inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: బ్రిజ్ భూషణ్ కు కేంద్రం అల్టిమేటం
మహిళా రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ కు కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. 24 గంటల్లోగా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంది. నిరసనకారులతో క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం భేటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అంతకు ముందే రాజీనామా చేసినట్లు బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: గులాబి జెండా ప్రజలకు అండ కార్యకర్తలే పార్టీ కి పట్టు కొమ్మలు అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు ఆదివారం రేగొడలో పంచాయితీ నిధులతో ప్రధాన కూడలిలా వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ లను ప్రారంబోసవం చేశారు , సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు రైతు శంకరయ్య స్వచ్చందంగా ముందుకు వచ్చి మొదటి సభ్యత్వం ఎమ్మెల్యే చేతుల మీదుగా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలాంటివి వారు అని కార్యకర్తలు లేని పార్టీ నిలబడదాని ఆంధ్రుల కబంధాస్థల మధ్యన తెలంగాణ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీని కాపాడింది, కడుపున పెట్టుకుంది, తెగించి జెండాను మోసింది కార్యకర్తలే అన్నారు. కార్యకర్తలు బలంగా ఉంటే నాయకులు బలంగా వుంటారు అని నాయకులు పటిష్టంగా ఉంటే అధిష్టానం బాగుంటుంది కావున పార్టీ శ్రేణులు వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి సభ్యత్వ నమోదులో బాగం కావాలని టీఆర్ఎస్ పార్టీ కొందరిది కాదు అందరిదని , తెలంగాణ ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి పార్టీ విశిష్టతను వివరించి సభ్యత్వ నమోదు చేపించాలని అన్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే నాయకుల, దళారుల చేతులు తడిపితే తప్ప సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవి కాదు అని కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వ ఫలాలు లబ్ధిదారులకు నేరుగా చేరున్నాయి ఇలాంటి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కొరే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకొంటున్నారని అన్నారు. గులాబీ జెండా ప్రజలకు అండ కేసీఆర్ గారే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని అన్నారు. నిన్న ఎస్సి ఎమ్మెల్యేలతో ఆమావేశం జరిగిందని అందుల వారి అభివృద్ధికి 1000కోట్లు వచ్చే బడ్జెట్ లో పెట్టాలని ప్రభుత్వం చూస్తున్నది ఇలాగే బిసి, ఓ బిసి అన్నివర్గాలలోని వెనుకబడిన వారిని అదుకునేల ప్రభుత్వం ఆలోచన చేస్తుందని గతంలో ఇలా ఏ ప్రభుత్వం ఆలోచించలేదని అందుకే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి పాలనను కోరుకుంటున్నారని అన్నారు. స్థానికుడు ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశ్యంతో క్రాంతిసేన ఏర్పడిందని ఆ నినాదం యొక్క ఫలితం నెరవేరింది అని మనమందరం గులాబీ జెండా కిందకి వచ్చాము కాబట్టి పార్టీలో యువకులు తెరాస యువజన విభాగంలో ఇమిడి పోవాలని పార్టీలో వ్యక్తిగత సేనలు ఉండకూడదు కావున ఇకపైన క్రాంతిసేన అని ఎవరు పెట్టుకోవద్దు నియోజకవర్గ యువతకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు కోరుతూ క్రాంతిసేన ని రద్దు చేసారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చేర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మండల టి ఆర్ యెస్ పార్టీ అధ్యక్షులు బుచ్చయ్య, మాజీ టి ఆర్ యెస్ పార్టీ అధ్యక్షులు వినోద్ కుమార్ ,జిల్లా సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షులు సుంకే రమేష్ ,మండల సర్పంచుల ఫోరమ్ అధ్యకులు రవీందర్, స్థానిక సర్పంచ్ నర్సింలు, ఎంపిటిసి నర్సింలు, సొసైటీ చేర్మెన్ రాజు యాదవ్, సర్పంచులు సిద్ధ రెడ్డి,తుకరం నాయక్, సంగయ్య, సుమంత,సుగుణ ,అనిత, నాయకులు ఎండి సర్ధార్ ,మాజీ కో ఆప్షన్ సభ్యులు మొయిజో ద్దీన్ ,సూరందర్, రవి ,బగిలి శ్రీను ,శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'గులాబీ జెండా ప్రజలకు అండ : ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులు సర్కారీ మనస్తత్వాన్నీ మానుకొని ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడి పనిచేయాలన్నారు. సరిగ్గా పనిచేయడం ఇష్టం లేని వారు వీఆర్ఎస్ తీసుకుని ఇంటికి పోవాలని, లేదంటే తామే వారిని గుర్తించి 56జే నిబంధన వాడతామని కేంద్రమంత్రి అన్నారు. ఆశించిన మేర మీరు పనిచేయాలి. లేదంటే ప్యాకప్ చెప్పుకోవాల్సిందే అంటూ హెచ్చరించారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి వార్నింగ్'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: వేసవికాలం వచ్చేస్తోంది. ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రత అసాధారణంగా పెరుగుతుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ గురై అలసట పెరుగుతుంది. రోజూ క్రమం తప్పకుండా నిమ్మరసం, కొబ్బరినీళ్లు తాగడం ద్వారా శరీరం చల్లబడుతుంది. రోజూ ఉదయం కొబ్బరి నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెతో శరీరానికి మర్ధన చేసుకుని స్నానం చేయడంవల్ల కూడా బాడీ కూల్ అవుతుంది. రోజూ రెండు కప్పులు తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగడం ద్వారా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'వేసవి కాలం వచ్చేస్తోంది... ఇవి మీ కోసమే?'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కౌకుంట్ల మండలం లోని పదవ తరగతి 87 మంది విద్యార్థి విద్యార్థునులకు ఉచితంగా మారుతి ల్యాబ్ ఆధ్వర్యంలో రక్త నమూనా పరీక్షలు నిర్వహించి , బ్లడ్ గ్రూప్ నిర్ధారించడం జరిగిందీ. వారికి సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. మారుతి ల్యాబ్ సిబ్బందికి బుధవారం బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేదవతి , ఎండి రోఫ్ , ఇంతియాజ్ గారికి, కౌకుంట్ల మండల నాయకులు శ్రీకాంత్ , చందు గౌడ్, ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ హక్, విద్య కమిటీ చైర్మన్ రాజు, డబ్బా సూరి, కలిసి వారికి సాల్వతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్లడ్ గ్రూపుల సర్టిఫికెట్ల పంపిణీ'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: 'పవన్ పర్యటనను విజయవంతం చేయండి'
ఈనెల 16వ తేదీ అనగా రేపు మండపేటలో జరిగే జనసేన కౌలు రైతుల భరోసా యాత్రను విజయవంతం చేయాలని ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామా జనసేన కార్యకర్త సతీష్ చంద్ర పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కౌలు రైతుల సమస్యల కోసం పోరాడడానికి మండపేటకు శనివారం వస్తున్నారని ఈ కార్యక్రమాన్ని జనసైనికులు విజయవంతం చేయాలని ఆయన జనసైనికులను మీడియా మరియు సోషల్ మీడియా పూర్వకంగా కోరారు.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: దుమారం రేపిన బీహార్ మంత్రి వ్యాఖ్యలు మోడీ చి్తప్రటాన్ని బూట్లతో కొట్టాలని పిలుపు
పాట్నా : ప్రధాని నరేంద్ర మోడీపై బీహార్ ఎకై్సజ్ శాఖ మంత్రి అబ్దుల్ జలీల్ మస్తాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండించినా, కాంగ్రెస్ విచారం వ్యక్తం చేసినా బీజేపీ సభ్యులు శాంతించడం లేదు. ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలని, దేశద్రోహం కేసు పెట్టాలని కోరుతూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం పూర్ణియా జిల్లాలో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో కాంగ్రెస్కు చెందిన మంత్రి మాట్లాడుతూ, 50 రోజులు గడిచినా నోట్ల రద్దు కష్టాలు తీరలేదని, ఇందుకు శిక్షగా మోడీని బూట్లతో కొట్టాలని పిలుపు ఇచ్చారు. దీనితో రెచ్చిపోయిన కొందరు కార్యకర్తలు వెంటనే స్టేజిపైకి చేరుకుని అక్కడ ఉన్న మోడీ చిత్రపటాన్ని బూట్లతో కొట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బీజేపీ సభ్యులు మంత్రి తీరుపై మండిపడ్డారు. అతడిని మంత్రివర్గం నుంచి తప్పించాల్సిందేనని అసెంబ్లీలో పట్టుబట్టారు. దేశ ప్రధానిని అలా అగౌరవపరిచే హక్కు ఆ మంత్రికి రాజ్యాంగం కల్పించలేదని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీ పేర్కొన్నారు. ఇక ఎంత మాత్రమూ పదవిలో ఉండే అర్హత మంత్రికి లేదని విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చౌదరి ఖండించారు. పార్టీ ఇటువంటి చర్యలను ఎంత మాత్రమూ సమర్థించదని స్పష్టం చేశారు. వారి వివరణతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందేనంటూ సభలో పట్టుబట్టడంతో సభను వాయిదా వేశారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: అమలాపురం : రైతులకు అండగా ఉండాలనే రైతు రుణమాఫీ చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమలాపురంలో నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రైతు కుటుంబం నుంచే వచ్చిన తాను రైతు కష్టాలను అర్ధం చేసుకున్నానని చంద్రబాబు చెప్పారు. ధనిక రాష్ట్రాలు కూడా చేయని విధంగా రైతు రుణమాఫీ చేశానని చెప్పారు. పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల సమస్యలనూ తెలుసుకున్నానని, ముఖ్యమంత్రి కాగానే ఆ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వృద్ధులకు వెయ్యిరూపాయలు పింఛను ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని తాను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని వింధంగా 50లక్షల 50 వేల మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'రైతుకు అండగా ఉండాలనే రైతు రుణమాఫీ చేశా : చంద్రబాబు'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: రోజ్వాటర్ చర్మానికి చాలా రకంగా మేలు చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చి మంచి నిగారింపుని తెస్తుంది. ఈ రోజ్వాటర్ క్రిమిసంహారిణిగా కూడా పని చేస్తుంది. రోజ్వాటర్ని వారానికి రెండు సార్లు చర్మానికి రాసుకుంటే ఎప్పటికప్పుడు వచ్చే అధిక సెబమ్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎరుపు, చర్మశోథ, తామర వంటి వివిధ చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఇది చర్మంపై మచ్చలు, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. రోజ్వాటర్ జుట్టు సంబంధిత సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. ఇది తేలికపాటి స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ఇంకా అలాగే చుండ్రుకు చికిత్స చేయగలదు. ఈ రోజ్ వాటర్లో కాటన్ ప్యాడ్లను ముంచి మీ కనురెప్పలపై అప్లై చేయండి. ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న వేడి తగ్గి మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'రోజ్వాటర్తో అదిరిపోయే అందం'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: దేశంలో నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానంగా చెప్పుకొస్తున్న ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా నిరుద్యోగులకు ఉపాది కల్పించే లక్ష్యంగా ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. దీనికి బుధవారం కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరానికి 1,584 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. కాగా 2020-2023 నాటికి దేశంలో 58.5 లక్షల మందికి ఉపాధిని కల్పించే లక్ష్యంగా మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి మొత్తంగా 22,810 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు ప్రకటించింది.దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉంది. కరోనా లాక్డౌన్ కారణంగా నిరుద్యోగం తీవ్ర స్థాయికి పెరిగింది. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ వినిపించిన ప్రధాన నినాదాల్లో ఉద్యోగ కల్పన ఒకటి. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రముఖంగా చెప్పుకొచ్చారు. అయితే అది వాస్తవంలో కార్యరూపం దాల్చలేదు. అంతే కాకుండా ఉద్యోగ కల్పన గురించి ఒకానొక సందర్భంలో మోదీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు తావునిచ్చాయి. ప్రస్తుతం తీసుకు వస్తున్న పథకంపై దేశ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'గుడ్ న్యూస్... నిరుద్యోగుల కోసం కేంద్రం కొత్త పథకం'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: కేరళలో శుక్రవారం 3,581 కొత్త కోవిడ్-19 కేసులు మరియు 177 మరణాలు నమోదయ్యాయి మరియు ఇప్పటివరకు మొత్తం వరుసగా 64,91,418 మరియు 64,980కి చేరుకుంది. గత 24 గంటల్లో ఆరు మరణాలు నివేదించబడ్డాయి, గత 24 గంటల్లో మొత్తం 44,054 నమూనాలను పరీక్షించినట్లు ఆ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కరోనా నుండి 7,837 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 63,88,398కి చేరుకుంది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'కేరళ కరోనా అప్డేట్'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: కుటుంబ పేదరికం చదవుకు అడ్డుకారాదు: వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
