news
stringlengths
299
12.4k
class
class label
3 classes
అసలైన లిస్ట్ నేనిస్తా.. రాసే దమ్ముందా అంటున్న పూరీ Highlights డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్ దర్శకుడు పూరీ తెలుగులో అగ్ర దర్శకుల్లో ఒకడిగా వెలుగొందుతున్న పూరీ జగన్నాథ్ బాలయ్యతో పైసా వసూల్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీ డ్రగ్స్ వాడే వారి చిట్టా తాను విప్పుతానంటున్న పూరీ తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ స్కాండల్ కేసు రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. తాజాగా కెల్విన్ ను విచారించిన పోలీసులు మరింత మంది టాలీవుడ్ బడా బాబులకు నోటీసులు అందించేందుకు సిద్ధమవుతున్నారట. కెల్విన్ లిస్ట్ లో వున్న పేర్లు చూసి ఎక్స్సైజ్ సిట్ అవాక్కయిందట. దీంతో ఈ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలను సృష్టిస్తోంది. డ్రగ్ మాఫియా గురించి గంట గంటకి టాలీవుడ్ డైరక్టర్స్, హీరోలు, హీరోయిన్స్ ఇలా రరకాల పేర్లు వినబడుతున్నాయి. అయితే ఈ కేసులో సెంటరాఫ్ ఎట్రాక్షన్ డైరక్టర్ పూరి జగన్నాధ్. పూరి జగన్నాధ్ పేరు బయటకు రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది.   తన సినిమాల్లో డ్రగ్ మాఫియా గురించి చెప్పే పూరినే ఇలా చేయడంతో అందరు షాక్ అవుతున్నారు. డ్రగ్స్ కేసులో నిందుతులు కెల్విన్ తో వాట్సప్ చాటింగ్ లో పూరి పేరు ఉన్నదని అంటున్నారు. అయితే ఈ విషయాల పట్ల పూరి మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు. సీనియర్ పాత్రికేయులు పూరిని ఫోన్ లైన్ లో తీసుకోగా అసలైన లిస్ట్ తాను వెళ్లడిస్తానని.. ఎంతోగొప్ప చరిత్ర కలిగిన నట దిగ్గజాలు కూడా ఇందులో ఉన్నారని అన్నాడట.     అంతేకాదు నిర్మాతల కొడుకులు ఈ డ్రగ్స్ వాడుతున్నారని పూరి చెప్పాడట. అయితే తనకు ఈ వివరాలన్ని చెప్పే దమ్ముంది కాని వాటిని రాసే దమ్ము మీకుందా అని మీడియాను చాలెంజ్ చేశాడట పూరి జగన్నాధ్. త్వరలోనే విచారణకు హాజరు కానున్న పూరి త్వరలో ఓ టివి ఇంటర్వ్యూకి వస్తానని చెప్పారట.    నిజంగానే పూరి దగ్గర అంత పెద్ద లిస్ట్ ఉందా అని అందరు అవాక్కవుతున్నారు. నోటీసులు అందుకునేందుకు కూడా కొందరు నిరాకరించడం విశేషం. కొందరేమో నోటీసులు అందుకుని పోలీసులు చేసే ఎలాంటి టెస్టులకైనా సిద్ధమే అంటున్నారు.  మరి సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్ స్కాండల్ ఇంకా ఎన్ని మలుపులు తిరిగుతుందో చూడాలి. మరోవైపు పూరీ ట్వీట్ కూడా ఆసక్తి రేపుతోంది. Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
Sep 16,2017 ఐటీకి డోకా లేదు: రిషద్‌ ప్రేమ్‌జీ ముంబయి: దేశీయ ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ రంగం ప్రస్తుతం కొంత ప్రతికూలతను ఎదుర్కొంటున్నప్పటికీ త్వరలోనే తిరిగి కోలుకుంటుందని విప్రో సంస్థ చీప్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ రిషద్‌ ప్రేమ్‌జీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రంగం పనైపోయిందని.. ఈ రంగం దాదాపు అంపశయ్యపైకి చేరుకుందంటూ వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఇది వాస్తవ పరిస్థితిని ఎక్కువ చేసి చెప్పేయత్నమని పేర్కొన్నారు. రానున్న మూడు-అయిదేండ్ల కాలంలో పరిశ్రమ మేటిగా రాణించి రెండంకెల వృద్ధిని అందుకోగలదని పేర్కొన్నారు. ఐటీ రంగంతో పాటు తమ సంస్థ కూడా మేటి వృద్ధిని అందిపుచ్చుకోగలదని పేర్కొన్నారు. సంస్థలో తన ప్రస్థానం మొదలై దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన మింట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా ఐటీ పరిశ్రమ ఒక్క అంకె వృద్ధినే నమోదు చేస్తూ వస్తోందని పేర్కొన్నారు. దీనికి కారణం ఇప్పటి వరకు ఐటీ సంస్థలు సంప్రదాయక ఐటీ సేవలను అందిస్తూ వస్తుండడమేనిని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగదారు డిమాండ్‌లో మార్పునకు తోడు క్లౌడ్‌ వంటి డిజిటల్‌ టెక్నాలజీ విభాగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఐటీ కొత్త పుంతలు తొక్కుతూ నూతన వృద్ధి రేటును అందుకోగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
News Room 365 WATCH LIVE TV టాటా గ్రూపు హెచ్ఆర్ చీఫ్ రాజీనామా టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ తొలగింపు కార్పోరేట్ రంగంలో తీవ్ర సంచలనమే రేపింది. TNN | Updated: Oct 29, 2016, 01:47PM IST టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ తొలగింపు కార్పోరేట్ రంగంలో తీవ్ర సంచలనమే రేపింది. టాటా షేర్లపై కూడా ఆ ప్రభావం పడింది. కాగా తాజాగా మరో ఉన్నతాధికారి టాటా గ్రూప్‌కు రాజీనామా చేశారు. టాటా గ్రూప్స్ చీఫ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సస్ ఎన్ ఎస్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాజీనామా లేఖను పంపించారు. రాజన్ ను హెచ్‌ఆర్ అధినేతగా మిస్త్రీనే నియమించారు. మిస్త్రీని ఛైర్మన్ పదవి నుంచి తొలగించడంతో ఈయన కూడా తనకు తానుగా వైదొలిగారు. ఈయన 2013లో హెచ్‌ఆర్ అధినేతగా బాధ్యతలు స్వీకరించారు. రాన్ బాక్సీ, ఏషియన్ పెయింట్స్, ఏబీసీ కన్సల్టెంట్స్, ఏసియా ఆన్ లైన్ వంటి కంపెనీల్లో ఆయన ముప్పై ఏళ్లకు పైగా పనిచేశారు. టాటా గ్రూప్ ఇదే ముందే ఊహించనిదేనని, రాజన్ రాజీనామా గ్రూప్ హెచ్ ఆర్ విభాగంపై పెద్దగా ప్రభావం చూపదని సమాచారం. త్వరలోనే కొత్త హెచ్ ఆర్ చీఫ్ ను నియమిస్తానని ఈ మేరకు టాటా గ్రూప్ తెలియజేసింది.
1entertainment
Visit Site Recommended byColombia ఒకప్పుడు సచిన్ అత్యధిక టెస్టు రికార్డుల్ని బ్రేక్ చేసేలా కనిపించిన కుక్ తర్వాత ఢీలా పడిపోయాడు. తొలి వంద టెస్టుల్లో 25 సెంచరీలు చేసిన ఈ ఇంగ్లాండ్ క్రికెటర్.. తర్వాతి 50 టెస్టుల్లో కేవలం 6 శతకాలు మాత్రమే సాధించాడు. ఈ యాషెస్‌లో కుక్ సగటు 14 మాత్రమే. ఏ సిరీస్‌లోనైనా అతడికి ఇదే అత్యల్పం కావడం గమనార్హం. 2010-11 యాషెస్ సిరీస్‌లో 127.66 సగటుతో 766 పరుగులు చేసిన కుక్.. ఈసారి వరుసగా విఫలం అవుతుండటం ఇంగ్లాండ్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. పెర్త్ టెస్ట్ రికార్డులు: 8 - వాకాలో ఇంగ్లాండ్ వరుసగా 8 ఓటములు ఎదుర్కొంది. ఒకే వేదికపై ఒకే ప్రత్యర్థి చేతిలో మరే జట్టు కూడా ఇన్నిసార్లు ఓడిపోలేదు. 1931-76 మధ్య విండీస్ జట్టు ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓడింది. 259 – తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా సాధించిన ఆధిక్యం ఇది. గత 15 ఏళ్లలో యాషెస్ టెస్టులో ఇంత స్వల్ప ఆధిక్యంతో ఓ జట్టు గెలవడం ఇదే తొలిసారి. ఆసీస్ జట్టు 2002లో 210 పరుగుల ఆధిక్యంతో తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినప్పటికీ.. 51 పరుగుల తేడాతో గెలుపొందింది. 403 – తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 403 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పెర్త్‌లో ఓడిన జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. 7 – విదేశాల్లో ఇంగ్లాండ్‌కు వరుసగా ఏడో టెస్టు ఓటమి ఇది. భారత గడ్డ మీద గతేడాది నవంబర్లో వైజాగ్‌లో ఓడింది మొదలు.. ఆ జట్టు ఇప్పటి వరకూ విదేశాల్లో గెలుపు రుచి చూడలేదు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
'కనీసం' పేరుతో బ్యాంకుల దోపిడీ -  ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేదని వాయింపు -  గతేడాది 3551 కోట్ల అపరాధ రుసుము వసూలు - గడిచిన నాలుగేండ్లలో రూ.12 వేల కోట్ల టోపీ! న్యూఢిల్లీ: కోట్లాది రూపాయలను బ్యాంకులకు ఎగొట్టిన బడా బాబుల నుంచి రుణాలను రికవర్‌ చేయలేకపోతున్న బ్యాంకులు.. సామాన్యుల విషయంలో మాత్రం సందు దొరికితే ఏదో ఒక రూపంలో అదనపు భారాన్ని వడ్డిస్తూ వస్తున్నాయి. సామాన్య ప్రజలు డబ్బులు దాచుకొనేందుకు తెరిచే పొదుపు ఖాతాల్లో కనీస మొత్తం కొనసాగించట్లేదన్న సాకుతో బ్యాంకులు 2017-18 సంవత్సరానికి గానూ ఖాతాదారుల నుంచి రూ.3,551 కోట్ల మేర అపరాధ రుసుమును వసూలు చేశాయి. ఖాతాల్లో కనీస మొత్తాలు ఉంచని వారి నుంచి ఈ మొత్తం ముక్కపిండి వసూలు చేసినట్టుగా సర్కారు గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన నాలుగు సంవత్స రాల్లో(2014-15 నుంచి 2017-18) 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు), మూడు ప్రైవేటు రంగ బ్యాంకులు (ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ) కలిసి మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేదన్న సాకుతో రూ.11,500 కోట్ల సొమ్మును ఖాతాదారుల నుంచి వసూలు చేశాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ ఎస్‌బీఐ మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేదన్న సాకుతో ఖాతాదారుల నుంచి గత ఏడాది నుంచి రూ.2,500 కోట్ల సొమ్మును వసూలు చేయగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.600 కోట్లు అపరాధ రుసుమును వసూలు చేసింది. ఎక్కువగా నష్టపోతోంది సగటు జీవే.. ఖాతాలో కనీస మొత్తం లేకపోతే ఎస్‌బీఐ జీఎస్టీతో కలిపి రూ.5 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తోంది. మెట్రో నగరాల్లో ఉండే ఎస్‌బీ ఐ వినియోగదారులు రూ.3,000, సెమీ అర్బన్‌ నగరాల్లో ఉండే వారు రూ.2000, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు రూ.1,000 వరకు ఖాతా ల్లో కనీస మొత్తాలు నిల్వ ఉంచాలి. హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలున్న వారు గరిష్ఠంగా రూ.10,000 నుంచి కనిష్ఠంగా రూ.2,500 వరకు ఖాతాల్లో నిల్వ ఉంచాలని ఆయా బ్యాంకులు నిబంధ నలు విధించాయి. బ్యాంకుల నిబంధనలకు ఎక్కువగా నష్టపోతోంది సామాన్య, మధ్య తరగతివారే. వీరు తమ బతుకు బండి లాగేందకు గాను బ్యాంకుల్లో ఉన్న మొత్తం సొమ్మును అవసరాల కోసం వాడేసు కొని.. నెల తిరగే నాటికి ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ను ఉంచలేక పోతున్నారు. దీంతో బ్యాంకులు దొరికిందే ఛాన్స్‌గా ఖాతాదారుల నుంచి అపరాధ రుసుము పేరుతో నిలువునా దోచుకుంటున్నాయి. దీంతో సామాన్యుల్లో బ్యాంకులంటేనే నిరాసక్తత నెలకొంటోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఎన్టీఆర్ జై లవకుశ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ Highlights దసరా కానుకగా రిలీజైన జై లవకుశ దసరా విజేతగా నిలిచిన ఎన్టీఆర్ భారీ విజయంతో కోట్లు కొల్లగొట్టిన జైలవకుశ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ చిత్రంగా నిలిచింది. ఇటీవల వరకు థియేటర్స్ లో నడిచిన జైలవకుశ బాక్సఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ట్రేడ్ ఎనలిస్టుల లెక్కల ప్రకారం జైలవకుశ నైజాం ఏరియాలో 16కోట్లు షేర్ వసూలు చేసింది. వైజాగ్ లో 7కోట్లు, 5.57కోట్లు ఈస్ట్., వెస్ట్ లో 3.74కోట్లు, కృష్ణాలో 4.69కోట్లు, నెల్లూరులో 2.54కోట్లు షేర్ సాధించింది.   మొత్తంగా ఆంధ్రాలో 29.73కోట్లు షేర్ వసూలు కాగా, సీడెడ్ లో 12.04కోట్లు షేర్ సాధించింది. మొత్తం నైజాం, ఆంధ్రాలో కలిపి 93.15కోట్లు గ్రాస్ వసూళ్లు రాగా... వీటిలో 57.79కోట్లు షేర్ దక్కింది.   అదే సమయంలో కర్ణాటకలో 15కోట్ల గ్రాస్ తో 7.48 కోట్లు షేర్ సాధించింది. యుఎస్ కలెక్షన్స్ గ్రాస్ 10.20కోట్లు రాగా షేర్ 5.10కోట్లు వచ్చింది. తమిళనాడులో 1.30కోట్లు, దేశంలోని మిగతా ప్రాంతాల్లో 1.15కోట్లు, యుఎస్ మినహా మిగిలిన దేశాల్లో 2.52కోట్లు షేర్ సాధించింది. ఇలా మొత్తం వరల్డ్ వైడ్ 130.9కోట్ల గ్రాస్ సాధించి 75.34కోట్లు షేర్ సాధించింది.   జై లవకుశ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 86కోట్లు కాగా 87.6శాతం రికవరీ అయింది. ఇలా దక్షిణాది హీరోల్లో హ్యాట్రిక్ 1.5మిలియన్ డాలర్ గ్రాస్ సాధించిన హీరోగా ఎన్టీఆర్ రికార్డు సృష్టించాడు. Last Updated 25, Mar 2018, 11:45 PM IST
0business
Feb 15,2019 అంచనాలను మించిన ఓఎన్‌జీసీ న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద చమురు, సహజ వాయువు ఉత్పత్తి సంస్థ ఓఎన్‌జీసీ 2018-19 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 64.8 శాతం వృద్ధితో రూ.8263 కోట్ల నికర లాభాలు సాధించింది. మార్కెట్‌ విశ్లేషణల అంచనాలకు మించి లాభాలు పెరిగాయి. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.5,013 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ3లో కంపెనీ రెవెన్యూ 20.42 శాతం పెరిగి రూ.27,694 కోట్లకు చేరింది. 2017-18 ఇదే క్యూ3లో రూ.22,996 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గురువారంబీఎస్‌ఈలో ఓఎన్‌జీసీ షేర్‌ 1.12 శాతం తగ్గి రూ.132.10 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Mar 04,2017 కనీస నిల్వ లేకుంటే ఫైన్‌: ఎస్‌బీఐ న్యూఢిల్లీ: ఖాతాదారులపై చార్జీల మోత మోగించే ప్రక్రియను ప్రభుత్వ బ్యాంకుల్లో సైతం ప్రారంభమైంది. తాజాగా దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ ఈ అవకాశాన్ని ఎత్తుకొంది. వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి ఆయా ఖాతాల్లో 'మినిమమ్‌ బ్యాలెన్స్‌' (కనిష్ట నగదు నిల్వ) నిర్వహణను తప్పని సరి చేయడంతో పాటు, సర్వీసు చార్జీలను తిరిగి పునరుద్ధరిస్తున్నట్టుగా బ్యాంకు ప్రకటించింది. మెట్రోనగరాల్లో ఖాతాదారులు తమ అకౌంట్లలో కనీసం రూ.5000, పట్టణ ప్రాంతాల వారు రూ.3000, ద్వితీయ-తృతీయ శ్రేణి నగరాల వారు రూ.2000, గ్రామీణ ప్రాంతాల ఖాతాదారుల కనీసం రూ.1000 'కనిష్ట నగదు నిలువ'ను (ఎంఏబీ)మెయిటెన్‌ చేయాల్సి ఉంటుందని బ్యాంకు వెబ్‌సైట్‌ తెలిపింది. నిర్దేశించిన మొత్తానికి ఖాతాల్లో నగదు లేకుంటే ఉన్న నిల్వపోను ఎంత కొరత ఏర్పడితే అంత మొత్తానికి అపరాధ రుసుమును, సర్వీసు చార్జీతో కలిపి వసూలు చేయనున్నట్టుగా బ్యాంక్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఓబీసీకి తగ్గిన ‘మొండి’ భారం  Oct 23, 2019, 02:48 IST 24 శాతం వృద్ధితో రూ.126 కోట్లకు నికర లాభం  న్యూఢిల్లీ: ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) ఈ ఆర్థిక  సంవత్సరం రెండో త్రైమాసిక కాంలో రూ.126 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.102 కోట్లు)తో పోల్చితే  24 శాతం వృద్ధి సాధించామని ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌(ఓబీసీ) తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,967 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.5,702 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర మొండి బకాయిలు 10.07 శాతం నుంచి 5.94 శాతానికి తగ్గాయని తెలిపింది. రుణ నాణ్యత మెరుగుపడటంతో బీఎస్‌ఈలో ఓబీసీ షేర్‌ 1.4 శాతం లాభంతో రూ.50 వద్ద ముగిసింది.     Read latest Business News and Telugu News | Follow us on FaceBook , Twitter Tags:
1entertainment
Jio జియో ఉచిత ఆఫర్లపై టిడిశాట్‌ స్టే తిరస్కరణ ముంబై,: టెలికాం ట్రిబ్యునల్‌ రిలయన్స్‌జియో ఉచిత ప్రమోషనల్‌ ఆఫర్లపై స్టే ఉత్తర్వులు జారీచేసేందుకు తిరస్కరిం చింది. అయితే ట్రా§్‌ు ఇందుకు సంబంధించిన నిబంధనలు, అనుమతిచ్చిన విధానంపై పరిశీలన చేయాలని ఆదేశించింది. ఉచిత ఆఫర్లు కొనసాగించేందుకు ఉన్న నిబంధనలపై పరిశీలన చేయాల న్నారు. టెలికాంవివాదాల పరిష్కార అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(టిడిశాట్‌) గురువారం ఉత్తర్వులు జారీచేస్తూ ట్రా§్‌ు తన పరిశీలనలో వెల్ల డయిన అంశాలను కూడా తెలియ జేయాలని రెండువారాల్లోపు నివేదిక ఇవ్వాలని కోరింది. గతవారంలోనే టిడిశాట్‌ తన తీర్పును రిజర్వులో ఉంచింది. భారతి ఎయిర్‌టెల్‌;ఐడియా సెల్యులర్‌ కంపెనీలు దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన టిడిశాట్‌ ఇందుకు సంబంధించి తన తీర్పును వెల్లడించింది. తన తాత్కాలిక అప్పీలు లో ఎయిర్‌టెల్‌ తన పోటీకంపెనీ జియోకు ఇచ్చిన అనుమతులపై ప్రశ్న లు సంధించింది. అందులోనూ ఉచిత ఆఫర్లు ఎలాఅనుమతించిందని వాదిం చింది. అంతేకాకుండా తన వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని టిడిశాట్‌ ముందుకు తీసుకువచ్చేవిధంగా ఉత్తర్వులు జారీచేయాలని కోరింది. అంతేకాకుండా జియో ఇకపై ఉచిత ఆఫర్లు ఇవ్వకుండా ఉత్తర్వులు జారీచేయాలని ప్రమోషనల్‌ ప్లాన్లు నిలిపివేసేవిదంగా చర్యలు చేపట్టాలని కోరింది. జియో ఉచిత వాయిస్‌ డేటాప్లాన్‌ను గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభించింది. డిసెంబరులో తిరిగి మార్చి 31వతేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఎయిర్‌టెల్‌, ఐడియావంటిసంస్థలు టెలికాం ట్రిబ్యునల్‌ను ఆశ్రయిం చాయి. ట్రా§్‌ు ఏవిధంగా వీటికి అనుమతిచ్చిందీ రికార్డులు స్వాధీ నం చేసుకోవాలని సూచిం చింది. జనవరి 31వతేదీ ట్రా§్‌ుజియోఉచిత వాయిస్‌ డేటా కాలింగ్‌ప్లాన్లు నిబం ధనలను మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని వాదిం చింది. ట్రా§్‌ు తన పరిశీలన లోహ్యాపి న్యూఇయర్‌ ఆఫర్‌ జియోను ప్రారంభించిందని, అంతకుముందు జియో వెల్‌కమ్‌ ఆఫర్‌కు కొనసాగిం పుగా భావించకూడదని వాదించింది. ఇటీవలే జియో కొత్తగా ఛార్జీలు ఏప్రిల్‌ఒకటవ తేదీనుంచివసూలుచేస్తామని ప్రకటిం చింది. గతనెలలోనే జియో తన చందాదారులు, కొత్త చందా దారులు మార్చి 31వ తేదీలోపు అపరిమిత సదుపాయాలు పొంద వచ్చని, ఒక్కసారి రూ.99 చెల్లించి రిజిస్టరు చేసుకుని ఆ తర్వాత నెలకు 303తో రీఛార్జి చేసుకుంటే సరిపోతుందని వెల్లడించింది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV నిమిషాల వ్యవధిలో పాన్ కార్డ్ మీ సొంతం నిమిషాల వ్యవధిలోనే పాన్ కార్డు పొందొచ్చు. స్మార్ట్ ఫోన్‌తో కాసేపట్లోనే పాన్.. TNN | Updated: Feb 16, 2017, 03:13PM IST మీకు పాన్ కార్డు లేదా? అప్లయ్ చేసినా పొందడానికి ఆలస్యం అవుతుందని భావిస్తున్నారా? అలాంటిందేం లేదు. ఇక మీదట మీరు నిమిషాల వ్యవధిలోనే పాన్ కార్డు పొందొచ్చు. స్మార్ట్ ఫోన్‌తో కాసేపట్లోనే పాన్ నంబర్‌ను పొందడం ఇక ఎంతో సులువు కానుంది. ఎలా అనుకుంటున్నారా? ఆదాయపన్ను విభాగం వేగంగా పాన్ జారీ చేయడం కోసం ఓ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి కాసేపట్లోనే పాన్ కార్డు పొందే వీలుంది. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉంది. ఈ యాప్ ద్వారా ఎంత పన్ను కట్టాల్సి ఉంటుందో తెలుసుకోవడంతోపాటు రిటర్నుల ప్రక్రియ ఎక్కడి దాకా వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టనున్నారు. ఆధార్ ద్వారా వివరాలు పొంది.. పాన్ కార్డును, ఆదాయపన్ను మదింపును తెలిపేలా ప్రాజెక్టుకు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం రూపకల్పన చేస్తోంది. మరింత మంది ప్రజలకు పాన్ కార్డు అందించేందుకు, పన్ను పరిధిలోకి మరింత మందిని తీసుకొచ్చేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటి దాకా ఏటా 2.5 కోట్ల మందికే పాన్ కార్డు అందిస్తుండగా.. 25 కోట్ల మందికి మాత్రమే పాన్ కార్డు ఉంది. రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు విత్ డ్రా చేయడానికి పాన్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రూ. 2 లక్షలకు మించిన నగదు లావాదేవీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. జనవరి 1 నుంచి ఆదాయపన్ను విభాగం సరికొత్త డిజైన్‌, సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన పాన్ కార్డును ఇవ్వడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
1entertainment
Visit Site Recommended byColombia ఛాయను రవీనా టాండన్ దత్తత తీసుకుంది. యంగ్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమయంలో తనకు 20 ఏళ్ల వయసప్పుడు రవీనా ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది. వాళ్లు పేర్లు ఛాయ, పూజ. ఇప్పుడు ఛాయ నిండు గర్భిణి. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. రవీనా టాండన్ ఇప్పటికే తన కూతురిపై బేబీ షవర్‌ను కురిపిస్తోంది. తన ఇద్దరు కూతుళ్లతో రవీనా టాండన్ ఆనందంగా గడిపిన క్షణాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. Also Read: కాకపుట్టిస్తోన్న ‘మన్మథుడు 2’ బ్యూటీ.. షర్ట్ బటన్స్ విప్పి..! రవీనా రెండో కూతురు పూజా న్యూట్రిషనిస్ట్‌గా పనిచేస్తోంది. ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఈ ఫొటోలు పోస్ట్ చేసింది. దత్త పుత్రికలపై తన తల్లి కురిపించే అమూల్యమైన ప్రేమను ఈ పోస్టులో పూజ వర్ణించింది. రవీనా త్వరలో ‘నాని’ కాబోతోందని చెప్పింది. దత్తత తీసుకున్న కుమార్తె తల్లికాబోతోందని తెలిసి నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తోన్న రవీనాను చూసి తాను ఎంతో గర్వంగా ఫీలవుతున్నానని పేర్కొంది.
0business
Hyderabad, First Published 7, Aug 2019, 8:59 AM IST Highlights ద్రవిడ్‌ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (బెంగళూరు) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగానూ పనిచేస్తున్నాడు. ఈ కంపెనీకి ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఫ్రాంచైజీ ఉంది. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. బోర్డు అంబుడ్స్‌మన్‌–ఎథిక్స్‌ ఆఫీసర్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ డి.కె.జైన్‌ మంగళవారం ఈ నోటీసు జారీ చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని బీసీసీఐ నోటీసులో పేర్కొంది. ద్రవిడ్‌ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (బెంగళూరు) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగానూ పనిచేస్తున్నాడు. ఈ కంపెనీకి ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఫ్రాంచైజీ ఉంది. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) సభ్యుడు సంజీవ్‌ గుప్తా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించాల్సిందిగా ఎథిక్స్‌ ఆఫీసర్‌ నుంచి ద్రవిడ్‌కు నోటీసు జారీ అయింది.  గతంలో క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులైన దిగ్గజాలు సచిన్, వీవీఎస్‌ లక్ష్మణ్‌లపై కూడా గుప్తా ఫిర్యాదు చేశారు. తదనంతర పరిణామాలతో ఈ దిగ్గజాలు సీఏసీ నుంచి వైదొలగడంతో కొత్తగా సీఏసీకి విఖ్యాత మాజీ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్, శాంత రంగస్వామి, అన్షుమన్‌ గైక్వాడ్‌లను నియమించారు. Last Updated 7, Aug 2019, 8:59 AM IST
2sports
Hyderabad, First Published 27, Sep 2018, 5:05 PM IST Highlights విశాల్ కథానాయకుడిగా 2005లో వచ్చిన పందే కోడి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఎన్.లింగుస్వామి తెరక్కేకించిన ఆ సినిమా తెలుగులో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆ చిత్రం ద్వారానే టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు విశాల్.  విశాల్ కథానాయకుడిగా 2005లో వచ్చిన పందే కోడి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఎన్.లింగుస్వామి తెరక్కేకించిన ఆ సినిమా తెలుగులో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆ చిత్రం ద్వారానే టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు విశాల్. అయితే అలాంటి కథకు సీక్వెల్ తో మరోసారి ఈ కాంబినేషన్ సౌత్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది  .పందెం కోడి 2 సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు. ముందుగా సెప్టెంబర్ 29న సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి విశాల్ సిద్దమవుతున్నాడు. ఇక సినిమాను అక్టోబర్ 18న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ - లైక ప్రొడక్షన్ మరియు పెన్ స్టూడియెస్ పతాకాలపై సినిమాను నిర్మించారు.  మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో విశాల్ సరసన కీర్తి సురేష్ నటించింది. వరలక్షి శరత్ కుమార్ - రాజ్ కిరణ్ వంటి వారు ముఖ్య పాత్రలో నటించారు. మరి అప్పట్లో విశాల్ కెరీర్ ను మార్చిన పందెం కోడి తరహాలోనే ఇప్పుడు సీక్వెల్ కూడా అదే తరహాలో విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.  Last Updated 27, Sep 2018, 5:06 PM IST
0business
Hyd Internet 99 Views TESLA tesla కాలిఫోర్నియా: విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ టెస్లా తన కంపెనీలో పనిచేస్తున్న సుమారు 400మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరిలో అసోసియేట్స్‌, బృంద నాయకులు, సూపర్‌వైజర్లు ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ మేరకు ఈ-మెయిల్‌ ద్వారా ప్రకటన వెలువరించింది. అయితే సంస్థ నుంచి ఎంతమందిని తొలగిస్తున్నదీ మాత్రం తెలియ‌లేదు.
