text
stringlengths
101
143k
timestamp
stringlengths
0
20
url
stringlengths
0
1.48k
source
stringclasses
5 values
కేంద్రం సరికొత్త ప్రయత్నాలు... By Gullapally Venkatesh , {{GetTimeSpanC('3/31/2020 9:10:00 AM')}} 3/31/2020 9:10:00 AM Gullapally Venkatesh కేంద్రం సరికొత్త ప్రయత్నాలు...! ఒకరకంగా చెప్పాలి అంటే మన దేశంలో కరోనా వైరస్ ఇప్పుడు చాలా వరకు అందుబాటులోనే ఉంది. ఇది మరింత పెరిగితేనే ఇబ్బంది గాని ఇప్పటి వరకు మన దేశంలో దీని వలన వచ్చే ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. ఇప్పుడు కట్టడి చెయ్యకపోతే మాత్రం దాన్ని ఆపడం చాలా కష్టం. ఒక్కసారి బాధితుల సంఖ్య అనేది రెండు వేలు దాటితే మాత్రం కరోనా వైరస్ ఎదుర్కోవడం మనకు కచ్చితంగా సవాల్. ఎదుర్కోవడం చాలా కష్టం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చాలా సురక్షితంగా ఉన్నాము అనేది ప్రపంచం కూడా చెప్పే మాట. ఇది పక్కన పెడితే ఇప్పుడు కేంద్రం కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఆస్పత్రుల సంఖ్యను పెంచడానికి గానూ కొందరు ప్రముఖుల ఇళ్ళను అద్దెకు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఉదాహరణకు ఒక గ్రామంలో కరోనా వైరస్ బయటపడితే... ఆ గ్రామం మొత్తాన్ని క్వారంటైన్ కి తరలించడం, ఆ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలను హోం క్వారంటైన్ చేయడం. దీనిపై ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తుంది. దీన్ని తక్షణమే అమలు చెయ్యాలని చూస్తుంది. కొన్ని కొన్ని ఫంక్షన్ హాల్స్ సహా మరికొన్నింటిని ఇప్పుడు అద్దెకు తీసుకుని వాటిలో క్వారంటైన్ ఏర్పాటు చెయ్యాలని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీన్ని త్వరలోనే అమలు చెయ్యాలని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచిస్తుంది. రెండు మూడు రోజుల్లో ఇది కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.
2020/06/05 10:40:04
https://www.apherald.com/Politics/Read/481333/Related-Content-URL
mC4
శ్రీ‌కాంత్ ఓ ద‌ర్శ‌కుడు. అప్ప‌టికే మూడు అట్ట‌ర్‌ఫ్లాప్ సినిమాల్ని తీస్తాడు. తండ్రి సంపాదించిన ఆస్తుల‌న్నీ త‌గ‌లేస్తాడు. మూడో సినిమా చూసి క‌న్న‌త‌ల్లికి గుండెపోటు వ‌స్తుంది. నేనో హిట్టు సినిమా తీశా… అనే ఓ స్వీట్ న్యూస్ చెప్పి త‌ల్లిని ఆరోగ్య‌వంతురాల్ని చేద్దామ‌నుకుంటాడు. అందులో భాగంగా ఓహార‌ర్ సినిమా తీద్దామ‌ని, లొకేష‌న్ కోసం పాడుప‌డ్డ బంగ్లాకి వెళ్తాడు. అక్క‌డ ఆల్రెడీ ఓ దెయ్యం ఫ్యామిలీ కాపురం చేస్తుంటుంది. వాళ్ల‌కేమో మ‌నుషులంటే భ‌యం. మ‌రి ఈ సినిమా గ్యాంగ్‌కీ, ఆ దెయ్యం గ్యాంగ్‌కీ ఏం జ‌రిగింది?? శ్రీ‌కాంత్ హిట్టు సినిమా తీయ‌గ‌లిగాడా, లేదా? అనేదే క‌థ‌. ఓ దెయ్యాల కొంప‌.. అందులో సినిమా తీయ‌డానికి వెళ్లిన ఓ సినిమా గ్యాంగ్ – అరిగిపోయిన కాన్సెప్టే. దెయ్యాలు మ‌నుషుల్ని చూసి భ‌య‌ప‌డ‌డం అనేది ‘ఆనందో బ్ర‌హ్మ‌’లో చూశాం. అందులో ఆ పాయింట్ త‌ల‌కెక్కిందంటే కార‌ణం… ఆర్టిస్టులు బాగా కుదిరారు, కామెడీ పండింది. ఈ సినిమాలో అవి రెండూ ఫెయిల్ అయ్యాయి. ఓపెనింగ్ షాట్‌లో గిరిబాబు క‌నిపించిన‌ప్పుడు… ఆ ప‌క్క నుంచి వంద సినిమాల హీరో శ్రీ‌కాంత్ అర్థం ప‌ర్థం లేని వెట‌కార‌పు ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తున్న‌ప్పుడే ప్రేక్ష‌కుల‌కు కొన్ని సూచ‌న‌లు అందేస్తాయి. ‘ఇప్పుడో భ‌యంక‌ర‌మైన సినిమా చూడ‌బోతున్నామ‌’ని. దాన్ని సీను సీనుకూ నిజం చేసి పారేస్తూ వెళ్లింది చిత్ర‌బృందం. దెయ్యాలు – మ‌నుషుల మ‌ధ్య గేమ్ షో అయితే… ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం. ప్రేక్ష‌కుల‌తో ఫుట్ బాల్ ఆడేసుకున్నారంతా. తొలి స‌గంలో ముఫ్ఫై స‌న్నివేశాలు జ‌రిగినా.. దానికీ క‌థ‌కీ ఎలాంటి సంబంధం ఉండ‌దు. స‌రిగ్గా ఇంట్ర‌వెల్ ముందు సెకండాఫ్‌లో మ‌రో దెయ్యం గ్యాంగ్ క‌థ‌లోకి ఎంట్రీ ఇస్తుంది. అక్క‌డ్నుంచి సీరియ‌స్ ఎమోష‌న్స్ న‌డుస్తాయ‌నుకుంటే… ఆ ఆశ‌ల్నీ మొద‌లు నుంచి న‌రికేశారు. ఆ దెయ్యంతో హీరోగారి రొమాన్స్‌, వాళ్ల మ‌ధ్య పాట‌లు, ప్రేమ‌.. ఇలా `హింస‌` టు బీ కంటిన్యూ అయ్యింది. దెయ్యాల‌తో సినిమా తీసి చివ‌రికి హీరోగారు హిట్టు కొట్టేస్తారు. కాక‌పోతే.. ఈమ‌ధ్య ప్రేక్ష‌కుల్ని రాచి రంపాలు పెట్టారంతా. ఈ సినిమాలో కామెడీ ఉంది.. కానీ న‌వ్వు రాదు దెయ్యం ఉంది.. కానీ భ‌యం పుట్ట‌దు – మ‌రెందుకు తీస్తారో ఇలాంటి సినిమాల్ని! దెయ్యాల చేతుల్లో క‌మెడియ‌న్స్ చిక్కిన‌ప్పుడు.. స‌ద‌రు ద‌య్యం ఆ క‌మెడియ‌న్ని ఫుట్‌బాల్ ఆడేసుకుంటుంటుంది. థియేట‌ర్లో ప్రేక్ష‌కుల ప‌రిస్థితి కూడా అంతే. ‘మ‌మ్మ‌ల్ని వ‌దిలేయ‌మ్మా తల్లీ’ అంటూ కాళ్ల మీద ప‌డాల‌నుకుంటాం. కానీ.. దెయ్యాల‌కు కాళ్లు ఉండ‌వు క‌దా.. ఆ ఛాన్స్ కూడా లేకుండా పోతుంది. అన్న‌ట్టు దెయ్యాల‌కు కాళ్లుండ‌వ‌న్న‌ది ఈ సినిమా లాజిక్‌. అయితే కొన్ని సార్లు ఆ దెయ్యాల‌కు కాళ్లుంటాయి.. కొన్నిసార్లు క‌నిపించ‌వు.. ఇదేం ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభో అర్థం కాదు. కనీసం లాజిక్ లెస్ సీన్లు తీస్తున్న‌ప్పుడైనా లాజిక్ ఆలోచించాలి క‌దా?? సినిమాలో ఓచోట విఠ‌లాచార్య సినిమా ‘జ‌గ‌న్మోహిని’లోని కొన్ని సీన్లు చూపించి ‘గ్రాఫిక్స్‌లేని రోజుల్లో ఎంత బాగా తీశారండీ’ అనే డైలాగ్ చెప్పించారు. మ‌రి ఇన్ని గ్రాఫిక్స్ హంగులున్న ఈ రోజుల్లో దెయ్యం సినిమాల్ని ఇంకెంత బాగా తీయాలి..? కానీ ఇందులో గ్రాఫిక్స్ గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. విఠ‌లాచార్య సినిమాల్ని చూసి స్ఫూర్తి పొందిన స‌ద‌రు.. ఈ టీమ్ – ఆయ‌న్ని 1% కూడా ఫాలో కాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం… మ‌నం చేసిన పాపం!! అంటూ బ్యాక్ గ్రౌండ్లో ఓ పాట వినిపిస్తుంటుంది.. – అది ప్రేక్ష‌కుల‌కు చిత్ర‌బృందం ఇచ్చే హింట్ అని తెలిసొచ్చి తెలివొచ్చి… లేచొచ్చిన ప్రేక్ష‌కుడు తెలివైనోడు. నూట పాతిక సినిమాలు చేసిన శ్రీ‌కాంత్‌… త‌న అనుభ‌వాన్నంతా ఎక్క‌డ దాచిపెట్టాడో? ‘ఈ మాత్రం సినిమాకీ, ఈ మాత్రం పాత్ర‌కీ ఇంత‌కంటే ఏం చేయాలి’ అనుకుని తాను కూడా కామ్ అయిపోయి ఉంటాడు. అదేదో క‌థ ఒప్పుకునే ముందు.. ‘కామ్’ అయితే బాగుండేది. ఆయ‌న న‌టించిన సినిమాల‌న్నింటిలోనూ.. మ‌ర్చిపోద‌గిన సినిమా ‘రా..రా’. ఇంత అనుభ‌వం ఉన్న శ్రీ‌కాంతే డ‌ల్ అయిపోతే… మిగిలిన వాళ్ల సంగ‌తి వేరే చెప్పాలా?? క‌మెడియ‌న్ల నుంచి కామెడీ రాబ‌ట్టుకోలేన‌ప్పుడు వాళ్లెంత అద్భుతంగా చేశారో చెప్ప‌డానికి ఏం ఉంటుంది? హీరోయిన్ మ‌రీ బొద్దుగా క‌నిపించింది. ఫృద్వీ కాసేపు ఓకే అనిపిస్తాడు. అలీ లాంటి వాళ్లు కూడా తేలిపోతే.. జ‌బ‌ర్ ద‌స్థ్ గ్యాంగ్ మాత్రం అద్భుతాలు సృష్టిస్తుందా.. ఏంటి? ‘ఈ సినిమాకి ద‌ర్శ‌కుడిగా నా పేరు వేయొద్దు’ అని ఘోస్ట్ రైట‌ర్ మొర పెట్టుకున్నాడంటే… ఈ సినిమాపై ఆయ‌న‌కు ఎంత న‌మ్మ‌క‌మో చూడండి. ఇక ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ గురించి ఏం చెప్పుకుంటాం?? క‌థ‌, క‌థ‌నాలు పేల‌వంగా ఉన్నాయి. కామెడీ నిర‌సంగా ఉంది. సంగీతం చాద‌స్తంగా అనిపిస్తుంది. గ్రాఫిక్సు.. జిరాక్సు కాపీల్లా వెల‌వెల‌బోతాయి. శ్రీ‌కాంత్ న‌టించిన సినిమాల్లో క్వాలిటీ ప‌రంగా నాశిర‌కంగా ఉన్న సినిమాల్లో దీనికి అగ్ర‌తాంబూలం ఇవ్వొచ్చు హార‌ర్ కామెడీ సినిమాల‌కు చిత్ర‌సీమ దూరంగా ఉండాల‌న్న వార్నింగ్ బెల్‌.. ఇంకాస్త గ‌ట్టిగా వినిపించిన సినిమా.. ‘రా..రా’. పేల‌వ‌మైన క‌థ‌, క‌థ‌నాల‌కు.. జీవం లేని న‌టన తోడైతే ఫ‌లితం ఇంతే దారుణంగా ఉంటుంది
OSCAR-2019
సమైక్యంగా దాడికివిపక్షాల వ్యూహం | Thatstelugu.com, Global window for Telugu -AP- opposition to fight withcommon strategy - Telugu Oneindia సమైక్యంగా దాడికివిపక్షాల వ్యూహం హైదరాబాద్‌ః రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశాల్లో పలు ప్రధాన సమస్యలపై ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడాలని విపక్షాలు నిర్ణయించాయి. సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి టిఆర్‌ఎస్‌, టిఎస్‌ఎస్‌, ఎంఐఎం, సిపిఎం నేతలు హాజరయ్యారు. విద్యుత్‌, రైతుల సమావేశాలు, పోలీసుల జులుం వంటి అంశాలపై సమైక్యంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాల నేతలు నిర్ణయించారు. ప్రైవేట్‌ విద్యుత్‌కు రాష్ష్ర ఖజానాను దోచిపెడుతున్నారని వైఎస్‌ ఆరోపించారు. వక్ఫ్‌ భూముల కబ్జా, పసిపిల్లల దత్తత కుంభకోణం వంటిఅంశాలను సభలో ప్రస్తావించనున్నట్టుగా ఎంఐఎం నేతఅసదుద్దీన్‌ ఓవైసీ చెప్పారు. ముఖ్యమంత్రి తీపిమాటలతో రాష్ట్ర ప్రజల చేతవిషం తాగిస్తున్నారని సిపిఎం నేత రాఘవులు విమర్శించారు. అధికార పక్షం కూడా గురువారం నాడు సమావేశమై ప్రతిపక్షాల దాడిని సభలో సమర్ధంగా తిప్పికొట్టాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పార్టీ ఎమ్మెల్యేలకు తగిన వ్యూహాన్ని పార్టీ నాయకత్వం నిర్ధేశించింది. మంత్రులందరినీ ముందుగానే సభలో అడిగే ప్రశ్నలనుఅంచనా వేసుకుని తగినరీతిలో సమాధానం చెప్పడానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిసింది. అన్ని అనర్ధాలకు గతంలోని కాంగ్రెస్‌ పాలనే కారణమని వాదించాల్సిందిగా మంత్రులకు సూచించినట్టుగా తెలిసింది.
2019/09/18 05:20:37
https://telugu.oneindia.com/news/2002/02/14/budget.html
mC4
ప్రపంచంలో కెల్లా అతి పురాతనమైన భూగర్భ రైలు మార్గం లండన్‌ నగరంలో ఉంది. మొట్టమొదటి భూగర్భ రైలు మార్గం కూడా ఇదే. దీని పొడవు సుమారు 4 మైళ్లు. ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడిందని మనందరికీ తెలిసిందే. మండే అగ్నిగోళంలా ఉంటూ క్రమేపీ చల్లబడి ఆవాసయోగ్యంగా మారింది. ప్రతి ఊరుకు బొడ్రాయి ఉంటుంది. దానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నాలుగు కూడళ్లు కలిసే చోట, ఊరికి మధ్యలో ఎంతో నిష్టతో ఊరంతా కలిసి బొడ్రాయి ని ఏర్పాటు చేసుకుంటారు. అదొక పండుగ వాతావరణం. అనాది కాలం నుంచి "ఆషాడ శుద్ధ పౌర్ణమిని, గురుపౌర్ణమి" అంటారు. దీనినే "వ్యాస పౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తుంటారు. కొత్త వంద రూపాయల నోటు గురించి చర్చ రకరకాలుగా నడుస్తున్నది. కలర్‌ఫుల్‌గా ఉందని కొందరు, కలర్ కాగితంలా ఉందని మరికొందరు.. ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఆ విషయాలు కాదు కానీ.. ఆ నోటు మీదున్న భవనం ఎక్కడిదిదో మీకు తెలుసా? నేడు అనేక మంది మేధావులు, క్రీడాకారులు, అంతర్జాతీయంగా ఎన్నో రంగాలలో ప్రతిభ కనబరుస్తున్న దేశంలో ఉండే ప్రజలలో మాత్రం మార్పు రావడంలేదు. వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు. బెంగళూరు ఐఐటీలో ఐదేళ్లు చదువుకున్నాడు. చదువుకు పూర్తయిన వెంటనే ఉద్యోగమొచ్చింది. అతనికి ఊహించని పరిణామం.. భవిష్యత్తుకో శుభపరిణామం.. నేషనల్ తల్లిదండ్రులు రోజు ప్రశంసలు మండలులు జూలై నాలుగో ఆదివారం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, ప్రేమ మరియు కృతజ్ఞతా మేము మా తల్లిదండ్రులు కోసం కలిగి. ఇది తీవ్రమైన నిబద్ధత చూపించు మరియు సంవత్సరం అంతా వారి పిల్లల పట్ల ఇష్టపడే అన్ని తల్లిదండ్రులు గౌరవార్ధం జరుపుకుంటారు. 8.848 కిలో మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్‌ కన్నా ఎత్తైన పర్వతం ఈ భూమి మీద లేకపోవచ్చు.కాని మన పొరుగు గ్రహమైన మార్స్‌ మీద ఎవరెస్ట్‌కన్నా ఎత్తైన అగ్నిపర్వతం ఉంది.
OSCAR-2019
ప‌వ‌న్‌కెరీర్‌లోనే నెవ‌ర్ బిఫోర్- వ‌కీల్‌సాబ్‌ – T20 Digital March 18, 2021 March 18, 2021 Manikyam U 0 Comments Anjali, pawankalyan, Shruthi Hassan, VakeelSaab ప్ర‌స్తుతం టాలీవుడ్ అగ్ర‌హీరో మూవీ వ‌స్తుంది అంటే ఆ హంగామా ఎలా ఉంటుందో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మ‌రి అలాంటి స్టార్ హీరోల‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా ఒక‌రు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ న‌టించిన తాజా మూవీ అందులోని త‌న కంబ్యాక్ మూవీ వ‌కీల్‌సాబ్ కోసం ప‌వ‌న్ అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీ క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికి షిప్ట్ అయ్యింది. కానీ వ‌ప‌న్ కంబ్యాక్ మూవీ అయిన దీనికి అనుకున్న స్థాయి ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల అనుకున్న స్థాయి హైప్ ఇంకా రాలేదు. అన్న‌ది ప‌వ‌న్ అభిమానుల మ‌దిలో ఉన్న మాట కూడా కానీ మేక‌ర్స్ ఇప్పుడిప్పుడే మొద‌లు పెడుతున్నారు. కానీ వ‌కీల్ సాబ్‌కు అస‌లు హైప్ అంతా ఈ మూవీ తాలూకా ప్రీరిలీజ్ ఈవెంట్ తోనే వేరే లెవెల్ కు వెళ్తుంది అని సినీ ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ కెరీర్‌లోనే నెవ‌ర్ బిఫోర్ గా ఈ ప్రీ రిలీజ్ వేడుక‌ను ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దిల్‌రాజ్ మాత్రం అప్ప‌టికి గ‌ట్టిగానే ప్లాన్ చేసిన‌ట్టు ఉన్నార‌ని చెప్పాలి.ఇక ఈ మూవీకి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా థ‌మ‌న్ సంగీతం అందించాడు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో అంజ‌లి మ‌రియు నివేతా థామ‌స్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే ఈ మూవీన్ని మేక‌ర్స్ వ‌చ్చే ఏప్పిల్ 9న విడుద‌ల చేయ‌నున్నారు.
2021/06/22 16:15:51
http://www.bigeye3.com/entertainment/vakeelsaab-pawankalyan-shruthihassan-anjali-nivethathomas/
mC4
వ్యవసాయం... అనగానే అది మగాళ్ల జోన్ అనుకుంటారు. మహిళలు రాణించే రంగం కాదనే అభిప్రాయం కూడా బలంగానే ఉంటుంది. లెక్కలేనంత మంది మహిళలు వ్యవసాయరంగంలో పని చేస్తుంటారు. వాళ్లెవరినీ రైతులనలేం. కానీ మహిళల్లో రైతులున్నారని నిరూపిస్తున్నారు గుంటూరుకు చెందిన మల్లీశ్వరి. ఆమె ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తున్నారు. వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్ బోధనలను అక్షరాలా పాటిస్తున్నారు. మహిళారైతు దినోత్సవం సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌లో జరుగుతున్న సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సాక్షి ఫ్యామిలీతో... ‘‘మా అమ్మగారి ఊరు కృష్ణాజిల్లా తేలప్రోలు. నన్ను గుంటూరు జిల్లా నూతక్కిలో ఇచ్చారు. మా అమ్మానాన్నల పెళ్లయిన పదేళ్లకు పుట్టాను. దాంతో మా నాన్నగారికి నేనంటే గారం ఎక్కువ. ఆయన వెంటే తిప్పుకునేవారు. అలా పొలం వెళ్లడం అలవాటైంది. ఆయనపని చేస్తుంటే నేనూ చేలో దిగి ఆయన వెంటే తిరుగుతూ ఉండేదాన్ని. మా అత్తగారిది కూడా వ్యవసాయ కుటుంబమే. నాకు పెళ్లయిన ఈ పాతికేళ్లలో దాదాపుగా పదిహేనేళ్లు రసాయన ఎరువులతోనే పంటలు పండించాం. సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి పిండికట్టలు (రసాయన ఎరువులు) తగ్గించుకుంటూ వచ్చాం. అయినా గట్టెక్కడం కష్టమే అనుకుంటున్నప్పుడు వ్యవసాయాధికారులు వర్మీ కంపోస్టు గురించి చెప్పారు. దానిని ప్రయత్నించాం. అది కూడా చిన్న ఖర్చేమీ కాదు. అలా ఎదురీదుతున్నప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసింది. విజయవాడలోని పోరంకికి 2008లో పాలేకర్ (సుభాష్ పాలేకర్) గారొచ్చారు. ఆయన సేద్యం గురించి చాలా సంగతులు చెప్పారు. ఆయన హిందీలో చెప్తుంటే చదువుకున్నోళ్లు తెలుగులో వివరించారు. ఆ సదస్సుకి మా ఆయన వెళ్లి, పాలేకర్ గారు ప్రకృతి సేద్యం గురించి రాసిన పుస్తకాలు (తెలుగు అనువాదాలు) తెచ్చారు. వాటిని చదివి అలాగే చేశాం. ఆ తర్వాత 2010లో పాలేకర్‌గారు గుంటూరులో సదస్సుకు వచ్చారు. ఆ సదస్సుకు నేను కూడా వెళ్లాను. రసాయన క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువుల వల్ల నేల ఎంత నిస్సారమవుతుందో పూసగుచ్చినట్లు చెప్తుంటే మనసు కదిలిపోయింది. నేలను నమ్ముకుని బతికే వాళ్లం నేలతల్లిని బీడువారిస్తే తర్వాత ఏం తింటాం... అనిపించింది. ఏమైనా సరే ఇలాగే పండించాలనుకున్నాను. వెంటనే ఒక ఆవును కొన్నాం. ఆ ఆవు మాకు, మా ఆరెకరాల సేద్యానికీ ఆధారం. అభయ హస్తమిచ్చిన అరటి... ప్రకృతి సేద్యంలో మేమేసిన మొదటి పంట అరటి. మామూలుగా పండే పంటకంటే రెండు హస్తాలు ఎక్కువే వచ్చాయి. రుచి కూడా బాగుంది. ప్రకృతి వ్యవసాయంలో అరటికి ఎకరానికి ఏడెనిమిది వేల ఖర్చు వస్తుంది. గాలివానల వంటివి వస్తే చేయగలిగిందేమీ ఉండదు. కానీ విపత్తులు లేకుంటే రాబడి లక్షరూపాయలకు తగ్గదు. ఇప్పుడు మేము చెరకు, బొప్పాయితో పాటు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాం. రసాయన ఎరువులు వేయకుండా పండిన కూరగాయ కానీ పండు కానీ ఒకసారి తింటే... ఇక ఆ ఎరువులతో పండించిన వాటి జోలికెళ్లరు. నాకిప్పుడు 42 ఏళ్లు. పిల్లల ప్రసవాలప్పుడు తప్ప ఇప్పటి వరకు ఒక్క మందుబిళ్ల కూడా మింగలేదు. రసాయన ఎరువులతో చచ్చుబడిపోయిన మా పొలం ఈ సేద్యంతో గుల్లబారి సారవంతంగా మారింది. బూజు తెగులు, పేనుబంక తెగుళ్లకు ఆవుమూత్రం చల్లితే తెల్లారేసరికే గుణం కనిపిస్తుంది. ఇంట్లో కానీ పొలంలో కానీ చెదలు పడితే ఆవుమూత్రం కలిపిన నీటిని చిలకరిస్తే చాలు. ఆవు పేడ, ఆవు మూత్రం, నల్లబెల్లం, మినప్పిండి, మట్టి కలిపి 48 గంటల సేపు మురగబెడితే జీవామృతం తయారవుతుంది. దీంతోపాటు మేము ఏ రోజు పేడ ఆ రోజు పొలంలో చల్లేస్తాం. స్వయంగా చూడడంతోనే ధైర్యం! పాలేకర్‌గారు చెప్పిన మాటలు మాలో బాగా నాటుకున్నప్పటికీ మనసులో ఏదో భయం. కానీ మమ్మల్ని మహారాష్ట్రకు తీసుకెళ్లి అక్కడ రసాయన ఎరువులు వేసిన తోటలను, సహజ పద్ధతుల్లో పండించిన బత్తాయి, కమలా తోటలను చూపించారు. సహజపద్ధతుల్లో పండించిన చెట్లు నిగనిగలాడుతూ ఆకులు కూడా నేవళంగా (తాజాగా) కనిపించాయి. దాంతో మేమూ చేయగలమనే ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈ సదస్సుకి అన్ని రాష్ట్రాల నుంచి నాలుగువందల మంది మహిళారైతులు వచ్చారు. నా అనుభవాలను చెప్పడంతోపాటు వారి అనుభవాలను నేను వింటే ఇంకా చాలా తెలుస్తాయి.’’ సంభాషణ: వాకా మంజులారెడ్డి Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram Previous మెదక్ ఉప ఎన్నిక ప్రచారం సమాప్తం Next ఇక నేను రిటైర్ కావాలనుకుంటున్నా Tags: Women Farmers Day Agriculture Subhash Palekar malleswari సంబంధిత వార్తలు AP Budget 2021: వ్యవసాయ రంగానికి భారీగా నిధులు ‘సీఎం రైతు పక్షపాతి అనడానికి వ్యవసాయ బడ్జెట్‌ నిదర్శనం’ ఏపీ బడ్జెట్‌ 2021: వ్యవసాయ బడ్జెట్‌ రూ.31,256.36 కోట్లు AP Budget 2021: ఏపీ వ్యవసాయ బడ్జెట్‌.. కీలక కేటాయింపులు భూ వ్యవహారంలో రూ.2కోట్ల మోసం మరిన్ని వార్తలు ఈవారం కథ: క్షణం తర్వాత.. Coronavirus: పోస్ట్‌ కరోనా డైట్ బాబ్‌రే.. నీ పెయింటింగ్స్‌ అద్భుతం! గ్రీన్‌ ఫిష్‌ కర్రీ.. ఇలా తయారీ! Coronavirus: గర్భంతో ఉన్నప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా? Advertisement *మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి Advertisement Advertisement తాజా వార్తలు ఇంకా » Advertisement Advertisement Advertisement న్యూస్ లెటర్ I agree Sakshi to send me any promotional emails. Connecting... Read also in: Back to Top Telugu News | Latest News Online | Today Rasi Phalalu in Telugu | Weekly Astrology | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telugu News LIVE TV | Telangana News | Telangana Politics News | Crime News | Sports News | Cricket News in Telugu | Telugu Movie Reviews | International Telugu News | Photo Galleries | YS Jagan News | Hyderabad News | Amaravati Latest News | CoronaVirus Telugu News | Bigg Boss 4 Telugu Live TV | e-Paper | Education | Sakshi Post | Business | Y.S.R | About Us | Contact Us | Terms and Conditions | Media Kit | SakshiTV Complaint Redressal
2021-12-06T10:59:50Z
https://www.sakshi.com/news/family/women-farmers-day-today-165895
OSCAR-2201
దిల్ రాజు కు రైట్స్ ...20న రిలీజ్ | "DIL RAJU" to distribute "Kumari 21F" - Telugu Filmibeat దిల్ రాజు కు రైట్స్ ...20న రిలీజ్ | Published: Sunday, November 8, 2015, 16:31 [IST] హైదరాబాద్‌: రాజ్‌ తరుణ్‌, హెబ్బాపటేల్‌లు జంటగా నటించిన 'కుమారి 21 ఎఫ్‌' చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ విషయాన్ని రాజ్‌ తరుణ్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. #Kumari21F Movie Releasing On Nov 20th !!!Watch Trailer Here ► bit.ly/Kumari21FTheatricalTrailer Posted by Raj Tarun on 7 November 2015 సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. సుకుమార్‌ రైటింగ్స్‌, పీఏ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సుకుమార్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నైజాం రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి. చిత్రం విశేషాలకు వెళ్తే.. కుమారి ఎవరు? 21 ఏళ్ల ఆ అమ్మాయి జీవిత గమనాన్ని మార్చిన సంఘటనలేమిటి? ఓ యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? కుమారి గురించి ఆ యువకుడు తెలుసుకున్న నిజాలేమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు పల్నాటి సూర్యప్రతాప్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కుమారి 21 ఎఫ్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మాతలు. రాజ్‌తరుణ్, హేబాపటేల్ జంటగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. ఓ యువజంట ప్రేమ పయనంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? వారి ప్రేమ చివరకు ఏ తీరాలకు చేరుకుంది? అనే అంశాలు ఆసక్తికరంగా వుంటాయి. ఆద్యంతం సుకుమార్ శైలిలో సాగే చిత్రమిది. దేవిశ్రీప్రసాద్ బాణీలు వినసొంపుగా ఉంటాయి. నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు. Read more about: dil raju sukumar allu arjun kumari 21f ntr tollywood సుకుమార్ అల్లు అర్జున్ కుమారి 21 ఎఫ్ ఎన్టీఆర్ టాలీవుడ్ దిల్ రాజు "DIL RAJU" has bagged the distribution rights of "Kumari 21F" for Nizam area. The makers are planning for a grand release of the movie on 20th November.
2021/06/19 10:59:14
https://telugu.filmibeat.com/box-office/dil-raju-distribute-kumari-21f-049001.html
mC4
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(ఎఐ) పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విమాన సంస్థను సమర్థవంతంగా నడిపేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఎయిర్ ఇండియా విక్రయం విఫలమైన తర్వాత వారం రోజులకు కేంద్రం ఈ విధంగా స్పందించింది. ఎయిర్ ఇండియా భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. భారీ అప్పులు, ఇతర పాత సమస్యలతో ఎయిర్ ఇండియా సతమతమవుతోందని అన్నారు. అయితే ఎఐ వాటాల విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రస్తుత పరిస్థితులు, ఇతర అంశాల పరిశీలించిన మీదట ఓ అంచనాకు వస్తామని విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. అయితే ఎయిర్ ఇండియా విక్రయం ఇప్పట్లో లేనట్లేనని, ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇది సరైన సమయం కాదని ప్రభుత్వం భావిస్తోందని మంగళవారం కొందరు అధికారులు చెప్పినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఎఐలో 76 శాతం వాటాలను విక్రయించాలని నిర్ణయించినా.. మే 31వరకు కొనుగోలు చేసేందుకు ఏ సంస్థ ముందుకురాలేదని సిన్హా తెలిపారు. అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించిన తర్వాత ఓ స్పష్టత వస్తామని, ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఎయిర్ ఇండియాకు అండగా నిలిచి, బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. కాగా ఎఐలో వాటాలను విక్రయించేందుకు తొందరపడొద్దని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఓ అధికారి చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఎయిర్ ఇండియా వాటా విక్రయం ఇప్పట్లో ఉండబోదని, సంస్థలో నిర్వహణ లాభాలు ఉన్నాయని, ఏ విమానం ఖాళీగా వెళ్లట్లేదని ఆ అధికారి తెలిపారు. ఈ లాభాలతో ఎయిర్‌లైన్ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని నిర్ణయించామని, అందుకే వాటా విక్రయం ఇప్పట్లో అవసరం లేదని ప్రభుత్వం భావించిందని అధికారి తెలిపారు. ఢిల్లీ : గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు ఢిల్లీ టిస్ హజరీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్రు చెప్పింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఐదు కోట్లు ఇవ్వాలని అబూ సలేం బెదిరించాడు. ఈ కేసులో అబూ సలేం దోషిగా తేలాడు. డిమాండ్ చేసిన డబ్బును ఇవ్వకపోతే చంపేస్తామని వ్యాపారవేత్తను అబూ సలేం బెదిరించాడు. ఈ క్రమంలో పలు కేసులు అబూ సలేంపై నమోదయ్యాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న అబూసలేం అనుచరులు పవన్ కుమార్ మిట్టల్ అలియాస్ రాజా భాయ్, మహ్మద్ అస్రఫ్ అలియాస్ బబ్లూ, మాజిద్ ఖాన్ అలియాస్ రాజు భాయ్, చంఛల్ మెహతాలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో అబూ సలేంను దోషిగా ప్రకటిస్తూ కోర్టు మే 30న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
OSCAR-2019
ట్రెండింగ్ : వెరైటీ చొక్కాతో ఫ్రీ షో.. బయట పడ్డ పూజా హెగ్డే అందాలు.. అరవై ఏళ్ల వయసులో ఇలాంటివా.! | Trending filmi news: Punarnavi, Pooja Hegde, Sudigali Sudheer, Nagarjuna in news - Telugu Filmibeat ప్రేమలో ఎలా పడ్డానంటే.. పెళ్లి ఎక్కడ.. ఎప్పుడంటే.. సీక్రెట్ చెప్పిన నితిన్! 5 hrs ago వైరల్ పిక్ : బాత్ టబ్, పక్కనే షాంపైన్.. సురేఖావాణి యవ్వారం మామూలుగా లేదే..!! 6 hrs ago క్రేజీగా రూటు మార్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ! 6 hrs ago 'క్రాక్' అప్‌డేట్.. లోడింగ్ రాకింగ్ ఎపిసోడ్.. డైరెక్టర్ ట్వీట్ 7 hrs ago షాక్‌కు గురి చేస్తున్న రష్మీ తీరు.. రహస్యంగా పొలాల్లోకి హాట్ యాంకర్.. ఆశ్చర్యంలో ఇండస్ట్రీ.! | Published: Sunday, December 22, 2019, 21:40 [IST] ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమ యావత్ భారత దేశాన్ని ఆకర్షిస్తూ వస్తోంది. ఎన్నో గొప్ప సినిమాలు, మరెన్నో మెరుపురాని మైలురాళ్లు అన్నట్లుగా ఒక్కోమెట్టు ఎత్తుతూ ప్రపంచానికే తెలుగోడి సత్తా ఏంటో తెలిసే స్థాయికి ఎదిగింది టాలీవుడ్. అలాంటి ఈ చిత్రసీమలో ఎందరో మహా మహా దర్శకులు ఉన్నారు. అందులో ఒకరే డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి. తాజాగా ఈయన తన కెరీర్‌లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. హైపర్ ఆదిపై రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ ఫైర్.. సెటైర్లు వేస్తూ జబర్దస్తీ చేయడంతో! టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేపిన షో జబర్దస్త్. దీనికి కాంపిటేషన్‌గా ఎన్ని షోలు వచ్చినా ఈ మాట మాత్రం వాస్తవం అనేది జనం మాట. నవ్వులే ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్. ఇలా అందరినీ నవ్వించడానికి వేసే స్కిట్స్, అందులో పార్టిసిపెంట్స్ వేసే పంచులు అన్నీ హైలైటే. అందుకే గత కొన్నేళ్లుగా బుల్లితెరపై నవ్వుల హరివిల్లులు కురిపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది జబర్దస్త్ షో. అయితే కొన్ని సందర్భాల్లో జబర్దస్త్ స్కిట్స్‌పై ట్రోల్స్ కూడా వస్తుంటాయి. ఇకపై పవన్ కళ్యాణ్ ఆల్ రౌండర్! రామ్ చరణ్‌ గురించి క్లారిటీ ఇచ్చిన పవర్ స్టార్ మెగా హీరోల్లోకెల్లా తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వరుస సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన ఈయన ఇటీవలే జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారారు. దీంతో ఇక పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ వైపు చూడరని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పవన్ చెప్పిన ఓ విషయం మెగా అభిమానుల్లో సంబరాలు నింపింది. వివరాల్లోకిపోతే.. నాగార్జున కోసం హాలీవుడ్ నుంచి వచ్చారు.. అరవై ఏళ్ల వయసులో ఇలాంటివా.! అక్కినేని నాగేశ్వర్రావు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. అప్పటి నుంచి తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఏజ్ బార్ అవుతున్నా.. అందంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్నారు. వరుసగా సినిమాలు చేయడంతో పాటు వ్యాపార ప్రకటనలు, టీవీ షోలలో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. నాగ్ గత చిత్రం వచ్చి చాలా రోజులు అవుతున్నా.. మరో ప్రాజెక్టును ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా వార్త.? వివరాల్లోకి వెళితే.. రౌడీ గారి హీరోయిన్ కోసం పూరీ ఇంత ఖర్చు చేస్తున్నాడా? టాలీవుడ్ హిస్టరీలో ఈమెదే రికార్డ్.! తక్కువ సినిమాలతో ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన అతడు భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో జత కట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ క్రేజీ కాంబినేషన్‌ గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. 'ఫైటర్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా గురించి కూడా చాలా ఊహాగానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? పూర్తి వివరాల్లోకి వెళితే... బిగ్‌బాస్ మూడో సీజన్‌కు ఏ ముహుర్తాన ఓకే చెప్పిందో కానీ.. పునర్నవిని ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న అందరికీ పాపులార్టీ వస్తుందా? అంటే చెప్పలేం. కొంతమందికి ఉన్న ఫేమ్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఈ మూడో సీజన్‌లో మాత్రం చాలా మందికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి వరకు ఎక్కువగా పరిచయం లేని వ్యక్తులను కూడా సెలెబ్రిటీలను చేసేసింది. టిక్ టాక్ అంటే పరిచయం లేని వారెవరూ ఉండరు. ఎవ్వరికీ తెలియన అనామకులను కూడా ప్రపంచానికి పరిచయం సెలెబ్రిటీ స్టేటస్‌ను తీసుకొస్తుంది. సాంకేతిక పెరుగుతున్న కొద్దీ ఇలాంటి యాప్‌లు వస్తూనే ఉంటాయి. జనాలను ఆకర్షిస్తూనే ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్‌లో టిక్ టాక్ ఒకటి. ఈ యాప్‌పై ఇండియాలో భిన్న స్వరాలు వినపడుతుండగా.. వీటికి ఎంతో మంది బానిసలయ్యారు. దీని గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. బయట పడ్డ పూజా హెగ్డే అందాలు.. క్లీవేజ్ షోతో హల్ చల్ ముకుంద అంటూ అమాయకంగా పరిచయమైన పూజా హెగ్డే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఈ స్టార్ స్టేటస్ అనుభవించడానికి ముందు డిజాస్టర్ల భామగా పేరు సంపాదించుకుంది. ముకుంద సినిమా చేసిన పూజా..బాలీవుడ్‌కు వెళ్లి హృతిక్ రోషన్ సరసన మొహంజదారో సినిమాలో నటించింది. భారీ అంచనాలతో వచ్చిన ఆ చిత్రం బోల్తా కొట్టడంతో ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
2020/02/19 22:45:46
https://telugu.filmibeat.com/news/trending-filmi-news-punarnavi-pooja-hegde-sudigali-sudheer-nagarjuna-in-news-083031.html?utm_medium=Desktop&utm_source=FB-TE&utm_campaign=Similar-Topic-Slider
mC4
తమిళ సినీ నటి ఎన్ ధన్య అలియాస్ రఫియా భాను గురువారం చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 14, మే 16వ తేదీల్లో తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి కాల్స్ వచ్చాయని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 18-05-2009 అనే సినిమాలో నగ్నంగా నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ధన్య పోలీసులను కోరారు. చెన్నైలోని వడపలని ప్రాంతంలో అద్దెఇంట్లో నివాసం ఉంటున్న ధన్యకు మే 14వ తేదీ రాత్రి 1.15 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి నుండి (నెం. 447404617369) కాల్ వచ్చింది. "18-05-2009" మూవీలో నగ్నంగా నటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు వ్యక్తి బూతులు తిట్టినట్లు ఆమె ఆరోపించారు. మరోసారి 16 తేదీ ఉదయం 5 గంటలకు ఇలాంటి కాల్ మరోసారి వచ్చిందని ధన్య ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి ఒకటే చెప్పాను. నేను కేవలం నటిని, దర్శకుడు చెప్పినట్లు చేయడమే నా పని. స్క్రిప్టు డిమాండ్ మేరకే అలా నటించాల్సి వచ్చింది. ఏమైనా అభ్యంతరం ఉంటే దర్శకుడితో మాట్లాడాలని చెప్పినా ఫోన్లోని వ్యక్తి వినిపించుకోలేదని ధన్య తెలిపారు. ఎల్‌టీటీఈ నేపథ్యంలో సాగే ‘పోర్కలథిల్ ఓరు పూ' అనే మూవీలో ధన్య లీడ్ రోల్ చేశారు. శ్రీలంకలో జరిగిన సివిల్ వార్‌లో లంక ఆర్మీ చేతిలో దారుణంగా రేప్ చేయబడి, హత్యకు గురైన టెలివిజన్ జర్నలిస్ట్ ఇసాయిప్రియ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. ఇందులో ఆమె ఇసాయిప్రియ పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని భారత్‌లో నిషేదించారు. మరో వైపు ఆమె నటించిన "18-05-2009'' మూవీ త్వరలో విడుదలవుతోంది. ఈ మూవీ కూడా ఎల్‌టీటీఈ నేపథ్యంలో సాగే చిత్రమే కావడం గమనార్హం. వివాదాస్పద చిత్రం కావడం వల్లనే ఆమెకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం.
OSCAR-2019
మీకు ఇలాంటి సలహాలు ఎవరిస్తున్నారు జగన్‌? | teluguglobal.in My title My title My title Home NEWS NATIONAL మీకు ఇలాంటి సలహాలు ఎవరిస్తున్నారు జగన్‌? ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నడుపుతున్నారా? డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నడుపుతున్నారా? అని ప్రశ్నించాడు నిన్న సీపీఐ నాయకుడు రామకృష్ణ. 'పోలవరం పరిరక్షణ యాత్ర' అంటూ శనివారం రాత్రికి రాజమండ్రికి చేరుకున్న సీపీఐ రామకృష్ణను హోటల్‌ గదిలో ఎందుకు నిర్భందించాల్సి వచ్చిందో… ఎవరికీ అర్థం కాదు. అలాగే మరో సీపీఐ నాయకుడు నారాయణను తిరుపతిలో ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందో ఎవరికీ అంతుపట్టడం లేదు. సీపీఐ నాయకుల పోలవరం పరిరక్షణ యాత్ర వెనకాల ఎవరైనా ఉండొచ్చు. ఎవరి ప్రోద్భలంతోనైనా ఆయన ఈ యాత్ర చేపట్టి ఉండవచ్చు, ఏ పార్టీ ప్రయోజనాలకోసమో సీపీఐ ఇలాంటి త్యాగాలు చేస్తూ ఉండవచ్చు. కానీ…. రామకృష్ణ పోలవరాన్ని సందర్శించకుండా ఆపాల్సిన అవసరం ఎందుకొచ్చినట్లు? ఆయన పోలవరాన్ని సందర్శిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందా? పోలవరం పనులు ఎలా జరుగుతున్నాయో ప్రజలకు తెలిసి, మైలేజీ వస్తుందని భయపడుతుందా ప్రభుత్వం?. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేయించడం చంద్రబాబుకు అలవాటు. తాను గానీ తన వాళ్ళ చేత గానీ ఎప్పుడూ ఏదో ఒక సమస్యపై ఆందోళనలు చేస్తూ నిరంతరం మీడియాలో ప్రముఖంగా కనిపించడం ఆయనకు ఇష్టం. నిజానికి నిన్న సీపీఐ రామకృష్ణ చేయాలనుకున్న పోలవరం యాత్రం వైసీపీ సరిగ్గా వినియోగించుకొని ఉంటే జగన్‌ ప్రభుత్వానికి గొప్ప మైలేజీ వచ్చేది. రామకృష్ణను అడ్డుకోకుండా పోలవరానికి ఆయనను యాత్ర చేయనిచ్చి ఉంటే టీడీపీయే నష్టపోయేది. కానీ రామకృష్ణ ఆరోపించినట్టు ఆయన యాత్రను అడ్డుకున్న ఆలోచన, ఆ నిర్ణయం వైసీపీ పెద్దలది కాక డీజీపీ సవాంగ్‌ నిర్ణయమే అయి ఉంటే ఆ నిర్ణయం తీసుకున్న సవాంగ్‌ టీడీపీకి ఎంతో మేలు చేసినట్లు అయ్యారు. నిజానికి మేఘా సంస్థ… సీపీఐ రామకృష్ణ పోలవరం సందర్శనకు… ప్రాజెక్టు వద్ద స్వాగత ఏర్పాట్లు చేసింది. ఆయనకు, ఆయన అనుచరులకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేసింది. ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. తాము ఈ ప్రాజెక్టు చేపట్టక ముందు పోలవరం ప్రాజెక్టు దృశ్యాలు, తాము ప్రాజెక్టు చేపట్టాక ఈ ఎనిమిది నెలలలో ఎంత ప్రోగ్రస్‌ ఉందో చూపించే ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. రామకృష్ణ ప్రాజెక్టును సందర్శిస్తే ఈ కొద్దికాలంలోనే మేఘా సంస్థ ఈ ప్రాజెక్టును ఎంత ముందుకు తీసుకువెళ్ళిందో ప్రపంచానికి తెలిసేది. అనివార్యంగా రామకృష్ణ కూడా వేగంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులను, పోలవరం పురోగతిని మెచ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడి ఉండేది. అయితే రామకృష్ణ ఆరోపించినట్లు గౌతం సవాంగ్‌ నిర్ణయం వల్ల వైసీపీకి రావాల్సిన మైలేజీ రాకపోగా, టీడీపీకి గొప్ప మైలేజీ లభించింది. రామకృష్ణ నిర్భందంతో ఆంధ్రప్రదేశ్‌లో అనేకచోట్ల టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేయడానికి అవకాశం లభించింది.
2021/01/25 22:09:46
http://www.teluguglobal.in/2020/11/23/parirakshana-yatra-ys-jagan-dgp-gowtham-sawang/
mC4
అందరి మనసుల్లో 'మనసైనోడు' – Naughty Tollywood.com అందరి మనసుల్లో 'మనసైనోడు' April 6, 2017 by naughtytollywood, posted in ARTICLES నూతనం.. నిత్య నూతనం .. ఈ సినీ పరిశ్రమలోకి ఏoతో మంది నూతనంగా ప్రవేశించి… నిరంతరం ఈ సినీ పరిశ్రమని నిత్య నూతనంగా మారుస్తూ.. సకల జనులను నిత్యo రంజింప చేస్తున్న నటీనటులు, సాoకేతిక నిపుణుల నిండి వస్తున్న చిత్రం 'మనసైనోడు'. H-PICTURES వారి 'మనసైనోడు' చిత్రం అందరి మనసుల్లో 'మనసైనోడు' అయ్యే విధంగా ప్రొడ్యూసర్ హసీబుద్దిన్ నిర్మిస్తున్నారు. మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 80% టాకీ పూర్తి చేసుకుoది. చివర షెడ్యూల్ లో బాగంగా నానకరామగూడా రామానాయుడు స్టూడియో లో పోసాని కృష్ణ మురళీ మరియు హీరో హీరొయిన్ ల మీద చిత్రీకరణ జరుగుతుంది. కొత్త కధ, కధనంతో తెరకెక్కుతున్న 'మనసైనోడు' చిత్రం ద్వారా హీరొయిన్ ప్రియసింగ్ మరియు పలు చిత్రాలకు దర్శకత్వ శాఖ పనిచేసిన సత్యవరపు వెంకటేశ్వరరావుని దర్శకుడుగా పరిచయం చేస్తున్నామని నిర్మాత తెలిపారు. 'జయ జయ జయహే భారతావని సద్గుణ సముపేత' అంటూ మన భారతదేశ గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకుని పాడుకునే విధంగా ఒక గొప్ప దేశభక్తీ గీతాన్ని Dr. C నారాయణ రెడ్డి గారు రచిoచారు. మగవాళ్ళ జీవితాల్లో ఆడవాళ్ళ లేకపోతే ఎంత నష్టమో కాస్త చిలిపిగా ఒక పాటను భాస్కరబట్ల రచిoచారు. ఈ చిత్రంలో ఆరు పాటలు ప్రముఖ రచయతలు రాయడం విశేషo. ప్రేమ కధలో కుటుంబ కధని జోడించి దేశానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా దేశభక్తిని యువకుల్లో నింపే విధంగా రూపుదిద్దుతున్న H-PICTURES వారి చిత్రం 'మనసైనోడు' అని నిర్మాత హసీబుద్దిన్ తెలిపారు. నటీనటులు : మనోజ్ నందన్, ప్రియసింగ్, పోసాని కృష్ణమురళీ, రఘుబాబు, గిరిబాబు, కేదార్ శంకర్, గుర్రాజు, వేణుగోపాల్, అనంత్, చేతన్య, శశాంక, ఫణి, పవన్, గణపతి, వాసు, రవిశంకర్, రాజు మరియు సంగీత, మధుమని, జ్యోతి, దివ్యశ్రీగౌడ తదితరులు నటీస్తున్నారు. సాoకేతిక వర్గం : కో-డైరెక్టర్ : గోలి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ: సురేంద్రరెడ్డి, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్: సుభాష్ ఆనoద్, పాటలు: Dr. C నారాయణ రెడ్డి, భాస్కరబట్ల, గోసాల రాంబాబు, పూర్ణచారి, రచన సహకారం: సీతారామరాజు, P.R.O: సత్యనారాయణ, స్టిల్స్: రామిరెడ్డి, ప్రొడక్షన్ మేనేజర్స్: రవిశంకర్, పయ్యావుల శ్రీనివాస్, డాన్స్ మాస్టర్స్ : గణేష్, మాస్టర్, శామ్యూల్, అనీష్ కిరణ్, మేకప్: సూర్యచంద్ర, కాస్ట్యూమ్స్: నాగేశ్వరరావు, ప్రొడక్షన్: శ్రీనివాస్, నిర్మాత: హసీబుద్దిన్, కధ, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం : సత్యవరపు వెంకటేశ్వరరావు.
2018/04/26 19:13:05
https://naughtytollywood.com/2017/04/06/%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%A8%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%A8%E0%B0%B8%E0%B1%88%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A1%E0%B1%81/
mC4
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న "NBK 107" మాస్ పోస్టర్‌పై... సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..! Published on May 28, 2022 by Sunku Sravan గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో కథానాయికగా శృతి హాసన్ నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే మే 28వ తేదీ నటుడు నందమూరి తారక రామారావు ( ఎన్టీఆర్) 100 వ జయంతి సందర్భంలో ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో బాలకృష్ణ తెలుపు రంగు దుస్తులు వేసుకొని చేతిలో ఒక ప్రత్యేకమైన కత్తి పట్టుకొని ఎంతో యంగ్ అండ్ డాషింగ్ లుక్కుతో అదరగొడుతున్నాడు. మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ పాత్రలో చేస్తున్నారు. ఇది బాలకృష్ణ సినీ జీవితంలో 107 వ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎక్కడ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరికొత్తగా కనిపించబోతున్నాడని చెప్పవచ్చు. అయితే సినిమాకి సంబంధించిన టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తామని మూవీ యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పటికే మూవీ కి జై బాలయ్య అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పోస్టర్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
2022/06/28 02:33:09
https://teluguadda.co.in/trending-memes-on-nbk-107-poster/
mC4
హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఐస్ స్కేటింగ్ సిమ్లాలోని ఓపెన్-ఎయిర్ ఐస్ స్కేటింగ్ రింక్ మంచు మీద స్లైడింగ్ మరియు దొర్లిపోవడాన్ని ఆస్వాదించడానికి ఉత్తమమైన ప్రదేశం. పాశ్చాత్య ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందిన క్రీడ కానీ భారతదేశంలో చాలా తక్కువ ప్రదేశాలలో నిర్వహించిన సిమ్లా రింక్ దేశంలోనే పురాతనమైనది. డిసెంబరులో ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభించినప్పుడు, రింక్ దాని ప్రదేశాలను మంచు స్కేటర్లకు తెరుస్తుంది. ప్రతిరోజూ రెండు సెషన్లు ఉన్నాయి, ఉదయం ఒకటి మరియు సాయంత్రం మరొకటి. సందర్శకులు నామమాత్రపు రుసుముతో స్పష్టమైన స్కైస్ కింద స్కేటింగ్ ఆనందించవచ్చు; స్కేట్లు రింక్ వద్ద అందించబడతాయి. ఈ సీజన్ సాధారణంగా ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఫిగర్ స్కేటింగ్, స్పీడ్ స్కేటింగ్ మరియు ఐస్ హాకీలో పోటీలు జరుగుతాయి. క్రిస్మస్ చుట్టూ - న్యూ ఇయర్, ఐస్ స్కేటింగ్ కార్నివాల్ అనేది రోజువారీ ఉత్సవాలు సరికొత్త కోణాన్ని తీసుకునే సమయం. మంచు మీద బ్లేడ్ల స్విష్, సంగీతానికి అనుగుణంగా, ఫ్యాన్సీ దుస్తుల పోటీలు, మంచు మీద వాల్ట్‌జెస్ మరియు టాంగోలు, జాతులు మరియు ఐస్ హాకీ మ్యాచ్‌లు ప్యాక్ చేసిన ప్రేక్షకుల ముందు జరుగుతాయి. చీకటి పడటంతో, ముగింపు కోసం, లైట్లు ఆపివేయబడతాయి. మండుతున్న టార్చెస్ పైకి పట్టుకొని, స్కేటర్లు అగ్ని మరియు మంచు యొక్క మెస్మెరిక్ శృంగారం కోసం పెవిలియన్ నుండి క్రమంగా బయటకు వస్తాయి.
