text
stringlengths
3
3.17k
సమర్థవంతమైన ఆవిష్కరణల ద్వారా వారికి డిజిటల్ ప్రాప్యతను విస్తరించడం ద్వారా అలాంటి వారి సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది
ఇది మన డిజిటల్ విప్లవాన్ని మరింత సమ్మిళితం చేస్తుంది
అందువల్ల ప్రభుత్వం యొక్క డిజిటల్ ఇండియా చొరవతో  డిజిటల్ విభజనను తగ్గించే ప్రయత్నాన్ని కొనసాగించాలి
ఎక్కువ మంది వ్యక్తులతో ఎక్కువ సమాచారాన్ని పంచుకోవడం అంటే సమాజంలో పారదర్శకతను పెంచడంతో పాటు పౌరులకు పౌర సమాజానికి శక్తినిస్తుంది
సమాచార పౌరసత్వానికి ఇది చాలా అవసరం ఇది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం
డిజిటల్పరిపాలనలో ఆదర్శప్రాయమైన కార్యక్రమాలు / అభ్యాసాలను గుర్తించి గౌరవించడం కోసం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ డిజిటల్ ఇండియా అవార్డులను ప్రదానం చేస్తోంది
2020 సంవత్సరానికి గాను 6వ డిజిటల్ ఇండియా అవార్డులను ఆరు విభాగాలలో ప్రదానం చేశారు
అవి  మహమ్మారిలో ఆవిష్కరణ డిజిటల్ పాలనలో నైపుణ్యం కేంద్ర మంత్రిత్వ శాఖ / విభాగం  డిజిటల్ పాలనలో నైపుణ్యం రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల స్థాయి   డిజిటల్ పాలనలో నైపుణ్యం  జిల్లా స్థాయి   ఓపెన్ డేటా ఛాంపియన్  ఆదర్శవంతమైన ఉత్పత్తి
రాష్ట్రపతి ప్రసంగం వీక్షించడానికి దయచేసి ఇక్కడ నొక్కండి
పార్టిసిపేషన్‌ ఒప్పందాల ద్వారా ఆస్తుల బదిలీకి బ్యాంకింగ్ యూనిట్లకు ఐఎఫ్‌ఎస్‌సీఏ అనుమతి
భారతదేశం లోపలగానీ వెలుపలగానీ నివశిస్తున్న వ్యక్తుల నుంచి లేదా ఆర్థిక సంస్థల నుంచి ఆస్తులు స్వీకరించడానికి లేదా బదిలీ చేయడానికి బ్యాంకింగ్‌ యూనిట్లకు అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) అనుమతి ఇచ్చింది
బ్యాంకర్స్ అసోసియేషన్ ఫర్ ఫైనాన్స్ అండ్ ట్రేడ్ (బాఫ్ట్) రూపొందించిన మాస్టర్‌ రిస్క్‌ పార్టిసిపేషన్‌ అగ్రిమెంట్‌ (ఎంఆర్‌పీఏ) సాధారణ ప్రామాణిక రిస్క్ పార్టిసిపేషన్ ఒప్పందాల్లో ఒకటి
దేశంలోని 10 పరిశోధనాగారాల కలియికతో ఇండియన్ సార్స్సి ఒ వి2 జినోమిక్ కన్సార్షియం (ఇన్సాకోగ్)ను ప్రభుత్వం ప్రారంభించింది
సార్స్సి ఒ వి 2 లేదా కరోనా వైరస్ జన్యుపరమైన ఉత్పరివర్తనా ప్రక్రియలో చోటుచేసుకునే మార్పులను బహుళ పరిశోధనాగారాల వ్యవస్థ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడటమే ఈ కన్సార్షియం ప్రధాన లక్ష్యం
జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్ సి డి సి ) నోడల్ సంస్థగా వ్యవహరిస్తుంది
సార్స్ సి ఒ వి2 ఐసొలేటెడ్ వైరస్ ను ఫరీదాబాద్ లోని ప్రాంతీయ బయోటెక్నాలజీ కేంద్రం(ఆర్
ఆదాయపు పన్ను రిటర్న్ ల దాఖలు గడువు పొడిగింపు
కోవిడ్19 సృష్టించిన కల్లోలం కారణంగా పన్ను చెల్లింపుదారులు చట్టపరంగా నియంత్రణాపరంగా నెరవేర్చవలసిన బాధ్యతలు పూర్తి చేయడానికి ఎదురవుతున్న సవాళ్లు అధిగమించేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం 2020 మార్చి 31వ తేదీన పన్ను ఇతర చట్టాల (కొన్ని నిబంధనల సడలింపు) ఆర్డినెన్సు 2020 (ఆర్డినెన్సు) జారీ చేసింది