1entertainment
Suresh 85 Views First wicket for Ishant Ishanth పుణె వేదికగా భారత్‌  సౌతాఫ్రికా మధ్య జరుగుతున్నరెండో టెస్ట్‌ లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దక్షిణాప్రికాను ఫాలో ఆన్‌ ఆడించాడు. దీంతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్‌ ను ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఇషాంత్‌ శర్మ షాకిచ్చాడు. ఓపెనర్‌గా దిగిన మార్క్రమ్‌ను ఎల్‌బీడబ్ల్యూ ఔట్‌ చేశాడు. దీంతో రెండు బంతులు ఆడిన మార్క్రమ్‌ ఎలాంటి పరుగులు లేకుండా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 9 పరుగులు చేసింది. డీ బ్రూయెన్‌ (8), డీన్‌ ఎల్గర్‌ (1) క్రీజులో ఉన్నారు. తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/
2sports
KOHLI Focus 'Outside Off' కోహ్లి‌కి.. ఆ బంతులతో కుంబ్లే పరీక్ష..? కీలకమైన పాకిస్థాన్‌తో పోరుకి ముందు ఇలాంటి అనధికార వార్తలకు చెక్ చెప్పాలనే ఉద్దేశంతో విరాట్ కోహ్లి, TNN | Updated: Jun 3, 2017, 02:29PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో అందరి కళ్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రదర్శనపైనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా జట్టు ప్రధాన కోచ్‌ అనిల్ కుంబ్లేతో కోహ్లికి విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితం నెట్స్‌లో కోహ్లి ప్రాక్టీస్ చేస్తుండగా.. కుంబ్లే రావడంతో అక్కడి నుంచి ఈ కెప్టెన్ వెళ్లిపోయాడనే వార్త చక్కర్లు కొడుతోంది. కీలకమైన పాకిస్థాన్‌తో పోరుకి ముందు ఇలాంటి అనధికార వార్తలకు చెక్ చెప్పాలనే ఉద్దేశంతో విరాట్ కోహ్లి, అనిల్ కుంబ్లే ఇద్దరూ కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను విడుదల చేశారు. ఇందులో కోహ్లికి కుంబ్లే బౌలింగ్ చేస్తూ కనిపించాడు. — TOI Sports (@toisports) June 2, 2017 పాకిస్థాన్‌ జట్టులో ఆఫ్ స్టంప్‌కి దూరంగా బంతులు విసురుతూ బ్యాట్స్‌మెన్ బుట్టలో వేయడంలో బౌలర్ మహ్మద్ అమీర్‌ది అందివేసిన చేయి. గత కొంతకాలంగా ఇలాంటి బంతులకే విరాట్ కోహ్లి వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో నెట్స్‌లో ఎక్కువగా ఆఫ్ స్టంప్‌కి దూరంగా బంతులు విసురుతూ విరాట్ కోహ్లితో కోచ్ ప్రాక్టీస్ చేయించాడు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభంకానుంది.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై లైఫ్ ట్యాక్స్ మిన‌హాయింపు ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీవితకాల పన్ను(లైఫ్‌ టాక్స్‌)కు మినహాయింపును ఇవ్వాలని ఏపీ కలెక్టర్ల సదస్సు నిర్ణయించింది. Samayam Telugu | Updated: May 10, 2018, 02:03PM IST ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై లైఫ్ ట్యాక్స్ మిన‌హాయింపు ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీవితకాల పన్ను(లైఫ్‌ టాక్స్‌)కు మినహాయింపును ఇవ్వాలని ఏపీ కలెక్టర్ల సదస్సు నిర్ణయించింది. ఈ తరహా వాహనాలను ప్రోత్సహించేలా రూపొందించిన విధానాన్ని త్వరలో జరగనున్న కేబినెట్‌ సమావేశంలో ఆమోదిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా గత ఫిబ్రవరి నెలాఖరులో విశాఖలో ఎలక్ట్రిక్‌ కార్లను ప్రారంభించామని, లైఫ్‌టైమ్‌ ట్యాక్స్‌ మినహాయింపును ఇస్తే 15వేల వాహనాలను తక్షణమే సరఫరా చేసేందుకు తయారీ సంస్థ సిద్ధంగా ఉందని ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌ వివరించారు. సంప్రదాయ ద్వి, త్రిచక్ర వాహనాలనూ ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చే వీలుందేమో ఆరా తీయాలని అజయ్‌జైన్‌ను సీఎం సూచించారు. ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ప్రభాస్‌ను తెగ వాడేసుకుంటున్నారు! ‘బాహుబలి’ చిత్రంతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇమేజ్‌ను ఆయన సన్నిహితులు బాగా వాడుకుంటున్నారు. TNN | Updated: Dec 25, 2015, 07:25PM IST ‘బాహుబలి’ చిత్రంతో హీరోగా ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. ఈ చిత్రంలో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇమేజ్‌ను ఆయన సన్నిహితులు బాగా వాడుకుంటున్నారు. అంతేకాదు ప్రభాస్‌తో కాస్తో కూస్తో పరిచయం వున్నవాళ్లు ఏదో రకంగా ప్రభాస్‌ను తమ సినిమా ప్రమోషన్‌లో ఇన్‌వాల్వ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన లోఫర్ చిత్రంతో పాటు నేడు భలే మంచి రోజు టీమ్, ఎక్స్‌ప్రెస్ రాజా టీమ్ ప్రభాస్‌ను ప్రచారంలో ఇన్‌వాల్వ్‌చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల ‘బాహుబలి’ కాలేకేయ ఫేం ప్రభాకర్ నటించిన ఓ చిత్రానికి ‘ప్రభాస్ పెళ్లి’ అని టైటిల్‌నే పెట్టేశారు. ఇదండీ.. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అందరి దృష్టి ప్రభాస్‌పైనే వుంది. ఏ మాత్రం అతనితో పరిచయం వున్న.. ఆయనను ప్రమోషన్‌లో వాడేసుకుంటున్నారు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV భుజం నొప్పితో మైదానం వీడిన విరాట్.. రాంచీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి భుజానికి గాయమైంది. TNN | Updated: Mar 16, 2017, 01:31PM IST రాంచీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి భుజానికి గాయమైంది. బంతి బౌండరీ లైన్‌ను తాకకుండా ఆపే క్రమంలో విరాట్ కుడి చేతి భుజం నేలను బలంగా తాకడంతో కాసేపు నొప్పితో ఇబ్బందిపడ్డాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో వెంటనే మైదానం వీడాడు. దీంతో కోహ్లి స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా అజింక్య రహానే బాధ్యతలు చేపట్టాడు. లంచ్ తర్వాత జడేజా వేసిన బంతిని హ్యాండ్స్‌కాంబ్ ఫుష్ చేయడంతో... పరిగెత్తుకుంటూ బౌండరీ లైన్‌ను తాకకుండా బంతిని ఆపిన కోహ్లి.. బ్యాలెన్స్ ఆపుకోలేక బౌండరీ ఆవల పడిపోయాడు. దీంతో అతడి కుడి చేతి భుజానికి గట్టిగానే దెబ్బతగిలింది. అది మరీ ఇబ్బంది పెట్టే గాయం కాకపోయినప్పటికీ.. కోహ్లిని మాత్రం అసౌకర్యానికి గురి చేసింది. వెంటనే మైదానంలోకి వచ్చి విరాట్‌ను పరీక్షించిన ఫిజియో భుజానికి చికిత్స కోసం కెప్టెన్‌ను తన వెంట తీసుకొని వెళ్లాడు. తర్వాత కోహ్లి షర్ట్ లేకుండా డ్రెస్సింగ్ రూంలో కనిపించాడు.
2sports
ఉత్తమ చిత్రం: హిందీ మీడియం ఉత్తమ చిత్రం (క్రిటిక్స్ అవార్డ్): న్యూటన్ ఉత్తమ నటుడు: ఇర్ఫాన్ ఖాన్ (హిందీ మీడియం) ఉత్తమ నటి: విద్యాబాలన్ (తుమ్హారి సులు) ఉత్తమ నటుడు (క్రిటిక్స్ అవార్డ్): రాజ్‌కుమార్ రావ్ (ట్రాప్డ్) ఉత్తమ నటి (క్రిటిక్స్ అవార్డ్): జైరా వాసిం (సీక్రెట్ సూపర్‌స్టార్) ఉత్తమ దర్శకత్వం: అశ్వినీ అయ్యర్ తివారీ (బరేల్లీ కి బర్ఫీ) ఉత్తమ ఆరంగేట్ర దర్శకురాలు: కొంకణ సేన్‌శర్మ (ఎ డెత్ ఇన్ ద గంజ్) ఉత్తమ సహాయ నటుడు: రాజ్‌కుమార్ రావ్ (బరేల్లీ కి బర్ఫీ) ఉత్తమ సహాయ నటి: మెహెర్ విజ్ (సీక్రెట్ సూపర్‌స్టార్) ఉత్తమ డైలాగ్ రచయిత: హితేశ్ కేవాల్య (శుభ్ మంగళ్ సావ్‌ధాన్) ఉత్తమ స్క్రీన్‌ప్లే: సుభాశిష్ భుటియాని (ముక్తి భవన్) ఉత్తమ ఒరిజనల్ స్టోరీ: అమిత్ న్యూటన్ (న్యూటన్) ఉత్తమ నటుడు (షార్ట్ ఫిల్మ్): జాకీ ష్రాఫ్ (ఖుల్జీ) ఉత్తమ నటి (షార్ట్ ఫిల్మ్): షెఫాలీ షా (జ్యూష్) ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (పీపుల్స్ ఛాయిస్ అవార్డ్): అనాహత్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (ఫిక్షన్): జ్యూస్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (నాన్ ఫిక్షన్): ఇన్విజబుల్ వింగ్స్ ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: ప్రీతమ్ (జగ్గా జాసూస్) ఉత్తమ నేపథ్య సంగీతం: ప్రీతమ్ (జగ్గా జాసూస్) ఉత్తమ గాయకుడు: అరిజిత్ సింగ్ (రోక్ నా రుకే నైనా - బద్రీనాథ్ కి దుల్హానియా) ఉత్తమ గాయని: మేఘనా మిశ్రా (నచిది ఫిరా - సీక్రెట్ సూపర్‌స్టార్) ఉత్తమ లిరిక్స్: అమితాబ్ బట్టాచార్య (ఉల్లు కా పట్టా - జగ్గా జాసూస్) జీవితకాల సాఫల్య పురస్కారం: మాలా సిన్హా, బప్పి లహరి ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్ గంగూలీ, రూయెల్ డౌసన్ వరిందని ఉత్తమ యాక్షన్: టామ్ స్ట్రూథెర్స్ (టైగర్ జిందా హై) ఉత్తమ ఛాయాగ్రహణం: సిర్షా రాయ్ (ఎ డెత్ ఇన్ ద గంజ్) ఉత్తమ ఎడిటింగ్: నితిన్ బైద్ (ట్రాప్డ్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: పారుల్ సోంధ్ (డాడీ) ఉత్తమ సౌండ్ డిజైన్: అనిష్ జాన్ (ట్రాప్డ్) ఉత్తమ కాస్ట్యూమ్: రోహిత్ చతుర్వేది (ఎ డెత్ ఇన్ ద గంజ్)
0business
వంశీకి 40 ఏళ్లు అంటే.. 20 ఏళ్లే.. మహేష్ Highlights డైరెక్టర్ వంశీ పైడిపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహేష్ సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ రోజు 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బర్త్ డే విషెస్ చెప్పిన వారిలో మహేష్ బాబు కూడా ఉన్నారు. వంశీ యంగ్‌ దర్శకుడని మహేశ్‌ అన్నారు. ‘40 ఏళ్ల యంగ్‌ దర్శకుడు, నా స్నేహితుడు వంశీ పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అనుమానం లేదు.. 40 ఏళ్లంటే 20 ఏళ్లే. యంగ్‌గా, ఆనందంగా జీవించండి’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు వంశీ దర్శకత్వంలో వస్తోన్న తన తర్వాతి సినిమా సెట్‌లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో మహేశ్‌, వంశీ నడుస్తూ నవ్వుతూ కనిపించారు. ‘బహుముఖ ప్రతిభ ఉన్న దర్శకుడు, నా స్నేహితుడు, శ్రేయోభిలాషి వంశీ పైడిపల్లికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు గొప్పగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా మిత్రమా’ అని హరీష్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు. మహేశ్‌ 25వ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
0business
internet vaartha 143 Views ముంబై : టి 20 క్రికెట్‌లో టీమిండియానే అత్యుత్తమ జట్టు అని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ధోనీ నేతృత్వంలోని టీమిండియా జట్టు సమతుల్యంగా ముందుకు సాగుతూ ఘన విజయాలు సాధిస్తుందన్నాడు. దీంతో త్వరలో జరుగనున్న టి20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. కాగా నా దృష్టిలో టీమిండియా టి20 జట్టు బలంగా ఉంది.జట్టులో సమతుల్యం  కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఇది టీమిండియా వరల్డ్‌ కప్‌ సాధించడానికి లాభం చేకూరుస్తుంది. ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను క్లీన్‌ స్విప్‌ చేయడం కూడా జట్టులో ఆత్మ విశ్వాసం పెరిగింది. ఒకవైపు కొత్త కుర్రాడు బుమ్రా ఆకట్టుకున్న విధానం,ఆశిష్‌ నెహ్రా,యువరాజ్‌,హర్భజన్‌ల పునరాగమనంతో టీమిండియా సమతుల్యంగా ఉందని సచిన్‌ పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో టీమిండియా విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుందన్నాడు. ప్రత్యేకంగా టి20ల్లో భారత ఘన విజయాలను నమోదు చేస్తుందన్నాడు. ఆసీస్‌తో ఆడిన చివరి టి20 మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు చూశానని సచిన్‌ పేర్కొన్నాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సల్మాన్‌కు బెయిల్ రాకపోతే నష్టం వందల కోట్లు! ప్రస్తుతం సల్లూ చేతి నిండా సినిమాలున్నాయి. ఒకవేళ సల్మాన్ ఇప్పటికిప్పుడు ఐదేళ్ల శిక్షను అనుభవించాల్సి వస్తే.. ఆ సినిమాలన్నీ ఆగిపోయినట్టే. TNN | Updated: Apr 5, 2018, 05:34PM IST బ్లాక్ బక్స్ ను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ను జోధ్ పూర్ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా పడింది. పదివేల రూపాయల జరిమానా సల్మాన్ ఒక రోజు ఖర్చులో పదో వంతు కూడా ఉండదు. అయితే ఐదేళ్ల జైలు శిక్ష మాత్రం సల్మాన్ కు అత్యంత తీవ్రమైనది. బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నాడు. ఇతడిని ఆధారంగా చేసుకుని హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతియేటా కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇలాంటి నేఫథ్యంలో ఐదేళ్ల జైలు శిక్ష అంటే.. ఈ ప్రభావం బాలీవుడ్ పై గట్టిగానే ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం సల్లూ చేతి నిండా సినిమాలున్నాయి. ఒకవేళ సల్మాన్ ఇప్పటికిప్పుడు ఐదేళ్ల శిక్షను అనుభవించాల్సి వస్తే.. ఆ సినిమాలన్నీ ఆగిపోయినట్టే. వీటిల్లో ఒక సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. అదే ‘రేస్ త్రీ’. దీనికి సల్మాన్ డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. సల్లూ డబ్బింగ్ చెప్పకపోతే ఈ సినిమా విడుదల ఆగిపోయినట్టే! ఈ సినిమాను వంద కోట్ల రూపాయల పై స్థాయి బడ్జెట్ తో రూపొందించారు.
0business
microsoft ceo satya nadella picks hyderabad legend over sachin tendulkar as his favorite cricketer సచిన్ కంటే ఆ హైదరాబాదీ క్రికెటర్ అంటేనే ఇష్టం: సత్య నాదెళ్ల నేను హైదరాబాదీని, నాకు సచిన్ కంటే ఆ హైదరాబాదీ క్రికెటర్ అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పిన సత్య నాదెళ్ల. TNN | Updated: Nov 7, 2017, 03:28PM IST మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మెచ్చిన క్రికెటర్ ఎవరో తెలుసా? క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కంటే ఆయనకు హైదరాబాదీ క్రికెటర్ అంటేనే ఇష్టమట. 1960ల నాటి ఆటగాడైన జయసింహ తనకెంతో ఇష్టమైన క్రికెటర్ అని సత్య తెలిపారు. ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జయసింహ, సచిన్ టెండుల్కర్‌.. వీరిద్దరిలో నీ ఫేవరెట్ ఎవరనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. కష్టమైన ప్రశ్నే వేశారు. కానీ నేను హైదరాబాదీని కాబట్టి నా ఓటు జయసింహకే అని తెలిపారు. తను రాసిన హిట్ రిఫ్రెష్ పుస్తకంలో సత్య నాదెళ్ల జయసింహ గురించి ప్రస్తావించారు. ఓసారి వాళ్ల తన గదిలో కార్ల్ మాక్స్ పోస్టర్ వేలాడదీశాడని, దీంతో వాళ్లమ్మ వచ్చి లక్ష్మీ దేవి ఫొటోను గోడకు తగిలించిందని చెప్పాడు. దీనికి బదులుగా తను ఇష్టమైన ఆటగాడైన జయసింహ ఫొటోను ఉంచానని చెప్పారు. చిన్నపిల్లాడిలా కనిపించే ఈ హైదరాబాదీ క్రికెటర్ అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. అతడి స్టయిల్ నాకెంతో నచ్చుతుందన్నారు.
2sports
internet vaartha 225 Views హైదరాబాద్‌ : లోహియా ఆటో ఇండ స్ట్రీస్‌ కొత్త ఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్‌పోలో తన ఎలక్ట్రిక్‌ ఆటోలు, స్కూటర్లను ప్రదర్శిం చింది. మొట్టమొదటి హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌, భారత్‌ మొట్ట మొదటి ఎలక్ట్రిక్‌త్రీ వీలర్‌ ఆటో ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. కొత్తగా రెండు రవాణాకోసం వినియోగించే ఈరిక్షాలు నారాయిన్‌, నారాయన్‌ఎల్‌సిలను విడుదలచేసింది. లిథియమ్‌ ఈయాన్‌ బ్యాటరీలు ఏర్పాటు చేసిన ఓమస్టార్‌లీని ఆటోఎక్స్‌పోలో ప్రదర్శిం చింది. కంపెనీసిఇఒ అయుష్‌ లోహియా మాట్లాడుతూ ఈ వాహనాల ఉత్పత్తులతో భద్రత, చివరినిమిషంవరకూ అత్యంత అనువైన ప్రయాణం చేసేం దుకువీలుగా తమ వాహనాలు ఉంటాయన్నారు. ఓమర్‌స్టార్‌లీ టూవీలర్‌ 49,960 రూపాయలుగా ఆన్‌రోడ్‌ధరను నిర్ణయించారు. అలాగే 1950 వాట్‌ మోటార్‌ ఏర్పాటుచేసిన నారైన్‌ఎల్‌సి రిక్షాలను కూడా విడుదల చేసారు. రెండేళ్లపాటు వారంటీ కూడా ఇస్తున్నట్లు ఆయుష్‌ వెల్లడించాయి. ఈ ఆటోల ధరలు ఢిల్లీ ఎక్స్‌షోరూంధరలుగా లక్షా 26వేల 600 రూపాయలు, లక్షా 23 వేలుగా ప్రకటించింది.
1entertainment
Hyderabad, First Published 15, Sep 2018, 8:25 PM IST Highlights అలీ సమర్పణలో ఖయూమ్, తనిష్క్ , రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. సారా క్రియేషన్స్ పతాకం పై రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “దేశంలో దొంగలు పడ్డారు' ట్రైలర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషం అలీ సమర్పణలో ఖయూమ్, తనిష్క్ , రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. సారా క్రియేషన్స్ పతాకం పై రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “దేశంలో దొంగలు పడ్డారు' ట్రైలర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషం. దీనికి కారణం నా చిరకాల మిత్రుడు అలీ సోదరుడు ఖయ్యూం ఇందులో ప్రధాన పాత్ర పోషించడం చూసి నాకు ఓ గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. డైరెక్టర్ గౌతమ్ ఫస్ట్‌టైమ్ డైరెక్ట్ చేస్తున్నప్పటికీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఓ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నట్లుగా అనిపించింది. ట్రైలర్ ఇంప్రెస్సీవ్ గా ఉంది. ఇందులో ఫొటోగ్రఫీ కానీ మిగతా వాల్యూస్ అన్నీ హైరేంజ్‌లో ఉన్నా సరే కంటెంట్ మాత్రం వెరీ కాంటెంపరరీ. హ్యూమన్ ట్రాఫికింగ్ అనే సమకాలిన పరిస్థితులను సబ్జెక్ట్‌గా తీసుకొని దాన్ని తెరకెక్కించడంలో గౌతమ్ సఫలీకృతుడవుతాడనే నమ్మకం కలిగింది. ఈరోజుల్లో నిరుపేదలైనటువంటి వారి పిల్లలను మోసం చేసి అన్యాయంగా, అక్రమంగా రవాణా చేయడమనేది రోజూ మనం పేపర్లలో కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి కంటెంట్‌ను సబ్జెక్టుగా తీసుకొని ఈ సినిమా చేసిన గౌతమ్ కచ్చితంగా ఒక మంచి సందేశం అందించాడని భావిస్తున్నాను. ముందుగా అలీ నాదగ్గరికి వచ్చి ఖయ్యూం నటించిన సినిమా అనగానే ఇదొక కామెడీ సినిమా అనుకున్నానుగానీ ఇది ఒక సీరియస్ సినిమా అని ట్రైలర్ చూసాక అర్థం అయ్యింది. ఇది ఖయ్యూంకు ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. తన కెరియర్‌కు ఇది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. మంచి పెర్‌ఫార్మర్స్‌కు అవకాశం ఉన్నటువంటి పాత్ర ఖయ్యూంకు దొరకటమనేది నిజంగా అతని అదృష్టం. ఆ పాత్రను చూస్తున్నంతసేపూ చాలా సీరియస్‌గా అనిపించింది. అలాగే కొత్త అమ్మాయి తనిష్క కూడా పెరఫార్మర్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించిందని అర్థం అవుతుంది.. ఈ సందర్భంగా యూనిట్‌కు సంబంధించిన టెక్నీషియన్ సభ్యులందరికీ, అలాగే మా ఖయ్యూం కి ఆల్ ది వెరీ బెస్ట్, గౌతమ్‌ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.” అన్నారు. Last Updated 19, Sep 2018, 9:26 AM IST
0business
మూడో టెస్టుకు టీమిండియా జట్టులో జడేజా స్థ్థానంలో అక్షర్‌ పటేల్‌? కొలంబో: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో చివరిదైన మూడో టెస్టు ఆగస్టు 12 పల్లెకెలెలో ప్రారంభం కానున్న సంగతి తెలి సిందే. కొలంబోలో జరిగిన రెండో టెస్టులో నిబం ధనలను ఉల్లంఘించినందుకు ఐసిసి ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాపై సస్పెన్షన్‌ వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో జడేజా స్థానంలో తుది జట్టులో ఎవరుచోటు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యువ బౌలర్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గుజరాత్‌కు చెం దిన అక్షర పటేల్‌ భారత్‌ తరుపున 30వన్డేలు, 7టీ20లు ఆడాడు. వన్డేల్లో 35 వికెట్లు తీయగా టీ 20ల్లో 7వికెట్లను తీశాడు. టెస్టుల్లో మాత్రం ఇంకా ఆడలేదు. సస్పెన్షన్‌కు గురైన జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ని ఎంచుకోవాలని బిసిసిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్షర పటేల్‌ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. బిసిసిఐ గనుక అతడిని మూడో టెస్టుకి ఎంపిక చేస్తే దక్షిణాఫ్రికా పర్యటనను మధ్యలోనే వదిలేసి నేరుగా శ్రీలంకకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇదేగనుక జరిగితే శ్రీలంక పర్యటనలో హార్థిక్‌ పాండ్యా తర్వాత భారత్‌ తరుపున టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన ఆటగాడిగా అక్షర పటేల్‌ నిలుస్తాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా అక్షర పటేల్‌, రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌ నేతృత్వంలోని భారత్‌-ఏ తరుపున దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నాడు. దక్షిణాఫ్రికా పర్య టనలో అక్షర్‌ పటేల్‌ 3 మ్యాచుల్లో 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపిఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌ తరుపున ఆడాడు. శ్రీలంక జట్టులో హెరాత్‌ దూరం: మూడో టెస్టుకి శ్రీలంక వెటరన్‌ స్పిన్నర్‌ రంగనా హెరాత్‌ దూరం కానున్నాడు. ఈమేరకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. గత మూడు వారాలుగా రంగనా హెరాత్‌ విశ్రాంతి లేకుండా ఆడుతుం డటంతో శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసు కుంది. అంతకుముందు శ్రీలంక ప్రధాన పేసర్‌ నువాన్‌ ప్రదీప్‌ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. హెరాత్‌కు ఎటు వంటి గాయం అవలేదని, గత మూడు వారాల నుంచి అధిక వర్క్‌లోడ్‌ కారణంగా అతడికి మూడో టెస్టులో విశ్రాంతి కల్పించాలని శ్రీలంక క్రికెట్‌ బోర్డు మేనేజర్‌ అపాంక గురుసిన్హా తెలిపారు. జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో హెరాత్‌ 71.1 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. ఆ తర్వాత భారత్‌తో జరిగిన రెండు టెస్టుల్లో 91 ఓవర్ల పాటు బౌలింగ్‌ వేశాడు. ఇలావరుసగా మూడు టెస్టుల్లో సుమారు 200 ఓవర్లు బౌలింగ్‌ చేయడంతో హెరాత్‌పై విపరీతమైన భారం పడింది. అతని వయస్సు దృష్టిలో పెట్టుకుని విశ్రాంతినిచ్చామని అపాంక గురుసిన్హా తెలిపారు. మరోవైపు రాబోయే రెండు నెలల్లో పాకిస్తాన్‌తో శ్రీలంక టెస్టు సిరీస్‌ను ఆడనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం సరైందేనని చెప్పాడు. మూడుటెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులను కోల్పోయిన లంకజట్టు మూడో టెస్టులో కనీసం పరువు నిలుబెట్టుకోవాలని చూస్తోంది.
2sports
సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన Highlights సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా జవాన్ బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రాన్ని సమర్పిస్తున్న దిల్ రాజు అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన జవాన్ సాంగ్ కు అద్భుత స్పందన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జవాన్ ఫస్ట్ సాంగ్  ను సాయిధరమ్ తేజ్ బర్త్ డే కానుకగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాట అంచనాల్ని మించి ఉండడంతో… అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ పాటకు థమన్ ట్రెండీ ట్యూన్ అందించాడు. కె కె అందించిన సాహిత్యం లో హీరో క్యారెక్టర్ ని జవాన్ థీమ్ ని ఎలివేట్ చేసింది. ఇటీవలే విడుదల చేసిన టీజర్ తో భారీ గా అంచనాలు పెరిగిన సంగతి తెలిసిందే.  సాయి ధరమ్ తేజ్ ని కొత్తగా చూపించబోతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. సాయి ధరమ్ ఇప్పటివరకు చేసిన కమర్షియల్ చిత్రాలు ఒక ఎత్తయితే… జవాన్ లో చేసిన క్యారెక్టర్ మరో ఎత్తు. తమన్ రీ రికార్డింగ్, కెవి గుహన్ సినిమాటోగ్రఫి హైలైట్ గా ఉండనుంది.    దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ్యమని దర్శకుడు బివిఎస్ రవి చెబుతున్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో సాయి ధరమ్ కనిపిస్తున్నాడు. తన కుటుంబాన్ని మ‌నోదైర్యంతో, బుద్దిబ‌లంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్ కథ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్ పెట్టారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ రావడం హ్యాపీ గా ఉంది. మెహ్రీన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.  ప్రసన్న మెయిన్ విలన్ గా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే జవాన్ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహలు చేస్తున్నారు.   నటీనటులు - సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు, కెమెరా మెన్ - కెవి గుహన్, మ్యూజిక్ - తమన్, ఆర్ట్ - బ్రహ్మ కడలి, ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్, సహ రచయితలు - కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి, పి.ఆర్‌.ఓ - ఏలూరు శ్రీను, బ్యానర్ - అరుణాచల్ క్రియేషన్స్, సమర్పణ - దిల్ రాజు, నిర్మాత - కృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - బివిఎస్ రవి. Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Rashid Khan Father Death: క్రికెటర్ రషీద్ ఖాన్ ఇంట్లో విషాదం ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న రషీద్.. తన తండ్రి మరణవార్త తెలుసుకుని స్వస్థలానికి బయలుదేరి వెళ్లాడు. ​రషీద్ తండ్రి మృతిపట్ల పలువురు క్రికెటర్లు, అతడి అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. Samayam Telugu | Updated: Dec 30, 2018, 09:13PM IST Rashid Khan Father Death: క్రికెటర్ రషీద్ ఖాన్ ఇంట్లో విషాదం హైలైట్స్ అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తండ్రి కన్నుమూత బిగ్ బాష్ లీగ్ నుంచి ఇంటికి వెళ్లిన రషీద్ రషీద్‌ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్న క్రికెటర్లు స్టార్ క్రికెటర్, అఫ్గానిస్థాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ప్రపంచంలో దూసుకెళ్తున్న లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తండ్రి మృతి చెందారు. ఈ విషయాన్ని రషీద్ సహచరుడు, అఫ్గాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ వెల్లడించాడు. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న రషీద్.. తన తండ్రి మరణవార్త తెలుసుకుని అఫ్గానిస్థాన్‌కు వెళ్లిపోయాడు.
