news
stringlengths
299
12.4k
class
class label
3 classes
New Delhi, First Published 13, Oct 2019, 12:00 PM IST Highlights దేశంలో కోటీశ్వరుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అంతేకాదు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారి సంఖ్య కూడ పెరిగిందని రికార్డులు చెబుతున్నాయి. న్యూఢిల్లీ: భారత్‌లో పన్ను కట్టే కోటీశ్వరుల సంఖ్య  ఏయేటికాయేడు పెరుగుతోంది. 2018-19లో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య 97,689కు చేరిందని ఆదాయంపన్ను శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో వీరి సంఖ్య 81,344 మాత్రమే ఉంది. ఏడాదిలో ఈ సంఖ్యలో 20 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం.  రూ.కోటికి పైగా ఆదాయం కలిగి ఐటీ రిటర్న్ సమర్పించిన వారిలో 49,128 మంది వేతన జీవులే ఉండడం విశేషం. గత ఏడాది వీరి సంఖ్య 41,457 మాత్రమే.  ఇక హిందూ అవిభాజ్య కుటుంబాల్లో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న కుటుంబాలు 1.67లక్షలుగా నమోదైనట్లు ఐటీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఈ సంఖ్య 1.33 లక్షలకు పరిమితమైంది. ఏడాదిలో దాదాపు 19 శాతం వృద్ధి కనిపించింది.  రూ.కోటికి పైగా ఆదాయం పన్ను చెల్లిస్తున్నవారి సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. 2018-19 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో వీరి సంఖ్య 16,759కు చేరింది. గతేడాది 14,068 మంది రూ.కోటికి పైగా ఆదాయం పన్ను చెల్లించారు.  ఈ అసెస్‌మెంట్‌ సంవత్సరంలో 2.62 కోట్ల మంది ఎటువంటి ఆదాయం చూపకుండానే రిటర్నులు ఫైల్‌ చేశారు. 82 లక్షల మంది తమ ఆదాయం రూ.5.5 లక్షల నుంచి రూ.9.5లక్షల మధ్యలో ఉన్నట్లు పేర్కొన్నారని ఆదాయం పన్ను శాఖ తెలిపింది. గతేడాది డిసెంబర్ చివరికల్లా 6.21 కోట్ల మంది రిటర్న్స్ దాఖలు చేశారు. వాటిలో అంతకుముందు సంవత్సరాల అసెస్‌మెంట్స్‌కు సంబంధించిన వివరాలు ఉన్నాయి. 2085 మంది వ్యక్తులు తమకు ఇళ్ల ద్వారా రూ.కోటికి పైగా ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.  రూ.కోటికి పైగా దీర్ఘకాల మూలధన లాభాలు పొందినట్లు ప్రకటించిన వ్యక్తుల సంఖ్య సైతం 6750 నుంచి 8629 మందికి పెరిగింది. 17320 కంపెనీలు రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నట్లు ప్రకటించాయి. గతేడాది (2017-18)లో ఈ సంఖ్య కేవలం 12,990 కంపెనీలు మాత్రమే. రూ.2.5 లక్షల వరకు వార్షికాదాయం వరకు ఎటువంటి పన్ను ఉండదు. రూ.2.5-రూ.5 లక్షల వరకు ఐదు శాతం, రూ.10 లక్షల పైన 30 శాతం పన్ను విధిస్తున్న సంగతి తెలిసిందే. Last Updated 13, Oct 2019, 12:00 PM IST
1entertainment
karthi showing interest to make a movie with teja తెలుగు దర్శకుడిపై తమిళ హీరో కార్తీ కన్ను! అలాంటి సినిమా చేద్దామని ప్రతిపాదన.. TNN | Updated: Sep 11, 2017, 12:21PM IST ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో దర్శకుడు తేజాకు మళ్లీ ఊపు వచ్చింది. సరైన హిట్ సినిమా తీసి.. దశాబ్దం దాటిపోయిన నేపథ్యంలో ఆ దర్శకుడికి ఈ పొలిటికల్ థ్రిల్లర్ పెద్ద ఊరటగా మారింది. ఎంతసేపూ ఒకే ప్రేమకథను తిప్పి తిప్పి తీస్తున్నాడని క్రిటిక్స్ చేత విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన తేజ .. తన శైలిని మార్చి, జోనర్ ను మార్చి హిట్టు కొట్టాడు. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాదు, తమిళంలోకి కూడా అనువాదం అయ్యింది. అక్కడ ఇంకా విడుదల కావాల్సి ఉంది. మరి ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ఫిదా అయిన ప్రేక్షకగణం జాబితాలో తమిళ హీరో కార్తీ కూడా ఉన్నాడని సమాచారం. ‘నేనే రాజు నేనే మంత్రి’ని చూసిన తర్వాత తేజకు పెద్ద ఫ్యాన్ అయ్యాడట కార్తీ. ఈ నేపథ్యంలో తేజ దర్శకత్వంలో నటించేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నాడని తెలుస్తోంది. అది కూడా పొలిటికల్ థ్రిల్లర్ నే చేయాలని అనుకుంటున్నాడట ఈ హీరో.
0business
Hyderabad, First Published 20, Apr 2019, 5:25 PM IST Highlights టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ కి వెళ్లడమనేది చాలా రేర్. అక్కడ క్రేజ్ అందుకోవాలంటే బడా స్టార్స్ సపోర్ట్ కొంతైనా ఉండాలి. అయితే ఇప్పుడు అలాంటి సపోర్ట్ తో టాలీవుడ్ దర్శకులిద్దరు వారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.  టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ కి వెళ్లడమనేది చాలా రేర్. అక్కడ క్రేజ్ అందుకోవాలంటే బడా స్టార్స్ సపోర్ట్ కొంతైనా ఉండాలి. అయితే ఇప్పుడు అలాంటి సపోర్ట్ తో టాలీవుడ్ దర్శకులిద్దరు వారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరొ షాకింగ్ విషయమేమిటంటే. ఆ ఇద్దరి సినిమాలో కూడా ఒకే రోజు నార్త్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి.  అర్జున్ రెడ్డి సినిమాతో సక్సెస్ కొట్టిన సందీప్ వంగ షాహిద్ కపూర్ తో అదే కథను కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 21న ఈ సినిమా విడుదల కానుంది. అయితే అదేరోజు ప్రకాష్ కోవెలమూడి అనే మరో తెలుగు దర్శకుడి 'మెంటల్ హై క్యా' సినిమా కూడా రిలీజ్ కావడానికి సిద్ధమైంది.కె.రాఘవేంద్ర రావ్ తనయుడు ప్రకాష్ ఇంతకుముందు అనగనగ ఒక ధీరుడు - సైజ్ జీరో సినిమాలను తెరకెక్కించాడు.  ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తో మెంటల్ హై క్యా అనే ఒక డిఫరెంట్ సైకలాజికల్ సినిమాను తెరకెక్కించిన ప్రకాష్ ఫస్ట్ లుక్స్ తోనే మంచి హైప్ క్రియేట్ చేశాడు. మొత్తానికి రెండు సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇద్దరు కూడా తెలుగు దర్శకులే కావడంతో ఎవరు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లను అందుకుంటారో? అనే విషయం హాట్ టాపిక్ మారింది.  Last Updated 20, Apr 2019, 5:25 PM IST
0business
Hyderabad, First Published 2, May 2019, 6:04 PM IST Highlights మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయమవుతున్న మరో యువహీరో వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ సోదరుడైన ఈ మెగా మేనల్లుడు ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ ని ఆకర్షించాడు. మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయమవుతున్న మరో యువహీరో వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ సోదరుడైన ఈ మెగా మేనల్లుడు ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ ని ఆకర్షించాడు. సుకుమార్ రైటింగ్స్ లో పరిచయమవుతున్న ఈ మెగా హీరో మొదటి సినిమా టైటిల్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.  జాలరి అనే టైటిల్ ను సినిమా కథకు తగ్గట్టుగా సుకుమార్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ లో ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాలరి పాత్రలో వైష్ణవ్ తేజ్ పాత్ర ఉంటుందని ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ ఇచ్చారు.  త్వరలోనే సినిమాకు సంబందించిన మరో పోస్టర్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. ఇక కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి సి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.   Last Updated 2, May 2019, 6:04 PM IST
0business
pawan kalyan`s katamarayudu title song shot in midst of nature and trees 'కాటమరాయుడు' టైటిల్ సాంగ్ నిజంగానే స్పెషల్ కాటమరాయుడు టైటిల్ సాంగ్‌కి కూడా కొన్ని ప్రత్యేకతలు వున్నాయి అంటున్నారు ఆ సినిమాకి... TNN | Updated: Mar 17, 2017, 03:13PM IST ఏ సినిమాకైనా టైటిల్ సాంగ్ ఆయువు పట్టులాంటిది అని అందిరికీ తెలిసిందే. ఆ సినిమాలోని కథాంశం, హీరో క్యారెక్టర్ ఏంటో తెలిపేలా టైటిల్ సాంగ్స్‌కి లిరిక్స్ రాసుకోవడం, చిత్రీకరించడం చేస్తుంటారు. అలాగే కాటమరాయుడు టైటిల్ సాంగ్‌కి కూడా కొన్ని ప్రత్యేకతలు వున్నాయి అంటున్నారు ఆ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన ప్రసాద్ మూరెళ్ల. సాధారణంగానే ప్రకృతిని ప్రేమించే పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాలో రైతు బాంధవుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా టైటిల్ సాంగ్ అంతా పచ్చని చెట్లు, ప్రకృతి మధ్య చిత్రీకరించేలా ప్లాన్ చేయమన్నారట పవన్. ఆయన చెప్పినట్టుగానే హైదరాబాద్ శివార్లలోని అనాజ్‌పూర్‌లో ఆరు రోజులపాటు పచ్చని చెట్లు, పొలాలు వంటి ప్రకృతి మధ్య షూటింగ్ జరిపినట్టు తెలిపారు ప్రసాద్ మూరెళ్ల.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV "నాకు ఇంకో పేరుంది" తెలుగు తమిళ ప్రేక్షకులని తన సంగీతం, నటన తో ఉర్రూతలూగిస్తున్న జి‌వి ప్రకాష్ "నాకు ఇంకో పేరుంది" అనే టైటిల్ తో మన ముందుకు వస్తున్నాడు. TNN | Updated: Jan 19, 2016, 06:29PM IST "నాకు ఇంకో పేరుంది" తెలుగు తమిళ ప్రేక్షకులని తన సంగీతం, నటన తో ఉర్రూతలూగిస్తున్న జి‌వి ప్రకాష్ "నాకు ఇంకో పేరుంది" అనే టైటిల్ తో మన ముందుకు వస్తున్నాడు. తమిళ చిత్రానికి టైటిల్ "ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు" . తెలుగు లో సూపర్ హిట్ అయిన ప్రేమ కథ చిత్రం సినిమాను తమిళం లో రీమేక్ చేశారు. ఈ చిత్రం లో జి‌వి ప్రకాష్ హీరో గా నటించగా శ్యాం ఆంటోన్ దర్శకత్వం వహించారు, ఈ సినిమాను గీత ఆర్ట్స్ వారు నిర్మించారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో రోబో 2 నిర్మాతలు లైకా ప్రొడక్షన్ పేరుతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఇది యాక్షన్ తో కూడిన కుటుంబ కథా చిత్రం..45 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మొదటి ప్రచార చిత్రాన్ని జనవరి 20న ఏ‌ఆర్ మురుగుదాస్ ట్విటర్ ద్వారా సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నారు. ఆనంది ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అదిరిపోయే గౌనులో అందాల ప్రియాంక ‘క్వాంటికో’ టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా బంగారు వర్ణం గౌనులో మెరిసిపోయింది. TNN | Updated: Jan 9, 2017, 12:29PM IST ‘క్వాంటికో’ టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా బంగారు వర్ణం గౌనులో మెరిసిపోయింది. ఈ మేరకు ఆదివారం జరిగిన ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 2017’ కార్యక్రమంలో బాడీ ఫిట్టింగ్ రాల్ఫ్ లారెన్ గౌన్ వేసుకుని ఎర్ర తివాచీపై ప్రియాంక హొయలొలికించింది. లాస్ ఏంజిల్స్‌లోని బెవెర్లీ హిల్టన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి అమెరికన్ స్టార్ జెఫ్రే డీన్ మోర్గాన్‌తో కలసి ప్రియాంక హాజరైంది. ఓ మేజర్ ఇంటర్నేషనల్ అవార్డ్ షోలో ప్రియాంక పాల్గొనడం ఇది మూడోసారి. గతేడాది ఆస్కార్, ఎమ్మీ అవార్డుల ప్రధానోత్సవాల్లో ప్రియాంక మెరిసింది.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఇలా చేస్తే.. జియో 168జీబీ డాటా ఉచితం! అపరిమిత డాటా ఆఫర్లతో అతి తక్కువ కాలంలోనే విపరీతమైన పబ్లిసిటీ సొంతం చేసుకున్న రిలయన్స్ జియో తమ సబ్‌స్క్రైబర్ల కోసం మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. TNN | Updated: Apr 18, 2017, 07:34PM IST అపరిమిత డాటా ఆఫర్లతో అతి తక్కువ కాలంలోనే విపరీతమైన పబ్లిసిటీ సొంతం చేసుకున్న రిలయన్స్ జియో తమ సబ్‌స్క్రైబర్ల కోసం మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్ కేవలం వివో స్మార్ట్‌ఫోన్ ఉన్నవారికి మాత్రమే. సరికొత్త ‘వివో జియో క్రికెట్ మానియా’ ఆఫర్‌లో భాగంగా వివో స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్న జియో కస్టమర్లకు 168జీబీ 4జీ డాటాను ఉచితంగా అందిస్తోంది. వివో స్మార్ట్‌ఫోన్‌లో జియో నెట్‌వర్క్‌ను వాడుతూ ఇప్పటికే వేరే ఆఫర్‌లో ఉన్న యూజర్లకు కూడా ఈ కొత్త ఆఫర్ వర్తిస్తుంది. అంటే ప్రస్తుతం వాడుతున్న ‘ధన్ ధనా ధన్’ ఆఫర్‌కి ఈ 168జీబీ అదనంగా వస్తుంది. అయితే వివో స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ క్రికెట్ మానియా ఆఫర్‌ను పొందడానికి మొదటిగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌లో భాగంగా.. మీకు ఇష్టమైన ఐపీఎల్ జట్టును ఎంచుకుని, మీ జియో నంబర్ నుంచి మెసేజ్ పంపాలి.
1entertainment
Hyderabad, First Published 11, Aug 2018, 4:43 PM IST Highlights ఈ క్రమంలో 'నర్తనశాల' అనే సినిమాను ఇదే బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఛలో సినిమాకు రూ.5 కోట్ల పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వచ్చాయని టాక్. ఈసారి నర్తనశాలకు ఏకంగా రూ.15కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చెప్పి షాక్ ఇచ్చాడు నాగశౌర్య టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే పనిలో పడ్డాడు. కానీ ఇప్పటికీ కూడా హీరోగా సరైన అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. ఈ ఏడాదిలో 'ఛలో' చిత్రంతో సక్సెస్ అందుకున్న తరువాత అతడి ఆలోచనా విధానంలో మార్పులొచ్చాయి. ఈ సినిమా తన ఫ్యామిలీ నిర్మించడంతో తన తదుపరి సినిమాలు కూడా తన సొంత బ్యానర్ లో నిర్మించాలనే ఆలోచనలో పడ్డాడు. ఈ క్రమంలో 'నర్తనశాల' అనే సినిమాను ఇదే బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఛలో సినిమాకు రూ.5 కోట్ల పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వచ్చాయని టాక్. ఈసారి నర్తనశాలకు ఏకంగా రూ.15కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చెప్పి షాక్ ఇచ్చాడు నాగశౌర్య. ఇప్పటివరకు ఈ కుర్రహీరో నటించిన ఏ సినిమాకు కూడా రూ.10కోట్లు దాటి కలెక్షన్లు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది పదిహేను కోట్లు ఖర్చు పెట్టడం షాక్ ఇస్తోంది. పైగా ఈ సినిమాను నాగచైతన్య సినిమా 'శైలజారెడ్డి'కి పోటీగా విడుదల చేస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి శౌర్య ఇలా చేస్తున్నాడని, చలో సక్సెస్ తో ఈగో బాగా ఎక్కువైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 'ఛలో' తరువాత విడుదలైన 'కణం','అమ్మగారిల్లు' సినిమా ఫ్లాప్ అన్న సంగతి మర్చిపోయి రూ.15 కోట్లు ఖర్చు పెట్టారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. శౌర్యపై ఇంత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడమంటే పెద్ద రిస్క్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాలి! Last Updated 9, Sep 2018, 12:18 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అవమానం.. ఆడలేనంటూ మైదానం వీడిన వార్నర్ ప్రత్యర్థి ఆటగాడొరు పదే పదే స్లెడ్జింగ్‌కు దిగడంతో అవమాన భారంతో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆట మధ్యలో మైదానం విడిచి వెళ్లాడు. Samayam Telugu | Updated: Oct 27, 2018, 02:55PM IST అవమానం.. ఆడలేనంటూ మైదానం వీడిన వార్నర్ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అవమాన భారంతో ఆట మధ్యలోనే మైదానం వదిలి వెళ్లాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు దిగడంతో.. వార్నర్ గ్రౌండ్ నుంచి వెళ్లి పోయాడు. సిడ్నీ గ్రేడ్ గేమ్‌లో భాగంగా శనివారం ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న వార్నర్ ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో క్లబ్‌లు, దేశవాళీ జట్ల తరఫున వార్నర్ బరిలో దిగుతున్నాడు. స్లెడ్జింగ్ జరిగిన సమయంలో వార్నర్ ర్యాండ్‌విక్-పీటర్‌శామ్ జట్టు తరఫున బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రత్యర్థి ఆటగాడొకరు పదే పదే స్లెడ్జింగ్ చేయడంతో.. ఆట నుంచి తనకు తానుగా వైదొలుగుతున్నట్టుగా వార్నర్ అంపైర్‌కి చెప్పాడు. జట్టు సభ్యులు బుజ్జగించడంతో.. కాసేపటి తర్వాత క్రీజులోకి వచ్చిన వార్నర్ సెంచరీ సాధించాడు. క్రికెట్ రూల్ బుక్ ప్రకారం.. రిటైర్ట్ హర్ట్‌గానే బ్యాట్స్‌మెన్ పిచ్‌ను వదలాలి. కానీ ఈ విషయంలో వెస్ట్రన్ సబర్బ్స్ ఆటగాళ్లు ఉదారంగా వ్యవహరించడంతో.. వార్నర్ తిరిగి మైదానంలోకి వచ్చి సెంచరీ చేయగలిగాడు. వార్నర్ మైదానాన్ని వదిలి వెళ్లడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు వార్నర్‌ను తప్పుబట్టగా.. మరికొందరు మాత్రం అతడికి అండగా నిలిచారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
sumalatha 120 Views stock markets Sensex ముంబయి: సోమవారం భారీగా పతనమైన స్టాక్‌ మార్కెట్లు ఈరోజు కోలుకొని లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9.42గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 208 పాయింట్లు ఎగబాకి 36,908 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 10,928 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.67వద్ద కొనసాగుతోంది. తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/
1entertainment
రిటైల్‌ హెడ్‌ శాశ్వత్‌ గోయంకా ఆన్‌లైన్‌ మార్కెట్‌కు విస్తరిస్తున్న స్పెన్సర్స్‌ కోల్‌కతా,ఆగస్టు 4: ఆర్‌పిసంజీవ్‌గోయంకా గ్రూప్‌కు చెందిన స్పెన్సర్‌ రిటైల్‌ క్రమేపీ తన ఆన్‌లైన్‌ ఉనికినివిస్తరిస్తోంది. ఆన్‌లైన్‌ పంపిణీసేవలను విశాఖపట్టణం, కోల్‌కతా, ఢిల్లీ, ఎన్‌సిఆర్‌, హైదరాబాద్‌, చెన్నైనగరాల్లో అమలుచేస్తోంది. రూ.40వేల కోట్ల విలువైన ఆర్‌పిసంజీవ్‌గోయంకాగ్రూప్‌లో అనుబం ధంగా కొనసాగుతున్న స్పెన్సర్స్‌ కొత్తగా లక్నోలో కూడా ఆన్‌లైన్‌ సేవలు విస్తరించాలని యోచిస్తోంది. రిటైల్‌ హెడ్‌ శాశ్వత్‌ గోయంకా మాట్లాడుతూ స్పేన్సర్స్‌ కిరాణా మార్కెట్లలో ఒమ్నిఛానల్‌గా కొనసాగుతోందని, 3గంటల వ్యవధిలోనే డెలివరీ జరుగుతున్నదన్నారు. మొత్తం 25వేల ఉత్పత్తులకుపైబడి ఆన్‌లైన్‌ డెలివరీలకు ప్రాధాన్యం ఉందని, తాజా చేపలు, మాంసం వంటివి కూడా ప్రత్యేకమైన ప్యాక్‌లలో అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకూ ప్రారంభించిన నగరాల్లో విశేష స్పందన ఉందని, మరింతగా విస్తరిస్తామన్నారు. ఆహారఉత్పత్తులు, కిరాణాడెలివరీ మార్కెట్‌ భారత్‌లో 2020నాటికి 600 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని శాశ్వత్‌గోయంకా అన్నారు. భారత్‌లో రిటైల్‌ మార్కెట్లు మెట్రోపాలిటన్‌ నగరాలకే పరిమితం అయిందని, క్రమేపీ ఒకటి, రెండోశ్రేణి నగరాలకు సైతం విస్తరిస్తుందన్నారు. 125 స్టోర్లతో ఉన్న స్పెన్సర్స్‌కు 38 భారీ ఫార్మాట్‌స్టోర్లు 35 నగ రాల్లో ఉన్నాయి. హైపర్‌మార్కెట్లలో అత్యున్నత సంస్థగా ఇండియా రిటైల్‌ఫోరమ్‌ అవార్డువచ్చిందన్నారు.
1entertainment
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగిస్తున్న వారికి భారీ షాక్.. రూ.7,000కు మీ కార్డు వివరాలు అమ్మకానికి! Credit Card | క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకు భారీ ఝలక్. మీ కార్డుల వివరాలు అమ్మకానికి అందుబాటులో ఉండొచ్చు. ఎందుకంటే 10 లక్షల కార్డుల వివరాలను తస్కరించారు మోసగాళ్లు. Samayam Telugu | Updated: Oct 31, 2019, 03:51PM IST క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగిస్తున్న వారికి భారీ షాక్.. రూ.7,000కు మీ కార్డు వి... హైలైట్స్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలు అమ్మకానికి 13 లక్షల కార్డుల డేటా తస్కరణ జోకేర్స్ స్టాష్‌లో అమ్మకానికి దీంతో కార్డు క్లోనింగ్ చేయొచ్చు.. డేటా ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? లేదంటే డెబిట్ కార్డు వినియోగిస్తున్నారా? అయితే మీకు ఝలక్. మీ డేటా విక్రయానికి అందుబాటులో ఉంది. డార్క్‌నెట్ మార్కెట్‌ప్లేస్ అయిన జోకేర్స్ స్టాష్‌లో ఏకంగా 13 లక్షల క్రెడిట్, డెబిట్ కార్డు డేటా అమ్మకానికి ఉంది. సింగపూర్‌కు చెందిన గ్రూప్ ఐబీ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. 13 లక్షల కార్డుల్లో భారత్‌కు చెందినవే 98 శాతం ఉండొచ్చని గ్రూప్ ఐబీ అంచనా వేస్తోంది. స్కిమ్మింగ్ మార్గంలో కార్డు వివరాలు తస్కరించి ఉంటారనే అంచనాలున్నాయి. ఏటీఎం లేదా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్లలో స్కిమ్మింగ్ ద్వారా డేటా దొంగలించి ఉండొచ్చని గ్రూప్ ఐబీ తెలిపింది.
1entertainment
Hyderabad, First Published 22, Oct 2018, 11:04 AM IST Highlights నందమూరి బాలకృష్ణ ఇచ్చే స్పీచ్ లు అప్పుడప్పుడు అర్ధమయ్యే విధంగా ఉన్నా.. మరికొన్ని సార్లు మాత్రం అర్ధం చేసుకోవడానికి చాలా కష్టపడాలి. ఆయన స్పీచ్ లలో సంస్కృతం కూడా పొంగి పొర్లుతుంటుంది. ఆదివారం జరిగిన 'అరవింద సమేత' సక్సెస్ మీట్ లో బాలయ్య ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలకృష్ణ ఇచ్చే స్పీచ్ లు అప్పుడప్పుడు అర్ధమయ్యే విధంగా ఉన్నా.. మరికొన్ని సార్లు మాత్రం అర్ధం చేసుకోవడానికి చాలా కష్టపడాలి. ఆయన స్పీచ్ లలో సంస్కృతం కూడా పొంగి పొర్లుతుంటుంది. ఆదివారం జరిగిన 'అరవింద సమేత' సక్సెస్ మీట్ లో బాలయ్య ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోయిన్ పూజా హెగ్డేపై బాలయ్య చెప్పిన కవితపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పూజా హెగ్డే కోసం ఆయన హిందీలో చెప్పిన కవితకి తెలుగులో అర్ధం చెబితే బాగుండు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ బాలయ్య చెప్పిన కవితేంటంటే.. ''లగ్తాహై ఆస్మాన్‌ సే ఫరిస్తా ఉతర్‌కే సంగ్‌మే మరమరాన్‌మే బనాలేంగే.. హర్‌ ఖలీ మస్తే .. పత్తీ పత్తీ గులాబ్‌ హోజాతీ హై..'. ఈ కవిత తమకి అర్ధం కాలేదని అంటున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరు అమ్మాయిలను పడేయాలంటే బాలయ్య దగ్గర ట్రైనింగ్ కోసం వెళ్లాల్సిందే అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఫ్లర్టింగ్ అనేది ఒక యూనివర్సిటీ అయితే బాబు దానికి ఎండీ' అని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య.. హీరోయిన్ పై చెప్పిన కవిత ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.   సంబంధిత వార్తలు..
0business
ఇకపై సింగిల్ స్క్రీన్ లో రోజుకు 5షోలు-అఫీషియల్ Highlights ఇకనుంచి సింగిల్ స్క్రీన్ లో 5 షోలు సింగిల్ స్క్రీన్ పై ఐదు షోలకు అనుమతిచ్చిన తెలంగాణ సర్కారు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం సినీ పరిశ్రమ వర్గాలు చాలా కాలంగా అభ్యర్థిస్తున్న.. సింగిల్ స్క్రీన్స్ లో కూడా మల్టీప్లెక్స్ లా 5 షోస్.. ఇక నుంచి నిజం కానుంది.  ఈ ఆలోచన ఎప్పటినుండో ఉంది. సినిమా ఫలితాన్ని తేల్చే వీకెండ్ సాధ్యమైంతవరకు పెద్ద మొత్తం లాగేయాలని స్టార్స్ ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో సినిమాకు పర్మిషన్ తీసుకుని రిలీజ్ నాడు మాత్రమే ఒక్క షో వేస్తున్నారు. కాని ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం కేవలం ఒక్కరోజే కాదు అన్నివేళలా సింగిల్ స్క్రీన్స్ లో కూడా 5 షోస్ వేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.   ఇది కచ్చితంగా స్టార్ సినిమాలకే కాదు చిన్న సినిమాలకు మంచి తరుణమని చెప్పాలి. ఇక 100 కోట్ల షేర్ ఒకటి రెండు అనుకుంటున్న ఈ క్రమంలో ఇలా 5 షోస్ వేస్తే కచ్చితంగా మంచి టాక్ తెచ్చుకున్న ప్రతి స్టార్ సినిమా 100 కోట్ల కలక్షన్స్ సాధించే అవకాశం ఉంది. తెలంగాణాలో సింగిల్ స్క్రీన్స్ లో కూడా 5 షోలు వేసుకోవచ్చని ప్రభుత్వం జీవో పాస్ చేసింది.   ఇక ఏపిలో కూడా ఈ జీవో అమలు చేయించడం పెద్ద విషయం కాకపోవచ్చు. మరి ఈ 5 షోస్ తో సినిమాల ఫలితాలు కచ్చితంగా మెరుగు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. సినిమా పరిశ్రమ బాగుండాలని తెలంగాణా, ఏపి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సహకారం అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఇది కచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పొచ్చు.    Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
Gold, Silver Ornaments కళకళలాడుతున్న పసిడి, వెండి మార్కెట్లు న్యూఢిల్లీ, అక్టోబరు 10: నాలుగరోజుల పతనా వస్త నుంచి బంగారం వెండి మార్కెట్లు రిక వరీఅయ్యాయి. పదిగ్రాముల బంగారం దేశీ య మార్కెట్లలో 30,410 రూపాయలుగా పలికింది. 170 రూపాయలు పెరిగింది. ఆభ రణాల తయారీదారులు, రిటైలర్లు కొనుగోళ్లు పెంచడం, పండుగసీజన్‌లకోసం ఈ ధరలు పెరుగుతున్నట్లు తేలింది. వెండిధరలపరంగా చూస్తే 450 రూపాయలు పెరిగి 42,750 రూపాయలుగా ఉంది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు పెంచడమే ఇందుకు కీలకమని తేలింది. బంగారం ధరలు 0.46శాతంపెరిగి అంతర్జాతీయ విపణిలో 1263.40 డాలర్లుగా సింగపూర్‌మార్కెట్‌లో పలికింది. దేశరాజధానిపరిసర మార్కెట్లలో 99.9 కేరట్లు, 99.5 కేరట్లు 170 రూపాయలుపెరిగి 30,410 రూపాయలు, 30,260 రూపాయలుగా పలికింది. గడచిన నాలుగురోజుల ట్రేడింగ్‌లో 1010రూపాయలు నష్టపోయింది. సవర్ల లో చూస్తే రూ.100 పెరిగి 24,400 రూపాయలు పెరిగింది. బంగారంతోపాటే వెండిధరలు కూడా 450 రూపాయలుపెరిగి కిలో 42,750 రూపాయలవరకూ వెళ్లాయి. వారం వారం పంపిణీకిందచూస్తే 520 రూపాయలుపెరిగి 42,385రూపాయలుగా ఉంది. వెండినాణేలపరంగాచూస్తేప్రతి వంద నాణేల కొనుగోలుకు 72 వేల రూపాయలు, విక్రయాలకు 73వేల రూపాయలు చొప్పున ధరలు కొనసాగాయి.
