text
stringlengths
3
3.17k
తాజా మరణాలను కలుపుకొంటే రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 452కి చేరుకొంది
దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2452కు చేరుకుంది
గత 24 గంటల్లో మొత్తం 983359 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి
దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 13699కి చేరుకొంది
ఈ సమాచారం ఆధారంగా పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు
also readకరోనాతో 21129 మంది మృతి ఇండియాలో 767296కి చేరిన కరోనా కేసులు
భయభ్రాంతులకు గురి చేయకండి
తండ్రిని పోలీస్‌ స్టేషన్‌ దగ్గర చూసిన ఆ చిన్నారి తల్లితో కలిసి అతడి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది
అది జనసేన చేస్తుందన్నారు
మే 31వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుందని చెప్పలేం రానున్న రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే చెప్పారు
నిత్యావసర సరుకులు ఆసుపత్రులు మెడికల్ దుకాణాల వంటివి తెరిచే ఉంచుతున్నారు
అయితే టీఎంసీ నేతలే డ్రామాలాడుతున్నారని బీజేపీ నేతలు కౌంటరిచ్చారు
మంగళవారం కొత్తగా 10830 మందికి పాజిటివ్‌గా తేలడంతో వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 382469కి చేరింది
క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మంత్రులు బొత్స సత్యనారాయణ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎస్‌ నీలం సాహ్ని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
దేశంలో కరోనా తాండవం ఒకేరోజు 28వేల కేసులు 500 మంది మృతి
ఇప్పటి వరకు రాష్ట్రంలో 239 మంది కోవిడ్ 19తో మరణించారు
అయితే మరి లోపం ఉన్నదెక్కడ
ఇందుకు సంబంధించిన నివేదిక ఈరోజు రానుంది
అతడిని చాలా మిస్‌ అవుతున్నాం అని ప్రకటనలో తెలిపింది
కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే
కొత్తగా నమోదైన ఈ 16 కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరుకుంది
అయినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు
రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 053శాతంగా వుంటే దేశంలో ఇది 15శాతంగా వుంది
ఈ ఘటనలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు
ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు
also read స్నేహలత హత్య కేసు జగన్ రెడ్డి నిర్లక్ష్యమే వారి పాలిట శాపంగా మారింది నారా లోకేష్
దీనికి గాను 202021 బడ్జెట్‌లో రూ
మార్చి 5 నుండి 12 వ తేదీల మధ్య పుదుచ్చేరి లోని 30 నియోజకవర్గాల్లో 5077 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించి రాండమ్ శాంప్లింగ్ పద్ధతి ద్వారా నిర్వహించిన ఈ సర్వే కాంగ్రెస్ పార్టీకి భారీ ఓటమి తప్పదని తేల్చింది
ప్రస్తుతం ఆమెకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు
దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు
also readఅమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 ఏ రాష్ట్రంలో ఎవరికి మొగ్గు
also readసోము వీర్రాజుకు బీజేపీ చీఫ్ పదవి కమల దళం వ్యూహామిదే
ఈ నెల 21వ తేదీ నాటికి జీహెచ్ఎంసీ పరిధిలో 4622 కరోనా కేసులు నమోదయ్యాయి
అతను మార్చి 19 నుంచి 30వ తేదీ వరకు విధుల్లో పాల్గొన్నాడు
ఇవాళ 20 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 648కి చేరింది
కాలిఫోర్నియా వాషింగ్టన్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తొలి గంటల్లోనే ప్రకటించనున్నారు
ప్రస్తుతం 669 రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు
సోమవారంనాడు ముంబైలోని కస్బూర్బా ఆస్పత్రిలో చేరిన అతను మంగళవారం మృత్యువాత పడ్డాడు
ఇందుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజేందర్ తో నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తెలంగాణాలో టెస్టింగ్ తక్కువగా చేస్తున్నట్టున్నారని అన్నారు
ఆయనకు కరోనా వైరస్ నెగెటివ్ వచ్చింది
నిన్న ఒక్కరోజే 75990 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 5523786కి చేరుకుంది
ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 800 కేసులు నమోదయ్యాయి
ఈ నిరసనలకు కారణం జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో మరణించడం
బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని వణికిస్తోంది
వచ్చే 125 రోజుల్లో సుమారు 25 పథకాలను గరీబ్ కళ్యాన్ రోజ్‌గార్ అభియాన్ కిందకు తీసుకొచ్చి వలస కార్మికులకు సొంతూళ్లలోనే ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ
కోట్ల మంది ఉపాధి కోల్పోతున్నారు
మహారాష్ట్రలో గురువారం ఒక్క రొజే కొత్తగా 778 కేసులు నమోదయ్యాయి
నర్సింహారెడ్డిగారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic twitter com/pksqraagfp