పన్ను ఇతర చట్టాల (కొన్ని నిబంధనల సడలింపు సవరణ) చట్టం స్థానంలో ఈ ఆర్డినెన్సు ఆచరణలోకి వచ్చింది
ఈ ఆర్డినెన్సుకు అనుగుణంగా 201920 ఆర్థిక సంవత్సరానికి (202021 అసెస్ మెంట్ సంవత్సరం) అన్నిఆదాయపు పన్ను రిటర్నుల గడువు 2020 నవంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం 2020 జూన్ 24వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది
ఈ కారణంగా 2020 జూలై 31 2020 నవంబర్ 30 లోగా దాఖలు చేయాల్సిన ఐటి రిటర్నులను 2020 నవంబర్ 30వ తేదీ లోగా దాఖలు చేయాల్సివచ్చింది
పన్ను చెల్లింపుదారులకు మరింత గడువు ఇస్తూ 2020 అక్టోబర్ 29వ తేదీన no 88/2020/f no 370142/35/2020tpl నోటిఫికేషన్ జారీ చేశారు
ఖాతాలు ఆడిట్ చేయించుకోవాల్సిన  పన్ను చెల్లింపుదారులు (వారి భాగస్వాములు సహా) రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువు [చట్ట ప్రకారం (పైన పేర్కొన్న మార్పునకు ముందు) 2020 అక్టోబర్ 31  2021]  జనవరి 31 వరకు పొడిగించారు
అంతర్జాతీయ/  నిర్దేశిత దేశీయ లావాదేవీలు నిర్వహించే పన్ను చెల్లింపుదారులు నివేదిక దాఖలు చేయాల్సిన గడువు [చట్ట ప్రకారం (పైన పేర్కొన్న మార్పునకు ముందు) 2020 నవంబర్ 30]   2021 జనవరి 31 వరకు పొడిగించారు
ఇతర పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువు  [చట్ట ప్రకారం (పైన పేర్కొన్న మార్పునకు ముందు) 2020 జూలై 31]    2020 డిసెంబర్ 31 వరకు పొడిగించారు
అలాగే ఆదాయపు పన్ను నివేదికలు సహా అంతర్జాతీయ/  నిర్దేశిత దేశీయ లావాదేవీలు నిర్వహించే వారు దాఖలు చేయాల్సిన నివేదికల దాఖలు గడువు 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించారు
అసాధారణ పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్నర సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఆదాయపు పన్ను రిటర్నులు టాక్స్ ఆడిట్ నివేదికలు వివాద్ సే విశ్వాస్ పథకం కింద చేయాల్సిన ప్రకటనలకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించారు
ఆ పొడిగింపులు ఇలా ఉన్నాయి
ఖాతాలు ఆడిట్ చేయించుకోవాల్సిన పన్ను చెల్లింపుదారులు (వారి భాగస్వాములు సహా) కంపెనీలు  202021 అసెస్ మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువు  [ ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 139 (1) కింద గడువు మొదట 2020 నవంబర్ 30 ఆ తర్వాత 2021 జనవరి 31 వరకు పొడిగింపు]    2021 ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగించారు b అంతర్జాతీయ/  నిర్దిష్ట దేశీయ లావాదేవీలకు సంబంధించిన నివేదికలు దాఖలు చేయాల్సిన పన్ను చెల్లింపుదారులు 202021 అసెస్ మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువు  [ ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 139 (1) కింద గడువు మొదట 2020 నవంబర్ 30 ఆ తర్వాత 2021 జనవరి 31 వరకు పొడిగింపు]    2021 ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగించారు
202021 అసెస్ మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు  పన్ను చెల్లింపుదారులకు గడువు  [ ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 139 (1) కింద మొదట 2020 నవంబర్ 30 ఆ తర్వాత 2020 డిసెంబర్ 31 వరకు పొడిగింపు]    2021 జనవరి 10వ తేదీ వరకు పొడిగించారు
202021 అసెస్ మెంట్ సంవత్సరానికి చట్టానికి అనుగుణంగా వివిధ ఆడిట్ నివేదికలు అంతర్జాతీయ/  నిర్దేశిత అంతర్గత లావాదేవీల నివేదికలు దాఖలు చేసేందుకు గడువును 2021 జనవరి 15 వరకు పొడిగించారు
వివాద్ సే విశ్వాస్ పథకం కింద ప్రకటనలు చేయాల్సిన గడువును 2020 డిసెంబర్ 31 నుంచి 2021 జనవరి 31 వరకు పొడిగించారు
వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కింద ఆదేశాల జారీకి గడువును 2021 జనవరి 30 నుంచి 2021 జనవరి 31 వరకు పొడిగించారు
ప్రత్యక్ష పన్ను & బినామీ చట్టాల కింద అధికారులు నోటీసులు/  ఆర్డర్లు జారీ చేయాల్సిన గడువును 2021 మార్చి 30 నుంచి 2021 మార్చి 31కి పొడిగించారు
అలాగే  చిన్న మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడానికి సెల్ఫ్ అసెస్ మెంట్ టాక్స్ చెల్లించాల్సిన గడువును మూడో సారి పొడిగించారు
1 లక్ష లోపు  సెల్ఫ్ అసెస్ మెంట్ టాక్స్  చెల్లించాల్సిన వారికి గడువును పేరా 4 (a) పేరా 4 (b)లలో పొందుపరిచిన  పన్ను చెల్లింపుదారులకు 2021 ఫిబ్రవరి 15 వరకు పేరా (c) కిందకు వచ్చే పన్ను చెల్లింపుదారులకు 2021 జనవరి 10 వరకు పొడిగించారు
కేంద్ర వస్తు సేవల పన్ను చట్టం 2017 సెక్షన్ 44 కింద వార్షిక రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువు తేదీని కూడా 2020 డిసెంబర్ 31 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు
ఇందుకు సంబంధించిన  నోటిఫికేషన్లు తదుపరి వెలువడతాయి
'ముకంద్ సుమి స్పెషల్ స్టీల్ లిమిటెడ్'లో 51 శాతం ఈక్విటీ వాటా మూలధనాన్ని
'జమ్నాలాల్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్' కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం
'ముకంద్ సుమి స్పెషల్ స్టీల్ లిమిటెడ్' (ఎంఎస్‌ఎస్‌ఎస్‌ఎల్‌)లో 51 శాతం ఈక్విటీ వాటా మూలధనాన్ని 'జమ్నాలాల్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్' ‍(జేఎస్‌పీఎల్‌) కొనుగోలు చేయడానికి 'కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా' (సీసీఐ) ఆమోదం తెలిపింది
ముకంద్‌ లిమిటెడ్ (ముకంద్‌) నామినీల నుంచి ఎంఎస్ఎస్ఎస్ఎల్ ఈక్విటీ వాటా మూలధనంలో 51 శాతాన్ని జేఎస్‌పీఎల్‌ పొందడానికి ఈ ప్రతిపాదిత సమ్మేళనం అనుమతిస్తుంది
కనీస వాటా కలిగివుండాలన్న కంపెనీల చట్టం2013 నిబంధన ప్రకారం ఎంఎస్‌ఎస్‌ఎస్‌ఎల్‌లో జేఎస్‌పీఎల్‌ కొంటున్న వాటాల్లో నామమాత్రపు వాటాలను (60కి మించకుండా) జేఎస్‌పీఎల్‌ కొందరు వ్యక్తులు ఉమ్మడిగా కలిగి ఉంటారు
జేఎస్‌పీఎల్‌ బజాజ్ గ్రూపు సంస్థల్లో వాటాలు ఉన్న నమోదు కాని ముఖ్యమైన పెట్టుబడుల సంస్థ
ప్రత్యేక మిశ్రమ ఉక్కు బార్లు మిశ్రమ వైర్‌ రాడ్ల తయారీ మార్కెటింగ్ అమ్మకాలు పంపిణీ వ్యాపారాలను ఎంఎస్‌ఎస్‌ఎస్‌ఎల్‌ నిర్వహిస్తోంది
చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 257 లక్షల లోపేచికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 96 లక్షలు అధికంబ్రిటిష్ వైరస్ బాధితులు 25 మంది