1entertainment
Visit Site Recommended byColombia అన్ని బిగ్ బాస్ హౌస్‌ల మాదిరే.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లోనూ లవ్ ట్రాక్ ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అంతే కాదు డేటింగ్, రొమాన్స్ అంటూ గుసగుసలు మొదలయ్యాయి కూడా. బిగ్ బాస్ హౌస్‌లో గ్లామర్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిన పునర్నవి భూపాలంతో లవ్ గేమ్ స్టార్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్ . గత వారం ఈ ఇద్దరి మధ్య లవ్ అండ్ డేటింగ్‌పై ఆసక్తికరమైన చర్చ నడించింది. డేటింగ్‌ చేస్తావా? అని పునర్నవిని అడిగితే నా రిలేషన్ స్టేటస్ నీకు తెలుసా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని సున్నితంగా తిరస్కరించింది. అయితే రాహుల్ మాత్రం పునర్నవి కోసం పులిహోర కలపడంలో బిజీగానే ఉన్నాడు. అయితే మరోసారి ఈ డేటింగ్ విషయంపై ఈ ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ నడిచింది. దీన్ని ప్రసారం చేయకుండా దాచేసిన బిగ్ బాస్ నిర్వాహకులు.. అన్ టోల్డ్ స్టోరీస్ పేరుతో మా మ్యూజిక్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సీక్రెట్ వీడియోలో.. పునర్నవి, రాహుల్‌లు పక్క పక్కనే కూర్చుని ఉండగా.. ‘నుమ్ ఏంటి మెంటల్ వాడిలా మాట్లాడతావ్.. ఇంట్లో వాళ్లతో పాటు నాగార్జున గారు కూడా లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ అంటానే ఉన్నారు. నువ్ వాళ్లను ఒక్క మాట అనలేదు. నాగార్జున గారు డేటింగ్ అంటే.. పునర్నవి అన్నారు. ఆ డేటింగ్ వల్లే నిన్ను సేఫ్ చేశారని అంటుంటే నువ్ సైలెంట్‌గా ఎందుకు ఉన్నావు. నేను చెప్పాను కదా.. అలాంటిది ఏం లేదు సార్.. తనతో సరదా కోసమే అలా ఉన్నా.. మాది ప్యూర్ ఫ్రెండ్ షిప్ అని చెప్పబోతున్నా.. ఇంతలో నాగార్జున గారు ఆపు రాహుల్ అనేశారు. ఇక నేను చేసేది లేక సైలెంట్‌గా ఉండిపోయా అని పునర్నవి సర్ధిచెప్పారు రాహుల్. ఇక పక్కనే ఉన్న వితికా షెరూని పిలిచి పునర్నవి ఏం అంటుదో తెలుసా? తనతో డేటింగ్ వల్లే నన్ను ఎలిమినేట్ చేయకుండా ఉంచారని అనుకుంటున్నారట అని రాహుల్ చెప్పడంతో.. అరే ఆమె అలా అనలేదు నీకు సరిగా అర్ధంకాలేదని చెప్పుకొచ్చింది వితికా. చివర్లో నా బతుకు ఏంటో జిందగీలో ఈ అమ్మాయినే కలవాలని ఉందేమో అని అనడంతో పునర్నవి.. రాహుల్ ముఖంపై చిటికెలు వేస్తూ ఆటపట్టిస్తోంది. మొత్తానికి ఈ వీడియో ద్వారా హౌస్‌లో లవ్ ట్రాక్ మొదలైందని హింట్ ఇస్తున్నారు బిగ్ బాస్. Video Courtesy Star Maa X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Feb 09,2017 ద్వితీయశ్రేణి నగరాలకు 'మ్యాక్స్‌' నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ అగ్రశ్రేణి ఫ్యాషన్‌ బ్రాండ్‌ మ్యాక్స్‌్‌ ఫ్యాషన్‌ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మార్కెట్‌పై దృష్టి సారిస్తూనే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరించాలని యోచిస్తున్నట్టు ఆ సంస్థ తెలుగు రాష్ట్రాల ఉపాధ్యక్షుడు వివేక్‌ శర్మ తెలిపారు. 'మ్యాక్స్‌ స్ప్రింగ్‌-2017' కలెక్షన్‌ను ఆయన బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నగరం వసంతకాలాన్ని ఆహ్వనిస్తున్న వేళ ఈ సరికొత్త కలెక్షన్‌ను ఆవిష్యరించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రానున్న కొన్ని నెలల్లోనే నగరంలోనే అతిపెద్ద మ్యాక్స్‌ స్టోర్‌ను హిమాయత్‌ నగర్‌లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌షో ఆహూతులను అలరించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ms dhoni is a legend and team india has no doubts: bhuvneshwar kumar ధోనీ లెజెండ్.. ఏంచేసినా జట్టు కోసమే: భువనేశ్వర్ మహేంద్ర సింగ్ ధోనీ మీద విమర్శలు ఇప్పుడు మొదలైనవి కాదు. టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచే ధోనీ ఇక తప్పుకోవాలని, కుర్రాళ్లకి అవకాశం ఇవ్వాలని సీనియర్లు ఉచిత సలహాలు ఇచ్చారు. TNN | Updated: Nov 7, 2017, 04:17PM IST మహేంద్ర సింగ్ ధోనీ మీద విమర్శలు ఇప్పుడు మొదలైనవి కాదు. టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచే ధోనీ ఇక తప్పుకోవాలని, కుర్రాళ్లకి అవకాశం ఇవ్వాలని సీనియర్లు ఉచిత సలహాలు ఇచ్చారు. ఆ తరవాత ధోనీనే స్వయంగా టెస్టులకు టాటా చెప్పి, పొట్టి ఫార్మాట్‌లోనూ కెప్టెన్‌గా తప్పుకుని విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ధోనీని క్రికెట్ పెద్దలు టార్గెట్ చేశారు. కాన్పూర్‌లో జరిగిన టి20లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోవడం, భారీ లక్ష్య ఛేదనలో ధోనీ నెమ్మదిగా ఆడటం పట్ల సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధోనీ టైం అయిపోయిందని, ఇక తప్పుకోవాలని వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ లాంటి సీనియర్ ఆటగాళ్లు సూచించారు. ధోనీకి వ్యతిరేకంగా కొంతమంది విమర్శలు చేస్తుండగా.. కోహ్లి, సెహ్వాగ్ లాంటి వారు అతనికి అండగా నిలిచారు. ధోనీకి ఒకరు సలహా ఇవ్వాల్సిన అవసరంలేదని, సమయం వస్తే అతనే స్వయంగా తప్పుకుంటాడని చెప్పారు. ఇప్పుడు తమ మాజీ కెప్టెన్‌పై వస్తున్న విమర్శలకు బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెక్ పెట్టాడు. ఒకటి రెండు వైఫల్యాల గురించి తాము పెద్దగా ఆలోచించమని చెప్పాడు. ‘ధోనీ రికార్డులు చూడండి, అతనో లెజెండ్. అతను ఏం చేసినా దేశం కోసమే. ధోనీపై జట్టులో ఎవరికీ అనుమానాలు, అపనమ్మకాలు లేవు’ అని ధోనీ గురించి గొప్పగా చెప్పాడు భువి. మంగళవారం సాయంత్రం కేరళలోని తిరువనంతపురంలో న్యూజిలాండ్, భారత్ మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు ఒకరోజు ముందు సోమవారం భువీ మీడియాతో మాట్లాడాడు. ధోనీపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ మాట్లాడాడు. ‘ధోనీ క్రీజులో ఉన్నప్పుడు నేను బ్యాటింగ్ వెళ్తే.. నువ్వు నీ శైలిలోనే బ్యాటింగ్ చెయ్యి. ఎలాంటి ఒత్తిడికి లోనవకు. మనకు చాలా ఓవర్లు, సమయం ఉంది అని ఎంఎస్ చెబుతాడు’ అని ధోనీ సలహాల గురించి భువీ వివరించాడు.
2sports
హోమ్ క్రీడలు భారత మాజీ కెప్టెన్ కి నోటీసులు భారత మాజీ కెప్టెన్ కి నోటీసులు August 07, 2019,   12:13 PM IST Share on: భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కు విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. ఇటీవలే అతను జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా నియమితులయ్యారు. అయితే ఇండియా సిమెంట్స్ లో వైస్ చైర్మెన్ గా ఉన్న రాహుల్ ఈ పదవిని చేపట్టడంతో విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది. ఎంపి క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ ఈ విషయాన్ని లేవనెత్తడంతో బిసిసిఐ అంబుడ్స్ మన్ డికె జైన్.. ద్రావిడ్ కు నోటీసులు ఇచ్చాడు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సంబంధిత వార్తలు
2sports
Hyderabad, First Published 8, Mar 2019, 2:43 PM IST Highlights కోలివుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తమిళ హీరో ఆర్య.. హీరోయిన్ సాయేషాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. మరోపక్క విశాల్ తన గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇప్పుడు హీరో శింబు ఇంట్లో కూడా పెళ్లి సందడి మొదలైంది. కోలివుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తమిళ హీరో ఆర్య.. హీరోయిన్ సాయేషాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. మరోపక్క విశాల్ తన గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇప్పుడు హీరో శింబు ఇంట్లో కూడా పెళ్లి సందడి మొదలైంది. శింబు సోదరుడు కురలసన్ పెళ్లికి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇతడు తన ప్రేమ కోసం ఇస్లాం మతం కూడా తీసుకున్నాడట. ఏప్రిల్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహం అతి కొద్ది మంది స్నేహితులు, బంధువుల సమక్షంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం శింబు ఇంట పెళ్లి కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నట్లు కోలివుడ్ టాక్. కురలరసన్ బాలనటుడిగా కొన్ని సినిమాలు చేశాడు.  ఆ తరువాత 'ఇదునమ్మ ఆలు' చిత్రంతో సంగీత దర్శకుడిగా మారాడు. అయితే ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించిన కురలసన్ ఆమె కోసం ఇస్లాం మతంలోకి మారాడు. కురలరసన్ తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు టి.రాజేందర్ తన కొడుకు ఇష్టాన్ని గౌరవించి ఇస్లాం మతంలోకి మారడానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. రాజేంద్ర శివ భక్తుడు కాగా, రాజేందర్ కూతురు ఇలాఖ్య ఇటీవల క్రైస్తవ మతంలోకి మారి వివాహం చేసుకొంది. మరి శింబు తన పెళ్లి వార్త ఎప్పుడు వినిపిస్తాడో చూడాలి! Last Updated 8, Mar 2019, 2:43 PM IST
0business
పెట్రో రిటైలింగ్‌ ప్రయివేటు పరం! Thu 24 Oct 00:16:29.881141 2019 దేశంలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్న మోడీ సర్కారు.. అందుకు గాను ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలను ఫణంగా పెడుతోంది. రిటైల్‌ చమురు రంగంలో మేటిగా వెలుగొందుతున్న ఎల్‌ఐసీ చేతుల్లోకి ఐడీబీఐ బ్యాంక్‌ Tue 22 Jan 00:29:30.946865 2019 ప్రభుత్వ ఒత్తిడి మేరకు అప్పుల కుప్ప ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీి సొంతం చేసుకుంది. దీంతో ఈ బ్యాంకులో ఎల్‌ఐసీ ఆధిపత్య వాటాదారుగా మా మార్కెట్లోకి బీఎండబ్ల్యు ఎక్స్‌4 Tue 22 Jan 00:12:27.41961 2019 విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యు భారత మార్కెట్లోకి సరికొత్త 'బీఎండబ్ల్యు ఎక్స్‌4' కారును విడుదల చేసింది. సంస్థకు చెందిన స్థానిక ప్లాంట్‌లో తయారు చేసిన ఈ కార్లను 'రిలయన్స్‌' దన్నుతో రివ్వున ఎగిసిన మార్కెట్లు Tue 22 Jan 00:29:20.226313 2019 దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొత్త ట్రేడింగ్‌ వారానికి సోమవారం శుభారంభం చేశాయి. రిలయన్స్‌ ఇండిస్టీస్‌, ఐటీ, బ్యాంకు సూచీల కొనుగోళ్ల మద్దతుతో సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు బడ్జెట్‌ ముద్రణ కార్యక్రమాలు షురూ.. Tue 22 Jan 00:29:11.421893 2019 రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ముద్రణ కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. సోమవారం ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్వహించిన హల్వా వేడుకలతో ఇవి ప్రారంభమయ్యాయి. నెలాఖరుకు మారుతీ కొత్త కారు Tue 22 Jan 00:29:03.484059 2019 దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ కారు బాలెనో ఆర్‌ఎస్‌ను కొత్త హంగులతో ముస్తాబు చేస్తోంది. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సరికొత్త అప్‌ భారత రోడ్లపైకి 'ఆ'రు కోట్ల కారు! Tue 22 Jan 00:28:54.396498 2019 లంబోర్గిని అవెంటెడార్‌ ఎస్‌వీజే భారత్‌ మార్కెట్లో విడుదలైంది. తొలి కారును కర్ణాటకలో బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. సంస్థ ఈ కారును 2018లో ప్రపంచ వ్యాప్తంగా యమహా నుంచి కొత్త ప్రీమియం బైక్‌లు Tue 22 Jan 00:28:46.288446 2019 యమహా ఇండియా మోటార్‌ గ్రూపు ప్రీమియం శ్రేణిలో కొత్త బైక్‌లను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్‌లో ఎఫ్‌జెడ్‌-ఎఫ్‌1, ఎఫ్‌జెడ్‌ఎస్‌-ఎఫ్‌1 మోడళ్లను సోమవారం బెంగ బ్యాంకింగ్‌లో పారదర్శకత పెరగాలి.. Sun 20 Jan 03:45:09.684927 2019 దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేలా కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను మరింతగా పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) రిలయన్స్‌లోకి మరో వారసుడొచ్చాడు.. Sun 20 Jan 03:46:17.546878 2019 రిలయన్స్‌ గ్రూపులోకి అంబానీల మరో వారసుడు అడుగుపెట్టాడు. అనిల్‌ అంబానీకి చెందిన చిన్న కుమారుడు 23 ఏండ్ల అన్షూల్‌ అంబానీ సంస్థలోకి అడుగు పెట్టినట్టుగా రిలయన్స్‌ గ్రూపు తెలి చేనేతకు మైక్రోపాఫ్ట్‌ చేయూత.. Sun 20 Jan 03:49:48.158172 2019 తెలంగాణలోని చేనేతకారులకు చేయూతను అందించేందుకు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని చేనేత వృత్తిదారులు తమ కార్యకలాపాలను మరింతగా విసృత పరు ఓబీసీకి పూర్వవైభవం తీసుకువద్దాం: ఈడీ Sun 20 Jan 03:55:31.281673 2019 ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌'కు (ఓబీసీ) పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు గాను సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని ఆ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ ఆస్లే ఎస్‌ పి ఇద్దరు పీఎన్‌బీ ఈడీలపై వేటు! Sun 20 Jan 04:01:05.236984 2019 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో (పీఎన్‌బీ) అతి పెద్ద బ్యాంకింగ్‌ మోసం వెలుగు చూసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ బ్యాంక్‌పై ప్రత్యక్ష చర్యలను మొదలు పెట్టింది. బ్యాంక్‌కు చెందిన ఎగ్జి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు మేటి లాభాలు Sun 20 Jan 03:06:18.020113 2019 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఏడాది ప్రాతిపదికన పోలిస్తే డిసెంబరు మాసాం తానికి సంస్థ నికర లాభం 20.31 శాతం మార్కెట్‌లో సన్‌ ఫార్మా కలకలం! Sat 19 Jan 02:14:29.767516 2019 ఫార్మా దిగ్గజం సన్‌ఫార్మా షేర్లు శుక్రవారం భారీగా కుదేలయ్యాయి. సన్‌ ఫార్మాలో ప్రమోటర్లు సంస్థను అడ్డుగా పెట్టుకొని వివిధ అక్రమ లావాదేవీలను కొనసాగిస్తున్నారంటూ వెలువడిన క విప్రో నుంచి బంపర్‌ బొనాంజా! Sat 19 Jan 02:14:38.102702 2019 విప్రో సంస్థ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్‌ - డిసెంబర్‌ మధ్య కాలంలో సంస్థ 31.8 శాతం వృద్ధితో రూ.2,544.5 కోట్ల నికర లాభ ఈ ఏడాది రాబడులు మేటిగా పెరగొచ్చు.. Sat 19 Jan 02:14:49.798347 2019 ప్రస్తుత సంవత్సరం స్టాక్‌ మార్కెట్లు మదుపరులకు మెరుగైన లాభాలను అందించే అవకాశం ఉన్నట్టుగా కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ సీఈవో రాజీవ్‌ సింగ్‌ తెలిపారు. 2019లో ఈక్విటీ మా ఈ-కామర్స్‌లో సత్తా చాటుతాం.. Sat 19 Jan 02:15:04.937886 2019 దేశంలో అన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజాలుగా వెలుగొందుతున్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తదితర సంస్థలకు రిలయన్స్‌ ఇండిస్టిస్‌ సంస్థ త్వరలో గట్టి షాక్‌ ఇవ్వనుంది. టెలికాం రంగంలో జియో తెలంగాణలోకి ఫిన్‌కేర్‌ బ్యాంక్‌ Sat 19 Jan 02:15:13.950704 2019 ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తెలంగాణలో తమ సేవలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో బ్యాంక్‌ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం ద్వారా తాము తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా త్వరలో 'వ్యాపార సంస్థల రిజిస్టర్‌' Fri 18 Jan 02:59:45.988834 2019 దేశంలోని వ్యాపార సంస్థల వివరాలన్నింటినీ క్రోఢకీరిస్తూ 'వ్యాపార సంస్థల రిజిస్టర్‌'ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2019-20లో చేపట్టనున్న ఎకనామిక్‌ సన్సెస్‌ (జాతీ జెట్‌లో 700 కోట్ల పెట్టుబడికి సిద్ధమే.. Fri 18 Jan 02:59:38.355644 2019 నిధుల లేమితో తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థలో రూ.700 కోట్ల మేర అదనంగా పెట్టుబడి పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టుగా ఆ సంస్థ చైర్మెన్‌ నరేశ్‌ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తే మేలు.. Fri 18 Jan 02:59:31.847415 2019 ముంబయి: భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌తో గురువారం ప్రముఖ పారిశ్రామిక వర్గాల వారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా పరిశ్రమలు మెప్పించే ఫలితాల్ని ప్రకటించిన సైయెంట్‌ Fri 18 Jan 02:59:22.992614 2019 ఐటీ సేవల సంస్థ సైయెంట్‌ డిసెంబరుతో ముగిసన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో సంస్థ నికర ఏడాది ప్రతిపదికన లెక్కించి చ రేపటికల్లా రూ.100 కోట్లు చెల్లించండి.. Fri 18 Jan 02:59:15.341211 2019 జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌పై 'జాతీయ హరిత ట్రైబ్యునల్‌' (ఎన్‌జీటీ) గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్గారాల కేసులో ట్రైబ్యునల్‌ ఆదేశిం ప్రపంచ బ్యాంక్‌ అధినేత రేసులో నూయి! Thu 17 Jan 02:19:37.220953 2019 ప్రపంచ బ్యాంకు అధినేత రేసులో భారత సంతతి మహిళ ఇంద్రా నూయి ముందంజలో ఉందంటూ అమోరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదనతో ఆ పదవి నూయిని వరించే అవకాశం ఉ ఇకపై ఒక్కరోజులోనే ఐటీ రిఫండు Thu 17 Jan 02:21:45.051955 2019 తదుపరి తరం ఆదాయపు పన్ను ఫైలింగ్‌ విధానాన్ని అభివృద్ధి చేసే పనులను ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌కు అప్పగిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.4,241.97 కోట్ల విలువై మరింత సులువుగా విదేశీ రుణాలు Thu 17 Jan 02:26:14.585444 2019 భారత్‌లోని సంస్థలు విదేశాల నుంచి రుణాలు పొందే విషయమై భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) సరళీకరించిన కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన అన్ని సంస్థల రూ.24 వేలకే 4కె స్మార్ట్‌ టీవీ: కొడాక్‌ Thu 17 Jan 02:27:24.617654 2019 భారత్‌ లో కొడాక్‌ టీవీల ఉత్పత్తిదారు సూపర్‌ ప్లాస్ట్రోనిక్స్‌ ప్రయి వేటు లిమిటెడ్‌ (ఎస్‌ఎస్‌ పీఎల్‌) తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి '43 యుహెచ్‌ డీఎక్స్‌' స్మార్ట్‌ టీవీని 'జెట్‌'ను నిలబెట్టేలా ఎస్‌బీఐ చర్చలు Thu 17 Jan 02:32:18.598283 2019 ఆర్థిక ఇబ్బందులతో కొట్టు మిట్టాడుతున్న ప్రయి వేటు రంగ విమాన యాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు పూర్వ వైభ వం తీసుకువచ్చి, తిరిగి సుస్థిర స్థానంలో నిలిపేందుకు గాను చర్చలు ప్రారం పీఎస్‌బీల్లో ప్రభుత్వ వాటాకు ఎసరు! Tue 15 Jan 04:09:47.788031 2019 దేశ ఆర్థిక వ్యవస్థకు వన్నెముకగా నిలుస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను (పీఎస్‌బీ) నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఎంతటి వ్ బుల్లితెర వీక్షకులకు ట్రారు ఊరట! Tue 15 Jan 04:09:56.256917 2019 ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పెయిడ్‌ కేబుల్‌ టీవీ ప్రసారాల విషయంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రారు) దిగి వచ్చింది. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన కేబుల్ త్వరలోనే విప్రో బోనస్‌ ప్రకటన Tue 15 Jan 04:10:04.20504 2019 విప్రో సంస్థ నుంచి త్వరలోనే బోనస్‌ ప్రకటన వెలువడనుంది. ఇందుకు గాను విప్రో బోర్డు గురు, శుక్రవారాల్లో (17, 18 తేదీల్లో) సమావేశం కానుంది. దీనికి సంబంధించి విప్రో సంస్థ మార్ జెట్‌ను ఆదుకోనున్న ఎతిహాద్‌ Tue 15 Jan 04:10:11.236837 2019 దేశంలోని రెండో అతిపెద్ద విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆర్థికంగా నిలబెట్టేందుకు గాను ఆ సంస్థ ప్రధాన భాగస్వామి ఎతిహాద్‌ ముందుకు వచ్చింది. కష్టాల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వే ఓలాలో సచిన్‌ బన్సాల్‌ పెట్టుబడులు.. Tue 15 Jan 04:10:19.000541 2019 ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సాల్‌ 21 మిలియన్‌ డాలర్లను (దాదాపు రూ.650 కోట్లు) వెచ్చించి క్యాబ్‌ సర్వీసుల దిగ్గజ సంస్థ ఓలాలో వాటాలను కొనుగోలు చేశారు. ఫ్లిప్‌ ఆధార్‌ లెక్కంతా నిరాధారమేనట! Sun 13 Jan 02:19:05.0268 2019 దేశంలోని ప్రజలకు విశిష్ట గుర్తింపును అందించేందుకు గాను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆధార్‌ కార్డులతో ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగం తగ్గుతోందని..వీటి ద్వారా కేంద్ రుణాల రికవరీపై ప్రత్యేక నజర్‌! Sun 13 Jan 02:19:15.327909 2019 నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరించు కొనేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టుగా సిండికేట్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మృత్యుంజర యెస్‌ బ్యాంక్‌ బోర్డు చైర్మెన్‌గా బ్రహ్మదత్‌ Sun 13 Jan 02:19:24.888909 2019 తమ బ్యాంక్‌ బోర్డు చైర్మెన్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి బ్రహ్మదత్‌ను(70) నియమిం చుకున్నట్టుగా దేశంలో నాలుగో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకింగ్‌ సంస్థ యెస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఎయిరిండియా ఆదాయంలో వృద్ధి Sun 13 Jan 02:19:34.559356 2019 ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ఆదాయంలో పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో కంపెనీ రెవె ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ పేరు మారింది.. Sun 13 Jan 02:21:17.10334 2019 ప్రయివేటు రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ పేరు మారింది. తమ బ్యాంక్‌ పేరును 'ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌'గా మార్చుతున్నట్టుగా విత్త సంస్థ బీఎస్‌ఈ దాఖుల చ పారిశ్రామికోత్పత్తి ఢమాల్‌ Sat 12 Jan 02:59:32.89757 2019 దేశంలో కొనుగోలు డిమాండ్‌ పడిపోయి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) నేల చూపులు చేస్తోంది. ముఖ్యంగా తయారీ రంగంలో స్తబ్దత వల్ల గతేడాది నవంబర్‌లో ఐఐపీ వృద్ధి 0.5 శాతానికి క్షీ ఇన్ఫీ లాభాల్లో 30% పతనం Sat 12 Jan 02:59:25.941475 2019 దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఆర్ధిక ఫలితాలు నిరాశ పర్చాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో ఇన్ఫీ ఎన్‌ఎస్‌ఈ చైర్మెన్‌ రాజీనామా Sat 12 Jan 02:59:20.091903 2019 నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ ఆఫ్‌ ఇండి యా (ఎన్‌ఎస్‌ఈ) చైర్మన్‌ అశోక్‌ చావ్లా రాజీనామా చేశారు. ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసులో ఆయనకు పాత్ర ఉందని ఈ మధ్య కాలంలో వచ్చిన రిపోర్టు లతో లివ్‌ఫాస్ట్‌ నుంచి కొత్త ఇన్వర్టర్లు Sat 12 Jan 02:59:13.773342 2019 ఎస్‌ఎఆర్‌ గ్రూపునకు చెందిన లివ్‌ఫాస్ట్‌ మార్కెట్లోకి 25 శాతం వేగవంతమైన ఛార్జింగ్‌, 25 శాతం అదనపు బ్యాటరీ బ్యాకప్‌తో కూడిన ఇన్వర్టర్ల శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టుకు అవార్డు.. Sat 12 Jan 02:59:06.741831 2019 జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (జీహెచ్‌ఏఐఎల్‌)కు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీిఎస్‌ఆర్‌)లో మరో గుర్తింపు లభించింది. ఐసీిఎస్‌ఐ ప్రతిష్టాత్మకంగా పసిడి పరుగుకు బ్రేక్‌ Sat 12 Jan 02:03:17.60225 2019 నాలుగు రోజులు వరుసగా పెరిగిన బంగారం ధరకు శుక్రవారం బ్రేక్‌ పడింది. న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై మార్కెట్లలో తీవ్ర ఊగిసలాట Sat 12 Jan 02:02:37.052402 2019 మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ తొలుత 36,192 గరిష్ట స్థాయి వద్ద బలంగా త్వరలో కొత్త ఐఫోన్‌ మోడల్స్‌..! Sat 12 Jan 02:01:52.40442 2019 ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఆపిల్‌ ప్రస్తుత ఏడాదిలో మూడు కొత్త ఐఫోన్లను ఆవిష్కరించనుందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ నివేదికలో వెల్లడించింది. కొత్తగా విడుదలయ్యే మోడల్స్‌లో చిన్న వ్యాపారులకు ఊరట Fri 11 Jan 02:35:02.214341 2019 వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని ప్రవేశపెట్టి చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొంత ఉపశమనం కల్పించే నిర్ణయం తీసుకుంది. నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌ Fri 11 Jan 02:35:19.69478 2019 దేశీయ స్టాక్‌ మార్కెట్ల నాలుగు రోజుల వరుస లాభాలకు గండి పడింది. పలు ప్రతికూల పరిణామాలతో ఆసియన్‌ మార్కెట్లు బలహీ నంగా కొనసాగడానికి తోడు బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాలకు గురి కా అదరగొట్టిన టీసీఎస్‌ Fri 11 Jan 02:35:10.602641 2019 దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మార్కెట్‌ అంచనాలకు మించి రికార్డు లాభాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి హువాయి నుంచి వి9 Fri 11 Jan 02:35:28.789945 2019 హువాయి ఇండియా గురువారం దేశ మార్కెట్లోకి హువాయి వి9 2019 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6.5 అంగుళాల డిస్‌ప్లే, 3డి కర్వ్డ్‌ డిజైన్‌ కలిగిన ఈ ఫోన్‌ ధరను రూ. 15,990గా నిర
1entertainment
బిగ్ బాస్ కి నో చెప్పిన మహేష్.. చాలా మంది ఉన్నారన్న ఎన్టీఆర్ Highlights దసరా సీజన్ లో నువ్వా నేనా అంటున్న మహేష్ ,ఎన్టీఆర్ స్పైడర్ తో మహేష్. జై లవకుశతో ఎన్టీఆర్ హంగామా చేయనున్న స్టార్స్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కు వచ్చేందుకు మహేష్ విముఖత తెలుగు బుల్లి తెరపై బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 1 చివరి అంకానికి వచ్చింది. ఈ షో  ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇతంలా హిట్ అవ్వడానికి కారణం హోస్టుగా వ్యవహరించిన ఎన్టీఆర్ అనడంలో అస్సలు సందేహం లేదు. తన మాటల గారడితో ఇటు అభిమానుల్లోనూ, అటు బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లోనూ వందకు వంద మార్కులు కొట్టేశాడు. టీఆర్పీ రేటింగ్ లు కూడా ఏ షోకి రానంతగా వచ్చాయి. మరో వారంలో షో ముగుస్తుంది కనుక.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేని మరింత అద్భుతంగా నిర్వహించాలని యోచిస్తున్నారట.    అంటే ఆ గ్రాండ్ ఫినాలేకి ఎన్టీఆర్ తో పాటు.. మరో స్టార్ ని కూడా పెడితే బాగుంటుంది అనుకుంటున్నారట. ఇప్పటికే రానా, తాప్సీ, విజయ్ దేవర కొండ, అల్లరి నరేష్, సుమ, సచిన్ లాంటి వాళ్లు సందడి చేశారు. అయితే.. ప్రిన్స్ మహేష్ అయితే.. షోకి మరింత అందం వచ్చే అవకాశం ఉంటుందని ఆయనను సంప్రదించగా.. స్పైడర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాను రాలేనని చెప్పారని టాక్. మరి ఇందులో ఎంత నిజముందో తెలీదు.   దీంతో.. మరేం పర్వాలేదు.. వేరే స్టార్లు ఇంకెవరినైనా సంప్రదించమని ఎన్టీఆర్ నిర్వాహకులకు సూచించినట్లు సమాచారం. తెలుగు టెలివిజన్ రంగంలోనే బిగ్ బాస్ తొలి సీజన్ ముగింపు వేడుకలు చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.   ఇక బిగ్ బాస్ విజేత ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేట్‌ అయిన వారిలో అర్చన, హరితేజా, ఆదర్శ్, దీక్షా ఉన్నారు. వీరిలో ఆదర్శ్, దీక్షా ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక వేళ వీరిద్దరూ బయటకు వెళితే బిగ్ బాస్ ఫైనల్ వారంలో నవదీప్, శివబాలాజీ, అర్చన, హరితేజా మిగులుతారని అంతా భావిస్తున్నారు. ఈ నలుగురిలో విజేత ఎవరు అనేది ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగానే నిర్ణయించనున్నారు.   షోలో ఎలిమినేషన్స్ విషయంలో, ఓటింగ్ విషయంలో ముందు నుండి అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, ప్రతి ఓటును ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని, ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతోందని.. ఎన్టీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు.   బిగ్ బాస్ రెండో సీజన్లో పోటీ దారులు మారినా... హోస్ట్ మాత్రం ఎన్టీఆరే కొనసాగుతారని తెలుస్తోంది. ఒక వేళ ఎన్టీఆర్‌ను మారిస్తే సక్సెస్ రేటు, టీఆర్పీ రేటింగులు తగ్గిపోయే అవకాశం ఉంది. హిందీలో సల్మాన్ ఖాన్ నిరంతరాయంగా కొనసాగుతున్నట్లే తెలుగులో ఎన్టీఆర్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది Last Updated 25, Mar 2018, 11:55 PM IST
0business
Suresh 90 Views aurobindo pharma 10% లాభపడిన అరబిందోఫార్మా ముంబయి, మే 31: అరబిందోఫార్మా 10శాతం లాభపడి సానుకూల వృద్ధిదిశగా షేర్లు ర్యాలీతీస్తు న్నాయి. కంపెనీ స్టాక్‌ మంగళవారం నాటిట్రేడింగ్‌ లో సుమారు 568.25 రూపాయల నుంచి 506 రూపాయల మధ్యలో ట్రేడింగ్‌ నిర్వహించారు. ఫార్మారంగం భారీపతనం చవిచూస్తున్నా ఆరబిందో ఫార్మా మాత్రం 10.6శాతం పెరిగింది. కంపెనీ 2018 ఆర్థికసంవత్సరం వృద్ధి మరింతగా ఉంటుం దని అంచనావేసింది. నాలుగోత్రైమాసిక ఫలితాలు క్షీణించినా తక్కువగానే ఉన్నాయి. కంపెనీ నాలుగు శాతం నికరలాభాల్లో క్షీణత నమోదుచేసి 532.22 కోట్లుగా అంచనావేసింది. నాలుగోత్రైమాసికంలో కంపెనీ 554.51 కోట్లుగా ప్రకటించింది. హెల్త్‌కేర్‌ కంపెనీ అమెరికా ధరలపోటీ ఒత్తిడిని తక్కువగానే అంచనావేస్తున్నట్లు వెల్లడించింది. అమెరికాలోధరల కుదింపు కారణంగా 7-8శాతంగా ఉంటుందని అంచనావేసింది. కంపెనీ పోటీసంస్థలకంటే తక్కువ గానే ఉందని రానున్న కాలంలో రెండంకెల ప్రగతిని సాధించగలమని అంచనావేసింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు 29వ తేదీ సమావేశం అయి రెండోవిడత తాత్కాలిక డివిడెండ్‌ 1.25 రూపాయలు చొప్పున ప్రకటించే వీలుందని బిఎస్‌ఇకి తెలియజేసింది. రూపాయల విలువైన షేరుకు 1.25డివిడెండ్‌గా వెల్లడించింది. మొత్తం డివిడెండ్‌ రెండోవిడత 250 శాతంగా ఉంటుంది. ఇప్పటివరకూ 2.50 రూపా యలు చొప్పున ఒక్కొక్క ఈక్విటీ వాటాకు చెల్లించిం దని అంచనా. మొత్తం 4.38 లక్షల షేర్లు చేతులు మారాయి. గడచిన ఒక త్రైమాసికంలో 2.57 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ స్టాక్‌ గరిష్టంగా 506 నుంచి 547.45రూపాయలకు చేరింది. కంపెనీ షేర్లు ఉదయం 11.24 గంటలకు 8.33 శాతం పెరిగి 556.5 రూపాయలుగా నడిచింది. సెన్సెక్స్‌లో 506నుంచి 568.25రూపాయలమధ్య నడిచింది. గత ఏడాది అక్టోబరు ఆరవ తేదీకూడా కంపెనీ స్టాక్‌ 895కి పెరిగింది. కంపెనీ 15.24 శాతం షేర్లు గడచిన నెలరోజులుగా తగ్గాయి. మే 29వ తేదీవరకూ అదేతీరు చూపించింది. అంతకు ముందు సెన్సెక్స్‌లో 3.98శాతం పెరిగింది. కంపె నీ స్టాక్‌ గడచిన త్రైమాసికకాలంగా ఒత్తిడితోనే కొన సాగుతున్నాయి. 24.14శాతం క్షీణించింది. అదే సమయంలో సెన్సెక్స్‌ 8.23శాతం లాభాల్లో నడి చింది. బిఎస్‌ఇ హెల్త్‌కేర్‌సూచి 10శాతంవరకూ దిగ జారింది. అమెరికా ఎఫ్‌డిఎ తరచూ భారత్‌ ఔషధ కంపెనీలను తనిఖీలుచేయడం వంటివి ఇందుకుకీల కమని, వీటికితోడు అమెరికాలో ధరలపోటీ కూడా అధికం కావడం, కరెన్సీ హెచ్చుతగ్గులు కూడా ఒక విధంగా కారణం అవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫార్మారంగంలోని టాప్‌ ఐదు కంపెనీ లు 22-25శాతం ట్రేడింగ్‌ జరిపినవి ప్రస్తుతం 17-18 రెట్లు మాత్రమే జరుపుతున్నట్లు ఫార్మానిపు ణులఅంచనా. మొత్తం మీద ఫార్మారంగం దిగజారి నా అరంబిందోషేర్లు మాత్రం ర్యాలీతో ఉన్నాయి.
