు? అన్నది ప్రజలకు తెలియాలి. కేసీఆర్‌ లాంటి హీరోను చూడలేదు కేసీఆర్‌ బయోపిక్‌ భారీ బడ్జెట్‌తో తీయాల్సిన సినిమా కాబట్టి అలాగే తీయాలి. లేకపోతే తీయకూడదు. ఓ చారిత్రక డాక్యుమెంటరీగా ‘టైగర్‌ కేసీఆర్‌’ను తెరకెక్కించాలనుకుంటున్నాను. నేను ఈ సినిమాను సీరియస్‌గా తీయాలనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో నేను కేసీఆర్‌లాంటి హీరోను ఎప్పుడూ చూడలేదు. అందుకే ‘ఆడు’ అన్న పదం వాడా.. ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అన్న ట్యాగ్‌లైన్‌ వెనకున్న అర్థమేంటంటే.. వాడేం చేస్తాడు? ఏం చేయగలడు? అని ఎవరైనా ఓ వ్యక్తిని తక్కువ చేసి చూసినప్పుడు.. సదరు వ్యక్తి అనుకున్నది సాధించేసిన తర్వాత ‘అరె.. అనుకున్నది చేసేశాడే’ అని షాకవుతాం. నా ట్యాగ్‌లైన్‌ వెనకున్న అర్థం కూడా అదే. ఒకప్పుడు కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తానంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆయన సాధించేశారు. నేను అమర్యాదకరంగా కేసీఆర్‌ను ‘ఆడు’ అనలేదు. ప్రేమతో అన్నమాటది. అది సినిమాలోని డైలాగ్‌. ఆ డైలాగ్‌ ఎవరన్నారు? అన్నది మీరు సినిమాలోనే చూడాలి. కేసీఆర్‌కు చెప్పలేదు బయోపిక్‌ తీస్తున్నానని నేను ట్విటర్‌లో ప్రకటించాను. కానీ కేసీఆర్‌ను ఎప్పుడూ ట్యాగ్‌ చేయలేదు. చెప్పాలంటే సినిమా తీస్తున్నానని ఆయనకుకూడా చెప్పలేదు. కొత్త నటుడినే ఎంపికచేసుకుంటాను నేనింకా ‘కేసీఆర్‌’ పాత్రలో ఎవరు నటించాలన్న విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగతా నటీనటులను కూడా అనుకోలేదు. అయితే ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. కేసీఆర్‌ పాత్రలో ఇప్పటివరకు ఎవ్వరూ నటించని వ్యక్తినే నేను తెరపై చూపించబోతున్నాను. నేను థియేటర్‌ ఆర్టిస్ట్‌ను ఎంపికచేసుకుంటున్నాను. నా అభిప్రాయంలో ఓ రియలిస్టిక్‌ సినిమాను తీసేటప్పుడు అందులో కొత్త నటులను ఎంపికచేసుకుంటేనే ఆ సినిమా వర్కవుట్‌ అవుతుంది. ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు.
చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాల... హెల్త్ టిప్స్రో: జా లిప్స్... సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్... New Device Enables Heart Surgery with out stopping Heart Scientists say that they have developed a unique device that will enable doctors to perform heart bypass surge...
Telugu Online News > Entertainment > Manchu Vishnu: బాలీవుడ్ నటిపై ఫైర్ అయిన మంచు విష్ణు.. ఏం ఆడది ఇది అంటూ? EntertainmentFeaturedNewsTrending Manchu Vishnu: బాలీవుడ్ నటిపై ఫైర్ అయిన మంచు విష్ణు.. ఏం ఆడది ఇది అంటూ? Last updated: 2022/11/25 at 4:22 PM Akashavani Published November 25, 2022 Manchu Vishnu: మామూలుగా కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలలో నటీనటులు షేర్ చేసే పోస్టులు వివాదానికి దారి తీస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా ఉద్దేశించి పోస్టులు పెడతారో కానీ ఆ పోస్టులు చూసే వాళ్ళు మాత్రం ఒకే రకంగా ఆలోచించి వారిపై ఫైర్ అవుతూ ఉంటారు. ఇప్పటికే ఇటువంటివి చాలామంది నటీనటులు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ నటి షేర్ చేసిన పోస్ట్ పట్ల వివాదం తలెత్తింది. ఇంతకు ఆ నటి ఎవరు.. ఆమె చేసిన పోస్ట్ ఏంటో తెలుసుకుందాం. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి రిచా చద్దా. పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అప్పుడప్పుడు వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ట్వీట్ వల్ల ప్రస్తుతం ఈమెపై అందరూ ఫైర్ అవుతున్నారు. పాకిస్తాన్ మీద దాడి చేసేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ అధికారి కల్నల్ ట్వీట్ వేశారు. దీంతో రిచా ఆ ట్వీట్ ను ట్యాగ్ చేసి అప్పుడు గాల్వాన్ మళ్లీ హాయ్ చెబుతుంది అంటూ కౌంటర్ వేసింది. దీంతో ఆమె అలా కౌంటర్ వేయటంతో అందరు ఈమెపై ఫైర్ అవుతున్నారు. తాజాగా మంచు విష్ణు కూడా ఈమె పై ఫైర్ అయ్యాడు. ఆమె చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ.. ఈ ఆడదానికి ఏమైంది.. అలా ఎలా అంటుంది.. మన ఆర్మీ ని మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే వాళ్లు మన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. ఇలాంటి వారిని చూసినప్పుడు బాధగా అనిపిస్తుంది అని పంచుకున్నాడు. Manchu Vishnu: ఆ బాధ తెలుసు అంటూ క్షమాపణలు కోరిన నటి.. అంతేకాకుండా బాలీవుడ్ అక్షయ్ కుమార్ కూడా ఈమె పై ఫైర్ అయ్యాడు. దీంతో ఆమె తన తప్పును తెలుసుకొని క్షమాపణలు కోరింది. అయితే తన కుటుంబ సభ్యులు కూడా ఆర్మీలో ఉన్నారు అని వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు అంటూ.. ఆ బాధ తనకు తెలుసు అని.. కానీ ఇది మాత్రం ఎవరిని కించపరిచేలా విధంగా చేయలేదు అని క్షమాపణలు కోరింది.
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ''ఆకాశ వీధుల్లో''. మనోజ్ డి జె, డా. మణికంఠ చిత్రాన్ని నిర్మించారు . సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. చిత్ర బృందంతో పాటు సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ , నిర్మాత సతీష్ , గోపి ఆచంట, రామ సత్య నారాయణ, ప్రసన్న కుమార్ , దామోదర్ ప్రసాద్, దర్శకుడు నరేంద్రనాథ్, జూనియర్ పవన్ కళ్యాణ్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. ''ఆకాశ వీధుల్లో'' పక్కా యూత్ ఫుల్ డ్రామా. కేవలం యువత కోసం తీసిన సినిమా ఇది. యూత్ ఈ సినిమా చూడండి. తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా ఒక స్లో పాయిజన్. ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చకపోతే నన్ను నేరుగా విమర్శించండి. ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం వుంది. ఈ సినిమా రిటన్ బై రియాలిటీ. నిజ జీవితం నుండి పుట్టిన కథ. డైరెక్టర్ బై ప్యాషన్. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి యంగ్ స్టార్ బ్లడ్ బాయిల్ అవుద్ది. చాలా స్ఫూర్తిని పొందుతారని నమ్ముతున్నా. విమర్శకుల కోసం తీసిన సినిమా కాదిది. ఈ సినిమా తీసింది ప్రేక్షకులు, యూత్ కోసం. ఈసినిమా క్లాస్ పీకినట్లు వుండదు. ఒక కామన్ బాయ్ రాక్ స్టార్ ఎలా అయ్యాడనేది ఇందులో కథ. లైఫ్ లో మీరు కోల్పోయిన ఆనందాన్ని ఈ సినిమా ఖచ్చితంగా మీకు తిరిగిఇస్తుందని నమ్ముతున్నా. సినిమా చేయాలని ఇంట్లో ఒక్క ఛాన్స్ అడిగా. నాపై నమ్మకంతో సరే అన్నారు. నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ప్రతి సినిమాకి వుండే కష్టమే. ప్రేక్షకులకు కావాల్సింది కంటెంట్. ఈ సినిమా కంటెంట్ యంగ్ స్టార్స్ కి చాలా నచ్చుతుంది. థియేటర్ బ్లాస్ట్ కాకపొతే నన్ను అడగండి. ''ఆకాశ వీధుల్లో' సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున థియేటర్ లోకి వస్తోంది. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ ని. పవర్ స్టార్ ఫాన్స్ నుండి కూడా మాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఈ ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. 14 ఏళ్ల కుర్రాళ్ళ నుండి 40 ఏళ్ల యంగ్ స్టర్స్ వరకూ అలాగే వయసుతో నిమిత్తం లేకుండా మనసులో యవ్వనం వుండే అరవై ఏళ్ళ వ్యక్తులకు కూడ ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాని మార్నింగ్ షో చూడండి. నచ్చితే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి. వాళ్ళు కూడా మీకు ఫ్రండ్ గా మారుతారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి మంచి హిట్ ఇవ్వాలి'' అని కోరారు. ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ.. గౌతమ్ కృష్ణ ఫ్యామిలీని చూస్తుంటే నా ఫ్యామిలీ గుర్తుకు వచ్చింది. ఆ నాడు మా నాన్న, అన్నయ్య ఇచ్చిన సపోర్ట్ కారణంగానే నేను ఈ వేదికపై నిలబడ్డాడు. ఇప్పుడు గౌతమ్ లో నన్ను నేను చూసుకున్నాను. ఆల్ ది బెస్ట్ గౌతమ్. వెల్ కమ్ టు ది ఇండస్ట్రీ. ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పడానికి రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే అర్జున్ రెడ్డి గుర్తుకు వచ్చింది. అర్జున్ రెడ్డిలానే ఈ సినిమా కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. మరో కారణం.. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా పాటలకు మిలియన్ వ్యూస్ వున్నాయి. అంటే.. ఈ సినిమా కోసం అంతమంది ఎదురుచూస్తున్నారు. పూజిత మన తెలుగు అమ్మాయి. తనకి ఈ సినిమాతో మంచి పేరు రావాలి. ఈ సినిమా సాంకేతిక నిపుణులు, నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి'' అని కోరారు. పూజిత పొన్నాడ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చిన నాలుగేళ్ళు అవుతుంది. ఇరవై సినిమాలు చేశాను. అయితే ఒక మంచి సినిమా చేశాననే తృప్తిని ఇచ్చిన చిత్రమిది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. గౌతమ్ కృష్ణ చాలా బ్రిలియంట్ గా తీశారు. అలాగే ఆయనతో కలసి నటించడం కూడా మంచి అనుభవం. ఈ సినిమాని చాలా గ్రాండ్ గా తీశాం. జూడా శాండీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కంటెంట్ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. సెప్టెంబర్ 2 న సినిమా వస్తోంది. అందరూ చూడండి. మీ అందరికీ ప్రోత్సాహం కావాలి'' అని కోరారు. సతీష్ మాట్లాడుతూ.. గౌతమ్ కృష్ణ నాకు మంచి స్నేహితుడు. బట్టల రామస్వామి బయోపిక్ జరుపుతున్నపుడు నాకు పరిచయం. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత పాండమిక్ వలన కొంత ఆలస్యమైయింది. ఈ గ్యాప్ లో సినిమాని గురించి ఎక్కువగా చర్చించుకునేవాళ్ళం. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన గౌతమ్ ఫ్యామిలీకి అభినందనలు. ఈ సినిమా చూశాను. ఎక్స టార్డీనరీగా వుంది. ఈ చిత్రానికి గౌతమ్ దర్శకుడని తెలిసి సర్ప్రైజ్ అయ్యాను. చాలా బ్రిలియంట్ గా తీశాడు. యూత్ కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మంచి టెక్నికల్ వాల్యూస్ వున్నాయి. చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా లేదు. ఇప్పుడు ఈక్వేషన్ మారిపోయింది. మంచి కంటెంట్ వున్న సినిమా ఆడితే అదే పెద్ద సినిమా అవుతుంది. ట్రెండ్ మారిపోయింది. దానికి తగ్గట్టు ఈ సినిమాని తీశాడు గౌతమ్. ఈ సినిమా అందరికీ మంచి పేరు, నిర్మాతలు డబ్బులు తీసుకొచ్చి, గౌతమ్ కి మంచి భవిష్యత్ వుండాలి'' అని కోరారు. నిర్మాత మనోజ్ మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చింది. చాలా ఆనందంగా వుంది. గౌతమ్ కృష్ణ చాలా తెలివైనవాడు. సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎంబీబీఎస్ లో ఉండగానే సినిమా చేస్తానని చెప్పాడు. అయితే ముందు మెడిషన్ పూర్తి చేయమని చెప్పాను. పీజీ కూడా పూర్తయ్యేది. కానీ సినిమాలపై ఇష్టంతో ఈ రంగంలో వచ్చాడు. మా పెద్దబ్బాయి జగదీశ్ మణికంఠ ఈ సినిమా కోసం చాలా ప్రోత్సహించాడు. గౌతమ్ ని ప్రతిభని నమ్మాడు. అలాగే మా తమ్ముడు రాజు కూడా సపోర్ట్ చేశాడు. సినిమా చూశాను. చాలా బావుంది. గౌతమ్ కి అభినందనలు. చాలా అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశాడు. ఈ సినిమా విడుదలకు సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ఆడుతుంది'' అన్నారు. జూనియర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ''ఆకాశ వీధుల్లో' సినిమా పేరుకు తగ్గట్టు ఆకాశాని మించి వెళుతుంది. చాలా అనుభవం వున్న దర్శకుడిలా గౌతమ్ కృష్ణ ఈ సినిమా తీశారు. పూజిత అద్భుతమైన నటి. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. సెప్టెంబర్ 2 న విడుదలౌతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు సూపర్ హిట్ చేయాలి' అని కోరారు. నరేంద్రనాథ్ మాట్లాడుతూ.. నటుడిగా దర్శకుడిగా రచయిత ఈ సినిమా కోసం కష్టపడ్డ గౌతమ్ కృష్ణకి అభినందనలు. ట్రైలర్ చాలా ఎక్సయింటింగా వుంది. గౌతమ్ కృష్ణ రాక్ స్టార్ జర్నీ చాలా క్యురియాసిటీని పెంచింది. పూజిత పొన్నాడతో పాటు మిగతా నటీనటులు సాంకేతిక నిపుణలకు, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలి'' అని కోరారు. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ చాలా సవాల్ తో కూడుకున్నది. అయితే ఇండిపెండెంట్ చిత్రాలే అద్భుత విజయాలు సాధిస్తుంటాయి. చాలా సమయంలో పరిశ్రమకి ఊతనిచ్చేవి చిన్న, ఇండిపెండెంట్ చిత్రాలే. గౌతమ్ కి ఫ్యామిలీ సపోర్ట్ వుండటం చాలా ఆనందంగా వుంది. గౌతం కృష్ణ తను అనుకున్నది చేశారు. అసలైన ప్రయాణం ఇక్కడి నుండే మొదలౌతుంది. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు. గోపి ఆచంట మాట్లాడుతూ.. తొలి సినిమాతోనే నటనతో పాటు దర్సకుడిగా రచయితగా గౌతమ్ కృష్ణ పరిచయం కావడం అరుదైన విషయం. గౌతమ్ కి వారి కుటుంబం సపోర్ట్ గా ఉంటడం చాలా అభినందించదగ్గా అంశం. ఈ సినిమా కోసం గౌతమ్ కృష్ణ అన్ని విభాగాల్లో కష్టపడ్డారు. ఈ సినిమా విజయం సాధిస్తే ఆ క్రెడిట్ ఆయనకే దక్కతుంది. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ''ఆకాశ వీధుల్లో' ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్ లా చేశారు. కొడుకు ఏం కోరితే అది సమకూర్చే తండ్రిగా గౌతమ్ కృష్ణ గారి తండ్రిని చూశాను. అలాగే గౌతం అన్నగారు కూడా చాలా సపోర్ట్ గా వున్నారు. ఒక నటుడిగా దర్శకుడిగా రచయిత నిర్మాతగా ఎక్కడా రాజీపడలేదు గౌతమ్ కృష్ణ. ఫ్యామిలీ సపోర్ట్ వుండటం గౌతమ్ అదృష్టం. చిన్నా పెద్దా అని కాకుండా కంటెంట్ వున్న చిత్రాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలతో పెద్ద స్టార్లు వచ్చిన ఇండస్ట్రీ ఇది. ఈ సినిమా కూడా గౌతమ్ కృష్ణకి మంచి విజయం ఇవ్వాలి'' అని కోరారు. రామ సత్య నారాయణ మాట్లాడుతూ.. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని కామన్ గా చెబుతుంటారు. ఐతే గౌతమ్ కృష్ణ డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ అయ్యారు. అలాగే దర్శకుడిగా కూడా మారారు. మంచి, కథనం రాసుకొని ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఒక విజయం. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. మంచి మ్యూజిక్ వుంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. పూజిత పొన్నాడ తో పాటు మిగతా నటీనటులు చక్కని నటన కనబరిచారు. రెండో తేదిన విడుదలయ్యే సినిమాల్లో ఈ చిత్రం ఒకటి రెండు స్థానంలో వుండాలి'' అని కోరుకున్నారు. Author : admin Publisher : FilmyBuzz INTERESTED ARTICLES పవన్, రానా సినిమా నుంచి తప్పుకున్న హీరోయిన్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న � .. Read More ! త్రివిక్రమ్ తప్పుకుంటే... పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� .. Read More ! చరణ్ సూపర్ ప్లాన్.. మెగా డీల్ కి సైన్ చేసిన కొరటాల? డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ .. Read More ! రాంచరణ్ హీరోయిన్ కావాలంటున్న అల్లు అర్జున్? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా .. Read More ! చిరు కోసం బాలీవుడ్ పై దృష్టి పెట్టిన కొరటాల? 'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల� .. Read More ! ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ డైరెక్టర్ తోనే ఎన్టీఆర్ సినిమా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత � .. Read More ! రాంచరణ్ హీరోయిన్ పై కన్నేసిన అల్లు అర్జున్? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా .. Read More ! మహేష్ బాబును క్యాష్ చేసుకోబోతున్న కొరటాల? ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో � .. Read More ! Ads Fertility centers in Hyderabad | Car Loan in Hyderabad Home | About Us | Contact Us | Advertising Programs | Privacy Policy � 2019 Copyright FILMYBUZZ.COM All rights reserved.
రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్ర బుల్ కు ఒక్క సారిగా ప్రాధాన్యం పెరిగింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను విపక్ష నేతలు వరుసబెట్టి కలుసుకుంటున్నారు. రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిగా పవార్ ను దింపాలన్న ఆలోచనలో విపక్ష నేతలున్నారు. అయితే శరద్ పవార్ మాత్రం విముఖత చూపిస్తున్నారు. అసలు తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనని, తనను ఈ వ్యవహారంలోకి లాగొద్దని సొంత పార్టీ నేతలకే పవార్ క్లాస్ పీకారు. సోమవారం ఎన్సీపీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పవార్ పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, మహారాష్ట్ర రాజకీయాలు చర్చించినా… రాష్ట్రపతి ఎన్నికల గురించే ఈ సమావేశం కీలకంగా చర్చించిందని అందులో పాల్గొన్న ఓ నేత ప్రకటించారు. నేను రాష్ట్రపతి పదవి రేసులో లేను. ఈ పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిని కూడా కాను అని పవార్ ఈ సమావేశం వేదికగానే కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్సీపీతో సహా విపక్షాల నేతలు ఇరకాటంలో పడిపోయారు. ఎలాగైనా పవార్ ను బరిలోకి దింపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఎన్సీపీ అధినేత పవార్ తో భేటీ అయ్యారు. ఆయన్ను ఒప్పించే పనిలో పడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలు, పవార్ అభ్యర్థిత్వం గురించే వీరిద్దరూ చర్చించుకున్నారు. పవార్ తో భేటీ అయిన వామపక్ష నేతలు ఎన్సీపీ అధినేత పవార్ తో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగాలని పవార్ ముందు డిమాండ్ పెట్టారు. ఈ ప్రతిపాదనను పవార్ సున్నితంగా తిరస్కరించారని సీతారాం ఏచూరీయే స్వయంగా వెల్లడించారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబడాలని ఆయన్ను కోరాం.. ఆయన తిరస్కరించారు. ఇతర అభ్యర్థిని వెతికే పనిలో పడ్డాం అని ఏచూరీ ప్రకటించారు. బుధవారం ఢిల్లీ వేదికగా మమత కీలక సమావేశం రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఎలాగైనా బీజేపీ అభ్యర్థిని ఓడించాలని ప్రతిపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో ఓ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని కాన్సిస్టిట్యూషన్ క్లబ్ లో సమావేశం అవనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సహా విపక్ష నేతలను మమత ఈ సమావేశానికి ఆహ్వానించారు. అనారోగ్య కారణాల రీత్యా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఆమె తరపు ప్రతినిధి ఎవరైనా హాజరవుతారా? అన్నది చూడాలి. ఇక… ఈ సమావేశంలో పాల్గొనడానికి ఎన్సీపీ చీఫ్ పవార్ ఇప్పటికే ఢిల్లీకి వచ్చేశారు. ప్రతిపక్షాల ‘మూడ్ ఆఫ్’చేసిన పవార్ శరద్ పవార్.. అటు మహారాష్ట్ర రాజకీయాల్లో, ఇటు దేశ రాజకీయాల్లో ఆరి తేరిన నేత. క్రికెట్ రాజకీయాలను కూడా ఒంటిచేత్తో ఆడుతూ.. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాల్లో భీష్ముడిగా చెలామణి అవుతున్నారు. అటు ప్రధాని మోదీతో సహా.. నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి వున్న నేత. ఇలా మోదీని దెబ్బ తీయాలని ప్రతిపక్షాలు పవార్ ను రాష్ట్రపతి ఎన్నికల రేసులోకి లాగాయి. కానీ.. తనకు ఏమాత్రం ఈ ఎన్నికలపై ఆసక్తి లేదని పవార్ తేల్చి చెప్పడంతో విపక్షాలు ఆయన్ను బుజ్జగించే పనిలో పడ్డాయి.
బిహార్‌లో దారుణం జరిగింది. ఎగ్జామ్ హాల్‌లోకి ఓ బాలుడు విసిరిన చిట్టిన లవ్ లెటర్‌గా ఓ బాలిక పొరబడింది. ఆ విషయాన్ని ఆమె తన సోదరులకు తెలిపింది. ఆ బాలిక సోదరులు మరికొందరు మిత్రులను వెంటబెట్టుకుని చిట్టి విసిరిన బాలుడిని బాది... కత్తితో నరికి దారుణంగా చంపేశారు. Mahesh K First Published Oct 20, 2022, 8:54 PM IST న్యూఢిల్లీ: బిహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 12 ఏళ్ల అబ్బాయిని ఇతర మైనర్ బాలురు దారుణంగా హతమార్చారు. కత్తులతో పొడిచి చేతులు, కాళ్లు నరికేసి చంపేసి ట్రైన్ ట్రాక్ పక్కన పడేశారు. ఎగ్జామ్ సెంటర్‌లో బాలికకు విసిరిన నకలు చిట్టిని లవ్ లెటర్‌గా పొరబడటం మూలంగా ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ఘటన భోజ్‌పూర్‌లో గతవారం చోటుచేసుకుంది. మహత్‌బనియా ఆల్ట్ స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ సమీపంలో సోమవారం బాడీ పార్టులను పోలీసులు రికవరీ చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఐదో తరగతి చదువుతున్న చెల్లికి గతవారం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ పరీక్ష కోసం తన చెల్లిని ఆరో తరగతి చదువుతున్న బాలుడు వెంట తీసుకెళ్లాడు. పరీక్షలో సహాయం చేద్దామని తన చెల్లె కోసం ఆ బాలుడు ఓ చిట్టిని పరీక్షా కేంద్రంలోకి విసిరాడు. కానీ, ఆ చిట్టి తన చెల్లి దగ్గరకు కాకుండా మరరో బాలిక వద్దకు వెళ్లి పడింది. ఆ బాలిక దాన్ని తప్పుగా భావించింది. నకలు చిట్టి అనుకోకుండా తనకు ఆ అబ్బాయి లవ్ లెటర్ విసిరాడని అనుకుంది. అదే విషయాన్ని తన సోదరులకు తెలిపింది. దీంతో ఆ సోదరులు మరికొందరు మిత్రులతో వెళ్లి చిట్టి విసిరిన బాలుడిపై దాడి చేశారు. ఎంతగానంటే అతి క్రూరంగా దారుణంగా నరికి చంపారు. ఆ బాధిత బాలుడి చెల్లి ఇంటికి వెళ్లి అన్నపై దాడి జరిగిందని తల్లిదండ్రులకు తెలిపింది. వారు ఆ బాలుడి కోసం గాలించారు. దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: బంజారాహిల్స్ అత్యాచార ఘటనపై తమిళిసై సీరియస్... నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌కు ఆదేశం ఆ తర్వాత ఓ వ్యక్తికి ట్రాక్ దగ్గర బాలుడి చేయి కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు విషయం చేరవేశాడు. వారు వెంటనే వచ్చి మిగిలిన బాడీ కోసం వెతికి పట్టుకున్నారు. ఆ తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన అబ్బాయి తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి డెడ్ బాడీని గుర్తించాలని అడిగారు. మరణించిన బాలుడు వేసుకున్న టీషర్ట్ చూసి ఆ డెడ్ బాడీ తమ బిడ్డదే అని వారు గుర్తించారు. డీఎస్పీ వినోద్ కుమార్ సింగ్, ఇతర అధికారులు ఆ అబ్బాయి కుటుంబాన్ని కలుసుకుని వివరాలు తీసుకున్నారు. మరణించిన 12 ఏళ్ల బాలుడు ఇంటెలిజెంట్ బాయ్ అని తెలిపారు. పోలీసులు దాడి చేసిన అందరినీ అదుపులోకి తీసుకుని జువెనైల్ హోమ్‌కు తరలించారు. దాడి చేసినవారందరూ మైనర్లే అని వివరించారు.
రానున్న కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిని ఒంటరి చేసి ఓడించాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ పిలుపిచ్చారు. కేరళలోని కన్నూర్ లో సిపిఎం 23వ అఖిల భారత మహా సభల సందర్భంగా ఆయన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిని ఓడించేందుకు వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిని ఒక్క రాజకీయ రంగాల్లోనే కాకుండా, సైద్ధాంతిక, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో ఒంటరిని చేయాలని దిశానిర్ధేశం చేశారు. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ 23వ పార్టీ మహా సభల్లో చర్చిస్తామని చెప్పారు. హిందూత్వ ఎజెండాకు వ్యతిరేకంగా పోరాటాలను బలపరిచే విధంగా.. మహాసభ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. దేశంలో లౌకికత్వ పరిరక్షణ కోసం ఉధృతంగా.. రాజీలేని పోరాటాలు చేయటం ద్వారానే హిందూ మతోన్మాదానికి అడ్డుకట్ట వేయగలమని ఏచూరి స్పష్టం చేశారు. ఆ పోరాటాలకు సిపిఎం, వామపక్షాలు నాయకత్వ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వామపక్షాల నాయకత్వంతో కూడిన అలాంటి పోరాటాలే మతోన్మాదానికి నిజమైన విరుగుడని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా ముందుగా సిపిఎం స్వతంత్ర శక్తిని పెంచుకోవడంపై అధిక దృష్టిని పెట్టాలని ఏచూరి సూచించారు. వర్గ, ప్రజా పోరాటాలను నిర్మించడం ద్వారా వామపక్ష శక్తుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సిపిఎం తమ బలాన్ని పెంచుకొని పీడిత ప్రజల కోసం పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సహా ప్రాంతీయ పార్టీలన్నీ లౌకికత్వాన్ని రక్షించటంలో తామెలాంటి విధానాన్ని అవలంబిస్తున్నాయో, ఎటువైపు నిలబడుతున్నాయో పరిశీలించుకోవాలని హితవు పలికారు. భారత పాలక వర్గాల విధానాలకు ప్రత్యామ్నాయ కార్యక్రమంతో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతను సాధించాలని చెప్పారు. హిందూత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా బిజెపిని ఓడించేందుకు విస్తృత స్థాయిలో అన్ని లౌకిక శక్తుల కలిసిన వేదికను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరెస్సెస్‌ ఆదేశాలకు అనుగుణంగా మరింత దూకుడుగా హిందూత్వ అజెండాను అమలు చేస్తోందని ఏచూరి తెలిపారు. అలాగే సరళీకృత ఆర్థిక విధానాలను గతం కన్నా రెట్టింపు వేగంతో అమలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాదం, కార్పొరేట్‌ విధానాలను ఒక గొలుసులాగా కలిపి అమలు చేస్తోందని తెలిపారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో ప్రభుత్వరంగ సంస్థలను యథేచ్ఛగా అమ్ముతున్నదని, అదే సమయంలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ… దానికి పునాదులైన లౌకిక ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన అనే మౌలికాంశాలకు తూట్లు పొడుస్తున్నదని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగ సంస్థలైన న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, సిబిఐ, ఈడీ తదితరాలకు ఉన్న స్వతంత్రను భంగపరుస్తూ వాటిని తన అధీనంలోకి తెచ్చుకున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ మనం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోరాటం, కేరళ లోని సిపిఎం ప్రభుత్వం లౌకికవాదాన్ని రాజీ లేకుండా నిలబెట్టడం ద్వారా మార్గాన్ని చూపిందని ఏచూరి కొనియాడారు. నేడు ప్రపంచం కేరళ ఉన్నతస్థాయి మానవాభివృద్ధి సూచికలను ప్రశంసిస్తోందని గుర్తు చేశారు. ఐదు రోజుల పార్టీ కాంగ్రెస్ రాబోయే మూడేళ్లలో పార్టీ రాజకీయ దిశను నిర్దేశిస్తుందని చెప్పారు. తొలుత సీనియర్‌ నాయకులు రామచంద్ర పిళ్లై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు ఫాసిజం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. మహాసభ ఈ అంశాలను చర్చించి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సిపిఎం చరిత్రలో ఈ మహాసభ మైలు రాయిగా నిలుస్తుందని చెప్పారు. మార్క్సిజాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలిపారు. అనంతరం మహాసభల ప్రతినిధులు అమరవీరులకు నివాళలు అర్పించారు. బుధవారం నుండి ఆదివారం జరిగే మహాసభలలో దేశం నలుమూలల నుండి దాదాపు 900 మంది ప్రతినిధులు హాజరౌతున్నారు. ఈ మహాసభలకు సిపిఎం అగ్రనాయకత్వం సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కరత్‌, మాణిక్‌ సర్కార్‌, బృందా కరత్‌, సుభాషిణి అలీ, పినరయి విజయన్‌, బివి రాఘవులతోపాటు పలువురు హాజరౌతున్నారు.
ఇనుము పుష్కలంగా ఉండే ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. లేకపోతే మీకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ఖనిజం ఇనుము. ఈ ఖనిజం మనకు పోషణను అందించమే కాదు ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. మన శరీరంలో ఇనుము లోపిస్తే శరీరం బలహీనపడుతుంది. అంతేకాదు హిమోగ్లోబిన్ కూడా తగ్గడం మొదలవుతుంది. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఇనుము పుష్కలంగా ఉండే బచ్చలికూర, నిమ్మకాయ, బీట్ రూట్, పిస్తా, జామ, అత్తిపండ్లు, ఎండు ద్రాక్ష, వంటి వాటిని ఎక్కువగా తినాలి. ఇంతకీ శరీరంలో ఇనుము లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తయో ఇప్పుడు తెలుసుకుందాం.. రక్తహీనత శరీరంలో ఇనుము తక్కువగా ఉంటే రక్తహీనత సమస్య వస్తుంది. ఇది కూడా ఒక వ్యాధే. దీనిలో మన శరీరంలో రక్తం చాలా తగ్గుతుంది. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే ఆడవారికే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య సర్వ సాధారణం. రక్తం తక్కువగా ఉంటే లేని పోని రోగాలు వస్తాయి. అందుకే వీళ్లు ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తినాలి. బలహీనత శరీరంలో ఇనుము ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నప్పుడు.. మన శరీరం హిమోగ్లోబిన్ ను తయారుచేయదు. దీనివల్ల మీరు రోజంగా బలహీనంగా ఉంటాయి. ఊరికే అలసిపోయినట్టుగా భావిస్తారు. వేలకు నిద్రపోయినా బలహీనంగానే కనిపిస్తారు. మీ రోజు వారి పనులను చేయడానికి కూడా చేతకాదు. heart diseases గుండె జబ్బులు భారతదేశంలో గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. చిన్న వయసు వారు కూడా గుండెపోటుతో చనిపోతున్నవారిని ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు. అయితే మన శరీరంలో ఐరన్ లోపిస్తే.. హిమోగ్లోబిన్ లోపం వస్తుంది. దీనివల్ల మన శరీరంలోని ఎన్నో భాగాలకు ఆక్సిజన్ సరైన మొత్తంలో చేరదు. దీనివల్ల గుండెకు పని భారం ఎక్కువవుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. జట్టు, చర్మ వ్యాధులు ఐరన్ కూడా చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ ఖనిజం లోపించిన వారిలో చర్మానికి, జుట్టుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారడం, మచ్చలు, చర్మ రంగు మారడం, తగ్గడం, చర్మం నిర్జీవంగా మారడం, జుట్టు విపరీతంగా రాలడం, చుండ్రు వంటి సమస్యలు వస్తాయి.