2sports
శుభవార్త.. రూ.1,980 పడిపోయిన బంగారం ధర! Samayam Telugu| Sep 16, 2019, 01.24 PM IST బంగారం ధర పడిపోతూ వచ్చింది. ఈ నెల ప్రారంభంలోనే కొత్త గరిష్ట స్థాయిలకు పరుగులు పెట్టిన పసిడి తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఏకంగా వరుసగా తొమ్మిది రోజులపాటు బంగారం ధర పడిపోతూ రావడం గమనార్హం. బలహీన అంతర్జాతీయ సంకేతాలు సహా ధరలు బాగా పెరిగిపోవడంతో కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందకు ప్రధాన కారణం. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాములు బంగారం ధర సెప్టెంబర్ 4న రూ.41,070 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులు వంటి పలు అంశాలు ధరల పెరుగుదలకు కారణంగా నిలిచాయి. అయితే తర్వాత అక్కడి నుంచి పసిడి ధర పడిపోతూనే వచ్చింది. Also Read: వామ్మో.. రూ.50,000 పైకి బంగారం ధర..! 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర సెప్టెంబర్ 4 నాటి గరిష్ట స్థాయి నుంచి 14 వరకు చూస్తే ఏకంగా రూ.1,980 మేర పడిపోయింది. సెప్టెంబర్ 14న పసిడి ధర రూ.39,090 స్థాయికి తగ్గింది. బంగారం కొనుగోలుదారులకు ఈ అంశం కొంత ఊటర కలిగించేదే. మరోవైపు ఇదే కాలంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర భారీగానే తగ్గింది. రూ.37,680 స్థాయికి చేరిన బంగారం ధర తర్వాత రూ.35,840 స్థాయికి పడిపోయింది. ఏకంగా రూ.1,840 పతనమైంది. Also Read: రూ.1కే బంగారం కొనండి.. ఎంతైనాసరే! బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. సెప్టెంబర్ 9న రూ.53,200 గరిష్ట స్థాయికి చేరిన కేజీ వెండి ధర అటుపైన పడిపోతూనే వచ్చింది. సెప్టెంబర్ 15 నాటికి వెండి ధర రూ.48,760 స్థాయికి పడిపోయింది. అంటే వెండి ధర రూ.4,440 మేర పతనమైంది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘‘హమ్మ బొమ్మాళీ.. మళ్లీ వచ్చావే!’’ బొమ్మాళీ బామ అనుష్క టాలీవుడ్‌లో సందడి చేస్తోంది. గతేడాది ఆమె చిత్రాలు పెద్దగా విడుదల కాకున్నా, ఈ ఏడాది మాత్రం బ్యాక్ టూ బ్యాక్ విడుదల కానున్నాయి. TNN | Updated: Feb 13, 2017, 08:16PM IST బొమ్మాళీ బామ అనుష్క టాలీవుడ్‌లో సందడి చేస్తోంది. గతేడాది ఆమె చిత్రాలు పెద్దగా విడుదల కాకున్నా, ఈ ఏడాది మాత్రం బ్యాక్ టూ బ్యాక్ విడుదల కానున్నాయి. ఇప్పటికే, అనుష్క నటించిన ‘ఎస్ 3’, ‘ఓం నమో వేంకటేశయా’ సినిమాలు విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో స్వీటీ భిన్న పాత్రల్లో కనిపించింది. సూర్య చిత్రంలో గ్లామర్ డాల్‌గా అలరిస్తే, నాగార్జున చిత్రంలో సాంప్రదాయక పాత్రలో మెరిసింది. 2015లో బాహుబలి, సైజ్ జీరో, రుద్రమ దేవితో ఓ మెరుపు మెరిసిన అనుష్క... 2016లో కేవలం అతిథి పాత్రలకే పరిమితమైంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘ఊపిరి’ సినిమాల్లో చిన్న పాత్రలకే పరిమితమైంది. ఏప్రిల్ 28న విడుదల కానున్న రాజమౌలి చిత్రం ‘బాహుబలి - ద కన్‌క్లూజన్’లో అనుష్క మరోసారి అలరిస్తుంది. ఇందులో ఆమె కీలక పాత్ర పోషించింది. అలాగే, ఆమె నటించిన థ్రిల్లర్ భాగమతి సినిమా కూడా అదే సమయంలో విడుదల కానుంది. ప్రస్తుతం వీటి షూటింగులన్నీ కొలిక్కి రావడంతో బొమ్మాళీ ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది స్వీటీ అభిమానులకు పండగే.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సర్ధార్ ఫస్ట్ లుక్ సర్ధార్ పేరిట రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. TNN | Updated: Aug 1, 2015, 06:28PM IST పవన్ కళ్యాణ్ కి కెరీర్ లో తిరుగులేని హిట్ అందించిన సినిమాల్లో గబ్బర్ సింగ్ కూడా ఒకటి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఆయన కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటినుంచే ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రానుందనే టాక్ వినిపించింది. అదీ కాస్తా ఆలస్యమవుతూ ఆలస్యమవుతూ చివరకు మే 29వ తేదీన సెట్స్ పైకి వెళ్లింది. జులై 29వ తేదీన హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యాడు. సర్ధార్ పేరిట రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం పవన్ భారీగా గడ్డం పెంచుకున్నాడు. అయితే ఆ లుక్ ఏదీ ఈ ఫస్ట్ లుక్ స్టిల్లో కనిపించకుండా మూవీ మేకర్స్ జాగ్రత్త పడ్డారు. దీంతో అసలు ఈ సినిమాలో పవన్ లుక్ ఎలా వుండబోతుందా అనే సస్పెన్స్ కి మాత్రం ఇంకా తెరపడలేదు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై పవన్ సన్నిహిత మిత్రుడు శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మరో కుంభకోణం.. రొటొమాక్ పెన్నుల కంపెనీ బాగోతం! పెన్నుల సంస్థ ‘రొటొమాక్‌’ కంపెనీ భారత్‌లోని వివిధ బ్యాంకుల నుంచి రూ.800 కోట్ల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టింది. పీఎన్‌బీ కుంభకోణం తర్వాత మరో మోసం వెలుగులోకి వచ్చింది. TNN | Updated: Feb 18, 2018, 10:58PM IST పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌‌కు రూ. 1140 కోట్లు ఎగనామం పెట్టి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ విదేశాలకు చెక్కేసిన ఉదంతం మరవకముందే అలాంటిదే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దేశంలో గుర్తింపు పొందిన పెన్నుల సంస్థ ‘రొటొమాక్‌’ కంపెనీ భారత్‌లోని వివిధ బ్యాంకుల నుంచి రూ.800 కోట్ల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినట్లు తెలిసింది. కాన్పూర్ కేంద్రంగా పని చేస్తున్న రొటొమాక్‌ కంపెనీ యజమాని విక్రమ్‌ కొఠారి 5 బ్యాంకుల నుంచి రూ.800 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నట్లు సమాచారం. అలహాబాద్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలకు చెందిన వివిధ బ్రాంచీల అధికారులు నియమాలను ఉల్లంఘించి కొఠారికి అప్పులు ఇచ్చారు. యూనియన్‌ బ్యాంకు నుంచి రూ.485 కోట్లు, అలహాబాద్‌ నుంచి రూ.352 కోట్ల రుణం తీసుకున్న కొఠారి.. నేటివరకూ అసలు కానీ, వడ్డీ కానీ బ్యాంకులకు తిరిగి చెల్లించలేదు. ఆయన ఇప్పటికే దేశం దాటి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాన్పూరులోని కొఠారి కార్యాలయం గత కొన్ని వారాలుగా మూతపడి ఉండటం దీనికి మరింత ఊతమిస్తోంది. ఘటనపై అలహాబాద్‌ బ్యాంకు మేనేజర్‌ స్పందిస్తూ.. కొఠారి ఆస్తులు అమ్మి సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే నీరవ్‌ మోదీ కుంభకోణం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుండగా.. ఇప్పుడు రొటొమాక్‌ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.
1entertainment
sandhya 207 Views stock market stock market ముంబై: నేడు దలాల్‌ స్ట్రీట్‌లో మార్కెట్‌ సూచీలు గురువారం వెలవెలబోయాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆటోమొబైల్‌ రంగాల్లో షేర్ల అమ్మకాలు భారీగా జరిగాయి. సెన్సెక్స్‌ 318 పాయింట్లు తగ్గి, 38,897 పాయింట్లు వద్ద స్థిరపడింది. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 11,597 పాయింట్లు వద్ద ట్రేడింగ్‌ ముగించింది. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV టీమిండియాలో చోటు.. మయాంక్ ‘క్యూ’లో ఉన్నాడు త కొద్ది కాలంగా దేశవాళీ సీజన్లో పరుగుల వరద పారిస్తోన్న మయాంక్ అగర్వాల్‌కు జాతీయ జట్టులో స్థానం కల్పించే విషయం ప్రశ్నించగా.. అతడు క్యూలో ఉన్నాడని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. TNN | Updated: Mar 1, 2018, 03:44PM IST టీమిండియాలో చోటు.. మయాంక్ ‘క్యూ’లో ఉన్నాడు గత కొద్ది కాలంగా దేశవాళీ సీజన్లో పరుగుల వరద పారిస్తోన్న మయాంక్ అగర్వాల్ జాతీయ జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు. రంజీ ట్రోఫీలో 105కిపైగా సగటుతో 1160 పరుగులు చేసిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్.. సయ్యద్ ముస్తక్ అలీ టీ20 ట్రోఫీలో 144.94 యావరేజ్‌తో 258 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో రికార్డు స్థాయిలో 723 పరుగులు రాబట్టాడు. దేశవాళీ క్రికెట్లో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌‌గా నిలిచాడు. గతంలో శ్రేయస్ అయ్యర్ (1947 రన్స్) పేరిట ఉన్న రికార్డ్‌ను అగర్వాల్ (2141) బ్రేక్ చేశాడు. Visit Site Recommended byColombia నిలకడగా ఆడుతూ.. సత్తా చాటుతున్నప్పటికీ.. జాతీయ జట్టులో చోటు కోసం అతడికి ఎదురు చూపులు తప్పడం లేదు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్‌, భారత జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్ నుంచి కోహ్లి, ధోనీ లాంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించారు. సీనియర్లు లేనప్పటికీ.. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చాటుతున్న మయాంక్‌కు మాత్రం పిలుపు అందలేదు. ఈ విషయమై సెలక్షన్ కమిటీ చీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను సంప్రదించగా.. మయాంక్‌కు చోటు ఎందుకు కల్పించలేదో చెప్పాడు. ఇప్పటికే తాను మయాంక్ అగర్వాల్‌తో మాట్లాడానని చెప్పిన ఎమ్మెస్కే.. అతడు జట్టులో చోటు కోసం క్యూలో ఉన్నాడని చెప్పాడు. ‘ఆటగాళ్ల ఎంపికలో మేం క్యూ పద్ధతిని పాటిస్తున్నాం. జాతీయ జట్టులో చోటు కోసం పోటీ పడుతున్న ప్రతి ఆటగాడికి చోటు కల్పిస్తాం. మయాంక్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఎంపిక ప్రక్రియ గురించి అతడికి వివరించాను, అర్థం చేసుకున్నాడు. జట్టుకు ఎంపిక కావడంలో తొందరేమీ లేదన్నాడు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు. సౌతాఫ్రికాలో పర్యటించిన భారత జట్టే అత్యుత్తమని చీఫ్ సెలక్టర్ అభిప్రాయపడ్డాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రియో నుంచి రెజ్లర్ వినోద్ ఔట్! ఆస్ట్రేలియా తరఫున ఒలింపిక్స్ పోటీలకు ఎంపికైన భారత సంతతి రెజ్లర్ వినోద్ కుమార్ డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. TNN | Updated: Jul 16, 2016, 10:36AM IST ఆస్ట్రేలియా తరఫున ఒలింపిక్స్ పోటీలకు ఎంపికైన భారత సంతతి రెజ్లర్ వినోద్ కుమార్ డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. దీంతో నాలుగేళ్లపాటు సస్పెన్షన్‌కు గురయ్యాడు. గతేడాదే ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన ఈ హర్యానా రెజ్లర్ గ్రీకో రోమన్ విభాగంలో ఆ దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సి ఉంది. ఆసీస్ తరఫున ఇద్దరు రెజర్లు మాత్రమే ఒలింపిక్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికవగా అందులో వినోద్ ఒకడు. అల్జీరియాలో జరిగిన ఆఫ్రికన్/ఓసియానా ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీల సందర్భంగా నిర్వహించిన డోపింగ్ టెస్టులో అతడు విఫలమయ్యాడు. డోపింగ్ శాంపిళ్లు పాజిటివ్‌గా రావడంతో ఆస్ట్రేలియా అతడిపై నాలుగేళ్లపాటు వేటు వేసింది. అయితే 30 రోజుల్లోగా అతడు క్రీడా మధ్యవర్తిత్వ కోర్టుకు అపీల్ చేసుకునే అవకాశం ఉంది. ఒలింపిక్ ఆటగాళ్ల వివరాలతో ఉన్న ఆస్ట్రేలియన్ ఒలింపిక్ టీమ్ వెబ్‌సైట్ నుంచి కూడా అతడి పేరు తొలగించారు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV చరిత్రలో ఒకే ఒక్కడు.. ధోనీ @100 స్టంపింగ్స్ భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డే చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 100 స్టంపౌట్స్ చేసిన ఏకైక TNN | Updated: Sep 3, 2017, 06:35PM IST భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డే చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 100 స్టంపౌట్స్ చేసిన ఏకైక వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. శ్రీలంకతో ఆదివారం కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ధనంజయని స్టంపౌట్ చేయడం ద్వారా ధోనీ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ సిరీస్‌లోనే 99 స్టంపౌట్స్‌తో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కరని సమం చేసిన ధోనీ.. తాజాగా ఈ రికార్డుని కనుమరుగు చేసి అగ్రస్థానానికి ఎగబాకాడు. చాహల్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ కోసం ధనంజయ ప్రయత్నించగా.. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లింది. క్షణాల వ్యవధిలోనే ధోనీ వికెట్లను గీరాటేయడంతో అతని ఖాతాలో వంద స్టంపౌట్స్ చేరాయి. 2004, డిసెంబరు 23న వన్డేల్లోకి అరంగేట్రం చేసిన మహేంద్రసింగ్ ధోనీ.. కెరీర్‌లో ప్రస్తుతం 301వ వన్డే ఆడుతున్నాడు. ప్రస్తుత తరం వికెట్ కీపర్లలో ఎవరూ అతని దరిదాపుల్లో కూడా లేరు.
2sports
Hyderabad, First Published 28, Sep 2018, 4:42 PM IST Highlights మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నాడు. నిర్మతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడు.  మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నాడు. నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడు. తన తండ్రి కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా తీయాలనే ఉద్దేశంతో ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా జార్జియాలో షెడ్యుల్ మొదలుపెట్టింది. ఈ షెడ్యుల్ కోసం చరణ్ భారీగా ఖర్చు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ ఎంతసమయం ఉండబోతుందనే విషయంపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఎనిమిది నిమిషాల యుద్ధ సన్నివేశాల కోసం చిత్రబృందం ఏకంగా రూ.54 కోట్లు ఖర్చు చేస్తోందట..  దాదాపు 150 టీమ్ సభ్యులు జార్జియాకి చేరుకున్నాడు. కొన్ని వందల కాస్త్యుమ్స్ ని కూడా వెంట తీసుకెళ్లారు. లోకల్ గా 600 మంది ఆర్టిస్టులను షూటింగ్ కోసం తీసుకున్నారు. ఈ షెడ్యుల్ ఐదు వారాల పాటు జరగనుంది. ఇంత చేస్తున్నా.. సినిమాలో ఈ ఎపిసోడ్ కేవలం ఎనిమిది నిమిషాల పాటే కనిపించనుందట. దీంతో సినిమాపై ఆసక్తి పెరిగిపోతోంది.  Last Updated 28, Sep 2018, 4:42 PM IST
0business
internet vaartha 204 Views గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా షరపోవా సస్పెండ్‌ చేసిన ఐరాస న్యూఢిల్లీ : టెన్నిస్‌ స్టార్‌ షరపోవా నిషేదిత ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్టు డోపింగ్‌ పరీక్షల్లో దొరికిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై నాలుగు సంవత్సరాల పాటు తాత్కాలిక నిషేదం విధించారు. కాగా తాజా షరపోవాను ఐక్యరాజ్య సమితి గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఆమెను సస్పెండ్‌ చేసింది.డోపింగ్‌ టెస్ట్‌లో దొరికి పోయిన టెన్నిస్‌ స్టార్‌కు మరోషాక్‌ తగిలింది. డోపింగ్‌ కేసు వివాదం నేపథ్యంలో ఐరాస ఈ చర్యలు చేపట్టింది.కాగా డోపింగ్‌ టెస్ట్‌లో పట్టుబడ టంతో ఆమె నాలుగు సంవత్సరాలు నిషేదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమెపై ప్రపంచ టెన్నిస్‌ సమాఖ్య తాత్కాలిక సస్పెన్షన్‌ విధించింది.షరపోవా తాజా ప్రకటన నేపథ్యంలో గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఆమె హోదాను సస్పెండ్‌ చేశాం,ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగినంత కాలం ఆమెతో ఎలాంటి కార్యాక్రమాలు చేపట్టబోం అని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి అభివృద్ది పథకం ఒక ప్రకటనలో పేర్కొంది.చెర్నాబిల్‌ అణు విపత్తు వ్యవహారంలో తమ సహాయ సహకారాలకు మద్దతు తెలిపినందుకు షరపోవాకు కృతజ్ఞతలు తెలిపింది.కాగా 2007 నుంచి పేదరికం,అసమానతలపై పోరాడేందుకు ఐరాస అంబాసిడర్‌గా షరపోవా కృషిచేస్తుంది.
2sports
Suresh 161 Views sports ఆరెంజ్‌ క్యాప్‌ కోసం నలుగురు పోటీ ్దన్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదవ సీజన్‌ ప్లేఆప్‌ దశకు చేరువవుతుంది.ఆయా జట్ల లోని కొందరు బ్యాట్స్‌మెన్‌ అద్భుత ప్రదర్శనలతో దుమ్ము దులిపేస్తున్నారు.భారీ సిక్సర్లు,సొగసైన బౌండరీలు బాదేస్తున్నారు. నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అత్యధిక పరుగులతో అరెంజ్‌ క్యాప్‌ కోసం పోటీపడుతున్నారు.అయితే అందరిలోనూ సన్‌ రైజర్స్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ ముందున్నాడు. అతడితో నలుగురుపోటీ పడుతున్నారు.గత సీజన్‌లో 848 పరుగులు చేసిన కోహ్లీ ఆరేంజ్‌ క్యాప్‌ అందుకోలేకపోయాడు.సన్‌ రైజర్స్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ ఈ సీజన్‌లో కోహ్లీ విఫలమైనా వార్నర్‌ చెలరేగుతున్నాడు.ఆడిన 10 మ్యాచ్‌ల్లో 150.46 స్ట్రైక్‌రేట్‌తో 489 పరుగులు సాధిం చాడు. కోల్‌కతాపై అద్భుత సెంచరీ 126 బాది మంచి వూపు మీదున్నాడు.భారీ ఇన్నింగ్స్‌లతో మైదానంలో సిక్సర్ల హోరుతో అభిమానులను అలరిస్తున్నాడు. అరెంజ్‌ క్యాప్‌ పోటీలో అందరికన్నా ముందున్నాడు.వార్నర్‌కు పోటీగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారథి గంభీర్‌ దూసు కొస్తున్నాడు.10 మ్యాచ్‌లాడి 135.31 స్ట్రెక ్‌రేట్‌తో 387 పరుగులు చేసి ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాడు.అయిదు హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. ఇక సారథి బాటలోనే పయనిస్తున్నాడు కోల్‌కతా ఆటగాడు రాబిన్‌ ఉతప్ప.10 మ్యాచ్‌ల్లో 384 పరుగులతో మూడవ స్థానంలో నిలిచాడు.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విలువైన ఇన్నింగ్స్‌లతో చెలరేగు తున్నాడు. నాలుగవ స్థానంలో సన్‌ రైజర్స్‌ మరో ఆటగాడు శిఖర్‌ ధావన్‌ ఉండటం గమనార్హం. వార్నర్‌తో పాటు క్రీజులోకి వస్తున్న గబ్బర్‌ 10 మ్యాచ్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీలతో సహా 369 పరుగులు చేశాడు.పుణే సారథి స్టీవ్‌ స్మిత్‌ అయిదవ స్థానంలో ఉన్నాడు.9 మ్యాచ్‌ల్లో 324 పరుగులు చేశాడు.క్రీజులో నిలిచిన రోజు చితక్కొడుతున్నాడు.మొత్తానికి తొలి నాలుగు స్థానాల్లో సన్‌ రైజర్స్‌ నుంచి ఇద్దరు కోల్‌కతా నుంచి ఇద్దరు ఉండటం విశేషంగా పేర్కొనాలి. ======
2sports
Jun 18,2017 జీఎస్‌టీతో కూడిన ఉత్పత్తులు: లెనోవొ న్యూఢిల్లీ: ప్రముఖ హార్డ్‌వేర్‌, కంప్యూటర్‌ ఉపకరణాల తయారీ సంస్థ లెనోవొ సంస్థ తమ భవిష్యత్తు ఉత్పత్తులలో జీఎస్‌టీ అనుబంధ సొల్యూషన్స్‌ను అందిచనున్నట్టుగా ప్రకటించింది. సంస్థకు చెందిన అన్ని విభాగాల నోట్‌బుక్‌, డెస్క్‌టాప్‌ల్లో జీఎస్‌టీ సొల్యూషన్స్‌ను జతకూర్చి కొత్తగా ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో పాటు జీఎస్‌టీ అడ్వాంటేజ్‌తో కూడిన వ్యక్తిగత కంప్యూటర్లను రూ.19,999కే అందిస్తున్నట్లు లెనొవొ ఇండియా స్మాల్‌ అండ్‌ మీడియం బిజినెస్‌ డైరెక్టర్‌ పంకజ్‌ హర్జయి తెలిపారు. చిన్న వ్యాపారస్తులకు జీఎస్‌టీ లెక్కల కోసం ఈఆర్‌పీ, పీవోఎస్‌ సొల్యూషన్స్‌తో కూడిన కంప్యూటర్లను కూడా అందుబాటులోకి తెచ్చినట్టుగా ఆయన వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహార పరిశ్రమల వారి జీఎస్‌టీ అవసరాలను తీర్చేందుకు తమ ఉత్పత్తులు ఎంతగానో దోహదం పడతాయని ఆయన అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV కీర్తి సురేష్ రెమోంటిక్ సెల్ఫీ వీడియో శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ `రెమో`. ఈ చిత్రంలోని లవ్ సెల్ఫీ రొమాంటిక్ టీజింగ్ ​ వీడియో సాంగ్ విడుదల చేశారు... TNN | Updated: Nov 3, 2016, 03:16PM IST శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా శివ కార్తికేయన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మూడు వేరియేషన్లలో, అలాగే లేడీ గెటప్‌లో హీరో శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్ అదుర్స్ అని చెప్తున్నారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా 70 కోట్లు కలెక్షన్లు సాధించింది.
0business
Hyderabad, First Published 12, Apr 2019, 2:54 PM IST Highlights  కొత్త దర్శకుడు స్టార్ హీరో కోసం వెయిట్ చేయడమనేది కామన్, కానీ కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు చాలా మంది కొరటాలతో వర్క్ చేయాలని చూస్తుంటే.. కొరటాల మాత్రం మెగాస్టార్ లాంటి సీనియర్ స్టార్ హీరో కోసం మనం వెయిట్ చేయడంలో తప్పు లేదనుకుంటున్నాడు.  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వల్ల కొరటాల శివ టైమ్ చాలానే వెస్ట్ అవుతోంది. కొత్త దర్శకుడు స్టార్ హీరో కోసం వెయిట్ చేయడమనేది కామన్, కానీ కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు చాలా మంది కొరటాలతో వర్క్ చేయాలని చూస్తుంటే.. కొరటాల మాత్రం మెగాస్టార్ లాంటి సీనియర్ స్టార్ హీరో కోసం మనం వెయిట్ చేయడంలో తప్పు లేదనుకుంటున్నాడు.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక సినిమా గత కొంత కాలంగా వాయిదాలు పడుతోన్న సంగతి తెలిసిందే. అసలైతే కొరటాల మెగాస్టార్ తో తన సినిమాను గత ఏడాది భరత్ అనే నేను తరువాతే మొదలుపెట్టాలి. కానీ ఏడాది అవుతున్నా ఇంకా కొత్త సినిమా మొదటి అడుగు కూడా పడలేదు.  ఇప్పటికే ఏడాది పాటు కొరటాల శివ సమయం వృధా అయ్యింది. 5 నెలల్లో ఒక సినిమా పూర్తి చేయగల సత్తా ఉన్న కొరటాల చిరంజీవి సైరా వల్ల ఏడాది సమయాన్ని వృధా చేసుకోవాల్సి వచ్చింది. ఇక పరిస్థితులను అర్ధం చేసుకుంటూ వెళతున్న శివకు ఇప్పుడు మరో 5 నెలలు కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.  ఎందుకంటే సైరా షూటింగ్ మే లో పూర్తవుతుందా లేదా అనేది డౌటే.. మళ్ళీ వచ్చే సంక్రాంతి సీజన్ కి సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టాక్.  అంటే సైరా పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవని రూమర్స్ వస్తున్నాయి. మరి కొరటాల ఈ గ్యాప్ లో ఏదైనా ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారా? లేక మెగాస్టార్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేస్తారా? అనేది చూడాలి. Last Updated 12, Apr 2019, 3:04 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అందాల భామల హాట్ ఫేవరేట్ ఈ బాలీవుడ్ అందాల భామలు చాక్లెట్ ను ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తున్నారో మీరూ చూడండి మరి. మనకూ నోట్లో నీళ్లూరటం ఖాయం అనిపిస్తోంది కదూ. TNN | Updated: Feb 9, 2016, 05:16PM IST అందాల భామల హాట్ ఫేవరేట్ చాక్లెట్ అనే పదం వినగానే మన నోరూరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 75 బిలియన్ డాలర్లను ప్రతి సంవత్సరం చాక్లెట్లపై వెచ్చిస్తున్నారని అంచనాలు చెబుతున్నాయి.. బిర్యానీయే కాదు, చాక్లెట్లకూ మనం ఫేమస్ చాక్లెట్ల వినియోగంలో మన హైదరాబాద్ కూడా ముందుంటోంది. గత అయిదేళ్లుగా చాక్లెట్ కల్చర్ ఊపందుకోవడం ప్రారంభమైంది. ఎన్నో వెరైటీల చాక్లెట్లు నేడు మార్కెట్లో దొరుకుతున్నాయి. చాక్లెట్ డ్రింక్‌లు, చాక్లెట్ కేక్‌లు -ఇలా ప్రతిదీ చాక్లెట్ మయం అయిపోయింది. వాలెంటైన్స్‌ వీక్‌లో వాలెంటైన్స్‌ వీక్‌లో మొదటి రోజు (ఫిబ్రవరి 7న) రోజ్‌డే జరుపుకుంటే... 8న ప్రపోజ్‌ డే, 9న చాక్లెట్‌ డే, 10 టెడ్డీ డే, 11న ప్రామిస్‌డే, 12 కిస్‌ డే, 13 హగ్‌ డే, 14న వాలెంటైన్స్‌ డేనుజరుపుకుంటారు.ఇదంతా విదేశీ సంస్కృతి అయినా మనదేశంలోనూ ఈ ట్రెండ్‌ జోరుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా బాలీవుడ్ అందాల భామలు చాక్లెట్ ను ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తున్నారో మీరూ చూడండి మరి. మనకూ నోట్లో నీళ్లూరటం ఖాయం అనిపిస్తోంది కదూ.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
BSNL న్యూఢిల్లీ: వినియోగదారులకు దసరా,దీపావళి కానుకగా అపరిమితంగా సరికొత్త ఆపర్లను అందిస్తున్నట్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా వినియోగదారుల అవసరాలను గుర్తించి ప్లాన్లను అందివ్వన్నట్లు వారు వెల్లడించారు. 80 రూపాయలు చార్జీతో  పుల్‌ టాక్‌టైం,ఈ ఆఫర్‌ అక్టోబర్‌ పదవ తేదీ వరకు వర్తిస్తుందన్నారు. 120 రూపాయల రీచార్జితో 130 రూపాయలు  పుల్‌ టాక్‌టైం,929 రూపాయలతో అపరిమిత లోకల్‌, ఎస్‌టిడి కాల్స్‌ను ఏ నెట్‌వర్క్‌కైనా 90 రోజులు గడువు లోగా  వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.ఈ ప్లాన్‌లో ప్రతి రోజు 1 జిబి 3 జిబి డేటా ఇస్తున్నామన్నారు.90 రోజుల అపరిమిత కాల్స్‌,2 జిబి ప్లాన్‌.ఈ ప్లాన్‌ ప్రకారం 666 రూపాయలకు లోకల్‌,ఎస్‌టిడి కాల్స్‌ ఏ నెట్‌వర్క్‌కైనా రోమింగ్‌ ప్రీతో 90 రోజుల గడువుతో వాడుకోవాలన్నారు. ప్రతి రోజు 2 జిబి,3జిబి డేటా అందిస్తున్నామని ఏర్కొన్నారు.19 రూపాయలతో రీ చార్జి చేసుకుంటే  90 రోజుల పాటు నిముషానికి బిఎస్‌ఎన్‌ఎల్‌ కు 15 పైసలు,ఇతర నెట్‌వర్క్‌లు 35 పైసల చొప్పున కాల్‌ చేసుకోవచ్చని వివరించారు. ఏడు రూపాయలతో రీచార్జి చేసుకుంటే 30 రోజుల పాటు నిముషానికి బిఎస్‌ఎన్‌ఎల మొబైల్‌కు 15 పైసలు,ఇతర నెట్‌వర్క్‌కు 35 పైసల చొప్పున కాల్‌ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు.నెలవారీ అద్దె 49 రూపాయలతో 12 నెలల పాటు ఇన్‌స్టలేషన్‌ చార్జీలు లేకుండా ల్యాండ్‌లైన్‌ పొందే అవకాశం కల్పించామన్నారు.వీటితో పాటు మరెన్నో పరిమిత,అపరిమిత సేవలను బిఎస్‌ఎస్‌ఎన్‌లు  వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు.ప్రైవేటు ఆపరేటర్లకు పోటీగా బిఎస్‌ఎన్‌ఎల్‌.ప్రైవేటు ఆపరేటర్లు డేటా,కాల్‌  ఫోన్‌లను కలిపి తక్కువ ధరలో ఉత్తమ ప్లాన్లను విడుదల చేస్తుండటంతో ప్రభుత్వ రంగ బిఎస్‌ఎన్‌ఎల్‌ సైతం మధ్య తరగతిని  ఆకట్టుకునే విధంగా ప్రీఫెయిడ్‌ కస్టమర్ల కోసం 429 ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ ద్వారా 90 రోజుల పాటు ప్రతి రోజు 1 జిబి డేటా,90 రోజుల అపరిమిత ఉచిత కాల్స్‌పొందవచ్చు.దేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్‌,ఎస్‌టిడి కాల్స్‌ చేసుకోవచ్చు.