1entertainment
మార్కెట్లకు ఐటీ షేర్ల దన్ను! - 34 వేలకు చేరువలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ముంబయి : ఐటీ, టెక్‌, పీఎస్‌యూల సూచీల మద్దతుతో వారాంతంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 184.02 పాయింట్లు పెరిగి 33,940.30కు చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52.7 పాయింట్లు రాణించి 10,493 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్‌ 1.6 శాతం, టీసీఎస్‌ 1.7 శాతం, విప్రో 1.26 శాతం, టెక్‌ మహీంద్రా 0.58 శాతం చొప్పున పెరిగి మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించాయి. రంగాల వారిగా ఐటీ సూచీ అత్యధికంగా 1.31 శాతం పెరిగింది. పీఎస్‌యూ 1.5 శాతం, టెక్‌ 1.02 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.93 శాతం, మౌలిక వసతులు 0.89 శాతం చొప్పున రాణించాయి. మరోవైపు కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌ 0.58 శాతం, లోహ 0.06 శాతం చొప్పున నష్టాలు చవి చూశాయి. సెన్సెక్స్‌లో ఓఎన్‌జీసీ 2.87 శాతం, టీసీఎస్‌ 1.76 శాతం, ఇన్ఫోసిస్‌ 1.65 శాతం, బజాజ్‌ ఆటో 1.6 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 1.36 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు డాక్టర్‌ రెడ్డీస్‌ 0.8 శాతం, కోల్‌ ఇండియా 0.75 శాతం, టాటా స్టీల్‌ 0.68 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు 0.64 శాతం, హీరో మోటో కార్ప్‌ 0.61 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. రుణాలు ఇక మరింత చౌక! బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు. దేశీ బ్యాంకులు ఆర్‌బీఐ దారిలోనే వెళ్తున్నాయి. రిజర్వు బ్యాంక్ రెపో రేటు తగ్గించడంతో ఇప్పుడు ఇతర బ్యాంకులు కూడా వాటి ఎంసీఎల్ఆర్ రేటును తగ్గిస్తూ వస్తున్నాయి. Samayam Telugu | Updated: Jul 2, 2019, 01:35PM IST హైలైట్స్ రిజర్వు బ్యాంక్ దారిలో పయనిస్తున్న ఇండియన్ బ్యాంకులు పాలసీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో రుణ రేట్లు తగ్గింపు ఐసీఐసీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ బ్యాంకుల ఎంసీఎల్ఆర్ దిగువకు బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త. బ్యాంకులు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దారిలో పనిస్తున్నాయి. ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో దేశీ బ్యాంకులు కూడా రుణ రేట్లు తగ్గిస్తున్నాయి. తాజాగా ఐసీఐసీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఎంసీఎల్ఎల్ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రుణ రేట్లు దిగిరానున్నాయి. ఇంటర్నల్ బెంచ్‌మార్క్ లేదా ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. దీంతో ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి తగ్గింది. ఏడాది కాలపు రుణాలకు ఇది వర్తిస్తుంది. ఇక ఎంసీఎల్ఆర్ నెలలోపు రుణాలకు 8.40 శాతంగా, 3 నెలలకు 8.45 శాతంగా, 6 నెలలకు 8.60 శాతంగా ఉంది. రేట్ల తగ్గింపు తక్షణమే అమలులోకి వస్తుంది.
1entertainment
వరుణ్ తేజ్ మిస్టర్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ Highlights శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్   మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా మిస్టర్. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న శ్రీనువైట్ల దర్శకత్వంలో లోఫర్ సినిమాతో నిరాశపరిచిన వరుణ్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఈ ఇద్దరి కెరీర్లకు కీలకంగా మారింది. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ రిలీజ్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న మిస్టర్ పేరు ఇప్పుడు సడన్గా తెర మీదకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ చాలా ఆలస్యం కావటంతో వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ మధ్యలో వరుణ్ కాలికి గాయం కావటంతో దాదాపు రెండు నెలల పాటు షూటింగ్ వాయిదా వేశారు. దీంతో సినిమా ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి భారీ చిత్రాలు క్యూ కడుతుండటంతో  చిన్న మీడియం రేంజ్ సినిమాల రిలీజ్కు డేట్ దొరకటం కష్టమే. ఏప్రిల్ మొదటి వారంలో గురు, చెలియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ అవుతోంది. దీంతో గ్యాప్ ఏప్రిల్ 14న మిస్టర్ రిలీజ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నారట. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు PNR| Last Updated: మంగళవారం, 8 జులై 2014 (11:40 IST) రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో మంగళవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.345 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.70గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.349, విశాఖపట్నంలో రూ.355, విజయవాడ రూ.338, చిత్తూరులో రూ.389, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.338 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.396 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్‌లో రూ.360 రూపాయలుగా పలుకుతోంది. సంబంధిత వార్తలు
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV విన్నర్: అనసూయ ఆట-సుమ పాట అదుర్స్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం విన్నర్. తాజాగా ఈ మూవీనుండి మరో పాట రిలీజ్ అయ్యింది. TNN | Updated: Feb 7, 2017, 08:42PM IST సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం విన్నర్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా .. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతున్నారు. ఇప్పటికే తొలిరెండు సాంగ్స్‌ మహేష్, సమంతలు రిలీజ్‌గా మంగళవారం మూడో పాటను విడుదలైంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రిలీజ్ చేసిన ‘సుయ సుయ’ సాంగ్‌కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకి ఒక ప్రత్యేకత వుంది. సినిమాలో వచ్చే ఈ స్పెషల్ సాంగ్‌ను అనసూయపై చిత్రీకరించారు. అనసూయ తన స్టెప్స్‌తో అదరగొట్టేసిన ఈ పాటను పాడింది ఎవరో కాదు .. స్టార్ యాంకర్ సుమ. 'విన్నర్' సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ ఉందనే విషయాన్ని యూనిట్ ముందే తెలిపింది. ఆ స్పెషల్ సాంగ్‌ను పాడింది సుమ అనే విషయాన్ని తాజాగా రివీల్ చేసింది.
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రూట్ శతకం మిస్.. తొలిరోజు ఇంగ్లాండ్‌దే ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ చివర్లో ఇంగ్లాండ్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సిడ్నీ వేదికగా గురువారం TNN | Updated: Jan 4, 2018, 02:26PM IST రూట్ శతకం మిస్.. తొలిరోజు ఇంగ్లాండ్‌దే ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ చివర్లో ఇంగ్లాండ్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన ఐదో టెస్టులో కెప్టెన్ జో రూట్ (83: 141 బంతుల్లో 8x4), డేవిడ్ మలాన్ (55 నాటౌట్: 160 బంతుల్లో 5x4) అర్ధ శతకాలు బాదడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 233/5తో నిలిచింది. ఇప్పటికే ముగిసిన నాలుగు టెస్టుల్లో.. వరుసగా మూడింట్లో ఓడిన ఇంగ్లాండ్.. గత వారం మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టుని డ్రాగా ముగించింది. దీంతో కనీసం ఐదో టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ధ్యాన్‌చంద్‌కి సెహ్వాగ్ నివాళి..! భారత హాకీ దిగ్గజం, మేజర్ ధ్యాన్‌చంద్‌కి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నివాళి అర్పించాడు. TNN | Updated: Aug 29, 2017, 04:16PM IST భారత హాకీ దిగ్గజం, మేజర్ ధ్యాన్‌చంద్‌కి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నివాళి అర్పించాడు. ఆగస్టు 29న ధ్యాన్‌చంద్ పుట్టినరోజు కావడంతో ఈ రోజుని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా సెహ్వాగ్ ట్విట్టర్‌లో ‘ఆల్‌టైం గ్రేట్ హాకీ ప్లేయర్, భారత గొప్ప క్రీడాకారుడైన మేజర్ ధ్యాన్‌చంద్‌కి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నా ఘనమైన నివాళి’ అని రాసుకొచ్చాడు. సెహ్వాగ్‌తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తదితరులు ధ్యాన్‌చంద్‌కి నివాళులర్పించారు. 1905, ఆగస్టు 29న అలహాబాద్‌లో జన్మించిన ధ్యాన్‌చంద్ హాకీ‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. మ్యాచ్‌లో ధ్యాన్‌చంద్ చేసే డ్రిబ్లింగ్ చాతుర్యం, పాసింగ్ విధానానికి అప్పట్లో అభిమానులు మంత్రముగ్దులయ్యారు. ప్రత్యర్థులకి కొరకరాని కొయ్యగా.. హాకీ మాంత్రికుడిగా మారి భారత్‌కి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను ధ్యాన్‌చంద్ అందించారు. 1936లో ధ్యాన్‌చంద్ ఆటకి ఫిదా అయిపోయిన హిట్లర్ తమ దేశంలో కల్నల్ హోదా ఇస్తామని.. ఆశ చూపినా.. మాతృదేశాన్ని వీడి రాలేనని చెప్పి క్రీడాస్ఫూర్తి చాటిన దేశభక్తుడు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
1entertainment
NATCO Pharma లాభాలతో దూసుకు వెళ్లిన ‘నాట్కోఫార్మా హైదరాబాద్‌,: నాట్కో ఫార్మా మూడో త్రైమాసికంలో 685.13 కోట్ల రూపాయలు రాబడు లు సాధించింది. నికరలాభం కూడా 194.76 కోట్ల కు పెరిగిందని కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంలో రాబడులు 293.45కోట్ల నుంచి 134 శాతం పెంచుకోగలిగింది. నికరలాభం కూడా సంఘ టితంగాచూస్తే రూ.37.04 కోట్లనుంచి 194.76 కోట్లకు పెరిగింది 425శాతం వృద్ధిని చూపించింది. కంపెనీ వృద్ధి మొత్తం స్వైన్‌ఫ్లూ నివారణకు ఉప యోగించే ఓసాల్టామివీర్‌ ఉత్పత్తి అమెరికా మార్కె ట్‌లో గణనీయంగా అమ్ముడుపోవడంతో మార్కెటిం గ్‌ భాగస్వామి నుంచి లాభాల వాటా కూడా పెరగ డంతో కొంతమేర వృద్ధిని చూపించింది. అలాగే కంపెనీ తొమ్మిదినెలల కాలానికిగాను 14,871.8 కోట్ల రూపాయలు రాబడులు సాధించింది. పన్నుల చెల్లింపులకుముందు మూడునెలల కాలానికిగాను 246.50 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక పన్నుల ఖర్చులపరంగాచచూస్తే 53.14 కోట్లు రూపాయలు ఉంది. నికరలాభం 194.84 కోట్లరూపాయలు సాధించామని, కంపెనీ కార్యదర్శి ఉపాధ్యక్షుడు ఎం ఆదినారాయణ వెల్లడించారు. అలాగే తొమ్మిదినెలల కాలానికి కూడా 927.3కోట్ల రూపాయలు నికర లాభాలు ఆర్జించినట్లు వివరించారు. రాబడులపరం గా మూడునెలలకాలానికిగాను 1947.6కోట్ల రూపా యలుగా ఉంది. అదే తొమ్మిదినెలల కాలానికిగాను 3078.3 కోట్లరూపాయలు సాధించినట్లు కంపెనీ వివరించింది. ప్రతివాటాకురాబడులు11.18 రూపా యలుగాఉంది. తొమ్మిదినెలల కాలానికి ప్రామా ణికంగాచూస్తే ప్రతివాటాకు రాబడి 17.67గా నిలి చింది. భారతీయ అకౌంటింగ్‌ప్రమాణాలను కంపెనీ పాటిస్తున్నదని అందుకు అనుగుణంగానే ఫలితా లను రూపొందించినట్లు కంపెనీ సిఎండి విసి నన్న పనేని వివరించారు. గతఏడాది గిలీడ్‌, రోషేతో కోర్టు వెలుపల సెటిల్‌మెంట్లు చేసుకున్న తర్వాత అమెరికా మార్కెట్‌లోకి ఇన్‌ఫ్లుయేంజా చికిత్సలో వినియోగించే ఔషధ జనరిక్‌ టామీఫ్లూ క్యాప్సూల్స్‌ ను నాట్కోఫార్మా విడుదల చేసింది. రెండు కం పెనీలతో సెటిల్‌మెంట్‌ కారణంగా 30,45,75 ఎంజి మోతాదుల్లో టామీఫ్లూ ఔషధాన్ని మరిం త పరిమితకాలంపాటు ప్రత్యేకించి విక్రయాలకు హక్కులు సాధించింది. ఆర్థిక ఫలితాలు ప్రోత్సా హకరంగా ఉండటంతో 2017 ఆర్థిక సంవత్స రానికి రెండురూపాయల విలువైన ప్రతిషేరుకు ఆరు రూపాయల మధ్యంతర డివిడెండ్‌ ప్రకటిం చింది. ఫిబ్రవరి 27 రికార్డు తేదీగా నిర్ణయించింది. మార్చి 3నుంచి మధ్యంతర డివిడెండ్‌ చెల్లిస్తామని వెల్లడించింది. కంపెనీలో ప్రమోటార్ల వాటా 51.24 శాతం ఉండగా సంస్థాగత, ఇతర సంస్థల వాటా 26,02శాతం, 2.74శాతంగా ఉంది. నాట్కో ఫార్మా మూడో త్రైమాసికంలో లాభాల్లో దూసుకు పోయింది. ======
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Karan Joharతో చిందేసిన హార్దిక్ పాండ్య..! ఐపీఎల్ 2019 సీజన్‌కి ఫిట్‌నెస్ సాధించాలని ప్రస్తుతం ట్రై చేస్తున్న హార్దిక్ పాండ్య.. తాజాగా ముంబయిలో జరిగిన ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతా వివాహానికి హాజరై సందడి చేశాడు. Samayam Telugu | Updated: Mar 10, 2019, 09:49AM IST Karan Joharతో చిందేసిన హార్దిక్ పాండ్య..! హైలైట్స్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోతో చిక్కుల్లో పడిన హార్దిక్ పాండ్య ఈ ఏడాది జనవరిలో హార్దిక్‌పై కొన్నిరోజులు నిషేధం విధించిన బీసీసీఐ తాజాగా మళ్లీ కరణ్ జోహార్‌తో కలిసి హుషారుగా స్టెప్‌లేసిన హార్దిక్ పాండ్య గాయం కారణంగా భారత్ జట్టుకి దూరం.. ఐపీఎల్‌‌కి ఫిట్‌నెస్ సాధించే అవకాశం వెన్నునొప్పి కారణంగా ఆస్ట్రేలియా‌తో సిరీస్‌కి దూరమైన హార్దిక్ పాండ్య తాజాగా కరణ్ జోహార్‌తో కలిసి డ్యాన్స్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో అమ్మాయిలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా హార్దిక్ పాండ్య కొన్నిరోజులు నిషేధం కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే.. బీసీసీఐ పాలకుల కమిటీ ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేయగా.. ఆ తర్వాత భారత్ జట్టులోకి పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్య.. మళ్లీ గాయం కారణంగా టీమ్‌కి దూరమయ్యాడు. Those moves... #KaranJohar https://t.co/Gs4fSu2icy
2sports
internet vaartha 175 Views హైదరాబాద్‌ : దేశంలోనే సృజనాత్మకత, ఔత్సాహిక పారిశ్రామికరంగానికి తెలంగాణ ఒక రోల్‌మోడల్‌ వంటి దని ఐటిశాఖకార్యదర్శి జయేష్‌ రంజన్‌ వెల్లడించారు. సిఐఐ తెలంగాణవార్షిక సదస్సులో విశిష్ట అతిధిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. తెలంగాణప్రభుత్వం స్టార్టప్‌ వాతావరణాన్ని పెంపొందిస్తున్నదని, అనేక కార్యాచరణలతో ఔత్సాహికులకు మరింత తోడ్పాటునిస్తోందన్నారు. శాండ్‌బాక్స్‌ విధానంలో గ్రామీణ ఔత్సాహికులకు అవకాశాలు కల్పిస్తున్నదన్నారు. నిజా మాబాద్‌లో మొట్టమొదటి కార్యాచరణ అవలంభించామని, కాకతీయ శాండ్‌బాక్స్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు. రానున్నకాలంలో తెలంగాణ భారతస్టార్టప్‌ రాజధానిగా మారుతుందనడంలో సందేహంలేదన్నారు. ప్రతిసమస్యకు తక్షణపరిస్‌ఆకరం అన్వేషిస్తున్నామని, సృజనాత్మక కీలక మైన కార్యాచరణలు సాంకేతికపరిజ్ఞానంతో స్టార్టప్‌కంపెనీలకు మరింతప్రోత్సహం కల్పిస్తున్నా మని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సగటు వయసు గణనీయంగా తగ్గిందని, పిన్నవయసులోనే పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారన్నారు. డిఆర్‌డిఎల్‌ డైరెక్టర్‌ డా.జయరామన్‌ మాట్లాడుతూ పారిశ్రామికరంగం రక్షణరంగ ప్రయోగశాలల మధ్య ఉన్న భాగస్వామ్యం వివరించారు. డిఆర్‌డిఒ దేశీయ ఉత్పత్తులనుమరింతగా ప్రోత్సహిస్తున్నదని, 60శాతంరక్షణరంగ ఉత్పత్తులు దేశీయంగానే ఉన్నాయని, ప్రైవేటురంగ పారిశ్రామికవేత్తలకు అవకాశాలిస్తోందన్నారు.ఐసిటి, ఎలక్ట్రానిక్స్‌కమ్యూనికేషన్స్‌, సిఐఐల మధ్య ఒప్పందం కూడా జరిగింది.  పారిశ్రామికరంగం, మౌలికవనరుల వృద్ధి మానవవనరుల అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం మరింత ముందున్నదని సిఐఐ ఛైర్మన్‌వనతి దాట్ల వెల్లడించారు. సమావేశంలో పలువురు పారిశ్రామికవేత్తలు గుదే దశరధ, బిపిన్‌ పాండియా, రాజవ్‌ చిలకా, సతీష్‌ ఆండ్ర, అభిజిత్‌పా§్‌ు, ధృవ్‌ అగర్వాల్‌, రమేష్‌ దాట్ల వంటివారు పాల్గొన్నారు.
