text
stringlengths
101
143k
timestamp
stringlengths
0
20
url
stringlengths
0
1.48k
source
stringclasses
5 values
కాళాస్త్రి: రౌడీ రాథోడ్ - బాలీటాలీ మసాలా రౌడీ రాథోడ్ - బాలీటాలీ మసాలా వారంలో రెండు మూడు రోజులు పప్పు కూడు తింటే మూడో రోజో, నాలుగో రోజో కొంచెం మసాలాలు దట్టించిన ఆహారం తినాలని కోరుకోవడం ఒక బలహీనతే! ఇంకా ఆ బలహీనతలని ఎదుర్కోలేక, పోరాటంలో అలిసి పోయి వద్దు, వద్దంటున్నా మనసు ఆగక, కోరిక చావక ఈ మధ్యాహ్నం రోడీ రాథోడ్ చూసేసాను. ఇంతకు ముందు విక్రమార్కుడు చూసారు కదా, మళ్ళీ ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు కదండీ అంటున్నా అలవాటు ప్రకారం వినిపించుకోకుండా మండుటెండలో సినిమాకి చెక్కేసా. ఇంతకు ముందు పోకిరి సినిమా రీమేక్ చేస్తే నేను వెళ్ళలా. ఈ సినిమా కాకుండా నేను ఎదురుచూసిన సినిమా షాంఘై, ఫెర్రారీ కి సవారీ చూసి మార్కెట్లో ఆ సినిమాలకంటే ఈ మసాలా సినిమానే వీరవిహారం చేస్తూ ఉందని గ్రహించి దీనిలో ఏముందో చూద్దామని నన్ను పీకుతూ ఉండడం కూడా ఒక కారణమై ఉండచ్చు. రాజమౌళి తీసిన సినిమాలలో విక్రమార్కుడు సినిమా కొంచెం వీకు అని నా అభిప్రాయం. మొదట కొంచెం కామెడీగా ఉన్నా, సెకండ్ హాఫులో కొంచెం స్లో అవడం, అజయ్ కి బరువును మించిన పాత్ర ఇవ్వడం సినిమాని హిట్ కాకుండా ఆపింది. అలాగని మరీ ఫ్లాపు కాదుకానీ, ఏదో ఆవరేజ్ గా ఆడింది లెండి. మన సినిమాకి కొంచెం బాలీవుడ్ మసాలా దట్టించి ప్రభుదేవా హిట్ చేసేసాడు. అటు కామెడీ, ఇటు యాక్షన్ పాత్రలో అక్షయ్ కుమార్ తనదైన శైలిలో చాలా బాగా నటించాడు. ఇక అనూష్క రూటులోనే సోనాక్షి కూడా నటించింది. ఈమెకి గ్లామరు కొంచెం తక్కువే, అందుకే అమ్మడు కొంచెం సైడ్ ట్రాకులో నడుస్తుంది. ఈ సినిమాలో విలన్ గా మన నాజర్ చేసాడు. అసలు విలన్ కంటే పరవాలేదనిపించింది. అజయ్ పాత్రలో మన కాట్రాజు పరవాలేదనిపించాడు. బాలీయులు కూడా వీళ్ళిద్దరినీ బాగనే ఆదరించినట్ట్లు ఈ సినిమా కలెక్షన్లు చూస్తే అనిపిస్తుంది. బాలీయులు పాటలు అందంగా తియ్యడంలో సిద్ధ హస్తులు. హీరో, హీరోయిన్లని క్లోజప్పులో చూపించడంలో వీరికి వీరే సాటి. మన చోట .కే.నాయుడు కెమెరాలో ఈ అందాలు బాగనే కనిపిస్తాయి. ఇక పీ.సీ.శ్రీరాం గురించి అయితే చెప్పనే అక్కరలేదు. తెలుగు సినిమాలో వీకు పాయింట్లు తీసేసి కొంచెం పదునైన స్క్రీన్ ప్లే తో సినిమాని విజయపధంలో లాగించేసారు. సంతోష్ తుండియల్ సినిమాటోగ్రఫీ హాయిగా ఉంది. మన కీరవాణి బాణీలతో సంగీతం కూడా బాగనే చేకూరింది. ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టని కథని అందించిన విజయేంద్ర వర్మ అసలైన హీరో. నా వీరతాడు ఇతనికే!
2019/06/18 16:54:59
http://kalas3.blogspot.com/2012/06/blog-post_21.html
mC4
రావి చెట్టును పూజించడం వెనుక... సనాతన, సాంప్రదాయ, శా ప్రకృతిని ఆరాధించడం సనాతన భారతీయ సంప్రదాయంలో ఓ భాగం. అందులోనూ చెట్లను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అగ్ని హోత్రం నిర్వహించడం, పుత్రుడిని కనడం కంటే, బాటలో నీడనిచ్చే మహా వృక్షాలను నాటడం పుణ్యకరమని భవిష్యపురాణం అంటోంది. చెట్లు ఇహ, పరలోకంలో సుఖానిచ్చే సత్పుత్రులతో సమానమని, దేవ, నాగ, గంధర్వ, కిన్నెర, రాక్షసులకు నిలయమై పితృదేవతలను తృప్తి పరుస్తాయని అందులో చెప్పబడింది. వాటిలో రావి చెట్టు ప్రకృతిలోని పావన వృక్షాలలో ఒకటి. పురాణాలలో రావి చెట్టు విశిష్టత గురించి అనేక విధాలుగా ప్రస్తావనలో ఉంది. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు. అనేక సందర్భాలలో రావి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది. రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. రావి చెట్టు మొదట్లో విష్ణువు, బోదెలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు. ఇది రూపం దాల్చిన విష్ణు స్వరూపం.
2019/11/22 09:29:17
http://www.manavedam.com/2018/06/blog-post_46.html
mC4
అమెజాన్ తన ఫైర్ 7 మరియు ఫైర్ హెచ్డి 8 టాబ్లెట్లను నవీకరిస్తుంది | ఆండ్రోయిడ్సిస్ అమెజాన్ తన ఫైర్ 7 మరియు ఫైర్ హెచ్డి 8 టాబ్లెట్లను నవీకరిస్తుంది జోస్ అల్ఫోసియా | | Android టాబ్లెట్‌లు తరువాతి వేసవి సెలవుల్లో, చాలా మంది వినియోగదారులు తమ పరికరాలను కొనుగోలు చేయడానికి లేదా పునరుద్ధరించడానికి అవకాశాన్ని పొందినప్పుడు మరియు వారి తప్పించుకొనుట కోసం ప్రతిదీ సిద్ధంగా ఉన్నప్పుడు, అమెజాన్ తన తక్కువ-ధర టాబ్లెట్లైన అమెజాన్ ఫైర్ 7 మరియు అమెజాన్ ఫైర్ హెచ్డి 8 లకు కొత్త నవీకరణను విడుదల చేసింది, ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఫైర్ ఓఎస్‌తో మరియు దాని డిజిటల్ అసిస్టెంట్ అలెక్సాతో అమర్చబడి ఉంటుంది. అమెజాన్ ఫైర్ టాబ్లెట్ల ఏడు మరియు ఎనిమిది అంగుళాల మోడల్స్ రెండూ అవి ఇప్పటికే ప్రీ-సేల్‌లో అందుబాటులో ఉన్నాయి మరియు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు వరుసగా € 54,99 మరియు € 84,99 నుండి (ప్రీమియం వినియోగదారులకు ప్రత్యేక ధర). వచ్చే జూన్ XNUMX న రవాణా ప్రారంభమవుతుంది. మీరు ఇంటర్నెట్ అమ్మకాల దిగ్గజం యొక్క టాబ్లెట్ల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, తరువాత వచ్చే వాటిని కోల్పోకండి. 1 కొత్త అమెజాన్ ఫైర్ టాబ్లెట్లు ఈ విధంగా ఉన్నాయి 1.1 అమెజాన్ ఫైర్ 7 1.2 అమెజాన్ ఫైర్ HD XX కొత్త అమెజాన్ ఫైర్ టాబ్లెట్లు ఈ విధంగా ఉన్నాయి ఇంటర్నెట్ అమ్మకాల దిగ్గజం అమెజాన్ ఇప్పటికే తన కొత్త తరం "అల్ట్రా చౌక" టాబ్లెట్లైన అమెజాన్ ఫైర్‌ను అందించింది మీరు ప్రీమియం కస్టమర్ కాదా అనే దానిపై ఆధారపడి వేర్వేరు ధరలు సంస్థ యొక్క. మీరు మీ టాబ్లెట్‌ను పునరుద్ధరించాలని ఆలోచిస్తుంటే, నిస్సందేహంగా అమెజాన్ హామీ మరియు సహేతుకమైన ధర కంటే ఎక్కువ మీరు వెతుకుతున్న దాన్ని ఇక్కడ మీరు కనుగొంటారు. అమెజాన్ ఫైర్ 7 మేము అతిచిన్న మరియు అత్యంత పొదుపుగా ఉన్న మోడల్, అమెజాన్ ఫైర్ 7 టాబ్లెట్‌తో ప్రారంభిస్తాము. మొదట 2015 పతనం లో ప్రారంభించబడింది, కొత్త వెర్షన్ అసలు మోడల్ కంటే సన్నగా మరియు తేలికగా ఉంటుంది, మరియు a కూడా ఉంది 7 x 1.024 రిజల్యూషన్‌తో 600-అంగుళాల ఐపిఎస్‌ను మెరుగుపరిచారు మరియు 171 dpi సాంద్రత. దాని బ్యాటరీ చాలా ముఖ్యమైనది ఒకే ఛార్జీతో ఇది 8 గంటల వరకు ఉంటుంది, అది మొదటిసారి అందించే విషయాన్ని మర్చిపోకుండా డ్యూయల్ బ్యాండ్ వై-ఫై కనెక్టివిటీ. లోపల, ఫైర్ 7 లక్షణాలు a 1,3GHz క్వాడ్-కోర్, తెలియని నేమ్ ప్రాసెసర్ జతగా RAM యొక్క 1 GBమరియు 8 లేదా 16 జీబీ అంతర్గత నిల్వ 256 GB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు. వీడియో మరియు ఫోటోగ్రఫీ విభాగంలో ఇది a వీజీఏ ఫ్రంట్ కెమెరా, 2 ఎంపి వెనుక కెమెరా యునైటెడ్ స్టేట్స్లో దీనిని నాలుగు రంగులలో (నలుపు, నేవీ నీలం, ఎరుపు, పసుపు) అందిస్తున్నప్పటికీ, స్పెయిన్లో, ప్రస్తుతానికి, చాలా వైవిధ్యాల కోరికతో మనం మిగిలిపోతున్నాం, ఎందుకంటే నేను మాత్రమే ఇది నలుపు రంగులో అందుబాటులో ఉందని చూడండి. దీని కొలతలు 192 x 115 x 9,6 మిమీ మరియు దీని బరువు 295 గ్రాములు. కొత్త అమెజాన్ ఫైర్ 7 యొక్క ధర ఈ క్రింది విధంగా ఉంది: 8GB మోడల్ కోసం, special 54,99 "ప్రత్యేక ఆఫర్లతో" లేదా "ప్రత్యేక ఆఫర్లు" లేకుండా € 69,99; 16GB మోడల్ కోసం, "ప్రత్యేక ఆఫర్లు" తో € 79,99 లేదా "ప్రత్యేక ఆఫర్లు" లేకుండా € 94,99. అమెజాన్ ఫైర్ HD XX అక్క కొత్త అమెజాన్ ఫైర్ HD 8 టాబ్లెట్, దాని పేరు సూచించినట్లుగా, a 8 అంగుళాల స్క్రీన్ 1.280 x 800 రిజల్యూషన్ మరియు 189 డిపిఐతో. లోపల మనకు అదే 1,3 GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్ దొరుకుతుంది కానీ ఈసారి పాటు RAM యొక్క 1,5 GB మరియు బ్యాటరీ వాగ్దానం చేస్తుంది 12 గంటల స్వయంప్రతిపత్తి. ధ్వని విషయానికొస్తే, మునుపటిది ఒకే స్పీకర్‌ను కలిగి ఉండగా, ఇక్కడ మనం కనుగొంటాము డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు. లేకపోతే, ఫైర్ HD 8 ఫైర్ 7 మాదిరిగానే ఉంటుంది: అదే VGA ఫ్రంట్ కెమెరా, 2p HD వీడియో రికార్డింగ్‌తో అదే 720 MP వెనుక కెమెరా, అదే డ్యూయల్-బ్యాండ్ వై-ఫై కనెక్టివిటీ మరియు అదే రంగు ఎంపికలు (స్పెయిన్‌లో, కేవలం నలుపు) . ఈ మోడల్ అందించినందున చివరి వ్యత్యాసం దాని అంతర్గత నిల్వలో కనుగొనబడింది 16 లేదా 32 జీబీ నిల్వ. దీని కొలతలు 214 x 128 x 9,7 మిమీ మరియు దీని బరువు 369 గ్రాములు. దాని ధర విషయానికి వస్తే, ప్రీమియం మరియు ప్రీమియం కాని కస్టమర్ల మధ్య సాధారణ అమెజాన్ వ్యత్యాసాలను కూడా మేము కనుగొంటాము. ఈ కోణంలో, అమెజాన్ ఫైర్ హెచ్‌డి 8 ను 109,99 జిబి మోడల్‌కు € 124,99 లేదా 16 129,99 ధరకు కొనుగోలు చేయవచ్చు, దీనిని మనం "ప్రత్యేక ఆఫర్‌లతో" కొనుగోలు చేస్తున్నామా లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది మరియు 144,99 జిబి మోడల్‌కు € 32 లేదా XNUMX XNUMX అదే వ్యత్యాసంతో. రెండు నమూనాలు ఇప్పటికే ప్రీ-సేల్‌లో కొనుగోలు చేయవచ్చు మరియు వారు జూన్ 7 నాటికి వారి మొదటి కొనుగోలుదారులకు పంపడం ప్రారంభిస్తారు. వ్యాసానికి పూర్తి మార్గం: ఆండ్రోయిడ్సిస్ » Android పరికరాలు » Android టాబ్లెట్‌లు » అమెజాన్ తన ఫైర్ 7 మరియు ఫైర్ హెచ్డి 8 టాబ్లెట్లను నవీకరిస్తుంది
2021/10/26 03:17:05
https://www.androidsis.com/te/%E0%B0%85%E0%B0%AE%E0%B1%86%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AB%E0%B1%88%E0%B0%B0%E0%B1%8D-7-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81-%E0%B0%AB%E0%B1%88%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B9%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF-8-%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A8%E0%B0%B5%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF/
mC4
రాష్ట్రంలో హిట్లర్, మావో పాలన సాగుతోందని.. ప్రభుత్వ పెద్దల కళ్లు, చెవులు మూసుకుపోయాయని కాపు జాగృతి నేత హరిదాసు గౌరీశంకర్ దుయ్యబట్టారు. కాపుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 2019లో టీడీపీని ఏపీలో ఖాళీ చేయించేందుకు కాపులంతా ఐక్యంగా పోరాడతారని చెప్పారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని, ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కాపు జాగృతి నేతలు అన్నారు. రాష్ట్ర కన్వీనర్, సుప్రీంకోర్టు న్యాయవాది జల్లా సతీష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కాపులను ఇళ్ల నుంచి బయటకు రానీయని పరిస్థితులను ప్రభుత్వం కల్పించిందన్నారు. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొండా ఉమ తదితర టీడీపీ నాయకులు కాపు కుల ద్రోహులని విమర్శించారు. ముద్రగడ కుటుంబంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, కాకినాడ ఏఎస్పీ దామోదర్, డీఎస్పీ పల్లంరాజులను వెంటనే సస్పెండ్ చేసి విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించడం దారుణమన్నారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు దంతాల కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతుపై వానపడిన చందంగా వ్యహరిస్తోందని విమర్శించారు. ' ).trigger('newElementAdded'); $('.node-article .field-name-body .field-items div.field-item p:eq(0)').after(' ' ).trigger('newElementAdded'); setTimeout(function() { googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); }); }, 500); $("body").on("newElementAdded", "#image_bd_ad", function() { }(jQuery)); } }); Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram Previous కోహ్లీ మళ్లీ మొదలుపెట్టాడు Next కృష్ణా జిల్లాలో భారీ వర్షం Tags: mudragada padmanabham indefinite hunger strike kapu reservations kapu community సంబంధిత వార్తలు సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ముద్రగడ బహిరంగ లేఖ మరిన్ని వార్తలు ‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం నారాజ్‌ చేయొద్దు అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌ Advertisement తాజా వార్తలు ఇంకా » Advertisement Advertisement Advertisement న్యూస్ లెటర్ I agree Sakshi to send me any promotional emails. Connecting... Read also in: Back to Top Telugu News | Latest News Online | Today Rasi Phalalu in Telugu | Weekly Astrology | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telugu News LIVE TV | Telangana News | Telangana Politics News | Crime News | Sports News | Cricket News in Telugu | Telugu Movie Reviews | International Telugu News | Photo Galleries | YS Jagan News | Hyderabad News | Amaravati Latest News | CoronaVirus Telugu News | Web Stories Live TV | e-Paper | Education | Sakshi Post | Business | Y.S.R | About Us | Contact Us | Terms and Conditions | Media Kit | SakshiTV Complaint Redressal
2022-12-04T08:47:36Z
https://www.sakshi.com/news/district/kapu-leaders-warns-ap-government-on-mudragada-issue-353116?pfrom=home-top-story
OSCAR-2301
సమాజం సిగ్గుపడే ఘటన.. 16 నెలల పసికందుపై తండ్రి హత్యాచారం.. సహకరించిన తల్లి..! | Site Telugu సభ్యసమాజం సిగ్గుపడే ఘటన ఇది.. కన్న తండ్రే 16 నెలల పసికిందుపై అత్యాచారం చేశాడు.. తర్వాత ఏమాత్రం కనికరం లేకుండా గొంతు నులిమి హత్యచేశాడు. ఈ ఘాతుకానికి ఆ పసికందు తల్లి కూడా సహకరించింది. అమ్మతనానికి మాయని మచ్చగా మిగిలింది. ఈ చిన్నారి మృతదేహాన్ని తీసుకొని గుజరాత్ లోని రాజ్ కోట్ కు రైలులో బయల్దేరారు. ట్రైన్ లో ప్రయాణికులకు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల మేరకు గుజరాత్ లోని రాజ్ కోట్ కి చెందిన దంపతులు సికింద్రాబాద్ లో ఉంటున్నారు. ఈనెల 3న కన్నకూతురిపై తండ్రి(26) అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘోరం తల్లి కళ్లెదుటే జరిగినా.. ఆమె కూడా అందుకు సహకరించింది. తర్వాత ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని తీసుకొని సొంతూరు రాజ్ కోట్ కి వెళ్లాలని ప్లాన్ వేశారు. సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ లో రాజ్ కోట్ కి వెళ్లేందుకు రైలు ఎక్కారు. ఆ చిన్నారిలో ఎలాంటి చలనం లేదు. పైగా ఆ దంపతులు అనుమానస్పదంగా కనిపించారు. దీంతో తోటి ప్రయాణికులకు అనుమానం వచ్చింది. వెంటనే ప్రయాణికులు టీటీఈకి సమాచారమిచ్చారు. టీటీఈ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహారాష్ట్రలోని షోలాపూర్ లో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
2022/01/27 08:28:00
https://sitetelugu.com/national-news/
mC4
పోలవరం ప్రాజెక్టు గురించి ఏమీ తెలీకుండానే అందరూ మాట్లాడేస్తున్నట్లు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఏమీ తెలీకుండానే అందరూ మాట్లాడేస్తున్నట్లు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. సోమవారం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సైట్ విజిట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా పోలవరం గురించి మాట్లాడేటప్పుడు ముందు వివరాలు తెలుసుకుని మాట్లాడాలంటూ చురకలంటించారు. ఇటీవలే పోలవరం సైట్ ను సందర్శించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జరుగుతున్న పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికే వదిలిపెట్టేస్తానని చెప్పిన చంద్రబాబును ఉద్దేశించి కూడా ఘటుగా మాట్లాడారు. సరే, ఇక వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ మనసులో ఉంచుకున్న చంద్రబాబు ఈరోజు మాట్లాడుతూ, 'ప్రాజెక్టు గురించి పవన్ కు ఏమీ తెలీదు..జగన్ కు చెప్పినా అర్ధం చేసుకోరు' అంటూ ఎద్దేవా చేసారు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు తెలుసుకోవటంలో తప్పులేదన్నారు. అందరికీ అన్నీ విషయాలు తెలియాలని ఏమీ లేదన్నారు. తాను వారం వారం వస్తుంటేనే కొన్ని సాంకేతిక అంశాలు అర్ధం కావటంలేదన్నారు. అటువంటిది ఏమీ తెలీకపోయినా అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నవారితోనే సమస్యలు వస్తున్నాయంటూ మండిపడ్డారు. డయాఫ్రం వాల్ అంటే ఏమిటో కూడా తెలీని వాళ్ళు ప్రాజెక్టు గురించి మాట్లాడ్డమేంటని చంద్రబాబు మండిపడ్డారు. ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న పవన్ డిమాండ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతీ వారం ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు ప్రకటిస్తున్నపుడు ప్రత్యేకించి శ్వేతపత్రం అవసరం లేదని తేల్చేసారు. ప్రాజెక్టు వివరాలు పారదర్శకంగా అందిస్తున్నట్లు కూడా చెప్పారు. ఓ ప్రాజెక్టు గురించి ఇంత స్పష్టంగా తెలిపిన దాఖలాలు లేవని కూడా చెప్పుకున్నారు. ప్రాజెక్టను పూర్తి చేయటమే ధ్యేయంగా సిఎం వివరించారు. ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకూ రూ. 12, 567 కోట్లు వ్యయం చేశామన్నారు. 98 వేల కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ అమలు చేయాలని తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ. 17 లక్షల వరకూ పరిహారం అందించాలని చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఆర్ అండ్ ఆర్ చట్టం వల్లే ప్రాజెక్టు వ్యయం 11 రెట్లు పెరిగిపోయిందిన్నారు.
2021/06/19 07:19:12
https://telugu.asianetnews.com/andhra-pradesh/naidu-says-pawan-is-ignorant-while-jagan-dunce
mC4
Isro Pslv C52 Success : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన PSLV C52 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని […] Category: Trending News, జాతీయం by NewsDeskLeave a Comment on PSLV C52 ప్రయోగం సక్సెస్ ఆంధ్ర ప్రదేశ్ 3 hours ago ఊహాజనితం సరికాదు: బొత్స రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే చట్టబద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని.. అయితే చట్టంలో ఆంధ్ర ప్రదేశ్ కోసం ఇంకా కొంత...
2022-12-08T12:38:22Z
https://idhatri.com/tag/pslv-c52/
OSCAR-2301
వేంకటేశ్వరుడు (సంస్కృతం: वेंकटेश्वर), లేదా వేంకటాచలపతి, శ్రీనివాసుడు. విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడే హిందూ దేవుడు.వేం = పాపాలు, కట = తొలగించే, ఈశ్వరుడు = దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు. ప్రజలందరూ ఆరాధించే ఆలయం తిరుమల. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి తిరుమలలో ఉంది. విషయాలు 1 చరిత్ర 1.1 కలియుగ రక్షణార్థం క్రతువు 1.2 సత్యలోకం 1.3 కైలాసం 1.4 వైకుంఠం 2 భూలోకం 2.1 నారాయణపురం 3 వేంకటేశ్వర సహస్రనామ స్తోత్రం 4 ఇవి కూడా చూడండి 5 మూలాలు 6 వెలుపలి లంకెలు చరిత్ర[మార్చు] కలియుగ రక్షణార్థం క్రతువు[మార్చు] ఒక్కప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను క్రతువు దేనికొరకు చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నిస్తే, నారదుని సలహామేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెడతారు. అప్పుడు ఆ మహర్షులందరు భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్షచేసి చెప్పమని కోరుతారు. సత్యలోకం[మార్చు] మహర్షుల కోరికమేరకు భృగువు యోగదండం, కమండలం చేత బట్టి, జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా, బ్రహ్మ సరస్వతీ సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ, చతుర్వేదఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ, సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుండవు అని శపిస్తాడు. కైలాసం[మార్చు] బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతాడు భృగువు. శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి, శివునకు కలియుగంలో భూలోకంలో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు. వైకుంఠం[మార్చు] శ్రీ వేంకటేశ్వరుడు శివలోకం నుంచి నారాయణలోకం వెళతాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలుకలేదని భృగువు, లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్ధలాన్ని తన కాలితో తన్నుతాడు .అప్పుడు శ్రీమహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి " ఓ మహర్షీ!మీ రాకను గమనించలేదు, క్షమించండి.నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో" అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రిందిభాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు. కాని తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు. భూలోకం[మార్చు] తిరుమలలోని వేంకటేశ్వరని ఆలయం ముందు భాగం లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి, భూమిపై కరవీరపూర్ (కొల్హాపూర్) లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత, విష్ణువు భూలోకంలో, వెంకట కొండపై పుష్కరిణి పక్కన, ఆహారం, నిద్ర లేకుండా, లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో. చింత చెట్టు క్రింద చీమలపుట్ట (కొండ) లో నివసించాడు.బ్రహ్మ , శివుడు అతడిపై జాలి కలిగి, విష్ణువుకి సేవ చేయాలని ఒక ఆవు, దూడ రూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మీ ఒక ఆవులకాపరిణి రూపంలో చోళ దేశం యొక్క రాజుకు ఆవు, దూడను అమ్మింది. చోళ రాజు తన పశువుల మందతో పాటు వెంకట కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతాడు. చీమలపుట్ట మీద విష్ణువుని కనిపెట్టి, ఆవు తన పాలును అందించి, తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది. ఇంతలో, రాజభవంతి వద్ద, ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించడం లేదని, దీని వల్ల చోళ రాణి ఆవు కాపరుడికి శేరాబడు అనే యాదవుడు . పాలు లేకపోవడానికి కారణాన్ని తెలుసు కోవడానికి, ఆవు కాపరుడు శేరాబడు ఆవును రహస్యంగా అనుసరించి, చీమలపుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవును కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వలన ఆగ్రహానికి గురైన ఆవు కాపరుడు శేరాబడు తన గొడ్డలిని ఆవు మీదకు విసిరి వేసాడు, కాని ఆవుకు హాని కలిగించ లేకపోయాడు. అయినప్పటికీ, ఆవు కాపరుడు శేరాబడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమలపుట్ట నుండి పైకి వచ్చాడు. ఆవు కాపరుడు శేరాబడుతన గొడ్డలి దెబ్బతో విష్ణువుకు రక్తస్రావం అవటం చూసినపుడు, శేరాబడుకి మహావిష్ణువు పిశశిగా శేరాబడు ని శపిస్తాడు తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రార్థిస్తాడు మహావిష్ణువు అప్పుడు నాకు పద్మావతి తో కళ్యాణం జరుగుతుంది అప్పుడు నీకు శాపం విమోక్షం కలుగుది మహావిష్ణువు శేరాబడు కి ఒక వరం ఇస్తారు భూమి మీద మొట్ట మొదట నువ్వు నన్ను చూశావు కాబట్టి నా ప్రధమ దర్శనం నీకె ఇస్తున్నాను ఆ శాపం అంతం అవుతుందని విష్ణువు దీవించాడు. ఆ తరువాత, విష్ణువు, శ్రీనివాసుడు లాగా, వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన నివాసం కోసం ఒక స్థలాన్ని మంజూరు చేసేందుకు వరాహుడిని (విష్ణువు యొక్క అడవి పంది అవతారం) కోరాడు. నారాయణపురం[మార్చు] తిరుపతికి 20 మైళ్ళ దూరంలో నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పాలించేవాడు. విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై రాక్షసుడిగా మారిన చోళరాజు తనువు ముగించే రోజు రానే వచ్చింది. మరుజన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి, వారికి కొడుకుగా పుట్టాడు. సుధర్ముడు కొడుకుకు ఆకాశరాజు అని పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళి, బాగా అలసిపోయి, దగ్గర్లో ఉన్న కపిలతీర్థంలో దాహం తీర్చుకుని, విశ్రాంతిగా కూర్చున్నాడు. అదే సమయంలో ఒక నాగకన్య కపిలతీర్థంలో స్నానం చేసి అటుగా రావడం సుధర్ముడు కంట పడింది. ఆమె అందాలకు పరవశుడై, నాగకన్య దరిచేరి, వివరాలు అడిగి తెలుసుకుని, సుధర్ముడు తన గురించి కూడా తెలియ చెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తర్వాత, వారిద్దరికీ తొండమానుడు అనే పుత్రుడు కలిగాడు. కొంతకాలానికి సుధర్మునికి వృధాప్యం వచ్చాక, అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించాడు. అలాగే, తొండమానుడిని బాధ్యతలు స్వీకరించమని చెప్పి చనిపోయాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి, ఇతను ధర్మవంతుడై పరిపాలన చేసాడు. వేంకటేశ్వర సహస్రనామ స్తోత్రం[మార్చు] శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం హిందూమత ప్రార్థనలలో ఒకటి.ఇది శ్రీవేంకటేశ్వరుని వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రం [1].ఈ స్తోత్రాన్ని తిరుమల క్షేత్రంలో జరిగే సేవా కార్యక్రమాలలో ఒకటిగా ప్రతిరోజు వేదపండితులు కీర్తిస్తారు. ఇవి కూడా చూడండి[మార్చు] వేంకటేశ్వరాలయం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం మూలాలు[మార్చు] ↑ "శ్రీ వేంకటేశ్వర స్వామి సహస్ర నామావళి". Archived from the original on 2021-01-21. Retrieved 2021-03-02. {{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) వెలుపలి లంకెలు[మార్చు] "Temple History". TTD. Retrieved 2021-03-02. శ్రీ వేంకటాచల మాహాత్మ్యమ్ ప్రథమో భాగః. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. 2013. Retrieved 2021-03-03. v t e తిరుమల తిరుపతి తిరుపతి పట్టణం పట్టణం · శాసనసభ నియోజకవర్గం · లోకసభ నియోజకవర్గం · పట్టణ మండలం · గ్రామీణ మండలం తిరుపతి ఆలయాలు గోవిందరాజస్వామి · కోదండరాముడు · కపిల తీర్థం · ఇస్కాన్ దేవాలయం · వరదరాజస్వామి తిరుపతి సమీప స్థలాలు అలమేలు మంగాపురం · శ్రీనివాస మంగాపురం · నారాయణవనం • నాగలాపురం · కార్వేటినగరం · శ్రీకాళహస్తి · కాణిపాకం · చంద్రగిరి కోట · హార్సిలీ కొండలు · తలకోన · కళ్యాణి ఆనకట్ట ఏడుకొండలు వేంకటాద్రి · వృషభాద్రి · గరుడాద్రి · నారాయణాద్రి · అంజనాద్రి · నీలాద్రి · శేషాద్రి అలిపిరి · శ్రీవారి మెట్టు · మోకాళ్ళ పర్వతం · శ్రీవారి పాదాలు ఆలయ దర్శనం కళ్యాణకట్ట · పుష్కరిణి · భూవరాహస్వామి · వరదరాజస్వామి · · యోగనరసింహ స్వామి · గర్భగుడి · తిరుమల మూడు వాకిళ్ళు · కులశేఖర పడి · ఆనంద నిలయం · ధ్రువబేరం (శ్రీవారు) · భోగ శ్రీనివాసుడు · కొలువు శ్రీనివాసుడు · ఉగ్ర శ్రీనివాసుడు · ఆభరణాలు · హుండీ · విమాన వెంకటేశ్వరస్వామి · మలయప్ప స్వామి · ఉభయ నాంచారులు · బేడీ ఆంజనేయస్వామి · ప్రసాదం · సంకీర్తనా భాండాగారం · తిరుమల రంగ మంటపం · తిరుమల భాష్యకారుల సన్నిధి · రాములవారి మేడ · వకుళామాత · ఆస్థాన మండపం తిరుమల స్థలాలు ఆన్నదాన నిలయం · వేణుగోపాలస్వామి మందిరం · వెంకటేశ్వరా మ్యూజియం · పూల బావి · శిలాతోరణం · తుంబుర తీర్థం · రామకృష్ణ తీర్థం (తిరుమల) · పాండవ తీర్థం · దేవతీర్థం · కుమారధారాతీర్థం · కాయరసాయన తీర్థం · జాబాలి తీర్థం · శేషతీర్థం · పసుపుధార, కుమారధార తీర్థం · చక్రతీర్థం · శంకుతీర్ధం · పంచాయుధతీర్థం · బ్రహ్మతీర్థం · అగ్నికుండతీర్థం · సప్తర్షితీర్థం · విష్వక్సేన సరస్సు · పాప వినాశనం · ఆకాశ గంగ · గోగర్భతీర్ధం (డ్యాము) · వైకుంఠ తీర్ధం · ధ్యాన మందిరం · ఆనందాళ్వార్ తోట సేవలు, ఉత్సవాలు సేవలు · బ్రహ్మోత్సవాలు · కళ్యాణమస్తు · దళిత గోవిందం · మెట్లోత్సవం · తెప్పోత్సవం · వసంతోత్సవం · సుప్రభాత సేవ · పూలంగి సేవ · కళ్యాణం · సహస్ర దీపాలంకరణ · పార్వేట ఉత్సవం · తోమాల సేవ · చక్ర స్నానం · మాడవీధులు · ఏకాంత సేవ · శ్రీవారికి అభిషేకం · ఊంజల్ సేవ · తిరుమల అర్జిత సేవలు · పవిత్రోత్సవం · పుష్పయాగం · తిరుమల తిరుమంజనం • డోలోత్సవం సంస్థలు, ప్రాజెక్టులు తి.తి.దే. · హిందూ ధర్మరక్షణ సంస్థ · అన్నమాచార్య ప్రాజెక్టు · టి.వి.ఛానెల్ · సప్తగిరి వ్యక్తులు గోపీనాథ దీక్షితులు (తిరుమల తొలి అర్చకుడు) · తొండమానుడు · ఆకాశరాజు · రామానుజాచార్యులు · ఆళ్వారులు · అన్నమాచార్యులు · వ్యాసరాయలు · తరిగొండ వెంగమాంబ · తిరుమల నంబి · గొల్ల భక్తురాలు · సర్ థామస్ మన్రో · హథీరాం బావాజీ · వీరనరసింహ దేవ గజపతి · సామవాయి · అనంతాచార్యులు ఇంకా తిరుమల శాసనాలు · యాత్రికుల సౌకర్యాలు · తిరుమల యాత్ర జాగ్రత్తలు · చరిత్ర · తిరుమల ప్రత్యేకత · తి.తి.దే. వన్య సంరక్షణ · తి.తి.దే. పధకాలు · తి.తి.దే. ఆదాయ వ్యయాలు · ప్రచురించిన గ్రంథాలు · ద్వారకా తిరుమల · చిలుకూరు బాలాజీ "https://te.wikipedia.org/w/index.php?title=వేంకటేశ్వరుడు&oldid=3678113" నుండి వెలికితీశారు వర్గాలు: CS1 maint: bot: original URL status unknown మూలాలు లేని వ్యాసాలు తిరుమల తిరుపతి హిందూ దేవతలు తిరుమల మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ మార్పుచేర్పులు ఖాతా సృష్టించుకోండి లాగినవండి పేరుబరులు వ్యాసం చర్చ తెలుగు చూపులు చదువు మార్చు చరిత్ర మరిన్ని మార్గదర్శకము మొదటి పేజీ యాదృచ్ఛిక పేజీ రచ్చబండ వికీపీడియా గురించి సంప్రదింపు పేజీ విరాళాలు పరస్పరక్రియ సహాయసూచిక సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు దస్త్రం ఎక్కింపు పరికరాల పెట్టె ఇక్కడికి లింకున్న పేజీలు సంబంధిత మార్పులు దస్త్రపు ఎక్కింపు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం ఈ పేజీని ఉల్లేఖించండి వికీడేటా అంశం ముద్రణ/ఎగుమతి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దించుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజెక్టులలో Wikimedia Commons ఇతర భాషలు English हिन्दी ಕನ್ನಡ தமிழ் മലയാളം বাংলা Deutsch Русский Українська లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 30 సెప్టెంబరు 2022న 20:34కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-ఎలైక్ లైసెన్సు; క్రింద లభ్యం అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
2022-12-01T20:22:56Z
https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF
OSCAR-2301
నేను రేపే వస్తున్నా ఎవరు ఏమి పీకుతారో చూద్దాం - AP EX CM Chandrababu Naidu Serious Counter to YS Jagan |AP Political Reviews : Latest Telugu News, Political Analysis AP Political Reviews : Latest Andhra News, Analysis Chiru Dreams May 24, 2020 at 12:13 PM ఆపితే... బాబోరిని చూసి భయపడి రానివ్వలేదు.. ఆపకపోతే.. బాబోరిని పీకే దమ్ము ఎవడికీ లేదు.. పచ్చ పిచ్చ నాలికలు.. Chiru Dreams May 25, 2020 at 7:47 AM అనుకున్నట్టుగానే... బోకుజ్యోతిలో నేటి వార్త..పూర్తిగా కాదు... ఒక్క రోజు వాయిదా వేసినందుకే... ఈ బూతులు: ఏపీకి విమానాల సర్వీసుల ప్రారంభాన్ని సోమవారం నుంచి మంగళవారానికి వాయిదా వేసినట్లు కేంద్రం ప్రకటించడంతో చంద్రబాబు విశాఖ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఒక చేత్తో పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. విమాన సర్వీసులు మొదలుకాకుండా మోకాలడ్డడం ద్వారా ఆయన పర్యటనను దొంగచాటుగా జగన్‌ ప్రభుత్వం అడ్డుకుందని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. Chiru Dreams May 25, 2020 at 10:59 AM మాకు ఇమానంలోనే కూకున్నట్టుంటదబ్బా! కార్లో ఎల్లొచ్చుగా అని అనబాకండి. బుచికి May 24, 2020 at 6:18 PM రెండు నెలలు ఇంట్లో లేకపోతే గడ్డి ఏపుగా పెరిగి ఉంటుంది. బుచికి May 26, 2020 at 9:43 AM నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా చంద్రయ్యా. bonagiri May 26, 2020 at 11:59 AM బృందావని కాదండి, అమరావతి. Jai Gottimukkala May 26, 2020 at 12:51 PM శిల మోసే శిల్పాలే కావా గాయాలు నీ కన్నీళ్లు చూస్తుంటే పులికయినా హసనాలు సదనాలే శిథిలాలై సాగిన దారుల్లో నిలువెల్లా కేంద్రించిన బలి కుట్రల బకరాలు నేను వస్తానని, నేనొస్తే జాబులొస్తాయని జశోదాబెన్ భర్తను అడుక్కోవడం ఏందయ్యా? ఆయన నీ అర్జీ చెత్తబుట్టలో పడేయడం ఏందయ్యా? ఇక దిక్కు లేక కచరా & యేసు సామ్యూల్ జాకబ్ రెడ్డిని పాసు కోసం బిచ్చమెత్తడం ఏందయ్యా? ప్రత్యేక విమానంలో దర్జాగా తిరిగే నువ్వు భ్రమరావతికి నువ్వే వేసిన రోడ్డు గుండా రావడం ఏందయ్యా? బుచికి May 26, 2020 at 3:21 PM నేను చెప్పాను ఈ లోకం నవ్వింది. నేను వచ్చాను. పచ్చలోకం మెచ్చింది. నేను నవ్వాను. ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. నేను టాకితే కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి. నేను పలికితే కొందరి నోళ్ళు వలవల ఏడ్చాయి. నేను త్వీటితే కొందరి కాళ్లు గిల గిల మన్నాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్. AP Politics May 26, 2020 at 6:51 PM వైసీపీ పత్యం బాగా ముదిరిపోయి లోకమంతా పచ్చగా కనిపిస్తోంది. Chiru Dreams May 26, 2020 at 8:44 PM ఎవడివో పోష్టులు ఫార్వార్డ్ చేసిన రంగనాయకమ్మని వొదల్లేదు.. నెక్ష్ట్... కుండబద్దలు కొట్టాక.. ఆ చిల్లపెంకులని ఏరుకొస్తున్న మీరేనేమో! జాగర్త.. Jai Gottimukkala May 28, 2020 at 9:56 PM అక్కడెక్కడో వాళ్ళ దేశంలో గ్రెగ్ అబ్బాట్ చల్లని నీడలో హాయిగా బతికేస్తున్న డల్లాస్ పచ్చ కామెర్ల బాచీకి భయమెందుకు లెండి. Chiru Dreams May 29, 2020 at 6:27 AM కోడికత్తి దాడి తనకు తానే చేయించుకున్నాడని అరగంటలో తేల్చేయ్యగలిగిన ప్రభుత్వాలున్న దేశం మనది. చిల్లపెంకుల బాచ్చిని ఇంటర్ నేషనల్ క్రిమినల్స్ అని చూపించలేరా! Chiru Dreams May 29, 2020 at 7:52 AM బుద్దిన్నోడెవడైనా.. వార్తకు టైటిల్.. ఆ మాటర్లో ఉన్న మెయిన్ పాయింట్ పెట్టుకుంటాడు.. కానీ బూతుజ్యోతి మాత్రం... https://m.andhrajyothy.com/telugunews/naga-babu-responds-over-his-comments-on-balakrishna-202005280726059
2020/09/29 00:48:07
https://www.appoliticalreviews.com/2020/05/ap-ex-cm-chandrababu-naidu-serious.html
mC4
2022 లో విడుదల కానున్న కొత్త Toyota Hilux: వివరాలు - Telugu DriveSpark 2022 లో విడుదల కానున్న కొత్త Toyota Hilux: వివరాలు Updated: Wednesday, January 5, 2022, 9:30 [IST] ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) త్వరలో దేశీయ మార్కెట్లో కొత్త టయోటా హైలక్స్ (Toyota Hilux) విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త పికప్ ట్రక్కు టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) ఆధారంగా రూపొందించబడుతుంది. అయితే ఇప్పటికే కొన్ని టయోటా డీలర్‌షిప్‌లు ఈ పికప్ ట్రక్కు కోసం అనధికారిక బుకింగ్‌లను కూడా స్వీకరించడం ప్రారంభించాయి. టయోటా కంపెనీ యొక్క నివేదికల ప్రకారం.. ఈ కొత్త పికప్ ట్రక్కు 2022 జనవరి సమయంలోవిడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలోనే ఈ కొత్త ట్రక్కు గుర్గావ్‌లో జరిగిన ఒక యాడ్ షూట్‌లో కనిపించింది. కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం ఇంకా అధికారిక బుకింగ్‌ను స్వీకరించడం ప్రారంభించలేదు. కానీ ఈ కొత్త టయోటా హైలక్స్ కొనుగోలు చేయాలనుకునే వారు ఏదైనా టయోటా డీలర్‌షిప్‌ని సందర్శించి రూ. 2 లక్షలతో బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే టయోటా తన కొత్త టయోటా హైలక్స్‌ను డీలర్‌షిప్‌లకు డెలివరీ చేయడం ప్రారంభించింది. అయితే దీని గురించి టయోటా ఎలాంటి అధికారిక సమాచారం అందించలేదు. కానీ ఇటీవల కంపెనీ దీని ఇంటీరియర్ గురించిన కొంత సమాచారం విడుదల చేసింది. కంపెనీ ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఈ కొత్త పికప్ ట్రక్కును కూడా IMV-2 బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించనున్నారు. టయోటా హైలక్స్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ మరియు వీల్‌బేస్‌ను 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ ఉంటుంది. దీని బరువు 2.1 టన్నులు. ఈ రెండు రకాల ఇంజన్లు కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టొయోటా హిలక్స్ రియర్-వీల్-డ్రైవ్ ఆప్షన్ తో స్టాండర్డ్‌గా లభ్యం కావచ్చని సమాచారం. అయితే, ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్లలో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది. కానీ ఈ ఇంజన్ ఎంపికల గురించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. టయోట హైలక్స్ ఈ విభాగంలో ఇసుజు హై-ల్యాండర్ మరియు వి-క్రాస్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. మార్కెట్లో వీటి ధరలు రూ. 18.05 లక్షల నుండి రూ. 25.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. టయోటా హైలక్స్ పికప్ ట్రక్కు ధరలు రూ. 25 లక్షల నుండి రూ. 32 లక్షల మధ్యలో ఉంటాయని ఆశిస్తున్నాము.
2022/01/20 19:55:06
https://telugu.drivespark.com/four-wheelers/2021/toyota-hilux-pickup-truck-starts-reaching-on-dealership-expected-launch-soon-019367.html
mC4
ఆయుష్ మినిస్టర్‌‌ శ్రీపాద నాయక్‌కు కరోనా పాజిటివ్ | | V6 Velugu న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద నాయక్‌కు కరోనా సోకింది. తాను హోం క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు బుధవారం నాయక్ ట్విట్టర్‌‌ ద్వారా తెలిపారు. 'నేను ఇవ్వాళ కరోనా టెస్టు చేయించుకున్నా. దీంట్లో అసింప్టోమేటిక్ (లక్షణాలు లేని) కరోనా పాజిటివ్‌గా తేలింది. హోం ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నా. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్‌లో వచ్చిన వారు టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నా. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి' అని నాయక్ ట్వీట్ చేశారు. గణేశ్ చతుర్థి పండుగ రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధ్యాత్మిక సీడీ, బుక్‌లెట్‌ను శ్రీపాద విడుదల చేశారు. రీసెంట్‌గా గోవాలో వరద బాధిత ప్రాంతాల్లో కూడా ఆయన పాల్గొన్నారని తెలిసింది. ఆయుశ్ మినిస్టర్‌‌ కూడా అయిన శ్రీపాద.. యోగా ప్రాక్టీషనర్స్‌కు కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువని గతంలో వ్యాఖ్యానించడం గమనార్హం. Posted in Live Updates on Coronavirus, ఇప్పుడు, దేశంTagged aayush ministry, amid corona virus scare, corona possitive, shripad y.naik
2020/09/20 04:38:06
https://www.v6velugu.com/ayush-minister-tests-positive-for-coronavirus-opts-for-home-isolation/
mC4
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కృష్ణపట్నం రైల్వే కంపెనీలో (కేఆర్‌సీఎల్‌) సాగరమాల డెవలప్‌మెంట్‌ కంపెనీ రూ.125 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఓబుళాపురం, కృష్ణపట్నం పోర్ట్‌ రైల్‌ కారిడార్‌ అనుసంధానం కోసం ఈ నిధులను సమీకరించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 114 కిలోమీటర్ల ఈ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం రూ.1,850 కోట్లు. ఈ మార్గం అనుసంధానంతో కృష్ణపట్నం పోర్ట్‌కు ఒకవైపు వెంకటాచలం, మరో మార్గంలో ఓబులాపురం అనుసంధానం అవుతాయి. రైల్వే వికాస్‌ నిగమ్‌తో (ఆర్‌వీఎన్‌ఎల్‌) జాయింట్‌ వెంచర్‌గా కృష్ణపట్నం రైల్వే కంపెనీ ఏర్పాటయింది. దీన్లో ఆర్‌వీఎన్‌ఎల్‌కు 30 శాతం, కృష్ణపట్నం పోర్ట్‌కు 30 శాతం, ఎన్‌ఎండీసీకి 15 శాతం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 13 శాతం, బీఐఎల్‌కు 12 శాతం వాటాలున్నాయి.