దీపావళిని దీవాలి అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా హిందువులు, సిక్కులు మరియు జైనులు జరుపుకునే దీపాల పండుగ. ఈ పండుగ మూడు నుండి నాలుగు రోజుల పాటు విస్తరించి ఉంటుంది. మరియు సంవత్సరంలో జరిగే వేడుకలలో అందరు ఆసక్తితో ఎదురుచూచే సమయాలలో ఇది ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించడానికి ఈ సమయంలో ఇళ్లలో వందలాది దీపాలు వెలిగిస్తారు. దీపావళి రోజు ఈ సంబరాలికి హైలైట్. ఆ రోజు కుటుంబసభ్యులందరు కలిసి నూనె స్నానాలతో ప్రారంభించి, బహుమతులు మరియు పిండివంటలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ తర్వాత సంవత్సరంలో అత్యంత ఉత్తేజకరమైన సంఘటన – బాణాసంచా. బాణసంచా కాల్చడం తెల్లవారుజామున ప్రారంభమై రాత్రి వరకు సాగుతాయి. దీపావళి పండుగ సమయంలో ఉండేటువంటి ఉతేజకరమైన వాతావరణం వివరించడానికి పదాలు సరిపోవు. దానిని అక్కడ ఉండే అనుభవించాలి. ఈ ఉల్లసానికి కారణం ఏమిటి? చెడుపై మంచి సాధించిన విజయాలకు సంబంధించిన కధలు మన వేదాలు పురాణాలలో చాలా ఉన్నాయి. అవి సాధారణంగా అసురులు (అమాయకులను భయభ్రాంతులకు గురి చేసే, అతీంద్రియ శక్తులు కలిగిన దుష్ట వ్యక్తులు) సంహరించబడడంలో సూచించబడతాయి. దీపావళి సాధారణంగా వనవాసాల తర్వాత శ్రీరాముడు తిరిగి రావడం (అసురుడైన రావణుడిని ఓడించిన పరియన్తం) లేదా శ్రీకృష్ణుడు నరకాసురుని (మరొక అసురుడు) ఓడించడంతో సంబంధం కలిగి ఉంటుంది. చాలా ప్రదేశాలలో బాణసంచాతో నిండిన రావణుని దిష్టిబొమ్మలను దహనం చేస్తూ భారీ ప్రదర్శనలు చేస్తారు. ఇది దుష్ట రావణుని నాశనం చేయడానికి ప్రతీక. మన తూర్పు దేశాల్లో ఉండే ఆలోచన విధానం లో ఆత్మపరిశీలన అంతర్లీనంగా ఉండడం వలన దీనిని మనలో ఉన్న చెడును ఓడించడంతో అనుబంధించడం జరుగుతుంది (స్వీయ-శుద్ధి చర్య). అనేక చలనచిత్ర ఎత్తుగడలు మరియు అధునాతన ఆధ్యాత్మిక బోధనలు, రావణుడిని (చెడు) లోపలి నుండి తొలగించడం, తద్వారా మనలో రాముడు (మంచి) ఉండటం అనే విషయాన్నీ ప్రతిబింబిస్తాయి. వేరొక దృక్కోణం: లోతైన వ్యక్తిగత అర్థం ఏమైనా ఉండవచ్చా? వేడుకలను పక్కన పెడితే, మనం లోపల ఉన్న చెడును తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామా? లోపల ఉన్న చెడును జయించడంలో ఎవరైనా నిజంగా విజయం సాధించారా? లోపల ఉన్న చెడును ఓడించడానికి కేవలం మానవ ప్రయత్నాలు సరిపోతాయా? మీరు ఎంత ప్రయత్నించారో నాకు తెలియదు. అది మీకు మరియు దేవునికి మాత్రమే తెలుసు. అయితే నేను చాలా సంవత్సరాల ఆత్మపరిశీలన మరియు స్వీయ-శుద్ధి ప్రయత్నాల తర్వాత, ఏమాత్రం కూడా ముందుకు సాగలేకపోతున్నానని గ్రహించాను. నా వైఫల్యాల జాబితా మాత్రమే పెరుగుతూ వచ్చింది. అప్పుడు నేను నా కంటే ముందు నడిచిన వారితో చర్చించి తెలుసుకున్నది ఏమిటంటే వారు కూడా అదే పడవలో ఉన్నారు. భారతదేశపు చరిత్రలో నుండి వచ్చిన మహనీయులలో ఒకరైన మహాత్మా గాంధీ గారిని కూడా తీసుకుందాం. ఆయన ఈ స్వీయ-శుద్ధి అన్వేషణలో ఆదర్శనీయమైన వ్యక్తి. మహాత్మా గాంధీ గారు గొప్ప జీవితాన్ని గడిపారు మరియు సత్యాన్ని అనుసరించడంలో అతని అంకితభావాన్ని నేను అభినందిస్తున్నాను. అయితే, తన ఆత్మకథ, “మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్”లో, ‘ఫేర్‌వెల్’ అనే చివరి అధ్యాయంలో ఇలా పేర్కొన్నాడు, “అయితే శుద్ధి యొక్క సాక్షాత్కారం భయంకరమైనది. అట్టి అనుభవం ప్రతిక్షణం నేను పొందుతూ వున్నాను. శుద్ధి కావడమంటే మనోవాక్కాయ కర్మేణ నిర్వికారుడు కావడమే. రాగద్వేషరహితుడు కావడమే. యిట్టి నిర్వికార ప్రవృత్తిని అలవరచుకొనుటకు ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నప్పటికీ నేను ఆ స్థితిని యింకొ అందుకోలేదు.” మానవీయంగా అధిగమించలేని అడ్డంకి, కానీ నిరీక్షణ ఉంది సరే, అయన ఘనమైన జీవితాన్ని బట్టి “మహాత్మా” అనే బిరుదు పొందిన మహాత్మా గాంధీ గరే తన ముందు ఇంకా కష్టమైన మార్గం ఉందని హృదయపూర్వకంగా చెబితే, మీరు మరియు నాలాంటి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? మనం చేయగలిగినదంతా చేసినా, లోపల ఉన్న అసురుడిని (చెడుని) మనం ఎప్పటికీ ఓడించలేమా? అందుకేనా దీన్ని సరిదిద్దడానికి మనకు అనేక జన్మలు అవసరమని భావిస్తున్నామా? మరొక విధానం ఉందా? శుభవార్త ఏమిటంటే, దేవుని విధానం ఉంది, అది మనకు అన్వేషించడానికి అందుబాటులో ఉంది, అందులో మన శక్తీ ద్వారా కాకుండా ఆ దేవుని శక్తితో అసురుడిని జయించగలము. బహుశా, ఈ శుద్దీకరణను ఎలా వర్తింపజేసుకోవాలో తెలుకోవడం దీపావళి సమయంలో అన్నిటికంటే మంచి బహుమతి కావచ్చు. ఈ మర్మాన్ని మనం అన్వేషిద్దాం. మనలోని అసుర స్వభావము బాహ్యంగా ఉండే అస్తిత్వం కంటే చాలా జఠిలమైనది. మనకు శాశ్వతమైన స్వేచ్ఛను ఇచ్చేందుకు, దేవుడు మన సంచిత కర్మ (గతం) నుండి మనకి విముక్తి కలిగించాలి, మరియు చెడుకి లొంగిపోయే మన ధోరణిని (ప్రస్తుతం) ఓడించే సామర్థ్యాన్ని కూడా మనకు అందించాలి. అమరుడైన దేవుడు యేసు ప్రభు, మన కోసం ఉంచబడిన శిక్ష యొక్క పూర్తి దెబ్బను తానే స్వీకరించి, మనకొరకు మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు మన గతంపై ఈ విజయం సాధించబడింది. యేసు ప్రభు తాను పునరుద్ధానుడైన తరువాత తన పరిశుద్ధాత్మను (దేవుని ఆత్మ) మనలో నివసింపజేయడానికి సాధ్యపరిచాడు (ఆయన మృత్యువును జయించిన తర్వాత తిరిగి లేచాడు). పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి వచ్చినప్పుడు ఆయనే మన ఆంతరంగిక గురువుగా ఉంటాడు. మన జీవితంలోని ప్రతి పరిస్థితిలో చెడుపై శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఆంతరంగిక గురువైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదలకు నిరంతరం అప్పగించుకోవడం ద్వారా, మనలోని అసురుడిపై స్థిరంగా విజయం సాధించవచ్చు. దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మనలో ప్రతి ఒక్కరికి బదులుగా శిక్ష పొందాలని మరియు మనలో ప్రతి ఒక్కరికీ చెడుపై నిజమైన విజయాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడు. మనలో ఎవరూ పరిపూర్ణులము కామని, తమ స్వంత మోక్షాన్ని సంపాదించుకోవడానికి తగినన్ని మంచి పనులు చేయలేమని ఆయనకీ తెలుసు. కాబట్టి దేవుడు మనకు మోక్షాన్ని ఉచిత బహుమతిగా ప్రసాదించాడు – దీనిని “యేసు దీపావళి”గా జరుపుకోవడానికి నేను స్వేచ్ఛను తీసుకుంటున్నాను. దేవుని దీపము ఎలా అవ్వాలి (యేసు దీపావళిని ఎలా జరుపుకోవాలి) “యేసు దీపావళి”ని అనుభవించడానికి – యేసు (దేవుని వెలుగు) మీలో ప్రత్యక్షమవ్వాలన్న కోరిక మీకు ఉండాలి. ఇది వ్యక్తిగత నిర్ణయం. మనకు నిత్యజీవం అవసరమని మనం గ్రహించి, మన పాపాలన్నిటి కొరకు యేసు ప్రభు పూర్తిగా క్రయం చెల్లించాడని మనస్ఫూర్తిగా విశ్వసించినప్పుడు, మనం దేవుడిచ్చే మోక్షాన్ని బహుమతిగా పొందగలము. ఈ విమోచనలో భాగంగా పరిశుదాత్మ దేవుడు మనలో నివసించడానికి వస్తాడు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపింపుకు అప్పగించుకున్నప్పుడు మనం దేవుని దీపము అవుతాము – ‘చీకటి నుండి వెలుగు కలుగును గాక’ అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింజేసారు. అయితే ఈ అత్యధిక శక్తి అంతా దేవుని నుండి కలిగిందే గాని మాది కాదు అని చూపించడానికి, మేము మట్టి పాత్రల్లో ఈ సంపదను కలిగివున్నాము. భక్తితో ‘తమసోమా జ్యోతిర్గమయా’ (దయచేసి నన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించండి) అని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాము. దేవుడు యేసు ప్రభులో ఆ ప్రార్థనకు సమాధానమిచ్చాడు. నా ప్రియమైన మిత్రమా మీరు “యేసు దీపావళి”ని జరుపుకుంటున్న సందర్భంలో, మీలో వెలుగును (చెడుపై దేవుని విజయం) తీసుకురాగలిగే యేసును ఆహ్వానించాలనే కోరిక మీకు ఉండాలని ఆశిస్తున్నాను. ఈ బహుమానాన్ని మీరు పొంది ఉంటె, అయన ఆత్మ ద్వారా నింపబడి అయన వెలుగు మీలో అధికముగా ప్రకాశించాలని ఆశిస్తున్నాము. ఆయన వెలుగు మనల్ని వెలిగించి ఆ అనుభూతిని మనకి ఇస్తుంది. భగవంతుని నుండి వచ్చే ఈ వెలుగు శాశ్వతమైనది – ‘వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని ఎప్పటికీ చల్లార్చదు’.మీకు “యేసు దీపావళి” శుభాకాంక్షలు. రండి, ఆంతరంగిక అసురుడిని జయించిన పండుగను జరుపుకుందాం.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ పరిశుద్ధ గ్రంథ వివరణ Prev Next 1. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. నాలుగు శుభవార్తల్లోనూ యేసు మరే ఇతర రోగంకంటే ఎక్కువగా గుడ్డితనాన్ని బాగు చేశాడు (మత్తయి 9:27-31; మత్తయి 12:22; మత్తయి 15:30; మత్తయి 21:14; మార్కు 8:22-26; మార్కు 10:46-52; లూకా 7:21). పాత ఒడంబడిక గ్రంథంలో మనుషుల్ని గుడ్డివారుగా చేసేదీ, చూపు ఇచ్చేదీ దేవుడేనని ఉంది (నిర్గమకాండము 4:11; కీర్తనల గ్రంథము 146:8). అక్కడ కూడా గుడ్డివారికి చూపు ఇవ్వడానికీ, అభిషిక్తుని రాకకూ సంబంధం ఉన్నట్టు చూడవచ్చు (యెషయా 29:18; యెషయా 35:5; యెషయా 42:7). యోహాను ఈ శుభవార్త రాయడంలో అతని ఉద్దేశాల్లో ఒకటి యేసే అభిషిక్తుడనీ దేవుని కుమారుడనీ చూపించడం (యోహాను 20:31). ఈ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అధ్యాయాన్ని అతడు దైవావేశపూర్వకంగా రాసినట్టుంది. ఇందులో ఉన్న అద్భుతం కూడా సూచనకోసమైనదే (వ 16; యోహాను 2:11). ఇది సూచిస్తున్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే – మనుషులు ఈ లోకంలో ఆత్మ సంబంధంగా గుడ్డివారుగా పుట్టారు. స్వభావ సిద్ధంగా వారు తమ గురించి, దేవుణ్ణి గురించి పాపవిముక్తి గురించిన సత్యాలను గ్రహించలేరు. యేసుప్రభువు మనుషులకు ఆధ్యాత్మికమైన చూపు ఇస్తాడు (వ 39). ప్రతి ఒక్కరికి అవసరమైన జ్ఞానప్రకాశం ఇదే. వ 39; యోహాను 8:12; కీర్తనల గ్రంథము 36:9; అపో. కార్యములు 26:15-18; 2 కోరింథీయులకు 4:4, 2 కోరింథీయులకు 4:6; ఎఫెసీయులకు 1:17-18; ఎఫెసీయులకు 5:14; 1 పేతురు 2:9 చూడండి. 2. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా నిర్గమకాండము 20:5, యెహెఙ్కేలు 18:20 ఒక వ్యక్తికి వచ్చే వ్యాధులకు గానీ అంగవైకల్యానికి గానీ దుర్బలతకు గాని మనిషి స్వయంగా చేసిన పాపాలే కారణమని యూదులు సాధారణంగా భావించేవారు. యోబు స్నేహితుల్లో ఇదే మనస్తత్వం కనిపిస్తుంది. (యోబు 4:7-9; యోబు 8:3; యోబు 18:5-21 నోట్స్ చూడండి). ఎవరైనా పుట్టడమే ఏదన్నా అంగవైకల్యంతో పుడితే పై నియమం వర్తిస్తుందో లేదో అర్థం చేసుకునేందుకు శిష్యులు ప్రయత్నిస్తున్నారు. ఆ మనిషి గుడ్డితనం అతని తల్లిదండ్రులు చేసిన పాపాలకు శిక్షగా అతనికి వచ్చిందా, లేక ఆ మనిషే ఏదో విధంగా పుట్టకముందే ఏదో పాపం చేశాడా? ఆ రోజుల్లో యూద మత గురువులు ఇంకా పుట్టని శిశువు తల్లి గర్భంలోనే పాపం చేయగల అవకాశం ఉందో లేదో దాని గురించి ఊహాగానాలు చేసేవారు. అంతేకాకుండా బహుశా పునర్జన్మ సిద్ధాంతం (గత జన్మలో ఒక వ్యక్తి చేసిన పాపాలు తరువాతి జన్మలో అతడిపై ప్రభావం చూపుతుందనే తప్పు సిద్ధాంతం) గురించి కూడా ఆ రోజుల్లో చర్చలు జరిగాయేమో. శిష్యులు పై ఊహల్లో దేన్నైనా నమ్మారని అనుకునేందుకు ఆస్కారం లేదు (యోబు 11:12; హెబ్రీయులకు 9:27 పోల్చి చూడండి). కానీ ఆ మనిషి పుట్టుకతోనే గుడ్డివాడెందుకు అయ్యాడని వారికి కుతూహలంగా ఉంది. అతడికి ఏదన్నా సహాయం చేసే విధానాన్ని వారు సూచించలేదు. అతడిపై జాలి చూపలేదని గమనించండి. వారి దృష్టిలో అతడు కేవలం వేదాంత సంబంధమైన ఊహాగానాలకు కారణమైన వస్తువులా ఉన్నాడు. 3. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. యేసుప్రభువు శిష్యుల ఊహాగానాలన్నిటినీ త్రోసిపుచ్చాడు. మనుషులందరి లాగానే (రోమీయులకు 3:23) ఆ గుడ్డివాడు, అతని తల్లిదండ్రులు పాపులు కాదని ఆయన చెప్పడం లేదు. ఆ మనిషి గుడ్డితనానికి వారి పాపాలకూ మాత్రం ఏ సంబంధమూ లేదంటున్నాడు. యేసుప్రభువు పునర్జన్మ సిద్ధాంతాన్ని ఉపదేశించలేదు. ఆయన దాన్ని నమ్మినవాడైతే, లేదా ఈ భూమిపై మనిషి జీవితాన్ని వివరించడానికి పునర్జన్మ సిద్ధాంతం అర్థవంతమని తలచినవాడైతే అది చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. అలా చెప్పడానికి బదులుగా ఆయన ఆ సిద్ధాంతానికి ఆధారం లేదని చూపుతున్నాడు. గత జన్మలో ఒక మనిషి చేసిన పాపాలు తరువాతి జన్మలో అతడి స్థితిని నిర్ణయిస్తాయన్న ఆలోచనలే ఆయన కాదన్నాడన్నమాట. లూకా 16:19-31 లో యేసు నేర్పిన సత్యం కూడా పునర్జన్మ సిద్ధాంతానికి వ్యతిరేకమైనది. యోహాను 3:3 కూడా చూడండి. శిష్యులు ఊహించిన దానికంటే మరింత ఉత్తమ కారణం మూలంగా ఈ మనిషి గుడ్డివాడుగా పుట్టాడని యేసు చెప్తున్నాడు. ఆ మనిషి విషయంలో దేవుని మహా శక్తివంతమైన అద్భుతం ఒకటి జరగబోతున్నది. దానిద్వారా దేవునికి, ఘనత కలుగనున్నది. మనకు బాధ కలిగించే ఏ వ్యాధి, అశక్తత, అంగవైకల్యంలోనైనా దేవునికి ఇదే ఉద్దేశం ఉండవచ్చు. దేవుని అద్భుత కార్యం ఒకటి మనలో కూడా జరగవచ్చు. లేదా ఆయనకు మహిమ కలిగించే వేరొక పని జరగవచ్చు. అంటే అలాంటి బాధను వినయంతో, నమ్మకంగా, ఆనందంగా మనం సహించగలిగేలా మనకు సహాయం చేసే ఒక కార్యం మన హృదయంలో జరగవచ్చన్నమాట (యోహాను 16:33; అపో. కార్యములు 5:41; రోమీయులకు 5:3; 2 కోరింథీయులకు 4:16-18; 2 కోరింథీయులకు 12:9-10; కొలొస్సయులకు 1:24; 1 పేతురు 4:13). 4. పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. యోహాను 8:12. క్రీస్తు ఈ భూమిపై జీవించినప్పుడు ఆయన సన్నిధి చీకటిని కూడా పగలుగా మార్చివేసింది (మత్తయి 4:16; లూకా 1:78-79). కానీ తన పని పూర్తి చేసేందుకు ఆయనకు ఎక్కువ సమయం లేదు. రాత్రి వచ్చేస్తున్నది (లూకా 22:53). ఆయన రెండో సారి వచ్చేవరకు అది అలానే నిలిచి ఉంటుంది (రోమీయులకు 13:12; 2 పేతురు 1:19 పోల్చి చూడండి). 5. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. యెషయా 49:6 6. ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి కొన్నిసార్లు యేసు దూరంనుంచే వ్యాధులు బాగు చేశాడు (యోహాను 4:50). కొన్ని సార్లు ముట్టుకుని బాగు చేశాడు (మత్తయి 8:3, మత్తయి 8:15). ఇక్కడ ఒక పదార్థాన్ని ఆయన ఉపయోగించాడు (మార్కు 8:24-25 నోట్ చూడండి) ఆయన చెయ్యదలచుకున్నది చేస్తాడు. ఏం చేస్తాడో మనం ఊహించలేము. లేక ఇలా చెయ్యాలని ఆయనకు చెప్పలేము. 7. నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. 2 రాజులు 5:10 8. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారునువీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి. 9. వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతేనేనే యనెను. 10. వారు నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా 11. వాడు యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను. 12. వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను. 13. అంతకుముందు గ్రుడ్డియై యుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి. “పరిసయ్యులు”– మత్తయి 3:7. 14. యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము 15. వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగు కొని చూపు పొందితినని వారితో చెప్పెను. 16. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను. “విశ్రాంతి దినం”– యోహాను 12:9-14. యేసుప్రభువులోని ప్రభావానికీ, కనికరానికీ పరిసయ్యులు తమను తాము ఆశ్చర్యపోనివ్వలేదు. ఆయనలో ఏ తప్పు దొరుకుతుందా అని మాత్రం చూస్తున్నారు. వారి ఉద్దేశం ఇది – తాము విశ్రాంతి దినం గురించి కల్పించిన కట్టడుల్లో ఒకదాన్ని యేసు మీరాడు కాబట్టి ఆయన దుర్మార్గుడై ఉండాలి! వారిలో కొద్దిమంది దీనితో ఏకీభవించలేకపోయారు. ఇలా గుడ్డివాణ్ణి బాగు చేయడం దేవుని శక్తి ప్రదర్శన అని వారికి తెలుసు. 17. కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. యేసును దేవుడే పంపాడనీ, యేసు దేవునికి ప్రతినిధి అనీ అతడు నమ్మాడు. యేసు కేవలం ప్రవక్త మాత్రమే కాడని తరువాత అర్థం చేసుకోగలిగాడు (వ 35-38). 18. వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి, ఈ అద్భుతం జరిగిందన్న సంగతిని యేసు శత్రువులు నమ్మడానికి ఇష్టపడలేదు. అందువల్ల కనిపిస్తున్న గొప్ప సాక్ష్యాధారాలూ రుజువులూ వేటినీ పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నించారు. చాలా సార్లు మనుషులు నమ్మేవాటితో వాస్తవాలకూ సాక్ష్యాధారాలకూ రుజువులకూ పొందిక ఉండదు. వారి నమ్మకాలు వారి కోరికలు, దురభిమానాల్లో నుంచే వస్తాయి. 19. గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచు చున్నాడని వారిని అడిగిరి. 20. అందుకు వాని తలిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. తమ కొడుక్కు చూపు ఇచ్చినది యేసేనని వారికి తెలుసు గాని వారికి ధైర్యం, నిజాయితీ లేవు. ఇతరులవల్ల భయం మనుషులను సత్యంకోసం నిలబడకుండా చేస్తుంది (యోహాను 12:42-43). వ 22లో యేసుప్రభువును నిరాకరించేవారు తమకు గనుక అధికారం ఉంటే విశ్వాసులను ఎలా హింసిస్తారో చూడవచ్చు. అన్యాయంగా ఒత్తిడి తేవడం, భయం, బెదిరింపులను తరచుగా ఉపయోగించి వారు మనుషులను సత్యంనుంచి మళ్ళించాలని చూస్తారు (అపో. కార్యములు 4:18, అపో. కార్యములు 4:21; అపో. కార్యములు 5:17-18, అపో. కార్యములు 5:40; అపో. కార్యములు 7:57-58; అపో. కార్యములు 8:3; మొ।।). 21. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. 22. వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి. “క్రీస్తు”– మత్తయి 1:1. “సమాజ కేంద్రం”– మత్తయి 4:23. సమాజ కేంద్రంనుంచి వెలివేయడం వల్ల ఒక వ్యక్తి వాళ్ళ సంఘం, మతం విషయాల్లో అంటరానివాడిలాగా అయ్యేవాడు. 23. కావున వాని తలిదండ్రులువాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి. 24. కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా యెహోషువ 7:19 యేసుప్రభువు మనుషుల దృష్టిలో చెడ్డవాడుగా కనిపించాలని పరిసయ్యుల నిర్ణయం. “దేవునికి మహిమ కలిగించు” అనడంలో దేవుని మహిమ గురించి వారికి శ్రద్ధ ఉన్నట్టు కాదు. నిజం చెప్పమని ఆ మనిషికి ఆజ్ఞ ఇవ్వడమో లేక యేసుకు ఎలాంటి గౌరవమూ ఇయ్యవద్దు అని చెప్పడమో ఈ మాటల్లో ఉద్దేశం. యేసు పాపాత్ముడన్న ఘోరమైన అబద్ధాన్ని ఈ మనిషికి వారు చెప్పారు. అయితే అందుకు రుజువులేవీ వారిదగ్గర లేవు (యోహాను 8:46). సత్యాన్ని ద్వేషించేవారు, అపకారబుద్ధి గలవారు ఎలాంటి రుజువూ అక్కర్లేదన్నట్టు ప్రవర్తిస్తారు. 25. వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగు దును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నా ననెను. యేసు పాపాత్ముడో కాదో ఇతడికి ఖచ్చితమైన అభిప్రాయం ఉంది (వ 30-33). కానీ దాని గురించి మాట్లాడబోయే ముందు ఒక సత్యాన్ని మరి ఏ సందేహానికీ తావులేకుండా ఒక్కసారే గట్టిగా చెప్పదలచుకున్నాడు. తాను అంతకుముందు గుడ్డివాడు, యేసు తనకు చూపు ఇచ్చాడు. ఇది వాస్తవం. తనకేమాత్రం శంక లేదు. యేసుప్రభువు ద్వారా మనుషులు ఆధ్యాత్మిక దృష్టిని పొందినప్పుడు కూడా ఇలానే ఉంటుంది. అది జరిగిందని వారికి తెలుసు. ఎన్నో శతాబ్దాలుగా ప్రపంచమంతటా కోట్లకొద్దీ విశ్వాసులు ఇలా చెప్పగలరు: “మేము ఆధ్యాత్మికంగా గుడ్డివారుగా ఉన్నప్పుడు యేసుప్రభువు మాకు చూపు ఇచ్చాడు” అని. 26. అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా వారికి ఏం చెయ్యాలో తోచలేదు, వారి ఎత్తు పారలేదు. అయినా వారు ఊరుకోలేదు. 27. వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను. చాలా వ్యంగ్యంగా ఈ ప్రశ్న అడిగాడు. 28. అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము; తమ వాదాన్ని ఎవరన్నా వ్యతిరేకించి ఓడిస్తే గర్విష్ఠులు సాధారణంగా ఏ పద్ధతిని ఉపయోగిస్తారో దాన్ని ఇక్కడ వీరు కనపరుస్తున్నారు (యోహాను 7:48 కూడా చూడండి). కానీ అవమానించడం, తిట్టడం అనేవి ఒక్క మంచి వాదానికి కూడా జవాబియ్యలేవు. ఒక చిన్న ఆధారాన్ని కూడా తప్పని నిరూపించలేవు. తాము మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారమని వారి ఉద్దేశం కానీ నిజంగా వారలా అనుసరించేవారు కారు. యోహాను 5:45-47; మత్తయి 23:1-3 చూడండి. తాము మోషే శిష్యులమని వారు గర్వంగా చెప్పుకొన్నారు గాని మోషే ఎవరిని గురించి అయితే రాశాడో ఆయన్ను చంపడానికి కుట్రలు పన్నుతున్నారు (యోహాను 1:45; యోహాను 5:46; లూకా 24:27, లూకా 24:44). యిర్మియా 17:9 కు ఇది మరో ఉదాహరణ. 29. దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి. క్రీస్తు ఎక్కడినుంచి వచ్చాడో వారు తెలుసుకోగలిగేవారే. కానీ యేసు ఆ విషయం చెప్పినప్పుడు ఆయన్ను వారు నమ్మలేదు (యోహాను 6:41-42; యోహాను 8:23-25). 30. అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను. చాలా మతనిష్ఠ, విద్య గల ఈ పరిసయ్యులందరి మాటల్లో కనిపించిన దానికంటే ఈ పేద పామరుడి జవాబులో ఎక్కువ జ్ఞానం కనిపిస్తున్నది. తరుచుగా సామాన్యుడైన విశ్వాసిలో కనిపించే ఇంగిత జ్ఞానం, ఆరితేరినవారని పేరు పొందినవారి ఆలోచనల్నీ తర్కాల్నీ వెలవెలబోయేలా చేస్తుంది. దీనికి కారణం మత్తయి 11:25-26; కీర్తనల గ్రంథము 8:2; కీర్తనల గ్రంథము 119:99; యెషయా 54:13; యిర్మియా 31:34; 1 కోరింథీయులకు 2:12; 1 యోహాను 2:20, 1 యోహాను 2:27 లో కనిపిస్తున్నది. 31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును. కీర్తనల గ్రంథము 34:15, కీర్తనల గ్రంథము 66:18, సామెతలు 15:29, యెషయా 1:15 దీని విషయంలో పాత ఒడంబడిక ఏమని చెప్తున్నదో పరిసయ్యులకు తెలుసు. కీర్తనల గ్రంథము 66:18; సామెతలు 15:29; యెషయా 1:15 చూడండి. అయితే ఈ సందర్భంలో సత్యం నడిపిస్తున్న చోటికి వెళ్ళడం వారికి ఇష్టం లేదు. 32. పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. పాత ఒడంబడిక గ్రంథం అంతటిలోనూ ఇలాంటి సంగతి ఎక్కడా రాసిలేదు. 33. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను. పరిసయ్యులు వేదాంతం మాట్లాడబోయారు. చూపు వచ్చిన వ్యక్తి వేదాంతపరంగా చక్కగా వాదించి వెలిబుచ్చిన నిర్ణయం ఇది. 34. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. కీర్తనల గ్రంథము 51:5 విద్వాంసులైన ఈ మనుషులు ఈ సామాన్యుడి నిర్ణయాన్ని ఏమాత్రం కదిలించలేకపోయారు. అందువల్ల మళ్ళీ అతణ్ణి తిట్టారు (వ 28). 35. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నావా అని అడిగెను. యోహాను 5:14 నోట్. తనకు చెందిన వారందరినీ ఆయన వెతికి కనుగొంటాడు. తమ నమ్మకం కారణంగా మనుషులద్వారా వెలివేయబడిన వారి చెంతకు వస్తాడు. “దేవుని కుమారుని”– మత్తయి 8:20. 36. అందుకు వాడు ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా ఆ రోజుల్లోని పరిసయ్యుల్లో అనేకమందిలాగా కాకుండా సత్యం వెల్లడి అయితే దాన్ని నమ్మేందుకు ఇతడు సిద్ధమే. యేసుప్రభువును స్వీకరించేందుకు అన్ని చోట్లా వ్యక్తులను దేవుడు ఇలాగే సిద్ధపరుస్తూ ఉంటాడు (యోహాను 6:37, యోహాను 6:44). 37. యేసు నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. యోహాను 4:26. వినయ విధేయతలు గలవారికీ, చిన్నపిల్లల్లాంటి వారికీ తన గురించిన సత్యాన్ని వెల్లడి చేయడం ప్రభువుకు ఎంతో సంతోషం. 38. అంతట వాడు ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. మనుషులు తనను ఆరాధించబోయినప్పుడు యేసుప్రభువు అంగీకరించేవాడు (మత్తయి 8:2; మత్తయి 9:18; మత్తయి 14:33; మత్తయి 15:25; మత్తయి 28:9, మత్తయి 28:17). దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని ఆయనకు తెలుసు (మత్తయి 4:10). కాబట్టి ఆరాధనను తాను స్వీకరించడంలో తాను దేవుని అవతారమని తనకు తెలుసని కనపరుస్తున్నాడు. 39. అప్పుడు యేసు చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను. తీర్పరిగా కూర్చుని మనుషులకు శిక్షలు విధించేందుకు ఆయన రాలేదు. కానీ లోకానికి వెలుగుగా ఆయన రాకడే తీర్పును తెచ్చినట్టుంది (యోహాను 3:17-21). అది మనుషుల్ని రెండు వర్గాలుగా విభజించింది – ఆ వెలుగు దగ్గరికి వచ్చినవారు, రాకుండా ఉన్నవారు; చూపు పొందినవారు, అంధులుగానే ఉండిపోయినవారు. ఈ వచనంలో యేసు ఆధ్యాత్మిక అంధత్వం, దృష్టి గురించి మాట్లాడుతున్నాడన్నది స్పష్టం. “చూచేవారు గుడ్డివారు కావాలి” అనడంలో వెలుగు ఉండి చూస్తున్నాం అనుకునేవారినీ అలా అనుకొని గర్వపడేవారినీ పూర్తి అంధులుగా చేయడం జరుగుతుంది అని యేసు ఉద్దేశం (మత్తయి 13:14-16 పోల్చి చూడండి). క్రీస్తు ఇచ్చే వెలుగును నిరాకరించడంలో వారు తమపైకి తామే తెచ్చి పెట్టుకున్న తీర్పు ఇది. యేసు ఈ లోకానికి వచ్చిన ఇతర కారణాల గురించి మత్తయి 5:17 నోట్స్ చూడండి. 40. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట వినిమేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. చూడగలిగిన వాళ్ళం తాము మాత్రమే అనుకున్నారు. తాము అంధులమై ఉండవచ్చునన్న ఆలోచన చూచాయగానైనా వారికి కలగలేదు. మానవ హృదయం (యిర్మియా 17:9), సైతాను శక్తి (2 కోరింథీయులకు 4:4) ఎలాంటివో చూడండి. 41. అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను. దేవుడు వారికిచ్చే వెలుగు విషయంలో ఏం చెయ్యాలన్నది మనుషుల బాధ్యతే. యోహాను 12:35-36; మత్తయి 6:22-23; లూకా 11:35 పోల్చి చూడండి. పాత ఒడంబడిక వెలుగు ఆ యూదులకు ఉంది. లోకానికి వెలుగై ఉన్నవాడు వారిమధ్య ఉన్నాడు. అంతటా మనుషులందరికీ దేవుడిచ్చే వెలుగు కూడా వారికి ఉంది – యోహాను 1:9; రోమీయులకు 1:18-20. వారు పూర్తిగా అంధులైతే, ఒక్క కాంతి కిరణమైనా వీరికి సోకకపోతే వారిపై ఏమీ బాధ్యత ఉండేది కాదు. వెలుగును నిరాకరించిన దోషం వారికి అంటేది కాదు. కానీ వారి జ్ఞానాన్ని బట్టి వారికి గర్వం. తమ అవసరత ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. తమకున్న వెలుగును ఇష్టపూర్తిగా నిరాకరించారు. అందువల్ల దేవుడు వారి దోషాన్ని చూచీ చూడనట్టు ఊరుకోలేడు. ఆధ్యాత్మిక విషయాల్లో జ్ఞానం, వెలుగు కలిగి ఉండి దాన్ని సరిగా ఉపయోగించుకోకపోవడం కన్నా ఏమీ లేకుండా ఉండడం మంచిది (2 పేతురు 2:21 పోల్చి చూడండి). ఎక్కువ సత్యం తెలిసి దాన్ని ఆచరణలో పెట్టని క్రైస్తవులు అసలు క్రీస్తు అంటే ఎప్పుడూ వినని వారికంటే ఎక్కువ శిక్షావిధికి పాత్రులు. మనకు ఎంత ఎక్కువ వెలుగు ఉంటే దాన్ని అనుసరించని పక్షంలో మన పాపం అంత ఎక్కువగా ఉంటుంది. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
రెవెన్యూ అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, చెరువుభూములు, స్మశానాలనుకూడా వదలకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు ఆదేశాలిస్తామని నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదేశించటం అభినందించదగ్గ విషయం. ఎవరు ఆక్రమించినా , ఎక్కడ ఆక్రమించినా ప్రభుత్వ అధికారుల అండదండలతోనే అన్నది నిర్విదాంశము. నూటికినూరుపాళ్లు నిజం. ఉదాహరణకు 1997 ప్రాంతములో ప్రకాశం జిల్లలో రామదూత అని ఒక దొంగస్వామి కోట్లాదిరూపాయల విలువగలిగిన గుడ్లూరు మండలం చేవూరు చెరువు సర్వ్ నంబర్ 879 లోని చెరువు పోరంబోకు భూమిని, సర్వే నంబరు 883 లోని అటవీశాఖ భూమిని ఆక్రమించి అశ్రమం పేరుతొ పిల్లలు లేనివారికి పిల్లలు పుట్టిస్తాను, తనమహిమలతో దీర్ఘరోగాలు నయం చెస్తాను అంటు మోసం చేస్తూంటే, అతడిని అరికట్టి అరెస్ట్ చెయ్యవలసిన జిల్లా రెవిన్యూ యంత్రాంగము మొత్తం తమభాద్యతలు మరచి దొంగస్వామికి సాష్టాంగపడ్డారు. 25 సంవత్సరాలనుండి ఎన్నిపిర్యాదులు చేసినా జిల్లా అధికారులకు చీమకుట్టినట్లు కూడాలేదు. చివరికి లోకాయుక్తలో కేసువేసి, ప్రిన్సిపల్ సెక్రటరి రెవిన్యూ డిపార్ట్మెంట్ ఉషారాణి గారు 2021 మే నెలలో ప్రకాశం జిల్లా కలెక్టర్ కి ఆక్రమణ భూమిని స్వాధీనము చేసుకొవాలని ఆదేశాలిచ్చినా, ఇంతవరకు అతీగతీ లేదు. దున్నపోతు మీద వర్షం పడిన చందంగా అదికారులు వ్యవహరిస్తున్నారు. హైకోర్టు వారి ఆదేశంతోనైనా స్వాధీనము చేసుకుంటారనుకోవాలి. ఇదేమండలంలో రావూరు గ్రామంలో ఒకప్పుడు బర్రె గొడ్ల వెంబట పేడ వేసుకొని తిరిగే సుబ్బమ్మ అనే ఆమె ప్రభుత్వ భూములు అక్రమించి, బండ్లమాంబ ఆశ్రమము ఏర్పరచి, పక్కనేగల స్మశాన భూమి కూడా అక్రమించింది. 1978 వరకు నిరుపేద అయిన పేడ సబ్బమ్మ అశ్రమము నిర్మించినతరువాత, పక్కనే గల అసైన్డ్ భూములుకూడా అక్రమించి అశ్రమము పేరుతొ మోసం చేస్తోంది. రామదూత అశ్రమము, బండ్లమాంబ ఆశ్రమము ఒకేమండలం అనగా గుడ్లూరు మండలం లోనే ఉండటం విశేషము. ఆశ్రమానికి వచ్చిన అధికారులకు ఇంతకాలమూ రెండు ఆశ్రమాలవారు ఎంతోకొంత ముట్టచెప్తున్నందున, అదికారులు పట్టించుకోవటం లేదని చుట్టుప్రక్కల ప్రజలు అనుకుంటున్నారు. హైకోర్టు అదేశంతోనైనా రెండు ఆశ్రమాల ఆక్రమణ భూములను వెంటనే స్వాధీనము చేసుకోగలరని ఆశిద్దాం. ఇక చిత్తూరు జిల్లా లో కల్కిభగవాన్ అని ఒక దొంగస్వామి 2008 లో, వరదయ్య పాలెంవద్ద ప్రభుత్వ భూమిని అక్రమించి, 500 కోట్ల రూపాయలతో ” గోల్డెన్ టెంపుల్ ” నిర్మించాడు. ప్రభుత్వభూమి ఆక్రమించిన విషయాన్ని అప్పటి కలెక్టరు నిర్ధారిస్తూ 20 సెప్టెంబర్ 2008 నాడు D . Ds(E4) /11873/2008/ లెటర్ కూడా ఇచ్చాడు. అది ఇప్పటికి హైకోర్టులోనే ఉంది . కేసు నంబరు WP .No 12734/2008 . 15 సంవత్సరాలైనా స్టే తొలగించి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఆధికారులు ఏరకమైన చర్యలూ తీసుకోలేదు. ఇంతభాద్యతా రహితంగా ఉన్న అధికారులను ఉద్యోగంనుండి, మిగిలిన వారు భయపడి జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు అమరావతి వద్ద కరకట్టమీద నదీపరీవాహిక పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించిన శివక్షేత్రము, ఇస్కాన్ మందిరము, గణపతి సచ్చితానంద ఆశ్రమము, మంతెనరాజు ఆశ్రమము ఇంకా చాలాఉన్నాయి. వీటినన్నిటిని కూడా తొలగించాల్సిన అవసరం ఎంతైనావుంది. అంతేకాదు విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానంద ఆశ్రమభూమి కూడా ఆక్రమించినదే! దానిసంగతి కూడా చూడాలి. ఎందుకంటే ఒక టీవీ ఛానల్ ABN లో రాధాకృష్ణతో లైవ్ ఇంటర్వ్యూ లో స్వరూపానంద ఆక్రమణభూమి అని ఒప్పుకున్నాడు. ఆక్రమించకపోతే మాకు భూములు ఎవరిస్తారు అని నసిగాడు. ఖచ్చితంగా ఈ భూమిసంగతి కూడా తేల్చాలి. ఇంకా చాలామంది బాబాలు చనిపోయినవారు కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమాలు కట్టారు. కర్నూల్ లోని బాలసాయిబాబా అశ్రమము, పెనుగొండలో కాళీప్రసాద్ బాబా అశ్రమము వారుకూడా ప్రభుత్వ భూములు అక్రమించి కట్టినవారే. కనుక ఆ ఆశ్రమాల సంగతికూడా చూడాలి. మరీముఖ్యంగా గుడ్లూరు మండలం చేవూరు చెరువు పోరంబోకు భూమి ఆక్రమించి, ప్రిన్సిపల్ సెక్రటరి స్వాధీనంచేసుకోవాలని అదేశాలు ఇఛ్చి సంవత్సరన్నర ఐనాకుడా ఇంతవరకు లెక్కచెయ్యకుండా , ఉన్న అధికారులపై చర్యలుతీసుకొని , ఆక్రమణ భూమిని స్వాధీనం చేసుకున్నట్లైతే మిగిలిన వారికి గుణపాఠంగా ఉంటుంది.
మెటల్ హీట్ ట్రీట్‌మెంట్ అనేది ఒక ప్రక్రియ, దీనిలో మెటల్ వర్క్‌పీస్ ఒక నిర్దిష్ట మాధ్యమంలో తగిన ఉష్ణోగ్రతకు వేడి చేయబడుతుంది మరియు దానిని నిర్దిష్ట సమయం వరకు ఈ ఉష్ణోగ్రత వద్ద ఉంచిన తర్వాత, అది వేర్వేరు వేగంతో చల్లబడుతుంది. 1. మెటల్ నిర్మాణం మెటల్: అపారదర్శక, లోహ మెరుపు, మంచి ఉష్ణ మరియు విద్యుత్ వాహకత కలిగిన పదార్ధం మరియు దాని విద్యుత్ వాహకత పెరుగుతున్న ఉష్ణోగ్రతతో తగ్గుతుంది మరియు డక్టిలిటీ మరియు సున్నితత్వంతో సమృద్ధిగా ఉంటుంది. ఒక లోహంలోని పరమాణువులు క్రమం తప్పకుండా అమర్చబడే ఘన (అంటే, క్రిస్టల్). మిశ్రమం: రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాలు లేదా లోహాలు మరియు నాన్-లోహాలతో కూడిన లోహ లక్షణాలతో కూడిన పదార్థం. దశ: అదే కూర్పు, నిర్మాణం మరియు పనితీరుతో మిశ్రమం యొక్క భాగం. ఘన పరిష్కారం: ఒక (లేదా అనేక) మూలకాల యొక్క పరమాణువులు (సమ్మేళనాలు) మరొక మూలకం యొక్క జాలక రకాన్ని కొనసాగించేటప్పుడు మరొక మూలకం యొక్క లాటిస్‌లో కరిగిపోయే ఘన లోహ క్రిస్టల్. ఘన ద్రావణాన్ని మధ్యంతర ఘన ద్రావణం మరియు పునఃస్థాపనగా విభజించబడింది రెండు రకాల ఘన ద్రావణం. ఘన ద్రావణాన్ని బలోపేతం చేయడం: ద్రావణి అణువులు ద్రావణి క్రిస్టల్ లాటిస్ యొక్క ఖాళీలు లేదా నోడ్‌లలోకి ప్రవేశించినప్పుడు, క్రిస్టల్ లాటిస్ వక్రీకరించబడుతుంది మరియు ఘన ద్రావణం యొక్క కాఠిన్యం మరియు బలం పెరుగుతుంది. ఈ దృగ్విషయాన్ని ఘన పరిష్కారం బలపరిచేటటువంటి అంటారు. సమ్మేళనం: మిశ్రమం భాగాల మధ్య రసాయన కలయిక లోహ లక్షణాలతో కొత్త క్రిస్టల్ ఘన నిర్మాణాన్ని ఉత్పత్తి చేస్తుంది. యాంత్రిక మిశ్రమం: రెండు క్రిస్టల్ నిర్మాణాలతో కూడిన మిశ్రమం కూర్పు. ఇది రెండు-వైపుల క్రిస్టల్ అయినప్పటికీ, ఇది ఒక భాగం మరియు స్వతంత్ర యాంత్రిక లక్షణాలను కలిగి ఉంటుంది. ఫెర్రైట్: a-Feలో కార్బన్ యొక్క ఇంటర్‌స్టీషియల్ ఘన ద్రావణం (శరీర-కేంద్రీకృత క్యూబిక్ నిర్మాణంతో ఇనుము). ఆస్టెనైట్: g-Feలో కార్బన్ యొక్క ఇంటర్‌స్టీషియల్ ఘన ద్రావణం (ముఖం-కేంద్రీకృత క్యూబిక్ స్ట్రక్చర్ ఐరన్). సిమెంటైట్: కార్బన్ మరియు ఇనుముతో ఏర్పడిన స్థిరమైన సమ్మేళనం (Fe3c). పెర్లైట్: ఫెర్రైట్ మరియు సిమెంటైట్‌లతో కూడిన యాంత్రిక మిశ్రమం (F+Fe3cలో 0.8% కార్బన్ ఉంటుంది) లీబురైట్: సిమెంటైట్ మరియు ఆస్టెనైట్ (4.3% కార్బన్)తో కూడిన యాంత్రిక మిశ్రమం మెకానికల్ తయారీలో ముఖ్యమైన ప్రక్రియలలో మెటల్ హీట్ ట్రీట్మెంట్ ఒకటి. ఇతర ప్రాసెసింగ్ ప్రక్రియలతో పోలిస్తే, హీట్ ట్రీట్‌మెంట్ సాధారణంగా వర్క్‌పీస్ యొక్క ఆకారాన్ని మరియు మొత్తం రసాయన కూర్పును మార్చదు, కానీ వర్క్‌పీస్ యొక్క అంతర్గత సూక్ష్మ నిర్మాణాన్ని మార్చడం లేదా వర్క్‌పీస్ యొక్క ఉపరితలం యొక్క రసాయన కూర్పును మార్చడం ద్వారా , పనితీరును అందించడానికి లేదా మెరుగుపరచడానికి వర్క్‌పీస్ యొక్క. వర్క్‌పీస్ యొక్క అంతర్గత నాణ్యతను మెరుగుపరచడం దీని లక్షణం, ఇది సాధారణంగా కంటితో కనిపించదు. మెటల్ వర్క్‌పీస్‌కు అవసరమైన యాంత్రిక లక్షణాలు, భౌతిక లక్షణాలు మరియు రసాయన లక్షణాలను కలిగి ఉండటానికి, పదార్థాల సహేతుకమైన ఎంపిక మరియు వివిధ నిర్మాణ ప్రక్రియలతో పాటు, వేడి చికిత్స ప్రక్రియలు తరచుగా ఎంతో అవసరం. యంత్రాల పరిశ్రమలో ఉక్కు అత్యంత విస్తృతంగా ఉపయోగించే పదార్థం. ఉక్కు యొక్క మైక్రోస్ట్రక్చర్ సంక్లిష్టమైనది మరియు వేడి చికిత్స ద్వారా నియంత్రించబడుతుంది. అందువలన, ఉక్కు యొక్క వేడి చికిత్స అనేది మెటల్ హీట్ ట్రీట్మెంట్ యొక్క ప్రధాన కంటెంట్. అదనంగా, అల్యూమినియం, రాగి, మెగ్నీషియం, టైటానియం, మొదలైనవి మరియు వాటి మిశ్రమాలు వేర్వేరు పనితీరును పొందడానికి వాటి యాంత్రిక, భౌతిక మరియు రసాయన లక్షణాలను మార్చడానికి వేడి చికిత్స చేయవచ్చు. మెటల్ పదార్థాల పనితీరు సాధారణంగా రెండు వర్గాలుగా విభజించబడింది: ప్రక్రియ పనితీరు మరియు ఉపయోగం పనితీరు. ప్రాసెస్ పనితీరు అని పిలవబడేది యాంత్రిక భాగాల ప్రాసెసింగ్ మరియు తయారీ ప్రక్రియలో పేర్కొన్న చల్లని మరియు వేడి ప్రాసెసింగ్ పరిస్థితులలో మెటల్ పదార్థాల పనితీరును సూచిస్తుంది. మెటల్ పదార్థాల ప్రక్రియ పనితీరు తయారీ ప్రక్రియలో దాని అనుకూలతను నిర్ణయిస్తుంది. విభిన్న ప్రాసెసింగ్ పరిస్థితుల కారణంగా, కాస్టింగ్ పనితీరు, వెల్డబిలిటీ, ఫోర్జిబిలిటీ, హీట్ ట్రీట్‌మెంట్ పనితీరు, మెషినబిలిటీ మొదలైన అవసరమైన ప్రక్రియ పనితీరు కూడా భిన్నంగా ఉంటుంది. వినియోగ పనితీరు అని పిలవబడేది వినియోగ పరిస్థితులలో లోహ పదార్థం యొక్క పనితీరును సూచిస్తుంది. యాంత్రిక భాగాలు, ఇందులో యాంత్రిక లక్షణాలు, భౌతిక లక్షణాలు, రసాయన లక్షణాలు మొదలైనవి ఉంటాయి. మెటల్ పదార్థం యొక్క పనితీరు దాని ఉపయోగం మరియు సేవా జీవితాన్ని నిర్ణయిస్తుంది. యంత్రాల తయారీ పరిశ్రమలో, సాధారణ యాంత్రిక భాగాలు సాధారణ ఉష్ణోగ్రత, సాధారణ పీడనం మరియు నాన్-స్ట్రాంగ్ తినివేయు మాధ్యమంలో ఉపయోగించబడతాయి మరియు ప్రతి యాంత్రిక భాగం ఉపయోగంలో వేర్వేరు లోడ్లను కలిగి ఉంటుంది. లోడ్ కింద నష్టాన్ని నిరోధించడానికి మెటల్ పదార్థాల పనితీరును యాంత్రిక లక్షణాలు (లేదా యాంత్రిక లక్షణాలు) అంటారు. మెటల్ పదార్థాల యాంత్రిక లక్షణాలు డిజైన్ మరియు భాగాల ఎంపిక కోసం ప్రధాన ఆధారం. అనువర్తిత లోడ్ యొక్క స్వభావం భిన్నంగా ఉంటుంది (ఉదాహరణకు ఉద్రిక్తత, కుదింపు, టోర్షన్, ప్రభావం, చక్రీయ లోడ్ మొదలైనవి), మరియు మెటల్ పదార్థం యొక్క అవసరమైన యాంత్రిక లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. సాధారణంగా ఉపయోగించే యాంత్రిక లక్షణాలు: బలం, ప్లాస్టిసిటీ, కాఠిన్యం, ప్రభావం దృఢత్వం, బహుళ ప్రభావ నిరోధకత మరియు అలసట పరిమితి.