1entertainment
బాహుబలికి మరో అరుదైన గౌరవం Highlights బ్రిటన్ భారత సంస్కృతి ఉత్సవాల్లో బాహుబలి ప్రీమియర్ శరవేగంగా ఏప్రిల్ 28 రిలీజ్ కు రెడీ అవుతున్న బాహుబలి 2   తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన సినిమా రాజమౌళి చెక్కిన బాహుబలి. అలాంటి ‘బాహుబలి’కి అనేక గౌరవాలు దక్కాయి. 2015 సంవత్సరానికి జాతీయ ఉత్తమ చిత్రం ఇదే. ఇంకా జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు.. గౌరవాలు ‘బాహుబలి’ని వరించాయి. తాజాగా బాహుబలికి మరో అరుదైన గౌరవం దక్కింది.   భారత దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ ఏడాదికి 70 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో బ్రిటన్లో నిర్వహించబోయే భారత సంస్కృతి ఉత్సవాల్లో భాగంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రిమియర్ షోను ప్రదర్శించబోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 28న ‘బాహుబలి-2’ రిలీజవుతుండగా..ఆ ముందు రోజు బ్రిటన్లో ఈ ప్రిమియర్ షో ఉంటుంది. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ‘బాహుబలి-2’ ప్రిమియర్ షోలు ఉంటాయి కానీ.. ఈ షో ప్రత్యేకం. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కూడా బాహుబలి షోను తిలకించనున్నారు. బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటన్ కౌన్సిల్, బ్రిటన్లో ఇండియన్ హై కమిషన్  ఉమ్మడిగా ఈ సంస్కృతి ఉత్సవాల్ని నిర్వహించనుండటం విశేషం. ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగానే ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. ఇలా ఓ దేశ ప్రభుత్వం.. ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఉత్సవాల్లో మన సినిమాను ప్రదర్శించబోతుండటం అరుదైన విషయమే.  మార్చి నెల మధ్యలోనే బాహుబలి2 ట్రయలర్ లాంచ్ చేయబోతున్నారు. మూడు వారాల పాటు పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసి ఏప్రిల్ 28న భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్టో ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
internet vaartha 129 Views ముంబై : ఇన్వెస్టర్లు,మ్యూచువల్‌ఫండ్‌ పంపిణీ దారులకు మరింత వెసులుబాటు కల్పిస్తూ ప్రపంచ అగ్రశ్రేణి స్టాక్‌ ఎక్ఛేంజిబాంబే స్టాక్‌ఎక్ఛేంజి ఆన్‌లైన్‌ చెల్లింపుల విధానం ప్రారంభించింది. డీమాట్‌ విధానంలో లావాదేవీలకు మ్యూచువల్‌ఫండ్‌ ప్లాట్‌ఫామ్‌పై కంపెనీలు ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసుకోవచ్చు. అన్ని ఆర్డర్లకు నిధులు విడుదలయిన తర్వాత మాత్రమే లావాదేవీలకు డీమాట్‌ విధానంలో అనుమతులు ఉంటాయని బిఎస్‌ఇ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. గతవారం లోనే బిఎస్‌ఇ ఒక ప్రకటనచేస్తూ పంపిణీ దారులకు తమ క్లయింట్లను రిజిష్టరుచేసుకునేందుకు బహుళ బ్యాంక్‌ చెల్లింపుల విధానం అమలుచేస్తామని బిఎస్‌ఇ స్టార్‌ ఎంఎఫ్‌ విధానం కింద అమలుకు వస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం మ్యూచువల్‌ఫండ్‌ పంపిణీ దారులు ఒక బ్యాంకు ఖాతాను మాత్రమే రిజిష్టరు చేసుకోవాల్సి ఉంది. బిఎస్‌ఇ ఎస్‌టిఎఆర్‌ ఎంఎఫ్‌ ప్లాట్‌ఫామ్‌ కింద క్లయిట్లను రిజిస్టరుచేసుకునేముందు ఒక ఖాతాప్రారంభించాలి. తదనంతరం మార్చినెలలో బిఎస్‌ఇ కొన్ని కొత్త సేవలను ప్రారంభించింది. వాటిలో డిజిటల్‌నాన్‌డీమాట్‌ లావాదేవీలు నిరంతరం నిర్ణయిస్తుంది. ఆరురోజులపాటు ఆర్డర్లను నిలిపి ఉంచే సౌకర్యం కూడా ఇన్వెస్టర్లకు, పంపిణీదారులకు కల్పించింది. 2014లో మార్కెట్‌ పర్యవేక్షణ సంస్థ సెబి మ్యూచువల్‌ఫండ్‌ పంపిణీదారులు స్టాక్‌ ఎక్ఛేంజి ప్లాట్‌ఫామ్‌ను డీమాట్‌కాని విధానంపు లావాదేవీలకు కూడా వినియోగించుకోవచ్చని సూచించింది. అమ్మకాలు, లేదా కాలపరిమితితీరిన చెల్లింపులు వంటివి వీటిలో ఉన్నాయి. కొత్తవిధానం వల్ల మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లు తమతమ పరిధిని స్టాక్‌ ఎక్ఛేంజిల్లో మరింత పెంచుకోవచ్చని బిఎస్‌ఇ చెపుతోంది.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV దినేశ్ కార్తీక్‌ని అందుకే కూర్చోబెట్టాం: రోహిత్ కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో ఆదివారం ముగిసిన ముక్కోణపు టీ20 టోర్నీ ఫైనల్లో దినేశ్ కార్తీక్ TNN | Updated: Mar 19, 2018, 03:10PM IST దినేశ్ కార్తీక్‌ని అందుకే కూర్చోబెట్టాం: రోహిత్ కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో ఆదివారం ముగిసిన ముక్కోణపు టీ20 టోర్నీ ఫైనల్లో దినేశ్ కార్తీక్ (29: 8 బంతుల్లో 2x4, 3x6) సంచలన ఇన్నింగ్స్‌తో భారత్‌కి విజయాన్ని అందించాడు. భారత్ శిబిరంలో గెలుపుపై ఆశలు లేని స్థితిలో క్రీజులోకి వచ్చిన కార్తీక్.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి.. అనంతరం వరుసగా 4, 6, 0, 2, 4 బాదేశాడు. ఆఖర్లో.. భారత్ గెలవాలంటే చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిన దశలో కళ్లుచెదిరే రీతిలో కార్తీక్ బాదిన సిక్సర్.. అతని బ్యాటింగ్ నైపుణ్యానికి మచ్చుతునకలా నిలిచింది. రాత్రి మ్యాచ్‌ ఉత్కంఠగా మారుతున్న సమయంలో.. దినేశ్ కార్తీక్‌ని అలానే కూర్చొబెట్టి.. అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేని విజయ్ శంకర్‌ని అతని స్థానంలో బ్యాటింగ్‌కి పంపడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్తీక్ స్థానంలో వచ్చిన శంకర్ బంతుల్ని వృథా చేసి మ్యాచ్‌ను దాదాపు భారత్‌కి దూరం చేసేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో అతను వరుసగా నాలుగు బంతుల్ని వృథా చేశాడు. దీంతో.. ఈ ఓవర్‌లో భారత్‌కి ఒక పరుగే వచ్చింది. అది కూడా లెగ్‌బై రూపంలో. దీంతో ఈ బ్యాటింగ్‌ మార్పుపై విమర్శలు రాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. ‘రంజీ, ఐపీఎల్ టోర్నీల్లో దినేశ్ కార్తీక్.. ఆరోస్థానంలోనే బ్యాటింగ్ చేస్తుంటాడు. అతని బ్యాటింగ్ సామర్థ్యమేంటో ముంబయి ఇండియన్స్‌కి ఆడే సమయంలో నేను చూశాను. కార్తీక్ కొన్ని భిన్నమైన షాట్లు ఆడగలడు. డెత్ ఓవర్ల సమయంలో.. ఆ షాట్స్‌ భారత్‌కి చాలా అవసరమని నేను భావించాం. ఈ ఒక్క కారణంతోనే కార్తీక్ అలానే వెనక్కి ఉంచి.. శంకర్‌ని ముందు పంపాం. ఈ బ్యాటింగ్ మార్పు విజయవంతమైంది’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Nov 09,2015 శ్రీకృష్ణ జ్యుయెలర్స్‌లో డైమాండ్‌ ఫెస్ట్‌ హైదరాబాద్‌ : దీపావళి, ధన్‌తేరాస్‌ పురస్కరించుకుని డైమాండ్‌ ఫెస్ట్‌ నిర్వహిస్తోన్నామని శ్రీ కృష్ణ జ్యుయెలర్స్‌ మేనేజర్‌ మల్లికార్జున రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 వరకు నగరంలోని తమ రెండు షోరూంలో ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ఒక కారెట్‌ వజ్రాలను రూ.49,900 నుంచి అందిస్తోన్నామన్నారు. అదే విధంగా బంగారు ఆభరణాలను కూడా 6 శాతం అతి తక్కువ తరుగు నుంచి విక్రయిస్తున్నామన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సాహో.. రాజమౌళి అనడానికి ఈ సీన్ చాలు! బాహుబలి సినిమాతో ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారి తనవైపు తిప్పుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తాజాగా సినిమాకి రాజునైనా తండ్రికి కొడుకునేగా అని నిరూపించారు. TNN | Updated: Jan 24, 2017, 03:16PM IST బాహుబలి సినిమాతో ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారి తనవైపు తిప్పుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ ప్రముఖ దర్శకుడు రీసెంట్‌గా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన శ్రీ వల్లి ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. అయితే ఈ కార్యక్రమంలో ఓ అరుదైన సంఘటన జరగగా, ఆ సన్నివేశాన్ని చూసి అక్కడికి వచ్చిన వీక్షకులతో పాటు టీం మెంబర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. బాహుబలి, బజరంగీ భాయిజాన్ చిత్రాలకు రచయితగా పనిచేసిన విజయేంద్ర ప్రసాద్ ఈ మధ్య ఫుల్ పాపులర్ అయ్యాడు. ఆయన డైరెక్షన్‌లో రొమాంటిక్ థ్రిల్లర్‌గా ‘శ్రీ వల్లి’ మూవీ తెరకెక్కుతోంది.
0business
పసిడిపై 'పన్ను' వెనక్కి - బంగారం షేర్ల ర్యాలీ న్యూఢిల్లీ: బంగారం అభరణాలపై ఒక్క శాతం పన్ను వసూలును నిరసిస్తూ వర్తకులు నెలన్నర పాటు సమ్మె చేసిన దిగిరాని ప్రభుత్వం అకస్మత్తుగా వెనక్కి తగ్గింది. దీంతో ఓ వైపు బులియన్‌ పారిశ్రామికవర్గాలు ఆశ్యర్యానికి గురి కావడం మరోవైపు స్టాక్‌ మార్కెట్లలో పసిడి షేర్లకు డిమాండ్‌ లభించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌లో బంగారం, వజ్రాలు ఇతర విలువైన లోహాలతో తయారు చేసిన ఆభరణాలు, బంగారు నాణేల కొనుగోళ్లపై ఒక శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. జూన్‌1వ తేది నుంచి దీన్ని అమలు చేయాలని కేంద్రం ప్రదిపాదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని బులియన్‌ వర్తకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు 42 రోజుల పాటు నిరవదిక సమ్మెకు దిగారు. అయినా ఆ సమయంలో ప్రభుత్వం ససేమిరా అంది. ఫైనాన్స్‌ బిల్లు ప్రకారం నగదు ద్వారా ఎవరైతే వినియోగదారులు 2 లక్షలకు మించి బంగారు ఆభరణాలు లేదా బంగారు నాణేలను కొనుగోలు చేస్తారో వారి నుండి స్టోరు వద్దే పన్ను వసూలు (టిసిఎస్‌) రూపంలో 1 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని క్రితం బడ్జెట్‌లో ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రతిపాదించారు. పసిడి లావాదేవీలపై విధించిన పన్నుపై అటు ప్రజలు, ఇటు ఆభరణాల వ్యాపారులు నుంచీ తీవ్ర వ్యతిరేకత, నిరసనలు రావడంతో ఆభరణాల నగదు కొనుగోళ్లపై విధించిన ఒక శాతం పన్నును తొలగిస్తున్నట్టు తాజాగా కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం తొలుత రూ.2లక్షలు దానికి పైబడిన కొనుగోళ్లపై ఈ పన్ను ఉంటుందని చెప్పింది. ఆ పరిమితిని ఇప్పుడు 5 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయం జూన్‌1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. వివిధ పరిణామాల నేపధ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశంలో పసిడికి భారీగా డిమాండ్‌ పడిపోయింది. ఈ త్రైమాసికంలో బంగారం అమ్మకాలు 41 శాతం మేర తగ్గి 88.4 టన్నులకు పరిమితమయ్యింది. దేశంలో ఏడాదికి 850-900 టన్నుల పసిడి విక్రయాలు జరుగుతున్నాయని అంచనా. పసిడిపై ఒక్క శాతం పన్ను ప్రతిపాదనను కేంద్రం వెనక్కి తీసుకోవడం ద్వారా బంగారానికి స్వల్పంగా డిమాండ్‌ పెరుగుతుందని బులియన్‌ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
SURESH RAINA వన్డే, టీ20ల్లోకి మళ్లీ సురేశ్‌ రైనా పునరాగమనం? న్యూఢిల్లీ: భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన హి ట్టింగ్‌తో చెరగని ముద్ర వేసిన సురేశ్‌ రైనా దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ వన్డేల్లోకి పునరాగ మనం చేయనున్నాడా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. శ్రీలంక తో ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేలు, ఏకైక టీ20 కోసం సెలెక్టర్లు ఆదివారం జట్టును ప్రకటించను న్నారు. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్‌ నిరూపించు కోవాల్సిందిగా సురేశ్‌ రైనాకు సెలెక్టర్లు సూచిం చినట్లు తెలుస్తోంది. 2015 అక్టోబర్‌లో దక్షిణా ఫ్రికాతో జరిగిన సిరీస్‌లో చివరిసారి రైనా 50 ఓవర్ల మ్యాచ్‌ ఆడాడు. ఈ సిరీస్‌ అనంతరం ఫామ్‌ కోల్పోవడం, దేశ వాళీ మ్యాచ్‌లు ఆడకపోవడంతో అతడ్ని సెలెక్టర్లు పక్కన పెట్టారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రైనాకు అవకాశమిచ్చినా వినియోగించుకోలేక పోయాడు. కానీ, తాజాగా శ్రీలంక పర్యటనలో ఉన్న కొంతమంది సీనియర్‌ క్రికెటర్లకి విశ్రాంతినివ్వాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉండటతో రైనాకి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గత వారం రోజులుగా బెంగుళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్‌ టెస్టులకి రైనా హాజరవుతున్నాడు. మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఇటీవల ఫిట్‌నెస్‌ టెస్టులు ముగిశాయంటూ సోషల్‌ మీడియాలో ఒక ఫోటో ఉంచాడు. అందులో రైనా కూడా ఉండటంతో అతని పునరాగమనం వార్త వైరల్‌గా మారింది.
2sports
pro kabaddi league 2019: patna pirates beat puneri paltan పట్నాని మళ్లీ గెలిపించిన పర్దీప్ నర్వాల్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ అలవోక విజయాన్ని అందుకుంది. మరోవైపు 9వ పరాజయాన్ని చవిచూసిన పుణె.. ప్లేఆఫ్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. Samayam Telugu | Updated: Sep 15, 2019, 11:56PM IST హైలైట్స్ ప్రొ కబడ్డీ లీగ్‌లో మళ్లీ పుంజుకున్న పట్నా పైరేట్స్ ఒంటిచేత్తో జట్టుని గెలిపిస్తున్న స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ ప్లేఆఫ్ ఆశల్ని సంక్లిష్టం చేసుకున్న పుణెరి పల్టాన్ మరో మ్యాచ్‌లో గుజరాత్‌పై దబాంగ్ ఢిల్లీ గెలుపు ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో పట్నా పైరేట్స్ జోరందుకుంది. పుణె వేదికగా ఆదివారం రాత్రి పుణెరి పల్టాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ 18 పాయింట్లు సాధించడంతో పట్నా పైరేట్స్ 55-33 తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. ఆరో విజయంతో పట్నా.. 8వ స్థానానికి ఎగబాకగా.. 9వ పరాజయంతో పుణెరి పదో స్థానానికి పరిమితమైంది. ఇటీవల మళ్లీ ఫామ్ అందుకున్న పర్దీప్ నర్వాల్ ఈరోజు పుణెరిపైనా తిరుగులేని ప్రదర్శనని కనబర్చాడు. మ్యాచ్‌లో 24 సార్లు రైడ్‌కి వెళ్లిన ప్రదీప్.. ఏకంగా 18 పాయింట్లని టీమ్‌కి అందించాడు. అతనికి డిఫెండర్ నీరజ్ కుమార్ 11 పాయింట్లతో సహకారం అందించడంతో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌కి ఎదురులేకుండా పోయింది.
2sports
Hyderabad, First Published 14, Aug 2018, 6:37 PM IST Highlights బిగ్ బాస్ సీజన్ 2 ఈ వారం నామినేషన్స్ కోసం ఇచ్చిన టాస్క్ ఆసక్తికరంగా నడిచింది. ఒక్కొక్కరిని జంటలుగా ఉండమని చెప్పి వారిలో ఒకరిని ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యే విధంగా టాక్ ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ 2 ఈ వారం నామినేషన్స్ కోసం ఇచ్చిన టాస్క్ ఆసక్తికరంగా నడిచింది. ఒక్కొక్కరిని జంటలుగా ఉండమని చెప్పి వారిలో ఒకరిని ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యే విధంగా టాక్ ఇచ్చారు. ఆ విధంగా ఈ వారం గీతామాధురి, శ్యామల, నూతన్ నాయుడు, రోల్ రైడా, పూజా రామచంద్రన్, దీప్తి సునైనాలు నామినేషన్స్ లో నిలిచారు. నిజానికి ముందుగా ఐదుగురు మాత్రమే నామినేషన్స్ లో ఉండగా, చివరిలో బిగ్ బాస్ కెప్టెన్ అయిన తనీష్ ను ఒకరిని నామినేట్ చేయమని చెప్పగా తను శ్యామల పేరు చెప్పాడు. మిగిలిన వారంతా తనతో పాటు 63 రోజులు కలిసి ప్రయాణించారని శ్యామల మధ్యలో వెళ్ళిపోయి వచ్చిందని తనను నామినేట్ చేస్తున్నట్లుగా తనీష్ బిగ్ బాస్ కి తెలిపారు. ఆ విధంగా శ్యామల ఈ వారం నామినేషన్స్ లో నిలిచింది. అయితే తనీష్ చెప్పిన కారణం నాకు నచ్చలేదంటూ శ్యామల.. కౌశల్ వద్ద చర్చించింది. 'మీ కారణంగా నేను బయటకి వెళ్లిపోయి మళ్లీ ఏదో వస్తే.. దాన్ని రీజన్ గా చూపించి నామినేట్ చేస్తానంటే ఎలా..?' అంటూ కౌశల్ తో మాట్లాడింది. అయితే తనీష్ మాత్రం 63 రోజుల పాటు హౌస్ లో ఉండడం మామూలు విషయం కాదని అందుకే శ్యామలని నామినేట్ చేసినట్లుగా దీప్తి సునైనాతో మాట్లాడాడు. దీని బట్టి ఈరోజు షో మరింత ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.
0business
నిఫ్టీ కంపెనీల ఆదాయ వృద్ధిపై విశ్లేషకులు  ఆకర్షణీయంగా ఎఫ్‌ఎమ్‌సీజీల పనితీరు ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018-19) నిఫ్టీ కంపెనీల ఆదాయాల్లో వృద్ధి పరిమితంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్టోబరు- డిసెంబరులో ఈ కంపెనీల పనితీరు స్తబ్దుగా ఉండటమే ఇందుకు కారణం. విశ్లేషకుల అంచనా ప్రకారం.. 2018-19లో నిఫ్టీ కంపెనీల ఆదాయాలు స్వల్పంగా 8 శాతం మాత్రమే పెరగొచ్చు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బ్రోకరేజీ సంస్థలు అంచనా వేసిన 23 శాతం కంటే ఇది చాలా చాలా తక్కువ కావడం గమనార్హం. అయితే 2019-20లో నిఫ్టీ 50 కంపెనీలు 26 శాతం ఆదాయ వృద్ధిని సాధిస్తాయని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. బలమైన లాభదాయకత, అమ్మకాలు ఇందుకు దోహదం చేస్తాయని అంటున్నాయి. నిఫ్టీ కంపెనీల పనితీరుపై విశ్లేషణ ఇలా.. * అక్టోబరు- డిసెంబరులో నిఫ్టీ-50లో 33 కంపెనీలు అంచనాలకు మించి లాభాన్ని, ఆదాయాన్ని నమోదు చేశాయి. * జులై- సెప్టెంబరులో సగానికి పైగా కంపెనీలు నికర లాభం అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. 16 కంపెనీలు అమ్మకాల అంచనాలకు దూరంగా నిలిచాయి. * డిసెంబరు త్రైమాసికంలో నిఫ్టీ కంపెనీల్లో హిందుస్థాన్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ మెరుగైన పనితీరును కనబర్చింది. బ్రోకరేజీ సంస్థల సగటు అంచనాతో పోలిస్తే నికర లాభం 253 రెట్లు అధికంగా నమోదైంది. యెస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐల పనితీరు కూడా ఆకర్షణీయంగానే ఉంది. * ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ల ఆస్తుల నాణ్యత మెరుగయ్యింది. నికర వడ్డీ మార్జిన్‌తో పాటు డిపాజిట్లలో మార్కెట్‌ వాటాను కూడా పెంచుకున్నాయి. * అక్టోబరు- డిసెంబరులో అత్యంత నిరాశాజనక ఫలితాలను ప్రకటించిన సంస్థ టాటా మోటార్స్‌. కార్పొరేట్‌ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో అత్యధిక త్రైమాసికాన్ని ఈ సంస్థ చవిచూసింది. * వాహన, టెలికాం కంపెనీలు ఆదాయాలు అంచనాల కంటే తక్కువగా ఉండగా.. ప్రైవేట్‌ బ్యాంకులు, ఐటీ కంపెనీలు అంచనాలకు మించి రాణించాయని జేఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. * ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల అమ్మకాల్లో బలమైన వృద్ధి ఉండటం 2018-19లో సానుకూలాంశం. డిసెంబరు త్రైమాసికంలోనూ ఆ ఒరవడి కనిపించింది. హిందుస్థాన్‌ యునిలీవర్‌, ఐటీసీలు లాభాదాయాల్లో అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేశాయి. ప్రధానాంశాలు
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (21.12.17) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. TNN | Updated: Dec 21, 2017, 09:32AM IST తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (21.12.17) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. రోజూ స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. మంగళవారం (డిసెంబర్ 19న) స్వల్పంగా తగ్గిన బంగారం ధర బుధవారం (డిసెంబర్ 20న) మళ్లీ పెరిగింది. అయితే నేడు (డిసెంబర్ 21న) మళ్లీ స్వల్పంగా తగ్గింది. బుధవారం రూ.27,420గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. గురువారం రూ.20 తగ్గి రూ.27,400కి చేరింది. మరోవైపు వెండి ధర నిలకడగా కొనసాగుతోంది. గమనిక: ఆన్‌లైన్‌లో కేవలం బంగారం ధర మాత్రమే తెలియజేస్తారు. దీనిలో మజూరి, తరుగు వంటి అదనపు ధరలు ఇమిడి ఉండవు. మార్కెట్లో నేటి బంగారం ధరలు (21-12-2017) హైదరాబాద్ 22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,400 24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.29,890 విజయవాడ 22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,400 24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.29,890 విశాఖపట్నం 22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,400 24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.29,890 వ్యత్యాసం: 20.12.2017న రూ.2,742గా ఉన్న 1 గ్రాము 22 క్యారట్ గోల్డ్ ధర.. 21.12.2017న రూ.2,740గా ఉంది. అంటే రూ.2 తగ్గింది. వెండి హైదరాబాద్ - 1 కేజీ సిల్వర్ - రూ.40,200 విశాఖపట్నం - 1 కేజీ సిల్వర్ - రూ.40,200 విజయవాడ - 1 కేజీ సిల్వర్ - రూ.40,200
1entertainment
sri lanka strong in reply despite quick strikes మూడో రోజు అదరగొట్టిన శ్రీలంక..! కోల్‌కతా టెస్టులో పర్యాటక జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మూడో రోజు వెలుతురు లేమితో ఆటను ముందుగానే ముగించాల్సి వచ్చే సమయానికి భారత్ కంటే మరో 7 పరుగులు వెనుకబడింది. TNN | Updated: Nov 18, 2017, 04:40PM IST కోల్‌కతా వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక జట్టు ఆకట్టుకుంటోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 172 పరుగులకు ఆలౌట్ చేసిన లంక.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అంతకు ముందు ఐదు వికెట్ల నష్టానికి 74 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ కాసేపటికే అర్ధ సెంచరీ చేసిన పుజారా వికెట్ కోల్పోయింది. తర్వాత లోయర్ ఆర్డర్ ఆదుకోవడంతో 172 పరుగులు చేయగలిగింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు 34 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి వీరిని పెవిలియన్ చేర్చాడు. మరో వికెట్ పడితే లంకపై ఒత్తిడి పెరిగేదే. కానీ లాహిరు తిరుమానే (94 బంతుల్లో 51; 8x4), ఏంజెలో మాథ్యూస్ (94 బంతుల్లో 52; 8x4) లంకను ఆదుకున్నారు. ఫీల్డర్ల తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న వీరిద్దరూ మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. భారీ భాగస్వామ్యం దిశగా సాగుతున్న వీరిని ఉమేశ్ యాదవ్ వరుస ఓవర్లలో అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఆ సెగ త్రివిక్రమ్‌కీ తగిలినట్టుంది బీప్ సాంగ్ వివాదం తెలుసు కదా. మహిళలను కించపరిచే విధంగా శింబు రాసిన పాటకి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం సమకూర్చాడు. TNN | Updated: Jan 16, 2016, 02:25PM IST ఆ సెగ త్రివిక్రమ్‌కీ తగిలినట్టుంది బీప్ సాంగ్ వివాదం తెలుసు కదా. మహిళలను కించపరిచే విధంగా శింబు రాసిన పాటకి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం సమకూర్చాడు. ఆ పాటని శింబునే పాడాడు. ఆ పాట సోషల్ మీడియాలోకి పోస్టు అయ్యింది. ఆ పాటను విన్న మహిళా లోకం ఆందోళన చేపట్టడంతో పాటూ కేసులు కూడా పెట్టారు. అప్పట్నించి శింబు, అనిరుధ్ కనిపించకుండా పోయారు. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే ఆయన నితిన్ హీరోగా ‘అ ఆ’ సినిమా తీస్తున్నాడు. షూటింగ్ చాలా వరకు పూర్తయినా రెండు పాటలు మాత్రం మిగిలిపోయాయి. ఆ రెండు పాటలు పూర్తి చేయడానికి అనిరుథ్ అందుబాటులోకి రావడం లేదు. అసలు ఎక్కుడున్నాడో కూడా తెలియడం లేదు. ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయాలని యూనిట్ భావిస్తుంటే... అనిరుధ్ రాకుండా సినిమా ఎలా పూర్తవుతుందని తలలు పట్టుకుంటున్నారు. అనిరుథ్ తాను బయటికి వస్తే ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో విదేశాల్లో ఉండిపోయాడని తెలుస్తోంది. సినిమాతో కీలకమైన రెండు పాటల చిత్రీకరణ ఆగిపోవడంతో ఆ సినిమా వాయిదా పడడం ఖాయమని తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు అనిరుథ్ కెరీర్ కి పెద్ద ఆటంకాలే. అందుకే వేరే సంగీత దర్శకుడితో ఆ రెండు పాటలు చేయించే అవకాశం ఉందేమో అని ఆలోచిస్తున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 4, Sep 2019, 9:50 AM IST Highlights తెలుగులో నాని నటించిన  హిట్ చిత్రం ‘జెర్సీ’ని హిందీలోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాతకరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అతనికి జోడీగా రష్మిక మందన్నను తీసుకుంటే బాగుంటుందని కరణ్ జోహార్ భావించి ఆమెను సంప్రదించినట్లు టాక్.  ఛలో చిత్రంతో తెలుగుకు పరిచయం అయినా విజయ్ దేవరకొండతో చేసిన 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది రష్మిక మందన్న.  ఆ తర్వాత  తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో చేసింది. సినిమా వర్కవుట్ కాకపోయినా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపధ్యంలో ... రష్మిక ప్రస్తుతం మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు'లో చేస్తోంది.  అలా అతి తక్కువ కాలంలో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది రష్మిక మందన్న. ఇప్పుడు ఈమెకు మరొక గోల్డెన్ ఛాన్స్ దక్కిందని టాక్. అది కూడా హిందీ పరిశ్రమ నుంచి  కావడంతో ఆమె మేఘాల్లోతేలుతోందని టాక్. వివరాల్లోకి వెళితే...తెలుగులో నాని నటించిన  హిట్ చిత్రం ‘జెర్సీ’ని హిందీలోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాతకరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అతనికి జోడీగా రష్మిక మందన్నను తీసుకుంటే బాగుంటుందని కరణ్ జోహార్ భావించి ఆమెను సంప్రదించినట్లు టాక్. దాదాపు ఆమెనే ఖాయం చేసినట్టు తెలుస్తోంది. కరుణ్ జోహార్ రీసెంట్ గా డియర్ కామ్రేడ్ లో ఆమె నటన చూసి ఫిధా అయ్యి ఈ ఆఫర్ ఇచ్చినట్లు చెప్తున్నారు.   షాహిద్ కపూర్ గత చిత్రం ‘కబీర్ సింగ్’ భారీ హిట్ కావడంతో ‘జెర్సీ’ హిందీ రీమేక్  భారీగానే చేయనున్నారు. ఆ స్దాయి సినిమాతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం రావడం నిజంగా రష్మికకు అదృష్టం అంటోంది మీడియా.   ధర్మ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ సినిమాను రీమేక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.  అయితే ‘కబీర్‌ సింగ్’ విజయంతో జోరు మీదున్న షాహిద్‌ ‘జెర్సీ’ రీమేక్‌లో నటించేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.40 కోట్లు డిమాండ్‌ చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. షాహిద్‌ ఇందుకు అర్హుడేనని భావించిన కరణ్‌ కూడా ఆయన అడిగినంత  రెమ్యునేషన్ ఇవ్వడానికి ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో తెలుగు సినిమా రీమేక్‌లకు ఆదరణ రోజురోజుకీ పెరిగిపోతోంది. ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ‘కబీర్‌ సింగ్‌’ దాదాపు రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది. మరోపక్క విజయ్‌ దేవరకొండ నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాను రీమేక్‌ చేస్తానని కరణ్‌ జోహార్‌ ప్రకటించారు. ఇప్పుడు ‘జెర్సీ’, ‘ఓ బేబీ’ సినిమాల రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.  Last Updated 4, Sep 2019, 9:50 AM IST
0business
మలైక వేసుకున్న ఈ డ్రెస్ కాస్ట్ వింటే షాక్ అవుతారు Highlights మున్నీ బద్నాం అంటూ భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన మలైక అరోరా బాలీవుడ్ న్యూ ట్రెండ్ సెట్ చేయడంలో మలైక ముందుంటుంది​ తను వేసుకున్న కాటన్ బ్లండ్ నేవీ డ్రెస్ అక్షరాల లక్షా 60 వేలు మున్నీ బద్నాం అంటూ భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన మలైక అరోరా. మోడల్ గా, టీవి ప్రెసెంటర్ గా,  VJ గా డాన్సెర్ గా అందరికి సుపరిచితమే. బాలీవుడ్ న్యూ ట్రెండ్ సెట్ చేయడంలో మలైక ముందుంటుంది. కాసువల్ డ్రస్ తో అయిన టూ పీస్ బికినీ అయినా తన గ్లామర్ తో మంత్రముగ్దుల్ని చేస్తుంది.   44 ఏళ్ల వయసుగల ఈ అందాల భామ రీసెంట్ ఒక ట్రెండీ ఔట్ ఫిట్ తో ఇలా ఫోస్ ఇచ్చింది. ఫోస్ ఇచ్చిన మ్యాటర్ పక్కన పెడితే తను వేసుకున్న డ్రెస్ విలువ తెలిస్తే షాక్ అవుతారు. తను వేసుకున్న కాటన్ బ్లండ్ నేవీ డ్రెస్ అక్షరాల లక్షా 60 వేలు. చూస్తుంటే తన వేసుకున్న తర్వాతే ఆ డ్రెస్ కు అంత అందంవచ్చిందనేలా లేదు. Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘2.O’కు భారీ డిమాండ్.. వేలానికి సిద్ధమవుతోన్న లైకా! ‘2.O’ను తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. నవంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. Samayam Telugu | Updated: Oct 21, 2018, 11:41AM IST ‘2.O’కు భారీ డిమాండ్.. వేలానికి సిద్ధమవుతోన్న లైకా! సూపర్ స్టార్ రజినీకాంత్ , సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబినేషనల్ వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘2.O’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటించడం మరో విశేషం. ఎమీ జాక్సన్ హీరోయిన్. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తు్న్నారు. భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సుమారు రూ.500 కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఇంత భారీ బడ్జెట్‌లో ఇప్పటి వరకు భారతీయ చిత్రం రాలేదు. అందుకే ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. టీజర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైపోతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. నవంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఇటీవల శంకర్ కూడా ఈ వార్తను ఖరారు చేశారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి పోటీ ఎక్కువైపోయింది. ఒక్కో ప్రాంతం నుంచి సుమారు 10 మంది బయ్యర్లు సినిమాను కొనడానికి ముందుకొస్తున్నారట. అందుకే ‘2.O’ థియేట్రికల్ హక్కుల అమ్మకాన్ని వేలం పద్ధతిలో నిర్వహించాలని లైకా ప్రొడక్షన్స్ నిర్ణయించిందని సమాచారం. ప్రతి ప్రాంతానికి వేలం పెట్టి అత్యధిక ధరకు పాడుకున్న బయ్యర్లకు హక్కులను అందజేస్తారు. ఇదిలా ఉంటే, తాజాగా విడుదలైన లిరికల్ వీడియో సాంగ్స్ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. రజినీకాంత్, అమీ జాక్సన్‌లపై చిత్రీకరించిన పాట అయితే విజువల్ వండర్‌లా ఉంది. దీన్ని బట్టి చూస్తే మరోసారి శంకర్ తెరపై మాయచేయబోతున్నారని అర్థమైపోతోంది. ‘రోబో’ సినిమాలోని గ్రాఫిక్స్‌తోనే శంకర్ ప్రేక్షకులను అబ్బురపరిచారు. అలాంటిది దాని కన్నా భారీ గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్‌తో ఇప్పుడు ‘2.O’ను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు, ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ నడుస్తుండగానే రజినీ వరపెట్టి సినిమాలు చేసేస్తున్నారు. ఇటీవల ‘కాలా’ చిత్రంతో వచ్చిన తలైవా.. ఇప్పుడు ‘పేట్ట’ సినిమాతో రెడీ అయిపోతున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
BSE స్వల్పలాభాలకే సరిపెట్టుకున్న స్టాక్‌ మార్కెట్లు ముంబయి, ఆగస్టు 27 : విదేశీ సానుకూల సంకేతాల నేపథ్యంలో గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిసాయి. వినాయకచతుర్ధి పర్వదిన సందర్భంగా శుక్రవారం మార్కెట్లుకు సెలవు కాగా గురువారంతో ముగిసిన గత వారం 71 పాయింట్లు సెన్సెక్స్‌ లాభపడి 31,596 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం20 పాయింట్లు లాభపడి 9857 వద్దనిలి చింది. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9850 ఎగువన స్థిరపడింది. మార్కెట్ల బాటలోనే చిన్న షేర్లు నడిచాయి. డిమాండ్‌ పెరిగింది. గత వారం బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌సూచి 44 పాయింట్లు పెరిగి 15,252 వద్దముగిస్తే స్మాల్‌క్యాప్‌సూచి 29 పాయింట్లు పెరిగి 15,647 పాయింట్ల వద్దకు చేరింది. గడచినవారం మొత్తం ఫార్మా కౌంటర్లు జోరు చూపించాయి. స్కిజోఫ్రీనియా తదితర వ్యాధుల చికిత్సకు వినియోగించగల క్యూటియాపిన్‌ ఔషధానికి యుఎస్‌ఎఫ్‌డిఎ అను మతి లభించడంతో లూపిన్‌ 5.4శాతం జంప్‌ చేసింది. సోరియాసిస్‌ సంబంధిత వ్యాధుల చికిత్స కు ఉద్దేశించిన డిఎఫ్‌డి 06 ఔషధ తదుపరి దశ అభివృద్ధికి ఔట్‌లెసెన్సింగ్‌ ఇవ్వడంతదో డాక్టర్‌ రెడ్డీస్‌ సైతం 5.3శాతం దూసుకెళ్లింది. ఇదే బాట లో సన్‌ఫార్మా యాక్సిస్‌బ్యాంకు 3శాతం స్థాయిలో పుంజుకున్నాయి. అయితే ఆటో దిగ్గజాలు బజాజ్‌, ఆటో, హీరోమోటో మూడుశాతం చొప్పున పతనం అయ్యాయి. హిందూస్థాన్‌ యూని లీవర్‌, ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌, విప్రో, 0.5 నుంచి రెండుశాతం మధ్య బలహీనపడ్డా యి. వీటన్నింటి కంటే విదేశీ మార్కెట్ల ధోరణులు మార్కెట్లకు బాగా కలిసొచ్చా యి. అందువల్లనే ఎంపికచేసిన రంగాల్లో కొనుగోళ్లు పెంచారు. ఇన్వెస్టర్లకు కొంత విశ్వాసంనింపింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడిచమురు ధరలు ఒకటిశాతం పుంజుకోగా ప్రస్తుతం నామమాత్ర లాభం తో కదులుతున్నాయి. లండన్‌ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడిచమురు 52.58 డాలర్లవద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్రెంట్‌తో పోలిస్తే ఇటీ వల అంతరం పెరిగిన లైట్‌స్వీట్‌ అక్కక్కడే ఉన్నట్లుకదులుతోంది.న్యూయార్క్‌మార్కెట్‌లో నైమెక్స్‌ చమురు బ్యారెల్‌ 48.37 డాలర్లుగా ట్రేడ్‌ అవుతోంది.