కుటుంబ పేదరికం వల్ల పిల్లలు చదువుకు దూరం కాకూడదన్నదే మా ప్రభుత్వ ఉద్దేశమని ఆంధ్రప్రదేశ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో విద్యారంగంలో తాము తీసుకువచ్చిన మార్పులను వివరించారు.నీతీ ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ. ఏపీలో అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నాం. కుటుంబ పేదరికం వల్ల పిల్లలు చదువుకు దూరం కాకూడదన్నదే మా ప్రభుత్వ ఉద్దేశమన్నారు. పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తున్నామన్నారు. విద్యాకానుక ద్వారా స్కూలు బ్యాగ్ లు, నోటు బుక్స్, బూట్లు, మూడు జతల యూనిఫాం, ద్విభాషా టెక్ట్స్ పుస్తకాలు, ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్, బైజూస్ యాప్ అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆయన ఇంకా ఇలా వ్యాఖ్యానించారు. నాడు-నేడు ద్వారా 55,555 స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. అందుకోసం రూ.17,900 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే మొదటి విడత కింద 15,715 పాఠశాలలను తీర్చిదిద్దాం. నాడు-నేడు మరో రెండు విడతలు నిర్వహిస్తాం. విద్యా దీవెన ద్వారా వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తున్నాం. గడచిన మూడేళ్ల వ్యవధిలో దీని ద్వారా 21.56 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. హాస్టల్ విద్యార్థుల కోసం వసతి దీవెన ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నాం. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. 1.6 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. పోటీ ప్రపంచంలో పిల్లలు ఒత్తిడికి లోనవకుండా 3వ తరగతి నుంచే సబ్జెక్టులవారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. అంతేగాకుండా, తమ విప్లవాత్మక వలంటీర్ విధానం తీరుతెన్నులను కూడా సీఎం జగన్ నీతి ఆయోగ్ సమావేశంలో వివంరించారు. ప్రతి 50 నుంచి 100 ఇళ్లకు ఒక వలంటీర్ ను నియమించినట్టు వెల్లడించారు. ఏపీలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు. 3,842 వార్డు సచివాలయాలు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు గడప వద్దకే సేవలు అందిస్తున్నామని వివరించారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 15పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. గడచిన 38 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇది రెండవసారి. ఇదే సమయంలో పెట్రోల్ ధరలలో పెరుగుదల చోటుచేసుకోలేదు. వారం రోజుల వ్యవధిలో డీజిల్ ధర ఐదుసార్లు తగ్గింది. ఢిల్లీలో ఈరోజు తగ్గిన పెట్రోల్ ధర రూ.101.49 గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.88.92గా ఉంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగడమే కాకుండా, కొంతమేరకు తగ్గుతూ వస్తున్నాయి. ఆగస్టు 18 తరువాత డీజిల్ ధర ఐదుసార్లు తగ్గింది. దీనిలో నాలుగుసార్లు లీటరుకు 20 పైసలు చొప్పున తగ్గుతూ వచ్చింది. ఐదవసారి 15 పైసలు తగ్గింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'మళ్లీ తగ్గిన పెట్రోల్-డీజిల్ ధరలు!'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: రవాణా రంగ కార్మికులకు జీవో 21 ను రద్దు చేయాలి
రవాణా రంగ కార్మికులకు ప్రమాదకరమైన జీవో 21 ను రద్దు చేయాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, భారీగా పెంచిన ఫీజులు పెనాల్టీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా జీపు జాతా పర్యటించింది. గుంటూరు జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన జాతా పెదనందిపాడు మండలంలో కొనసాగింది. బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రవాణా రంగాన్ని ఆదాయ వనరుగా భావించి తీవ్రమైన భారాలు మోపుతోందన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: అంబాజీపేట మండల బిజెపి నూతన కార్యవర్గ వర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎంపిక అయ్యింది. పుల్లేటికుర్రుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి కృష్ణ సుందర్ స్వగృహంలో మండల ఉపాధ్యక్షుడు కొల్లూరి చంటి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బి.జె.పి.రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ ప్రత్యేక అధితి గా పాల్గొన్నారు. మండల అధ్యక్షునిగా పసుపులేటి సూరిబాబు, ఉపాధ్యక్షునిగా పెయ్యేటి శీను, కార్యదర్శిగా నేదునూరి పెద్దిరాజు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా నక్కా త్రిలోచన రావు వ్యవహరించారు. వీరిని బిజెపి జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు కొల్లి సూర్యారావు స్థానిక నాయకులు ఆకెళ్ళ సూరిబాబు, రామకృష్ణ, అశోక్ మణికంఠ తదితరులు అభినందించారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'బిజెపి నూతన కార్యవర్గం…'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: బాసర అమ్మవారి సన్నిధిలో కేంద్రమంత్రి సుజనా
ఆదిలాబాద్: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని కేంద్రమంత్రి సుజనా చౌదరి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం దర్శించుకున్నారు. మంత్రి మనుమడు అర్జున్ ప్రసాద్కు అక్షరభ్యాసం నిర్వహించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు బాసరకు విచ్చేశారు. కాగా. అమ్మవారి సన్నిధికి కేంద్రమంత్రి విచ్చేయడంతో ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ఏపీలోని 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పేరిట కిట్ బ్యాగులు అందించే కార్యాచరణను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఓ కిట్ బ్యాగును స్వయంగా భుజానికి తగిలించుకున్న ఆయన చిరునవ్వులు చిందించారు. జగన్ ఎంతో ఉల్లాసంగా ఉండడాన్ని గమనించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు కూడా నవ్వేయడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ విద్యాకానుకలో భాగంగా ఓ స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్ ఉంటాయి.యూనిఫాం కుట్టుకూలి కూడా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. జగనన్న విద్యాకానుక కోసం సర్కారు రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ఓ కిట్ బ్యాగును స్వయంగా భుజానికి తగిలించుకున్న జగన్...'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. అష్టలక్ష్మి అమ్మవారిని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు దర్శించుకున్నారు. అనంతరం లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్ను ప్రారంభించారు. రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని ప్రారంభించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'లకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: ఉద్యోగాలు భర్తీచేస్తామని చెప్పి వాటికి చెందిన నోటిఫికేషన్లు ఎందుకు జారీ చేయలేదని రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఆయనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి నోటిఫికేషన్ల విషయంలో తాత్సారం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఇంకా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాసినట్లు బండి సంజయ్ చెప్పారు. పోలీస్ శాఖలో రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, మిగతా పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన చేసి 45 రోజులు అవుతోందని, 16,614 పోలీసు పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేశారని ఆయన అన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎపుడు: బండి సంజయ్ ప్రశ్న'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆదివారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశంలో బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణికే టికెట్ ఇచ్చినందున పోటీకి టీడీపీ విముఖత వ్యక్తం చేసింది. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్లో పోటీ చేయడం లేదని టీడీపీ వెల్లడించింది. వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో బద్వేల్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. పొలిట్ బ్యూరో నిర్ణయానికి ముందు బద్వేల్ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ ను టీడీపీ ఖరారు చేసింది. 2019లో బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే వైసీపీ టికెట్ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'టీడీపీ కీలక నిర్ణయం'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: మోదీకి అప్పుడే ఇబ్బందొస్తుంది: ఖర్గే
ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఏమైనా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే ప్రధాని మోదీకి ఇబ్బందులొస్తాయన్నారు. ‘‘దేశంలోని బడా బడా పారిశ్రామికవేత్తలకు పీఎం మోదీ ఎన్నైనా రాయితీలు, ఇతర ప్రయోజనాలను అందించొచ్చు. కానీ పేదల కోసం ఏమైనా చేస్తామని మేము హామీ ఇస్తే ఆయన ఇబ్బంది పడతారు’’ అని ఖర్గే చెప్పుకొచ్చారు.
1
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: హుజూర్ నగర్ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి : వీహెచ్
హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… హుజూర్ నగర్ అభ్యర్థిపై కోర్ కమిటీలో చర్చ జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి కోర్ కమిటీలో ఎందుకు సైలెంట్ అయ్యారని అన్నారు. ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి మూడుసార్లు గెలిచారన్నారు. హుజూర్ నగర్ అభ్యర్థి ఎవరనేది చెప్పే హక్కు ఉత్తమ్ కు ఉందన్నారు. అగ్రకులాలకే పీసీసీ పదవులా అని వీహెచ్ ప్రశ్నించారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: ఆస్ట్రేలియాతో ఇవాళ తొలి వన్డే
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత్ జట్టు సిద్ధమైంది. ఇవాళ మొహాలీ వేదికగా మ.1.30 గం.కు తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. రోహిత్, కోహ్లి, హార్దిక్, కుల్దీప్ కు తొలి 2 వన్డేలకు రెస్ట్ ఇవ్వగా. కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నారు. సీనియర్ల స్థానంలో టీంలో చోటు పొందిన యువ ప్లేయర్లు. వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యేందుకు ఈ సిరీస్ తమకు కీలకం కానుందని భావిస్తున్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: జూబ్లీహిల్స్లో వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతియేటా అషాఢ మాసంలో నిర్వహించే శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆల యాన్ని అనేక రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు,పూలతో శోభా యమానంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున పెద్దమ్మతల్లికి అభి షేకం నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్ ట్రస్టీ పి. విష్ణు వర్దన్రెడ్డి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనము, పంచగవ్వ ప్రాశ న, ఋత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం పెద్దమ్మ తల్లికి పల్లకీ సేవ నిర్వహించారు. శాకాం బరీ అవతారంలో కొలువుతీరిన పెద్దమ్మతల్లిని దర్శించేందుకు నగరం నలు మూలల నుంచి భారీఎత్తున భక్తులు తరలివచ్చారు. శాకాంబరీ ఉత్సవాల్లో రెండోరోజైన ఈ రోజు ఉదయం 10 గంటలనుంచి సామూహిక శ్రీ లలితా సహస్రనామ కుంకు మార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'పెద్దమ్మతల్లి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: భారీ ఎన్కౌంటర్... ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతం
ఉగ్రవాద చర్యలకు జమ్మూ కాశ్మీర్ పెట్టింది పేరు. అలాంటి జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసుల సంయుక్త బృందాలు ఈ తెల్లవారుజామున గాలింపు ప్రారంభించాయి. ఈ క్రమంలో తారసపడిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో మొత్తం ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఈ నెల 13న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ నెల 2న రాజౌరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి: ‘‘జగన్రెడ్డి అరాచకాన్ని ఎలుగెత్తి చాటే ప్రతి బీసీ గొంతుకకు టీడీపీ అండగా నిలిచిపోరాడుతుంది. చంద్రబాబు సీఎం అయితేనే బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మేలు జరుగుతుంది’’ అని టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో బీసీ సాధికార సమితి కన్వీనర్లు, జోనల్ కో ఆర్డినేటర్లు, పార్లమెంట్ అధ్యక్ష, కార్యదర్శులు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ. వచ్చే నెల 3 నుంచి మహానాడులోగా సాధికార సమితులు, జోనల్ రౌండ్టేబుల్ సమావేశాలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీ జనార్దన్, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'చంద్రబాబు సీఎం అయితేనే బీసీలకు మేలు జరుగుతుంది'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: హెరాయిన్ తరలిస్తున్న జవాన్ల అరెస్ట్
సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్ను తరలిస్తున్న రాజు షేక్, పూల్సింగ్ అనే ఇద్దరు జవాన్లను హిమాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మంజు రెహమాన్ కూడ అదుపులోకి తీసుకొన్నారు. ఇద్దరు జవాన్లు హెరాయిన్ను ఎవరికీ అనుమానం రాకుండా కారులో తరలిస్తున్నారు. డెహ్రడూన్ దాటిన తర్వాత రెగ్యులర్ పోలీస్ చెకింగ్లో భాగంగా ఈ కారును సోదా చేయడంతో ఈ హెరాయిన్ బయటపడింది. అయితే కారును పోలీసులు చెక్ చేస్తున్న సమయంలో తాము జవాన్లమంటూ నిందితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితులపై మాదకద్రవ్యాల అక్రమరవాణ 8/21 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు డెహ్రడూన్ సీనియర్ ఎస్పి నివేదిత తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: నగరంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈనెల 30న యూనివర్సిటీ ఆర్ట్ కళాశాల భవనం మాడల్ కెరియర్ సెంటర్లో మినీ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు గైడెన్స్ బ్యూరో అనంతరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కార్వీ సంస్ద 100 ఖాళీలు, ఆరెంజ మోటార్స్ 10 ఖాళీలు ఉన్నట్లు ఇంటర్వూలో ఎంపికైన వారికి నెలకు రూ. 10వేలు నుంచి రూ.12వేలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. అభ్యర్దుల వయస్సు 18నుంచి 35 వయస్సు కలిగి ఉండాలని, నిరుద్యోగ యువకులు తమ బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్ జీరాక్స్ కాఫీలతో ఉదయం 10.30గంటలకు హాజరు కావాల్సిందిగా కోరారు. సమాచారం కోసం టి .రఘపతి యంగ్ ప్రొఫెసర్ పోన్ నెం. 8247656356ను సంప్రదించాలన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'రేపు ఓయూ ఆర్ట్స్ కళాశాలలో మినీ జాబ్ మేళా'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: విజయవాడ వన్టౌన్లోని శ్రీకన్యకాపరమేశ్వరి విస్పంశెట్టి వెంకటరత్నం హిందూ హైస్కూల్ (ఎస్కెపీవీవీహెచ్హెచ్ఎస్)వద్ద గురువారం జనసేన, వామపక్ష విద్యార్థి సంఘాల నేతృత్వంలో విద్యార్థులు నిర్వహించిన ఆందోళన రభస రభసగా మారింది. అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్నారంటూ పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు విఫలయత్నం చేశారు. కొంత మంది విద్యార్థులను పోలీసు జీపులోకి ఎక్కించగానే అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఒక్కసారిగా ఆందోళనకారులు పోలీసు జీపునకు అడ్డంగా నిలుచున్నారు. కొంత మంది విద్యార్థులు జీపు ముందు పడుకున్నారు. ససేమిరా జీపును ముందుకు వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అనంతరం జనసేన నాయకుడు పోతిన మహేష్తో సహా 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'విజయవాడ వన్టౌన్లో రభస రభస... ఎయిడెడ్ విషయం పై విద్యార్థుల ఆందోళన'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఢిల్లీలో అగ్ని ప్రమాదం...
