news
stringlengths
299
12.4k
class
int64
0
2
Suresh 210 Views ఏడు కంపెనీల్లో మార్కెట్‌ విలువల పతనం ముంబయి: సెన్సెక్స్‌లోని టాప్‌ 10 కంపెనీల్లో 7 కంపెనీల మార్కెట్‌ విలువలు 45,982.77 కోట్లు క్షీణించాయి. గతవారంతో పోలిస్తే మార్కెఠ ఒడిదుడుకుల కారణంగా విలువలు క్షీణించాయి. ఐటి మేజర్‌ కంపెనీలు ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌ వంటివి భారీస్థాయిలో దెబ్బతిన్నాయి. రిలయెన్స్‌, ఒఎన్‌జిసి, సన్‌ఫార్మా మినహా మిగిలిన ఏడు కంపెనీలు నష్టాల్లోనే కొనసాగాయి.
1
Nov 05,2015 చివరి గంటలో నష్టాలోకి..    ముంబయి: వరుస నష్టాల నుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్లకు లభించిన ఉపశమనం ఒక్క రోజు కూడా నిలవకుండానే ఆవిరయింది. బుధవారం విదేశీ మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడానికి తోడూ బీహార్‌ ఎన్నికల ఫలితాలపై ఊహాగానాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి.దీంతో ఉదయం నుంచి లాభాల్లో నిలిచిన మార్కెట్లు చివరి గంటలో నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా ఐటీి, ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లు పడిపోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38 పాయింట్లు తగ్గి 26,553.92 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 20.50 పాయింట్లు కుంగి 8,040.20 పాయింట్లకు దిగ జారింది. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌ సూచీ 0.2 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.3 శాతం తగ్గింది. మొత్తంగా మదుపర్ల మద్దతుతో 1,269 స్టాక్స్‌ లాభాల్లో ముగియగా.. మరో 1,462 స్టాక్స్‌ నష్టాలను చవి చూశాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 18పైసలు పటిష్టమై 65.48 వద్ద ట్రేడింగ్‌ అయ్యింది. ఐసీఐసీఐ బ్యాంకు అత్యధికంగా 2.06 శాతం విలువ కోల్పోయింది. ఇదే క్రమంలో గెయిల్‌ ఇండియా 1.92 శాతం నష్టపోయింది. ఫార్మా సూచీల్లో సన్‌ఫార్మా, రిలయన్స్‌ ఇండిస్టీస్‌, లూపిన్‌, ఎన్‌టిపిసి, సిప్లా, ఇన్ఫోసిస్‌ కంపెనీలు అధిక నష్టాలు చవి చూసిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మదుపరుల సెంటిమెంట్‌ దెబ్బతన్ని నేపథ్యంలో బుధవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో దాదాపు 19 స్టాక్‌లు నష్టాల్లో ముగిశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
internet vaartha 109 Views గుజరాత్‌ జెన్‌కో డైరెక్టర్‌ ఎస్‌కె నేగీ హైదరాబాద్‌ : గుజరాత్‌ రాష్ట్రంలోని వడో దరలో ఈ ఏడాది అక్టోబరు ఆరు నుంచి 10వ తేదీవరకూ మొట్టమొదటి ఇండియా పవర్‌ వీక్‌కు శ్రీకారం చుడుతోంది. స్విట్జ్‌ గ్లోబల్‌ 2016 సదస్సును నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు, సరఫరా దారులు, సాంకేతిక నిపుణులు అందరినీ ఒకేవేదిక పైకి తీసుకురావడమే ధ్యేయమని గుజరాత్‌ జెన్‌కో డైరెక్టర్‌ ఎస్‌కె నేగీ వెల్లడించారు. గుజరాత్‌లోని వడోదరలో ప్రపంచస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తిదారులు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కర్తలు, టెక్నాలజీ ప్రొవైడర్లు, స్టార్ట ప్‌ కంపెనీల ప్రతినిధులు, స్టార్టప్స్‌ భాగస్వాములకు అతిపెద్ద వ్యాపార నెట్‌వర్కింగ్‌ అవకాశాలు అందిం చడమే లక్ష్యంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్నివర్గాలను కొత్త సాంకేతిక ఒరవడులతో కూడిన సాంకేతిక సదస్సు కూడా ఉంటుందని నేగీ వెల్లడించారు. గుజరాత్‌ పారిశ్రామిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు నితిన్‌ మన్‌కడ్‌ మాట్లాడుతూ ఈ ద్వైవా ర్షిక వేదికను 8500మందికిపైగా కొనుగోలుదారులు, లక్షమందికిపైగా సందర్శకులు రాగలరని అంచ నా వేస్తున్నామన్నారు. విద్యుత్‌, ఉపకరణాల తయారీ హబ్‌గా నిలిచిన వడోదరలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యుత్‌, విద్యుత్‌ ఉత్పత్తులరంగంలో ఆయా సంస్థలను కలుసుకునేం దుకు నెట్‌వర్క్‌ ఏర్పాటుకు వ్యాపారావకాశాల అన్వే షణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల కంపెనీల కు స్విచ్‌ 2-016 సదస్సు ఒక కీలకవేదిక అవుతుం దని స్విచ్‌గేర్లు, కేబుల్స్‌, కండక్టర్స్‌, ఫైబర్‌ ఆప్టిక్‌ వైర్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ టెక్నాలజీస్‌, కంట్రోల్‌ అండ్‌ ఆటోమేషన్‌ట్రాన్స్‌ఫార్మర్స్‌ వంటి ఎన్నో ఉత్పత్తులు ప్రదర్శిస్తారన్నారు. పలు విద్యార్థు లు, విద్యాసంస్థలకు ఎంతోకీలకం అవుతుందన్నారు. 1000కిపై దేశీయసంస్థలు 200కుపైగా అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాబయ్యర్లు ఈ సదస్సుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. 80వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈసదస్సు జరుగుతుందని నితిన్‌ మన్‌కడ్‌ వివరించారు. దేశంలోని30మంది విద్యుత్‌ మంత్రులు వచ్చేందుకు అంగీకరించారని, 1150మంది కార్పొరేట్‌సంస్థల సిఇఒలతోపాటు వివిధ రాష్ట్రాల విద్యుత్‌ కార్యదర్శులు, 95విదేశీ, దేశీ యుటి లిటీస్‌ 102 భారతీయ యుటిలిటీస్‌ప్రతి నిధులు హాజ రవుతున్నట్లు వివరించారు. కంపెనీలపరంగా జీఇ, సీమెన్స్‌, ఎబిబి, సుజ్లాన్‌ వంటి అగ్రగామి కార్పొరేట్‌ సంస్థలు ఈ సదస్సులో సాంకేతిక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. విలేకరుల సమావేశంలో ఎగ్జిబిషన్‌ నిర్వహణ కమిటీ సభ్యుడు అల్పేష్‌ షా పాల్గొన్నారు.
1
Visit Site Recommended byColombia సుభాష్ కపూర్‌ దర్శకత్వంలో ‘మొఘల్’ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపిన అమీర్ ఖాన్.. తాజాగా సుభాష్‌పై ఓ బాధితురాలు లైంగిక ఆరోపణలు చేయడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. మరోవైపు సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో నటిస్తున్న అక్షయ్ కుమార్ .. కొంత మంది మహిళలు సాజిద్ తమని లైంగికంగా వేధించాడంటూ గళం విప్పడంతో ఆ సినిమా షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేశాడు. దీంతో.. ఈ ఇద్దరికీ ‘అమ్మ’ మద్దతు తెలుపుతోందని వెల్లడించిన జగదీశ్.. సెక్రటరీ సిద్ధిఖ్ అసోషియేషన్‌ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అనవసర రీట్వీట్‌తో పరువు పోగొట్టుకున్న ఐసీసీ తనకు ఎంత మాత్రం సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకున్న ఐసీసీ చివరకు నారాయణ నారాయణ అంటూ చెంపలేసుకుంది. Samayam Telugu | Updated: Apr 25, 2018, 05:30PM IST అనవసర రీట్వీట్‌తో పరువు పోగొట్టుకున్న ఐసీసీ మైనర్ బాలిక రేప్ కేసులో జోధ్‌పూర్ కోర్టు ఆశారాం బాపూను దోషిగా తేల్చిన వేళ ఐసీసీ అనవసర వివాదంలో తలదూర్చింది. ప్రధాని నరేంద్ర మోదీతో ఆశారాం బాపూ ఉన్న పాత వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి రీట్వీట్ చేసింది. దీనికి ‘‘నారాయణ్ నారాయణ్’’ అనే కామెంట్‌ను జత చేసింది. Visit Site Recommended byColombia ఐసీసీ క్రికెట్ యేతర వ్యవహారాల్లో ఐసీసీ జోక్యం చేసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే అప్రమత్తమై ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. ఈ రోజు ఉదయం క్రికెట్‌కు సంబంధం లేని ట్వీట్‌ను రీ ట్వీట్ చేయడం పట్ల ఐసీసీ క్షమాపణలు చెప్పింది. ఈ ట్వీట్‌ను వెంటనే తొలగించినప్పటికీ.. ఎవరైనా మనస్థాపం చెందితే క్షమించాలని వేడుకుంది. ఈ ఘటన ఎలా జరిగిందో విచారణ చేపట్టనున్నట్టు ట్వీట్ చేసింది. ICC is dismayed at a non-cricket related tweet appearing on its Twitter feed earlier today. We would like to extend… https://t.co/wq40aYzL2T — ICC (@ICC) 1524653797000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
6000 వ్యాపారాలపై హ్యాకర్ల పంజా! - డేటాతో పాటు నెట్‌వర్క్‌ సమాచార తస్కరణ - జాబితాలో బడా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు - 'డార్క్‌ నెట్‌'లో అమ్మకానికి ఉంచిన హ్యాకర్లు - కీలక రిజిస్ట్రీ సమాచారమూ బజారులోకి.. - ఇంటర్‌నెట్‌ సేవల విఘాతానికి అవకాశం! పుణె: భారత్‌లోని దాదాపు 6000 వ్యాపారాలకు సంబంధించిన సమాచారం హాకర్ల చేతిల్లోకి చేరిందని సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దొంగ చాటుగా సమాచారం తస్కరించిన హ్యాకర్లు ఆ సమాచారాన్ని డార్క్‌నెట్‌లో అమ్మకానికి ఉంచినట్టుగా సెక్రైట్‌ సైబర్‌ ఇంటెలీజెన్స్‌ ల్యాబ్స్‌, సెక్‌ట్రీ ఇన్ఫో సర్వీసెస్‌ సంస్థలు గుర్తించాయి. హ్యాకర్ల చేతికి చిక్కిన వ్యాపారాల్లో ప్రభుత్వంతో పాటు పలు బడా ప్రయివేటు సంస్థల సమాచారం కూడా ఉన్నట్టుగా ఈ సంస్థలు వెల్లడించాయి. అమ్మకంలో భాగంగా హ్యాకర్లు వెల్లడించిన శాంపిల్స్‌ల్లో భారత్‌లోని పలు టెక్నాలజీ సంస్థలకు చెందిన ఈమెయిల్‌ సమాచారంతో పాటు ఆయా సంస్థ డేటాబేస్‌ డంప్‌, ఐఎస్‌పీల సమాచారం కూడా హ్యాకర్ల చేతికి చేరినట్టుగా ఈ సంస్థలు గుర్తించాయి. భారత జాతీయ ఇంటర్‌నెట్‌ రిజిస్ట్రీ (ఐఎన్‌ఐఆర్‌), ఇండియన్‌ రిజిస్ట్రీ ఫర్‌ ఇంటర్‌నెట్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌ (ఐఆర్‌ఐఎన్‌ఎన్‌)వంటి సంస్థల సమాచారం కూడా హ్యాకర్ల చేతిలోకి చేరిపోయినట్టుగా వెల్లడించాయి. తమ ఆధీనంలో ఉన్న సంస్థలకు సంబంధించిన సీక్రెట్‌ సమాచారం వెల్లడించేందుకు గాను హ్యాకర్లు 15 బిట్‌కాయిన్లను కోరుతున్నట్టుగా ఈ సంస్థలు తెలిపాయి. దీనికి తోడు ఆయా సంస్థల నెట్‌వర్క్‌లకు సంబంధించిన సమాచారం కోసం హ్యాకర్లు బేరానికి దిగుతున్నట్టుగా సెక్రైట్‌ తెలిపింది. ఈ విషయం గుర్తించి సెక్రైట్‌ ఇంటెలీజెన్స్‌ లాబ్స్‌ ప్రభుత్వ వర్గాలకు.. ఆసియా పసిఫిక్‌ నెట్‌వర్క్‌ ఇన్ఫర్‌మేషన్‌ సెంటర్‌ వారికి సంబంధిత సమాచారాన్ని అందించింది. హ్యాకర్లు తమ వద్ద ఉన్న సమాచారంతో ఎలాంటి దురాగతాలకు పాల్పడే అవకాశం ఉంది.. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయంపై లాబ్స్‌ సూచనలు చేసింది. ఆయా సంస్థల వారు వెంటనే పాస్‌వార్డ్‌ను మార్చుకోవాలని.. సర్వర్లకు అవసరమైన రక్షణ ప్యాచ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకుల అంచనాల మేరకు ఈ సంస్థల వారు ఐపీ కేటాయింపును ట్యాంపర్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే డినాయల్‌ ఆఫ్‌ సర్వీసెస్‌ ఏర్పడే ప్రమాదం ఉంది. హ్యాకర్ల వద్ద ఉన్న సమాచారం ఎదైన ప్రమాదకర సంస్థల చేతికి అందితే వారు భారత్‌లో ఇంటర్‌నెట్‌ ఐపీ కేటాయింపు వ్యవస్థ చిన్నాభిన్నం చేసే అవకాశం ఉందని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే భారత్‌లో ఇంటర్‌నెట్‌ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వారంటున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 'ఒకసారి ఇటు చూడవే' అంటున్న చైతూ నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు... TNN | Updated: Sep 13, 2016, 08:37PM IST నాగచైతన్య , రకుల్‌ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. అందుకే కళ్యాణ్ మీద నమ్మకంతో అక్కినేని నాగార్జున తమ సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రొమాంటిక్ ఫీల్ గుడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి టైటిల్ మొదట 'నిన్నేపెళ్లాడతా' అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు టైటిల్ గా ' ఒకసారి ఇటు చూడవే ' ను రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. నాగార్జునకు కూడా ఈ టైటిల్ బాగా నచ్చడంతో దీన్నే ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం.
0
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2
Hyderabad, First Published 22, Aug 2018, 5:33 PM IST Highlights తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ లెక్కలేనన్ని సినిమాలకు కథలను అందించారు. సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు చాలా మందితో కలిసి పని చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ లెక్కలేనన్ని సినిమాలకు కథలను అందించారు. సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు చాలా మందితో కలిసి పని చేశారు. నిజజీవితంలో చాలా కథలను, సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకొని తమ సినిమాల్లో వాడుకుంటారు. అలా పరిటాల రవితో జరిగిన ఓ సంఘటనను బాలయ్య సినిమాలో పెట్టినట్లు పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాల కృష్ణ తాజాగా వెల్లడించారు. ''శ్రీరాములయ్య సినిమా షూటింగ్ జరుగుతుండగా, నేను ప్రసాదంగా ఒక లడ్డూని పరిటాల రవికి ఇచ్చాను. ఆయన తినబోతూ ఒక నిమిషం ఆగి.. 'ఎవరిచ్చారన్నా ఇది?' అని అడిగారు. 'మా రెండో అన్నయ్య పంపించారని' చెప్పగా అప్పుడు తిన్నారు. ఎందుకలా అనుమానించారని అడిగాను. దానికి సమాధానంగా.. 'అది కాదన్నా, నువ్వు ఇచ్చింది ఏదైనా నేను తింటాను.. నీ చేతి ద్వారా అది నాకు అందేలా శత్రువులు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది అందుకనే' అంటూ చెప్పారు. శత్రువు ఎన్ని రకాలుగా రాగలడనే ఈ విషయం నాకు నచ్చి బాలకృష్ణ నటించిన 'సమరసింహారెడ్డి' సినిమాలో పెట్టాను. సినిమాలో బాలయ్య కోసం తెచ్చిన ఆహారాన్ని ముందుగా పృథ్వి తిని ఆ తరువాత ఆయనకు ఇస్తాడని ఆ సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు.   Last Updated 9, Sep 2018, 12:30 PM IST
0
sandhya 345 Views AFG vs PAK , ikram ali khil , rehmat shah AFG vs PAK లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్థాన్‌ల మధ్య పోరు జరుగుతుంది. ఆఫ్టాన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా రెహ్మాత్‌ షా, గుల్బదిన్‌ నైబ్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. గుల్బదిన్‌ నైబ్‌(15) షహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో సర్ఫరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. హష్మతుల్లా షాహిది(0) షహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో ఇమాద్‌ వసీమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్థన్‌ 11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు నష్టపోయి 50 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రెహ్మాత్‌ షా(30), ఇక్రమ్‌ అలీ ఖిల్‌(2)లు ఉన్నారు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV తొలి వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు TNN | Updated: Aug 20, 2017, 02:17PM IST శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లంకేయుల్ని వారి సొంతగడ్డపైనే ఇప్పటికే టెస్టుల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుండగా.. టెస్టుల్లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని భారత్‌కి గట్టి పోటీనివ్వాలని శ్రీలంక ఆశిస్తోంది. కొత్త కెప్టెన్ ఉపుల్ తరంగ లంక జట్టుని ఈ వన్డే నుంచి నడిపించునున్నాడు. ఈ సుదీర్ఘ సిరీస్‌లో కోహ్లి టాస్ నెగ్గడం ఇది వరుసగా నాలుగోసారి. భారత్ జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, మహేంద్రసింగ్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, చాహల్ శ్రీలంక: డిక్వెల్లా, గుణతిలక, కుశాల్ మెండిస్, ఉపుల్ తరంగ, మాథ్యూస్, కపుగెదర, హసరంగ, తిసార పెరీరా, సండకన్, విశ్వ, లసిత్ మలింగ
2
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత్‌ విముఖత 2017‌లోనూ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఐసీసీ, బీసీసీఐ మధ్య ఆదాయ పంపిణీ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. Samayam Telugu | Updated: Mar 20, 2018, 04:05PM IST టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత్‌ విముఖత ఇంగ్లాండ్ వేదికగా గత ఏడాది ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ‌కి కాసుల వర్షం కురిపించింది. భారత్‌, పాకిస్థాన్ మధ్య జరిగిన టోర్నీ ఫైనల్ పోరు.. ఎక్కువ మంది వీక్షించిన మ్యాచ్‌ల జాబితాలో చేరిపోయింది. అంతలా ఆదరణ పొందిన ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి 2021లో భారత్ ఆతిథ్యమివ్వనుంది. అయితే.. వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో‌కి మార్చాలని ఐసీసీ ప్రతిపాదించగా.. బీసీసీఐ గట్టిగా వ్యతిరేకిస్తోంది. Visit Site Recommended byColombia 2017‌లోనూ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఐసీసీ, బీసీసీఐ మధ్య ఆదాయ పంపిణీ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో.. ఆ టోర్నీకి భారత జట్టుని పంపకూడదని బీసీసీఐ ప్రయత్నించింది. అయితే.. మాజీ క్రికెటర్ల సూచన మేరకు టోర్నీకి జట్టుని పంపిన బీసీసీఐ.. తాజాగా మళ్లీ ఐసీసీతో ఢీకొట్టనుంది. అయితే.. మరోవైపు ఐసీసీ కూడా బీసీసీఐ వ్యతిరేకతను గమనించి.. భారత్‌లో ట్యాక్స్ మినహాయింపులు ఉండట్లేదనే కారణం చూపుతూ.. ఆతిథ్య హక్కుల్ని మరో దేశానికి బదలాయించాలని పావులు కదుపుతోంది. దీంతో.. బీసీసీఐ, ఐసీసీ మధ్య మళ్లీ పెద్ద ఫైట్ జరిగేలా కనిపిస్తోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఇషాంత్ పై క్రమశిక్షణ చర్యలు.. భారత్ - శ్రీలంక కు చెందిన నలుగురు క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీసీ ప్రకటించింది. TNN | Updated: Sep 1, 2015, 01:37PM IST భారత్ - శ్రీలంక కు చెందిన నలుగురు క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ఆగ్రహానికి గురైన క్రికెట్లర్లలో భారత్ పేసర్ ఇషాంత్ ఉండగా..శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు చండీమాల్,తిరుమానే, ప్రసాద్ లు ఉన్నారు. భారత్ -శ్రీలంకల మధ్య జరుగుతున్న మాడో టెస్టులో ఆవేశానికి లోనై ప్రత్యర్ధి ఆటగాళ్లపై దురుసుగా ప్రవర్తించారని వీరిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షమశిక్షణ విషయంలో రాజీపడేది లేదని ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఒక మ్యాచ్ (లేద) రెండు మ్యాచ్ లకు దూరంగా ఉంచడం..లేదంటే మ్యాచ్ ఫీజులో కోత విధించడం జరగవచ్చు. లేదంటే రెండు చర్యలు ఒకే సారి తీసుకోవచ్చు. ఈ నిర్ణయం ఐసీపీ విచక్షణ మీద ఆధారపడి ఉంది.
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV హోరా హోరీగా మూడో వన్డే భారత్ - సౌతాఫ్రికాల మధ్య మూడో వన్డే హోరాహోరీగా సాగుతోంది. TNN | Updated: Oct 18, 2015, 01:41PM IST భారత్ - సౌతాఫ్రికాల మధ్య మూడో వన్డే హోరాహోరీగా సాగుతోంది. రెండో వన్డేలో గెలిచిన భారత్ సిరీస్ 1-1 తో సమం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే టి-20 సిరీస్ ను కోల్పోయిన భారత్ వన్డే సిరీస్ నైనా నిలుపుకోవాలనే కసితో భారత్ ఉంది. ధోని మంచి ఫామ్ లో ఉండడం భారత్ కు కలిసివచ్చే అంశం. ఈ మ్యాచ్ లో గెలిచి తమ ఆధిపత్యం కొనసాగించాలని సఫారీలు భావిస్తున్నారు. గురజాత్ లోని రాజ్ కోట్ వేదికగా మధ్యాహ్నం 1:30కి జరగనున్న ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మ్యాచ్ కు భారీ భద్రత:
2
naga chaitanya says yuddham with srikanth, sharanam with my family యుద్ధం శ్రీకాంత్‌తో.. శరణం నా ఫ్యామిలీతో..: నాగ చైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి డీసెంట్ హిట్ తరవాత అక్కినేని నాగచైతన్య చేసిన సినిమా ‘యుద్ధం శరణం’. TNN | Updated: Sep 7, 2017, 05:29PM IST ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి డీసెంట్ హిట్ తరవాత అక్కినేని నాగచైతన్య చేసిన సినిమా ‘యుద్ధం శరణం’. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తరవాత యాక్షన్ థ్రిల్లర్‌ను ఎంచుకున్నాడు ఈ యంగ్ హీరో. దీనికి తగ్గట్టుగానే ప్రచారం చేస్తున్నారు. యుద్ధం శరణం టూర్ పేరుతో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలసి తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. కృష్ణ మరిముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హీరో నాగచైతన్యతో కాసిన్ని ముచ్చట్లు.. సినిమా ఎలా ఉండబోతుంది? మొదటిసారి థ్రిల్లర్ జోనర్‌లో నటిస్తున్నాను. అయితే కేవలం థ్రిల్లర్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ట్రాక్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే మాత్రం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. Recommended byColombia ఈ సినిమా ఎలా వర్కవుట్ అయింది? డైరెక్టర్ కృష్ణ నాకు మంచి స్నేహితుడు. కథ చెప్పగానే బాగా నచ్చింది. గత ఏడాదిగా ఈ సినిమాపై పని చేస్తూనే ఉన్నాం. పక్కా ప్రణాళిక వేసుకొని షూటింగ్ మొదలుపెట్టాం. 60 నుంచి 65 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. ప్రీప్రొడక్షన్ పనుల మీద ఎక్కువ సమయం కేటాయించాం. డైరెక్టర్ మీ ఫ్రెండ్ అని ఛాన్స్ ఇచ్చారా..? చాలా రోజులుగా నా ఫ్రెండ్‌తో కలిసి వర్క్ చేయాలనే డ్రీమ్ ఉంది. ఆ అనుభవం ఈ సినిమాతో వచ్చింది. కృష్ణ కూడా నలుగురైదుగురు దర్శకుల దగ్గర పని చేశాడు. రెండు, మూడు కథలు రాసుకున్నాడు. అవి రిజక్ట్ అయ్యాయి. కానీ ఈ కథకు అన్నీ సెట్ అయ్యాయి. సాయి కొర్రపాటి గారు బాగా ప్రోత్సహించారు. శ్రీకాంత్ రోల్ ఎలా ఉంటుంది? శ్రీకాంత్ గారు నెగెటివ్ రోల్‌లో నటించడానికి అంగీకరిస్తారని మొదట ఊహించలేదు. సినిమాకు ఆయన పాత్ర హైలైట్ అవుతుంది. నా పాత్రకు ఆయన మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం బాగా అనిపించింది. సినిమాను ఎక్కువగా రాత్రి పూట షూట్ చేసినట్లున్నారు? సినిమా మొత్తం ఒక రోజులో అయిపోతుంది. కథకు తగ్గట్లుగా ఎక్కువగా రాత్రి పూట షూట్ చేశాం. సహజంగా ఉండాలనే అలానే చేశాం. నేను సినిమా చూశాను. చాలా కొత్తగా అనిపించింది. ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు. మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ సినిమాలో డ్రోన్ అనే గాడ్జెట్ ఉపయోగించాం. సినిమాలో నేనొక డ్రోన్ మేకర్‌ని. ఆ డ్రోన్‌ను ఒక క్యారెక్టర్‌లా డిజైన్ చేశాం. సినిమా మొత్తం ఆ క్యారెక్టర్ నడుస్తుంటుంది. యూత్‌కు ఈ పాయింట్ బాగా కనెక్ట్ అవుతుంది. కార్తికేయతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? రాజమౌళి గారబ్బాయి కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశాడు. ఎవరికి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. టీంలో మొత్తం 30 ఏళ్లలోపు వాళ్లమే. యుద్ధం ఎవరితో..? శరణం ఎవరితో..? యుద్ధం శ్రీకాంత్ గారితో.. శరణం నా ఫ్యామిలీతో.. పెళ్లి సంగతులేంటి? అక్టోబర్ 6న గోవాలో పెళ్లి ప్లాన్ చేస్తున్నాం. ముందుగా 6న హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిపి, 7న క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరపనున్నాం. తరవాత ప్రాజెక్ట్స్..? చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే సినిమా చేస్తున్నాను. సెప్టెంబర్ 20న తాతగారి పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టాలని భావిస్తున్నాం. అది పక్కా కమర్షియల్ సినిమా. ఆ సినిమాలో హీరో పాత్రకు ఎడమ చేయి కంట్రోల్‌లో ఉండదు. అది ఒక వ్యక్తిలా ఆలోచిస్తుంది. కుడి చేతితో సమానంగా ఎడమ చేతికి కూడా శక్తి ఉంటుంది. మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారని విన్నాం.. నిజమేనా? అవును.. మారుతి గారితో ఓ సినిమా కమిట్ అయ్యాను. ‘మహానుభావుడు’ విడుదలైన తరువాత దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాం. ఇంకా కథ ఫైనల్ అవ్వలేదు.
