news
stringlengths
299
12.4k
class
class label
3 classes
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రూట్ శతకం మిస్.. తొలిరోజు ఇంగ్లాండ్‌దే ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ చివర్లో ఇంగ్లాండ్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సిడ్నీ వేదికగా గురువారం TNN | Updated: Jan 4, 2018, 02:26PM IST రూట్ శతకం మిస్.. తొలిరోజు ఇంగ్లాండ్‌దే ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ చివర్లో ఇంగ్లాండ్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన ఐదో టెస్టులో కెప్టెన్ జో రూట్ (83: 141 బంతుల్లో 8x4), డేవిడ్ మలాన్ (55 నాటౌట్: 160 బంతుల్లో 5x4) అర్ధ శతకాలు బాదడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 233/5తో నిలిచింది. ఇప్పటికే ముగిసిన నాలుగు టెస్టుల్లో.. వరుసగా మూడింట్లో ఓడిన ఇంగ్లాండ్.. గత వారం మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టుని డ్రాగా ముగించింది. దీంతో కనీసం ఐదో టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది.
2sports
Suresh 114 Views  సీనియర్లు లేకపోవడంతోనే విఫలం: వసీం కరాచి: ఎప్పుడెలా ఆడుతుందో తెలియని జట్టుగా గుర్తింపు పొందిన పాక్‌ జట్టు తన పేరు ప్రతిష్ట లను నిలబెట్టుకుంటుంది.సునాయాసంగా గెలిచే మ్యాచ్‌లో అనూహ్యంగా విజయాలు సాధిస్తూ ఎవరి అంచనాలకు అందరి జట్టుగా పేరొందిన పాకిస్థాన్‌ మరోసారి ఆ వాదనకు బలం చేకూర్చే ఆ వాదనకు బలం చేకూర్చే రికార్డు అందుకుంది. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తన ఆటతీరుతో ఆకట్టుకున్న పాక్‌ జట్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకిన సంగతి తెలిసిందే.కాగా మరోపక్క పేలవ ప్రదర్శన తో వన్డేల్లో ఓటమి పాలైన పాక్‌ జట్టు ర్యాంకింగ్స్‌లో పూర్తిగా దిగజారిపోయింది.దీంతో వన్డే వరల్డ్‌ కప్‌కు ఆ జట్టు అర్హత సాధిస్తుందా?అన్న అనుమానం అందరిలోనూ నెలకొంది. కాగా ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసిన పాకిస్థాన్‌ తాజా ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో మాత్రం అగ్రస్థానానికి ఎగబాకింది.అయితే మరోవైపు వన్డేలో మాత్రం ఆ జట్టు బంగ్లాదేశ్‌,వెస్టిండీస్‌ కంటే ర్యాంకింగ్స్‌లో దిగువ స్థానానికి పడిపోయింది.కాగా 98 పాయింట్లతో బంగ్లాదేశ్‌ ఏడవ స్థానంలో ఉండగా,వెస్టిండీస్‌ 94,పాకిస్థాన్‌ 86 తరువాత స్థానాల్లో నిలిచాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో ఉన్న జట్లు 2019 ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించనున్న నేపథ్యంలో పాక్‌ జట్టులో ప్రస్తుతం అలజడి మొదలైంది. కాగా ఈ నేపథ్యంలో జట్టు తీరుపై వెటరన్‌ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ మాట్లాడుతూ పాకిస్థాన్‌ టెస్టు జట్టులో సీనియర్‌ క్రికెటర్లున్నారని,వారి అనుభ వంతో జట్టును విజయాల బాట పట్టిస్తున్నా రన్నాడు. వన్డేలకు వచ్చే సరికి సీనియర్లలో చాలా మంది అందుబాటులో లేకపోవడంతో జట్టు చితికిలబడుతుందని,మిస్బావుల్‌ హక్‌,షాహిద్‌ అఫ్రిది,సయీద్‌ అజ్మల్‌ వంటి క్రికెటర్లు వన్డేల్లో అందుబాటులో లేకపోవడంతో పాక్‌ జట్టు ర్యాం కింగ్స్‌లో దిగజారిందని ఆయన అభి ప్రాయం వ్యక్తం చేశాడు.మిస్బా,అఫ్రిది గత వరల్డ్‌ కప్‌ వైఫల్యం తరువాత వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటిం చగా పలువురు సీనియర్లపై పిసిబి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దీంతో జట్టు పేలవమైన ప్రద ర్శన చేస్తుందని ఆయన వివరించాడు. ===== టీమిండియాలో రాహుల్‌ పోటీ పెంచాడు: సంజ§్‌ు న్యూఢిల్లీ: టీమిండియా వన్డే, టెస్టు, టి20 మూడు పార్మాట్లలో స్థిరమైన జట్టునే కొనసాగిస్తుంది. టీమిండియా ఆటగాళ్లతో పాటు రిజర్వ్‌ బెంచ్‌ కూడా పటిష్టంగా కనిపిస్తుంది.దీంతో జట్టు లోకి కొత్త ఆటగాళ్లు రావాలంటే తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.అలాంటి సమయంలో కెఎల్‌ రాహుల్‌ జట్టులో పోటీ పెంచాడని టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సంజ§్‌ు బంగర్‌ పేర్కొన్నాడు.కాగా రాహుల్‌ సత్తా ఉన్న ఆటగాడని,వెస్టిండీస్‌ సిరీస్‌లో టి20లో కేవలం 46 బంతుల్లో సెంచరీ బాది నిరూపించుకున్నాడని, నిలకడైన ఆటతీరుతో జట్టులో స్థానం కోసం ఆటగాళ్ల మధ్య పోటీని పెంచేశాడని వివరించాడు. ప్రధానంగా టీమిండియా ఓపెనింగ్‌ స్థానం మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతుందని ఆయన పేర్కొ న్నాడు.శిఖర్‌ ధావన్‌,మురళీ విజ§్‌ు,రాహుల్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొం దన్నాడు. స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా వరుసగా సెంచరీలు చేయడం రాహుల్‌ ఆటతీరుకు నిదర్శన మని, గత కొంతకాలంగా మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తున్న టీమిండియా త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్‌ సిరీస్‌లో దూసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించిందని సంజ§్‌ు వివరించాడు.
2sports
ఈ-వే బిల్లు ట్రయల్‌కు నో - వ్యతిరేకిస్తున్న వ్యాపార సంఘాలు - నేడు ఢిల్లీలో అత్యవసర సమావేశం - మొన్నటివరకూ జీఎస్టీ... ఇపుడు ఈవే బిల్లు జీఎస్టీ కష్టాలు తీరకముందే.. మోడీ సర్కారు కొత్త పన్ను విధానం (ఈవే బిల్లును) తెరపైకి తేవాలనుకుం టున్నది. నోట్ల రద్దుతో వ్యాపారరంగమంతా చెల్లాచెదురైతే.. జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న కఠోరవాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈవే బిల్లులు వ్యాపారులు, వినియోగదారులకూ భారమవుతాయని వ్యాపారసంఘాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాగైనా ఈ నెల 15 నుంచి ఈ-వే బిల్లు ట్రయిల్‌ రన్‌ చేయాలని భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను వ్యాపారసంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కొన్నాళ్లు వాయిదా వేసుకోవాలని కోరేందుకు.. మంగళవారం ఢిల్లీలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించాయి. - నవతెలంగాణ బిజినెస్‌ డెస్క్‌ నిన్న జీఎస్టీ రిటర్న్‌ ఫైయిలింగ్‌ కష్టాలు..ఇపుడు ఈ వేబిల్లులకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ-వే బిల్లును 15 నుంచి ట్రయల్‌గా ప్రారంభించటానికి వ్యాపారులు, ట్రేడర్స్‌ నిరాకరిస్తున్నారు. జీఎస్టీలో సాంకేతికపరమైన అంశాలు ముడిపడిఉన్నాయి. ఈలోపు ఈ-వే బిల్లు ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేయాలని వారు కోరుతున్నారు. ఈ-వే బిల్లు విధానాన్ని ఫిబ్రవరిలో కాకుండా ఏప్రిల్‌ వరకు గడువు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఎలాగైనా ట్రయల్‌ రన్‌ చేయాలని మొండిపట్టుపడుతోంది. 15నుంచి ఈ-వే బిల్లు ట్రయల్‌.. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ-వే బిల్లు అమల్లోకి రానున్నది. ఈ బిల్లు పారదర్శకంగా రెండు విధాలుగా తీసుకుని రావాలని కేంద్రం భావిస్తోంది.అంతర్రాష్ట ఈ-వే బిల్లుపై ఫిబ్రవరి ఒకటిన డెడ్‌లైన్‌ పెట్టింది.మరో వైపు ఇంట్రా స్టేట్‌ ఈ-వే బిల్లు ఈ ఏడాడి జూన్‌ నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. అయితే నిర్దేశిత గడువు కన్నా లోపు ఈనెల 15 ఈ-వే బిల్లును ట్రయల్‌ రన్‌ నిర్వహించేలా మోడీ సర్కారు ప్రణాళిక తయారు చేసింది. ఈ విధానం అమలు చేయటం వల్ల పన్ను చోరీని అరికట్టడం సులువవుతుందని సర్కార్‌ భావిస్తోంది. వ్యాపారులను వెంటాడుతున్న భయం.. కాన్‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ట్రేడర్స్‌(సీఏఐటీ) జనరల్‌ సెక్రెటరీ ఖండేల్‌వాల్‌ మాట్లాడుతూ.. ఈ-వే బిల్లు గురించి వ్యాపార వర్గాల్లో ఆందోళన ఉన్నదని తెలిపారు. ఇప్పటికే రిటర్న్‌ దాఖలు చేసే విషయంలో నానా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. నెలవారీ రిటర్న్స్‌ దాఖలు చేస్తుంటే..రోజూ కోట్ల సంఖ్యలో ఈ-వే బిల్లులు జనరేట్‌ అవుతాయి.ఇలాంటి పరిస్థితిలో పారదర్శకత పేరుతో మోడీ సర్కారు తేవాలనుకుంటున్న కొత్త విధానం సరిగా పనిచేస్తుందా..అనే అనుమానాలను వ్యాపార వర్గాలు వ్యక్తం చేశాయి. నేడు వ్యాపారుల అత్యవసర సమావేశం మెటల్‌ అండ్‌ స్టయిల్‌నెస్‌స్టీల్‌ మర్చంట్‌ అధ్యక్షుడు జితేంద్ర షా మాట్లాడుతూ..దేశ వ్యాప్తంగా అన్ని వ్యాపార సఘాలు జీఎస్టీ గురించి అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ఈ విషయంపైనే చర్చించటానికి మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ-వే బిల్లును అమలు,లిమిట్‌ పెంపు,జీఎస్టీ పోర్టర్‌లో వస్తున్న కష్టాలు,ఏపీఎమ్‌సీ సెస్సు తొలగింపు,బ్రాండెడ్‌ ఫుడ్‌పై జీఎస్టీ భారం తదితర అంశాలను చర్చించనున్నారు. అవసరమైతే సమ్మెకు పోదాం..ట్రేడర్స్‌ సదర్‌ బజార్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ తారాచంద్‌ మాట్లాడుతూ జీఎస్టీ పోర్టర్‌ రిటర్న్‌ దాఖలు,రిఫండ్‌ అంశాలపై ట్రేడర్స్‌ ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారని తెలిపారు. ఈ-వే బిల్లులతో సమస్యలు ఎదురైతే..దాని ప్రభావం నేరుగా ఉత్పాదక రంగంపై పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రేడర్స్‌,వ్యాపారులు భవిష్యత్తు ఆందోళనకరంగా మారనున్నది వివరించారు. తమ సమస్యను పరిష్కరించటానికి అవసరమైతే సమ్మెకు సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ-వే బిల్లు లిమిట్‌ పెంచాలి.. సీఏఐటీ జనరల్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ మాట్లాడుతూ.. ఈ-వే బిల్లు లిమిట్‌ (50వేలు)చాలా తక్కువగా నిర్ధారించారు.దీన్ని మూడు లక్షల వరకు పెంచాలి. తక్కువ ధర కలిగిన వస్తువు(లక్ష నుంచి పదిలక్షల వరకు)లు సులువుగా అమ్మటానికి వీలవుతుంది.అలానే వ్యాపారులపై డాక్యుమెంటేషన్‌ కూడా తలనొప్పిగా మారనున్నది. అలానే ఈవే బిల్లులో ట్రాన్స్‌పోర్టులను పెంచాల్సిన అవసరమున్నదని వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia బాలీవుడ్‌లో ముద్దుల శకాన్ని ప్రారంభించిన హీరోగా ఇమ్రాన్ హష్మీకి మహా చెడ్డ పేరుంది. అయితే, అదంతా తెరపై మాత్రమే! తెర బయట ఇమ్రాన్ హష్మీకి మించిన మానవతావాది మరెవ్వరూ ఉండరు. ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి #MeToo ద్వారా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. తన కంపెనీలో అలాంటి ఫిర్యాదులకు తావు ఉండకూడనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేదింపులు నివారణ చట్టం 2013ను తన కంపెనీలో అమల్లోకి తెస్తున్నట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు చెందిన ‘ముంబై మిర్రర్’కు చెప్పారు. ‘‘ఈ కొత్త రూల్‌ను చాలా కంపెనీలు ఉద్యోగుల కాంట్రాక్ట్‌లలో చేర్చుతున్నాయి. అయితే, సినిమా నిర్మాన సంస్థల్లో మాత్రం ఇప్పటివరకు అమల్లో లేదు. గతేడాది ప్రారంభమైన మీటూ ఉద్యమం ఇప్పుడు ఇండియానూ తాకింది. సోషల్ మీడియాలో ప్రతి గంటకు ఒకరు చొప్పున తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీటూ ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నా ప్రొడక్షన్ కంపెనీలోని నటీ నటులు, సిబ్బందికి ఈ కొత్త నిబంధన వర్తింపజేయాలని నిర్ణయించుకున్నా’’ అని తెలిపారు. చర్చించాకే ముద్దులు పెడతా: సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో జీవించే ఇమ్రాన్ హష్మీ ఇంత మంచి యాంగిల్ ఉందా అని ఆశ్చర్యపోవచ్చు. అయితే, ఆ సీన్ల విషయంలో కూడా ఆయన ఖచ్చితంగా ఉండేవాడినని తెలిపారు. సినిమాలో ముద్దు సీన్లు లేదా శృంగార సన్నివేశాలు ఉంటే.. తనను ముద్దు పెట్టుకుంటున్నట్లు నటించే హీరోయిన్‌తో ముందుగా ఆ విషయం మీద చర్చిస్తానని, ఆమెకు అభ్యంతరాలు లేవని చెప్పిన తర్వాతే ఆ సన్నివేశాల్లో పాల్గొంటానని ఇమ్రాన్ చెప్పారు. ఇమ్రాన్ హష్మీ త్వరలో ‘చీట్ ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దేశంలోని విద్యా వ్యవస్థపై సౌమిక్ సేన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా 2019, జనవరి 25న విడుదల కానుంది. నటుడు నానా పాటేకర్‌పై లైంగిక ఆరోపణలు చేస్తున్న తనుశ్రీ దత్త నటించిన ‘ఆషిక్ బనాయా’ సినిమాలో ఇమ్రాన్ హష్మీయే హీరో కావడం గమనార్హం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మహేష్ బాబు సినిమాలో నయన్ చేయడంలేదు ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న సినిమాలో నయనతార ఓ ప్రధాన పాత్రలో... TNN | Updated: Sep 19, 2016, 04:28PM IST ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న సినిమాలో నయనతార ఓ ప్రధాన పాత్రలో కనిపించనుందంటూ గత కొన్నాళ్లుగా కొన్ని రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించనున్నట్టు యూనిట్ వర్గాలు ప్రకటించినప్పటికీ... నయన పేరు వార్తల్లో రావడం మాత్రం ఆగలేదు. ఇదే విషయమై తాజాగా డైరెక్టర్ మురుగదాస్‌ని వివరణ కోరగా అదేమీ లేదని కొట్టిపారేశాడు. నయనతార తన సినిమాలో నటిస్తోందని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు మురుగ. ఇదిలావుంటే, మహేష్ బాబు సినిమా తర్వాత 2.0 మూవీ నిర్మాతలతో మురుగ మరో మూవీకి కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే. Nayanthara is not acting in Mahesh Babu`s bilingual project: Since beginning Mahesh Babu-AR Murugadoss`s bilingual project is making headlines in film fraternity. Added to this, some sources revealed Nayanthara is playing a key role in this movie. But when contacted Muruga about this, he condemned this news. Murugadoss said Nayanthara is doing any role in my film. According to the sources, Rakulpreeth Singh is playing female lead role in this movie.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ట్రైన్‌లో టీమిండియా క్రికెటర్... జనాలు షాక్ క్రికెటర్ల లైఫ్ ఎలా ఉంటుంది. ఆ జల్సానే వేరు. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ ఎగబడతారు. సెల్ఫీలు దిగి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వాలి... ఒక్కమాటలో చెప్పాలంటే ఆ స్టైలే వేరు. అలాంటిది ఓ క్రికెటర్ సాధారణ వ్యక్తిలా ట్రైన్‌లో వెళతాడా చెప్పండి. కాని ఓ క్రికెటర్ ఎదురుగా వచ్చి కూర్చున్నా... ట్రైన్‌లో జనాలు నమ్మలేకపోయారు. TNN | Updated: Mar 2, 2018, 10:24PM IST క్రికెటర్ల లైఫ్ ఎలా ఉంటుంది. ఆ జల్సానే వేరు. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ ఎగబడతారు. సెల్ఫీలు దిగి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వాలి... ఒక్కమాటలో చెప్పాలంటే ఆ స్టైలే వేరు. అలాంటిది ఓ క్రికెటర్ సాధారణ వ్యక్తిలా ట్రైన్‌లో వెళతాడా చెప్పండి. కాని ఓ క్రికెటర్ ఎదురుగా వచ్చి కూర్చున్నా... ట్రైన్‌లో జనాలు నమ్మలేకపోయారు. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించారట. అతనెవరో తెలుసుకునేందుకు కొంతమంది గూగుల్‌లో కూడా వెతకారట. తర్వాత అతనెవరో తెలుసుకొని షాకయ్యారట. అతనెవరో కాదండీ శార్దూల్ ఠాకూర్ . ట్రైన్‌లో ప్రయాణించి అందరికి పెద్ద షాకే ఇచ్చాడు ఈ యంగ్ క్రికెటర్.
2sports
విల్లే పార్లే స్మశానవాటిక చేరుకున్న శ్రీదేవి అంతిమయాత్ర Highlights విల్లా పార్లే స్మశానవాటిక చేరుకున్న శ్రీదేవి భౌతిక కాయం మరి కాసేపట్లో అంత్య క్రియలు అంత్య క్రియలకు వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు నుదుట సింధూరం, కళ్లకు కాటుక, పెదాలకు తాంబూలాన్ని మించిన ఎర్రటి లిప్ స్టిక్, మెడలో బంగారు లక్ష్మీదేవి హారం.. అతిలోక సుందరి శ్రీదేవి బతికున్నప్పుడు ఎంత అందగా ముస్తాబయ్యేదో.. అంతే అందంగా తన భౌతిక కాయాన్ని అలంకరించి కడసారి వీడ్కోలుకు ముస్తాబు చేశారు కుటుంబ సభ్యులు.   రాత్రి ఇంటికి చేరుకున్న శ్రీదేవిని కడసారి చూపు చూసుకున్న కూతుళ్లు జాహ్నవి, ఖుషి కపూర్, ఇతర కుటుంబసభ్యులు అందంగా ముస్తాబు చేశారు. సెలెబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ లో సందర్శకుల కోసం వుంచి ఆ తర్వాత తెల్లని పూలతో అందంగా అలంకరించిన వాహనంలో... అంతిమయాత్రకు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా పార్థివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్ర ప్రారంభించారు. తెల్లరంగు మల్లెలను అంతిమయాత్ర రథం విలా పార్లే హిందూ హిందూ స్మశానవాటికకు చేరుకుంది. మరి కాసేపట్లో.. అంత్య క్రియలు నిర్వహించనున్నారు. Last Updated 25, Mar 2018, 11:53 PM IST
0business
Hyderabad, First Published 17, Aug 2018, 11:40 AM IST Highlights అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అనుసరిస్తున్న వాణిజ్య విధానాల ఫలితంగా ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. కరెన్సీ పతనం  దీని ప్రభావం వాణిజ్య రంగం నుంచి విద్యారంగం వరకు అన్ని సెక్టార్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్ధిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. టర్కీ కరెన్సీ ‘లీరా’ పుణ్యమా?! అని వారం నుంచి పతనం అవుతున్న రూపాయి విలువ మరో మెట్టు దిగింది. గురువారం ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌పై రూపాయి విలువ రూ.70.32లకు పతనమైంది. మంగళవారం డాలర్‌పై రూపాయి 43 పైసలు పెరిగినా 69.89కు ఎదిగింది. అంతకుముందు డాలర్‌పై రూపాయి విలువ 70.08 పతనమై చివరకు కోలుకున్నది. గత శుక్రవారం డాలర్‌పై రూపాయి 16 శాతం పతనమైంది. నాలుగు నెలల కాలంలో విదేశీ కరెన్సీలతో డాలర్ 8 శాతం పెరిగింది. బుధవారం తాజాగా 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అనుసరిస్తున్న వాణిజ్య విధానాల ఫలితంగా ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. కరెన్సీ పతనం  దీని ప్రభావం వాణిజ్య రంగం నుంచి విద్యారంగం వరకు అన్ని సెక్టార్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్ధిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నవారు, చేయాలని తలపోస్తున్న వారికి కష్టకాలం ఎదురైనట్లే. విదేశాలకు వెళ్లే విద్యార్థులు తమ రూపాయిని డాలర్‌గా మార్చుకోవాలి. తాజా పరిణామంతో నూతనంగా విదేశీ విద్యాభ్యాసం చేసే వారి ఖర్చులు తడిసిమోపెడవుతాయి. సెమిస్టర్ల వారీగా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు విద్యా ఫీజు లక్ష డాలర్లైతే గతంలో రూ.65 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది రూ.68.50 లక్షలను దాటిపోతుంది.  ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈనాడూ రూపాయిపై డాలర్లను ‘ఫ్యూచర్స్’ మార్కెట్‌లో కొనుగోలు చేయడం ఉత్తమమని ఫారెక్స్ నిపుణులు సూచిస్తున్నారు. వీలైతే ముందుగానే డాలర్లను కొనుగోలు చేయడం మరి ఉత్తమమని అంటున్నారు. కాంట్రాక్ట్ ఎక్స్ పైరీ తేదీని పరిగణనలోకి తీసుకుని ఫ్యూచర్స్‌లో డాలర్లు కొంటే ఉపయుక్తంగా ఉంటుందని, తద్వారా మరింత పతనాన్ని తట్టుకోగలమని చెబుతున్నారు.  సందర్భోచితంగా డాలర్ విలువతో నిమిత్తం లేకుండా సమయం వచ్చినప్పుడే కొనుగోలు చేయడానికి బదులు డాలర్ విలువ తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసి నిల్వ పెట్టుకుంటే అత్యుత్తమం అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఫీజు చెల్లింపుల ఇన్‌స్టాల్‌మెంట్ల సమయంలో బదిలీ చేస్తే సరి. ఇటువంటి పద్దతులు అవలంభించడంతో వ్యయ భారం తగ్గించుకోవచ్చు.  దీనికి తోడు విదేశాల్లో విద్యనభ్యసించే వారు స్కాలర్‌షిప్‌లపైనా, పార్ట్ టైమ్ ఉద్యోగాలపై కేంద్రీకరించాలని ఫైన్ వే క్యాపిటల్ సీఈఓ రాచిత్ చావ్లా సూచించారు. తద్వారా డాలర్‌పై రూపాయి హెచ్చుతగ్గులను బ్యాలెన్స్ చేసుకోవచ్చునని తెలిపారు. ప్రత్యేకించి రుణాలపై విదేశీ విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు వర్తిస్తుంది. విద్యార్థుల కోసం విడుదల చేసిన ఐఎస్ఐసీ కార్డులతో ప్రయాణ, షాపింగ్ వంటి కార్యక్రమాలు నిర్వర్తించాలని సూచించారు. అలాగే విదేశీ యానం చేయాలని భావించే వారు గానీ, వైద్య చికిత్స కోసం వెళ్లే వారికి అదనపు భారం తప్పదని చెప్తున్నారు. మంగళవారం విడుదల చేసిన వాణిజ్య లోటు దేటా 18 బిలియన్ల డాలర్లకు పెరుగుతున్నది. 62 నెలల గరిష్టానికి చేరుకున్నది. జూన్ వాణిజ్య లోటు 16.6 బిలియన్ల డాలర్లుగా ఉన్నది. ఆరు నెలలుగా అంతర్జాతీయంగా పసిడి దిగుమతులు పెరిగిపోయాయి.  Last Updated 9, Sep 2018, 12:55 PM IST
1entertainment
New Delhi, First Published 17, Mar 2019, 1:56 PM IST Highlights దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘ఎస్బీఐ’ తన ఖాతాదారులకు ఊరట కలిగించే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందే అమలులోకి తెచ్చిన యోనో యాప్ కు అనుబంధంగా యోనో క్యాష్ యాప్ ఆవిష్కరించింది దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ ఫీచర్. డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ యోనోపై ‘యోనో క్యాష్‌’ను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా16,500కు పైగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలలో డెబిట్‌ కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ చేసు​కోవచ్చని బ్యాంక్‌ తెలిపింది. ప్రధానంగా ఏటీఎం కార్డు ద్వారా నగదు ఉపసంహరణ, వినియోగంలో జరుగుతున్న​మోసాలకు చెక్‌ చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ఇటువంటి సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్‌ తమదేనని ఎస్బీఐ  ప్రకటించింది.  ఈ వసతి గల ఏటీఎంలను ‘యోనో క్యాష్‌ పాయింట్‌’గా  వ్యవహరిస్తారు. కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది.  యోనో యాప్‌లో యోనో క్యాష్ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ సాధ్యమవుతుంది. 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా యోనో యాప్‌పై ఎస్‌బీఐ ఖాతాదారులు కార్డురహిత నగదు ఉపసంహరణకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. యాప్‌లో అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆరు అంకెల ‘యోనో క్యాష్ పిన్’ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్సెమ్మెస్ వస్తుంది. ఈ నంబర్ కేవలం అర్ధగంట మాత్రమే పని చేస్తుంది. వెంటనే సమీప యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లి.. ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన ఆరంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. అటుపై యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి. తరువాత యాప్‌లో క్రియేట్‌ చేసిన ఆరు అంకెల ‘యోనో క్యాష్ పిన్‌’ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. తమ ఖాతాదారులకు బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపర్చడమే తమ లక్ష్యమని ఎస్బీఐ  ఛైర్మన్  రజినీష్‌ కుమార్ చెప్పారు.   Last Updated 17, Mar 2019, 1:56 PM IST
1entertainment
marjaavan new song out actress rakul preet singh sizzles as a club dancer క్లబ్ డ్యాన్సర్‌గా రకుల్ ప్రీత్.. సెక్సీ స్టెప్పులతో అదరగొట్టింది రకుల్ ప్రీత్ సింగ్ క్లబ్ డ్యాన్సర్‌గా నటించిన సినిమా ‘మర్జావా’. సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా జంటగా నటించారు. ఈ సినిమాలోని ‘హయ్యా హో’ అనే ఐటెం సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటలో రకుల్ వేసిన స్టెప్పులు మత్తెక్కిస్తున్నాయి. Samayam Telugu | Updated: Oct 26, 2019, 02:51PM IST రకుల్ ప్రీత్ సింగ్ సిద్దార్థ్ మల్హోత్రా రకుల్ ప్రీత్ సింగ్‌లో ఓ మంచి నటే కాదు డ్యాన్సర్ కూడా ఉంది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ తన సత్తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది. అందుకే ఎప్పటికప్పుడు అక్కడి నుంచి వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. పాత్ర చిన్నదైనా కూడా ఓకే చేసేస్తోంది. రకుల్ క్లబ్ డ్యాన్సర్‌గా నటించిన హిందీ చిత్రం ‘మర్జావా’. సిద్దార్థ్ మల్హోత్రా, తారా సుతారియా జంటగా నటించారు. ఈ సినిమాలోని ‘హయ్యా హో’ అనే సాంగ్ వీడియో ఒకటి విడుదలైంది. తులసీ కుమార్, జుబిన్ నౌటియాల్ ఈ పాటను పాడారు. ఇందులో రకుల్ చీర కట్టుకుని క్లబ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. వీడియో విడుదల అవడానికి ముందు సిద్ధార్థ్‌తో మంచంపై పడుకుని, ఏడుస్తున్న సన్నివేశాన్ని చూపించారు.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV విప్లవ దర్శకుడుకి మాతృ వియోగం విప్లవ దర్శకుడు ధవళ సత్యం తల్లి ధవళ సరస్వతి(86) శనివారం ఉదయం నర్సాపూర్‌లో కన్నుమూశారు. చైతన్య రథం, యువతరం కదిలింది వంటి విప్లవ చిత్రాలకు దర్శకత్వం వహించారు ధవళ సత్యం Samayam Telugu | Updated: Jul 6, 2019, 10:33PM IST ఎర్ర సినిమాల దర్శకుడిగా పేరొందిన ప్రముఖ విప్లవ దర్శకుడు ధవళ సత్యం తల్లి ధవళ సరస్వతి(86) శనివారం ఉదయం నర్సాపూర్‌లో కన్నుమూశారు. దర్శకుడు ధవళ సత్యం ఆమె పెద్ద కుమారుడు కాగా రెండవ కుమారుడు ధవళ చిన్నారావు చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా,మూడవ కుమారుడు ధవళ మల్లిక్ దర్శకుడిగానూ చిత్ర పరిశ్రమలోనే స్థిరపడ్డారు. నాలుగవ కుమారుడు లక్ష్మీ నరసింహారావు నర్సాపూర్ కాలేజీలో తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా తమ తల్లి అంత్యక్రియలు ఈరోజు నర్సాపూర్‌లో నిర్వహించినట్టు ధవళ సత్యం తెలియజేసారు. ఎర్ర మల్లెలు, ఎర్ర మట్టి, చైతన్య రథం, యువతరం కదిలింది వంటి విప్లవ చిత్రాలతో ఆర్. నారాయణ మూర్తి, మురళీమోహన్, చిరంజీవిలతో పనిచేసిన ధవళ సత్యం ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
0business
KTR wants to watch Nannaku prematho movie 'నాన్నకు ప్రేమతో...' చూడాలి -కేటీఆర్ నాన్నకు ప్రేమతో.. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన సినిమా టైటిల్ ఇది. | Updated: Feb 7, 2016, 06:52PM IST నాన్నకు ప్రేమతో.. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన సినిమా టైటిల్ ఇది. సినిమా రీలీజ్‌కి ముందు, రిలీజ్ తర్వాత బాగా ప్రచారంలో వున్న పేరు ఇది. మళ్లీ ఆ తర్వాత.. అంటే ఇటీవలే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఆయన తనయుడు, రాష్ర్ట మంత్రి అయిన కేటీఆర్‌లని ఇద్దరినీ సూచిస్తూ సోషల్ మీడియా, న్యూస్ మీడియా ఇచ్చిన కాంప్లిమెంట్ కూడా ఇదే. తాజాగా కేటీఆర్‌తో మాట్లాడిన మీడియా సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. దీనిపై స్పందించిన కేటీఆర్.. '' నాన్నకు ప్రేమతో మూవీ చూస్తానని తారక్‌కి ప్రామిస్ చేశాను. కానీ ఈ ఎన్నికల ప్రచారంలో బిజీగా వుండటంతో ఆ సినిమా చూడలేకపోయాను. ఇప్పుడైనా ఆ సినిమా చూస్తాను'' అని తెలిపారు. ఇప్పుడీ వార్త కూడా మళ్లీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
0business