2022/01/25 19:40:27
https://www.ttelangana.in/2020/09/himachal-pradesh-state-ice-skating.html
mC4
అఖిల్ అక్కినేని నటిస్తున్న 4వ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అఖిల్ కు ఇప్పటి వరకు సరైన హిట్ లేకపోవడంతో చాలా గ్యాప్ తీసుకోని సరైన కధ కోసం ఎదురుచూసి ఈ సినిమాకు ఓకే చెప్పాడు అఖిల్. షూటింగ్ ముగింపు దశలో ఉన్న చిత్ర టైటిల్ ను నిర్మాతలు తాజాగా విడుదల చేశారు. ఈ మూవీకి "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అని టైటిల్ పెట్టారు. కొద్ది సేపటి క్రితం అఖిల్ అక్కినేని టైటిల్ లోగోను తన ట్విట్టర్‌లో విడుదల చేశాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ 2020 ఫిబ్రవరి 8న విడుదల కానుందని అఖిల్ వెల్లడించారు. రొమాంటిక్ డ్రామగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా...ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ సాధించిన అఖిల్, గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై తన ఆశలన్నింటినీ పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని ఎన్ఆర్ఐ-కిడ్ పాత్రలో కనిపించనున్నారు.
2021-03-04T08:29:13Z
https://cinecolorz.com/akhil-most-eligible-bachelor/
OSCAR-2109
తెలుగులో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ముద్దులొలికే మాటలు | Actress Aishwarya Rai | Maniratnam | Priyamani | Suhasini | Vikram | Ravan | తెలుగులో ఐశ్వర్య ముద్దులొలికే పలుకులు - Telugu Oneindia | Published: Monday, June 14, 2010, 15:56 [IST] హైదరాబాద్: బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ తెలుగులో ముద్దులొలికే పలుకులతో తెలుగు మీడియాను అలరించారు. మీ మధ్య ఉండడం నాకు సంతోషాన్నిస్తోందంటూ ఆమె ముద్ద ముద్దగా పలికారు. రావణ్ సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడు మణిరత్నం, సహ నటులు విక్రమ్, ప్రియమణిలతో కలిసి ఆమె సోమవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాదులో పెద్ద యెత్తున సందడి చోటు చేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఐశ్వర్యారాయ్ చూసేందుకు అభిమానులు గుమిగూడారు. అనంతరం హైదరాబాదులోని తాజ్ కృష్ణాలో మీడియా సమావేశం జరిగింది. మీడియా సమావేశాన్ని మణిరత్నం భార్య, ప్రముఖ నటి సుహాసిని నిర్వహించారు. సుహాసిని పూర్తిగా తెలుగులో మాట్లాడారు. రావణ్ చిత్రంలోని పాత్రను తాను సవాల్ గా తీసుకున్నట్లు ఐశ్వర్యారాయ్ చెప్పారు. రావణ్ చిత్రానికి తెలుగులో విలన్ పేరు సూచించింది వేటూరి సుందర రామ్మూర్తియేనని మణిరత్నం చెప్పారు. చివరి పాట కూడా వేటూరి రావణ్ చిత్రానికే రాశారని ఆయన అన్నారు. రావణ్ చిత్రంలో గ్రాఫిక్స్ అబ్బుర పరుస్తాయని ఆయన అన్నారు. మణిరత్నం సినిమాలో నటించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ప్రయమణి చెప్పారు. నటులు విక్రం, అభిషేక్ బచ్చన్ లతో నటించడం చాలా సులభంగా ఉందని ఆమె చెప్పారు. సినిమా గురించి విక్రమ్ కూడా వివరించారు.
2020/09/18 15:05:52
https://telugu.oneindia.com/news/2010/06/14/aish-speaks-telugu-140610.html
mC4
మా డిగ్రీలు మరియు ప్రోగ్రామ్‌లను శోధించండి »హోడ్జెస్ విశ్వవిద్యాలయం సరైన డిగ్రీ ప్రోగ్రామ్‌ను కనుగొనడం సులభం. వర్గం | AWS అకాడమీ క్లినికల్ మెంటల్ హెల్త్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దంత సహాయం డిజిటల్ డిజైన్ ఫస్ట్ లైన్ సూపర్‌వైజర్ శిక్షణ హోడ్జెస్ హీరోస్ ఇంటర్డిసిప్లినరీ స్టడీస్ జస్ట్ ది ఫాక్ట్స్ లీగల్ స్టడీస్ ఆన్‌లైన్ గైడ్ భౌతిక థెరపీ అసిస్టెంట్ వృత్తి విద్య మరియు శిక్షణ క్రెడిట్ ఫ్రెండ్లీని బదిలీ చేయండి మీరు వెతుకుతున్నదాన్ని కనుగొనలేదా? మాకు సహాయం చేద్దాం. అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్‌ల జాబితాను చూడటానికి దిగువ బటన్లలో ఒకదాన్ని నొక్కండి మరియు క్రిందికి స్క్రోల్ చేయండి. అన్ని అకౌంటింగ్ అసోసియేట్ ఏవియేషన్ AWS అకాడమీ బ్రహ్మచారి వ్యాపారం క్లినికల్ మెంటల్ హెల్త్ కమ్యూనికేషన్స్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ క్రిమినల్ జస్టిస్ దంత సహాయం డిజిటల్ డిజైన్ EMS ద్వితీయ భాషగా ఆంగ్లము ఇంగ్లీష్ వ్యాకరణం ఆంగ్ల భాష ఫీచర్ <span style="font-family: Mandali; ">ఫైనాన్స్ ఫస్ట్ లైన్ సూపర్‌వైజర్ శిక్షణ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు ఆరోగ్యం ఆరోగ్య సంరక్షణ హోడ్జెస్ కనెక్ట్ హోడ్జెస్ డైరెక్ట్ హోడ్జెస్ హీరోస్ ఇంటర్డిసిప్లినరీ స్టడీస్ జస్ట్ ది ఫాక్ట్స్ లీగల్ స్టడీస్ జీవితకాలం నేర్చుకోవటం <span style="font-family: Mandali; ">నిర్వాహకము</span> మార్కెటింగ్ మాస్టర్ నర్సింగ్ ఆన్‌లైన్ గైడ్ భౌతిక థెరపీ అసిస్టెంట్ వృత్తి విద్య మరియు శిక్షణ సైకాలజీ టెక్నాలజీ క్రెడిట్ ఫ్రెండ్లీని బదిలీ చేయండి అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు దంత పరిశుభ్రత కాపీ త్వరలో! హోడ్జెస్ డెంటల్ హైజీన్ ప్రోగ్రాం దంత పరిశుభ్రత యొక్క అధిక-డిమాండ్ రంగంలో పెరగడానికి అవసరమైన విద్యను అందిస్తుంది! కెరీర్ ఒనెస్టాప్ ప్రకారం, ఫ్లోరిడాలో 23 నాటికి డెంటల్ అసిస్టింగ్ 2026% పెరుగుతుందని అంచనా. మొదటి వారిలో ఉండండి. మీరు మీతో ఎదగడానికి కెరీర్ కోసం చూస్తున్నట్లయితే,… ఇంటి యాజమాన్యానికి మార్గం ఇల్లు కొనడం కొత్తదా? ఈ వర్క్‌షాప్‌లో మీ జీవితంలోని ముఖ్యమైన కొనుగోళ్లలో ఒకటి చేసేటప్పుడు మీరు స్మార్ట్ ఎంపికలు చేసుకోవలసిన ప్రతిదీ ఉంది. గృహ కొనుగోలు ప్రక్రియ యొక్క అన్ని భాగాలతో దశల వారీగా మేము మిమ్మల్ని నడిపిస్తాము మరియు మీరు చేయవలసిన ముఖ్యమైన ప్రశ్నల గురించి మీకు తెలియజేస్తాము… డైరెక్ట్ సపోర్ట్ ప్రొఫెషనల్ డైరెక్ట్ సపోర్ట్ ప్రొఫెషనల్ (డిఎస్పి) వర్క్‌షాప్ వివరణ: ఈ ధృవీకరణ కార్యక్రమంతో, మేధో మరియు అభివృద్ధి వైకల్యాలున్న వ్యక్తులకు (ఆటిజం, డౌన్ సిండ్రోమ్ మరియు మరెన్నో) ప్రత్యక్ష సహాయ సేవలను అందించడానికి మీరు శిక్షణ పొందుతారు. మీరు సర్టిఫైడ్ ప్రొఫెషనల్‌తో వర్చువల్ మరియు లైవ్ శిక్షణ కోసం ధృవపత్రాలను అందుకుంటారు. మీరు… హోడ్జెస్ విశ్వవిద్యాలయం హోడ్జెస్ విశ్వవిద్యాలయం యొక్క ఎక్స్‌ప్రెస్ విభాగం హెచ్‌యు డైరెక్ట్‌కు స్వాగతం, ఈ ప్రాంతంలో మరియు వెలుపల డిమాండ్ ఉన్న వర్క్‌ఫోర్స్-డైరెక్టెడ్ సర్టిఫికెట్లు మరియు డిగ్రీలను అందిస్తుంది. రంగాలలో ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత, వ్యాపారం, నిర్వహణ మరియు ఫైనాన్స్ ఉన్నాయి. విద్యార్థులు క్యాంపస్‌లో, ఆన్‌లైన్‌లో, మరియు మా టెక్నాలజీ మెరుగైన తరగతి గదులు (టిఇసి) ద్వారా తరగతులు తీసుకోవచ్చు, ఇది అనుమతిస్తుంది… AWS అకాడమీ క్లౌడ్ ఫౌండేషన్స్ మేరీ హెర్నాండెజ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) అకాడమీ క్లౌడ్ ఫౌండేషన్స్ AWS యొక్క డిమాండ్-క్లౌడ్ కంప్యూటింగ్ ప్రపంచంలోకి మీ మొదటి అడుగు. దంత సహాయం యొక్క పునాదులు ఈ రోజు వర్తించు! డెంటల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ యొక్క హోడ్జెస్ కనెక్ట్ ఫౌండేషన్స్ డెంటల్ అసిస్టింగ్ యొక్క అధిక-డిమాండ్ రంగంలో ప్రారంభించడానికి అవసరమైన పునాదిని అందిస్తుంది! కెరీర్ ఒనెస్టాప్ ప్రకారం, ఫ్లోరిడాలో 23 నాటికి డెంటల్ అసిస్టింగ్ 2026% పెరుగుతుందని అంచనా. ప్రోగ్రామ్ అవలోకనం ఈ ప్రోగ్రామ్ కొత్తగా వచ్చేవారిని పరిచయం చేయడానికి రూపొందించబడింది… ఏవియేషన్‌లో ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్‌లో మా బీఎస్‌తో పైలట్ అవ్వండి హోడ్జెస్ విశ్వవిద్యాలయం యొక్క ఆన్‌లైన్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రోగ్రామ్‌కు స్వాగతం, ప్రాథమిక నుండి అధునాతన నైపుణ్య స్థాయిల వరకు ఆంగ్ల వ్యాకరణ నమూనాలను అర్థం చేసుకోవడానికి ఇది ఒక క్రమ వ్యవస్థ. మా స్వీయ-గతి ఆన్‌లైన్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా వయోజన ఆంగ్లేతర మాట్లాడేవారికి వ్యాకరణాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ఇంగ్లీషును నమ్మకంగా మాట్లాడటానికి రూపొందించబడింది. నామవాచకాలు, క్రియలు, నిబంధనలలో మీకు అవసరమైన నైపుణ్యాలను పొందండి… అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ హోడ్జెస్ విశ్వవిద్యాలయంలో మీ అండర్గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్‌ను ప్రారంభించండి హోడ్జెస్ విశ్వవిద్యాలయం అండర్గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు అసోసియేట్ లేదా బ్యాచిలర్ డిగ్రీకి అవసరమైన కోర్ క్రెడిట్లను దాటవేస్తూ మీ నైపుణ్యాలను పెంపొందించడానికి అవసరమైన పరిశ్రమ-నిర్దిష్ట కోర్సులను మీకు అందించడానికి రూపొందించబడ్డాయి. అదనంగా, మా ధృవపత్రాలు 100% ఆన్‌లైన్‌లో పంపిణీ చేయబడతాయి మరియు మిమ్మల్ని అనుమతిస్తాయి… సెంటర్ ఫర్ లైఫ్లాంగ్ లెర్నింగ్ హోడ్జెస్ కనెక్ట్. రియల్ వరల్డ్ స్కిల్స్ తో రియల్ లైఫ్ కోసం ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్. నిర్వహణ శిక్షణ మరియు నాయకత్వ నైపుణ్యాలలో సంసిద్ధతను పొందండి, ఇవి అధిక పనితీరు గల మొదటి వరుస పర్యవేక్షకుడిలో వర్తించవచ్చు. ప్రజలను నిర్వహించడం మరియు సంస్థల రోజువారీ కార్యకలాపాల మధ్య కీలకమైన సంబంధం. మీ పర్యవేక్షక నైపుణ్యాలు గరిష్ట ఉద్యోగుల పనితీరును పెంచడంలో సహాయపడతాయి, ఇది అసాధారణమైన కస్టమర్ సేవకు దారితీస్తుంది. ఈ మొదటి పంక్తి… ప్రొఫెషనల్ కమ్యూనికేషన్స్ మా ప్రొఫెషనల్ కమ్యూనికేషన్స్ డిగ్రీతో ప్రో లాగా కమ్యూనికేట్ చేయడం నేర్చుకోండి. ఆధునిక మార్కెటింగ్ మిమ్మల్ని పోటీ కంటే ముందు ఉంచే సమర్థవంతమైన మార్కెటింగ్ పద్ధతులను తెలుసుకోండి. ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్ డిగ్రీతో మీ భవిష్యత్ ప్రణాళికలకు గొప్ప మెట్టును ఎంచుకోండి. హెల్త్‌కేర్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన నైపుణ్యాలు మరియు శిక్షణను ఉపయోగించడం నేర్చుకోండి, తద్వారా సిబ్బంది నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టవచ్చు - రోగి ఆరోగ్యం. ఆరోగ్య విజ్ఞాన డిగ్రీ కార్యక్రమాలు ఆరోగ్య శాస్త్రాలలో రోగి సంరక్షణ మరియు పరిశోధనలపై దృష్టి పెట్టడానికి నైపుణ్యాలు మరియు శిక్షణ పొందండి. ఫైనాన్స్ - పతనం 2021 కోసం నమోదు! ఫైనాన్స్‌లో బీఎస్‌తో పెట్టుబడి విలువైన భవిష్యత్తు కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. డిజిటల్ డిజైన్ మరియు గ్రాఫిక్స్ డిజిటల్ డిజైన్ మరియు గ్రాఫిక్స్ డిగ్రీతో మీ సృజనాత్మక మరియు కళాత్మక నైపుణ్యాలను ఉపయోగించండి. క్రిమినల్ జస్టిస్ డిగ్రీతో మనోహరమైన వృత్తిని తీసుకోండి. ఫిజికల్ థెరపిస్ట్ అసిస్టెంట్ CAPTE అక్రెడిటెడ్ ట్రైనింగ్. జనరల్ ఎడ్యుకేషన్‌లో అసోసియేట్ ఆఫ్ ఆర్ట్స్ జనరల్ స్టడీస్‌లో డిగ్రీతో మీ స్వంత మార్గాన్ని సృష్టించండి. ఈ రోజు మీ ఇంగ్లీషును రెండవ భాష (ESL) సర్టిఫికెట్‌గా సంపాదించండి. మేనేజ్‌మెంట్ డిగ్రీతో లెవెల్-అప్. పారలీగల్ మరియు లీగల్ కెరీర్‌ల కోసం అవార్డు గెలుచుకున్న శిక్షణ పొందండి. కంప్యూటర్ సైన్స్ vs కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోగ్రెసివ్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీలతో టెక్నాలజీలో ఫ్యూచర్ ప్రారంభించండి క్లినికల్ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ CACREP అక్రెడిటెడ్ లైసెన్స్డ్ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ ప్రోగ్రామ్. టాప్ బిజినెస్ స్కూల్లో మీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ పొందండి. అప్లైడ్ సైకాలజీ ఫ్లెక్సిబుల్ అప్లైడ్ సైకాలజీ డిగ్రీ ఏదైనా ఉద్యోగానికి గొప్పది. అత్యవసర వైద్య సేవలు (EMS) - పారామెడిక్ కార్యక్రమాలు మా అత్యవసర వైద్య సేవల కార్యక్రమాలతో పారామెడిక్ శిక్షణను ముగించండి. బి యస్ యెన్ మొదటి రోజు విజయవంతం కావడానికి మీకు అవసరమైన నర్సింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి హోడ్జెస్ BSN ని ఎంచుకోండి
2021/06/18 20:41:44
https://pathways.hodges.edu/te/course-isotope-1/
mC4
వైసీపీ నేత పీవీపీ షాకింగ్ ట్వీట్..లంగా డ్యాన్సులేసే సార్లకు 50 కోట్లు,లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ | YCP leader PVP shocking tweet .. Pawan kalyan fans counter with logic !! - Telugu Oneindia | Updated: Friday, April 23, 2021, 13:35 [IST] వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే పివిపి ఇటీవల కాస్త వివాదాలకు దూరంగానే ఉన్నారు. మళ్ళీ తాజాగా వైసీపీ నేత పీవీపీ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనూ,సినీ హీరోల అభిమానుల్లోనూ దుమారం రేపుతుంది. హీరోలను లంగా డాన్సర్లు అంటూ ఆయన చేసిన ట్వీట్ వివాదంగా మారింది. పీవీపీ వివాదాస్పద ట్వీట్ .. వకీల్ సాబ్ ఫ్యాన్స్ కౌంటర్ ఇటీవల పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే . ఈ క్రమంలో తాజాగా హీరోలను లంగా డాన్సర్లు అంటూ, వారికి 50 కోట్ల రెమ్యూనరేషన్ అంటూ వైసీపీ నేత పీవీపీ చేసిన ట్వీట్ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఇక అసలు విషయం ఏంటంటే పీవీపీ ఇటీవల జరిగిన ఓ ఘటన వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేసి సినీ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పొట్లూరి వరప్రసాద్ . ముంబై రైల్వేస్టేషన్లో బాలుడ్ని కాపాడిన ఘటన .. రియల్ హీరో అంటూ పీవీపీ ట్వీట్ ఈనెల 17వ తేదీన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముంబైలోని రైల్వేస్టేషన్లో ఒక మహిళ తన కొడుకుతో కలిసి ప్లాట్ ఫామ్ పై నడుస్తున్న క్రమంలో బాలుడు కాలుజారి రైల్వే ట్రాక్ పై పడిపోయాడు . ఇక వేగంగా వస్తున్న రైలు ను చూసిన రైల్వే స్టేషన్లో పనిచేసే మయూర్ షేక్ అనే వ్యక్తి హుటాహుటిన ట్రాక్ పైకి వెళ్లి బాలుడి ప్రాణాలు కాపాడి, అంత ఫాస్ట్ గా తనను తాను రక్షించుకున్నాడు.అత్యంత సాహసోపేతంగా చిన్నారి ప్రాణాలు కాపాడిన మయూర్ షేక్ ను అభినందిస్తూ రైల్వే శాఖ 50 వేల రూపాయల రివార్డు ప్రకటించింది, అంతేకాదు అతనికి సరికొత్త జావా మోటర్ బైక్ ని కూడా గిఫ్ట్ గా అందించింది. లంగా డాన్స్ లేసే సార్లకు 50 కోట్లు .. రీల్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన పీవీపీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. రియల్ హీరో బాబు.. రీల్ హీరో కాదు అంటూ మయూర్ షేక్ వీడియోను పోస్ట్ చేశారు. లంగా డాన్స్ లేసే సార్లకు 50 కోట్లు , ఈ రియల్ హీరో కి జస్ట్ జావా బైక్.. హతవిధీ అంటూ ట్వీట్ చేశారు. మనం చేసే కొంచెం అయినా, కొట్టే సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్ అంటూ ట్వీట్ చేశారు. ఇక సినీ హీరోలను లంగా డాన్స్ లు వేస్తారు అంటూ పీవీపీ చేసిన ట్వీట్ జనసేనాని అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. మండిపడిన పవన్ ఫ్యాన్స్ .. ఓ రేంజ్ లో ఇచ్చేశారుగా !! అసలే వైసీపీ నాయకులపై భగ్గుమంటున్న పవన్ ఫ్యాన్స్ లంగా డాన్సులు వేసే రీల్ హీరోల చుట్టూ తిరిగి సినిమాలు తీసిన లంగాగాడు పీవీపీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు . సినిమాలు చేసిన హీరోలు మీకు ఈరోజు లంగా గాళ్ళలా కనిపించారా ? ఒకరిని పొగడడం కోసం వృత్తి లో భాగమైన వారిని కించపరచడం వైసిపి నాయకుల చీప్ మెంటాలిటీ అంటూ పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు .ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా పై వైసిపి నాయకులు అక్కసు వెళ్లగక్కిన వేళ వైసిపి నాయకుడైన పివిపి ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. ycp leader potluri vara prasad janasena chief pawan kalyan ycp leaders film industry హీరోలు పొట్లూరి వర ప్రసాద్ పవన్ కళ్యాణ్ PVP, who has been in the news with controversial comments, has been a bit out of controversy . Once again, a recent tweet by YCP leader PVP is now causing a stir in the movie industry and among fans of movie heroes. His tweet calling the heroes as Langa dancers became controversial. Pawan Kalyan's fans are incensed over the tweet made by PVP saying 50 crores for langa dancers.
2021/07/31 07:01:44
https://telugu.oneindia.com/news/andhra-pradesh/ycp-leader-pvp-shocking-tweet-pawan-kalyan-fans-counter-with-logic-292192.html?ref_source=articlepage-Slot1-12&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider
mC4
క్షమాపణలు కోరిన అమితాబ్ | Amitabh apologises to media | క్షమాపణలు కోరిన అమితాబ్ - Telugu Filmibeat క్షమాపణలు కోరిన అమితాబ్ | Published: Wednesday, August 22, 2012, 16:58 [IST] ముంబై: రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు ఏ కార్యక్రమానికి హాజరైనా అనకున్న సమయం కంటే లేట్ గా రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ మాత్రం అలా కాదు. మీడియా సమావేశాలకు, ఇతర ఈవెంట్లకు హాజరవ్వడంలో సమయాన్ని ఖచ్చితంగా పాటించడంలో క్రమ శిక్షణకు మారు పేరు అమితాబ్. తాజాగా బుధవారం ఓ కార్యక్రమానికి లేటుగా హాజరైన అమితాబ్ క్షమాపణ కోరారు. త్వరలో ప్రారంభం కానున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి' 6వ సీజన్ కార్యక్రమం ప్రమోషనల్ కార్యక్రమానికి హాజరవ్వడానికి బయలుదేరిన బిగ్ బీ ట్రాఫిక్ జామ్ కారణంగా గంటన్నరసేపు ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో ఆయన కోసం మీడియా వారు గంటన్నరసేపు వేచి చూసారు. తన వల్ల మీడియా ప్రతినిధులు ఇబ్బంది పడటంతో...క్షమించమని కోరారు. తాను 10 గంటలకే బయల్దేరానని, ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల 11 గంటలకు రావాల్సింది 12.30 అయిందని తెలిపారు. ఇందులో తన తప్పేమీ లేదని వివరించారు. 69 ఏళ్ల బచ్చన్ క్షమాపణ కోరడంతో అంతా ఆశ్యర్య పోయారు. కాగా...'కౌన్ బనేగా కరోడ్ పతి' 6వ భాగం సెప్టెంబర్ 7 నుంచి సోనీ ఎంటర్ టైన్మెంట్ ఛానల్‌లో ప్రారంభం కానుంది. ప్రతి శని-ఆదివారం ఈకార్యక్రమం ప్రసారం అవుతుంది. Megastar Amitabh Bachchan, who is known to be punctual for all events, today apologized for being late for a promotional event of his upcoming game show 'Kaun Banega Crorepati'.
2021/06/19 18:58:09
https://telugu.filmibeat.com/television/amitabh-apologises-media-104526.html
mC4
నిరవధిక ఆందోళన కార్యక్రమాలకు తెలంగాణవాదులు పిలుపు ఇచ్చినప్పటికీ హైదరాబాద్‌లో మహేష్‌ బాబు అభిమానులు, సినీ జనాలకు 'దూకుడు' ఫీవర్ తో ఊగిపోతున్నారు. శుక్ర, శని, ఆదివారాలులలో దూకుడు ధియోటర్స్ వద్ద భీభత్సమైన జనం ఉంటున్నారు. ఎక్కడైనా అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభించిన అర్ధ గంటలోనే టికెట్లన్నీ అమ్ముడుపోతున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హైదరాబాద్‌లో 69 సినిమా థియేటర్లు, ఉత్తరాంధ్రలో 54 సినిమా థియేటర్లలో విడుదలైనా జనం తగ్గలేదు. అంతేకాక తెలుగు సినీ చరిత్రలో రికార్టు సృష్టిస్తున్నట్టుగా అమెరికాలో 79 థియేటర్లలో 'దూకుడు' విడుదలై అక్కడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే చెన్నయ్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 17 థియేటర్లలో విడుదలైంది ఎన్నడూ లేని విధంగా. అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సినీ నిర్మాతల నుంచి అందిన సమాచారం దూకుడు సినిమా తొలి రోజు దాదాపు రూ. 9 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే రూ. 2 కోట్లు వసూలు చేసిందని డిస్టిబ్యూటరీ వర్గాలు అంటున్నాయి. మరి కొన్ని రోజుల్లో దూకుడు ఇంతకు ముందు వచ్చిన సినిమాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అని అంటున్నారు అభిమానులు. మహేష్ బాబు, సమంత జంటగా నటిస్తున్న దూకుడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్నాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్, షాయాజీ షిండే, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, చంద్రమోహన్, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తుండగా...థమన్, కె.వి. గుమన్, గోపీ మోహన్, కోన వెంకట్, కోటి పరుచూరి, ఎ.ఎస్. ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, రామజోగయ్య శాస్త్రీ, భాస్కరభట్ల, విశ్వ సాంకేతిక నిపుణులు.
OSCAR-2019
బాబుకు షాకిచ్చిన వైసీపీ సర్కార్… | teluguglobal.in My title My title My title Home NEWS బాబుకు షాకిచ్చిన వైసీపీ సర్కార్… అమరావతే రాజధానిగా ఉండాలంటూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. ఇక విశాఖను పరిపాలన రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అలాంటి చంద్రబాబు విశాఖ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖను రాజధానిగా ఒప్పుకోని చంద్రబాబు ఇక్కడికి రావడాన్ని ఉత్తరాంధ్ర వాసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం విశాఖ పట్నం ఎయిర్ పోర్టుకు రాగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు, ఇతర ప్రజాసంఘాల నేతలు పెద్ద ఎత్తున విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఇక చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబును అడ్డుకోవాలని వైసీపీ, ప్రజాసంఘాల నేతలు ఫ్లకార్డులతో రెడీ అయ్యారు. బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా టీడీపీ కార్యకర్తలు జై చంద్రబాబు అనడంతో… ఇరు పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ సర్కారు చంద్రబాబుకు షాకిచ్చింది. బాబు విశాఖలో తలపెట్టిన ర్యాలీకి అనుమతిని నిరాకరించింది. ఉద్రిక్త పరిస్థితి దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని… పోలీసులు చంద్రబాబు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. దీనిపై చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్ర నిరసన తెలిపారు.
2020/07/02 05:58:17
http://www.teluguglobal.in/2020/02/27/chandrababu-naidu-vizag/
mC4
మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే? - Telugu DriveSpark మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే? Published: Monday, September 27, 2021, 15:08 [IST] ప్రపంచ మార్కెట్లోని అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీల యొక్క వస్తువులను కాపీ కొట్టడం చైనాకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే చైనా కంపెనీ కాపీకొట్టి తయారు చేసిన బైక్స్ మరియు కార్ల గురించి మునుపటి కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా ఇదే నేపథ్యంలో మరో బ్రాండ్ కారుని చైనా కంపెనీ కాపీ కొట్టినట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. చైనాకు చెందిన BYD అనే కంపెనీ తయారీ దారులు ఇప్పుడు Ford కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ అయిన Ford EcoSport ని కాపీ కొట్టి అలాంటి కారును చైనా మార్కెట్లో విడుదల చేసింది. అయితే చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ Ford EcoSport ఎలక్ట్రిక్ కార్, అంతే కాదు దీనికి Yuan Pro (యువాన్ ప్రో) అని నామకరణం చేసారు. చైనా మార్కెట్లోని వాహన ప్రియులను ఈ Yuan Pro (యువాన్ ప్రో) ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV ఎక్కువగా ఆకర్షించడంలో విజయం సాధిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారుని BYD కంపెనీ "డ్రాగన్ ఫేస్ 3.0" అనే డిజైన్ లాంగ్వేజ్ ఉపయోగించినట్లు తెలిసింది. ఇది చూడటానికి దాదాపు Ford కంపెనీ యొక్క EcoSpor లాగ ఉంటుంది. Yuan Pro (యువాన్ ప్రో) ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV యొక్క సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ ఫ్రొఫైల్ మొత్తం కూడా Ford EcoSport లాగానే ఉంటుంది. అంతే కాకుండా Ford EcoSport వంటి టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్‌ను కూడా పొందుతుంది. దీని ఫ్రంట్ ప్రొఫైల్ కూడా చాలా వరకు అసలు మోడల్ మాదిరిగా ఉంటుంది. అయితే కొత్త Yuan Pro (యువాన్ ప్రో) ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV యొక్క హెడ్‌లైట్ డిజైన్ మరియు గ్రిల్‌ మాత్రం దాని అసలు మోడల్ కి భిన్నంగా ఉంటుంది. Yuan Pro (యువాన్ ప్రో) అనేది ఎలక్ట్రిక్ కారు కావడం వల్ల దీనికి ఫ్రంట్ గ్రిల్ లేదు. కానీ మిగిలిన అన్ని అంశాలు Ford EcoSport మాదిరిగానే ఉంది. అయితే, దాని ఇతర ప్రొఫైల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క అనేక అంశాలను పంచుకుంటుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది Ford EcoSport కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఎలక్ట్రిక్ కార్ కావడం వల్ల ఇందులోని టెక్నాలజీ చాలా వరకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. Yuan Pro (యువాన్ ప్రో) అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో భాగంగానే Yuan Pro (యువాన్ ప్రో) కార్ 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 8 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి వాటిని కలిగి ఉంటుంది. Ford EcoSport తో పోలిస్తే, మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మరియు 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీనితో పాటుగా, అపోల్స్ట్రే మరియు క్యాబిన్ ఇప్పుడు లేత రంగులో ఉంటుంది. స్టీరింగ్ వీల్ మరియు ఎసి వెంట్‌ల డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇంటీరియర్‌ల విషయంలో, Yuan Pro ఖచ్చితంగా EcoSport కంటే మెరుగ్గా కనిపిస్తుంది. Yuan Pro (యువాన్ ప్రో) ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కంటే పొడవైన మరియు పొడవైన వీల్‌బేస్‌తో వస్తుంది. దీని పొడవు 4.37 మీటర్లు మరియు వీల్‌బేస్ 2,535 మిమీ. దీని అర్థం ఈ SUV రైడర్‌ల కోసం మెరుగైన క్యాబిన్ స్పేస్‌ను పొందుతుంది. Yuan Pro లో గమనించదగ్గ అతి పెద్ద విషయం ఇందులోని పవర్‌ట్రెయిన్. BYD మూడు వేరియంట్లు మరియు 2 బ్యాటరీ సామర్థ్యాలతో Yuan Pro ని పరిచయం చేసింది. బేస్ వేరియంట్‌లో 38.9 kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ దాదాపు 300 కిమీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. అదేవిధంగా రెండవ బ్యాటరీ ప్యాక్ 50.1 కిలో వాట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 400 కిమీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 136 బిహెచ్‌పి పవర్ మరియు 210 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. భారతదేశంలోని Ford EcoSport కాంపాక్ట్ SUV కి రెండు ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 1.5-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. Ford EcoSport యొక్క 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి మరియు 149 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 99 బిహెచ్‌పి మరియు 215 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందించబడ్డాయి. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక టైటానియం ప్లస్ మోడల్‌లో టాప్ ఎండ్ మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
2021/10/23 18:58:28
https://telugu.drivespark.com/off-beat/chinese-manufacturer-copied-ford-ecosport-into-an-electric-suv-details-018523.html?utm_medium=Desktop&utm_source=FB-TE&utm_campaign=Left_Include
mC4
అక్టోబ‌ర్ 26న హెబ్బాప‌టేల్ '24 కిస్సెస్'.. - Great Telangaana Home టాప్ స్టోరీస్ అక్టోబ‌ర్ 26న హెబ్బాప‌టేల్ '24 కిస్సెస్'.. అక్టోబ‌ర్ 26న హెబ్బాప‌టేల్ '24 కిస్సెస్'.. 24 కిస్సెస్ సినిమా సెన్సార్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి. 'A' స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అక్టోబ‌ర్ 26న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్ జంట‌గా న‌టిస్తున్న 24 కిస్సెస్ చిత్రాన్ని తొలి సినిమాతోనే ప్రశంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు అయోధ్య కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. బోల్డ్ కంటెంట్ కు తోడు అద్భుత‌మైన క‌థ‌తో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్. హెబ్బా, ఆదిత్ మ‌ధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. అలాగే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌క‌ల‌ను ఈ చిత్రం క‌చ్చితంగా అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. రావుర‌మేష్, న‌రేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.జోయ్ బ‌రువా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఫిలిప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.ఉద‌య్ గుర్రాల సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా ప‌నిచేసారు. న‌టీన‌టులు:ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి.. సాంకేతిక నిపుణులు:ద‌ర్శ‌కుడు: అయోధ్య‌కుమార్ క్రిష్ణంసెట్టి,నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి,ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: గిరిధ‌ర్ మామిడిప‌ల్లి,లైన్ ప్రొడ్యూస‌ర్: చ‌ందా గోవింద రెడ్డి,సినిమాటోగ్ర‌ఫ‌ర్: ఉద‌య్ గుర్రాల‌,సంగీతం: జోయ్ బ‌రువా,బ్యాగ్రౌండ్ స్కోర్: వివేక్ ఫిలిప్,ఎడిట‌ర్: ఆల‌యం అనిల్,సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి, మ‌నోజ్ యాద‌వ్,ఆర్ట్: హ‌రి వ‌ర్మ‌,కో డైరెక్ట‌ర్: శ‌్ర‌వ‌ణ్ కుమార్,పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్.
2021/09/21 05:55:06
https://greattelangaana.com/24-kisses-completes-censor-release-on-oct-26th-2/
mC4
ఇదేమి సంప్రదాయం? మన దేశంలోని ఆ రాష్ట్రంలో భార్యలను అద్దెకు ఇస్తారంట! ఒకప్పుడు అనాగరికత కారణంగా మన భారతదేశంలో వంటింటికే పరిమితమైన ఆడవారిని గురజాడ అప్పారావు లాంటి సంఘ సంస్కర్తల పుణ్యమా అంటూ ఆడవారికి కాస్త స్వేచ్ఛ లభించింది.ఒక అమ్మ గా ,భార్య గా ,చెల్లి గా ఇలా పలు గొప్ప పాత్రలను పోస్తున్న ఆడవారు ఇప్పడి సమాజంలో మగవారి కంటే కూడా అన్ని రంగాలలోను ముందు ఉంటూ ఎంతో ప్రగతిని అన్ని రంగాలలోను సాధిస్తున్నారు.అయితే ఇంత అభివృద్ధి చెందిన నేటి సమాజంలోనూ ఆడవారి ఆత్మభిమానాన్ని దెబ్బతీసే సంఘటనలు కొన్ని ప్రాంతాలలో నేటికీ జరుగుతుండడం అమానుషం. మధ్యప్రదేశ్ లో భార్యలను అద్దెకి ఇచ్చే ఆచారం నేటికీ కొనసాగుతుంది.కాగా ఇప్పుడు ఈ విషయం తెరమీదకు వచ్చి అంతటా ఈ వార్త వైరల్ గా మారింది . ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక ప్రముఖ వెబ్ సైట్ కధనం ప్రకారం …మధ్యప్రదేశ్ లోని శివపురి గ్రామంలో దధిచా సంప్రదాయం ప్రకారం భార్యలను అద్దెకిచ్చే సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది.భార్యలు లేని కొంతమంది డబ్బున్న వారు ఈ గ్రామానికి విచ్చేసి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఒక సంవత్సరానికి గాను అగ్రిమెంట్ రాసుకుని వేరే వారి భార్యలను ఒక సంవత్సరానికి అద్దెకు తీసుకుంటారు.ఒకవేళ అంతా బాగుంది అని వారు అనుకుంటే ఈ అగ్రిమెంట్ ను పొడిగించుకుంటారు. భార్యను అద్దెకు తీసుకున్నందుకు గాను నెలకు ఒక వెయ్యి రూపాయల నుండి లక్ష రూపాయల వరకు చెల్లిస్తారు అంట..ఈ వ్యవహారం మొత్తానికి స్థానికంగా ఉండే వారే పెద్ద మనుషులుగా మారి మధ్యవర్తులుగా ఉంటారు.ఇంతగా అభివృద్ధి చెందిన భారత దేశంలో నేటికీ ఇలాంటి ఆచారాలు కొనసాగడం దారుణం అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
2022/05/25 17:32:19
https://teluguadda.co.in/bharyalanu-addeku-ichhe-rashtram/
mC4
మూవీ రివ్యూ : "ఇద్దరిలోకం ఒకటే" – Latest Telugu Political News | Telangana | Andhra Pradesh News తన కెరీర్ ఆరంభంలోనే వరుస హిట్ చిత్రాలను అందుకున్నాడు రాజ్ తరుణ్ కానీ తన గ్రాఫ్ ను ఎలా అయితే పెంచుకున్నాడో అంతే త్వరగా అది తర్వాత పడిపోయింది.దానితో ఇంకో సినిమా చెయ్యడానికి చాలా సమయాన్నేతీసుకున్నాడు.అలా ఇప్పుడు అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే హీరోయిన్ గా జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో క్రిస్మస్ పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి ఈ చిత్రంతో అయినా సరే రాజ్ తరుణ్ మంచి హిట్ అందుకున్నాడో లేదో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్లినట్టయితే సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే హీరో రాజ్ తరుణ్ మరియు హీరోయిన్ షాలిని పాండే పాత్రలు చిన్ననాడే విడిపోయి మళ్ళీ పాతికేళ్ల తర్వాత ఊహించని పరిణామాల తర్వాత కలుసుకుంటారు.అలా విడిపోయిన ఈ ఇద్దరూ ప్రేమలో పడతారు.కానీ అనూహ్యంగా మళ్ళీ విడిపోతారు.ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన వీరు మళ్ళీ విడిపోడానికి కారణం ఏమిటి?ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ తన గురించి తెలుసుకున్న ఓ కీలక నిజం ఏమిటి?దాని వలన రాజ్ తరుణ్ కు ఏమవుతుంది?ఇంతకీ వీరిద్దరి ప్రేమ ఎలా సక్సెస్ అయ్యింది అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే. మొదటగా లవ్ స్టోరీలు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.ప్రేమ ఒకటే అయినా సరే దానిని సరిగ్గా తెరకెక్కిస్తే ఎవరైనా సరే బాగా కనెక్ట్ అవుతారు.అలాంటి ప్రేమికుల రోల్స్ లో రాజ్ తరుణ్ మరియు షాలిని పాండేలు అద్భుతమైన నటన కనబర్చారు.సాంగ్స్ లో కానీ కెమిస్ట్రీ ఎపిసోడ్స్ లో కానీ ఈ ఇద్దరి ఫైర్ చిత్రంలో చాలా బాగుంది.కాకపోతే ఫస్ట్ హాఫ్ లోని కథ కాస్త నెమ్మదిగా సాగడం మూలానా సినిమా చూసే ప్రేక్షకుడికి మొదటి నుంచే అంతలా ఆసక్తి కలకగకపోవచ్చు.అలా అలా నెమ్మదిగా పర్వాలేదనిపిస్తుంది. పై పెచ్చు అసలు స్టోరీ ఏమిటి అన్నది తెలుసుకోడానికి కూడా కాస్త సమయం ఎక్కువే తీసుకున్నట్టు అనిపిస్తుంది.వీటి మూలాన చిత్రంపై పెద్దగా ఆసక్తి పెరగకపోచ్చు.కానీ ఆ తర్వాత నుంచి మెల్లగా స్క్రీన్ ప్లై డీసెంట్ గా కొనసాగుతుంది.కథానుసారం వచ్చే సాంగ్స్ మరియు లొకేషన్స్ ముఖ్యంగా ఊటీ లొకేషన్స్ లో సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.ఇక దర్శకుని విషయానికి వస్తే తాను ఎంచుకున్న ప్యూర్ లవ్ స్టోరీ ప్లాట్ లైన్ ఇంకా మెరుగ్గా ఆవిష్కరించాల్సింది. చిత్రం చూసినంత సేపు ఒకటే సీరియస్ నోట్ పై కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది.అంతే కాకుండా ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కూడా తక్కువ ఉండడం ఫస్ట్ హాఫ్ లో కాస్త డల్ స్క్రీన్ ప్లే లు కాస్త మైనస్ గా చెప్పొచ్చు.కానీ సెకండాఫ్ మరియు క్లైమాక్స్ లో సాగే ఎమోషనల్ సీన్స్ మరియు మలుపులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. అయితే ఓ ఇద్దరి ప్రేమికుల కథను సినిమా టైటిల్ కు తగ్గట్టుగా తీర్చి దిద్దడానికి చేసిన ఎమోషనల్ ప్రయత్నం మాత్రం అంత బాలేదని చెప్పాలి ఈ చిత్రంలోని క్లైమాక్స్ కాన్సెప్ట్ అందరినీ మెప్పించకపోవచ్చు.చాలా కాలం తర్వాత మిక్కీ సంగీతం కాస్త ఫ్రెష్ గా అనిపిస్తుంది.అలాగే చిత్రంలో కనిపించిన ఇతర పాత్రధారులు నాజర్,రోహిణి తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేకూర్చారు. రాజ్ తరుణ్ మరియు షాలిని పాండేల మధ్య కెమిస్ట్రీ అంత ఎంటర్టైనింగ్ గా సాగకపోవడం చాలా నెమ్మదిగా సాగే కథనం ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే రాజ్ తరుణ్ మరియు జి ఆర్ కృష్ణ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మంచి లొకేషన్స్ సాంగ్స్ వంటివి ఆకట్టుకుంటాయి కానీ రొటీన్ స్టోరీ పైగా నిడివి తక్కువే అయినా కూడా బోరింగ్ గా సాగే కథనాలు ప్రేక్షకుడిని ఓవరాల్ గా ఖచ్చితంగా మెప్పించలేవు.ఓవరాల్ గా మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోవచ్చు.
2021/06/20 19:54:42
https://www.teluguin.com/reviews/iddari-lokam-okate-telugu-movie-review-in-telugu.html
mC4
అనంతపురం జిల్లా పరిగి కస్తూరిబా పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేసి పలు రికార్డులు సీజ్ చేశారు. డీఎస్పీ కులశేఖర్‌ కథనం మీకు.. పరిగి కస్తూరిబా పాఠశాలపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులతో ఇక్కడికొచ్చామన్నారు. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, నిత్యావసరాలు, అకౌంట్స్‌ రికార్డులను పరిశీలించామన్నారు. విద్యాబోధన, మెనూ, తాగునీరు, ఇతర సదుపాయాలపై విద్యార్థినులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. చదువుతో పాటు స్పోకెన్‌ ఇంగ్లిష్‌, వృత్తి విద్యాకోర్సులు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారా లేదోనని తెలుసుకున్నామ న్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. తనిఖీ రాత్రి వరకు కొనసాగింది. ఆయన వెంట ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ప్రభాకర్‌, చక్రవర్తి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. Recent Posts See All సీఎం జగన్ కీలక ఆదేశాలు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్
2021-12-08T18:20:45Z
https://www.neticharithra.com/post/breaking-%E0%B0%95%E0%B0%B8-%E0%B0%A4-%E0%B0%B0-%E0%B0%AC-%E0%B0%AA-%E0%B0%A0%E0%B0%B6-%E0%B0%B2%E0%B0%B2-%E0%B0%8F%E0%B0%B8-%E0%B0%AC-%E0%B0%A4%E0%B0%A8-%E0%B0%96-%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B2-%E0%B0%B0-%E0%B0%95-%E0%B0%B0-%E0%B0%A1-%E0%B0%B2-%E0%B0%B8-%E0%B0%9C
OSCAR-2201
అమ్మాయిలకు రక్షణ కరువైంది. కొందరు కేటుగాళ్ళు మహిళలు ఉండే హాస్టళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ లో ట్రైల్ రూమ్స్ వంటి వాటిలో సీసీ కెమెరాలు అమర్చి వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. తాజాగా బెంగళూరులోని ఇలాంటి దారుణ ఘటనే వెలుగుచూసింది. ఓ కాలేజ్‌లోని లేడీస్ బాత్రూంలో సీసీకెమెరాలను అమర్చిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గిరినగర సమీపంలోని హోసకరహళ్లిలో ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ ఎం. ఆజాద్ అలియాస్ ఆజాద్ అనే యువకుడు బీబీఎ ఎల్ఎల్ బీ ఐదవ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజ్‌లో అమ్మాయిల బాత్ రూమ్ లోకి వెళ్లిన ఆజాద్ అక్కడ సీక్రేట్ కెమెరా ఫిట్ చెయ్యడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన విద్యార్థినులు గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీకెమారాలును పరిశీలించారు. నిందితుడు ఆజాద్ గా గుర్తించి అతడిని అరెస్ట్ చేసారు. ఆజాద్ విచారణలో ఆందోళనకర విషయాలు వెలుగు చూసాయి. అతని మొబైల్ ఫోన్ పరిశీలించిన పోలీసులు, కాలేజ్ యాజమాన్యం ఆశ్చర్యపోయారు. ఆజాద్ మొబైల్ ఫోన్‌లో కాలేజ్‌లో చదువుతున్న అమ్మాయిల అర్డనగ్న ఫోటోలు, వీడియోలు 1,200 పైగా ఉన్నాయని గుర్తించారు. ఇంతకుమందు నుంచే బాత్ రూమ్‌లో సీక్రేట్ కెమెరాలు పెట్టిన ఆజాద్ అమ్మాయిల అర్డనగ్న వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసులు తేల్చారు. ఆజాద్ దగ్గర ఇంకో స్మార్ట్ ఫొన్ ఉండటతో వాటిలో ఇంకా ఎన్ని వీడియోలు ఉన్నాయి అని పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే ఆజాద్ చేశాడని, ఆ సమయంలో ఇంకోసారి ఇలా చెయ్యనని కాలేజ్ యాజమాన్యంకు క్షమాపణపత్రం రాసి ఇచ్చినట్లు తెలుస్తోంది.