2019/07/16 12:30:33
https://www.sakshibusiness.com/news/companies/sagarmala-invests-rs-125-cr-in-krcl-21989
mC4
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సినిమా పరిశ్రమ అనుసరిస్తున్న వైఖరి అలాగే ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తున్న వివక్ష విషయంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు వినపడుతున్నాయి. సినిమా పరిశ్రమలో అన్ని విధాలుగా కూడా కొంతమంది ఆంధ్రప్రదేశ్ ను వాడుకోవడమే గాని రాష్ట్రానికి సహాయం చేసే విషయంలో ముందుకు రావడం లేదు అని ఆందోళన చాలా వరకు కూడా వ్యక్తమవుతోంది. కొంతమంది సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు అవసరమైతే రాష్ట్రానికి రావడం లేకపోతే మాత్రం హైదరాబాద్లో ఉండి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకు సహాయం చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరు ఇద్దరు హీరోలు తప్ప మిగతా వారు మన ఆంధ్రప్రదేశ్ కి పెద్దగా సహాయం చేసే పరిస్థితి లేకపోవడం పట్ల కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయంగా తమకు ఏదైనా అవసరం ఉంటే రాష్ట్రంలో అడుగుపెట్టడం లేకపోతే మాత్రం కనీస రాష్ట్రానికి రాకపోవడాన్ని చాలామంది విభేదిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో వరదలు అలాగే ఆర్థిక కష్టాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం పట్ల అభిప్రాయాలు మారుతున్నాయి. కొంతమంది యువ హీరోలు ఆంధ్రప్రదేశ్ కి తన సినిమా ప్రమోషన్ కోసం వస్తున్నారు కానీ రాష్ట్రం కష్టాల్లో ఉంటే రావడం లేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చిన్న కార్యక్రమం మొదలు పెట్టినా సరే దానికి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే తెలుగు సినిమా హీరోయిన్ ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంటే మాత్రం కనీస రూపాయి కూడా సహాయం చేయడానికి ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలతో వరదల నానా ఇబ్బందులు పెట్టాయి అనే మాట వాస్తవం. అయినా సరే చాలామంది టాలీవుడ్ హీరోలు ముందుకు రాకపోవడం కనీసం సోషల్ మీడియాలో కూడా సంతాపం వ్యక్తం చేయకపోవడం అనేది విమర్శలకు దారితీసింది.
2021/12/02 21:37:53
https://www.indiaherald.com/POLITICS/Read/994445449/telanagan-ameedha-unna-prema-ap-meeda-lede
mC4
టామ్ క్రూయిజ్‌కు కరోనా వైరస్ ఎఫెక్ట్.. మిషన్ ఇంపాసిబుల్‌ 7పై దెబ్బ | Tom Cruise Mission Impossible 7 Shoot stalled due to coronavirus. - Telugu Filmibeat | Published: Tuesday, February 25, 2020, 18:09 [IST] హాలీవుడ్‌లో సెన్సేషనల్ సిరీస్ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ ఉంది. ప్రస్తుతం ఏడో సిరీస్‌ మిషన్ ఇంపాసిబుల్ రెడీ అవుతున్నది. తాజాగా ఈ సినిమా మూడు వారాల షెడ్యూల్‌ను ఇటలీలో ప్లాన్ చేశారు. టామ్ క్రూయిజ్ తదితరులతో కూడిన యూనిట్ షూటింగ్ ఏర్పాట్లో తలమునలకై ఉండగా. కరోనావైరస్ అడ్డు తగిలింది. దాంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. ఇటలీలోని వెనిస్‌లో మిషన్ ఇంపాసిబుల్ మూవీ షూట్ ప్రారంభించాం. కరోనా వైరస్ విజృభిస్తుండటంతో షూట్‌ను ఆపివేశాం అని పారామౌంట్ పిక్చర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా లాగూన్‌ సిటీలోని వార్షిక కార్నివాల్ ఫెస్టివల్ నిలిచిపోయిది. ఇటలీలో ఇప్పటీకే కరోనా వైరస్ కారణంగా 220 మంది చనిపోయారు. ఈ వ్యాధి విస్తృతంగా పాకుతున్నది. అందుకే షూటింగ్‌ను క్యాన్సిల్ చేశాం అని చెప్పారు. మిషన్ ఇంపాసిబుల్ 7 షూట్‌ను మరో చోట చేయాలా? లేక కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేదాకా వేచి చూడాలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని యూనిట్ తెలిపింది. ప్రస్తుతం యూనిట్ సభ్యులంతా తమ నివాసాలకు చేరుకొన్నారు. ఇటలీలోని పరిస్థితిని వేచి చూస్తున్నాం అని పారమౌంట్ స్టూడియో వెల్లడించింది. MORE MISSION IMPOSSIBLE 7 NEWS Read more about: mission impossible 7 tom cruise coronavirus italy paramount pictures మిషన్ ఇంపాజిబుల్ 7 టామ్ క్రూయిజ్ ఇటలీ పారామౌంట్ పిక్చర్స్
2021/07/31 05:53:37
https://telugu.filmibeat.com/hollywood/tom-cruise-mission-impossible-7-shoot-stalled-due-to-coronavirus-084569.html?ref_medium=Desktop&ref_source=FB-TE&ref_campaign=Similar-Topic-Slider
mC4
స్విట్జర్లాండ్ Geberఒకs , రోజాలు , కార్నేషన్లు మరియు లిల్లీలు ఎర్రని గర్బెరాలు, గులాబి రోజాలు, గులాబి కార్నేషన్లు, స్టార్ గేజర్ లిల్లీలు, చిన్న ఎర్రని కార్నేషన్లు. బుట్ట మరియు గ్రీటింగ్ కార్డు చేర్చడమైనది (ఉచితము). చూపినట్లుగా(చిత్రములో లాగా ప్రమాణితము) డీలక్స్(మరిన్ని మరియు మరింత మంచి పువ్వులు) (+USD 23.13) ప్రీమియం (మరిన్ని మరియు మరింత మంచి పువ్వులు) (+USD 41.64)
2020/12/02 10:54:33
https://todayflowers.com/te/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D/%E0%B0%AC%E0%B0%B8%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D/prod158
mC4
ఆంధ్రప్రదేశ్ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు: అమానుషం..( అశాస్త్రీయ ఆచారాలు ) 'ఏమిటి లక్ష్మీకాంతం! నీరసంగా ఉన్నావు?' ఇంట్లోకి ప్రవేశిస్తూనే నన్ను గమనించి అడిగాడు సుబ్బారావు. 'అవును సుబ్బారావు! కర్నాటక రాష్ట్రంలో అమలులో ఉన్న ఈ దురాచారాన్ని చదివితే చాలా బాధ వేసింది. ఆ విషయమే ఆలోచిస్తున్నా' అంటూ చేతిలోని 'పీపుల్స్‌ డెమోక్రసీ' వారపత్రిక ఫిబ్రవరి 13, 2012 నాటి సంచికను అతని చేతికందించాను. అతను చదివి దీర్ఘంగా నిట్టూరుస్తూ ఇలా అన్నాడు. 'లక్ష్మీకాంతం! ఇది చాలా ఘోరమైన దురాచారం. ఉడిపిలాంటి దేవాలయంలో బ్రాహ్మణులు తిని వదిలేసిన అరిటాకుల మీద బ్రాహ్మణేతరులు పొర్లుతున్నారట! అలా పొర్లితే వారికి చర్మవ్యాధులు పోతాయట! దీనిని వైద్యుడైన ఒక కర్నాటక ఉన్నత విద్యాశాఖా మంత్రి డా|| ఆచార్య స్వయంగా ప్రకటించడం అత్యంత దారుణం.' 'నిజమే సుబ్బారావు! కర్నాటకలోని మరో ప్రముఖ నాయకుడు శ్రీరామరెడ్డి ప్రశ్నించినట్లు, అలా పొర్లితే చర్మరోగాలు తగ్గేట్లయితే ఆ ఎంగిలి విస్తళ్ళలో బ్రాహ్మణులూ ఎందుకు పొర్లడం లేదు? ఎంగిలి విస్తళ్ళలో పొర్లితే చర్మరోగాలు పోతాయని ఏ వైద్య పరిశోధనలూ నిరూ పించలేదే? అలా రోగాలు పోతాయని డా|| ఆచార్య నమ్మితే, శ్రీరామరెడ్డి కోరినట్లు రాష్ట్రంలోని చర్మవ్యాధుల ఆస్పత్రులు మూసేసి, చర్మ వ్యాధిపీడితులను ఎంగిలి విస్తళ్ళలో పొర్లించే ప్రక్రియను చేపట్టవచ్చు గదా?' అని ప్రశ్నించాను. 'అవును లక్ష్మీకాంతం! ఉడిపి శ్రీకృష్ణ దేవాలయ నిర్వాహణాధి పతి అయిన స్వామి విశ్వేశతీర్థ రాష్ట్రమంతటా తిరుగుతూ, హిందువులందరూ ఐక్యంగా ఉండాలని ప్రచారం చేస్తున్నాడట! కానీ, తన మఠంలో, తన దేవాలయంలో జరిగే ఈ అమానుష అచారాన్ని రూపుమాపే చర్యలేవీ ఆయన తీసుకోవడం లేదు. 'ఈ దురాచారం ఇలా కొనసాగవలసిందేనా? దీనిని ఆపేదెలా?' ఆవేదనతో ప్రశ్నించాడు సుబ్బారావు. 'ఈ దురాచారం ఆగిపోవాలంటే ఈ అంశానికి సంబంధించిన అవగాహన ప్రజల్లో పెరగాలి. అప్పుడు ప్రజలే ఉవ్వెత్తున, ఉప్పెనలా లేచి ఈ దురాచారాన్ని మట్టుబెడతారు. ప్రజల్లో అవగాహన పెరగటానికి ఈ దురాచారానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజలలో ప్రచారం జరగాలి' అన్నాను నేను.
2018/04/21 23:09:41
http://andhrapradeshscienceteacher.blogspot.com/2012/06/blog-post_5874.html
mC4
వగరు, తీపి, పులుపు కలిపి ఉండే ఈ పండ్లు వానకాలంలో ఎక్కువగా పండుతాయి. అంజీర్‌లో పిండి పదార్థాలు, చక్కెర పదార్థాలు, సి, ఎ, బి6 విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సినంత పొటాషియం, క్యాల్షియం ఇందులో ఉంటాయి. సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి ఖనిజ పదార్థాలకైతే లోటే లేదు. రక్తహీనతతో బాధపడేవారికి అంజీర్ మంచి ఔషధం. ఇది శరీరంలో రక్తాన్ని వృద్ధి చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. శరీరానికి ఖరీదైన పోషకాలనిచ్చే వాటిలో పిస్తా ముందుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సాగవుతున్న ఖరీదైన డ్రైఫ్రూట్స్‌లో పిస్తా ముఖ్యమైంది. తక్షణ శక్తినిచ్చే వాటిలో పిస్తా బెటర్. బరువు తగ్గాలనుకునేవారు గుప్పెడు పిస్తా పప్పు తింటే.. కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఇది మంచి బలవర్ధకమైన ఆహారం కూడా. కొవ్వు, పీచు పదార్థాలు, మాంసకృత్తులు పిస్తాలో చాలా ఉంటాయి. బి6, సి, ఇ విటమిన్లు పిస్తాలో లభించే వాటిలో ముఖ్యమైనవి. పొటాషియం పాళ్లు పిస్తాలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే బి6 విటమిన్లు జీర్ణశక్తిని పెంచడంలో ఉపయోగపడుతాయి. డ్రైఫ్రూట్స్ అన్నింట్లో కంటే పిస్తాలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.
2021-03-07T20:57:52Z
https://devullu.com/books/aaharam-vaidyam/
OSCAR-2109
బ్లూ వాట్సాప్ అనేది వినియోగదారులు వారి అనుభవాన్ని అనుకూలీకరించడానికి అనుమతించే ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ యొక్క సవరించిన సంస్కరణ. డౌన్¬లోడ్ చేయండి APK బ్లూ వాట్సాప్ గురించి మరింత పేరు బ్లూ WhatsApp ప్యాకేజీ పేరు com.blueWAplus వర్గం కమ్యూనికేషన్ వెర్షన్ 9.45 పరిమాణం 59.5 MB Android అవసరం 4.1 మరియు అంతకంటే ఎక్కువ చివరి అప్డేట్ నవంబర్ 16, 2022 రేటు రేటింగ్ సమర్పించండి 3.6 / 5. ఓటు గణన: 127 వంటి అనేక WhatsApp MOD అప్లికేషన్లు GBWhatsAppఅధికారిక WhatsApp యాప్‌లో అందుబాటులో లేని ఫీచర్లను ఎదుర్కోవడానికి WhatsApp Plus, AGWhatsApp మొదలైనవి ప్రారంభించబడ్డాయి. WhatsAppలో పరిమితులు మరియు ఫీచర్లు అప్‌గ్రేడ్ చేయబడాలని కోరుకునే WhatsApp వినియోగదారులలో మీరు కూడా ఉన్నట్లయితే, మీరు కొన్ని WhatsApp MOD యాప్‌లను ప్రయత్నించవచ్చు. WhatsApp MODSకి తాజా జోడింపు WhatsApp బ్లూ దాని పేరు వలె పనిచేస్తుంది. ఈ యాప్ యొక్క ప్రధాన ఇంటర్‌ఫేస్ మరియు కలర్ కాంబినేషన్ నీలం రంగులో ఉంటుంది, అయితే వినియోగదారుని బట్టి ప్రతిదీ అనుకూలీకరించవచ్చు. వాట్సాప్ ప్రేమికులందరూ తప్పనిసరిగా ప్రయత్నించవలసిన యాప్ ఇది, మీరు ఎప్పుడైనా మార్పులను తిరిగి మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ పోస్ట్‌లో, మేము మీకు Android కోసం WhatsApp బ్లూ యాప్ గురించి ప్రతిదీ చెప్పబోతున్నాము మరియు WhatsApp బ్లూ APK డౌన్‌లోడ్ చేయడానికి లింక్‌ను మీకు అందిస్తాము. ఆండ్రాయిడ్ కోసం అనేక ఇతర సారూప్య యాప్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ ఈ యాప్ తాజా WhatsApp MODSలో ఒకటి. ఈ MOD తాజా వెర్షన్ WhatsApp యాప్‌లో నిర్మించబడింది, కాబట్టి మీరు దానిలో అన్ని తాజా WhatsApp లక్షణాలను పొందుతారు. అలాగే, బ్లూ వాట్సాప్ యాప్‌లో అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, వాటిని మీకు కావలసిన విధంగా యాప్ రన్ చేసేలా మార్చుకోవచ్చు. థర్డ్-పార్టీ ఎమోజి యాప్‌లు, లాంచర్‌లు మరియు థీమ్‌లకు కూడా మద్దతు ఉంది కాబట్టి మీరు వాటిని WhatsApp బ్లూ ఆండ్రాయిడ్ APKతో ఉపయోగించవచ్చు. ఇంకా డౌన్‌లోడ్ చేయండి: WhatsApp పారదర్శక APK ఆండ్రాయిడ్ ఫీచర్ల కోసం బ్లూ వాట్సాప్ యాప్ పూర్తి బ్లూ ఇంటర్‌ఫేస్ బ్లూ వాట్సాప్ APK డౌన్‌లోడ్ చేయడానికి ఉత్తమ కారణం WhatsAppలో సరికొత్త బ్లూ థీమ్‌ను ఆస్వాదించడం. మీరు రెగ్యులర్ గ్రీన్ వాట్సాప్ థీమ్‌తో విసుగు చెందితే, మీరు ఈ యాప్‌ని ఉపయోగించి కొత్తదాన్ని ప్రయత్నించవచ్చు. యాప్ అధికారిక WhatsApp యాప్ బేస్ వెర్షన్‌లో రూపొందించబడినప్పటికీ, మీరు మీ యాప్‌లో పూర్తిగా కొత్త థీమ్‌ను ఆస్వాదించగలరు. ఈ యాప్‌లో ప్రతిదీ నీలం రంగులో ఉంటుంది కాబట్టి ఇది కళ్లకు కూడా బాగుంది. మీరు రంగు యొక్క అస్పష్టతను మార్చవచ్చు కాబట్టి ఇది కాంట్రాస్ట్ రూపంలో ఉండదు. మేము యాప్‌ను స్వయంగా ప్రయత్నించాము మరియు మేము దీన్ని ఇష్టపడ్డాము, కాబట్టి మీరు బ్లూ థీమ్‌ను కనుగొనడానికి మీరే ప్రయత్నించండి. తదనుగుణంగా అనుకూలీకరించండి WhatsApp యొక్క ఈ వెర్షన్ బాక్స్ వెలుపల నీలం రంగులో వచ్చినప్పటికీ, మీకు కావాలంటే మీరు దీన్ని మరింత అనుకూలీకరించవచ్చు. డెవలపర్ యాప్‌లోని ప్రతి విషయాన్ని వినియోగదారులకు మార్చుకునే అవకాశాన్ని ఇచ్చారు. మీరు యాప్ ఐకాన్, బ్యాక్‌గ్రౌండ్ వాల్‌పేపర్, చాట్ స్క్రీన్ లేదా మీ WhatsApp యాప్ మొత్తం థీమ్‌ను మార్చవచ్చు. మీకు కావాలంటే, మీరు ఈ యాప్‌కి GBWhatsApp థీమ్స్ స్టోర్ వంటి ఇతర WhatsApp MOD యాప్‌ల నుండి థీమ్‌లను కూడా దిగుమతి చేసుకోవచ్చు లేదా వాటిని డౌన్‌లోడ్ చేసి మీ యాప్‌కి వర్తింపజేయడానికి ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. WhatsApp బ్లూ యాప్‌లో తాజా థీమ్‌లను ఆస్వాదించడానికి, మీ యాప్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోండి మరియు బ్లూ WhatsApp పాత వెర్షన్ డౌన్‌లోడ్ చేయకండి. వివిధ గోప్యతా ఎంపికలు దృశ్యపరంగా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ఈ యాప్ చాలా గోప్యత ఆధారిత యాప్. మీ ఖాతాను మీ పరిచయాల నుండి దాచి ఉంచడానికి మీరు ఈ యాప్‌లో చాలా విషయాలను దాచవచ్చు. ఉదాహరణకు, మీరు మీ ఆన్‌లైన్, టైపింగ్, రికార్డింగ్ మొదలైనవాటి స్థితిని దాచవచ్చు మరియు యాప్‌ను అనామకంగా ఉపయోగించవచ్చు. అలాగే, మీకు కావాలంటే, మీరు ఇతర కాంటాక్ట్‌ల వాట్సాప్ స్థితిని వారికి తెలియజేయకుండా చూడవచ్చు. ఈ యాప్‌లో లాగ్ ఫీచర్ ఉంది, ఇది మీ నిర్దిష్ట కాంటాక్ట్ ఆన్‌లైన్‌కి వచ్చినప్పుడు మరియు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు మీకు తెలియజేస్తుంది కాబట్టి మీరు వారిపై గూఢచర్యం చేయవచ్చు. కాబట్టి, వేచి ఉండకండి మరియు ఈరోజే బ్లూ వాట్సాప్ ప్లస్ డౌన్‌లోడ్ చేసుకోండి. అంతర్నిర్మిత మీడియా డౌన్‌లోడర్ మీరు మీ కాంటాక్ట్‌ల స్థితి లేదా ప్రొఫైల్ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, ఆ పని చేయడానికి మీరు WhatsApp బ్లూ యొక్క అంతర్నిర్మిత డౌన్‌లోడ్ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. ఇది మాత్రమే కాకుండా మీరు ఏ WhatsApp వినియోగదారు యొక్క నంబర్‌ను కూడా ఇన్‌పుట్ చేయవచ్చు, అతని ప్రొఫైల్‌ను సందర్శించండి మరియు అతని పరిచయాన్ని సేవ్ చేయకుండా అతని స్థితి/ప్రొఫైల్ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కొత్తది మరియు అక్కడ ఉన్న చాలా WhatsApp MOD యాప్‌లలో కనుగొనబడలేదు. అలాగే, మీరు మీ పరిచయాలకు సేవ్ చేయకుండానే ఏదైనా WhatsApp నంబర్‌కు సందేశాలను పంపవచ్చు. మీకు కావాలంటే, మీరు WhatsAppలో మీకు కాల్ చేయడం లేదా సందేశం పంపకుండా వ్యక్తులను బ్లాక్ చేయవచ్చు మరియు ఇప్పటికీ వారి స్థితి మరియు ప్రొఫైల్ చిత్రాన్ని చూడవచ్చు. ఖచ్చితంగా ఉచితం & సురక్షితం ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో విడుదలయ్యే అనేక WhatsApp MODS ఉన్నాయి, కానీ అవన్నీ ప్రయత్నించడానికి విలువైనవి కావు. యూజర్ యొక్క ప్రైవేట్ మరియు బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించడానికి చాలా యాప్‌లు సృష్టించబడ్డాయి కాబట్టి మీరు అలాంటి యాప్‌లను ప్రయత్నించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు బ్లూ WhatsApp APK MOD డౌన్‌లోడ్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, అసలు మరియు సురక్షితమైన WhatsApp బ్లూ యాప్ APK ఈ పోస్ట్‌లో భాగస్వామ్యం చేయబడినందున దానికి దూరంగా ఉండాలని మేము మీకు సిఫార్సు చేస్తాము. మేము డౌన్‌లోడ్ లింక్‌ను అప్‌డేట్‌గా ఉంచుతాము, కాబట్టి మీరు ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే, మీరు ఈ యాప్‌లో మీ ఖాతాను తొలగించవచ్చు మరియు మీకు కావలసినప్పుడు అధికారిక WhatsApp యాప్‌కి మారవచ్చు. బ్లూ వాట్సాప్ APK తాజా వెర్షన్‌ని డౌన్‌లోడ్ చేయండి | వాట్సాప్ బ్లూ బ్లూ వాట్సాప్ GB వెర్షన్ గురించి మేము మీకు చాలా చెప్పాము మరియు బ్లూ వాట్సాప్ అప్‌డేట్ 2022ని డౌన్‌లోడ్ చేయడానికి మీకు లింక్‌ను అందించాల్సిన సమయం ఆసన్నమైంది. దిగువ పేర్కొన్న లింక్‌ని ఉపయోగించడం ద్వారా, మీరు మాన్యువల్ ఇన్‌స్టాలేషన్ అవసరమయ్యే APK ఫైల్‌గా బ్లూ వాట్సాప్ డౌన్‌లోడ్ చేయగలుగుతారు. ఇష్టం fmwhatsapp. మీరు Android పరికరాలలో APK ఫైల్‌ను ఇంతకు ముందు ఇన్‌స్టాల్ చేసి ఉంటే, మీరు ఈ యాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయడానికి అదే విధానాన్ని అనుసరించవచ్చు. మీరు APK ఫైల్‌లకు కొత్త అయితే మరియు WhatsApp బ్లూ APK ఫైల్‌తో ఎలా పని చేయాలనే దాని గురించి ఎటువంటి క్లూ లేనప్పటికీ, ఎటువంటి సహాయం లేకుండా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దిగువ పేర్కొన్న ఇన్‌స్టాలేషన్ దశలను అనుసరించమని మేము మీకు సిఫార్సు చేస్తాము. మొదట తెరవండి Android సెట్టింగ్‌లు -> సెక్యూరిటీ సెట్టింగ్‌లు. ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేయండి పరికర పరిపాలన. ఎంపికను ప్రారంభించండి "తెలియని సోర్సెస్". బ్లూ వాట్సాప్ APKని డౌన్‌లోడ్ చేసుకోవడానికి పై లింక్‌పై క్లిక్ చేయండి. మీ పరికరంలో ఫైల్‌ను సేవ్ చేయండి <span style="font-family: Mandali; "> డౌన్‌లోడ్</span> ఫోల్డర్. బ్లూ వాట్సాప్ APK ఫైల్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు నొక్కండి ఇన్స్టాల్ మరియు సంస్థాపన పూర్తయ్యే వరకు వేచి ఉండండి. ఇది పూర్తయిన తర్వాత, యాప్‌ని తెరిచి, వెంటనే దాన్ని ఉపయోగించడం ప్రారంభించండి. బ్లూ WhatsApp APK తాజా వెర్షన్ స్క్రీన్‌షాట్‌లు చివరి పదాలు కాబట్టి, ఇదంతా బ్లూ వాట్సాప్ APK తాజా వెర్షన్ గురించి మరియు మీరు ఈ పేజీ నుండి WhatsApp బ్లూ డౌన్‌లోడ్ చేయగలరని మేము ఆశిస్తున్నాము. వాట్సాప్ బ్లూ వంటి అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ ఈ యాప్ అన్నింటిలో ఉత్తమంగా పనిచేస్తుంది. అలాగే, తాజా WhatsApp MOD అయినందున, వినియోగదారులు ఈ అప్లికేషన్‌లో ఇటీవల జోడించిన WhatsApp ఫీచర్‌లను ఆస్వాదించే ప్రయోజనాన్ని పొందుతారు. మేము ఈ పోస్ట్‌ను తాజా వెర్షన్ WhatsApp ప్లస్ బ్లూ డౌన్‌లోడ్ లింక్‌తో అప్‌డేట్ చేస్తూ ఉంటాము, కాబట్టి సందర్శిస్తూ ఉండండి తాజా MOD APK దాని గురించి తెలుసుకోవడానికి. అలాగే, మీరు ఈ యాప్‌ని ఇంతకు ముందు ఉపయోగించినట్లయితే, దీనికి సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా WhatsApp బ్లూ యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం/ఇన్‌స్టాల్ చేయడంలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు దిగువ వ్యాఖ్యల ద్వారా సహాయం కోసం మమ్మల్ని అడగవచ్చు. బ్లూ వాట్సాప్ వంటి యాప్‌లు MoyaApp Talkatone InMessage WhatsApp Delta Mood SMS MBWhatsApp ANWhatsApp GB Instagram Instagram Gold AGWhatsApp WhatsApp Gold Telegram అగ్ర Apps Yacine TV Foxi Stream India FMWhatsApp GBWhatsApp Talk Movies GB Instagram Resso YoWhatsApp TM WhatsApp Live Cricket TV MBWhatsApp అగ్ర ఆటలు GTA 5 Minecraft Java Edition Call of Duty Warzone Mobile Winning Eleven 2012 Spiderman Miles Morales GTA 4 TEKKEN 3 Free Fire Minecraft Bedrock Clash of Clans Minecraft Pocket Edition Pro Soccer Online “బ్లూ వాట్సాప్” పై 7 ఆలోచనలు అబ్దికదిర్ ఇసాక్ యూసఫ్ నవంబర్ 25, 2022 1 వద్ద: 32 గంటలకు ఈ వాట్సాప్ నిజంగా వాట్సాప్ మనకు చాలా ఇచ్చింది. ఇది నిజంగా వాట్సాప్. నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. తప్పు ఏమిటి? వాట్సాప్ నాణ్యత చాలా ఎక్కువ. మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు. ప్రత్యుత్తరం మిథున్ అక్టోబర్ 21, 2022 8 వద్ద: 36 గంటలకు మిథున్ ప్రత్యుత్తరం లూయిస్ అక్టోబర్ 15, 2022 9 వద్ద: 19 గంటలకు ఈ యాప్‌ని ఒరిజినల్‌తో కలిపి ఉపయోగించవచ్చా.? కిండర్ సంబంధించి. ప్రత్యుత్తరం లేటెస్ట్ మోడ్ ఆప్క్స్ అక్టోబర్ 16, 2022 8 వద్ద: 10 గంటలకు అవును, మీరు దీన్ని అసలు whatsappతో ఉపయోగించవచ్చు. ప్రత్యుత్తరం ఉము ఫిల్లీ సెప్టెంబర్ 5, 2022 4 వద్ద: 41 గంటలకు నైస్ అనువర్తనం ప్రత్యుత్తరం కిలొగ్రామ్. జూలై 24, 2022 1 వద్ద: 36 గంటలకు బ్లూ వాట్సాప్ అప్‌డేట్ కెబి హోగా ప్రత్యుత్తరం శ్రావ్యంగా జూలై 22, 2022 2 వద్ద: 13 గంటలకు బఖ్రేసా ప్రత్యుత్తరం అభిప్రాయము ఇవ్వగలరు ప్రత్యుత్తరం రద్దు పేరు ఇ-మెయిల్ Δ మీ Android పరికరం కోసం తాజా APKలను డౌన్‌లోడ్ చేయండి. జనాదరణ పొందిన యాప్‌లు లేదా గేమ్‌లు, మేము మీకు రక్షణ కల్పించాము.
2022-12-03T15:26:03Z
https://latestmodapks.com/te/%E0%B0%A8%E0%B1%80%E0%B0%B2%E0%B0%82-whatsapp-apk-%E0%B0%A1%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A1%E0%B1%8D/
OSCAR-2301
అరుణాచల్: కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్! | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం పోగొట్టుకోవటం ఇక లాంఛనప్రాయమే అనుకున్నారు అందరూ. చీలిక వల్ల ఆ పార్టీకి మెజారిటీ లేదు. కాస్త సమయం తీసుకుని చీలిన ఎమ్మెల్యేలను సొంత గూటికి రప్పిద్దాం అన్న లక్ష్యంతో బల నిరూపణకు సమయం కోరితేనేమో గవర్నర్ లేదు పొమ్మన్నారు. ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో బలం నిరూపించుకోలేక ముఖ్యమంత్రి నబామ్ టుకి రాజీనామా సమర్పించటమే తరువాయి, అని అంతా భావించారు. "ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్" అంటూ కొందరు పరాచికాలు కూడా మొదలు పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒప్పుకోలేదు. బుర్రలకు పదును పెట్టి 2004 నాటి తరహాలో అనూహ్య ఎత్తుగడను రచించారు. పాఠకులకు గుర్తు ఉంటే సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఆనాటి బిజెపి జాతీయత సెంటిమెంటు ను రెచ్చగొట్టడాన్ని మననం చేసుకోవచ్చు. బిజెపి నేతృత్వంలోని ఎన్డియేకి రెండో విడత పదవీ కాలానికి జనం నిరాకరించి యుపిఎ ప్రభుత్వానికి పట్టం కట్టిన నేపథ్యంలో సోనియా గాంధీ ప్రధాని పదవి స్వీకరించ టానికి వీలు లేదని అద్వానీ తదితర నేతలు తీవ్ర స్ధాయిలో అభ్యంతరాలు లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక మంది నేతలు గోతి కాడ గుంట నక్కల్లా కాచుకొని ఉన్నారు. ఆ సమయంలో ఎవరు సలహ ఇచ్చారో తెలియదు గానీ (నిజానికి అమెరికా సామ్రాజ్య ప్రభువుల అనుమతి లేకుండా ఇలాంటి కీలక అంశాలపై నిర్ణయాలు జరగవు) అనూహ్యంగా ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తమ ప్రధాన మంత్రిగా సోనియా గాంధీ / కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అప్పట్లో దానిని 'మాస్టర్ స్ట్రోక్' గా రాజకీయ పండితులు అభివర్ణించారు. ఇప్పుడు కూడా దాదాపు అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు 'మాస్టర్ స్ట్రోక్' అనదగ్గ ఎత్తుగడను రచించి అమలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మాట్లాడమని ముఖ్యమంత్రి టుకి కి ఆదేశాలు ఇచ్చారు. పదవి వదులుకునేందుకు నబామ్ టుకిని సిద్ధం చేశారు. అందరికీ ఆమోద యోగ్యుడు అయిన వ్యక్తి కోసం వెతికారు. చివరికి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ప్రేమ్ ఖండును కాంగ్రెసు శాసనసభ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. ప్రేమ్ ఎంపికతో చీలిక ఎమ్మెల్యేలు అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీ నీడలోకి వచ్చేశారు. చీలిక వర్గ నేత, సంక్షోభ కాల ముఖ్యమంత్రి కలికో పల్ సైతం పార్టీ గొడుగు కిందకు రావడం బట్టి ఆ పార్టీ తెర వెనుక పడిన పాట్లు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో జరిగిన ఒక సానుకూల పరిణామాన్ని గుర్తించ వలసి ఉన్నది. భారత దేశంలో ప్రజలకు ప్రజాస్వామ్యం ఎలాగూ లేదు. ప్రజలతో పాటు రాజకీయ పార్టీల్లో కూడా (అంతర్గత) ప్రజాస్వామ్యం ఏ కోశానా లేకపోవడం ఒక దుర్భర వాస్తవం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో సీల్డ్ కవర్లలో పెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియజేయడం అనాదిగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానం. దానికి ముందు పార్టీ లెజిస్లేచర్ పక్షం నేతను నిర్ణయించే అధికారాన్ని అధిష్టానానికి అప్పజెపుతూ ఎమ్మెల్యేల చేతనే ఒక తీర్మానం చేయించటం ఆ పార్టీకి రివాజు. తద్వారా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ణా పార్టీ బొంద పెడుతూ వచ్చింది. ఇదే విధానాన్ని ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా తరతమ భేదాలతో, ఓ వైపు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూనే, పాటిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభం సందర్భంగా ఈ తరహా నియంతృత్వ వైఖరి ఒక చర్చాంశంగా ముందుకు వచ్చింది. ఫలితంగా కావచ్చు, తమ అధికార అవసరాల రీత్యా కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, బహుశా మొట్టమొదటి సారిగా, తమ ఎమ్మెల్యేలకు ఆమోద యోగ్యుడు అయిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించ వలసి వచ్చింది. ఆ విధంగా పార్టీ అధిష్టానం తన అహంభావాన్ని పక్కన పెట్ట వలసి వచ్చింది. ఇక బిజెపి పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ నియంతృత్వ నాయక ద్వయం అయిన నరేంద్ర మోడీ, అమిత్ షా ల ఒంటెత్తు పోకడ గురించి చెప్పనవసరం లేదు. వారి నియంతృత్వ ధోరణి ఫలితంగా ఆ పార్టీ లోని మహా మహా నేతలు సైతం నోళ్ళు కట్టేసుకుని కూర్చున్నారు. అద్వానీ బ్లాగు రాతలకు పపరిమితం కాగా, మురళీ మనోహర్ జోషి అసలు నోరే విప్పటం లేదు. ఆర్థిక సంస్కరణల నిపుణుడు అరుణ్ శౌరి ఛానెళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తూ, అక్కడే మోడి విధానాలను కూడా విమర్శిస్తూ, కాలం గడిపేస్తున్నారు. యశ్వంత్ సిన్హా అయితే అడ్రస్ లేడు. ఈ ననేపథ్యంలో రెండు రాష్ట్రాల విషయం లోనూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు మోడి, షా ద్వయానికి ఒక పాఠం నేర్పి ఉండాలి. ఇంకా పాఠాలు నేర్చుకోక పోతే ఎప్పుడోకప్పుడు జనమే నేర్పుతారు. జూలై 18, 2016 in రాజకీయాలు. టాగులు:అరుణాచల్ ప్రదేశ్, కాంగ్రెస్ పార్టీ, ప్రేమ్ ఖండూ, మాస్టర్ స్ట్రోక్, సోనియా గాంధీ ← బి‌జే‌పి రోడ్ రోలర్ కింద డెమోక్రసీ -కార్టూన్ టర్కీలో అలజడి -ది హిందు ఎడిట్… → One thought on "అరుణాచల్: కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్! " జూలై 21, 2016 నాడు 9:06 సా.కి భాజపా తన గొయ్యి తాను తవ్వుకుంటోంది. ఒక భాజపా నాయకుడు మాయవతిని "వేశ్యా సే భీ బురా" (వేశ్య కంటే నీచురాలు) అన్నాడు. గూగుల్‌లో వెతకండి.
2022/05/19 06:31:45
https://teluguvartalu.com/2016/07/18/%E0%B0%85%E0%B0%B0%E0%B1%81%E0%B0%A3%E0%B0%BE%E0%B0%9A%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D/
mC4
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయనతో కలిసి ఆమె హనీమూన్‌లో ఎంజాయ్ చేసింది. గౌతమ్‌ ప్రముఖ డిజైనింగ్‌ కంపెనీ అధినేత. ఇప్పుడు ఆయన కంపెనీని ప్రమోట్ చేసే బాధ్యతలను కాజల్ తన భుజాలపై వేసుకుంది. గౌతమ్ ఈ కామర్స్‌ సంస్థ డిస్కర్న్‌ లివింగ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయింది. ఆ బ్రాండ్‌ పబ్లిసిటీ బ్రోచర్స్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కాజల్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
2021-03-09T00:43:18Z
https://www.ap7am.com/flash-news-703495/kajal-promoting-her-husband-company-video-goes-viral
OSCAR-2109
వెబ్ సహాయం Posted on ఆగస్ట్ 25, 07 by నంద 1) తెలుగు సహాయానికై పదివేల పదములతో వర్ధిల్లుతున్న తెలుగు విక్షనరీ(వికీ+డిక్షనరీ) చూడండి. (లేదా) తెలుగు – ఆంగ్లము నిఘంటువు కొరకు ఇక్కడ నొక్కండి 2) టపాలను ప్రకాశవంతంగా, అందంగా, వల (నెట్) లో ప్రచురించడానికి హెచ్.టి.ఎమ్.ఎల్ ను మించింది లేదు (సౌలభ్యంలో) అనేది అందరికి తెలిసిందే.. దానిని నూటికి నూరుపాల్లు అర్థవంతంగా నేర్చుకోవడానికి www.w3schools.comను మించింది లేదనేది నా అభిప్రాయం.ఆన్‌లైన్ లోనే దీని ఎడిటర్ ‌కూడా వినియోగించుకోవచ్చు….ఒకసారి ప్రయత్నించి చూడండి 3) అంతర్వల(ఇంటర్‌నెట్)నుండి తిరుగుబోతు(మొబైల్)దూరవాణికి చిన్న సందేశం సేవ(ఎస్.ఎం.ఎస్)ను పంపించాలంటే ముఖ్యంగా "రెడీఫ్‌బోల్ (rediffbol)" లేదా www.smskwik.com నో మరేదైనా గానీ (గూగుల్ లో ఎలాగూ దొరుకుతాయి). ఉపయోగించుకోగలం… కానీ వాటి విస్తరణ కేవలం దేశీయం వరకే… అంటే భారతదేశం నుండి కేవలం మరో భారతదేశ తిరుగుబోతుకు మాత్రమే చి.సం.సే. ను పంపగలం. కానీ www.romsms.com, www.wadja.com, www.smslane.com, sms.zzn.com, www.smsindia.in లాంటి గూడు చిరునామాలను ఉపయోగించి… ప్రపంచంలో ఎక్కడికైనా, ఏ తిరుగుబోతుకైనా చి.సం.సే ను పంపవచ్చు…. ఈ టపా పై అమూల్యమైన అభిప్రాయాలు సదా ఆహ్వానితం……. 4)రక్తం విలువ జీవమున్న జీవులన్నింటికీ తెలుసు… మామూలుగా ఉన్న వారికి తెలియని దాని అవసరం.. ఆపదలో ఉన్నవారికి తెలుస్తుంది.. కానీ ఆ ఆపదసమయంలో అయినవారికి మించి, వేరేవారి సహాయం పొందడం ఎంత దుర్బరమో నాకూ అనుభవైకమే.. ఆ పరిస్థితిలో నేనున్నానంటూ మీరందించే ఒక సహాయక హస్తం నిండు ప్రాణాలను నిలబెడుతుంది. సహాయార్థికోసం మీరు వెతకాల్సిన పనిలేదు, ఒక ఎస్.ఎం.ఎస్ లేదా ఒక మెయిల్ మీ చెంతకే వస్తాయి.. మీరు చేయవలసిందల్లా ఈసైట్‌లలో మీ పేరు, వివరాలు నమోదు చేసుకోవడమే… .www.indianblooddonors.com .www.indiabloodbank.com .http://www.friendstosupport.org/ రుధిరదాత సుఖీభవ ← ఈత… ఘోరం !… భాగ్యనగరిలో పేలిన బాంబు → 0 thoughts on "వెబ్ సహాయం" anirudh అంటున్నారు: 12:41 సా. వద్ద ఆగస్ట్ 26, 07 తెలుగు వారికోసం మీరు ప్రవేశపెట్టిన వెబ్ సహాయం చాలా గొప్ప ఆలోచన.నేను తెలుగులోని క్లిస్తమైన పదాలు నేర్చుకోవడానికి ,రాయడానికి http://www.quillpad.in/telgu/ లేదా dictionary వాడమంటారా.
2018/06/19 23:39:39
https://hydbachelors.wordpress.com/2007/08/25/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%86%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AE%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%98%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%B5%E0%B1%81/
mC4
గోపీచంద్ `చాణక్య` షూటింగ్ పూర్తి! - Teluguvadu.com Homeసినిమాగోపీచంద్ `చాణక్య` షూటింగ్ పూర్తి! గోపీచంద్ `చాణక్య` షూటింగ్ పూర్తి! August 15, 2019 తెలుగువాడు సినిమా Comments Off on గోపీచంద్ `చాణక్య` షూటింగ్ పూర్తి! మనకున్న మంచి నటుల్లో గోపీచంద్‌ ఒకడు. మొదట్లో విలన్‌ లుక్‌ ఉన్నా క్రమంగా హీరోగా ఆకట్టుకున్నాడు. అసలు మన టాప్‌ స్టార్స్‌ చాలామంది మొదట విలన్‌గా వచ్చి తరవాత హీరోగా సక్సెస్‌ అయినవాళ్లే! కాబట్టి ఆ విషయం ఇబ్బంది లేదు. కానీ ఈ మధ్య కొన్ని సినిమాల్లో గోపి నీరసంగా కనిపిస్తున్నాడు. ఆ లుక్‌ మీద అతను శ్రద్ధపెడితే బాగుంటుంది. గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ `చాణక్య`. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మూవీ మేకర్స్ పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నారు. మరో పక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
2019/12/09 21:17:38
https://teluguvadu.com/%E0%B0%97%E0%B1%8B%E0%B0%AA%E0%B1%80%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%9A%E0%B0%BE%E0%B0%A3%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B7%E0%B1%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D/?lang=te
mC4
కేసీఆర్​ పాలనలో పైరవీకారులకే పెద్దపీట ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేడు జర్నలిస్టులకు సొంత పత్రికల్లో కూడా వాస్తవాలను రాసే స్వేచ్ఛ లేదని, యూట్యూబ్ లోనూ వాస్తవాలను బయటపెట్టలేని దుస్థితి ఉందని మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. జర్నలిస్టులను అణచివేస్తూ, బెదిరిస్తూ అదుపులో పెట్టుకున్నామని కొందరు అనుకుంటున్నారని, కానీ ఈ అణచివేతే రేపటి పతనానికి సంకేతం అవుతుందన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుబ్ బాబా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈటలను జర్నలిస్టులు, చిన్న పత్రికలు, మైనార్టీ సంఘాల జేఏసీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తాము వెళ్లలేని చోటుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. సొంత రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోరుకున్నామని, కానీ నేటి పాలనలో అవన్నీ కలలుగానే మిగిలాయన్నారు. ''రాష్ట్రం కోసం పోరాడినవాళ్లను పక్కనపెట్టి, పైరవీకారులకు పెద్దపీట వేశారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే.. అయిన వాళ్లకు ఆకుల్లో.. కాని వాళ్లకు కంచంలో పెట్టాడు" అని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, చట్టాల ఉల్లంఘన, మద్యం ఏరులై పారడం లాంటి విషయాలు మీడియా ద్వారానే ప్రపంచానికి తెలిసిందన్నారు. హుజూరాబాద్ ప్రజలు అమ్ముడుపోలేదని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని చెప్పారు. ''ధర్మం డబ్బుతో నడవదురా'' అని చెంపపై కొట్టారని కామెంట్ చేశారు. ప్రజలు తనపై పెట్టిన బాధ్యతను మరువనని, వారికోసం రాజీలేకుండా పోరాడతానన్నారు. చిన్న పత్రికల సమస్యలపై పోరాడేందుకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. సమావేశంలో జర్నలిస్టు సంఘాల నేతలు సురేందర్, నసీరుద్దీన్ ఖాద్రి, సూర్యారావు, దయానంద్, కప్పర సాద్ పాల్గొన్నారు.