91) “నేను తరచూ నా నోటిలో పుండ్లు వచ్చేవాడిని, దాని కోసం నేను చాలా మంది వైద్యుల నుండి చికిత్స తీసుకోలేదు. చివరకు ముండేవాడి ఆయుర్వేద క్లినిక్‌లో ఈ పరిస్థితి పూర్తిగా నయమైంది. ” కె.ఎస్., 36 సంవత్సరాలు, భివాండి, థానే, మహారాష్ట్ర, ఇండియా 92) “నా స్వస్థలం నుండి తిరిగి వచ్చిన తరువాత నా శరీరంపై దురద మరియు దద్దుర్లు వచ్చాయి. ఒక చర్మవ్యాధి నిపుణుడు దీనిని గజ్జిగా గుర్తించి, తదనుగుణంగా చికిత్స చేశాడు; అయితే, ఉపశమనం లేదు. అప్పటి నుండి, నేను దీర్ఘకాలిక ఉర్టిరియాగా చికిత్స చేసిన అనేక మంది వైద్యులను సందర్శించాను; దాదాపు 7 నెలలు గడిచాయి మరియు దురద మరియు ఉపశమనం నుండి ఉపశమనం లేకుండా నా జీవితం దయనీయంగా మారింది. నా స్నేహితులు కొందరు నన్ను ముండేవాడి ఆయుర్వేద క్లినిక్‌కు పంపారు. 5 నెలల ఆయుర్వేద చికిత్స తరువాత, నా లక్షణాలన్నీ పూర్తిగా మాయమయ్యాయి. ” జెకె, 44 సంవత్సరాలు, టిట్వాలా, మహారాష్ట్ర, ఇండియా 93) “నాకు క్షయవ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది, కాని ఎకెటి మందులు తీసుకున్న 4-5 రోజులలోనే మందులు తీసుకోలేకపోయాను, నాకు తీవ్రమైన వికారం మరియు వాంతులు వస్తాయి, మరియు నా కాలేయ పరీక్షలు చాలా వేగంగా అసాధారణ స్థాయికి పెరగడం ప్రారంభిస్తాయి. నా ఇన్ఫెక్షన్ వేగంగా MDR లేదా XDR సంక్రమణగా మారుతుందని నేను చాలా ఆందోళన చెందాను. ముండేవాడి ఆయుర్వేద క్లినిక్ నుండి ఏకకాలంలో చికిత్స చేయమని నన్ను అడిగారు. ఈ కారణంగా, నేను ఎకెటిని బాగా తట్టుకోగలిగాను, 9 నెలల చికిత్స తర్వాత నన్ను పూర్తిగా నయం చేసినట్లు ప్రకటించారు. ” AP, 33 సంవత్సరాలు, అంజుర్-దివా, భివాండి, థానే, మహారాష్ట్ర, మరాఠీ నుండి అనువదించబడినది 94) “నేను నెమ్మదిగా బరువు కోల్పోతున్నాను, కానీ ఇతర లక్షణాలు లేకుండా. నా వయస్సు (76 సంవత్సరాలు) కారణంగా, వైద్యులు కొన్ని దాచిన క్షయవ్యాధి సంక్రమణ లేదా క్యాన్సర్ వచ్చే అవకాశం గురించి ఆందోళన చెందారు; అయితే, అన్ని పరీక్షలు సాధారణమైనవి. వైద్యులు అధిక ప్రోటీన్ ఆహారం మరియు కాల్షియం మందులను సూచించారు; నేను కొంత మెరుగ్గా ఉన్నాను, కానీ ఇది నా బరువును పెంచలేదు. ముండేవాడి ఆయుర్వేద క్లినిక్ నుండి 7 నెలలు చికిత్స పొందిన తరువాత, నా బరువు 5 కిలోలు పెరిగింది, మరియు నా క్షేమం తిరిగి వచ్చింది. ” క్యూఎం, 77 సంవత్సరాలు, ముంబ్రా, థానే, మహారాష్ట్ర, ఇండియా 95) “నేను తరచూ జలుబుతో కళ్ళలో స్పష్టమైన ఎరుపును అభివృద్ధి చేసాను. అనేక మంది స్థానిక వైద్యులను సందర్శించిన తరువాత, నేను నేత్ర వైద్యుడు మరియు ENT సర్జన్ నుండి కూడా చికిత్స తీసుకున్నాను; అయితే, నా సమస్యలు కొనసాగాయి. ముండేవాడి ఆయుర్వేద క్లినిక్ నుండి చికిత్స తీసుకోవాలని నా పొరుగువారు సూచించారు. 4 నెలల చికిత్స తర్వాత, నేను ఈ సమస్యల నుండి నయమయ్యాను. ” ఎఫ్‌ఎస్, 39 సంవత్సరాలు, రెటి బందర్, ముంబ్రా, థానే, మహారాష్ట్ర, ఇండియా 96) “రోడ్డు పక్కన ఉన్న చైనీస్ ఆహారాన్ని తీసుకున్న తరువాత, నా పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది, మరియు తీవ్రమైన, నిరంతర వాంతులు రావడం ప్రారంభించాను. నా కుటుంబ వైద్యుడితో పాటు స్థానిక నర్సింగ్ హోమ్ నుండి చికిత్స తీసుకున్నప్పటికీ ఉపశమనం లేదు. అప్పుడు నా కుటుంబం నన్ను చికిత్స కోసం డాక్టర్ ఎ.ఎ. ముండేవాడి వద్దకు తీసుకువెళ్ళింది. కేవలం 4 రోజులు చికిత్స తర్వాత, నా తీవ్రమైన పొట్టలో పుండ్లు పూర్తిగా తగ్గాయి. ” బిఎమ్, 36 సంవత్సరాలు, రెటి బందర్, ముంబ్రా, థానే, మహారాష్ట్ర, ఇండియా 97) “నా కొడుకుకు 18 సంవత్సరాల వయస్సు 2015 లో బుల్లస్ పెమ్ఫిగోయిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతని స్థానిక చర్మవ్యాధి నిపుణుడు అతన్ని స్టెరాయిడ్స్‌తో ప్రారంభించాడు; అయినప్పటికీ, అధిక మోతాదు స్టెరాయిడ్లకు కూడా ప్రతిస్పందన లేదు. అప్పుడు వైద్యుడు రోగనిరోధక మందులను చికిత్సకు చేర్చాలనుకున్నాడు. ఈ సమయంలో, మేము డాక్టర్ ఎ.ఎ. ముండేవాడిని సంప్రదించి, అతని క్లినిక్ నుండి ఆయుర్వేద చికిత్సను ప్రారంభించాము. ప్రారంభంలో ప్రతిస్పందన చాలా నెమ్మదిగా ఉంది, మరియు మొదటి 3 నెలలు, చికిత్స యొక్క ప్రభావం గురించి నాకు అనుమానం వచ్చింది. అయినప్పటికీ, నాల్గవ నెల నుండి, అతను తన లక్షణాలలో స్థిరమైన మెరుగుదల చూపించడం ప్రారంభించాడు. స్టెరాయిడ్లు క్రమంగా 8 నెలల వ్యవధిలో దెబ్బతిన్నాయి. దీని తరువాత, ఆయుర్వేద మందులు కూడా క్రమంగా దెబ్బతిన్నాయి మరియు ఆగిపోయాయి. 14 నెలల చికిత్స తర్వాత, నా కొడుకు వ్యాధి నుండి పూర్తి ఉపశమనం పొందాడని నేను దేవునికి చాలా కృతజ్ఞతలు. ” టీవీ, 0 సంవత్సరాలు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. 98) “75 సంవత్సరాల వయస్సులో, నా తల్లికి అధిక రక్తపోటు, విడదీయబడిన మరియు విఫలమైన గుండె మరియు ఆకస్మిక జలపాతం (సింకోప్) వంటి అనేక తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ఆమె పరిస్థితి డైలేటెడ్ కార్డియోమయోపతిగా నిర్ధారించబడింది మరియు వైద్యులు భయంకరమైన దృక్పథాన్ని అంచనా వేశారు. మేము ఏకకాలంలో డాక్టర్ AA ముండేవాడి నుండి ఆయుర్వేద చికిత్సను ప్రారంభించాము. రాబోయే 6 నెలలు ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా నా తల్లి తనను తాను బాగా కాపాడుకోగలదని చెప్పడానికి నేను కృతజ్ఞతలు. ” CST, 0 సంవత్సరాలు, థానే, మహారాష్ట్ర, భారతదేశం 99) “నేను గత 2 సంవత్సరాలుగా ప్రతి శీతాకాలంలో దగ్గు, జలుబు మరియు breath పిరి పీల్చుకుంటాను, 2014 డిసెంబర్‌లో దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ముండేవాడి ఆయుర్వేద క్లినిక్ నుండి ఆయుర్వేద medicines షధాలను కేవలం 2 నెలలు తీసుకున్న తరువాత, నా అంతా లక్షణాలు పూర్తిగా తగ్గాయి. ” కెవి, 25 సంవత్సరాలు, బోరివాలి, ముంబై, మహారాష్ట్ర, ఇండియా. 100) “నా కొడుకు వయస్సు 5 సంవత్సరాలు తరచుగా దగ్గు మరియు జలుబును పట్టుకునేవాడు మరియు చాలా తక్కువ ఆకలి కలిగి ఉన్నాడు మరియు సుదీర్ఘ కాలంలో చాలా బలహీనంగా ఉన్నాడు. ముండేవాడి ఆయుర్వేద క్లినిక్ నుండి 4 నెలల చికిత్సను మార్చారు, అతను మొత్తం మీద చాలా మెరుగుపడ్డాడు. ”
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అంటూ మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో తమకు ఆప్షన్ ప్రకారం బదిలీ చేయండని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీలకు సంబంధించిన 317 జీవో అనే పంజాలో చిక్కుకుని విలవిలాడుతున్న దుస్థితి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావడం అత్యంత హేయం అని ఆమె ధ్వజమెత్తారు. బదిలీల కోసం ఉద్యోగులు పెట్టుకున్న ఆప్షన్లు,ఉద్యోగ సంఘాల ఆలోచనలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో బదిలీలు చేపట్టి,ఉద్యోగుల్లో సీనియర్, జూనియర్ అనే చీలిక తేవడం దారుణమని ఆమె పేర్కొన్నారు. బదిలీల పేరుతో ఉద్యోగులను, ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఏడేండ్ల పాలనలో తమ కనీస డిమాండ్లను కూడా తీర్చటం లేదనే ఆగ్రహంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారని ఆమె హెచ్చరించారు. బదిలీలు మాత్రం ఆగవద్దంటూ బలవంతంగా అధికారులకు హుకుం జారీ చేసి, ఉద్యోగులను అష్టకష్టాల పాలుచేస్తూ వారి ఉసురు తీస్తున్నారని దుయ్యబట్టారు. ఈ దుర్మార్గపు నియంత పాలనను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతమొందించడం ఖాయం అంటూ ఆమె భరోసా వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ వేధింపులకు చరమగీతం పాడే రోజులు త్వరలోనే వస్తాయి అంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకొని, లాఠీలకు పనిచెబుతూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులను, ఉపాధ్యాయులను, ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటు అని విజయశాంతి విమర్శించారు. ఇప్పటికే ఈ అనాలోచిత ప్రభుత్వ తీరును తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం కేసీఆర్ మాత్రం ప్రాణాలు పోతే పోనీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. భార్యభర్తలుగా ఉన్న ఉద్యోగులను కూడా పరిగణలోకి తీసుకోకుండా భర్తను ఓ జిల్లాకు, భార్యను మరో జిల్లాకు బదిలీ చేస్తూ ఆటలు ఆడుతున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కేసీఆర్ సర్కార్ పై ప్రత్యక్ష ఉద్యమానికి పూనుకుని ప్రగతి భవన్‌ను ముట్టడించి తమ గోడును, ఆవేదనను తెలిపేందుకు ప్రయత్నిస్తుంటే వారిని అడుగడుగునా అణిచి వేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
అల్లరి నరేష్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటూ కథనాలు వెలువడుతుండగా ఆయన స్పందించారు. రాజకీయ ప్రవేశంపై తన అభిప్రాయం తెలియజేశారు. అల్లరి నరేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. Sambi Reddy First Published Nov 24, 2022, 7:08 PM IST అల్లరి నరేష్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పటి గ్యారంటీ చిత్రాల హీరో సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం తహతహలాడుతున్నారు. తన కామెడీ ఫార్ములా ఫేడ్ అవుట్ అయిపోగా విజయం సాధించే మార్గం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో కొంచెం సీరియస్ సబ్జక్ట్స్ ట్రై చేస్తున్నారు. గత ఏడాది బంగారు బుల్లోడు, నాంది చిత్రాలతో అల్లరి నరేష్ ప్రేక్షకులను పలకరించారు. బంగారు బుల్లోడు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. నాంది మాత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. మరోసారి ఆయన సోషల్ బర్నింగ్ టాపిక్ ఎంచుకున్నారు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. నవంబర్ 25న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్ర ప్రమోషన్స్ లో అల్లరి నరేష్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రచారం అవుతున్న ఒక గాసిప్ కి ఆయన సమాధానం చెప్పారు. అల్లరి నరేష్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలు నాకు తెలియని సబ్జెక్టు. కాబట్టి నేను పాలిటిక్స్ లోకి వెళ్లడం జరగని పని. అయితే డైరెక్షన్ చేయాలనేది నా కోరిక. భవిష్యత్ లో డైరెక్షన్ ఖచ్చితంగా చేస్తాను. రాజకీయాలకు దూరంగా ఉంటాను, అని అల్లరి నరేష్ కుండబద్దలు కొట్టారు. ఇక మరికొన్ని గంటల్లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ విడుదల కానుంది. మరి నరేష్ కి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతి ప్రాంతంలో జూన్ 29, 30 తేదీలలో సోషల్ మీడియా ఫెస్టివల్ . కె.ఎల్.డీమ్డ్ విశ్వవిద్యాలయ వేదికగా అమరావతిలో (వడ్డేశ్వరం) ఆ విశ్వవిద్యాలయ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీణ్, లాగిన్ టెక్నాలజీస్, ఈ డిజిటల్ టెక్నాళజీస్,శానూష్ మీడియా, శ్రీవిక్రమ ప్రకాష్ ఆర్ట్స్ అకాడమీ సంస్థల సంయుక్తంగా ఫెస్టివల్ జరుగుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో మన రాష్ట్రంతో పాటు సౌతిండియాలోని తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఒరిస్సా, రాష్ట్రాల నుంచి వివిధ సోషల్ మీడియా విభాగాలలో పేరొందిన సోషల్ మీడియా యూత్ స్టార్స్ (సామాజిక మాధ్యమాల యువ నాయకులు 300 మంది) హాజరకానున్నారు. సోషల్ మీడియాలో ఒక్కొక్కరికి 20 వేల మంది ఫాలోవర్స్ (అనుసరణీయులు) ఉన్న వారికి మాత్రమే ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నాము. మరో వంద మందికి పైగా సామాజిక మాధ్యమాలను సమాజ పురోభివృద్ధికి వాడే వారిని ఎంపిక చేసి సోషల్ మీడియా స్టార్స్ గా ప్రత్యేక అవార్డ్స్ ఇవ్వనున్నాము. సోషల్ మీడియా-సుస్థిర ఉద్యోగ అవకాశాలు, సోషల్ మీడియా – వ్యక్తి లేదా సంస్థ బ్రాండ్ నిర్మాణం, సోషల్ మీడియా – సామాజిక చైతన్యం, సోషల్ మీడియా – నాలెడ్జి సొసైటీ, సోషల్ మీడియా- సమాచార విప్లవం, వంటి అంశాలపై ప్రతి విభాగంలోనూ సదస్సులు, వర్క్ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సులకు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, మీడియా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ప్రొఫెసర్లు, సామాజిక వేత్తలు, సాహితీవేత్తలు, ఔత్సాహికు, ఉద్యోగులు,యువకులు, విద్యార్థులు, సోషల్ మీడియా నిపుణులు హాజరుకానున్నారు. విభాగాల్లో సదస్సులు చేపట్టి ఆ సదస్సులో చేసిన తీర్మానాలను, అభిప్రాయ సేకరణ తో కలిపి సమాజాన్ని జాగృతం చేయడమే ముఖ్య లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనుంది. సోషల్ మీడియా కాంపిటీషన్స్ సోషల్ మీడియా పై ఆసక్తి కలిగిన వారికోసం ఈ ఉత్సవాలను పురస్కరించుకుని నాలుగు రకాల పోటీలను నిర్వహిస్తుంది. ఇన్స్ స్టాగ్రామ్ లో (హగ్గింగ్ హెరిటేజ్), ఫేస్ బుక్ లో(సెల్ఫీ విత్ సోషల్ మెసేజ్), యూట్యూబ్ లో(షేర్ యువర్ నాలెడ్జ్) టిప్ టాక్ లో(మోడ్రన్ సాంగ్ ఇన్ ట్రెడిషనల్ డ్రెస్) 29,30 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈనెల 27వ తేదీ గురువారం ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో సమాజంపై సోషల్ మీడియా (21వ శతాబ్దపు సమాచార స్రవంతి) నేపథ్యంపై రంగోలి పోటీలు జరుగుతాయి. ఈ నెల 27వ తేదీన ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు సోషల్ మీడియా ర్యాలీ కళాకారుల సంయుక్తంగా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించారు. విలేకర్ల సమావేశంలో విజయవాడ కల్చరల్ సెంటర్, సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, దారా కరుణశ్రీ, జిజ్ఞాస సంస్థ వ్యవస్థాపకులు భార్గవ్, ఈ- డిజిటల్ సంస్థ నిర్వాహకులు సాయి రమేష్, లాగిన్ సంస్థ నిర్వాహకులు జనార్ధన్ , విక్రమ ప్రకాష్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు ఏం.వలి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 9966528232, 8977877799, 9951090114 లను సంప్రదించవచ్చు.
జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/ కాటారం, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా కన్నెపల్లి నుంచి అన్నారం వరకు గోదావరి నీళ్లను తీసుకెళ్లే మెయిన్​ కెనాల్‌ సిమెంట్‌ కాంక్రీట్ లైనింగ్ ఓ చోట కుప్పకూలింది. పలు చోట్ల పగుళ్లు ఏర్పడింది. ప్రాజెక్ట్‌‌‌‌ స్టార్టయిన ఏడాదిన్నరకే ఇలా కూలిపోవడం, పగుళ్లు ఏర్పడటం క్వాలిటీ లోపాలను బయటపెడుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలో కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి 13.6 కిలోమీటర్ల పొడవున ఈ కెనాల్​ను నిర్మించారు. 6వ కిలోమీటర్ వద్ద పైనుంచి మట్టి కూలి.. రోడ్డు, సిమెంట్‌ కాంక్రీట్‌ ధ్వంసమైంది. 6.7 కిలోమీటర్ల వద్ద 8.5 మీటర్ల పొడవు 7 మీటర్ల వెడల్పుతో పూర్తిగా సిమెంట్‌ కాంక్రీట్‌ కొట్టుకుపోయింది. లూజ్‌ సాయిల్‌ ఉన్న చోట నాసిరకం పనులు చేపట్టడం వల్లే కెనాల్‌ దెబ్బతిన్నదని స్థానికులు చెబుతున్నారు. రూ. 600 కోట్ల పనులు కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ లింక్‌‌ –1 పనుల్లో భాగంగా కన్నెపల్లి వద్ద పంప్‌‌‌‌హౌస్ నిర్మాణంతోపాటు కన్నెపల్లి నుంచి అన్నారం వరకు కెనాల్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో రూ. 2,826 కోట్లు కేటాయించింది. టెండర్‌‌‌‌ దక్కించుకున్న మేఘా కంపెనీ… 13.6 కి.మీ దూరం కెనాల్‌ నిర్మాణ పనులను, కెనాల్‌ ను ఆనుకొని బీటీ రోడ్డును నిర్మించే రూ. 600 కోట్ల పనులను సబ్‌ లీజ్‌ పై మరో సంస్థకు అప్పగించిం ది. 2017 డిసెంబర్‌‌‌‌లో పనులు మొదలుపెట్టారు. 2019 జూన్‌ 21న ప్రాజెక్ట్‌‌‌‌ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో హడావుడిగా పూర్తిచేశారు. గతంలోనూ.. రూ. లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం భారీ ప్రాజెక్ట్‌‌‌‌ పనుల్లో నాణ్యతా లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. కన్నెపల్లిలో మోటార్లు ప్రారంభించిన 6 నెలలకే భారీ వర్షాల వల్ల ఏకంగా పంప్‌‌‌‌హౌస్ గోడ కూలి మోటార్ల వద్దకు వరద చొచ్చుకొచ్చింది. దీనిని ఎలాగోలా సరిచేశారు. ఆ తర్వాత మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల గేట్ల వద్ద లీకేజీలు కనిపించాయి. ఇప్పుడేమో కెనాల్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ కొట్టుకుపోయింది. ఇవన్నీ చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ పనులు ఎంత నాణ్యతా లోపంతో చేపట్టారో అర్థం చేసుకోవచ్చని రైతులు, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. రిపేర్లు చేపడుతున్న ఆఫీసర్లు గ్రావిటీ కెనాల్ సిమెంట్‌ కాంక్రీట్‌ వర్షా నికి కూలిపోవడంతో అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. కొట్టుకుపోయిన చోట రిపేర్లు చేపట్టాలని కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థను ఆదేశించింది. కన్నెపల్లి పంప్ హౌస్ , గ్రావిటీ కెనాల్‌ మెయింటనెన్స్‌‌‌‌ 2022 వరకు మేఘా కంపెనీపైనే ఉంది. దీంతో 8.5 మీటర్ల పొడవు 7 మీటర్ల వెడల్పు తో ఏర్పడిన గొయ్యి ని యంత్రాల సాయంతో పూడ్చుతున్నా రు. భారీ ప్రొక్లయినర్, రెండు డోజర్లతో దాన్ని రిపేర్ చేసే పనులు చేపట్టారు. నలుగురు సుతారులు, 10 మంది వర్కర్లు అక్కడే ఉండి పని చేస్తున్నారు. ఎందుకిట్ల జరిగింది..? కన్నెపల్లి నుంచి అన్నారం వరకు 13.6 కి.మీ దూరం గ్రావిటీ కెనాల్‌ నిర్మించారు. మొత్తం అడవిలోనే పనులు జరిగాయి. సుమారు 70 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతు మట్టి తవ్వుకుంటూ పోయి లెవల్‌ చేస్తూ సిమెంట్‌ కాంక్రీట్‌ వేసి కాల్వ నిర్మాణం చేపట్టాలి. నేల స్వభావాన్ని బట్టి అంటే గట్టి మట్టి, లూజ్‌ మట్టి, రాళ్లతో కూడిన నేల.. ఇలా రకరకాల స్థా యిలలో పనులు జరపాల్సి ఉండగా సబ్‌ లీజ్‌ పై పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌‌‌‌ లూజ్‌ మట్టి వచ్చిన చోట కూడా నాణ్యత పాటించకపోవడంతో వర్షాలకు సిమెంట్‌ కాంక్రీట్‌ కొట్టు కుపోయినట్లు ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. లూజ్‌ మట్టి ఉన్న మరి కొన్ని చోట్ల కూడా కెనాల్‌ పై సిమెంట్‌ కాంక్రీట్‌ కు పగుళ్లు కన్పిస్తున్నాయని వారు అంటున్నారు. అక్కడ కూడా రిపేర్లు జరపాలని సూచిస్తున్నారు.
ఫ్రభుత్వ ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది.. ఆమె పరుగు పరుగున వెళ్లింది.. మార్చురీ సిబ్బంది ఆమెకు శవాన్ని చూపించారు.. భయంకరమైన నిశ్శబ్దం అక్కడ.. లాంఛనాలన్నీ ముగిశాక పోలీసులు ఆమెకు శవాన్ని అప్పగించారు. ఆమె వౌనంగా శవాన్ని తరలించే ఏర్పాట్లు చేసి, దహన సంస్కారాలను తొందరగానే నిర్వహించింది. ఓ అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారం ముగియడంతో ‘ఆమె’ మనసు ప్రశాంతతతో కుదుట పడింది. ‘ఎవరో ఒకరూ... ఎపుడో అపుడూ.. నడవరా ముందుకు... అటో ఇటో ఎటోవైపు..’ -ఈ పాట చాలాసార్లు మనం వినే వుంటాం. ఎవరో? ఎప్పుడో? అనేది మాత్రం ప్రశ్నార్థకమే! అయితే- ‘ఆమె’ని కలిశాక ఆ పాట అక్షర సత్యం అనిపించింది. అనాథలను ఆదుకోవడమే కాదు, ఎంతోమంది మానసిక వి కలాంగులకు ఆశ్రయం ఇస్తూ వారి యోగ క్షేమాలను కనిపెడుతూ వారికి ఆమె జీవన మాధుర్యం చవి చూపుతోంది. సొంత తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకొని రెండు పూటలు భోజనం పెట్టలేకపోతున్న ఈ రోజుల్లో అనాథ శవాలకి అంత్యక్రియలు చేస్తూ, మృతుల ఆత్మకు శాంతిని చేకూరుస్తున్న ఆమె నిజంగానే ధన్యురాలు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే మనం సంకోచిస్తాం. అక్కడ అనాథ శవాలుంటాయని, వాటిని చూసేందుకే మనం జంకుతుంటాం. అనాథలు కూడా సాటి మనుషులే అనే ఆలోచనను మన దరికి రానివ్వం. అయతే, అనాథ శవాలకు అంత్య్రకియలు చేయటం అనేది మాటలకందని మహోపకారం. ఆమె పేరు శ్రీదేవి. హైదరాబాద్ శివారులోని దుండిగల్‌లో ‘పల్లవి ఆనంద వృద్ధాప్య మానసిక వికలాంగుల ఆశ్రమం’ వ్యవస్థాపకురాలిగా స్థానికులకు ఆమె చిరపరిచితురాలు. 2005లో ఆమె మొదలుపెట్టిన ఈ యజ్ఞం నిరాటంకంగా సాగుతోంది. మదర్ థెరెసాను ఆదర్శంగా తీసుకుని ఆమె దాదాపు ముప్ఫైమంది అనాథ వృద్ధులను, బుద్ధిమాంద్యులను కన్నబిడ్డల్లా సాకుతోంది. హృదయాన్ని కదిలించే ఒక వాస్తవ సంఘటన ఆమె జీవిత గమనానే్న మార్చేసింది. ఒక రోజు శ్రీదేవి, ఆమె భర్త రవికిరణ్ రోడ్డుపై వెళుతుండగా దారిలో చెత్త కుప్ప పక్కన రయ్‌మంటూ ఓ విలాసవంతమైన కారు ఆగింది. అందులోంచి ఓ ఆహార పొట్లం విసిరేసి, అంతే స్పీడులో వారు వెళ్లిపోయారు. ఆ ఆహార పొట్లం అక్కడ చెత్తకుప్ప పక్కన కూర్చున్న ఓ అనాథ కోసం అని రవికిరణ్ దంపతులకు అర్థమయింది. పక్కనే ఉన్న షాపులో వారు ఆరా తీయగా, ఆ అనాథ వ్యక్తి- కారులో వెళ్లిన వారికి బంధువేనని, బుద్ధిమాంద్యం ఉన్నందున రోడ్డుపై వదిలేశారని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇలా రోడ్డుపై బుద్ధిమాంద్యులని చూసినప్పుడల్లా తమ హృదయం ద్రవించేదని, ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలనే తపన తన ఆశయాన్ని బలపరిచిందని శ్రీదేవి చెప్పుకొచ్చారు. మానసిక వైకల్యం ఉన్నవారిని సమాజం ఆదరించకపోగా, వారిని కించపరచటం, దూరంగా ఉంచటం, వారి వైకల్యాన్ని అపహాస్యం చేయడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటివారిని రక్షించుకోవడం కూడా కష్టమే. ముఖ్యంగా ఆడవారికి సరైన ఆశ్రయం కల్పించడం. కుటుంబ సభ్యుల మాదిరిగా ఆదరిస్తూ వారికి పని నేర్పించి, స్వశక్తి సంపన్నులుగా తీర్చిదిద్దడం వంటి పనులకు శ్రీదేవి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందరిలాగే తమ పని తాము చేసుకుంటూ కొందరు పొలం పనులలో సాయంగా మెలుగుతున్నారు. ఆశ్రమంలో వారు తెలియక చేసే పనులు తమకు ఇబ్బంది కలిగించినా భరిస్తూ, కనీస సదుపాయాలు కల్పిస్తున్నారు. తమ ఆర్థిక స్థోమత మేరకు అనాథల ఆకలి బాధల్ని తీరుస్తున్నారు. ఇంకా మంచి భోజనం, బట్టలు, ఇతర సౌకర్యాలు అందించాలని, ఇందుకు దాతలు అండగా నిలవాలని శ్రీదేవి అంటున్నారు. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలకు చదువుకున్నా, స్వశక్తితో జీవించడానికి చేతివృత్తులు అవసరం అని భావించి, టైలరింగ్, కుట్లు, అల్లికలు వంటివి నేర్పిస్తున్నారు. ఇంటిపని, వంటపనిలో వారి సాయం తీసుకుంటూ ఆశ్రమానికి చేదోడుగా ఉండేలా శిక్షణ ఇస్తున్నారు. వీరిలో కొందరు కాయగూరలు, ఉల్లి, అల్లం వంటివి పండిస్తున్నారు. పాడి పశువులను పెంచుతూ తమ జీవనోపాధికి అవసరమైన ధనం సంపాదిస్తున్నారు. మానసిక వికలాంగులకి, వృద్ధులకి మంచి వైద్యం అందించే బాధ్యత అనాథాశ్రమానిదే. ప్రతి నెలలో వైద్యుల వద్దకు తీసుకుపోయ ఆరోగ్య పరీక్షలు చేయించడం, సమయానికి భోజనంతోపాటు మందులు ఇవ్వడం వంటి పనులను శ్రీదేవి, రవికిరణ్ స్వయంగా చూసుకుంటారు. ఆశ్రమంతో పాటు తమ కుటుంబ వ్యవహారాలను చూసుకోవడం నిజంగా కత్తిమీద సాములాంటిదే. తమ ఆశ్రమం హైదరాబాద్ నగరానికి దూరంగా దుండిగల్‌లో ఉండడంతో పరిపూర్ణంగా సేవలు చేయలేకపోతున్నామని శ్రీదేవి ఆవేదన చెందుతున్నారు. ఆశ్రమం అం దుబాటులో లేనందున సేవాభావం ఉన్నవారు కూడా తొందరగా ముందుకు రాలేకపోతున్నారని, నగరానికి చేరువలో ఎవరైనా ఉచితంగా వసతి సౌకర్యం కల్పిస్తే, మరింతమంది అనాథలను ఆదుకుంటామని శ్రీదేవి చెబుతున్నారు. ఎవరికైనా చిన్న సాయం చేయాలంటే అనేక కోణాల్లో మనం ఆలోచిస్తూ కాలం వెళ్లబుచ్చుతాం. అనాథలను, మానసిక వికలాంగులను ఇలా అక్కున చేర్చుకుని, వారి మంచి చెడులను పట్టించుకుంటూ, భాషరాని వారితో సైగలతోనే సంభాషిస్తూ నెట్టుకురావడం అంటే మాటలు కాదు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఉ న్నతమైన ఆశయ సాధనకు- అప్పు చేసి మరీ ఆశ్రమాన్ని నిలబెట్టుకోవడం.. నిజంగా ఒక మహత్తర కార్యక్రమం. ఆశ్రమ నిర్వహణతోనే శ్రీదేవి సేవలు ఆగిపోలేదు. ఆమెకున్న సైకాలజీ డిగ్రీ కూడా ఎంతోమందికి ఉపయోగపడుతోంది. దుండిగల్ పోలీసుస్టేషన్‌లో ఎన్నో గృహహింస కేసులని ఉచితంగా పరిశీలిస్తూ అవసరమైన వారందరికీ కౌనె్సలింగ్ ఇస్తూ, దంపతుల మధ్య వివాదాలను ఆమె పరిష్కరిస్తున్నారు. విడాకుల దాకా రాకుండా సర్ది చెప్పి భార్యాభర్తలను ఇళ్లకు పంపిస్తారు. తన ఆశయానికి స్థానిక పోలీసులు కూడా ఉదారంగా సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారని ఆమె చెప్పారు. సేవ చేయాలనే సంకల్పం ఉంటే అందుకు ఎన్నో మార్గాలున్నాయని ఆమెను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. శ్రమతో కూడుకున్న ఇలాంటి పనులు చేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తుంటారు. మనో నిబ్బరం తోడుంటే ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొని నిలబడొచ్చని ఆమె నిరూపిస్తున్నారు. ఈమె చేపడుతున్న సేవా కార్య్రకమాల గురించి మరిన్ని వివరాల కోసం www.apallavi.org వెభ్‌సైట్‌లో సంప్రదించవచ్చు. 0 Comments Leave a Reply. Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన (Deeparadhana) అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటు స్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది. ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.) దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి, అనగా రెండు వత్తులని కలిపి వేయాలి, విడివిడిగా కాదు.. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు. దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటికబెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండుగానీ, లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి. ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమ వల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వెనుక బ్రేక్ ప్యాడ్‌లను ఎలా మార్చాలి. ప్రత్యుత్తరం 1: వాహనాన్ని పెంచండి, చక్రాలను తొలగించండి, రెండు 12 మిమీ కాలిపర్ బోల్ట్‌లను తొలగించండి 2 12 మిమీ బోల్ట్‌లు మాత్రమే ఉన్నాయి ... ఫ్రంట్ వైపర్స్ అధికంగా మాత్రమే పనిచేస్తాయి ఫ్రంట్ వైపర్స్ అధికంగా మాత్రమే పనిచేస్తాయి మరియు పార్క్ చేయవు మరియు ఫ్రంట్ వాషర్ పనిచేయదు. నేను కాలమ్ మౌంటెడ్ మాస్టర్ స్విచ్ అసెంబ్లీని మార్చాను ... 2000 హోండా అకార్డ్ వెనుక డిస్క్ రోటర్లు మరియు ప్యాడ్‌లను ఎలా భర్తీ చేయాలి వెనుక డిస్క్ బ్రేక్ రోటర్లు మరియు ప్యాడ్‌లను ఎలా భర్తీ చేయాలి? ప్రత్యుత్తరం 1: హలో మరియు pbrimg srchttps ను విరాళంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు: www.2carpros.comforum ... 2001 నిస్సాన్ మాగ్జిమా రియర్ ప్యాడ్స్ బ్రేక్‌ల సమస్య 2001 నిస్సాన్ మాగ్జిమా 6 సిలి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ నేను వెనుక బ్రేక్ ప్యాడ్‌లను ఎలా మార్చగలను. ప్రత్యుత్తరం 1: విధానం ... 2003 టయోటా కరోలా బ్రేక్ ప్యాడ్ మందాన్ని ఎలా కొలవాలి మరియు బ్రేక్ ప్యాడ్‌ల మందం అంగుళం 18 కన్నా తక్కువకు వెళ్లినప్పుడు వాటిని వెంటనే మార్చాలని సాధారణ ఒప్పందం ఉన్నట్లు తెలుస్తోంది, త్వరలో దీన్ని చేయండి ... 2002 ఫోర్డ్ వెనుక బ్రేక్ ప్యాడ్‌లను ఎలా మార్చాలో ఫోకస్ చేయండి బ్రేక్స్ సమస్య 2002 ఫోర్డ్ ఫోకస్ 4 సిలి ఫ్రంట్ వీల్ డ్రైవ్ 20000 మైళ్ళు నేను కాలిపర్ పిస్టన్ అడ్జస్టర్ టూల్ కొన్నాను కాని ఇంకా చేయలేను ... 2007 డాడ్జ్ కాలిబర్ రియర్ విండో వైపర్ విద్యుత్ సమస్య 2007 డాడ్జ్ కాలిబర్ 4 సిల్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ 59000 మైళ్ళు వెనుక విండో వైపర్ పనిచేయదు, నేను భర్తీ చేసాను ... 2004 క్రిస్లర్ పిటి క్రూయిజర్ ఫ్రంట్ అండ్ రియర్ నా ప్రశ్నలను తీసుకున్నందుకు ధన్యవాదాలు. 2004 పిటి క్రూయిజర్‌లో ఫ్రంట్ ప్యాడ్‌లు మరియు వెనుక బూట్లు ఎలా భర్తీ చేయాలో తెలుసుకోవాలి. ఏదైనా ప్రత్యేక ... వెనుక బ్రేక్ ప్యాడ్‌లను మార్చండి మీ సమస్యను వివరించండి ... 2003 చేవ్రొలెట్ ట్రాకర్‌లో వెనుక బ్రేక్ ప్యాడ్‌లను ఎలా మార్చాలి. ప్రత్యుత్తరం 1: O.K. డ్రమ్ బ్రేక్‌లు పిన్‌లను నొక్కి ఉంచండి. అప్పుడు స్ప్రింగ్స్ ... 2006 ఫోర్డ్ ఫ్యూజన్ మారుతున్న వెనుక బ్రేక్ ప్యాడ్లు వెనుక బ్రేక్ ప్యాడ్‌లను మార్చడానికి విధానం ఏమిటి? ప్రత్యుత్తరం 1: pbrimg srchttps: www.2carpros.comforumautomotivepictures261618Noname1604 .... 2001 చెవీ మాలిబు రియర్ క్లాంప్? బ్రేక్స్ సమస్య 2001 చెవీ మాలిబు 6 సిలి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ నేను వెనుక బ్రేక్ ప్యాడ్లు మరియు స్ప్రింగ్స్క్లాంప్స్ మారుతున్నాను. 2000 చెవీ బ్లేజర్ బ్రేక్ ప్యాడ్ భర్తీ బ్రేక్స్ సమస్య 2000 చెవీ బ్లేజర్ 6 సిల్ ఫోర్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ <100 కె మైళ్ళు నా బ్రేక్‌లు కొంచెం చేయడానికి ప్రారంభమయ్యాయి ... వెనుక వైపర్‌కు సంబంధించిన పరాన్నజీవి బ్యాటరీ కాలువ మునుపటి మెకానిక్ వెనుక వైపర్ కోసం ఫ్యూజ్‌ని బయటకు తీసాడు మరియు అది కాలువ సమస్యను పరిష్కరించింది కాని వెనుక వైపర్ పనిచేయనిది. నేను ఫ్యూజ్ ఉంచాను ...
కంటినిండా కలలు నింపుకుని ప్రపంచాన్ని చూడాల్సిన యవ్వనంలో ఆమె కష్టాలనీ, కన్నీళ్ళనీ చూసింది. ఒకప్పుడు వైభవంగా బతికిన తన కుటుంబం, దారిద్ర్యపు అంచులలో నిలబడడాన్ని చూసింది. తోడబుట్టిన వాళ్ళ స్వార్దాన్నీ, కన్నవాళ్ళ నిస్సహాయతనీ కళ్ళారా చూసింది. మిగిలిన తోబుట్టువుల అందరి పెళ్ళిళ్ళూ అంగరంగ వైభవంగా చేసిన తండ్రి, తన దగ్గరికి వచ్చేసరికి కనీసం అయినింటి సంబంధం వెతకడానికి కూడా తటపటాయించడాన్ని మౌనంగా గమనించింది.. అలాంటి ఆమెకి కూడా ఒక రోజు వచ్చింది.. ఓ కుటుంబాన్ని శాసించగలిగే స్థాయి వచ్చింది.. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? ఆమె చేతిలో కీలుబొమ్మగా మారిన ఆ కుటుంబం ఏమయ్యింది? ఈ ప్రశ్నలకి జవాబులు వెతుక్కోడానికి ముందు ఆమెని గురించి తెలుసుకోవాలి. ఆమె పేరు వరూధిని. వ్యవసాయ రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని నాలుగున్నర దశాబ్దాల క్రితం డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రాసిన నవల 'మట్టిమనిషి' లో నాయిక వరూధిని. గుంటూరు జిల్లాలో ఉన్న ఓ పల్లెటూళ్ళో భూస్వామ్య కుటుంబంలో పుట్టింది. తండ్రి బలరామయ్య ఆ ఊరికంతటికీ పెద్దమనిషి. చదువు, ఆటపాటలతోనూ, సినిమాలు, షికార్లతోనూ బాల్యం ఆనందంగా గడిచింది వరూధినికి. యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉండగానే పట్నవాసంతో పూర్తిగా ప్రేమలో పడిపోయింది ఆమె. పరిస్థితులు అనుకూలిస్తే, పట్నంలో ఉన్న ఏ గొప్ప ఇంటికో ఆమె కోడలయి ఉండేది. కానీ, అలా జరగలేదు. వరూధినికి పెళ్లివయసు వచ్చేసరికి ఆ కుటుంబం ఆర్ధిక పరిస్థితి పూర్తిగా తిరగబడి పోయింది. అన్నలు ఆస్తులని మాత్రమే పంచుకుని, ఆమె పెళ్లిని తండ్రి బాధ్యతల్లోకి నెట్టేశారు. పేరులో మాత్రమే జమీందారీని నిలుపుకున్న బలరామయ్యతో వియ్యమందడానికి జమీందార్లు ఎవరూ సిద్ధంగా లేరు. కాబట్టే, తన కూతుర్ని ఊరుబోయిన వెంకయ్య మనవడు, సాంబయ్య కొడుకు అయిన వెంకటపతి కి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి సిద్ధ పడ్డాడు బలరామయ్య. వెంకయ్య ఆ ఊరికి వ్యవసాయ కూలీగా వచ్చి, బలరామయ్య తండ్రి వీరభద్రయ్య ఇంట పాలేరుగా జీవితం మొదలు పెట్టాడు. నెమ్మదిగా రైతుగా ఎదిగాడు. అతని కొడుకు సాంబయ్య రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఇంచుమించు ఓ వంద ఎకరాల భూమిని కొడుకు వెంకటపతి కి వారసత్వంగా అందించాడు. వెంకటపతికి పెద్ద మొత్తంలో కట్న కానుకలతో పిల్లనిస్తామంటూ ఎన్నో సంబంధాలు వచ్చినా, వాటన్నింటినీ రెండో ఆలోచన లేకుండా తిరగ్గొట్టేశాడు సాంబయ్య. తన తండ్రి పాలేరుగా పనిచేసిన ఇంటినుంచే కోడల్ని తెచ్చుకోవలన్నది సాంబయ్య పట్టుదల. వెంకటపతి మొరటు మనిషి. చదువూ సంధ్యా లేనివాడు. తాతతండ్రుల బాటలో నేలని మాత్రమే నమ్ముకున్నాడు. పట్నవాసం అంటే ఏమిటో బొత్తిగా తెలియదు అతనికి. ఉండడానికి లంకంత ఇల్లు ఉన్నా, వెంకటపతి పుడుతూనే అతని తల్లి దుర్గమ్మ మరణించడం, సాంబయ్య మరో పెళ్లి చేసుకోకపోవడంతో అది ఆడదిక్కు లేని సంసారం. అలాంటి ఇంట్లో అడుగుపెట్టింది, పట్నవాసపు వాసనలున్న వరూధిని. ఆ ఇంట్లో కోడలిగా తను ఇమిడి పోడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. తన వల్ల ఎంతమాత్రం కాదని అర్ధం కావడంతో, నెలతప్పగానే కాపురాన్ని బస్తీకి మార్చింది. అప్పటికే వెంకటపతి వరూధిని చేతిలో కీలుబొమ్మ. పెళ్ళికి ముందు వరకూ తండ్రిమాట వేదవాక్కు వెంకటపతికి. అతను తనకంటూ సొంత ఆలోచనలు లేని వాడు కావడంతో, వెంకటపతిని తన దారికి తెచ్చుకోడం పెద్ద కష్టం కాలేదు వరూధినికి. బస్తీలో, సినిమా హాల్ యజమాని రామనాధ బాబుతో స్నేహం మొదలుపెట్టింది వరూధిని. ఆ స్నేహం, అతని భాగస్వామ్యంతో బస్తీలో కొత్త సినిమా హాల్ కట్టేంత వరకూ వెళ్ళింది. వెంకయ్య, సాంబయ్యల చెమట, బస్తీలో సినిమా హాలుగా రూపాంతరం చెందింది. సాంబయ్య, వెంకటపతి ల మధ్య అంతరం మరింతగా పెరిగింది. మట్టి ఆనుపానులు మాత్రమే తెలిసిన వెంకటపతికి బస్తీలో చేసేందుకు ఏపనీ లేదు. రామనాధ బాబు ప్రోత్సాహంతో తాగుడికి అలవాటు పడ్డాడు. ఇంటి పెత్తనం మొత్తం వరూధినిదే అయ్యింది. రామనాధ బాబుతో ఆమె స్నేహం చాలా దూరమే వెళ్ళింది. వయసు మీద పడ్డ సాంబయ్య పల్లెటూరికే పరిమితం అయిపోయాడు. వెంకటపతిది కేవలం వరూధిని భర్త హోదా మాత్రమే. అటు వ్యాపార వ్యవహారాల్లోనూ, ఇటు ఇంటి విషయాల్లోనూ నిర్ణయాలు రామనాధ బాబువే. అలాంటి రామనాధ బాబు, తనకి దూరం అవుతున్నాడు అని తెలిసినప్పుడు వరూధిని ఏం చేసింది? 'రెండు తరాల మధ్య అందమైన వారధి స్త్రీమూర్తి' అంటారు గొల్లపూడి మారుతిరావు తన 'సాయంకాలమైంది' నవలలో. వరూధిని, మట్టిమనిషి సాంబయ్యకి, అతని మనవడు రవి కి మధ్య వారధిగా నిలబడింది. అటు సాంబయ్య ని, ఇటు వెంకటపతిని వాళ్ళు నమ్ముకున్న మట్టికి దూరం చేసింది. "ఎందుకు?" అన్న ప్రశ్న ఎప్పుడూ రాదు, 'మట్టిమనిషి' చదువుతూ ఉంటే. ఎందుకంటే, వరూధినికి ఆ క్షణంలో తనకి అనిపించింది చేయడం తప్ప దీర్ఘ కాలికమైన ప్రణాళికలు అంటూ లేవు. తనకి నచ్చినట్టు జీవించడానికే ఆమె వోటు. తనని కట్టుకున్నవాడి మీద జాలి, తను కన్నవాడి పట్ల బాధ్యత ఇవి మాత్రమే ఆమె దగ్గర ఉన్నవి. అందుకే, తను నమ్ముకున్న వాడు తనని నిలువుగా ముంచేయడానికి సిద్ధపడినప్పుడు, ఆమె మొదట ఆగ్రహించింది, అటుపై ప్రతీకారానికి సిద్ధపడింది.. కానీ, అతనిమీద ఆమెకి ఉన్న ప్రేమదే పైచేయి అయ్యింది.. 'మట్టిమనిషి' చదువుతూ ఉంటే, వరూధిని నాయికా? లేక ప్రతినాయికా? అన్న సందేహం చాలాసార్లే కలుగుతుంది.. వరూధిని కోణం నుంచి చూసినప్పుడు, ఆమె నాయికే.. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 3:12 PM 2 కామెంట్‌లు: లేబుళ్లు: నాయికలు ఆదివారం, డిసెంబర్ 08, 2013 ధర్మవరపు ... పది పన్నెండేళ్ళ క్రితం సంగతి.. అప్పటికి వరకూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటే దూరదర్శన్ లో చూసిన 'ఆనందో బ్రహ్మ,' సినిమాల్లో చిన్న చిన్న వేషాలు.. తేజ తీసిన 'నువ్వు-నేను' సినిమా హిట్ అవ్వడంతో అందులో లెక్చరర్ వేషం వేసిన ధర్మవరపు హాస్యనటుడిగా బాగా బిజీగా మారిన సమయం అది. యూత్ సినిమాల్లో లెక్చరర్లని మరీ బఫూన్లు గా చూపిస్తున్నారన్న విమర్శ మొదలైంది కూడా అప్పుడే.. సరిగ్గా ఆసమయంలో ధర్మవరపు తో ప్రత్యక్ష పరిచయం. మొదటి సమావేశంలోనే ఓ ఆత్మీయ వాతావరణం ఏర్పడింది అనడం కన్నా, ధర్మవరపు ఏర్పరిచారు అనడం సబబు. కొన్ని నెలల పాటు మరీ తరచుగా కాకపోయినా అప్పుడప్పుడూ కలిసే వాళ్ళం. సినిమా విషయాలు అని మాత్రమే కాదు, సమస్త విషయాలూ కబుర్లలో అలవోకగా దొర్లిపోయేవి. ఎంత అలసటగా ఉన్నా సరే, కబుర్లు మొదలు పెట్టారంటే నవ్వులు పూసేవి. ప్రాసకోసం పాకులాట అవసరం లేదు, మామూలు మాటనే కాస్త విరిచి పలికితే చాలు అప్రయత్నంగానే నవ్వొచ్చేస్తుంది, తెరమీదే కాదు, తెరవెనుక కూదా ధర్మవరపు తీరు అదే. పేరు, అవకాశాలు ఒకేసారి చుట్టుముట్టినా ఆ ప్రభావం మనిషి మీద పడినట్టుగా అనిపించలేదు. ఒంగోలు అన్నా, శర్మ కాలేజీ అన్నా, మిత్రుడు టి. కృష్ణ అన్నా తగని అభిమానం ధర్మవరపుకి. ఈ మూడు విషయాలూ తప్పకుండా తలపుకి వచ్చేవి, ఎంత చిన్న సమావేశం అయినా. వామపక్ష భావజాలం అంటే గౌరవం తనకి. ప్రజా నాట్యమండలి తో అనుబంధం ఉంది కూడా. పాత సినిమాలు విపరీతంగా చూసే అలవాటు, ఎవరినైనా ఇట్టే అనుకరించేసే టాలెంటు వృత్తిలో తనకి ఎంతగానో ఉపయోగ పడ్డాయి. రోజులు గడుస్తూ ఉండగానే, ఇక ధర్మవరపు ని రెగ్యులర్ గా కలవాల్సిన అవసరం లేని రోజు ఒకటి వచ్చేసింది. ఆ విషయం చెప్పగానే తన స్పందన "వచ్చే ఆదివారం మనం కలిసి భోజనం చేస్తున్నాం... మా ఇంట్లో." చాలా పనులు, షూటింగులు.. తనకి గుర్తుంటుందా, వీలవుతుందా అనుకున్నా.. ఆ విషయం మర్చిపోయాను.. శనివారం ఫోన్ వచ్చింది.. "వచ్చేస్తారా? వచ్చి పికప్ చేసుకోనా?" ఆశ్చర్యం అనిపించింది, "డ్రైవర్ ని పంపనా?" అనకుండా "వచ్చి పికప్ చేసుకోనా?" అన్నందుకు.. నేనే వస్తానని చెప్పి అడ్రస్ తీసుకున్నాను. ఓ వెలుగు వెలుగుతున్న హాస్యనటుడి ఇల్లు అంటే ఎంత హంగామా ఉంటుందని ఊహించుకోవచ్చో అంతా ఊహించుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టాను. ఉహు, మామూలు మధ్యతరగతి ఇల్లు.. లుంగీ, లాల్చీతో సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న ధర్మవరపు. పెద్దబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు.. చిన్నవాడు స్కూలింగ్. "సభకి నమస్కారం" అన్నాను, 'తోకలేనిపిట్ట' సినిమాలో జయలలిత ని అనుకరిస్తూ. ధర్మవరపు దర్శకత్వం, సంగీతం అందించిన సినిమా అది. పెద్దగా ఆడలేదు. కాసేపు సరదా కబుర్లు అయ్యాయి. చిన్నబ్బాయి తో కబుర్లు చెబుదామంటే, ఆ పిల్లవాడు నోరు విప్పడంలేదు. "పలుకే బంగారమా?" అన్నానో లేదో, "అబ్బే అదేమీ లేదు.. ఇందాకే వాడికి పన్నూడింది.. ఆ అవమాన భారంతో కుంగిపోతున్నాడు" అన్నారు ధర్మవరపు. హాల్లో ఎక్కడా షీల్డులు, సినిమా వాళ్ళతో ఫోటోలు కనిపించలేదు. కబుర్లు అవుతూ ఉండగానే భోజనానికి పిలుపు వచ్చింది.ఆవిడే స్వయంగా వడ్డించారు.. నేను ఆశ్చర్యంగా చూస్తుండగా "వంటకూడా ఆవిడే.. మా ఇంట్లో వంటవాళ్లు, పనివాళ్ళు ఉండరు" అన్నారు ధర్మవరపు. ఆవిడ మితభాషి.. కానీ, తినేవాళ్ల ఆకలి గుర్తెరిగి వడ్డించే (నేను చూసిన) అతి తక్కువ మంది ఇల్లాళ్ళ లో ఒకరు. భోజనం అవుతూ ఉండగానే నేను ఏమాత్రం ఊహించని ప్రశ్న వచ్చింది ధర్మవరపు నుంచి. "ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన వేషం ఏది?" జవాబు చెప్పడానికి ఆలోచించలేదు ఏమాత్రం. "స్వాతికిరణం లో మంజునాథ్ తండ్రి పాత్ర.. హోటల్ నడుపుకునే బాబాయ్.." తన మోహంలో కనిపించిన వెలుగు ఇప్పటికీ గుర్తుంది నాకు. "మహానుభావుడు విశ్వనాధ్ గారు.. ఆయనే చేయించుకున్నారు.. ఏమీ అనుకోనంటే ఓ మాట.. మీతో కలిసి భోజనం చేయడం ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది నాకు.." నేనేమీ మాట్లాడలేదు. పెద్దబ్బాయి నాతోపాటు బయటికి వచ్చాడు. నవతరం వారసులు రాజ్యం ఏలడం మొదలుపెట్టిన కాలం కదా.. సహజంగానే "మీరెప్పుడు హీరో అవుతున్నారు?" అని అడిగాను నవ్వుతూ.. ఎటూ పాస్పోర్ట్ ఉందికదా అని.. "నేను రోజూ అద్దంలో చూసుకుంటానండీ" అని నవ్వేసి "లేదండీ..నాకు ఇంట్రస్ట్ లేదు.. చదువయ్యాక ఉద్యోగం.. లేదంటే బిజినెస్ అంతే.." ఆ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత రెండు వేర్వేరు సందర్భాలలో అనుకోకుండా ధర్మవరపు ని కలవడం తటస్తించింది. రెండుసార్లూ కూడా తనే వచ్చి పలకరించడం మాత్రం ఎప్పటికీ ఆశ్చర్యమే నాకు. ఉదయం పేపర్లో 'ధర్మవరపు ఇక లేరు' అన్న వార్త చూసినప్పటి నుంచీ ఏపని చేస్తున్నా ఇవే జ్ఞాపకాలు.. దింపుకో గలిగే బరువు కాదు కదూ ఇది.. ధర్మవరపు కి నివాళి.. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 8:03 PM 9 కామెంట్‌లు: లేబుళ్లు: నివాళి కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom) తలంపు వైద్య విద్య 'రక్షించాల్సింది ఉక్రెయిన్ లో చిక్కుబడ్డ విద్యార్థులనే కాదు, ఇక్కడ చదువు కొనలేక అక్కడికి వెళ్లేలా చేసిన మన విద్యా వ్యవస్థని కూడా' గ...
దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులపై ఉన్న క్రిమినల్, మనీ లాండరింగ్ కేసులు ఉన్న రాజకీయ నాయకులపై కేసులు తిరిగి విచారించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా తెలంగాణా హైకోర్టు ఇప్పటికే కేసుల విచారణ మొదలుపెట్టేసింది. కేసుల విచారణ నిమిత్తం కరోనా నిభందనలను సైతం సడలించింది హైకోర్టు. తెలంగాణా హైకోర్టులో ఏపీ సీఎం జగన్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసులో భాగంగా సీబీఐ నమోదు చేసిన 11కేసులు ఈడీ నమోదు చేసిన 5 కేసులు సీబీఐ కోర్టుకు విచారణకు రాగా వీటిని జగన్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉందంటూ ప్రస్తుత ఉన్న వ్యాజ్యాలను దసరా ముగిసిన తరువాత ఆన్లైన్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని కోరారు. అంతే కాక ఎమ్మెల్యేలు, ఎంపీ ల కేసులను ఇప్పటికిప్పుడే విచారణ చెయ్యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎక్కడా లేదంటూ వ్యాఖ్యానించడంతో జగన్ తరపు న్యాయవాది చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అంతేకాకుండా అసలు సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వకపోతే హైకోర్టు మార్గదర్శకాలు ఎందుకు విడుదల చేస్తుందని వ్యాఖ్యానించారు. న్యాయవాది ఇలాంటి సమయంలో మా ప్రాణాలను పణంగా పెట్టలేమంటూ కోర్టుకు తెలిపారు. దీనితో ఆన్ లైన్ విచారణ ను కూడా పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అంతేకాక ఆన్లైన్ విచారణ ప్రక్రియ పూర్తి అయ్యేవరకూ భౌతిక విచారణ తప్పనిసరిగా హాజరవ్వాలన్నారు. దీనికి గాను న్యాయవాదుల ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ ఇవ్వాలని సూచించారు. అయితే నిందితులకు మాత్రం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపునిచ్చింది.
మంత్రి బొత్స సత్యనారాయణ మాతృమూర్తి ఈశ్వరమ్మ కొద్ది రోజుల కిందట స్థానికంగా ఉండే త్రిశూల్ సమాచారం అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వారి సౌజన్యంతో ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠం August 16, 2020 at 8:19 AM in General, Latest News, Politics Share on FacebookShare on TwitterShare on WhatsApp మంత్రి బొత్స సత్యనారాయణ మాతృమూర్తి ఈశ్వరమ్మ కొద్ది రోజుల కిందట స్థానికంగా ఉండే త్రిశూల్ సమాచారం అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వారి సౌజన్యంతో ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠం. ఈ ఇంటర్వ్యూలో ఈశ్వరమ్మ తన పిల్లల గురించి, ఉమ్మడి కుటుంబం గురించి, తన ఇష్టదైవం, ఇష్టమైన నటుల గురించి కుటుంబ విలువల గురించి అనేక వివరాలు వెల్లడించారు. ఆ వివరాలుస్వయంగా చదివి తెలుసుకోండి…
మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్ అయితే, మీరు అమౌరీ గుయిచోన్ అనే ప్రసిద్ధ పేస్ట్రీ చెఫ్ పేజీని చూసి ఉండవచ్చు... Tiger Srinivas Chekkilla | Feb 02, 2022 | 9:25 PM మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్ అయితే, మీరు అమౌరీ గుయిచోన్ అనే ప్రసిద్ధ పేస్ట్రీ చెఫ్ పేజీని చూసి ఉండవచ్చు. అతను పేస్ట్రీ డిజైన్‌లు, చాక్లెట్ డిజైన్ ప్రసిద్ధి చెందిన స్విస్-ఫ్రెంచ్ పేస్ట్రీ చెఫ్. ఈసారి అతను పులి ఆకారంలో చాక్లెట్‌ తయారు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇది చైనీస్ న్యూ ఇయర్ రోజైన చంద్ర నూతన సంవత్సరానికి గుర్తుగా తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పులి ముఖం నుండి దాని చెవులు, తోక, పాదాల వరకు – ప్రతిదీ అసలు పులి పిల్ల వలె వాస్తవికంగా కనిపిస్తుంది. అతను పులి ఆకారంపై తినదగిన పెయింట్‌ను స్ప్రే చేశాడు. వీడియో ముగిసే సమయానికి, వీక్షకులు పెద్ద పులి, చిన్న పిల్లను చాక్లెట్‌తో తయారు చేశాడు. ఈ వీడియో “చాక్లెట్ టైగర్! అని క్యాప్షన్ కూడా పెట్టారు. చంద్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు! ” కూడా తెలిపాడు.
Home » News » Sitaramam Director Hanu Raghavapudi Planning Multi Starer With Dasara Hero Nani And Liger Hero Vijay Devarakonda విజయ్ నానిల క్రేజీ మల్టీ స్టారర్ ? Published Date - 04:09 PM, Wed - 10 August 22 By- Ravindra Siraj ఒక పెద్ద డిజాస్టర్ తర్వాత తిరిగి సూపర్ హిట్ క్లాసిక్ తో కంబ్యాక్ ఇవ్వడం ఏ దర్శకుడికైనా చాలా అరుదుగా జరుగుతుంది. పడి పడి లేచే మనసుతో నిజంగానే పడిపోయాడనుకున్న హను రాఘవపూడి సీతారామం రూపంలో ఆవిష్కరించిన అద్భుతం దాన్నో బ్లాక్ బస్టర్ చేసింది. బింబిసార లాంటి బలమైన మాస్ ఫాంటసీ ఎంటర్ టైనర్ పోటీని తట్టుకుని మరీ వసూళ్లు సాధించడం చిన్న విషయం కాదు. అందులోనూ మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ ఫేమ్ మృణాల్ ఠాకూర్ లతో ఇంత అందమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించడం మంచి వసూళ్లను రాబడుతోంది. సహజంగానే హను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదనే ఆసక్తి కలగడం సహజం. ఇద్దరు క్రేజీ హీరోలతో ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేసుకునే దిశగా హను ఓ స్క్రిప్ట్ రాసుకున్నట్టు తెలిసింది. న్యాచురల్ స్టార్ నాని రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబోకు పర్ఫెక్ట్ గా సరిపోయే ఒక ఎంటర్ టైనర్ ని వినిపించబోతున్నట్టు వినికిడి. తన మార్క్ క్లాస్ టచ్ తోనే మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటారట. ఎలాగూ సీతారామంలో థ్రిల్ ఇచ్చే అంశాలను హ్యాండిల్ చేసిన తీరుకు పేరొచ్చింది. సో నాని విజయ్ లను బాలన్స్ చేయడం కష్టం కాదు. కాకపోతే ఇదంతా ప్రతిపాదన దశలోనే ఉంది. గ్రీన్ సిగ్నల్స్ వచ్చి పట్టాలు ఎక్కేందుకు టైం పట్టొచ్చు. హను రాఘవపూడి ఆల్రెడీ ప్రైమ్ కి ఓ వెబ్ సిరీస్ కి కమిట్ మెంట్ ఇచ్చారట. ఆ వివరాలు తెలియాల్సి ఉంది. ఇక నాని విషయానికి వస్తే ప్రస్తుతం తను దసరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడం అభిమానులను ఆందోళన కలిగించింది. దసరా ఫినిష్ అయ్యేదాకా నాని కొత్త సినిమాలు ప్రకటించకపోవచ్చు. విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నాడు. పోస్ట్ రిలీజ్ తర్వాత సమంతాతో చేస్తున్న ఖుషి బాలన్స్ పార్ట్ పూర్తి చేయాలి. అది కాగానే పూరి జగన్నాథ్ తో సెకండ్ వెంచర్ జనగణమనని సెట్స్ పైకి తీసుకెళ్లాలి. ఆపై సుకుమార్ తోనూ ఒక మూవీ ఉంది. మరి హను రాఘవపూడికి ఇద్దరిని కలయిక చేయడం సాధ్యమవుతుందా లేదా వేచి చూడాలి. ఇద్దరూ ఓ నెల దాకా అంత ఈజీగా దొరికే పరిస్థితి లేదు
తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. పోలవరం ముంపు మండలాలు, కోనసీమ లంక గ్రామాలు పూర్తిగా వరదలోనే ఉన్నాయి. దివిసీమ లంకవాసులను కృష్ణా వరదలు ముంచెత్తుతున్నాయి. August 24, 2020 at 10:42 PM in General Share on FacebookShare on TwitterShare on WhatsApp (లియోన్యూస్ ప్రతినిధి) వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి, కృష్ణా నదులు పొంగి పొర్లుతున్నాయి. రెండు వారాలుగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరంగల్ లాంటి నగరాలు ఎప్పుడూ లేని విధంగా నీట మునిగాయి. హైదరాబాద్ వాసుల కష్టాలు మామూలే. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగింది. చరిత్రలో మూడో సారి భద్రాచలం వద్ద 70 అడుగుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లోని 273 గ్రామాలు నీట మునిగాయి. పోలవరం ప్రాజెక్టు కూడా అసంపూర్తిగా ఉండటంతో బ్యాక్ వాటర్ గిరిజన గ్రామాలను ముంచెత్తింది. పాత పోలవరం గ్రామం రెండు వారాలుగా నీటిలోనే నానుతోంది. ఇక గోదావరి దవళేశ్వరం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తి 17 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదలడంతో కోనసీమ లోని 13 లంక గ్రామాల్లోని 324 గ్రామాలు నీట మునిగాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే 4 లక్షల మంది నిరాశ్రమయులయ్యారు. ఏపీ సీఎం హెలికాప్టర్ ద్వారా వరద ఏరియల్ సర్వే చేసి బాధిత కుటుంబాలకు రూ.2000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. అయితే గత ఏడాది వరదల సమయంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.5000 సాయం నేటికీ అందలేనది వరద బాధితులు వాపోతున్నారు. కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీ వరద వస్తోంది. నారాయణపూర్, తుంగభద్ర, ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. శ్రీశైలం నుంచి 10 గేట్లు ఎత్తి తాజాగా 4 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. సాగర్ కు వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు విడుదల చేయడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలారు. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధానంగా విజయవాడలోని కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్ వాసులు వరదలో చిక్కుకున్నారు. 50 వేల ఇళ్లు నీట మునిగాయి. దీంతో బాధితులను సమీపంలోని ఇందిరాగాంధీ స్టేడియంతోపాటు, ప్రభుత్వ కళాశాలకు, పాఠశాలకు తరలించారు. రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో వరద ముంపును అడ్డుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు.రూ.100 కోట్లు ఖర్చు చేశారు. మరికొన్ని పనులు మిగిలిపోయాయి. ప్రభుత్వం మారిన తరవాత రక్షణ గోడ నిర్మాణ పనులు గాలికి వదిలేయడంతో 2 లక్షల మంది వరద భారినపడ్డారని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు విమర్శించారు. కృష్ణా నది వరదలతో దివిసీమ లంక గ్రామలు నీట ముగిగాయి. 60 వేల ఎకరాల పంట నీట మునిగింది. 60 లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే వర్షాలు తగ్గుముఖం పటడ్డంతో మరో నాలుగు రోజుల్లో వరద తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరో నాలుగు రోజులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో గండిపేట చెరువు పరిసరాలు పచ్చదనంతో నిండిపోయాయి. ఇటీవల జలాశయం గేట్లు ఎత్తడంతో దిగువకు పారుతున్న నీరు సెలయేరును తలపిస్తోంది. Source: Eenadu అప్పుడే పుట్టిన దూడ.. తనివితీరా చూసుకుందో లేదో.. అంతలోనే యజమాని దూడను ట్రాలీ ఆటోలో వేసుకొని ఇంటికి బయల్దేరాడు.. వెంటనే ఆవు ఆటో వెంట పరుగులు తీసింది.. గోదావరిఖనిలోని జీఎం కాలనీ సమీపంలో ఈ దృశ్యం కనిపించింది. Source: Eenadu మంగపేట, కమలాపురంలో ఇటీవల గోదావరి వరదలో సుమారు వంద మందిని జాలరి మాటూరి కిష్టయ్య తన నాటు పడవలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ విషయాన్ని ఎస్సై తాహెర్‌బాబా మంత్రికి వివరించారు. Source: Eenadu ఈ చిత్రాన్ని చూస్తుంటే సీతాకోక చిలుకకు తోక ఉన్నట్లు కనిపిస్తుంది కదూ. మంగపేట టీచర్స్‌కాలనీలోని ఓ ఇంటి వద్ద మందార పువ్వుపై సీతాకోక చిలుక ఇలా రెక్కలు విప్పి మకరందాన్ని ఆస్వాదిస్తోంది. మధ్యలో నుంచి మందార పువ్వు కాడ సీతాకోక చిలుకకు తోకలాగా కనిపిస్తోంది. Source: Eenadu ఏటూరునాగారం మండలంలో శనివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క జంపన్నవాగుపై పడవలో వెళ్తుండగా మధ్యలో ఆగిపోయింది. క్షేమంగా ఒడ్డుకు చేరడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. Source: Eenadu నాలుగు రోజుల కిందట కురిసిన వర్షాలకు చిన్న చిన్న కుంటలన్నీ నిండాయి. కోయిలకొండ మండలం గార్లపాడు బీట్‌ పరిధి అటవీప్రాంతంలో భవానీసాగర్‌ నిండి అలుగు పారుతోంది. ప్రకృతి ఒడిలో కనువిందు చేస్తున్న మనోహర దృశ్యమిది. Source: Eenadu యువత తమ ప్రత్యేకతను చాటుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. కరీంనగర్‌ దిగువ మానేరు జలాశయం కట్టపై స్పీడ్‌బైక్‌తో యువత విన్యాసం చేశారు. ఒకదశలో పట్టుతప్పి కిందపడిపోయారు. Source: Eenadu ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాకాల సరస్సు నాలుగు అంగుళాల ఎత్తుతో మత్తడి పడుతుండటంతో పర్యాటకుల సందడి పెరిగింది. విద్యాసంస్థలకు సెలవులు కావడంతో పిల్లా పాపలతో వస్తున్నారు. మత్తడి వద్ద ప్రమాదాలు జరగకుండా అటవీ శాఖ, పోలీసులు తగు చర్యలు చేపట్టారు. Source: Eenadu కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కరకట్ట కోతకు గురైంది. గోదావరి వరద మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతంతోపాటు పరిసర గ్రామాలను ముంచెత్తింది. వరద తగ్గడంతో బెగ్లూర్‌ శివారు.. హనుమాన్‌ ఆలయ ప్రాంతంలో కరకట్ట కోతకు గురై బండరాళ్లు కొట్టుకుపోయినట్లు శనివారం గుర్తించారు. Source: Eenadu ఖాజాగూడలో సినీనటి సురభి పురాణిక్‌ సందడి చేశారు. స్థానికంగా ఓ డిజైనర్, ఫ్యాషన్‌ స్టూడియోను శనివారం ప్రారంభించారు. అందులోని దుస్తులు, నగలను ధరించి హోయలు పోయారు.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1959 లో భారతదేశంలో పర్యటించినప్పుడు వినోబా భావేని కూడా కలుసుకున్నప్పటి ఒక అపురూపమైన సంఘటనని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ రాసిపెట్టుకున్నారు. డా.కింగ్ తన సతీమణితో వినోబాని చూడటానికి వెళ్ళినప్పుడు కొంతసేపు సంభాషణ సాగాక వారితో పాటు ఉన్న ఒక మతాచార్యుడు కొన్ని ఆఫ్రికన్ అమెరికన్ ఆధ్యాత్మికగీతాలు ఆలపించవలసిందిగా డా.కింగ్ సతీమణిని కోరాడు. ‘వాటిని నీగ్రో స్పిరిట్యువల్స్ అంటారు’ అన్నాడు జయప్రకాశ్. వినోబా వాటిగురించి వినకపోయి ఉండవచ్చునని. కాని, అంతదాకా నేలచూపులు చూస్తున్న వినోబా నెమ్మదిగా కళ్ళెత్తి, మృదు దృక్కులతో డా.కింగ్ సతీమణిని చూస్తూ, Were you there, were you there, when they crucified my Lord అనే గీతాన్ని ఎత్తుకుంటూ తమని ఆశ్చర్యంలో ముంచెత్తాడని జయప్రకాశ్ రాసుకున్నాడు. ఆ అపురూపమైన గీతాన్ని వినోబా మహాత్మాగాంధీ దగ్గర విన్నాడు. గాంధీజీ తన ఆశ్రమభజనావళిలో భారతీయ భక్తికవుల గీతాలతో పాటు వినడానికి ఇష్టపడే కొన్ని క్రైస్తవ ఆధ్యాత్మిక గీతాల్లో ఆ గీతం కూడా ఉంది. ఆయన దాన్ని బహుశా దక్షిణాఫ్రికానుంచి భారతదేశానికి తెచ్చుకుని ఉండవచ్చు. ఇరవయ్యవ శతాబ్ది ఆఫ్రికన్-అమెరికన్ కవిత్వంలో అసమ్మతి, ఆగ్రహం, ధిక్కారాలతో పాటు, సారళ్యం, స్పష్టత, సూటిదనాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యం, ఇరవయ్యవశతాబ్ది ఆఫ్రికన్-అమెరికన్ యుగకవి అని చెప్పదగ్గ లాంగ్ స్టన్ హ్యూస్ కావ్యశిల్పంలోని సౌందర్యం అధికభాగం ఆ సరళసుందరతమీదనే ఆధారపడి ఉంది. ఆ సారళ్యం,ఆ తేటదనం ఆ కవులు తమ పూర్వీకుల పాటలనుంచి తెచ్చుకున్నారు. డన్ బార్ మొదటిసారిగా తమ పూర్వీకుల బానిసగీతాల్ని ఆధునిక కవిత్వంగా మార్చవచ్చునని తన సమాజానికి చూపించాక హార్లెం రినైజాన్సు కాలంలో అదొక కొత్త కవిత్వానికి తలుపులు తెరిచింది. కాని, ఆశ్చర్యంగా, ఆఫ్రికన్-అమెరికన్ కవులు 19 వ శతాబ్ది చివరలోనూ, 20 వ శతాబ్ది ప్రారంభంలోనూ బ్రిటిష్ కవుల్ని నమూనాగా పెట్టుకుని కవిత్వం చెప్పడం మొదలుపెట్టినప్పుడే, మరొకవైపు వారి పూర్వీకుల బానిసగీతాలు కూడా ఒక సమాంతర ప్రయాణం మొదలుపెట్టాయి. అవి ఒక వైపు ఆధునిక కవిత్వాన్ని ప్రభావితం చేస్తూ వచ్చినా, అంతకన్నా కూడా ముఖ్యంగా ఆఫ్రికన్-అమెరికన్ సంగీతాన్నీ, తద్వారా అమెరికన్ సంగితాన్నీ, యావత్ప్రపంచ సంగీతాన్నీ గాఢాతిగాఢంగా ప్రభావితం చేస్తూ వచ్చాయి. ఆఫ్రికన్-అమెరికన్ బానిస గీతాల సేకరణ అంతర్యుద్ధకాలంలోనే (1861-65)మొదలయ్యింది. బానిసత్వం నుంచి విడుదలైన నీగ్రోలకోసం 1866 లో ఏర్పాటు చేసిన ఫిస్క్ యూనివెర్సిటీకి చెందిన కోశాధికారి జార్జి ఎల్. వైట్ అనే అతడు నీగ్రో గీతాల్ని సేకరించి వాటిల్లోంచి పన్నెండు గీతాలతో 1871 లో మొదటిసారిగా అమెరికాలో ఒక ప్రదర్శన ఇప్పించాడు. ఆ తర్వాత 1878 దాకా జూబిలీ సింగర్స్ గా ప్రసిద్ధి చెందిన ఆ బృందం అమెరికా, యూరోపుల్లో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చింది. ప్రపంచ సంగీత చరిత్రలో కొత్త అధ్యాయం మొదలయ్యింది. మరొకవైపు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన విలియం ప్రాన్సిస్ అలెన్ అనే ఒక అబాలిషనిస్టుమరొక ఇద్దరు మిత్రులతో కలిసి దక్షిణాది రాష్ట్రాల తోటల్లోనూ, నదీతీరాల్లోనూ, సముద్రద్వీపాల్లోనూ పాడుకుంటున్న పాటలు 136 దాకా సేకరించి Slave Songs of the United States (1867) పేరిట వెలువరించాడు. ఆ పుస్తకానికి అతడు రాసిన ఉపోద్ఘాతం వల్లా, అందులో ప్రతి ఒక్క గీతానికీ ఇచ్చిన నొటేషన్ వల్లా, అది అపురూపమైన జాతిసంపదగా మారిపోయింది. ఆ తర్వాత నీగ్రో గీతాల, బానిసగీతాల సంకలనాలు ఒక వెల్లువలాగా వచ్చిపడ్డాయి. వాటిలో చెప్పుకోదగ్గవి ప్రసిద్ధ ఆఫ్రికన్-అమెరికన్ కవి జేమ్స్ వెల్డన్ జాన్సన్ సంకలనం చేసిన The Book of American Negro Spirituals(1927), జాన్ డబ్ల్యు. వర్క్ సంకలనం చేసిన American Negro Songs (1940). ఈ రెండు సంకలనాల్లోనూ కూడా ప్రశస్తమైన ఉపోద్ఘాతాలున్నాయి. ఇద్దరూ కూడా ఈ గీతాల్ని సాహిత్యపరంగా కన్నా కూడా సంగీతపరంగా మరింత విశేషమైనవిగా ప్రస్తుతించారు. జాన్సన్ అయితే వీటిలో సంగీతాన్ని noble music అన్నాడు. నీగ్రో గీతాల్ని ప్రధానంగా నాలుగు రకాలుగా వర్గీకరిస్తున్నారు. మొదటివి, ఆధ్యాత్మిక గీతాలు. వీటిలో మళ్ళా మూడు రకాలున్నాయి. మొదటి తరహా గీతాలు ‘పిలుపు-జవాబు ‘ రూపంలో ఉండే సంభాషణాత్మకాలు. ద్రుతగతిలో సాగే ఈ గీతాలకన్నా భిన్నంగా రెండవ తరహా గీతాలు మంద్రగతిలో సాగుతాయి, వాక్యాలు పూర్తిగా, దీర్ఘవాక్యాలతో కూడుకుని ఉంటాయి. మూడవ తరహా గీతాల్లో పదాలు కురచగా, కొన్ని అక్షరాలు మింగేస్తూ (syncopated) వడివడిగా, ఉత్సాహంగా నడిచే గీతాలు. ఇవి బహుళ జనాదరణ పొందిన గీతాలు. రెండవ వర్గం blues గా ప్రసిద్ధి చెందిన విషాద గీతాలు. తర్వాత తర్వాత అమెరికానీ, ప్రపంచాన్నీ కూడా కారుమబ్బుల్లాగా కమ్ముకున్న బ్లూస్ సంగీతానికి మూలం ఈ గీతాలే. ఆధ్యాత్మికాలు బృందగానాలూ, సామూహికాలూ కాగా బ్లూస్ వ్యక్తి ప్రధానాలు, ఏకాంతగీతాలు. ఆధ్యాత్మికాలకి ఒక స్వర్గం పట్లా, విముక్తి పట్లా నమ్మకం ఉంది, బ్లూస్ కి అటువంటి స్వర్గం పట్లా నమ్మకం లేదు, ఈ భూమ్మీది జీవితం పట్లా ఆశ లేదు. ఒక విమర్శకుడు రాసినట్టుగా, ఆధ్యాత్మిక గీతకర్త మిసిసిపి వరదలో కూడా దైవసంకల్పాన్ని చూడగలడు. కాని బ్లూస్ గీతకారుడు ‘ఈ బీదపిల్ల ఎక్కడకు పోగలదు?’ అని చింతాక్రాంతుడవుతాడు. బ్లూస్ ప్రధానంగా కోమల గాంధారం మీదా, కోమల నిషాదం మీదా ఆధారపడ్డ గీతాలు. కోమలగాంధారాన్ని blue note అని కూడా అంటారు. దైనందిన జీవితాన్నీ, అన్నిరకాలుగానూ ప్రపంచం పట్ల నమ్మకంకోల్పోయిన హృదయారాటాన్నీ వినిపించే ఏకైక స్వరమది. మూడవ వర్గం గీతాలు పనిపాటలు. పనిలో అలసటని మర్చిపోడానికి నీగ్రో పాడుకునే పాటల్లో అత్యంత బలశాలురైన నీగ్రో వీరుల గురించిన కల్పనలూ, అతిశయోక్తులూ కొల్లలు. ముఖ్యంగా స్టీం డ్రిల్లరుతో పోటీ పడి గెలిచి, ఆ పోటీలో అసువులు బాసిన జాన్ స్మిత్ అనే ఒక కాల్పనికవీరుడు ఆ గీతాలకి ప్రధాన నాయకుడు. నాల్గవ తరహా గీతాలు సామాజిక గీతాలు. నాట్యం కోసం ఉద్దేశించబడ్డ గీతాలు. మన గిరిజన జానపదగీతాల్లాంటివి. ఆఫ్రికాలోనూ, ఇక్కడా సంభవించినట్టే, గ్రామఫోనూ, రేడియో, సినిమా ఆ గీతాల్ని మింగేసాయి. తక్కిన ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యమేమీ వికసించకపోయినా, ఈ గీతాలొక్కటే లభ్యమవుతున్నా కూడా, వీటిని కట్టుకుని పాటలు పాడుకున్న ఆ మానవసమూహం, మానవకోటిలో ఎంతో విలువైన భావోద్వేగసంపదను మూటకట్టుకున్న జాతి అని చెప్పుకోవచ్చు.
కమల్ హాసన్ విలక్షణ నటుడిగా రాష్ర్టం కాదు కాదు.. దేశం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఒక్కో సినిమా ఒక్కో స్టయిల్ లో ఉంటుంది. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వైవిధ్య భరితమైన చిత్రాలను ఎంచుకొని మరీ తన నటనతో ప్రతి ఒక్కరినీ మెప్పించారు. హీరో, విలన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ వెండితెరపై అన్ని ప్రముఖ రోల్స్ ను ఆయన పోషించారు. ఆయన తాజాగా శంకర్ డైరెక్షన్ లో ‘భారతీయుడు-2’లో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి తీసిన కాంతారా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ సాధించింది. బాహుబలి, కేజీఎఫ్ లాంటి మూవీస్ కలెక్షన్లను తక్కువ సమయంలో తాగి ఔరా అనిపించుకుంది. బాలీవుడ్ సైతం ముక్కున వేలేసుకుందంటే సందేహం లేదు. ఇప్పటి వరకూ చాలా వరకు స్టార్ హీరోలు రిషబ్ ను అభినందించారు. ఈ జాబితాలోకి తాజాగా కమల్ హాసన్ కూడా చేరారు. తనను బాగా ఆకట్టుకుందట ఈ మూవీని కమల్ హాసన్ శుక్రవారం (నవంబర్ 18న) చూశారంట. ఈ చిత్రం తనను బాగా ఆకట్టుకుందట. మేకింగ్ గుడ్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు కమల్. ముఖ్యంగా దేవ కోలా ఘట్టాలు ఆయనను మరో లోకంలోకి తీసుకెళ్లాయట. ఇలాంటి సినిమాలనే ప్రేక్షకులు కోరుకుంటున్నారని అందుకే పాన్ ఇండియా లెవల్ లో ఆకట్టుకుందని చెప్పాడు. యంగ్ డైరెక్టర్ వైవిద్యమైన కథలను ఎంచుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పుకచ్చారు కమల్ హాసన్.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణ్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తుల అం... గురుర్బ్రహ్మ గురుర్విష్ణ్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తుల అంశే గురువు. పరబ్రహ్మ స్వరూపమైన గురుదేవులను భక్తితో సేవించి తరించమని బోధించినది మన సంస్కృతి. భగవంతుని సేవించి ముక్తిని పొందగల దారి చూపగలిగేది గురువు మాత్రమే. కనుక భగవంతుడు, గురువు ఒకేసారి ఎదురైతే, గురువుకే ప్రథమ నమస్కారం సమర్పిస్తామన్నారు సాధు పురుషులు. అనాదిగా భారతజాతి వ్యాస భగవానుని జయంతి ‘ఆషాఢశుద్ధ పూర్ణిమ’ను ‘గురుపౌర్ణమి’ పర్వదినంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొనే సంప్రదాయాన్ని అలవర్చుకొన్నది. అనంత జ్ఞానరాశిని లోకహితార్థమై క్రమపద్ధతిలో నాలుగు వేదములుగా కూర్చి మానవాళికి ప్రసాదించినది కృష్ణద్వైపాయనుడే. పంచమవేదంగా పేరొందిన మహాభారతం, 18 పురాణాలు, శ్రీ మద్భాగవతము వారు ప్రసాదించినవే. విశ్వమానవాళికి ఇహ, పర సుఖప్రదాయిని ‘శ్రీమద్భగవద్గీత’ ‘విష్ణు సహస్రనామావళి’ మహాభారతం ద్వారా వారందించినవే. మానవాళి ఆధ్యాత్మికత, భౌతిక ప్రగతికి బంగారు బాట చూపిన లెక్కింపనలవిగాని మహోన్నత గురుపరంపర కలిగి ఉండడం మనకు గర్వకారణం. పురాణకాలంలో.. లోక కల్యాణార్థం అన్ని లోకాలు సంచరించిన నారదమహర్షి, కరకు బోయవానికి కర్తవ్య ముపదేశించి ‘రామ’ తారక మంత్రమిచ్చి వాల్మీకి మహర్షిగా మార్చి, మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జీవనయానాన్ని ‘రామాయణ’ కావ్యంగా జగతికి ప్రసాదింపజేశారు. తపోసాధనకు అడవుల బాట పట్టిన చిన్నారి ధ్రువునికి మంత్రదీక్ష ఇచ్చి, వాసుదేవుని కృపకు పాత్రుని జేసి ఇహలోక సుఖాలతోపాటు నక్షత్ర మండలంలో వెలుగొందే భాగ్యాన్ని కలిగించినదీ నారదుడే. తల్లి లీలావతీ గర్భవాసిగా ఉన్నప్పుడే ప్రహ్లాదునికి విష్ణులీలలను తెలియజేసి, ‘నారాయణ మంత్రోపదేశం’ చేసి నారసింహ రూప నారాయణుని అంకసీమ నలంకరింపజేసి చిరయశస్సును ప్రసాదించినదీ నారదమహర్షే. త్రిమూర్తుల అంశతో అత్రి, అనసూయా తనయునిగా అవతరించిన ‘దత్తాత్రేయుడు’ చరాచర సృష్టిని గురువుగా భావించి, నేర్చుకోవలసిన జ్ఞానముందని లోకాలకు తెలిపారు. ‘గురుదత్తుని’గా మహాత్ములందరికీ ఆరాధనీయుడై తన అంశతో లెక్కకు మిక్కిలిగా గురుపుంగవులను లోకానికి అందించారు. – రఘువంశ కులగురువుగా భాసించిన బ్రహ్మర్షి వసిష్టుల వారితో బాల రాముని సద్గోష్ఠియే ‘యోగవాశిష్ఠం’గా యోగులకు సైతం మార్గదర్శకంగా నిలిచింది. – పుట్టుకతో క్షత్రియుడైనా ప్రచండ తపస్సుతో బ్రహ్మర్షియైన విశ్వామిత్ర మహర్షి గాయత్రి మహామంత్రాన్ని మానవజాతికి వరంగా ప్రసాదించాడు. చారిత్రక యుగంలో.. – తక్షశిల విశ్వవిద్యాలయ విద్యార్థిగా, ఆచార్యునిగా వెలుగొందిన చాణక్యుడు దేశ, ధర్మ రక్షణకోసం చంద్రగుప్తుడిని దీక్షా కంకణధారిగా మలిచి, గణరాజ్యాలను సమైక్యపరచి గ్రీకు దండయాత్రను తిప్పికొట్టి, మగధ సామ్రాజ్యశక్తిని సుస్థిరమొనర్చాడు. నేటికీ ప్రపంచమంతా ప్రామాణిక గ్రంథంగా నిలిచిన ‘అర్థశాస్త్రము’ చాణక్య (కౌటిల్య) విరచితమే. – గౌతమ బుద్ధుని బోధనలను సరిగా అర్థం చేసుకోక, విదేశీ దురాక్రమణదారులను స్వాగతిస్తున్న వేళ తన శిష్యగణంతో సమాజంలో క్షాత్రశక్తిని పునరుజ్జీవింపజేసి, పుష్యమిత్రునికి అండగా నిలిచి దేశరక్షణకు దారి చూపిన మహనీయుడు పతంజలి మహర్షి. సాటి మానవుల కష్టాలకు చలించి, తరుణోపాయానికై తపమాచరించి, జ్ఞానియైన సిద్దార్ధుడే గౌతమబుద్ధుడు. ‘కర్మ-జన్మ-మరణ’మనే చక్రాన్ని దాటాలంటే ‘అష్టాంగమార్గం’ ద్వారా ‘నిర్వాణ’ స్థితిని పొందగలరని బోధించారు. మానవులంతా సమానులే, హెచ్చుతగ్గులు లేవు. సోదరులై మెలగండి. ‘అహింసా పరమోధర్మం’ అని చెప్పి విశ్వమానవ ప్రేమను మరోసారి ప్రకటించారు. – జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు శాంతం, అహింస, ప్రేమ, సత్యం, సేవ, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం’ వంటి అమూల్య గుణాల ప్రాధాన్యాన్ని విశేషంగా ప్రకటించి లోకకల్యాణ కారకుడైనారు. – బౌద్ధ మతావలంబులు పెడదారి పట్టిన వేళ, సనాతన హిందూధర్మంలో వికృతులు పెరిగినపుడు – అతి చిన్న వయసులో దేశమంతా కాలినడకన తిరిగి, శాస్త్ర చర్చలతో ఆధ్యాత్మిక వేత్తలను మెప్పించి, ఒప్పించి ధార్మిక జీవన జ్యోతిని జ్వలింపచేసినవారు జగద్గురు ఆదిశంకరులు. దేశం నలుచెరగులా పీఠాలను నెలకొల్పి, యోగ్యులకు బాధ్యతనప్పగించి ‘ధర్మప్రచార, ప్రసార, సంరక్షణ కేంద్రాలు’గా నిలిపారు. – వేయి ఏండ్లకు పూర్వమే అందరిలో గోవిందుని దర్శించమని బోధించి, అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశం గావించి, దాస సంప్రదాయాన్ని ఏర్పరచి సామాన్యులను సైతం మోక్షగాములుగా తీర్చిదిద్దిన సమతామూర్తి భగవద్రామానుజులు. జాతి పరీక్షా సమయం.. తురుష్కుల నెదురొడ్డి పోరు సలుపుతున్నవేళ లక్షలాదిమంది బలవంతంగా మతమార్పిడికి, అత్యాచారాలకు, హత్యాకాండకు గురవుతున్నవేళ హరిహర, బుక్కరాయలను శుద్ధితో తిరిగి హిందువులుగా నిలబెట్టి, విజయనగర సామ్రాజ్య స్థాపనకు పునాది నేర్పరచినవారు విద్యారణ్యస్వామి. – హిందూ ధర్మగ్లానిని సహింపలేక ధర్మరక్షా కంకణబద్ధుడై దేశాటన చేసి హిందూ యువత ముందు ఆదర్శంగా ధీశాలి హనుమంతుని ఆదర్శంగా నిలిపి రామ రాజ్యస్థాపనకై పరిశ్రమించారు సమర్థ రామదాసస్వామి. హిందూ సామ్రాజ్య స్థాపనకై ధీరోదాత్తంగా పోరు సలుపుతున్న ఛత్రపతి శివాజీకి అండగా సమాజాన్ని నిలిపి, శివరాయననికి గురువై దారి చూపి హిందూ ధర్మధ్వజాన్ని వినువీధులలో రెపరెపలాడించారు. – హింధూ ధర్మరక్షణ కోసం సింహాలై దూకండి, అని చాటిన ‘ఖాల్సా’ సంప్రదాయాన్ని ప్రారంభించి, అన్ని కులాలవారినీ తరతమ భేదాలు మరచేలా చేసి ముందుకు నడిపినాడు సిక్కుల పదవ గురువు గురుగోవిందసింహుడు. ‘అగ్రేచ చతురో వేద్ణా పృష్టతః సశరం ధనుః ఇదం బ్రాహ్మమిదం క్షాత్రం శాపాదపి శరాదపి’ ముందుకు సాగుతున్న ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు వెనుక రక్షణా ధనుర్బాణాలతో క్షాత్రశక్తి నిలవాలని శాసించినవారు. బ్రాహ్మ, క్షాత్ర శక్తులతో శపించడానికి శరపంథానికైనా సిద్ధపడాలని సూచించిన ధీరుడు. ఆధునిక కాలంలో.. అక్షర జ్ఞానం కంటే ఆత్మసాధన ప్రధానమని రుజువు చేసి గృహస్థులను, సన్యాసులను ఆధ్యాత్మిక పథంలో నడిపించినవారు శ్రీరామకృష్ణపరమహంస. సకల జీవరాశిలో పరమాత్మ ప్రకాశిస్తున్నాడని, సమాజ సేవ అంటే సర్వేశ్వరుని సేవించడమనే స్పృహ కలిగించారు. తాను మాత్రమే మోక్షపథంలో సాగడం కాక, కోట్లాది మందికి మోక్షమార్గం చూపమని వివేకుని ఆదేశించిన మహాత్ములు. – ‘మానవసేవయే మాధవసేవ’, ‘జగత్తుకు హితం చేకూరుస్తూ స్వీయమోక్షాన్ని సాధించవచ్చు, త్యాగం, సేవ, భారతజాతికి పరమాదర్శాలు, దేశం వేరు, ధర్మం వేరు కాదు’. వివేకానందుని సందేశమిది. ‘మరల వేదాలవైపు మరలుదాం’ అంటూ సమాజ ఐక్యతకు అడ్డుగోడలుగా నిలిచిన కులరీతులను నిరసించి ‘ఆర్యసమాజ’ స్థాపన ద్వారా విదేశీ మతాల కుట్రలకు అడ్డుకట్టవేసిన వారు స్వామి దయానంద సరస్వతి. మతం మారిన హిందువులను వెనుకకు తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ‘శుద్ధి’ ఉద్యమ ప్రదాత. – కుల వివక్షతో విసిగి, క్రైస్తవం వైపు చూస్తున్న సోదర హిందువులను సముదాయించి, మతం మారటం పరిష్కారంకాదని – మనం మారటం అవసరం అని బోధించి, శిక్షణనిచ్చిన పుణ్యాత్ములు శ్రీ నారాయణగురు. శూద్రులు సైతం జ్ఞానార్జనతో బ్రాహ్మణులై వెలుగొందగలరని మరల గుర్తుచేసి, ఆ దారిలో సాధన చేయించినవారు. – హిందూధార్మిక జీవనాన్ని సుసంపన్నం గావించటానికి దేశమంతా తమ పాదయాత్రతో పునీతం గావించి ‘నడిచేదేవుడు’గా పూజలందు కున్నవారు కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి. అరుణాచలాన వెలుగు దివ్వెగా నిలిచి, పశుపక్ష్యాదులలో సైతం భగవంతుని దర్శించి, ప్రేమను పంచినవారు శ్రీరమణమహర్షి. ‘నేను ఎవరు?’ అనేది తెలిస్తే ఆత్మజ్ఞానం లభించినట్లేనని చెప్పినవారు. విశ్వమానవ శాంతికై పూజ్యగురువుల సందేశా లను అర్థం చేసుకొని మనలను మనం ఉద్ధరంచుకొని ధర్మపథంలో ముందుకు సాగడమే మన విధి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అసత్యం నుండి సత్యం వైపుకు, చీకటి నుండి వెలుతురు వైపుకు, మృతప్రాయం నుండి అమృత స్థితి ప్రాప్తి కోసం మన పయనం సాగుగాక. కృష్ణం వందే జగద్గురుమ్‌. – పుట్ట శేషు Jagruti
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న చిత్రం`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేసి మేకర్స్‌కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. టీజర్‌ ఆసక్తికరంగా వుందని ప్రసంశించిన ఆయన, ప్రాజెక్ట్‌ కు కలిసి పనిచేసిన యంగ్ టీమ్ ని అభినందించారు. 2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా విడుదల గురించి ఒక హిందీ వాయిస్ ఓవర్ లో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 2001లో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా విడుదలైన సమయంలో జరిగిన కథగా ఈ సినిమా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. తన గర్ల్ ఫ్రెండ్ ని ఆకట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఖుషి సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టిక్కెట్లని సంపాదించే క్రమంలో హీరో పడిన ఇబ్బందులు చుట్టూ ఈ కథ వుండబోతుంది. భిమానుల హంగామా, ఆ సమయంలో థియేటర్ల వద్ద వాతావరణం టీజర్ లోచక్కగా చూపించారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను వంటి ప్రముఖ నటీనటులు వున్నారు. ఈ చిత్రం హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోదని టీజర్ చూస్తే అర్దమౌతుంది. శ్రీకాంత్ రెడ్డి తన తొలి పరిచయంతోనే ఆకట్టుకున్నాడు. సంచితా బాసు అందంగా కనిపించింది. టీజర్ కి రాధన్ ఇచ్చిన నేపధ్య సంగీతం క్యాచిగా వుంది. టీజర్ లో విజువల్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగల్ “మజ్జా మజ్జా” స్మాష్ హిట్ గా సాధించి, యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ తో రిజిల్, జోష్ , చింగారి వంటి షార్ట్ వీడియో యాప్స్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, ఎడిటర్ గా మాధవ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాసు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా
పుష్యమిత్రుడి కాలం నుండి ఆధునిక కాలం దాకా హిందూ పండితులమని అనుకున్న వారంతా బౌద్ధంపై విషం కక్కారు. అభాండాలు వేశారు. అబద్దాలు సృష్టించి చెప్పారు. అందుకు మనం ఎంత మంది పండితుల ఉదాహరణలైనా ఇవ్వొచ్చు. 'బుద్ద ధర్మం - హిందూ ధర్మంలోని ఒక శాఖ' అని అన్నారు స్వామి వివేకానంద. మరొక అడుగు ముందుకేసిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 'బుద్ధుడు హిందువుగా పుట్టాడు. కానీ, హిందూ ధర్మానికి ద్రోహం చేశాడు. దిక్కరించాడు' అని అన్నారు. ఇంగ్లీషులో THE REBEL CHILD OF HINDUISM ` - అని అన్నారాయన. ఇకపోతే డాక్టర్‌ పి.వి. కానే అనే మేధావి 'బుద్ధుడు హిందువుగానే పుట్టాడు. ఉపనిషత్తుల నుండి కొన్ని విషయాలు సంగ్రహించి, ఆయన తన శిష్యులకు బోధించాడు తప్పిస్తే, ఆయన స్వంతంగా ప్రపంచానికి చెప్పింది ఏదీ లేదు.. అని అన్నారు. వీళ్ళంతా హిందూ ధర్మాన్ని ఉద్ధరించిన వారిగా, అత్యున్నత స్థాయికి చెందిన హిందువులుగా పేరు గడించిన వారు. అయితే వీరు చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందో విశ్లేషించుకుందాం! స్వామి వివేకానంద హిందూ ధర్మ ఔన్నత్యం గురించి ప్రపంచ స్థాయిలో ప్రసంగించిన వక్త. హిందూ ధర్మ ప్రచారకుడిగా, హిందూ ధర్మ సంస్కర్తగా కూడా పేరుంది. అయితే ఇతను బ్రాహ్మణుడు కాడు. కాయస్థు కులస్తుడు. అయినా, తన మనసును, మెదడును బ్రాహ్మణీకరించు కున్నాడు. ఇక భారత దేశాధ్యక్ష పదవిని అలంకరించిన ప్రొఫెసర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అందరికీ తెలుసు. అయితే ఆయన ఒక మనువాది అని చాలా మందికి తెలియదు. కూతుర్లకు బాల్య వివాహాలు చేయడం, అర్థాంగికి అక్షరం ముక్క రాకుండా చూడడం, తల్లిని హింసించడం, అనైతికంగా పరాయి స్త్రీలతో గడపడం ఆయనకు ఉన్న లక్షణాలు. ఉద్యోగ జీవితంలోనూ నిజాయితీ లేనివాడు. ఇతరుల థీసిస్‌లు కాపీ కొట్టి ప్రచురించుకున్న ఘనాపాటి. ఇవన్నీ ఎవరో చెపితే నమ్మేవాళ్ళం కాదు. కానీ, స్వయంగా ఆయన కొడుకే తండ్రి అనైతిక జీవితం గురించి రాశాడు. ఆయన ఎవరో కాదు, దేశం గర్వించదగ్గ చరిత్రకారుడు డాక్టర్‌ సర్వేపల్లి గోపాల్‌. ఇక పి.వి. కానె (1880-1972) గురించి చెప్పుకోవాలంటే THE HISTORY OF DHARMA SHASTRA ధర్మ శాస్త్రాల చరిత్ర నాలుగు సంపుటాలు 6,500 పేజీలు రాసిన రచయిత. భారత ప్రభుత్వం నుంచి భారతరత్న (1963) స్వీకరించిన పెద్దమనిషి. తమ సనాతన వైదిక / బ్రాహ్మణ / హిందూ ధర్మాన్ని ప్రతిష్టాపించడానికి గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా తమ ఇంగిత జ్ఞానాన్ని మరిచి అబద్ధాలు చెపుతారని మనం అనుకుంటామా? అనుకోము. కానీ వాళ్ళు చెప్పారని రుజువైంది. అసలు బుద్ధుడి కాలానికి హిందూ ధర్మం గానీ, హిందూ మతం గానీ లేనేలేవు. హిందూ అనే పదమే లేదు. ఆ పదం ఎప్పుడు ఎలా ఆవిర్భవించిందో చారిత్రక ఆధారాలు మనకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గొప్పవాళ్ళు చెప్పారని అబద్ధాలు నమ్ముదామా? లేక చరిత్ర రుజువు చేసిన సత్యాల్ని స్వీకరిద్దామా? విద్య అందరికీ అందుబాటులోకి రాకుండా బ్రాహ్మణవర్గం కట్టుదిట్టం చేసిందని మనకు తెలుసు. కేవలం తమ వర్గంలోని పురుషులకు మాత్రమే అందే విధంగా చర్యలు చేపట్టింది. తమ వర్గంలోని స్త్రీలను కూడా శూద్రుల స్థాయిలోనే ఉంచింది. అందువల్ల సమాజం మీద సర్వాధికారాలు చేజిక్కించుకున్న విద్యావంతులైన బ్రాహ్మణులు ఆ కాలంలో ఏం చెప్పినా చెల్లింది. ఎన్ని అబద్ధాలు చెప్పినా చెల్లింది. వాళ్ళను నిలదీసేవారే లేరు. ఎంత ఉన్నత స్థాయికి చెందిన వారైనా వారు చెప్పిన దాంట్లో నిజమెంత అనేది విశ్లేషించుకునే హక్కు ఇప్పుడు మనకు ఉంది. ఇక్కడ ఏవో కొన్ని పేర్లు చెప్పి, వారి స్థాయి తగ్గించాలని నేను ప్రయత్నించడం లేదు. ఇతరత్రా ఉన్న అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, లోతుగా తరచి చూసి, తెలుసుకున్నది ఏమంటే... బుద్ధుడి కాలానికి హిందూ ధర్మం అనేది లేదు. ఆయన హిందువుగా పుట్టడమేమిటీ? ఆయన కాలానికి ఉపనిషత్తులు, పురాణాలు ఇంకా రాయబడలేదు. వాటిలోంచి బుద్ధుడు విషయాలు సంగ్రహించి శిష్యులకు బోధించడమేమిటీ? ఆ మాటలకు అర్థమే లేదు. బుద్ధుడి తర్వాత పదమూడు వందల సంవత్సరాల తర్వాత జరిగిన పరిణామాలను బుద్ధుడికి ఆపాదించడమేమిటీ? అంటగట్టడమెందుకూ? తప్పుగదా? బుద్ధుడు సాధారణ శకానికి ముందు వాడు (బిసిఇ). బుద్ధుడి తర్వాత సాధారణ శకం ఎనమిది నుండి పన్నెండవ శతాబ్దాల మధ్య (సి.ఇ.) ముస్లింలు భారత దేశానికి వలస వచ్చారు. సింధూనది దాటివచ్చారు. వారి ఫారసీ భాషలో స-పలకదు. వారు దాన్ని హ-గా పలుకుతారు. అందుకని, వారు దాన్ని హిందూనది అన్నారు. హిందూనది దాటి వచ్చాం అని చెప్పారు. హిందూ నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజల్ని 'హిందువులు' అని అన్నారు. ఆ విధంగా ఆ పదం వాడుకలోకి వచ్చింది. హిందూ-పదానికి మతానికీ అప్పుడు సంబంధమేలేదు. తర్వాత క్రమక్రమంగా వైదికులు ఆ పదాన్ని స్వంతం చేసుకున్నారు. తమకు అనువైన విధంగా వాడుకోవడం ప్రారంభించారు. అనాది కాలం నుండి తమ హిందూ మతం ఉంది-అని ఒక అబద్దాన్ని ప్రచారం చేసుకున్నారు. ఈ విషయం పరిగణనలోకి తీసుకుంటే మన ఈ పండిత ప్రకాండులు బుద్ధుడి గురించి చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది కదా? ఇంతకూ హిందూ మతానికి ప్రారంభకులు ఎవరూ? ప్రపంచంలోని మతాలన్నింటికీ ఎవరో ఒక ప్రారంభకుడు ఉన్నాడు. మరి హిందూ మతానికి ఎవరూ లేరెందుకూ? బుద్ధుడు-మహావీరుడు - జీసస్‌ - మహ్మద్‌ - గురునానక్‌ల వలె హిందూ మత ప్రారంభకులు ఎవరు? ఎవరైనా పరిశోధించగలరా? శంకర - రామానుజ - మధ్వాచార్యులు హిందూ మత ప్రచారకులే తప్ప, ప్రారంభకులు కాదు. కాలక్రమంలో కొంత మంది కొన్ని కొన్ని విషయాలు సేకరిస్తూ, జోడిస్తూ హిందూ మతానికి ఒక స్వరూపాన్ని తెచ్చినట్టుగా అనిపిస్తుంది. స్వామి వివేకానందుడు బ్రాహ్మణుడు కాకపోయినా, బ్రాహ్మణవాదాన్ని నెత్తిన మోసిన విధంగానే ఒకప్పుడు నూటా ఎనమిది ఉపనిషత్తులు రాసిన వారు కూడా బ్రాహ్మణులు కాదు. వాటిని క్షత్రియులు రాశారని తెలుస్తోంది. నిజానికి ఉపనిషత్తులు సాహిత్యంలో ఒక భాగం. వేదాలలో భాగం కాదు. బ్రహ్మ గురించి ఆత్మ గురించి అవి చర్చించాయి. 'బ్రహ్మం సత్యం. జగత్‌ మిథ్యం' అన్న శంకరా చార్య ఎంత అజ్ఞానాన్ని పంచాడో ఆధునిక దృష్టికోణంలో చూస్తే తెలుస్తుంది. అసలైతే 'జగత్‌ సత్యం-బ్రహ్మం మిధ్యం' అని అనాల్సింది. బుద్ధుడు ఆమాట అనలేదు కాని ఆయన బోధనల్లోని సారాంశం అదే. ప్రతిదీ మానవుడి కోణంలో సాగాలన్నాడు. దేవుడితో మనకేమిటి సంబంధం? దేవుడి పేరుతో మానవులంతా ఉపవాసాలుండి ఎందుకు శుష్కించి పోవాలి? ''మానవుణ్ణి సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దే దిశలో మన పనులు ఉండాలి'' అని చెప్పాడు బుద్ధుడు. లేని బ్రహ్మాన్ని సత్యమనడం - కనిపిస్తున్న జగత్తును మిధ్య అనడం జ్ఞానమవుతుందా? 108 ఉపనిషత్తులలో 11 మాత్రమే ప్రాచీనమైనవని, మిగతావన్నీ తర్వాత కాలంలో రాయబడ్డాయని - అందులో కొన్ని మాత్రమే ముఖ్యమైనవి, మిగిలిన వన్నీ ఏ ప్రాధాన్యతా లేనివని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ తన పరిశీలనలో తేల్చారు. ''ప్రాచీన్‌ భారత్‌ : క్రాంతి అవుర్‌ ప్రతిక్రాంతి'' చదివినవారికి, అలాగే “BUDDA AND HIS DHARMA” వంటి అంబేద్కర్‌ రచనలు చదివిన వారికి విషయాలు వివరంగా తెలుస్తాయి. హిందూ దేవుళ్ళలో క్షత్రియులు ఉన్నారు కానీ, బ్రాహ్మణులు లేరన్నది గమనించాలి. అందువల్ల ఉపనిషత్తుల రచనలో క్షత్రియుల పాత్రే ఉందన్నది అర్థం చేసుకోవాలి. ఆత్మ పరమాత్మల సుడిగుండంలో తిప్పి, మనుషుల్ని విభజించి మూర్ఖులుగా తయారు చేసిన సనాతన / వైదిక / బ్రాహ్మణ / హిందూ మతం కావాలా లేక కార్యకారణ సంబంధం గురించి చెప్పి, సర్వ మానవ శ్రేయస్సును, సమానత్వాన్ని కోరి - మానవుడు పరిపూర్ణుడు కావాలని ఆకాంక్షించిన బుద్ధుడు / బౌద్ధం కావాలా? ఎవరికి వారే ఆలోచించుకోవాలి! ఒకసారి చిత్రమైన సంఘట జరిగింది. ఒక హిందూ మత ప్రచారకుడు ఒక బౌద్ధ భిక్కుతో చర్చిస్తూ ''మీరు మా మనుస్మృతిని ఎందుకు విమర్శిస్తారూ? అందులో కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి కదా?'' అన్నాడు. ''అవి ఏవో దయచేసి చూపండి'' - అన్నాడు బౌద్ధభిక్షువు. హిందూ ప్రచారకుడు అంత పెద్ద గ్రంథంలోంచి మూడు నాలుగు శ్లోకాలు తీసిచూపాడు. భిక్కునవ్వి ''అయ్యా తట్టెడు పేడలో మూడు నాలుగు వేరుశనగ గింజలు పడ్డాయను కోండి. మీరు ఆ తట్టెడు పేడ తినగలరా?'' అని అడిగాడు. అంతే హిందూ ప్రచారకుడు చటుక్కున లేచి వెళ్ళిపోయాడు. భగవద్గీత, ధమ్మ పధాన్ని వక్రీకరించి రాసుకున్న గ్రంథం - అని పరిశోధకులు తేల్చారు. ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు హిందూ దేవీ దేవతల వల్ల రాలేదు. కేవలం ఒక్క బుద్ధుడివల్లే వచ్చింది. ఇక ఇప్పుడు సత్యాన్వేషణకు కంకణం కట్టుకున్న ఈతరం దేశ పౌరులు అన్నిటినీ పునఃసమీక్షించు కోవాలి. పునఃనిర్వచించుకోవాలి. పునఃనిర్మాణానికి పూను కోవాలి. సత్యమేవ జయతే - అని బోర్డు మీద రాసుకోవడం కాదు. సత్యం జయించాలంటే దేశ పౌరులంతా నిజ జీవితంలో ప్రతిక్షణం ఇక ఆ పనిలోనే ఉండాలి! సమయం వచ్చింది గనుక, ఇక ఉంటారు కూడా!
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ‘మునుగోడు’ పోరులో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సీపీఎం, సీపీఐ సంకేతాలు ‘అసెంబ్లీ ఎన్నికల ’ వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలు జిల్లా రాజకీయాలపై ప్రభావం మునుగోడు ఎన్నికల పొత్తుల ప్రభావం జిల్లా రాజకీయాలపై కనిపిస్తోంది. అక్కడ త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు సీపీఎం, సీపీఐలు మద్దతు సంకేతాలు ఇవ్వడం రాబోయే అసెంబ్లీ ఎన్నికల పొత్తు వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ టీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకుని పోటీచేసింది. రాష్ట్రంలో ఇతర జిల్లాలో కంటే భిన్నంగా ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ సీపీఐ పొత్తులు అవసరాన్నిబట్టి స్థానికంగా నడుస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ పొత్తులు కలిసి వచ్చాయి. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు సీపీఐతో పాటు సీపీఎం కూడా మద్దతు తెలపనున్నట్టు సమాచారం. మతోన్మాద బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వక తప్పడం లేదని సీపీఎం వర్గాలు పేర్కొంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతు నిర్ణయం భవిష్యత ఎత్తుగడలో భాగమేనని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పొత్తులో భాగంగా సీపీఐ కొత్తగూడెం, వైరా స్థానాలు, సీపీఎం భద్రాచలం, మధిర అసెంబ్లీ స్థానాలు కోరే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికల మద్దతు చర్చల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల పొత్తు విషయం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక లౌకిక కూటమిలో భాగంగా కలిసి పోటీచేద్దామని టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ వామపక్షాల నేతలకు సంకేతాలు ఇచ్చినట్టు వామపక్షనేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం, సీపీఐలు మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్‌ఎ్‌సతో తాత్కాలిక స్నేహం కాకుండా శాశ్వత స్నేహబంధం బలపడే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒక వెలుగు వెలిగాయి. స్వాతంత్య్రం అనంతరం కాంగ్రె్‌సతో పోరాడి సీపీఎం, సీపీఐలు బలమైన ఓటుబ్యాంక్‌తో అసెంబ్లీ లోక్‌సభ వంటి చట్టసభలు, స్థానిక సంస్థలు ఎన్నికల్లో విజయాలు సాధించి ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాని కమ్యూనస్టుల కంచుకోటగా మార్చుకున్నాయి. ఆ తరువాత టీడీపీ ఆవిర్భావంతో జిల్లాలో సీపీఎం, సీపీఐలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత టీడీపీతో వ్యూహాత్మక పొత్తుతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు లాభపడ్డాయి. 1985 నుంచి 1999వరకు టీడీపీతో నడిచాయి. 1999లో టీడీపీ బీజేపీతో పొత్తుపెట్టుకోవడంతో మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, సీపీఎం, సీపీఐలు విడిపోయాయి. 2004లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రె్‌సతో జతకట్టాయి. మళ్లీ 2009, 2014లో టీడీపీతో జతకట్టాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ దెబ్బతినడంతో కమ్యూనిస్టు పార్టీలుకూడా నష్టపోయాయి. ఆ తరువాత సీపీఐ కాంగ్రె్‌సతో కలిసినా లాభం జరగలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కమ్యూనిస్టు పార్టీలకు జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ పరిస్థితి సీపీఎం, సీపీఐలకు బాగా నష్టం కలిగించింది. రాబోయే రోజుల్లో మళ్లీ బపలడాలంటే టీఆర్‌ఎ్‌సతో పొత్తు తప్పదని భావించి తాజా రాజకీయ పరిస్థితి నేపథ్యంలో మునుగోడులో కలిసి ప్రయాణం సాగించబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత.్త పొత్తులు కమ్యునిస్టులకు ఏ మేర కలిసొస్తాయో వేచి చూడాలి.
డెన్ మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరిక్సన్‌ గారు 2021 అక్టోబరు 9వ, 11వ తేదీల మధ్య కాలం లో భారతదేశం ఆధికారిక సందర్శన కు వచ్చిన సందర్భం లో భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఉమ్మడి ప్రజాస్వామ్య సూత్రాలు- విలువలు, చట్టబద్ధ పాలన, మానవ హక్కుల కు గౌరవం తదితరాల ప్రాతిపదిక గా భారతదేశం- డెన్ మార్క్ ల మధ్య సౌహార్దభరితమైనటువంటి, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు వర్ధిల్లుతున్నాయి అని ప్రధాను లు ఇద్దరూ పేర్కొన్నారు. భారతదేశం-డెన్ మార్క్‌ సహజ, సన్నిహిత భాగస్వాములు అని ప్రకటిస్తూ బహుళపక్షవాద బలోపేతం, సంస్కరణ ల దిశ గానే కాకుండా సముద్రయాన స్వేచ్ఛ సహా నిబంధనల ఆధారిత అంతర్జాతీయ విధానాల కోసం తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేశారు. భారతదేశం, డెన్ మార్క్‌ ల మధ్య 2020 సెప్టెంబరు 28 నాటి ప్రత్యక్ష సాదృశ శిఖరాగ్ర సదస్సు సందర్భం లో రెండు దేశాల మధ్య ‘వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం’ మొదలయ్యాక ద్వైపాక్షిక సంబంధాల లో సానుకూల- ప్రోత్సాహకర పురోగతి పై ప్రధానులిద్దరూ సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఆ మేరకు రాబోయే సంవత్సరాల్లో పరస్పర ప్రాధాన్యంగల అంశాల్లో... ముఖ్యం గా హరిత రంగం మాత్రమేగాక ఆరోగ్యం సహా సహకారానికి ప్రాముఖ్యం గల ఇతర రంగాలన్నిటా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కాగలవన్న ఆశాభావాన్ని వారిద్దరూ వెలిబుచ్చారు. అలాగే సాంస్కృతిక సహకారం ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటిస్తూ భారతదేశం, డెన్ మార్క్‌ ల మధ్య సాంస్కృతిక ఆదాన ప్రదానాల ను మరింత పెంచడానికి ప్రధానమంత్రులు ఇరువురు అంగీకరించారు. వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం కోసం పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలను ఇవ్వగలిగినటువంటి, ప్రగతిశీల వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం దిశ గా తమ నిబద్ధతను ప్రధానులిద్దరూ మరోసారి ప్రస్ఫుటం చేశారు. తదనుగుణం గా సమగ్ర పంచవర్ష (2021-2026) కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన పై వారు హర్షం వ్యక్తం చేయడంతో పాటు దాని అమలు లో పురోగతి ని ప్రశంసించారు. హరిత వృద్ధి సాధన దిశ గా వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం బలోపేతానికి గల ప్రాధాన్యం పై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పరస్పరం ప్రయోజనకరమైన సహకారాని కి ఇది బాట ను పరుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తు లో తగిన తరుణం వచ్చినపుడు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం పురోగమనం పై సమీక్షించి మరింత పెంపు, బలోపేతం చేయగల మార్గాలను అన్వేషించాలని వారు నిర్ణయించారు. సుస్థిర ప్రగతి – హరిత వృద్ధి పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక నిర్దేశిస్తున్న ప్రకారం హరిత, స్వల్ప కర్బన ఉద్గార సహిత వృద్ధి ని వేగిరపరచడం, సమీకృతం చేయడానికి అనుసరించవలసిన మార్గాల పై ఇద్దరు ప్రధానులూ దృష్టి సారించారు. ఈ కార్యాచరణ కు ఉద్దేశించిన రంగాల లో: “నీరు; పర్యావరణం; నవీకరణ యోగ్య శక్తి- గ్రిడ్‌ తో దాని అనుసంధానం; జలవాయు పరివర్తన సంబంధి కార్యాచరణ; వనరుల సామర్థ్యం- సర్క్యులర్ ఇకానమి; సుస్థిర- అత్యాధునిక నగరాలు; వర్తకం; మేధో సంపత్తి హక్కుల పై సహకారం తో పాటు వాణిజ్యం-పెట్టుబడులు; సముద్ర భద్రత-సహకారం; ఆహారం-వ్యవసాయం; శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాలు-ఆవిష్కరణ లు; ఆరోగ్యం-జీవశాస్త్రాలు; బహుపక్షీయ సంస్థల లో సహకారం; సాంస్కృతిక-పరస్పర ప్రజా సంబంధాలు” తదితరాలు ఉన్నాయి. నవీకరణ యోగ్య శక్తి అభివృద్ధి కి భారతదేశం లో గల అపార అవకాశాల ను ప్రధాన మంత్రులిద్దరూ గుర్తుచేశారు. ఈ మేరకు సరికొత్త తయారీ, సాంకేతిక రంగాల కు సంబంధించి దేశంలోని గుజరాత్‌, తమిళ నాడు రాష్ట్రాల లో పెట్టుబడులు పెట్టవలసింది గా డెన్ మార్క్‌ కంపెనీల కు ఆహ్వానం పలికారు. నిరుడు సెప్టెంబరు నాటి ప్రత్యక్ష సాదృశ శిఖరాగ్ర సదస్సు అనంతరం రెండు దేశాల మధ్య పవన విద్యుత్తు, విద్యుత్తు నమూనా ల ఆవిష్కరణ- గ్రిడ్‌ తో సంధానం సహా శక్తి రంగం లో విశాల పునాది గల సహకారం వేగం గా విస్తరిస్తున్న నేపథ్యం లో వారు ఈ విధం గా పిలుపునిచ్చారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు- ముఖ్యంగా హరిత ఉదజని, విద్యుత్తు-రవాణా, నిల్వ తదితరాల లో వాణిజ్యపరమైన సహకారం విస్తరణ కు ప్రధానమంత్రులు ఇద్దరూ అంగీకరించారు. ‘ఈయూ హరైజన్‌ ప్రోగ్రామ్స్‌, మిషన్‌ ఇనొవేశన్‌’ ల వంటి కార్యక్రమాల ద్వారానే కాకుండా సరికొత్త హరిత ఇంధన సాంకేతిక పరిజ్ఞానాల పై చురుకైన అంతర్జాతీయ సహకారం అవసరాన్ని ఇద్దరు ప్రధానులూ గుర్తు చేశారు. అలాగే ఉద్గారాల తగ్గింపు లో భారతదేశం- డెన్ మార్క్‌ సంయుక్త కృషి కి గల ప్రాధాన్యాన్ని వారు నొక్కిచెప్పారు. దీంతోపాటు హరిత ఉదజని సహా హరిత ఇంధనాల రంగం లో పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్టు పైనా ప్రణాళికబద్ధ సంయుక్త కృషి అవసరం అని కూడా వారు పిలుపునిచ్చారు. జల రంగం లో సహకారం ప్రాముఖ్యాన్ని ప్రధానులిద్దరూ నొక్కిచెప్పారు. ఈ దిశ గా పట్టణ-గ్రామీణ నీటి సరఫరా, వ్యర్థ జల నిర్వహణ, నదుల పునరుద్ధరణ రంగాల లో రెండు ప్రభుత్వాల వినూత్న చర్యల పై వారు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇందులో భాగం గా నీటి సరఫరా, వ్యర్థ జలాల నిర్వహణ, నదుల పునరుద్ధరణ రంగాల లో నగరాల స్థాయి నుంచి రాష్ట్రాల/నదీ పరీవాహకాల స్థాయి దాకా కార్యకలాపాల ను ముమ్మరం చేయగల అవకాశాలు ఉన్నాయని, దీనికి సంబంధించి మార్గాన్వేషణ కోసం సంబంధిత అధికార వర్గాల తో చర్చించవచ్చునని వారు గుర్తు చేశారు. భారతదేశం లో సుస్థిర నీటి సరఫరా తో పాటు నీటి నష్టాల తగ్గింపు, జల వనరుల నిర్వహణ, వ్యర్థ జలాల నిర్వహణ నుంచి వనరుల పునరుద్ధరణ దాకా సహకారాన్ని మరింత గా మెరుగు పరచేందుకు వీలు ఉందని వారు ఇరువురూ పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌర శక్తి కూటమి (ఐఎస్‌ఎ) ని తమ దేశం ఆమోదించడం గురించి డెన్ మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడరిక్సన్‌ ప్రస్తావించారు. నవీకరణ యోగ్య శక్తి వనరులన్నిటికీ తగిన ప్రోత్సాహం దిశ గా కృషి ని ఏకీకృతం చేయడం సహా వాతావరణ మార్పు పై సమష్టి కార్యాచరణ కు తోడ్పడగల నిర్దిష్ట సామర్థ్యం ఈ వినూత్న కూటమికి ఉందని ఆమె నొక్కిచెప్పారు. భారతదేశం, డెన్ మార్క్‌ లకు ‘లీడ్‌ఐటీ’ లో సభ్యత్వం ఉన్న నేపథ్యం లో ‘పారిశ్రామిక పరివర్తన పై నాయకత్వ కూటమి’ కి సంబంధించి అనివార్య కీలక రంగాల లో సహకారాన్ని కొనసాగించడం పై వారు అంగీకారాన్ని వ్యక్తం చేశారు. పారిస్‌ ఒప్పందం, ఐక్య రాజ్య సమితి నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డిజి స్) కు అనుగుణం గా అంతర్జాతీయ వాతావరణ మార్పు సవాళ్ల పరిష్కార చర్యల పై సంయుక్త సహకారం కొనసాగుతుందని ఇద్దరు ప్రధానమంత్రులూ ధ్రువీకరించారు. జలవాయు పరివర్తన ప్రపంచ వ్యాప్త సంక్షోభం కాబట్టి దీనిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ నాయకత్వం అవసరం అని వారు స్పష్టం చేశారు. సుస్థిర- హరిత భవిష్యత్‌ దిశ గా న్యాయమైన, పారదర్శక పరివర్తన ను అత్యవసరం గా సాధించడం లో అంతర్జాతీయ సంఘీభావాన్ని సాధించవలసి ఉంది అని పేర్కొన్నారు. ఆ మేరకు జాతీయ పరిస్థితులు, సమానత్వ సూత్రాలతో పాటు పారిస్ ఒప్పందం నాటి హామీల కు తగినట్లు సామూహిక చర్య లు అవసరం అనే అభిప్రాయాన్ని భారతదేశం, డెన్ మార్క్ అభిప్రాయపడ్డాయి. అదేవిధం గా వాతావరణ మార్పు అనుసరణ, ఉపశమనం ల కోసం ప్రపంచం ప్రధాన కార్యాచరణ ను చేపట్టవలసి ఉంది అని ప్రధానులు ఇద్దరూ అంగీకరించారు. అందుబాటు లో గల అత్యుత్తమ శాస్త్ర పరిజ్ఞానం తోడ్పాటు, జలవాయు పరివర్తన పై అంతర ప్రభుత్వ సంఘం 6వ అంచనా నివేదిక సిఫారసుల కు అనుగుణం గా ఈ కార్యాచరణ ఉండాలి అని అభిప్రాయపడ్డారు. అలాగే విశ్వమారి అనంతర సంఘటిత ఆర్థిక పునరుద్ధరణ లోనూ అంతర్జాతీయ సహకారం జరూరు అని ఇద్దరు ప్రధానమంత్రులూ స్పష్టం చేశారు. త్వరలో గ్లాస్‌గో లో నిర్వహించనున్న ‘సిఒపి 26’ సదస్సు ను గురించి చర్చించిన సందర్భం లో నిర్దిష్ట, కీలక తీర్మానాల అవసరాన్ని గుర్తిస్తూ, ఇందుకోసం సన్నిహితం గా కృషి చేయాలని వారు ఉభయులూ నిర్ణయించారు. సుస్థిర ఆర్థిక సహాయ, పెట్టుబడుల దిశ గా సముచిత వనరుల ను గుర్తించవలసిన ఆవశ్యకత ను ఇద్దరు ప్రధానులూ నొక్కిచెప్పారు. ఆ మేరకు ప్రైవేటు ఆర్థిక సహాయ సంస్థ లు గణనీయ ఆసక్తి ని, నిబద్ధత ను ప్రదర్శించడం పై సంతృప్తి ని వ్యక్తం చేశారు. సానుకూల చట్రం నిర్దేశిత షరతుల కు తగినట్లు గా చర్చలను, సహకారాన్ని విస్తరించడం ద్వారా పెట్టుబడుల ను ప్రోత్సహించడానికి, ప్రాజెక్టుల ను అభివృద్ధి పరచడానికి కట్టుబడి ఉన్నాం అని వారిద్దరూ నిర్ధారించారు. అంతేకాకుండా కర్బన ఉద్గారాలు స్వల్ప స్థాయి కి పరిమితం అయ్యేటటువంటి శక్తి, పారిశ్రామిక పరివర్తన కు ప్రోత్సాహం తో పాటు వినూత్నమైనటువంటి, ఖర్చు తక్కువగానే అయ్యేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాల బదిలీ అత్యంత ప్రధానం అని ప్రధానులిద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. హరిత ఉదజని, హరిత మిథెనాల్‌ తదితరాలు సహా విద్యుత్తు రవాణా, సముద్రతీర పవన విద్యుత్తు ఉత్పాదక ఇంధన సాంకేతికతల కు సంబంధించి వాణిజ్యపరమైన సహకార విస్తరణ అవసరమని వారు అంగీకరించారు. వినూత్న ప్రయోగాలు, ఆవిష్కరణల కు వేదికగా నిలిచిన ‘అన్‌లీశ్’ తదుపరి దశ ను 2022 లో భారతదేశం లోని బెంగళూరు లో ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రులు ఇద్దరూ ప్రకటించారు. ఐరాస నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధన కు అవసరమైన నవపారిశ్రామికత్వానికి ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశ లో యువత పోషించే పాత్ర కు ఇది అవసరమైన మద్దతు ను ఇస్తుందని వారు పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌, అటల్‌ ఇనొవేశన్‌ మిశన్‌, డెన్ మార్క్‌ లోని ఆవిష్కరణ ల కేంద్రం ‘వాటర్‌ చాలింజ్‌’ నేతృత్వం లో 2022, 2023 లలో సంఘటిత జల పారిశ్రామిక సమారంభం నిర్వహించనుండటంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు. వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం అమలు లో భాగం గా ఇప్పటికే చేపట్టిన చర్యల ను ఇద్దరు ప్రధానమంత్రులూ స్వాగతించారు. సంఘటిత నీటి సరఫరా పై జల్‌ జీవన్‌ మిశన్‌ కు మద్దతు గా మూడు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక తో పాటు సంఘటిత పట్టణ- అత్యాధునిక నీటి సరఫరా కార్యక్రమంపై డెన్ మార్క్‌ ప్రభుత్వానికి, భారతదేశం గృహనిర్మాణ/పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ల మధ్య 2021 జూలై 5 నాటి ‘ఆసక్తి వ్యక్తీకరణ లేఖ’ తదితరాలు ఈ చర్యల లో భాగం గా ఉన్నాయి. అంతేకాకుండా ‘పరిశుద్ధ గంగానది’ సంబంధిత సాంకేతిక పరిష్కారాల రూపకల్పన కు మద్దతు దిశ గా భారతదేశం లోని ‘సెంటర్‌ ఫర్‌ గంగా రివర్‌ బేసిన్‌ ఎండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ఇండియన్‌ ఇన్స్ టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- కాన్ పుర్‌; డెన్ మార్క్‌ లో ప్రభుత్వ పరిధి లో గల ‘ఇనొవేశన్‌ సెంటర్‌ డెన్ మార్క్‌’ ల మధ్య అవగాహన ఒప్పందం పైనా వారు హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్‌-19.. ఆరోగ్యం-టీకా లపై భాగస్వామ్యం కోవిడ్-19 మహమ్మారి పరిణామాల పై తమ అభిప్రాయాలను ప్రధాన మంత్రులు ఇద్దరు ఒకరికి మరొకరు తెలియజేసుకున్నారు. అంతర్జాతీయం గా ప్రయోజనకరం కాగల టీకా ల భాగస్వామ్యం ఏర్పాటు అవసరాన్ని వారిద్దరూ గుర్తించారు. ముఖ్యం గా టీకామందు ల ఉత్పత్తి సహా అవసరమైన దేశాలన్నిటికీ టీకాల సరఫరా పై భరోసా దిశ గా భారతదేశానికి గల శక్తి సామర్థ్యాలు ఇందుకు ఎంతగానో తోడ్పడతాయన్న నిర్ణయానికి వారు వచ్చారు. గుండె, జీవక్రియ సంబంధ వ్యాధుల విషయం లో పరిశోధన-అభివృద్ధి లక్ష్యం గా భారతదేశం తరఫు న శాస్త్రవిజ్ఞాన సంస్థలు, డెన్ మార్క్‌ తరఫున ‘నోవో నార్డిస్క్‌ ఫౌండేశన్‌’ ల మధ్య ఆదాన ప్రదానాల కు సంయుక్త సహకారం పై ఇద్దరు ప్రధానమంత్రులూ ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అలాగే రెండు దేశాల మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం టీకా ధ్రువీకరణ పత్రాల పరస్పర ఆమోదానికి గల అవకాశాల ను పరిశీలించాలని వారిద్దరూ నిర్ణయించారు. ఆరోగ్య రంగం లో కుదిరిన కొత్త అవగాహన ఒప్పందాని కి తమ మద్దతు ను ప్రధానులిద్దరూ పునరుద్ఘాటించారు. దీనిపై తొలి సంయుక్త కార్యాచరణ బృందం ఇప్పటికే సమావేశం కావడం పై సంతృప్తి ని వ్యక్తం చేశారు. కోవిడ్‌-19 నేపథ్యం లో ‘డిజిటల్‌ ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, టీకాలు- సూక్ష్మజీవ నిరోధకత పెరుగుదల’ సహా ఆరోగ్య రంగం లో సమగ్ర సంయుక్త సహకార విస్తరణ కు ఈ అవగాహన ఒప్పందం ఎంతగానో తోడ్పడగలదని వారు ప్రకటించారు. కొత్త ఒప్పందాలు ప్రధానమంత్రులు ఇద్దరి సమక్షం లో ఇచ్చి పుచ్చుకొన్న కొత్త ఒప్పందాలు ఈ కింది విధం గా ఉన్నాయి: - భారతదేశం శాస్త్ర- పారిశ్రామిక పరిశోధన మండలి, డానిష్ పేటెంట్ ఎండ్‌ ట్రేడ్‌మార్క్‌ ఆఫీస్ ల మధ్య ‘సంప్రదాయ విజ్ఞాన డిజిటల్ గ్రంథాలయ లభ్యత’ ఒప్పందం. - భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వ శాఖ, డెన్ మార్క్‌ ప్రభుత్వం ల మధ్య ‘సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ లేఖ.’ - భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి, జాతీయ భౌగోళిక పరిశోధన సంస్థ-హైదరాబాద్‌; డెన్ మార్క్‌ లోని ఆర్హస్‌ విశ్వవిద్యాలయం, డెన్ మార్క్‌-గ్రీన్‌లాండ్‌ భౌగోళిక అధ్యయన సంస్థ ల మధ్య ‘భూగర్భజల వనరులు, జలాశయాల గుర్తింపు ఒప్పందం.’ - బెంగళూరు లోని ఇండియన్‌ ఇన్స్ టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, డెన్ మార్క్‌ లోని ‘డాన్‌ఫోస్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ల మధ్య ‘ఉష్ణమండలాల కు తగిన అప్లికేశన్ లతో సహజ రిఫ్రిజిరెంట్ ల రూపకల్పన కోసం నైపుణ్య కేంద్రం ఏర్పాటు’ ఒప్పందం. బహుపక్షీయ సహకారం కోవిడ్‌-19 ని సమర్థం గా ఎదుర్కోవడం లో బహుపక్షీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యం ఉంది అని ఇద్దరు ప్రధానులూ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బలోపేతం-సంస్కరణలు, అంతర్జాతీయం గా అత్యవసర సమయ సంసిద్ధత సహా పచ్చదనం మరింత పెంపు అనేవి ఇందులో భాగంగా ఉండాలంటూ వారు నొక్కిచెప్పారు. కాగా, ఆగస్టు లో ఐక్య రాజ్య సమితి భద్రత మండలి అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం విజయవంతం గా నెరవేర్చడంపై డెన్ మార్క్‌ ప్రధాని ఫ్రెడరిక్సన్‌ అభినందన లు తెలిపారు. అలాగే మండలి విస్తరణ సహా అందులో భారతదేశాని కి శాశ్వత సభ్యత్వం డిమాండ్‌ పై డెన్ మార్క్‌ పూర్తి మద్దతును ఇస్తుందంటూ పునరుద్ఘాటించారు. మరో వైపు 2025-26 కాలానికి గాను భద్రత మండలి లో శాశ్వతేతర సభ్యత్వం కోసం డెన్ మార్క్‌ అభ్యర్థిత్వానికి భారతదేశం సమర్థన ను ఇస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హామీ ని ఇచ్చారు. ప్రాంతీయ – అంతర్జాతీయ అభివృద్ధి అఫ్ గానిస్థాన్‌ లో ఆందోళనకర పరిస్థితులు సహా తమ తమ ప్రాంతదేశాల లోని పరిణామాల పై ప్రధానమంత్రులు ఇద్దరూ వారి అభిప్రాయాలను వెల్లడించుకొన్నారు. ఈ సందర్భం లో- 1) ప్రాంతీయ అస్థిరత మరింత ముదరకుండా చూడటం; 2) ప్రాంతీయ వాణిజ్యం-అనుసంధానం సహా ప్రాంతీయ సంబంధాల బలోపేతం, సమూల సంస్కరణ వాదాన్ని అడ్డగించడానికి తీసుకోవలసిన చర్య లు; 3) మౌలిక హక్కుల విషయం లో ముందుకు సాగడాన్ని కొనసాగించడం తదితరాల కు గల ప్రాధాన్యాన్ని వారిద్దరూ అంగీకరించారు. అఫ్ గాన్ ప్రజల కు నిరంతర మద్దతు పై తమ నిబద్ధత ను ప్రకటించారు. అయితే, అఫ్ గానిస్థాన్‌ సార్వజనీనత, ఉగ్రవాద నిరోధం పై హామీ లు, ఐక్య రాజ్య సమితి తీర్మానం 2593 (2021) కి అనుగుణం గా మానవ హక్కుల కు... ముఖ్యంగా మహిళల హక్కుల కు గౌరవం అవశ్యం అని వారు స్పష్టం చేశారు. కాగా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతం విషయం లో యూరోపియన్ యూనియన్ (ఇయు) తన వ్యూహాన్ని వెల్లడి చేయడం పట్ల ఇద్దరు ప్రధానులూ హర్షం వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతాని కి సంబంధించి ఐరోపా దేశాల కార్యాచరణ మెరుగుదల ప్రణాళికల అవసరాన్ని గుర్తు చేశారు. భారతదేశం-ఇయు నేత ల సమావేశాని కి 2021 మే నెల లో పోర్చుగల్‌ ఆతిథ్యాన్ని ఇచ్చిన నేపథ్యం లో భారతదేశం-‘ఇయు’ వ్యూహాత్మక భాగస్వామ్యం లో ఇది ఒక మైలురాయి అని ఇద్దరు ప్రధానులూ పేర్కొన్నారు. ఈ సమావేశం సందర్భం గా- ప్రగతికాముక, సమతూక, సమగ్ర, పరస్పర ప్రయోజనకర భారత-‘ఇయు’ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై చర్చ ల పునరుద్ధరణ, పెట్టుబడుల పై ప్రత్యేక ఒప్పందం కోసం చర్చల కు శ్రీకారం పై నిర్ణయం తీసుకోవడాన్ని వారిద్దరూ స్వాగతించారు. కాగా, ఈ చర్చలు వీలైనంత త్వరగా మొదలవ్వాలని ఇద్దరు ప్రధానులూ ఆకాంక్షించారు. అలాగే భారతదేశం-‘ఇయు’ అనుసంధాన భాగస్వామ్యం పైనా వారిద్దరూ హర్షం వెలిబుచ్చుతూ దీనికి ద్వైపాక్షిక సహకారం సహా సదరు అనుసంధాన ప్రాజెక్టుల ను ‘ఇయు’ స్థాయి లో ప్రోత్సహించేందుకు నిర్ణయించారు. కోపెన్‌హాగెన్‌ వేదిక గా 2022 లో నిర్వహించే భారతదేశం-నార్డిక్‌ రెండో శిఖర సమ్మేళనానికి హాజరు కావలసిందంటూ ప్రధాని ఫ్రెడరిక్సన్‌ అందించిన ఆహ్వానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. *** (Release ID: 1762852) Visitor Counter : 113 Read this release in: English , Hindi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam ప్రధాన మంత్రి కార్యాలయం భారతదేశం లో డెన్ మార్క్ ప్రధాని పర్యటన (2021 అక్టోబరు 9) సందర్భం గా భారత్-డెన్ మార్క్ సంయుక్త ప్రకటన Posted On: 09 OCT 2021 3:40PM by PIB Hyderabad డెన్ మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరిక్సన్‌ గారు 2021 అక్టోబరు 9వ, 11వ తేదీల మధ్య కాలం లో భారతదేశం ఆధికారిక సందర్శన కు వచ్చిన సందర్భం లో భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఉమ్మడి ప్రజాస్వామ్య సూత్రాలు- విలువలు, చట్టబద్ధ పాలన, మానవ హక్కుల కు గౌరవం తదితరాల ప్రాతిపదిక గా భారతదేశం- డెన్ మార్క్ ల మధ్య సౌహార్దభరితమైనటువంటి, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు వర్ధిల్లుతున్నాయి అని ప్రధాను లు ఇద్దరూ పేర్కొన్నారు. భారతదేశం-డెన్ మార్క్‌ సహజ, సన్నిహిత భాగస్వాములు అని ప్రకటిస్తూ బహుళపక్షవాద బలోపేతం, సంస్కరణ ల దిశ గానే కాకుండా సముద్రయాన స్వేచ్ఛ సహా నిబంధనల ఆధారిత అంతర్జాతీయ విధానాల కోసం తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేశారు. భారతదేశం, డెన్ మార్క్‌ ల మధ్య 2020 సెప్టెంబరు 28 నాటి ప్రత్యక్ష సాదృశ శిఖరాగ్ర సదస్సు సందర్భం లో రెండు దేశాల మధ్య ‘వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం’ మొదలయ్యాక ద్వైపాక్షిక సంబంధాల లో సానుకూల- ప్రోత్సాహకర పురోగతి పై ప్రధానులిద్దరూ సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఆ మేరకు రాబోయే సంవత్సరాల్లో పరస్పర ప్రాధాన్యంగల అంశాల్లో... ముఖ్యం గా హరిత రంగం మాత్రమేగాక ఆరోగ్యం సహా సహకారానికి ప్రాముఖ్యం గల ఇతర రంగాలన్నిటా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కాగలవన్న ఆశాభావాన్ని వారిద్దరూ వెలిబుచ్చారు. అలాగే సాంస్కృతిక సహకారం ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటిస్తూ భారతదేశం, డెన్ మార్క్‌ ల మధ్య సాంస్కృతిక ఆదాన ప్రదానాల ను మరింత పెంచడానికి ప్రధానమంత్రులు ఇరువురు అంగీకరించారు. వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం కోసం పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలను ఇవ్వగలిగినటువంటి, ప్రగతిశీల వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం దిశ గా తమ నిబద్ధతను ప్రధానులిద్దరూ మరోసారి ప్రస్ఫుటం చేశారు. తదనుగుణం గా సమగ్ర పంచవర్ష (2021-2026) కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన పై వారు హర్షం వ్యక్తం చేయడంతో పాటు దాని అమలు లో పురోగతి ని ప్రశంసించారు. హరిత వృద్ధి సాధన దిశ గా వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం బలోపేతానికి గల ప్రాధాన్యం పై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పరస్పరం ప్రయోజనకరమైన సహకారాని కి ఇది బాట ను పరుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తు లో తగిన తరుణం వచ్చినపుడు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం పురోగమనం పై సమీక్షించి మరింత పెంపు, బలోపేతం చేయగల మార్గాలను అన్వేషించాలని వారు నిర్ణయించారు. సుస్థిర ప్రగతి – హరిత వృద్ధి పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక నిర్దేశిస్తున్న ప్రకారం హరిత, స్వల్ప కర్బన ఉద్గార సహిత వృద్ధి ని వేగిరపరచడం, సమీకృతం చేయడానికి అనుసరించవలసిన మార్గాల పై ఇద్దరు ప్రధానులూ దృష్టి సారించారు. ఈ కార్యాచరణ కు ఉద్దేశించిన రంగాల లో: “నీరు; పర్యావరణం; నవీకరణ యోగ్య శక్తి- గ్రిడ్‌ తో దాని అనుసంధానం; జలవాయు పరివర్తన సంబంధి కార్యాచరణ; వనరుల సామర్థ్యం- సర్క్యులర్ ఇకానమి; సుస్థిర- అత్యాధునిక నగరాలు; వర్తకం; మేధో సంపత్తి హక్కుల పై సహకారం తో పాటు వాణిజ్యం-పెట్టుబడులు; సముద్ర భద్రత-సహకారం; ఆహారం-వ్యవసాయం; శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాలు-ఆవిష్కరణ లు; ఆరోగ్యం-జీవశాస్త్రాలు; బహుపక్షీయ సంస్థల లో సహకారం; సాంస్కృతిక-పరస్పర ప్రజా సంబంధాలు” తదితరాలు ఉన్నాయి. నవీకరణ యోగ్య శక్తి అభివృద్ధి కి భారతదేశం లో గల అపార అవకాశాల ను ప్రధాన మంత్రులిద్దరూ గుర్తుచేశారు. ఈ మేరకు సరికొత్త తయారీ, సాంకేతిక రంగాల కు సంబంధించి దేశంలోని గుజరాత్‌, తమిళ నాడు రాష్ట్రాల లో పెట్టుబడులు పెట్టవలసింది గా డెన్ మార్క్‌ కంపెనీల కు ఆహ్వానం పలికారు. నిరుడు సెప్టెంబరు నాటి ప్రత్యక్ష సాదృశ శిఖరాగ్ర సదస్సు అనంతరం రెండు దేశాల మధ్య పవన విద్యుత్తు, విద్యుత్తు నమూనా ల ఆవిష్కరణ- గ్రిడ్‌ తో సంధానం సహా శక్తి రంగం లో విశాల పునాది గల సహకారం వేగం గా విస్తరిస్తున్న నేపథ్యం లో వారు ఈ విధం గా పిలుపునిచ్చారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు- ముఖ్యంగా హరిత ఉదజని, విద్యుత్తు-రవాణా, నిల్వ తదితరాల లో వాణిజ్యపరమైన సహకారం విస్తరణ కు ప్రధానమంత్రులు ఇద్దరూ అంగీకరించారు. ‘ఈయూ హరైజన్‌ ప్రోగ్రామ్స్‌, మిషన్‌ ఇనొవేశన్‌’ ల వంటి కార్యక్రమాల ద్వారానే కాకుండా సరికొత్త హరిత ఇంధన సాంకేతిక పరిజ్ఞానాల పై చురుకైన అంతర్జాతీయ సహకారం అవసరాన్ని ఇద్దరు ప్రధానులూ గుర్తు చేశారు. అలాగే ఉద్గారాల తగ్గింపు లో భారతదేశం- డెన్ మార్క్‌ సంయుక్త కృషి కి గల ప్రాధాన్యాన్ని వారు నొక్కిచెప్పారు. దీంతోపాటు హరిత ఉదజని సహా హరిత ఇంధనాల రంగం లో పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్టు పైనా ప్రణాళికబద్ధ సంయుక్త కృషి అవసరం అని కూడా వారు పిలుపునిచ్చారు. జల రంగం లో సహకారం ప్రాముఖ్యాన్ని ప్రధానులిద్దరూ నొక్కిచెప్పారు. ఈ దిశ గా పట్టణ-గ్రామీణ నీటి సరఫరా, వ్యర్థ జల నిర్వహణ, నదుల పునరుద్ధరణ రంగాల లో రెండు ప్రభుత్వాల వినూత్న చర్యల పై వారు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇందులో భాగం గా నీటి సరఫరా, వ్యర్థ జలాల నిర్వహణ, నదుల పునరుద్ధరణ రంగాల లో నగరాల స్థాయి నుంచి రాష్ట్రాల/నదీ పరీవాహకాల స్థాయి దాకా కార్యకలాపాల ను ముమ్మరం చేయగల అవకాశాలు ఉన్నాయని, దీనికి సంబంధించి మార్గాన్వేషణ కోసం సంబంధిత అధికార వర్గాల తో చర్చించవచ్చునని వారు గుర్తు చేశారు. భారతదేశం లో సుస్థిర నీటి సరఫరా తో పాటు నీటి నష్టాల తగ్గింపు, జల వనరుల నిర్వహణ, వ్యర్థ జలాల నిర్వహణ నుంచి వనరుల పునరుద్ధరణ దాకా సహకారాన్ని మరింత గా మెరుగు పరచేందుకు వీలు ఉందని వారు ఇరువురూ పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌర శక్తి కూటమి (ఐఎస్‌ఎ) ని తమ దేశం ఆమోదించడం గురించి డెన్ మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడరిక్సన్‌ ప్రస్తావించారు. నవీకరణ యోగ్య శక్తి వనరులన్నిటికీ తగిన ప్రోత్సాహం దిశ గా కృషి ని ఏకీకృతం చేయడం సహా వాతావరణ మార్పు పై సమష్టి కార్యాచరణ కు తోడ్పడగల నిర్దిష్ట సామర్థ్యం ఈ వినూత్న కూటమికి ఉందని ఆమె నొక్కిచెప్పారు. భారతదేశం, డెన్ మార్క్‌ లకు ‘లీడ్‌ఐటీ’ లో సభ్యత్వం ఉన్న నేపథ్యం లో ‘పారిశ్రామిక పరివర్తన పై నాయకత్వ కూటమి’ కి సంబంధించి అనివార్య కీలక రంగాల లో సహకారాన్ని కొనసాగించడం పై వారు అంగీకారాన్ని వ్యక్తం చేశారు. పారిస్‌ ఒప్పందం, ఐక్య రాజ్య సమితి నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డిజి స్) కు అనుగుణం గా అంతర్జాతీయ వాతావరణ మార్పు సవాళ్ల పరిష్కార చర్యల పై సంయుక్త సహకారం కొనసాగుతుందని ఇద్దరు ప్రధానమంత్రులూ ధ్రువీకరించారు. జలవాయు పరివర్తన ప్రపంచ వ్యాప్త సంక్షోభం కాబట్టి దీనిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ నాయకత్వం అవసరం అని వారు స్పష్టం చేశారు. సుస్థిర- హరిత భవిష్యత్‌ దిశ గా న్యాయమైన, పారదర్శక పరివర్తన ను అత్యవసరం గా సాధించడం లో అంతర్జాతీయ సంఘీభావాన్ని సాధించవలసి ఉంది అని పేర్కొన్నారు. ఆ మేరకు జాతీయ పరిస్థితులు, సమానత్వ సూత్రాలతో