హైదరాబాద్ : ఢిల్లీలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనంలో పై ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక దళాలు. మంటలను ఆర్పేశాయి. మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు. మూడో ఫ్లోర్ లో మంటలు చేలరేగగా మృతి చెందిన వారందరూ ఒకే గదిలో ఉన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
1
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం కుమడ గ్రామంలో గిరిజనులు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు రోజుల కింద పెదబయలు మండలం కొండూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ల్యాండ్ మైన్​లు పేలి ఇద్దరు గిరిజన పశువుల కాపర్లు మృతి చెందారు.ఈ ఘటనను వ్యతిరేకిస్తూ గిరిజనులు ఆందోళన చేపట్టారు. మన్యాన్ని విడిచిపోండంటూ పెద్దగా నినాదాలు చేశారు. వారోత్సవాలు గిరిజనులను చంపడానికేనా అంటూ ప్రశ్నించారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'మావోలు మన్యాన్ని విడిచి వెళ్లిపోవాలని గిరిజనుల నిరసన'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: కందుకూరు ఘటన మృతులకు ఘన నివాళులు
జిల్లా పార్టీ కార్యాలయంలో కందుకూరు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తలుకు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘన నివాళులు అర్పించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో 8 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్, మాజీ శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి మరియు ముఖ్యనాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: హైదరాబాద్ లో 13 డిగ్రీలకు ఉష్ణోగ్రత
తెలుగు రాష్ట్రాలను చలిపులి చంపేస్తోంది. సగటు ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదు డిగ్రీల వరకూ పడిపోయాయి. పెథాయ్ తుఫాను ప్రభావంతో గడచిన నాలుగు రోజులుగా సూర్యుని దర్శనం లేకపోవడం, ఆకాశం మేఘాలు నిండివుండటంతోనే వాతావరణం మరింతగా చల్లబడిందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో రాత్రిపూట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోయింది. విశాఖ ఏజన్సీలో 3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, ఆదిలాబాద్, మందమర్రి ప్రాంతాల్లో 6 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల పవనాలు కూడా చలిని పెంచుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
1
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: తిరుపతి నగరంలో బుధవారం ఉదయం నుండి జోరు వాన కురిసింది. చాలా రోజులుగా ఎండ వేడితో అల్లాడిపోయిన నగరవాసులకు వర్షం రావడంతో ఆహ్లాదకరమైన వాతావరణం లభించింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా వర్షాలు కురుస్తాయని, అది శుభ సూచికమని మరికొందరు అంటున్నారు. వర్షం కారణంగా రోడ్లు అన్ని జలమయమైయ్యాయి. మ్యాన్ హోల్ నుంచి మురుగు నీరు పొంగి పోర్లుతుంది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'తిరుపతి నగరంలో భారీ వర్షం'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో ఖానాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ బేడిలమ్మ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'పోచమ్మ దేవతల ప్రతిష్టాపన కార్యక్రమం'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొత్త డైరెక్టర్గా యశ్పాల్ సింగ్ తోమర్ నియమికం
మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (RCIL) కొత్త డైరెక్టర్ (నెట్వర్క్ ప్లానింగ్ అండ్ మార్కెటింగ్-NPM) గా యశ్పాల్ సింగ్ తోమర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పోస్టింగ్కు ముందు, తోమర్ భారతీయ రైల్వేలోని దక్షిణ రైల్వే జోన్లోని పాలక్కాడ్ డివిజన్లో డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) గా పనిచేశారు.యశ్పాల్ సింగ్ తోమర్, IIT పూర్వ విద్యార్థి, ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ (IRSSE) 1991 బ్యాచ్కి చెందినవారు. రైల్టెల్లో తోమర్కి ఇది రెండో పని. తన మునుపటి పనిలో, అతను గ్రూప్ జనరల్ మేనేజర్గా డిప్యుటేషన్పై రైల్టెల్ యొక్క సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో పనిచేశారు. తోమర్కు సెంట్రల్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే మరియు సౌత్ సెంట్రల్ రైల్వే, RDSO (రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్), లక్నో మరియు IRISET (ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్), సికింద్రాబాద్లలో వివిధ సామర్థ్యాలలో ప్రాజెక్ట్లు మరియు నిర్మాణంలో పనిచేసిన విభిన్న అనుభవం ఉంది.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: కర్నూలు జిల్లాలో దారుణం...
ఎన్నిచట్టాలు వచ్చినా అక్రమాలు, మహిళలపై దాడులు ఆగడం లేదు. ఏపీలో దిశ చట్టం వచ్చినా నేరాల తీవ్రత తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ పాఠశాల బాలికల వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో కలకలం రేపింది. ఆన్లైన్ క్లాసుల కోసం ఏర్పాటు చేసిన గ్రూపులో అశ్లీల వీడియో ప్రత్యక్షమవడంతో విద్యార్థినులు షాక్ తిన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థి నాయకులు ఎంఈవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ బాలికల హైస్కూల్ పాఠశాల విద్యార్థినులకు ఆన్లైన్ తరగతుల కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఎనిమిదో తరగతి విద్యార్థినులకు చెందిన ఆ గ్రూపులో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి అశ్లీల వీడియోని పోస్టు చేశారు. అదే గ్రూపులో ఆ వీడియో రెండు రోజుల పాటు అలాగే ఉంది. ఉపాధ్యాయులు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఎవరూ దాన్ని తొలగించలేదు. దీంతో కొంతమంది విద్యార్థినులు విద్యార్థి సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్ళారు.దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఎంఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: అది నా సొంత పార్టీ
‘పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం.వైయస్ఆర్సీపీ నా సొంత పార్టీలా భావిస్తాను. ఇటీవల కొన్ని పత్రికలు, చానల్స్లో నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. నేను వైఎస్సార్సీపీని వీడేది లేదు.’ అని వైయస్ఆర్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ స్పష్టంచేశారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: బాన్సువాడలో మంత్రి పోచారం అఖిలపక్ష సమావేశం
బాన్సువాడలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన స్వగృహం లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రతిపక్షాలతో పాటు, స్థానిక విద్యావంతులు, అధికారులు పాల్గొన్నారు. బాన్సువాడకు రైల్వే లైన్ ఏర్పాటు కు కృషి చేయాలనీ మంత్రిని కోరారు. పట్టణాభివృద్ధికి రాజకీయలకు అతీతంగా సహాయకారం అందించాలని మంత్రి స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల22న వసంత పంచమి రోజున వారాంతపు సంత ప్రారంభానికి, 24వ తేదీన ప్రసూతి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అందరు రావాలని కోరారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పార్టీలకు అతీతంగా పంపిణీ జరుగుతుందని తెలిపారు పారదర్శకంగా మరో సారి పార్టీలకు అతీతంగా ఛర్చిలు జరుపుదామని చెప్పారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: ఇటీవల ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వీడియో సందేశం వెలువరించారు. జనసేన ప్రస్థానం ఒక ఎమ్మెల్యేతో మొదలై నేడు అనేకమంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించుకునే స్థాయికి చేరిందని అన్నారు. 25.2 శాతం ఓట్లను పొందగలిగామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఎన్నికల హింస చోటుచేసుకుంటోందని పవన్ వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీది ఒక దౌర్భాగ్యపు, దాష్టీకపు దిక్కుమాలిన పాలన అని అభివర్ణించారు. ఇటువంటి దుర్మార్గపు పాలన భారతదేశంలోనే ఎక్కడా లేదని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో తమ అభ్యర్థి జోజిబాబు 65 ఓట్ల ఆధిక్యంతో గెలిస్తే, రీకౌంటింగ్ చేయాలని వైసీపీ అభ్యర్థులు పట్టుబట్టారని, ఆఖరికి వైసీపీ అభ్యర్థి 18 ఓట్లతో గెలుపొందాడని ప్రకటించుకున్నారని తెలిపారు. పోలీసులు, ఓట్ల లెక్కింపు సిబ్బంది కూడా వైసీపీ నేతలకు మద్దతుగా నిలిచారని, గెలిచిన తమ అభ్యర్థిని ఓడిపోయేలా చేశారని ఆరోపించారు. రైల్వే కోడూరులోనూ తమ అభ్యర్థులకు చెందిన ఐదు ఎంపీటీసీ నామినేషన్లను పోలీసులే స్వయంగా తీసేశారని మండిపడ్డారు. వాళ్లు పోలీసుల్లా ప్రవర్తించలేదని, వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని అన్నారు. ఈ దారుణ పాలన పట్ల అందరికీ ఓపికలు నశించిపోయాయని, జనసేన కూడా ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు. 151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ రాష్ట్రాన్ని ఎంతో సుభిక్షంగా పాలిస్తుందని ఆశించామని, ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటుందని భావించామని పవన్ తెలిపారు. కానీ ఈ దౌర్భాగ్యపు పాలనను ఇక చూస్తూ ఊరుకునేది లేదని, గట్టిగా ఎదుర్కోవాలని చాలా బలంగా నిర్ణయించుకున్నామని వెల్లడించారు. అందుకోసం కార్యకర్తలను ఎలా సమాయత్తం చేయాలి? వీళ్ల దాడులను ఎలా ఎదుర్కోవాలి? అవసరమైతే క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధంగా ఎలా ఉండాలి? అనే అంశాలను జనసేన నేతలతో చర్చిస్తామని, విజయవాడలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇకపై ప్రతి నెలా రాష్ట్రంలో జనసేన నేతల పర్యటనలు ఉంటాయని పవన్ స్పష్టం చేశారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'వైసీపీది ఒక దౌర్భాగ్యపు, దిక్కుమాలిన పాలన: పవన్ కల్యాణ్'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు
సోమవారం మధ్యాహ్నం 2. 00 గంటల సమయంలో జిల్లా యస్పి ఆదేశాల మేరకు నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెళ్ళవాయి గ్రామ శివారు పంట పొలాలలో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారంతో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిలో ఆరుగురు నిందితులను పట్టుబడి చేయగా ఇద్దరు పరార్ కావడం జరిగింది, వీరిని విచారించగా వీరిలో సత్యనారాయణ, స్వామి ఆధ్వర్యంలో ఈ యొక్క పేకాట నిర్వహిస్తున్నారు అని తెలపడంతో, వీరి వద్ద నుండి 21200 రూపాయలు, మూడు బైకులు, 6 సెల్ ఫోన్లు స్వాధీనపరచుకొని రిమాండ్ కు పంపడమైనది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా జూదం, బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని, టాస్క్ ఫోర్స్ బృందాలు ఎల్లప్పుడూ ఇలాంటి దాడులు నిర్వహిస్తునే ఉంటాయి అని అన్నారు. నిందితుల వివరాలు 1. వేముల స్వామి , తండ్రి పెద్దులు, వయస్సు 25 సంవత్సరాలు, గ్రామం, మెల్లవాయి, మండలం నాంపల్లి. 2. కత్తుల రాజేష్ తండ్రి రమేష్ వయస్సు 32 సంవత్సరాలు గ్రామం, నాంపల్లి. 3. వీరమల్ల మల్లికార్జున్, తండ్రి జనార్ధన్, వయసు 41 సంవత్సరాలు, గ్రామం నాంపల్లి. 4. జక్కుల గిరి, తండ్రి రాములు , వయస్సు 25 సంవత్సరాలు, గ్రామం మెల్లవాయి, మండలం నాంపల్లి. 5. జక్కుల వెంకటేష్ తండ్రి రాములు వయసు 21 సంవత్సరాలు, గ్రామం మెల్లవాయి, మండలం నాంపల్లి. 6. వీరమల్ల సతీష్, తండ్రి జనార్ధన్, వయస్సు 36 సంవత్సరాలు, గ్రామం నాంపల్లి. పరారీలో ఉన్నవారు 1. సత్యనారాయణ 2. గిరి వీరిని త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసును చేదించిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మాణం ఇచ్చింది. ఈడీ దుర్వినియోగం పై చర్చించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మాణం ఇచ్చింది. వాయిదా తీర్మాణాన్ని ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పీకర్ కు అందించారు. దీని పై చర్చించాలని ఆయన పట్టు పడుతున్నారు. పార్లమెంట్ ప్రారంభమయ్యాక దీని పై చర్చిస్తారా లేదా అనేది చూడాలి. నేడు ఈడీ ముందుకు సోనియా గాంధీ హాజరవుతున్న విషయం తెలిసిందే.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మాణం'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: నిరు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని మెదక్ శాసనసభ్యురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన శృతి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతుంది, మెరుగైన వైద్యం కోసం గంగాపూర్ గ్రామ సర్పంచ్ పద్మ వెంకట్ ద్వారా ఎమ్మెల్యే గారికి సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మానవతా దృక్పథంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఈ మేరకు వైద్య చికిత్స నిమిత్తం రూ. 1, 50, 000/- సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ మంజూరు చేయించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ఎల్వోసీ అనుమతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పేద కుటుంబాలకు వరంగా సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం సంతోషకరమని, ఆపదలో కష్టాల్లో ఉన్న వారికి కొండంత అండగా ఈ డబ్బులు ఉపయోగపడతాయని, అప్పులు చేయకుండా ఉండేందుకు దోహదపడతాయి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, మెదక్ పట్టణం, హవేళిఘనాపూర్ మండల పార్టీ అధ్యక్షులు యం. గంగాధర్, సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, నాయకులువెంకట్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: నాగ్పూర్ టెస్టు: శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది
నాగ్పూర్: భారత్-శ్రీలంక మధ్య నాగ్పూర్లో జరుగుతోన్న రెండో టెస్టులో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 21/1 ఓవర్నైట్ స్కోరుతో శ్రీలంక నాలుగో రోజు ఆట ప్రారంభించింది. 15.2వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతిని ఎదుర్కొన్న కరుణరత్నే(18). మురళీ విజయ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.ఇప్పటి వరకు 17 ఓవర్లు ఆడిన లంక రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో తిరిమన్నె(16), మాథ్యూస్ ఉన్నారు. అంతకుముందు 405 పరుగుల భారీ ఆధిక్యంతో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం మంగళవారం రాయపొల్ రోడ్డులో గర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: సిదిపేట: తెలంగాణకు గుండెకాయలాంటి జిల్లా సిద్దిపేట అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అనర్గళ గళమిచ్చింది.పోరాట బలమిచ్చింది సిద్దిపేటని సీఎం స్పష్టం చేశారు. కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్కమిషనరేట్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తూ ఏపీ, వెస్ట్ బెంగాల్ తప్ప అన్ని రాష్ర్టాలు పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా కావాలని గతంలో నేనే స్వయంగా ఎన్టీఆర్కు వినతి పత్రం ఇచ్చినా. అయినా సిద్దిపేటను జిల్లాగా చేయలేకపోయిన్రని సీఎం పేర్కొన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్షించారు. ఎవరూ చేయని ధైర్యం చేసి 10 జిల్లాలలను 31 జిల్లాలుగా చేసుకున్నాం. నా గురువుల దయతో ఈ మట్టిలో మొలిచిన మొక్కను నేను అని సీఎం అన్నారు. బతికి ఉండగానే కోరిన రాష్ర్టాన్ని సాధించుకున్నందుకు నా జన్మ ధన్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'నాకు జన్మనిచ్చింది సిద్దిపేట: సీఎం కేసీఆర్'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: 14న జనసేన అభ్యర్థుల తొలి జాబితా
సార్వత్రిక ఎన్నికల గడువు ముంచుకొస్తోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ టికెట్లపై స్పష్టత వచ్చినవారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టికెట్ ఎటూ తేలని నాయకులలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి జనసేన రంగంలోకి దిగుతోంది. టీడీపీ, వైసీపీలతో పొత్తు ఉండదు. వామపక్ష పార్టీలతో కలసి నడుస్తామని జనసేన అధినేత పవన్కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అదే రోజున అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తోందని సమాచారం. అందులో భాగంగా వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై కసరత్తుమొదలుపెట్టారు. జిల్లాలో జనసేన, సీపీఐ, సీపీఎం ఏయే స్థానాల్లో పోటీ చేయాలో సమాలోచన చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో కర్నూలు, నంద్యాల లోక్సభ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, వామపక్షాలు పోటీ చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీలలో జనసేన అధినేత పవన్కల్యాణ్ జిల్లాలోపర్యటించారు. జనసైనికుల్లో జోష్ నింపారు. 25వ తేదీన కర్నూలు, నంద్యాల లోక్సభ స్థానాల పరిధిలోని నాయకులతో విడివిడిగా భేటీ అయ్యారు. పార్లమెంట్స్థానాల పరిధిలో పార్టీ బలాలు, బలహీనతలపై సమీక్షించారు. గెలిచే అవకాశాలు, ఆశావహుల వివరాలు సేకరించారు. టీడీపీ, వైసీపీ టికెట్లు రాని నాయకులు, తటస్థులను పార్టీలోకి తీసుకుంటే ఎలా ఉంటుందని చర్చించారు. వామపక్షాలు ఆశిస్తున్న స్థానాలు మినహా మిగిలిన చోట్ల పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలనిజనసేన కార్యకర్తలు, ముఖ్య నాయకులకు పవన్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. జిల్లా నుంచి జనసేన టికెట్ ఆశిస్తూ 130 మందికి పైగా దరఖాస్తు చేశారు. వీరిగురించి రహస్యంగా సమాచారం సేకరిస్తున్నారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు ఇదే
మొదటి టీ20 కోసం జట్టు: రోహిత్(c), ఇషాన్, రుతురాజ్, సంజు, సూర్య, హుడా, త్రిపాఠి, డీకే, హార్దిక్, వెంకటేష్, చాహల్, అక్షర్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్, అవేష్, అర్షదీప్, ఉమ్రాన్. 2, 3వ టీ20 కోసం జట్టు: రోహిత్(c), ఇషాన్, విరాట్, సూర్య, హుడా, శ్రేయాస్, డీకే, పంత్, హార్దిక్, జడేజా, చహల్, అక్షర్, రవి బిష్ణోయ్, బుమ్రా, భువనేశ్వర్, అవేష్, హర్షల్, ఉమ్రాన్. టీ20 లు జూలై 7, 8, 9 తేదీల్లో జరగనున్నాయి.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: సీఎం గారు మా యందు దయ చూపండి
ముఖ్యమంత్రి గారు మా యందు దయచూపండి. మా భూములుపై పెట్టిన యూ - 1 రిజర్వ్ జోన్ ను రద్దు చేయండి. అంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో ఫ్లెక్సీలు వెలిశాయి. తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి గ్రామలకు చెందిన 128 మంది సన్నా , చిన్నకారు రైతులకు చెందిన 178 ఎకరాల సాగు భూమిని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యూ - 1 రిజర్వ్ జోన్ గా ప్రకటించింది. అప్పటి నుంచి ఆ గ్రామల రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తమ ప్రభుత్వం వస్తే యూ - 1 రిజర్వ్ జోన్ ఎత్తి వేస్తామని హామీ ఇవ్వడంతో నమ్మి వైసీపీ గెలుపు కోసం కృషి చేసినట్లు రైతులు వాపోయారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చీ మూడు సంవత్సరాలు కావస్తున్నా రైతులకు ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఉగాది పండుగ అనంతరం దీర్ఘకాలిక ఆందోళనకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. హోర్డింగ్ లతో నిరసన తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రం ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: పుష్పయాగంతో పులకించిన తిరుమల
పవిత్ర కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: అక్టోబర్ నెలకు రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్దం అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఈరోజు ఉదయం ఆన్ లైన్ లో విడుదల చేసింది. టైం స్లాట్ ప్రకారం భక్తులు గోవింద యాప్ లోనే కాక టీటీడీ వెబ్ సైట్ లో కుడా టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. మరోవైపు రేపటినుంచి రోజుకు 8 వేల చొప్పున సర్వదర్శనం టొకెన్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. సెప్టెంబర్ 26 నుంచి 31 వరకు రోజుకు 8 వేల చొప్పును సర్వదర్శనం టొకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న సర్టిఫికెట్ ఉండాలి లేదా మూడు రోజుల ముందు కరోనా నెగెటివ్ సర్ఠిఫికెట్ తేవాలని టీటీడీ పేర్కోంది.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: ఢిల్లీ: టీమిండియా క్రికెట్ జట్టు సారథి విరాట్కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు. 2016 ఏడాదికి గాను విజ్డెన్ ప్రపంచ లీడింగ్ క్రికెటర్గా ఎంపియ్యాడు. ఇంతకు ముందే విజ్డెన్ 2017 ఎడిషన్ కవర్పేజీపై కోహ్లీ ముఖచిత్రం ప్రచురించిన సంగతి తెలిసిందే. విరాట్ 2016లో పరుగుల సునామీ సృష్టించాడు. టెస్టుల్లో 75.93 సగటుతో 1215 పరుగులు చేశాడు. 10 వన్డేల్లో 92.37 సగటుతో ఏకంగా 739 పరుగులు సాధించాడు. ఇక టీ20ల్లో ఐతే ఎవరికీ సాధ్యం కాని రీతిలో 106.83 సగటుతో 641 పరుగులు అతడి బ్యాట్ నుంచి జాలువారాయి. అంతర్జాతీయ క్రికెట్లో కేవలం ఆరుగురు మాత్రమే ఒక ఏడాదిలో కోహ్లీ కన్నా ఎక్కువ పరుగులు చేశారు. ఐతే వారిలో ఎవరూ విరాట్ సగటును అందుకోలేకపోయారు. ‘2017 విజ్డెన్ కవర్పేజీ ముఖచిత్రానికి ఎంపికైన విరాట్కోహ్లీ ఇప్పుడు 2016కు ప్రపంచ లీడింగ్ క్రికెటర్గా ఎంపికయ్యాడు’ అని విజ్డెన్ ప్రకటించింది. తన బ్యాట్తో కళాత్మక విధ్వంసం సృష్టించిన కోహ్లీ బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవంలో పాలీ ఉమ్రీగర్ పురస్కారం అందకొన్న సంగతి తెలిసిందే.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'కోహ్లీకి మరో అరుదైన ఘనత'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 20 రూపాయల నోటు విడుదల చేస్తోంది. ఇది ఆకుపచ్చ కలర్ లో ఉంది. త్వరలోనే రాబోతున్న ఈ నోటుపై కొత్త ఆర్టీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉంది. నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ పెద్దగా ఉంది. అశోకుడి స్థూపం ఉన్నాయి. RBI, BHARAT(హిందీలో), INDIA, 20లను మెక్రో లెటర్స్ రూపంలో సెక్యూరిటీగా ఉన్నాయి. నోటు వెనక భాగంలో ఎల్లోరా గుహల బొమ్మ ఉంటుంది. ఆ పక్కనే గాంధీ కళ్లద్దాల్లో స్వచ్ఛ భారత్ అనే సింబల్ ఉంది. నోటు వెనక భాగం లెఫ్ట్ సైడ్ ముద్రించిన సంవత్సరం ఉంది.ఈ నోటు తయారీ ప్రారంభం అయ్యిందని. త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది RBI. కొత్త 20 రూపాయల నోట్లు వచ్చినా. పాత నోట్లు చెలామణిలోనే ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదని. ప్రజలు ఆందోళన, గందరగోళానికి గురి కావొద్దని ప్రకటించారు అధికారులు. ఇక నుంచి బ్యాంకుల నుంచి వచ్చే రూ.20 నోట్లు అన్నీ కూడా కొత్తవే ఉంటాయి.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'కొత్త 20 రూపాయల నోటు విడుదల'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: వినుకొండలో పర్యటించనున్న విద్యాశాఖమంత్రి