0
Jul 11,2018 ఇండిగో ఎయిర్‌లైన్స్‌ భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ న్యూఢిల్లీ : చౌక ధరలకే విమాన సేవలు అందించే సంస్థల్లో ఇండిగో 12వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 12 లక్షల సీట్లను డిస్కౌంట్‌లో అందించనున్నట్లు వెల్లడి ంచింది. ఇందుకు నాలుగు రోజుల మెగా సేల్‌ను ప్రకటించింది. అత్యంత తక్కువగా రూ.1,212కే ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ డిస్కౌంట్‌ టిక్కెట్లు 2018 జూలై 25 నుంచి 2019 మార్చి 30 వరకు ప్రయాణ కాలానికి వర్తించనున్నాయి.4రోజుల పాటు జరిగే ఇండిగో సేల్‌ 10వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమైంది. 57 నగరాలకు తమ నెట్‌వర్క్‌ వ్యాప్తంగా ఉన్న 12 లక్షల సీట్లను ప్రత్యేక ధరల్లో అందిస్తున్నామని సంస్థ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ విలియం బౌల్టర్‌ తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ‘ఏడు చేపల కథ’ షాకింగ్ కలెక్షన్స్.. టాప్ హీరోలకు షాకిచ్చిన టెంప్ట్ రవి అభిషేక్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘ఏడు చేపల కథ’. అడల్ట్ కామెడీ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్ వసూలు చేసింది. Samayam Telugu | Updated: Nov 9, 2019, 06:10PM IST ఏడు చేపల కథ ప్రస్తుతం సినిమాలకు తొలిరోజు కలెక్షన్స్ చాలా ముఖ్యం. ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వస్తే చాలు నిర్మాతలు సగం సేవ్ అయిపోయినట్టే. అందుకే, ఓపెనింగ్స్ బాగా రాబట్టడం కోసం విడుదలకు ముందు విపరీతంగా ప్రచారం చేస్తారు. సినిమాకు మంచి బజ్ ఏర్పడాలంటే దానికి తగ్గట్టు మంచి ప్రమోషన్ తప్పనిసరి. ఈ విషయంలో ‘ఏడు చేపల కథ’ టీం సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో నటించిన హీరో, నటీనటులు కానీ.. దర్శకుడు, నిర్మాతలు కానీ.. అసలు ఈ చిత్రానికి పనిచేసిన ఏ ఒక్కరు గురించి కానీ ప్రేక్షకులకు తెలీదు. కానీ, బోల్డ్ కంటెంట్‌తో, అడల్ట్ కామెడీతో ప్రేక్షకులను ఆకర్షించారు. టీజర్లు, ట్రైలర్‌తో విపరీతమై బజ్‌ను క్రియేట్ చేశారు. సెన్సార్ కూడా చేసుకోలేదు అనుకున్న సినిమాను ఆ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ‘ఎ’ సర్టిఫికెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ గురువారం విడుదలైన ఈ ‘ఏడు చేపల కథ’పై ప్రేక్షకులు పెదవి విరిచినా తొలిరోజు కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. Also Read: పూల బికినీలో ప్రభాస్ హీరోయిన్.. హాట్‌నెస్ ఓవర్‌లోడెడ్ నిజానికి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఓ వర్గం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఆసక్తి, ఆత్రుత ఏ స్థాయిలో ఉందో తొలిరోజు కలెక్షన్లు చూస్తే అర్థమవుతోంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1.9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ రూ.1.13 కోట్లని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.1.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ బిజినెస్ రూ.1.7 కోట్లుగా ఉంది. ప్రస్తుతానికి అయితే బ్రేక్ ఈవెన్ పాయింట్‌కు దగ్గరగా ఉంది. Read Also: ‘ఏడు చేపల కథ’ని రుచిమరిగారే.. రెండో రోజు షాకింగ్ కలెక్షన్స్ కాకపోతే, తొలిరోజే సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ రావడంతో ఇక ఈ సినిమాకు వెళ్లేవాళ్లు ఎవరుంటారు అనే అనుమానం కలుగుతోంది. వాస్తవానికి అడల్ట్ కంటెంట్ కోసమే చాలా మంది ఈ సినిమాకు వెళ్లారు. కానీ, సినిమాలో లేనిదే అది. కాబట్టి రెండో రోజు నుంచి వసూళ్లు భారీగా పడిపోవడం ఖాయం. మరి, ఈ చిన్న సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. Also Read: చిరంజీవి డెడికేషన్.. 64 ఏళ్ల వయసులోనూ జిమ్‌లో కసరత్తులు ఇదిలా ఉంటే, ‘ఏడు చేపల కథ’ తొలిరోజు చేసిన బిజినెస్ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఎందుకంటే.. ఈమధ్య విడుదలైన సినిమాల్లో తొలిరోజు అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రం ఇదే. గోపీచంద్ ‘చాణక్య’ సినిమా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.1 కోట్ల షేర్ రాబట్టింది. కార్తి ‘ఖైదీ’ అయితే రూ. 25 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక ‘ఆవిరి’ తొలిరోజు షేర్ రూ.13 లక్షలు. కానీ, ‘ఏడు చేపల కథ’ తొలిరోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయల షేర్ రాబట్టింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Visit Site Recommended byColombia ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత ప్రభుత్వానికి పరకాల ప్రభాకార్ సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన బీజేపీ ప్రభుత్వం నెహ్రూ ఆర్థిక విధానాలను విమర్శించడాన్ని కూడా తప్పుబట్టారు. అధికార పార్టీ చర్య ఆర్థిక విమర్శగా లేదని రాజకీయ దాడిగానే మిగిలిపోయిందని, ఆ విషయాన్ని ఆ పార్టీ ఇంకా గుర్తించడం లేదని పేర్కొన్నారు. హిందూ పేపర్‌కు రాసిన ఒక ఆర్టికల్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. Also Read: సినిమాలకు, ఆర్థిక వ్యవస్థకు లింక్ పెట్టిన మంత్రి.. ఉతికారేస్తున్న నెటిజన్లు..! నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తన కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖత చూపడంలేదని పరకాల ప్రభాకర్ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నా కూడా ప్రభుత్వం ఇంకా తిరస్కరణ ధోరణిలోనే వెళ్తోందన్నారు. వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని పేర్కొన్నారు. దేశంలో ఒక రంగం తర్వాత మరో రంగానికి సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయని తెలిపారు. Also Read: ఉద్యోగులకు మరో శుభవార్త.. మోదీ నిర్ణయంతో రూ.4,300 పెరగనున్న జీతం! బీజేపీ ప్రభుత్వం దేశంలోని వాస్తవిక పరిస్థితులను అంగీకరించడం లేదని, ఇదే అసలు సమస్యకు కారణమని పేర్కొన్నారు. కాగా దేశంలో డిమాండ్ గణనీయంగా పడిపోయింది. వాహన అమ్మకాలు 11 నెలలుగా పడిపోతూనే వస్తున్నాయి. నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. వివిధ రంగాల్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఐఎంఎఫ్ కూడా ఆర్థిక వృద్ధి రేటును 6.9 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా బీజేపీ కేంద్ర మంత్రులు దేశంలో అంతా సక్రమంగా ఉందని చెప్తూరావడం శోచనీయం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1
Sep 09,2015 30వేల కోట్ల పెట్టుబడులు : నాల్కో   భువనేశ్వర్‌ : దేశంలోనే అతిపెద్ద అల్యూమినియం కంపెనీ నాల్కో ఒడిస్సాలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇక్కడ జరిగిన బ్యాంకు ఆఫ్‌ ఇండియా 110వ వార్షికోత్సవంలో నాల్కో సిఎండి టికె చంద్‌ మాట్లాడుతూ 30వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దేశ ఆర్ధిక వ్యవస్థ పటిష్టతలో బ్యాంకింగ్‌ ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారని పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఆసీస్ వన్డే కెప్టెన్‌గా ఫించ్.. పెయిన్‌కు ఉద్వాసన దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం ఆరోన్ ఫించ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పెయిన్ స్థానంలో సెలెక్టర్లు ఫించ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. Samayam Telugu | Updated: Oct 27, 2018, 05:08PM IST ఆసీస్ వన్డే కెప్టెన్‌గా ఫించ్.. పెయిన్‌కు ఉద్వాసన దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్‌ ఎంపికయ్యాడు. టెస్ట్ కెప్టెన్ టిమ్ పెయిన్‌, వైస్ కెప్టెన్‌ మిచ్ మార్ష్‌పై సెలెక్టర్లు వేటేశారు. ఇప్పటికే టీ20ల్లో ఆసీస్‌ సారథిగా వ్యవహరిస్తోన్న ఫించ్.. వన్డేల్లోనూ పెయిన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో పెయిన్ 7.2 సగటుతో మాత్రమే పరుగులు రాబట్టడంతో.. సెలక్టర్లు అతడిపై వేటు వేశారు. వన్డే జట్టు నుంచి నాథన్ లియన్‌ను కూడా తప్పించారు. పాకిస్థాన్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకోలేక పోయినప్పటికీ.. షాన్ మార్ష్ జట్టులో తన స్థానాన్ని కాపాడుకున్నాడు. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ, జోష్ హెజిల్‌వుడ్‌లను సంయుక్తంగా వైస్‌కెప్టెన్లుగా నియమించారు. ఫాస్ట్‌బౌలర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది. పెర్త్ వేదిక నవంబర్ 4న తొలి వన్డే ప్రారంభం కానుంది. జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డీ ఆర్సీ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కేరీ, అస్టన్ అగర్, మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, నాథన్ కౌల్టర్ నైల్, ఆడమ్ జంపా.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ పెంపు - పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఎస్‌ఎస్‌వైలకూ వర్తింపు న్యూఢిల్లీ: గత కొన్ని త్రైమాసికాలుగా చిన్న మొత్తాల పొదువు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ తాజాగా డిపాజిట్‌దారులకు తీప ికబురు అందించింది. బ్యాంకుల్లో డిపాజిట్‌ రేట్లు పెరగడంతో చిన్న మొత్తాలపై కూడా వడ్డీ పెంచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జాతీయ పొదుపు సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ), ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌), పోస్టు ఆఫీసు డిపాజిట్‌ లాంటి చిన్న మొత్తాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటును 0.4శాతం వరకూ పెంచింది. 2018-19 అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగియనున్న మూడో త్రైమాసికానికి గాను ఈ వడ్డీ రేట్లను వర్తింపజేయనున్నారు. చిన్న తరహా పొదుపు పథకాల వడ్డీరేట్లను ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తూ నోటిఫై చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా చిన్న మొత్తాల డిపాజిట్లపై 30 బేసిస్‌ పాయింట్ల నుంచి 40 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచుతూ సెప్టెంబర్‌ 19న ఆర్ధిక మంత్రిత్వ శాఖ సర్యూలర్‌ను జారీ చేసింది. తాజా పెంపుతో ఐదేళ్ల కాలపరిమితితో చేసిన డిపాజిట్లపై 7.8శాతం, రికరింగ్‌ డిపాజిట్‌పై 7.3శాతం, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 8.7 శాతం వడ్డీరేటు అమల్లోకి రానుంది. పోస్టు ఆఫీసుల్లోని సేవింగ్‌ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న 4 శాతం వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుతం పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీపై 7.6 శాతంగా ఉన్న వడ్డీరేటును 8 శాతానికి, కిసాన్‌ వికాస పత్రంపై వడ్డీని 7.3 శాతం నుంచి 7.7 శాతానికి చేర్చింది. బాలికల కోసం ఉద్దేశించిన సుకన్య సమద్ధి యోజన ఖాతాలపై వడ్డీ రేటును 0.4 శాతం పెంచి 8.5గా నిర్ణయించింది. క్రితం రెండు ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) రేపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు మేర పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా ఫిక్సుడ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
MARKET చివరి నిమిషంలో లాభాలు ముంబై, జనవరి 3: బెంచ్‌మార్క్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అంతకుముందున్న నష్టాల నుంచి రికవరీ అయి బ్యాంకింగ్‌రంగ షేర్లుసానుకూలంగా మార డంతో ప్రారంభంలో ఉన్న నష్టాలను అధిగమించి లాభాల్లో ముగిసాయి. నిఫ్టీ కూడా 8200 స్థాయి వద్ద ట్రేడింగ్‌ ముగించింది. సెన్సెక్స్‌ 107 పాయిం ట్ల నష్టంతో ప్రారంభం అయినా క్రమేపీ నష్టాలను అధిగమించింది. రుణపరపతి వృద్ధి ఉంటుందని, వడ్డీరేట్లు తగ్గడం వల్ల బ్యాంకులు రుణపరపతి పెంచుతాయన్న ఊహాగానాలు మార్కెట్లకు మద్ద తునిచ్చాయి. వీటికితోడు ప్రపంచ మార్కెట్‌ధోరణు లు కూడా తోడయ్యాయి. ఇన్వెస్టర్లు నేటి నుంచి ప్రారంభం అయిన జిఎస్‌టి మండలి సమావేశాలపై కూడా దృష్టిపెట్టారు. ఆరు కీలకరంగాలకు చెందిన ప్రతినిధులతో సమావేశంలో ఐటి, టెలికాం, బ్యాం కింగ్‌, బీమా రంగాలకు చెందిన నిపుణులతో సంప్ర దింపులుజరిపి జిఎస్‌టి రంగంలో ఎదురయ్యే అడ్డంకులు పరిష్కారాలను చర్చించింది. ట్రేడింగ్‌ మొత్తం సానుకూలంగానే ముగిసి బిఎస్‌ఇ చివరకు 48 పాయింట్లవద్ద ముగిస్తే నిఫ్టీ 13 పాయింట్లు ఎగువన ట్రేడింగ్‌ముగించింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌సూచీలు 0.61శాతం, 1.03శాతం పెరి గాయి. బ్యాంకింగ్‌ రంగషేర్లు నష్టాలు తగ్గించుకు న్నాయి. వడ్డీరేట్లు తగ్గి రుణపరపతి పెరగడమే ఇందుకుకీలకం. పంజాబ్‌నేషనల్‌బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులు 1.5 నుంచి 2.8శాతం మధ్య ముగిసాయి. ఇన్ఫో సిస్‌ 2శాతం దిగజారి 980 వద్ద ముగిసింది. ప్రభు త్వ రంగంలోని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లాభాల్లో ముగిసాయి. సబ్సిడీ కుకింగ్‌గ్యాస్‌ ధరలు పెంచడమే ఇందుకు కారణం. కిరోసిన్‌, ఏవియేషన్‌ ఇంధన ధరలు సైతం పెరిగాయి. ఇండియన్‌ ఆయి ల్‌ కార్పొరేషన్‌ ఆరుశాతం పెరిగింది. 52వారాల గరిష్టస్థాయికి చేరింది. హెచ్‌పిసిఎల్‌, బిపిసిఎల్‌ వం టివి 3.71శాతం, 2.96శాతం చొప్పున పెరిగాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ బిఎస్‌ఇసెన్సెక్స్‌లో ఎక్కువ లాభపడింది. 2.53శాతం పెరిగింది. యాక్సిస్‌ బ్యాంకు, కోల్‌ ఇండియా, గెయిల్‌, సిప్లా కంపెనీలు కూడా నష్టాల్లోనే ముగిసాయి. హీరోమోటోకార్‌్‌ప 1.3శాతం దిగజారాయి. ఇతరత్రా చూస్తే భారతి ఎయిర్‌టెల్‌ 2.96శాతం, టాటామోటార్స్‌ 1.41 శాతం, విప్రో 1.20శాతం చొప్పున క్షీణించాయి. ఇతర స్టాక్స్‌ సిఎంఐ ర్యాలీ 12శాతంగా ఉంది. 163కు చేరింది. బిఎస్‌ఇ ఇంట్రాడే ట్రేడింగ్‌లో తన ముందురోజు లాభాలను కొనసాగించింది. మహా నగర్‌ గ్యాస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, ఆయిల్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు వంటి వాటితోపాటుమొత్తం 21స్టాక్స్‌ బిఎస్‌ఇ 500 జాబితాలో పెరిగాయి. నిఫ్టీ 500జాబితాలో కూడా ఇదేతీరు కనిపించింది. స్మాల్‌క్యాప్‌సూచి ఇంట్రాడే ట్రేడింగ్‌లో 52వారాల గరిష్టాన్ని తాకాయి. బల్‌రామ్‌పూర్‌చిన్ని మిల్స్‌, ధంపూర్‌షుగర్‌, త్రివేణి ఇంజినీరింగ్‌ ఇండస్ట్రీస్‌, చక్కెరంగ షేర్లు 52 వారాల గరిష్టస్థాయిలో ఉన్నా యి. ఆర్థికశాఖ వీటికి రుణపునర్‌వ్యవస్థీకరణపై కసరత్తులుచేస్తున్నట్లు వచ్చిన వార్తలే ఇందుకు కీల కం. ఇక ఇతరత్రా చూస్తే ప్రభుత్వం తన సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన సమర్పిస్తుంది. పార్ల మెంటు సమావేశాలు బడ్జెట్‌సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఆర్ధికసర్వే మొదట ప్రవేశపెడతారు. ప్రభుత్వం 66వేల కోట్ల డెట్‌రంగంలోబాండ్లను విక్రయిస్తోంది. జనవరి ఫిబ్ర వరి నెలల్లో ఈ విక్రయం చేపడుతుంది. చమురు ధరలు మంగళవారం పెరిగాయి. ఒపెక్‌, నాన్‌ఒపెక్‌ సభ్యులు ఉత్పత్తిలో కోతకు ఒప్పందంచేసుకోవడం తో ఆదివారం నుంచి ముడిచమురుధరలు పెరి గాయి. ప్రపంచ మార్కెట్లపరంగాచూస్తే ఆసియా మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి.యూరోపియన్‌ షేర్లు ఏడాది గరిష్టస్థాయిలో ఉన్నాయి. ముడి చమురు, బంగారం, బేస్‌ మెటల్‌ధరలు మరింతగా ముందుకువెళ్లాయి. చైనా,యూరోప్‌లలో ఫ్యాక్టరీ ఉత్పత్తి పటిష్టం కావడంతో గ్లోబల్‌ ఉత్పత్తిరంగానికి మద్దతునిచ్చినట్లయింది. ఆర్థికరంగపరంగా కమో డిటీ సంబంధిత షేర్లు కొంత ఒత్తిడితెచ్చాయి. బ్రిట న్‌ ఎఫ్‌టిఎస్‌ఇ 100 కొత్త సంవత్సరంలో కొంత గరిష్టంగానే ముగిసింది. యూరోపియన్‌స్టాక్స్‌600 సూచీ 0.7శాతం పెరిగాయి. బ్రిటన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ 0.7శాతం పెరిగింది. ఎంఎస్‌సిఐ సూచి ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల్లో 0.6శాతంపెరిగాయి. ఎక్కువగా ప్రాంతీయమార్కెట్లు కొత్త సంవత్స సెలవులనుంచి ట్రేడింగ్‌ప్రారంభం శుభసూచకంగా ఉంది. 2016లో 3.7శాతం లాభాలతోముగిసింది. ఆస్ట్రేలియన్‌ షేర్లు అత్యుత్తమంగా పనితీరుకనబరిచాయి. 1.2శాతం పెరి గాయి.హాంకాంగ్‌ హ్యాంగ్‌షెంగ్‌ 0.7శాతం పెరిగాయి. చైనా షాంఘై కాంపోజిట్‌ ఒకటిశాతం పెరిగింది.
1
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఆడి కార్స్ సీఈవో అరెస్ట్ జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌కు మరో షాక్‌ తగిలింది. డీజిల్‌ కార్ల ఉద్గారాలకు సంబంధించిన మోసం కేసులో ఈ కంపెనీకి అనుబంధంగా ఉన్న ఆడి కార్ల సీఈవోను అరెస్ట్ చేశారు. Samayam Telugu | Updated: Jun 19, 2018, 09:36AM IST జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌కు మరో షాక్‌ తగిలింది. డీజిల్‌ కార్ల ఉద్గారాలకు సంబంధించిన మోసం కేసులో ఈ కంపెనీకి అనుబంధంగా ఉన్న ఆడి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) రూపర్ట్‌ స్టాడ్లర్‌ (55)ను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉదయం 6-7 గంటల మధ్య ఈ అరెస్ట్‌ జరిగిందని అధికావర్గాలు తెలిపాయి. స్టాడ్లర్‌ ఇంటిలో మ్యూనిచ్‌ ప్రాసిక్యూటర్లు దాడులు నిర్వహించిన వారం తర్వాత ఆయన అరెస్ట్‌ జరగడం గమనార్హం. రూప‌ర్ట్ స్టాడ్ల‌ర్ రూపర్ట్‌ సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని మ్యూనిచ్‌ ప్రాసిక్యూటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో భాగంగా ఉన్న సాక్షులు, అనుమానితులను రూపర్ట్‌ ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించి ఆయనను అరెస్ట్‌ చేసినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారవర్గాలు తెలిపాయి. తనపై వచ్చిన ఆరోపణలను రూపర్ట్‌ ఖండించారు. బుధవారం నుంచి దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆడి మాతృ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌లో రూపర్ట్‌ 1990 నుంచి పని చేశారు. 2007 నుంచి ఆడిలో సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా రూపర్ట్‌ స్టాడ్లర్‌ అరెస్ట్‌ జరిగిన కొన్ని గంటల్లోనే ఆడి తాత్కాలిక సీఈవోగా డచ్‌మన్‌ బ్రామ్‌ స్కాట్‌ను నియమిస్తున్నట్టు ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ యాజమాన్యం ప్రకటించింది. ఈయన 2011 సంవత్సరంలో ఫోక్స్‌వ్యాగన్‌లో చేరారు. ఫోక్స్ వ్యాగన్ కార్లలో డీజిల్ ఉద్గారల కుంభకోణం వ్యవహారం తొలుత 2015 సెప్టెంబర్‌లో బయ‌ట‌ప‌డింది.ఆ విషయాన్ని సంస్థ కూడా తర్వాత ఒప్పుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోటి 10 లక్షల డీజిల్ కార్లలో ఆ పరికరాలను అమర్చినట్టు వెల్లడించింది. అందులో ఒక్క అమెరికాలోనే దాదాపు 6 లక్షల కార్లను అమ్మినట్టు తెలిపింది. సాధారణ పరిస్థితుల్లో రోడ్లపై విపరీతంగా ఉద్గారాలను వెదజల్లే ఇంజిన్.. ప్రయోగశాలలో పరీక్షిస్తే మాత్రం దాదాపు 40 శాతం తక్కువగా చూపించేలా ఆ పరికరాలను అమర్చారు.
1
Hyderabad, First Published 15, May 2019, 11:07 AM IST Highlights ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఇక అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నది వరల్డ్ కప్ కోసమే. ఈ వరల్డ్ కప్ పై ఇండియన్ క్రికెటర్ గంగూలీ తాజాగా స్పందించాడు. ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఇక అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నది వరల్డ్ కప్ కోసమే. ఈ వరల్డ్ కప్ పై ఇండియన్ క్రికెటర్ గంగూలీ తాజాగా స్పందించాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌-2019ను పాకిస్తాన్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోందని  సౌరవ్‌ గంగూలీ పేర్నొన్నాడు.  పాక్‌కు ఇంగ్లీష్‌ గడ్డపై ఘనమైన రికార్డు ఉందన్నాడు. ఇంగ్లండ్‌లోనే పాక్‌ రెండు ఐసీసీ(చాంపియన్స్‌ ట్రోఫీ, వరల్ట్‌ టీ20) కప్‌లను సాధించిందని గుర్తు చేశాడు. ప్రస్తుత సీజన్‌లోనూ ఇంగ్లీష్‌ పిచ్‌లపై ఆ జట్టు అదరగొడుతోందని తెలిపాడు. ఈ వేధిక పాక్ కి బాగా కలిసొచ్చే అవకాశం ఉందని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇక ఆతిథ్య ఇంగ్లండ్‌, డిపెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌ వరకే పరిమితమవుతాయని జోస్యం చెప్పాడు. దీంతో టీమిండియాకు పోటీగా పాక్‌ నిలిచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో టీమిండియాకు బ్యాటింగ్‌ ప్రధాన బలం కానుందన్నాడు. టాపార్డర్‌లో కోహ్లి, ధావన్‌, రోహిత్‌లలో ఏ ఒక్కరు నిలుచున్నా ప్రత్యర్థిజట్టుకు చుక్కులేనని అన్నాడు.  నాలుగో ప్రపంచకప్‌ ఆడుతున్న ధోని అనుభవం టీమిండియాకు ఉపయోగపడుతుందున్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ వైఫల్యం వన్డే వరల్డ్‌కప్ సారథ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని టీమ్‌ఇండియా గంగూలీ పేర్కొన్నాడు. Last Updated 15, May 2019, 11:07 AM IST
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV సోదాల్లో.. రూ.26 కోట్ల ఆభరణాలు లభ్యం! వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్‌ మోదీకి సంబంధించిన నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నాయి. గత మూడు రోజులుగా జరిపిన సోదాల్లో రూ.26 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. TNN | Updated: Mar 25, 2018, 05:43PM IST వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్‌ మోదీకి సంబంధించిన నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నాయి. గత మూడు రోజులుగా జరిపిన సోదాల్లో రూ.26 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. వీటిల్లో పురాతన నగలు కూడా ఉన్నాయి. వీటివిలువ దాదాపు రూ.15 కోట్ల పైమాటే. వీటితోపాటు రూ.1.4 కోట్ల విలువైన డైమండ్‌ వాచ్‌‌తోపాటు... రూ.10 కోట్ల విలువైన ఒక డైమండ్‌ రింగ్‌ కూడా లభ్యమైంది. ఎంఎఫ్‌ హుస్సేన్‌, అమ్రితా షేర్‌-గిల్‌, కెకె హెబ్బార్‌ వంటి ప్రముఖ చిత్రకారులు గీచిన దాదాపు రూ.10 కోట్ల విలువైన పెయింటింగ్స్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా జరుగుతున్న సోదాలతో... ఇప్పటి వరకు నీరవ్‌ మోదీ నివాసాలు, వ్యాపార సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.7,664 కోట్లకు చేరింది. వజ్రాల వ్యాపారులు.. నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.13,000 కోట్లు ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ... విదేశాల్లో ఉంటున్నారు. వీరిని భారత్‌ రప్పించేందుకు... ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సీబీఐ సంస్థలు ఇంటర్‌పోల్‌ సహాయాన్ని కోరాయి.
1
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV దీపికా పడుకునేకన్నా ప్రియాంకానే బెటర్ అన్న 'ధోనీ' 'దీపికా పడుకునేకన్నా ప్రియాంకానే బెటర్ అన్న 'ధోనీ'' అని టైటిల్ చదవగానే... క్రికెటర్ ధోనీనే ఆ మాట అన్నాడా అని TNN | Updated: Sep 25, 2016, 04:18PM IST 'దీపికా పడుకునేకన్నా ప్రియాంకానే బెటర్ అన్న 'ధోనీ'' అని టైటిల్ చదవగానే... క్రికెటర్ ధోనీనే ఆ మాట అన్నాడా అని అప్పుడే ఓ నిర్ణయానికి రాకండి! ఎందుకంటే ఇక్కడ ఆ మాట అన్నది రియల్ లైఫ్ ధోనీ కాదు... ఎం.ఎస్. ధోనీ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా వున్న ఆన్‌స్క్రీన్ ధోనీ. అవును.. ఎం.ఎస్. ధోనీ సినిమాలో ధోనీ పాత్ర పోషించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అన్నమాటలివి. హాలీవుడ్ ఎంట్రీతో బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకునె, ప్రియాంకా చోప్రాలకి వున్న క్రేజ్ మరింత రెట్టింపయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరిలో ఎవరు బెటర్ అని అడిగి ధోనీ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా వున్న సుశాంత్‌ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది మీడియా. కానీ సుశాంత్ మాత్రం తడబాటు లేకుండా ప్రియాంకా చోప్రానే అని చెప్పాడు. అంతర్జాతీయంగా ప్రియాంకకి వున్న క్రేజ్, ఆమె చేసిన సినిమాలు, ఇంటర్నేషనల్ టీవీ సీరియల్స్‌తోపాటు ఇటీవలే ఆమెని వరించిన పద్మశ్రీ పురస్కారం కూడా బహుశా అతడి నిర్ణయానికి ఓ కారణమై వుండొచ్చేమో! ప్రియాంకా, దీపికాల విషయంలోనే కాదు... కత్రినా కైఫ్, కంగనా రనౌత్‌ల గురించి అడిగినప్పుడు కూడా కంగనా కన్నా కత్రినా వైపే మొగ్గు చూపాడు సుశాంత్.