2022-12-06T14:16:19Z
https://mictv.in/bengaluru-man-caught-red-handed-installing-camera-in-womens-washroom
OSCAR-2301
కేంద్రమంత్రి గోయల్‌ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం : మంత్రి హరీశ్‌రావు – Karimnagar Today News కేంద్రమంత్రి గోయల్‌ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం : మంత్రి హరీశ్‌రావు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌పై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌ అయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలపై బుధవారం మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి గోయల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకమన్నారు. కేంద్రమంత్రిగా కాకుండా రాజకీయ నాయకుడిలా మాట్లాడారని, రాష్ట్రంతో వ్యవహరించే తీరుగా ప్రవర్తించలేదన్నారు. మంత్రులు 70లక్షల మంది రైతులు, నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున ఢిల్లీకి వచ్చారని, వారిని కేంద్రమంత్రి మీకేం పని లేదా? అంటారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు యావత్‌ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడం, 70లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. వెంటనే పీయూష్‌ గోయల్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 70లక్షల రైతు కుటుంబాలు ఆగమవుతున్నాయని, నిన్నగాక మొన్న బాయిల్డ్‌ రైస్‌ కొనమని చెప్పారని, రేపు రా రైస్‌ కూడా కొనమని చెతులెత్తేస్తే మా రైతులు ఏం కావాలని ప్రశ్నించారు. ఓ వైపు రైతుల కళ్లాల వద్ద పడిగాపులు పడుతున్నారన్నారు. మీరిచ్చిన 40లక్షల మెట్రిక్‌ టన్నుల కోటా పూర్తయ్యింది, ఆ తర్వాత కొంటరా కొనరా? అని అడిగేందుకు రైతుల బృందం ఢిల్లీకి వచ్చారన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి అభ్యర్థన చేసేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని అవమానపరచడం సరికాదన్నారు. రాజకీయం చేసింది కేంద్రమంత్రేనన్న ఆయన.. మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బృందం వస్తే కలిసేందుకు మీకు సమయం లేదా? అని హరీశ్‌రావు మండిపడ్డారు. మంత్రుల బృందాన్ని కలువకుండా.. స్థానిక బీజేపీ నేతలను ఢిల్లీకి పిలిపించుకొని సమావేశమయ్యేందుకు సమయం దొరికిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున వచ్చిన బృందాన్ని మొదట కలుస్తారా.. లేదంటే రాజకీయ నేతలను, బీజేపీ నేతలు, కార్యకర్తలను కలిసి.. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. మీరే రాజకీయం చేసుకుంటూ.. మమ్మల్ని రాజకీయం అంటారా? అన్నారు. రాష్ట్రమంత్రులను మీకేం పని లేదా? అని మాట్లాడుతారా.. ఇదో గౌరవ మంత్రి మాట్లాడే భాషేనా అంటూ కేంద్రమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆరుగురు మంత్రులు వచ్చారంటే.. ఒక రాష్ట్రం తరఫున అత్యున్నత డెలిగేషన్‌ ఇంకా ఏమైనా ఉంటదా?.. ఎంత ప్రాధాన్యం ఉంటే వారు ఢిల్లీకి వస్తారన్నారు. 70లక్షల మంది రైతుల ఆత్మగౌరవం, ప్రయోజనాలు కాపాడడమే తమ ప్రాధాన్యమని, కేవలం రాజకీయమే మీ ప్రాధాన్యమని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టుక తెలంగాణ జాతి, ప్రయోజనాల కోసమన్నారు. అనేక త్యాగాల పునాదుల మీద రాష్ట్రాన్ని సాధించామని, రాష్ట్రం రైతుల ప్రయోజనాల కంటే మాకేం ముఖ్యముంటుందని.. అందుకు ఢిల్లీకి వచ్చారన్నారు. మీకు (కేంద్రం) మాత్రం రాజకీయాలే ముఖ్యమన్నారు. మాట తప్పింది, మాట మార్చింది.. రాజకీయం చేస్తూనే తమపై నిందలు వేస్తున్నారన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలని మధ్యలోనే వదిలిపెట్టిన పార్టీ బీజేపీ అన్నారు. కాకినాడ తీర్మానం చేసి ఢిల్లీలోకి అధికారం చేపట్టగానే మోసం చేసింది మీరు కాదా? అన్నారు. కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేపట్టి.. చావు దగ్గర వరకు వెళ్లి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీదన్నారు. మీలాగా ఒక ఓటు రెండు రాష్ట్రాలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది కాదన్నారు. మీరన్న 40లక్షల మెట్రిక్‌ టన్నులకు అలాట్‌మెంట్‌ ఇచ్చారని, ఇప్పటికే 50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నామన్నారు. ఇంకా 20 నుంచి 30లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్లో ఉన్నది, రైతుల చలిలో పడిగాపులు కాస్తున్నారన్నారు. ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయాన్ని రాతపూర్వకంగా చెప్పాలని రాష్ట్రం తరఫున అధికారికంగా బృందం వస్తే స్పందించాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మూడు రోజులైనా మంత్రులను కలువకుండా, బీజేపీ నేతలను ఢిల్లీకి పిలిపించుకొని. వారికి సమయం కేటాయించి మాట్లాడి.. రాజకీయం చేసింది కేంద్రమంత్రేనన్నారు. తెలంగాణ మంత్రులకు ప్రాధాన్యం ఇవ్వలేదని.. ఇదేనా కేంద్రమంత్రి ప్రాధాన్యం అని ప్రశ్నించారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ రైతాంగం, ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు
2022/07/06 10:49:34
http://www.karimnagarnews.in/?p=14190
mC4
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి బుల్లెట్‌(ముంబై-అహ్మదాబాద్‌) రైలును పరుగులు పెట్టించేందుకు సాంకేతిక సాయంతో పాటు, 88 వేల కోట్ల రూపాయల రుణాన్ని దేశానికి లబ్ధి చేకూరేలా జపాన్‌ ఇవ్వబోతోందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2017లో ఎంతో ఆనందంగా ప్రకటించారు. వీటన్నింటికన్నా మించి జపాన్‌ ఇస్తున్న భారీ రుణంపై వడ్డీ కేవలం 0.1 శాతమే. 50 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దీనిపై మాట్లాడుతూ జపాన్‌ మనకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లే లెక్క అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఒప్పందం జరిగి ఏడాది పూర్తి కాకముందే ప్రాజెక్టు వ్యయం 7 శాతం అంటే దాదాపు రూ. 6,160 కోట్లు పెరగడం సంచలనంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం జపాన్‌ కరెన్సీ యెన్‌తో పోల్చితే భారత రూపాయి భారీగా పతనం కావడమే. సెప్టెంబర్‌ 15, 2017న భారత్‌, జపాన్‌ల మధ్య బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు రుణ ఒప్పందం కుదిరింది. అదే రోజున ఫోరెక్స్‌ మార్కెట్‌లో 1 యెన్‌కు 57 పైసలు విలువ ఉంది. కానీ, ప్రస్తుతం ఈ రోజు(జులై 28)న భారత రూపాయి విలువ 62 పైసలకు పడిపోయింది. 2007 సెప్టెంబర్‌ 17న ఒక యెన్‌ విలువ 0.3517 పైసలు. గత పదేళ్లలో రూపాయితో పోల్చినప్పుడు జపాన్‌ యెన్‌ 64 శాతం పుంజుకుంది. వచ్చే 50 ఏళ్లలో రూపాయితో పోల్చినప్పుడు యెన్‌ మరింత బలపడితే జపాన్‌కు మనం చెల్లించాల్సిన రుణం భారీ మొత్తంలో పెరిగిపోతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్‌లో ద్రవ్యోల్బణం 3 శాతంగా నమోదవుతుంది. ఇదే సమయంలో జపాన్‌ ద్రవ్యోల్బణం సున్నాగా నమోదు కానుంది. ఇదే జరిగితే జపాన్‌ కరెన్సీతో పోల్చినప్పుడు రూపాయి 3 శాతం పతనం అవుతుంది. అంటే 20 ఏళ్లలో దాదాపు 60 శాతం పతనం కావొచ్చు. ఈ లెక్కన జపాన్‌ మనకు అప్పుగా ఇచ్చిన 88 వేల కోట్ల రూపాయల మొత్తం లక్షా యాభై వేల కోట్లు అవుతుంది. రుణాన్ని చెల్లించేందుకు 50 ఏళ్ల గడువుంది. ఈ సమయంలో భారతదేశ ద్రవ్యోల్బణంలో మార్పులు రుణంపై భారీ ప్రభావాలు చూపించే అవకాశం మెండుగా ఉంది. మరోవైపు బుల్లెట్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి 1.1 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మీడియా రిపోర్టులు వస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్‌ పద్ధతిలో కాకుండా బిడ్డింగ్‌ పద్ధతిలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు నిర్మాణదారును పిలిచినట్లయితే దాదాపు 3.2 బిలియన్ డాలర్ల వ్యయాన్ని భారత్‌ తగ్గించుకోగలిగేది(మిగిలిన దేశాల్లో హై స్పీడ్‌ రైలు ప్రాజెక్టుల వ్యయాలతో మన ప్రాజెక్టును పోల్చితే ఈ తేడా తెలుస్తుంది). సాక్షి, పట్నా: భారతీయులందరూ ఫిట్‌గా ఉండాలంటూ కేంద్ర క్రీడా శాఖమంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ పేరుతో విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు ప్రముఖ సినీ నటీనటులు, క్రికెటర్లతో సహా పలువురు సెలబ్రిటీలనుంచి స్పందన విపరీతంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో ఇపుడు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే పెట్రో ధరలపై స్పందించిన బిహార్‌ ప్రతిపక్ష నేత, ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, తేజస్వి యాదవ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పెట్రోల్‌,డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయంటూ ఫేస్‌బుక్‌లో మండిపడిన తేజస్వి తాజాగా ట్విటర్‌లో మోదీకి ఓ పొలిటికల్‌ ఛాలెంజ్‌ విసిరారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు ప్రధాని మోదీ స్పందించడంతో తేజస్వి యాదవ్‌ ఈ ట్వీట్‌ చేశారు. దీంతో ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ కాస్తా రాజకీయ టర్న్‌ తీసుకుంది. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ను స్వీకరించడంలో తనకు ఎలాంటి అభ‍్యంతరం లేదంటూనే...నా చాలెంజ్‌ను కూడా స్వీకరించండి మోదీ అంటూ క్రికెటర్‌ కూడా అయిన తేజస్వి యాదవ్‌ తన దాడిని ఎక్కు పెట్టారు. యువతకు ఉద్యోగాలు కావాలి, రైతులకు ఉపశమనం కల్పించండి. దళితులు, మైనారిటీలపై హింసను నిరోధిస్తామని హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మోదీగారు నా సవాల్‌ను స్వీకరిస్తారా అంటూ తేజస్వి యాదవ్‌ ట్వీట్‌ చేశారు. కాగా స్వయంగా పుషప్స్‌ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయడంతోపాటు బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌‌కు రాథోడ్‌ సవాలు విసిరారు. దీంతోపాటు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా వారి స్నేహితులను కూడా నామినేట్‌ చేయాలని సూచించారు. దీనికి స్పందన భారీగానే లభించింది. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ స్పందిస్తూ..ప్రధానికి సవాల్‌ విసరడం ప్రముఖంగా నిలిచింది. అంతేకాదు ఈ సవాల్‌ను స్వీకరించిన మోదీ త్వరలోనే తాను కూడా వీడియోను పోస్ట్‌ చేస్తానంటూ గురువారం ట్వీట్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారిన సంగతి విదితమే.
OSCAR-2019
కోట్లా మైదానాన్ని పరిశీలించిన దల్జీత్ | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi న్యూఢిల్లీ, నవంబర్ 28: భారత్, దక్షిణాఫ్రి కా జట్ల మధ్య డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న చివరి, నాలుగో టెస్టుకు ఆతిథ్యం ఇ వ్వనున్న ఫిరోజ్ షా కోట్లా మైదానాన్ని బిసిసి ఐ పిచెస్ అండ్ గ్రౌండ్స్ కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్ శనివారం పరిశీలించాడు. వికెట్‌పై ప గుళ్లు, పచ్చిక వంటి అంశాలను క్షుణ్ణంగా అ ధ్యయనం చేశాడు. ఈ పిచ్ టెస్టు క్రికెట్‌కు పనికి వస్తుందా లేదా అన్న విషయంపై ఆది వారం ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
2019/03/26 07:36:36
http://www.andhrabhoomi.net/content/daljeet
mC4
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకి పాపం టైం అస్సలు బాలేదనుకుంటా.. లాస్ట్ ఇయర్ ఆయన నటించిన సినిమాలు ఫ్లాపై నిర్మాతలకు నష్టాలను మిగిల్చగా.. తండ్రి చివరి జ్ఞాపకంగా మిగిలిన మనం సెట్ అగ్నికి ఆహుతైంది.. కొడుకు అఖిల్‌ను హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న హలో‌కి పేరైతే వచ్చింది కానీ.. వసూళ్లు లేవు.. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆయనకు భారత ప్రభుత్వం షాకిచ్చింది. నాగార్జున ఆధ్వర్యంలో నడుస్తోన్న అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశీయ, విదేశీ సంస్థల నుంచి విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికీ ఐటీ రిటర్న్స్ సమర్పించని సంస్థలపై కేంద్రప్రభుత్వం కొరడా ఝలిపించింది. ఐటీ రిటర్న్స్‌ సమర్పించని పలు ఎన్జీవో సంస్థలను గుర్తించామని.. వాటి లైసెన్స్‌లు రద్దు చేస్తున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్‌కు తెలిపారు. ఈ లిస్ట్‌లో తెలంగాణ నుంచి 190, ఏపీ నుంచి 450 సంస్థలున్నాయి. వాటిలో అక్కినేని ఫౌండేషన్ కూడా ఒకటి. దివంగత మహానాటుడు అక్కినేని నాగేశ్వరరావు స్మారకార్థం ఆయన పేరిట అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది అక్కినేని కుటుంబం. ఈ ట్రస్టు వ్యవహారాలను నాగార్జున ఆయన భార్య అమల పర్యవేక్షిస్తున్నారు. తాజాగా లైసెన్స్ రద్దు కావడంతో నాగ్ తన పరపతిని ఉపయోగించి అక్కినేని ఫౌండేషన్‌‌ను తిరిగి నడిపిస్తారా అని ఫిలింనగర్‌లో జోరుగా చర్చించుకుంటున్నారు.
2018/12/10 00:53:02
http://www.teluguone.com/tmdb/news/Nagarjuna-tl-79618c1.html
mC4
చెగరసాల - tewiki చెగరసాల చెగరసాల, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని గ్రామం.[1] ఇది మండల కేంద్రమైన పినపాక నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మణుగూరు నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 194 ఇళ్లతో, 705 జనాభాతో 648 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 336, ఆడవారి సంఖ్య 369. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 277. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578824[2].పిన్ కోడ్: 507117. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది.బాలబడి జానంపేటలోను, మాధ్యమిక పాఠశాల దుగినేపల్లిలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల పినపాకలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మణుగూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్‌ భద్రాచలంలోను, మేనేజిమెంటు కళాశాల పాల్వంచలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పినపాకలోను, అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మం లోనూ ఉన్నాయి. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్ ఉంది. అంగన్ వాడీ కేంద్రం, ఆశా కార్యకర్త, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
2021/04/23 17:56:12
https://tewiki.iiit.ac.in/index.php/%E0%B0%9A%E0%B1%86%E0%B0%97%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2
mC4
అందరి ఆశలూ ఆ సీటు పైనే Thu Jun 30 2022 16:12:24 GMT+0000 (Coordinated Universal Time) Home → ఎడిటర్స్ ఛాయిస్ → అందరి ఆశలూ ఆ సీటు పైనే By Sandeep19 Feb 2019 12:30 AM GMT తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నేతలంతా పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించారు. అసెంబ్లీ కలిసిరాకపోయినా పార్లమెంటు ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేతలు సైతం పార్లమెంటు ఎన్నికల్లో టిక్కెట్ల కోసం అధిష్ఠానానికి అర్జీ పెట్టుకుంటున్నారు. అయితే, రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ డిమాండ్ మాత్రం ఖమ్మం సీటుకే ఉంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు స్థానిక నేతలతో పాటు స్థానికేతర నాయకులు కూడా ఉత్సాహం చూపుతుండటంతో ఆ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. ఈ స్థానాన్ని ఆశిస్తున్న సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి అయితే ఏకంగా ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ తనకు ఇవ్వకపోతే పార్టీలో ఉండి కూడా లాభం లేదని, పార్టీకి రాజీనామా చేయడమే మేలన్నట్లుగా సీరియస్ కామెంట్స్ చేశారు. పార్టీకి నమ్మకస్థురాలైన ఆమె ఇంత సీరియస్ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఈ టిక్కెట్ కోసం పోటీ ఎక్కువ కావడమే అంటున్నారు. రేసులోకి కొత్త వారు రావడంతో… అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ అనుకూల పవనాలు వీచినా ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ విజయబావుటా ఎగరేసింది. దీంతో ఖమ్మం స్థానం నుంచి పోటీ చేస్తే విజయం సులువవుతుందని కాంగ్రెస్ నేతలు చాలా మంది భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి ముందు నుంచే ఈ స్థానం తనదే అన్న ధీమాతో ఉన్నారు. అయితే, ఇటీవల వరంగల్ ఈస్ట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిన వద్దరాజు రవిచంద్ర(గాయత్రి రవి)కి ఈ ఈ టిక్కెట్ కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. పీసీసీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన పార్టీకి అనేక విధాలుగా సహకరించారు. పైగా ఆర్థికంగానూ బలంగా ఉన్నారు. దీంతో ఈ స్థానం ఈయనకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికేతర నేతలు సైతం ఇక, తాజాగా సీనియర్ నేత వి.హనుమంతరావు ఏకంగా హైదరాబాద్ నుంచే ఖమ్మం సీటును టార్గెట్ చేశారు. ఖమ్మం టిక్కెట్ తనకు ఇవ్వాలంటూ అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచిన ఆయన 2018 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు అవకాశం వస్తే పార్లమెంటులో అడుగుపెట్టాలనుకుంటున్నారు. ఇక, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ గా ఉన్న విజయశాంతి కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవాలనుకుంటున్నారట. ఇక, ఖమ్మం జిల్లా నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అయితే ఏకంగా పార్టీ అధినేత రాహుల్ గాంధీనే ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరారు. మరికొందరు సీనియర్లు కూడా ఖమ్మం టిక్కెట్ కోసం అధిష్ఠానం వద్ద ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారట. మొత్తానికి ఖమ్మం పార్లమెంటు సీటు కాంగ్రెస్ హాట్ సీట్ గా మారింది.
2022/06/30 16:12:25
https://www.telugupost.com/editors-choice/telangana-congress-leader-eye-on-mp-seat-110314/
mC4
బుక్ సంగ్రహం రైజ్: 7:00 ఏ.ఎమ్. తర్కం — ట్రిప్ లీ - OFFICIAL SITE నేను గొప్పగా గౌరవనీయమైన వీరిలో ఒక పాత మనిషి తో మాట్లాడుతున్నాను, నా జీవన దేవుని మహిమ నా ఆట ప్రణాళిక వివరించడానికి ఆశ్చర్యపోయారు, ప్రత్యేకంగా నా లింగ పవిత్రతను. నేను దాని గురించి ప్రశాంతంగా ఉంటుంది ప్రయత్నించారు, కానీ ఇది ఎల్లప్పుడూ నా ఉత్సాహం పట్టుకోండి హార్డ్ ఉంది. పదాలు ఒక అసహజ వేగంతో నా నాలుక స్థానానికి వచ్చాడు వంటి, నేను నేను వంటి అతను సంతోషిస్తున్నాము అని తెలుస్తుంది వచ్చింది. అతను నిశ్శబ్దంగా వినండి ప్రయత్నిస్తున్నప్పుడు, కానీ అతని ముఖ కవళికలు తన నోరు ఒక అవకాశం ముందు స్పందించారు. అతను సగం రంజింపచేసిన మరియు సగం ఆందోళన కనిపించింది. అతను నాకు ఒక అయోమయంలో లుక్ ఇచ్చింది మరియు ప్రశాంతంగా కోరారు, "ఎందుకు మీరు తీవ్రంగా జీవితం తీసుకున్నట్లు, యువకుడు? ఎందుకు మీరు కుడి ప్రతిదీ కాబట్టి హార్డ్ ప్రయత్నిస్తున్నారు? యూత్ సారి మీరు చాలా మురికిని ఉన్నప్పుడు, మరియు ఆ సరైందే. జస్ట్ మీ ఆనందించండి, ఆ తప్పులను నుండి తెలుసుకోవడానికి, మీరు పాత వచ్చిన మరియు తీవ్రమైన పొందండి. " నేను ఆశ్చర్యపోయానని. కొన్ని స్వేఛ్చ మరియు నిజాయితీ గా ఆ సలహా ఉండేదని, కానీ అది నాకు భావించాడు ఎలా కాదు. ఇది నిరోధించడానికి తప్పు దారి పట్టించవచ్చు భావించాడు. నేను దాన్ని ఆయన చెప్పారు తప్పు తెలుసు, కానీ నేను ఒక కొత్త క్రైస్తవ మరియు నేను చాలా పదాలు ఉంచారు కాలేదు. నేను చాలా కాలం కోసం ఆ అనుభవం ప్రతిఫలిస్తుంది, కానీ బదులుగా నా ఫైర్ డాలరు, నేను వేడి అప్ మారిన అనుకుంటున్నాను. నేను సమయంలో పెద్దగా తెలియదు, కానీ నేను కేవలం చుట్టూ కూర్చుని వేచి కాలేదు తెలుసు. నేను లేచి జీవించే. మా తప్పైన తర్కం అప్ వేకింగ్ ప్రతి రోజు నా కనీసం ఇష్టమైన భాగం. ఇది నేను కొత్త అవకాశాలు తో ఒక కొత్త రోజు అభినందిస్తున్నాము లేదు అని కాదు, కానీ కేవలం ఎప్పుడూ బెడ్ యొక్క అవుట్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎవర్. అది రాత్రి పదకొండు ఉన్నప్పుడు, బెడ్ లో పొందడానికి నా రోజు కేవలం ఒక సాధారణ భాగం. కానీ అది ఉదయం ఏడు వార్తలు, బెడ్ లో ఉండటం లాటరీ గెలుచుకున్న వంటిది. మీరు నా ఐఫోన్ వద్ద చూస్తే, మీరు ఆ చూస్తారు, పాపం, నేను పదహారు అలారంలు పదిహేను నిమిషాల ఇంక్రిమెంట్ సెట్ చేసిన కేవలం ముందు స్టార్టింగ్ 7:00 ఏ.ఎమ్. ఎందుకు? చాలా చక్కని అవకాశం ఉంది ఎందుకంటే నేను పదమూడవ అలారం తర్వాత పొందుతారు. ఆ తదుపరి మూడు పద్నాలుగు, పదిహేను, మరియు పదహారు-నా మాత్రమే అవకాశం నిజానికి ఒక రోజు కలిగి. కొన్నిసార్లు నేను ప్రతి ఉదయం ఆ మొదటి మగత నిమిషాల్లో ఏదైనా నాకు ఒప్పించేందుకు భావిస్తున్నానని. ఈ నా కాలేజీ సంవత్సరాలలో ఘోరంగా ఉండేది, ఉదయం మంచం బయటకు ఎక్కే సమయంలో ఏ కాళ్ళు లేకుండా మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ భావించాడు. నేను అసత్యాలు అన్ని రకాల తెలియజేయగలరా, వంటి, "అవును, మీరు తరగతి వెళ్ళాలి, కానీ నిజంగా ప్రాధాన్యత అది?"లేదా" నేను తెలుసు మీరు చివరిలో ప్రతి రోజు గత మూడు వారాల ఉన్నాను, కానీ మరొక రోజు ఏమిటి?"లేదా" బహుశా నా స్నేహితుడు పరీక్ష నాకు పడుతుంది. ఇది సాడ్ ప్రమాదం ఉపయోగకరమని. ", నాకు తెలుసు. ఆ నేను కాల్ ఏమిటి 7:00 ఏ.ఎమ్. తర్కం. నేను చెప్పారు అబద్ధం బెడ్ లో ఉండటం నాకు మంచి అని ఉంది. ఏదో ఒక అదనపు ఐదు నిమిషాల లేదా ఒక గంట నా జీవితం పెరుగుతాయనే. నేను మేలుకొని విస్తృత ఉన్నపుడు ఇది మూఢ తెలుస్తోంది, కానీ ప్రతి రోజు ఆ మొదటి క్షణాల్లో అది ఖచ్చితంగా తార్కిక తెలుస్తోంది. మీరు వారు అది భావించాడు వరకు ప్రపంచంలోని ఎవరూ లేచి ఉంటే వంటి ఉంటుంది ఏమి ఊహించగలరా? వ్యాపారాలు మడవగల, పాఠశాలలు తిన్నది, ప్రభుత్వం ఇప్పటికే ఉంది కంటే మరింత అధ్వాన్నంగా ఉంటుంది. ఎవరూ అతని ఉద్యోగం చేయాలని తగినంత సమయం ఉంటుంది; సమయం ఒక్కరూ మేల్కొని ద్వారా, సగం రోజు తొలగించబడ్డాయి. నిజమేమిటంటే, ఎవైనా సారి మీరు మీ నిద్రపోతుంది నుంచి పైకిలేచిన నిర్ణయించుకుంటారు, మీరు మాత్రమే పని ఇరవై నాలుగు గంటల ఉన్నాయి. ఆగే బటన్ నొక్కిన నిజానికి మీరు ఏ అదనపు సమయం కొనుగోలు లేదు. మీ పని పూర్తి చేయించడం లేదు. దురదృష్టవశాత్తు, మనలో చాలా మంది అనుసరిస్తున్నాయి 7:00 ఏ.ఎమ్. జీవితం యొక్క ఒక మార్గం వలె తర్కం. మేము కొన్నిసార్లు అది procrastination కాల్. మేము ఇప్పుడు ఏదో చేయడం వంటి ఫీల్ లేదు, కనుక మేము తరువాత వరకు ఇది ఆఫ్ ఉంచాలి నిర్ణయించుకుంటే. కొన్నిసార్లు మేము చిన్న విషయాలు దీన్ని, చెత్త తీసుకొని వంటి, ఒక పరీక్ష కోసం అధ్యయనం, పని మెయిల్స్ సమాధానం, లేదా Mom యొక్క ఫోన్ కాల్ తిరిగి. కానీ procrastination నిజంగా ఏదైనా పరిష్కరించడానికి లేదు, కాబట్టి ఇది గత నిమిషం వరకు రోజువారీ విధుల ఆలస్యం ఎ బాడ్ ఐడియా. ఇది జీవితం కూడా ఆలస్యం ఒక చెత్తగా ఆలోచన. మీరు ఏమి ఆశిస్తున్నారు? యొక్క నిజాయితీ భావించండి. మా సంస్కృతి సాధారణంగా వారు పాత ఉన్నంత వరకు ప్రజల నుండి ఆశించరు లేదు. (ఎవరికోసం ఉల్లంఘించిన తప్పించుకోవటానికి మరియు మీరు పాత నిర్వచించే తెలియజేస్తాము.) పలు ప్రకారం, యువత గొప్ప బాధ్యత లేదా నిరీక్షణ సమయం కాదు. వాళ్ళు చెప్తారు, "మీరు మీ జీవితాంతం బాధ్యతను భారం భరించలేక చేస్తాము, కాబట్టి మీరు రావచ్చు మీ యువత ఆనందించండి!"ప్రజలు మేము ఇంద్రజాల చేరుకోవడానికి వరకు కొద్దిగా జీవితం యొక్క అన్ని పడుతుంది ఊహిస్తాడు అనిపించడం, బాధ్యత యొక్క అసమగ్రమైన వయో. ఇది పద్దెనిమిది ఉంది? ఇది ఇరవై ఒకటి? అది ముప్పై ఉంది? మీ అంచనా గని గా మంచి ఉంది. నేను ఒక రాత్రి కాదు ఫీనిక్స్ లో వెయిటర్ తో ఒక సంభాషణ కలిగి చాలా పొడవుగా క్రితం. అతను నాకు కంటే తక్కువ వయస్సు కాదు, బహుశా తన ఇరవైల ప్రారంభంలో. అతను నేను కూర్చుని క్షణం నుండి నిజంగా స్నేహపూర్వక ఉంది, మరియు మేము ఒక మంచి సంభాషణ కలిగి ఇచ్చాను. నేను అన్ని సాధారణ చిన్న చర్చ ప్రశ్నలు అడిగారు: నీవు ఎక్కడ నుంచి వచ్చావు? మీరు ఇక్కడ ఎంత పని కలిగి? మీరు నా ఆహారంలో ఉమ్మి? అతను నా ప్రశ్నలకు స్పందిస్తూ గా, అతను కొనుగోలు ఇష్టం స్పష్టమయ్యింది 7:00 ఏ.ఎమ్. తర్కం. అతను మాత్రమే కొన్ని నెలల ఫీనిక్స్ లో నివసించిన ఆ నాకు చెప్పారు. దానికిముందు ఆయన నెవాడా లో, కాలిఫోర్నియా ముందు, మరియు ఆ ముందు అతను తూర్పు తీరంలో నివసించిన. ఈ సమయంలో నేను ఒక పోలీసు స్కెచ్ కళాకారుడు అతనిని వర్ణించడానికి ఇష్టం ఎలా నాకు అడగటం, కేవలం సందర్భంలో అతను ఒక విధమైన ఫ్యుజిటివ్ ఉంది. కానీ ఎందుకు అంత గీస్తారు నేను అతనిని అడిగినప్పుడు, ఇక్కడ అతను నాకు ఆయన చెప్పింది: "కేవలం ఎందుకంటే. నేను ఒక స్థానంలో ఉండడానికి మరియు బాధ్యత యొక్క ఒక సమూహం తీసుకుంటే వద్దు. నేను చిన్నదాన్ని, వ్యక్తి. ఇది కేవలం అన్వేషించడానికి నా సమయం, కట్టుబాట్లు ఒక సమూహం తో డౌన్ కూరుకుపోయిన కాదు. ఎవరికీ తెలుసు, బహుశా నేను పొందుతారు. " నేను విచారంగా కానీ తన స్పందన ఆశ్చర్యపడ్డారు కాదు. వాస్తవానికి చాలా లేదా స్వీయ ఆవిష్కరణ కదిలే తప్పు ఏమీ లేదు, కానీ అక్కడ యువతీ యువకుల నిజంగా ప్రాధాన్యత జీవితం కాదు మన ఇరవైల ప్రారంభంలో లేదా కూడా మా సీజన్లో ఉంది? మేము అన్ని నేరారోపణలు ఆపి ఉండాలి, కట్టుబాట్లు, మరియు ఆ తర్వాతనే తీవ్రత? మీరు విశ్వసిస్తే? నేను ఖచ్చితంగా ఈ కోణం నిర్బంధించారని ఇతర రోజు ఒక పాట విన్న. గీత వెళ్ళింది, "మేము సంతోషంగా ఉన్నారు, ఉచిత, గందరగోళం, మరియు అదే సమయంలో ఒంటరిగా. " నేను టేలర్ స్విఫ్ట్ ఇస్తోంది తెలుసు గతంలో ప్రజలు బాగా లేకపోవచ్చు (నేను కాన్యే గురించి మీరు గుర్తు అవసరం లేదు?). కానీ నేను ప్రమాదం పడుతుంది మరియు ఆమె పాటలో చెప్పే పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాను "22." నేను కేవలం ఒక ఆహ్లాదకరమైన పాట తెలుసు, కాబట్టి నేను overanalyze వద్దు. నేను ఆమె విజయవంతంగా తన శ్రోతలు భావాలు మరియు వయస్సు ఆత్మ స్వాధీనం చేసింది అనుకుంటున్నాను. కానీ కోణం తప్పు. దాని అర్థం ఏమిటి, ఆమె పాట చెప్పినట్లుగా, అనుభూతి "ఇరవై రెండు"? పాట నిర్లక్ష్య రకం జరుపుకుంటుంది, కాంతి, మరియు సులభంగా యవ్వనంలో మనలో చాలా మంది గురించి ఊహించిన. దురదృష్టవశాత్తు, ఈ ఆనందం మరియు స్వేచ్ఛ గందరగోళం లేదని సూచిస్తుంది, కొన్నిసార్లు బాధాకరమైన వాండరింగ్స్. ఏ దిశలో ఉంది, ఎలాంటి బాధ్యత కేవలం అస్తవ్యస్తమైన సరదాగా. ఇది ఆ 7:00 ఏ.ఎమ్. తర్కం మళ్ళీ. మీరు ఇరవై-రెండు అనుభూతి ఉన్నప్పుడు ఎవరు జీవితం కోసం సమయం ఉంది? స్విఫ్ట్ ఈ కోణం తయారు చేయలేదు; మేము మళ్ళీ మరియు పైగా ఈ తర్కం అమ్ముడయ్యాయి చేసిన. కానీ అది నమ్మవచ్చా? లేదో ఈ 7:00 ఏ.ఎమ్. తర్కం నమ్మదగినదని మీరు ఎవరు ఆధారపడి ఉంటుంది మరియు ఏ మీరు కోసం సృష్టించబడ్డాయి. మీరు మాత్రమే స్వీయ సంతృప్తి మరియు ఆనందం కోసం సృష్టించబడ్డాయి ఉంటే, అప్పుడు ఆ తర్వాతనే నిజ జీవితంలో ఆఫ్ పెట్టటం ఉత్తమ ఎంపిక కావచ్చు. మీరు మీ కోసం చూస్తున్న మరో వ్యక్తి కంటే ఎక్కువ ఏమీ పోతే, ఆ యువ వెయిటర్ యొక్క తర్కం అందంగా ధ్వని అనిపించవచ్చు ఉండవచ్చు. మీరు అనుకుంటే మేల్కొలపడానికి తరువాత వరకు వేచి. మీరు మరింత ఏదో కోసం రూపొందించారు కానీ ఏం? *ఈ ట్రిప్ యొక్క కొత్త పుస్తకం మొదటి అధ్యాయం నుండి ఒక సారాంశంలో, రైజ్. మరిచిపోకండి, మీరు పెరుగుతుంది ద్వారా ముందుగా ఆర్డర్ ఉన్నప్పుడు జనవరి 26, మీరు ఉచితంగా బహుమతులు ఒక సమూహం పొందుతారు, బోనస్గా సహా ఆల్బమ్లో చేరని ఆ. ఇక్కడ మీ బహుమతులు పొందటం అన్ని వివరాలు ఉంటాయి: http://risebook.tv/preorder కీ • జనవరి 8, 2015 వద్ద 1:18 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం ఈ కోసం alot మిస్టర్ ట్రిప్ లీ woow ధన్యవాదాలు… నేను ఈ స్పష్టత తయారు 2015 ప్రతి రాత్రి నేను మేల్కొలపడానికి 3 మరియు నిజమైన నేను ఎల్లప్పుడూ మేల్కొలపడానికి కానీ నేను ప్రార్థన నేను సాధారణంగా సంవత్సరం చెప్పి నాకు కంఫర్ట్ ఖచ్చితంగా తెలియలేదు ఇప్పటికీ నేను ప్రజలు ఇప్పటికీ సంతోషంగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు పంపుతున్నారు అర్థం చిన్నవాడు నేను ఉన్నాను అనుకుంటున్నాను 20 నాకు చాలా ఇష్టం గంటలకు వేచి తెలియజేయండి 30 మరియు ఒక కుటుంబం కలిగి, పిల్లలు, ఒక ఉద్యోగం మరియు ఒక భర్త తరువాత నేను ప్రార్థన alot కలిగి ఉంటుంది… కానీ నేను చాలా మొత్తం పుస్తకం పొందవచ్చు అనుకుంటున్నారా ఎలా ఈ ముక్క ధన్యవాదాలు చాలా ఇన్ఫర్మేటివ్ ధ్వనులు. .. ఏమైనప్పటికీ దేవుని మీరు అనుగ్రహించు !! :-) యోలాండ Delacerda • జనవరి 8, 2015 వద్ద 1:31 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం ఈ నేను ఇప్పుడు చేస్తున్నదేమిటి ఖచ్చితంగా ఉంది! పాపం, కానీ దాచడానికి అవసరం. నేను ఒకే తల్లి am, పూర్తి స్థాయి విద్యార్ధి, ఒక చిన్న వ్యాపారాన్ని, మేము సెప్టెంబర్ లో నాటిన ఒక చర్చి కోసం ప్రస్తుతం సిబ్బంది నాయకుడు 2014 (సిబ్బంది చెల్లించని), లైంగిక అక్రమ బాధితుల ఎవరు యువ అమ్మాయిలు కోసం ఒక సురక్షితమైన ఇంట్లో మరియు పని భాగంగా సమయం మరియు అవును కూడా నేను మీరు ఇప్పటికే అయిపోయిన చెప్పగలను ఏమి చదివిన తరువాత! నేను కనీసం ద్వారా మేల్కొలపడానికి మంచం ముందు నాకు ప్రతి రాత్రి ధైర్యం 5:00 ఏ.ఎమ్. మరియు అన్ని నా అలారంలు ఏర్పాటు ..(అవును నేను నా ఫోన్ న ఐదు మరియు ఒక కనెక్షన్ కలిగి ఒకటి అర్థం)ఎల్లప్పుడూ 5:45, 6:00, 6:15, 6:30, మరియు 6:45…ఏ సమయంలో మీరు నేను ఈ రోజు మేల్కొన్నాను ఆలోచిస్తాడు?!? 7:00!!! అవును, నేను అలా సోమరి am తెలుసు… కానీ నిజంగా నేను అలసిపోయాను…నా ప్లేట్ లో బహుశా చాలా, కాబట్టి నేను ప్రస్తుతం డౌన్ కొన్ని విషయాలు కట్ వెళ్ళిపోతున్నాను, కానీ చివరికి మీ పోస్ట్ కనుక నిజమైతే. నేను నేను పాల్గొంటాను ప్రతిదీ మార్గం మరింత ఉత్పాదక ఉంటుంది, ముఖ్యంగా నేను దేవుని మరింత సమయం ఇవ్వాలని. ఎంత వెర్రి నిజంగా అటువంటి విలువైన సమయం వృథా కు. గా 25 పాత సంవత్సరం( నేను 25) లేదా కూడా ఒక 30 లేదా 40 ఏళ్ల మేము ఒక ప్రయోజనం తో నివసిస్తున్న రోజువారీ చేయాలి మనం ఒకటి ఎందుకంటే, ప్రతి రోజు వృధా కాదు నివసిస్తున్నారు మరియు అతని పదం పంచుకునేందుకు మరియు మా ప్రతి రోజు జీవితం ద్వారా ఆయనను పెరగడం సాధ్యం ప్రతి క్షణం ఆదరించిన. ఓర్లాండో మీ కచేరీ కు భాగస్వామ్యం మరియు ఉత్సాహంగా ధన్యవాదాలు!!! మిండీ • జనవరి 8, 2015 వద్ద 1:45 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం ఈ పోస్ట్ పరిపూర్ణ సమయంలో వచ్చింది, నా కొత్త సంవత్సరం రిజల్యూషన్ ఎక్కువ క్రమశిక్షణాయుతంగా ఉండాలని గా, మరింత ప్రత్యేకంగా ప్రారంభ మేల్కొలపడానికి మరియు నా జీవితంలో నిరంతరంగా అది రూపాంతరం అని ప్రతిరోజూ పద ఉండాలి. ప్రోత్సాహంతో ధన్యవాదాలు! విల్ • జనవరి 8, 2015 వద్ద 1:59 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం భగవంతుడు మంచివాడు. గత వారాల్లో పాఠశాల ముందు తిరిగి ప్రారంభించారు నా 5 సంవత్సరాల కుమారుడు మరియు అతను సెలవులకు తన తల్లి తో నుండి ఇంటికి తిరిగి (కూడా వేసవిలో) ప్రతి ఉదయం తన 'నేను మేల్కొలపడానికి చేస్తాము 20 నిమిషాలు,' లేదా అవసరం లేదు మరియు ఆగే బటన్ నొక్కండి ఉండవచ్చు సంసార. నేను పని కోసం లేచి మనిషి ముందు నేను ఇప్పటికే నా మొత్తం రోజు ప్రణాళిక రచించి నాకు ఒప్పించింది చేసింది ఈ అదనపు నిద్ర సహాయం ఎందుకు కానీ నాకు హాని చేస్తారు ప్రతి సమయం సహాయం కంటే కాకుండా మంచం లో ఉండడానికి. చాలా లో జరిగింది 2014 మరియు నేను హిట్ రాక్ క్రింద చెడు! నేను దేవుడు నేను అర్హత లేదు ఎందుకంటే ఈ భూమిపై అతను నాకు ఉంది ప్రయోజనం నా జీవితం పునర్నిర్మాణం మరియు ప్రారంభించవచ్చు మరియు కనుగొనేందుకు నాకు అతని దయ మరియు దయ చూపించింది కేవలం కృతజ్ఞత రెడీ. దేశం పదాలు చదవడం మరియు అవగాహన మన ప్రభువును రక్షకుడైన జీసెస్ మరింత స్థిరమైన అవుతోందని మాకు ఆ సోమరితనాన్ని చెబుతుంది, నిద్ర, మొదలైనవి. అన్ని పేదరికం దారి తీస్తుంది, దురదృష్టం, మరియు కూడా మరణం. పాపం చాలా నా జీవితంలో నత్తనడక మరియు సోమరితనం అనే ఉంది, ఆ చిన్న అదనపు నిద్ర పొందడం జీవితంలో దేవుడు నాకు ఉంది నుండి నాకు తిరిగి జరిగాయి. నేడు నేను మేల్కొలపడానికి 20 లేదా 30 నా అలారం ముందు నిమిషాలు మరియు నాకు చెప్పడం ఆ స్వర వినడానికి 'ఆరంభమవుతాయి నిలపడానికి', లేదా ఇప్పుడు దీన్ని కూడా పని వద్ద 'ఈ ఆఫ్ ఉంచవద్దు, మీ చేయడం ఏమి మీరు బాగా చేయగలరని మరింత ప్రయత్నం చేసి.' నేను చాలా పొడవుగా కోసం లార్డ్ పోరాడి మరియు నేను విషయాలు నా మార్గం ముందస్తు మరణం నాకు చాలు అన్నారు చేయడం చూడండి. నేను ఆత్మ లో ఇవ్వాలని ఉంటుంది వన్నా పేరు కానీ నేర్చుకోని మరియు కేవలం నేను చేయాలని నడుపుతుంటాడు చేస్తున్నాను ఏమి ఉన్నా వినండి నేను మనిషిని మరియు నేను నా మార్గాలు తిరిగి వెళ్ళడానికి కోరిక కలిగి నేను ఇప్పటికీ ఉన్నాను. నేను దేవుని డౌన్ తెలియజేసినందుకు యొక్క భయపడ్డారు రెడీ, నేను నా సృష్టించాలని ప్రయోజనం తీర్చే అనుకోను, అవునని నేను ప్రస్తుతం నేడు మంచి చేస్తున్నదాన్ని లేదా, కానీ నేను స్థిరమైన రోజంతా దేవుడు ఒప్పుకున్న రోజువారీ మరియు ఒక క్రిస్టియన్ నా వంతు పని చేయవచ్చు. చదివి తెలుసుకోవచ్చు కానీ నాకు అది నేను దేవుని స్థిరంగా కోరుకుంటున్నారు ఏమి ఆలోచిస్తున్నారా భయానకంగా ఉంది మరియు నేను నేడు గందరగోళంలో ఎందుకంటే నేను రేపు దేవుని య తో పొందుతారు తిరిగి వెళ్ళి తన అద్భుతమైన. నా స్నేహితుడు నేను వినడానికి ఏమి మార్చడానికి చాలా కాలం క్రితం నన్ను ముందుకు మనిషి మరియు నేను మీరు ఇప్పుడు ఒక వారం ట్రిప్ వింటూ ప్రారంభించారు వాగ్దానం మరియు మీరు ఇప్పటికే నా జీవితం వ్యక్తి మీద ప్రభావాన్ని చూపారు. నేను అభినందిస్తున్నాము మరియు దీర్ఘ పోస్ట్ క్షమాపణ కేవలం gotta య మీ మ్యూజిక్ ధన్యవాదాలు మరియు దాని పైన ఎక్సెర్ప్ట్ నా సాక్ష్యం జోడించడం యొక్క దేవుని నిజమైన మరియు కూడా నేను జార్జియా ఈ పెద్ద రాష్ట్రంలో ఒకే ఇక్కడ తండ్రిగా ఒంటరిగా అనుభూతి అయితే అని చెప్పడం చాలా మంది, వారు ఆయుధాలు చేస్తున్నారు చేరుకోవడానికి లేదో దేవుని ఇతరులు ద్వారా పని చేస్తుంది లేదా మీరు కుడి దిశలో నాకు అజేయ ఎం సమావేశం ఎప్పుడూ. లియోనల్ కోట • జనవరి 8, 2015 వద్ద 2:35 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం మీ నిపుణుడైన కళాకారుడు నా సోదరుడు నేను మీకు వెతుక్కోవాల్సిన I'm25 అవతరిస్తుంది 26 ఈ మే కాబట్టి నేను దేవుని అతని కీర్తి మరియు ధనవంతులు కోసం ఒక శక్తివంతమైన విధంగా నాకు ఉపయోగిస్తుంది ప్లస్ నేను మీరు మరియు ఇతర కళాకారుడు ఒక విధంగా సువార్త దానిని మత శబ్దాన్ని లేదు మరియు చేసారో చుట్టూ తిరగండి మరియు దూరంగా నడిచి ఏమి కోరుకుంటున్నారో ఆశిస్తున్నాము కానీ తిరిగి చేయవచ్చు మరియు రూపాంతరం మరియు ఉత్తమ మార్చుకోవచ్చు ఎందుకంటే మాకు ఆ బయటకు చెప్పడం లోపల మాట్లాడుతుంది ఆ అంతర్వాణి, దేవుని కోరుకుంటున్నారు ఏం మా ఉద్దేశ్యం కోరుతూ మాకు వంటి వారికి ఉన్నాయి మరియు మాకు నుండి అవసరం. వేచి కాదు ఈ పుస్తకం చేసినందుకు ధన్యవాదాలు అది పొందడానికి నాకు చాలా ఇష్టం మొదలు వెబ్! జోయెల్ • జనవరి 8, 2015 వద్ద 3:28 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం "మీరు నా ఐఫోన్ వద్ద చూస్తే, మీరు ఆ చూస్తారు, పాపం, నేను పదహారు అలారంలు పదిహేను నిమిషాల ఇంక్రిమెంట్ సెట్ చేసిన కేవలం ముందు స్టార్టింగ్ 7:00 ఏ.ఎమ్. ఎందుకు? చాలా చక్కని అవకాశం ఉంది ఎందుకంటే నేను పదమూడవ అలారం తర్వాత పొందుతారు. ఆ తదుపరి మూడు పద్నాలుగు, పదిహేను, మరియు నిజానికి ఒక రోజు నా మాత్రమే అవకాశం పదహారు ఉన్నాయి." కొత్తపాళీ. ఎంతో నిజం. నేను అదే సమస్య. మంచి సరుకు. నేను పుస్తకం చదివిన ఎదురు చూస్తున్నాను! జాన్ • జనవరి 8, 2015 వద్ద 4:03 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం ప్రోత్సాహం. నేను ఆగే మారవచ్చు బటన్ చాలా సార్లు నొక్కండి. నేను ఒక మంచి దేవుడు చూపాడు ఒక జీవించడానికి కావలసిన. నేను ప్రార్థన మరియు వెంటనే ఒక ప్రణాళిక పొందాలి. ధన్యవాదాలు, TL. Holli సింప్సన్ • జనవరి 8, 2015 వద్ద 4:46 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం పరమాద్భుతం! వింటూ & కుదుర్చుకోవడం & నవ్వుతూ. ధన్యవాదాలు! వాలెంటైన్ • జనవరి 8, 2015 వద్ద 5:39 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం నేను ఈ పుస్తకం కావలసిన. ఇది నాకు వార్తలు 18 నుండి మేసిడోనియా సంవత్సరాలు క్రిస్టియన్ రాపర్. జోవన్నా • జనవరి 8, 2015 వద్ద 9:54 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం ఈ కాబట్టి నిజమైన మరియు లోతైన ఉంది. తో పోరాడుతున్న చేశారు 7:00 ఏ.ఎమ్ తర్కం విశేషించి సమయంలో మేల్కొలపడానికి ఇది మరింత కష్టం మారింది విశ్వవిద్యాలయం మొదలు. కార్ల్ • జనవరి 8, 2015 వద్ద 10:41 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం మీ అభిప్రాయం రకమైన నేను చిన్నతనంలో నాకు నాకు గుర్తుచేస్తుంది! నిజంగా జీవితం గురించి మీ దృష్టికోణం ఆనందించారు!!! Melyssa • జనవరి 9, 2015 వద్ద 3:28 am • ప్రత్యుత్తరం joking లేదు im, నేను ప్రస్తుతం కాబట్టి చెడుగా ఈ చదవడానికి అవసరమైన. నేను మిషన్లు చేయడానికి ఒక సంవత్సరం వేరే దేశానికి వెళ్ళి యేసు గురించి ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా పొందుతున్నాను, కాని రోజులు నా సహకరించాలన్నారు దారితీసిన (ఇది మాత్రమే ఇప్పుడు 9,) నాకు పూర్తి ఉంటుందని 7:00గంటలకు తర్కం. విషయం, అయితే, ప్రతి ఉదయం నేను మేల్కొలపడానికి లేదు మరియు నేను చాలా ఆలస్యం పూర్తిగా నిద్ర ముగుస్తుంది, నేను వద్ద కనుక కలత! నేను ఈ నాకు తెలుసు 7:00గంటలకు తర్కం, కానీ నేను కాదు దానితో ఓకే. నేను దానిని మార్చడానికి ఎలా తెలియదు. ఇది వంటి నేను నిజంగా ప్రయత్నించండి లేనప్పుడు కూడా తెలుస్తోంది, నేను ఇంకా విఫలమైతే. ఈ రచన ధన్యవాదాలు, ట్రిప్. నేను సవాలు చేస్తున్నాను. BungansaPaul • జనవరి 9, 2015 వద్ద 7:11 am • ప్రత్యుత్తరం వావ్, నేను ఈ సూ చాలా ప్రేమ. విష్ నేను పుస్తకం పొందలేరు. బ్రియాన్ ఆంథోనీ • జనవరి 10, 2015 వద్ద 2:24 am • ప్రత్యుత్తరం దేవునికి స్తోత్రము! మీ కొత్త పుస్తకం చదవడానికి వేచి కాదు… నేను ఇటీవల ఒక గుండె మార్పిడి కలిగి 9/29/14, మరియు నేను తన ఆశీర్వాదము రోజువారీ దేవుని ధన్యవాదాలు తెలిపి, నా పాయింట్, మీ చివరి పుస్తకం వలె "మంచి జీవితం" మేము తప్పు విషయాలు లేదా విశ్వాసం మరియు నమ్మకం తీస్తే చాలు.. గాడ్ బ్లెస్! #సిగ్గు #116 #DontQuit #CantwaittoreadRise Domeanica • జనవరి 12, 2015 వద్ద 5:40 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం నాకు మీ కొత్త పుస్తకం నుండి ఈ ఎక్సెర్ప్ట్ ప్రవేశిస్తాడు అనుమతిస్తుంది ధన్యవాదాలు. నేను ఈ మా సంస్కృతి జ్ఞానాన్ని కొద్దికాలంలో సంభాషణను ప్రారంభించేందుకు నమ్ముతున్నారు. నేను ఖచ్చితంగా అలాగే ఈ నిజాయితీ కోణం అభినందిస్తున్నాము చేస్తుంది కొన్ని యువ క్రైస్తవులు తెలుసు. గాడ్ బ్లెస్ మరియు ఏమీ ప్రార్థన, కానీ ఈ ప్రయత్నం లో దీవెనలు. బర్టన్ • జనవరి 12, 2015 వద్ద 6:23 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం మ్, 7:00 గంటలకు తర్కం… నేను నేను దీన్ని ఇష్టపడుతున్నాను చేస్తున్నాను చెప్పలేము! ఈ చేసిన పఠనం నాకు మేల్కొలపడానికి అన్ని సార్లు తిరిగి భావిస్తే, సమయంలో చూడండి, మరియు చెప్పటానికి, "6:00? నేను రోజు నా మొదటి నిర్ణయం ఉంటుంది అనుకుంటున్నాను… నిద్ర తిరిగి వెళ్ళడానికి." నా నిద్ర ప్రేమ! బానిస కాదు, కానీ నాకు భంగం లేదు. నేను బదులుగా చెప్పాలి, "6:00? నేను రోజు నా మొదటి నిర్ణయం దేవుని పద చదివి ప్రార్థన ఉంటుంది అనుకుంటున్నాను." మీరు ఈ భాగస్వామ్యం కోసం Trip ధన్యవాదాలు. సో మీ పుస్తకం కోసం సంతోషిస్తున్నాము, నేను ఇప్పటికే అది ప్రీ-ఆర్డర్ చేసిన! జోష్ • జనవరి 13, 2015 వద్ద 11:20 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం శక్తివంతమైన stuff ట్రిప్. లార్డ్ ఈ విషయంలో మీ గుండె ఉంచింది ఏమి భాగస్వామ్యం ధన్యవాదాలు. మీ మంత్రిత్వశాఖ అనేక ఒక దీవెన ఉంది, లార్డ్ అనుగ్రహించు. Emmanuella జేమ్స్ • జనవరి 29, 2017 వద్ద 12:24 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం అటువంటి మనోహరమైన పోస్ట్. నేను మీ సంగీతాన్ని ఒక పెద్ద అభిమాని am. ఇది నాకు సూ చాలా ప్రేరణ. మీకు బ్లాగర్ మరియు రచయిత అద్భుతంగా ఉంటారు కనుగొనటానికి, కోసం ఎవరైనా చూసేందుకు నేను రెండు ఉన్నాను మరియు చూడటం చేశారు నుండి. నేను నిజంగా నేను మీ పుస్తకం యొక్క ఒక కాపీని పొందలేరు అనుకుంటున్నారా. KenaMuigai • జూన్ 16, 2018 వద్ద 2:11 ప్రధానమంత్రి • ప్రత్యుత్తరం వావ్! నా స్నేహితుడు మీ సంగీతం వింటారు మరియు ఆమె నేను చేయాలనుకుంటున్న నాకు చెప్పారు. ఖచ్చితంగా నా మనస్సు ఎగిరింది ఉంది. మీరు నిజమైన ఉన్నారు, నిజాయితీ మరియు మీరు తో బుష్ గురించి ఖచ్చితంగా బీటింగ్ ఉంది. మీరు నాకు ఎంతగా ప్రేరణ మరియు నేను రెడీ అయితే చేసిన 18 మరియు అనుభూతి నేను ఎక్కడా వెళుతున్న వంటి, చాలా నిజం ఉంది – ముడి నిజాయితీ – మరియు చెడు అలవాట్లు కొంత విడిచి మీరు నుండి దేవుని పదం లోకాన్ని నేను ప్రేరణ మరియు ప్రేరణ ఉన్నాను. Imma వస్తున్న మంచి ఏదో మరియు ముఖ్యంగా నమ్మిన కాదు ఉందని ఆశాభావం పై పట్టుకొని వేళ్ళాడతాయి 7:00 ఏ.ఎమ్. తర్కం నేను పూర్తిగా సంబంధం మరియు అది నేను పని చేస్తున్నాను ఏదో వార్తలు cuz. ధన్యవాదాలు!!