1entertainment
రాంచీలో ప్రాక్టీస్‌ ప్రారంభం   రాంచీ:నాలుగుటెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ సిరిస్‌లో భాగంగా టీమిండియా,ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడవ టెస్టు రాంచీలో గురువారం ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు రాంచీ స్టేడియంలో ప్రాక్టీస్‌ మొద లుపెట్టారు.నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ నెగ్గడంతో 1-1తో సిరీస్‌ సమమైంది. రాంచీలోని జార్ఖండ్‌ స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(జెఎస్‌సిఎ) స్టేడియంలో తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ నుంది.ఈ సిరీస్‌లో తొలి టెస్టుజరిగిన పుణే స్టేడియం కూడా తొలిసారి ఆతిథ్యమిచ్చిన స్టేడియం కావడం విశేషం. తొలి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన 25వస్టేడియంగా పుణే నిలు వగా, రాంచీ స్టేడియం 26వది కావడం విశేషం.రాంచీలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ ఆడకపోవడం అభిమానులకు వెలితిగా ఉంది. తొలిసారి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న రాంచీ మైదానంలో మం గళవారం ఇరు జట్ల ఆటగాళ్లు నెట్‌ ప్రాక్టీస్‌ చేశారు.తొలి రెడు టెస్టుల్లో పేలవమైన ప్రదర్శన చేసిన టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ మూడవ టెస్టుపై దృష్టి కేంద్రీకరించాడు. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ప్రాక్టీస్‌కు ముందు ఇరుజట్ల ఆటగాళ్లు పిచ్‌ను పరిశీలించారు. టీమిండియా,ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడవ టెస్టు కోసం మొత్తం నాలుగు పిచ్‌లను సిద్దం చేసినట్లు క్యూరే టర్‌ ఎస్బీసింగ్‌ పేర్కొన్నాడు.టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే మూడవ టెస్టుకోసం నంబర్‌ ఐదవ పిచ్‌ను ఎంపిక చేశారు.పిచ్‌ను పరిశీలించిన ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ మాట్లాడుతూ రాంచీ పిచ్‌ను పరిశీలించామని, మూడవ టెస్టు విజయం కోసం ఏం చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడిం చాడు.పిచ్‌ గురించి జెఎస్‌ సిఎ సెక్రటరీ మాట్లా డుతూ గత రెండు టెస్టు మ్యాచ్‌ల్లో అయిదు రోజులకు బదులు నాలుగు రోజుల్లోనే ఫలితం తేలిందని,రాంచీ పిచ్‌లో ఐదురోజుల వరకు ఫలితం కోసం వేచి ఉండాల్సి ఉంటుందనే ఆశా భావం వ్యక్తం చేశాడు. ==
2sports
Hyderabad, First Published 5, Nov 2018, 7:11 PM IST Highlights టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ షూటింగ్ తో బిజీగా ఉంది. బాలయ్య రెగ్యులర్స్ షెడ్యూల్స్ లో పాల్గొంటున్నారు.  టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ షూటింగ్ తో బిజీగా ఉంది. బాలయ్య రెగ్యులర్స్ షెడ్యూల్స్ లో పాల్గొంటున్నారు.  ఇకపోతే దీపావళి సందర్బంగా చిత్ర యూనిట్ ఓక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. రిలీజ్ చేసిన ఫొటో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమాకు సంబందించినది కావడం విశేషం. గుండమ్మ కథ సినిమాను ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోలేరు. అందులో సావిత్రి - ఎన్టీఆర్ కాంబో సినిమాలో ఒక స్పెషల్ ఎట్రాక్షన్.  ముఖ్యంగా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనే పాట ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ పాటను క్రిష్ టీమ్ ఇటీవల చిత్రీకరించింది. సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ నటిస్తోంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక జనవరి 9న మొదటి భాగం కథానాయకుడిని రిలీజ్ చేస్తుండగా 24న మహానాయకుడు సెకండ్ పార్ట్ ని రిలీజ్ చేయనున్నారు. సంబంధిత వార్తలు..
0business
Hyderabad, First Published 5, Nov 2018, 4:15 PM IST Highlights టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది మైత్రి మూవీస్. 'సవ్యసాచి' సినిమా తప్ప ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్లే.. ఇప్పటికే ఈ బ్యానర్ పై పలు సినిమాలను రూపొందిస్తున్నారు. చాలా మంది హీరోలకు, దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చింది మైత్రి మూవీస్. ఒకేసారి నాలుగైదు సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు.  టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది మైత్రి మూవీస్. 'సవ్యసాచి' సినిమా తప్ప ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్లే.. ఇప్పటికే ఈ బ్యానర్ పై పలు సినిమాలను రూపొందిస్తున్నారు.  చాలా మంది హీరోలకు, దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చింది మైత్రి మూవీస్. ఒకేసారి నాలుగైదు సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ కే పరిమితమైన ఈ సంస్థ ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.  విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి మూవీస్ ఓ సినిమా చేయబోతుంది. ఈ సినిమాను మూడు భాషల్లో చిత్రీకరిస్తారని సమాచారం. బాలీవుడ్ కి చెందిన ఓ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆ దర్శకుడు సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషాల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో మైత్రి మూవీస్ కి బాలీవుడ్ లో ఎలాంటి  గుర్తింపు లభిస్తుందో చూడాలి! Last Updated 5, Nov 2018, 4:15 PM IST
0business
all eyes are on kohli and abd డక్ ఔట్ హీరోలు.. అమీతుమీ పోరులో ఎలా ఆడతారో! విరాట్ కొహ్లీ, డివిలియర్స్ వంటి బ్యాట్స్ మెన్ డక్ ఔట్ కావడం కూడా ఆ అరుదైన సంఘటనల కోవలోకే వస్తాయి. TNN | Updated: Jun 9, 2017, 04:02PM IST చాలా అరుదుగా జరిగే సంఘటనలు కొన్ని ఉంటాయి. విరాట్ కొహ్లీ , డివిలియర్స్ వంటి బ్యాట్స్ మెన్ డక్ ఔట్ కావడం కూడా ఆ అరుదైన సంఘటనల కోవలోకే వస్తాయి. కొన్నేళ్లుగా క్రికెట్ లో లెజెండ్స్ అందరినీ మరిపిస్తూ సాగుతోంది ఏబీడీ, కొహ్లీల ఆట. ఐసీసీ బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకర్లుగా ఉంటారు వీళ్లు. బ్యాటింగ్ దూకుడు, స్థిరత్వం విషయంలో చాలా పోలికలున్న వీరిద్దరి మధ్యనా ఇప్పుడు మరో పోలిక వచ్చింది. అదేమనగా.. తమ జట్లు ఆడిన చివరి మ్యాచ్ లలో వీరిద్దరూ డక్ ఔట్ అయ్యారు. సున్నకే వెనుదిరిగారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో డివిలియర్స్ తను ఎదుర్కొన్న తొలిబంతికే ఔట్ అయ్యాడు. ఇన్నేళ్ల తన కెరీర్ లో తొలిసారి తొలిబంతికే ఔట్ అయ్యాడు ఆ ప్రోటీస్ ఆటగాడు. వన్డేల్లో డివిలియర్స్ ఖాతా తెరవకుండా ఔట్ అయిన సందర్భాలు మొత్తం ఏడు. పాక్ తో మ్యాచ్ లో మాత్రం తొలి బంతికే క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్ అయ్యాడు. దక్షిణాఫ్రికా జట్టు ఓటమిపాలైంది. చివరి సారి 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సెమిస్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో డివిలియర్స్ డక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ సున్నా పరుగులకెప్పుడూ వెనుదిరగలేదు. ఇక కొహ్లీది కూడా ఇలాంటి చరిత్రే. నిన్నటి మ్యాచ్ కు ముందు చివరి సారి 2014లో కొహ్లీ డక్ ఔట్ అయ్యాడు. ఈ ఇండియన్ స్టార్ బ్యాట్స్ మన్ కూడా చాలా అరుదుగా ఫెయిల్ అవుతూ ఉంటాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కొహ్లీ డక్ ఔట్ అయ్యి వెనుదిరిగాడు. టీమిండియా మంచి స్కోరే సాధించినా ఓటమి తప్పలేదు. ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్ లో ఇండియా, దక్షిణాఫ్రికాలు పోటీ పడనున్నాయి. ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టే సెమిస్ బెర్త్ ను సంపాదించుకుంటుంది. మరి క్రితం మ్యాచ్ లో డక్ ఔట్ అయిన కొహ్లీ, డివిలియర్స్ లు ఆడే విధానం మీదే వారి వారి జట్ల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. వీళ్లు ఎలా ఆడతారో.. ఎవరు తమ జట్టును విజేతగా నిలుపుకుంటారో!
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఈ నెల‌లోనే భార‌త్ డైన‌మిక్స్ ఐపీవో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ డైనమిక్స్‌ ఐపీవో ఈనెల 13న ప్రారంభమై 15న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.413-428గా కంపెనీ నిర్ణయించింది. TNN | Updated: Mar 6, 2018, 01:24PM IST హైదరాబాద్‌కు చెందిన భారత్‌ డైనమిక్స్‌ ఐపీవో ఈనెల 13న ప్రారంభమై 15న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.413-428గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం 12శాతం (21.99 మిలియన్ల షేర్లు) వాటాను విక్రయించడం ద్వారా రూ.600 కోట్లను సమీకరించాలని భారత్‌ డైనమిక్స్‌ యోచిస్తోంది. ఐపీవో కోసం ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, యెస్‌ సెక్యూరిటీస్‌(ఇండియా) లిమిటెడ్‌లు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. గ‌తేడాది అక్టోబ‌ర్ 31 నాటికి కంపెనీ ఆర్డ‌ర్ బుక్ విలువ రూ.11,164కోట్లుగా ఉంది. 1970లో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన భారత్‌ డైనమిక్స్‌ ప్రస్తుతం హైదరాబాద్‌, భానూర్‌, విశాఖపట్నంలలో మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్లను కలిగి వుంది. త్వరలోనే హైదరాబాద్‌కు సమీపంలోని ఇబ్రహీంపట్నం, మహారాష్ట్రలోని అమరావతిలో రెండు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసే యోచనలో కంపెనీ ఉంది. అక్టోబర్‌ 31నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రూ.11,164 కోట్లుగా ఉంది. భూమి నుంచి గ‌గ‌న‌త‌లానికి వెళ్లే క్షిప‌ణుల‌ను త‌యారీచేసే సంస్థ‌ల్లో ప్ర‌పంచ ప్ర‌సిద్ది గాంచిన భార‌త్ డైన‌మిక్స్ ఇండియ‌న్ ఆర్మీ కోసం ఎస్ఏఎమ్(స‌ర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్), ఏటీజీఎమ్(యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్) తయారీలో నిమ‌గ్న‌మై ఉంది.
1entertainment
పి-నోట్స్‌ నిబంధనలను సవరించం - మంత్రి జయంత్‌ సిన్హా న్యూఢిల్లీ: 'పార్టిసిపేటరీ నోట్స్‌' (పి-నోట్స్‌) నిబంధనలను కఠినతరం చేసే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా అన్నారు. విదేశీ మదుపర్లు ఎలాంటి చిరునామా లేకుండా భారత స్టాక్‌ మార్కెట్లలో ఈక్విటీలను కొనుగోలు చేసే విధానాన్ని పి-నోట్స్‌ అంటారు. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచనుందన్న సమాచారంతో దేశీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు తరలిపోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే సిన్హా ఈ ప్రకటన చేసి ఉంటారని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. పి-నోట్ల ద్వారా నల్లధనం భారత మార్కెట్లోకి వస్తుందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన 'స్పెషల్‌ ఇన్వెస్ట్‌గేషన్‌ టీమ్‌' (సిట్‌) హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సిట్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీని పి నోట్లపై వివరణ కోరిన విషయం తెలిసిందే. పి నోట్లు, పెట్టుబడుల మార్కెట్లలో గత కొన్నేళ్ల నుంచి సెబీ కెవైసి విధానాలను కఠినం చేస్తోందని సిన్హా పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 173 Views బెంగళూరు : వెస్టిండీస్‌-శ్రీలంక మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ కోసం అభిమానులు ఎదురు చూశారు.అయితే అతను బ్యాటింగ్‌క రాలేదు.గాయం కారణంగా అతను దూరంగా ఉన్నాడు. శ్రీలంక మ్యాచ్‌ సందర్భంగా అతను నిబంధనల మేరకు బ్యాటింగ్‌కు రాలేకపోయాడు.గత మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ సెంచరీతో విజృంభించిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతని కోసం అభిమానులు ఎదురు చూశారు. కానీ అతను పీల్డింగ్‌ సమయంలో గాయపడ్డాడు.గాయం కారణంగా 17వ ఓవర్‌లో డ్రెసింగ్‌ రూంకు వెళ్లిన గేల్‌ ఆ తరువాత మళ్లీ రాలేదు. దీంతో నిబంధనల ప్రకారం ఓపెనర్‌గా వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది.ఐసిసి రూల్స్‌ ప్రకారం ఫీల్డింగ్‌ సమయంలో మైదానం బయట ఉన్న ఆటగాడు బ్యాటింగ్‌లో నిర్ధేశిత సమయం తరు వాత లేదా నిర్ణీత వికెట్లు పడిన తరువాత రావాల్సి ఉంటుంది. అయితే దినేష్‌ రామ్‌దిన్‌ మూడవ వికెట్‌గా ఔటయ్యాక క్రిస్‌ గేల్‌ బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్దమయ్యాడు.కానీ నిర్ణీత సమయం కాలేదని పోర్ట్‌ అంపైర్‌ ఇయాన్‌ బోల్డ్‌ సూచించాడు. దీంతో క్రిస్‌ గేల్‌ ఆగిపోయాడు. ఐపిఎల్‌లో గేల్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు.దీంతో గేల్‌ ఆట కోసం అభిమానులు పొటెత్తారు.కానీ పోర్త్‌ ఎంపైర్‌ నో చెప్పడంతో అభిమానులు నిరాశ చెందారు.
2sports
suresh కోటక్‌ లైఫ్‌ నుంచి కొత్తగా ప్రీమియర్‌ ప్లాన్‌ హైదరాబాద్‌,: కోటక్‌ లైఫ్‌ బీమా నుంచి కోటక్‌ప్రీమియర్‌ ఆదాయప్రణాళిక ఉన్న ప్లాన్‌ను విడుదలచేసింది. ప్రీమియం చెల్లింపు కాలపరమితి ముగిసిన తర్వాత తదుపరి సంవత్సరం ప్రారంభం నుంచి మిగిలిన కాలపరిమితికి హామీతో కూడిన వార్షిక రాబడి చెల్లిస్తామని, పాలసీ కాలపరిమితి చివరి లో పొందిన బోనస్‌లు, తుదివిడత బోనస్‌లు చెల్లింపులుంటాయని వివరించింది. పాలసీ కాలపరిమితి జారీలో ఉన్నంతవరకూ లైఫ్‌ కవర్‌ సదుపాయం అందుబాటులో ఉంటుందని కోటక్‌ ముఖ్య పంపిణీ అధికారి సురేష్‌ అగర్వాల్‌ వెల్లడించారు. కస్టమర్ల జీవితా లకు మరింత అదనపు విలువలను అందించే కీలక లక్ష్యంతో కోటక్‌ ప్రీమియం ఇన్‌కమ్‌ప్లాన్‌ (కెపిఐపి)ని డిజైన్‌ చేసినట్లు ఆయన తెలిపారు. చెల్లించిన ప్రీమియంలు, స్కీంలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80(సి), 10(10డి) కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ప్రీమియం చెల్లింపు కాలపరిమితిని ఎంచుకునేందుకు నిమిది సంవ త్సరాలు, పది లేదా 12 సంవత్సరాలు పరిమితిని నిర్ణయించింది. ప్రీమియంలను ఏడాది, అర్ధ సంవత్సరం, త్రైమాసికం నెలవారీ కూడా చెల్లించే అవకాశం ఉంది. పాలసీదారునికి విస్తృత శ్రేణి రైడర్లతో రక్షణ మరింత వృద్ధి ఉంటుంది. తన అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్‌చేసుకునే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న రైడరల్లలో కోటక్‌ లైఫ్‌ గార్డియన్‌బెనిఫిట్‌రైడర్‌, కోటక్‌ యాక్సిడెంటల్‌ అంగవైకల్యం, సంరక్షణకుని బెనిఫిట్‌రైడర్‌, కోటక్‌ పూర్తి అంగవైకల్య ప్రయోజనం, కోటక్‌ స్వల్పకాలిక లబ్ధి, కోటక్‌ ప్రమాదపూర్వక మృతి లబ్ది వంటి ప్రయోజనాలున్నట్లు సురేష్‌ అగర్వాల్‌ వెల్లడించారు.
1entertainment
director k raghavendra rao feels proud of gpsk movie దర్శకేంద్రుడిని గర్వపడేలా చేసిన ‘శాతకర్ణి’ తెలుగు చక్రవరి గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన బాలయ్య తాజా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది | Updated: Jan 13, 2017, 03:07PM IST తెలుగు చక్రవరి గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన బాలయ్య తాజా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ‘శాతకర్ణి’ చిత్రంపై ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు స్పందించారు. ‘‘గౌతమిపుత్ర శాతకర్ణి...తెలుగు వాడి చరిత్ర.. పాత్రలో అద్భుతమైన నటనతో జీవించిన నందమూరి బాలకృష్ణ తెలుగు వాడు. అద్వితీయంగా తెరకెక్కించిన క్రిష్ ఒక తెలుగు వాడు.. తెలుగు వాడి చరిత్ర ని దశ దిశల చాటి చెప్తున్న చిత్ర బృందానికి నా అభినందనలు... సాటి తెలుగు వాడిగా నేనూ గర్వపడుతున్నా..’’ అంటూ ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV వాషింగ్టన్ సుందర్ పేరు వెనుక గుండెల్ని తడిమే కథ హిందూ కుటుంబంలో పుట్టిన క్రికెటర్‌కు వాషింగ్టన్ సుందర్ అనే పేరు ఎందుకు పెట్టారనే విషయాన్ని ఆయన తండ్రి వెల్లడించారు. TNN | Updated: Dec 13, 2017, 03:01PM IST శ్రీలంకతో జరిగిన రెండో వన్డేతో యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ తరఫున ధోనీ, స్టీవ్ స్మిత్‌లతో కలిసిన ఆడిన ఈ తమిళనాడు ప్లేయర్ ఐపీఎల్‌లో తన ప్రదర్శన ద్వారా ఆకట్టుకున్నాడు. 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సుందర్.. భారత్ తరఫున క్రికెట్లోకి అడుగుపెట్టిన ఏడో పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. హిందూ కుటుంబంలో జన్మించిన ఈ క్రికెటర్‌కి వాషింగ్టన్ సుందర్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆయన తండ్రి తెలిపారు. ఆ ఆసక్తికరమైన సంగతులు వాషింగ్టన్ తండ్రి మాటల్లోనే.. ‘మాది హిందూ కుటుంబం. చెన్నైకి ఆనుకొని ఉన్న ట్రిప్లికేన్‌ మా ఊరు. మా ఇంటికి రెండు వీధుల అవతల ఆర్మీలో పని చేసి రిటైర్ అయిన ఓ వ్యక్తి నివాసం ఉండేవారు. ఆయన పేరు పి.డి. వాషింగ్టన్. ఆయనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. చిన్నతనంలో మేం మెరీనా గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే వచ్చి చూసేవారు. నా ఆటను ఎంతో ఇష్టపడేవారు. మాది పేద కుటుంబం కావడంతో వాషింగ్టన్ నాకోసం యూనిఫాం కొనేవారు. స్కూల్ ఫీజు కట్టడం, పుస్తకాలు కొనడం చేసేవారు. సైకిల్ మీద గ్రౌండ్‌కు తీసుకెళ్లి క్రికెట్ ఆడేలా నిత్యం ప్రోత్సహించేవారు. నాకు పెళ్లయ్యక.. మొదటి బిడ్డ పుట్టడానికి ముందు వాషింగ్టన్ కాలం చేశారు. ప్రసవం సమయంలో నా భార్యకు కాన్పు కష్టమైంది. దీంతో శ్రీనివాసుణ్ని తలచుకుని.. ఆయన పేరునే నా కొడుకు చెవిలో ఉచ్ఛరించాను. కానీ నాకెంతో సాయం చేసిన వాషింగ్టన్‌ పట్ల కృతజ్ఞతా భావంతో ఆయన పేరు పెట్టాలని నిర్ణయించా అని వాషింగ్టన్ సుందర్ తండ్రి సీనియర్ సుందర్ తెలిపారు. వాషింగ్టన్ తండ్రి తమిళనాడు జట్టుకు ఎంపికైనా.. ఎప్పుడూ తుది జట్టులో చోటు దక్కించుకోలేదు. కానీ ఆయన కొడుకు మాత్రం భారత జట్టులోకి అడుగుపెట్టి.. తండ్రి కోరికను, ఆయనకు సహకరించిన వాషింగ్టన్ కోరికను తీర్చారు.