గుంటూరు: వినుకొండలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని బాలుర పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించనున్నారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన లక్ష్మణ్
హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను వెటరన్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్వీకరించారు. హైదరాబాద్ లో దానిమ్మ, వాటర్ యాపిల్, లక్ష్మణ ఫలం మొక్కలు నాటారు. ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మహిళా క్రికెటర్ మిథాలి రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకి గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంను విజయవంతం చేయాలని కోరారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: విజయసాయిరెడ్డికి కన్నా స్ట్రాంగ్ వార్నింగ్
వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి పై బీజేపీ ఎంపీ కన్నా లక్ష్మీ నారాయణ ఫైర్ అయ్యారు. 20 కోట్లకు అమ్ముడుపోయానని విజయసాయిరెడ్డి విమర్శించడం సిగ్గు చేటన్నారు. తనను కొనే దమ్ము ఈ భూమి మీద ఎవరికి లేదనీ, నీకు దమ్ముంటే.మగాడివైతే నిరూపిస్తావా అంటూ కన్నా లక్ష్మీ నారాయణ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. అధికారమదం తలకెక్కి విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని కన్నా ఘాటుగా విమర్శించారు. విజయసాయిరెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కన్నా హెచ్చరించారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: మెజారిటీ సీట్లు గెలిచేది కాంగ్రెస్ పార్టీనే! లగడపాటి రాజగోపాల్
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని 23 నియోజకవర్గాల్లో ఎన్నికలపై సర్వే నిర్వహించాల్సిందిగా తనను కోరారని మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. తన మిత్రుడి ద్వారా ఈ విషయాన్ని చేరవేశారన్నారు. ఇందుకోసం తాను డబ్బు, నగదు, రాజకీయ లబ్ధిని కోరుకోలేదని స్పష్టం చేశారు. తన ప్రత్యర్థులు వచ్చి సాయం కోరినా చేస్తానని ప్రకటించారు. కేటీఆర్ కేవలం 23 స్థానాల్లో సర్వే కోరితే తాను 37 నియోజకవర్గాల్లో సర్వే చేసి నవంబర్ 11న కేటీఆర్ కు ఈ-మెయిల్ ద్వారా పంపానని వెల్లడించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ 37 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని తన ఆర్జీ టీమ్ సర్వేలో తేలిందని లగడపాటి పేర్కొన్నారు. ఈ నివేదికను తాను కేటీఆర్ కు పంపగా.‘క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి రాజగోపాల్. డిసెంబర్ 11న ఏది నిజమో మీకే తెలుస్తుంది’ అంటూ తనకు సవాల్ విసిరారని వ్యాఖ్యానించారు. వాస్తవం చేదుగా ఉంటే తనపై కోప్పడితే ఎలాగని ప్రశ్నించారు. కేటీఆర్ బాధపడి ఉంటారన్న అనుమానంతో. ‘తెలంగాణ ఎన్నికల్లో మొత్తం సీట్లు ఎన్ని వస్తాయో నేను చెప్పలేను. మీరు బాగా కష్టపడుతున్నారు. మీ నాన్నగారు వాతావరణాన్ని కొంచెం పాడు చేశారు. నువ్వు ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దుతున్నావు’ అని మెచ్చుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ అద్భుతంగా దూసుకుపోతుందనని జవాబిచ్చారని తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులు పాల్పడుతున్న అధికారి
హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లోని బాలికలపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాలికలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్న సదరు కీచక అధికారి. అర్ధరాత్రి దాటిన తర్వాత వారి గదుల్లోకి అక్రమంగా చొరబడుతున్నాడు. సాయంతంరం సమయంలో ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు దిగుతున్నాడు. బాలికలను కారులో ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో స్కూల్లోని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారిపై ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని. ఉన్నతాధికారుల అండదండలతో తమపై వేధింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ ఘటనపై మీడియాలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వాటిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ ఘటనన తనను ఎంతో కలిచివేసిందని ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదని అన్నారు. బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం చేయాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కోరారు. కవిత ట్వీట్పై స్పదించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఘటనపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి పరిపాలనలో మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోమని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠినాతి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సిఎం వైయస్.జగన్ !
ప్రధాని నరేంద్ర మోడీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్ లేఖ రాసారు. ఒడిశా తాల్చేరులో మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్ కు కేటాయించాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్రంలోని ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 5010 మెగావాట్లు. మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ల నుంచి బొగ్గు సరఫరా కోసం ఒప్పందాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలకు సరిపడా బొగ్గు, సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ నుంచే సరఫరా అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత సింగరేణి కోల్ కాలరీస్ను తెలంగాణా రాష్ట్రానికి ఇచ్చారు. కనీసం బొగ్గు నిల్వల్లో వాటాను కూడా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వలేదని జగన్ పేర్కోన్నారు. ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాం. దీనివల్ల రాష్ట్ర విద్యుత్ రంగంలో భరోసా లేకుండా పోయింది. ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు ఈ పరిస్ధితి తీవ్ర అవరోధంగా మారిందని అన్నారు. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. ఐబి వ్యాలీ, మరియు తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిల్వలున్నాయి. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్ఘడ్, తెలంగాణాలు బొగ్గు సంపద ఉన్న రాష్ట్రాలు. వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్ లో ఒకటి, చత్తీస్ఘడ్ లో ఒక గనిని ఏపీఎండీసీ కి కేటాయించారు. ప్రతీ గని నుంచి 5ఎంఎంటీఏలు తీసుకోవచ్చని చెప్పారు. కానీ ఈ గనుల నుంచి బొగ్గు వెలికితీయడానికి నిర్వహణా వ్యయం చాలా అధికంగా ఉందని అయన అన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ బొగ్గు గనుల చట్టం–2015 ప్రకారం ట్రాంచీ –6ను ఏపిజెన్కో వినియోగం కోసం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. పై అంశాన్ని పరిగణలోకి తీసుకుని బొగ్గు మంత్రిత్వశాఖకు ఏపీజెన్కో దరఖాస్తు చేసుకుంది. మార్చి 2020 నాటికి ఏపీ జెన్కో తన థర్మల్ కేంద్రాల ద్వారా మరో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదనకు సిద్ధమవుతోంది. ఈ అదనపు విద్యుత్ తయారీకోసం ఏటా 7.5 ఎంఎంటీఏల బొగ్గు నిల్వలు అవసరం ఉంది. అంతేకాక ప్రస్తుతం ఎదుర్కొంటున్న బొగ్గు కొరతను నివారించడానికి, బొగ్గు ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గును సరఫరాచేయాల్సి ఉంది. మందానికిని– ‘‘ఎ’’ కోల్ బ్లాక్, తాల్చేరు కోల్ఫీల్డ్, అంగుల్ బొగ్గు క్షేత్రాలను వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని జగన్ లేఖలో పేర్కోన్నారు. మందాకిని కోల్ బ్లాక్ ను ఏపీజెన్ కోకు కేటాయించాలని కోరుతున్నాం. కేంద్ర బొగ్గుశాఖ ప్రకటించిన విధంగా ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో ఏడాదికి కనీసం 50 ఎంఎంటీఏ బొగ్గును ఏపీఎండీసీ, ఏపీ జెన్కోకు కేటాయించాలని విజ్ఞప్తి చేసారు.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: నా ఇంట్లో ఎలాంటి సోదాలు జరగడంలేదు : రఘురామకృష్ణ
తన నివాసం, కార్యాలయాలపై సీబీఐ దాడులు అంటూ ప్రచారం జరుగుతోందంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తన ఇంట్లో ఎలాంటి సోదాలు జరగడంలేదని స్పష్టం చేశారు. సోదాలు అన్న వార్త మీడియా ద్వారానే తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఢిల్లీలో కానీ, హైదరాబాద్ లో కానీ, తన నియోజకవర్గంలో కానీ ఎక్కడా తన నివాసాలపైనా, తన కార్యాలయాలపైనా సీబీఐ దాడులు జరగలేదని వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని తమకు ఎవరూ ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. "నా ఇంటికి, నా ఆఫీసుకు ఏ అధికారులు రాలేదు. ఎక్కడా సోదాలు జరగలేదు.నేను కూడా మీడియాలో చూసే ఈ విషయం తెలుసుకున్నా. మీడియాలో చూపిస్తున్న ఇళ్లు ఎవరివో, ఎక్కడివో మరి!" అంటూ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు సీరియస్
ఓటుకు నోటు కేసు విచారణలో తరుచూ వాయిదాలు అడగటంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి వాయిదా అడగొద్దని స్పష్టం చేసింది. తాజాగా ఓటుకు నోటు కేసు విచారణను మరోసారి వాయిదా వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కొన్ని అనివార్య కారణాల రీత్యా విచారణ వాయిదా వేయాలని సుప్రీంకోర్టు తరఫు న్యాయవాదులు లేఖ రాశారు.
1
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: అమరావతి: ఏప్రిల్ 15 నుంచి జులై 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా జల సంరక్షణ ఉద్యమాలు చేపడతామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు రాయలసీమలో ప్రారంభిస్తారని చెప్పారు. చంద్రబాబు నివాసంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఆ ఇంటికి అన్ని అనుమతులున్నాయని స్పష్టం చేశారు. హెరిటేజ్ సొమ్ముతో చంద్రబాబు ఇల్లు నిర్మిస్తున్నారని, జగన్లా అవినీతి సొమ్ముతో కట్టుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కూడా తప్పుడు విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రానికి వారు చేసిన అన్యాయాన్ని ప్రజలు మర్చిపోరని చెప్పారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక '15 నుంచి ఏపీలో జల సంరక్షణ ఉద్యమాలు'.
2
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: కస్టమర్లకు అలర్ట్...ఆ బ్యాంక్ రూల్స్ మార్పు
దేశంలోనే అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకు తన రూల్స్ ను మార్పు చేసింది. ఈ బ్యాంకు పలు రకాల ఛార్జీలను పెంచింది. ఉచిత లావాదేవీల లిమిట్లో కూడా మార్పులు చేయడంతో కస్లమర్లకు షాక్ తగిలినట్లైయ్యింది. ఈ కొత్త రూల్స్ మే 29వ తేది నుంచి అమలులోకి రానున్నాయి. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ 0.40 శాతం పెంచి 6.90 శాతం చేసినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. బ్యాంకు తన వడ్డీ రేటును 0.40 శాతం పెంచింది.గతంలో ఉచిత ట్రాన్సాక్షన్స్ లిమిట్ 40 ఉండగా, ఆ తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.2 చొప్పున ఛార్జీ వసూలు చేసేది. అయితే ఇకపై 50 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.10 చొప్పున ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. చెక్ రిటర్నింగ్ ఛార్జీల విషయంలో కొత్త శ్లాబ్ తీసుకొచ్చింది. రూ.1,00,000 నుంచి రూ.10,00,000 వరకు ఔట్వర్డ్ ట్రాన్సాక్షన్స్పై రూ.250 ఛార్జీలు చెల్లించాలి. రూ.10,00,000 కన్నా ఎక్కువైతే ప్రతీ లావాదేవీకి రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: బీజేపీకి కొత్త టెన్షన్...!