ఢిల్లీ రాష్ట్రం మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్ ను పొడిగించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చింది
మరొకరికి అది సాధ్యం కాదని ఆయన చెప్పకనే చెప్పారు
అయితే ఆయన జగన్ పేరును అందులో ప్రస్తావించలేదు
భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి వరుసగా అమెరికా ప్రతినిధుల సభకు మూడోసారి ఎన్నికయ్యారు
ఈ ఘటన గత మాసంలో చోటు చేసుకొంది
also readకరోనా వైరస్‌కు వ్యాక్సిన్క్లినికల్ ట్రయల్స్‌కి అనుమతి పొందిన ఇండియన్ కంపెనీ
ఎంపీ నందిగం సురేష్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో పాటు 49 మందికి హైకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది
also readతెలంగాణలో కొత్తగా 51 కేసులు ఇద్దరి మృతి 1326కి చేరిన సంఖ్య
నెల రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది
also readనిమ్స్‌లో మనుషులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఈ నెల 7 నుండి ప్రారంభం
అయితే ఇప్పుడు కోర్టులను ఆశ్రయించేందుకు అవకాశం దక్కింది
హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
కరోనా రోగుల కేసుల్లో ప్రపంచంలో ఇండియా నాలుగో స్థానానికి చేరుకొంది
రాష్ట్రంలో ఇంకా 16985 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది
బుధవారం కొత్తగా 40 వేల కొత్త కేసులు నమోదయ్యాయి
దీంతో ఔట్ కూడా అంతే వుంది
66 మందికి కరోనా సోకింది
కాగా ఉత్తరాంఖండ్‌లోని ధర్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌ కనుమతో కలుపుతూ భారతదేశం రోడ్డు నిర్మించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా పెరుగుతున్నాయి
ఈ ప్రమాదంలో ఏడుగురఅక్కడికక్కడే మృతి చెందారు
నేను జూమ్‌లో కనిపించలేదని అనుకున్నాను
భోపాల్మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం నాడు కరోనా నుండి కోలుకొన్నారు
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 7193476 మంది ఈ వైరస్‌ బారినపడగా  408614 మందికి పైగా బాధితులు మరణించారు
కొడుకుతో ఆడుకుంటున్న హార్దిక్ పాండ్యా క్యూట్ వీడియో నెటిజన్లు ఫిదా
also readప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత ఎవరెవరికి ఎంతెంతనంటే
తమ పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1395 మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారు
వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు
ఇదిలా ఉండగా ఏపీలో ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల్లో18972 కరోనా కేసులు నమోదయ్యాయి
2020లో నేను చూసిన అద్భుతమైన ఫొటో ఇదే
కొత్తగా ఏపీలో 1031 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
ఈ ఫోటో కేటీఆర్‌ను విశేషంగా ఆకట్టుకుంది
అంతేకాదు ఈ డ్రగ్ తీసుకొన్న రోగుల్లో మరణాల సంఖ్య కూడ తగ్గుముఖం పట్టిందన్నారు
మిజోరాంలో 9 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి
మనుషులపై తమ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నట్టుగా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రకటించింది
అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి డిసెంబర్ 2020 దాకా సమయం పట్టే అవకాశం వుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు
న్యూఢిల్లీ దేశంలో గత 24 గంటల్లో 45 720 కరోనా కేసులు  నమోదయ్యాయి
కరీంనగర్ లో కరోనా వైరస్ గుబులు తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే
గాయని కనికా కపూర్‌కు నిర్వహించిన కరోనా టెస్ట్ లో మరోసారి పాజిటివ్ వచ్చింది
వారిని మేము సాదరంగా స్వాగతించాం
ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మాజీమంత్రి రావెల కిషోర్ బాబు ఆదినారాయణ రెడ్డి విష్ణుకుమార్ రాజు జనరల్ సెక్రటరీలుగా జెడ్పీ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం ఎం
దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 185833కి చేరింది
నిన్న 47803 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహించారు
రికవరీ రేటు దేశంలో 878శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 9055శాతంగా వుంది
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది
మంగళవారంనాటి కేసులతో కలిపి పాజిటివ్ కేసుల్లో దేశంలో మూడో స్థానానికి చేరుకుంది
మమత కాన్వాయ్‌పై దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలో ప్రస్తావించారు
also readకాంగ్రెస్ పార్టీలో చేరుతా అమలాపురంం మాజీ ఎంపీ హర్షకుమార్
ఈ పిటిషన్ పై హైకోర్ట్ రేపు(మంగళవారం) విచారణ జరుపనుంది
కరోనా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎనిమిది మంది మలేషియన్ల అరెస్ట్