1entertainment
కోల్‌కతా నగర అభివృద్ధికి రూ.1300 కోట్ల ఏడీబీ నిధులు! PNR| పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా నగర అభివృద్ధికి ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు 1300 కోట్ల రూపాయల నిధులను అందజేసింది. ఈ విషయాన్ని కోల్‌కతా నగర మేయర్ శుక్రవారం వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద నగారాల్లో కోల్‌కతా ఒకటిగా గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన కోల్‌కతాలో మౌలిక సదుపాయాలు అరకొరగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా అభివృద్ధి, మౌలిక సదుపాయాల రూపకల్పనపై ఇన్ఫ్రా అనే సంస్థ ఒక సదస్సు నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభించిన మేయర్ సోవాన్ ఛటర్జీ మాట్లాడుతూ కోల్‌కతా అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. సింగార కోల్‌కతా నగరంగా తీర్చిదిద్దేందుకు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు బృందం నగరంలోని వివిధ ప్రాంతాలను సందర్శించిందన్నారు. ఇందులోభాగంగా వివిధ అభివృద్ధి పనులకు ఏడీబీ 1300 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని తెలిపారు. ఈ నిధులతో నగరంలో కనీస సౌకర్యాలను కల్పిస్తారమన్నారు. ప్రధానంగా మంచినీరు, డ్రైనేజీ పనులను చేపడుతామన్నారు. వచ్చే 2030 నాటికి కోల్‌కతా దేశంలోని సుందర నగరాల్లో ఒకటిగా నిలుస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. సంబంధిత వార్తలు
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV కోల్ ఇండియా సీఎండీగా అనీల్ కుమార్ దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు కోల్‌ ఇండియాకు నూతన ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా అనిల్‌ కుమార్‌ జా నియమితులయ్యారు Samayam Telugu | Updated: May 21, 2018, 12:00PM IST కోల్ ఇండియా సీఎండీగా అనీల్ కుమార్ దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు కోల్‌ ఇండియాకు నూతన ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా అనిల్‌ కుమార్‌ జా నియమితులయ్యారు. ఈ విష‌యాన్ని సిబ్బంది వ్య‌వ‌హారాల మంత్రిత్య‌ శాఖ వెల్ల‌డించింది. ప్రస్తుతం జా మహానంది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌కు సీఎండీగా ఉన్నారు. గ‌నుల విభాగంలో ఆయ‌న‌కు 32 ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. కోల్‌కత్తా కేంద్రంగా పని చేస్తున్న కోల్‌ ఇండియాకు ఆయన 2020 జనవరి 31 వరకు అధిప‌తిగా కొనసాగనున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో ఎం-టెక్ చేసిన అనిల్ కుమార్ ఝా.. 1983లో సీసీఎల్‌లో కెరీర్‌ను ప్రారంభించారు.
1entertainment
internet vaartha 177 Views  నష్టాలు పెంచుతున్న పోటీతత్వం ముంబై : భారత్‌లోని 22 ఆన్‌లైన్‌ కామర్స్‌ స్టార్టప్‌ కంపెనీలు నష్టాల్లో 293శాతం ఉన్నట్లు తేలింది. 2015 మార్చి చివరినాటికి 7884కోట్లు నష్టం చవిచూసినట్లు అంచనా. అయితే మొత్తం రాబడులు మాత్రం 16,199 కోట్లు ఉన్నాయి. నష్టాలు ఎక్కువగా వ్యాపార ప్రకటనలు జారీ చేయడం వల్లనే ఎదురయినట్లు సమాచారం. పెరుగుతున్న పోటీలో తట్టుకున ఇనిబడేందుకు వీలుగా కస్టమర్లను ఎక్కువ ఆకర్షించే నేపథ్యంలో జోరుగా ఖర్చుచేశాయి. మొత్తం రాబడుల వృద్ధి చూస్తే 191 శాతంగా ఉంది. మార్కెట్‌ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌ డీల్‌, అమెజాన్‌ ఇండియా వంటివి రాబడుల్లో 475 శాతం వృద్ధిని నమోదుచేశాయి. ఆన్‌లైన్‌ కామర్స్‌ సేవల్లో నష్టాల మార్జిన్‌లను కొంత తగ్గిచుకుని కొన్ని సంస్థలున్నాయి. వీటిలో 158.4 శాతం, 197.9 శాతం అంతకుముందు సంవత్సరాల్లో నమోదయ్యా యి. బ్రోకరేజి సంస్థ కోటక్‌ సంస్థాగత సెక్యూరిటీస్‌ సర్వేలో ఈ ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఇక రియల్‌ ఎస్టేట్‌ కేటగిరీలో చూస్తే హౌసింగ్‌ పరంగా ఎక్కువ నష్టాల మార్జిన్లు ఉన్నాయి. 738.4శాతం ఉన్నట్లు తేలింది. 2014లో కూడా 325.2శాతంగా ఉన్నాయి. హౌసింగ్‌ పరంగాచూస్తే సాప్ట్‌బ్యాంకు పెట్టుబడులే ఉన్నాయి. రాహుల్‌ యాదవ్‌ బోర్డు రూంనుంచి వైదొలగడంతో కంపెనీ 279 కోట్ల నష్టం చవిచూసింది. ఇక టాప్‌మూడు ఇటైలింగ్‌ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, అమెజాన్‌ వంటివి మొత్తంగా చూస్తే మూడు కంపెనీలుకు కలిపి 4984 కోట్ల నష్టం వాటిల్లింది. రాబడులవృద్ధి కొంత నష్టాలను తగ్గించిందనే చెప్పుకోవచ్చు ఈ మూడు కంపెనీలు ఇపుడిపుడే పటిష్టం అయ్యే ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. అమెజాన్‌, స్నాప్‌డీల్‌ వంటివి రాబ డుల వృద్ధిలో 500శాతంగా ఉన్నాయి. కోటక్‌ నివేదిక అనుసరిచం స్థూల వాణిజ్యవిలువలు రెండు బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ తక్కువ వృద్ధితో ఉండగా రాబడులు 400శాతం వృద్ధి ఉంది. స్థూల వాణిజ్యవిలువలు మూడు బిలి యన్‌ డాలర్లుగా ఉన్నాయి. మూడు కీలక సంస్థలు సులేఖ, ఆస్క్‌మి, క్వికర్‌వంటి సంస్థ లు రాబడుల్లో స్వల్ప వృద్ధిని సాధించాయి. క్వికర్‌ రాబడులు 24.8 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది 20 కోట్లు నుంచి పెంచుకోగలిగింది. సులేఖ 80.9 కోట్ల నుంచి 98.5కోట్లకు పెరిగింది ఆస్క్‌మి రాబడులు 42.7కోట్ల నుంచి 43.4 కోట్లకు పెరిగాయి. నష్టాల పరంగాచూస్తే క్వికర్‌ ఆస్క్‌మి కలిపిన నష్టం 704.9కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది 380.9 కోట్లతో పోలిస్తే పెరిగింది. ఫుడ్‌ టెక్నాలజీపరంగా చూస్తే ఖర్చులు తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నాయి. లేఆఫ్‌లు కూడా 2015లో తగ్గిం చాలని నిర్ణయించాయి. జొమాటో రాబడులు 96.7కోట్ల రూపాయలుగా ఉంది. ఉద్యో గుల ఖర్చు 130.3 కోట్లుగా ఉంది. ఫుడ్‌పాండా రాబడులు 4.6కోట్లు ఉన్నాయి. ఉద్యోగుల పరంగాఐదుకోట్లు ఖర్చుచేస్తోంది. వీటన్నింటి దృష్ట్యా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఉద్యోగులపరంగా పెరుగుతున్న ఖర్చులు కంపెనీ లేఆఫ్‌లకు దారితీస్తున్నాయి. ఇక మెడికల్‌ టెక్నాలజీ స్టార్టప్‌ ప్రాక్టో రాబడులపరంగా 1000శాతంకంటే పెరిగింది. నష్టాల మార్జిన్‌ కూడా సాధ్యమైనంతగా తగ్గించుకోగలిగింది. కంపెనీ 12.9 కోట్ల రూపాయల నష్టం ప్రకటించింది. రాబడులు25.4కోట్లుగా నమో దు చేసింది. అంతకుముందుఏడాది 2.2 కోట్లనుంచి 9.9కోట్లకు పెంచుకోగలిగింది. డిస్కౌంట్లు, వ్యాపార ప్రకటనలే ఇ-కామర్స్‌కు గుదిబండలవుతున్నాయని సర్వేలో తేలింది. 2016లో ఈ కంపెనీలకు 2015 నష్టాలకంటే ఎక్కువ ఉంటాయని సర్వే నిపుణులు సలూజా మిశ్రాలు వెల్లడించారు. హౌసింగ్‌ డాట్‌ కామ్‌ ఇప్పటికే సిబ్బందిని తగ్గించి వ్యాపార ప్రకట నలు తగ్గించింది. ఇక జొమాటో, టినిఔల్‌ వంటివి ఇపుడిపుడే స్థిరపడుతున్నాయి. చివరగా ఈటైలర్లు జబాంగ్‌, మింత్రా వంటి సంస్థలు సొంతబ్రాండ్లపై ఎక్కువ దృష్టిపెట్టి మార్జిన్లు పెంచుకునే యత్నంలో ఉన్నట్లుకోటక్‌ సెక్యూరిటీస్‌ సర్వే తేటతెల్లంచేస్తోంది.
1entertainment
Hyderabad, First Published 14, Apr 2019, 4:08 PM IST Highlights మజిలీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న నాగ చైతన్య - సమంత నెక్స్ట్ ఎలాంటి కథతో వస్తారు అనే న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఎలాగైనా ఈ ఏడాది చివరలో మరో మంచి సినిమాతో రావాలని సమంత కథల కోసం వెతుకుతున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై అమ్మడు క్లారిటీ ఇచ్చింది.  మజిలీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న నాగ చైతన్య - సమంత నెక్స్ట్ ఎలాంటి కథతో వస్తారు అనే న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఎలాగైనా ఈ ఏడాది చివరలో మరో మంచి సినిమాతో రావాలని సమంత కథల కోసం వెతుకుతున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై అమ్మడు క్లారిటీ ఇచ్చింది.  మజిలీ కథ ఇద్దరికి కరెక్ట్ గా సెట్టయ్యింది కాబట్టి ముందుకు వెళ్ళాం. నెక్స్ట్ ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్ అనుకోలేదు. చేయాలనీ టార్గెట్ గా కూడా పెట్టుకోలేదు. మంచి కథ వస్తే చేస్తామని సమంత వివరణ ఇచ్చింది. ఇక మన్మథుడు 2లో మామయ్య పక్కన గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు సామ్ క్లారిటీ ఇచ్చింది.  ఇక బంగార్రాజు సినిమాపై చై మరో క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమాలో అఖిల్ ఫైనల్ కాలేదని ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉందని అన్నారు. జూన్ లో సినిమా మొదలవుతుందని సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కిస్తామని చైతు వివరణ ఇచ్చాడు.  Last Updated 14, Apr 2019, 4:08 PM IST
0business
Jakarta, First Published 22, Aug 2018, 3:16 PM IST Highlights ఏషియన్ గేమ్స్ లో భారత క్రీడాకారులు విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు స్వర్ణపతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్ మరో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. అయితే ఈ గోల్డ్ సాధారణమైనది కాదు. ఆసియా క్రీడల్లో ఓ భారతీయ మహిళా షూటర్ గోల్డ్ సాధించిడం ఇదే మొదటిసారి. దీంతో ఈ విజయం భారత మహిళాలోకం ప్రతిభను తార్కానంగా నిలిచింది. ఏషియన్ గేమ్స్ లో భారత క్రీడాకారులు విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు స్వర్ణపతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్ మరో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. అయితే ఈ గోల్డ్ సాధారణమైనది కాదు. ఆసియా క్రీడల్లో ఓ భారతీయ మహిళా షూటర్ గోల్డ్ సాధించిడం ఇదే మొదటిసారి. దీంతో ఈ విజయం భారత మహిళాలోకం ప్రతిభను తార్కానంగా నిలిచింది. ఇవాళ జరిగిన 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో రహీ సర్నోబత్ అత్యుత్తమ ఆటతీరుతో స్వర్ణం సాధించింది. మొత్తంగా నాలుగు రోజుల ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణ పతకం. ఆసియా గేమ్స్‌ చరిత్రలోనే భారత్ తరపున గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారత మహిళగా రహీ చరిత్ర సృష్టించింది.  Last Updated 9, Sep 2018, 1:43 PM IST
2sports
Kiwis న్యూజిలాండ్‌ సరికొత్త రికార్డు మౌంట్‌ మన్‌గాని: టి20 క్రికెట్‌లో న్యూజిలాండ్‌ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది.మూడు టి20 సిరీస్‌లో భాగంగా మౌంట్‌ మౌన్‌గానిలో జరిగిన రెండవ మ్యాచ్‌లో కివీస్‌ ఆటగాడు కొలిన్‌ మున్రో 54 బంతులు ఆడి 7 బౌండరీలు,7 సిక్సుల సాయంతో 101పరుగులతో సెంచరీ సాధించాడు. తద్వారా టి20 చరిత్రలో అత్యధిక సెంచరీలు సా ధించిన జట్టుగానిలిచింది.ఈ సెంచరీతో న్యూజి లాండ్‌ జట్టు టి20ల్లో నాలుగు సెంచరీలు నమో దు చేసింది.అంతకు ముందు మూడు సెంచరీలు మాత్రమే వివిధజట్లు నమోదు చేశాయి. ఆస్ట్రే లియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, భారత జట్టు మూడు సెంచరీలు సాధించగా ఇప్పుడు దాన్ని న్యూజిలాండ్‌ అధిగమించింది. న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ రెండు టి20 సెం చరీలు చేయగా,గుప్టిల్‌,మున్రోలు ఒక్కొక్కరు ఒక సెంచరీ చేశారు.కాగా బే పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కొలిన్‌ మున్రో ఐదవ వికెట్‌కు 123 పరుగుల భాగ స్వామ్యాన్ని నెలకొల్పాడు.చివరలో 39 బంతులు లాడిన బ్రూన్‌ 59 పరుగులు చేసి జట్టువిజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మూడు టి20 సిరీస్‌ను 2-0తో న్యూజిలాండ్‌ కైవసం చేసుకుంది.ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్‌సిరీస్‌ను కోల్పోయింది.మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ 18.1 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది.
2sports
నేడు టాప్ హీరోల అత్యవసర సమావేశం.? Highlights నేడు టాప్ హీరోల అత్యవసర భేటీ.. ఎందుకో తెలుసా.? ఎల్లో మీడియాపై పవన్ కళ్యాణ్ తిరుగుబాటు ఎగరవేసిన సంగతి తెలిసిందే. ఆ చానెళ్లను బహిష్కరించాలని పవన్ పిలుపును కూడా ఇచ్చారు. ఇండస్ట్రీలోని మహిళలను టీవీ5 యాంకర్ అసభ్య పదజాలంతో దూషించినా ...ఇండస్ట్రీని కించపరిచేలా కార్యక్రమాలు ప్రసారం చేసినా ఇండస్ట్రీ తరఫు నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంపై పవన్ గుర్రుగా ఉన్నారు. ఇండస్ట్రీపై మీడియా వైఖరి....దానిపై భవిష్యత్ కార్యచరణ గురించి చర్చించేందుకు  ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పవన్ లేవనెత్తిన అంశాలు....రాజకీయంగా కూడా ముడిపడి ఉండడంతో చిరంజీవి చొరవ తీసుకుని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది  పవన్ - ఎన్టీఆర్ - మహేష్ లతో పాటు నాని - శర్వానంద్ తదితర హీరోలందరూ ఈ సమావేశానికి హాజరవుతారని వినికిడి. ఈ సమావేశానికి మీడియాకు ఆహ్వానం ఉండకపోవచ్చని...ఇది పూర్తిగా ఇండస్ట్రీ అంతర్గత సమావేశంగా జరగబోతోందని టాక్. Last Updated 24, Apr 2018, 5:25 PM IST
0business
విలీనంతో సగం కార్యాలయాలకు ఎసరు.. - ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులపై ప్రభావం - జాబితాలో మూడు ప్రధాన ఆఫీసులు - ఏప్రిల్‌ 24 నుంచి ప్రక్రియ ప్రారంభం న్యూఢిల్లీ : స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో అనుబంధ బ్యాంకుల విలీనంతో సగం వరకు ఆయా బ్యాంకుల కార్యాలయాలు మూతపడనున్నాయి. అసోసియేట్‌ బ్యాంకులకు చెందిన 47 శాతం ఆఫీసులకు ఎసరు పెట్టనున్నారు. మూసివేత ప్రక్రియ ఏప్రిల్‌ 24 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా మారడానికి ఎస్‌బీఐ చేపట్టే ఐదు అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ఇక త్వరలోనే ముగియనుంది. విలీనం తర్వాత అనుబంధ బ్యాంకుల సగం కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది. దీనిలోనే మూడు ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అనుబంధ బ్యాంకుల ఐదు ప్రధాన కార్యాలయాల్లో కేవలం రెండింటిని మాత్రమే ఉంచాలనుకుంటున్నామని ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఖార తెలిపారు. అనుంబంధ బ్యాంకులకు సంబంధించి 27 జోనల్‌ కార్యాలయాలు, 81 ప్రాంతీయ కార్యాలయాలు, 11 నెట్‌వర్క్‌ కార్యాలయాలతో పాటు మూడు ప్రధాన కార్యాలయాలను మూసివేస్తామని దినేష్‌ పేర్కొన్నారు. ప్రస్తుత నమూనాను ఏప్రిల్‌ 24 వరకు మాత్రమే కొనసాగిస్తామని దినేష్‌ తెలిపారు. అనంతరం అనుబంధ బ్యాంకుల నియంత్రణ ఆఫీసులను, రీజినల్‌, జోనల్‌, నెట్‌వర్క్‌ తగ్గించే ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ పటియాలా, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌ లను ఎస్‌బీఐ తనలో విలీనం చేసుకోనుంది. సోమవారమే భారతీయ మహిళా బ్యాంకు ఎస్‌బీఐలో విలీనమైంది. ఈ విలీనంతో రూ.40 లక్షల కోట్ల ఆస్తులు ఎస్‌బీఐ ఖాతాలోకి చేరాయి. ప్రస్తుతం 550 ఎస్‌బీఐ కార్యాలయాలు, అనుబంధ బ్యాంకులు 259 కార్యాలయాలు కలిగి ఉన్నాయి. విలీనం తర్వాత మొత్తంగా 687 ఆఫీసులనే కంట్రోలింగ్‌ ఆఫీసులుగా కొనసాగించడానికి ప్రణాళికలు సిద్దం చేశామని దినేష్‌ తెలిపారు. ఈ ప్రభావం 1,107 ఉద్యోగులపై పడనుందని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. కాగా వీరిని కస్టమర్‌ ఇంటర్‌ఫేస్‌ ఆపరేషన్స్‌లో నియమిస్తామన్నారు. ప్రతీ రీజినల్‌ కార్యాలయం పరిధిలో 30-40 బ్యాంకు శాఖలు పని చేస్తున్నాయి. అదే విధంగా 4-5 రీజినల్‌ ఆఫీసులు కలిపి ఒక జోనల్‌ ఆఫీసు పని చేస్తుందని దినేష్‌ తెలిపారు. విలీనానంతరం ఎస్‌బీఐ రూ.37 లక్షల కోట్లు(555 బిలియన్‌ డాలర్లు), 22,500 శాఖలు, 58,000 ఎటీఎమ్‌లు, 50 కోట్ల మంది వినియోగదార్లను కలిగి ఉంటుంది. ఆరు నెలల్లో పూర్తి ఏకీకరణ అసోసియేట్‌ బ్యాంకులు ఇప్పటికే తమ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌)ను ప్రకటించాయని దినేష్‌ తెలిపారు. వీఆర్‌ఎస్‌ ఒక అప్షన్‌ మాత్రమేనని, లేదంటే వారు మరో ప్రాంతంలో పని చేయడానికి సిద్దంగా ఉండాలన్నారు. వారికి కొత్త బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అసోసియేట్‌ బ్యాంకుల డాటా విలీనం కూడా ఏప్రిల్‌ 24 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. మే ముగింపు నాటికి ఈ ప్రక్రియ ముగుస్తుందన్నారు. ఇందుకోసం కసరత్తు ప్రారంభం మొదలయ్యిందన్నారు. ఆరు మాసాల్లో పూర్తిగా బ్యాంకుల వీలిన ప్రక్రియ ముగుస్తుందన్నారు. వచ్చే త్రైమాసికం కాలంలోనే అన్ని దారిలోకి వస్తాయన్నారు. మరో త్రైమాసికం కాలంలో అన్ని ప్రక్రియలు పూర్తి అవుతాయన్నారు. ఎస్‌బీఐకి ఇప్పటికే రెండు విలీన అనుభవాలు ఉన్నాయని చెప్పారు. స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండోర్‌ను 2010లో, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ సౌరాష్ట్రను 2008లో విలీనం చేసుకున్నామని చెప్పారు. ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌బీఐవే : ఆర్‌బీఐ ఎస్‌బీఐలో కలవబోతున్న 5 అనుబంధ బ్యాంకుల శాఖలన్నీ ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌బీఐ శాఖలుగా కార్యకలాపాలను నిర్వర్తించనున్నాయని రిజర్వు బ్యాంకు తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనేర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ డిపాజిటర్లతో పాటు వినియోగదారులను ఎస్‌బీఐ ఖాతాదార్లుగా పరిగణిస్తామని ఆర్‌బీఐ తెలిపింది. ఇదే సమయంలో అనుబంధ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులు ఎస్‌బీఐ సిబ్బందిగా మారుతారని పేర్కొంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
SBI COCACOLA Digital Aggrement ఎస్‌బిఐ–కోకోకోలా ‘డిజిటల్‌ ఒప్పందం ముంబై, జనవరి 3: డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను అనుసంధానం చేసుకునేందుకువీలుగా కోకోకోలా ఇండి యా, భారతీయ స్టేట్‌బ్యాంకులు అవగాహనకు వచ్చాయి. దీనివల్ల దేశంలోని 2.6 మిలియన్లకుపైగా ఉనన కోకోకోలా రిటైలర్లు 5వేల మందికిపైగా ఉన్న పంపిణీ దారులు వ్యాపార లావాదేవీలన్నీ డిజిటల్‌ చెల్లింపులవైపునకు మళ్లుతాయి. ఎస్‌బిఐ ఛైర్‌పర్సన్‌ అరుంధతి భట్టాచార్య, హిందూస్థాన్‌ కోకోకోలా సిఇఒ రీజినల్‌ డైసరెక్టర్‌ టి.కృష్ణకుమార్‌లు ఈ ఒప్పందంపై సంతకాలుచేశారు. ఎస్‌బిఐ డిజిటల్‌ పేమెంట్‌ ఆప్షన్‌లు బడ్డీపి2పి, బడ్డీ మర్చంట్‌ యాప్‌, ఎస్‌బిఐ పే వంటి డిజిటల్‌ చెల్లింపుల ఆప్షన్‌లపై ఆన్‌బోర్గింగ్‌ చేయడంజరుగుతుంది. సజావుగా లావా దేవీలప్రక్రియకుమద్దతు ఇవ్వడంకోసం ఎస్‌బిఐ అధీకృత శిక్షకులతోపాటు కోకోకోలా ఇండియా కొత్త డిజిటల్‌ బిజినెస్‌ లావాదేవీల పరిష్కారాలను అం దించేందుకు నిర్ణయించింది. ప్రధాని మోడీజీ డిజిటల్‌ ఇండియాకు మద్దతుగా ఈ ఒప్పందం జరి గిందని ఎస్‌బిఐ ఛైర్‌పర్సన్‌ వెల్లడించారు. కోకోకోలా సిఇఒ కృష్ణకుమార్‌ మాట్లాడుతూ డిజిటల్‌ ఇండియా విజన్‌ను ఆర్థిక వ్యవస్థను డిజిటల్‌పరంగా మరింత బలోపేతంచేయాలన్న లక్ష్యంతో ఎస్‌బిఐ తో ఈ ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. దేశ అవ్యవస్థీకృత రిటైల్‌రంగం డిజిటల్‌పేమెంట్‌ వ్యవస్థను స్వీకరించడం ఎంతో కీలకమని కోకోకోలా ఇండియా ప్రతినిధి వెంకటేష్‌ కెవి పేర్కొన్నారు.
1entertainment
పసికూనను బెంబేలెత్తించిన ఆసీస్ బౌలర్లు జట్టు స్కోరు 181 వద్ద తమీమ్ ఔటవగానే.. కేవలం పరుగు వ్యవధిలోనే చివరి మూడు వికెట్లను TNN | Updated: Jun 5, 2017, 09:27PM IST ఛాంపియన్స్ ట్రోఫీ రెండో మ్యాచ్‌లోనే పసికూన ఆటతో బంగ్లాదేశ్ అభిమానుల్ని నిరాశపరిచింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (95: 114 బంతుల్లో 6x4, 3x6) ఒంటరి పోరాటం చేసినా.. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (4/29) ఆ జట్టు పతనాన్ని శాసించగా.. ఆడమ్ జంపా (2/13) పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌పై 300పైచిలుకు స్కోరు చేసిన బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో ఆసీస్‌కి గట్టి పోటీనిస్తుందని అంతా భావించారు. కానీ.. ఆ జట్టు 16.2 ఓవర్లలో 53/3తో కష్టాల్లో పడిపోయింది. ఈ దశలో తమీమ్ ఇక్బాల్ క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ నిలబెట్టేందుకు శతవిధాల ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. షకిబ్ (29: 48 బంతుల్లో 2x4) మాత్రమే అతనికి కాసేపు సహకారం అందించాడు. జట్టు స్కోరు 181 వద్ద తమీమ్ ఔటవగానే.. కేవలం పరుగు వ్యవధిలోనే చివరి మూడు వికెట్లను బంగ్లాదేశ్ కోల్పోవడం కొసమెరుపు. తమీమ్ 95 పరుగులు చేయగా.. జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్ అంతా చేసిన స్కోరు 87 మాత్రమే.