0
-  ఫిబ్రవరి 28లోపు ఖాతాలకు పాన్‌కార్డు అనుసంధానం -  రూ.2.5 లక్షలు.. ఆపై డిపాజిట్ల నివేదికలు కోరిన ఐటీ శాఖ న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి భారీగా నగదు డిపాజిట్లు వచ్చి చేరినాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌ 2016 నుంచి నవంబర్‌ 9 మధ్యలో ఆయా బ్యాంకుల్లో వచ్చి చేరిన నగదు డిపాజిట్లపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) ఆరా తీస్తోంది. ఇక డీమానిటైజేషన్‌కి ముందు నెలల్లో బ్యాంకింగ్‌ లావాదేవీలను పరిశీలిస్తున్న ఐటీ శాఖ బ్యాంకులు, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, పోస్టుఫీసుల నగదు డిపాజిట్ల నివేదికలను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు పాన్‌కార్డు గానీ, (పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌) లేదా ఫాం60 (పాన్‌కార్డు లేనివారు) గానీ సమర్పించని ఖాతాదారుల డిపాజిట్ల వివరాలను అందించాలని కోరింది. సంబంధి ంత వివరాలను ఈ ఏడాది ఫిబ్రవరి 28లోపు సమర్పిం చాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కాగా పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత.. నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 30 2016 వరకు పొదుపుఖాతాల్లో రూ.2.5 లక్షలు , కరెంట్‌ ఖాతాల్లో రూ. 12.50 లక్షల డిపాజిట్ల వివరాలను కోరింది. అలాగే ఒకే రోజులో రూ.50వేలకు మించిన నగదు లావాదేవీల వివరాలను సైతం అందించాలని కోరిన సంగతి తెలిసిందే. కాగా రూ.15 లక్షల కోట్ల పాతనోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చి చేరాయన్న అంచనాల నేపథ్యంలో ఐటీ శాఖ బ్యాంకు నగదు డిపాజిట్‌లపై విశ్లేషణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Visit Site Recommended byColombia ఇప్పటికే ఈ మేరకు రెండు సినిమాలు యూనిట్‌లు అధికారిక ప్రకటన ఇచ్చేశాయి. అయితే కొద్ది రోజులు రెండు చిత్రాల నిర్మాతలు రిలీజ్‌ విషయంలో చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకే రోజు బరిలో దిగితే థియేటర్ల సమస్య తలెత్తటంతో పాటు ఓపెనింగ్స్‌ మీద కూడా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అందుకే రిలీజ్‌ డేట్స్‌ అడ్జస్ట్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. Also Read: రిస్క్‌ చేస్తున్న వెంకీ మామ.. అన్‌ సీజన్‌లో ఆడియన్స్‌ ముందుకు! అయితే తాజా సమాచారం ప్రకారం రిలీజ్‌ డేట్‌ విషయంలో మహేష్‌ బాబు వెనక్కి తగ్గేది లేదంటున్నాడట. సంక్రాంతి సీజన్‌లో ముందుగా వచ్చిన సినిమా ఫెయిల్ అవుతుందన్న సెంటిమెంట్‌ ఉంది. అందుకే ముందుగా బరిలో దిగేందుకు ఇద్దరు హీరోలు వెనకడుగు వేస్తున్నారు. ఇన్నాళ్లు మహేష్ జనవరి 11న, బన్నీ జనవరి 12న బరిలో దిగే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే మహేష్ అందుకు ససేమిరా అంటున్నాడట. దీంతో సంక్రాంతి ఫైట్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇద్దరు హీరోలు ఒకే రోజు బరిలో దిగుతారా లేక ఎవరైనా వెనక్కి తగ్గుతారా అని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమా దర్బార్‌, కళ్యాణ్ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఎంత మంచి వాడవురా సినిమాలు కూడా సంక్రాంతి సీజన్‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. Also Read: ఆ సెంటిమెంట్‌ను నమ్ముకున్న అర్జున్‌ సురవరం.. వర్క్‌ అవుట్‌ అవుతుందా! మహేష్‌ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకుడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సీనియర్‌ నటి విజయశాంతి లాంగ్ గ్యాప్‌ తరువాత సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్‌ నటి టబుతో పాటు హీరో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌, మలయాళ నటుడు జయరామ్‌, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read: వేడెక్కిస్తున్న వాణీ.. హాట్‌ ఫోటోషూట్లతో మత్తెక్కిస్తున్న బ్యూటీ   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘సల్మాన్‌కి దమ్ముందా.. నాచేత పాడించుకుంటాడా?’ సల్మాన్ ఖాన్‌కి ఛాలెంజ్ విసిరారు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య. తాను పాడిన పాటలను మరో సింగర్ చేత డబ్ చేయించుకునేంత దమ్ము సల్మాన్‌కి ఉందా అని మీడియా ముందు సూటి ప్రశ్న వేశారు. Samayam Telugu | Updated: Oct 2, 2019, 12:34PM IST సల్మాన్ ఖాన్ అభిజీత్ భట్టాచార్య బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో దేశభక్తి తానొక్కడికే ఉందని అంటున్నారు ప్రముఖ సింగర్ అభిజీత్ భట్టాచార్య . ఇండియా టుడే నిర్వహించిన సఫాయ్‌గిరి సమ్మిట్ అవార్డ్స్‌లో అభిజీత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ భక్తి గురించి, పాకిస్థానీ గాయకుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. READ ALSO: అన్నా తమ్ముళ్ల చూపు విజయ్ దేవరకొండ వైపు ‘మన దేశ అభివృద్ధి కోసం చాలా కొద్ది మంది ముందడుగు వేశారు. జాతిపిత మహాత్మాగాంధీ దేశం కోసం ఎంతో చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఆ తర్వాత స్థానంలో నేనే ఉన్నా. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంటూ దేశం తరఫున మద్దతుగా నిలిచాను. ఒకవేళ మన దేశంలోకి ఓ పాకిస్థానీ వస్తే అతని పేరు న్యూస్ పేపర్‌లో పడితే కొందరు తెగ మండిపోతుంటారు. వారిపై ఎంత కోపం వచ్చినా పాకిస్థానీల కెమెరాలు మాత్రం పగలగొట్టే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. నేను ఈ మాట 1990 నుంచి చెబుతూనే ఉన్నాను. నాకు పాకిస్థానీయులతో ఎలాంటి సమస్య లేదు. చెప్పాలంటే దేశ భక్తి అంటే ఏంటో పాకిస్థానీయుల నుంచే నేర్చుకోవాలి. ఎందుకంటే.. వారు మన దేశంలో తిని తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లి మన దేశం గురించే తప్పుగా మాట్లాడతారు. అలాంటప్పుడు వారిని మనం ఎందుకు తిట్టాలి? వారు వారి దేశం గురించే గొప్పగా మాట్లాడుతున్నారు కదా? నేను ఇప్పటివరకు ఏ పాకిస్థానీ గాయకుడి పేరును బయటికి తీయలేదు. వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. పాకిస్థాన్‌కు చెందిన కొందరు మన ఇండియాకు వచ్చి ఏలుతున్న వారి గురించి నేను కామెంట్ చేస్తాను’ READ ALSO: ‘వార్’ ట్విటర్ రివ్యూ: బ్లాక్ బస్టర్ అంటున్న నెటిజన్లు ‘సింగర్ అర్జీత్ సింగ్‌పై కోపంతో సల్మాన్ ఖాన్ తన సినిమాలో ఆయన పాడిన పాడను పాకిస్థానీ గాయకుడు అయిన రహత్ ఫతే అలీ ఖాన్ చేత పాడించుకున్నాడు. మన గాయకుడైన సోనూ నిగమ్‌పై ఓ పాకిస్థానీ ఫత్వా జారీ చేశాడు. అతని తరఫున నేను మాత్రమే నిలిచాను. సల్మాన్ ఖాన్‌కు దమ్ముంటే నా చేత పాట పాడించుకుని ఆ పాటను మరొకరి చేత డబ్ చేయించుకోమనండి. బాలీవుడ్‌లో దేశ భక్తి కలిగినవారు ఎవరైనా ఉన్నారంటే అది నేను మాత్రమే. ఇప్పటివరకు బాలీవుడ్‌కు చెందిన ఒక్క సెలబ్రిటీ కూడా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేవలం ఉగ్రవాదం గురించి మాట్లాడారే తప్ప పాక్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అభిజీత్.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Hyderabad, First Published 15, Sep 2018, 5:00 PM IST Highlights 'అనగనగనగా అరవిందట తన పేరు అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరు..' అంటూ 'అరవింద సమేత' సినిమాలో సాగే పాటను ఈరోజు విడుదల చేసింది చిత్రబృందం.  'అనగనగనగా అరవిందట తన పేరు.. అందానికి సొంతూరు.. అందుకనే ఆ పొగరు..' అంటూ 'అరవింద సమేత' సినిమాలో సాగే పాటను ఈరోజు విడుదల చేసింది చిత్రబృందం. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్ - పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 20న సినిమా ఆడియో ఫంక్షన్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ముందుగానే మార్కెట్ లోకి పాటలను విడుదల చేసి సింపుల్ గా స్టేజ్ మీద ఫంక్షన్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించి 'అనగనగనగా' అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాట మొదలవ్వడానికి ముందు పూజా హెగ్డే.. ''టఫ్ గా కనిపిస్తారు కానీ మాట వింటారు'' అంటూ ఎన్టీఆర్ తో చెబుతుండగా దానికి ఎన్టీఆర్ సిగ్గుపడుతూ కనిపించిన సన్నివేశం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం, అర్మాన్ మాలిక్ గానం, థమన్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. అరవింద సమేత ఆల్బమ్ లో ఈ పాట హిట్ కావడం ఖాయమనిపిస్తుంది. దసరా కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
0
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV 125 సీసీ ఇంజిన్‌తో హీరో డ్యుయెట్, మ్యాస్ట్రో ఎడ్జ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీగా వెలుగొందుతోన్న హీరో మోటోకార్ప్ లిమిటెడ్.. స్కూటర్ మార్కెట్‌లో మాత్రం వెనకబడిపోయింది. TNN | Updated: Feb 7, 2018, 01:31PM IST ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీగా వెలుగొందుతోన్న హీరో మోటోకార్ప్ లిమిటెడ్.. స్కూటర్ మార్కెట్‌లో మాత్రం వెనకబడిపోయింది. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ దెబ్బకు భారత మార్కెట్‌లో హీరో స్కూటర్ల హవా నడవలేదు. దీంతో ఎలాగైనా స్కూటర్ విభాగంలో రాణించాలని డ్యుయెట్, మ్యాస్ట్రో ఎడ్జ్ 125 మోడళ్లను తీసుకొచ్చింది. ఈ మేరకు న్యూ ఢిల్లీలో జరుగుతోన్న ఆటో ఎక్స్‌పో 2018లో డ్యుయెట్ 125, మ్యాస్ట్రో 125 స్కూటర్లను విడుదల చేసింది. దీంతో 125 సీసీ ప్రీమియం స్కూటర్ విభాగంలోకి హీరో అడుగుపెట్టినట్లయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 110సీసీ డ్యుయెట్, మ్యాస్ట్రో ఎడ్జ్ మోడళ్లను కాస్త మార్చి కొత్తగా, ప్రీమియం లుక్‌లో హీరో అందిస్తోంది. పాత 110సీసీ హీరో డ్యుయెట్‌తో పోలిస్తే కొత్త డ్యుయెట్ 125 ఫ్రంట్ లుక్ పూర్తిగా మారిపోయింది. డ్యుయెట్ 125కి క్రోమ్ గార్నిషింగ్ ఆకర్షణగా నిలుస్తోంది. దీనికి తోడు బాడీలో కొన్ని స్వల్ప మార్పులు చేశారు. మిగిలినదంతా పాత డ్యుయెట్‌లో ఉన్నదే. ఈ సరికొత్త డ్యుయెట్ 125.. హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125తో పోటీపడనుంది. ఇక హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 విషయానికి వస్తే.. ఇది చూడటానికి ఇంచుమించుగా 110సీసీ వర్షన్‌ను తలపిస్తోంది. అయితే దీనిలో ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. దీనికి బయట అమర్చిన ఫ్యుయల్ క్యాప్‌ను రిమోట్ కంట్రోల్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. తాళంపెట్టి తీయాల్సిన పనిలేదు. బూట్ లైట్, మొబైల్ ఛార్జర్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, అలాగే ఆప్షనల్ వెనుక డిస్క్ బ్రేక్ తదితర ఫీచర్లున్నాయి. హోండా గ్రాజియా, కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 125తో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 పోటీపడనుంది.
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV హాకీ లెజెండ్ మొహమ్మద్ షాహీద్‌కి అస్వస్థత మొహమ్మద్ షాహీద్! హాకీని ప్రేమించే వారికెవరికైనా ఈ పేరు సుపరిచితమే. 1980, 1984, 1988లలో వరుసగా మూడు ఒలంపిక్స్‌లో TIMESOFINDIA.COM | Updated: Jul 4, 2016, 09:57PM IST మొహమ్మద్ షాహీద్! హాకీని ప్రేమించే వారికెవరికైనా ఈ పేరు సుపరిచితమే. 1980, 1984, 1988లలో వరుసగా మూడు ఒలంపిక్స్‌లో భారత్ తరపున ఆడి ప్రపంచానికి భారత్ సత్తాని పరిచయం చేసిన లెజెండరీ హాకీ ప్లేయరే ఈ మొహమ్మద్ షాహీద్ . క్రికెట్‌కి సచిన్, లారా, సెహ్వాగ్, బ్రాడ్‌మన్ ఎలాగో.... ఫుట్ బాల్ క్రీడలో మారడోనా మెస్సీ, పెలె ఎలాగో ఒకప్పుడు ఫీల్డ్ హాకీ ప్రపంచానికి షాహీద్ అలాగే కనిపించేవారు. దాయాది దేశమైన పాక్ హాకీ ఫ్యాన్స్ సైతం తమ దేశానికి చెందిన నెంబర్ వన్ ఆటగాడైన హాసన్ సర్ధార్‌కన్నా మన షాహీద్‌నే ఎక్కువగా అభిమానించేవారంటే అతడికుండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో వుండేదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. హాకీ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా అవార్డులు, రివార్డులు, ఇతర పదవులకి దూరంగా వారణాసిలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న 56 ఏళ్ల షాహీద్ గత కొంత కాలంగా కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జీవితం అంతా హాకీ స్టిక్‌తో మైదానంలో పరుగులు పెడుతూ.. ప్రత్యర్థులని పరుగులు పెట్టించిన షాహీద్ ప్రస్తుతం గుర్‌గావ్‌లోని మెడిసిటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. షాహీద్ తిరిగి కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. బుధవారం ఆస్పత్రిలో చేరిన షాహీద్ ఆరోగ్యం ఆదివారం వరకు విషమంగానే వుంటూ వచ్చినప్పటికీ.. ఆదివారం తర్వాత ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడుతున్నట్టు తెలుస్తోంది.
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ధోనీకి 24 వన్డేలు మాత్రమే ఛాన్స్: కోహ్లి భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని‌కి‌ మునుపటి ఫామ్ అందుకునేందుకు రాబోవు 24 వన్డేల్లో మాత్రమే అవకాశముందని కెప్టెన్ విరాట్ కోహ్లి TNN | Updated: Aug 23, 2017, 09:48PM IST భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని‌కి‌ మునుపటి ఫామ్ అందుకునేందుకు రాబోవు 24 వన్డేల్లో మాత్రమే అవకాశముందని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. శ్రీలంకతో గురువారం రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో బుధవారం రాత్రి మీడియాతో కోహ్లి మాట్లాడాడు. 2019 ప్రపంచకప్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ పర్యటన నుంచే జట్టు వేటని ఆరంభిస్తామని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే యువరాజ్‌‌, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్‌లను సైతం పక్కన పెట్టి యువ క్రికెటర్లకి సెలక్టర్లు అవకాశమిచ్చారు. ‘జట్టులోని ప్రతి క్రికెటర్‌ పోషించాల్సిన పాత్రపై మాకు చాలా స్పష్టత ఉంది. రాబోవు సీజన్‌లో వారికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలిస్తాం. ముఖ్యంగా ధోనీకి ఈ ప్రణాళిక చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అతను ఇప్పుడు టెస్టు క్రికెట్ ఆడటం లేదు. కాబట్టి ఈ సీజన్‌లో ఆడే 24 వన్డేలతో అతను మునుపటి ఫామ్ అందుకుంటాడే నమ్మకం ఉంది. ధోనీకే కాదు.. ఇప్పుడు జట్టులో ఉండే ప్రతి ఒక్కరికీ ఇదో మంచి అవకాశం. తుది జట్టులో ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లని ఆడించడం కష్టం కాబట్టి.. తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అక్షర్‌ పటేల్ మంచి బౌలరే కాదే.. సమర్థవంతమైన ఫీల్డర్ కూడా’ అని కోహ్లి వివరించాడు.
2
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV త్వరలో ఎయిర్‌టెల్‌ - అమెజాన్‌ స్మార్ట్‌ఫోన్లు! సామాన్యుడికి అందుబాటు ధరల్లో 4జీ స్మార్ట్‌ఫోన్లను అందించడానికి ఎయిర్‌టెల్‌, అమెజాన్‌ ఇండియా సంస్థలు చేతులు కలిపాయి. దేశంలో ఇంతవరకు స్మార్ట్‌ఫోన్ల‌ను వినియోగించని వారిని దృష్టిలో ఉంచుకుని కొత్త స్మార్ట్‌ఫోన్లను తేనున్నారు. TNN | Updated: May 19, 2018, 06:23PM IST త్వరలో ఎయిర్‌టెల్‌ - అమెజాన్‌ స్మార్ట్‌ఫోన్లు! సామాన్యుడికి అందుబాటు ధరల్లో 4జీ స్మార్ట్‌ఫోన్లను అందించడానికి ఎయిర్‌టెల్‌, అమెజాన్‌ ఇండియా సంస్థలు చేతులు కలిపాయి. దేశంలో ఇంతవరకు స్మార్ట్‌ఫోన్ల‌ను వినియోగించని వారిని దృష్టిలో ఉంచుకుని కొత్త స్మార్ట్‌ఫోన్లను తేనున్నారు. ఈ ఫోన్ల ప్రారంభ ధర రూ.3,999 గా ఉండనుంది. ఈ మేరకు ఎయిర్‌టెల్, అమెజాన్ ఇండియా సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. రెండు సంస్థలు కలిసిన నేపథ్యంలో.. 65 రకాల స్మార్ట్‌ఫోన్లపై రూ.2,600 వరకూ క్యాష్‌ బ్యాక్‌ను ప్రకటించాయి.
1
Mohali Test Match - india Vs South Africa మొహాలీ టెస్టులో టీమిండియా ఎదురీత పంజాబ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతన్న మొహాలీ టెస్టు మ్యాచ్ లో భారత్ ఎదురీదుతోంది. TNN | Updated: Nov 5, 2015, 02:34PM IST పంజాబ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతన్న మొహాలీ టెస్టు మ్యాచ్ లో భారత్ ఎదురీదుతోంది. కడపటి వార్తలందేసరికి భారత్ 55 ఓవర్లలో కేవలం 168 పరుగులు చేసి కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయింది. ఓపెన్ ధావన్ అనవసరమైన షాక్ కు ప్రయత్నించి డకౌట్ అవగా..కెప్టెన్ కోహ్లీ ఒక పరుగుకే చేతులెత్తేశాడు. దీని తర్వాత వచ్చిన పుజారా (31) రెహానే (15) వికెట్ కీపర్ సాహా (0) వరుసగా పెలిలియన్ బాటపట్టారు. ఓపెనర్ మురళీ విజయ్ మాత్రం 75 పరుగులతో రాణించాడు. కీలకమైన వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది.ధావన్ డకౌట్ తో ఆరంభమైన టీమిండియా పతనం ...లంచ్ వరకు కొనసాగింది. లంచ్ విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. తక్కవ వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ధావన్ డకౌట్ రెండో ఓవర్లో ఫిలాండర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన పుజారా తో ఓపెనరల్ మురళీ విజయ్ రెండో వికెట్ కు అర్థం సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పోయి ఇన్నింగ్ ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. వీరిద్దరు నిలదొక్కుంటున్న తరుణంగా స్పీన్నర్ ఎల్గర్ తన పదునైన బౌలింగ్ తో పురాజాను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కూడా కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన పెవిలియన్ దారిపట్టాడు. దీంతో భారత్ కు కష్టాలు మొదలయ్యాయి. లంచ్ సెషన్ వరకు 27 ఓవర్లు ఆడి భారత్ కీలకమైన మూడు వికెట్లు కోల్పయి 82 మాత్రమే చేసింది. ప్రస్తుతం రెండో షెషన్ కొనసాగుతోంది. రవీంద్ర జడేజా 26 పరుగులు..అశ్విన్ 4 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
2
Jun 07,2018 భారత నలుమూలలకూ అమెజాన్‌ న్యూయార్క్‌: అమెరికాకు చెందిన ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లో నలుమూలల కు తమ సేవలను సంపూర్ణంగా విస్తరించి నట్టుగా ప్రకటిం చింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ప్రకటించారు. భారత్‌లో ఉన్న అన్ని పిన్‌ కోడ్స్‌లోని కస్టమర్స్‌కు 100 శాతం సరుకులు సరఫరా చేయగల స్థాయికి సంస్థ భారత్‌లో ఎదిగిందని ఆయన అమెజాన్‌ వినియోగదారులకు రాసిన లేఖలో పేర్కొ న్నారు. ఈ ఘనతను సాధించేందుకు గాను దేశంలోని 13రాష్ట్రాల్లో 50 ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలను నిర్వహిస్తోన్నట్టుగా బెజోస్‌ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఆన్‌లైన్‌మార్కెటింగ్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అమెజాన్‌ కూడా గ్రామీణ ప్రాంతాలతో కలిసి పనిచేస్తోందని పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
కరెన్సీ నోట్ల రద్దు ..కార్పొరేట్‌కు కస్టకాలమే   వినియోగరంగ వ్యయంపై పెరిగిన ఒత్తిడి ఎఫ్‌ఎంసిజి రంగ కంపెనీలకే ఎక్కువ నష్టం   న్యూఢిల్లీ, నవంబరు 16: ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి అమలు చేస్తున్న కరెన్సీనోట్ల రద్దు ప్రభావం కార్పొరేట్‌ రంగంపై ఎంత మేర ఉంటుందన్నది ప్రస్తుతం ఇన్వెస్టర్లు అధ్యయనం చేస్తున్నా రు. గడచిన వారం రోజులుగా కరెన్సీ నోట్ల రద్దు, పాతనోట్ల మార్పిడి, డిపాజిట్‌ కార్యక్రమం నడుస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీల లాభాలు ఏవిధంగా ఉంటాయన్నది ప్రస్తుతం అంచనా వేస్తున్న ఇన్వెస్టర్లు రానున్న రోజుల్లో ఈ సమస్య ఎంతవరకూ పట్టిపీడిస్తుందన్నది అధ్యయనంచేస్తున్నారు. స్వల్పవ్యవధిలో ఈ కార్యాచరణ వినియోగరంగంపై ఒత్తిడితెస్తుందని ఆర్ధికవేత్తలు సైతం ప్రకటించారు. వినియోగరంగ ఆధారిత ఉత్పత్తుల కంపెనీ లు అందుకు తగ్గట్లుగానే గడచిన నాలుగురోజులుగా నాలుగునెల ల కనిష్టస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇక రాబడుల పునరుద్ధ రణలో కొంతజాప్యం జరుగుతుంది, నగదులభ్యత సమస్య కొంతవరకూ ఈ వినియోగరంగ పరిశ్రమలను ఇబ్బందిపెడుతుం దని ముంబై కేంద్రంగా ఉన్న కోటక్‌ మహీంద్రబ్యాంకు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సిఇఒ నీలేష్‌షా వెల్లడించారు. చిన్నసైజు వినియోగ రంగపరంగా తాత్కాలికంగా హరించివేస్తుందని, అలాగే విచక్షణ వ్యయంపై ప్రభావం ఉంటుందని అంచనా. 13 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజిలు, ఆర్ధిక విస్తరణ ఏడుశాతం అంచనాలు, మంచి రుతుపవనాలు వంటివి కంపెనీల లాభదాయకతను పెంచుతా యని ఇన్వెస్టర్లు అంచనాలు వేసారు. అక్టోబరు అంచనాల్లో కార్పొ రేట్‌ రాబడులు భారత్‌లో కొంతమేర మెరుగుపడ్డాయి. అయితే ఆకస్మికంగా ప్రకటించిననిర్ణయం వల్ల నగదు లభ్యత అందుబాటు లోనికి రాలేదు. ప్రస్తుతం దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీలో 86శాతం రూ.500, రూ.1000 నోట్లే ఉన్నాయి. వీటి రద్దుతో ముందు ఆర్థిక వ్యవస్థను స్తంభింపచేసినట్లయింది. ఇప్పటివరకూ ఏ ఒక్కరూ కూడా అవినీతి వ్యతిరేక కార్యాచరణపై చర్చించక పోగా రద్దు మంచిదేనని వత్తాసునిస్తుండటంతో ప్రస్తుత చర్యలు ఈక్విటీ సెన్సెక్స్‌ రాబడులను నష్టాల్లోనికి నెట్టాయి. బంగారం, స్థిరాస్తి రంగాలకు తీవ్ర విఘాతం కలిగించిందనే చెప్పాలి. నగ దు లావాదేవీలు ఎక్కువ జరిగే వీటిలోనే ఎక్కువ వత్తిడి ఎదుర యింది.దీర్ఘకాలంలో ప్రయోజనాలు మెండుగా ఉంటాయని చెపు తున్న పాలకులు స్వల్పకాలికంగా ఎదురవుతున్న అనిశ్చితిని గట్టెక్కించే ఆలోచన చేయడంలేదన్న వాదనలున్నాయి. ప్రస్తుత చర్యలవల్ల మొత్తం ఆర్థిక కార్యకలాపాలన్నీ దెబ్బతిన్నాయి. లెక్క కురాని నగదు లావాదేవీలకు ఎక్కువ ప్రభావం కనిపించిందని డచ్‌బ్యాంక్‌ ఎజి విశ్లేషకులు అభ§్‌ు లైజావాల, అభిషేక్‌ షరాఫ్‌లు పేర్కొన్నారు. ఇక డెవలపర్లు, సిమెంట్‌ ఉత్పత్తిదారులు, ఇన్‌ఫ్రా కంపెనీలువంటి వాటిపై ఎక్కువ ప్రతికూల ప్రభావం ఉంటుందని వీరు అంచనా వేసారు.ఏడునెలల కనిష్టస్థాయికి దేశంలోని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల షేర్లు దిగజారాయి. బిఎస్‌ఇ ఆటో సూచీ కూడా నాలుగురోజుల నష్టానికి దిగజారింది. ఆగస్టు 2009 నాటి కనిష్ట స్థాయిల్లో ఉంది. బిఎస్‌ఇ వినియోగరంగ సూచి, వస్తుసేతలసూచీ 14నెలల కనిష్టస్థాయికిచేరింది. గతవారం 6.4శాతం పెరుగుద లకు భిన్నంగా గడచిన ఐదురోజుల్లోనే భారీగా నష్టపోయింది. ఇక సెన్సెక్స్‌ 0.4శాతం బుధవారం లాభపడింది. ఐదునెలల కనిష్ట స్థాయి నుంచి క్రమేపీ రికవరీఅవుతోంది.ఫిబ్రవరినాటి కనిష్టస్థాయి నుంచి 15శాతం పైబడిందని నిపుణుల అంచనా. ఇక పాతనోట్ల డిపాజిట్‌తో బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి. అక్రమార్జనలు, నల్లధనంపై మోపిన ఉక్కుపాదంతో లెక్కలు తేలని ధనం బైటకు వస్తోంది. అంతేకాకుండా బ్యాంకుల్లో డిపాజిట్లు కూడా పెరుగు తున్నాయి. దీనివల్ల డిపాజిట్లు, రుణాలపై కూడా వడ్డీరేట్లు తగ్గు తాయని అంచనా. బ్యాంకు డిపాజిట్లు గడచిన మంగళవారం నుంచి చూస్తే 48 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. ఇక ఉర్జిత్‌పటేల్‌ అధ్యక్షతన ఉన్న రిజర్వుబ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ వడ్డీరేట్లను 0.25శాతం తగ్గించింది. మరింతగా తగ్గిస్తే ఇన్‌ఫ్రా ప్రాజె క్టులకు ఊతం ఇచ్చినట్లవుతుందని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ ఛీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వెల్లడించారు. ఇప్పటికిప్పుడు కొంత సందిగ్ధత నెలకొంటుందని అయితే ఇన్వెస్టర్లు అప్రమత్తం అయి తమ ఈక్విటీ కేటాయింపులను పెంచుకోగలుగుతారని నరేన్‌ వెల్లడించారు. సెన్సెక్స్‌లోని కంపెనీల నిర్వహణ లాభం 12శాతం పెరిగింది. గడచిన రెండు త్రైమాసికాల్లో నాలుగు, ఆరుశాతంగా ఉన్న నిర్వహణలాభం ఒక్కసారిగా రెట్టింపు అయింది. ఈ కంపెనీల్లో నికర ఆదాయవనరులు కూడా వచ్చే 12నెలల్లో 20 శాతంగా ఉంటాయని అంచనా. అయితే రాబడుల రికవరీ శర వేగంగా మాత్రం ఉండబోదని మిరే§్‌ు అసెట్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌ మెంట్స్‌ సిఐఒ గోపాల్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఈ నగదు సమస్య వినియోగదారుల్లో వినిమయ శక్తిని కొంతమేర తగ్గిస్తుందని, వచ్చే మూడు నుంచి ఆరునెలలపాటు ఇదేతీరు కొన సాగవచ్చని స్టాక్‌బ్రోకింగ్‌, ఆర్థికనిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద మోడీ ప్రవేశపెట్టిన నోట్లరద్దు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, తక్షణ స్తంభనను తెచ్చిపెట్టిందనడంలో సందేహంలేదు.
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV డీప్-నెక్ గౌనులో కాజల్ అగర్వాల్ కాజల్ కి ఏమైంది? ఇలా తయారైంది... సినిమా అవకాశాలు తగ్గినందు వల్లే ఇలా చేస్తోందా? ఇప్పుడు టాలీవుడ్ జనాల్లో ఇదే టాక్. TNN | Updated: Jan 20, 2016, 10:29AM IST డీప్-నెక్ గౌనులో కాజల్ అగర్వాల్ కాజల్ కి ఏమైంది? ఇలా తయారైంది... సినిమా అవకాశాలు తగ్గినందు వల్లే ఇలా చేస్తోందా? ఇప్పుడు టాలీవుడ్ జనాల్లో ఇదే టాక్. కాజల్ హఠాత్తుగా ఎందుకింద సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిందా అని ఆలోచిస్తున్నారా? మొన్ననే ముంబయిలో 61వ బ్రిటానియా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్ జరిగింది కదా. దానికి కాజల్ హాజరైంది. ఆమె వేసుకున్న డ్రెస్ ని చూసి వావ్ అన్నారంతా... గులాడీ రంగు లాంగ్ గౌనులో, జుట్టు వదిలేసి అందంగానే ఉంది కాజల్. కాకపోతే లోనెక్ గౌను అది. బాలీవుడ్ జనాలకు అది పెద్దగా కొత్తగా అనిపించదు. కానీ కాజల్ పదేళ్లుగా చూస్తున్న టాలీవుడ్ జనాలు... ఇన్నేళ్లలో కాజల్ అలా ఎప్పుడు చూడలేదు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చాలా లోనెక్ గౌనులో... కాజల్ హాలీవుడ్ సెలబ్రిటీలా కనిపిస్తోంది. ఆ ఫోటోని మీరు చూసి తరించండి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV మోడీ ప్ర‌భుత్వం ఎఫెక్ట్: డిపాజిట్ల‌పై గ‌ట్టి దెబ్బ‌ 2016 నవంబర్‌ 8న బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దుతో బ్యాంకుల్లో డిపాజిట్లు ఐదున్నర దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి Samayam Telugu | Updated: May 6, 2018, 11:44AM IST పెద్ద నోట్ల మార్పిడి(ర‌ద్దు) మోడీ ప్రభుత్వ చర్యలు బ్యాంకుల్లో డిపాజిట్లను కొల్లగొట్టినంత పని చేశాయి. 2016 నవంబర్‌ 8న బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దుతో బ్యాంకుల్లో డిపాజిట్లు ఐదున్నర దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా 2017-18లో బ్యాంకు డిపాజిట్ల వద్ధి కేవలం 6.7 శాతానికి పరమితమయ్యిందని స్వయంగా రిజర్వు బ్యాంకు గణంకాలే వెల్లడించాయి. నిజానికి 1963 తర్వాత ప్రతీ ఏటా బ్యాంకుల్లో జమ అయ్యే మొత్తాలు పెరగటమేగానీ తగ్గిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థపై నమ్మకం పోవటం వల్లే ఈ ఫలితం వచ్చిందని, బ్యాంకులు ఇలాంటి విపత్కర పరిస్థితులు గతంలో ఎన్నడూ ఎదుర్కొనలేదని ఆర్థికరంగ నిపుణులు పేర్కొంటున్నారు. పెద్ద నోట్ల మార్పిడి(ర‌ద్దు) ఎఫ్‌ఆర్‌డిఐ భయాలు మార్చి 2017నాటికి డిపాజిట్లలో వద్ధి 15.8శాతం నమోదైంది. పాత నోట్లు రద్దు అవుతున్నాయన్న భయంతో ప్రజలు పెద్ద ఎత్తున డిపాజిట్లు చేయటం వల్ల ఇక్కడ ఈ వద్ధి నమోదైంది. కానీ 2018 మార్చినాటికి పరిస్థితి తారుమారైంది. నగదు ఉపసంహరణలు పెరగటమే గాక, ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు భయాల కారణంగా ఖాతాదారులు డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో బ్యాంకు డిపాజిట్లలో వద్ధి కేవలం 6.7 శాతానికే పరిమితమైపోయింది. సేవింగ్స్‌ కోసం బ్యాంకులను కాకుండా ప్రత్యామ్నాయమార్గాల్ని అన్వేషిస్తున్నారు. స్టాక్ మార్కెట్ ద్వారా కార్పొరేట్ల‌కు నిధుల ప్ర‌వాహం స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమారంగంలో పెట్టుబడులు మెరుగైనదనే భావన ఖాతాదారుల్లో ఏర్పడింది. దీంతో నగదు జమలు లేక బ్యాంకులు విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రస్తుతం నగదు డిపాజిట్లకోసం బ్యాంకులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగానే డిపాజిట్లపై క్రమంగా వడ్డీరేట్లు పెంచుతున్నాయి. నోట్ల ర‌ద్దు త‌ర్వాత మొద‌టి 5 నెల‌ల్లో మ్యూచువల్‌ ఫండ్ల‌లోకి వ‌చ్చిన పెట్టుబ‌డులు 42 శాతం మేర పెరిగాయి. మార్చి 2017- మార్చి 2018 మ‌ధ్య కాలంలో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో నిధుల ప్ర‌వాహం 22% ఎక్కువైంది. త‌ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్స్ మార్గంలో కార్పొరేట్ కంపెనీల‌కు పెద్ద ఎత్తున నిధులు అందుబాటులోకి వ‌చ్చాయి. పెద్ద నోట్లు రద్దు, ఎఫ్‌ఆర్‌డిఐ భ‌యాలు పెద్ద నోట్ల మార్పిడి(ర‌ద్దు) పెద్ద నోట్లు రద్దు, ఎఫ్‌ఆర్‌డిఐ భ‌యాలు   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1
Hyderabad, First Published 14, Aug 2019, 1:01 PM IST Highlights రీసెంట్ గా ఫలక్ నుమా దాస్ సినిమాతో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన యువ హీరో విశ్వక్ సేన్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా అనేది ఓ వర్గం ఆడియెన్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. మొదట ఈ హీరో తరుణ్ భాస్కర్ ఈ ఈనగరానికి ఏమైంది అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.    రీసెంట్ గా ఫలక్ నుమా దాస్ సినిమాతో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన యువ హీరో విశ్వక్ సేన్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా అనేది ఓ వర్గం ఆడియెన్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. మొదట ఈ హీరో తరుణ్ భాస్కర్ ఈ ఈనగరానికి ఏమైంది అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.  నటుడిగానే కాకుండా ఫలక్ నుమా దాస్ సినిమాతో దర్శకుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ కొత్త దర్శకుడితో నిర్మిస్తున్న సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. నరేష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న  ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ మిడ్ లో స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని సమాచారం.  వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి సినిమాను ఇదే ఏడాది ఎండింగ్ లో రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఇక ఈ సినిమాతో పాటు విశ్వక్ సేన్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ లో కూడా మరో సినిమాను చేయనున్నాడు. మరో రెండు ప్రాజెక్ట్ లు కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. Last Updated 14, Aug 2019, 1:01 PM IST
0
Dubai - United Arab Emirates, First Published 19, Sep 2018, 12:58 PM IST Highlights చాలా సంవత్సరాలు తర్వాత భారత్-పాక్ మధ్య వన్డే జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాక్ అభిమానులు టీవీల ముందు రెడీ అయిపోయారు. చాలా సంవత్సరాలు తర్వాత భారత్-పాక్ మధ్య వన్డే జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాక్ అభిమానులు టీవీల ముందు రెడీ అయిపోయారు. నరాల తెగే ఉత్కంఠ మధ్య సాగే మ్యాచ్‌ను మిస్సవ్వకూడదని చాలామంది దుబాయ్ కూడా వెళ్లారు. కాగా.. ఇవాళ జరిగే ఈ మ్యాచ్‌ను తిలకించడానికి విశిష్ట అతిథి రాబోతున్నారు.. ఆయన ఎవరో కాదు.. పాకిస్తాన్ ప్రధాన మంత్రి, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్. రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లిన ఇమ్రాన్.. దుబాయ్‌లో జరిగే భారత్-పాక్ మ్యాచ్‌కు హాజరవుతారని పాక్ విదేశాంగ శాఖ వర్గాలు అంటున్నాయి. Last Updated 19, Sep 2018, 12:58 PM IST
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV సినీ ఇండస్ట్రీలో వారసత్వం పనికిరాదు- ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘జై లవకుశ’ సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. TNN | Updated: Sep 19, 2017, 09:01PM IST సినీ ఇండస్ట్రీలో వారసత్వం పనికిరాదు- ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘జై లవకుశ’ సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారిగా మూడు(జై, లవ, కుశ) భిన్నమైన పాత్రలలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్ర విశేషాలను తెలియజేస్తూనే తన పర్సనల్ ఒపీనియన్స్‌ని కూడా షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ టాలీవుడ్‌లో రాజ్యమేలుతున్న ‘సినీ వారసత్వం’పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్‌ అనేది చాలా ముఖ్యమన్నారు. నటన అనేది వారసత్వంగా వచ్చినా అది ఎంతకాలమో నిలవదని.. తన అభిప్రాయంలో సినీ వారసత్వం పనికి రాదన్నారు. మా తాత, తండ్రి నటులైనా నన్ను హీరో కావాలని వాళ్లు కోరుకోలేదని నా ఇష్ట పూర్వకంగానే హీరోగా అడుగుపెట్టానన్నారు. హీరోగా రాణించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో టాలెంట్ తప్ప మరో మార్గం లేదరన్నారు. మనకు ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా ప్రేక్షకుడు థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు అవేం కనపడవన్నారు. ఇక తన వైవిద్యభరిత కథలంటే చాలా ఇష్టమని భవిష్యత్‌లో అలాంటి కథలకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. మంచి కథ దొరికితే మల్టీస్టారర్ సినిమా చేయడానికైనా తాను సిద్ధం అంటూ హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించగలమన్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Former Coach Dav Whatmore Rules Out Sri Lanka's Chances of Springing a Surprise Against India ​ భారత్‌పై శ్రీలంక గెలవడమా..? నో ఛాన్స్ వరుస సిరీస్ విజయాలతో జోరుమీదున్న భారత్‌ జట్టుని వారి సొంతగడ్డపై శ్రీలంక ఓడిస్తే అది అద్భుతమేనని శ్రీలంక మాజీ కోచ్ డేవ్ వాట్మోర్ TNN | Updated: Nov 8, 2017, 07:48PM IST వరుస సిరీస్ విజయాలతో జోరుమీదున్న భారత్‌ జట్టుని వారి సొంతగడ్డపై శ్రీలంక ఓడిస్తే అది అద్భుతమేనని శ్రీలంక మాజీ కోచ్ డేవ్ వాట్మోర్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ ఆడేందుకు బుధవారం శ్రీలంక జట్టు కోల్‌కతాకి చేరుకుంది. నవంబరు 16న ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌తో సుదీర్ఘ సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో సిరీస్ తీరుపై ఈ మాజీ కోచ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ‘శ్రీలంక జట్టుకి ఇదో కఠినమైన పర్యటన. సొంతగడ్డపైనే శ్రీలంక జట్టు భారత్‌ని ఓడించలేకపోయింది. ఇక.. వారి స్వదేశంలో టీమిండియాని ఓడించడమా..? ఆలోచనే కష్టంగా ఉంది. కోహ్లి సేన ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ పటిష్టంగా ఉంది. టాప్ ఆర్డర్‌లో చాలా మంది మంచి నైపుణ్యమున్న బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. బౌలింగ్ పరంగా కూడా స్పిన్నర్లు, పేసర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఓటమిని అంగీకరించని వ్యక్తి కెప్టెన్‌గా ఉండటం భారత్‌కి అదనపు బలం’ అని డేవ్ వాట్మోర్ వెల్లడించాడు.