2022/01/17 06:44:57
https://www.v6velugu.com/bjp-mla-etela-rajender-comment-on-cm-kcr-ruling
mC4
సూసైడ్ చేసుకోవాలనుకున్న నాగబాబు.. ఆపింది ఎవరో తెలుసా? - Suman TV | Latest Telugu News Updates Home సినిమా టాలీవుడ్ న్యూస్ సూసైడ్ చేసుకోవాలనుకున్న నాగబాబు.. ఆపింది ఎవరో తెలుసా? Wednesday, August 19, 2020 4:30 pm సూసైడ్ చేసుకోవాలనుకున్న నాగబాబు.. ఆపింది ఎవరో తెలుసా? మెగాస్టార్ సోదరుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగబాబు, హీరోగా మార్క్ వేసుకోలేకపోయినా మంచి నటుడిగా మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. చిరు సహకారంతో పలు సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో నటించిన నాగబాబు, ఆ తరువాత నిర్మాతగా మారి తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే నిర్మాతగా అనుకున్న స్థాయిలో ఆయన సక్సెస్ కాలేదు. ఒకానొక సమయంలో నిర్మాతగా మారినందుకు నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఇటీవల ఓ కార్యక్రమంలో నాగబాబు స్వయంగా వెల్లడించాడు. నాగబాబు తన జీవితంలో రెండు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు. తన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తన ఫ్యామిలీతో కలిసి న్యూజీలాండ్‌కు హాలీడే ట్రిప్‌కు నాగబాబు వెళ్లాడు. అయితే ఆ సమయంలో తనలాగే ఓ వ్యక్తి డ్రెస్ వెసుకోవడంతో, నిహారికా అతడితో వెళ్లిపోయింది. ఈ క్రమంలో నిహారికా కోసం నాగబాబుతో కలిసి కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. కానీ 20 నిమిషాలు దాటినా ఆమె జాడ కనిపించలేదు. దీంతో తన వల్లే నిహారికా తప్పిపోయిందంటూ, ఆయన ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. నిహారికా అంటే తనకు ఎంతో ప్రేమో ఈ సందర్భంగా నాగబాబు చెప్పుకొచ్చాడు. ఇక మరో సందర్భంలో 'ఆరెంజ్' చిత్రానికి నిర్మాతగా భారీ నష్టాన్ని ఎదుర్కొన్న నాగబాబు, ఆ సమయంలో అప్పులపాలయ్యాడట. దీంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట. అయితే తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల సాయంతో ఆయన అప్పుల ఊబి నుండి బయటపడినట్లు తెలిపాడు. ఇలా ఈ రెండు ఘటనల కారణంగా నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఆయన తెలపడంతో మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ప్రస్తుతం తన కూతురు నిహారికా పెళ్లి పనుల్లో నాగబాబు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
2021/01/22 09:52:16
https://sumantv.com/entertainment/nagababu-wanted-to-commit-suicide/
mC4
మంత్రి గంగుల పిటిషన్​పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు నిషేధిత జాబితాలో తన భూములు చేర్చేందుకు కరీంనగర్​ కలెక్టర్​ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారన్న ఆరోపణలపై 2014లో గంగుల కమలాకర్​ దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కౌంటర్​ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తన భూమిని చట్టవిరుద్ధంగా నిషేధిత జాబితాలో చేరుస్తున్నారన్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తన భూమిని నిషేధిత జాబితాలో పొందుపరిచేందుకు 2014లో అప్పటి కరీంనగర్ కలెక్టర్ ప్రతిపాదనలు రూపొందించడం రాజ్యాంగ, చట్ట విరుద్ధమంటూ గంగుల కమలాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్​లోని సర్వే 126లోని 15 ఎకరాల 26 గుంటల భూమిని వక్ఫ్ భూముల జాబితా నుంచి తొలగించేలా బోర్డుకు ఆదేశాలివ్వాలని గంగుల కమలాకర్ హైకోర్టును కోరారు. అప్పటి నుంచి తన పిటిషన్​ పెండింగ్​లో ఉందన్నారు. అయితే రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం నిషేధిత జాబితాలో తన భూమిని కలెక్టర్ ప్రతిపాదించడం వల్ల మళ్లీ పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. ఇనాందారుడికి చెందిన ఆ భూమిపై పలు లావాదేవీలు జరిగాయని.. 2012లోనే తాను కొనుగోలు చేశానని పిటిషన్​లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, మైనారిటీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు, కరీంనగర్ కలెక్టర్, ఆర్టీఓ, కొత్తపల్లి తహశీల్దార్​ను గంగుల కమలాకర్ ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2014లో దాఖలు చేసిన పిటిషన్​తో తాజా వ్యాజ్యాన్ని జతచేసి రెండింటిని విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. గంగుల కమలాకర్ పిటిషన్​పై కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
2021/03/03 23:25:43
https://react.etvbharat.com/telugu/telangana/city/hyderabad/telangana-high-court-notices-to-government-on-minister-gangula-kamalakar-petition/ts20210223224214189
mC4
నాలుగేళ్లుగా నేనే భర్త అంది!: ప్రియురాలి మోసంతో సెల్ఫీ వీడియో పెట్టి.. | A young man missing after taking selfie video - Telugu Oneindia » నాలుగేళ్లుగా నేనే భర్త అంది!: ప్రియురాలి మోసంతో సెల్ఫీ వీడియో పెట్టి.. Published: Friday, November 3, 2017, 17:05 [IST] హైదరాబాద్‌: తను ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందనే మనస్తాపం చెందిన ఓ యువకుడు సెల్ఫీ వీడియోను కుటుంబసభ్యులకు పంపి అదృశ్యమయ్యాడు. తనకు భార్యగా ఉంటానని చెప్పి దారుణంగా మోసం చేసిందని ఆ వీడియోలో వాపోయాడు. తను లేకుండా ఉండలేనంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇష్టపడ్డారు కానీ.. వివరాల్లోకి వెళితే.. మల్కాజిగిరిలో నివసించే సాయి చైతన్య అనే యువకుడు మణికొండకు చెందిన సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. బంధువు అయిన సంధ్య, సాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ అమ్మాయి తల్లితండ్రులు ఒప్పుకోకపోవడంతో సంధ్య కొన్ని రోజులుగా సాయి చైతన్యకు దూరంగా ఉంటోంది. ప్రియురాలి ఇంటికెళితే.. ఇది తట్టుకోలేని సాయి అమ్మాయి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీంతో అమ్మాయి కుటుంబసభ్యులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలత చెందిన సాయి చైతన్య తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిమోసం చేసిందంటూ సంధ్యపై ఫిర్యాదు చేసేందుకు మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే అతనిపై సైబర్ క్రైంలో ఫిర్యాదు ఉండటంతో అతని ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు. మోసం చేసింది.. ఈ క్రమంలో అక్టోబర్ 21వ తేదీన ఒక సెల్ఫీ వీడియో తీసుకుని అందులో సంధ్య తనను ప్రేమించి మోసం చేసిందని, అదేమని అడిగినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే చైతన్య తల్లితండ్రులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి తరపు వాళ్లు తమ కుమారుడిని ఏమైనా చేసి ఉంటారని సాయి చైతన్య తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకును క్షేమంగా తమకు అప్పగించాలని పోలీసులను వేడుకుంటున్నారు. మంచి కొడుకును, అన్నని కాలేకపోయా... కాగా, ప్రేమ పేరుతో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సాయి సెల్పీ వీడియా తీసుకున్నాడు. ఆ వీడియోలో తనను క్షమించమని.. మంచి కొడుకును, మంచి అన్నని కాలేక పోయానని కుటుంబసభ్యులకు తెలిపాడు. ఏం చేయాలో తెలియడం లేదని.. ప్రేమించిన అమ్మాయి మోసాన్ని తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోతున్నానన్నాడు. నాలుగేళ్లుగా నేనే భర్త అని.. చచ్చిపోమంది.. 'నాలుగేళ్లు నాతోనే ఉంది. నువ్వే భర్తవి.. నువ్వేఅన్నీ అని.. నా జీవితంతో ఆడుకుని.. చివరికి నన్ను చచ్చిపో అంది. ఏం చేయాలో తెలియక ఒకసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాను. అతి కష్టం మీద మీరు నన్ను బతికించుకున్నారు. ఆ తర్వాత కూడా తను నన్ను అర్దం చేసుకోలేదు. ఇపుడు నాకు ఏమి అర్దం కాలేదు. అంతే కాకుండా వన్‌ సైడ్‌ లవ్‌ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను ప్రేమించిందని.. అన్నీ ఆధారాలు ఉన్నాయన్నా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. సైబర్‌ ఎస్‌ఐ నన్ను బెదిరిస్తున్నాడు. ఎవరి నుంచి నాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. నాలుగేళ్లు పెద్దదైనా నా జీవితంలో ఉంటానంటే ప్రాణంగా ప్రేమించాను. కానీ, చివరికి ఇలా చేస్తుందనుకోలేదు. నాకు ఉన్నది మీరే.. మీరైనా న్యాయం జరిగేలా చేయండి..' అంటూ తన చెల్లెళ్లకు సెల్ఫీ వీడియో పంపి అదృశ్యమయ్యాడు. దీంతో అతని కుటుంసభ్యులు ఆందోళన చెందుతున్నారు. క్షేమంగా తీసుకురావాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
2018/10/21 03:19:33
https://telugu.oneindia.com/news/telangana/a-young-man-missing-after-taking-selfie-video-214662.html
mC4
పవన్ కళ్యాణ్ రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్ | Allu Arjun breaks Pawan Kalyan records - Telugu Filmibeat » పవన్ కళ్యాణ్ రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్ Published: Monday, April 13, 2015, 19:48 [IST] హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్సును ఆకర్షించడంలో దర్శకుడు త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ ప్రీమియర్ షో వసూళ్ల విషయంలో ఈ చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం వసూళ్లను బీట్ చేసిందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నమాట. యూఎస్ఏలో ఈ చిత్రం ఇప్పటికే 1 మిలియన్ డాలర్ మార్కను దాటేసింది. యూఎస్ఏలో 1 మిలియన్ మార్కు దాటిన బన్నీ రెండో చిత్రం ఇది. బన్నీ గత చిత్రం జులాయి కూడా ఇక్కడ 1 మిలియన్ మార్కును క్రాస్ అయింది. సన్నాఫ్ సత్యమూర్తి యూఎస్ఏ కలెక్షన్ రిపోర్టు ఇలా ఉంది.... బుధవారం(ప్రీమియర్ షో): $345000 గురువారం: $ 138000 శుక్రవారం: $ 249000 శనివారం: $ 278000 మొత్తం: $ 1,010,000 Read more about: allu arjun, pawan kalyan, trivikram srinivas, trivikram, son of satyamurthy, tollywood, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సన్నాఫ్ సత్యమూర్తి, టాలీవుడ్
2017/08/19 07:21:58
https://telugu.filmibeat.com/box-office/allu-arjun-breaks-pawan-kalyan-records-044957.html
mC4
రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఆర్ధికంగా చేయూత అందించడం కోసం రెండు సందర్భాల్లో భూములిస్తుంది. ఒకటి వ్యవసాయం కోసం, రెండు ఇళ్లు కట్టుకునేందుకు. ఈ అసైన్‌మెంట్‌ భూములను తరతరాలుగా వారసత్వంగా అనుభవించవచ్చు కానీ అమ్మడం లేదా మరే విధంగానూ ఇతరులకు బదలాయింపు చేయడానికి వీల్లేదు. అయితే, ఇలాంటి భూములకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఓటీ చట్టంలోనే కొన్ని మినహాయింపులిచ్చాయి. 1977లో వచ్చిన చట్టంలో ఇప్పటి వరకు 11 రకాల వెసులుబాట్లు కల్పించారు. అసైన్డ్ భూముల అమ్ముకోవచ్చా? అసైన్డ్‌ పట్టాలో అమ్మకూడదు అనే నిబంధన పేర్కొనకపోతే, భూమిలేని నిరుపేదలు ఎవరైనా 1977 కంటే ముందు కనుక అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసి ఉంటే అమ్ముకోవచ్చు. అలాగే, 1977 పీఓటీ చట్టం సెక్షన్ 2 ప్రకారం 1.011715 హెక్టార్ల కన్నా(రెండున్నర ఎకరాలు) తక్కువ మాగాణి(తరీ) భూమి లేదా 2.023430( ఐదు ఎకరాలు) కన్నా తక్కువ భూమి గల రైతు అది అసైన్డ్‌ భూము అని తెలియకుండా కొన్న తర్వాత దానిని అతని పేరు మీదకు మార్చుకునే అవకాశం ఉంది. అయితే, అతని పేరు మీదకు వచ్చిన తర్వాత కూడా దానికి అసైన్డ్‌ భూములకు ఉన్న షరతులు వర్తిస్తాయి. అయితే, ఈ భూములను తెలంగాణలో అయితే 2017 డిసెంబర్ 31 కంటే ముందు కొనుగోలు చేసి ఉండాలి. ఏపీలో అయితే 2007 కంటే ముందు ఈ భూములు కొన్న రైతులు తమ పేరు మీద మార్చుకునే అవకాశం ఉంది. అలాగే, మరో సందర్భంలో అసైన్డ్‌ భూముల కొనుగోలు చేయవచ్చు. 1977 పీఓటీ చట్టం సెక్షన్ 6 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సహకార బ్యాంకులు లేదా వ్యవసాయ అభివృద్ది బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వారి అవసరాల నిమిత్తం తనఖా పెట్టి ఆర్ధిక అవసరాల కోసం డబ్బులు తీసుకొన్న తర్వాత తిరిగి చెల్లించాలి. ఒకవేల గనుక ఆ నగదు తిరిగి చెల్లించకపోతే ఆ బ్యాక్ వేలం వేసే అవకాశం ఉంటుంది. ఇలా ప్రభుత్వం పేర్కొన్న బ్యాంకులు వేలం వేసిన సందర్భంలో గనుక భూమి కొనుగోలు చేసినట్లయితే మీరు పట్టా భూమిగా అది రూపాంతరం చెందుతుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయవచ్చు. ఇంకా మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు భూములిస్తే వాళ్లు పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. రాజకీయ బాధితులైతే పట్టా చేతికి వచ్చిన మరుక్షణమే అమ్ముకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించిన వారికి అసైన్‌ చేస్తారు. వారికి ఫామ్‌-జీ పట్టాలిస్తారు. అవి పట్టాభూములే. వాటిని తక్షణమే అమ్ముకోవచ్చు. 1977 నుంచి 2007 వరకు ఆంధ్రప్రదేశ్‌లో, 2017 వరకు తెలంగాణలో ఎవరైనా పేదలు అసైన్డ్‌ భూములను కొనుగోలు చేస్తే కొన్న వారికి మళ్లీ అసైన్‌మెంట్‌ పట్టా ఇవ్వవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటి స్థలాల కోసం ఇచ్చిన పట్టా భూములను 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. 2019 జనవరి కంటే ముందు అమ్ముకుని ఉంటే క్రమబద్ధీకరించుకోవచ్చు. అలాగే, రక్తసంబంధీకులకు దానం కానీ వీలునామా రూపంలో కానీ ఇవ్వవచ్చు. వారసుల పేరిట పట్టా మార్పిడి చేయొచ్చు. చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసైన్డ్‌ భూములను చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేస్తే సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశముంది. సివిల్‌ చర్యల కింద వారిని ఆ భూమి నుంచి తొలగించి ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంటుంది. పీవోటీ చట్టం సెక్షన్‌-7 ప్రకారం తహసీల్దార్‌ క్రిమినల్‌ కేసు (కొనుగోలు చేసిన వారిపై, అడ్డుపడిన వారిపై) పెట్టవచ్చు. అసైన్డ్‌ భూములను ప్రభుత్వం తన విచక్షణతో స్వాధీనం చేసుకోవచ్చా?నష్టపరిహారం ఇస్తారా? అసైన్‌పట్టాను పరిశీలిస్తే ‘ప్రభుత్వానికి ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది’ అనే నిబంధన ఉంటుంది. దీని ప్రాతిపదికగా చాలా సందర్భాల్లో అసైన్‌ భూములను ప్రభుత్వం తీసుకుంది. ఏ ఉద్దేశం కోసమైతే ప్రభుత్వం అసైన్‌ చేస్తుందో మూడేళ్లలో ఆ ఉద్దేశం నెరవేరకపోతే తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అసైనీనే ప్రభుత్వానికి భూమిని సమర్పించవచ్చు. ప్రభుత్వం తీసుకుంటే 1992 వరకు నష్ట పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత ఎకరానికి కంటితుడుపుగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారు. రెండు నెలల క్రితం వచ్చిన కోర్టు తీర్పుల ప్రకారం కూడా ఏ విధంగా అసైన్డ్‌ భూములను ప్రభుత్వం తీసుకున్నా పరిహారం ఇవ్వాల్సిందే. పట్టా భూములకు ఎంత చెల్లిస్తారో అంత చెల్లించాల్సిందే. భూమి హక్కులకు ఉల్లంఘన జరిగితే ఎన్నేళ్ల తర్వాత వచ్చి అడిగినా పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. TAGS Assigned Lands Latest Telugu News POT Act 1977 Telugu News WhatsApp Facebook Twitter Telegram Email Linkedin Pinterest Previous articleReliance Jio: జియో యూజర్లకు భారీ షాక్‌..! Next articleపెట్రోల్, డీజిల్ మీద కేంద్రం విధిస్తున్న పన్ను తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! techpatashala https://techpatashala.com RELATED ARTICLESMORE FROM AUTHOR Dharani Portal: తెలంగాణ ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు చెక్ చేసుకోవడం ఎలా? Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్ ఎన్ని రకాలు Home Loan Documents List: హోమ్ లోన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఏమిటి? LEAVE A REPLY Cancel reply Please enter your comment! Please enter your name here You have entered an incorrect email address! Please enter your email address here Save my name, email, and website in this browser for the next time I comment. Δ FOLLOW 331FansLike 0FollowersFollow 21FollowersFollow 6,920SubscribersSubscribe POPULAR ఫేస్‌బుక్ ప్రొఫైల్ లాక్ చేయడం ఎలా..? techpatashala - January 5, 2021 ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మొబైల్ లో ఫేస్‌బుక్ ఉంటుంది అనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా విస్తరించిది ఈ సోషల్ మీడియా దిగ్గజం, మనకు దీని... కొత్త బైక్ కొన్నవారికి ఉచితంగా రెండూ హెల్మెట్లు techpatashala - August 30, 2021 మీరు ఈ మధ్య కాలంలో కొత్త బైక్ కొన్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. మీరు ఏ షో రూమ్ దగ్గర బైక్ కొన్నారో ఆ షో రూమ్ కి బైక్ తయారీ... రైతుబంధు 5 ఏకరాలకే ఇస్తే ఖజానాకు రూ.4,500 కోట్లు మిగులు techpatashala - February 20, 2021 రైతులకు వివిధ దశల్లో పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్‌ నుంచి సంచలనాత్మక ‘రైతుబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి సీజన్... ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్.. ఆయన సంపద విలువెంతో తెలుసా? techpatashala - January 9, 2021 టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా మారిపోయారు. టెస్లా ఇంక్ షేర్లు 5 శాతం పెరగడంతో టెస్లా సీఈఓ మస్క్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి... సరికొత్తగా నూతన పార్లమెంట్ భవనం డిజైన్.. డిసెంబర్ 10న మోడీ శంకుస్థాపన techpatashala - December 5, 2020 న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనానికి డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోడీ పునాది వేస్తారని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేడు తెలిపారు. కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం డిసెంబర్ లో... KRR Tech Patashala is a popular telugu tech and Govt. Services Blog. Here, you can Know all about technology, mobiles, computers, smart gadgets, internet tips & tricks, apps, and Government (Central+Telangana+Andhra Pradesh) Services Related Information.
2022-12-08T15:51:41Z
https://techpatashala.com/stories/trending/what-is-assigned-land-can-assigned-land-be-sold-in-telangana-andhra-pradesh/
OSCAR-2301
హైదరాబాద్ ఫిలింనగర్ PJR నగర్ మెయిన్ రోడ్డులో రాత్రి(శుక్రవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి.. ఓ టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడింది. దాంతో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి చనిపోయాడు. మరో కారు డ్యామేజ్ అయింది. టిప్పర్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. దానికితోడు ఇరుకురోడ్డూ ప్రాణాలు తీసిందంటున్నారు. రోడ్డు వెడల్పు కోసం ఏళ్లుగా ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
OSCAR-2019
విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన రీమేక్ చిత్రం `గురు` విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకోక‌పోయినా వెంకీ కెరీర్‌లో మైలు రాయి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో బాక్స‌ర్‌గా న‌టించిన రితిక సింగ్‌కి మంచి పేరొచ్చింది. అయితే ఆ సినిమా వ‌చ్చి వెళ్లినా వెంకీ ఇంకో సినిమాకి సంత‌కం చేయ‌క‌పోవ‌డం ఫిలింన‌గ‌ర్‌లో చ‌ర్చ‌కొచ్చింది. ఆ క్ర‌మంలోనే వెంకీ ప్ర‌స్తుతం ఓ రీమేక్ చిత్రంపై మ‌న‌సు పారేసుకున్నాడ‌ని .. త్వ‌ర‌లోనే వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నాడ‌ని చెప్పుకుంటున్నారు. కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన `సుల్తాన్‌` రీమేక్ రైట్స్‌ని డి.సురేష్‌బాబు ఛేజిక్కించుకుని తెలుగైజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారుట‌. క‌థానాయ‌కుడిగా వెంకీ, క‌థానాయిక‌గా రితిక సింగ్‌ల‌ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. చూద్దాం.. అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉందింకా.
OSCAR-2019
తెలుగులో తప్పటడుగులు: నాగఫణిశర్మ గారి గురించి వార్తలు నిజమా? ప్రతి మనిషి లో వుండే వికృత పార్శ్వమే మనం చూస్తున్నది, ఇదే విధమైన ఆరోపణలు పుట్టపర్తి లో వుండే ఒక బాబా మీద వస్తే ఈ పత్రికలు, టీవీ లు అన్నీ గప్ చుప్ గా వుండి పోయాయి. ఒక్క ఇండియా టుడే తప్పితే(వారికి కూడా బెదిరింపు ఆదేశాలు అందాయంట).
2021/07/31 15:22:10
http://anukuntaa.blogspot.com/2006/09/blog-post_08.html
mC4
అయినవారు లేక.. జీవితంపై ఆశ కానరాక Published : 24/10/2020 08:47 IST వెలివోలులో వృద్ధ దంపతుల ఆత్మహత్య వెలివోలు(చల్లపల్లి): అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చల్లపల్లి మండలం వెలివోలులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వెలివోలు గ్రామానికి చెందిన వేములమడ కృష్ణమూర్తి(84), లంకమ్మ(64)కు వారికి సంతానం లేరు. బాగోగులు చూసేవారు లేకపోవడంతో వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కృష్ణమూర్తి అనారోగ్యంతో ఉండగా, లంకమ్మకు కంటి చూపు లేదు. వారిద్దరూ ఆరోగ్యం మెరుగు కోసం మందులు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు వాడే మందులను 21వ రాత్రి(బుధవారం) ఎక్కువ మోతాదులో వేసుకోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. అదే గ్రామానికి చెందిన వ్యక్తి గురువారం పాలుపోసేందుకు వచ్చారు. వృద్ధులు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి వారి మేనల్లుడికి సమాచారం అందించారు. అనంతరం వృద్ధ దంపతులను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఇద్దరూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై ఎస్సై నాగరాజు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
2020/11/28 13:54:00
https://www.eenadu.net/crime/latestnews/general/0300/120126356
mC4
ప్రధాని కావాలని కోరుకో.. | PM Modi chit chat with Students and spends a jolly good time - Telugu Oneindia | Published: Saturday, September 7, 2019, 3:26 [IST] బెంగళూరు: చంద్రయాన్-2 ప్రయోగం చివరి ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి బెంగళూరులోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (ఇస్రో) కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వారితో చేతులు కలుపుతూ ఉత్సాహంగా మాట్లాడారు. విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మోడీని ప్రశ్నలతో ముంచెత్తారు. శాస్త్ర సాంకేతిక రంగాలపై ఒకరిద్దరు అడిగిన ప్రశ్నలకు ప్రధాని బదులిచ్చారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకు అద్భుతమైన విజయాలు ఉన్నాయని చెప్పారు. వారి పేర్లు, ఏఏ ప్రాంతాల నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నారు. ప్రయోగాల వైపు విద్యార్థులను మొగ్గు చూపేలా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విద్యార్థులు ప్రశ్నించారు. చంద్రయాన్-2 వైఫల్యంపై మీరెలా స్పందిస్తున్నారని ప్రధానిని అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ.. వైఫల్యం అనేది జీవితంలో సహజమేనని, వాటి గురించే ఆలోచిస్తూ కూర్చోకూడదని అన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలను నేర్చుకోవాలే తప్ప.. వాటి గురించి పదేపదే ఆలోచించకూడదని చెప్పారు. నిరాశ, నిస్పృహలను ఆవహించనీయవద్దని హితవు పలికారు. మరో విద్యార్థి మాట్లాడుతూ తాను భవిష్యత్తులో భారత రాష్ట్రపతి కావాలని అకాంక్షిస్తున్నానని, దానికి ఎలాంటి అర్హతలు కావాలని ప్రశ్నించాడు. దీనికి మోడీ నవ్వుతూ.. ఆ విద్యార్థి భుజం మీద చేతులు వేసి.. ప్రధానమంత్రి కావాలని ఎందుకు కోరుకోవట్లేదు.. అని ప్రశ్నించారు. Prime Minister Modi while leaving ISRo had a chitchat with the students. One of the students said that his ambition was to become a President of India. Modi asked why he doesnt want to become the PM.Laughs were all around
2019/10/17 01:09:14
https://telugu.oneindia.com/news/india/pm-modi-chit-chat-with-students-and-spends-a-jolly-good-time-252858.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider
mC4
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈమె అందాల ఆరబోత విషయంలో మరింతగా పాపులారిటీని సంపాదించుకుంది. టూ పీస్ బికినీలో దర్శనమిచ్చి రచ్చ రచ్చ చేస్తూ తన స్కిన్ షో తో యువతను సైతం పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇలా టూ పీస్ బికినీ ధరించి బీచ్ లో మంటలు రేపుతోంది. ఈ గోవా బ్యూటీ ప్రస్తుతం ఈమె పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా గ్లామర్ షోలో పూర్తిగా హద్దులు చెరిపేసింది. ఏకంగా బికినీలో వరుసగా ఫోటోషూట్లు చేస్తూ తన హద్దులను చెరిపేసి హాట్ అందాలను వడ్డిస్తూ మంటలు పుట్టిస్తుంది. సౌత్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం కెరియర్ ను అలా ముందుకు నడిపిస్తూనే తన పర్సనల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తోందని చెప్పాలి. ఇటీవల కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ప్రేమలో పడిన ఈమె అతడితో కూడా చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఫోటోలకు ఫోజులిస్తూ.. వాటిని కూడా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. అంతేకాదు సమయం దొరికితే చాలు వెకేషన్లు, టూర్లు వెళ్తూ తనకు నచ్చినట్టుగా లైఫ్ ను ఆస్వాదిస్తోంది. తన గ్లామర్ విందుతో మతులుపోగొడుతుందని చెప్పవచ్చు. తాజాగా బీచ్ లో వైట్ కలర్ టు పీస్ బికినీ ధరించి సముద్ర తీరాన సూర్యుడికే చెమటలు పట్టిస్తోంది తన అందచందాలతో యువత సైతం మంత్రముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేసేలా తన వెకేషన్ నుంచి ఫోటోలను పంచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ ఫోటోలను తీసిన ట్రావెలర్ విహాన్ శర్మ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్టు క్యాప్షన్ లో తెలియజేసింది ఇలియానా.
2022-12-06T21:36:14Z
https://telugujournalist.com/2022/11/ileana-is-sweating-in-the-sun-photos-are-viral
OSCAR-2301
క్లీవేజ్‌ షోతో మంట పెడుతోన్న శ్రీముఖి: చీర కొంగును తప్పించి.. అందాలను చూపిస్తూ రాములమ్మ రచ్చ | Anchor Sreemukhi Cleavage show in Black Saree - Telugu Filmibeat | Published: Sunday, March 21, 2021, 7:24 [IST] అల్లు అర్జున్‌తోనే మొదలు పెట్టిన శ్రీముఖి తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు అంతగా లభించవు అన్న నానుడిని అబద్ధం చేస్తూ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'జులాయి'తో నటిగా పరిచయం అయిన ఈ అమ్మడు.. ఆ సినిమాతో ఆకట్టుకుంది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్', 'బాబు బాగా బిజీ' సహా పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసింది. అదుర్స్ అంటూ అందులోకి ఎంట్రీ ఇచ్చింది నటిగా సినిమాల్లో అవకాశాలు వస్తోన్న సమయంలోనే 'అదుర్స్' అనే షోతో శ్రీముఖి యాంకర్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని వరుస ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా చేసిందామె. ఆ ఒక్క షో పైకి లేపింది.. విమర్శలు కూడా సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీముఖి ఎన్నో షోలకు హోస్టుగా చేసింది. కానీ, వాటన్నింటిలో 'పటాస్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి కారణం అందులో యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన హడావిడే. అంతేకాదు, అందులో ఈ లేడీ యాంకర్ వ్యవహరించిన తీరు అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దీంతో ఆమెపై విమర్శలొచ్చాయి. అలాగే, 'పటాస్'ను నిషేదించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. సినిమాలకు దూరం... దాని తర్వాత మళ్లీ సక్సెస్‌ఫుల్ షో బిగ్ బాస్ మూడో సీజన్‌లో శ్రీముఖి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఈ అమ్మడు.. రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ షో తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం సత్తిబాబు తెరకెక్కిస్తున్న 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ చిత్రంలోనూ చాన్స్ పట్టేసింది. ఎప్పుడూ అందులోనే.. హాట్ షోతో సెగలు వరుస షోలు.. సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌లోని విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటోందామె. క్లీవేజ్‌ షోతో మంట పెడుతోన్న రాములమ్మ ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటోంది శ్రీముఖి. మరీ ముఖ్యంగా ఆమె హాట్ షో కారణంగా ఎన్నో సార్లు హైలైట్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ యాంకరమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షోతో మంట పెడుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చీర కొంగును తప్పించి.. అందాలను చూపిస్తూ ఈ ఫొటోలలో శ్రీముఖి బ్లాక్ శారీ కట్టుకుని ఉంది. అంతేకాదు, ఆ చీర కొంగును పక్కకు తప్పించి ఎద అందాలను కనువిందు చేస్తోంది. దీంతో ఈ పిక్స్‌కు చాలా తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. నెటిజన్లతో పాటు సెలెబ్రిటీలు సైతం వీటికి కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో లైకులు కూడా పెడుతున్నారు. దీంతో ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోయాయి. Read more about: sreemukhi bigg boss telugu 3 శ్రీముఖి బిగ్ బాస్ తెలుగు 3 Sreemukhi is an Indian actress and television presenter who works in Telugu films. Sreemukhi started her career as a supporting actor in the 2012 film Julai. She made her debut as a lead actress in Prema Ishq Kaadhal.
2021/09/18 16:15:53
https://telugu.filmibeat.com/heroine/anchor-sreemukhi-cleavage-show-in-black-saree-096653.html
mC4
Telugu News » National » Corporate Hospitals Takes High Charges from Public Says Competition Commission Of India (CCI) Corporate Hospitals: అవును, అది నిజమే.. ప్రైవేటు ఆస్పత్రులపై ‘సీసీఐ’ సంచలన నివేదిక.. Corporate Hospitals: అనారోగ్యంతో ‌ ఆస్పత్రుల్లో చేరే రోగులను కార్పొరేట్‌ ఆస్పత్రులు పీల్చి పిప్పి చేస్తున్నాయని వస్తున్న ఆరోపణలు నిజమేనని తేలింది. Cci Shiva Prajapati | Sep 24, 2022 | 3:52 PM Corporate Hospitals: అనారోగ్యంతో ‌ ఆస్పత్రుల్లో చేరే రోగులను కార్పొరేట్‌ ఆస్పత్రులు పీల్చి పిప్పి చేస్తున్నాయని వస్తున్న ఆరోపణలు నిజమేనని తేలింది. పేరున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు జనాల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయని కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా దర్యాప్తులో తేలింది. ధరల నియంత్రణకు సంబంధించి ఎటువంటి చట్టం లేకపోవడం కార్పొరేట్‌ ఆస్పత్రులకు వరంగా మారింది. అడ్డదిడ్డంగా ధరలు వసూలు చేసే జాబితాలో దేశంలోని పేరెన్నికగన్న ఆస్పత్రులు ఉన్నాయి. ఢిల్లీ, NCR పరిధిలోని అపోలో హాస్పిటల్స్‌, మ్యాక్స్‌ హెల్త్‌ కేర్‌, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌, బాత్రా హాస్పిటల్‌, సెయింట్‌ స్టీఫెన్‌ హాస్పిటల్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయని కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా దర్యాప్తులో తేలింది. ఫీజుల పేరుతో ప్రజలను నరకయాతనకు గురిచేస్తున్న ఈ ఆస్పత్రుల వ్యవహారంపై CCI నాలుగేళ్లుగా దర్యాప్తు చేస్తోంది. NCR పరిధిలోని 12 సూపర్‌ స్పెషలిటీ ఆస్పత్రులు తమ పేరు ప్రఖ్యాతలను ఆసరాగా చేసుకొని రూమ్‌‌ రెంట్స్‌‌, మెడిసిన్స్‌, మెడికల్‌ టెస్టులు, డివైసుల పేరుతో రోగుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నాయని CCI నివేదిక వెల్లడించింది. కొన్ని ఆస్పత్రుల్లో రోగులకు కేటాయించే గదుల అద్దె త్రీ స్టార్‌, ఫోర్‌ స్టార్‌ హోటల్స్‌ను తలదన్నేలా ఉందని CCI దర్యాప్తులో తేలింది. ఆస్పత్రుల్లో అధిక ధరలపై దేశంలో నిర్వహించిన తొలి దర్యాప్తు ఇది. ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజుల నియంత్రణపై దేశంలో ఇంత వరకు ఎటువంటి చట్టం లేదు. ఈ క్రమంలో CCI చేపట్టిన దర్యాప్తు ఆస్పత్రుల వ్యవహారాలకు కళ్లెం వేయనుంది. NCR పరిధిలో ఇలాంటివి 12 సూపర్‌ స్పెషలిటీ ఆస్పత్రులున్నట్టు CCI గుర్తించింది. ఈ పన్నెండు ఆస్పత్రుల్లో ఆరు మ్యాక్స్‌కు చెందినవి కాగా ఫోర్టిస్‌కు చెందినవి రెండున్నాయి. ప్రముఖ ఆస్పత్రుల తీరు ఏ మాత్రం సమంజసంగా లేదని నిర్థారణకు వచ్చిన CCI -వీటిపై భారీ జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆస్పత్రుల గడిచిన మూడేళ్ల టర్నోవర్‌పై 10 శాతం జరిమానా విధించే సూచనలున్నాయి. ఈ విషయంలో అపోలో హాస్పిటల్స్‌పై భారీ జరిమానా పడే అవకాశం ఉంది. అపోలో హాస్పిటల్స్‌ గడిచిన మూడేళ్ల సగటు వార్షిక టర్నోవర్‌ 12 వేల 206 కోట్లుగా ఉంది. దీనిపై పది శాతం జరిమానా విధించడం తథ్యంగా కనిపిస్తోంది. NCRలోని మరో ప్రముఖ ఆస్పత్రి ఫోర్టిస్‌ వార్షిక టర్నోవర్‌ 4వేల 834 కోట్లుగా ఉంది. ఈ ఆస్పత్రులు రోగుల నుంచి విపరీతంగా ఫీజులు వసూలు చేశాయని CCI దర్యాప్తులో తేలింది. ఎక్స్‌రేలు, MRI, ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌కు ఇతర డయాగ్నాస్టిక్‌ సెంటర్స్‌తో పోల్చితే ఈ ఆస్పత్రుల్లో విపరీతంగా డబ్బు వసూలు చేసినట్టు తేలింది. ఇక సిరంజీలు, బ్లేడ్లకు అయితే అడ్డగోలుగా రోగుల నుంచి ముక్కు పిండి వసూలు చేసినట్టు గుర్తించారు. ట్యాబ్లెట్స్‌ను ఈ ఆస్పత్రులు MRPకే అమ్మినట్టు తేలింది. ఇవి కూడా చదవండి Viral Video: ఇలా సెల్ఫీ దిగాలంటే నిజంగా దమ్ముండాలి.. నువ్వు మనిషివి కాదు దేవుడివి సామీ.. Viral Video: మేఘాలకు ఆగ్రహం వచ్చిందా ఏంటి? దూసుకొస్తున్న ప్రళయం.. గుండెలదిరే దృశ్యం.. Shocking Video: ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేదిశలో ఏకంగా 4 సుడిగుండాలు.. ఇలాంటి సీన్‌ను మీ జీవితంలో చూసుండరు..!
2022-11-26T16:31:50Z
https://tv9telugu.com/national/corporate-hospitals-takes-high-charges-from-public-says-competition-commission-of-india-cci-au52-788863.html
OSCAR-2301
గంగడిపాలెం - వికీపీడియా శ్రీ తిరువీధుల వెంకటేశ్వర రావు గంగడిపాలెం, గుంటూరు జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన రేపల్లె నుండి 23 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2632 ఇళ్లతో, 9198 జనాభాతో 4059 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4682, ఆడవారి సంఖ్య 4516. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 652 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 237. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590513[1].పిన్ కోడ్: 522264. ఎస్.టి.డి.కోడ్ = 08648. గంగడిపాలెం గ్రామం బంగాళాఖాతానికి సమీపంలో ఉంది. ఈ గ్రామానికి సమీపంలో adavipalem, చెన్నుపల్లివారిపాలెం, పిరాటలంక, తుమ్మాల, కైతేపల్లె, బొబ్బర్లంక గ్రామాలు ఉన్నాయి. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి రేపల్లెలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రేపల్లెలోను, ఇంజనీరింగ్ కళాశాల వడ్లమూడిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ రేపల్లెలోను, మేనేజిమెంటు కళాశాల వడ్లమూడిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం రేపల్లెలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి. గంగడిపాలెంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. గంగడిపాలెంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. గంగడిపాలెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1043 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 1961 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 1113 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1309 హెక్టార్లు గంగడిపాలెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. కాలువలు: 1309 హెక్టార్లు గంగడిపాలెంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ తిరువీధుల వెంకటేశ్వర రావు సర్పంచిగా ఎన్నికైనారు. [2] శ్రీ నాంచారమ్మ తల్లి ఆలయo:- ఈ గ్రామములో దాతల చేయూతలతో చేపట్టిన శ్రీ నాంచారమ్మ తల్లి ఆలయ పునహ్ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2013, డిసెంబరు 7, శనివారం ఉదయం 10-02 గం. లకు వైభవంగా జరిగింది. [2] 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9328.[2] ఇందులో పురుషుల సంఖ్య 4739, స్త్రీల సంఖ్య 4589, గ్రామంలో నివాసగృహాలు 2501 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 4059 హెక్టారులు.
2020/09/19 13:48:50
https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%82%E0%B0%97%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%86%E0%B0%82
mC4
పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్ పనులు ప్రారంభం – Polavaram Spill channel works starts after flood break– News18 Telugu పోలవరం ప్రాజెక్టు(ఫైల్ ఫొటో) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2022 ఖరీఫ్ నాటికి నీరందించాలనే లక్ష్యంతో నీటి పారుదలశాఖ (Irrigation Department) పనిచేస్తోంది. Last Updated : January 06, 2021, 15:51 IST ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణతో పనులు ఊపందుకుంటున్నాయి. ఇరిగేషన్ శాఖ కూడా అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ప్రాజెక్టులో అత్యంత కీలకమైన గేట్ల ఏర్పాటు ప్రక్రియ ఓ వైపు కొనసాగుతుండగానే మరోవైపు స్పిల్ చానెల్ లో కాంక్రీట్ పనులను అధికారులు మొదలుపెట్టారు. 2020 జూలైలో గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా స్పిల్ చానెల్ మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులకు బ్రేక్ పడింది. 3టీఎంసీల నీరు ఎత్తిపోత స్పిల్ వే ఛానల్ నిర్మాణ ప్రాంతంలో దాదాపు 3 టీఎంసీలకు పైగా వరద నీరు నిలిచింది. దీంతో గతేడాది జూన్ నుంచి స్పిల్ వే ఛానల్ కాంక్రీట్, మట్టి తవ్వకం పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్ట్ నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ గత ఏడాది నవంబర్ నుంచి 70 భారీ పంపు సాయంతో నీటిని తోడి పోసింది. ఇప్పటివరకు 2.5 టీఎంసీల నీటిని గోదావరిలో తోడిపోసినట్లు మేఘా ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. నీటి తవ్వకం దాదాపు పూర్తికావడంతో మట్టితవ్వకం, అంతర్గత రహదారుల నిర్మాణ పనులను మొదలుపెట్టారు. ఇప్పటివరకు 1,10,033 క్యూబిక్ మీటర్ల కాంక్రరీట్ పనులు పూర్తికాగా.. స్పిల్ ఛానెల్ లో 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టితవ్వకం పనులు పూర్తయ్యాయి. మిగిలిన మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను ఈ ఏడాది జూన్ లోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టు స్పిల్ ఛానల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి కాంక్రీట్ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో జలవనరుల శాఖకు చెందిన AEE పద్మకుమార్, DEE దామోదరం, మేఘా ఇంజనీరింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మత్తి అలగన్, అసిస్టెంట్ మేనేజర్ పి.చంద్ర మోహన్, సీనియర్ ఇంజినీర్ వై.అంకమ్మరావు పాల్గొన్నారు పోలవరం ప్రాజెక్టు పనులు మరోవైపు ప్రాజెక్టు గేట్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం 55 మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో డిసెంబర్ 18న గేట్ల ఏర్పాటు పనులను ప్రారంభించారు. ప్రపంచంలోనే పెద్దవైన ఆర్మ్ గడ్డర్లను పోలవరం ప్రాజెక్టు గేట్లకు ఉపయోగిస్తున్నారు. ప్రాజెక్టుకు ఏర్పాటు చేస్తున్న ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుంది. మొత్తం గేట్లకు 18వేల టన్ను స్టీల్ ను వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు పైకి ఎత్తడానికి, కిందకి దించడానికి, వరదనీటిని విడుదల చేయడానికి హైడ్రాలిక్ పద్ధతని వినియోగిస్తున్నారు. గేట్ల ఏర్పాటుకు అవసరమైన 98 సిలిండర్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. 2022 ఖరీఫ్ లక్ష్యం వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించిన సమయంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే పనులు అన్నీ సక్రమంగా పూర్తి చేసి 2022 ఖరీఫ్ నాటికి నీళ్లందిస్తామని ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
2021/09/23 20:45:37
https://telugu.news18.com/news/andhra-pradesh/andhra-pradesh-irrigation-department-resumed-polavaram-spill-channel-works-prn-714004.html
mC4
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం.. మంత్రి ఎర్రబెల్లి - Telugu Greattelangaana Home టాప్ స్టోరీస్ మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం.. మంత్రి ఎర్రబెల్లి మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం.. మంత్రి ఎర్రబెల్లి ఇంటింటికి శుద్దమైన తాగునీటిని అందించే విషయంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. జులై 15 నాటికి అన్ని రకాల పనులు పూర్తి చేయాలని ఆ తరువాత రాష్ట్రంలో ఎక్కడా నీటి సరాఫరాలో అవాంతరాలు ఉండొద్దని స్పష్టం చేశారు. భారీ స్థాయిలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేలా ప్రయత్నిద్దామని చెప్పారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని… ఇటీవల కేంద్ర ప్రభుత్వ సమావేశంలోనూ ఇతర రాష్ట్రాల, కేంద్ర ప్రతినిధులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈఎన్సి కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా పనుల పురోగతిని సమీక్షించారు. జిల్లాలు, సెగ్మెంట్లు వారీగా పనుల తీరును తెలుసుకున్నారు. రోజువారీ నీటి సరాఫరా, ఓవర్ హెడ్ ట్యాంక్, గ్రామాల్లో అంతర్గత నీటి సరాఫరా పనులపై ప్రత్యేకంగా సమీక్షించారు. "మిషన్ భగీరథ పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మీ అందరి పని తీరువల్లే ఇది సాధ్యమైంది. మిగిలిన ఉన్న కొంచెం పనులను జూలై 15 లోపు పూర్తి చేసి ఇంకా మంచిపేరు తెచ్చుకోవాలి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఎంతో గొప్పది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇదే. నా 33 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెపుతున్నా. ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా బిందెలు, కుండలతో నీళ్ల కోసం మహిళలు ఎదురుపడేవారు. మిషన్ భగీరథతో ఇలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రతీ గ్రామంలో తాగునీటి సరాఫరా విషయంలో ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడింది. చివరిలో మిగిలిన పనులు వేగంగా పూర్తిచేసి నీటిని అందిద్దాం. పనులు పూర్తి చేయడంతో పాటు తాగునీటి సరాఫరా నిర్వహణ చాలా కీలకం. ఎక్కడా ఏ ఒక్క రోజు నీటి సరాఫరాలో ఇబ్బందులు రాకుండా నిర్వహణ ఉండాలి. గ్రామాల్లో తాగునీటి సరాఫరాకు ప్రత్యామ్నాయ వనరులు లేవన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మిషన్ భగీరథ నిర్వహణ తీరు ఉండాలి. గ్రామాల్లో పాత వాటర్ ట్యాంకుల మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేయాలి. వారంపది రోజుల్లో సర్పంచ్ లకు చెక్ పవర్, అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గ్రామపంచాయితీ నిధులతో ఈ ట్యాంకుల మరమ్మత్తు పనులు చేయించండి. సర్పంచ్ లతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పనులు పూర్తి అయ్యేలా చూడండి. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం గడువులోపు పూర్తి కావాలి. గ్రామాల్లో అంతర్గత నీటి సరాఫరా పనులు కీలకం. ఈ పనులను మరోసారి పరిశీలించి సరిచూసుకోండి. ఈ పనుల కోసం తవ్విన సిమెంట్ రోడ్లను వెంటనే పునరుద్దరించాలి. పాత రోడ్డు తరహాలోనే ఈ మరమ్మత్తు పనులు జరగాలి. ఎత్తు వంపులు లేకుండా చూసుకోండి. గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్ వాడీలకు కచ్చితంగా నీటి సరాఫరా చేయాలి. దీనికి తగినట్టుగా పనులు చేయాలి"అని అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ఈ సమావేశంలో అధికారులు మిషన్ భగీరథ పనుల పురోగతిని మంత్రికి వివరించారు. " మిషన్ భగీరథ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం అప్రమత్తతతో పనులు కొనసాగుతున్నాయి. పథకం అవసరాల కోసం ప్రతీరోజూ 0.16 టీఎంసీల నీరు సరాఫరా చేయాల్సి ఉంటుంది .ప్రస్తుతం 0.12 టీఎంసీలు సరాఫరా చేస్తున్నాము. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు మిషన్ భగీరథతోనే తాగునీరు అందించేలా పథకం పనులు ఉన్నాయి. మిషన్ భగీరథతో 23968 ఆవాసాల్లోని 55,59,172 ఇండ్లకు తాగునీరు సరాఫరా చేయాలి .ప్రస్తుతం 22,210 ఆవాసాల్లోని 49,09,072 ఇండ్లకు నల్లాతో ప్రతీరోజు తాగునీరు సరాఫరా చేస్తున్నాము. మిగిలిన 1758 ఆవాసాల్లోని ఇంటింటికి కూడా త్వరలోనే నల్లాతో తాగునీటిని అందిస్తాము. నీటి కోసం పరిశ్రమల నుంచి కూడా చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి" అని వివరించారు.
2019/09/22 18:34:53
https://www.greattelangaana.com/minister-errabelli-dayakar-rao-reviews-mission-bhageeratha-works/
mC4
Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > వరంగల్ > Main > మూడింటా టిఆర్‌ఎస్‌లో మళ్లీ పాతకాపులే జనగామ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో పాతకాపులే మళ్లీ రంగంలోకి దిగడంతో తమకు కలసి వస్తుందిన కాంగ్రెస్‌ భావిస్తోంది. వీరిపట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అదే తమకు విజయాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా జనగామ, స్టేషన్‌ ఘనాపూర్‌లలో స్థానికంగా ప్రస్తుత ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. వారిని మారుస్తారని అంతా భావించారు. ఇకపోతే జనగామలో ముత్తిరెడ్డి స్థానంలో ప్రత్యామ్నాయా అభ్యర్థిని రంగంలోకి దింపుతారని భావించారు. ఇటీవలే బిజెపి నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి మళ్లీ చేర్చుకుని టిక్కెట్‌ ఇస్తారని భావించారు. దీంతో ఇప్పుడాయన ఒంటరి అయ్యారు. ఇక్కడ మరోమారు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగబోతున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి టికెట్‌ ఖరారైన తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాత్రం తనకు మళ్లీ టిక్కెట్‌ రావడంతో గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన తొలి జాబితాలోనే ముత్తిరెడ్డికి చోటుదక్కడంపై ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖరారైన ముత్తిరెడ్డి యాదగరిరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ టికెట్‌ మళ్లీ ముత్తిరెడ్డికే కేటాయించడం హర్షణీయమన్నారు. ఇకపోతే స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖరారైన డాక్టర్‌ తాటికొండ రాజయ్యకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, లింగాలఘనపురం, రఘునాథపల్లి మండలాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జిల్లా ప్రారంభ సరిహద్దులో ఎదురేగి పుష్పగుచ్ఛాలు అందించి పూలమాలతో ముంచెత్తి శాలువలతో సన్మానించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజక వర్గం టికెట్‌ కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. గతంలో టిఆర్‌ఎస్‌లో ఉండా కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే విజయరామారావు ఇక్కడ మళ్లీ నిలబడతారన్న ప్రచారం ఉంది. ఇక పాలకుర్తిలో టిడిపి నుంచి గెలిచిన ఎర్రబెల్లి టిఆర్‌ఎస్‌లో చేరగా ఆయనకు కూడా టిక్కెట్‌ ఖరారు చేశారు. అక్కడ జంగారాఘవరెడ్డి కాంగ్రెస్‌ తరపున నిలబడబోతున్నారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా మారబోతున్నది. జనగామలో ఈ మూడు సీట్లలో పోటీ కూడా టఫ్‌గానే ఉంటుందని భావిస్తున్నారు.