Mar 25,2017 బ్యాంకు షేర్ల హావా న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్‌ రంగంలో అంతకంతకు పెరిగిపోతున్న మొండిబకాయిలను (ఎన్‌పీఎ) కట్టడి చేసేందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రెండు రోజుల్లో పటిష్ట విధానాలు చేపట్టనున్నట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం బ్యాంకింగ్‌ షేర్లకు డిమాండ్‌ లభించింది. ఈ నేపథ్యంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 89 పాయింట్లు పెరిగి 29,421 వద్ద ముగిసింది. నిప్టీ 22 పాయింట్ల లాభాపడి 9,108 వద్ద స్థిర పడింది. చివర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాలు తగ్గు ముఖం పట్టాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.1శాతం క్షీణించగా, స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.3శాతం లాభపడింది. కాగా బీఎస్‌ఈలో 1,471 షేర్లు క్షీణించగా..1,346 షేర్లు సానుకూలంగా నమోదయ్యాయి. 218 షేర్లలో ఏలాంటి మార్పులు లేవు. రంగాల వారిగా చూస్తే.. జైట్లీ ప్రకటనతో ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లు భారీగా లాభాపడినాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ 1.5శాతం లాభాలతో ముందు వరుసలో నిలిచింది. ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌ 7శాతం, బ్యాంకు ఆఫ్‌ ఇండియా 5శాతం, ఎస్‌బీఐ 4శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 4శాతం చొప్పున పెరిగాయి. ప్రయివేటు బ్యాంకులు 1శాతం ఎగిశాయి. ఇక టాటా పవర్‌తో విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందంతో ఎన్‌హెచ్‌పీసీి షేర్లు 2శాతం ఎగిశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సబ్సీడీ ధరకే ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు!? SELVI.M| FILE సబ్సీడీ ధరకే ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని హర్యానాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నెలకొక సిలిండర్‌ను సబ్సీడీ ధరకే ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. ఇప్పటికే ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం, గ్యాస్ సిలిండర్లను పరిమితం చేయడం, పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుకు విపక్షాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సబ్సీడీ ధరలకు సిలిండర్లను అందజేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏడాదికి ఆరు సిలిండర్లను మాత్రమే సబ్సిడీ ధరకు ఇస్తామని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి గతంలో వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావని భావించిన కాంగ్రెస్ సబ్సీడీ ధరకు సంవత్సరానికి 12 సిలిండర్లు ఇవ్వాలని తీర్మానించినట్లు సమాచారం. ఇకపోతే.. సంవత్సరానికి 12 సిలిండర్లు సబ్సిడీ ధరకే ఇవ్వడంపై ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యాకే తుది నిర్ణయం తీసుకుంటామని పెట్రోలియం శాఖా మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. సంబంధిత వార్తలు
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ‘డియర్ కామ్రేడ్’కు 30 నిమిషాల కోత.. సూటిగా సుత్తిలేకుండా! Dear Comrade | 2 గంటల 50 నిమిషాల పాటు సాగే ‘డియర్ కామ్రేడ్’ సినిమాను 30 నిమిషాల పాటు ట్రిమ్ చేశారు. కొత్తగా ఒక పాటను జతచేశారు. ఈ విషయాలను నిర్మాత నవీన్ ఎర్నేని సోమవారం మీడియాకు చెప్పారు. Samayam Telugu | Updated: Jul 29, 2019, 07:13PM IST ‘డియర్ కామ్రేడ్’కు 30 నిమిషాల కోత.. సూటిగా సుత్తిలేకుండా! సినిమా బాగుంది.. కాకపోతే బాగా సాగదీశారు.. ఇది ‘డియర్ కామ్రేడ్’ సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకుల స్పందన. సినిమాలో అనవసరపు సన్నివేశాలు ఉన్నాయని, అవి ప్రేక్షకుడిని విసిగిస్తాయని ఇప్పటికే విమర్శకులు రివ్యూలు రాశారు. ఈ స్పందనను పరిగణనలోకి తీసుకున్న దర్శక నిర్మాతలు.. చిత్ర నిడివిని 30 నిమిషాలపాటు తగ్గించారు. ఈ మేరకు చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శకుడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 26న తెలుగు, త‌మిళ‌ం, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో విడుదలైంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ‘‘విడుదలైన మూడు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడు రోజులకు గాను రూ.21 కోట్లు వసూలు చేసింది. గ్రాస్‌లో చూసుకుంటే రూ.30 కోట్ల వరకు రాబట్టింది. హీరో విజయ్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు రావడం నిర్మాతలుగా మాకు ఆనందంగా ఉంది. అటు ఓవర్‌సీస్‌లో కూడా భారీ కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్ తరవాత ఈరోజు కూడా మంచి కలెక్షన్స్ రావడం పట్ల బయ్యర్లు హ్యాపీగా ఉన్నారు. అలాగే, ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉందని, స్లోగా ఉందంటూ కామెంట్స్ రావడంతో 30 నిమిషాల సినిమాను కట్ చేసాం. మరోవైపు, క్యాంటీన్ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. నిడివి దృష్ట్యా దాన్ని పెట్టలేదు. చాలా మంది కావాలని కోరుకోవడంతో నేటి నుంచి ఆ సాంగ్‌ని జోడించాం. ఆ పాట సినిమాకు ఇంకాస్త ఊపు ఇస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు. మరో నిర్మాత య‌ష్ రంగినేని మాట్లాడుతూ.. ‘‘రెస్పాన్స్ చాలా బాగుంది. యూఎస్, యూకేల్లో మంచి క‌లెక్షన్స్ వస్తు్న్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కథను ‘పెళ్ళిచూపులు’ తరువాత విజయ్ విని, నాకు వినిపించాడు. అప్పటికి ‘అర్జున్ రెడ్డి’ రాలేదు. ఆ తరువాత సినిమా మొదలుపెట్టాం. ‘అర్జున్ రెడ్డి’ పెద్ద హిట్ అవ్వడంతో ఈ స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, సినిమా మాత్రం చేయాలని అనుకున్నాం. ఆ సమయంలోనే మైత్రి నిర్మాతలు నన్ను కలిశారు. వారివల్ల సినిమా స్థాయి పెరిగింది. అంచనాలకు తగ్గట్టుగా మంచి వసూళ్లు అందుకోవడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
YUVRAJ యువరాజ్‌ సింగ్‌పై వేటు పడనుందా? న్యూఢిల్లీ: భారత సీనియర్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌పై వేటు పడనుందా? శ్రీలంకతో ఆగస్టు 20 నుంచి జరగనున్న ఐదు వన్డేలు, ఏకైన టీ20 సిరీస్‌ కోసం సెలెక్టర్లు అతి త్వరలో జట్టుని ప్రకటిం చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీనియర్‌ స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌కి విశ్రాంతినివ్వాలనే ఆలో చనలో ఉన్న సెలెక్టర్లు, వారి స్థానంలో కుల్దీప్‌, అక్షర్‌ పటేల్‌కి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలు స్తోంది. రెండేళ్లుగా వన్డేలకి దూరంగా ఉంటున్న సురేశ్‌ రైనా, ఇటీవల బెంగుళూరులో ధోనితో ఫిట్‌నెస్‌ కూడా నిరూపించుకోవడంతో అతనికి మరో ఛాన్స్‌ ఇవ్వాలని యోచిస్తు న్నారు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన సిరీస్‌లో భారత్‌-ఏ జట్టులో బ్యాట్‌తో సత్తాచాటిన మనీశ్‌ పాండే పునరాగమనం దాదాపు ఖా యమవగా, కెఎల్‌ రాహుల్‌ కూడా టెస్టుల్లో ఫామ్‌ అందుకుని రేసులో నిలిచాడు. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ గత ఛాంపియన్స్‌ ట్రోఫీలో మెరుగ్గా రాణించిన విషయం తెలిసిందే. దీంతో సెలెక్టర్లు ఎవరికి విశ్రాంతి నివ్వాలో సంవయంలో పడినట్లున్నారు. కెప్టెన్‌ కోహ్లీ తనకి రెస్ట్‌ అవసరం లేదని చెప్పి నందున, ఇక నాలుగో స్థానంలో రైనాకి అవకాశమిస్తే…యువరాజ్‌పై వేటు లాంఛనమే. గత ఏడు వన్డేల్లో యువరాజ్‌ సింగ్‌ చేసింది 162 పరుగులే. దీంతో అతనిపై వేటు ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ====
2sports
Amaravathi, First Published 13, Aug 2019, 9:25 PM IST Highlights ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గత కొన్ని రోజులుగా టాలీవుడ్ చిత్రపురి భూముల వివాదానికి సంబంధించిన పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్రపురి భూముల విషయంలో జరుగుతున్న అక్రమాలపై సినీ కార్మికులు రెండు నెలలుగా నిరసన చేపడుతున్నారు. వారికి మద్దతుగా కేతిరెడ్డి పోరాటం చేస్తున్నారు.  ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గత కొన్ని రోజులుగా టాలీవుడ్ చిత్రపురి భూముల వివాదానికి సంబంధించిన పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్రపురి భూముల విషయంలో జరుగుతున్న అక్రమాలపై సినీ కార్మికులు రెండు నెలలుగా నిరసన చేపడుతున్నారు. వారికి మద్దతుగా కేతిరెడ్డి పోరాటం చేస్తున్నారు.  1994లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి టాలీవుడ్ సినిమా కార్మికుల వసతి కోసం 67 ఎకరాలు భూమిని కేటాయించారు. కానీ కమిటీ సభ్యులు అవినీతికి పాల్పడి చిత్ర పరిశ్రమకు సంబంధం లేని 2300 మందికి ఈ భూములు కేటాయించారు. ఒక్కొక్కరి వద్ద సుమారు 5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  దీనిపై రెండు నెలలుగా పోరాటం చేస్తున్నా ప్రయోజనం లేదు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో సమస్య కాబట్టి అమరావతికి వచ్చినట్లు కేతిరెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చీఫ్ సెక్రటరీకి ఈ సమస్య గురించి తెలియజేయాలనుకుంటున్నట్లు కేతిరెడ్డి తెలిపారు.  చిత్రపురి కాలనీ భూముల విషయంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని ఇదివరకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరినట్లు కేతిరెడ్డి తెలిపారు.  Last Updated 13, Aug 2019, 9:25 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV టెంపుల్‌లో తళుక్కుమన్న బాలీవుడ్ దంపతులు.. పెళ్లై పదేళ్లు గడిచిన నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ తన ఆనందాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. TNN | Updated: Apr 21, 2017, 01:54PM IST ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు తమ ముద్దుల కూతురు ఆరాధ్యతో కలిసి ముంబైలోని సిద్ధివినాయక టెంపుల్‌‌లో తళుక్కుమన్నారు. ఏప్రిల్ 20తో వారి దాంపత్య జీవితానికి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వాళ్లు సాంప్రదాయ దుస్తులు ధరించి, సిద్దివినాయకుడి ఆశీస్సుల కోసం.. నిన్న ఆలయానికి వెళ్లారు. ఐశ్వర్యారాయ్ .. తన కూతురు ఆరాధ్యను పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తూ ఆలయంలోకి తీసుకెళుతూ కనిపించింది. ఈ దంపతులు.. టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీని ఎలాంటి హంగామా లేకుండా సాదాసీదాగా నిర్వహించుకున్నారు. ఐశ్వర్యారాయ్ ఇటీవలే తన తండ్రిని కోల్పోయిన బాధలో ఉండటం వల్ల బచ్చన్ కుటుంబం.. ఈ సందర్భంగా ఎలాంటి హడావుడి చేయలేదు.
0business
Suresh 109 Views Flipkart స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు రద్దు ముంబయి, ఆగస్టు 1:: ఇ-కామర్స్‌సంస్థలు స్నాప్‌డీల్‌ ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య జరుగుతున్న కొనుగోళ్ల సంప్రదింపులు చర్చలు నిలిచిపోయాయి. ఐదునెలలపాటు సుదీర్ఘస్థాయిలో చర్చలు, బోర్డు సమావేశాలు జరిగిన తర్వాత స్నాప్‌డీల్‌ ఫ్లిపఖ్‌కార్ట్‌ ఇచ్చిన ఆఫర్‌ను ముందు అంగీకరించి ఆ తర్వాత తిరస్కరించింది. భారత ఇ-కామర్స్‌రంగంలో పునరేకీకరణకు ఏకైక లక్ష్యంగా నిలిచిన ఈ విలీనం నిలిచిపోయిందని స్నాప్‌డీల్‌ వెల్లడించింది. ఇకపై స్నాప్‌డీల్‌ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ప్రకటిం చింది. లక్షలాది మంది ఉన్న కొనుగోలుదారులు, విక్రేతల అభిరుచులకు అను గుణంగా స్నాప్‌డీల్‌ వ్యవహ రిస్తుందని సంస్థ ప్రకటించిం ది. ఇకపై జపాన్‌కు చెందిన సాప్ట్‌బ్యాంకు ఫ్లిప్‌కార్ట్‌లో సొంతంగా పెట్టుబడులు పెడుతుంది.స్నాప్‌డీల్‌ వ్యవ స్థాపకులు కునాల్‌ బెహల్‌, రోహిత్‌ బన్సాల్‌లతో పాటు ఎర్లీస్టేజ్‌ ఇన్వెస్టర్‌ నెక్సస్‌ వెంచర్‌ పార్టనర్‌స, చిన్న చిన్న వాటాదారులు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ వంటి సంస్థలు ఈ డీల్‌పై తమ అభ్యం తరాలు వ్యక్తంచేస్తూనే ఉన్నాయి. స్నాప్‌డీల్‌ ఇకపై స్వతంత్ర వ్యూహం అనుసరిస్తుందని నిపుణుల అంచనా. స్నాప్‌డీల్‌ తన ప్లాన్‌బివిధానంలో ఓపెన్‌ మార్కెట్‌ఫ్లేస్‌ సెటప్‌కు తీసుకురావాలని అంచనా వేస్తోంది. కంపెనీ ఇటీవలే ఆన్‌లైన్‌ వ్యాలెట్‌ఫ్రీ ఛార్జ్‌ను యాక్సిస్‌బ్యాంకుకు విక్రయించే డీల్‌ను ముగించింది. 60 మిలియన్‌ డాలర్లకు యాక్సిస్‌ బ్యాంకుకు విక్రయించింది. ఈ నగదు నిల్వలతో కంపెనీ కనీసం మరో నాలుగేళ్లు నడుస్తుందనం అంచనా. తన చివరి సందేశంలో స్నాప్‌డీల్‌ బాస్‌ ఉద్యోగులకు వర్తమానం ఇస్తూ యాక్సిస్‌బ్యాంకుకు మొబైల్‌ వ్యాలెట్‌ను విక్రయించామని తెలియజేసా రు. అంతేకాకుండా ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌పై మరింతగా వనరులు పెంచేందుకు ఈచర్యలు చేప ట్టామని వివరించారు.కలారి, నెక్సస్‌ సాప్ట్‌బ్యాంకు ప్రతిపాదనను తిరస్కరించాయి. ఇకామర్స్‌ కంపెనీ 600 నుంచి 800 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందన్న అంచ నాలను తిరస్కరించింది. సాప్ట్‌ బ్యాంకు ఇప్పటికే కంపెనీలో తన పెట్టుబడులను రద్దుచేసు కున్నది. ఫ్లిప్‌కార్ట్‌ కూడా అంతకుముందు కొనుగోలు ప్రతిపాదన 750 నుంచి 900 మిలియన్‌ డాలర్లకు ఆఫర్‌ ఇచ్చింది. సహవ్యవస్థాపకులు, నెక్సస్‌ పార్టనర్స్‌ వంటివారు ససేమిరా అన్నారు. స్నాప్‌డీల్‌ విలువలు అంతకంటే ఎక్కువగానే ఉన్నాయని, స్వల్పమార్పులకు డీల్‌నుముగించలేమని అన్నారు. స్నాప్‌డీల్‌ తీసుకున్న అన్ని నిర్ణయాలపై ఫ్లిప్‌కార్ట్‌ రక్షణ ఉండాలని డిమాండ్‌చేసింది. విలీనం జరిగిన రెండేళ్లతర్వాత స్నాప్‌డీల్‌ నిర్ణయాలు కంపెనీపై ప్రభా వంచూపించకుండా ఉండాలని సూచించింది. స్నాప్‌ డీల్‌ ఇన్వెస్టర్లు వైదొలిగేందుకునిర్ణయిస్తే నెక్సస్‌, కలారి పార్టనర్స్‌ వంటివారు కొంత వ్యవధిని కోరారు.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఏపీ,తెలంగాణ‌లో 681 మందిపై ఐటీ క‌న్ను పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌తి న‌గ‌దు లావాదేవీపై ఆదాయ‌పు ప‌న్ను అధికారుల దృష్టి ఉంటోంది. అప్ప‌ట్లో నెల రోజులు పెద్ద‌గా లావాదేవీలు జ‌ర‌ప‌కుండా, త‌ర్వాత పెద్ద మొత్తాల్లో న‌గ‌దు లావాదేవీలు జ‌రిపారా! అయితే జాగ్రత్త TNN | Updated: Mar 8, 2018, 03:35PM IST పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రతి నగదు లావాదేవీపై ఆదాయపు పన్ను అధికారుల దృష్టి ఉంటోంది. అప్పట్లో నెల రోజులు పెద్దగా లావాదేవీలు జరపకుండా, తర్వాత పెద్ద మొత్తాల్లో నగదు లావాదేవీలు జరిపారా! అయితే జాగ్రత్త. ఈ నెలాఖరులోగా ఫైల్ చేసే ఆదాయపు పన్ను రిటర్నుల్లో మీ ఆదాయం సంబంధించి సరైన లెక్కలు చెప్పకపోతే తిప్పలు తప్పవు. పెద్ద నోట్ల రద్దు తర్వాత, తమ బ్యాంకు ఖాతాల్లో ఇలా పెద్ద మొత్తం డిపాజిట్ చేసిన పెద్ద మనుషుల్లో కొంత మంది ఐటి రిటర్నులు ఫైల్ చేయని అంశాన్ని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి వ్యక్తులు, సంస్థలు, భాగస్వామ్య సంస్థలు 10,238 వరకు ఉన్నాయి. వీరిలో 681 మంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నట్టు హైదరాబాద్లోని ఏపీ, తెలంగాణ ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ తెలిపారు. వీరి వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు నిరంతరం తమ నిఘాలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ నగదు డిపాజిట్లకు సంబంధించి సరైన సమాచారంతో ఈ నెలాఖరులోగా రిటర్న్స్ దాఖలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. రిటర్న్లు దాఖలు చేయని ఈ 681 మందిలో 448 మంది హైదరాబాద్ ప్రాంతానికి, 153 మంది విజయవాడ ప్రాంతానికి, 80 మంది విశాఖ ప్రాంతానికి చెందిన వారని ప్రిన్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
1entertainment
Vaani Pushpa 92 Views anil kumble , coach , punjab anil kumble ప్రభాతవార్త స్పోర్ట్స్‌ ప్రతినిధి: టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే మళ్లీ కోచ్‌ అవతారం ఎత్తనున్నాడు. అనిల్‌కుంబ్లేను ప్రధాన కోచ్‌గా నియమించినట్లు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఐపిఎల్‌ సీజన్‌కు కింగ్స్‌ పంజాబ్‌కు ప్రధాన కోచ్‌గా కుంబ్లే వ్యవహరించనున్నాడు. ఇక ఇప్పటివరకు కోచ్‌గా ఉన్న మైక్‌ హెసన్‌ కాంట్రాక్ట్‌ ముగిసింది. అయితే అతని కోచింగ్‌లో జట్టు విజయాల్లో, ఆటగాళ్ల ప్రదర్శనలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో అతడికి ఉద్వాసన పలికింది. అయితే ఇప్పటివరకు కేవలం ప్రధాన కోచ్‌ను మాత్రమే ఎంపిక చేశామని ఇతర సహాయ సిబ్బంది గురించి ఆలోచించలేదని తెలిపింది. త్వరలో కుంబ్లేతో సమావేశమయ్యాక అతడి సూచనలతో ఇతర సహాయక సిబ్బందిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే ప్రస్తుత సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ను కూడా సాగనంపాలనే ఉద్ధేశ్యంతో కింగ్స్‌ పంజాబ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కుంబ్లే నిర్ణయంపైనే అశ్విన్‌ భవితవ్యం ఉండబోతోంది. గత కొన్నిరోజులుగా కుంబ్లే ఐపిఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు హెడ్‌కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉందని అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ప్రస్తుత సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక 2016-17లో టీమిండియా కోచ్‌గా అనిల్‌కుంబ్లే వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే కోచ్‌గా విజయవంతమైనా…సారథితో పాటు ఆటగాళ్లతో పొసగకపోవడంతో కోచ్‌ పదవికి కుంబ్లే రాజీనామా చేశాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు మెంటార్‌గా కుంబ్లే వ్యవహరించారు. ఇప్పుడు ఐపిఎల్‌లో తొలిసారిగా కోచ్‌ అవతారం ఎత్తుతున్న కుంబ్లే కింగ్స్‌ పంజాబ్‌ రాత మారుస్తాడో లేదో చూడాలి. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
sandhya 236 Views england vs bangladesh , World Cup 2019 england vs bangladesh కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ X బంగ్లాదేశ్‌ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లూ రెండేసి మ్యాచ్‌లు ఆడగా చెరో విజయం సాధించాయి. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్‌ ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది. అలాగే 2015లో లీగ్‌ దశలో బంగ్లా చేతిలోనే ఓడిపోయి ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘రంగస్థలం’వసూళ్లు, ఇక లాభాలే లాభాలు! ఇప్పటి వరకూ రామ్ చరణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ‘మగధీర’ఉండింది. తొమ్మిదేళ్ల కిందట వచ్చిన ఆ సినిమా అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ వసూళ్ల రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను స్థాపించింది Samayam Telugu | Updated: Apr 4, 2018, 06:42PM IST ఇప్పటి వరకూ రామ్ చరణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ‘మగధీర’ఉండింది. తొమ్మిదేళ్ల కిందట వచ్చిన ఆ సినిమా అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ వసూళ్ల రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను స్థాపించింది. 70 కోట్ల రూపాయల వసూళ్లతో అప్పట్లో మగధీర కొత్త రికార్డును సెట్ చేసింది. ఆ తర్వాత చాలా సినిమాలు ఆ వసూళ్ల రికార్డును బ్రేక్ చేశాయి. అయితే ఇప్పుడు వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం’ దూసుకెళ్తోంది. చరణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్ల సినిమాగా నిలుస్తోంది ‘రంగస్థలం’. మగధీర రికార్డును అధిగమించేయడం ద్వారా ఈ సినిమా చరణ్ కు కొత్త ఫీట్ గా మారింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ షేర్ విషయంలో 80 కోట్ల రూపాయల మార్కును కూడా దాటేసి.. బ్రేక్ ఈవెన్ దశకు వచ్చేసిందని ట్రేడ్ ఎనలిస్టులు అంటున్నారు. ప్రీ రిలీజ్ మార్కెట్ లో ఈ సినిమా దాదాపు 80 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసింది. ఇప్పుడు ఆ మొత్తం డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేసినట్టే అని.. ఇక పై ఈ సినిమాకు వచ్చేవి లాభాలే అని విశ్లేషకులు అంటున్నారు. ఇక రేపు ‘చల్ మోహన్ రంగ’ సినిమా విడుదల అవుతున్నప్పటికీ.. రంగస్థలంపై ప్రభావం స్వల్పమే అని, వసూళ్లు హోరు కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. రంగస్థలం డిస్ట్రిబ్యూటర్స్ షేర్ విషయంలోనే సునాయాసంగా వంద కోట్ల రూపాయల మార్కును అందుకోవడం ఖాయమని, నాన్ బాహుబలి రికార్డ్స్ లో ఈ సినిమా కొత్త రికార్డును సెట్ చేస్తుందని చెబుతున్నారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బాలీవుడ్ నటితో అఫైర్‌పై స్పందించిన రాహుల్ టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకి తనపై వస్తున్న రూమర్స్‌పై పెదవి విప్పాడు. ఇటీవల బాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌తో కలిసి ముంబయిలోని Samayam Telugu | Updated: Jun 2, 2018, 12:15PM IST బాలీవుడ్ నటితో అఫైర్‌పై స్పందించిన రాహుల్ టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకి తనపై వస్తున్న రూమర్స్‌పై పెదవి విప్పాడు. ఇటీవల బాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌తో కలిసి ముంబయిలోని ఓ రెస్టారెంట్‌లో కేఎల్ రాహుల్ కనిపించడంతో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వచ్చాయి. ఈ గాసిప్స్‌పై తాజాగా రాహుల్ స్పందిస్తూ తాము కేవలం స్నేహితులమని.. ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే.. అందరికీ కచ్చితంగా చెబుతానని ఈ ఓపెనర్ స్పష్టం చేశాడు. ‘నిధి అగర్వాల్‌ నాకు చాలా కాలంగా తెలుసు. ఇద్దరం ఒకే నగరం (బెంగళూరు) నుంచి వచ్చాం. ఇటీవల ఆమెతో కలిసి నేను ఒక్కడినే విందులో పాల్గొనలేదు. నాతో పాటు బెంగళూరు నుంచి వచ్చిన మరో ముగ్గురు.. నలుగురు కూడా అక్కడ ఉన్నారు. మళ్లీ వాళ్లందరినీ కలవడం సంతోషంగా ఉంది. అక్కడ ఏమీ జరగలేదు. నేను ఒకవేళ ఎవరినైనా ఇష్టపడితే అందరికీ కచ్చితంగా చెబుతాను. నేను ఇష్టపడే అమ్మాయిని యువరాణిలా చూసుకుంటా.. ఆ విషయం ఎవరి వద్దా.. దాచను’ అని కేఎల్ రాహుల్ వివరించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
sumalatha 217 Views Team India , test match , westindies windies team ఆంటిగ్వా: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆంటిగ్వాలోకి సర్ వివ్ రిచర్డ్స్ స్డేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు వెస్టిండీస్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. జట్టు పేస్ బౌలర్ కీమో పాల్ ఎడమ మడిమ భాగంలో తీవ్ర గాయం కావడంతో అతను ఈ మ్యాచ్‌కి దూరమవుతున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. అతని స్థానంలో మిగుల్ కమ్మిన్స్‌ని జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫలితంగా వెస్టిండీస్‌ 13 మంది ఆటగాళ్లతో ఈ మ్యాచ్ బరిలోకి దిగనుంది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV స్వ‌ల్ప న‌ష్టాల‌తో కొన‌సాగుతున్న మార్కెట్లు అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిణామాలు ఉన్న‌ప్ప‌టికీ, దేశీయ ప‌రిణామాల‌తో ఉద‌యం మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. Samayam Telugu | Updated: May 21, 2018, 11:49AM IST స్వ‌ల్ప న‌ష్టాల‌తో కొన‌సాగుతున్న మార్కెట్లు అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిణామాలు ఉన్న‌ప్ప‌టికీ, దేశీయ ప‌రిణామాల‌తో సోమవారం ఉద‌యం మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. నైరుతి రుతుప‌వ‌నాలు ఈసారి సాధార‌ణంగానే ఉండొచ్చ‌ని ఐఎండీ స్పష్ట‌త ఇచ్చిన‌ప్ప‌టికీ, దేశ‌వ్యాప్తంగా వ‌ర్ష‌పాతం అస‌మ‌తౌల్యంగా విస్త‌రించి ఉంటుంద‌ని సంకేతాలు వెలువ‌డుతున్నాయి. దీంతో ద్ర‌వ్యోల్బ‌ణం, ఆహార ధ‌ర‌లు పెరిగి మార్కెట్లో అస్థిర‌త ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఈ కార‌ణం చేత మ‌దుప‌రులు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ఉద‌యం మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో మొద‌ల‌య్యాయి. 10.45 గం.ల స‌మయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్ల న‌ష్టంతో 34,799 వ‌ద్ద ట్రేడ‌వుతుండ‌గా, మ‌రో సూచీ నిష్టీ 25 పాయింట్లు దిగ‌జారి 10,571 వ‌ద్ద కొన‌సాగుతోంది. నగదు విభాగంలో శుక్రవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 166 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 149 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV షమీకి బ్యాడ్ న్యూస్.. రంగంలోకి బీసీసీఐ! వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని భార్యతో ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీ మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. Samayam Telugu | Updated: Mar 14, 2018, 02:00PM IST షమీకి బ్యాడ్ న్యూస్.. రంగంలోకి బీసీసీఐ! టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ మరిన్ని కష్టాలను ఎదుర్కోనున్నాడు. భార్య ఫిర్యాదుతో ఇప్పటికే కోల్‌కతా పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించిన వివరాలు అందించాలని పోలీసులు బీసీసీఐకి లేఖ రాశారు. ‘భారత జట్టు దక్షిణాఫ్రికా నుంచి వెనక్కి వచ్చే సమయంలో షమీ దుబాయ్‌లో ఆగిపోయాడు. అక్కడే పాకిస్థానీ యువతితో హోటల్లో గడిపాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఇటీవలే సొమ్ము కూడా తీసుకున్నాడ’ని హసీన్ జహాన్ ఆరోపించింది. షమీతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్‌లను కూడా జహాన్ బయటపెట్టింది. షమీపై ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ విషయం విచారణ జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ వినోద్ రాయ్.. బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్‌ చీఫ్ నీరయ్ కుమార్‌కు లేఖ రాశారు. పాకిస్థాన్ యువతి నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడా లేదా అనే విషయం తేల్చాలని వినోద్ రాయ్ ఆ లేఖలో కోరారు. బీసీసీఐ విచారణలో దోషిగా తేలితే.. క్రికెటర్‌గా షమీ కెరీర్ ముగిసినట్లే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Janasena: ఆ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి.. హైపర్ ఆది పేపర్ ప్రయోగం దాడి అనంతరం సోషల్ మీడియాలో స్పందించారు జనసైనికుడు, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది . ఏదో నాలుగు స్కిట్‌లు చేస్తూ.. సినిమాలు చేస్తూ నాలుగు డబ్బులు సంపాదిస్తే అదే జీవితం అంటే మనసు ఒప్పుకోదు అన్నారు ఆది. Samayam Telugu | Updated: Jan 22, 2019, 12:21PM IST హైలైట్స్ దాడి అనంతరం సోషల్ మీడియాలో హైపర్ ఆది కౌంటర్ పేపర్ ప్రయోగం ద్వారా ఓటర్లకు జబర్దస్త్ ఐడియా అసలైన నాయకుడ్ని ఎన్నుకోవడం ఎలాగో చెప్పిన హైపర్ జబర్దస్త్ కామెడీ షోకి రీ ఎంట్రీ ‘హాయిగా జబర్దస్త్ చేసుకుంటూ మధ్య మధ్యలో సినిమాల్లో నటిస్తూ ఉండొచ్చు కదా.. ఎందుకు నీకు ఈ రాజకీయాలు’ అనే వారికి క్లారిటీ ఇచ్చారు జబర్దస్త్ ఫేమ్, జనసైనికుడు హైపర్ ఆది . ఆదివారం నాడు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరులో జరిగిన జనసేన సభ రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ సభలో జనసేన-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆది ప్రసంగిస్తున్న సందర్భంలో జై జగన్ అంటూ నినాదాలు చేసిన వైసీపీ మద్దతుదారులు అనంతరం ఆది కారును ధ్వంసం చేశారు. తాజాగా ఈ దాడి అనంతరం సోషల్ మీడియాలో హైపర్ ఆది స్పందించారు. ఏదో నాలుగు స్కిట్‌లు చేస్తూ.. సినిమాలు చేస్తూ నాలుగు డబ్బులు సంపాదిస్తే అదే జీవితం అంటే మనసు ఒప్పుకోదు అన్నారు ఆది. ‘చాలా మందిలాగే నేనూ బాగా చదువుకున్నాను.. ఒక సబ్జెక్ట్ గురించి విన్నవెంటనే నేను బాగా అర్ధం చేసుకోగలను. వాటిని బాగా అర్ధం చేసుకోవడమే కాకుండా.. ఎదుటివారికి అర్ధం అయ్యేలా చెప్పగలను. నాకు ప్రసంగించడం లాంటివి నాకు చాలా ఇష్టం. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి సపోర్ట్ చేయడంలో నాకు చాలా సంతృప్తి ఉంది. ఈ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి బాస్. ఇలాగే నా సినిమాలను.. జబర్దస్త్ రీ ఎంట్రీని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. ఫైనల్‌గా ఒక విషయం చెప్తున్నా.. అది నచ్చే వారికి నచ్చుతుంది. నచ్చని వారికి నచ్చదు. కాకపోతే చెప్పడం అనేది నా వంతు బాధ్యత. ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న అబ్బాయి ఉంటాడు. అతడు ఆ ఇంట్లో మిగిలిన వాళ్లకు కూడా చెప్తాడని ఈ విషయం చెప్తున్నా. ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్‌పై మూడు కాలమ్స్ గీయండి. దానిపై చంద్రబాబు, జగన్, పవన్ పేర్లు మూడూ రాయండి. ఒక్కో పేరు ఎదురుగా వారికి సంబంధించిన పాజిటివ్స్, నెగిటివ్స్ రాయండి. అందులో ఎవరికి ఎక్కువ పాజిటివ్స్ వస్తాయో వారికే వచ్చే ఎన్నికల్లో ఓటువేయండి. మనసాక్షిగా ఈ పాజిటివ్స్, నెగిటివ్స్ రాయండి.. తరువాత మీకే తెలుస్తుంది అసలైన నాయకుడు ఎవరన్నది’ అంటూ జబర్దస్త్ పొలిటికల్ పేపర్ ప్రయోగాన్ని చెప్పారు హైపర్ ఆది.