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్ తన సొంత ఇమేజ్ను నమ్ముకుని బరిలోకి దిగుతుండగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మంత్రి హరీశ్ రావు మంత్రాంగం తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ నమ్ముతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ లోనే మకాం వేసి కష్టపడుతున్నారు. అయితే ఎన్నికల్లో కొందరు ఇండిపెండెంట్లకు కేటాయించిన గుర్తులు టీఆర్ఎస్ను టెన్షన్ పెడుతున్నాయి. అందులో రోడ్ రోలర్ గుర్తుతో పాటు మరో గుర్తు కూడా ఉంది. ఈ రెండు గుర్తు కారణంగా గతంలో పలుసార్లు ఎన్నికల్లో టీఆర్ఎస్ దెబ్బతింది. దీంతో ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. టీఆర్ఎస్ను కొన్ని గుర్తులు ఇబ్బంది పెడుతుంటే బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్కు మరో ఇబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. 15 ఏళ్లకు పైగా టీఆర్ఎస్లో కొనసాగి ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో చేరిపోయారు. గతంలో అనేకసార్లు తన గుర్తు కారు గుర్తు అని ప్రజలకు చెప్పిన ఈటల రాజేందర్ అంటే ఇక్కడి ప్రజలకు కారు గుర్తు ఎక్కువగా గుర్తుకు వస్తుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గ్రామాల్లోని కొందరు వృద్ధులు, మహిళలు. ఇప్పటికీ ఈటల రాజేందర్ కారు గుర్తు మీదే పోటీ చేస్తున్నారని భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలు, ఈటల రాజేందర్ తన ఎన్నికల ప్రచారంలో పువ్వు గుర్తును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నప్పటికీ కొందరు ఈ విషయంలో తికమకపడి కారు గుర్తుకు ఓటు వేస్తారేమో అనే టెన్షన్ బీజేపీ వర్గాల్లో నెలకొన్నట్టు తెలుస్తోంది.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) శిక్షణ కల్పించి ఉపాధి కల్పిస్తోంది. తాజాగా మరో 135 పోస్టుల భర్తీకి APSSDC ప్రకటన విడుదల చేసింది. CCL Products Limited కంపెనీలో పలు పోస్టుల భర్తీకి ఈ నియామకాలను చేపట్టారు. ఎంపికైన అభ్యర్థులు చిత్తూరు జిల్లాలోని కువ్వకోలిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ట్రైనీ ఇంజనీర్, ఆపరేటర్స్, అసిస్టెంట్స్/ఎగ్జిక్యూటీవ్స్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈ నియామకం చేపట్టారు. అయితే పురుషులు మాత్రమే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 25-30 ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తుకు ఈ నెల 25ను ఆఖరి తేదీగా నిర్ణయిచారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టు-ట్రైనీ ఇంజనీర్,విద్యార్హత: B.Tech/ డిప్లొమా(Mech, Elect.) జీతం: రూ.14,000 ఖాళీలు:20స్కిల్స్: MS Office, కమ్యూనికేషన్ స్కిల్స్,పోస్టు: ఆపరేటర్స్ ,విద్యార్హత: ITI జీతం: రూ. 13 వేలు ఖాళీలు: 100 పోస్టు: అసిస్టెంట్స్/ఎగ్జిక్యూటివ్స్, విద్యార్హత: ఏదైనా డిగ్రీ జీతం: రూ. 13 వేలు ఖాళీలు: 15 స్కిల్స్: MS Office, కమ్యూనికేషన్ స్కిల్,అప్లై చేయడానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSdKC4aNcddf2RMt2MrsL1v17ZbuJFhPcTMYrQS0K4vbOn9GKg/viewform
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త...'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: హోటల్ గదికెళ్లిన మహిళ...భర్తే కాలయముడై ఘోరం
ప్రియాంక అనే మహిళకు అర్జున్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నర తరువాత వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి రోజురోజుకు పెరిగిపోయాయి. దీంతో భర్త నుంచి వేరుగా ఉండాలని నిర్ణయించుకుంది ప్రియాంక. ఢిల్లీలోని తన సమీప బంధువులు దగ్గర నివాసం ఉంటోంది. అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని. కూతురితో కాలం గడుపుతోంది. అయితే తన భార్య తనతో ఉండపోవడంతో ఆమె భర్తకు కోపం పెరిగింది. దీంతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు అర్జున్. ఇందుకోసం ఆమెను ప్రేమగా మాట్లాడి బుట్టలో పడేశాడు. ఆదివారం ప్రియాంక పుట్టినరోజు కావడంతో హోటల్ గదికి రావాలని పిలిచాడు. భార్య కోసం కొన్ని బహుమతులు కూడా తెచ్చానని నమ్మించాడు. అయితే లాక్డౌన్ కారణంగా ప్రియాంక తన భర్త ఉంటున్న హోటల్ గదికి వెళ్లలేకపోయింది. సోమవారం మరోసారి భార్యకు ఫోన్ చేసి హోటల్ గదికి రమ్మన్నాడు అర్జున్. కచ్చితంగా రావాలని పదే పదే ఆమెను కోరాడు. అయితే భర్త మారిపోయాడని ప్రియాంక నమ్మింది. అతడు ఉంటున్న హోటల్ గదికి వెళ్లింది. తాను ఉంటున్న గదికి వచ్చిన భార్యను వెంటనే బాత్రూమ్లోకి తీసుకెళ్లాడు అర్జున్. వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో ఆమె మెడను కోసేశాడు. దీంతో ప్రియాంక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆమె కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే వెంటనే అక్కడి పారిపోయాడు అర్జున్. ఈ క్రమంలో హోటల్ సిబ్బందికి తోసేశాడు. ప్రియాంక హత్య గురించి హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రియాంకను వరకట్నం డిమాండ్ చేయడంతో అత్తమామలు కొట్టేవారని బంధువులు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుడైన భర్త అర్జున్పై బంధువులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే భర్త తనను హత్య చేస్తాడని ఊహించలేక పోయిన ప్రియాంకకు ఈ రకంగా జరగడంతో ఆమె ఏడాదిన్నర కూతురు అనాథగా మారిపోయింది.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: రంజీ ట్రోఫీలో కొత్త రికార్డు నమోదు
రంజీ ట్రోఫీ 2021-22 సీజన్ విజేతగా నిలిచి మధ్యప్రదేశ్ జట్టు రికార్డు సృష్టించింది. ఇదే ఆ జట్టుకు తొలి టైటిల్. ఇప్పటివరకూ ఆ జట్టు రంజీట్రోఫీని గెలవలేదు. ఫైనల్ మ్యాచ్ లో ముంబైపై మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 41 సార్లు రంజీ ట్రోఫీని గెలిచిన ముంబై జట్టును ఓడించి మధ్యప్రదేశ్ తొలిసారి టైటిల్ ను గెలవడం దేశవాళీ క్రికెట్ లో సంచలనంగా మారింది.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కొనసాలాగుతున్న బుద్దా వెంకన్న నిరాహార దీక్ష
ఉత్తరాంధ్ర ప్రజా సమస్యల పై టిడిపి పోరాటం అంటూ టీడీపీ నాయకులూ బుద్దా వెంకన్నబయలుదేరగా పోలీస్ వారు అడ్డుగించిన సంగతి తెలిసిందే. అందుకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అయన మాట్లాడుతూ. ఉత్తరాంధ్ర లో టిడిపి నాయకులు పోరాడితే వైసిపి నేతల దోపిడి బయటపడుతుంది అనే భయంతో వైసిపి నేతలు కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. ఈ రోజు రెండో రోజు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాను. విజయవాడ టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం , టిడిపి నేత పట్టాభి, ఇతర స్థానిక నేతలు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ అరాచకాల పై పోరాటం ఆగదు అని తెలియజేసారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఆశావహులు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే భిన్నభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అధ్యక్షులుగా కొనసాగుతున్న ఆవుల శ్రీనివాస్ 2014 నుంచి పని చేస్తున్నారు. ప్రస్తుత ఆశావాహుల్లో పత్తిపాక ఎంపీటీసీగా ఉన్న బద్ధం అజయ్ పాల్ రెడ్డి, బొమ్మరెడ్డిపల్లి నుంచి గాగిరెడ్డి తిరుపతిరెడ్డిలతో పాటు తాజా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ కూడా ఉన్నారు.
1
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఎస్సీబీ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ వాహన తనిఖీలలో తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 120 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: భర్త లేకుండా కూలీకి వెళ్లి నలుగురు కూతుళ్లను పెళ్లి చేసుకున్న ఓ మహిళ అల్లుడి రూపంలో కష్టాల్లో పడింది. ఐదవ కుమార్తెకు కూడా పెళ్లి చేయకూడదని అడ్డుకున్నారు. మరదలిని స్వయంగా ఇచ్చి పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు. ఆఖరికి అక్క చెల్లెలు కన్నుమూసింది. అతడి వేధింపులు భరించలేక చివరి కూతురు ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలంలో భగవాన్ నాయక్ తండాకు చెందిన గుగులోతు శ్రీను, చిన్ని దంపతులు. వీరికి ఐదుగురు కుమార్తెలు. శ్రీను కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో కూలి పనికి వెళ్లి భారీగా డబ్బులు కూడబెట్టి నలుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసింది. ఆమె చివరి కుమార్తె ప్రమీల (22) ఖమ్మంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. చిన్ని కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. విజయవాడకు చెందిన ఓ యువకుడితో ఆమెకు నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి కూడా ఏప్రిల్ 10న జరగాల్సి ఉండగా. ఈ తరుణంలో ఖమ్మంకు చెందిన చిన్న అల్లుడు సంతోష్ చిన్న అల్లుడు మరదలి కోసం వెతుకుతున్నాడు. తనను ఇచ్చి పెళ్లి చేయాలని అత్తపై ఒత్తిడి తెచ్చాడు. ఆ తర్వాత మరదలిపై వేధింపులు పెంచాడు. ఇవి భరించలేక ఇటీవల మరో కూతురు ఇంటికి వెళ్లి తల్లి వద్దే ఉంటోంది. అయితే వారిని సంతోష్ మరింత వేధించాడు. ఇదంతా భరించలేని ప్రమీల మార్చి 22న పురుగుల మందు తాగింది.హుటాహుటిన ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం కన్ను మూసింది. కూతురు మృతితో ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇదే కారణమని అల్లుడు బోరున విలపించాడు. ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'అక్క భర్త వేధింపులతో యువతి ఆత్మహత్య'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: కుల్భూషణ్ నేరాలకు పాల్పడ్డాడు: ఇమ్రాన్ఖాన్
కుల్భూషణ్ జాదవ్పై అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఐసీజే తీర్పును అభినందిస్తున్నాను అంటూ ఇమ్రాన్ ఇవాళ ట్వీట్ చేశారు. అయితే జాదవ్ను నిర్దోషిగా తేల్చనందుకు, రిలీజ్ చేయమని ఆదేశించనందుకు, తిరిగి అప్పగించాలని తీర్పులో చెప్పనందుకు హర్షిస్తున్నట్లు ఇమ్రాన్ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ ప్రజల పట్ల కుల్భూషణ్ నేరాలకు పాల్పడ్డారని, ఆ కేసుల్లో అతను దోషిగా ఉన్నాడని ఇమ్రాన్ తెలిపారు. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారమే పాక్ ఈ కేసులో ముందుకు వెళ్తుందని ఇమ్రాన్ తన ట్వీట్లో చెప్పారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: చాలా మంది ప్రస్తుత కాలంలో 'టీ'కి బాగా అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా 'బ్లాక్ టీ'పై మక్కువ చూపేవారే కోకొల్లలు. దీనితో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో ఇందులో టానిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. తరచూ బ్లాక్ టీ తాగే వారికి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కొన్ని రకాల కేన్సర్లు దరి చేరవు. అంతేకాకుండా పొటాషియం, జింక్, మెగ్నీషియం, బీ2, సీ, ఈ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ ''బ్లాక్ టీ' వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: గుంటూరు: యాజలి హై స్కూల్ సమీపంలో ద్విచక్ర వాహనంను లారీ ఢీ కొనడంతో ద్విచక్ర వాహన దారునికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించారు. దమన్న వారి పాలెం గ్రామానికి వెళ్లే రహదారి ఉన్నా అక్కడ భద్రత సూచికలు కూడా లేవు. ఇలా రహదారి భద్రత సూచికలు లేకపోవటం కూడా ప్రమాదానికి ఒక కారణం అయి ఉండవచ్చు అని ప్రజలు అంటున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ఘోర ప్రమాదం... ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న లారీ'.