2
Highlights   మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల అయ్యింది మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల అయ్యింది. రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మిస్తున్న సినిమా "విజేత".  కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ రేపు (జూన్ 12) ఉదయం 8.59 గంటలకు విడుదల చేయబోతున్నారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.ఇటీవల విడుదలైన విజేత  ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. జులై మొదటివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విజేత చిత్ర నిర్మాతలు ఆడియో విడుదల తేదీని ఖరారు చెయ్యడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా జూన్ 24న భారీ స్థాయిలో  "విజేత" ఆడియో ఫంక్షన్ జె.ఆర్.సి కన్వెన్షన్ లో జరగబోతోంది. చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. బాహుబలి కెమెరామెన్ కె.కె.సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ సినిమాకు హర్షవర్ధర్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ  ముఖ్య పాత్రలో నటించడం జరిగింది. నటీనటులు: కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా. సాంకేతిక నిపుణులు: కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి. నిర్మాత: రజిని కొర్రపాటి.
0
Hyderabad, First Published 8, Sep 2018, 11:26 AM IST Highlights బిగ్ బాస్ సీజన్ 2 లో మొదటి నుండి ఎవరితో కలవకుండా కేవలం గేమ్ మీద మాత్రమే దృష్టి పెడుతూ ఎవరితో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోకుండా తన కోసమే తాను అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 లో మొదటి నుండి ఎవరితో కలవకుండా కేవలం గేమ్ మీద మాత్రమే దృష్టి పెడుతూ ఎవరితో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోకుండా తన కోసమే తాను అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు కౌశల్. హౌస్ మేట్స్ కూడా కౌశల్ ని దూరం పెడుతూ ఏమీ పట్టనట్లుగా వ్యవహరించారు. కొన్నాళ్లకు కౌశల్ మిగిలిన హౌస్ మేట్స్ తో కలిసే ప్రయత్నం చేసినప్పటికీ మళ్లీ ఏవో వివాదాలు రావడం, దూరం కావడం ఇలా జరుగుతూనే ఉంది. మిగిలిన హౌస్ మేట్స్ తో పోలిస్తే.. కౌశల్ కి చాదస్తం ఎక్కువని, ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ మిగిలిన వారిని బ్యాడ్ చేస్తుంటాడని హౌస్ మేట్స్ ఒపీనియన్. అందుకే అతడితో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా.. హౌస్ మేట్స్ అంతా ఒక్కటై అతడికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటారు. నిన్నటి 'టికెట్ టు ఫినాలే' ఎపిసోడ్ లో కౌశల్, తనీష్ ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. అసలు కౌశల్ బిగ్ బాస్ హౌస్‌లో ఏం చేస్తున్నారో నాకసలు అర్ధం కావడం లేదని గేమ్ ప్లాన్ ఏంటో నాకర్ధం కావడం లేదని తనీష్ అనండంతో కల్పించుకున్న దీప్తి.. మొన్న గీతా మాధురి నేను ఇదే విషయం గురించి చర్చించుకున్నామని అతడితో ఆమె భార్య ఎలా ఉండగలుగుతుందో ఆమె ఓపికకు సహనానికి దన్నం పెట్టొచ్చంటూ చెప్పుకొచ్చింది దీప్తి. దీనికి శ్యామల కూడా వంతపాడారు.  ఇవి కూడా చదవండి..
0
- తృతీయ త్రైమాసిక లాభాల్లో 39% క్షీణత - 13శాతం తగ్గిన రెవెన్యూ న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ మరోమారు ఆర్థిక ఫలితాల్లో మార్కెట్‌ వర్గాలను నిరాశపర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.305.8 కోట్ల నికర లాభాలతో సరిపెట్టుకుంది. 2016-17 ఇదే త్రైమాసికంలో రూ.504 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే గత త్రైమాసికం లాభాల్లో ఏకంగా 39 శాతం పతనం చోటు చేసుకుంది. ప్రస్తుతం దేశంలో వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యూలర్‌, రిలయన్స్‌ జియోతో ఎయిర్‌టెల్‌ తీవ్ర పోటీ పడుతోంది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 13శాతం క్షీణించి రూ.20,319కోట్లకు పరిమితమయ్యింది. 2016 ఇదే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.23,336 కోట్ల రెవెన్యూ ప్రకటించింది. దేశీయ ఇంటర్‌ కనెక్షన్‌ వాడకం చార్జీలను తగ్గించడంతో ఫలితాలపై ప్రభావం పడిందని భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఏషిియా సీఈవో గోపాల్‌ విట్టల్‌ పేర్కొన్నారు. గత త్రైమాసికంలో డాటా, వాయిస్‌ ట్రాపిక్‌ వాడకంలో 544 శాతం వృద్ధి చోటు చేసుకుందన్నారు. ఈ మధ్య కాలంలో ట్రారు అంతర్జాతీయ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ రేట్లను తగ్గించిందని, వచ్చే త్రైమాసికాల్లో ఈ ప్రభావం కూడా రెవెన్యూపై ఉండొచ్చన్నారు. గురువారం బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 1.17 శాతం లేదా రూ.5.85 తగ్గి రూ.494.50 వద్ద ముగిసింది. ప్రస్తుతం 16 దేశాల్లో ఎయిర్‌టెల్‌ 39.42 కోట్ల మొబైల్‌ ఖాతాదారులను కలిగి ఉంది. గతేడాది ఇదే కాలం వినియోగదారులతో పోల్చితే 9.2 శాతం అదనంగా నమోదయ్యారు. ప్రస్తుతం ఈ కంపెనీ రూ.91,714 కోట్ల అప్పులు కలిగి ఉంది. సైయంట్‌ లాభాల్లో 15.5% వృద్ధి ఇంజనీరింగ్‌, ఐటీ సంస్థ సైయంట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో 15.5 శాతం వృద్ధితో రూ.108.8 కోట్ల నికర లాభాలు సాధించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.94.2 కోట్ల లాభాలు నమోదు చేసింది. గత త్రైమాసికంలో పుర్టో రికోలో నెలకొన్న హరికేన్స్‌ వల్ల రూ.20.4 కోట్లు, తమ అసోసియేట్‌ సంస్థలో డిజిన్వెస్ట్‌మెంట్‌ వల్ల రూ.5 కోట్ల నష్టం వచ్చినట్టు ఆ సంస్థ పేర్కొంది. క్రితం క్యూ3లో సైయంట్‌ రెవెన్యూ 7.2 శాతం పెరిగి రూ.983.4 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో తమ అంచనాలకు అనుగుణంగానే ఆర్థిక ఫలితాలు నమోదయ్యాయయని సైయంట్‌ ఎండీ, సీఈవో క్రిష్ణ బొడనపు పేర్కొన్నారు. సాధారణంగా రెండు, మూడో త్రైమాసికంలో ఎక్కువ సెలవులు ఉంటాయని, అయినా మెరుగైన ఫలితాలు రాబట్టగలిగామన్నారు. యెస్‌ బ్యాంకు ఫలితాలు భేష్‌ ప్రయివేటు రంగ విత్త సంస్థ యెస్‌ బ్యాంకు 2017 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 22శాతం వృద్ధితో రూ.1,077 కోట్ల నికర లాభాలు సాధించింది. 2016-17 ఇదే త్రైమాసికంలో రూ.883 కోట్ల లాభాలు నమోదు చేసింది. కాగా క్రితం క్యూ3లో నికర వడ్డీపై ఆదాయం 27 శాతం పెరిగి రూ.1,889 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 40 శాతం వృద్ధితో రూ.1,422 కోట్లుగా చోటు చేసుకుంది. మొత్తం ఆస్తులు 36 శాతం పెరిగి రూ.2,65,432 కోట్లకు చేరాయి. కాగా బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 0.85 శాతం నుంచి 1.72 శాతానికి పెరిగాయి. గత త్రైమాసికంలో స్థూల మొండి బాకీలు రూ.254 కోట్లు పెరిగి రూ. 2,974 కోట్లకు చేరాయి. మరో త్రైమాసికంలోనూ సంతృప్తికర ఆర్థిక ఫలితాలు ప్రకటించగలిగామని యెస్‌ బ్యాంకు ఎండీ, సీఈవో రాణా కపూర్‌ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో గురువారం బీఎస్‌ఈలో యెస్‌ బ్యాంకు షేర్‌ 0.66 శాతం తగ్గి రూ.340.25 వద్ద ముగిసింది. అల్రాటెక్‌ సిమెంట్‌ లాభాల్లో తగ్గుదల.. ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ క్రితం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో రూ.456 కోట్ల లాభాలతో సరిపెట్టుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.595 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే గత క్యూ3 లాభాల్లో 23 శాతం పతనాన్ని చవి చూసింది. బొగ్గు ధరలు పెరగడంతో కంపెనీ లాభాలు తగ్గాయి. కాగా కంపెనీ నికర అమ్మకాలు మాత్రం రూ.5927 కోట్ల నుంచి రూ.7897 కోట్లకు చేరాయి. గురువారం బీఎస్‌ఈలో అల్రాటెక్‌ సూచీ 2.95 శాతం తగ్గి రూ.4,408.55 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Hyderabad, First Published 8, Sep 2019, 10:58 AM IST Highlights యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. అమెరికా టెన్నిస్ దిగ్గజం, నల్లకలువ సెరెనా విలియమ్స్ టైటిల్ వేటలో ఓటమి పాలయ్యారు. ఆదివారం కెనడా యువతి బియాంక అండ్రిస్కూతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6-3, 7-5 తేడాతో సెరెనా ఓటమి పాలైంది. యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. అమెరికా టెన్నిస్ దిగ్గజం, నల్లకలువ సెరెనా విలియమ్స్ టైటిల్ వేటలో ఓటమి పాలయ్యారు. ఆదివారం కెనడా యువతి బియాంక అండ్రిస్కూతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6-3, 7-5 తేడాతో సెరెనా ఓటమి పాలైంది. ఈ విజయంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ గెలిచిన తొలి కెనడియన్‌గా బియాంక రికార్డుల్లోకి ఎక్కింది. 19 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్ గెలిచిన బియాంక.. మరియా షరపోవా తర్వాతి స్థానంలో నిలిచింది. మరోవైపు ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫైనల్స్‌లో వరుసగా నాలుగోసారి ఓడిపోయి.. 24వ సారి గ్రాండ్‌స్లామ్ గెలవలన్న కలను సెరెనా మిస్ చేసుకుంది. సెరెనా విలియమ్స్ తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన 1999లో బియాంక జన్మించడం విశేషం.  Last Updated 8, Sep 2019, 5:56 PM IST
2
'నా కూతురు సన్నీలియోనీ' అంటూ వర్మ షాట్ ఫిలిం Highlights నా కూతురు సన్నీ లియోనీ అంటున్న వర్మ ఇలాంటి వెరైటీ టైటిల్ తో షాట్ ఫిలిం తెరకెక్కించిన వర్మ నైనా గంగూలీని సన్నీ పాత్ర చేయించి మనసులోని భావాలు కక్కిన వర్మ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సెన్సేషనల్ సబ్జెక్ట్ ఎంచుకుని సినిమా తెరకెక్కించాడు. అయితే ఈసారి వర్మ రిలీజ్ చేసిన సినిమా షార్ట్ ఫిలిం. "నా కూతురు సన్నీలియోన్ అవ్వాలనుకుంటోంది" అనే టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ షార్ట్ ఫిలిం కాసేపటి క్రితమే విడుదలైంది. టైటిల్ చూసి చాలామంది షార్ట్ ఫిలింలో బోలెడన్ని సీన్లు ఉంటాయని అనుకున్నారు.   వర్మ డైరెక్ట్ చేస్తున్న "గన్స్ అండ్ థైస్" సిరీస్ ట్రయిలర్ లో నగ్నంగా ఉండే సన్నివేశాల్ని నిర్మోహమాటంగా చూపించాడు. దాంతో... సన్నీలియోనీ పై తీసిన షార్ట్ ఫిలింలో మరిన్ని బూతు సీన్స్ ఉంటాయని అంతా భావించారు. కానీ ఈ షార్ట్ ఫిలిం ద్వారా సెక్స్ పై తన అభిప్రాయాల్ని సూటిగా చెప్పాడు వర్మ. ఓ మధ్యతరగతి అమ్మాయి నేను సన్నీలియోనీ అవుతానంటుంది తన తల్లిదండ్రులతో. కూతుర్ని వాళ్లు మందలిస్తారు. కానీ కూతురు మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉంటుంది. పాత్ర కూతురిదే అయినా ఆ పాత్రతో దాన్ని సృష్టించిన వర్మ మనసులోని భావజాలం మొత్తాన్ని బయటపెట్టాడు.   "ఒక్కొక్కరికి ఒక్కో ప్లస్ పాయింట్ ఉంటుంది. నా బాడీ నాకు ఎస్సెట్. దాన్ని నేను వాడుకోవాలనుకుంటున్నాను. నా లాభం కోసం నేను నా శరీరాన్ని పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నా. ఇందులో తప్పేముంది" అంటూ షార్ట్ ఫిలింలో అమ్మాయి డైలాగ్స్ చెప్తుంది. 11 నిమిషాల ఈ షార్ట్ ఫిలింలో ఇలాంటి డైలాగ్స్ చాలా పెట్టాడు వర్మ.  గతంలో వర్మ తీసిన వంగవీటి సినిమాలో హీరోయిన్ గా చేసిన నైనా గంగూలీ ఈ షార్ట్ ఫిలింలో నటించింది. వర్మ తీసిన ఈ షాట్ ఫిలిమ్తో మరోసారి నైనాకి యమా ప్రచారం దొరుకుతోంది. Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కోహ్లి ‘శతకాల’ వేటలో ఇక మిగిలింది సచినే..! భారత కెప్టెన్ విరాట్ కోహ్లి శతకాల వేట జాబితాలో ఇక మిగిలింది దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ మాత్రమే TNN | Updated: Sep 4, 2017, 12:31PM IST భారత కెప్టెన్ విరాట్ కోహ్లి శతకాల వేట జాబితాలో ఇక మిగిలింది దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ మాత్రమే. శ్రీలంకతో ఆదివారం ముగిసిన చివరి వన్డేలో విరాట్ కోహ్లి (110 నాటౌట్: 116 బంతుల్లో 9x4) కెరీర్‌లో 30వ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. కెరీర్‌లో 194వ వన్డే ఆడిన కోహ్లి ఈ శతకంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ సెంచరీల రికార్డుని సమం చేశాడు. ప్రస్తుతం కోహ్లి కంటే ముందు 49 శతకాలతో సచిన్ తెందుల్కర్ మాత్రమే ఉన్నాడు. అరుదైన ఈ 30 శతకాల రికార్డుని సచిన్ తెందుల్కర్ 267 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా.. రికీ పాంటింగ్ 349 ఇన్నింగ్స్‌ల్లో చేరుకున్నాడు. కానీ.. గత మూడేళ్లుగా మెరుపు వేగంతో శతకాలు బాదేస్తున్న విరాట్ కోహ్లి మాత్రం ఈ రికార్డ్‌ని కేవలం 186 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకోవడం కొసమెరుపు. ఫిటెనెస్, ఆటలో టెక్నిక్ పరంగా తీసుకుంటే.. 28 ఏళ్ల కోహ్లి కనీసం మరో ఆరేళ్ల పాటు క్రికెట్ ఆడే అవకాశముంది. ఇదే జరిగితే.. వన్డేల్లో సచిన్ రికార్డులు కనుమరుగై కొత్త రికార్డులను ఈ కెప్టెన్ నెలకొల్పినా ఆశ్చర్యపోలేమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2
ఈమెయిల్‌లో అరెస్టు వారంట్‌ -  52 కోట్లు కస్టమ్‌డ్యూటీ ఎగవేసిన నీరవ్‌మోడీ న్యూఢిల్లీ : పంజాబ్‌నేషనల్‌బ్యాంకు(పీఎన్బీ)లో 13వేల కోట్లకుపైగా కుంభకోణానికి పాల్పడి..విదేశాలకు చెక్కేసిన వజ్ర్రాల వ్యాపారి నీరవ్‌మోడీ మరో మోసంలో చిక్కాడు. కస్టమ్‌ డ్యూటీ ఎగవేశాడని గుర్తించిన రెవిన్యూ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ(డీఆర్‌ఐ) ఈ మెయిల్‌ ద్వారా అతనికి అరెస్టు వారంట్‌ జారీచేసింది. నీరవ్‌కు చెందిన మూడు సంస్థలు ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌(ఎఫ్‌ఐపీఎల్‌),ఫైర్‌స్టార్‌ డైమండ్‌ ఇంటర్నేషనల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌(ఎఫ్‌డీఐపీఎల్‌) ర్యాడిషీర్‌ జ్యూయలరీ ప్రయివేట్‌ లిమిటెడ్‌(ఆర్జేసీపీఎల్‌)లు కస్టమ్‌ డ్యూటీ ఎగవేసినట్టు డీఆర్‌ఐ గుర్తించింది. కస్టమ్‌ చెల్లింపు విధానానికి వజ్రాల వ్యావరి తూట్లపొడిచాడని అధికారులు తెలిపారు.ఉద్దేశపూర్వకంగా డ్యూటీ ఫ్రీ ,ఇంపొర్ట్‌ సామాన్లు తెప్పించుకున్నాడని, ఇది చట్ట విరుద్ధమని అధికారులు వివరించారు. మోసమెలా.'! సెజ్‌లో ఉన్న సంస్థలకు మాత్రమే డ్యూటీ ఫ్రీ,ఇంపొర్ట్‌ వస్తువులకూ కస్టమ్‌ డ్యూటీలో వెసులుబాటు ఉంటుంది. వాస్తవానికి ముడిసరుకు ఆధారంగా దాని విలువ,ప్రాసెసింగ్‌ తర్వాత దాన్ని ఎగుమతి చేస్తారు. కానీ నీరవ్‌ మోడీ 890 కోట్లు విలువచేసే వజ్రాలు,ముత్యాలపై 52 కోట్ల మేర కస్టమ్‌ డ్యూటీ పడుతుంది. దీన్నుంచి తప్పించుకోవటానికి సెజ్‌ లో ఉన్న సంస్థలనుంచి తీసుకుని మార్కెట్‌లో విక్రయించాడు. దిగుమతి సుంకం పడకుండా ఖరీదుకాని వజ్రాలు,వైఢుర్యాలను చూపించి నీరవ్‌ మోసం చేసినట్టు నిర్ధారించారు. దీనికి సంబంధించిన అక్రమాల చిట్టా తమ వద్ద ఉన్నదని డీఆర్‌ఐ అధికారులు తెలివరు. దీనిపై పిటిషన్‌ దాఖలు చేయగా గుజరాత్‌ సూర్‌తోలని జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ నీరవ్‌కు సమన్లు జారీ చేశారు. అతను కోర్టుకు గైర్హాజరవుతుండటంతో.. అరెస్టు వారంట్‌ జారీ చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Vaani Pushpa 96 Views discom loan , Genco towers న్యూఢిల్లీ: దేశంలోని విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు డిస్కమ్‌ బకాయిలు 57శాతం పెరిగాయి. ఆగస్టు చివరినాటికి ఈ బకాయిలు 78వేల కోట్లకు పెరిగినట్లు అంచనా. దీనితో విద్యుత్‌ ఉత్పత్తిదారులు అన్ని డిస్కమ్‌లకు రెండునెలల వ్యవధినిచ్చి వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. రానురాను ఈ బకాయిలు పేరుకుని పోతున్నాయి. ఉత్పత్తిసంస్థలు డిస్కమ్‌లకు బకాయిలపైఅపరాధ వడ్డీనిసైతం వసూలుచేస్తున్నారు. గత ఏడాది ఆగస్టుతోపోలిస్తే 57శాతం బకాయిలుపెరిగిపోయినట్లు తేలింది. ఇక విద్యుత్‌ పంపిణీ సంస్థలు 49,669 కోట్ల బకాయిలు బకాయిలు పడినట్లు ప్రాప్తి వెబ్‌సైట్‌నుంచి తేటతెల్లం అవుతోంది. ఈపోర్టల్‌ను 2018 మేనెలలోనే కేంద్రం ప్రారంభించింది. పేమెంట్‌ ర్యాటిఫికేషన్‌ అండ్‌ అనాలిసిస్‌ ఇన్‌ పవర్‌ప్రొక్యూర్‌మెంట్‌ ఫర్‌ బ్రింగింగ్‌ట్రాన్స్‌పరెన్సీ ఇన్‌ ఇన్వాయిసింగ్‌ ఆఫ్‌ జనరేటర్స్‌కు సంక్షిప్తంగా ప్రాప్తి అని పేరుపెట్టారు. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, డిస్కమ్‌లకు మధ్య విద్యుత్‌కొనుగోలు లావాదేవీలకోసం వీటిని ఏర్పాటుచేసారు. పంపిణీసంస్థలకు డిస్కమ్‌లకు వాటివాటి బకాయిలు చెల్లించి విద్యుత్‌సరఫరా కొనసాగించేందుకు 60 రోజులు వ్యవధినిచ్చాయి. అయినప్పటికీ డిస్కమ్‌లనుంచి స్పందనలేదని తెలుస్తోంది. దీనితో జెన్‌కోలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్రం చెల్లింపులకు రక్షణ యంత్రాంగాన్ని ఆగస్టు ఒకటవ తేదీనుంచి అమలుచేసింది. విద్యుత్‌సరఫరాకోసం ఇకపై డిస్కమ్‌లు ఎల్‌ఒసిలు సాధించాల్సి ఉంటుంది. పోర్టల్‌ లెక్కలప్రకారం మొత్తం బకాయిలు 76,467 కోట్లుగా ఉనానయి. ఈ మొత్తంలో అసలు బకాయి 56,556 కోట్లుగా ఉంది. 2019 ఉలైనాటికి ఈ బకాయిలు మొండిబాకీలు 73,748 కోట్లకు పెరిగిపోయాయి. రాజస్థాన్‌, జమ్ముకాశ్మీర్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలే ఎక్కువ భాగం చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా 820 రోజలు గడువును తీసుకుంటునానయి. ఇతర మేజర్‌రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ జాబితాలో అగ్రస్థానంలోఉంది. 852 రోజులు గడువు తీసుకుంటున్నది. రాజస్థాన్‌ 851 రోజులు, హర్యానా 849 రోజులు, మధ్యప్రదేశ్‌ 836 రోజులు, తెలంగాణ 829 రోజులు, తమిళనాడు 823 రోజులుగా చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. జెన్‌కోలకు చెల్లింపులకు ఢిల్లీప్రభుత్వం అయితే 878రోజులు వ్యవధి తీసుకుంటుందని సమాచారం. ఇక స్వతంత్ర విద్యుత్‌ ఉత్పత్తిసంస్థల విద్యుత్‌బకాయిలు కూడా పేరుకున్నాయి. 59,532 కోట్ల రూపాయలున్నట్లు వెల్లడి అయింది. ఇక కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్‌ ఉత్పత్తిసంస్థలు ఎన్‌టిపిసికి సైతం డిస్కమ్‌లనుంచి 8452.58 కోట్లు రావాలిస ఉంది. ఎన్‌ఎల్‌సి ఇండియా 4691 కోట్లు రావాలి. ఎన్‌హెచ్‌పిసి 2,324.05 కోట్లు, టిహెచ్‌డిసి ఇండియా 1936.11 కోట్లు దామోదర్‌వ్యాలీ కార్పొరేషన్‌ 805.71 కోట్లు రావాల్సి ఉంటుంది. ఇకప్రైవేటు ఉత్పత్తిసంస్థలపరంగా డిస్కమ్‌లు భారీ మొత్తాలే బకాయిపడ్డాయి. 3794.49 కోట్లు ఆదానికి చెల్లించాలి. ఆ తర్వాత బజాజ్‌గ్రూప్‌ లలితాపవర్‌ జనరేషన్‌కంపెనీకి 2212.66 కోట్లు, జిఎంఎఆర్‌1829.68 కోట్లు రాబట్టుకోవాల్సి ఉంది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బంగ్లా జస్ట్ మిస్.. శ్రీలంక ఖాతాలో చెత్త రికార్డ్ ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బంగ్లా, శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో గెలిచిన బంగ్లా కొద్దిలో చెత్త రికార్డును తప్పించుకోగా.. శ్రీలంక దాన్ని తన ఖాతాలో వేసుకుంది. TNN | Updated: Mar 11, 2018, 05:54PM IST బంగ్లా జస్ట్ మిస్.. శ్రీలంక ఖాతాలో చెత్త రికార్డ్ ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసి 214 పరుగుల చేసినప్పటికీ.. బౌలింగ్ వైఫల్యం కారణంగా భారీ స్కోరును కాపాడుకోలేకపోయింది. బంగ్లా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ (72 నాటౌట్‌; 35 బంతుల్లో 5×4, 4×6) చెలరేగడంతో బంగ్లాదేశ్ రికార్డ్ స్థాయి లక్ష్యాన్ని చేధించింది. అంతర్జాతీయ టీ20ల్లో నాలుగో అతిపెద్ద లక్ష్య చేధన రికార్డును ఖాతాలో వేసుకుంది. భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసిన ఆసియా జట్టుగా రికార్డ్‌ను కూడా బంగ్లా సొంతం చేసుకుంది.
2
ranji trophy match stopped briefly after man drives car onto the pitch in delhi పిచ్‌ మధ్యలోకి కారు.. మ్యాచ్ నిలిపివేత భారత్‌లో అరుదైన కారణంతో క్రికెట్‌ మ్యాచ్‌ని 20 నిమిషాలపాటు అంపైర్లు నిలిపివేశారు. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా శుక్రవారం ఢిల్లీ, ఉ TNN | Updated: Nov 3, 2017, 07:16PM IST భారత్‌లో అరుదైన కారణంతో క్రికెట్‌ మ్యాచ్‌ని 20 నిమిషాలపాటు అంపైర్లు నిలిపివేశారు. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా శుక్రవారం ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా.. ఓ వ్యక్తి కారుని తీసుకొచ్చి పిచ్ మధ్యలో నిలిపాడు. ఈ అనూహ్య పరిణామానికి కంగుతిన్న అంపైర్లు.. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ని వెంటనే నిలిపివేశారు. అప్పుడు మైదానంలో టీమిండియాకి ఆడిన గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా, రిషబ్ పంత్‌ తదితర అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌‌లో ఈ మ్యాచ్‌ జరుగుతుండగా.. అక్కడికి కారులో వచ్చిన గిరీశ్ శర్మ అనే వ్యక్తి భద్రతా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో డైరెక్ట్‌గా పిచ్‌ మధ్యలోకి చొచ్చుకొచ్చినట్లు అధికారుల విచారణలో తేలింది. దాదాపు 20 నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోగా.. పిచ్‌ని ఈ ఘటన తర్వాత పరిశీలించిన మ్యాచ్ రిఫరీ ఆట కొనసాగేందుకు అనుమతిచ్చాడు. వాస్తవానికి ఈ రంజీ మ్యాచ్‌ ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరగాల్సి ఉంది. కానీ.. భారత్, న్యూజిలాండ్ మధ్య గత బుధవారం తొలి టీ20 మ్యాచ్‌ జరపాలనే ఉద్దేశంతో ఏర్పాట్లలో భాగంగా వేదికని మార్చారు. అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్న స్టేడియంలో భద్రతని గాలికొదిలేయడం విమర్శలకి తావిస్తోంది.