0business
Jan 13,2018 యమహా ఎఫ్‌జెడ్‌ సీరిస్‌లో కొత్త బైకు.. న్యూఢిల్లీ: ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం) ఎఫ్‌జెడ్‌ సీరిస్‌లో కొత్త బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ఎఫ్‌జెడ్‌-ఎఫ్‌ఐ పేరుతో ఆవిష్కరించింది. దీని ధర రూ.86,042 (ఎక్స్‌ షోరూం ఢిల్లీ)గా నిర్ణయించింది. ఈ బైకు మెరుగైన బ్రేకింగ్‌ సిస్టమ్‌తో మంచి పనితీరు సామర్థ్యాన్ని కనబరుస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 149 సీసీ, ఎయిర్‌కూల్డ్‌ ఫోర్‌ స్ట్రోక్‌ ఇంజిన్‌, 220 ఎంఎం హైడ్రాలిక్‌ సింగిల్‌ రియర్‌ డిస్క్‌ బ్రేక్‌, 282 ఎంఎం ఫ్రంట్‌ బ్రేక్‌లు బైక్‌ను సమర్థంగా నియంత్రిస్తాయని కంపెనీ తెలిపింది. కాగా గత పదేండ్ల కాలంలో ఎఫ్‌జెడ్‌ సీరిస్‌ లక్షలాదిమంది కస్టమర్లను ఆకర్షించిందని, ఈ కొత్త బైక్‌ కూడా ఇదే ఒరవడిని కొనసాగించనుందని యమహా మోటార్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (అమ్మకాలు, మార్కెటింగ్‌) రారు కురియన్‌ తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఆంధ్రాలో అశోక్‌ లేలాండ్‌ బస్సుల తయారీ.. - 170 కోట్ల పెట్టుబడులతో పనులు నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రపంచంలో అత్యధికంగా బస్సులను తయారు చేసి విక్రయించే అశోక్‌ లేలాండ్‌ సంస్థ విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో అత్యాధునిక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి కేవలం 40 కిలోమటర్ల దూరంలోని మల్లవల్లిలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఈ ప్లాంటకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అశోక్‌లేలాండ్‌ ఎండీ వినోద్‌ దాసరి మాట్లాడుతూ ఈ ఏడాది తమ సంస్థ 70వ వార్షికోత్సవం జరుపుకొంటోందని అన్నారు. ప్రభుత్వ సహకారం కారణంగానే త్వరగా శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు. ఈ ప్లాంట్‌లో బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉత్పత్తి చేయనున్నట్టుగా ఆయన వివరించారు. కొత్త ప్లాంటులో ప్రాథమికంగా ఏడాదికి సుమారు 4800 బస్సులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా వివరించారు. కేవలం 6 నెలల్లోనే తొలి బస్సు తయారు చేసి సీఎం చేతులమీదుగా మార్కెట్లోకి విడుదల చేసి చూపుతామని ఆయన అన్నారు. ఈ ప్లాంటు నిర్మాణం కోసం మొదటి దశలో ప్రస్తుతం 170 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టుగా ఆయన వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఫిల్మ్ చాంబర్ దాడి దురదృష్టకరం: సినీ ప్రముఖులు ఫిల్మ్ చాంబర్ వద్ద మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు సినీ ప్రముఖులు తెలిపారు. భౌతిక దాడులకు తాము పూర్తిగా వ్యతిరేకమని శివాజీ రాజా, తమ్మారెడ్డి భరద్వాజ, జీవితా రాజశేఖర్ అన్నారు. Samayam Telugu | Updated: Apr 21, 2018, 06:44PM IST ఫిల్మ్ చాంబర్ దాడి దురదృష్టకరం: సినీ ప్రముఖులు ఫిల్మ్ చాంబర్ వద్ద మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు సినీ ప్రముఖులు తెలిపారు. భౌతిక దాడులకు తాము పూర్తిగా వ్యతిరేకమని శివాజీ రాజా, తమ్మారెడ్డి భరద్వాజ, జీవితా రాజశేఖర్ అన్నారు. ఫిల్మ్ చాంబర్ ప్రాంగణంలో దాడి జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. శనివారం (ఏప్రిల్ 21) సినీ రంగానికి చెందిన పలువురు నిర్మాతలు, నటులు, దర్శకులు అన్నపూర్ణ స్టూడియోలో సమావేశమయ్యారు. తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు, క్యాస్టింగ్ కౌచ్‌పై సుమారు 2 గంటల పాటు చర్చించారు. అనంతరం కొంత మంది సినీ ప్రముఖులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యారు. మహిళలు ఆర్థికంగా, లైంగికంగా దోపీడీకి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. అనంతరం కొంత మంది సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడుతూ.. ఫిల్మ్ చాంబర్ ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంపై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ చర్చా కార్యక్రమాలను ప్రసారం చేసిన మీడియా ఛానెళ్లపై జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. శుక్రవారం (ఏప్రిల్ 20) ఫిల్మ్ చాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశాడు. ఆయనకు మద్దతుగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓబీ వ్యాన్‌, కారును ధ్వంసం చేశారు. మరికొన్ని మీడియా వాహనాలపై కూడా దాడికి దిగారు. ఈ దాడిని ఖండిస్తూ.. పలు జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు నిరసనకు దిగారు. మీడియా వాహనాలపై దాడికి పాల్పడ్డ పవన్ అభిమానులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో అచుకుట్ల భానుప్రసాద్ (ఉప్పల్), సాయి కిరణ్ రెడ్డి (రామంతపూర్), హరికృష్ణ రెడ్డి (చైతన్యపురి), అంబటి గోపి ఫణీంద్ర (కూకట్‌పల్లి), కంటిపూడి రామకృష్ణ (కూకట్‌పల్లి) ఉన్నారు. వీరిని రిమాండ్‌కు తరలించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
బ్లూచిప్‌ కంపెనీల కొనుగోళ్ల మద్దతు లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు ముంబై, డిసెంబరు 27: బ్లూచిప్‌ కంపెనీల్లో కొనుగోళ్లు పెరగడంతో స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఐటిసి అన్నింటికంటే ఎక్కువ లాభపడింది. బిఎస్‌ఇ మిడ్‌ క్యాప్‌ కంపెనీలు కూడా 1.7శాతం పెరిగాయి. ఐటిసి, టాటాస్టీల్‌, అదానిపోర్టులు, ఐసిఐసిఐ బ్యాంకుల్లో కొనుగోళ్లు ఎక్కువ కావడంతో స్టాక్‌ మార్కెట్లు భారీగా పెరిగాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ ఒక్కసారిగా 406 పాయింట్లు పెరిగి 26,213 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి 8వేల మార్కును దాటింది. 125 పాయింట్లు గరి ష్టంగా లాభపడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ 1.7శాతం లాభపడిం ది. స్మాల్‌క్యాప్‌సూచి కూడా 1.5 శాతం పెరిగింది. మార్కెట్లపరంగా బిఎస్‌ఇలో 1692 కంపెనీలు లాభాల్లో ర్యాలీతీస్తే 875 కంపెనీలు స్వల్పనష్టాలు ఎదురయ్యాయి. మొత్తంగా 174 కంపెనీల షేర్లు మాత్రం నిలకడగా ఉన్నాయి. మూలధన లబ్దిపై పన్నుయోచనలేదని, తక్కువ పన్నులరంగం భారత్‌ కు అవసరమన్న ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు మార్కెట్ల కు ఊతం ఇచ్చాయి. దేశీయ మార్కెట్లలో అని శ్చితికి తెరపడింది. వారంముగిసేనాటికి ఎఫ్‌అండ్‌ఒ ఆప్షన్లు, డెరివేటివ్‌లు ముగుస్తున్నందున ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తంఅవుతారని భావించినా పన్నుల రంగంపై ఆర్థిక మంత్రి స్పష్టత ఇవ్వడంతో ఇన్వె స్టర్లు దూకుడు పెంచారు. ఇకపోతే పెద్దనోట్ల రద్దు తో కార్పొరేట్‌ రాబడులపై ప్రభావం కూడా అంచ నాలు వేస్తున్నారు. అంతేకాకుండా విదేశీ మార్కెట్ల లో ఎక్కువభాగం సెలవులమూడ్‌లో ఉండటం కూడా భారత్‌వైపు విదేశీ ఇన్వెస్టర్లను మళ్లేలాచేసిం దని జియో జిత్‌ బిఎన్‌పి పరిభాస్‌ ఆర్థికసేవల సంస్థ రీసెర్ఛ్‌ హెడ్‌ వినోద్‌నాయర్‌ అన్నారు. మార్కెట్లు ఇప్పటివరకూ జరిగిన తొమ్మిది ట్రేడింగ్‌లలో ఎనిమిది ట్రేడింగ్‌లు నష్టాల్లోనే ఉన్నాయి. ఇక ఫెడ్‌రిజర్వు నిర్ణయంతో వర్ధమాన మార్కెటనుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులను తరలించడం, ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేయడం వంటివి కొంత మార్కెట్లకుభారం పెంచాయి. ఐటిసి సంస్థ నాలుగుశాతం పెరిగి 234 వద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ ఎఫ్‌ఎంసిజి సూచి 2.55శాతం పెరిగింది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా, త్రివేణి ఇంజినీరింగ్‌, కెఆర్‌బిఎల్‌ ఇతర సూచీలు లాభపడ్డాయి. మెటల్‌, వినియోగరంగం, బేసిక్‌ మెటీరియల్స్‌ సూచీలు లాభపడ్డాయి. సిగరెట్‌ కంపెనీల స్టాక్స్‌ మాత్రం జిపి ఇండియా 20శాతంపెరిగాయి. జిపి ఇండియా, ఐటిసి, విఎస్‌టి ఇండస్ట్రీస్‌, గోల్డెన్‌ టుబాకో సంస్థలు 3 నుంచి 11శాతం పెరిగాయి. దివిలేబ్స్‌ 3శాతంపెరిగి 789కి చేరింది. గడచిన మూడు ట్రేడింగ్‌లలో 34శాతం నష్టపోయింది. రియల్‌ఎస్టేట్‌ కంపెనీలు నీరసించాయి. తొమ్మిది కంపె నీలు 52 వారాల కనిష్టస్థాయికి చేరాయి. హెచ్‌డిఐఎల్‌, డిబిరియాల్టీ, కోల్టేపాటిల్‌ డెవలపర్స్‌, అన్సాల్‌ప్రాపర్టీస్‌ ఇన్‌ఫ్రా, డిఎస్‌ కులకర్ణి డెవపర్స్‌, నితేష్‌ ఎస్టేట్స్‌ పెనిన్సులా ల్యాండ్‌ 52 వారాల కనిష్టంగా ఉంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ 52 వారాల కనిష్టంగా ఉంది. 332వద్ద స్థిరపడింది. 3శాతం దిగజారింది. చివరినిమిషంలో పెరిగి 0.65శాతం పెరిగి 343 వద్ద స్థిరపడింది. కంపెనీ స్టాక్‌ ఇప్పటివరకూ ఆశా జనకంగాలేదు. 702 నుంచి 53శాతం దిగజారిం ది. యూరోపియన్‌ మార్కెట్లు నిలకడగా కనిపిం చాయి. ఆసియా మార్కెట్లు గరిష్టస్థాయిలోనే ముగి సాయి. మేజర్‌ మార్కెట్లు శెలవు కావడంతో మూత పడ్డాయి. క్రిస్మస్‌ సెలవులు ఎక్కువ మార్కెట్లకు ప్రకటించారు. జపాన్‌ నిక్కీ స్వల్పంగా మారింది. చైనా సిఎస్‌ఐ 300 సూచి 0.1శాతం క్షీణించింది. షాంఘై కాంపోజిట్‌ 0.2శాతం క్షీణించింది.
1entertainment
నేటి నుంచి విమానాల పండుగ - ముస్తాబైన బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు - 10 దేశాల నుంచి ప్రతినిధుల రాక - ప్రాంతీయ అనుసంధనతే లక్ష్యం - ప్రదర్శనకు 15 వినూత్న విమానాలు - విమాన సంస్థల సీఈవోల రౌండ్‌టేబుల్‌ సదస్సు.. నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మరో అంతర్జా తీయ ప్రదర్శనకు హైదరాబాద్‌ నగరం ముస్తాబైంది. 'వింగ్స్‌ ఇండియా-2018' పేరుతో నాలుగు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన నేటి (గురువారం) నుంచి బేగంపేట్‌ విమానాశ్రయంలో ప్రారంభం కానుంది. ప్రతీ రెండేండ్లకోసారి జరిగే ఈ ప్రదర్శనను భారత పౌర విమానయాన శాఖ, విమానాశ్రయాల అభివృద్ధి ప్రాధికారిక సంస్థ(ఏఏఏ), ఫిక్కీలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. 'వింగ్స్‌ ఇండియా-2018' కార్యక్ర మాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావులు ప్రారంభించనున్నారు. ఈ అంతర్జాతీయ ప్రదర్శనకు దాదాపు పది దేశాల నుంచి వైమానిక రంగానికి చెందిన ప్రముఖులు, సంస్థలు, అధికారులు పాల్గొననున్నట్టుగా సమాచారం. అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, రష్యా, సింగపూర్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, మలేషియా, హాంకాంగ్‌, ఇటలీ, ఇరాన్‌తో సహా పలు ఇతర దేశాలకు చెందిన విమానయాన రంగంలోని కంపెనీల విమానాలు ఈ ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి. ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులు, అధినేతలు కూడా ఈ ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేయనున్న సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రాంతీయ విస్తరణే లక్ష్యంగా.. 'ఇండియా గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌' అనే థీమ్‌తో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రధానంగా పట్టణాలకు, నగరాలకు విమాన సర్వీసులతో ప్రాంతీయ అనుసంధానతను పెంచడమే ద్యేయంగా సదస్సులు జరగనున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రదర్శన వేదికగా అనుసంధానతను పెంచేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖ విమానయాన సంస్థలతో చర్చలు జరిపేందుకు, తమ ఆలోచనలను పంచుకొనేందుకు, పెట్టుబడుల గురించి చర్చించేందుకు వీలుగా పలు సమావేశాలు జరగనున్నాయి. 15 విమానాలు.. 125 స్టాల్స్‌.. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 125 సంస్థల ఎగ్జిబిటర్లు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. బోయింగ్‌, ఏటీఆర్‌, హోండా, ఎంబ్రారర్‌, డస్సాల్ట్‌, ఎయిరిండియా, జూమ్‌ ఎయిర్‌, ఎన్‌ఏఎల్‌ వంటి సంస్థలు దాదాపు 15 విమానాలను ఇక్కడ ప్రదర్శించనున్నాయి. విమానాల్లో టూరిజం, కార్గో, లాజిస్టిక్స్‌కు ఉన్న అవకాశాలను గురించి ఈ ప్రదర్శనలో సీఈవోల రౌండ్‌ టేబుల్‌ ఫోరమ్‌ సమావేశం మొత్తానికి కీలకం కానుంది. ఏడాదిన్నరలో 51 కొత్త విమానాశ్రయాలు దేశంలోని ప్రధాన నగరాలకు దీటుగా చిన్న నగరాలకు, పట్టణాలకు కూడా విమాన సర్వీసులను విస్తరించాలనే ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పదేహీ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బిజ్‌ఏవీఇండియా-2018 సదస్సులో ఆమె ప్రసంగిస్తూ విమానాశ్రయాల అభివృద్ధికి గాను అవసరమైన నిధులను కేటాయించిందని వివరించారు. కార్యక్రమంలో ఏఏఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జీకే చౌకియాల్‌ మాట్లాడుతూ రానున్న ఏడాదిన్నర కాలంలో దేశంలో కొత్త 51 కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ప్రస్తుతం దేశంలో కేవలం 15-16 విమానాశ్రయాలు దేశంలోని మొత్తం ఎయిర్‌ ట్రాఫిక్‌లో 80 శాతం వాటాను కలిగి ఉన్నాయన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 16, Oct 2018, 7:51 PM IST Highlights పండగ సీజన్స్ వస్తే చాలు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుంటాయి. హాలిడేస్ లో రిలీజ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే పెట్టుబడి మొత్తం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక తరువాత కొంచెం నడిచినా మిగతా కలెక్షన్స్ అన్ని బోనస్ లు. పండగ సీజన్స్ వస్తే చాలు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుంటాయి. హాలిడేస్ లో రిలీజ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే పెట్టుబడి మొత్తం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక తరువాత కొంచెం నడిచినా మిగతా కలెక్షన్స్ అన్ని బోనస్ లు. ఇక ఇప్పుడు దసరాను టార్గెట్ గా చేసుకొని రెండు సినిమాలు రానున్నాయి. రీసెంట్ గా అరవింద సమేత కొంచెం ముందుగా వచ్చిన సంగతి తెలిసిందే.  మంచి ఓపెనింగ్స్ అందుకొని సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచింది. అయితే కొంత మిక్సిడ్ టాక్ సినిమా కలెక్షన్స్ కి అడ్డు తలిగే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. రామ్ - విశాల్ కూడా దసరా బరిలో పోటీ పడనున్నారు. రామ్ - త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో హలో గురు ప్రేమకోసమే 18న రానుంది. అదే రోజు విశాల్ - పందెం కోడి 2 కూడా రానుంది.  అయితే అందరి చూపు మాత్రం ఎక్కువగా విశాల్ సినిమాపైనే ఉంది. పందెం కోడితోనే విశాల్ తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. దీంతో దానికి సీక్వెల్ గా వస్తున్న సినిమాపై అంచనాలు పెరిగాయి. తెలుగులో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే రామ్ గత చిత్రాలు చాలా వరకు నీరాశపరిచాయి. ఇక హలో గురు ప్రేమ కోసమేకు బజ్ కూడా ఎక్కువగా లేదు. ట్రైలర్ కూడా పెద్దగా వైరల్ అవ్వలేదు.  పైగా త్రినాద్ రావు రెగ్యులర్ కథలను మాత్రమే చూపిస్తాడని కొంత టాక్ ఉంది కాబట్టి సినిమాకు రిలీజ్ తరువాత గాని రిజల్ట్ ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టమే. దసరా రేస్ లో రామ్ గట్టిగా పోటీని ఇస్తేనే నిలదొక్కుగోగలడు కొంచెం తేడా వచ్చినా కష్టమే. ఇక విశాల్ సినిమాకు కాస్త సక్సెస్ అని రెస్పాన్స్ వచ్చినా అందరిని ఆకర్షించే ఛాన్స్ ఉంది. మరి రామ్ - విశాల్ పోటీలో ఎవరు ఎక్కువగా సక్సెస్ అందుకుంటారో చూడాలి.  Last Updated 16, Oct 2018, 7:51 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఫ్రెంచ్ ఓపెన్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తర్వాత వరుసగా నాలుగో టోర్నీలోనూ పీవీ సింధు నిరాశపరిచింది. ఇటీవల వరుసగా మూడు టోర్నీల్లోనూ కనీసం రెండో రౌండ్‌ని కూడా దాటలేకపోయిన సింధు.. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో వెనుదిరిగింది. Samayam Telugu | Updated: Oct 26, 2019, 11:56AM IST PV Sindhu ఫ్రెంచ్ ఓపెన్‌ నుంచి నిష్క్రమించిన పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌లో తైజు యింగ్ చేతిలో పరాజయం 75 నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగిన మ్యాచ్ క్వార్టర్స్‌లోనే మరో షట్లర్ సైనా నెహ్వాల్ కూడా ఔట్ పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా తాజాగా చైనీస్ తైపీ.. తైజు యింగ్‌తో క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడిన పీవీ సింధు 16-21, 26-24, 17-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. సుదీర్ఘ ర్యాలీలతో 75 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో అసాధారణంగా పోరాడిన సింధుకి ఆఖర్లో నిరాశ తప్పలేదు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తర్వాత వరుసగా మూడు టోర్నీల్లోనూ కనీసం రెండో రౌండ్‌ని కూడా దాటలేకపోయిన పీవీ సింధు.. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కి చేరి గాడిన పడినట్లు కనిపించింది. కానీ.. తైజు చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి ఇంటిబాట పట్టింది. Read More: డెన్మార్క్ ఓపెన్ నుంచి పీవీ సింధు పేలవంగా ఔట్ తొలి సెట్‌ని 16-21 తేడాతో పేలవంగా చేజార్చుకున్న సింధు.. రెండో సెట్‌‌లో మాత్రం అద్భుతంగా పుంజుకుని గట్టి పోటీనిచ్చింది. దీంతో.. హోరాహోరీగా జరిగిన ఆ సెట్‌ని 26-24తో సింధు చేజిక్కించుకోగా.. విజేత నిర్ణయాత్మక మూడో సెట్‌పై ఉత్కంఠ నెలకొంది. కానీ.. మూడో సెట్‌ ఆఖర్లో వరుస తప్పిదాలు చేసిన సింధు 17-21తో సెట్‌తో పాటు మ్యాచ్‌ని కూడా చేజార్చుకుంది. Read More: చైనా ఓపెన్‌ రెండో రౌండ్‌లోనే పీవీ సింధు ఓటమి భారత మరో సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్‌ కూడా కొరియా‌కి చెందిన ఆన్ యంగ్ చేతిలో 20-22, 21-23 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. అయితే.. డబుల్స్‌లో సాత్విక్- చిరాగ్ జోడీ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టడం భారత్‌కి కాస్త ఉపశమనం.
2sports
Hyderabad, First Published 4, Oct 2018, 2:33 PM IST Highlights యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా రాజకీయ నేపధ్యంలో తెరకెక్కింది.  యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా రాజకీయ నేపధ్యంలో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. దీంతో విజయ్ దేవరకొండకి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. 'గీత గోవిందం' సినిమాతో అరవై కోట్ల షేర్ వసూలు చేసిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎంత సాధిస్తాడనే విషయం ఆసక్తిగా మారింది.  బయ్యర్లు కూడా విజయ్ దేవరకొండ మీద ఉన్న నమ్మకంతో భారీ మొత్తంలో చెల్లించి థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకున్నారు. ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాను రూ.19 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు(తెలుగు వెర్షన్), ఉత్తరాదిన మరో రెండున్నర కోట్ల బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో ఈ సినిమా హక్కులు రూ.3.5 కోట్లకు అమ్మారు. మొత్తంగా చూసుకుంటే ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారా రూ.25 కోట్లు రాబట్టారు. అంతకు మించి సినిమా వసూలు చేస్తేనే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పడతారు. మరి 'నోటా' ఆ టార్గెట్ ని ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి! ఇవి కూడా చదవండి..
0business
Dubai - United Arab Emirates, First Published 20, Sep 2018, 9:51 PM IST Highlights ఆఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్‌లోనే ఆఫ్గాన్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అబు హైదర్ రోనీ వేసిన ఈ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఇషానుల్లా ఆ తర్వాతి బంతికి మిథున్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దుబాయ్: రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ ప్రదర్సనతో అఫ్గానిస్తాన్ బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. బంగ్లాదేశ్ పై 136 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకను చిత్తు చేసిన బంగ్లాదేశ్ పసికూన అఫ్గానిస్తాన్ ముందు తలవంచింది. ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచులో అఫ్గానిస్తాన్ బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ను వణికించారు. అఫ్గాన్ తన ముందు ఉంచిన 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తర్వాత ఏ స్థితిలోనూ కోలుకోలేకపోయింది. ఆసియా కప్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచులో పసికూన అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ ముందు గౌరవప్రదమైన టార్గెట్ నే ఉంచింది. చివరలో రషీద్ ఖాన్(57), గుల్బాదిన్ నైబ్(42) రెచ్చిపోవడంతోఆఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టపోయి 255 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో షకీబ్ 4, అబూ హైదర్ 2, రుబెల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్‌లోనే ఆఫ్గాన్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అబు హైదర్ రోనీ వేసిన ఈ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఇషానుల్లా ఆ తర్వాతి బంతికి మిథున్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.  ఆ తర్వాత కొద్దిసేపటికే రహ్మత్ సా(10) హైదర్ వేసిన 6వ ఓవర్ ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ఓపెనర్ షెహ్‌జాద్‌తో కలిసి షహీదీ కలిసి మూడో వికెట్‌కి 51 పరుగులు జోడించారు   షకీబ్ బౌలింగ్‌లో షెహ్‌జాద్(37) హైదర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం షహీదీ దూకుడు పెంచి అర్థ సెంచరీ చేశాడు. కానీ, రుబెల్ వేసిన 20వ ఓవర్ మూడో బంతికి అతను లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత షకీబ్ దెబ్బకి ఆఫ్గానిస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే, చివరలో రషీద్ ఖాన్, నైబ్ అఫ్గాన్ ను ఆదుకున్నారు. Last Updated 21, Sep 2018, 7:06 AM IST
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బీసీసీఐ తీరుతో క్రికెట్ ఆస్ట్రేలియా గరంగరం.. బీసీసీఐపై క్రికెట్ ఆస్ట్రేలియా గరంగరంగా ఉంది. ఆతిథ్య జట్టుకు డే అండ్ నైట్ టెస్టులను నిర్వహించే స్వేచ్ఛ కల్పించాలంటూ భారత క్రికెట్ బోర్డుపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తోంది. TNN | Updated: May 2, 2018, 09:01PM IST బీసీసీఐ తీరుతో క్రికెట్ ఆస్ట్రేలియా గరంగరం.. బీసీసీఐపై క్రికెట్ ఆస్ట్రేలియా గరంగరంగా ఉంది. ఆతిథ్య జట్టుకు డే అండ్ నైట్ టెస్టులను నిర్వహించే స్వేచ్ఛ కల్పించాలంటూ భారత క్రికెట్ బోర్డుపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తోంది. ఇంతకూ విషయం ఏంటంటే.. భారత జట్టు నవంబర్లో ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ ఏడాది నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నాయి. Visit Site Recommended byColombia టీ20 సిరీస్‌తో భారత పర్యటన ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ మొదలవుతుంది. కాగా, తొలి టెస్టును పింక్ బాల్‌తో డే అండ్ నైట్ మ్యాచ్‌గా నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా పట్టుబడుతోంది. భారత్ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మేం 2015 నుంచి హోం సిరీస్‌లో డే అండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. మీరు కూడా ఆడాల్సిందేనని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సదర్‌లాండ్ రిక్వెస్టింగ్‌గానే డిమాండ్ చేస్తున్నారు. కానీ సుప్రీం ఏర్పాటు చేసిన సీఓఏ కమిటీ చీఫ్ వినోద్ రాయ్ మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఫ్రస్టేషన్లో ఉన్న సదర్‌లాండ్.. మీరు టెస్టు సిరీస్ గెలవడానికే డే అండ్ నైట్ టెస్ట్ వద్దంటున్నారంటూ విమర్శలు ప్రారంభించారు. మన బోర్డు మాత్రం సారీ బాస్ అంటోంది. మిస్టర్ సదర్‌లాండ్ బీసీసీఐ డే అండ్ నైట్ టెస్ట్ ఆడనంటోంది. అంతేకానీ మీలాగా మా ఆటగాళ్లు మాత్రం విజయం కోసం బాల్ ట్యాంపరింగ్ లాంటి అడ్డదారులు మాత్రం వెతుక్కోరు. ఇది పక్కా..!!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
- కొత్తగా 5.6 లక్షల మందిపై ఐటీ నజర్‌ - వివిధ రూపాల్లో సమాచార విశ్లేషణ - వివరణనివ్వాలంటూ వ్యక్తిగత సందేశాలు న్యూఢిల్లీ: నల్లధనం ఏరివేత కార్యక్రమంలో ఉన్న సర్కారు రెండో విడుత 'ఆపరేషన్‌ క్లీన్‌ మనీ' (వోసీఎం) కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. పెద్దనోట్ల రద్దు సమయంలో ఆదాయ స్థాయికి మించి ఖాతాల్లో అధిక మొత్తంలో డబ్బులు డిపాజిట్‌ చేసిన దాదాపు 5.56 లక్షల మందిని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) గుర్తించింది. తొలి విడుత వోసీఎం ప్రక్రియలో భాగంగా బ్యాంకు ఖాతాల పూర్తి వివరాలను అందించని దాదాపు 1.04 లక్షల వ్యక్తిగత ఖాతాదారులను కూడా ఈ-వెరిఫికేషన్‌ ద్వారా తాజాగా గుర్తించినట్టుగా ఐటీ శాఖ తెలిపింది. జనవరి 31న ప్రారంభించిన తొలి విడుత వోసీఎంలో భాగంగా నోట్ల రద్దు సమయంలో అధిక మొత్తంలో నగదు డిపాజిట్లు జరిపిన దాదాపు 17.92 లక్షల మందిని ఐటీ శాఖ గుర్తించి వారి నుంచి వివరణ కోరిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించి దాదాపు 9.72 లక్షల మంది సర్కారుకు ఇప్పటికే తమ వివరణను ఇచ్చారు. తాజాగా గుర్తించిన 5.56 లక్షల మంది అనుమానాస్పద డిపాజిట్లు జరిపిన వారికి కూడా ఈ-మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో పాటు పలు ఇతర మార్గాల్లో నోటీసులను అందజేసి.. వారి వివరణను తీసుకోనున్నట్టుగా ఐటీ శాఖ అధికారులు తెలిపారు. 'స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌' ద్వారా వివరాలను విశ్లేషించి 5.56 లక్షల మందిని గుర్తించినట్టుగా ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. రెండో విడుత వోసీఎం చేపట్టే ముందుగా భారీగా నగదు డిపాజిట్లు జరిపిన 60,000 మందిని, 1300 హై రిస్క్‌ పర్సన్స్‌ను వ్యక్తిగతంగా విచారించనున్నట్టుగా ఐటీ శాఖ తెలిపిన విషయం విదితమే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV యాంకర్ ప్రదీప్‌కి పెళ్లి? పిల్లెవరు బాస్? వెండి తెరపై ప్రభాస్ పెళ్లి వార్తకు ఎంత ఇంపాటెన్స్ ఉన్నదో బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ పెళ్లికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. TNN | Updated: Oct 17, 2017, 01:54PM IST వెండి తెరపై ప్రభాస్ పెళ్లి వార్తకు ఎంత ఇంపాటెన్స్ ఉన్నదో బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ పెళ్లికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. గడుసరి అత్త సొగసరి కోడలు, ఢీ జోడీ ప్రోగ్రామ్స్‌తో పాపులర్ అయిన యాంకర్ ప్రదీప్.. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ కార్యక్రమంతో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. దీంతో మేల్ యాంకర్స్‌లో ఆడియో వేడుకలు, మూవీ ఫంక్షన్స్‌లకు ఫస్ట్ ఛాయిస్‌గా యాంకర్ ప్రదీప్ మారారు. ముఖ్యంగా మనోడి మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రదీప్ యాంకరింగ్ చేసిన పలు కార్యక్రమాల్లో నన్ను పెళ్లి చేసుకుంటారా అంటూ పబ్లిక్‌గానే బోలెడు మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన పెళ్లి గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి తనదైన శైలిలో తిరగి పంచ్‌లు వేసే ప్రదీప్ పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రదీప్ పెళ్లిపై రకరకాల పుకార్లు షికార్లు చేయగా తాజాగా ప్రదీప్ పెళ్లి కాబోతున్నాడని పిల్ల కూడా రెడీగా ఉందంటూ కొత్త పుకార్లు పుట్టుకొచ్చాయి. ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి వైజాగ్‌లో ఉందని ఆమె ప్రస్తుతం యు.ఎస్‌లో ​చదువుకుంటుందంటూ వార్తలు వస్తున్నాయి. విశాఖకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్తెను ప్రదీప్ వివాహ మాడనున్నాడని దీనికి సంబధించి ఇరు కుటుంబ సభ్యుల మధ్య మాటలు కూడా జరిగాయంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతే కాదండోయ్.. మనోడికి కట్నం క్రింద ముట్టజెప్పేందుకు విశాఖ సిటీలో రెండు ఖరీదైన ఫ్లాట్‌లను కానుకగా ఓ ఐదు కోట్లరూపాయలను ఇచ్చేందుకు ఆయనకు కాబోయే మామ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే యాంకర్ ప్రదీప్ పెళ్లిపై తరచుగా గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో యాంకర్ రష్మిని ప్రదీప్ వివాహం చేసుకోబోతున్నాడని, శ్రీముఖిని కూడా లైన్‌లోనే ఉందంటూ రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మరోసారి యాంకర్ ప్రదీప్ పెళ్లి వార్తపై కొత్త గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు యాంకర్ రాణిస్తున్న ప్రదీప్ త్వరలోనే వెండి తెర‌పై హీరోగా రాబోతున్నాడు. తమిళంలో హిట్టైన 'ముందాసుపట్టి' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.
