text
stringlengths
384
137k
ఒకప్పుడు స్కూటర్ మీద తిరిగే కేసీఆర్.. ఇప్పుడు విమానాలు కొనే స్థాయికి ఎదిగారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ జేబులు నింపుకోవడమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణలో కేవలం కేసీఆర్ మాత్రమే బాగు పడ్డారని చెప్పారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేయక.. బ్యాంకుల వద్ద రైతులను కేసీఆర్ డీ ఫాల్టర్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యేకు దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ప్రజా సమస్యలపై శ్రద్ధ లేదని ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల... ఘనపురం గ్రామస్థులతో ముచ్చటించారు. వైఎస్సార్ పథకాలు నిర్వీర్యం కేసీఆర్కు ప్రజా సంక్షేమంపై సోయి లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్ అమలు చేసిన పథకాలను అన్నింటిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కోమాలో పెట్టారన్నారు. ప్రజల ఆరోగ్య అంటే కేసీఆర్కు విలువలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్తో విద్యార్థులు వైఎస్సార్ పాలనలో గొప్ప చదువులు చదువుకున్నారని చెప్పారు. కానీ కేసీఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ పథకానికి నిధులు విడుదల చేయడం లేదని తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగా కాలేజీలకు రూ. 3వేల కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్షాలు కేసీఆర్కు అమ్ముడుపోయాయి ఉద్యోగాల కోసం ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని షర్మిల ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ..ఇచ్చింది కేవలం 20 వేలు మాత్రమే అని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడే నాయకుడే లేరన్నారు. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు ఉన్నా లాభం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు కేసీఆర్కు అమ్ముడుపోయాయన్నారు. కేసీఅర్ దగ్గర వాటాలు తీసుకొని విపక్షాలు నోరు మెదపడం లేదని ఆరోపించారు. నిరుద్యోగుల తరపున వైఎస్ఆర్టీపీ పోరాటం చేస్తే వారి సమస్య వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
ఎన్ని రైళ్లలో ప్రయాణించినా కలగని అనుభూతి.. ఈ టాయ్ ట్రైన్ లో ఒక్కసారి ప్రయాణిస్తే చాలు.. జీవితానికి సరిపడే మెమోరీస్ ను సొంతం చేసుకోవచ్చు. దట్టమైన చెట్లు, కొండలు, గుట్టల మధ్య విహరించడమే ఈ రైలు ప్రత్యేకత. By Balu J Updated On - 11:51 AM, Tue - 26 October 21 ఎన్ని రైళ్లలో ప్రయాణించినా కలగని అనుభూతి.. ఈ టాయ్ ట్రైన్ లో ఒక్కసారి ప్రయాణిస్తే చాలు.. జీవితానికి సరిపడే మెమోరీస్ ను సొంతం చేసుకోవచ్చు. దట్టమైన చెట్లు, కొండలు, గుట్టల మధ్య విహరించడమే ఈ రైలు ప్రత్యేకత. డార్జిలింగ్, ఊటీ వెళ్లినవాళ్లు ఈ టాయ్ ట్రైన్ ఎక్కడానికి ఇష్టం చూపుతారు. ఇన్నాళ్లు కరోనా కారణంగా నిలిచి పోయిన ఈ రైలు.. మళ్లీ పట్టాలపై పరుగులు తీస్తోంది. న్యూ జల్పాయిగురి- డార్జిలింగ్ నగరాల మధ్య టాయ్ ట్రైన్ పట్టాలెక్కింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల గత ఏడాది మార్చి 22వతేదీ నుంచి ఈ టాయ్ ట్రైన్ రాకపోకలను నిలిపివేశారు. కరోనా కేసుల సంఖ్య తగ్గడంతోపాటు ఏడాదిన్నర కాలం తర్వాత పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దుర్గా పూజ ప్రారంభానికి ముందు ఈ టాయ్ ట్రైన్ మళ్లీ బుధవారం నుంచి రాకపోకలు సాగించింది.డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే నడుపుతున్న టాయ్ ట్రైన్ ను యునెస్కో వరల్డ్ హెరిటైజ్ సైట్ గా ప్రకటించింది. న్యూజల్పాయిగురి నుంచి డార్జిలింగ్ వరకు 88 కిలోమీటర్ల దూరం జర్నీ ఉంటుంది. ఈ రైల్వేలైన్ బ్రిటిష కాలంలోనే నిర్మితమైంది. టాయ్ ట్రైన్ ప్రయాణంలో ఎన్నో వాటర్ ఫాల్స్, సుందరమైన ప్రదేశాలు దర్శనమిస్తాయి. హిల్ స్టేషన్ రైల్వే సేవల పునర్ ప్రారంభంతో పర్యాటక రంగానికి ఊపు రానుంది. ఊటీ ఈ పేరు వినగానే నీలగిరి కనుమల్లో ఎప్పుడూ అత్యంత చల్లగా ఉండే ప్రదేశం. వేసవిలో కూడా ఇక్కడ అత్యంత చల్లగా ఉంటుంది. వేసవితాపం తట్టుకోలేని వారు కొంతకాలం పాటు ఊటీ వెళ్తుంటారు. ఇక చలికాలంలో చలిని ఇష్టపడేవారు కూడా ఊటీ వెళ్తుంటారు. ఊటీ అనగానే అందరికీ టాయ్ ట్రైన్ గుర్తొస్తుంది. మెట్టుపాళ్యం-ఉదగమండలం(ఊటీ) రూట్‌లో ఈ రైలు పరుగులు తీస్తూ ఉంటుంది. ఊటీ వెళ్లేవారు తప్పకుండా ఈ రైలు ప్రయాణం ఆస్వాదించాలని అనుకుంటారు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దేశంలోని పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డ సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ పరుగులు తీయనుంది.
మంగంపేట: ముగ్గురాళ్ళ విషయంలో కొంత మంది స్వార్థం కోసం అందరినీ బలిచేసే కార్యక్రమాలు జరుగుతున్నాయనీ తెదేపా రైల్వేకోడూరు నియోజకవర్గ బాధ్యుడు కస్తూరి విశ్వనాధనాయుడు ఆరోపించారు. 15న మిల్లర్లు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాకు పిలుపు ఇచ్చిన నేపధ్యలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంగంపేట పరిధిలోని బడా బయ్యర్లు చిన్నచిన్న మిల్లుల నుంచి రాయిని పొడి గొట్టకుండా నేరుగా అధిక ధరలకు అమ్మడం ప్రారంభించారన్నారు. చదవండి : కడప శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఏపీఎండీసీ సంస్థ నుంచి టన్నురాయి రూ.4,500కు కొని, రూ.9,500కు విక్రయించడం జరుగుతుండేదన్నారు. విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్లిందని, అవినీతి ప్రక్షాళన చేసేదిశగా మాత్రమే చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. మిల్లుల యజమానులను నష్టపరచాలన్న ఉద్దేశం ఆయనకు లేదన్నారు. పెద్దమనుషులుగా వ్యవహరిస్తున్నవారికి ఇది తెలిసినా నిజాలను దాచిపెట్టి మిల్లర్లనందరినీ తాము ఉద్ధరిస్తామంటూ అబద్ధాలు చెప్పడం సరైన పద్ధతి కాదని హితవుపలికారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన బంధువునుతెచ్చి మంగంపేటలో రాయిని వెలికితీసే కాంట్రాక్టును అప్పగించారన్నారు. కాంగ్రెస్ హయాంలో అధికారబలం ఉన్నవారు ఇష్టానుసారంగా దోపిడీని కొనసాగించారని ఆరోపించారు. సీఎం గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తున్నారని, ఇందులో పార్టీకి, సీఎంకు లాభం ఉండదన్న విషయాన్ని గమనించాలని సూచించారు. చదవండి : సమావేశానికి రాని వైకాపా నేతలు స్థానికులకు కేటాయించిన ముగ్గురాయి విషయంలో ఏవైనా అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే ప్రభుత్వం సదరు అవకతవకలను నిరోధించే విధంగా నిబంధనలు మార్చవచ్చు కదా! అలా కాకుండా ఏకంగా స్థానికుల కోటానే రద్దు చేయడం ఏమిటో…? ఈ విషయం తెదేపా నాయకులకు తెలియదనుకోవాలా! తెలిసినా పార్టీ నిర్ణయాన్ని సమర్ధించక తప్పదు కదా!
కోటీశ్వరుడు జగన్నాధరావు కొడుకు కృష్ణ. ఎనిమిదేళ్ల వయసులో 'శమంతకమణి' ని తనకి పుట్టినరోజు కానుకగా ఇమ్మని తల్లిని కోరుకున్నాడు. అందరు తల్లుల్లాగే ఆమె కూడా 'నువ్వు పెద్దయ్యాక ఇస్తా' అని చెప్పింది. వెనువెంటనే జరిగిన ప్రమాదంలో కృష్ణని బతికించి ఆమె కన్నుమూసింది. సవతి తల్లినీ, తనని పట్టించుకోని తండ్రినీ భరిస్తూ పెరిగి పెద్దవాడవుతాడు కృష్ణ. సరిగ్గా పదిహేనేళ్ల తర్వాత కృష్ణ పుట్టిన రోజుకి కొన్ని రోజుల ముందు అతని ఇంటికి చేరుతుంది 'శమంతకమణి.' తండ్రి ఐదు కోట్లు పెట్టి కొన్నాడు, ఒక వేలంలో. ఓ ఖరీదైన పబ్ లో ఫ్రెండ్స్ కి పుట్టినరోజు పార్టీ ఇచ్చిన కృష్ణ, అనూహ్యంగా ఆ పార్టీలోనే 'శమంతకమణి' ని పోగొట్టుకుంటాడు. తల్లే తన దగ్గరకి వచ్చినట్టుగా భావిస్తున్న కృష్ణ, రెండోసారి చేజారిన ఆ కానుకని తిరిగి పొందగలిగాడా అన్నదే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య ఫిలిమ్స్ నిర్మించిన 'శమంతకమణి' సినిమా. సింగల్ పాయింట్ స్టోరీని మల్టి డైమెన్షనల్ స్క్రీన్ ప్లే గా డెవలప్ చేసి, ప్రేక్షకులకి ఎక్కడా విసుగు కలగని విధంగా ఆద్యంతమూ ఆసక్తికరంగా మలచిన దర్శకుడిని మొదట అభినందించాలి. తెలుగు సినిమా ఫార్ములాలో భాగమైపోయిన డ్యూయెట్లు కానీ, ఫైట్లు కానీ లేకపోయినా, ఎక్కడా అవి లేవన్న భావన కలగక పోవడం, ప్రత్యేకించి కామెడీ ట్రాక్ అంటూ లేకపోయినా నవ్వులకి లోటు లేకపోవడం, చివర్లో సస్పెన్స్ రివీల్ అయిపోయిన తర్వాత కూడా ప్రేక్షకులు సీట్లలో నుంచి కదలకుండా ఎండ్ టైటిల్స్ రోలయ్యే వరకూ థియేటర్ వదలకుండా చేయడం దర్శకత్వ ప్రతిభతో మాత్రమే సాధ్యమయ్యాయి. స్క్రిప్ట్ మీద బాగా కసరత్తు చేయడం, పాత్రకి తగ్గ నటుల్ని ఎంచుకుని, పాత్రోచితంగా నటింపచేయడం, సాంకేతిక నిపుణుల నుంచి చక్కని ఔట్పుట్ రాబట్టుకోవడం శ్రీరామ్ ఆదిత్య విజయ రహస్యాలని చెప్పాలి. కృష్ణ చేజారిన శమంతకమణి మొత్తం మూడు చేతులు మారింది. మెకానిక్ గా పనిచేసే ఉమామహేశ్వర రావు (రాజేంద్ర ప్రసాద్), పల్లెటూరి ప్రియురాలు శ్రీదేవి మోసం చేస్తే, పట్నం పారిపోయిన యువకుడు శివ (సందీప్ కిషన్), డబ్బున్న ప్రియురాలు తనని నిర్లక్ష్యం చేయడాన్ని భరించలేక ఆమెకి బుద్ధి చెప్పాలని తాపత్రయపడే మధ్య తరగతి యువకుడు కార్తీక్ (ఆది సాయికుమార్). ప్రధాన కథకి సమాంతరంగా వీళ్ళ కథలు సాగుతూ వచ్చి, అసలు కథతో పాటు వీళ్ళ కథలూ ఆసక్తికరంగా ముగుస్తాయి. వీళ్ళతో పాటు కృష్ణ తల్లిదండ్రులు (సుమన్, సురేఖ వాణి), కార్తీక్ తల్లిదండ్రులు (తనికెళ్ల భరణి, హేమ) మరియు కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ (నారా రోహిత్), అతని సహాయకుడు సత్యనారాయణ (హాస్యనటుడు రఘు), ఉమామహేశ్వర రావు ప్రియురాలు భానుమతి (ఇంద్రజ) లవి కీలక పాత్రలు. పబ్ లో పార్టీ జరిగిన రోజు రాత్రి అసలు ఏం జరిగింది? అక్కడే పట్రోలింగ్ ద్యూటీ లో ఉన్న రంజిత్ కుమార్ దొంగతనం విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయాడు? 'శమంతకమణి' ఎవరెవరికి ఏవిధంగా ఉపయోగపడింది? ఈ విషయాలన్నీ ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాడు దర్శకుడు. ప్రథమార్ధం కథలో ముడులు వేసి, ద్వితీయార్ధంలో ఒక్కో ముడినీ విప్పుతూ రావడం వల్ల ఎక్కడా ఆసక్తి సడలలేదు. వినాయక వ్రతకల్ప కథలో తారసపడే శమంతకమణి దినానికి ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది. ఈ 'శమంతకమణి' కూడా చేతులు మారిన ముగ్గురిలో ఎవరినీ నిరాశ పరచకుండా అందరి సమస్యలనీ పరిష్కరించింది. దుష్ట శిక్షణకి కూడా కారణమయింది. ప్రేక్షకులకి పైసా వసూల్ అనిపించే ఈ సినిమా నిర్మాతకీ సొమ్ములిస్తే ఇలాంటి సినిమాలు మరిన్ని రావడానికి అవకాశం ఉంటుంది. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 7:22 PM 2 కామెంట్‌లు: లేబుళ్లు: సినిమాలు శనివారం, జులై 08, 2017 మంచివృక్షం "త్రిపుర కథల్లో భగవంతం, శేషాచలపతి లాగా మీ రచనల్లో సుందరం, వీరా తరచుగా కనిపిస్తూ ఉంటారు, ఏదో కారణం ఉండే ఉంటుంది కదూ?" ... "మీ రచనల్లో కనిపించే 'మోహిని' గ్లోబలైజేషన్ కి ప్రతీక అనుకుంటున్నాను, కరెక్టేనా?" ...ఎప్పుడైనా ఆయన ఎదురుపడితే ఈ ప్రశ్నలు అడిగి, జవాబులొస్తే కనుక, కొనసాగింపుగా "మీ తొలిరచనల్లో మార్కిస్టు-లెనినిస్టు (ఎమ్మెల్) రాజకీయాల పట్ల కనిపించిన ఆరాధన, కాలం గడిచే కొద్దీ కరిగిపోతూ, అవే రాజకీయాలని వ్యంగ్యంగా ప్రస్తావించడం కనిపిస్తుంది, దీన్ని కాలం తెచ్చిన మార్పు అనుకోవాలా?" లాంటి ప్రశ్నలెన్నో అడగాలనుకున్నాను. కానీ, ఇక అడగలేను. ఇవాళ్టినుంచీ ఇవన్నీ ఎప్పటికీ జవాబు దొరకని ప్రశ్నలే. జవాబులివ్వాల్సిన డాక్టర్ వి. చంద్రశేఖర రావు ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయారు. పాతికేళ్లుగా ఆయన కథలు చదువుతూ ఉన్నా, చంద్రశేఖర రావుని గురించి ఆగి, ఆలోచించింది మాత్రం 'ఆకుపచ్చని దేశం' నవల చదివినప్పుడే. అత్యాధునిక కవిత్వాన్ని ఓ కొరుకుడు పడని విషయంగా భావించే నేను, ఆ నవల్లో కవితాత్మక వచనానికి ముగ్ధుణ్ణయిపోయాను. చివరిపేజీ చదివిన వెంటనే మళ్ళీ మొదటి పేజీకి వచ్చి ఆపకుండా చదివేసిన కొన్ని పుస్తకాల్లో అదీ ఒకటి. కొన్ని రోజుల పాటు నవల్లో చెంచులు అక్షరాలా నన్ను వెంటాడారు. అత్యంత బలహీనమైన, అత్యంత పట్టుదల కలిగిన మనుషుల గుంపు అడివి వెంబడి అలా నడుచుకుంటూ వెళ్లిపోవడం అప్పుడప్పుడూ గుర్తొచ్చి గగుర్పాటు కలుగుతూ ఉంటుంది. చంద్రశేఖరరావు మీద గౌరవం మరో మెట్టు పైకెక్కి, ఎప్పటికైనా కలవాలి అని బలంగా అనుకోడానికి కారణం కూడా నవలే. ఆ నవల పేరు 'నల్లమిరియం చెట్టు.' సాంఘికంగానూ, రాజకీయంగానూ కూడా అత్యంత సున్నితమైన అంశాన్ని తీసుకుని, నిర్మొహమాటంగా, నిస్పక్షపాతంగా రాసిన నవల అది. కొన్ని పేజీలని వెనక్కి తిప్పి మళ్ళీ మళ్ళీ చదువుకోవడం, కథలో వచ్చే కొన్ని మలుపులు 'నిజమేనా?' అని కళ్ళు నులుముకుని మరోసారి చదువుకోవడం ఆ నవల చదివిన నాటి జ్ఞాపకాలు. వస్తువు, శైలీ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ, పాఠకులని ఆశ్చర్యంలో ముంచెత్తే శిల్పంతో ఆపకుండా చదివించేలా, చదివిన తర్వాత కూడా ఆలోచించేలా నవలలు రాయడం, అదికూడా తెలుగు నవల క్షీణ యుగంలో ఉండగా రాయడం - బహుశా ఆయనపట్ల నాక్కలిగిన గౌరవానికి కారణాలు. నాకు తెలిసినంత వరకూ మొత్తం ఆరు పుస్తకాలు - మూడు కథా సంపుటాలు, మూడు నవలలు - తెలుగు సాహిత్యానికి ఆయన కంట్రిబ్యూషన్. రచనల్లోలాగే, ప్రచురణలోనూ నాణ్యతకి రాజీ పడలేదాయన. "చంద్రశేఖర రావు గారు పుస్తకాలు సొంతంగా వేసుకుంటారు. కవర్ పేజీ నుంచి, లేఔట్ వరకూ అన్నీ ఆయన ఇష్ట ప్రకారం జరగాలి. హై క్వాలిటీ పుస్తకానికి చాలా నామినల్ రేటు పెడతారు," సుమారు రెండేళ్ల క్రితం ఓ పబ్లిషర్ నుంచి ఈ మాటలు విన్నప్పుడు ఆయన పుస్తకాలని ఈ కోణం నుంచి చూశాను. పబ్లిషర్ మాట అసత్యం కాదు. వైద్య వృత్తిని అభ్యసించి, ఎమ్మెల్ రాజకీయాలని అభిమానించి, రైల్వేలో ఉన్నతోద్యోగం చేస్తూ, సాహితీ యాత్రని కొనసాగించిన చంద్రశేఖర రావు చేయాల్సిన, తాను మాత్రమే చేయగలిగిన రచనలు చాలా చాలా ఉన్నాయి. నిజానికి సరిగ్గా వారం క్రితం 'ద్రోహవృక్షం' కథా సంకలనం గురించి టపా రాయాలని మొదలు పెట్టాను. ఎప్పడూ లేనన్ని అవాంతరాలు. ఇవాళ ఎలాగైనా ఆ టపా పూర్తి చేయాలి అనుకుంటూ ఉండగా ఆయన ఇక లేరన్న నమ్మశక్యం కాని వార్త. రెండు నవలల్లోనూ 'అలలసుందరం' 'రాజసుందరం' పాత్రలు జ్ఞాపకం ఉండిపోతే, 'ద్రోహవృక్షం' లోని మొత్తం ఇరవై కథల్లో చాలా కథల్లో కథా నాయకుడు 'సత్యసుందరం.' అన్నదమ్ముల్లా కలిసున్న మాల, మాదిగల మధ్య రాజకీయంగా పబ్బం గడుపుకోడం కోసం కొందరు నాయకులు పెట్టిన చిచ్చు ఎలాంటి పరిణామాలని దారితీసిందో ప్రతీకాత్మకంగా చెప్పిన కథ 'ద్రోహవృక్షం.' ఒక్క రాజకీయాలనే కాదు, అన్ని వ్యవస్థల్లోనూ పెరిగిపోతున్న అరాచకాన్ని కళ్ళకి కట్టారు ఈ సంపుటంలో కథల్లో. నిస్పక్షపాతంగా రచనలు చేసే రచయిత(త్రు)లు అరుదైపోతున్న కాలంలో, ఒక కమిట్మెంట్ తో రచనలు చేసిన రచయిత చంద్రశేఖర రావు. ప్రతీకల్ని వాడుకోవడంతో తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకోడమే కాదు, తాను సృష్టించిన లోకంలోకి పాఠకుణ్ణి అలవోకగా తీసుకుపోయే విద్యలో ఆరితేరారు కూడా. ముఖ్యంగా, గ్లోబలైజేషన్ అనంతర పరిణామాలని నిశితంగా పరిశీలించి కథలుగా మలిచారు. తెలుగు సాహిత్య వాతావరణంలో చంద్రశేఖర రావు లాంటి రచయితల అవసరం పెరుగుతున్న సమయంలోనే, ఆయన అనారోగ్యంతో కన్నుమూయడం అత్యంత దురదృష్టకరం. తెలుగు సాహితీ వనంలో ఓ మంచివృక్షం డాక్టర్ వి. చంద్రశేఖర రావుకి కన్నీటి నివాళి. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 9:29 PM 5 కామెంట్‌లు: లేబుళ్లు: నివాళి కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom) తలంపు వైద్య విద్య 'రక్షించాల్సింది ఉక్రెయిన్ లో చిక్కుబడ్డ విద్యార్థులనే కాదు, ఇక్కడ చదువు కొనలేక అక్కడికి వెళ్లేలా చేసిన మన విద్యా వ్యవస్థని కూడా' గ...
శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై జనతాగ్యారేజ్, భాగ‌మ‌తి ఫేం ఉన్ని ముకుంద‌న్, మియా జార్జ్ జంటగా రూపొందిన చిత్రం `మ‌యూరాక్షి` . యువ నిర్మాత వ‌రం జ‌యంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీసుంద‌ర్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ప్రేక్షకులను ఏమాత్రం అలరించింది అనేది చూద్దాం పదండి. కథ: డాక్టర్ అజయ్… కేంద్ర మంత్రి చౌడప్ప మనుమరాలు ఝాన్సీ ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఒకరోజు కేంద్రమంత్రి చౌడప్ప హెల్త్ చెక్ అప్ కోసం జూనియర్ డాక్టర్ అజయ్ పనిచేసే ఆసుపత్రికి వెళతాడు. అక్కడ మంత్రికి బిపే ఎక్కువగా ఉండటంతో… డాక్టర్ అజయ్ ఇచ్చిన ఓ ఇంజెక్షన్ కారణంగా కేంద్ర మంత్రి గుండె పోటుతో మరణిస్తాడు. అయితే మంత్రికి గుండె పోటు వచ్చింది అజయ్ ఇచ్చిన ఇంజక్షన్ కారణంగానే మంత్రి మరణించాడని పోలీసులు అజయ్ పై హత్యకేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. మరి కేంద్ర మంత్రి అజయ్ ఇచ్చిన ఇంజెక్షన్ కారణంగానే మరణించాడా? డాక్టర్ అజయ్ ఈ కేసు నుంచి బయటపడ్డారా? డాక్టర్ అజయ్ కి… రాజీవ్ (ఉన్ని ముకుందన్) ఎలా సహాయపడ్డారు? మరి టైటిల్ రోల్ పోషించిన మయూరాక్షి (మియ జార్జి) ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కథ… కథనం విశ్లేషణ: మెడికల్ క్రైం బేస్డ్ గా తెరకెక్కిన మూవీస్ ఎప్పుడూ థ్రిల్లింగ్ గానే వుంటాయి. వాటికి కొంచం సస్పెన్స్ కూడా జోడిస్తే ప్రేక్షకుల్ని బాగా ఎంగేజ్ చెయ్యొచ్చు. తాజాగా విడుదలైన ఈ మాయూరాక్షి కూడా అలాంటి మంచి ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లరే. ఫస్ట్ హాఫ్ అంతా డాక్టర్ అజయ్, ఝాన్సి ల మధ్య లవ్ ట్రాక్ ను సోసో గా నడిపించి ఇంటర్వల్ బ్యాంగ్ లో మంచి ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటర్వల్ తరవాత అసలైన కథను అనేక మలుపులతో నడిపించి ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చేశాడు దర్శకుడు. ఉన్ని ముకుందన్ , మియా జార్జ్ లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. అలానే మినిస్టర్ మర్డర్ మిస్టరీలో వుండే మలుపులు, కోర్టు సీన్ ఆకట్టుకుంటాయి. ఇప్పటికే టాలీవుడ్ లో జనతా గ్యారేజ్, భాగమతి సినిమాలతో తెలుగు ప్రేకషకులకు బాగా పరిచయం అయిన మలయాళ యువ హీరో ఉన్ని ముకుంద న్ ఇందులో లవర్ బాయ్ గా, ఇన్వెస్టిగేటివ్ అధికారిగా ఆకట్టుకున్నాడు. అతనికి జంటగా నటించిన మియా కూడా అడవి బిడ్డగా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించి మెప్పించింది. డాక్టర్ అజయ్, అతనికి జంటగా నటించిన ఝాన్సీ కూడా బాగా నటించారు. ఝాన్సీ అమ్మగా, సుప్రీమ్ కోర్టు లాయర్ గా నటించిన నటీమణి కూడా కోర్టు సీనుతో మెప్పించింది. కేంద్ర మంత్రిగా, అతని కుమారుని గా నటించిన ఇద్దరు నటులూ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. దర్శకుడు రాసుకున్న కథ…. స్క్రీన్ ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఎంతో థ్రిల్ కు గురి చేస్తాయి. గోపి సుందర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి యాప్ట్ గా వుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పిగా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. గో అండ్ వాచ్ ఇట్…!!!
టీఆర్ఎస్ కు చెందిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివారాల ప్రకారం, వెర్నాక్యులర్ ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ ని ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. సంగారెడ్డి ప్రాంతంలో అమీన్ పూర్ లోని ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే కి చెందిన కొందరు ఖబ్జా చేసిన విషయాన్ని రిపోర్టర్ వెలుగులోకి తేవడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఆ స్ధలం విషయాన్ని పట్టించుకోవద్దని రిపోర్టర్ కి ఎమ్మెల్యే నుండి బెదిరింపులు వచ్చినట్లు రిపోర్టర్ తన ఫిర్యాదు పేర్కోన్నారు. ఎమ్మెల్యే, రిపోర్టర్ సంభాషణలు నెట్టింట్లో వైరల్ కావడంతో పోలీసులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తుంది. రిపోర్టర్ ఫిర్యాదు ఆదారంగా 109,448,504,506-IPC,3(2) (Va)- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 2015 కింద సంగారెడ్డి పరిధిలోని అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అధికార గర్వమేల? అధికారం మాదే కదా ఏదైనా చేయచ్చులే అనుకుంటే ఇలాగే జరుగుతుంది. సమాజంలో జరుగుతున్ని అన్యాయాన్ని, అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత, అధికారం జర్నలిస్ట్ కు ఉంటుంది. వారి స్వేచ్ఛను హరించి, కులం పేరు దూషించడం చాలా దారుణం. అందునా, అధికార పార్లీలో ఉండి, బాధ్యత కలిగిన ఎమ్మెల్యే పదవిని ప్రజల ఓట్లతో గెలిచి ఇలా మీడియా స్వేచ్ఛను హరించడానికి పాల్పడితే ఎలాంటి వారైనా చట్టానికి ఒకటే అనడానికి ఈ సంఘటన నిదర్శనం. Must Read ;- జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని ప‌రామ‌ర్శించిన‌ మెగాస్టార్ Tags: atrocity case on mla mahipal reddymahipal reddymla gudem mahipal reddysc st atrocity casetrs mlatrs mla gudem mahipal reddytrs mla mahipal reddy
Power Star Pawan Kalyan Watched Boss Party Song On The Set Of Megastar Chiranjeevi, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya - idlebrain.com Power Star Pawan Kalyan Watched Boss Party Song On The Set Of Megastar Chiranjeevi, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్‌ 'వాల్తేర్ వీరయ్య' సెట్ లో బాస్ పార్టీ సాంగ్ వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ You are at idlebrain.com > news today > Follow Us 22 November 2022 Hyderabad The makers of megastar Chiranjeevi’s crazy project Waltair Veerayya directed by Bobby Kolli (KS Ravindra) got a special guest on the set of the movie in Hyderabad. Power Star Pawan Kalyan visited the sets along with his Hari Hara Veera Mallu director Krish and producer AM Ratnam. Pawan Kalyan watched the song Boss Party which will be released officially tomorrow and loved it completely. Director Bobby Kolli is in ecstasy and it’s a moment to be cherished forever for him. “A Huge moment to be Cherished forever 🥳 My 2 Most favorite persons Megastar @KChiruTweets garu & Power Star @PawanKalyan garu by my side 🤩 Kalyan garu has seen #BossParty song & he loved it.,Such a Positive person with same love even after all these years. ❤️#WaltairVeerayya ,” tweeted Bobby. The director also shared pictures of Pawan Kalyan visiting the shooting spot and watching the song. The promo of the song was unveiled today and it was well-received. Fans have been waiting keenly for the mass number scored by Devi Sri Prasad. Boss Party will star Urvashi Rautela shaking her leg opposite Chiranjeevi. Sekhar master did the choreography for the song that was crooned by DSP along with Nakash Aziz and Haripriya. DSP also penned lyrics for the song. Mass Maharaja Ravi Teja is playing a mighty role in the film, where Shruti Haasan will be seen as the leading lady opposite Chiranjeevi. Billed to be a mass-action entertainer laced with all the commercial ingredients, the film is produced on a grand scale by Naveen Yerneni and Y Ravi Shankar of Mythri Movie Makers, while GK Mohan is the co-producer. Arthur A Wilson cranks the camera, whereas Niranjan Devaramane is the editor and AS Prakash is the production designer. Sushmita Konidela is the costume designer. While the story and dialogue were written by Bobby himself, Kona Venkat and K Chakravarthy Reddy penned the screenplay. The writing department also includes Hari Mohana Krishna and Vineeth Potluri. Waltair Veerayya will be hitting the screens for Sankranthi, 2023. Cast: Chiranjeevi, Ravi Teja, Shruti Haasan and others. Technical Crew: Story, Dialogues, Direction: KS Ravindra (Bobby Kolli) Producers: Naveen Yerneni and Y Ravi Shankar Banner: Mythri Movie Makers Music Director: Devi Sri Prasad DOP: Arthur A Wilson Editor: Niranjan Devaramane Production Designer: AS Prakash Co-Producers: GK Mohan, Praveen M Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri CEO: Cherry Costume Designer: Sushmita Konidela మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్‌ 'వాల్తేర్ వీరయ్య' సెట్ లో బాస్ పార్టీ సాంగ్ వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెట్ లోకి ప్రత్యేక అతిథి విచ్చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి హైదరాబాద్ లోని సెట్స్‌ను సందర్శించారు. రేపు అధికారికంగా విడుదల కానున్న బాస్ పార్టీ పాటను చూసి ఆనందించారు పవన్ కళ్యాణ్. దర్శకుడు బాబీ కొల్లి ఈ మెగా మూమెంట్ పై గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప క్షణం. నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కనే వున్నాను. కళ్యాణ్ గారు బాస్ పార్టీ పాటను చూశారు. కళ్యాణ్ గారికి చాలా నచ్చింది. ఆయన గొప్ప పాజిటివ్ పర్శన్, ఎన్నేళ్ళు గడిచినా అదే ప్రేమ వాత్సల్యం” అని ట్వీట్ చేశారు బాబీ. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్‌ కి వెళ్లి పాటను చూస్తున్న ఫోటోలని షేర్ చేశారు దర్శకుడు బాబీ. ఈరోజు విడుదలైన ఈ పాట ప్రోమోకు మంచి ఆదరణ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ చేసిన మాస్ నంబర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాస్ పార్టీలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేయబోతుంది. నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి డీఎస్పీ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. డీఎస్పీ పాటకు సాహిత్యం కూడా రాశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.
Telugu News » Latest news » Bridegrooms family cancels wedding over brides poor saree quality in hassan ఇదేం విడ్డూరం…చీర బాగోలేదని పెళ్లి క్యాన్సిల్.. సహజంగా ఫిక్స్ అయిన పెళ్లిళ్లు ఎప్పుడూ క్యాన్సిల్ అవుతాయ్..?. వరుడికో, వధువుకో ఎఫైర్స్ ఉన్నాయని తెల్సినప్పుడు, కట్న కానుకల విషయంలో తేడాల వచ్చినప్పడు..లేదా ఆల్రెడీ పెళ్లి అయిన విషయం దాచి రెండో పెళ్లి చేసుకుంటున్నప్పుడు…ఇవి చాలా పెద్ద రీజన్స్. పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆఫ్ట్రాల్ పెళ్లి చీర బాగాలేదని ఎవరైనా మ్యారేజ్ చెడగొట్టుకుంటారా..?. అది కూడా సంవత్సరం పాటు ఘాడంగా ప్రేమించినవారిని మిస్ చేసుకుంటారా..? యాజ్‌టీజ్ అక్షరం తప్పు లేకుండా ఇదే […] Ram Naramaneni | Feb 09, 2020 | 9:34 AM సహజంగా ఫిక్స్ అయిన పెళ్లిళ్లు ఎప్పుడూ క్యాన్సిల్ అవుతాయ్..?. వరుడికో, వధువుకో ఎఫైర్స్ ఉన్నాయని తెల్సినప్పుడు, కట్న కానుకల విషయంలో తేడాల వచ్చినప్పడు..లేదా ఆల్రెడీ పెళ్లి అయిన విషయం దాచి రెండో పెళ్లి చేసుకుంటున్నప్పుడు…ఇవి చాలా పెద్ద రీజన్స్. పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆఫ్ట్రాల్ పెళ్లి చీర బాగాలేదని ఎవరైనా మ్యారేజ్ చెడగొట్టుకుంటారా..?. అది కూడా సంవత్సరం పాటు ఘాడంగా ప్రేమించినవారిని మిస్ చేసుకుంటారా..? యాజ్‌టీజ్ అక్షరం తప్పు లేకుండా ఇదే తంతు జరిగిందండీ.. షాకింగ్‌గా ఉందా..? ఇంకెందుకు ఆలస్యం ఫుల్ స్టోరీలోకి వెళ్దాం పదండి. కర్ణాటకలోని హసన్ సమీపంలోని గ్రామంలో బీఎన్ రఘుకుమార్, బీర్ సంగీత కుటుంబాలు నివశిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్తా..ప్రేమకు దారితీసింది. పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..ఇక బాజాబజంత్రీలు మోగడమే మిగిలి ఉంది. సరిగ్గా పెళ్లికి ఒక్క రోజు ముందు ఇక్కడో ట్విస్ట్ చోటుచేసుకుంది. వధువు చీర సరైన నాణ్యత లేదని..వరుడు పేరేంట్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కాస్తా ఘర్షణకు దారితీసి..ఏకంగా పెళ్లే రద్దైయ్యింది. వధువు పేరేంట్స్ వరుడితో పాటు..అతడి పేరెంట్స్‌‌పై కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న హసన్ పోలీసులు విచారణ చేపట్టారు. లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి Follow us on Groom RUNS away from the wedding because of the bride's 'poor quality' sareeHassan: Bizarre - Groom absconds as parents disapprove bride's sareekarnatakaThe groom drownedThis Wedding In Karnataka Got Called Off Because The Groom’s Family Did Not Like The Quality Of The Bride’s Saree
మధ్యప్రాచ్యంలోని ఇరాన్ ను భారీ భూకంపం కుదిపేసింది. 5.4 తీవ్రతతో నమోదైన భూకంపం, దాని తర్వాత వెనువెంటనే వచ్చిన మరికొన్ని ప్రకంపనలతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 12 గ్రామాలు, పట్టణాల పరిధిలో 500కు పైగా ఇళ్లు కూలిపోయాయి. ముఖ్యంగా 50 ఇళ్లు అయితే నామరూపాలు లేనంతగా పూర్తిగా కుప్పకూలిపోయాయని ఆ దేశ అధికార వర్గాలు ప్రకటించాయి. 528 మందికిపైగా గాయాలు.. ఇరాన్ లోని వెస్ట్ అజర్ బైజాన్ ప్రాంతంలో భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించినట్టు ఆ దేశ వాయవ్య రీజియన్ గవర్నర్ మహమ్మద్ సదేగ్ మొటమిడియన్ చెప్పారు. “స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు భూకంపం వచ్చింది. ఈ భూకంపం కారణంగా 528 మంది గాయపడ్డారు. అందులో 135 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స అందిస్తున్నాం. సుమారు 500కుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి..” అని వివరించారు. ఇక విద్యుత్ సరఫరా లైన్లు టవర్లు, స్తంభాలు కూలిపోవడంతో పలు గ్రామాలకు కరెంటు నిలిచిపోయినట్టు ఆ దేశ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిధి మొజ్తాబా ఖలేదీ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. భూఉపరితల పొరల దిగువన టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఇరాన్ ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాగా ఇంతకుముందు 1990లో 7.4 తీవ్రతతో అతి భారీ భూకంపం ఇరాన్ ను కుదిపేసింది. ఆ భూకంపంలో ఏకంగా 40 వేల మందికిపైగా చనిపోయారు. మూడు లక్షల మందికి పైగా గాయపడ్డారు. 2003లోనూ ఆగ్నేయ ఇరాన్ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం రావడంతో 31 మందికి పైగా మరణించారు. Iran Earthquake people injured International Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?..... We are here for YOU: Team ap7am.com
November 29, 2020 November 29, 2020 Suresh 1106 Views GHMC App, GHMC Elections, lokesh sharma, Voters List జీహెచ్‌ఎంసీ యాప్‌లో యువర్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఆప్షన్‌ Hyderabad: గ్రేటర్‌ హైదరాబాద్‌లో డిసెంబర్‌ ఒకటిన జరగనున్న పోలింగ్‌కు ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ఇతర గుర్తింపు పత్రాలు Read more అంతర్జాతీయo జాతీయo ముఖ్యాంశాలు నెగిటివ్‌ వచ్చినా శరీరంలోనే కరోనా March 30, 2020 March 30, 2020 Narasimha Sandula 624 Views china, Coronavirus, covid 19, lokesh sharma, quarantine మరో 8 రోజులపాటు జీవించి ఉంటుంది.. వెల్లడించిన భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త. బీజింగ్‌: కరోనా మహమ్మారి ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ
➤ ఇంటర్మీడియట్ లేదా API యొక్క ప్రొడక్షన్ మరియు కంట్రోల్ ను ప్రభావితం చేసే అన్ని చేంజ్ లను అంచనా వేయడానికి ఒక అధికారిక చేంజ్ కంట్రోల్ (Change Control) వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ➤ ముడి పదార్థాలు (Raw Materials), స్పెసిఫికేషన్లు, విశ్లేషణాత్మక పద్ధతులు (Analytical Methods), ఫెసిలిటీస్, సహాయక వ్యవస్థలు (Support Systems), ఎక్విప్మెంట్లు (కంప్యూటర్ హార్డ్‌వేర్‌తో సహా), ప్రాసెసింగ్ దశలు, లేబులింగ్ మరియు ప్యాకేజింగ్ మెటీరియల్స్ మరియు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లలో చేంజ్ లను గుర్తించడం (Identification), డాక్యుమెంటేషన్, తగిన సమీక్ష (Review) మరియు ఆమోదం (Approval) కోసం వ్రాతపూర్వక విధానాలు (Written Procedures) అందించాలి. ➤ GMP సంబంధిత చేంజ్ ల కోసం ఏదైనా ప్రతిపాదనలు తగిన సంస్థాగత యూనిట్లచే ముసాయిదా (Drafts), రివ్యూ చేయబడాలి (Reviewed) మరియు ఆమోదించబడాలి మరియు క్వాలిటీ యూనిట్ల చేత రివ్యూ చేయబడాలి. ➤ ఇంటర్మీడియట్ లేదా API యొక్క క్వాలిటీ పై ప్రతిపాదిత చేంజ్ యొక్క పొటెన్షియల్ ఎఫెక్ట్ ను అంచనా వేయాలి. ధృవీకరించబడిన ప్రాసెస్ లో చేంజ్ లను సమర్థించడానికి అవసరమైన టెస్టింగ్, వాలిడేషన్ మరియు డాక్యుమెంటేషన్ స్థాయిని నిర్ణయించడంలో వర్గీకరణ విధానం (Classification Procedure) సహాయపడుతుంది. చేంజ్ ల యొక్క స్వభావం (Nature) మరియు పరిధిని (Extent) బట్టి చేంజెస్ లను వర్గీకరించవచ్చు (ఉదా. మైనర్ లేదా మేజర్) మరియు ఈ చేంజెస్ లు ప్రాసెస్ పై కలిగించే ప్రభావాలు. ధృవీకరించబడిన ప్రాసెస్ లో చేంజెస్ ను సమర్థించడానికి అదనపు టెస్టింగ్ మరియు వాలిడేషన్ అధ్యయనాలు ఏవి సరైనవో శాస్త్రీయ తీర్పు (Scientific Judgement) నిర్ణయించాలి. ➤ ఆమోదించబడిన చేంజెస్ లను అమలు చేస్తున్నప్పుడు, చేంజెస్ ల ద్వారా ప్రభావితమైన అన్ని డాక్యుమెంట్లు సవరించబడటానికి చర్యలు తీసుకోవాలి. ➤ చేంజ్ అమలు చేయబడిన తరువాత, మార్పు కింద ఉత్పత్తి చేయబడిన లేదా పరీక్షించిన మొదటి బ్యాచ్‌ల యొక్క మూల్యాంకనం ఉండాలి. ➤ స్థాపించబడిన రీటెస్ట్ లేదా గడువు తేదీలను (Expiry Dates) ప్రభావితం చేసే క్రిటికల్ చేంజెస్ ల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయాలి (Evaluated). అవసరమైతే, సవరించిన ప్రాసెస్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇంటర్మీడియట్ లేదా API యొక్క సాంపిల్స్ లను వేగవంతమైన స్టెబిలిటీ ప్రోగ్రామ్‌లో ఉంచవచ్చు మరియు / లేదా స్టెబిలిటీ పర్యవేక్షణ ప్రోగ్రామ్‌కు జోడించవచ్చు. ➤ ప్రస్తుత మోతాదు రూపం (Current Dosage Form) తయారీదారులకు API యొక్క క్వాలిటీ ను ప్రభావితం చేసే స్థాపించబడిన ఉత్పత్తి (Established Production) మరియు ప్రాసెస్ నియంత్రణ విధానాల (Process Controls Procedures) నుండి వచ్చిన చేంజ్ లను తెలియజేయాలి.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన చిరంజీవి, గరికపాటి నరసింహా రావు మధ్య చోటు చేసుకున్న సంఘటన పెద్ద దుమారమే రేపింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన చిరంజీవి, గరికపాటి నరసింహా రావు మధ్య చోటు చేసుకున్న సంఘటన పెద్ద దుమారమే రేపింది. చిరంజీవిని ఉద్దేశిస్తూ గరికపాటి చేసిన కామెంట్స్ తీవ్రమైన చర్చకు దారి తీశాయి. మెగా అభిమానులు గరికపాటి తీరుని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. చిరంజీవి స్టార్ ఉండడంతో అభిమానులు ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. దీనితో ప్రవచనం చెబుతున్న గరికపాటికి అసహనం కలిగింది. చిరంజీవిగారు వెంటనే ఫోటో సెషన్ ఆపేసి ఇటువైపు రావాలి. లేకుంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతారు. నాకు ఎలాంటి మొహమాటం లేదు. చిరంజీవి ఫోటో షూట్ ఆపేయండి లేదా నాకు సెలవు ఇప్పించండి అంటూ మాట్లాడారు. ఈ సంఘటనపై ఎవరి అభిప్రాయం వాళ్లు తెలిపారు. చిరంజీవి సపోర్ట్ గా కొందరు గరికపాటికి మద్దతుగా మరికొందరు మాట్లాడారు. ఇండస్ట్రీలో చాలా మంది గారపాటి తీరుని తప్పుబట్టారు. తాజాగా హీరో, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఈ వివాదంపై ఆసక్తికరంగా స్పందించారు. అక్కడ ఏం జరిగిందో నాకు కరెక్ట్ గా తెలియదు. చిరంజీవి, ఆయన అభిమానులు అదీ ఇదీ అంటూ గరికపాటి ఏదో మాట్లాడినట్లు ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. చిరంజీవి గారు ఒక లెజెండ్. అలంటి వ్యక్తి వచ్చినప్పుడు అభిమానులు ఫోటోలకు ఎగబడడం సహజం. ఈ ఉత్సాహాన్ని ఎవరు మాత్రం కంట్రోల్ చేస్తారు ? పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు అది సహజం అని విష్ణు తెలిపారు. ప్రస్తుతం మంచు విష్ణు తాను నటిస్తున్న జిన్నా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో విష్ణు సరసన సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మంచు విష్ణుని ఈ చిత్రం సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విష్ణు గత చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీనితో మంచు హీరో ఈ చిత్రంపై బోలెడు ఆశలతో ఉన్నాడు. Follow Us: Download App: --> RELATED STORIES రీ-రిలీజ్ కాబోతున్న ప్రేమదేశం సినిమా, 25 ఏళ్ల క్రితం కుర్రాళ్లను ఉర్రూతలూగించిన ప్రేమ కావ్యం అదృష్టానికి ఆమడ దూరంలో ‘బిగ్ బాస్’ సోహెల్.. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ‘లక్కీ లక్ష్మణ్’ టీజర్! సంక్రాంతి డేట్‌ ఫిక్స్ చేసుకున్న బాలయ్య.. `వీరసింహారెడ్డి` వచ్చేది ఆ రోజునే అల్లు రామలింగయ్యకు వేషాలివ్వద్దని దర్శకులకు చెప్పిన అల్లు అరవింద్.... దర్శకేంద్రుడు బయటపెట్టిన చేదు నిజం!