2
email నకిలీ ఇమెయిల్స్‌, వాయిస్‌కాల్స్‌పై జాగ్రత్త! హైదరాబాద్‌, అక్టోబరు 16: బీమా నియంత్రణ ప్రాధికారసంస్థ (ఐఆర్‌డిఎఐ) నుంచి ఫోన్‌ చేస్తున్నా మని చెపుతూ పాలసీల విక్రయాలుచేసే మోసపూరి త కాల్స్‌పై అప్రమత్తంగాఉండాలని మాక్స్‌లైఫ్‌ ఆప రేషన్స్‌ హెడ్‌ ఇందీవర్‌ కృష్ణ వెల్లడించారు. బీమా పరంగా తమ అంశాలను పూర్తిగా పరిష్కరించేం దుకువీలుగా తాము సహకరిస్తామని చెపుతూ మోసం చేసే వీలు ఎక్కువగా మార్కెట్లలో కనిపి స్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో పాలసీదారుల బీమా పాలసీ వివరాలను కూడా సంగ్రహించి వాటి ని తిరిగి పాలసీదారుల నుంచే పొందేందుకు కృషి చేస్తారన్నారు. బీమా పాలసీలను తరచూ నగదు రహిత లావాదేవీలుగా చేస్తామని చెపుతూ చెక్కు లేదా నగదు లేదా నెప్ట్‌ బదిలీద్వారా చేయవచ్చని సూచిస్తారని ఇదికూడా మోసపూరితమేనన్నారు. కొన్ని సందర్భాల్లో పాలసీదారులకు చేసిన ఫోన్‌ నంబరు కూడా కొన్ని సందర్భాల్లో మారిపోతుంద న్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి మోసపూరి త మెయిల్స్‌ 294 బిలియన్‌లకుపైగా వస్తున్నట్లు ఇందీవర్‌ కృష్ణ వెల్లడించారు. వీటిలో 90శాతం అంతా మోసం అన్నారు. అలాగే 37.3 మిలియన్ల వరకూ ఫిషింగ్‌ దాడులు ఉన్నాయని, 88శాతం లింక్‌ను క్లిక్‌చేయాలని సలహాలిస్తుంటారని ఇందీవర్‌ వ్లెడించారు. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వెనువెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీమా కంపెనీలకు సహకరించాలని ఆయన సూచించారు. పిషింగ్‌ లేదా విషింగ్‌ అంటే వాయిస్‌ ఆధారిత కాల్‌ వంటివాటిని ఎట్టిపరిస్థితు ల్లోను అనుమతించకూడదని ఆయన అన్నారు. హ్యాకర్లు ఇటువంటి దాడులకు ప్రోత్సాహం ఇస్తార న్నారు. బీమా కంపెనీలు కూడా తమ కస్టమర్లను తరచూ విద్యావంతులను చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భారత్‌లో బీమారంగం క్రమబద్ధీ కరణ ఉన్న రంగంగా పేరున్నదని, ఎక్కువశాతం మోసాలకు ఆస్కారం ఉండంటంతో ప్రభుత్వపర మైన నియంత్రణ అధికంగా ఉంటుందని, అందుకే ఐఆర్‌డిఎఐ , బీమా కంపెనీలు వివిధరకాల చర్యలు చేపట్టి మోసాల కట్టడికి కృషిచేస్తాయన్నారు. అయి తే కొన్ని సమయాల్లో కొత్తకొత్త మార్గాలను కూడా ఈమోసగాళ్లు అనుసరిస్తారన్నారు. ఇటువంటి వాటి ని ప్రభుత్వం, బీమా నియంత్రణ సంస్థలు, బీమా కంపెనీలు సంయుక్తంగా అరికట్టాల్సిన అవసరం ఎంతోఉందని మాక్స్‌లైప్‌ ఇందీవర్‌ కృష్ణ పేర్కొన్నారు.
1
Read More: కీపింగ్ రూల్.. రిషబ్ పంత్ తప్పిదమేంటి..? బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయిన రిషబ్ పంత్.. కీపింగ్‌లోనూ తేలిపోతుండటంతో.. సంజు శాంసన్‌కి అవకాశమివ్వండి లేదా ధోనీని మళ్లీ టీ20 జట్టులోకి రప్పించడంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. రెండు జట్లూ చెరొక మ్యాచ్‌లో గెలిచాయి. ఇక సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ ఆదివారం నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. Read More: సిక్సర్ల వరల్డ్ రికార్డ్ ముంగిట రోహిత్ శర్మ రిషబ్ పంత్ కీపింగ్ తప్పిదాల గురించి సౌరవ్ గంగూలీ ముందు మీడియా ప్రస్తావించగా.. ‘రిషబ్ పంత్ నెమ్మదిగా పరిణతి చెందుతున్నాడు. అతనికి నేర్చుకునేందుకు కొంత సమయం ఇవ్వాలి. బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో టీమిండియా చాలా బాగా ఆడింది’ అని వెల్లడించాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. రిషబ్ పంత్ తప్పిదాలు టీమిండియాలో కంగారు పెంచుతున్నాయి. IND vs BAN 2nd T20 Trolls: పంత్‌కి జోడీకి మరొక భారత క్రికెటర్.. పేలుతున్న జోక్స్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
Hyderabad, First Published 8, Mar 2019, 1:05 PM IST Highlights 'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'సాహో'. బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ పెరగడంతో 'సాహో' సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.  'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'సాహో'. బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ పెరగడంతో 'సాహో' సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి.  ఈ సినిమా థియేటర్ లోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దానికి తగ్గట్లే సినిమా ప్రీరిలీజ్  బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు మొత్తం భారీ రేటిచ్చి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ రూ.42 కోట్లు చెల్లించి మరీ ఓవర్సీస్ హక్కులు సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.   Last Updated 8, Mar 2019, 1:05 PM IST
0
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ​ ధోనీ.. నువ్వు ఆడుతూనే ఉంటావా..? ధోనీ రాకతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ కెరీర్‌‌ చాలా కోల్పోయాడు. ఒకవేళ అతనికి అవకాశం ఇచ్చుంటే.. TNN | Updated: Aug 21, 2017, 06:25PM IST భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2019 ప్రపంచకప్ జట్టులో ఉంటాడనే సెలక్టర్ల సంకేతాలపై వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యాడు. ఫామ్, ఫిటెనెస్ లేకపోవడంతో ఇటీవల శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్, సురేశ్ రైనాలపై సెలక్టర్లు వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే.. గత కొంతకాలంగా ఫామ్‌లోలేని ధోనీని ఎందుకు ఎంపిక చేసినట్లని.. ప్రపంచకప్ వరకూ అతను ఫామ్‌ కోల్పోకుండా అలానే ఉండగలడా..? అని గంభీర్ ప్రశ్నించాడు. ‘2019 ప్రపంచకప్ జట్టులో ఉండాలంటే ధోనీకి ఒకటే దారి.. అప్పటి వరకు అతను ఫామ్‌ కొనసాగించడమే. ఇదే ప్రామాణికాన్ని ఆటగాళ్లందరికీ పాటించాలి. అది ధోనీగానీ.. లేదా ఇంకెవరైనాగానీ. ఒకప్పుడు భారత్ జట్టుకి చాలానే చేశారు. కానీ.. అది గతం.. అయిపోయింది. ఇంకా.. గతాన్ని చూపి.. నాకు ఇష్టమైన రోజులు ఆడతానంటే ఎలా..? అలా అనుకుంటే.. ధోనీ రాకతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ కెరీర్‌‌ చాలా కోల్పోయాడు. ఒకవేళ అతనికి అవకాశం ఇచ్చుంటే.. అతనూ నిరూపించుకునేవాడే. ఇప్పటికీ బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టుతో కొనసాగేవాడు’ అని గంభీర్ ఘాటుగా స్పందించాడు.
2
KOHLI ఇంగ్లండ్‌ ఆటగాడికి కోహ్లీ పాఠాలు మొహాలీ: టీమిండియా టెస్టు కెప్టెన్‌ కోహ్లీ తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులు హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే.కాగా అతడి వద్ద బ్యాటింగ్‌ పాఠాలు నేర్చుకున్నాడు ఒక ఇంగ్లీష్‌ ఆటగాడు.అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టు భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.ఇరు జట్ల మధ్య మొహాలీ వేదికగా జరిగిన మూడవ టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది.అయిదు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టు డ్రాగా ముగియగా విశాఖలో జరిగిన రెండవ టెస్టు,మొహాలీలో జరిగిన మూడవ టెస్టులో భారత్‌ గెలిచింది.ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.కాగా మొహాలీ టెస్టు ముగిసిన అనంతరం ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.ఇంగ్లండ్‌ యువ ఆటగాడు హమీద్‌ కోహ్లీని కలిశాడు.తనకు బ్యాటింగ్‌లో సూచనలు ఇవ్వాలని కోరాడు. కాగా ఈ సందర్భంగా ఇద్దరూ కొద్దసేపు బ్యాటింగ్‌ గురించి చర్చించుకున్నారు.ఈ విషయాన్ని బిసిసిఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. గాయం కారణంగా మూడవ టెస్టులో రెండవ ఇన్నింగ్స్‌లో ఎనిమిదవ స్థానంలో వచ్చిన 19 సంవత్సరాల హమీద్‌ తన పోరాటంతో ఆకట్టుకుంటున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులక ఔటైనా రెండవ ఇన్నింగ్స్‌లో 59 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.గాయం కారణంగా హమీద్‌ మిగతా టెస్టులకు దూరమైయ్యాడు.
2
India vs South Africa, 11th Match రెండు పరుగులు.. రెండు రనౌట్లు డుప్లెసిస్ బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా తరలించి సింగిల్ కోసం ప్రయత్నించాడు. కానీ.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న TNN | Updated: Jun 11, 2017, 05:38PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య అమీతుమీ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు రెండు పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లను చేజార్చుకుంది. అది కూడా లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌట్ల రూపంలో కావడం విశేషం. ఇన్నింగ్స్ 29వ ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో డుప్లెసిస్ బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా తరలించి సింగిల్ కోసం ప్రయత్నించాడు. కానీ.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్య మెరుపు వేగంతో బంతిని కీపర్ ధోనికి అందివ్వడంతో డివిలియర్స్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. తర్వాత ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో తొలి బంతిని షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా తరలించిన డుప్లెసిస్ పరుగు కోసం మరో ఎండ్‌లోని మిల్లర్‌ని పిలిచాడు. కానీ.. అప్పటికే ఫీల్డర్ బుమ్రా బంతిని సమీపిస్తుండటంతో పరుగుకి రావొద్దంటూ డుప్లెసిస్ హెచ్చరించినా.. మిల్లర్ అప్పటికే సగం దూరం వచ్చేశాడు. దీంతో తాను కూడా క్రీజు వదిలి ముందుకు కదిలిన డుప్లెసిస్.. బంతి కీపర్‌వైపు వస్తుండటంతో మళ్లీ వెనక్కి వచ్చేశాడు.
2
Jindal చిన్న ఎయిర్‌పోర్టుల నిర్వహణకు ‘జిందాల్‌ ‘ ఆసక్తి ముంబై: ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద ఇప్ప టివరకూ వినియోగంలో లేని ఎయిర్‌పోర్టుల నిర్వహణకు ప్రైవేటు సంస్థలనుంచి బిడ్లు ఆహ్వానించిన దరి మిలా ప్రైవేటు సంస్థలు ఇందుకు సంబంధించి కొన్ని సబ్సిడీలు కూడా ఆశిస్తున్నాయి. ప్రపంచంలోనే శర వేగంగా ఏవియేషన్‌ మార్కెట్‌ వృద్ధిచెందుతున్న దేశంగా భారత్‌నిలిచింది. ప్రధానమంత్రి తలపెట్టిన ఉడాన్‌ స్కీం కింద చిన్న,మధ్యతరహా పట్టణాలను కూడా విమానయానానికి చేరువచేసే లక్ష్యంతో దేశంలో ఇప్పటివరకూ వినియోగంలోలేని 450 ఎయిర్‌పోర్టులను, ఎయిర్‌స్ట్రిప్‌లను వినియోగంలోనికి తెచ్చేందుకు కార్పొరేట్లకు అవకాశం కల్పిస్తోంది. ఇందులోభాగంగానేదేశంలో ఉక్కుతయారీ కంపెనీల్లో అగ్రగామి బ్రాండ్‌ గా నిలిచిన జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌ ప్రస్తుత వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు ఆసక్తిచూపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి వాణిజ్యవిమానాలను వినియోగంలో లేని ఎయిర్‌స్ట్రిప్‌లకు చేరువచేసేందుకుగాను కొన్ని సబ్సిడీలు కూడా కంపెనీలుకోరుతున్నాయి. బిలియనీర్‌ సావిత్రి జిందాల్‌ ఆధ్వర్యంలోని జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌ ఈ బిడ్లు దాఖలుచేస్తున్నది. అంతేకాకుండా గ్రూప్‌ ప్లాంట్ల మధ్య ఎయిర్‌కనెక్టివిటీని కూడా పెంచేందుకు అనువుగా ఉంటుందని జిందాల్‌ భావిస్తోంది. కంపెనీ ఛీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి శేషగిరిరావు మాట్లాడుతూ ఎక్ఛేంజిల్లో జాబితా అయిన సంస్థలపేరిట బిడ్లు దాఖలుచేయడంలేదని ప్రత్యేక బిడ్లు దాఖలుచేస్తామన్నారు. ప్రాంతీయ కనెక్టివిటీ పెంచేందుకు ఈ ఎయిర్‌పోర్టులు నిర్వహించే సంస్థలకు మోడీ ప్రభుత్వం కొన్ని పన్నురాయితీలు కల్పిస్తోంది. అలాగే ల్యాండింగ్‌, పార్కింగ్‌ ఫీజులు కూడా కొన్ని వైమానిక క్షేత్రాలకు రద్దుచేస్తోంది. భారత్‌లో ఎయిర్‌పోర్టు ఛార్జిలు, పన్నులపరంగాచూస్తే విమానయానరంగంలో ధరలు ఎక్కువే. కాగా బిడ్లప్రక్రియ వార్తలు వెలువడగానే జిందాల్‌ స్టీల్‌ షేర్లు 1.6 శాతం పెరిగాయి. 0.6శాతంపెరిగి రూ. 188.15 రూపాయలకు పెరిగింది. సెన్సెక్స్‌ సూచీ కూడా స్వ ల్పంగా మారింది. జె ఎస్‌డబ్ల్యు గ్రూప్‌ ఉక్కునుంచి విద్యుత్‌ ఉత్పత్తివరకూ అన్ని వెంచర్లలో ప్రవేశం ఉంది. అంతేకాకుండా 2020 నాటికి విద్యుత్‌కార్లను సైతం ఉత్పత్తిచేస్తోంది. బ్యాటరీల ఛార్జిలు తక్కువ అవుతుండటంతో ప్రభుత్వం కూడా ఈ కార్లనుప్రోత్సహిస్తోంది. అందువల్లనే విద్యుత్‌కార్ల ఉత్పత్తి రంగంలోనికి ప్రవేశిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్‌సజ్జన్‌ జిందాల్‌ వెల్లడించారు.
1
చిన్నారులకు ఐకియా ప్రత్యేక పర్నిచర్‌  నవతెలంగాణ, వాణిజ్య విభాగం ప్రపంచ ప్రఖ్యాత స్వీడన్‌ గృహోపకరణాల సంస్థ ఐకియా హైదరాబాద్‌లో 'లివింగ్‌ విత్‌ చిల్డ్రన్‌' పేరుతో విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతీయుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా తమ ఉత్పత్తులు చిన్నారులకు ఎలా నచ్చుతాయో తెలియజేసేందుకు, వాటితో పిల్లలు ఎలా సంతోషంగా ఆటలాడుకుంటారో వివరించేందుకు ఐకియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సంస్థ కమ్యూనికేషన్‌ అండ్‌ డిజైన్‌ మేనేజర్‌ మియా ఓల్సాన్‌ ట్యూనెర్‌ ఈ వర్స్‌షాప్‌ను అసక్తికరంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించనున్న ఐకియా స్టాల్‌లో ఈ చిన్నారుల ఫర్నిచర్‌ను అందుబాటులో ఉంచనున్నట్టుగా ఆమె వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Bathukamma Song: మంగ్లీ బత... తేదీ పరంగా క్రికెట్ చరిత్రలో ఈ రోజుకి ఓ ప్రత్యేకత వుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని రోజు ఇది. ముఖ్యంగా భారత్‌కి టాలెంటెడ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ గొప్ప రికార్డుని అందించిన తేదీ ఇదే. టీ 20 వరల్డ్ కప్‌లో మాకూ ఓ అరుదైన రికార్డు వుందని ప్రతీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ రొమ్ము విరిచి చెప్పుకునేంత అద్భుతమైన రికార్డు అది. యూవీ ఇంగ్లాండ్‌కి చుక్కలు చూపించిన రోజు అనగానే ఈపాటికే మీకు అసలు విషయం ఏంటో అర్థమై వుంటుంది. అవును.. మీరు ఊహించింది నిజమే. టీ 20 వరల్డ్ కప్ ప్రారంభమ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ సింగ్ విరుచుకుపడింది ఈరోజే. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం... అంటే, 2007, సెప్టెంబర్ 19న ఒకే ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ సింగ్ ఓ కొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డులూ వున్నప్పటికీ, అత్యంత వేగవంతమైన ఫార్మాట్‌గా గుర్తింపు పొందిన టీ 20 ఇంటర్నేషనల్స్‌లో మాత్రం మొదటి రికార్డు ఇదే. ఇప్పటికీ చివరి రికార్డు కూడా ఇదే కావడం విశేషం. వేస్తున్న ప్రతీ బంతిని సిక్స్ కొడుతున్న యూవీ వికెట్ తీయాలని ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. స్టువర్ట్ ఎన్ని మేజిక్కులు చేసినా బాల్ బౌండరీలు దాటడం మాత్రం ఆగలేదు. బంతికే నోరు బావురుమనేదేమో అనుకునేలా బ్యాట్‌కి పనిచెప్పాడీ లెఫ్ట్ హ్యాండ్ క్రికెటర్. వరుసగా నాలుగు సిక్సులు కొట్టడంతోనే స్టేడియంలో వున్న స్పెక్టేటర్స్, టీవీల ముందు గుడ్లప్పగించి చూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఏదో వండర్ జరగబోతోందనే విషయం స్పష్టమైంది. అటు స్టువర్ట్ మాత్రం ఎలాగైనా ఈసారి యూవీ వికెట్ తీసి, ఈ సిక్సుల వరదకి కట్టేయాలని తెగ కసిమీదున్నాడు. కానీ స్టువర్ట్ కలలు మళ్లీ కల్లలే అయ్యాయి. అనుకున్నట్లే అందరి అంచనాలని నిజం చేస్తూ యువరాజ్ ఐదో బాల్ కూడా సిక్స్ కొట్టాడు. ఇంకేం.. ఈ మ్యాచ్ చూస్తున్న వాళ్లందరికీ ఒక్కటే ఉత్కంఠ. ఆరో బాల్ కూడా సిక్స్ కొడితే అదో ప్రపంచ రికార్డు కానుండటంతో అందరి దృష్టి యూవీపైనే వుంది. పాపం స్టువర్ట్ మాత్రం అప్పటికే ధైర్యం కోల్పోయాడు. అయినా పట్టువీడని విక్రమార్కుడిలా ఆరో బంతితోనైనా యూవీని కట్టడి చేయాలని భావించాడు.అయితే, ఈసారి స్టువర్ట్ ఆలోచనలు యూవీ వికెట్ పై కాదు... అతడి వికెట్ తీయకపోయినా పర్వాలేదు కానీ కేవలం అతడు ఆరో సిక్స్ కొట్టకుండా ఆపగలిగితే చాలు. అలా చేస్తే, భారత్‌కి ఓ అరుదైన రికార్డుని అందించిన ఘనత యూవీకి దక్కకుండా వుంటుంది. అన్నింటికిమించి, ఆ రికార్డు క్రికెటర్‌కి బౌలింగ్ చేసిన ఫెయిల్యూర్‌గా తనకి మరో రికార్డు అంటగట్టకుండా వుంటుందనేది స్టువర్ట్ ఆలోచన కావచ్చు. కానీ యూవీ మాత్రం అదే స్పీడ్.. అదే మోషన్. స్టువర్ట్‌కి చుక్కలు చూపించడంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా.. ఆరో బంతిని కూడా బౌండరీ దాటించి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఈ అరుదైన ఘట్టాన్ని కామెంటరీలో చెబుతున్న రవిశాస్త్రి కూడా ఇదే తరహాలో నమోదైన మరో నాలుగు రికార్డుల్లో ఓ రికార్డుని సొంతం చేసుకున్నోడే.
2
Visit Site Recommended byColombia ఇటీవల ఓ గుర్తుతెలియని యువతి బాలీవుడ్ నిర్మాత భూషన్ కుమార్‌పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసింది. తనకు ‘సహకరిస్తే’ నిర్మాత భూషన్ కుమార్ తనకు మూడు సినిమాల్లో అవకాశం ఇస్తానని ప్రతిపాదించాడని తెలిపింది. ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో ఈ సిటీలో నువ్వు ప్రాణాలతో ఉండవంటూ తనను బెదిరించాడని పేర్కొంది. Read Also: ఇండస్ట్రీలో రేప్‌లుండవు.. ఇచ్చిపుచ్చుకోడాలే: శిల్పా షిండే దీనిపై నిర్మాత భూషన్ కుమార్ స్పందిస్తూ.. ‘‘#MeTooలో నా పేరుతో ఆరోపణలు వచ్చాయని తెలియగానే చాలా ఆందోళనకు గురయ్యాను. ఇండస్ట్రీలో నాకున్న ప్రతిష్టను కాపాడుకుంటూ వృత్తి ధర్మం పాటిస్తున్నా. నా గౌరవానికి మచ్చ తెచ్చేందుకు #MeTooను ఓ ఆయుధంలా ఉపయోగించారు’’ అని తెలిపారు. సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేస్తా: ‘‘ఈ ఆరోపణలను నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. ముంబయి పోలీస్ సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేస్తున్నా. ట్విట్టర్లో నాపై తప్పుడు ఆరోపణలు చేసి, కాసేపటిలోనే తొలగించిన వ్యక్తి వివరాలను పోలీసులు ట్రాక్ చేస్తారు. నాపై ఆరోపణలు చేసేవారిని చట్టపరంగా శిక్షించేందుకు న్యాయ సలహా తీసుకుంటా’’ అని తెలిపారు. Read This Article in English   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
End of MS Dhoni's career awaited by some, feels Ravi Shastri ధోనీ కెరీర్‌ని నాశనం చేయాలని..? భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్‌ని నాశనం చేసేందుకు కొంత మంది శతవిధాల ప్రయత్నిస్తున్నారని టీమిండియా ప్రధాన కోచ్ TNN | Updated: Nov 10, 2017, 12:37PM IST భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్‌ని నాశనం చేసేందుకు కొంత మంది శతవిధాల ప్రయత్నిస్తున్నారని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బ్యాటింగ్‌లో ధోనీ విఫలమవడంతో అతని స్థానంలో యువ క్రికెటర్‌కి అవకాశం ఇవ్వాలంటూ మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, వీవీఎస్ లక్ష్మణ్ సెలక్టర్లకి సూచించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై ఘాటుగా ఇప్పటికే విరాట్ కోహ్లి స్పందించగా.. తాజాగా రవిశాస్త్రి కూడా ధోనీకి మద్దతుగా నిలిచాడు. ‘మన చుట్టూ చాలా మంది అసూయతో ఆలోచించే మనుషులు ఉన్నారు. వారంతా ధోనీ ఒక్క సిరీస్‌లో విఫలమవడంతోనే తమ నోటికి పనిచెప్పారు. ప్రస్తుతం వారి టార్గెట్ ఒక్కటే.. ధోనీ కెరీర్‌ని నాశనం చేయడం. కానీ.. ధోనీ లాంటి గొప్ప ఆటగాళ్లు భవిష్యత్‌ నిర్ణయాల్ని ఇతరుల అభిప్రాయాల ప్రభావంతో తీసుకోరు. టీమిండియాలో ధోనీ స్థానమేంటో జట్టులో అందరికీ తెలుసు. ఒకప్పుడు అతను గొప్ప కెప్టెన్.. ఇప్పుడు అంతకమించి జట్టు సభ్యుడు. ఇంకా చెప్పలాంటే ధోనీ ఓ సూపర్ స్టార్.. భారత గొప్ప క్రికెటర్లలో అతనూ ఒకడు. మీడియాలో అతని గురించి ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ధోనీ ఒక లెజెండ్’ అని రవిశాస్త్రి ప్రశంసించాడు.
2
vvs laxman, venkatapathy raju condole demise of mv sridhar పెద్దన్నను కోల్పోయా.. శ్రీధర్ మరణం పట్ల లక్ష్మణ్ హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ హఠాన్మరణంపై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. TNN | Updated: Oct 30, 2017, 10:15PM IST హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ హఠాన్మరణంపై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆయన మరణం షాక్‌కు గురి చేసిందని లక్ష్మణ్ తెలిపాడు. శ్రీధర్ తనకు పెద్దన్న లాంటి వాడని, క్రికెటర్‌గా కెరీర్ ఆరంభించిన కొత్తలో కళాత్మకంగా బ్యాటింగ్ చేయడంల ఎలాగో తెలిపాడని మణికట్టు మాంత్రికుడు తెలిపాడు. శ్రీధర్ మరణం యావత్ క్రికెట్ లోకానికి తీరని లోటని చెప్పిన వీవీఎస్ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించాడు. Visit Site Recommended byColombia Deeply Shocked to hear about the passing away of Dr MV Sridhar , an elder brother to me who taught me the art of batting long 1/2 pic.twitter.com/s9MwJgaqft — VVS Laxman (@VVSLaxman281) October 30, 2017 శ్రీధర్‌తో కలిసి క్రికెట్ ఆడిన వెంకటపతి రాజు కూడా మాజీ కెప్టెన్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. క్రికెట్ ఆడే రోజుల్లో అతడితో కలిసి గదిని పంచుకునే వాణ్నని, చాలా కాలం పాటు కలిసి ఆడామని గుర్తుకు చేసుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా శ్రీధర్ మరణంతో షాకయ్యానని ట్వీట్ చేశాడు. బీసీసీఐ జనరల్ మేనేజర్‌గా పని చేసిన శ్రీధర్ మరణం పట్ల బీసీసీఐ కూడా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. Shocked to hear of the untimely passing of Doc sridhar. My condolences to his family. — Anil Kumble (@anilkumble1074) October 30, 2017 51 ఏళ్ల శ్రీధర్ గుండె పోటుతో సోమవారం మధ్యాహ్నం మరణించారు. ఆయన ఇటీవలే బీసీసీ జనరల్ మేనేజర్ పదవికి రాజీనామా చేశారు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన శ్రీధర్ 1988 నుంచి 2000 మధ్య క్రికెట్ ఆడారు. 97 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు 21 ఫస్ట్ క్లాస్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నారు. మంకీ గేట్ వివాదం సమయంలో ఆయన చాకచక్యంగా వ్యవహరించారు.