కోవిడ్ మీద పోరులో భారత్ మరో మైలురాయి దాటింది
జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 96 దాటి 9604 గా నమోదైంది
ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య
దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి శాతం  251 మాత్రమే
గత 24 గంటలలో  21822 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
కొత్తగా పాజిటివ్ గా తేలిన కేసుల్లో 7987 మంది 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారుగా తేలారు
కేరళలో అత్యధికంగా 6268 కేసులు రాగా ఆ తరువాత స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 3537 కొత్త కేసులు వచ్చాయి గడిచిన 24 గంటలలో 299 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు
వారిలో  8060 మంది 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు
పూణెలోని ఎన్ ఐ వి లో నాలుగు కేసులు ఢిల్లీ ఐజిఐబి లో ఒక కేసు నిర్థారణ జరిగాయి
ఈ మొత్తం 25 మందిని ఆస్పత్రులలో ఐసొలేషన్ లో ఉంచారు
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కాంపిటీషన్ యాక్ట్ 2002 లోని సెక్షన్ 31 (1) ప్రకారం ఏపిఐ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏపిఐ/టార్గెట్‌)కు చెందిన 8 శాతం(సుమారు) ఈక్విటీ షేర్‌ హోల్డింగ్‌ను టిపిజి గ్రోత్ విఎస్‌ఎఫ్‌ మార్కెట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌('టిపిజి/అక్వైరెర్'') కొనుగోలు చేసేందుకు నిన్న ఆమోదం తెలిపింది
api హోల్డింగ్స్ అనేది భారతదేశంలో విలీనం చేయబడిన సంస్థ మరియు ఇది api హోల్డింగ్స్ సమూహం యొక్క అంతిమ మాతృ సంస్థ
api హోల్డింగ్స్ ప్రత్యక్షంగా లేదా దాని అనుబంధ సంస్థల ద్వారా తీసుకొనబడతాయి
వీటితో పాటు వివిధ వ్యాపార కార్యకలాపాలు
ఔషధాల టోకు అమ్మకం మరియు పంపిణీ (ఔషధ ఉత్పత్తులు వైద్య పరికరాలు మరియు ఓవర్‌ ద కౌంటర్‌ (otc) మందులు సహా)
రవాణా సేవల ప్రొవిజన్ ప్రధానంగా ఔషధ రంగంపై దృష్టి పెట్టింది
ఔషధ ఉత్పత్తులు వైద్య పరికరాలు మరియు ఓటీసీ  ఔషధాల అమ్మకాలను సులభతరం చేయడానికి మార్కెట్ ప్రదేశాలతో సహా ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేయడానికి సాంకేతికత మరియు మేధో సంపత్తి
తయారీ (కాంట్రాక్ట్ తయారీ ద్వారా) మరియు ఔషధ ఆయుర్వేద మరియు న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులు వైద్య పరికరాలు పరిశుభ్రత ఉత్పత్తులు ప్రాణాలను రక్షించే మందులు మూలికా ఉత్పత్తులు మరియు ఆహార పదార్ధాల మార్కెటింగ్
గుజరాత్ లో ఆరోగ్య సంబంధిత మౌలిక స‌దుపాయాల‌ను ఎఐఐఎమ్ఎస్ రాజ్ కోట్‌ పెంచడంతో పాటు ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పించ‌నుంది ప‌్ర‌ధాన మంత్రికొవిడ్ తో పోరాడ‌డం లో గుజ‌రాత్ మార్గ‌ద‌ర్శి గా నిల‌చింది  ప్ర‌ధాన మంత్రి10 కొత్త ఎఐఐఎమ్ఎస్ ల తాలూకు ప‌నులు సూప‌ర్ స్పెశాలిటీ ఆసుప‌త్రుల నిర్మాణం ప‌నులు పురోగ‌మిస్తున్నాయి  ప్ర‌ధాన మంత్రి2020 వ సంవ‌త్స‌రం ఆరోగ్య స‌వాళ్ళ సంవ‌త్స‌రం గా ఉంటే 2021 వ సంవ‌త్స‌రం ఆరోగ్య రంగ ప‌రిష్కారాల సంవ‌త్స‌రం కాబోతోంది  ప్ర‌ధాన మంత్రిభార‌త‌దేశం 2021 వ సంవ‌త్స‌రం లో ప్ర‌పంచ ఆరోగ్య రంగానికి కేంద్రం గా త‌న పాత్ర‌ ను బ‌ల‌ప‌ర‌చుకోనుంది  ప్ర‌ధాన మంత్రిక‌రోనా పై పోరాటం లో ముందు వ‌రుస‌లో నిల‌చిన యోధుల‌ను ప్రధాన మంత్రి సంవ‌త్స‌రం లో చివ‌రి రోజు న కూడా స్మ‌రించుకొన్నారు