అలానే దెంగాడు రాజు.పావుగంట సేపు వాళ్ళ మడ్డ లు తొక్కేసి నేను ఇంకా రాజు ని అవగొట్టుకోమన్న.రాజు వెంటనే నా పూకు నిండా కార్చాడు.వెంటనే రాజు ని పక్కకి నెట్టి నేను డైరెక్ట్ గ నా పూకుని ఒక్కడి మొహం పై పెట్టి నా పూకు నాకమని తలని నెట్టుకున్న.వాడు కొంచం నాకగానే వెంటనే పక్కకి నెట్టేసి రెండోవాడి ని నా పూకు పైకి తెచ్చుకున్న.ఇద్దరికీ కొంచం కొంచం నాకించ. అవగానే నేను డైరెక్ట్ గ వెళ్లి రాజు ఒళ్ళో కూర్చుని వాడిని వాటేసుకుని ముద్దు పెట్టి అలానే వెనక్కి తిరిగి వాడి వల్ల కూర్చున్న.రాజు నా సళ్ళు పిసుకుతూ నా మెడ పై ముద్దు లు పెడుతున్నాడు.నేను వాళ్ళ వైపు చూస్తూ రాజు తో నాకు ఇంకా కోపం తగ్గలేదు రాజు తో వీళ్ళు ఒకసారి నన్ను రేప్ చేయటానికి ట్రై చేశారు అన్నా.రాజు వెంటనే వీళ్ళని నాకు వదిలేయ్.కాళ్ళు గాని చేతులు కానీ తీసేపిస్తా అన్నాడు. నేను వెంటనే అలా ఎం వద్దు లే.కుర్రోఒళ్ళు. వయసు వేడి మీద చేశారు.కాలేజీ లో చదివే వాళ్ళ ల ఉన్నారు.నాకిప్పుడే ఒక ఐడియా వచ్చింది ఉండు అని నేను వెంటనే లేచి నగ్నం గ నడుచుకుంటూ ఇంట్లో మా బెడ్ రూమ్ కి వెళ్లి లైట్ వీసా.వాసు కి మెలకువ వచ్చి నన్ను నగ్నం గ చూసి షాక్ అయ్యాడు.నేను వాసు దగెరే కి వెళ్లి వాడి పెదాల పై ఒక ముద్దు పెట్టి లుంగీ లో చెయ్ పెట్టి మడ్డ ని ఒకసారి మెల్లగా పిసికి కప్ బోర్డు లో ఉన్న నా 7 అంగుళాల డిల్డో ఇంకా 9 అంగుళాల డిల్డో తీసుకుని దానిని నడుం కి కట్టుకునే బెల్ట్ కూడా తీసుకుని బయటకు వాస్తు వాసు తో చెప్పా. బిఆయట రాజు ఉన్నాడు.రవొద్దు బయటికి నువ్ అని.వెంటనే వాసు నన్ను దగెరే కి పిలిచాడు.ఎల్లగానే నన్ను వాటేసుకుని నా సళ్ళు పిసికి నాకు మూడ్ వస్తుంది నిన్ను ఇలా నగ్నం గ చుస్తే అన్నాడు.నేను వెంటనే వెనక్కి లేచి ఒక్కసారి ఊపిరి గట్టిగ పీల్చుకుని మళ్ళీ ముందుకు వొంగి వాసు లుంగీ పక్కకి అని వాడి మడ్డ ఒక నిమిషం ఆపకుండా చీక. ఒక్కసారిగా నా తల పై చేయి పెట్టి మడ్డ మొత్తం లోపలకి పెట్టి నా నోట్లో కార్చేసాడు.నేను అలానే పైకి వచ్చి వాడి వీర్యం వాడి నోట్లోకి నెట్టేసి బయటకి వచ్చా అలా నగ్నం గానే. మా బెడ్ రూమ్ బయట నుండి గాడి వేసి హాల్ మెయిన్ డోర్ కూడా దగెరే కి వేసి డైరెక్ట్ గ స్టోర్ రూమ్ లోకి వేళ్ళ.అక్కడ రాజు వాళ్ళ మాడ పై కర్ర తో కొడుతున్నాడు.నఏను నా చేతిలో ఉన్న డిల్డో అండ్ బెల్ట్ రాజు కి ఇచ్చి నా నడుం కి ఫిట్ చేయమని చెప్పి వాళ్ళ వైపు తెరిగా.నఅను భయం గ చూస్తున్నారు ఇద్దరు. రాజు నా నడుం కి డిల్డో ఫిట్ చేయగానే నేను ఒకడిని జుట్టు పట్టుకుని పైకి లేపి ఒక టేబుల్ పై పనుకోపెట్టి వెనక నుండి నా నడుం కి ఉన్న 7 అంగుళాల డిల్డో ఒక్కసారిగా వాడు గుడ్డ లో కి పెట్టి గట్టిగ నెట్ట ఆయిల్ కూడా రాయనందున ఒక్కసారిగా వాడు నొప్పి తో గిల గిల కొట్టుకున్నారు.నేను అలానే ఆపకుండా వాడి గుడ్డ ని ఒక 10 నిమిషాలలో లోపలకి బయటకి తీస్తూ దెంగుతూ వాడి వీపు పై స్కేల్ తో కొత్త.వీపు అంటా వాచిపోయేంది వాడిది.ఒక్కసారిగా బయటకి లాగి నేను వెళ్లి రెండూ వాడిని టేబుల్ పైకి లాక్కొచ్చి ఈసారి వాడిని దెంగటం స్టార్ట్ చేశా.వేడిని కుల ఒక 10 నిమిషాలలో దెంగి వదిలేసా. ఒక్కసారి వాళ్ళ గుడ్డలు చూసా.ఏరాగా వాచిపోయే ఉన్నాయ్.ఐక చాలు లే.9 అంగుళాలు మడ్డ తో దెంగితే చేస్తారు అని వదిలేసి రాజు వొళ్ళో కూర్చుని వాటేసుకుని వాళ్ళ వైపు చూస్తూ ఇంకోసారి ఇక్కడ కనపడతారా మీరు అని అడిగా.వెంటనే వాళ్ళు తలా అడ్డం గ ఊపారు.ఇంతలో నాకు పూకు లో జిల మొదలు ఆయిన్ది.లేచి రాజు ఒళ్ళో కూర్చుంటునే మడ్డ నా పూకు లో దూపుకుని దెంగించుకున్న. ఒక 10 నిమిషాలలో అవగొట్టాడు రాజు ఈసారి. నేను వాడి పై నుండి లేచి ఇద్దరి దగెరే కి వెళ్లి వాళ్ళ కట్లు విప్పతీసి ఇద్దరిని కాలితో ఒక తన్ను బయటకి తన్న.ఆంటే ఇదే ఛాన్స్ అని బయట ఉన్న వాళ్ళ పెయింట్ లు తీసుకుని చంక లో పెట్టుకుని పరుగెత్తారు. నేను రాజు ని మడ్డ పట్టుకుని బయటకి తీసుకు వచ్చి నగ్నం గ నడుచుకుంటూ మా హాల్ లో కి తెచ్చి తలుపు వేసి సోఫా లో పనుకుని రాజు ని పైన పనుకోపెట్టుకున్న టైం చుస్తే రెండు ఆయిన్ది.కాసేపు రాజు ని పైన పనుకోపెట్టుకుని వాడి తలా నిమురుతూ నిద్ర పోయారు ఇద్దరు. The post మరొక మొగుడు – పార్ట్ 17 appeared first on Telugu Sex Stories. Categories Telugu Sex Stories Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
"చార్లెస్ డార్విన్- రామ్ గోపాల్ వర్మ-ఓ ముస్లిం" – ఈ ముగ్గురి ఆలోచనలనూ, సమాజంపై వీరి ప్రభావాన్ని ఆవిష్కరించిన పుస్తకం.అమెజాన్.ఇన్ లో అందుబాటులో ఉంది. Posted on May 28, 2022 May 28, 2022 by myshukravaram హలీమా ఏడెన్: శరణార్థి శిబిరం నుండి – సెలెబ్రిటీ దాకా 1997 కెన్యా-సోమాలియాలలో అధికారంకోసం, వివిధ తెగలకు చెందిన సాయుధ దళాల మధ్య అంతర్యుద్ధం జరిగింది. దీనిలో వేలాది మంది చనిపోయారు, లక్షలాది మంది తమ సొంత ఇండ్లనూ,ఊర్లనూ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళారు. అలాంటి హింసాత్మక పరిస్థితుల్లో, ఓ మహిళ తన పసిబిడ్డను సంకలో మోస్తూ, మిగతా ఇద్దరు కూతుర్లతో కలిసి 12రోజులపాటు నడుస్తూ, కెన్యా-సోమాలియా బార్డర్ లోని, ఐక్యరాజ్యసమితి వారు నిర్వహిస్తున్న కకుమా శరణార్థి శిబిరానికి చేరుకుంది. మరోమార్గం గుండా బయలుదేరిన ఆమె భర్తకూడా తమదగ్గరికి వస్తాడేమోనని వారు అక్కడే 6 సంవత్సరాలపాటు ఎదురుచూశారు, అతని గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో, ఇక అతను చనిపోయి ఉంటాడని ఆశలు వదులుకున్నారు. అంతర్యుద్ధం కారణంగా తనలాగా తన కూతుల్ల బతుకులు నాశనం కాకూడదని ఆశించిన ఆ తల్లి, యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ రీసెటిల్మెంట్ పాలసీలో భాగంగా, తన ముగ్గురు కూతుర్లను తీసుకుని అమెరికాకు చేరుకుంది. ఆమె గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విషయం -ఆమె ప్రాక్టీసింగ్ ముస్లిం. ఆ ముగ్గురు కూతుర్లలో చిన్న కూతురు పేరు – హలీమా ఎడెన్. హలీమా ఎడెన్ ప్రాధమిక విధ్యాభ్యాసం అమెరికాలోని మినెసోటా లో మొదలైంది. హలీమా ఎడెన్ తల్లి, ముగ్గురు కూతుర్లనూ హిజాబ్ తోనే స్కూలుకు పంపించేది. క్లాసులో ఇతర పిల్లలు, ఆమెకు తలపై వెంట్రుకలు లేవనీ, చర్మ వ్యాధి ఉందనీ, దానిని దాయడానికే హిజాబ్ కప్పుకుంటుందనీ కామెంట్లతో వేధించేవారు. వారివేధింపుల్ని భరించలేక, కొన్నాల్లు హిజాబ్ తీసేసింది.కానీ, హిజాబ్లో ఉంటేనే తాను తనలా ఉండగలననీ, ఇతరులకోసం తన ఐడెంటిటీని ఎందుకు మార్చుకోవాలని అనిపించడంతో మళ్ళీ హిజాబ్ ధరించడం మొదలుపెట్టింది. హైస్కూల్ కి వచ్చాక, ముగ్గురు కూతుర్లను పెంచడానికి తల్లి పడుతున్న కష్టం చూసి, ఓ హాస్పిటల్ ని శుభ్రం చేసే పార్ట్-టైమ్ పనికి కుదిరింది. ఆ డబ్బుతో తన స్కూల్ ఫీజు,పుస్తకాలు కొనుక్కునేది. హైస్కూల్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు, తమ మినెసోటా కాలేజ్ అందాల పోటీలు జరిగాయి. ప్రైజ్ మనీ ఎక్కువగా ఉండటంతో, హలీమా ఎడేన్ కూడా వాటిలో పోటీపడాలనుకుంది. ‘హిజాబ్ తీసేస్తేనే గెలుస్తావని’ అందరూ చెప్తున్నా, “గెలవనీ-గెలవకపోనీ, హిజాబ్ మాత్రం తిసేసే ప్రసక్తే లేదని”, ఆమె హిజాబ్ తోనే ర్యాంప్ పై నడిచింది. బికినీ పోటిల్లో కూడా శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచే బుర్కినీ ధరించి పాల్గొంది. ఆ అందాల పోటీల్లో గెలవలేకపోయినప్పటికీ, ఆమె డేరింగ్ నేచర్ కీ, కాన్‌ఫిడెన్స్ కీ న్యాయనిర్ణేతలు ఫిదా అయ్యారు. మొదటి హిజాబీ మాడల్ గా ఆమె ఫోటోలు పత్రికల హెడ్లైన్స్ లో వచ్చాయి. IMG Fashions అనేది ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్ లో ఒకటి. తమ బ్రాండ్ తరుపన మాడలింగ్ చేయమని IMG, హలీమా కు కబురుపెట్టింది. IMG లాంటి బ్రాండ్ నుండీ పిలుపొస్తే, మాడలింగ్ లో ఉన్న ఎవరైనా ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. కానీ, హలీమా ఎడెన్ నేను చెప్పిన కండిషన్లకు ఒప్పుకుంటేనే, కాంట్రాక్టుకు సైన్ చేస్తానని తెగేసి చెప్పింది. అవి -1.ఎట్టిపరిస్థితుల్లోనూ నేను హిజాబ్ తీయను గాక తీయను. 2.ఫ్యాషన్ షోల్లో బట్టలు మార్చుకోవడానికి నాకంటూ ప్రత్యేకంగా గది కానీ, పరదాలు కట్టిన టెంట్ గానీ ఉండాలి. స్త్రీపురుషుల కామన్ హాల్స్ లో, స్టేజీ వెనకాల బట్టలు మార్చుకునే టైపు పనులు నేను చేయను. ఇవీ హలీమా పెట్టిన కండీషన్లు. IMG వీటికి ఒప్పుకోవడంతో హలీమా ఫ్యాషన్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత ఆమె ప్రపంచంలోని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లకు పనిచేసింది, అనేక దేశాల్లో ఫ్యాషన్ షోల్లో పాల్గొంది. ప్రముఖ మ్యాగ్జైన్ ల కవర్ పేజీలపై ఆమె ఫోటోలు వచ్చాయి. యూనిసెఫ్ కి అంబాసిడర్ గా కూడా నియమించబడింది. మోడలింగ్ కెరీర్ పీక్ లో నడుస్తున్నప్పుడే, ఆమెలో ఓ అంతర్మధనం మొదలైంది. పేరుకు హిజాబీ మాడల్ గా, హిజాబ్ తోనే ఆమె ఫ్యాషన్ షోల్లో పాల్గొంటున్నప్పటికీ, తాను హిజాబ్ విషయంలో క్రమంగా కాంప్రమైజ్ అవుతున్నాననే విషయం ఆమెకు అర్థమైంది. తాను తొడిగే బట్టలకు మ్యాచ్ అయ్యే విధంగా హిజాబ్ ను డిజైన్ చేసే ఫ్యాన్షన్ కంపెనీలు, తమ ఇష్టం వచ్చినట్లు హిజాబ్ సైజ్ ని కుదిస్తూ వస్తున్నారనీ, ఆ డబ్బులకు ఆశపడి తను వారికి నో చెప్పలేని స్థితికి వస్తున్నానని ఆమెకు అర్థమవ్వసాగింది. ఈ షోల వల్ల సమయానికి నమాజ్ కూడా చేయలేకపోవడం ఆమెను నిరుత్సాహపరిచేది. చాలా సార్లు హోటల్ కెళ్ళి ఏడ్చేసేది. మరో పక్క, ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది ఇతర ముస్లిం అమ్మాయిలు కూడా హిజాబ్ ధరించి ఫ్యాషన్ షోల్లో పాల్గొనడం ప్రారంభమైంది. మాడలింగ్ కెరీర్ లో మత్తు,మద్యపానం, అక్రమ సంబంధాలు లాంటివి ఏ రేంజ్ లో ఉంటాయో, ఏ మాత్రం ఏమారుపాటుగా ఉన్నా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో, పూర్తి అవగాహణ ఉండటం వల్ల, ఆ అమ్మాయిల భవిష్యత్తు ఏమైపోతుందోననే బెంగ, ఆ పాపం తనకే చుట్టుకుంటుందేమోననే ఆందోళన ఆమెలో మొదలైంది. ఈ అంతర్మధనం కారణంగా,2020 లో, తన మతాన్ని, తన హిజాబ్ నీ కాంప్రమైజ్ చేసుకుని ఈ రంగంలో కొనసాగడం తన వల్ల కాదని, దీనికి పర్మనెంట్ గా గుడ్ బై చెప్తున్నాననీ ఆమె ప్రకటించింది. అంతగా డబ్బులు అవసరమైతే మెక్డొనాల్డ్స్ లో పనికి కుదురుతాను తప్ప, ఎన్ని మిలియన్ల డాలర్లిచ్చినా ఫ్యాషన్ షోల్లో మాత్రం పాల్గొనబోనని, అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఆమె, ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్ లకు దూరంగా, మోదానిస అనే టర్కిష్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. ******** హలీమా ఎడెన్ గురించి చదివినప్పుడు, నాకు ఆశ్చర్యకరంగా అనిపించిన విషయం -ఆమె ఇస్లాం/హిజాబ్ లతో ఇంతలా ఎలా కనెక్ట్ కాగలిగింది -అనేది. ఇంట్లో పురుషులు ఫోర్స్ చేసి హిజాబ్ వేయించారనుకోవడానికి, ఆమె జీవితంలో పురుషులే లేరు. చుట్టూ సమాజం,బంధువుల ప్రెజర్ వల్ల ఆమె ఇలా చేసిందనుకోవడానికి, ఆమె ఉంటున్నది అమెరికాలో. మరి కారణం ఏమై ఉండొచ్చు..? నాకు రెండు కారణాలు తోస్తున్నాయి.1. ఫ్యాషన్ కి గుడ్ బై చెప్పింతర్వాత బీబీసీ ప్రతినిధి ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు. ఇంటర్వ్యూవర్ తో ఆమె చెప్పిన మొదటిమాట – నేను ఇప్పటివరకూ చేసిన ఇంటర్వ్యూల్లో కెల్లా, నేను ఎక్కువ సౌకర్యవంతంగా ఫీల్ అయిన ఇంటర్వ్యూ ఇదే అని. ఎందుకలా చెప్పిందంటే – అంతకు ముందు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే, ఆమె స్పాన్సర్ చేసే బ్రాండ్స్ యొక్క ఇమేజెస్ ని దృష్టిలో పెట్టుకుని వాటికోసం గంటలతరబడి రెడీ అవ్వాల్సి ఉంటుంది. రకరకాలు, అవుట్-ఫిట్లు, మేకప్ లతోనే కెమెరా ముందుకు రావాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఎవర్నీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, ఆమె సింపుల్గా ఓ హెడ్స్ర్కాఫ్, పెద్ద గౌన్ లాంటిది వేసుకుని ఇంటర్వ్యూ కొచ్చిందంట. సో, మొదటి కారణం – ఇతరులో,మార్కెట్ శక్తులో నిర్దేషించే ప్రమాణాల ప్రకారం కాకుండా, మనకోసం,మనకు నచ్చినట్లు,సృష్టికర్తకు నచ్చినట్లు బతకడంలో ఉన్న సౌకర్యం. 2. ఇక రెండోది – సృష్టికర్త ప్రతి వ్యక్తికీ పుట్టుకతో ఇచ్చే ఫిత్రా, నేచురల్ ఇన్స్టింక్ట్ అనుకోవచ్చు. దీని కారణంగా ప్రతివ్యక్తీ పుట్టుకతోనే కొన్ని మోరల్ వ్యాల్యూస్ కలిగిఉంటాడు. ఇస్లామిక్ వ్యాల్యూస్ చాలా వరకూ ఈ ఫిత్రా కు కొహరెంట్ గా ఉండటంతో, ఇస్లాం పట్ల ఏ కొంచెం అవగాహన ఉన్నా, దానిని ఓన్ చేసుకోవడం అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇస్లాం అన్ని ఖండాలకూ,దేశాలకూ వ్యాపించడానికి ప్రధాన కారణం ఇదే. UK,US,Europe,ఆస్ట్రేలియా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఇస్లామిక్ కన్వర్షన్లు పెరుగుతుండటానికి కూడా ఇదే ప్రధాన కారణం. -మహమ్మద్ హనీఫ్ BBC Interview: https://www.bbc.com/news/stories-55653029?fbclid=IwAR15ig-SKsHe9A3ZGPvcBNkt3j6nfXWZ4LmdVqTS2AvpCc60GNK6UKEQrdA https://www.standard.co.uk/insider/halima-aden-hijab-quit-fashion-shows-b79291.html?fbclid=IwAR1lz_a3nenpSBxL4yaHhob_O25M8-Z8q9lcncVJypwHSk6xPwpgX1gZkIU https://ca.movies.yahoo.com/halima-aden-didn-t-just-165321634.html?guccounter=1&guce_referrer=aHR0cHM6Ly93d3cuZ29vZ2xlLmNvbS8&guce_referrer_sig=AQAAABvDgHKjRD7eewsgZz7K712BmbDfap7XnJ3Nj9d6JXZU_Runc__AXDID6GvRLVJyQkCcTdRgNiJLlZjedaE1fbihg0GnQiY-44M7nFglt1_9mV-zD6EZDOxLhcDbc4SJxvSOeCpa3vrFmN4Tz_Aabs3zysbGMcrQ8uNE5u5jGvq8
Telugu Online News > News > Rajasthan : ప్రియుడితో జంప్ అవ్వాలని ప్లాన్ చేసిన భార్య.. దాంతో బ్లెడ్ తో… News Rajasthan : ప్రియుడితో జంప్ అవ్వాలని ప్లాన్ చేసిన భార్య.. దాంతో బ్లెడ్ తో… Last updated: 2022/11/24 at 9:12 PM Shekar's Writings Published November 24, 2022 Married woman Rajasthan : ఈ మధ్యకాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వాళ్లను సైతం కడితేర్చడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. అంతేకాకుండా మరికొందరైతే ఏకంగా కట్టుకున్న వాళ్ళని అవిటి వాళ్ళను చేసి ఎలాగైనా విడాకులు తీసుకొని ఇతరులతో సెటిల్ అయిపోవచ్చని కూడా ఆలోచిస్తూ తీరని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వివాహిత తన భర్తను నపుంసకుడిగా మారిస్తే హ్యాపీగా తన ప్రియుడితో సెటిల్ అయిపోవచ్చని భావించి ఏకంగా కట్టుకున్న భర్తను సైతం కడతేర్చటానికి ఒడిగట్టిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని బార్మర్ జిల్లా పరిసర ప్రాంతంలో కనుదేవి అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. అయితే కనుదేవి భర్త కుటుంబ పోషణ నిమిత్తమై డ్రైవర్ గా ఉద్యోగం చేసేవాడు. కానీ వీరి కుటుంబం అప్పటికే మంచి ఆస్తిపాస్తులతో సెటిల్ అవడంతో కనుదేవికి ఇష్టం లేకపోయినప్పటికీ తన భర్తతో పెళ్లికి ఒప్పుకుంది. అయితే పెళ్లయి కనీసం పట్టుమని పది నెలలు కూడా కాకుండా కనుదేవి మాత్రం తన భర్తని వదిలించుకుంటే తన ప్రియుడితో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చని అనుకుంది. ఈ క్రమంలో తన ప్రియుడు భర్తను వదిలించుకుంటే ఆస్తిపాస్తులు రావని కాబట్టి కానీ తనంతట తానే విడాకులు ఇచ్చే విధంగా చేస్తే ఆస్తిలో వాటా దక్కుతుందని పన్నాగం పండింది. ఈ క్రమంలో తన భర్త మర్మంగాన్ని కోసేసి నపంసుకుని చేయాలని ప్లాన్ చేసింది. అయితే ఈ ప్లాన్ లో భాగంగా అందరూ పడుకున్న తర్వాత బ్లేడ్ తీసుకొని తన భర్త పై దాడి చేసింది. దీంతో వెంటనే బాధితుడు కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి బాధితుడిని కాపాడారు. అలాగే హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేయించారు. ఇక కనుదేవి వ్యవహారంపై విచారించిన పోలీసులు ఆమె పన్నాగాన్ని పసిగట్టి కటకటాల్లోకి నెట్టారు. అయితే బాధితుడు తల్లిదండ్రులు మాత్రం కనుదేవి చేసిన ఈ అఘాయిత్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తమ కుటుంబాన్ని బాగా చూసుకుంటుందని ఆశించిన తమకి కనుదేవి తీరు తీవ్ర బాధని కలిగించిందని వాపోతున్నారు. అలాగే తమ కూతురికి అంతకుముందే ప్రియుడు ఉన్న సంగతిని దాచిపెట్టి పెళ్లి చేసినందుకు ఆమె తల్లిదండ్రులను కూడా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనమామ కొడుకు విరాన్ ముత్తంశెట్టి ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి చాన్నాళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే బావమరిది ని జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత బన్నీ తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు విరాన్. ఇదే క్రమంలో 'బతుకు బస్టాండ్' అనే సినిమాతో విరాన్ ను హీరోగా లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సినిమా గతేడాది సమ్మర్ లోనే రిలీజ్ కు రెడీ అయింది. ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ - టీజర్ - సాంగ్స్ - ట్రైలర్ అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సందడి చేశారు. కానీ ఏమైందో తెలియదు.. ఏడాదిన్నర గడిచినా ఇంతవరకు 'బతుకు బస్టాండ్' బయటకు రాలేదు. ఆ మధ్య డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ.. నిజం కాలేదు. అల్లు కాంపౌండ్ హీరో విరాన్ డెబ్యూ సినిమాని అందరూ మర్చిపోయే పరిస్థితి ఏర్పడిన తరుణంలో.. ఇప్పుడు అతను అల్లు అర్జున్ తో కలిసి కమర్షియల్ యాడ్ షూటింగ్ లో పాల్గొని వార్తల్లో నిలిచాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జోమాటో ప్రకటనలో బన్నీతో కలిసి నటించడానికి విరాన్ కు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో విరాన్ ముతంశెట్టి ఇన్స్టాగ్రామ్ వేదికగా బన్నీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. ''థాంక్యూ అనేది చాలా చిన్న పదం అవుతుంది. లవ్ యూ అల్లు అర్జున్ గారు.. ఈ అవకాశం ఇచ్చినందుకు.. కలలు సాకారం చేసినందుకు.. లవ్ యూ లవ్ లవ్ బన్నీ బావ. మీతో కమర్షియల్ యాడ్ లో నటించడం కంటే ఇంకా ఏం కావాలి. నా సోదరుడు శరత్ చంద్ర నాయుడుకి చాలా స్పెషల్ థాంక్స్.. వాట్ ఏ డే.. త్రివిక్రమ్ గారు దర్శకత్వం వహించగా.. వినోద్ గారు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అల్లు అర్జున్ గారితో కలిసి నటిస్తున్నాను. 3.10.2022. ఆ యాడ్ కోసం వేచి ఉండండి'' అని పేర్కొన్నాడు. మేనమామ కొడుకైన విరాన్ కు అల్లు అర్జున్ తనవంతు మద్దతును అందిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే తన మేనమామలు స్థాపించిన ముత్తంశెట్టి మీడియా సంస్థను 'పుష్ప' నిర్మాణంలో భాగస్వాములుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇదంతా చూస్తుంటే బన్నీ తన అమ్మ తరపు ఫ్యామిలీ మెంబర్స్ కు ఇండస్ట్రీలో సపోర్ట్ గా నిలుస్తున్నాడని అర్థమవుతోంది. మెగా హీరోలలో ఒకరిగా స్టైలిష్ స్టార్ గా పిలవబడిన అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు 'అల్లు' బ్రాండ్ ను ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో సరైన ప్రణాళికతో ఉన్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన తాత దివంగత అల్లు రామలింగయ్య 100వ జయంతి వేడుకల్లో భాగంగా 'అల్లు స్టూడియోస్' ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బన్నీ మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్ మరియు అల్లు ఆర్మీకి విడివిడిగా ధన్యవాదాలు తెలిపారు. ఇదంతా 'అల్లు' బ్రాండ్ ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే జరుగుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు తన బ్రాండ్ తోనే మేనమామ తనయుడు విరాన్ ముత్తంశెట్టిని కమర్షియల్ యాడ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు కష్ట పడుతుండగా.. అల్లు బాబీ ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ మాదిరిగానే.. ఇండస్ట్రీలో అల్లు కాంపౌండ్ అనే ప్రత్యేకమైన బ్రాండ్ తో పిలవబడతారేమో చూడాలి. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: AlluArjun IconStar ViranMuuttaMSetty Tollywood Launch GeetaArts Banner BrotherInLaw NewHero Tollywood MovieNews TupakiNews
నారింజలు: ఈ పండులో విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు. జామపండ్లు: వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి శరీరంలో ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. కివీ పండ్లు: ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దానిమ్మ: విటమిన్ K, ఫైబర్ కలిగి ఉన్నందున కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇతర వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది. సీతాఫలం: క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ B6, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంతో మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
thesakshi.com : మహారాష్ట్రలోని(maharastra) నాసిక్‌లో ఈ రోజు తెల్లవారుజామున బస్సులో మంటలు(bus fires)చెలరేగడంతో కనీసం పదకొండు మంది మృతి చెందగా, 38 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. (Nashik)నాసిక్‌లోని ఔరంగాబాద్ రోడ్డులో డీజిల్ రవాణా చేస్తున్న ట్రైలర్ ట్రక్కును ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. “చనిపోయిన వారిలో ఎక్కువ మంది బస్సులోని ప్రయాణికులు – స్లీపర్ కోచ్. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు” అని నాసిక్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అమోల్ తాంబే తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అగ్నిమాపక అధికారులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా పెద్ద ఎత్తున మంటలు బస్సును చుట్టుముట్టినట్లు వీడియోలు చూపించాయి. తెల్లవారుజామున 5.15 గంటలకు ప్రమాదం జరిగిందని, ఆ తర్వాత వారు పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర మంత్రి దాదా భూసే తెలిపారు. “బస్సు దాదాపు తెల్లవారుజామున 3.30 గంటలకు యవత్మాల్ నుండి బయలుదేరింది మరియు తెల్లవారుజామున 5.15 గంటలకు ట్రక్కును ఢీకొట్టింది. బస్సులో మంటలు వ్యాపించాయి మరియు 11 మంది కాలిన గాయాలతో మరణించారు. గాయపడిన వారిని చికిత్స కోసం నాసిక్ సివిల్ ఆసుపత్రి మరియు నగరంలోని ఇతర ఆసుపత్రులకు తరలించారు. మరణించిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.” గాయపడిన వారందరికీ నాసిక్‌లో చికిత్స అందిస్తున్నామని, గాయపడిన వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని నాసిక్ జిల్లా సంరక్షక మంత్రి దాదా భూసే తెలిపారు. “ఈ దురదృష్టకర సంఘటనలో మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను సిఎం ప్రకటించారు. నేను కూడా పరిస్థితిని అంచనా వేయడానికి సంఘటన స్థలానికి వెళుతున్నాను” అని భూస్ తెలిపారు.
తెలుగు గ్రంథాలయం యొక్క పుట్టుక, గ్రంథాలయ ఉద్యమం, ప్రసిద్ద గ్రంథాలయాల జాబితా, కొన్ని ప్రసిద్ద గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాల యొక్క సమగ్ర సమాచారం. దీనిలో భాగంగా తెలుగు గ్రంథాలయం అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితాలను చేపట్టి అభివృద్ధి చేస్తున్నాము. ఈ క్రింది గ్రంథాలయాలలో గల పుస్తకాల వివరాలు జాబితా చేస్తూ క్రింది సంఖ్యా క్రమంలో చేర్చుతున్నాము. అన్నమయ్యగ్రంధాలయం గౌతమీగ్రంధాలయం సూర్యరాయ గ్రంథాలయం వీరేశలింగగ్రంథాలయం సర్వోత్తమగ్రంథాలయం అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా 01 - 02 - 03 - 04 - 05 - 06 - 07 - 08 - 09 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23 - 24 - 25 - 26 - 27 - 28 - 29 - 30 31 - 32 - 33 - 34 - 35 - 36 - 37 - 38 - 39 - 40 - 41 - 42 - 43 - 44 - 45 - 46 - 47 - 48 - 49 - 50 - 51 - 52 - 53 - 54 - 55 - 56 - 57 - 58 - 59 - 60 61 - 62 - 63 - 64 - 65 - 66 - 67 - 68 - 69 - 70 - 71 - 72 - 73 - 74 - 75 - 76 - 77 - 78 - 79 - 80 - 81 - 82 - 83 - 84 - 85 - 86 - 87 - 88 - 89 - 90 91 - 92 - 93 - 94 - 95 - 96 - 97 - 98 - 99 - 100 - 101 - 102 - 103 - 104 - 105 - 106 - 107 - 108 - 109 - 110 - 111 - 112 - 113 - 114 - 115 - 116 - 117 - 118 - 119 - 120 - 121 - 122 - 123 - 124 - 125 - 126 - 127 - 128 - 129 - 130 - 131 - 132 - 133 - 134 - 135 - 136 - 137 - 138 - 139 - 140 - 141 - 142 - 143 - 144 - 145 - 146 - 147 - 148 - 149 - 150 - 151 - 152 - 153 - 154 - 155 - 156 - 157 - 158 - 159 - 160 - 161 - 162 - 163 - 164 - 165- 166- 167 అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం యొక్క పుస్తక జాబితాలోని పుస్తకాల యొక్క సమాచారం ప్రవేశసంఖ్య వర్గము గ్రంథనామం రచయిత ప్రచురణకర్త ముద్రణకాలం పుటలు వెల.రూ. 25001 స్త్రీల పాటలు. 71 శ్రీ దేవి సేవా విభూతి నిరాఘాటం శ్రీరామకృష్ణ శాస్త్రి శ్రీ వేదాన్తం కృష్ణ ప్రసాద్, కుంచవరం 1974 39 5.00 25002 స్త్రీల పాటలు. 72 మందార మంజరి ... శ్రీరామకృష్ణ సేవా సమితి, గుంటూరు 1978 35 0.50 25003 స్త్రీల పాటలు. 73 స్వర్ణబాల భావలహరి స్వర్ణబాల చింతలపాటి కనకదుర్గాప్రసాద్ స్వర్ణబాల ప్రచురణలు, పొన్నూరు 2009 108 36.00 25004 స్త్రీల పాటలు. 74 స్వర్ణబాల భావలహరి-2 స్వర్ణబాల చింతలపాటి కనకదుర్గాప్రసాద్ స్వర్ణబాల ప్రచురణలు, పొన్నూరు 2009 158 45.00 25005 స్త్రీల పాటలు. 75 శ్రీ పాండురంగ భజన కీర్తనలు ... శ్రీ పాండురంగ దేవస్థానము, చిలకలపూడి 1967 27 0.15 25006 స్త్రీల పాటలు. 76 శ్రీ పాండురంగ బృందావన సంకీర్తనలు ఎ. నారాయణదాసు 1983 79 2.00 25007 స్త్రీల పాటలు. 77 శ్రీ నరహరి సంకీర్తనలు పాలపర్తి నరసింహదాసు శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజము 1980 59 1.00 25008 స్త్రీల పాటలు. 78 పాటలున్ను, పద్యములున్ను కపిలవాయి రామనాథశాస్త్రి మురహరి ముద్రణాలయం, చెన్నై 1932 30 0.25 25009 స్త్రీల పాటలు. 79 శ్రీ అయ్యప్పస్వామి భజన గీతములు కె. నాగమల్లికార్జున గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి 1990 20 2.00 25010 స్త్రీల పాటలు. 80 భజన కీర్తనలు చలమచర్ల సుభద్రమ్మ శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్, హైదరాబాద్ 2004 184 50.00 25011 స్త్రీల పాటలు. 81 భక్తి గీతాలు మంగళహారతులు వైద్య-మఠం-వీరభద్రయ్య రచయిత, ఇప్పటూరు ... 34 10.00 25012 స్త్రీల పాటలు. 82 గానలహరి సౌరభాలు యేలేశ్వరపు రామకృష్ణయ్య శ్రీమతి వై. కనకదుర్గ, ఏలూరు ... 65 25.00 25013 స్త్రీల పాటలు. 83 లక్షణ-దేవరనవ్వు ... ... ... 26 1.00 25014 స్త్రీల పాటలు. 84 మేలుకొలుపులు కాకి చంగయ్యదాసు ఆర్.కె. ప్రెస్, తిరుపతి 1961 16 1.00 25015 స్త్రీల పాటలు. 85 ప్రభాత సేవ ... శ్రీ సాతారామనామ సంకీర్తనసంఘము, గుంటూరు 1975 63 1.00 25016 స్త్రీల పాటలు. 86 శ్రీ కృష్ణ ఏకాంత-ప్రభాతసేవ బొమ్మరాజు జానకిరామశర్మ విద్యాప్రచారిణీ ప్రెస్, ఒంగోలు 1934 64 2.00 25017 స్త్రీల పాటలు. 87 శ్రీ ప్రభాత సేవ గణపతిరాజు రామలక్ష్మీనరసయ్యమ్మ శ్రీ నిఖిలా ప్రచురణలు, విశాఖపట్నం 2000 36 12.00 25018 స్త్రీల పాటలు. 88 పాండవగీతలు కనుపర్తి మార్కండేయశర్మ రచయిత, చెన్నై 1930 86 0.10 25019 స్త్రీల పాటలు. 89 హంసధ్వని దుర్గాప్రసాద్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ 2000 110 20.00 25020 స్త్రీల పాటలు. 90 కోలాట భజన కీర్తనలు జగతా అచ్యుతరామయ్య రచయిత, ఠాణేలంక 1995 31 1.00 25021 స్త్రీల పాటలు. 91 గ్రామఫోను పాటలు చిప్పా పుల్లయ్య రచయిత, రాజమండ్రి ... 88 3.00 25022 స్త్రీల పాటలు. 92 గ్రామఫోను పాటలు వలవల శ్రీరాములు రచయిత, రాజమండ్రి 1933 120 3.00 25023 స్త్రీల పాటలు. 93 సావిత్రి నాటకము నందలి కీర్తనలు పాపట్ల లక్ష్మీకాంత కవి బెజవాడ వాణీ ముద్రాక్షరశాల, విజయవాడ 1925 42 0.32 25024 స్త్రీల పాటలు. 94 శ్రీ గురు రాఘవేంద్రతీర్థ సుప్రభాతము ... ... ... 91 2.00 25025 స్త్రీల పాటలు. 95 శ్రీ దానాశక్తి స్తోత్ర గానామృతము వై. సుశీల ... ... 96 15.00 25026 స్త్రీల పాటలు. 96 స్త్రీలపాటలు-రెండవభాగము .... ... ... 186 2.00 25027 స్త్రీల పాటలు. 97 స్త్రీలపాటలు ... గొల్లపూడి వీరాస్వామి సన్సు, రాజమండ్రి 1992 136 15.00 25028 స్త్రీల పాటలు. 98 స్త్రీలపాటలు ... ఎన్.వి. గోపాల్ అండ్ కో., చెన్నై 1973 176 3.00 25029 స్త్రీల పాటలు. 99 నూతన స్త్రీల పాటలు ... ఆంధ్రరత్న బుక్ డిపో., తెనాలి 1955 144 1.50 25030 స్త్రీల పాటలు. 100 గృహిణుల పాటలు గాదె పాపరాజు అమరావతి 1977 43 2.00 25031 స్త్రీల పాటలు. 101 శ్రీతులసీ దళము ... శ్రీ సరస్వతీ ప్రింటింగ్ ప్రెస్,చెన్నై 1935 30 1.00 25032 స్త్రీల పాటలు. 102 వైరాగ్యనుధానిధి అను వైరాగ్యతత్వములు పెద్దిరెడ్డి కోటేశ్వర్రావు రాయలకన్నయ్యనాయ్డు అండ్ సన్స్, ఏలూరు 1927 44 0.06 25033 స్త్రీల పాటలు. 103 శ్రావణ మంగళ శుక్రవారముల పాటలు ... ... ... 156 3.00 25034 స్త్రీల పాటలు. 104 కామమ్మకథ ... యన్.వి. గోపాల్ అండ్ కో., చెన్నై 1937 40 1.00 25035 స్త్రీల పాటలు. 105 లంకాయాగము నాతా. జగన్నాయకులు శెట్ట్ విఠో ముద్రాక్షరశాల, చెన్నై 1938 100 1.00 25036 స్త్రీల పాటలు. 106 గంగా గౌరి గొబ్బిపాట పెనుమాదు వెంకట శేషయ్య రచయిత, రాజంపేట 1982 24 1.50 25037 స్త్రీల పాటలు. 107 కుశలవుల యుద్ధము ... చంద్రయ్య అండ్ కో., రాజమండ్రి 1950 96 1.00 25038 స్త్రీల పాటలు. 108 కుశలవకుశ్చల చరిత్రము ... కొండపల్లి వీరవెంకయ్య, రాజమండ్రి 1938 112 3.00 25039 స్త్రీల పాటలు. 109 పెద్దబొబ్బిలిరాజుకథ ... ... ... 104 2.00 25040 స్త్రీల పాటలు. 110 ధర్మాంగదనాటకము పాలుట్ల లక్ష్మణకవి ఉప్పల వీరన్న శ్రేష్టి అండ్ సన్స్, చెన్నై 1939 72 1.00 25041 స్త్రీల పాటలు. 111 చిన్నమ్మకథ ... ఎన్.వి. గోపాల్ అండ్ కో., చెన్నై ... 44 1.00 25042 స్త్రీల పాటలు. 112 ప్రహ్లాద నాటకము శ్రీమాన్ తి రామానుజయ్యసూరి సర్వవిలక్షణ విద్యావిలాసము ముద్రాక్షరశాల 1874 134 0.25 25043 స్త్రీల పాటలు. 113 శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారి జీవిత చరిత్ర కర్నాటి భద్రయ్య రచయిత, బోదిలవీడు 1989 76 10.00 25044 స్త్రీల పాటలు. 114 ప్రకృతిద్వయదోషరహితపరమతత్వ కందార్ధములు బి. రామసిహ్వు బెజవాడ శ్రీలక్ష్మీవిలాస ముద్రాక్షరశాల 1922 23 1.00 25045 స్త్రీల పాటలు. 115 జ్ఞానామృతతత్వములు అందెల పాపయ్య వాయునందన ప్రెస్, కావలి 1924 36 0.12 25046 స్త్రీల పాటలు. 116 పరతత్వబోధామృత ఘంటా వీరవేంకట రామానుజదాసు రచయిత, కొరిటపాడు 1951 65 1.25 25047 స్త్రీల పాటలు. 117 నిగమాంతసార సంగ్రహం (కందార్థాలు) కందాళాచార్య ఆశావాది సాహితీ కుటుంబము, పెనుకొండ 2007 26 10.00 25048 స్త్రీల పాటలు. 118 ఆత్మబోధామృత తత్త్వము ... సి.వి. కృష్ణా బుక్ డిపో., చెన్నై ... 32 1.00 25049 స్త్రీల పాటలు. 119 అధ్యాత్మము ముదిగొండ జ్వాలాపతిలింగశాస్త్రి రచయిత, యీమని ... 29 1.00 25050 స్త్రీల పాటలు. 120 ఆత్మ ప్రబోధము టి. వేంకట రమణ శ్రీసాయి భక్త మండలి, వరంగల్లు 2001 464 90.00 25051 స్త్రీల పాటలు. 121 భక్తి సంకీర్తనా తరంగ లహరి గాలి రఘువర ప్రసాద్ రచయిత, హైదరాబాద్ 2008 349 100.00 25052 స్త్రీల పాటలు. 122 శ్రీ అన్నమాచార్య త్యాగరాజు, రామదాసు, పురందరదాసు కీర్తనలు ... సరస్వతి పబ్లికేషన్స్, విజయవాడ 2003 88 30.00 25053 స్త్రీల పాటలు. 123 తెలుగు వాగ్గేయకారులు వారణాసి అభితు కుచలాంబ ముద్రాబుక్స్, విజయవాడ 2004 200 50.00 25054 స్త్రీల పాటలు. 124 భక్తి గీత సుద తరిగొండ వెంగమాంబ తి.తి.దే., తిరుపతి 2007 100 50.00 25055 స్త్రీల పాటలు. 125 శ్రీ రాధాకృష్ణనాటకమునందలి కీర్తనలు చందాల కేశవదాసు బెజవాడ ఆంధ్రగ్రంథాలయ ముద్రాక్షరశాల 1929 34 0.12 25056 స్త్రీల పాటలు. 126 కృష్ణలీల నాటకమునందలి కీర్తనలు పాపట్ల లక్ష్మీకాంత కవి బెజవాడ శ్రీరామ ప్రింటింగ్ వర్క్స్ 1934 16 0.25 25057 స్త్రీల పాటలు. 127 నూతన గ్రామఫోను సాంగ్సు ... ... ... 78 2.00 25058 స్త్రీల పాటలు. 128 తాటిముంజపాట, మేడికర్రపాట, బావామరదలు, చెడ్డదానిని నమ్మకు, గాయులపాట, మవూరుప్రపంచ చిత్రము, కూలి కష్టము,కలియుగ సుఖాలు, ఈనాడులోకం,అంతా సినిమాలంతేలే, జత్తుల పిడుగు,నాటిక నేటికి బేధం, భద్రాచల పడవల ప్రయాణం,పన్నులబారం... పూనూరి వెంకయ్య ఆంధ్రరత్న బుక్ డిపో., తెనాలి 1967 100 10.00 25059 స్త్రీల పాటలు. 129 సాంప్రదాయిక విజ్ఞానం మొదటి భాగం టేకుమళ్ల కామేశ్వరరావు రచయిత, గుంటూరు 1941 46 0.50 25060 స్త్రీల పాటలు. 130 జోక్ సాంగ్సు పురిజాల నారాయణమూర్తి లక్ష్మీనారాయణబుక్ డిపో., రాజమండ్రి 1990 20 2.00 25061 స్త్రీల పాటలు. 131 రైలుబండి రెండవలైను పాట కాకర్లమూడి ఆంధ్రరత్న బుక్ డిపో., తెనాలి 1964 8 0.25 25062 స్త్రీల పాటలు. 132 రాగ మాలిక స్ఫూర్తి సిండికేట్ స్ఫూర్తి సిండికేట్, కరీంనగర్ 1997 247 45.00 25063 స్త్రీల పాటలు. 133 శివలీల కె.యస్వీ. రమణమ్మ రచయిత, విశాఖపట్నం ... 49 1.00 25064 స్త్రీల పాటలు. 134 గోపాలదాస కృతులు అచ్యుతన్న గోపాలశర్మ రచయిత, హైదరాబాద్ ... 84 15.00 25065 స్త్రీల పాటలు. 135 పండుగలు-పరమార్థములు నేదునూరి గంగాధరం రచయిత, రాజమండ్రి 1956 78 0.50 25066 స్త్రీల పాటలు. 136 శ్రీకృష్ణ ఏకాంత-ప్రభాత సేవ బొమ్మరాజు జానకిరామశర్మ విద్యాప్రచారిణీ ప్రెస్, ఒంగోలు 1934 27 0.50 25067 స్త్రీల పాటలు. 137 శ్రీ దేవీ సంకీర్తనావళి తాడేపల్లి శ్రీదేవి రచయిత, చందోలు ... 50 1.00 25068 స్త్రీల పాటలు. 138 జ్ఞానోదయము బ్రహ్మచారి సుందరం రచయిత, పుత్తూరు 1978 66 1.50 25069 స్త్రీల పాటలు. 139 శ్రీ కోదండరామ విలాసము అను ఆనందదాసు చరిత్రము నంద దాసు ఆంధ్రగ్రంథాలయ ముద్రాక్షరశాల 1932 104 0.25 25070 స్త్రీల పాటలు. 140 కుమారగీత తాడేపల్లి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సేవానికేతనము, శాంతి గ్రామము 1970 92 1.00 25071 స్త్రీల పాటలు. 141 త్రివేణి కె.వి.యస్. ఆచార్య రచయిత, గుంటూరు 2003 92 25.00 25072 స్త్రీల పాటలు. 142 త్రివేణి కె.వి.యస్. ఆచార్య రచయిత, గుంటూరు 2003 92 25.00 25073 స్త్రీల పాటలు. 143 అక్షరదీప్తి పాటలు కందా నాగేశ్వరరావు అక్షరదీప్తి ప్రచురణ, గుంటూరు 2000 30 2.00 25074 స్త్రీల పాటలు. 144 అచల అనుభవ వేదాంత తత్వములు బద్వేలి షేకుసేన్ దాసు జనోపకారిణీస్టోర్స్, ప్రొద్దుటూరు 1992 40 3.00 25075 స్త్రీల పాటలు. 145 నామసంకీర్తనము ... శ్రీ సీతారామ నామసంకీర్తన సంఘము, గుంటూరు 1960 102 0.65 25076 స్త్రీల పాటలు. 146 దసరాపద్యములు ... వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నై 1972 36 3.00 25077 స్త్రీల పాటలు. 147 సింహగిరి వచనములు కృష్ణమాచార్య ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్ 1980 48 2.50 25078 స్త్రీల పాటలు. 148 శ్రీ పురందరదాసులవారి కీర్తనలు ఆంధ్రము ... ... ... 234 10.00 25079 స్త్రీల పాటలు. 149 బ్రహ్మోపాసనా గీతపద్య ప్రకాశిక ... దక్షిణ ఇండియా బ్రాహ్మసమాజము, చెన్నై 1931 313 25.00 25080 స్త్రీల పాటలు. 150 ఆంధ్ర బ్రాహ్మ గీతాంజలి ... రౌతు బుక్ డిపో., రాజమహేంద్రవరము 1947 328 1.50 25081 స్త్రీల పాటలు. 151 అప్పదాసు చరిత్రము ... ... ... 181 10.00 25082 స్త్రీల పాటలు. 152 శ్రీసదాశివేంద్ర సరస్వతీచరితమ్ వేమూరి నృసింహశాస్త్రి ఆంధ్రగ్రంథాలయ ముద్రాక్షరశాల 1924 39 0.25 25083 స్త్రీల పాటలు. 153 శ్రీ సదాశివబ్రహ్మేన్ద్రకీర్తనాని శంకరకింకరుడు శ్రీ లలితానందాశ్రమము, వాడరేవు 2014 68 25.00 25084 స్త్రీల పాటలు. 154 శ్రీ సదాశివబ్రహ్మేన్ద్రకీర్తనాని శంకరకింకరుడు శ్రీ లలితానందాశ్రమము, వాడరేవు 2014 68 25.00 25085 స్త్రీల పాటలు. 155 స్త్రీల పాటలు పౌరాణిక పురంధ్రులు కోలవెన్ను మలయవాసిని తి.తి.దే., తిరుపతి 2009 160 30.00 25086 స్త్రీల పాటలు. 156 సంవాదాల పాటలు అవసరాల అనసూయాదేవి తి.తి.దే., తిరుపతి 2009 123 30.00 25087 స్త్రీల పాటలు. 157 మంగళ హారతులు అవసరాల అనసూయాదేవి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ ... 115 50.00 25088 స్త్రీల పాటలు. 158 స్త్రీల పౌరాణిక గీతాలు ఆర్. కమల అర్చన పబ్లికేషన్స్, హైదరాబాద్ 2000 172 40.00 25089 స్త్రీల పాటలు. 159 స్త్రీల రామాయణపు పాటలు కృష్ణశ్రీ ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాద్ 1986 408 36.00 25090 స్త్రీల పాటలు. 160 స్త్రీల పౌరాణికపు పాటలు కృష్ణశ్రీ ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాద్ 1963 396 20.00 25091 స్త్రీల పాటలు. 161 స్త్రీల పౌరాణికపు పాటలు కృష్ణశ్రీ ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాద్ 1963 396 20.00 25092 స్త్రీల పాటలు. 162 కీర్తనామృతం ... ఋషి సంస్కృతి విద్యాకేంద్రం, బెంగళూరు ... 206 2.00 25093 స్త్రీల పాటలు. 163 గీతారత్నావళి ద్రోణంరాజు రామమూర్తి ప్రకృతి ప్రకాశన్ ప్రచురణ, హైదరాబాద్ 1979 167 2.00 25094 స్త్రీల పాటలు. 164 భజనావళి ... ... ... 184 2.00 25095 స్త్రీల పాటలు. 165 శ్రీనామగీతామృతము కృష్ణంవన్దేజగద్గురుమ్ సద్గురు సుబ్రాయ మహాత్ములు రచయిత, రాజమండ్రి ... 58 10.00 25096 స్త్రీల పాటలు. 166 సంకీర్తనావళి యం. కృష్ణమాచార్యులు గీతాప్రెస్, గోరఖ్ పూర్ 2006 158 12.00 25097 స్త్రీల పాటలు. 167 ప్రార్థనా చరణములు ... ... ... 126 2.00 25098 స్త్రీల పాటలు. 168 సద్గురు నారాయణతీర్థ ఆరాధనోత్సవం విశ్వనాథ సత్యనారాయణ, రాజా వేంకటాద్ర్యప్పారావు సంగీత సాహిత్య నృత్యనాటక సంస్థ, గుంటూరు 2015 20 10.00 25099 స్త్రీల పాటలు. 169 దసరా పద్యవైభవము కప్పగంతుల రాజారమమోహన్ బాబు మానస ప్రచురణలు, విజయవాడ 2012 36 12.00 25100 స్త్రీల పాటలు. 170 దండకరత్నములు ... ... 1967 36 2.00 25101 స్త్రీల పాటలు. 171 కావడి పాటలు ... ఎన్.వి. గోపాల్ అండ్ కో., చెన్నై ... 8 1.00 25102 స్త్రీల పాటలు. 172 దేశింగు రాజు కథ ... సి.వి. కృష్ణా బుక్ డిపో., చెన్నై 1972 100 10.00 25103 స్త్రీల పాటలు. 173 వేములపల్లె విరాటపర్వ నాటకము వేములపల్లె ఎన్.వి. గోపాల్ అండ్ కో.,చెన్నై ... 152 2.00 25104 స్త్రీల పాటలు. 174 ద్రౌపదీ వస్త్రాపహరణ నాటకము బెడుదూరు రామాచార్య ఎన్.వి. గోపాల్ అండ్ కో., చెన్నై 1986 60 2.00 25105 స్త్రీల పాటలు. 175 శశిరేఖా పరిణయ నాటకము పూసపాటి ఎన్.వి. గోపాల్ అండ్ కో., చెన్నై 1979 53 2.00 25106 స్త్రీల పాటలు. 176 లంకాయాగము ... ఎన్.వి. గోపాల్ అండ్ కో., చెన్నై 1985 28 2.00 25107 స్త్రీల పాటలు. 177 భద్రాచల శ్రీరామ సంకీర్తనాతరంగిణి ... దాసరి పుష్పము, భద్రాచలం 1953 24 0.50 25108 స్త్రీల పాటలు. 178 పద్మశ్రీ ఘంటసాల అమృత గానలహరి కొల్లేపర కాశీవిశ్వేశ్వరరావు గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి 1992 80 15.00 25109 స్త్రీల పాటలు. 179 ఘంటసాల భక్తిగీతాలు ఇ.వి.యమ్. కృష్ణశాస్త్రి శ్రీలక్ష్మీనారాయణ బుక్ డిపో., రాజమండ్రి 1988 20 1.50 25110 స్త్రీల పాటలు. 180 ఘంటసాల సుమధురగేయాలు కొల్లేపర కాశీవిశ్వేశ్వరరావు శ్రీదేవి పబ్లిషర్స్, రాజమండ్రి 1998 120 12.00 25111 స్త్రీల పాటలు. 181 పద్మశ్రీ ఘంటసాల సుమధురగేయాలు కొల్లేపర కాశీవిశ్వేశ్వరరావు శ్రీదేవి పబ్లిషర్స్, రాజమండ్రి 1988 120 5.00 25112 స్త్రీల పాటలు. 182 పద్మశ్రీ ఘంటసాల భక్తి, మధుర, యుగళ, విషాద గీతాలు కొల్లేపర కాశీవిశ్వేశ్వరరావు ... ... 120 2.00 25113 స్త్రీల పాటలు. 183 పద్మశ్రీ ఘంటసాల భగవద్గీతగానామృతం బి.వి.యస్. శాస్త్రి గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి 1981 54 2.50 25114 స్త్రీల పాటలు. 184 ఘంటసాల గానము చేసిన భగవద్గీత శాంతిశ్రీ బొత్సకవి శ్రీలక్ష్మీనారాయణ బుక్ డిపో., రాజమండ్రి 1975 52 1.50 25115 స్త్రీల పాటలు. 185 ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మధుర భక్తి గేయాలు కొల్లేపర కాశీవిశ్వేశ్వరరావు శ్రీదేవి పబ్లిషర్స్, రాజమండ్రి 1986 69 3.00 25116 స్త్రీల పాటలు. 186 భక్తి గీత సుధ తరిగొండ వెంగమాంబ తి.తి.దే., తిరుపతి 2007 100 25.00 25117 స్త్రీల పాటలు. 187 దైవనామ సంకీర్తనలు మరియు చేనేత చైతన్య గీతాలు గొర్రె నాగలింగేశ్వరరావు శ్రీ గుత్తి శ్రీనివాసబాబు, వేటపాలెం ... 86 25.00 25118 స్త్రీల పాటలు. 188 సుందర సందేశము దివాకర్ల వేంకటావధాని ఏ. హనుమంతరావు, హైదరాబాద్ 1978 459 10.00 25119 స్త్రీల పాటలు. 189 ఘంటసాల భక్తిగీతాలు ... ... ... 120 2.00 25120 స్త్రీల పాటలు. 190 ఘంటసాల భక్తిగీతాలు ... ... ... 120 2.00 25121 స్త్రీల పాటలు. 191 మేఘమాల దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి సన్మానసంఘ ప్రచురణ 1975 175 8.00 25122 స్త్రీల పాటలు. 192 పి. సుశీల భక్తిగీతాలు సన్నిధానం నరసింహశర్మ లక్ష్మీనరసింహా పబ్లికేషన్స్, రాజమండ్రి 1985 24 1.50 25123 స్త్రీల పాటలు. 193 మంగళ హారతులు ఎస్. లక్ష్మీసరస్వతి మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి 1991 56 5.00 25124 స్త్రీల పాటలు. 194 మంగళ హారతులు భైరవబొట్ల వెంకటనారాయణరావు గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి 1991 56 5.00 25125 స్త్రీల పాటలు. 195 మంగళ హారతులు భైరవబొట్ల వెంకటనారాయణరావు బాలాజి బుక్ డిపో., విజయవాడ ... 72 2.00 25126 స్త్రీల పాటలు. 196 ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మధుర గేయాలు కొల్లేపర కాశీవిశ్వేశ్వరరావు శ్రీదేవి పబ్లిషర్స్, రాజమండ్రి 1996 120 12.00 25127 స్త్రీల పాటలు. 197 ప్రహ్లాద నాటక భజన కీర్తనలు బళ్ల సీతారామరాజకవి శ్రీ మేరీ ముద్రాక్షరశాల 1928 32 0.06 25128 స్త్రీల పాటలు. 198 ప్రహ్లాద నాటకము బొడిచల్ సుబ్బకవి భువనగిరి వెంక్కట్రాఘవులుశెట్టి 1896 52 0.10 25129 స్త్రీల పాటలు. 199 ప్రహ్లాద నాటక భజన కీర్తనలు బళ్ల సీతారామరాజకవి ... 1931 90 0.12 25130 స్త్రీల పాటలు. 200 భక్తనారదీయము కేతవరపు రామకృష్ణశాస్త్రి వేంకట్రామ అండ్ కో., విజయవాడ 1951 140 2.80 25131 స్త్రీల పాటలు. 201 పేరడీ పెరేడ్ సిహెచ్. సుశీల నవోదయ ప్రచురణలు 2002 34 20.00 25132 స్త్రీల పాటలు. 202 లఘువీర గాథల్లో స్త్రీ విలువలు పి. కోటేశ్వరమ్మ క్రాంతి కార్తీక్ ప్రచురణలు, హైదరాబాద్ 1992 96 20.00 25133 స్త్రీల పాటలు. 203 కాగడాగా వెలిగిన క్షణం ఎం.ఎస్.ఆర్. విప్లవ రచయితల సంఘం, జంటనగరాలు 1992 150 20.00 25134 స్త్రీల పాటలు. 204 కొల్లేటి పాటలు వి.వై.వి. సోమయాజి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ 1986 169 20.00 25135 స్త్రీల పాటలు. 205 నిండు పున్నమి పండు వెన్నెల మోదుగుల రవికృష్ణ మిత్రమండలి ప్రచురణలు, గుంటూరు 2015 152 100.00 25136 స్త్రీల పాటలు. 206 అరువది నాలుగు కళలు మువ్వల సుబ్బరామయ్య జయంతి పబ్లికేషన్స్, విజయవాడ 2011 48 30.00 25137 స్త్రీల పాటలు. 207 తాళ్లపాక పదసాహిత్యంలో చారిత్రక సాంఘిక సాంస్కృతిక అంశాలు యస్. చిన్న రెడ్డయ్య యస్. చిన్నరెడ్డయ్య, కుప్పం 2012 193 80.00 25138 స్త్రీల పాటలు. 208 సంగీత జగద్గురువు శ్రీ త్యాగరాజ స్వామివారి 169వ ఆరాధన సంగీత మహోత్సవములు ... శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘము, గుంటూరు 2016 104 25.00 25139 స్త్రీల పాటలు. 209 ఆలయ నృత్యం సప్పా దుర్గా ప్రసాద్ నవోదయ ప్రచురణలు 2006 137 80.00 25140 స్త్రీల పాటలు. 210 దసవిధరాగ నవతి కుసుమ మంజరి సంగీత సాహిత్య ప్రబంధము కర్రా ఈశ్వరరావు కర్రా ఈశ్వరరావు, గుంటూరు ... 22 5.00 25141 స్త్రీల పాటలు. 211 తోలుబొమ్మలాట ప్రదర్శనం బిట్టు వెంకటేశ్వర్లు బిట్టు వెంకటేశ్వర్లు, హైదరాబాద్ 1993 163 40.00 25142 స్త్రీల పాటలు. 212 రాజర్షి మహారాణాప్రతాపసింహ హరికథ రాజశేఖరుని లక్ష్మీపతిరావు రాజశేఖరుని లక్ష్మీపతిరావు, హైదరాబాద్ ... 58 2.00 25143 స్త్రీల పాటలు. 213 సౌందర్య కళ మొలత్రాటి విద్యానందం సి.ఎల్.ఎస్. తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్ 1978 218 20.00 25144 స్త్రీల పాటలు. 214 Indian Dancing … … … 20 1.00 25145 స్త్రీల పాటలు. 215 భద్రాచల రామదాసు కీర్తనలు ఆదిపూడి వేంకట శివసాయిరామ్ మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి 2003 32 6.00 25146 స్త్రీల పాటలు. 216 శ్రీ త్యాగరాజ వైభవము ... ... ... 29 2.00 25147 స్త్రీల పాటలు. 217 12th Theatre Utsav 2010 Sudeshna Banerjee Bharat Rang Mahotsav January, National School of Drama 2010 153 25.00 25148 స్త్రీల పాటలు. 218 14th Theatre Utsav 2012 Sudeshna Banerjee Bharat Rang Mahotsav, National School of Drama 2012 199 25.00 25149 స్త్రీల పాటలు. 219 11th Theatre Utsav 2009 Sudeshna Banerjee Bharat Rang Mahotsav, National School of Drama 2009 130 25.00 25150 స్త్రీల పాటలు. 220 9th Theatre Utsav 2009 Sudeshna Banerjee Bharat Rang Mahotsav, National School of Drama 2007 109 25.00 25151 సంగీతం. 1 సంగీత సంప్రదాయ ప్రదర్శిని మొదటి సంపుటం బ్రహ్మశ్రీ సుబ్బరామదీక్షితులు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ప్రచురణ 1973 368 20.00 25152 సంగీతం. 2 సంగీత సంప్రదాయ ప్రదర్శిని రెండవ సంపుటం బ్రహ్మశ్రీ సుబ్బరామదీక్షితులు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ప్రచురణ 1974 431 20.00 25153 సంగీతం. 3 సంగీత సంప్రదాయ ప్రదర్శిని మూడవ సంపుటం బ్రహ్మశ్రీ సుబ్బరామదీక్షితులు, నోరి నాగభూషణం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2006 426 200.00 25154 సంగీతం. 4 సంగీత సంప్రదాయ ప్రదర్శిని నాలుగవ సంపుటం బ్రహ్మశ్రీ సుబ్బరామదీక్షితులు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ప్రచురణ 1979 546 20.00 25155 సంగీతం. 5 సంగీత సౌరభము ప్రథమ సంపుటం శ్రీపాద పినాకపాణి తి.తి.దే., తిరుపతి 2000 717 200.00 25156 సంగీతం. 6 సంగీత సౌరభము రెండవ సంపుటం శ్రీపాద పినాకపాణి తి.తి.దే., తిరుపతి 2001 751 170.00 25157 సంగీతం. 7 సంగీత సౌరభము మూడవ సంపుటం శ్రీపాద పినాకపాణి తి.తి.దే., తిరుపతి 2001 684 115.00 25158 సంగీతం. 8 పల్లవి గాన సుధ శ్రీపాద పినాకపాణి రచయిత, కర్నూలు 1997 173 300.00 25159 సంగీతం. 9 भरतकोशः मानवल्लि रामक्,णकविना ति.ति.दे., तिरुपति 1999 984 150.00 25160 సంగీతం. 10 శతకీర్తన స్వరావళి ... ... ... 349 10.00 25161 సంగీతం. 11 సంగీత విద్యాదర్పణము ... ... ... 335 10.00 25162 సంగీతం. 12 సంగీత విద్యాదర్పణము ఏకా సుబ్బారావు రచయిత, తెనాలి 1962 567 10.00 25163 సంగీతం. 13 గానకళా బోధిని ఎన్.సి. పార్థసారథి బాలసరస్వతీ బుక్ డిపో., చెన్నై 1984 1007 100.00 25164 సంగీతం. 14 గానకళా బోధిని ఎన్.సి. పార్థసారథి బాలసరస్వతీ బుక్ డిపో., చెన్నై 1984 1007 100.00 25165 సంగీతం. 15 గానకళా బోధిని ... ... ... 674 50.00 25166 సంగీతం. 16 గానకళా బోధిని ... ... 1962 1002 100.00 25167 సంగీతం. 17 సంగీత విద్యాదర్పణము ఉమ్మడిసెట్టి వేంకటస్వామి తెనాలి, రామకృష్ణ ప్రింటింగ్ ప్రెస్ 1929 402 3.25 25168 సంగీతం. 18 సంగీతనూతనకృతిదర్పణము యర్రంశెట్టి జగన్నాధం నాయుఁడు కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్, రాజమండ్రి 1947 262 3.00 25169 సంగీతం. 19 సంగీత ప్రథమ బోధిని ఏకా సుబ్బారావు తెనాలి ఓరియంట్ ముద్రణాలయము 1934 196 2.00 25170 సంగీతం. 20 క్రొత్త సంగీత విద్యా దర్పణము ఏకా సుబ్బారావు తెనాలి ఓరియంట్ ముద్రణాలయము ... 578 10.00 25171 సంగీతం. 21 శ్రీ సంగీత గానసుధ ఏకా సుబ్బారావు ... 1964 108 5.00 25172 సంగీతం. 22 సంగీతానంద రత్నాకరము ప్రథమ రత్నము తెన్మఠం వేంకటవరదాచార్యులు శ్రీనికేతనముద్రాయంత్ర ముద్రితము,చెన్నై 1917 89 3.00 25173 సంగీతం. 23 గానేందుశేఖరము తచ్చూరు చిన్నశింగరాచార్యులు కలా రత్నాకర ముద్రాక్షరశాల, చెన్నై 1912 368 2.00 25174 సంగీతం. 24 కృతికదంబము నారుమంచి సుబ్బారావు శ్రీ సీతారామ గాన సభ, తెనాలి ... 312 20.00 25175 సంగీతం. 25 సంగీత సుధాంబుధి ... ఎమ్. ఆది అండు కంపెని 1929 461 2.00 25176 సంగీతం. 26 సంగీత కళా ప్రదర్శిని మొదటి భాగము అరిపిరాల సత్యనారాయణమూర్తి సుందరవిలాస్ ప్రచురణ, విజయవాడ 1979 251 25.00 25177 సంగీతం. 27 సంగీత కళా ప్రదర్శిని మొదటి భాగము అరిపిరాల సత్యనారాయణమూర్తి సుందరవిలాస్ ప్రచురణ, విజయవాడ 1979 251 25.00 25178 సంగీతం. 28 సంగీత కళా ప్రదర్శిని రెండవ భాగము అరిపిరాల సత్యనారాయణమూర్తి అరిపిరాల శ్రీనివాసమూర్తి, విజయవాడ 1979 256 25.00 25179 సంగీతం. 29 సంగీత కళా ప్రదర్శిని రెండవ భాగము అరిపిరాల సత్యనారాయణమూర్తి అరిపిరాల శ్రీనివాసమూర్తి, విజయవాడ ... 256 120.00 25180 సంగీతం. 30 సంగీత కళా ప్రదర్శిని మూడవ భాగము అరిపిరాల సత్యనారాయణమూర్తి సుందరవిలాస్ ప్రచురణ, విజయవాడ 1964 758 14.00 25181 సంగీతం. 31 సంగీత కళా ప్రదర్శిని ... ... ... 212 3.00 25182 సంగీతం. 32 సంగీత శాస్త్ర వాచకములు గాన విషయము మొదటి వాచకము పుచ్చా వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి పి.వి.యస్. శాస్త్రి అండ్ సన్సు, హైదరాబాద్ 1969 448 5.00 25183 సంగీతం. 33 సంగీత శాస్త్రవాచకములు పుచ్చా వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి రచయిత, హైదరాబాద్ 1956 51 0.10 25184 సంగీతం. 34 సంగీత సాధన సిహెచ్. కమలావతి బాలాజి బుక్ డిపో., విజయవాడ ... 64 12.00 25185 సంగీతం. 35 సంగీత విద్యా బోధిని యర్రంశెట్టి జగన్నాధం నాయుఁడు కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్, రాజమండ్రి 1961 189 6.00 25186 సంగీతం. 36 రాగలక్షణసంగ్రహము మొదటి భాగము నూకల చిన్నసత్యనారాయణ ... ... 170 30.00 25187 సంగీతం. 37 బాలగానమాల నాల్గవతరగతి కేతవరపు రామకృష్ణశాస్త్రి రామా అండ్ కో., ఏలూరు 1940 38 0.03 25188 సంగీతం. 38 శతరాగరత్న మాలికా నల్లాన్ చక్రవర్తి వేంకట నారాయణాచార్యులు రచయిత, గుంటూరు 1964 194 5.00 25189 సంగీతం. 39 పద్మావతి రాగనక్షత్రమాలిక నల్లాన్ చక్రవర్తి వేంకట నారాయణాచార్యులు రచయిత, గుంటూరు 1953 69 10.00 25190 సంగీతం. 40 సంగీత శాస్త్ర సారము రెండవ భాగము యస్. ఆర్. జానకి రామన్ రచయిత, తిరుపతి 1989 353 50.00 25191 సంగీతం. 