2
అమెరికా వస్తువులు మరింత ప్రియం! - ఎక్సైజ్‌ సుంకం పెంపునకు సర్కారు యోచన - 'ట్రేడ్‌వార్‌'లో భాగంగా భారత్‌ సరికొత్త ఎత్తుగడ న్యూఢిల్లీ: అమెరికా మొదలు పెట్ని వాణిజ్య యుద్ధ (ట్రేడ్‌వార్‌) క్రమంగా ముదురుతోంది. స్టీలు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలు పెంచడం ద్వారా వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికాకు ప్రపంచ దేశాలు తనదైన రీతిలో కౌంటర్‌ ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో భారత్‌ వచ్చి చేరింది. ట్రేడ్‌వార్‌లో అమెరికా సుంకాల పెంపు కారణంగా భారత్‌పై దాదాపు 241 మిలియన్‌ డాలర్ల భారం పడుతోంది. దీంతో అమెరికా చర్యకు దీటుగా ఇటు భారత్‌ కూడా ఆ ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు దాదాపు 30 ఉత్పత్తుల జాబితాను ప్రపంచ వాణిజ్య సంస్థకు (డబ్ల్యుటీవో) పంపింది. ఇందులో మోటార్‌ సైకిళ్లు, కాయధాన్యాలు,ఉక్కు, ఉక్కు ఉత్పత్తులు, బోరిక్‌ యాసిడ్‌, పప్పులు తదితర వస్తువులు ఉన్నాయి. వీటిపై కస్టమ్స్‌ సుంకాలను 50 శాతం వరకు పెంచనున్నట్లుగా భారత్‌ ప్రతిపాదనల్లో తెలిపింది.అలా జరిగితే భారత్‌లో అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులు మరింత ప్రియమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది మే నెలలో కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే బాదం, ఆపిల్‌, మోటార్‌సైకిల్స్‌ వంటి 20 రకాల ఉత్పత్తులపై కూడా డ్యూటీలను 100 శాతం పెంచాలని భారత్‌ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్పత్తులపై భారత్‌ ప్రతిపాదించిన అదనపు డ్యూటీలు 10 శాతం నుంచి 100 శాతం రేంజ్‌లో ఉన్నాయి. 800 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న మోటార్‌ సైకిళ్లపై 50 శాతం డ్యూటీ, బాదంపై 20 శాతం, వాల్‌నట్స్‌పై 20 శాతం, ఆపిల్స్‌పై 25 శాతం డ్యూటీని భారత్‌ ప్రతిపాదించింది. భారత్‌ ప్రతీకార టారిఫ్‌లను విధించడం ఇదే మొదటిసారి. ఈ కొత్త సుంకాలు జూన్‌ 21 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా సుంకాల పెంపు కారణంగా భారత్‌పై పడుతున్న 241మిలియన్‌ డాలర్లకు సమానంగా అమెరికాపై భారం పడేవిధంగా భారత్‌ ఈ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడాది మేలో స్టీలు, ఉక్కు దిగుమతులపై ఎక్కువ మొత్తంలో సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాల్లో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. అమెరికా సుంకాల పెంపు విషయంపై భారత్‌ అంతర్జాతీయ వాణిజ్య సంస్థను ఆశ్రయించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Visit Site Recommended byColombia భారత్ జట్టు టెస్టు సిరీస్‌ గెలవడంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా క్రియాశీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లో జరిగిన 4 టెస్టుల్లో ఏకంగా మూడు శతకాలు సాధించిన పుజారా.. ఏడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనితో పాటు రిషబ్ పంత్ 350 పరుగులు, కెప్టెన్ విరాట్ కోహ్లీ 282 పరుగులతో ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లోనూ భారత్ ఫాస్ట్ బౌలర్లు ఆసీస్ పేసర్ల కంటే మెరుగ్గా రాణించారు. జస్‌ప్రీత్ బుమ్రా 21 వికెట్లతో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేయగా.. అతని తర్వాత మహ్మద్ షమీ 16, ఇషాంత్ శర్మ 11 వికెట్లతో మెరిశారు. అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించగా.. ఆ తర్వాత పెర్త్ టెస్టులో 146 పరుగులతో ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్ టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకం సాధించిన పెర్త్ టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. పుజారా సెంచరీలు బాదిన అడిలైడ్, మెల్‌బోర్న్‌లో అలవోక విజయాల్ని అందుకుంది. తాజాగా సిడ్నీ టెస్టులోనూ చతేశ్వర్ పుజారా (193: 373 బంతుల్లో 22x4) శతకం సాధించగా.. డ్రాగా ముగించింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి రిలయన్స్‌ నుంచి 4జీ బడ్జెట్‌ ఫోన్లు Mon 29 Feb 02:52:52.425485 2016 న్యూఢిల్లీ: రిలయన్స్‌ సంస్థ రెండు ప్రాథమిక స్థాయి 4జీ ఆధారిత లైఫ్‌ (ఎల్‌వైఎఫ్‌) స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. లైఫ్‌ ఫ్లేమ్‌1, లైఫ్‌ విండ్‌ 6, పేరుతో వీటిని అందుబాటులోక ఏప్రిల్‌ నాటికి భారత్‌కు రుణం Mon 29 Feb 02:52:59.724819 2016 షాంఘై: బ్రిక్స్‌ దేశాలు ఏర్పాటు చేసిన 'న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌' (ఎన్‌డీబీ) నుంచి భారత్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రుణం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెజిల్‌, వచ్చే ఏడాది నుంచి క్రెడిట్‌ కార్డ్‌ సేవలు Mon 29 Feb 02:53:08.799449 2016 న్యూఢిల్లీ: రిటైల్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు సేవలను విస్తరించడం ద్వారా 2020 నాటికి మార్కెట్లో 2.5 శాతం వాటాను చేజిక్కించుకోవాలని ప్రయివేటు రంగ బ్యాంకింగ్‌ సంస్థ యెస్ అల్ట్రాటెక్‌ చేతికి జేపీ సిమెంట్‌ Mon 29 Feb 02:53:17.858452 2016 న్యూఢిల్లీ: దేశ సిమెంట్‌ పరిశ్రమ రంగంలో ఆదివారం అతిపెద్ద కొనుగోలు వ్యవహారం నమోదు అయింది. జేపీ గ్రూపు సంస్థ తన సిమెంట్‌ వ్యాపారాన్ని ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రా రేపటి బడ్జెట్‌ పైనే బారెడు ఆశలు... Sun 28 Feb 05:20:18.87085 2016 బడ్జెట్‌ ముందు సెషన్లలో మదుపరి జాగ్రత్తగా వేచి చూసే ధోరణిని కనబరచడం, ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టుల గడువు ముగియనుండడంతో శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్‌ వారంలో స్టాక్‌ మార్కెట్ల తొలగనున్న టోల్‌ కష్టాలు Sun 28 Feb 05:20:30.079287 2016 ముంబయి: ప్రధాన రహదారులపై టోల్‌గేట్‌ల కారణంగా ఎదురవుతున్న సమస్యలకు త్వరలోనే చెక్‌ పడనుంది. 'భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్ధ' (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ దిశగా కసరత్తు మొదలు పెట్ అధిక వృద్ధి అంత సులువు కాదు! Sun 28 Feb 05:20:36.445687 2016 న్యూఢిల్లీ: భారత్‌ మెరుగైన వృద్ధి రేటును అందుకోని ముందుకు సాగడం అనేది మ్యాజిక్‌ మంత్రదండంతో సిద్ధించే పని కాదని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యన్‌ అ నగల ప్రేమికులకు చేరువవుతాం.. Sun 28 Feb 05:21:05.87282 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బంగారు ఆభరణాల దిగ్గజ సంస్థ జోరులుక్కాస్‌ మరిన్ని నగరాలకు పట్టణాలకు విస్తరించనుంది. ప్రపంచంలోని ప్రతీ నగల ప్రేమికుడికి తమ బ్రాండ్‌ను అందుబాటులో అంతా రహస్యమే ? Sun 28 Feb 05:21:12.130906 2016 తెలంగాణ సర్కారు ఈమారు బడ్జెట్‌ కొత్త తరహాలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వం ఒక దఫా అన్ని ప్రభుత్వ శాఖలకు తిప్పి పంపింది. వచ్చే నెలలో బడ్జెట్‌ రెండు ఇండియా టుడే సంస్థలు 'జీ' చేతికి Sun 28 Feb 05:21:58.048822 2016 ముంబయి: ఇండియా టుడే గ్రూపునకు చెందిన ఈ-కామర్స్‌, టీవీ షాపింగ్‌ సంస్థలలో 80 శాతం మేర వాటాను జీ మీడియా సంస్థ కొనుగోలు చేయనుంది. 'టుడే మెర్చడైజ్‌', 'టుడే రిటైలర్‌ ఫోన్‌ అందాకే 'ఫ్రీడమ్‌' డబ్బులు Sun 28 Feb 02:44:54.882088 2016 న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఫ్రీడమ్‌ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామంటూ సంచలన సృష్టించిన 'రింగింగ్‌ బెల్స్‌' సంస్థ మరో సంచలన ప్రకటన చేసింది. 'ఫ్రీడమ్‌'ఫోన్లను డెలి హెచ్‌ఐవీ మాత్రలకు ఎఫ్‌డీఏ అనుమతులు Sun 28 Feb 02:44:32.843466 2016 న్యూఢిల్లీ: ఎయిడ్స్‌ కారక హెచ్‌ఐవీ వైరెస్‌ ఇన్ఫెక్షన్ల చికిత్సకు గాను రూపొందించిన 'రిటోనవిర్‌' మాత్రలకు 'అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ' (యూఎస్‌ ఎఫ్‌డీఏ) నుంచి తాత్కాల ప్రతికూలతలున్నా.. ప్రగతి వైపే.. 2016-17లో పెను సవాళ్లే .. Sat 27 Feb 02:14:58.779401 2016 దేశ ఆర్థిక స్థితిగతులను, విత్త వ్యవస్థ పనితీరును, సామాజిక అంశాలలో పురగాభివృద్ధి, మెరుగైన వృద్ధి సాధనకు చేపట్టే చర్యలతో పాటు భవిష్యత్తు అంచనాలతో కూడిన 'ఆర్టిక సర్వే-2016'న మార్కెట్లకు 'అంచనాల' మద్దతు Sat 27 Feb 02:16:03.928816 2016 వరుసగా మూడు రోజులుగా నష్టాలు చవి చూస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లకు శుక్రవారం ఆర్ధిక సర్వే మద్దతు చేయడంలో లాభాల్లో ముగిశాయి. ఆర్ధిక సర్వేలోని వృద్ధి రేటు అంచనాలు, స్థిర ప్రభుత్వోద్యోగాల కుదింపు సర్కార్‌ను గట్టెక్కించిన ప్రభుత్వరంగం Sat 27 Feb 02:16:10.519708 2016 ప్రయివేటు మంత్రం జపిస్తున్న మోడీ సర్కార్‌ నిజస్వరూపాన్ని 2015-16 ఆర్ధిక సర్వే బట్టబయలు చేసింది. ఈ సర్వే నివేదికను శుక్రవారంనాడు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆర్ధిక శాఖ వ 2015-16 ఆర్థిక సర్వే-ఒక విశ్లేషణ Sat 27 Feb 02:16:16.249933 2016 కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన 2015-16 ఆర్థిక సర్వే చెబుతున్న లెక్కల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగం వాటా 19.57 శాతం. పారిశ్రామిక రంగానిది 27.13 శాతం కాగా, సే ధనికులకు రూ.లక్ష కోట్ల సబ్సిడీలు! Sat 27 Feb 02:16:23.393664 2016 లోక్‌సభలో శుక్రవారం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన 'ఆర్థిక సర్వే-2016' ప్రభుత్వ సబ్సిడీల పంపిణీల విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన సబ్సిడీలు ప్రమాదకర స్థితిలో ప్రపంచ 'ఆర్థికం' Fri 26 Feb 01:45:36.092049 2016 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 'అత్యంత ప్రమాదకర స్థితి'లో ఉందని 'అంతర్జాతీయ ద్రవ్య నిధి' (ఐఎంఎఫ్‌) హెచ్చరించింది. ప్రమాదపుటంచున్న ఉన్న దేశాల రక్షణకు కొత్త వ్యవస్థలను రూపొందించాలని మార్కెట్‌కు జోష్‌నివ్వని రైల్వే బడ్జెట్‌. Fri 26 Feb 01:45:42.753729 2016 ముంబయి: స్టాక్‌ మార్కుట్లు వరసగా మూడో రోజు నేల చూపులే చూశాయి. రైల్వే మంత్రి గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ చప్పగా సాగడం.. మదుపరులను ఉత్తేజపరచలేక పోయ రేపు ఆర్థికవేత్తలతో జైట్లీ భేటీ Fri 26 Feb 01:45:49.597512 2016 సాధారణ బడ్జెట్‌కు గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ శనివారం ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశం కానున్నారు. సాధారణ బడ్జెట్‌కు రెండు రోజుల ముందుగా హైదరాబాద్‌లో 'బ్యాక్‌ ఆఫీస్‌' జీడీసీ Fri 26 Feb 01:45:55.593466 2016 హైదరాబాద్‌: అమెరికా కేంద్రంగా ఎంటర్‌ప్రైజెస్‌ పనితీరు నిర్వహణ సేవలను అందిస్తున్న 'బ్యాక్‌ ఆఫీస్‌ అసోసియేట్స్‌' సంస్థ హైదరాబాద్‌, బెంగళూరుల్లో తన 'గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ మార్కెట్లోకి జెబ్రానిక్స్‌ బ్లూటూత్‌ Fri 26 Feb 01:46:01.624338 2016 ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ జెబ్రానిక్స్‌ బ్లూటూత్‌తో కూడిన 'జ్యూక్‌బార్‌' స్పీకర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే మార్కెట్లో రాకాసి ధ్వని బార్‌ స్పీకర మాటలే కాదు.. గట్టి మేలు తలపెట్టాలి.. Thu 25 Feb 03:02:50.124049 2016 ప్రభుత్వం చెబుతున్నంతగా దేశంలో వ్యాపార నిర్వహణ సులభతరమేమీ కాలేదనీ.. ఇందుకు సంబంధించిన సర్కారు విధానాలలో నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోందని బయోకాన్‌ అధినేత్రి 'మాలే' కేసులో జీఎంఆర్‌కు ఊరట Thu 25 Feb 03:02:56.961032 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మాల్దీవుల్లోని మాలే విమానాశ్రయ ఆధునికీకరణ ప్రాజెక్టు విషయంలో తలెత్తిన వివాదంలో 'అంతర్జాతీయ ఆర్బిట్రల్‌ ట్రైబ్యునల్‌' (ఐఏటీ) నుంచి జీఎంఆర్‌కు ఊర 'ఎస్‌బీఐ'కి రూ.11,700 కోట్ల ఎగవేతలు Thu 25 Feb 03:03:02.838545 2016 స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా' (ఎస్‌బీఐ)కు చెందిన 1,160 మంది రుణ గ్రహీతలు ఉద్దేశ్యపూర్వకంగానే రూ.11,700 కోట్ల మేర రుణాలను చెల్లించడం లేదని సర్కారు తెలిపింది. సెప్టెంబర్‌ 20 పట్టాలు తప్పిన మార్కెట్లు Thu 25 Feb 03:03:07.844994 2016 ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌, సాధారణ బడ్జెట్‌లపై స్పష్టత లోపించడంతో బుధవారం మార్కెట్లు పట్టాలు తప్పాయి. ఆయా బడ్జెట్‌లపై పలు అనుమానాలతో మదుపర్ల రామకృష్ణ మఠానికి ఎస్‌బీహెచ్‌ వ్యాన్‌ వితరణ Thu 25 Feb 03:03:13.68009 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సమాజాన్ని ఆసరాగా చేసుకొని ఎదగడమే కాకుండా.. ఆ సమాజానికి తిరిగి తగిన మేలు చేయడంలో 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌' (ఎస్‌బీహెచ్‌) ముందుంటోంది. ఇ హైదరాబాద్‌లో ఉబెర్‌ సీఎఫ్‌ఈ Thu 25 Feb 03:03:19.933705 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రయాణ వాహనాలను సమకూర్చే ఉబెర్‌ సంస్థ బుధవారం హైదరాబాద్‌లో 'సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌' (సీఎఫ్‌ఈ) కేంద్రాన్ని తెరిచింది. ఆసియాలో తొలిసారి ఇలాంటి భారత్‌లోనే భాగ్యవంతులెక్కువ Thu 25 Feb 01:47:52.352949 2016 ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కుబేరులు పుట్టుకొస్తున్న దేశాలలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాలను చైనా, అమెరికాలు నిలబెట్టుకున్నట్లుగా షాంఘై కేంద్రంగా ప వాహ్‌.. హైదరాబాద్‌! Wed 24 Feb 02:31:25.354965 2016 భాగ్యనగరం మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోని నగరాలన్నింటిలోకి మేటి నివాసయోగ్యమైన సిటీగా తన ఖ్యాతిని చాటుకుంది. బుధవారం విడుదల చేసిన 'మెర్సర్స్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ రి కేవలం 17% మందే 'స్మార్ట్‌' Wed 24 Feb 02:31:31.986116 2016 భారత్‌లో గత రెండేళ్లుగా ఇంటర్నెట్‌ వాడకం, స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీగా పెరిగిందనీ.. అయితే ఇతర వర్ధమాన దేశాలతో పోల్చితే మాత్రం ఈ సేవలను అందిపుచ్చుకోవడంలో మన దేశం వెనుకబ ప్రీమియం బైకులకు డిమాండ్‌ Wed 24 Feb 02:31:37.668565 2016 భారత్‌లో ప్రీమియం, స్పోర్ట్స్‌ వాహ నాలకు డిమాండ్‌ పెరుగు తోందని బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ ప్రో బైకింగ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌నంది అన్నారు. పీఎన్‌బీ బాకీ ఎగవేత సంస్థలు 900 Wed 24 Feb 02:31:43.911817 2016 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)లో ఎగవేతదారుల జాబితా తేలింది. మొత్తం 900 సంస్థలు తీసుకున్న రుణాలను ఉద్దేశ్యపూర్వకంగా చెల్లించడం లేదని బ్యాంక్‌ వివరించింది. ఇందులో 'విస ఎస్‌బీహెచ్‌కు పీఆర్‌ఎస్‌ఐ అవార్డు Wed 24 Feb 02:31:49.959345 2016 ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌' (ఎస్‌బీహెచ్‌) ప్రతిష్ఠాత్మకమైన 'పబ్లిక్‌ రిలేషన్స్‌ సోసైటీ ఆఫ్‌ ఇండియా' (పీఆర్‌ఎస్‌ఐ) అవార్డును సొంతం చ లాభాల స్వీకరణకు మొగ్గు Wed 24 Feb 02:31:55.399437 2016 విదేశీ సంస్థాగత మదుపర్లు భారీ అమ్మకాలకు మొగ్గు చూపడానికి తోడు కేంద్ర బడ్జెట్‌పై దేశీయ మదుపర్లకు స్పష్టత లోపించడంతో మంగళవారం మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొని తీవ్ర నష్టాలు దోచిందంతా తిరిగివ్వాల్సిందే..! Tue 23 Feb 03:23:16.272492 2016 న్యూఢిల్లీ: ముఖేష్‌ అంబానీకి చెందిన 'రిలయన్స్‌ ఇండిస్టీస్‌' (రిల్‌) పక్కా ప్రణాళిక, ఎత్తుగడలతోనే గత ఆరేళ్లలో 1.4 బిలియన్‌ డాలర్ల విలువ చేసే తమ గ్యాస్‌ను అక్రమంగా తోడేసుక రాత్రికి రాత్రి ఉడాయించం! Tue 23 Feb 03:23:22.694502 2016 న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిచౌక స్మార్ట్‌ఫోన్‌ను ఎట్టి పరిస్థితులలోనూ ఏప్రిల్‌-15 నుంచి బుకింగ్‌ చేసుకున్నవారికి అందిస్తామని 'రింగింగ్‌ బెల్స్‌' డైరెక్టర్‌ మోహిత్‌ గోయెల్ నాలుగో రోజూ ముందుకే Tue 23 Feb 03:23:30.063672 2016 ముంబయి: కేంద్ర బడ్జెట్‌ దగ్గరపడుతుండటం, ముడి చమురు ధరల మద్దతుతో వరుసగా నాలుగో సెషన్‌లోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 79.64 ప 'లయన్స్‌'కు ఎస్‌బీహెచ్‌ అంబులెన్స్‌ వితరణ Tue 23 Feb 03:23:40.236431 2016 హైదరాబాద్‌: సమాజ సేవలో తనదంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌' (ఎస్‌బీహెచ్‌) ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా 'ఎస్‌బీహెచ్‌ లయన్స్‌ 'టీమ్‌ ఇండియా' స్ఫూర్తి ఏదీ! Tue 23 Feb 03:23:47.781782 2016 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులలో (పీఎస్‌యూలలో) నిరర్థక ఆస్తులు (ఎన్‌ఫీఏలు) పెరిగిపోతుండడం పట్ల పరిశ్రమల సమాఖ్య అసోచామ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో 'భారతీయ రిజర్ టాటా కొత్తకారు పేరు 'టైయాగో' Tue 23 Feb 03:23:57.583555 2016 న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ కొత్తగా మార్కెట్లోకి తేనున్న బుల్లి హ్యాచ్‌బ్యాక్‌ కారు పేరును కంపెనీ 'టైయాగో'గా మార్చింది. అంతకు ముందు ఈ కారుకు సంస్థ 'జైకా'గా నామకరణం చేసి మా వ్యవ'సాయానికి' పెద్దపీట వేయండి Tue 23 Feb 01:08:14.413672 2016 నవతెలంగాణ వాణిజ్య విభాగం: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముఖ వంటిదనీ.. తెలంగాణలో సాగు అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలని సహకార శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. క్యూబీజెడ్‌తో టామ్‌కామ్‌ జట్టు Tue 23 Feb 01:07:10.18094 2016 దుబాయ్‌: తెలంగాణ యువతకు దుబారులో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మరో ముందడుగు పడింది. ఇందుకు సంబంధించి సోమవారం తాజాగా 'తెలంగాణ మానవ వనరుల సంస్థ' (టామ్‌కామ్‌) 'దుబార నేడు ఎన్‌టీపీసీలో వాటా అమ్మకం Tue 23 Feb 01:06:35.921731 2016 న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విద్యుత్తు ఉత్పత్తిదారు 'నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన'్‌ (ఎన్‌టీపీసీ)లో కేంద్ర ప్రభుత్వం 5 శాతం వాటాను 'ఆఫర్‌ ఫర్‌ సేల్‌' (ఓఎఫ్‌ఎస్‌) ద 'మెరుగైన జీవనమే ధ్యేయంగా కృషి' Sun 21 Feb 04:04:43.190459 2016 న్యూఢిల్లీ: త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌ సామన్యుడే కేంద్రంగా .. ప్రజారంజకంగా ఉంటుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంతో పా చౌక స్మార్ట్‌ఫోన్‌కు 7.5 కోట్ల బుకింగ్‌లు! Sun 21 Feb 04:04:37.592359 2016 న్యూఢిల్లీ: మార్కెట్లోకి రాక ముందే వివాదాస్పదమవుతున్న చౌక స్మార్ట్‌ఫోన్‌ 'ఫ్రీడమ్‌-251' బుకింగ్‌లను కంపెనీ నిలిపివేసింది. తాము అనుకున్నదాని కంటే కూడా అధిక స్పందన లభించడంత మారుతీ ఉత్పత్తికి 'జాట్‌' దెబ్బ Sun 21 Feb 04:04:49.501678 2016 న్యూఢిల్లీ: రిజర్వేషన్లు కోరుతూ జాట్‌లు చేస్తున్న ఆందోళనల సెగలు క్రమంగా ఆర్థిక వ్యవస్థను తాకుతున్నాయి. ఆటోమొబైల్‌ పరిశ్రమలకు కీలక కేంద్రంగా ఉన్న హర్యాణాలో జాట్‌ ఆందోళన ప రైల్వే బడ్జెట్‌పైనే ప్రధాన దృష్టి Sun 21 Feb 04:04:55.367132 2016 ముంబయి: అంతర్జాతీయంగా నెలకొన్న అనుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు గత వారం మదుపరులకు లాభాలను పంచాయి. శుక్రవారంతో ముగిసిన వారంలో మార్కెట్లు మంచి పనితీరును 'మేక్‌ ఇన్‌ ఇండియా వీక్‌' ఫెయిల్‌ Sat 20 Feb 02:48:14.827275 2016 దేశంలో భారీగా పెట్టుబడులు చోటు చేసుకుంటున్నాయని పదే పదే ఊదరగొడుతున్న మోడీ అనుకూల వర్గాలకు మేక్‌ ఇన్‌ ఇండియా వీక్‌ పెద్ద షాక్‌నే మిగిల్చింది. బహుళ రంగాలో పెట్టుబడులను ఆకర్ ఫ్రీడం 251పై వీడని అనుమానాలు Sat 20 Feb 02:48:24.002359 2016 న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రూ.251తో అతి చౌక అయినా స్మార్ట్‌ఫోన్‌ అందిస్తామంటూ రింగింగ్‌ బెల్స్‌ చేస్తోన్న ప్రచారంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. తొలి రోజు ఆసంస్థ వెబ్‌సైట్‌ క్
1
New Delhi, First Published 25, Apr 2019, 9:37 AM IST Highlights ఇరాన్ నుంచి పెట్రోలియం దిగుమతులను అనుమతించబోనని అమెరికా చేసిన ప్రకటనతో డాలర్ విలువ పైపైకి దూసుకెళ్లగా, రూపాయి విలువ విల్లవిల్లాడింది. ఫలితంగా బుధవారం విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్ పై రూపాయి విలువ 24 పైసలు బలహీన పడి 69.86 వద్ద స్థిర పడింది. రూపాయి ఒకానొక దశలో 69.97ను తాకింది. ముంబై: ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలు.. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, దేశీయంగా అమెరికా డాలర్లకు డిమాండ్ పెరిగింది.  ఫలితంగా డాలర్ పై రూపాయి మారకం విలువ బలహీనపరిచింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 24 పైసలు బలహీనపడి డాలర్తో పోలిస్తే 69.86 వద్ద ముగిసింది.  మరోవైపు దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో ఒక దశలో రూపాయి నాలుగు నెలల కనిష్టస్థాయి 69.97ను కూడా చూసింది. అమెరికాలో గృహ కొనుగోళ్లు బాగున్నాయన్న గణాంకాలు ఆ దేశ మాంద్యం భయాలను తగ్గించాయి. దీనితో ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 97పైన పటిష్టంగా కొనసాగుతోంది.  క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో రూపాయి ఇంకొంత బలహీనపడాల్సి ఉంది. కానీ దేశంలోకి భారీగా వస్తున్న విదేశీ పెట్టుబడులు, ఈక్విటీల పటిష్ఠ ధోరణి రూపాయిని భారీగా నష్టపోకుండా చూస్తున్నాయి. రూపాయి సమీపంలో 70–68 శ్రేణిలో స్థిరీకరణ పొందవచ్చనేది  మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.    గతేడాది అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో క్రమంగా కోలుకున్న రూపాయి క్రమంగా రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది.  మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయి నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్ల మీదకు ఎక్కింది. నాలుగు నెలల క్రితం 72–70 మధ్య కదలాడింది. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేది మోదీనేనన్న అంచనాలు, స్థిరంగా దేశంలోకి వస్తున్న విదేశీ నిధులు, ఈ నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ  రూపాయికి గత రెండు నెలలుగా సానుకూలమవుతోంది.
1
బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి First Published 1, Feb 2017, 6:53 AM IST బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి బాలకృష్ణను సన్మానించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి Recent Stories
0
Hyderabad, First Published 30, Oct 2018, 10:38 AM IST Highlights ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్న అమ‌ర్ అక్బర్ ఆంటోనీ టీజర్ విడుదలైంది. ఈ టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. ఇందులో ర‌వితేజ మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్న అమ‌ర్ అక్బర్ ఆంటోనీ టీజర్ విడుదలైంది. ఈ టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. ఇందులో ర‌వితేజ మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూడింటినీ టీజ‌ర్ లో హైలైట్ చేసారు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌. టీజ‌ర్ చాలా కొత్త‌గా.. సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచేలా ఉంది. మ‌నం ఆపద‌లో ఉన్న‌పుడు మ‌న‌ల్ని కాపాడేది మ‌న చుట్టూ ఉన్న బ‌ల‌గం కాదు.. మ‌న‌లో ఉన్న బ‌లం.. ముగింపు రాసుకున్న త‌ర్వాతే ఆరంభించాలి అనే డైలాగ్స్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. అమెరికాలోని అంద‌మైన లొకేష‌న్స్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు శ్రీనువైట్ల‌.  ఈ సినిమాలో ల‌య‌, సునీల్,వెన్నెల కిషోర్,ర‌ఘు బాబు,త‌రుణ్ అరోరా,అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజ‌యాల‌తో క‌థల ఎంపికపై ప్ర‌త్యేక‌త చూపిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. న‌వంబ‌ర్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ. న‌టీన‌టులు:  ర‌వితేజ‌, ఇలియానా డీ క్రూజ్, సునీల్, ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌విప్ర‌కాశ్, త‌రుణ్ అరోరా, ఆదిత్య మీన‌న్, అభిమ‌న్యు సింగ్, విక్ర‌మ్ జిత్, రాజ్ వీర్ సింగ్, శియాజీ షిండే, శుభ‌లేక సుధాక‌ర్ త‌దిత‌రులు.. Last Updated 30, Oct 2018, 10:38 AM IST
0
శివం దుబెకు పిలుపు Fri 25 Oct 03:06:50.753822 2019 ముంబయి ఆల్‌రౌండర్‌ శివం దుబెకు భారత జట్టు పిలుపు అందింది. దేశవాళీ, ఐపీఎల్‌లో భయమెరుగుని క్రికెట్‌ ఆడుతున్న శివం దుబె సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ దృష్టిని ఆకర్షించాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుకు ఎంపికయ్యాడు. 2015లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేసిన కేరళ యువ సంచలనం సంజూ శాంసన్‌కు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు.