0business
భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ తొలి టెస్టు : జనవరి 5 నుంచి 9 వరకు (కేప్‌ టౌన్ వేదికగా) రెండో టెస్టు : జనవరి 12 నుంచి 17 వరకు (సెంచూరియన్) మూడో టెస్టు: జనవరి 24 నుంచి 28 వరకు (జొహనెస్‌బర్గ్) వన్డే సిరీస్ తొలి వన్డే : ఫిబ్రవరి 1న (డర్బన్) రెండో వన్డే : ఫిబ్రవరి 4న (సెంచూరియన్) మూడో వన్డే : ఫిబ్రవరి 7న (కేప్ టౌన్) నాలుగోవన్డే: ఫిబ్రవరి 10న (జొహనెస్‌బర్గ్) ఐదో వన్డే : ఫిబ్రవరి 13న (పోర్ట్ ఎలిజిబెత్) ఆరో వన్డే : ఫిబ్రవరి 16న (సెంచూరియన్) టీ20 సిరీస్ తొలి టీ20 : ఫిబ్రవరి 18న (జొహనెస్‌బర్గ్) రెండోటీ20 : ఫిబ్రవరి 21న (సెంచూరియన్) మూడోటీ20: ఫిబ్రవరి 24న (కేప్‌ టౌన్)   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
internet vaartha 165 Views ముంబై : బిఎస్‌ఇలో జాబితా అయిన కంపెనీల మార్కెట్‌ విలువలు 100 లక్షల కోట్లకు అధిగమించాయి. మొత్తం మార్కెట్‌ విలువలపరంగాచూస్తే1,00,30,703 కోట్లుగా ఉన్నట్లు అంచనాల్లో తేలింది. బిఎస్‌ఇ బెంచ్‌ మార్క్‌ సెన్సెక్స్‌ 73.11పాయింట్లు పెరిగి 26,916పాయింట్లవద్ద నడుస్తోంది. సెన్సెక్స్‌ సూచీల ర్యాలీపరంగా వరుసగా లక్ష కోట్లు మూడోసారి అధిగమించింది. సాధారణ సగటుకంటే ఎక్కువ వర్షఫాతం నమోదుకావడం, కార్పొరేట్‌ ఆర్థికఫలితాల్లో రికవరీ, జిడిపి గణాంకాల్లో మెరుగుపడటం వంటివి స్టాక్‌ మార్కెట్లను గణనీయంగా పెంచాయి. ఈ ఏడాదిలో కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే సందర్భాలున్నాయి. అయితే 96 శాతం అవకాశాలు సాధారణ సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ నివేదికలతో మార్కెట్లు ఊపందుకున్నాయి. మొత్తం బిఎస్‌ఇలోని జాబితా అయిన కంపెనీల మార్కెట్‌ విలువలు 100 ట్రిలియన్‌ రూపాయల మేరకు మొదటిసారిగా 2014 నవంబరు 28వ తేదీ నమోదయింది. మార్కెట్‌ విలువలపరంగా బిఎస్‌ఇ ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్ఛేంజిగా నమోదయింది. మొత్తం మూడుకోట్ల మందికిపైగా ఇన్వెస్టర్లు ఈ ఎక్ఛేంజిలో ట్రేడింగ్‌ నిర్వహిస్తున్నారు.
1entertainment
'ఇద్దరి మధ్య 18' రేపే (ఏప్రియల్‌ 21) విడుదల Highlights నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం 'ఇద్దరి మధ్య 18' బిత్తిరి సత్తి ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రియల్‌ 21న విడుదల   ఎస్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరి సత్తి ప్రధానపాత్రలో నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం 'ఇద్దరి మధ్య 18'. ఈ చిత్రం ఏప్రియల్‌ 21న (రేపు) విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాల్లో ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.   ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ..''ఇద్దరి మధ్య 18'' చిత్రం మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీ. చిత్రం అంతా అద్భుతంగా వచ్చింది.  తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావుగారు సినిమా చూసి..మంచి మెసేజ్‌ ఇస్తున్నారని మమ్మల్ని అభినందించడం ఎంతగానో ఆనందాన్నిచ్చింది. అన్ని హంగులతో రేపు ఏప్రియల్‌ 21న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. ప్రేక్షకులు ఆదరించి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..'' అని అన్నారు.  ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న మల్కాపురం శివకుమార్, దర్శకుడు నాని ఆచార్య, హీరో రామ్ కార్తీక్, హీరోయిన్ భానుత్రిపాత్రి తదితరులు సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.   రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి, బిత్తిరిసత్తి, రవిప్రకాష్‌, శివన్నారాయణ, బాబీలహరి, రఘు, రాము, అప్పారావు, చిట్టిబాబు, చమ్మక్‌చంద్ర మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కెమెరా: జి.ఎల్‌.బాబు, కొరియోగ్రఫీ: నిక్సన్‌ డిక్రూజ్‌, భాను, గణేష్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, పాటలు: కందికొండ, వరికుప్పల యాదిగిరి, రామ్‌ పైడిశెట్టి, చిలుకరెక్క గణేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శివకుమార్‌, కో-డైరెక్టర్‌: జి.భూపతి, సమర్పణ: సాయితేజ పాటిల్‌, నిర్మాత: శివరాజ్‌ పాటిల్‌, స్టోరీ-డైరెక్షన్‌: నాని ఆచార్య.  Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. TNN | Updated: Oct 29, 2016, 06:32PM IST భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో దక్షిణ కొరియాపై షూటౌట్‌లో 5-4 తేడాతో విజయం సాధించింది. ఆట మొత్తం సమయంలో భారత్, దక్షిణ కొరియా సమానంగా గోల్స్ (2-2) చేయడంతో షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించారు. తల్వీందర్ సింగ్ తొలి గోల్ చేయడంతో భారత్ 1-0 లీడింగ్‌లోకి వెళ్లింది. ఆ తరవాత వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని దక్షిణ కొరియా చేజార్చుకుంది. అయితే సియో ఇన్వూ గోల్ చేయడంతో స్కోరు సమానమైంది. ఆట తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇరు జట్లు ఒక్కో గోల్‌తో సమానంగా నిలిచాయి. రెండో అర్ధభాగంలో దక్షిణ కొరియాకు మరో పెనాల్టీ అవకాశం వచ్చింది. దీన్ని యాంగ్ జిహున్ సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో కొరియా 2-1తో పైచేయి సాధించింది. అయితే రమణ్‌దీప్ సింగ్ అద్భుతమైన గోల్‌తో స్కోరును సమం చేశాడు. మ్యాచ్ సమయం ముగిసే సరికి ఇరు జట్లు చెరో రెండు గోల్స్‌తో సమానంగా ఉండటంతో డ్రాగా ముగిసింది. దీంతో షూటౌట్ అనివార్యమైంది. భారత్ తరఫున ఐదుగురు ఆటగాళ్లు బంతిని గోల్ పోస్టులోకి పంపడంలో సఫలమయ్యారు. దక్షిణ కొరియా కూడా తమ నాలుగు అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. అయితే ఆఖరి గోల్ చేయడంలో విఫలమవడంతో భారత్ 5-4 తేడాతో ఫైనల్‌కి చేరింది. దక్షిణ కొరియా ఆటగాడు డెయోల్ లీ చేసిన ఆఖరి గోల్‌ను భారత కెప్టెన్, గోల్ కీపర్ శ్రీజేష్ అద్భుతంగా కట్టడిచేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. మరికాసేపట్లో పాకిస్థాన్, మలేసియా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనిలో గెలుపొందిన జట్టుతో భారత్ ఫైనల్ ఆడుతుంది.
2sports
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
Hyderabad, First Published 1, Aug 2019, 12:54 PM IST Highlights సిద్ధార్థ్ మృతి చాలా భాధాకరమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు అశ్విన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు,పారిశ్రామికవేత్తలు కూడా సిద్ధార్థ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు సిద్ధార్థ మృతిపై ఇండియన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూనే కాఫీడే తనకు ఉన్న బంధాన్ని వివరించారు. తాను స్నేహితులతో కలిసి తొలిసారి కేఫ్ కాఫీడేలోనే కాఫీ తాగానని అశ్విన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సిద్ధార్థ్ మృతి చాలా భాధాకరమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు అశ్విన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు,పారిశ్రామికవేత్తలు కూడా సిద్ధార్థ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఇదిలా ఉండగా... సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన సిద్ధార్థ.. నేత్రావతి నదిలో బుధవారం శవమై కనిపించిన సంగతి తెలిసిందే. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని.. తన బోర్డు సభ్యులకు లేఖ రాసి మరీ ఆయన ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాగా సిద్ధార్థ్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ కు స్వయానా అల్లుడు కావడం గమనార్హం. బుధవారం శవపరీక్ష అనంతరం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.  My first memories of going out with friends and having a cup of coffee happened only with the inception of cafe coffee day. Sad news #RIPSiddhartha #cafecofeeday — Ashwin Ravichandran (@ashwinravi99) July 31, 2019
2sports
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
Hyderabad, First Published 25, Aug 2018, 4:15 PM IST Highlights ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తుంటారు. ఈ నిర్మాణ సంస్థ అధినేత చినబాబు బయట కార్యక్రమాల్లో పెద్దగా కనిపించరు ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తుంటారు. ఈ నిర్మాణ సంస్థ అధినేత చినబాబు బయట కార్యక్రమాల్లో పెద్దగా కనిపించరు. సినిమాపై ఎంత బడ్జెట్ పెట్టాలి..? ఎలా ప్రమోట్ చేసుకోవాలని..? ఆయన ఆలోచనల్లో ఆయన ఉంటాడు. ప్రస్తుతం ఈ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని లీకులు ఇటీవల చిత్రబృందాన్ని కలవరపెట్టాయి. పైగా హారికా హాసిని నిర్మాణ సంస్థకు సంబంధించిన కొన్ని విషయాలు బయటకి పొక్కాయి. అసలు ఇది ఎలా జరుగుతుందో అర్ధంకాక తలలు పట్టుకున్నారు. అయితే ఇదంతా ఓ దర్శకుడి కారణంగా జరుగుతుందట. ఎప్పటినుంచో ఈ బ్యానర్ లో పని చేయాలని ఎదురుచూస్తోన్న ఓ దర్శకుడు ఉన్నారట. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయాలని హారిక హాసిని నిర్మాతలు అనుకుంటున్నారు. అయితే హీరో సెట్ కాక ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. హీరోని సెట్ చేసి సినిమా చేయాలనుకుంటున్నారు. దీంతో సదరు డైరెక్టర్ ఈ నిర్మాణ సంస్థతో ట్రావెల్ అవుతున్నారు. అక్కడి సంగతులన్నీ ఇండస్ట్రీలో తన స్నేహితులకు, సన్నిహితులకు షేర్ చేస్తుండడంతో కొన్ని విషయాలు బయటకి వెళ్తున్నాయట. మరి ఇకనైనా ఈ విషయంలో హారిక హాసిని నిర్మాతలు జాగ్రత్త పడతారేమో చూడాలి! Last Updated 9, Sep 2018, 1:05 PM IST
0business
కోహ్లి అక్కడ ఫీల్డర్లని ఉంచు: ధోని TNN| Oct 26, 2017, 01.54 PM IST ‘జట్టుకి ఒక్కసారి కెప్టెన్ అయితే.. అతను ఎప్పటికీ కెప్టెనే’ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి చెప్పిన మాట ఇది. నిజమే.. వన్డే, టీ20 పగ్గాలు వదులుకున్నా.. ధోనీ మాత్రం ఇప్పటికీ కెప్టెన్‌‌లానే మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేస్తూ.. బౌలర్లకి సూచనలు చేస్తుంటాడు. బుధవారం పుణె వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్‌ని ఔట్ చేసేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లికి, బౌలర్లకి ధోనీ సూచనలిస్తున్న మాటలు కొన్ని స్టంప్‌ మైక్‌లో రికార్డు అయ్యాయి. గత ఆదివారం జరిగిన వాంఖడే వన్డేలో స్వీప్, రివర్స్ స్వీప్‌లతో శతకం సాధించి కివీస్‌ని గెలిపించిన టామ్ లాథమ్‌ని పుణె వన్డేలో ఔట్ చేసేందుకు ధోనీ వ్యూహం రచించాడు. ఇందులో భాగంగా విరాట్ కోహ్లిని.. మిడ్ వికెట్, స్కైర్ లెగ్ దిశగా 2-3 ఫీల్డర్లని ఉంచాలంటూ సూచనలు చేయడం మైక్‌లో రికార్డయ్యింది. అంతేకాకుండా.. కేదార్ జాదవ్ బౌలింగ్ చేస్తుంటే.. టామ్‌ లాథమ్‌కి ఎలాంటి బంతులు వేయాలో కూడా హిందీలో అతనికి చెప్పడం వీడియోలో కనిపించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లకి అర్థం కాకుండా ధోనీ హిందీలో సూచనలు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడో వన్డే ఆదివారం కాన్పూర్‌లో జరగనుంది.
2sports
వర్మ చేతిలో రివాల్వర్ ఎప్పుడు పేలుతుందో?: కీరవాణి Highlights వర్మ 'హ్యాండ్సప్' అంటే భయపడాల్సిందే కీరవాణి కథలు భలే చెబుతారండీ బాబూ! రాజమౌళి సినిమాల్లో ఆయన పాటలు ఎంత హిట్టో... 'ఆఫీసర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వర్మ గురించి ఆయన చెప్పిన కథ కూడా అంతే సూప‌ర్‌హిట్‌ అండీ. కానీ, ఆయన కథలు అర్థం చేసుకోవాలంటే బుర్రకు కాస్త పని చెప్పాల్సిందే. చెరువులో పాములు, తేళ్లు, కప్పలు వుంటాయి. తుపాకీలో బుల్లెట్స్ వుంటాయి. కప్ప కరిస్తే పెద్ద ప్రాబ్లమ్ వుండదు. అదే పాము కాటేస్తే అంతే సంగతులు. తుపాకీలో బుల్లెట్స్ వున్నంత సేపూ ప్రమాదమే. కానీ, బుల్లెట్స్ అయిపోయాయా... లేదా... తెలుసుకోవడం ఎలా? ఈ లాజిక్‌ని వర్మ టాలెంట్‌కి లింక్ పెడుతూ కీరవాణి భలే కథ చెప్పారు. ఇంతకీ, ఆయన చెప్పిన పిట్టకథ ఏంటంటే... "పెద్ద చెరువు నీళ్ళతో నిండి ఉన్నప్పుడు ఆ చెరువులోకి దిగాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే... ఈత రాకపోతే మునిగిపోయే ప్రమాదం వుంది. తరవాత అందులోని పాములు, తేళ్ళు, కప్పలు కరుస్తాయేమోననే భయం వెంటాడుతుంది. అదే ఆ చెరువు పూర్తిగా ఎండిపోతే... మనకి ఎలాంటి భయం వేయదు. హ్యాపీగా అందులోకి దిగి నడుస్తాం. కానీ, రామ్‌గోపాల్‌ వర్మ అనే వ్యక్తి రివాల్వర్‌తో మన ఎదురుగా నిలబడి 'హ్యాండ్సప్‌' అంటే భయపడాల్సిందే. 'శివ'తో ఆయన హ్యాండ్సప్‌ అన్నారు. బుల్లెట్‌తో కాల్చి చరిత్రను చంపేశారు. అయితే... ఒక్కోసారి ఆ రివాల్వర్‌లో బుల్లెట్స్‌ వుండవు. ఒక్కోసారి డమ్మీ బుల్లెట్స్‌ వుంటాయి. ఒక్కోసారి ఒకట్రెండు బుల్లెట్స్‌ వుండొచ్చు. వర్మ చేతిలోది ఖాళీ రివాల్వర్‌ అనుకుని, డమ్మీ బుల్లెట్స్‌ వున్నాయేమో అనుకుని భయపడకుండా వుండలేం. ఎందుకంటే... అది చెరువు కాదు. ఏమో... ఎప్పుడు బుల్లెట్స్‌ వుంటాయో? ఆయన హ్యాండ్సప్‌ అంటే చేతులు ఎత్తాల్సిందే! ఎప్పుడూ భయపడాలి. రాము చేతిలో రివాల్వర్‌ ఎప్పుడు పేలుతుందో తెలియదు కాబట్టి భయపడతాం" - ఇదీ కీరవాణి చెప్పిన కథ.  ఆయన కథలో 'వర్మ చేతిలో రివాల్వర్' అంటే 'వర్మ తీసిన సినిమా' అనుకుంటే... బుల్లెట్స్‌ని సినిమాలో కంటెంట్ అనుకోవాలి. ఒక్కోసారి బుల్లెట్స్ లేవంటే... సినిమాలో కంటెంట్ లేదనే అర్థం కాబోలు. అదే ఒకట్రెండు బుల్లెట్స్ అంటే... ఒకట్రెండు మంచి సినిమాలు అనుకోవాలి. వర్మ ఎప్పుడు మంచి సినిమా తీస్తాడో? ఎప్పుడు చెత్త సినిమా తీశాడో? అనే అంశాన్ని కీరవాణి భలే తెలివిగా చెప్పారు కదూ! ఇదే వేదికపై నాగార్జునకు చిన్నిపాటి విన్నపమూ చేశారు.  కీరవాణి మాట్లాడుతూ "వర్మతో 30 ఏళ్ళ అనుబంధం నాది. 'రావుగారి ఇల్లు' సినిమాకి మేము కలిసి పని చేశాం. ఆయనకు దర్శకుడిగా పరిచయమైన 'శివ'కి నా చేత సంగీతం చేయించుకోవాలని అనుకున్నారు. నాగార్జునగారు 'కొత్త అబ్బాయి కదా! తర్వాత అవకాశం ఇద్దామ'ని వర్మ ప్రతిపాదనను పక్కన పెట్టారు. ఇప్పుడు నేను కొత్త అబ్బాయిని కాదండీ... పాత అబ్బాయినే. మళ్ళీ మీరిద్దరూ ఇంకో 'శివ' తీస్తే నాతో సంగీత దర్శకుడిగా అవకాశం ఇవ్వండి" అన్నారు. కీరవాణి కోరిక నెరవేరుతుందో? లేదో? Last Updated 29, May 2018, 10:28 AM IST
0business
Suresh 98 Views ఆసియా, యూరోప్‌ మార్కెట్ల మద్దతు ముంబై, సెప్టెంబరు 19: బెంచ్‌మార్క్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో ట్రేడింగ్‌లో కూడా ఎగువస్థాయిలోనే ముగిసాయి. ఆసియా, యూరోప్‌ మార్కెట్లధోరణులు సానుకూలం కావడంతో మార్కె ట్ల సూచీలు కొంతమేర పెరిగాయి. వీటికితోడు టిసిఎస్‌ సాధ్యమైనంతగా మార్కెట్లకు మద్దతు నిచ్చింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 35 పాయింట్లుపెరిగి 28,635 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50 సూచి 29 పాయింట్లు పెరిగి 8808 పాయింట్లవద్ద స్థిర పడింది. మార్కెట్లపరంగాచూస్తే 1490 కంపెనీలు లాభాల్లో ముగిస్తే 1254 కంపెనీలు స్వల్పనష్టాలు చవిచూశాయి. మార్కెట్లలో స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌సూచీలు కూడా 0.5నుంచి 0.6శాతం చొప్పు న పెరిగాయి. ఇక ఇన్వెస్టర్లు మార్కెట్లలో ఆసాంతం అమెరికా ఫెడ్‌ రిజర్వు పాలకవర్గ సమావేశం సమీక్ష వివరాలు, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ సమీక్షల వివరాల పైనే ఎక్కువ ఆసక్తిచూపించడం కనిపించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో రూ.661 కోట్ల రూపాయలమేర కొనుగోళ్లు జరిపినట్లు సమాచారం. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లు సోమ వారం రెండుదేశాల సెంట్రల్‌ బ్యాంకుల సమీక్షల ఆధారంగా నడిచాయి. అంతేకాకుండా ముడ ిచమురు ధరల్లో రికవరీ కనిపించడం కొంత సెంటి మెంట్‌ను పెంచింది. ఈ ప్రాంతంలో అన్ని మార్కె ట్లు కూడా సానుకూలంగానే ముగిసాయి. తైవాన్‌ మార్కెట్లు మరింతగా పెరిగాయి. 2.7శాతంవరకూ పెరిగాయి. హాంకాంగ్‌ బెంచ్‌మార్క్‌, హ్యాంగ్‌షెంగ్‌ 0.9శాతం పెరిగితే షాంఘై కాంపోజిట్‌ 0.8శాతం పెరిగింది. సింగపూర్‌ స్ట్రెయిట్‌టైమ్స్‌ 0.9శాతం వరకూ ఉంది. యూరోపియన్‌ షేర్లు ఒకటిశాతం చొప్పున లాభాల్లో ముగిసాయి. జర్మనీ డాక్స్‌, లండన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ, ఫ్రాన్స్‌ సిఎసి వంటి స్టాక్‌ ఎక్ఛేంజిల్లో షేర్లు 0.8 నుంచి 1.5శాతం చొప్పున పెరిగాయి. ముడిమురుధరలు పెరగడంతో ఇంధన షేర్లు కొంతపెరిగాయి. దేశీయ మార్కెట్లలో టిసిఎస్‌ అగ్రస్థానంలో నిలిచింది. రెండుశాతం వరకూ పెరి గింది. గ్లోబల్‌ డౌజోన్స్‌ స్థిరత్వసూచి కంపెనీకి గుర్తింపునివ్వడంతో షేర్లు కొంతపెరిగాయి. ఐసిఐ సిఐబ్యాంకు 1.6శాతం పెరిగింది. ప్రుడెన్షియల్‌ లైఫ్‌ బీమాఐపిఒ 6057 కోట్లరూపాయలమేర జారీచేసిన ఐపిఒ సోమవారంప్రారంభించింది. ఎస్‌బిఐ 1శాతం పెరిగింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ మేజర్‌ సోమ వారం 100కోట్ల రూపాయలమేర వాణిజ్య, నివాస గృహాల విబాగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. యాక్సిస్‌బ్యాంకు 1.2శాతం దిగువన ముగిసింది. ఎంసిఎల్‌ఆర్‌ను బ్యాంకు పునఃసమీక్షిం చాలని నిర్ణయించింది. ఆటోరంగషేర్లు లాభాల స్వీకరణతో కొంతమేర తగ్గాయి. మారుతిసుజుకి 1.4శాతం,బజాజ్‌ ఆటో, హీరోమోటోకార్ప్‌ 1నుంచి 1.3శాతం పెరిగాయి. ఇతరత్రాచూస్తే ఐఎఫ్‌సిఐ రెండుశాతం పెరిగింది. కంపెనీ నూరుశాతం అసెట్స్‌ కేర్‌ అండ్‌ రికన్‌స్ట్రక్షన్‌ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థ యాక్సిస్‌బ్యాంకుకు 22.72 కోట్లకు విక్రయించింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ పదిశాతం పెరిగాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌తో సానుకూల బిజినెస్‌ టైఅప్‌కు ప్రయత్నిస్తు న్నట్లు అంచనా. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టే షన్‌ నెట్‌వర్క్స్‌ ఐదోరోజు లాభాల్లో ముగిసింది. కంపెనీ స్టాక్‌ 13శాతం పెరిగాయి. 17.87 కోట్లకు చేరాయి. కంపెనీ అంతకుముందు ఏడాది ఇదేకాలం లో 18.64కోట్ల నష్టంచవిచూసింది. పెట్రాన్‌ ఇంజి నీరింగ్‌ నిర్మాణంసస్థ 20శాతం ఎగువన ముగిసిం ది. శ్రీసిమెంట్‌ కంపెనీ నుంచి ఎల్‌ఒసి సాధిం చింది. ఔరంగాబాద్‌, బీహార్‌, గుల్బర్గా ప్రాంతాల్లో సిమెంట్‌ ప్లాంట్ల నిర్మాణానికి ఎల్‌ఒసిని రాబట్టింది. మొత్తం మీద వరుసగా నాలుగో ట్రేడింగ్‌లో కూడా కంపెనీలు లాభాల్లోనే ముగిసాయి.