2sports
Dollors భారత్‌ మార్కెట్లకు విదేశీ పెట్టుబడులు రూ.22,844కోట్లు న్యూఢిల్లీ,జూన్‌ 21: విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్లలో జూన్‌నెలలో ఇప్పటివరకూ 3.55 బిలి యన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. జిఎస్‌టి రేట్లు ఓపక్క ఖరారయి జూలై ఒకటవ తేదీ నుంచి ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న దశలో పెట్టుబడులు సైతం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. సాధారుణ రుతుపవనాలు, జిఎస్‌టి రేట్లు వంటివే ఈ పెట్టుబడులు పెరగడానికి కారణం అని తెలుస్తోంది. ఎక్కు వ ఫండ్లు డెట్‌ మార్కెట్లలోనే ఉన్నాయి. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఎక్కువ మంది పాల్గొన్నారు. పదేళ్ల బాండ్ల రాబడులు అమెరికా, భారత్‌లలో సుమారు 4.5 నుంచి ఐదువౄతంగా ఉన్నాయి. వీటికితోడు భారత్‌ కరెన్సీ స్థిరంగాను, పట్టింగాను ఉండటంతో ఎఫ్‌పిఐ పెట్టుబడులు డెట్‌మార్కెట్‌కు ఎక్కువ వచ్చినట్లు ర్‌ేఖాన్‌ హెడ్‌ హేమాంగ్‌ జాని వెల్లడిం చారు. తాజా గణాంకాల ప్రకారం జూన్‌ ఒకటవ తేదీ నుంచి 16వ తేదీ వరకూ విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు సుమారు 4022 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇవికేవలం ఈక్విటీ మార్కెట్లలోనే ఉన్నా యి. ఇక డెట్‌ మార్కెట్లపరంగాచూస్తే ఈ మొత్తం రూ.18,821 కోట్లు వరకూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే 22,844 కోట్లు అంటే డాలర్లలో చూస్తే 3.55బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. గడచిన నాలు గు నెలల్లో మార్కెట్లకు 1.33 లక్షలకోట్ల నిధులు వచ్చాయి. బిజెపి నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజ్యసభలో పెరిగి మెజార్టీతో సంస్క రణలు మరిన్ని అమలుచేస్తుందన్న అంచనాలున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ల నుంచి జనవరిలో 3496 కోట్ల నిధులు వెనక్కి తీసుకున్నారు. వీటిన్నింటి దృష్ట్యా ఇన్వెస్టర్లు భారత్‌ లో రానున్నకాలంలోమరింతగా సంస్క రణలు అమలవుతాయన్న ధీమాతో పెట్టుబడులు పెంచినట్లు తెలుస్తోంది. చివరి రెండు సంవత్సరాల్లో మరిన్ని సంస్కరణలు తెస్తుందని అంచనా. ప్రభుత్వం జిఎస్‌టి రేట్లను ఖరారుచేసి అనుకునన సమయానికే జిఎస్‌టి అమలుచేస్తుందని చెపుతున్నారు. అందువల్లనే భారత్‌కు విదేశీ పెట్టుబడులు సైతం పెరుగుతున్నట్లు అంచనా.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 2019 Budget on LPG: 8 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు!! ఉజ్వల స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు అందించే ప్రతి ఉచిత గ్యాస్ కనెక్షన్‌కు ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్‌కు రూ.1,600 సబ్సిడీ రూపంలో అందిస్తోంది. కాగా గ్రామీణ ప్రాంతంలోని పేదరికంలో మగ్గుతున్న గృహిణుల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. Samayam Telugu | Updated: Feb 1, 2019, 01:00PM IST హైలైట్స్ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన ప్రస్తుతం 6 కోట్ల కుటుంబాలకు పథకం సేవలు అందుబాటులో కేంద్రం ప్రభుత్వం పేద కుటుంబాలకు బడ్జెట్ కానుక అందించింది. ఉజ్వల పథకం కింద 2020 నాటికి 8 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇప్పటిదాకా ఈ పథకం కింద ఆరు కోట్ల కుటుంబాలకు కనెక్షన్లు అందించామని పేర్కొన్నారు. 2016లో ప్రారంభమైన ఈ స్కీమ్‌ ద్వారా తొలిగా 5 కోట్ల కుబుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే 2018 బడ్జెట్ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఉజ్వల స్కీమ్‌ను 2021 నాటి కల్లా 8 కోట్ల కుబుంబాలకు చేరువచేస్తామని ప్రకటించారు. జనవరి నెలలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. దేశంలో ఎల్‌పీజీ కవరేజ్ దాదాపు 90 శాతానికి చేరిందని తెలిపారు. 2014లో ఇది 55 శాతంగా ఉందన్నారు.
1entertainment
internet vaartha 132 Views హరారే : సొంత గడ్డపై భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో జింబాబ్వే జట్టు ప్రదర్శన మరీ పేలవంగా ఉంది.కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లో విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్‌తో భారత్‌ కైవసం చేసుకుంది.ఈ క్రమంలో జింబాబ్వే జట్టు తాత్కా లిక కోచ్‌ ఎన్తీనిపై ఆ దేశ అభిమానులు మండి పడుతున్నారు. జింబాబ్వేతో హరారే వేదికగా  జరిగిన తొలి వన్డేలో ధోనీ సేన 9 వికెట్ల తేడాతో విజయం సాధించగా రెండవ వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా రెండు మ్యాచ్‌ల్లో కూడా జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది.రెండు వన్డేల్లో కూడా టీమిండియా కెప్టెన్‌ ధోనీ టాస్‌ గెలిచి జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి వన్డేలో జింబాబ్వే 168 పరుగులకే ఆలౌ టైంది.రెండవ వన్డేలో 126 పరుగులకే ఆలౌటై వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో చేజార్చుకుంది. జిం బాబ్వే ఆటగాళ్ల ప్రదర్శనపై జట్టు కోచ్‌ ఎన్తీ విసుగు చెందారు.ఉరేసుకుని చచ్చిపోయేంత పనిచేశా,బయట టమోటా చెట్టు కనుక ఉండి ఉంటే దానికి నేను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే వాడిని అని భారత్‌ చేతిలో రెండవ వన్డే ఓటమి అనంతరం ఆయన మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇది బాగా లేదు,జట్టులో ఆటను అర్థం చేసుకునే సీనియర్లు ఉన్నారు. జట్టులోని ఆటగాళ్లు మంచి పొజిషన్‌లో ఉన్నారు అని దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మాజీ పాస్ట్‌ బౌలర్‌ వివరించాడు. జింబాబ్వే జట్టు ప్రద ర్శనపై కోచ్‌ మారతమే కాదు ఆటగాళ్లు కూడా అసంతృప్తికి గురయ్యారు. కాగా రెండవ వన్డే జరుగుతున్న సమయంలో స్టేడియంలోని అభిమానులు సైతం జట్టు ప్రదర్శన అత్యంత పేలవంగా ఉందని,ఇలా అయితే మేము మద్దతు తెలుపలేమని ప్లకార్డులతో ఆటగాళ్ల ముందు ప్రదర్శించారు.ఇంకో ప్లకార్డులో మేము చాలా నిరాశకు గురయ్యామని అభిమానులు పేర్కొన్నారు. జింబాబ్వే జట్టు ఆటగాళ్లను రాజద్రోహం కింద అరెస్టు చేయాలని స్టేడియంలో మరో అభిమాని ప్లకార్డు ప్రదర్శించాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడవ వన్డే నేడు జరుగనుంది. జింబాబ్వే, భారత జట్ల మధ్య జరుగనుంది.అనంతరం జూన్‌ 18 నుంచి టి20 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
2sports
అదంతా అబద్ధం.. జస్ట్ యాడ్ కోసమే Highlights అభిమానులకు వివరించిన విరాట్ కోహ్లీ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గడ్డం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విరాట్ తన గడ్డానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ ఇటీవల కేఎల్ రాహుల్ ఓ వీడియోని కూడా ట్వీట్ చేశాడు.  దీంతో నిజంగానే కోహ్లీ తన గడ్డానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారనే అనుకున్నారంతా. కాగా.. ఈ వార్తలకు కోహ్లీ పులిస్టాప్ పెట్టాడు.తాజాగా దీనిపై కోహ్లీ అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. తాను గడ్డానికి బీమా చేయించుకోలేదని.. అదంతా ఓ యాడ్‌లో భాగమని తెలిపాడు. శనివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న కోహ్లీకి తన గడ్డానికి బీమా చేయించుకున్నారన్న వార్తపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘గత కొద్ది రోజులుగా చాలా మంది నా గడ్డం గురించి మాట్లాడుకుంటున్నారు. గడ్డానికి బీమా చేయించుకున్నానంటూ వస్తోన్న వార్తలపై చాలా మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే నేను నా గడ్డానికి ఎలాంటి బీమా చేయించుకోలేదు. ఇదంతా ఓ యాడ్‌లో భాగం మాత్రమే’ అని కోహ్లీ బదులిచ్చాడు. తాజాగా కోహ్లీ ఫిలిప్స్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్‌లో మెడకు అయిన గాయంతో బాధపడుతోన్న కోహ్లీ బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. శుక్రవారం కోహ్లీ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్‌ పరీక్ష ఎదుర్కోనున్నాడు. ఈ నెల చివరి వారంలో కోహ్లీ టీమిండియాతో కలిసి ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. Last Updated 11, Jun 2018, 11:47 AM IST
2sports
ముంబై విమానశ్రయ కాంట్రాక్టు పనులు ఎల్ అండ్ టీ వశం న్యూఢిల్లీ (ఏజెన్సీ)| PNR| Last Modified గురువారం, 1 నవంబరు 2007 (15:27 IST) రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ సంస్థ తాజాగా ముంబై ఛత్రపతి శివాజీ విమానశ్రయ కాంట్రాక్టు పనులను కైవసం చేసుకుంది. ఈ కాంట్రాక్టులో భాగంగా.. విమానశ్రయాన్ని ఆధునకీకరించడంతో పాటు.. విస్తరణ పనులను ఎల్ అండ్ టి సంస్థ చేపట్టనుంది. వీటితో పాటు ప్రయాణికుల కోసం కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ను అధునాతన సౌకర్యాలతో నిర్మించనుంది. కొత్త టెర్మినల్ పనులు పూర్తయితే.. స్వదేశీ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు రెండింతలు పెరిగే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సంబంధిత వార్తలు
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పొలిటికల్ పొల్యూషన్..రావాలి రెవల్యూషన్: మోహన్‌బాబు సినిమాల్లో డైలాగులతో అదరగొట్టే మోహన్‌బాబు... ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. కొద్ది రోజులుగా తన సినిమాలోని డైలాగుల్ని ట్విట్టర్‌ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. Samayam Telugu | Updated: Apr 19, 2018, 05:42PM IST సినిమాల్లో డైలాగులతో అదరగొట్టే మోహన్‌బాబు... ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. కొద్ది రోజులుగా తన సినిమాలోని డైలాగుల్ని ట్విట్టర్‌ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై డైలాగులు పేల్చిన ఆయన... తాజాగా రాజకీయాలపై స్పందిస్తూ... సినిమాలోని డైలాగ్‌ను ట్వీట్ చేశారు. మహాత్మా... నువ్వు స్వాతంత్ర్యం తెచ్చిన ఈ దేశంలో ఎక్కడున్నాడు మంచి పొలిటీషియన్... ఎక్కడ చూసినా అంతా పొల్యూషన్... దీనికుంది ఒకే ఒక సొల్యూషన్... అదే.. అదే.. పీపుల్ రెవల్యూషన్ అన్నారు. ఈ డైలాగ్‌ 1997లో వచ్చిన అడవిలో అన్న సినిమాలోనిదట. ఈ విషయాన్ని కూడా మోహన్‌బాబు చెప్పారు. కలెక్షన్ కింగ్ సడన్‌గా రాజకీయాలపై ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా... ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరు మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటూ కొంతమంది కోరారు. నేటి రాజకీయాల్లో సరైన వ్యక్తులే లేరంటూ కొంతమంది స్పందించారు.
0business
Hyderabad, First Published 4, Jul 2019, 10:04 AM IST Highlights మహానటి సావిత్రి గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.. ఒకవేళ ఆమె గురించి తెలియని వాళ్లు ఆమె నటించిన ఒక్క సీన్ చూసినా ఆమె ఎంత గొప్ప నటి అనే విషయాన్ని అర్ధం చేసుకుంటారు.  మహానటి సావిత్రి గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.. ఒకవేళ ఆమె గురించి తెలియని వాళ్లు ఆమె నటించిన ఒక్క సీన్ చూసినా ఆమె ఎంత గొప్ప నటి అనే విషయాన్ని అర్ధం చేసుకుంటారు. అంతగా తన నటనతో టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసింది. అటువంటి దిగ్గజ నటితో మరెవరినైనా పోల్చాలంటే చాలానే ఆలోచిస్తారు. సౌందర్య లాంటి అగ్రహీరోయిన్ ని అప్పట్లో సావిత్రితో పోల్చేవారు. కానీ ఇప్పుడు కనీసం అరంగేట్రం కూడా చేయని నటిని సావిత్రితో పోల్చడం విడ్డూరంగా అనిపిస్తోంది. రాజశేఖర్ చిన్నకూతురు శివాత్మిక విషయంలో ఇలా జరిగింది. రాజశేఖర్ తన కూతురిని పొగుడుకోవడం కోసం ఏకంగా సావిత్రితో పోల్చేశారు. పైగా జనాలే అలా అంటున్నారని పబ్లిక్ మీదకి తోసేశారు. శివాత్మిక 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం కానుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కి కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. శివాత్మిక లుక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమా రిలీజ్ అయితే కానీ ఆమె నటన గురించి ఏం చెప్పలేం.. అలాంటిది ఇప్పుడే ఆమెని సావిత్రితో పోల్చడం కాస్త అతిగా అనిపిస్తోంది. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సావిత్రి' రేంజ్ పక్కన పెడితే కనీసం జీవిత రేంజ్ లోనైనా శివాత్మిక నటించగలదో లేదో చూడాలి!  Last Updated 4, Jul 2019, 10:04 AM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కీలకమైన క్రిస్ గేల్(5) వికెట్ పడగొట్టిన బుమ్రా వెస్ట్ ఇండీస్ జట్టుని ఓడించేందుకు అవసరమైన వికెట్లలో మొదటిది ఆ జట్టు కెప్టేన్ క్రిస్ గేల్‌ది. | Updated: Mar 31, 2016, 10:29PM IST వెస్ట్ ఇండీస్ జట్టుని ఓడించేందుకు అవసరమైన వికెట్లలో మొదటిది ఆ జట్టు కెప్టేన్ క్రిస్ గేల్‌ది. టీమిండియా స్కోర్‌తో సంబంధం లేకుండా గేల్ క్రీజులోకి వచ్చిన వెంటనే అతడి వికెట్ తీయగలిగితే మ్యాచ్ ఫలితం సగం మారిపోతుందనేది క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. దాదాపు ఈ రెండు జట్ల ఆటతీరుని నిశితంగా పరిశీలిస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వెల్లడించారు. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా గేల్ క్రీజులోకి వచ్చింది మొదలు అతడి వికెట్ కోసమే అన్నట్టు ఆత్రుతగా ఎదురుచూడసాగారు. అందరూ ఆశించినట్టే, మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయగలిగే క్రిస్ గేల్ వికెట్ తీసుకోవడంలో టీమిండియా వెంటనే సక్సెస్ అయింది. జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో స్ట్రైకింగ్‌కి ట్రై చేసిన క్రిస్ గేల్... కేవలం 5 పరుగులతోనే పెవిలియన్ బాటపట్టాడు. అప్పటికి వెస్ట్ ఇండీస్ స్కోర్ 2.1 ఓవర్లలో 6 పరుగులకే పరిమితమైంది.
2sports
vijaya bank function రూ.2.20లక్షల కోట్ల టర్నోవర్‌తో విజయబ్యాంకు హైదరాబాద్‌, అక్టోబరు 23: ప్రభుత్వరంగం లోని విజయాబ్యాంకు దినదినాభివృద్ధి చెందుతూ 2.20 లక్షలకోట్ల రూపాయల వ్యాపార టర్నోవర్‌కు చేరిందని బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ కెఎస్‌ సత్యన్నారాయణ రాజు వెల్లడించారు. బ్యాంకు 86వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బ్యాంకు కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. 1931 అక్టోబరు 23వ తేదీ ప్రారంభం అయిన విజయబ్యాంకు ఆర్థిక వృద్ధి, పునరేకీకరణదిశగా మరింతఅడుగులు వేస్తున్న దని ఆయన అన్నారు. 85ఏళ్ల విజయవంతమైన ప్రస్థానంలో బ్యాంకు అనేక సవాళ్లను అధిగమించింద న్నారు. ఆస్కీలో ప్రొఫెసర్‌ డా.చంద్రశేఖర్‌ విజయా ఫర్‌ విజ§్‌ు ఇన్‌ బ్యాంకింగ్‌ అన్న అంశంపై ముల్కి సుందర్‌రామ్‌ షెట్టి స్మారక ప్రసంగంచేశారు. భారత్‌ ఆర్థికవ్యవస్థలోను, ఆర్థికరంగంలను, బ్యాంకింగ్‌రం గంలో బ్యాంకులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన వివరించారు. రీజినల్‌మేనేజర్‌ మాట్లాడుతూ బ్యాంకు 200 మందికిపైగా ఎస్‌సిఎస్టీఒబిసి ఆర్థికపరంగా వెనుకబడిన వర్గాలు, వెనుకబడినప్రాంతాలకు చెందిన బాలికలను దత్తతతీసుకుని విద్యాబుద్దులు నేర్పు తోందన్నారు. పేదరికంతో మగ్గుతున్న కుటుంబాల్లోని ఐదేళ్ల వయసున్న బాలికలను బ్యాంకు దత్తత తీసుకుని వారి అభ్యున్నతికి కృషిచేస్తున్నదన్నారు ఈ సందర్భంగా దేవనార్‌ స్కూలు అంధ విద్యార్ధులు సాంస్కృతిక ప్రదర్శనలుఇచ్చారు. బ్యాంకు అంధ విద్యార్ధులకు వికలాంగుల హోంలో పడకలకు విరాళం ఇచ్చింది. వయోవృద్ధుల శరణాలయం లిటిల్‌సిస్టర్స్‌ఫర్‌ పూర్‌కు త్రిచక్రవాహనాలు వీల్‌చైర్‌లు అందించింది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బంగ్లా టీ20 టీమ్‌కి ‘బాస్’ ఎవరో తెలిసిందా..?: పాక్ బౌలర్ భారత్‌ చేతిలో వరుసగా 8 టీ20ల్లో ఓడిన తర్వాత తొలిసారి టీ20లో గెలవగానే బంగ్లాదేశ్ మైదానంలో అతిగా సంబరాలు చేసుకుంది. కానీ.. చివరి రెండు టీ20ల్లోనూ ఆ జట్టుని చిత్తు చేసిన టీమిండియా సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది. Samayam Telugu | Updated: Nov 13, 2019, 08:23AM IST Rohit Sharma హైలైట్స్ భారత్ చేతిలో టీ20 సిరీస్‌ని చేజార్చుకున్న బంగ్లాదేశ్ టీమిండియాతో గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లా ఫైట్ టీ20 సిరీస్‌‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి బంగ్లా క్రికెటర్లు అతిగా సంబరాలు రెండో టీ20లో రోహిత్ శర్మ హిట్టింగ్‌తో పుంజుకున్న భారత్ బంగ్లాదేశ్ టీమ్‌కి క్రికెట్ బాస్ ఎవరో టీమిండియా మరోసారి గుర్తు చేసిందని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో భారత్ జట్టుపై తొలి టీ20లో గెలిచిన బంగ్లాదేశ్ అతిగా సంబరాలు చేసుకుంది. కానీ.. రెండో టీ20లో రోహిత్ శర్మ చెలరేగడంతో భారత్ అలవోకగా విజయాన్ని అందుకుని సిరీస్‌ని 1-1తో సమం చేసింది. ఇక విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20పై ఉత్కంఠ నెలకొనగా.. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటిన టీమిండియా మరోసారి బంగ్లాదేశ్‌ని చిత్తు చేసేసింది. దీంతో.. టీ20 సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకోవడం ద్వారా క్రికెట్ బాస్ ఎవరో..? బంగ్లాదేశ్‌కి టీమిండియా మరోసారి చూపించిందని అక్తర్ చెప్పుకొచ్చాడు. Read More: కోహ్లీ, రోహిత్‌లానే పంత్.. కానీ ఒక్కటే సమస్య ‘సిరీస్‌లో బాస్ ఎవరో..? బంగ్లాదేశ్‌కి భారత్ చూపించింది. బంగ్లా చేతిలో తొలి టీ20లో ఓడిన తర్వాత రెండో టీ20లో టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. ముఖ్యంగా.. రోహిత్ శర్మ.. తాను ఎక్కడైనా భారీ స్కోర్లు చేయగలనని నిరూపించుకున్నాడు. మూడో టీ20లో పోరు హోరాహోరీగా సాగుతుందని అంతా ఊహించారు. కానీ.. భారత్ జట్టు ఆధిపత్యంతో పోరు చివరికి ఏకపక్షమైపోయింది. కానీ.. 20 ఏళ్లకి ముందుతో పోలిస్తే..? ఇప్పుడు బంగ్లాదేశ్ టీమ్ మెరుగైంది’ అని అక్తర్ వెల్లడించాడు. Read More: IND vs BAN D/N Test: కోహ్లీసేన స్పెషల్ రిక్వెస్ట్ భారత్, బంగ్లాదేశ్ మధ్య గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు ఆరు సార్లు తలపడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ జట్టే గెలుపొందింది. 2000లో తొలిసారి టెస్టు హోదా పొందిన బంగ్లాదేశ్.. 2017లో హైదరాబాద్ వేదికగా భారత్‌తో చివరిగా టెస్టులు ఆడింది. Read More: భారత్‌లో బాల్ టాంపరింగ్‌.. అడ్డంగా దొరికిన క్రికెటర్ (వీడియో)   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
చంద్రబాబునాయుడు గారూ! ఇలాంటి వాళ్ల వల్ల మీకు చాలా చెడ్డపేరు వస్తోంది : తమ్మారెడ్డి భరద్వాజ Highlights చలసాని శ్రీనివాస్ పై ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వ్యాఖ్యలు దారుణం ఇటువంటి వాళ్లు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు వాళ్లను మాటలను అరికట్టండి ‘నా ఆలోచన’ లో తమ్మారెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న వేగవంతమవుతున్న దశలో టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరచిపోకముందే, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (ఎన్ఆర్ఐ) చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని  ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు. ‘నా ఆలోచన’ లో తమ్మారెడ్డి మాట్లాడుతూ, ‘ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ల నుంచి పోరాడుతున్న చలసాని శ్రీనివాస్ ను సంభోదిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ‘ఏపీ ప్రత్యేక హోదా వస్తే ఆత్మకూరు లేకపోతే ఘనాత్కూర్... విభజిత ఆంధ్రప్రదేశ్ ను ఒక విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయకు..జరుగుతున్న అభివృద్ధి నెమ్మదించేలా వెధవ నాటకాలేద్దామంటే జనం నీ మక్కెలు విరగొడతారు..’ అంటూ ఇలాంటి భాషను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వాడాడు. నాలుగేళ్ల నుంచి ఓ వ్యక్తి ఉద్యమం చేస్తుంటే..అది నాటకమని ఈ వ్యక్తి (ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి) చెబుతున్నాడు. చంద్రబాబుగారికి నేను చెప్పేదేమిటంటే.. ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు ( ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి..అతని పేరు చెప్పడానికి నాకు సిగ్గుచేటుగా ఉంది. అందుకే, అతని పేరు చెప్పట్లేదు) దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. ఏపీకి న్యాయం జరగాలని చేస్తున్న రాస్తారోకో కుసపోర్టు చేస్తున్నట్టు కళా వెంకట్రావు గారు ప్రకటించారు. మరి, ఆయన మక్కెలు కూడా  ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విరగొడతాడా? ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టే కళా వెంకట్రావు గారు మద్దతిచ్చారు. ముఖ్యమంత్రి గారి మక్కెలు కూడా  ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి   విరగొడతాడా?.. ఏపీకి న్యాయం జరగాలని చేస్తున్న ఉద్యమం కోసం అందరినీ కలుపుకు పోవాలి గానీ, నోరుంది కదా అనో, పదవి ఇచ్చారు కాదా అనో, చంద్రబాబు దగ్గర పేరు సంపాదించుకుందామనో.. ఇలా తొత్తులుగా, బానిసలుగా బతుకుదామనుకునే వాళ్లందరినీ దగ్గరకు తీయడం వల్ల చంద్రబాబు నాయుడుగారికి చాలా చెడ్డపేరు వస్తుంది. ఇలాంటి వాళ్లను ( ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ) అరికట్టండి. రాష్ట్రానికి కావాల్సింది సాధించేందుకు మీతో పాటు మేమందరం ఉన్నాం. అంతేతప్పా, ఇలా వేధించడం, బూతులు తిట్టడం, బెదిరించడం, ‘బద్మాష్’ అనడం కరెక్టు కాదు. ఇలాంటి మాటలు నా లాంటి వాళ్లు మాట్లాడితే ఫర్వాలేదు. కానీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులై ఉండి ఇలా మాట్లాడటం తగదు! ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయడమంటే..చంద్రబాబునాయుడు గారిని రిప్రజెంట్ చేయడమే’ అని తమ్మారెడ్డి మండిపడ్డారు.