2022/05/18 20:01:22
https://builttobrag.com/rise-book-excerpt-7-am-logic/?lang=te
mC4
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం లోయలో పడ్డ బస్సు.. 47కి పెరిగిన మృతుల సంఖ్య మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మోదీ ఉత్తరాఖండ్ లోని పౌరీగల్వార్ లో ఈ ఉదయం బస్సు లోయలో పడిన ఘట... Read more రూపాయి విలువ పతనంతో పెరిగిన గ్యాస్ ధర రాయితీ రహిత సిలిండర్‌పై రూ. 55.50 పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వంట గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు మరోమారు షాకిచ్చాయి. రాయితీ సిల... Read more దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థలో మార్పులు సహకార, సమాఖ్య స్ఫూర్తికి చక్కని ఉదాహరణ దేశవ్యాప్తంగా వివిధ పన్నుల స్థానంలో ఒకే పన్ను చట్టంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ నేటి... Read more రేపు గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్‌ 125వ జయంతి ఆయన గౌరవార్థం కొత్త రూ.125 నాణెం విడుదల కోల్‌కతాలో జరగనున్న జయంతి వేడుకలు గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్‌ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప... Read more అందరూ ఏకమైతే బీజేపీకి కష్టమే ఆ అవకాశాలు మాత్రం తక్కువ రాహుల్ కూడా ప్రధాని కావొచ్చు యోగా శిక్షణ ఇచ్చేందుకు లండన్‌ వచ్చిన ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఓబీసీలు, దళి... Read more అకీరా అప్ సెట్ అయిన మాట నిజమే కానీ… నా పెళ్లి గురించి కాదు మెన్యూలో పన్నీర్ బటర్ మసాలా లేదని అప్ సెట్ అయ్యాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య మరో వ్యక్తిని పెళ్లాడబోతున్న విషయం తె... Read more 1,120 ఎస్ ఐ పోస్టులు, 8,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ఈ నెల 30 వరకు దరఖాస్తులకు గడువు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్ స్పెక్టర్, క... Read more భద్రతా విధుల్లో 40,000 మంది ప్రతీ వాహనానికి ఆర్ఎఫ్ ట్యాగ్ ఈ ఏడాది యాత్రకు 1.5 లక్షల మంది పేర్ల నమోదు వార్షిక అమర్ నాథ్ యాత్ర వచ్చే గురువారం ప్రారంభం కానుంది. 60 రోజుల పాటు జరిగే యాత్ర... Read more కర్ణాటక సంకీర్ణంలో లుకలుకలు కొత్త బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్న సిద్దరామయ్య బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ సర్కారు కొలువుదీరి నెల రోజులు గడవకుండానే లుకలుకలు బయటపడుతున్నాయి. మా... Read more ట్రాక్టర్లో బయలుదేరిన కార్మికులు మృతి చెందడం ఎంతో బాధాకరం కృష్ణా నదికి వెళ్లిన విద్యార్థుల జీవితాలు విషాదంగా ముగిశాయి మృతుల కుటుంబాలకు నా సానుభూతి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రమాద సంఘ... Read more
2021-02-28T15:01:16Z
https://www.telugumic.com/category/national/page/4/
OSCAR-2109
ప్రొలాక్టినోమా అనేది పిట్యూటరీ గ్రంధి యొక్క నిరపాయమైన (కేన్సర్ కానిది) కణితి. స్త్రీలలో రొమ్ములు నుండి పాలు విడుదలచేసే ‘ప్రోలాక్టిన్’ అనే హార్మోన్ ను ఈ కణితి స్రవిస్తుంది. ఈ రుగ్మత అధిక హార్మోన్ ల ఉత్పత్తి కారణంగా పలు రుగ్మతల శ్రేణినే కలిగిస్తుంది. ప్రోలాక్టినోమాలు చాలా సాధారణమైనవి మరియు చిన్న కణితులు, ఇవి ఎక్కువగా మహిళలలోనే కనిపిస్తాయి, అయితే పురుషులలో సాధారణంగా పెద్ద కణితులుగా ఉంటాయి. ఈ కణతి పిట్యూటరీ గ్రంధిలో తనకు దగ్గరగా ఉన్న కణజాలంతో కొట్టుకుని నరాల మరియు హార్మోన్ల అసమతుల్యతకు సంబంధించిన వ్యాధిలక్షణాల శ్రేణిని కల్గిస్తుంది. కణితి ద్వారా స్రవించబడిన హార్మోన్లు కారణంగా ఇతర వ్యాధి లక్షణాలు సంభవిస్తాయి. ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉండవచ్చు, ఇది యోని పొడిదనానికి దారి తీస్తుంది, డైస్పారూనియా మరియు బోలు ఎముకల వ్యాధికి కూడా దారితీస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులైన పురుషులు తమలో లైంగిక సామర్థ్యం తగ్గింది అని, అంగస్తంభన లోపం, లేదా వంధ్యత్వం ఏర్పడిందని ఫిర్యాదులు చేయవచ్చు. కణితి తనకు దగ్గరలోని పిట్యూటరీ కణజాలంతో తాకిడి జరిగిన సందర్భాల్లో, ఇది పిట్యూటరీ గ్రంధి యొక్క భాగాలను పనిచేయకుండా ఉండే పరిస్థితికి దారితీస్తుంది. ఇది థైరాయిడ్-ఉత్తేజిత హార్మోన్ లాంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హార్మోన్ల లోపానికి దారి తీస్తుంది. కణితి నిరపాయకార మైనది (కేన్సర్ కాని కణితి). ప్రొలాక్టిన్ హార్మోన్ల ఉత్పత్తి పెరిగిన కారణంగానే వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు సంభవిస్తాయి. హైపోథైరాయిడిజం, అడ్రినల్ గ్రంథి వైఫల్యం, కొన్ని మానసిక రుగ్మతలకు, జిఈఆర్డి (GERD) లేదా రక్తపోటుకు సూచించిన కొన్ని మందుల వలన ఈ రుగ్మత సంభవించవచ్చు. మత్తుమందులు (ఒపియట్స్) ప్రోలాక్టినోమాకు దారి తీయవచ్చు. వ్యాధి లక్షణాలు సంభవించిన సందర్భాలలో, ప్రోలాక్టినోమా ఉందని అనుమానం ఉంటే, వివిధ హార్మోన్ స్థాయిలు కోసం ప్రయోగశాల పరీక్షలు చేయాలి. దీని తరువాత ఎంఆర్ఐ (MRI) లేదా సిటి (CT) పరీక్ష జరుగుతుంది. తాకడానికి వీలయ్యే గడ్డ విషయంలో, సిటి (CT) స్కాన్ తప్పనిసరిగా ఉండాలి. రోగనిర్ధారణ ధ్రువీకరించబడిన తర్వాత, హార్మోన్ల అసమతుల్యత ముఖ్యమైన లక్షణాలకు కారణమైతే చికిత్స జరుగుతుంది. చికిత్స చేయకుండా అట్లాగే వదిలేస్తే చాలా ప్రోలాక్టినోమాలు పరిమాణంలో అభివృద్ధి చెందవు. నిర్దిష్ట హార్మోన్ల ప్రభావాలను ఆపే మందులు సూచించబడతాయి. కణితి యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి రేడియోధార్మికతను అనుబంధంగా ఉపయోగించవచ్చు. ఏదేమైనా, ఎన్నో దుష్ప్రభావాల వలన దీన్ని సాధారణంగా వాడరు. శస్త్రచికిత్స అనేది కొద్దిపాటి కేసుల్లో మాత్రమే అవసరమవుతుంది, ఆకస్మికంగా వ్యాధిలక్షణాలు తీవ్రమైనపుడు శస్త్రచికిత్స అవసరమవచ్చు. రోగ నిరూపణ సాధారణంగా మంచిది.
2021-02-25T05:46:54Z
https://www.myupchar.com/te/disease/prolactinoma
OSCAR-2109
పాత హీరోలతో మల్టీ స్టారర్ చిత్రం? | Veterans to act in multi-starrer film? - Telugu Filmibeat పాత హీరోలతో మల్టీ స్టారర్ చిత్రం? మల్టీ స్టారర్ చిత్రాలు నిర్మించడానికి ముందుకు వస్తే మేం రెడీ అంటారు తాజా హీరోలు. అంటారే కానీ ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. వీరికి బుద్ధి చెప్పడానికా అన్నట్టు పాతతరం హీరోలు కృష్ణ, అందాల నటుడు శోభన్ బాబు కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు ఇంకా వెలుగులోకి రానప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. ఆనాటి హీరోలు ఈనాటికి హీరోలకు ఆదర్శంగా నిలవడానికైనా ఈ సినిమా త్వరలో ప్రారంభం కావాలని కోరుకుందాం.
2019/03/25 16:30:22
https://telugu.filmibeat.com/news/veterans-multi-starrer-191007.html
mC4
వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి - వికీపీడియా వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి శుద్ధి పరచిన (చాలావరకు ఒకేపుస్తకకూర్పుకు స్కాను నకళ్లు తొలగించిన) జాబితా archive.org లో తాజాచేయబడింది. --అర్జున (చర్చ) 16:41, 1 డిసెంబరు 2018 (UTC) శుద్ధి పరచిన మొత్తం జాబితా వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI final catalogueచూడండి.[ప్రత్యుత్తరం] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్‌సైటులో ఉన్న తెలుగు పుస్తకాలను డీఎల్‌ఐ పేజీలకు లింకులతో సహా జాబితా రూపొందించి, ఆ జాబితాను తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యత పెంచేందుకు, కొత్త వ్యాసాలు రూపొందించేందుకు ఉపయోగించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ లక్ష్యాలు సాధించేందుకు మార్గదర్శక పేజీగా దీన్ని వాడదలిచాము. ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా DLI లోని తెలుగు పుస్తకాల జాబితాను అభివృద్ధి చేసి, దానిలోని సమాచారంతో తెవికీలో వ్యాసాలను అభివృద్ధి చేస్తాము. 1 ప్రాజెక్టు ప్రయోజనం 2 ఏం చెయ్యాలి 2.1 జాబితా పని 2.2 జాబితా ఉపయోగించి తెవికీని అభివృద్ధి చేసే పని 3 పని విభజన 4 జాబితా కోసం పుస్తకాల ఎంపిక 5 ప్రాజెక్ట్ సభ్యులు 6 ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు 6.1 జాబితాలు 6.2 వికీలలో మిగిలిన పేజీలు 7 ప్రాజెక్టు మూసలు 7.1 ఉదాహరణ 8 ప్రాజెక్టు సభ్యుల పేజీలలో వాడవలసిన మూస ప్రాజెక్టు ప్రయోజనం[మార్చు] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పాతిక వేలకు పైగా తెలుగు పుస్తకాలు ఉచితంగా చదువుకునేందుకు వీలుగా ఉన్నాయి. ప్రాజెక్టు నిర్వాహకులు వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టులోని పుస్తకాలన్నీ కాపీరైట్ లేనివే అవుతాయి. కానీ, కొన్ని పుస్తకాలు కాపీరైట్ ఉన్నవి కాగా వాటి రచయితల నుండి అనుమతులు సంపాదిస్తున్నారని తెలిపారు. ఇంత ప్రయోజనకరమైన వెబ్‌సైటును వికీమీడియన్లు ఉపయోగించుకుంటే తెలుగు వికీపీడియా, తెలుగు వికీసోర్స్, తెలుగు వికీకోట్స్, తెలుగు విక్ష్నరీ బాగా అభివృద్ధి చెందుతాయి. దురదృష్టవశాత్తూ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అపురూపమైన గ్రంథాలు ఉన్నా వాటి పేర్లు, రచయితల పేర్లు, వివరాలు వంటివి వెబ్‌సైట్‌లో పొందిపరిచిన తీరు సరిగా లేదు. తెలుగులో సరళమైన పేరును లిప్యంతరీకరణ(ట్రాన్స్‌లిటరేషన్) చేసేవారు తెలుగు వారికి అర్థం కాని విధంగా, సెర్చ్ ద్వారా వెతుక్కోవడానికి సాధ్యం కాని విధంగా తయారు చేశారు. ఒక్కో పుస్తకాన్ని తెరిచి మొదటి పదిపేజీలు డౌన్‌లోడ్ చేసుకుని చదివితే కానీ పుస్తకం పేరు, రచయిత పేరు తెలియని స్థితి నెలకొంది. అందువల్ల ఈ పుస్తకనిధి నుంచి ప్రయోజనాలు రాబట్టుకోలేకపోతున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా DLI లోని తెలుగు పుస్తకాల జాబితా పేజీలో ఎంచుకున్న పుస్తకాలకు వివరాలతో కాటలాగ్(పుస్తకాల జాబితా) తయారు చేస్తాం. ఆ వివరాల్లో పుస్తకం పేరు, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా(డీఎల్‌ఐ) లింకు, రచయిత/సంపాదకుని పేరు, విభాగం(కాటగిరీ), పుస్తకంలోని సమాచారం గురించి క్లుప్తంగా వివరాలు, డీఎల్‌ఐ వారు పుస్తకానికి ఇచ్చిన కోడ్, పుస్తకం ముద్రింపబడిన తేదీ ఉంటాయి. అలాగే కొందరు వికీపీడియన్లు తెవికీలో ఈ పుస్తకాల్లోని సమచారం ఉపయోగించి వ్యాసాలను అభివృద్ధి చేయడం, కొత్త వ్యాసాలు తయారుచేయడం చేస్తారు. ఏం చెయ్యాలి[మార్చు] జాబితా పని[మార్చు] తెలుగు వికీపీడియాలోని DLI లోని తెలుగు పుస్తకాల జాబితా సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన వివిధ జాబితాలు(అకార క్రమంలో) వాటిలో ఇచ్చిన ఆప్షన్లు గమనించండి. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల కోసం వెతికి జాబితాలో పొందుపరచని మంచి పుస్తకం ఏదైనా ఉంటే దాన్ని వేరే టాబ్‌లో తెరవండి. ఆపైన పుస్తకం పేజీలు తెరిచి వివరాల కోసం కొన్ని పేజీలు డౌన్లోడ్ చేయండి. వాటిలోని పుస్తకం పేరు, రచయిత పేరు చూసి ఇక్కడ పొందుపరుస్తూ, పుస్తకానికి చేరేందుకు లింకు కూడా జాబితాలో ఇవ్వండి. పుస్తకం ముందుమాట, విషయసూచిక చదివి అర్థమైనంత మేరకు పుస్తకం ఏ విభాగానికి చెందినది, పుస్తకంలో ఇచ్చిన సమాచారం ఏమిటి అన్నవి రాసే ప్రయత్నం చేయండి. అలాగే అక్కడే పుస్తకానికి డీఎల్‌ఐ వారు ఇచ్చిన మెటాడేటాలో కోడ్, ప్రచురించిన సంవత్సరం చూసి వికీపేజీలో రాయండి. ముఖ్య గమనిక: ఈ ప్రాజెక్టు పని కోసం రాసేప్పుడు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారు పుస్తకం పేజీల్లో ఇచ్చిన సమాచారం ఏమాత్రం విశ్వసించకండి. పుస్తకం పేజీల్లో ఉన్న సమాచారం మాత్రమే నమ్మి జాబితాలో చేర్చండి. జాబితా ఉపయోగించి తెవికీని అభివృద్ధి చేసే పని[మార్చు] తెలుగు వికీపీడియాలో సమాచారం చేర్చేందుకు ఉపయోగించే ఎన్నో పుస్తకాలను ఈ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి తెచ్చుకుంటున్నాం. కనుక ఆ పుస్తకాల జాబితా నుంచి డీఎల్‌ఐ పేజీకి వెళ్ళి పుస్తకంలోని పేజీలు దిగుమతి(డౌన్లోడ్) చేసుకుని చక్కని వ్యాసాలు రాయవచ్చు. ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేయవచ్చు. మీకు ఆసక్తికరంగా అనిపించిన పుస్తకాన్ని DLI లోని తెలుగు పుస్తకాల జాబితాలో చూసి అక్కడ ఇచ్చిన బయట లంకె(ఎక్స్‌టర్నల్ లింక్) ద్వారా నేరుగా డీఎల్‌ఐలో ఆ పుస్తకం పేజీకు చేరుకోండి. అది పుస్తక సమాచారం నిక్షిప్తం చేసిన పేజీ. ఆ పేజీలో BookReader-1 అని వున్న దగ్గరకు వెళ్ళి Click hereని క్లిక్ చేయండి. దానివల్ల మీరు పుస్తకాలు తెరిచేందుకు పెట్టిన పేజీలోకి వెళ్తారు. క్రింద PTIFF లేదా HTML లేదా TXT లేదా RTF లేదా Meta అని ఉంటుంది. అక్కడకు వెళ్ళి PTIFFను ఎంచుకుంటే పేజీని డౌన్‌లోడ్ చేస్తుంది. పక్కనే ఉన్న ఆప్షన్ ద్వారా వరుసగా పేజీలన్నీ విడివిడి డౌన్లోడ్లుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు. ఒక్కోపేజీని చదువుతూ, వివరాలు తెలుసుకుంటూ తెలుగు వికీపీడియా, విక్ష్నరీ, వికీకోట్స్‌ మొదలైన ప్రాజెక్టుల్లో వ్యాసాలు రాసి, ఉన్న వ్యాసాలు అభివృద్ధి చేసి ప్రాజెక్టుకు తోడ్పడవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా మీరు అభివృద్ధి చేస్తున్న వ్యాసాల చర్చ పేజీల్లో ప్రాజెక్టు మూసను పెట్టగలిగితే, మీతో పాటు ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్న వారంతా తెలుసుకుని మీ కృషిలో మరింత తోడ్పడే వీలుంటుంది. పని విభజన[మార్చు] ఈ ప్రాజెక్టులో పాలుపంచుకునే వికీపీడియన్లు తమకు ఆసక్తి వున్న పనిని స్వీకరించండి. ఆ క్రమంలో కింద బాధ్యతవహించే వికీపీడియన్లు అన్న వరుసలో మీకు ఆసక్తివున్న పని వద్ద సంతకం(~~~~) చేయండి. ప్రక్కగడిలో మీరు ఎంచుకున్న పని విషయంలో సూచనలు ఏమైనా ఉంటే చేయండి. ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య ప్రతిపాదనలలో, నిర్వహణ ప్రణాళికలో పాలుపంచుకునేందుకు ప్రాజెక్టు చర్చ పేజీని ఉపయోగించండి. చేయాల్సిన పని బాధ్యత వహించే వికీపీడియన్లు సలహాలు/సూచనలు డీఎల్‌ఐ పుస్తకాలను జాబితాలో చేర్చడం పవన్ సంతోష్ (చర్చ) 04:31, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం] -- జాబితాలోని పుస్తకాల పేజీల సృష్టి/అభివృద్ధి Rajasekhar1961 (చర్చ) 05:07, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం] జాబితాలో ప్రస్తావించిన రచయితల పేజీల సృష్టి/అభివృద్ధి జాబితాలోని పుస్తకాలను ఉపయోగించి వేర్వేరు పేజీలను అభివృద్ధి చేయడం కాపీరైటు లేని పుస్తకాలను వికీసోర్సులో చేర్చడం Rajasekhar1961 (చర్చ) 05:07, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం] వికీసోర్సులో ప్రాజెక్టు ద్వారా చేర్చిన పుస్తకాలను టైప్ చేయడం ఎడిట్-అ-థాన్ల నిర్వహణలో పాలుపంచుకోవడం పవన్ సంతోష్ (చర్చ) 04:47, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం] ఫేస్‌బుక్, బ్లాగ్, ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియాల్లో ప్రాజెక్టుకు ప్రాచుర్యం కల్పించడం * పవన్ సంతోష్ (చర్చ) 04:40, 28 జూలై 2014 (UTC),* Pranayraj1985 (చర్చ) 04:45, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం] ఫేస్‌బుక్‌లో వికీపీడియన్లు నాటక రంగం, సినీరంగం, సాహిత్యం, మొదలైన గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. వారు ప్రతీరోజూ జాబితాలో జరుగుతున్న మార్పులు చూసి ఆయా గ్రూపుల సభ్యులకు ఆసక్తికరమైన పుస్తకాల డిస్క్రిప్షన్‌తో జాబితా పేజీల లింకును పోస్ట్ చేయవచ్చు. ప్రసార మాధ్యమాలు, సాహిత్య పత్రికల్లో ప్రాజెక్టుకు ప్రాచుర్యం కల్పించడం పవన్ సంతోష్ (చర్చ) 04:47, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం] జాబితా కోసం పుస్తకాల ఎంపిక[మార్చు] డి.ఎల్.ఐ.లో పుస్తకాలను తెలుగు వికీపీడియాలోని జాబితాకు ఎక్కించేందుకు ఎంచుకునేప్పుడు ఈ క్రింది విషయాలు మీకు ఉపకరించవచ్చు: పుస్తకాలన్నీ కాపీరైట్ లేనివేనని డీఎల్‌ఐ వారు చెప్తున్నా కాదని కొందరు అంటున్న నేపథ్యంలో వీలున్నంతలో మరీ కొత్త పుస్తకాలు ఎంచుకోకపోవడమే ఉత్తమం. ఐతే మరీ మంచి పుస్తకం, తెలుగు వికీపీడియా అభివృద్ధికి బాగా దోహదపడుతుందనుకున్న పుస్తకం ఐతే ఎప్పుడు ప్రచురణ ఐనా వదిలిపెట్టవద్దు. ఎందుకంటే వికీపీడియాలో కేవలం లంకెలు ఇచ్చి వివరాలు మాత్రమే ఇస్తున్నాం. నేరుగా పుస్తకాన్ని పెట్టలేదు. కనుక కాపీరైట్ లేని పుస్తకాలు చేర్చినా సమస్యలేని విధంగానే విడివిడి పేజీలుగా డీఎల్‌ఐ వారు పెట్టారు. కాపీరైట్ సమస్య ఉత్పన్నం కాదు. కాకపోతే కాపీరైట్ లేని పుస్తకాలు కాని పక్షంలో వికీపీడియా, విక్షనరీ, వికీకోట్స్‌కు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప వికీసోర్స్‌ను సుసంపన్నం చేసేందుకు పనికిరావు. వికీమీడియా ఉద్యమానికి పూర్తిస్థాయిలో అక్కరకు వచ్చే విజ్ఞానసర్వస్వ సమాచారంతో నిండిన పుస్తకాలే ముందుగా జాబితా చెయ్యండి. చరిత్ర గ్రంథాలు, జీవితచరిత్రలు, వ్యాస సంకలనాలు, ఆత్మకథలు వంటి కాల్పనికేతర సాహిత్యమే విజ్ఞానసర్వస్వ వ్యాసాలు తయారుచేయడానికి పూర్తిస్థాయిలో పనికి వస్తుంది. నవలలు, కథలు, కవితా సంకలనాలు, పద్యకావ్యాలు వంటి కాల్పనిక సాహిత్యం పూర్తిగా విజ్ఞానసర్వస్వ నిర్మాణానికి పనికిరాదనడం కుదరదు కానీ కొన్ని రకాల వ్యాసాలే అభివృద్ధి చేయడం కుదురుతుంది. ఉదాహరణకు కాకతీయ సంచిక అనే పుస్తకం వల్ల కాకతీయుల కాలం నాటి సాంఘిక, రాజకీయ విధానాల గురించి ఎంతో సమాచారం చేర్చగలం. అదే ఏదైనా కాకతీయుల కాలం నాటిని వర్ణించిన చారిత్రిక నవలను అలా ఉపయోగించుకోలేం. కానీ ఇదే అంతటికీ వర్తిస్తుందనుకోవడమూ సరైంది కాదు. తిరుపతి వెంకట కవుల పద్యనాటకాలు, శ్రీనాథుని కావ్యాలు వంటి సుప్రసిద్ధి పొందిన పుస్తకాలను చేర్చడం వల్ల వికీసోర్సు సుసంపన్నమవుతుందని గుర్తుంచుకోవాలి. కొత్తకలం: వికీపీడియన్లు రాజశేఖర్, ప్రణయ్ రాజ్ గార్ల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న మీదట వికీపీడియాకు అక్కరకు వచ్చేవన్నీ కాల్పనికేతర సాహిత్యమే కాదని గుర్తించినాకా మిగిలినవి కూడా చేర్చడం జరుగుతోంది. ప్రస్తుతం వైజాసత్య గారు ఏకంగా ఈ ప్రాజెక్టును డిజిటల్ లైబ్రరీలోని అన్ని పుస్తకాలకూ విస్తరిద్దామని సూచించారు కనుక పై ప్రాతిపదికలు ప్రస్తుతానికి పక్కన పెట్టి దేన్నైనా చేర్చవచ్చు. ఇక కాపీహక్కులు లేని పుస్తకాలు వికీసోర్సులోకి ఉపయోగపడవన్న మాటే గానీ వికీపీడియా వ్యాసాల అభివృద్ధికి చాలా వినియోగపడగలవని విశ్వనాథ సత్యనారాయణ జీవితం సాహిత్యం, గ్రామాల వ్యాసాల్లో గ్రామనామ వివరణలు వగైరా ఉప ప్రాజెక్టుల ద్వారా నిరూపణ అయినపిమ్మట పుస్తకాల ఎంపిక విషయంలో ఎవరికీ సూచనలు లేవు. ప్రాజెక్ట్ సభ్యులు[మార్చు] ఆసక్తి ఉన్న సభ్యులందరూ ఈ ప్రాజెక్టులో చేరి తమ కృషిని క్రమబద్ధీకరించి మరిన్ని సత్ఫలితాలు సాధించే ప్రయత్నం చేయండి. ఈ ప్రాజెక్టులో చేరాలంటే ఉదాహరణకు {{సభ్యుడు|శ్రీశ్రీ|పేరు}} అని చేరిస్తే మీరు ప్రాజెక్టులో చేరినట్టే. ఆపై లక్ష్యాలను గమనించి కృషి ప్రారంభించెయ్యండి.(షరా:మీరు ప్రాజెక్టుకు సంబంధించిన వ్యాసాలను అభివృద్ధి చేసేందుకు, కొత్త పేజీలు చేర్చేందుకు ఈ ప్రాజెక్టులో సభ్యత్వం స్వీకరించాల్సిన పనేమీ లేదని గుర్తుపెట్టుకోండి) పవన్ సంతోష్ (చర్చ • దిద్దుబాట్లు) రాజశేఖర్1961 (చర్చ • దిద్దుబాట్లు) భూక్యా గోపినాయక్ (చర్చ • దిద్దుబాట్లు), తెలుగు అధ్యాపకులు,పి.వి.కే.న్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,చిత్తూరు,ఆంధ్రప్రదేశ్ పి.వి.రామారావు (చర్చ • దిద్దుబాట్లు) నాయుడుగారి జయన్న (చర్చ • దిద్దుబాట్లు) లక్ష్మీదేవి (చర్చ • దిద్దుబాట్లు) ---- కె.వెంకటరమణ చర్చ 13:27, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం] సుల్తాన్ ఖాదర్ (చర్చ • దిద్దుబాట్లు) సహకరిస్తున్న మరికొందరు వికీపీడియన్లు: పైన పేర్కొన్న వ్యక్తులే కాక ఈ ప్రాజెక్టు విషయంలో చక్కని కృషి చేస్తున్న వికీపీడియన్లు మరికొందరు ఉన్నారు. ఐతే వారు పైన సభ్యత్వం నమోదు చేసుకోలేదు. వారికి ఉన్న ఆ హక్కును గౌరవిస్తూనే, కేవలం రికార్డు కోసం కింద వారి పేర్లు పేర్కొంటున్నాను. ఒకవేళు వారు పైన భవిష్యత్తులో నమోదు చేసుకునేట్టయితే కింద పెట్టిన పేర్ల లోంచి తమ పేర్లు తొలగించవచ్చు. మీనా గాయత్రి : జాబితాల్లో పుస్తకాలు చేర్చడం, సంబంధిత వివరాలతో పేజీలు రాయడం వగైరా వెంకటరమణ : సాంకేతిక సహకారం స్వరలాసిక : ప్రధానంగా జాబితా అయిన పుస్తకాలలోని వివరాలు సేకరించి వాటితో వ్యాసాలు సృష్టించడం. జాబితాలో పుస్తకాలు చేర్చడం. ప్రణయ్ రాజ్ : సామాజిక మాధ్యమాలలో ప్రచారం. విశ్వనాధ్.బి.కె. : ఎడిట్-అ-థాన్ నిర్వహణలో సహకారం. పాలగిరి : ఎడిట్-అ-థాన్ నిర్వహణలో సహకారం. ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు[మార్చు] ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా అభివృద్ధి చేయాల్సిన పేజీలు ఇవి: వర్గం:డిజిటల్_లైబ్రరీ_ఆఫ్_ఇండియాలోని_తెలుగు_పుస్తకాల_జాబితా వికీలలో మిగిలిన పేజీలు[మార్చు] ఈ జాబితాను ఉపయోగించి తెలుగు వికీపీడియాలోని పలు వ్యాసాలు, వికీసోర్సులో పుస్తకాలు, వికీకోట్సులో వ్యాసాలు, విక్ష్నరీలో పదాలు అభివృద్ధి చేయవచ్చు. తెలుగు వికీపీడియాలో ఈ జాబితాలోని పుస్తకాలను, జాబితాలోని సమాచారాన్ని ఉపయోగించి సృష్టించే/అభివృద్ధిచేసే పేజీల చర్చా పేజీల్లో {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}} అన్న మూస పెడితే సహ వికీపీడియన్లకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాజెక్టు మూసలు[మార్చు] ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేసే అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాక దీనికి సంబంధించిన వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు. ఈ ప్రాజెక్టులో వ్యాసాల నాణ్యతను పరిశీలించి మూసలో వివిధ తరగతులను చేర్చవలసి ఉంటుంది. వ్యాసం యొక్క నాణ్యత పరిశీలించి వాటి నాణ్యత ప్రకారం మూసను ఈ క్రింది విధంగా చేర్చాలి. చర్చా పేజీలో ఉంచవలసిన మూస మొలక {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=మొలక}} ఆరంభ {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=ఆరంభ}} మంచిఅయ్యేది {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=మంచిఅయ్యేది}} మంచివ్యాసం {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=మంచివ్యాసం}} విశేషంఅయ్యేది {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=విశేషంఅయ్యేది}} విశేషవ్యాసం {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=విశేషవ్యాసం}} మంచివ్యాసం తరగతి మూస అయితే, మంచివ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి) ప్రాజెక్టు సభ్యుల పేజీలలో వాడవలసిన మూస[మార్చు] ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న సభ్యులు తమ వాడుకరి పేజీల్లో {{మూస:తెలుగు సమాచారం అందుబాటులోకి}} అన్న మూసను పెట్టుకోవడం ద్వారా మీ పేజీ ఈ ప్రాజెక్టు సభ్యుల వర్గీకరణలోకి చేరుతుంది. ఈ ప్రాజెక్టు సభ్యత్వ మూసలో అయ్యంకి వెంకటరమణయ్య ఫోటో ఉపయోగిస్తున్నాము. ఆయన తెలుగునాట గ్రంథాలయోద్యమ పితామహుడన్న పేరుపొందిన వ్యక్తి. పుస్తక విజ్ఞానం అందరికీ అందుబాటులోకి రావాలన్న సంకల్పంతో ఊరూరా తిరిగి అక్కడి యువతను, పెద్దలను ఉత్సాహపరిచి గ్రంథాలయాలను ఏర్పాటుచేయించారు. గ్రంథాలయ వారోత్సవాలు వంటి కార్యక్రమాలు ఇప్పటికీ ఆయన జయంతి నాడు ప్రారంభమవుతాయి. అటువంటి మహనీయుని స్ఫూర్తితో ఈ ప్రాజెక్టు అంతర్జాల గ్రంథాలయాలను అభివృద్ధిచేయాలని ఆయన ఫోటోను వారికి గౌరవంగా ఉపయోగిస్తున్నాము. {{తెలుగు సమాచారం అందుబాటులోకి}} మెటాలో ప్రతిపాదన మెటాలో ఆఖరి నివేదిక "https://te.wikipedia.org/w/index.php?title=వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు_సమాచారం_అందుబాటులోకి&oldid=3129356" నుండి వెలికితీశారు
2022/01/19 11:55:29
https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82_%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF
mC4
నమస్తే తెలంగాణ | తెలంగాణ‌ | Namasthe Telangana | ntnews.com సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్న సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీఎం కేసీఆర్‌| సిద్దిపేట మున్సిపల్‌ నూతన చైర్‌పర్సన్‌ కడవేర్గు మంజుల రాజనర్సు ప్రగతి భవన్‌లో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే నోముల భగత్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన అనంతరం సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ అతని కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కొవిడ్‌పై గ్రామాల్లో అవగాహన చర్యలు చేపట్టండి మంత్రి సత్యవతి రాథోడ్ | కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి. పెండింగ్‌ పనులు పూర్తి చేయండి : మంత్రి ఎర్రబెల్లి మంత్రి ఎర్రబెల్లి | గ్రామపంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.217 కోట్లు 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధులను విడుదల చేసింది. జిల్లా కేంద్రంలో మరో 600 పడకలతో కొత్త దవాఖాన : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ 600 పడకలతో కొత్త దవాఖాన | ప్రస్తుతం జిల్లా కేంద్ర దవాఖానకు అదనంగా 600 పడకలతో కొత్త దవాఖానను నిర్మించేందుకు, పోస్టుమార్టం గదిని ఆధునీకరించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని క్రీడలు, సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మానసిక సమస్యలున్న వారికి కౌన్సెలింగ్‌.. సేవలను ప్రారంభించిన రాచకొండ పోలీసులు మానసిక సమస్యలున్న వారికి కౌన్సెలింగ్‌ | మానసికంగా ఇబ్బందులుపడేవారు ఆ సమస్య నుంచి బయటపడేందుకు రాచకొండ పోలీసులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. సెక్యూరిటీ కౌన్సిల్‌ ద్వారా కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిని పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చేందుకు నడుం బిగించారు. బైక్‌ ఢీ కొని యువతి మృతి క్రైం న్యూస్‌ | రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని బైక్‌ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కరోనా కట్టడి కోసం మృత్యుంజయ హోమం మృత్యుంజయ హోమం | కరోనా వైరస్‌ నివారణ కోసం జిల్లాలోని బర్దిపూర్ దత్తాత్రేయ ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి అవదూత గిరి మహరాజ్ నలభై ఒక్క రోజుల మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగ‌ల్‌ సీపీ సీపీ తరుణ్ జోషి | సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన వారు చేసే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పోలీస్ అధికారులకు సూచించారు. కీసరలో లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్టు లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్టు | మేడ్చల్‌ జిల్లాలో ఇద్దరు లక్కీడ్రా నిర్వాహకులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సుమారు 3 వేల మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసి లక్కీడ్రా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ధాన్యం ర‌వాణాలో జాప్యం వ‌ద్దు : మంత్రి నిరంజ‌న్ రెడ్డి మంత్రి నిరంజ‌న్ రెడ్డి | ధాన్యం కొనుగోళ్లు, క‌రోనా వైర‌స్‌పై గ‌ద్వాల‌, వ‌న‌ప‌ర్తి, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, జిల్లా కరోనా ఎఫెక్ట్‌ : మహారాష్ట్ర- తెలంగాణ అంతర్రాష్ట్ర రహదారి మూసివేత అంతర్రాష్ట్ర రహదారి మూసివేత | మహారాష్ట్ర- తెలంగాణ అంతర్రాష్ట్ర రహదారిని తెలంగాణ పోలీసులు సోమవారం మూసివేశారు. కామారెడ్డి జిల్లా సలాబత్‌పూర్‌ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తెలంగాణలోకి రాకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెనక్కు పంపారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి మంత్రి ఎర్రబెల్లి | వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల‌లో 250 ప‌డ‌క‌లతో అన్ని వ‌స‌తులు కల్పించడం కోసం నిధులు విడుద‌ల చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయ‌డం ప‌ట్ల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి మంత్రి పువ్వాడ | ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్( KMC) నూతన మేయర్‌గా ఎన్నికైన పునుకొల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా జోహారాకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. వరంగల్‌ జిల్లాలో 42 రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల పట్టివేత క్రైం న్యూస్‌ | రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదు : మంత్రి గంగుల మంత్రి గంగుల | రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదు. టీఆర్ఎస్ రోజురోజుకు బలపడుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మాజీ డీజీపీ ప్ర‌సాద‌రావు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం మాజీ డీజీపీ ప్ర‌సాద‌రావు | ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ డీజీపీ బ‌య్యార‌పు ప్ర‌సాదరావు మృతిప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న వైద్యారోగ్య శాఖలో తాత్కాలిక నియామ‌కాల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ వైద్యారోగ్య శాఖ | తెలంగాణ వైద్యారోగ్య శాఖలో తాత్కాలిక నియామ‌కాల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా ట్యాంక్‌బండ్‌పై బోల్తాప‌డిన‌ కారు.. త‌ప్పిన ప్ర‌మాదం ట్యాంక్‌బండ్‌| న‌గ‌రంలోని ట్యాంక్‌బండ్ వ‌ద్ద పెను ప్ర‌మాదం త‌ప్పింది. సోమ‌వారం ఉద‌యం ఖైర‌తాబాద్ నుంచి తెలుగు త‌ల్లి ఫ్లైఓవ‌ర్ వైపు వ‌స్తున్న కారు టోలిచౌకి ఫ్లైఓవ‌ర్‌పై డివైడ‌ర్‌ను ఢీకొన్న బైకు.. వ్య‌క్తి మృతి టోలిచౌకి| న‌గ‌రంలోని టోలిచౌకిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఆదివారం అర్ధ‌రాత్రి టోలిచౌకి ఫ్లైఓవ‌ర్‌పై అతివేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది.
2021/09/22 02:34:45
https://www.ntnews.com/telangana/page/437/
mC4
సూచిక ఫ్యూచర్స్: అర్థం, రకాలు మరియు తరచుగా అడిగిన ప్రశ్నలు - Angel One సూచిక ఫ్యూచర్స్: అర్థం, రకాలు మరియు తరచుగా అడిగిన ప్రశ్నలు ఇండెక్స్ ఫ్యూచర్స్ వివరించబడ్డాయి స్టాక్ ధరల సాధారణ కదలికను సూచిస్తున్న స్టాక్స్ యొక్క ఒక బాస్కెట్ తో ఒక స్టాక్ మార్కెట్ ఇండెక్స్ తయారు చేయబడింది. ఒక ఇండెక్స్ తయారు చేసే స్టాక్స్ అధిక మార్కెట్ క్యాపిటలైజేషన్, మంచి లిక్విడిటీ వంటి కొన్ని షరతులను సంతృప్తి పరచవలసి ఉంటుంది. స్టాక్ ధరలలో సాధారణ కదలికలపై వ్యాపారులకు నగదు పొందడానికి ఇండెక్స్ ఫ్యూచర్స్ అనుమతిస్తాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్ ఏమిటి ఈ ఫ్యూచర్స్ ఒక రకమైన స్టాక్ ఫ్యూచర్స్. కానీ, మనం దానికి వెళ్ళే ముందు, ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఏమిటో త్వరిత నిర్వచనం చూద్దాం. భవిష్యత్తులో ఒక కొనుగోలుదారు లేదా విక్రేత ముందుగా నిర్ణయించబడిన ధర ('స్ట్రైక్ ధర') వద్ద ఒక నిర్దిష్ట కమోడిటీను కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనుమతిస్తుంది. స్టాక్ ఫ్యూచర్స్ భవిష్యత్తులో ముందుగా నిర్ణయించబడిన ధరకు ఒక నిర్దిష్ట స్టాక్ యొక్క కొంత పరిమాణాన్ని కొనుగోలు చేయడానికి మీకు వీలు కల్పిస్తాయి. స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ అదే విధంగా పనిచేస్తాయి. నాస్డాక్ సూచిక త్వరలో 500 పాయింట్ల ద్వారా పైకి వెళ్తుందని మీరు భావిస్తున్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి యూఎస్డి 8,000 వద్ద 100 నాస్డాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో, నాస్డాక్ 8,500 వరకు కదులుతుంది. అప్పుడు మీరు ఫ్యూచర్స్ ను యుఎస్డి 8,000 వద్ద వినియోగించుకోవచ్చు మరియు యుఎస్డి 2,50,000 లాభాన్ని పొందవచ్చు! అయితే, ఇండెక్స్ విరుద్ధ దిశలో తరలి 7,500 ని హిట్ చేస్తే, మీకు యుఎస్డి 8,000 స్ట్రైక్ ధర వద్ద కొనుగోలు చేయడానికి మరియు యుఎస్డి 2,50,000 నష్టపోవడం తప్ప మరొక మార్గం ఉండదు భారతదేశంలో, మొదటి స్టాక్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఇండెక్స్-ఆధారితమైనవి, ఇవి 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాయి. ఈ ఫ్యూచర్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బిఎస్ఇ) మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) వంటి స్టాక్ ఎక్స్చేంజ్ పై వర్తకం చేయబడతాయి. అవి బిఎస్ఇ సెన్సెక్స్ మరియు ఎన్ఎస్ఇ నిఫ్టీ 100 కోసం అందుబాటులో ఉన్నాయి. అనేక ఇతర సూచికలు కూడా ఉన్నాయి – సెక్టారల్ మరియు ఇతరత్రా – అవి ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్ రకాలు ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్:30 అండర్లైయింగ్ సెక్యూరిటీలు బిఎస్ఇ యొక్క సెన్సిటివ్ ఇండెక్స్ లేదా సెన్సెక్స్ తయారు చేస్తాయి. నిఫ్టీ 50: 50 అండర్లైయింగ్ సెక్యూరిటీలు ఎన్ఎస్ఇ యొక్క నిఫ్టీ ఇండెక్స్ తయారు చేస్తాయి. నిఫ్టీ ఐటి: ఇక్కడ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్లు అండర్లైయింగ్ సెక్యూరిటీలను చేస్తాయి. ఈ ఫ్యూచర్స్ యొక్క అదృష్టాలు మొత్తం రంగం పనితీరుపై ఆధారపడి ఉంటాయి. నిఫ్టీ బ్యాంక్: బ్యాంక్ షేర్లు ఈ సూచికను తయారు చేస్తాయి. కాబట్టి, నిఫ్టీ బ్యాంక్ ఫ్యూచర్స్ ఎలా నిర్వహిస్తాయి అనేది బ్యాంకులు ఎంత బాగా చేస్తున్నాయి అనేదాని పై ఆధారపడి ఉంటుంది. ఎస్ అండ్ పి బిఎస్ఇ బ్యాంకెక్స్: ఈ ఫ్యూచర్స్ సెన్సెక్స్ పై లిస్ట్ చేయబడిన బ్యాంకింగ్ స్టాక్స్ కలిగి ఉంటాయి. ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 50: సెన్సెక్స్ చేసే 30 బదులుగా ఈ సూచికలో 50 స్టాక్స్ ఉంటాయి. ఎస్ అండ్ పి బిఎస్ఇ భారత్ 22 ఇండెక్స్: ఈ సూచిక 22 సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సిపిఎస్ఇ) తో తయారు చేయబడింది. ఇతరములు: ఎన్ఎస్ఇ వంటి భారతీయ ఎక్స్ఛేంజీలపై విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి కూడా మీరు ఈ ఫ్యూచర్స్ లో విక్రయించవచ్చు, ఉదాహరణకు, స్టాండర్డ్ అండ్ పూర్ యొక్క 500 మరియు ఎఫ్టిఎస్ఇ 100 ఫ్యూచర్స్. ఇండెక్స్ ఫ్యూచర్స్ పై తరచుగా అడగబడే ప్రశ్నలు ఇండెక్స్ ఫ్యూచర్స్ లో ఎవరు వాణిజ్యం చేస్తారు? ఈ ఫ్యూచర్స్ లో రెండు విస్తృత రకాల వ్యాపారులు ఉన్నారు. షేర్ ధర కదలికలకు వ్యతిరేకంగా హెడ్జింగ్ చేయడానికి ఆసక్తి కలిగిన వారిని ఒక విభాగం కలిగి ఉంటుంది. ఏవైనా సంభావ్య నష్టాలకు వ్యతిరేకంగా ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ వీటిలో వాణిజ్యం చేయవచ్చు. పోర్ట్ఫోలియోలో ధరలు తగ్గినట్లయితే, అతను లేదా ఆమె నష్టాలను అధిక రేటుతో విక్రయించడానికి ఈ ఫ్యూచర్స్ ఒప్పందాన్ని ఎంచుకోవచ్చు. అయితే, అటువంటి హెడ్జింగ్ మొత్తంమీది లాభాలను తగ్గిస్తుంది. ఈ మార్కెట్లో మరొక రకమైన పాల్గొనేవారు స్పెక్యులేటర్. అనేక స్పెక్యులేటర్ల కోసం, ఒకే స్టాక్స్ కంటే ఫ్యూచర్స్ చాలా మెరుగైనవి ఎందుకంటే షేర్ల సాధారణ బాస్కెట్ పై రిస్కులు విస్తరించబడతాయి. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో, సూచికలు సాధారణంగా పైకి వెళ్ళే మార్గంలో ఉంటాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో మార్జిన్ అంటే ఏమిటి? మీరు ట్రేడింగ్ ప్రారంభించడానికి ముందు, మీరు మీ బ్రోకర్ తో ప్రారంభ మార్జిన్ డిపాజిట్ చేయాలి. ఇది మీ ట్రాన్సాక్షన్ల విలువ యొక్క శాతం. ఒక రోజులో అత్యంత ముఖ్యమైన నష్టాన్ని కవర్ చేయడానికి కూడా ఇది తగినంత ఉండాలి, మరియు కొనుగోలుదారులు మరియు విక్రేతలు ఇద్దరూ దాన్ని డిపాజిట్ చేయాలి. ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది. మీరు ఈ ఫ్యూచర్స్ విలువ రూ. 10 లక్షలలో వ్యాపారం చేయాలనుకుంటే మార్జిన్ 5 శాతం, మీరు మీ బ్రోకర్‌తో రూ. 50,000 డిపాజిట్ చేయాలి. కాబట్టి, ఈ చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా, మీరు పెద్ద పరిమాణాలను వ్యాపారం చేయగలుగుతారు. ఇది లాభం పొందే అవకాశాన్ని పెంచుతుంది. అయితే, మీరు ఆశించే విధంగా సూచికలు తరలకపోతే ఈ రకం 'లివరేజ్' గణనీయమైన నష్టాలకు దారితీయగలదు. ఇతర ఫ్యూచర్స్ ఒప్పందాల కంటే స్టాక్ సూచికల ఫ్యూచర్స్ లో మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ యొక్క మెచ్యూరిటీ వ్యవధి ఏమిటి? ఈ ఫ్యూచర్స్ రోలింగ్ ప్రాతిపదికన ఒకటి, రెండు మరియు మూడు నెలల మెచ్యూరిటీ వ్యవధులకు అందుబాటులో ఉంటాయి. ఇండెక్స్ భవిష్యత్తు కాంట్రాక్ట్స్ ఎలా సెటిల్ చేయబడతాయి? గడువు ముగిసిన సమయంలో, కాంట్రాక్ట్ నగదులో సెటిల్ చేయబడుతుంది; అంటే, షేర్ల డెలివరీ ఏదీ లేదు. ఇండెక్స్ గడువు వ్యవధి ముగింపు సమయంలో స్ట్రైక్ ధర కంటే ఎక్కువగా ఉంటే, కొనుగోలుదారుకు లాభం మరియు విక్రేతను నష్టం కలుగుతుంది. ఇండెక్స్ తక్కువగా ఉంటే, అప్పుడు విక్రేత లేదా ఫ్యూచర్స్ రచయితకు నష్టం అయితే, మీ ఫ్యూచర్స్ ను విక్రయించడానికి గడువు తేదీ వరకు మీరు వేచి ఉండవలసిన అవసరం లేదు. ఇవి మీ ప్రయోజనానికి తరలడం లేదని మీరు భావిస్తే గడువు ముగియడానికి ముందు ఎప్పుడైనా మీ స్థానాన్ని విక్రయించవచ్చు. స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఏమిటి? మీరు పెద్ద స్థానాలను తీసుకోవడానికి లీవరేజ్ ఉపయోగించవచ్చు, ఇది మీ లాభాల అవకాశాలను పెంచుతుంది అధిక లివరేజ్ అంటే ఈ ఫ్యూచర్స్ మీరు ఆశించే విధంగా తరలకపోతే మీ నష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయని అర్థం ఈ ఫ్యూచర్స్ లో పెట్టుబడి పెట్టడం అనేది వ్యక్తిగత స్టాకులలో పెట్టుబడి పెట్టడం కంటే మెరుగైనది ఎందుకంటే రిస్కులు అనేక స్టాకుల వ్యాప్తంగా విస్తరించబడతాయి వ్యక్తిగత స్టాక్స్ అనేక సందర్భాలలో ఇండెక్స్ ను అవుట్పర్ఫార్మ్ చేస్తాయి. కాబట్టి, మీరు లాభం యొక్క అవకాశాన్ని కోల్పోతారు పోర్ట్ఫోలియో మేనేజర్ల కోసం ఈ ఫ్యూచర్స్ ఒప్పందాలతో హెడ్జింగ్ సాధ్యమవుతుంది. పోర్ట్ఫోలియోలో ఏవైనా నష్టాలు అయినా వారి స్థానాలను విక్రయించడం ద్వారా ఆఫ్సెట్ చేయవచ్చు పోర్ట్ఫోలియో మేనేజర్ల కోసం ఖర్చులను పెంచడం మరియు అందువల్ల వారి మొత్తం లాభాలను తగ్గించడం చేయవచ్చు పెద్ద మొత్తాలను వ్యాపారం చేయడానికి మీరు మార్జిన్ గా లావాదేవీ యొక్క ఒక భాగాన్ని మాత్రమే చెల్లించవలసి ఉంటుంది మీరు మీ స్థానంలో నష్టాలు జరిగినట్లయితే, బ్రోకర్ అదనపు మార్జిన్ కోరుకుంటారు మరియు దాన్ని తిరిగి పొందడానికి మీ స్థానాన్ని విక్రయించవచ్చు మార్కెట్ ఇండిసెస్ మూవ్మెంట్స్ నుండి లాభాలు పొందడానికి అనుమతిస్తుంది ఎల్లప్పుడూ పైకి వెళ్ళే ఇండిసెస్ కు ఎటువంటి హామీ లేదు, నష్టాలకు దారితీస్తుంది మీరు సరిగ్గా చేస్తే స్టాక్ ఇండెక్స్ లో ట్రేడింగ్ చాలా ఫలవంతంగా ఉండవచ్చు. మీరు పెద్ద మొత్తంలో క్యాపిటల్ పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు మరియు మీరు షేర్ల బాస్కెట్లో పెట్టుబడి పెట్టడం వలన, రిస్కులు కూడా తక్కువగా ఉంటాయి. అయితే, మీరు జాగ్రత్తగా లేకపోతే లివరేజ్ రిస్క్ కావచ్చు. ఇది ఖచ్చితంగా మీ లాభాల అవకాశాలను పెంచుతుంది, కానీ ప్రమాదాలు మరింత గణనీయమైనవి.
2022/06/25 07:16:53
https://www.angelone.in/knowledge-center/futures-and-options/index-futures-telugu
mC4
ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ మొత్తం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో ప్రధాన పార్టీలన్నీ బైపోల్ వ్యూహాలకు పదును పెట్టే పనిలోపడ్డాయి. అయితే ఈ మునుగోడు నియోజకవర్గం లో కమ్యూనిస్టు పార్టీల ప్రభాల్యం ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు అక్కడ 12సార్లు అసెంబ్లీ ఎన్నికలుు జరిగితే.. ఆరుసార్లు కాంగ్రెస్, ఐదు సార్లు సిపిఐ, ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీలో విజయం సాధించాయి. మొత్తంగా చూస్తే కాంగ్రెస్, సిపిఐ పార్టీలే ప్రధానంగా పోటీ పడ్డాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న మునుగోడు ఉప ఎన్నికలపై సిపిఐ ముఖ్య నాయకులు సమావేశం కానున్నారు.చండూరులో పార్టీ మండల అధ్యక్షులతో సమావేశం కానున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా? లేక ఎవరికి మద్దతు ఇవ్వాలి అన్నదానిపై చర్చ జరగనుంది. ఒకవేళ సిపిఐ పోటీ చేస్తే నెల్లికంటి సత్యం ని బరిలో నిలిపే దిశగా సిపిఐ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
2022-11-29T12:17:16Z
https://manalokam.com/news/telangana/munugodu-cpi-was-in-the-ring-of-by-elections.html
OSCAR-2301
కేరళ వరదలు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ భేటీ, ధైర్యంగా ఉండాలి, రెండు రోజులు! | Congress president Rahul Gandhi visits relief camps in Kerala - Telugu Oneindia
OSCAR-2019
'అమ్మ' చివరి రోజులు మిస్టరీయేనా!.. ఎందుకింత రహస్యంగా..? | Jayalalithaas death remains as mystery! - Telugu Oneindia 9 min ago రాజధానులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు-ఎవరొస్తారని ప్రశ్న-కోర్టు ముందుకు అధికారులు 54 min ago రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి : పీసీసీ పీఠం కోసం ఫైనల్ ఫైట్ : వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొండా సురేఖ..!! 'అమ్మ' చివరి రోజులు మిస్టరీయేనా!.. ఎందుకింత రహస్యంగా..? | Updated: Tuesday, December 6, 2016, 13:30 [IST] చెన్నై: రాజకీయ జీవితాలు తెరిచిన పుస్తకాలు అన్న సంగతి తెలిసిందే. మిగతా రంగాలతో పోలిస్తే.. ఇక్కడ ఏ దాపరికాలు ఎక్కువ కాలం దాగడం కష్టమే. అందుకే వ్యక్తిగత జీవితాలు సైతం వార్తల్లోకి ఎక్కి వివాదాల్లో నానుతూ ఉంటాయి. తమిళనాడు సీఎం జయలలిత జీవితం కూడా ఇందుకు అతీతం కాదు. అమ్మ రాజకీయ ప్రస్థానం ఎంత శక్తివంతంగా సాగిందో.. అమె చివరి రోజులు అంత మిస్టరీగా మిగిలిపోయాయి. 74రోజుల పాటు చికిత్స కొనసాగిన అపోలో ఆసుపత్రిలో.. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి దగ్గరగా తెలిసినవారు అతికొద్ది మంది మాత్రమే. కేంద్రానికి గానీ, దేశంలోని ఇతర రాజకీయ ప్రముఖులకు గానీ ఆమె ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం, స్పష్టత లేదు. ఇన్ని రోజుల హైడ్రామా తర్వాత మొత్తానికి సోమవారం అర్ధరాత్రి ఆమె కన్నుమూసినట్లుగా అపోలో వైద్యులు ప్రకటించారు. జయలలిత మరణించేవరకు ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. అసలు జయలలితకు ఏమైంది? అన్న ప్రశ్నకు సమాధానం అపోలో యాజమాన్యానికి, నిచ్చెలి శశికళకు తప్ప మరెవరికీ తెలిసే అవకాశం లేదు. పార్టీ మంత్రులు, పెద్దలకు కూడా జయ ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారం లేదు. అందుకే టీవీల్లో వార్తలు చూసి పార్టీ కార్యాలయంపై జెండాను దింపేసి ఉండవచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జయ అపోలోలో చేరిన నాటి నుంచి ఆమెకు సంబంధించిన ప్రకటనలన్ని గందరగోళపరిచేవిగానే మారాయి. కోలుకోంటున్నారని, మాట్లాడుతున్నారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వెళ్లేందుకు జయ సిద్దంగా ఉన్నారని.. ఇలా చాలానే ప్రకటనలు చేశారు. అయితే ఆమెకు సంబంధించిన ఫోటోలు గానీ, వీడియో గానీ బయటకు విడుదల చేయలేదు. దీంతో జయ ఆరోగ్యం విషయంలో ఇంత గోప్యతను ఎందుకు పాటించారన్న అనుమానాలు తలెత్తాయి.ఏమైనా ఇప్పుడు జయలలిత భౌతికంగా లేరన్నది మాత్రం వాస్తవం. ఇలాంటి తరుణంలో చివరి రోజుల్లో జయకు జరిగిన చికిత్స వివరాలు.. ఆమె మరణ కారణాలు ఇక ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోవచ్చునేమో! jayalalitha death mystery apollo hospital జయలలిత మరణం అపోలో ఆసుపత్రి Tamilnadu CM Jayalalithaas death was remains as mystery!. There is not any single photo or video of her ending days
2021/06/22 04:57:36
https://telugu.oneindia.com/news/india/jayalalithaas-death-remains-as-mystery-189918.html
mC4
రాష్ట్రంలో డెంగీ లేనే లేదు: పనబాక లక్ష్మి | No dengue in AP: Panabaka Laxmi - Telugu Oneindia 39 min ago టీఆర్ఎస్, బీజేపీల మధ్య మరింత అగాధం పెంచిన... కాళేశ్వరం ఆహ్వానాలు, నిధులు ... 45 min ago టీడీపీలో చీలిక‌..!? బీజేపీలోకి తెదేపా ఎంపీలు..ముఖ్యులు: ఆ నేత‌లు వీరేనంటూ క‌ల‌క‌లం..! రాష్ట్రంలో డెంగీ లేనే లేదు: పనబాక లక్ష్మి విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో డెంగీ వ్యాధి సూచనలు ఏవీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రబలినట్లు తమకు ఏ విధమైన వివరాలు అందలేదని ఆమె అన్నారు. విశాఖపట్నంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంగళవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో ప్రబలినట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో డెంగీ వ్యాధి లేదని ఆమె అన్నారు. అయితే రాష్ట్రంలో చికన్‌ గన్యా కాస్తా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమేనని ఆమె అన్నారు. డెంగీ గానీ చికన్‌ గన్యా గానీ పారిశుధ్య పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల వస్తాయని, అందువల్ల ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం వుందని ఆమె అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మీడియా ద్వారా తాము కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు.