పాటు పారిస్ ఒప్పందం నాటి హామీల కు తగినట్లు సామూహిక చర్య లు అవసరం అనే అభిప్రాయాన్ని భారతదేశం, డెన్ మార్క్ అభిప్రాయపడ్డాయి. అదేవిధం గా వాతావరణ మార్పు అనుసరణ, ఉపశమనం ల కోసం ప్రపంచం ప్రధాన కార్యాచరణ ను చేపట్టవలసి ఉంది అని ప్రధానులు ఇద్దరూ అంగీకరించారు. అందుబాటు లో గల అత్యుత్తమ శాస్త్ర పరిజ్ఞానం తోడ్పాటు, జలవాయు పరివర్తన పై అంతర ప్రభుత్వ సంఘం 6వ అంచనా నివేదిక సిఫారసుల కు అనుగుణం గా ఈ కార్యాచరణ ఉండాలి అని అభిప్రాయపడ్డారు. అలాగే విశ్వమారి అనంతర సంఘటిత ఆర్థిక పునరుద్ధరణ లోనూ అంతర్జాతీయ సహకారం జరూరు అని ఇద్దరు ప్రధానమంత్రులూ స్పష్టం చేశారు. త్వరలో గ్లాస్‌గో లో నిర్వహించనున్న ‘సిఒపి 26’ సదస్సు ను గురించి చర్చించిన సందర్భం లో నిర్దిష్ట, కీలక తీర్మానాల అవసరాన్ని గుర్తిస్తూ, ఇందుకోసం సన్నిహితం గా కృషి చేయాలని వారు ఉభయులూ నిర్ణయించారు. సుస్థిర ఆర్థిక సహాయ, పెట్టుబడుల దిశ గా సముచిత వనరుల ను గుర్తించవలసిన ఆవశ్యకత ను ఇద్దరు ప్రధానులూ నొక్కిచెప్పారు. ఆ మేరకు ప్రైవేటు ఆర్థిక సహాయ సంస్థ లు గణనీయ ఆసక్తి ని, నిబద్ధత ను ప్రదర్శించడం పై సంతృప్తి ని వ్యక్తం చేశారు. సానుకూల చట్రం నిర్దేశిత షరతుల కు తగినట్లు గా చర్చలను, సహకారాన్ని విస్తరించడం ద్వారా పెట్టుబడుల ను ప్రోత్సహించడానికి, ప్రాజెక్టుల ను అభివృద్ధి పరచడానికి కట్టుబడి ఉన్నాం అని వారిద్దరూ నిర్ధారించారు. అంతేకాకుండా కర్బన ఉద్గారాలు స్వల్ప స్థాయి కి పరిమితం అయ్యేటటువంటి శక్తి, పారిశ్రామిక పరివర్తన కు ప్రోత్సాహం తో పాటు వినూత్నమైనటువంటి, ఖర్చు తక్కువగానే అయ్యేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాల బదిలీ అత్యంత ప్రధానం అని ప్రధానులిద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. హరిత ఉదజని, హరిత మిథెనాల్‌ తదితరాలు సహా విద్యుత్తు రవాణా, సముద్రతీర పవన విద్యుత్తు ఉత్పాదక ఇంధన సాంకేతికతల కు సంబంధించి వాణిజ్యపరమైన సహకార విస్తరణ అవసరమని వారు అంగీకరించారు. వినూత్న ప్రయోగాలు, ఆవిష్కరణల కు వేదికగా నిలిచిన ‘అన్‌లీశ్’ తదుపరి దశ ను 2022 లో భారతదేశం లోని బెంగళూరు లో ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రులు ఇద్దరూ ప్రకటించారు. ఐరాస నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధన కు అవసరమైన నవపారిశ్రామికత్వానికి ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశ లో యువత పోషించే పాత్ర కు ఇది అవసరమైన మద్దతు ను ఇస్తుందని వారు పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌, అటల్‌ ఇనొవేశన్‌ మిశన్‌, డెన్ మార్క్‌ లోని ఆవిష్కరణ ల కేంద్రం ‘వాటర్‌ చాలింజ్‌’ నేతృత్వం లో 2022, 2023 లలో సంఘటిత జల పారిశ్రామిక సమారంభం నిర్వహించనుండటంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు. వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం అమలు లో భాగం గా ఇప్పటికే చేపట్టిన చర్యల ను ఇద్దరు ప్రధానమంత్రులూ స్వాగతించారు. సంఘటిత నీటి సరఫరా పై జల్‌ జీవన్‌ మిశన్‌ కు మద్దతు గా మూడు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక తో పాటు సంఘటిత పట్టణ- అత్యాధునిక నీటి సరఫరా కార్యక్రమంపై డెన్ మార్క్‌ ప్రభుత్వానికి, భారతదేశం గృహనిర్మాణ/పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ల మధ్య 2021 జూలై 5 నాటి ‘ఆసక్తి వ్యక్తీకరణ లేఖ’ తదితరాలు ఈ చర్యల లో భాగం గా ఉన్నాయి. అంతేకాకుండా ‘పరిశుద్ధ గంగానది’ సంబంధిత సాంకేతిక పరిష్కారాల రూపకల్పన కు మద్దతు దిశ గా భారతదేశం లోని ‘సెంటర్‌ ఫర్‌ గంగా రివర్‌ బేసిన్‌ ఎండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ఇండియన్‌ ఇన్స్ టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- కాన్ పుర్‌; డెన్ మార్క్‌ లో ప్రభుత్వ పరిధి లో గల ‘ఇనొవేశన్‌ సెంటర్‌ డెన్ మార్క్‌’ ల మధ్య అవగాహన ఒప్పందం పైనా వారు హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్‌-19.. ఆరోగ్యం-టీకా లపై భాగస్వామ్యం కోవిడ్-19 మహమ్మారి పరిణామాల పై తమ అభిప్రాయాలను ప్రధాన మంత్రులు ఇద్దరు ఒకరికి మరొకరు తెలియజేసుకున్నారు. అంతర్జాతీయం గా ప్రయోజనకరం కాగల టీకా ల భాగస్వామ్యం ఏర్పాటు అవసరాన్ని వారిద్దరూ గుర్తించారు. ముఖ్యం గా టీకామందు ల ఉత్పత్తి సహా అవసరమైన దేశాలన్నిటికీ టీకాల సరఫరా పై భరోసా దిశ గా భారతదేశానికి గల శక్తి సామర్థ్యాలు ఇందుకు ఎంతగానో తోడ్పడతాయన్న నిర్ణయానికి వారు వచ్చారు. గుండె, జీవక్రియ సంబంధ వ్యాధుల విషయం లో పరిశోధన-అభివృద్ధి లక్ష్యం గా భారతదేశం తరఫు న శాస్త్రవిజ్ఞాన సంస్థలు, డెన్ మార్క్‌ తరఫున ‘నోవో నార్డిస్క్‌ ఫౌండేశన్‌’ ల మధ్య ఆదాన ప్రదానాల కు సంయుక్త సహకారం పై ఇద్దరు ప్రధానమంత్రులూ ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అలాగే రెండు దేశాల మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం టీకా ధ్రువీకరణ పత్రాల పరస్పర ఆమోదానికి గల అవకాశాల ను పరిశీలించాలని వారిద్దరూ నిర్ణయించారు. ఆరోగ్య రంగం లో కుదిరిన కొత్త అవగాహన ఒప్పందాని కి తమ మద్దతు ను ప్రధానులిద్దరూ పునరుద్ఘాటించారు. దీనిపై తొలి సంయుక్త కార్యాచరణ బృందం ఇప్పటికే సమావేశం కావడం పై సంతృప్తి ని వ్యక్తం చేశారు. కోవిడ్‌-19 నేపథ్యం లో ‘డిజిటల్‌ ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, టీకాలు- సూక్ష్మజీవ నిరోధకత పెరుగుదల’ సహా ఆరోగ్య రంగం లో సమగ్ర సంయుక్త సహకార విస్తరణ కు ఈ అవగాహన ఒప్పందం ఎంతగానో తోడ్పడగలదని వారు ప్రకటించారు. కొత్త ఒప్పందాలు ప్రధానమంత్రులు ఇద్దరి సమక్షం లో ఇచ్చి పుచ్చుకొన్న కొత్త ఒప్పందాలు ఈ కింది విధం గా ఉన్నాయి: - భారతదేశం శాస్త్ర- పారిశ్రామిక పరిశోధన మండలి, డానిష్ పేటెంట్ ఎండ్‌ ట్రేడ్‌మార్క్‌ ఆఫీస్ ల మధ్య ‘సంప్రదాయ విజ్ఞాన డిజిటల్ గ్రంథాలయ లభ్యత’ ఒప్పందం. - భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వ శాఖ, డెన్ మార్క్‌ ప్రభుత్వం ల మధ్య ‘సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ లేఖ.’ - భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి, జాతీయ భౌగోళిక పరిశోధన సంస్థ-హైదరాబాద్‌; డెన్ మార్క్‌ లోని ఆర్హస్‌ విశ్వవిద్యాలయం, డెన్ మార్క్‌-గ్రీన్‌లాండ్‌ భౌగోళిక అధ్యయన సంస్థ ల మధ్య ‘భూగర్భజల వనరులు, జలాశయాల గుర్తింపు ఒప్పందం.’ - బెంగళూరు లోని ఇండియన్‌ ఇన్స్ టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, డెన్ మార్క్‌ లోని ‘డాన్‌ఫోస్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ల మధ్య ‘ఉష్ణమండలాల కు తగిన అప్లికేశన్ లతో సహజ రిఫ్రిజిరెంట్ ల రూపకల్పన కోసం నైపుణ్య కేంద్రం ఏర్పాటు’ ఒప్పందం. బహుపక్షీయ సహకారం కోవిడ్‌-19 ని సమర్థం గా ఎదుర్కోవడం లో బహుపక్షీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యం ఉంది అని ఇద్దరు ప్రధానులూ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బలోపేతం-సంస్కరణలు, అంతర్జాతీయం గా అత్యవసర సమయ సంసిద్ధత సహా పచ్చదనం మరింత పెంపు అనేవి ఇందులో భాగంగా ఉండాలంటూ వారు నొక్కిచెప్పారు. కాగా, ఆగస్టు లో ఐక్య రాజ్య సమితి భద్రత మండలి అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం విజయవంతం గా నెరవేర్చడంపై డెన్ మార్క్‌ ప్రధాని ఫ్రెడరిక్సన్‌ అభినందన లు తెలిపారు. అలాగే మండలి విస్తరణ సహా అందులో భారతదేశాని కి శాశ్వత సభ్యత్వం డిమాండ్‌ పై డెన్ మార్క్‌ పూర్తి మద్దతును ఇస్తుందంటూ పునరుద్ఘాటించారు. మరో వైపు 2025-26 కాలానికి గాను భద్రత మండలి లో శాశ్వతేతర సభ్యత్వం కోసం డెన్ మార్క్‌ అభ్యర్థిత్వానికి భారతదేశం సమర్థన ను ఇస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హామీ ని ఇచ్చారు. ప్రాంతీయ – అంతర్జాతీయ అభివృద్ధి అఫ్ గానిస్థాన్‌ లో ఆందోళనకర పరిస్థితులు సహా తమ తమ ప్రాంతదేశాల లోని పరిణామాల పై ప్రధానమంత్రులు ఇద్దరూ వారి అభిప్రాయాలను వెల్లడించుకొన్నారు. ఈ సందర్భం లో- 1) ప్రాంతీయ అస్థిరత మరింత ముదరకుండా చూడటం; 2) ప్రాంతీయ వాణిజ్యం-అనుసంధానం సహా ప్రాంతీయ సంబంధాల బలోపేతం, సమూల సంస్కరణ వాదాన్ని అడ్డగించడానికి తీసుకోవలసిన చర్య లు; 3) మౌలిక హక్కుల విషయం లో ముందుకు సాగడాన్ని కొనసాగించడం తదితరాల కు గల ప్రాధాన్యాన్ని వారిద్దరూ అంగీకరించారు. అఫ్ గాన్ ప్రజల కు నిరంతర మద్దతు పై తమ నిబద్ధత ను ప్రకటించారు. అయితే, అఫ్ గానిస్థాన్‌ సార్వజనీనత, ఉగ్రవాద నిరోధం పై హామీ లు, ఐక్య రాజ్య సమితి తీర్మానం 2593 (2021) కి అనుగుణం గా మానవ హక్కుల కు... ముఖ్యంగా మహిళల హక్కుల కు గౌరవం అవశ్యం అని వారు స్పష్టం చేశారు. కాగా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతం విషయం లో యూరోపియన్ యూనియన్ (ఇయు) తన వ్యూహాన్ని వెల్లడి చేయడం పట్ల ఇద్దరు ప్రధానులూ హర్షం వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతాని కి సంబంధించి ఐరోపా దేశాల కార్యాచరణ మెరుగుదల ప్రణాళికల అవసరాన్ని గుర్తు చేశారు. భారతదేశం-ఇయు నేత ల సమావేశాని కి 2021 మే నెల లో పోర్చుగల్‌ ఆతిథ్యాన్ని ఇచ్చిన నేపథ్యం లో భారతదేశం-‘ఇయు’ వ్యూహాత్మక భాగస్వామ్యం లో ఇది ఒక మైలురాయి అని ఇద్దరు ప్రధానులూ పేర్కొన్నారు. ఈ సమావేశం సందర్భం గా- ప్రగతికాముక, సమతూక, సమగ్ర, పరస్పర ప్రయోజనకర భారత-‘ఇయు’ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై చర్చ ల పునరుద్ధరణ, పెట్టుబడుల పై ప్రత్యేక ఒప్పందం కోసం చర్చల కు శ్రీకారం పై నిర్ణయం తీసుకోవడాన్ని వారిద్దరూ స్వాగతించారు. కాగా, ఈ చర్చలు వీలైనంత త్వరగా మొదలవ్వాలని ఇద్దరు ప్రధానులూ ఆకాంక్షించారు. అలాగే భారతదేశం-‘ఇయు’ అనుసంధాన భాగస్వామ్యం పైనా వారిద్దరూ హర్షం వెలిబుచ్చుతూ దీనికి ద్వైపాక్షిక సహకారం సహా సదరు అనుసంధాన ప్రాజెక్టుల ను ‘ఇయు’ స్థాయి లో ప్రోత్సహించేందుకు నిర్ణయించారు. కోపెన్‌హాగెన్‌ వేదిక గా 2022 లో నిర్వహించే భారతదేశం-నార్డిక్‌ రెండో శిఖర సమ్మేళనానికి హాజరు కావలసిందంటూ ప్రధాని ఫ్రెడరిక్సన్‌ అందించిన ఆహ్వానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.
సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు తులసీ తంతి.. గుండెపోటుతో కన్నుమూశారు. 'విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన ఆయన మరణం పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. Suzlon Tulasi Tanti Died: సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు తులసీ తంతి తుది శ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా ఆయన శనివారం సాయంత్రం మరణించినట్లు తులసీ తంతి కుటుంబసభ్యులు తెలిపారు. 1995లో సుజ్లాన్ ఎనర్జీని స్థాపించి భారతదేశంలో పవన విప్లవానికి నాయకత్వం వహించారు. దీంతో ఆయనను అందరూ 'విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పిలుస్తారు. శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశం నుంచి పుణెకు కారులో వెళ్తున్న సమయంలో తులసీ తంతికి ఛాతీలో నొప్పి వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే డ్రైవర్​ ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడని, కానీ మార్గమధ్యలోనే తులసి మరణించారని చెప్పారు. 1958లో రాజ్‌కోట్‌లో జన్మించిన తులసీ తంతి గుజరాత్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 1995లో రూ.8,535 కోట్ల విలువైన సుజ్లాన్ ఎనర్జీని స్థాపించారు. 2006 మే 10 నుంచి బెల్జియం కేంద్రంగా పనిచేసే టర్బైన్ విడిభాగాల తయారీ సంస్థకు ఛైర్మన్​తోపాటు ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ 1.5 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్​ను కలిగి ఉంది. దాంతో పాటు ప్రపంచంలోని 18 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తులసీ తంతి నాయకత్వంలో సుజ్లాన్​ కంపెనీ బెంచ్‌మార్క్‌లను దాటి ప్రపంచ పునరుత్పాదక ఇంధన మార్కెట్లో ప్రముఖ సంస్థగా పేరుగాంచింది. తులసీ తంతికి భార్య గీత, కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి ఉన్నారు. మోదీ సంతాపం.. తులసీ తంతి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. "తులసీ తంతి.. భారతదేశ ఆర్థిక పురోగతికి దోహదపడిన ఒక వ్యాపార నాయకుడు. ఆయన అకాల మరణం నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అంటూ మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా తులసీ తంతి అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో పవన విప్లవానికి నాయకత్వం వహించిన ఆయన.. దేశ ఆర్థిక పురోగతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
How To Make Kashmiri Halwa : మీ విందులో చివరి నిమిషంలో డెజర్ట్ కోసం చూస్తున్నారా? కాశ్మీరీ హల్వా యొక్క ఈ సులభమైన వంటకాన్ని ప్రయత్నించండి. భారతీయ ఇంట్లో తయారుచేసిన డెజర్ట్‌ల గురించి ప్రస్తావించిన వెంటనే, మన మనసులోకి వచ్చే వంటలలో ఒకటి హల్వా యొక్క వెచ్చని గిన్నె. ఈ మృదువైన, గూయీ మరియు వేడి డెజర్ట్ ఆల్-టైమ్ ఫేవరెట్ మరియు వండడానికి అరగంట పడుతుంది. భారతీయులుగా, మేము వివిధ రుచులు మరియు పదార్ధాలతో ప్రయోగాలు చేసాము. సూజీ మరియు అట్టే కా హల్వా నుండి బీట్‌రూట్ లేదా పుచ్చకాయ హల్వా వరకు; మీరు ప్రయత్నించడానికి రకరకాల జాబితా ఉంది. మా తల్లులు ప్రతి సందర్భానికి ఈ వంటకాన్ని తయారుచేస్తుండగా- మనమందరం కనీసం ఒక ఇష్టమైన రకమైన హల్వాను కలిగి ఉన్నాము, మనం తినడానికి ఇష్టపడతాము. మరియు మీ హల్వా వంటకాల జాబితాకు జోడించడానికి, మీరు తినడానికి ఇష్టపడే కాశ్మీరీ హల్వా యొక్క రెసిపీని మేము మీకు అందిస్తున్నాము. పేరు సూచించినట్లుగా, కాశ్మీరీ హల్వా అనేది కాశ్మీర్ నుండి వచ్చిన రుచికరమైనది మరియు ఇది ఓట్స్, పాలు, పొడి పండ్లు మరియు కుంకుమ పువ్వులతో తయారవుతుంది. ఈ డెజర్ట్ రుచికరమైనది మాత్రమే కాదు, తయారు చేయడం కూడా సులభం. మీరు దీన్ని పరాతా, పూరి లేదా రోటీతో ఎంచుకోవచ్చు. కాబట్టి, మీరు మీ అతిథులకు చివరి నిమిషంలో డెజర్ట్ తయారు చేయాలని ఆలోచిస్తుంటే- కాశ్మీరీ హల్వా మీ విందుకు గొప్ప అదనంగా ఉంటుంది! How To Make Kashmiri Halwa : కాశ్మీరీ హల్వా యొక్క పూర్తి దశల వారీ రెసిపీ ఇక్కడ ఉంది: ఈ వంటకం చేయడానికి, మీకు ఒక కప్పు వోట్స్, రెండు కప్పుల పాలు, సగం కప్పు ధాన్యం చక్కెర, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక టీస్పూన్ ఆకుపచ్చ ఏలకుల పొడి, రెండు-మూడు కుంకుమపు దారాలు మరియు గింజలు, జీడిపప్పు మరియు బాదం వంటి పొడి పండ్లు అవసరం. . మొదట, నాన్-స్టిక్ పాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి జోడించండి. దానికి, మీ వోట్స్ వేసి రంగు కొద్దిగా మారే వరకు ఉడికించాలి. ప్రత్యేక బాణలిలో, పాలు మరియు పంచదార మరిగే వరకు వేడి చేయాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత, వేయించిన వోట్స్ వేసి నిరంతరం కదిలించు. దీనికి ఏలకుల పొడి మరియు మిగిలిన నెయ్యి జోడించండి. దీన్ని బాగా కలపండి. అప్పుడు కుంకుమపు దారాలను జోడించండి; హల్వా యొక్క వాసన మీ ముక్కుకు చేరుకున్న తర్వాత, అది వడ్డించడానికి సిద్ధంగా ఉంది. చివరికి, పొడి పండ్లతో అలంకరించండి మరియు ఆనందించండి. కాశ్మీరీ హల్వా యొక్క పదార్థాలు 1 కప్ వోట్స్ 1/2 కప్పు ధాన్యం చక్కెర 2 కప్పు పాలు 4 స్పూన్ దేశీ నెయ్యి 1 స్పూన్ ఆకుపచ్చ ఏలకుల పొడి కొన్ని కుంకుమపు దారాలు కొన్ని జీడిపప్పు, బాదం మరియు ఎండుద్రాక్ష కాశ్మీరీ హల్వా ఎలా చేయాలి 1. నాన్-స్టిక్ పాన్ వేడి 2-3 టీస్పూన్ నెయ్యి మరియు వోట్స్ తక్కువ వేడి మీద రంగు మారే వరకు వేడి చేయాలి. 2. ఒక బాణలిలో పాలు, పంచదార వేడి చేసి మరిగించాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత, వేయించిన వోట్స్ వేసి నిరంతరం కదిలించు.
తెలంగాణ రాజకీయం మొత్తం మునుగోడు చుట్టూ తిరుగుతోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు శాసనసభ స్థానం ఖాళీ అయింది. దీంతో మునుగోడు బై పోల్ కు కేంద్ర ఎన్నికల సంఘం.. Munugode Bypoll Amarnadh Daneti | Oct 07, 2022 | 10:42 AM తెలంగాణ రాజకీయం మొత్తం మునుగోడు చుట్టూ తిరుగుతోంది. నవంబర్ 6వ తేదీన జరిగే ఉఎ ఎన్నిక కోసం అన్ని పార్టీలు సమయాత్తమవుతున్నాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీచేయనున్నారు. అయితే టీఆర్ ఎస్ మాత్రం తన అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేయలేదు. టీఆర్ ఎస్ పేరుతో పోటీచేయాలా, కొత్త పార్టీ బీఆర్ ఎస్ పేరుతో పోటీ చేయాలనే అనే విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ ఎస్ పేరును అధికారికంగా గుర్తిస్తే మాత్రం కొత్త పార్టీ పేరుతోనే మునుగోడు బరిలో దిగనుంది కారు పార్టీ. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించకపోతే ఏం చేయాలనేదానిపై కూడా సీఏం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. మొత్తం మీద కారు పార్టీ టీఆర్ ఎస్ పేరుతో పోటీచేస్తుందా, బీఆర్ ఎస్ తో పోటీ చేస్తుందా అనే దానిపై మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈరోజు (అక్టోబర్ 7వ తేదీ) మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 14 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 15వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17వరకు గడువు ఉంటుంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ నిర్వహించి.. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నేపథ్యంలో మునుగోడులో గెలుపు కోసం ప్రధాన పార్టీలైన టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ శక్తినంతా ఒడ్డుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని అధికారికంగా ప్రకటించింది. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇక అధికార టిఆర్ ఎస్ మాత్రం తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. టీఆర్ ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితి ( బీఆర్ ఎస్ )గా మారుస్తూ టీఆర్ ఎస్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఈ తీర్మాన కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్పును గుర్తించాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లోనే టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించే అవకాశం ఉందని తెలంగాణలోని అధికారపార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల గడువు ముగిసేవరకు వేచి చూసే ధోరణిలో టీఆర్ ఎస్ ఉంది. అక్టోబర్ 14వ తేదీ లోపు బీఆర్ ఎస్ ను అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తే కొత్త పేరుతోనే పోటీలో ఉండాలని సీఏం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇటీవల పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో కొత్త పార్టీ పేరుతోనే మునుగోడు పోటీలో ఉంటామని కేసీఆర్ ప్రకటించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ ఎస్ గా గుర్తించడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో టీఆర్ ఎస్ పేరుతోనే పోటీచేయాలని అనుకున్నారు. అయితే మరో రెండు లేదా మూడు రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ ఎస్ ను అధికారికంగా గుర్తించే అవకాశం ఉందన్న సమాచారంతో నామినేషన్ల గడువు తుది వరకు వేచిచూసే ధోరణిలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మునుగోడులో టీఆర్ ఎస్ అభ్యర్థి ప్రకటన మరింత ఆలస్యం కానుంది. బీఆర్ ఎస్ పేరుతోనే మునుగోడులో పోటీచేయాలని కేసీఆర్ డిసైట్ అవడానికి అనేక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడులో టీఆర్ ఎస్ బలంగా ఉండటంతో పాటు, గెలిచే అవకాశాలు తమకు ఉన్నాయని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లోకి అరంగ్రేటం చేస్తూ కొత్త పార్టీ పేరును ప్రకటించిన నేపథ్యంలో.. మొదటి ఎన్నికల్లోనే తాము కొత్త పార్టీ పేరుతో గెలిచామనే ప్రచారంతో పాటు, జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రంగప్రవేశం చేయడాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, దీనిక సంకేతమే మునుగోడులో గెలుపు అనే ప్రచారం కోసం కూడా బీఆర్ ఎస్ పేరుతో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు మారిన తర్వాత తొలి విజయం కోసం కూడా బీఆర్ ఎస్ పేరుతో పోటీచేసేందుకు కేసీఆర్ వెయిట్ చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు టీఆర్ ఎస్ నుంచి మునుగోడులో పోటీ చేయడానికి ఆశావహుల సంఖ్య ఎక్కువుగా ఉండటంతో, ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే అసమ్మతి పెరిగి, అది పార్టీకి నష్టం చేసే అవకాశం ఉండటంతో పాటు, ఎవరైనా అభ్యర్థులు రెబల్ గా బరిలోకి దిగితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందనే అంచనాతో చివరి నిమిషంలో.. అభ్యర్థిని ప్రకటించి, రెబల్ అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వకూడదనే ఆలోచన కూడా అయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం వైపు సీఏం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారనే చర్చ సాగుతోంది. అయితే ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్థానికంగా కొంతమంది నాయకులు వ్యతిరేకిస్తుండటంతో చివరి వరకు వెయిట్ చేసి, వారందరిని బుజ్జగించే ప్రయత్నంలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనప్పటికి ప్రచారం కోసం అధికారపార్టీ పార్టీ ఇన్ ఛార్జిలను నియోజకవర్గానికి వెళ్లాలని ఆదేశించింది. దీంతో శుక్రవారం సాయంత్రానికి ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలు తీసుకోనున్నారు. మొదటి రోజే నగదు పట్టివేత మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 7 (శుక్రవారం) నుంచి నామినేషన్ల ప్రక్రియం ప్రారంభమైంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. మునుగోడులో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన రోజే అధికారులు 13 లక్షల రూపాయలను పట్టుకున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోకి అక్రమ మద్యం, డబ్బు నిరోధించేందుకు 14 పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే తనిఖీలో భాగంగా మునుగోడు మండలం గుడపురి పోలీస్ చెక్ పోస్టు వద్ద రూ.13 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చండూరు మండలం బీమనపల్లి కీ చెందిన నరసింహ తన తన కారులో రూ.13 లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బును, పండగకు సొంత ఇంటికి వస్తూ తీసుకువచ్చానని… మళ్లీ ఆ డబ్బును హైదరాబాద్ కు తీసుకువెళుతున్ననని నరసింహరావు తెలిపాడు. ఇవి కూడా చదవండి Healthy Snacks: ఆఫీస్‌లో వర్క్‌చేసే టైంలో ఆకలిగా అనిపిస్తోందా? ఐతే రోజూ ఇలా చేయండి.. Beauty tips: ఈ కాఫీ హెయిర్‌ మాస్క్‌లతో జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.. ఎలా తయారు చేసుకోవాలంటే..
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ… ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘నువ్వే నువ్వే’. ఇందులో తరుణ్, శ్రియ జంటగా నటించారు. అక్టోబర్ 10కి సినిమా విడుదలై 20 ఏళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు. స్క్రీన్ హౌస్ ఫుల్ కావడమే కాదు, ప్రతి పంచ్ – సీన్‌కు ఆడియన్స్ నుంచి ఎక్స్‌ట్రాడినరీ రెస్పాన్స్ లభించింది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అదిరిందని అందరూ చెప్పారు. MoreMovies News James Cameron: అవతార్-6,7 కూడా తీస్తా Mehreen: ఆమెకు ఏమైందంటే? Bhavadiyudu Bhagat Singh: పవన్ రోల్ ఇదేనా..? ‘నువ్వే నువ్వే’ అభిమానులకు ఓ శుభవార్త. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ప్రదర్శించనున్నారు. ‘నువ్వే నువ్వే’ రీ రిలీజ్ సందర్భంగా చిత్ర నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”మా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే. ‘నువ్వే నువ్వే’ విడుదలై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్పెషల్ షో వేసినప్పుడు వచ్చిన స్పందన నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. వెండితెరపై మళ్ళీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతి అని యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉందన్నాడు తరుణ్. ఆ సమయంలో చాలా మంది సినిమాను రీ రిలీజ్ చేయమని అడిగారు. ఇప్పటికీ అడుగుతున్నారు. ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. 2కె హెచ్‌డి ప్రింట్‌తో షోస్ వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ స్క్రీన్స్‌లో ‘నువ్వే నువ్వే’ రీ రిలీజ్ చేస్తున్నాం. త్వరలో థియేటర్ల వివరాలు వెల్లడిస్తాం’ అని అన్నారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘నువ్వే నువ్వే’ చిత్రానికి కోటి సంగీతం అందించారు. హరి అనుమోలు ఛాయాగ్రాహకుడు.
2సమూయేలు 23:8 – దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెష్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు; అతడు ఒక యుద్ధములో ఎనిమిది వందల మందిని హతము చేసెను. 2సమూయేలు 23:18 – సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో మూడువందలమందిని హతముచేసి వారిమీద తన యీటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు. First mention of, in Scripture యెహోషువ 8:18 – అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనునీవుచేతపట్టు కొనిన యీటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీచేతి కప్పగింతును, అంతట యెహోషువ తనచేతనున్న యీటెను ఆ పట్టణమువైపు చాపెను. Parts of mentioned -the staff of wood 1సమూయేలు 17:7 – అతని యీటె కఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటె కొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. -the head of Iron or Brass 1సమూయేలు 17:7 – అతని యీటె కఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటె కొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. 2సమూయేలు 21:16 – అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బిబేనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని యీటె మూడువందల తులముల యెత్తు యిత్తడిగలది నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. Probably pointed at both ends 2సమూయేలు 2:23 – అతడు నేను తొలగననగా, అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున యీటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చినవారందరు నిలువబడిరి గాని Called the glittering spear యోబు 39:23 – అంబుల పొదియు తళతళలాడు ఈటెలును బల్లెమును దానిమీద గలగలలాడించబడునప్పుడు హబక్కూకు 3:11 – నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. Different kinds of -Lances యిర్మియా 50:42 – వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు వారు క్రూరులు జాలిపడనివారు వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నది వారు గుఱ్ఱములను ఎక్కువారు బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు. -Javelins సంఖ్యాకాండము 25:7 – యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి, 1సమూయేలు 18:10 – మరునాడు దేవుని యొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా1 దావీదు మునుపటిలాగున వీణ చేతపట్టుకొని వాయించెను. -Darts 2సమూయేలు 18:14 – యోవాబు నీవు చేయువరకు నేను కాచుకొని యుందునా? అని చెప్పి మూడు బాణములు చేతపట్టుకొని పోయి మస్తకివృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోముయొక్క గుండెకు గురిపెట్టి యోబు 41:26 – దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్కరకు రావు. యోబు 41:29 – దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును. Those who used, called spearmen కీర్తనలు 68:30 – రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడలవంటి జనములును లొంగి, వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు. అపోస్తలులకార్యములు 23:23 – పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిక్సు నొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధపరచుడని చెప్పెను. Frequently used by horse soldiers నహూము 3:3 – రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు, ఖడ్గములు తళతళలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలమంది హతమవుచున్నారు; చచ్చిన వారు కుప్పలుకుప్పలుగా పడియున్నారు; పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికితగిలి జనులు తొట్రిల్లుచున్నారు. Furbished before war యిర్మియా 46:4 – గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసికొనుడి. Pruning-hooks made into, before war యోవేలు 3:10 – మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. Made into pruning-hooks in peace యెషయా 2:4 – ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును. మీకా 4:3 – ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. The Israelites -Acquainted with the Making of 1సమూయేలు 13:19 – హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతట కమ్మరవాండ్రు లేకుండ చేసియుండిరి. -Frequently Used నెహెమ్యా 4:13 – అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి యీటెలతోను వారి విండ్లతోను నిలిపితిని. నెహెమ్యా 4:16 – అయితే అప్పటినుండి నా పని వారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగముమంది యీటెలును బల్లెములును విండ్లును కవచములును ధరించినవారై వచ్చిరి; అధికారులు యూదులలో ఆ యా యింటివారి వెనుక నిలిచిరి. -Ill Provided with, in the times of Deborah and Saul న్యాయాధిపతులు 5:8 – ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారములయొద్దకు వచ్చెను ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి ఒక కేడెమేగాని యీటెయేగాని కనబడలేదు. 1సమూయేలు 13:22 – కాబట్టి యుద్ధదినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకనిచేతిలోనైనను కత్తియే గాని యీటెయేగాని లేకపోయెను, సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి యుండెను. Provided by the kings of Israel in great abundance 2దినవృత్తాంతములు 11:12 – మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షముననుండిరి. 2దినవృత్తాంతములు 32:5 – మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగుచేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. Frequently thrown from the hand 1సమూయేలు 18:11 – ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించుకొనెను. 1సమూయేలు 19:10 – సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము గలిగి యీటె విసిరెను. దావీదు అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను. Often retained in the hand of the person using సంఖ్యాకాండము 25:7 – యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి, 2సమూయేలు 2:23 – అతడు నేను తొలగననగా, అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున యీటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చినవారందరు నిలువబడిరి గాని Stuck in the ground beside the bolster during sleep 1సమూయేలు 26:7 – దావీదును అబీషైయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తళములో పండుకొని నిద్రబోవుచుండెను, అతని యీటె అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను, అబ్నేరును జనులును అతని చుట్టు పండుకొనియుండిరి. 1సమూయేలు 26:8 – అప్పుడు అబీషై దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను; కాబట్టి నీ చిత్తమైతే ఆ యీటెతో ఒక్కపోటు పొడిచి, నేనతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా 1సమూయేలు 26:9 – దావీదు నీవతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము? 1సమూయేలు 26:10 – యహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును; 1సమూయేలు 26:11 – యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపును గాక. అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్లబుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని అబీషైతో చెప్పి Illustrative of the bitterness of the wicked కీర్తనలు 57:4 – నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులువారి నాలుక వాడిగల కత్తి.
భవిష్యత్‌ తరాల సమగ్రాభివృద్ధి, విద్యావ్యాప్తి కోసం, గద్వాల నియోజక వర్గం కుటుంబ పాలన నుంచి విముక్తి పొందేలా బహుజనులంతా ఏకం కావాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్‌ గొంగళ్ల రంజిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో మాట్లాడుతున్న రంజిత్‌కుమార్‌, హాజరైన ముఖ్య కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - ముఖ్య కార్యకర్తల సమావేశంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ గద్వాల టౌన్‌, అక్టోబరు 18 : భవిష్యత్‌ తరాల సమగ్రాభివృద్ధి, విద్యావ్యాప్తి కోసం, గద్వాల నియోజక వర్గం కుటుంబ పాలన నుంచి విముక్తి పొందేలా బహుజనులంతా ఏకం కావాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్‌ గొంగళ్ల రంజిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం జనాభాలో 93 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ ఒకే జెండా, అజెండాగా ముందుకు కదలాలని కోరారు. ఆ దిశగా సమితి చేస్తున్న పోరాటంలో ప్రతీ ఒక్కరూ భాగస్వా ములు కావాలని అభ్యర్థించారు. పట్టణంలోని ఇండి యన్‌ ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సంస్థాగత బాధ్యుల కుటుంబ సభ్యులతో మంగళ వా రం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ నియోజక వర్గం ఏర్పడిన నాటి నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి, ముఖ్యంగా ఒకే కుటుంబానికి టికెట్లను ఇవ్వడం వెనుక బీసీలను అణచివేసి అధికారానికి దూరంగా ఉంచే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పార్టీలు టిక్కెట్లు ఇవ్వక పోయి నా బహుజనులంతా ఏకం కావాలని, ఇందుకు ప్రతీ ఒక్కరు కంకణబద్దులు కావాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పెత్తందారుల ఆధిపత్యానికి, బహుజనుల ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోరాటమన్నారు. సమా వేశానికి సమితి కన్వీనర్‌ బుచ్చిబాబు, కార్యదర్శి లవ న్న, రేణుక, సాహితి, విష్ణు, ప్రేమ్‌రాజ్‌, తిమ్మప్ప, లక్ష్మన్న, కృష్ణ, గుండన్న, రాహుల్‌, పరశురాముడు, గోవిందు, మునెప్ప, భీమన్నగౌడ్‌, బలరాం, వెంక ట్రాములు, కర్రెప్ప హాజరయ్యారు.