41 సంగీత శాస్త్ర సారము రెండవ భాగము యస్. ఆర్. జానకి రామన్ రచయిత, తిరుపతి 1989 353 50.00 25192 సంగీతం. 42 స్వరమంజరి తచ్చూరు చిన్నశింగరాచార్యులు The Maharaja of Sri Vijayanagaram 1914 42 0.04 25193 సంగీతం. 43 రాగమూర్ఛనలు చర్లగణపతి శాస్త్రి రచయిత, విశాఖపట్నం 1987 88 8.00 25194 సంగీతం. 44 సంగీతలక్షణ సంగ్రహము ... ఎ.జి. ప్రెస్, విజయవాడ ... 124 2.00 25195 సంగీతం. 45 గానశాస్త్ర ప్రశ్నోత్తరావళి అరిపిరాల సత్యనారాయణమూర్తి రచయిత, బెజవాడ 1937 154 3.00 25196 సంగీతం. 46 గానవిద్యావిమోదిని వీణె-బసవప్ప ఆనంద ముద్రణాలయము, చెన్నై 1915 104 2.00 25197 సంగీతం. 47 దశవిధరాగ నవతి కుసుమ మంజరి సంగీత సాహిత్య ప్రబంధము ఆదిభట్ట నారాయణదాసు కర్రా ఈశ్వరరావు, గుంటూరు ... 42 25.00 25198 సంగీతం. 48 సంగీత సుస్వర గానలహరి బుర్రా సీతారామశాస్త్రి రచయిత, గుంటూరు 1999 76 10.00 25199 సంగీతం. 49 గాంధర్వ వేదము చర్లగణపతి శాస్త్రి ఆంధ్రాయూనివర్సిటీ, విశాఖపట్నం 1987 260 20.00 25200 సంగీతం. 50 గాంధర్వకల్పవల్లి ... ... ... 330 2.00 25201 సంగీతం. 51 గాంధర్వ వేదామృతము నల్లాన్ చక్రవర్తి వేంకట నారాయణాచార్యులు దేవనాగరి పవర్ ప్రెస్ 1957 98 3.00 25202 సంగీతం. 52 శిక్షణ వాణి7.2.62 నుండి 22.2.71 వరకు ... ... ... 100 2.00 25203 సంగీతం. 53 మనోధర్మ సంగీతం శ్రీపాద పినాకపాణి తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 1994 203 30.00 25204 సంగీతం. 54 సంగీత రత్నాకరము గంధం శ్రీరామమూర్తి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2009 87 50.00 25205 సంగీతం. 55 చతుర్దండీ ప్రకాశికా ద్వారం భావనారాయణరావు శ్రీ ద్వారం పబ్లికేషన్స్, విశాఖపట్నం 2000 643 300.00 25206 సంగీతం. 56 అంతరగాంధారం ఎన్.సి.వి. జగన్నాథచార్యులు వెల్డన్ ప్రెస్, చెన్నై 1988 35 5.00 25207 సంగీతం. 57 సంగీత ప్రదీపిక శక్తిధరస్వామి ఋషి ప్రచురణలు, విజయవాడ 2002 119 30.00 25208 సంగీతం. 58 సంగీతము, అధ్యయనము-4 ఆర్. సుశీలా రాణి బాలభారతి ప్రచురణ, హైదరాబాద్ 2004 95 100.00 25209 సంగీతం. 59 నక్షత్రమాల సంగీత సాహిత్య సంపుటి తంగిరాల సత్యలక్షీదేవి రచయిత, రాజమండ్రి 2010 34 75.00 25210 సంగీతం. 60 సంగీత విద్యా ప్రకాశిక ఆకొండి శ్రీనివాస రాజారావు రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి 1997 334 100.00 25211 సంగీతం. 61 సంగీత విద్యా ప్రకాశిక ఆకొండి శ్రీనివాస రాజారావు రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి 2003 334 100.00 25212 సంగీతం. 62 రాగభావరంజని విజయలక్ష్మీ పల్లవి చింతగుంట సుబ్బారావు, చీరాల 2009 84 60.00 25213 సంగీతం. 63 ఆధునిక సంగీతము మొదటి భాగము మంచాళ జగన్నాథరావు కాంతిలతా పబ్లికేషన్స్, హైదరాబాద్ 1962 136 3.75 25214 సంగీతం. 64 అపురూప సంగీత స్వరాలు యన్. సుశీల శ్రీనివాసు సరస్వతి పబ్లికేషన్స్, విజయవాడ 2008 84 50.00 25215 సంగీతం. 65 సంగీతస్వరాలు ఆకొండి శ్రీనివాస రాజారావు రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి 2000 182 35.00 25216 సంగీతం. 66 ప్రయోగాత్మక సంగీత బోధిని హరిప్రియానంద సరస్వతి రచయిత, గుంటూరు 2012 24 10.00 25217 సంగీతం. 67 ప్రాథమిక సంగీత దీపిక శుభరమణి భరణి పబ్లికేషన్స్, విజయవాడ 2002 152 40.00 25218 సంగీతం. 68 గానామృత వర్ణమాలిక ఎ.ఎస్. పంచావకేస అయ్యర్ గానామృత ప్రచురణము, చెన్నై 2002 125 10.00 25219 సంగీతం. 69 Ganamrutha Bodhini A.S. Panchapakesa iyer Ganamrutha Prachuram, Chennai 2003 71 50.00 25220 సంగీతం. 70 గానామృత బోధిని ఎ.ఎస్. పంచావకేస అయ్యర్ గానామృత ప్రచురణము, చెన్నై 1996 69 25.00 25221 సంగీతం. 71 సంగీత సుస్వర గానలహరి రెండవ భాగము బుర్రా సీతారామశాస్త్రి రచయిత, గుంటూరు 1999 61 10.00 25222 సంగీతం. 72 సంగీత బాల స్వరసుధ ప్రభల రచయిత్రి, గుంటూరు 1998 44 25.00 25223 సంగీతం. 73 ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము బాలాంత్రపు రజనీకాంతరావు విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ 1958 531 6.00 25224 సంగీతం. 74 ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము రెండవ భాగము బాలాంత్రపు రజనీకాంతరావు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2001 363 80.00 25225 సంగీతం. 75 స్వర రాగ సుధ ఎన్.సిహెచ్. కృష్ణమాచార్యులు రచయిత, విజయవాడ 2000 502 150.00 25226 సంగీతం. 76 సంప్రదాయ సాహితీ సౌరభమ్ ఎన్.సిహెచ్. కృష్ణమాచార్యులు రచయిత, విజయవాడ 2000 215 50.00 25227 సంగీతం. 77 పాటలలో ఛందస్సు పి. రాజగోపాల నాయుడు భారతీ ప్రచురణలు, చిత్తూరు 1971 160 4.00 25228 సంగీతం. 78 ఆంధ్రుల కీర్తన వాఙ్మయకళాసేవ ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ రచయిత, బాపట్ల 1982 183 12.00 25229 సంగీతం. 79 శ్రీనాధయుగసాహితి సంగీత ప్రతిపత్తి బూదరాజు వేంకట శారద చదలవాడ సత్యనారాయణకుమార్ ... 107 40.00 25230 సంగీతం. 80 ప్రాచీనాంధ్ర మహాకవుల సంగీత ప్రతిపత్తి బూదరాజు వేంకట శారద చదలవాడ సత్యనారాయణకుమార్ ... 104 10.00 25231 సంగీతం. 81 ఆంధ్ర సాహితి గీతి ప్రతిపత్తి బూదరాజు వేంకట శారద చదలవాడ సత్యనారాయణకుమార్ ... 112 50.00 25232 సంగీతం. 82 ప్రాచీనాంధ్ర మహాకవుల సంగీత ప్రతిపత్తి బూదరాజు వేంకట శారద వైష్ణవీ పబ్లికేషన్స్, గుంటూరు ... 510 100.00 25233 సంగీతం. 83 15, 16 శతాబ్దాల తెలుగు సాహిత్యంలో సంగీత గద్య ప్రబంధాలు సి. విజయలక్ష్మి రచయిత, హైదరాబాద్ 1992 101 20.00 25234 సంగీతం. 84 ఆంధ్రదేశ సంస్థానాలు సంగీత వాఙ్మయం సి. విజయలక్ష్మి రచయిత, హైదరాబాద్ 2000 306 150.00 25235 సంగీతం. 85 మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు-ఒక పరిశీలన రామడుగు రాంబాబు హరితస పబ్లికేషన్స్, నల్లగొండ 1990 99 30.00 25236 సంగీతం. 86 లలిత సంగీత చరిత్ర పాలగుమ్మి విశ్వనాథం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2000 100 40.00 25237 సంగీతం. 87 లలిత సంగీతం మహాభాష్యం చిత్తరంజన్ ఎ.వి.యస్. ప్రకాష్, హైదరాబాద్ 2005 356 250.00 25238 సంగీతం. 88 తెలుగులో లలిత గీతాలు వడ్డెపల్లి కృష్ణ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ 2000 400 200.00 25239 సంగీతం. 89 వాగ్గేయకారుల ఉపనిషద్వాణి గోటేటి గౌరీ సరస్వతి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ 2003 193 80.00 25240 సంగీతం. 90 వాగ్గేయకారుల ఉపనిషద్వాణి గోటేటి గౌరీ సరస్వతి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ 2003 193 80.00 25241 సంగీతం. 91 భారతీ కళా తరంగిణి మంగళగిరి ప్రమీలాదేవి శ్రీగిరి ప్రచురణలు, రేపల్లె 1982 137 14.00 25242 సంగీతం. 92 నాదబ్రహ్మోపాసన మైత్రేయ మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి 2006 138 100.00 25243 సంగీతం. 93 స్వరరాగసుధ ఎన్.సిహెచ్. కృష్ణమాచార్యులు రచయిత, విజయవాడ 2000 502 150.00 25244 సంగీతం. 94 తొలిసంకీర్తన కవులు వేటూరి ఆనందమూర్తి ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ప్రచురణ 1975 93 2.00 25245 సంగీతం. 95 ఆంధ్రుల సంగీత కళ మంచాళ జగన్నాథరావు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ప్రచురణ 1975 92 2.00 25246 సంగీతం. 96 వాగ్గేయకారులు పదకృతి సాహిత్యం పుట్టపర్తి నారాయణాచార్యులు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ప్రచురణ 1975 67 2.00 25247 సంగీతం. 97 శాస్త్రీయ సంగీతము-వాగ్గేయకారులు వేదుల బాలకృష్ణమూర్తి రచయిత, శ్రీకాకుళం 2010 84 10.00 25248 సంగీతం. 98 నాదబ్రహ్మోపాసన స్వామి మధుసూధన సరస్వతి రచయిత, కరీంనగర్ 1991 156 20.00 25249 సంగీతం. 99 గాంధర్వవాణి రమా మోహిని సాహితీ సదనము, తిరుపతి ... 176 10.00 25250 సంగీతం. 100 నృత్యసంగీత వ్యాసరత్నావళి విస్సా అప్పారావు శ్రీపతి ప్రెస్, కాకినాడ 1966 329 15.00 25251 సంగీతం. 101 వ్యాసావళి విస్సా అప్పారావు సరస్వతి పవర్ ప్రెస్, రాజమహేంద్రవరము 1956 232 10.00 25252 సంగీతం. 102 భారత సంగీత ఇతి హాసము మంగిపూడి రామలింగశాస్త్రి రచయిత, కొవ్వూరు 1971 146 10.00 25253 సంగీతం. 103 తమిళదేశమందలి తెలుగుజాతి సంగీత చరిత్ర సి.వి.యన్. ధన్ రచయిత, గుంటూరు ... 18 1.00 25254 సంగీతం. 104 South Indian Music Book-I P. Sambamoorthy The Indian Music Publishing house, Chennai 1966 130 10.00 25255 సంగీతం. 105 South Indian Music Book-II P. Sambamoorthy The Indian Music Publishing house, Chennai 1987 186 10.00 25256 సంగీతం. 106 South Indian Music Book-III P. Sambamoorthy The Indian Music Publishing house, Chennai 1964 435 7.00 25257 సంగీతం. 107 South Indian Music Book-IV P. Sambamoorthy The Indian Music Publishing house,Chennai 1963 410 7.00 25258 సంగీతం. 108 South Indian Music Book-V P. Sambamoorthy The Indian Music Publishing house, Chennai 1951 171 6.00 25259 సంగీతం. 109 South Indian Music Book-V P. Sambamoorthy The Indian Music Publishing house, Chennai 1990 279 35.00 25260 సంగీతం. 110 South Indian Music Book-VI P. Sambamoorthy The Indian Music Publishing house, Chennai 1990 312 40.00 25261 సంగీతం. 111 The Teaching of Music P. Sambamoorthy The Indian Music Publishing house, Chennai 1947 241 5.00 25262 సంగీతం. 112 History of Indian Music P. Sambamoorthy The Indian Music Publishing house, Chennai 1982 262 30.00 25263 సంగీతం. 113 History of Indian Music P. Sambamoorthy The Indian Music Publishing house, Chennai 1960 264 6.00 25264 సంగీతం. 114 Ragas & Raginis O.C. Gangoly Nalanda Publications, Mumbai 1948 224 200.00 25265 సంగీతం. 115 The Origin of Raga Shripada Bandyopadhyaya Birla Higher Secondary School, Delhi 1946 104 4.00 25266 సంగీతం. 116 Mode-Shift-Ton P. Sambamoorthy The Indian Music Publishing house, Chennai 1946 16 4.00 25267 సంగీతం. 117 Musings on Music T.C. Balasubramanaya Author, Bangalore … 32 5.00 25268 సంగీతం. 118 The Music of Orient and Occident Margaret E. Cousins B.G. Paul & Co., Publishers, Chennai 1935 199 2.00 25269 సంగీతం. 119 Raganidhi Volume One B. Subba Rao The Music Academy,Chennai 1993 152 35.00 25270 సంగీతం. 120 Raganidhi Volume Two B. Subba Rao The Music Academy, Chennai 1982 184 25.00 25271 సంగీతం. 121 Raganidhi Volume Three B. Subba Rao The Music Academy,Chennai 1984 260 20.00 25272 సంగీతం. 122 Raganidhi Volume Four B. Subba Rao The Music Academy, Chennai 1993 303 45.00 25273 సంగీతం. 123 Ragas of The Sangita Saramrta King Tulaja The Music Academy, Chennai 1994 306 40.00 25274 సంగీతం. 124 Sangeeta Ratnakaram R. Rangaramanuja Ayyangar Wilco Publishing House, Mumbai 1978 413 100.00 25275 సంగీతం. 125 The Hindu Speaks on Music … Kasturi & Sons Ltd., Chennai 1999 656 125.00 25276 సంగీతం. 126 Carnatic Music Composers B. Dayananda Rao The Triveni Foundation, Hyd 1995 492 150.00 25277 సంగీతం. 127 Melaragamalika S. Subrahmanya Sastri The Adyar Library and Research Centre, Chennai 1989 86 10.00 25278 సంగీతం. 128 The Melakarta Janya-Raga Scheme P. Sambamoorthy The Indian Music Publishing house, Chennai 1986 70 20.00 25279 సంగీతం. 129 Worlds first classical music experiment with 72 Melakartharagas … Telugu Association of North America … 8 10.00 25280 సంగీతం. 130 Sangeeta Sastra Gnanamu Putcha Venkata Subrahmanya Sastry P.V. Subrahmanya Sastry & Sons, Hyd 1967 23 0.50 25281 సంగీతం. 131 జాతీయ సంగీతము శేషుబాబు, సరస్వతీదేవి జాతీయ సాహితీ పీఠం, తెనాలి 1948 75 1.00 25282 సంగీతం. 132 బడే గులామాలీ ఖాన్ వి. కోటేశ్వరమ్మ ఇల్లు ఇల్లాలు ప్రత్యేక అనుబంధం ప్రత్యేక సంచిక ... 14 1.00 25283 సంగీతం. 133 తెలుగు విశ్వవిద్యాలయం ... లలితకళాక్షేత్రం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్ 1992 119 5.00 25284 సంగీతం. 134 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాయని కృష్ణకుమారి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1998 40 10.00 25285 సంగీతం. 135 సంగీత విద్యాదర్శిని ఇంటర్మీడియట్ వంక (చావలి) లలిత ఇంటర్మీడియట్ విద్యామండలి, హైదరాబాద్ 2011 98 20.00 25286 సంగీతం. 136 పౌరాణిక, జానపద కళాకారుల డైరక్టరీ-2007 ఆర్. రవిశర్మ కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్ 2008 125 50.00 25287 సంగీతం. 137 ఆంధ్రకళాదర్శిని కళాసాగర్ Crescent Publications, Vijayawada 2004 294 150.00 25288 సంగీతం. 138 Sarathys Guide & Diary K. Parthasarathy Author, Chennai … 200 20.00 25289 సంగీతం. 139 Artist Directory … Department of Culture, Hyderabad … 180 100.00 25290 సంగీతం. 140 Kutcheri Buzz G.U.I.D.E … I.C.I.C.I Bank … 78 10.00 25291 సంగీతం. 141 Cultural Programmes some do's and dont's B.P.R. Vithal Deptt. Of Information & Public Relations, Hyd 1997 20 10.00 25292 సంగీతం. 142 The Music Academy, Chennai … … 1999 38 10.00 25293 సంగీతం. 143 Akashavani Sangeet Sammelan 1992 … All India Radio 1992 52 10.00 25294 సంగీతం. 144 Sangeet Swarn … Sangeet Natak Akademi … 24 10.00 25295 సంగీతం. 145 Music and Dance BooksSangeetha Compact Discs Catalogue Sri Venkateswara Recording Project Cantaloupe … The Indian Music Publishing House, Chennai The Karnatic Music Book Centre, Chennai Tirumala Tirupathi Devasthanam The Master Recording Company … 200 20.00 25296 సంగీతం. 146 Fest ' 8 Madras … … 1986 30 10.00 25297 సంగీతం. 147 Indian Classical Music on LP records & cassettes … The Gramophone Company of India Limited 1982 46 10.00 25298 సంగీతం. 148 త్యాగరాజ సారస్వత సర్వస్వం నూకల చిన్నసత్యనారాయణ రచయిత, సికింద్రాబాద్ 2002 930 900.00 25299 సంగీతం. 149 త్యాగరాజ కీర్తనలు మొదటి భాగము మంచాళ జగన్నాథరావు తి.తి.దే., తిరుపతి 1981 428 35.00 25300 సంగీతం. 150 త్యాగరాజ కీర్తనలు రెండవ భాగము మంచాళ జగన్నాథరావు తి.తి.దే., తిరుపతి 1981 440 35.00 25301 సంగీతం. 151 త్యాగరాజ కీర్తనలు రెండవ భాగము మంచాళ జగన్నాథరావు తి.తి.దే., తిరుపతి 1981 440 35.00 25302 సంగీతం. 152 త్యాగరాజ కీర్తనలు మూడవ భాగము మంచాళ జగన్నాథరావు తి.తి.దే., తిరుపతి 1981 440 35.00 25303 సంగీతం. 153 త్యాగరాజ కీర్తనలు మూడవ భాగము మంచాళ జగన్నాథరావు తి.తి.దే., తిరుపతి 1981 440 35.00 25304 సంగీతం. 154 సంగీత ప్రపంచం కె.వి. రావు Creative Links Publications 2014 196 180.00 25305 సంగీతం. 155 త్యాగరాజ కీర్తనలు ఐదవ భాగము మంచాళ జగన్నాథరావు తి.తి.దే., తిరుపతి 1982 419 35.00 25306 సంగీతం. 156 త్యాగరాజ కీర్తనలు-విశేష వివరణము ప్రథమ కల్లూరి వీరభద్రశాస్త్రి స్వధర్మ స్వారాజ్య సంఘము,చెన్నై 1975 480 25.00 25307 సంగీతం. 157 త్యాగరాజ కీర్తనలు-విశేష వివరణము ప్రథమ కల్లూరి వీరభద్రశాస్త్రి స్వధర్మ స్వారాజ్య సంఘము, చెన్నై 1975 480 25.00 25308 సంగీతం. 158 త్యాగరాజ కీర్తనలు-విశేష వివరణము ద్వితీయ కల్లూరి వీరభద్రశాస్త్రి స్వధర్మ స్వారాజ్య సంఘము, చెన్నై 1978 264 22.00 25309 సంగీతం. 159 త్యాగరాజ కీర్తనలు-విశేష వివరణము ద్వితీయ కల్లూరి వీరభద్రశాస్త్రి స్వధర్మ స్వారాజ్య సంఘము, చెన్నై 1978 264 22.00 25310 సంగీతం. 160 త్యాగరాజ కీర్తనలు అనుబంధము కల్లూరి వీరభద్రశాస్త్రి క్రాంతి ప్రెస్, చెన్నై ... 46 3.00 25311 సంగీతం. 161 త్యాగరాజకృతి రత్నాకరము నేదునూరి గంగాధరం కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్, రాజమండ్రి 1967 332 10.00 25312 సంగీతం. 162 త్యాగరాజకృతి రత్నాకరము నేదునూరి గంగాధరం కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్, రాజమండ్రి 1967 332 10.00 25313 సంగీతం. 163 శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలు పండిత పరిష్కృతము ఉమ్మిడి శ్రీరంగమ్మ, చెన్నై 1982 552 200.00 25314 సంగీతం. 164 శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలు కె.వి. శ్రీనివాస అయ్యంగారు ఎమ్. ఆది అండు కంపెని 1949 526 5.00 25315 సంగీతం. 165 Adi Thyagaraja Hridayam Telugu Vol. III … … … 555 10.00 25316 సంగీతం. 166 Adi Thyagaraja Hridayam Telugu Vol. III … … … 508 10.00 25317 సంగీతం. 167 త్యాగరాజీయము దర్భా వేంకట శాస్త్రి తాడిమళ్ల జగన్నాధరావు, భీమవరం 1962 119 20.00 25318 సంగీతం. 168 త్యాగరాజస్వామి వాఙ్మయానుశీలనము మాడభూషి (కొమాండూరి) అన్నమ్మ రచయిత, గుంటూరు 1994 482 75.00 25319 సంగీతం. 169 త్యాగరాజస్వామి వాఙ్మయానుశీలనము మాడభూషి (కొమాండూరి) అన్నమ్మ రచయిత, గుంటూరు 1994 482 75.00 25320 సంగీతం. 170 త్యాగరాజు-రామదర్శనము ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి త్యాగరాజ భారతి ప్రచురణలు, తెనాలి 1987 240 50.00 25321 సంగీతం. 171 త్యాగరాజు-రామదర్శనము ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి త్యాగరాజ భారతి ప్రచురణలు, తెనాలి 1987 240 50.00 25322 సంగీతం. 172 శ్రీ త్యాగరాజ కృతి రామాయణము డి. శేషాద్రి రచయిత, హైదరాబాద్ 1980 32 1.50 25323 సంగీతం. 173 శ్రీ త్యాగరాజు-రామకథాసుధ ఇలపావులూరి కామేశ్వరరావు రచయిత, నెల్లూరు 1993 79 20.00 25324 సంగీతం. 174 శ్రీ త్యాగరాజ సద్గురు సమారాధనమ్ బొడ్డుపల్లి పురుషోత్తం శ్రీ గిరిజా ప్రచురణలు, గుంటూరు 1992 84 10.00 25325 సంగీతం. 175 అప్పరామభక్తి ప్రథమ సంపుటము దేశికాచారి శేషాద్రి రచయిత, హైదరాబాద్ 1995 253 100.00 25326 సంగీతం. 176 త్యాగరాజ గేయార్థకుంచిక నల్లాన్ చక్రవర్తి వేంకట నారాయణాచార్యులు కృష్ణమాచార్య కళాపీఠం, విజయవాడ 2010 689 300.00 25327 సంగీతం. 177 నాదయోగి త్యాగయ్య తిరుమూరు సుధాకర్ రెడ్డి తి.తి.దే., తిరుపతి 1981 48 1.00 25328 సంగీతం. 178 నాదయోగి త్యాగయ్య తిరుమూరు సుధాకర్ రెడ్డి తి.తి.దే., తిరుపతి 1981 48 1.00 25329 సంగీతం. 179 త్యాగరాజు గేయ నాటికలు వివిధ కృతులు మరుపూరు కోదండరామిరెడ్డి రచయిత, నెల్లూరు 1986 200 20.00 25330 సంగీతం. 180 త్యాగరాజు-సంగీతరూపకములు కోవెల శాంత రచయిత, హైదరాబాద్ ... 216 55.00 25331 సంగీతం. 181 కృతి కదంబము నారుమంచి సుబ్బారావు శ్రీ సీతారామ గాన సభ, తెనాలి ... 312 20.00 25332 సంగీతం. 182 నాదబ్రహ్మ చేబోలు చిన్మయబ్రహ్మకవి రచయిత, రాజమండ్రి ... 72 6.00 25333 సంగీతం. 183 త్యాగరాజస్వామి భక్తి కవితా వైభవం ఆకెళ్ల అచ్యుతరామమ్ యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, సికింద్రాబాద్ 1982 56 3.00 25334 సంగీతం. 184 త్యాగరాయకృతులు ... యన్.వి. గోపాల్ అండ్ కో., చెన్నై 1950 14 0.25 25335 సంగీతం. 185 సంకీర్తనావళి యం. కృష్ణమాచార్యులు గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ 2013 190 25.00 25336 సంగీతం. 186 సంకీర్తనావళి యం. కృష్ణమాచార్యులు గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ 2013 190 25.00 25337 సంగీతం. 187 తెలుగు వాగ్గేయకారుల కీర్తనలు ... ముద్రాబుక్స్, విజయవాడ ... 200 20.00 25338 సంగీతం. 188 త్యాగరాజ కృతులు-స్వరలయ రసభావపోషణ బి. ఉషాలక్ష్మి యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, సికింద్రాబాద్ 1994 146 30.00 25339 సంగీతం. 189 అన్నమయ్య-త్యాగయ్య కె. సర్వోత్తమన్ పారిజాత ప్రచురణలు, తిరుపతి 1983 70 10.00 25340 సంగీతం. 190 తెలిసి రామచింతన రాంభట్ల నృసింహశర్మ రాంభట్ల ప్రచురణలు, విశాఖపట్నం 2004 48 30.00 25341 సంగీతం. 191 నాదయోగి కంచర్ల పాండురంగశర్మ ఇండియన్ పబ్లిషింగ్ హౌస్ ... 32 2.00 25342 సంగీతం. 192 త్యాగరాజ కీర్తనలు గుచ్ఛ కృతులు ఎన్. సి. పార్థసారధి, ద్వారకా పార్థసారధి బాలసరస్వతీ బుక్ డిపో., చెన్నై 1994 214 125.00 25343 సంగీతం. 193 శ్రీ త్యాగరాజ కీర్తనలు ప్రథమ సంపుటం భావరాజు నరసింహారావు త్రివేణి పబ్లిషర్సు ప్రైవేట్ లిమిటెడ్, మచిలీపట్టణం 1983 81 5.00 25344 సంగీతం. 194 శ్రీ త్యాగరాజ కీర్తనలు ద్వితీయ సంపుటం భావరాజు నరసింహారావు త్రివేణి పబ్లిషర్సు ప్రైవేట్ లిమిటెడ్, మచిలీపట్టణం 1983 79 5.00 25345 సంగీతం. 195 శ్రీ త్యాగరాజ కీర్తనలు తృతీయ సంపుటం భావరాజు నరసింహారావు త్రివేణి పబ్లిషర్సు ప్రైవేట్ లిమిటెడ్, మచిలీపట్టణం 1985 80 5.00 25346 సంగీతం. 196 శ్రీ త్యాగరాజ కీర్తనలు భాగవతుల సుబ్రహ్మణ్యం భరణి పబ్లికేషన్స్, విజయవాడ 2008 128 25.00 25347 సంగీతం. 197 శ్రీ త్యాగరాజ మధుర కీర్తనలు ముత్య శ్యామసుందరి గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి 1990 64 6.00 25348 సంగీతం. 198 త్యాగరాజ కీర్తనలు బొమ్మరాజు గోపాలకృష్ణమూర్తి బాలసరస్వతీ బుక్ డిపో., చెన్నై 1999 206 30.00 25349 సంగీతం. 199 శ్రీ త్యాగరాజ శతకృతి సారము కొణికి సత్యనారాయణరావు రచయిత, హైదరాబాద్ 1998 107 35.00 25350 సంగీతం. 200 శ్రీ త్యాగరాజ శతకృతి సారము కొణికి సత్యనారాయణరావు రచయిత, హైదరాబాద్ 1998 107 35.00 25351 సంగీతం. 201 త్యాగరాజ గాన సుధాలహరి కల్లూరి సత్యరామ ప్రసాద్ రచయిత, కర్నాటక 1984 268 20.00 25352 సంగీతం. 202 త్యాగరాయకృతులు ... జైహింద్ బుక్ డిపో., విజయవాడ 1949 64 1.00 25353 సంగీతం. 203 త్యాగయ్య రమణ రచన విజయ పబ్లిషర్స్, చెన్నై ... 106 2.00 25354 సంగీతం. 204 త్యాగయ్య ఇలపావులూరి కామేశ్వరరావు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 1990 90 3.00 25355 సంగీతం. 205 త్యాగరాజు పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ రచయిత, గుంటూరు 1982 24 2.00 25356 సంగీతం. 206 గౌనమంజరి నూకల సత్యనారాయణ శాస్త్రి బాలసరస్వతీ బుక్ డిపో., చెన్నై 1994 56 10.00 25357 సంగీతం. 207 శ్రీ త్యాగరాజ చరిత్రము నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు రచయిత, విజయవాడ 1955 69 2.00 25358 సంగీతం. 208 భక్తరత్నాకరము ద్వితీయ తరంగము చెళ్ళపిళ్ళ వేంకటేశ్వరకవి శ్రీ లోకమాన్య గ్రంథమాల, కానూరు 1982 177 15.00 25359 సంగీతం. 209 భక్త త్యాగరాజ దేవరకొండ చిన్ని కృష్ణశర్మ యం.వి. ప్రెస్, ఏలూరు 1938 130 1.00 25360 సంగీతం. 210 త్యాగరాజ సాహితి వింజమూరి సీతాదేవి మురళీ పవర్ ప్రెస్, హైదరాబాద్ 1978 96 6.00 25361 సంగీతం. 211 Tyagaraja's Nowka Charitram P. Sambamoorthy The Indian Music Publishing House, Chennai 1984 74 16.00 25362 సంగీతం. 212 Tyagaraja's Nowka Charitram P. Sambamoorthy The Indian Music Publishing House, Chennai 1939 84 1.00 25363 సంగీతం. 213 Tyagaraja's Prahlada Bhakti Vijayam P. Sambamoorthy Sri Venkateswara University, Tirupathi 1965 91 2.00 25364 సంగీతం. 214 Pallaki Seva Prabandham P. Sambamoorthy The Indian Music Publishing House, Chennai 1955 128 5.00 25365 సంగీతం. 215 శ్రీ త్యాగరాజ పంచరత్నములు ... శివకామేశ్వరి గ్రంథమాల, విజయవాడ ... 16 4.00 25366 సంగీతం. 216 ఘనరాగ పంచరత్నములు త్యాగరాజు ప్రభల హైటెక్ ఎంటర్ ప్రైజెస్ ప్రచురణ 1999 31 5.00 25367 సంగీతం. 217 శ్రీ త్యాగరాజ పంచరత్న కీర్తనలు ఇలపావులూరి కామేశ్వరరావు శ్రీ కామాక్షి నిలయము, నెల్లూరు 1999 100 35.00 25368 సంగీతం. 218 Sri Thyagaraja Pancharathna Keerthanalu V. Krishna Murthy … 1998 38 10.00 25369 సంగీతం. 219 Pancharathna Ganamrutham A.S. Panchapakesa iyer Ganamrutha Prachuram, Chennai 1988 65 10.00 25370 సంగీతం. 220 ఘనరాగ పంచరత్నములు త్యాగరాజు శ్రీమతి టి. సూర్యకాంతం ప్రచురణ 2001 30 10.00 25371 సంగీతం. 221 త్యాగరాజ పంచరత్నములు ... తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 1995 30 7.00 25372 సంగీతం. 222 శ్రీ త్యాగరాజ ఘనరాగ పంచరత్నములు నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు ఎన్.సి.వి.సంగీత పరిషత్, విజయవాడ 1999 22 15.00 25373 సంగీతం. 223 శ్రీ త్యాగరాజ పంచరత్న కీర్తనలు నూకల సత్యనారాయణ శాస్త్రి శ్రీ సీతారామ కళ్యాణోత్సవ సంఘం, చెన్నై 1986 16 8.00 25374 సంగీతం. 224 త్యాగరాజ పంచరత్నములు ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగీత సభల సమాఖ్య 1979 30 1.50 25375 సంగీతం. 225 శ్రీ త్యాగరాజస్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు నూకల చిన్నసత్యనారాయణ రచయిత, సికింద్రాబాద్ 1995 60 50.00 25376 సంగీతం. 226 శ్రీ త్యాగరాజస్వామి చరిత్రము ... ... ... 508 10.00 25377 సంగీతం. 227 శ్రీ త్యాగరాజ కృతులు పప్పురవి కల్యాణ చక్రవర్తి రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి 2000 64 12.00 25378 సంగీతం. 228 త్యాగరాజు కె. సర్వోత్తమన్ తి.తి.దే., తిరుపతి 1980 44 0.50 25379 సంగీతం. 229 శ్రీ త్యాగరాజ చరితామృతమ్ లంకా సీతారామశాస్త్రి .... 1949 105 10.00 25380 సంగీతం. 230 త్యాగరాజు పి. సాంబమూర్తి నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, న్యూఢిల్లి 1967 77 1.75 25381 సంగీతం. 231 త్యాగరాజు చల్లా పిచ్చయ్య శాస్త్రి రాజ్యశ్రీ కల్చరల్ బుక్ రైటర్స్, పొన్నూరు 1962 38 1.50 25382 సంగీతం. 232 శ్రీ త్యాగరాజస్వామి బి. లక్ష్మీనారాయణరావు వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,చెన్నై 1952 82 1.00 25383 సంగీతం. 233 శ్రీ త్యాగరాజ జీవితామృతము కవికొండల పురుషోత్తమయోగి శ్రీ త్యాగరాయ గ్రంథమాల 1950 208 5.00 25384 సంగీతం. 234 నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి చరిత్రము పి.ఎస్. గణపతిసుందరం శ్రీ త్యాగరాజ మందిరం, ఒంగోలు ... 49 1.00 25385 సంగీతం. 235 త్యాగరాజస్వామి బాలాంత్రపు రజనీకాంతరావు ఐ.బి.ఎచ్. ప్రకాశనము, హైదరాబాద్ 1976 94 5.00 25386 సంగీతం. 236 సద్గురు త్యాగరాజు తిరుపతి అనంతపద్మనాభరావు ఐ.యన్.ఆర్. పబ్లికేషన్స్, నెల్లూరు 1979 118 7.00 25387 సంగీతం. 237 త్యాగరాజు నాటకము మద్దుపల్లి వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రి శ్రీ గోటేటి సత్యనారాయణమూర్తి పంతులు, ఏలూరు 1968 46 0.50 25388 సంగీతం. 238 శ్రీ త్యాగరాజ కీర్తనలు తూములూరి సత్యనారాయణమూర్తి పూర్ణ పబ్లికేషన్స్, విజయవాడ 1990 64 6.00 25389 సంగీతం. 239 త్యాగరాయ కృతులు అమృతకవి అన్నపూర్ణాదేవి కాళహస్తి పార్వతీశం అండ్ సన్, రాజమండ్రి 1983 104 5.00 25390 సంగీతం. 240 శ్రీ త్యాగరాజ కీర్తనలు తూములూరి సత్యనారాయణమూర్తి పూర్ణ పబ్లికేషన్స్, విజయవాడ 1990 64 6.00 25391 సంగీతం. 241 రామభక్తి సామ్రాజ్యం ఇంద్రకంటి వేంకట లక్ష్మణశాస్త్రి రచయిత, విశాఖపట్నం 1993 104 6.00 25392 సంగీతం. 242 త్యాగరాయకృతులు ... సి.వి. కృష్ణా బుక్ డిపో., చెన్నై ... 15 0.19 25393 సంగీతం. 243 త్యాగరాజు ... .... 1962 30 1.00 25394 సంగీతం. 244 శ్రీ త్యాగరాజ సుప్రభాతమ్ ఎం.వి. రామనాధ ఘనాపాఠి త్రివేణి పబ్లిషర్సు ప్రైవేట్ లిమిటెడ్, మచిలీపట్టణం ... 15 0.40 25395 సంగీతం. 245 శివశక్తి తత్త్వము, సంగీత సాహిత్య ప్రాశస్త్యము వంక (చావలి) లలిత తి.తి.దే., తిరుపతి 2006 275 90.00 25396 సంగీతం. 246 శివశక్తి తత్త్వము, సంగీత సాహిత్య ప్రాశస్త్యము వంక (చావలి) లలిత తి.తి.దే., తిరుపతి 2006 275 90.00 25397 సంగీతం. 247 శ్రీ ముత్తుస్వామి దీక్షిత కృతి మణిదీపిక నిరాఘాటం శ్రీరామకృష్ణ శాస్త్రి రచయిత, రేపల్లె ... 692 125.00 25398 సంగీతం. 248 ముత్తుస్వామి దీక్షితులు ఆర్. అనంత పద్మనాభరావు తి.తి.దే., తిరుపతి 1999 52 3.00 25399 సంగీతం. 249 ముత్తుస్వామి దీక్షితార్ టి.ఎల్. వెంకటరామ అయ్యర్ నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, న్యూఢిల్లి 1996 96 30.00 25400 సంగీతం. 250 శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి నవావరణ కీర్తనల వ్యాఖ్యనాము తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు ... 2005 24 10.00 25401 సంగీతం. 251 నవగ్రహ కీర్తనలు గాడిచర్ల వాయు జీవోత్తమరావు మద్రాసు సంగీత కళాశాల పబ్లికేషన్స్, చెన్నై 1961 82 3.00 25402 సంగీతం. 252 దీక్షితకృతిరత్న మంజూష చిలకలపూడి వెంకటేశ్వరశర్మ ... ... 84 3.00 25403 సంగీతం. 253 శ్రీ ముత్తుస్వామి దీక్షితుల కృతులు టి. ఎస్. పార్థసారథి, భావరాజు నరసింహారావు త్రివేణి పబ్లిషర్సు, మచిలీపట్టణం 1978 202 8.00 25404 సంగీతం. 254 శ్రీ ముత్తుస్వామి దీక్షితుల కృతులు టి. ఎస్. పార్థసారథి, భావరాజు నరసింహారావు త్రివేణి పబ్లిషర్సు, మచిలీపట్టణం 1984 202 8.00 25405 సంగీతం. 255 శ్రీ శ్యామశాస్త్రి కృతులు టి. ఎస్. పార్థసారథి, భావరాజు నరసింహారావు త్రివేణి పబ్లిషర్సు, మచిలీపట్టణం 1984 87 5.00 25406 సంగీతం. 256 Syama Sastri P. Sambamoorthy The Indian Music Publishing House, Chennai 1934 103 5.00 25407 సంగీతం. 257 శ్యామశాస్త్రి స్తోత్రకదంబము ... శ్రీ సీతారామ గానసభ, తెనాలి 1963 20 1.00 25408 సంగీతం. 258 శ్రీ శ్యామాశాస్త్రులవారి రచనలు ఎన్.సి. పార్థసారథి మద్రాసు సంగీత కళాశాల పబ్లికేషన్స్,చెన్నై 1985 196 45.00 25409 సంగీతం. 259 సృష్టి బొమ్మ ఇచ్చాపురపు రామచంద్రం తిరుపతి అనంతపద్మనాభరావు స్వామి సాహిత్య మాసపత్రిక, విజయవాడ 1993 94 10.00 25410 సంగీతం. 260 శ్రీ పురందరదాసులవారి కీర్తనలు ఆంధ్రము సుస్వరం శ్రీనివాసమూర్తి శ్రీ ఉమామహేశ్వర పవర్ ప్రింటర్స్, మదనపల్లె 1983 234 12.00 25411 సంగీతం. 261 శ్రీ ఆంజనేయస్వామి కీర్తనలు కర్ణాటక వాగ్గేయకారులు శ్రీ పురందరదాసు గాన సభ, నెల్లూరు 2001 98 10.00 25412 సంగీతం. 262 పురందరోపనిషత్ ప్రథమ సంపుటం బన్నంజె గోవిందాచార్య తి.తి.దే., తిరుపతి 1984 199 8.00 25413 సంగీతం. 263 పురందరదాసు కీర్తనలు మైథిలీ వెంకటేశ్వరరావు జె.పి. పబ్లికేషన్స్, విజయవాడ 2004 80 20.00 25414 సంగీతం. 264 భజన మంజరి (ద్వితీయ కుసుమము) కర్ణాటక వాగ్గేయకారులు శ్రీ పురందరదాసు గాన సభ, నెల్లూరు ... 78 10.00 25415 సంగీతం. 265 కీర్తన సుధా మంజరి (తృతీయ కుసుమము) కర్ణాటక వాగ్గేయకారులు శ్రీ పురందరదాసు గాన సభ, నెల్లూరు ... 53 10.00 25416 సంగీతం. 266 శ్రీ పురందరదాస నక్షత్ర కృతి మణిమాల ... శ్రీ రాఘవేంద్రస్వామి బృందావన్, కాకినాడ 1989 94 12.00 25417 సంగీతం. 267 Purandaramanimala Part 1 … Ganakalabhusani Lalitangi, Chennai … 152 6.00 25418 సంగీతం. 268 దాసకీర్తన రత్నావళి అంబర్‌ఖాన రాఘవేంద్రరావు మధ్వ సంఘము ప్రచురణ, విశాఖపట్నం 1994 317 45.00 25419 సంగీతం. 269 పురందరదాసు ఎస్. గంగప్ప తి.తి.దే., తిరుపతి 1999 56 3.00 25420 సంగీతం. 270 శ్రీ పురందరదాసు కీర్తనలు చీమకుర్తి చంద్రయ్యశెట్టి ఎన్.వి. గోపాల్ అండ్ కో., చెన్నై ... 80 10.00 25421 సంగీతం. 271 శ్రీ పురందరదాసు కీర్తనల ఆణిముత్యాలు ... శ్రీ గురు రాఘవేంద్రస్వామి భక్త బృందావనము ... 85 10.00 25422 సంగీతం. 272 భక్త పురందరదాసు కె. అప్పణాచార్య తి.తి.దే., తిరుపతి 1980 30 0.50 25423 సంగీతం. 273 పురందరదాసులు-దాస సాహిత్య దర్శనం వక్కంతం సూర్యనారాయణరావ్ తి.తి.దే., తిరుపతి 1996 23 0.25 25424 సంగీతం. 274 Purandara and The Haridasa Movement M.V. Krishna Rao Karnatak University, Dharawar 1966 242 45.00 25425 సంగీతం. 275 మహరాజా స్వాతితిరునాళ్ కీర్తనలు డి.వి.ఎస్. శర్మ తి.తి.దే., తిరుపతి 2003 121 15.00 25426 సంగీతం. 276 మహరాజా స్వాతితిరునాళ్ కీర్తనలు డి.వి.ఎస్. శర్మ తి.తి.దే., తిరుపతి 2003 121 15.00 25427 సంగీతం. 277 Maharaja Swathi Thirunal K.S. Srinivasan National Book Trust, India 1986 61 10.00 25428 సంగీతం. 278 Swathi Thirunal 1984 … … 1984 200 20.00 25429 సంగీతం. 279 Musical Compositions Vol. 1 P. Sambamoorthy The Indian Music Publishing House, Chennai 1952 72 10.00 25430 సంగీతం. 280 కృష్ణమాచార్య కృతులు యన్.సిహెచ్. కృష్ణమాచార్యులు రచయిత, విజయవాడ 1993 20 10.00 25431 సంగీతం. 281 ద సండే ఇండియన్ ... ద సండే ఇండియన్ జాతీయ సమాచార పత్రిక 2012 50 10.00 25432 సంగీతం. 282 శ్రీ వాలాజాపేట వేంకటరమణ భాగవతార్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం భైరవి సంగీత అకాడమీ, హైదరాబాద్ 2008 73 200.00 25433 సంగీతం. 283 Songs of Mysore Sadasiva Rao K. Vasudevacharyar The Music Academy,Chennai 1947 54 2.00 25434 సంగీతం. 284 Compositions of Mysore Sadashiva Rao … Sangaeetha Kalabhivardhini Sabha, Mysore 1954 168 10.00 25435 సంగీతం. 285 తూము నృసింహదాసు సంగీత సాహిత్యాలు సమగ్రపరిశీలన మంగళగిరి పూర్ణచంద్ తూము నృసింహదాస పీఠం, పాలకొల్లు 2004 375 225.00 25436 సంగీతం. 286 సంగీత వేదాంతం స్వామిని శారదా ప్రియానంద చిన్మయారణ్యం పబ్లికేషన్స్ ట్రస్ట్, గుంటూరు 1994 62 10.00 25437 సంగీతం. 287 సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు స్వామి సుందర చైతన్యానంద సుందర చైతన్య ఆశ్రమం, ధవళేశ్వరం ... 20 10.00 25438 సంగీతం. 288 ఆత్మవిద్యావిలాసము సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతులు అరుళానంద పబ్లికేషన్స్, చీరాల 2008 60 15.00 25439 సంగీతం. 289 ఆత్మవిద్యావిలాసము స్వామిని శారదా ప్రియానంద చిన్మయారణ్యం పబ్లికేషన్స్ ట్రస్ట్, గుంటూరు 1997 57 10.00 25440 సంగీతం. 290 ఆత్మవిద్యావిలాసము శంకరకింకరుడు సాధన గ్రంథ మండలి, తెనాలి ... 137 15.00 25441 సంగీతం. 291 Vedanta in a Nutshell book -10 BR. Rukmini Ramamurthy Sree Prakash Cultural & Heritage Research Centre 2002 50 10.00 25442 సంగీతం. 292 సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు స్వామి సుందర చైతన్యానంద సుందర చైతన్య ఆశ్రమం, ధవళేశ్వరం 1994 142 15.00 25443 సంగీతం. 293 సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు స్వామి సుందర చైతన్యానంద సుందర చైతన్య ఆశ్రమం, ధవళేశ్వరం 1989 160 12.00 25444 సంగీతం. 294 శ్రీ సదాశివబ్రహ్మేంద్ర సరస్వతీ కీర్తనలు నోరి భోగీశ్వర శర్మ రచయిత, కొవ్వూరు 2007 96 40.00 25445 సంగీతం. 295 సద్గురు శ్రీ నారాయణతీర్థ సంక్షిప్త చరిత్ర బెహరా సాహితి సద్గురు శ్రీనారాయణతీర్థ ట్రస్ట్, గుంటూరు 2004 27 5.00 25446 సంగీతం. 296 శ్రీ సదాశివబ్రహ్మేంద్రుడు జీవితము-బోధనలు చింతగుంట సుబ్బారావు రచయిత, చీరాల 2010 100 40.00 25447 సంగీతం. 297 శ్రీ సదాశివబ్రహ్మేంద్రుడు జీవితము-బోధనలు చింతగుంట సుబ్బారావు రచయిత, చీరాల 2010 100 40.00 25448 సంగీతం. 298 శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తనలు గుళ్లపల్లి లక్ష్మీనరసింహము రచయిత, చెన్నై ... 28 3.00 25449 సంగీతం. 299 सदाशिवेन्द्रस्तुतीः नृसिंहभारतिस्वामी श्रीवाणीविलासमुद्रणालयम 1999 200 10.00 25450 సంగీతం. 300 శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి గరిమెళ్ళ సోమయాజులుశర్మ సాధన గ్రంథ మండలి, తెనాలి 2003 170 60.00 25451 సంగీతం. 301 మనిషాపంచకము హరి సాంబశివశాస్త్రి సాధన గ్రంథ మండలి, తెనాలి 2001 138 40.00 25452 సంగీతం. 302 శ్రీ శివ మానసిక పూజా స్తుతిః శంకరకింకరుడు సాధన గ్రంథ మండలి, తెనాలి 1993 111 10.00 25453 సంగీతం. 303 సంగీత వేదాంతం స్వామిని శారదా ప్రియానంద చిన్మయారణ్యం పబ్లికేషన్స్ ట్రస్ట్, గుంటూరు 1990 54 6.00 25454 సంగీతం. 304 సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు స్వామి సుందర చైతన్యానంద సుందర చైతన్య ఆశ్రమం, ధవళేశ్వరం 2002 142 50.00 25455 సంగీతం. 305 సంగమేశ్వర సంస్తుతి ... శ్రీ సంగమేశ్వర సంగీత సమాఖ్య, పిఠాపురం 2005 56 25.00 25456 సంగీతం. 306 Kamakshi Navavarana Kritis S. Sankaranarayanan The Karnatic Music Book Centre, Chennai 2000 118 80.00 25457 సంగీతం. 307 శ్రీ దేవీగానసుధ ఓగిరాల వీరరాఘవశర్మ రచయిత, కొవ్వూరు 1982 202 25.00 25458 సంగీతం. 308 శ్రీ దేవీగానసుధ ఓగిరాల వీరరాఘవశర్మ ఏకా సుబ్బారావు పబ్లిషర్సు, తెనాలి 1947 84 5.00 25459 సంగీతం. 309 Sri Deviganasudha Volu.-II Ogirala Veeraraghava Sarma Author, Kovvur 1958 76 3.00 25460 సంగీతం. 310 సప్తస్వరాలు మంగళంపల్లి సూర్యనారాయణ ... ... 403 10.00 25461 సంగీతం. 311 సమన్వయ స్వరాలు కొండిపర్తి శేషగిరిరావు జయశ్రీ ప్రెస్, విజయవాడ 1993 298 50.00 25462 సంగీతం. 312 రాగారంగ రవళి మంగళంపల్లి బాలమురళీకృష్ణ కె. మురళీ కృష్ణ, నాగపూర్ 1983 157 15.00 25463 సంగీతం. 313 Raganga Ravali Mangalampalli Balamuralikrishna Keerthana Analysis 1997 92 50.00 25464 సంగీతం. 314 మధుమురళి బాల మురళి అభినందన ... బాల మురళి అభినందన సమితి 2010 264 100.00 25465 సంగీతం. 315 Dr. M. Balamurali Krishna-A Study Prabhu Kumari Vanama Prabhu Publishers, Chennai 1996 162 399.00 25466 సంగీతం. 316 75th Birthday Celebrations of Dr. M. Balamuralikrishna … … 2005 200 20.00 25467 సంగీతం. 317 Suryakanthi … M.B.K. Trust, Chennai 1997 296 495.00 25468 సంగీతం. 318 అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్యకవి ఆంధ్ర గాన కళా పరిషత్తు, రాజమహేంద్రవరము 1962 238 3.50 25469 సంగీతం. 319 అధ్యాత్మ రామాయణ కీర్తనలు తెల్లాకుల వెంకటేశ్వరగుప్త శ్రీ సాయిబాబా పేపరు సేల్సు అండ్ పబ్లిషర్స్, తెనాలి 1969 160 6.00 25470 సంగీతం. 320 అధ్యాత్మ రామాయణ కీర్తనలు సుబ్రహ్మణ్యకవి యస్. అప్పలస్వామి అండ్ సన్సు, రాజమండ్రి 1950 160 1.00 25471 సంగీతం. 321 అధ్యాత్మ రామాయణ కీర్తనలు సుబ్రహ్మణ్యకవి వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నై 1960 183 2.00 25472 సంగీతం. 322 అధ్యాత్మ రామాయణ కీర్తనలు సుబ్రహ్మణ్యకవి ... ... 160 2.00 25473 సంగీతం. 323 శ్రీ చిరుమామిళ్ళ సుబ్బదాసు జీవిత చరిత్ర కన్నెగంటి వీరభద్రాచార్యులు రచయిత, కారంపూడి 1997 95 25.00 25474 సంగీతం. 324 రామదాసు కీర్తనలు మంచాళ జగన్నాథరావు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ప్రచురణ 1975 474 30.00 25475 సంగీతం. 325 శ్రీ భద్రాచల మహాత్మ్యము రామదాసు చరిత్రము ... ఎన్.వి. గోపాల్ అండ్ కో., చెన్నై 1970 115 2.00 25476 సంగీతం. 326 భద్రాచల రామదాసు చరిత్రము కప్పల వెంకన్న యన్.వి.గోపాల్ అండు కో., చెన్నై 1936 116 5.00 25477 సంగీతం. 327 శ్రీ భద్రాచల మహాత్మ్యము భక్త రామదాసు చరిత్రము ... ఎన్.వి. గోపాల్ అండ్ కో., చెన్నై … 140 25.00 25478 సంగీతం. 328 భక్త రామదాసు భాగవతుల సుబ్రహ్మణ్యం గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి 2008 80 24.00 25479 సంగీతం. 329 రామదాసు చరిత్రము హరిభజన శింగరగిరిదాసు శ్రీ వేంకటేశ్వర ముద్రాక్షరశాల,, చెన్నై 1901 96 0.10 25480 సంగీతం. 330 భక్త రామదాసు చరిత్రము పాపిని పిచ్చయ్య రచయిత, గుంటూరు 2011 112 100.00 25481 సంగీతం. 331 భక్త రామదాసు చరిత్రము పాపిని పిచ్చయ్య రచయిత, గుంటూరు 2011 112 100.00 25482 సంగీతం. 332 రామదాసు చరిత్రము తిరుకడయూరి కృష్ణదాసు వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నై 1921 156 0.50 25483 సంగీతం. 333 రామదాసు కీర్తనలు టి.వి. నాగరంజని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ 1990 212 40.00 25484 సంగీతం. 334 శ్రీ భద్రాచల రామదాసు చరిత్రము ... కాటేజ్ ఇండస్ట్రీస్ పబ్లిషింగ్ హౌస్, చెన్నై 1948 142 1.00 25485 సంగీతం. 335 శ్రీ భద్రాచల రామదాసు చరిత్రము ... వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నై 1951 164 0.50 25486 సంగీతం. 336 తెలుగు తేజోమూర్తులు రామదాసు కే.వి. మోహనరామ్ డీలక్స్ పబ్లికేషన్స్, విజయవాడ 2007 43 10.00 25487 సంగీతం. 337 శ్రీరామదాసు కీర్తనలు పండిత పరిష్కృతము మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి 2005 80 12.00 25488 సంగీతం. 338 శ్రీ రామదాసు కీర్తనలు పప్పురవి కల్యాణ చక్రవర్తి రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి 2000 64 12.00 25489 సంగీతం. 339 భద్రాచల రామదాసు చరిత్రము బులుసు వేంకటరమణయ్య బాలసరస్వతీ బుక్ డిపో., చెన్నై 1967 276 5.00 25490 సంగీతం. 340 భద్రాచల రామదాసు చరిత్రము బులుసు వేంకటరమణయ్య బాలసరస్వతీ బుక్ డిపో.,చెన్నై 1990 284 20.00 25491 సంగీతం. 341 భద్రాచల రామదాసు చరిత్రము ముత్య శ్యామసుందరి గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి 1990 116 6.00 25492 సంగీతం. 342 భక్త రామదాసు ఎస్.బి.ఎల్. నరసింహాచార్యులు తి.తి.దే., తిరుపతి 1983 67 1.00 25493 సంగీతం. 343 రామదాసు కంచర్ల పాండురంగశర్మ రచయిత, వినుకొండ 1996 75 20.00 25494 సంగీతం. 344 రామదాసు కంచర్ల పాండురంగశర్మ వేంకటేశ్వర అండ్ కో., గుంటూరు 1935 128 0.10 25495 సంగీతం. 345 రామదాసు కంచర్ల పాండురంగశర్మ ఇండియన్ పబ్లిషింగ్ హౌస్ ... 46 1.00 25496 సంగీతం. 346 రామదాసు చరిత్రము (యడ్లరామదాసు చరిత్రము) ... సి.వి. కృష్ణా బుక్ డిపో.,చెన్నై 1950 71 2.00 25497 సంగీతం. 347 సమర్థరామదాసు చిలకమర్తి లక్ష్మీనరసింహము తి.తి.దే., తిరుపతి 1996 74 10.00 25498 సంగీతం. 348 Spiritual Heritage of Bhakta Ramadas M.s. Rajajee, D.V.N. Gopalakrishna Department of Endowments, Hyd 1999 236 50.00 25499 సంగీతం. 349 Ramadas of Bhadrachalam G.V. Chalapati Rao T.T.D., Tirupathi 1980 117 10.00 25500 సంగీతం. 350 కృతిమణిమాల (3వ భాగము) ఆర్. రంగరామానుజ అయ్యంగారు సబర్మతి ఎగ్మూరు, చెన్నై 1948 480 10.00 "https://te.wikipedia.org/w/index.php?title=వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు_గ్రంథాలయం/అన్నమయ్య_గ్రంథాలయ_పుస్తకాల_జాబితా_-51&oldid=2384939" నుండి వెలికితీశారు
మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా వార్షిక అమ్మకాలను సాగిస్తూ గణనీయమైన లాభాలను మూటగట్టుకుంటూ, ప్రపంచ దేశాలన్నింటికీ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ భారతీయ మందుల పరిశ్రమ ఏటేటా వృద్ధి చెందుతోంది. అయితే - ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో ముఖ్యపాత్ర వహించే మందుల ధరలు సామాన్యునికి అందుబాటులో ఉండట్లేదనీ, అందువలన మందుల ధరలను తగ్గించాలనీ, అత్యవసర, ప్రాణ రక్షక మందులపై జీఎస్‌టీని ఎత్తివేయాలనీ, మన దేశ ప్రజానీకానికి అత్యంత నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందించగలిగే ప్రభుత్వరంగ మందుల కంపెనీ లను వ్యాక్సిన్‌ కంపెనీలను పునరుద్ధరించాలనీ... ప్రజారోగ్య అవసరాల కోసం కృషి చేసే ప్రజారోగ్య వేదిక, జన స్వాస్థ్య అభియాన్‌ వంటి సంస్థలతో పాటు ''ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ రిప్రజంటేటివ్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎంఆర్‌ఎఐ)'' ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. అలాగే మన దేశ ప్రజల ఆరోగ్య స్థాయి సూచికలు అత్యంత అందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయనీ వీటిని మెరుగు పర్చాలంటే, స్థూల జాతీయాదా యంలో 5శాతాన్ని బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయించాలనీ, అలాగే ఒక హేతుబద్ధమైన (రేషనల్‌) డ్రగ్‌పాలసీ ఉండాలనీ కూడా ఇటువంటి సంస్థలు కోరుతున్నాయి. తమ మందుల అమ్మకాలను పెంచుకోవడానికిగాను తమ కంపెనీ మందులనే పేషెంట్లకు సిఫారసు చేయాలని ఆయా కంపెనీలు వైద్యులను కోరుతూ ఉంటాయి. ''మందుల కంపెనీలు అవలంబించే వివిధ మార్కెటింగ్‌ విధానాలు ఒక అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అంతేగాక అసంబద్ధమైన, అనైతిక విధానాల ద్వారా తమ అమ్మకాలను, తద్వారా లాభాలను పెంచుకోవడా నికి అవి నిరంతరం పోటీ పడుతూంటాయి. ఇటువంటి అనైతిక మార్కెటింగ్‌ కోసం అయ్యే విపరీతమైన ఖర్చు మందుల ధరలపై పడి మందుల ధరలు విపరీతంగా పెరగడానికి కూడా కారణమవుతున్నాయి. ఇటువంటి వాటిని నివారిం చాలి. మందుల మార్కెటింగ్‌లో నైతికమైన విధానాలు అవలంబించాలి. అందుకోసం ఒక నియమావళిని రూపొందించి అమలు చేయాలి'' అని కూడా వివిధ అభ్యుదయకర ప్రజా సంఘా లు, పౌర సంస్థలు ఎప్పటినుండో కోరుతున్నాయి. అనైతికమైన విధానాలను విడనాడాలని 1981లోనే ఎఫ్‌ఎం ఆర్‌ఎఐ తమ ఛార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌లో పేర్కొని నైతికపరమైన విధానాల కోసం పలుమార్లు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిం చింది. అంతేగాక మందుల మార్కెటింగ్‌కు సంబంధించి ఒక ''సార్వత్రిక నియమావళి''ని రూపొందించి చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని వివిధ అభ్యుదయకర ప్రజా సంఘాలతో కలిసి కృషి చేస్తోంది. ఫలితంగా అనైతిక మార్కెటింగ్‌ విధానాలు కొన్ని రుజువులు, సాక్ష్యాలతో సహా పలు సందర్భాలలో బహిర్గతమయ్యాయి. ఏతావాతా ఇన్ని సంవత్స రాల పోరాటాలు, ఒత్తిళ్ళ దరిమిలా కేంద్ర ప్రభుత్వం కూడా మందుల మార్కెటింగ్‌కు సంబంధించి ఒక యూనిఫామ్‌ కోడ్‌ ఆఫ్‌ ఫార్మా స్యూటికల్స్‌ మార్కెటింగ్‌ ప్రాక్టీసెస్‌ (యుసిపిఎంపి) పేరిట ఒక నియమావళిని 2015 జనవరి 1 నుండి అమలు లోకి వచ్చేలా రూపొందించింది. యుసిపిఎంపి కోడ్‌లో ఏముంది? మందుల పరిశ్రమ ఈ కోడ్‌ను 2015 జనవరి 1వ తారీకు నుండి 6 నెలల పాటు స్వచ్ఛందంగా అమలు చేయాలనీ, 6 నెలల తర్వాత సమీక్ష జరిపి, ఈ కోడ్‌ అమలు సరిగ్గా జరగలేదని తేలితే దీనిని స్టాట్యుటరీ కోడ్‌గా రూపొందిస్తామని (చట్టబద్ధత కల్పిస్తామని) మొదటి పేరాలోనే పేర్కొన్నారు. ఈ కోడ్‌ ప్రకారం తమ మందులు సిఫారసు చేయాల్సిందిగా డాక్టర్లకు కానీ, మందులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు, హౌల్‌సేలర్లు, రిటైలర్లకు కానీ ఎటువంటి బహుమతులూ (వస్తు, ధన రూపంలో) ఇవ్వరాదు. డాక్టర్లను కానీ వారి కుటుంబ సభ్యులను కానీ వినోద విహారాల కోసం కంపెనీల ఖర్చులతో తీసుకెళ్ళరాదు. సెలవలు గడపడానికి కానీ, మెడికల్‌ సెమినార్లు, వర్క్‌ షాపులు, కాన్ఫÛరెన్సులు, మీటింగ్‌లకు హాజరవ డానికి చేసే దేశ, విదేశీ పర్యటనలకు అయ్యే రైలు, విమాన, ఓడ ప్రయాణాలకయ్యే ఖర్చును కంపెనీలు భరించరాదు. అటువంటి ఖర్చును మెడికల్‌ ప్రాక్టీషనర్లు తమకు తామే భరించాలి. ఏ కారణానైనా సరే డాక్టర్లకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ హౌటళ్లలో ఉండటానికయ్యే ఖర్చులను కంపెనీలు భరించరాదు. మెడికల్‌ రంగంలో పరిశోధనలకు, అధ్యయనాలకు అయ్యే ఖర్చులకు గాను నిధులను నిర్దిష్ట చట్టాలకు, నిబంధనలకు లోబడి ఆమోదించబడిన సంస్థల ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి. ఇవేగాక ప్రమోషనల్‌ మెటీరియల్‌ ఏవిధంగా ఉండాలి? మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల పాత్ర ఏవిధంగా ఉండాలి? మందుల శాంపిళ్లు ఎలా ఇవ్వాలి? అనే అంశాలు కూడా ఈ కోడ్‌లో పొందుపర్చారు. ఈ కోడ్‌ను మందుల కంపెనీలు స్వచ్ఛందంగా పాటించాలి కాబట్టి ప్రతి కంపెనీ ఈ కోడ్‌ను పాటిస్తాననీ డిక్లరేషన్‌ ''ఎ''నూ, ఆర్థిక సంవత్సరం పిదప కోడ్‌ను అమలు జరిపినట్లు డిక్లరేషన్‌ ''బి''ను సమర్పించాలి. మందుల కంపెనీలు కోడ్‌ను పాటించేలా చూడడానికి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇటువంటి కోడ్‌ను మందుల కంపెనీలు ఏవిధంగా అమలు చేస్తున్నాయో సంబంధిత మంత్వ్రిశాఖ పలుమార్లు సమీక్ష జరిపింది. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. ''డ్రగ్స్‌ మ్యాజిక్‌ రెమెడీస్‌ యాక్ట్‌''ను ఉల్లంఘిస్తూ మందుల ఎడ్వర్‌టైజ్‌మెంట్‌ను కూడా మందుల కంపెనీలు చేపడ్తున్నాయనీ, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కాన్ఫÛరెన్స్‌ పేరుతో చేసే ఈ భారీ ఖర్చు, మందుల ధరలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయనీ, ''జాతీయ ఔషధ విధానం''లో దీనికి ఒక పరిష్కారం సూచించాలనీ కేంద్ర ఔషధ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇటువంటి కోడ్‌ స్వచ్ఛందంగా అమలు చేయాలనడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని, దీనికి చట్టబద్ధత కల్పించి అమలు చేసినప్పుడే తగిన ఫలితం ఉంటుందని కూడా పేర్కొంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ''స్టాట్యుటరీ కోడ్‌'' రూపొందించని కారణంగా, కఠినమైన నిబంధనలతో చట్టబద్ధ యుసిపిఎంపిని రూపొందించాలనీ, ఉల్లంఘించినవారికి తగిన శిక్షలను కూడా చట్టంలో పొందుపర్చాలని కోరుతూ ఎఫ్‌ఎంఆర్‌ఎఐ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్‌) సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఇది జరిగిన 16 నెలల తర్వాత (2022 మార్చి 11వ తేదీన) ప్రభుత్వం తన స్పందనను 25 జులై 2022 నాటికి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ 18 ఆగస్టు 2022 వరకు ప్రభుత్వం నుండి ఏవిధమైన స్పందనా రాలేదని కోర్టు ఆశ్చర్యం వెలిబుచ్చింది. 29 సెప్టెంబరు 2022 కల్లా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతోందో కోర్టుకు నివేదించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్కెటింగ్‌ ఖర్చులన్నీ తడిసి మోపెడై ఆ ఖర్చు కూడా చేరి మందుల ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. మందుల మార్కెటింగ్‌ విధానాలు నైతికంగా కొనసాగాలి. నాణ్యమైన, సహేతుకమైన కాంబినేషన్‌ మందులను మాత్రమే అనుమతించాలి. నిర్దేశిత మోతాదుల్లో మాత్రమే మందులను వాడేవిధంగా చూడాలి. ఒక మందును అనుమతించిన ఇండికేషన్‌లో మాత్రమే సూచించేలా చర్యలు చేపట్టాలి. అత్యవసర మందుల జాబితాను ఎటువంటి లొసుగులూ లేకుండా పటిష్టంగా రూపొందించాలి. ఒక మందు పని తీరును వివరించే మెడికల్‌ ఇన్ఫర్మేషన్‌, ట్రయళ్ల ఫలితాలు సంబంధిత వైద్యులకు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు ఉండాలి-అని వివిధ ప్రజాసంఘాలు అందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.