2sports
Hyd Internet 83 Views puttam raju vari kandrika puttam raju vari kandrika నెల్లూరు: శరవేగంగా సాధించిన స్వచ్ఛ ఘనత.. మెరుగైన సదుపాయాల కల్పన.. ఇంటింటికీ విద్యుత్‌ వెలుగులు.. రెండేళ్లలోనే రూపురేఖలు మార్చుకొన్న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ దత్తత గ్రామం నెల్లూరు జిల్లా పుట్టం రాజువారి కండ్రిక అభివృద్ధికి చిరునామాగా మారింది. జాతీయ పురస్కారానికి ఎంపికైన ఆ గ్రామ విజయగాథ స్ఫూర్తిగా నిలుస్తోంది.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అమ్మాయిల ఐపీఎల్‌కి డబ్బుల్లేవ్..? ఆట మెరుగుకు సహకారం అందిచాల్సిందే. కానీ.. ప్రస్తుత తరుణంలో అమ్మాయిలకి ఐపీఎల్ నిర్వహించే TNN | Updated: Jul 25, 2017, 12:51PM IST అమ్మాయిల ఐపీఎల్‌కి డబ్బుల్లేవ్..? భారత మహిళా క్రికెటర్లకి ఐపీఎల్ నిర్వహించేందుకు ఆర్థికపరమైన అవరోధాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ ఫైనల్ అనంతరం భారత కెప్టెన్ మిథాలీ రాజ్ మహిళా క్రికెటర్లకి కూడా ఐపీఎల్ నిర్వహిస్తే.. ఆట మెరుగుపర్చుకునేందుకు అవకాశం దొరుకుతుందని అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో మహిళా మాజీ క్రికెటర్లు ఈ ప్రతిపాదనని తెరపైకి తెస్తున్నా.. వారికి సరైన మద్దతు లేకపోయింది. కానీ.. ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన చూసిన తర్వాత అందరూ మిథాలీ రాజ్ ప్రతిపాదనకి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV మొన్న ‘ఇంకేం కావాలే’.. నేడు ‘మాటే వినదుగా’.. సూపర్ వీడియో సాంగ్ విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ ‘టాక్సీవాలా’ లోనిది ఈ పాట. జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సీవాలా’ చిత్రం నుండి ‘మాటే వినదుగా’ లవ్ మెలోడీ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో నేడు వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. Samayam Telugu | Updated: Oct 30, 2018, 08:02PM IST మొన్న ‘ఇంకేం కావాలే’.. నేడు ‘మాటే వినదుగా’.. సూపర్ వీడియో సాంగ్ ‘ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ మ్యూజిక్ లవర్స్‌కి ఈఏడాది వినసొంపైన పాటను అందించిన విజయ్ దేవకొండ మళ్లీ ‘మాటే వినదుగ’ అనే పాటతో మెస్మరైజ్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ ‘టాక్సీవాలా’ లోనిది ఈ పాట. జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సీవాలా’ చిత్రం నుండి ‘మాటే వినదుగా’ లవ్ మెలోడీ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో నేడు వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ‘మాటే వినదుగ.. మినదుగ.. వినదుగ.. వేగం దిగదుగ... దిగదుగ’ అంటూ విజయ్, ప్రియాంక జవల్కర్‌లు కెమిస్ట్రీని వర్కౌట్ చేస్తున్నారు. ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. జేక్స్ బిజోయ్ సంగీత దర్శకత్వంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట సంగీత ప్రియుల్ని ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా లిరిక్స్ ఉన్నాయి. క్రిష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. ఈ చిత్రంతో రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. తాజాగా విడుదలైన మాటేవినదుగ వీడియో సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి. Maate Vinadhuga Video Song: మాటే వినదుగ వీడియో సాంగ్ X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
READ ALSO: సినిమా సూపర్ అంటూ మాజీ భార్య కితాబు.. ఇంతకంటే ఏం కావాలి అయితే ఈ సినిమా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ కలెక్షన్లను కూడా దాటలేకపోయింది. అవెంజర్స్ సినిమా ఇండియాలో తొలి రోజు రూ.53 కోట్లు రాబట్టింది. అయితే హృతిక్, టైగర్ కెరీర్లలో ‘వార్’ సినిమా బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. తొలిసారి ఈ సూపర్‌స్టార్స్ కలిసి నటించిన సినిమా ఇది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. వాణీ కపూర్ కథానాయికగా నటించారు. మంగళవారం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో పాటు తెలుగులోనూ వార్ సినిమా విడుదలైంది. నిన్న సైరా, వార్‌తో పాటు హాలీవుడ్ చిత్రం జోకర్ కూడా విడుదలైంది. అయితే వార్‌తో సైరా, జోకర్‌ పోటీపడలేవని విశ్లేషకులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే హిందీలో వార్‌ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. సైరా హిందీ వెర్షన్‌కు రూ1.5 కోట్లు వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. READ ALSO: ఆ స్టార్ హీరో డ్రెస్ చూసి ఏడ్చేసిన చిన్నారి.. వీడియో వైరల్ వార్ సినిమా విడుదల అవ్వడానికి ముందు తమ సినిమాలతో పాటు జోకర్, సైరా సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలు ముందే వెల్లడించేసి సినిమాను దెబ్బతీయొద్దని టైగర్, హృతిక్ ముందుగానే అభిమానులను వేడుకున్నారు. ఈ సినిమా కోసం చెమట, రక్తం చిందించామని, ఈ భారీ యాక్షన్ సినిమాను బిగ్ స్క్రీన్‌పైనే చూడాలని కోరారు. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో సినిమాను ఆదిత్య చోప్రా తెరకెక్కించారు. చూడబోతే పెట్టిన బడ్జెట్ కేవలం మూడు రోజుల్లోనే కలెక్షన్ల రూపంలో వచ్చేస్తుందని సినీ ఎనలిస్ట్‌లు అంటున్నారు. మొత్తానికి తాను గురూజీగా భావించే హృతిక్ రోషన్‌తో కలిసి సినిమా చేయాలన్న కలను నెరవేర్చుకున్నాడు టైగర్. సినిమా మంచి విజయం అందుకోవడం కూడా కలిసిరావడంతో టైగర్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
sumalatha 143 Views bumrah , irfan pathan , Team India Bumrah హైదరాబాద్‌: టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రాపై సీనియర్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత జట్టులో బుమ్రా అత్యంత కీలకమైన ఆటగాడని కితిబిచ్చాడు. బుమ్రా ఆడకపోతే అది పెద్ద లోటుగా మారుతుందని అన్నారు. అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న బుమ్రా టీమిండియాకు వరమని చెప్పాడు. 2006లో పాకిస్థాన్ పై తాను హ్యాట్రిక్ సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ… హ్యాట్రిక్ సాధించడం గొప్ప అనుభూతిని ఇస్తుందని అన్నాడు. అందరూ ఆ ఘనతను అందుకోలేరని… విండీస్ పై హ్యాట్రిక్ సాధించిన బుమ్రా ఆ ఘనతను సాధించినట్టేనని చెప్పాడు. బుమ్రాకు ఇది చివరి హ్యాట్రిక్ కాదని.. మరిన్ని హ్యాట్రిక్ లు సాధిస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. భారత్ తరపున టెస్టుల్లో ఇప్పటి వరకు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, బుమ్రాలు హ్యాట్రిక్ సాధించారు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
2sports
Australia won భారత్‌పై ఆస్ట్రేలియాజట్టు విజయం ఐసిసి మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.. తొలుత టాస్‌ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌ ఆహ్వానించింది ఆస్ట్రేలియా. పూనమ్‌రైత్‌ (109), సారధి మిథాలీ రాజ్‌ (69), హరమనప్రీత్‌కౌర్‌ (23) రాణించటంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.. అనంతరం 227 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.. బెల్టన 36 పరుగులు, మూనీ 45, పెన్నీ 60 నాటౌట్‌, లన్నింగ్‌ 78 నాటౌట్‌ పరుగులతో చెలరేగి లక్ష్యాని చేరుకున్నారు.. 45.1 ఓవర్లలోనే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేరుకుంది..
2sports
- అత్యధికంగా ఫార్మాలో.. అత్యల్పంగా రిటైల్‌లో.. - ప్రతిభ ఆధారిత చెల్లింపుల వృద్ధి 17.4% - వలసల నివారణకు దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు - డెలాయి సర్వేలో వెల్లడి                  న్యూఢిల్లీ: భారతలోని వివిధ రంగాలలో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరం జీతం సగటున 10.7 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ప్రముఖ కన్‌సల్టెన్సీ సంస్థ డెలాయి వెల్లడించింది. జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలోని వారికి జీతాల పెంపు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఈ ఏడాది సగటు జీతం పెంపుతో పాటు పని ఆధారిత చెల్లింపులు కూడా గత ఏడాది కంటే పెరిగే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. అంతర్జాతీయ కన్‌సల్టెన్సీ సంస్థ డెలాయి ''యానుయల్‌ కాంపెన్సేషన్‌ అండ్‌ బెనిఫిట్స్‌ ట్రెండ్‌ సర్వే ఇండియా:2015-16'' పేరుతో భారత్‌లోని మొత్తం 18 రంగాలలోని దాదాపు 250 సంస్థల వేతన చెల్లింపుల విషయమై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలోని వివిధ ప్రధానాంశాలు.. - అన్ని రంగాల కంటే ఔషధ రంగంలో ఈ ఏడాది ఎక్కువగా సగటున 12.1 శాతం మేర జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. రిటైల్‌ రంగంలో అతి తక్కువగా జీతాల పెంపు సగటు .4 శాతం మేర ఉండనుంది. - 2016 ఆర్థిక సంవత్సరానికి గాను అన్ని రంగాలలో దాదాపు జీతాల పెంపు సగటు 10.7 శాతం మేర ఉండనుంది.ఇది అంతకు ముందు ఏడాది (2015)తో పోలిస్తే 0.4 శాతం అధికం. - జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి వారికి పెంపు స్థాయి దాదాపు 11 శాతం మేర ఉండనుంది. - ప్రతిభ ఆధారంగా చెల్లింపుల సగటు కూడా ఈ ఏడాది 0.4 శాతం మేర ఎగిసి 17.4 శాతానికి చేరనుంది. ఇది అంతకు ముందు ఏడాది 17 శాతంగా ఉంది. - బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగాలలో ఎక్కువ ప్రతిభ ఆధారిత జీతం చెల్లింపులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రంగంలో దాదాపు పెంపు సగటు 19.4 శాతంగా ఉండనుంది. - అతి తక్కువగా లాజిస్టిక్స్‌ రంగంలో చెల్లింపుల పెంపు 15.6 శాతం మాత్రంగానే ఉండనుంది. - మంచి జీతం, మెరుగైన అవకాశాలు మరియు జీవన సంతులత కోసం పని చేయడం ఈ మూడు అంశాలే ఎక్కువగా పరిశ్రమలలోని ఉద్యోగులు వలస వెళ్లడానికి ప్రధాన కారణాలని సర్వే తేల్చింది. - 2014-15లో వలసలు ఎక్కువగా ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ ఆధారిత (ఐటీఈఎస్‌) రంగంలో ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఈ రంగంలో ఉద్యోగుల వలసలు 21.9 శాతంగా నమోదు అయ్యాయి. - వలసలను నివారించి, ఉద్యోగులు ఇతర కంపెనీల బాట పట్టకుండా చూసేందుకు గాను కంపెనీలు దీర్ఘకాలిక ప్రోత్సహకాల వంటి పలు చర్యలను చేపడుతున్నారు. - ఇందులో ప్రధానంగా ఉద్యోగి ప్రతిభ ఆధారిత చెల్లింపులు, ఆర్థిక మరియు ఆర్థికేతర ప్రోత్సాహకాలను అందించడం వంటివి ప్రధానంగా ఉన్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 165 Views ముంబై : యూరోజోన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగాలన్న తీర్పుతో భారత్‌కు చెందిన 16 కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటాని తెలుస్తోంది. యూరో జోన్‌తోపాటు బ్రిటన్‌లో కూడా ఈ 16 కంపెనీల ఉనికి విస్తారంగాఉంది. యూరోప్‌లో ఏడు కంపెనీ ల ఆస్తులున్నాయి. మరో తొమ్మిది కంపెనీలు యూరోప్‌కు ఎగుమతులు చేస్తున్నాయి. ఇప్పటికి ప్పుడు భారీస్థాయిలో అంచనాలు వేయలేకపోయినా ఖచ్చితంగా నష్టం జరుగుతుందనేనిపుణుల భావన. ఇతర అన్నికరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్‌ పటిష్టంఅవుతోంది. డాలర్‌పటిష్టం కావడం యూరో జోన్‌లోని ఇతర దేశాల్లో మరింత సమస్యలు ఉత్ప న్నం అవుతాయని యాక్సిస్‌ కేపిటల్‌ అంచనా వేసింది. యూరోజోన్‌ నుంచి ఈ 16 కంపెనీలకు రాబడులు అధికంగా ఉన్నాయి. ఆటో, అనుబంధ విభాగాలపై ఈప్రభావం అధికంగా ఉంటుందని అంచనా. ప్రత్యేకించి టాటాస్టీల్‌కు భారీ స్థాయిలోనే ఉంటుందని అంచనా. ఇక ఐటిఫార్మా ఎగుమతి కంపెనీలకు పాక్షికంగా నష్టంజరుగుతుంది. యూరో పియన్‌ యూనియన్‌పరంగా బ్రెగ్జిట్‌ అనంరం పెద్ద సమస్యలు ఉండబోవని భరోసా ఇస్తోంది., ఇతర యూరో సభ్యులు వైదొలిగితేనే సమససంక్లిష్టం అవుతుందని యాక్సిస్‌ విశ్లేషణ చెపుతోంది. యూరో, గ్రేట్‌బ్రిటన్‌ పౌండ్‌లతో అమెరికా డాలర్‌ విలువలు వంటివి కీలకం అవుతూన్నయి. భారత్‌ నుంచి కూడా మూలధన నిధులు వెనక్కి పోయే ప్రమాదం తలెత్తుతోంది.  భారత్‌పరంగా మదర్‌సన్‌ సుమి, మహీంద్ర సిఐఇ, కాక్స్‌అండ్‌కింగ్స్‌, టాటా స్టీల్‌, టాటామోటార్స్‌, మహీంద్ర హాలిడేస్‌, భారత్‌ఫోర్జ్‌ వంటికంపెనీలో యూరోజోన్‌లో వ్యాపా రాలు నిర్వహిస్తున్నాయి. బాలకృష్ణ, ఇండస్ట్రీస్‌, హెచ్‌సిఎల్‌, టెక్‌ఎం, టిసిఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, అరబిందోఫార్మా, టాటాగ్లోబల్‌ బేవరేజెస్‌,యుపిఎల్‌ సంస్థలు యూరోప్‌ దేశాలకు ఎగుమతులు చేస్తు న్నాయి. ఎక్కువగా మదర్‌సన్‌షుమి, టాటాస్టీల్‌ యూరోప్‌, టాటామోటార్స్‌ జెఎల్‌ఆర్‌ వంటి కంపె నీలు యూరోప్‌ దేశాల్లో వ్యాపారాలుచేస్తున్నాయి. జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌, టాటాస్టీల్‌ కంపెనీలపైనే ఎక్కువ ఒత్తిడి కనిపిస్తున్నది. ఓటింగ్‌కుముందే టాటాస్టీల్‌ యూరోప్‌, జెఎల్‌ఆర్‌ బ్రిటన్‌తోను, యూరోపియన్‌ యూనియన్‌తోను తమ సంబం ధాల కీలకమని వెల్లడించింది. ఐరోపాకూటమి తమకు భారీ ఎగుమతి మార్కెట్‌ అని, యుకె స్టీల్‌ కూడా తమ మార్కెట్లలో కీలకమని పేర్కొన్నారు. జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ పరంగా 25శాతం ఉత్ప త్తులు బ్రిటన్‌లోను, మిగిలినవి యూరోప్‌లోను విక్ర యిస్తోంది. మరో ఉత్పత్తి కేంద్రాన్ని స్లోవేకియాలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక మదర్‌సన్‌సుమి ఛైర్మన్‌ విసి సెహగల్‌ మాట్లాడుతూ బ్రెగ్జిట్‌ వల్ల తీవ్ర ప్రభావం ఏమి ఉండదని, యుకెలోని రెండుప్లాంట్లు కూడా బ్రిటన్‌ కస్టమర్లకు సేవలందిస్తున్నా యని వివరించారు. మూడోప్లాంట్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇతర ఫార్మా కంపెనీలు లూపిన్‌, సిప్లా వంటికంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని ఎగుమ తులకు విఘాతం కలుగుతుందని అంచనా. ఒకవిధంగా నష్టాలు ఉన్నప్పటికీ సమీపభవి ష్యత్తులో భారత్‌కు మంచిరోజులున్నాయ న్నారు. స్థానిక కంపెనీలు బ్రిటిష్‌ కరెన్సీలో రుణా లు తీసుకున్నాయి. ప్రస్తుతం ఫౌండ్‌ విలువలు 10 శాతానికిపైగా క్షీణించాయి. దీనివల్లకంపెనీల రుణా లు తిరిగి చెల్లింపుల్లో ఆ పదిశాతం తగ్గుతుందని బజాజ్‌గ్రూప్‌ సిఎఫ్‌ఒ వెల్లడించారు. ఇకపెట్టుబడు లు పౌండ్లలో పెట్టుబడులు పదిశాతంభారతీయ కరెన్సీ తో పోలిస్తే తక్కువకే అందుతాయని చెపుతున్నారు.
1entertainment
కాటమరాయుడు నిర్మాత అంత కక్కుర్తి పడ్డాడా... Highlights కాటమరాయుడు సినిమాను ఖర్చు తగ్గించి ముగించేశారని టాక్ పవన్ స్టామినాకు తగ్గ ఖర్చు సినిమాపై పెట్టలేదని గుసగుసలు నిర్మాత శరత్ మరార్ పవన్ కాటమరాయుడును తక్కువలో ముగించేశారా కాటమరాయుడు సినిమా అసలు పూర్తవుతుందా లేదా.. పవన్ కళ్యాణ్ తన ఇతర ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాదాన్యత వల్ల కాటమరాయుడు  పక్కకు తప్పుకోవాల్సివస్తుందనే టాక్ సర్వత్రా వినిపించింది, అయితే... పవన్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా ఫ్లాప్‌తో న‌ష్ట‌పోయిన వాళ్లంద‌రి కోసం కాట‌మ‌రాయుడు మొదలెట్టాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఈ సినిమా ఉద్దేశం… స‌ర్దార్ లెక్క స‌రిచేయాల‌నే. అయితే స‌ర్దార్ కొని, రోడ్డున ప‌డ్డ వాళ్లెవ్వ‌రికీ కాట‌మ‌రాయుడు సినిమాని అమ్మ‌లేద‌ని, కొత్త బ‌య్య‌ర్లు వ‌చ్చి చేరార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. వీటిపై చిత్ర‌బృందం ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఇప్పుడు మ‌రో న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాట‌మ‌రాయుడు సినిమా చుట్టేశార‌ని, క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డిపోయార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.   నిర్మాత‌ శ‌ర‌త్ మ‌రార్ బిజినెస్‌లో దిట్ట‌. రాబ‌డి – ఖర్చు విష‌యంలో ఆయ‌న చాలా ప‌క్కాగా ఉంటారు. ప‌వ‌న్ మార్కెట్ ఎంతో ఆయ‌న‌కు తెలుసు. ఎంత పెడితే… ఎంత వ‌స్తుందో ఇంకా బాగా తెలుసు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మార్కెట్ రూ.50 కోట్లు అనుకొంటే.. ఇప్ప‌టి నిర్మాత‌లు రూ.60 కోట్లు పెట్ట‌డానికి రెడీ అంటారు. కానీ శ‌ర‌త్ మాత్రం.. ప‌వ‌న్ మార్కెట్ రూ.50 కోట్లు అంటే.. ఈ సినిమాని రూ.25 కోట్ల‌లో తీశార్ట‌. దాన్ని బ‌ట్టి ఎంత పిసినారి త‌నంతో వ్య‌వ‌హ‌రించారో అర్థ‌మైపోతోంది. స‌ర్దార్‌ని కొన్న రేట్ల‌కే కాట‌మ‌రాయుడుని కొన‌క‌పోవొచ్చు. అంత మాత్రాన‌.. మ‌రీ ఇంత చుట్టేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల మాట‌.   ఒకవేళ కాట‌మ‌రాయుడు కూడా ఫ్లాప్ అయితే.. అప్పుడు ఎట్టిప‌రిస్థితుల్లోనూ న‌ష్టాల్ని భ‌ర్తీ చేయాల్సివ‌స్తుంద‌ని, అందుకే శ‌ర‌త్ మ‌రార్ తెలివిగా వ్య‌వ‌హ‌రించార‌ని వెన‌కేసుకొస్తున్న‌వాళ్లూ ఉన్నారు. ట్రైల‌ర్ విడుద‌లైతే.. త‌ప్ప కాట‌మ‌రాయుడ్ని ఖర్చు పెట్టకుండానే చుట్టేశారా...లేక క్వాటిలీతో తీశారా అనేది అర్థం కాదు. మ‌రి శ‌ర‌త్ మ‌రార్ ఏం మాయ చేశాడో చూడాలి. Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
sharapova వైల్డ్డ్‌కార్డు ప్రవేశానికి మద్దతు మాస్కో: రష్యా టెన్నిస్‌ స్టార్‌ షరపోవా ఆదేశ టెన్నిస్‌ చీఫ్‌బర్పిదేవ్‌కు మద్దతుగా నిలిచారు.. షరపోవా ఓపెన్‌ వైల్ద్‌ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ వారిపై విమర్శలు గుర్పించారు.. ఆమె పక్కా ప్రొఫెషనల్‌ అని, నిందలు వేయరాదని పేర్కొన్నారు.. నిషేధిత మెలోనియం తీసుకున్నందున షరపోవాపై విధించిన 15 నెలల నిషేధం త్వరలో ముగియనుండటంతో ఏప్రిల్‌ 26న స్టట్‌గర్డ్‌లో జరిగే ఓపెన్‌ లో మళ్లీ రాకెట్‌ పట్టనుంది. ========
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పుణెలో కివీస్ ఓటమికి కారణమిదే..? పుణెలో బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఓటమి కారణం.. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను TNN | Updated: Oct 26, 2017, 12:10PM IST పుణెలో బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఓటమి కారణం.. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను చేజార్చుకోవడమేనని కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ అభిప్రాయపడ్డాడు. పిచ్ నుంచి సహకారం లభించడంతో భారత ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా వరుసగా మార్టిన్ గప్తిల్ (11), విలియమ్సన్ (3), కోలిన్ మున్రో (10) వికెట్లను పడగొట్టారు. దీంతో 7 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 27/3తో కష్టాల్లో పడింది. ఇలా వికెట్లు చేజార్చుకోవడంతోనే ఎక్కువ స్కోరుని భారత్‌ ముందు ఉంచలేకపోయామని.. ఇదే కివీస్‌ విజయావకాశాల్ని దెబ్బతీసిందని శాంట్నర్ వివరించాడు. ‘మొదట బ్యాటింగ్ చేస్తున్న జట్టు తొలి 10 ఓవర్లలోనే మూడు ప్రధాన వికెట్లను చేజార్చుకుని.. తిరిగి మ్యాచ్‌లో పుంజుకోవడం చాలా కష్టం. పుణె వన్డే ఆరంభంలోనే 27/3తో మా జట్టు ప్రదర్శన చాలా నిరాశ కలిగింది. ఇక్కడ ఘనత అంతా భారత పేసర్లకే దక్కాలి. పదునైన బౌలింగ్‌తో వారు కివీస్‌ని ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో మా జట్టు చివరికి 230 పరుగులకే పరిమితమయ్యింది. ఇక్కడే దాదాపు మ్యాచ్ చేజారినట్లే. ఇక ఛేదనలో శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్ చివరి వరకూ క్రీజులో నిలిచి కివీస్‌కి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పని పూర్తి చేశారు’ అని శాంట్నర్ వివరించాడు. భారత్ జట్టు ఈ వన్డే విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. విజేత నిర్ణయాత్మక వన్డే ఆదివారం కాన్పూర్ వేదికగా జరగనుంది.
2sports
Hyderabad, First Published 19, Oct 2018, 8:08 PM IST Highlights తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కార్'. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఘన విజయాలు  అందుకోవడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.  తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కార్'. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఘన విజయాలు  అందుకోవడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ అంచనాలకు తగ్గట్లుగానే ఉంది. విజయ్ తనదైన స్టయిల్ లో చెప్పే డైలాగులు టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. 'ఐ యామ్ ఏ కార్పొరేట్ క్రిమినల్' అంటూ యాటిట్యూడ్ తో విజయ్ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా  ఆకట్టుకుంటోంది. రాజకీయాలు, కార్పొరేట్ నేపధ్యంలో సాగే ఈ సినిమా దీపావళి సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేశ్ హీరోయిన్ గా కనిపిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, రాధారవి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులని అశోక్ వల్లభనేని దక్కించుకున్నారు.
0business
Jun 02,2015 ఉత్పత్తి పెరిగింది.. ఉద్యోగాలు కాదు..  న్యూఢిల్లీ: గత నెలలో (మే మాసంలో) తయారీ కార్యకలాపాలలో మంచి వృద్ధి కనబడిందని హెచ్‌ఎస్‌బీసీ 'పర్చేసింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌' (పీఎంఐ) వెలువరించింది. దేశ, విదేశీ మార్కెట్లలోని డిమాండ్‌లో వృద్ధి కారణంగా తయారీ రంగంలో ఈ వృద్ధి నమోదు అయినట్లు తెలుస్తోంది. అంతకు ముందు నాలుగు నెలలలో కంటే మే నెలల మంచి వృద్ధి కనిపించినట్లు సంస్థ తెలిపింది. అయితే ఈ వృద్ధి ఇకపై కూడా కొనసాగుతుందన్న నమ్మకం లేని నేపథ్యంలో గత నెలలో అదనంగా ఉద్యోగాలేవీ అందుబాటులోకి రాలేదు. ఏప్రిల్‌లో 51.3 పాయింట్లుగా ఉన్న పీఎంఐ మేలో 52.6 పాయింట్లకు చేరినట్లు ఈ సర్వే తేల్చింది. ఒక్క జనవరి మాసాన్ని మినహాయిస్తే ఈ ఏడాదిలో ఇదే గరిష్ఠం. జనవరిలో పీఎంఐ 52.9 పాయింట్లుగా నమోదు అయింది. పీఎంఐ గణాంకాలు 50 పాయింట్లు అంత కంటే ఎక్కువ నమోదు అయితే దేశీయ తయారీ కార్యకలాపాల విస్తృతి పెరిగినట్లుగానూ.. 50 పాయింట్ల కంటే తక్కువ ఉంటే కుంగినట్లుగా విశ్లేషకులు చెబుతుంటారు. వినియోగదారు వస్తువుల విభాగంలో ఎక్కువ ఉత్పత్తి కార్యకాలాపాల వృద్ధి నమోదు అయింది. వీటితో పాటు యంత్ర పరికరాలు, మధ్య శేణి వస్తువుల తయారీ విభాగాలలోనూ మెరుగైన వృద్ధియే కనిపించింది. ఉత్పత్తి కార్యకలాపాలు పెరిగినప్పటికీ కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మాత్రం పెంచలేదని సంస్థలు తెలిపాయి.మునపటి స్థాయిలోనే ఈ అంశం కొనసాగినట్లుగా సంస్థలు వెల్లడించాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Mumbai, First Published 17, Sep 2018, 1:19 PM IST Highlights టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌‌కే ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జాతీయ జట్టులో ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇస్తున్నా సరైన ప్రదర్శన చేయలేకపోతున్న వారిని పక్కనబెట్టడానికి ఇక వెనుకాడబోమని ఆయన హెచ్చిరించారు టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌‌కే ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జాతీయ జట్టులో ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇస్తున్నా సరైన ప్రదర్శన చేయలేకపోతున్న వారిని పక్కనబెట్టడానికి ఇక వెనుకాడబోమని ఆయన హెచ్చిరించారు. సీనియర్లు విఫలమైతే... దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న కుర్రాళ్లపై తాము దృష్టి పెట్టాల్సి వుంటుందని ప్రసాద్ చెప్పారు. ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్‌ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నాడు. అతని బ్యాటింగ్‌పై తనకు ఎలాంటి అనుమానం లేదన్నారు... కానీ అతని కీపింగ్ ఇంకా మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆసియాకప్‌లో కోహ్లికి విశ్రాంతి ఇచ్చినట్లే.. వెస్టిండీస్‌తో సిరీస్‌లో కూడా కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తామని.. అద్భుతంగా రాణిస్తున్న మయాంక్ అగర్వాల్‌కు త్వరలోనే అవకాశం వస్తుందని ప్రసాద్ పేర్కొన్నారు. Last Updated 19, Sep 2018, 9:28 AM IST
2sports
నిఖిల్ పెళ్లి ఆగిపోయింది Highlights సమీప బంధువు ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్ కుమార్తె తేజశ్వినితో నిశ్చితార్థం కూడా జరిగింది. అక్టోబర్ 1వ తేదీన వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిశ్చయించారు కూడా. కానీ.. ఆ పెళ్లి ఇప్పుడు ఆగిపోయింది.   టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. వరస విజయాలతో దూసుకువెళుతున్నాడు.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ హ్యాపీడేస్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్.. తర్వాత ఆశించిన విజయాలు అందుకోలేకపోయాడు. కానీ.. ‘ స్వామి రారా’ చిత్రంతో తిరిగి పుంజుకున్నాడు.‘ కార్తికేయ’, సూర్య వర్సెస్ సూర్య, కేశవ సినిమాలతో వరస విజయాలను అదుకున్నాడు. కాగా.. ఇటీవల నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు వెలువడ్డాయి. సమీప బంధువు ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్ కుమార్తె తేజశ్వినితో నిశ్చితార్థం కూడా జరిగింది. అక్టోబర్ 1వ తేదీన వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిశ్చయించారు కూడా. కానీ.. ఆ పెళ్లి ఇప్పుడు ఆగిపోయింది. నిఖిల్, తేజశ్విని జాతకాలు కలవకపోవడమే ఇందుకు కారణమని నిఖిల్ సన్నిహితులు చెబుతున్నారు. కారణం ఏదైనా కానీ నిఖిల్ పెళ్లి ఆగిపోవడం మాత్రం నిజం. ప్రస్తుతం నిఖిల్ కన్నడ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కిరిక్ పార్టీ రిమేక్ లో నటిస్తున్నారు. దీనికి కొత్త డైరెక్టర్ శరణ్ కొప్పి శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిఖిల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నారు. Last Updated 26, Mar 2018, 12:00 AM IST
0business
Hockey Match అయిదుగురితో హాకీ పుణే: భారత హాకీ సమాఖ్య సరికొత్త ప్రయోగానికి తెరతీసింది.కాగా అయిదుగురు సభ్యులతో ఇండోర్‌ హాకీ టోర్నీ నిర్వహించనుంది. అక్టోబరు 26-30 వరకు పుణేలో బలేవాడి క్రీడా కాంప్లెక్స్‌లో మహిళలు, పురుషుల విభాగంలో అయిదుగురు సభ్యుల సీనియర్‌ జాతీయ చాంపియన్‌షిప్‌ -2016 నిర్వహించనుంది.భారత విశ్వవిద్యాలయాలు,హరియాణా,ఝార్ఖండ్‌,కర్ణాటక,మహారాష్ట్ర,ఒడిశా,పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ మొత్తం 8 జట్లు ఇందులో పాల్గొంటాయి.తక్కువ వ్యవదిలో గల హాకీ నిర్వహించడం భారత్‌లో ఇదే తొలిసారి.ఇండోర్‌ కోర్టు సైజు 38.5 మీ 22.5 మీటర్లు ఉంటుంది.మ్యాచ్‌లో మూడు సెషన్లు పది నిముషాల వ్యవధిలో మూడు విరామాలతో మొత్తం 30 నిముషాలు ఆడతారు.కాగా ఎలాంటి మైదానంలోనైనా ఆటగాళ్లు ఆడేలా ఈ విధానం తోడ్పడుతుందని భారత హాకీ సమాఖ్య పేర్కొంది.