రేపు విజ‌య‌వాడ‌లో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన ఆ రాత‌లు సిరాతో రాస్తున్నారా..? సారాతో రాస్తున్నారా..? ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఔదార్యం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఔదార్యం బీసీలంతా త‌లెత్తుకొని తిరిగేలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న ర‌విశేఖ‌ర్ కుమార్తె వివాహానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దంప‌తులు హాజ‌రు నిరుపేదల పాలిట ప్రాణదాత మీరిచ్చిన స‌హ‌కారం, మ‌నోధైర్యంతో ముఖ్యమంత్రిగా మీ ముందున్నా.. సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ‘జయహో బీసీ మహాసభ’ను విజయవంతం చేయండి You are here హోం » టాప్ స్టోరీస్ » రేపు సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం రేపు సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం 31 Oct 2022 5:11 PM తాడేప‌ల్లి: న‌వంబ‌ర్ 1వ తేదీ(మంగ‌ళ‌వారం) ఉదయం 10.15 గంటలకు తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకలు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంత‌రం తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించనున్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - ఫొటో గ్యాల‌రీ మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ సమీపంలో రెండో డేటా సెంటర్​ క్లస్టర్​ ఏర్పాటు చేయనున్నట్లు అమెజాన్ వెబ్​ సర్వీసెస్​ ​ ప్రకటించింది. ఈ డేటా సెంటర్​ క్లస్టర్​ ఏర్పాటు కోసం 2030 నాటికి రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ముంబైలో ఇప్పటికే ఒక డేటా సెంటర్​ను అమెజాన్​ వెబ్​సర్వీసెస్​2016 లో ఏర్పాటు చేసింది. ప్రపంచంలో మొత్తం 30 చోట్ల డేటా సెంటర్​ క్లస్టర్లను అమెజాన్​ వెబ్​ సర్వీసెస్​ నెలకొల్పింది. ఈ పెట్టుబడుల ఫలితంగా 48 వేల ఫుల్​టైమ్​ జాబ్స్​ క్రియేట్​ అవుతాయని అమెజాన్​వెబ్​ సర్వీసెస్​ ఈ ప్రకటనలో తెలిపింది. అమెజాన్​ వెబ్​ సర్వీసెస్​ డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల దేశపు జీడీపీకి రూ. 63,600 కోట్లు యాడ్​ అవుతుందని తెలంగాణ ఐటీ మంత్రి కే టీ రామారావు ఈ సందర్భంగా చెప్పారు. డేటా సెంటర్ల జోరు.... డెవలపర్లు, స్టార్టప్స్​, కంపెనీలు తమ వర్క్​లోడ్స్​ను మరింత సమర్ధంగా నడుపుకునేలా, ఇండియాలోనే డేటాను భద్రంగా దాచుకునేలా ఈ కొత్త డేటా సెంటర్​ క్లస్టర్ వీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా అమెజాన్​.కామ్​ ఇంక్​ కంపెనీ అమెజాన్​ వెబ్​ సర్వీసెస్​ ప్రకటించింది. దీంతోపాటు ఎండ్​ యూజర్లకు లేటెన్సీ మరింత తగ్గుతుందని వివరించింది. దేశంలో డేటా వినియోగం భారీగా పెరగడంతోపాటు, క్లౌడ్​ జోరందుకోవడంతో డేటా సెంటర్ల ఆవశ్యకత ఎక్కువైంది. ఇండియాలో డేటా సెంటర్స్​ కెపాసిటీ 2025 నాటికి రెట్టింపయి 1700–1800 ఎండబ్ల్యూకి చేరుతుందని రేటింగ్​ ఏజన్సీ క్రిసిల్​ అంచనా వేస్తోంది. ఈ కెపాసిటీ ప్రస్తుతం 870 ఎండబ్ల్యూ. ఈ నేపథ్యంలోనే అదానీ లాంటి పెద్ద గ్రూపులు కూడా డేటా సెంటర్స్​ బిజినెస్​పై ఆసక్తి చూపిస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలలో డేటా సెంటర్లు పెట్టనున్నట్లు ఈ గ్రూప్ ప్రకటించింది. జెన్​2 క్లౌడ్​ సెంటర్లను ముంబై, హైదరాబాద్​లలో ఏర్పాటు చేస్తామని ఒరాకిల్​ 2019 లోనే వెల్లడించింది. స్మాల్​ అండ్​ మీడియం ఎంటర్​ప్రైజస్​కు క్లౌడ్​ సేవలందించేందుకు మైక్రోసాఫ్ట్​తో కలిసి డేటా సెంటర్లు పెట్టనున్నట్లు రిలయన్స్​ ఇండస్ట్రీస్​ తెలిపింది. ముంబై, చెన్నైలలో డేటా సెంటర్ల ఏర్పాటు కోఐసం యోటా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను హీరానందాని గ్రూప్​ తెచ్చింది. లేటెస్ట్​ టెక్నాలజీలు.... ఏడబ్ల్యూఎస్​ రెండో డేటా సెంటర్​ ఏర్పాటుతో డెవలపర్లు, స్టార్టప్స్​, ఎంట్రప్రెనూర్లు, ఎంటర్​ప్రైజస్​, గవర్నమెంట్​, ఎడ్యుకేషన్​, ఎన్​జీఓలు వంటి వాటికి తమ అప్లికేషన్లను రన్​ చేసుకోవడంలో ఛాయిస్​ పెరుగుతుందని అమెజాన్​ వెల్లడించింది. ఏడబ్ల్యూఎస్​ అడ్వాన్స్​డ్​ టెక్నాలజీలు ఇప్పుడు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని, ఇందులో డేటా ఎనలిటిక్స్​, సెక్యూరిటీ, మెషిన్​ లెర్నింగ్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) వంటివి భాగమని పేర్కొంది. ఇండియా డిజిటల్​ ట్రాన్స్​ఫార్మేషన్​కు ఈ ప్రాజెక్టు మద్దతు ఇస్తుంది. ప్రధాని మోడీ ట్రిలియన్​ డాలర్ల డిజిటల్​ ఎకానమీ విజన్​ దేశంలో క్లౌడ్​ భారీగా విస్తరించడానికి వీలు కల్పిస్తోంది. డిజిటల్​ ఎకో సిస్టమ్​లో డేటా సెంటర్లు కీలకపాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​ పేర్కొన్నారు. దేశంలోని డేటా సెంటర్ల కెపాసిటీని 2,565 ఎండబ్ల్యూకి పెంచేందుకు కొత క్లవుడ్​ అండ్​ డేటా సెంటర్​ పాలసీ సాయపడుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
Telugu News » Lifestyle » Fashion » How To Clean old sofas at home? Check it out with these easy tips Sofa Cleaning Tips : ఇంట్లో పాత సోఫాలు చెడిపోతున్నాయా?.. ఈ సులభమైన చిట్కాలతో కొత్తగా మార్చండి.. ఇంట్లో ఉన్న పాత సోఫా పాడైపోవడం ప్రారంభించినట్లయితే.. మీరు కొన్ని సులభమైన చిట్కాలతో మీ పాత సోఫాను కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఎలా క్లీన్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.. Sofa Cleaning Tips Sanjay Kasula | Aug 15, 2022 | 8:20 PM ఇళ్ల పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇది మీ ఇంటిని అందంగా మార్చడమే కాకుండా.. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. అందుకే ఇంట్లోని ప్రతి వస్తువును శుభ్రం చేయడం ముఖ్యం. అది టీవీ ఫ్రిజ్ అయినా సోఫా అయినా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో సోఫా ఉంటుంది. సోఫా ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా దాని మీద చాలా హాయిగా కూర్చుని మీ పనులు చేసుకోవచ్చు. ఇది కాకుండా, సోఫా ఇంటి అందాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. కానీ సోఫా మురికిగా మారితే.. దానిని శుభ్రం చేయడం చాలా పెద్ద పని అవుతుంది. ఈ రోజు మనం అలాంటి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.. దీని ద్వారా మీరు మీ ఇంటి పాత సోఫాను మెరిసేలా చేయవచ్చు. ఫాబ్రిక్ సోఫా శుభ్రపరచడం ఈ రోజుల్లో చాలా మంది ఫ్యాబ్రిక్ సోఫాలను ఇష్టపడుతున్నారు. అందుకే చాలా మంది ఫ్యాబ్రిక్ సోఫాకు ప్లేస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ సోఫాలు చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే, కూర్చోవడం పరంగా చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే ఈ సోఫాను మెయింటెయిన్ చేయడం కాస్త కష్టమే. మీ ఇంట్లో ఫాబ్రిక్ సోఫా ఉంటే, దానిని శుభ్రం చేయడానికి మీరు కొన్ని ప్రత్యేక చిట్కాలను అనుసరించవచ్చు. సోఫాను శుభ్రం చేయడానికి, 6 టీస్పూన్ల బాత్ సోప్ పౌడర్ తీసుకోండి. దీని తరువాత, ఈ పొడికి 1 కప్పు ఉడికించిన నీరు కలపండి. సబ్బు నురగ వచ్చిన తర్వాత దానికి 2 టీస్పూన్ల అమ్మోనియా లేదా తేనె జోడించండి. ఆ తరువాత, ఈ ద్రావణాన్ని చల్లబరచండి. చల్లబడిన తర్వాత దానిని మీ చేతుల్లోకి తీసుకోండి.., బాగా కలపండి దీంతో నురగ వస్తుంది. ఇప్పుడు సోఫాపై భాగంలో గుడ్డ లేదా స్పాంజ్ సహాయంతో ఈ నురుగుతో శుభ్రం చేయండి. దీని తరువాత సోఫాను ఫ్యాన్ కింద ఆరనివ్వండి. దీంతో ఫ్యాబ్రిక్ సోఫా కొత్తగా కనిపిస్తాయి. తోలు సోఫా శుభ్రపరచడం మనలో చాలామంది లెదర్ సోఫాలను ఇష్టపడతారు. ఇటువంటి సోఫాలు చాలా ఖరీదైనవి. అలాగే, దాని నిర్వహణ.. శుభ్రపరచడం కూడా చాలా కష్టం. లెదర్ సోఫాను క్లీన్ చేసే ఏకైక మార్గం మైల్డ్ క్లీనర్‌తో శుభ్రం చేయడమే. మీరు ఏదైనా మంచి కంపెనీ నుంచి క్లీనర్‌ను కొనుగోలు చేయవచ్చు. దానిని ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, ఈ సోఫాల కోసం ఎల్లప్పుడూ మృదువైన బ్రష్.. వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోండి. వెనిగర్ మీద దుమ్ము శుభ్రం చేయడానికి మీరు నీటితో కలిపిన వెనిగర్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » టాప్ స్టోరీస్ » సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యాలు సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యాలు 18 Nov 2022 12:49 PM అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి నెల్లూరు: సంక్షేమంతో పాటు అభివృద్ధికీ తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స్పష్టం చేశారు. వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండల కేంద్రంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి, జడ్పీ చైర్‌ప‌ర్స‌న్‌ ఆనం అరుణమ్మ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. రూ. 1.60 కోట్లతో మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణానికి భూమి పూజ, రూ. 45 కోట్ల సి ఆర్ ఐ ఎఫ్ నిధులతో రోడ్డు ఆధునీకరణ, రూ. 1.70 లక్షలతో ఎఎంసి గోడౌన్ల నిర్మాణం, రూ. 3.47 కోట్లతో ఎఐఐబి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి ఫలాలను అందరికీ అందించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజల సామాజిక, వ్యక్తిగత సమస్యలను సైతం తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల సౌకర్యం కోసం ఇప్పటికే పలు రహదారులను నిర్మించామని తెలిపారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
Facebook Cartoons Raju J.V.Publications ఫేస్‌బుక్‌ కార్టూన్లు రాజు జె.వి.పబ్లికేషన్స్‌ లేపాక్షి Lepakshi Humor Cartoons హ్యూమర్ హాస్యం Hasyam జోకులు సెటైర్ Satire కార్టూన్లు Let your friends know Description Reviews (0) ఇంట్లో, వంటింట్లో, బస్టాండ్‌లో, రైల్వేస్టేషన్లో, మాల్స్‌లో, పెళ్ళిళ్ళలో ఎక్కడ చూసినా చాటంత సెల్‌ పట్టుకుని దాంట్లో స్క్రోల్‌ చేస్తూ నవ్వుతూ, టెన్షన్‌, టెన్షన్‌ పడుతూ, బాధపడుతూ, చిరాకుపడుతూ, జట్టుపీక్కుంటూ ఉన్నారంటే అది ఫేస్‌బుక్‌ చూస్తున్నారన్నమాట. ఫేస్‌బుక్‌లో ఏదో ఒక ఫోటోనో, కవితనో, కాకరకాయో పెట్టి పావుగంటకోసారి ఎన్ని లైకులు వచ్చాయో చూసుకునే వాళ్ళున్నారు.... కొంతమంది 18 గంటలు ఫేస్‌బుక్‌లో ఉండేవాళ్ళున్నారు. టైంకి అన్నం తినడం కూడా మర్చిపోయే వాళ్ళు ఉన్నారు.... మంచికీ, చెడుకీ, దుర్మార్గానికీ, కిరాతకానికీ, వికాసానికీ, వినోదానికీ అన్నిటికీ ఫేస్‌బుక్‌ వారధి అయింది. అంటే ఫేస్‌బుక్‌ జనజీవనం మీద ఇంతగా సవారీ చేస్తోందంటే దాని మీద కొంతయినా ఎవేర్‌నెస్‌ తీసుకొస్తే బాగుంటుందని కార్లూన్లేయడం మొదలెట్టా... ఒకటి, రెండు, పది, ఇరవై ఇలా సాగి మొత్తం అరవై కార్టూన్లేశా... ఇవన్నీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశా... అందులో చాలా వాటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చాలా మంది నిజమేనని ఒప్పుకున్నారు కూడా... ఇందులో కొన్ని వెబ్‌మాగజైన్లలో, కొన్ని పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీటన్నింటినీ కలిపి పుస్తకంగా తీసుకురావచ్చుగదా అనే మిత్రుల సూచనల పర్యవసానమే 'ఫేస్‌బుక్‌ కార్టూన్లు'.
జస్టిస్ పార్టీ (అధికారిక నామం సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్) ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీ లో ఏర్పడ్డ ఒక రాజకీయ పార్టీ. దీనిని నవంబరు 20, 1916న టి. ఎం. నాయర్, పి. త్యాగరాయ చెట్టి మద్రాసులోని విక్టోరియా మెమోరియల్ హాలులో ప్రారంభించారు. ప్రెసిడెన్సీ లో వరుసగా చోటు చేసుకున్న బ్రాహ్మణేతర సమావేశాల ఫలితంగా ఈ పార్టీ ఆవిర్భవించింది. 19వ శతాబ్దం చివర్లోనూ, 20 వ శతాబ్దం మొదట్లో బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరుల మధ్య సామాజిక అంతరాలు పొడచూపాయి. దీనికి ముఖ్య కారణం ఇతర కులాలపై ఉన్న దురభిప్రాయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్రాహ్మణులే అధిక సంఖ్యలో ఉండటం మొదలైనవి. జస్టిస్ పార్టీ స్థాపనతో బ్రాహ్మణేతరులందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం వల్ల ఒక రకంగా ద్రవిడ ఉద్యమానికి ప్రారంభం అని చెప్పవచ్చు.[1][2][3] జస్టిస్ పార్టీ నాయకుల గ్రూప్ ఫొటో (1920) ప్రారంభంలో ఈ పార్టీ ఆంగ్ల పరిపాలనా విభాగాల్లో బ్రాహ్మణేతరులకు ఎక్కువగా ప్రాతినిథ్యం కల్పించేలా బ్రిటిష్ నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. 1919లో మాంటేగ్ షెమ్స్ ఫర్డ్ సంస్కరణల ఫలితంగా మద్రాసు ప్రెసిడెన్సీ లో ద్వంద్వ పరిపాలనా విధానం (Diarchy) అమల్లోకి వచ్చింది. అలా మొదటి సారిగా జస్టిస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనింది. 1920 లో జరిగిన ప్రెసిడెన్సీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత 17 ఏళ్ళలో ఐదుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు అయితే అందులో నాలుగు సార్లు ఈ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసి 13 ఏళ్ళు అధికారంలో ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీ లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ ఇదొక్కటే. 1937లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ పార్టీ మళ్ళీ నిలదొక్కుకోలేకపోయింది. తర్వాత ఇది ఆత్మగౌరవ నినాదంతో పెరియార్ రామస్వామి నాయకత్వం కిందకు వచ్చింది. 1944లో పెరియార్ ఈ పార్టీని ద్రవిడర్ కళగం అనే పేరుతో సామాజిక సంస్థగా మార్పు చేసి ఎన్నికల్లో పోటీ చేయడం విరమింపజేశాడు. 1952లో ఈ సంస్థలోని కొంతమంది తిరుగుబాటు దారులు ఎన్నికల్లో పోటీ చేశారు. జస్టిస్ పార్టీ అవలంభించిన కొన్ని వివాదాస్పద విధానాల వల్ల భారత రాజకీయాల్లో ఏకాకిగా మిగిలిపోయింది. ఈ పార్టీ ముఖ్యంగా సివిల్ సర్వీసుల్లో, రాజకీయాల్లో బ్రాహ్మణులను వ్యతిరేకించింది. బ్రాహ్మణ వ్యతిరేకతనే తమ పాలసీలుగా ఏర్పాటు చేసుకున్నారు. అనీబిసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమం బ్రాహ్మణులకు మేలు చేసిదిగా ఉందంటూ దాన్ని వ్యతిరేకించారు. తమ ప్రెసిడెన్సీ లో సహాయ నిరాకరణోద్యమాన్ని కూడా వ్యతిరేకించారు. బ్రాహ్మణత్వాన్ని సమర్ధించినందుకు మహాత్మా గాంధీతో విబేధించారు. మూలాలుసవరించు ↑ Joshua Fishman; Ofelia Garcia (2010). Handbook of Language and Ethnic Identity:The Success-Failure Continuum in Language and Ethnic Identity Efforts (Volume 2): The Success-Failure Continuum in Language and Ethnic Identity Efforts. Oxford University Press, USA. pp. 230–. ISBN 978-0-19-539245-6. Retrieved 7 July 2016. ↑ "A century of reform The Dravidian movement has left its progressive imprint on Tamil Nadu". Manuraj Shunmugasundaram. The Indian Express. 22 November 2016. Retrieved 8 August 2018. ↑ "The Inner Grammar Of Dissent Lives". K.S. Chalam. Outlook India. 12 December 2016. Retrieved 8 August 2018.
ప్లాటోనిక్ ప్రేమ అనేది చాలా తరచుగా ఉపయోగించే వ్యక్తీకరణ యాస అసాధ్యమైన లేదా సాధించలేని ప్రేమను సూచించడానికి ప్రాచుర్యం పొందింది . ఈ భావనను ప్లేటో యొక్క తాత్విక దృష్టితో వివరించే 'ప్లాటోనిక్' అనే విశేషణం ఉన్నప్పటికీ, గ్రీకు తత్వవేత్త ప్రేమ గురించి ప్రతిపాదించిన వాటికి ఈ నిర్వచనంతో చాలా తక్కువ సంబంధం ఉందని మనం చూస్తాము. ప్రేమ, మీకు తెలుసా, ఎప్పుడూ మాట్లాడటానికి చాలా ఇస్తున్న అంశం. ఇది ప్రాచీన కాలం నుండి చాలా మంది కవులు, రచయితలు, ఆలోచనాపరులు మరియు తత్వవేత్తలకు స్ఫూర్తిదాయకంగా ఉంది మరియు ప్రాచీన గ్రీస్ ప్లేటో యొక్క ప్రసిద్ధ తత్వవేత్త దీనికి మినహాయింపు కాదు. యొక్క భావనను నిర్వచించడానికి ప్రయత్నిద్దాం ప్లాటోనిక్ ప్రేమ క్రింది పేరాల్లో. ప్లేటోపై స్పష్టీకరణలు ప్లేటో గ్రీకు తత్వవేత్త, సోక్రటీస్ శిష్యుడు మరియు అరిస్టాటిల్ గురువు. అతనితో సహా అనేక రచనలు ఉన్నాయి సింపోజియం ఇంకా గుహ యొక్క పురాణం . మొదటి ప్లేటోలో తన ప్రేమ భావనను అభివృద్ధి చేస్తుంది, ఇది తరువాత ప్లాటోనిక్ ప్రేమను నిర్వచించే ఆధారాన్ని ఏర్పరుస్తుంది. ప్లేటో కోసం, ప్రేమ అనేది అందాన్ని తెలుసుకోవటానికి మరియు ఆలోచించటానికి దారితీసే ప్రేరణ. కానీ అందం ద్వంద్వవాదం ద్వారా ఆలోచించబడింది, ఇది అతని తత్వశాస్త్రం యొక్క ప్రధాన థ్రెడ్లలో ఒకటి. ఈ తాత్విక ప్రవాహం - ద్వంద్వవాదం - వాస్తవికత రెండు స్వతంత్ర పదార్ధాలతో తయారవుతుంది, అవి ఎప్పుడూ కలవవు: ఆత్మ (రూపం) మరియు పదార్థం. ఈ రెండు పదార్థాలు చేరవచ్చు, కానీ ఎప్పుడూ కలపవు. వదులుకోని వ్యక్తి మానవుడు ఆత్మ మరియు శరీరంతో తయారయ్యాడని ప్లేటో నమ్మాడు, ఇక్కడ ఆత్మ ఆలోచనల విమానానికి మరియు శరీరానికి పదార్థానికి చెందినది. అందువల్ల ఆత్మ శరీరంతో కలిసి ఉంటుంది, దీనిలో, ఖచ్చితంగా చెప్పాలంటే, అది చిక్కుకుంటుంది. అయితే రెండు వాస్తవాలు స్వతంత్రంగా ఉన్నాయి. ఈ తాత్విక భావన నుండి మొదలుకొని, ప్లేటో తన ప్రేమ భావనను అభివృద్ధి చేస్తాడు, చాలామంది దీనిని తప్పుగా అర్థం చేసుకుంటారు, వారు ప్లాటోనిక్ ప్రేమను పవిత్రమైన లేదా ఆధ్యాత్మిక ప్రేమగా నిర్వచించారు, అయినప్పటికీ ఇది అస్సలు కాదు. గ్రీకు తత్వవేత్త ప్రతిపాదించిన ప్రేమ ఒక ఇంటర్మీడియట్ మార్గాన్ని అనుసరిస్తుంది: ఇది ప్లేటో నైతికత కలిగి ఉండటానికి సమానం కనుక ఇది సంభోగాన్ని, కానీ సంయమనాన్ని కూడా నివారిస్తుంది. . ప్రేమ ఈ భావనను స్వీకరించే విస్తారమైన ఉపయోగాలు, అర్థాలు మరియు భావాలు దానిని నిర్వచించడం కష్టతరం చేస్తాయి. ఈ విధంగా, ప్రేమ యొక్క నిర్మాణాత్మక లక్షణాలలో ఒకటి దాని గురించి మానవుల మధ్య అనుబంధాన్ని సూచించే సార్వత్రిక భావన . ఆందోళనను ఎదుర్కోవటానికి వ్యాయామాలు ఇటాలియన్లో 'ప్రేమ' అనే పదం ఒకదానికొకటి భిన్నమైన భావాలను సూచిస్తుంది కోరిక కుటుంబ ప్రేమ యొక్క అలైంగిక భావోద్వేగ సాన్నిహిత్యానికి శృంగార ప్రేమ యొక్క ఉద్వేగభరితమైన మరియు సన్నిహిత. మతపరమైన ప్రేమకు విలక్షణమైన లోతైన భక్తి లేదా ఐక్యత కూడా ఇందులో ఉంది. మనం ఏ విధమైన ప్రేమ గురించి మాట్లాడినా, పాల్గొన్న భావోద్వేగాలు చాలా శక్తివంతమైనవి, ఇర్రెసిస్టిబుల్ అని కూడా జాబితా చేయబడతాయి, ఎందుకంటే వాటి నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఇది పరస్పర సంబంధాలకు ఒక ముఖ్యమైన ప్రోత్సాహకం, కాబట్టి ఇది కళలకు ప్రేరణ యొక్క మూలం మరియు మనస్తత్వశాస్త్రం కోసం అధ్యయనం చేసే వస్తువు . 'మనం ప్రేమ నుండి చేసేది ఎల్లప్పుడూ మంచి మరియు చెడులకు మించినది.' -ఫెడ్రిక్ నీట్చే- ప్లాటోనిక్ ప్రేమ భావనలో ఏమి ఉంది? ప్రేమ భావనతో సంబంధం ఉన్న 'ప్లాటోనిక్' అనే విశేషణం గ్రీకు తత్వవేత్త యొక్క సిద్ధాంతాన్ని సూచిస్తుంది. ప్లేటో, ఇన్ సోక్రటీస్ ప్రసంగం , ప్రేమను నిర్వచిస్తుంది అందాన్ని తెలుసుకోవటానికి మరియు ఆలోచించటానికి ప్రయత్నించడానికి ప్రేరేపించే ప్రేరణ లేదా ప్రేరణ . ప్రశంసించగలిగే శారీరక సౌందర్యానికి మించిన శాశ్వతమైన, తెలివైన, పరిపూర్ణ రూపాలు లేదా ఆలోచనలను ప్రేమించండి; అయితే, అది తోసిపుచ్చదు. పురుషులు కష్టమైన స్త్రీలను ఇష్టపడతారు మరో మాటలో చెప్పాలంటే, ప్లేటో కోసం ప్రేమను కనుగొని ఆరాధించాలనే కోరిక నుండి పుడుతుంది అందం . ఎవరైనా శారీరక సౌందర్యాన్ని మెచ్చుకున్నప్పుడు మరియు అందం యొక్క సారాంశం నుండి వెలువడే స్వచ్ఛమైన, ఉద్వేగభరితమైన ప్రశంస యొక్క గరిష్ట దశకు చేరుకోవడానికి ఆధ్యాత్మిక దిశగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందువల్ల ప్లాటోనిక్ ప్రేమకు సాధించలేని లేదా అసాధ్యమైన ప్రేమతో సంబంధం లేదు. బదులుగా, ఇది శారీరక సౌందర్యం యొక్క హద్దులు దాటిన ప్రేమకు సంబంధించినది, ఇది చేరుకోవడం చాలా కష్టం. లైంగిక అంశాలు ఆలోచించబడవు ఎందుకంటే ప్లేటో పట్ల నిజమైన ప్రేమ అనేది ఒక వ్యక్తిని ఉద్దేశించినది కాదు, అందం యొక్క అతిలోక సారాంశం. లో సింపోజియం ప్లేటో ఈ ప్రతిపాదనను ఈ క్రింది విధంగా బహిర్గతం చేస్తాడు: '[...] శరీరాలకన్నా ఉన్నతమైన ఆత్మల సౌందర్యాన్ని పరిశీలిస్తే, ఆత్మలో ధర్మవంతుడు, అతను తక్కువ శోభను కలిగి ఉన్నప్పటికీ, అతన్ని ప్రేమించటానికి, అతనిని చూసుకోవటానికి, గర్భం ధరించడానికి మరియు యువకులను మంచిగా చేసే వాదనలు వెతకడానికి సరిపోతాడు. ప్రవర్తనా నియమాలలో నివసించే అందాన్ని ఆలోచించడం మరియు అందం అంతా తనకు సంబంధించినదని గుర్తించడం మరియు శరీర సౌందర్యం యొక్క ఈ రూపాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణించడం. ప్లేటోలో అందం మరియు ప్రేమ ప్లేటో ప్రకారం, అందం సమక్షంలో, ప్రేమ మనలో పుడుతుంది, దానిని తెలుసుకోవటానికి మరియు ఆలోచించటానికి మనల్ని ప్రేరేపించే ప్రేరణ లేదా సంకల్పం అని నిర్వచించవచ్చు . ఇది క్రమంగా ఒకదానికొకటి అనుసరించే దశల శ్రేణి, మరియు ప్రతి జీవిలో భిన్నమైన అందాన్ని అభినందించడం సాధ్యమవుతుంది: శరీర అందం : మొదటి దశ. ఇది ప్రత్యేకంగా ఒక అందమైన శరీరం పట్ల ప్రేమ భావనతో మొదలవుతుంది, ఇది సాధారణంగా అందాన్ని మెచ్చుకోవటానికి పరిణామం చెందుతుంది. ఆత్మల అందం : ప్రశంస యొక్క అవరోధాన్ని అధిగమించి, ఒక వ్యక్తి యొక్క శారీరక స్వరూపంతో ప్రేమలో పడిన తరువాత, మేము అతని అంతర్గత ప్రపంచంపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తాము; ఇది వ్యక్తి యొక్క నైతిక మరియు సాంస్కృతిక స్థాయిని సూచిస్తుంది. ప్రేమ యొక్క ఈ దశలో, శారీరక కోణం అధిగమించబడుతుంది, ఒకటి భౌతిక నుండి ఆత్మకు వెళుతుంది. జ్ఞానం యొక్క అందం : ఆత్మ యొక్క అందాన్ని అభినందిస్తున్నాము యానిమా ఇది నిస్సందేహంగా జ్ఞానం యొక్క ప్రేమకు, ఆలోచనలకు, ప్రియమైన వ్యక్తిని మించినది. స్వయంగా అందం : మీరు మునుపటి మూడు దశలను అధిగమించగలిగినప్పుడు, క్రొత్త మరియు చివరి తలుపు తెరుచుకుంటుంది, ఇది ఏదైనా వస్తువు లేదా విషయం ద్వారా విడుదలయ్యే అందం పట్ల ప్రేమను అనుభవించే అవకాశం. ఇది ప్రేమ యొక్క అత్యున్నత స్థాయి, గొప్పది. ఈ చివరి దశలో అందం పట్ల ఉద్రేకపూరితమైన, ఆసక్తిలేని మరియు స్వచ్ఛమైన జ్ఞానం ఉంటుంది. కాలక్రమేణా పాడైపోయిన లేదా మార్చబడని భావనను ఆలోచించండి. అందువల్ల, అది తనలో తాను అసాధ్యమైన ప్రేమ కాదు, పరిపూర్ణమైన, తెలివిగల మరియు శాశ్వతమైన ఆలోచనలు మరియు రూపాల ప్రశంసల మీద ఆధారపడి ఉంటుంది . ప్లాటోనిక్ ప్రేమ సాధించలేని ప్రేమకు ఎందుకు సంబంధం కలిగి ఉంది? 'ప్లాటోనిక్ ప్రేమ' అనే వ్యక్తీకరణ మొదటిసారిగా ఉపయోగించబడింది మార్సిలియో ఫిసినో 15 వ శతాబ్దంలో. ప్లాటోనిక్ ప్రేమ అనేది ఒక వ్యక్తి యొక్క పాత్ర మరియు తెలివితేటల అందం మీద దృష్టి పెట్టిన ప్రేమ, మరియు అతని శారీరక స్వరూపం మీద కాదు. ఏది ఏమయినప్పటికీ, ఇది ఆలోచనల ప్రపంచంలో మాత్రమే ఉన్న ప్రేమ, ఇది పరిపూర్ణమైనది మరియు చెరగనిదిగా పరిగణించబడుతుంది. ప్లేటో ప్రకారం, వాస్తవానికి ఈ భావన యొక్క స్వచ్ఛతను సాధించడం సాధ్యం కాదు ఎందుకంటే ఇది ఆసక్తుల ఆధారంగా కాదు, ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, ఇది పరిపూర్ణమైన ప్రేమ మరియు పరిపూర్ణత వాస్తవ ప్రపంచం యొక్క భ్రమ మాత్రమే కనుక - ఏదీ పరిపూర్ణంగా లేదు -, ఇది ఆలోచనల ప్రపంచంలో మాత్రమే సాధ్యమవుతుంది. సరళీకృతం చేయడానికి, మేము దానిని చెప్పగలం ప్లాటోనిక్ ప్రేమ ద్వారా లైంగిక కోరికను కలిగి లేని ఆదర్శప్రాయమైన ప్రేమ అని అర్ధం . పొడిగింపు ద్వారా, సంభాషణ భాషలో, కొన్ని కారణాల వల్ల, సాధించలేని వ్యక్తికి ఒక శృంగార అనుభూతి అనిపిస్తుంది. పర్యవసానంగా, అలాంటి ప్రేమలో లైంగిక బంధం ఉండకూడదు. వర్చువల్ లవ్ స్టోరీ గేమ్స్ ఈ కోణంలో, వ్యక్తీకరణ గ్రీకు తత్వవేత్త యొక్క పోస్టులేట్‌తో సమానంగా ఉంటుంది; ఏది ఏమయినప్పటికీ, ప్లాటోనిక్ ప్రేమ అనే భావనతో పోలిస్తే చాలా తక్కువ స్థలం మాత్రమే పరిగణనలోకి తీసుకోబడుతుంది. వ్యక్తీకరణ సంభాషణ మరియు తరచుగా ఉపయోగించడం యొక్క లోపం. ప్లాటోనిక్ ప్రేమ ఏమి ఆలోచిస్తుంది? ప్లేటో ప్రకారం, అందం న్యాయం, మంచితనం, సత్యానికి సమానం. ప్రేమ ఈ విధంగా న్యాయం, మంచితనం, సత్యాన్ని కోరుకుంటుంది, ఎందుకంటే అది అవసరం, వారి తర్వాత తనను తాను ప్రారంభిస్తుంది. క్లుప్తంగా, ప్లాటోనిక్ ప్రేమ మనకు మరొక వ్యక్తిలో లేని ఆత్మ యొక్క భాగాన్ని వెతకడం మరియు కనుగొనే కార్యాచరణను సూచిస్తుంది, అవును, కానీ మనకు మంచి, అందమైన, నిజమైన, న్యాయమైన అన్నిటినీ సూచిస్తుంది . ఈ కారణంగా, ప్లాటోనిక్ ప్రేమ నిజంగా అసాధ్యం లేదా సాధించలేని ప్రేమ కాదు; ఇది మధ్యస్థ మార్గం, ఇది లైంగిక అంశాన్ని స్పష్టంగా కలిగి ఉంటుంది, అయినప్పటికీ ఇది కేంద్ర బిందువు కాదు. కంటే ఎక్కువ ఉత్పత్తి మరియు ఫలదీకరణం సాధ్యమే శరీరం , ఆలోచనలతో ప్రేమలో పడటం సాధ్యమే, మరొక జీవి యొక్క ఆత్మతో మరియు ఇది తప్పనిసరిగా శారీరక, లైంగిక మూలకాన్ని మినహాయించడాన్ని సూచించదు. ఇది చేరికను సూచిస్తుంది, కానీ అదే సమయంలో దాన్ని అధిగమిస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్లేటో యొక్క పదబంధాలు తన సమయం గురించి అతని కంటే ఎవ్వరూ బాగా వ్యక్తపరచలేరు. ప్లేటో యొక్క వాక్యాలు మనతో అవగాహన, వ్యక్తివాదం మరియు స్వీయ జ్ఞానం గురించి మాట్లాడుతాయి.
తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా ప్రముఖ నర్తకి, కూచిపూడి నాట్యగురు శ్రీమతి దీపికారెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో మూడేళ్ళ పాటు టిఆర్ఎస్ నేత నాటక ప్రియుడు బాద్మి శివకుమార్ ఈ పదవిలో కొనసాగారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ పగ్గాలు ఈసారి మహిళకు అందునా నాట్యరంగానికి లభించింది. హైదరాబాద్ కు చెందిన దీపికారెడ్డి నియమితులుకావడం సంతోషకరం. దీపికారెడ్డి భారత రాష్ట్రపతి ద్వారా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. . ఇప్పటికే కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతగా, అనేక సంచలనాత్మక నృత్య రూపకాలు ప్రదర్శించిన నర్తకీమణిగా ఆమె అందరికి సుపరిచితురాలు. తన పై నమ్మకంతో ఇంతటి పెద్ద బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి దీపికారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సంగీత నాట్య నాటక రంగాలను తన వంతు బాధ్యతగా పరిరక్షించేందుకు పరిఢవిల్లేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు. తనపై ముఖ్యమంత్రి కెసిఆర్ నమ్మకం ఉంచి అకాడమీ అప్పగించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. పురస్కారాలు 2007లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ‘కళారత్న’ అవార్డు, 2016లో తెలంగాణ రాష్ట్ర అవార్డు, దేవదాసి జాతీయ అవార్డు, అక్కినేని నాగేశ్వరరావు స్వర్ణకంకణం, ఎఫ్‌సీసీఐ ఫ్లో ఉమన్‌ అచీవర్‌, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ‘కీర్తి’ పురస్కారం, దూరదర్శన్‌ ఏ-టాప్‌ గ్రేడ్‌ కళాకారిణిగా గుర్తింపు, రీజినల్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు, నంది సినిమా అవార్డుల జ్యూరీ, తెలంగాణ ఉగాది పురస్కారాల సెలక్షన్‌ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. దీపికారెడ్డి భర్త శ్యాంగోపాల్ రెడ్డి బిజినెస్‌మ్యాన్‌. వారికి ఇద్దరు పిల్లలు.. అమ్మాయి శ్లోకారెడ్డి కూచిపూడి నృత్య కళాకారిణి కాగా.. అబ్బాయి అభినవ్‌ టెన్నిస్‌ ఆటగాడు. కళారంగం దీపికారెడ్డి తన 6 ఏళ్ళ వయసులోనే నృత్యరంగప్రవేశం చేసింది. 1976లో రవీంద్రభారతిలో అప్పటి ముఖ్యమంత్రి సమక్షంలో తొలి ప్రదర్శన ఇచ్చింది. ప్రఖ్యాత నాట్యగురువు సుమతీ కౌశల్‌ దగ్గర కొంతకాలంపాటు శిక్షణ పొంది, తర్వాత చెన్నై వెళ్ళి వెంపటి చినసత్యం మాస్టారు వద్ద నాట్యకళను అభ్యసించింది. నృత్యరంగంలో రాణించి అక్కినేని నాగేశ్వరరావు చేతులతోనే ‘స్వర్ణకంకణం’ తొడిగించుకున్నాను. నృత్య దర్శకురాలిగా కోవిడ్, ప్రకృతి రక్షతి రక్షితః, రాంగ్, శివ సత్యం, శాంతి జీవనం, జయోస్తు కూచిపూడి, స్త్రీ త్రయం, త్యాగరాజ భక్తి వైభవం, ఆంధ్రము, గృహకల్పం, తెలంగాణ వైభవం, రీతు సంహార, నమస్కార్, షణ్మతం, ఓడ్ టు ఘంటసాల, వందన, స్వాగతంజలి, తేజస, వైద్యో నారాయణో హరిహి, దర్శనీయ హైదరాబాద్, తెలంగాణ సాహితీ సౌరభం, ప్రతిసంధి రామాయణం, రుక్మిణి కృష్ణ వంటి నృత్యరూపాలను రూపొందించి ప్రదర్శించింది. నాట్య ఇళవరసి, నాట్య విశారద, పంచరత్న మహిళా పురస్కారం, కళాతరంగ్, రాష్ట్రీయ వికాస్ శిరోమణి, నాట్య మణి వంటి బిరుదులు కూడా పొందారు. Deepika Reddy Rukmini Krishna Dance Ballet ఢిల్లీలో ‘ద్రౌపది’ ప్రదర్శన ఇచ్చింది. ఖజురహో, కోణార్క్, హంపీ, చిదంబరం, మహాబలిపురం, ముద్ర, చాళుక్య వంటి ప్రతిష్టాత్మక జాతీయస్థాయి నాట్యోత్సవాల్లో ప్రదర్శనలతోపాటు సాంస్కృతిక రాయబారిగా ప్రభుత్వం తరఫున మాస్కో, ఫ్రాన్స్‌, అమెరికా, దక్షిణ కొరియా, బ్యాంకాక్‌ దేశాల్లో శిష్యులతో కలిసి స్వీయ దర్శకత్వంలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూచిపూడి నృత్యాన్ని తదుపరి తరానికి అందించాలనే ఉద్దేశ్యంతో దీపికారెడ్డి 2000లో దీపాంజలి అనే సంస్థను స్థాపించింది. కేంత్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. పలువురు విద్యార్థులు తమ ప్రదర్శనలు ఇచ్చారు. దీపికారెడ్డి దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు సిసిఆర్టీ స్కాలర్‌షిప్‌లు, దూరదర్శన్ ద్వారా గ్రేడ్‌లు కూడా పొందారు.