OSCAR-2019
చౌక ధరలోనే అధిక డేటా ప్లాన్స్ - Telugu Bullet చౌక ధరలోనే అధిక డేటా ప్లాన్స్ దేశంలోని దిగ్గజ ఫైబర్ బ్రాడ్‌బాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో ఫైబర్ కూడా ఒకటి. తక్కువ కాలంలోనే జియో ఫైబర్ పలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను వెనక్కి నెట్టేసింది. చౌక ధరలోనే అధిక డేటా ప్లాన్స్ ఆవిష్కరిస్తూ.. జియో మార్కెట్‌ వాటా కొల్లగొడుతూ వస్తోంది. జియో ఫైబర్ అందిస్తున్న ప్లాన్లలో బెస్ట్ ప్లాన్ ఒకటుంది. ఇది డేటా సాచెట్ ప్లాన్. దీని ద్వారా కేవలం రూ.199కే ఏకంగా 1000 జీబీ డేటా పొందొచ్చు. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ మాత్రం కేవలం 7 రోజులే. అంతేకాకుండా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. జియో ఫైబర్ ల్యాండ్ లైన్ సర్వీస్ ద్వారా కాల్స్ మాట్లాడుకోవాలి. జీఎస్‌టీ కలుపుకుంటే ఈ ప్లాన్ ధర రూ.235 అవుతుంది. ఈ ప్లాన్ కలిగిన వారు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. వారం రోజుల వాలిడిటీ ముగిసిన తర్వాత డేటా స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. కస్టమర్లు వారి ప్లాన్‌లో డేటా అయిపోయిన తర్వాత ఈ డేటా సాచెట్ ప్లాన్ రీచార్జ్ చేసుకోవచ్చు. జియో సాధారణంగా తన ప్లాన్లపై 3.3 టీబీ డేటా అందిస్తోంది. సాధారణ కస్టమర్లకు ఈ డేటా చాలా ఎక్కువ. దీన్ని మించి మళ్లీ రీచార్జ్ చేసుకునే వారు ఎక్కువగా ఉండరు. ఏదైమైనా జియో మాత్రం తక్కువ ధరలో మంచి ప్లాన్ అందుబాటులో ఉంచింది. ఎఫ్‌యూపీ డేటా అయిపోయిన తర్వాత డేటా సాచెట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
2021/09/27 23:15:18
https://telugu.telugubullet.com/good-news-to-jio-users/
mC4
చిన్నోడి శోభనం - రాత్రి అయితే చలిజ్వరం! | Dress Romantic On Your 'First Night' | దుస్తులు వేస్తే ఆకర్షణ...తీస్తే ఆందోళన! - Telugu Indiansutras ఇండియన్ సూత్ర » తెలుగు » కామసూత్ర » చిన్నోడి శోభనం - రాత్రి అయితే చలిజ్వరం! చిన్నోడి శోభనం - రాత్రి అయితే చలిజ్వరం! Published: Thursday, May 24, 2012, 13:12 [IST] పెళ్ళి అయిన తర్వాత అదే రోజు రాత్రిని శోభనం రాత్రి లేదా మొదటి రాత్రి అంటారు. ఆ రాత్రి జంటకు ఎంతో ఇష్టమైన రాత్రిగా వుండాలని వారు అనుకుంటారు. ప్రతి మహిళా ఆ రాత్రి తనకు ఎంతో మధురమైన రాత్రి కావాలనుకుంటుంది. మరి మీ వివాహ రోజు మొదటి రాత్రి మీ దుస్తులు ఎలా వుండాలని, ఎంత ఆకర్షణీయంగా వుండాలని భావిస్తున్నారు. శరీరం చూపి పురుషుడిని ఎపుడూ ఆకర్షించవచ్చు. కాని దుస్తులు వేసి ఆకర్షించాలంటే కొంత ప్రయత్నం కావాలి. సరైన దుస్తులు లేదా లో దుస్తులు - మీ శరీరం ఏ రకమైనది అనే ఆలోచన మానండి. మీరు ఎంపికచేసే లో దుస్తులు చక్కటి లేసులు కలవిగా ఎంచుకోండి. పలుచని శరీరం కనపడే లోదుస్తులు మీ పార్టనర్ కు వేడెక్కిస్తాయి. మీ ముఖం పై కంటే కూడా శరీరంపై అధిక శ్రధ్ధ చూపండి. ఈ సమయంలో పురుషుడు ముఖం కంటే కూడా మీ శరీరంపైనే అధిక శ్రద్ధ పెడతాడు. ఆకర్షణీయమైన మీ లోదుస్తులతో అతనికి మంచి మూడ్ తెప్పించాలి. మీపై అతను పారాడేలా చేయాలి. అయితే, మీ లోదుస్తులు ఏ రంగులో వుండాలనేది మీ పురుషుడి అభిరుచిపై వుంటుంది. తెలుపు, పింక్ వంటివి చాలా బాగుంటాయి. అయితే, కొంతమంది పురుషులు తమ భార్యలు ఎరుపు లేదా నలుపు లో దుస్తులు వేయాలని కోరుకుంటారు. కనుక, మీ పురుషుడి ఇష్టం తెలుసుకొని లో దుస్తులు మీ మొదటి రాత్రికి ఎంపిక చేయండి. లో దుస్తుల ఎంపిక తర్వాత మీ శరీర వాసనలకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ మెడ, చేతులు, చేయి మణికట్టు వంటివాటికి సువాసన వచ్చే సెంట్ రాయండి. ఈ భాగాలు మీ పురుషుడికి మీరంటే మంచి ఇష్టం కలిగిస్తాయి. బెడ్ పై పూల అలంకరణ, మీ వంటినుండి వచ్చే వాసనలు అతనికి మంచి మూడ్ ఇస్తాయి. శోభనం రోజు దుస్తులు - మీ మొదటి రాత్రి బాగా వుండేలా మీరు చేయాలి. అతనికి మంచి భావనలు కలిగించాలి. మీరు ఇంతవరకు మీప్రేమను అనురాగాన్ని అతనికి ఇచ్చి వుండవచ్చు. కాని రతి దగ్గరకు వచ్చే సరికి మీరు దూరం జరుగలేరు. మొదటి రాత్రి ముందుగానే అతని అభిరుచులు తెలుసుకోండి. సంభాషణలు చేయండి. తేలికగా వుండే చీరలు, సాంప్రదాయకమైనవి ధరించాలి. లేదంటే కురుచగా వుండే లో దుస్తులు మొదటి రాత్రికి అనుకూలం. లేదా లేసులు కల చిన్నపాటి గౌనులు కూడా మీ శరీర అంధాన్ని పెంచి అతనికి మీరంటే ఇష్టమయ్యేలా చేస్తాయి. అన్నిటికి మించి ప్రధానంగా మీరు వేసే దుస్తులు, తేలికగా తీసేసేవిలా వుండాలి. దుస్తులు తేలికగా వచ్చేస్తే ఇద్దరూ ఇక రతిక్రీడ మూడ్ కు జారిపోవచ్చు. ఆనందించవచ్చు. శోభనం నాటి రాత్రి దుస్తులు ఏ రకంగా వుండాలి? అనేటందుకు పై చిట్కాలు పాటించండి. Wedding Night Dress: It is very important to throw a very nice impression on your first night. You might have impressed him with your love and care but when it comes to sex, you can't run away! Try having candid discussions with him before marriage to know his preferences. You may go for light net sarees or lehenga if it is a traditional Indian wedding.
2019/02/19 07:42:10
https://telugu.indiansutras.com/2012/05/dress-romantic-on-your-first-night-000763.html
mC4
బ్యాక్ పెయిన్ గా ఉందా? ఈ సింపుల్ ఆయిల్స్ ట్రై చేయండి | Natural Essential Oils For Back Pain - Telugu BoldSky బ్యాక్ పెయిన్ (వెన్నునొప్పి)అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా ఎదుర్కొనే సమస్య. ఇంట, బయట శ్రమపడి చేసే పనులైనా..ఆఫీస్ లో కూర్చొని చేసే పని అయినా ఏదో ఒక సందర్భంలో వెన్నునొప్పి భారిన పడే ఉంటారు. అద్రుష్టమేమిటంటే బ్యాక్ పెయిన్ కు ఎటువంటి సర్జరీలు ఉండవు కానీ, తగిన జాగ్రత్తలు, జీవనశైలిలో మార్పులు చేసుకోగలిగితే బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే వెన్ను నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలంలో పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. యోగ, ఫిజియోథెరపీ, నొప్పినివారణలు మరియు ఆక్యుపంక్చర్ వంటివి ఈ పరిస్థితిని బటయపడటానికి ఉపయోగించే పాపులర్ పద్దతులు. అక్యూట్ (షార్ట్ టర్మ్) బ్యాక్ పెయిన్ ను విశ్రాంతి తీసుకోవడం ద్వారా మరియు మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. కానీ నొప్పి ఎక్కువ రోజుల నుండి బాధిస్తుంటే కనుక అదనపు జాగ్రత్తలతో పాటు జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. కొన్ని ప్రత్యేకమైన నూనెలో బ్యాక్ పెయిన్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. ఈ నూనెలు కొన్నిరకాల మొక్కల నుండి ఆకులు, విత్తనాలు, పువ్వుల, పండ్లు మరియు బెరడు నుండి సేకరించి తయారుచేసినవి. వీటిని సేకరించి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మర్ధన చేస్తే గొప్ప ఉపశమనం కలుగుతుంది. బ్యాక్ పెయిన్ కు ఉపశమనం కలిగించే మంచి నూనెలు: పెప్పర్మెంట్ ఆయిల్: పెప్పర్మెంట్ నూనెను పుదీనా ఆకులతో తయారుచేస్తారు. ఈ నూనెలో 44శాతం మెంతోల్ ఉంటుంది. ఇది నొప్పి, కండరాల సలుపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి సున్నిత మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది. జింజర్ ఆయిల్ : కులినరీ స్టార్ గా పిలుచుకునే అల్లంలో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. అల్లంలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, క్రోనిక్ లో బ్యాక్ పెయిన్ నివారించడంలో మంచి ఫలితాలను చూపించిందని నిపుణులు చెబుతున్నారు. జింజర్ ఆయిల్ స్టోర్స్ లో దొరుకుతుంది. లేదా ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఈ నూనెను ప్రభావిత ప్రదేశంలో అప్లై చేసి చూడండి 30నిముషాల్లో మీకు తప్పనిసరిగా మార్పు కనిపిస్తుంది. లెమన్ గ్రాస్ ఆయిల్: నిమ్మ మొక్క ఆకుల నుండి, ఆకు కాడల నుండి తయారుచేసినది లెమన్ గ్రాస్ ఆయిల్ . ఇందులో యాంటీ ఫంగల్ , యాంటీ బ్యాక్టీరియల్ మరియు ఇయాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వాపు కూడా తగ్గిస్తుంది. ఈ మల్టీ పర్పస్ ఆయిల్ ఆరోమా వాసనలో ప్రసిద్ది చెందినది. అంతే కాదు ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ అంశాలు లోయర్ బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది లోకల్ పెయిన్ తో పాటు వాపు కూడా తగ్గిస్తుంది. అయితే దీన్ని కొద్దిగా వెచ్చచేసి ప్రభావిత ప్రదేశంలో అప్లై చేయాలి. బాసిల్ ఆయిల్ : తులసి నూనె చాలా స్మూత్ గా ఉండి నొప్పి నుండి ఉపశమనం కలిగించి కండరాల నొప్పిని, సలుపును తగ్గిస్తుంది. ఈ నూనెను న్యూరిస్ట్ లు సిఫారస్సు చేస్తున్నారు. చమోమెలి ఆయిల్: ఇది చాలా ప్రసిద్ది చెదిన స్మూతింగ్ ఆయిల్ , నరాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వాస్తవంగా ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కండరాల నొప్పి, సలుపు , వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో స్ట్రాంగ్ యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంశాలున్నాయి. మజిల్ స్పామ్ మరియు క్రాంప్స్, వాపు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఈ యాంటీ స్పాస్మోడిక్ ఆయిల్ జనరల్ మజిల్ టెన్షన్ మరియు అసౌకర్యాన్ని తొలగిస్తుంది. మజిల్స్ రిలాక్స్ చేస్తుంది. రోజ్మెర్రీ ఆయిల్: ఈ పాపులర్ కుక్కింగ్ హెర్బ్ బ్యాక్ పెయిన్ కు వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ ఆయిల్లో ఉండే యాంటీస్పాస్మోడిక్ మరియు అనాల్జసిక్ కాంపౌండ్స్ వల్ల రుమాటిక్ డిజార్డర్ మరియు మజిల్ క్రాంప్స్ ను నివారిస్తుంది. వర్క్ ప్లేస్ లో బ్యాక్ పెయిన్ ను డీల్ చేయడమెలా? చాలా రోజుల నుండి బాధిస్తున్న మెడ, భుజాల నొప్పి(సర్వైకల్ స్పాండిలోసిస్)ని తగ్గించే మార్గాలు వెన్ను నొప్పికి తక్షణ ఉపశమనాన్ని కలిగించే కొన్ని సహజ సిద్దమైన నూనెలు ఇవే! వెన్ను నొప్పిని నేచురల్ గా తగ్గించే చిట్కాలు ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారాలు బ్యాక్ పెయిన్ వేగంగా తగ్గిస్తాయి.. అలర్ట్ :పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా బ్యాక్ పెయిన్ తగ్గించే 7 టిప్స్..! Read more about: back pain oils prevention treatment home remedies బ్యాక్ పెయిన్ వెన్ను నొప్పి ఆయిల్స్ నివారణ చికిత్స Natural Essential Oils For Back Pain Back pain is something we all encounter at some point in our lives, some of us even bear the brunt of this silent villain every day. The good news is, 95% cases of back pain do not need surgeries. However, it might turn severe if left untreated or ignored for a long time. Yoga, physiotherapy, pain medication and acupuncture are a few popular ways to deal with this condition.
2020/04/09 20:30:00
https://telugu.boldsky.com/health/wellness/essential-oils-for-back-pain-021842.html
mC4
ఉద్యోగ విజ్ఞానం - పేస్ బుక్ వాట్సాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీ విష‌యంలో ప‌ట్టు వీడ‌టం లేదు. త‌మ ప్రైవ‌సీ పాల‌సీని యాక్సెప్ట్ చేయ‌క‌పోతే వినియోగ‌దారులు మెసేజ్‌లు పంప‌లేర‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ చెప్ప‌డంతో డేట్ వాయిదా వేసింది త‌ప్ప త‌మ మాట మార్చుకోలేదు. ఇప్పుడు తాజాగా... వాట్సాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీ ఇంటా బ‌య‌టా కూడా దుమారం లేపేస్తోంది. ఇప్ప‌టికే ఇండియాలో యూజ‌ర్లు దీనిమీద మండిప‌డుతున్నారు. కొంత‌మంది వాట్సాప్‌ను ప‌క్క‌న‌పెట్టేసి ఆల్రెడీ సిగ్న‌ల్ యాప్‌కు మారిపోయారు. దీంతో ఫిబ్ర‌వ‌రి 8 లాస్ట్‌డేట్ త‌మ కొత్త ప్రైవ‌సీ పాల‌సీ అంగీక‌రించ‌డానికి... పొద్దున లేవ‌గానే మ‌న స్మార్ట్‌ఫోన్‌లో మొద‌టగా చూసేది వాట్సాప్‌నే. ఈ యాప్ ఓపెన్ చేయగానే Terms and Privacy Policy పేరుతో ఏదైనా సమాచారం కనిపించిందా? మీరు... ఎట్ట‌కేల‌కు రెండేళ్ల త‌ర్వాత ఐఆర్‌సీటీసీ యాప్ అప్‌డేట్‌.. కొత్త ఫీచ‌ర్లేంటో తెలుసా? ఇండియ‌న్ రైల్వేలో టికెట్ బుకింగ్ కోసం రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీ నెక్స్‌ట్ జనరేషన్ ఇ-టికెటింగ్ (NGeT) సిస్టమ్ 2014లో లాంచ్ అయింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, రైల్... మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ... తెలంగాణ‌లో ఆస్తుల రిజిస్ట్రేష‌న్ ఆన్‌లైన్‌లో చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్ తెలంగాణ ప్ర‌భుత్వం ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌ను మూడు నాలుగు నెల‌లుగా ఆపేసింది. వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్‌ను ధ‌ర‌ణి వెబ్‌సైట్ ద్వారా చేయ‌నున్నారు. అయితే ఫ్లాట్స్, ప్లాట్స్‌, వ్యవ‌సాయ భూములు కాని ఇత‌ర స్థ‌లాలు, ఆస్తులు, ఇండ్లు వంటి వాటి రిజిస్ట్రేష‌న్ కూడా ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా... శ్రీవారి భక్తులకు ఉబర్ సేవలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి వెళ్లని వాళ్ళు ఉండరు. చాలా మంది ఏడాదికోసారి అయినా వెంకన్న దర్శనానికి వెళుతుంటారు . అయితే తిరుపతికి వచ్ఛే లక్షల మంది యాత్రికుల కోసం ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ క్యాబ్ సర్వీస్ ప్రారంభించింది. ఉబర్ ప్రీమియం, ఉబర్ రెంటల్స్ తో పాటు ఉబెర్ ఆటో సర్వీస్ కూడా తిరుపతిలో అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రీమియం లో ఖరీదయిన కార్లు అందుబాటులో ఉంటాయి.... ఖాతాదారుల‌కు గూగుల్ పే షాకిచ్చింది. జనవరి నుండి గూగుల్ పే వెబ్ యాప్స్ సేవలు ఆపేస్తోంది. అంతేకాదు గూగుల్ పే నుండి ఎంఎంపీఎస్ ద్వారా మ‌నీ ట్రాన్స్ ఫ‌ర్ చేస్తే ఛార్జీలు కూడా... ఈకామ‌ర్స్ లెజెండ్ అమెజాన్ త‌న అమెజాన్ పే ద్వారా ఎన్నో స‌ర్వీస్‌లు అందిస్తోంది. రీసెంట్‌గా ట్రైన్ టికెట్స్ బుకింగ్‌, గ్యాస్ సిలెండ‌ర్ బుకింగ్ వంటివి కూడా దీనిలో చేర్చింది. దీని ద్వారా గ్యాస్ బుక్ చేస్తే ఫస్ట్ టైమ్ 50 రూపాయ‌ల క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుంది. దీన్ని ఎలా పొందాలో చూడండి. ఎలా బుక్ చేసుకోవాలంటే? * అమెజాన్ యాప్ లేదా... మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు గూగుల్ కొత్త‌గా తీసుకొచ్చిన ఈ 5 ఫీచ‌ర్ల గురించి తెలుసా? క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌త్యేక రైళ్లు మాత్ర‌మే న‌డుప‌తున్న ఇండియ‌న్ రైల్వే నెమ్మ‌దిగా నిబంధ‌న‌లు స‌డ‌లిస్తోంది. ఇక‌పై రైలు స్టార్టింగ్ పాయింట్‌లో బ‌య‌లుదేర‌డానికి 5 నిమిషాల ముందు వ‌ర‌కు కూడా టికెట్ రిజ‌ర్వ్ చేసుకోవ‌చ్చు. క్యాన్సిల్ కూడా చేసుకోవ‌చ్చు. ఈ సౌక‌ర్యం అక్టోబ‌ర్ 10... రైలు స్టార్ట‌య్యే 5 నిమిషాల ముందు వ‌ర‌కు టికెట్ రిజ‌ర్వేష‌న్‌.. తెలుసుకోవాల్సిన విష‌యాలివీ.. ప్ర‌ముఖ ఈకామ‌ర్స్ వెబ్‌సైట్ అమెజాన్ త‌న వినియోగ‌దారుల‌కు త‌న యాప్, వెబ్‌సైట్‌లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ ఆండ్రాయిడ్‌ యాప్‌లతోపాటు అమెజాన్‌.ఇన్ వెబ్‌సైట్‌లోకూడా ఈ అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లో ఐవోఎస్ యాప్‌లో... టెక్నాల‌జీ ల‌వ‌ర్స్‌కి యాపిల్ పేరు చెబితే ఓ ప‌ర‌వ‌శం. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్ బుక్ ఇలా యాపిల్ ప్రొడ‌క్ట్స్ అన్నింటికీ ఓ రేంజ్ ఉంటుంది. కానీ ఇండియాలో మ‌నం యాపిల్ ప్రొడ‌క్ట్ ఆన్‌లైన్‌లో కొనుక్కోవాలంటే మాత్రం థ‌ర్డ్ పార్టీ ఈకామర్స్ యాప్‌లే దిక్కు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి ఈకామ‌ర్స్ సైట్ల‌లోనే... కోవిద్ రోగులను వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించే మిత్రా రోబోట్ క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ఎంత‌గా కుదిపేస్తుందో క‌ళ్లారా చూస్తున్నాం. త‌ల్లికి బిడ్డ‌ను, భ‌ర్త‌ను భార్య‌ను కాకుండా చేస్తున్న మాయ‌రోగం ఇది. ఎక్క‌డ ఒక‌రి నుంచి ఒక‌రికి సోకుతుందోన‌న్న భ‌యంతో దూర‌దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి. అందుకే క‌రోనా రోగి హాస్పిట‌ల్‌లో ఉన్నా... ఒక‌ప్పుడు సెల్‌ఫోఎన్ వాడొద్ద‌ని పిల్ల‌ల్ని గ‌ద‌మాయించిన మ‌న‌మే ఇప్పుడు వాళ్ల‌కు ఫోన్ కొనాల్సిన చేతికి ఇవ్వాల్సిన ప‌రిస్థితి తెచ్చింది క‌రోనా.... కరోనా ను ముందే కనిపెట్ట గలిగే, గోకీ స్మార్ట్ బ్యాండ్.. స్మార్ట్‌వాచ్‌ల కాలం ఇది. ఆరోగ్యం మీద శ్ర‌ద్ధ పెరుగుతుండ‌టంతో చాలామంది వీటిని కొని త‌మ ఆరోగ్య‌స్థితిగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్... ఇక ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లోనూ మెసేజ్ ఫార్వ‌ర్డ్ ఐదుగురికే ఫేస్‌బుక్ పేరు లేకుండా ప‌త్రిక‌లు రిలీజ‌వ‌డం లేదు. టీవీల్లో వార్త‌లుండ‌టం లేదు. ఫేస్‌బుక్ త‌ను పెట్టుకున్న రూల్స్‌ను త‌నే అతిక్ర‌మిస్తోంద‌ని, కొన్ని పార్టీల లీడ‌ర్ల విద్వేష ప్ర‌సంగాల‌ను మాత్రం ఫ్రీగా వ‌దిలేసి, కొంద‌రిని మాత్రం కావాల‌ని టార్గెట్ చేస్తోంద‌ని దీనిమీద ప్ర‌ధానంగా... కరోనా ధాటికి ప్ర‌పంచ‌మే అత‌లాకుత‌ల‌మైంది. ఆర్థిక వ్య‌వ‌స్థలు కుప్ప‌కూలిపోయాయి. ఉద్యోగాలు పోయి జ‌నం అల్లాడిపోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా కొంద‌రి సంప‌ద ఏ మాత్రం త‌గ్గ‌క‌పోగా వేలు, ల‌క్ష‌ల కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా వారంతా టెక్నాల‌జీ... కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ అన్నింటికి టెక్నాలజీనే వాడుతున్నాం. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు, ఉద్యోగులకు మీటింగులు ఇలాంటి వాటి కోసం గూగుల్ తీసుకొచ్చిన గూగుల్ మీట్ బాగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు గూగుల్ మీట్‌లో జరిగే మీ మీటింగ్‌ని టీవీలో కూడా చూస్కొవచ్చు . గూగుల్ క్రోమ్ కాస్ట్ ఉంటే మీ వీడియో కాన్ఫెరెన్సును పెద్ద టీవీ తెరపై చూడొచ్చు. ఎలా...
2021/09/28 13:45:09
https://computervignanam.net/news/Facebook/92.cv
mC4
మా నాణ్యత చాలా స్థిరంగా ఉంది మరియు మేము మా ఉత్పత్తులను జపాన్, రష్యా, మిడిల్ ఈస్ట్, రష్యన్, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా వంటి అనేక దేశాలకు ఎగుమతి చేసాము. ఈ దేశాలలో అవి బాగా ప్రాచుర్యం పొందాయి. అవసరమైతే, ఉచిత నమూనా అందించబడుతుంది. పోస్ట్ సమయం: అక్టోబర్ -08-2021 మా ఉత్పత్తులు లేదా ధరల జాబితా గురించి విచారణల కోసం, దయచేసి మీ ఇమెయిల్ మాకు పంపండి మరియు మేము 24 గంటల్లో సంప్రదిస్తాము.విచారణ
2022-12-06T06:54:00Z
http://te.rhbopptape.com/news/china-factory-supplier-50mic-bopp-tape-jumbo-roll-clear-color/
OSCAR-2301
మనం ఇంత వరకూ గుండె జబ్బులకు రిస్కు ఫ్యాక్టర్లు ఏమిటి ? ఇంకా ACS గురించీ కొంత వరకు తెలుసుకున్నాము కదా ! ప్రత్యేకించి , కొలెస్టరాల్ అంటే చెడు కొలెస్టరాల్ , అంటే LDL కొలెస్టరాల్ ఎట్లా మన రక్త నాళాలకు అతుక్కొని ప్లేక్ ఫార్మేషన్ కు కారకమవుతుందో కూడా చూశాము కదా ! మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది కదా సమాధానం. మనకు చెడు కొలెస్టరాల్, ( LDL Cholesterol ) మన రక్త నాళాలకు ఒక పూత లాగా అటుక్కుంటుంది. ఇలా అతుక్కోవడం ఒక రోజులో జరగదు. కొన్నిసంవత్సరాలు జరిగి, ప్లేక్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ కొలెస్టరాల్ మన రక్తం లో ఎంత ఎక్కువ గా ఉంటే, అంత త్వరితం గా ప్లేక్ ఫార్మేషన్ కు ఆస్కారం ఉంది. అందువల్ల మనం ముందే మన రక్తం లో ఉండే చెడు కొలెస్టరాల్ ఎంత ఉందొ కనుక్కుంటే , తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు, గుండె జబ్బును దశాబ్దాలకు పైగా వాయిదా వేయవచ్చు కదా ! అంటే మనం ఒకరోజు రాత్రి భోజనం తరువాత ఏమీ తినకుండా, పర కడుపుతో అంటే ఖాళీ కడుపుతో , ఉదయం లిపిడ్ అంటే కొవ్వు అంటే మన రక్తం లో కొవ్వు శాతం ఎంత ఉందీ, అందులో HDL , లేక LDL కొవ్వు ఎంత శాతం ఉందీ అనే పరీక్షలు చేస్తారు. కనీసం తొమ్మిది నుంచి పన్నెండు గంటలు మనం ఏమీ తినకుండా ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే మనం సహజం గా ఏమైనా తింటే మన రక్తం లో కొలెస్టరాల్ ఎలాగూ ఎక్కువ అవుతుంది. అందువల్ల తప్పు ఫలితాలు ( errors in results ) వస్తాయి. కొలెస్టరాల్ మన రక్తం లో మూడు రూపాలలో ఉంటుంది. ఒకటి ట్రై గ్లిజారైడ్స్ ( Tri glycerides ), రెండు హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ ( HDL or High density Lipoproteins ) మూడు: లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్ ( LDL or Low Density Lipo Proteins ) అని.( పై చిత్రం లో ఈ వివరణ చిత్ర రూపం లో గమనించండి ) సాధారణం గా లిపిడ్ ప్రొఫయిల్ టెస్ట్ లో ఈ మూడూ ఎంత ఉన్నాయనే విషయం మనకు తెలుస్తుంది. HDL కొలెస్టరాల్ మనకు అవసరం. ఇది మంచి కలిగించే గుడ్ కొలెస్టరాల్ ( good cholesterol ) అన బడుతుంది,. ఎందుకంటే , ఈ మంచి కొలెస్టరాల్ రక్తం లో తగిన పరిమాణం లో ఉన్న వారికి గుండె జబ్బులు తక్కువ గా వస్తాయని అనేక పరిశోధనల వల్ల ఖచ్చితం గా నిర్ధారణ అయింది. 60 mg. % లేక మిల్లీ మోల్స్ లో 1.55 మిల్లీ మోల్స్ per litre కన్నా ఎక్కువ ఉంటే వారికి గుండె జబ్బు రాకుండా రక్షణ ఇస్తుంది. పురుషులలో 40 mg.% అంటే , స్త్రీలలో 50 mg %, అంటే మిల్లీ మోల్స్ లో చెప్పాలంటే 1.03 mmols per litre కన్నా తక్కువ ఉంటే వారికి గుండె జబ్బు రిస్కు ఎక్కువ గా ఉంటుంది. మన రక్తం లో HDL కొలెస్టరాల్, LDL కొలెస్టరాల్ నిష్పత్తి . సాధారణం గా ఈ నిష్పత్తి 2.5 – 4.5: 1 ఉండాలి. అంటే మన రక్తం లో LDL ఒక భాగం ఉంటే , HDL రెండున్నర నుంచి నాలుగున్నర పాళ్ళు ఉండాలి. అంటే మంచి కొవ్వు లేక గుడ్ కొలెస్టరాల్ అయిన HDL , ఎక్కువ పాళ్ళు ఉండి LDL తక్కువ గా ఉండాలి. మరి మనకు ఇంత మంచి చేసే ఈ మంచి HDL or Good cholesterol ఎలా మన రక్తం లో ఎక్కువ నిష్పత్తి లో ఉండేట్టు చూడడం ? : అధిక బరువు తగ్గడం, క్రమం గా వ్యాయామం చేయడం, ( trans fats ) , ట్రాన్స్ ఫ్యాట్స్ మన ఆహారం లో లేక పోవడం, నికోటినిక్ యాసిడ్ అనే విటమిన్ మన ఆహారం లో ఉండడం, స్మోకింగ్ మానడం ( అంటే స్మోకింగ్ చేస్తున్న వారు ఆ అలవాటు మానుకున్నా వారిలో గుడ్ కొలెస్టరాల్ పెరుగుతుందన్న మాట ) , మన ఆహారం లో ఒమేగా – 3- ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం,( అంటే Omega-3-fatty acids ), మన ఆహారం లో పీచు పదార్ధం ఎక్కువ గా ఉండేట్టు చూసుకోవడం, మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ మన ఆహారం లో ఉండడం – ఈ చర్యలన్నీ మన రక్తం లో HDL కొలెస్టరాల్ శాతాన్ని పెంచి, గుండె జబ్బు రిస్కు తగ్గిస్తాయి. ( ఈ టపా మీకు నచ్చితే, మీ అభిప్రాయాలతో పాటు , www.baagu.net. గురించి మీ ప్రియ స్నేహితులకు చెపుతారు కదూ ! )
2021-03-05T00:43:32Z
https://baagu.net/2012/05/06/
OSCAR-2109
విశ్వాసమే భగవంతుడిని రప్పిస్తుంది .. విశ్వాసమే భగవంతుడిని రప్పిస్తుంది Mon, Feb 02, 2015, 04:32 PM భగవంతుడు పరమ దయామయుడు ... ఆయన చల్లనిచూపుల నీడలో అందరికీ ఆశ్రయం లభిస్తుంది. ఎవరైతే ఆయనని విశ్వసిస్తూ ఉంటారో, అవసరంలోను .. ఆపదలోను వాళ్లకి ఆయన అనుగ్రహం అందుతూనే వుంటుంది. అందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు కనిపిస్తుంటాయి. పాండవులకు శ్రీకృష్ణుడు ఒక మార్గదర్శిగా వ్యవహరిస్తూ ఉండేవాడు. ఆయన చూపిన ధర్మమార్గంలోనే పాండవులు నడచుకుంటూ వుండేవారు. ద్రౌపది ఒక సోదరిగా కృష్ణుడిని ఎంతగానో అభిమానిస్తూ ... దైవంగా విశ్వసిస్తూ వుండేది. కష్టకాలంలో ఆయనని ఆమె తప్పక తలచుకుంటూ వుండేది. ఒక సోదరుడిగా ఆమెని ఆయన ఎప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండేవాడు. అలాంటి ద్రౌపదిని నిండుసభలో పరాభవించడానికి కౌరవులు ప్రయత్నిస్తారు. ద్రౌపదిని వివస్త్రను చేయమన్న దుర్యోధనుడి మాటను దుశ్శాసనుడు ఆచరణలో పెడతాడు. జూదంలో ఓడిన పాండవులు, ద్రౌపదిని పరాభవించమన్న సుయోధనుడినీ ... అతని ఆదేశాన్ని పాటిస్తోన్న దుశ్శాసనుడిని నిలువరించలేకపోతారు. మంచి - చెడు తెలిసిన కురువృద్ధులు కూడా మౌనం వహిస్తారు. కాపాడవలసిన వాళ్లంతా నిస్సహాయులుగా మారిపోవడంతో, ఇక తనను రక్షించువాడు ఆ కృష్ణ పరమాత్ముడు మాత్రమేనని ద్రౌపది విశ్వసిస్తుంది. తనని కాపాడమంటూ కన్నీళ్లతో వేడుకుంటుంది. అంతే క్షణాల్లో శ్రీకృష్ణుడు తన లీలావిశేషం చేత ద్రౌపది మానసంరక్షణ చేస్తాడు. ద్రౌపదిని పరాభవించాలనుకున్న కౌరవుల దుష్టప్రయత్నం నెరవేరకుండా అడ్డుపడతాడు. ధర్మమార్గాన్ని ఆశ్రయించినవారిని అది సదారక్షిస్తూ ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తాడు. ధర్మాత్ముల విశ్వాసానికి ప్రతిఫలంగా భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుందనే విషయాన్ని ఈ లోకానికి మరోమారు స్పష్టం చేస్తాడు.
2017/10/18 11:23:01
https://www.ap7am.com/ap7am-bhakti-display.php?id=3002
mC4
హోం ఐసోలేష‌న్ లో గవర్నర్ దేశంలో ఒక్కరోజే 28వేల పాజిటివ్ కేసులు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా చిత్ర‌బృందంకు ఇన్సూరెన్స్ చేయించిన నిర్మాత‌ లౌకిక విలువలకోసం కాంగ్రెస్‌ను నమ్ముకోగలమా? | నేటి వ్యాసం | www.NavaTelangana.com Sun 16 Jun 02:29:47.722839 2019 సీట్లు లేకుండా కమ్యూనిస్టు ఉద్యమం బతకటం కష్టమా? పార్లమెంటరీ విలువలు దిగజారుతున్న నేపథ్యంలో... డబ్బుపాత్ర పెరిగిన నేపథ్యంలో కమ్యూనిస్టులేం చేయాలి? కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ప్రజాస్వామ్యం, లౌకిక విలువల కోసం కాంగ్రెస్‌తో పొత్తు తప్పదా? ఈ ప్రశ్నలన్నీ కమ్యూనిస్టు శ్రేణుల్లోనూ, శ్రేయోభిలాషు ల్లోనూ ఇప్పుడు చర్చనీయాంశాలు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి వామపక్షాలు చేయగల్గిందంతా చేసాయి. నిజానికి మోడీ ప్రభుత్వం గత ఐదేండ్లలో అన్ని రంగాలలో విఫలమైంది. ఆ వైఫల్యాలన్నీ ఎన్నికల ఎజెండా కావాలి. మోడీ ప్రభుత్వం ఓడిపోవాలి. కానీ అలా జరగలేదు. ఒకవైపు ప్రజావ్యతిరేక విధానాలు అమలు జరిపిన మోడీ పాలన, మరోవైపు బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా వామపక్షాలు తీసుకున్న చర్యలు కూడా మోడీ గెలుపును ఆపలేకపోయాయి. కారణమేమిటి? మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎన్నికల ఎజెండా చేయటంలో కాంగ్రెస్‌ విఫలమైంది. జాతీయ దురభిమానం, భావోద్వేగాలే ఎజెండాగా మల్చటంలో బీజేపీ నాయకత్వం సఫలమైంది. కాంగ్రెస్‌ నాయకత్వం కూడా బీజేపీ నిర్దేశించిన ఎజెండా వలలో చిక్కుకున్నది. ఇది యాధృచ్ఛికమా? అంతకన్నా లోతుగా అర్థం చేసుకోవాల్సిందేమైనా ఉన్నదా? ఇది కమ్యూనిస్టు ఉద్యమం ముందున్న ప్రశ్న. కాంగ్రెస్‌ బలహీనత ఉపాధి అవకాశాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయరంగంలో పెరుగుతున్న సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, కార్మికుల హక్కులపైదాడి, పెరుగుతున్న లైంగికదాడులు, కుల దురహంకారం వంటి అనేక సమస్యలు ముందుకొచ్చాయి. మోడీ నిరంకుశ పోకడలు, ప్రజాస్వామ్యానికి, లౌకిక విలువలకు ప్రమాదం. రాష్ట్రాల హక్కులూ, అధికారాలూ, ఫెడరల్‌ రాజ్యాంగం వంటి కీలక అంశాలన్నీ మోడీ ప్రభుత్వాన్నీ, బీజేపీ నాయకత్వాన్నీ ఇరుకున పెట్టేవే. అయినా కాంగ్రెస్‌ నాయకత్వం ఆవైపు దృష్టి సారించలేదు. కాంగ్రెస్‌ పార్టీ దగ్గర ఈ సమస్యలకు పరిష్కారాలు లేవు. ఇప్పుడు మోడీ చుట్టూ చేరిన అంబానీ, అదానీలు, టాటా, బిర్లాలే నాడు మన్మోహన్‌సింగ్‌ చుట్టు కూడా ఉన్నారు కదా! ఆర్థిక, పాలనా పరమైన సమస్యలన్నీ అప్పటి నుంచీ కొనసాగుతున్నవే. మోడీ పాలనతో మరింత ముదిరాయి. ఈ సమస్యలను ఎన్నికల ఎజెండా చేసి ప్రత్యామ్నాయ విధానాలు చూపగల స్థితిలో కాంగ్రెస్‌ లేదు. లౌకికవాదం కోసం నిలబడ్డదా? లౌకిక విధానాల కోసమైనా కాంగ్రెస్‌ గట్టిగా నిలబడాలి అన్న ప్రశ్న కూడా సహజం. రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం నిలబడే స్వభావం కాంగ్రెస్‌ పార్టీకి ఉన్నదా అన్న విషయం పరిశీలించాలి. అప్పుడే, గత ఎన్నికలలో మోడీ పాలన వైఫల్యాలను కాంగ్రెస్‌ ఎందుకు ఎజెండాగా మలచలేకపోయిందో స్పష్టమవుతుంది. కాంగ్రెస్‌ అగ్రనాయకుడు ప్రణబ్‌ముఖర్జీ స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వేదికనెక్కారు. మోడీ ప్రభుత్వం ప్రజలలో మతపరమైన విభజన సృష్టిస్తున్న సమయంలో ఆ పని చేసారు. ఈ చర్య కొత్తతరం యువతలో ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల గౌరవభావం పెంచడానికే తోడ్పడుతుందన్న విషయం తెలియని అమాయకుడు కాదాయన. అయినా.. కాంగ్రెస్‌ నాయకత్వం కనీసం ప్రశ్నించలేదు. గుజరాత్‌ శాసనసభ ఎన్నికల నుంచి మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల దాకా, రాహుల్‌గాంధీ గుడులూ గోపురాలూ తిరిగారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీని ఓడించి అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా గోవధ నిషేధ చట్టం పేరుతో అనేకమందిని నిర్బంధించింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకత్వం బీజేపీతో గొంతు కలిపింది. త్రిపురలో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం బోర్డు తిప్పేసి బీజేపీగా మారింది. చివరకు పార్లమెంట్‌ ఎన్నికలలో లౌకిక, ప్రజాస్వామ్య వాదులంతా బీజేపీ మీద పోరాడుతున్న సమయంలో రాహుల్‌గాంధీ మాత్రం కేరళ ఎల్‌డీఎఫ్‌ మీద పోరాటంలో నిమగమయ్యారు. ప్రాంతీయ పార్టీలు కూడా ఉదారవాద విధానాలు తమకు అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, లౌకికవిలువల పట్ల నిబద్ధతకు నీళ్ళొదిలాయి. కమ్యూనిస్టుల మీద దాడికి వీరుకూడా సిద్ధమే! వీటికి తోడు రాజకీయాలలో విలువలు దిగజారాయి. ఎన్నికల్లో డబ్బు పాత్ర అనూహ్యంగా పెరిగింది. కమ్యూనిస్టులు పోటీ చేయటమే కష్టమైన స్థితికి చేరింది. మరోవైపు దీనికి పూర్తి భిన్నంగా శ్రేయోభిలాషుల్లో పదవులు గెలిస్తేనే పార్టీ మనగల్గుతుందన్న అభిప్రాయాలున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకికవిలువలు కాపాడుకోవటం వంటి అంశాలు మరోసారి చర్చనీయాంశమైనాయి. ఇందుకోసం బూర్జువా పార్టీలమీద ఏమేరకు ఆధారపడవచ్చో, కమ్యూనిస్టుల కర్తవ్యం ఏమిటో పరిశీలించవల్సిన అవసరం ఏర్పడింది. అవకాశవాదానికి పునాది ఎక్కడీ కాంగ్రెస్‌ చరిత్రను గమనిస్తే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. దేశ స్వాతంత్య్రానికి కొద్దికాలం ముందు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ ముస్లింలీగ్‌లు పోటీ చేసాయి. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్‌ పేరుతో పోటీ చేసేందుకే కొన్ని సందర్భాలలో సాహసించలేదు. కాంగ్రెసు పోటీ చేసిన అలాంటి ప్రాంతాలలో హిందువులనుద్దేశించి ప్రసంగించింది. మొత్తం ప్రజలనుద్దేశించి కాదు. ''పాకిస్థాన్‌తో రాజీలేని పోరాటం చేయాలంటే, హిందువుల హక్కుల కోసం నిలబడాలంటే కాంగ్రెస్‌కు మద్దతు నివ్వాలి'' అని విజ్ఞప్తి చేసింది. దేశ స్వాతంత్య్ర సమయంలో జరిగిన మతకొట్లాటలలో కూడా కొన్ని ఘటనలు పరిశీలించాలి. బీహార్‌ ప్రాంతంలో మైనారిటీల మీద స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు మూడురంగుల జెండాలు పట్టుకుని దాడిచేసారు. కాంగ్రెస్‌ నాయకత్వం అనుసరించిన అవకాశవాద వైఖరి ఫలితంగా కాంగ్రెస్‌లోపల హిందూత్వ భావజాలం బలపడింది. నాటినుంచి నేటి వరకూ అన్ని కీలక సందర్భాలలోనూ కాంగ్రెసు అవకాశవాదం స్పష్టమవుతూనే ఉన్నది. మొన్నటి పార్లమెంటు ఎన్నికలలో.. ఇంతటి కీలక సమయంలో.. లౌకిక విధానాల మీద కాంగ్రెసు నినాదమే లేదు కదా! 1947 డిసెంబర్‌లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ, కాంగ్రెస్‌ అవకాశవాదం పట్ల ఆనాడే హెచ్చరించింది. ''గాంధీ, నెహ్రూలు అనుసరిస్తున్న రాజకీయ విధానాలు ఎప్పటికీ మతోన్మాదాన్ని గానీ, మత కొట్లాటలను గానీ ఓడించజాలవు'' అని స్పష్టం చేసింది. డెబ్బయి ఏండ్ల స్వాతంత్య్రానంతరం కూడా కాంగ్రెస్‌ మీద ఇంకా భ్రమలు అవసరమా? నిరంకుశ పోకడలు వెన్నతో పెట్టిన విద్య 1929లోనే సమ్మెలను అణచివేసేందుకు బొంబాయి ప్రొవిన్షియల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ''బాంబే ట్రేడ్‌ డిస్ప్యూట్స్‌ బిల్‌'' పేరుతో నిరంకుశ చట్టం తెచ్చింది. ఉత్తరప్రదేశ్‌, మద్రాస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కూడా ఇలాంటి చట్టాలు చేస్తామని బెదిరించాయి. 1939 ప్రాంతంలో భూస్వాములకూ, వడ్డీ వ్యాపారులకూ వ్యతిరేకంగా పోరాడిన రైతులను కూడా బెంగాల్‌ ప్రొవిన్షియల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున అరెస్టు చేసింది. జైలులో దోమతెరలు కూడా అనుమతించలేదు. బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాల కాలంలో కూడా పోరాడే కార్మికులూ, రైతుల పక్షం వహించకుండా తెల్లదొరలకు వంతపాడారు. కమ్యూనిస్టులను అణచివేసేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోలేదు. 1938-39లో ఆంధ్ర ప్రాంతంలో బాట్లీవాలా పర్యటన సందర్భంగా ప్రజలను బ్రిటిష్‌ వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు జైలులో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయాలని కమ్యూనిస్టు పార్టీ పోరాడింది. 1946లో ఆంధ్ర ప్రొవిన్షియల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ వారందరినీ విడుదల చేసింది. కానీ విడుదల చేయాలని పోరాడిన కమ్యూనిస్టులను మాత్రం విడుదల చేయలేదు. బొంబాయి ప్రొవిన్షియల్‌ ప్రభుత్వంలో హౌంమంత్రిగా ఉన్న కెఎం మున్షి కమ్యూనిస్టులను విడుదల చేయకపోగా.. కమ్యూనిస్టుల మీద నిఘా పెట్టాలని వైస్‌రారుని కోరాడు. మొత్తంమీద స్వాతంత్య్ర పోరాటంలో జైలుపాలైన కమ్యూనిస్టులను విడుదల చేయకపోగా, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మరింత మందిని నిర్బంధించాయి. గాంధీ బహిరంగంగానే ఈ చర్యలను సమర్థించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాడటం సరైంది కాదనీ, ఇది కాంగ్రెస్‌ క్రమశిక్షణ అన్న పేరుతో నెహ్రూ తప్పుకున్నాడు. ఇవన్నీ లౌకిక విలువలూ, ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్‌ వైఖరికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మాత్రమే! స్వాతంత్య్రోద్యమ కాలంలో భారత పెట్టుబడిదారీ వర్గం ప్రతినిధిగా పోరాడిన కాంగ్రెస్‌ చేతిలో రాజ్యాధికారం లేదు. బ్రిటిష్‌ రాజ్యాధికారానికి వ్యతిరేకంగా పోరాడిన దశ అయినా కుల మత విభేదాలకు అతీతంగా ప్రజలను ఐక్యంగా నడపటంలో అనేక సందర్భాలలో నిజాయితీ ప్రదర్శించలేక పోయింది. ముస్లింలీగ్‌గానీ, కాంగ్రెస్‌గానీ ప్రజల ఆకాంక్షలకన్నా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్టుబడిదారీవర్గం ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చారు. కాంగ్రెస్‌ నాయకత్వం అవకాశవాదాన్నే ప్రదర్శించింది. స్వాతంత్య్రానంతరం రాజ్యాధికారం కాంగ్రెస్‌ చేతికి చిక్కింది. భారత బూర్జువావర్గం మరింత బలమైన వర్గంగా తయారైంది. రాజ్యాధికారం రుచిచూసిన బడా బూర్జువావర్గం ప్రతినిధి మీద ప్రజాస్వామ్యం, లౌకిక విధానాల కోసం ఆధారపడగలమా? కమ్యూనిస్టులు ఏంచేయాలి? సీపీఐ(ఎం) కార్యక్రమం చెబుతున్న మౌలిక విషయాలు ఇక్కడ పరిశీలించటం అవసరం. భారత రాజ్యాంగ యంత్రం బడా బూర్జువా నాయకత్వంలో ఉన్న బూర్జువా భూస్వామ్య వర్గం చేతుల్లో ఉన్నదని సీపీఐ(ఎం) అంచనా వేసింది. పెట్టుబడిదారీ విధానం అమలు కోసం భూస్వామ్య సంబంధాలు బద్దలు కొట్టేందుకు ఇక్కడ బూర్జువావర్గం సిద్ధంగాలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే భూస్వాములతో రాజీధోరణి వ్యక్తమైంది. గత ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశ చరిత్ర దీనినే రుజువు చేసింది. కులంగానీ, మతంగానీ భూస్వామ్య సమాజపు లక్షణాలన్న విషయం తెల్సిందే. భూస్వామ్య విధానంతో రాజీపడిన పెట్టుబడిదారీవర్గం కుల నిర్మూలనకు గానీ, మతోన్మాద విధానాలకు భిన్నంగా లౌకిక విలువల కోసం గానీ పనిచేయడానికి సిద్ధంగాలేరు. పైగా వారి స్వార్థ లాభాపేక్షకోసం, పేద ప్రజలను విభజించడానికి వాటిని ఉపయోగించుకుంటున్నారు. పెంచి పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో వారి రాజకీయ ప్రతినిధులైన బూర్జువాపార్టీల నుంచి పైగా బడా బూర్జువా ప్రతినిధిగా ఉన్న కాంగ్రెసు నుంచి ప్రజాస్వామ్యం, లౌకిక విధానాల కోసం ఇంతకన్నా ఆశించలేము. కమ్యూనిస్టు ఉద్యమం పునాది మీద నిలబడి పోరాడగల్గినప్పుడే, ఇతర ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు కూడా తోడు రాగల్గుతాయి. అందుకే కాంగ్రెస్‌ వైపో, మరో పార్టీ వైపో చూడటం కాదిప్పుడు చేయవల్సింది. కమ్యూనిస్టు ఉద్యమం బలపడాలి. ప్రజాఉద్యమాల మీద దృష్టి సారించాలి. ప్రజాపునాది బలపర్చుకోవాలి.