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ రాజ్ కోట్ తాలూకు నిర్మాణ ప‌నుల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజు న శంకుస్థాపన చేశారు
ఈ కార్య‌క్ర‌మం లో కేంద్ర మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష్ వ‌ర్ధన్‌ గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఆచార్య దేవ్ వ్ర‌త్‌ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ విజ‌య్ రూపాణీ లు కూడా పాలుపంచుకొన్నారు
భార‌త‌దేశం లో తయారు చేసే టీకా ను దేశం లోని ప్రతి ప్రాంతానికి శరవేగంగా చేర్చేందుకుర ప్ర‌య‌త్నాలు తుది ద‌శ కు చేరుకొన్నాయ‌ని ఆయ‌న అన్నారు
ఎఐఐఎమ్ఎస్ రాజ్ కోట్ గుజ‌రాత్ లో ఆరోగ్య రంగ మౌలిక స‌దుపాయాల‌ను వైద్య విద్య‌ ను అభివృద్ధి చేస్తుంద‌ని ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పిస్తుంద‌ని శ్రీ మోదీ అన్నారు
ప్రత్యక్షం గా దాదాపు 5 వేల కొలువులు ప‌రోక్షం గా అనేక నౌక‌రీలు ఏర్ప‌డ‌తాయి అని ఆయ‌న అన్నారు
ఎఐఐఎమ్ఎస్ తో పాటే 20 సూప‌ర్ స్పెశాలిటీ హాస్పిటల్స్ కూడా నిర్మాణం లో ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు
2014 వ సంవ‌త్స‌రాని క‌న్నా ముందు మ‌న ఆరోగ్య రంగం విభిన్నమైన దిశ‌ల‌ లో మార్గాల‌లో కృషి చేస్తూ వ‌చ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు
2020 వ సంవ‌త్స‌రం ఆరోగ్యప‌ర‌మైన స‌వాళ్ళ సంవ‌త్స‌రం గా ఉండ‌గా 2021 వ సంవ‌త్స‌రం ఆరోగ్య సంబంధిత ప‌రిష్కార మార్గాల సంవ‌త్స‌రం గా నిల‌వ‌బోతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు
బహుమతి అవసరాల కోసం భిన్నమైన మరియు ఆకర్షణీయమైన ఉత్పత్తులను తయారు చేసే ప్రయత్నాలను ట్రైబ్స్‌ ఇండియా కొనసాగిస్తోంది
గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ మరియు సహాయాన్ని అందించడం ద్వారా జీవనోపాధిని ప్రోత్సహించడానికి మరియు గిరిజనులు చేతివృత్తులవారు ఉత్పత్తిదారులకు అండగా నిలిచేందుకు  పనిచేస్తున్న జాతీయ నోడల్ ఏజెన్సీగా తన మిషన్‌కు అనుగుణంగా ట్రైబ్స్ ఇండియా తన విభిన్న మరియు ఆకర్షణీయమైన శ్రేణిని విస్తరించడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది
మా ఇంటి నుండి మీ ఇంటికి ప్రచారం ద్వారా దాని పరిధిని పెంచే  ప్రయత్నంతో పాటు ట్రైబ్స్ ఇండియా ఇప్పుడు అద్భుతమైన వన్స్టాప్ గిఫ్టింగ్ గమ్యస్థానంగా మారుతుంది
అన్ని బహుమతి అవసరాలకు ట్రైబ్స్ ఇండియాను వన్ స్టాప్ గమ్యస్థానంగా ప్రారంభించడానికి నిన్న ఒక వెబ్‌నార్‌ ఏర్పాటు చేయబడింది
అన్ని 126 ట్రైబ్స్ ఇండియా అవుట్‌లెట్‌లు మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లభించే ప్రత్యేకమైన ఉత్పత్తులు గల బహుమతి ప్యాక్‌లు కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించబడ్డాయి