Tirupati, 25 Feb. 22: As part of the ongoing annual Brahmotsavams Gaja Vahana Seva held in Srinivasa Mangapuram on Friday evening in Ekantam. Temple DyEO Smt Shanti and others were present. ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI గజ వాహ‌నంపై శ్రీ కల్యాణ వెంకన్న తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 25: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్ర‌వారం రాత్రి స్వామివారు గజ వాహనంపై అభయమిచ్చారు. ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీక. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాధిష్ఠితులను చేసి ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సివస్తే గజారోహణం కావించే ప్రక్రియ నేటికీ ఉన్నది. విశ్వానికి అధిష్ఠానమూర్తి అయిన శ్రీనివాసుడు గజాన్ని అధిష్ఠించడం – జగత్తునూ, జగన్నాయకుణ్ణీ ఒకచోట దర్శించే మహాభాగ్యానికి చిహ్నం. స్వామి గజేంద్ర రక్షకుడు కనుక అందుకు కృతజ్ఞతగా ఏనుగు స్వామికి వాహనమై, స్వామివారిసేవలో ధన్యం కావడం మహాఫలం. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు. టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « KAPILESWARA RIDES PEDDASESHA _ శేష వాహనంపై కపిలేశ్వరుడు » Total pilgrims who had darshan on 25.02.2022: 56,559
-నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు -ఈ ఏడాదిలోగా 15 ప్రాజెక్టులు.. -10వేల ఎకరాల సాగు.. -జల కళ కోసం.. జనం బాగు కోసం కేసీఆర్ ఆరాటం తెలంగాణ ఇంతకాలం అన్నిట్లా దగా పడ్డది. అంతటా సీమాంధ్ర ఆధిపత్యం, వివక్షే కొనసాగింది. మన నీళ్లు మనకు దొరకలే.. మన నిధులు మనకు దక్కలే.. మన నియామకాలు మనకు కాలే. పరాయి పాలనలో చీకటి బతుకులు వెళ్ళదీసినట్లయింది. ఆ కాలం ముగిసిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రం.. మన పాలన. ఆ దోపిడీ, ఆ వివక్ష అంతం కావాలె. మన న్యాయమైన వాటా మనకు దక్కాలె. అందుకోసం ప్రభుత్వం సిద్ధమైతున్నది. నీటి దోపిడీతో దగా పడ్డ రైతన్నలకు ఊరట కల్పించి, చేయూతనిచ్చేందుకు సరైన ప్రణాళికతో ముందుకుపోవాలనుకుంటున్నది. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లి తెలంగాణ సుభిక్షమై సుఖశాంతులతో విలసిల్లేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నది. హరిత తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. వాస్తవానికి ఇదేమీ మామూలు విషయం కాదు. ఇందుకోసం కొత్త ప్రభుత్వం అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీకి ఎన్నో ఆంక్షల సంకెళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణ నీటికి సంబంధించి కొన్ని ఆంక్షలు విధించారు. కొన్ని విషయాలలో అన్యాయం కూడా జరిగింది. ఆంక్షల సంకెళ్లను తొలగించుకుని నీటి వాటాను సాధించుకునేందుకు సర్కార్ న్యాయపోరాటానికి సిద్ధమైంది. జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంలో ఇంప్లీడ్ పిటిషన్ వేస్తూనే మరోవైపు న్యాయమైన వాటాను దక్కించుకోవడానికి ట్రిబ్యునల్ ముందు వాదన చేయనుంది. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్‌లు కేటాయించిన నికర, మిగులు, వరద జలాలను సమర్థంగా వినియోగించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో రాజీవ్‌భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను వెంటనే పూర్తిచేయాలనుకుంటున్నది. ప్రస్తుత సంవత్సరం ఆఖరుకు దాదాపు 15 ముఖ్యమైన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకు రూ. 5265 కోట్లు వెచ్చించనున్నారు. ఫలితంగా దాదాపు 10వేల ఎకరాల ఆయకట్టు కొత్తగా సాగులోకి వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో సత్వరం పూర్తిచేసుకోవాల్సిన ముఖ్యమైన ప్రాజెక్టుల స్థితిగతుల అవలోకనం. కల్వకుర్తి ఎత్తిపోతల వరద జలాల ఆధారంగా మహబూబ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మూడువేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ కలిసే కొల్లాపూర్ దగ్గర ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుంది. 25 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ కింద 3.40 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ప్రస్తుతం ఇక్కడ పంపింగ్ స్టేషన్లు, మూడు లిఫ్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. కానీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏర్పాట్లు లేవు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికే 13వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని అధికారులు చెప్తున్నారు. మూడు దశలలో ఉన్న ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, అచ్చంపేట, జడ్చర్ల, కల్వకుర్తిలోని 19 మండలాల్లోని 30 గ్రామాలకు నీరందుతుంది. దాదాపు రూ. 2990కోట్ల వరకు పరిపాలనాపరమైన అనుమతి ఉండగా అందులో ఇప్పటికే రూ. 2700కోట్లు ఖర్చయింది. జవహర్ నెట్టెంపాడు కృష్ణానదీ వరదజలాల ఆధారంగా చేపడుతున్న జవహర్ నెట్టెంపాడు ప్రాజెక్ట్‌కు రెండువేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. 141.20 కోట్ల అంచనాతో 22 టీఎంసీల సామర్ధ్యంగల ఈ ఎత్తిపోతల కింద రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. జూరాల ప్రాజెక్టునుంచి నీటిని తీసుకుంటారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ధారూరు, గద్వాల ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే 3,700ఎకరాలకు సాగునీరందుతుందని అంచనా.పాలమూరులోని దుర్భిక్ష ప్రాంతాలకు వరప్రదాయినిగా భావిస్తున్న ఈ రెండు దశల ఎత్తి పోతల ప్రాజెక్ట్ వల్ల 14 గ్రామాలకు సాగునీరుతో పాటు తాగునీరందుతుంది. ఈ ఎత్తిపోతలకు 119మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనావేశారు. రాజీవ్‌భీమా రాజీవ్‌భీమా పూర్తయితే పాలమూరు జిల్లాలో అత్యంత వెనుకబడి కరువుతో కొట్టుమిట్టాడుతున్న కొన్ని ప్రాంతాల ప్రజలకు మంచిరోజులొచ్చినట్లే. రెండు దశలలో నిర్మించే ఈ ఎత్తిపోతల ప్రాజెక్ట్ వల్ల మక్తల్, మేఘనూరు, ఆత్మకూరు, నర్వ, చినచింతాకుల, వనపర్తి, పెబ్బేరు, వీపనగండ్ల, వనపర్తి ప్రాంతాలకు సాగునీరందుతుంది. రామన్‌పాడు, జూరాల నుంచి ఎత్తిపోతల ద్వారా 20టీఎంసీల కృష్ణా నీటిని తరలిస్తారు. దీనివల్ల 2.3 లక్షల ఎకరాలు పారుతుంది. ఎత్తిపోతలకు వంద మెగావాట్ల విద్యుత్ అవసరముంటుంది. కోయిల్‌సాగర్ మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత నియోజకవర్గంలోని కోయిల్‌సాగర్ మధ్యతరహా ఎత్తిపోతల ప్రాజెక్ట్ వల్ల 50వేల 250 ఎకరాలకు నీరు పారాల్సి ఉంది. ప్రస్తుతం 12వేల ఎకరాలకు మాత్రమే నీరందుతుంది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరముంది. ఈ పథకానికి దాదాపు రూ. 480కోట్లు మంజూరు కాగా ఇప్పటికే రూ. 390కోట్లు ఖర్చుచేశారు. ఎత్తిపోతలకు 30 మెగావాట్ల విద్యుత్ సరిపోతుంది. ఎల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, లక్సెట్టిపేట మధ్య నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దాదాపుగా పూర్తి కావచ్చింది. దీనినుంచి హైదరాబాద్ మంచినీటి కోసం 30 టీఎంసీలను తరలించాలని నిర్ణయించారు. కానీ రిజర్వాయర్ మొత్తానికి 21టీఎంసీల సామర్థ్యమే ఉంది. వాస్తవానికి ఎల్లంపల్లిలో మొత్తం 60 టీఎంసీలకు పైగా వరద నీటి లభ్యత ఉంది. ఎల్లంపల్లి నీటిని మొత్తంగా ఎన్టీపీసీ, మంథని సాగునీటికి, కడెం లిఫ్ట్ ఇరిగేషన్, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండంకు మంచినీటికి, సాగునీటికి అందించి హైదరాబాద్‌కు కాంతనపల్లి నుంచి 30 టీఎంసీలను తరలిస్తే సరిపోతుంది. కాంతనపల్లి, ఎల్లంపల్లి గోదావరి నదిమీద నిర్మాణం, ప్రతిపాదనలో ఉన్న ఎల్లంపల్లి, దేవాదుల, కాంతనపల్లి, రాజీవ్‌సాగర్ ప్రాజెక్ట్‌లను త్వరగా పూర్తిచేయాలి. కాంతనపల్లి ప్రాజెక్ట్‌కు మొత్తం పదివేల కోట్ల రూపాయల పరిపాలనాపరమైన అనుమతి ఉంది. కానీ ఇప్పటివరకు రూ.1800 కోట్లతో బ్యారేజీ నిర్మాణం కోసం టెండర్ మాత్రమే పిలిచారు. మిగతా నిధులతో ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాల్సి ఉంది. రిజర్వాయర్‌ను కట్టి రెండు లిఫ్ట్‌ల ద్వారా నీటిని కాకతీయ కాలువకు మళ్లించాలి. ఏఎంఆర్‌పీ – ఎస్‌ఎల్‌బీసీ కృష్ణా బేసిన్‌లోని ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్, శ్రీశైలం ఎడమకాలువ సొరంగమార్గం, ఉదయసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కలిపి రూ.5811కోట్లు మంజూరుకాగా ఇప్పటివరకు రూ.3900కోట్లు ఖర్చుచేశారు. ఏఎంఆర్‌పీ ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు నీరు పారుతున్నది. అలీసాగర్ వద్ద లో లెవెల్ కెనాల్ పూర్తయితే మరో 80వేల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ఉదయసముద్రం ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయి. ఉదయసముద్రం పూర్తికావడానికి మరో రెండు సంవత్సరాలు పడుతుందని అంచనా. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగమార్గం పనులు ఇంకా 21కిలోమీటర్ల వరకు పూర్తి కావాల్సి ఉంది. ఇది పూర్తయ్యాక మరో మూడున్నర లక్షల ఎకరాలకు డిండి ఎత్తిపోతల ద్వారా నీరందించాలనేది సర్కార్ ప్రయత్నం. దేవాదుల రెండు దశలు పూర్తి గోదావరి నికరజలాల ఆధారంగా వరంగల్ జిల్లాలో చేపట్టిన దేవాదుల పథకానికి సంబంధించి మొదటి, రెండో దశలు దాదాపు పూర్తయినా కీలకమైన మూడో దశ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. రామప్ప గుడికి ముప్పు వస్తుందన్న కారణంగా మూడో దశ కింద చేపట్టిన సొరంగమార్గం పనులకు బ్రేక్ పడింది. రిజర్వాయర్ లేకుండా ఎత్తిపోతల పనులను మొదలుపెట్లారు. కాంతనపల్లి రిజర్వాయర్‌ను వెంటనే నిర్మిస్తే దేవాదుల ఎత్తిపోతలకు నీరందుతుంది. ఇదిలా ఉంటే పూర్తయిన దశల పనుల్లో కూడా నాణ్యత కొరవడింది. నిర్వహణ అధ్వాన్నంగా ఉందని గుర్తించిన సర్కార్ దీనిపై దృష్టి సారించింది.
ఫిలిప్పీయులకు 2:14 – మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, Against -God సామెతలు 19:3 – అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును. -the sovereignty of God రోమీయులకు 9:19 – అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించినవాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు. రోమీయులకు 9:20 – అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? -the service of God మలాకీ 3:14 – దేవునిసేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు, -Christ లూకా 5:30 – పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి. లూకా 15:2 – పరిసయ్యులును శాస్త్రులును అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి. లూకా 19:7 – అందరు అదిచూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి. యోహాను 6:41 – కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును. యోహాను 6:42 – కాబట్టి నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? యోహాను 6:43 – ఈయన తలిదండ్రులను మనమెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగివచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి. యోహాను 6:52 – యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. -Ministers of God నిర్గమకాండము 17:3 – అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషేమీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులోనుండి ఇక్కడికి తీసికొనివచ్చితిరనిరి. సంఖ్యాకాండము 16:41 – మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి -disciples of Christ మత్తయి 7:2 – మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. లూకా 5:30 – పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి. లూకా 6:2 – అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతిదినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా Unreasonableness of విలాపవాక్యములు 3:39 – సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు? Tempts God నిర్గమకాండము 17:2 – మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను. Provokes God సంఖ్యాకాండము 14:2 – మరియు ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనులపైని సణుగుకొనిరి. సంఖ్యాకాండము 14:11 – యెహోవా ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? ద్వితియోపదేశాకాండము 9:8 – హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీమీద తెచ్చుకొనెను. ద్వితియోపదేశాకాండము 9:22 – మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి. Saints cease from యెషయా 29:23 – అతని సంతానపువారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధ పరచుదురు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ పరచుదురు ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. యెషయా 29:24 – చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు. Characteristic of the wicked యూదా 1:16 – వారు తమ దురాశల చొప్పున నడుచుచు, లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును. Guilt of encouraging others in సంఖ్యాకాండము 13:31 – అయితే అతనితోకూడ పోయిన ఆ మనుష్యులు ఆ జనులు మనకంటె బలవంతులు; మనము వారిమీదికి పోజాలమనిరి. సంఖ్యాకాండము 13:32 – మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు. సంఖ్యాకాండము 13:33 – అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి. సంఖ్యాకాండము 14:36 – ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగివచ్చి ఆ దేశమునుగూర్చి చెడ్డసమాచారము చెప్పుటవలన సర్వ సమాజము అతనిమీద సణుగునట్లు చేసిన మనుష్యులు, సంఖ్యాకాండము 14:37 – అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి. Punishment of సంఖ్యాకాండము 11:1 – జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొకకొనను దహింపసాగెను. సంఖ్యాకాండము 14:27 – నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. సంఖ్యాకాండము 14:28 – నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు; మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీయెడల చేసెదను. సంఖ్యాకాండము 14:29 – మీ శవములు ఈ అరణ్యములోనే రాలును; మీ లెక్కమొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలిగి నాకు విరోధముగా సణగినవారందరు రాలిపోవుదురు. సంఖ్యాకాండము 16:45 – క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి. సంఖ్యాకాండము 16:46 – అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా కీర్తనలు 106:25 – యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి. కీర్తనలు 106:26 – అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును Illustrated మత్తయి 20:11 – వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను, లూకా 15:29 – అందుకతడు తన తండ్రితో ఇదిగో యిన్ని యేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు లూకా 15:30 – అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. Exemplified -Cain ఆదికాండము 4:13 – అందుకు కయీను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఆదికాండము 4:14 – నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినైయుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. -Moses నిర్గమకాండము 5:22 – మోషే యెహోవా యొద్దకు తిరిగివెళ్లి ప్రభువా, నీవేల ఈ ప్రజలకు కీడు చేసితివి? నన్నేల పంపితివి? నిర్గమకాండము 5:23 – నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటినుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను. -Israelites నిర్గమకాండము 14:11 – అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల? నిర్గమకాండము 15:24 – ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగుకొనగా నిర్గమకాండము 16:2 – ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను. నిర్గమకాండము 17:2 – మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను. నిర్గమకాండము 17:3 – అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషేమీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులోనుండి ఇక్కడికి తీసికొనివచ్చితిరనిరి. సంఖ్యాకాండము 11:1 – జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొకకొనను దహింపసాగెను. సంఖ్యాకాండము 11:2 – జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. సంఖ్యాకాండము 11:3 – యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. సంఖ్యాకాండము 11:4 – వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? సంఖ్యాకాండము 21:5 – కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి. – Aaron, &c సంఖ్యాకాండము 12:1 – మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొనియుండెను గనుక అతడు పెండ్లి చేసికొనిన ఆ స్త్రీనిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. సంఖ్యాకాండము 12:2 – వారు మోషేచేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మాచేతను పలికింపలేదా? అని చెప్పుకొనగా సంఖ్యాకాండము 12:8 – నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను. – Korah &c సంఖ్యాకాండము 16:3 – మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారిమధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా, -Elijah 1రాజులు 19:4 – తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను. -Job యోబు 3:1 – ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు 3:2 – యోబు ఈలాగు అనెను యోబు 3:3 – నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగుచేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. యోబు 3:4 – ఆ దినము అంధకారమగును గాక పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక యోబు 3:5 – చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమయొద్దకు తీసికొనును గాక. మేఘము దాని కమ్మును గాక పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదరించును గాక యోబు 3:6 – అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక సంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాక మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక. యోబు 3:7 – ఆ రాత్రి యెవడును జననము కాకపోవును గాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక యోబు 3:8 – దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురు గాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురు గాక. యోబు 3:9 – అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాక వెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక యోబు 3:10 – అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక పుట్టుకలోనే నేనేల చావకపోతిని? యోబు 3:11 – గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువకపోతిని? యోబు 3:12 – మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి? నేనేల స్తనములను కుడిచితిని? యోబు 3:13 – లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించియుందును నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును యోబు 3:14 – తమకొరకు బీడు భూములయందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును. యోబు 3:15 – బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. యోబు 3:16 – అకాల సంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయియుందును. వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయియుందును. యోబు 3:17 – అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు యోబు 3:18 – బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు యోబు 3:19 – అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారు దాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని స్వతంత్రులై యున్నారు. యోబు 3:20 – దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖాక్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల? యోబు 3:21 – వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది. యోబు 3:22 – సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. యోబు 3:23 – మరుగుపడిన మార్గము గలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల? యోబు 3:24 – భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి. యోబు 3:25 – ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది. యోబు 3:26 – నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది. -Jeremiah యిర్మియా 20:14 – నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక; యిర్మియా 20:15 – నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగును గాక; యిర్మియా 20:16 – నా తల్లి నాకు సమాధిగానుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగానుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యిర్మియా 20:17 – యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్త ధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక యిర్మియా 20:18 – కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములోనుండి వెడలితిని? -Jonah యోనా 4:8 – మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను. యోనా 4:9 – అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. -disciples మార్కు 14:4 – అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల? మార్కు 14:5 – ఈ అత్తరు మున్నూరు దేనారములకంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి. యోహాను 6:61 – యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? -Pharisees లూకా 15:2 – పరిసయ్యులును శాస్త్రులును అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి. లూకా 19:7 – అందరు అదిచూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి. -Jews యోహాను 6:41 – కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును. యోహాను 6:42 – కాబట్టి నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? యోహాను 6:43 – ఈయన తలిదండ్రులను మనమెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగివచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి. -Grecians అపోస్తలులకార్యములు 6:1 – ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.
ప్రస్తుతం కరోనా వల్ల ఎవరు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఉన్న టైం అంతా చాలా మంది ఆన్లైన్ లోనే గడుపుతున్నారు. కానీ అందులో ఎంతమంది టైంపాస్ కోసం ఆన్లైన్ ని యూస్ చేస్తున్నారు, ఎంత మంది తమ భవిష్యత్ ని ఓ బంగారు బాటగా మలుచుకోడానికి ఆన్లైన్ ని యూస్ చేస్తున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? “ఒక సర్వే ప్రకారం జనవరి 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.66 బిలియన్ ఏక్టివ్ ఇంటర్నెట్ యూసర్స్ ఉన్నారు – ప్రపంచ జనాభాలో ఇది 59.5 శాతం. ఈ యూసర్స్ మొత్తంలో 92.6 శాతం (4.32 బిలియన్లు) కేవలం మొబైల్ పరికరాల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకున్నారని మీకు తెలుసా?” అసలు మీరు ఆన్లైన్ లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, దానిని ఎందుకు యూస్ చేస్తున్నారు? అసలు ఆన్లైన్ వల్ల మనకి లాభమా? నష్టమా? ఇలాంటి ప్రశ్నలు మీకు మీరు ఎప్పుడైనా వేసుకున్నారా? ఈ మధ్య ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఆన్లైన్ వల్ల నష్టమే తప్ప లాభం లేదు అనేవారు కూడా చాలా మంది ఉన్నారు. కాదంటారా? కానీ ఆన్లైన్ ని సరిగ్గా యూస్ చేసుకుంటే మనం ఒక చక్కని కెరీర్ ఏర్పాటు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇది నిజం!! ప్రస్తుతం ఎంతోమంది ఆన్లైన్ కోర్సెస్ కంప్లీట్ చేసి వారి జీవితాన్ని వారికి నచ్చినట్లు మలుచుకుంటున్నారు. ఉద్యోగం కోసమైనా, బిజినెస్ డవలప్మెంట్ కోసం అయినా, బ్లాగర్ కావాలనుకున్న, డిజిటల్ మార్కెటర్ కావాలనుకున్న, మీకు అవసరం అయిన ప్రతి విధమైన నాలెడ్జ్ & స్కిల్స్ పెంచుకోవడానికి ప్రస్తుతం ఆన్లైన్ లో కొన్ని వేల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అన్ని కోర్సెస్ లోనుండి సెలక్ట్ చేసుకోవడం కష్టం కాబట్టి ఆన్లైన్ కోర్సెస్ లో కొన్ని బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ వివరాలు ఈ పోస్ట్ లో మనం తెలుసుకుందాం. 1. Best Online Courses in Telugu | Anger Management Anger Management అంటే అర్ధం కోపాన్ని నిగ్రహించడము. మనిషన్న ప్రతీవాడికి కోపం వస్తుంది కదా! అబ్బో దానిని మేనేజ్ చెయ్యడానికో కోర్స్ కావాలా? అని వెటకారంగా అనేవారుకుడా చాలా మంది ఉన్నారు. అసలు ఈ కోర్స్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మీకు ఆర్య – 2 సినిమాలో కాజల్ క్యారెక్టర్ గుర్తువుండే ఉంటుంది కదా! కోపం వస్తే చాలు చేతిలో ఉన్న ఫోన్ అప్పడం లా ముక్కలైపోవలసిందే. అది సినిమా కాబట్టి డమ్మీ ఫోన్స్ పెడతారు కాబట్టి పర్వాలేదు. నిజజీవితంలో కూడా చాలా మంది ఇలా కోపం వస్తే ఇలా చేసేవారు లేరంటారా? కోపం ఎక్కువగా వున్న వారికి ఇటు పర్సనల్ లైఫ్ అటు ప్రొఫెషనల్ లైఫ్ ఏది కూడా సరిగ్గా ఉండదు. ఎవరూ అలాంటి వారితో అనుబంధాన్నీ కొనసాగించలేరు. మనము, మనతో ఉన్నవారు సంతోషంగా ఉండాలంటే కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. అందుకే ఈ కోర్స్ ని ఫస్ట్ ప్లేస్ లో ఉంచాను. ఈ కోర్స్ లో మన కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలో, లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్ గా ఎలా లీడ్ చేయొచ్చో చెప్తారు. 2. Best Online Courses in Telugu | Artificial Intelligence Artificial Intelligence అంటే అర్థం కృత్రిమ మేధస్సు. తెలివైన మానవ ప్రవర్తనను అనుకరించే మెషీన్ యొక్క సామర్ధ్యం అని కూడా చెప్పవచ్చు. అంటే ఒక మనిషిని ఇమిటేట్ చెయ్యడం అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది కంప్యూటర్ సైన్స్ యొక్క విస్తృత శాఖ, ఇది సాధారణంగా మానవ మేధస్సు అవసరమయ్యే పనులను చేయగల స్మార్ట్ యంత్రాలను నిర్మించటానికి సంబంధించినది. అత్యంత ప్రాచుర్యం పొందిన Artificial Intelligence అప్లికేషన్స్ లో ఒకటి గూగుల్ సెర్చ్ ఇంజిన్ . Anger Management కోర్స్ లాగా ఇది అందరికీ తెలియని కోర్స్ కాదు, ప్రాముఖ్యం లేని కోర్స్ కాదు. ప్రస్తుతం ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ లో వున్న కోర్సెస్ లో మొదటిది Artificial Intelligence (AI). ట్రెండింగ్ లో ఉన్న కోర్స్ కదా అని Ai అని కనపడగానే ఆ కోర్సులో ఎన్రోల్ అవ్వకండి ఎందుకంటే adobe illustrator ని కూడా Ai అనే పిలుస్తారు. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా గమనించి అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సే అని కన్ఫామ్ చేసుకున్నాక ఎన్రోల్ అవ్వండి. 3. Best Online Courses in Telugu | Blogging ఒక బ్లాగ్ కోసం పోస్ట్స్ రాయడాన్నే Blogging అని అంటారు. ఓ ఇంతేనా! చాలా ఈజీ అనుకుంటున్నారా? పోస్ట్స్ రాయడం ఈజీయే, కాకపోతే ఆ పోస్ట్స్ మీకు మాత్రమే కాకుండా చదివే రీడర్స్ కి కూడా బాగా నచ్చేలాగా, అర్థం అయ్యేలాగా రాయడం కొంచెం కష్టం. రీడర్స్ కి ఏం నచ్చుతుందో మాకెలా తెలుస్తుందండి? ఇదే కదా మీ డౌట్. అవును నిజమే మరి! ఒక్కొక్కరికి ఒక్కోలా నచ్చుతుంది అందరికీ నచ్చేలా రాయడం సాద్యమయ్యే పనేనా? కాదు కదా! అందుకని అందరికీ నచ్చేలా రాయనవసరం లేదు. మీ టార్గెటెడ్ రీడర్స్కి నచ్చేలా రాస్తే చాలు. అయ్యో మళ్ళీ ఇదేంటి టార్గెటెడ్ రీడర్స్ వాళ్ళు ఎవరు? అని ఆలోచిస్తున్నారా? మీకు అంతా గందరగోళంగా ఉంది కదా! ఈ గందరగోళం లేకుండా ఉండాలంటే మీరు బ్లాగింగ్ కోర్స్ చేయాల్సిందే. ఇందులో మీకు బ్లాగ్ అంటే ఏమిటి? అది ఎలా సెట్ చెయ్యాలి? బ్లాగ్ కి పోస్ట్స్ ఎలా రాయాలి? ఏ టాపిక్ మీద పోస్ట్స్ రాస్తే మంచిది? బ్లాగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు ఇలాంటి వాటి గురించి డీటైల్డ్ గా ఈ బ్లాగింగ్ కోర్స్ లో తెలుసుకోవచ్చు. 4. Best Online Courses in Telugu | Canva Canva అనేది గ్రాఫిక్ డిజైన్ ప్లాట్‌ఫాం, ఇది సోషల్ మీడియా గ్రాఫిక్స్, ప్రెజెంటేషన్లు, పోస్టర్లు, డాక్యుమెంట్స్ మరియు ఇతర విజువల్ కంటెంట్‌ను సృష్టించడానికి ఉపయోగిస్తారు. మీకు Photoshop, CorelDraw, InDesign లాంటి గ్రాఫిక్ డిసైనింగ్ సాఫ్ట్ వేర్స్ రాకపోయినా, ఎలాంటి డిజైనింగ్ స్కిల్స్ లేకపోయినప్పటికీ Canva ద్వారా చాలా అద్భుతమైన డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. డిజైనింగ్ స్కిల్స్ లేకుండా డిజైన్స్ ఎలా చెయ్యగలము ఇది నిజమేనా? అని సందేహపడకండి ఇది పూర్తిగా నిజం. Canva లో మీకు కావలసినన్ని టెంప్లెట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని యూస్ చేసుకుని మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. Canva లో యూస్ చేసే టూల్స్, ఎలిమెంట్స్, ఫాంట్ స్టయిల్స్ వీటన్నింటి గురించి కొంచెం తెలుసుకుంటే ఇంకా బాగా డిజైన్ చేసుకోవచ్చు. వేరే గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అర్థం చేసుకోడానికి చాలా టైం పడుతుంది కానీ Canva చాలా ఈజీగా అర్థం అవుతుంది. కాబట్టి లేట్ చెయ్యకుండా డిజైనింగ్ అంటే ఇష్టం ఉన్నవారు ఈ Canva కోర్స్ నేర్చేసుకోండి. 5. Best Online Courses in Telugu | Cinematography ఎవరైతే తమ కెమెరాతో మంచి వీడియోలను షూట్ చేయాలనుకుంటున్నారో, సినిమాటోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలో పనిచేయాలనుకుంటున్నారో వారికి ఈ Cinematography కోర్స్ చెయ్యడం తప్పనిసరి. ఈ ఆన్‌లైన్ Cinematography కోర్సులో ఏ కెమెరాతోనైనాసరే అందమైన వీడియోలను ఎలా షూట్ చేయాలో నేర్చుకోవచ్చు. ఒక వీడియో బాగా రావాలి అంటే ఏం కావాలి అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పేది ఒక మంచి కెమెరా కావాలి అని. కానీ నేనైతే కెమెరాలో వుండే సెట్టింగ్స్ గురించి బాగా తెలిసి ఉండాలి అని అంటాను. ఎంత మంచి కెమెరా అయినా, అది ఎంత ఖరీదైనది అయినా దానిని ఎలా ఆపరేట్ చేయాలో తెలియక పోతే వీడియో బాగా ఎలా వస్తుంది చెప్పండి. అందుకే ఈ Cinematography కోర్స్ చేస్తే మీకు కెమెరా సెట్టింగ్స్, కెమెరా ఆపరేట్ చేసే విధానం మొత్తం తెలుసుకుని అద్భుతమైన వీడియోలు షూట్ చెయ్యవచ్చు. మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడే ఈ కోర్స్ లో జాయిన్ అయిపోయి అద్భుతమైన వీడియోలు మీరు తీసేయండి. 6. Best Online Courses in Telugu | Digital Marketing ఇంటర్నెట్ మరియు ఆన్‌లైన్ ఆధారంగా డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించి చేసే మార్కెటింగ్ ని Digital Marketing అంటారు. అసలు డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఉపయోగం ఏమిటి? అని మీరనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏమైనా కొనాలి అనుకున్నా, లేక ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా ఏం చేస్తారు వెంటనే గూగుల్ లో సెర్చ్ చేస్తారు కదా! మీరు అలా సెర్చ్ చేసాక, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి చూసిన, ఫేస్బుక్ ఆన్ చేసి చూస్తూ వున్నా మీరు సెర్చ్ చేసిన టాపిక్స్ కి సంబంధించిన యాడ్స్ వస్తుంటాయి. ఇలా మీకు చాలాసార్లు జరిగే ఉంటుంది. ఇలా మీకు ఏం కావాలో దానికి సంబంధించిన యాడ్స్ వస్తే మనం ఆటోమాటిక్ గా మనకి దానిమీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది కోర్స్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలనిపిస్తుంది లేదా ఒక ప్రొడక్ట్ అయితే కొనేయాలి అని అనిపిస్తుంది కదా? ఇలా ఎవరికి ఏది అవసరమో తెలుసుకుని పర్టిక్యులర్ గా టార్గెట్ చేసి మార్కెటింగ్ చెయ్యడం ఒక్క డిజిటల్ మార్కెటింగ్ వల్ల మాత్రమే అవుతుంది. ప్రస్తుతం దాదాపుగా అందరూ డిజిటల్ మార్కెటింగ్ మీదే ఆధారపడుతున్నారు. కాబట్టి ఈ కోర్స్ టైమ్ పాస్ కోసం కాకుండా కాన్సంట్రేట్ గా నేర్చుకునే వాళ్ళకి ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది. 7. Best Online Courses in Telugu | Ethical Hacking హ్యాకింగ్ఈ పేరు వినగానే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనవుతుంది కదా? ప్రస్తుతం ఎక్కువగా వినిపించే మాట ఇది. సోషల్ మీడియా ఎకౌంట్స్, వెబ్సైట్స్, ఫోన్స్ ఇలా ఒకటేమిటి అన్నిటినీ హ్యాక్ చేస్తున్నారు. హ్యాకింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్. పట్టుబడితే పనిష్మెంట్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. మరి అలాంటి హ్యాకింగ్ మమ్మల్ని నేర్చుకోమంటారా? మేము బాగుండడం నీకు ఇష్టం లేదా? అని నన్ను మనసులో తిట్టుకోకండి. నేను మిమ్మల్ని హ్యాకింగ్ నేర్చుకోమనట్లేదు Ethical Hacking నేర్చుకోమంటున్నాను. ఏంటి మీకు అర్థం కాలేదు కదా! సరే కొంచెం అర్ధమయ్యేలా చెప్తాను. Ethical Hacking అనేది సైబర్ సెక్యూరిటీలో ఒక భాగం. ఒక కంప్యూటర్ సిస్టమ్ కానీ అప్లికేషన్ కానీ ఏదైనా డేటా కానీ హ్యాకర్స్ బారిన పడకుండా ఉండేలా ఎలా కాపాడాలో తెలియజేసేదే ఈ ఎథికల్ హ్యాకింగ్. ప్రస్తుతం ఈ Ethical Hacking కోర్స్ నేర్చుకున్నవారికి కూడా మంచి జాబ్స్ వస్తున్నాయి. సో ఈ కోర్స్ నేర్చుకుని మీరు Ethical Hacker గా జాబ్ తెచ్చేసుకోండి. 8. Best Online Courses in Telugu | G Suite Google Workspace నే గతంలో G Suite అనేవారు. Gmail, Calendar, Meet, Chat, Drive, Docs, Sheets, Slides, Forms, Sites, వీటన్నిటిని కూడా Google Collaboration tools అని అంటారు. ఈ వెబ్ అప్లికేషన్స్ ని Google, బిజినెసెస్ కోసం క్రియేట్ చెయ్యడం జరిగింది. డిజిటల్ మార్కెటింగ్ చేసేవారు ఈ గూగుల్ వర్క్ స్పేస్ ని యూస్ చెయ్యడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఈ G Suite కోర్స్ లో వీటన్నిటి గురించి డీటైల్డ్ గా తెలుసుకోవచ్చు. 9. Best Online Courses in Telugu | Machine Learning Machine Learning అనేది కంప్యూటర్ అల్గారిథమ్‌లను స్టడీ చెయ్యడం ద్వారా పూర్వ అనుభవం మరియు డేటా వాడకం ద్వారా స్వయంగా దానికదే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇది artificial intelligence లో భాగంగా కనిపిస్తుంది. Machine learning అప్లికేషన్స్ గత అనుభవం ఆధారంగా ఫలితాలను అందిస్తాయి. వ్యాధుల నిర్ధారణకు సహాయపడే పద్ధతులు మరియు సాధనాలలోనే కాకుండా కంప్యూటర్ స్పీచ్ రికగ్నైషన్ అంటే మాట్లాడే పదాలను టెక్స్ట్‌లోకి అనువదించడం వంటి వాటిలో కూడా ఈ Machine learning ని ఉపయోగిస్తారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనం యూస్ చేసే Gmail లో స్పామ్ ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది కదా! ఇది స్పామ్ ఫిల్టర్ ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. ఈ స్పామ్ ఫిల్టర్ Machine learning ఆధారంగా స్పామ్ మెయిల్స్ ని ఫిల్టర్ చేసి మన Gmail ప్రైమరీ ఫోల్డర్ లోకి రాకుండా స్పామ్ ఫోల్డర్ లోకి పంపిస్తుంది. ఇంకా దీని గురించి డీటైల్డ్ గా తెలుసుకోవాలంటే ఈ కోర్సు లో జాయిన్ అవ్వాల్సిందే. 10. Best Online Courses in Telugu | Python Python అనేది విస్తృతంగా ఉపయోగించే, మరియు ఉన్నత స్థాయి ప్రోగ్రామింగ్ భాష. ఇది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ కోసం ఉపయోగించబడుతుంది. Python అనేది పెర్ల్, రూబీ, స్కీమా లేదా జావాతో పోల్చదగిన స్పష్టమైన మరియు పవర్ఫుల్ ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ భాష. Data Science మరియు Machine Learning లలో పరిచయ కోర్సులకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని సెలక్ట్ చేసుకుంటూ వుంటారు. ఈ Python ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నవారికి పైథాన్ డవలపర్, డేటా అనలిస్ట్, డేటా జర్నలిస్ట్ ఇవే కాకుండా ఇంకా అనేకమైన జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. 11. Best Online Courses in Telugu | Presentation Skills ప్రెజెంటేషన్ అనేది కమ్యూనికేషన్ కి బాగా పాపులర్ అయిన మార్గం. ప్రస్తుతం చాలా మందికి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ వున్నా కానీ చేసే జాబ్ లో ప్రమోషన్స్ రాకపోవడానికి వారికంటూ ప్రత్యేక గుర్తింపు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే? ఈ Presentation skills లేకపోవడమే. మన మనసులో ఎన్నో అద్భుతమైన ఆలోచనలు ఉండి ఉండవచ్చు, కానీ అవి ఎదుటివారికి అర్థం అయ్యేలాగా చెప్పలేకపోతే దానికి ప్రయోజనం ఉంటుందంటారా? అస్సలు ఉండదు కదా! మీరే చెప్పండి. కొంతమందికి ఎక్కువ మందిలో మాట్లాడాలంటే చాలా భయం, వాళ్ళ మనసులో ఉన్న కాన్ఫిడెన్స్ వాళ్ళ మాటల్లో ఎక్కడా కనబడదు, గుండెల్లో ఉన్న ధైర్యం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో కనబడదు.ఎదో చెప్పాలనుకుని కంగారులో ఎదో చెప్తారు. ఈ Presentation skills కోర్స్ లో మన మాటతీరు ఎలా ఉండాలో, బాడీలాంగ్వేజ్ ఎలా ఉండాలో మనం చెప్పాలనుకున్నది కాన్ఫిడెంట్గా ఎలా చెప్పాలో నేర్చుకోవచ్చు. 12. Best Online Courses in Telugu | Podcast Podcast అంటే సింపుల్ గా చెప్పాలంటే డిజిటల్ ఆడియో ఫైల్. Podcast అనే పదం “iPod” మరియు “Broadcast” అనే రెండు పదాలనుండి తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో జనాభా అంతా బిజీగా ఉండడంతో ఈ పోడ్కాస్ట్ ఫార్మాట్ చాలా ప్రజాదరణ పొందింది. “మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అవుట్ లుక్ 2020 నివేదిక ప్రకారం, చైనా మరియు యుఎస్ తరువాత 57.6 మిలియన్ల మంత్లీ ఆడియన్స్ తో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద పోడ్కాస్ట్ లిజనింగ్ మార్కెట్‌గా అవతరించిందంటే ఈ పోడ్కాస్ట్ కి ఎంత ఆదరణ వుందో మనం అర్థం చేసుకోవచ్చు.” పోడ్కాస్టింగ్ ద్వారా మనీ ఎర్న్ చెయ్యడానికి బాగా స్కోప్ ఉండడంతో ఇది బాగా పాపులర్ అయ్యింది. మరి ఇంకెదుకాలస్యం మీరు ఇప్పుడే ఈ కోర్స్ లో జాయిన్ అయ్యి పోడ్కాస్టింగ్ గురించిన ఫుల్ డీటైల్స్ తెలిసేసుకోండి. 13. Best Online Courses in Telugu | Photography ఈ రోజుల్లో ఫోటో తీయడం చాలా సులభం. మనం సాధారణంగా చేయవలసింది షట్టర్ రిలీజ్ బటన్‌ను ప్రెస్ చెయ్యడం అంతే తర్వాత కెమెరా మిగిలిన పనిని చేసేస్తుంది. ఒక ఫోటోగ్రాఫర్‌గా సక్సెస్ అవ్వాలి అంటే కేవలం ఏదోఒకరకంగా ఫోటో తీస్తే సరిపోదు. కరెక్ట్ లైటింగ్ కూడా ఫోటో కి చాలా ఇంపార్టెంట్, అంటే డే లైట్ లో అయితే ఎలా తీయాలి నైట్ అయితే ఎలా? ఇండోర్లో అయితే ఎలాంటి లైట్స్ యూస్ చెయ్యాలి అని మాత్రమే కాకుండా కరెక్ట్ లెన్స్ ఉపయోగించడం కూడా తెలిసుండాలి. ఫోటో అద్భుతంగా రావాలి అంటే కెమెరా సెట్టింగ్స్ కూడా పూర్తిగా తెలుసుకోవాలి. మరి ఇవన్నీ తెలియాలి అంటే ఏం చెయ్యాలి వెంటనే Photography కోర్స్ లో జాయిన్ అవ్వాలి. అంతే కదా మరి! 14. Best Online Courses in Telugu | VFX Visual effects నే షార్ట్ గా VFX అని అంటారు. ఫిల్మ్ మేకింగ్‌లో, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అనేది నిజ జీవితంలో ఫిజికల్ గా లేని ఏదైనా ఆన్ స్క్రీన్ చిత్రాల సృష్టి. VFX ఫిల్మ్ మేకర్స్ కి పర్యావరణాలు, వస్తువులు, జీవులు మరియు లైవ్ యాక్షన్ షాట్ సందర్భాలలో మాములుగా చిత్రీకరించడం అసాధ్యమైన లేదా అసాధ్యమైన వ్యక్తులను సృష్టించడానికి అనుమతిస్తుంది . అంటే ఒక ఫిల్మ్ లో బాగా ప్రమాదకరమైనవి లేదా అసాధ్యమైన సన్నివేశాల కోసం లైవ్ యాక్షన్ ఫుటేజ్ మరియు సిజి ఎలిమెంట్స్ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ని కలిపి చేసేదే విజువల్ ఎఫెక్ట్స్. సాధారణంగా ఎక్కువగా బిగినర్స్ కి యూస్ చేసే VFX సాఫ్ట్వేర్స్ : Adobe After Effects, Blender, Autodesk Maya ఇంకా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కానీ మెయిన్ గా ఇవి యూస్ చేస్తూవుంటారు. ఇంకా VFX కి సంబంధించిన డీటైల్స్ కావాలంటే ఈ కోర్స్ లో జాయిన్ అవ్వాల్సిందే. 15. Best Online Courses in Telugu | WordPress WordPress అనేది PHP లో వ్రాయబడిన మరియు MySQL లేదా MariaDB డేటాబేస్ తో జతచేయబడిన ఉచిత మరియు ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. WordPress అనేది మీ స్వంత వెబ్‌సైట్ లేదా బ్లాగ్ ను సృష్టించడానికి సులువైన, అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం. వాస్తవానికి, ఇంటర్నెట్‌లోని అన్ని వెబ్‌సైట్లలో 40% పైగా WordPress అధికారాన్ని కలిగి ఉంది. అమ్మో అంటే WordPress ఎప్పటి నుండి ఉంది, అసలు దీనిని ఎప్పుడు లాంచ్ (విడుదల) చేశారు అని అనుకుంటున్నారా? 2003 సం. మే నెల 27న WordPress ని లాంచ్ చెయ్యడం జరిగింది. ఈ మధ్యనే 18వ యానివర్సరీ చేసుకుని సక్సెస్ఫుల్ గా ముందుకు సాగిపోతుంది. ఎందుకు ఇంత మంది వర్డ్ ప్రెస్ ని యూస్ చేస్తున్నారు అంటే, ఇది పూర్తిగా యూసర్ ఫ్రెండ్లీ. బిగినర్స్ సైతం చాలా ఈజీగా థీమ్ ని కష్టమైజ్ చేసుకోవచ్చు. కావలసినన్ని థీమ్స్ & ప్లగిన్స్ ఫ్రీ గా మనకి అందుబాటులో ఉంటాయి. మీకు వర్డ్ ప్రెస్ గురించి ఏమీ తెలియకపోయిన, ఈ కోర్సు ద్వారా మీరు WordPress ఉపయోగించి ఒక వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటారు. ముగింపు ఈ కోర్సెస్ అన్నీ కూడా బెస్ట్ కోర్సెస్. ఇంకా వీటిలో నుండి టాప్ 3 కోర్సెస్ ఏంటి అనే విషయానికి వస్తే మాత్రం నేను Blogging, Digital Marketing, Photography అని అంటాను. ఎందుకు అంటే Blogging అనేది స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయిస్, బిజినెస్ పీపుల్, రిటైర్డ్ పర్సన్స్ ఇలా ఎవరికైనా ఏ వయసు వారికైనా వీలుగా ఉంటుంది. Digital Marketing అనేది ఇటు బిజినెస్ పరంగానూ, లేక జాబ్స్ పరంగానూ, లేక ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్న అన్నిటికీ వీలుగా ఉంటుంది. Photography అనేది క్వాలిఫికేషన్, ఏజ్, ప్లేస్, లాంగ్వేజ్ ఇలా దేనితోను సంబంధం లేనిది. ఇటు హాబీ గాను ప్రొఫెషనల్ గాను రెండింటికీ కూడా చాలా మంచిది. మిగిలిన కోర్సెస్ అన్నీ కూడా బెస్ట్ కోర్సెస్సే, కాకపోతే అవి స్టూడెంట్స్ కి నేర్చుకోవడానికి ఈజీగా వుంటుంది కానీ మిగిలిన వారికి కొంచెం టైం సరిపోక పోవచ్చు లేదా కష్టంగా వుండవచ్చు. ఈ కోర్సెస్ లో ఏదో ఒకటి నేర్చుకుంటే మా లైఫ్ సెట్ అయిపోయినట్లేనా? మా కెరీర్ అద్భుతంగా ఉంటుందా? అని నన్ను అడగకండి. ఎందుకంటే మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా, ఎన్ని సర్టిఫికెట్స్ సంపాదించుకున్న మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే కృషి, పట్టుదల, నమ్మకం, సహనం ఇవన్నీ ఉండాలి. ఏ కోర్స్ సెలక్ట్ చేసుకోవాలి అని ఇంకా మీకు క్లారిటీ రాలేదా? ఈ కోర్సెస్ లో ఏ సాఫ్ట్వేర్స్ గురించి చెప్తారు? ఏమేం మాడ్యూల్స్ ఉంటాయి? బేసిక్స్ ఏమి తెలియకుండా కోర్స్ లో ఎలా జాయిన్ అవుతాము అని అనుకుంటున్నారా? అయితే మీకోసం ముందు పోస్ట్స్ లో ఈ కోర్సెస్ లో ఒక్కో కోర్స్ గురించి ఇంకా డీటైల్డ్ గా అంటే ఆ కోర్స్ లో ఏమేం మాడ్యూల్స్ ఉంటాయి, ఏ సాఫ్ట్వేర్ గురించి చెప్తారు అని డీటైల్డ్ గా చెప్తాను. మీకు ఈ పోస్ట్ నచ్చితే షేర్ చెయ్యండి. ఈ పోస్ట్ ఎంతవరకు యూస్ అయ్యిందో, ఇంకా ఏ కోర్స్ డీటైల్స్ కావాలో కింద కామెంట్ చెయ్యండి. కొత్త పోస్ట్స్ అప్డేట్స్ కావాలనుకుంటే బ్లాగ్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి. మళ్ళీ మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాను.
వారం రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జరిగిన ఆస్తి,పంట,ప్రాణం నష్టంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో రాష్ట్రం విలవిలలాడుతుంటె ప్రజలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి KCR […] Category: Trending News, తెలంగాణ by NewsDeskLeave a Comment on గూగుల్ మ్యాప్ తో సిఎం గప్పాలు – YS షర్మిల ఆంధ్ర ప్రదేశ్ 4 hours ago మాండోస్ తుపానుపై సీఎం సమీక్ష రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోన్న మాండోస్ తుపానుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి...
ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్ బాలెన్సియాగా వారాంతంలో దాని స్ప్రింగ్ 2023 రన్‌వే ప్రదర్శనను నిర్వహించింది మరియు స్లిప్ నాట్ చాలా స్వంతం షాన్ 'విదూషకుడు' క్రాహన్ హాజరయ్యారు. అతను మరియు అతని భార్య, చాంటెల్ క్రాహన్, ఈవెంట్‌లో కలిసి ఫోటో తీశారు. బ్రాండ్ యొక్క క్రియేటివ్ డైరెక్టర్ డెమ్నా గ్వాసాలియా ద్వారా నిర్వహించబడిన ప్రదర్శన GQ ], ఆదివారం, మే 22న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జరిగింది. క్రాహాన్ జంట దృఢమైన నలుపు దుస్తులను ధరించారు. చాంటెల్ క్రాహాన్ యొక్క వస్త్రధారణకు 'ఫక్ యు' అని రాసి ఉన్న బంగారు హారము జోడించబడింది మరియు క్లౌన్ తన సిగ్నేచర్ సిల్వర్ స్లిప్‌నాట్ మాస్క్‌ను ధరించాడు, అతను గత కొన్ని ఆల్బమ్ సైకిల్స్‌లో విభిన్న వైవిధ్యాలను ఉపయోగిస్తున్నాడు. ఈ జంట ప్రదర్శన సమయంలో డిజైనర్లు వెరా వాంగ్ మరియు మార్క్ జాకబ్స్, ఫ్రాంక్ ఓషన్, ఫారెల్ విలియమ్స్, మేగాన్ థీ స్టాలియన్, సహా అనేక ఇతర ప్రముఖుల సంస్థలో ఉన్నారు. కాన్యే వెస్ట్ ఇంకా చాలా. స్లిప్‌నాట్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో తమ బ్యాండ్‌మేట్ ఫోటోను కూడా వారి సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్రింద క్రాహాన్స్ చిత్రాలను చూడండి. బాలెన్సియాగాతో అనుబంధాన్ని కలిగి ఉన్న మొదటి మెటల్ బ్యాండ్ నాట్ కాదు. గత వసంతకాలంలో, జర్మనీకి చెందిన రామ్‌స్టెయిన్ కంపెనీతో జతకట్టారు విలాసవంతమైన వస్తువుల శ్రేణి అలాగే అధికారిక Apple Music ప్లేజాబితా క్యూరేటర్ అయిన Balenciaga Music కోసం ప్లేజాబితా. గ్వాసాలియా మొదటి ప్లేజాబితాను స్వయంగా రూపొందించారు, ఇందులో వివిధ మెటల్ కళాకారుల పాటలు ఉన్నాయి. క్లౌన్ వారాంతంలో న్యూయార్క్‌కు చెందిన కళాకారుడు మరియు నిర్మాత దేవ్ హైన్స్‌తో కలిసి ఫోటోను పోస్ట్ చేశారు. క్రింద చూడండి. ఐకానిక్ నాట్‌ఫెస్ట్ రోడ్‌షో టూర్, ప్రస్తుతం సైప్రస్ హిల్ మరియు Ho99o9 ప్రత్యేక అతిథులుగా ఉంది, ఈ రాత్రి అల్బానీ, N.Y.లో కొనసాగుతుంది. అన్నింటినీ తనిఖీ చేయండి మిగిలిన తేదీలు ఇక్కడ ఉన్నాయి .