0business
Visit Site Recommended byColombia ఆది నుండి జనసేన అన్నా.. పవన్ కళ్యాణ్ అన్నా.. తోకతొక్కిన తాచులా లేచే శ్రీరెడ్డి.. పవన్ సారధ్యంలోని జనసేన పార్టీ ఒక్కసీటుకి మాత్రమే పరిమితం కావడంతో... పండగ చేసుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా జనసేనపైన పవన్ కళ్యాణ్ పైన వివాదాస్పద పోస్ట్‌లు చేస్తూ అగ్గిరాజేస్తూ పవన్ ఫ్యాన్స్‌‌లో మంటపుట్టే కామెంట్స్ చేసింది. ఇక పనిలో పనిగా పవన్ అన్న, నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన నాగబాబుని వదల్లేదు. గత కొన్నాళ్లుగా నాగబాబుని సోషల్ మీడియా స్నేక్ బాబుగా నామకరణం చేసిన శ్రీరెడ్డి... నాగబాబు ఓటమిపై తనదైన శైలిలో బూతు పురాణం అందుకుంది. ‘మూలశంఖోడు ఎంపీ అయిపోదామనుకున్నాడు కదా.. స్నేక్ బాబు ఎక్కడ?? జబర్దస్త్ రీ ఎంట్రీ కోసం అన్నపూర్ణ స్టుడియో గేట్ దగ్గర వెయిటింగ్ అంటగా..’ అంటూ వివాదాస్పద పోస్ట్‌ని షేర్ చేసింది. అసలే ఓటమి భారంతో ఉన్న జనసైనికుల్ని రెచ్చగొడుతూ శ్రీరెడ్డి చేసిన ఈ పోస్ట్ పుండు మీద కారం చల్లే విధంగా ఉండటంతో శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ARCHIVES ఐపీఎల్‌ ఆడాలా వద్దా? ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ మొదలయ్యాక కొన్నేళ్ల పాటు భారత క్రికెట్‌పై దీని ప్రభావం గురించి ఎంతో చర్చ నడిచింది. దీని వల్ల చేటు జరుగుతోందేమో అన్న సందేహాలు నెలకొన్నాయి మొదట్లో. కానీ తర్వాత ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఈ లీగ్‌ ద్వారా ఎందరో కుర్రాళ్లు వెలుగులోకి వచ్చారు. అంతర్జాతీయ స్టార్లతో డ్రెస్సింగ్‌ రూంను పంచుకోవడం, వారితో కలిసి మ్యాచ్‌లు ఆడటంతో కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎందరో యువ ప్రతిభావంతులు టీమ్‌ఇండియా తలుపు తట్టారు. ఐతే ఈ ఏడాది ప్రపంచకప్‌ ముంగిట ఐపీఎల్‌ వల్ల టీమ్‌ఇండియాకు చేటు జరుగుతుందేమో అన్న చర్చ నడుస్తోంది. ఈ టోర్నీలో ఆడితే పని భారం పెరిగి ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేరేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ ఖాళీగా ఉండటం కంటే ఐపీఎల్‌లో  ఆడటమే ఆటగాళ్లకు మంచిదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈనాడు క్రీడావిభాగం మూడు నెలల కిందట పాలకుల కమిటీ (సీఓఏ) ఆధ్వర్యంలో బీసీసీఐ ఓ కీలక సమావేశం నిర్వహించింది. అందులో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి, చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌పాల్గొన్నారు. ప్రపంచకప్‌ ముంగిట జరగబోయే ఐపీఎల్‌ 11వ సీజన్లో భారత ఆటగాళ్లు పాల్గొనడం మీద ఈ సమావేశంలో చర్చ జరిగింది. టీమ్‌ఇండియా ప్రధాన పేసర్లయిన బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, షమిలను లీగ్‌లో ఆడించొద్దని అప్పుడు కోహ్లి స్పష్టంగా చెప్పాడు. కానీ మాజీ కెప్టెన్‌ ధోని మరో సందర్భంలో ఈ అభిప్రాయంతో విభేదించాడు. ఐపీఎల్‌లో ఆడటం భారం కాదని, దాని వల్ల లాభమే జరుగుతుందని ధోని అన్నాడు. బౌలర్లనే కాక ఎవరినీ ఐపీఎల్‌కు దూరంగా ఉంచాల్సిన అవసరం లేదన్నాడు. ఒక మ్యాచ్‌లో బౌలర్‌ వేసేది నాలుగు ఓవర్లే కాబట్టి అది ప్రాక్టీస్‌కు ఉపయోగపడుతుందే తప్ప.. ఒత్తిడేమీ కాదని ధోని అభిప్రాయపడ్డాడు. దానిపై తర్వాత పెద్ద చర్చ జరగలేదు. కొన్ని నెలలుగా భారత జట్టులో కీలక ఆటగాళ్లకు రొటేషన్‌ పద్ధతిలో విశ్రాంతి ఇస్తూ వస్తోంది బీసీసీఐ. ఐతే ప్రపంచకప్‌కు చాలా సయయం ఉండగానే అంత జాగ్రత్తగా వ్యవహరించిన బీసీసీఐ.. ఈ మెగా టోర్నీ దగ్గర పడుతుండటంతో దీనిపై మరింత దృష్టిసారించింది. ప్రపంచకప్‌లో ఆడబోయే క్రికెటర్లను, ముఖ్యంగా బౌలర్లను ఐపీఎల్‌కు దూరం పెట్టడం గురించి చర్చిస్తోంది. ఇదేం భారం?: ఐపీఎల్‌ 12వ సీజన్‌ మే 12న ముగుస్తుంది. ప్రపంచకప్‌ మే 30న ఆరంభం కానుండగా.. జూన్‌ 5న భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఆడుతుంది. కాబట్టి ఐపీఎల్‌లో ఎంత అలసినా ప్రపంచకప్‌కు ముందు ఈ విరామం సరిపోతుందన్న వాదన తెరపైకి వచ్చింది. మరోవైపు ఐపీఎల్‌లో మ్యాచ్‌కు నాలుగు ఓవర్లు వేయడం వల్ల బౌలర్లపై అంత పని భారం ఏమీ ఉండదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ప్రపంచకప్‌ ముంగిట దీన్ని ప్రాక్టీస్‌ లాగానే చూడాలని.. పోటీ క్రికెట్‌ ఆడటం ఆటగాళ్లకు మేలే చేస్తుందని అంటున్నారు. అవసరమైతే ప్రధాన ఆటగాళ్ల కోసం ఫీల్డింగ్‌లో సబ్‌స్టిట్యూట్లను ఉపయోగించుకుని భారం తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఫ్రాంఛైజీలు అంగీకరిస్తాయా?: ప్రపంచకప్‌లో భారత జట్టుకు కీలకమైన బౌలర్లను అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడించొద్దని బీసీసీఐ చెబితే.. ఫ్రాంఛైజీలు ఒప్పుకుంటాయా అన్నది సందేహం.  ముంబయి జట్టులో బుమ్రా కీలక ఆటగాడు. అతడిని రూ.7 కోట్లకు కొన్నారు. ఐపీఎల్‌లో బుమ్రా ఎంత కీలకమో కొన్నేళ్లుగా చూస్తున్నాం. అలాంటి బౌలర్‌ను ఊరికే కూర్చోబెట్టడం కష్టమే. అలాగే సన్‌రైజర్స్‌ జట్టులో భువనేశ్వర్‌ ముఖ్య ఆటగాడు. అతడి కోసం ఆ ఫ్రాంఛైజీ రూ.8.5 కోట్లు పెట్టింది. పంజాబ్‌కు షమి కూడా కీలకమే. ఐపీఎల్‌లో నామమాత్రపు మ్యాచ్‌లు తక్కువ. ప్రతి ఫలితం కీలకమే. కాబట్టి ప్రధాన బౌలర్లను పక్కన పెట్టడమంటే ఇబ్బందే. ఐతే ప్రపంచకప్‌ కంటే ఏదీ ఎక్కువ కాదు కాబట్టి.. అవసరమైతే ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంపై ఫ్రాంఛైజీలకు అల్టిమేటం ఇవ్వాలని, ఆటగాళ్లను పూర్తిగా ఉపయోగించుకోకపోవడం వల్ల ఆర్థిక నష్టాన్ని భర్తీ  చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ఐపీఎల్‌ వల్ల ఆటగాళ్లపై భారం పడుతుందా లేదా అన్నది ఊహాజనిత ప్రశ్న. ఖాళీగా ఉండటం, నెట్స్‌లో సాధన చేయడం కంటే పోటీ క్రికెట్‌ ఆడటమే ఆటగాళ్లకు మేలు చేస్తుందని మా ఉద్దేశం. ఐపీఎల్‌ ఆడటం అన్నది సమస్యే కాదు’’ - వెంకీ మైసూర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సీఈఓ
2sports
May 30,2017 వృద్ధిపై పెద్ద నోట్ల ఒత్తిడి : ప్రపంచ బ్యాంక్‌ న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతంగానే నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు, పెట్టుబడుల్లో రికవరీలో స్తబ్దత 2017-18 వృద్ధి రేటుపై ప్రభావం చూపబోనున్నాయని పేర్కొంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు వల్ల అనధికార ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి గురి అయ్యిందని పేర్కొంది. రెండేళ్ల భారత ఆర్థిక అభివృద్ధి అంచనాల్లో భాగంగా ప్రపంచ బ్యాంకు ఈ గణంకాలను వెల్లడించింది. 2016-17లో 6.8 శాతం వృద్ధి రేటు ఉంది. ప్రస్తుత ఏడాదిలో కొంత ఆర్థికవ్యవస్థల్లో మెరుగుదల చోటు చేసుకోనుందని పేర్కొంది. 2017-18లో 7.2 శాతంగా అంచనా వేసింది. 2019-20లో వృద్ధి 7.7 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సెక్స్ వర్కర్‌గా చేయాలనుంది: రష్మీ తమ నటనా పటిమను ప్రదర్శించాలంటే, తమ ప్రతిభను చూపించాలంటే... వేశ్య పాత్రను పోషించడమే మార్గం అన్నట్టుగా అనేక మంది నటీమణులు Samayam Telugu | Updated: May 14, 2018, 04:25PM IST తమ నటనా పటిమను ప్రదర్శించాలంటే, తమ ప్రతిభను చూపించాలంటే... వేశ్య పాత్రను పోషించడమే మార్గం అన్నట్టుగా అనేక మంది నటీమణులు ఇది వరకూ ఆ తరహా పాత్రలు చేస్తూ వచ్చారు. బాలీవుడ్‌లో అయితే ఒక దశలో అనేక మంది స్టార్ హీరోయిన్లు వేశ్య పాత్రలు చేయడానికి పోటీ పడ్డారు. టబు, రాణిముఖర్జీ, కరీనా కపూర్...ఇలాంటి స్టార్ హీరోయిన్లు వేశ్య పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో కూడా ఈ తరహా పాత్రలతో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి పాత్ర మీద టీవీ యాంకర్, నటి రష్మీ కన్ను కూడా పడిందట. తనకు కూడా అలాంటి పాత్ర చేయాలని ఉందని రష్మీ అంటోంది.
0business
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV అశ్విన్‌పై వేటు వేసి.. విశ్రాంతి అంటారా..? సెలక్టర్లు వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం అయితే అతనికి రెస్ట్ ఇచ్చారు. అలా అయితే.. అశ్విన్ ఇంటి దగ్గర విశ్రాంతి TNN | Updated: Aug 22, 2017, 09:28PM IST భారత సెలక్టర్లు ఉద్దేశపూర్వకంగానే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని విశ్రాంతి పేరుతో పక్కన పెట్టారని హర్భజన్ సింగ్ ఆరోపించాడు. ఒకవేళ విశ్రాంతి అయితే.. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ మ్యాచ్‌లు ఆడేందుకు అశ్విన్ ఎందుకు వెళ్తున్నాడని ప్రశ్నించాడు. శ్రీలంకతో ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం ఇటీవల ఎంపిక చేసిన భారత్ జట్టులో స్పిన్నర్ జడేజాతో పాటు అశ్విన్‌‌కి సెలక్టర్లు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో అక్షర్‌పటేల్, యుజ్వేందర్ చాహల్‌‌కి అవకాశమిచ్చారు. ‘నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అశ్విన్‌పై వేటు వేశారా..? లేక విశ్రాంతినిచ్చారా.? అని. సెలక్టర్లు వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం అయితే అతనికి రెస్ట్ ఇచ్చారు. అలా అయితే.. అశ్విన్ ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోకుండా ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఎందుకు వెళ్తున్నాడు. ఇది ఏ తరహా విశ్రాంతో సెలక్టర్లే చెప్పాలి’ అని హర్భజన్ విమర్శించాడు. టెస్టుల్లో మెరుగ్గా రాణిస్తున్న అశ్విన్.. గత కొంతకాలంగా వన్డే, టీ20ల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోతున్నాడు. ఈ కారణంతోనే ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కొన్ని మ్యాచ్‌ల్లో అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV మైకేల్ ఫెల్ప్స్ పై ఫన్నీ ట్వీట్స్ రియో ఒలింపిక్స్ లో అమెరికా స్టార్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. TNN | Updated: Aug 11, 2016, 02:31AM IST రియో ఒలింపిక్స్ లో అమెరికా స్టార్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా మరో రెండు బంగారు పతకాలు సాధించాడు. తాజాగా సాధించిన పతకాలతో అతడి ఖాతాలో 25 ఒలింపిక్ పతకాలు ఉన్నాయి. ఇందులో 21 బంగారం, 2 రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి. మరి ఇలాంటి బంగారు చేప ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఫెల్ప్స్ పై కొందరు ఫన్నీగా చేసే ట్వీట్స్ ప్రజెంట్ గా వైరల్ అవుతున్నాయి. ‘ఒలింపిక్స్ లో ఇండియా 116 ఏళ్లలో మొత్తం 26 పతకాలు సాధిస్తే.. ఫెల్ప్స్ ఒక్కడే 25 పతకాలు సాధించాడు. మనం ఒక్కటే లీడ్ లో ఉన్నాం’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నెస్ట్ మైకేల్ ఫెల్ప్స్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. అందులో కొన్ని మీరూ చూడండి. Michael Phelps practicing at his house pic.twitter.com/Hw8o097GWu
2sports
Aug 15,2018 మరింతగా కుంగిన రూపాయి.. ముంబయి: డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం మరింతగా క్షీణించింది. జీవన కాల కనిష్ట స్థాయి నుంచి స్వల్పంగా పుంజుకున్నట్టుగా కనిపించినా.. ఇంట్రా ట్రేడింగ్‌లో మాత్రం ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రూ.70 స్థాయికి పడిపోయింది. తుదకు కొంత మేర పుంజుకుని రూ.69.90 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఆ బ్యాంకులపై భయాలొద్దు.. -  పోటీ కావు.. సహాయకారిగా ఎదుగుతాయి -  భవిష్యత్తులో అభినందనీయ పాత్ర పోషిస్తాయి -  వేటి ప్రత్యేకతలు వాటివి.. -  పేమెంట్‌ బ్యాంకుల లైసెన్స్‌లపై ఆర్‌బీఐ గవర్నర్‌ వివరణ    ముంబయి: భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తాజాగా 11 పేమెంట్‌ బ్యాంకులకు అనుమతులు జారీ చేయడం వల్ల పోటీ పెరుగుతుందని పెద్ద బ్యాంకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. కొత్త బ్యాంకులకు బ్యాకింగ్‌ వ్యవస్థ విస్తరణకు అభినందనీయమైన పాత్రను పోషిస్తాయని ఆయన అన్నారు. కొత్త వాటి వల్ల ఇప్పటికే ఉన్న బ్యాంకులకు ప్రమాదం పొంచి ఉందని తాము భావించడం లేదని ఆయన వివరించారు. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఏర్పాటు చేసిన బ్యాంకింగ్‌, ఆర్థిక విధానాలు అనే సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ అరుంధతి భట్టాచార్య మాట్లాడుతూ కొత్త బ్యాంకులతో ఏ విధమైన పోటి నెలకొననుందని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్‌ సేవలను చేరువ చేయడం ద్వారా కొత్త బ్యాంకులు దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో అభినందనీయమైనవిగా మారనున్నాయని ఆయన అన్నారు. కొత్త పేమెంట్‌ బ్యాంకులు చేయగిలిగే కొన్ని సేవలను ప్రస్తుతం ఉన్న యూనివర్శల్‌ బ్యాంకులు చేయలేవని, అలాగే యూనివర్శల్‌ బ్యాంకులు చేసే కొన్ని కార్యకలాపాలను పేమెంట్‌ బ్యాంకులు చేయలేవని ఆయన వివరించారు. ప్రస్తుత వ్యవస్థకు ఇవి సహాయకారిగా ఉంటాయని తెలిపారు. కొత్త వారికి బ్యాంకింగ్‌ సేవలను అందించే పనిని పేమెంట్‌ బ్యాంకులు చేసి పెడతాయని, వీటి వల్ల ఇప్పటికే మార్కెట్లో ఉన్న బ్యాంకులకు సేవలందించేందుకు అయ్యే వ్యయం చాలా వరకు తగ్గుతుందని ఆయన వివరించారు. బోర్డు ఒక టెలికాం కంపెనీకి, బిజినెస్‌ కరెస్పాండెంట్‌కు, ఐటీ కంపెనీకి లైసెన్సులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక ఆయా సంస్థలు ఎలా విస్తరిస్తాయో వేచి చూడాలని ఆయన అన్నారు. వడ్డీరేట్లను తగ్గించేందుకు తాము పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది: కొచ్చర్‌    కొత్త పేమెంట్‌ బ్యాంకుల రాక వల్ల ఇప్పటికే మార్కెట్లో ఉన్న బ్యాంకుల లబ్ది చేకూరడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు దొహద పడుతాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ చందా కొచ్చర్‌ అన్నారు. అనుమతులు పొందిన రెండు సంస్థలలో ఐసీఐసీఐ బ్యాంక్‌ పెట్టుబడులు ఉన్నట్లుగా ఆమె వివరించారు. ఆర్థిక వ్యవస్థ మరింతగా విస్తరించేందుకు, టెక్నాలజీ అవగాహనను మరింత పెంచుకొనేందుకు ఉపయోగప డుతుందన్నారు. మరిన్ని కొత్త ఉత్పత్తులతో రాణించాల్సిన పరిస్థితిని సృష్టిస్తాయని కొచ్చర్‌ అభిప్రాయపడ్డారు. సమస్యలు తప్పవు : ఫిట్చ్‌   ఆర్‌బీఐ అనుమతులు పొందిన కొత్త బ్యాంకుల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థలకు పోటీ తప్పక పోవచ్చని రేటింగ్‌ సంస్థ ఫిట్చ్‌ అభిప్రాపడింది. దీర్ఘకాలంలో ఈ బ్యాంకుల వల్ల ఇప్పటికే రంగంలో ఉన్న ప్రభుత్వ బ్యాంకుల మార్కెట్‌ వాటాకు సమస్యలు తప్పకపోవచ్చని తెలిపింది. టెక్నాలజీ పరంగా బాగా ముందున్న ఐటీ కంపెనీలతో పాటు పలు మొబైల్‌ కంపెనీలకు ఆర్‌బీఐ అనుమతులను జారీ చేసినందున ఆయా సంస్థలు వినూత్న సేవల ద్వారా ఖాతాదారులకు చేరవయ్యే అవకాశం మెండుగా ఉన్నట్లు అభిప్రాయపడింది. ఫలితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ బ్యాంకుల మనుగడకు విఘాతం కలిగే అవకాశం లేకపోలేదని తెలిపింది. అయితే వ్యవస్థలోకి మరింత నగదు రానుందని తెలిపింది మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV యువీ, రైనాలో ఒకరికి అవకాశమివ్వండి..! ప్రపంచకప్ 2019 జట్టులో యువరాజ్ సింగ్ లేదా సురేశ్ రైనాలో ఒకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని TNN | Updated: Aug 30, 2017, 05:51PM IST ప్రపంచకప్ 2019 జట్టులో యువరాజ్ సింగ్ లేదా సురేశ్ రైనాలో ఒకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌కి ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లని పక్కన పెట్టిన సెలక్టర్లు.. భవిష్యత్‌లో కూడా వారికి అవకాశాలిచ్చేదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. దీనికి తోడు.. శ్రీలంకతో సిరీస్ నుంచే ప్రపంచకప్ జట్టు వేట ప్రారంభమవుతుందని ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ప్రపంచకప్ జట్టు ఎలా ఉండాలనే దానిపై మీడియాతో మాట్లాడాడు. ‘టాప్ ఆర్డర్ విఫలమైతే.. మిడిలార్డర్‌లో ధోనీతో పాటు ఒక సీనియర్ బ్యాట్స్‌మెన్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. యువ క్రికెటర్లు అనుభవం సంపాదించేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం యువరాజ్‌కి అవసరం లేకపోయినా.. విశ్రాంతినిచ్చారు. జట్టులో కొంత మందికి రాబోవు కఠిన సిరీస్‌ల దృష్ట్యా రెస్ట్ అవసరం. కానీ.. వారికి ఇవ్వలేదు. జట్టులో స్పెషలిస్ట్ వన్డే ఆటగాళ్లు అవసరం లేదా..? 2019 ప్రపంచకప్ జట్టు కోసం భారత్ ఇప్పటి నుంచే అతిగా ప్రయోగాలు చేయడం కూడా మంచిది కాదు’ అని సెహ్వాగ్ సూచించాడు.
2sports
సింగర్ అద్నాన్ సమీని ఇండియన్ డాగ్స్ అని తిట్టారట Highlights సింగర్ అద్నాన్ సమీని ఇండియన్ డాగ్స్ అని తిట్టారు సింగర్ అద్నాన్ సమి టీమ్‌కి ఎయిర్‌పోర్ట్‌లో ఘోర అవమానం జరిగింది. కువైట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు టీమ్‌ని ‘ఇండియన్ డాగ్స్’ అని తిట్టడంతో తీవ్రంగా కలత చెందాడు ఫేమస్ సింగర్. హ్యాపీగా కువైట్ సిటీకి వచ్చాం.. కానీ, మీరు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. పైగా ఇమ్మిగ్రేషన్ అధికారులు తమపై దారుణంగా వ్యవహరించారు. మా సిబ్బందిని ఇండియన్ డాగ్స్ అన్నారని రాసుకొచ్చాడు. కువైట్ అధికారులు ఈ విధంగా వ్యవహరించడం ఏంటంటూ అక్కడి ఇండియన్ రాయబారి ఆఫీస్‌కి సమీ ట్వీట్ చేస్తూ హోంశాఖ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాథ్, సుష్మాల ట్యాగ్‌లను జత చేశాడు.ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి సుష్మా.. వెంటనే కృతజ్ఞతలు చెబుతూ మరో ట్వీట్ చేశాడు సింగర్. గతంలో సమికి పాకిస్థాన్ పాస్‌పోర్ట్ ఉండగా, మూడేళ్ల కిందట ఆయనకు భారత పౌరసత్వం లభించిన విషయం తెల్సిందే! Last Updated 7, May 2018, 5:08 PM IST
0business
నోట్ల రద్దుతో వడ్డీవ్యాపారుల జోరు!   ముంబై, డిసెంబరు 27: పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల కాబూలీ వాలాలు వడ్డీరేట్లు పెంచేసారు. దేశం లో నగదు కొరత ఏర్పడటం వల్ల అందుబాటు లోనికి కొత్తనోట్లుఆశించినంతగా రాకపోవడం కూడా ఇందుకుకారణం అవుతోంది. కమిషన్లు రూపం లో కొంతమందినుంచి కొత్తనోట్లు సేకరించినా ఆమేరకు వడ్డీరేట్లు రాకపోవడంతో కాబూలి అప్పులిచ్చే వాళ్ల సంఖ్య ఇపుడు మరింతగాపెరిగింది. అంతేకాకుండా ఉన్న వాళ్లు కూడా వడ్డీరేట్లను పెంచేశారు. కరెన్సీ కొరత కారణంగా కూడా వేతన జీవులు పదిశాతం వడ్డీరేట్లకు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. ఎందు కంటే వేతనాలు బ్యాంకుల్లో డిపాజిట్‌ అవుతాయి. అంతేకాకుండా వేతన జీవులందరికీ ఒకేమొత్తంగా రాదు. ఆంక్షలున్నాయి. విడతలవారీగా విత్‌డ్రా చేసుకోవడం వల్ల వారి రోజువారి అవసరాలు సైతం తీరడంలేదు. దీనివల్ల ఈ అవకాశాన్ని కాబూలి వాలాలు కూడా జారవిడుచుకోకుండా వడ్డీరేట్లను పెంచి అందుబాటులోనికి రుణాలు తెచ్చారని సమా చారం. విడతలవారీగా గ్రామీణ ప్రాంతాల్లో వేత నాలు పొందేవారు ఖచ్చితంగా అప్పులుచేసి షాపుల నుంచి నిత్యావసరాలు తీసుకోవాల్సి వస్తోంది. అంతేకాకుండా ప్రీమియం ధరలకు కొనుగోళ్లు తప్పనిసరి అవుతున్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.1000 విలువైన కిరాణాసరుకులు కొనుగోలు చేస్తే 1100 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. దీన్నిబట్టి వడ్డీరేటు నెలకు పదిశాతంగా ఉన్నట్లు అంచనా. మరో ప్రభుత్వరంగ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ అంచనాలప్రకారంచూస్తే పశ్చిమ మహారాష్ట్రలో వడ్డీవ్యాపారులు భారీఎత్తున వడ్డీ వసూలు చేస్తున్నా రు. డిజిటల్‌ చెల్లింపులవ్యవస్థ అమలులోనికి రావ డంతో కరెన్సీనోట్లు కొత్తనోట్లు రావడం తగ్గిపోయిం ది. మరోరెండునెలలపాటు ఈ నగదు సంక్షోభం తప్పదని బ్యాంకర్లుసైతం అంచనావేస్తు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలవైపు మొగ్గుచూపుతున్నారు. దీనికంతటికి కొత్తనోట్ల సంక్షోభమే కారణం. స్వల్పకాలికరుణాలు తీసుకుం టున్నారు. ఫలితంగా అనేకమంది వ్యక్తిగతంగాను, చిన్న, మైక్రో సంస్థలు ఆన్‌లైన్‌ పోర్టళ్లు ప్రారంభించి పి2పి రుణపరపతిని అందిస్తున్నాయి. ఒక వడ్డీ వ్యాపారి మరో వడ్డీవ్యాపారికి ఎలాంటిసాయం లేకుం డా రుణపరపతినిఅందించే అవకాశముంటుంది. నోట్ల రద్దు తర్వాత రుణపరపతి నెలవారీగాచూస్తే 25 శాతం పెరిగింది. లెండ్‌బాక్స్‌ సిఒఒ భువన్‌ రస్తగీ అంచనాల ప్రకారంచూస్తే పీర్‌టుపీర్‌ ప్లాట్‌ఫామ్‌పై రుణపరపతిమరింతగా పెరిగిందని అంచనా వేసారు.
1entertainment
నిఫ్టీ సూచీల్లోనూ అదే ర్యాలీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు ముంబై : స్టాక్‌ మార్కెట్లలో షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. రెండురోజుల్లోనే సెన్సెక్స్‌ 1062 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్‌ రెండోరోజు గురువారం 486 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 135 పాయింట్లు పెరిగి 2016లోనే గరిష్టస్థాయి లాభాలు నమోదుచేసింది. బుధవారం 576 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌ రెండోరోజు 488 పాయింట్లు పెరిగింది. ముడిచమురు ధరల్లో పెరుగుదల, సాధారణ స్థాయికంటే సగటు వర్షపాతం ఎక్కువ నమోదుకావడం, అంచనాలకంటే ఆశాజనకంగా కారఒపరేట్‌ ఫలితాలు ఈ త్రైమాసికంలో నిఫ్టీని 8050 మార్క్‌ను దాటించాయి. ఎల్‌అండ్‌టి భారత్‌ ఆర్థికవ్యవస్థలో పెరుగుదలను సూచిస్తోంది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 486 పాయింట్లుపెరిగి 26,367 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50 135 పాయింట్లు పెరిగి 8070వద్ద స్థిరపడింది. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఎస్‌బ్యాంకు, ఐసిఐసిఐబ్యాంకు, శ్రీరామ్‌ట్రాన్స్‌పోర్టు, టాటాకెమికల్స్‌ వంటివి కొంత మద్దతునిచ్చాయి. ఇక ముడి చమురు బ్రెంట్‌ చమురు బ్యారెల్‌కు 50 డాలర్లకు చేరింది. ఎల్‌అండ్‌టి 14శాతం పెరిగింది. కంపెనీ మార్చిత్రైమాసికంలో 2454 కోట్ల రూపాయలు నికరలాభం ఆర్జించింది. గత ఏడాది కంటే 19శాతంపెరిగింది. బజాజ్‌ ఆటో ఒకటిశాతంపెరిగింది. నికరలాభాల్లో 29శాతం పెరుగుదల నమోదుచేసింది. మోటార్‌ సైకిళ్ల విక్రయాల్లో 12శాతం వృద్ధిని నమోదుచేసింది. భెల్‌ ఐదుశాతంపెరిగింది. 800 మెగావాట్ల సంక్లిష్ట థర్మల్‌యూనిట్‌ ను కర్ణాటకలోని రాయ్ చూర్‌లో ప్రారంభించినట్లు ప్రకటిం చింది. ఎస్‌బిఐ ఐదుశాతంపెరిగింది. ఒఎన్‌జిసి మూడుశాతం పెరిగింది.నాలుగో త్రైమాసికం నికరలాభాలు మూడురెట్లుపెరిగి 4416 కోట్లకు చేరింది. గెయిల్‌ 0.5శాతం క్షీణించింది. 38.7 శాతం నికరలాభాలు పెరి గినా షేర్లు తగ్గాయి. బ్రిట న్‌ యూనిట్‌కు సంబంధిం చి టాటాస్టీల్‌ కొత్తకొత్త ఆఫర్లు అందుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చేందుకు కార్మికులు కంపెనీవీధుల్లో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. స్వల్ప లాభాలతో స్టాక్‌ముగిసింది. కంపెనీ 3214 కోట్ల రూపాయలు నికరలాభం ఆర్జించింది. టాటామోటార్స్‌ బుధవారం 300 కోట్ల రూపాయల ఎన్‌సిడిల జారీకి ఆమోదం పొందింది. కంపెనీ స్టాక్‌ 0.6శాతంపెరిగింది. ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 12శాతం పెరిగింది. కంపెనీ 134శాతం తన ఆర్థికలాభాలోను పెంచుకుంది. 177 కోట్లుగా ఉంది. రట్టన్‌ఇండియా పవర్‌ 14శాతం పెరిగింది. కంపెనీ నికర లాభాలు రూ.227 కోట్లకు ఎరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో 2231కోట్ల నష్టంలో ఉన్న కంపెనీ మెరుగుపడింది. ఆసియా, యూరోప్‌ మార్కెట్లు కూడా ఇందుకు ఊతం ఇచ్చాయి. అమెరికా ఫెడ్‌రిజర్వు సంకేతాలు జూన్‌ లేదా జూలై నుంచి అన్న స్పష్టత రావడం ఎంపికచేసిన రంగాల్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పెంచడం మెరుగైన ఫలితాలిచ్చిందనే చెప్పాలి.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కోహ్లితో కలిసి పంత్ కవ్వింపులు.. బిక్క మొహం వేసిన లియాన్‌! వికెట్ల వెనుక రికార్డులు బ్రేక్ చేస్తోన్న పంత్.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కవ్వించడంలోనూ అంతే ముందు ఉంటున్నాడు. టిమ్ పైన్‌ను స్లెడ్జింగ్ చేసిన రిషబ్.. లియాన్‌ను కూడా వదల్లేదు. Samayam Telugu | Updated: Dec 29, 2018, 09:56PM IST కోహ్లితో కలిసి పంత్ కవ్వింపులు.. బిక్క మొహం వేసిన లియాన్‌! ఆస్ట్రేలియా పర్యటనలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటతోనే కాకుండా కవ్వింపులతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. మెల్‌బోర్న్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పంత్ 19 వికెట్లలో భాగస్వామ్యం పంచుకున్నాడు. తద్వారా ఓ సిరీస్‌లో అత్యధిక ఔట్లలో భాగం పంచుకున్న భారత వికెట్ కీపర్‌గా నరేన్ తమ్హనే, సయ్యద్ కిర్మాణీల సరసన చేరాడు. ఈ విషయంలో ధోనీని సైతం దాటేశాడు. ఇక ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, పంత్ మధ్య స్లెడ్జింగ్ గురించి అందరికీ తెలిసిందే. Visit Site Recommended byColombia వికెట్ల వెనుక నిలబడి బ్యాట్స్‌మెన్‌ను కవ్విస్తోన్న పంత్.. ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్‌ను కూడా స్లెడ్జింగ్ చేశాడు. బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ 215 పరుగులకే 8 వికెట్లు చేజార్చుకుంది. కానీ పాట్‌ కమిన్స్‌ (61 బ్యాటింగ్‌; 103 బంతుల్లో 5×4, 1×6) ఒంటరి పోరుకు లియన్‌ (6 బ్యాటింగ్‌; 38 బంతుల్లో) సహకారం తోడవడంతో 258/8తో నాలుగో రోజును ఆటను కంగారూలు ముగించారు. జిడ్డుగా ఆడుతున్న లియాన్‌ను పంత్ కవ్వించే ప్రయత్నం చేశాడు. ‘కమాన్‌ గ్యారీ, ఏం లేనిదాని కోసం ఐదో రోజు రావాలనుకోవు’ అని లైయన్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. పంత్‌ ఏమన్నాడో అర్థంకాని లియాన్‌ అతడిని చూసి ఏమనాలని అనుకుంటున్నావో చెప్పమన్నాడు. పంత్‌ మరోసారి అదే మాట అన్నాడు. కానీ లియాన్‌కు ఈసారి కూడా అర్థం కాలేదు. దీంతో ‘నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు, నువ్వంటే కూడా నాకిష్టం రిషబ్’ అని అన్నాడు. లెగ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న కోహ్లీ ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘నీ మాటలు లియాన్‌ను బాధపెట్టి ఉంటాయి’ అని పంత్‌తో హిందీలో మాట్లాడాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
భారత్‌పైనే మదుపర్ల దృష్టి - ఐసిఐసిఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండి హైదరాబాద్‌ : అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో భారత్‌పైనే అంతర్జాతీయ మదుపర్ల దృష్టి అధికంగా ఉందని ఐసిఐసిఐ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిమేశ్‌ షా అన్నారు. అందుకే ఇక్కడి స్టాక్‌ మార్కెట్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. బ్రిక్స్‌ దేశాలతో పాటు ఇండోనేషియా, టర్కీ దేశాలు హెచ్చు కరెంట్‌ ఖాతా లోటుతో ఒత్తిడిలో ఉన్నాయని, ఈ దేశాలతో పోల్చితే భారత పరిస్థితే మెరుగ్గా ఉందన్నారు. తగ్గుతోన్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు భారత వృద్ధికి దోహదం చేస్తున్నాయన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV క్రికెటర్ కైఫ్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్స్! క్రికెటర్ మహ్మద్ కైఫ్ క్రిస్టమస్ వేడుకలు జరుపుకోవడంపై సోషల్ మీడియాలో తిట్లవర్షం కురుస్తోంది. ఒక ముస్లిం వ్యక్తివై ఉండి.. క్రిస్ట్‌మస్ వేడుకలు ఎలా జరుపుకుంటావంటూ ఆ వర్గానికి చెందిన కొందరు కైఫ్‌ను తిట్టిపోస్తున్నారు. TNN | Updated: Dec 26, 2017, 03:20PM IST క్రికెటర్ మహ్మద్ కైఫ్ క్రిస్టమస్ వేడుకలు జరుపుకోవడంపై సోషల్ మీడియాలో తిట్లవర్షం కురుస్తోంది. ఒక ముస్లిం వ్యక్తివై ఉండి.. క్రిస్ట్‌మస్ వేడుకలు ఎలా జరుపుకుంటావంటూ ఆ వర్గానికి చెందిన కొందరు కైఫ్‌ను తిట్టిపోస్తున్నారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. నీ మతం ఏమిటో మరిచిపోయావా? అంటూ కొందరు దూషిస్తుంటే... మరికొందరు ‘నీవు నిజమైన భారతీయుడివి’’ అంటూ సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇది మత సామరస్యానికి ప్రతీక అంటూ కైఫ్‌ను పొగుడుతున్నారు.