2sports
New Delhi, First Published 1, Apr 2019, 3:52 PM IST Highlights గత ఆర్థిక సంవత్సరం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఎస్బీఐ భారీగా లబ్ది పొందింది. టాప్ -10 సంస్థలు రూ.57,402.93 కోట్లకు చేరాయి. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, హిందూస్థానీ యునీ లివర్, ఎస్బీఐ లబ్ధి పొందాయి. టీసీఎస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ భారీగా నష్టపోయాయి.    న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో టాప్ - 10 సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.57,402.93 కోట్ల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూపేణా లబ్ధి పొందాయి. వాటిల్లో ఎస్బీఐ గరిష్ఠంగా లబ్ధి పొందిన సంస్థగా నిలిచింది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందూస్థానీ యూనీ లివర్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ సంస్థలు భారీగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూపేణా లాభ పడ్డాయి.  కానీ టీసీఎస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోయాయి. ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,260.54 కోట్లు లాభ పడి రూ.2,86, 301.54 కోట్లకు చేరుకున్నది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,297.66 కోట్లు వ్రుద్ధి చెంది రూ.8,63,995.66 కోట్లకు పెరిగితే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.12,208.98 కోట్లు పెరిగి రూ.6,30,853.98 కోట్లకు ఎగబ్రాకింది.  హిందూస్థానీ యూనీ లివర్స్ (హెచ్‌యూఎల్) ఎం - క్యాపిటలైజేషన్ రూ.6,341.22 కోట్లు పెరిగి రూ.3,69,688.22 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంక్ ఎం క్యాప్ రూ.4,884.11 కోట్లు పెరిగి రూ.2,57,106.11 కోట్లకు చేరింది.  మరోవైపు హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,544.62 కోట్లు నష్టపోయి రూ.1,593.96 కోట్లు తగ్గి రూ.7,50,627.04 కోట్లకు పడిపోయింది. అయితే టాప్ 10 ర్యాంకుల్లో రిలయన్స్, టీసీఎస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, హిందూస్థానీ యూనీలీవర్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచాయి. స్టాక్స్ పరంగా గత ఆర్థిక సంవత్సరం (2018-19) స్టాక్‌మార్కెట్‌ మదుపర్లకు లాభాల పంట పండించింది. గత నాలుగేళ్లలోనే అత్యధిక లాభాలను అందించింది. మార్చిలో ట్రేడింగ్‌కు చివరి రోజు శుక్రవారం ముగిసేసరికి సెన్సెక్స్‌ 5704.23 పాయింట్లు (17.30%) పెరిగింది. నిఫ్టీ సైతం 1510.20 పాయింట్లు (14.93%) దూసుకెళ్లింది.  బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.142.24 లక్షల కోట్ల నుంచి రూ.8.83 లక్షల కోట్లు పెరిగి.. రూ.151.08 లక్షల కోట్లకు చేరింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 11.57 శాతం, మిడ్‌క్యాప్‌ 3 శాతం మేర డీలాపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం (2017-18)లో సెన్సెక్స్‌, నిఫ్టీలు వరుసగా 11.30%, 10.25% చొప్పున వృద్ధి చెందాయి. సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 లాభాలతో ముగిశాయి. వేదాంతా 3.20%, టాటా స్టీల్‌ 2.73%, ఎం అండ్‌ ఎం 2.27%, టాటా మోటార్స్‌ 2.17%, ఓఎన్‌జీసీ 1.66%, హిందుస్థాన్‌ యుని లీవర్‌ 1.40%, మారుతీ సుజుకీ 1.31%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.18%, హెచ్‌డీఎఫ్‌సీ 1.04%, హీరో మోటోకార్ప్‌ 0.92% చొప్పున రాణించిన వాటిలో ఉన్నాయి.  ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.08%, ఐటీసీ 1.10%, బజాజ్‌ ఆటో 0.89% మేర నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో లోహ సూచీ అత్యధికంగా 2.33 శాతం లాభపడింది. ఆరోగ్య సంరక్షణ 1.37%, వాహన 1.22% అదే బాటలో నడిచాయి. ఎఫ్‌ఎంసీజీ, యుటిలిటీస్‌, బ్యాంకింగ్‌ షేర్లు మాత్రం డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో 1457 షేర్లు లాభాల్లోనూ, 1187 షేర్లు నష్టాలతోనూ ముగిశాయి. 159 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
1entertainment
New Delhi, First Published 1, Nov 2018, 10:35 AM IST Highlights ద్రవ్య నియంత్రణకే మొగ్గు చూపుతున్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కినుక వహించారని తెలుస్తోంది. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా ‘సెక్షన్ 7’ను కేంద్రం ముందుకు తేవడంతో వివాదం మరింత ముదిరింది. ప్రభుత్వ రంగ బ్యాంకులపై నియంత్రణ లేకపోగా, ద్రవ్య నియంత్రణ చర్యలు పాటించడం కేంద్రానికి కంటగింపుగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన జరిగే బోర్డు భేటీ తర్వాత ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ గా వైదొలగనున్నారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. న్యూఢిల్లీ/ ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ పదవికి ఊర్జిత్ పటేల్ కినుక వహించారా? వైదొలిగేందుకు సిద్ధం అవుతున్నారా? అంటే ఈ ప్రశ్నలకు అవుననే జవాబులే అనేకం వినిపిస్తున్నాయి. స్వయంప్రతిపత్తి, ద్రవ్యవిధానాల్లో స్వేచ్ఛపై కేంద్ర ప్రభుత్వంతో నెలకొన్న విభేదాలూ వీటిని బలపరుస్తున్నాయి. మొన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య వ్యాఖ్యలు, నిన్న సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం అభ్యంతరాలు, తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విమర్శలతో ఆర్బీఐ-కేంద్రం మధ్య వివాదం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో పటేల్ రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. బుధవారం ఫారెక్స్, బాండ్ మార్కెట్లలో ఈ వార్తలు ప్రకంపనల్నీ సృష్టించాయి. మరోవైపు ఈ నెల 19వ తేదీన ఆర్బీఐ బోర్డు సమావేశం తర్వాత తన గవర్నర్ హోదాకు ఉర్జిత్ పటేల్ గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ద్రవ్య వ్యవస్థకు కీలకం ఆర్బీఐ దేశంలోని వివిధ రంగాల నియంత్రిత వ్యవస్థల మాదిరిగానే బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ ఆర్బీఐ. అంతేకాదు కీలకమైన ద్రవ్యవ్యవస్థకు ఆర్బీఐ మూలాధారం కావడంతో మిగతా నియంత్రణ సంస్థలకు ఇది భిన్నం. దేశ ఆర్థిక స్థిరత్వానికి చుక్కానిలా వ్యవహరించే ఆర్బీఐకి ఉన్న ప్రాధాన్యం కూడా ఎక్కువే. అందుకే ఆర్బీఐకి స్వయంప్రతిపత్తి, ద్రవ్యవిధానాల్లో స్వేచ్ఛ. అయితే ఈ రెండింటిలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువైపోతున్నదని ఆర్బీఐ ఆవేదన. కానీ ఆర్థిక వృద్ధికి ఆర్బీఐ నిర్ణయాలు దోహదం చేయడం లేదని, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ సంక్షోభానికి రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణాలోపమే కారణమని ప్రభుత్వ వాదన.  పటేల్‌లో గూడు కట్టుకున్న అసంతృప్తి  ప్రభుత్వ తీరుపై విరల్ ఆచార్య బాహాటంగానే విమర్శలు చేయడం, ఆచార్యకు మద్దతుగా ఆర్బీఐ ఉద్యోగుల సంఘం నోరెత్తడం, అరుణ్ జైట్లీ ప్రతి విమర్శలకు దిగడం ఊర్జిత్ పటేల్‌లో ఎప్పట్నుంచో ఉన్న అసంతృప్తిని తారాస్థాయికి చేర్చాయి. మొండి బకాయిలకు కారణం ఆర్బీఐనేనని, బ్యాంకులు ఇష్టారాజ్యంగా రుణాలు ఇస్తున్నా పట్టించుకోలేదని జైట్లీ విమర్శించిన విషయం తెలిసిందే. అసలే ఆర్బీఐని కేంద్రం నీరుగారుస్తుందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.  సెక్షన్ 7 ప్రస్తావన ఆర్బీఐ నియంత్రణ కోసమేనా? ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ను మోదీ సర్కార్ తెరపైకి తేవటం ఆర్బీఐని నిర్వీర్యం చేసే కుట్రేనన్న వాదనకు బలం చేకూరుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ సెక్షన్ ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం. ప్రధానంగా సెక్షన్ 7పై చర్చతోనే పటేల్ రాజీనామా యోచనలో ఉన్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి.  కేంద్రానికి నచ్చని పటేల్ వైఖరి  గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ వైఖరి నచ్చకే కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ అధికారాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. యూపీఏ హయాంలోని రఘురామ్ రాజన్‌కు మరో అవకాశం ఇవ్వకుండా పటేల్‌ను తెచ్చిన కేంద్రం.. ఇప్పుడు ఆయనతోనూ అభిప్రాయ భేదాలను ఎదుర్కొంటున్నది. ద్రవ్యోల్బణం అదుపునకే పటేల్ పెద్దపీట వేయడం, రెపో రేటును తగ్గించకపోవడం, భారీ మొండి బకాయిలపై కఠినంగా వ్యవహరించడం కేంద్రానికి నచ్చడం లేదు. ద్రవ్యోల్బణం నియంత్రణే ప్రధానంగా వడ్డీరేట్లు ఖరారు నచ్చని కేంద్రం కొత్త రుణాల మంజూరులో బ్యాంకులకు కళ్లెం వేయడం వంటివి కేంద్ర ప్రభుత్వంపై వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి ఒత్తిళ్లను పెంచుతున్నాయి. కీలక వడ్డీరేట్లను తగ్గించాలని ఎన్నిసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి విజ్ఞప్తులు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోతున్నది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభం మధ్య బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాల్ని ఇప్పించేందుకు ఆర్బీఐ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఇలా పటేల్ పాత్ర నామమాత్రం చేసే వ్యూహం విద్యుత్, నిర్మాణ, ఉక్కు రంగాల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థలకు దన్నుగా నిలువాలన్నా ఇదే సమస్య. దీంతోనే పటేల్‌ను నామమాత్రం చేసేందుకు సెక్షన్ 7పై కేంద్రం కన్నేసిందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)తో వడ్డీరేట్ల నిర్ణయంలో కేంద్రం జోక్యం చేసుకుంటున్న సంగతి విదితమే. ఇప్పుడు సెక్షన్ 7ను ప్రయోగించాలనుకుంటుండగా, వాస్తవానికి దీనితోనే ఆర్బీఐ గవర్నర్‌తోపాటు డిప్యూటీ గవర్నర్లు, డైరెక్టర్లను తొలగించే అధికారం కేంద్రానికి దక్కడం గమనార్హం. మొండి బాకీల వివరాలు ఆర్టీఐ ద్వారా వెల్లడించలేమన్న పీఎంఓ బ్యాంకుల్లో మొండి బకాయిల అంచనాపై అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పార్లమెంట్ కమిటీకి అందించిన వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద తెలుపలేమని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) స్పష్టం చేసింది. నిజానికి 2005 ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) పరిధిలోకి ఈ అంశం రాదంటూనే పిటిషనర్‌కు పీఎంవోలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి (సీపీఐవో) ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. అంతేకాదు ఈ రకమైన సమాచారం అడుగడం తగదని ప్రవీణ్ కుమార్ హెచ్చరించడం గమనార్హం. రాజద్రోహమే: రాహుల్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ను వాడుకునే అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏం వచ్చిందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నిలదీసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న చేదు నిజాలను, ఇబ్బందులను మరుగున పెట్టాలని మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. భారతీయ సంస్థలను ఈ రకంగా వ్యవస్థీకృత విధ్వంసం చేయడం రాజద్రోహానికన్నా తక్కువేం కాదు అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.  ఆర్బీఐ నిర్వీర్యానికి కుట్రేనన్న చిదంబరం  ఆర్బీఐని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కేంద్రంపై విరుచుకుపడ్డా రు. సెక్షన్ 7 చర్చ ఆమోదయో గ్యం కాదని, మోదీ సర్కారు నియంతృత్వ పోకడకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. 1991, 1997, 2008, 2013ల్లో విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎప్పుడూ ఈ దిశగా వెళ్లలేదన్న ఆయన మునుపెన్నడూ లేని ఓ నిరంకుశ ధోరణిని ఆర్బీఐ విషయంలో నేటి కేంద్ర ప్రభుత్వం కనబరుస్తుండటం నిజంగా ఆందోళనకరంగా ఉందన్నారు. సంస్థల స్వయం ప్రతిపత్తిని సర్కార్ దెబ్బతీస్తున్నారు: అసదుద్దీన్ ఓవైసీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు నాశనం చేస్తున్నదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. ఇదిలావుంటే ఆర్బీఐ గవర్నర్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని, లేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందేనని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విభాగం స్వదేశీ జాగరణ్ మంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
1entertainment
Leader pace నేడు పురుషుల డబుల్స్‌లో ఆడనున్న పేస్‌ పుణే: భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిల్చున్నాడు.వయసు పెరుగుతున్న కొద్ది ఆటతో ఆశ్చర్యపరుస్తున్న పేస్‌ డేవిస్‌ కప్‌ ఆసియా,ఓషియానియా గ్రూప్‌-1 టైలో న్యూజిలాండ్‌పై గెలిస్తే ప్రపంచ రికార్డు సొంత మవుతుంది.పద్దెనిమిది గ్రాండ్‌శ్లామ్‌ల విజేత పేస్‌ తన కెరీర్‌లో 55వ డేవిస్‌ కప్‌ టైలో భాగమవుతున్నాడు.పురుషుల డబుల్స్‌లో 42 విజయాలు సాధించిన ఇంటీ ఆటగాడు నికోలా పీట్రాంజెలి రికార్డును పేస్‌ ఇప్పటికే సమం చేశాడు.నేడు జరిగే పురుషుల డబుల్స్‌లో అతడు గెలిస్తే డేవిస్‌ కప్‌ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా ఘనత పొందుతాడు.ఈ నేపథ్యంలో గత సంవత్సరం తనతో కలిసి ఆడిన సాకేత్‌ మైనేని గాయం నుంచి ఇంకా కోలుకోలేకపోవడంతో లండన్‌ ఒలిం పిక్స్‌లో తనతో పాటు ఆడిన విష్ణువర్ణన్‌తో కలిసి బరిలోకి దిగుతున్నాడు.
2sports
Hyd Internet 120 Views kohli Kohli ఢిల్లీః యువ‌త సోష‌ల్ మీడియాలో స‌మ‌యాన్ని వృథా చేసుకోవ‌ద్ద‌ని, మైదానాల్లోకి వెళ్లి ఆడువాల‌ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సందేశం ఇచ్చాడు. తాజాగా ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విరాట్ మాట్లాడుతూ ఈ కాలంలో పిల్ల‌లు ఇంట్లో ఉండి వీడియో గేమ్స్ ఆడుకోవ‌డానికే ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయిస్తున్నార‌ని అన్నాడు.అలాగే యువ‌త సోష‌ల్ మీడియాకి బానిస‌గా అయిపోతున్నార‌ని చెప్పాడు. త‌న సందేశం కేవ‌లం చిన్నారుల‌కు, యువ‌త‌కే కాద‌ని దేశంలోని ప్ర‌తి ఒక్క‌రికీ అని, ఎవ‌ర‌యినా సోష‌ల్ మీడియాకు కొంత స‌మ‌యం మాత్ర‌మే ఇవ్వాల‌ని చెప్పాడు. తాను కూడా ఒకప్పుడు సోష‌ల్ మీడియాలో చాలా స‌మ‌యం వృథా చేసేవాడిన‌ని ఆ త‌రువాత దానిలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాన‌ని స్ప‌ష్టం చేశారు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.. వివాదమే లేని సినిమా.. చంద్రబాబుపై ఒట్టేసిన ఆర్జీవీ! RGV | రామ్ గోపాల్ వర్మ మరో బాంబ్‌ పేల్చారు. అస్సలు వివాదం లేదంటూనే వివాదాస్పద సినిమాకు సంబంధించిన ప్రకటన ఒకటి చేశారు. తన అభిమానులకు కిక్ ఇచ్చే అప్‌డేట్‌తో వచ్చారు. Samayam Telugu | Updated: Aug 8, 2019, 07:43PM IST ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.. వివాదమే లేని సినిమా.. చంద్రబాబుపై ఒట్టేసిన ఆర్జీవీ... అస్సలు వివాదాస్పదం కాని సినిమా అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాను ఆ మధ్య ఆర్జీవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వివాదం తరవాత ఈ ప్రాజెక్ట్‌పై అప్‌డేట్ ఏమీ రాకపోవడంతో ఇది అటకెక్కేసిందని అంతా అనుకున్నారు. కానీ, ఆర్జీవీ మాత్రం చడీచప్పుడూ లేకుండా ఈ సినిమాను పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే ఒక పాట కూడా పూర్తిచేశారు. ఈ పాట ట్రైలర్‌ను రేపు (ఆగస్టు 9న) ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆర్జీవీ ప్రకటించారు. The most non controversial film “కమ్మ రాజ్యం లో కడప రెడ్లు " 1st Song trailer release Tmrw Friday 9th at 9 Am — Ram Gopal Varma (@RGVzoomin) 1565244783000 ‘ది మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ఫిల్మ్’ అంటూ తన సినిమా గురించి ఆర్జీవీ చెప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది నిజంగా అస్సలు వివాదాస్పదం కాని సినిమా అని అన్నారు. చంద్రబాబు నాయుడుపై ఒట్టేసి చెబుతున్నా అని పేర్కొన్నారు. తొలి పాట ట్రైలర్‌ను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నామని చెప్పారు.
0business
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV వరుసగా రెండో రోజూ దిగొచ్చిన 'పసిడి' దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,250 కి చేరాయి. Samayam Telugu | Updated: Nov 8, 2018, 09:42AM IST వరుసగా రెండో రోజూ దిగొచ్చిన 'పసిడి' ధన త్రయోదశి ప్రభావంతో తగ్గుముఖం పట్టిన బంగారం ధర.. దీపావళి పండుగ నేపథ్యంలో బుధవారం (నవంబరు 7) మరింత తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం 210 రూపాయలు తగ్గి.. రూ.32,400 కి చేరింది. వెండి ధర కూడా 300 పతనమై రూ.39,00 కి చేరింది. పసిడి ధర రూ.210 తగ్గడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,250 కి చేరింది.
1entertainment
Hyderabad, First Published 10, Jul 2019, 12:35 PM IST Highlights టాలీవుడ్ లో గత ఏడాది శ్రీ రెడ్డి టాపిక్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అభిరామ్ పై వచ్చిన ఆరోపణలు అందరిని షాక్ కి గురి చేశాయి. అయితే ప్రస్తుతం మరోసారి పలు వార్తలతో దగ్గుబాటి అభిరామ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. టాలీవుడ్ లో గత ఏడాది శ్రీ రెడ్డి టాపిక్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అభిరామ్ పై వచ్చిన ఆరోపణలు అందరిని షాక్ కి గురి చేశాయి. అయితే ప్రస్తుతం మరోసారి పలు వార్తలతో దగ్గుబాటి అభిరామ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. రీసెంట్ గా సమంత ఓ బేబీ ప్రమోషన్స్ అభిరామ్ బాగానే హడావుడి చేశాడు.  ఇక ఆ వివాదాలను పక్కనపెడితే ఈ అప్ కమింగ్ హీరో మొదటి సినిమాకు సంబందించిన మరికొన్ని రూమర్స్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. అసలైతే గతంలోనే పలు కథలను సెట్స్ పైకి తెచ్చిన తండ్రి సురేష్ బాబు ఎందుకోగానీ వాటిని మొదట్లోనే ఆపేశాడు. ఇక రీసెంట్ గా యాక్టింగ్ కి సంబందించిన శిక్షణను అభిరామ్ పూర్తీ చేసుకున్నట్లు తెలుస్తోంది.  రెడీగా ఉన్న రెండు కథలపై ప్రముఖ దర్శకులతో చర్చించి అభిరామ్ కు సెట్టయ్యే స్క్రిప్ట్ ను ఫైనల్ చేయాలనీ సురేష్ బాబు ఆలోచిస్తున్నాడట. రొమాంటిక్ అండ్ క్యూట్ లవ్ స్టోరిలో అభిరామ్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా అభిరామ్ మొదటి ప్రాజెక్ట్ ను తెరకెక్కించాలని సురేష్ ప్రొడక్షన్స్ ప్రయత్నాలు చేస్తోంది.  Last Updated 10, Jul 2019, 12:35 PM IST
0business
BALAJAi కోల్‌కతా బౌలింగ్‌ కోచ్‌గా బాలాజీ న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేసర్‌ లక్ష్మీపతి బాలాజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమితులయ్యారు.ఈ మేరకు కోల్‌కతానైట్‌ రైడర్స్‌ యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. ఐపిఎల్‌ 2017 సీజన్‌లో పాక్‌ లెజెండ్‌ వసీం అక్రమ్‌ స్థానాన్ని బౌలింగ్‌ కోచ్‌గా బాలాజీ భర్తీ చేయనున్నాడు.కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా 2010లో నియమితుడైన వసీం అక్రమ్‌ ఆ జట్టు 2012,2014లో టైటిల్స్‌ను సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.అయితే ముందే కమిటీ ఆయన కొన్ని కార్యక్రమాలు,బిజి షెడ్యూల్‌ కార ణంగా ఐపిఎల్‌ -2017న సీజన్‌లో పాక్‌ లెజెండ్‌ వసీం అక్రమ్‌ స్థానాన్ని బౌలింగ్‌ కోచ్‌గా బాలాజీ భర్తీ చేయనున్నాడు.కోల్‌కతా నైట్‌ రైడర్స్‌్‌ బౌలింగ్‌ కోచ్‌గా 2010లో నియమితుడైన వసీం అక్రమ్‌ ఆ జట్టు 2012,2014లో టైటిల్స్‌ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.అయితే ముందు కమిట్‌ అయిన కొన్ని కార్యక్రమాలు,బిజి షెడ్యూల్‌ కార ణంగా ఐపిఎల్‌-2017 సీజన్‌కు తాను అందు బాటులో ఉండనని అక్రమ్‌ పేర్కొన్నాడు. దీంతో అక్రమ్‌ స్థానంలో బౌలింగ్‌ కోచ్‌గా బాలాజీని నియ మించినట్లు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఎండి, సిఇఒ వెంకీ మైసూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్ల డించారు. కెకెఆర్‌ ప్యామిలీలోకి బాలాజీని సాధా రణంగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నాడు.ఇక లక్ష్మీ పతి బాలాజీ 2011 నుంచి 2013 వరకు కోల్‌ కతాకు ప్రాతినిధ్యం వహించాడు.2012లో ఆ జట్టు ఐపిఎల్‌ విజేతగా నిలవడంతో తన వంతు పాత్ర పోషించాడు.బాలాజీ 2016 సెప్టెంబర్‌లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు.బాలాజీ ప్రస్తుతం తమిళనాడు రంజీ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
2sports
mohthi మోహిత్‌కు ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ పిలుపు న్యూఢిల్లీ: ఫ్రెండ్స్‌ ఎలెవన్‌తో జరిగిన ఒక టి20 మ్యాచ్‌లో ఢిల్లీకి చెందిన 21 సంవత్సరాల మోహిత్‌ 300 పరుగులు సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పి రాత్రికి రాత్రి పెద్ద స్టార్‌ అయిపోయాడు.72 బంతుల్లో 18 బౌండరీలు,29 సిక్సర్ల సాయంతో 300 పరుగులు చేశాడు.దీంతో టి20లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన మోహిత్‌ను తమ జట్టులో చేర్చుకునేం దుకు ఐపిఎల్‌ ప్రాంచైజీ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ముందుకు వచ్చింది.బుధవారం ట్రయ ల్స్‌కు రావాల్సిందిగా ఆహ్వానాన్ని పంపింది. మోహిత్‌ ఆటను ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ యాజమాన్యం పరిగణలోకి తీసుకోవడంపై కోచ్‌ సంజ§్‌ు భరద్వాజ్‌ సంతోషం వ్యక్తం చేశాడు.కోచ్‌ సంజ§్‌ు మాట్లాడుతూ మోహిత్‌ ఈ స్ధాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు.తన కలలను నెరవేర్చుకు నేందుకు తీవ్రంగా శ్రమించాడు.ఢిల్లీ ఫ్రాంచైజీ మోహిత్‌ ఆటను పరిగణలోకి తీసుకోవడంపై చాలా సంతోషంగా ఉంది అని వివరించాడు.అంతేకాదు ట్రయల్స్‌ సందర్భంగా మోహిత్‌ తప్పకుండా ఢిల్లీజట్టు ప్రాంచైజీని సంతృప్తి పరుస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.మోహిత్‌ మంచి టెక్నిక్‌ ఉన్న బ్యాట్స్‌మెన్‌. ఇదే కాకుండా వికెట్‌ కీపర్‌గా కూడా తన ప్రతిభను కనబరుస్తాడని సంజ§్‌ు పేర్కొన్నాడు.టీమిండియా మాజీ ఓపెనర్‌ గంభీర్‌,భారత మాజీ అండర్‌ -19 జట్టు కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ వంటి ఆటగాళ్లు సంజ§్‌ు వద్దే శిక్షణ తీసుకున్నారు.మోహిత్‌ ఎవరో కాదు,ఢిల్లీ జట్టు తరపున రంజీ ట్రోఫీ మ్యాచ్‌ బరిలోకి దిగేందుకు సిద్దమైన సమయంలో ఆ జట్టు కెప్టెన్‌ గంభీర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అడిగాడు.వికెట్‌ కీపర్‌గా జట్టులో వచ్చాడు.పానిపట్‌కు చెందిన ట్రక్‌ డైవర్‌్‌ కొడుకైన మోహిత్‌ 2015-16 రంజీ సీజన్‌లో ఢిల్లీ తరపున మూడు ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు.ఈ మూడు మ్యాచ్‌ల్లో అతడు చేసింది కేవలం 5 పరుగులే.ఇందులో మూడు డకౌట్‌లు కూడా ఉండటంతో మరో అవకాశం రాకుండానే కనుమ రుగయ్యాడు.అయితే తాజాగా ఫ్రెండ్స్‌ ప్రీమి యర్‌లీగ్‌లో భాగంగా మావి ఎలెవన్‌,ఫ్రెండ్స్‌ ఎలెవన్‌జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్‌లో 300 పరుగులుచేసి ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్షించాడు. 12 బంతుల్లో 50 పరుగులు 18వ ఓవర్‌ వద్ద మోహిత్‌ వ్యక్తిగత స్కోరు 250.ఈ తరువాత 12 బంతుల్లోనే మోహిత్‌ 50 పరుగులు చేశాడు.ఆఖరి ఓవర్‌లో వరుసగా అయిదు బంతుల్లో అయిదు సిక్సర్లు బాది 34 పరుగులు సాధించాడు.దీంతో మావీ లెవన్‌ 416 పరుగులు చేసింది.ఈ తరువాత 417 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఫ్రెండ్స్‌ లెవన్‌ 216 పరుగుల తేడాతో పరాజయం చెందింది. మ్యాచ్‌ అనంతరం మోహిత్‌ మాట్లాడుతూ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలని ముందే నిర్ణయించుకుని ఎదురుదాడికి దిగాను,అన్ని బాగా కలిసి రావడంతో పరుగులు వరదలా పారాయి. మరో అయిదు ఓవర్లు ఉన్న సమయంలో 200 పరుగులకు చేరాను.మరింత దూకుడుగా ఆడుతూ బ్యాటింగ్‌ చేయాలని అప్పుడు నిర్ణయించుకు న్నాను.300 పరుగుల కోసం ప్రయత్నిస్తానని నా సహచరులతో చెప్పాను అని మోహిత్‌ పేర్కొ న్నాడు. జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే టార్గెట్‌ గౌతీ భా§్‌ు నా ప్రదర్శన గురించి తెలుసుకుని ఉంటాడని ఆశిస్తున్నా,అయితే ఈ ఒక్క మ్యాచ్‌ నాకు ఐపిఎల్‌ అవకాశం ఇప్పిస్తుందా అనేది చెప్పలేను అని మోహిత్‌ వివరించాడు. జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే తన టార్గెట్‌ అని పేర్కొన్నాడు.తాజాగా వేలం కోసం అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాలో మోహిత్‌ పేరు కూడా ఉంది.