2020/07/12 05:27:00
http://m.navatelangana.com/article/net-vyaasam/822957
mC4
ఎదుగుతున్న నగరానికి పెరుగుతున్న వసతులు… 499.96 కోట్లతో పలు అభివృద్ధిపనులు – తెలంగాణ విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ నగరంతో పాటుగా శివారు ప్రాంతాలు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కనీస అవసరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర పుర పాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రూ. 499.96 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కె.టి.ఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో తాగునీరు అందించేందుకు రూ. 2వేల కోట్లతో ఓ.ఆర్‌.ఆర్‌ పరిధి లోపల నివసిస్తున్న గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలతో పాటు అన్ని కాలనీలకు త్రాగు నీరు అందించేందుకు రూ. 850 కోట్లు ఖర్చు చేసి అందించడం జరిగిందన్నారు. మరో రూ. 1200 కోట్ల వ్యయంతో మిగిలిపోయిన కాలనీలకు త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్‌ ఇతర జిల్లాల నుండి ఉపాధి, విద్య అవకాశాల కోసం వచ్చి స్థిరపడుతున్నారు. రీజనల్‌ రింగు రోడ్డు వస్తున్న నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌ బయట కూడా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ఇప్పటి వరకు రూ.2800 కోట్లు వ్యయం చేసి త్రాగునీరుకి ఖర్చు చేసినట్లు మరో రూ. 1200 కోట్లు మిగిలిపోయిన ప్రాంతాలకు తాగునీరు అందిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు 600 ఎం.ఎల్‌.డి సరఫరా చేస్తున్నారు రాబోయే 2051 వరకు మరో 400 ఎం.ఎల్‌.డి నీటి సరఫరాను భవిష్యత్తు తరాల వరకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి అన్నారు. త్రాగు నీటి శాశ్వత పరిష్కారం కోసం కృష్ణా, గోదావరి నదుల నీటి సరఫరా చేసే ప్రక్రియలో కృష్ణా నది నీటిని సరఫరా చేసేందుకు సుంకిశాల వద్ద రూ. 1400 కోట్ల వ్యయంతో రెండో లైన్‌ చేపట్టనున్నట్టు, గోదావరి నది నీటిని కొండ పోచమ్మ రిజర్వాయర్‌ గ్రావిటీ ద్వారా తీసుకువస్తున్నారని మంత్రి వివరించారు. ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతంలో గల గృహాల నుండి రోజుకు 2 కోట్ల లీటర్ల మురుగు నీరు విడుదల అవుతున్న నేపథ్యంలో దాన్ని ట్రీట్మెంట్‌ చేసేందుకు రూ. 3866 కోట్ల వ్యయంతో ఎస్‌.టి.పిలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రూ. 248.44 కోట్ల వ్యయంతో 66 ఎం.ఎల్‌.డి సామర్థ్యం గల 5 ఎస్‌టిపిలను నిర్మించనున్నారు. ఫాక్స్‌ సాగర్‌, వెన్నెల గడ్డ, గాయత్రినగర్‌, పరికి చెరువు, శివాలయ నగర్‌ ఎస్‌.టి.పిల నిర్మాణం వలన 100 శాతం శుద్ధితో పాటు పరిసర ప్రాంతాల్లో బహిరంగ మురుగు ప్రవాహం ఉండదని మంత్రి పేర్కొన్నారు. ఆకస్మిక భారీ వర్షాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి మేరకు వరద నీటి శాశ్వత పరిష్కారానికి మొదటి దశలో రూ. 858 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్లు చెప్పారు. రూ. 95 కోట్ల వ్యయంతో ఫాక్స్‌ సాగర్‌ నాలా మరమ్మత్తు పనులను ప్రారంభించినట్లు చెప్పారు అదేవిధంగా ఎల్‌.బి నగర్‌, ముషీరాబాద్‌, అంబర్‌ పేట్‌, నాలా పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం చేసి భవిష్యత్తులో సమస్యలు లేకుండా చేస్తున్నారు. ఫాక్స్‌ సాగర్‌ నాలా వలన ఎన్‌.సి.ఎల్‌ కాలనీ, కంటోన్‌మెంట్‌ పార్కు ఎస్‌.టి రోడ్డు, మీనాక్షి ఎస్టేట్‌, గోదారి హోం లకు వరద ప్రభావం తగ్గుతుంది. పేదలకు త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని అవసరమైతే మరో మారు జిఓ 58, 59 అమలుకు చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం సహకారం అందించడం లేదని పదే పదే కేంద్ర మంత్రులకు ఏడేళ్ల నుండి రక్షణశాఖ భూములు ఇవ్వాలని కోరుతున్నా పరిష్కారం చేయడం లేదని అట్టి భూములకు నష్టపరిహారం ఇవ్వడానికి, అదే విధంగా దానికి అనుగుణంగా భూమి కూడా ఇస్తామని కేంద్ర రక్షణశాఖ మంత్రులను కోరినప్పటికీ ఏడేళ్ల నుండి గోస పెడుతున్నట్లు మంత్రి ఆరోపించారు రాబోయే కేంద్ర బడ్జెట్‌ సెషన్‌లో టి.ఆర్‌.ఎస్‌ ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ప్రయోజనాలు రాజీ లేకుండా పోరాటం చేస్తారన్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. రూ. 138 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన రూ. 11.38 కోట్ల వ్యయంతో చేపట్టిన గాజుల రామారంలో ప్రాణ వాయువు అర్బన్‌ పార్క్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొన్నారు. రూ.117 లక్షల అంచనా వ్యయంతో చింతల్‌ చెరువు అభివృద్ధికి శంకుస్థాపన రూ. 2.14 కోట్ల రూపాయల వ్యయంతో ుూIIజ కాలనీ స్పోర్ట్స్‌ థీమ్‌ పార్క్‌ ప్రారంభం రూ. 95 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫాక్స్‌ సాగర్‌ నాలా అభివృద్ధికి శంకుస్థాపన రూ. 248 .44 కోట్ల అంచనా వ్యయంతో 5 ఎస్‌.టి.పిల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శాసన సభ్యులు వివేకానంద గౌడ్‌ మాట్లాడుతూ… కుత్బుల్లాపూర్‌ నియోజక వర్గంలో కే.సీ.ఆర్‌, కే.టీ.ఆర్‌ అన్ని విధాలా సహకరిస్తున్నారని రక్షణ శాఖ భూములు ఇవ్వడం లేనందున సుచిత్ర వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఫాక్స్‌ సాగర్‌ నాలా పనులు వలన ఈ ప్రాంతంలో వరద నివారణ శాశ్వత పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఎన్‌.సి జియా ఉద్దీన్‌, కుకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత, యు.బి.డి అడిషనల్‌ కమిషనర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, స్థానిక శాసన సభ్యులు వివేకానంద గౌడ్‌, శాసన మండలి సభ్యులు శంభీపూర్‌ రాజు, సురభి వాణీ దేవి, హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ ఎం.డి దానకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.
2022/06/25 20:37:37
https://magazine.telangana.gov.in/minister-ktr-laind-foundation-stone-for-various-development-works/
mC4
శ్రీరాముడు ప్రతిష్టించిన శివుడు • Hari Ome Home తెలుగు శ్రీరాముడు ప్రతిష్టించిన శివుడు శ్రీరాముడు ప్రతిష్టించిన శివుడు పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా లోని పాలకొల్లు లో ఉంది. పాలకొల్లులోని క్షీరారామ లింగేశ్వర స్వామిని త్రేతాయుగం లో శ్రీరామ చంద్రుడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఇక్కడి శివలింగం తెల్లగా ఘనీభవించిన క్షీర రూపంలా ఉంటుంది. లింగానికి పైభాగం మొనదేలి ఉండడం వల్ల స్వామిని కొప్పు రామ లింగేశ్వర స్వామీ అనికూడా పిలుస్తారు. కౌశిక ముని కుమారుడుడైన ఉపమన్యుడు స్వామిని అపారమైన భక్తిశ్రద్ధలతో కొలిచేవాడు. శివుని అభిషేకానికి సరిపడా పాలు దొరకలేదని చింతించి, స్వామిని తన అభిషేకానికి సరిపోయేన్ని పాలను ఇవ్వమని కోరగా ఆ మహాదేవుడు అక్కడున్న చెరువుని క్షీర సాగరం లోని పాలతో నింపాడు. అప్పటినుండీ ఆ ప్రాంతం క్ష్రీరారామం అయింది. అదే పాల కొలను అయి తరువాత పాల కొల్లు గా మారింది. ఆలయం 120 అడుగుల ఎత్తుతో 9 అంతస్తుల తో దేదీప్యమానంగా ఆంధ్ర ప్రదేశ్ లోనే అత్యంత ఎత్తైన ఆలయంగా విరాజిల్లుతూ ఉంటుంది. 9 వ శతాబ్దానికి చెందిన చాళుక్య భీమరాజు ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. 10 వ శతాబ్దం లో వేలుపతి ప్రాకారాన్ని నిర్మించాడు. 14 వ శతాబ్దం లో అల్లాడరెడ్డి ఆలయ గోపురాన్ని నిర్మించాడు. ఆదిశంకరాచార్యుడు ఈ ఆలయం లో శ్రీచక్ర ప్రతిష్ట చేశాడు. ఆలయ మండపం లో నల్లరాయితో నిర్మించిన 72 స్థంబాలు ఉన్నాయి. ఆలయ ప్రాకారం లోపల మంటపాలలో గోకర్ణేశ్వరుడు, గణపతి,సుబ్రహ్మణ్యేశ్వరుడు,జనార్దన స్వామీ మొదలుగా లక్ష్మీ, పార్వతి, వీరభద్రుడు ఇలా అనేకమంది దేవతలు కొలువుదీరి ఉన్నారు. పాలకొల్లు క్షేత్రం లో గోస్తనీ నది ప్రవహిస్తుంది. నరసాపురం దగ్గర అది గోదావరి లో కలుస్తుంది.
2020/02/27 17:32:12
https://www.hariome.com/shivalinga-installed-by-lord-sri-rama/
mC4
సుశాంత్ సూసైడ్.. బాలీవుడ్ వివాదంలోకి పూరీ జగన్నాథ్‌ను లాగిన కంగన రనౌత్ | Kanagana Ranaut names Puri Jagannadh and Pokiri in Arnab Goswami interview - Telugu Filmibeat | Updated: Monday, July 20, 2020, 10:02 [IST] బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్‌లో చెలరేగుతున్న వివాదాలపై నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందిస్తున్నారు. సుశాంత్ మరణానికి కారణం బాలీవుడ్‌లోని సూసైడ్ గ్యాంగే కారణం అంటూ మహేష్ భట్, కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా లాంటి ప్రముఖులను టార్గెట్ చేశారు. సుశాంత్ సూసైడ్, బాలీవుడ్‌లో నెపోటిజంపై ప్రముఖ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్‌‌లో అర్నబ్ గోస్వామితో జరిగిన చర్చ సందర్భంగా కంగన మాట్లాడుతూ పలు సంచలన విషయాలను బయటపెట్టారు. కంగన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే.. నన్ను కొట్టడానికి వచ్చారు.. మహేష్ భట్ ఫ్యామిలీ నాకు ఇండస్ట్రీకి పరిచయం చేసింది నిజమే. నన్ను పరిచయం చేయడంలో మహేష్ భట్‌కు ఎలాంటి పాత్ర లేదు. అయినా ఆయన అంటే గౌరవమే. కానీ ఓ సినిమాను రిజెక్ట్ చేస్తే నన్ను కొట్టడానికి వచ్చాడు. నాకు ఓ కథ చెప్పినప్పుడు.. ముస్లిం మహిళ సూసైడ్ బాంబర్‌గా మారుతుందనే కథను రిజెక్ట్ చేశాను. మహిళ సూసైడ్ బాంబర్‌గా ఎందుకు మారాలి? ఆర్మీలోనూ, పోలీసులోనే చేరితే హీరోయిజం ఉంటుంది కాదా అంటే మహేష్ ఇగో దెబ్బతింది. చెప్పు విసిరి నాపై దాడికి ప్రయత్నం పూజాభట్, మహేష్ భట్ చెప్పిన కథను వ్యతిరేకించినందుకు నాపై అరిచారు. మహేష్ భట్ నన్ను కొట్టడానికి మీదుకు వచ్చాడు. నన్ను కొట్టడానికి నాపైకి వస్తే.. ఆయన కూతురు పూజాభట్ ఆపింది. ఎలాగోలా అక్కడి నుంచి బయటకు పారిపోయాను. ఆ తర్వాత అనురాగ్ బసు సినిమా కోసం వెళితే థియేటర్ మెయిట్ గేట్ వద్ద వెంటపడ్డారు. ఆ థియేటర్ వద్ద చెప్పుతో కొట్టాడు అని కంగన చెప్పారు. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆయనను తీసుకువెళ్లడంతో నా ప్రాణాలకు ముప్పు తప్పింది అని కంగనా అన్నారు. భట్ ఫ్యామిలీ కోసం పూరీ సినిమా వదులుకొన్నా మహేష్ భట్, ఆయన ఫ్యామిలీ మీద గౌరవం కారణంగానే నేను వేరే డైరెక్టర్లు ఆఫర్ చేసిన చాలా సినిమాలు వదులుకొన్నాను. మా వల్లనే నీ సినీ జీవితం అంటూ పూజాభట్ కామెంట్ చేయడాన్ని కంగన తప్పుపట్టారు. ఆ సమయంలో నేను రెండు సినిమాలకు ఆడిషన్ ఇచ్చాను. అందులో ఒకటి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించే పోకిరి. రెండోది అనురాగ్ బసు తీయబోయే గ్యాంగ్‌స్టర్ చిత్రం. పోకిరి బ్లాక్‌బస్టర్ మూవీ సౌత్ ఇండియాలో పూరీ జగన్నాథ్ చాలా పెద్ద డైరెక్టర్. చాలా బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇచ్చారు. ఆయన ఆఫర్ చేసిన పోకిరి సినిమాను మహేష్ భట్ కోసం రిజెక్ట్ చేసి.. గ్యాంగ్‌స్టర్ సినిమాను ఒప్పుకొన్నాను. గ్యాంగ్‌స్టర్ సినిమాను కేవలం మహిళా ప్రాధాన్యం ఉన్న కథతో చేసిన చిత్రంగా రూపొందించడంతో ఆ సినిమాను ఒప్పుకొన్నాను అని కంగన తెలిపారు. అయితే పోకిరి చిత్రం ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచింది. దాని వల్ల నేను కెరీర్ పరంగా నష్టపోయాను. దీంతో నాకు వాళ్లు చేసిన మేలు ఏంది అంటూ కంగన ప్రశ్నించారు.
2021/09/28 05:00:27
https://telugu.filmibeat.com/news/kanagana-ranaut-names-puri-jagannadh-and-pokiri-in-arnab-goswami-interview-088838.html?ref_medium=Desktop&ref_source=FB-TE&ref_campaign=Similar-Topic-Slider
mC4
నడకతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం - EENADU నడకతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం వెంగళ్‌రావునగర్‌, న్యూస్‌టుడే: ఓ ఏడాది పాటు కాఫీలు, టీలు తాగటం మానేస్తే సగం ఆసుపత్రులు మూతపడుతాయని ఆరోగ్య, ఆహార నిపుణులు డాక్టర్‌ ఖాదర్‌వలి తెలిపారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాయలం మధురానగర్‌శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాగి ్మ్యరామకృష్ణంరాజు సామాజిక భవనంలో సోమవారం సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే నడక ఎంత కీలకమో మనమేం తింటున్నామనేదీ అంతే ముఖ్యమని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే మూల ఆహారంగా సిరి ధాన్యాలు తింటూ కషాయాలు తాగుతూ నిత్యం నడక సాగించాలన్నారు. ఇంట్లో వండుతున్న ఆహారం మాత్రమే తీసుకోవాలని, పిజ్జా, బర్గర్‌, ఫాస్ట్‌పుడ్‌, శీతలపానీయాల జోలికి పోకూడదని సూచించారు. స్వచ్ఛమైన గాలి కోసం తమ నివాసాలు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా చెట్లు నాటాలన్నారు. రైతు నేస్తం సంస్థవారు రూపొందించిన పాకసిరి పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి రిసార్ట్స్‌ సీఎండీ జి.బి.కె.రావు, బ్రహ్మకుమారీస్‌ ఇన్‌ఛార్జి రాజయోగిని బి.కె.లక్ష్మీ, రైతునేస్తం వ్యవస్థాపక అధ్యక్షులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
2019/12/10 15:32:24
https://www.eenadu.net/districts/mainnews/140160/Hyderabad/19/529
mC4
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - (గ్రామీణ్) మొదటి దశలో 92 శాతం లక్ష్యం సాధించడం జరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వాటాతో సహా 46,661 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇదే అత్యధికం Posted On: 06 APR 2021 3:20PM by PIB Hyderabad భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమమైన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (పీఎంఏజీవై) మొదటి దశలో (2016-17 నుండి 2018-19 వరకు) 92శాతం లక్ష్యం సాధించడం జరిగింది. పర్మనెంట్ వెయిట్ లిస్ట్ (పీడబ్ల్యూఎల్) లోని అన్ని ఇళ్ళు అమృత్ మహోత్సవ్ ముగిసే సమయానికి పూర్తవుతాయని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. 2011 ఎస్ఈసీసీ డేటాబేస్ ద్వారా తయారు చేసిన శాశ్వత నిరీక్షణ జాబితా (పీడబ్ల్యూఎల్) ప్రకారం ఇప్పటి వరకు 2.14 కోట్ల మందిని లబ్దిదారులను అర్హులుగా గుర్తించారు. ఈ జాబితా తయారు చేసిన మొదట్లో 2.95 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నప్పటికీ, మంజూరు సమయంలో సహా వివిధ స్థాయుల్లో ధృవీకరణ ద్వారా వీళ్ల సంఖ్యను 2.14 కోట్ల మందికి తగ్గించారు. ఇది మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే 1.92 కోట్ల (90శాతం) ఇళ్ళను మంజూరు చేయగా, 1.36 కోట్ల (71శాతం) ఇళ్ళు పూర్తయ్యాయి. ఈ పథకం ఒకటో దశలో, అంటే 2016-17 నుండి 2018–19 వరకు కోటి ఇళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వీటిలో 92శాతం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. గత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ .19,269 కోట్లు కేటాయించారు. అదనంగా రూ .20 వేల కోట్లు కూడా అందించారు. మొత్తం రూ .39,269 కోట్లు అవుతాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–జీ ప్రారంభించినప్పటి నుంచి ఇంత భారీ మొత్తం కేటాయించడం ఇదే మొదటిసారి. రాష్ట్రాల వాటాతో సహా రాష్ట్రాలు చేసిన వ్యయం కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.46,661 కోట్లు దాటింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అత్యధికం.2014–-15 నుండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన- ఇళ్లతోపాటు ఇందిరా ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణ పనుల వేగం చాలా పెరిగింది. భారీగా నిధులు ఇవ్వడం, సంస్కరణలు తీసుకురావడంతో సుమారు 73 లక్షల ఇందిరా ఆవాస్ యోజన ఇళ్లు పూర్తయ్యాయి. 2014-–15 నుండి వివిధ గ్రామీణ గృహ నిర్మాణ పథకాల కింద మొత్తం 2.10 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన–జీ గృహాల నిర్మాణం వేగం, నాణ్యతను పెంచారు. లబ్ధిదారులకు సకాలంలో నిధులను విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాకు నిధులను నేరుగా బదిలీ చేశారు. సాంకేతిక సహాయం అందించారు. కఠినమైన పర్యవేక్షణ కోసం ఎంఐఎస్–ఆవాస్ సాఫ్ట్, ఎంఐఎస్–ఆవాస్ యాప్ వాడుతున్నారు. లబ్ధిదారుల సంఖ్యను 2.95 కోట్ల నుండి 2.14 కోట్లకు తగ్గించారు. అయితే, అర్హత ఉన్నప్పటికీ లబ్దిదారులు కాలేకపోయిన వారిని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన-జీ శాశ్వత నిరీక్షణ జాబితాలో లేని వారిని గుర్తించడానికి క్షేత్రస్థాయి కార్యకర్తల సహాయంతో "ఆవాస్ +" పేరుతో ఒక సర్వేను అన్ని రాష్ట్రాల్లో / యూటీల్లో నిర్వహించారు. తుది ఆవాస్+ జాబితాలోని లబ్దిదారుల పేర్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన–జీ పీడబ్ల్యూఎల్‌లో చేర్చాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను 2020 జూలైలో ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించింది. 2.95 కోట్ల పీఎంఏవైజీ గృహాలకు సీలింగ్‌ విధించింది. అర్హుల గుర్తింపు కోసం సర్వే ఫలితాలను అధికారులు పరిశీలిస్తున్నారు. తదనంతరం కొత్త పేర్లను చేర్చుతారు. పీఎంఏవైజీ భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. ఇది 2022 నాటికి "అందరికీ ఇళ్లు" అందించాలనే గొప్ప లక్ష్యంతో నడుస్తున్న సాంఘిక సంక్షేమ కార్యక్రమం పీఎంఏజీవై. ప్రజల జీవన నాణ్యత పెంచేలా కనీస సదుపాయాలతో నాణ్యమైన ఇంటిని నిర్మించడానికి, లబ్దిదారులను గుర్తించడానికి ఎస్ఈసీసీ 2011 డేటాను ఉపయోగిస్తారు. ఇల్లు లేని వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. 2021–-22 నాటికి అన్ని ప్రాథమిక సౌకర్యాలతో 2.95 కోట్ల పీఎంఏవైజీ ఇళ్లను నిర్మించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకాన్ని, స్వచ్ఛ భారత్ మిషన్‌ను, ఎల్పీజీ కనెక్షన్లు అందించే ఉజ్వల పథకాన్ని పీఎంఏవైజీతో అనుసంధానించారు. 2016 నవంబర్ లో ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి గణనీయమైన పురోగతి సాధించారు.
2021/07/24 08:18:15
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1709973
mC4
ముఖ్యమంత్రి సంతకం ఫోర్జరీ - రిలీఫ్ ఫండ్ నుంచి లక్షలు స్వాహా - బ్యాంకు అనూహ్య నిర్ణయం | 5 held in for forging Assam CM's signature to withdraw money from relief fund - Telugu Oneindia | Updated: Tuesday, September 1, 2020, 19:57 [IST] అల్లాటప్పా నేరం కాదిది.. ఏకంగా ముఖ్యమంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి.. నకిలీ చెక్కుల ద్వారా లక్షల రూపాయాలు కాజేశారు.. సెక్రటేరియట్ లో సంచలనం రేపిన ఈ ఉదంతంపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది.. సీఎం ఆదేశించినట్లుగానే 15 రోజుల్లోపే కంత్రీగాళ్లను పట్టుకున్నారు.. అయితే అప్పటికే వాళ్లు డబ్బులు ఖర్చుచేయడంతో.. రికవరీ డబ్బులపై ప్రభుత్వ రంగ బ్యాంకు అనూహ్య నిర్ణయం తీసుకుంది.. వివరాల్లోకి వెళితే.. అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధిలో గోల్ మాల్ చోటుచేసుకున్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. సీఎం సర్బానంద సోనోవాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ చెక్కులతో డబ్బులు విత్ డ్రా చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సోనోవాల్.. ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్‌ సెల్‌ ను పురమాయించారు. 15 రోజుల్లోగా నిందితులను ట్రేస్ చేయాలని ఆదేశించారు. దర్యాప్తు బాధ్యతను 'లేడీ సింగం' రోసి కలితకు అప్పగించారు. సీఎం సంతకం ఫోర్జరీకి సంబంధించి ఆగస్టు 12న కేసు నమోదు చేసుకున్న విజిలెన్స్ విభాగం.. సెక్రటేరియట్ లోని ఎస్బీఐ బ్రాంచ్ నుంచి పని మొదలుపెట్టింది. నకిలీ చెక్కుల ద్వారా ఫరీదాబాద్(యూపీ)లోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు, బస్తీ(యూపీ)లోని ఇండియన్ బ్యాంక్ శాఖకు డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించారు. రెండు ఊళ్లకు ప్రత్యేక బృందాలు వెళ్లి సోదాలు జరపగా, నిందితులు డబ్బులు తీసుకునే సమయంలో కేవైసీ(నో యువర్ కస్టమర్) కింద ఫోన్ నంబర్లు రాసినట్లు గుర్తించారు. కేవైసీలో దొరికిన ఫోన్ నంబర్లను ట్రేస్ చేసిన పోలీసులు.. ఫరీదాబాద్, బస్తీకి చెందిన మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుననారు. మొహ్మద్ ఆరిఫ్, మొహ్మద్ ఆసిఫ్, లాల్ జీ, సర్వేశ్ రావు, రవీంద్ర కుమార్ అనే ఐదుగురు అనుమానితుల్ని విచారించగా, నేరం ఒప్పుకున్నారని, ఈ ముఠా.. అస్సాంలోనే కాకుండా గతంలో ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడిందని పోలీసులు చెప్పారు. సోమవారం గువహటి కోర్టు ఆ ఐదుగురికీ రిమాండ్ విధించింది. కాగా, ఫోర్జరీ సంతకాలను పరిశీలించకుండా చెక్కులు స్వీకరించడం, డబ్బులు ఇచ్చేయడం తమ తప్పేనని స్టేట్ బ్యాంక్ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాదు, నిందితులు స్వాహా చేసిన రూ.4 లక్షల మొత్తాన్ని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ వ్యవహారంలో బ్యాంకు లేదా సెక్రటేరియట్ సిబ్బంది పాత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నది.
2021/09/18 18:52:18
https://telugu.oneindia.com/news/india/5-held-in-for-forging-assam-cm-s-signature-to-withdraw-money-from-relief-fund-275961.html?utm_source=articlepage-Slot1-18&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider
mC4
ఏం చెప్పారు సర్ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా విషయంలో ఎన్నిరకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా చేస్తూనే ఉన్నారు. అందమైన అబద్దాలు చెప్పడంలో ఎన్డీఏ పెద్దలకు తెలిసినంతగా కాంగ్రెస్ కి కూడా తెలీదంటున్నారు. అందుకే ఇవాళ సభలో అరుణ్ జైట్లీ ప్రత్యేకహోదా అంశంపై ప్రకటన చేస్తామని చెప్పి కూడా, ఏదోదే చెప్పి కవర్ చేసారు తప్ప విషయం తేల్చలేదు. విభజనతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని మరోసారి అంగీకరించిన జైట్లీ, రెవెన్యూ లోటునూ పూడ్చామని చెప్పడం దారుణం, విభజన చట్టం ప్రకారం 6,403 కోట్లతో పాటు 2,800 కోట్లు ఇచ్చామని జైట్లీ ఏ లెక్కన చెప్పారో తెలీదు. అలానే పోలవరానికి నిధులు విడుదల చేశామంటున్న జైట్లీ ఆ ప్రాజెక్టు ఎప్పటికి ఎలా పూర్తవుతుందో నిజంగా తెలిస్తే అలా అనగలరా. అసలు రెవెన్యూ లోటు 13 వేలకోట్లు అని మనం చెప్పిన లెక్కలు పరిశీలిస్తారట, అదెప్పుడు చేయాలి ఇంకో ఐదేళ్లు పోయిన తర్వాతా, మరీ ఏపీ అంటే అంత చులకనా నీతిఆయోగ్ ఈ లెక్కలు తేల్చుతుందట. ఇలాంటి మాటలపైనే ఇప్పుడు ఏపీలో జనం మండిపడుతున్నారు. నిజంగా పౌరుషం ఉన్న వాళ్లెవరైనా ఇలాంటి కామెంట్లపై ఎందుకు ఊరుకుంటారు. బాబూ బిజెపి ఏదో ఉద్దరిస్తుందని చెప్పిన వారంతా ఇప్పుడు మళ్లీ నోరు తెరవాలి. అప్పుడే ఈ పుండు మీద కారం జల్లే మాటలు ఆగిపోతాయ్. Today central minister Arun Jetle announced. We will announced about AP special status. But he did not told any thing about it. He is telling we had paid AP low budget.
2018/10/21 04:17:03
http://telugu.andhrapulse.com/2016/05/Arun-Jetle-comment-about-AP-Special-Status.html
mC4
1940 lo Oka Gramam: తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు కొత్త గా ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు ఆయ‌న‌ది. త‌న తొలి సినిమాతోనే కుల వ వ్య‌వ‌స్థ‌పై గ‌ర్జించిన ద‌ర్శ‌క సింహం ఆయ‌న‌.. త‌ను అనుకున్న ప్ర‌తి అంశాన్ని త‌న చిత్రంలో కచ్చితంగా చూపించాలి అనుకునే తెగువ ఆయ‌న‌ది… ఆయ‌నే మ‌న న‌ర‌సింహ నంది. ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన విష‌యాల్లో కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు మీకోసం. 1940లో ఒక గ్రామం సినిమా గురించి… ఆ రోజుల్లో … Read more Categories movie news Tags 1940 lo oka gramam, 1940లో ఒక గ్రామం, Caste discrimination, director narasimha nandi, gundu, Narasimha Nandi, oka gramam, telugu cinema, tollywood news, కుల వివ‌క్ష, టాలీవుడ్‌, న‌ర‌సింహ నందిని Leave a comment
2022-12-01T07:07:00Z
https://www.khammammeekosam.com/tag/1940-lo-oka-gramam/
OSCAR-2301
తాగునీటి కోసం మహిళల రాస్తారోకో | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi Saturday, January 23, 2021 12:31 ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 10: తాగునీటి కోసం న్యూ రాజంపేట, చెక్‌పోస్టు కాలనీకి చెందిన మహిళలు గురువారం రోడ్డెకారు. గత పదిహేను రోజులుగా నల్లాలు రాక పోవడంతో బిందెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెల్లినా ఫలితం లేక పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై అరగంటపాటు బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసమాచారం తెలుసుకున్న ఎస్‌హెచ్ ఓ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలను సముదాయించారు. సంబందిత అధికారులతో మాట్లాడి నల్లా నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు. బోరిగామలో సీసీ కెమెరాల ఏర్పాటు ఇచ్చోడ,అక్టోబర్ 10: మండలంలోని బోరిగామ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఉట్నూరు డిఎస్పీ డేవిడ్ గురువారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించుకోవచ్చని అన్నారు. పది మంది పోలీసులు చేయలేని కార్యాన్ని ఒక సీసీ కెమెరా ద్వారా చేపట్టగల్గుతామని ఆయన అన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే దోపిడి దొంగతనాలను అరికట్టుకోవచ్చని, సీసీ కెమెరాలు పోలీసు స్టేషన్‌తో అనుసంధానమై ఉంటాయని అన్నారు. గ్రామాల్లో ఏపాటి గొడవలు జరిగిన నేరుగా పోలీసు స్టేషన్‌కు అనుసంధానమైన సీసీ కెమెరాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సిఐ శ్రీనివాస్, ఎస్సై పుల్లయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. సోయా కొనుగోళ్లు ప్రారంభం కుభీర్, అక్టోబర్ 10: మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మార్కెట్ కమిటి అధ్యక్షురాలు ఎనె్నల రాజకుమారి, మండల అధ్యక్షురాలు తూము లక్ష్మీబాయితో కలిసి సోయా కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను ప్రభుత్వ పరంగా మద్దతు ధరకే కొనుగోలు జరిగేలా చర్యలు చేపడుతామన్నారు. కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన రైతు సోదరులు రైతు భీమా చేయించుకోవాలని సూచించారు. రైతులకు మార్కెట్ యార్డులో సౌకర్యాలు కలిప్చడం జరుగుతుందన్నారు. మార్కెట్‌కు రైతులు నాణ్యమైన పంటలు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ప్రైవేటు వ్యాపారులు సోయా క్వింటాళ్‌కు రూ.3610 చొప్పున కొనుగోళ్లు చేశారు. కొనుగోళ్ల ప్రారంభ సమయంలో మండల అద్యక్షురాలు తూము లక్ష్మీబాయి, మార్కెట్ కమిటి అధ్యక్షురాలు ఎనె్నల రాజకుమారి తెరాసా జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మండల కన్వీనర్ ఎన్నిల అనీల్, మార్కెట్ కమిటి వైస్ చైర్మెణ్ బంక దత్తు, శివుని సర్పంచ్ దత్తురామ్ పటేల్, వ్యాపారులు సంతోష్, రఫిక్, అప్సర్, మార్కెట్ కమిటి డైరెక్టర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటి సెక్రటరీ ప్రవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
2021/01/23 07:01:44
http://www.andhrabhoomi.net/content/adb-2948
mC4
రూలర్ Vs ప్రతీరోజూ పండగే (డే 6) ఓపెనింగ్స్ రిపోర్ట్...!! : T2BLive Home న్యూస్ రూలర్ Vs ప్రతీరోజూ పండగే (డే 6) ఓపెనింగ్స్ రిపోర్ట్…!! రూలర్ Vs ప్రతీరోజూ పండగే (డే 6) ఓపెనింగ్స్ రిపోర్ట్…!! బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ 20 న మొత్తం మీద 4 సినిమాలు క్లాష్ అవ్వగా అందులో 2 క్రేజీ తెలుగు సినిమాలు ఉండగా రెండు సినిమాలకు ఓపెనింగ్స్ వరకు మంచి కలెక్షన్స్ దక్కినా కానీ తర్వాత రోజు నుండి ఒక సినిమా జోరు చూపుతూ దూసుకు పోగా మరో సినిమా మాత్రం మినిమమ్ కలెక్షన్స్ ని కూడా అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల బడింది. ఆ సినిమాలే ప్రతీరోజూ పండగే మరియు రూలర్ లు. 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులను పూర్తీ చేసుకోగా ప్రతీరోజూ పండగే ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో దూసుకు పోతుంది, అదే సమయం లో రూలర్ ఫ్యాన్స్ ఫస్ట్ డే చూడటం తో ఓపెనింగ్స్ దక్కినా కామన్ ఆడియన్స్ రెండో రోజు నుండి పెద్దగా రావడం లేదు. ఇక 6 వ రోజు రెండు సినిమాలకు క్రిస్టమస్ హాలిడే అడ్వాంటేజ్ ఉన్నా కానీ ఉన్నంతలో ప్రతీరోజూ పండగే సినిమా సాలిడ్ గా ఈ అడ్వాంటేజ్ ని వాడుకుంటూ దూసుకు పోతుంది, సినిమా 5 వ రోజు తో పోల్చితే బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు మార్నింగ్ అండ్ నూన్ షోలకు కేవలం 10% లోపు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఇక రూలర్ పరిస్థితి మరింత కష్టంగా మారిపోయింది, సినిమా 5 వ రోజు తో పోల్చితే 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 20% కన్నా ఎక్కువ డ్రాప్స్ నే రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద రెండు సినిమాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ప్రతీ రోజు పండగే జోరు చూపడం ఖాయంగా కనిపిస్తుండగా.. రూలర్ ఎంతవరకు గ్రోత్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది, మొత్తం మీద రూలర్ అన్నీ అనుకున్నట్లు జరిగితే 25 లక్షల నుండి 30 లక్షల రేంజ్ లో షేర్ ని, ప్రతీరోజూ పండగే 1.7 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మరి డే ఎండ్ సమయానికి 2 సినిమాల స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.
2022/06/30 04:07:58
https://t2blive.com/ruler-and-prati-roju-pandage-6th-day-openings/
mC4
డిసెంబర్ 2017 – శరచ్చంద్రిక నెల: డిసెంబర్ 2017 కథలు చదవాలా ? భాగం -2 మొదటి భాగం ఇక్కడ ఈ కథలు, పుస్తకపఠనం నేపథ్యంలో ముచ్చటగా మూడు విషయాలు చెబుతాను: మా అమ్మాయిలు ఎలిమెంటరీ బడిలో ఉన్నపుడు, వారానికి మూడు రోజులు/రోజుకో రెండు గంటల దాకా వాళ్ళ బడి గ్రంథాలయం లో వాలంటీర్ గా చేసేదాన్ని. నా పని ఏంటంటే పిల్లలు వెనక్కి తిరిగి ఇచ్చేసిన పుస్తకాలూ, ఆయా వర్గాల పుస్తకాలలో సర్ది పెట్టడం. ఇది వరకు నా టపా లోనే చెప్పాకదా అమెరికాలో పుస్తకాల గురించి 🙂 . అలా సర్దే సమయంలో పిల్లలు లైబ్రరీ తరగతికి వచ్చేవారు. అప్పుడు ఆ లైబ్రేరియన్, పిల్లల్ని కూర్చోబెట్టి ఓ పుస్తకం చదివేవారు . తర్వాత పిల్లలు వాళ్ళకి కావాల్సిన పుస్తకాలూ తీసుకుని వెళ్లేవారు. ఆ లైబ్రేరియన్ చదివే విధానం చూస్తే నాకే చిన్నపిల్లనై అక్కడ కూర్చోవాలని అనిపించేది. ఇంకా ఆవిడ ప్రత్యేకత ఏంటంటే కథ చదివాకా గిటార్ వాయిస్తూ పాట కూడా పాడేది. పిల్లలు పుస్తకాలు ఏం తీసుకోవాలా అని సందిగ్ధంలో ఉన్నపుడు, వాళ్ళు ఏవో ఒక పుస్తకాలూ తీసుకెళ్లకుండా, 'ఇది కావాలా ? ఈ కథ ఇలా భలేగా ఉంటుంది చూడు' అంటూ రకరకాల పుస్తకాలూ తీసి చూపించేవారు. ఆవిడ చెప్పే విధానం చూసి వాళ్ళు వెంటనే తీసేసుకునే వారు. ఆవిడ ఉద్యోగం ఏదో భుక్తికోసం అన్నట్లు కాక, పిల్లలతో కలిసిపోయి చేయడం చూస్తుంటే భలే ఆశ్చర్యంగా అనిపించేది. రెండు: మంచి పుస్తకం : అమెరికాలో పిల్లలకోసం(ముఖ్యం గా 3-5 ఏళ్ళ వయసులో వారికి) అందంగా , ఆకర్షణీయంగా ఉండే పుస్తకాలూ ఉన్నట్లు, తెలుగులో కూడా ఉంటే ఎంత బావుంటుందో అనుకునేదాన్ని. 2005లో అనుకుంటాను. హైదరాబాద్ లో , విజయవాడ లో పుస్తకాల కొట్లు వెతికినా అటువంటి పుస్తకాలు దొరకలేదు. దొరికిన వాటినే మా అమ్మాయిలు చదివేవారు . తరువాత 2008లో హైదరాబాద్ దోమలగూడా రామకృష్ణమఠం లో TTD వారిచే ఆంగ్లం లో ప్రచురించబడ్డ పిల్లల పుస్తకాలూ కనిపించాయి. అన్నీ కొనేసాను. మా పెద్దమ్మాయికి పురాణాలూ, వివేకానందుడు , రామకృష్ణ పరమహంస కథలు లాంటివి అన్నీ తెలిసాయి అంటే రామకృష్ణమఠం, TTD వారి ధర్మమే అని చెప్పచ్చు. ఈ మధ్య నవంబరులో భారతదేశం వెళ్లేముందు మా మనబడి కేంద్రం నిర్వాహకులు ఫోన్ చేసి, ' మీరు హైదరాబాద్ వెళతారు కదా. మన మనబడి గ్రంథాలయానికి పుస్తకాలూ కొన్ని చెప్తాను. పట్టుకురాగలరా ?' అని అడిగారు. అటువంటి పనులు అంటే మహాఇష్టం కాబట్టి వెంటనే ఒప్పేసుకున్నాను. వారు ఆ ప్రచురణకర్తల చిరునామా ఇచ్చారు. ఆ చిరునామా చూస్తే మా అమ్మ గారింటికి నడచి వెళ్లగలిగే దూరంలో ఉంది. భారతదేశం వెళ్ళాక, ఓ రోజు పొద్దున్నే వారి దగ్గరికి వెళ్ళాను. వారి టీం సభ్యుల పేర్లు సురేష్ గారు & భాగ్యలక్ష్మి గారు. నాకు వారి గురించి ఏమీ తెలీదు. ఒక ఇంట్లో వారు ఈ పుస్తకాలని విక్రయిస్తారు. చిన్న చిన్న పుస్తకాలూ & వాటిల్లో అందమైన రంగు రంగుల బొమ్మలతో కథలు ఎంత ఆకర్షణీయంగా & చక్కగా ఉన్నాయో చెప్పలేను. కొన్ని Bilingual పుస్తకాలూ ఉన్నాయి. అవి విదేశాలలో తెలుగు నేర్చుకోవాలనే పిల్లలకి బాగా ఉపయోగ పడతాయి. తీసుకెళ్ళే లగేజీ సరిపోతుందో లేదో అని సందేహించాను, కానీ ఉన్న పుస్తకాలన్నీ కొనేయాలి అన్నంత బావున్నాయి!! ఆ పుస్తకం పేపర్ నాణ్యత, ధర చూస్తే వెంటనే అర్థమయిపోతుంది వారు ఈ పని ఏదో లాభాపేక్ష కోసం చేయటం లేదు అని. ఆత్రంగా చాలా మటుకు కొనేసాను. ఇంటికి వెళ్ళాక తక్కువగా ఉన్నాయేమో అనిపించింది. మళ్ళీ వెళ్ళి ఇంకొన్ని కొన్నాను. కానీ పెట్టెల బరువు ఎక్కువయ్యి వదిలి వేసి రావాల్సి వచ్చింది. ఇక అమెరికాకి రాగానే, మొదటి త్రైమాసికం పరీక్ష పెట్టాను. పరీక్ష అయిపోయి పేపరు ఇచ్చేసిన పిల్లలు అల్లరి చేయడం మొదలు పెట్టారు. నెమ్మదిగా ఈ పుస్తకాలూ ఓ రెండు తీసి బయట పెట్టాను. అందులో ఒకటి 'కోటయ్య కట్టిన ఇల్లు' . అంతే ఒక్కొక్కరూ దాని చుట్టూ జేరి చదవటం మొదలు పెట్టారు. అంటే అర్ధమయ్యింది కదా వారి పుస్తకాలూ ఎంత బావున్నాయో !! వారి వెబ్సైటు ఇదిగో : http://manchipustakam.in/ పుస్తకాలూ కూడా చాలా తక్కువ ధరలోనే ఉన్నాయి. కొన్ని పుస్తకాలైతే ఒక్కొక్కటీ 20/- రూపాయలు మాత్రమే. పిల్లల పుట్టినరోజులకి return గిఫ్ట్ గా కూడా ఇవ్వవచ్చు. వీరు set గా కూడా అమ్ముతున్నారు. వాటిని ఎవరికైనా బహుమతులు గా కూడా ఇవ్వవచ్చు. మా తరగతిలో దాదాపు 15 మంది పిల్లలకి ఒక్కొక్కరికీ రెండు పుస్తకాలూ, మా గ్రంథాలయానికి ఓ పాతిక పుస్తకాలూ , ఇంకా ఆత్రం కొద్దీ కొని వదిలేసిన పుస్తకాలూ అన్నీ కలిపితే ఓ చీర ఖరీదు కూడా కాలేదు. తెలుగు భాషని భావి తరాలకి అందించడానికి ఇటువంటి వారు చేసే కృషిని ప్రోత్సాహించండి. చల్లా ఉమా గాయత్రి గారు: ఈవిడ కూడా పిల్లల కోసం చాలా ఆకర్షణీయం గా పుస్తకాలూ వ్రాసారు. ఎంత బావున్నాయో ఈ లంకెలో కనిపిస్తాయి చూడండి. https://naatelugupustakaalu.wordpress.com/ వీరి పుస్తకాలూ కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ చెప్పాను కదా. ఆ పెట్టెల్లో ఏం పెట్టానో తెలీదు కానీ బరువెక్కిపోయాయి. ఇక్కడకి రాగానే, మా మనబడి గ్రంధాలయంలోనే దర్శనమిచ్చాయి. నేను చూస్తుంటే 'అవి కూడా ఈ మధ్యనే వచ్చాయండీ. బావున్నాయి కదా? ' అన్నారు మా గ్రంధాలయ నిర్వాహకురాలు. 'కథలు చదవాలా' అన్న ప్రశ్న నన్ను ఎందుకు ఇంత ఆలోచింప చేసిందో, పైన చెప్పిన మూడు విషయాలలో వారిని గురించి చెప్పాక అందరికీ అర్ధమయ్యిందనే అనుకుంటాను. రచయిత ChandrikaPosted on డిసెంబర్ 18, 2017 డిసెంబర్ 18, 2017 Categories UncategorizedLeave a comment on కథలు చదవాలా ? భాగం -2 కథలు చదవాలా ? భాగం -1 మన బడి మొదటి త్రైమాసికం పరీక్ష రెండు రోజులుండగా…. ఫోన్లో సమావేశం.. పరీక్ష గురించి ప్రశ్నోత్తరాల కార్యక్రమం. అప్పుడే భారతదేశం నుండీ విమానం దిగానేమో!! ఏ పని చేయబుద్ధి కాక, తెచ్చిన పెట్టెలలో వస్తువులు చూస్తూ, చూపిస్తూ, మధ్య మధ్యలో సర్దుతూ, తల్లితండ్రులు వేస్తున్న ప్రశ్నలు వింటున్నాను. 'పరీక్షలో, మొదటి త్రైమాసికం పాఠ్యపుస్తకం లోని కథలలో నుంచి ప్రశ్నలు అడుగుతారు అని చెబుతున్నారు. అన్ని కథలు గుర్తుంచుకోవడం అంటే కష్టం కదండీ. ఇప్పుడు ఆ కథలన్నీ చదవాలా ?' అన్న ఒక ప్రశ్న బాగా గుర్తుండిపోయింది. సమాధానం ఏంటో వినలేదు నేను. ముందస్తుగా, ఆ ప్రశ్న నేను చెప్పే తరగతి తల్లితండ్రులు నుంచీ కాకపోవడంతో కాస్త సంబరపడ్డాను. వేసిన ప్రశ్న తప్పు అనట్లేదు. తల్లితండ్రులు తెలుగు తరగతికోసం వారానికి మూడు గంటల సమయాన్ని కేటాయించడమే ఎక్కువ. పిల్లలతో పరీక్షల కోసం చదివించడం & వ్రాయించడం అనేది ఇంకా ఎక్కువ. అలాంటప్పుడు కథలు చదివించడం అనేది చాలా ఎక్కువ కాబట్టి అటువంటివి ఆశించకూడదు. కానీ ఆ ఒక్క ప్రశ్న, మన జీవితాలు మనం ఎంత 'task oriented ' గా మార్చుకుంటున్నాము అనడానికి కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే!! అమెరికాలో రోజూ పడుకునేముందు పిల్లలకి కథలు చదవండీ అని చెప్తారు. రోజుకి ఒక్క 10 నిముషాలు చాలు, ఒక కథ చదివి వారితో చర్చించడానికి. అదే తెలుగే కావచ్చు. ఇంకే భాషయినా కావచ్చు. కథలు చదువుతున్నపుడు ఎన్ని కబుర్లు చెప్తారో. అదీ పది పన్నెండేళ్ళ వయసు వచ్చేవరకూ మాత్రమే!! తర్వాత మనం కథ చదువుతాం వినండీ అన్నా కూర్చునే తీరిక & సమయమూ వారికీ ఉండవు . కానీ వారితో కూర్చుని పుస్తకపఠనం చేయడం అనేది ఒక విత్తనం నాటడంలాంటిది. ఒక చక్కటి చిన్నప్పటి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. పొద్దున్న లేచినప్పటినుంచీ ఉరుకులు పరుగులు పెట్టే జీవితాలకి పుస్తకపఠనం అనేది పిల్లలతో సమయం గడపడానికి & తల్లితండ్రులతో బంధం ఏర్పడడానికి ఒక సులువైన మార్గం. అలా అని ప్రతీ కథా, ప్రతీ పుస్తకము వారితో కూర్చుని చదివే సమయం ఉండకపోవచ్చు. కానీ కొంత సమయం తీసుకుని ఒకసారి అలవాటు చేయాలి. అంటే రుచి చూపించి వదిలేయాలి. ఆ అలవాటే వాళ్ళంతట వాళ్ళే అల్లుకుపోయేలా చేసి నెమ్మదిగా భాష మీద ఆసక్తి కలిగిస్తుంది. ఇక తెలుగు నేర్పించడం అన్న విషయానికి వస్తే – లెక్కలు, సైన్స్ అంటే నేర్చుకోకపోతే జీవితంలో భుక్తి గడవదు కాబట్టి, పిల్లలని చెవులు పిండయినా ఎలాగో అలా నేర్పిస్తాం. కానీ తెలుగు అలా కాదు కదా. సరదా కోసం నేర్చుకుంటున్నది. అది నేర్చుకోవడం ఒక పెద్ద పని అనుకుని, పిల్లల మీద ఒత్తిడి పెడితే, వాళ్ళు నేర్చుకోరు సరికదా తెలుగు అంటే విముఖత పెరుగుతుంది. భోజనాల సమయం లో తెలుగులో మాట్లాడాలి అనే నియమం పెట్టుకోవడం, కార్ లో వెళ్ళేటపుడు words building లాంటి ఆటలు ఆడటం, చిన్న చిన్న flash cards చేయటం వంటి చిన్న పనులతో వాళ్ళకి ఆసక్తి పెంచవచ్చు. ఇది వరకు 'జోడించు' అనే ఆట గురించి ఒక టపా పెట్టాను. అటువంటి ఆటలు ఆడటం!! తెలుగనే కాదు అది ఏ భాష అయినా, ఏ కళ అయినా కావచ్చు. తెలుగు నేర్చుకోవడం, శ్లోక/ బాలవికాస్ లాంటి తరగతులు (activities) పిల్లలకి సరదాగా ఒక ఆట విడుపులాగా ఉండాలి. మన సంగతే తీసుకుంటే, ఎంత పెద్ద చదువులయినా చదివి ఉండచ్చు. తెలుగు గురువులని మాత్రం ఎప్పుడూ మర్చిపోము. ఎందుకంటే ఆ తరగతి ఎప్పుడూ ఒక 'break ' లాగా ఉండేది. రచయిత ChandrikaPosted on డిసెంబర్ 18, 2017 డిసెంబర్ 18, 2017 Categories Uncategorizedకథలు చదవాలా ? భాగం -1కి 2 స్పందనలు తెలుగు సభలట… వెంకయ్య నాయుడుగారు ప్రపంచ తెలుగు మహాసభల సందర్బంగా కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు !!అవి విన్నాకా నాకు కొన్ని విషయాలు స్ఫురించాయి. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కాకముందు నైజాం పాలనలో ఉండేది. ఆ రోజుల్లో మా ముత్తాత గారు, (అంటే మా నానమ్మ తండ్రి గారు) హైదరాబాద్ మహబూబ్ కాలేజీ లో పని చేసేవారు. నైజాం కొలువు కాబట్టి ఆంధ్రా వాళ్ళలాగా పంచె కట్టుకునేవారు వారు కాదుట. అదొక నియమం !! అంటే వీళ్ళ కట్టుబొట్టూ నిజాం వారి సంప్రదాయంలో ఉండాలి అన్నది నియమం !! మా నాన్నగారు పుట్టే సమయానికి హైదరాబాద్లో రజాకార్ల గొడవలతో అల్లకల్లోలంగా ఉండేదిట. ఆడవారికి భద్రత అనేది చాలా భయంకరంగా ఉండింది అని చెబుతుంటుంది మా నానమ్మ !! అందుకని మా ముత్తాతగారు ఈవిడ పురిటి సమయానికి అప్పటికప్పుడు ఇంట్లో వారందరినీ రైలులో ఆంధ్రా కి పంపేసారుట. ఇవి ఆరోజున నైజాం వారి పాలనలో సామాన్య ప్రజలు పడ్డ కొన్ని బాధలు !! నైజాం ప్రభువు పాలనలో 'తెలుగు' , 'ఆంధ్ర' అలాంటి పదాలు వినపడకూడదు కూడా. వాటిని గురించిన సభలు కూడా పెట్టకూడదు. అంతటా కూడా ఉర్దూనే !! ప్రజలు మాట్లాడే భాష తెలుగు. మాధ్యమం మాత్రం ఉర్దూ!! ఆనాడు ఆ ఆంక్షలకి తలవంచుతూనే, సభలు పెట్టి, శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం లాంటివి ఎన్నో స్థాపించి తెలుగు భాషని రక్షించిన వారి గురించి చెప్పాలంటే బోలెడంత !! నిజాం పాలన ఎటువంటిదో పైన చెప్పాను కదా!! అంటే ఇటువంటి వారు తెలుగు భాష కోసం ఆ రోజుల్లో ఎంత risk తీసుకుని ఉంటారో ఆలోచించండి !! ఆంధ్రా నుంచి వచ్చామా, తెలంగాణా నుంచి వచ్చామా అన్న ప్రశ్న లేదు. దాదాపు 80 ఏళ్ళ క్రిందట 'బాలికలు కూడా చదువుకోవాలి' అంటూ తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో నారాయణ గూడ లో స్థాపింపబడిన మాడపాటి హనుమంతరావు గారి బడిలో పైసా ఖర్చు లేకుండా చదువుకున్న 'మాడపాటి అమ్మాయి' ని నేను ( అక్క కి సంవత్సరానికి 20/- రూపాయలు. చెల్లి కూడా అక్కడే చదివితే 10/- రూపాయలు !!). నాకు , మా అక్కకే కాదు కొన్ని వేల మంది స్త్రీలకి విద్యాదానం చేసింది ఆ బడి!! ఇంజినీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు !! కొంతమంది, వారు చేసేపని నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతుంటారు. కీర్తికండూతి అనేది వారికి తెలీదు. అటువంటి వారిలో పద్మభూషణ్ ఆంధ్ర పితామహ మా మాడపాటి హనుమంతరావు తాత గారు ఒకరు !! ఆ నాటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు సేవ చేసిన ఇటువంటి మహనీయుల(గురువుల) గురించి, తెలంగాణా ముఖ్యమంత్రి ఈనాటి ప్రపంచ తెలుగు మహాసభలో ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం చాలా శోచనీయం !!