మన చర్మానికి చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చర్మానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. డార్క్ స్కిన్, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, ముడతలు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, అందంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటితో పాటుగా ఫేషియల్ యోగా కూడా బాగా పని చేస్తుంది. చాలా రకాల యోగాసనాలు ఉన్నాయి వీటిని చేయడం వల్ల స్కిన్ టైట్ గా అవుతుంది. ఫేస్ యోగ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముడతలు తొలగించడానికి కూడా ఇవి బాగా ఉపయోగ పడతాయి. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఉంటాయి అవి నాచురల్ గా ఉండవు. కాబట్టి మీరు వాటికి బదులుగా యోగా చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కనపడతాయి. మనకి కాలుష్యం, సూర్యకిరణాలు అలానే మనం తీసుకునే ఆహారం ఇటువంటివన్నీ మన చర్మం పై ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలానే వయసు పెరిగే కొద్దీ ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. వీటిని మనం కొన్ని రకాల ఆసనాలు వేసి తొలగించుకోవచ్చు. అయితే ఈ రోజు నిపుణులు చెప్తున్న యోగాసనాలు గురించి చూసేద్దాం వీటి వల్ల ముడతలు తొలగి పోతాయి మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం పూర్తిగా చూసేయండి. ముడతలు తొలగిపోవడానికి యోగాసనాలు: ఇక్కడ చెప్పినట్లు మీరు చేశారు అంటే మీకు మంచి బెనిఫిట్ కలుగుతాయి. ఫేస్ యోగ వల్ల ఎంతో మంచి కలుగుతుంది. చాలా రకాల శారీరక మరియు మానసిక ప్రయోజనాలు కూడా ఫేస్ యోగ వల్ల మనకి కలుగుతాయి. ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేసే ఫేషియల్ పెరాలిసిస్ నుంచి కూడా రికవరీ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత ఎఫెక్టివ్ గా పని చేస్తుందో మీకు ఈపాటికే అర్ధం అయి ఉండవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ఫేషియల్ యోగాసనాలు ఉన్నాయి. వీటిని అనుసరించడం వల్ల ముడతలు తగ్గుతాయి మరియు చర్మం టోన్ కూడా మారుతుంది. ఇక ఏమాత్రం లేటు లేకుండా వీటిని చూసేద్దాం..! నుదుటని స్మూత్ గా ఉంచడం: ఇలా చేయడం వల్ల ముఖం మీద గీతలు, ముడతలు తొలగిపోతాయి. ఈ పద్ధతిని రోజుకి ఆరు సార్లు చేయడం ముఖ్యం. ఇది చాలా సింపుల్. ఇలా చేయడం వల్ల మీ మజిల్స్ ఓపెన్ అవుతాయి మరియు మీ నుదుట మీద ఫోకస్ పడుతుంది. దీని కోసం మీరు రెండు చేతులూ గుప్పెడులాగా ముయ్యండి. ఇప్పుడు రెండు గుప్పెడలని నుదిటి మీద పెట్టండి. నెమ్మదిగా ప్రెజర్ పెడుతూ నుదుటి మీద కి రెండు వైపుల నుంచి కూడా ప్రెస్ చేయండి. మీ వేళ్ళని ముఖం వైపు ఉంచండి. ఇలా నెమ్మదిగా మీరు చేయడం వల్ల నుదుటి మీద ముడతలు తొలగిపోతాయి. నుదిటి మీద ముడతలు తొలగించడానికి ఇది చాలా నేచురల్ పద్ధతి. కాబ్బటి ట్రై చెయ్యండి. పెదవుల కోసం: ఇది కూడా ముఖ్యమైన యోగాసనం. పెదవుల కి ఇరు వైపులా కూడా ముడతలు ఈ ఆసనం ద్వారా తొలగిపోతాయి. దీనికోసం మీరు కూర్చున్నా పరవాలేదు లేదు అంటే వాలిన పరవాలేదు కొంచెం మీ హెడ్ మీ వెనక్కి వంచండి. ఇప్పుడు మీ పెదవులని మూసి టైట్ గా ఉంచండి. 10 నుంచి 15 సెకన్లు అలా ఉంచేయండి. పెదవులకి కొబ్బరి నూనె లేదా పెప్పర్ మింట్ లిప్ బాం రాసి ఉంచినా పరవాలేదు. అయితే అసలు ఈ ఆసనం వల్ల ప్రయోజనం ఏమిటంటే ఇది బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చూస్తుంది తద్వారా ముడతలు తగ్గిపోతాయి. డబల్ వి: ఈ ఆసనాన్ని రోజుకి ఎనిమిది సార్లు చేయాలి. రెండు చేతులతో కూడా మీరు విక్టరీ గుర్తులు పెట్టండి. ఇప్పుడు రెండు చేతులు కూడా చెరో కంటి మీద పెట్టండి. ఇలా నెమ్మదిగా కళ్ళ మీద పెట్టి కాస్త ఒత్తిడి పెట్టండి. ఇలా మీరు రోజుకు ఎనిమిది సార్లు చేయడం వల్ల కళ్ళ పక్కన ఉండే కొవ్వు తగ్గిపోతుంది. అలానే ముడతలు కూడా క్రమంగా పోతాయి. లయన్ ఫోజు: లైన్ ఫోజు పెట్టడం వల్ల మీ నోటి కింద భాగంలో కూడా స్ట్రెచ్ అవుతుంది. అలానే మీ గడ్డం వరకు కూడా లైన్స్ తొలగి పోతాయి. దీని కోసం మీరు నోటి నుంచి శ్వాస తీసుకుని సింహం లాగ అరవండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి బెనిఫిట్ కలుగుతుంది. దీనిని ఐదు సార్లు రిపీట్ చేస్తూ ఉండండి. దీనినే సింహాసన అని అంటారు ముఖం మీద ముడతలు తొలగిపోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బుగ్గల మీద ముడతలు తొలగిపోతాయి: ఈ యోగాసనం ఎలా చేయాలంటే దీని కోసం ముందు మీరు నోటిని మూసేయాలి. ఇప్పుడు మీరు ఏదో ఆహారం నమ్ముతున్నట్టు చేయాలి. ఆ తర్వాత మీరు మీ నోటికి ఎంత పెద్దగా తెరవాలంటే అంత పెద్దగా తెరవండి. కానీ నాలికని మాత్రం కింద పంటికి తగిలేటట్టు ఉంచండి ఇలా మీరు పది నుంచి పదిహేను సెకన్లు చేయండి. డబల్ చీక్స్ ఉన్నవాళ్లు దీనిని చేయడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. ఈ ఆసనాన్ని మీరు రోజులో 7 సార్లు చేయొచ్చు.
ALL Breaking News Cinema News Cultural News Eductional News Health News Latest News Political News Sports News తెలంగాణ జర్నలిస్టులకు భరోసా May 02, 2020 • Roja Rani తెలంగాణ జర్నలిస్టులకు భరోసా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కరోనా మహమ్మారి బారిన పడకుండా జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు సమాజహితం కోసం పనిచేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలన్నారు. ప్రాణం కన్నా విలువైంది ఏది లేదన్నారు. జర్నలిస్టులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు శానిటైజర్లు ఉపయేగించాలని సూచించారు. సమాజం కన్నా ముందు మనపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉన్నారని, ఈ విషయాన్ని జర్నలిస్టులు గమనించాలని ఆయన సూచించారు. శనివారం ఢిల్లీలో కరోనా భారిన పడిన జర్నలిస్టుల కుటుంబానికి అండగా ఉంటామని, ఈ మేరకు వారితో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు, ఖర్చుల నిమిత్తం వారి బ్యాంకు ఖాతాలకు వెంటనే 20 వేల రూపాయలు జమ చేస్తున్నట్లు తెలిపారు. గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలలోని లో క్వారంటైన్ లో ఉన్న జర్నలిస్టులకు కూడా 10 వేల రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా బారిన పడిన ఢిల్లీ జర్నలిస్ట్ చికిత్సకు 10 టీవీ యాజమాన్యం ఒక లక్ష రూపాయలను ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తిరుపతి, 2010 జనవరి 07: ఈనెల 15వ తేదిన సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఉదయం 5.30 గంటలకు మూసివేస్తారు. సూర్యగ్రహణం సందర్భంగా తిరుమలేశునికి నిత్యం నిర్వహించే ఉత్సవాలు, సేవలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి 15వ తేది ఉదయం 12.05 గంటలకు సుప్రభాతం (ఏకాంతం) సేవ, నిత్యకట్ల కైంకర్యాలు, అభిషేకం పూర్తి చేస్తారు. వేకువజామున 3 నుంచి 5.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనంకు అనుమతించి అనంతరం 5.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు తిరిగి తెరచి శుద్ది, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. జనవరి 15వ తేదిన శ్రీ గోదా పరిణయ ఉత్సవం : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 15వ తేదిన శ్రీ గోదా పరిణయ ఉత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జనవరి 15వ తేదిన ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దుచేశారు. ఇదే రోజున ఉదయం 6 గంటలకు శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయం నుండి గోదాదేవి అమ్మవారి పవిత్రమాలను తిరుమల ఆలయానికి తీసుకువస్తారు. పారువేట ఉత్సవం: ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు తిరుమలలో పారువేట ఉత్సవం జరుగుతుంది. ఆరోజు ఆలయంలో రెండవ నైవేద్యం ముగిసిన తర్వాత శ్రీస్వామివారు పంచాయుధాలను ధరించి, వేటకు బయలుదేరుతారు. మరొక పల్లకిపై శ్రీకృష్ణస్వామి వేంచేస్తారు. శ్రీవారి ఆలయానికి వాయువ్యమూలలో 1 మైలు దూరంలో వున్న పారువేట మండపానికి వేంచేసి సాయంత్రం వరకు అక్కడనే వుండి శ్రీస్వామివారు వేట కార్యక్రమంలో పాల్గొంటారు. పారువేటలో తాళ్ళపాకవారి సేవలందు కొంటారు. శ్రీకృష్ణస్వామి ఆపక్కనే వున్న కొల్లల విడిదికి వెళ్ళి వారి అర్చనలందు కొంటారు. సంగీత ధార్మిక కార్యక్రమాలతో ఘనంగా జరిగే పారువేట ఉత్సవంలో వేలాది మంది పాల్గొంటారు. ఆసాయంత్రం మళ్ళీ యధాక్రమంగా శ్రీవారు ఆలయానికి వేంచేస్తారు.
బంగారం పై ఓవర్‍డ్రాఫ్ట్ అనేది గోల్డ్ లోన్లను అతికించే ఒక ఫైనాన్సింగ్ సౌకర్యం మరియు ఒక కరెంట్ అకౌంట్లో పనిచేస్తుంది. ఇది ఒక వ్యక్తికి బంగారు ఆభరణాల యొక్క అంతర్గత విలువకు ఆస్తిగా ఫండింగ్ సేకరించడానికి అనుమతిస్తుంది. బంగారంపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం యొక్క రుణగ్రహీతలు గోల్డ్ లోన్లను ప్రతిబింబించే వివిధ ప్రయోజనాలను పొందవచ్చు మరియు ఇఎంఐ లలో సౌకర్యవంతంగా తిరిగి చెల్లించవచ్చు. ఓవర్‍డ్రాఫ్ట్ కోసం వసూలు చేయబడే వడ్డీ సాంప్రదాయక గోల్డ్ లోన్‌తో సమానంగా ఉంటుంది. బంగారం పై ఓవర్‍డ్రాఫ్ట్ అవధి బంగారం పై ఓవర్‌డ్రాఫ్ట్ యొక్క రీపేమెంట్ అవధి అనేది గోల్డ్ లోన్ మాదిరిగానే ఉంటుంది మరియు 6 నెలల నుండి 24 నెలల మధ్య దీనిని పొడిగించవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి 12 నెలల స్థిరమైన గోల్డ్ లోన్ అవధిలో ఈ సదుపాయాన్ని పొందవచ్చు. మీరు అడ్వాన్స్‌ పొందాలని ప్లాన్ చేస్తున్నప్పుడు, మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేయండి మరియు ఇఎంఐలు సరసమైనవిగా ఉన్నాయని నిర్ధారించుకోండి. అందుబాటులో ఉన్న బంగారు ఆభరణాల బరువు, అవసరమైన ఫైనాన్సింగ్ మొత్తం, గోల్డ్ లోన్ రేటు మరియు తగిన రీపేమెంట్ షెడ్యూల్ లాంటి అనేక అంశాల ఆధారంగా మీ రుణ నిర్ణయాన్ని మెరుగ్గా అంచనా వేయడానికి గోల్డ్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. బంగారు ఆభరణాల పై ఓవర్‌డ్రాఫ్ట్ యొక్క ప్రయోజనాలు బంగారు ఆభరణాలకు వ్యతిరేకంగా ఓవర్‌డ్రాఫ్ట్ పొందడం యొక్క అగ్ర ప్రయోజనాల్లో ఇవి ఉంటాయి. 1. అధిక-విలువ ఫండింగ్ బంగారు ఆభరణాలకు వ్యతిరేకంగా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఒక అధిక-విలువ ఫైనాన్సింగ్ మార్గం, ఇది వ్యక్తులు రూ. 2 కోట్ల వరకు ఫండింగ్‌గా కోరడానికి అనుమతిస్తుంది. అటువంటి ఫైనాన్సింగ్ క్వాంటమ్ పెద్ద-టిక్కెట్ ఖర్చులను నెరవేర్చడం సాధ్యమవుతుంది. 2. బహుళ విత్‍డ్రాల్స్ సౌకర్యం బంగారం ఆభరణాల పై ఓవర్‍డ్రాఫ్ట్ ముందుగా-మంజూరు చేయబడిన రుణం మొత్తం నుండి అనేక విత్‍డ్రాల్స్ అనుమతిస్తుంది. అందువల్ల మీరు మొత్తం రుణం భారాన్ని ఒకేసారి భరించవలసిన అవసరం లేదు మరియు అవసరమైనప్పుడు ఫండ్స్ ఖర్చు చేయవచ్చు. 3. చెల్లించవలసిన వడ్డీపై గణనీయమైన పొదుపులు మంజూరు చేయబడిన విలువ పై కాకుండా, విత్‍డ్రా చేసిన మొత్తం పై మాత్రమే వడ్డీ వసూలు చేయబడుతుంది కాబట్టి ఒక బహుళ విత్‍డ్రాల్ సౌకర్యం రీపేమెంట్ బాధ్యతపై గణనీయమైన పొదుపులతో కూడా వస్తుంది. 4. ఎప్పుడైనా మూసివేయడానికి అర్హత కలిగి ఉంటుంది ఓవర్‍డ్రాఫ్ట్ సౌకర్యం ఒక నిర్దిష్ట అవధితో వచ్చినప్పటికీ, రుణగ్రహీతలు ఒకేసారి బాధ్యత యొక్క పూర్తి చెల్లింపు చేయడం ద్వారా ఏ సమయంలోనైనా అకౌంట్ మూసివేతను ప్రారంభించవచ్చు. 5. బిజినెస్ క్యాపిటల్ ఫండింగ్ కోసం తగిన ఫైనాన్సింగ్ ఎంపిక అధిక-విలువ అడ్వాన్స్ యొక్క త్వరిత మరియు సౌకర్యవంతమైన లభ్యతను బట్టి, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం తక్కువ నోటీసుతో బిజినెస్ క్యాపిటల్ ఫండింగ్ అవసరాలకు సరిపోతుంది. ఇది ఏదైనా ఇతర అత్యవసర పర్సనల్ ఫైనాన్సింగ్ అవసరానికి కూడా తగినది. 6. బహుళ రీపేమెంట్ ఎంపికలు బంగారం పై ఓవర్‌డ్రాఫ్ట్‌గా పొందిన రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి రుణగ్రహీతలు EMIలు మరియు ఏకమొత్తం చెల్లింపుల మధ్య ఎంచుకోవచ్చు. ఆభరణాల పై రుణం కోసం అవసరమైన డాక్యుమెంట్లు గోల్డ్ రుణం కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఓవర్‍డ్రాఫ్ట్ సౌకర్యం కోసం అదే విధంగా ఉంటాయి మరియు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి. గుర్తింపు రుజువులో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్ మొదలైన వాటితో సహా ఒక అధీకృత సంస్థ జారీ చేసిన ఏదైనా ఫోటో గుర్తింపు రుజువు ఉంటుంది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్, యుటిలిటీ బిల్లులు, ఒక అధీకృత వ్యక్తి జారీ చేసిన లేఖ మొదలైనటువంటి అధీకృత సంస్థ లేదా వ్యక్తి జారీ చేసిన చిరునామా రుజువు. అవసరమైతే మీ అర్హతను ధృవీకరించడానికి మీరు ఎంచుకున్న ఫైనాన్షియల్ సంస్థ ఇచ్చిన జాబితాకు మించి మరియు అంతకంటే ఎక్కువ అదనపు డాక్యుమెంట్లను అడగవచ్చు. బంగారం దరఖాస్తుకు వ్యతిరేకంగా మీ ఓవర్‍డ్రాఫ్ట్ యొక్క అవాంతరాలు-లేని పేపర్‍వర్క్ పూర్తి చేయడానికి ముందుగానే అన్ని డాక్యుమెంట్లను ఏర్పాటు చేయడం నిర్ధారించుకోండి.
సృష్టిలో ఉన్న ప్రాణులను, పరిస్థితులను మనము గమనించినప్పుడు దేవునియొక్క జ్ఞానము, శక్తి, తెలివి ఎలాంటివి అనేది మనకు అర్థము అవుతుంది కాబట్టి సమస్త జ్ఞానముకొరకు ఆయనమీదనే ఆధారపడాలి దేవుడు చేసిన సృష్టి పరిమాణముతో పోల్చుకుంటే మనం ఎదుర్కొనే సమస్యలు ఎంతో చిన్నవి అని గ్రహించి ఆయన వాటిని తీర్చగల సమర్థత కలిగినవాడు అని విశ్వాసము ఉంచాలి ఆయన పోలిక, స్వరూపము మనకు ఇవ్వటము గమనించి ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థము చేసుకోవాలి సమస్త జీవరాశులను ఏలమని చెప్పినందున వాటి సంరక్షణ బాధ్యతకూడా మనదే అని గుర్తించి, వాటిని మనము కాపాడి రక్షించాలి. వాటి నాశనమునకు మనము కారకులము కాకూడదు. వాటి అభివృద్ధి బాధ్యతకూడా మనదే స్త్రీ కూడా దేవుని పోలికలో చేయబడినది కాబట్టి ఆమెను కూడా సమాన భాగస్వామిగా గుర్తించాలి. వారిని తక్కువస్థాయి వారుగా చిన్నచూపు చూడకూడదు దేవుడు సహకారిగా, భాగస్వామిగా పురుషునికి స్త్రీని, స్త్రీకి పురుషుడిని ఇచ్చారు అని గ్రహించి స్వలింగ వివాహాలు నిషేదించాలి. అది దేవుని సృష్టికి విరుద్ధమైనది. మనిషి దేవునిచేత పరిపాలించబడాలి, కానీ మరొక మనిషిచేత కాదు అని గుర్తించి అందరము సహోదర ప్రేమ కలిగి జీవించాలి. సృష్టించబడినది సృష్టికర్త కన్నా ఎప్పుడూ గొప్పకాదు అని గుర్తించి, మన సృష్టికర్త అయిన దేవుని మాత్రమే ఆరాధించాలి సృష్టమును పూజింపకూడదు దేవుడు మనకు అవసరమైనవి ముందుచేసి తరువాత మనలను సృజించుటను బట్టి ఆయన మనకు దయచేసిన ఆహారమును బట్టి, ఆయన మన యెడల ఎంతో శ్రద్ధకలిగి ఉన్నారు అనేది గ్రహించాలి. మన అవసరతలు ఆయనకు తెలుసు అని, ఆయన వాటిని అనుగ్రహిస్తారు అని నమ్మకంతో ఉండాలి. దేవుడు సృష్టిగురించి పలికిన మాటలను గ్రహించినపుడు ఆయన ఎల్లప్పుడూ మనకు మంచివి మాత్రమే అనుగ్రహించి చెడును యోచించరు అని తెలుసుకోవాలి దేవుడు మనకొరకు చేసినవాటిని గమనించినప్పుడు అవి ఎల్లప్పుడూ నిత్యత్వములో నిలిచి ఉండేవి అనే విషయము మనకు అర్థమవుతుంది దేవుని యొక్క ఆశీర్వాదములను మనము గమనించినప్పుడు అవి భూసంబంధమైనవి కావని గ్రహించి ఫలింపు, అభివృద్ధి అనేది నిజమైన ఆశీర్వాదము అని గుర్తించాలి దేవుడు మనకు బహుమానంగా ఇచ్చిన భూమిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి దానిని నాశనము చేయకూడదు. ఆ బాధ్యత మనదే ఈ భూమిని దేవుడు మలచిన తీరు అందులో ఆయన కనపరిచిన శ్రద్ధ మనము చూచినప్పుడు, ఇది ఆయనకొరకు కాదు మనకొరకే తీర్చిదిద్దారు అనే విషయము మనము అర్థం చేసుకుని ఆయన మనయెడల కలిగి ఉన్న శ్రద్ధను గ్రహించి మనము కూడా ఆయన విషయములో పనిచేసేటప్పుడు అంతే శ్రద్ధగా చేయాలి ఈ సృష్టిలో మనకన్నా గొప్పవి ఎన్నో ఉన్నాకూడా దేవుడు భూమికి అందులో నివసిస్తున్న మనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనము కూడా ఆయనకు అన్ని విషయములలో అత్యధిక ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచుటము ద్వారా మనము వెలుగు సంబందులుగా ఉండాలి అని, చీకటితో కలుసుకోకుండా దూరంగా జీవించాలి, వేరుకావాలి అని తెలుసుకోవాలి మనము ఆయన స్వరూపము, పోలికలో ఉండాలి అని మనయెడల దేవుని అభీష్టము కాబట్టి మనము ఎల్లప్పుడు ఆయన స్థాయికి అందుకోవడానికి ప్రయత్నము చేయాలి శూన్యములోనుంచి ఇంత అందమైన సృష్టిని చేసిన దేవుడు మన జీవితములోని శూన్యమును కూడా అందముగా చేయగలడు అని విశ్వసించాలి. ఈ సృష్టి దేవునికి లోబడి పనిచేయుచున్న రీతిగా మనముకూడా ఆయనకు పూర్తిగా లోబడి ఉండాలి దేవుడు చేసిన సృష్టిలోని వస్తువుల యొక్క పరిమాణము మనము గమనించినప్పుడు ఆయన మనయెడల కలిగి ఉన్న తలంపుల, ప్రణాళికల యొక్క పరిమాణము అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథము దేవునిని ముందు పెట్టినట్లుగా మనముకూడా మనము చేసే ప్రతి పనిలోనూ దేవునిని ముందు పెట్టుకోవాలి మనకు ఇబ్బంది ఎదురుపడినప్పుడు మాత్రమే దేవుని జ్ఞాపకము చేసుకొనకూడదు చేప బ్రతికే విధానము గమనించి మనము కూడా దేవుని వాక్యములోని జీవమును (RHEMA) ను సంగ్రహించి దానిద్వారా బ్రతకాలి. అక్షరజ్ఞానము చంపవచ్చుగాని వాక్యములోని జీవము మనలను బ్రతికిస్తుంది మీ జీవిత విధానం ద్వారా ప్రార్థనలో పైకి ఎగిరే అనుభవము కలిగిఉండాలి. దాని ద్వారా సమస్తము వాటి వాటి స్థానములో ఎలా అమర్చబడి ఉన్నాయి అనేది పైనుంచి చూచినప్పుడు మనము సృష్టముగా, చక్కగా గ్రహించ గలుగుతాము. ప్రతి ఎత్తు, పల్లము ఎందుకు ఉన్నాయి అనేది మనకు అవగాహన వస్తుంది. భూమిమీద నిలబడి చూసినప్పుడు అవి మనకు ప్రతిబంధకములుగా కనిపించవచ్చు సాధు జంతువుల జీవితవిధానము గమనించి మనము ఆయన కాడి మోయటము నేర్చుకోవాలి. దేవునియొక్క పని ముందుకు కొనసాగటంలో మనవంతు పాత్రను మనము పోషించాలి
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ Compare Bible Prev Next 1. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమ కూర్చి యూదా దేశములోని శోకోలో కూడి ఏఫెస్దమీ్మము దగ్గర శోకోకును అజేకాకును మధ్యను దిగి యుండగా 2. సౌలును ఇశ్రాయేలీయులును కూడివచ్చి ఏలాలోయలో దిగి ఫిలిష్తీయుల కెదురుగ యుద్ధపంక్తులు తీర్చిరి. 3. ఫిలిష్తీయులు ఆతట్టు పర్వతము మీదను ఇశ్రా యేలీయులు ఈతట్టు పర్వతముమీదను నిలిచియుండగా ఉభయుల మధ్యను ఒక లోయయుండెను. 4. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి. 5. అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది. 6. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి యుండెను. 7. అతని యీటె కఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటెకొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. 8. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచియుద్ధపంక్తులు తీర్చుటకై మీ రెందుకు బయలుదేరి వచ్చితిరి?నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులుకారా? మీ పక్షముగా ఒకనిని ఏర్ప రచుకొని అతని నాయొద్దకు పంపుడి; 9. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినయెడల మేము మీకు దాసుల మగుదుము; నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. 10. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను. 11. సౌలును ఇశ్రా యేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. 12. దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయు డైన యెష్షయి అనువాని కుమారుడు.యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను. 13. అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమా రుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా, 14. దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని 15. దావీదు బేత్లెహేములోతన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను. 16. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను. 17. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచినీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము. 18. మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొని రమ్మనిచెప్పి పంపివేసెను. 19. సౌలును వారును ఇశ్రా యేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా 20. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱెలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తన కిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. 21. సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్న ద్ధులై బయలుదేరు చుండిరి. 22. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరు గెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశలప్రశ్నలు తన సహోదరుల నడిగెను. 23. అతడు వారితో మాటలాడు చుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. 24. ఇశ్రాయేలీయులందరు ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని యెదుటనుండి పారిపోగా 25. ఇశ్రాయేలీయులలో ఒకడువచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రా యేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరు చున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా 26. దావీదుజీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా 27. జనులువాని చంపినవానికి ఇట్లిట్లు చేయ బడునని అతని కుత్తరమిచ్చిరి. 28. అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితోనీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱ మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను. 29. అందుకు దావీదునేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి 30. అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆ ప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి. 31. దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువ నంపెను. 32. ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరిమనస్సును క్రుంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా 33. సౌలుఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను. 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెనుమీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱ పిల్లను ఎత్తికొని పోవుచుండగ. హెబ్రీయులకు 11:33 35. నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. 36. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు, 37. సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలుపొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. 38. పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవ చము తొడిగించెను. 39. ఈ సామగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ల కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదుఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి 40. తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీ యుని చేరువకు పోయెను. 41. డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకువచ్చి 42. చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను. 43. ఫిలిష్తీయుడుకఱ్ఱ తీసి కొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. 44. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగముల కును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీ యుడు దావీదుతో అనగా 45. దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. 46. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును. 47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువా రందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. 48. ఆ ఫిలిష్తీ యుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి 49. తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయునినుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. 50. దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. 51. వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారి పోయిరి. 52. అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచిజయము జయమని అరచుచు లోయవరకును షరా యిము ఎక్రోనువరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీ యులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి. 53. అప్పుడు ఇశ్రా యేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. 54. అయితే దావీదు ఆ ఫిలిష్తీ యుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను. 55. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ, ఈ ¸యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరురాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను. 56. అందుకు రాజుఈ పడుచువాడు ఎవని కుమా రుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 57. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను. 58. సౌలు అతనిని చూచిచిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగాదావీదునేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
National Intern Day 2022 – ఇంటర్న్‌లు వ్యాపారాన్ని విజయవంతం చేయడంలో సహాయపడే విలువైన అనుభవాన్ని మరియు నైపుణ్యాలను అందిస్తారు. కానీ ఇంటర్న్‌ల గురించి ఏమిటి? కంపెనీలో పని చేసే సమయాన్ని వారు ఎలా ఉపయోగించుకుంటారు? ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఫ్లక్స్‌లో ఉన్నందున, చాలా చిన్న వ్యాపారాలు తేలుతూ ఉండటానికి కష్టపడుతున్నాయి. ఈ వ్యాపారాలకు సహాయపడటానికి ఒక మార్గం ఇంటర్న్‌షిప్‌లను ప్రోత్సహించడం. ఇంటర్న్‌లు వ్యాపారాన్ని విజయవంతం చేయడంలో సహాయపడే విలువైన అనుభవాన్ని మరియు నైపుణ్యాలను అందిస్తారు. కానీ ఇంటర్న్‌ల గురించి ఏమిటి? కంపెనీలో పని చేసే సమయాన్ని వారు ఎలా ఉపయోగించుకుంటారు? జాతీయ ఇంటర్న్ డే అంటే ఏమిటి? నేషనల్ ఇంటర్న్ డే అనేది వ్యాపారాలు మరియు సంస్థలకు ఇంటర్న్‌ల సహకారాన్ని జరుపుకునే వార్షిక కార్యక్రమం. ఇది జూలై 29 న జరుపుకుంటారు. నేషనల్ ఇంటర్న్ డే అనేది వేఅప్ ద్వారా సృష్టించబడిన సెలవుదినం. ప్రపంచ భవిష్యత్ నాయకులను గుర్తించడం, వారి ప్రయత్నాలను గుర్తించడం మరియు సంబరాలు చేసుకోవడం కోసం ఈ రోజు అంకితం చేయబడింది. వర్క్‌ఫోర్స్‌లో ఎంట్రీ-లెవల్ అభ్యర్థులు మరియు ఇంటర్న్‌లు క్రమం తప్పకుండా ఎదుర్కొనే సవాళ్లు మరియు అసమానతలను వెలుగులోకి తీసుకురావడానికి వేఅప్ తన మొదటి జాతీయ ఇంటర్న్ డే వేడుకలను 2017లో నిర్వహించింది. దేశవ్యాప్తంగా వ్యాపారాలు మరియు సంస్థలలో ఇంటర్న్‌లు కీలక పాత్ర పోషిస్తారు. పరిశోధన, డేటా ఎంట్రీ మరియు మార్కెటింగ్ వంటి కష్టతరమైన లేదా చేయలేని పనులకు వారు తరచుగా బాధ్యత వహిస్తారు. నేషనల్ ఇంటర్న్ డే సందర్భంగా ఇంటర్న్‌లు తమ పరిజ్ఞానం, నైపుణ్యాలు మరియు అనుభవాన్ని కంపెనీలతో పంచుకుంటారు. ఈ ఈవెంట్ యజమానులకు సమాజానికి తిరిగి ఇవ్వడానికి మరియు ప్రతిభావంతులైన ఇంటర్న్‌లను కనుగొనడానికి అవకాశాన్ని అందిస్తుంది. National Intern Day 2022 ఇంటర్న్‌షిప్‌ల ప్రయోజనాలు ఏమిటి? ఇంటర్న్‌షిప్‌లు యువతకు వారు మక్కువ ఉన్న రంగంలో అనుభవాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తాయి. వారు తమ భవిష్యత్ వృత్తిలో వారికి సహాయపడే కొత్త నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేయవచ్చు. ఇంటర్న్‌షిప్‌లకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి, వాటితో సహా: -అవి విద్యార్థులకు నిర్దిష్ట అంశం లేదా పరిశ్రమ గురించి మరింత తెలుసుకునే అవకాశాన్ని అందిస్తాయి. -అవి ఇంటర్న్‌లకు నిజమైన వాతావరణంలో పని చేసే అవకాశాన్ని ఇస్తాయి, ఇది బలమైన పని అలవాట్లను అభివృద్ధి చేయడంలో వారికి సహాయపడుతుంది. -వారు కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి మరియు సంబంధాలను ఏర్పరచుకోవడానికి విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. -ఇంటర్న్‌లు తమ కెరీర్ నైపుణ్యాలను ఒక మెట్టు పైకి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తారు. ఇంటర్నింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ క్రింది చిట్కాలను పరిగణించాలి: -మీ నైపుణ్యాలు మరియు ఆసక్తులకు సరిపోయే ఇంటర్న్‌షిప్‌ల కోసం చూడండి. -మీరు ఇంటర్నింగ్ చేస్తున్న కంపెనీ లేదా సంస్థను పరిశోధించండి. మీరు దాని లక్ష్యం మరియు లక్ష్యాలను అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి. -కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి మరియు మీ షెడ్యూల్‌తో అనువైనదిగా ఉండండి. ఇంటర్న్‌షిప్‌లు తరచుగా డిమాండ్ చేస్తున్నాయి, కానీ అవి బహుమానమైన అనుభవాలను కలిగి ఉంటాయి. నేషనల్ ఇంటర్న్ డేలో ఎలా పాల్గొనాలి? జాతీయ ఇంటర్న్ డే అనేది విద్యార్థులు తమ సమయాన్ని మంచి కారణం కోసం స్వచ్ఛందంగా వెచ్చించడం ద్వారా వారి సంఘంలో పాల్గొనడానికి ఒక అవకాశం. పాల్గొనడానికి అనేక మార్గాలు ఉన్నాయి మరియు ఇది పెద్ద నిబద్ధత కానవసరం లేదు. మీరు నేషనల్ ఇంటర్న్ డే వెబ్‌సైట్‌లో వాలంటీర్ అవకాశాలను కనుగొనవచ్చు. వారు వాలంటీర్ల కోసం వెతుకుతున్నారో లేదో తెలుసుకోవడానికి మీరు మీ స్థానిక సంస్థను కూడా సంప్రదించవచ్చు. లేదా, మీరు నేషనల్ ఇంటర్న్ డే యొక్క భాగస్వామి సంస్థ, మా హీరోల కోసం సహాయంతో స్వచ్ఛందంగా సైన్ అప్ చేయవచ్చు. స్వయంసేవకంగా పని చేయడం అనేది మీ సంఘానికి తిరిగి అందించడానికి మరియు వైవిధ్యం చూపడానికి ఒక గొప్ప మార్గం. నేషనల్ ఇంటర్న్ డే ప్రారంభించడానికి ఒక అద్భుతమైన అవకాశం. జాతీయ ఇంటర్న్ డే రోజున ఏమి చేయాలి? నేషనల్ ఇంటర్న్ డే అనేది ఇంటర్న్‌ల సహకారాన్ని జరుపుకోవడానికి మరియు గుర్తించడానికి ఒక ప్రత్యేక రోజు. నేషనల్ ఇంటర్న్ డేని జరుపుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి మరియు ప్రతి వ్యక్తి తమకు ఏది ఉత్తమంగా పని చేస్తుందో ఎంచుకోవచ్చు. కొన్ని ఆలోచనలు ఉన్నాయి:
నగరంలో ప్రధాన, అంతర్గత రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కంకర తేలి.. గుంతలమయమై.. పోటెత్తిన వరదకు నీళ్లు నిలిచి.. బురదగా మారి.. ఇసుక మేటలు వేసిన రహదారులపై అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 గుంతలు, కంకరమేటలు నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వానం వందల కోట్లతో మరమ్మతులు చేసినా నాణ్యతాలేమి హైదరాబాద్‌ సిటీ: నగరంలో ప్రధాన, అంతర్గత రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కంకర తేలి.. గుంతలమయమై.. పోటెత్తిన వరదకు నీళ్లు నిలిచి.. బురదగా మారి.. ఇసుక మేటలు వేసిన రహదారులపై ప్రయాణాలు చేస్తూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. తగ్గితే బురదమయంగా మారుతున్నాయి. వాతావరణం పొడిగా ఉంటేనేమో.. దుమ్మురేగి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వర్షానికి ఉస్మాన్‌గంజ్‌, ఎల్బీనగర్‌ రెయిన్‌బో ఆస్పత్రి, టోలిచౌకి, నదీంకాలనీ, పరేడ్‌ గ్రౌండ్‌ రోడ్‌, సుందరయ్య పార్కు, ఛేనంబర్‌, రామంతాపూర్‌ ధర్మకిరణ్‌ హోమియో ఆస్పత్రి, లక్డీకాపూల్‌, బంజారాహిల్స్‌ పీఎఫ్‌ ఆఫీస్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపై మోకాలిలోతు నీళ్లు నిలవడంతో కొన్ని వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయి.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం పడ్డప్పుడే కాదు.. ఆ తర్వాత రోడ్లపై అలాగే నీరు నిలిచి ఉండటంతోనే రోడ్లు నాశనం అవుతున్నాయి. అధికార యంత్రాంగం మరమ్మతులు చేసి అప్పటికప్పుడు రోడ్లను నిగనిగలాడేలా చేస్తున్నా నాణ్యతా రహిత మెటీరియల్‌ వాడుతుండటంతో కొన్నిరోజులకే పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. మరమ్మతు పనుల్లో శాస్త్రీయ విధానం అవలంభించకపోవడమే ఇందుకు కారణమని ఇంజనీరింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్‌లో 9104 కి.మీల మేర రోడ్లున్నాయి. ఇందులో 812 కి.మీల ప్రధాన రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను కాంప్రహెన్సీవ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ)లో భాగంగా ఐదేళ్ల కాలవ్యవధికి ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించారు. ఇందుకుగాను రూ.1839 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మిగతా రోడ్ల నిర్మాణం, నిర్వహణ జీహెచ్‌ఎంసీ అధీనంలో ఉంది. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తుకేబుళ్లు, బాక్స్‌ డ్రెయిన్‌లు, వరద నీటి కాలువలల నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. వర్షాకాలానికి ముందే పలు ప్రాంతాల్లో ఆయా పనులు పూర్తయినా రోడ్ల పునరుద్ధరణ చేపట్టలేదు. దీంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. చినుకు పడిందంటే రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. నీళ్లు నిలిచే ప్రాంతాలు 140కి పైగానే నగరంలో వరద నీరు నిలిచే ప్రాంతాలు 140కిపైగా ఉన్నట్టు గతంలో గుర్తించారు. నగరం విస్తరిస్తున్న క్రమంలో వీటి సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరద నీటి సమస్యకు పరిష్కారం చూపామని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కాకున్నా కొంత ఉపశమనం లభించింది. అదే సమయంలో ఇప్పటికీ సమస్య పరిష్కారం కాని ప్రాంతాలు 100కు పైగానే ఉన్నాయి. రోజు రోజు కొత్త ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలుస్తోంది. ఈ సమస్య పరిష్కారానికిగానూ వాక్యూమ్‌ డీవాటర్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ (వీడీసీసీ) ప్యాచ్‌లు వేస్తామని ప్రకటించినా చాలా చోట్ల పనులు పూర్తి కాలేదు. దీంతో తరచూ రోడ్లపై గుంతలు ఏర్పడటంతోపాటు, కంకర, మట్టి మేటలు వేస్తోంది. సీఆర్‌ఎంపీ రోడ్లలోనూ పలుచోట్ల గుంతల మరమ్మతులో సంబంధిత ఏజెన్సీలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. అయినా అధికారులు వారికి పెనాల్టీ విధించడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. వీడని వాన నగరంలో బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురిసింది. రహదారులు వరద నీటితో మునిగిపోయాయి. రోడ్లపై మురుగునీరు ఏరులై ప్రవహించింది. హయత్‌నగర్‌లో అత్యధికంగా 4.7, గచ్చిబౌలి ఖజాగూడ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో 3.1 సెం.మీ వర్షం కురిసింది. మరో రెండురోజుల పాటు వర్షాలు మరో రెండు రోజుల పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో 24 గంటల పాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని అన్నారు.
సుడిగాలి సుధీర్ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తోంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది.ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైలర్‌, పాటలకి విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరోయిన్ గెహ్నా సిప్పి మీడియాతో ముచ్చటించారు. నా ఫోటోలు, వీడియోలు చూసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. సోషల్ మీడియాలో మెసెజ్‌లు పెట్టారు. నేను ముంబైలో ఉండేదాన్ని. నా ఫోటోల ద్వారానే నాకు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. ఇక్కడకు వచ్చి ఫోటో షూట్లు చేశాను. అలా నాకు ఈ గాలోడు సినిమా ఆఫర్ వచ్చింది. గాలోడు అంటే మొదట్లో నాకు అర్థం తెలియదు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది. గాలోడు అంటే వేస్ట్ ఫెల్లో అని మా డైరెక్టర్ చెప్పారు. నేను ఇందులో నేను ఓ అమ్మకూచి, నాన్నకూచిలాంటి పాత్రను పోషించాను. కాలేజ్ గర్ల్‌, క్యూట్ గర్ల్‌గా కనిపిస్తాను. కరోనా సమయంలో ఎంతో కష్టపడి ఈ సినిమాను షూట్ చేశాం. నేను ఈ సినిమాకు దగ్గరదగ్గరగా 25 రోజులు పని చేశాం. నాకు డైలాగ్స్ చెప్పడంలో అంతగా ఇబ్బంది అనిపించలేదు. సెట్‌లో అందరూ తెలుగులోనే మాట్లాడేవారు. నాకు అలా అలవాటైంది. లఢఖ్‌లో షూటింగ్‌ కాస్త కఠినంగా అనిపించింది. అక్కడ ఆక్సిజన్ లెవెల్‌ కూడా తక్కువగా ఉండేది. ఇది నా రెండో చిత్రం. నాకు రాబోయే అవకాశాల గురించి ఎక్కువగా ఆశించడం లేదు. ఈ సినిమాపై ఎంతో పాజిటివ్‌గా ఉన్నాను. నేను తెలుగు సినిమాలు చేస్తుంటాను. సెట్‌లో అందరూ తెలుగులోనే మాట్లాడేవారు. అందుకే నాకు తెలుగు డైలాగ్స్ చెప్పడం ఈజీగా మారింది. డైలాగ్స్ పరంగా నేను ఎక్కువగా ప్రిపేర్ అయ్యేదాన్ని. డబ్బింగ్ మాత్రం నేను చెప్పలేదు. సుధీర్ ఎక్కువగా సిగ్గుపడుతుంటారు. ఆయన చాలా మంచి వ్యక్తి. అందరూ కంఫర్టబుల్‌గా ఉండేట్టు చూసుకుంటారు. సీన్స్ గురించి, డైలాగ్స్ గురించి చర్చిస్తుంటారు. షూటింగ్‌ కంటే ముందు.. జబర్దస్త్ షోను, సుధీర్ స్కిట్లు చూశాను. నటిగా నేను ఎంతో ఇంప్రూవ్ అయ్యాను. ఇలానే ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. నా జర్నీలో ఏది వస్తే దాన్ని స్వీకరిస్తూ వెళ్తాను. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. నాకు అది సహజంగానే వచ్చింది. టౌన్ అండ్ కాలేజ్ గర్ల్, మాస్ అబ్బాయి మధ్య జరిగే లవ్ స్టోరీనే గాలోడు. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది.. దాని తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది కథ. మంచి దర్శకులు, నిర్మాతలతో పని చేయాలని అనుకుంటున్నాను. మంచి కథలను ఎంచుకోవాలని అనుకుంటున్నాను. గ్లామర్‌గా కనిపించడమే కాదు.. నటిగా మంచి పాత్రలు కూడా చేయాలని ఉంది. గాలోడు పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో ఐదు పాటలుంటాయి. నేను మూడు పాటల్లో కనిపిస్తాను. ప్రతీ సినిమాకు మ్యూజిక్ ప్రాణంగా నిలుస్తుంది. ఈ చిత్రంలోనూ పాటలు బాగుంటాయి. పాటలు బాగుంటే నేను పాడతాను. ముందు స్క్రిప్ట్ బాగుంటేనే నేను కథకు ఓకే చెబుతాను. ఆ తరువాతే టీం గురించి ఆలోచిస్తాను. కానీ ఓ సినిమాకు ఆ రెండూ ముఖ్యమే. డైరెక్టర్ రాజ శేఖర్ గారు ఎంతో కామ్‌గా ఉంటారు. ఎప్పుడూ కోప్పడటం కూడా చూడలేదు. ఎంతో కామ్‌గా ఉంటూ పని చేసేవారు. నిర్మాత గారు మమ్మల్ని ఎంతో కంఫర్ట్‌గా చూసుకున్నారు. నేను ముంబైలో పుట్టి పెరిగాను. బీకాం చదివాను. ఎక్కువగా కాలేజ్‌కు వెళ్లేదాన్ని కాదు. నా ఫోకస్ అంతా కూడా సినిమాల మీదే ఉండేది. ఇంట్లో వాళ్లు కూడా ఎక్కువగా చదవమని ఒత్తిడి చేసేవాళ్లు కాదు. కరోనా కంటే ముందు నేను ఎక్కువగా తెలుగు సినిమాలు చూశాను. మహానటి, గీతాగోవిందం, డియర్ కామ్రేడ్, ఆకాశమంత ఇలా ఎన్నో సినిమాలు చూశాను. తెలుగు సినిమాల్లో నటించాలని అనుకున్నాను. హైద్రాబాద్‌ ఫుడ్ అంటే నాకు ఇష్టం. ఎంతో స్పైసీగా ఉంటుంది. శేఖర్ కమ్ముల గారితో పని చేయాలని ఉంది. ఆయన తీసిన ఫిదా సినిమా అంటే నాకు చాలా ఇష్టం. లవ్ స్టోరీలంటే నాకు చాలా ఇష్టం. సుకుమార్ గారంటే నాకు చాలా ఇష్టం. హీరోల్లో ధనుష్ సర్ అంటే చాలా ఇష్టం. నాగ చైతన్య, రామ్ చరణ్‌లంటే చాలా ఇష్టం. నాని భలే భలే మగాడివోయ్, నితిన్ ఇష్క్ సినిమా ఇలా నాకు చాలా ఇష్టం. నాకు తెలుగు సినిమాలన్నా, మాస్ స్టెప్పులన్నా, ఐటం సాంగ్స్ అన్నా చాలా ఇష్టం. నేను ఈ సినిమా మీద ఎంతో పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. కరోనా సమయంలో ఎంతో కష్టపడి పని చేశాం. కానీ ఫలితాన్ని దేవుడికి వదిలేస్తున్నాను. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. డీసెంట్‌గా ఉండే ఐటం సాంగ్స్‌ చేస్తాను. వాసివాడి తస్సాదియ్యా, మ మ మహేష వంటి పాటలు నాకు ఇష్టం. అలాంటి వాటిలో చేస్తాను. నాకు తెలుగు మ్యూజిక్, బీట్స్ అంటే ఇష్టం. నేను డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నాను. కానీ నా యాస, భాష సెట్ అవుతుందో లేదో అని దర్శకులు చెప్పాలి. టీం ఎంతో కష్టపడి గాలోడు సినిమాను చేశాం. అందరి కష్టం ఇందులో ఉంది. రిలీజ్‌కు టైం దగ్గరపడుతోంది. నవంబర్ 18న రాబోతోంది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
ఈ రోజు ప్రపంచ హ్యాపీనెస్ దినోత్సవం.. ప్రపంచమంతా కరోనా భయంతో హ్యాపిగా లేదు కాని, భారతదేశం మాత్రం ఖచ్చితంగా కొద్దిగంటలు కరోనాని మర్చిపోయి, ఎన్నో ఏళ్లుగా వేచి ఉన్న నిర్భయ నిందితుల ఉరిశిక్షతో ఖచ్చితంగా హ్యాపిగా ఉంది . నలుగురు నరరూప రాక్షసులని ఒకేసారి ఉరితీసిన ఘటన చరిత్రలోనే మొదటిసారి . మరి కొద్దిగంటల్లో చనిపోతాం అనగా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్లు ఏం చేశారు? చివరి కోరికగా ఏం కోరుకున్నారు? ఎలా ఉరితీశారు? వివరాలు. Video Advertisement నిర్భయ దోషులకి మార్చి 20న ఉరి శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది ఢిల్లీ కోర్టు . ఆసియాలోనే అతిపెద్ద జైలు తీహార్లో వారిని ఉరితీయాలని నిర్ణయం. అందులో భాగంగానే ఉరిశిక్ష అమలు చేసే జైలు నెంబర్ 3కి దగ్గరలోకి జైలు అధికారులు వారిని తరలించారు . దోషులుగా నిర్ధారణ అయిన నాటి నుండి శిక్ష నుండి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన వారిలో బుధవారం మాత్రం కొద్దిగా మార్పు కనపడింది. సలుగురిని వేరు వేరు సెల్స్ లో ఉంచి, సిసిటివి ద్వారా పర్యవేక్షించారు. ఉరి తీసే తాడు రెండున్నర సెంటీమీటర్ల వ్యాసం అంటే ఒక అంగుళం, 19 అడుగుల పొడవుండే 10 తాళ్లను బీహార్ లోని బక్సార్ నుండి ముందుగానే తెప్పించారు. ఖైదీ బరువుకు ఒకటిన్నర రెట్లు బరువుండే ఇసుక బస్తాలతో వారం రోజుల ముందు ఒకసారి, మళ్లీ గురువారం ఆ తాళ్లని పరీక్షించారు. ఒక్కొక్కిరికి రెండు ఉరితాళ్లు, అదనంగా మరో రెండు తాళ్లని పరీక్షించి వాటిని ప్రత్యేక లాకర్ లో భద్రపరిచారు. ఉరి శిక్ష పడిన ఖైదీలు ముకేష్ సింగ్ , అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా , వినయ్ శర్మలకు ప్రతిరోజులాగే ఒకరితర్వాత ఒకరికి వేర్వేరుగా వైధ్య పరీక్షలు చేశారు. నలుగురూ వారి చివరి కోరిక చెప్పకపోవడం విశేషం, అంతేకాదు నలుగురిలో కూడా భయం కాని, బాధ కాని , పశ్చాత్తాపం కాని ఏ భావాలు కనిపించలేదు.వీలునామా రాసే అవకాశం ఉన్న వినియోగించుకోలేదు. కనీసం భోజనం కూడా చేయకుండా , రెండు సార్లు మంచినీళ్లు తాగి సరిపెట్టుకున్నారు. తెల్లవారితే శుక్రవారం ఉదయం 5.30కి ఉరి పడుతుందనగా, గురువారం రాత్రి నలుగురూ నిద్రపోలేదని సమాచారం. జైలు నియమాల ప్రకారం ఉదయం 2.30కి నలుగురిని నిద్రలేపారు. 2.40 ని. కి స్నానం చేయవలసిందిగా చెప్తే, నలుగురూ అన్యమనస్కంగానే స్నానం ముగించారు. జైలు SP, DSP, ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌, వైద్యాధికారి నలుగురూ కలిసి ఖైదీలు ఉన్న సెల్‌ వద్దకు చేరుకుని ,’డెత్ వారెంట్‌’లో ఉండే వివరాలతో నలుగురి వివరాలు పోల్చి చూసుకున్నారు. తరువాత ఈ ఖైదీలకు వారి మాతృభాష హిందీలో ‘వారు చేసిన నేరం ఏమిటి..?’ విధించిన శిక్షకు సంబంధించిన తీర్పు, అమలు వారెంట్‌ను చదివి వినిపించారు. తెల్లవారుజామున 3గంటలకు ఖైదీలకు అల్పాహారం అందించగా,నలుగురూ నిరాకరించారు. ‘ఏదైనా మతపరమైన పుస్తకం కావాలా..’అని అధికారులు ఈ నలుగురిని అడిగినా కూడా ఎలాంటి సమాధానం లేదు, ప్రార్ధనలు చేసుకునే అవకాశం ఉన్నా వారు అలాంటిదేం చేయలేదని, లోపలోపల భయపడుతూ ఉన్నట్టు సమాచారం. డిప్యూటీ సూపరింటెండెంట్ సమక్షంలో ‘సెల్‌’లోనే ఖైదీల చేతులకు వెనక నుంచి బేడీలు వేశారు. ఒకొక్క ఖైదీని ఇద్దరు వార్డెన్‌లు భుజాలను పట్టుకొని ‘ఉరి కంభం’ వైపు నడిపించారు. ఈ ఖైదీలకు ముందు వైపు ఇద్దరు వార్డెన్‌లు, వెనుక వైపు ఇద్దరు వార్డెన్‌లు ప్రొటోకాల్ ప్రకారం జరిగింది. ఈ సమయంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌తో పాటు హెడ్‌ వార్డెన్, మరో ఆరుగురు వార్డెన్‌లు కూడా ఉన్నట్టు సమాచారం. ఉరికంభం దగ్గర అప్పటికే సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్, వైద్య అధికారి సిద్ధంగా ఉన్నారు. ఉరితీతకు ముందు జరగాల్సిన ప్రక్రియలన్నీ పూర్తయినట్లు సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్‌కు వివరించారు. తరువాత ఈ నలుగురు ఖైదీలను తలారీకి అప్పగిస్తారు. ఖైదీలను ఉరి కంభం కింద నిల్చొబెట్టే వరకు వార్డెన్‌లు ఆ నలుగురు ఖైదీల చేతులు పట్టుకొనే ఉన్నారు. ఉరికంబం ఎక్కించి, ఉరి తీసేప్పుడు కాళ్ళు కదలకుండా రెండు కాళ్ళను చిన్న తాడుతో గట్టిగా కట్టారు. తర్వాత ముఖాలకి నల్లటి ముసుగులు వేశారు. అయితే అరవకుండా నోటిలో గుడ్డలు పెట్టడం, నోటిని మూయటం కానీ చేయలేదు. సరిగ్గా సమయం ఉదయం 5.30 ని . కి. మేజిస్ట్రేట్ టైం చూసుకొని.. సంకేతం ఇవ్వగానే, ఆ నలుగురు ఖైదీల కాళ్ల కింద ఉన్న తలుపులు తెరుచుకునేలా తలారి ‘లీవర్‌’ ను లాగాడు. ఆ నలుగురి మెడకు ఉరితాడు బిగిసింది. 14 నుంచి 16 నిమిషాల పాటు వారి శరీరాల కదలిక ఆగింది. అరగంట వరకు ఆ ఖైదీల శరీరాన్ని అలాగే ఉంచి, తర్వాత ఖైధీ మరణించినట్టుగా వైద్యాధికారి ధ్రువపరిచారు. ఆ విషయాన్ని హోం శాఖ అధికారులకు అధికారికంగా తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఎదురు చూసిన ఒక ఘట్టానికి తెరపడింది. నిర్భయ దోషులకి శిక్ష పడింది. ఇదంతా జరిగిన ఖైదీల కుటుంబ సభ్యులెవరూ జైలు పరిసర ప్రాంతాలకు రాలేదు. నిర్భయ తల్లిదండ్రులు,దేశవ్యాప్తంగా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా మానసిక క్షోభని అనుభవిస్తూ ఆ తల్లిదండ్రులు పడిన నరకయాతనకు ఇప్పటికైనా న్యాయం జరిగింది. దోషులని ఉరి తీసిన తర్వాత నిర్భయ తల్లి మాట్లాడుతూ “ఆలస్యంగా అయినా సరే మాకు న్యాయం జరిగింది అనుకుంటున్నాను. న్యాయవ్యవస్థ మీద మాకు నమ్మకం పెరిగింది. నిర్భయ దోషులను ఉరి తీయడం వలన ఈ దేశంలోని తల్లిదండ్రులకి కూడా న్యాయం జరిగింది. . మా అమ్మాయికే కాదు , ఇకపై ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరి తరపున పోరాడతాం అని అన్నారు. “నిర్భయ దోషులకి అనేక సార్లు శిక్షలు పడినప్పటికి, తప్పించుకుంటూ వచ్చారు. దీనివల్ల న్యాయవ్యవస్థలో ఎన్ని లొసుగులున్నాయో అవన్ని బయటికి వచ్చాయి. ఆ లోపాలను సరిదిద్దుకుంటూ భవిష్యత్లో ఏ అమ్మాయికి అన్యాయం జరిగిన సత్వరంగా శిక్షపడేలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్భయ తండ్రి బద్రినాధ్ సింగ్.
వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఈ నెల 25న థియేటర్లలో విడుదలౌతోంది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో విడుదల చేసింది చిత్ర యూనిట్. రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. యూనిక్ కంటెంట్ తో పాటు మారేడుమిల్లి యాక్షన్ ఎపిసోడ్స్ విజువల్ ట్రీట్ గా వున్నాయి. ఈ చిత్రంలో అల్లరి నరేష్ గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నారు. ”ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్ మీ ఊర్లో జరగబోతున్నాయి” అని ఎన్నికల అధికారిగా నరేష్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైయింది. తర్వాత మారేడుమిల్లి ప్రజానీకం, అక్కడి పాత్రలు ఒకొక్కటిగా పరిచయడం ఆసక్తికరంగా వుంది. ”సాయం చేయమని మీరు ఎన్ని సార్లు అడిగినా పట్టించుకొని ప్రతి ఆఫీసర్ సమాధానం చెప్పాలి” ”కొండ మీద జనాల ఓట్లు తీసుకోవాలని తెలిసిన ప్రభుత్వ అధికారులకి ఆ జనం బతుకు కోసం ఎంత కష్టపడుతున్నారో ఎందుకు తెలియడం లేదు” ”అన్యాయంగా బెదిరించే వాడికన్నా న్యాయం కోసం ఎదిరించే వాడే బలమైనవాడు”.. ట్రైలర్ తొలి సగంలో వినిపించిన ఈ డైలాగులు ఆలోచన రేకెత్తించేవిగా వున్నాయి. ”పోలీసులు పంపిన, మిలటరీని పంపిన తలదించేదే లేదు” అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ తర్వాత వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ లు మైండ్ బ్లోయింగా వున్నాయి. నదీ ప్రభావంలో జరిగే యాక్షన్ ఎపిసోడ్, అడవిలో ఎద్దులతో జరిగే యాక్షన్ సీక్వెన్స్ అమేజింగా వున్నాయి. ఎన్నికల అధికారి పాత్రలో అల్లరి నరేష్ అవుట్ స్టాడింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. నరేష్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా వుంది. ఇంటెన్స్ రోల్ లో సరికొత్తగా ఆకట్టుకున్నారు. ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘు బాబు ట్రైలర్ లో కీలకంగా కనిపించారు. దర్శకుడు ఎఆర్ మోహన్ యూనిక్ కంటెంట్ తో స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారు. టేకింగ్ అద్భుతంగా వుంది. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం బ్రిలియంట్ గా వుంది. రాంరెడ్డి సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్ లా వుంది. అడవి అందాలని, అక్కడి జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అబ్బూరి రవి మాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు అత్యున్నతంగా నిలిచాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది.