2
READ ALSO: ‘సల్మాన్.. నీకు మేం ఉరిశిక్ష విధించాం’: హీరోకు యూనివర్శిటీ నుంచి బెదిరింపులు అన్నింటికంటే సినిమాలో హైలైట్ ఏంటంటే.. ఆర్క్‌టిక్ సర్కిల్ వద్ద మంచులో హృతిక్, టైగర్‌లు చేసిన కార్ ఛేజింగ్ సీన్స్. ఇప్పటివరకు ఆర్క్‌టిక్ సర్కిల్‌లో ఏ సినిమానూ తెరకెక్కించలేదు. ఆ ఘనత మన భారతీయ సినిమాకు దక్కింది. అయితే హృతిక్ చేసిన భయంకరమైన యాక్షన్ ఎపిసోడ్స్ చూసి సీయంగ్‌ కూడా షాకయ్యారు. దీని గురించి ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘చాలా క్రిటికల్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం హృతిక్ తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. సినిమాలో హృతిక్ పర్‌ఫార్మెన్స్ చూసి నిలబడి చప్పట్లు కొట్టాలనిపించింది. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ పూర్తయ్యాక హృతిక్ ముఖంలో కనిపించే చిరునవ్వును నేను చాలా మిస్సవుతాను’ అని వెల్లడించారు. అంతేకాదు సినిమాలో టైగర్ ష్రాఫ్ ఎంట్రీ సీన్ రికార్డ్ సృష్టిస్తుందని అంటున్నారు సీయంగ్. ‘సింగిల్ టేక్‌లో ఆయన ఎంట్రీ సీన్‌ను పూర్తిచేశారు. అలా చేయాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యం. టైగర్‌కు యాక్షన్ సినిమాలు వెన్నెతో పెట్టిన విద్య. తన నటనా నైపుణ్యాలతో టైగర్ నన్నెప్పుడూ సర్‌ప్రైజ్ చేస్తుంటారు. బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు టైగర్ చిరునామాగా నిలుస్తారన్న నమ్మకం నాకుంది. నా కెరీర్‌లో వార్ సినిమా చాలా హార్డెస్ట్ అని చెప్పాలి. నేను స్క్రిప్ట్ చదవగానే దర్శకుడు సిద్ధార్థ్ ఎలా చేద్దామనుకుంటున్నారు అనుకున్నా. బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు యాక్షన్ సూపర్ స్టార్స్‌తో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషిస్తున్నా’ అని వెల్లడించారు. ఈ చిత్రంలో వాణీ కపూర్ కథానాయికగా నటించారు. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ‘వార్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదల కానుంది. ఈ విషయం తెలిసీ వార్ సినిమాను తెలుగులోనూ విడుదల చేయాలని చిత్రవర్గాలు నిర్ణయించుకున్నాయి. మరి సైరాతో పోటీ పడి వార్ నిలుస్తుందో లేదో వేచిచూడాలి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
- విచారణలో తేల్చిన శ్రీకృష్ణ కమిటీ.. - నిబంధనల్ని ఉల్లంఘించారని వెల్లడి - ఐసీఐసీఐ నుంచి పూర్తిగా బయటకు - చర్యలు తీసుకుంటాం: ఐసీఐసీఐ న్యూఢిల్లీ: వీడియోకాన్‌ సంస్థకు ఐసీఐసీఐ బ్యాంక్‌ భారీగా రుణాలను మంజూరు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో ఆ బ్యాంక్‌ మాజీ సీఎండీ చందా కొచర్‌కు (56) గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వీడియోకాన్‌ రుణం కేసులో చందా కొచ్చర్‌ దోషేనని ఐసీఐసీఐ ఏర్పాటు చేసిన స్వతంత్ర విచారణలో తేలింది. ఈ స్కామ్‌పై విచారణకు నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ స్వతంత్ర కమిటీ.. తన రిపోర్టును బుధవారం సంస్థకు అందించింది. నివేదికలలో బ్యాంకునకు సంబంధించిన అంతర్గత నిబంధనలను కొచ్చర్‌ ఉల్లఘించారని కమిటీ తేల్చింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ మంజూరు చేసిన రూ.3,250 కోట్ల రుణం వెనుక అప్పటి సీఈవో చందాకొచ్చర్‌ క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను వెలికి తీసేందుకు గాను బ్యాంక్‌ బోర్డు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి.ఎన్‌.శ్రీకృష్ణ నేత్వత్వంలో ఒక విచారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని వివిధ కోణాల్లో విచారణ జరిపిన కమిటీ, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ రూపంలో వాస్తవాలను వెలికి తీసింది. వీటిని ఆధారంగా చేసుకొనే ఐసీఐసీఐ బ్యాంక్‌ బ్యాంక్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి కొచ్చర్‌ స్వీయ ప్రయోజనం కలిగేలా వ్యవహరించినట్టు జస్టిస్‌ శ్రీకృష్ణ ప్యానెల్‌ తేల్చింది. ఈ మేరకు ఆమెను దోషిగా నిర్ధారిస్తూ బ్యాంకు బుధవారం అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అలాగే ఈ ఆరోపణలతోనే బ్యాంకు నుంచి ఆమెను తొలగిస్తున్నట్టు బోర్డు ప్రకటించడం విశేషం. దీనికి తోడు ఆమెకు సంబంధించి భవిష్యత్తులో చెల్లించాల్సిన సొమ్ములను, ప్రస్తుతం బకాయి ఉన్న చెల్లింపులు అన్నింటిని నిలిపివేస్తున్నట్టు తెలిపింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలు నిజమని తేలిన నేపథ్యంలో దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఏప్రిల్‌, 2009 నుంచి నుంచి 2018 మార్చివరకు ఆమెకు చెల్లించిన బోనస్‌, ఇంక్రిమెంట్లు, షేర్లు, ఆరోగ్య బీమాతో సహా ఇతర చెల్లింపులను బ్యాంకునకు వెనక్కి తీసుకోనున్నట్టుగా బ్యాంక్‌ వెల్లడించింది. అక్టోబరులోనే రాజీనామా.. వీడియోకాన్‌కు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని 20 బ్యాంకుల బృందం దాదాపు రూ.40,000కోట్ల రుణాలను మంజూరు చేసింది. అందులో రూ.3,250 కోట్ల రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంక్‌ చెల్లించింది. ఇందుకు నజరానాగా 2008 నుంచి 2013 మధ్య వీడియోకాన్‌ గ్రూప్‌ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌ కంపెనీలు, చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ కంపెనీల మధ్య పలు ఆర్థిక లావాదేవీలు, యాజమాన్య బదలాయింపులు జరిగాయి. మార్చి 2018లో ఇవి వెలుగులోకి వచ్చాయి. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా ఉన్న చందా కొచ్చర్‌ పాత్రపై అప్పట్లో పలు సందేహాలు తలెత్తాయి. కొచ్చర్‌ అక్టోబర్‌లో తన పదవికి రాజీనామా చేశారు. రుణ మంజూరీకి గాను మార్చి 2012 వరకు రూ.1,730 కోట్ల మేర బ్యాంకుకు మోసం చేశారని ఆరోపిస్తూ చందా కొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌, వేణుగోపాల్‌ ధూత్‌, న్యూపవర్‌ రెన్యువబుల్స్‌, వీడియోకాన్‌ ఇండిస్టీస్‌ సంస్థలపై సీబీఐ ఇటీవలే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సంగతి తెలిసింది. 'శక్తివంతమైన మహిళ'గా గుర్తింపు చందా కొచ్చర్‌ రాజస్థాన లోని జోధ్‌పూర్లో 1961లో జన్మించారు. 1982లో సీఏ పూర్తి చేశాక తర్వాత జమునాలాల్‌ బజాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ నుండి మేనేజ్‌మెంట్‌ విద్యను పూర్తి చేశారు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో తన క్లాస్‌మెట్‌ అయిన దీపక్‌ కొచ్చర్‌ను చందా వివాహం చేసుకున్నారు.1984 లో చందా కొచ్చర్‌ ఐసీఐసీఐలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1993లో ఐసీఐసీఐ కొత్తగా బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించినపుడు సంస్థ యాజమాన్యం ఈమెను సంస్థ బ్యాంకింగ్‌ కోర్‌ కమిటీకి బదిలీ చేసింది.1994 లో అసిస్టెంట్‌ మేనేజర్‌ గానూ మరియు 1996 లో డిప్యూటీ మేనేజర్‌గానూ పదోన్నతి సాధించింది. 1998లో సంస్థ జనరల్‌ మేనేజర్‌గా పదోన్నతి సాధించింది.1999 లో సంస్థ యొక్క ఈ-కామర్స్‌ విభాగాన్ని కూడా నిర్వహించింది. ఈమె నాయకత్వంలోనే ఐసీఐసీఐ బ్యాంక్‌ రిటైల్‌ బ్యాంకింగ్‌లో ప్రవేశించి, మనదేశంలోని ప్రైవేటు బ్యాంకులలో అగ్రగామిగా నిలిచింది. 2001 లో సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. బ్యాంకింగ్‌ సేవలను సామాన్యులకు ఐటీ ద్వారా చేరువ చేయడంలో తనదైన శైలితో రాణించిన చందా కొచ్చర్‌కు 2005 నుండి ఫోర్బ్స్‌ పత్రిక 'అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్త'గా అభివృర్ణిస్తూ తన జాబితాలో స్థానం కల్పించింది. 2009, 2010 లో ఫోర్బ్స్‌ పత్రిక ప్రపంచ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో స్థానం కల్పించింది. బ్యాంకింగ్‌ రంగంలో ఈమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2010లో చందా కొచ్చర్‌కు పద్మభూషణ్‌ అవార్డును ఇచ్చి సత్కరించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆమె కెరీర్‌కు శుభంకార్డు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Recommended byColombia మాది కాకినాడ ఇదే నా సక్సెస్ ఫార్ములా.. మా నాన్న గారు నాకు ఏడాది వయసు ఉన్నప్పుడే చనిపోయింది. అమ్మకు నేనొక్కదాన్నే. మాది కాకినాడ. అక్కడ నుండి వచ్చి ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నా. నా సక్సెస్ ఫార్ములా సీక్రెట్ ఏంటంటే.. 80 శాతం కష్టం, 20 శాతం లక్ అని అనుకుంటా. నాకు లైవ్స్ చేయడం బాగా ఇష్టం. నేను సింగిల్ టేక్ యాంకర్‌ని. లైవ్‌లో క్విక్ రిజల్ట్ ఉంటుంది. హీరోయిన్ కావాలంటే వీటిని త్యాగం చేయాల్సిందే.. నేను హీరోయిన్ కావడం నాకు ఇష్టం లేదు. ఇంట్రస్ట్ లేదు. హీరోయిన్ కావాలంటే చాలా రెస్పాన్సిబులిటీ ఉండాలి. గ్లామర్ షోని ఎక్స్‌పర్ట్ చేస్తారు. దాన్ని నేను మెయిన్‌టైన్ చేయలేను. హీరోయిన్‌ని చూడగానే భలే ఉందిరా అనేట్టుగా ఉండాలి. నేను అందంగా ఉన్నా.. నాకు తిండి, నిద్ర మస్ట్‌గా ఉండాలి. హీరోయిన్ ఈ రెండింటినీ త్యాగం చేయాలి. అది నా వల్ల కాదు. అంతే కాకుండా ఫస్ట్ నాకు హీరోయిన్ కావాలనే ఇంట్రస్ట్ లేదు. ఫ్యూచర్‌లో హీరోయిన్ అవకాశం ఇచ్చినా చేయను. ఓన్లీ క్యారెక్టర్స్. సినిమాలకు సీరియల్స్‌కి తేడా ఇదే.. సీరియల్స్‌లోనూ సినిమాల్లోనూ నేను చేశా. రెండింటికీ పెద్ద తేడా ఉండదు. నేను సీరియల్స్‌లో నెగిటివ్ రోల్స్ చేశా కాబట్టి పెద్ద కష్టపడలేదు. అయితే సినిమాల్లో సింపుల్‌గా చెప్పేస్తే చాలు. సీరియల్స్‌లో కాస్త ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సీరియల్స్‌ నుండి సినిమాలకు షిఫ్ట్ అయ్యాక అలవాటు కావడానికి కాస్త టైం పట్టింది. గుండెల్లో గోదారి, లౌఖ్యం, బెంగాల్ టైగర్, ఒక లైలా కోసం చిత్రాల్లో మంచి పాత్రలే చేశా. యాంకర్‌గా 8 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా చాలా నేర్చుకున్నా. నా అవసరం ఉందనుకుంటే జనాలు మనల్ని కోరుకుంటారని తెలిసింది’ అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ శ్యామల.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బుమ్రా, భువీని మేమే రప్పించాం: విండీస్ కోచ్ జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌లను మళ్లీ భారత జట్టులోకి ఎంపిక చేయడానికి కారణం సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు బాగా ఆడుతుండటమేనని నాకు అనిపిస్తోంది -విండీస్ కోచ్ Samayam Telugu | Updated: Oct 26, 2018, 06:09PM IST బుమ్రా, భువీని మేమే రప్పించాం: విండీస్ కోచ్ వెస్టిండీస్ జట్టు మెరుగ్గా ఆడటంతోనే ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లను భారత జట్టులోకి మళ్లీ సెలక్టర్లు ఎంపిక చేశారని వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా అభిప్రాయపడ్డాడు. విశాఖపట్నం వేదికగా గత బుధవారం జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13x4, 4x6) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ (123 నాటౌట్: 134 బంతుల్లో 10x4, 3x6) సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలిచింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. తొలి రెండు వన్డేలకి బుమ్రా, భువీలకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు వారి స్థానంలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలను ఎంపిక చేశారు. కానీ.. ఈ ఇద్దరు పేసర్లూ రెండు వన్డేల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో.. చివరి మూడు వన్డేల కోసం గురువారం 15 మందితో కూడిన జట్టుని ప్రకటించిన సెలక్టర్లు.. షమీపై వేటు వేసి.. బుమ్రా, భువీలని మళ్లీ జట్టులోకి ఎంపిక చేశారు. ‘జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌లను మళ్లీ భారత జట్టులోకి ఎంపిక చేయడానికి కారణం సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు బాగా ఆడుతుండటమేనని నాకు అనిపిస్తోంది. లేకపోతే..తొలి రెండు వన్డేలకి విశ్రాంతినిచ్చిన వారిని మళ్లీ ఎందుకు పిలిపిస్తున్నట్లు..? వన్డేల్లో అపార అనుభవం ఉన్న బుమ్రా, భువీలను మళ్లీ రప్పించిన ఘనత విండీస్‌కే చెందుతుంది’ అని స్టువర్ట్ లా ధీమా వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌తో శనివారం పుణె వేదికగా భారత్ జట్టు మూడో వన్డేలో తలపడనుండగా.. చివరి మూడు వన్డేల కోసం నిన్న సెలక్టర్లు ప్రకటించిన భారత్ జట్టు ఇదే..! భారత్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV బన్నీని ఏ మాయ చేశావే కేథరీన్ 'ఇద్దరమ్మాయిలతో' అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన దుబాయి భామ కేథరిన్ త్రేసా. ఆ తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోని ఈ భామను బన్నీ పిలిచి మరి తన సినిమాల్లో అవకాశమిస్తున్నాడు... TNN | Updated: Aug 7, 2016, 02:33PM IST 'ఇద్దరమ్మాయిలతో' అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన దుబాయి భామ కేథరిన్ త్రేసా . ఆ తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోని ఈ భామను బన్నీ పిలిచి మరి తన సినిమాల్లో అవకాశమిస్తున్నాడు. రుద్రమదేవి చిత్రంలోనూ అల్లు అర్జున్ పక్కన మెరిసింది. ఆ తరువాత సరైనోడు సినిమాలో కూడా లీడ్ రోల్ నే పోషించింది. తాజాగా మరోసారి బన్నీ తన కొత్త సినిమాలో కేథరిన్ ను తీసుకునే ఆలోచనలో పడ్డాడట. హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ నూతన సినిమా చేయనున్నాడు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేను అనుకున్నారు. అయితే అమ్మడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపలేదు. తరువాత శృతిహాసన్ అనుకున్నారు. కానీ శృతి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. దీంతో కేథరిన్ అయితే పెర్ఫెక్ట్ అని భావించిన చిత్ర బృందం ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. నిజానికి ఇప్పటివరకు బన్నీ తను పని చేసిన హీరోయిన్స్ తో మరోసారి జత కట్టలేదు. కేథరిన్ తో మాత్రం ఇప్పటికే మూడు చిత్రాల్లో కలిసి నటించాడు. నాలుగో సినిమా అయినా.. ఈ మెగాహీరో సిద్ధంగా ఉన్నాడంటే.. కేథరిన్, బన్నీను ఏదో మాయ చేసిందని అంటున్నారు.
0
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి తెలంగాణలో అడుగుపెట్టిన ఐసీఎల్‌ Wed 17 Aug 04:02:14.728953 2016 నవతెలంగాణ-వాణిజ్య విభాగం: నాన్‌ బ్యాంకింగ్‌ విత్త సంస్థ 'ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌' మంగళవారం తెలంగాణలో తన తొలి శాఖను తెరించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చే Wed 17 Aug 04:02:22.848648 2016 వాణిజ్య 19 నుంచి హైటెక్స్‌లో 'ఆర్క్‌ దక్షిణ' Wed 17 Aug 04:02:34.764597 2016 నవతెలంగాణ-వాణిజ్య విభాగం: 'ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్‌' (ఐఐఏ) తెలంగాణ చాప్టర్‌ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 'ఆర్క్‌ దక్షిణ' పేరుతో దక్ష 'ఆకర్షణీయ నగరాలు' సుదూర స్వప్నమే! Tue 16 Aug 06:54:54.068294 2016 ముంబయి: దేశంలో ప్రధాన నగరాలతో పాటు పలు ద్వితీయ శ్రేణి నగరాలను మేటి నగరాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆకర్షణీయమైన నగరాల' (స్మార్ట్‌ సీటీల) పథకం రాజన్‌ విధానాలు కొనసాగాలి: మూడీస్‌ Tue 16 Aug 06:54:58.857887 2016 న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెటేందుకు ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తీసుకున్న చర్యల ను అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ప్రశంసింది. దేశంలో ద్రవ్యోల్బణా ఇన్ఫోసిస్‌కు బ్రెగ్జిట్‌ సెగ! Tue 16 Aug 06:55:03.893099 2016 బెంగళూరు: ఊహించిందే జరిగింది.. అందరూ అనుకున్నట్లుగా ఐరోపా సమాజం నుంచి బ్రిటన్‌ వైదొలిగితే దేశ ఐటీ రంగానికి నష్టం కలుగుతుందన్న అంచనాలు క్రమంగా అనుభవంలోకి 'క్రెడాయ్ ప్రాపర్టీ షో' సక్సెస్‌ Tue 16 Aug 06:55:09.268013 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'స్థిరాసి అభివృద్ధి సంఘాల సమాఖ్య' (క్రెడారు) ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన 'క్రెడారు హైదరాబాద్‌ ప్రాపర్టీషో' విజయవంతంగా ముగిసింది. ఈ నెల ఎన్‌ఎస్‌ఈ నుంచి 14 సంస్థలు అవుట్‌! Tue 16 Aug 06:55:16.815707 2016 ముంబయి: దాదాపు వ్యాపా రాలను మూసి వేసే క్రమంలో ఉన్న 14 కంపెనీలను స్టాక్‌ ఎక్స్ఛేంజీ నుంచి తొలగిం చేందుకు 'నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేజీ' (ఎన్‌ఎస్‌ఈ) రంగం సిద్ధ్దం చేస్తోంది. ల ఐఐటీల నిషేధంలో 20 కంపెనీలు..! Tue 16 Aug 06:55:23.64702 2016 న్యూఢిల్లీ: ప్రాంగణ నియామకాలంటూ ఐఐటీ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న సంస్థల పట్ల 'ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ'లు (ఐఐటీ) అప్రమత్తమయ్యాయి. ఇటీవలి కాలంలో నిరాశపరిచిన 'వీడియోకాన్‌ ఇండిస్టీస్‌' Mon 15 Aug 07:17:45.293548 2016 న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంస్థ వీడియోకాన్‌ ఇండిస్టీస్‌ జూన్‌తో 30తో ముగిసిన తొలి మొదటి త్రైమాసికానికి స్టాండ్‌లోన్‌ వద్ద రూ.286.64 కోట్ల నికర నష్టాన్ వ్యాపార విస్తరణలో ఒకాయా పవర్‌.. Mon 15 Aug 07:17:50.595753 2016 న్యూఢిల్లీ : బ్యాటరీ తయారీ సంస్థ ఒకాయా పవర్‌ వ్యాపార విస్తరణలో భాగంగా దేశ వ్యాప్తంగా రానున్న మూడేండ్లలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వ్యాక్సిన్‌ తయారీలో అరబిందో ఫార్మా... Mon 15 Aug 07:17:56.531251 2016 హైదరాబాద్‌ : ప్రముఖ ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా వ్యాక్సిన్‌ తయారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే యోచనలో ఉంది. ఇందులో భాగంగా ఏడాదికి 5 కోట్ల వ్యాక్సిన్లను తయారు చేయాలని ల అవుటర్‌ పరిధిలో 13 గ్రోత్‌ కారిడార్లు Sun 14 Aug 05:14:15.052058 2016 నవతెలంగాణ- వాణిజ్య విభాగం హైదరాబాద్‌ అభివృద్ధికి ఊతం ఇచ్చేలా అవుటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో మొత్తం 13 గ్రోత్‌ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లుగా రాష్ట్ర పురపాలక, పరిశ్రమల మాల్యాపై సీబీఐ మరో కేసు! Sun 14 Aug 05:14:20.433618 2016 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వేలాది కోట్ల మేర రుణాలను సమీకరించి విదేశాలకు తరలి పోయిన లిక్కర్‌ డాన్‌ విజరు మాల్యాపై 'సెంట్ర్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్ ఇక శ్రీసిటీలోనే 'వన్‌్‌ప్లస్‌' ఉత్పత్తి Sun 14 Aug 05:14:26.945635 2016 బెంగళూరు: భారత్‌ మార్కెట్లో తమ ఫోన్లకు మేటి డిమాండ్‌ ఉన్నప్పటికీ సప్లయి కొరతను ఎదుర్కొంటున్నట్లుగా ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ వన్‌ప్లస్‌ వెల్లడించిం ఎన్‌ఎండీసీ లాభాలు రూ.711 కోట్లు Sun 14 Aug 05:14:32.941578 2016 హైదరాబాద్‌: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ ముడి ఇనుప ఖనిజ దిగ్గజం ఎన్‌ఎండీసీ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనూ మెప్పించే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్ ఆదివారం ఉచితంగా అపరిమిత కాల్స్‌ Sun 14 Aug 05:14:39.293961 2016 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు మరో అద్భుతమైన సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా బీఎ 32 శాతం కుంగిన ఎస్‌బీఐ లాభాలు Sat 13 Aug 05:34:18.96298 2016 ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంకులను మొండి బాకీలు పీల్చిపిప్పి చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ 'స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా' (ఎస్‌బీఐ) మొండి బాకీలు బహుముఖంగా విస్తరిస్తాం Sat 13 Aug 05:34:24.908124 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ జియోమీ భారత్‌లో బహుముఖంగా విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్‌ టెక్నలాజీ స్టార సెంట్రల్‌ బ్యాంక్‌కు మొండి బాకీల దెబ్బ Sat 13 Aug 05:34:30.68689 2016 ముంబయి: 'సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా' జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.599.8 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. మొండి బాకీలు రెట్టింపు ఓజీసీ లాభం రూ.110.69 కోట్లు Sat 13 Aug 05:34:36.523276 2016 న్యూఢిల్లీ: 'ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌' (ఓబీసీ) జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.110.69 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కేటాయింపులు పెంచడంతో నష్టాల్లోకి బీఓఐ Sat 13 Aug 05:34:42.293627 2016 ముంబయి: మొండి బాకీలకు కేటాయింపులను దాదాపు రెట్టింపు చేయడంతో 'బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' (బీఓఐ) జూన్‌తో ముగిసిన త్రైమాసికం లో రూ.741 కోట్ల నికర నష్టాన్ని ప్ నేటి నుంచే క్రెడారు ప్రాపర్టీ షో Sat 13 Aug 05:34:48.395757 2016 నవతెలంగాణ-వాణిజ్య విభాగం: హైదారాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో నేటి (శనివారం) నుంచి 'కాన్ఫ్‌Ûడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ 22 గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణం! Sat 13 Aug 02:56:21.828374 2016 న్యూఢిల్లీ: దేశంలో అంతకంతకు పెరుగుతున్న ధరలకు అద్దం పడుతూ గత నెలలో (జులైలో) 'వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం' (సీపీఐ) మరింతగా పెరిగింది. ప్రభుత్వం వారంతంలోనూ కొనసాగిన జోరు Sat 13 Aug 02:56:02.442059 2016 ముంబయి: వారాంతంలోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. వరుసగా రెండో సెషన్‌లోనూ మదుపరుల నుంచి మద్దతు లభించడంతో శుక్రవారమూ సూచీలు పరుగులు పెట్ట హైదరాబాద్‌లో ఐకియాకు అంకురార్పణ Fri 12 Aug 03:40:12.981351 2016 తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ తన వ్యాపార విస్తరణకు తెర తీసింది. స్వీడన్‌కు చెందిన ఫర్నీచర్‌ దిగ్గజ సంస్థ ఐకియా గ్రూపు హైదరాబాద్‌లో తన భారీ స్టోర్‌ను ఏర్పాటు చేసేందుకు అరగంట నానబెట్టినా పాడవదీ నోట్‌! Fri 12 Aug 03:40:17.867549 2016 న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ దిగ్గజ సంస్థ శామ్‌సంగ్‌ ఎట్టకేలకు గెలాక్సీ నోట్‌-7ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పలు విభిన్న ఫీచర్లతో మొబైల్‌ ప్రియులను టెక్‌ కుబేరుల్లో ఇద్దరు భారతీయులు Fri 12 Aug 03:40:23.805009 2016 న్యూయార్క్‌: ఫోర్బ్స్‌ తాజాగా ప్రకటించిన వంద మంది టెక్‌ కుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. విప్రో చెర్మన్‌ అజిమ్‌ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్‌ సహ వ్యవస్థాపకుడు 60 శాతం కుంగిన బీవోబీ లాభాలు Fri 12 Aug 03:40:28.292595 2016 న్యూఢిల్లీ: మొండి బాకీల దెబ్బతో ప్రభుత్వ రంగంలోని 'బ్యాంకు ఆఫ్‌ బరోడా' (బీవోబీ) లాభాలు భారీగా క్షీణించాయి. 2016 జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో బీవోబీ లాభాలు 60 శాతం
1
Hyderabad, First Published 18, Mar 2019, 2:02 PM IST Highlights విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.  విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. తాజాగా సినిమా టీజర్ ని నాలుగు భాషల్లో విడుదల చేశారు. ఇందులో విజయ్, రష్మిక ల లిప్ లాక్ సీన్ వైరల్ గా మారింది. టీజర్ కి అన్ని భాషల నుండి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కన్నడ ప్రేక్షకులు మాత్రం టీజర్ పై ఫైర్ అవుతున్నారు. దానికి కారణం రష్మిక పాస్ట్ లైఫ్ అనే చెప్పాలి. కన్నడ హీరో రక్షిత్ ని నిశ్చితార్ధం చేసుకొని పెళ్లి బ్రేక్ చేసిన రష్మికపై రక్షిత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. వాళ్లకు ఛాన్స్ దొరుకుతోన్న ప్రతీసారి రష్మికని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 'డియర్ కామ్రేడ్'లో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్ ఉండడం.. రక్షిత్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.  కొందరు హద్దులు దాటి మరీ కామెంట్లు పెడుతున్నారు. కానీ రష్మిక ఈ విషయాలను పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు.  Last Updated 18, Mar 2019, 2:02 PM IST
0
Vaani Pushpa 104 Views ed , naresh goyal naresh goyal న్యూఢిల్లీ: జెట్‌ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకులు నరేష్‌ గోయల్‌కు మరోసారి ఇడి నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి. ఎస్‌బిఐ నిర్వహించిన ఆడిట్‌పై సంతృప్తిచెందని అధికారులు స్వతంత్ర ఆడిట్‌నిర్వహిస్తామనిప్రకటించడంతో నరేష్‌గోయల్‌ ఇపుడు మరోసారి చిక్కులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 19 ప్రైవేటు కంపెనీలు నరేష్‌గోయల్‌కు ఉన్నాయని, వాటిలో ఐదు కంపెనీలు విదేశాల్లో రిజిష్టరు అయినట్లు ఇడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ కొంత అరకొర సమాచారం ఉన్నందున పూర్తిస్థాయి విచారణకు ఎలా వెళ్లాలన్న అంశంపై ఇడి అధికారులు మదనపడుతున్నారు. నగదు సంక్షోభంలో చిక్కుకుని, ఏడువేల కోట్ల బకాయిలు పేరుకున్న సంస్థపై ఇపుడు స్వతంత్ర ఆడిట్‌నిర్వహించడమే మంచిదన్న భావనలో ఉంది. గతవారంలో గోయల్‌ను ప్రశ్నించిన అధికారులు ఎస్‌బిఐ నిర్వహించిన ఆడిట్‌లో లోపాలున్నట్లు గుర్తించారు. నిధుల బదలి జరిగిందన్న ఆరోపణలున్నాయి. రుణాలసొమ్మును బదలాయించారని, విదేశాల్లోని కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణలుండటంతో ఇపుడు స్వతంత్ర ఆడిట్‌తోనే మరిన్ని అంశాలు వెలుగులోనికి వస్తాయని ఇడి భావిస్తోంది. ముంబయి కార్యాలయంలో గత వారంలోనే గోయల్‌ను ఇడి ప్రశ్నఇంచింది. విదేశీ కరెన్సీ చట్టాల పరిధిలో విచారణనిర్వహించింది. ఆగస్టులో ఆయన నివాసాలు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులునిర్వహించిన తర్వాత ఇడి మొదటిసారి ముంబయిలో గోయల్‌నుప్రశ్నించింది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1
VIJAY సెయిలింగ్‌ పోటీల్లో అగ్రస్థానంలో  హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో తొలిరోజు రాష్ట్ర సెయిలర్ల హవా కొనసాగింది. హుస్సేన్‌ సాగర్‌ జలాల్లో జరుగుతోన్న ఈటోర్నీలో రాష్ట్రానికి చెందిన విజ§్‌ు సబావత్‌, దుర్గా ప్రసాద్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. రెండు రేసులు ముగిసే సరికి విజ§్‌ు 6పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
2
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Bheeshma Teaser: పవన్‌ కళ్యాణ్‌ ఫార్ములాను వదలని నితిన్‌! నితిన్‌, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌ టీజర్‌ను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌ Samayam Telugu | Updated: Nov 7, 2019, 11:05AM IST భీష్మ సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భీష్మ. సింగిల్‌ ఫరెవర్‌ అనేది ఈ సినిమా ట్యా్గ్‌ లైన్‌. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా టీజర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. భీష్మ ఫస్ట్‌ గ్లింప్స్‌ పేరుతో రిలీజ్ అయిన టీజర్‌లో సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయో హింట్‌ ఇచ్చారు. `నా ప్రేమ విజయ్‌ మాల్యా లాంటిది రా.. కనిపిస్తుంది కానీ క్యాచ్‌ చేయలేం` అంటూ నితిన్‌ చెప్పిన డైలాగ్‌తో టీజర్‌ను కట్‌ చేశారు. అయితే తనని తాను పవన్‌ కళ్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే నితిన్‌, ఈ సినిమాలో కూడా పవన్‌ కళ్యాణ్‌ను ఫాలో అయ్యాడు. పవన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ఒకటైన ఖుషీ సినిమాలో నడుము సీన్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. Also Read: రాశీఖన్నా తొలిసారిగా.. `వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌` కోసం! ఆ సినిమా సక్సెస్‌లో ఆ సీన్‌ కీ రోల్ ప్లే చేసిందనటంలో సందేహం లేదు. తరువాత కూడా నడుము సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ పవన్‌ సినిమాలో అలాంటి సీన్స్‌ రూపొందించారు. అదే ఫార్ములాను ఫాలో అయిన నితిన్‌ తొలి టీజర్‌లోనే హీరోయిన్‌ నడుము పట్టుకునేందుకు ఆమె వెంటపడుతున్న సీన్‌లో టీజర్‌లో రిలీజ్ చేశారు. క్లాస్‌ లుక్‌లో నితిన్‌, రష్మికలు సూపర్బ్ అనిపించేలా ఉన్నారు. Also Read: మాటల మాంత్రికుడు Trivikram Srinivas బర్త్‌ డే స్పెషల్‌ ఛలో సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. నితిన్‌, రష్మికల `భీష్మ` టీజర్‌ X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Suresh 145 Views కుంబ్లే ప్రతిఒక్కొరిపై దృష్టినిలిపాడు ముంబయి: ప్రతిఒక్క ఆటగాడిపై ప్రత్యేక శ్రద్ధతీసుకోవటమే క్రికెట్‌ కొత్త కోచ్‌ కుంబ్లే దృష్టి నిలిపాడని టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధనవ్‌ పేర్కొన్నాడు.. ఆదీ టెస్టు కెప్టెన్‌ లేక జట్టులో అత్యుత్తమ ఆటగాడా? అనేది కుంబ్లే ప్రణాళికలో భాగం కాదన్నాడు. అతని ప్రణాళికలో భాగం కోహ్లీనా లేక నేనా అనేది ముఖ్యం కాదన్నాడు.. కాగా ఈ తరహా విధానమే చాలా ముఖ్యమన్నారు. గతంలో రవిశాస్త్రితోపనిచేయటం , తనకు మంచి అనుభవమని ధవన్‌ పేర్కొన్నాడు.