1entertainment
New Delhi, First Published 13, Apr 2019, 6:16 PM IST Highlights రఫేల్ ఒప్పందం విషయంలో ఇప్పటికే రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీపై తాజా ఫ్రాన్స్ పత్రిక కథనంతో మరో పిడుగు పడినట్లయింది. ఆయనకు చెందిన సంస్థకు 143.7మిలియన్ యూరోల పన్నును ఫ్రాన్స్ అధికారులు మాఫీ చేశారంటూ ఫ్రెంచ్ జాతీయ దిన పత్రిక లీ మోండే తన కథనంలో వెల్లడించింది.  న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందం విషయంలో ఇప్పటికే రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీపై తాజా ఫ్రాన్స్ పత్రిక కథనంతో మరో పిడుగు పడినట్లయింది. ఆయనకు చెందిన సంస్థకు 143.7మిలియన్ యూరోల(162.6మిలియన్ డాలర్లు) పన్నును ఫ్రాన్స్ అధికారులు మాఫీ చేశారంటూ ఫ్రెంచ్ జాతీయ దిన పత్రిక లీ మోండే తన కథనంలో వెల్లడించింది.  ఫ్రాన్స్‌లో ఉన్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ అనే సంస్థకు చెందిన పన్నును ఫ్రాన్స్ రద్దు చేసిందని పేర్కొంది. అంతేగాక, భారత ప్రధాని నరేంద్ర మోడీ రఫేల్ యుద్ధ విమానాల  కొనుగోలు విషయమై ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్న కొన్ని నెలలకే ఇది జరిగిందని తెలిపింది.  2015 ఏప్రిల్‌లో ప్రధాని మోడీ ఫ్రాన్స్‌ పర్యటకు వెళ్లారు. ఆ సమయంలో ఫ్రాన్స్‌తో 36 రఫేల్‌ జెట్ల గురించి ఒప్పందం కుదుర్చుకున్నారని.. ఆ  తర్వాత అదే ఏడాది అక్టోబరులో అనిల్‌ కంపెనీకి ఫ్రాన్స్ పన్ను మాఫీ చేసిందని ఆ పత్రిక పేర్కొంది. 2007 - 2010 మధ్య కాలంలో అంబానీ రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ కంపెనీ 60 మిలియన్ల యూరోలు పన్నులు చెల్లించకపోవడంతో.. అక్కడి పన్ను అధికారులు దర్యాప్తు  చేపట్టారు.  అయితే 7.6 మిలియన్ యూరోలు చెల్లించేందుకు కంపెనీ ప్రతిపాదించింది. దీన్ని తిరస్కరించిన అధికారులు దర్యాప్తు చేపట్టారని.. కానీ ఈ వివాదానికి 2015లో ముగింపు పలికారని సదరు పత్రిక తెలిపింది. కాగా, ఈ పత్రిక కథనంపై అనిల్ అంబానీ లేదా ఆయన నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ స్పందించే అవకాశం ఉంది. Last Updated 13, Apr 2019, 6:18 PM IST
1entertainment
SENSEX మార్కెట్లకు కేంద్రబడ్జెట్‌ దిక్సూచి! ముంబై, జనవరి 29: కేంద్రబడ్జెట్‌ వచ్చే వారం మార్కెట్లకు అత్యంత కీలకంగా మారుతోంది. నెలరోజుల ముందుగా అంటే ఫిబ్రవరి 1వ తేదీనే కేంద్రప్రభుత్వం సాధారణ వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభ లో ప్రవేశపెడుతోంది. పెద్దనోట్ల రద్దునేపథ్యంలో పలు కీలక సంస్కరణలకు ఈసారి బడ్జెట్‌వేదిక అవుతుందన్న అంచనాలున్నాయి. దీన్నిబట్టిచూస్తే దేశీయ స్టాక్‌ మార్కెట్లకు బడ్జెట్‌ దిశానిర్దేశం చేస్తుందని అంచనా. ముందురోజే ఆర్థిక సర్వేను వెల్లడిస్తుంది. తొలిసారి రైల్వేబడ్జెట్‌ను విలీనంచేసి ఒకే బడ్జెట్‌గా వస్తున్న బడ్జెట్‌ కావడంతో అటు రైల్వే వర్గా లు, ఇటు కార్పొరేట్‌, సాధారణ మధ్యతరగతి వర్గాలు, మార్కెట్లు కూడా ఆసక్తితో ఉన్నాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను 2.5లక్షల నుంచి 4లక్షలకు పెంచుతారని అంచనా. రహదారులు వంటిమౌలిక సదుపాయాలు, విద్యుత్‌, ఆటో రంగాలకు ప్రోత్సాహాన్నిచ్చేచర్యలు ఉండవచ్చని మార్కెట్లు ఆశిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులకు కొత్తపెట్టుబడి ప్రకట న ఉంటుందని అంచనాలున్నాయి. వీటికితోడు వచ్చేవారం మరికొన్ని బ్లూచిప్‌ కంపెనీలు మూడోత్రైమాసిక ఫలితాలు వెల్లడిస్తాయి. వీటిలోగ్రాసిమ్‌, టెక్‌ మహీంద్ర, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్‌ ఆటో, ఐసిఐసిఐబ్యాంకు, ఒఎన్‌ఝిసి, ఐషర్‌ మోటార్స్‌, ఎసిసి, డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీలున్నాయి. నెలాఖరులో పెట్రోడీజిల్‌ ధర ల సవరణ యధావిధిగా కొనసాగుతుంది. ప్రభుత్వరంగ చమురుకంపెనీలు షేర్లు ప్రకాశిస్తాయని చెప్పగలం. జనవరి నెల వాహనాల విక్రయాలతో ఆటోమొబైల్‌ రంగషేర్లు కొంత క్రియాశీలకం అవుతాయి. 3 నెలలుగా దేశీయస్టాక్స్‌లో అమ్మకాలకే కట్టు బడుతూ వస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) గత వారం బిఎస్‌ఇ ఐపిఒ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోలుదారులుగా నిలిచారు. అక్టోబరు నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న వీరు ఇకపై మార్కెట్లకు కీలకంఅవుతుంది. దేశీయఫండ్స్‌ భారీస్థాయిలో ఈక్విటీలను కొను గోలు చేస్తుండటంతో మార్కెట్లు నిలదొక్కుకుంటాయని అంచనా. గడచిన రెండు నెలల్లో ఎఫ్‌ఐఐలు నాలుగు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను దేశీ కేపిటల్‌ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొనే ధోరణులకు దేశీయంగా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలకు దిక్సూచిగాను ప్రామాణికంగా నిలుస్తున్న అమెరికా ఫెడ్‌రిజర్వు సమీక్షాసమావేశాలు వచ్చే వారంలోనేఉన్నాయి. వీటి వివరాలు బుధవారం వెల్లడి స్తారు. ఏడాది తర్వాత 2016 డిసెంబరులో ఫెడ్‌రిజర్వు ఫండ్‌ రట్‌ను 25బేసిస్‌ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆర్థికవ్యవస్థ పురోగమిస్తున్న సాంకేతాలు కనిపిస్తున్నందున వడ్డీరేట్లు పెంపు చేపడతామని, 2017లో కనీసం మూడుసార్లు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు ఇచ్చింది. ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచితే దేశీయ ఈక్విటీ,ఫండ్‌,డెట్‌ మార్కెట్లనుంచి పెట్టుబడులు అమెరికాకు తరలిపోయి సెంటిమెంట్‌ను బలహీనపరిచే అవకాశం ఉంది. మొత్తం మీద వచ్చేవారం మార్కెట్లకు బడ్జెట్‌ కీలకం అవుతున్నది.
1entertainment
​కేసీఆర్ స్ఫూర్తిదాయక జీవిత ప్రస్థానానికి వెండితెర దృశ్యరూపమే గులాల్ Highlights బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం గులాల్ కేసీఆర్ స్ఫూర్తిదాయక జీవిత ప్రస్థానానికి వెండితెర దృశ్యరూపమే గులాల్ చిత్రం మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు, రచయిత విజయేంద్రప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా జరిగిన అహింసాయుత పోరాటాల్లో తెలంగాణ సాధన ఉద్యమం అగ్ర భాగాన వుంటుంది. అరవై ఏళ్ల ఒక జాతి కలను తన పధ్నాలుగేళ్ల పోరాటం ద్వారా కేసీఆర్‌గారు విజయతీరాలకు చేర్చారు. ఆయన స్ఫూర్తిదాయక జీవిత ప్రస్థానానికి వెండితెర దృశ్యరూపమే గులాల్ చిత్రం అన్నారు బందూక్ లక్ష్మణ్. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం గులాల్. ది సింబల్ ఆఫ్ విక్టరీ ఉపశీర్షిక. సమన్వి క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్ కొణతం నిర్మిస్తున్నారు. ఈ చిత్ర కాన్సెప్ట్ మరియు మోషన్ పోస్టర్ ఆవిష్కరణోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.   ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు, రచయిత విజయేంద్రప్రసాద్ కాన్సెప్ట్, మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ అలనాడు దాశరథి నిజామాబాద్ కారాగారం సాక్షిగా నినదించారు. తెలంగాణది గొప్ప పోరాటాల చరిత్ర. తెలంగాణ తల్లి రుణం తీర్చుకునే అవకాశం నాకూ రావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర నిర్మాణానికి సంకల్పించిన ఇద్దరు లక్ష్మణులు (దర్శకనిర్మాతలు) ఆ కోదండరాముని దివ్యాశీస్సులతో చిత్రాన్ని దిగ్విజయంగా పూర్తిచేయాలని అభిలషిస్తున్నాను అన్నారు.   దర్శకుడు మాట్లాడుతూ  కేసీఆర్‌గారి జీవిత క్రమాన్ని ఈ సినిమాలో ఐదు భాగాలుగా ఆవిష్కరించబోతున్నాం. కారణజన్ముడి జననం, బాల్యం మొదలుకొని ఉద్యమ ప్రస్థానం, బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్న పాలన ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించాం. త్వరలో కేసీఆర్‌గారికి ఈ చిత్ర ఇతివృత్తాన్ని వివరించి, ఆయన  అనుమతి తీసుకోవాలనుకుంటున్నాను అన్నారు. ఈ సినిమా కోసం అనేక మంది కవులు, మేధావులను కలుసుకున్నామని, అత్యుత్తమ సాంకేతిక విలువలతో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత లక్ష్మణ్ కొణతం పేర్కొన్నారు. బందూక్‌తో జాతీయస్థాయిలో పేరు సంపాదించుకున్న లక్ష్మణ్..ఈ సినిమాతో మరింత గుర్తింపును సంపాదించుకోవాలని నిర్మాత మల్కాపురం శివకుమార్ అన్నారు.   మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ 2013సంవత్సరంలో ఓ ఛానెల్ కోసం నా స్వీయరచనలో ఆలపించిన బతుకమ్మ గీతం గురించి విజయేంద్రప్రసాద్‌గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. అమ్మతనాన్ని, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని గొప్పగా వర్ణించానని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసల్ని చిరకాలం నా హృదయంలో పదిలపరచుకుంటాను అన్నారు. ఈ సినిమాలో పాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, కేసీఆర్ భావజాలాన్ని మరింతగా ప్రజలముందుకు తీసుకుపోయే చిత్రమిదని గీత రచయిత కందికొండ తెలిపారు.   ఈ సినిమా అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ప్రేక్షక జనరంజకంగా నిలవాలని వేడుకలో ప్రసంగించిన ఇతర వక్తలు అభిలషించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ దర్శకుడు ఇ.నివాస్ (శూల్ ఫేమ్), రమేష్ సామల, సాగర్‌చంద్ర, యోగి, నిర్మాత వల్లూరిపల్లి రమేష్,  యుగంధర్‌రావు (బందూక్ నిర్మాత), జీ స్టూడియో ప్రేమ్‌రాజ్‌జోషి, స్వామిగౌడ్, రామ్ తదితరులు పాల్గొన్నారు. వేడుక ఆరంభంలో కేసీఆర్ ప్రస్థానాన్ని వివరిస్తూ సాండ్ ఆర్టిస్ట్ క్రాంతి చేసిన ప్రదర్శన ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. Last Updated 25, Mar 2018, 11:51 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV స్టీవ్ స్మిత్‌కు షాకిచ్చిన రాజస్థాన్ రాయల్స్ బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో ఆస్ట్రేలియా కెప్టెన్సీని వదులుకున్న స్టీవ్ స్మిత్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ దిమ్మతిరిగే షాకిచ్చింది. Samayam Telugu | Updated: Mar 26, 2018, 04:13PM IST స్టీవ్ స్మిత్‌కు షాకిచ్చిన రాజస్థాన్ రాయల్స్ బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేజార్చుకున్న స్టీవ్ స్మిత్‌కు మరో షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ స్మిత్‌ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో అజింక్య రహానేను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఫ్రాంచైజీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వొద్దనే ఉద్దేశంతోనే స్మిత్‌ను పక్కనబెట్టామని రాజస్థాన్ రాయల్స్ స్పష్టం చేసింది. దీంతో మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో రాజస్థాన్ సారథ్య బాధ్యతలను స్మిత్ స్థానంలో రహానే చేపట్టనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో స్మిత్ బాల్ ట్యాంపరింగ్ కోసం ప్రణాళికలు రూపొందించగా.. శాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీయడానికి బాన్‌క్రాఫ్ట్ ప్రయత్నించాడు. కానీ టీవీ కెమెరాలు పసిగట్టడంతో బాగోతం బయటకు వచ్చింది. మూడో రోజు ఆట ముగిసిన అనంతరం తప్పు చేశామని స్మిత్ ఒప్పుకున్నాడు. కానీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి స్మిత్ నిరాకరించాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియా ప్రతిష్ట మసకబారడంతో ఆ దేశ ప్రధాని కూడా తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. వెంటనే చర్యలు తీసుకోవాలని టర్న్‌బుల్ ఆదేశించడంతో స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మరోవైపు ఐసీసీ కూడా స్మిత్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత పెట్టడంతోపాటు ఒక టెస్ట్ నిషేధాన్ని విధించింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Visit Site Recommended byColombia 2013 నుంచి 2015 ఐపీఎల్ సీజన్ వరకూ రాజస్థాన్ రాయల్స్ హెడ్‌ కోచ్‌గా పనిచేసిన ఆప్టన్.. తాను బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదే జట్టుని ప్లేఆఫ్ చేర్చాడు. అయితే.. ఆ తర్వాత ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ టీమ్‌పై రెండేళ్లు నిషేధం పడగా.. గత ఏడాదే మళ్లీ ఐపీఎల్‌లోకి ఆ జట్టు పునరాగమనం చేసింది. 2018 ఐపీఎల్ సీజన్‌లో ఆ జట్టు నిరాశపరిచింది. బాల్ టాంపరింగ్ కారణంగా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌పై నిషేధం వేటు పడటంతో అతను గత సీజన్‌కి దూరమవడం ఆ జట్టు ప్రదర్శనని దారుణంగా దెబ్బతీసింది. ఈ ఏడాది కూడా గాయం కారణంగా అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. మళ్లీ పాత కోచ్‌ని తీసుకురావడం ద్వారా జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపాలని ఫ్రాంఛైజీ యోచిస్తోంది. ఈ మేరకు ప్యాడీ ఆప్టన్‌ని హెడ్ కోచ్‌గా నియమిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుంది. భారత్ జట్టుకి కూడా 2008 నుంచి 2011 వరకూ సహాయ కోచ్‌గా ఆప్టన్ పనిచేశాడు. దీంతో.. ఆ అనుభవం కూడా అక్కరకొస్తుందని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుండగా.. మే రెండో వారంలో ముగిసే అవకాశముంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Naga Babu: కళ్యాణ్ బాబూ... నేను చెప్పేది విను! వాడు పెద్ద బేవ్‌కూఫ్ : నాగబాబు నాగబాబు చెబితే కళ్యాణ్ బాబు వినకపోవడమా? ఇది నిజంగా షాకింగ్ విషయమే. కానీ వినలేదు. తమ్ముడు కళ్యాణే కాదు.. అన్న చిరంజీవి కూడా వినలేదు. దాంతో నాగబాబు కూడా వాళ్ల మాట వినలేదు. ఆ కథేంటో చూద్దాం. Samayam Telugu | Updated: Nov 4, 2019, 07:11AM IST Naga Babu: కళ్యాణ్ బాబూ... నేను చెప్పేది విను! వాడు పెద్ద బేవ్‌కూఫ్ : నాగబాబు జబర్దస్త్ ఫాలో అయ్యేవాళ్లు ఎవరైనా నాగబాబు నవ్వుకి ఫిదా కావాల్సిందే. కమీడియన్స్ వేసే పంచ్‌కి రిదమిక్‌గా నవ్వడం ఆయనకి బాగా అలవాటు. అప్పుడప్పుడూ స్కిట్‌లో ఇన్వాల్వ్ అయిపోయి.. రివర్స్ పంచ్‌లతో చెలరేగిపోతుంటారు. ఆయన వేసే పంచ్‌లకి కమీడియన్స్ కూడా గమ్మునుంటారు. ఈసారి ఏకంగా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌లతో కలిసి జబర్దస్త్ ప్రేక్షకులను నవ్వించారు నాగబాబు. అసలు ఆ కథేంటో చూద్దాం! Read Also: సుడిగాలి సుధీర్ వాడకానికి గేదె కూడా చనిపోద్దా.. ఇదేం కర్మ నాగబాబూ? సుడిగాలి సుధీర్ స్కిట్‌లో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చి అందరికీ నమస్కారం పెట్టి.. ‘ప్రతి స్కిట్‌లో గెస్ట్‌లు వస్తున్నారు. అందుకే మా స్కిట్‌కి కూడా చాలా పెద్ద గెస్ట్‌లను పిలిచాం.. ఒకటి మెగస్టార్, రెండు పవన్ కళ్యాణ్.. ఇద్దరినీ పిలిచాను సార్’ అంటాడు నాగబాబుతో. నాగబాబు షాక్ అవుతారు. ‘స్కిట్‌కి మీరు తప్పకుండా రావాలి అని చెబితే డేట్స్ చూసుకుని వస్తాం అన్నారు. అందుకే మీ గురించి చెప్పాను.. మీరు వాళ్లని చాలా మిస్ అవుతున్నారని చెప్పాను. అందుకే వస్తానన్నారు సార్’ అంటాడు మళ్లీ రామ్ ప్రసాద్ నాగబాబుతో... ఇంతలో ఇంద్ర సినిమాలో మ్యూజిక్ ప్లే కావడంతో.. గెటప్ శ్రీను మెగస్టార్ ఇంద్ర గెటప్‌లో ఎంట్రీ ఇచ్చి విజిల్స్ పడేలా చేశాడు. రావడమే ఇంద్ర మూవీలో చిరంజీవిలా నేలని ముద్దాడుతుంటే.. రామ్ ప్రసాద్ వెళ్లి కింద చేత్తో తుడవడం, శ్రీను చిరంజీవిలానే నడిచి బిల్డప్ కొట్టడం బాగా నవ్వు తెప్పిస్తాయి. ‘హాయ్ తమ్ముడూ..’ అంటూ నాగబాబుని పలకరిస్తాడు శ్రీను(చిరంజీవి). ‘హాయ్ అన్నయ్యా.. చాలా షాకింగ్‌గా ఉంది ఎప్పుడొచ్చారన్నయ్యా?’ అని నాగబాబు అడగడంతో.. ‘నాకూ షాకింగ్‌గానే ఉంది.. తమ్ముడు(పవన్ కళ్యాణ్) ఎక్కడా?’ అంటూ వెనక్కి తిరగడంతో.. సుధీర్ పవన్ కళ్యాణ్‌లా నడుస్తూ రావడం మరింత నవ్వు తెప్పిస్తుంది. రామ్ ప్రసాద్ వాళ్లిద్దరినీ పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడతాడు.‘పాతిక వేలు గుర్తుందిగా.. స్కిట్ కొట్టి ఆరు నెలలు అయ్యింది.. ఈ సారి ఎలాగైనా స్కిట్ కొట్టి పాతిక వేలు సంపాదించాలి. ఎక్కడా డౌట్ రాకుండా బాగా చేయాలి.. శ్రీనుగా నిన్ను(చిరంజీవిలా) అందరూ నమ్మేశారు. ఒరేయ్ సుధీర్‌గా నువ్వు (పవన్ కళ్యాణ్‌లా) బాగానే చేశావ్ కానీ.. అందరికీ డౌట్ వచ్చింది నువ్వు చేయడం వల్ల’ అంటాడు రామ్ ప్రసాద్. అయితే సుధీర్.. ఓ బోర్డ్(నేను.. పవన్ కళ్యాణ్ అని రాసున్న బోర్డ్) అందుకుని.. ‘అందుకే నేను ఇది సెట్ చేశాను..’ అంటూ ఆటో పంచ్ వేయడంతో నవ్వులు ఫక్కుమన్నాయి. ‘ఓకే ప్లాన్ రెడీ..’ అని ముగ్గురూ అనుకుని స్కిట్‌లోకి వచ్చేస్తారు. ‘అసలు నిజంగా చాలా షాకింగ్‌గా ఉంది.. మీరు రావడం’ అని మళ్లీ నాగబాబు అనడంతో.. గెటప్ శ్రీను చిరంజీవిలా వాయిస్ మార్చి.. ‘తమ్ముడు నాక్కూడా ఇంచుమించు అలాంటి అనుభూతే అనిపిస్తుంది ఎందుకంటే.. ఇంట్లో ఉన్నప్పుడు జబర్దస్త్ పెట్టుకుని అహ్లాదకరంగా నవ్వుకుంటూ ఉంటాను. నిజంగా ఇక్కడికి రావడం అనేది యాదృచ్ఛికం అనాలా.. పైవాడు రాసిపెట్టాడనాలా..? ఇక పోతే రోజా.. ముగ్గు మొనగాళ్లలో ఆ గ్లామర్... ఇప్పటికి అలానే మెయిన్‌టైన్ చేయడమంటే నాటే జ్యోక్..’ అంటూ నాగబాబు, రోజాలను బాగా నవ్విస్తాడు. ‘రేయ్ కళ్యాణ్ టెన్షన్ పడుతున్నావా?’ అంటారు నాగబాబు నవ్వుతూ సుధీర్‌తో.. దాంతో గెటప్ శ్రీను వాయిస్ ఇస్తుంటే.. సుధీర్ లిఫ్ సింక్ ఇస్తూనే, పవన్ కళ్యాణ్‌లా యాక్ట్ చేస్తూ.. ‘లేదన్నాయ్యా.. యాక్చువల్ నాకు చాలా సార్లు రావాలనిపించింది ఇక్కడి. మీకు తెలుసు.. నాకు సిగ్గు మొహమాటమని.. అందుకే..’ అంటాడు. తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ గెటప్‌లో ఉన్న గెటఫ్ శ్రీను, సుధీర్‌లు వాళ్లని వాళ్లు.. (గెటప్ శ్రీను సూపర్, సుధీర్ బంపర్ అని) పొగుడుకుంటూ ఉంటే నాగబాబు మాత్రం కావాలనే వాళ్లని బాగా తిడతారు. ‘అన్నయ్యా.. ఆ గెటప్ శ్రీనుగాడు.. ఆడు వేస్టే ఫెలో.. నీకు అబద్ధం చెబుతానా?’ అంటూ కౌంటర్ వేయడం బాగా నవ్వుతెప్పిస్తుంది. ఇక సుడిగాలి సుధీర్‌నైతే నాగబాబు కావాలనే.. ‘కళ్యాణ్ బాబూ... నేను చెప్పేది విను! ఆ సుధీర్ గాడు పెద్ద బేవ్‌కూఫ్.. జబర్దస్త్ స్కిట్ వాడు పేరు మీద నడుస్తుంది కానీ.. స్కిట్‌లో ఎక్కువగా కష్టపడేది రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనే.. ఆ సుధీర్ గాడికి అంత సీన్ లేదు.. నీకు ఇంకో విషయం తెలుసా? వాడికి ఇంకా పెళ్లి కాలేదు.. వాడికి ఏదో ప్రాబ్లమ్ ఉందట.. ఆడు ముద్దు పెడితే సెప్టిక్ అవుతుందట. అది కూడా చెబుతున్నారు బయట’ అంటూ బాగా తిడతారు. అయితే రామ్ ప్రసాద్.. గెటప్ శ్రీనుతో, సుధీర్‌లతో పక్కకు తీసుకుని వెళ్లి.. ‘జడ్జెస్ ఎంత తిట్టినా మీరు మాత్రం బయటపడొద్దు పాతికవేలు పోతాయి.. జాగ్రత్త’ అని చెప్పడంతో మళ్లీ టీమ్‌కి మార్కులు ఇవ్వాలంటూ.. నాగబాబు ముందు గెటప్ శ్రీను, సుధీర్‌ల గురించి పొగడ్తలు మొదలు పెడతారు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు. అయితే నాగబాబు మళ్లీ వాళ్ల గాలి తీసేస్తారు. ‘ఆ సుధీర్ గాడు ఉన్నాడుగా వాడు అసలు.. వేస్ట్ తమ్ముడూ.. నీదాంట్లోనే కాదు ఏ సినిమాలోనూ ఛాన్స్ ఇప్పించొద్దు’ అంటారు నాగబాబు. అయితే పవన్ ‌కళ్యాణ్‌లా మాట్లాడుతూ.. ‘లేదన్నయ్యా సుధీర్ చాలా మంచివాడు.. నేను మాట్లాడతాను.. యూట్యూబ్‌లో కూడా చూస్తుంటాం కదా.. సుధీర్ రష్మీ అంటూ’ అని బిల్డప్ కొడతాడు సుధీర్. అయితే నాగబాబు సుధీర్(పవన్ కళ్యాణ్) మాటలకు అడ్డుపడుతూ.. ‘అదంతా పబ్లిసిటీ తమ్ముడూ.. రష్మీకి సుధీర్‌కి ఏం లేదు.. వాడి గ్లామర్ పెంచుకోవడానికి అలాంటి చేస్తుంటాడు అంతే. పాపం ఆ అమ్మాయి లైఫ్ వేరే..’ అంటూ గాలి తీసేస్తారు. మొత్తానికి స్కిట్ అంతా హిలేరియస్‌గా సాగుతుంది. నాగబాబు, రోజా పడిపడి నవ్వుతారు. స్కిట్ చివరిలో.. ‘సారీరా.. స్కిట్‌లో కాబట్టి నేను మిమ్మల్ని అన్ని మాటలు అన్నాను కానీ.. మీరు మాత్రం బాగా చేశారు’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు నాగబాబు. X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV విలన్‌గా మారుతున్న మరో స్టార్ డైరెక్టర్ దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్ ఫిలింమేకర్ అనిపించుకున్న సౌతిండియన్ సినీపర్సనాలిటీ... TNN | Updated: Sep 11, 2016, 05:20PM IST దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్ ఫిలింమేకర్ అనిపించుకున్న సౌతిండియన్ సినీపర్సనాలిటీ గౌతమ్ వాసు‌దేవ్ మీనన్ ఇకపై నటనలోనూ తనకున్న ప్రావీణ్యాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. తన సినిమాల్లో అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో కనిపించే గౌతమ్ మీనన్.. ఇక ఫుల్ లెంత్ యాక్టింగ్‌కి సిద్ధపడుతున్నాడు. అథర్వ, నయన్ తార జంటగా అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేయనున్న ఇమైక్క నొడిగల్ మూవీలో గౌతమ్ ఓ నెగటివ్ పాత్రలో కనిపించనున్నాడు. మొదట ఈ పాత్ర చేయడానికి అంతగా ఇష్టం ప్రదర్శించని గౌతమ్.. అజయ్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివాకా అది బాగా నచ్చడంతో అంగీకరించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మళయాళం దర్శకుడు వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో ఓ మళయాళంలో సినిమా ద్వారా ఫుల్ లెంత్ యాక్టర్ అవ్వాలనుకున్నాడు గౌతమ్. కానీ అంతకన్నా ముందే నయనతార నటిస్తున్న ఈ సినిమాతో విలన్ అవతారమెత్తుతున్నాడు.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV వారెవ్వా.. ఒకే టోర్నీలో రెండు ట్రిపుల్ సెంచరీలు టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీలు బాదడం చూశాం. అది కూడా కొంతమంది స్టార్లకు మాత్రమే సాధ్యపడింది. TNN | Updated: Oct 6, 2017, 01:58PM IST టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీలు బాదడం చూశాం. అది కూడా కొంతమంది స్టార్లకు మాత్రమే సాధ్యపడింది. కానీ ఈ బుడతడు ఒకే టోర్నమెంట్‌లో రెండుసార్లు ట్రిపుల్ సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ అరుదైన రికార్డు నెలకొల్పింది మన తెలుగబ్బాయే. ఇప్పటికే సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్న నెల్లూరు చిచ్చరపిడుగు రేవంత్‌ రెడ్డి.. ప్రస్తుతం కడపలో జరుగుతున్న అంతర్‌జిల్లాల అండర్‌-14 క్రికెట్‌ పోటీల్లో సత్తాచాటాడు. ఇదే టోర్నీలో వారం రోజుల క్రితం ట్రిపుల్ సెంచరీకొట్టిన రేవంత్.. తాజాగా మరో ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డ్. నెల్లూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి గతనెల 23వ తేదీన విజయనగరం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 304 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తాజాగా గురువారం పశ్చిమగోదావరి జట్టుపై 289 బంతుల్లో 301 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన రేవంత్.. 95.76 స్ట్రయిక్‌ రేట్‌తో 746 పరుగులు సాధించడం విశేషం. ఈ టోర్నీ అక్టోబరు 9 వరకు కొనసాగుతుంది. కాబట్టి మిగిలిన మ్యాచుల్లో మరిన్ని పరుగులు సాధించే అవకాశం ఉంది. కాగా, రేవంత్ రెడ్డి ప్రస్తుతం కడప నగరంలోని గురుకులం టెక్నో స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఇతని తండ్రి రామచంద్రారెడ్డి హైదరాబాద్‌లో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తల్లి పుష్పలత గృహిణి. రేవంత్ అన్నయ్య రోహన్‌ శ్రీకర్‌ చెన్నైలో బీటెక్‌ చదువుతున్నాడు. రేవంత్‌కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. అతనిలోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వెన్నంటి ప్రోత్సహించారు. ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. 2011లో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. భారత జట్టుకు ఆడాలన్నదే లక్ష్యమని.. జోనల్, రంజీల్లో బాగా ఆడాలని ఇప్పటి నుంచే శిక్షణ తీసుకుంటున్నానని రేవంత్ చెబుతున్నాడు.