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది […] దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం – శ్రీ ఇంద్రేష్ జీ దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జి స్వయంగా రాసిన […] 26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌ స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్ద‌రూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్ప‌త్రిని […] మన రాజ్యాంగంలోకి `లౌకితత్వం’ ఎలా వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ […] భారత రాజ్యాంగం హిందూ హృదయం వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. […] FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్ `మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది. మ‌నీలాండ‌రింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్ప‌డి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌కు నవంబర్ 20, 2022న […] VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు” ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ […] “మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి” యువ‌స‌మ్మెళ‌నంలో వ‌క్త‌లు నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల్లో భాగంగా ఏడాది పాటు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో న‌వంబ‌ర్ 24 గురువారం రోజున భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని సాయి క‌న్వేన్ష‌న్ హాల్‌లో యువ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి వ‌చ్చిన వ‌క్త‌ల‌లో ఒక‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ […] రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం” సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు […] హైదరాబాద్ వేదికగా అద్భుతమైన బాలికా సంగమం వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు […]
జీవిత పోరాటాలు ఎప్పుడు బలమైన వ్యక్తుల్నే బాధ పెట్టావు. కానీ ఎప్పటికైనా సరే గెలిచినవాడు తాను గెలవగలనన్న విశ్వాసం ఉన్నవాడే. ఆ విశ్వాసం పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి చిహ్నం. ఆ పరిపూర్ణమైన వ్యక్తిత్వమే విజయానికి గీటురాయి. సక్సెస్.. గెలుపు… విజయం.. ఇలా తరచూ ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. విజయం అంటే ఏమిటి? లక్ష్యసాధన మాత్రమేనా? మీ సమాధానం ‘ అవును ‘ అయితే మీ ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిందే . ఎందుకంటే ‘లక్ష్యసాధన’ చేరుకోవాలంటే ముందుగా పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని సాధించాలి. ఎందుకంటే వ్యక్తిత్వం అనేది ఒక వ్యక్తి యొక్క విలువలు విశ్వాసాలు, స్వభావాల మిశ్రమం. ప్రపంచంలోని అతి విలువగల రత్నం కన్నా వ్యక్తిత్వం ఎక్కువ విలువైనది. ఒక మనిషి విజయం సాధించాలంటే అతనికి మంచి వ్యక్తిత్వం ఉండాలి. విజయాన్ని చేరుకునే దారిలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అవి అడ్డుకుని పడిపోకుండా ఉండటానికి ఎంతో దృఢమైన వ్యక్తిత్వమూ, ప్రయత్నమూ అవసరం. అదే విధంగా మన లక్ష్య సాధనలో జీవిత పయనంలో ఊహించని పరిణామాలు జరిగినప్పుడు కృంగిపోకుండా ఉండటానికి చాల దృఢమైన వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి పరిపూర్ణమైన వ్యక్తిత్వమే విజయానికి గీటురాయి అవుతుంది. మరి పరిపూర్ణం అయిన వ్యక్తిత్వం అంటే ఏమిటి ? అందరినీ మెప్పించే స్వభావం గల వ్యక్తిత్వం అంటే ప్రత్యేకత కలిగినది, ప్రశాంత చిత్తానికి మారుపేరు అయినది. అహంకారం లేని ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం గలది. చేసిన తప్పుల నుండి పాఠం నేర్చుకుంటూ, ఇతరుల అవసరాలను గౌర వించేది. ఇతరులని నాశనం చేసి తనని తాను నిర్మించుకునే గుణం లేనిది. గొప్పవారితో కలిసి నడుస్తున్నా కూడా కింది వారితో సంబంధం కలిగి ఉండటం అనే సామర్థ్యం గలది. ఒక మృదువైన మాట, దయగల చూపు, స్నేహభావంతో కూడిన చిరు నవ్వు దీన్ని వ్యక్తం చేస్తాయి. “గెలుపునైనా, ఓటమినైనా సమానంగా స్వీకరించగలిగే స్వభావం గలది. నిరంకుశత్వాన్ని ఎదరించి నిలువగల ఆత్మగౌరవం కలది, బాధ్యతని స్వీకరించే స్వభావం గలది. అణిగిమణిగి ఉండకుండానే మర్యాదగానూ, వినియోగంగానూ ఉండగలిగేది. గర్వం లేకుండా గొప్పగా వ్యవహరించగలిగేది. గెలుపుని సహజంగా స్వీకరించి, ఓటమిని అర్థం చేసుకోగలది. పైన చెప్పిన లక్షణాలలో కనీసం కొన్నింటిని మనం పెంపొందించుకున్నా విజయమే అవసరం లేని, విజయానికే గీటురాయిగా మారే పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని మన సొంతం చేసుకోవచ్చు. వ్యక్తిత్వ నిర్మాణం పసిబిడ్డగా ఉండగా మొదలై మనం చనిపోయే వరకూ సాగుతూనే ఉంటుంది. వ్యక్తిత్వానికి విజయం అవసరం లేదు. ఒక తోటని నాశనం చేసే కలుపుమొక్కల్ని తీసిపారేసే తోట మాలిలాగా మనం కూడా మనలో ఉన్న తప్పుల్ని ఎప్పటికప్పుడు తీసిపారవేస్తూ వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. లేదంటే లక్ష్యాన్ని సాధించిన తర్వాత కూడా వ్యక్తిత్వాన్ని దిగజార్చే పరిస్థితులు మనకి ఎదురవుతాయి. దీనికి నిదర్శనంగా నేడు అవినీతి స్కాంలలో చిక్కుకున్న కేంద్రమంత్రులు, అభ్యున్నత స్థాయి అధికారులు, ముఖ్య మంత్రులు, విలువల పతనంతో పదవిని కోల్పోయిన గవర్నర్లు మనం చూడవచ్చు. కష్టాలలో చిక్కుకున్నవారు కొందరు రికార్డులు సృష్టిస్తారు. ఇంకొందరు కుంగిపోతారు. కష్టాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. వ్యక్తిత్వం అనేది ప్రతిధ్వని లాంటిది. ఈ చిన్న కథను చూడండి. ఒక చిన్నపిల్లవాడికి వాళ్ళమ్మ మీద కోపం వచ్చింది. అప్పుడు వాడు “నువ్వంటే నాకసహ్యం, నువ్వంటే నా కసహ్యం ” అని అరిచాడు. కానీ అలా అన్నాక వాళ్ళమ్మ కోప్పడుతుందేమోనని భయపడి ఇంటి బయటికి పారిపోయాడు. అలా వెళ్ళి ఒక లోయని చేరుకున్నాడు. అక్కడ మళ్ళీ “నువ్వంటే నా కసహ్యం, నువ్వంటే నాకసహ్యం అని కేక పెట్టాడు. అతని కేక ఆ లోయలో ప్రతిధ్వనించింది. అంతకు ముందెన్నడు ఆ పిల్లవాడు ప్రతిధ్వని విని ఉండకపోవటం చేత, వాడు భయపడి తల్లి దగ్గరికి పరిగెత్తాడు. తల్లితో లోయలో ఒక చెడ్డ కుర్రాడున్నాడనీ. ‘నాకు నువ్వంటే కసహ్యం ‘ అని అరుస్తున్నాడు.” చెప్పాడు. తల్లికి పిల్లాడు చెప్పుతున్నది అర్ధం అయింది. ఆమె వాడితో మళ్ళీ లోయలోకి వెళ్ళి “నువ్వంటే నాకిష్టం” అని అరవమని చెప్పింది. పిల్లవాడు తల్లి చెప్పిన మాట విని లోయలోకి వెళ్ళి అలాగే అరిచాడు. అప్పుడు ప్రతిధ్వని కూడా ‘నాకు నువ్వంటే ఇష్టం’ అని బదులు చెప్పింది. పై కథలో నీతి అర్థమైందిగా మన వ్యక్తిత్వం దేన్నైతే ఇస్తుందో అదే మనం తిరిగి పొందుతాం. వినయం, నిజాయితీ, బాధ్యత ఈ మూడే వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి. మన వ్యక్తిత్వాన్ని బలపరచటమో / స్పష్టంగా చూపించటమో మనం ఎదుర్కొనే కష్టాల వల్లే సాధ్యపడుతుంది. విజయం కన్నా కష్టమైనది ఆ సాధించిన విజయంతో ఏం చేస్తామన్నదే. చాలా మందికి విజయాన్ని ఎలా సాధించాలో తెలుసు. కానీ ఆ తర్వాత దాన్ని ప్రయోజనకరంగా ఎలా వినియోగించాలో తెలీదు. సమర్థతా, వ్యక్తిత్వం కలిసి ఉంటాయి. సమర్థత వల్ల విజయం లభిస్తుంది. విజయం మిమ్మల్ని ఎల్లప్పుడూ విజయోన్ముఖులుగా ఉంచుతుంది. ఎదుటివారి గురించి బాధ్యతగా ఆలోచించగలగడం ఈ సంఘటన చూడండి ఒక పదేళ్ళ పిల్లవాడు ఐస్ క్రీం షాపుకి వెళ్ళి బల్లముందు కూర్చొని సర్వర్ని “ఐస్ క్రీం కోన్ ధర ఎంత?” అని అడిగాడు. “75 సెంట్లు” అని జవాబు వచ్చింది. తన చేతిలోని చిల్లర లెక్కపెట్టుకుని ఆ పిల్లవాడు ఒక చిన్న కప్పు ఐస్ క్రీం వెల ఎంత? అని అడిగాడు. సర్వర్ అసహనంగా 65 సెంట్లు” అన్నాడు. “నాకు ఒక చిన్న కప్పు ఐస్క్రీం కావాలి” అన్నాడా పిల్లవాడు. ఐస్ క్రీం తిని బిల్లు చెల్లించి వెళ్ళిపోయాడు. ఖాళీ ప్లేటు తియ్యటానికి ఆ బల్ల దగ్గరికి వచ్చిన సర్వర్ మనసు చలించిపోయింది. ఆ ప్లేటు కింద రెండు పదిసెంట్ల నాణేలు అతనికి ‘టిప్’గా వదిలి వెళ్ళాడా పిల్లాడు. వాడు తనకి ఐస్ క్రీం తెప్పించుకునే ముందు సర్వరిని కూడా దృష్టిలో ఉంచుకొన్నాడు. సున్నిత మనస్తత్వాన్ని అవతలి వ్యక్తి అవసరాలని గమనించే స్వభావాన్ని కనపరిచాడు. తన గురించి ఆలోచించుకునే ముందు తాను ఇతరుల గురించి ఆలోచించాడు. ఆ పిల్లాడిలా మనందరం ఆలోచించగలిగితే ఈ ప్రపంచ ముఖచిత్రమే మారిపోతుంది. అవతలి వారి గురించి ఆలోచించటం అనేది ఎదుటివారి పట్ల మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న సమాధానం తెలుసునేమో ఆలోచించండి. “మీ దగ్గర ఉన్నంత కాలం ఎలాంటి విలువ లేనిది, ఇంకొకరికి ఇవ్వగానే ఎంతో విలువైనదిగా మారేది”. దీన్ని పొందకుండా జీవించగల ధననంతులూ లేరు. దీన్ని పొందలేనంత బీదవారు లేదు. ఇది అలసిపోయిన వారికి విశ్రాంతి లాంటిది. నిరాశ చెందిన వారికి సూర్యోదయం లాంటిది. విచారంగా ఉన్న వారికి సూర్యరశ్మిలాంటిది. అదేమిటంటే … చిరునవ్వు ఎంతటి సమస్య, కష్టం వచ్చిన ముఖంపై చిరున్నవ్వుని చెరగనివ్వకండి. చిరునవ్వే ఎన్నో సమస్యలని పరిష్కరిస్తుంది చక్కని వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది . వినియం లేని ఆత్మవిశ్వాసం దర్పం అనిపించుకుంటుంది. వినయం అన్ని సద్గుణాలకు పునాది. ఈ కథని చూడండి. చాలా ఏళ్ళ క్రితం ఒక వ్యక్తి గుర్రాన్ని ఎక్కి పోతుంటే కొంత మంది సైనికులు బరువైన దున్గని కదిలించటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ కని పించారు. మిగతావారు ప్రయసా పడుతుంటే, వారి నాయకుడు మాత్రం నిలబడి చూస్తున్నాడు. అప్పుడు అటుగా వచ్చిన వ్యక్తి ఆ నాయకుడిని మీరు సాయం చెయ్యటలేదే అని అడిగాడు. “నేను ఈ దండు నాయకుడిని, నేను ఆజ్ఞలు మాత్రమే జారీ చేస్తాను” అన్నాడు. వెంటనే గుర్రం మీదున్న వ్యక్తి కిందికి దిగి, మిగతా వారి వద్దకు నడిచి, ఆ దుంగని ఎత్తటంలో వారికి సహాయం చేసాడు. అతను కూడా ఓ చెయ్యి వెయ్యగానే ఆ దుంగని జరపటం వీలయింది. అప్పుడా వ్యక్తి మాట్లాడకుండా తన గుర్రం దగ్గరికి వెళ్ళి, దాన్ని ఎక్కి, జట్టు నాయకుడి దగ్గరకు నడిపించి ” ఈ సారి నీ క్రింద పనిచేసే సైనికులకి సహాయం కావాలంటే సర్వసేనాధిపతికి కబురుపెట్టు అన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాక ఆయనే ‘జార్జి వాషింగ్టన్’ అనే విషయం అందరికీ తెలియవచ్చింది. మరి వాషింగ్టన్ ఎవరో మీ అందరికీ తెలిసిందే.. ఒక రష్యన్ సామెత ‘సుత్తి గాజుపలకను ముక్కలు ముక్కలు చేస్తుంది. అదే సుత్తి ఉక్కుకి ఆకారం ఇస్తుంది. ఇక్కడ సుత్తి ఒక్కటే కాని మనం గాజుతో తయారైన వారిమా, ఉక్కుతో చేయబడ్డామో! అన్నది మన వ్యక్తిత్వం నిర్ధారిస్తుంది. కనుక మీరు పరిపూర్ణ వ్యక్తిత్వంతో మెలిగి లక్ష్య సాధనలోనే కాదు, జీవితంలోనూ పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ..
Vaishakha Puranam – Chapter 4 నారద మహర్షిని అంబరీష మహారాజు “మహర్షీ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను. అంబరీషమహారాజా! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము, నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము, పగటినిద్ర, కంచుపాత్రలో భుజించుట, (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు. వ్రతమునాచరించువారు పాత్రలో, కంచములో భుజింపరాదు. అరటీఅకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము. ధనవంతులు – బంగారు, వెండిపాత్రలలోను, సామాన్యులు కంచుపాత్రలలోను ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖమాసవ్రతము చేయువారు మానవలెను. రెండుమార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను. వైశాఖమాసవ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసవ్రతము పాటించువారు, యెండలోనడచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్దలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమమాసమున గూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగ భావించి వాని పాదములను నీటిచే కడిగి యా పవిత్రజలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నియు పటాపంచలై నశించును. ఆ జలమును తలపై జల్లుకొనిన గంగ మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణుప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిదకడుపున బుట్టి తరువాత జన్మయందు కంచరగాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై యుండి దృఢశరీరము కలిగి స్వస్థుడైయున్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనందును వైశాఖమున బహిస్నానము నదీ / తటాకాదులలో చేయనివాడు వందలమార్లు శునక జన్మమునొందును. స్నానాదులు లేక వైశాఖమాసమున గడిపినవాడు పిశాచమై యుండును. వైశాఖమాసవ్రత మాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభియై జలమును, అన్నమును దానము చేయనివాడు పాపదుఃఖముల నెట్లు పోగొట్టుకొనును? పోగొట్టుకొనలేడని భావము. Vaishakha Puranam – Chapter 4 శ్రీమహావిష్ణువును ధ్యానించుచు నదీస్నానము నాచరించినవారు గత మూడు జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనును. ప్రాతఃకాలమున సూర్యోదయ సమయమున సముద్రస్నానము నాచరించినచో నేడు జన్మలలో చేసిన పాపములును పోవును. Vaishakha Puranam – Chapter 4 జాహ్నవి, వృద్దగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి యని గంగానది యేడు విధములుగ ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్దినందినది. అట్టి సప్తగంగలలో ప్రాతఃకాలస్నానమున వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతఃకాలమున చేసినవారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున(లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్లు) గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్దలతో వాని యందు స్నానమాడవలెను. రసద్రవ్యములలో క్షీరముత్తమము. క్షీరము కంటె పెరుగు ఉత్తమము. పెరుగుకంటె నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తికమాసముత్తమము. కార్తికముకంటె మాఘమాసముత్తమము. మాఘముకంటె వైశాఖముత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును. కావున నిట్టి పవిత్రమాసమున ధనవంతుడైనను, దరిద్రుడైనను, యధాశక్తి వ్రతము నాచరించుచు బ్రాహ్మణునకు యధాశక్తిగ దానమీయవలెను కంద మూలములు, పండ్లు, వ్రేళ్లు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగువానిని నిచ్చినను కలుగు పుణ్యమనంతము. బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికిని యీ మాసమున వ్రతదానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు. దానము చేయనివాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపముల నాచరించును. అందుచే నరకము నందును. కావున యధాశక్తిగ దానము చేయుట యెట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుచు దానము చేయవలయును. ఇంటిలో నెన్నియలంకారములున్నను పైకప్పులేనిచో ఆ యిల్లు నిరర్ధకమైనట్లు జీవి యెన్ని మాస వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో వాని జీవితమంతము వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటె వైశాఖమాస వ్రతము ఉత్తమమను భావము. స్త్రీ సౌందర్యవతియైనను, గుణవంతురాలైనను, భర్త కలిగియున్నదైనను, భర్తను ప్రేమించుచు, భర్తృప్రేమను కలిగియున్నను, వైశాఖవ్రతము నాచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని యెరుగుము. Vaishakha Puranam – Chapter 4 అనగా సర్వశుభలాభములనంది యువతులును వైశాఖవ్రతమును చేయనిచో వారికి నున్నవన్నియు నిష్పలములు వ్యర్థములునని భావము. గుణములెన్ని యున్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్ర్వతము లెన్నిటిని చేసినను వైశాఖమాస వ్రతమును చేయనిచో యన్నియు వ్యర్థములగును సుమా! శాక సూపాదులు (కూర పప్పు) యెంత యుత్తమములైనను, యెంత బాగుగవండినను ఉప్పులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖవ్రతమును చేయనిచో నెన్ని వ్రతములును చేసినను అవియన్నియు వ్యర్థములే యగును సుమా. స్త్రీ యెన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే యెన్ని సద్ వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున శ్రీమహావిష్ణువు దయను వైశాఖ వ్రతమునాచరించి పొందవలెను. ఇట్ళు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాదికముచే సర్వపాపక్షయమై వైకుంఠప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని యితర మాసములలో చేసినచో వచ్చు ఫలములకంటె వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలమత్యధికము. వైశాఖవ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసినవానికంటె వీనిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను, కాముకుడైనను, యింద్రియలోలుడైనను వైశాఖమాస వ్రతము నాచరించినచో వైశాఖస్నానమాత్రముననే సర్వదోషముల నశింపజేసి కొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసమునకు శ్రీమహావిష్ణువే దైవము. వైశాఖమాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీమహావిష్ణువు నిట్లు ప్రార్థింపవలయును. మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ | ప్రాతః స్నానంకరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ || పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యము నీయవలయును. వైశాఖే మేషగేభానౌ ప్రాతః స్నాన పరాయణః | అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన || గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే | ప్ర గృహ్ణీతమయాదత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ || ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః | గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ || అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడి / పొడి బట్టలను కట్టుకొని వైశాఖమాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలయును. వైశాఖమాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను / చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నియు నశించును. Vaishakha Puranam – Chapter 4 ముక్తి లభించును. ఇట్లు చేసినవారు భూలోక వాసులైనను స్వర్గలోకవాసులైనను, పాతాళలోకవాసులైనను యెచటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు. అనగా పునర్జన్మయుండదు. ముక్తి సిద్దించును. వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు, శ్రీమహావిష్ణువు సత్కధలను విననివారును, స్నానము, దానము చేయనివారును, నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖస్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు. తను స్వతంత్రుడై యుండి తన శరీరము తన యధీనములోనే యుండి, నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడవీలున్నను, స్నానమాడక నాలుక తన యధీనములో నుండి ‘హరి’ యను రెండక్షరములను పలుకకయున్న నీచ మానవుడు జీవించియున్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుటమున్నగు లక్షణములు లేని ‘శవము’ వలె నతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని యెట్లైనను సేవింపనివాడు పందిజన్మనెత్తును. పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును పాటించుచు ప్రాతఃకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీమహావిష్ణువు నర్చించి విష్ణు కధాశ్రవణము దానము చేసినవారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో గలసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలయును సుమా.
ప్రకటన 10:6 – పరలోకమును అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొని ఇక ఆలస్యముండదు గాని Everlasting కీర్తనలు 89:29 – శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. 2కొరిందీయులకు 5:1 – భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. Immeasurable యిర్మియా 31:37 – యెహోవా సెలవిచ్చునదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసివేతును; యెహోవా వాక్కు ఇదే. High కీర్తనలు 103:11 – భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. యెషయా 57:15 – మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించువాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారియొద్దను దీనమనస్సు గలవారియొద్దను నివసించుచున్నాను. Holy ద్వితియోపదేశాకాండము 26:15 – నీ పరిశుద్ధాలయమగు ఆకాశములోనుండి చూచి, నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. కీర్తనలు 20:6 – యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములోనుండి అతని కుత్తరమిచ్చును. యెషయా 57:15 – మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించువాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారియొద్దను దీనమనస్సు గలవారియొద్దను నివసించుచున్నాను. God’s dwelling-place 1రాజులు 8:30 – మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము. మత్తయి 6:9 – కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, God’s throne యెషయా 66:1 – యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది? అపోస్తలులకార్యములు 7:49 – ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు God -is the Lord of దానియేలు 5:23 – ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి యుంచుకొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైననుచేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. మత్తయి 11:25 – ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. -Reigns in కీర్తనలు 11:4 – యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కీర్తనలు 135:6 – ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు దానియేలు 4:35 – భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేన యెడలను భూనివాసుల యెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. -Fills 1రాజులు 8:27 – నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును? యిర్మియా 23:24 – యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు. -Answers His people from 1దినవృత్తాంతములు 21:26 – పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి. దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. 2దినవృత్తాంతములు 7:14 – నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. నెహెమ్యా 9:27 – అందుచేత నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువులచేతిలోనుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తినిబట్టి వారికి రక్షకులను దయచేసితివి. కీర్తనలు 20:6 – యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములోనుండి అతని కుత్తరమిచ్చును. -sends His judgments from ఆదికాండము 19:24 – అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్దనుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి 1సమూయేలు 2:10 – యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించినవానికి అధికబలము కలుగజేయును. దానియేలు 4:13 – మరియు నేను నా పడకమీద పండుకొని యుండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా, దానియేలు 4:14 – జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశమునుండి దిగివచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి; పశువులను దాని నీడనుండి తోలివేయుడి; పక్షులను దాని కొమ్మలనుండి ఎగురగొట్టుడి. రోమీయులకు 1:18 – దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. Christ -as Mediator, entered into అపోస్తలులకార్యములు 3:21 – అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము. హెబ్రీయులకు 6:20 – నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను. హెబ్రీయులకు 9:12 – మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను. హెబ్రీయులకు 9:24 – అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలొకమందే ప్రవేశించెను -is all-Powerful in మత్తయి 28:18 – అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. 1పేతురు 3:22 – ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. Angels are in మత్తయి 18:10 – ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మత్తయి 24:36 – అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. Names of saints are written లూకా 10:20 – అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి యున్నవని సంతోషించుడని వారితో చెప్పెను. హెబ్రీయులకు 12:23 – పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవునియొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలయొద్దకును, Saints rewarded in మత్తయి 5:12 – సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. 1పేతురు 1:4 – మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. Repentance occasions joy in లూకా 15:7 – అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును Lay up treasure in మత్తయి 6:20 – పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. లూకా 12:33 – మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెటకొట్టదు Flesh and blood cannot inherit 1కొరిందీయులకు 15:50 – సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. Happiness of, described ప్రకటన 7:16 – వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ప్రకటన 7:17 – ఏలయనగా సింహాసనమధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. Is called -A garner మత్తయి 3:12 – ఆయన చేట ఆయనచేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. -the kingdom of Christ and of God ఎఫెసీయులకు 5:5 – వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. – The Father’s house యోహాను 14:2 – నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. -A heavenly country హెబ్రీయులకు 11:16 – అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్దపరచియున్నాడు -A rest హెబ్రీయులకు 4:9 – కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. -Paradise 2కొరిందీయులకు 12:2 – క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. 2కొరిందీయులకు 12:4 – అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. The wicked excluded from గలతీయులకు 5:21 – భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఎఫెసీయులకు 5:5 – వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. ప్రకటన 22:15 – కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. Enoch and Elijah were translated into ఆదికాండము 5:24 – హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను. హెబ్రీయులకు 11:5 – విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను; అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. 2రాజులు 2:11 – వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరుచేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను
త్వరగా బరువు తగ్గాలంటే వెల్లుల్లిని దీనితో కలిపి తినండి – TV9 Telugu | To Lose Weight Quickly Eat Garlic With Honey Au61 వెల్లుల్లి ఆహారానికి రుచిని జోడించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఆయుర్వేదంలో అనేక రకాల ఆరోగ్య సమస్యల నివారణకు కూడా సహాయా పడుతుంది దగ్గు ,జలుబు నుండి వాపు ,అధిక రక్తపోటు వరకు అనేక రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. తేనె ,వెల్లుల్లి కలిసి జీవక్రియను పెంచి, అధిక బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది వెల్లుల్లి లో B6 ,C, ఫైబర్, మాంగనీస్, కాల్షియంతో నిండి ఉంది. ఇది మీ బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎనిమిది వారాల పాటు వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో నిల్వ ఉండే కొవ్వు శాతం తగ్గుతుంది ఒక చిన్న కప్పులో ఒక టీస్పూన్ తేనె తీసుకుని అందులో వెల్లుల్లి కలపాలి. ఈ రెండు పదార్థాలను సరిగ్గా కలపండి.15-20 నిమిషాలు నానబెట్టండి. ఇది ఉదయం మాత్రమే తినాలి. 3 రోజుల వరకు ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవడం మంచిది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి మీరు గర్భవతిగా ఉంటే, తల్లిపాలు ఇస్తున్నట్లయితే.. తేనె , వెల్లుల్లిని కలిపి తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
మత్తయి 21:42 – మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా? Appointed by God ఎఫెసీయులకు 1:22 – మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. Declared by himself మత్తయి 21:42 – మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా? As his mystical body ఎఫెసీయులకు 4:12 – అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను. ఎఫెసీయులకు 4:15 – ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఎఫెసీయులకు 5:23 – క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. Has the pre-eminence in all things 1కొరిందీయులకు 11:3 – ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. ఎఫెసీయులకు 1:22 – మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. కొలొస్సయులకు 1:18 – సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను. Commissioned his Apostles మత్తయి 10:1 – ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికారమిచ్చెను. మత్తయి 10:7 – వెళ్లుచు పరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి. మత్తయి 28:19 – కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు యోహాను 20:21 – అప్పుడు యేసు మరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. Instituted the ordinances మత్తయి 28:19 – కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు లూకా 22:19 – పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. లూకా 22:20 – ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తమువలననైన క్రొత్త నిబంధన. Imparts gifts కీర్తనలు 68:18 – నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొనిపోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసికొనియున్నావు. ఎఫెసీయులకు 4:8 – అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది. Saints are complete in కొలొస్సయులకు 2:10 – మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సైయున్నాడు; Perverters of the truth do not hold కొలొస్సయులకు 2:18 – అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనస్సువలన ఊరక ఉప్పొంగుచు, కొలొస్సయులకు 2:19 – శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది.
“ప్రజారోగ్యం, ఆసుపత్రులు” అనేది రాష్ట్రం పరిధిలోనిది కాబట్టి, జాతీయ ఆరోగ్య పథకంతోపాటుగా, వివిధ రకాల ఆరోగ్య రక్షణ పథకాలను అమలు చేసే ప్రధాన బాధ్యత కూడా ఆయా రాష్ట్రాలకే ఉంటుంది. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా పర్యవేక్షణ కొనసాగిస్తూ, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వాన్ని అందిస్తూ వస్తోంది. కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి, తద్వారా ప్రజారోగ్య శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తోంది. ఇండియా కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ కింద అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థికపరంగా అవసరమైన మద్దతు అందుతూ ఉంది. అయితే, స్థానిక అసరాలకోసం,.. తమ సందర్భానికి, ప్రాధాన్యతలకు తగినట్టుగా వనరులను వినియోగించుకునే వెసులుబాటును రాష్ట్రాలకు, కేంద్ర పాలిత పాలిత ప్రాంతాలకు కల్పించారు. 2020 సెప్టెంబరు 10 నాటికి అందిన సమాచారం ప్రకారం,.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 4,256.81 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత విడుదలైంది. “ప్రజారోగ్యం, ఆసుపత్రులు” అనేది రాష్ట్రం పరిధిలోని అంశం కాబట్టి, డాక్టర్లు, ప్రజారోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకునే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అవుతుంది. ఆరోగ్య రక్షణవ్యవస్థలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాన్ని (ఎన్.ఆర్.హెచ్.ఎం.ను) 2005వ సంవత్సరంలో ప్రారంభించారు. ప్రజారోగ్య సదుపాయాల కింద అందరికీ అందుబాటులో నాణ్యమైన ఆరోగ్య రక్షణ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత పరిపాలనా యంత్రాంగాలకు మరింత సహాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం ఎన్.ఆర్.హెచ్.ఎం. కార్యక్రమాన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమం ఉప పథకంగా నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆరోగ్య రక్షణ సదుపాయాల స్థాయిని పెంచేందుకు, మౌలిక సదుపాయాల పరంగా ఉన్న అంతరాలను పూడ్చేందుకు, అవసరాల ప్రాతిపదికన కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను సిబ్బందితో భర్తీ చేసేందుకు ఆయా రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ. ఆరోగ్య కార్యక్రమం మద్దతు ఇస్తోంది. ప్రజారోగ్య సదుపాయాలకోసం స్పెషలిస్ట్ వైద్యులను వినియోగించుకునేందుకు సడలింపు నిబంధనలను అనుసరించేలా రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ వ్యవస్ధ బయటినుంచి స్పెషలిస్టులను వినియోగించుకోవడం, ఇందుకు సంబంధించి స్పెషలిస్టుల సేవల పరిధిని అవసరాన్ని బట్టి కుదించడం, విస్తరింపజేయడం వంటివి జాతీయ ఆరోగ్య కార్యక్రమం పరిధిలో జరుగుతున్నాయి. స్పెషలిస్టులను ప్రజారోగ్య సేవల్లోకి ఆకర్షించేందుకు వారు బేరమాడుకునే విధంగా వేతనాలు చెల్లించుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఉంది. ''మీరు చెప్పండి..మేం చెల్లిస్తాం" అనే ప్రాతిపదికపై వెసులుబాటు వ్యూహాలను రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. హార్డ్ ఏరియా అలెవెన్స్, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల చెల్లింపు, బస ఏర్పాటు, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రవాణాను ఏర్పాటు, శిక్షణా కార్యక్రమాలకు సహాయం చేయడం తదితర కారక్యకలాలన్నింటికీ రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందుతోంది. ప్రజారోగ్య రక్షణ సదుపాయాల్లో డాక్టర్ల కొరతను, స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను పరిష్కరించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారం తెలియజేశారు. *** (Release ID: 1657153) Visitor Counter : 88 Read this release in: English , Marathi , Manipuri ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ గ్రామీణ ఆరోగ్య రక్షణ వ్యవస్థపై కోవిడ్ ప్రభావం Posted On: 20 SEP 2020 8:20PM by PIB Hyderabad “ప్రజారోగ్యం, ఆసుపత్రులు” అనేది రాష్ట్రం పరిధిలోనిది కాబట్టి, జాతీయ ఆరోగ్య పథకంతోపాటుగా, వివిధ రకాల ఆరోగ్య రక్షణ పథకాలను అమలు చేసే ప్రధాన బాధ్యత కూడా ఆయా రాష్ట్రాలకే ఉంటుంది. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా పర్యవేక్షణ కొనసాగిస్తూ, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వాన్ని అందిస్తూ వస్తోంది. కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి, తద్వారా ప్రజారోగ్య శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తోంది. ఇండియా కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ కింద అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థికపరంగా అవసరమైన మద్దతు అందుతూ ఉంది. అయితే, స్థానిక అసరాలకోసం,.. తమ సందర్భానికి, ప్రాధాన్యతలకు తగినట్టుగా వనరులను వినియోగించుకునే వెసులుబాటును రాష్ట్రాలకు, కేంద్ర పాలిత పాలిత ప్రాంతాలకు కల్పించారు. 2020 సెప్టెంబరు 10 నాటికి అందిన సమాచారం ప్రకారం,.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 4,256.81 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత విడుదలైంది. “ప్రజారోగ్యం, ఆసుపత్రులు” అనేది రాష్ట్రం పరిధిలోని అంశం కాబట్టి, డాక్టర్లు, ప్రజారోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకునే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అవుతుంది. ఆరోగ్య రక్షణవ్యవస్థలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాన్ని (ఎన్.ఆర్.హెచ్.ఎం.ను) 2005వ సంవత్సరంలో ప్రారంభించారు. ప్రజారోగ్య సదుపాయాల కింద అందరికీ అందుబాటులో నాణ్యమైన ఆరోగ్య రక్షణ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత పరిపాలనా యంత్రాంగాలకు మరింత సహాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం ఎన్.ఆర్.హెచ్.ఎం. కార్యక్రమాన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమం ఉప పథకంగా నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆరోగ్య రక్షణ సదుపాయాల స్థాయిని పెంచేందుకు, మౌలిక సదుపాయాల పరంగా ఉన్న అంతరాలను పూడ్చేందుకు, అవసరాల ప్రాతిపదికన కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను సిబ్బందితో భర్తీ చేసేందుకు ఆయా రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ. ఆరోగ్య కార్యక్రమం మద్దతు ఇస్తోంది. ప్రజారోగ్య సదుపాయాలకోసం స్పెషలిస్ట్ వైద్యులను వినియోగించుకునేందుకు సడలింపు నిబంధనలను అనుసరించేలా రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ వ్యవస్ధ బయటినుంచి స్పెషలిస్టులను వినియోగించుకోవడం, ఇందుకు సంబంధించి స్పెషలిస్టుల సేవల పరిధిని అవసరాన్ని బట్టి కుదించడం, విస్తరింపజేయడం వంటివి జాతీయ ఆరోగ్య కార్యక్రమం పరిధిలో జరుగుతున్నాయి. స్పెషలిస్టులను ప్రజారోగ్య సేవల్లోకి ఆకర్షించేందుకు వారు బేరమాడుకునే విధంగా వేతనాలు చెల్లించుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఉంది. ''మీరు చెప్పండి..మేం చెల్లిస్తాం" అనే ప్రాతిపదికపై వెసులుబాటు వ్యూహాలను రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. హార్డ్ ఏరియా అలెవెన్స్, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల చెల్లింపు, బస ఏర్పాటు, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రవాణాను ఏర్పాటు, శిక్షణా కార్యక్రమాలకు సహాయం చేయడం తదితర కారక్యకలాలన్నింటికీ రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందుతోంది. ప్రజారోగ్య రక్షణ సదుపాయాల్లో డాక్టర్ల కొరతను, స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను పరిష్కరించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారం తెలియజేశారు.
చెస్లా మీవోష్ (1911-2014) పోలిష్ కవి. ఇరవయ్యవ శతాబ్దపు ప్రపంచ మహాకవుల్లో ఒకడు. రెండు ప్రపంచ యుద్ధాల్నీ, ప్రచ్ఛన్న యుద్ధాన్నీ కళ్ళారా చూసినవాడు. జీవితం ఎంత మృత్యుతుల్యమో, మనిషి ఎంత అమానుషమో, నాగరికత ఎంత అనాగరికమో ప్రత్యక్షంగా అనుభవించినవాడు. రాజారావు (1908-2006) నవలాకారుడు. భారతీయ విలువల్నీ, గాంధేయ స్ఫూర్తినీ ఒక స్థానిక భారతీయ కోణం నుంచి నవలలుగా మలిచి ప్రపంచసాహిత్య పటానికెక్కినవాడు. మీవోష్ 1969 లో రాజారావుని ఉద్దేశిస్తూ ఒక కవిత రాసాడు. అది ఒక రచయిత మరొక రచయిత కోసం రాసింది కాదు. సంక్షోభంలో చిక్కుకున్న ప్రపంచంలో పాశ్చాత్య ప్రపంచం ప్రాచ్య ప్రపంచాన్ని ఉద్దేశిస్తూ రాసిన కవిత. కాని, అప్పటికి, అంటే, యాభై ఏళ్ళ కిందట, పాశ్చాత్య ప్రపంచానికి భారతదేశంలో చూడటానికి ఇంకా కొన్ని విలువలు మిగిలి ఉండేవి. అప్పటికింకా భారతదేశం తన జాతీయోద్యమస్ఫూర్తినుంచి పూర్తిగా బయటపడిపోలేదు. ఇంకా ఎంతో కొంతమంది గాంధేయ విశ్వాసాలకు అనుగుణంగా జీవితం కొనసాగిస్తున్న వాళ్ళుండేవారు. కాని, ఇప్పుడు, 2019 లో ఈ కవిత చదువుతుంటే, ఇంకెంతమాత్రం, మనం రాజారావు దేశానికి చెందినవాళ్ళమనుకోలేం. ఇప్పుడు మన గణతంత్రం నెమ్మదిగా అవినీతి గణాల తంత్రంగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది. మీవోష్ నియంతృత్వాన్ని చూసాడు. నాజీమూకలూ, స్టాలిన్ మూకలూ కూడా పోలండ్ ని ఎట్లా చెరిచాయో కళ్ళారా చూసాడు. ఆ తర్వాత ఫ్రాన్సులోనూ, అమెరికాలోనూ గణతంత్రమెట్లా ఉంటుందో చూసాడు. ఈ కవిత రాసిన మరుసటి ఏడాదే అమెరికన్ పౌరసత్వం తీసుకున్నాడు. అమెరికాని అతడు moderately corrupt అన్నాడు. కాని, నా కూతురు ఇప్పుడు తాను అమెరికాని కళ్ళారా చూసి ఆ దేశంలో మనుషులు extremely insecure అని చెప్తున్నది. గత వారం రోజులుగా ఈ కవిత పదే పదే గుర్తొస్తున్నది నాకు. ఈ అత్యంత అవినీతిమయమైన గణతంత్రం నుంచి మనకు ముక్తి ఉన్నదా? కవులు, రచయితలు రాజకీయ విమోచన కోసం కవిత్వం రాస్తున్నారు. మరికొందరు సామాజిక విమోచన కోసం గొంతెత్తుతున్నారు. మిత్రులారా, వాటిలో నాకు నమ్మకం చిక్కట్లేదు. ఇప్పుడు నేను చెయ్యగలిగిందల్లా, మీవోష్ చెప్పుకున్నట్టు దేవుడి రాజ్యంకోసం ప్రార్థించడమే.
నిజామాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాసర ఐఐఐటీ విద్యార్థులను ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ బల్మూరి పరామర్శించారు. ఆసుపత్రి వైద్య బృందంతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. Source: Eenadu కత్తి కార్తీక కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గతేడాది జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో కార్తీక ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. Source: Eenadu ఇటీవల భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సరైన ఫామ్‌లో లేకపోవడంతో ఆయన అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. దీనికి దృష్టి కోణం(పర్‌స్పెక్టీవ్) అనే పదాన్ని జత చేస్తూ విరాట్‌ పోస్టు పెట్టారు. Source: Eenadu భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉద్ధృతిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. భారీవర్షాలకు గోదావరికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. ఈ సందర్భంగా నదీమతల్లికి ఆయన ప్రత్యేక పూజలు చేసి, హారతి ఇచ్చారు. Source: Eenadu ఏలూరు జిల్లాలోని కుక్కునూరులో వరద ఉద్ధృతి తీవ్రంగా ఉంది. దీంతో ఇళ్లు, వాహనాలు, దారులు జలదిగ్బంధమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Source: Eenadu ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యూపీలోని జలౌన్‌ జిల్లాలో బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ సీఎంలు బ్రజేశ్‌ పతక్‌, కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తదితరులు పాల్గొన్నారు. Source: Eenadu జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా కౌలు రైతు పచ్చిమళ్ల శంకరం కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. Source: Eenadu హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ కన్వెన్షన్‌లో జేడీ ఫ్యాషన్‌ కళాశాల విద్యార్థులు డిజైన్‌ చేసిన దుస్తులతో మోడల్స్‌ ర్యాంప్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు. వివిధ రకాల వ్యర్థాలతో విద్యార్థులు చూడముచ్చటైన వస్త్రాలను డిజైన్‌ చేసి అదరహో అనిపించారు.
మూవీడెస్క్: తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. రానా, సాయిపల్లవి జంటగా నటించిన నక్సలిజం నేపథ్యంతో సాగే ఒక ప్రేమ కథా చిత్రం కావడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై అమితమైన ఆసక్తి పెరిగింది. కాగా ఇప్పటికే విడుదలైన పాటలు మరియు ట్రైలర్‌ చిత్రంపై భారీగా ఆసక్తిని పెంచాయి. శుక్రవారం(జూన్‌ 17)న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్‌లో విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారంటే: 3/5 విరాటపర్వం కథ 1990-92 ప్రాంతంలోనిది. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల(సాయి పల్లవి) పుట్టుకనే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది. పోలీసులు,నక్సలైట్ల ఎదురుకాల్పుల మధ్య వెన్నెలకు జన్మనిస్తుంది ఆమె తల్లి(ఈశ్వరీరావు). ఆమెకు పురుడు పోసి పేరు పెట్టింది కూడా ఓ మహిళా మావోయిస్టు(నివేదా పేతురాజ్‌). ఆమె పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్‌ దళ నాయకుడు అరణ్య అలియాస్‌ రవన్న(రానా దగ్గుబాటి) రాసిన పుస్తకాలను చదివి ఆయనతో ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలియని వెన్నెల తల్లిదండ్రులు(సాయి చంద్‌, ఈశ్వరీరావు)ఆమెకు మేనబావ(రాహుల్‌ రామకృష్ణ)తో పెళ్లి ఫిక్స్‌ చేస్తారు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, తాను రవన్నతోనే కలిసి ఉంటానని తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో నుంచి పారిపోతుంది. రవన్న కోసం ఊరూరు వెతికి అష్టకష్టాలు పడుతూ చివరకు తన ప్రియుడిని కలుస్తుంది. తన ప్రేమ విషయాన్ని అతనితో పంచుకుంటుంది. కుటుంబ బంధాలను వదిలి, ప్రజల కోసం అడవి బాట పట్టిన రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా? వెన్నెల మావోయిస్టులను కలిసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రవన్నపై ప్రేమతో నక్సలైట్‌గా మారిన వెన్నెల చివరకు వారి చేతుల్లోనే చనిపోవడానికి కారణం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్‌లో ‘విరాటపర్వం’ చూడాల్సిందే. దర్శకుడి ఊహకు పదిరెట్లు ఎక్కువగానే సాయి పల్లవి నటించిందని చెప్పొచ్చు. ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూనే యాక్షన్‌ సీన్స్‌లో విజిల్స్‌ వేయించింది. అచ్చం తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఇక కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా ఒదిగిపోయాడు. తెరపై నిజమైన దళనాయకుడిగా కనిపించాడు. తెరపై చాలా పాత్రలు ఉన్నప్పటికీ, వెన్నెల, రవన్న క్యారెక్టర్లకే ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. ఇక దళ సభ్యులు భారతక్కగా ప్రియమణి, రఘన్నగా నవీన్‌ చంద్ర తమదైన నటనతో ఆకట్టుకున్నారు. చిత్రం సాంకేతిక పరంగా చూస్తే ఈ సినిమాకు మరో ప్రధాన బలం సురేశ్‌ బొబ్బిలి సంగీతం. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా కథతో పాటుగా సాగుతాయి. నేపథ్య సంగీతం అయితే అద్భుతంగా ఇచ్చాడు. దివాకర్‌మణి, డానీ సాంచెజ్‌ లోపెజ్‌ సినిమాటోగ్రఫి చాలా బాగుంది.శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయన్‌ హరికేన్‌ తీవ్ర విధ్వంసం సృష్టించింది. గురువారం రోజంతా వర్షం కురవడంతో వరద బీభత్సం సృష్టించింది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 అమెరికాను తాకిన ఐదో అతిపెద్ద హరికేన్‌ ‘ఇయన్‌’ తీరానికి కొట్టుకొచ్చిన షార్క్‌లు సెయింట్‌పీటర్స్‌బర్గ్‌, సెప్టెంబరు 29: అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయన్‌ హరికేన్‌ తీవ్ర విధ్వంసం సృష్టించింది. గురువారం రోజంతా వర్షం కురవడంతో వరద బీభత్సం సృష్టించింది. అలలు ఉధృతంగా ఎగిసిపడడంతో సముద్రం నుంచి షార్క్‌లు తీరానికి కొట్టుకువచ్చాయి. క్యూబా వలస దారులతో వస్తున్న ఓ పడవ మునిగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 23 మంది గల్లంతయ్యారు. వీధులన్నీ నదులుగా మారిపోయాయి. సుమారు 25 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అమెరికాను తాకిన అతిపెద్ద హరికేనుల్లో ఇది ఐదోదని చెబుతున్నారు. అత్యంత వేగంగా గాలులు వీస్తుండడంతో విద్యుత్‌, సెల్‌ఫోన్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. శార్లెట్‌ హార్బర్‌ నుంచి బొనిటా బీచ్‌ వరకు నైరుతి ఫ్లోరిడాలో ఎనిమిది నుంచి 10 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. గల్ఫ్‌ తీరంలో కొంత భూభాగం నీటిలో మునిగిపోయింది. హరికేన్‌ తీరం దాటిన తర్వాత కొంత బలహీనపడినప్పటికీ మళ్లీ కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ వద్ద అట్లాంటిక్‌ జలాల్లోకి ప్రవేశించడంతో బలం పుంజుకుందని హరికేన్‌ సెంటర్‌ వెల్లడించింది. 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. 1921 తర్వాత ఇప్పుడే ఈ స్థాయిలో హరికేన్‌ ఏర్పడిందని వాతావరణ నిపుణులు తెలిపారు. హరికేన్‌ కేంద్రం అట్లాంటిక్‌ సముద్రంలోనే కొనసాగుతుండడం వల్ల మరింత వర్షపాతం నమోదు కావొచ్చునని అంచనా వేస్తున్నారు.
ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎలక్షన్స్ లో అధ్యక్షుడు గా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపొందారు. ఫిలిం ఫెడరేషన్ లో మొత్తం 72 ఓట్లు ఉండగా..వీటిలో 66 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో వల్లభనేని అనిల్ కు 42, కొమర వెంకటేష్ కు 24 ఓట్లు వచ్చాయి. 18 ఓట్ల ఆధిక్యంతో వల్లభనేని అనిల్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. 66 ఓట్లలో ఆయనకు 42 ఓట్లు వచ్చాయి. పీఎస్ ఎన్ దొర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ…దర్శకరత్న దాసరి గారు ఫిలి ఫెడరేషన్ ఏ ఆశయాలతో కొనసాగించారో, అవే ఆశయాలతో మేము సినీ కార్మిక వర్గాన్ని సంక్షేమ బాటలో తీసుకెళ్తాం. సినీ కార్మిక ఐక్యత కోసమే మేమంతా పోరాటం చేసి గెలిచాం. కరోనా వల్ల చిత్ర పరిశ్రమలో కార్మికుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వారిని ఆదుకోవడంపై మొట్టమొదటగా దృష్టి పెడతాం. చిరంజీవి గారు, భరద్వాజ, సి కళ్యాణ్ లాంటి పెద్దలు, ఛాంబర్, నిర్మాతల మండలి సహకారంతో ఈ కష్టకాలంలో కార్మికులను బతికించుకుంటాం. కార్మికుల వేతనాలు విషయంలో చర్చలు సాగిస్తాం. కార్మికులు ఐక్యతగా ఉండే పరిశ్రమ బాగుంటుంది. మా గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అన్నారు. కాదంబరి కిరణ్ మాట్లాడుతూ..ఇవాళ కార్మికులు వాళ్ల కోసం పనిచేసే, వాళ్ల కోసం ఆలోచించే టీమ్ ను ఎన్నుకున్నారు. దేశవ్యాప్తంగా సినీ కార్మిక సంఘాలకు పేరు తెచ్చిన రాజేశ్వర్ రెడ్డి, పీఎస్ఎన్ దొర లాంటి వారు ఇవాళ ఫెడరేషన్ ఎన్నికల్లో గెలవడం శుభపరిణామం. వాళ్ల అనుభవం కార్మిక సంక్షేమానికి ఉపయోగపడుతుంది. సోదరుడు వల్లభనేని అనిల్ కు శుభాకాంక్షలు. ప్రభుత్వ పెద్దలు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి వారి ఆశీస్సులు ఇవాళ గెల్చిన వారికి ఉన్నాయి. చిత్ర పరిశ్రమ పెద్దలతో కలిసి కార్మికుల బాగు కోసం కృషి చేస్తాం. అన్నారు. ప్రధాన కార్యదర్శి పీఎస్ఎన్ దొర మాట్లాడుతూ…కార్మికులను కలుపుకుపోయి వారి బాగు కోసం పనిచేస్తాం. మాకు రెండు తెలుగు రాష్ట్రాల కార్మికులు ఒకటే. తెలుగు సినిమా ఇది. కార్మికులందరికీ మంచి వేతనాలు ఇప్పిచేందుకు కృషి చేయబోతున్నాం. మా ముందున్న తొలి లక్ష్యం అదే. ఒక జట్టుగా కలిసి కార్మికులు ఉంటే ఏదైనా సాధించగలం. అన్నారు. కోశాధికారి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…సినీ కార్మికులు ఇవాళ గొప్ప తీర్పు ఇచ్చారు. ఈ విజయం కార్మికులదే. ప్రతి కార్మికుడికి మంచి జరిగేలా ప్రయత్నిస్తాం. కొన్నేళ్లుగా కార్మికులతోనే కలిసి ఉన్నాం. ఇకపైనా ఉంటాం. అన్నారు. తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్, కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పీఎస్ఎన్ దొర రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. Facebook Twitter Pinterest WhatsApp Previous articleUnfolding The Gracious First Look Of Sai Pallavi From Nani’s Shyam Singha Roy Next articleVijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) Teaser To Release At A Better Time
బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ కమ్ దర్శకుడు కరణ్ జోహార్. తన పేరునే బ్రాండ్ గా తయారు చేసుకున్న అతగాడి శక్తిసామర్థ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరహా నిర్మాత కమ్ దర్శకుడు బాలీవుడ్ లో మరొకరు లేరు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూ.. మరోవైపు తనదైన ప్రత్యేక షోలు.. ఇతర రియాల్టీ షోలకు జడ్జిగా వెళ్లటం లాంటివిఆయనకు మాత్రమే సాధ్యం. ఆయన నిర్వహించే కాఫీ విత్ కరణ్ కు.. పెద్ద పెద్ద సెలబ్రిటీలు పని కట్టుకొని రావటం.. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటమే కాదు.. ఆయన షో అంటే కచ్ఛితంగా ఉంటే రొమాంటిక్ క్వశ్చన్లకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అలాంటివి మరే షోలో అడిగినా.. ముఖం పగిలే సమాధానాలు చెబుతారు. కానీ.. అడిగేది కరణ్ జోహార్ కావటంతో కత్రినా మొదలు కరీనా వరకు అందరూ ముఖానికి నవ్వు తగిలించుకొని మరీ ఇబ్బంది పడుతూ చెప్పేస్తుంటారు. ఇటీవల కాలంలో తన కాఫీ విత్ కరణ్ షోలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తావన తరచూ తేవటం తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సరికొత్త కరణ్ షోకు జ్యూరీగా వ్యవహరిస్తున్న పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు..కమెడియన్స్ పాల్గొన్నారు. ఇందులో నెటిజన్ల నుంచి ఎక్కువగా వచ్చిన ట్రోల్స్ పై కరణ్ రియాక్టు అయ్యారు. ఈ ట్రోల్స్ లో చాలా ఎపిసోడ్స్ లో అలియా భట్ పేరును ప్రస్తావించారని.. అవసరం లేకున్నా ఇది జరిగిందన్నారు. దీనికి స్పందించిన కరణ్.. 'ఈ మధ్యన ఇదే విషయం మీద నేను.. అలియా మాట్లడుకున్నాం. ఆమె నాతో.. మీరు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్. ఇకపై నా పేరు ఎక్కువగా వాడొద్దని చెప్పింది. అలియా మాట ప్రకారమే ఆ తర్వాత నుంచి కాఫీ విత్ కరణ్ షోలో వీలైనంత తక్కువగా ఆమె గురించి మాట్లాడాను' అని చెప్పుకొచ్చారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. తన పేరును ఎక్కువగా ప్రస్తావించొద్దని అలియా పేరును ప్రస్తావించిన కరణ్.. తానీ షోకు ధరించిన ఇటాలియా అన్న పేరు రాసి ఉన్న జాకెట్ వేసుకొని వచ్చారని.. దాన్ని చూసి అందరూ అలియాను ప్రమోట్ చేసేందుకు వేసుకొచ్చానని అనుకుంటున్నట్లు చెప్పారు. అది అలియా కాదు ఇటాలియా అంటూ.. మళ్లీ అలియా ప్రస్తావన తేవటం గమనార్హం. మొత్తానికి కరణ్ తన పేరు వాడకంపై అలియా సైతం అలిసిపోయిందన్న విషయం కరణ్ మాటలతో అర్థమైందని చెప్పాలి. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు గుంటూరు కు బయలు దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లాస‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ప్రారంభం టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! You are here హోం » టాప్ స్టోరీస్ » రేణిగుంటకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రేణిగుంటకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ 27 Sep 2022 5:19 PM కాసేప‌ట్లో తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి ముఖ్యమంత్రి తిరుపతి: రెండు రోజుల తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొనేందుకు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి తిరుమ‌ల‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. కాసేప‌టి క్రిత‌మే రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, ఎంపీలు రెడ్డప్ప, డాక్టర్‌ గురుమూర్తి, ఎమ్మెల్యేలు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘనస్వాగతం పలికారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి కాసేప‌ట్లో తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అలిపిరి చేరుకుని తిరుమలకు విద్యుత్‌ బస్సులను ప్రారంభిస్తారు. రాత్రి 7.45 గంటలకు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామిని దర్శించుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేస్తారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
అనగనగా ఓ రాజు. అతనికి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకి వెళ్లి ఏడు చేపలు తెచ్చారు.. తర్వాత ఏమైంది అన్నది ఒకప్పటి 'చందమామ' కథ. ఇప్పటికి వస్తే, అనగనగా ఓ రచయిత.. అతగాడు ఏక కాలంలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు కథలు రాసేస్తాడు. ఈ ఏడు కథలతో పాటు అతగాడి కథ ఏ తీరం చేరింది అన్నదే 'చందమామ కథలు,' ఇవాళే విడుదలైన సరికొత్త తెలుగు సినిమా. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో, బి. చాణక్య నిర్మించిన చిన్న సినిమా. చాలా చాలా రోజుల తర్వాత థియేటర్ కి వెళ్లి సినిమా చూశాను. ట్రైలర్స్, పోస్టర్స్ చూశాక ఎందుకో కానీ, ఈ సినిమా చూడాలని బాగా అనిపించింది. సినిమాలో ఎనిమిది కథలు ఉంటాయి అని ముందుగానే తెలియడం వల్ల సిద్ధపడే వెళ్లాను. ఓ రచయిత కథతో మొదలైన సినిమా, తర్వాత అతను రాస్తున్న ఒక్కో కథనీ పరిచయం చేస్తూ, రచయిత కథలో ఓ మలుపు వచ్చేసరికి 'విశ్రాంతి' కి చేరింది. అన్ని కథలూ ముగింపుకి చేర్చి, 'శుభం' కార్డు వేశారు. రచయిత కథతో పాటు, మిగిలిన ఏడు కథలూ కూడా బాగా నలిగినవే. యవ్వనంలో ఉండగా ప్రేమించుకుని, పెద్దవాళ్ళ అభ్యంతరం కారణంగా ఒకటి కాలేక, బాధ్యతలన్నీ తీరాక అనుకోకుండా ఒకరికొకరు తారస పడ్డ వృద్ధ జంట (నరేష్, ఆమని), బస్తీలో పిల్లని వెంటపడి, ఏడిపించి, అటుపై పెళ్లి చేసుకున్న ఓ బాధ్యత లేని కుర్రాడు, గొప్పింటి పిల్లని వలలో వేసుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని కల కనే మరో పేదింటి కుర్రాడు, మినీ సూపర్ మార్కెట్ నడుపుకునే సాయిబుల కుర్రాడిని ప్రేమించి, పెళ్లి చేసుకోడానికి ఆలోచించే ముస్లిం అమ్మాయి వీళ్ళవి ఒకరకం కథలు. ఒకప్పుడు బాగా బతికి, ఉన్నట్టుండి డిమాండ్ పడిపోయిన ఒక మోడల్ (మంచు లక్ష్మి),ముప్ఫయ్యేళ్ళు వస్తున్నా పెళ్లి కావడం లేదని బెంగ పడే సాఫ్ట్వేర్ ఇంజినీర్ (కృష్ణుడు).. వీళ్ళందరితో పాటు తనకో గూడు ఏర్పాటు చేసుకోవాలని కల కనే ఓ బిచ్చగాడు.. వీళ్ళవి మరో రకం కథలు. ఈ కథలు రాసే రచయిత జీవితంలోకి అనూహ్యంగా వచ్చి పడిన ఓ సమస్య. ఈ ఎనిమిది కథల్నీ 135 నిమిషాల స్క్రీన్ టైం లో ప్రేక్షకులకి పరిచయం చేసి, అన్ని కథలకీ ముగింపులు ఇచ్చాడు దర్శకుడు. ముందుగా చెప్పుకున్నట్టుగా కథలన్నీ బాగా నలిగినవే. మోడల్ కథ 'పేజ్ త్రీ' సినిమాని, బిచ్చగాడి కథ 'పుష్పక విమానము' సినిమానీ గుర్తు చేస్తాయి. నరేష్-ఆమనిల కథ, మిగిలిన ప్రేమకథలదీ అదే దారి. టేకింగ్ పరంగా చూసినప్పుడు, మణిరత్నం 'యువ' క్రిష్ 'వేదం' సినిమాలు గుర్తొచ్చాయి. అయితే, ఆ రెండు సినిమాల్లోనూ మూడేసి కథలైతే, ఇక్కడ ఏకంగా ఎనిమిది కథలు. ఒక్కో కథకీ దొరికిన సగటు స్క్రీన్ టైం పదహారు నిమిషాలు. మొదటి సగంలో కేరక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి, ఒక్కో కథకీ ఒక్కో ముడి వేసి, రెండో సగంలో ఆ ముళ్ళని విప్పాడు దర్శకుడు. ఇన్ని కథలు చెప్పినా అక్కడక్కడా సాగతీత అన్న భావన కలిగిందీ అంటే, స్క్రీన్ ప్లే మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అర్ధం. ఒకటి రెండు కథల్ని తగ్గించి, మిగిలిన వాటిని ప్రెజెంట్ చేయడంలో కొత్తదనానికి ప్రయత్నం చేసి ఉంటే బావుండేది. ఫోటోగ్రఫీ ఎంత బావుందో, నేపధ్య సంగీతం అంతగా నిరాశ పరిచింది. మిక్కీ తన పాత పాటల ట్యూన్స్ ని నేపధ్య సంగీతానికి వాడేశాడు, ఆట్టే శ్రమ పడకుండా. ఫలితం, చూస్తున్న సినిమాతో పాటు చూసేసిన సినిమాలు కూడా గుర్తు రావడం.. మొత్తం మీద ఇదో మంచి ప్రయత్నం. రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలు ఇష్ట పడేవాళ్ళు, భారీ అంచనాలు లేకుండా చూసి రావొచ్చు. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 10:34 PM 3 కామెంట్‌లు: లేబుళ్లు: సినిమాలు శనివారం, ఏప్రిల్ 19, 2014 శ్రీపాద కథలూ - ఎన్.బీ.టీ... తెలుగు కథని పరిపుష్టం చేసిన తొలితరం రచయితలలో మొదట చెప్పుకోవలసిన పేరు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఎనభయ్యేళ్ల క్రితమే తన కథల్లో అభ్యుదయాన్నీ, స్త్రీ వాదాన్నీ, దళిత వాదాన్నీ బలంగా వినిపించిన కథా రచయిత శ్రీపాద వారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టి, సంస్కృతం, వేద విద్యలు నేర్చుకుని, పెద్దల అభీష్టానికి విరుద్ధంగా సాహిత్యం వైపుకి మళ్ళిన శ్రీపాద, ఆధునిక తెలుగు కథకి దశనీ, దిశనీ నిర్దేశించారు అనడం అతిశయోక్తి కాదు. ఇందుకు అభ్యంతరం ఉన్న వాళ్ళు 'కలుపు మొక్కలు,' 'ఇలాంటి తవ్వాయి వస్తే..' 'మార్గదర్శి' లాంటి కథలు చదువుకోవచ్చు. పరిశోధకుల ప్రకారం, శ్రీపాద వంద కథలు ప్రచురించారు. నాటకాలు, నవలలతో పాటు తన ఆత్మకథని 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' పేరిట అక్షరీకరించారు. 'కనక్ ప్రవాసి' గా ప్రసిద్ధులైన చామర్తి కనకయ్య 'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్నకథలు - సమగ్ర సమీక్ష' పేరిట సిద్ధాంత గ్రంధం రచించి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దురదృష్టం ఏమిటంటే, శ్రీపాద మొత్తం రచనలన్నీ సమగ్రంగా ఒకేచోట దొరకడం లేదు. అనేక సంపుటాలుగా దొరుకుతున్న వాటిలో కొన్ని కథలు ప్రతిచోటా కనిపిస్తూ ఉండడం వల్ల, వెలుగు చూడని కథలు చీకటిలోనే ఉండిపోతున్నాయి. శ్రీపాద శతజయంతి సందర్భంగా విశాలాంధ్ర ప్రచురణాలయం 1992 లో మూడు కథా సంపుటాలు, 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' రెండు భాగాలనూ ప్రచురించింది. మూడు సంపుటాల్లోనూ కలిపి మొత్తం ఇరవై ఐదు కథలు ఉన్నాయి. (అవును, శ్రీపాద ఒక్కో కథా పదిహేను నుంచి నలభై-యాభై పేజీల నిడివి ఉంటుంది!) తర్వాత ఇదే సంస్థ 'నిలువు చెంబు' పేరుతో మరికొన్ని కథలు ప్రచురించింది. నవలలు, నాటకాలు రెండు సంపుటాలుగా విడుదల అయ్యాయి. కథా సంపుటాలకి 1999 లో ద్వితీయ ముద్రణ జరిగింది. తర్వాత కొంత కాలంపాటు శ్రీపాద పుస్తకాలు మార్కెట్లో దొరకలేదు. విశాలాంధ్ర నుంచి బయటికి వచ్చి ప్రగతి పబ్లిషర్స్ సంస్థని స్థాపించిన పి. రాజేశ్వర రావు 2005 లో శ్రీపాద రచనల ముద్రణ ఆరంభించారు. 'పుల్లంపేట జరీచీర' పేరుతో 43 కథలు, 'కలుపు మొక్కలు' పేరిట ఏడు కథలు, 'మార్గదర్శి' పేరుతో తొమ్మిది కథలు. 'వడ్లగింజలు' అనే సంకలనంలో 14 కథలని ముద్రించడంతో పాటు, 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' పుస్తకాన్ని ఒకే వాల్యూముగా విడుదల చేశారు. లెక్క చూస్తే 73 కథలు తేలుతున్నాయి కానీ, ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. కొన్ని కథల్ని శ్రీపాద ఒక్కసారి రాసేసి ఊరుకోలేదు. కొన్నింటిని పెంపు చేయగా, మరికొన్నింటిని కుదించారు. ఉదాహరణకి 'తెనుగు రక్తం చప్పబడిపోతూ వుంది' పేరిట రాసిన కథకి తర్వాతి కాలంలో మార్పులు చేసి 'కలుపు మొక్కలు' పేరుతో ప్రచురించారు. అలాగే 'కీలెరిగిన వాత' అనే పెద్ద కథలో కొంత భాగాన్ని 'పుల్లంపేట జరీచీర' గా విడుదల చేశారు. ఇలా చూసినప్పుడు, నూటికి డెబ్భై మూడు కథలు అందుబాటులోనే ఉన్నాయి అనుకోలేం. మరి మిగిలిన కథల మాటేమిటి? నవలలు, నాటకాలు, చారిత్రిక గ్రంధం 'వీరపూజ' ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు కొత్త ప్రింట్ రాకపోయినట్టైతే, రాబోయే తరాలకి శ్రీపాద వారి సమగ్ర సాహిత్యం అందేది ఎలా? ఈ ప్రశ్నల నేపధ్యంలో, నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఉత్తమ కథలు' సంకలనం కంటపడింది. సంపాదకుడు వేదగిరి రాంబాబు. శ్రీపాద రచనా జీవితం సాగించిన రాజమండ్రిలో ఆయన విగ్రహం ఏర్పాటుకి కృషి చేసిన అభిమాని. పుస్తకం తీయగానే ఒకింత నిరాశ. కేవలం పదమూడు కథలు మాత్రమే ఉన్నాయిందులో. వీటిలో చాలావరకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సంకలనాల్లో ప్రచురితమైన కథలే. శ్రీపాద జీవిత విశేషాలతో రాసిన తొమ్మిది పేజీల 'భూమిక' లో కథల ఎంపిక ఎలా జరిగిందో చెప్పలేదు. మరికొన్ని కథలు తేబోతున్నామన్న సూచనా ఏదీ లేదు. నిజానికి ఎన్.బీ.టీ. లాంటి సంస్థ పూనుకుంటే శ్రీపాద మొత్తం కథలని - ఆమాటకొస్తే మొత్తం సాహిత్యాన్ని పునర్ముద్రించగలదు. వనరులు పుష్కలంగా ఉన్న ఆ సంస్థకి అదేమీ పెద్ద పని కాదు. అలాగని, నష్ట భయమూ లేదు. ఒకప్పటితో పోలిస్తే ఎన్.బీ.టీ. కూడా పుస్తకాల రేట్లని బాగానే పెంచేసింది. (256 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ. 140!!). ఏ కారణాల వల్లనైనా ఎన్.బీ.టీ. కి వీలు కాకపోయినా, ఈ మధ్య కాలంలో తెలుగు పాఠకులకి సమగ్ర సాహిత్యాలని అందిస్తున్న 'మనసు ఫౌండేషన్' ఇందుకు పూనుకున్నా సంతోషమే. ఎందుకంటే శ్రీపాద కథలు ఇవాళ చదివినా, సమకాలీనం అని మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా పాతబడని కథలు అనే అనిపిస్తాయి. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 4:11 PM కామెంట్‌లు లేవు: లేబుళ్లు: సాహిత్యం బుధవారం, ఏప్రిల్ 02, 2014 తప్పటడుగు "వన్..టూ.. త్రీ..ఫోర్.. " చప్పట్లు చరుస్తూ హుషారుగా అరుస్తున్నాడు గోవిందు. పక్కనే రికార్డు ప్లేయర్ లో ఆ సంవత్సరపు బ్లాక్ బస్టర్ సినిమాలోని సూపర్ హిట్ పాట గట్టిగా వినిపిస్తోంది. సాయంత్రం వేళే అయినా నుదుటి మీద నుంచి చెమటలు ధారాపాతంగా కారుతున్నాయి గోవిందుకి. అతని సూచనలకి అనుగుణంగా స్టెప్పులేస్తున్న 'చోటూ' పరిస్థితి కూడా అదే. వాళ్లిద్దరే కాదు, జైల్లో మిగిలిన ఖైదీలంతా కూడా హడావిడిగా ఉన్నారు. బరాక్ ల వెలుపల ఉన్న ఖాళీ ఆవరణలో రంగు కాగితాలు కడుతున్న వాళ్ళు కొందరు, పాటలు, డైలాగులూ ప్రాక్టీసు చేసుకుంటున్న వాళ్ళు మరికొందరు. "వన్..టూ.. త్రీ..ఫోర్.. " చోటూ ని ఉత్సాహ పరచడం కోసం ఓపిక తెచ్చుకుని ఆ స్టెప్ ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీసు చేయిస్తున్నాడు గోవిందు. నిజానికా పాట సోలో సాంగుకి ఎక్కువ, డ్యూయట్టు కి తక్కువ. పాటంతా హీరో డేన్స్ చేస్తాడు. చివర్లో హీరోయిన్ మెరుపులా వచ్చి ఒకే ఒక స్టెప్ వేస్తుంది. హీరో ఆమె ని పైకి లేపి, మరో పక్క దించి డాన్స్ కంటిన్యూ చేయాలి. ఆడ ఖైదీలని ఒప్పించడం, రిహార్సల్ చేయడం కష్టం కాబట్టి ఈ బిట్ తీసేసి, మిగిలిన పాటకి సోలో డాన్స్ చేయాలనుకున్నాడు గోవిందు. కానీ జైలు సూపర్నెంట్ వెంకటేశ్వర రావు ఒప్పుకోలేదు. పాట మొత్తం ఉండాలని గట్టిగా చెప్పడమే కాక, హీరోయిన్ వేషానికి చిన్న పిల్లాడిలా కనిపించే ఖైదీ చోటూ ని ఎంపిక చేసింది ఆయనే. ఉదయం నుంచీ, తను డేన్స్ ప్రాక్టీసు చేస్తూనే, చోటూ చేత ప్రాక్టీసు చేయిస్తున్నాడు గోవిందు. మొదట్లో ఖైదీలంతా పనులు మానుకుని చాలా ఉత్సాహంగా చూశారు. అవే స్టెప్పులు మళ్ళీ మళ్ళీ చూడడం, సినిమాలో హీరోయిన్ అంత నాజూగ్గా చోటూ గోవిందుతో కలిసి స్టెప్పులేయక పోవడం వాళ్ళని కొంచం నిరాశ పరిచింది. చోటూ పర్ఫెక్ట్ గా చేసేంత వరకూ డాన్స్ నేర్పించాల్సిందే అంటూ గోవిందు కి వెంకటేశ్వర రావు ఆర్డర్. ఇద్దరూ కలిసి వేయాల్సిన స్టెప్పు ఎన్నిసార్లు చేసినా గోవిందు కి సంతృప్తిగా అనిపించడం లేదు. ఆ విషయం చోటూకి అర్ధమై, పట్టుదలతో మళ్ళీ మళ్ళీ ప్రాక్టీసు చేయడానికి సిద్ధ పడుతున్నాడు. ఖైదీల్లో కుర్రాళ్ళంతా మర్నాడు జైలుకి రాబోతున్న హీరో, దర్శకుడి గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమాల మీద ఆసక్తి లేని కొందరు నడి వయస్కులు మాత్రం నిర్లిప్తంగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ మత్తులో ఉన్న కుర్ర హీరో, దర్శకుడూ వాళ్ళ రెండో సినిమా షూటింగ్ చాలా భాగం ఆ ఊళ్లోనే జరిపారు. విడుదల కి సిద్ధంగా ఉన్న ఆ సినిమా ప్రమోషన్ కోసం ఖైదీలతో గడపడానికి జైలుకి వస్తున్నారు వాళ్ళు . ఈ కార్యక్రమం మొత్తాన్ని ఒక టీవీ చానల్ ప్రసారం చేయబోతోంది. సినిమా వాళ్ళు రాబోతున్నట్టు వెంకటేశ్వరరావుకి వారం క్రితం హెడ్డాఫీసు నుంచి ఉత్తరం వచ్చింది. దానితో పాటే 'పెద్దవాళ్ళతో వ్యవహారం.. జాగ్రత్త' అన్న హెచ్చరిక కూడా. ఆ వార్త ఖైదీలకి తెలియడం తోనే జైల్లో సందడి మొదలయ్యింది. కుర్ర హీరో అభిమానులైతే కథానాయకుడిని ఎప్పుడు చూద్దామా అన్న ఆరాటంలో పడిపోయారు. వాళ్ళు ఏపని చేస్తున్నా సినిమా కబుర్లే. వెంకటేశ్వర రావు ఖైదీలతో ఓ మీటింగ్ పెట్టి, ఆసక్తి ఉన్న వాళ్ళు పాటలు పాడచ్చనీ, డేన్స్ చేయచ్చనీ చెప్పడంతో కుర్రాళ్ళ ఆనందానికి అంతులేకుండా పోయింది. గోవిందు సంగతి తెలిసిందే కావడం వల్ల, అతను డేన్స్ చేసి తీరాలని నిండు సభ సాక్షిగా ఆదేశం ఇచ్చేశారు. అప్పటికే ఆయన మనసులో ఆలోచనకి ఒక రూపం వచ్చింది. దీపాల వేళకి ఖైదీలంతా ఒక చోట చేరారు. అది మొదలు భోజనాలకి పిలుపు వచ్చే వరకూ వాళ్లకి కొంచం విశ్రాంతి. గోవిందుకి మనసేమీ బాలేదు. తెల్లవారితే ఇరవయ్యో తారీఖు. అది తలచుకున్నప్పుడల్లా అతనికి తన శరీరంలో ఒక భాగాన్ని ఎవరో బలవంతంగా లాగేసుకుంటున్నట్టు అనిపిస్తోంది. రీడింగ్ రూం లోకి వెళ్లి కృష్ణశాస్త్రి 'కృష్ణపక్షము' తీశాడు. పుస్తకాలు చదవడం జైల్లోకి వచ్చాక కొత్తగా అలవాటైంది అతనికి. అన్యమస్కంగా పేజీలు తిరగేస్తూ 'నా కొరకు చెమ్మగిలు నయనమ్ము లేదు' దగ్గర ఒక్కసారి ఆగాడు. ఆ వాక్యాన్ని తనకోసమే రాసినట్టు అనిపించింది. ఇంతలోనే అతన్ని వెతుక్కుంటూ చోటూ వచ్చాడు. "రేపు నేను బ్రెమ్మాండంగా సేత్తానన్నా.. అదరగొట్టేత్తాను సూడు.." అన్నాడు ఉత్సాహంగా. గోవిందు జైలుకి వచ్చినప్పటి నుంచీ అతని వెంటే తిరుగుతున్నాడు చోటూ. బాగా చదువుకున్న వాడని అతనంటే కొంచం గౌరవం. అంతేకాదు, గోవిందుని ఖైదీలందరూ 'సూపర్నెంటు మనిషి' అని కొంచం ప్రత్యేకంగా చూస్తారు. తను 'గోవిందు మనిషి' అనిపించుకుంటే తన జోలికి ఎవరూ రారని చోటూ ఆలోచన. రెండేళ్ళ కాలంలో మూడోసారి జైలుకి వచ్చాడా కుర్రాడు. "నీకు తెల్సా అన్నా.. నేను పుడతమే సినిమా ఆల్లో పుట్టేను. కానుపొచ్చేత్తాదన్నా లెక్క సెయ్యకుండా మాయమ్మ ఇట్లర్ సినిమా కెల్లిందంట, ఆల్లోనే నేను పుట్టేసేనంట. పిల్లల జైలుకంపాలని పోలీసోల్లు నాకు ఒయసు ఎక్కువేసేసి ఇక్కడికంపేసేరన్నా.." చోటూ చాలా హుషారుగా చెబుతున్న కబుర్లు గోవిందుకి వినిపించడం లేదు. 'హిట్లర్' పేరు వినగానే అతనికి తన బాల్యం గుర్తొచ్చింది. * * * సీతారామ కల్యాణం జరిగిన మూడో రోజు రాత్రి.. గుడి దగ్గర పందిట్లో కుర్రాళ్ళు హడావిడి చేస్తున్నారు. మొదటి రోజు హరికథ, రెండో రోజు బుర్రకథ పూర్తిగా పెద్దవాళ్ళ కార్యక్రమాలు. ఆవేళ కుర్రాళ్ళ ప్రోగ్రాం, రికార్డింగ్ డేన్స్. రాజమండ్రి నుంచి మధ్యాహ్నానికే వచ్చేస్తామన్న రికార్డింగ్ డేన్స్ ట్రూప్ వాళ్ళు సాయంత్రం పందిట్లో లైట్లు వెలిగాక వ్యాన్ దిగారు. ప్రెసిడెంట్ గారింట్లో భోజనాలు కానిచ్చి, గుడి వెనకాల కట్టిన కొబ్బరాకుల దడిలో కోటా కొట్టుకోడం మొదలు పెట్టారు. రికార్డింగ్ డేన్స్ గురించి మైకులో ప్రచారం హోరెత్తించడంతో, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా కుర్రాళ్ళు సైకిళ్ళమీద దిగిపోయారు, దుబాయి సెంటు ఘుమఘుమలతో. డేన్స్ ట్రూప్ వాళ్ళ మేకప్పులు ఎప్పటికీ అవ్వకపోవడంతో గోలగోలగా తయారయ్యింది వాతావరణం. పక్కూరి వాళ్ళ ముందు పరువు పోతుందని భయ పడుతున్నారు ఆ ఊరి కుర్రాళ్ళు. సరిగ్గా అప్పుడే, మైకులో వినిపిస్తున్న పాటకి తగ్గట్టుగా తన తోటి పిల్లల ముందు స్టెప్పులేస్తున్న ఎనిమిదేళ్ళ గోవిందు వాళ్ళ కంట పడ్డాడు. జనాన్ని ఆపడం కోసం, గోవిందుని స్టేజి ఎక్కించేసి కొత్త సినిమా 'హిట్లర్' లో పాటలు పెట్టేశారు. 'నడక కలిసిన నవరాత్రీ...' పాటకి డేన్స్ మొదలు పెట్టాడు గోవిందు. రెండు నిమిషాల్లో జనమంతా పాటలో లీనమైపోయారు.. పాట పూర్తవ్వడంతోనే ఈలలు, 'అబీబీ' అంటూ అరుపులూ, కేకలూ, వన్స్ మోర్లూ. అదే డేన్స్ నాలుగు సార్లు చేశాడు గోవిందు, పాట రివైండ్ అయ్యేటప్పుడు మధ్యలో కాసేపు ఊపిరి పీల్చుకున్నాడు అంతే. చప్పట్లు, విజిల్స్ మోతతో ఊపిరి సలపలేదు గోవిందుకి. వీటికి తోడు కొందరు కుర్రాళ్ళు స్టేజి మీదకి దూసుకొచ్చి గోవిందుని పైకి లేపి రెండు రూపాయల నోట్లు, ఐదు రూపాయల నోట్లు పిన్నీసుతో అతని చొక్కాకి గుచ్చడం. స్టేజి మీదున్న గోవిందు ఎంత సంతోష పడుతున్నాడో, అంతకన్నా ఎక్కువ ఆనందం అనుభవిస్తున్నాడు ప్రేక్షకుల్లో కూర్చున్న శేషయ్య, గోవిందు తండ్రి. గోదారి కాలవని ఆనుకుని ఉన్న ఎకరా ఊడుపు చేనుకి సొంతదారుడు శేషయ్య. ఏడో తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చిందన్నది ఆయనకి ఉన్న ఏకైక బాధ. తన ఇద్దరి కొడులుల్లో ఒకరినైనా గవర్నమెంట్ ఉద్యోగంలో చూసుకోవాలన్నది ఆ బాధ నుంచి పుట్టిన బలమైన కోరిక. దానితోపాటే, తనకున్న ఎకరా చేనుకీ తోడు మరో ఎకరం సంపాదించి ఇద్దరు కొడుకులకీ చెరిసగం పంచాలన్న కోరికా అప్పుడప్పుడే పెరిగి పెద్దదవుతోంది. ఒకరి జోలికి వెళ్ళకుండా తన పనేదో తను చేసుకు పోయే శేషయ్యకి ఉన్న ఒకే ఒక బలహీనత చిరంజీవి. సినిమాలు పెద్దగా చూడక పోయినా, చిరంజీవి సినిమా వచ్చిందంటే మూడు నాలుగు సార్లు చూడాల్సిందే. అలా వెళ్ళేటప్పుడు పెద్ద కొడుకు గోవిందుని తనతో తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు అదే చిరంజీవి పాటకి తన కొడుకు అందరి ముందూ డేన్స్ చేయడం, దానిని జనం మెచ్చడం గొప్ప సంతోషాన్ని కలిగిస్తోంది ఆయనకి. ఆ మర్నాటి నుంచీ నాలుగైదు రోజుల పాటు రికార్డింగ్ డేన్స్ లో అమ్మాయిల గురించి కన్నా, గోవిందు వేసిన స్టెప్పుల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు ఆ ఊరి జనం. గోవిందుకి డేన్స్ మీద ఇష్టం పెరగడానికి అది ప్రారంభం. వయసుతో పాటే అది పెరిగి పెద్దయ్యింది. బీఎస్సీ, బీయీడీ పూర్తి చేసేనాటికి సినిమా డేన్స్ ఏదయినా టీవీలో ఒక్క సారి చూసి యధాతధంగా చేయగలిగేటంత ప్రావీణ్యత వచ్చేసింది. ఓ పక్క డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ, అందుకు ప్రిపేరవుతూనే, పక్కనే టౌన్లో ఉన్న ప్రైవేటు స్కూల్లో ఉద్యోగంలో చేరాడు గోవిందు. టీవీ చానళ్ళలో డేన్స్ ప్రోగ్రాములు పెరిగి పోవడంతో, ఉన్నట్టుండి సినిమా డేన్స్ లకి డిమాండ్ పెరగడం, గోవిందు ఓ డేన్స్ స్కూలు మొదలు పెట్టడం త్వర త్వరగా జరిగిపోయాయి. గవర్నమెంట్ స్కూల్లో మేష్టారిగా కాలి మీద కాలేసుకుని కూర్చుని పాఠాలు చెప్పాల్సిన కొడుకు, ఇలా డేన్స్ పాఠాలు చెప్పడం పెద్దగా రుచించ లేదు శేషయ్యకి. అలా అని కొడుక్కి అడ్డు చెప్పడమూ ఆయన అభిమతం కాదు. * * * "ఎతుక్కుంటా మా ఇంటికొచ్చి నా మీద కేసు రాసేసేరన్నా పోలీసోల్లు.. కోర్టులో సిచ్చడిపోయింది.. మల్లీ ఇదే జైలు.. ఇంటన్నావా నువ్వు?" మాట్లాడ్డం ఆపిన చోటూ ఒక్కసారి భుజం పట్టి కుదపడంతో ఈ లోకంలోకి వచ్చాడు గోవిందు. వినడం లేదంటే ఆ కుర్రాడు బాధ పడతాడని "వింటున్నా" అన్నట్టుగా తలాడించాడు. అది అతను చాలాసార్లు విన్న కథే. తన ఇల్లు గడవాలంటే దొంగతనం తప్ప మరో దారి లేదంటాడు చోటూ. పోలీసులకి డబ్బులివ్వక పోవడం వల్లే కేసు రాశారంటాడు. న్యాయానికి రోజులు కాదంటాడు. చోటూ వయసులో తను ఏనాడూ డబ్బు సంపాదన గురించీ, ఇల్లు గడవడం గురించీ ఆలోచించలేదన్న విషయం తరచూ గుర్తొస్తూనే ఉంటుంది గోవిందుకి. గోవిందు, ఆ వెనుకే అతని తమ్ముడి చదువు, అప్పుడప్పుడూ వచ్చే గోదారి వరదలు, అనుకోకుండా మీద పడే ఖర్చులు, పెరిగిపోతున్న పొలాల రేట్లు శేషయ్య రెండో ఎకరం కోరికని తీరనివ్వ లేదు. జాగ్రత్త పరుడు కనుక, ఉన్న పొలాన్ని కాపాడుకోగలిగాడు. ఇంటిని గురించి ఆలోచించ కూడదని జైలుకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ ప్రయత్నం చేస్తున్నాడు గోవిందు. అతని ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలి పోతోంది. ఏదో ఒక సందర్భంలో ఊరు, ఇల్లు, ఇంట్లో మనుషులు.. ఇంకా 'తను' గుర్తొస్తూనే ఉన్నారు. "రేపీపాటికి తను మరొకరి సొత్తు" అన్న ఊహే చాలా కష్టంగా ఉంది అతనికి. "ఇందు భోంచేద్దువు రావయ్యా గోవిందూ.. ఒంటకాలన్నీ సల్లారిపోతన్నాయంట.." అని పరాచికమాడుతూ వచ్చాడు సెంట్రీ. పక్కనే ఉన్న చోటూ ని చూసి "రారా బోయినానికి.. మీ ఈరో వొచ్చేది రేప్మద్దినేలకి రా బాబో" అంటూ భళ్ళున నవ్వేశాడు. భోజనాన్ని 'విందు' అని సెంట్రీ సరదాగానే అన్నా, ఆ మాట మరచిపోవాలనుకుంటున్న సంగతులన్నీ మరోసారి గుర్తుచేసింది గోవిందుకి. * * * "విందూ బావా.. త్రికోణమితి లెక్కలు చెప్పవా.." అప్పుడే కొత్తగా వేసుకోడం మొదలు పెట్టిన వోణీ జారిపోకుండా జాగ్రత్త పడుతూనే గోవిందుని బతిమాలింది పద్నాలుగేళ్ళ స్వర్ణ. అతని ముందే పుట్టి పెరిగిన పిల్ల. చిన్నప్పుడు ఆటలాడిన నేస్తం. నాలుగిళ్ళ అవతలే వాళ్ళ ఇల్లు. రెండు మూడేళ్ళ క్రితం వరకూ మగ పిల్లలతో సమానంగా ఆటలాడిన స్వర్ణని, పెద్దదయ్యాక బయటికి పంపకుండా కట్టడి చేశారు ఆమె ఇంట్లో వాళ్ళు. 'విందూ బావ' ఆమె ఎప్పుడూ పిలిచే పిలుపే అయినా, ఆవేళ చాలా కొత్తగా వినిపించింది బీఎస్సీ సెకండియర్లో ఉన్న గోవిందుకి. పిలుపే కాదు, ఒక్కసారిగా పెద్దరికాన్ని మీద వేసుకున్న స్వర్ణ కూడా. పదో తరగతి లెక్కల పేపర్లో మంచి మార్కులు రావడంతో పట్టు పట్టి ఇంటర్లో ఎంపీసీ గ్రూపు తీసుకుంది. గోవిందు దగ్గర ట్యూషన్ చెప్పించుకునేలా ఇంట్లో వాళ్ళని ఒప్పించింది. తను స్వర్ణ ని ఇష్టపడుతున్నానని అర్ధమయ్యింది గోవిందుకి. కానీ ఆ ఇష్టాన్ని పైకి చెప్పేంత ధైర్యం లేకపోయింది. స్వర్ణ మాత్రం తన మనసు చెప్పే ప్రయత్నాలు విడవకుండా చేస్తూనే ఉంది. "నాక్కూడా డేన్స్ నేర్పొచ్చు కదా బావా.." అని అడిగిందోరోజున. "ఏం.. సినిమాల్లో హీరోయిన్ అవుదామనా?" అడిగాడు సరదాగా.. "నీ పక్కన హీరోయినవుదారనీ..." అనేసి, చర్రున తన ఇంటికి వెళ్ళిపోయింది స్వర్ణ. కలిగినింటి పిల్ల స్వర్ణ. తండ్రి గ్రామ రాజకీయాల్లో ఉంటే, అన్న రకరకాల వ్యాపారాలు ప్రయత్నిస్తున్నాడు. అందరి పనులూ మీదేసుకుని బుల్లెట్ మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉండడంతో అతనికి 'బుల్లెట్' అన్న పేరు స్థిర పడిపోయింది. కూతుర్ని కాలేజీలో చేర్పించినప్పటి నుంచీ ఆమె పెళ్లి గురించే ఆలోచిస్తున్నాడు. అల్లుడు బుద్ధి మంతుడూ, మాంచి ఉద్యోగస్తుడూ అవాలన్నది ఆయన చిరుకోరిక. సరైన సంబంధం దొరకాలే కానీ పిల్లకి పసుపు కుంకాల కింద పెద్ద చెరువు కింద ఉన్న నాలుగు ఎకరాలూ రాసేసి, పెళ్లి ఘనంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడాయన. స్వర్ణకెలాగూ డిగ్రీ అయ్యే వరకూ పెళ్లి చెయ్యరు, ఈలోగా తనకి మేష్టరుద్యోగం రాకపోదన్న ధైర్యం గోవిందుది. కానీ పెళ్లి విషయంలో అతని లెక్క తప్పింది. ఓ కేసు పనిమీద పోలిస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న బుల్లెట్ కి కొత్తగా ఉద్యోగంలో చేరిన ట్రైనీ ఎస్సై పరిచయం కావడం, అది పెరిగి పెరిగి స్వర్ణకీ అతనికీ పెళ్లి నిశ్చయించడం త్వరత్వరగా జరిగిపోయింది. తెల్లారితే ముహూర్తం పెట్టుకోవడం, పెళ్ళివారికి భోజనాలూ అనగా ఆరాత్రి తెలిసింది గోవిందుకి , స్వర్ణ పెళ్లి నిశ్చయం చేస్తున్నారన్న సంగతి. * * * పంటి కింద రాయి 'ఫట్' మనడంతో ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చాడు గోవిందు. ఆలోచనల్లో పడి ఏం తింటున్నాడో కూడా గమనించుకో లేదు. చోటూ దూరంగా ఎవరితోనో కబుర్లు చెబుతూ భోజనం చేస్తున్నాడు. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. ఖైదీలు ఒకరితో ఒకరు గొడవ పడకుండా సెంట్రీలు జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. ఎక్కువగా తగువులు వచ్చేది భోజనాల సమయంలోనే అని వాళ్ళని అనుభవ పూర్వకంగా తెలుసు. రాబోయే కుర్ర హీరో అభిమానులకీ, అతనంటే పడని వాళ్ళకీ మొదలవ్వబోయిన ఘర్షణని ముందుగానే పసిగట్టి ఆపేశారు వాళ్ళు. భోజనాలు అయిపోవడంతో కబుర్లలో పడ్డారు ఖైదీలు. రహస్యంగా బీడీలు, సిగరెట్లు సంపాదించుకున్న వాళ్ళు వాటిని కాల్చుకునే పనిలో ఉన్నారు. తత్వాలు పాడే వాళ్ళు కొందరైతే, పాటలు పాడేవాళ్ళు మరికొందరు. చుట్టూ వాతావరణం ఇంత కోలాహలంగా ఉన్నా గోవిందు ఈ లోకంలో లేడు. అతని కళ్ళ ముందు స్వర్ణ వాళ్ళ ఇల్లు, ఇంటి ముందు పెళ్లి పందిరి, ఊళ్ళో వాళ్ళ, బంధువుల హడావిడి వీటన్నింటి మధ్యా పెళ్లికూతురిగా స్వర్ణ... ఇవే జ్ఞాపకాలు, మళ్ళీ మళ్ళీ. "అదేటన్నా.. దుప్పటీ పరుసుకోలేదూ?" అని చోటూ అడిగేంత వరకూ తను నేల మీద పడుకున్నానన్న స్పృహ లేక పోయింది గోవిండుకి. పక్క పరుచుకుంటుంటే మళ్ళీ చోటూనే అందుకున్నాడు.. "నేనంటే సదువు లేనోన్ని.. జేబీలు కొట్టి పోలీసోళ్ళకి దొరికిపోయాను. సదుంకున్నోడివి, నువ్వెందుకొచ్చావా? అని ఆలోసిత్తాను ఎప్పుడూ.. నిన్నడిగినా సెప్పవు కదా," కొంచం నిష్టూరం వినిపించింది ఆ కుర్రాడి గొంతులో. "నిజమే.. చెప్పడం లేదు.. యేమని చెప్పాలి? ఎలా చెబితే నీకు అర్ధం అవుతుంది?" ఈ మాటలు పైకి అనలేదు గోవిందు. * * * నిశ్చితార్ధం జరిగిన మర్నాడు గోవిందు ని పొలానికి రమ్మని కబురు పెట్టింది స్వర్ణ. కుప్ప నూర్పిళ్ళు అయిపోవడంతో ఎక్కడికక్కడ గడ్డిమేట్లు కనిపిస్తున్నాయి. ఓ ఇద్దరు పిల్లలని కూడా తీసుకొచ్చి, వాళ్లకి పొలంలో పరకేరే పని అప్పగించి తను గోవిందు దగ్గరికి వచ్చింది స్వర్ణ. "ఏం చెయ్యమంటావు బావా.. మావోల్లు నన్ను నోరిప్పనివ్వ లేదు. ఆయనగోరు ఎస్సై అంట.. అదీ ఈళ్ల మురిపెం.." ఆమె ఇంకా ఏదో చెప్పేదే.. కానీ గోవిందు అడ్డుపడ్డాడు. "నీకీ పెళ్లి ఇష్టమేనా?" పద్దెనిమిదేళ్ళ ఆడపిల్ల యేమని సమాధానం చెబుతుంది?? అతను ఆశించిన సమాధానం రాలేదు. అలా అని "ఇష్టమే" అనీ చెప్పలేదామె. "ఏమో బావా.. నా ఇష్టం ఎవళ్ళకి కావాలీ..." అంటూనే, గడ్డిమేటుకి ఆనుకుని నిలబడి ఓ ఎండు గడ్డిపరకని కొరుకుతూ ఆమె సమాధానం కోసం ఆత్రంగా చూస్తున్న గోవిందుకు అభిముఖంగా, అతనికి దగ్గరగా వచ్చింది స్వర్ణ. జరుగుతున్నది ఏమిటో అతనికి అర్ధమయ్యేలోపే "ఆయనగోరు నాకు తాళి కడితే కట్టుకోనీ.. నేనిస్తన్న మొదటి ముద్దు మాత్రం నీకే బావా" అంటూనే అతని పెదవులు అందుకుంది. తొలిముద్దు.. అది కూడా అడగకుండానే ఇస్తున్న ముద్దు.. మెదడు మొద్దుబారింది గోవిందుకి. ఒక క్షణం పాటు మెరిసిన విచక్షణ మరుక్షణం మాయమయ్యింది. అతని చేతి వేళ్ళు ఆమె భుజాలని గుచ్చుతున్న వేళ, ఆమె కళ్ళు బరువుగా మూతపడుతున్న క్షణంలో దూరంగా బుల్లెట్ వెళ్తున్న శబ్దం లీలగా వినిపించినట్టుగా అనిపించింది గోవిందుకి.. కానీ అతను పట్టించుకునే స్థితిలో లేడు. మరి కాసేపుంటే ఏం జరిగేదో కానీ.. పెద్ద చెరువులో ఏదో పడ్డట్టు బరువైన శబ్దం వినిపించడంతో ఒక్కసారి ఉలికి పడి దూరం జరిగారు ఇద్దరూ. అదాటున చెరువు వైపుకి పరిగెత్తిన గోవిందుకి అక్కడేమీ కనిపించ లేదు. పరకేరుతున్న పిల్లల్ని తీసుకుని ఇంటి దారి పట్టింది స్వర్ణ. మర్నాడు రాత్రి గోవిందు ఇల్లు వెతుక్కుంటూ ఇద్దరు పోలీసులు వచ్చారు. ఏమీ చెప్పకుండానే అతన్ని పొరుగూళ్లో ఉన్న స్టేషన్ కి తీసుకెళ్ళారు. మూడోనాటికి ఊరంతా గుప్పుమంది. టీవీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తన దగ్గర డేన్స్ నేర్చుకునే పిల్లల తల్లితండ్రుల దగ్గర నుంచి గోవిందు డబ్బు వసూలు చేశాడనీ, ఎప్పటికీ అవకాశం రాకపోవడంతో వాళ్ళు పోలీసు కేసు పెట్టారనీ.. ఉన్నట్టుండీ కేసు ఎందుకు వచ్చి పడిందో నెమ్మదిగా అర్ధమయ్యింది గోవిందుకి. పూర్తిగా అర్ధమయ్యే నాటికి అతను జిల్లా జైల్లో ఉన్నాడు. శేషయ్య దృష్టంతా ఇప్పుడు రెండో కొడుకు మీద ఉంది. అతన్నైనా గవర్నమెంట్ ఉద్యోగంలో చూసుకోవాలని కోరిక. డబ్బు ఖర్చు పెట్టి కొడుకుని జైలు నుంచి బయటికి రప్పించుకున్నా, అతనికి గవర్నమెంట్ ఉద్యోగం దొరకదని అర్ధమయ్యింది. గోవిందు కూడా ఆర్నెల్లు జైల్లో ఉండడానికే సిద్ధ పడ్డాడు. * * * సెంట్రీ గణగణా గంట మోగించడంతో నిద్రపోతున్న ఖైదీలంతా అదాటున నిద్ర లేచారు. వాళ్ళ జీవితంలో మరో రోజు ప్రారంభమయ్యింది. రాత్రంతా నిద్ర లేని గోవిందు ఎర్రటి కళ్ళతోనే బరాక్ నుంచి జైలు ఆవరణలోకి వచ్చాడు. ఏ పని చేస్తున్నా అతనికి స్వర్ణ మాత్రమే గుర్తొస్తోంది. యోగా చేస్తూ ఆమెని పెళ్లి కూతుర్ని చేయడాన్నీ, అవిరేణి కుండలు తేడాన్నీ ఊహించుకున్నాడు. ఉప్మా తింటున్న గోవిందుకి కాలి గోళ్ళు తీయించుకుంటున్న స్వర్ణ కళ్ళ ముందు కనిపించింది. వెంకటేశ్వర రావు డ్యూటీకి రావడంతో జైలు వాతావరణం గంభీరంగా మారిపోయింది. స్టాఫంతా కొత్త యూనిఫారాలు, పాలిష్ చేసిన బూట్లతో తళతళలాడిపోతున్నారు. బరాక్ ల దగ్గరికి వస్తూనే, నేరుగా గోవిందు దగ్గరికి వచ్చారు వెంకటేశ్వర రావు. అతను తప్పు చేసి జైలుకి రాలేదని ఆయన అనుభవం చెప్పింది. అతను చదువుకున్న వాడు కావడం అతనిమీద అభిమానాన్ని పెంచింది. జైల్లో పనులు చేస్తున్న గోవిందు ని చూసినప్పుడల్లా, ఇంజనీరింగ్ పూర్తిచేయాలన్న ఆసక్తి లేని తన కొడుకుని గుర్తు చేసుకుని నిట్టూర్చడం ఆయనకి అలవాటైపోయింది. "చోటూగాడు బాగా చేశాడా?" అని అడగడం మర్చిపోలేదు, అంత హడావిడిలోనూ. ఖైదీల మధ్యాహ్నభోజనాలు అవుతుండడంతోనే టీవీ చానల్ వాళ్ళు వచ్చేశారు. యాంకర్ పది నిమిషాలకోసారి అద్దం చూసుకుని మేకప్ సరి చేసుకోడం ఖైదీలకి పెద్ద వినోదం. ఆమెని చాలాసార్లు టీవీలో చూశారు వాళ్ళు. ఖైదీలతో పాటు టీవీ వాళ్ళు ఎదురు చూడగా, చూడగా చెప్పిన టైముకి గంటన్నర ఆలస్యంగా వచ్చారు కుర్ర హీరో, డైరెక్టరూ. ఖైదీల్లో చాలామంది హీరో దృష్టిలో పడాలని ప్రయత్నించారు కానీ, అతను పట్టించుకోలేదు. బిజీగా సెల్ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు వచ్చినప్పటి నుంచీ. దర్శకుడిదీ అదే దారి. ఎట్టకేలకి ప్రోగ్రాం మొదలు పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వాళ్ళు. కుర్ర హీరో మేకప్ అసిస్టెంట్ హీరోకీ, దర్శకుడికీ తల దువ్వి, మేకప్ టచప్ ఇచ్చాడు. కెమెరా ఆన్ అయినట్టు సిగ్నల్ రాగానే, హీరో ముఖం ప్రసన్నంగా మారిపోయింది. ఖైదీలని చాలా ఆప్యాయంగా పలకరించాడు. కార్యక్రమం నిర్వహించే బాధ్యత యాంకర్ తీసుకుంది. ఖైదీల పెర్ఫార్మెన్స్ అనగానే మొదట గోవిందు నే పిలిపించారు వెంకటేశ్వర రావు. ప్లేయర్ లో పాట మొదలు కాగానే ఒళ్ళు మర్చిపోయాడు గోవిందు. ఆక్షణంలో అతనికి డేన్స్ తప్ప మరేదీ గుర్తు లేదు. తను ముప్ఫై, నలభై టేకులు తీసుకుని చేసిన స్టెప్పుల్ని గోవిందు అవలీలగా చేసేయడం చూసి కుర్ర హీరో కళ్ళు భగ్గుమన్నాయి. అయితే నల్ల కళ్ళద్దాలు ఆ మంటలని బయటికి కనిపించ నివ్వలేదు. ముఖంలో ఏ భావమూ కనిపించకుండా జాగ్రత్త పడుతూ డేన్స్ చూస్తున్నాడు దర్శకుడు. పాట చివరికి వస్తుండగానే మెరుపులా స్టేజి మీదకి వచ్చాడు చోటూ. అతన్ని చూసి ఒకరిద్దరి ఖైదీలు అప్రయత్నంగా విజిలేశారు. చుడీదార్ వేసుకుని, తలకి స్కార్ఫ్ కట్టుకున్నాడు, కళ్ళకి కాటుక, పెదాలకి యెర్ర రంగు, పట్టి పట్టి చూస్తే తప్ప అతను అబ్బాయి అని పోల్చడం కష్టమే. రిహార్సల్ లో కన్నా బాగా చేశాడు చోటూ, గోవిందు సరే సరి. డేన్స్ అవుతుండగానే చప్పట్లు మిన్నంటాయి. తను కూడా అప్రయత్నంగా చప్పట్లు కొట్టాడు దర్శకుడు. కెమెరా తన వైపే చూస్తుండడంతో తప్పనిసరై హీరో కూడా కొట్టాడు చప్పట్లు. డేన్స్ అయిపోవడం తోనే మళ్ళీ గోవిందు ఆలోచనల నిండా స్వర్ణ. మరో అరగంటలో కార్యక్రమం ముగిసింది. హీరో, డైరెక్టరూ హడావిడిగా బయలుదేరారు, అర్జెంటు పని ఉందంటూ. గోవిందుని పిలిచి పరిచయం చేశారు వెంకటేశ్వర రావు, చోటూ కూడా వెనుకే వచ్చాడు. "డేన్స్ చాలా బాగా చేస్తాడండీ.. ఏదో పొరపాటున జైలుకి వచ్చాడు కానీ నేరం చేసి కాదు. మీకు సినిమాల్లోకి పనికొస్తాడు.. ఒక అవకాశం ఇప్పిస్తే..." సూపర్నెంట్ అలా బతిమాలడడం చూసి చేష్టలుడిగిపోయాడు గోవిందు. చోటూ పరిస్థితీ అదే. డైరెక్టర్ ఏదో చెప్పబోతుండగానే హీరో తెలుగునీ ఇంగ్లీష్ నీ కలగలిపి చెప్పాడు... "సినిమా ఇండస్ట్రీ అంటే ఖైదీలకి పునరావాస కేంద్రం కాదు.." దర్శకుడు మరి మాట్లాడలేదు. వాళ్ళని గేటు వరకూ సాగనంపడానికి వెళ్ళారు వెంకటేశ్వర రావు. "ఎదవ నాకొడుకులు.. ఈళ్ల కాడ డబ్బులుంటాయి కాబట్టి కేసులు రాకుండా సేసేకుంటారు.. లేకపొతే ఈనా కొడుకులంతా జైల్లో ఉండాల్సినోల్లేనన్నా..." చోటూ కోపం అవధులు దాటింది. వీళ్ళు బరాక్ వైపు వెళ్తుండగానే, టీవీ కెమెరామెన్ పరుగున వచ్చాడు. "గోవిందూ.. నీ గురించి మా చానల్లో ఒక స్పెషల్ ప్రోగ్రాం చేద్దామనుకుంటున్నాం. నీ గురించి చెప్పాలి, ఒక రెండు మూడు పాటలకి డేన్స్ చేస్తే బాగుంటుంది.." గోవిందు జవాబు చెప్పక ముందే, చోటూ యెగిరి గంతేసినంత పని చేసి "అన్న తప్పకుండా సేత్తాడు" అని మాటిచ్చేశాడు. అప్పుడే లోపలి వచ్చిన వెంకటేశ్వర రావు కూడా చెయ్యమనే చెప్పారు గోవిందుకి. డేన్స్ కేవలం తన హాబీ కాదనీ, జీవితమనీ ఆ క్షణంలో అనిపించింది గోవిందుకి. కెమెరా మెన్ 'రెడీ' అంటుండగానే "అన్నా ఒక్క నిమిషం" అన్నాడు చోటూ. అప్పటికే బరాక్ నుంచి తెచ్చిన దువ్వెనతో గోవిందుకి తల దువ్వి, పౌడర్ రాసి, "ఇప్పుడు తియ్యన్నా.. అద్దిరిపోవాలి," అన్నాడు. మనసులో 'వన్..టూ..త్రీ..ఫోర్..' అనుకుంటూ డేన్స్ మొదలు పెట్టిన గోవిందు ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉన్నాడు. వేయాల్సిన స్టెప్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 11:31 PM 6 కామెంట్‌లు: లేబుళ్లు: నా కథలు కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom) తలంపు వైద్య విద్య 'రక్షించాల్సింది ఉక్రెయిన్ లో చిక్కుబడ్డ విద్యార్థులనే కాదు, ఇక్కడ చదువు కొనలేక అక్కడికి వెళ్లేలా చేసిన మన విద్యా వ్యవస్థని కూడా' గ...
పెట్రోల్ ,డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి ..అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్ ,డీజిల్ ధరలను మారుస్తూ ఉంటాయి .కాగా ధరలు ఒక రోజు పెరగొచ్చు ,ఇంకో రోజు తగ్గచ్చు..లేదా అదే రేట్ కొనసాగవచ్చు . అంతర్జాతీయంగా మార్కెట్ లో ముడి చమురు ధరలు గతంలో ఎప్పుడు లేని విధంగా పడిపోయాయి .ఏప్రిల్ 22 వ తేదీ నాటికీ ఓ బారెల్ దార కనిష్ట స్థాయికి 16 డాలర్లకు పడిపోయింది ..నెల రోజుల్లో చమురు ధరలు ఏకంగా 39 శాతం పడిపోయాయి . Video Advertisement ఈ నేపథ్యంలో భారత్ పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గక పోవడం గమనార్హం .కరోనా వైరస్ వలన అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు జనవరి నెల నుండి క్రమంగా తగ్గుతూ వచ్చాయి .అయినా ఇప్పటికి ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 76 .31 రూపాయలు ,డీజిల్ ధర 66 .21 రూపాయలు .అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గినా పెట్రోల్ ,డీజిల్ ధరలు భారత దేశంలో ఎందుకు తగ్గడం లేదు ..అసలు దానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం .. కేంద్ర ప్రభుత్వం అనుకోని విధంగా మార్చ్ 14 వ తేదీన పెట్రోల్ ,డీజిల్ పై లీటరుకు మూడు రూపాయలు పెంచింది .దీనివలన కేంద్రానికి వచ్చే ఆదాయం 39 వేల కోట్ల రూపాయలు .ఆ తర్వాత వారానికి కేంద్ర ప్రభుత్వం భవిషత్తులో పెట్రోల్ ,డీజిల్ పై అదనంగా మరో ఎనిమిది రూపాయల ఎక్సైజ్ పన్నును పెంచేందుకు వీలుగా దేశ ఆర్థిక బిల్లును మార్చింది . చమురు ధరలు పెంచడం ,తగ్గించడం పై తమ ప్రభుత్త్వానికి ఎటువంటి సంబంధం లేదని చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేసిన నాడే నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది .అప్పటి నుండి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే భారత్ లో కూడా తగ్గుతూ ,పెరిగినప్పుడు పెరుగుతూ వచ్చాయి.ఈ నేపథ్యంలో దేశ ఆర్ధిక పరిస్థితిని అభివృద్ధి చెయ్యడంలో భాగంగా చమురు ధరలపై ఎక్సైజ్ పన్నులను పెంచుతూ వచ్చింది .. అసలు ఇంతలా పన్నులను పెంచడం దేశం యొక్క ఆర్థిక స్థితిని మెరుగు పరచాడనికే అని తెలుస్తుంది. ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది జీడీపీలో ఆదాయం, వినిమయానికి మధ్య తేడా మూడున్నర శాతానికి చేరుకుంది. ఈ వ్యత్యాసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏడు శాతానికి వెళ్తుందని ముంబైకి చెందిన ‘మోతీలాల్‌ ఓస్వాల్‌’ బ్రోకరేజ్‌ సంస్థ ఏప్రిల్‌ 13న విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది . మరోపక్క డాలర్‌తో రూపాయి మారక విలువ పడి పోతోంది. కరోనా పరిస్థితుల ప్రభావం ఇలాగే కొనసాగినట్లయితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ఆవకాశం ఉంది. Recent Posts సొంత “దుస్తుల బ్రాండ్” తో పాటు… “మహేష్ బాబు” కి ఉన్న ఈ 5 వ్యాపారాలు ఏంటో తెలుసా..? “తేరి రీమేక్ అయితే కాదుగా.?” అంటూ…“పవన్ కళ్యాణ్” తో “హరీష్ శంకర్” సినిమా గురించి ట్వీట్ పై 10 ట్రోల్స్.!
భారత సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లోకి మరో యువఫాస్ట్ బౌలర్ దూసుకొచ్చాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న మూడోటెస్ట్ తుదిజట్టులో చోటు సంపాదించడం ద్వారా ఢిల్లీ మెరుపు ఫాస్ట్ బౌలర్ నవదీప్ అమర్ జీత్ సైనీ అరంగేట్రం చేశాడు. ఇది చదవండి: టీమిండియాను వెంటాడుతున్న గాయాలు హర్యానాలో పుట్టి దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న 28 ఏళ్ల సైనీకి గంటకు 140కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఇప్పటికే భారత్ తరపున ఏడు వన్డేలు, 10 టీ-20 మ్యాచ్ లతో పాటు 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. అంతేకాదు…గల్ఫ్ దేశాలు వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు సభ్యుడిగా తానేమిటో నిరూపించుకోడం ద్వారా ఆస్ట్ర్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. ఇది చదవండి: రహానేను ఊరిస్తున్న అరుదైన రికార్డు సీనియర్ ఫాస్ట్ బౌలర్లు ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాలతో జట్టుకు అందుబాటులో లేకపోడంతో యువఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, నటరాజన్ , శార్దూల్ ఠాకూర్ లకు అనూహ్యంగా అవకాశాలు దక్కాయి. అడిలైడ్ టెస్టులో ఆడుతూ ఉమేశ్ యాదవ్ గాయపడడంతో ఆ స్థానం కోసం శార్దూల్ ఠాకూర్, నటరాజన్ లతో సైనీ పోటీ పడి చివరకు టెస్ట్ క్యాప్ సొంతం చేసుకొన్నాడు. భారత 299వ టెస్ట్ క్రికెటర్ గా నవదీప్ సైనీ రికార్డుల్లో చేరాడు. ప్రస్తుత ఆస్ట్ర్రేలియా సిరీస్ ద్వారా ముగ్గురు భారత యువక్రికెటర్లు (శుభ్ మన్ గిల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ ) టెస్ట్ క్యాప్ లు సాధించినట్లయ్యింది.
1:1,14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీర -ధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. 1:29 ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 6:29 యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాస ముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. 10:10 గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితిని. 10:27,28 నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను 11:25-26 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు 13:35 మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను . 14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ద్దకు రాడు. 19:30 సమాప్తమైనది నాణెమునకు రెండు భాగములు కలవు. రెండింటికిని సమాన ప్రాధాన్యత ఉండెను. ఈ ప్రకారముగానే యేసుక్రీస్తుకు తుల్యప్రధానమైన స్వభావములు రెండు గలవు అవి ఏవనగా దైవత్వం మానవత్వం, అపొస్తులుడైన యోహాను క్రీస్తు జీవితములో నున్న దైవత్వ స్వభావమునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుచు ఆయన దేవుని కుమారుడని తన సువార్తలో వ్రాసియుండెను. లూకా యేసుక్రీస్తు జీవితములోనున్న మానవత్వమునకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చుచు ఆయన మనిషి కుమారుడని తన సువార్తలో వ్రాసియుండెను. కాలమునకు సంబంధించిన ఆధారములు వీటికి భిన్నమైన ప్రాముఖ్యాంశములను ఆధారము చేసికొని ఈ సువార్త రచింపబడెను. క్రీస్తు చేసిన ఏడు అద్భుతములను నేనే అని ఆయన దృఢముగా చెప్పిన ఏడు సత్యములను కేంద్రంగా చేసికొని సువార్త రచన ముందుకు సాగుచుండెను. మేడ గదిలో సిద్ధపరచబడిన చివరి రాత్రి భోజన వృత్తాంతములో తన శిష్యులకు చివరిగా ప్రసంగించెను. ప్రత్యక్ష సాక్ష్యముల వివరములతో ప్రారంభమై క్రీస్తు పునరుత్థాన సంభవములు తెలుపుచు, క్రీస్తు దేవుని కుమారుని యోహాను స్పష్టపరిచెను. ఉద్దేశము : యేసు నిజముగా దేవుని కుమారుడని ఆయనయందు విశ్వాసముంచిన వారు నిత్య జీవము పొందుదురు అని నిరూపించుట. గ్రంథకర్త : జెబెదయి కుమారుడును, యాకోబు సహోదరుడును అపొస్తలుడైన యోహాను. జెబెదయి కుమారులు “ఉరిమెడి "వారు అని పిలువబడియుండిరి. ఎవరికి వ్రాయబడెను : నూతన విశ్వాసులకు, సత్యాన్వేషకులైన అవిశ్వాసులకు వ్రాయబడిన కాలం : క్రీ.శ సుమారు 90 సంవత్సరములో గత చరిత్ర : క్రీ.శ. 70 సంవత్సరములో యెరూషలేము నాశనం చేయబడిన తరువాత యోహాను పత్మాసు ద్వీపమునకు పరవాసిగా వెళ్ళకముందు యోహాను ఈ సువార్తను వ్రాసియుండెను. ముఖ్య వ్యక్తులు : యేసు, బాప్తీస్మమిచ్చు యోహాను, యేసు శిష్యులు, మార్త, మరియ, లాజరు, యేసు తల్లి, పిలాతు, మగ్దలేనే మరియ. ముఖ్య స్థలములు : యూదయ, సమరయ, గలిలయ, బేతనియ, యెరూషలేము. గ్రంథ విశిష్టత : వ్రాయబడిన 7 అద్భుతములలో 6 అద్భుతములు దీనిలో మాత్రమే వ్రాయబడెను. అనగా మిగిలిన మూడింటిలో దేనిలోను ఇవి లేవు. అలాగే 14 - 17 అధ్యాయములలో వ్రాయబడిన, మేడ గదిలో ప్రభువు శిష్యులనుద్దేశించి చేసిన ప్రసంగములు కూడ ఈ పుస్తకములోని ప్రత్యేకత. ఈ సువార్తలోని విషయములు 90 శాతము వివరములు ఇతర సువార్తలలో లేవు. అయితే ఇతర సువార్తలలో చెప్పబడిన యేసు వంశావళి, జననము, బాల్యకాల విశేషములు, శోధనలు, రూపాంతరము, శిష్యుల నియామకము, ఉపమానములు, చివరి ఆజ్ఞ, ఆరోహణము అనువాటిని గూర్చి ఈ సువార్తలో ఏమియు వ్రాయబడలేదు. ముఖ్య పద సముదాయము : యేసు దేవుని కుమారుడని నమ్ముట. ముఖ్య వచనములు :యోహాను 1:11-13; యోహాను 20:30-31 ముఖ్య ఆధ్యాయము : 3వ అధ్యాయము యోహాను 3:16 అధికముగా చదువబడునది; ప్రసంగింపబడుచునున్న సువార్త వాక్యమిది. రక్షణ దేవుని వరమనియు, అది విశ్వసించిన వారికి మాత్రమే ఇవ్వబడుననియు ఈ వచనము చెప్పుచున్నది. నీకొదేముతో జరిగిన సంభాషణ, బాప్తీస్మమిచ్చు యోహాను సాక్ష్యము - మున్నగు వాటి మూలమున, దేవుని రాజ్యములో ప్రవేశించుటకు నూతన జన్మ పొందుటయే ఏకైక మార్గమని ఈ అధ్యాయము మనకు తెలియజెప్పుచున్నది. కొని ప్రత్యేక సందర్భములలో యేసు పాత నిబంధనలో నేనే అని చెప్పినది. దేవునితో సమానుడని స్పష్టపరిచెను. ఆయన దైవత్వమును చాటి చెప్పు ముఖ్యాంశములను యోహాను 1:1; యోహాను 8:58; యోహాను 10:30; యోహాను 14:9; యోహాను 20:28 అను వచనములలో చూడగలము. నేనే అని యేసు తనను గూర్చి దృఢముగా చెప్పిన ఏడు మాటలను ఈ క్రింద చూతము. జీవాహారమును నేనే (యోహాను 6:35-48) 2. నేను లోకమునకు వెలుగైయున్నాను. (యోహాను 8:12; యోహాను 9:5). 3. నేనే ద్వా రమును (యోహాను 10:7-9). 4. నేను మంచి కాపరిని (యోహాను 10:11-14). 5. పునరుత్థానమును, జీవమును నేనే (యోహాను 11:25). 6. నేనే మార్గమును, సత్యమును, జీవమును (యోహాను 14:6). 7. నేనే నిజమైన ద్రాక్షావల్లిని (యోహాను 15:1-5). గ్రంథ విభజన : ఇతర మూడు సువార్తలలో లేని ప్రత్యేకమైన యొక సారాంశమును శైలిని కలిగియున్న ఈ సువార్త - స్థూల పరిశీలనా సువార్తలు మత్తయి, మార్కు, లూకా విడిచి పెట్టిన కొన్ని ముఖ్యాంశములను వ్రాయుట ద్వారా క్రీస్తు చరిత్ర సంగ్రహమును సంపూర్ణము చేయుచున్నది. మిక్కిలి సులభశైలితో, అతి శ్రేష్ఠమైన వర్తమానములతో నిండియున్నది. ఈ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములోని పుస్తకములన్నింటిలో మిక్కిలి శ్రేష్టమైనది ఆత్మీయ సత్యములతో పరిపుష్టమైనది. యేసునందు విశ్వాసముంచుట ద్వారా మనుష్యులు ఆత్మ జీవులుగా మారగలరు అను సుస్పష్టమైన లక్ష్యముతో యోహాను ఈ సువార్తను వ్రాయుచున్నాడు. దీనిని ఐదు ముఖ్య భాగములుగా విభజింపవచ్చును. ఉపోద్ఘాతము: దేవుని కుమారుని అవతారం (యోహాను 1:1-18). 2. దేవుని కుమారుని బహిరంగ సువార్త సేవ (Joh,1,19-4,54). 3. దేవుని కుమారుడు ఎదుర్కొనిన ఎదిరింపులు అధ్యాయము 5 మొదలు 12 వరకు. 4. దేవుని కుమారుని శిష్యులను సేవకులుగా చేయుట అధ్యాయము 13 మొదలు 17 వరకు. 5. దేవుని కుమారుని సిలువ మరణము పునరుత్థానము అధ్యాయము 18 మొదలు 21 వరకు. సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 43వ పుస్తకము; అధ్యాయములు 21; వచనములు 876; ప్రశ్నలు 167; నెరవేరిన పాత నిబంధన ప్రవచనములు 15; నెరవేరిన క్రొత్త నిబంధన ప్రవచనములు 85; నెరవేరని ప్రవచనములు 7. ఉపోద్ఘాతం: యోహాను సువార్త యేసు క్రీస్తు ప్రభువును ఉద్దేశించి రచించబడింది. ఆయన క్రీస్తు అనియు, దేవుని కుమారుడనియు, ఆయన నామమందు విశ్వాసము కలిగిన వారికి నిత్య జీవమనియు మరి ముఖ్యంగా తెలియజేస్తుంది. రెండవ తరం క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా తప్పుడు బోధలను సరి చేస్తూ వారికి సత్య సువార్తను నిక్షిప్తం చేస్తుంది ఈ గ్రంథం. యోహాను యేసు క్రీస్తు-ప్రభువు అనియు, మనుష్యకుమారుడు మరియు దేవుని కుమారుడు అని మరి ముఖ్యంగా తెలియజేస్తూ, క్రీస్తు ఆత్మ ప్రతీ వ్యక్తి పై ప్రభావితం చేస్తుంది అని వివరిస్తాడు.యేసు క్రీస్తు యొక్క బాప్తీస్మము మొదలుకొని మరణ పునరుత్థానము వరకు జరిగిన అన్ని సన్నివేశాలు ఈ గ్రంథం లో లిఖితం చేయబడినవి. ఈ సువార్త లో సువార్తికుడు కేవలం ఏడు అద్భుతాలను తెలియజేస్తూ ఆ ఏడు అద్భుతములు నేనే అని ఆయన ధృడంగా చెప్పిన ఏడు సత్యాలైన క్రీస్తు ప్రరిచర్యను విశ్లేషిస్తాడు. ఈ సువార్తికుని యొక్క గ్రంథం మిగతా సువార్తల కంటే ప్రత్యేకమైనది. కీస్తు ఆరోహణమైన తరువాత ఆదరణ కర్తయును సత్య స్వరూపియైన ఆత్మ ఏ విధంగా సర్వ సత్యమైన పరిచర్యలోనికి నడిపించిందో గమనించగలం. నమ్ముట, సాక్షి, ఆదరణ, జీవం – మరణం, వెలుగు – చీకటి, ప్రేమ అనే పదాలు అనేక మారులు ఈ సువార్తలో కనబడుతుంటాయి. యేసు క్రీస్తును కేవలం తన జననం నుండే పరిచయం చేయడు కాని ఆది నుండి ఏమై ఉన్నదో ఆ వాక్యం నుండి వివరిస్తాడు. ఆదియందు వాక్యముగా, ఆ వాక్యమే శరీరధారియై, లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా, మెస్సియగా, ప్రతీవాడు నశించకుండా ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు యేసు క్రీస్తును పరిచయం చేసింది ఈ సువార్త. యేసు క్రీస్తు జీవితములో ఉన్న దైవ స్వభావమును మానవత్వాన్ని వివరించి కాలమునకు సంబంధించిన భిన్నమైన ప్రాముఖ్యాంశములను ఆధారము చేసుకొని ఈ సువార్త రచించెను. యోహాను 3:16 అధికముగా చదవబడినది, అనేకులకు ప్రసంగించబడిన సువార్త వాక్యం ఇది. రక్షణ దేవుని వరమనియు, అది విశ్వసించిన వారికి మాత్రమే ఇవ్వబడుననియు ఈ వచనము చెప్పుచున్నది. అంతేకాదు నీకొదేముతో జరిగిన సంభాషణ, బాప్తీస్మమిచ్చు యోహాను సాక్ష్యము మొదలగు వాటి మూలమున, దేవుని రాజ్యములో ప్రవేశించుటకు నూతన జన్మ పొందుట ఒక్కటే మార్గమని తెలియజేశాడు. యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో తాను పొందబోయే ఆ సిలువ మరణము గూర్చి మరియు తాను ఆరోహణమైన తరువాత వారు చేయబోయే పరిచర్య విషయమై వారిని సిద్దపరిచాడు. యేసు క్రీస్తు తనను గూర్చి దృఢంగా చెప్తూ, జీవాహారము నేనే (6:35,48), నేను లోకమునకు వెలుగై ఉన్నాను(8:12,9:5), నేనే ద్వారమును (10:7,9), నేను మంచి కాపరిని (10:11,14), పునరుత్థానమును జీవమును నేనే (11:25), నేనే మార్గమును సత్యమును జీవమును (14:6), నేనే నిజమైన ద్రాక్షావల్లిని (15:1-5) అను ఏడు సంగతులు ప్రత్యేకముగా వివరించాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనే ప్రాముఖ్యమైన సంగతి 4:24 లో గమనించగలం. సారాంశం: నిజ జీవితంలో పరిపూర్ణమైన పరిచర్య ఏ విధంగా చేయాలి అని ప్రత్యేకంగా 3:16 తెలియజేస్తుంది. యేసు క్రీస్తు వలే మానవత్వంలో మాదిరికరమై, ఇతరుల పట్ల కూడా అదే జీవితం మనమందరం కలిగి యుండాలి, జీవించాలి. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించి, నిత్యజీవమునకు వారసులమై ఆశీర్వాదములు పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదకారకులమయ్యే ధన్యత కలిగి యుండాలి. అట్లు ప్రభువు మీకు సహాయం చేయును గాక. ఆమేన్. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. శరీరంలో జరిగే మార్పులకు కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్లు సరిగా అందకపోతే శరీర భాగాలు అనేక రకాలైన లోపాలకు గురవుతాయి. విటమిన్‌ ఏ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి?. విటమిన్‌ ఎ లోపం నివారించడానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి?. విటమిన్‌ ఎ సమృద్ధిగా లభించే పదార్ధాలు ఏంటో పరిశీలిస్తే.. విటమిన్‌ ఎ: బీటాకెరోటిన్‌ అనే పదార్థం ద్వారా విటమిన్‌ ఎ లభిస్తుంది. ఈ పదార్థం కాలేయం, ప్రేగులో విటమిన్‌ ఏగా మారుతుంది. విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. వెంట్రులక ఎదుగుదలను పెంచి, చుండ్రు సమస్యలను నివారిస్తుంది. శరీరంలో ఎముకలు, దంతాలు బలపరిచేలా చేస్తుంది. ఆరోగ్యవంతమైన చర్మానికి దోహదపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్‌ ఏ పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంది. విటమిన్‌ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధులు: ఏ విటమిన్‌ లోపం వల్ల కంటిచూపు, రేచీకటి వచ్చే అవకాశం ఉంది. చర్మం పెలుసుగా మారుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంది. విటమిన్‌ ఏ లభించే పదార్థాలు: కేరట్‌, మునగాకు, ఆకుకూరలు, మామిడి, టమాటో, బొప్పాయి, వెన్న, నెయ్యి, పాలు, పైనాపిల్‌, చేపలు, చిలకడదుంప, గుమ్మడికాయ, మాంసము, గుడ్లలో విటమిన్‌ ఏ సమృద్ధిగా లభిస్తుంది.
ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాన్ని గుర్తించాలని కోరుతూ హైదరాబాద్ కి చెందిన స్వలింగ సంపర్కులు, మరొక జంట దాఖలు చేసిన రెండు పిటిషన్ల పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్లు విచారణకు లిస్ట్ చేయబడ్డాయి. హైదరాబాద్‌ లో నివసిస్తున్న ఇద్దరు స్వలింగ సంపర్కులు సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ చేసిన లీడ్ పిటిషన్‌లో.. తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఎల్‌జిబిటిక్యూ+ పౌరులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. సుప్రియో, అభయ్ కలిసి ఉండబట్టి దాదాపు 10 ఏళ్లు అయ్యింది. కోవిడ్ మహమ్మారి రెండవ వేవ్ సమయంలో వారిద్దరికీ కోవిడ్ వచ్చింది. ఆ సమయంలో వారి బంధం మరింత బలపడింది. వారు కోలుకున్న తర్వాత వారి బంధాన్ని అందరికీ తెలియచేయాలనుకున్నారు. 9వ వార్షికోత్సవంలో వివాహ-కమిట్మెంట్ వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. డిసెంబరు 2021లో వారి తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితుల సమక్షంలో వేడుక చేశారు. ఈ వేడుకను కన్నుల పండుగగా జరుపుకొన్నారు. అయితే.. ఇలా ఉన్నప్పటికీ, వారు వివాహిత జంట హక్కులను అనుభవించడం లేదని పిటిషన్‌లో పేర్కొంది. మొదటి పిటిషన్.. కులాంతర, మతాంతర జంటలు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కును భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఎల్లప్పుడూ పరిరక్షిస్తుందని పిటిషనర్లు వాదించారు. అంతేకాదు.. స్వలింగ వివాహాలు ఈ రాజ్యాంగం ఆమోదించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీరి పిటిషన్లో కొన్ని కేసులను కూడా ఉదహరించారు. అవి.. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసిన నవతేజ్ సింగ్ జోహార్ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై పిటిషన్లు ఆధారపడి ఉన్నాయి. ఎల్‌జిబిటిక్యూ+ వ్యక్తులు రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం, గౌరవం, గోప్యత హక్కును ఇతర పౌరులందరితో సమానంగా అనుభవిస్తున్నారని పుట్టస్వామి కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌ ను న్యాయవాదులు అరుంధతీ కట్జూ, ప్రియా పూరి, సృష్టి బోర్తకూర్ రూపొందించారు. సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌల్, మేనకా గురుస్వామిలు వాదించనున్నారు. రెండవ పిటిషన్.. స్వలింగ వివాహాలను గుర్తించకపోవడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం నాణ్యత హక్కు, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ఉల్లంఘిస్తుందని వాదిస్తూ స్వలింగ సంపర్కుల జంట పార్త్ ఫిరోజ్ మెహ్రోత్రా, ఉదయ్ రాజ్ రెండవ పిటిషన్ దాఖలు చేశారు. ‘పిటిషనర్లు.. స్వలింగ జంట. వారు ఒకరికొకరు, వారి పిల్లలకు ఆచరణాత్మక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. వారి ప్రాథమిక హక్కును తిరస్కరించడం పిటిషనర్లు రాజ్యాంగ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించినట్లే’ అని న్యాయ సంస్థ కరంజావాలా అండ్ కో ద్వారా దాఖలు చేసిన పిటిషన్ పేర్కొంది. వీరి తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, సౌరభ్ కిర్పాల్ హాజరవుతారు.
నేడు గురు వారం… రోజున అన్ని రాశుల వారిలో అదృష్టం ఏ రాశిని వరిస్తుంది. వారి గ్రహస్థానాల మధ్య ఈ రోజు రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఇలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏం చెబుతున్నాయో మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషం :- చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలో ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఓరిమితో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వృషభం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఎంతో అనందాన్ని ఇస్తుంది. హోటల్, తినుబండరాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. మిథునం :- ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులుపడటం వల్ల మాటపడతారు. ధనం బాగుగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు తోటివారి కారణంగా చికాకులు తప్పవు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. కర్కాటకం :- స్త్రీల ఆరోగ్యం క్రమేణా మెరుగుపడుతుంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. ప్లీడరు, ప్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు చేతిలోపని పూర్తి కావడంతో ఒకింత కుదుటపడతారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. సింహం :- విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కొబ్బరి, పండ్లు, పూలు పానీయ వ్యాపారులకు లాభదాయంగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి మధ్య గతంలో ఏర్పడిన అభిప్రాయబేధాలు తొలిగిపోతాయి. ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. పాత బిల్లులు చెల్లిస్తారు. కన్య :- దంపతుల మధ్య దాపరికం మంచిదికాదు గమనించండి. ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనువుతారు. రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. పాత మిత్రుల గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వాహనచోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. పెద్దల ఆర్యోములో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. Advertisement తుల :- కాంట్రాక్టర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. వాణిజ్య ఒప్పందాలు వాయిదా వెయ్యడం మంచిది. విదేశీయ వస్తువులు పట్ల ఆకర్షితులవుతారు. బంధు మిత్రుల కలయిక మీకెంతో సంతృప్తి నిస్తుంది. కుటుంబీకులతో సంభాషించటానికి కూడా తీరిక ఉండనంత బిజీగా ఉంటారు. పెద్దలకు ఆరోగ్య, ఆహార విషయాల్లో మెళకువ అవసరం. వృశ్చికం :- ఉద్యోగస్తులకు ఇతరుల కారణంగా మాటపడక తప్పదు. ఇంజనీరింగ్ రంగాల్లో వారికి చికాకు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీలో ఆకస్మికంగా వేదాంత ధోరణి కానవస్తుంది. కుటుంబీకులతో ఏకీభించలేకపోతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు ఒడిదుడుకులు తప్పవు. ధనస్సు :- వ్యాపారాభివృద్ధికి చేయు ప్రయత్నాలలో సఫలీకృతులౌతారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరి కొంతకాలం వాయిదా వేయటం మంచిది. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి చికాకు తప్పదు. వాగ్వివాదాలకు సరైన సమయంకాదని గమనించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మకరం :- మీ పెద్దల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. తాపీ పనివారికి ఆందోళనలు తప్పవు. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. మిత్రుల కోసం షాపింగ్ చేస్తారు. దూర ప్రయాణాలలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచటం మంచిది. కుంభం :- బ్యాంకు వ్యవహారాలలో, ప్రయాణాలలో మెళుకువ అవసరం. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. తాపీ పనివారికి ఆందోళనలు తప్పవు. వాతావరణంలో మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. మీనం :- ఆర్థికాభివృద్ధికి చేయుకృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. తాకట్టు వస్తువులను విడిపిస్తారు. అకాల భోజనం, శరీరశ్రమ వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థలలో వారికి ఏకాగ్రత లోపంవల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. Advertisement Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..? Latest Posts జయసుధ మొదటి భర్త నుంచి భయపడి, పారిపోయి ఎక్కడ తలదాచుకుంది ? MS ధోనినా మజకా..మిస్టర్‌ కూల్‌ చాణక్యంతో వరల్డ్ కప్ హీరో అయ్యాడు! ఈ 10 మంది దర్శకులతో చిరంజీవి.. సినిమాలు ఎప్పుడు చేస్తారో ! ఎన్టీఆర్ చేతిరాత ఎప్పుడైనా చూశారా ? అక్షరాలు అన్నీ ముత్యాలే నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో రిలేషన్ షిప్ నడిపారట..! Copyright © 2022 · Telugu Action | Latest Telugu News | Telugu Political News | Telugu Health News | Telugu Sports News
SCO Summit 2022: ఉజ్బెకిస్థాన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం చేరుకున్నారు. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. అయితే, జిన్‌పింగ్‌తోనూ ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. SCO Summit 2022: ఉజ్బెకిస్థాన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమర్‌ఖండ్‌ చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ఆయనకు ఉజ్బెకిస్థాన్‌ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్‌ ఘన స్వాగతం పలికారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత దీన్ని నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్‌ విషయంలో చైనా దూకుడు క్రమంలో జరుగుతున్న ఈ సదస్సు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకొంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో.. ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వాణిజ్యం, ఇంధన సరఫరా పెంపు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై ఈ కూటమికి చెందిన సభ్య దేశాల నేతలు చర్చించనున్నారు. జిన్‌పింగ్‌తోనూ చర్చలు జరుపుతారా? ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పుతిన్‌, ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షావత్‌ మిర్జియోయెవ్‌లతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. అయితే, జిన్‌పింగ్‌తోనూ ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత.. పుతిన్‌తో జిన్‌పింగ్‌ ఇక్కడ నేరుగా భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. ఉగ్రవాదం సహా ప్రాంతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారని, ఉగ్రవాద సమస్య మూలాలు ఎక్కడున్నాయన్నది ఈ బృందానికి లోతైన అవగాహన ఉందని విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్ర పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చిస్తా: ప్రధాని ఉజ్బెకిస్థాన్‌కు బయల్దేరి వెళ్లడానికి ముందు మోదీ మాట్లాడుతూ.. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వివిధ దేశాల అధినేతలతో అభిప్రాయాలు పంచుకుంటానని చెప్పారు. ఈ కూటమిని మరింత విస్తృతం చేయడం; పరస్పర, బహుముఖ ప్రయోజనాల నిమిత్తం కూటమిలో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తానన్నారు. పర్యాటక, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని తాను భావిస్తున్నట్టు చెప్పారు.
కథ : బ్ర‌హ్మ‌స్త్రాని కాపాడుతున్న బ్ర‌హ్మాన్ష్ చుట్టూ మూవీ క‌థ న‌డుస్తుంది. బ్ర‌హ్మాస్త్రా మూడు ముక్క‌లుగా చేయ‌బ‌డ‌గా, తొలి పార్ట్ అనీష్(నాగార్జున) వద్ద ఉండగా రెండవ భాగం మోహన్ భార్గవ్‌(షారుఖ్‌ ఖాన్‌) అనే శాస్త్రవేత్త వద్ద ఉంటుంది. అయితే వీటిని క‌లిపి ప‌వర్ ఫుల్ శ‌క్తిని పొందాల‌ని మౌనీరాయ్ అండ్ టీం ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటుంది. డీజే శివ(రణబీర్‌ కపూర్‌) వారికి అడ్డుప‌డ‌తాడు. అసలు కాన్సెప్ట్ ఎలా మొదలవుతుంది.. ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి.. ఎవరికీ ఏం జరుగుతుంది అనేది అసలైన కథలో చూడవచ్చు. ప‌నితీరు : అంద‌రు త‌మ త‌మ పాత్ర‌ల‌లో చ‌క్క‌ని ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ ల మ‌ధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక అమితాబచ్చన్‌ యొక్క నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన పాత్రకు నూరు శాతం న్యాయం చేశారు. ఇక నాగార్జున మరియు షారుఖ్‌ ఖాన్ లతో పాటు మౌనీ రాయ్ నటన ఆకట్టుకుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ కథ మరియు స్క్రీన్ ప్లే విషయంలో మరింత శ్రద్ద పెట్టి ఉండాల్సింది. పాటలు కొన్ని పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. వాటి చిత్రీకరణ ఆకట్టుకునే విధంగా ఉంది. అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించింది. కథనంపై మరింత దృష్టి పెడితే బాగుండేది. ప్ల‌స్ పాయింట్స్ : రణబీర్ కపూర్‌, అలియా, అమితాబ్ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ మైనస్ పాయింట్స్ : కథ, కథనం, ఎడిటింగ్‌ చివ‌రిగా : క‌థ‌లో కొత్త‌ద‌నం లేకుండా సినిమాపై ఎంత హైప్ తెచ్చిన ప్రయోజనం ఉండ‌దు అని బ్ర‌హ్మాస్త్రాతో మరోసారి నిరూపితం అయింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రావడంతో పాటు ఇందులో.. భారీ కాస్టింగ్ ఉండటం వల్ల ప్రేక్షకులను కొంత వ‌ర‌కు ఆక‌ట్టుకున్నా స్టోరీ విష‌యంలో పూర్తిగా తేలిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ లేజర్ షోని తలపించేలా, లైట్ సెట్టింగ్ ని తలపించేలా ఉన్నాయి. బిజియం ఇంకా బావుండాల్సింది. రేటింగ్‌: 2.5/5 SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com Categories National International Business Sports Health Education Science Technology Foods Entertainment Lifestyle
బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2021 సమయం ఏమిటి? టీవీలో ఎలా చూడాలి - ప్రాక్టీస్, స్ప్రింట్ క్వాలిఫైయింగ్, రేస్ షెడ్యూల్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్ 1 2021 క్యాలెండర్‌లో పదవ రేసు. స్కై ఎఫ్ 1 వ్యాఖ్యాత క్రాఫ్టీతో మాకు అన్ని సమయాలు, టీవీ వివరాలు మరియు ప్రత్యేక విశ్లేషణ ఉన్నాయి. ఎఫ్ 1 2021 క్యాలెండర్: టీవీ మరియు పూర్తి గ్రాండ్ ప్రిక్స్ షెడ్యూల్‌లో రేసులను ఎలా చూడాలి ఈ సంవత్సరం ప్రతి గ్రాండ్ ప్రిక్స్ కోసం టీవీ మరియు లైవ్ స్ట్రీమ్ వివరాలతో సహా మా ఎఫ్ 1 క్యాలెండర్‌తో 2021 లో ఫార్ములా 1 ని ఎలా చూడాలి అనేదాని గురించి అన్ని తాజా వివరాలను చూడండి. ఫార్ములా 1 2019 రేసు క్యాలెండర్ మరియు టీవీ కవరేజ్ గైడ్ సీజన్ 3 విడుదల తేదీ నుండి బయటపడటానికి ఫార్ములా 1 డ్రైవ్: నెట్‌ఫ్లిక్స్ సిరీస్ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 సమయం ఎంత? టీవీలో ఎలా చూడాలి - ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్, రేస్ షెడ్యూల్ ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్ 1 2021 క్యాలెండర్‌లో తొమ్మిదవ రేసు. స్కై ఎఫ్ 1 వ్యాఖ్యాత క్రాఫ్టీతో మాకు అన్ని సమయాలు, టీవీ వివరాలు మరియు ప్రత్యేక విశ్లేషణ ఉన్నాయి. మొనాకో గ్రాండ్ ప్రిక్స్ 2021 సమయం ఎంత? టీవీలో ఎలా చూడాలి - ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్, రేస్ షెడ్యూల్ మొనాకో గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్ 1 2021 క్యాలెండర్‌లో ఐదవ రేసు మరియు స్కై ఎఫ్ 1 వ్యాఖ్యాత క్రాఫ్టీతో మాకు అన్ని సమయాలు, టీవీ వివరాలు మరియు ప్రత్యేక విశ్లేషణలు ఉన్నాయి. ఫార్ములా 1 లో స్ప్రింట్ అర్హత ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది మరియు కొత్త స్ప్రింట్ రేసు నియమాలు వివరించబడ్డాయి స్ప్రింట్ అర్హత 2021 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్లో రనౌట్ అవుతుంది - ల్యాప్‌ల సంఖ్యతో సహా ఇది ఎలా పనిచేస్తుందనే దాని గురించి మేము అన్ని నియమాలు మరియు వివరాలను వివరిస్తాము. స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ 2021 ఏ సమయం? టీవీలో ఎలా చూడాలి - ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్, రేస్ షెడ్యూల్ స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్ 1 2021 క్యాలెండర్‌లో నాల్గవ రేస్‌గా చేరుకుంది మరియు స్కై ఎఫ్ 1 వ్యాఖ్యాత క్రాఫ్టీతో మాకు అన్ని సమయాలు, టీవీ వివరాలు మరియు ప్రత్యేక విశ్లేషణలు ఉన్నాయి. బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 ఏ సమయం? టీవీలో ఎలా చూడాలి - ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్, రేస్ షెడ్యూల్ F1 2021 సీజన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్‌తో ప్రారంభమైనప్పుడు, తేదీలు మరియు సమయాలు, టీవీ వివరాలు మరియు మరిన్ని సహా మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలను పొందండి. ఫార్ములా 1 2019 జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ టీవీలో ప్రత్యక్షంగా నేను ఎక్కడ చూడగలను? నెట్‌ఫ్లిక్స్‌లో ఫార్ములా 1: డ్రైవ్ టు సర్వైవ్ సీజన్ 2 ఎప్పుడు విడుదల అవుతుంది? ఫార్ములా 1 లో DRS అంటే ఏమిటి? ఫార్ములా 1 2018 మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ టీవీలో ప్రత్యక్షంగా నేను ఎక్కడ చూడగలను? సీజన్ యొక్క 19 వ రేసు గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఛానల్ 4 ఫార్ములా 1 2016 కవరేజ్ గైడ్ స్టీవ్ జోన్స్ మరియు డేవిడ్ కౌల్ట్‌హార్డ్ ఛానల్ 4 లో కొత్తగా కనిపించే రేసింగ్ కవరేజీకి నాయకత్వం వహిస్తారు - మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది ఫార్ములా 1 2019 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ టీవీలో ప్రత్యక్షంగా నేను ఎక్కడ చూడగలను? ఫార్ములా 1 2019 కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్ టీవీలో ప్రత్యక్షంగా నేను ఎక్కడ చూడగలను? ఫార్ములా 1 2016 రేసు క్యాలెండర్ మరియు టీవీ షెడ్యూల్ ఈ సీజన్ రేసులన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసుకోండి మరియు అవి ఛానల్ 4 మరియు స్కై స్పోర్ట్స్ ఎఫ్ 1 లో ప్రత్యక్షంగా ఉన్నప్పుడు తనిఖీ చేయండి ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ 2021 ఏ సమయం? టీవీలో ఎలా చూడాలి - ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్, రేస్ షెడ్యూల్ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్ 1 2021 క్యాలెండర్‌లో ఏడవ రేసు. స్కై ఎఫ్ 1 వ్యాఖ్యాత క్రాఫ్టీతో మాకు అన్ని సమయాలు, టీవీ వివరాలు మరియు ప్రత్యేక విశ్లేషణ ఉన్నాయి. ఫార్ములా 1 2019 మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్: టీవీ మరియు లైవ్ స్ట్రీమ్‌లో ఎలా చూడాలి అజర్‌బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 సమయం ఎంత? టీవీలో ఎలా చూడాలి - ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్, రేస్ షెడ్యూల్ అజర్‌బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్ 1 2021 క్యాలెండర్‌లో ఆరవ రేసు మరియు స్కై ఎఫ్ 1 వ్యాఖ్యాత క్రాఫ్టీతో మాకు అన్ని సమయాలు, టీవీ వివరాలు మరియు ప్రత్యేక విశ్లేషణలు ఉన్నాయి.
బ్రిటన్‌ని సంక్షోభం నుంచి ప్రధాని రిషి సునాక్ బయటపడేస్తారా?ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దుతారా?బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న రిషి సునాక్ ముందున్న సవాళ్లు ఏంటి?తొలి ప్రసంగం ఎలా ఉంది. రిషి సునాక్ తీసుకోబోయే కఠిన నిర్ణయాలు ఏంటి? తొలి ప్రసంగం బ్రిటన్ ప్రధానిగా బాధ్యతులు స్వీకరించిన భారత మూలాలు వున్న రిషి సునాక్ తొలిరోజే సంచలన ప్రసంగం చేశారు. రాబోయే రోజుల్లో కఠిన నిర్ణయాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అప్పుల భారాన్ని భావి తరాలపై వేయబోనని స్పష్టం చేశారు. లిజ్ ట్రస్ చేసిన తప్పిదాల్ని సరిచేయడానికి ప్రధానిని అయ్యానని రిషి సునాక్ చెప్పారు. ఆల్ ది బెస్ట్ చెప్పిన లిజ్ ట్రస్ లండన్ బకింగ్ హమ్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్ IIIని ప్రధాని రిషి సునాక్ కలిశారు. అంతకుముందు లిజ్ ట్రస్ ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు. కష్టకాలంలో ఉన్న బ్రిటన్ త్వరలోనే కోలుకుంటుందని ఆమె అన్నారు. బ్రిటన్ ప్రధానిగా కొత్తగా ఎన్నికైన రిషి సునాక్ కు ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. పుతిన్ పై ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతుందని,అందరూ ఆ దేశానికి మద్దతు ఇవ్వాలని కోరారు. వెయిటర్ నుంచి ప్రధాని దాకాబ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్ అత్యంత చిన్న వయస్సుడు. సౌతాంఫ్టన్ లో పుట్టిన రిషి వయస్సు ప్రస్తుతం 42 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్‌కు వలస వెళ్లారు. తండ్రి యశ్‌వీర్ డాక్టర్.తల్లి ఫార్మసిస్ట్. రిషి తండ్రి కెన్యాలో పుట్టిపెరిగారు. తల్లి టాంజనియాకు చెందినవారు. వీరి పూర్వీకులు పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన వాళ్లు విద్యార్థిగా ఉన్న సమయంలో రిషి సునాక్ సౌతాంఫ్టన్ లో ఓ ఇండియన్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పని చేశారు. 2009లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని రిషి సునాక్ పెళ్లి చేసుకున్నారు భారతీయ ఆచారాలంటే ఇష్టం బ్రిటన్ ప్రధాని అయిన రిషి సునాక్‌కు భారతీయ సంప్రదాయాలు అంటే చాలా గౌరవం. కుటుంబసభ్యులతో కలిసి తరచూ ఆలయాలకు వెళ్తారు. గో మాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. బ్రిటన్ కొత్త ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రిషి సునాక్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. భారతీయమూలాలు వున్న రిషి సునాక్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. బ్రిటన్‌ని సంక్షోభం నుంచి బయటపడేయడమే అతిపెద్దసవాల్. ఆర్థిక మంత్రిగా పనిచేసిన రిషి సునాక్ మంచి పేరుంది. అప్పట్లో సంక్షోభ సమయంలో తనదైన నిర్ణయాలు తీసుకుని సమర్థంగా పనిచేశారు. ఇప్పుడు అలాగే బ్రిటన్‌ను కష్టాల నుంచి గట్టేక్కిస్తారని అందరూ భావిస్తున్నారు.
ఆగ్రా: ఆగ్రాలోని తాజ్ మహల్ ఆరు నెలలకు పైగా పర్యాటకుల కోసం మూసివేయబడిన తరువాత కఠినమైన కరోనావైరస్ భద్రతా మార్గదర్శకాలతో ఈ ఉదయం తిరిగి ప్రారంభించబడింది. ఆగ్రా కోట కూడా ఈ రోజు తిరిగి ప్రారంభించబడింది. మహమ్మారి కారణంగా రెండు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మార్చి 17 నుండి మూసివేయబడ్డాయి. సమాధి మరియు కోటను సందర్శించేటప్పుడు కేంద్రం జారీ చేసిన అన్ని భద్రతా మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది, వీటిలో సామాజిక దూరం మరియు చేతులు శుభ్రపరచడం వంటివి ఉన్నాయి, పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఆగ్రా సర్కిల్) యొక్క సూపరింటెండింగ్ పురావస్తు శాస్త్రవేత్త వసంత కుమార్ స్వర్ంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజ్ మహల్ వద్ద ప్రతిరోజూ 5,000 మంది పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు – మధ్యాహ్నం 2 గంటలకు ముందు 2,500 మరియు తరువాత 2,500 మంది పర్యాటకులను అనుమతించనున్నట్లు తెలిపారు. “స్మారక చిహ్నాలలోకి ప్రవేశించడానికి ముసుగులు తప్పనిసరి మరియు అన్ని టిక్కెట్లు ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయాలి. టికెట్ కౌంటర్లు తెరవబడవు” అని స్వర్నర్ అన్నారు. తాజ్ మహల్ ప్రతి సంవత్సరం ఏడు మిలియన్ల సందర్శకులను పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులతో ఆకర్షిస్తుంది. ఆగ్రా కోటలో సంవత్సరంలో దాదాపు మూడు మిలియన్ల మంది సందర్శకులు ఉన్నారు. అనేక స్మారక చిహ్నాలు ఉత్తర ప్రదేశ్ ఆదాయానికి భారీగా దోహదం చేస్తాయి. “ఇది నమ్మశక్యం కానిది మరియు చారిత్రాత్మకమైనది. తాజ్ ఆరు నెలలు మూసివేయడం ఇదే మొదటిసారి. మార్పుకు సాక్ష్యమివ్వడానికి మేము ఇక్కడ ఉన్నాము. కొత్త నిభంధనలు మన మంచి కోసం స్వీకరించాలి. కుటుంబం, క్యూలో నిలబడి, డిజిటల్ టిక్కెట్లు పొందాయి, మరియు తాజ్ చూడటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు “అని నిశాంత్ వశిష్ట్ అనే సందర్శకుడు వార్తా సంస్థ కి చెప్పారు. దేశంలో కరోనావైరస్ కేసులు బాగా పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం అన్లాక్ 4 ను ప్రకటించిన తరువాత వారసత్వ ప్రదేశాలను తిరిగి తెరవడానికి ఈ చర్య వచ్చింది. 3.48 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదైన దేశంలో ఉత్తర ప్రదేశ్ ఐదవ స్థానంలో ఉంది.
తన వ్యక్తిగత బంధాలతో తరచూ వార్తల్లో ఉండే బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితా సేన్ మరోసారి అభిమానులను ఇన్ స్టా గ్రామ్ వేదికగా పలకరించింది. తనకు 47 ఏళ్లు వచ్చినట్టు ప్రకటించింది. ‘‘మొత్తానికి 47!!! 13 ఏళ్లుగా ఈ సంఖ్య నన్ను ఫాలో అవుతోంది. అపురూపమైన సంవత్సరం రాబోతోంది. చాలా కాలంగా ఇది నాకు తెలుసు. చివరికి దీని రాకను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాను!!! మిమ్మల్ని అభిమానిస్తున్నాను’’ అంటూ ఇన్ స్టా గ్రామ్ పై సుస్మితా సేన్ పోస్ట్ పెట్టింది. దీన్ని లోతుగా పరిశీలిస్తే ఈ ఏడాది సుస్మిత ఏదైనా శుభవార్త చెబుతుందేమోనని అనిపిస్తోంది. సుస్మిత మాజీ బోయ్ ఫ్రెండ్ రోహన్ రెడ్ హార్ట్ ఎమోజీతో రిప్లయ్ ఇచ్చాడు. ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీతోనూ సుస్మిత డేటింగ్ చేయడం తెలిసిందే. పెళ్లి చేసుకోకుండా పిల్లలను దత్తత తీసుకుని పోషిస్తూ.. మరోవైపు తన మనసుకు నచ్చిన వారితో సన్నిహితంగా ఉండేందుకు ఆమె వెనుకాడదన్న సంగతి తెలిసిందే. Sushmita Sen special post instagram 47 years Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?..... We are here for YOU: Team ap7am.com
Relations Nallamotu Sridhar Vasireddy Publications రిలేషన్స్‌ నల్లమోతు శ్రీధర్‌ వాసిరెడ్డి పబ్లికేషన్స్‌ Self Help Personality Development సెల్ప్ హెల్ప్ వ్యక్తిత్వవికాసం పాజిటివ్ తింకింగ్ Vyaktitwa Vikasam Positive Thinking పర్సనాలిటి డవలప్ మెంట్ Let your friends know Description Reviews (0) తనని తాను శోధించుకోవడం మొదలెట్టిన ప్రతి మనిషీ మహాత్ముడవుతాడు. కానీ ముక్కు మూసుకుని తనని తాను శోధించుకుంటూ కూర్చోవడానికి క్షణం కూడా తీరిక లేని జీవనశైలిలో మనల్ని ఆవిష్కరించుకోవడానికి సులవైన మార్గం ఏదైనా వుందీ అంటే ప్రతి క్షణం మన మెదడు పొరల్లో రసాయనిక చర్యల ద్వారా బుద్ధి ద్వారా ప్రేరేపితమై ఉత్పత్తి అయ్యే ఆలోచనా స్రవంతిపై ఓ కన్నేసి ఉంచడమే. దీనికి తీరిక అవసరం లేదు. కొద్దిపాటి నిశితమైన గమనింపు చాలు. అన్నీ అర్థమవుతాయి. మన నోటి నుంచి వచ్చే మాటల దగ్గరనుంచి..మన మనస్సులో ఓ చోట ప్రారంభమై సుడులు తిరుగుతూ ఓ మనోవికారంగా బయటపడే ఆలోచనల వరకూ అన్నింటి గమనమూ స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రజ్ఞ చాలు, జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించడానికి. హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకుని అందరితో జీవితాంతం సంతోషంగా ఉండడానికీ. అన్నీ గెలవడమే విజయం కాదు. చాలా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు గెలవడం గురించే చెప్తాయి. జీవితంలో గెలుపొక్కటే ఉండదు. ఓటమీ ఉంటుంది. ఓటమే కాదు. గెలుపు ఓటములకు మధ్య రకరకాల భావ సంఘర్షణలు ఉంటాయి. వాటిని ఏ పుస్తకమూ పెద్దగా స్పృశించదు. కానీ ఈ పుస్తకంలో అవి కళ్ళకు కట్టినట్లు చూపించబడతాయి. మనిషి పుట్టీ... చనిపోవడం ఓ జీవితం అనుకుంటే ఆ జీవితాన్ని ఏ మానసిక స్థితిలోనైనా సంతోషంగా ఉంచేలా..పరిపక్వతతో మెలిగేలా ఆలోచింపజెయ్యడమే ఈ పుస్తకం 'రిలేషన్స్‌' యొక్క ప్రధాన ఉద్దేశం.- నల్లమోతు శ్రీధర్‌
భారతదేశం వంటలు అనగానే గుర్తొచ్చేవి కొన్ని ఉన్నాయి. అందులో కచ్చింతగా ఉండేది పాలక్ పనీర్. పాలకూర, పనీర్ కలిపి చేసే ఈ కూర అంటే ఇష్టడని భారతీయుడు ఉండడు. పెద్దగా స్పైసీ లేకుండా ఉంటుంది కాబట్టి దీన్ని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పాలకూరలోని, పన్నీర్ లోని కూడా బోలెడు న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇది మన హెల్త్ కి కూడా చాలా మంచిదని చెబుతుంటారు. డైట్ చేసే వాళ్ళు కూడా దీన్ని తినాలి అని సజెస్ట్ చేస్తుంటారు. పాలకూరలో ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉంటుంది. పన్నీర్ లో ప్రొటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పాలకూర తింటే రక్తం స్థాయి పెరుగుతుంది. హిమోగ్లోబిన్ ఎక్కువ అవుతుంది. అంతేకాదు ఆకు కూరల్లో ఉండే హై న్యూటిషన్ వ్యాల్యూస్ అన్నీ ఇందులో భేషుగ్గా ఉంటాయి. అన్ని ఆకు కూరల కంటే పాలకూర బెస్ట్ అంటారు కూడా. ఇక పన్నీర్ విషయానికి వస్తే ఇది నాన్ వెజ్ వాళ్ళ మీట్. ఇందులో ప్రొటీన్ చాలా ఎక్కవు ఉంటుంది. పాలతో తయారు చేస్తారు కాబట్టి కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. డైట్ చేసే వాళ్ళు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే పన్నీర్ ను కచ్చితంగా తీసుకోమని చెబుతుంటారు. రెండు హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న పదార్ధాలు తింటే మరికొంచెం ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడే మనందరం పాలక్ పన్నీర్ లో కాలేస్తాం. నిజానికి ఈ రెండూ అస్సలు కలిపి తినకూడదు అంట. పాలక్, పన్నీర్ కలిపి తినడం వల్ల పాలకూరలోని గుణాలు అన్నీ పోతాయిట. ఈ రెండింటినీ కలిపి వండినప్పుడు పన్నీర్, పాలకూర్ ను డామినేట్ చేసి అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ను చంపేస్తందిట. అప్పడు అందులో పాలకూర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటున్నారు. అలాగే పన్నీర్ లో ఉన్న గుణాలు కూడా తగ్గిపోతాయి అని చెబుతున్నారు. దీని బదులు రెండింటినీ విడివిడిగా తినడమే మంచిదని సలహాలు ఇస్తున్నారు డైట్ ఎక్స్ పర్ట్స్. అదండీ సంగతి పాలక్ పన్నీర్ తినడానికి మహా రుచిగా ఉన్నా దానివల్ల మన ఆరోగ్యానికి ఏమీ ఫలితం ఉండదు. రుచి కోసం కావాలంటే తినండి కానీ డైట్ చేసే వాళ్ళఉ మాత్రం అవాయిడ్ చేయండి అని చెబుతున్నారు. దాని బదులు పాలక్ దాల్, పాలక్ కర్రీ చేసుకుని తింటే మంచిదని సూచనలు ఇస్తున్నారు.
పిడుగు వంటి ధ్వనితో ప్రజ్వలించే మెఱుపులాంటి కాంతితో రామబాణం వాలి రొమ్మున నాటుకొన్నది. (కి.కాం. 16-35) రామ బాణానికి నేల కూలిన వాలి ప్రశ్నిస్తున్న సందర్భం.. ము న్నెచ్చటనైనను నీ కెన్నడు విప్రియ మొనర్చి యెరుగని నన్నుం గ్రన్నన నీ దగు దౌష్ట్యం బెన్నిక కెక్కంగఁ జంపి తేల నృశంసా! (గోపీనాథ రామాయణం కి.కాం.435) "రామా! నేను నేల కూలినాను. ఇది తగునా! ఏ కీడూ నేను నీకు చేయలేదే! నేనొక అమాయకపు టావు దూడనే! నన్ను చంపినా వేల? అడవిలో మాటువేసి ఒక శార్దూలం (పెద్దపులి) చెలరేగి కనికరం చూపకుండా ఒక దూడను చంపిం దని విన్నవారి కనిపించదా!"
అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు గుంటూరు కు బయలు దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లాస‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ప్రారంభం టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! You are here హోం » టాప్ స్టోరీస్ » మొగిలిగుండాల మినీ రిజ‌ర్వాయ‌ర్‌కు బూచేప‌ల్లి సుబ్బారెడ్డి పేరు మొగిలిగుండాల మినీ రిజ‌ర్వాయ‌ర్‌కు బూచేప‌ల్లి సుబ్బారెడ్డి పేరు 30 Sep 2022 11:17 AM అమరావతి: ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తి ప‌ర్య‌ట‌న‌లో ప్రకాశం జిల్లాలోని మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు పెడ‌తామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్ర‌కారం మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌కు బూచేప‌ల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మేర‌కు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్ ఉత్తర్వులిచ్చారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
బాలీవుడ్ నటి అలియాభట్ గర్భం దాల్చినా షూటింగ్ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తోన్న సినిమాలు కొన్ని సెట్స్ లో ఉన్నాయి. వాటిని పూర్తిచేసే వరకూ అలియా విరామం లేకుండా పనిచేయడానికి సిద్దమవుతోంది. రణ్ వీర్ సింగ్ సరసన 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ'లో నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ సహా పాటల చిత్రీకరణ జరిగింది. అయితే ఓ పాట బ్యాలెన్స్ ఉండిపోయింది. విదేశాల్లో షూట్ చేయాల్సిన పాట కావడంతో యూనిట్ ఆ పాటని చివర్లో షూట్ చేద్దామని వదిలేసింది. ఇప్పుడా సమయం ఆసన్నమైంది. జు లై తొలి వారంలో ఆపాటని అలియా-రణవీర్ పై ఆస్ర్టియాలో షూట్ చేయడానికి యూనిట్ రెడీ అవుతోంది. అందుకోసం టీమ్ ఇప్పటికే ఆస్ర్టియాలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. షూట్ లో భాగంగా సెట్స్ కి అన్ని రకాల సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ లు సైతం రెడీగా పెడుతున్నట్లు తెలుస్తోంది. అలియా గర్బవతి కావడంతోనే ఈ రకమైన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆ పాట షూటింగ్ పూర్తిగాకాగానే అలియా ఆస్ర్టియా నుంచి నేరుగా లండన్ చేరుకుంటుందని సమాచారం. హాలీవుడ్ సినిమా 'హార్ట్ ఆఫో స్టోన్ 'షూటింగ్ లో భాగంగానే అలియా షెడ్యూల్ అలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 'ఆర్ట్ ఆఫ్ స్టోన్' షూటింగ్ కూడా ముగింపు దశలోనే ఉంది. అలాయాభట్ గర్బవతి కాకముందే కీలక యాక్షన్ సన్నివేశాలు పూర్తిచేసారు. తదుపరి లండన్ షెడ్యూల్ లో ఇంకొన్ని యాక్షన్ సన్నివేశాలు పూర్తిచేయాల్సి ఉంది. అది పూర్తయితే అలియా పై షూట్ మొత్తం పూర్తవుతుంది. అందుకోసమే అలాయాభట్ నేరుగా లండన్ చేరుకునేలా జర్నీ ప్లాన్ చేసుకుంది. ఆస్ర్టియా నుంచి ఇండియా వచ్చి..ఇక్కడ నుంచి మళ్లీ లండన్ జర్నీ ఇబ్బందులు తగ్గుతాయనే కారణంగా ఇలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ సినిమా యూనిట్ కూడా అలియా కోసం ప్రత్యేకంగా ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెట్ లో అన్ని రకాల ఏర్పాట్లు..జాగ్రత్తులు తీసుకునే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం అలియాభట్ ముంబైలోనే ఉంది. వీలైనంత సమయాన్ని కుటుంబంతోనే గడుపుతోంది. బయట తిరగడం బాగా తగ్గింది. పెళ్లికి ముందు..పెళ్లి తర్వాత చోటుచేసునే వ్యత్యాసం ఎలా ఉంటుంది? అన్నది అలియా ని చూస్తే తెలుస్తుంది. Tupaki TAGS: AliaBhatt Bollywood Actress RanbioorKapoor Shooting HeartOfStone LondonJourney Hollywood Mumbai MovieNews
1 తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 2 విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, 3 మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవు నికి కృతజ్ఞతాస్తు తులు చెల్లించుచున్నాము. 4 ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. 5 మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు. 6 పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి. 7 కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను; 8 అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు. 9 మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియ జెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసు లగుటకును, 10 దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు.
telugu news: ఏపీలో రాజకీయ సెగ ఇప్పుడిప్పుడే రాజుకుంటుంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలకు పైగా గడిచిన తరుణంలో జగన్ ఆదేశాలతో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పధకాలు ప్రజలకు తెలిసేలా గడప గడపకూ వైసీపీ పేరుతో మంత్రులు అందరూ ఇకపై వారి నియోజక వర్గంలోనే ప్రతీ ఇంటికీ తిరగాలంటూ ఆదేశించడంతో మంత్రులు ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసారు మంత్రులు. అయితే ప్రతీ నియోజక వర్గంలోనూ మంత్రులు తిరిగిన ప్రతీ చోటా ఎదురు దెబ్బే తగిలింది. మంత్రుల తీరుపై ప్రజల ఆగ్రహం చాలా చోట్ల గ్రామాలలో ఉన్న సమస్యల గురించి, ఆగిపోయిన అబివృద్ది, పెంక్షన్ సమస్యలు, గ్రామాలలో ఆగిన అబివృద్ది పై ప్రజలు దైర్యంగా అడుగుతుండడంతో ఇచ్చిన డబ్బుల గురించి చెబుతున్నారే తప్ప గ్రామాలలో ఉన్న సమస్యలపై మంత్రులు నోరు మెదపడం లేదు. దీనితో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడినుండి మెల్లగా జారుకుంటున్నారు. ప్రతీ చోటా ఇలా ప్రజలనుండి వ్యతిరేకత రావడంతో దీనిని కాస్త బస్సు యాత్రగా మరల్చారు అయితే ఈ బస్సు యాత్ర అంతకంటే గోరమైన అట్టర్ ప్లాప్ గా నిలిచింది. వైసీపీ మంత్రులకు ఎదురుదెబ్బ ఈ బస్సు యాత్రలో చాలా వరకూ వీక్షకులు వాలంటీర్లు, పోలీసులే తప్ప పట్టుమని వంద మంది కూడా దాటడం లేదు. అయితే ఈ బస్సు యాత్ర కోసం రద్దీ కూడళ్ళలో గంటలకొద్దీ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి సాధారణ ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఈ సభలను నిర్వహిస్తున్నా జనం మాత్రం లేక మంత్రులు కాళీ కుర్చీలకు స్పీచ్ లు ఇస్తున్నారు. పలు చోట్ల జాతీయ రహదారులను కూడా ఈ సబల కోసం వదలడంలేదు. నిన్న నంద్యాలలో జరిగిన వైసీపీ మంత్రుల సభలో వైసీపీ మంత్రి మాట్లాడు తుండగా వచ్చిన వంద మందీ అక్కడినుండి లేచి వెళ్ళిపోయారు చివరికి కాళీ కుర్చీలే మిగిలినా మంత్రి గారు మాత్రం స్పీచ్ ఆపకపోవడంతో ఆ పక్కనే ఉన్న బొత్స సత్యనారాయణ ఇక చాలు అక్కడ ఎవ్వరూ లేరు మనం వెళ్ళిపోదామని సదరు మంత్రికి చెప్పడంతో ఆ సభను అర్ధాంతరంగా ఆపేశారు. టీడీపీ మహానాడు భారీ సక్సెస్ పై జగన్ కు అందిన రిపోర్ట్ టీడీపీ నిర్వహించిన మహానాడు సభ కనీ వినీ ఎరుగని రీతిలో భారీ సక్సెస్ అయ్యింది. మహానాడుకు అనేక అడ్డంకులు సృష్టించి దానిని ఎలాగైనా నిర్వీర్యం చెయ్యాలని చూసిన వైసీపీ కి దిమ్మతిరుగే జనంతో టీడీపీ ఇప్పటివరకూ ఏ మహానాడుకూ రానంత జనం రావడం విశేషం. ఇప్పటికే మహానాడు సక్సెస్ అవ్వడంతో జగన్ కు దీనిపై రిపోర్ట్ అందినట్లు తెలుస్తోంది. ఒక వైపు టీడీపీ ప్రజల్లో తన పూర్వ వైభావాన్ని సంతరించుకుంటుంటే వైసీపీకి ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకుంది. దీనితో జగన్ ప్రభుత్వం త్వరలో అసెంబ్లీ రద్దు దిశగా అడుగులు వేస్తారనే వార్త రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తోంది.
అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గత ఏడాది శ్రీకారం చుట్టింది. పేద అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ళలో దాదాపు రూ. 19,000 […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత నేడు ఆంధ్ర ప్రదేశ్ 17 hours ago రేపు రాష్ట్రపతికి పౌర సన్మానం రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రీమతి ద్రౌపది ముర్ము తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఆమెకు రాష్ట్ర...
February 10, 2020 February 10, 2020 Nagaraju R 607 Views bangladesh, U19 World Cup, UNDER-19 TEAM INDIA మ్యాచ్‌ గెలిచిన అనంతరం మైదానంలోనే తుంటరి చేష్టలు Bangladesh Players Involve In Ugly Physical Altercation After U19 World Cup Final దక్షిణాఫ్రికా: తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన బంగ్లాదేశ్ అండర్ 19 జట్టు హుందాతనం మరిచిపోయింది. టోర్నీ గెలిచి గౌరవంగా నిలవాల్సిన జట్టు…క్రీడా స్ఫూర్తిని మరిచి మైదానంలో తుంటరి చేష్టలకు దిగి గౌరవం కోల్పోయింది. దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ మ్యాచులో గెలిచి చాంపియన్‌గా నిలిచిన బంగ్లాదేశ్‌ యువ ఆటగాళ్లు కాస్త అతిగా ప్రవర్తించారు. మ్యాచ్ గెలిచిన అనంతరం ఆటగాళ్లు ఉద్వేగంగా మైదానంలోకి పరిగెత్తుకొచ్చారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి జట్టు సభ్యులకు అభివాదం చేయడం అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడి లక్షణం. కానీ అందుకు విరుద్ధంగా జెంటిల్ మ్యాన్ గేమ్ లో హుందాతనాన్ని మరిచి బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు ప్రవర్తించారు. మైదానంలోకి వస్తూనే టీమిండియా యువ ఆటగాళ్లను గేలి చేస్తు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ బంగ్లా యువ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం టీమిండియా ఆటగాళ్లపై అనవసర వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. ఓ ఆటగాడు అయితే ఏకంగా టీమిండియా ఆటగాళ్లతో గొడవకు దిగాడు. దీంతో మరో భారత క్రికెటర్‌ అతడిని నెట్టివేశాడు. ఫలితంగా అంపైర్‌ జోక్యం చేసుకొని ఇరు జట్ల మధ్య గొడవను సద్దు మణిగేలా చేశారు. ఇక ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, తప్పు చేసింది బంగ్లాదేశ్ ఆటగాళ్లేనని స్పష్టమవుతూ ఉండటంతో, పలువురు వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ తరహా చర్యలు తగవని, క్రికెట్ లో ఎదగాల్సిన పిల్లలు ఇలా గొడవకు దిగడం ఏంటని బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్లు కొందరు వ్యాఖ్యానించారు.
ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు. అధిక ఆషాఢమాసము వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాధ ఆలయంలోని మూలవిరాట్టుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్ని 'నవకళేబర ఉత్సవం' అంటారు. విశేషాలుసవరించు ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు.ఆహారంలో మునగకాయను విరివిగా వాడాలంటారు.శుద్ధ ఏకాదశినే మహా ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే ప్రథమైకాదశి అని కూడా అంటుంటారు. తెలుగునాట ఇది తొలి ఏకాదశి . పేలపిండి తింటారు.ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ జీవితాన్ని గడపటం కోసం పూజలు, వ్రతాలుతో, నవ దంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు.ఆషాఢమాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మనదేశంలోని హైందవేతర మతస్తులు కూడా కొన్నిచోట్ల పాటిస్తుంటారు. సా.శ.. 1893 : విజయ సంవత్సరం తిరుపతి వేంకట కవులు ఏలూరు పట్టణంలో శతావధానము నిర్వహించారు.[1] సా.శ.. 1894 : జయ నామ సంవత్సరం విశాఖపట్నంలో అష్టావధానము నిర్వహించారు.[2] సా.శ.. 1896 : దుర్ముఖి నామ సంవత్సరం: తిరుపతి వేంకట కవులు మొగల్‌తుర్తి కోటలోశతావధానము జరిపారు.[3] హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో బోనాలు పండుగ జరుపుకోబడుతుంది.