2019/06/20 03:34:51
https://telugu.oneindia.com/news/2006/10/24/no-dengue-in-ap.html
mC4
జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా నాని అభిమాన హీరో – V6 Velugu జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా నాని అభిమాన హీరో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా జెర్సీ. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 19న రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్ లో బిజీగా ఉంది సినిమా యూనిట్. ఈ క్రమంలోనే ఈ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తుంది జెర్సీ టీమ్. ఈ కార్యక్రమానికి నాని ఎంతో అభిమానించే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ కానున్నాడు. ఈ విషయాన్ని టీమ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలుపుతూ వెంకీ ఫొటోను పోస్ట్ చేసింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మించిన ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్. #JERSEY prerelease event will happen at shilpakala vedika on 15th april at 7:30 pm #VictoryVenkatesh garu is cheif guest for the event 😊#JERSEYPreReleaseEvent #JERSEYfrom19thApril pic.twitter.com/uExKhBx3Dj
2020/03/29 14:50:18
https://www.v6velugu.com/jersey-cinema-pre-release-event-chiefguest/
mC4
మన ఇతిహాసాలు - అక్షయపాత్ర HomeEPICS & MYTHSమన ఇతిహాసాలు - అక్షయపాత్ర అలా వెళ్తున్న వాళ్ళను చూసి... "ఏమున్నా ఏం లేకపోయినా ఈ పరమదుష్టుడు దుర్యోధనుడి రాజ్యంలో మాత్రం మనం వుండలేం. అసలు వాడే దుర్మార్గుడు. పైగా వాడికి జర, వ్యాది, మృత్యుపుల్లగా కర్ణుడు, సైంధవుడు , శకుని తోడయ్యారు. ఇటువంటి పుణ్యపురుషుడు రాజ్యం చేస్తుంటే ఇంక ఈ దేశంలో ధర్మం ఏం నిలుస్తుంది కనుక! పదండి, మనం కూడా పాండవులతో వెళ్ళి వాళ్ళెక్కడుంటే అక్కడే వుందాం" అని ఆక్రోశిస్తూ పౌరులంతా పాండవుల వెంట పరుగెత్తారు.
2022/05/27 03:59:21
https://www.getmoredetails.info/2022/03/blog-post_386.html
mC4
యూట్యూబ్‌పై ఈజిప్ట్‌లో నెల రోజుల నిషేధం - eekshanam.com Homeప్రేమలతను వరించిన రికార్డ్యూట్యూబ్‌పై ఈజిప్ట్‌లో నెల రోజుల నిషేధం May 28, 2018 eekshadmin ప్రేమలతను వరించిన రికార్డ్ 0 వీడియో ఫైల్ షేరింగ్ సైట్ యూట్యూబ్‌ను నెల రోజులపాటు నిషేధించాలంటూ ఈజిప్ట్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మహమ్మద్ ప్రవక్త ప్రతిష్ఠను దిగజార్చేలా 2012లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన వివాదాస్పద చిత్రానికి సంబంధించిన కేసులో ఈ ఆదేశాలు జారీ చేసినట్టు కేసు వేసిన న్యాయవాది తెలిపారు. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు సమాచార, మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేస్తూ గూగుల్ ఆధ్వర్యంలోని యూట్యూబ్‌ను నిషేధించాల్సిందిగా ఆదేశించింది. అప్పట్లో ఈ వివాదంపై మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. కోర్టు తీర్పును అమలు పరచడం దాదాపు అసాధ్యమని పేర్కొంది. గూగుల్ ఇంటర్నెట్ సెర్చింజన్‌కు అంతరాయం కలిగించకుండా నిషేధం విధించడం సాధ్యం కాదని, అదే కనుక చేస్తే ఈజిప్ట్‌లోని లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించింది. తాజాగా, కోర్టు ఆదేశాల తర్వాత కూడా శనివారం ఈజిప్టులో యూట్యూబ్ కార్యకలాపాలు కొనసాగాయి. 'ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్' పేరుతో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ సినిమానిర్మించారు. ఇందులో మహమ్మద్ ప్రవక్త ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా సన్నివేశాలు ఉండడంతో ఈజిప్టు సహా ఇతర ముస్లిం దేశాలలో అమెరికా వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. ఈ అల్లర్లలో 30 మందికిపైగా మరణించారు. దీంతో ఈ సినిమాపై 2013లో మహమ్మద్ హమీద్ సలీం అనే న్యాయవాది కోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం శనివారం తీర్పు చెబుతూ నాటి వీడియోపై నెల రోజులపాటు నిషేధం విధించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఆ సినిమాకు సంబంధించి అన్ని లింకులను బ్లాక్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశించినట్టు సలీం పేర్కొన్నారు. దీనిని తుది తీర్పుగా భావించాలని, అప్పీలు చేసుకోవడానికి వీల్లేదని కోర్టు తేల్చి చెప్పింది. June 24, 2018 eekshadmin బిజినెస్ 0 యూట్యూబ్‌కు అధిక రాబడి యాడ్‌ల ద్వారానే వస్తుంది. అయితే ఛానళ్లు పెట్టుకుని వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న వారికి ఆ యాడ్ రివెన్యూలో నుంచి చాలా తక్కువ మాత్రమే అందుతోంది. అయితే కనీసం క్రియేటీవ్‌గా వీడియోలు చేసే వారికి అధిక డబ్బులు వసూలు చేసుకునే మార్గాన్ని కూడా యూట్యూబ్ ఇవ్వడం [ READ …]
2021/09/27 00:06:27
http://eekshanam.com/2018/05/28/egypt-bans-you-tube/?lang=te
mC4
మెగాస్టార్‌ చిరంజీవితో నటించే ఆఫర్ కొట్టేసిన యువ హీరో.. దివి వద్యా తర్వాత బంపర్ ఆఫర్ | Satya Dev to act with Megastar Chiranjeevi in Licifer Telugu remake - Telugu Filmibeat | Published: Friday, January 1, 2021, 22:25 [IST] ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించనున్న లూసిఫర్ రీమేక్ చిత్రం అనేక విశేషాలను సంతరించుకొంటున్నది. మలయాళలో భారీ విజయాన్ని లూసిఫర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల చిరంజీవిపై అభిమానాన్ని కురిపిస్తున్న యువ హీరో సత్యదేవ్‌కు లూసిఫర్‌లో కీలక పాత్రను ఆఫర్ చేసినట్టు సమాచారం. ఈ వార్త నేపథ్యంలో చిరంజీవిని సత్యదేవ్ ఇటీవల కలవడం మరింత చర్చనీయాంశమైంది. చిరంజీవిని కలిసిన తర్వాత మీరు లేకుండా 2020కు గుడ్‌బై చెప్పడం అసాధ్యం.. థ్యాంక్యూ అన్నయ్య అని సత్యదేవ్ ట్వీట్ చేశారు. ఇప్పటికే లూసిఫర్ చిత్రంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ దివి వద్యాకు ఆఫర్ ఇచ్చినట్టు స్వయంగా బిగ్‌బాస్‌ ఫినాలే రోజున చిరంజీవి ప్రకటించడం తెలిసిందే. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ప్రస్తుతం తమన్నా భాటియాతో కలిసి గుర్తుందా శీతాకాలం చిత్రంలో నటిస్తున్నారు. Read more about: satya dev chiranjeevi licifer tollywood సత్యదేవ్ చిరంజీవి లూసిఫర్ టాలీవుడ్ Uma Maheswara Ugra Roopasya and Bluff Master fame Satya Dev to act with Megastar Chiranjeevi in Licifer Telugu remake. As per new in the media reveals he was offered a crucial role in the movie.
2021/09/20 05:03:00
https://telugu.filmibeat.com/whats-new/satya-dev-to-act-with-megastar-chiranjeevi-in-licifer-telugu-remake-094161.html?ref_medium=Desktop&ref_source=FB-TE&ref_campaign=Similar-Topic-Slider
mC4
కొబ్బరి మట్ట : సృజనాత్మకత,విమర్శనాత్మక తో కూడిన పేరడీ కథ - తెలంగాణ కబుర్లు Home Reviews కొబ్బరి మట్ట : సృజనాత్మకత,విమర్శనాత్మక తో కూడిన పేరడీ కథ ఈ సినిమా రివ్యూ రాసే ముందు 5 ఏళ్ల క్రీతం నేను పనిచేసిన సాఫ్ట్ వెర్ కంపెనీ లో జరిగిన సంఘటన గురుంచి చెప్పాలి. ప్రతి కంపెనీ లో ఒక ఎంటర్టైన్మెంట్ టీమ్ ఉంటుంది.వీరు మాములు రోజుల్లో అందరిలాగా పనిచేస్తూ ఏదైనా కంపెనీ వేడుకలు జరిగినపుడు డాన్సులు ,ఫ్లాష్ మాబ్ లు ,స్కిట్ లు ,మ్యూజిక్ బ్యాండ్ లతో తమకున్న ఎక్సట్రా స్కిల్స్ తో కంపెనీలో సెలెబ్రిటీలుగా వెలుగుతుంటారు. పేరుకు సాఫ్ట్ వెర్ ఉద్యోగులే అయినా కూడా వీరు టాలెంట్ లో సినిమా ఆర్టిస్టులకు తగ్గకుండా ఇరగదీస్తుంటారు. వీరు కంపెనీల వేడుకలకు సంబంధం లేకుండా ఒక గ్రూప్ గా ఏర్పడి ఖాళీ సమయంలో షార్ట్ ఫిల్ములు తీస్తూ , టాప్ స్టార్ హీరోల కొత్త సినిమా విడుదల అయితే ఐమాక్స్ లో మొదటి రోజు మొదటి షో 50 మంది బల్క్ గా బుక్ చేసుకొని అల్లరి అల్లరి చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ రోజు ఆఫీస్ లో ఉద్యోగులతో సినిమా విశేషాలను పిచ్చాపాటీ మాట్లాడుతూ రివ్యూ లు ఇచ్చేవారు. కాని ఒక వారం మాత్రం ఇమేజ్ ఉన్న హీరోల సినిమా విడుదల లేకపోయినా కూడా దాదాపు 100 మంది ఉద్యోగులు ఒక చిన్న సినిమా కు బుక్ చేసుకోవటంతో కంపెనీలో మిగతా వారు విచిత్రంగా చూసారు. దానిక్కారణం దాంట్లో హీరో సంపూర్ణేష్ బాబు. సినిమా హృదయకాలేయం. కమెడియన్ గా సంపూ లాంటి వ్యక్తి సినిమా టీవీల్లో వస్తే కూడా ఛానల్ మార్చుతాం అలాంటిది ఐమాక్స్ లో 100 టిక్కెట్లు బుక్ చేయటం ఏంటి డబ్బులు దండగ. ఆ డబ్బులను కనీసం చారిటి కి ఇస్తే కొందరి జీవితాలు మారుతాయి అని చాలా మంది ఈ 100 మందిని విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు. కాని సినిమా విడుదల అయ్యాకా మాత్రం ఆ సినిమాకు మంచి క్రేజీ వచ్చింది. ఎవరైతే విమర్శలు చేశారో వాళ్లే ఆ సినిమా చూసి మెచ్చుకున్నారు. ఆ సినిమా సక్సెస్ కి,సంపూకు వచ్చిన ఇమేజ్ కి కారణం తెలుసుకోవటానికి అని నేను కూడా చూడటం జరిగింది.చూసాక అర్థం అయింది ఏంటంటే మూస పద్దతిలో 6 పాటలు (ఒక ఐటెం సాంగ్ ,ఒక బిల్డ్ అప్ సాంగ్),10 బిల్డ్ అప్ సీన్లు ,4 ఫైట్స్, 3 సెంటిమెంటల్ సీన్లు ,కామెడీ సీన్లతో స్టార్ హీరోల సిన్మాలు 25 ఏళ్లుగా ఒకే పద్దతిలో వెళ్తున్న సినిమాలకు ఒక చెంప పెట్టు అని . హీరోకి గ్లామర్ లేకపోయినా ,6 అడుగులు లేకపోయినా ,6 ప్యాక్ బాడీ లేకపోయినా కూడా మిగతా స్టార్ హీరోలకు దీటుగా బ్రేక్ డాన్సులు , భారీ ఫైట్లు ,భారీ డైలాగులు చెప్పి లాజిక్స్ లేకుండా సినిమా తీయొచ్చని నిరూపించిన సినిమా అది. వారాంతం వస్తే హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉండే సాఫ్ట్ వెర్ జనాలు 30 ఏళ్లుగా తెలుగు జనాలను ఒక ఇమేజ్ చట్రంలోకి తోసేసిన స్టార్ హీరో లకు వారి దర్శకులకు సంపూని ఆదరించటం వల్ల ఈ తరం ప్రేక్షకులు స్టార్ హీరోలకు ,దర్శకులకు ,వాటిని ఆదరించే ప్రేక్షకులకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు అయింది. కట్ చేస్తే సంపూ ఒక స్టార్ అయిపోయాడు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత అదే కాంబినేషన్ లో కొబ్బరిమట్ట అనే సినిమా విడుదల అవుతుంది అన్నప్పుడు మొదటి సినిమా ఎదో ఆక్సిడెంటల్ గా హిట్ అయింది అదే కోవలో ,రెండవ సినిమా హిట్ అవుతుందా ? స్టీవెన్ శంకర్ కి ఏమైనా పిచ్చా సంపూలాంటి హీరోతో భారీ బడ్జెట్ సినిమా తీయటం ఏంటి?అది కూడా బాహుబలి లాగా 4 ఏళ్ళు షూట్ చేసే సాహసం చేయటం ఏంటి ? అనే ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో చక్కర్లు కొట్టాయి. సంపూ భారీ డైలాగులు,పాటలు ,ట్రైలర్ ల స్పందన సినిమా విడుదల ముందు అంచనాలు పెంచేసాయి. మరి సినిమా ఎలా ఉందొ చూద్దాం పదండి. ఇది స్పూఫ్ కావడం వల్ల కథ తెలిసిందే. పెదరాయుడు ,మా అన్నయ్య ,సంక్రాంతి సినిమాలను మిక్సీలో వేస్తూ కొత్త కథ తయారుచేశారు స్టీవెన్. కాని అయన సృజనాత్మకతతో రివర్స్ స్క్రీన్ ప్లే రాసుకుంటూ లాజిక్ లేని సీన్లతో కామెడీతో నింపేసాడు. ప్రధానంగా బ్రష్ షేరింగ్ సన్నివేశం ,తమ్ముళ్లకు వాతలు పెట్టె సన్నివేశం ,ఒక తమ్ముడు తప్పు చేస్తే మిగతా తమ్ముళ్లను కొడుతూ తన అసహనత ను ప్రదర్శించటం ,పెదరాయుడు ఇంట్రడక్షన్ సన్నివేశంలో ఊరి ప్రజలు పెదరాయుడు లేవకుండా ఏం పనిచేయరు అనే కాన్సెప్ట్ ని పొట్టలు చెక్కలు అయ్యేలా తయారుచేశారు. షకీలా కత్తి మహేష్ ల హనీమూన్ సన్నివేశం కొత్తగా ఉంటుంది. పాత్రలు నటుల సంగతికొస్తే పెదరాయుడు ,పాపారాయుడు ,ఆండ్రాయుడు లాంటి పాత్రల సృష్టికరణ అమోఘం. పెదరాయుడు భర్య చనిపోయేముందు సెంటిమెంటల్ సాంగ్ బదులు డ్యూయెట్ సాంగ్ పెట్టడం,పాపారాయుడు చనిపోయేముందు తన భార్యను చంపటం లాంటివి స్టీవెన్ సృజనాత్మకతకు నిదర్శనాలు. పాపారాయుడు పెదరాయుడు లు ఊళ్ళో పెళ్లి కాని అమ్మాయిలకు ఎలా ఉపాధి ఇస్తారో నవ్వులు తెప్పిస్తుంది.ఈ పాత్రల్లో సంపూ విభిన్న కోణాలు చూయించాడు. మహాభారతంలో కుంతి పాత్రను షకీలా పాత్రకు ఆపాదించిటం నవ్వులు తెప్పిస్తుంది.కత్తి మహేష్ పాత్ర సంక్రాతి సినిమాలో సుధాకర్ పాత్రను తెస్తాడు. రంగస్థలం నాగ మహేష్ పాత్రతో తన కూతురు గురించి చెప్పటం విచిత్రంగా ఉంటుంది.పెదరాయుడు ఎంత మంది భార్యలను పెళ్లి చేసుకున్న కూడా సాదరంగా ఆహ్వానించే భార్య పాత్రలో గాయత్రీ గుప్తా ఒదిగిపోయింది. పాపారాయుడు భార్యగా అర్జున్ రెడ్డి ఫేమ్ సుధా రెడ్డి పాత్ర కు తగ్గట్టు చేసింది. పెదరాయుడు తమ్ముళ్ల పాత్రలో అందరూ బాగా చేశారు. పాత పెదరాయుడు సినిమాలో ఎంఎస్ నారాయణ పాత్రలో ప్రముఖ సినీ పిఆర్ఓ ఏలూరు శీను అక్కడక్కడా కనిపించినా కూడా కాయలు పిందలు అనే డైలాగ్ తో నవ్విస్తాడు. ఈ సినిమాకు కర్త కర్మ క్రియ ఎవరంటే నిర్మాత రచయిత సాయి రాజేష్ (స్టీవెన్ శంకర్ )అనే చెప్పాలి. దర్శకుడు కూడా తన టేకింగ్ తో శబాష్ అనిపించాడు. పాటలు ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ముక్యంగా టైటిల్ సాంగ్ ,ఆ ఆ సాంగుల నేపథ్యం బాగుంది. తెలిసిన కథ కావటం వల్ల సినిమా చూసేటప్పుడు కొంచెం స్లో అనిపించినా కూడా ఆ అంశాన్ని కామెడీ డామినేట్ చేస్తుంది. చివరగా 4 మన రొటీన్ తెలుగు సినిమాల మీద ప్యారడీ కోసం సంపూ చేసే విన్యాసాల కోసం చూడాలనుకుంటే మాత్రం ఈ వీకెండ్ టైం పాస్ సినిమాగా కొబ్బరిమట్ట చూడొచ్చు.
2019/12/14 04:47:04
https://telanganakaburlu.com/kobbari-matta-review-by-telangana-kaburlu/
mC4
కేటీఆర్ కు తలనొప్పులు: దిగిరాని రెబెల్స్, నేతల మధ్య ఆధిపత్యపోరు | Municipal elections 2020: Rebels headache to KTR Hyderabad, First Published 11, Jan 2020, 5:41 PM హైదరాబాద్: వివిధ జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ పోటీకి దిగుతున్నారు. రెబెల్స్ పోటీ నుంచి విరమింపజేయడం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు తలనొప్పిగా మారింది. నాయకులతో చర్చలు జరిపి బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం ఉండడం లేదు. దాంతో మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలు కావడం అధికార పార్టీ నేతల్లో టెన్షన్ పెడుతోంది. టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించిన నేతలు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఉన్న వార్డులు డివిజన్లలో 20 వేలకు పైగా నామినేషన్లు దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో అధికార పార్టీ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది రెబల్స్ గా రంగంలోకి దిగిన నేతలను దారికి తెచ్చుకోవడం పై అధికార పార్టీ దృష్టి పెట్టింది. తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపి రెబల్స్ ను ఉపసంహరింపచేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత ఎమ్మెల్యేలకు, ఇన్చార్జి లను ఆదేశించారు. 14వ తేదీ లోపు వ్యవహారం కొలిక్కి తెచ్చేలా చూడాలన్నా స్పష్టమైన సూచనలు ఇచ్చారు. మున్సిపాలిటీల్లో నెలకున్న తాజా పరిస్థితులను ఎమ్మెల్యేలతో కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను వివరించిన ఎమ్మెల్యేలు రెబల్ అభ్యర్థులే కీలకం అని కేటీఆర్ కు ఫిర్యాదు వివరుంచినట్లు తెలుస్తుంది. అధికార పార్టీ నుంచి అభ్యర్థులు ఎక్కువగా బరిలో నిలవడంతో వారిని ఒప్పించి పోటీ నుంచి తప్పించడం పైనే టిఆర్ఎస్ దృష్టి పెట్టింది.మరో రెండు రోజులు గడువు ఉండడంతో మెజారిటీ రెబల్ నేతలను కచ్చితంగా ఉపసంహరిస్తామని ఎమ్మెల్యేలు అంటున్నారు. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం రెబెల్స్ పై స్పష్టత వచ్చే రానుంది.ఈ విషయంలో పార్టీ కూడా ఓ నిర్ణయం తెలుకొనెందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది.పలువురు ఎమ్మెల్యే లు నామినేషన్ల పరిశీలన అనంతరం అభ్యర్థులకు బీఫార్మ్ లు ఇవవ్వాలన్న యోచనలో వున్నారు తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గీయులు నామినేషన్లు వేశారు. దానికి పోటీ అన్నట్లుగా టీఆర్ఎస్ నేత తీగల కృష్ణా రెడ్డి వర్గీయులు నామినేషన్లు దాఖలు చేశారు ఇరు వర్గాల మధ్య కేటీఆర్ రాజీ కుదుర్చడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇదిలావుంటే, వనపర్తి నియోజకవర్గంలో జూపల్లి కృష్ణా రావు వర్గీయులు పెద్ద యెత్తున నామినేషన్లు దాఖలు చేశారు. జూపల్లిపై మంత్రి నిరంజన్ రెడ్డి, అబ్రహం కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో జూపల్లి కృష్ణారావును కేటీఆర్ తెలంగాణ భవన్ కు పిలిపించారు.
2020/12/02 13:29:04
https://telugu.asianetnews.com/telangana/municipal-elections-2020-rebels-headache-to-ktr-q3xz6h
mC4
మాట్ షానహాన్ యొక్క వ్యాసాలు Martech Zone | ద్వారా వ్యాసాలు మాట్ షానహాన్ కేట్ లెగెట్, వి.పి మరియు ఫారెస్టర్‌లో ప్రిన్సిపల్ అనలిస్ట్ సెప్టెంబర్ 2015 బ్లాగ్ పోస్ట్‌లో ఆమె పోస్ట్‌లో CRM ఈజ్ ఫ్రాగ్మెంటింగ్ అని రాశారు. ఇది వివాదాస్పద అంశం: కస్టమర్ అనుభవాన్ని మీ కంపెనీ ముందు మరియు మధ్యలో ఉంచండి. కస్టమర్ యొక్క ప్రయాణం సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లను దాటినప్పుడు కూడా, మీ కస్టమర్లకు వారి ఎండ్ టు ఎండ్ ప్రయాణాన్ని సులభమైన, సమర్థవంతమైన, ఆనందించే నిశ్చితార్థంతో మీరు మద్దతు ఇస్తున్నారని నిర్ధారించుకోండి. CRM ఫ్రాగ్మెంటేషన్ కస్టమర్ అనుభవానికి అలలు కలిగించే నొప్పిని సృష్టిస్తుంది. 2015 క్లౌడ్ నివేదిక
2022/06/25 11:14:47
https://te.martech.zone/author/mshanahan/
mC4
"స్టాఫ్ హాస్టల్ రాజు" గా ప్రమోషన్ కథా, కమామీషూ – సారంగ 2019 సంచికలువంగూరి జీవిత కాలమ్సంచిక: 15 జులై 2019 "స్టాఫ్ హాస్టల్ రాజు" గా ప్రమోషన్ కథా, కమామీషూ నేనూ, మూర్తీ, రావూ హాస్టల్ 1 లో రెండేళ్ళ పాటు పక్క పక్క గదుల్లోనే ఉండే వాళ్ళం. రోజూ పొద్దున్నే నేను వాళ్ళిద్దరినీ 'నవ్వించడంతో' మా దినచర్య ప్రారంభం అయేది. అంటే నిద్ర లేవగానే ఏదో జోకులు వేసి కాదు. అసలు విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ పొద్దున్నే ఆరు గంటల లోపే లేచి దండీలు, బస్కీలు తియ్యడానికి జింఖానా కి వెళ్ళే వారు. మొదట్లో నేను కూడా పెద్ద పోటు గాడిలా వెళ్ళాను కానీ ఆ యవ్వారం మనకి పడ లేదు. ఎందుకంటే రాత్రి రెండు గంటల దాకా పని చెయ్యమంటే చేస్తాను కానీ అంత తెల్లవార గట్ల లేవడం అంటే నాకు అప్పుడూ, ఇప్పుడూ చాలా చికాకు అయిన పని. పైగా మా జింఖానా లో వ్యాయామానికి ఇప్పటి లాగా ట్రెడ్ మిల్లు, కదలకుండా ఉండే సైకిళ్ళు లాంటి యంత్రాలు లేనే లేవు. ఉన్నవల్లా ఒకటే ఒక పేరలల్ బార్, వెయిట్ లిఫ్టింగ్ సరంజామా..అంతే. నా శరీరానికీ, శారీరిక వ్యాయామానికీ చుక్కెదురు. అంచేత కొన్నాళ్ళు మూర్తీ, రావులతో జింఖానా కి వెళ్ళినా, ఆ తరవాత ప్రతీ రోజూ వాళ్ళు పొద్దున్నే నా తలుపు కొట్టడం నేను దుప్పటీ లోంచే "రేపోస్తాను, గురూ, యు కేరీఆన్ యార్" అనీ గుర్రు పెట్టి పడుకోవడం, వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోవడం జరిగేది. వీడు ఎలాగా రాడు లే అని ఒక వేళ ఎప్పుడైనా వాళ్ళు నా తలుపు కొట్టకుండా వెళ్ళిపోతే "రాస్కెల్స్, ఇవాళ లేప లేదేం. నేనూ వచ్చే వాడిని కదా" అనగానే మళ్ళీ నవ్వుకునే వారు. ఆ విధంగా వాళ్ళిద్దరినీ రోజూ పొద్దున్నే నవ్వించే వాడిని! ఇక మా ఫ్లూయిడ్ పవర్ డిపార్ట్ మెంట్ లో మా ప్రొఫెసర్ సుబీర్ కార్ కాక రఘునాథన్ అనే కన్నడం ఆయన, రెడ్డి అనే తెలుగాయన రీడర్లు గా ఉండే వారు. వాళ్ళిద్దరూ అక్కడే లెక్చరర్ గా చేస్తూ డాక్టరేట్ చేసిన వారే. వీళ్ళలో రఘునాథన్ సాత్వీకంగా ఉండే వాడు కానీ ఆ రెడ్డి గారు అచ్చు ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలలో లెక్చరర్ల లాగా ధుమ ధుమ లాడుతూ చిరాకుగా ఉంటూ, విద్యార్ధులు అంటే చాలా చులకనగా ఉండే వాడు. తెలుగు వాడు అని తెలుసుకానీ ఆయన తెలుగు మాట్లాడడం నేను ఎప్పుడూ విన లేదు. అప్పుడప్పుడు మేము నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకి వచ్చే వాడు కానీ పలకరించే వాడు కాదు. పైగా మా సుబీర్ కార్ గారు అంటే అస్సలు పడేది కాదు కానీ బయట పడే వాడు కాదు. వాళ్ళిద్దరూ మాకు కష్టమైన సబ్జెక్ట్ లు ఇష్టం గా చెప్పిన వాళ్ళే. అయితే నేను రిసెర్చ్ స్కాలర్ గా చేరగానే నా స్థాయి కొంచెం పెరిగినా ఆయన చిన్న చూపు తగ్గ లేదు. ఒక సారి నేను మా లాబెరేటరీ లో నా పి.హెచ్ డి కి సంబంధించిన ఒక పరికరం చెయ్యడానికి మా ప్రధాన మెకానిక్ మహడేశ్వర్ నీ, మరొక జూనియర్ మెకానిక్ ఖాప్నే అనే అతని తోటీ సంప్రదించి, ఒక డిజైన్ రూపొందించి, మా గురువు గారి అనుమతితో ఆ పరికరం తాయారు చెయ్యడం మొదలు పెట్టాం. ఇలాంటివి మొదలు పెట్టాక పూర్తి చెయ్యాలి కానీ, మధ్యలో ఆపేసి మరో పది రోజుల తరవాత కొనసాగించ కూడదు. సరిగ్గా ఆ పని మధ్యలో ఉండగా ఒక రోజు ఈ రెడ్డి గారు నేను లేని సమయంలో ఆ ఇద్దరు మెకానిక్స్ చేతా నా పని మానిపించేసి, తనకి కావలసిన చిన్న పని మరొకటి పురమాయించాడు. ఆయన రీడర్ కనక వాళ్ళు పాపం ఆయన చెప్పినట్టు నా పని మానక తప్ప లేదు. అది తెలియగానే నేను హుటాహుటిన అక్కడికి వెళ్లి, రెడ్డి గారికి విషయం చెప్పి ముందు నా పని అయ్యాక మీ పని మొదలు పెట్టమని సవినయంగానే అడిగాను. కానీ ఆయన రెచ్చి పోయి "ఆఫ్టరాల్. నువ్వు ఒక రిసెర్చ్ ఫెలో వి. నేను రీడర్ ని. నీ పని కి ఇంకా నాలుగేళ్ళు ఉంది. ఇవాళే నీది చేస్తే ఎల్లుండి నీకు పి.హెచ్ డి వస్తుందా?" అని నలుగురి ముందూ దురుసుగా మాట్లాడాడు. నేను సమాధానం చెప్పబోతుంటే నన్ను "షట్ అప్" అన్నాడు. అప్పటికే నషాళం అంటుతున్న నేను "యూ షట్ అప్" అనేశాను. అంతే…లాబ్ లో ఉన్న పది మందీ ఒక స్టూడెంట్ ఒక రీడర్..అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కంటే కాస్త అటో ఇటో స్థాయి వ్యక్తిని గారిని అంత మాట అనడం ఏమిటి అని బిత్తర పోయారు. ఆయన అవాక్కయి, మొహం ఎర్ర బడిపోయి, గబ గబా వెళ్లి మా ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్లి నన్ను డిబార్ చేసి, ఐఐటి నించి గెంటెయ్య వలసిందే అని పట్టుపట్టాడు. కానీ ఆయన నన్ను పిలిచి అసలు జరిగిన సంగతి అంతా నా నోటమ్మట కూడా విని, మా మెకానిక్స్ తో కూడా మాట్లాడి "తప్పు ఎవరిదైనా నువ్వు అలా ఇస్కో అంటే ఇస్కో అనకూడదు. ఎంతయినా ఆయన పెద్ద వాడు కదా" అనగానే నేను ఆయన సమక్షంలోనే రెడ్డి గారికి క్షమాపణ చెప్పుకున్నాను. ఆ రెడ్డి గారు చిన్న నవ్వు నవ్వగా చూడడం అదే మొదటి సారి. ఆఖరి సారి. నిజానికి మా ప్రొఫెసర్ గారే కనక రెడ్డి గారి మాట విని నన్ను ఇంటికి పంపించేసి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో? ఆ తరవాత కొన్నేళ్ళకి రెడ్డి గారు ఇంగ్లండ్ వెళ్ళి, అక్కడ నుంచి అమెరికా వచ్చి, ఇక్కడే ఒక పంపుల తయారీ కంపెనీ పెట్టారు అనీ విన్నాను కానీ వివరాలు తెలియవు. ఇక రఘునాథన్ గారు ఆ రోజల్లో కేంపస్ లో ఉన్న ముగ్గురు, నలుగురు ఆడ పిల్లలలో సుమన్ అనే కన్నడం అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంగ్లండ్ వెళ్ళిపోయారు. ఆయనకి ఎయిర్ పోర్ట్ లో వీడ్కోలు ఇస్తున్న ఫోటో ఇక్కడ జతపరిచాను. ఇందులో రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ సుమన్ అన్న అమ్మాయికి స్నేహితురాలు అయిన ఉషా చిందర్కర్ అనే మరొక అమ్మాయి మా డిపార్ట్ మెంట్ లోనే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండేది. కొంచెం బొద్దుగా అంత అందగత్తె కాని ఆ మరాఠీ అమ్మాయి కష్టజీవి, మంచి మనిషి. రోజూ బొంబాయి దాదర్ నుంచి వస్తూ అంచెలంచెలుగా డిగ్రీ, మాస్టర్స్, డాక్టరేట్ అక్కడే చేసి లెక్చరర్ గా చేరి, అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయింది. ఈ ప్రయాణం లో పౌళే అనే అందగాడిని పెళ్లి చేసుకుని అందమైన పిల్లలకి తల్లి అయింది. నేనంటే ఎంతో అభిమానంగా ఉండేది. నేను అమెరికా నుంచి ఎప్పుడు బొంబాయి వెళ్ళినా మా డిపార్ట్ మెంట్ లో కానీ, ఇంటికి పిలిచి కానీ ఎంతో గౌరవం చేసేది. ఆమెని చూసి పదిహేనేళ్ళ పైగానే అయింది. ఇక నేను రిసెర్చ్ స్కాలర్ గా ఉన్నా కానీ నా దృష్టి ఎప్పుడూ ఎప్పుడు నేను కూడా మూర్తి లాగా లెక్చరర్ అవుదామా అనే ఉండేది. ఒక రోజు మా లైబ్రరీ దగ్గర నోటీస్ బోర్డ్ లో మా మెకానికల్ ఇంజనీరింగ్ లోనే ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్స్ అనే సబ్జెక్ట్ లో అసోసియేట్ లెక్చరర్ ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతూ ఒక ప్రకటన చూడగానే నా బుర్ర పాదరసంలా పని చేసింది. వెంటనే మా గురువు గారి దగ్గరకి వెళ్లి "మన ఫ్లూయిడ్ పవర్ బ్రాంచ్ లో ఖాళీలు లేవు అన్నావు కదా. మరి ఈ ఉద్యోగానికి నేను క్వాలిఫై అవుతాను కదా. మీరు రికమెండ్ చేసి నాకు ఆ అసోసియేట్ లెక్చరర్ ఉద్యోగం ఇప్పిస్తే నా డాక్టరేట్ మీ దగ్గరే కంటిన్యూ చేసుకోవచ్చును కదా" అని అడిగాను. దానికి ఆయన బుర్ర గోక్కుని "ఒక బ్రాంచ్ లో లెక్చరర్ గా ఉంటూ మరొక బ్రాంచ్ లో పి.హెచ్ డి ఎలాగా?" అని 'సరే, కనుక్కుంటాలే, ముందు అప్లికేషన్ పడేయ్" అన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ఇన్స్ ట్రుమెంటేషన్ & కంట్రోల్స్ అనే సబ్జెక్ట్ కి అప్పుడు వేరే బ్రాంచ్ లేదు సరి కదా చాలా బ్రాంచ్ లకి అది కామన్ సబ్జెక్ట్. ఒకే ఒక అసోసియేట్ లెక్చరర్ కి ఆ పాఠాలు చెప్పే బాధ్యతలు అప్పగించి, డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గా నామకహా ప్రొఫెసర్ సుఖాత్మే అనే ఆయనకి అధికారికంగా రిపోర్ట్ చెయ్యాలి చేసేలా ఆ పోస్ట్ కల్పించారు. ఈ సుఖాత్మే గారు బోస్టన్ M I T లో డాక్టరేట్ చేసి ఇక్కడ ఇంటర్నల్ కంబస్చన్ ఇంజన్స్ బ్రాంచ్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరారు. చాలా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయనకీ ఈ కొత్త పోస్ట్ సవతి తల్లి పిల్ల లాటిదే. అంచేత మా ప్రొఫెసర్ గారు ఆయనతో నా గురించి మాట్లాడగానే అభ్యంతరం చెప్ప లేదు. ఇక తరువాత జరగ వలసినదల్లా మా IIT డైరక్టర్ అయిన కేల్కర్ గారూ, మరొక ఐదారుగురూ ఉన్న ఇంటర్ వ్యూ కమిటీ వారు వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి, ఇంటర్ వ్యూ చేసి అభ్యర్ధిని ఎన్నుకోవడమే. నేను ముందు ఇదేదో ఫార్మాలిటీ అనుకున్నాను కానీ తీరా ఇంటర్ వ్యూ కి వెళ్ళాక ఆ ఒకే ఒక్క పదవికి దేశం మొత్తం నుంచి పదిహేను మంది అభ్యర్ధులు ఉన్నారు తెలిసి నీరసం వచ్చేసింది. పైగా వాళ్లందరూ టై కట్టుకుని సూటూ, బూటూ వేసుకుని మరీ వచ్చారు. కమిటీలో మా గురువు గారూ, సుఖాత్మే గారూ ఉన్నా, నేను స్థానిక అభ్యర్ధినే అయినా నా నీరసం తగ్గ లేదు. మొత్తానికి మా అందరి ఇంటర్వ్యూలు అవడానికి మూడు గంటలు పట్టింది. ఆఖర్న మా డైరెక్టర్ కేల్కర్ గారు బయటకి వచ్చి, అందరికీ కృతజ్ఞతలు చెప్పి నేను ఎంపిక అయినట్టు ప్రకటించారు. ఆ తరువాత తెలిసిన కారణం ఆ ఉద్యోగానికి వచ్చిన వారిలో నేను ఒక్కడినే ఐఐటి వాడిని. మిగిలిన వాళ్ళు అందరూ దేశం లో బరోడా, ఇందోర్ లాంటి ఇతర కాలేజీలలో చదువుకున్న వాళ్ళుట. అంచేత మన ఐఐటి వాడికే మనం ఉద్యోగం ఇవ్వక పోతే ఎలాగా అని నన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారుట! వెను వెంటనే నేను స్టూడెంట్ హాస్టల్ 1 నుంచి స్టాఫ్ హాస్టల్ కి మారిపోయి, తర్వాత ఐదేళ్ళు 'స్టాఫ్ హాస్టల్ రాజు" గా స్థిరపడిపోయాను… ఆ ఎప్పాయింట్ ఉత్తరం ఇప్పుడు నాకు దొరక లేదు కానీ, దాని కోసం వెతుకుతూ ఉంటే మూడేళ్ళ తరువాత నన్ను లెక్చరర్ గా ప్రమోట్ చేస్తున్న ఉత్తరం, ఆ ప్రమోషన్ కోసం నేను పది పేజీల "Self-Assessment" తో పెట్టుకున్న దరఖాస్తు కనపడ్డాయి. దానిలో వివరాల ప్రకారం నేను అసోసియేట్ లెక్చరర్ గా అక్టోబర్ 10, 1969 నాడు నెలకి అక్షరాలా 475 రూపాయల జీతంతో చేరినట్టు ఉంది. అంతే కాదు అప్పటి నుంచీ నేను 1973 దాకా బి.టెక్ మూడవ సంవత్సరం విద్యార్ధులకి Theory of Machines (Aeronautics), Fluid Mechanics (Electrical Eng.), Measurements (Mech.), Instrumentation & Process Control (Mech.), M. Tech విద్యార్ధులకి Instrumentation, Hydro-Aero Dynamics (Mech.) సబ్జెక్ట్ లూ, ఆయా లేబొరేటరీ క్లాసులలో పాఠాలు బోధించినట్టు ఉంది. ఆ అనుభవాన్నీ, విద్యార్ధులు నాకు ఇచ్చిన "రేటింగ్" లనీ, ఇంకా ఇతర అంశాలనీ పరిగణన లోకి తీసుకుని నన్ను మే 18 1973 నుంచి అక్షరాలా నెలకి 560 రూపాయల జీతంతో లెక్చరర్ గా ప్రమోషన్ ఇచ్చి గౌరవించారు ఐఐటి, బొంబాయి డైరెక్టర్ గారు. అంటే ఆ నాటి లెక్కలో నెలకి ఏకంగా సుమారు 75 డాలర్లు అయితే ఈ నాటి లెక్కలో ..అవును..నెలకి ఏకంగా 8 డాలర్లు అప్పటి నా నెల జీతం! ఆ ఎప్పాయింట్ మెంట్ ఉత్తరం ఇక్కడ జతపరుస్తున్నాను. ఇప్పుడు ఆ సబ్జెక్త్స్ లో అక్షరం ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు! 'స్టాఫ్ హాస్టల్ రాజు' గా నా అనుభవాలు, నా ఘనకార్యాల గురించి త్వరలోనే… మా టీఎమ్మెస్ సార్! శ్రీ వైష్ణవులూ- రొయ్యల బుట్ట! >> ఇప్పుడు ఆ సబ్జెక్త్స్ లో అక్షరం ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు! ఈ కథలో ఇదీ అసలు సిసలు పంచ్! నిజమే కదా శర్మ గారూ సిట్టెన్ రాజుగోరండి! మా నొస్ట్న రాసిలేకపోబట్టే గందా తవరుగోరు ఏదీ Aeronautics, Instrumentation & Process Control, Hydro-Aero Dynamics సబ్జెక్ట్ ల నాలెడ్జి యెట్టుకుని అబ్దుల్ కలాం సాబ్ తో కలిసి దేశ్శేవ జెయ్యకుండా అట్టా వొఘాయత్యంగా ఆ అప్రాత్య దేశానికి ఎలబారిబొయ్యారు. ఇప్పటికైనా మనోళ్లకి, మన ఇస్రో వాళ్లకి, కుంచెం ఉచిత సలాలు గట్రా ఇస్తుండండి మరి ( Chandraayan – 2 Lunar Exploration Mission Project వగైరాల మీద ). అట్నే, అప్పడాల కర్ర యే యాంగిల్లో, ఎంత వెలాసిటీ తో లాంచ్ చేస్తే మొగుళ్ల శిరోమండలం మీద సేఫ్ గా లాండ్ అవుతుందో వెన్నతో బెట్టిన విద్యగా తెలిసిన మన మహిళామండలి వారి ప్రావీణ్యాలను దేశ్శేవకు ఉపయోగపడే విధంగా దారిమళ్లించి మాలాంటోళ్లను రచ్చించగలరు. భలే వారే, సొంత ఫేక్టరీ పెట్టుకుని నేను ఇంజనీరింగ్ మానేసి, ఇంజనీర్లని పెట్టుకుని మేనేజ్మెంట్ లోకి వెళ్ళి పోయాను
2019/12/12 00:33:24
https://magazine.saarangabooks.com/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81-%E0%B0%97%E0%B0%BE/
mC4
కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్ ఉచితం.. కులం ఏదైనా మ్యారేజ్ బ్యూరో ఒక్కటే ..ఫోన్ నెం: 9390 999 999, 7674 86 8080 Sep 27 2020 @ 07:13AM హోం తెలంగాణ అదిలాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళి అన్నపూర్ణ మ్యారేజెస్ - అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును ప్రవేశం ఉచితం PH: 9397979740/50 ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు26: ఆసిఫాబాద్‌ పట్టణంలో శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నార్‌ రమేష్‌ మాట్లాడుతూ చాకలి అయిలమ్మ భూమి కోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడారని పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రాధిక, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రెబ్బెన: రెబ్బెన మండల కేంద్రంతో పాటు గోలేటి టౌన్‌ షిప్‌లో చాకలి ఐలమ్మ 125వ జయంతి వేడుకలను రజకసంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజకసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడతల మల్లయ్య మాట్లా డుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన ఘనత చాకలి అయిలమ్మదన్నారు. ఆమెను స్పూర్తిగా తీసుకుని నేడు తెలంగాణ ప్రజలు హక్కుల సాధనకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సుధాకర్‌, విజయ్‌కుమార్‌, శ్రీను, రవి, తిరుపతి, రాజు, శంకర్‌, దేవాజీ, సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. తిర్యాణి: చాకలి ఐలమ్మ జయంతిని తిర్యాణి మండలంలో శణివారం ఘనంగా జరుపుకున్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో కుమరం భీం కాంప్లెక్స్‌ నుంచి స్థానిక కుమురం భీం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకలి అయిలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కడతల మల్లయ్య, జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్‌, ఎంపీపీ శ్రీదేవి, ఎంపీటీసీ రాజయ్యలక్ష్మి, ఉప సర్పంచ్‌ లచ్చన్న, ప్రవీణ్‌, వెంకన్న, తాళ్ల శ్రీనివాస్‌గౌడ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండలా ధ్యక్షుడు శంకర్‌గౌడ్‌, తుడుందెబ్బ నాయకులు భగవంతరావు, బిరుదుగోండ్‌ తోటి సంఘం నాయకులు తిరుపతి, రజక సంఘం నాయకులు జగదీష్‌, రాజు, మధుకర్‌, రాజమల్లు, సంతోష్‌, మల్లేష్‌, పున్నంకుమార్‌, మహేష్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.
2021-12-04T00:44:36Z
https://www.andhrajyothy.com/telugunews/chakli-ailamma-202009270658575
OSCAR-2201
మాధవి మోక్ష అనుభవాలు You are at:Home»Uncategorized»మాధవి మోక్ష అనుభవాలు మాధవి మోక్ష అనుభవాలు ఆధునికత అనే మిధ్యా ప్రపంచంలో ఉన్న వారికి మన చుట్టూ ఉండే భౌతిక ప్రపంచంతో మాత్రమే పరిచయం వుంటుంది కానీ…ఆ మాయను తప్పించే సూక్ష్మ ప్రపంచం ఒకటి ఉంటుంది .పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీస్ వుంటాయి. ఆత్మలు వాటికుండే శక్తులు – ఈ సైన్స్ ను నాగరికత అనుకుని కొట్టిపారేస్తారు.. శ్రీమతి మాధవి గారు శ్రీ బాలాజీ గారి సహధర్మచారిని. బాలాజీ గారు ఎదురింటి జీవన్ వంశీ వారింటికి మెడిటేషన్ అంటూ వెళ్ళి సమయం గడపడం ఆవిడకి నచ్చేది కాదు. ఆమెకు చాలా దూరం ట్రాన్స్ఫర్ అవడం వలన ప్రయాణంలోనే అలసిపోయేవారు. ఈ మెడిటేషన్ టైం వేస్ట్ అనిపించేది.భర్త ఇంట్లో ఉండే కొద్ది సమయంలో ధ్యానం అంటూ కూర్చుంటే "ఫ్యామిలీ టైం" ఎప్పుడు అని విసుగు కలిగేది. ఒకసారి ఆమె కూడా చూద్దాం ఈ మెడిటేషన్ ఏమిటో అనుకుంటూ వారింట్లో అడుగు పెట్టారు ,వారింట్లో ఉన్న గురువుల ఫోటోలు ఆమెను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అక్కడ గ్రూప్ మెడిటేషన్ లో ఇతర ధ్యానుల అనుభవాలు వింటున్నప్పు డు ఉత్సాహం వచ్చింది.. ఆ ! మనకేం పెద్ద జరుగుతుందిలే అన్న అవిశ్వాసంగానే ధ్యానం ప్రారంభించారు. అప్పుడప్పుడు చిన్న చిన్న విజన్సు గురు దర్శనాలు కలిగేవి విపరీతంగా ఉండే నడుం నొప్పి కొంచెం కొంచెంగా తగ్గడం ప్రారంభమయింది. కానీ చీకట్లో ఒంటరిగా ఉండాలంటే మటుకు ఆవిడకి చాలా భయమేసేది. లైట్ వేసుకునే ధ్యానం చేసేవారు .ఉన్నట్లుండి ఒక రోజు చాలా భయంకరమైన అనుభవం ధ్యానంలో ఉండగా మాధవిగారికి జరిగింది. ఆమె ఇరువైపులా గురువులు ఉన్నారు.. మాధవిగారిలోనించి ఒక భయంకరమైన ఆత్మ బయటకు వెళ్లి పోయింది..,అది ఎంత భయంకరంగా ఉన్నదో ఆమె గమనించి ఇదేమిటి?! ధ్యానం చేస్తే ఇలాంటి నెగటివ్ ఎనర్జీ లు వెళ్లిపోతాయా?! అని ఆశ్చర్యపోయారు. ఆరోజు ఆమెకు తలంతా ఎనర్జీతో బరువెక్కింది అంతే ఆమెకు చీకటి భయం పోయింది .మంచి మెడిటేటర్ అయ్యారు. ఆమె రోజూ ఆదిభట్ల ట్రావెల్ చేయలేకపోతున్నాను నాకు తిరిగి గచ్చిబౌలి ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ కావాలని కోరుకున్నారు. ఆఫీసులో ఎన్ని సమస్యలు ఉన్నా అమ్మగారి స్పీచెస్ వలన సహనం ,కర్మ సిద్ధాంతం నేర్చుకున్నారు. మిరాకిల్ ఏమిటంటే ఆమె కోరుకున్న ట్రాన్స్ఫర్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి తనని బాధ పెట్టిన వాళ్లకి ఆవిడ బాస్ అయ్యారు .ఇదంతా మెడిటేషన్ వల్లనే అని ఆవిడకి అర్థమయ్యి ఇప్పుడు జీవితాన్ని చాలా బాలన్స్ చేసుకుంటూ హాయిగా ఉన్నారు. "ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు, ఎరగని వారికి ఎదుటే ఉన్నాడు "అన్నట్లు గురువులు చక్కటి అనుభవాలతో వారి ఆత్మలతో అనుబంధం పెట్టుకొని జీవితాన్నే మార్చేస్తారు అన్న విషయం మాధవి గారి అనుభవం తెలుపుతుంది.. థాట్ ఫార్మ్స్ తో తీరని కోరికలతో తిరుగాడే ఆత్మల ఆవాహన ఎంత జరిగి థాట్ పొల్యూషన్ తెస్తుందో అన్న విషయాలు కొందరి ద్వారా గురువులు రుజువు చేస్తారు.