2sports
వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ గురు Highlights రిలీజ్ కు రెడీగా ఉన్న విక్టరీ వెంంకటేష్ గురు మూవీ ఇప్పటికే రిలీజై క్రేజీగా మారిన గురు టీజర్ సాంగ్ వేసవి కానుకగా గురు చిత్రం విడుదల చేసేందుకు నిర్ణయం తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరొక విన్నూత్నమైన పాత్రలో కనిపించనున్నారు . సుధా కొంగర దర్శకత్వం వహించిన "గురు" చిత్రం లో బాక్సింగ్ కోచ్ పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపిస్తారు.    స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఉండే ఈ స్పోర్ట్స్ డ్రామా ను వేసవి సెలవుల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది. ఈ చిత్రం లో ని  "ఏయ్ సక్కనోడా " పాట లిరికల్ వీడియో ను ఈ నెల 17 న విడుదల చేస్తున్నట్లు నిర్మాత శశికాంత్ తెలిపారు.    " సుప్రసిద్ధ దర్శకులు మణి రత్నం తో పని చేసి, మిత్ర్  సినిమా తో నేషనల్ అవార్డు  దక్కించుకున్న సుధా కొంగర ఈ చిత్రాన్ని మలచిన తీరు అద్భుతం. విక్టరీ వెంకటేష్ ను ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త లుక్ లో ప్రెసెంట్ చేస్తున్నాం. మంచి ఎమోషన్స్ తో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈ వేసవి లో విడుదల చేస్తున్నాం. విడుదల తేదీ త్వరలోనే తెలుపుతాం" అని నిర్మాత శశికాంత్ తెలిపారు.    రితిక సింగ్, ముంతాజ్ సర్కార్ లు ఈ చిత్రం లో వెంకటేష్ తో పాటు ప్రధాన పాత్రలను పోషిస్తారు. రితిక సింగ్ ఇటీవలే ఉత్తమ నటి క్యాటగిరి లో నేషనల్ అవార్డు ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ముంతాజ్ సర్కార్ విషయానికి వస్తే, ఆమె సుప్రసిద్ధ మాంత్రికులు పి . సి. సర్కార్ కుమార్తె.    గురు చిత్రం ఆడియో ను మర్చి మొదటి వరం లో విడుదల చేస్తారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణ్ గతం లో "కబాలి", "భైరవా" వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
0business
సైనాకు ఫిట్‌నెస్‌ కఠిన సవాల్‌: విమల్‌కుమార్‌ హైదరాబాద్‌: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ఫిట్‌నెస్‌ తిరిగి తెచ్చుకునేందుకు కఠిన సవాల్‌ ఎదుర్కొంటుందని ఆమె కోచ్‌ విమల్‌కుమార్‌ పేర్కొన్నారు.కాగా ముంబయిలో మెకాలి శస్త్ర చికిత్స జరిగిన తరువాత ఆమె హైదరాబాద్‌ ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటుంది.ఫిట్‌నెస్‌ పొందిన తరువాత సైనా నవంబర్‌లో తిరిగి బ్యాడ్మింటన్‌ రాకెట్‌ పట్టుకుంటుందని విమల్‌కుమార్‌ వెల్లడించాడు. కాగా రియో ఒలింపిక్స్‌లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌ మెకాలి నొప్పితో ప్రిలిమిరనీ రౌండ్‌ రెండవ మ్యాచ్‌లో అన్‌సీడెడ్‌ ఉక్రేయిన్‌ షట్లర్‌ మరాఇయా ఉలిటినా చేతిలో ఓడిపోయింది. ఒలింపిక్స్‌ ముందు సైనా వైద్యుని సంప్రదించగా మెకాలి కండరాల నొప్పి అని మాత్రమే చెప్పాడని విమల్‌కుమార్‌ పేర్కొన్నారు. రియోలో సైనా నొప్నితో తీవ్రంగా బాదపడిందని, నొప్పి నివారణ మాత్రలు వేసుకుని మ్యాచ్‌లు ఆడిందని,సైనా ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి ఫామ్‌ అందుకుంటుందని విమల్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశాడు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మిథాలీ డ్రస్‌పై దుమారం.. తప్పుపడుతూ ట్వీట్లు! మిథాలీకి కొంతమంది క్లాస్ పీకారు. ఆమె డ్రస్ విషయంలో వీరు అభ్యంతరం చెప్పారు. TNN | Updated: Sep 7, 2017, 12:57PM IST ​మొన్నామధ్య టీమిండియా పేస్ బౌలర్ షమీ తన భార్యతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పెడితే కొంతమంది రెచ్చిపోయారు. షమీ భార్య స్లీవ్ లెస్ డ్రస్ వేసుకుందని దుమారం రేపారు. మరి అలాంటి వాళ్లే ఇప్పుడు మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పై కూడా అనుచితమైన ట్వీట్లు పెట్టారు. తన సన్నిహితురాళ్లతో కలిసి దిగిన గ్రూప్ సెల్ఫీని పోస్టు చేసిన మిథాలీకి కొంతమంది క్లాస్ పీకారు. ఆమె డ్రస్ విషయంలో వీరు అభ్యంతరం చెప్పారు. మిథాలీ రాజ్ అంటే తమకు గౌరవం అంటూనే.. ఆమె వస్త్రధారణ మాత్రం బాగోలేదని వీరు చెప్పుకొచ్చారు. ఆమె డ్రస్ అసభ్యంగా ఉందని చెప్పుకొచ్చారు. మీరు ఇలాంటి దుస్తుల్లో కనిపిస్తారని మేం అనుకోలేదని కొన్ని ట్వీట్లు వచ్చాయి. మేము మీకు ఫ్యాన్స్ అని చెబుతూనే.. డ్రస్సింగ్ తీరు మాత్రం సమంజసంగా లేదని మరికొంత మంది మిథాలీ వస్త్రధారణ పట్ల అభ్యంతరం చెప్పారు. వాటికి మిథాలీ రిప్లై ఏమీ ఇవ్వలేదు. కానీ.. ఆమె ఫాలోయర్లే కొంతమంది ఆమెను సమర్థించారు. మిథాలీ డ్రస్సింగ్ తీరును తప్పు పట్టేవారిది న్యారో మైండ్ సెట్ అని వారు అభిప్రాయపడ్డారు. తక్కువ బుద్ధితో, లేకిగా ఆలోచించే వాళ్లే మిథాలీ డ్రస్సింగ్ తీరును తప్పుపడుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. వస్త్రధారణ విషయంలో మిథాలీకి తన ఇష్టపూర్వకంగా ఉండే స్వతంత్రం ఉందని.. ఈ విషయంలో మోరల్ పోలీసింగ్ వద్దని కొంతమంది స్పష్టం చేశారు. మిథాలీ ఇండియాకు గర్వకారణమని.. అలాంటి వారి విషయంలో అనుచితంగా మాట్లాడవద్దని మిథాలీ డ్రస్సింగ్ ను తప్పు పట్టే వారికి వీరు హితబోధ చేశారు.
2sports
Hyderabad, First Published 11, Apr 2019, 6:41 PM IST Highlights సోషల్ మీడియా రోజుల్లో ప్రతీ విషయం జనాలు ప్రతీ క్షణం గమనిస్తూనే ఉంటున్నారు.  సోషల్ మీడియా రోజుల్లో ప్రతీ విషయం జనాలు ప్రతీ క్షణం గమనిస్తూనే ఉంటున్నారు. ముఖ్యగా సెలబ్రెటీలు ఏదన్నా చిన్న పొరపాటు చేసినా దాన్ని హైలెట్ చేస్తూ ట్రోల్ చేసేదాకా నిద్రపోవటం లేదు. ఈ విషయం తెలిసినా కూడా కొన్ని సార్లు అడ్డంగా దొరికిపోతున్నారు...అల్లరైపోతున్నారు. ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ పరిస్దితి అదే. ఆమె చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు నెటిజన్లకు పండుగ చేసుకునేలా మారింది. వారు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇంతకీ ఆమె చేసిన పొరపాటు ఏమిటీ అంటే.. రీసెంట్ గా ప్రియా ప్రకాష్ .. ఓ పర్‌ఫ్యూమ్ ప్రమోషనల్ యాక్టివిటీలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆ బ్రాండ్‌కు ప్రమోట్ చేస్తూ దిగిన ఫోటోలను ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. తర్వాత ఆ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా పెట్టింది. అక్కడే పప్పులో కాలేసింది. ఆ పోస్ట్‌కు ఏం క్యాప్సన్ ఇవ్వాలో ఆ బ్రాండ్ వాళ్లు తనకు కంటెంట్ ఇచ్చారు. ఆ కంటెంట్ ముందు టెక్స్ కంటెంట్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ అని రాసి ఉంది. అంటే..దాని అర్దం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు ఈ కంటెంట్ పెట్టాలని అర్థం. అయితే.. ప్రియా మాత్రం గుడ్డెద్దు చేలో పడినట్లు..ఆ  సూచనలుని కూడిన ఆ కంటెంట్‌ను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. దాంతో ఎప్పుడు ఇలాంటి అవకాసం దొరుకుతుందా అని ఎదురుచూసే నెటిజన్లు రెచ్చిపోయారు. ప్రియా చేసిన తప్పును కనిపెట్టిన నెటిజన్లు తనను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కాపీ పేస్ట్ చేయడం కూడా సరిగ్గా రాదా? అంటూ తనపై కామెంట్ల తో రచ్చ రచ్చ చేసారు. కాసేపటికి తను చేసిన పొరపాట  గ్రహించుకున్న ప్రియ తన పోస్ట్‌ను సరిచేసుకుంది ప్రియా.   Last Updated 11, Apr 2019, 6:41 PM IST
0business
Visit Site Recommended byColombia తమ మూవీ విడుదలై రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నటి రాణీ ముఖర్జీ కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ‘‘కుచ్ కుచ్ హోతా హై’ షూటింగ్‌లో భాగంగా షారుక్ నన్ను ముద్దుపెట్టుకునేందుకు దగ్గరికి వచ్చిన ప్రతిసారి నేను వెనక్కి జరిగేదాన్ని. దీంతో షారుక్ ముఖం తిప్పుకుంటూ.. నిన్నేమైనా కొరుక్కుంటున్నానా అని అనేవాడు. అదేవిధంగా దర్శకుడు కరణ్ జోహర్ వైపు చూసి.. ఈమెను ఎక్కడి నుంచి తీసుకొచ్చావ్. నాతో రొమాన్స్ చేయడం చాలా కష్టమని షారుక్ అన్నాడు. మా మూవీకి ముందు షారుక్, కాజోల్ ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయెంగే’లో రొమాన్స్ చేశారు. వారి జంట హిట్ పెయిర్‌గా నిలిచింది. దీంతో షారుక్‌తో నా రొమాన్స్ అంతగా వస్తుందా లేదా అని నెర్వస్‌గా ఉండేది. చివరికి రాహుల్(షారుక్) , టీనా(రాణీ ముఖర్జీ)ల లవ్ ట్రాక్, రొమాన్స్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారంటూ’ పాత జ్ఞాపకాలను రాణీముఖర్జీ గుర్తుచేసుకున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
internet vaartha 157 Views న్యూఢిల్లీ : ఐపిఎల్‌ ప్రీమియర్‌ లీగ్‌-9 ముగిసిన తరువాత క్రికెటర్లు అందరూ జాలీగా విదేశాల బాట పట్టారు. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు టైటిల్‌ సాధంచిన పెట్టిన ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ కుటుంబ సమేతంగా న్యూయార్స్‌ వెళ్లి ఎంజాయ్ చేశాడు. ఆ తరువాత ముక్కోణపు వన్డే సిరీస్‌ వెస్టిండీస్‌ పయనమయ్యాడు. టీమిండియా ఓపెనర్‌ ధావన్‌ తన భార్యతో కలిసి అడపా దడపా లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లొస్తున్నాడు. ఆర్నెల్ల పాటు భారత్‌లోనే గడిపిన దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్‌ ఒక వైపు ఆడుతూనే మరోవైపు భార్య, కుమారుడితో కలిసి కరీబియన్‌ దీవుల్లో అందాలను ఆస్వాదిస్తున్నాడు. తాజాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా వీరి బాటలోనే పయనిస్తున్నాడు. భార్య నటాషాతో కలిసి స్పెయిన్‌ ట్రిప్‌ ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడి సాగర తీరాలు, అందమైన ప్రదేశాలను సందర్శిస్తున్నాడు. అక్కడ వారిద్దరు తీసుకున్న పోటోలను నటాషా తన ఇన్‌స్ట్రా గ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.కాగా రెండు నెలల పాటు జరిగిన ఐపిఎల్‌లో గంభీర్‌ సేన ఎలిమినేటర్‌ 1లో సన్‌రైజర్స్‌ చేతిలో పరాజయమైంది.
2sports
రషీద్ ఖాన్ ఆటలోనే కాదు, అందులోను ముందున్నాడు Highlights మొన్న ముంబై మ్యాచ్ లో, ఇపుడు కోల్ కతా మ్యాచ్ లో  రషీద్‌ ఖాన్‌...ఈ పేరు ఇపుడు ఐపిఎల్ క్రికెట్ లో సంచలనం. ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులను ఫిదా చేస్తున్న చేస్తోంది. తన బౌలింగ్ ప్రతిభతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా మ్యాచ్ లు గెలింపించినప్పటికి రషీద్ ఖాన్ పేరు అంత సంచలనం కాలేదు. కానీ నిన్న రాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో అతడు చూపించిన ఆల్ రౌండ్ ప్రతిభకు ప్రతిఒక్కరు ముగ్దులైపోయారు. ఓటమి వైపు పయనిస్తున్న టీమ్ ను మళ్లీ విజయతీరాల వైపు నడిపించిన ఈ అప్ఘాన్ ప్లేయర్ కి ఇండియన్ క్రికెట్ లవర్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఆటలోనే కాదు...సామాజిక సేవలో కూడా తాను 100 శాతం ముందుంటానని రషీద్ ఖాన్ నిరూపించాడు. తన అద్భుత ఆటతీరువల్ల నిన్నటి మ్యాచ్ లో లభించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అమౌంట్ 5 లక్షలను గతవారం అప్ఘనిస్తాన్ లో జరిగిన బాంబు పేలుళ్ల బాధితులకు అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వారికే అంకితమివ్వనున్నట్లు తెలిపాడు. ఇదివరకే ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో గెలుచుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని కూడా ఇదే పేలుళ్లలో గాయపడిన తన స్నేహితుడు, అతడి కొడుకుకి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ టీమ్‌ను ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చడంతో ముఖ్య పాత్ర పోషించిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్‌ను.. ఆ దేశాధ్యక్షుడు అభినందించారు. రషీద్ ఓ హీర్ అని, అతని ఆట తీరు పట్ల గర్వంగా ఫీలవుతున్నట్లు ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన ట్వీట్‌లో తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తమ దేశ ఆటగాళ్లకు నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చిన భారతీయ స్నేహితులకు ఘనీ కృతజ్ఞతలు తెలిపారు. Last Updated 26, May 2018, 10:58 AM IST
2sports
10 నుంచి షియోమీ 'వార్షికోత్సవ సేల్‌' - రూ.4లకే 55 అంగుళాల టీవీ, ఫోన్‌ న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రా నిక్‌ దిగ్గజం షియోమీ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మెగా సేల్‌ను ప్రకటించింది. ఈ నెల 10న ప్రారంభమై 12 వరకు మూడు రోజుల పాటు ఈ మెగాసేల్‌ కొనసాగనుంది. ఆఫర్‌లో భాగంగా ఈ మూడు రోజులు సాయంత్రం నాలుగు గంటలకు ప్లాష్‌ సేల్‌ నిర్వహించనున్నట్టగా ఎంఐ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా కేవలం నాలుగు రూపాయలకే ఎంఐ 55 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ, స్మార్ట్‌ఫోన్‌, బాడీ కంపోజిషన్‌ స్కేల్‌ను అందించనున్నట్టుగా ప్రకటించింది. దీనికి తోడు సమయానుకూలంగా వివిధ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను తక్కువ ధరలకు అందించనున్నట్టుగా సంస్థ తెలిపింది. ఇండియన్‌ మార్కెట్‌లో షియోమి రెడ్‌మీ అడుగుపెట్టి మరో మూడు రోజుల్లో నాలుగేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నాలుగేళ్లలో ఇండియన్‌ మార్కెట్లో రెడ్‌మీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అతి తక్కువ కాలంలో గరిష్టంగా కస్టమర్లకు చేరువైన బ్రాండ్‌గా ఎంఐ గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే నాలుగేళ్ల వార్షికోత్సవాన్ని వినియాగదారుల ఆనందంల మధ్య జరుపుకోవడానికి షియోమీ సిద్ధమైంది. ఈ సందర్భంగా ఎంఐ వినియోగదారులకు ఈ అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. దీంతో పాటు మరికొన్ని గాడ్జెట్స్‌పైన కూడా భారీ ఆఫర్లతో ముందుకు రానున్నట్టుగా ఎంఐ ప్రకటించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV ఉద్యోగులకు మోదీ మరో బంపరాఫర్.. 5 ఏళ్లు కాదు ఇక ఏడాదికే గ్రాట్యుటీ!? కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది. ఈసారి గ్రాట్యుటీ లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దీంతో ఎంప్లాయీస్‌కు ఎంతో ప్రయోజనం కలుగనుంది. Samayam Telugu | Updated: Nov 1, 2019, 12:12PM IST ఉద్యోగులకు మోదీ మరో బంపరాఫర్.. 5 ఏళ్లు కాదు ఇక ఏడాదికే గ్రాట్యుటీ!? హైలైట్స్ ఉద్యోగులకు మరో శుభవార్త గ్రాట్యుటీ లిమిట్ తగ్గించే యోచనలో కేంద్రం 5 ఏళ్ల నుంచి ఏడాదికి కుదించాలనే ఆలోచన దీంతో ఉద్యోగులకు ప్రయోజనం ప్రధాని నరేంద్ర మోదీ ఉద్యోగులకు మరో శుభవార్త అందించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపుతో ఇప్పటికే దీపావళి కానుక అందించిన మోదీ ఇప్పుడు గ్రాట్యుటీ లిమిట్ తగ్గింపుతో మరో తీపికబురు వారికి అందించబోతున్నారు. మోదీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రాట్యుటీ లిమిట్ ఇప్పుడు ఐదేళ్లుగా ఉంది. అంటే ఒక ఉద్యోగి కంపెనీలో చేరిన తర్వాత అదే సంస్థలో కనీసం ఐదేళ్ల పనిచేయాలి. అప్పుడు ఆ ఉద్యోగికి గ్రాట్యుటీ వస్తుంది. ముందుగానే మానేస్తే ఆ గ్రాట్యుటీ డబ్బులు రావు. దీంతో ఉద్యోగి గ్రాట్యుటీ మొత్తం కోల్పోవలసి వస్తోంది. ఇది ఉద్యోగులకు పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైక్యలం ఏర్పడినా అప్పుడు సర్వీస్‌తో నిమిత్తం లేకుండా గ్రాట్యుటీ చెల్లిస్తారు.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV భారత్‌లో కోహ్లి బ్రాండ్‌ విలువ రూ.921 కోట్లు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రాండ్‌ విలువలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల క్రీడాకారుల బ్రాండ్‌ విలువలో దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ TNN | Updated: Dec 21, 2017, 08:09AM IST భారత్‌లో కోహ్లి బ్రాండ్‌ విలువ రూ.921 కోట్లు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రాండ్‌ విలువలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల క్రీడాకారుల బ్రాండ్‌ విలువలో దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీని అధిగమించిన విరాట్ కోహ్లి.. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌‌ని దాటేశాడు. ప్రముఖ కార్పొరేట్ సలహా సంస్థ డఫ్ అండ్ ఫెల్ప్స్‌ ప్రకటించిన తాజా నివేదికలో విరాట్ కోహ్లి రూ. 921 కోట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. షారూఖ్ రూ. 678 కోట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. యాడ్స్‌ కోసం సెలెబ్రిటీలు ఒప్పందం చేసుకునే కంపెనీల విలువ ఆధారంగా ఈ బ్రాండ్‌ విలువని లెక్కిస్తారు. ఈ జాబితాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె రూ. 595 కోట్లతో మూడో స్థానంలో నిలవగా.. తర్వాత రూ.300 కోట్లతో అక్షయ్ కుమార్ నిలిచాడు. మొత్తంగా టాప్‌-15 జాబితా‌ని ఓ సారి పరిశీలించగా.. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రూ. 134 కోట్లతో 13వ స్థానంలో.. రూ. 95 కోట్లు బ్రాండ్‌ విలువతో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు 15వ స్థానంలో నిలిచింది. భారత్‌లో ప్రసారమయ్యే సగం యాడ్స్‌ ఈ టాప్-15 సెలెబ్రిటీలవే కావడం విశేషం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
kohli క్రీడా స్ఫూర్తి ముఖ్యం న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ముగిసింది. ఈ సిరీస్‌ ఎన్నో వివాదాలు,విద్వేషాలతో ఉత్కంఠభరింతంగా ముగిసింది. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న అనంతరం ధర్మశాలలో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలి యన్లు ఇకపై తమకు స్నేహితులు కారనివాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆటలో గెలుపు ఓటములు సహజమని,ఈ విషయంలో అతడు ప్రత్యర్థి ఆటగాళ్లపై కక్ష పెంచుకోవడం సరికాదని హితవుపలికారు. కోహ్లీ వ్యాఖ్యలను ఆసీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం మార్క్‌్‌ టేలర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. కోహ్లీ మరింతగా ఎదగాల్సిన అవసరముం దని సూచించాడు. ఈ రోజుల్లో క్రికెటర్లు లీగ్‌ల్లో కలిసి ఆడుతున్నారు. కొన్నిసార్లు ప్రత్యర్థులుగా ఆడుతున్నారు. అలాంటప్పుడు ఏదైనా మాట్లాడే టప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇలాంటి సమయంలో కక్షలు పెంచుకోవడం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మ్యాచ్‌లో కొన్నిసంఘటనలు జరుగుతాయి.వాటిని దాటుకుని వెళ్లి పోయేలా ఎదగాలిఅని మార్క్‌టేలర్‌ పేర్కొన్నాడు. ఆటలో పరిణామాలు, జయాపజయాలు ఎలా ఉన్నా క్రీడాస్ఫూర్తి వ్యవహరించడం ముఖ్యమని వైడ్‌ వరల్డ్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ కోసం రాసిన తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్‌ డీన్‌ జోన్స్‌,మాజీ ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ లాయిడ్‌ సైతం కోహ్లీ వ్యాఖ్యలను తప్పుపబట్టారు..ఈ గొప్ప క్రీడలో గెలుపొటములే కాదు ఆటలో స్నేహంగా మసులు కోవడం, స్నేహితులను చేసుకోవడంకూడా భాగమేఅని డీన్‌ జోన్స్‌ పేర్కొన్నారు. కోహ్లీ వ్యాఖ్యలు నిరాశ కలిగించాయని ఆస్ట్రేలియా కోచ్‌ డారెన్‌ లీమన్‌ ఆవేదన చెందాడు.ఇక మైదానంలో ఎలా వ్యవహరించాలనే దానిపై లెజెండరీ సచిన్‌ నుంచి కోహ్లీ పాఠాలు నేర్చుకోవాలని వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం డేవిడ్‌ లాయిడ్‌ సూచించాడు. ౖకొందరిని ఉద్ధేశించి చేసినవే: కోహ్లీ ఆస్ట్రేలియన్లు ఇకపై తనకు స్నేహితులు కారని తాను చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ వివరణ ఇచ్చాడు.ఆసీస్‌ జట్టు లోని కొందరు ఆటగాళ్లను ఉద్దేశించి మాత్రమే ఆవ్యాఖ్యలు చేసినట్లు కోహ్లీస్పష్టం చేశాడు. ధర్మశాల టెస్టు అనం తరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. సిరీస్‌కు ముందు స్మిత్‌ అండ్‌ టీమ్‌ మైదానం బయట ఫ్రెండ్సే అని చెప్పారు కదా? ఇప్పటికీ అలాగేభావిస్తారా? అనిప్రశించగా కోహ్లీస్పందించాడు. నేను వాళ్లను స్నేహితులే అనుకున్నాను. మైదానంలో ఉద్రిక్తత పరిస్థితులు సహజమే అనుకున్నాను కానీ,నేను చేసింది తప్పు.వాళ్లు నా స్నేహితులని ఎప్పటికి చెప్పను అని కోహ్లీ పేర్కొన్నాడు.
2sports
మేటి వర్షాలతో పల్లెల్లో పండుగే.. - ఈ ఏడాది వ్యవసాయ రంగంలో 4-5 శాతం వృద్ధి - ఆదాయం పెరగనుండటంతో వినియోగానికి కొత్త జోష్‌ - 7.4 శాతానికి చేరనున్న భారత వృద్ధిరేటు -  దోహదం చేయనున్న వేతన పెంపు: స్టాండర్డ్‌ చార్టర్డ్‌ న్యూఢిల్లీ: మెరుగైన వర్షపాతం, దేశీయంగా వినియోగం పెరగడం, వేతన సంఘం సిఫారసుల అమలు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ మెరుగైన వృద్ధి రేటను నమోదు చేయగలదని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ 'స్టాండర్డ్‌ చార్టర్‌'్డ తాజాగా విశ్లేషించింది. భారత్‌ ఈ ఏడాది 7.4 శాతం వృద్ధిని నమోదు చేయగలదని పేర్కొంది. మెరుగైన వర్షాల కారణంగా పంటలు బాగా పండనుండడం.. సర్కారు ఉద్యోగులకు వేతనాలు పెంపు తదితరాల కారణంగా గ్రామీణ వినియోగం ఉరకలేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇదే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రధానంగా నిలువనున్నట్లు పేర్కొంది. వృద్ధికి ప్రధాన హేతువుగా నిలుస్తున్న పెట్టుబడుల స్థానంలో దేశీయ వినియోగం ఈ ఏడాది కీలక భూమిక పోషించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఫలితంగా ఈ ఏడాది (2016-17) దేశ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా కట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సంఘం సిఫారసుల అమలు, 'ఒకే ర్యాంక్‌ ఒకే విధమైన చెల్లింపులు' కారణంగా పట్టణ ప్రాంతాలలో కూడా వినియోగం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మెరుగైన వర్షాల కారణంగా 2013-14 తరువాత ఈ ఏడాది వ్యవసాయ రంగం 4-5 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లుగా స్టాండర్డ్‌ చార్టర్డ్‌ తన విశ్లేషణలో అంచనా కట్టింది. అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల పరిణామాల నేపథ్యంలో మందగించిన ప్రపంచ వృద్ధి రేటు భారత రికవరీ తీరుపై తప్పక ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. భారత్‌ దేశీయ మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ తెలిపింది. అయితే ఇటీవలి కాలంలో విదేశాలతో వాణిజ్య సంబంధాలు ఇతర వ్యాపార వ్యవహారాలు పెరిగిన నేపథ్యంలో ఆయా దేశాల నుంచి మందగమన ఛాయలు భారత్‌కూ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లుగా స్టాండర్ట్‌ చార్డర్ట్‌ తన అధ్యయనంలో విశ్లేషించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
insecticides ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా నుంచి ‘కాయకల్ప్‌ హైదరాబాద్‌,జూన్‌ 26: భూసారం పెంచేందుకుగాను ఇన్‌సైక్టిసైడ్స్‌ ఇండియా కంపెనీ కాయకల్ప్‌ పేరిట కొత్త ఉత్పత్తిని అమలుకు తెచ్చింది. మొక్కల ఆరోగ్యం మరింత మెరుగుపరిచేందుకు కాయకల్ప్‌ విశిష్టం గా ఉపకరిస్తుందని కంపెనీ చెపుతోంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకువీలుగా ఇన్‌సెక్టిసైడ్స్‌ ఈ ఎరువుల ఉత్తఇ్తని మార్కెట్‌కు తెచ్చింది. భూమిలో నత్రజని, పొటాషియం, ఆర్గానిక్‌కార్బన్‌ తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిసుత్నఆ్నయని, రంగు, సాంద్రత, పొరల మధ్య ఖాళీ నీటిని నిల్వఉంచుకునే శక్తిలాంటివాటిని నిర్దేశించడంలో కీలకమైన ఆర్గానిక్‌ కార్బన్‌ లభ్యత రాష్ట్రంలోని నేలల్లో తక్కువస్థాయి నుంచి మధ్యస్థ స్థాయివరకూ ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నట్లు వివరించింది. కాయకల్ప భూమి సేంద్రియ సామర్ధ్యం మరింతపెంచుతుందని కంపెనీ వెల్లడించింది. సంస్థ ఎండి రాజేష్‌ అగ ర్వాల్‌ మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేయాలని ప్రధాని మోడీ లక్షానికి అనుగుణంగా ఈఉత్పత్తిని తెచ్చామన్నారు. వచ్చే రెండేళ్లలో పదిలక్షలమంది రైతులను చేరుకోవడం కంపెనీలక్ష్యంగాఉందన్నారు. సేంద్రీ య వ్యవసాయ విభాగం డైరెక్టర్‌ కిషన్‌చంద్ర మాట్లాడుతూ నేల,భౌతిక, రసాయన స్థితిగతులను మార్చేందుకు ఉత్పత్తిఎంతో ముఖ్యమన్నారు. ఇన్‌సెక్టిసైడ్స్‌ జిఎం వికెగార్గ్‌ మాట్లాడు తూ పేరుకుతగ్గట్లుగా భారతీయ వ్యవసాయం తీరుతెన్నులను మార్చేదిగా ఈ ఉత్పత్తిని అభివర్ణించారు. =====
1entertainment
Hyderabad, First Published 12, Mar 2019, 9:02 PM IST Highlights ఇటీవల జారిగిన తెలుగు పరిశ్రమ మా ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఓడిపోవడంతో ఆయన మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకున్నారు. తనపై నరేష్ చేసిన వ్యాఖ్యలు నిజం కావని ఆ విషయాల్లో క్లారిటీ ఇవ్వడానికే ఈ విధంగా ప్రెస్ ముందుకు వచ్చినట్లు మాట్లాడారు.  ఇటీవల జారిగిన తెలుగు పరిశ్రమ మా ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఓడిపోవడంతో ఆయన మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకున్నారు. తనపై నరేష్ చేసిన వ్యాఖ్యలు నిజం కావని ఆ విషయాల్లో క్లారిటీ ఇవ్వడానికే ఈ విధంగా ప్రెస్ ముందుకు వచ్చినట్లు మాట్లాడారు.  తన గెలుపు కోసం శ్రీకాంత్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి చాలా కృషి చేశారని ఇప్పుడు గెలిచిన వారిలో ఏ ఒక్కరు కూడా మా మీటింగ్ లలో పాల్గొనలేదని వారి అటెండెన్స్ 20, 30 శాతం కూడా ఉండదని అన్నారు. నేను శ్రీకాంత్ ఎప్పుడు తప్పు చేయాలదని చెబుతూ తనపై చేసిన కామెంట్స్ నిజం కావని మా అందరి అటెండెన్స్ 90, 80 శాతం ఉంటాయని  కావాలంటే చెక్ చేసుకోండని శివాజీ రాజా మాట్లాడారు.  ఇక ఈ ఎలక్షన్స్ లో తాను పాల్గొనాలని అనుకోలేదని అరుణాచలం వెళ్లిపోదామనుకున్న సమయంలో అందరూ ఉండమంటే ఎన్నికల్లో ఉన్నట్లు చెప్పారు. అదే విధంగా ఎన్నికల ముందు శ్రీకాంత్ - ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తున్నాయని తన గెలుపు కోసం వారు చాలా కృషి చేశారని శివాజీ రాజా భావోద్వేగానికి లోనయ్యారు.