వెబ్‌నార్‌లో ప్రఖ్యాత డిజైనర్లు రినా దాక మసూమా రిజ్వి వింకీ సింగ్ తో పాటు ట్రైఫెడ్‌ అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన కళాకారులు మరియు సరఫరాదారులు పాల్గొన్నారు
ఈ ఉత్పత్తులను బడ్జెట్ మరియు అవసరాన్ని బట్టి ఆకర్షణీయమైన గిఫ్ట్ ప్యాక్‌లుగా రూపొందించవచ్చు
'ఫారంi'లో ప్రతిపాదిత సమ్మేళన ప్రకటన కోసం సూచించిన విధానాల్లో ఒకదానిని సవరించిన సీసీఐ
ఈ నేపథ్యంలో పోటీ రహిత నిబంధనల మార్గదర్శకాల నోట్‌ను కమిషన్ ఉపసంహరించుకుంది
ఆరోగ్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రాలతో ఉన్నత స్థాయి సమావేశంఅన్ని రాష్ట్రాలలో 2న నమూనా వాక్సిన్ పంపిణీ కార్యక్రమం
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్ ఈ రోజు  జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు
వాక్సిన్ ఇచ్చే కార్యక్రమం 2020 డిసెంబర్ 20న ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇచ్చిన నిర్వహణా మార్గదర్శకాలకు అనుగుణంగా సాగుతుంది
నమూనా టీకాల కార్యక్రమం మొదటి రౌండ్ ఆంధ్రప్రదేశ్ అస్సాం గుజరాత్ పంజాబ్ రాష్ట్రాలలో డిసెంబర్ 2829 తేదీలలో జరిగిన విషయం తెలిసిందే
నేషనల్ హెల్త్ మిషన్ అధికారి వందనా గుర్నాని ఆరోగ్య శాఖ  అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అజ్ఞాని సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు
లైన్ ద్వారా రైలు టికెట్ల బుకింగ్ కోసం నవీకరించిన వెబ్ సైట్ మొబైల్ యాప్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా రైల్వే శాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది
నవీకరించిన ఇటికెటింగ్ సదుపాయంతో  ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలుంటుంది
రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఇటికెటింగ్ సేవలు
రెగ్యులర్ లేదా ఫేవరైట్ ప్రయాణాలను సులభంగా బుక్ చేసుకునే అవకాశం
ఒక పేజీలోనే పూర్తి సమాచారం అన్ని రైళ్లకు సంబంధించిన వివిధ తరగతుల సమచారం చార్జీల వివరాలు అందుబాటులో ఉంటాయి
పేజీని ఎంపిక చేసుకుని కావలసిన రైలులో కావలసిన తరగతిలో టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం
టికెట్ల అందుబాటు పరిస్థితిని తెలియజెప్పేందుకు బ్యాక్ ఎండ్ లో క్యాచ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు
చెల్లింపు పేజీలోనే ప్రయాణ వివరాలను కూడా చూసే అవకాశం
సైట్ ను ఆరు కోట్ల మందికి పైగా యూజర్లు వినియోగిస్తూ రోజుకు 8లక్షలకు పైగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు
ముందస్తుగా రిజర్వ్ చేసుకునే టికెట్లలో 83శాతం ఆన్ లైన్ విధానంలోనే బుక్ అవుతున్నాయి
ఇటికెటింగ్ సేవల్లో ఎప్పటికప్పుడు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు రైల్వేశాఖ కట్టుబడి ఉంది
2020 లో కోవిడ్19 సవాలును ఎదుర్కోవటానికి దేశీయ వైద్య పరికరాల పరిశ్రమ ఎలా తనకు అనుకూలంగా మరల్చుకుని అభివృద్ధి చెంది విస్తరించింది