2sports
Jun 24,2015 ఐపీవో సమయాన్ని మరింత తగ్గిస్తాం ముంబయి: మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం పలు కీలక అంశాలను వెల్లడించింది. సెబీ బోర్డు మీటింగ్‌ ముగిసిన అనంతరం సంస్థ ఛైర్మన్‌ యు.కె.సిన్హా మాట్లాడుతూ స్టార్టప్‌ కంపెనీల లిస్టింగ్‌, ఈ-ఐపీఓ, 'ఫార్మార్డ్‌ మార్కెట్ల కమీషన్‌' ఎఫ్‌ఎంసీ విలీనం తదితర అంశాలను గురించి పలు అంశాలను తెలిపారు. కొత్త వేదిక దేశంలో కంపెనీలు లిస్టింగ్‌ వైపునకు వచ్చేందుకు ప్రోత్సాహకరంగా ఉండనుందని తెలిపారు. మార్కెట్‌ను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. స్టార్టప్‌ కంపెనీల లిస్టింగ్‌ గురించి ఆయన మాట్లాడుతూ సెబీ ఈ విషయమై వారు కోరకుంటున్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని పలు సమాలోచనలు జరిపినట్లు వివరించారు. వారు సూచించిన సలహాలన్నింటినీ తాము అంగీకరించినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ఈ మార్కెట్‌ సహేతుకమైన శక్తిమంతమైనదిగా మారుతుందని అన్నారు. టెక్నాలజీ సంబంధితం కాని స్టార్టప్‌ కంపెనీలను అనుమతించాలా లేదా అనే విషయమై మట్లాడుతూ ఈ సంస్థలలో ఐపీవోకు ముందే 25 సంస్థాగత పెట్టుబడిదారుల వాటా ఉండాలనే నిబంధనను ఉంచనున్నట్లు తెలిపారు. మిగతా కంపెనీలకు దీనిని 50 శాతంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఐపీవో కాలపరిమితిని మరింతగా తగ్గించేందుకు తాము యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే దానిని ఎన్ని రోజులకు తగ్గించేంది ఆయన వెల్లడించలేదు. లిస్టింగ్‌ సమయాన్ని తగ్గించేందుకు గాను తాము ఈ-ఐపీవోను ఎంచుకున్నట్లు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Read Also: ఒసేయ్ రాములమ్మా! బిగ్ బాస్ టైటిల్ బాణం గురితప్పిందెక్కడ? ఇప్పటికే తెలుగులో రెండు సీజన్లు ముగిశాయి. ఇప్పుడు మూడో సీజన్ కూడా అయిపోయింది. 100 రోజులకు పైగా అభిమానులకు వినోదాన్ని పంచిన ఈ షోలో రాహుల్, శ్రీముఖి మధ్య చివరి నిమిషం వరకు పోటీ నెలకొంది. అసలు శ్రీముఖినే విన్నర్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. కానీ, చివరికి వచ్చే సరికి రాహుల్ విజేతగా నిలిచాడు. ఇది శ్రీముఖి అభిమానులకు షాక్ ఇచ్చే వార్తే. ఎందుకంటే, ఈ సీజన్‌లో ది బెస్ట్ పెర్ఫార్మర్ ఆమె. ఉదయం నిద్రలేపే పాటకు డ్యాన్స్ చేయడం దగ్గర నుంచి హౌస్‌లో జరిగిన ప్రతి టాస్క్‌లో ఇన్వాల్వ్ అయిన కంటెస్టెంట్ శ్రీముఖి. కానీ, కొన్ని తప్పిదాలు, పరిస్థితులు ఆమెకు టైటిల్‌ను దూరం చేశాయి. Also Read: రాహుల్ విన్నర్.. ‘బిగ్ బాస్’ చేతుల మీదుగా టైటిల్ అయినప్పటికీ రాములమ్మ నిరుత్సాహం చెందలేదు. కాకపోతే ఓడిపోవడం ఎవ్వరికీ ఇష్టముండదని తాను కూడా అంతేనని చెప్పింది శ్రీముఖి. ఓడిపోవడం తన రక్తంలోనే లేదని అన్నది. టైటిల్ గెలవకపోయినా కొన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నానని చెప్పింది. ఫైనల్ వరకు తాను రావడం ఎంతో సంతోషమని.. విజేత కావాలంటే లక్ కూడా ఉండాలని వెల్లడించింది. అయితే, రాహుల్‌కి ట్రోఫీని బహూకరించేటప్పుడు ఒక పక్కకు ఉండిపోయిన శ్రీముఖిని చిరంజీవి పిలిచారు. డల్‌గా ఉండటం తనకు నచ్చలేదని.. తనతో ఒక సెల్ఫీ దిగాలని కోరారు. భుజం చేయివేసుకొని సెల్ఫీ దిగుతావా అని అడిగారు. వెంటనే శ్రీముఖి చిరంజీవి భుజాలపై రెండు చేతుల వేసుకుని హాట్ సెల్ఫీ దిగింది. శ్రీముఖిని ఓడించిన కారణాలివేనా.. టాస్కుల పరంగా చూసుకుంటే.. రాహుల్ కన్నా శ్రీముఖినే బెటర్ అంటున్నారు విశ్లేషకులు. కానీ, ఓవర్ యాక్షన్ పరంగా చూస్తే.. శ్రీముఖిదే డామినేషన్. ఈ ఓవర్ యాక్షన్ హంగామానే శ్రీముఖిని దెబ్బకొట్టిందని విశ్లేషకుల మాట. శ్రీముఖి మొదటి నుంచి రాహుల్‌కు యాంటీగానే ఉంది. వీలైనన్ని ఎక్కువ సార్లు రాహుల్‌ని శ్రీముఖి నామినేట్ చేసింది. రాహుల్ కూడా ఇదే చేశాడనుకోండి. కానీ.. శ్రీముఖి చేసిందే బాగా హైలైట్ అయ్యింది. ఇంటిలో మిగిలిన సభ్యులతో ఉన్నంత క్లోజ్‌గా రాహుల్‌తో శ్రీముఖి మొదటి నుంచి లేదు. ఇక షో చివరికి వచ్చే సరికి ఇంట్లో సభ్యుల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి రాహుల్‌తో సఖ్యతగా ఉండాల్సి వచ్చింది. ఇదొక్కటే కాదు.. శ్రీముఖి చేసిన ఓవర్ యాక్షన్ ఆమెకు పెద్ద మైనస్‌గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలీ ఎలిమినేట్ అయినప్పుడు శివజ్యోతితో కలిసి శ్రీముఖి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎవరో చచ్చిపోయినట్టు ఏడ్చేసింది శ్రీముఖి. ఈ ఏడుపులపై బిగ్ బాస్ ఫాలోవర్లు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. ఇంతలా ఏడవడం అవసరమా.. ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అంటూ ఉతికి ఆరేశారు. ఇదొక్కటే కాదు.. తన తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినప్పుడు కూడా శ్రీముఖి అతిగా రియాక్ట్ అయ్యింది. ఇంట్లో 88వ రోజు బి.బి. హోటల్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ హోటల్‌కు కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు అతిథులుగా వచ్చారు. అయితే, తన తల్లి లత వచ్చినప్పుడు శ్రీముఖి చేసిన ఓవర్ యాక్షన్‌ని మాత్రం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అంత భయంకరంగా అరుస్తూ, ఏడుస్తూ రచ్చచేసింది శ్రీముఖి. లతను బిగ్ బాస్ వచ్చిన దారినే వెళ్లిపొమ్మని చెప్పినప్పుడు అయితే శ్రీముఖి ఏడుపును భరించడం చాలా కష్టం. ఇది శ్రీముఖికి మరీ పెద్ద మైనస్ అయ్యింది. శ్రీముఖి కావాలనే నటిస్తోందని, ఓవర్‌గా బిహేవ్ చేస్తుందని విమర్శలు వచ్చాయి. దీనికి తోడు హౌస్‌లోకి వచ్చిన శ్రీముఖి తల్లి లత కూడా రాహుల్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. బయట మంచి స్నేహితులైన మీ మధ్య ఇక్కడ వైరం ఎందుకొచ్చిందని రాహుల్‌ను డైరెక్ట్‌గా ప్రశ్నించారు లత. ‘‘తల్లిదండ్రులు షో చూస్తుంటారు కాబట్టి ఒకరినొకరు తిట్టుకుంటే వాళ్లు బాధపడతారని గుర్తుపెట్టుకోండి’’ అని సున్నితంగా హెచ్చరించారు. మరోవైపు శ్రీముఖిని మాత్రం ‘‘నువ్వులేనిదే బిగ్ బాస్ హౌసే లేదు.. ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా నువ్వు చాలా ఓపికగా ఉంటున్నావ్’’ అంటూ తల్లి ఆకాశానికి ఎత్తేయడం రాహుల్‌కి కలిసొచ్చింది. రాహులపై ప్రేక్షకుల్లో సింపథీ పెరిగింది. అంటే, ఈ విషయంలో శ్రీముఖి తప్పులేదా అని ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు. ఇదంతా పక్కన బెడితే.. శ్రీముఖికి టైటిల్ దూరం కావడానికి ప్రధానమైన మరో కారణం ప్రచారం. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో శ్రీముఖి టీం చేసినంత ప్రచారం మరెవ్వరూ చేయలేదు. ఓట్ల కోసం ఈ ప్రచారం అవసరమే.. కానీ, శ్రీముఖి విషయంలో ఇది బెడిసికొట్టింది. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన హేమ, హిమజ.. శ్రీముఖికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆమెపై నిందలు వేశారు. శ్రీముఖి చెప్పినట్టే షో నడుస్తోందని ఆరోపించారు. దీంతో, శ్రీముఖి టీం సోషల్ మీడియాలో తిరగబడింది. ఎవ్వరు ఎన్ని అన్నా శ్రీముఖినే విన్నర్ అని.. ఆమెను గెలవనివ్వకుండా కుట్రలు చేస్తున్నారని ప్రచారం చేసింది. మరోవైపు, శ్రీముఖి విజేత అని బిగ్ బాస్ నిర్వహాకులు ముందే ఆమెకు చెప్పేశారని, అందుకే ‘పటాస్’ షోను వదిలిపెట్టి ఆమె వచ్చేసిందని బాగా ప్రచారం జరిగింది. దీని వల్ల ప్రేక్షకుల్లో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. ఓట్ల ఆధారంగా కాకుండా ఇలా ఎలా ఇస్తారనే ప్రశ్నలు మొదలయ్యాయి. అందుకే, ఆఖరి రెండు వారాల్లో శ్రీముఖి కన్నా రాహుల్‌కు ఓట్లు ఎక్కువగా పోలయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో శ్రీముఖి కన్నా రాహుల్‌కు ఎక్కువగా ఓట్లు పోలయ్యాయని, ఆయన్ని విజేతగా ప్రకటించారని అంటున్నారు. మొత్తానికి ఒక మంచి కంటెస్టెంట్.. టైటిల్ గెలిచే సత్తా ఉన్న కంటెస్టెంట్.. తాను చేసిన కొన్ని తప్పిదాల కారణంగా టైటిల్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. అలాగే, బయట పరిస్థితులు కూడా ఆమెకు వచ్చే ఓట్లను ఆపేశాయి. ఇవన్నీ రాహుల్‌కి కలిసొచ్చాయి. షో ప్రారంభం నుంచి సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన రాహుల్ విజేతగా నిలిచాడు. రూ.50 లక్షలు సొంతం చేసుకున్నాడు. ఇన్నాళ్లు గాయకుడిగా ఇమేజ్ సంపాదించుకున్న రాహుల్.. ఇకపై ‘బిగ్ బాస్ 3’ విన్నర్.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
karthika deepam telugu serial written updates 29 october 2019; mounitha's wicked plan ‘కార్తీకదీపం’ అక్టోబర్ 29 ఎపిసోడ్ : మౌనిత తెగింపు! సౌందర్యతో మరోసారి ఢీ ‘నేనిక్కడే ఉంటా’ బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 637 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 638 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. Samayam Telugu | Updated: Oct 29, 2019, 02:36PM IST ఇంట్లో మెల్లమెల్లగా తన ప్రాధాన్యత తగ్గిపోతుంది. కార్తీక్, హిమా ఇద్దరూ చేయి దాటిపోతున్నారు. అందుకే హిమని కంట్రోల్‌ల్లో పెట్టడానికి.. కార్తీక్‌ని హిమ ముందు తిట్టకుండా ప్రేమగా చూసుకోవాలని, అప్పుడు పెళ్లి చెయ్యాలనే ఆలోచన నుంచి బయటపడొచ్చని సౌందర్య నిర్ణయించుకుని, ఆనందరావు, ఆదిత్యలకు చెబుతుంది. వాళ్లూ సరే అంటారు. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (అక్టోబర్ 29) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే. Recommended byColombia గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. దీప పాటలు వింటూ కూరగాయలు కట్ చేస్తుంది. కార్తీక్ సౌర్య విషయం చూసిన ప్రేమను తలుచుకుంటూ.. ‘ఇంకేం ఇంకేం కావాలే’ సాంగ్ వింటూనే పాడుతూ, ఊగుతూ కూరగాయలు కట్ చేసి, వంట చేస్తుంది. దీపని అంతా ఆనందంగా ఇప్పటి దాకా చూసింది లేదు. దీప అలా ఊగుతుంటే ప్రేక్షకులకు బాగా నవ్వు వస్తుంది. సరిగ్గా అప్పుడే సౌర్య వచ్చి అయోమయంగా చూస్తుంది. ‘హో మై డియర్ స్వీట్ సౌర్య అత్తమ్మా.. కమాన్ లెట్స్ హేవ్ ఏ డిన్నర్’ అంటూ అదే ఆనందంతో మాట్లాడేస్తూ ఉంటుంది దీప. దాంతో సౌర్య ఆశ్చర్యంగా.. ‘ఏంటమ్మా? అంత ఆనందంగా ఉన్నావ్... డాక్టర్ బాబు నాన్న గురించి ఏమైనా చెప్పారా?’ అని అడుగుతుంది. దాంతో దీప ఒక్కసారి బాధలోకి వెళ్లిపోతుంది దీప. ఏవో మాటలు చెప్పి సౌర్యని మభ్యపెడుతుంది. 638 ఎపిసోడ్‌లో హైలైట్స్‌.. సౌందర్య, ఆనందరావు, ఆదిత్యలు అనుకున్నట్టుగానే హిమ మనసు మార్చడానికి కార్తీక్‌ని బాగా చూసుకోవాలనే ప్లాన్ అమలు చేస్తూ ఉంటారు. హిమ ముందే అంతా కలిసి తింటూ.. హిమనే వడ్డించమంటారు. హిమ వడ్డిస్తుంటే అంతా తింటూ ఉంటారు. ఇంతలో శ్రావ్య వస్తుంది. తను కూడా తినడానికి కూర్చుంటుంది. ఉన్నట్టుండి నొప్పులు రావడంతో.. అంతా కంగారు పడతాడు. వెంటనే హిమా కార్తీక్ ఫోన్ తీసుకుని..‘డాక్టర్ అమ్మా.. ఇంటి రా మా పిన్నికి కడుపులో నొప్పి వస్తోంది’ అంటూ మౌనితకి కాల్ చేస్తుంది. Read Also: మీరు ‘కార్తీకదీపం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్‌లు ఒక్క క్లిక్‌తో! మౌనిత వచ్చి.. శ్రావ్యని చెక్ చేస్తుంది. ‘ఏం లేదు శ్రావ్యా.. ఇన్ని రోజులు రెస్ట్ తీసుకుని.. ఒక్కసారిగా బయటికి వచ్చావుగా.. రోడ్లు బాగోక కుదుపులకు నడుం పట్టేసినట్లుంది. అందుకే అలా అయ్యింది’ అని చెబుతుంది మౌనిత. సౌందర్య, ఆనందరావు, ఆదిత్య, హిమలు బయట టెన్షన్ పడుతుంటారు. దాంతో మౌనిత గుమ్మం దగ్గరకు వెళ్లి పొగరుగా నిలబడి సౌందర్య వైపు చూస్తుంది. దాంతో సౌందర్య టెన్షన్‌గా నడిచి గుమ్మం దగ్గర నిలబడ్డ మౌనితని సీరియస్‌గా చూస్తుంది. మౌనిత అడ్డంగా నిలబడి.. ‘భయపడాల్సిందేమీ లేదాంటీ.. మీ ఇంటికి రావాల్సిన వాళ్లు వస్తూనే ఉంటారు. ఏ ఆటంకం లేకుండా చూసుకోవడానికి నేనున్నాగా..’ అంటుంది ఇన్ డైరెక్ట్‌గా.. సౌందర్య మరింత కోపంగా చూసే సరికి.. ‘అదే ఆంటీ.. శ్రావ్య కడుపులో బిడ్డ క్షేమంగా పుడుతుందంటున్నాను’ అంటుంది మౌనిత. Read Also: ‘మౌనరాగం’ సీరియల్ : అంకిత్‌కి నిజం చెప్పిన అమ్ములు! ‘భరత్తే నిన్ను చంపాలని..’ మౌనిత మాటలకు బాగా కాలిన సౌందర్య.. ‘కొంచెం అడ్డు తప్పుకుంటావా?’ అంటుంది. (శ్రావ్యని చూడ్డానికి లోపలికి వెళ్లడానికి). ‘అడ్డు తప్పుకోవడం ఎందుకాంటీ.. నేను ఇక్కడే ఉంటాను.. రండీ అంతా కలిసే ఉండొచ్చు’ అంటూ ఇన్ డైరెక్ట్‌గా చురక వేస్తుంది మౌనిత. దాంతో సౌందర్య మౌనితని తోసుకుని లోపలికి వెళ్తుంది. ఆ టైమ్‌లో మౌనిత తలకు తలుపు తగులుతుంది. వెంటనే వెనుకే వెళ్లిన మౌనిత.. శ్రావ్యతో మాట్లాడుతున్న సౌందర్యతో.. ‘ఎవరికీ ఏం కాకుండా చూసుకోవడానికి నేను ఉన్నాను కదాంటీ’ అంటుంది. అప్పటికే లోపలికి వచ్చిన హిమా.. ‘థ్యాంక్స్ డాక్టర్ అమ్మా’ అంటుంది. సౌందర్యతో పాటూ ఆనందరావు, ఆదిత్య, శ్రావ్య అందరికీ మండిపోతుంది. Read Also: ‘కోయిలమ్మ’ సీరియల్ : ఆసక్తిగా మారిన కథ.. ఇంద్రజ కుట్రకు చిన్నీ లక్ష్మీ ఇద్దరూ బలి!? హిమ మీద లేనిప్రేమని కురిపిస్తూ.. ‘నీకు మీ పిన్ని అంటే ఎంత ప్రేమో..? మొదట ఈ డాక్టర్ అమ్మే గుర్తుకొచ్చిందా బంగారం.. నీకు నిజంగానే అమ్మ ఉంటే ఇంకెంత ప్రేమ చూపించేదానివో.. ముందు ముందు నీకు అమ్మ అవసరం చాలా ఉంటుంది’ అంటూ హిమ మనసు పాడు చేస్తున్న టైమ్‌లో శ్రావ్య పక్కనే కూర్చున్న సౌందర్య ఆవేశంగా పైకి లేస్తుంది. అది గమనించిన మౌనిత ‘బాయ్ బంగారం’ అంటూ హిమకు ముద్దులుపెట్టి.. సౌందర్య దగ్గరకు వెళ్లి.. సౌందర్యకు మాత్రమే వినిపించేలా.. ‘నాకు గుడ్ నైట్.. మీకు బ్యాడ్ నైట్.. అందుకే గుడ్ నైట్ చెప్పను’ అని బయలుదేరుతుంది. సౌర్య దీప ఫోన్ చెక్ చేస్తుంది. మొత్తం అన్ని నంబర్స్ వెతుకుతూ ‘నాన్న నంబర్ ఉండే ఉంటుంది.. చూద్దాం’ అంటూ వెతుకుంతుంది. అయితే సౌర్య కంట కార్తీక్ ఫొటోస్ కనిపిస్తాయి. హిమ, సౌర్యతో కలిసి ఉన్న ఫొటోస్ చేసిన సౌర్య.. డాక్టర్ బాబూ అని షాక్ అవుతూ ఉంటుంది. ఇంతలో దీప వచ్చి.. సౌర్య చేతిలో ఫోన్ లాక్కుంటుంది. ‘నిన్న డాక్టర్ బాబు వచ్చినప్పుడు మా ఫొటోస్ ఎందుకు తీసావ్ అమ్మా?’ అని అడుగుతుంది సౌర్య. దీప షాక్ అవుతుంది. ‘హిమా నువ్వు ముద్దుగా కనిపిస్తే తీశాను..’ అంటూ కవర్ చేస్తుంది. వెంటనే దీపే మాట్లాడుతూ.. ‘నువ్వు నా ఫోన్‌లో ఏం వెతుకుతున్నావ్ అత్తమ్మా’ అంటుంది. ‘ఏం లేదు ఏం లేదు’ అంటూ అబద్దం చెప్పి వెళ్లిపోతుంది. అయితే దీప కార్తీక్ వివరాలు వెతుకుతుందని అర్థం చేసుకుని.. ‘డాక్టర్ బాబే నీ తండ్రి అని తెలిస్తే ఏం అయిపోతావు అత్తమ్మా’ అనుకుంటూ బాధపడుతుంది. భాగ్యం... మురళీ కృష్ణతో ‘నైట్ శ్రావ్యకు కడుపులో నొప్పి వచ్చిందటయ్యా.. ఆ మౌనిత వచ్చి.. వైధ్యం చేసి వెళ్లిందట. హిమే దాన్ని పిలిచిందట. ‘డాక్టర్ అమ్మా రా’అని. ఆ మౌనిత హిమ ద్వారా కార్తీక్ బాబుకు దగ్గరవ్వాలని చూస్తుందట. ఆ విషయం మన అల్లుడు గారు శ్రావ్యకు చెప్పారట’ అని చెప్పుకొస్తుంది. దాంతో ఆవేశంగా లేచిన మురళీ కృష్ణ.. ‘మన బ్యాంక్‌లో రెండు లక్షలు ఉన్నాయి. సీట్ పాటలో 80 వేలు దాకా వస్తాయి.. అన్నీ తీసుకుని జాగ్రత్తగా ఉండు నేను వచ్చేదాకా’ అంటాడు. ‘నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ అయ్యా?’ అంటుంది భాగ్యం ఆశ్చర్యంగా. ‘జైల్‌కి. ఆ మౌనితని చంపేసి జైల్‌కి వెళ్తాను’ అంటాడు మురళీ కృష్ణ. కమింగ్ ‌అప్‌లో.. దీప స్కూల్లో హిమని వెతుకుతూ ఉంటుంది. అయితే హిమకు మౌనిత లంచ్ తినిపిస్తుంది. అది దూరంగా చూసిన దీప షాక్ అవుతుంది. హిమ వెళ్లగానే దీప మౌనిత దగ్గరకు వెళ్లి నిలదీస్తుంది. అయితే మౌనిత విలన్‌లా నవ్వుతూ.. ‘హిమ నీ కూతురా ఏంటీ అంత ఫీల్ అవుతున్నావ్?’ అంటూ రచ్చగొడుతుంది. దీప కోపంగా.. ‘మరి నీ కూతురా?’ అంటుంది మౌనితతో.. ‘ఇప్పటి దాకా డాక్టర్ అమ్మా అంటోంది. కొద్ది రోజుల్లో డాక్టర్ తీసేసి.. అమ్మా అని పిలుస్తుంది. తర్వాత వంటలక్కలో వంట తీసేసి.. నిన్ను నేను అక్కా అని పిలిచేస్తాను’ అంటూ కార్తీక్‌ని పెళ్లి చేసుకుంటానే అర్థం వచ్చేలా మాట్లాడుతుంది మౌనిత. దాంతో దీప లాగిపెట్టి కొడుతుంది. రెండో చెంప వాయించే టైమ్‌లో దీప చేతిని కార్తీక్ ఆపుతాడు. కార్తీకదీపం కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం!
0business
స్టార్ హీరోయిన్ ప్రేమాయణంపై తల్లి రియాక్షన్! Highlights బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్లిన ప్రియాంక చోప్రా ఇటీవల నిక్ జోనస్ అనే పాప్ సింగర్ కమ్  బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్లిన ప్రియాంక చోప్రా ఇటీవల నిక్ జోనస్ అనే పాప్ సింగర్ కమ్ యాక్టర్ తో ప్రేమాయణం నడిపిస్తుందని వార్తలు వినిపించాయి. తనకంటే వయసులో పదేళ్లు చిన్నవాడైన నిక్ ను ఆమె ప్రేమించడం పట్ల నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అటు నిక్ గానీ ఇటు ప్రియాంక గానీ స్పందించలేదు. కానీ ప్రియాంక చోప్రా తల్లి ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించింది. ''ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు కానీ విదేశీ వ్యక్తిని మాత్రం నేను అల్లుడిగా చేసుకోవడానికి సిద్ధంగా లేను. ఇద్దరూ కూడా ఒకే కులానికి చెందినా వారైతేనే వారి దాంపత్య జీవితం బాగుంటుంది. ప్రియాంక విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నేను భరించలేను. ఒకవేళ ఆమెకు సరైన జోడీ దొరక్క పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినా ఎలాంటి అభ్యంతరం లేదు'' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక రెండు హాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించడానికి రెడీ అవుతోంది.  Last Updated 5, Jun 2018, 6:21 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Sensex Today: లాభనష్టాల మధ్య ఊగిసలాట ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ దాదాపు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. Samayam Telugu | Updated: Jan 21, 2019, 09:37AM IST హైలైట్స్ ఆరంభంలో సెన్సెక్స్ 81 పాయింట్లు అప్ 36,467 వద్ద ప్రారంభం 13 పాయింట్ల లాభంతో 10,919 వద్ద ప్రారంభమైన నిఫ్టీ కొద్దిసేపటికే నష్టాల్లోకి సూచీలు, తర్వాత మళ్లీ లాభాల్లోకి ఇండియన్ స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 36,386 పాయింట్లతో పోలిస్తే 81 పాయింట్ల లాభంతో 36,467 వద్ద, నిఫ్టీ తన మునపటి ముగింపు 10,906 పాయింట్లతో పోలిస్తే 13 పాయింట్ల లాభంతో 10,919 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:20 సమయంలో సెన్సెక్స్ 6 పాయింట్ల లాభంతో 36,392 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 10,899 వద్ద ట్రేడవుతున్నాయి. సూచీలు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. 9:33 సమయంలో సెన్సెక్స్ 53 పాయింట్ల లాభంతో 36,440 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 10,910 వద్ద కదలాడుతున్నాయి.