0business
internet vaartha 176 Views మ్రుంబై : భారతక్రికెట్‌ ప్రధాన కోచ్‌గా నియమితులైన అనిల్‌ కుంబ్లేపై పూర్తి నమ్మకం ఉందని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నాడు. కాగా సుదీర్ఘ చర్చల అనంతరం కుంబ్లేను కోచ్‌గా నియమించాలని బోర్డు నిర్ణయించినట్లు ఆయన వివరించాడు. అత్యత్తమ కోచ్‌ను ఎంపిక చేయాలనేది భారత జట్టు కోరిక, దానిలోభాగంగానే కుంబ్లేను ఎంపిక చేశాం,కుంబ్లేపై బిసి సిఐ పూర్తి నమ్మకాన్ని ఉంచిందన్నాడు. ఇక్కడ దేశీయ కోచ్‌ లేక విదేశీ వ్యక్తి అనేది ప్రధానం కాదు, భారత క్రికెట్‌కు ఉత్తమ కోచ్‌ ఎవరనేది ప్రశ్న అని అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నాడు. మరోవైపు కోచ్‌గా ఎంపికైన కుంబ్లేపై ప్రశంసల వర్షం కురుస్తుంది. కోచ్‌ పదవికి స్పిన్నర్‌ అర్హుడు కాదని మొదట్లో వ్యాఖ్యలు వినిపించినా దానికి కుంబ్లే నియామకంతో పుల్‌స్టాప్‌ పడినట్లయిందని స్పిన్‌ దిగ్గజాలు బిషన్‌సింగ్‌ బేడీ,ఎరపల్లి ప్రసన్నలు కొనియాడారు.భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా దిగ్గజ స్పిన్నర్‌ కుంబ్లేను నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది.కాగా ప్రధాన కోచ్‌ ఎంపిక ప్రక్రియలో బోర్డు అడ్వయిజరీ కమిటీ సభ్యులు సచిన్‌,గంగూలీ,లక్ష్మణ్‌ల బృందం పలువురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన అనంతరం కుంబ్లేను కోచ్‌గా నియమించేందుకు మొగ్గు చూపింది. కాగా ఈ నివేదిక ఆధారంగా కుంబ్లేను ప్రధాన కోచ్‌గా ఏడాది పాటు నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత క్రికెట్‌ జట్టుకు 11వ కోచ్‌గా కుంబ్లే త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV జియోకు పోటీగా ఎయిర్‌టెల్ '3 జీబీ డేటా' ప్లాన్‌! సంచలన టెల్కో 'జియో'ను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. జియో అందిస్తున్న రూ.509 ప్లాన్‌కు పోటీగా రూ.558తో కొత్త ప్లానును ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. TNN | Updated: May 20, 2018, 04:52PM IST జియోకు పోటీగా ఎయిర్‌టెల్ '3 జీబీ డేటా' ప్లాన్‌! సంచలన టెల్కో 'జియో'ను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. జియో అందిస్తున్న రూ.509 ప్లాన్‌కు పోటీగా రూ.558తో కొత్త ప్లానును ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు రోజుకు 3 జీబీ డేటాతోపాటు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జియో రూ.509 ప్లాను కాలపరిమితి 28 రోజులు కాగా... ఎయిర్‌టెల్ 82 రోజుల కాలపరిమితితో ఈ కొత్తప్లానును తీసుకొచ్చింది. జియో ఆఫర్‌లో రోజుకు 3 జీబీ డేటాతోపాటు, 100 మెసేజ్‌లు అందుతున్నాయి. మరో టెలికామ్ సంస్థ వొడాఫోన్ కూడా ఇటీవలే రూ.511, రూ.569 ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రూ.511 ప్లాన్ కింద రోజుకు 2 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాలు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. రూ.569 ప్లాన్ కింద రోజుకు 3 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాలు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల అందిస్తోంది. ఈ రెండు ప్లాన్ల కాలపరిమితి 84 రోజులు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
The #MumbaiIndians are now on No.2 position on the #VIVOIPL Points Table. https://t.co/ZwAvTVuF8m — IndianPremierLeague (@IPL) 1556822815000 1. సన్‌రైజర్స్ హైదరాబాద్ : తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొంది 12 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే శనివారం బెంగళూరుతో జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి. అప్పుడు కోల్‌కతా (12 పాయింట్లు) లేదా పంజాబ్ (12) జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా.. ఆ జట్లతో సమానంగా నిలుస్తుంది. ఆ సమయంలో నెట్‌ రన్‌రేట్ కీలకం కానుండగా.. ఆ జట్లతో పోలిస్తే హైదరాబాద్ చాలా మెరుగ్గా ఉంది. కానీ.. గురువారం రాత్రి ముంబయి చేతిలో సూపర్ ఓవర్‌లో ఓడిన హైదరాబాద్ ఇప్పుడు ఒత్తిడిలో ఉంది. 2. రాజస్థాన్ రాయల్స్: తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది.. ఒక మ్యాచ్‌లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో బెంగళూరుతో పాయింట్‌ని పంచుకుంది. దీంతో.. ఆ జట్టు 11 పాయింట్లతో ఇప్పుడు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్ చేరడం గగనమే. కానీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగే చివరి మ్యాచ్‌లో గెలిచి.. ఆ తర్వాత హైదరాబాద్‌ని బెంగళూరు ఓడించాలని, కోల్‌కతా, పంజాబ్ జట్లు కనీసం ఒక్క మ్యాచ్‌లో ఓడాలని కోరుకోవాలి. 3. కోల్‌కతా నైట్‌రైడర్స్: తాజా సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన కోల్‌కతా జట్టు ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది ప్రస్తుతం 10 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్, ముంబయి టీమ్స్‌ని ఓడించాలి. అయినప్పటికీ.. హైదరాబాద్‌తో పోలిస్తే నెట్‌ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో.. బెంగళూరు జట్టు తన చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ని ఓడించాలని కోల్‌కతా కోరుకోవాలి. 4. కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కోల్‌కతా జట్టు తరహాలోనే.. పంజాబ్ కూడా ప్లేఆఫ్ రేసులో ఉంది. 12 మ్యాచ్‌లాడిన ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్‌కి చేరాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ కోల్‌కతా, చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించాలి. అంతేకాకుండా.. హైదరాబాద్‌ని బెంగళూరు ఓడించాలని కోరుకోవాలి. హైదరాబాద్, రాజస్థాన్ ఒక్క మ్యాచ్‌లో గెలిచినా.. కోల్‌కతా లేదా పంజాబ్ జట్లు ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. అప్పుడు నెట్‌ రన్‌రేట్ కీలకమవుతుంది. అన్ని జట్లతో పోలిస్తే.. రన్‌రేట్ విషయం‌లో హైదరాబాద్‌ మెరుగైన స్థితిలో ఉంది. ఈరోజు రాత్రి 8 గంటలకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మొహాలి వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకి ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంకానున్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
agri loans CEO 100రోజుల్లో రూ.100 కోట్ల రుణపంపిణీ లక్ష్యం హైదరాబాద్‌,: తెలంగాణ రాజ ధాని కేంద్రంగా కార్యలకలాపాలు కొనసాగి స్తున్న ఆక్సీలోన్స్‌ సంస్థ ప్రారంభించిన వంద రోజు ల్లో 100కోట్ల రూపాయల రుణం పంపిచేసే లక్ష్యం తో ఉంది. 2024 సంవత్సరం నాటికి ఒక బిలి యన్‌ డాలర్లు అంటే రూ.6500 కోట్ల రూపాయలు పంపిణీచేసే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ ప్రకటిం చింది. దీనివల్ల 1.6 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని కంపెనీ అధిపతి రాధాకృష్ణ వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత స్థిరాస్తి ఫైనాన్స్‌ అనేది కొత్తధోరణిగా మారిందని, గడచిన పక్షంలోరోజుల్లో 250 కోట్ల విలువైన 270 రుణ దరఖాస్తులుఅందుకున్నామని, 2020నాటికి పి2పి రుణపరపతి 30వేల కోట్ల రూపాయల మార్కెట్‌కు చేరుతుందని అంచనా వేసారు. ఆక్సీలోన్స్‌సంస్థ గత నవంబరులోనే ప్రారంభించామని, కేవలం కోటి రూపాయలు పెట్టుబడితో ప్రారంభించి మూడుకోట్ల సీడ్‌కేపిటల్‌గా సమీకరించామని, ఇపుడు 20 మిలి యన్‌ డాలర్లనిధులు సమీకరించి తాజా రుణదర ఖాస్తులకు నిధులు సమీకరించడం జరిగిందన్నా రు. అంతేకాకుండా మహిళలకు సైతం సాధికారత ను అందిస్తుందని, తాజాగా డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టుల్లో ఎంతోమంది స్త్రీలు పాల్గొంటు న్నారని ఆక్సీలోన్స్‌సిఇఒరాధాకృష్ణ వెల్లడించారు. తాజాగా టెక్నాలజీ రుణాలు, ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ రుణం, స్పోర్ట్స్‌రుణాలు, గోల్ఫ్‌ సభ్యత్వ రుణాలు, ప్రివి లేజ్‌క్లబ్‌ సభ్యత్వ రుణాలు, అంత ర్జాతీయ వ్యాపార విస్తరణ రుణాలు తదితర కొత్త రుణా లను కనుగొన్నట్లు వివరించారు. ఆక్సీలోన్స్‌ ఇపుడు భారత్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమి రేట్స్‌ ఇతర దేశాల్లో విస్తరించిందని, సాంప్రదాయ బద్ధమైనవే కాకుండా సాంప్రదాయేతర రుణాలను కూడా అందిస్తామని రాధాకృష్ణ వెల్లడించారు. భారత్‌లోపాటు గల్ఫ్‌ సహకార మండలి, యుకెలలో కూడా రుణాలిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో రుణాలందించేందుకు ప్రవాస భారతీ యులను తమ వేదికపైకి ఆహ్వానిస్తున్నట్లు రాధా కృష్ణ వెల్లడించారు. ప్రస్తుతం అందిన దరఖాస్తులో మెగా రుణం రూ50లక్షలకుపైబడి ఉందని అన్నా రు. చైనా, దక్షిణకొరియా, ఈజిప్టు దేశాల్లో అసం ఘటిత రంగంలో పి2పి రుణపంపిణీ మార్కెట్లు ఉన్నాయి. భారత్‌లో పి2పి నియంత్రణ కోసం డిమాండ్‌ అధికంగా ఉందని, 201లోనే కనీసం 20కిపైగా కంపెనీలు ప్రారంభించారన్నారు. 30 స్టార్టప్‌ కంపెనీలు పి2పి రుణవ్యాపా రంలో ఉన్న ట్లు రాధాకృష్ణ వివరించారు. 2025 నాటికి పి2పి రుణవ్యాపార మార్కెట్‌ లక్షకోట్ల డాలర్లకు చేరుతుం దని రాధాకృష్ణ అంచనా వేసారు. ప్రపంచ దేశాల్లో ఎక్కువగా బ్రిటన్‌, యుఎస్‌, చైనా దేశాలు ఈ పరిశ్రమ వృద్ధికి తమవంతు తోడ్పాటును అందిస్తున్నట్లు వివరించారు. భారత్‌లో 2020 నాటికి ఈ వ్యాపారం 30వేల కోట్ల రూపాయల కు చేరిందన్నారు. చైనాలో ఈతరహా ప్లాట్‌ ఫామ్‌ లు రెండువేలకుపైగా ఉన్నాయని ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌గా చైనా నిలిచిందన్నారు.
1entertainment
DHIONI1 అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా ధోనీకి ప్రశంస న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనియేనని చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కె ప్రసాద్‌ పేర్కొన్నాడు. చాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించిన నేపథ్యంలో జట్టులో ధోనిని ఎంపిక చేయడంపై ఎంఎస్‌కె ప్రసాద్‌ మాట్లాడాడు.పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోని వారసుడిగా సత్తా చాటుతున్న ఢిల్లీ ఆటగాడు రిషబ్‌ పంత్‌ని భవిష్యత్‌ కీపర్‌గా పేర్కొన్నాడు. ధోని రిటైర్‌మెంట్‌ నిర్ణయం పంత్‌ కెరీర్‌ను నిర్ధేశి స్తుందని వివరించాడు.ప్రపంచంలో అత్యుత్తమ కీపర్‌గా ఎవరని మీరు నమ్ముతున్నారు? ధోనియే అని మనమంతా నమ్ముతున్నాం.మనం కేవలం అతడి బ్యాటింగ్‌ ఫామ్‌ గురించే ఆందో ళన చెందుతున్నాం అని ఆయన పేర్కొన్నాడు. టీమిండియాకు అతడొక వెలకట్టలేని ఆస్తి. కోహ్లీని గైడ్‌ చేయడానికి అతనే కరెక్ట్‌ పర్సన్‌. ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో జట్టుకు అద్భుతంగా ఉపయోగపడతాడు. అతడి తెలివితేటలు కోహ్లీకి మార్గనిర్ధేశం చేస్తాయి.ధోని కీపింగ్‌పై తమకు ఎలాంటి డౌట్‌ లేదని,అయితే అతని బ్యాటింగ్‌ ఫామ్‌పై మాత్రమే తాను దృష్టి పెట్టామని ఎంఎస్‌కె వివరించాడు. ప్రపంచంలోనే అత్యు త్తమ వికెట్‌ కీపర్‌…. 10-12 సంవత్సరాల కీపింగ్‌ కెరీర్‌లో ఒక్క రోజైనా ధోని పొరపాటు చేసినట్లు కనిపించడు.అందుకే అతడు మా దృష్టిలో ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌. బ్యాటింగ్‌ గురించి మాకు ఆందోళన లేదు అని ఎంఎస్‌కె వివరించాడు.ఇక రిషబ్‌ పంత్‌ ఆట తీరు తమ కెంతో నచ్చిందని ఎంఎస్‌కె పేర్కొన్నాడు.పంత్‌ క్రికెట్‌లో ఎదుగుతున్న కుర్రాడు.అతడి ముందు సుదీర్ఘ కెరీర్‌ ఉంది. భవిష్యత్తులో అతడు తప్పకుండా విజయ వంతం అవుతాడని మేం కచ్చితంగా చెప్పగలం. అని ఎంఎస్‌కె వెల్లడించాడు.ఇదిలా ఉంటే ఐపిఎల్‌లో ప్రదర్శన ఆధారంగా టీమిండియాకు ఎంపిక జరుగులేదన్నాడు. యువ ఆటగాళ్లకు జట్టులో ఎందుకు చోటు కల్పించడం లేదన్న ప్రశ్నకు గాను హార్థిక్‌ పాండ్యా,బుమ్రా యువ ఆటగాళ్లు కాదా? అని ఎంఎస్‌కె ప్రశ్నించాడు. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌కు ఎంప ికైన తరువాత నిలకడగా సత్తా చాటుతున్నందుకే హార్థిక్‌ పాండ్యా,బుమ్రా వంటి కుర్రాళ్లకు చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో చోటు కల్పించా మని ఎంఎఎస్‌కె ప్రసాద్‌ వివరించాడు.ఇక యువ ఆటగాళ్లు సంజూ శాంసన్‌,బాసిల్‌ థంపీ వంటి వర్థమాన క్రికెటర్లు భారత ఏ జట్టులో మంచి ప్రదర్శనలు చేయాల్సి ఉందన్నాడు. ఐపిఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్ల ప్రదర్శనను గమనిస్తున్నామని,ఆటగాళ్ల సామర్థ్యాలను అన్ని విధాలా పరీక్షించాకే 50 ఓవర్ల క్రికెట్‌కు ఎంపిక చేస్తామని ఎంఎస్‌కె వివరించాడు. ్క
2sports
- దీపావళి నుంచి 7500-8000 స్థాయి వద్దే - 'పరిధి' దాటితేనే భవిష్యత్తులో ప్రగతి 'ర్యాలీ' - ప్రశ్నార్థకంగా మారిన క్రిస్మస్‌ ర్యాలీ - ఈ వారం తీవ్ర ఒడుదుడుకులు తప్పవు ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లకు స్పషమైన దిశంటూ లేకుండా పోవడంతో గత కొన్ని రోజులుగా ఆవి తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతునే వస్తున్నాయి. దీపావళి నుంచి నిఫ్టీ 7500-8000 పాయింట్ల స్థాయి వద్దే తచ్చాడుతోంది. కొన్ని నిర్ధారిత స్టాక్‌లలో మాత్రమే మెరుగైన కొనుగోళ్లు అమ్మకాలు నమోదు కావడం కనిపిస్తున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఎదైన ప్రధాన సంఘటన చోటు చేసుకొని మార్కెట్లకు ఊతం లభిస్తే తప్ప స్టాక్‌ మార్కెట్లలో మరింత స్థిరీకరణ జరిగే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా వడ్డీరేట్ల పెంపు నేపథ్యం, చమురు, కమోడిటీ ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఎఫ్‌ఐఐలు భారీగా నిధులను తరలించుకుపోవడం మార్కెట్లను నేల చూపులు చూసేలా చేశాయి. అయితే గత రెండు మూడు సెషన్ల నుంచి ఎఫ్‌ఐఐలు నిధుల తరలింపు కొంత మేర తగ్గడం శుభపరిణామం. మార్కెట్లు గత కొన్ని వారాలుగా నిఫ్టీ 7500-8000 పాయింట్ల శ్రేణిలోనే తచ్చాడుతుండడం మదుపరుల విశ్వాసాన్ని ప్రభావితం చేస్తోంది. 8000 పాయింట్ల స్థాయిని దాటితేనే మార్కెట్లలో టెక్నికల్‌ ర్యాలీలు, షార్ట్‌ కవరింగ్‌లు పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రభావం చూపని ఫెడ్‌ నిర్ణయం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు విషయంలో ఒక స్పష్టమై ప్రకటన రావడంతో మార్కెట్లు గత వారం పరుగులు పెట్టాయి. పెంపు కూడా ఆమోదయోగ్యంగానే ఉండడంతో గత వారం జరిగిన అయిదు ట్రేడింగ్‌ సెషన్లకుగాను నాలుగు సెషన్లు లాభాల్లోనే నిలిచాయి. ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు ప్రభావం భారత మార్కెట్లపై అంతగా కనిపించలేదు. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలోనే ఉందనీ.. దశల వారీగా వడ్డీరేట్లను సవరిస్తూ సాగుతామని ఫెడ్‌ చేసిన ప్రకటన ప్రపంచ మార్కెట్లలో విశ్వాసం నింపింది. దీంతో శుక్రవారంతో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్‌్‌ దాదాపు 475 పాయింట్ల (దాదాపు రెండు శాతం) మేర పెరిగి 25,519 పాయింట్లకు చేరింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ కూడా దాదాపు 152 పాయింట్ల మేర పెరిగి 7762 పాయింట్ల స్థాయి వద్ద నిలిచింది. మార్కెట్‌ విస్తృతి మెరుగ్గా కనిపించింది. బీఎస్‌ఈ మిడ్‌కాప్‌ సూచీ 3.2 శాతం మేర, స్మాల్‌ క్యాప్‌ సూచీ 2.8 శాతం మేర ఎగిశాయి. క్రిస్మస్‌ ర్యాలీ కనిపించేనా.. గ్లోబల్‌ ఇన్వెస్టర్లు పవిత్రమైన క్రిస్మస్‌ రోజుల్లో ఎక్కువగా కొత్త మదింపులను మొదలు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో సోమవారంతో ప్రారంభం కానున్న వారంలో క్రిస్మస్‌ ర్యాలీ కనిపించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, రపాయి పతనం, ఎఫ్‌ఐఐల పెట్టుబడి ట్రెండ్‌తో పాటుగా పార్లమెంట్‌ సమావేశాల్లో కీలక బిల్లుకు ఆమోదం తదితర అంశాలు ఈ వారంలో మార్కెట్‌ గతిని నిర్దేశించనున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు. మరో విశేషం ఏమిటంటే సోమవారం నుంచి సెన్సెక్స్‌లో వేదాంత, హిందాల్కోల స్థానంలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, ఎషియన్‌ పెయింట్స్‌ స్థానం దక్కించుకోనున్నాయి. దీనికి తోడు అమెరికా, బ్రిటన్‌లు తమ మూడో త్రైమాసికపు జీడీపీ గణాంకాలను వెల్లడించనున్నాయి. ఈ గణాంకాలు ప్రపంచ మార్కెట్లను మరీ ముఖ్యంగా వర్ధమాన దేశాల మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. దీనికి తోడు అమెరికాలో ఉద్యోగార్థుల డేటా కూడా గురువారం విడుదల కానుంది. క్రిస్మస్‌ నేపథ్యంలో గ్లోబల్‌ ఇన్వెష్టర్లు హాలీడే మూడ్‌లో ఉంటారు కాబట్టి ఈ వారం వారు పెద్దగా స్టాక్‌ క్రయవిక్రయాలపై దృష్టి సారించరు. ఈ నేపథ్యంలో మార్కెట్లలో మందగమనం నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
FLIPKART కస్టమర్ల కోసం ది బిగ్‌ బిలియన్‌ డేస్‌ న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: దేశీయ ఇ-కామర్స్‌ సైట్‌ ప్లిప్‌ కార్ట్‌ ఆన్‌ లైన్‌ కస్టమర్ల కోసం ది బిగ్‌ బిలియన్‌ డేస్‌ను తీసురాబోతుంది. నాలుగవ విడతగా ఈ ఆఫర్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.ఈనెల లోనే దసరా పండుగ ముందు ప్లిప్‌కార్ట్‌ నాలుగు రోజుల పాటు ఈ ఆఫర్‌ను అందుబాటు లో ఉంచనుంది. సెప్టెంబరు 20 తేదీ నుంచి 24వ తేదీ వరకు బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉంటాయిన ఇ- కామర్స్‌ సంస్థ ప్రకటించింది. గరిష్టం గా కొన్ని ఉత్పత్తులపై 90శాతం వరకు డిస్కౌంట్‌ ఉంటుందని ఈ ప్లిప్‌కార్ట్‌ ప్రక టించడం విశేషం. కొన్ని దిగ్గజ బ్రాండ్స్‌తో ఒప్పందాలుచేసుకున్నామని,వాటి ఉత్పత్తు లను తమసైట్లో అందుబాటులో ఉంచు తామని, భారీ డిస్కౌంట్లు ఉంటాయని ప్లిప్‌ కార్ట్‌ పేర్కొంటుంది.ఇప్పటి వరకు మూడుసార్లు ఇలాంటి ఆఫర్స్‌ను ప్రకటించామని,ఇది నాలుగవ ఎడిషన్‌ అనిపేర్కొంది. అన్ని కేటగిరిల్లోని ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్లు ఉంటాయని, మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో ఆఫర్లుంటాయని వెల్లడించింది. ఈ సంస్థ తో పాటు అమేజాన్‌, పేటిఎం, ఇతర ఇ-కామర్స్‌ సైట్లు ఇదేనెలలో భారీఆఫర్లతో సిద్ధం అవుతున్నాయి.
1entertainment
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV KRKR Trailer: లోకేశ్‌ని ‘పప్పు’ అంటారా, నాకు తెలీదే.. వర్మ వెటకారం RGV: ఏం జరిగినా.. ఎంత మంది విమర్శించినా.. ఎంత మంది తిట్టినా.. తన స్టైల్ మారదన్నట్టు ప్రవర్తిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. వివాదాస్పద సినిమాలు చేస్తూనే అవి వివాదాస్పదమని తనకు తెలీదన్నట్టు నటిస్తున్నారు. Samayam Telugu | Updated: Oct 29, 2019, 04:13PM IST నాకు నచ్చింది నేను తీస్తా.. ఇష్టముంటే చూడండి, లేకపోతే మానేయండి అనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వివాదం అనేది లేకపోతే ఆయనకు అస్సలు నిద్ర పట్టదు. ఈ మధ్య కాలంలో ఆయనకు వివాదాల పిచ్చి మరీ ఎక్కువైంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే వివాదాస్పద చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరవాత ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అంటూ కాకరేపుతున్నారు. ఇది వివాదాస్పద పాత్రలతో అస్సలు వివాదాస్పదం కాని సినిమా అంటూ రామ్ గోపాల్ వర్మ చెబుతున్నా.. ఆయన చేసే ప్రచార కార్యక్రమాలు మాత్రం వివాదాస్పదంగానే ఉన్నాయి. ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. దీపావళి సందర్భంగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ట్రైలర్‌ను వర్మ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఆ రోజు టాప్ ట్రెండ్‌గా నిలిచింది. ఈ ట్రైలర్‌ను చూసిన తరవాత వర్మను తిట్టేవాళ్లు తిట్టారు, పొగిడే వాళ్లు పొగిడారు. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’.. పవన్, లోకేష్‌లను మరీ ఇలానా? X అయితే, ఈ ట్రైలర్‌లో లోకేశ్ పాత్రధారికి చంద్రబాబు పాత్రధారి పప్పు వడ్డించే సన్నివేశం బాగా హైలైట్ అయ్యింది. అది ఎందుకు అయ్యిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సన్నివేశంపై తాజాగా తన అభిమాని ఒకరితో ఫోన్ కాల్ ద్వారా వర్మ డిస్కషన్ పెట్టారు. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాపై న్యూస్ ఛానెల్ 10టీవీ ప్రసారం చేసిన చర్చా కార్యక్రమంలో వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులతో వర్మ ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా కల్పించారు.
0business
Visit Site Recommended byColombia 2011 ఏప్రిల్ రెండో తేదీన టీమిండియా ప్రపంచకప్ ఫైనల్ లో శ్రీలంక మీద నెగ్గిన సంగతి తెలిసిందే. నేటితో ఆ ఫీట్‌కు ఏడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో నాటి భారత జట్టు వీరవిహారాన్ని తలుచుకుంటే భారతీయ క్రికెట్ ప్రియుల రోమాలు నిక్కబొడుకుంటాయని వేరే చెప్పనక్కర్లేదు. జట్టు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి అద్భుతమైన ఆడిన తీరు, విజయాన్ని తనదైన శైలిలో సిక్స్‌తో ముగించడం.. ఇదంతా భారత క్రికెట్ చరిత్రలోని ఒక అపూర్వఘట్టం. అలా టీమిండియా ప్రపంచకప్ ను నెగ్గిన మూడు నెలల తర్వాత లండన్ లో ఒక చారిటీ డిన్నర్ ను నిర్వహించారు. ధోనీ వరల్డ్ కప్ ఫైనల్లో వాడిన బ్యాట్ ను కూడా అక్కడ వేలానికి ఉంచారు. అది ఏకంగా 72 లక్షల రూపాయల ధరకు అమ్ముడైంది. ముంబైకి చెందిన ఆర్కే గ్లోబల్ అనే సంస్థ ధోనీ బ్యాట్‌ను రికార్డు స్థాయి ధర చెల్లించి కొనుక్కొంది. వేలంలో వచ్చిన డబ్బును ధోనీ భార్య పేరిట ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థకు జమ చేశారు. వేలంలో అత్యంత ధర పలికినదిగా ధోనీ బ్యాటు అలా రికార్డుల్లోకి ఎక్కింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
benz మెర్సిడిస్‌ బెంజ్‌ కాంటినెంటల్‌ టైఅప్క్‌ పూణె: విక్రయానంతర సేవలపరంగా కూడా మెర్సిడిస్‌ బెంజ్‌ తన స్థాయికి అనుగుణంగా ఏర్పాట్లుచేస్తోంది. కాంటినెంటల్‌ టైర్స్‌తో ప్రత్యేక టైఅప్‌తో మెర్సిడిస్‌బెంజ్‌ ఆమోదిత టైర్లను ప్రవేశ పెట్టింది. అత్యధిక పనితీరును ఇచ్చే టైర్లను కేవలం మెర్సిడిస్‌కోసం కాంటినెంటల్‌ ఉత్పత్తిచేస్తోంది. త్రీపాయింట్‌ స్టార్‌రేటింగ్‌తో కాంటినెంటల్‌ టైర్లను మెర్సిడిస్‌ తమఅధీకృత టైర్లుగా ప్రక టించింది. మై మెర్సిడిస్‌ మై సర్వీస్‌ కీలక కార్యక్రమాన్ని 2016లోనే కంపెనీ ప్రారం భించింది. విక్రయానంతర సేవల్లో కూడా మెర్సిడిస్‌ తిరుగులేని సేవలందిస్తున్నదని కస్ట మర్లకు మైమెర్సిడిస్‌ మైసర్వీస్‌తో మరింతగా దగ్గరవుతుందని ఎండి సిఇఒ రోలండ్‌ ఫాల్గర్‌ పేర్కొన్నారు. సేవల్లోమరింత అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటించేందుకు వీలుగా కస్టమర్ల సంతృప్తే ప్రధానంగా మెర్సిడిస్‌ బెంజ్‌ కాంటినెంటల్‌ టైర్లను అందిస్తుందని అదనపు భద్రత, మంచి అనుభూతిని అందించేందుకువీలుగా ఈరెండుసంస్థల భాగస్వామ్యంతో విక్రయానంతరసేవలను మెరుగుపరు స్తున్నట్లు కాంటినెంటల్‌ ప్రకటించింది. జర్మన్‌ ఇంజినీరింగ్‌, ఉన్నతస్థాయిసాంకేతిక పరిజ్ఞానం అందించేదిశగా కాంటినెంటల్‌ జర్మన్‌ ఇంజినీరింగ్‌ అత్యున్నతస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న సంస్థగా నిలిచింది.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV సూపర్‌ ఫాం.. అరడజను సినిమాలు లైన్‌లో పెట్టిన స్టార్‌ హీరో హిట్‌ ,ఫ్లాప్‌ అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అవుతున్నాడు కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య. ప్రస్తుతం ఆకాశమే నీ హద్దురా సినిమా చేస్తున్న సూర్య మరో ఆరు సినిమాలు లైన్‌లో పెట్టాడు. Samayam Telugu | Updated: Nov 17, 2019, 09:35AM IST హీరో సూర్య సక్సెస్‌ విషయం పక్కన పెడితే కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య సూపర్‌ ఫాంలో ఉన్నాడు. గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హీరోగా బిజీగా కొనసాగుతూనే నిర్మాతగానూ ఆసక్తికర చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం గురు ఫేం సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశమే నీ హద్దురా సినిమాలో నటిస్తున్నాడు సూర్య, ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌కు రెడీ అవుతుంది. Also Read: Pawan Kalyan ఎఫెక్ట్.. జార్జ్‌ రెడ్డికి షాక్‌ ఇచ్చిన పోలీసులు ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా వరుసగా లైన్‌లో పెట్టాడు ఈ విలక్షణ నటుడు. సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్గా నిలిచిన సినిమా సిరీస్‌ సింగం. మూడు భాగాలుగా రిలీజ్‌ అయిన ఈ సిరీస్‌లో అన్ని సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఇదే కాంబినేషన్‌లో మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు సూర్య. సింగం సిరీస్‌ను తెరకెక్కించిన హరి దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక అజిత్ హీరోగా వరుస బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించిన శివ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు సూర్య. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. Also Read: వేడెక్కిస్తున్న వాణీ.. హాట్‌ ఫోటోషూట్లతో మత్తెక్కిస్తున్న బ్యూటీ సూర్య కెరీర్‌ను మలుపు తిప్పిన కాకా కాకా, సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ సినిమాలను తెరకెక్కించిన గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు సూర్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఓకె అవుతుందా లేదా అన్న విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. Also Read: మహిళలు బలంగా ఉండరని ఎవరన్నారు?.. వైరలవుతున్న అమల పోస్ట్‌ కోలీవుడ్‌లో మంచి ఫాంలో ఉన్న మరో దర్శకుడు వెట్రీమారన్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు సూర్య. ఇటీవల అసురన్‌తో ఆకట్టుకున్న వెట్రీమారన్‌ను కథ చెప్పిమని కోరాడట సూర్య. అంతేకాదు కార్తి హీరోగా ఖైదీలాంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అందించిన లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు సూర్య. వీటితో పాటు ఓ కొత్త దర్శకుడితోనూ సూర్య కథా చర్చలు జరుపుతున్నాడట. Also Read: యాంకర్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన నాగార్జున.. కారణం ఏంటంటే?   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Mar 08,2016 రూ.14వేల కోట్ల ఎఫ్‌డీిఐలకు ఆమోదం న్యూఢిల్లీ : విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) రూ.14,000 కోట్ల విలువ చేసే 16 ఎఫ్‌డీిఐ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో రిలియన్స్‌ లైఫ్‌లో 49 శాతం వాటా కైవాసానికి సంబంధించిన జపాన్‌ నిప్పన్‌ పెట్టు బడులకు ఆమోదం లభించింది. యస్‌ బ్యాంకుల్లో 74 శాతం విదేశీ పెట్టుబడులున్నాయి. ఫస్ట్‌ బ్యాంకుకు ఈ సంస్థలో ప్రస్తుతం 41 శాతం వాటా ఉంది. ఈ వాటా పెంపునకు ఎఫ్‌ఐపీబీ అవకాశం కల్పించింది. ఎఫ్‌ఐపీబీ 34 ప్రతిపాదనలు ఎజెండాలో ఉండగా, 16 ప్రతిపాదనలకు ఆర్ధిక వ్యవహారాల కార్యదర్వి శక్తికాంత దాస్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదం తెలిపింది. టాటా ఎఐఎ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, టాటాసికొరిస్కి ఎయిర్‌స్పేస్‌, ఇంటర్నేషనల్‌ అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రయివేటు లిమిటెడ్‌ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అవివా లైఫ్‌ ఇన్సూరెన్స్‌, రహేజా క్యూబిఇ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో 49 శాతం విదేశీ పెట్టుబడుల పరిమితికి అవకాశం కల్పించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
RAHUL CHOWDARY   హైదరాబాద్‌: తెలుగు టైటాన్స్‌ సారథి, స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఎవరు సాధించలేని 500 రైడ్‌ పాయింట్లు సాధించిన కబడ్డీ ఆటగాళ్లలో ఒకడిగటా నిలిచాడు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో బెంగుళూరు బుల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతడు ఈ ఘనత సాధించాడు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV 'వాట్సాప్‌'లో మరో సరికొత్త ఫీచర్‌..! ప్రముఖ మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రానుంది. ప్రస్తుతానికి వాట్సాప్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. TNN | Updated: Apr 6, 2018, 08:24PM IST 'వాట్సాప్‌'లో మరో సరికొత్త ఫీచర్‌..! ప్రముఖ మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రానుంది. ప్రస్తుతానికి వాట్సాప్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఈ తాజా ఫీచర్ ద్వారా వాయిస్‌ రికార్డింగ్‌ ఆప్షన్‌లో 'లాక్‌' సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిద్వారా చాటింగ్ చేసే సమయంలో వాయిస్‌ మెసేజ్‌ పంపాలనుకునేవారు 'వాయిస్‌ రికార్డింగ్‌ బటన్‌'ను స్లైడ్ చేసి ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV MS Dhoni ఫిక్సింగ్ చేశాడన్నారు.. బాధేసింది..! మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుండగా.. తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొననుంది. Samayam Telugu | Updated: Mar 21, 2019, 07:16PM IST MS Dhoni ఫిక్సింగ్ చేశాడన్నారు.. బాధేసింది..! హైలైట్స్ 2013 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు రెండేళ్ల నిషేధం.. 2016, 2017 ఐపీఎల్ సీజన్లకి రెండు టీమ్స్‌ దూరం చెన్నై టీమ్ ఆటగాళ్లు ఫిక్సింగ్‌కి పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు అవి చాలా దుర్భరమైన రోజులని గుర్తు చేసుకున్న మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ 2019 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన రోజుల గురించి అభిమానులతో పంచుకున్నాడు. 2013లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్న చెన్నై జట్టు.. 2016, 2017 ఐపీఎల్ సీజన్లకి దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2018 ఐపీఎల్ సీజన్‌లో మళ్లీ టోర్నీలోకి పునరాగమనం చేసిన చెన్నై.. అసాధారణ ప్రదర్శనతో ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే.. ఈ రెండేళ్ల వ్యవధిలో తనతో పాటు టీమ్‌లోని ఆటగాళ్లందరూ చాలా మనోవేదన అనుభవించారని ధోనీ చెప్పుకొచ్చాడు.