2
Visit Site Recommended byColombia ‘యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ ఫఠాన్‌లతో కలిసి ఓ ప్రకటన షూటింగ్‌ కోసం నేను వెళ్లాను. అక్కడే తొలిసారి రితికని చూశాను. అప్పటికే యువీ, రితిక మంచి స్నేహితులు కావడంతో వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అయితే.. వారికి కొంచెం దూరంగా కూర్చున్న నేను.. అక్కడ నుంచే రితికని తదేకంగా చూడటం మొదలెట్టాను. నా తీరుని గమనించిన యువరాజ్ సింగ్.. అలా చూడొద్దు ఆమె నా చెల్లిలాంటిది అని సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నాకు మరింత పట్టుదల పెరిగి.. కోపంతో ఆమెవైపే చూస్తూ ఉండిపోయాను. ఈ కారణంగా షూటింగ్‌లో ఏకాగ్రత దెబ్బతిని సరిగా నటించలేకపోయా. నా అవస్థని గమనించిన రితిక స్వయంగా వచ్చి ఏమైనా సహాయం కావాలా..? అని అడిగింది. అదే మా ఇద్దరి మధ్య మొదటి సంభాషణ. ఆ తర్వాత.. ఇద్దరం మంచి స్నేహితులుగా మారి.. పెళ్లి చేసుకున్నాం’ అని రోహిత్ శర్మ వివరించాడు. ఇటీవల మొహాలి వన్డేలో సాధించిన డబుల్ సెంచరీని భార్య రితికకి రోహిత్ శర్మ అంకితం చేసిన విషయం తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఆస్ట్రేలియాతో సిరీస్‌కి అశ్విన్ దూరం..? భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో సెప్టెంబరు నుంచి జరగనున్న సుదీర్ఘ సిరీస్‌కి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరం TNN | Updated: Aug 30, 2017, 08:21PM IST భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో సెప్టెంబరు నుంచి జరగనున్న సుదీర్ఘ సిరీస్‌కి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరం కాబోతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్రాంతి పేరుతో ఇప్పటికే శ్రీలంకతో వన్డే సిరీస్‌కి దూరమైన అశ్విన్.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు భారత్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఆసీస్‌పై మంచి రికార్డు ఉన్న అశ్విన్ ఈ సిరీస్‌కి అందుబాటులో ఉండకపోతే.. అతని స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కి చోటు దక్కే అవకాశం ఉంది. ‘ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం బీసీసీఐ నుంచి నాకు పిలుపు వస్తుందనే అనుకుంటున్నా. అయితే.. ప్రస్తుతం నేను కౌంటీల్లో ఆడుతున్న జట్టుకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని చెప్పాను. ఇప్పటికీ బీసీసీఐ నుంచి నాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఒకవేళ శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత నా ఎంపికపై చర్చిస్తారేమో చూడాలి. ఇంగ్లాండ్‌లో కౌంటీలు ఆడటం ప్రపంచకప్ 2019కి ఉపయోగపడుతుంది. ఆ టోర్నీ ఇక్కడే జరుగుతుంది కాబట్టి.. అప్పటికి పిచ్‌లపై పూర్తిస్థాయి అవగాహన వస్తుంది. కానీ.. తుది నిర్ణయం మాత్రం బీసీసీఐదే’ అని అశ్విన్ వివరించాడు.
2
mahesh babu speech at spyder audio launch స్పైడర్ ఆడియో హైలైట్స్: జెండా పాతేశాడు మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘స్పైడర్’ ఆడియో రిలీజ్ కార్యక్రమం చెన్నైలోని కలైవానర్ ఆరంగం ప్రాగంణంలో వైభవంగా జరిగింది. TNN | Updated: Sep 10, 2017, 12:11AM IST మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘స్పైడర్’ ఆడియో రిలీజ్ కార్యక్రమం చెన్నైలోని కలైవానర్ ఆరంగం ప్రాగంణంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 18 సంవత్సరాలైనా ఇప్పుడే హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నట్లు ఉందన్నారు ప్రిన్స్. నిజానికి మురుగదాస్‌లో తుపాకీ సినిమా చేయాలనుకున్నానని ఇన్నాళ్లుకు తన మనసుకు నచ్చిన కథ దొరికిందన్నారు. మురుగదాస్‌తో పనిచేయడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నానని ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెడుతుందన్నారు. సుమారు రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌‌తో ‘స్పైడర్‌’చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారని అందుకు నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. స్పైడర్ మూవీ చూసిన ప్రతి ప్రేక్షకుడు థ్రిల్‌ ఫీల్ అవుతాడని ఒక మంచి సినిమా చేశామని అనుభూతి పొందుతారన్నారు. దర్శకుడు మురుగదాస్ మాట్లాడుతూ.. మహేష్ లాంటి హీరోని తాను చూడలేదని ‘గజనీ’ కోసం ఆమీర్‌ఖాన్‌ ఎంత నిబద్ధతో పనిచేశారో ‘స్పైడర్‌’ కోసం మహేష్‌ అంతే అంకితభావంతో పనిచేశారన్నారు. గజినీ, తుపాకీ చిత్రాలు మహేష్ హీరోగా తెలుగులో చేద్దామనుకున్నానని ఇప్పటికి ఆ అవకాశం వచ్చిందన్నారు. ‘స్పైడర్‌’ 80 రోజుల పాటు రాత్రి షెడ్యూల్‌లో సినిమాను తెరకెక్కించామని ఆ సమయంలో మహేష్ చాలా సహకరించారన్నారు. సినిమా కోసం మహేష్ చాలా కష్టపడ్డారని అయినప్పటికీ తన పేరు ముందు ‘సూపర్ స్టార్’ అని వేయొద్దని అభిమానుల ప్రేమే మనకు పెద్ద స్టార్ అన్నారన్నారు. ఈ సినిమాకు సాంగ్స్‌తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలకం అని విశ్రాంతి ముందు వచ్చే సన్నివేశాలకు హేరిస్‌ జైరాజ్‌ అందించిన నేపథ్య సంగీతం నిజంగా అద్భుతమన్నారు.
0
internet vaartha 159 Views సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్స్‌ కాంప్లెక్స్‌(ఆర్‌ఆర్‌సి)లో అంతర్జాయ స్థాయి సింథటిక్‌ బాస్కెట్‌ బాల్‌ కోర్టును దక్షిణ మధ్య రైల్వే జిఎం, క్రీడా సంఘాల ముఖ్య పోషకులు రవీంద్ర గుప్తా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన ఈ కోర్టు జంటనగరాల్లో మొదటిదన్నారు. క్రీడా కారులకు ఎంతో ప్రయోజకరంగా ఉండటంతో పాటు ఉన్నత ప్రతిభను వారు కనబరిచే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఈ కోర్టులో ఆడే విధంగా పోటీలు నిర్వహించాలని క్రీడా సంఘాన్ని కోరారు. అద్భుతమైన సౌకర్యాన్ని కల్పించని సంఘాన్ని జిఎం అభినందించారు. ప్రపంచ స్థాయి సౌకరాక్యలకు ధీటుగా సింథటిక్‌ కుషన్‌ ఫ్లోరింగ్‌తో కోర్టును రూపొందించినట్లు సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ క్రీడా సంఘం అధ్యక్షుడు గజానన్‌ మాల్య వివరించారు. నగర క్రీడాకారులతో పాటుగా భారతీయ క్రీడాకారులు తమ ప్రతిభకు మరిత మెరుగులు దిద్దుకునేందుకు కోర్టు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జనరల్‌ మేనేజర్‌ ఎకె గుప్తా, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌ఎన్‌ సింగ్‌, చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ ఎన్‌.మధుసుదనరావు, చీఫ్‌ పర్సనల్‌ ఆఫీసర ఆర్‌ఆర్‌ ప్రసాద్‌, దక్షిణ మధ్యరైల్వే క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శి కెవి శివప్రసాద్‌లు పాల్గొన్నారు.
2
New movie started with Reshmi as a heroine జబర్ధస్త్‌ రేష్మితో నూతన చిత్రం 'జబర్ధస్త్‌ రేష్మి' ప్రధాన పాత్రలో 'వి. సినీ స్టూడియో' ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. TNN | Updated: Dec 17, 2015, 01:28PM IST . సినీ స్టూడియో పతాకంపై బాలాజీ నాగలింగం సమర్పణలో డి. దివాకర్‌ దర్శకత్వంలో 'జబర్ధస్త్‌ రేష్మి' ప్రధాన పాత్రలో 'వి. సినీ స్టూడియో' ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ దర్శకుడు బి. గోపాల్‌ , కమెడియన్‌ ఆలీలు పాల్గొని, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వి. లీనా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప్రేమకథా చిత్రమ్‌ చిత్ర దర్శకులు జె. ప్రభాకర్‌రెడ్డి వ్యవహిరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డి. దివాకర్‌ మాట్లాడుతూ..'ఆద్యంతం ఆకట్టుకునే హర్రర్‌ చిత్రమిది. రేష్మిగారు ఈ పాత్రకు యాఫ్ట్‌ అనిపించి ఎంపిక చేశాం. ఈరోజు(డిశంబర్‌ 16) నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించుకుని జనవరి ఎండింగ్‌కి చిత్రాన్ని పూర్తి చేయనున్నాం..' అని అన్నారు. రేష్మి, ఆనంద్‌బాబు, వైజాగ్‌ ప్రసాద్‌, పూర్ణిమ, కాశీవిశ్వనాధ్‌, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జె. ప్రభాకర్‌ రెడ్డి, స్టోరీ అండ్‌ స్క్రిఫ్ట్‌: ప్రసాద్‌ వనపల్లె, డైలాగ్స్‌: కాశీ విశ్వనాధ్‌ , సమర్పణ: బాలాజీ నాగలింగం, నిర్మాత: వి. లీనా, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: డి. దివాకర్‌.
0
Hyderabad, First Published 8, Mar 2019, 4:54 PM IST Highlights స్వామిరారా సినిమా తరువాత యువ కథానాయకుడు నిఖిల్ కార్తికేయ సినిమాతో డిఫరెంట్ బాక్స్ ఆఫీస్ అందుకున్న సంగతి తెలిసిందే. 2014లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ చందు మంచి స్నేహితులను ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే.  స్వామిరారా సినిమా తరువాత యువ కథానాయకుడు నిఖిల్ కార్తికేయ సినిమాతో డిఫరెంట్ బాక్స్ ఆఫీస్ అందుకున్న సంగతి తెలిసిందే. 2014లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ చందు మంచి స్నేహితులను ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే.  ఇక చాలా కాలం తరువాత సినిమాకు సీక్వెల్ సిద్ధమైంది. గతంలోనే కార్తికేయ సినిమాకు సీక్వెల్ చేయడానికి సిద్ధమని హీరో నిఖిల్ బహిరంగంగానే చెప్పాడు. కాని అప్పుడు దర్శకుడు ఇంకా కథను సెట్ చేయలేదు. ఫైనల్ గా చందు ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అయినట్లు తెలిసింది. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తేవాలని ఈ కాంబో ప్లాన్ చేస్తోంది.  ప్రస్తుతం నిఖిల్ తన నెక్స్ట్ సినిమా అర్జున్ సురవరం రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. ఇకపోతే దర్శకుడు చందు గత ఏడాది తెరకెక్కించిన సవ్యసాచి బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఎలాగైనా ఇప్పుడు మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని ఈ ఇద్దరు సిద్ధమవుతున్నారు.  Last Updated 8, Mar 2019, 4:54 PM IST
0
internet vaartha 152 Views హైదరాబాద్‌ : ఆంధ్రాబ్యాంకు తన కార్పొ రేట్‌ కమ్యూనిటీ బ్యాంకింగ్‌ సేవల్లో భాగంగా టాటావ్యాన్‌ బంజారా సేవాసమితికి వితరణ చేసింది. బ్యాంకు కేంద్ర కార్యాలయంలో ఎండి సిఇఒ సురేష్‌ ఎన్‌పటేల్‌ 26 సీట్ల వాహనాన్ని ఖమ్మంజిల్లాలోనిగార్ల కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అనాధ పిల్లలకు సేవలందించేందుకు ఉపకరిస్తుందని ప్రకటించారు. బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఎస్‌కె కల్రా, ఎకెరథ్‌ ఇతర అధికారులు ఈకార్యక్రమంలో పాల్గొన్నట్లు కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ జిఎం ఎవి రామకృష్ణారావు వెల్లడించారు.
1
Dhoni టీమిండియా పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. 11 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకొన్న జట్టును ఓపెనర్‌ రోహిత్‌ శర్మ , కేదార్ జాద‌వ్ లు ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే స్టాయినిస్ బౌలింగ్ లో భారీ షార్ట్ కు ప్ర‌య‌త్నించి రోహిత్ శ‌ర్మ (28) ఔట‌వ్వ‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం భార‌త్ స్కోరు 20 ఓవ‌ర్ల‌లో నాలుగు కీల‌క వికెట్లు కోల్పోయి 84 ప‌రుగులు చేసింది. జాద‌వ్ (40), ధోనీ(6) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ఆస్ర్టేలియా బౌల‌ర్ల‌లో కౌల్ట‌ర్ నైల్ మూడు, స్టాయినిస్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.
2
Suresh 81 Views వాల్‌మార్ట్‌ స్టోర్లనుంచి వెల్‌స్పన్‌ కాటన్‌ ఉత్పత్తుల తొలగింపు న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: వాల్‌మార్ట్‌ స్టోర్స్‌ ఇంక్‌ ఈజిప్ట్‌ కాటన్‌ షీట్లను కొనుగోలుచేయడంలేదని ప్రకటిం చింది. వెల్‌స్పన్‌ ఇండియా ఈ ఉత్పత్తులపై ధృవీకరణ ఇవ్వలేకోవడంతో ఈ కాటన్‌ షీట్లను కొనుగోలు చేయలేమని ప్రకటించింది. గత నెలలోనే అమెరికా రిటైలర్‌ దిగ్గజం టార్గెట్‌ కార్ప్‌ వెల్‌స్పన్‌పై ఆంక్షలు పెంచింది. చౌకరకం, నాసిరకం షీట్లను ప్రీమి యం ఈజిప్టు కాటన్‌ షీట్లుగా రెండేళ్లపాటు సర ఫరా చేసిందని అభియోగాలు మోపింది. వెల్‌ స్పన్‌ ఈఉత్పత్తులు నూరుశాతం ఈజిప్టు కాటన్‌ షీట్లు అని ధృవీకరించలేకపోతోందని అందువల్ల తాము వీటిని కొనుగోలుచేయలేమని వాల్‌మార్ట్‌ ప్రకటించింది. కంపెనీ తమ స్టోర్ల నుంచి ఈ ఉత్పత్తులన్నింటినీ వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. అంతేకాకుండా వెల్‌స్పన్‌ కంపెనీ తో తమ సంబంధాలను కూడా నిలిపివేస్తామని, అయితే నాణ్యతాపరమైన ఉత్పత్తుల సరఫరాకు హామీ ఇచ్చిన విధంగా ఉంటే తాము వెల్‌స్పన్‌తో బంధం కొనసాగిస్తామని ప్రకటించింది. అలాగే కొనుగోలుచేసిన కస్టమర్లకు పూర్తి రీఫండ్‌ ఇస్తామని ప్రకటించింది. ఈజిప్టు కాటన్‌ అంటేనే నాణ్యతతో కూడుకున్నదని అర్ధం. వీటి దారాలు పటిష్టంగాను, పలుచగాను ఉంటాయి. ఎక్కువ కాలం మన్నికతో ఉంటాయని అందువల్లనే వీటిని చొక్కాలకోసం ఎక్కువ వినియోగిస్తారని వాల్‌మార్ట్‌ వివరించింది.
1
Sensex మార్కెట్లలో మందగమనం ముంబయి: బెంచ్‌మార్క్‌ మార్కెట్‌ సూచీలు మందగమనంతోనే ముగిసాయి. లాభ నష్టాలమధ్య ఊగిసలాటతో నడిచాయి. ఎక్కువ శాతం అంతర్జాతీయ మార్కెట్‌ధోరణులు, భౌగోళిక ఉద్రిక్తతలు, కార్పొరేట్‌ ఆర్థికఫలితాలపైనే ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారు. అలాగే హెచ్‌వన్‌బీ బీసాల ఆంక్షలు కూడా మరికొంత తోడయ్యాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 17 పాయింట్ల ఎగువన అంటే 29,336 పాయింట్ల వద్ద స్థిరపడితే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ ఎనిమిది పాయింట్ల దిగువన 9103 పాయింట్లవద్ద ట్రేడింగ్‌ ముగిం చింది. ఇక బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీ లు 0.7శాతం, 0.8శాతం చొప్పున లాభపడ్డాయి. కంపెనీలపరంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు భారీ లాభాలు పొందాయని జియోజిత్‌ ఫైనాన్షియ ల్‌ సేవలసంస్థ అధిపతి వినోద్‌ నాయర్‌ అన్నారు. మొత్తంగాచూస్తే 1574 కంపెనీలు లాభపడితే, 1246 కంపెనీలు నష్టాల్లో ముగిసాయి. 176 కంపె నీల షేర్లు ఎలాంటి మార్పులు లేకుండా ముగిసా యి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఆదానిపోర్టులు, ఎన్‌టి పిసి, ఆసియన్‌పెయింట్స్‌ వంటి కంపెనీల సెన్సెక్స్‌ లో భారీగా లాభపడ్డాయి. ఎస్‌బిఐ, హీరోమోటో కార్ప్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఒఎన్‌జిసి సంస్థ లు నష్టాల్లో ముగిసాయి. ప్రైవేటు బ్యాంకు ఇండస్‌ ఇండ్‌బ్యాంకు 0.68శాతం దిగజారింది. 21శాతం నికరలాభాల్లో పెరిగినా షేర్లు మాత్రం దిగువన ముగిసాయి. నికరలాభం 751.6 కోట్లుగా ప్రకటిం చింది. నికరవడ్డీ మార్జిన్‌ 1667.4 కోట్లుగా వెల్లడిం చింది. టిసిఎస్‌ తన లాభాలను కుదించుకున్నది. త్రైమాసికాలవారీగా వృద్ధి ఒకటిశాతం మాత్రమే ఉంది. మార్కెట్‌ నిపుణుల అంచనాలకు తగ్గడమే ఇందుకుకీలకం. కంపెనీ షేర్లు 2.5శాతం చొప్పున దిగజారి ఇంట్రాడేలో 2348గా ముగిసాయి. ఇక నేషనల్‌ అల్యూమినియం కంపెనీ 8శాతం దిగ జారి 67.65కు చేరింది. పదిశాతం వాటాల విక్ర యానికి తెరతీయడమే ఇందుకుకీలకం. ఆఫర్‌ ఫర్‌సేల్‌ రూటులో షేరుధర రూ.67గా నిర్ణయిం చింది. మంగళవారంనాటిముగింపుధర రూ.73.45 కంటే తక్కువగానే ఉంది. యూరోపియన్‌ మార్కెట్లు నిల కడగానే ముగిసాయి. ఆసియా ఈక్విటీ మార్కె ట్లలో మాత్రం 0.6శాతం పతనం కనిపించింది. జపాన్‌ షేర్లునెలరోజుల కనిష్టంగాఉంది. ఎస్‌అండ్‌ పి 500 ఇమిని ఫ్యూచర్స్‌ కూడా నిలకడగానే ముగిసాయి. జర్మనీ డాక్స్‌ స్థిరంగా ఉంది. బ్రిటన్‌ ఎఫ్‌టి ఎస్‌ఇ 0.2శాతం దిగజారింది. ఆసియా మార్కెట్ల పరంగా జపాన్‌నిక్కీ స్వల్పంగా పెరిగితే షాంఘై 0.8శాతం దిగువన ముగించింది. చైనా మార్కెట్‌ వరుసగా నాలుగోరోజు కూడా దిగజారా యి. ఆసియా పసిఫిక్‌షేర్లు జపాన్‌ బైట ప్రాంతం లో 0.6శాతం దిగజారాయి. మార్చిమధ్యస్తం తర్వాత ఇదే కనిష్టంగా నిపుణులు చెపుతున్నారు. జపాన్‌ నిక్కీట్రేడింగ్‌ ఆసాంతి స్థిరంగా కొనసాగేం దుకు కృషిచేసింది. షాంఘై తన రికవరీ దిశగా పనిచేసినా ఒకటిశాతం దిగజారింది. నియమ నిబంధనలు మరింతకఠినంకావడం, ఆంక్షలు పెర గడంతోనే చైనామార్కెట్లు బలహీనపడుతున్నాయి
1
Hyd Internet 106 Views petrol prices petrol prices న్యూఢిల్లీ: రోజువారి ధరల సమీక్షా విధానం అమల్లోకి వచ్చిన తరువాత దేశంలో పెట్రోల్‌,డీజిల్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి.దీంతో సామాన్యుడికి మరింత భారంగా మారింది.అయితే దీపావళి నాటికి వీటి ధరలు దిగివస్తాయని కేంద్ర పెట్రోలియం,సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తీపి కబురు అందించారు. దీపావళి నాటికి వీటి ధరలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.రోజువారి ఇంధన ధరల సమీక్షతో పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెరగడంతో కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి.దీనిపై స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్‌ రోజువారీ ధరల సమీక్ష చాలా  పారదర్శకంగా ఉందని వివరించారు.అమెరికాను వణికిస్తున్న హార్వే, ఇర్మా తుఫానుల వల్ల అంతర్జాతీయంగా రిఫైనరీ ఔట్‌పుట్‌ 13 శాతం పడిపోయిందని,ఈ కారణంగానే ఇంధన ధరలు పెరిగిపోయాయని ఆయన వెల్లడించారు. ఇంధన ధరలు కూడా జిఎస్‌టి పరిధిలోకి వస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోజు వారి సమీక్ష విధానం అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే పెట్రోల్‌ లీటరుకు 7 రూపాయలు,5 రూపాయల వరకు పెరిగింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల బాదుడు అదనం.కాగా మంగళవారం అమృత్‌సర్‌లో పర్యటించిన ఆయన ఇంధన ధరలు దీపావళి లోగా తగ్గుతాయని ఒక సంకేతాన్ని ఇచ్చారు.ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ప్రధాన్‌కు క్యాబినెట్‌ హోదా దక్కింది. పెట్రోలియం శాఖతో పాటు అదనంగా నైపుణ్యాభివృద్ది,ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు.
1
సమంత,నాగచైతన్యల పెళ్లి గోవాలోని ఈ హోటల్లోనే.. Highlights అక్టోబర్ 6న సమంత, నాగచైతన్యల వివాహం గోవాలో జరగనున్న వివాహానికి ఏర్పాట్లు పూర్తి గోవాలోని స్టార్ హోటల్ డబ్ల్యులో పెళ్లి వేడుక రేపే సమంత-నాగచైతన్యల పెళ్లి. ఇపుడు అందరి దృష్టి నాగ చైతన్య-సమంత పెళ్లి వైపు మళ్లింది. వీళ్ల వివాహం గోవాలో జరగనుంది. ఈ నెల 6న నాగచైతన్య, సమంతల వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. అనంతరం క్రైస్తవ సంప్రదాయ పద్ధతుల్లో 7తేదీన మరోసారి పెళ్లి చేసుకుని ఇరువురూ భార్యా భర్తలు కాబోతున్నారు. ఈ కల్యాణ వేడుక కేవలం తమ కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరగనుందని నాగార్జున తెలిపారు.   గోవాలోని ‘డబ్ల్యూ' అనే ఖరదీదైన స్టార్ హోటల్ చైతన్య-సమంతల వివాహానికి వేదిక కాబోతోంది. ఈ వివాహ వేడుకకు దాదాపు 200 మంది గెస్టులు హాజరు కాబోతున్నారు. వీరి కోసం హోటల్ లోని రూమ్స్ అన్నీ దాదాపుగా బుక్ చేసేశారట. ‘డబ్ల్యూ' హోటల్ లో రూమ్స్ ఒక్కోరూమ్ ప్రారంభ రోజుకు ధర రూ. 16 వేల రూపాయలు. ఖరీదైన సూట్ ఖరీదు రోజుకు రూ. 75 వేల రూపాయలు. చైతన్య, సమంత బంధువులందరికీ ‘డబ్ల్యూ' హోటల్ లోనే రూమ్స్ బుక్ చేశారట. అయితే కొందరు స్నేహితులకు మాత్రం దగ్గర్లోని మరో హోటల్ లో విడిది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చైతు, సమంత వెడ్డింగ్ టాలీవుడ్లో అత్యంత ఖరీదైన వెడ్డింగ్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. పెళ్లి వేడుకలో డెకరేట్ చేయడానికి విదేశాల నుండి ప్రత్యేకంగా ఫ్లవర్స్ తెప్పించినట్లు సమాచారం.   రిసెప్షన్ గురించి అడిగితే నాగ చైతన్య వద్దని చెప్పాడని, దీంతో దాని గురించి నువ్వు ఆలోచించవద్దని, నేను చూసుకుంటానని చైకి చెప్పానని నాగార్జున తెలిపారు. చై రిసెప్షన్ హైదరాబాదులోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ లో ఈ నెల 15న జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు అందర్నీ ఆహ్వానిస్తానని నాగార్జున తెలిపారు. Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0
SAchin Lakshman లక్ష్మణ్‌ను కొనియాడిన సచిన్‌ న్యూఢిల్లీ: ఆస్ట్రేలియన్లకు నైట్‌మేర్‌,టీమిండియా క్రికెట్‌ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను సృష్టిం చుకున్న మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ మంగళవారం 42వ వసంతంలోకి అడుగుపెట్టాడు.కాగా ఈ సం దర్భంగా పలువురు మాజీ,ప్రస్తుత క్రికెటర్లు, బాలీవుడ్‌ ప్రముఖులు లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలిపారు.అంతేకాదు ట్విటర్‌ వేదికగా లక్ష్మణ్‌పై తమకున్న అభిప్రాయాలను అభిమా నులతో పంచుకున్నారు.హైదారాబాద్‌కు చెందిన ఈ సొగసరి బ్యాట్స్‌మెన్‌ ఆస్ట్రేలియాతో కోల్‌ కతాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సృష్టించిన పరు గుల సునామీ 281 పరుగులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.కాగా లక్ష్మణ్‌ ఒక మెరుగైన క్రీడాకారుడు.దేశానికి ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాలని నిత్యం పరితపించే వ్యక్తి అని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ ట్విటర్‌పే కొనియాడాడు. టీమిం డియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌,టీమ్‌ ఇండియా కోచ్‌ కుంబ్లే సహా పలువురు ఆటగాళ్లకు లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా లక్ష్మణ్‌ ప్రపంచ క్రికెట్‌కు మణికట్టు మంత్ర జాలాన్ని పరిచయం చేసిన అత్యుత్తమ క్రికెటర్ల లో లక్ష్మణ్‌ ఒకరు.ఆన్‌డ్రైవ్‌,ఆఫ్‌ డ్రైవ్‌,కవర్‌ డ్రైవ్‌,స్ట్రైట్‌ డ్రైవ్‌,పుల్‌,బ్యాక్‌పుట్‌ పంచ్‌,కాలి బొటన వేలిపై నిలబడి చేసే సొగసైన ప్లిక్‌ షాట్లు అతని బ్యాట్‌ నుంచి జాలు వారినవే.ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్లయితే అచ్చం డాన్‌ బ్రాడ్‌ మెన్‌లా ఆడుతున్నాడే,ఎక్కడ బంతి వేసినా బౌండరీకి తరలిస్తున్నాడంటూ జోకులు వేసుకున్న సందర్భాలు అనేకం.ప్రపంచ క్రికెట్‌ను ఆస్ట్రేలియా శాసించే రోజుల్లో ఆసీస్‌ జట్టులో బౌలర్లంతా లక్ష్మణ్‌కు ఎలా బౌలింగ్‌ చేయాలా? అనే విధంగా ఆలోచించేలా చేశాడు. గంటల కొద్ది సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం లక్ష్మణ్‌ ప్రత్యేకం.ఆస్ట్రేలియా జట్టుపై కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో లక్ష్మణ్‌ సాధించిన 281 పరుగుల ఇన్నింగ్స్‌ గత యాభై సంవత్సరాలలో నమోదైన మెరుగైన టెస్టు ప్రదర్శనగా క్రికెట్‌ నిపుణలు ఎంపిక చేశారు.కాగా హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన లక్ష్మణ్‌ ప్రస్తుతం బిసిసిఐ క్రికెట్‌ కామెంటేటర్‌గా అలరిస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో క్రికెట్‌ అకాడమీని ప్రారంభించారు.దీంతో పాటు తన భార్య శైలజ బంజారా హిల్స్‌లో ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ అనే ప్లే స్కూర్‌ ప్రారంభించారు.కాగా ఈ రెం డింటిని తన సేవలు అందిస్తున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మెంటర్‌గా ఉన్నాడు.
2
Hyderabad, First Published 10, Apr 2019, 4:27 PM IST Highlights తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని నటిగా తన సత్తా చాటుతోంది.  తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని నటిగా తన సత్తా చాటుతోంది. బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆమె 'గూఢచారి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమాలతో పాటు వెబ్ సిరీర్ లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా 'మేడ్ ఇన్ హెవెన్' అనే వెబ్ సిరీస్ లో నటించి తన అందాల ప్రదర్శనతో షాకిచ్చింది. ఇది ఇలా ఉండగా.. ఈ బ్యూటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రణవ్ మిశ్రాతో ప్రేమాయణం సాగిస్తోందనే వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో ప్రణవ్ మిశ్రాను కలిసిన శోభిత అతడితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి ట్రిప్ లకు కూడా వెళ్తున్నారు. దీంతో బాలీవుడ్ మీడియా ఈ జంట డేటింగ్ లో ఉందని వార్తలు ప్రచురిస్తోంది. అయితే వీరిమధ్య ఉన్నది  కేవలం స్నేహమా..? లేక మరేదేమైనానా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సివుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'మూతోన్' అనే సినిమాలో  నటిస్తోంది. మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కాకుండా సేక్రేడ్ గేమ్స్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
0
Visit Site Recommended byColombia కొలంబో వేదికగా ఆదివారం ముగిసిన ముక్కోణపు టీ20 టోర్నీ‌ కోసం.. భారత బ్యాట్స్‌మెన్‌కి నెట్స్‌లో శ్రీలంక యువ క్రికెటర్లు సాయం అందించారు. ఇందులో భాగంగా వారం క్రితం ఫెర్నాండో అనే యువ ఆల్‌రౌండర్ నెట్స్‌లో రిషబ్ పంత్‌కి బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. పంత్ కొట్టిన షాట్.. నేరుగా వెళ్లి ఫెర్నాండో ముఖానికి తగిలింది. దీంతో.. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆ సమయంలో ప్రాక్టీస్ సెషన్‌లోలేని రోహిత్ శర్మ.. ఆ తర్వాత జట్టు సహాయకుల ద్వారా విషయం తెలుసుకుని చలించిపోయాడట. రెండు రోజుల క్రితం అతడి ఆరోగ్యం, చికిత్స గురించి వాకబు చేసిన రోహిత్.. ఫైనల్ కోసం రెండు వీఐపీ మ్యాచ్ టికెట్లని యువ క్రికెటర్‌కి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడట. ‘భారత బ్యాట్స్‌మెన్‌‌కి నేను నెట్స్‌లో బౌలింగ్ చేస్తుండగా.. రిషబ్ పంత్ ఆడిన స్టైట్ డ్రైవ్ నేరుగా వచ్చి నా ముఖాన్ని తాకింది. వెంటనే నా ముక్కు, నోటి నుంచి ఏకధాటిగా రక్తం రాసాగింది. అక్కడే ఉన్న సిబ్బంది నన్ను స్థానికంగా ఉన్న నవలోక ఆసుపత్రికి తరలించారు’ అని ఆల్‌రౌండర్ ఫెర్నాండో వివరించాడు. శ్రీలంకని ఓడించిన బంగ్లాదేశ్ గత శుక్రవారం నాగిని డ్యాన్స్‌తో మైదానంలో హోరెత్తించిన తీరు శ్రీలంక అభిమానుల్ని బాధ పెట్టింది. దీంతో వారు ఆదివారం రాత్రి ఫైనల్లో భారత్‌కి మద్దతు తెలిపారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2