2sports
internet vaartha 182 Views అయినా పెరిగిన పెట్టుబడులు న్యూఢిల్లీ : ఈక్విటీ మార్కెట్లలో టాప్‌ పది కంపెనీల్లో ఐదు కంపెనీల మార్కెట్‌ విలువలు దిగజారాయి. గడచిన వారంలో మొత్తం ఈ ఐదుకంపెనీల విలువలు 21,458.26 కోట్లు క్షీణించినట్లు తేలింది. అధికారిక గణాంకాలను పరి శీలిస్తే మే 20వ తేదీతో ముగిసిన వారంలో రిల యన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ యూనిలీవర్‌ మార్కెట్లలో నష్టాలను చవిచూసినట్లు తేలింది. వీటి మార్కెట్‌ విలువలపరంగా దిగజారాయి. టాటాకన్సల్టెనీస్స సర్వీసెస్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐటిసి, హెచ్‌డి ఎఫ్‌సి, ఆయిల్‌ అండ్‌ నేచరల్‌గ్యాస్‌ కార్పొరేషన్‌ సంస్థల విలువలు పెరిగాయి. ఈ సంస్థల పెరిగిన విలువలు పరిశీలిస్తే 20,100.16 కోట్లుగా ఉంది. రిలయన్స్‌ మార్కెట్‌ విలువలు 14,229.24 కోట్లు తగ్గి 3,02,768.44కోట్లుగా ఉంది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ మార్కెట్‌ విలువలు 3992.46 కోట్లు క్షీణించి 1,75,852.34 కోట్లుగా ఉంది. కోల్‌ ఇండియా విలువలు 1389.6 కోట్లు క్షీణించి 1,76,416.06 కోట్లకు చేరింది. ఇక ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ విలువలు 1136.99 కోట్లు దిగజారి 2,76,035.32 కోట్లుగా ఉంది. సన్‌ఫార్మా 709.97 కోట్లు క్షీణించి 1,90,622.21 కోట్లకు చేరింది. ఇతరత్రా ఐటిసి విలువలు 8570.27 కోట్లు పెరిగి 2,65,517.59 కోట్లకు చేరింది. ఒఎన్‌జిసిపరంగా 75238.83 కోట్లు పెరిగి 1,82,189.16 కోట్లకు పెరిగింది. హెచ్‌డి ఎఫ్‌సి 2258.71కోట్లు పెరిగి 1,86,475.97కోట్లకు చేరింది. సాఫ్ట్‌వేర్‌దిగ్గజంటిసిఎస్‌ 1704.42 కోట్లు పెరిగి 4,98,922.21కోట్లకుచేరింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 37.93కోట్లు పెరిగి 2,88,408.55 కోట్లకు చేరింది. ర్యాంకింగ్‌ల పరంగా చూస్తే టిసిఎస్‌ ఇప్పటికి టాప్‌టెన్‌లో మొదటిస్థానంలో ఉంటే మిగిలిన సంస్థలు వరుసగా రిలయన్స్‌, హెచ్‌డి ఎఫ్‌సిబ్యాంకు, ఇన్ఫోసిస్‌, ఐటిసి, సన్‌ఫార్మా, హెచ్‌డిఎఫ్‌సి, ఒఎన్‌జిసి, కోల్‌ఇండియా, హిందూ స్థాన్‌ యూనిలీవర్‌ సంస్థలు నలిచాయి. పెరిగిన విదేశీ పెట్టుబడులు ఇదిలా ఉండగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ఈక్విటీ మార్కెట్లలో ఈనెలలో ఇప్పటివరకూ 1800 కోట్లు పెట్టుబడులుపెట్టారు. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు కూడా 341కోట్లు పెట్టుబడులుపెట్టారు.మార్చి ఏప్రిల్‌ నెలల్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 29,558 కోట్లు మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి నట్లు తేలింది. డిపాజిటరీస్‌ వద్ద ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఈ ఒక్కనెలలోనే ఎఫ్‌పిఐ పెట్టుబడవులు 1795 కోట్లుగా ఉన్నాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్లు డెట్‌ మార్కెట్లనుంచి 3496కోట్లు వెనక్కి తీసుకు న్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ పోర్టుఫోలి యో ఇన్వెస్టర్లు 14,706కోట్లు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టారు. 4436కోట్లు డెట్‌మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకోగా నికరనిధులు10,270కోట్లుగా ఉన్నాయి.
1entertainment
fdc రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డిఐ అనుమతి! న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రిటైల్‌రంగం వృద్ధికోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల ను మరింతగా సడలించాలని నిర్ణయించింది. ఉత్తర ప్రదేశ్‌తోపాటు మొత్తం నాలుగు రాష్ట్రాల్లో విజయ దుంధుభి మోగించిన అనంతరం కేంద్రంలోని బిజెపి కూటమి ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు నాంది పలుకుతున్నది. తన బడ్జెట్‌ ప్రసంగంలోనే ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల నిబంధనలను సడలిస్తామన్న సంకేతాలిచ్చారు. అయితే స్పష్టమైన రంగాలపేర్లను మాత్రం ప్రక టించలేదు. రిటైల్‌రంగంలోకి మరింతగా ఎఫ్‌డిఐ లను అనుమతించేందుకుగాను నరేంద్రమోడీ కొత్త సంస్కరణలు తీసుకువస్తుందని అంచనా. ఆహార రిటైల్‌రంగంలో 20-25శాతం, కిచెన్‌ ఉత్పత్తులు గృహావసరాల ఉత్పత్తులు టూత్‌పేస్ట్‌ వంటి వాటికి కూడా ఎఫ్‌డిఐలను అనుమతించే సాధ్యాసాధ్యాలను అంచనావేస్తోంది. ప్రస్తుతవిధానంలో 100శాతం ఎఫ్‌డిఐ స్టోర్లు కేవలం మేడ్‌ ఇన్‌ ఇండియా ఆహార ఉత్పత్తులు విక్రయించాలి. లేదావాటిని స్థానిక ఆగ్రో ఉత్పత్తులనుంచే కొనుగోలుచేయాలి. కేంద్రంలోని ఆహారశుద్ధి మంత్రిత్వశాఖ ఇందుకోసం ఎక్కువ లాబీయింగ్‌ చేస్తోంది. ప్రతినిత్యం వినియోగించే ఆహార ఉత్పత్తులరంగంలోకి ఎప్‌డిఐను అనుమతిం చేందుక కృషిజరుగుతోంది. ఇక మల్టీబ్రాండ్‌ రిటైల్‌ బిజినెస్‌లలోనికి కూడా ఎఫ్‌డిఐలను అనుమతించే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. రిటైల్‌ రంగం లోకి ప్రభుత్వం ఎఫ్‌డిఐలను అనుమతించే సాను కూలధోరణితోనే ఉన్నట్లు నిపుణులు చెపుతున్నారు. అయితే భారత్‌లో తయారీ అయిన ఉత్పత్తులకు ఎక్కువప్రాధాన్యం ఇవ్వాలన్ననిబంధనలతో ఎఫ్‌డిఐ లను రిటైల్‌రంగంలోకి అనుమతించే అంశాన్ని పరి శీలిస్తున్నట్లు అంచనా. 2014కు ముందు రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డిఐ రావడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకించింది యుపిఎ ప్రభుత్వ హయాంలో బిజెపినుంచి గట్టిప్రతిఘటన ఎదురయింది. ఆప్పట్లో బిజెపి పాలిత రాష్ట్రాలు విదేశీ కంపెనీ లను ఎట్టిపరిస్థితుల్లోను బారత్‌లో స్టోర్లు ఏర్పా టుకు అనుమతించబోమని కూడాప్రకటించా యి. షాప్ట్స్‌ఎస్టాబ్లిస్‌మెంట్‌ చట్టం పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించమని బిజెపి రాష్ట్రాలు తెగేసి చెప్పాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యుపిఎ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే బిజెపి నడిచ్దింని చెప్పాలి. కేర్‌ఫోర్‌, ఔచన్‌ సంస్థలు భారత్‌ నుంచి వైదొలిగాయి. టెస్కో టాటా గ్రూప్‌తో టైఅప్‌తో నడిచింది. వాల్‌మార్ట్‌ కూడా లాటిన్‌ అమెరికా మార్కెట్లలోనే ఎక్కువ ఉంది. ఇపుడిపుడే భారత్‌మార్కెట్‌పై అధ్యయనంచేస్తోంది.
1entertainment
VVS Laxman Talks About MS Dhoni's Place in T20 Cricket ధోనీని టీ20ల్లో కొంచెం వాడుకోండి..! భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి టీ20ల్లో ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించాలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. TNN | Updated: Nov 9, 2017, 11:53AM IST భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి టీ20ల్లో ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించాలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. టీ20ల్లో గత కొన్ని రోజులుగా విఫలమవుతున్న ధోనీని జట్టు నుంచి పక్కకి తప్పించి కుర్ర క్రికెటర్లకి అవకాశం ఇవ్వాలని ఇటీవల అజిత్ అగార్కర్‌తో కలిసి లక్ష్మణ్ గళం విప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు చాలా మంది అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. టీ20 జట్టులో ధోనీ స్థానంపై టీమిండియా మేనేజ్‌మెంట్ పునరాలోచించుకోవాలని.. తక్కువ ఓవర్ల మ్యాచ్‌లో అతను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తే పరుగులు ఎలా చేయగలుగుతాడని లక్ష్మణ్ ప్రశ్నించారు. భవిష్యత్‌లో పరిమిత ఓవర్ల జట్టుకి అతను ఉపయోగపడాలి అనుకుంటే మాత్రం నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి పంపాలని సూచించారు. అలా అయితేనే.. ధోనీ క్రీజులో కుదురుకుని స్వేచ్ఛగా హిట్టింగ్ చేయగలుగుతాడన్నారు. కివీస్‌తో ముగిసిన చివరి టీ20 మ్యాచ్‌ని 8 ఓవర్లకి కుదించగా.. ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి రావడం శోచనీయమని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.
2sports
Feb 05,2016 ఐసీిఐసీిఐ ప్రూ నుంచి మరో 'రికవరీ ఫండ్‌' హైదరాబాద్‌: ఐసీిఐసీిఐ ప్రూడెన్షియల్‌ ఇండియా 'రికవరీ ఫండ్‌ సీరిస్‌-4' ను ఆవిష్కరించింది. ఇది మూడేళ్ల గడువు ఈక్విటీ ఫండ్‌ పథకమని ఐసీిఐసీిఐ ప్రూడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీఈఓ నిమేశ్‌ షా తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న రెండు, మూడేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్లు పుంజుకోనున్నాయని తెలిపారు. కార్పొరేట్‌ కంపెనీల లాభాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లు అథమ స్థాయిలో ట్రేడింగ్‌ అవుతున్నాయని, పెట్టుబడులకు ఇది మంచి అవకాశం అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పుంజుకుంటే మార్కెట్లకు మరింత మద్దతు లభించనుందన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు - పప్పులు 34% ప్రియం - తగ్గిన టోకు ద్రవ్యోల్బణం న్యూఢిల్లీ : ఒక వైపున వరుసగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎగిసి పడుతోంటే దీనికి భిన్నంగా మరోవైపు టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ) వరుసగా ఎనిమిదో మాసంలోనూ తగ్గింది. దేశంలో పప్పు దినుసుల దిగుమతి పడిపోతుందన్న సంకేతాలతో వాటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో డబ్ల్యుపిఐ మైనస్‌ 2.40 శాతంగా నమోదయ్యిందని మంగళవారం కేంద్ర గణంకాల శాఖ పేర్కొంది. 2014 నవంబర్‌ నుంచి సున్నా స్థాయిలో కదులుతున్న ద్రవ్యోల్బణం రేటు జనవరి నుంచి ఏకంగా మైనస్‌లోకి జారిపోయింది. ఇది వ్యవస్థలో డిమాండ్‌ లేకపోవడానికి ఓ కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. గత మాసంలో ఆహారోత్పత్తుల ధరలు 2.8 శాతం ప్రియమయ్యాయి. మరోవైపు గత జూన్‌లో పప్పులు, ఆలు, ఉల్లి తదితర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆహార ద్రవ్యోల్బణం ఎగిసిపడే సంకేతాలు కనబడుతున్నాయి. గత మే మాసంలో టోకు ద్రవ్యోల్బణం సూచీ చలనం (-)2.36 శాతంగా చోటు చేసుకుంది. 2015-16లో ఇప్పటి వరకు 1.42 శాతంగా ఉంది. గతేడాది ఇదే మాసంలో 1.50 శాతంగా నమోదయ్యింది. గత జూన్‌లో డబ్యుపిఐ నివేదిక ప్రకారం పప్పుల ధరలు 33.67 శాతం ప్రియమయ్యాయి. మేలో ఈ సరుకు ధర 22.84 శాతం , ఏప్రిల్‌లో 15.38 శాతం చొప్పున పెరిగాయి. అంతకు ముందు నెలలో ఆలు ధరలు ఏకంగా 52.40 శాతం, ఉల్లి ధరలు 19 శాతం చొప్పున ఎగిశాయి. ఈ ఏడాది జూన్‌ మాసంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 5.4 శాతానికి చేరి, ఎనిమిది మాసాల గరిష్ఠ స్థాయికి ఎగిసింది. అంతక్రితం మాసంలో ఇది 5.01 శాతంగా నమోదయ్యింది. గత జూన్‌ మాసంలో ప్రధానంగా అహారోత్పత్తుల ధరలు ఎగిసిపడటం సిపిఐ పెరగడానికి కారణమయ్యాయి. ఆహార ధరలు ఏకంగా 5.48 శాతానికి చేరాయని సోమవారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది.. ఇంతక్రితం మాసంలో ఇది 4.80 శాతంగా నమోదయ్యింది. మొత్తం సిపిఐలో ఈ విభాగం 46 శాతం వాటా కలిగి ఉంది. ఇకనైనా వడ్డీరేట్లను తగ్గించాలి..! - భారత పారిశ్రామిక వర్గాల మాట టోకు ధరల ద్రవ్యోల్బణం జూన్‌ మాసంలో (-)2.4 శాతానికి చేరిన నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక విధానపరమైన వడ్డీరేట్లలో భారీగా తగ్గించాలని భారత పరిశ్రమ వార్గాలు కోరుతున్నాయి. వడ్డీరేట్లను తగ్గించి డిమాండ్‌కు ఉద్దీపన కలిగించాలని, పెట్టుబడులు పెంచేందుకు ఊతం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆర్‌బీఐ భారీగా వడ్డీరేట్లను తగ్గించాలని భారత పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయని ఫిక్కీ అధ్యక్షుడు జ్యోత్సా సూరి అన్నారు. అయితే పరిశ్రమను ఆదకొనేందుకు ఆర్‌బీఐ చర్య మాత్రమే చాలదనీ.. కేంద్ర బ్యాంకు తగ్గించే వడ్డీ రేట్లును వాణిజ్య బ్యాంకులు కూడా కిందిస్థాయికి చేర్చాలని తాము కోరుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమల ఉత్పత్తి దాదాపు స్తంభించిన పరిస్థితులు నెలకొన్నాయని పెట్టుబడులకు ఊతం ఇచ్చేలా, వినియోగదారు డిమాండ్‌ పెరిగేలా ఆర్‌బీఐ త్వరలో జరపనున్న పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను సవరించాలని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ ప్రభుత్వాన్ని డామాండ్‌ చేశారు. ఇటీవల విడుదల చేసిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలలో వృద్ధి చాలా తక్కువగా నమోదు కావడం.. దేశీయ సప్లరుని పెంచేందుకు గాను వడ్డీరేట్లను తగ్గించాల్సి అవసరాన్ని మరోసారి తెల్చి చెప్పిందని అసోచామ్‌ సెక్రెటరీ జనరత్‌ డి.ఎస్‌.రావత్‌ అన్నారు. ఇలా ద్రవ్యోల్బణపు వరుస కుంగుదల తయారీదారుల ధర నిర్ణయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని అసోచామ్‌ అభిప్రాయపడింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
రాజమౌళి క్రేజ్ ను వాడుకుంటున్నారలా.. Highlights బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళికి ఫుల్ క్రేజ్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన జక్కన్న ఈ క్రేజ్ ను వాడుకుంటున్న స్టార్ హీరోలు తెలుగు సినీ దర్శకుల్లో హిట్టు మీద హిట్టు కొట్టి.. శివుడి ఆన అయ్యిందే అంటూ తన సత్తా చాటుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రస్థానం ప్రారంభించిన రాజమౌళి మొదట బుల్లితెరపై ‘శాంతి నివాసం’సీరియల్ తో కెరీర్ మొదలు పెట్టారు. ఇక సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు.  అప్పటి నుంచి ‘బాహుబలి 2’ చిత్రం వరకు తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు జక్కన్న.  తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత కూడా రాజమౌళి కే దక్కుతుంది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రాలు భారత దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులు నెలకొల్పింది.     ఇక ‘బాహుబలి’ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రంగా  అవార్డు కైవసం చేసుకుంది.  దీంతో తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో రాజమౌళితో చిత్రాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.  అలాంటి రాజమౌళి ఇమేజ్ ను ఇప్పుడు స్టార్ హీరోలు సైతం బాగానే ఉపయోగించుకుంటున్నారు.  మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా నరసింహరెడ్డి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.  తాజాగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా చేసిన 'జై లవ కుశ' విడుదలకు ముస్తాబవుతోంది.     దసరా పండుగను పురస్కరించుకుని జై లవకుశ సినిమాను సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఈ చిత్రం ఆడియో వేడుక సెప్టెంబర్ 3 వ తేదీన గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా రాజమౌళి రానున్నారని... ఆయన చేతుల మీదుగా ఆడియో రిలీజ్ జరగనుందని తెలుస్తోంది.   ఇప్పటికే ఎన్టీఆర్ తో మూడు చిత్రాలు తీసిన రాజమౌళి ఆయనపై అభిమానంతో ఫంక్షన్ కి వస్తున్నట్లు తెలుస్తుంది.  సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయనే టాక్ రావడంతో, అంతా ఆడియో రిలీజ్ పై దృష్టి పెట్టారు.  ఎన్టీఆర్ మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి.  Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
Hyderabad, First Published 2, Feb 2019, 11:26 AM IST Highlights మరో టెన్నిస్ సూపర్ స్టార్ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.  మరో టెన్నిస్ సూపర్ స్టార్ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే అంతర్జాతీయ పురుషుల టెన్నిస్‌ బిగ్‌–4లో రోజర్‌ ఫెడరర్, నొవాక్‌ జొకోవిచ్, ఆండీ ముర్రే ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. ఈ జాబితాలో చివరివాడైన స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌  కూడా వివాహానికి సిద్ధమయ్యారు.   తన ప్రియురాలు ఫ్రాన్సెస్కా పెరెల్‌నుఈ ఏడాది నాదల్‌ వివాహం చేసుకోనున్నట్లు  స్పెయిన్‌కు చెందిన హోలా మేగజైన్‌ కథనాన్ని ప్రచురించింది.14 ఏళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతుండగా... గతేడాది మే నెలలో ఫ్రాన్సెస్కాకు నాదల్‌ పెళ్లి ప్రతిపాదన చేసినట్లు సమాచారం.  ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ ణు తన ఖాతాలో వేసుకున్న నాదల్ ఇప్పటి వరకు మొత్తం 17 గ్రాండ్ స్లామ్ లను సొంతం చేసుకున్నాడు.  Last Updated 2, Feb 2019, 11:26 AM IST
2sports
AU SAMALL FINANCE ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ఎయుస్మాల్‌ ఫైనాన్స్‌ మెరుగు ముంబయి,జూలై 15: ఐపిఒకు వచ్చినతర్వాత స్టాక్‌ఎక్ఛేంజిలో జాబితా అయిన మూడురోజులకే రాజస్థాన్‌ కు చెందిన ఎయుస్మాల్‌ఫైనాన్స్‌బ్యాంకు ప్రభుత్వరంగ బ్యాంకులకంటే ఎక్కువ మార్కెట్‌ విలువలను సాధించింది. ప్రభుత్వరంగంలోని ఐడిబిఐబ్యాంకు, యూనియన్‌బ్యాంకు,దేనాబ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలే కాకుండా ప్రైవేటురంగంలోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు, కరూర్‌వైశ్యాబ్యాంకుల కంటే మార్కెట్‌విలువల్లో ముందున్నది. నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీగా కొనసాగిన ఎయుస్మాల్‌ఫైనాన్స్‌ తాజాగా చిన్నఫైనాన్స్‌బ్యాంకుగా లైసెన్సులు సాధించింది. ప్రస్తుతం ఈ బ్యాంకు మార్కెట్‌ విలువల పరంగా దేశంలోని టాప్‌ 20 నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకంటే ఎక్కువగా ఉంది. మార్కెట్‌ విలువలపరంగా బ్యాంకు ప్రస్తుతం హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు దేవాన్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌, గృహ్‌ఫైనాన్స్‌, ఇటీవలే జాబితా అయిన హడ్కో, పెద్దపెద్ద బ్రోకరేజి సంస్థలు ఎన్‌బిఎఫ్‌సి లుగా మారిన ఎడెల్విసిస్‌ ఫైనాన్షియల్‌; మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ వంటి వాటికంటే ముందంజలో ఉన్నట్లు నిపుణుల అంచనా. ఈనెల పదవ తేదీనే బ్యాంకు ఐపిఒద్వారా భారీ స్పందన రాబట్టింది. గతంలో ఐపిఒకు వచ్చిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లేదా డీమార్ట్‌, సిడిఎస్‌ఎల్‌ సంస్థలకు ధీటుగా ఉన్న ట్లు నిపుణులు చెపుతున్నారు. బ్యాంకు ఇష్యూధర 530కంటే 48శాతం ప్రీమియంకు అంటే 698.95 రూపాయలకు ట్రేడింగ్‌ నిర్వహించింది. చివరకు 48.5శాతం వద్ద అంటే 531.5వద్ద ముగిసింది. అదే ఎన్‌ఎస్‌ఇలో ఇష్యూధర 358 కంటే ఎక్కువే. మూడు ట్రేడింగ్‌లలోనే స్టాక్‌ 30శాతం పెరిగింది. జాబితా అయిననాటి నుంచి నేటి వరకూ 93శాతం పెరిగింది. ముందురోజే కంపెనీ స్టాక్‌ 698.95కు పెరిగింది. ప్రస్తుత మార్కెట్‌ధర వద్ద ఎయుస్మాల్‌ ఫైనాన్స్‌బ్యాంకు 7.7రెట్లు అధికంగా ట్రేడ్‌ అవు తోంది. 2019 అంచనా వేసిన బుక్‌విలువల కంటే 7.7రెట్లు అధికంగా ట్రేడ్‌ అవుతున్నట్లు తేలింది. ======= 0.9%కి దిగివచ్చిన టోకుధరలసూచి ద్రవ్యోల్బణం న్యూఢిల్లీ,జూలై 14: టోకుధరలసూచి ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌నెలలో 0.9శాతానికి దిగివచ్చింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం దిగివచ్చిన తరహాలోనే టోకుధరలసూచి ద్రవ్యోల్బణం కూడా దిగివచ్చిందని ప్రభుత్వ అర్ధగణాంకశాఖ వివరాలను ప్రకటించింది. ఆర్థికనిపుణుల అంచనాలప్రకారం 1.60శాతంగా ఉంటుందని భావించారు. అయితే అంతకంటే తగ్గిందనే చెప్పాలి. మేనెలలో టోకుధరలు పెరుగుదల 2.17శాతంగా ఉంది. ఆహారోత్పత్తుల టోకుధరలు 1.25శాతంగా ఉన్నాయి. గతనెలలో 0.15శాతం కంటే కొంతపెరిగాయి. ఆహారోత్పత్తులధరలు వార్షిక పద్ధతిలోచూస్తే 3.47శాతంగా దిగజారాయి. కూర గాయల ద్రవ్యోల్బణంలో కూడా 21.16శాతం తగ్గి నట్లు అంచనా. ఇక ఆలుగడ్డలు గరిష్టంగా 47.32 శాతంగా ఉన్నాయి. పప్పుదినుసులు 25.47శాతం, ఉల్లిగడ్డలు 9.47శాతంగా జూన్‌నెలలో నమోదయిన ట్లు అంచనా. ఇక ఇంధనం, విద్యుత్‌రంగాలపరంగా కొంత సానుకూలంగా ఉంది. 5.28శాతంగా నమోదయింది. ఇక తయారీరంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.27శాతంగా ఉన్నట్లు అంచనా. టోకుధరల సూచి ద్రవ్యోల్బణగణింపులో ప్రామాణిక సంవత్సరాన్ని 2011-12బేస్‌ సంవత్సరంగా తీసుకున్నారు. 2004-05నుంచి ప్రామాణిక సంవత్సరాన్ని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇటీవలే మార్పుచేసింది. మరింత ఖచ్చితత్వంతో కూడిన వివరాలకోసం బేస్‌ సంవత్సరాన్ని మార్చినట్లు ప్రభుత్వం చెపుతోంది. ఈ సూచీలో కొత్తసిరీస్‌కు సంబంధించి 695 ఉత్పత్తుల ఉన్నాయి. వీటిలో 117 ప్రాథమిక ఉత్పత్తులు, 16 వరకూ ఇంధనం, విద్యుత్‌రంగ ఉత్పత్తులు, తయారీ రంగ ఉత్పత్తులు 564 వరకూ ఉన్నాయి.
1entertainment
ఆ ధైర్యం జూనియర్ ఎన్టీఆర్ కే చెల్లిందన్న రాఘవేంద్ర రావు Highlights రిలీజైన కొద్దజి గంటల్లోనే సంచలనాలు నమోదు చేస్తున్న జైలవకుశ టీజర్ గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన ఎన్టీఆర్ టీజర్ నత్తి పాత్ర చేసే ధైర్యం జూనియర్ ఎన్టీఆర్ కే చెల్లిందన్న రాఘవేంద్ర రావు   జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశ సినిమా టీజర్ కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తాను చాటుతోంది. ఈ టీజర్ బాహుబలి రికార్డుకే ఎసరు పెట్టే రేంజ్ లో దూసుకెళ్తోంది. గురువారం సాయంత్రం టీజర్ విడుదలైన తర్వాత ఇంటర్నెట్‌లో సునామీగా మారింది. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ చూపి హావభావాలపై సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ దర్శకులు రాజమౌళి, హరీశ్ శంకర్, కొరటాల శివ లాంటి దర్శకులు ఈ టీజర్ చూసి ఫిదా అయిపోయారు.  ‘ఆ రావణున్ని సంపాలంటే సముద్రం దాటాల.. ఈ రావణున్ని సంపాలంటే సముద్రం అంత దదద.. ధైర్యం ఉండాల' అంటూ ఎన్టీఆర్ విసిరిన శ్యాంపిల్ డైలాగ్‌కే రచ్చరచ్చ అయిపోతున్నది. ఇలాంటి ప్రకంపనలు సృష్టిస్తున్న జై లవకుశ టీజర్‌పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ట్విట్టర్ సెన్సేషనల్ కామెంట్ పెట్టారు. ఎప్పుడో ఒకప్పుడు తప్ప సోషల్ మీడియాలో స్పందించని రాఘవేంద్రరావు కామెంట్‌ ప్రస్తుతం మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌ చూసిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ఫిదా అయిపోయారు. ‘ఇలాంటి పాత్రలు చేయాలంటే దదద.. ధైర్యం కావాలి. ఆ ధైర్యం మా తారక్‌కి ఉంది. ఆ ధైర్యాన్ని తెరమీద చూడడానికి నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు. రాఘవేంద్రరావు కామెంట్‌ను చాలా మంది రీట్వీట్ చేసి ఆయన ప్రశంసకు మద్దతు పలికారు. ఇంటర్నెట్‌లో సునామీలా జై లవకుశ టీజర్‌కు వస్తున్న విశేష స్పందన చూసి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, మీడియా నుంచి వెల్లువెత్తుతున్న ప్రేమ, వారి అభినందనలు, ఫీడ్‌బ్యాక్‌తో చాలా ఆనందంగా ఉంది. ఇంకా మెరుగైన నటనను ప్రదర్శించేందుకు కృషి చేస్తాను. లవ్ యూ ఆల్ అని జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. టాలీవుడ్ చరిత్రలో అత్యంత వేగంగా 100k లైక్స్ సాధించిన టీజర్‌గా జై లవ కుశ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 100 నిమిషాల్లోనే ఈ ఘనతను సాధించింది. ఈ రికార్డు గురించి ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సినీ నటుడు కల్యాణ్ రామ్ నిర్మాతగా మారి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
ఆశాజనకంగా వృద్ధి చెందుతున్న పర్యాటక రంగం Hanumantha Reddy| Last Modified శనివారం, 5 జులై 2008 (12:40 IST) ప్రపంచ పర్యాటక రంగం ఆశాజనకంగా వృద్ధి చెందుతోంది. భద్రతాపరమైన సమస్యలు ఓ వైపు.... అలాగే మండుతున్న చమురు ధరలు ఓ వైపు వెరసి పర్యాటక రంగ అభివృద్ధికి గండి కొడుతున్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆశాజనకమైన ఫలితాలు వెల్లడికావడం విశేషమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అమెరికా ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) అంచనాల విశ్లేషణల ప్రకారం గత ఏడాది కన్నా ఈ ఏడాది ఏప్రిల్ వరకు చూస్తే పర్యాటక రంగం ఓ మోస్తరుగా... అంటే ఐదు శాతం మేర వృద్ధి చెందినట్లు తెలిసింది. యూఎన్‌డబ్ల్యూటీఓ ప్రధాన కార్యదర్శి విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడం.. దీంతో నిత్యావసర వస్తువులతో సహా అన్ని రకాలైన ఉత్పత్తులపైనా దాని ప్రభావం పడింది. అలాగే ప్రపంచ పర్యాటకరంగంపైన దాని ప్రభావం పడినప్పటికీ వృద్ధి బాటలోనే పర్యాటకరంగం పయనిస్తోందని స్పష్టం చేశారు. దక్షిణాసియా, దక్షిణ అమెరికా తదితర దేశాల్లో మేలు ఫలితాలు వచ్చాయన్నారు. ఇంకా జపాన్, ఇండోనేషియా, చైనా, స్వీడన్, జమైకా, బల్గేరియా, ఈజిప్టు, టర్కీ తదితర దేశాలు కూడా పర్యాటక రంగంలో ముందంజలో ఉన్నాయని వివరించారు. సంబంధిత వార్తలు
1entertainment