2021/05/08 19:00:17
https://sarachandrika.wordpress.com/2017/12/
mC4
జగన్ చెప్పినా నందిగామ, ఆళ్లగడ్డపై సస్పెన్స్, సౌమ్యకి.. | Sowmya is Telugudesam's candidate - Telugu Oneindia జగన్ చెప్పినా నందిగామ, ఆళ్లగడ్డపై సస్పెన్స్, సౌమ్యకి.. | Published: Monday, August 18, 2014, 14:02 [IST] విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా? లేక పోటీ జరుగుతుందా? అనే అంశంపై దాదాపు స్పష్టత వచ్చినట్లుగానే భావించవచ్చు. నందిగామ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర రావు కూతురును బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది. మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేద్దామని చెప్పిన నేపథ్యంలో ఎన్నిక తప్పనిసరిగా కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర రావు మృతితో నందిగామ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతితో ఆళ్ళగడ్డ ఎన్నిక జరగాల్సి ఉన్నా ఈసీ మాత్రం ఆళ్లగడ్డను షెడ్యూలులో ప్రకటించలేదు. అయితే ఈ రెండు సీట్లలో ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే రెండు పార్టీలు మాట్లాడుకొని ఎవరి సీటు వారు తీసుకొని ఎన్నిక ఏకగ్రీవం చేసేవారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఈ రెండు సీట్లలో దివంగత ఎమ్మెల్యేల కుమార్తెలను నిలపాలని ఆయా పార్టీలు ఇప్పటికే అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నాయి. నందిగామలో తంగిరాల ప్రభాకర రావు పెద్ద కుమార్తె సౌమ్యను నిలపాలని ఆయన కుటుంబం, పార్టీ నిర్ణయించుకుంది. ఆళ్ళగడ్డలో శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియను నిలపాలని ఆమె కుటుంబం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు నిర్ణయం తీసుకొన్నాయి. రెండుచోట్లా కూడా కుటుంబ సభ్యులే కావడంతో ఏకగీవ్రం తేలికగా జరిగే వీలుండేది. కానీ, ఒక ఎన్నిక వాయిదా పడటంతో ఆ పార్టీల మధ్య ఒప్పందానికి అవకాశం లేకుండా పోయిందంటున్నారు. అయితే, ఇప్పటికి జగన్ పార్టీ మాత్రం నందిగామలో పోటీ చేయాలని భావిస్తోంది. నందిగామను ఏకగ్రీవం చేయకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తే.. తర్వాత జరిగే ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేసే అవకాశముంది. ఇప్పుడు జగన్ పోటీ చేస్తామని చెప్పినా.. ఇరు పార్టీలు మాట్లాడుకుంటే ఏకగ్రీవం అయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు. టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ... తంగిరాల ప్రభాకర్ కూతురు సౌమ్యను తాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందిగామ నుండి పోటీలో నిలబెడతామని చెప్పారు. devineni umamaheswara rao sowmya ys jagan ysr congress nandigama Krishna దేవినేని ఉమామహేశ్వర రావు సౌమ్య వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు నందిగామ కృష్ణా AP Minister Devineni Umamaheswara Rao says sowmya, daughter of late mla Prabhakar Rao, is Telugudesam's nandigama candidate.
2019/09/16 15:02:26
https://telugu.oneindia.com/news/andhra-pradesh/sowmya-is-telugudesam-s-candidate-141878.html?utm_medium=Desktop&utm_source=OI-TE&utm_campaign=Topic-Article
mC4
మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే...! సాధారణంగా మహిళలు అనేక సమస్యలని ఎదుర్కొంటారు. ఆహారంలో మార్పులు చేస్తే ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. అయితే మహిళలూ మీ ఆరోగ్యం మెరుగు పడాలంటే మీ డైట్ లో వీటిని చేర్చండి. అప్పుడు మీరు మరెంత ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక వివరాల లోకి వెళితే… మహిళల్లో తరచూ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే… క్రాన్ బెర్రీస్ ఎంతగానో ఉపయోగపడతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. అలానే ఓట్స్ కూడా తెలుసుకోండి. వీటి వల్ల గుండెతో పాటు జీర్ణ క్రియను ఇవి మెరుగు పరుస్తాయి. ఓట్స్ ని తీసుకుంటే… బరువు అదుపులో ఉంటుంది. ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ వల్ల కలిగే భావోద్వేగాలను కూడా ఇవి నియంత్రిస్తాయి. ప్రతీ రోజు కొన్ని అవిసె గింజలు తీసుకోండి. అవిసె గింజలు గుండెకు ఎంతో మంచిది. అలానే ఇది తింటే మల బద్దకం సమస్య నుంచి బయట పడొచ్చు. వీటిలో వాపును, నొప్పిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. పాలకూర కూడా మీ డైట్ లో చేర్చండి. దీని వల్ల మహిళలకు ఎంతో అవసరం అని చెబుతున్నారు నిపుణులు. మెగ్నీషియం కలిగిన పాలకూరని తినడం వల్ల మహిళల పీఎమ్ఎస్ లక్షణాలను అడ్డుకుంటుందని. పాలకూర ఎముకల పటుత్వానికి, ఆస్తమా రాకుండా ఉండేందుకు, రక్తపోటు నియంత్రించేందుకు కూడా సహాయ పడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండడానికి టొమాటోని తీసుకోండి. టొమాటో కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
2021/03/01 04:08:59
https://manalokam.com/health/women-need-to-eat-these-to-stay-healthy.html
mC4
కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే పుణ్యమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే విజ్ఙానం, వినయమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే మనసుకు శాంతి కలుగుతుంది అంటారు. కొందరు పురాణ పుస్తకములు చదివితే దు:ఖంలో ఉన్నవారి మనసుకు మేలు కలిగే ఆలోచనలు బుద్దిరూపంలో బయటపడతాయి అంటారు. ఏదైనా పుస్తకము చదువుట అంటే ఆపుస్తకంలోని అంశంతో ఏకాగ్రతతో పయనించడం అని అంటారు. ఇప్పుడు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శీర్షికన శ్రీమహావిష్ణువు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ తెలియజేయడానికి ఈ పోస్టు వ్రాస్తున్నాను. గమనిక: పురాణములు చదివేటప్పుడు కొన్ని నియమ నిబంధనలను ఆయా పురాణ పుస్తకములలోనే తెలియజేస్తారు. ముందుగా ముందుమాట చదివి రచయిత ఉపోద్ఘాతం మరియు పురాణం తెలియజేసే నియమనిష్టలు తెలుసుకుని, వాటిని అనుసరించి పురాణపఠనం చేయడం ఉత్తమమని అంటారు. కావునా మీరు పురాణ పుస్తకములు చదివేటప్పుడు అత్యంత శ్రద్ధతోనూ, మరియు ఉత్తమమైన ప్రదేశములో కూర్చుని, ప్రశాంత చిత్తముతో చదివితేనే పురాణసారం మనసు గ్రహించగలుగుతుంది. పెద్దలచే త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ కు అధినాయకులు చెప్పబడతారు. సృష్టి అంటే పుట్టుక అది మనకు తెలియకుండానే జరిగే ప్రక్రియ, లయ అంటే ముగింపు(రోజు నిద్ర గురించి, దీర్ఘనిద్ర గురించి, సృష్టి అంతం గురించి చెబుతారు) అంటారు. ఇక స్థితి ఇది చాలా ప్రధాన విషయంగా కనబడుతుంది. స్థితి అంటే కరెంట్ స్టేటస్, ప్రస్తుతం అంటారు. సృష్టి, లయలలో అందరికి తెలిసేలా ఉండదు కానీ స్థితి మాత్రం ఉన్నవారందిరికి పరిచయమే. ఇప్పుడున్న స్థితిలో మీరు బాగున్నారా? అంటారు. ఇక్కడ అడిగినవారు, చెప్పినవారు ఇద్దరూ స్థితిలో ఉన్నవారే. ఈ స్థితికి శ్రీమహావిష్ణువు రక్షకుడుగా పండితులు చెబుతారు. వ్యక్తికి స్థితికారుని హృదయం తెలిసి ఉంటే, ఏ సమయంలో ఏమి చేయాలో ఖచ్చితంగా తెలియబడుతుందంటారు. స్థితికారుని గూర్చి తెలిపే పురాణములు విష్ణుపురాణము, హరివంశము, గరుడ పురాణము, శ్రీకృష్ణ లీలలు వివిధ గ్రంధములుగా మనకు తెలుగుబుక్స్ లభిస్తాయి. స్థితికారుడు శ్రీమహావిష్ణువు కాబట్టి విష్ణుపురాణం మరి మిగిలిన గ్రంధాలు ఎందుకంటే, స్థితికారుడు అయిన వైకుంఠాధీశుడు ధర్మ సంస్థాపనార్ధం అవతారములు స్వీకరిస్తాడు. అందుకనే అన్ని అవతారములలోనూ వైకుంఠపురవాసి పురాణములు, ఇతిహాసముల గ్రంధములు, తెలుగు పుస్తకములు అనేకంగా ఉంటాయి. వైకుంఠాధీశుడు రామావతారం గురించి తెలిపే శ్రీరామాయణం ఒక ఇతిహాసమై ఉంది. శ్రీకృష్ణావతారం గురించి తెలిపే హరి వంశం, శ్రీకృష్ణ లీలలు తదితర తెలుగురచనలు ఉంటాయి. అలవైకుంఠపురంబున నివసించే శ్రీమహావిష్ణువు స్వయంగా గరుడునికి తెలియజేసిన పురాణం గరుడ పురాణంగా ఉంది. అల వైకుంఠపురవాసి దశావతారముల గురించి తెలియజేసే భాగవతం పోతనామాత్యులు మనకు తెలుగులో రచించారు. ఇంకా భాగవతం గురించి ఎన్నో తెలుగుబుక్స్ మనకు లభిస్తాయి. పురాణములు చదవడానికి, వినడానికి ఎంతో పుణ్యఫలం ఉంటేనే సాధ్యమంటారు. ఇంకా అల వెకుంఠాధీశుని అనుగ్రహం ఉంటేనే గరుడపురాణం చదవే అదృష్టం కలగదు అని పండితులు చెబుతూ ఉంటారు. ఇంకా గరుడపురాణం గురించి ప్రవచనరూపంలో వినడం కూడా చాల ప్రశస్థమైన విషయంగా చెబుతారు. అలాంటి గరుడపురాణం తెలుగులో ఉచితంగా ఆన్ లైన్లో చదవడానికి లేక డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. గరుడ పురాణం గరుడుని ద్వారా శ్రీమహావిష్ణువు లోకానికి అందించి విశేష జ్ఙానముగా చెబుతారు, ప్రవచనకారులు. ఈ పురాణమును గూర్చి ఎంత శ్రద్ధతో వింటే అంత ఫలితం అని చెబుతారు. దీనిని గూర్చి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనాలు వినడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. శ్రీ హరివంశ పురాణమును ఎక్కువగా పిల్లలు లేనివారు ఈ పురాణ పఠనమును అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఈ పురాణ పుస్తకము చదివేవారు ఒక వ్రతదీక్షలాగా చేయాలని చెబుతారు. అకారణంగా ఎవరిని నిందించకూడదు, పవిత్ర హృదయముతో దయతో మౌనముతో నిత్యం సరళ స్వభావము కలిగి వినయభావనతో ఉంటూ ఈ శ్రీహరివంశ పురాణమను చదవాలంటూ చెబుతారు. ఎన్ని సార్లు ఎంత భక్తిశ్రద్ధలతో చదివితే లేక వింటే అంతగొప్ప ఫలితం ఉంటుంది అంటారు. మీరు శ్రీహరివంశ పురాణం తెలుగు ఉచిత పుస్తకం చదవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. ఇంకా ఈ పురాణమును గూర్చిన ప్రవచనం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి వీడియోలు వినడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. శ్రీమహావిష్ణువు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శ్రీరామాయణం గురించిన తెలుగు పుస్తకములు ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తున్నాయి. శ్రీనివాసుడు శ్రీరామునిగా భూమిమీద ఒక నరుడుగా నడిచిన ఇతిహాసం శ్రీరామాయణం. శ్రీరామనామం భక్తిశ్రద్ధలతో మననం చేసుకున్న పుణ్యమే అంటారు. అటువంటి పరమపవిత్రమైన రామాయణంలోని సుందరకాండ గురించి ఎక్కువగా తెలుగు పుస్తకాలు ఉంటాయి. ఇంకా సంపూర్ణ రామాయణం ఆరుకాండలతో కలిపి ఎక్కువగా మనకు లభిస్తాయి. సంపూర్ణ రామాయణం గురించిన వివిధ రచయితల తెలుగుబుక్స్ చదవడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. స్థితి అంటే ప్రస్తుతము కాబట్టి ప్రస్తుతం ఒకరికి దు:ఖంగా ఉంటే అదే ప్రస్తుతం మరొకరికి సు:ఖంగా ఉంటుంది. అటువంటి స్థితిలో ఒక మనిషి మనసుకు ఏర్పడే సుఖదు:ఖాలకు కారణం పురాణములు తెలియజేస్తాయి. నమ్మితే పురాణములు ప్రశాంతచిత్తమును ఇస్తాయి అంటారు. మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడే బాగా పనిచేయగలడని అందరూ అంటారు. ఈ విధంగా చూస్తే ప్రస్తుతంలో జీవితం గురించి సరైన అవగాహనతో సుఖదు:ఖాలను చూడడం అలవాటు అవసరం కాబట్టి పురాణపఠనం మంచిదనే పెద్దలు అంటారు. మీకు ఈ పోస్టు నచ్చితే షేర్ చేయండి. Categories book reads, telugureads Tags అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు, గరుడపురాణము పుస్తకం, తెలుగు, పురాణపఠనం, పురాణములు, పుస్తకములు, ప్రవచనాలు, ప్రస్తుతం, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, వైకుంఠపురంబున, శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణపరమాత్మ, శ్రీకృష్ణుడు, శ్రీమహావిష్ణువు, శ్రీరామాయణం, స్థితికారుడు Post navigation
2021-02-26T16:37:27Z
https://blog.telugureads.com/ala-vaikuntapuramuvasi-telugu-purana-pustakalu/
OSCAR-2109
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తాం : నారా Sun, Jan 20, 2019 | Last Updated 10:16 am IST బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తాం : నారా లోకేష్ Updated : May 24, 2018 11:36 IST Edari Rama Krishna May 24, 2018 11:36 IST బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తాం : నారా లోకేష్ విభజన సమయంలో ఏపికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్న నమ్మకంతో బీజేపీతో పొత్తు కొనసాగించామని..కానీ ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ప్రజలకు అన్యాయం చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్పం చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారని..ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీతో అయినా కలసి పనిచేసేందుకు సిద్ధమేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇకపై బీజేపీ ఏ రాష్ట్రంలోనూ గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. బీజేపీపై పోరాడేందుకు అన్ని పార్టీలూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఈ పోరాటంలో పాల్గొంటూ..నిరాహార దీక్ష, ధర్మాపోరాట సభలు నిర్వహించారని..ప్రజలు కూడా తెలుగు దేశం సభ్యులతో కలిసి పోరాడాలని ఆయన అన్నారు. ఏపీలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానించే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని తెలిపారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారని, ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తేనే బీజేపీకి బుద్ధి చెప్పేందుకు వీలవుతుందని అన్నారు. andhrapradesh ap cm chandrababu naidu bjp anti party minister nara lokesh babu comments vijayawada meetingandhra pradesh politics andhra politics telugu political news apherald news apherald politics news latest politics news politics latest news
2019/01/20 04:46:51
https://www.apherald.com/Politics/ViewArticle/307381/andhrapradesh-ap-cm-chandrababu-naidu-bjp-anti-par/
mC4
నాడు మావోయిస్ట్ నేడు జెడ్.పి చైర్మన్... తుల ఉమ స్టోరీ.... | Webdunia Telugu నాడు మావోయిస్ట్ నేడు జెడ్.పి చైర్మన్... తుల ఉమ స్టోరీ.... Eswar| Last Updated: మంగళవారం, 8 జులై 2014 (20:06 IST) యాదవ కులంలో గొర్రెల కాపరి కూతురుగా పుట్టిన ఆమె మొదట్లో బీడీ కార్మికుల సమస్యలపై పోరాటాలను చేసింది. ఆ తర్వాత ప్రజాసమస్యలపై పోరాట క్రమంలో మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసింది. ఆ తర్వాత క్రమంలో వనాన్ని వీడి జనంలోకి వచ్చిన ఆమె ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను కొనసాగించి చివరకు జడ్పీ చైర్ పర్సన్ అయ్యింది. మావోయిస్ట్ నుండి కరీంనగర్ జిల్లా తొలి మహిళా జడ్పీ చైర్ పర్సన్ వరకు సాగిన తుల ఉమ ప్రస్థానాన్ని ఓ సారి చూద్దాం. పోరాటాల ఖిల్లా కరీంనగర్. అన్యాయాలపై తిరుగుబాటు బావుటా జిల్లా ప్రజల నైజం. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నిన్నటి నక్సల్స్ ఉధ్యమం, ఈరోజటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇలా ప్రతి ఉద్యమంలో కీలక భూమికను జిల్లా పోషిస్తూ వచ్చింది. తనకు నిండా 15 ఏళ్లు లేని నాడే విప్లవోద్యమంలో తెగువను చూపింది. ప్రస్తుత కరీంనగర్ జిల్లా జడ్పి చైర్ పర్సన్ తుల ఉమ... దోపిడీ వ్యవస్థ పై తన బాల్యంలోనే తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఆ క్రమంలో నక్సలైట్ ఉద్యమంలో చేరినా, ఆ తర్వాత జనంలో కలిసినా తన పోరాటా పంథాను వీడలేదు ఆమె. ఆద్యంతం పోరాటాలు సాగించిన తుల ఉమ చివరకు కరీంనగర్ జిల్లా పరిషత్‌కు తొలి మహిళా చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. జిల్లాలోని మేడిపల్లి మండలం మోత్కురావు పేటలో ఓ గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించింది తుల ఉమ. ముగ్గురు ఆడబిడ్డలలో చిన్నదైన ఉమ చిన్ననాటి నుండి పెత్తందారి వ్యవస్థను ప్రశ్నిస్తూ సామాన్యుల పక్షాన పోరాటాలు చేసింది. అదేసమయంలో నక్సలిజం వైపు ఆకర్షితు రాలై అన్నలతో కలిసి అడవిబాట పట్టింది. 1984 నుండి 1994 వరకు పదేళ్ల పాటు అజ్ఞాతంలో గడిపిన ఉమ నక్సల్స్ ఉద్యమం పీపుల్స్ వార్, జనశక్తిగా విడిపోయిన సందర్బంలో జనశక్తి వైపు నడిచింది. 1991 -94 మధ్య జిల్లా కమిటి సభ్యురాలిగా పనిచేసింది. అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే సిరిసిల్ల డివిజన్‌లో కీలక పాత్ర పోషించింది. అదేసమయంలో ఉద్యమ నాయకుడు తుల రాజేందర్‌తో ఆమెకు వివాహం జరిగింది. 1994లో అనారోగ్య కారణాలతో భార్యాభర్తలిద్దరు లొంగిపోయి జనంలో కలిసారు. చిన్నప్పుడు చదువుకోలేక పోయిన ఆమె లొంగిపోయిన అనంతరం ప్రైవేట్‌గా బిఎ డిగ్రీని పూర్తి చేసారు. 1994లో జగిత్యాల నియోజకవర్గం నుండి సిపిఐ(ఎంఎల్) పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యింది ఉమ. ఆ తర్వాత బీడీ కార్మికుల పక్షాన పోరాటాలను కొనసాగించింది. అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఎలాంటి కేసులు లేని ఉమ ఆతర్వాత బీడీ కార్మికుల పక్షాన పోరాటాన్ని భూజాలకు ఎత్తుకున్న సమయంలో అనేక కేసులు ఎదుర్కొనాల్సి వచ్చింది. 2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీలో చేరిన ఆమె ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు. మొదట్లో పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన ఉమ, 2010 నుండి పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.. కరీంనగర్ జడ్పీ పీఠం బిసిలకు రిజర్వ్ అవ్వడంతో కథలాపూర్ స్థానం నుండి జడ్పిటిసిగా ఎన్నికై చివరకు జడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించారు. గతంలో ప్రజా ఉద్యమాల్లో ఉన్న అనుభవంతో ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం తాను ముందుకు సాగుతానని, ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్తానని ఉమ అంటున్నారు.
2019/03/20 03:51:36
http://telugu.webdunia.com/article/woman-special/tula-uma-zp-chairman-114070800092_1.html
mC4
Aravinda sametha audio release time fixed - అర‌వింద స‌మేత ఆడియో వేడుక‌కి టైం ఫిక్స్ | Telugu News | Namasthe Telangaana ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం అర‌వింద స‌మేత‌. అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ మృతి కార‌ణంగా మూడు రోజులు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్ త‌న వ‌ల‌న షూటింగ్ ఆల‌స్యం కాకూడ‌ద‌ని భావించి నాలుగో రోజు నుండే షూటింగ్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన గుడి సెట్ లో జరుగుతుంది. ఈ సెట్లో చిత్ర బృందం ఫై ఫ్యామిలీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిత్తూర్ యాస లో మాట్లాడుతారట. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హాసిని హారిక క్రియేషన్స్ నిర్మిస్తుంది . షూటింగ్‌తో పాటు డబ్బింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఏక కాలంలో పూర్తి చేస్తున్నారు.అయితే చిత్ర ఆడియో వేడుక‌ ఎప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. సిరివెన్నెల , రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.
OSCAR-2019
గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం... ఫ్లైట్‌లో వైఎస్ విజయమ్మ | indigo flight troubles to landing in gannavaram airport in whic ys vijayamma flying– News18 Telugu గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం... ఫ్లైట్‌లో వైఎస్ విజయమ్మ హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఇండిగో విమానం ల్యాండింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. Last Updated : September 17, 2019, 16:33 IST ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం లేకపోవడంతో ఓ విమానం గాల్లో చక్కర్లో కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఇండిగో విమానం ల్యాండింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విమానం దించేందుకు అనువైన వాతావరణం లేకపోవడంతో పైలట్ గాల్లోనే విమానాన్ని చక్కర్లు కొట్టిస్తున్నాడు. అయితే ఈ విమానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఆమె బయల్దేరినట్లు సమాచారం. అయితే విమానం బయలుదేరే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ గన్నవరంకు చేరుకునే సమయానికి పూర్తిగా మారిపోయింది. ఓ వైపు వర్షం మరోవైపు తీవ్ర గాలులు వీస్తుండటంతో .. విమానాన్ని క్షేమంగా దించేందుకు ఇండిగో పైలెట్లు ప్రయత్నిస్తున్నారు.
2021/09/25 06:43:59
https://telugu.news18.com/news/politics/indigo-flight-troubles-to-landing-in-gannavaram-airport-in-whic-ys-vijayamma-flying-sb-311458.html
mC4
చేపల ఉత్పత్తికి పుష్కలంగా జలాశయాలు : వినోద్‌ కుమార్ - Namasthe Telangana Home News చేపల ఉత్పత్తికి పుష్కలంగా జలాశయాలు : వినోద్‌ కుమార్ చేపల ఉత్పత్తికి పుష్కలంగా జలాశయాలు : వినోద్‌ కుమార్ హైదరాబాద్‌ : చేపల ఉత్పత్తికి రాష్ట్రంలో పుష్కలంగా జలాశయాలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం మంత్రుల నివాసంలో ఫిషరీస్ సైన్స్ విద్యార్థుల సంఘం ప్రతినిధులు వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ద్వారానే పుష్కలంగా జలాశయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నామమాత్రంగానే జలాశయాలు ఉండటం వల్ల చేపల ఉత్పత్తికి అవకాశాలు లేకుండా పోయిందని తెలిపారు. కాళేశ్వరం రిజర్వాయర్ నిర్మాణంతో రాష్ట్రంలో నీటి వనరులు పెరిగాయని, కాళేశ్వరం నుంచి పలు జిల్లాల్లోని చెరువులలో నీటిని నింపడం వల్ల, మిడ్ మానేరు వంటి పలు ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో చేపల ఉత్పత్తులకు మార్గం సుగమం అయిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 90 కోట్ల ఫిష్ సీడ్స్ ను జలాశయాల్లో విడిచి పెడుతుండగా రానున్న రోజుల్లో దీన్ని మూడు వంతులకు పెంచే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. తద్వారా చేపలను ఎగుమతి చేసే స్థాయికి త్వరలోనే చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాలతో అనేక రంగాలలో రాష్ట్రం ప్రగతి పథంలోకి పయనిస్తోందని ఆయన వివరించారు. స్థానికంగానే ఫిష్ సీడ్స్ ను ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నామని ఆయన చెప్పారు. సరిహద్దు జిల్లాల నుంచి ఫిష్ సీడ్స్ కొనుగోలును దశల వారీగా తగ్గించుకుంటామన్నారు. చేపల ఉత్పత్తులను మరింత పెంచేందుకు ఫిషరీస్ పట్టభద్రులు, డిప్లొమా హోల్డర్స్ సేవలను ఉపయోగించుకుంటామని వినోద్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఫిషరీస్ సైన్స్ విద్యార్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ. ప్రభాకర్, వర్కింగ్ అధ్యక్షుడు పీ. రమేష్, ఉపాధ్యక్షుడు ఎం. మురళీ, ప్రతినిధులు శ్రావ్య, ప్రియాంక, సమత, ఆశ్రిత, విశాల్, తదితరులు పాల్గొన్నారు.
2021/07/31 19:32:13
https://www.ntnews.com/telangana/plenty-of-reservoirs-for-fish-production-vinod-kumar-147953/
mC4
#మీటూ ఉద్యమం నేపథ్యంలో పలువురు స్టార్ హీరోయిన్లు సైతం తమకు ఎదురైన చేదు సంఘటనల గురించి ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా ఈ లిస్టులో సౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన అమలా పాల్ చేశారు. తమిళ దర్శకుడు సుశి గణేశన్ గురించి మీటూ ఉద్యమంలో భాగంగా సంచలన ఆరోపణలు చేశారు. సినిమా సెట్లో అతడి సెక్సువల్ మిస్‌కండక్ట్ చాలా దారుణంగా ఉంటుందని, ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడతాడని, డబుల్ మీనింగ్ కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడతాడని అమలా పాల్ ఆరోపించారు. సుశి గణేశన్ దర్శకత్వంలో అమలా పాల్ ‘తిరుట్టు పాయలే 2' అనే సినిమాలో నటించారు. ఆ సమయంలో అతడి ప్రవర్తన వల్ల చాలా ఇబ్బంది పడ్డట్లు అమలా పాల్ తన మీటూ పోస్టు ద్వారా వెల్లడించారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన మహిళా దర్శకురాలు లీనా మణిమేకలై మీటూ ఉద్యమంలో భాగంగా దర్శకుడు సుశి గణేశన్ తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేశారు. లీనా తన పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా అమలా పాల్ స్పష్టం చేశారు. కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు... అన్ని చోట్ల మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి జరుగకుండా ప్రభుత్వం తరుపు నుంచి చర్యలు ఉంటే బావుంటుంది అని అమలా పాల్ అభిప్రాయ పడ్డారు.
OSCAR-2019
2010 లో స్థాపించబడిన, షెన్జెన్ XinChuangDa ఇంజినీరింగ్ కో, Ltd (హాంకాంగ్ కంపెనీ పేరు Hongsin పారిశ్రామిక కో, లిమిటెడ్) specializ ...
2021-02-27T00:07:20Z
https://www.precisionpartscn.com/te/
OSCAR-2109
జీవం అంటే ఏమిటి? Posted on: Tue 07 Apr 20:06:43.924176 2015 గతవారం డార్వినిజంపై దాడి గురించి చెప్పుకున్నాం. ఈ వారం జీవం అంటే ఏమిటో తెలుసుకుందాం. Third International Conference on Science and Scientists -2015 నినాదమైన "The Scientist is able for explain Science but is Science able to explain Scientist?" ''శాస్త్రవేత్త శాస్త్రాన్ని వివరించగలుగుతున్నారు కానీ, శాస్త్రం శాస్త్రజ్ఞుణ్ణి వివరించగలుగుతుందా?'' అన్న ప్రశ్నకు మరికొంత సమాధానాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ నిర్వాహకుల వెనుక ఉన్న ఛాందసవాద భావజాలం, దోపిడీవర్గాలకు వత్తాసునిచ్చే విధంగా తికమకలోకి సైన్సును నెట్టే కుహనా తాత్వికత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సైన్సును సైంటిస్టు నుండి వేరుచేసి, రెండు వేర్వేరు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వస్తువులు (వఅ్‌ఱ్‌ఱవర) గా చూపుతున్నారు. సైన్సు ఎపుడూ సైంటిస్టుని వదిలి ఉండదు. భౌతికవాద సూత్రాల ప్రకారం, చారిత్రక భౌతికవాదం ప్రకారం ప్రతి మనిషి సైంటిస్టే. తరతమ భేదాల్లో ప్రకృతి వాస్తవికతా ఆవిష్కరణల్లో పాలుపంచుకోవడం ఉంటుందిగానీ ప్రజలందరూ శాస్త్రవేత్తలే. ప్రజల్ని విడిచి శాస్త్రం ఉండదు. శాస్త్రం అంటే ఓ సూర్యుడో, చందమామో, ఫసిఫిక్‌ మహాసముద్రమో కాదు. సైన్సు అంటే మానవజాతి సమస్తం తమ బతుకుదెరువు కోసం, ప్రకృతిపై పట్టు సాధించడం కోసం, ప్రకృతి రహస్యాల్ని ఛేదించి, ఆ రహస్యాల ఆధారంగా సాంకేతికతను సాధించడమే. అందుకే మానవజాతికే సైన్సు ఉందిగానీ పురుగుల గుంపునకు, తేనెటీగల తుట్టెలకు, పూల తోటలకు, గొర్రెల మందకు సైన్సు ఉండదు. నిర్దిష్టమైన సంఖ్యల్ని, నియమాల్ని ఇతర జంతువులు, జీవజాతులు తమ తదుపరి తరాలకు గ్రంథ రూపేణా, చెరిగిపోని సంకేతాల రూపేణా దాఖలు చేయవు. వాటికి ఆ వరవడి, సంప్రదాయాలు లేవు. సైంటిస్టు సైన్సును కేవలం వివరించడు. సైంటిస్టు సైన్సును ఆవిష్కరిస్తాడు. సేకరించుకొంటాడు. ఆ సైన్సులో తాను అంతర్లీనమవుతాడు. తన శరీర అవయవ నిర్మాణం గురించి, ఆలోచనలకు కారణమైన నాడీతంత్రుల గురించి, మెదడు నిర్మాణం గురించి ఆరా తీస్తాడు. సైన్సు, సైంటిస్టు ఒకే నాణేనికి ఇరు పార్శ్వాల కింద అర్థంచేసుకోవాలి. ఆ సదస్సు నిర్వాహకులకు ఒక్కటే ఇష్టం. సైన్సు ఛాందసభావాల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి, దాన్ని తక్కువ చేసి చూపాలి. మానవుడు అనే వస్తువులోని జీవానికి సైన్సు కారణం చెప్పదనడం వారి వాదన. మనిషి, తదితర జీవులు సృష్టించబడ్డాయని తీర్మానించడం వారి పరమావధి. జీవం అంటే మరణం లేకపోవడమన్న కనీస సత్యాన్ని వారు విస్మరిస్తారు. మరణానికి కారణమైనవేమిటో సైన్సు వివరిస్తోంది. నీటిలో పడి ఊపిరి ఆగిపోతే మనిషి మరణిస్తాడు. ఆక్సిజన్‌ సరఫరా లేకపోవడం వల్ల కణాలకు సరిపడినంత శక్తి కావాలంటే గ్లూకోజు అణువులు ఆక్సిజన్‌ సమక్షంలో ఆక్సీకరణం చెందాలన్న వాస్తవం మృగ్యం కావడం వల్లనే నీటిలో మునిగిన వ్యక్తి చనిపోతాడు. తాచుపాము కాటుకు మనిషి ఎందుకు మరణిస్తాడు? ఆ విషంలోని ప్రోటీన్లు రక్తం ద్వారా మెదడుకు చేరి దాని చర్యలను చిన్నాభిన్నం చేయడం ద్వారా గుండె కదలికలకు జరగాల్సిన సంకేతాలు ఆగిపోవడం వల్ల చనిపోతాడు. ఉరి వేసుకొంటే మనిషి ఎందుకు చనిపోతాడు? ముసలి ప్రాయంలో ఎందుకు మరణిస్తాడు? రోడ్డు ప్రమాదాల్లో ఎందుకు మరణిస్తాడు? క్యాన్సరు వస్తే ఎందుకు మరణిస్తాడు; గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది వచ్చినపుడు ఎందుకు దాదాపు మరణానికి చేరువవుతాడు? ఎయిడ్స్‌ వ్యాధి వల్ల ఎందుకు మరణం తథ్యం? భోపాల్‌ గ్యాసు ప్రమాదం వల్ల వేలాదిమంది ప్రాణాలు ఎందుకు పోయాయి? ముషీరాబాదు ప్రాంతంలో ఆ మధ్య కలుషిత నీరు తాగితే చాలామంది పేదవారు ఎందుకు మరణించారు? యుద్ధంలో తుపాకీ తూటాలకు లోనైనవారు మరణించిందెందుకు? రైలు బోగీలకు, బస్సులకు నిప్పంటుకొంటే ఎందుకు ప్రయాణీకులు మరణిస్తారు? చాలాకాలంగా ఎండిపోయిన బావుల్లోకి దిగిన ఆరోగ్యవంతుడు ఎందుకు చనిపోతాడు?... ఇలా ఎన్నో మరణాలకు కారణాల్ని సైన్సు పూర్తివివరాలతో తెలుపుతోంది. శరీరంలో ప్రతి కణం, కణజాలం కీలకావయవాలు, సున్నితభాగాలు సరియైన పాదార్థిక నిర్మాణంతోను, దరిమిలా సక్రమమైన పాదార్థిక చర్యలతోనూ ఉండడమే జీవం. ఉదాహరణకు ఓ లేటెస్టు మొబైల్‌ ఫోనును తీసుకోండి.. అందులో ఉన్న ఏ వస్తువుకూ జీవం లేదు. జీవంలాగా తనంత తాను కదలదు. ప్రక్కనే ఎన్ని పదార్థాలను పెట్టినా తనలాంటి మరో సెల్‌ఫోన్‌ను సృష్టించలేదు. కానీ ఆ సెల్‌ఫోన్‌లో కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలు జరుగుతాయి. ఫొటోలు తీస్తుంది, బయటి నుంచి వచ్చే మాటల్ని వినిపిస్తుంది. మన మాటల్ని బయటికి పంపుతుంది. చేయి తగిలితే టచ్‌స్క్రీన్‌ మీద బొమ్మలు మారతాయి. సినిమాలు, పాటలు, వీడియోలు ఆడిస్తుంది. స్క్రీను మీదే బొమ్మలు వస్తున్నాయి కదాని సెల్‌ఫోను స్క్రీనును ఊడబెరికి ప్రక్కనబెడితే అందులోంచి బొమ్మలు రావు. సెల్‌ఫోను నడవాలంటే లోపలున్న బ్యాటరీ ముఖ్యం కాబట్టి, బ్యాటరీని టేబుల్‌పై ఉంచితే అదే బ్యాటరీ సెల్‌ఫోను చేసే పనుల్ని చేయదు. సెల్‌ఫోనులోని అన్ని వస్తువుల సమగ్ర, సంక్లిష్ట అమరికలోనే సెల్‌ఫోను నిర్మాణం, దాని పనితీరు నిబిడీకృతమై ఉన్నాయి. పనిచేయని సెల్‌ఫోనులో బ్యాటరీ బాగున్నా, స్క్రీన్‌ బాగున్నా, మరేదో బాగలేకపోవడం వల్లనే పనిచేయడం లేదు. అలాగే మనిషి లేదా ఓ జీవకణం సెల్‌ఫోను కన్నా సంక్లిష్టమైన నిర్మాణపూరితం. సెల్‌ఫోను చరిత్ర కొన్ని దశాబ్దాలది మాత్రమే. కానీ జీవకణం చరిత్ర వందల కోట్ల సంవత్సరాలది. శాస్త్రవేత్త అనే మనిషి శాస్త్రాన్ని సృష్టించే ధీశాలి కావచ్చు. అయితే అదే శాస్త్రం శాస్త్రవేత్తలో ఉన్న తెలివితేటలకు సృజనాత్మకతకు, నడవడికకు, జ్ఞానానికి, పరిజ్ఞానానికి, జ్ఞాపకశక్తికి, ఆకలిదప్పులకు, ఆలోచనాసరళికి పాదార్థిక భూమికను ఆపాదిస్తోంది. ఓ మనిషికున్న భావస్ఫోరకత సైన్సు పరిధిలోకి రాదని ఆ సదస్సు నిర్వాహకుల భావన. మనిషి ఆలోచన మెదడులోనే ఉంటుంది. మెదడు అనే పదార్థంలో ఉంటుంది. అయితే ఆ పదార్థం ఓ గుండుగుత్తగా బెల్లం ముద్దలా, బంగారపు బిస్కెట్‌లాగా లేదు. అందులో ఎంతో పాదార్థిక విశిష్టత ఉంది. గుణాత్మకత, పరిమాణాత్మకత ఉన్నాయి. ప్రతి మెదడు కణంలో ఉన్న డిఎన్‌ఎ లేదా ఆర్‌ఎన్‌ఎలలో ఉన్న కోడాన్ల సంఖ్య, అమరిక ఆయా మెదడు కణాల లక్షణాల్ని వ్యక్తీకరిస్తాయి. ఆరోగ్యంగా అన్నీ బాగా ఆస్వాదిస్తూ ఆ క్షణంలో నవ్వుతూ సరదాగా ఉన్న మనిషిని ఆసుపత్రి ఆపరేషను థియేటర్‌లో నైట్రస్‌ ఆక్సైడు అనే వాయువును కాసేపు పీల్పింపజేస్తే మత్తులోకి వెళ్తాడు. ఎన్ని జోకులు వేసినా అపుడు నవ్వలేడు. ఎదురుగా పిల్లల్ని దండిస్తున్నా ఏడవలేడు. పంచభక్ష్య పరమాన్నాల్ని ముందుపెట్టినా అబగా చూడలేడు. ఆయనకు అత్యంత ఇష్టమైన సంగీతాన్ని ఎంత బాగా వినిపించినా ఆనందించలేడు. కేవలం ఓ నిర్జీవ నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువు అణువుల ప్రభావంతో ఆయనలోని కళాపోషణ, భావుకత, అరిషడ్వర్గాలు, ఆకలిదప్పులు, ఆర్ద్రత, వాత్స్యలం, దయాకారుణ్యాలు, కోపతాపాలు, శృంగార కామాలు, నియమ నిష్టలు, కృత నిశ్చయాలు, భయ విహ్వలతలు, నవరస భావాలేమీ ఉండవు. చేష్టలుడిగి, కేవలం పరిమిత స్వతంత్ర నాడీవ్యవస్థ పరిధిలోకి నెట్టబడి బతకుతుంటాడు. కాబట్టి మనిషికున్న సకల బాహ్య, అంతరంగిక, చైతన్యపూరిత ప్రకటనల వెనుక జీవిస్తుండడం (మరణం లేకుండా ఉండడం) వెనుక పాదార్థిక భూమిక ుంది.. ఎవరు ఎందుకు ఎపుడు నవ్వుతారో, పిచ్చివారు అంటే ఎవరో, నడవడిక బాగా ఉన్నవారు ఎవరో, దొంగలెవరో, దొంగబుద్ధులెవరివో, తెలివి ఎవరిదో, తెలివి తక్కువతనం ఎందుకో, ఆకలి ఎపుడో, ఆకలి లేనిదెపుడో, ఇలాంటి ప్రతి భావ స్పురణ వెనుక పాదార్థిక నేపథ్యం ఉంది. సామాజిక పరిసరాలు కూడా మనిషి ఆలోచనలను నియంత్రిస్తాయి. సామాజిక పరిస్థితులంటేనే ఏమి తింటున్నాడు, ఎక్కడుంటున్నాడు, ఎవరితో ఉంటున్నాడు అన్న ఎన్నో భౌతిక వాస్తవాలే!