2021/12/01 09:49:50
https://sushumnakriyayoga.com/madhavi-moksha-anubhavalu/
mC4
దటీజ్ మెగాస్టార్.. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి అండ - The Leo News | Telugu News చిరంజీవి అంటే.. అభిమానులకు ప్రాణం కంటే ఎక్కువనే చెప్పాలి. మిగతా హీరోలకు అభిమానులు ఉంటారేమో కానీ ఒకరకంగా మెగాస్టార్ కు వీరాభిమానులు ఉంటారు. మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తరు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ ద్వారా చిరంజీవి గారిని కలవాలని వారితో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి గారి దృష్టికి తీసుకొచ్చారు. నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్ వేదికగా చిరంజీవి గారిని వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద చిరంజీవి గారు వెంటనే స్పందించి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వాకబు చేసి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు. Tags: #megastarchiranjeevi#TheLeoNewsChiranjeeviChiranjeevi Fulfills Fan Desireleonewsmega starmega star chiranjeevimega star chiranjeevi moviestollywood
2021/11/27 05:06:32
https://www.theleonews.com/chiranjeevi-fulfills-fan-desire/
mC4
వెనిగండ్లలో సంతకం చేస్తున్న వినియోగదారుడు శ్రీనివాసరావు జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో గృహ విద్యుత్తు వినియోగదారుల సమాచారాన్ని సీపీడీసీఎల్‌ సేకరిస్తోంది. తన పరిధిలో ఉన్న మీటర్ల వారీగా ఎంత మంది వినియోగదారులు ఉన్నారు? ప్రస్తుతం ఆ సర్వీసు నంబరు ఉన్న ఇంట్లో మీటరుదారులు ఉంటున్నారా? అద్దెకు నివాసం ఉంటున్న వారు వాడుకుంటున్నారా? అనే సమాచారంతో పాటు ఆధార్‌ అనుసంధానం చేశారా? లేదా? అనే వివరాలతో కేవైసీ నమోదు చేస్తున్నారు. ఈ వివరాలు సచివాలయాల విద్యుత్తు సహాయకుల మొబైల్‌ ఫోన్లలో ప్రత్యక్షమవుతున్నాయి. దాంతో వారి చిట్టా మొత్తం కనిపిస్తోంది. బహుళ అంతస్తుల సముదాయం (అపార్ట్‌మెంట్‌)లో 10 నుంచి 20 ఫ్లాట్లను నిర్మించినపుడు నిర్మాణ సంస్థ పేరుతో విద్యుత్తు కనెక్షన్లు తీసుకున్నారు. ప్లాట్లను కొనుగోలు చేసిన వారిలో తక్కువ మంది మాత్రమే వారి పేరుతో మీటర్లను మార్చుకున్నారు. ఆయా బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్లను కొనుగోలు చేసిన యజమానులే ఉంటున్నారా? లేదా? అనే వివరాలు నమోదు చేస్తున్నారు. యజమానులు ఉంటే విద్యుత్తు వినియోగదారుడు, మీటరుదారుడు వద్ద రెండు సంతకాలు చేయించుకుంటున్నారు. సంక్షేమ పథకాలు, నవరత్నాలను అమలు చేసేందుకు విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల లోపు వారికి వర్తింపజేస్తున్నారు. 300 యూనిట్లు పైన వాడిన వారికి రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవైసీ పేరుతో సీపీడీసీఎల్‌ విద్యుత్తు వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గ్రామాల్లో రెండు గృహాలు ఉన్న వారు ఒక ఇంటిని అద్దెకు ఇచ్చి మరో ఇంటిలో వారుంటున్నారు. అద్దెకు ఉన్న వాళ్లు నెలకు 300 పైన యూనిట్లు వినియోగిస్తే అది ఇంటి యజమాని మీటరులో నమోదు చేస్తారు. దీని వల్ల సంక్షేమ పథకాలకు దూరమయ్యే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఎయిర్‌ కండీషన్‌ (ఏసీ) ఉన్న వారికి గృహాలను అద్దెకు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. సీపీడీసీఎల్‌ అధికారులు మాత్రం విద్యుత్తు వినియోగదారుల వివరాల కోసమే కేవైసీ చేస్తున్నామని, సంక్షేమ పథకాలకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం.
2021/12/04 00:58:22
https://www.eenadu.net/districts/latestnews/Amaravati/701/121214131
mC4
పాట పాడిన రెండు నెలల పసిబిడ్డ..! పాలు తాగి హాయిగా బజ్జునే వయస్సులో ఈ చిచ్చరపిడుగు పాటకు వావ్ అంటున్నారు నెటిజన్లు. Rajasthan : డ్యాన్సులు వేస్తూ హోళీ సంబ‌రాలు చేసుకున్న బీఎస్ఎఫ్ జ‌వాన్లు March 18, 2022 / 12:15 PM IST డ్యాన్సులు వేస్తూ రంగులకేళీ హోళీ సంబ‌రాలు చేసుకున్నారు బీఎస్ఎఫ్ జ‌వాన్లు. Plant Growth: మొక్కల దగ్గర పాడినా.. మాట్లాడినా వింటాయా.. బాగా ఎదుగుతాయా September 27, 2021 / 05:41 PM IST మొక్కలపై రీసెర్చ్ చేసి అవి శబ్దాల ద్వారా వచ్చే వైబ్రేషన్స్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటాయా అని చెప్తూ తన రీసెర్చ్ లో విషయాలు ఇలా.. Michael Jackson:మైఖేల్‌జాక్సన్ నాలో ఉన్నాడు..తింటాడు, పాడుతాడు,డ్యాన్స్ చేస్తాడు August 21, 2021 / 10:09 AM IST మైఖేల్ జాక్సన్ దెయ్యంగా మారాడని..తనలోనే ప్రవేశించడాడని..తనలో ఉండి పాటలు పాడుతన్నాడు, డ్యాన్స్ వేస్తున్నాడు, తనకిష్టమైన ఆహారం తింటున్నాడని అంటోందో మహిళ మేయర్ ఎన్నిక, బస్ లో పాట పాడిన గోరెటి వెంకన్న February 11, 2021 / 01:23 PM IST Goreti Venkanna Singing Song : అందరూ ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూసిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక ముగిసిపోయింది. మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికకాగా..డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ బలపర్చిన మేయర్ అభ్యర్థికి ఎంఐఎం మద్దతు పలికిం� ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన 110 ఏళ్ల బామ్మ February 3, 2021 / 02:30 PM IST 110 year old singing sensation star : మీకు టాలెంట్ ఉందా? దాన్ని ఎవరూ గుర్తించటంలేదా? అయినా డోంట్ వర్రీ..సోషల్ మీడియా ఉండగా ఎందుకు మీకు బెంగ? టాలెంట్ ఉంటే మీరు ఓవర్ స్టార్ అయిపోవచ్చు..సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది తమ ప్రతిభను చాటుకుంటున్నారు. రాత్రికి రాత్రే స్టార్స్ రాశీ ఖన్నా గిటార్ వాయిస్తూ పాట పాడింది.. వింట్ ‘వావ్’ అనాల్సిందే! August 18, 2020 / 07:19 PM IST లాక్‌డౌన్ టైం ఎవరికెలా ఉన్నా సెలబ్రిటీలకు మాత్రం బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. షూటింగులతో హడావిడిగా ఉండే నటీనటులంతా అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని నచ్చిన పనులు చేస్తూ ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ చేస్తూ సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా తెల� పదేళ్ల చిన్నారి పాటకు ఫిదా అయిన ఏఆర్ రెహ్మాన్ May 30, 2020 / 04:44 AM IST పిట్ట కొంచెం టాలెంట్ ఘనం. ఆ పదేళ్ల చిన్నారి గురించి చెప్పాల్సి వస్తే ఇలానే చెప్పాల్సి ఉంటుంది. 10ఏళ్ల వయసులోనే ఆ చిన్నారి అద్భుతంగా పాటలు పాడుతోంది. తన మధురమైన గాత్రంతో అందరి హృదయాలు గెలుచుకుంటోంది. ఆ అమ్మాయి సింగింగ్ టాలెంట్ ఏ రేంజ్ లో ఉందంట� రష్యన్ మిలిటరీకి గూస్ బంప్స్ తెప్పిస్తున్న మన దేశభక్తి గీతం November 30, 2019 / 09:29 AM IST ప్రపంచంలో శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థలను కలిగి ఉన్న దేశాల్లో రష్యా ఒక్కటి. అటువంటి రష్యా మిలిటరీలో పని చేసేవారిలో స్పూర్తిని నింపేందుకు ఆ దేశ మిలిటరీ వ్యవస్థ మన భారతీయ సాంగ్‌ను వాడుకుంది. 1965లో బాలీవుడ్ సినిమా “షాహీద్” కోసం మొహమ్మద్ రఫీ � హే పెరుమాళ్ : కీర్తనలపై అర్చకుల రగడ.. దేవుడి ముందే తిట్లు, తోపులాటలు November 7, 2019 / 10:46 AM IST చెన్నై కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. పూతాళ్వార్ ఉత్సవం సందర్భంగా.. అర్చకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టాప్ 10 వార్తలు HCU Prof Ravi Ranjan Suspend: థాయ్‌లాండ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం .. HCU ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెండ్ Man Killed Woman : ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి Gold Coins Found : పొలంలో పైపులైన్ తవ్వుతుండగా.. పురాతనకాలం నాటి బంగారు నాణాలు లభ్యం RamCharan : ఫ్యూచర్ అఫ్ యంగ్ ఇండియా అవార్డు అందుకున్న రామ్ చరణ్ South Africa ‘Phala Phala farmgate’Scam : ‘తేలుకుట్టిన దొంగలా’ తయారైన దేశాధ్యక్షుడు పరిస్థితి..కుంభకోణంతో కూడబెట్టిన సొమ్మును దోచేసిన దొంగలు.. Chiranjeevi : చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ రక్తదానం.. మెగాస్టార్ అభిమానులు ఉన్న ప్రతిచోట బ్లడ్ బ్యాంక్ ఉన్నట్టే.. Sundar Pichai Padma Bhushan Award : గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ అవార్డు.. అమెరికాలో ప్రదానం చేసిన భారత రాయబారి RRR : రాజమౌళికి మరో హాలీవుడ్ అవార్డు.. Assam : హిందువులు వివాహేతర సంబంధాలు పెట్టుకుని పెళ్లి ఆలస్యంగా చేసుకుంటారు..అందుకే వారికి పిల్లలు తక్కువ ఉంటారు : అసోం ఎంపీ బద్రుద్దీన్ Unstoppable : సమంత గురించి ఈ స్టార్ ప్రొడ్యూసర్స్ ఏమన్నారో తెలుసా?? ట్రెండింగ్ వార్తలు SpiceJet Plane Emergency Landing : స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం.. కొచ్చి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ HIV Vaccine Clinical Trials : హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌లో అభివృద్ధిలో ముందడుగు.. తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్ Heart Attack Driver Died : బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు.. స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు
2022-12-03T10:06:58Z
https://10tv.in/tag/singing
OSCAR-2301
రివెర్స్ గేర్:ఎంపి రాములు కి క్లాస్ పీకిన పోలీస్ లు లాక్ డౌన్ సమయం లో నలుగురిని వేసుకుని మీ కారుని సైరన్ వేసుకుని నడపమన్నారా చట్ట సభలకు ప్రతినిధులుగా ఇదేనా మీరు చేస్తున్న చట్టం అంటూ పోలీసులు ఒక ఎంపీని నిలదీశారు.కారులో వెళ్తున్న తన కుమారుడిని అడ్డుకున్నారన్న కారణంతో నాగర్‌కర్నూలు టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు పోలీసులతో గొడవకు దిగగా ఎంపీ అని చూడకుండా పోలీస్ లుకూడా అతనికి దీటైన సమాధానమిచ్చారు.ఈ సంఘటన హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో పోలీసులను తిడదామని వచ్చిన ఎంపీ అక్కడ కొందరు వీడియోలు తీస్తుండటం తో వెనక్కి తగ్గ్గగా సందట్లో సడేమియాలా పోలీసులు ఎంపీ కి రూల్స్ బోధించారు.చట్టం తయారు చేసే మీరు ఇలా చట్టాలను వైలెట్ చేస్తే ఎలా నాటు నిలదీశారు అయితే తానూ ఒకటి అనుకుని వస్తే ఇంకొకటి జరుగుతుందని భావించిన ఎంపీ పోలీస్ లు తనను నిలదీస్తున్న మీడియా భయానికి వెనక్కి తగ్గి వెళ్ళిపోయడం విశేషం. అసలు జరిగినదేమిటి అంటే ఎంపీ కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు అయిన భరత్ కుమార్ ఈ నెల 15న మరో నలుగురితో కలిసి కారులో నగరానికి వస్తున్నారు. పహాడీషరీఫ్-శ్రీశైలం రహదారిపై లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులు ఎంపీ స్టిక్కర్‌తో ఉన్న కారులో ఎంపీ కనిపించకపోవడంతో కారును ఆపారు. దీంతో భరత్‌కుమార్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తాను ఎంపీ కుమారుడినంటూ పోలీసులను తెలుపగా సైరన్ వేసుకుని రావాచ్చా అంటూ గట్టిగానే హెచ్చరించిన పోలీసులు కారును పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.తరువాత వచ్చిన ఒత్తిడితో మరోసారి ఇలా చేయొద్దంటూ భరత్‌కుమార్‌కు చెప్పి వదిలేశారు. విషయం తెలిసిన ఎంపీ రాములు ఆ తర్వాతి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇక్కడ ఏ ఎస్ ఐ శ్రీరామ్ రెడ్డి ఎవరు అంటూ తన కుమారుడు వెళ్తున్న కారును ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తాను 15 ఏళ్లు రాష్ట్రమంత్రిగా పనిచేశానని, ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని, తన కారును ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చెయ్యగా అప్పుడే అక్కడికి చేరుకున్న మీడియా ను చూసి పోలీస్ లు ఎం పి కి ఎదురు తి రిగారు. అయితే తమ రికార్డు అలాగే ఉందని తాము ఏమైనా తప్పు చేసామాన్ని పోలీస్ లు ప్రశ్ని స్తుండగా ఎం పి గన్మెన్ లు పరిస్థితి ని గమనించి ఎం పి ని తీసుకెళ్లారు.
2020/08/07 00:56:05
http://eerojunews.in/article/top-stories/police-reversed-and--teach-lessons-to-naagarkurnool-mp-ramulu
mC4
సల్మాన్ ఖాన్ సరసన వరుణ్ తేజ్ హీరోయిన్! | Disha Patani signed Salman Khan's Bharat - Telugu Filmibeat సల్మాన్ ఖాన్ సరసన వరుణ్ తేజ్ హీరోయిన్! | Published: Monday, September 10, 2018, 12:42 [IST] Disha Patani Signed Salman Khan's Bharat కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం భారత్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా జహీర్ అబ్బాస్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మొదట అందాలతార ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ నిక్ జోనస్ తో వివాహ కార్యక్రమాల్లో ఉన్న ప్రియాంక ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ప్రియాంక స్థానంలోకి కత్రినా కైఫ్ వచ్చింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ కొంతకాలం ప్రేమికులుగా ఉన్నారు. విడిపోయిన తరువాత కూడా స్నేహితులుగా కొనసాగుతన్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మరో హీరోయిన్ కు అవకాశం ఉంది. ఆ రోల్ కోసం దిశా పటానిని ఎంపిక చేసుకున్నట్లు చిత్ర దర్శకుడు జహీర్ అబ్బాస్ ప్రకటించారు. దిశా పటాని కూడా బాలీవుడ్ మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించనుండడం ఆమెకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. దిశా పటాని మొదట టాలీవుడ్ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన ఏకైక తెలుగు చిత్రం వరుణ్ తేజ్ నటించిన లోఫర్. Read more about: salman khan bharat disha patani katrina kaif bollywood సల్మాన్ ఖాన్ భారత్ దిశా పటాని కత్రినా కైఫ్
2021/06/23 14:53:09
https://telugu.filmibeat.com/heroine/disha-patani-signed-salman-khan-s-bharat-069145.html
mC4
అమెరికాలో బిచ్చమెత్తుకొంటున్న బాలీవుడ్ హీరో | TeluguMovies.com అమెరికాలో బిచ్చమెత్తుకొంటున్న బాలీవుడ్ హీరో Updated on - 14/06/2018 at 10:32 PM బాలీవుడ్ స్టార్ హీరో అమెరికాలో బిచ్చమెత్తుకొంటూ కనిపించాడు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అరే.. స్టార్ హీరోకు ఈ గతి ఎందుకు పట్టిందీ.. ? నెటిజర్స్ ఆరా తీస్తున్నారు. దీనికి సమాధానం దొరకాలంటే 'సంజు' సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. అవును.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితంలో చోటు చేసుకొన్న ఘటన ఇది. ఈ సన్నివేశాన్ని ఆయన బయోపిక్ 'సంజు'లో చూపించబోతున్నాడు. తాజాగా, ఆ సన్నివేశానికి సంబంధించిన పిక్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు దర్శకుడు హిరాణీ. మాదకద్రవ్యాలకు అలవాటుపడిన సంజయ్‌ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఓసారి అక్కడి రిహాబ్‌ సెంటర్‌ నుంచి సంజయ్‌ పారిపోయి తన స్నేహితుల ఇళ్లకు వెళ్లడానికి అక్కడి రోడ్లపై డబ్బుల కోసం బిచ్చమెత్తుకున్నట్లు పోస్టర్‌పై రాసుంది. సంజు జీవిత ప్రయాణం ఎన్నో ఒడుదుడుకులతో కూడుకున్నది. కొన్ని విషయాలు మీరు నమ్మలేని విధంగా ఉంటాయి. సంజు కథ తెలిస్తే నమ్మలేరు కానీ ఇది నిజం కామెంట్ పెట్టాడు హిరాణీ. సంజయ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్ బీర్ సింగ్ కనిపించనున్నాడు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్స్ . సంజయ్‌ తల్లి నర్గిస్‌ పాత్రలో మనీశా కోయిరాలా, తండ్రి సంజయ్‌ దత్‌ పాత్రలో పరేశ్‌ రావల్‌ నటించారు. జూన్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
2019/03/21 18:14:53
http://www.telugumovies.com/movie-news/bollywood-star-hero-begging.html
mC4
'గూగుల్' ఇచ్చిన షాక్‌తో మండిప‌డుతున్న నెటిజ‌న్లు By Bhaarat Today | Publish Date: Mar 5 2018 12:16PM | Updated Date: Mar 5 2018 2:50PM వాట్సాప్ యూజ‌ర్ల‌కు మ‌రో గుడ్ న్యూస్‌ నేటి నుంచి పేటీఎం, మొబిక్విక్ ప్రీపెయిడ్ వ్యాలెట్ల సేవ‌లు నిలిపివేత‌..! హెడ్ ఫోన్ యూజర్ల వెన్నులో వణుకు పుట్టించే ఘటన ఇది..! కీలక నిర్ణయం..! మారిపోనున్న మొబైల్ నెంబర్లు..! ప్రపంచంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీని గడగడలాడిస్తున్న తెలుగు అక్షరం..! శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రో రైలు..! 'వాలెంటైన్స్‌ డే' దాటి రెండు, మూడు రోజులు గడిచాయో లేదో..గూగుల్‌ ఇచ్చిన షాక్‌కు అందరూ మండిప‌డిపోతున్నారు. గూగుల్ చేసిన ప‌నిపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. మరి కొందరైతే వేరే సెర్చ్‌ ఇంజిన్లను ఆశ్రయిస్తున్నారు. అందుబాటులో ఉన్న సౌకర్యాన్ని తీసేయ‌డంతో కోప‌గించుకుంటున్నారు. అయితే గూగుల్ ఏం త‌ప్పు చేసింద‌ని మండిప‌డుతున్నారు అనుకుంటున్నారా..? అయితే చూడండి. గూగుల్‌లో ఏ చిన్న ఫొటో కావాలన్నా మొన్నటి వరకూ గూగుల్‌ ఒక్కటే దిక్కు. కావాల్సిన ఫొటో మీద క్లిక్‌ చేసి, 'వ్యూ ఇమేజ్‌' ఆప్షన్‌లోకి వెళితే చాలు. ఎంత ఎక్కువ రిజల్యూషన్‌లోనైనా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యం ఉండేది. ఫిబ్రవరి 16న హఠాత్తుగా వ్యూఇమేజ్‌ ఆప్షన్‌ను తొలగించింది. ఒక వేళ వాటి మీద రైట్‌ క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసినా ఉపయోగం లేదు. తక్కువ సైజ్‌లోని ఫొటోలు మాత్రమే సేవ్‌ అవుతుండటంతో నెటిజన్లు కంగారెత్తిపోయారు. గతంలో ఏ వెబ్‌సైట్‌తోనూ సంబంధం లేకుండా కావాల్సిన ఇమేజ్‌ను డౌన్‌లోడ్‌ చేసే ఆప్షన్‌ ఉండేది. ఇలా చేసుకోవడం వల్ల కాపీరైట్‌ సమస్యలు వస్తున్నాయని 'గెట్టి ఇమేజస్‌' అనే సంస్థ ఇటీవలే గూగుల్‌కి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ రెండు సంస్థలకు మధ్య‌ జరిగిన ఒప్పందం కారణంగా 'వ్యూ ఇమేజ్‌'కు టాటా చెప్పేసింది. కేవలం వెబ్‌ పబ్లిషర్స్‌, కాపీరైట్‌ హోల్డర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గూగుల్‌ పేర్కొంది. అలాగే 'సెర్చ్‌ బై ఇమేజ్‌' ఆప్షన్‌నూ తొలగించింది. నెటిజన్లు తమకు ఏదైనా ఇమేజ్‌ కావాలంటే కచ్చితంగా దానికి సంబంధించిన వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి మరీ సేవ్‌ చేసుకోవాలి. కానీ అక్కడ కావాల్సిన సైజ్‌లో ఇమేజ్‌ దొరుకుతుందా? అనేది సందేహమే. ఒక వేళ ఉన్నా ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు ఉండదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ నిర్ణయం మీద‌ నెటిజ‌న్లు పెద్ద చర్చ కాదు రచ్చ చేస్తున్నారు. ఆఫీసు పనుల కోసం ఈ ఆప్షన్‌ను ఉపయోగిస్తామనీ, దీన్ని తీసేయడం అన్యాయమనీ వారు వాపోతున్నారు. అయితే, ఎప్పటి నుంచో గూగుల్‌ పోటీదారులు అయిన యాహూ, బింగ్‌ సెర్చ్‌ ఇంజిన్లలో ఇమేజ్‌ డౌన్‌లోడ్‌ సౌకర్యం యథాతథంగా ఉండటంతో నెటిజన్లు ఊపిరి పీల్చుకున్నారు.
2018/09/26 05:42:06
https://www.bhaarattoday.com/news/technology/google-image-search/25615.html
mC4
చెన్నై: టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ చాలా మంది మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్ హీరోలు ఉన్నారు. కోలీవుడ్ లో ఈ జాబితాలో అందరికంటే ముందు ఉన్న హీరో విశాల్. తమిళ్ తో పాటు తెలుగులోనూ విశాల్ కు మంచి ఫ్యాన్ ఫాలోవింగ్ ఉంది. ఆయన నటించిన పందెం కోడి, అభిమన్యుడు తదితర చిత్రాల్లో తెలుగులోనూ మంచి విజయాలు సాధించాయి. ఇక తమిళనాడులో సెటిల్ అయినా విశాల్ ఫ్యామిలీ తెలుగువారు అనే విషయం తెలిసిందే. అతడికి ఇప్పటికే 40 ఏళ్లు వచ్చేశాయి. దీంతో విశాల్ తొందరగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో విశాల్ పెళ్లిపై జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో స్టార్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీతో విశాల్ ప్రేమాయణం నెరిపిన సంగతి తెలిసిందే. అయితే, శరత్ కుమార్ తో విభేదాల కారణంగా వీరిద్దరూ దూరమయ్యారు. ఇప్పుడు విశాల్ ఓ తెలుగు హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నాడనే వార్త సామాజి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె విశాల్ తో కలిసి నటించింది కూడా. తెలుగులోనూ రెండు మూడు మంచి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు. మనసారా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీ దివ్య. బాలనటిగా కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించిందామె. తమిళ్ లోనూ కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా చేసింది. విశాల్ తో కలిసి రాయుడు మూవీలో దివ్య కథనాయికగా నటించింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నరని కోలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కానీ, దీనిపై అటు విశాల్ ఫ్యామిలీ నుంచి గానీ, ఇటు దివ్య కుటుంబం నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. దీంట్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
OSCAR-2019
సొహైల్ పొజిషన్ ను మెహబూబ్ లీక్ చేశాడా? - Mrnewsworld సొహైల్ పొజిషన్ ను మెహబూబ్ లీక్ చేశాడా? బిగ్ బాస్ – 4 గ్రాండ్ ఫినాలే ముగిసింది. అభిజిత్ విజేతగా నిలవగా, అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. కాగా ముగ్గురు ఫైనలిస్టులలో ఒకరు తప్పుకుంటే రూ.25 లక్షలు తీసుకెళ్లవచ్చని నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ ను అంగీకరించిన సొహైల్ రూ.25 లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటికొచ్చాడు. కాగా ఈ గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన వారికి టాప్ 5 కంటెస్టెంట్లతో కలుసుకునే అవకాశాన్ని కల్పించాడు. అద్దాలతో బిగించిన రూమ్ లోకి మాజీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరూ గా హౌజ్ లో ఎంట్రీ ఇచ్చారు. అక్కడి కంటెస్టెంట్లను ఎంటర్ టైన్ చేశారు. అయితే మెహబూబ్ మాత్రం సొహైల్ తో ఏవో సైగలు చేశాడు. సొహైల్ పొజిషన్ ను మెహబూబ్ లీక్ చేశాడని మిగితా కంటెస్టెంట్ల అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తీసుకునే ఆఫర్ వస్తే వదిలిపెట్టవద్దని సూచించినట్లు వారు ఆరోపిస్తున్నారు. సొహైల్ డబ్బులు తీసుకోవడం వల్లే అభిజిత్ ప్రైజ్ మనీలో కోత పడిందని అభిమానులు మండిపడుతున్నారు.
2021/04/17 00:05:06
https://mrnewsworld.com/did-mehboob-leak-sohails-position/
mC4
సేవాధర్మోపదేశం3 ఆ. అనిన ధౌమ్యుఁడిట్టులనియె నీవత్సర మొకఁడు నెట్టులయిన నుడిగిమడిఁగి సంకటముల కోర్చి చరియించి యాపద నిస్తరించి పిదప నెగడవలయు (విరాట. 1-143) ధౌమ్యుడు ఆశీర్వదిస్తూ హెచ్చరించాడు. 'ఈ అజ్ఞాతవాస సంవత్సరం కష్టతరమైనది. చాలా సమయస్పూర్తితో మెలగాలి. ఎక్కడైనా మీ అభిమానం దెబ్బతిని మీరు విజృంభించే పరిస్థితి వస్తే నిగ్రహంతో సమాధానపరచుకుని ఉండాలి. ఏవిధంగా అయినా సరే, ఈ ఒక్కసంవత్సరం సహనంతో, మీ విద్యాసామర్థ్యాలను గమనించుకుని, వివేకంతో గట్టెక్కాలి' అన్నాడు. క. అనవుడు నట్టుల చేసెద, మని వారలు భక్తియుక్తి నతనికి నభివం దన మొనరించినఁదగుదీ, వన లిచ్చెనతండు గాఢవాత్సల్యమునన్ (విరాట. 1-144) 'అనవుడు నట్టుల చేసెద మని' పాండవులందరూ సమాధానం చెప్పి, -"భూదేవోత్తము నాశీర్వాదంబులఁ బ్రీతిఁబొంది వారలు,"- ధౌమ్యాచార్యులు, ఇతరబ్రాహ్మణులఆశీర్వాదాలు తీసుకుని, అక్కడనుంచి మేం బయల్దేరతాం అన్నారు. ధౌమ్యులవారు కూడా, 'సమ్మోదావహ పుణ్యకర్మముల కుద్యతుఁడై' వారి అగ్నిహోత్రాన్ని గ్రహించి, పాండవులకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించే జపహోమాది పుణ్యకర్మలను సంకల్పించి బ్రాహ్మణసమూహంతో ప్రయాణమై వెళ్లాడు. వారు వెళ్ళాక పాండవులు పాంచాలి ఎవరు ఏవృత్తుల్లో ఉండాలి అన్నది ధౌమ్యాచార్యుల వారికి కూడా తెలియకుండా ఇది వరకే నిర్ణయం చేసుకున్నారు కనుక, వీళ్ళు కూడా బయలుదేరారు.
2021/04/19 19:24:37
http://www.mahabharatapravachanam.com/list/3/menu/14/view/34/page:3
mC4
చచ్చేలోపు ఒక్కసారి ఆయన్ని కలవాలి: పూరి Oct 6 2020 @ 18:51PM చనిపోయే లోపు ఒక్కసారైనా ఆయనని కలవాలనేది నా కోరిక. న్యాచురల్‌ హిస్టారియన్‌ డేవిడ్‌ అటెన్‌బరో గురించి తెలుపుతూ.. డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ అంటోన్న మాట ఇది. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన డేవిడ్‌ అటెన్‌బరో గురించి చెప్పుకొచ్చారు. 94 సంవత్సరాల డేవిడ్‌ అటెన్‌బరో ప్రోగ్రామ్స్ గానీ లేకపోతే.. వైల్డ్ లైఫ్‌ గురించి మనకి ఏ విషయం తెలిసేది కాదని.. పూరి ఆయన గొప్పతనాన్ని ఈ ఆడియోలో చెప్పుకొచ్చారు. మరి అంత గొప్ప డేవిడ్‌ అటెన్‌బరో గురించి పూరీ ఏం చెప్పాడో తెలుసుకుందామా..? "డేవిడ్‌ అటెన్‌బరో.. ఈ పేరు చాలా మందికి తెలియదు. గాంధీ సినిమాను డైరెక్ట్ చేసిన రిచర్డ్ అటెన్‌బరో పేరు మీకు ఐడియా ఉండే ఉంటుంది. వాళ్ల తమ్ముడు ఈ డేవిడ్‌ అటెన్‌బరో. హి ఈజ్‌ ఏ న్యాచురల్‌ హిస్టారియన్‌. 1926లో లండన్‌లో పుట్టాడు. అయితే చిన్నప్పటి నుంచి ఫాజిల్స్, పురాతనమైన స్టోన్స్, న్యాచురల్‌ స్పెసిమెన్స్‌ కలెక్ట్ చేయడం మొదలెట్టాడు. ఆ తర్వాత కేమ్‌ బ్రిడ్జి యూనివర్సిటీలో జియోలజీ, జువాలజీ చదువుకున్నాడు. అతనికి నేచర్‌ అంటే విపరీతమైన ఇష్టం. కొన్నేళ్ల తర్వాత అతనికి బీబీసీలో జాబ్‌ వచ్చింది. అప్పుడు బీబీసీలో యానిమల్‌ ప్యాట్రన్స్ అని ఒక సిరీస్‌ చేశాడు. దాని తర్వాత యాంత్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి.. జంతువులను ఇంకా డీప్‌గా స్టడీ చేయడం మొదలెట్టాడు. అంతేకాదు వాటిని ఫిల్మింగ్‌ చేద్దామని డిసైడ్‌ చేసుకున్నాడు. లైఫ్‌ ఆన్‌ ఎర్త్ అనే స్క్రిఫ్ట్ రెడీ చేసుకుని.. చెప్తే.. బీబీసీ వాళ్లు అతనికి సపోర్ట్ చేశారు. అది షూట్‌ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. యానిమల్స్‌ను రోజూ ఫాలో అవుతూ.. షూటింగ్‌ చేయాలంటే.. నెలలు, సంవత్సరాలు పడతాయి. అయినా సరే.. అతని ఇంట్రెస్ట్ చూసి బీబీసీ మొదలుపెట్టింది. బీబీసీ కోసం అతను వైల్డ్ లైఫ్‌ మీద ఎన్నో డాక్యుమెంటరీస్‌ తీశాడు. ఈవాళ మనం చూసే బీబీసీ, డిస్కవరీ, నేషనల్‌ జియోగ్రఫీ ఇలా అన్నిటికీ ఆయనే కారణం. ఆయన ప్రోగ్రామ్స్ గానీ లేకపోతే.. మనకి ఏ విషయం తెలిసేది కాదు. ఒక ఐస్‌ బర్గ్‌ మెల్ట్ అవుతున్న దృశ్యాలు చూస్తాం. అది షూట్‌ చేయాలంటే.. ఎన్నో నెలలు కెమెరాలు పట్టుకుని వెయిట్‌ చేయాలి. తాబేళ్లు గుడ్లు పెట్టి.. అవి పిల్లలై మళ్లీ సముద్రంలోకి వెళ్లడం చూడాలంటే.. మంత్స్ టుగెదర్‌ వెయిట్‌ చేయాలి వాళ్లు. జీవితాంతం ఆయన అడవిలోనే బతికాడు. డేంజరస్‌ క్లైమెట్స్‌లో, డెడ్లీ వెదర్‌ కండీషన్స్‌లో బతికాడాయన. నెట్‌ప్లిక్స్‌లో అవర్‌ ప్లానెట్‌ అని ఆయన చేసిన ఓ ప్రోగ్రామ్‌ ఉంది. అందులో మేకింగ్‌ చూస్తే.. ఆయన, ఆయన టీమ్‌ ఎంత కష్టపడతారో తెలుస్తుంది. మైనస్ టెంపరేచర్స్‌లో, ఫ్రీజింగ్‌ వెదర్‌లో.. క్రూ మొత్తం వణుకుతూ పనిచేస్తారు. ఆయన జంతువులను చూస్తూ.. వాటి మధ్య పడుకుంటూ.. చిన్న చిన్న పురుగుల నుంచి బిగ్గెస్ట్ బ్లూవేల్‌ వరకు అన్నీటి గురించి తెలుసుకున్నాడు. వాటి బిహేవియర్స్ గానీ, ఎమోషన్స్ గానీ, అబౌట్‌ ద బీడింగ్‌, మైగ్రేషన్‌.. ఎవ్రీథింగ్‌ ఇక్కడున్న క్రీచర్స్ గురించి ఆయనకు తెలిసినంత ఆ దేవుడికి కూడా తెలియదు. నాట్‌ ఓన్లీ యానిమల్స్‌.. లాస్ట్ 60 ఇయర్స్ నుంచి ఇన్విరాన్‌మెంట్‌ గురించి చదువుకుంటూనే ఉన్నాడు. ఎంతో మందికి ఈయన స్ఫూర్తి. హిజ్‌ నోన్‌ ఫర్‌ హిజ్‌ వాయిస్‌. డాక్యుమెంటరీలో ఆయన వాయిస్‌ వినండి.. ఎంతో స్మూతింగ్‌గా ఉంటుంది. అన్ని విషయాలు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా.. చక్కగా చెబుతాడాయన. ఆయన స్టోరీ నేరేషన్‌ ఒక చక్కని కథలా ఉంటుంది. యానిమల్స్‌ని దగ్గరగా చూసి చూసి ఆయన వేగన్‌గా మారిపోయాడు. హి మేడ్‌ ఇన్‌క్రిడబుల్‌ స్టోరీస్‌ ఆన్‌ నేచురల్‌ వరల్డ్‌ అండ్‌ వైల్డ్ లైఫ్‌. ఆయన వయసు ఇప్పుడు 94 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఆయన శాలరీ వన్‌ మిలియన్‌ పౌండ్స్. ఆ శాలరీ ఖర్చు పెట్టే టైమ్‌ ఉండదాయనికి. ఎప్పుడూ అడవిలోనే ఉంటాడు. ఈ ఎర్త్ రౌండ్‌ని కొలిస్తే.. ఆ పోల్‌ నుంచి ఈ పోల్‌కి.. మధ్య దూరం 40,000 కి.మీ. అయితే.. ఈయన ఇప్పటి వరకు 4 లక్షల కి.మీ. తిరిగాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి పదేళ్ళుగా ఎన్నో సార్లు.. మనందరినీ వార్న్‌ చేస్తూనే ఉన్నాడు. కానీ మనం పట్టించుకోం. యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ అతనిని నేషనల్‌ ట్రెజర్‌గా ఫీలవుతుంది. టాప్‌ 100 గ్రేట్‌ బిటన్స్‌లో డేవిడ్‌ అటెన్‌బరో ఒకరు. చనిపోయే లోపు ఒక్కసారైనా ఆయనని కలవాలనేది నా కోరిక. ఆయన చెప్పింది ఒక్కటే.. డోంట్‌ వేస్ట్ ఎలక్ట్రిసిటీ. డోంట్‌ వేస్ట్ పేపర్. డోంట్‌ వేస్ట్ ఫుడ్‌. లీవ్‌ ద వే.. యు వాంట్‌ టు లీవ్‌.. జస్ట్ డోంట్‌ వేస్ట్.. ‌‌" అని పూరి డేవిడ్‌ అటెన్‌బరో గురించి చెప్పుకొచ్చారు. జ్ఞానోదయం.. పూరి చందమామ కథ అదిరిందిఅత్యాచారాల గురించి పూరీ స్పందన..!అనవసరంగా దేవుడికి క్రెడిట్‌ ఇస్తే నాకు నచ్చదు: పూరివాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరిఅడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన 'స్వామీజీ' కథ అదిరింది'సోషల్‌ మీడియా' అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్'పరువు'పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. 'ఓల్డేజ్' 'ఎక్స్‌పెర్ట్' అయిపోవాలంటే.. 'పూరీ మ్యూజింగ్స్' ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి
2021/01/17 01:00:25
https://m.andhrajyothy.com/telugunews/puri-musings-topic-is-david-attenborough-2020100606482617
mC4
ఉదయాన్నే ఇడ్లీ సాంబార్ తింటున్నారా..? మంచిదేనా..? Published on April 27, 2022 by Sravya మనకు తెలియకుండానే మనం ఎన్నో మంచి కాంబినేషన్స్ ను తింటూ ఉంటాము. ఇడ్లీ సాంబార్ ను చట్నీ తో తీసుకుంటాము. ఆకలి సరిగా లేకపోయినా ఈ బ్రేక్ ఫాస్ట్ చాలా తేలికగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కాంబినేషన్ లో అన్ని పోషకాలు ను మనం పొందవచ్చు. ఒకవేళ సాంబార్ తో ఇడ్లీ తినకపోతే ప్రోటీన్ అందకపోవడం వల్ల తొందరగా ఆకలేస్తుంది. మరి ఎలాంటి కాంబినేషన్స్ ను తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అనేది చూద్దాం. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది అని అదే పనిగా ఆకుకూరలు కూడా తినకూడదు. దానితో పాటుగా విటమిన్ సి ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఐరన్ ఫెర్రస్ స్టేట్ లోకి మారుతుంది. దాంతో మీ శరీరానికి ఐరన్ ఎంతో సులువుగా అందుతుంది. ఇలా రెండు ఆహార పదార్థాల్ని కలుపుకొని తీసుకోవడం వల్ల పోషకాలు శరీరానికి ఎంతో తేలికగా అందుతాయి. కాకపోతే కొన్ని రకాల ఆహార పదార్ధాలు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలిగిస్తాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఆల్కహాల్ మరియు ఇతర ఆహార పదార్థాలు: ఎప్పుడైనా ఆల్కహాల్ తో పాటుగా ఎలాంటి ఆహార పదార్థాలనైనా తీసుకుంటే మీ శరీరంలోకి పోషకాలు సరిగ్గా అందవు. ఆల్కహాల్ పోషకాలు అందకుండా చేస్తుంది. ముఖ్యంగా విటమిన్ బీ, జింక్, ఫోలిక్ యాసిడ్ వంటివి అసలు అందవు. క్యాల్షియం మరియు ఐరన్: ఎప్పుడైనా క్యాల్షియం మరియు ఐరన్ కలిసి ఉండే పదార్థాలను కలిపి తీసుకుంటే పోషక విలువలు శరీరంలోకి సరిగ్గా అందవు. అంతేకాకుండా క్యాల్షియం తో పాటు ఐరన్ ని తీసుకున్నప్పుడు ఐరన్ 50 నుండి 60 శాతం తక్కువగా అందుతుంది. అందుకే అందరూ పాలు, చేపలు కలిపి తినకూడదని అంటూ ఉంటారు. పాలు మరియు మిలన్స్: పాలు మరియు మిలెన్స్ ను తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిలన్స్ త్వరగా అరుగుతాయి. కానీ పాలు అరగడానికి చాలా సమయం పడుతుంది. అందుకు ఈ కాంబినేషన్ ను కూడా తీసుకోకపోవడమే మేలు.
2022/05/19 21:33:22
https://teluguadda.co.in/eating-idli-sambar-in-morning-is-good-or-not/
mC4
కృష్ణశ్రీ--"ఓసామా....": (యమర్జెంటు) కబుర్లు - 55 ఏయూలో బుల్లయ్య గారంటే ఎవరు? వివరాలు చెప్పగలరా? రాజమండ్రిలో గురుకులం అనే స్కూలు పెట్టిన తన్నీరు బుల్లయ్య గారు ఏయూలో ఏదో మెంబర్ గా చేసేవారు. మీరు ప్రస్తావిస్తున్నది ఆయన్నేనా, ఇంకెవరైనానా? ఫణీంద్ర గారు,బుల్లయ్య గారి గురించిన ప్రాథమిక సమాచారం ఇక్కడ లభ్యం http://en.wikipedia.org/wiki/Lankapalli_Bullayya పై అన్నోన్ (ఫణీంద్ర పి.)! నిజంగా నాకు ఆయన పేరు ఎల్.బుల్లెయ్య అనే ఙ్ఞాపకం. ఇంటిపేరు గుర్తులేదు. తన్నీరువారు వేరు. చాల కాలం తరవాత మీ వ్యాఖ్య! మేము కాలేజీలో చదువుతున్నప్పుడు ఆయన వైస్ ఛాన్సెలర్! అప్పట్లో, "మోడిఫైడ్ న్యూ రెగులేషన్స్"--డిగ్రీ 1st యియర్లో పరీక్షలు వుండవు. 2nd యియర్లో, లాంగ్వేజెస్, మెయిన్స్ కి ఒకేసారి 2 సంవత్సరాల సిలబస్ మీదా పరీక్షలు! 3rd యియర్, పూర్తిగా గ్రూప్ సబ్జెక్టులన్నింటిలోనూ పరీక్షలు--విధానానికి వ్యతిరేకంగా సమ్మెచేసి, ఆయనకి "డౌన్ డౌన్"లు కొట్టాము! (తరవాత మేము చదువుకున్నది ఆ పధ్ధతిలోనే!) తరువాత ఆయన మా కాలేజిలో ఓ బిల్డింగ్ బ్లాక్ ప్రారంభానికి వస్తే, విద్య విషయంలో ఆయన తపన చూసి, ముగ్ధులమయ్యాం! మీ లింక్ ద్వారా మళ్లీ ఓసారి ఆయన గురించి సమగ్రంగా చదివి, మనసులోనే నివాళులర్పించాను! చాలా సంతోషం. ధన్యవాదాలు! రాజేంద్ర గారూ... ఓ గొప్ప విద్యావేత్త గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. కృష్ణశ్రీ గారూ... కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కలిగించారు. మీకూ ధన్యవాదాలు.
2018/04/21 01:53:24
http://osaamaa.blogspot.com/2011/06/55.html
mC4
కరోనా భయం.. చివరి చూపుకి కూడా రాకుండా.. | Coronavirus: No-one can attend woman's funeral Hyderabad, First Published Mar 28, 2020, 9:20 AM IST పంచాయతీ తరపున బంధువులకు సమాచారం అందించారు. అయితే.. కరోనా భయంతో ఒక్కరు కూడా రాకపోవడం గమనార్హం. కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎంతలా అంటే.. మనిషి ప్రాణాలు పోతే కనీసం చివరి చూపుకు కూడా ఆ ఇంటి వైపు ఎవరూ చూడటం లేదు. మామూలుగా అయితే... ఎవరి ఇంట్లో అయినా ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకుంటే.. అయినవాళ్లంతా ఒక చోటుకుచేరుకుంటారు. చుట్టుపక్కల వారు వారికి అండగా నిలుస్తారు. వారి బాధలో పాలు పంచుకొని ఓదార్పునిస్తారు. కరోనా తో ఈ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఓ మహిళ చనిపోతే.. ఆమెను కడసారి చూడటానికి కానీ.. అంతిమ సంస్కారాని కూడా ఎవరూ రాలేదు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చోటుచేసుకుంది. Also Read హైదరాబాదులో ఐదు రెడ్ జోన్లు ఇవే: ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టొద్దు... పూర్తి వివరాల్లోకి వెళితే.. ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన కోసరి రాజవ్వ(56) గురువారం సాయంత్రం మృతిచెందింది. దీంతో పంచాయతీ తరపున బంధువులకు సమాచారం అందించారు. అయితే.. కరోనా భయంతో ఒక్కరు కూడా రాకపోవడం గమనార్హం. గ్రామస్థులు కూడా దగ్గరకు రాలేదు. కనీసం పాడే మోసేందుకు కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. దీంతో పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు రిక్షాపై మృతదేహాన్ని స్మశానానికి తరలించారు.
2021/06/19 21:50:55
https://telugu.asianetnews.com/coronavirus-telangana/coronavirus-no-one-can-attend-woman-s-funeral-q7vxbm
mC4
కొడుకు మీద ప్రేమతో నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకు సినిమా ప్రొమోషన్స్ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా స్టార్ హీరోకి ఏమి తీసిపోకుండా ఆ రేంజులో ప్ర‌మోష‌న్ల‌ని చేస్తుంటారు. అప్పుడప్పుడు పెద్దపెద్ద హీరోస్ కి కూడా ఈమాత్రం చేయరేమో అని అనిపిస్తది. ఇప్పుడు అలానే నాగ శౌర్య తండ్రి కూడా చేస్తున్నారు. నాగ‌శౌర్య తండ్రి శంక‌ర్ ప్ర‌సాద్‌ తన సొంత బ్యానర్ లో ఐరా క్రియేష‌న్స్‌ లో తన కొడుకుతో ‘ఛ‌లో’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. ఆ సినిమా అంతలా హిట్ అవ్వడానికి ప్రమోషన్స్.. మేజర్ కారణం. కచ్చితంగా శౌర్యకి హిట్ అవసరం అన్న టైములో ఆ బ్యానర్ లో ‘ఛలో’ వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే బ్యానర్ లో ‘న‌ర్త‌న‌శాల‌’ వస్తుంది. దీనికి కూడా ఈసారి ప్రొమోషన్స్ విషయం ఇది వ‌ర‌కెప్పుడూ లేనంత జోరుగా సాగుతున్నాయి. ఎందుకంటే శౌర్య లేటెస్ట్ మూవీస్ ‘అమ్మ‌మ్మ‌గారి ఇల్లు’, ‘క‌ణం’ ప్ర‌మోష‌న్లు లేక డీలా ప‌డ్డాయి. ‘అమ్మ‌మ్మ‌గారి ఇల్లు’ కి మంచి టాక్ వచ్చిన మూవీకి పబ్లిసిటీ లేకపోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిల‌బ‌డ‌లేక‌పోయింది. సో ఆ లోటు.. ‘న‌ర్త‌న శాల‌’కు రాకూడ‌ద‌ని జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. ఇప్పటికే ప్ర‌మోష‌న్ల కోసం ఏకంగా రూ.3.5 కోట్లు ఖ‌ర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. స్టార్ హీరోస్ కి ఏ స్థాయిలో ప్రమోట్ చేస్తారో అదేవిధంగా ఈ సినిమాకు చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజ‌ర్ల‌కు, పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై హోప్స్ పెరిగిపోయాయి. ‘శైలజ రెడ్డి’ కి పోటీగా ‘న‌ర్త‌న శాల‌’ ఈనెల 30న విడుదల చేయనున్నారు.