2sports
తారక్ రిజెక్ట్ చేసిన కథ ఇదేనా.? Highlights తారక్ రిజెక్ట్ చేసిన కథ ఇదేనా.? తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా పరిచయమై.. ఆ తర్వాత రచయిత అవతారమెత్తి స్టార్ స్టేటస్ సంపాదించాడు వక్కంతం వంశీ. చాలామంది రచయితల్లాగే అతను కూడా దర్శకుడిగా మారాలనుకున్నాడు. రచయితగా అతను తెచ్చుకున్న పేరుకి చాలా సులువుగా.. వేగంగా దర్శకుడిగా మారాల్సింది. కానీ ఆ విషయంలో బాగా ఆలస్యమైంది. రెండేళ్ల కిందటే జూనియర్ ఎన్టీఆర్తో సినిమా ఓకే అయి.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చాక అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. వక్కంతం సినిమాను పక్కన పెట్టి బాబీతో ‘జై లవకుశ’ చేశాడు ఎన్టీఆర్. దీంతో కొన్ని నెలల పాటు ఏమీ పాలుపోని స్థితిలో ఉన్న వక్కంతం.. అల్లు అర్జున్ కు కథ చెప్పి మెప్పించి ‘నా పేరు సూర్య’ చేశాడు. ఎన్టీఆర్ వద్దన్న కథతోనే బన్నీని మెప్పించాడేమో.. తనకు అవకాశమిచ్చినట్లే ఇచ్చి హ్యాండిచ్చినందుకు ఎన్టీఆర్ మీద వక్కంతం చాలా కోపంగా ఉన్నాడేమో అని అంతా అనుకుంటున్నారు. ఐతే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని అంటున్నాడు వక్కంతం. ఎన్టీఆర్ కు తాను చెప్పిన కథ వేరని.. ఆ కథ విషయంలో పూర్తి సంతృప్తి చెందకపోవడంతో పక్కన పెట్టేయాల్సి వచ్చిందని వంశీ చెప్పాడు. ఇద్దరం కలిసి తర్వాత పని చేద్దామన్న మ్యూచువల్ అండర్ స్టాండింగ్ మీద తామిద్దరం విడిపోయినట్లు అతను చెప్పాడు. ఎన్టీఆర్ కథ అలాగే ఉందని.. దాన్ని ఎప్పటికైనా ఎన్టీఆర్ తోనే చేయాల్సి ఉందని.. బన్నీతో చేసింది వేరే కథతో అని వంశీ చెప్పాడు. నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ అల్లు అర్జున్ కోసం కథ అడగడంతో తన స్టోరీ బ్యాంక్ బయటికి తీసి అందులోంచి ‘నా పేరు సూర్య’ కథను ఎంచుకున్నట్లు అతను వెల్లడించాడు. ఇది తన అరంగేట్రానికి.. బన్నీకి సరిగ్గా సరిపోయే స్టోరీ అని భావించానన్నాడు. మరి ఈ సినిమాతో తనేంటో రుజువు చేసుకుని ముందు అనుకున్న కథతోనే ఎన్టీఆర్ హీరోగా వక్కంతం సినిమా తీస్తాడేమో చూద్దాం. Last Updated 5, May 2018, 1:53 PM IST
0business
Hyderabad, First Published 5, Nov 2018, 6:29 PM IST Highlights బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకు క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్లిన హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలేక్కబోతున్న సంగతి తెలిసిందే. నిక్‌ జోనాస్‌ తో కలిసి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో తెగ ఎంజాయ్ చేస్తోంది.  బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకు క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్లిన హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలేక్కబోతున్న సంగతి తెలిసిందే. నిక్‌ జోనాస్‌ తో కలిసి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో తెగ ఎంజాయ్ చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సోషల్ మీడియాలో అమ్మడు పోటోలను తెగ షేర్ చేస్తోంది.  ఇకపోతే రీసెంట్ గా తనకు కాబోయే వాడి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన క్షణాలను అభిమానులతో పంచుకుంది. అందుకు సంబందించిన ఫొటోలు ఇంటర్నెట్ లో కూడా వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా నిక్‌ జోనాస్‌ సోదరితో కూడా ప్రియాంక తెగ ఎంజాయ్ చేసింది. ఆడపడుచు సోఫియా టర్నర్‌ ను ఎత్తుకొన్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ఈ రోజుల్లో ఆడపడుచుల కోసం ఎన్నో చేయాల్సి వస్తోంది అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్స్ ను ఆకట్టుకుంది. దీంతో ఫాలోవర్స్ వారి శైలిలో అమ్మడికి సమాధానాలు ఇస్తున్నారు. ఉదయపూర్ లో ప్రియాంక పెళ్లి జరగనుందని ప్రస్తుతం టాక్ వస్తున్నప్పటికీ అది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
0business
జై లవకుశ ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు Highlights ఎన్టీఆర్ జైలవకుశ ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు కేరళ మినహా అన్ని ప్రాంతాల్లో పూర్తయిన బిజినెస్ మొత్తం 112.5 కోట్ల మేర జై లవకుశ ప్రి రిలీజ్ బిజినెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన జై లవకుశ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ కేరళ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో పూర్తయింది. కేరళ మినహాయించినా జైలవకుశ ప్రి రిలీజ్ బిజినెస్ 112.5 కోట్లు జరిగింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా మారింది జై లవకుశ.   ఇక నాన్ బాహుబలి రికార్డులో ఇది మూడో అత్యధిక ప్రి రిలీజ్ బిజినెస్. హిట్ చిత్రం కావాలంటే జై లవకుశ 86 కోట్లు వసూళ్లు సాధించాలి. జై లవకుశ ప్రి రిలీజ్ బిజినెస్ బ్రేకప్ వివరాలు ఇలా వున్నాయి.
0business
internet vaartha 159 Views న్యూఢిల్లీ : స్టార్‌ క్రికెటర్‌ కోహ్లీ అభిమానులు భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ అభిమానుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌ మహిళా క్రికెటర్లకు కూడా అత్యంత పాపులర్‌ క్రికెటర్‌ కోహ్లీ కావడం విశేషం. టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ కోహ్లీ తమకెంతో ఇష్టమైన ఆటగాడని పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సనా మీర్‌ స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. అయితే తమకు మాత్రం టీమిండియా కెప్టెన్‌ ధోనీ ఫేవరెట్‌ క్రికెటర్‌ అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సనా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.మా జట్టులో మహిళా క్రికెటర్లకు కోహ్లీ పాపులర్‌ క్రికెటర్‌,ఎందుకంటే అతను భారత టెస్ట్‌ కెప్టెన్‌ కాబట్టి,మైదానంలో బయటా ధోనీ ప్రవర్తన హుందాగా ఉంటుంది.జూనియర్లతో కూడిన జట్టును బలమైన టీమ్‌గా మార్చాడని చెప్పింది.తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ వచ్చి కుదురుకునే వరకు ఒక ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతానని ఆమె వెల్లడించింది.కాగా పాకిస్థాన్‌ మహిళ క్రికెట్‌లో చాలా మార్పులు వస్తున్నాయి, క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని చాలా మంది అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించింది.
2sports
jio phone జియోఫోన్‌ దెబ్బకు ఎయిర్‌టెల్‌-ఐడియా సతమతం ముంబయి,జూలై 22: టెలికాం రంగంలోని కీలకకంపెనీలయిన ఐడియాసెల్యులర్‌, ఎయిర్‌టెల్‌ కంపెనీల షేర్లు భారీ ఒత్తిళ్లకు లోనయ్యాయి. రియలన్స్‌జియో ఫోన్‌ విడుదలను కంపెనీ ఛైర్మన్‌ముఖేష్‌ అంబానీ ప్రకటించడం, ఉచితంగానే ఫన్‌ను అందిస్తామన్న విశ్లేషణలతో ఐడియాసెల్యుర్‌షేర్లు ఏడుశాతం దిగజారి 88.40కి చేరితే భారతి ఎయిర్‌టెల్‌ కంపెనీ షేర్లు 4శాతం దిగజారి 404కు చేరాయి. ఆరుశాతం ఇంట్రాడేలో క్షీణించాయి. రిలయన్స్‌జియో టెలికాం కంపెనీ జియో4జి ఫోన్‌ విడుదలతోనే జియోషేర్లు రెండుశాతం పెరిగి షేరు ధరలు 1560 రూపాయలకు ర్యాలితీసాయి. తొమ్మిదిన్నరేళ్ల గరిష్టస్థాయి 1588కి చేరా యి. నాలుగుశాతం పెరిగినట్లు అంచనా. జియోఫోన్‌ వాయిస్‌కాల్స్‌ ఎల్లవేళలాఉచితం, అపరిమితడేటా అందు తుందని ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. భారతీయు లందరికీ జియోఫోన్‌ ఉచితంగానే అందిస్తారు. అయితే దుర్వినియోగం అరికట్టేందుకు వీలుగా ఉచితజియోఫోన్‌ కు తొలుత రూ.1500 సెక్యూరిటీధరావత్తు చెల్లిస్తే 36 నెలల తర్వాత వాపసు ఇస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా గడచిన నెలరోజులుగా భారతి ఎయిర్‌టెల్‌ 14 శాతం దిగజారితే ఐడియాసెల్యులర్‌ 19శాతం క్షీణిం చింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రం 8.5శాతం పెరిగింది. అలాగే ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 1.9శాతం పెరిగింది. మొత్తం మీద ఉచిత ఆఫర్లు, డిస్కౌంట్లతో ఏడాదికాలంగా రిలయన్స్‌జియో ఇతర టెలికాం సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా కాలపరిమితిని తగ్గించి మరికొన్ని కొత్త ఆఫర్లను ప్రకటించింది. తాజాగా ఉచితంగానే జియో4జి వాయిస్‌ ఎల్‌టిఇఫోన్‌ను అందిస్తున్నట్లు ప్రకటించడంతో ఇక భారత్‌ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అంతేకాకుండా ఇతర కంపెనీలకు ఆర్‌జియో గట్టిపోటీ ఇస్తోంది. భవిష్యత్తులో కేవలం రెండుమూడుసంస్థలు మినహా టెలికాం రంగంలో నిలదొక్కుకోలేవన్న నిపుణుల అంచనాలకు ప్రస్తుత పరిస్థితులు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV 13 ఏళ్ల తర్వాత.. ఇంగ్లాండ్‌ను ఆహ్వానించిన పాక్ పాకిస్థాన్ గడ్డపై మ్యాచ్‌లు ఆడాల్సిందిగా 13 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుని పాక్ ఆహ్వానించింది. వెస్టిండీస్ జట్టు రెండు రోజుల క్రితం Samayam Telugu | Updated: Apr 5, 2018, 11:58AM IST 13 ఏళ్ల తర్వాత.. ఇంగ్లాండ్‌ను ఆహ్వానించిన పాక్ పాకిస్థాన్ గడ్డపై మ్యాచ్‌లు ఆడాల్సిందిగా 13 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుని పాక్ ఆహ్వానించింది. వెస్టిండీస్ జట్టు రెండు రోజుల క్రితం మూడు టీ20ల సిరీస్‌ని పాకిస్థాన్‌లో దిగ్విజయంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. భద్రతాపరమైన అనుమానాలు పెట్టుకోవద్దంటూ పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అహసన్ ఇక్బాల్ సూచించారు. ఈ మేరకు ఆయన భద్రతాపరమైన హామీ ఇస్తూ.. యూకే హై కమీషనర్‌కి ఆహ్వానం పంపారు. 2005లో పాకిస్థాన్ గడ్డపై చివరిసారిగా ఇంగ్లాండ్ జట్టు పర్యటించింది.
2sports
internet vaartha 201 Views వచ్చే ఏప్రిల్‌ నుంచి మూలధన లబ్ధిపై పన్ను విధించే అధికారం న్యూఢిల్లీ : మారిషస్‌ పెట్టుబడులు,మూలధన లబ్ధిపై పన్నులు విధించే అధికారం భారత్‌కు లభించింది. ద్వంద్వపన్నుల నిరోధక ఒప్పందం కింద రెండు దేశాల మధ్య జరిగిన ఒడంబడికల ప్రకారం వచ్చేఏడాది ఏప్రిల్‌ 1వ తేదీనుంచి మారిషస్‌ లావాదేవీలు నిర్వహించిన భారతీయ కంపెనీలపై పన్నులు విధించే అవకాశం ఉంది. మూడుదశాబ్దాల చరిత్ర ఉన్న ద్వంద్వపన్నుల నిరోధక ఒప్పందానికి సవరణలు తెచ్చేందుకు భారత్‌ మారిషస్‌ దేశాలు మంగళవారం సంతకాలుచేసాయి. పోర్టులూయిస్‌లోజరిగిన ఈఒప్పందం ప్రకారం ట్రాన్సిషన్‌ వ్యవధిలో ఈ పన్నుభారత పన్నురేట్‌లలో 50శాతం ఉంటుంది. 2019-20  నుంచి పూర్తిస్థాయి పపన్నులు వసూలుచేస్తారు. ఈవిధానం కొందరు విదేశీ ఇన్వెస్టర్లకు అసంతృప్తిని కలిగించింది. మూలధన లబ్ధిపై పన్నుల వసూళ్లు మిన హాయింపు కొనసాగుతుందన్న ఆశలతోనే ఉన్నారు. అంతేకాకుండామరిన్ని అదనపు వరాలు కురిపిస్తారని విదేశీ ఇన్వెస్టర్లు ఆశించారు. అయితే అందుకు విరుద్ధంగా జరిగింది. అమెరికా ఇన్వెస్టర్లపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందని, వారిలో ఎక్కువ మంది భారత్‌కు మారిషస్‌ రూటులోనే పెట్టుబడులతో వచ్చినట్లు తెలు స్తోంది. భారత్‌ అమెరికాలమధ్య జరిగినపన్ను ఒప్పందాలు ఇన్వెస్టర్లకు భారత్‌లో చెల్లించిన పన్నులకు సంబంధించి ఎటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించ లేదు. భారత్‌మారిషస్‌లమధ్య జరిగిన సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఈ సవరణలకు భారత్‌ నాందిపలికింది. జి20దేశాల సదస్సులో నిర్ణయించినట్లుగా పన్నుల్లేని స్వర్గధామంగా ఉన దేశాలకు కొంత సమస్యాత్మకం అవుతుందని తేలినా దీనివల్ల కొంతవరకూ భారత్‌కు ప్రయోజనం ఉంటుందని నిపుణుల అంచనా. కేవలం పన్నులపరంగా లబ్ధిచేకూరినా పెట్టుబడులు తగ్గిపోయే ప్రమా దం లేకపోలేదు. ఇటీవలి కాలంలో మారిషస్‌ మీదుగా పెట్టుబడులు రాకపోక లు ఎక్కువ జరగుతున్నాయి. బహుళజాతి సంస్థలనుంచి ఇకపై భారత్‌ సహే తుకమైన పన్నుల వాటాను రాబట్టుకోగలదని అంచనా. ప్రస్తుతం వస్తున్న విదేశీ నిధుల రాకలో కనీసం 20శాతం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నిధులు మారిషస్‌ రూటులోనే వస్తున్నాయి. లక్జెంబర్గ్‌ నుంచి 8.6శాతం, సింగపూర్‌ రూటులో 11.3శాతం, మారిషస్‌ రూటులో 19.4శాతంగా ఉన్నాయి. అమెరికా 30.9శాతం, ఇతర దేశాలు 29.8శాతం పెట్టుబడులు మారిషస్‌ రూటునే అను కరిస్తున్నాయి. అలాగే మారిషస్‌నుంచి వచ్చిన పెట్టుబడులపరంగాచూస్తే 2013 -14లో 29,360కోట్లు,2014-15లో 55,172కోట్లు,2015-16లో 39,506 కోట్లు అందినట్లు తేలింది. మొత్తంగాచూస్తే 2000వసంవత్సరం ఏప్రిల్‌ నుంచి 2015 డిసెంబరువరకూ 4,65,163కోట్లు నిధులుమారిషస్‌ నుంచే అందాయి. మారిషస్‌ ఒప్పందాలప్రభావం స్టాక్‌మార్కెట్లపై ఉంటుందని, ఈభూభాగం నుంచే భారత్‌కు ఎక్కువ నిధులు వస్తున్నందున మార్కెట్లపై ప్రభావం ఉంటుంది. 2000వ సంవత్సరం నుంచి 2015 డిఎంబరువరకూ 34శాతం విదేశీ నిధులు మారిషస్‌నుంచే వచ్చాయి. నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీస్‌ అంచ నాల ప్రకారం చూస్తే మారిషస్‌ 3.78 లక్షల కోట్లు లేదా మొత్తం రాబడుల్లో 20శాతంగా వచ్చినట్లు తేలింది. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లనుంచే ఎక్కువ అందాయి. ఒఇసిడి-బిఇపిఎస్‌ కార్యాచరణను అను సరించి ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందాల ప్రకా రం భారత్‌ కట్టుబడి ఉందని ఆర్ధిక శాఖ కార్యదర్శి హస్‌ముఖ్‌ అధియా వెల్లడించారు. మారిషస్‌లో షేర్ల విక్రయం ద్వారా వచ్చిన లబ్థిపై భారతీయ సంస్థలు 2017 ఏప్రిల్‌నుంచి పన్నులు చెల్లించాలిస ఉంటుంది. అదేతరహాలో సింగపూర్‌ ఒప్పందాన్ని కూడా అమలుచేయాలని చూస్తోంది. మారిషస్‌ ఒప్పందం పన్ను మినహాయింపులు ఇచ్చినంత కాలం సింగపూర్‌ నివాసులు కూడా మినహాయిం పులు పొందుతారని అంచనా. 2017 మార్చి 31వ తేదీ తర్వాత భారత్‌లోని మారిషస్‌ బ్యాంకులు అమలుచేస్తున్న 7.5శాతం వడ్డీపై పన్ను విధింపు పరిశీలిస్తారు. ఈ విధానం వల్ల సింగపూర్‌ మార్గం లో వచ్చే నిధులపై కొంతప్రభావం ఉంటుందని అంచనా. సింగపూర్‌ డిటిఎఎ, మారిషస్‌ డిటిఎఎ సెక్షన్లకు నేరుగా అనుసంధానం చేయడమే ఇందుకు కారణం. భారత్‌లోని కంపెనీలకు మారిషస్‌ ఒప్పం దం ప్రకారం రాయితీలు పన్ను మినహాయింపులు అమలయినంత కాలం సింగపూర్‌ వాసులకు కూడా ఇదే మినహాయింపులు అమలవుతాయి.
1entertainment
internet vaartha 177 Views హైదరాబాద్‌ : తెలంగాణ సెపక్‌తక్రా సంఘం ఆధ్వర్యంలో 19వ జాతీయ సబ్‌ జూనియర్‌ సెపక్‌తక్రా బాలబాలిక చాంపియన్‌షిప్‌ బుధవారం నాడు చదర్‌ఘట్‌లోని విక్టరీ క్రీడామైదానంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నగర మేయర్‌ బొంతు రాం మోహన్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పోటీలలో పాల్గొంటున్న క్రీడా కారులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూసుకోవాలని అయన అన్నారు. క్రీడలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నారని అయన చెప్పారు. క్రీడలు శారీరక మానసిక వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతాయని చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కూడా క్రీడలలో క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు. మే నెలలో వేసవి శిక్షణ శిబిరాలను 12 వందల క్రీడా మైదానాల్లో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. వివిధ భారతదేశం నలు మూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గౌరవ అతిథిగా విచ్చేసిన శాసన సభ్యులు రాజ్‌సింగ్‌ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఈ జాతీయ సెపక్‌తక్రా పోటీలను నిర్వహించడం నాకు ఎంతో గొప్ప అనుభుతిని ఇస్తుందని చెప్పారు. భారతదేశంలో క్రీడలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నారని చెప్పారు. క్రీడల వలన ఆరోగ్యం ఉల్లాసంగా ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత బారీ ఎత్తున జాతీయ పోటీలను నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఇంక ఈ కార్యక్రమంలో భారత సెపక్‌తక్రా కార్యదర్శి యోగేందర్‌ సింగ్‌, ఒలింపిక్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు కె.రంగారావు, కార్పోరేటర్‌ మమతా గుప్తా, రాష్ట్ర సెపక్‌తక్రా సంఘం ప్రధాన కార్య దర్శి ఎస్‌.ఆర్‌.ప్రేమ్‌రాజ్‌, టోర్నమెంట్‌ కార్య నిర్వాహకకార్యదర్శి డి.శ్రీనివాస్‌, వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొన్నారు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV విడుద‌ల‌కి సిద్దమైన ర‌వితేజ 'బెంగాల్ టైగర్' రవితేజ న‌టించిన బెంగాల్‌టైగ‌ర్ చిత్రం విడుద‌ల‌కి సిద్దమైంది. | Updated: Oct 31, 2015, 06:06PM IST రవితేజ న‌టించిన బెంగాల్‌టైగ‌ర్ చిత్రం విడుద‌ల‌కి సిద్దమైంది. ఈ సంద‌ర్బంగా నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ "మా చిత్రాన్ని ముందుగా నవంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌టానికి నిర్ణ‌యించాము. అయితే అఖిల్ చిత్రం పోస్ట్‌పోన్ కావ‌టంతో న‌వంబ‌ర్ 5న రావ‌టం కుద‌ర‌లేదు. గ్లోబ‌ల్ ఫిల్మ్‌డిస్ట్రిబ్యూష‌న్ వారు మా సినిమా మ‌రియు అఖిల్ సినిమాకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పంపిణి రైట్స్ కొన్నారు. కావున రెండు పెద్ద‌చిత్రాలు విడుద‌ల‌కి గ్యాప్ అనేది అనివార్యమైంది. ఇరువురితో సంప్ర‌దింపులు జ‌రిపాక విడుద‌ల తేదిని ఎనౌన్స్ చేస్తాము. అంతకుమించి బెంగాల్ టైగర్ విడుదలలో ఇంకెటువంటి జాప్యం లేదని'' అన్నారు. గబ్బర్‌సింగ్-2 ప్రాజెక్టు చేజారిపోయిన తర్వాత సంపత్ నంది డైరెక్ట్ చేసిన సినిమా ఇది. రవితేజ సరసన తమన్నా , రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. బొమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
0business
Hyderabad, First Published 7, Mar 2019, 5:25 PM IST Highlights సౌత్ లో అన్ని భాషలకు తెలిసిన నటుల్లో విశాల్ ఒకడు. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న ఈ కోలీవుడ్ హీరో త్వరలో అయోగ్య సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు ఇది రీమేక్.  సౌత్ లో అన్ని భాషలకు తెలిసిన నటుల్లో విశాల్ ఒకడు. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న ఈ కోలీవుడ్ హీరో త్వరలో అయోగ్య సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు ఇది రీమేక్.  మొదట తెలుగులో కూడా సినిమాను రిలీజ్ చేస్తానని చెప్పిన విశాల్ ఇప్పుడు పెద్దగా చప్పుడు చేయడం లేదు. సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి విశాల్ సిద్దమయ్యాడు. అసలైతే ఇదే నెలలో సినిమాను రిలీజ్ చెయ్యాలని అనుకున్నాడు. కానీ సమ్మర్ మిడిల్ కు షిఫ్ట్ చేయడంతో పలు ఊహాగానాలు వస్తున్నాయి.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. విశాల్ సినిమాను మొదలెట్టకముందే కోలీవుడ్ జనాలు చాలా వరకు ఎన్టీఆర్ సినిమాను చూసేశారు. ఇక విశాల్ రీమేక్ చేస్తున్నాడు అని అఫీషియల్ ఎనౌన్స్ రాగానే సినిమాపై ఇంకా చాలా మంది ఓ లుక్కేశారు. ఆ తరువాత విశాల్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ వచ్చింది. అయితే ఎన్టీఆర్ రేంజ్ ని ధాటి ఉండకపోవడంతో ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు విశాల్ లో కొంత టెన్షన్ నెలకొన్నట్లు తెలుస్తోంది.  రీసెంట్ గా శింబు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాను ఫాలో అయ్యి దారుణంగా దెబ్బ తిన్నాడు. ఇక ఇప్పుడు విశాల్ అయోగ్య సినిమాకు హైప్ లేకపోవడంతో సినిమాను సమ్మర్ కి షిఫ్ట్ చేశాడట. ఆ లోపు ప్రమోషన్స్ తో సినిమా రేంజ్ ను పెంచుకోవాలని ఈ హీరో ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.   Last Updated 7, Mar 2019, 5:25 PM IST
0business
Visit Site Recommended byColombia అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.36,250కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే, వెండి ధర మాత్రం పైకి నడిచింది. రూ.50 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,700కు చేరింది. Also Read: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఈరోజు నుంచి 3 కొత్త రూల్స్ అమలులోకి.. కస్టమర్లపై ఎఫెక్ట్! ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గింది. దీంతో ధర రూ.38,200కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.37,000కు దిగొచ్చింది. Also Read: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి! బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. Also Read: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లోన్.. రూ.15,000 జీతం ఉంటే.. రూ.50 వేల నుంచి రూ.40 లక్షల వరకు రుణం! అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. ఔన్స్‌కు 0.04 శాతం తగ్గుదలతో 1,456.45 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 16.82 డాలర్లకు చేరింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. Also Read: ఉద్యోగులకు మోదీ బంపరాఫర్! రూ.8,000 పెరగనున్న జీతం? బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
Suresh 125 Views సంస్కరణలతోనే భారత్‌లో ఆర్థిక వృద్ధి న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: భారత ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన కార్యాచరణ ఆర్థికవృద్ధిపరంగా సవ్యదిశలోనే నడుస్తోందని అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రముఖ బ్యాంకర్‌ సిఇఒ జామీ డైమన్‌ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన జెపిమోర్గాన్‌ఛేస్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకుగా కొన సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌ పెట్టుబడులకు సానుకూల దేశంగా ఉందని, తమకు భారత్‌ ఎంటే ఎంతో ఇష్టమని ఆయన అన్నారు. 1945 నుంచి భారత్‌లో కొనసాగుతున్నామని, భారత్‌లో జెపిమోర్గాన్‌ పెట్టుబ డుల ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఒక ఈక్విటీ సదస్సులో పాల్గొని ప్రసంగించిన జామీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు వందకుపైగాకంపెనీ లు ఇన్వెస్టర్లు భారత్‌లో ఉన్నారన్నారు. ప్రపంచంలోనే శరవేగంగా వృద్ధిచెందు తున్న దేశంభారత్‌ అని అనేక ప్రసిద్ధకంపెనీలు ఇక్కడ ఉన్నాయన్నారు. అలాగే మంచి విద్యావకాశాలతో ప్రతిభావంతులుఉన్నారని, ప్రస్తుతంప్రపంచ వ్యాప్తం గా సాగుతున్నఅనిశ్చిత స్థితిలో భారత్‌ విజయవంతంగా నడుస్తోందన్నారు. దీర్ఘకాలికంగా భారత్‌వృద్ధి ఎంతోకీలకం అవుతుందన్నారు. స్వల్పకాలికం గా చూస్తే కొంతచిక్కులు ఉంటాయన్నారు. అయితే వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. భారత్‌లోతాము పెట్టుబడులు పెడుతున్న తరహాలోనే భవిష్యత్తును అంచనావేసి పెట్టుబడులు పెట్టాలన్నారు. డైమన్‌ కేవలం ప్రభుత్వ సంస్కరణలను మాత్రమే ప్రశంసించకుండా భారత్‌వృద్ధి అవకాశాలను కూడా బహుముఖంగా ఉన్నాయని ప్రక టించారు. ఇటీవలే అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అబెర్డీన్‌ తన నివేదిక ఇండియా మేలుకొన్న దిగ్గజం శీర్షికన ప్రచురించిన నివే దికలో ప్రధానిమోడీ ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలు కొను గొన్నారన్నారు. నిర్మాణాత్మక మార్పులకు బీజం వేసారని సంస్క రణల పరిచయం భారీస్థాయిలో లేకపోయినా దీర్ఘకాలిక ప్రయోజనా లకు అనుగుణంగా ఉన్నాయన్నారు. సంస్కరణల ద్వారానే మోడీ ప్రపంచ వ్యాప్తంగా మరింత ఖ్యాతినార్జించారన్న అంచనాలు జెపిమోర్గాన్‌ సిఇఒ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ప్రతిదేశంలోను మార్పులు జరుగు తున్నాయని సవాళ్లకు ఎదురీది సంస్కరణలకు నాంది పలుకుతున్నాయని వాస్తవానికి సంస్కరనలు నేడు చేపట్టి కార్యాచరణకు వస్తే దీర్ఘకాలిక ప్రయో జనాలు అందుతాయని భారీస్థాయి ఉద్దీపనల కంటే సంస్కరణలు ఎంతో ప్రయోజనకరం అన్న భావన జెపిమోర్గాన్‌ అధ్యక్షుడు వ్యక్తంచేశారు.
1entertainment