2018/03/23 22:07:05
http://andhrapradeshscienceteacher.blogspot.in/2015/04/posted-on-tue-07-apr-200643.html
mC4
బుద్ధుడు సన్యాసిగా మారకూడదని, అతని తండ్రి కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, ఏ కష్టమూ తెలీకుండా పెంచాడు. ఐనా కుదరలేదు.కాబట్టి పిల్లల భవిష్యత్తు పై మనం ఎలాంటి "కలలు" కన్నా,పెంపకంలో ఎన్ని "కళలు"వాడినా..పెరిగి వారు ఏమి అవ్వాలనుందో అదే అవుతారు....!
OSCAR-2019
రక్తపోటు (బీపీ) పరీక్ష చేయించుకోవటమే కాదు.. పరీక్ష చేసే సమయంలో సరిగా కూర్చోవటం వంటివీ ముఖ్యమే. వీపు కుర్చీకి ఆనకపోవటం, పాదాలు నేలకు తగలకపోవటం వంటి చిన్న చిన్న పొరపాట్లతోనూ రక్తపోటు ఫలితాలు తారుమారు కావొచ్చు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిది. * మూత్రం పోశాకే: మూత్రాశయం నిండుగా ఉంటే రక్తపోటు 10 ఎంఎం హెచ్‌జీ ఎక్కువగా ఉండొచ్చు. మూత్రం పోశాకే రక్తపోటు పరీక్ష చేయించుకోవటం మేలు. * పాదాలు నేలకు ఆనాలి: పాదాలు పూర్తిగా నేలకు ఆనకపోయినా, కుర్చీ వెనక భాగానికి వీపును తాకించి నిటారుగా కూర్చోకపోయినా రక్తపోటు ఫలితాలు 6.5 ఎంఎం హెచ్‌జీ వరకు ఎక్కువగా నమోదు కావొచ్చు. * కాలు మీద కాలు వద్దు: కాళ్లు ఎడంగా పెట్టి తిన్నగా కూర్చున్నాకే పరీక్ష చేయించుకోవాలి. కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నప్పుడు పరీక్ష చేస్తే రక్తపోటు 2-8 ఎంఎం హెచ్‌జీ వరకు పెరగొచ్చు. * మౌనంగా, ప్రశాంతగా: రక్తపోటును కొలిచేటప్పుడు మాట్లాడటం తగదు. ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఆందోళనకు గురైనా రక్తపోటు 10 ఎంఎం హెచ్‌జీ మేరకు పెరిగే అవకాశముంది. * దుస్తులపై పట్టీ వద్దు: రక్తపోటు పరికరం పట్టీ దుస్తుల మీద బిగించకుండా ఉంటేనే మేలు. దుస్తుల మీదుగా పట్టీ బిగిస్తే రక్తపోటు ఎక్కువగా చూపించొచ్చు. అలాగే చేతికి తగిన సైజు పట్టీ ఉండేలా చూసుకోవాలి. పట్టీ సైజు చాలా తక్కువగా ఉన్నట్టయితే బీపీ 2-10 ఎంఎం హెచ్‌జీ వరకు పెరగొచ్చు. * గుండెకు సమానంగా చేయి: పరీక్ష కోసం చాచిన చేయిని గుండెకు సమాన ఎత్తులో ఉండాలి. సమాన ఎత్తులో లేకపోయినా, చేయి కింద దన్ను లేకపోయినా రక్తపోటు ఫలితం 10 ఎంఎం హెచ్‌జీ ఎక్కువగా చూపించొచ్చు. Advertisement Tags : బీపీ రక్తపోటు blood pressure BP Health మరిన్ని Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27-11-2021)[04:03] Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు... Black Friday: ఈ ‘బ్లాక్‌ ప్రైడే’ వెనుక ఇంత కథ ఉందా..?[01:16] ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ బ్లాక్‌ ప్రకారం ‘బ్లాక్‌ ఫ్రైడే’ అనే పదం 1610లో పరిశోధకుల కంట పడిందట. వీళ్ల అధ్యయనం ప్రకారం.. Indian Constitution:‘భారత రాజ్యాంగం’పై కేంద్రం ఉచిత కోర్సు![01:14] భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉచిత ఆన్‌లైన్‌ కోర్సును ప్రవేశపెట్టింది. నేడు ‘భారత రాజ్యంగ దినోత్సవం’ పురస్కరించుకొని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘అజాదీ కా అమృత్‌ మహోత్సవం’లో భాగంగా ఈ కోర్సును Ts News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి[01:09] తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. ఈవిషయంపై గోయల్‌తో మంత్రుల బృందం గంటపాటు సమాలోచనలు... క్యాంపస్‌లవైపు.. ఈ-కామర్స్‌, స్టార్టప్‌ సంస్థల చూపు![01:06] కరోనా సంక్షోభం అనంతరం ఈ-కామర్స్‌, స్టార్టప్‌ సంస్థలు బాగా పుంజుకున్నాయి. దీంతో తమ పరిధిని మరింత విస్తరించే క్రమంలో ఆయా కంపెనీలు భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నాయి. ఉన్న ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేసి ఎక్కువ జీతం ఇచ్చే సంస్థలవైపు వెళ్తుండటంతో కంపెనీల్లో జిల్లా వార్తలు ఏ జిల్లా ఆదిలాబాద్భద్రాద్రి హైదరాబాద్జగిత్యాల జనగామ జయశంకర్ జోగులాంబ కామారెడ్డి కరీంనగర్ఖమ్మంకుమురం భీంమహబూబాబాద్ మహబూబ్ నగర్మంచిర్యాల మెదక్ములుగునాగర్ కర్నూల్ నల్గొండనారాయణపేటనిర్మల్ నిజామాబాద్పెద్దపల్లి రాజన్నసంగారెడ్డి సిద్దిపేటసూర్యాపేటవికారాబాద్వనపర్తివరంగల్ రూరల్వరంగల్ అర్బన్ యాదాద్రి అమరావతిఅనంతపురంచిత్తూరుతూర్పు గోదావరిగుంటూరుకడపకృష్ణకర్నూలుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుప్రకాశంశ్రీకాకుళంవిశాఖపట్నంవిజయనగరంపశ్చిమ గోదావరి కర్ణాటకఒడిశాతమిళనాడు బిజినెస్ కొవిడ్‌ కల్లోలం శుక్రవారం మదుపర్లకు శోకవారమే అయ్యింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ భయాలు మదుపర్ల వెన్నులో వణుకు పుట్టించాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలనూ కకావికలం చేశాయి.... 2030కి రూ.9 లక్షల కోట్లకు 2030 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా, బయోటెక్‌ పరిశ్రమ ప్రస్తుత స్థాయి నుంచి 3 రెట్లు పెరిగి రూ.9 లక్షల కోట్ల (120 బిలియన్‌ డాలర్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ మరిన్ని సినిమా అంతర్జాతీయ చిత్రంలో సమంత ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నా అంటూ తన కొత్త సినిమాని ప్రకటించింది అగ్ర కథానాయిక సమంత. ఆమె ప్రధాన పాత్రధారిగా ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే చిత్రం తెరకెక్కబోతోంది. తిమేరి కథ వినకుండానే ‘అఖండ’ చేశా తొలి అడుగుల్లోనే ప్రతిభ చాటింది ప్రగ్యా జైస్వాల్‌. ‘కంచె’ చిత్రంతో ఆమె చక్కటి అభినయం ప్రదర్శించింది. వరుసగా అవకాశాలు అందుకొంటోంది. ఇటీవల బాలకృష్ణ సరసన ‘అఖండ’లో నటించింది. మరిన్ని క్రైమ్ మితిమీరిన వేగం.. గతితప్పిన బంధం! మితిమీరిన వాహన వేగం అన్నదమ్ముల అను‘బంధాన్ని’ అంతమొందించింది. ఏ కార్యక్రమానికైనా కలసికట్టుగా వెళ్లే వారిని రోడ్డు ప్రమాదం ఒకేసారి విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి పంట చేలో మిరపతోటకు నీరు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ మహిళారైతు మరణించారు. ఈ విషాద ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మరిన్ని క్రీడలు పడగొట్టాలిక.. 145 పరుగులకే 4 వికెట్లు పడ్డ స్థితి నుంచి.. గొప్పగా పుంజుకుని మరో వికెట్‌ పడకుండా తొలి రోజు ఆటను ముగించి తొలి టెస్టుపై పట్టు బిగిస్తున్నట్లు కనిపించిన టీమ్‌ఇండియా.. సెమీస్‌లో సింధు ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో మూడో సీడ్‌ సింధు 14-21, 21-19, 21-14తో సిమ్‌ యుజిన్‌ (కొరియా)పై గెలుపొందింది. మరిన్ని పాలిటిక్స్ TS News: తెరాస, కాంగ్రెస్‌ నుంచి 25 మంది టచ్‌లో ఉన్నారు: తరుణ్‌ చుగ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దిల్లీలో షాక్‌ తగిలిందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. TS News: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు.. కారుకు 6 స్థానాలు ఏకగ్రీవం, మరో ఆరింటిలో పోటీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. ఎమ్మెల్సీ పోరులో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి తెరాస అభ్యర్థిగా దండెం విఠల్‌, స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి.. మరిన్ని జాతీయ- అంతర్జాతీయ International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం అంతర్జాతీయ విమనాల కమర్షియల్‌ పాసింజర్‌ సర్వీసుల్ని పునఃప్రారంభించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో.... Farmers Protest: సాగు చట్టాలు.. అన్నదాతల ఆగ్రహానికి నేటితో ఏడాది! కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతన్నలు ఉద్యమం బాటపట్టిన విషయం తెలిసిందే. ఇలా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో మొదలైన పోరాటం నేటితో ఏడాది పూర్తిచేసుకుంది.
2021-11-27T00:46:29Z
https://www.eenadu.net/general/latestnews/procedure-for-blood-pressure-check-keep-mind-these-issuses/0600/120143923
OSCAR-2201
ఈ-పంట నమోదు ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. వెబ్‌ల్యాండ్‌ డేటా ఆధారంగా రైతులు ఏ సర్వే నెంబరులో ఏ పంట వేశారో సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేశారు. ఈ-పంట నమోదు చేస్తున్న వీఏఎలు (ఫైల్‌) అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఈ పంట నమోదు పూర్తి ఈకేవైసీకి కసరత్తు చేస్తున్న వ్యవసాయశాఖ నెల్లూరు (వ్యవసాయం), అక్టోబరు 6 : ఈ-పంట నమోదు ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. వెబ్‌ల్యాండ్‌ డేటా ఆధారంగా రైతులు ఏ సర్వే నెంబరులో ఏ పంట వేశారో సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేశారు. రైతుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, తెగుళ్ల నష్టం, అతివృష్టి, అనావృష్టి వల్ల వాటిల్లితే పంటల బీమా పథకంలో పరిహారం పొందేందుకు ఈ-పంట నమోదు తప్పనిసరి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వీఏఏలు ఈ-పంట నమోదు చేశారు. వీఆర్వోలతోపాటు ఎంఏవోలు, తహసీల్దార్లు ఈ-పంట వివరాలను ధ్రువీకరించాలి. జిల్లాలో 1.84లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణంలో 1,82,189 ఎకరాలకు ఈ-క్రాప్‌ నమోదు (99శాతం) పూర్తయింది. అధికారులే బాధ్యులు గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) నమోదు చేసిన వివరాలను గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) పరిశీలించుకుని రైతు నుంచి సంతకం తీసుకోవడం వల్ల పూర్తిస్థాయిలో పారదర్శకతకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్‌ సమస్యలతో రాత్రిళ్లు సైతం వీఏఏలు, వీఆర్వోలు పని చేశారు. గతంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాలకు వెళ్లకుండానే ఈ-పంట నమోదు చేసేవారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరొకొన్ని చోట్ల దళారులతో కుమ్మక్కై పంటలేని చోట కూడా పంట ఉన్నట్లు నమోదు చేశారు. ఈసారి వీఆర్వో ధ్రువీకరణతో రైతుకు డిజిటల్‌ రశీదు ఇవ్వనున్నారు. రైతు సంతకం సైతం తీసుకోవడం వల్ల తప్పుడు లెక్కలకు కాలం చెల్లినట్లయింది. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారి బాధ్యుడిగా చేసందుకు వీలుంది. పంట సాధారణ విస్తీర్ణం వేసి పంట గణాంకాలు సాధారణంగా ఊహా జనితంగానే ఉండేవి. ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్పష్టత రావడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే ఏ పంట ఎంతమేరకు దెబ్బతిన్నదో అంచనా వేసే వీలుంటుంది. దీంతో పరిహారం చెల్లింపులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. పక్కాగా వివరాల సేకరణ - సుధాకర్‌రాజు, జిల్లా వ్యవసాయాధికారి వీఏఏలు, వీఆర్వోలు పక్కాగా ఈ-పంట నమోదు చేయడం వల్ల పారదర్శకత ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సనంక్షేమ పథకాలు ఈ-పంట నమోదుపై ఆధారపడి ఉంటుంది. డిజిటల్‌ రశీదు రైతులకు ఇవ్వడం వల్ల వేసిన పంట సరిగా నమోదు చేశారా అని చూసుకోవచ్చు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా వీఏఏ, వీఆర్వోల ధ్రువీకరణలో జాప్యం జరుగుతోంది. వీఏఏల లాగిన్లలో 1,77,322 ఎకరాలు, వీఆర్వోలు 1,48,419 ఎకరాల్లో ఽధ్రువీకరణ పూర్తయింది. 17,318 ఎకరాలకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తయింది. మరో రెండు మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది.
2022-12-03T16:37:01Z
https://www.andhrajyothy.com/2022/andhra-pradesh/nellore/panta-lekka-eka-pakkamrgsandhrapradesh-900400.html
OSCAR-2301
హాస్య‌న‌టుడిగా బిజీగా ఉన్న‌ప్పుడే.. హీరో క్యారెక్ట‌ర్ల వైపు దృష్టి నిలిపాడు స‌ప్త‌గిరి. తొలి సినిమా స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ నిరాశ ప‌రిచినా… హీరో మోజు తీర‌లేదు. త‌న పేరునే టైటిల్‌గా మార్చుకొని ఇప్పుడు స‌ప్త‌గిరి ఎల్ ఎల్‌బీ అంటూ మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. బాలీవుడ్ లో విజ‌య‌వంత‌మైన జాలీ ఎల్ఎల్‌బీకి ఇది రీమేక్‌. అయితే ఇప్పుడు మ‌రో సినిమాకీ ప్లానింగ్స్ న‌డుస్తున్నాయ‌ట‌. సినిమా పేరేంటో తెలుసా?? ‘స‌ప్త‌గిరి వెర్సెస్ స‌న్నీలియోన్‌’. స‌న్నీలియోన్ చుట్టూ తిరిగే క‌థ ఇది. అందుకోసం స‌న్నీలియోన్‌నే రంగంలోకి దించుతారా, లేదంటే ఆ పాత్ర‌లో మ‌రో క‌థానాయిక‌ని చూపిస్తారా అనేది ఆస‌క్తిగా మారింది. స‌న్నీలియోన్ కావాలంటే.. స‌గం బ‌డ్జెట్ ఆమె పారితోషికానికే కేటాయించాలేమో. స‌ప్త‌గిరి స్నేహితుడే ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని టాక్‌. అంటే.. మొత్తానికి హీరోగా కొన‌సాగ‌డానికి స‌ప్త‌గిరి డిసైడ్ అయిపోయాడ‌న్న‌మాట‌. దాంతో పాటు.. త‌న ప్ర‌తీ సినిమా టైటిల్‌లోనూ ‘స‌ప్త‌గిరి’ వ‌చ్చేలా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. ‘ఈ సినిమాలోనేనే హీరో’ అని చెప్పుకోవ‌డానికా, లేదంటే… దాన్నే బ్రాండ్‌గా మార్చుకోవ‌డానికా..? లేదంటే త‌న పేరుంటే చాలు.. ప్ర‌చారం అక్క‌ర్లెద్ద‌ని ఫిక్స‌యిపోయాడా??
OSCAR-2019
BJP SATYA KUMAR COMMENTS : అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరలేపుతోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. అమరావతి రైతుల పాదయాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఎన్టీఆర్​ వర్సిటీ పేరు మార్చారన్నారు. మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకోని వైకాపా నేతలు...ఇప్పుడు రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు. BJP SATYA KUMAR ON JAGAN : అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పేవన్నీ అసత్యాలేనని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఆరోపించారు. జగన్​ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎన్టీఆర్‌ వర్సిటీ పేరు మారుస్తూ వైకాపా ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతమవుతోందని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని నిలదీశారు. కొత్తవి రాకపోగా.. ఉన్న చక్కెర మిల్లును కూడా మూసివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం అభివృద్ధి సాధించారని వైకాపా నేతలు సమావేశం ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రను గంజాయి సాగు ప్రాంతంగా మార్చారని.. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని.. మూడున్నరేళ్లైంది ఏ ప్రాజెక్టు పూర్తిచేశారో చెప్పగలరా అని నిలదీశారు. ఎన్టీఆర్‌ వర్సిటీ పేరు మారుస్తూ కొత్త నాటకం "ప్రజల దృష్టి మరల్చేందుకే వైకాపా నాటకాలు ఆడుతోంది. మూడున్నరేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? కొత్తవి రాకపోగా.. చక్కెర మిల్లును కూడా మూసివేయించారు. ఏం సాధించారని వైకాపా నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటై మూడున్నరేళ్లైంది ఏ ప్రాజెక్టు పూర్తిచేశారో చెప్పగలరా? అభివృద్ధి అంటే పేర్లు, ఊర్లు మార్చడమేనా? పేర్ల పిచ్చి పార్టీని నేనెక్కడా చూడలేదు. పుట్టబోయే బిడ్డ పేరు కూడా మార్చాలని చెబుతారేమో" - సత్యకుమార్​, భాజపా నేత అభివృద్ధి అంటే పేర్లు, ఊర్లు మార్చడమేనా అని.. పేర్ల పిచ్చి పార్టీని చూడలేదని విమర్శించారు. పుట్టబోయే బిడ్డ పేరు కూడా మార్చాలని చెబుతారేమో అని ఎద్దేవా చేశారు. రేషన్‌ కార్డుదారులకు బియ్యం ఎందుకు అందట్లేదని.. ఆ బియ్యం ఎక్కడికి పంపుతున్నారో చెప్పండని నిలదీశారు. కనీసం బియ్యం కూడా సరఫరా చేయలేనివారు అభివృద్ధి చేస్తున్నామంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల కోసం కేంద్రం నిధులు కేటాయిస్తోందని.. వాటిని లబ్ధిదారులకు కేటాయించే తీరిక లేదా అని ప్రశ్నించారు. పేదలకు అండగా నిలవాల్సిందిపోయి.. దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
2022-11-26T21:54:16Z
https://www.etvbharat.com/telugu/andhra-pradesh/state/visakhapatnam/bjp-leader-satya-kumar-fires-on-ysrcp-government/ap20220925135336774774339
OSCAR-2301
నాగచైతన్య 'దోచెయ్‌' విడుదల తేదీ(అఫీషియల్) | Naga Chaitanya's Dochey release on April 17th - Telugu Filmibeat » నాగచైతన్య 'దోచెయ్‌' విడుదల తేదీ(అఫీషియల్) నాగచైతన్య 'దోచెయ్‌' విడుదల తేదీ(అఫీషియల్) Published: Saturday, March 7, 2015, 16:46 [IST] హైదరాబాద్ : అక్కినేని నటవారసుడు నాగచైతన్య నటిస్తున్న చిత్రానికి 'దోచెయ్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసి పోస్టర్స్ వదిలిన సంగతి తెలిసిందే. 'స్వామిరారా' ఫేం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసారు. ఏప్రియల్ 17న చిత్రం రిలీజ్ కానుందని మీడియాకు తెలియచేసారు. Naga Chaitanya's next film tentatively titled Dochey will hit the big-screens on April 17th. Naga Chaitanya will be seen as conman in this stylish action entertainer. Kriti Sanon is cast opposite Naga Chaitanya in the film, taking shape in Sudheer Varma direction
2017/08/21 03:02:08
https://telugu.filmibeat.com/news/naga-chaitanya-s-dochey-release-on-april-17th-044241.html
mC4
మీ బ్రెయిన్‌లో జరిగే సినిమాను మార్చండి- The celebrated monk అవ్వండి.. - eekshanam.com Homeబిజినెస్మీ బ్రెయిన్‌లో జరిగే సినిమాను మార్చండి- The celebrated monk అవ్వండి.. October 8, 2020 eekshadmin బిజినెస్ 0 హైదరాబాద్: చేయడం తెలిసిన వాడికి చెప్పాల్సిన అవసరం లేదు… పనితనం ఉన్న వాడికి పనికిమాలిన విషయాలు వినాల్సిన సమయం లేదు…. నాకు అన్నీ తెలుసు లే అనుకుంటూ జీవితం అయిపోతుంది కానీ ఏమీ తెలియకుండానే ఉండిపోతాం… మన కష్టాలకి మన బాధలకి మన దుఃఖాలకి కారణం మన మనస్సు…. మనసు అంటే మెదడు కాదని మెదడుకి మనసుకి సంబంధం లేదని… రకరకాల వాదనలు వింటూ వస్తున్నాం. మన మనసు ఆడే ఆటలో చిక్కుకుపోతున్నాం. బ్రెయిన్‌ చుట్టూ అలుముకొని ఉన్నా వీఐపీ ఛాంబర్, మన జీవితాన్ని మనకు కావాల్సినట్టుగా మలచుకునీ ఆనందంగా గడపడానికి, ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఇది తెలియక బ్రెయిన్ ఆడే గేమ్ లో చిక్కుకుని ఉన్నాం, బ్రెయిన్ ఏ సినిమా వేస్తే ఆ సినిమా చూస్తున్నాం. మన జీవితానికి సంబంధించిన ప్రతీ విషయానికి ఆన్సర్ చెబుతూ డాక్టర్ హరీష్ తెన్నేటి the celebrated monk vip chamber అనే పుస్తకం ఇప్పుడు అమెజాన్‌లో లభ్యమవుతోంది. వీలు కుదిరితే టైముంటే జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటే, ఖచ్చితంగా ఈ బుక్ చదవండి. డాక్టర్ హరీష్ తెన్నేటి oral సర్జన్ వేద, సహస్రపాత్ గురు మిత్ర, లైఫ్ కోచ్. 15 ఏళ్లుగా ఎన్నో రేడియో టాక్స్ లెక్చర్స్ సైన్స్ అండ్ స్పిరిచ్యువాలిటీ మీద కి నోట్స్ ప్రజెంట్ చేశారు. మనిషి జీవితంతో బ్రెయిన్ ఆడే నాటకాన్ని ప్రాక్టికల్ గా ఎలా తప్పించుకోవచ్చో తన ప్రత్యేకమైన పద్ధతితో నేర్పిస్తారు. THE CELEBRATED MONK- VIP CHAMBER September 26, 2020 eekshadmin ప్రేమలతను వరించిన రికార్డ్ Comments Off on ప‌క్క‌వాళ్ల‌పై కాదు.. నీపై నువ్వు దృష్టి పెట్టు.. త‌ప్ప‌‌క విజ‌యం సాధిస్తావ్‌.. అది రన్నింగ్ రేస్ లో ఫైనల్ రౌండ్.. అతని మీద బాగా ఆశలు ఉన్నాయి…. అమ్మ నాన్న చాలా కష్టపడి కోచింగ్ ఇప్పించారు…. కోచ్ స్టేట్ రన్నింగ్ ఛాంపియన్షిప్ కోసం కష్టపడి ప్రిపేర్ చేసాడు… స్టేట్ రన్నింగ్ ఛాంపియన్షిప్ లో అది లాస్ట్ రౌండ్. పక్క గెలుస్తాడు అనుకున్న [ READ …]
2021/10/27 18:31:32
http://eekshanam.com/2020/10/08/the-celebrated-monk-by-dr-harish-tenneti/?lang=te
mC4
15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
OSCAR-2019
ఈ వేసవికాలంలో మీ కార్ ఎ/సి కోసం 5 చిట్కాలు తెలుసుకోండి! - Telugu DriveSpark ఈ వేసవికాలంలో మీ కార్ ఎ/సి కోసం 5 చిట్కాలు తెలుసుకోండి! Updated: Tuesday, May 7, 2019, 11:58 [IST] వేసవి కాలం మొదలై చాలా రోజు అయింది,మీరు ఒక కారు ఉంటే,మీ పరిస్థితి గురించి బాగా తెలుసు, ఉష్ణోగ్రతలు కేవలం రెండు రోజుల తరువాత మాత్రమే ఎక్కువగా ఉండవు. మీ కారు యొక్క ఎ/సి పరిస్థితి నాశనం చేయడానికి పూర్తి బాధ్యత వహిస్తుంది.అందువల్ల, ఇక్కడ మీ ఎ/సి కోసం మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని టిప్స్. 1. షాడో పార్కింగ్ మీ కార్ క్రియాశీలక గ్రీన్హౌస్ నుండి నిరోధించడమే ప్రాధమిక లక్ష్యం. మీ కారును నీడలో పార్కింగ్ చేయడానికి దాని ఉష్ణోగ్రత నియంత్రించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. బేస్మెంట్ పార్కింగ్ లేదా సూర్యకాంతికి ప్రత్యక్షంగా బహిర్గతమయ్యే ఏదైనా ఇతర కవర్ కోసం చూసుకోండి. ఏమీ లేకపోతే, చెట్టు క్రింద మీరు పార్కింగ్ చేయవచ్చు, కారు ఉష్ణోగ్రత ముందుగా నియంత్రించబడినప్పుడు ఎయిర్ కండీషనర్లో లోడ్ గణనీయంగా తగ్గించబడుతుంది. మీరు దీనిని కనుగొనలేకపోతే, తదుపరి పాయింట్లు ఉపయోగపడుతుంటాయి. 2. విండ్ స్క్రీన్ రిఫ్లెక్టర్లు మరియు బ్లైండ్స్ వాటి పెద్ద ఉపరితల వైశాల్యం కారణంగా, ముందు మరియు వెనుక విండ్షీల్లు మండుతున్న వేడికి ఎక్కువగా గురవుతాయి. అందువల్ల, ఒక సన్షేడ్ లేదా రిఫ్లెక్టర్ కారుని ప్రవేశించకుండా అధిక వేడిని నిరోధించవచ్చు. అయితే, మీ కారును కనికరంలేని కొలిమిని మార్చకుండా మీరు నిజంగా నిరోధించాలనుకుంటే, సూర్యరశ్మిని కారులోకి ప్రవేశించకుండా అన్ని విండోస్లో సన్షేడ్ యొక్క ప్రతిబింబాలను పూర్తిగా ఉంచండి. 4.ఎ/సి ఆన్ చేయడానికి ముందు విండోస్ డౌన్ రోల్ చేయండి గరిష్టంగా మీ ఎ/సి ను పెంచడానికి ముందు, మీరు మీ విండోస్ ను డౌన్ రోల్ చేసి బిట్ చుట్టూ డ్రైవ్ నిర్ధారించుకోండి. ఇది తాజా గాలిని ప్రసరించడానికి మరియు క్యాబిన్ నుండి వేడి గాలిని త్రోయడానికి సహాయపడుతుంది. కొంతకాలం తర్వాత AC లో దానిపై లోడ్ను తగ్గిస్తుంది మరియు వేగవంతమైన శీతలీకరణతో పని చేస్తుంది. 5. ఎ/సి సర్వీస్ మీ కారు ఎప్పుడైనా బాగా నిర్వహించబడుతుందని చెప్పకుండానే మీ ఎయిర్ కండీషనర్ను పైన చెప్పిన దశలను జాగ్రత్తగా చూసుకోండి అయినప్పటికీ,మీ ఎయిర్ కండీషనర్ పనిచేయకపోతే మీ కారు సరిగ్గా చల్లగా ఉండదు. ఏవైనా అవాంతరాలు లేకుండా పని చేయడానికి సాయంకాలం ముందస్తుగా ఉండే సేవ ఉపయోగపడుతుంది. మీరు ఒక సాధారణ ఎసి సర్వీసింగ్ నుండి క్రిందివాటిని పరీక్షింప చేయండి. ఎయిర్ వెంట్ ను చెక్ చేయడం ఎ/సి గ్యాస్ ను రీప్లేస్ చేయడం ఎ/సి ఫిల్టర్ ను రీప్లేస్ చేయడం డ్రైవ్ బెల్ట్ మరియు పుల్లీల సర్దుబాట్లు. సిస్టం మరియు భాగాలు లీక్ పరీక్షలు. కండెన్సర్ వింగ్స్ శుభ్రపరచడం. The agonizing summers are here. If you own a car, you are very well aware of the situation. It's the onset of summers and the heat is already biting our heals.
2021/01/22 00:45:20
https://telugu.drivespark.com/four-wheelers/2019/car-care-tips-5-ways-to-prevent-your-vehicle-from-turning-into-a-furnace-this-summer-012713.html?utm_medium=Desktop&utm_source=DS-TE&utm_campaign=Similar-Topic-Slider
mC4
నీవు ఇలా చీరకడితే.. యువకులు ఏమై పోవాలి.. ఉదయభానుకు ఫైట్ మాస్టర్ పంచ్ | Fight masters Ram Laxman satire on anchor Udaya Bhanu - Telugu Filmibeat | Updated: Tuesday, July 18, 2017, 10:34 [IST] కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత యాంకర్ ఉదయభాను ఇప్పుడిప్పుడే వరుస కార్యక్రమాలతో టాలీవుడ్‌లో హడావిడి చేస్తున్నారు. ఇటీవల సినీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా తనదైన శైలిలో ఆమె అదరగొడుతున్నారు. సాధారణంగా సినిమా ఫంక్షన్లంటే పొగడ్తలతో ముంచెత్తడంగా మారింది. సదరు సినీ నటులను, నిర్మాత, దర్శకులతోపాటు సాంకేతిక నిపుణులపై ప్రశంసల కురిపించడం యాంకర్ల పనిగా మారింది. అదే క్రమంలో తాజాగా సంపత్ నది రూపొందించిన గౌతమ్ నంద చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఉదయభానుకు సరదా సంఘటన ఎదురైంది. అందేమింటంటే.. Hot Beauties In Black : Actress Black Dress Photos రామ్ లక్ష్మణ్ ఇంకా మాట్లాడుతూ.. 'యాంకర్ ఉదయభాను మా ఫేవరేట్ హీరోయిన్. మేం హీరోలుగా నటించిన ఖైదీ బ్రదర్స్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో నటించిన అభిమానంతో మమ్మల్ని కాస్త ఎక్కువగా పొగిడారు. అప్పటి కాలంలో తమ హీరోయిన్ కాబట్టే.. ఇప్పుడు తమకు ఓవర్‌గా ఉదయభాను బిల్డప్ ఇస్తున్నారు అని అన్నారు. రామ్ లక్ష్మణ్ మాటలకు స్పందిస్తూ 'కొన్ని కారణాల వల్ల సుమారు మూడేళ్లుగా సినిమా వేదికలపైన, యాంకర్‌గా కనిపించలేదు. కొంత గ్యాప్ వచ్చింది. చాలామంది ఏమిటీ కనిపించకుండా పోయారు. యాంకర్‌గా మళ్లీ జోష్ పెంచండి అంటూ నన్ను అడుగుతున్నారు. అందుకే మళ్లీ వేదికలపై కనిపిస్తున్నాను' అని ఉదయభాను అన్నారు. పూరీ జగన్నాథ్ ట్రై చేశారు.. ఆ విషయంలో వర్కవుట్ కాలేదు.. డ్రగ్స్ అనేది.. క్యాథరిన్ రాజమౌళితో వర్క్ చేస్తే క్రెడిట్ రాదు.. అందుకే RRR నుంచి తప్పుకున్నాం: రామ్ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్ స్టార్ హీరో తో దర్శకులుగా మారుతున్న రామ్-లక్ష్మణ్ రామ్ చరణ్ పేరు చెప్పి అలీ చిత్రాన్ని అమ్ముదామని... Read more about: udayabhanu gautamnanda ram laxman sampath nandi ఉదయభాను గౌతమ్‌నంద రామ్ లక్ష్మణ్ సంపత్ నంది
2021/07/25 19:53:24
https://telugu.filmibeat.com/news/fight-masters-ram-laxman-satire-on-anchor-udaya-bhanu-059753.html
mC4
శనివారం, 12 జూన్ 2021 (21:51 IST) ఎండుద్రాక్షలో ఉండే పోలిఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో కోలన్ క్యాన్సర్ కారణం అయ్యే టోమర్ సెల్స్‌తో పోరాడే గుణాలు దీనిలో ఎక్కువగా ఉండడం వలన క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. దీనిలో గ్లూకోజ్, విటమిన్ల యొక్క శోషణ ప్రోత్సహించే ఫ్రక్టోజ్‌ను కలిగి వుంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎసిడిటిని తగ్గించే పొటాషియం మరియు మెగ్నీషియం కూడా దీనిలో అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తరుచుగా తినడం వలన శరీరంలో పులుపును స్వీకరంచే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రాకుండా చేస్తుంది. ఎండుద్రాక్ష తినడం వలన శరీరంలో రక్త కణాలు, హిమోగ్లోబిన్‌ల శాతం పెరగేలా చేస్తాయి. మెదడు, గుండె, నరాలు, ఎముకలు, కాలేయం చక్కగా పనిచేసేలా చేస్తాయి. ఎండు ద్రాక్షలో ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది. అంతేకాదు దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున విరేచనం సాఫీగా జరుగుతుంది. రోజు మలబద్దకంతో బాధపడేవారు రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతో పాటు, సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది. స్త్రీలలో అధిక శాతం రక్తహీనత కలిగి ఉంటారు. అందువలన స్త్రీలు ఎండుద్రాక్ష తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి. దీని వలన బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది. ఇనుము అధికంగా ఉండడం వలన రక్తంలోకి త్వరగా చేరుతుంది.
2021/08/03 01:32:57
https://p-telugu.webdunia.com/article/health-information/do-you-know-how-dry-grapes-boost-immunity-121061200054_1.html
mC4
రకుల్‌ భంగిమ.. సులభం కాదు సుమా! - Rakul Inverted namaste to the world see the picture - EENADU రకుల్‌ భంగిమ.. సులభం కాదు సుమా! ఫొటో చూశారా? హైదరాబాద్‌: అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాముఖ్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె క్రమం తప్పుకుండా వ్యాయామం చేస్తూనే ఉంటారు. ఇప్పటికే పలు సందర్భాల్లో జిమ్‌లో దిగిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేశారు. కాగా రకుల్‌ యోగా కూడా చేస్తున్నారు. వస్త్రాల సహాయంతో శరీరాన్ని తలకిందులుగా ఉంచి.. కాళ్లతో నమస్కారం చేస్తున్న ఫొటోను ఈ బ్యూటీ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 'ఈ ప్రపంచానికి ఇన్వర్టెడ్‌ నమస్తే. అన్షుక (ట్రైనర్‌) మీరు లైఫ్‌ ఛేంజర్‌' అంటూ యోగా, ధ్యానం, మౌనం అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. దీనికి అన్షుక స్పందిస్తూ.. కృతజ్ఞురాల్ని అని పోస్ట్‌ చేశారు. రకుల్‌ ఈ ఫొటో షేర్‌ చేసిన గంటలోనే 1.50 లక్షల మందికిపైగా లైక్‌ చేయడం విశేషం. ఆమె అంకితభావాన్ని, ఆరోగ్యం పట్ల ఆమెకున్న శ్రద్ధను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ భామ ఇటీవల 'మన్మథుడు 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం 'భారతీయుడు 2'లో నటిస్తున్నారు. కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.
2019/12/07 09:24:48
https://www.eenadu.net/newsdetails/16/2019/08/17/143464/Rakul-Inverted-namaste-to-the-world-see-the-picture
mC4
బ్రేకింగ్: భారీగా తగ్గిన వెండి ధర..! - Gold and Silver Rates today in Hyderabad - TV9 Telugu పసిడి పైపైకి ఎగబాకుతూ.. అర లక్షకి చేరువలో ఉంది. అలాగే.. ఇప్పటి వరకూ వెండి ధరలు కూడా 40 వేలకు పైగా పెరుగుతూ.. 50 వేలకు పైగా చేరువయ్యింది. మొదటి నుంచీ.. కాస్త అటూ.. ఇటూగా.. పెరుగుతూ ఉన్నా.. కేంద్ర బడ్జెట్ ప్రేవేశ పెట్టిన తర్వాత నుంచీ ఈ ధరలు మరీ పెరుగుతూ.. వినియోగదారులకు షాకిస్తున్నాయి. అయితే.. కాస్త ఊరటనిస్తూ.. కేజీ వెండి ధర దాదాపు రూ.1,200ల తగ్గుదలతో రూ.49 వేలకు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతోనే వెండి ధరలు తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. అలాగే.. పసిడి విషయానికొస్తే.. హైదరాబాద్‌లో ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రామాలు 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.300ల పెరుగుతూ.. 40,300లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర రూ.38 వేలుగా ఉంది. రూపాయి విలువ పతనం కావడంతో.. బంగారం ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రకంగా చూస్తే.. మధ్యతరగతి ప్రజలకు బంగారం.. ఆమడదూరంగానే ఉండబోతుందా..? ఇక మరలా.. బంగారం ధరలు తగ్గవా..! అంటే.. పడిసి దుకాణాదారులు మాత్రం ఇకపై మరింత పెరుగుతాయే తప్ప.. తగ్గే ఛాన్స్ లేదని అంటున్నారు. Gold, Gold and Silver Rates, Gold and Silver Rates at Hyderabad, Gold and Silver Rates Today, Gold and Silver Rates today at Hyderabad, Gold prices surge today, Gold rate, Indian Market, new record, silver, Silver Rate
2020/07/13 08:15:05
https://tv9telugu.com/gold-and-silver-rates-today-in-hyderabad-130798.html
mC4
మావోయిస్టుల్ని భయపెడుతున్న చంద్రబాబు Home latest మావోయిస్టుల్ని భయపెడుతున్న చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మావోయిస్టుల్ని కోలుకోలేని దెబ్బ తీశారు. శాంతిభద్రతలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి.. కీలకమైన అగ్రనేతల్ని పోలీసులు టార్గెట్ చేసేలా చేశారు. ఇంటెలిజెన్స్ కు ఫుల్ పవర్స్ ఇవ్వడమే కాకుండా.. మావోయిస్టు నిరోధక దళానికి పూర్తిస్థాయిలో స్వేచ్చ ఇచ్చారు. దీంతో ఏపీ పోలీసులకు దేశంలోనే మంచి గుర్తింపు వచ్చింది. మరే మావోయిస్టు ప్రాభావిత రాష్ట్రంలోనూ లేనంత స్థాయిలో మావోయిస్టుల కార్యకలాపాలు ఏపీలోనే బాగా తగ్గిపోయాయి. అప్పుడు బాబు వేసిన పునాదులే.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మావోయిస్టుల కదలికల్ని తగ్గించాయనేది పోలీస్ అధికారులు కూడా ఒప్పుకునే వాస్తవం. ఇప్పుడు విభజన తర్వాత కూడా ఏపీ, తెలంగాణలో మావోయిస్టులపై పోలీసులదే పైచేయిగా ఉంది. కానీ ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు పెరిగాయని భావిస్తున్న పోలీసులు.. అందుకోసం పటిష్ఠమైన నిఘా వ్యవస్థ కావాలని ఏపీ సర్కారుకు రిక్వెస్ట్ పెట్టారు. దీంతో చంద్రబాబు వేగంగా స్పందిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నిఘా కోసం ప్రయత్నాలు చేశారు. చివరకు అఫ్గానిస్థాన్ లో అమెరికా వాడిన హైటెక్ టెక్నాలజీ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారు. ఇజ్రాయెల్ తయారీ స్కై స్కాటర్ – 180 ఏరోస్టాట్ .. ఇదీ నూతన నిఘా వ్యవస్థ పేరు. ఒకేసారి వెయ్యి అడుగుల ప్రాంతాన్ని 360 డిగ్రీల కోణంలో ఇన్ ఫ్రారెడ్, సెన్సార్ల సాయంతో ఫోటోలు తీయగలగడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. సాధారణ రవాణా వాహనంలో ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే వీలుంది. ఏకధాటిగా మూడు రోజుల పాటు పనిచేస్తుంది. దీంతో ఈ టెక్నాలజీ కొనుగోలు చేయాలని పోలీసులకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మారుమూ నక్కిన మావోయిస్టులు కూడా తప్పించుకునే వీలుండదు. అటు తెలంగాణ కూడా ఏపీ సర్కారు ప్రయత్నాల్ని గమనిస్తోంది. సక్సెస్ అయితే తామూ వాడాలని చూస్తోంది.
2018/01/19 15:44:37
https://telugubullet.com/chandrababu-feared-mavoyists/
mC4
కొన్ని ప్రాచీన వైజ్ఞానిక గ్రంథాలు-సంక్షిప్త పరిచయం 16.స్థాపత్యవిద్య:అదర్వణవేదంలోనిది.ఇంజనీరింగ్,ఆర్కితెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సాముద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.
2019/12/05 21:54:26
http://www.manavedam.com/2017/10/blog-post_839.html
mC4
ఎన్నికల ప్రచారంలో ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ | Assam Assembly Elections 2016: Rakhi Sawant to campaign for RPI (A) - Telugu Oneindia 4 min ago సుప్రీంకోర్టు కొత్త ప్రయోగం- ఈ నెల 15 నుంచి హైబ్రిడ్‌ విధానంలో కేసుల విచారణ 5 min ago 14 ఏళ్ల బాలుడితో గర్భం దాల్చిన మహిళ... ఏడాదిగా సంబంధం... లైంగిక దాడి కేసు నమోదు... 19 min ago చంద్రబాబు జోక్యం, అచ్చెన్నాయుడు ఫోన్ .. విజయవాడ టీడీపీ నాయకుల పంచాయితీ ముగిసినట్టేనా ? 50 min ago మా మౌనం గోడకు వేలాడే తుపాకీ లాంటిది... వాడితే చీల్చి చెండాడటమే.. విపక్షాలకు కేటీఆర్ వార్నింగ్.. | Published: Wednesday, March 16, 2016, 16:06 [IST] గౌహతి: కాంట్రోవర్సియల్ ఐటమ్ గర్ల్, రాజకీయ నాయకురాలు రాఖీ సావంత్.. అసోం అసెంబ్లీ ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) (ఆర్పీఐ) తరఫున ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. ఆమె ప్రచారం చేస్తారని ఆర్పీఐ వర్గాలు వెల్లడించాయి. ఆర్పీఐ మహారాష్ట్రలోని దళితుల హక్కుల కోసం పోరాడుతోంది. అంబేడ్కర్ బాటలో ఈ పార్టీ పోరాటం చేస్తోంది. ఆ పార్టీ రాజకీయాలలోకి ఈ మధ్యనే ప్రవేశించింది. ఆర్పీఐ మహిళా విభాగానికి చీఫ్‌గా రాఖీ సావంత్ పని చేయనుంది. సింగర్, నటి సల్మా అఘ్నాను కూడా ప్రచారానికి దించనున్నట్లు ఆర్పీఐ తెలిపింది. అభ్యర్థుల తొలి జాబితాను ఇటీవలే ఆ పార్టీ ప్రకటించింది. త్వరలోనే మిగతా అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. రాఖీ సావంత్ ప్రచారం చేయడం, కార్యక్రమాలలో పాల్గొనడం తమకు కలిసొచ్చే అంశమని ఆర్పీఐ చెబుతోంది. నానా పటేకర్ కూడా ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. rakhi sawant campaign రాఖీ సావంత్ ప్రచారం Controversial item girl-turned politician Rakhi Sawant will campaign for the Republican Party of India (Athawale), media reports suggested on Tuesday.
2021/03/06 12:18:41
https://telugu.oneindia.com/news/india/assam-assembly-elections-2016-rakhi-sawant-campaign-rpi-a-174641.html
mC4
తిరుపతి ఓటు దొంగలను బయటపెట్టింది వైసీపీ కుమ్ములాటలేనా? - namasteandhra తిరుపతి ఓటు దొంగలను బయటపెట్టింది వైసీపీ కుమ్ములాటలేనా? దొంగ ఓటర్ల డ్రామాపై చెవిరెడ్డి ఆడియో కలకలం...నెటిజన్ల ట్రోలింగ్ తిరుపతి ఉపఎన్నికలో ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల డ్రామాకు తెరతీసిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా పుంగనూరు, పలమనేరు, కడప తదితర ప్రాంతాల నుంచి జనాలను తీసుకువచ్చి మరీ దొంగ ఓట్లు వేయించారని టీడీపీ నేతలు ఆధారాలతో సహా నిరూపించారు. అయితే, వైసీపీ నేతలు దొంగ ఓటర్లను రంగంలోకి దించుతున్నారన్న విషయం వైసీపీలో ఓ వర్గం నేతలే లీక్ చేశారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఆ వైసీపీ నేతల ఫోన్ కాల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చిప్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరో వైసీపీ నేతతో దొంగ ఓటర్లను తరలించేందుకు బస్సులు ఏర్పాటు కోసం మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోలు దుమారం రేపుతున్నాయి. "మా పాట్లు ఏవో మేమే పడతాం మా 450 ఓట్లకు అంత శ్రమ మీకెందుకులే" అనే చెవిరెడ్డి ఆడియో లీక్ తాజాxe సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తిరుపతిలో ఓటు దొంగలను పట్టించింది వైసీపీలోని అంతర్గత కుమ్ములాటలేనని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మంత్రి అవ్వాల్సిన చెవిరెడ్డిని ముందుగా సమన్వయం చేసుకోలేదని, చెవిరెడ్డిని నమ్మకుండా కొందరు వైసీపీ నేతలు ముందే ప్లాన్ చేసుకొని బస్సులు బయలుదేరే ముందు చెవిరెడ్డికి సమాచారమివ్వడంతో ఆయన సహకరించలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంత హఠాత్తుగా చెబితే ఆయన ఎలా సహకరిస్తారని సెటైర్లు వేస్తున్నారు. పోలింగ్ నాడు సెలవు రోజు…అటువంటి రోజున కడప నుండి పాస్పోర్ట్ ఆఫీసుకు, పెళ్లి మూహూర్తాలు లేని సమయంలో కళ్యాణమండపాల దగ్గర, 300 ఆన్లైన్ బుకింగ్ వుంటే తప్ప కొండమీదకు వదలం అన్నా కూడా దర్శనాలకు వచ్చిన బస్సులన్నీ పట్టుబడ్డాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే, అన్ని బస్సులు పట్టుబడేలా సమాచారం సేకరించడం బిజెపి & టిడిపి వారి వల్లా అయ్యే పని కాదని, హ్యాండ్స్ అప్ అని కరెక్ట్ గా దొంగ ఓటర్లను అడ్డుకోవడం అంత సులువు కాదని చెబుతున్నారు. వైసీపీలో భావి పుడింగు నిజరూపాన్ని జనంలో ముసుగు తీసి ఇలా నిలబెట్టిన ఆయన వ్యతిరేక గ్రూపునకు అభినందనలు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భావి బిజెపి-వైసీపీ & అసలైన రెడ్డి-వైసీపీల మధ్య అంతర్గత కుమ్ములాటలు ముదిరి ఈ ఉప ఎన్నికల్లో బయటపడ్డట్లు అనిపిస్తోందంటూ ఎద్దేవా చేస్తున్నారు.