2
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: చేబ్రోలు మండలంలోని గుండవరం గ్రామంలో గల గంగమ్మ రేణుకమ్మ అంకమ్మ తల్లుల ఉత్సవాల బుధవారం ఘనంగా జరిగాయి. అమ్మవార్లను కృష్ణా నదికి స్నానానికి తీసుకెళ్లడం మాతా కళ్యాణం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఊరేగింపులో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గురువారం ముగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కొలుపుల కమిటీ సభ్యుడు దానబోయిన శివయ్య విలేకరులకు తెలిపారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'ఘనంగా గంగమ్మ తల్లి ఉత్సవాలు'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: రోశయ్య మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమన్నారు.నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య పెట్టింది పేరు అన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని రేవంత్ పేర్కొన్నారు. కాగా. రోశయ్య కుమారుడితో సైతం రేవంత్ ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా రోశయ్య నివాసానికి రేవంత్ వెళ్లనున్నారు. I am deeply saddened by the demise of former Chief Minister and Governor Konijeti Rosaiah garu….His death is an irreplaceable loss to @INCIndia and to me personally.Profound sympathy to his family. #Rosaiah pic.twitter.com/U8Y2bqkBTL
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: రంజాన్ పండుగను ముస్లిం సోదరా సోదరీమణులు ఆనందంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా నెల రోజుల పాటు చేసే ఈ ఉపవాస దీక్ష చాలా గొప్పది అని ఐన్నారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. రంజాన్ పండుగ వేడుకలు ప్రతి ఒక్కరిలో ప్రేమ, సార్వత్రిక సోదరభావం నెలకొల్పాలని ఆయన ఆకాంక్షించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మల్లారెడ్డి'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: హైదరాబాద్, మేజర్న్యూస్ః తెలంగాణలో బీసీ ఫెడరేషన్లు ఎత్తివేసే ప్రయత్నాలు మానుకో వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం బీసీ ఫెడరేషన్ల సంక్షేమ సంఘం కన్వీనర్ మొగిలిచర్ల వీరన్న అధ్యక్షతన బీసీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కృష్ణ య్య మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా ఏర్పా టు చేసిన ఫెడరేషన్లను ఎత్తివేస్తే సహించేది లేదన్నారు. రజక, నాూబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500కోట్లు కేటాయించిన ప్రభుత్వం మిగిలిన 9 ఫెడరేషన్లకు ఎందుకు నిధులను కేటాయించడం లేదని ప్రశ్నించారు. ఎంబీసీలకు రూ.1000 కోట్లు కేటాయించినా. అవి ఏ ఏ వర్గాలకు, కులాలకు ఎంతెంత కేటాయించే అంశాలపై స్పష్టత లేకపోవడం విచారకరమన్నారు. ఫెడరేషన్లకు జనాభా దామాషా ప్రకారం రూ.100 కోట్ల నుంచి రూ.400కోట్లు కేటాయి ంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు బెట్టే ప్రయత్నాలు చేయవద్దని, బీసీలు ఐక్యంగా తమ హక్కుల సాధనకోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ నేతలు పురు షోత్తం, సాయికుమార్, లక్ష్మీగౌడ్, జ్వలిత, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'బీసీ ఫెడరేషన్ల జోలికి వస్తే ఖబడ్దార్'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: జనసేనకు విరాళమిచ్చిన నాగబాబు
నటుడు పవన్కళ్యాన్ స్థాపించిన జనసేన పార్టీకి తమవంతుగా అండగా నిలిచేందుకు విరాళం అందించారు సినీ నటుడు నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్. నాగబాబు రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ ఒక కోటి రూపాయలు చొప్పున జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన ట్విట్టర్ ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ మీద అభిమానంతో, ఈ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న ఆకాంక్షతో నా సోదరుడు నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ పార్టీకి విరాళంగా ఇచ్చారని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. నాగబాబు, వరుణ్ తేజ్ పార్టీకి అందించిన విరాళాలను క్రిస్మస్ కానుకగా భావిస్తున్నానని పవన్ అన్నారు.క్రిస్మస్ శుభసమయాన క్రైస్తవ సోదరసోదరీమణులందరికీ తన తరపున, జనసైనికుల తరపున పవన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు జీవితంలో, బోధల్లో ప్రతిఫలించిన సౌభ్రాతృత్వం, సుహృద్బావం, క్షమాగుణం, నిర్మలత్వంతో అందరూ మెలగాలని పవన్ ఆకాంక్షించారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: నంద్యాల పట్టణంలోని స్థానిక సాయి బాబానగర్కు చెందిన వెంకటేశ్వర్లు (52) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు. వెంకటేశ్వర్లు రోజు వారి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడుకి ఈమధ్యే వివాహం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటేశ్వర్లు ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: అదనపు కట్నం కావాలంటూ భార్యని చిత్రహింసలు
అదనపు కట్నం కోసం భర్త వినోద్కుమార్ రెడ్డి, అత్త లక్ష్మీదేవి, మరిది రామకిషోర్ రెడ్డి నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నారని కర్నూల్ జిల్లా, ఆస్పరికి చెందిన కొత్తింటి మమత గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వరప్రసాద్ శుక్రవారం తెలిపారు. పెళ్లి సమయంలో రూ.15 లక్షల నగదు, 80 తులాల బంగారంతోపాటు, 2 కేజీల వెండి, కట్న కానుకల కింద తమ పెద్దలు ఇచ్చారని, అయినా అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వరప్రసాద్ వివరించారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి: రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మహారాష్ట్రలో గురువారం 3,640 కొత్త కరోనా కేసులు మరియు మూడు మరణాలు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో, రాష్ట్రంలో 4,432 రికవరీలు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 24,490కి చేరుకుందని డేటా తెలిపింది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'మహారాష్ట్ర కరోనా అప్డేట్'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: సోలిపేట హఠాన్మరణం పై మంత్రుల సంతాపం
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ హఠాన్మరణం చెందారు. ఆయన మృతిపై పలువురు మంత్రులు, నాయకులు సంతాపం తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోలిపేట మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దొమ్మాట, దుబ్బాక నియోజక వర్గాల నుంచి నాలుగుసార్లు గెలిచిన రామలింగారెడ్డి నిరాడంబరుడని, ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. రామలింగారెడ్డి పార్టీకి తీరని లోటని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ అన్నారు. సోలిపేట మృతిపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామలింగారెడ్డి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో సీఎం కేసీఆర్తో కలిసి ముందుండి నడిచిన వారిలో రామలింగారెడ్డి ఉన్నారన్నారు. జర్నలిస్టుగా ఆయన తనకు సుపరిచితుడని, ఎమ్మెల్యేగా ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే వారని చెప్పారు. ఆయన మృతి బాధాకరమని, చేసిన సేవలు మరువలేమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: జకార్తా : ఉగ్రవాదంపై పోరాటం చేయడంలో ఇండోనేషియాకు భారత్ పూర్తి మద్దతునిస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. భారత్, ఇండోనేషియా దేశాలు రెండూ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ఇండోనేషియాలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. నైపుణ్యం అభివృద్ధికి కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు. ఇరు దేశాలు పలు కీలక అంశాలపై ఎంఒయులు కుదుర్చుకున్నాయి.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఉగ్రవాదంపై పోరులో ఇండోనేషియాకు మద్దతు : మోడీ'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: హైదరాబాద్: నియోజకవర్గ ప్రజలు వద్దంటే ఆయా ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరాదనే ఆలోచనలో టీఆర్ఎస్ కనిపిస్తోంది. విజయం దక్కాలంటే జనం మాటే పార్టీ పాటగా ముందుకెళ్లాలన్న యోచనతో అడుగులేస్తోంది. ఈ ప్రాతిపదికన దాదాపు 20 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆరు నెలలకు ఓసారి తెలంగాణలో నిర్వహిస్తున్న సర్వేల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. నియోజకవర్గంలో ప్రజలు సీఎం పనితీరుకు, పార్టీకి అనుకూలంగా స్పందిస్తున్నా, ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత చూపుతున్నారు.గత శాసనసభ ఎన్నికల్లో తెరాస తొలుత 63 స్థానాల్లో విజయం సాధించింది. తరువాత బీఎస్పీ సభ్యులు ఇద్దరు విలీనమయ్యారు. ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు, 12 మంది టీడీపీ సభ్యులు టీఆర్ఎస్ లో విలీనమయ్యారు. కాంగ్రెస్ నుంచి ఐదుగురు చేరారు. ఈసారి రైతుల్లో, కుల వృత్తుల వారిలో, ఉద్యోగులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్న వారి మద్దతు పార్టీకి ఉంటుందని, వీటితో పార్టీ విజయం సాధిస్తుందనే ధీమా అధికార పార్టీలో ఉంది. ఈసారి మెజారిటీ తథ్యం. పార్టీ నిర్వహిస్తున్న సర్వేల్లో 106 నుంచి 111 నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించనున్నట్లు తేలింది. అయితే అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశాన్ని గత సమావేశంలోనే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడినప్పుడూ కూడా ఆయన ఈ అంశాన్ని వారికి వివరించారు. అదే పాచిక ఇప్పుడు కూడా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సిఫారసులను పట్టించుకోకుండా స్థానికంగా ఉన్న పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే విధంగా శాసనసభ ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో వ్యక్తమైన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పనితీరే ప్రాతిపదిక. అయితే ఇతర పార్టీల నుంచి చేరిన వారిలో కొందరి పట్ల, టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిలో కొందరి పట్ల సర్వేలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ శాసనసభ్యులకు సూచనప్రాయంగా వెల్లడించారు. మీలో కొందరు పనితీరు మెరుగు పరుచుకోవాలి. సర్వేలో అనుకూలత వ్యక్తమైతేనే మళ్లీ అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. వాళ్లు ఇటు, వీళ్లు అటు. అలాగే ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అవసరాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేలను ఈసారి పార్లమెంటుకు పోటీ చేయించనున్నారు. ఒకరిద్దరు ఎంపీలను శాసనసభకు పంపించే ఆలోచనలో కూడా పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సీట్లు పెరిగినా. మార్పులు తప్పవు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నెలరోజుల్లో ప్రారంభమవుతుందనే అంచనాలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. అయితే నియోజకవర్గాల సంఖ్య పెరిగినా, పెరగకపోయినా. కొంతమంది ఎమ్మెల్యేలను అయితే మార్చాలనే ఆలోచన మాత్రం పార్టీ నాయకత్వానికి బలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'సర్వేలో అనుకూలత వ్యక్తమైతేనే మళ్లీ అవకాశాలు ఉంటాయి'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక ప్రకటన
బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యతపైనే దృష్టి సారించామన్నారు. యూపీలోని పుల్పూర్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. సమాజ్ వాదీ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించింది. ఈ సమయంలో ఆయన ఊహాగానాలకు తెరలేపారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: గాలానికి చిక్కిన అరుదైన తంబు చేప
యువకుల చేతిలో కనిపిస్తున్నది పాము అనుకుంటే పొరపాటే. ఇంతకీ అది పాములా పోలి ఉన్న అరుదైన చేప. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మండల కేంద్రమైన కంగ్టి కి చెందిన యువకులు అమీరుద్దీన్, ఆసిఫ్, రజాక్ కంగ్టి మండలానికి పక్కనే ఉన్న జుక్కల్ నియోజకవర్గంలోని కౌలస్ నాలా ప్రాజెక్ట్ కు మంగళవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు వెళ్లారు. ప్రాజెక్టు తీరంలో చేతి గాలం వేయగా అరుదైన పెద్ద చేప చిక్కింది. గాలం తీసి చూడగా సముద్రంలో ఉండే తంబు చేపగా వారు గుర్తించారు. 4 ఫీట్ల పొడవు, 4 కిలోల బరువు ఉంది. మార్కెట్లో దీని ధర కిలోకు రూ.1500 ఉంటుందన్నారు. ఈ చేపను పురుషులు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని యువకులు తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: హైదరాబాద్లోని బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై శుక్రవారం జరిగిన దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. టీఆర్ఎస్ నేతల దాడిని ఆమె ఖండించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరుతున్నారని బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎంపీ అరవింద్ ఇంటిని ముట్టడించారు. ఈ ఘటనతో తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'గవర్నర్ తమిళిసై కీలక ఆదేశాలు'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: గొప్ప పనికి ముక్రంజా పేరు పెట్టాలె
8వ నిజాం ముకురం ఝాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించడాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టే వారు మానసిక వైకల్యం కలవారని విమర్శించారు. నిజాంల సంపదను కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకుంటోందని రేవంత్ ఆరోపించారు. అందరు గర్వించే ఓ గొప్ప పనికి ప్రభుత్వం ముకురం ఝా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎలాంటి కార్యక్రమం చేపట్టాలనే అంశంపై ప్రభుత్వం అసెంబ్లీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.నిజాం నవాబుల పాలనలో కొన్ని తప్పులు జరిగినా. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని రేవంత్ తెలిపారు. ఆ తప్పులను కాంగ్రెస్ సమర్థించదని చెప్పారు. ఉస్మానియా, నిలోఫర్, కోరంఠి ఆస్పత్రులు, ఉస్మానియా కాలేజీ నిర్మించిన ఘనత నిజాం నవాబులదేనని చెప్పారు. హెల్త్కు, ఎడ్యుకేషన్కు నిజాంలు పెద్దపీట వేశారని రేవంత్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ , మల్లు రవి , ఫిరోజ్ ఖాన్ , అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినొచ్చా!