2021-02-27T13:34:19Z
https://www.cinejosh.com/news-in-telugu/4/42186/naga-shourya-narthanasala-promotions-ira-creations.html
OSCAR-2109
కోదండరాంకు తోడుగా జనసేనోడు ఒచ్చిండు: పవన్‌పై నాయిని ఫైర్, వామపక్షాలకు వార్నింగ్ | naini narsimha reddy fires at Dharna chowk incident - Telugu Oneindia #Naini Narsimha Reddy 'గవర్నర్‌ను టార్గెట్ చేస్తే ఛైర్మన్‌కు గాయం': దాడి చేసిన వారి సభ్యత్వం రద్దు? జీహెచ్ఎంసీలో ఖాళీలు భర్తీ చేస్తాం: కేటీఆర్, 'కంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ' 21 min ago Corona Vaccine: ఐటీ హబ్ లో కోటి మంది ప్రజలు, 8 కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలు, 1 లక్ష వ్యాక్సిన్ లు! 31 min ago తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమ మద్యం ... కర్నూల్ శివార్లలో పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు 40 min ago మోడీ కటౌట్: బీజేపీ పెద్ద తలకాయ మీదే: సాదినేని యామిని: జగన్ అహంకారం: ప్రధాని ఫొటో ఏదీ? కోదండరాంకు తోడుగా జనసేనోడు ఒచ్చిండు: పవన్‌పై నాయిని ఫైర్, వామపక్షాలకు వార్నింగ్ | Updated: Tuesday, May 16, 2017, 9:15 [IST] హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద సోమవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో విధ్వంసానికి, దాడులకు పాల్పడటంపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు, కమ్యూనిస్టులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాంపైనా నిప్పులు చెరిగిన ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా పరోక్షంగా విమర్శలు చేశారు. కోదండరాంకు జనసేనోడు ఒచ్చి చేరిండు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సోమవారం జరిగిన పరిణామాలపై స్పందించిన మంత్రి నాయిని మాట్లాడుతూ.. ప్రతిపక్షాల అండ చూసుకుని కోదండరాం చెలరేగిపోతున్నారని అన్నారు. 'కోదండరాంకు తోడుగా జనసేనోడు ఒచ్చి చేరిండు. వీడు యాడికెళ్లి ఒచ్చిండో తెల్వదు' అపి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రోజూ కొట్టుకుంటారు.. ధర్నాచౌక్ ముట్టడికి ప్రజల మద్దతు లేదని అన్నారు. విపక్షాలకు చెందిన వారు స్థానికులను కొడుతుంటే పోలీసులు సముదాయించారు తప్ప వారు ఎవరిపైనా చేయి చేసుకోలేదని పేర్కొన్నారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తే రోజూ కొట్టుకుంటారని నర్సింహారెడ్డి అన్నారు. రెచ్చిపోతే.. చచ్చిపోతారు.. వామపక్షాలకు హెచ్చరిక నాయిని నర్సింహారెడ్డి వామపక్షాలు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అతిగా రెచ్చిపోవద్దని, రెచ్చిపోతే చచ్చిపోతారన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టులకు స్థానం లేదని అన్నారు. కేసీఆర్ పాలనలో ఏ సమస్యా లేకపోవడంతో ధర్నాచౌక్ వంటి చిన్న సమస్యను పెద్దదిగా చేసి రెచ్చిపోతున్నారని అది మంచిది కాదని హితవు పలికారు. రెచ్చిపోవద్దని, రెచ్చిపోతే ప్రజల చేతిలో చచ్చిపోతారని హెచ్చరించారు. తోకపార్టీ లేనిదే బతుకుదెరువు లేదు.. ఇప్పటికే తెలంగాణలో వామపక్షాలకు స్థానం లేకుండా పోయిందని, ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీ తోక పట్టుకుంటే బతుకుదెరువు ఉండటం లేదని ఎద్దేవా చేశారు. మగ్ధూంభవన్‌లో దీక్షలు చేసి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ఫాసిస్టులు, నియంతలు అని తిట్టినా తమకేమీ అభ్యంతరం లేదన్నారు. అసలు ధర్నాచౌక్‌ను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా చెప్పలేదని నాయిని స్పష్టం చేశారు. మరిన్ని naini narsimha reddy వార్తలు పసిగట్టేస్తాయి: మంత్రి నాయినికి స్నిఫ్ఫర్ డాగ్స్ వందనం(పిక్చర్స్) బోనాల సంబరం: చిందేసిన శివారెడ్డి(పిక్చర్స్) జయశంకర్‌కు నివాళి: 'ఎన్టీఆర్ ఆంధ్రోడయినా, చాలా మంచోడు' (ఫోటోలు) భద్రాచలంలో విద్యార్థి గల్లంతు: పెరిగిన భక్తుల రద్దీ, పరిశీలించిన నాయిని మరువలేం: జయశంకర్‌కు సిఎం కెసిఆర్, మంత్రుల నివాళి రాక్‌గార్డెన్ చెరువులో బోటింగ్: హరీశ్(పిక్చర్స్) ఆంధ్రా ప్రజలు టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు: నాయిని 'కాంగ్రెస్ చెల్లని రూపాయి-టిడిపి కనుమరుగు' కాల్పుల బాధితులకు నాయిని పరామర్శ: రోదనలు(పిక్చర్స్) చంచల్‌గూడ జైలులో నాయిని ఇలా (పిక్చర్స్) లిఫ్టులో చిక్కుకున్న డిప్యూటీ సిఎం, హోంమంత్రి naini narsimha reddy dharna chowk pawan kalyan kodandaram నాయిని నర్సింహారెడ్డి ధర్నా చౌక్ పవన్ కళ్యాణ్ కోదండరాం
2021/01/16 08:51:40
https://telugu.oneindia.com/news/telangana/naini-narsimha-reddy-fires-at-dharna-chowk-incident-201850.html?utm_medium=Desktop&utm_source=OI-TE&utm_campaign=Topic-Article
mC4
డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొండా సురేఖ గారు మరియు తదితరులు సోనియాగాంధీ గారి పుట్టిన రోజు సందర్భంగా ఆమెను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కొండా సురేఖ గారు ఆత్మకూరు గ్రామములో ఇటీవల మరణించిన RTC కండక్టర్ ఏరుకొండ రవీందర్ గారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శ్రీమతి కొండా సురేఖ గారు పరామర్శించి ఆర్ధిక సహాయాన్ని అందించి వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు MLA శ్రీమతి కొండా సురేఖ గారు మురళీధర్ రావు గారు బొడ్డు చింతలపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొండా దంపతులు రావడం తో బొడ్డు చింతలపల్లి లో నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు యువకులు అధిక సంఖ్య లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు
2021-03-07T05:21:43Z
https://theleaderspage.com/konda-surekha/
OSCAR-2109
ఆర్థికవ్యవస్థ క్షీణిస్తోంది. పౌరస్వేచ్ఛలు సన్నగిల్లుతున్నాయి. ఈ వైపరీత్యాలు దేశ శ్రేయస్సుకు దోహదం చేయవు. ముంచుకొస్తున్న ముప్పును నివారించేందుకు రాజ్యాంగ విహితులు అందరూ పూనుకోవాలి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు ప్రతిఘటనా మార్గాన్ని ఎంచుకున్నారు. అసోం, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు ఓటర్ల ముందు మరో మార్గం ఉంది. భారత ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవ పథంలో ఉందా లేదా అనేది ఒక చర్చనీయాంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆర్థికవ్యవస్థ 0.4 శాతం పెరుగుదల సాధించిందన్న ఎన్‌ఎస్‌ఓ అంచనాపై ప్రభుత్వం బ్రహ్మానందపడిపోతోంది, ఘనంగా చెప్పుకుంటోంది. గణాంక తప్పిదాలను పరిగణనలోకి తీసుకుంటే 0.4 శాతం పెరుగుదల అంటే అది సున్నా శాతం అయినా కావచ్చు లేదా 0.8 శాతం అయినా కావచ్చు. దేశ ఆర్థికవ్యవస్థ సత్వరమే పునరుద్ధరణ కావాలని మనం కోరుకుంటున్నాం. కనీసం వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2018–-19 ఆర్థిక సంవత్సరంలో వలే రూ.140.03 లక్షల కోట్ల స్థాయిని లేదా 2019-–20 వలే రూ.145.09 లక్షల కోట్ల స్థాయిని అందుకోవడం శుభస్కరమవుతుంది. ఆ రెండు ఆర్థిక సంవత్సరాలలోనూ వృద్ధిరేట్లు తగ్గిపోయినప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ వరుసగా 6.1 శాతం, 4.0 శాతం పెరుగుదలను సాధించింది. ఆ మరుసటి సంవత్సరం అంటే 2020–-21లో కరోనా మహమ్మారి దేశాన్ని అన్ని విధాలా కుదిపివేసింది. అసలే అసమర్థ నిర్వహణతో కుదేలైపోయిన ఆర్థికవ్యవస్థ మహమ్మారి దెబ్బకు పూర్తిగా మాంద్యంలోకి జారిపోయింది. గత నాలుగు దశాబ్దాలలో ఇలా ఆర్థికవ్యవస్థ మాంద్యం కోరల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి. ఎన్‌ఎస్‌ఓ అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (నిలకడ గల ధరలలో) రూ.134.09 లక్షల కోట్ల జీడీపీతో ముగియనున్నది. 2019–-20లో కంటే 2020-–21లో ఆర్థికవ్యవస్థలో వృద్ధి -8.0 శాతం తక్కువగా ఉంది. నిజానికి అది అంతకంటే ఘోరంగా ఉండవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 0.4 శాతం పెరుగుదలను సాధించినప్పటికీ, 2020–-21 ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించిన అంచనాల ప్రాతిపదికన చూస్తే అనేక అంశాలు కలవరం కలిగిస్తున్నాయి. అవి: (1) 2020-–21లో ఆర్థికవ్యవస్థ పెరుగులకు ప్రధాన కారణం వ్యవసాయరంగం నమోదు చేసిన 3.9 శాతం వృద్ధిరేటు, నిర్మాణరంగం సాధించిన 6.2 శాతం వృద్ధిరేటు. అయితే మైనింగ్, తయారీరంగం, వర్తకం, హోటల్స్, రవాణా రంగాలలో పెరుగుదల గణనీయంగా క్షీణించింది. (2) స్థూల స్థిరీకృత పెట్టుబడి కల్పన రూ.41,44,957 కోట్లు మాత్రమే. 2018-–19, 2019-–20 ఆర్థిక సంవత్సరాలలో కంటే ఇది తక్కువగా ఉండడమే కాక జీడీపీలో కేవలం 30.9 శాతమే. (3) ఎగుమతుల విలువ రూ.25,98,162 కోట్లు కాగా దిగుమతుల విలువ రూ.27,33,144 కోట్లు. ఇవి రెండూ గత రెండు ఆర్థిక సంవత్సరాలలో కంటే తక్కువ. జీడీపీలో ఇవి 19.4 శాతం, 30.4 శాతంగా ఉన్నాయి. (4) తలసరి జీడీపీ రూ.1 లక్ష నుంచి రూ.98,928లకు తగ్గిపోయింది. బిలియనీర్లు (వీరి సంఖ్య 2020లో 40కి పెరిగింది) మినహా ప్రతి ఒక్కరూ సాపేక్షంగా పేదరికంలోకి జారిపోయారు. కోట్లాది మంది దారిద్ర్యరేఖ దిగువకు కూలిపోయారు. ఇప్పటికే ఈరేఖ దిగువున ఉన్న కుటుంబాలు మరింత కటిక పేదరికం కోరల్లో చిక్కుకోవడంతో పాటు అప్పులపాలయ్యాయి. (5) మాంద్యమూ, మహమ్మారీ ఆర్థికవ్యవస్థనే కాదు విద్య, ప్రజారోగ్య రంగాలనూ కుదేలుపరిచాయి. పేద కుటుంబాల బాలలకు పోషకాహారం కనీసస్థాయిలో కూడా లభించని విపత్కర పరిస్థితులను కల్పించాయి. ఇదీ మన ఆర్థికవ్యవస్థ పరిస్థితి. ఆశాజ్యోతులు ఎంతకూ మిణుకుమిణుకు మంటున్నాయి తప్ప అంతకుమించి ప్రకాశించడం లేదు. ప్రైవేట్ పెట్టుబడులు పత్తా లేనప్పుడు ఏ ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుంది? కనుక చిన్నపాటి పురోగతికి బ్రహ్మానంద పడిపోనవసరం లేదు. నాలుగవ త్రైమాసికంతో పాటు ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించిన అంచనాలు వెలువడేంతవరకు వేచి ఉండడం మంచిది. ఆర్థికం ఇలా అఘోరిస్తున్నప్పుడు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయా? స్వేచ్ఛా సూచీలలో మనదేశం స్థానం ఇంకాస్త పడిపోయింది. ప్రపంచ పత్రికాస్వాతంత్ర్యం సూచీలో భారత్, మొత్తం 180 దేశాలలో 142వ స్థానంలో ఉంది. మానవస్వేచ్ఛా సూచీలో 162 దేశాలలో మన దేశం 111వ స్థానంలో ఉంది. ఇవి చెబుతున్న వాస్తవమేమిటి? భారత్‌లో స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు తగ్గిపోయాయనే కాదూ? 'ఫ్రీడమ్ హౌజ్' అనే అమెరికా మేధోమండలి కూడా ఇదే వాస్తవాన్ని ధ్రువీకరించింది. స్వేచ్ఛాస్వాతంత్ర్యాలలో పరిగణనలోకి తీసుకున్న 100 దేశాలలో భారత్ స్థానం 71 నుంచి 67కి పడిపోయిందని 'ఫ్రీడమ్ హౌజ్' నివేదిక పేర్కొంది. భారత్ పాక్షికంగా మాత్రమే స్వేచ్ఛాదేశమని ఆ మేధో మండలి వ్యాఖ్యానించింది. ఎక్కడెక్కడివారో అలా అన్నారు, ఇలా అన్నారని చెప్పుకోవడమెందుకు, ఇటీవలి సంవత్సరాలలో మన సామాన్య ప్రజల అనుభవాలలోకి వచ్చిన కఠోర వాస్తవాలలో తమ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు క్రమంగా హరించుకుపోతున్నాయనేది కూడా ఒకటి కాదూ? మన మీడియా స్వేచ్ఛాయుతంగా వ్యవహరించగలుగుతోందా? ఇంచుమించు ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు అన్నీ కేంద్రంలోని పాలకులకు విధేయంగా వ్యవహరిస్తున్నాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వానికి, అధికార పక్షానికి 'హిజ్ మాస్టర్ వాయిస్' లా వ్యవహరిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారమే మహిళలు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలకు వ్యతిరేకంగా నేరాలు పెరిగిపోతున్నాయి. నేరస్థులు చాలా నిర్భీకంగా దుశ్చర్యలకు పాల్పడడానికి కారణమేమిటి? ఉగ్రవాదం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి దాకా ప్రతి దానికీ ముస్లింలను బలిపశువులను చేయడం వాస్తవం కాదా? కేంద్రప్రభుత్వం మరింత నిరంకుశంగా వ్యవహరించడం లేదా? క్రిమినల్ చట్టాలు మరింత అణచివేతకు దోహదం చేయడం లేదా? పన్నులచట్టాలు, పన్ను వసూళ్ల పాలన చట్టబద్ధంగా వ్యవహరించే పౌరులకు సైతం దుర్భర పరిస్థితులను సృష్టించడం లేదా? పోలీసు, దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నాయా? ఆర్థిక విధానాలు కుబేరులకు సానుకూలంగా ఉంటూగుత్తాధిపత్యాలను పెంపొందించడానికే తోడ్పడుతున్నాయి. ఇవన్నీ తిరుగులేని వాస్తవాలు కాదా?
2021/05/14 03:46:23
https://www.andhrajyothy.com/telugunews/destructed-economy-and-partial-freedom-202103061231347
mC4
రైతులను ప్రేమిస్తే ఏమౌతుంది,మహా ఐతే తిరిగి ప్రేమిస్తారు.!రైతు గుండెల్లో ప్రేమ గింజలు నాటిన మంత్రి.! | The minister who planted the seeds of love in the heart of the farmer.! - Telugu Oneindia 30 min ago ఆఫ్ఘనిస్తాన్ కోసం రంగంలో దిగిన ప్రధాని మోడీ: ఆ అయిదు దేశాలతో కలిసి | Published: Friday, January 14, 2022, 19:18 [IST] హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్బంగా వ్యవసాయ మంత్రి ప్రేమ పాఠాలు వల్లెవేసారు. రైతులను ప్రేమిస్తే పోయేదేముంది.?మహా ఐతే తిరిగి ప్రేమిస్తారని హీరో ప్రభాస్ డైలాగ్ వినిపించారు. మరో అడుగు ముందుకేసి రైతుల మమకారపు పొలాల్లో అనురాగపు ప్రేమగింజలు నాటితే తప్పేంటని ప్రశ్నించారు. అన్నదాతలు సంతోషంగా ఉంటేనే సమాజం బాగుంటుందని, రైతులు సంతోషంగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రమపద్దతిలో వ్యవసాయ అభివృద్దికి చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతులను ఎంతప్రేమిస్తే అంత మంచిది.. వ్యవసాయ మంత్రి యాసంగి ప్రేమ. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో సాగునీటి వసతి కల్పనకు నిరంతరం పనిచేస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేసారు. మట్టిమనుషులను, రైతులను ఎంత ప్రేమిస్తే అంతమంచిదని అన్నారు. మనమంతా వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన వాళ్లమేనని, ఎవరమూ మన మూలాలను మరవొద్దని హితవుపలికారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పల్లెలు నేడు సుభిక్షంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేసారు. అన్నిరంగాల అధికారులు తమ తమ విధులను సమర్దవంతంగా నిర్వహిస్తున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. సస్యశ్యామలంగా పల్లెలు.. కేసీఆర్ కష్టానికి నిదర్శనాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. గ్రామ సీమలు గతంలో కరువుకు నిలయంగా, అపరిశుభ్ర వాతావరణంతో నిండి ఉండేవని, ఇప్పుడు అవే గ్రామీణ ప్రాంతాలు పూర్తి మౌళిక సదుపాయాలతోపరిశుభ్రంగా అలరారుతున్నాయని, ప్రజలంతా ఎక్కడికక్కడ అన్ని వసతులతో సంతోషంగా జీవించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. పల్లెలు విడిచి ప్రజలు పట్టణాలకు వలస పోవడంతోహైదరాబాద్ వంటి నగరంలోఎన్ని రోడ్లు వేిసినా, ఎన్ని వసతులు కల్పించినాసరిపోవడం లేదు. పల్లెలను విడిచి పట్టణాలకు వలసలు నాగరిక సమాజానికి మంచిది కాదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వలసలు తగ్గాయి.. తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉన్నారన్న వ్యవసాయ మంత్రి.. తెలంగాణలో వలసలు గణనీయంగా తగ్గిపోయాయని, ఇది ఎంతో ఆనందదాయక పరిణామమని మంత్రి తెలిపారు. గతంలో పండగలుఎన్నో ఇబ్బందులతో నిర్వహించుకునే వారని, ఇప్పడు ఆ పరిస్థితి తప్పిపోయిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు అడుగుపెడుతుండగానేముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మార్కు పాలన కనిపిస్తుందని, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నూతన రహదారులు, మౌళిక సదుపాయాలతోదర్శనమిస్తున్నాయన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితోపనిచేస్తేవారు ఆదరిస్తారని మంత్రి గుర్తు చేసారు. రైతులతో పాటు ప్రజానికానికి పండుగ శుభాకాంక్షలు.. క్రిష్ణా జలాలకుపూలు చల్లి పూజలు చేసిన మంత్రి రైతులు, ప్రజలు, పార్టీ నేతలు, అభిమానులు, ఉద్యోగులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు, ఉమ్మడి పాలమూరు జిల్లా శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, ప్రజా ప్రతినిధులు అందరికీ భోగి, సంక్రాంతి పండగశుభాకాంక్షలు తెలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి గారు. గోపాల్ పేట మండలం కేశంపేట, చెన్నారం గ్రామాల పరిధిలో ఎంజెమొదటి కాలువలనుపరిశీలించి క్రిష్ణా జలాలకుపూలు చల్లి పూజలు చేసారు నిరంజన్ రెడ్డి. ఏదుట్ల కు చెందిన ఇందిరమ్మ చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరయిన 3 లక్షల రూపాయల ఎల్ఓసీని మంత్రి అందజేసారు. telangana farmers krishna river water తెలంగాణ రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ State Agriculture Minister Singireddy Niranjan Reddy said that the society would be better off if the donors were happy and the Telangana government was working in good faith for systematic agricultural development to keep the farmers happy.
2022/01/28 02:20:53
https://telugu.oneindia.com/news/telangana/the-minister-who-planted-the-seeds-of-love-in-the-heart-of-the-farmer-310404.html
mC4
ఈ క్యాలీఫ్లవర్ సూప్‌తో ప్రయోజనాలెన్నో! - try this easy cauliflower soup recipe to chill in this monsoon season Updated : 03/08/2021 18:43 IST తేలికగా జీర్ణమయ్యే సూప్‌లను ఏ కాలంలోనైనా ఇష్టంగా లాగించేస్తుంటారు చాలామంది. ఇక వర్షాకాలంలో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి వీటినే ఎక్కువగా తీసుకుంటుంటారు. చికెన్‌, మటన్‌.. వంటి వాటితో పాటు రకరకాల కూరగాయలతో తయారుచేసే సూప్‌లు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాంటి వాటిల్లో క్యాలీఫ్లవర్‌ సూప్‌ కూడా ఒకటి. ఫైబర్‌ పుష్కలంగా ఉండే దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. పైగా దీని తయారీకి పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ రుచికరమైన సూప్‌ తయారీ గురించి మనమూ తెలుసుకుందాం రండి. క్యాలీఫ్లవర్‌ సూప్ * క్యాలీఫ్లవర్‌ - 300 గ్రాములు * ఉల్లిపాయ – ఒకటి * వెల్లుల్లి - 10 నుంచి 12 రెబ్బలు * రెడ్ చిల్లీఫ్లేక్స్‌ - అర టీస్పూన్ * ఆలివ్‌ నూనె- 2 నుంచి 3 టేబుల్‌ స్పూన్లు * వెన్న – ఒక టేబుల్‌ స్పూన్ * వెజిటబుల్‌ స్టాక్ (కూరగాయలు ఉడికించిన నీరు) - 4 కప్పులు * ఛీజ్‌- పావు కప్పు * ఫ్రెష్‌ క్రీమ్‌ - 2 టేబుల్‌ స్పూన్లు * ఒరెగానో ఆకు * నల్ల మిరియాల పొడి క్యాలీఫ్లవర్‌ ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, నల్ల మిరియాల పొడి, చిల్లీఫ్లేక్స్‌ను తీసుకోవాలి. వీటికి ఆలివ్‌ నూనెను కలిపి సుమారు 200 డిగ్రీల వద్ద 10-15 నిమిషాల పాటు వేయించాలి. వీటిని ఓ బౌల్‌లోకి మార్చుకోవాలి. ఇప్పుడు వెన్న, ఒరెగానో ఆకు, వెజిటబుల్‌ స్టాక్‌ కలిపి అయిదు నిమిషాల పాటు ఉడికించాలి. క్యాలీఫ్లవర్‌ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఎలక్ట్రిక్‌ బ్లెండర్‌ సహాయంతో మెల్లగా బ్లెండ్‌ చేయాలి. ఆ తర్వాత ఛీజ్‌, క్రీమ్‌ వేసి బాగా కలిసిపోయేవరకు ఉడికించాలి. చివరగా సర్వింగ్‌ బౌల్‌లోకి సూప్‌ తీసుకుని ఆలివ్ నూనె, మిగిలిపోయిన క్రీమ్‌, వేయించిన క్యాలీఫ్లవర్‌ ముక్కలు, వెల్లుల్లి, చిల్లీఫ్లేక్స్‌తో గార్నిష్‌ చేస్తే... రుచికరమైన క్యాలీఫ్లవర్‌ సూప్‌ సిద్ధం. క్యాలీఫ్లవర్‌ సూప్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల పెద్ద మొత్తంలో పోషకాలు శరీరానికి అందుతాయి. అవేంటంటే..! * శరీరంలో చెడు కొవ్వును కరిగించే లక్షణాలు క్యాలీఫ్లవర్‌లో సహజంగా ఉంటాయి. * ఇందులోని ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. * విటమిన్‌-బి, సి, కెలతో పాటు క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం తదితర పోషకాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. * ఇందులోని సల్ఫోరఫేన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ వివిధ రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులను నివారిస్తుందని వివిధ అధ్యయనాల్లో తేలింది. * దీనిలోని కొలీన్ మెదడు పనితీరుని మెరుగుపరచడంతో పాటు అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా రక్షణ కలిగిస్తుంది.
2021/09/28 13:37:45
https://www.eenadu.net/vasundhara/article/try-this-easy-cauliflower-soup-recipe-to-chill-in-this-monsoon-season/6205/121158229
mC4
బాహుబలి... ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? | Prabhas's Baahubali eemuneration Rs 75 cr - Telugu Filmibeat » బాహుబలి... ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? Updated: Friday, April 21, 2017, 17:24 [IST] హైదరాబాద్: ప్రభాస్ లాంటి డెడికేటెడ్ హీరో లేకుంటే 'బాహుబలి' సినిమా చేయడం కష్టం అని రాజమౌళి ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. నిజమే... ప్రభాస్ మాదిరిగా ఏ స్టార్ హీరో కూడా తన నాలుగుగైదేళ్ల సమయాన్ని కేవలం ఒకే సినిమాకు కేటాయించే సాహసం చేసి ఉండేవాడు కాదేమో. అయితే ప్రభాస్ తీసుకున్న రిస్కుకు, పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలమే దక్కింది. అప్పటి వరకు కేవలం ప్రాంతీయ హీరోగా ఉన్న ప్రభాస్.... బాహుబలి రిలీజ్ తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఒక వేళ బాహుబలి సినిమా చేసి ఉండకపోతే ఈ గ్యాపులో ప్రభాస్ కనీసం ఎనిమిది సినిమాలైనా చేసి ఉండేవాడు...ఆ సినిమాల ద్వారా ప్రభాస్ ఎంత సంపాదించేవాడో ఒక్కసారి ఊహించుకోండి? మరి ప్రభాస్ ఇన్నేళ్ల త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కిందా? అంటే అవుననే అంటున్నారు. మొదట ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత అనుకున్నారు? బాహుబలి ప్రాజెక్టు అనుకున్నప్పుడు... అంటే ఐదేళ్ల క్రితం ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ. 5 కోట్లకు కాస్త అటు ఇటుఇటుగా ఉండేది. అప్పుడు బాహుబలి ప్రాజెక్టుకు అనుకున్న బడ్జెట్, ప్రభాస్ నుండి తీసుకునే డేట్స్ బేరీజు వేసుకుని రూ. 20 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలని అనుకున్నారట. బాహుబలి పార్ట్ 1 హిట్ తర్వాత సీన్ మారింది అయితే బాహుబలి పార్ట్ 1 భారీ విజయం తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ముందు ఊహించిన దానికంటే సినిమా మార్కెట్ కూడా బాగా పెరగడంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా పెంచేసారు. రెండు ప్రాజెక్టులకు కలిపి ప్రభాస్ కు రూ. 75 కోట్లు రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం. ప్రభాస్ లైఫ్ మారిపోయింది బాహుబలి సినిమాతో ప్రభాస్ లైఫ్ మారిపోయింది. రీజనల్ స్టార్ నుండి నేషనల్ స్టార్ అయ్యాడు. ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా అంటే అది కేవలం తెలుగు బాషకే పరిమితం కాదు...హిందీ, తమిళం ఇలా మల్టీ ల్వాంగేజ్ మూవీ. సాహో సినిమాయే అందుకు నిదర్శనం. సాహో సినిమాకు ప్రభాస్ రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. బాహుబలి స్టార్ కాబట్టి ఆయన నుండి వచ్చే ఏ సినిమాపై అయినా అంచనాలు భారీగానే ఉంటాయి. ఆ అంచనాలకు తగిన విధంగానే కథలు ఎంచుకుంటున్నాడు ప్రభాస్.
2018/07/16 20:44:45
https://telugu.filmibeat.com/gossips/prabhas-s-baahubali-eemuneration-rs-75-cr-058028.html
mC4
రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై తెలంగాణ హైకోర్టులో విచార‌ణ‌ - Telugu Vartha | Latest Telugu News from Telugu Vartha రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై తెలంగాణ హైకోర్టులో విచార‌ణ‌ రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై తెలంగాణ హైకోర్టులో సోమ‌వారం విచార‌ణ జరిగింది. కాంగ్రెస్ నేత‌లు వంశీచంద్ రెడ్డి, శ్రీనివాస్ లు వేసిన పిటిష‌న్ల‌ను హైకోర్టు విచారించింది. పిటిషన్లు రెండు రాష్ట్రాల జ‌ల‌వివాదానికి సంబంధించిన‌వి కావున హైకోర్టు ప‌రిధిలోకి ఏలా వ‌స్తుంద‌ని కోర్టు పిటిషన‌ర్లను ప్ర‌శ్నించింది. ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్ల త‌రుపు న్యాయ‌వాది శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ… రాష్ట్ర పున‌ర్ విభ‌జ‌న ప‌రిధిలో కేసును విచారించాల‌ని కోరారు. అంత‌రాష్ట్ర జ‌ల‌వివాదానికి సంబంధించిన అంశం కావునా దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాల‌ని తెలంగాణ హైకోర్టు పిటిష‌న‌ర్ల‌కు సూచించింది. పిటిష‌న‌ర్ల‌తో చ‌ర్చించి త‌మ నిర్ణ‌యం చెబుతామ‌ని న్యాయ‌వాది శ్ర‌వ‌ణ్ హైకోర్టుకు తెలియ‌జేశారు. అనంతరం విచార‌ణ‌ను హైకోర్టు రేప‌టికి వాయిదా వేసింది. This entry was posted in political news on 08/31/2020 by admin. ← బుద్ధి మార్చుకోని చైనా… గ‌ట్టిగా బ‌దులిచ్చిన భార‌త్‌ కోర్టు ధిక్కరణకు పాల్ప‌డిన న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు శిక్ష ఖ‌రారు →
2021/05/13 09:50:02
http://teluguvartha.com/telangana-high-court-hearing-on-rayalaseema-upliftment-scheme/
mC4
నా తెలుగు రచనలు: February 2016 122 ఓ బుల్లి కథ 110 --- బయో మెడిసిన్ భూమి మీద స్వయం శక్తితో బ్రతికే శక్తి మొక్కలకి (plants ) మాత్రమే ఉంది. అవి పైనుండి గాలినీ, సూర్యరశ్మినీ, భూమినుండి నైట్రోజన్ లాంటి పదార్ధాలని తీసుకుని బతకటానికి శక్తిని సంపాదించుకుని, వాటి జాతి అభివృద్ధి కోసం కాయలూ విత్తనాలు తయారు చేసుకుంటాయి . మనుషులతో సహా మిగతా జంతువులుబ్రతకాలంటే ఒకటే మార్గం, మొక్కలు తిని బతకటమో లేక ఆ మొక్కలను తిని జీవించే వాటిని చంపి తిని బతకటమో చెయ్యాలి. మనుషులకు శక్తి రావాలంటే, తను తినే ఈ రెండురకాల ఆహారాల నుండీ వచ్చిన పదార్ధాలని( carbohidrates, fats , Proteins) అరిగించుకుని (digestion), శక్తిని బయటకు తీయాలి. ఈ ప్రక్రియ మనం నోట్లో ఆహారం పెట్టుకుని నవలటం మొదలపెట్టగానే saliva (లాలాజలం) తో మొదలవుతుంది. అప్పుడే amylase అనే enzyme కూడా ఉత్పత్తై saliva తో కలసి carbohydrates అరుగుదలను ప్రారంభిస్తుంది. కొంత సేపటికి తిన్న ఆహారం ముద్దయి మింగటం ద్వారా పొట్ట లోకి వస్తుంది. పొట్టలోని కండరాలు ఈ ఆహారపు ముద్దని gastrin అనే enzyme ద్వారా ఆవిర్భవించిన hydrochloric acid ని, pepsin అనే enzyme తో కలపి మనము తిన్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా (blender లాగా ) తయారు చేస్తుంది. దీనిలో renin అనే enzyme కూడా కలిసి milk protein మీద పని చేస్తుంది. మొత్తం మీద మనం తిన్న పదార్ధం ద్రవ పదార్ధంగా తయారు అయి (chyme ), కండరాల ద్వారా చిన్న ప్రేవులలోకి నెట్టబడుతుంది. మన పొట్టలో పనంతా acidic వాతా వరణంలో జరుగుతుంది. చిన్న ప్రేవులలో పని alkaline వాతా వరణంలో జరుగుతుంది. ఇక్కడ tripsin, chimotripsin, aminopeptidase, dipeptidase అను ఎంజైములు chyme మీద పనిచేసి తిన్న ప్రోటీన్స్ అన్నిటినీ పగలగొట్టి జీవత్వానికి కావలసిన న్యూట్రియంట్స్, amino acid ముక్కలని తయ్యారు చేస్తుంది. చిన్న ప్రేవులు వీటి నన్నిటినీ రక్తం లోకి తీసుకుని చెత్తని పెద్దప్రేవుల్లోకి పంపిస్తుంది. మన శరీరం తనకు కావాల్సిన ప్రోటీన్స్ ని( ఎంజైములు అన్నీ ప్రోటీన్లే) రక్తంలోనుండి amino ఆసిడ్స్ ని తీసుకుని అదే తయారు చేసుకుంటుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమంటే, మనం protein తింటే అది అమాంతంగా కండరాల్లోకిపోదు. ఎంజైములు (proteins )తయారు చెయ్యటానికి కావలసిన మూలపదార్ధాలు ఒక 20 ఎమినో యాసిడ్స్. ఈ ఎమినో యాసిడ్స్ కూర్పు ఏ ఎంజైములకి ఎల్లా ఉండాలి అని నిర్ణయించేది మన DNA లోని జీన్. ఈ enzyme ఇప్పుడు కావాలి అనే నిర్ణయం మన శరీరం తీసుకున్న వెంటనే DNA లో ఆ జీన్ ఉన్న చోటుకి సంకేతం వెళ్ళి ఆ తయారు చేసే ఫార్ములా బయటికి వస్తుంది. Proteins ఎల్లా తయారు అవుతయ్యి అనే దానిమీద ఇదివరకు రెండు పోస్టులు వ్రాశాను. క్రింద వాటి లింకులు ఉన్నాయి చూడండి. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమి టంటే మనం చేసేదల్లా ముద్ద నోట్లో పెట్టుకోవటం వరకే. మిగతా పనులన్నీ వాటంతట అవే అవసరం ప్రకారం జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఏ ఎంజైములు కావాలో నిర్ణయించటం. అవి తయారు చెయ్యటానికి కావలసిన పరిజ్ఞానం(రెసిపీ) కోసం DNA కి సంకేతాలు పంపించటం, వాటిని తయారు చేసి కావలసిన చోట అందించటం అనేవి చక చకా మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. ఎటువంటి సంకేతాలు DNA లో ఏ భాగంకి వెళ్తాయో వాటి సమాచారం ఎల్లా బయటికి వస్తుందో కనుక్కుని ఒక డేటాబేస్ లాంటిది తయారు చేశారు. మన శరీరంలో అవయవాలు పని చెయ్యటానికి మన ప్రమీయం లేకుండా జరిగే ప్రక్రియలు కో కొల్లలు. ఉదాహరణగా, మనం తిన్న ఆహరం జీర్ణ ప్రక్రియ గురించి చెప్పాను. ఇంత కట్టుదిట్టంగా మన ప్రమేయం లేకుండా శరీర ప్రక్రియలు జరుగుతున్నప్పుడు మనకి రోగాలు రొస్టులు ఎందుకు వస్తున్నాయి? మన చేతిలో ఉన్నది మన ప్రమేయం తో చేస్తున్న పని తినటం ఒకటే. అది మనం సరీగ్గా చెయ్యటల్లేదా ! లేక మన శరీరం, తాను చెయ్యాల్సిన పని తను సరీగ్గా చెయ్యటల్లేదా? ఒక విధంగా చూస్తే మన శరీరం ఒక రసాయనిక పరిశోధనా కేంద్రం. ఎన్నో రసాయనిక పదార్ధాలు అవసరాన్ని బట్టి తయారు అవుతూ ఉంటాయి. ఇవి తయారు అవటానికి ఒకటే కారణం : శరీరంలో జీవత్వం కొనసాగుతూ ఉండాలి. జీవించటానికి మనం చేస్తున్న పని ఒకటే, తినటం. ఆ తినటంలో, రుచి కోసమో లేక మార్పు కోసమో మనం తయారు చేసుకున్న రసాయనిక పదార్ధాలు (additives ) తింటూ తాగుతూ ఉంటే శరీరం లోని రసాయనిక లోకంలో ఏమి జరుగుతుందో మనమేమి చెప్పగలం ? రోగాలకి ఇది కారణం అవ్వచ్చా? జీవించే వాటన్నిట్లోనూ జీవించటానికి మూలకారణం ఒకటే. అదే కణము (Cell ). శక్తి తయారు చేసేదదే (mitochondria ) ఎంజైములు తయారు చేసేదదే (ribosomes ) శక్తిని వినియోగించేది అదే. వాటిని మనం ఉత్త కంటితో చూడలేక పోయినా, అవి కొన్ని బిలియన్లు మన దేహంలో ఉండటం మూలంగా శక్తి కూడబడి, నడవగలుగు తున్నాము మాట్లాడగలుగు తున్నాము ఏపనయినా చేయగలుగు తున్నాము. ప్రతీ కణం తనకు తానే విభజించుకుంటూ ఉంటుంది(mitosis ). జీవిత్వం అంటే ఇదే మార్పు. ఒక క్రమం ప్రకారం పాత వాటి నుండి కొత్తవి పుట్టుకు వచ్చి పాతవి పోతూ వుంటాయి. ఈ కణవిభజనలో duplicate ఎప్పుడూ సక్రమంగా రాకపోవచ్చు. విభజింప బడిన కణం DNA లో పొరపాట్లు దొర్లి ఉండ వచ్చు (Mutation). చిన్న చిన్న పొరపాట్లయితే, జీవించటానికి అడ్డురాని వయితే సద్దుకు పోతుంది, duplicate మరీ పాడయితే తానంతట అదే చంపుకుంటుంది (Programmed Cell Death). ఇంట్లో ఎప్పుడూ చేసే కూర చేస్తున్నాము, ఒక రోజు కారం ఉప్పూ తగ్గితే సద్దుకు పోతాం అదే మాడితే తీసి అవతల పారేస్తాం అల్లాగన్న మాట. ఈ సర్డుకుపోటాలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. మనుషుల ఆకారాలు తేడాగా ఉండటానికి ఇదే కారణం, కణ విభజన లో తేడాలు ఉన్నాయి కానీ అవి జీవత్వానికి అడ్డురావు (safe )అనిపిస్తే అవి నిలబడతాయి, కానీ అడ్డు వచ్చేవని అది అనుకుంటే తనంతట తాను చచ్చి పోతుంది ( Apoptosis). ఈ safe గ ఉన్న కణాలు రెండు విధాలుగా ఉండవచ్చు. మార్పులు ఉన్నాయి కానీ అవి జీవించటానికి అడ్డు వచ్చేవి కాదు. మనుషుల ఆకారాలు తేడాగా ఉండటానికి ఇదే కారణం. లేదా మార్పులు ప్రస్తుతం ప్రమాదకరమని గుర్తించటానికి వీల్లేకుండా ఉన్నాయి (Cancer పుట్టించే కణాలు ఈ రకమునకు చెంది ఉండవచ్చు). ఈ మార్పులు DNA జీన్స్ లో అయితే, DNA నుండి వచ్చే ఎంజైము రెసిపీ లు తప్పుగా రావచ్చు కదా. ఆ తప్పుల తడికెలతో రెసిపీలు వచ్చినప్పుడు మనపని గోల్మాల్ అవుతుంది. కణవిభజన జరిగేటప్పుడు రసాయనిక వాతావరణం మనం తినే తిండి మూలాన మారి పోయిందేమో! రో గాలకి ఇది కారణం అవ్వచ్చు కదా? రోగ నిర్ధారణ, DNA మార్పులు మీద చాలా పరిశోధనలు చేస్తున్నారు, కొన్ని నిర్ధారణలు జరిగినవి కూడా. అందుకనే కొందరు DNA analysys చేయించుకుని వారికి రాబోయే జబ్బులగురించి ముందుగా తెలుసుకుని జాగర్తలు తీసు కుంటున్నారు (Angelina Jolie మొదలగు వారు ). సరే DNA లో తప్పు తెలిసినప్పుడు దాన్ని బాగు చెయ్యొచ్చు కదా (DNA repair). దీనిమీద పరిశోధనలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. క్రిందటి సంవత్సరం (2015) రసాయనిక శాస్త్రం(chemistry ) లో మూడు Nobel Prize లు వచ్చాయి. DNA ద్వారా రోగాల్ని కనిపెట్టటం DNA Repair ద్వారా వాటిని రాకుండా చూడటం. ఇదే Bio Medicine.
2019/08/22 20:59:05
http://mytelugurachana.blogspot.com/2016/02/
mC4
ఎవరు ఏమనుకున్నా ఎన్టీఆర్-కొరటాల శివ ఇద్దరూ గ్రేట్ అంతే | cinetelugu.com Home BOX OFFICE ఎవరు ఏమనుకున్నా ఎన్టీఆర్-కొరటాల శివ ఇద్దరూ గ్రేట్ అంతే ఎవరు ఏమనుకున్నా ఎన్టీఆర్-కొరటాల శివ ఇద్దరూ గ్రేట్ అంతే 0 648 కొరటాల శివ-ఎన్టీఆర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా జనతాగ్యారేజ్. 2016 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్న సినిమాగా అందరూ అనుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. కాగా ఈ మధ్యన ఎన్టీఆర్ మరియు కొరటాల గురించి మీడియాలో ఒక కథనం ప్రచారంలో ఉంది. ఈ ఇద్దరు రెమ్యూనరేషన్ పరంగా దాదాపు 32 కోట్లు తీసుకున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ 17 కోట్లు కొరటాల 15 కోట్లు తీసుకున్నారని అంటున్నారు….కానీ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం సినిమాకోసం రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారట ఎన్టీఆర్ కొరటాల శివలు. ఈ నిర్ణయం ముందే తీసుకుని సినిమాకి పూర్తి స్థాయి బిజినెస్ జరిగిన తరువాతే తమ రెమ్యూనరేషన్ తీసుకోవాలని అనుకున్నారట. మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్ Previous articleబాద్ షా-టెంపర్- మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ నట విశ్వరూపంNext articleపూరీ మాట నిజమే-టెంపర్ ఇంపాక్ట్ ఇప్పట్లో తగ్గే చాన్స్ లేదు cinetelugu NO COMMENTS LEAVE A REPLY Cancel reply Notice: It seems you have Javascript disabled in your Browser. In order to submit a comment to this post, please write this code along with your comment: 1e5930884d906d9f641582031d058a61 News
2017/05/01 04:23:28
http://cinetelugu.com/ntr-koratala-iddaru-great-ante/
mC4
రబీ వేరుశనగ సాగులో పాటించాల్సిన మెళకువలు — Vikaspedia రబీ వేరుశనగ సాగులో పాటించాల్సిన మెళకువలు వేరుశనగలో దిగుబడులు తగ్గటానికి ప్రధాన కారణాలు విత్తన ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలంగాణలో పండించే నూనె గింజల పంటలలో వేరుశనగ చాలా ప్రధానమైనది. రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ 1.60 లక్షల టన్నుల కాయ ఉత్పత్తి, 1.45 టన్నులు హెక్టారుకు ఉత్పాదకత కలిగి ఉంది. ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీ, వేసవిలో నీటి పారుదల కింద సాగవుతోంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా మహాబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పండిస్తున్నారు. ఖరీఫ్ లో వర్షపాతం తగినంత నమోదు కాకపోవడంతో భూగర్భ జలాలు అంటడిగి (తగ్గిపోయి) బావులు, బోర్లు సైతం నీళ్ళు తగ్గిపోవడంతో రైతులు అందరూ ఆరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమం, అందువలన ఆరుతడి పంట అయిన వేరుశనగను, ముఖ్యంగా ఎర్రనేలలు కలిగిన రైతులు ఎంచుకుంటే అధిక దిగుబడి సాధించి లాభాలను పొందవచ్చు. విత్తన మోతాదు తగ్గించి నాటడం మొక్కల సంఖ్య తక్కువగా ఉండడం విత్తనశుద్ది పాటించకపోవడం పాత విత్తనం వాడుకతో మొలకశాతం తగ్గటం దగ్గరగా నీటి తడులు ఇవ్వడం కలుపు నివారణ చేయకపోవడం ఆకు వుచ్చ, త్రుప్పు తెగుళ్ళను నివారించకపోవడంతో పైరు కాల పరిమితి కన్నా ముందుగానే ఆకురాల్చడంతో కాయలో గింజ నిండుగా లేకపోవడం. కదిరి-6, ధరణి, జె. సి. -88. కదిరి-9, కదిరి-7 మంచి - నాణ్యత, మొలకెత్తే శక్తిని (85 శాతం) కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా విత్తనం 5 కొరకు వేరుశనగకు కాయల రూపంలో నిలువ ఉంచి విత్తేముందు గింజలను వేరుచేయాలి. గింజలను వేరు చేసేటప్పుడు గింజ పై పొర బాగా ఉండి రంగు సమానంగా ఉన్న విత్తనాలను ఎన్నుకోవాలి. మంచి విత్తనాన్ని ఎన్నుకొని, కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండిజమ్ లేదా 3 గ్రా. మాంకోజెబ్ తో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్ లేదా 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ తో కలిపి శుద్ధి చేయాలి. కొత్తగా వేరుశనగ వేసే నేలల్లో 60 కిలోల విత్తనానికి 1 కిలో రైజోబియం కల్చరుతో కలిపి విత్తుకోవాలి. రబీ - సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 15 వరకు. వేసవి - జనవరి 15 నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు. వరుసల మధ్య 22.5 - 80.0 సెం.మీ, మొక్కల మధ్య 10.0 - 15.0 సెం.మీ. విత్తనాన్ని 5 సెం.మీ. కంటే ఎక్కువ లోతులో పడకుండా నాగలితో విత్తుకోవాలి. ఎకరానికి 4-0 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు, ఎకరానికి 27 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. మిగిలిన 9 కిలోల యూరియా పైపాటుగా విత్తిన 30-35 రోజులకు వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేటను ఫాస్పేట్ ఎరువులతో కలుపకుండా ఆఖరి దుక్కిలో వేయాలి. 200 కిలోల జిప్సంను పైరు పూత, ఊడ దిగే సమయంలో మొక్కల మొదళ్ళ దగ్గర 50 సెం.మీ. లోతులో వేసి మట్టి ఎగదోయాలి. జిప్సంలోని కాల్షియం కాయలు బాగా ఊగడానికి, గంధకం గింజలలో నూనెశాతం పెరగడానికి దోహదపడుతుంది. పంటకాలంలో 8 - 9 నీటి తడులను వాతావరణ పరిస్థితులను బట్టి 7 - 12 రోజుల వ్యవధిలో తడులు ఇవ్వాలి. ఊడ దిగే దశ నుండి గింజ గట్టి/కాయ గట్టి పడే వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నిత్తిన 3 రోజులలో ఎకరానికి 0.8 లీ. అల్లాక్లోర్ లేదా 1.3 - 1.6 లీ పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటిలో కలిసి తడి నేలపై పిచికారీ చేసి కలుపును నివారించవచ్చు. విత్తిన 25 రోజులలోపు పైరుపై ఇనజీతాఫిర్ 300 మి.లీ. లేదా క్విజాలోఫాస్ ఇథైల్ 400 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి, విత్తిన 45 రోజుల వరకు కలుపును సమర్థవంతంగా అదుపు చేయాలి. సరైన సమయంలో కలుపు తీయకపోతే 45 శాతం దిగుబడి తగ్గుతుంది. వేరుపురుగు, పచ్చదోమ, తామర పురుగు, పేనుబంక, ఆకుముడత, పొగాకు లద్దె పురుగు, బిహారీ గొంగళి పురుగు, శనగ పచ్చ పురుగు, సెమిలూపర్, మొదలు కుళ్ళు, వేరుకుళ్ళు, మొవ్వకుళ్ళు, ఆకుమచ్చ, తుప్పు తెగులు ముఖ్యమైనవిగా గుర్తించవచ్చు. వేరుపురుగు వచ్చే ప్రాంతాలలో కిలో విత్తనానికి 100 మి.లీ. క్లోరిపైరిఫాస్ విత్తనశుద్ధి చేసి నీడలో 30 నిమిషాలు ఆరబెట్టి విత్తుకోవాలి. పైరును లేత దశలో తామర పురుగు, పచ్చదోమ, పేనుబంక, అకుముడత (వెబ్బర్) ఆశించి పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారీ చేసి నివారించాలి. పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు ఉనికిని తెలుసుకోవడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. వేరుశనగ పైరుచుటూ 50-100 ఆముదపు మొక్కలను నాటి రెక్కల పురుగుల ఉధృతిని అంచనా వేయాలి. ఎకరానికి పంటపై అడుగు ఎత్తులో 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. గుడ్లు/చిన్న లద్దె పురుగుల సముదాయాలను ఏరీ నాశనం చేయాలి. 10 కిలోల వేప గింజల పొడి 200 లీటర్ల నీటిలో 12 గంటలు నానబెట్టి వడగట్టి ఎకరా పైరుపై పిచికారీ చేయాలి. లద్దె పురుగు, శనగపచ్చ పురుగులను క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 2.0 మి.లీ. లేదా నోవాల్యూరాన్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పంటపై పిచికారీ చేసి నివారించాలి. బాగా ఎదిగిన లద్దె పురుగులు, ఎండకు మొక్కల మధ్య లేదా మట్టి పెళ్ళం కింద దాగి సాయంత్రం చల్లని సమయాల్లో పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. ఎటువంటి పురుగు మందులకు లొంగవు. బాగా ఎదిగిన లద్దె పురుగుల నివారణకు విషపు ఎరను తయారు చేసి నివారించాలి. తవుడు 10 కిలోలు + బెల్లం 2 కిలోలు - క్లోరోఫైరిఫాస్ 20 శాతం ఇ.సి. 500 మి.లీ. 4-5 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం వేళలో ఉండలు ఉండలుగా చేసి మొక్కల మధ్య వేసి నివారించాలి. వేరుకుళ్ళు, మొదలు కుళ్ళు తెగులు విత్తనశుద్ధితో నివారించాలి. మొదలు కుళ్ళు ఆరించిన పొలంలో మొక్కలను పీకి కాల్చివేయాలి. 2 గ్రా/లీ మాంకోజెబ్ కలిపి మొక్కల మొదళ్ళు తడపాలి. వేరుకుళ్ళు సోకిన పొలంలో బ్రాసికాల్ (5 గ్రా. లి) ద్రావణంతో చ.మీ.కు ఒక లీటరు చొప్పున భూమిని బాగా తడపాలి. అకుమచ్చ, తుప్పు తెగులు నివారణకు ఒక లీటరు నీటికి మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బండిజమ్ 1 గ్రా. ద్రావణాన్ని పైరుపై విత్తిన 45 రోజుల నుండి 10-15 రోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారీ చేసి నివారించవచ్చు. గుత్తి రకాలు 110-115 రోజులకు కోత వస్తుంది. తీగ రకాలు (పాక్షిక తీగ) 120-130 రోజులకు పక్వమవుతాయి. 70-80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు వర్ణంగా మారినప్పుడు 80-90 శాతం కాయ లోపలి పెంకు భాగం నల్లగా మారినప్పుడు పైరును తీయాలి. పంట తీసిన తర్వాత కాయలు కోసి 9 శాతం తేను వచ్చే వరకు బాగా ఆరబెట్టాలి. నిలువ చేసే ముందు కాయలపై మలాథియాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసి నిలువ చేయాలి.
2020/12/05 00:02:04
https://te.vikaspedia.in/agriculture/c35c4dc2fc35c38c3ec2f-c2ac02c1ac3ec02c17c02-1/c2ac02c1fc32-c35c3ec30c40c17c3e-c35c4dc2fc35c38c3ec2f-c2ac02c1ac3ec02c17c02/c28c42c28c46-c17c3fc02c1cc32c41/c30c2cc40-c35c47c30c41c36c28c17-c38c3ec17c41c32c4b-c2ac3ec1fc3fc02c1ac3ec32c4dc38c3fc28-c2ec46c33c15c41c35c32c41
mC4
పెను గండంగా మారుతున్న 'కాల్ స్పూఫింగ్'....!! Updated : August 26, 2019 11:48 IST Mari Sithara August 26, 2019 11:48 IST పెను గండంగా మారుతున్న 'కాల్ స్పూఫింగ్'....!! ఇటీవల కాలంలో మొబైల్ యొక్క ఆవశ్యకత, వినియోగం విపరీతంగా పెరిగింది. దానికితోడు మొబైల్ లో ఇంటర్నెట్ వినియోగం కూడా మరింతగా ఎక్కువగా ఉంటుండడంతో, మెల్లగా సాధారణ కీప్యాడ్ ఫోన్లు వాడుతున్న వారు, వాటి స్థానే స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగం వలన లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అంతే ఉంటున్నాయి. ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్లను తప్పుడు పద్ధుతుల్లో నియోగిస్తూ పలు సమస్యలకు కారణభూతం అవుతున్న నేరగాళ్లు, నేడు కాల్ స్పూఫింగ్ అనే పద్దతితో మరింతగా అకృత్యాలకు దిగుతున్నారు. ప్రస్తుతం రోజురోజుకు పెను గండంగా మారుతున్న ఈ కాల్ స్పూఫింగ్ పై మొబైల్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరియు టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మన మొబైల్ కు తెలిసన నెంబర్ నుండి కాల్ వస్తే, మన వాళ్లే కదా అని మనం ఫోన్ తీస్తాం, తీరా ఫోన్ లిఫ్ట్ చేసిన తరువాత, అవతల వేరే ఎవరో కొత్తవారు పలు విధాలుగా తప్పుగా మాట్లాడం, లేదా బెదిరింపులకు గురించేయడం వంటివి జరుగుతున్నాయి. ఇక ఇటీవల ఏకంగా ఈ కాల్ స్పూఫింగ్ ని ఉపయోగించి కొందరు ప్రముఖ వ్యక్తుల నంబర్ల తో స్పూఫ్ కాల్ చేసి , గొంతులు మార్చి మాట్లాడి, లక్షల్లో డబ్బులు స్వాహా చేసిన ఘటనలు ఇప్పటికే అందరినీ కలవరపెడుతున్నాయి. అయితే అటువంటి కేసులను పోలీసులు ఛేదించి, నిందితులను శిక్షించిప్పటికీ, చివరికి అసలు నేరస్థులను పట్టుకోవడానికి వారికి ఎంతో కష్టతరం అయింది. నిజానికి ఈ స్పూఫింగ్ కాల్ చేసేవారు, ప్లే స్టోర్ లేదా ఇంటర్నెట్ నుండి ఏదైనా అటువంటి అనధికారిక స్పూఫింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, దానిద్వారా మనకు తెలిసిన వారి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వారి ఫోన్ నుండే మనకు కాల్ చేస్తారు. అయితే మనకు ఫోన్ లో మాత్రం మనకు తెలిసినవారి నుంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. దీనితో అసలు నేరస్థుల ఒరిజినల్ నెంబర్ పట్టుకోవడం పోలీసులకు చిక్కు సమస్యగా మారుతోంది. ఇక ఇటీవల ఈ తరహా స్పూఫింగ్ కాల్స్ తాలూకు కంప్లైంట్స్ కూడా ఎక్కువగా వస్తుండడంతో, ఇటువంటి వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. మన దేశంలో వీటి వినియోగం చట్టవిరుద్ధమైనా, వాటిని నియంత్రించే పరిస్థితి ప్రస్తుతం కనపడడం లేదు. ఈ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకునే మోసగాళ్లు, వాటిని ఉపయోగించి చేస్తున్న ఈ వీవోఐపీ (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌) కాల్స్‌ వలన నేరాలు, మోసాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, కాబట్టి మనకు తెలిసిన వ్యక్తుల నంబరు నుంచి వచ్చిన కాల్‌ సందేహాస్పదంగా ఉంటే, మరోసారి వారికి ఫోన్‌చేసి కాల్‌ చేసింది వారేనా అనేది ఐడెంటిఫై చేసుకుంటే బెటర్ అని అంటున్నారు నిపుణులు. అయితే ఇది మరింతగా విస్తరించడం వలన నేరానికి పాల్పడినవారు తప్పించుకుని, అమాయకులు బలైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ తరహా యాప్‌లకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం, మరియు అటువంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని గూగుల్‌ లాంటి సంస్థలకు తెలియజేస్తూ, వాటిని తొలగించేలా చర్యలు ఇప్పటినుండే మనందరం ఒక బాధ్యతగా తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.....!!