2022/05/26 11:10:27
https://namasteandhra.com/chevireddy-audio-leaked-amid-tirupati-fake-voters-issue/
mC4
బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివారు ప్రాంతంలోని హషీమ్ ఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనలో 52 మంది దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. రూప్ గంజ్ ప్రాంతంలోని ఆరు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది పెద్దసంఖ్యలో అందులో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 52 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం సంభవించగానే చాలామంది కార్మికులు భవనం పై అంతస్తుల నుంచి కిందికి దూకి గాయాలపాలయ్యారు. 30 మంది క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మంటలతో చిక్కుకున్న వారిలో ఇప్పటి దాకా చనిపోయిన వారి లెక్క 52 అని అధికారులు తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న కార్మికుల బంధువులు, ఇతర కార్మికులు ఫ్యాక్టరీ బయట ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎవరు ప్రాణాలతో మిగిలి ఉన్నారో.. ఎవరు ప్రాణాలు కోల్పోయారో తెలియని పరిస్థితి నెలకొంది. పారిశ్రామిక సముదాయాల వద్ద వరుస విపత్తులు జరుగుతున్నా కూడా బంగ్లాదేశ్ అధికారుల్లో మార్పు రావడం లేదని చెబుతూ ఉన్నారు. 2013 లో రానా ప్లాజా విపత్తు నుండి తొమ్మిది అంతస్తుల సముదాయం కూలి 1,100 మందికి పైగా మరణించిన తరువాత కూడా అధికారుల్లో చలనం కనిపించలేదని.. సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 2019 లో చట్టవిరుద్ధంగా రసాయనాలను నిల్వ చేసిన అపార్టుమెంటులో ప్రమాదం కారణంగా కనీసం 70 మంది మరణించారు. గురువారం మధ్యాహ్నం ఢాకా వెలుపల ఉన్న పారిశ్రామిక పట్టణమైన రుప్‌గంజ్‌లోని హాషేమ్ ఫుడ్ అండ్ పానీయం కర్మాగారంలో తాజా అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 24 గంటల తరువాత కూడా మంటలు ఉధృతంగానే ఉన్నాయి.
2021-12-01T15:29:12Z
https://nationalisthub.com/52-killed-in-bangladesh-dhaka-factory-fire/
OSCAR-2201
ప్లాట్ల దందా గుట్టు రట్టు - Feb 29, 2020 , 00:12:34 అక్రమంగా డబుల్‌ రిజిస్ట్రేషన్లు 7 గురు ముఠా సభ్యులను రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి సీసీ కాపీలు తీసుకుని నకిలీ డాక్యుమెంట్లు సృష్టి పలువురు బాధితులు చౌటుప్పల్‌ పోలీసులను ఆశ్రయించడంతో బట్టబయలైన భూబాగోతం చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ : అంతా మాయ.. తేరుకునే లోపే రూ.కోట్లు దండుకున్న వైనం.. గుట్టుగా డబుల్‌ రిజిస్ట్రేషన్లకు తెరలేపి కొంతమంది రియల్టర్లు కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. డాక్యుమెంట్‌ రైటర్లతో కుమ్మక్కవుతూ అక్రమాలకు పాల్పడ్డారు. అమాయకులను ఆసరా చేసుకొని కోట్ల రూపాయలు దండుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఆధార్‌, పాన్‌కార్డులు సృష్టించి డబుల్‌ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు కొంతమంది ప్రబుద్ధులు. ఇది చౌటుప్పల్‌ మండలం తూఫ్రాన్‌పేట గ్రామంలో చోటు చేసుకుంది. చౌటుప్పల్‌ మండలం తూఫ్రాన్‌పేట అంటేనే రియల్‌ ఎస్టేట్‌కు పెట్టింది పేరు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉండడం.. ఎన్‌హెచ్‌ 69 రోడ్డు సమీపంలో ఉండడంతో ఇక్కడి భూములకు, ప్లాట్లకు రెక్కలొచ్చాయి. రెండు దశాబ్దాల నుంచే ఇక్కడ రియల్‌ దందా జోరుగా కొనసాగుతున్నది. గ్రామ పరిధిలో గతంలో చేసిన వెంచర్లలో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పలువురు హైదరాబాదీ సెటిలర్లు ప్లాట్లను కొనుగోలు చేశారు. పక్కాగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంతో తమ ప్లాట్లు ఎక్కడికీ పోవులే.. అనే ధీమాగా ఉన్నారు. భూముల రేట్లు అమాంతం పెరగడంతో సదురు ప్లాట్లపై కొంతమంది అక్రమార్కుల కన్ను పడింది. నకిలీ ఆధార్‌, పాన్‌కార్డులు సృష్టించి ఫేక్‌ డాక్యుమెంట్లు తయారు చేసి అమాయకులకు మార్కెట్‌ రేటుకు అమ్ముతూ కోట్ల రూపాయలు దండుకున్నారు. తీరా అసలైన యజమానులు వచ్చి తమ ప్లాట్లలో మరొకరు హద్దురాళ్లు నాటుకోవడం చూసి నివ్వరపోయేవారు. ఏమి చేయాలో పాలుపోక లబోదిబోమనే వారు. ఇక్కడే నకిలీ డాక్యుమెంట్‌ సృష్టికర్తలు రంగంలోకి దిగి వారిని బెదిరించి సెటిల్‌మంట్‌ చేసే వారు. వినకపోతే.. ఇవి తమ ప్లాట్లేనని, తమ దగ్గర ఒర్జినల్‌ డాక్యుమెంట్లు ఉన్నాయని.. ఏమి చేస్తారో చేసుకోండి.. అంటూ భయభ్రాంతులకు గురిచేసి వారిని అక్కడి నుంచి పంపించే వారు. ఈ క్రమంలో కొంతమంది బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడంతో డబుల్‌ రిజిస్ట్రేషన్ల భాగోతం బట్టబయలైంది. ఈ తంతుకు పాల్పడ్డ 7 గురు నిందితులు పర్దం శేఖర్‌, ఆనుగు మాధవరెడ్డి, ఎల్మ రామలింగేశ్వర్‌రెడ్డి, ఆనుగు జైపాల్‌రెడ్డి, పర్దం సురేశ్‌, పెద్దపుడి నరేశ్‌, ఆకుల శ్రీకాంత్‌లపై మూడు కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశామని ఎల్‌బీనగర్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో శుక్రవాంర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో చౌటుప్పల్‌ సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. తూఫ్రాన్‌పేట గ్రామంలోని మైలారం రోడ్డు పక్కన సర్వే నెం. 82,83లో గతంలో చేసిన వెంచర్‌లో హైదరాబాద్‌కు చెందిన అన్నపూర్ణ 266 గజాల ప్లాటును కొనుగోలు చేసింది. తర్వాత ఆమె శ్రీగణేశ్‌కు అమ్మింది. శ్రీగణేశ్‌ ప్లాటుకు హద్దురాళ్లను నాటుకున్నారు. తూఫ్రాన్‌పేట గ్రామానికి చెందిన పర్దం శేఖర్‌, ఏనుగు మాధవరెడ్డి ఈ ప్లాటుపై కన్నేశారు. గతంలో ప్లాటు కొనుగోలు చేసిన అన్నపూర్ణమ్మతో కమ్ముక్కయ్యారు. ఆమెకు కొంత నగదు ముట్టజెప్పి నకిలీ డాక్యుమెంట్‌ సృష్టించి, తిరిగి ఆ ప్లాట్‌ను పర్దం శేఖర్‌ తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ప్లాటు చదును చేసి హద్దురాళ్లను సైతం యథేచ్ఛగా నాటాడు. విషయం తెలుసుకున్న ప్లాటు అసలైన ఓనర్‌ శ్రీగణేశ్‌ అక్కడికి వచ్చి తన ప్లాటును శేఖర్‌ కబ్జా చేయడం చూసి పర్దం శేఖర్‌ను నిలదీశాడు. తనకూ ఒర్జినల్‌ డాక్యుమెంట్‌ ఉందని, ప్లాటు తనదేనని శేఖర్‌ బుకాయించాడు. దీంతో చేసిదేమీ లేక 2016 చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో శ్రీ గణేశ్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో పర్దం శేఖర్‌, అన్నపూర్ణమ్మ, ఏనుగు మాధవరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తూఫ్రాన్‌పేట గ్రామంలోని గ్రీన్‌ సిటీ వెంచర్‌లో సర్వే నెం.100లోని ప్లాట్‌ నెం.59, 123లోని 533 గజాల స్థలాన్ని హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్వర్లు కొనుగోలు చేశారు. ఈ డాక్యుమెంట్‌ను ఫోర్జరీ చేసిన ఏనుగు మాధవరెడ్డి, పర్దం శేఖర్‌ ఫేక్‌ డాక్యుమెంట్‌ సృష్టించి దండుమల్కాపురానికి చెందిన గిర్కంటి నిరంజన్‌గౌడ్‌కు రూ.18లక్షలకు అమ్మారు. మరికొంత కాలానికి ఇదే ప్లాటును మళ్లీ శేఖర్‌ తన తమ్ముడు సురేశ్‌, మాధవరెడ్డి తన తమ్ముడు జైపాల్‌రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ ఫేక్‌ డాక్యుమెంట్‌ను డాక్యుమెంట్‌ రైటర్‌ ఆకుల శ్రీకాంత్‌ సహాయంతో చేయించారు. విషయం తెలుసుకున్న నిరంజ్‌గౌడ్‌ శేఖర్‌, మాధవరెడ్డి, శేఖర్‌ను నిలదీశారు. అంతేకాకుండా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కంగుతిన్న వారు రూ.36 లక్షలు ఇస్తామని నిరంజన్‌గౌడ్‌ను ఒప్పించారు. కానీ జనవరి 2020 సంవత్సరంలో నిరంజన్‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటికే వీరిపై చౌటుప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే వెంచర్‌లో 102 సర్వే నెంబర్‌లోని ప్లాట్‌నెం.1857కు సంబంధించిన 266 గజాల స్థలాన్ని హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ ఎస్‌బీహెచ్‌ కాలనీకి చెందిన తుమ్మల కిరణ్‌కుమార్‌ 2018లో కొనుగోలు చేశారు. గతంలో తన అన్న వెంగయ్య చౌదరి కొనుగోలు చేసిన ప్లాటును కిరణ్‌కుమార్‌ కొన్నాడు. ఈ ప్లాట్‌ను అతను యాట మోహన్‌రావుకు అమ్మగా.. అతను చర్ల నర్సింహకు అమ్మాడు. ఇక్కడే మాయ చేసిన ఏనుగు మాధవరెడ్డి, పర్దం శేఖర్‌.. తుమ్మల కిరణ్‌కుమార్‌ ఫేక్‌ ఆధార్‌, పాన్‌కార్డును సృష్టించారు. రామలింగేశ్వర్‌రెడ్డిని రంగంలోకి దింపి తానే తుమ్మల కిరణ్‌కుమార్‌గా నమ్మించాడు. అతడి నుంచి ఆ ప్లాట్‌ను ఏనుగు మాధవరెడ్డి తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకొని హద్దురాళ్లను నాటాడు. ఇది తెలుసుకున్న ప్లాటు నిజమైన ఓనర్‌ నర్సింహ మాధవరెడ్డిని నిలదేశాడు. దీంతో తానే అసలైన ఓనర్‌నని మాధవరెడ్డి నర్సింహను బెదిరించాడు. దీంతో కిరణ్‌కుమార్‌, మోహన్‌రావు కలిసి తమకు ప్లాటమ్మిన కిరణ్‌కుమార్‌ దగ్గరకు వెళ్లి నిలదీశాడు. తీరా కిరణ్‌కుమార్‌ ఆరా తీయగా.. తన పేరుతో మాధవరెడ్డి తయారు చేసిన నకిలీ భాగోతం బయటపడింది. దీంతో కిరణ్‌కుమార్‌ చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయగా.. జనవరి 2020 సంవత్సరంలో ఏనుగు మాధవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు, ఐడీ కార్డులు, ఆధార్‌, పాన్‌కార్డులను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పర్దం నరేశ్‌ తాయరు చేసే వాడు. ఈ మూడు కేసులకు సంబంధించిన నిందితులైన పర్దం శేఖర్‌, ఏనుగు మాధవరెడ్డి, రామలింగేశ్వర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, నరేశ్‌, ఆకుల శ్రీకాంత్‌లను అరెస్ట్‌ చేశారు. సురేశ్‌ తప్పించుకున్నాడని, అరెస్టు చేసిన ఏడుగురు నిందితులను రామన్నపేట కోర్టులో హాజరు పరుస్తామని సీపీ తెలిపారు. నిందితుల నుంచి ఆరు నకిలీ సెల్‌ డీడ్‌ డ్యాంక్‌మెంట్లు, రూ.7లక్షలు, బ్రీజా కారు, టాటా సఫారీ వాహనాలు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని సీపీ తెలిపారు. కోట్ల రూపాయలు చేతులు మారిన వైనం.. ఫేక్‌ డ్యాక్‌మెంట్లు సృష్టించి భూభాగోతం నడిపిన తంతులో కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా తెలుస్తున్నది. తూఫ్రాన్‌పేటలోని గ్రీన్‌ సిటీ వెంచర్లలోని 100కు పైగా ప్లాట్లను డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మినట్టుగా తెలుస్తున్నది. వివిధ మార్గాల్లో ఈ ఫేక్‌ డ్యాక్‌మెంట్లను సృష్టించినట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి సీసీ కాపీలు పొంది, నిజమైన ఓనర్ల పేరుతో నకిలీ ఆధార్‌, పాన్‌కార్డు సృష్టించి ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లను అమ్మేయడం ఒక పద్ధతైతే.. గ్రీన్‌ సిటీ వెంచర్‌లోని ఉద్యోగులతో కుమ్మక్కై ఒరిజనల్‌ డాక్యుమెంట్లు పొంది.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ పాట్లను అమ్మడం మరో పద్ధతి. వెంచర్‌లో అభివృద్ధి పనుల కోసం వదిలేసిన 10 శాతం భూమిని ఆ వెంచర్‌ ఓనర్లతోనే కుమ్మక్కై ప్లాట్లుగా మార్చి అమ్మేయడం ఇంకో పద్ధతి. ఈ తంతంగంలో అమాయకులకు డబుల్‌ రిజిస్ట్రేషన్‌ ప్లాట్లను విక్రయించి కోట్ల రూపాయలు దండుకున్నారు.
2020/06/04 18:48:02
https://www.ntnews.com/yadadri/2020-02-28-13310
mC4
యుత్ పుల్ లవ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మనోజ్ నందన్, ప్రియదర్శిని, థ్రిల్లర్ మంజు, ఆది లోకేష్, చలపతి రావు, బ్రహ్మానందం, బాబు మోహన్, ఆలీ, క్రిష్ణా భగవాణ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వేముగంటి నిర్వహించారు మరియు నిర్మాత రాధారామ్ రాజలింగం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీకాంత్ దేవా స్వరాలు సమకుర్చారు.
OSCAR-2019
Home/movie reviews/telugu cinema reviews in telugu language/Enemy Movie Review and Rating | హిట్టా ఫట్టా telugu cinema reviews in telugu language Enemy Movie Review and Rating | హిట్టా ఫట్టా 3 weeks ago 0 1 minute read Enemy Movie Review and Rating Movie :- Enemy (2021) Review నటీనటులు :- విశాల్ , ఆర్య , మిర్ణలిని రవి , ప్రకాష్ రాజ్ , మమత మోహన్ దాస్ నిర్మాతలు :- వినోద్ కుమార్ సంగీత దర్శకుడు :- థమన్. యస్. యస్ Director: – Anand Shankar Release Date :- November 4 , 2021 ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people. Story ( Spoiler Free ) :- ఈ కథ విశాల్ మరియు ఆర్య ల బాల్యం చూపిస్తూ మొదలవుతుంది. ఇద్దరు మంచి స్నేహితులు. ఆర్య వాలా నాన్న ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్. ఇద్దరినీ పెద్దయ్యాక డిపార్ట్మెంట్ లో చూడాలని చిన్నపటినుంచే ట్రైనింగ్ ఇస్తాడు. కొని అనుకోని సంఘటనల చేత ప్రకాష్ రాజ్ హత్య కి గురవుతారు. ఇదే సమయం లో ఇద్దరు మిత్రులు వేరైపోతారు. ఆలా కాలం గడిచిపోయేకొద్దీ విశాల్ ని సింగపూర్ లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నట్లు చూపిస్తారు. అదే సమయం లో మంత్రి పై హత్యాయత్నం జరుగుతుందని గ్రహించి విశాల్ వచ్చి అడ్డుకుంటారు. ఆ సంఘటనని క్షుణంగా పరిశీలించాక అందులో విశాల్ స్నేహితుడైన ఆర్య ప్రమేయం ఉందని తెలుస్తుంది. అస్సలు ఆర్య కి ఆ మంత్రి కి సంబంధం ఏంటి ? ఎందుకు ఆర్య ప్రస్తావన వచ్చింది ? నిజంగా ఆర్య నే మంత్రి పై హత్యాయత్నం చెశాడా ? ఇంతకీ ఆర్య తండ్రి అయినా ప్రకాష్ రాజ్ హత్య కి కారణం ఎవ్వరు? విడిపోయిన ఇద్దరు స్నేహితులు కలిశారా లేదా ? స్నేహితులు కాస్త శత్రువులు గా మారడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే. Positives 👍 :- విశాల్ మరియు ఆర్య కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా అంతటా విరి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు. మిర్ణలిని రవి , ప్రకాష్ రాజ్ , మమత మోహన్ దాస్ వారి వారి పరిధిలో బాగా నటించారు. దర్శకుడు ఆనంద్ శంకర్ సినిమా మొదటినుంచి చివరిదాకా కథను నడిపే విధానం చాల బాగుంది ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు. యాక్షన్ సన్నివేశాలు చాల బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు స్టైలిష్ గా ఉంది. సినిమాటోగ్రఫీ చాల బాగుంది. చివరి 20 నిమిషాలు సూపర్. ఎడిటింగ్ బాగుంది. Negatives 👎 :- లెంగ్త్ ఎక్కువ. పాటలు పెద్దగా అలరించావు. Overall:- మొత్తానికి ఎనిమి అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు , ముఖ్యంగా థ్రిల్లర్ సినిమా లవర్స్ కి విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటిలాగే ఆర్య మరియు విశాల్ వారి మార్క్ నటనతో అభిమానులను అలరించారు. దర్శకుడు ఆనంద్ శంకర్ కథను నడిపే విధానం చాల బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్. సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది. నిర్మాణ విలువలు చాల స్టైలిష్ గా తెరమీద కనబడ్డాయి. లెంగ్త్ ఎక్కువ మరియు పాటలు పెద్దగా అలారించవు.ఈ రెండు నెగటివ్ పాయింట్స్ పక్కన పెడితే సినిమా చాలా బాగుంటుంది. మొత్తానికి ఈవారం కుటుంబం అంత ఈ సినిమాని హ్యాపీ గా చూసేయచ్చు .
2021-11-28T18:20:00Z
https://www.teluguvision.com/enemy-movie-review-and-rating/
OSCAR-2201
మోసం చేశాడు.. వాడి పళ్లు రాలగొడుతా : సింగర్ సునీత ఫైర్ - Adya News Home Feature మోసం చేశాడు.. వాడి పళ్లు రాలగొడుతా : సింగర్ సునీత ఫైర్ Singer Sunitha Fires On Fake Person Which He Used Her Name For Frauds సినిమా ప్రపంచం అంటే అందరికి ఇష్టమే. సినిమాలపై మోజు అందరికి ఉంటుంది. కొందరు సినిమాల్లో నటించాలని కొందరు సినిమాలకు పని చేయాలని ఆశపడుతారు. సినిమాల్లో ఒక్క ఛాన్స్ అయినా రాకపోతుందా అని ఎదురుచూసేవారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటివారిని క్యాష్ చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఆఫర్ ఇప్పిస్తానని నమ్మించి.. మాకు పెద్ద పెద్దవాళ్ళు తెలుసు అని బురిడీ కొట్టించి సొమ్ము కాజేస్తున్నారు. ఇలాంటివి ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే విషయమై ఇటీవలే కొందరు సెలబ్రిటీలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికి ఈ మోసగాళ్ల మాయలు ఆగడం లేదు. తాజాగా సింగర్ సునీత మేనల్లుడిని అని చెప్పుకుంటూ చైతన్య అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతుండటం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియా స్పందించిన సునీత.. తనకు మేనల్లుడు ఎవరూ లేరని, దయచేసి అలాంటి వారిని నమ్మకండి అంటూ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.."చైతన్య అనే అనంతపురంకు చెందిన వ్యక్తి నా మేనల్లుడు అని చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసింది. చైతన్య అనే వాడెవడో కూడా నాకు తెలియదు. వాడి మాటలు నమ్మి మోసపోకండి. ఎవ్వరూ మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నా. ఇకనైనా బయటి వ్యక్తులు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే జాగ్రత్తగా ఉండండి. దయచేసి డబ్బులు పోగోట్టుకోవద్దు. ఆ చైతన్య అనే వ్యక్తి ఎవడో నాకు తెలియదు. వాడు కనిపిస్తే పళ్ళు రాలిపోతాయ్! పోలీస్ కంప్లైంట్ చేస్తా.. వాడిని వదలను'' అని సునీత ఫైర్ అయింది.
2020/08/12 03:22:30
http://www.adya.news/telugu/cinema/singer-sunitha-fires-on-fake-person-which-he-used-her-name-for-frauds/
mC4
సముద్రనాచు...పోషకాలకు పెట్టింది పేరు. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. శరీరానికి మేలుచేసే మాంసకృత్తులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా సముద్రనాచుని ఉపయోగించి తక్కువ ఖర్చులో పోషకాహార తయారీపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని కేంద్ర మత్స్య సాంకేతిక సంస్థ(సి.ఐ.ఎఫ్‌.టి.)లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్‌ జెస్మిడెబర్మ సముద్రనాచుతో సాచెట్లని తయారుచేశారు. ఈ ప్రత్యేకమైన సాచెట్లు అటు పర్యావరణ కాలుష్యానికీ, ఇటు పోషకాహారలేమికి కూడా చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవి మసాలాలు వంటివి ప్యాక్‌ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. 'నూడుల్స్‌, కూరలు లాంటివాటిల్లో మసాలాలతో నింపిన ఈ సాచెట్లను నేరుగా వేసేయొచ్చు. ఇవి తేలికగా కరిగిపోయి పోషకాలని అందిస్తాయి. మరోపక్క ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్యా ఉండదు' అని అంటున్నారు డాక్టర్‌ జెస్మి.
2021/02/27 16:35:11
https://www.eenadu.net/archivespage/archivenewsdetails/121038920/23-02-2021/vasundara/n
mC4
అందరూ గర్వించేలా ఉంటుంది - ఎన్టీఆర్‌ | Prajasakti::Telugu Daily Home » మూవీ » అందరూ గర్వించేలా ఉంటుంది - ఎన్టీఆర్‌ అందరూ గర్వించేలా ఉంటుంది - ఎన్టీఆర్‌ Posted On: Sunday,September 10,2017 దర్శకుడు బాబీకి ఈ సినిమా బిడ్డ. ప్రతి రోజూ 70 సార్లు కాస్ట్యూమ్స్‌ మార్చాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండేది. కానీ అభిమానులకు నచ్చేలా చేయాలని నేను కష్టపడ్డా. ఈ చిత్రం మనందరి గుండెల్లో సుస్థిరంగా ఉండిపోతుంది అనుకుంటున్నా'' అని ఎన్టీఆర్‌ అన్నాడు. ఆయన త్రిపాత్రాభినయం చేసిన సినిమా 'జై లవ కుశ'. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌ రామ్‌ నిర్మించారు. బాబీ దర్శకత్వం వహించారు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ '' మీ అందరికీ ముఖంగా మా అమ్మనాన్నకు ఓ విషయం చెబుదాం అనుకుంటున్నా. ఈ జన్మకు వాళ్ల రుణం తీర్చుకోలేను. ఇప్పటికి వీళ్ల (అభిమానులు) రుణం తీర్చుకుంటా. ఒక మంచి భర్తగా, తండ్రిగా, కొడుకుగా, తమ్ముడి ఉండడానికి ప్రయత్నిస్తా. మీ (ఫ్యాన్స్‌)దగ్గర మాత్రం ప్రయత్నించడం ఉండదు. ఏమోషనే ఉంటుంది. నేను ఎప్పటికీ ఇలా ఉండిపోతా అని చెబుతున్నారు. మీరు నచ్చే వరకూ, మీ తలెత్తుకొని తిరిగే వరకూ ప్రయత్నిస్తునే ఉంటాను. మొదటసారి పదాలను, వాఖ్యాలను వెతుక్కుంటున్నా. ఇప్పటి వరకూ ఇలాంటి ఎమోషన్‌ లేదు. అందుకే ఏరుకుంటున్నా పదాలను. ఏ దేవుడో చల్లగా చూశారు... అభిమానులు ప్రోత్సహించారు... నా దర్శకులు ఫోకస్‌ పెట్టారు... కాబట్టే ఇలా ఉన్నాను. ఇందులో ఏ ఒక్కటి తగ్గినా ఇలా ఉండలేను. నేను, అన్న(కళ్యాణ్‌ రామ్‌) ... మన బ్యానర్‌లో మేం సినిమా చేద్దామని అనుకున్నాక ఎలాంటి చిత్రం చేస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు... ఈ చిత్రం చూశాక అన్నదమ్ములిద్దరు ఏం సినిమా తీశారని అభిమానులు, కొడుకులిద్దరు ఏం సినిమాలు తీశారని తల్లిదండ్రులు, ఏం సినిమా తీశామని మేము అనుకోవాలని అనుకుంటున్న తరుణంలో ఆ దేవుడే బాబీని పంపించాడు. బాబీ దగ్గర ఓ కథ ఉందట వినమన్నాడు అన్న. ఆ కథ విన్నాక భయమేసింది. ఈ చిత్రం చేయగలుగుతానా? అని . నేను ఏదైతే అనుకున్నానో ఆ ఆయుధాల అన్నీ ఆ కథలో ఉన్నాయి. బాగుంది తర్వాత కలుద్దామని చెప్పి బాబీని వదిలేశాను. వారం రోజులు తర్వాత బాబీని పిలిచాం. నేను పేర్లు చెప్పను. నాకు బాగా అత్యంత దగ్గరైన ఇద్దరు ఆప్తులతో ఈ కథను షేరు చేసుకున్నా. కథ హిట్టయితే వాళ్ల పేరు చెబుతాను. ఆ రోజు నుంచి మొదలైందీ 'జై లవ కుశ' ప్రయాణం. ముందు అనిపించేది ఒక్కటే.. మీ అందరి చిరునవ్వులు, గర్వకారణంగా ఉండాలనే అనిపించేది. రోజు పొద్దున లేస్తూ పరుగెత్తాం. పరుగెత్తాం. ఇప్పుడు ఇలా మీ ముందు నిలబడ్డాం. ఈ సినిమా చూశాక మీ అందరికీ గర్వకారణంగా ఉంటుంది. ఇక మిగిలినది మా తాతగారి చేతిలో ఉంది. ఈ సినిమాను మొదట ఫైనలైజ్‌ చేసింది దేవిశ్రీయే. ఛోటా పడిన కష్టం అంతా ఇంతా కాదు. బాబీ కష్టానికి కుడి భుజం, ఎడం భుజంగా కోణ, చక్రి ఉన్నారు. కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ 'జనతా గ్యారేజ్‌' సినిమా పెద్ద సక్సెస్‌ అయింది. తర్వాత ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఎలాంటి సినిమా అయితే బాగుంటుందన్న దానిపై తారక్‌కు, నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఈ కథ విన్నాక రెండు వారాలు తీసుకున్నాడు. ఈ సినిమాలో నత్తి క్యారెక్టర్‌ ఉంది. ఆ క్యారెక్టర్‌ ఎవరైనా చేయగలరా? నాకు నచ్చిన కథను ఎందుకు ఇంత సమయం తీసుకున్నాడో అర్థం కాలేదు. తర్వాత రావణ డైలాగ్‌ చెప్పాడు అప్పుడర్థమైంది. ఓ రోజు మూడింటికి నిద్రలో లేచి నడుస్తూ మాట్లాడుకుంటున్నాడు... కిటికీ ఒపెన్‌ చేసి కాలు పైకి పెట్టి నత్తితో మాట్లాడేస్తున్నాడు. అప్పుడు ఎన్టీఆర్‌కు చిన్న గాజుపెంకు గుచ్చుకుంది. నేను వెళ్లి అడిగాను... ఎందుకంతలా అంతే సెప్టెంబర్‌లో విడుదల అని హామీ ఇచ్చాం అని చెప్పాడు. షూటింగ్‌లో 79 కాస్ట్యూమ్స్‌ మార్చాడు. బాబీ నాకు పదే నిమిషాలు కథ చెప్పాడు. నా బ్యానర్‌ నుంచి నేను, నా తమ్ముడి ప్రయత్నాన్ని అభినందిస్తారు. తాతగారికి 'దానవీర శూరకర్ణ' ఎంత హిట్‌ అయిందో అంత హిట్‌ అవుతుంది. ఈ కథే కొత్తగా ఉంటుంది. ఎమోషన్స్‌ ఉన్న చోట మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతాయి. బాబీతోనే సినిమా ఎందుకు ప్రారంభించామా? అన్నది అందరికీ డౌట్‌ ఉంది. కథనే నమ్మి ఈ సినిమాను చేశాం. డబ్బు అంటరా అదొక పేపర్‌. నాకు నా తమ్ముడికి డబ్బుకాదు ముఖ్యం...రక్తసంబంధం. మేము తీసిన గొప్ప సినిమా ఇది. ఈ సినిమాతో తారక్‌కు జాతీయ అవార్డు వస్తుంది'' అని చెప్పాడు. హరికృష్ణ మాట్లాడుతూ ''మన బ్యానర్‌కు తాతగారి పేరు పెట్టాం. ఆయన పేరు పెట్టుకున్న తమ్ముడుతో సినిమా ఎందుకు చేయకూడదు అన్నాడు జానకి రామ్‌. ఆ మాటతో మొదలైంది ఈ సినిమాకు బీజం. ఏ క్యారెక్టర్‌ చేయాలన్నా దమ్ము ధైర్యం కావాలి. అది అన్న ఎన్టీఆర్‌ ఒక్కరికే సాధ్యం. ఆ ధైర్యంతోనే జూనియర్‌ బాబు (ఎన్టీఆర్‌) ఆ క్యారెక్టర్‌ తీసుకున్నాడు. 'పటాస్‌' గానీ, 'టెంపర్‌' గానీ రెండు సినిమాల్లో నెగిటివ్‌ క్యారెక్టర్లే. ఈ పాత్రల ద్వారానే సంస్కారాలు నేర్పించారు. ఇందులో 'జై లవ కుశ'లో జై క్యారెక్టర్‌ అంటే నాకిష్టం. ఆ టీజర్‌లో రావణాసుడి నవ్వు కనిపించింది. అప్పుడే చెప్పా ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందనుకుంటున్నా'' అని అన్నారు.
2019/02/21 11:32:05
http://www.prajasakti.com/Article/Movies/1964055
mC4
హీరో,హీరోయిన్స్ కలిసి ఉన్న ఫస్ట్ లుక్ (ఫొటో) | First look: Sooraj Pancholi and Athiya Shetty in Nikhil Advani's Hero - Telugu Filmibeat » హీరో,హీరోయిన్స్ కలిసి ఉన్న ఫస్ట్ లుక్ (ఫొటో) హీరో,హీరోయిన్స్ కలిసి ఉన్న ఫస్ట్ లుక్ (ఫొటో) Published: Wednesday, July 15, 2015, 9:20 [IST] హైదరాబాద్‌: సల్మాన్‌ ఖాన్‌ నిర్మాణంలో వస్తున్న మొదటి బాలీవుడ్‌ చిత్రం 'హీరో'కు ఫస్ట్ లుక్ లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూరజ్‌ పంచోలీ, అతియా శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. విడివిడిగా వీరిద్దరి పోస్టర్లు ఇప్పటికే విడుదల చేయగా ఇద్దరూ కలిసి ఉన్న మూడో పోస్టర్‌ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఆ ఫోటో మీరు ఇక్కడ చూడండి. Waited for this day for 2years. #soorajpancholi #AthiyaShetty have waited all their lives. Guys the madness begins. pic.twitter.com/i19MmsL87f — Nikhil Advani (@nickadvani) July 14, 2015 ఇక హిందీ చిత్ర పరిశ్రమలో గత కొద్ది రోజులుగా అందరి నోట్లో నానుతున్న చిత్రం 'హీరో'. ఈ చిత్రం హీరో కు చెందిన ఫస్ట్ లుక్ ని ఇప్పటికే విడుదల చేసారు. అలాగే ఈ సారి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న అతియా శెట్టి పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫొటో ఇక్కడ చూడండి. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్‌ పంచోలీ హీరోగా, సునిల్‌ శెట్టి కుమార్తె అతియా శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు నిఖిల్‌ అడ్వాణీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొన్న హీరో సూరజ్‌ పంచోలీ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అది ఇక్కడ చూడండి. The first look of the lead pair of Sooraj Pancholi and Athiya Shetty in Nikhil Advani's Hero, being produced by Salman Khan and Subhash Ghai. The romantic entertainer will release September 11.
2017/08/23 04:32:36
https://telugu.filmibeat.com/news/first-look-sooraj-pancholi-athiya-shetty-nikhil-advani-s-046798.html
mC4
నన్నెవరూ ఆపలేరు విజయవాడలో పవన్ సంచలన వ్యాఖ్యలు..! - Xappie --14669 నన్నెవరూ ఆపలేరు విజయవాడలో పవన్ సంచలన వ్యాఖ్యలు..! By Xappie Desk, January 05, 2019 10:54 IST ఇటీవల విజయవాడలో ఏర్పాటు చేసిన నాయకుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రయత్నాలు చేసినా ప్రజల నుండి నన్ను ఎవరు వేరు చేయలేరు అని.. వాళ్లను నా దగ్గర రాకుండా ఆపడం ఎవరి తరం కాదని నేను వారి కోసం పని చేయడానికి వచ్చిన శ్రామికుడు నని ప్రవాహం లాంటి వాడిని నన్ను కూడా ఎవరూ ఆపలేరని పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా మాట్లాడారు. రాజకీయాలలో రాణించాలంటే పేరు ప్రఖ్యాతలు ఉన్నంత మాత్రాన సరిపోదని ఓపిక ఉండాలని పార్టీలు స్థాపించిన వాటిని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటే సమాజంపై బాధ్యత ప్రేమ ఉండాలని ప్రజల కోసం పనిచేసే మంచి ఆలోచనలు ఓపిక సహనం ఉంటే కచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను చిన్నప్పటినుండి ఈ లక్షణాలన్నింటిని అలవర్చుకోవడం వలెనే ఈ రోజు ఇంత సహనంగా ఉండగలుగుతున్నానని పవన్ చెప్పారు. ఎవరినో అవహేళన చేయడం వలన మనకి పదవులు దక్కవని, దానికి ఎంతో కష్టపడాలని పవన్ ప్రసంగించారు. అధికారం లోకి రావాలని కోరుకోండి కానీ..అధికారదాహంతో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని పేర్కొన్నారు పవన్.
2019/06/17 21:15:46
https://www.xappie.com/top-stories-view/--14669
mC4
ఫుడ్ గ్రేడ్ డయాటోమైట్, వైన్ డయాటోమైట్, చైనా డయాటోమైట్ పౌడర్ - యువాంటాంగ్ డయాటోమైట్ మైనింగ్, ఉత్పత్తి, అమ్మకాలు, పరిశోధన మరియు అభివృద్ధి డయాటోమాసియస్ డయాటోమైట్ సిలి ... డయాటోమైట్ నిర్మాతలు ఆసియాలో కూడా చైనాలో అత్యధిక గ్రేడ్ డయాటోమైట్ ఉన్న జిలింగ్ ప్రావిన్స్‌లోని బైషన్‌లో ఉన్న జిలిన్ యువాంటాంగ్ మినరల్ కో., 10 అనుబంధ, 25 కిలోమీటర్ల మైనింగ్ ప్రాంతం, 54 కిమీ 2 అన్వేషణ ప్రాంతం, 100 మిలియన్ టన్నులకు పైగా డయాటోమైట్ కలిగి ఉంది మొత్తం చైనా నిరూపితమైన నిల్వలలో 75% కంటే ఎక్కువ నిల్వలు. వివిధ డయాటోమైట్ యొక్క 14 ఉత్పత్తి మార్గాలు ఉన్నాయి, వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 150,000 టన్నులకు పైగా. పేటెంట్‌తో అత్యధిక గ్రేడ్ డయాటోమైట్ గనులు మరియు అధునాతన ఉత్పత్తి సాంకేతికత. "కస్టమర్ ఫస్ట్" ప్రయోజనానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండండి, అనుకూలమైన మరియు ఆలోచనాత్మక సేవ మరియు సాంకేతిక సలహాలతో వినియోగదారులకు ఉత్తమ-నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. జిలిన్ యువాంటాంగ్ మినరల్ కో, లిమిటెడ్ యొక్క టెక్నాలజీ సెంటర్ ఇప్పుడు 42 మంది ఉద్యోగులను కలిగి ఉంది మరియు 18 ప్రొఫెషనల్ టెక్నీషియన్లను కలిగి ఉంది, వీరు డయాటోమాసియస్ ఎర్త్ యొక్క అభివృద్ధి మరియు పరిశోధనలలో నిమగ్నమై ఉన్నారు అదనంగా, మేము ISO 9 0 0 0, హలాల్, కోషర్, ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఫుడ్ ప్రొడక్షన్ లైసెన్స్ సర్టిఫికెట్లను పొందాము. చైనా మరియు ఆసియాలో వివిధ డయాటోమైట్ ఉత్పత్తిదారుల నిల్వలు ఉన్నాయి పానీయం రసం ఆహార నూనె 2007 లో స్థాపన అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అత్యధిక మార్కెట్ వాటా చైనా నాన్-మెటాలిక్ మినరల్ ఇండస్ట్రీ అసోసియేషన్ నిర్వహించిన "2020 చైనా నాన్-మెటాలిక్ మినరల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఎక్స్పో" నవంబర్ 11 నుండి 12 వరకు హెనాన్ లోని జెంగ్జౌలో ఘనంగా జరిగింది.
2022/07/03 05:11:20
http://te.dadidiatomite.com/
mC4
ఏదైనా చేస్తే ప్రజలకు ఉపయోగపడాలా.. అప్పుడే చేసిన పనికి సార్థకత.. పవన్ కళ్యాణ్.. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాలకు చలించి యట్యూబ్ లో వీడియో తీసి అందరికీ...
OSCAR-2019
జగన్.., తన సలహాదారులు... ఓ పేద్ధ బ్రహ్మపదార్థం...!! - ముచ్చట జగన్.., తన సలహాదారులు… ఓ పేద్ధ బ్రహ్మపదార్థం…!! …. అసలు తేడా ఎక్కడ కొడుతున్నదో హైకోర్టుకు కూడా అర్థమైపోయింది… పరోక్షంగా ఏమీ కాదు, నేరుగానే చెప్పేసింది… ''ఏ వ్యక్తికీ, ఏ ప్రభుత్వానికీ కోర్టులు వ్యతిరేకం కాదు… సరైన సలహాలు ఇవ్వకుండా, సలహాదారుల సహకారం అంతంతమాత్రంగా ఉన్నప్పుడు కోర్టులను నిందిస్తే ఎలా..? సలహారహిత వాతావరణమే కోర్టుల్లో ఉన్నతాధికారులు నిలబడటానికి కారణం…'' అని వ్యాఖ్యానించింది… మళ్లీ ఓ చర్చకు తెరతీసింది… ఏపీ హైకోర్టు ప్రతి దానికీ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నదనే భావన ఒకటి ప్రచారంలోకి వచ్చింది కదా… వైసీపీ శ్రేణులు తెగబడి హైకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలకు దిగాయి కదా… కొందరిపై కోర్టు ధిక్కరణ కేసులు కూడా పడ్డాయి కదా… ఉండవల్లి వంటి 'వైఎస్ స్నేహితులు' తెర మీదకు వచ్చి, బాబూ జగనూ, వ్యవస్థలతో వైరం మంచిది కాదూ అని సుద్దులు చెబుతున్నారు కదా… ఈ నేపథ్యంలో తమపై విమర్శలు సరికాదు, జగన్ సరిదిద్దుకోవాల్సిన అంశం ఇదీ అని పరోక్షంగా సూచించినట్టయింది… నిజమే, చిన్న కేసుల్లోనూ ఉన్నతాధికారులు హైకోర్టులో ముద్దాయిల్లాగా నిలబడాల్సి రావడం ఏ ప్రభుత్వానికైనా చిన్నతనమే… కానీ ఇక్కడ అసలు కారణం ఏమిటంటే..? అసలు జగన్‌కు సలహాలు ఇచ్చే స్థితిలో ఎవరైనా ఉన్నారా..? తన సలహాదారులుగా ఎవరిని పెట్టుకున్నాడు..? కష్టకాలంలో తనతోపాటు ఉన్నవాళ్లు, సాక్షి మాజీ ఉద్యోగులు, తన సామాజికవర్గ అనుయాయులు… ప్రతి రంగంలోనూ సలహాదారులు వాళ్లే కదా… అసలు జగన్ ప్రభుత్వ న్యాయశాఖ గానీ, ఉన్నత స్థాయి సలహాదారులు గానీ జగన్‌కు సలహాలు చెప్పే సాహసం చేశారా..? చేస్తారా..? చేయగలరా..? ఆ సీన్ ఉందా..? తను సలహాదారులుగా పెట్టుకున్నవాళ్ల గురించి జగన్ గనుక కాస్త న్యూట్రల్‌గా, స్వచ్ఛంగా సమీక్షించుకుంటే… తనకే వైరాగ్యం వస్తుంది… తన లెక్కలు వేరు… ఏదో ప్రభుత్వ వ్యవస్థలో అకామిడేట్ చేయాలి, ఖజానా నుంచి వాళ్లకు జీతాలు ఇవ్వాలి… అంతే తప్ప మెజారిటీ సలహాదారులకు ఉన్న అర్హత ఏమిటి..? వాళ్లు ఏం చేస్తున్నారు..? మీడియా సలహాదారు రాంచంద్రమూర్తి ఎందుకు వెళ్లిపోయాడో ఆత్మసమీక్ష చేసుకుంటే జగన్‌కు అర్థమవుతుంది… నథింగ్ డూయింగ్… జగన్ డెసిషనే అల్టిమేట్ అనే భ్రమల్లో పార్టీ ఉంటే… నా మాటే శాసనం అనే ధోరణిలో జగన్ ఉంటే… ప్రతి రాజ్యాంగ వ్యవస్థ ప్రతికూలంగానే స్పందిస్తుంది అనే ఓ అభిప్రాయం అయితే ఉంది… కానీ జగన్‌కు ఈ నిజం చెప్పేవాళ్లు ఎవరు..? ఎవరూ లేరు… ఉండరు… అందరూ బాస్ ఈజ్ రైట్ అనే బాపతు సలహాదార్లే… అలా ఉండకపోతే, ఆ పోస్టుల్లో తాము ఉండలేం అనుకునేవాళ్లే… దీనికి సొల్యూషన్ ఏమిటి మరి..? కాలమే…!!
2020/09/25 03:07:16
https://muchata.com/again-a-discussion-on-jagan-advisors/
mC4
ఏప్రిల్‌ 3న గుజరాత్‌లోక్లింటన్‌ పర్యటన | News Channel... - Telugu Oneindia 8 min ago ఆనం..వంశీ వైపే అందరి చూపు: సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు: సభలో సవాల్..! 13 min ago వైసీపీలోకి గోకరాజు..ఫ్యామిలీతో సహా: రఘురామరాజుకు చెక్: బీజేపీతో జగన్ మొదలెట్టేసారు..! ఏప్రిల్‌ 3న గుజరాత్‌లోక్లింటన్‌ పర్యటన ముంబాయి: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ ఏప్రిల్‌ 3వ తేదీన భారతదేశంలో భూకంపంతాకిడికి గురైన గుజరాత్‌ను సందర్శిస్తారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీన గుజరాత్‌లో సంభవించిన భూకంప బాధితుల కోసంక్లింటన్‌ విరాళాలు సేకరిస్తున్నారు. తన ఐదు రోజులపర్యటనలో భాగంగా ఆయన కోల్‌కతా, ఢిల్లీలను కూడాసందర్శిస్తారు. క్లింటన్‌ ఇక్కడికి చేరుకున్నవెంటనే గుజరాత్‌కు బయలుదేరి వెళ్లిఅహ్మదాబాద్‌, భుజ్‌లలో పర్యటిస్తారు. ఆయనసహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న ప్రభుత్వేతర సంస్థలప్రతినిధులను, అధికారులనుకలుసుకుంటారు. ఆయన ఏప్రిల్‌ 4వ తేదీనముంబాయి తిరిగి వస్తారు. ఆ రోజు ఆయనకురిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన అంబానీలుస్వాగత ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముంబాయినుంచి క్లింటన్‌ కోల్‌కత్తా బయలుదేరి వెళ్తారు.ఆయన అక్కడ మదర్‌ థెరిసా మిషనరీల చారిటీహోంను సందర్శిస్తారు. కోల్‌కత్తా నుంచి ఢిల్లీకి తిరిగివచ్చే క్లింటన్‌ గౌరవార్థం ప్రధాని వాజ్‌పేయిడిన్నర్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. భార్య హిల్లరీ, కూతురు చెలిసాక్లింటన్‌తో పాటు భారత్‌కు రావడం లేదని తెలుస్తోంది.న్యూయార్క్‌ సెనేటర్‌ అయిన హిల్లరీ తనఅధికార కార్యకలాపాల్లో, చెలిసా తన చదువులో బిజిగా వుండడంవల్ల రావడం లేదని అధికార వర్గాల భోగట్టా.
2019/12/09 02:09:04
https://telugu.oneindia.com/news/2001/03/26/clinton.html
mC4