రక్తహీనత ఉన్న వారికి ఖర్జూరం మంచి ఆహారం. కానీ ఇందులో తీపి ఎక్కువ ఉండడంతో మధుమేహం ఉన్న వారు తినొచ్చా? అనే సందేహం కలుగుతుంది. రోజులో రెండు నుంచి మూడు ఖర్జూరాలు తినొచ్చని, వీటిని తినడం వల్ల రక్తంలో స్వల్ప స్థాయిలోనే గ్లూకోజ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ తక్కువగా ఉండి బాధపడేవారికి ఖర్జూరం మంచి ఆహారం. ఖర్జూరంతో పాటు, బాదం, వాల్ నట్ కలిపి ఇంకా ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: దేశంలో 300 బ్యాంకు ఖాతాలు... సైబర్ దొంగలకు బ్యాంకు ఖాతాలు అద్దెకిచ్చిన వ్యక్తి అరెస్టు
దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో 300కు పైగా ఖాతాలు తెరిచాడు. వాటిని జంతారాకు చెందిన సైబర్ దొంగలకు అద్దెకిచ్చుకున్నాడు. ఆ దొంగల నుంచి కమీషన్ తీసుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి రామ్ పర్వేశ్ అనే 24 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను సౌత్ వెస్ట్ డీసీపీ గౌరవ్ శర్మ వెల్లడించారు.సైబర్ దొంగలు వాడుతున్న అకౌంట్లకు సంబంధించి ఉత్తరప్రదేశ్ లోని హర్దోయికి చెందిన రామ్ కు నెలకు ఒక్కో అకౌంట్ కు రూ.5 వేల చొప్పున వస్తున్నాయని చెప్పారు. సైబర్ దొంగల మోసానికి రూ.98 వేలు పోగొట్టుకున్నానని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన తమకు. రామ్ ఇలా ఖాతాలు తెరిచి అద్దెకిస్తున్నట్టు తెలిసిందన్నారు.ఫోన్ పే నుంచి డబ్బులు వెళ్లట్లేదని, గూగుల్ లో ఫోన్ పే కస్టమర్ కేర్ నంబర్ తీసుకుని కాల్ చేసిందని, కానీ, అవతలి వ్యక్తి ఓటీపీ వస్తుందని, ఆ నంబర్ చెప్పాలని కోరగా. ఆమె చెప్పిందని డీసీపీ తెలిపారు. ఆ వెంటనే దుండగుడు ఆమె ఖాతా నుంచి డబ్బు కాజేశాడని చెప్పారు.ఫిర్యాదుతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారని, తప్పించుకుపారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. నిందితుడి నుంచి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఠాలోని చాలా మంది పేర్లను చెప్పాడని, 300కు పైగా ఖాతాలు తెరిచినట్టు వెల్లడించాడని డీసీపీ పేర్కొన్నారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి
హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో కేసులను దాచి పెట్టాల్సిన అవసరం లేదు అని అన్నారు. చంద్రబాబు ఇంట్లో నుంచి బయటకొచ్చి మాట్లాడాలి అని అన్నారు. లాక్ డౌన్ లో కొవ్వు బాగా పెరిగి టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు. టీడీపీ నేతలు దీక్ష చేస్తే కొవ్వే తగ్గుతుంది.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ఝార్ఖండ్​లోని డుమ్కా జిల్లా బాల్కీ గ్రామంలో దారుణం జరిగింది. రాజేశ్, ఓ యువతి మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. రాజేష్ ఇటీవలే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. దీనికి ప్రియురాలు ఒప్పుకోలేదని శుక్రవారం ఆమెను కొట్టి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి మహర్దశ పట్టనుంది. రూ. 117.17 కోట్లతో ఉప్పల్ స్టేడియం రూపురేఖలు మారనున్నాయి. భారత్ వేదికగా అక్టోబర్–నవంబర్ లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో రూ. 500 కోట్లతో దేశంలోని కనీసం ఐదు ప్రధాన స్టేడియాల్లో సౌకర్యాలను మెరుగు పరచాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో ఉప్పల్ స్టేడియం కూడా ఉంది. కొన్నేళ్లుగా హైదరాబాద్ స్టేడియం నిర్వహణను గాలికొదిలేశారు. సౌత్ స్టాండ్లోని పైకప్పు (కనోపి) నాలుగేళ్ల కిందట గాలివానకు ధ్వంసమైంది. ఈస్ట్, వెస్ట్ స్టాండ్స్ కు పైకప్పులు లేవు. దాంతో, మధ్యాహ్నం మ్యాచ్లకు హాజరయ్యే ప్రేక్షకులు ఎండకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉప్పల్తో పాటు దేశంలోని పలు స్టేడియాల్లో టాయిలెట్స్, మంచి నీళ్లు, సీటింగ్ వంటి కనీస సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంపై ఫిర్యాదులు అందడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. వన్డే వరల్డ్ కప్ ముంగిట హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, మొహాలీ, వాంఖడే స్టేడియాలను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వరల్డ్ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు షార్ట్లిస్ట్ చేసిన 12 వేదికల్లో మొహాలీ మినహా మిగిలిన నాలుగు స్టేడియాలున్నాయి. పునరుద్ధరణ కోసం ఉప్పల్ స్టేడియానికి రూ.117.17 కోట్లు, ఢిల్లీకి రూ.100 కోట్లు, ఈడెన్ గార్డెన్స్కు 127.47, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి 79.46 కోట్లు, వాంఖడేకు 78.82 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. ఉప్పల్ స్టేడియాన్ని రెండు దశాబ్దాల కిందట దాదాపు రూ. 60 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇప్పుడు పునరుద్ధరణ కోసం 117 కోట్లు కేటాయించిన నేపథ్యంలో స్టేడియం సరికొత్తగా ముస్తాబు కానుంది.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'కోట్లాది రూపాయలతో ఉప్పల్ స్టేడియంకు నూతన హంగులు'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: వారంలో ఇంటర్ సిలబస్, పరీక్షల షెడ్యూల్ విడుదల...
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్ష తేదీలు, ప్రాక్టీకల్స్ కు సంబంధించిన అంశాలపై వారం రోజుల్లో స్పష్టత ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల సిలబ సకు అనుగుణంగా ఎంసెట్ పరీక్ష సిలబస్ ఉం టుందని, ఈ విషయంలో మరింతగా చర్చించి స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లి దండ్రుల కమిటీ ప్రతినిధులతో మంగళవారం మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రతి విద్యా సంస్థ కార్యా చరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలలను ప్రారంభించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రైవేటు విద్యా సంస్థలు సహకారం అందించాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాలవిద్యాకమిషనర్ దేవసేన పాల్గొన్నారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఆ నేతలకు జనసేన ఘన సత్కారం
నేతలకు, కార్యకర్తలకు ఏదైనా జరిగితే పార్టీ ఉందన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం జనసేన అధినాయకత్వం చేపట్టింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం మధ్యాహ్నానికే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశానికి హజరయ్యేందుకు విజయవాడ వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో విశాఖకు చెందిన నేతలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవలే తన విశాఖ పర్యటనలో భాగంగా వైసీపీ మంత్రులు, నేతలపై దాడి చేశారన్న ఆరోపణలపై 9 మంది జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో స్థానిక కోర్టు వారికి బెయిల్ నిరాకరించగా. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ అధిష్ఠానం నేతలకు బెయిల్ వచ్చేలా చేసింది. శనివారం నాటి సమావేశానికి అరెస్టై విడుదలైన నేతలతో పాటు వారి కుటుంబ సభ్యులను పార్టీ అధిష్ఠానం మంగళగిరి రప్పించింది. వారితోనే పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరెస్టై విడుదలైన 9 మంది నేతలకు శాలువాలను కప్పి పవన్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఒక్కొక్క నేతతో ప్రత్యేకంగా మాట్లాడిన పవన్. అరెస్ట్ సందర్భంగా వారు ఎదుర్కొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులోనూ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
1
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: కర్నూల్ కి చేరుకున్న సీఎం జగన్
జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కర్నూల్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కర్నూలు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ఓర్వకల్లు విమానాశ్రయంలో పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా కలెక్టర్, డీఐజీ, మేయర్ తదితరులు స్వాగతం పలికారు. ఓర్వకల్లు నుంచి ఆదోనికి సీఎం వైయస్ జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరుతారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: పేటీఎం నుండి భారీ క్యాష్బ్యాక్ ఆఫర్లు!
పేటీఎం సంస్థ తన కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చింది. డిజిటల్ ఇండియా ఆరేండ్ల సెలబ్రేషన్స్ లో భాగంగా వినియోగదారులకు, వ్యాపారులకు రూ.50 కోట్ల క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. పేటీయం ద్వారా జరిపే ప్రతి లావాదేవీకి ఈ ఆఫర్ వర్తిస్తించేలా దేశవ్యాప్తంగా 20 జిల్లాలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. తెలంగాణ, ఏపీలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేటీఎం సీఈఓ తెలిపారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్
హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఆల్రౌండర్ డేవిడ్ విల్లే ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా ఐపీఎల్ పన్నెండో సీజన్కు దూరమమవుతున్నట్లు చెప్పాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ విల్లే 2018లో చెన్నై తరఫున మూడు మ్యాచ్లు ఆడాడు. కుటుంబ కారణాల రీత్యా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు విల్లే చేసిన వ్యాఖ్యలను యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తన వెబ్సైట్లో పేర్కొంది. డేవిడ్ భార్య కరోలిన్ మరికొన్ని రోజుల్లో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. . కీలక సమయంలో తన భార్య దగ్గరే ఉండాలని అతడు నిర్ణయించుకున్నాడు. విల్లే భారత్కు రాకుండా స్వదేశంలోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి ఇప్పటికే దూరమైన విషయం తెలిసిందే. సీఎస్కే యాజమాన్యం తన పరిస్థితిని అర్థం చేసుకుంటుందన్న నమ్మకం ఉందని. ఇది కొంచెం కఠినమైన నిర్ణయం అని విల్లే పేర్కొన్నాడు.సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: చైనాలో కరోనా వైరస్ మరోసారి కల్లోలం సృష్టిస్తుంది. కరోనా బాధితులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రధాన నగరాల్లో శ్మశానవాటికలు మృతదేహాలతో కిక్కిరిపోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి.అటు చైనా ఈ వార్తలను కొట్టి పారేస్తోంది. కరనా కేసులను, మరణాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా అక్కడ కొవిడ్ కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదని చెప్తోంది. అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం, రాజధాని బీజింగ్లో సోమవారం 2, మంగళవారం ఐదు కరోనా మరణాలు సంభవించాయి. అయితే వాస్తవానికి మరణాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. బీజింగ్లోని కొన్ని శ్మశాన వాటికలు కొవిడ్ మృతులతో నిండిపోయాయని, అక్కడి ఆసుపత్రులు, శ్మశానవాటికల వద్ద భారీ సంఖ్యలో మృతదేహాలు ఉన్నట్టు చూపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'చైనాలో కిక్కిరిన స్మశానాలు'.
2
['tel']