2019/10/23 15:08:05
https://www.apherald.com/Technology/ViewArticle/379678/%E0%B0%AA%E0%B1%86%E0%B0%A8%E0%B1%81-%E0%B0%97%E0%B0%82%E0%B0%A1%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%82%E0%B0%AB%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D--/?utm_source=IHG_Technology_Telugu&utm_medium=MOBILE_technology&utm_campaign=Telugu&utm_term=call-spoofing-prabhu-maina-maya-nikita-new-prabha-tara-yogi/&utm_content=379678
mC4
కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌పై కొనసాగుతున్న బీజేపీ ఆందోళన - eekshanam.com Homeరాజకీయంకేరళ గోల్డ్ స్మగ్లింగ్‌పై కొనసాగుతున్న బీజేపీ ఆందోళన తిరువనంతపురం: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆధారాలను అందకుండా చేసేందుకే సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం ఘటన జరిగేలా చూశారని బీజేపీ ఆరోపించింది. ఘటనను నిరసిస్తూ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. സെക്രട്ടറിയേറ്റിലെ ഫയലുകൾ തീയിട്ട് നശിപ്പിച്ചതിൽ പ്രതിഷേധിച്ച് യുവമോർച്ച നടത്തുന്ന സെക്രട്ടേറിയറ്റ് മാർച്ച് – തത്സമയം https://t.co/0KfZFflrHo — BJP KERALAM (@BJP4Keralam) August 26, 2020 సెక్రటేరియట్‌వైపు వెళ్లకుండా వాటర్‌కేనన్లు ఉపయోగించారు. దీంతో పలువురు బీజేవైఎం కార్యకర్తలు గాయపడ్డారు. కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. The fire accident in the protocol department in Govt secretariat was a deliberate attempt to destroy evidence. It seems like a cover-up to protect Jaleel and Vijayan. They are trying to save protocol officer Shine Haq. The forensics department and central agencies should probe. pic.twitter.com/QVibA2hM3v — K Surendran (@surendranbjp) August 25, 2020 కేరళ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల కూడా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు లేఖ రాశారు. సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాద ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. Opposition Leader Ramesh Chennithala writes to Kerala Governor Arif Mohammad Khan over the fire incident at Secretariat. pic.twitter.com/OVbqcrfxVp కేరళలో కొంతకాలంగా గోల్డ్ స్మగ్లింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ స్కాంతో ప్రమేయమున్న అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
2022/05/26 07:32:21
https://eekshanam.com/2020/08/26/bjp-yuva-morcha-kerala-secretariat-fire-at-the-secretariat-gold-smuggling-case-kerala-governor-arif-mohammad-khan-ramesh-chennithala/?lang=te
mC4
అఖిల్ కోసం మరో స్టార్ హీరోయిన్.. అస్సలు తగ్గడం లేదుగా | Akkineni akhil upcoming movie heroine finalized - Telugu Filmibeat | Published: Tuesday, October 13, 2020, 11:53 [IST] అక్కినేని యువ హీరో అఖిల్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా బాగానే అవకాశాలు అందుకుంటున్నాడు. అలాగే సినిమాల కోసం కూడా చాలానే కష్టపడుతున్నాడు గాని సరైన సక్సెస్ దక్కడం లేదు. అదే విధంగా అఖిల్ కి సెట్టయ్యే కథలు కూడా ఎక్కువగా రావడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఫైనల్ గా ఈ యువ హీరోకు సురేందర్ రెడ్డితో ఒక ప్రాజెక్ట్ సెట్టవ్వడంతో ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఫీలవుతున్నారు. అఖిల్ కూడా ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఆ సినిమా కోసం అఖిల్ ఫిట్నెస్ లోనే కాకుండా నటనతో కూడా సరికొత్తగా ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ షాప్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ హీరో, హీరోయిన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదని అనిపిస్తోంది. ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నా కూడా స్టార్ హీరోయిన్స్ వైపే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కోసం లీడింగ్ హీరోయిన్ పూజా హెగ్డేతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక నెక్స్ట్ సురేందర్ రెడ్డి సినిమా కోసం హీరోయిన్ విషయంలో చర్చలు జరిపినపుడు మరో లీడింగ్ హీరోయిన్ రష్మీక మందన్నను సజెస్ట్ చేశాడట. ఇప్పటికే సినిమాకు అఖిల్ మార్కెట్ కి మించి బడ్జెట్ కేటాయించారు. ఇక రష్మీక అంటే ఆమెకు కోటికి పైగానే ఇవ్వాల్సి ఉంటుందని రూమర్స్ అయితే గట్టిగా వస్తున్నాయి. ఇక అఖిల్ తో పాటు సురేందర్ రెడ్డి కూడా రష్మీకను ఫిక్స్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే మరొక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అఖిల్ ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇక జనవరిలోనే ఆ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
2021/09/24 05:59:53
https://telugu.filmibeat.com/news/akkineni-akhil-upcoming-movie-heroine-finalized-091505.html
mC4
'న్యూయార్క్ చీజ్‌కేక్‌'గా ఆండ్రాయిడ్ ఎన్..? - NTnews.com 'న్యూయార్క్ చీజ్‌కేక్‌'గా ఆండ్రాయిడ్ ఎన్..? Wed,March 16, 2016 05:19 PM కప్‌కేక్, డోనట్, ఎక్లెయిర్, ఫ్రోయో, జింజర్ బ్రెడ్, హనీకోంబ్, ఐస్‌క్రీం శాండ్‌విచ్, జెల్లీబీన్, కిట్‌క్యాట్, లాలిపాప్, మార్ష్‌మాలో... ఇలా ఆకట్టుకునే తినుబండారాల పేరిట ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన వెర్షన్లు ఇప్పటి వరకు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. కాగా ప్రస్తుతం అధిక శాతం డివైస్‌లలో కిట్‌క్యాట్, లాలిపాప్ ఓఎస్‌లు నడుస్తుండగా, మార్ష్‌మాలో ఇంకా పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రాలేదు. అయితే ఇదిలా ఉండగానే గూగుల్ 'ఆండ్రాయిడ్ ఎన్' పేరిట తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది. కాగా ఈ 'ఆండ్రాయిడ్ ఎన్' ఆపరేటింగ్ సిస్టమ్‌కు 'న్యూయార్క్ చీజ్‌కేక్' అనే పేరును పెట్టాలని ఎక్కువగా వినిపిస్తోంది. గూగుల్‌కు చెందిన ఉద్యోగులు కూడా ఈ పేరునే కావాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. అయితే ఈ సారి గూగుల్ మాత్రం కొన్ని పేర్లను యూజర్లకు అందుబాటులోకి ఉంచి వాటికి పోల్ నిర్వహించడం ద్వారా అధిక శాతం ఓట్లు వచ్చిన పేరును ఆండ్రాయిడ్ ఎన్‌కు పెట్టాలని నిశ్చయించింది. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ పేరిట ఓ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ప్రస్తుతం మనకు లభ్యం కావడం లేదు. కొన్ని ఎంపిక చేసిన దేశాల యూజర్లకు మాత్రమే ఇది లభిస్తోంది. కాగా ఇందులో ఇప్పటికే ఆండ్రాయిడ్ ఎన్ కోసం కొన్ని పేర్లను ఏర్పాటు చేశారు. వాటి నుంచి ఆయా దేశాల యూజర్ల ద్వారా పోల్స్‌ను స్వీకరిస్తున్నారు. త్వరలో మనకు కూడా ఈ యాప్ అందుబాటులోకి రానుంది. అయితే ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఢిల్లీ యూనివర్సిటీ సందర్శన నేపథ్యంలో అక్కడి విద్యార్థులు ఆండ్రాయిడ్ ఎన్‌కు భారత్‌లోని ఏదైనా ప్రముఖ స్వీట్ పేరు పెట్టాలని కోరారు. కాగా అందుకు స్పందించిన పిచాయ్ తన తల్లి సలహా ప్రకారం ఏదైనా ఒక పేరును అడిగి తెలుసుకుని దాన్ని భారత్ వాసుల కోసం యూజర్ పోల్‌లో పెట్టేలా చేస్తానని, దానికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ పేరునే ఆండ్రాయిడ్ ఎన్‌కు ఖరారు చేస్తామని తెలియజేశారు. ఈ క్రమంలో 'ఆండ్రాయిడ్ ఎన్' పేరుకు తీవ్రమైన పోటీ నెలకొనగా మరో 3, 4 నెలల్లో దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఆ అదృష్టం ఏ స్వీట్‌ను వరిస్తుందో వేచి చూడాలి.
2019/06/25 03:34:33
https://www.ntnews.com/technology/new-york-cheese-cake-name-in-rising-for-android-n-1-1-479436.html
mC4
సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాను.. కీలక ప్రకటన చేసిన ఆలియా భట్ కరోనా కారణంగా దేశం మరోసారి తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. సరైన వైద్య సౌకర్యాలు లేక ప్రతీ రోజు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు సహాయం అందించేందుకు పలువురు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా నటి ఆలియా భట్ తాను కష్టాల్లో ఉన్నవారికి సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. రెండో దశలో భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజువారిగా లక్షల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలు మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఉపద్రవాన్ని ముందుగానే ఊహించకపోవడంతో.. చాలా ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలకు కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఆక్సిజన్ సరఫరా లేకపోవడం.. రోగులకు వైద్యం అందించేందుకు బెడ్ల లేకపోవడంతో.. కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మరోవైపు ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకొనేందుకు పలువురు సెలబ్రిటీలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు 'సోనుసూద్' తన వంతు సహాయ కార్యక్రమాలను అందిస్తున్నాడు. మరి కొందరు సెలబ్రిటీలు కూడా తమకు తోచిన సహాయం చేస్తున్నారు. నటుడు గుర్మీత్ చౌదరీ కోవిడ్ పేషంట్ల కోసం సకల సౌకర్యాలతో పాట్నా, లక్నోలలో ఆస్పత్రులు ప్రారంభిస్తానని ఆదివారం ప్రకటించాడు. తాజాగా ఆలియా భట్ కూడా కోవిడ్ రోగులను ఆదుకొనేందుకు ముందుకు వచ్చింది. ఎవరికైనా తక్షణ సహాయం కావాలంటే తనని సంప్రదించాలని ఆమె ప్రకటించింది. కరోనాతో దేశం అల్లకల్లోలం అవుతున్న సమయంలో ఆలియా తన ప్రియుడు రణ్‌బీర్‌తో కలిసి మాల్దీవులకు షికారుకు వెళ్లింది. వీరిద్దరు ఎయిర్‌పోర్టులో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత సోషల్‌మీడియా ద్వారా కూడా అక్కడ హాలీడేని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పంచుకుంది ఆలియా. ఈ క్రమంలో వీరిపై విమర్శల వర్షం కురిసింది. ఓవైపు దేశం అట్టుడికిపోతుంటే మీకు హాలీడేలు కావాల్సి వచ్చాయా.. అంటూ జనం వీరిపై మండిపడ్డారు. అయితే తన హాలీడేని ముగించుకొని రెండు రోజుల క్రితం ముంబై చేరిన ఆలియా ప్రజలకు సహాయం చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన చేసింది. ఇప్పుడు దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పిన ఆలియా ఎవరికైనా తక్షణ సహాయం అవసరం ఉంటే వారి వివరాలను సేకరించి వెంటనే సహాయం అందిస్తానని పేర్కొంది. ఇందుకోసం ఆమె జర్నలిస్టు ఫయే డిసౌజాతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. కోవిడ్ రోగుల వివరాలను సేకరించి.. వారికి ఏ సహాయం అవసరం కావాలో తెలుసుకొని.. ఆ సహాయం అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని స్పష్టం చేసింది. బాలకృష్ణతో అనిల్ రావిపూడి సినిమా.. 'గాలి సంపత్' ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పిన స్టార్ డైరెక్టర్
2021/10/21 01:49:19
https://telugu.newsmyna.com/alia-bhatt-announces-her-help-towards-covid-patients-in-india/
mC4
వాళ్లు తాజ్‌మహల్‌ కింద మోదీ డిగ్రీ పట్టాకోసం వెతుకుతున్నారు: ఎంపీ అసదుద్దీన్‌ Home National వాళ్లు తాజ్‌మహల్‌ కింద మోదీ డిగ్రీ పట్టాకోసం వెతుకుతున్నారు: ఎంపీ అసదుద్దీన్‌ May 29, 2022 / 09:55 AM IST ముంబై: బీజేపీకి చెందిన నాయకులు ప్రధాని మోదీ డిగ్రీ పట్టాకోసం తాజ్‌మహల్‌ కింద వెతుకుతున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. తాజ్‌మహల్‌ నిజానికి ఒక శివాలయమని, అందులో మూసి ఉన్న 22 గదుల్లో ఏముందో వెళికి తీయాలని బీజేపీకి చెందిన ఓ నాయకుడు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని చరిత్రకారులకే వదిలేద్దామని.. అలహాబాద్‌ హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచింది. మహారాష్ట్రలోని భీవండిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న అసదుద్దీన్‌.. తాజ్‌మహల్‌ వివాదంపై మాట్లాడుతూ అక్కడ మోదీ డిగ్రీ పట్టా ఏమైనా దొరుకుందేమోనని వాళ్లు వెతుకున్నారని ఎద్దేవా చేశారు. భారత దేశానికి మొఘలులు వచ్చిన తర్వాతే బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు పుట్టుకొచ్చారని చురకలంటించారు. మొఘలులు భారత్‌కు వలస వచ్చారని అంటారు. కానీ చాలా మతాల వారు ప్రపంచం నలుమూల నుంచి ఇక్కడి వచ్చి స్థిరపడ్డారని చెప్పారు. 'భారత దేశం నాది కాదు, థాక్రేది కాదు. మోదీ-షాలది అంతకంటే కాదు. ఒకవేళ అది ఎవరికైనా చెందుతుందంటే ద్రవిడియన్లు, ఆదివాసీలకు మాత్రమే. ఎందుకంటే వారుమాత్రమే ఇక్కడ మొదటి నుంచి ఉన్నారు. ఆఫ్రికా, ఇరాన్‌, మధ్య ఆసియా, పశ్చిమాసియా నుంచి ప్రజలు వలస వచ్చిన తర్వాతే భారత దేశంగా ఏర్పడింది. మొఘలలు ఇక్కడికి వచ్చిన తర్వాతే బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టుకొచ్చాయి' అని అసదుద్దీన్‌ చెప్పారు. Previous article హాలీవుడ్‌లో చిన్న పాత్ర‌ల కంటే ఇక్క‌డ న‌టించ‌డ‌మే బెట‌ర్‌.. దీపికా పదుకొనె సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌
2022/07/02 19:51:44
https://www.ntnews.com/national/asaduddin-owaisi-says-they-are-searching-for-pm-modis-degree-under-taj-mahal-604603
mC4
ప్రశ్నిస్తే ప్రజలను బెదిరిస్తున్న ఎమ్మెల్యే.. టీఆర్ఎస్ నయా లీడర్ గిరి | nalgonda trs mla bhupal reddy fires on public - Telugu Oneindia 15 min ago మెక్సికో టు ఇండియా: 311 మంది భారతీయులు ఇంటికీ, అక్రమంగా ఉంటున్నారని... 31 min ago కశ్మీర్ విభజన వేరు.. ఎన్నికలు వేరు... విపక్షాల కామెంట్లపై మోడీ ఫైర్ | Published: Sunday, May 12, 2019, 18:14 [IST] నల్గొండ : ఎన్నికల వేళ ఓట్లేయమని ప్రాధేయపడతారు లీడర్లు. జనాల్లోకి వెళ్లి షేవింగులు, పంక్చర్లు చేస్తారు. ఎక్కడాలేని ప్రేమను చూపి మీకు అండగా ఉన్నామంటారు. అర్ధరాత్రైనా, అపరాత్రైనా సాయం కోరితే మీ దగ్గర వాలిపోతానంటారు. కానీ, గెలిచాక సీన్ రివర్స్ అవుతోంది. ఓట్లు కావాలని దండమెట్టి అడిగినోళ్లు ప్లేటు ఫిరాయిస్తున్నారు. ఐదేళ్లు నా రాజ్యమే అనుకుంటున్నారో, ఏమోగానీ కొందరు ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్న తీరు నయా లీడర్ గిరికి సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజలే దేవుళ్లంటూ ప్రచారంలో ఊదరగొట్టే నేతలు.. గెలిచి ఒడ్డున పడ్డాక స్వరం మార్చుతున్నారు. ప్రజలను దేవుళ్లంటూ సంబోధించిన నోళ్లే పిచ్చికుక్కలంటూ కారుకూతలు కూస్తుండటం గమనార్హం. నల్గొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సహనం కోల్పోయారు. ప్రజాక్షేత్రంలో సుర్రుమంటూ ఒంటికాలితో లేచారు. ఓటేసిన జనాల్నే పిచ్చికుక్కలంటూ సంబోధించారు. మిమ్మల్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసంటూ రెచ్చిపోయి మాట్లాడారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన భూపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూసి జనాలు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఓట్ల పండుగ నాడు దండమెట్టిన ఈ లీడర్.. ఇలా మాట్లాడుతున్నారేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల కిందట జిల్లాలోని కనగల్ మండలం తుర్కపల్లి గ్రామంలో పర్యటించారు భూపాల్ రెడ్డి. అయితే స్థానిక సమస్యలపై ప్రశ్నించిన ప్రజలపై చిర్రుబుర్రులాడారు. మంచినీళ్లు రావడం లేదనే విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఆయన ప్రచారాన్ని అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. అదే ఆయనకు ఆగ్రహం తెప్పించింది. నాకే అడ్డమొస్తారా..? ఊహించని పరిణామంతో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కంగుతిన్నారు. ఆయనకు ఏం చేయాలో తెలియక నోటికి పనిచెప్పారు. ఓట్లేసిన జనాలని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు తిట్టేశారు. తనను అడ్డుకోవడం సరికాదంటూ.. రేపు చెప్తా మీ సంగతి అంటూ ఫైరయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాత తానేంటో చూపిస్తానంటూ ధ్వజమెత్తారు. నా ప్రచారానికే అడ్డమొస్తారా అంటూ రుసరుసలాడారు. అంతేకాదు, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలవడం.. ఆ తర్వాత సర్పంచ్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం.. ఇదంతా కూడా వీళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఎలాంటి దిక్కు లేకుండా పోవడంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల తర్వాత ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే చూస్తూ ఊరుకోనంటూ ఫైరయ్యారు భూపాల్ రెడ్డి. నేను మామూలు మనిషిని కాదు.. గాజులు పెట్టుకోలేదు.. నేనెంటో చూపిస్తా అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రజలు, ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇటీవలే తాగునీటి సమస్యపై ఓ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ ఇలాగే ప్రశ్నిస్తే సదరు ఎమ్మెల్యే ఇలాగే చిందులు తొక్కారట. మొత్తానికి సహనం కోల్పోయిన భూపాల్ రెడ్డి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటం దుమారం రేపుతోంది. Nalgonda mla public viral video politics trs kancharla bhupal reddy telangana viral video నల్గొండ ఎమ్మెల్యే ప్రజలు వైరల్ వీడియో రాజకీయాలు టీఆర్ఎస్ పబ్లిక్ తెలంగాణ Nalgonda TRS MLA Kancharla Bhupal Reddy Fires on Public Video viral in social media. His aggresive talk may lead to controvorsy.
2019/10/17 17:54:33
https://telugu.oneindia.com/news/nalgonda/nalgonda-trs-mla-bhupal-reddy-fires-on-public-244738.html
mC4
ఈఫిల్ టవర్ కు నిరసన సెగ | | V6 Velugu ఈఫిల్ టవర్ కు నిరసన సెగ పారిస్: ఆయిల్ ధరల పెంపుపై జరుగుతున్న 'యెల్లో వెస్ట్' నిరసనల సెగ ఈఫిల్ టవర్ ను తాకింది. ఆందోళనలు ప్రారంభమై మూడు వారాలు పూర్తి కావడం. వీకెండ్ కావడంతో హింస చెలరేగే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. టవర్ ను టార్గెట్ చేసుకొని ఆందోళనకారులు విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందన్న రిపోర్టులతో ఇవాళ(శనివారం) టవర్ ను క్లోజ్ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. టవర్ తో పాటు షాప్స్,మ్యూజియాలు క్లోజ్ కానున్నాయి. పారిస్ లో ఇప్పటికే మోహరించిన 8వేల మంది పోలీసులకు తోడుగా అదనపు బలగాలను రప్పించాలని భావిస్తోంది. పారిస్ లో మొత్తం హైరిస్క్ ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. నిర్మాణ ప్రదేశాల్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేసే అవకాశం ఉందని వీధులను క్లియర్ చేస్తున్నారు. గ్లాస్ కంటెయినర్లను,రెయిలింగ్స్ ను తొలగించి మెషిన్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 89వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. గత వీకెండ్ లో ఆందోళన హింసాత్మకంగా మారడంతో 130 మంది గాయపడ్డారు. నాలుగు వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వారంలో జరగాల్సిన ఆరు సాకర్ మ్యాచ్ లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ ఆందోళనల ప్రభావం క్రిస్మస్ షాపింగ్ పై పడుతందని వ్యాపారుల చెపుతున్నారు.
2020/09/26 23:52:33
https://www.v6velugu.com/%E0%B0%88%E0%B0%AB%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%9F%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8-%E0%B0%B8%E0%B1%86%E0%B0%97/
mC4
చిత్రలేఖనము తలిశెట్టి రామారావు రచించిన చిత్రలేఖనం సంబంధించిన పుస్తకం. దీనిని 1918 సంవత్సరంలో వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసులో ముద్రించారు. తలిశెట్టి రామారావు తొలి తెలుగు వ్యంగ్యచిత్రకారునిగా సుప్రసిద్ధుడు. ఈ గ్రంథంలో చిత్రకళ నేర్చుకునే ఆసక్తి కలిగిన విద్యార్థుల కోసం ఈ గ్రంథంలో చిత్రకళకు సంబంధించిన మూలసూత్రాలు వివరించారు. దీనిని తన గురువైన గొడవర్తి రామదాసు పంతులు గారికి అంకితమిచ్చారు. ప్రసిద్ధ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు ఆయన రచించిన ఈ పుస్తకాన్నీ ఆధారంగా చేసుకునే తొలినాళ్ళలో అభ్యసించారు.
2021-03-07T06:46:22Z
https://tewiki.iiit.ac.in/index.php/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%87%E0%B0%96%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81_(%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%82)
OSCAR-2109
చరణ్ కన్నేశాడు సురేష్ బాబు కొనేశాడు 2019-10-25 06:49:06 తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన రా రస్టిక్‌ మూవీ అసురన్‌. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెట్రీమారన్‌ దర్శకుడు. ధనుష్‌ డ్యుయల్ రోల్ లో నటించిన ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి ధనుష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో ధనుష్‌ నటన, వెట్రిమారన్‌ టేకింగ్‌కు అవార్డులు రివార్డులు ఖాయమన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. అయితే ఈ మధ్య రీమేక్స్ ఎక్కువవడంతో, ఒక భాషలో ఏదైన సినిమా సూపర్‌ హిట్ అయితే వెంటనే ఆ సినిమాను ఇతర భాషల్లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా కొంచెం కొత్తదనంతో కూడిన సినిమాలని రీమేక్ చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు తాజాగా అసురన్‌ విషయంలోనే అదే జరుగుతోంది. ఈ సినిమా మీద చరణ్ ద్రుష్టి పడిందని ఈ సినిమా హక్కులు కొంటున్నాడని ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాని వెంకటేష్ కోసం కొనేసింది సురేష్ ప్రొడక్షన్ సంస్థ. ఈ విష‌యాన్ని సురేష్ ప్రొడ‌క్షన్స్ సంస్థ ప్రక‌టించింది. క‌లైపులి ఎస్‌.థానుతో క‌ల‌సి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ప్రస్తుతం వెంక‌టేష్ 'వెంకీ మామ‌' సినిమాలో న‌టిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన త‌ర‌వాత‌ ఈ రీమేక్ ప‌ట్టాలెక్కబోతోందని అంటున్నారు. అయితే దర్శకుడు మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
2021/09/26 19:29:23
https://www.cinemapolitics.com/-16005
mC4
ఇటీవలి కాలంలో కోతులు (monkeys), అడవి పందులు (Wild boars) ఆరణ్యాలను వీడి గ్రామాలు, పట్టణాల్లోకి చేరుతున్నాయి. ఈ సమస్యపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్(cm kcr).. ఈ సమస్యను పరిష్కారించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను (cs somesh kumar) కోరారు. Telangana Dec 2, 2021, 12:09 PM IST విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కుని.. మూడు గంటలు ప్రయాణం... చివరికి... అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ గేర్ లో సదరు వ్యక్తి దాక్కున్నాడు. విమానం గాటిమాలా నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళింది. అక్కడ విమానం ల్యాండైన అనంతరం అతన్ని Airport officials పట్టుకుని ఇమిగ్రేషన్ అధికారులు అప్పగించారు. INTERNATIONAL Nov 29, 2021, 11:04 AM IST Heavy Rains : జగన్ సమీక్ష.. ఆ కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం.. వారికి వెంటనే కొత్త ఇల్లు... నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి తోడుగా ఉండాలని, వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబాల పట్ల ఉదారంగా ఉండాలని. రూ. 25లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. Andhra Pradesh Nov 22, 2021, 1:07 PM IST Hardik Pandya: అవన్నీ చట్టబద్ధంగా కొన్నవే.. ఎందుకు నామీద ఈ కక్ష.. క్లారిటీ ఇచ్చిన పాండ్య Hardik Pandya Luxury Watches: తనపై సోషల్ మీడియాలో జరుగుతున్నదంత దుష్ప్రచారమేనని టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా స్పష్టం చేశాడు. ఆ వాచీల విలువ రూ. 5 కోట్లు కాదని తెలిపాడు. Cricket Nov 16, 2021, 1:18 PM IST చిక్కుల్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా... ఎయిర్ పోర్టులో ఐదుకోట్ల విలువైన లగ్జరీ వాచ్ లు సీజ్ ICC T20 వరల్డ్ కప్ 2021 జరుగుతున్న UAE నుండి భారతదేశానికి వచ్చిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచీలు ఉన్నాయని ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. దీంతో ఇప్పటికే ఫెయిల్యూర్ చవిచూస్తున్న హార్థిక్ కొత్తగా మరో ఇబ్బంది ఎదుర్కున్నట్టయ్యింది. SPORTS Nov 16, 2021, 9:22 AM IST సింగరేణి గని ప్రమాదం... ముగ్గురు అధికారులపై వేటు, మృతుల పిల్లలకు త్వరలోనే ఉద్యోగాలు శ్రీరాంపూర్ (srirampur) సింగరేణి గని (singareni mine accident) ప్రమాదం ఘటనపై తెలంగాణ ప్రభుత్వం (telangana govt) సీరియస్ అయ్యింది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీనిలో భాగంగా డిప్యూటీ మేనేజర్, ఇద్దరు సూపర్‌వైజర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. Telangana Nov 12, 2021, 7:56 PM IST రేపు ఒడిశాకు వెళ్లనున్న సీఎం YS Jagan.. క్యాంపు కార్యాలయంలో సమీక్ష.. ముఖ్యంగా వీటి మీదే ఫోకస్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Redddy) రేపు(నవంబర్ 9) ఒడిశా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో (Naveen Patnaik) చర్చించాల్సిన అంశాలపై ఏపీ సీఎం జగన్.. నేడు క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. Andhra Pradesh Nov 8, 2021, 6:03 PM IST ఇంటింటికీ వ్యాక్సిన్.. అపోహలను తొలగించడానికి మత పెద్ద సాయం తీసుకోండి.. ప్రధాని మోదీ.. కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు పుకార్లు, అపోహలు పెద్ద సవాలుగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడమే దీనికి పరిష్కారమని తెలిపారు. ఇందుకోసం స్థానిక మత పెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు. NATIONAL Nov 3, 2021, 3:30 PM IST హైద్రాబాద్‌ జీఎస్టీ ఆఫీస్‌లో సీబీఐ సోదాలు: లంచం తీసుకొన్న ఇద్దరి అరెస్ట్ కస్టమ్స్ యాంటీ విస్సన్ వింగ్ లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ కిషన్ పాల్, సూపరిండెంట్ సురేష్ కుమార్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు అధికారులకు రూ. 20 వేలు లంచం ఇచ్చి సీబీఐకి ఫిర్యాదు చేశాడు బాధితుడు మీర్ అస్ఘర్. ఈ ఇద్దరు అధికారులు లంచం తీసుకొంటున్న సమయంలో సీబీఐ అధికారులు సోమవారం నాడు దాడులు నిర్వహించారు. Telangana Oct 26, 2021, 6:23 PM IST హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రెండు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టివేత.. హైదరాబాద్ నగరంలో రెండు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్ నగరంలో నార్కొటిక్స్ బ్యూరో అధికారులు 3 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకోగా.. మేడ్చల్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు రూ. 2 కోట్లు విలువచేసే Drugs స్వాధీనం చేసుకున్నారు. Telangana Oct 23, 2021, 4:43 PM IST లెహెంగా ఫాల్స్‌లో దాచి డ్రగ్స్ రవాణా.. పట్టుబడ్డ కోట్ల విలువ చేసే మాదకద్రవ్యం లెహెంగా ఫాల్స్‌లో డ్రగ్స్ దాచి ఆస్ట్రేలియాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. బెంగళూరులో ఈ డ్రగ్స్ పట్టుబడింది. ఈ డ్రగ్స్‌ కేసులో చెన్నైకి చెందిన నిందితుడిని అరెస్టు చేశారు. NATIONAL Oct 23, 2021, 3:56 PM IST ఎఫ్‌డీల స్కామ్: పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వ వర్గాలు.. దర్యాప్తు ముమ్మరం ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ శాఖల ఎఫ్‌డీ నిధుల గల్లంతుపై గురువారం రెండు ఫిర్యాదులు అందాయి. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్‌లో రూ.9 కోట్లు కొట్టేయడంపై భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు అందింది. అలాగే ఏపీ ఆయిల్ ఫెడ్‌లో రూ.5 కోట్లు కొట్టేయడంపై ఆత్కూర్ పీఎస్‌లో ఫిర్యాదు అందింది. Andhra Pradesh Oct 14, 2021, 5:29 PM IST ఆవనూనె, నువ్వుల ముసుగులో డ్రగ్స్ స్మగ్లింగ్... ముంబైలో 26 కేజీల హెరాయిన్ సీజ్ ఇప్పటికే గుజరాత్‌ (Gujarat Drugs case) లోని ముంద్రా పోర్టులో (mundra port) డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో తాజాగా ముంబై పోర్టులో శనివారం భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు డీఆర్ఐ (Dri Officials) అధికారులు. NATIONAL Oct 9, 2021, 7:39 PM IST Building Dubai Expo:ముగ్గురు మృతి, 70 మందికి గాయాలు శనివారం నాడు ఎక్స్‌పో ను ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ వైవ్స్ లే డ్రియాన్ సందర్శించారు. యూరోపియన్ పార్లమెంట్ తీర్మానంలో ఫ్రాన్స్ భాగస్వామ్యం కాదని తేల్చి చెప్పారు. INTERNATIONAL Oct 3, 2021, 10:53 AM IST అధికార పార్టీ అండతో అక్రమాలు.. అలాంటి పోలీసులకు రక్షణ కల్పించలేం: సీజేఐ సంచలన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీల అండ చూసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడే పోలీసులకు, అధికారులకు న్యాయవ్యవస్థ రక్షణ కల్పించలేదని స్పష్టం చేశారు. NATIONAL Oct 1, 2021, 5:27 PM IST Recent Stories Today astrology: ఓ రాశివారికి ఉద్యోగ ప్రాప్తి..! Samantha: `తలైవి`గా సమంత ట్రెండింగ్‌.. కొత్తగా లైఫ్‌ని ప్రారంభిస్తుందట.. లేటెస్ట్ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి? Bigg Boss Telugu 5: సన్నీకి చదువు గొప్పదనం నేర్పిస్తే, షణ్ముఖ్‌కి కోపం తగ్గించిందట.. నాగ్‌ పంచ్‌లు.. నవ్వులే
2021-12-04T23:53:58Z
https://telugu.asianetnews.com/topic/officials
OSCAR-2201
శౌర్యచక్ర గ్రహీత బల్విందర్‌ సింగ్‌ హత్య Updated : 17/10/2020 05:07 IST చండీగఢ్‌: పంజాబ్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, శౌర్యచక్ర పురస్కార గ్రహీత బల్విందర్‌ సింగ్‌(62) శుక్రవారం హత్యకు గురయ్యారు. తరన్‌ తారన్‌ జిల్లా భిఖీవిండ్‌లోని బల్విందర్‌ ఇంటికి సమీపంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు సింగ్‌ని తుపాకీతో కాల్చారని, ఆయన శరీరంలోకి నాలుగు తూటాలను దించి అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి సింగ్‌ ప్రాణాలొదిలారని వైద్యులు చెప్పారన్నారు. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనేనని, తమకు ఎలాంటి శత్రుత్వం లేదని సింగ్‌ భార్య స్పష్టం చేశారు. తమ కుటుంబంపై 62 ఉగ్రదాడులు జరిగినట్లు ఆమె చెప్పారు. తమకు భద్రత కల్పించాలని చాలాసార్లు డీజీపీ దిన్‌కర్‌ గుప్తాకి విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేకపోయిందని ఆమె వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటుకు ఆదేశించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఫిరోజ్‌పుర్‌ డీఐజీ నేతృత్వంలోని సిట్‌కు సూచించారు. ఖలిస్థాన్‌ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా పోరాడిన బల్విందర్‌ను కేంద్రం 1993లో శౌర్యచక్రతో సత్కరించింది. తరన్‌ తారన్‌ జిల్లా పోలీసుల సూచన మేరకు ఏడాది కిందట ఆయనకు పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం భద్రతను తొలగించింది. బల్విందర్‌ కుటుంబంపై ఇదివరకు చాలాసార్లు ఉగ్రదాడులు జరిగాయి. మొదటిసారిగా 1990లో జరగగా.. బల్విందర్‌ కుటుంబం తీవ్ర పరాక్రమం ప్రదర్శించి దాదాపు 200మంది ఉగ్రవాదులను తరిమికొట్టింది. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం అపహరణకు గురైన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) ఆచూకీ మంగళవారం కూడా దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు,
2020/10/21 10:00:54
https://www.eenadu.net/crime/newsarticle/general/0302/120122956
mC4
కియ పరిశ్రమ జనరల్ మేనేజర్‌కు వైసీపీ నాయకుల బెదిరింపులు Sat Apr 10 2021 21:47:50 GMT+0000 (Coordinated Universal Time) TV5 Telugu2 Aug 2019 4:44 AM GMT కియా కార్ల పరిశ్రమ ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల సీకేపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రామచంద్రారెడ్డి కియా ప్లాంట్ జనరల్ మేనేజర్ సదాశివానికి ఫోన్ చేసి బెదిరించారు. తాము చెప్పినవాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలి.. తమ పార్టీకి చెందిన నాయకుల వాహనాలనే అద్దెకు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. వైసీపీ నేత తీరును కంపెనీ సీరియస్ గా తీసుకుంది. స్థానిక నేతలు బెదిరింపులు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విచారించి బెదిరించినవారిని అరెస్టు చేయాలని ఎస్పీ ధర్మవరం డిఎస్పీని ఆదేశించారు. దీంతో వైసీపీ నేత రామచంద్రారెడ్డితో పాటు ముత్యాలరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చా వదిలేశారు. భవిష్యత్తులో మళ్లీ బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని మందలించి పంపించారు. భారీ ఎత్తున పెట్టుబడులతో వచ్చి.. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కంపెనీపై బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని డిఎస్పీ రమాకాంత్ హెచ్చరించారు. ప్రతిష్మాత్మక కియా పరిశ్రమ విషయంలో ఎలాంటి తప్పిదం జరిగినా జాతీయస్థాయిలో ప్రతిష్ట మసకబారుతుందని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఈవిషయంలో ఎవరు హద్దులు మీరినా సహించేది లేదన్నారు.
2021/04/10 21:47:51
http://www.tv5news.in/2019/08/02/warning-of-ycp-leaders-on-kia-industry-employees/
mC4
అలివేణి ఆణిముత్యమా(Aliveni Animutyama) By Dr. Chintakindi Srinivasa Rao - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige Aliveni Animutyama Publisher: Visakha Samskruti Prachuranalu మీ చేతుల్లో ఉన్న ఈ "అలివేణీ ఆణిముత్యమా" నాకెంతో ఆనందాన్నిచ్చింది. అప్పుడే పేగు తెంచుకున్న పసికందును చూసుకుని పచ్చిబాలింత సంబరపడ్డట్టుంది ఇప్పటి నా స్థితి. అమ్మలేని, ఆడపిల్లలేని, మహిళల ప్రమేయంలేని లోకం అసలు లోకమే కాదు. ఎందరో ఆడకూతుళ్ళు ఈ సమాజం కోసం, దీని క్షేమం కోసం నేల నలుచెరగులా పాటుపడుతున్నారు. ఎన్నెన్నో పాట్లు పడుతున్నారు. వీళ్ళంతా సామాన్యులే, కానీ అసమానమైన సేవలు చేస్తున్నారు. రెండుకాళ్ళూ పోలియో మింగేసినా బెంగపడకుండా తోటివారి ఉన్నతికి తపిస్తున్న సత్యమ్మ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. సైకిల్ రిపేర్లు చేస్తూ తల్లిదండ్రులకు కొడుకులేని లోటు తీరుస్తున్న చిన్నారి అగుపడుతుంది. తాగుడుకు జనాన్ని దూరం చేసే ఆలోచనతో శ్రమపడుతున్న ఉమమ్మ దర్శనమిస్తుంది. వీళ్ళంతా రేపటి యుగానికి సారధులు. వీరి జీవితాలు పదుగురికీ ప్రేరణనిస్తాయి. అందుకే ఇలాంటి మహామహిళలను గురించి సాక్షి ఫ్యామిలీలో నేను రాసిన కొన్ని ఫీచర్లను అతికి అట్టకట్టించేను. సజ్జనుల జీవితాన్ని చదివినా, విన్నా నవోదయమే. అందుకే ఈ పుస్తకం మీ చేతికి చేరింది.
2022/01/26 10:24:43
https://kinige.com/book/Aliveni+Animutyama
mC4
సుస్మితాసేన్ ధరించిన ఈ నల్లటి చీర, మీ తదుపరి ఫంక్షన్ లేదా పెళ్లి వేడుకల్లో ధరించేందుకు ఒక ఐడియా ఇస్తున్నట్లు ఉంది …. | Sushmita Sen a Black Neeta Lulla Sari at Wedding in Delhi - Telugu BoldSky | Updated: Saturday, February 9, 2019, 12:37 [IST] సుస్మితాసేన్ ఎప్పటికీ ఒక సెన్సేషన్ గానే ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పటికప్పుడు, భిన్నమైన దుస్తులతో, ఫాషన్ పోకడలతో అభిమానులను అలరించే సిస్మితాసేన్ మరలా కొత్త లుక్లో దర్శనమిచ్చి ఔరా అనిపించేలా చేసింది. క్రమంగా ఇటీవల ఒక వివాహానికి హాజరైన సుస్మితా సేన్, నీతా లుల్లా రూపొందించిన ఈ అందమైన నల్లని చీరలో కూడా సాంప్రదాయ సొగసును మేళవించేలా కనిపించి అబ్బురపరచారు. ఒకరకంగా చెప్పాలంటే, ఎప్పటిలాగే ఇప్పుడు కూడా సరికొత్త ఫ్యాషన్ స్టేట్మెంట్తో మనల్ని అలరించిందనే చెప్పాలి. ఒకసారి ఆమె లుక్, మరియు దుస్తుల గురించిన వివరాలను పరిశీలిద్దాం. నిజానికి నలుపు అంటేనే అనేకమంది ఆలోచిస్తుంటారు, కొన్ని నమ్మకాలు మరియు ఆచారాల ప్రకారం. కానీ, అవన్నీ తోసిరాజని నలుపులో కూడా అందం ఉందని నిరూపిస్తున్నారు నేటి తారలు, సెలెబ్రిటీలు. క్రమంగా వివాహాది వేడుకలలో కూడా నలుపుకు ప్రాధాన్యతనిస్తున్నారు. సుస్మితాసేన్, తేలికపాటి సాంప్రదాయ దుస్తులను పోలినట్లుగా లేస్, నెట్ వంటి అంశాలు జోడించిన చీరలో ఎంతో అందంగా కనిపించింది. చీర కుచ్చిళ్ల వరకు ఉన్న, నల్లని జాకెట్టు స్పగెట్టి లుక్ కలిగి, సరికొత్త రూపాన్ని అందించింది. ఒకరకంగా చీరను కట్టే విధానంలో స్మార్ట్ లుక్ జోడించింది. అంతేకాకుండా, బ్రాస్లేట్, చోకర్ ఈ చీరకు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఆమె చోకర్ అన్మోల్ నుండి వచ్చింది. ఇక మేకప్ పరంగా చూస్తే , తేలికపాటి రెడ్ లిప్ షేడ్, సుస్మితా సేన్ సంప్రదాయక రూపకానికి అదనపు హైలెట్ గా కనిపించింది. కోహ్ల్ మరియు మిడిల్ -పార్టెడ్ హెయిర్ కూడా ఆమె అందాన్ని సరికొత్తగా చూపగలిగింది. సుస్మితాసేన్ ఈ నల్లటి చీరలో కలువలా ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ..! మాకైతే సుస్మితాసేన్, చీరలో స్పగెట్టి లుక్ జోడించిన జాకెట్ ధరించి, కొత్త ఫాషన్ చూపించినట్లుగా తోచింది. మీకెలా అనిపించిందో క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి Read more about: fashion tips fashion tips for men college fashion tips simple fashion tips ఫ్యాషన్ టిప్స్ ఫ్యాషన్ న్యూస్ ఫ్యాషన్ ఆర్టికల్స్
2020/01/18 01:54:25
https://telugu.boldsky.com/fashion/bollywood-wardrobe/sushmita-sen-a-black-neeta-lulla-sari-at-wedding-delhi-021586.html
mC4
పవన్ కు రోజా ధీటైన కౌంటర్ ! - Oneindia Telugu వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు తీసుకునే వాళ్లకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని జనసేనానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకొని పవన్ మాట్లాడుతున్నారని వైసీపీ విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డారు. ప్రజా సమస్యలు తీర్చాలంటే పదవులు ఉండనక్కరలేదని, వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం సరికాదని జనసేనాని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రోజా స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు తమ పార్టీ అధినేత జగన్‌ను ప్రశ్నించే నైతిక హక్కు లేదని రోజా మండిపడ్డారు. జగన్ నిత్యం ప్రజల్లో ఉంటున్నారని ఆమె చెప్పారు. డ్వాక్రా మహిళలకు, నిరుద్యోగులకు, రైతులకు అన్యాయం జరుగుతోందని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధినేతపై విమర్శలు చేస్తున్నారని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఎలా పడతాయన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని, ప్రజలకు న్యాయం చేయని చంద్రబాబును ప్రశ్నించాల్సింది పోయి మమ్మల్ని ప్రశ్నించడం ఏమిటని మండిపడ్డారు.
2018/10/23 11:30:29
https://telugu.oneindia.com/videos/nagari-mla-roja-comments-on-janasena-pawan-293613.html
mC4
తొలిముద్దు అతడితోనే : జాన్వీకపూర్ Hyderabad, First Published Apr 25, 2019, 3:12 PM IST దివంగత తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. అలానే 'తక్త్' అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరి ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీకి కూడా నచ్చేవారు ఉంటారు కదా.. వారెవరో తాజాగా ఓ టీవీ షోలో వెల్లడించింది. నేహా ధూపియా హోస్ట్ చేస్తోన్న 'బీఎఫ్ విత్ వోగ్' షోలో జాన్వీ పాల్గొంది. షోలో భాగంగా ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే విక్కీ కౌశల్ , కార్తిక ఆర్యన్ లలో ఎవరిని ఎంపిక చేసుకుంటావని..? జాన్వీని ప్రశ్నించగా.. ''విక్కీ కౌశల్'' పేరు చెప్పింది. 'ఉరి' చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న విక్కీ కౌశల్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ హీరోతో తొలిముద్దు కోసం వెయిట్ చేస్తోంది జాన్వీ. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. జాన్వీ నటిస్తోన్న 'తక్త్' సినిమా ఆమెకి జోడీగా నటించేది విక్కీ కౌషలే.. సో కో స్టార్ కాబట్టే అతడి పేరు చెప్పి ఉంటుందని అంటున్నారు.
2021/01/24 02:43:25
https://telugu.asianetnews.com/entertainment/jhanvi-kapoor-wants-to-kiss-vicky-kaushal-pqigb2
mC4
‌ప్రభుత్వ దవాఖానాల్లో... సాధారణ ప్రసవాల సంఖ్య పెరగగాలి - the number of normal deliveries should increase In government hospitals Jun 27, 2022 2:14 pm By PrajatantraDesk On May 27, 2022 11:17 pm 12,555 ఆశావర్కర్లు బాధ్యత తీసుకోవాలి సిజేరియన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలి త్వరలోనే మెదక్‌ ‌రైలు కూతపెడుతుంది మెదక్‌లో హాస్పిటల్‌ ‌ప్రారంభోత్సవంలో హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 30 నుంచి 56 శాతం పెరిగాయని, కాన్పుల శాతం మరింత పెరగాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అందుకు ఆశాలు బాధ్యత తీసుకోవాలని అన్నారు. మెదక్‌లో రూ. 17 కోట్లతో ఏర్పాటు చేసిన మాతా, శిశు అరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం దళిత బంధు లబ్ది దారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..మెదక్‌ ‌పట్టణంలో 100 పడకల దవాఖానను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ దవాఖాన మొత్తం కాన్పుల కోసమేనని, చిన్నారుల కోసం మంచి వైద్యం అందుతుందన్నారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ ‌రెడ్డి హాస్పిటల్‌ ‌నిర్మాణం కోసం ఎంతో చొరవ చూపారని ఆయన పేర్కొన్నారు. ఇందులో మెటర్నిటీ వార్డ్, ‌లేబర్‌ ‌రూమ్‌, ఆపరేషన్‌ ‌థియేటర్‌, ‌పీడియాట్రిక్‌ ‌వార్డ్, ‌పీఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ, ఆంటి నాటల్‌ ‌వార్డ్, ‌పోస్ట్ ‌నాటల్‌ ‌వార్డ్ ‌వంటి సదుపాయాలు ఉన్నాయని మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌దవాఖానల్లో సకల వసతులు కల్పిస్తున్నారు. ఇందులో ప్రసవాల సంఖ్య మరింతగా పెరిగేలా ఆశాలు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. సాధారణ కాన్పుల కోసం కౌన్సిలింగ్‌ ఇవ్వాలన్నారు. రాబోయే రోజుల్లో సాధారణ ప్రసవాలకు వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్‌ ‌రు. 3,000 ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆశాల పరిధిలో కేసులు ఎక్కువైతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంచి చేస్తే హైదరాబాద్‌ ‌పిలిచి సన్మానం చేసినం. కొందరి వల్ల అందరికి చెడ్డ పేరు వొస్తుందన్నారు. కొరోనా సమయంలో ఎంతో కష్టపడ్డారు. ఎంతో చేశారు. కానీ, ఎక్కడైనా చిన్న తప్పు జరిగితే అందరూ పని చేయనట్టు అవుతుందన్నారు. అందుకే ఆ ఒక్కరూ మారాలి.. లేకుంటే చర్యలు తప్పవన్నారు. ప్రతి నెల మూడో తారీఖున ఆశాలతో టెలి కాన్ఫరెన్స్ ఉం‌టుంది. అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఎవరు పని చేయకున్నా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దళితబంధు ఒక ఉద్యమం అంటూ… మెదక్‌లో వంద మంది లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో మెదక్‌ ‌రైల్వే లైన్‌ అం‌దుబాటులోకి వొస్తుందని హరీష్‌ ‌రావు వెల్లడించారు. త్వరలో వైద్య కళాశాలకు సంబంధించి ఉత్తర్వులు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. వైద్య రంగానికి తెలంగాణ సర్కార్‌ ‌పెద్దపీట వేస్తుందని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాలను కార్పొరేట్‌ ‌స్థాయిలో సేవలు అందించే విధంగా తీర్చిదిద్దతున్నట్టు తెలిపారు. కార్పొరేట్‌ ‌హాస్పిటళ్లలో వుండే సౌకర్యాలన్నీ ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. అందుకే ప్రభుత్వ హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇక మెదక్‌ ‌రైల్వే లైన్‌ అం‌దుబాటులోకి వొస్తే ప్రస్తుతం ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగి పోతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ ‌రెడ్డి, జెడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌హేమలత, జిల్లా కలెక్టర్‌ ‌హరీష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.
2022/06/27 08:44:42
https://www.prajatantranews.com/the-number-of-normal-deliveries-should-increase-in-government-hospitals/
mC4
ఆకాశంలో ఎగిరే వస్తువును గుర్తించిన పైలట్‌ - Jan 27, 2021 , 21:21:00 ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌కు చెందిన ఒక విమాన పైలట్‌ ఆకాశంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువును (యూఎఫ్‌వో) గుర్తించారు. ఈ నెల 23న పాకిస్థాన్‌ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని లాహోర్‌ నుంచి కరాచీకి నడుపుతుండగా రహిమ్‌ యార్‌ ఖాన్‌ ప్రాంతంపై గగనతలంలో ప్రకాశవంతమైన ఒక వస్తువు ఆయనకు కనిపించింది. ఈ విషయాన్ని ఆయన కంట్రోల్‌ రూమ్‌కు తెలిపారు. విమాన పైలట్‌తోపాటు రహిమ్‌ యార్‌ ఖాన్‌ ప్రాంత వాసులు కూడా దీనిని చూశారు. కొందరు తమ మొబైల్స్‌తో వీడియో కూడా తీశారు. కాగా, ఈ నెల 23న సాయంత్రం నాలుగు గంటల సమయంలో రహిమ్‌ యార్‌ ఖాన్‌ ప్రాంతంపై ఆకాశంలో భారీ సైజులో యూఎఫ్‌వోను గుర్తించడం చాలా అరుదని కొన్ని వర్గాలు తెలిపాయి. ఇది స్పేస్‌ స్టేషన్‌ లేదా శాటిలైట్‌ కావచ్చని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఇది ఏమిటన్నది ఖచ్చితంగా చెప్పలేమని, గుర్తు తెలియని ఎగిరే వస్తువును గుర్తించడంపై నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులకు రిపోర్టు చేసినట్లు వెల్లడించారు.
2021/03/01 19:16:03
https://www.ntnews.com/international/pilot-spots-very-shiny-ufo-over-pakistan-128446
mC4
మీరిచ్చిన స‌హ‌కారం, మ‌నోధైర్యంతో ముఖ్యమంత్రిగా మీ ముందున్నా.. సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ‘జయహో బీసీ మహాసభ’ను విజయవంతం చేయండి నాగ‌ళ్ల‌వ‌ల‌స మీదుగా చీపురుపల్లికి ఆర్టీసీ బ‌స్సు సీబీఆర్‌లో సీఎం వైయస్‌ జగన్‌ బోటింగ్‌ పెనుమాకలో తాగునీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం `పార్నపల్లి` చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ చంద్రబాబూ ...నీకు ఇదేం కర్మ అని ప్రజలు అంటున్నారు న‌వ‌ర‌త్నాల‌తో పేద కుటుంబాల్లో వెలుగులు పోలవరం వద్ద రక్తికట్టని చంద్రబాబు డ్రామా You are here హోం » పార్టీ » విజయనగరం : వీరభద్రస్వామి ఆద్వర్యంలో సంఘీభావ యాత్ర విజయనగరం : వీరభద్రస్వామి ఆద్వర్యంలో సంఘీభావ యాత్ర 01 Oct 2018 3:43 PM YSRCP MLC YSK Veerbhadra Swamy participates in sangibava yatra in Vizianagaram district- 28 sep 2018. ? Like us on Facebook:https://www.facebook.com/ysrcpofficial ? Follow us on Twitter: https://twitter.com/ysjagan ? Follow us on Twitter: https://twitter.com/YSRCParty ? Follow us on Official Site: https://www.ysrcongress.com/ ? Watch YSRCP Live :https://www.ysrcptv.com తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌
2022-12-02T12:35:15Z
https://www.ysrcongress.com/video/party/ysrcp-mlc-ysk-veerbhadra-swamy-63255
OSCAR-2301
యవ్వనస్తులుPost Date:2014-03-28//No:6 చరిత్ర చెప్పే సాక్ష్యం మత్తుమందు కనిపెట్టిన 'సర్‌జేమ్స్‌సింప్సన్‌ (1811-1870)' ను మనం ఎంతగానో అభినందించాల్సిందే... 'అరే! ఇదేంటీ ప్రపంచంలో కోట్లాదిమంది మత్తుమందులకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకొంటుంటే మత్తుమందును కనిపెట్టిన వ్యక్తిని అభినందించడమేంటీ? అనుకొంటున్నారా? ఈ మత్తుమందు ఆ మత్తుమందు కాదండీ..., ఇది రోగులకు ఆపరేషన్‌ చేసేమందు నొప్పిలేకుండా ఇచ్చే మత్తుమందు... ఇప్పుడైనా 'సర్‌ జేమ్స్‌ సింప్సన్‌' అభినందిస్తారా లేక 'ఆ అదేం గొప్ప విషయంకాదులే'.. అని తేలికగా తీసి పారేస్తారా!!? అలా తేలికగా తీసిపారేసే ఆలోచన మీలోగాని ఉంటే ఎప్పుడైనా మత్తుమందు తీసుకోకుండా కనీసం మీ పుప్పిపన్నునైనా తీయించుకోవడానికి ప్రయత్నించి చూడండి!! అప్పుడు తెలుస్తుంది మీకు 'సర్‌ జేమ్స్‌ సింప్సన్‌' విలువ. పళ్ళ డాక్టర్‌ దగ్గరకు భయంకరమైన పుప్పిపన్ను బాధతో వెళ్ళాడో రోగి. ఈ పన్ను పీకించుకోవడానికి ఎంతవుతుంది సార్‌! అడిగాడు ఆ రోగి... ఆ ఎంతోకాదు యాభై రూపాయలవుతుందంతే..' చెప్పాడు పళ్ళ డాక్టర్‌! 'ఏంటీ' ఒక్క నిమిషంలో పీకే పన్నుకి యాభైరూపాయలే..' 'ఆందోళనగా అడిగాడు రోగి' సరే! రోజంతా పీకుతూ ఉంటాలే ఇలా వచ్చి ఇక్కడ కూర్చో...' చెప్పాడు డాక్టర్‌. ప్రజలు ఇలాంటి బాధలు పడటం ఇష్టంలేని సర్‌జేమ్స్‌ సింప్సన్‌ ఎంతో కష్టపడి మత్తుమందును కనిపెట్టాడు. నేడు ఎంతో మంది రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ వైద్యరంగాన్ని పూర్తిగా మార్చివేసిన ఈ మత్తుమందును కనుగొనే గొప్ప విజ్ఞానం సర్‌జేమ్స్‌ సింప్సన్‌ ఎలా సంపాదించాడు? క్లోరోఫాంను కనిపెట్టి వైద్యరంగం రూపురేఖలను పూర్తిగా మార్చివేసిన ఈ గొప్ప శాస్త్రవేత్త ప్రభువును వెంబడించిన మంచి విశ్వాసి... తన ప్రతీ విజయం వెనుకా ఆ దేవుని శక్తి దాగియుందని చాటిచెప్పే గొప్ప సాక్షి!! శాస్త్రవేత్తగా తను సాధించిన గొప్ప విజయం కన్నా పాపాన్ని జయించడం ద్వారా తను పొందుకొన్న విజయమే గొప్పదని లోకమిచ్చిన జ్ఞానంకన్నా దేవుడిచ్చిన జ్ఞానమే అమూల్యమైనదని బహిరంగంగా ప్రకటించేవాడు సర్‌జేమ్స్‌ సింప్సన్‌, నా కుమారుడా... జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము (సామె 3:21). - మీరు జయజీవితం పొందగలరు
2019/05/23 13:27:50
http://www.mahimasabdam.com/Features/Yavvanastulu/Yavvanastulu.php?id=6
mC4