1entertainment
UMESH YADAV టీమిండియా ఆధిపత్యం పుణే: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ భాగంగా తొలి టెస్టును ఘనంగా ఆరంభించాలనుకున్న ఆస్ట్రేలియా ఆశను భారత బౌలర్లు నెరవేరనీయలేదు.టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు.పరుగులు రాబట్టేందుకు ఎంతగానో ప్రయత్నించినా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా కట్టడి చేసింది.దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.ప్రత్యర్థి జట్టులో ఓపెనర్‌ ఘాట్‌ రెన్షా 68 పరుగులతో హాఫ్‌ సెంచరీ చేయగా,మిచెల్‌ స్టార్క్‌ 57 పరుగులతో నాటౌట్‌గా నిలువడం మినహా తొలి రోజు భారత్‌దే పూర్తి ఆధిపత్యం.చివరలో స్టార్క్‌ అనూహ్యంగా చెలరేగడంతో ఆస్ట్రేలియా 250 పరుగులు మార్కునైనా దాటగలిగింది.ప్రారంభంలో కొంచెం దూకుడుగా ఆడిన డేవిడ్‌ వార్నర్‌ను 38 పరుగుల వద్ద ఉమేశ్‌ యాదవ్‌ పెవిలియన్‌ పంపాడు.తరువాత వచ్చిన స్మిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడేందుకు చాలా ప్రయత్నం చేశాడు.95 బంతులు ఆడిన స్మిత్‌ కేవలం 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు.స్పిన్‌ బౌలర్లు అశ్విన్‌,జడేజా,జయంత్‌ ధాటికి మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పట్టారు.జట్టు స్కోరు 149 వద్ద పీటర్‌ హ్యాండ్స్‌ కాంబ్‌ 22 పరుగులు,స్మిత్‌ వరుస ఓవర్లలో ఔటయ్యారు.లోయర్‌ ఆర్డర్‌్‌ బ్యాట్స్‌మెన్‌ సైతం తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మొదటి నుంచి బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టిన ఆతిథ్య బౌలర్లు స్టార్క్‌ను మాత్రం నిలువ రించలేక పోయారు.చివరలో అతడు భారీ షాట్లు బాది 47 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.భారత బౌలర్లలో ఇషాంత్‌ మినహా అందరూ కట్టుదిట్ట మైన బౌలింగ్‌ చేశారు.ముఖ్యంగా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఆసీస్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు.12 ఓవర్లు వేసిన ఉమేశ్‌ నాలుగు వికెట్లు తీసి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.ఆరంభంలో డేవిడ్‌ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపిన ఉమేశ్‌ తొలి రోజు చివరి సెషన్‌ లో మూడు వికెట్లను తీసుకున్నాడు.మరోవైపు అశ్విన్‌, జడేజా ఒక్కొక్కరు రెండు వికెట్లు తీసుకోగా జయంత్‌కు ఒక వికెట్‌ దక్కింది.ప్రస్తుతం స్టార్క్‌ 57 పరుగులు,హేజిల్‌వుడ్‌ 1పరుగుతో క్రీజులో ఉన్నారు. అరుదైన రికార్డు సొంతం ఆస్ట్రేలియాతో పూణేలో మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను ఔట్‌ చేయడం ద్వారా టెస్టుల్లో అత్యధిక సార్లు ఔట్‌ చేసిన ఘనత సాధించాడు. పూణే టెస్టులో మొదట టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా 27 ఓవర్ల పాటు ఎంత మంది బౌలర్లను మార్చినా వికెట్‌ పడలేదు. దీంతో కెప్టెన్‌ కోహ్లీ 28 ఓవర్‌ను ఉమేశ్‌ యాదవ్‌కిచ్చాడు.38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను ఉమేశ్‌ యాదవ్‌ క్లీన్‌ బోల్ట్‌ చేయడంతో ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఉమేశ్‌ యాదవ్‌ తన మొదట ఓవర్‌లోనే వికెట్‌ తీయడం విశేషం.తద్వారా ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో వార్నర్‌ ఔట్‌ కావడం ఇది అయిదవసారి. తద్వారా ఆసీస్‌ బౌలర్‌ షాన్‌ మార్ష్‌తో కలిపి ఉమేశ్‌ యాదవ్‌ సంయుక్తంగా ఒక బ్యాట్స్‌మెన్‌ని అత్యధిక సార్లు ఔట్‌ చేసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.ఈ టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ చివరి బంతికి వార్నర్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.జయంత్‌ యాదవ్‌ వేసిన ఆ ఓవర్‌ ఆఖరి బంతికి వార్నర్‌ బౌల్డ్‌ అయినప్పటికి అది నో బాల్‌ అయ్యింది. దీంతో వార్నర్‌ ఔట్‌ నుంచి తప్పించుకున్నాడు.ఈ సమయంలో కోహ్లీ సైతం అసహనం వ్యక్తం చేశాడు. ఆ తరువాత ఉమేశ్‌ యాదవ్‌ వేసిన 28వ ఓవర్‌ రెండవ బంతికి వార్నర్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 82 పరుగుల వద్ద ఆసీస్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది.మరో ఓపెనర్‌ రెన్‌ షా 36 పరుగుల వద్ద కడుపు నొప్పి రావడంతో రిటైర్డ్‌హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
2sports
internet vaartha 422 Views న్యూఢిల్లీ : మార్కెట్లకు నగదు లభ్యతను అందుబాటులోనికి తెచ్చేందుకుగాను ప్రభుత్వం ద్రవ్యోల్బణసూచి ఆధారితబాండ్లు, సెక్యూరిటీలను బైబాక్‌ చేయాలని నిర్ణయించింది. రూ.18,990 కోట్ల రూపాయలు విలువైన బాండ్లను ఈనెల 22వ తేదీ కొనుగోలుచేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. 1.44శాతం ద్రవ్యోల్బణసూచి ప్రభుత్వ స్టాక్‌ 2023లో రివర్స్‌ వేలం ద్వారా 3990.72 కోట్ల రూపాయల ముఖ విలువ ఉన్న బాండ్లను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. మరో ప్రకటనలో ప్రభుత్వం 2016 సిరీస్‌లోని సెక్యూరిటీలను తిరిగి కొను గోలుచేస్తామని, 15వేలకోట్ల విలువైన బాండ్లు కొనుగోలు జరుగుతుందని వెల్లడించింది. మిగులు నగదు నిల్వలను వినియోగించుకుంటూ ప్రభుత్వ రంగ స్టాక్స్‌ను బైబాక్‌ చేయడం, ప్రభుత్వ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలుచేయడం జరుగుతుందని ప్రకటించింది. వేలం ఫార్మాట్‌లోనే కొనుగోళ్లు ఉంటాయి. ఎల క్ట్రానిక్‌ ఫార్మాట్‌లో రిజర్వుబ్యాంకు కోర్‌బ్యాంకింగ్‌ సొల్యూషన్‌ ఇక్యూబర్‌ వ్యవస్థద్వారా జరుగుతుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు వేలం జరుగుతుందని అంచనా.
1entertainment
Mumbai, First Published 1, Sep 2018, 8:08 AM IST Highlights నెలాఖరు కావడంతో క్రూడాయిల్ దిగుమతుదారుల నుంచి ఎక్కువ డిమాండ్ పెరగడంతో డాలర్ విలువ పెరిగింది. తదనుగుణంగా రూపీ మారకం విలువ జీవిత కాల కనిష్టం రూ. 71కి చేరుకున్నది. ముంబై: అమెరికా డాలర్‌పై రూపాయి మార్కెట్ పతనానికి ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కన్పించడం లేదు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ సరికొత్త జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. శుక్రవారం వారాంతపు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 71 స్థాయికి చేరుకున్నది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ (ఫారెక్స్‌) మార్కెట్లో గురువారం 15 పైసలు నష్టపోయి 70.74 వద్ద ముగిసిన డాలర్‌-రూపీ మారకం ట్రేడింగ్‌ తాజా సెషన్‌లో 70.95 వద్ద ప్రారంభమైంది. కొద్ది సేపటికే 71 స్థాయికి క్షీణించింది. ఆ తర్వాత కాస్త కోలుకొని తిరిగి 70.85 స్థాయికి పుంజుకున్నా చివరికి మళ్లీ కిందికి జారుకున్నది. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి 26 పైసల (0.37 శాతం) నష్టంతో రూ. 71 వద్ద స్థిరపడింది. ముడి చమురు ధరలు పెరుగడంతో అమెరికా డాలర్ విలువ బలోపేతం అయ్యిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు నేరుగా రంగంలోకి దిగి డాలర్లను విక్రయించాయి.   నెలాఖరు కావడంతో చమురు దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరిగిందని ఫారెక్స్‌ డీలర్లు తెలిపారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు మరింత పెరగవచ్చునన్న ఆందోళన నేపథ్యంలో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ మరింత బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరల దెబ్బకు ద్రవ్యోల్బణం అదుపు తప్పవచ్చునన్న ఆందోళనలు, మన ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం సైతం రూపాయి తాజా పతనానికి కారణమయ్యాయి. గడిచిన ఏడాదికాలంలో రూపాయి విలువ 11 శాతం మేర పతనమైంది. 2018 జనవరి 1 నుంచి ఇప్పటివరకు 11 శాతం క్షీణించింది. బ్రిటన్‌ పౌండ్‌తోనూ రూపాయి విలువ మరింత 92.12కు చేరుకుంది.   రూపాయి విలువ క్రమంగా తగ్గుతుండటం వల్ల ప్రభుత్వ ఖజానా, విదేశీ మారక నిల్వలతోపాటు ప్రజలపైనా ప్రభావం చూపనున్నది. దిగుమతి చేసుకున్న ముడి సరుకులతో ఉత్పత్తి చేసే సరుకుల ధరలు  పెరగనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తు, సేవల దిగుమతి భారం 10 శాతం మేర పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ఇక కేన్సర్‌తోపాటు అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఔషధాల రేట్లూ పెరుగుతాయి.   ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారు స్వదేశంలోని కుటుంబ సభ్యులకు డబ్బులు పంపేందుకు ఇది మంచి తరుణమని విశ్లేషకులు అంటున్నారు. భారత సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు, ఎగుమతిదారులకు రూపాయి క్షీణత బాగా కలిసిరానుంది. విదేశాలకు వస్తు, సేవల ఎగుమతిపై అదనపు ఆదాయం లభించనున్నదని అంటున్నారు. ముడి చమురు ధరల పెరుగుదలతోపాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనంపై చింతించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ అంటోంది. ఇప్పటికీ రూపాయి విలువ ఉండాల్సిన దానికంటే అధికంగానే ఉన్నదని ఎస్బీఐ ఎండి పికె గుప్తా తెలిపారు. రూపాయి ఒక్కటే కాదు.. టర్కీ, అర్జెంటీనా, ఇండోనేషియా ఇలా వర్ధమాన దేశాల కరెన్సీలన్నింటి విలువ తగ్గుతూ వస్తోందన్నారు. చాలా దేశాల కరెన్సీలు రూపాయితో పోలిస్తే అధికంగా పతనమవుతున్నాయన్నారు.   అమెరికాతోపాటు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే భారతీయులపై వ్యయ భారం పెరగనుంది. సాధారణంగా అమెరికా యూనివర్సిటీల్లో ఏడాదికి 30-40 వేల డాలర్ల ఫీజు చెల్లించాలి. కొన్ని నెలలక్రితం 64-65 వద్దనున్న రూపాయి మారకం రేటు ఏకంగా 71కి చేరుకోవడంతో విదేశాల్లో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులపై భారం మరో రూ.3-4 లక్షల మేర పెరిగే అవకాశం ఉంది. విదేశీ పర్యటన ఖర్చులు కూడా పెరగనున్నాయి. ఎందుకంటే విమాన టికెట్లు, హోటల్‌ బుకింగ్స్‌ కోసం డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది. కాని డాలర్‌ కొనుగోలు కోసం అదనంగా వెచ్చించాల్సి వస్తుంది.   అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మరింత పెరగడంతో దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా రూపాయితోపాటు వర్ధమాన దేశాల మార్కెట్ల కరెన్సీలపై ఒత్తిడి పడింది. వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇకపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ దూకుడుగా వ్యవహరించవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ క్రమంగా బలపడుతూ వస్తోంది. దీనికి తోడు చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కూడా ఒక కారణమేనన్న అభిప్రాయం ఉంది. మరోవైపు భారత డిఫెన్స్ రంగ సంస్థల నుంచి డిమాండ్ వచ్చిందని హెచ్డీఎఫ్ సీ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ అండ్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటర్జీ హెడ్ వీకే శర్మ చెప్పారు.  Last Updated 9, Sep 2018, 12:43 PM IST
1entertainment
May 08,2017 నేడు ఐపీవోకి హడ్కో న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన గృహ, పట్టణాభివృద్ధి సంస్థ (హడ్కో) పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో) నేడు ప్రారంభంకానుంది. దాదాపు దీని విలువ రూ.1200 కోట్లు వరకు ఉంటుందని అంచనా. సోమవారం ప్రారంభమై, 11న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 56-60 మధ్యలో ఉంటుందని అంచనా. అర్హతగల కంపెనీ ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరలో రూ. 2 డిస్కౌంట్‌కే షేర్లు లభించనున్నాయి. ఈ ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 20.40 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 10 శాతం వాటాను అమ్మనుంది. ఈ సంస్థ ప్రధానంగా అందుబాటు ధరలో గహ నిర్మాణ ప్రాజెక్టులకు మద్దతు పలుకుతుంటుంది. గతేడాది కంపెనీ రూ. 1,169 కోట్ల ఆదాయం సాధించడంతోపాటు, రూ. 496 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని బహుకరించడం కోసం మీరు రాగలరా? అని క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున జేమ్స్ సదర్‌లాండ్ గత మే నెలలో గవాస్కర్‌కు లేఖ రాశారు. దీనికి ఆయన వస్తానంటూ బదులిచ్చారు. కానీ ఆ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో పదవికి సదర్‌లాండ్ రాజీనామా చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు అధికారికంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఆహ్వానం పంపినా.. వెళ్లడానికి గవాస్కర్ సుముఖంగా లేరు. గతంలోనూ ట్రోఫీ బహుకరణ కోసం ఆస్ట్రేలియా గవాస్కర్‌ను ఆహ్వానించలేదు. సిడ్నీలో అలెన్ బోర్డర్ చేతుల మీదుగా కోహ్లి ట్రోఫీని అందుకోనున్నాడు. టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్లు బోర్డర్, గవాస్కర్. వీరి గౌరవార్థం 1996 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిర్వహిస్తున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
ICICI న్యూఢిల్లీ: కొత్త పథకంతో ఐసిఐసిఐ బ్యాంకు ముందుకు వస్తుంది.ప్రస్తుతం రుణం కోసం వేచిచూస్తున్న వారిని ఆకర్షించేందుకు బ్యాంకులు ఆపర్ల మీద ఆపర్లు ప్రకటిస్తున్నాయి.ముఖ్యంగా పండుగ సీజన్‌ దృష్టిలో ఉంచుకుని కొత్త రుణాలు తీసుకొస్తున్నాయి.బ్యాంకుల వద్ద నగదు నిల్వలు పెరిగిపోతుండటంతో అడిగిన వారికి అడగని వారికి ఏదో ఒక రూపంలో రుణం ఇవ్వాలనే చూస్తున్నాయిఇ.పెద్దగా హామీలు అక్కర లేకుండానే కొన్ని గంటల్లోనే రుణాలిస్తున్నాయి.తాజాగా ఐసిఐసిఐ బ్యాంకు మరో ఆపర్‌తో ముందుకు వచ్చింది. గృహరుణాలు తీసుకునేవారికి క్యాష్‌ బ్యాక పథకాన్ని ప్రకటించింది.నవంబర్‌్‌ 30వ తేదీ వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.కొత్త పథకం కింద ఐసిఐసిఐ బ్యాంకు గృహరుణం పొందేవారితో పాటు వేరే బ్యాంకులో ఉన్న రుణాన్ని ఐసిఇసిఐ బ్యాంకుకు బదలీ చేసుకుంటే 20 శాతం వరకు లేదా 10 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.ఐసిఐసిఐ బ్యాంక్‌ క్రెడిట్‌,డెబిట కార్డును వినియోగించి 30 వేల కొనుగోళ్లు జరిపిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.ఈ ఆఫర్‌ నవంబర్‌ 30 వకు అందుబాటులో ఉంటుంది.
1entertainment
ఫుట్‌బాల్ ఫస్ట్.. వైఫ్‌తో హనీమూన్ నెక్స్‌ట్..! Highlights ఫుట్‌బాల్ ఫస్ట్.. వైఫ్‌తో హనీమూన్ నెక్స్‌ట్..! హైదరాబాద్: ఆస్ట్రేలియా ఢిఫెండర్ జోస్ రిస్‌దోన్ ఫిఫా వరల్డ్ కప్‌ కోసం హనీమూన్ పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. ఎందుకిలా చేశావని అడిగితే.. "హనీమూన్ అనేది జీవితంలో అత్యంత మరుపురాని ప్రత్యేక సందర్భం, కానీ నావరకైతే వరల్డ్ కప్ అంత కన్నా ప్రత్యేకమైనది. ఎంతో ముఖ్యమైనది. నా భార్య నాకు ఫుల్‌గా సపోర్ట్ చేసింది. మా మ్యారేజ్ అయిన వెంటనే వరల్డ్ కప్‌కు ప్రిపేర్ కావడానికి నేషనల్ టీమ్‌కు చేరుకున్నాను. టోర్నమెంట్ తర్వాత మేమిద్దరం కొన్ని వారాల పాటు ఎక్కడైనా గడుపుతాం. కానీ ఏదెలాగున్నా ప్రస్తుతానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను" అని నవ్వుతూ చెప్పాడు. Last Updated 15, Jun 2018, 10:27 AM IST
2sports
62nd filmfare awards 2017: highlights of the filmfare awards event 62వ ఫిలింఫేర్ అవార్డ్స్ ఈవెంట్ హైలైట్స్ శనివారం రాత్రి ముంబైలో జరిగిన బాలీవుడ్ 62వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ కన్నులపండువని తలపించింది. TNN | Updated: Jan 15, 2017, 02:35AM IST శనివారం రాత్రి ముంబైలో జరిగిన బాలీవుడ్ 62వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ కన్నులపండువని తలపించింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న సినీ ప్రముఖులంతా ఈ లోకాన్ని మైమరిచిపోయేలా ఎంజాయ్ చేశారు. సరదా సరదాగా సాగిన షారుఖ్ ఖాన్, కరణ్ జొహర్, కపిల్ శర్మల హోస్టింగ్... నటీనటులు ఒకరిపై మరొకరు పంచ్‌లేసుకున్న తీరు... అన్నింటికిమించి నటీనటులు పోటాపోటీగా ఇచ్చిన లైవ్ పర్‌ఫార్మెన్స్‌లు ఈ వేడుకని మరింత ఆహ్లాదకరంగా మార్చేశాయి. షారుఖ్ ఖాన్ ఎంట్రీ: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అదిరిపోయే స్టైల్లో ఇచ్చిన ఎంట్రీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. షారుఖ్ అలా స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చాడో లేదో... తమ సూపర్ స్టార్ కమ్ ఫన్నీయెస్ట్ హోస్ట్‌కి ఆడియెన్స్ తమ చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. వచ్చీ రావడంతోనే తన లేటెస్ట్ మూవీ 'రాయిస్'లోంచి జాలిమా సాంగ్‌కి స్టెప్పులేసి అవార్డ్స్ నైట్‌ని కిక్ స్టార్ట్ చేసిన షారుఖ్.... గతేడాదే పేరెంట్స్‌గా ప్రమోషన్ అందుకున్న షాహీద్ కపూర్-మిరా రాజ్‌పుత్, సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ ఖాన్‌లకి కంగ్రాట్స్ చెప్పాడు. Recommended byColombia ఆలియా భట్ పర్‌ఫార్మెన్స్: 2016లో ఆలియా నటించిన కపూర్ అండ్ సన్స్, ఉడ్తా పంజాబ్, డీయర్ జిందగీ లాంటి మూడు చిత్రాలు ఈసారి వివిధ కేటగిరీల్లో అవార్డులకి నామినేట్ అయ్యాయి. దీంతో ఈ నటి మరింత జోష్‌తో సీనియర్ హీరోయిన్ల పాటలకి స్టెప్పులేసి వారిపై తనకున్న గౌరవాన్ని చాటుకుంది. కరీనా కపూర్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, శ్రీదేవి, మాధురి దీక్షిత్ నేనె, కరిష్మా కపూర్ వంటి హీరోయిన్ల పాటలకి ఆలియా భట్ చేసిన లైవ్ పర్‌ఫార్మెన్స్‌కి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపించింది. సోనాక్షి సిన్హా సెక్సీ స్టెప్పులు : సినీ ఫంక్షన్లలో ఆడియెన్స్ దృష్టిని తనవైపు తిప్పుకునేలా ఏం చేయాలో, ఎలా చేయాలో సోనాక్షికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదంటుంటారు. బబ్లీ బ్యూటీ సోనాక్షి కూడా అదే నిజమని మరోసారి నిరూపించుకుంది. 2016లోని టాప్ లిస్ట్ ఛార్ట్ బూస్టర్స్‌కి స్టెప్పులేసి అవార్డ్స్ ఈవినింగ్‌ని ఇంకొంత రంగులమయం చేసింది సోనాక్షి. ఎయిర్ లిఫ్ట్ మూవీలో 'దిల్ చీజ్ తుజే దే దీ' సాంగ్ మొదలుకుని కపూర్ అండ్ సన్స్ మూవీలోని 'లెట్స్ నాచో' సాంగ్ వరకు అమ్మడు చేసిన డ్యాన్సులు, ఆ మేనివిరుపులకి అక్కడ ఫిదా కానీ ఆడియెన్స్ లేరంటే అతిశయోక్తికాదేమో. షారుఖ్, కరణ్ జొహర్, కపిల్ శర్మ హోస్టింగ్ : హాస్యాన్ని పండించడంలో దిగ్గజాలైన ముగ్గురు వ్యక్తులు ఒకే వేదికపైకి వస్తే అక్కడ ఏం జరుగుతుందో శనివారం ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్‌లో అదే జరిగింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్, ప్రముఖ ఫిలింమేకర్ కరణ్ జొహర్, స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మలు ముగ్గురు కలిసి సందర్భోచితంగా వేసిన పంచ్‌లు ఆడియెన్స్‌ని కడుపుబ్బా నవ్వించాయి. ఈవెంట్‌ని ఏ మాత్రం బోర్ కొట్టకుండా నిర్వహించడంలో వీరి పాత్రే అధికం అని చెప్పవచ్చు.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV గుడ్ న్యూస్.. ఏకంగా రూ.2,200 పతనమైన బంగారం ధర..! బంగారం ధర దిగువ స్థాయిల్లోనే కదలాడుతోంది. సెప్టెంబర్ నెలలో బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 మార్క్ పైకి చేరింది. అయితే అప్పటి నుంచి గోల్డ్ ధర మళ్లీ ఆ స్థాయికి చేరుకోలేకపోయింది. Samayam Telugu | Updated: Nov 12, 2019, 06:18AM IST గుడ్ న్యూస్.. ఏకంగా రూ.2,200 పతనమైన బంగారం ధర..! హైలైట్స్ దిగువ స్థాయిల్లోనే బంగారం ధర డౌన్‌ట్రెండ్‌లోనే పసిడి వెండి ధరదీ ఇదే దారి గ్లోబల్ మార్కె్ట్‌లోనూ ఇదే పరిస్థితి దేశీ మార్కెట్‌లో బంగారం ధర సోమవారం స్వల్పంగా కదిలింది. గ్లోబల్ మార్కెట్‌లో ధరలు పైకి కదలడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం వంటి అంశాలు ఇందుకు కారణం. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర 0.35 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.37,820కు చేరింది. వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ధర కేజీకి 0.6 శాతం పెరుగుదలతో కేజీకి రూ.44,137కు చేరింది. బంగారం ధర సెప్టెంబర్ నెలలో 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 మార్క్ పైకి చేరింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2,200 పడిపోయింది. వెండి ధర కూడా సెప్టెంబర్ నెలలో కేజీకి రూ.51,000 మార్క్ పైకి చేరిన విషయం తెలిసిందే. ఇటీవల ధరలు కాస్త తగ్గడంతో బంగారం డిమాండ్ కొంత మేర పెరిగిందని జువెలర్స్ పేర్కొంటున్నారు. Also Read: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఈరోజు నుంచి 3 కొత్త రూల్స్ అమలులోకి.. కస్టమర్లపై ఎఫెక్ట్! గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర గత వారం తగ్గుదలతో తర్వాత ఇప్పుడు పైకి కదిలింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య డీల్‌కు సంబంధించి మిశ్రమ సంకేతాలు వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. Also Read: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లోన్.. రూ.15,000 జీతం ఉంటే.. రూ.50 వేల నుంచి రూ.40 లక్షల వరకు రుణం! చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహానికి గురిచేయడంతో బంగారం ధరకు కనిష్ట స్థాయిల్లో మద్దతు లభించింది. స్పాట్ గోల్డ్ 0.3 శాతం పెరుగుదలతో ఔన్స్‌కు 1462.46 డాలర్లకు చేరింది. బంగారం ధర గత నెలలో మూడు నెలల కనిష్టానికి పడిపోయిన విషయం తెలిసిందే. Also Read: ఉద్యోగులకు మోదీ బంపరాఫర్! రూ.8,000 పెరగనున్న జీతం? ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది 14 శాతానికి పైగా ర్యాలీ చేసింది. అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అలాగే భౌగోళి రాజకీయ అస్థిరతలు కూడా ధర పెరుగుదలకు దోహపడ్డాయి. దేశీ మార్కెట్‌లో పసిడి ధర ఏకంగా 20 శాతానికి పైగా పరుగులు పెట్టింది. రూపాయి బలహీనపడటం, బంగారం దిగుమతులపై సుంకాలు పెంచడం వంటి అంశాలు ఇందుకు కారణం. Also Read: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ఇలా చేస్తే రూ.7 లక్షలు లాభం!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
Bathukamma Song: మంగ్లీ బత... జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైన సన్నిలియోన్‌కి ఇక్కడి ఇండస్ట్రీలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో మరోసారి చాటిచెప్పిన ఘటన ఇది. ఆమెకి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం ఉత్తర భారత దేశానికే పరిమితం కాదు... సౌతిండియాలోనూ సన్నీకి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వున్నారని నిరూపించిందీ ఘటన. కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో పాల్గొనేందుకు ఇవాళ సన్నిలియోన్ అక్కడికి చేరుకుంది. అయితే, సన్నిలియోన్ వస్తుందనే సమాచారం అందుకున్న ఫ్యాన్స్ ఆమెకన్నా ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న జనంతో కొచ్చిలోని ఎంజీ రోడ్ రద్దీతో కిక్కిరిసిపోయింది. దీంతో గంటల తరబడి రోడ్‌పై రాకపోకలు నిలిచిపోయాయి. సన్నిలియోన్‌ని చూసేందుకు ఎగబడిన జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకి కష్టంగా మారింది. దీంతో పలుసార్లు లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. సన్నిలియోన్ పాల్గొన్న ప్రైవేటు ఫంక్షన్ వేదిక పరిసరాలన్నీ ఆమె అభిమానులతో నిండిపోయాయి. ఎంజీ రోడ్ కనుచూపుమేరలో కనిపించిన ప్రతీ బిల్డింగ్, బస్సు, హోర్డింగులు, చివరకు మెట్రో పిల్లర్లపై సైతం ఎక్కికూర్చున్నారు జనం. సన్నీని ఒక్కసారైనా తనివితీరా చూడాలనే ఆశ ఆమె చుట్టూ చేరిన ఫ్యాన్స్‌లో కనిపించింది. ఇదిలావుంటే, సన్నిలియోన్ రాక కారణంగా గంటల తరబడి రోడ్లు జామ్ అవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సన్నిలియోన్‌పై ఆమె అభిమానులకి వున్న వ్యామోహానికి ఇది పరాకాష్ట అని కొందరు అభిప్రాయపడితే... నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ న్యూసెన్స్ జరిగిందంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. ఏదేమైనా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవడానికి కారణమైన ఈ ఘటనపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించినట్టు వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ నజీర్ ఎంఏ తెలిపారు. సన్నిలియోన్
0business