ప్రకృతి విపత్తుల వల్ల పంటను నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమం తప్పకుండా పరిహారం అందజేస్తోంది. గత సెప్టెంబరులో సంభవించిన గులాబ్ తుపాను కారణంగా 34,586 మంది రైతులు పంటను నష్టపోయారు. వారందరికీ రూ.22 కోట్లను పరిహారంగా మంగళవారం ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్ లో జరిగిన పంట నష్టం అదే సీజన్ ముగిసేలోగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందజేస్తోంది. రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు.. ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంది. ఈ – క్రాప్ ఆధారంగా, పారదర్శకంగా సచివాలయాల్లో జాబితా ప్రదర్శించి మరీ నమోదైన వాస్తవ సాగుదార్లకు పంట నష్ట పరిహారం పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్ర స్థాయిలో బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో రబీలో విత్తనాలు వేసుకొని, వర్షాలకు మొలక శాతం దెబ్బతిన్న శనగ రైతులకు 80 శాతం రాయితీతో మళ్లీ విత్తుకోవడానికి విత్తనాలు సరఫరా చేస్తోంది. నెల్లూరు జిల్లాలో దెబ్బతిన్న నారుమళ్లకు 80 శాతం రాయితీతో వరి విత్తనాలు అందజేస్తోంది. ఈ రబీ సీజన్ ముగిసేలోగా, ఖరీఫ్ మొదలు కాక ముందే ఈ పంట నష్టానికి కూడా పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ.. విపత్తుల సమయంలో జరిగిన నష్టానికి ఇప్పటి వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించింది. 2019-20 నుంచి 2021 సెప్టెంబరు వరకు అయిదుసార్లు రైతులకు సబ్సిడీ అందజేసింది. ఇందుకు 17.99 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన 13.96 లక్షల మంది రైతులకు 1,070.56 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసింది. అన్నదాతల హర్షం.. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పంట నష్ట పరిహారం అందుకోవడానికి ఏళ్ల తరబడి ఎదురు చూసేవాళ్లమని, ఇన్ పుట్ సబ్సిడీ దాదాపు ఇచ్చేవారే కాదని రైతులు అంటున్నారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎప్పటికప్పుడు పంట నష్ట పరిహారం ఇవ్వడమే కాక ఇన్ పుట్ సబ్సిడీ కూడా అందజేస్తున్నారని చెబుతున్నారు. వీటీని అందుకోవడానికి ఎవరి చేతులు తడిపే అవసరం లేకుండా నేరుగా తమ ఖాతాల్లో జమ చేస్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘‘తొందరెందుకు? చెబుతా! దాని కన్నా ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. పెళ్లి చేసుకుని చల్లగ కాపురం ఉండాలని ఒకరు చెబితే, పెళ్లి మానండోయ్ బాబు కళ్లు తెరవండోయ్ అని మరొకరు చెప్పారు. ఎవరి అనుభవం వారిది. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా కాపురం చేయాలని, భావ కవుల వలె ఏవో పాటలు పాడేయమని చెప్పిన గీత కవిని ఏమండీ పెళ్లిలో అంత సుఖముందా? అని ప్రశ్నిస్తే, దర్శకుడు కోరినట్టు పాట రాస్తాను, నిర్మాత ఇచ్చింది తీసుకుంటాను మిగిలిన దానితో నాకేం సంబంధం అంటాడు. పెళ్లి చేసుకోమని చెప్పినట్టే షాదీ మాటే వద్దు గురూ అని రాయమంటే రాస్తాను నాకేం అంటాడు. పెళ్లిలో సుఖం ఉందా? బ్రహ్మచర్యంలో ఆనందం ఉందా? అంటే ఒక్కొక్కరి అనుభవం ఒక్కో లా ఉంటుంది.... పెళ్లి లేకుండా జీవితం సంగతి ఎలా ఉన్నా, రాజకీయాల్లో మాత్రం ఎదురులేదనిపిస్తోంది.’’ ‘‘ఎన్నికల ఫలితాల గురించి రహస్యం చెబుతానని చెప్పి, పెళ్లి రాజకీయం అంటూ లింకు లేకుండా మాట్లాడుతున్నావు’’ ‘‘మన దేశంలో రాజకీయాలతో లింకు లేని రంగమంటూ ఉందా? కచ్చితంగా ఉంది? పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించింది ఎవరు? అని ప్రశ్నిస్తే, నరేంద్ర మోడీ అంటారు. అదేం చిత్రమో ఆయన తాను బిజెపి కన్నా చాలా చిన్నవాడిని అని చెప్పుకుంటున్నా, అంతా మాత్రం ఆయన్ని బిజెపి కన్నా పెద్దగానే చూస్తున్నారు. గతంలో బిజెపికి వచ్చిన సీట్లు అని చెప్పుకునే వారు ఇప్పుడు మరో ఆలోచన లేకుండా మోడీకి వచ్చిన సీట్లు అని చెప్పుకుంటున్నారు’’ ‘‘అది సరే ఫలితాల రహస్యం చెప్పు ముందు’’ ‘‘అక్కడికే వస్తున్నాను ఫలితాలు సాధించిన వారంతా బ్రహ్మచారులే.... పెళ్లయిన బ్రహ్మచారులు, పెళ్లి కాని బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు ’’ ‘‘అంటే వారికి పెళ్లి కాకపోవడం వల్లనే విజయం సాధించారనే కదా ? నీ ఉద్దేశం’’ ‘‘అలా అని నేననలేదు. కానీ ఫలితాలు అలానే వచ్చాయని చెబుతున్నాను. మోడీకి చిన్న వయసులోనే పెళ్లయింది. పెళ్లయిన కొద్ది కాలానికే భార్య నుంచి విడిగా ఉంటున్నారు. అత్యధిక సీట్లు సాధించిన మోడీ పెళ్లయిన బ్రహ్మచారి. ప్రతి పక్ష హోదా ఏ పార్టీకి దక్కలేదు.. నిజమే కానీ మోడీ తరువాత అత్యధిక సీట్లు సాధించింది యువనేత రాహుల్‌గాంధీ. ఆయనకు పెళ్లి వయసు దాటి రెండు దశాబ్దాలు అయిపోయింది. ఆ లెక్కలెలా ఉన్నా ఇప్పటికైతే ఆయన ముదురు బ్రహ్మచారి’’ ‘‘అవును నిజమే’’ ‘‘ఇక మోడీ గాలిని తట్టుకుని మూడవ స్థానంలో నిలిచిందెవరో తెలుసా? బ్రహ్మచారిణి అవును నిజం. పురుచ్చితలైవి జయలలిత తమిళనాడులో తన భారీ పర్సనాలిటీతో మోడీ గాలిని విజయవంతంగా అడ్డుకున్నారు. మోడీ పర్యటించినా, రజనీకాంత్ మద్దతు ప్రకటించినా ఆమె గాలికి ఎదురు లేకుండా పోయింది. తమిళ అమ్మకు పెళ్లి కాలేదని వేరుగా చెప్పాలా? ఆమె బ్రహ్మచారిణే’’ ‘‘ఒకటిరెండు మూడు ఏదో అలా యాధృచ్చికంగా జరిగిపోతే పెళ్లికి రాజకీయాలకు లింకు కలుపుతారా? ’’ ‘‘మూడు వరకే కాదు నాలుగవ స్థానం సంగతేమిటి? మూడు దశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటలను బద్ధలు కొట్టి గడ్డిపోచతో విప్లవం సృష్టించి నాలుగవ స్థానంలో నిలిచింది పెళ్లికాని మమతా దీదీనే... ఇప్పుడేమంటావు?’’ ‘‘ ఏమో పెళ్లికి రాజకీయాలకు లింకుందని నేననుకోవడం లేదు’’ ‘‘సరే మోడీ స్థానంలో గుజరాత్ పీఠాన్ని అధిరోహించిన అనందిబెన్ పటేల్‌కు ఆ అదృష్టం ఎలా పట్టిందో తెలుసా? ’’ ‘‘ అది కూడా నువ్వే చెప్పు’’ ‘‘ఉపాధ్యాయురాలిగా స్కూల్ పిల్లకాయలకు పాఠాలు చెప్పుకునే ఆమె భర్త నుంచి విడిపోయిన బ్రహ్మచారిణి... లేకపోతే మహా మహా బడా నేతలు ఎందరో ఉండగా, ఆమెకు ముఖ్యమంత్రి పదవి దక్కిందంటే కారణం అదే అని నేనంటాను. కాదంటావా? ’’ ‘‘అంకెలు చెప్పి బోల్తా కొట్టించే నాయకుడిలా ఏవేవో ఉదాహరణలు చెబుతున్నావు కానీ నాకైతే నమ్మకం కుదరడం లేదు.... సరే మాట వరుసకు నువ్వు చెప్పిన వన్నీ నిజమే అనుకుందాం. అత్యధిక ఎంపి సీట్లతో ఆరు, ఏడు స్థానాల్లో నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబులు బ్రహ్మచారులు కాదు కదా? మరి వారెలా విజయం సాధించారంటావు... ఈ లెక్కన నీ థియరీ తప్పని తేలిపోయింది కదా?’’ ‘‘ఏమీ కాదు 10ఏళ్ల నిరీక్షిణ తరువాత సగం రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారు. అదీ మోడీ గాలి పుణ్యంతోనే. పదమూడేళ్ల ఉద్యమం తరువాత పది జిల్లాల రాష్ట్రానికి కెసిఆర్ ముఖ్యమంత్రి. అదే మోడీ ముఖ్యమంత్రి అయిన తరువాతనే గుజరాత్ అసెంబ్లీలోకి వెళ్లారు. ప్రధానమంత్రి పదవితోనే మోడీ పార్లమెంటులో అడుగు పెట్టారు. అంటే బ్రహ్మచారి కావడం వల్లనే కదా? మోడీని అదృష్టం వెంటాడుతోంది’’ ‘‘పూర్వం రాజులు రాజ్యవిస్తరణ కోసం భార్యతో కలిసి యజ్ఞాలు కూడా చేసేవారు... నువ్వేంటి బ్రహ్మచారులకే రాజ్యాం దక్కుతుందని చెబుతున్నావు’’ ‘‘నిజమేనోయ్ అది రాజరికం సంగతి, నేను చెప్పేది ప్రజాస్వామ్యం గురించి... పెళ్లికానివారైతే కుటుంబం కూడా లేదు పాపం ఎవరి కోసం దోచుకుంటాడు అనే సానుభూతి ఉంటుంది.. ఇంకో విషయం చెప్పనా? మహాభారతం మొత్తంలో మహాపరాక్రమవంతుడు ఎవరు? అంటే గుర్తుకు వచ్చేది భీష్ముడు. ఆయనా బ్రహ్మచారే... ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోతే వెన్నుపోటు బాధ తప్పేది మోడీ కన్నా రెండు దశాబ్దాల ముందే ప్రధానమంత్రి అయ్యేవారు కాదంటావా? ’’ వీరిచే పోస్ట్ చేయబడింది buddhamurali వద్ద 1:32 PM 1 కామెంట్‌: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: జనాంతికం 20, మే 2014, మంగళవారం జలదృశ్యం నుంచి సచివాలయానికి వంద అడుగుల దూరం 13 ఏళ్ళ ప్రయాణం మోదీ మార్క్ ఎరువుతో దేశమంతటా కమలం పంట పండితే, పొలిమేరలోనే నమో గాలిని అడ్డుకుని తెలంగాణలో గులాబీ పంట పండించడంలో తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు విజయం సాధించారు. జలదృశ్యం నుంచి సచివాలయానికి దాదాపు వంద అడుగుల దూరం. ఆ దూరాన్ని అధిగమించడానికి తెరాసకు సరిగ్గా 13 ఏళ్ల సమయం పట్టింది. జల దృశ్యం తెరాస పుట్టినప్పటి కార్యాలయం. సచివాలయం రాష్ట్ర పాలనకు అధికార కేంద్రం. ఉద్యమ కేంద్రం నుంచి అధికార కేంద్రానికి చేరుకోవడానికి పదమూడేళ్లపాటు అలుపెరగని పోరాటం సాగింది. చివరకు కల సాకారమైంది. అనుకున్న లక్ష్యం నెరవేరింది. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో తెరాస ఆవిర్భావ సభ. వచ్చిన వారిలో తెలంగాణ సాకారం కావాలనే ఆశ, వస్తుందో రాదోననే అనుమానం. వాటిని పటాపంచలు చేస్తూ గమ్యాన్ని ముద్దాడే వరకూ ఉద్యమిద్దామంటూ బక్కపల్చని వ్యక్తి తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎన్ని విమర్శలు. ఎన్ని ఆరోపణలు. ఎంత దుష్ప్రచారం... అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ సాధనే అజెండాగా 13 ఏళ్లపాటు ఉద్యమం సాగించారు. జలదృశ్యం నుంచి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రికి రాత్రి తెరాస కార్యాలయాన్ని తొలగించారు. ఇప్పుడు కేసీఆర్ ఏకంగా తెదేపానే తెలంగాణ నుంచి ఖాళీ చేయించారు. ఆంధ్రకు సాగనంపారు. తెరాస ఆవిర్భావ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, కొత్తగా పుట్టిన పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. పైగా సిద్ధిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇకపై నేనే మీ సిద్దిపేట బాధ్యత చూసుకుంటానని బాబు భరోసా ఇచ్చారు. కానీ అదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చంద్రబాబును అధికారానికి దూరం చేసింది. 2001లో తెరాస ఆవిర్భావం నుంచే తెదేపా పతనం ప్రారంభమైంది. పార్టీ ఆవిర్భవించిన వంద రోజులకే జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెరాస రెండు జిల్లా పరిషత్తులే నెగ్గింది. తెరాసకు ఇది చిన్న విజయమే కావొచ్చు. కానీ, తెదేపాకు వరుస పరాజయాలు ప్రారంభమయ్యాయి. 2001 నుంచి పరాజయాలను మూటకట్టుకున్న తెదేపా, 2014 ఎన్నికలు తొలి విజయం. చిత్రంగా ఇటు తెరాస, అటు తెదేపా ఒకేసారి అధికారంలోకి వస్తున్నాయి. 2001 తరువాత తెరాస అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. 2001 తరువాత తెదేపాకు అధికారం దక్కడం ఇదే మొదటిసారి. కేసీఆర్‌తోనే తెలంగాణ సాకారమవుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. వైఎస్సార్ అకాల మరణం తరువాత మరోసారి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ సాకారమైన తరువాత రాజకీయ ఎత్తుగడల్లో సైతం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అంచనాలే నిజమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది తెరాస. తన నిర్ణయం సరైనదేనని ఫలితాలతో నిరూపించారు కేసీఆర్. తెరాస ఆవిర్భావం తరువాత తొలిసారిగా ఒంటరిగా పోటీ చేసింది. ఒంటరి పోరులో అందరినీ ఎదుర్కొని విజయం సాధించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తెలంగాణలో అధికారం దక్కాలంటే 60 సీట్లలో విజయం సాధించాలి. హంగ్ తప్పదేమోననే ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ స్పష్టమైన ఆధిక్యత సాధించారు. పోలింగ్ ముగిసిన వెంటనే కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలి, మంత్రివర్గం ఎలా ఉండాలి, పాలన ఎలా సాగాలనే అంశంపై ఇటు నేతలతో, అటు అధికారులతో కేసీఆర్ చర్చలు సాగించారంటే విజయంపై ఆయనకు ఎంత నమ్మకమో చెప్పకనే చెబుతోంది. వీరిచే పోస్ట్ చేయబడింది buddhamurali వద్ద 10:51 PM 4 కామెంట్‌లు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: తెలంగాణ 18, మే 2014, ఆదివారం అర్థ రాజ్యం - ఇద్దరు చంద్రులు మహారాజా రాజ్యం తూర్పు వైపు ఒక భయంకరమైన జంతువు తిరుగుతోంది. బాటసారులను మాయం చేస్తోంది. అటువైపు వెళ్లాలంటేనే ఎవరైనా భయపడుతున్నారు అంటూ గ్రామస్తులు మూకుమ్మడిగా రాజుకు మొరపెట్టుకుంటారు. ఈరోజుల్లో మండల రెవెన్యూ అధికారిని నేరుగా కలవాలంటేనే కష్టం. ముందున్న అటెండర్, పక్కనున్న క్లర్క్ వెనక ఉన్న సీనియర్ క్లర్క్ మనం చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందాలి. పరవాలేదు అనుకుంటే అప్పుడు ఆయన దర్శనం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టెర్రరిస్టులు తమ టార్గెట్‌ను చేరుకోవడం కన్నా ప్రజలు ప్రభుత్వ అధికారిని కలుసుకోవడం కష్టం. ప్రజల వద్దకు పాలన వచ్చిన తరువాత ఇలాంటి కష్టాలు వచ్చాయి కానీ రాజరికంలో మాత్రం ప్రజలు నేరుగా రాజును కలిసేందుకు అపాయింట్‌మెంట్ అవసరం లేకుండా వెళ్లిపోయేవారని రాజుల కథలు చదివితే తెలుస్తుంది. మళ్లీ కథలోకి వద్దాం. గ్రామస్తుల హాహాకారాలకు చలించిపోయిన రాజు తూర్పు వైపున ఆ వింత జంతువును సంహరించిన వారికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంతో పాటు అర్ధరాజ్యం బహుమతిగా ఇస్తాను అని ప్రకటిస్తారు. ఈ మాట విని వింత జంతువును సంహరించలేని రాజు దేశానే్నం రక్షిస్తాడు అని శత్రుదేశం వాళ్లు ఎందుకు దండెత్తరో అస్సలు అర్ధం కాదు. ఈ అర్ధరాజ్యం ప్రస్తావన లేని రాజుల కథలు ఎంత వెతికినా కనిపించవు. ఇందులో అనేక అనుమానాలు. పెద్ద పెద్ద బోనులు తయారు చేయించి జంతువులకు కాపాలా పెట్టినా మన నెహ్రూ జంతు ప్రదర్శన శాల నుంచే జంతువులు, వాటి చర్మాలు మాయం అయ్యాయి. పులితో దూరం నుంచి ఫోటో తీసుకో పరవాలేదు కానీ చనువిచ్చింది కదా అని దగ్గరికి వస్తే ఏదో చేస్తుందని సినిమా డైలాగులకు బాగానే ఉంటుంది కానీ ఎవడో దొంగోడు మరీ దగ్గరగా వచ్చి పులి చర్మం ఒలుచుకుపోయినా దిక్కులేదు. ఆ సంగతి వదిలేస్తే ఏదో జంతువు వచ్చి గ్రామంలో ప్రజలకు ఇబ్బంది పెడితే నలుగురు మనుషులను పంపించి దాని సంగతేమిటో చూడాలి కానీ అమ్మాయిని,అర్ధరాజ్యాన్ని ఇస్తానని ప్రకటించడం ఏమిటో ? ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకుంటే ఒక్కరు ఇద్దరు కాదు రాజులంతా ఇంతే ఏ చిన్న సమస్య పరిష్కారానికైనా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంతో పాటు అర్ధరాజ్యం ఇచ్చేస్తామంటారు. ఈ బంపర్ ఆఫర్ సరే. మరి ఆ సమస్యను మగవారే పరిష్కరించాలనేముంది. ఆడవారు పరిష్కరిస్తే, సరే మగవారే పరిష్కరిస్తారనుకుందాం. పెళ్లి కాని యువకుడే ఆ సమస్యను పరిష్కరించాలనేముంది. వయసు మళ్లిన వాడే అప్పటికే పెళ్లయినా వాడో ఆ సమస్య పరిష్కరిస్తే. ఏంటో రాజులకు మాట ఇచ్చే ముందు ఇలాంటి విషయాలు గుర్తుకు రావా?అల్లా టప్పా రాజులు కాదు చివరకు రారాజు దుర్యోధనుడు సైతం ఇలాంటి వే చేసేవాడు. కర్ణుడిపై అభిమానం పుట్టి అతనికి అర్ధరాజ్యం ఇచ్చేసి అంగరాజును చేశాడు. రారాజే అలా అయితే అల్లాటప్పా రాజులది చెప్పేదేముంది. అర్ధరాజ్యం, రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని ముసలి రాజు ప్రకటించగానే ఐతే ఎన్టీఆర్ లేకుంటే కాంతారావు కత్తిని గాలిలో ఝుళిపిస్తూ గుర్రంపై దారి తెలియకుండా పరిగెత్తిస్తూ ప్రత్యక్షం అవుతారు. రాక్షసి కావచ్చు, వింత జంతువు కావచ్చు సమస్య ఏదైనా పరిష్కరించి అర్ధరాజ్యంతో పాటు హీరోయిన్‌ను సొంతం చేసుకుంటారు. ఈ అర్ధరాజ్యం కథలు మనకే పరిమితమేమో? తెలుగేతర రాజుల కథల్లో ఈ అర్ధరాజ్యం హామీలు అస్సలు కనిపించవు. అలాంటిదేమీ కాదు హిందీ చందమామ కథల్లో అర్ధరాజ్యం కథలు చదివామని చెబుతారేమో! తెలుగు చందమామ కథలనే హిందీలోకి అనువాదం చేసేవాళ్లు కాబట్టి అవన్నీ తెలుగు రాజుల కథలే. పద్యం తెలుగువాడి ప్రత్యేకం అయినట్టు అర్ధరాజ్యం కథలు కూడా తెలుగువాడి ప్రత్యేకత కావచ్చు. ఈ అర్ధరాజ్యం కథ తెలుగు వారిని వదిలేట్టుగా లేదు. తెలుగు రాజ్యాన్ని రెండుగా విభజించి ఒక చంద్రునికి సగం, మరో చంద్రానికి సగం పంచి పెట్టారు. సగం రాజ్యం దక్కింది, మా రాజ్యం మేం బాగు చేసుకుంటాము అని తొలిసారిగా పట్ట్భాషేకం చేసుకోబోతున్న తెలంగాణ రాజ్యాధిపతి సంబరపడుతుంటే మొత్తం రాజ్యాన్ని చాలా కాలం ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన నేను ఇప్పుడు రాజధాని లేని సగం రాజ్యాన్ని పాలించాల్సి వస్తోంది అని చంద్రం వాపోతున్నారు. మంత్రిపదవి దక్కలేదని ఉద్యమం ప్రారంభిస్తే ఏకంగా రాజ్యమే దక్కింది అని కొందరి విమర్శ. నిజానికి చంద్రన్న రాజకీయం పదేళ్లక్రితమే ముగిసిపోయింది. రాజ్య విభజనతో జనం మా భవిష్యత్తు ఏమిటి? అని కలవరపడుతుంటే నాకు పాలించిన అనుభవం ఉంది నన్ను నమ్మండి ఈసారి బాగా పాలిస్తాను అని జనాన్ని నమ్మించడంతో చంద్రన్న సెకండ్ ఇన్నింగ్స్‌కు జనామోదం లభించింది. రాజ్యవిభజన వల్లే రాజ్యాధికారం దక్కింది కాబట్టి దానికి తెలుగు చంద్రన్న విభజనకు కారణం అయిన వారందిరినీ పేరు పేరును తలుచుకోవాలనేది కొందరి వాదన. తెలుగునేత మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు చంద్రన్న ఏకంగా రాజ్యాధినేత అయ్యాడనే మాటలో ఎంత నిజముందో? ఆయన ప్రారంభించిన ఉద్యమం వల్ల రాజ్యవిభజన జరిగి పరిస్థితులు మారి తెలుగు చంద్రన్న రాజ్యధినేతగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారనే మాటలో అంతే నిజముంది. ఈ మాటలో ఎంత అబద్ధం ఉందో, ఆ మాటలో కూడా అంతే అబద్ధం ఉంది. ఆకాశంలో సగం, అర్ధాంగి, అర్ధనారీశ్వరుడు అబ్బో ఎన్ని అర్ధకు ఎన్ని అర్ధాలో... అంతా బాగానే ఉంది కానీ సగం సగం అన్నప్పుడు రాజ్యాన్ని రెండు సగాలు చేసినప్పుడు ఒక సగం న్యాయంగా ఆడవారికి దక్కాలి కదా? అర్ధరాజ్యానికి ఆడవారు ముఖ్యమంత్రి కావాలనేది నా కల అని యువరాజావారు చెప్పినా జనం మాత్రం ఎందుకో పట్టించుకోలేదు. వీరిచే పోస్ట్ చేయబడింది buddhamurali వద్ద 10:39 AM 2 కామెంట్‌లు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: జనాంతికం 11, మే 2014, ఆదివారం ఆయనంతే... అదో టైపు! ‘‘ఏ మోయ్ కాంతం ఎప్పుడు లేనంత అందంగా కనిపిస్తున్నావు? ఏమిటో విశేషం ’’ ఆ మాటలతో కాంతం ఒక్కసారిగా సిగ్గుతో ముడుచుకుపోయి ‘‘ముసలోడికి దసరా పండగ అని ఈ వయసులో ఏమిటా? చిలిపి మాటలు’’ అంటూ పైకి కోపం నటిస్తూనే లోలోన మురిసిపోయింది. ‘‘ఉన్నమాట చెబితే కోపమెందుకు? ఆ నల్లంచు తెల్ల చీరలో మెరిసిపోతున్నావోయ్ శే్వతా దేవి ’’ అని కుటుంబరావు అనగానే కాంతం మెలికలు తిరిగిపోతూ, చాల్లేండి ఎవరైనా వింటే నవ్విపోతారు’’ అంది. ఇంతలోనే కాలింగ్ బెల్ మ్రోగడంతో వెళ్లి తలుపు తీసింది. పక్కింటి పచ్చమ్మ ‘‘కాంతం రెడీ అయ్యారా? పంక్షన్‌కు టైం అవుతుంది పదండి’’ అని హడావుడి చేసింది. ‘‘అంతా పంక్షన్‌కు వెళున్నారా? ఈ రోజు పచ్చమ్మ కొత్త పెళ్లి కూతురంత అందంగా ఉంది . చెంపల్లో ఎప్పుడూ లేనంత మెరుపు కనిపిస్తోంది. ఏమిటా? విశేషం అనుకున్నాను’’ అని కుటుంబరావు పచ్చమ్మను పలకరించాడు. ఆ మాటలతో ఒకేసారి కాంతం, పచ్చమ్మ నివ్వెరపోయారు. అసలు ఇంట్లో ఉన్నాడా? లేడా? అన్నట్టు ఉండే కుటుంబ రావు ఒక్కసారి కూడా పలకరించి ఎరుగడు. అలాంటిది ఏకంగా తనను కొత్త పెళ్లి కూతురులా మెరిసిపోతున్నారు అనడం పచ్చమ్మకు నమ్మశక్యం కాకుండా ఉంది. ఈ మాట వినగానే కాంతం నిర్ఘాంత పోయింది. మా ఆయన మంచోడు ఇంటికెవరైనా ఆడవారు వస్తే తలెత్తి కూడా చూడకుండా తన గదిలోకి వెళతాడు అని ఇంత కాలం గొప్పగా అనుకున్నాను... కానీ ఛీ..్ఛఛీ... ఈ వయసులో ఆయనకు ఇదేం పాడు బుద్ధి నా ముందే ఇంటికొచ్చిన ఆడవారి అందాలను పొగుడుతున్నాడు అని కాంతం బాధపడింది. ఆమెకు పచ్చమ్మ ముఖం చూసేందుకు మనసొప్పలేదు. ఏంటీ ఇంకా రెడీ అయ్యారా? లేదా? అంటూ కమలమ్మ తలుపు తోసుకొచ్చి, పచ్చమ్మ భుజంపై చేయి వేసి, తొందరపెట్టింది. ఆమెను చూడగానే కుటుంబరావు చిన్నగా ఈలవేసి ‘‘ ఓహో ముద్దు గుమ్మ కమలమ్మ కూడా వచ్చిందా? శే్వతమ్మ, కమలమ్మ, పచ్చమ్మ ముగ్గురూ అందగత్తెలే ఒకరిని మించిన వారు ఒకరు. పచ్చమ్మకు, కమలమ్మకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది ఇప్పుడేంటి భుజం భుజం కలిపి నడుస్తున్నారు?’’అంటూ కుటుంబరావు అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాలో వారికి అర్ధం కాలేదు. కాంతానికి మాత్రం తలకొట్టేసినట్టు అనిపించింది. ఇంకాస్సేపు ఉంటే ఈ ముసలాయన వాళ్ల అంద చందాల గురించి ఇంకేం మాట్లాడతాడో అనే భయంతో వారిని తీసుకొని బయటకు నడిచింది. ‘‘ఏమీ అనుకోకండి మా ఆయన ఇంతకు ముందెన్నడూ లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు’’ అని క్షమాపణ చెబితే, ‘‘మనలో మనకు క్షమాపణలేందుకు? వయసు మీరిన తరువాత ఎవరి నుంచైనా మన అందం గురించి పొగడ్తలు వింటే ఇంకా వినాలనిపిస్తుంది కానీ కోపం రాదు అని ముద్దుగుమ్మలు నవ్వుతూ కోరస్‌గా చెప్పారు. *** కుటుంబరావు వ్యవహారం ముదిరిపోవడంతో కాంతమ్మ ‘‘ఏమండీ ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఈలవేస్తూ పని మనిషి అందాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. ఇంత అద్భుతంగా ఈలవేయడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. మీకేమైందండి’’ అని కాంతం కన్నీళ్లు తుడుచుకుంది. ‘‘పిచ్చి కాంతం నేను ఎప్పటిలానే ఉన్నాను. నీకే ఏదో అయింది’’ అంటూ రిమోట్ అందుకుని టీవి ఆన్ చేశాడు. రాష్టమ్రంతటా యువనేత పవనాలే వీస్తున్నాయి అని తన్మయంగా చెబుతోంది ఆ న్యూస్ రీడర్. ఆయన సింహాసనంపై కూర్చున్న తరువాతనే తాను తల్లి కడుపులో నుంచి బయటకు వస్తానని గర్భస్థ శిశువు శపథం చేసినట్టు మా ప్రత్యేక విలేఖరి కథనం. చానల్ మార్చగానే ‘‘వృద్ధ నేత గడ్డానికి ఫిదా అయిపోయిన ప్రజలు. ఆయనే మళ్లీ రావాలని ప్రపంచ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈరోజు నేను అమెరికాను ఇంత సమర్ధవంతంగా పాలిస్తున్నాను అంటే దానికి ఆయన చూపిన మార్గమే కారణం అని ఒబామా తన సెక్రటరీతో చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన గెలుపు కోసం ప్రపంచ దేశాల పాలకులు దేవుళ్లను మొక్కుతున్నారు’’ అని మరో చానల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో అదరగొడుతోంది. ‘‘చూశావా కాంతం టీవి ఒకటే, రిమోట్ ఒకటే కానీ చానల్‌ను మారిస్తే అదే టీవి తెరపై యువనేత అధికారంలోకి రావడం ఖాయం అంటుందో చానల్, వృద్ధనేత ఆల్‌రెడీ సింహాసనంపై కూర్చున్నారంటోంది మరో చానల్ ... ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అంతా నాటకం. మన టీవి మనకే అబద్ధం చెబుతుందా? అంటే ఏం చెబుతాం, ఈ లోకం అంతే కాంతం ... అంతే...’’ అంటూ కుటుంబరావు ఇంకా ఏదో చెప్పబోతుంటే కాంతానికి కన్నీళ్లు ఆగలేదు. పాత సినిమాలో తాగుబోతు హీరో వద్ద ఉండే రామయ్యా అనే నౌకరు పాత్ర ఇలానే అర్ధం పర్థం లేకుండా నీతులు చెబుతుంది. మా ఆయనకు ఈ మాయదారి రోగం వచ్చిందేమిటి దేవుడా?అని కాంతం కన్నీళ్లు పెట్టుకుని డాక్టర్ వద్దకు పరుగులు తీసింది. *** హలో కుటుంబరావు గారూ ఏంటీ ఒంట్లో నలతగా ఉందా? మీ ఆవిడ కంగారు పడుతుంటే నేను వచ్చాను అని డాక్టర్ పలకరించారు. కుటుంబరావు టీవిల్లో వార్తల విశే్లషకునిగా వస్తుంటాడు దాంతో చుట్టు పక్కల బాగానే పాపులర్. ‘‘ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయంటారు?’’ అని డాక్టర్ సంభాషణ ప్రారంభించారు. ‘‘ముందు మీరు ఏ పార్టీనో చెప్పండి... చానల్‌ను బట్టి మా విశే్లషణ ఉంటుంది? అలానే మీరే పార్టీనో చెబితే ఫలితాలు ఎలా ఉంటాయో చెబుతాను’’ అని కుటుంబరావు నవ్వాడు. *** ‘‘జలుబుకు చికిత్స జరిపితే వారంలో, జరపకపోతే ఏడు రోజుల్లో తగ్గిపోతుంది. మీ ఆయన క్కూడా అంతే. చికిత్స చేస్తే వారంలో, చేయకపోతే ఈనెల 16న మధ్యాహ్నానికి సాధారణ స్థితికి వస్తారు’’ అని డాక్టర్ భరోసా ఇచ్చారు. కాంతం అర్ధం కానట్టు అయోమయంగా చూస్తే, ఏమీ లేదమ్మా మీ ఆయన ఎన్నికల ఫలితాలపై ఒక్కో టీవిలో ఒక్కో రకంగా విశే్లషణ చేసి చేసి అలా అయ్యారు. మే 16న ఫలితాలు వచ్చాక ఆయనే మామూలు మనిషి అవుతారు. అప్పటి వరకు ఎవరైనా చేసేదేమీ లేదన్నాడు. వీరిచే పోస్ట్ చేయబడింది buddhamurali వద్ద 4:29 PM కామెంట్‌లు లేవు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: జనాంతికం 6, మే 2014, మంగళవారం మిస్టర్ లోకేశం సూపర్ స్టార్ కృష్ణ కొడుకైనా సత్తాలేకుండా సినిమాల్లోకి వస్తే.. రమేష్ బాబు అవుతాడు? సత్తా చూపితే మహేష్ బాబు అవుతాడు. *** ఎవరైనా ఊపిరి తీసుకుని బతుకుతారు. ఆయన మాత్రం రాజకీయమే ఊపిరిగా బతుకుతారు. చదువుకునే రోజులనుంచే రాజకీయ ఎత్తుగడలు నేర్చుకున్న చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్. కానీ -ఆయన రాజకీయ రంగ ప్రవేశమే పేలవంగా జరిగింది. తేదీలు ప్రకటించి ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, చిరంజీవి లాంటి వారంతా తాము సినిమా రంగంలో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడే వారసులను తెరపైకి తెచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం వరుసగా రెండుసార్లు ఓడిపోయి సంక్షోభంలో పడిన సమయంలో తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తన పాదయాత్ర ముగింపు సభలో లోకేశ్‌ను ప్రవేశపెట్టాలనే ప్రయత్నం కుటుంబ రాజకీయాలతో ఫలించలేదు. సైకిల్ యాత్ర అంటూ హడావుడి చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక, లోకేశ్‌ను రాజకీయాలకు విడుదల చేశారు. ‘నగదు బదిలీ పథకం సృష్టికర్త’ -అంటూ నారా లోకేశ్ ట్విట్టర్‌లో తన గురించి తాను రాసుకున్నారు. ‘తెరవెనుక పార్టీ ప్రచారానికి వ్యూహ రచన చేసేది మా అబ్బాయే’ -అని బాబు మురిపెంగా చెప్పుకున్నారు. కానీ, జనం మాత్రం లోకేశ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ‘ఏమంటివేమంటివి..’ అంటూ ఎన్టీఆర్‌లా డైలాగులు చెప్పాలని పవన్ ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది. లోకేశ్ ప్రయత్నం కూడా అలానే ఉంది. ఏదో ఆవేశంగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు, సాధ్యం కావడం లేదు. కుల పిచ్చి ఉన్న పార్టీ తెదేపానే.. అని ఒకసారి, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మనకు మనం ఉరివేసుకున్నట్టేనని మరోసారి ఆవేశంగా మాట్లాడడం వెనక ఉన్నవారు జాగ్రత్తలు చెప్పడం ఈ వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు వినోదాన్ని కలిగిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో లోకేశ్ తొలి రాజకీయ సభ. ఆ సభ ఏర్పాటు చేసి లోకేశ్ పక్కనే ఐదారు గంటలపాటు ఓ యువనేత కూర్చోవాల్సి వచ్చింది. నాలుగు రోజుల తరువాత మళ్లీ కలిస్తే -ఎవరు? అని అడిగారట లోకేశ్. తనను తాను మళ్లీ పరిచయం చేసుకున్నాడు యువనేత. రాజకీయాల్లో రాణించాలంటే అస్సలు ఉండకూడని లక్షణమిది. ఒకరకంగా చంద్రబాబు అదృష్టవంతుడు. తన పార్టీలోనే కాదు తన ఇంట్లో సైతం ఆయనకు ఎలాంటి పోటీ లేదు. శరీరం సహకరించినంత వరకు రాజకీయాల్లో కొనసాగే అదృష్టం ఉన్న నాయకుడు చంద్రబాబు. రాజకీయాల్లోకి రావడం కోసం లోకేశ్ ఒక చానల్‌ను నిర్వహించాలని ప్రయత్నించినా సాధ్యంకాక చేతులెత్తేశారు. తండ్రి నిలబెట్టిన హెరిటేజ్ నిర్వహణలో మాత్రం దూసుకు వెళ్తున్నారు. మాట తీరు, వ్యవహారం, ఏ ఒక్కటీ రాజకీయాల్లో రాణించే లక్షణాలు లోకేశ్‌లో కనిపించడం లేదు. మీడియా అభిమానంతో ఆకాశానికెత్తినా నిలబడలేరు. సూటిగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడం, ప్రజల్లో మమేకం కావడం, అనుచరులకు విశ్వాసం కలిగించడం వంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. వైఎస్సార్, చంద్రబాబు ఒకప్పుడు మంచి మిత్రులు.. ఇద్దరూ 78 బ్యాచ్ ఎమ్మెల్యేలే. ఇద్దరి సంతానం రాజకీయాల్లోకి వచ్చింది. కానీ ఇద్దరికీ పోలికే లేదు. బాబును తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం అతనిలోని రాజకీయ నేతను, తెరవెనుక వ్యూహాల్లో ఆయన తెలివిని కాదనలేరు. కానీ లోకేశ్‌లో అవేవీ మచ్చుకైనా కనిపించవు. కానీ -లోకేశ్‌ను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు పిలిచి సీటు ఇచ్చాయని బాబు చెబుతుంటారు. వినేవాళ్లుంటే చంద్రబాబు చాలా చెప్తారంటారు -మీడియా మిత్రులు. వీరిచే పోస్ట్ చేయబడింది buddhamurali వద్ద 10:07 AM 1 కామెంట్‌: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: నేతాశ్రీ 4, మే 2014, ఆదివారం దారితప్పిన మేధావి సబ్బం హరి. ఈ పేరు తలుచుకోగానే ఔను ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? గతంలో ప్రతిరోజూ టెలివిజన్ చర్చల్లో కనిపించే వారు కదా! ఇప్పుడు కనిపించడం లేదేమిటి? అనే ప్రశ్నలు ఒకదాని తరువాత ఒకటి తన్నుకొస్తాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా బలమైన వాదన వినిపించేవారు. ఇప్పుడాయన ఏం చేస్తున్నట్టు? -అంటే విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తున్నారు? అదీ -జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి. ఇది నిజ్జంగా నిజం. ఆ పార్టీకి ఆయన ఉపాధ్యక్షుడు కూడా. టెలివిజన్ చర్చలు దెబ్బతీసిన నాయకుల్లో సబ్బం హరి ఒకరు. వైఎస్సార్ ఉండగా, ఆయనకు గట్టి మద్దతుదారునిగా నిలిచారు. వైఎస్సార్ మరణం తరువాత అంతకుమించి జగన్‌కు అండగా నిలిచారు.. జగన్ మీద ఈగవాలినా సహించక పోయేవారు. రోజూ టెలివిజన్ చానెళ్లలో కనిపిస్తూ జగన్‌కు అండగా నిలిచారు. అంతా బాగానే ఉంది. కానీ గొప్ప మేధావిని అనే గట్టి నమ్మకం ఆయన్ని రాజకీయాల్లో దెబ్బతీసింది. అసలే మేధావిననే నమ్మకం.. పైగా టీవీ చర్చలు. ఊరికే ఉంటారా? జగన్ యూపీఏకు మద్దతిస్తారంటూ ప్రకటించేశారు. సబ్బం వ్యాఖ్యలను అందిపుచ్చుకున్న తెదేపా -జగన్‌పై దాడి మొదలెట్టింది. దాంతో వైకాపా వాళ్లు మేం ఎవరికి మద్దతిస్తామో చెప్పడానికి సబ్బం హరికి సంబంధమేంటి? ఆయనసలు మా పార్టీనే కాదు, ఆయనకు మా పార్టీ సభ్యత్వం కూడా లేదు -పొమ్మన్నారు. మేధావి అహం దెబ్బతింది. నేనేమీ వైకాపా సభ్యత్వం కోసం దేబిరించలేదు అంటూ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌లో ఉండి జై సమైక్యాంధ్ర అంటున్నందున ఏకంగా జై సమైక్యాంధ్రనే నమ్ముకుంటే పోలే అనుకుని కిరణ్ అధ్యక్షతన ఉన్న జై సమైక్యాంధ్ర పార్టీకి ఉపాధ్యక్షుడయ్యారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో బాగా ఊహించి అధినాయకుడు కిరణ్‌కుమార్‌రెడ్డినే పోటీకి దూరంగా ఉంటున్నందున పోటీలో ఉన్న సబ్బం హరి పరిస్థితి ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలుగుతాడని భావించిన నాయకుడు చివరకు ఇలా అయిపోయారు. జగన్ జైలులో ఉన్నంతకాలం ఆయనకు మద్దతుగా నిలిచారు. తీరా బయటకు వచ్చే సమయానికి పార్టీ వీడి వెళ్లారు. విశాఖ మేయర్‌గా పని చేసిన సబ్బం హరి, 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో కృషి చేశారు. పార్లమెంటులో చివరి వరకూ పోరాడారు. సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టటంతో కాంగ్రెస్‌కు దూరమయ్యారు. టీవీ చర్చలతో జగన్ పార్టీకి దూరమయ్యారు. కిరణ్‌కు చేరువైనా, కిరణ్‌కే రాజకీయ జీవితం లేనప్పుడు ఇక సబ్బానికేముంటుంది? అన్న సంపతీ డైలాగులు ఎదుర్కొంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఐదుశాతం ఓట్లు కూడా రావని లెక్కలు చెబుతున్న సబ్బం, తనకు ఎన్ని శాతం ఓట్లు వస్తాయో చెప్పలేకపోతున్నారు. విశాఖ మేయర్‌గా పట్టణంలో మంచి పట్టుసాధించారు. హేమాహేమీలను తట్టుకుని 2009లో పార్లమెంటుకు ఎన్నికైన సబ్బం రాజకీయ జీవితం ఇప్పుడు క్రాస్‌రోడ్‌లో ఉంది. వీరిచే పోస్ట్ చేయబడింది buddhamurali వద్ద 1:33 PM కామెంట్‌లు లేవు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: నేతాశ్రీ ముదురు ప్రేమికుల దినోత్సవం జీవితం నుంచే సినిమాలు పుడతాయి, సినిమాల నుంచి జీవితాలు ప్రభావితం అవుతాయి. ఇప్పుడు సినిమాలేమో కుర్ర హీరోల ప్రేమ కథలతో చెలరేగిపోతున్నాయి. యువత చదువు ఉద్యోగం వేటలో ఎప్పుడూ లేనంత టెన్షన్ అనుభవిస్తుంటే, అచ్చం గతంలో సినిమాల వలెనే సీనియర్ సిటిజన్స్ ప్రేమలో పడిపోతున్నారు. పెళ్లి చేసుకుంటావా? తాతా అంటే నాకెవడిస్తాడు పిల్లను అనేది పాత మాట. ఈ తరం తాతలు ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి అదృష్టవంతులు కొందరేననుకోండి. ఇలాంటి అదృష్టవంతుల ప్రేమ కథలు మాత్రం యాధృచ్చికంగానే బయటపడుతున్నాయి. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి మూగపాత్రలో నటించింది. ఆమెకు హఠాత్తుగా మాటలొస్తాయి. ఇంకేం అంత కాలం అణిచిపెట్టుకున్న మాటలన్నీ అసందర్భంగా బయటకు తన్నుకొస్తుంటాయి. స్కూల్‌లో చదివేప్పుడు పెన్సిల్ ఎత్తుకెళ్లాడని మొగుడ్ని చితగ్గొడుతుంది చిన్నప్పటి విషయాలు పెద్దయ్యాక తెగ మాట్లాడేస్తుంది. ఎన్నికల ప్రచారం, కోర్టు తీర్పులు, ప్రత్యర్థులపై నిఘా పుణ్యమా అని ఇప్పుడు అలానే ఎనె్నన్నో రహస్యాలు బయటకు వచ్చేస్తున్నాయి. మా మోదీ దేశం కోసం పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా? అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకునే వారు. దిగ్విజయ్‌సింగ్ మాత్రం అదేం కాదు మోదీకి భార్య ఉన్నారంటూ చెప్పుకొచ్చేవారు. నాయకులపై ఆరోపణలు సహజం కాబట్టి వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు ఏ కాలంను ఖాళీగా వదిలేయడానికి వీలు లేదు అన్నింటిని పూరించాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు పుణ్యమా అని నరేంద్ర మోదీ తన పెళ్లి రహస్యాన్ని బట్టబయలు చేయక తప్పలేదు. ఈ వ్యవహారంలో బిజెపి వాళ్లకు దిగ్విజయ్‌పై కోపం వచ్చిందో లేక తెర వెనుక వ్యవహారం ఏమిటో కానీ దిగ్విజయ్ సింగ్ అమృతారాయ్‌తో ప్రేమాయణం సాగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. 67 ఏళ్ల దిగ్విజయ్‌సింగ్ తనలో సగం వయస్సున్న అమృతారాయ్‌ ని అర్ధాంగిగా మార్చుకోనున్నారు . విషయం బయటపడిన తరువాత ఆమె తో నిండా ప్రేమలో మునిగిపోయినట్టు, అమెకు విడాకులు మంజూరైన మరుక్షణమే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు.. ఆమె కూడా కాబోయే భర్తకు తగిన ఇల్లాలులా పరస్పరం విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాం, అవి అందగానే దిగ్విజయ్ నేనూ ఒకటవుతాం అని ప్రకటించింది. ఈ ముదురు ప్రేమికుల పుణ్యమా అని జాతీయ మీడియా మరోసారి ఎన్టీఆర్‌ను జ్ఞాపకం చేసుకుంది. ఆయన దిగ్విజయ్‌కన్నా పెద్ద వయసులో కనీసం విడాకుల కోసం దరఖాస్తు కూడా చేయకముందే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. విడాకులు, మళ్లీ పెళ్లి ఇప్పుడేం కొత్త కాదు.. కానీ కొన్ని ముదురు ప్రేమలే మరీ చోద్యంగా అనిపిస్తున్నాయి. ఎక్కడో అమెరికాలో 60 ఏళ్లాయన పెళ్లి చేసుకున్నాడని, ఎవరో ఎలిజబెత్ టేలర్ డజన్ల కొద్ది పెళ్లిళ్లు చేసుకుంటుందని వింతగా చెప్పుకునే వారు ఇప్పుడు మనకూ ఇవి కామన్‌గా మారిపోయాయి. ప్రజా జీవితంలో ఉన్నవారి ఇలాంటి ప్రేమలను ప్రజలు సహించరు అని చెప్పడానికి కూడా వీలులేదు. ఎన్టీఆర్ 70ఏళ్ల వయసులో లక్ష్మీపార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అప్పుడు టిడిపి నాయకులు మా రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే అని కుమిలిపోయారు. తీరా చూస్తే ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతుంటే తమ్ముళ్లు ఈలలు,అరుపులతో ఆనందంగా గెంతులేశారు. ఫలితాలు వచ్చాక చూస్తే కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదు. ఈ ప్రజలు దేన్ని ఆమోదిస్తారో, దేన్ని వ్యతిరేకిస్తారో అర్ధం కాదు. అలా అని దిగ్విజయ్‌సింగ్ తన ప్రేమ పురాణాన్ని బహిర్గతం చేశాడని జనం గెలిపిస్తారా? అంటే అంత సీన్ కనిపించడం లేదు. బాబులాగానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగ్విజయ్ సంస్కరణ వాదిగా పేరు తెచ్చుకున్నారు. కొంచం ముందు కొంచెం వెనుక అన్నట్టుగా దాదాపు ఒకే కాలంలో ఇద్దరు అధికారం కోల్పోయారు. అధికారం తప్ప మరేదీ బాబుకు జీర్ణం కాదు. ఆయన అధికారాన్ని అంతగా ప్రేమించారు. అవసరం అయితే జిల్లాకు ఇద్దరు ముగ్గురు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలి అంతే .. ప్రేమిస్తే అంతే లైలా ప్రేమ కోసం సామ్రాజ్యాన్ని వదలుకున్నాడు మజ్నూ. ప్రేమ అత్యంత శక్తివంతమైంది. అది అమ్మాయిపై ప్రేమ కావచ్చు, సింహాసనం పై ప్రేమ కావచ్చు. సింహాసనంపై ప్రేమను విజయవంతం చేసుకునే సూచనలు కనుచూపు మేరలో కూడా కనిపించక పోవడంతో దిగ్విజయ్‌సింగ్ అమృతారాయ్ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ప్రేమలో తన్మయంలో మునిగిపోయినప్పుడు ఎవరు ఫోటోలు తీశారో, ఎవరు లీక్ చేశారో ఏమిటో కానీ వ్యవహారం సామాజిక మాధ్యమాలకు ఆ తర్వాత ప్రతికలకెక్కింది. ఇలాంటి వ్యవహారాల్లో దిగ్విజయ్ మొదటి వారు కాదు చివరి వారు కాదు. ఎన్టీఆర్ ప్రేమ తెలుగుదేశం చరిత్రను మలుపు తిప్పింది. శశిధరూర్ ప్రేమ ఆయన మంత్రిపదవికి ఎసరు పెట్టింది. ముదురు ప్రేమలో తాత లాంటి వారు ఎన్‌డి తివారి. తన ప్రేమ ఈ వయసులో ఆయన్ని ఇరకాటంలో పెట్టింది. ఎన్ని ప్రేమలో ఆయనకు ఎన్నని గుర్తుంటాయి. చివరకు వాళ్ల అబ్బాయి కోర్టుకెక్కి తివారీనే తండ్రి అని కోర్టుతో చెప్పించుకున్నారు. మరోవైపు ఆయన ప్రేమాయణం గవర్నర్ పదవికి ఎసరు తెచ్చింది. ఆ మధ్య తారా చౌదరి పట్టుబడ్డప్పుడు చాలా మంది తెలుగు ముదురు ప్రేమికుల పేర్లు బయటకు వచ్చాయి. తరువాత ఏం జరిగిందో కానీ ఎవరికి ఏమీ జరగలేదు, ఆమె బయటకు వచ్చారు. ప్రేమిస్తే పోయేదేమీ లేదు, తిరిగి వారు ప్రేమిస్తారు అనే సినిమా డైలాగు బాగానే ఉంది కానీ ముదురు ప్రేమికులు ప్రేమించేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కెమెరాలు ఉన్నాయో? ఎవరు నిఘా పెట్టారో చూసుకోవాలి లేకపోతే లేటు వయసులో పెళ్లికి ఒప్పుకోవలసి వస్తుంది. ప్రేమికుల దినోత్సవం లానే ముదురు ప్రేమిలకూ ఒక దినం ఉండాలి. సాహసం చేయకురా నాయకా పదవి ఊ డేను రాజ నీతి .. రాజకీయ నాయకులు పదవిని ప్రేమించినట్టు ఆడవారిని ప్రేమిస్తే పదవి ఊ డుతుంది వీరిచే పోస్ట్ చేయబడింది buddhamurali వద్ద 1:18 PM కామెంట్‌లు లేవు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: జనాంతికం కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom) ప్రముఖ పోస్ట్‌లు జర్నలిస్టులకు ఓపెన్ చాలెంజ్! ‘‘అంతా కట్టకట్టుకుని వచ్చారు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడానికా? ’’ అంటూ బాస్ అడిగితే, కుర్ర జర్నలిస్టు మధ్యలో బ్రేక్ వేసి జీతం పెంచి ఎంత కా... హాస్యనట చక్రవర్తి రాజబాబు జీవితం అలా రోడ్డున పడింది తుపాను బాధితుల కోసం విరాళాలు అందజేసిన సందర్భంగా ఇందిరా గాంధీతో రాజబాబు మానవత్వం మనిషి లక్షణం. అది లేకపోతే అసలు మనిషే కాదు. కానీ ఆ... ఓ పొరపాటు ఆ హీరో జీవితాన్ని కాటేసింది కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. లక్ష్యం మంచిదే కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకునేప్పుడు నీ శక్తిసామర్ధ్యాలను కూడా సరిగా అంచనా వేసుక... మీరు రంగనాయకమ్మ అభిమానులా ? వ్యతిరేకులా ? మీరు ఏదయినా కావచ్చు .. బాగుంటే చదవడం లేదంటే లేదు అంతే తప్ప అభిమాన రచయిత , అభిమాన నటుడు అంటూముద్రలు వేసే అలవాటు నాకు లేదు . నేను రంగనాయక... షో’మాస్టర్స్!... కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నారా చంద్రబాబు నాయుడుల రాజకీయ మనస్తత్వం రాష్ట్రం -రెండు ముక్కలైంది. రెండు రాష్ట్రాలుగా ఊపిరి పోసుకుంది. భారతదేశ పటం మీద ఒకే ప్రాంతీయ భాష తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలుగా రికార... ఆంధ్రా దేవానంద్ జీవితాన్ని కాటేసిన సినిమా...అనామకంగా ముగిసిన ఓ హీరో జీవితం దివి నుంచి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై... ఎంత మధురమైన పాట తరాలతో సంబంధం లేకుండా ఏ తరం వారినైనా ఊహాలోకాల్లో విహరి... వై యస్ ఆర్ అలా దెబ్బ తీశాడు చిరంజీవిని .. కొందరి వాడు నర్సాపూర్ దగ్గర గ్రామం -మొగల్తూరు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినూరు. సొంతిల్లూ ఇక్కడే ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన తరు... ఆ.. విషాద గీతం లానే ముగిసింది ఆ సంగీత దర్శకుని జీవితం ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంత వరకీ బంధము ఈ పాట ఆనాటి తరాన్ని తీవ్రంగా కదిలించింది. పాట వింటేనే మనసు భారంగా మా... ఎన్టీఆర్ తో స్టెప్పు లేయించాడు .. అనాధలా మరణించాడు .....లయ తప్పిన స్టెప్పులు -- ధనం మూలం13 అది హైదరాబాద్ ఆర్ టి సి x రోడ్ లోని సంగం థియేటర్‌. వేటగాడు సినిమా ప్రదర్శన. ఆకు చాటు పింద తడిచే పాట రాగానే పెద్ద సంఖ్యలో యువకులు తెర మ... అందాల హీరోను జీరోగా మార్చిన వ్యసనం ధనం -మూలం 14 ‘‘విలాసవంతమైన కారులో తిరిగిన హరనాథ్ చివరి దశలో బస్సు కోసం బస్టాప్‌లో వేచి ఉండడాన్ని చూశాను. నాకు జీవితం విలువ తెలుసు, డబ్బు...
గవర్నర్ల నియామకం అంతా కేంద్రం ప్రభుత్వ పరిధిలోని అంశం కావడంతో ఒక రాష్ట్ర గవర్నర్ ప్రధాన మంత్రి పట్ల ధిక్కార ధోరణిలో మాట్లాడటం సాధారణంగా జరగదు. ఆ విధంగా మాట్లాడిన వారు గవర్నర్ పదవిలో కొనసాగడం కూడా అసాదమే అవుతుంది. అయితే మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాత్రం మొదటి నుండి కేంద్ర ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నారు. తాజాగా, మోదీ సర్కారును గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోని రైతులంతా ఏకమై మార్పు తీసుకురావాలని, బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. హరియాణాలోని జింద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సత్యపాల్ తన పదవీకాలం ముగిసిన తర్వాత ఉత్తర భారత్ మొత్తం పర్యటిస్తానని, అక్కడి అన్నదాతల్ని ఒక్కతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు. రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి వారి పట్ల గవర్నర్ గా ఉంటూనే సానుభూతి ప్రకటిస్తూ వస్తున్నారు. కొద్దికాలం క్రితం తాను ప్రధానిని కలసి, రైతులు వందల సంఖ్యలో చనిపోతున్నారని, వారిని పిలిచి మాట్లాడమని కోరితే “నేను చావమని చెప్పానా ?” అంటూ అహంకారంతో మాట్లాడారని అంటూ తీవ్రమైన ఆరోపణ చేశారు. ఇంత వరకు ఒక గవర్నర్ ప్రధానిపై ఇంత దారుణమైన ఆరోపణ చేయడం జరిగి ఉండదు. బీజేపీలో ప్రధానిపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడి ఎవ్వరు మనగడ సాగించడం ప్రస్తుతం కష్టం కాగలదు. పైగా, అధికార పదవులలో ఉన్నవారికి అసలు సాధ్యం కాదు. స్సత్యపల్ మాలిక్ ఇంత ఘాటుగా ప్రధానిపై మాటల దాడులు జరుపుతున్నా కేంద్ర మంత్రులు ఎవ్వరు మాట్లాడటం లేదు. బిజెపి నేతలు ఎవ్వరు ఆయనను ఖండించే ప్రయత్నం చేయడం లేదు. గవర్నర్ పదవికి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేయడం లేదు. ఈ పరిస్థితి అందరికి విస్మయం కలిగిస్తున్నది. జమ్మూ కాశ్మీర్ లో సాహసోపేత చర్యగా చెప్పుకొంటున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చెల్లుబాటు సత్యపాల్ మాలిక్ చేతుల్లో ఉంది. అందుకనే ఆయన పట్ల ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నారు. పైగా ఆయన నిజాయతి పరుడు కావడం, ఆస్తులు కూడబెట్టుకున్నవారు కాక పోవడంతో ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసికొల్పే అవకాశం లేదు. ఆయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలోనే ఆర్టికల్ 370 రద్దు జరిగింది. రాజ్యాంగం ప్రకారం ఆ రాష్ట్ర శాసనసభ సిఫార్సు మేరకు కేంద్రం ఈ విధమైన చర్య తీసుకోవచ్చు. ఆ సమయంలో శాసనసభ రద్దయి అనడంతో, దానికి ఉన్న అధికారాలు గవర్నర్ కు ఉంటాయని, గవర్నర్ సిఫార్సుపై ఈ చర్య తీసుకున్నామని కేంద్రం చెబతున్నారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలు పిటీషన్లు ప్రస్తుతం సుప్రీం కోర్ట్ ముందున్నాయి. ఇప్పటి వరకు తాను ఆ మేరకు సిఫార్సు చేశానని గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఎక్కడా చెప్పలేదు. అందుకు రెండు రోజుల ముందు కూడా అటువంటి ప్రతిపాదన ఏదీ కేంద్రం ముందు లేదని మీడియా ముందు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఈ విషయమై మౌనంగా ఉంటూ వస్తున్నారు. సుప్రీం కోర్ట్ లో ఈ కేసులు విచారణకు వచ్చినప్పుడు ఆయన సాక్ష్యం కీలకం కాగలదు. గవర్నర్ సిఫార్స్ చేయలేదని తేలితే ఆర్టికల్ 370 రద్ద చెల్లక పోవడమే కాకూండా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం కూడా చెల్లదు. అందుకనే మాలిక్ ఎన్ని విమర్శలు చేసినా బిజెపి కేంద్ర నాయకత్వం నుండి స్పందన లేదు. చివరకు తాను గవర్నర్ గా ఉన్న సమయంలో ఒక ఆర్ ఎస్ ఎస్ కేంద్ర నేత, మరో బిజెపి నేత వచ్చి రెండు ఫైల్స్ పై సంతకాలు చేస్తే తనకు రూ 200 కోట్లు వస్తాయని చెప్పారని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై సహితం కేంద్రం మౌనం ఉంది. యుపిలో చరణ్ సింగ్ శిష్యుడిగా 1974లో ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత రెండు సార్లు రాజ్యసభకు, ఒక సారి లోక్ సభకు ఎన్నికయ్యారు. బీకేడీ. జనతా పార్టీ, జనతా దళ్, సమాజవాద్ పార్టీ లలో ఉన్న ఆయన బీజేపీలో చేరి 2012లో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు అయ్యారు. అయితే మోదీ హయాంలో ఆయనకు చెప్పుకోదగిన ప్రాధాన్యత లభించలేదు. చివరకు అక్టోబర్,2017లో బీహార్ వంటి పెద్ద రాష్ట్రానికి గవర్నర్ గా పంపినా,ఒక ఏడాది కూడా కాకుండా జమ్మూ, కాశ్మీర్ కు పంపారు. అక్కడ కూడా 15 నెలలకు మించి ఉండలేక పోయారు. ఆ తర్వాత గోవా వంటి చిన్న రాష్ట్రంకు, అక్కడ కూడా ఏడాది కాకమునుపే మేఘాలయకు పంపారు. ఈ ఏడాది అక్టోబర్ లో ఆయన పదవీకాలం ముగుస్తుంది. తనకు తగిన గుర్తింపు ఇవ్వకుండా, ఈ విధంగా బీహార్ వంటి పెద్ద రాష్ట్రం నుండి చిన్న చిన్న రాష్ట్రాలకు గవర్నర్ లుగా పంపుతూ ఉండడంతో ఆయన బిజెపి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది.
On the occasion of the 50th anniversary of the classic film, Jagadeka Veeruni Katha, which I like a lot, I wanted to post this podcast, which you have been waiting for a long time. This is my interview with legendary dancer, Smt. L Vijayalakshmi. L విజయలక్ష్మి అంటే ఈనాటి యువత వేరే ఎవరో అనుకునే ప్రమాదం ఉంది. శ్రీమతి L విజయలక్ష్మి – అందానికి, అభినయానికి, నయనాభినయానికి, ముఖ్యంగా నాట్యానికి ప్రసిద్ధి. NT రామారావు గారి వంటి రాచ ఠీవి ఉన్న అందగాడి సరసన దీటుగా ఎన్నో చిత్రాలలో నటించిన అప్సరస. రామారావు- L విజయలక్ష్మి ల జంట చూడ ముచ్చటైనది. కొంచెం బెరుకుతుతూనే ఇదేమాట ఆమెతో ఈ ఇంటర్వ్యూ లో చెప్పాను. నవ్వేసారు ఆమె. మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే నా నమ్మకం. In this part 1 of 2, Smt. Vijaya Lakshmi talks about hes dancing performances, especially for the dignitaries like the Prime Minister; her Naaga Kanya role in Jagadeka Veeruni Katha, some of her best performances in films, her experiences in playing so many roles with NTR. Audio Language: Telugu and English Date of Broadcast on TORi: 2010-Oct-15 http://media.blubrry.com/mmgl/p/www.teluglobe.com/wp-content/uploads/2011/08/Mohana-Murali-Venigalla-Interviews-Legendary-Dancer-Smt-L-Vijayalakshmi-1-of-2.mp3
కరోనా వైరస్ లాక్ డౌన్ వేళ తారలు తమవంతు సహాయం గా ఎవరికి వారు స్వచ్చందంగా సహాయం చేస్తూ మానవత్వం చాటుకున్నారు.అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు ఎవరి శక్తి మేరకు వాళ్ళు సహాయం చేసారు..కొందరు ధనం రూపంలో సహాయం చేస్తే మరికొందరు రోజు వారి కూలీలకు ఆహారం అందించే సహాయం చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 5000 రూ వరకు ఇచ్చారు. Video Advertisement Image Credits : Pranitha subash Instagram Profile ఇక పోతే కరోనా వైరస్ నేపథ్యం లో సహాయం చేయడానికి హీరోయిన్స్ లో ముందుగా వచ్చి సహాయం చేసింది మాత్రం ‘ప్రణీత సుభాష్’ గారే అని చెప్పాలి.తనకు అప్పుడు ఎప్పుడో అత్తారింటికి దారేది, రభస తరువాత మళ్ళీ పెద్దగా తెలుగు లో చెప్పుకోతగ్గ సినిమాలు ఏవి రాలేదు అనే చెప్పాలి.తన వంతు గా శక్తికి మించి సహాయం చేసారు ప్రణీత సుభాష్. రీసెంట్ గా పేద ప్రజలకోసం ఆమె ఫుడ్ తయారు చేయించి పంపిణి చేసారు. వీటికి సంభందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .అందులో తనే స్వయంగా వంట వండుతున్న వీడియో కూడా ఉంది. వీటిని చూసిన నెటిజెన్స్ ఆమెపై ఎన్నో ప్రశంసలు గుప్పిస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా కేవలం ఇంటి వరకే పరిమితం అవ్వకుండా సామాజిక సేవ చేస్తూ..అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రణీత.ఇది ఇలా ఉండగా కరోనా నేపథ్యం లో సినీ కార్మికుల కోసం చిరంజీవి సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ) ని ప్రారంబంచిన సంగతి తెలిసిందే.
దర్శకుడు పూరి జగన్నాథ్ డైలాగ్స్ థియేటర్లో వినిపిస్తుంటే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తుంటాయి. ఒక్కో డైలాగ్.. డైనమైట్ లా పేలుతుంటుంది. ఈ జెనరేషన్ వాళ్లకి పూరి మాటలు నేరుగా టచ్ అవుతుంటాయి. అయితే ఈ విషయంలో పూరీని మించిపోయాడు ఆయన కొడుకు ఆకాష్ పూరి. తను నటించి ‘రొమాంటిక్’ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆకాష్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆకాష్ స్టేజ్ పై మాట్లాడుతుంటే.. పూరి కూడా ఆశ్చర్యపోతూ.. ఎంతో సంతోషంగా కనిపించారు. తన తండ్రిలానే ఓ చిన్న పిట్టకథతో స్పీచ్ మొదలుపెట్టాడు ఆకాష్. ఒక రాంగ్ పర్సన్ ని నమ్మడం వలన తన తండ్రి ఇబ్బందిపడ్డారని.. ఆ సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారని గుర్తుచేసుకున్నారు. తన తండ్రిని ఎవరైనా కామెంట్ చేస్తే.. వాడి ఇంటికి వెళ్లి తల పగలగొట్టాలనిపించేదని చెప్పి తండ్రిపై తన ప్రేమను చాటుకున్నాడు. చాలా మంది తన తండ్రిని ఉద్దేశిస్తూ.. ‘పూరి పనైపోయింది.. ఇక వీడేం సినిమాలు చేస్తాడు.. అన్నీ రొటీన్ సినిమాలు చేసుకుంటాడు’ అని అన్నారని.. వారందరికీ ‘ఇస్మార్ట్ శంకర్’తో సమాధానం చెప్పాడని.. ఆ సినిమా చూసిన కాలర్ ఎగరేశానని ఆకాష్ గర్వంగా చెప్పుకొచ్చాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వాడు హిట్ కొడితే.. గుర్తింపు వస్తుందని.. ప్లాప్ వస్తే ఎవరూ పట్టించుకోరని చెప్పిన ఆకాష్.. తను మాత్రం తన తండ్రి అండతో వచ్చానని, హిట్ కొట్టకపోతే కనీసం మనిషిలా కూడా చూడరని అన్నాడు. ఎప్పటికైనా మా నాన్న కాలర్ ఎగరేసే హీరో అవుతానని ఎంతో నమ్మకంగా చెప్పాడు ఆకాష్. అతడు స్టేజ్ పై మాట్లాడుతున్నంతసేపు కూడా స్టేడియంలో అరుపులే అరుపులు. పూరిలో కనిపించే ఆ ఫైర్ ఆకాష్ కూడా కనిపించింది. పూరికి అప్ గ్రేడెడ్ వెర్షన్ లా కనిపించాడు ఆకాష్. పూరికి ఆకాష్ రూపంలో మంచి డైలాగ్ రైటర్ దొరికాడనే చెప్పాలి.
హనీ ట్రాప్ అనే రుగ్మత వాళ్ళ సర్వం కోలుపోతున్నారు. చాలా మంది పొలిటిషన్స్, డాక్టర్స్, వ్యాపారవేత్తలు ఇంకా మరి ఎందరో వి ఐ పి వ్యక్తులు ఈ హనీ ట్రాప్ లో పడి వాళ్ళ జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాలు మనం ప్రతిరోజూ పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. మరి ఇలాంటి హనీ ట్రాప్ లో పడకుండా నేటి యువతను చైతన్యవంతుల్ని చేయాలి అని ఈ సినిమా ని నిర్మించాము అని చిత్ర నిర్మాత వి వి వామన రావు గారు తెలియజేశారు. రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివి వామనరావు ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతుంది. ఈ సందర్భంగా నటుడు, రచయిత, నిర్మాత వి వి వామన రావు మాట్లాడుతూ “1979 నుంచి రచయిత గా చాలా నాటకాలు రాసాను. నా కథ కి నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత సీరియల్స్ రాసాను, నిర్మించాను. కథలు చాలా రాసాను, 8 ఏళ్ళ క్రితం ఒక పాకిస్తాన్ అమ్మాయి భారతదేశం నేవీ ఆఫీసర్ ని ట్రాప్ చేసి మన దేశం రహస్య సమాచారాన్ని దోచుకుంది. అప్పుడు పుట్టిన కథ ఇది. తర్వాత ఈ మధ్య కాలంలో ఈ హనీ ట్రాప్ లాంటి చాలా వార్తలు పత్రికల్లో చదివాను. ఇది మంచి సమయం అని ఈ కథ ని సినిమా గా చిత్రరించాము. సునీల్ కుమార్ రెడ్డి గారు గతం లో రొమాంటిక్ క్రిమినల్స్ లాంటి సినిమాలు నిర్మించి కమర్షియల్ సక్సెస్ సాధించారు. అయితే నా కథ కి సునీల్ కుమార్ రెడ్డి గారు బాగా సరిపోతారు అని తనతో ప్రయాణం మొదలు పెట్టాను. నేను ఊహించుకున్న కథ కన్నా సునీల్ కుమార్ రెడ్డి గారు అద్భుతంగా దర్శకత్వం వహించారు. సినిమా చాలా బాగా వచ్చింది. నా తర్వాత సినిమా కూడా సునీల్ గారితోనే. నేను చాలా నాటకాల్లో సీరియల్స్ లో నటించాను. ఈ చిత్రం లో కూడా నటించే అవకాశం వచ్చింది. ఒక పొలిటికల్ మినిస్టర్ కి పి ఎ గా నటించాను. మంచి క్యారెక్టర్ వచ్చింది. మా చిత్రం యూత్ కి బాగా నచ్చుతుంది . సమకాలీన అంశాలతో మా చిత్రాన్ని నిర్మించాము. ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. మా సినిమా సెన్సార్ కి వెళ్ళినప్పుడు నేను చాలా సన్నివేశాలను కట్ చేస్తారు అని అనుకున్న కానీ సెన్సార్ వాళ్ళు ఎటువంటి కటింగ్ లేకుండా మాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సీన్ లు కట్ చేస్తే సినిమా పట్టు పోతుంది. అందుకే ఎటువంటి కట్స్ లేకుండా ఎ సర్టిఫికెట్ ఇస్తున్నాము అని చెప్పారు. ఈ కరోనా లాక్ డౌన్ లో నిర్మాతకి ఇబ్బంది గానే ఉంది. తెలంగాణ లో అని అనుకూలంగానే ఉన్నాయి కానీ ఆంధ్రాలో 3 షోలకు మాత్రమే అనుమతి ఉంది. మా చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సినిమా మంచి విజయం సాధిస్తుంది అని తెలియజేస్తున్నారు.
రెండుళ్లుగా ప్రపంచాన్ని కకావికలం కావిస్తున్న కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచంలోనే అతి పెద్ద టీకాల కార్యక్రమం భారత్ చేపట్టి నేటితో ఏడాది పూర్తయింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతంగా టీకాల కార్యక్రమం చేబడుతున్న ఘనత భారత్ కు దక్కుతుందని ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా దీనిని ఆయన అభివర్ణించారు. ఇందుకోసం కృషి చేసిన హెల్త్ వర్కర్లు, శాస్త్రవేత్తలు, ప్రజలందరికీ ఆయన ఓ ట్వీట్‌లో అభినందనలు తెలిపారు. ”ఈ రోజుతో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో, ప్రతి ఒక్కరి కృషితో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా ఇది నిలిచింది” అని మంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో 156.76 కోట్ల వ్యాక్సినేషన్ కవరేజ్ పూర్తి చేసుకుంది. 2021 జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. తొలుత హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన వారికి, అనంతరం 45 పైబడిన వాళ్లకు విస్తరించారు. ఆ తదుపరి 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. 2022 జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టారు. ఇదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ వర్కర్లకు ప్రికాషనరీ డోస్‌లు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆదివారం ఉదయం 7 గంటల వరకూ అర్హులైన వారికి 156 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చారు. గత 24 గంటల్లో 66 లక్షల వ్యాకినేషన్ డోస్‌లు వేశారు. తాజాగా 2.71 లక్షల కరోనా కేసులు మరోవంక, భారతదేశంలో మరోసారి కరోనా విజృంభన మరింతగా పెరుగుతుంది. తాజాగా దేశవ్యాప్తంగా 2,71,202 కరోనా కేసులు రాగా, 314 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,50,377 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉంది. దీనితో పాటు దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్యం 7,743కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1,38,331 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజురోజుకు కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. థర్డ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ కర్ఫ్యూలు విధించాయి. ఏపీలో కూడా ఈ నెల 18 నుంచి నైట్‌ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో పాఠశాల సెలవులను పొడిగించారు.
ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో, దర్శకుడు కూడా ఈ సినిమా కోసం చాలా శ్రమిస్తున్నారు. మొన్నామధ్య ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసారు. కథ కథాంశాల పరంగా ఆసక్తిని రేకేతించేలా ఉన్నా.. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ మాత్రం అభిమానులను మెప్పించలేకపోయాయి. చిన్న పిల్లలు చూసే కార్టూన్స్ ఆ..? భారీ అంచనాలతో ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్న ఓం రౌత్.. నిర్మాతల నుండి భారీగా పెట్టిస్తున్నాడని టాక్ వస్తోంది. సుమారు 500 కోట్లు బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నఈ సినిమా ట్రైలర్ అంత స్థాయిలో లేదనే అనిపిస్తుంది. చిన్న పిల్లలు చూసే కార్టూన్స్ ను అచ్చు కాపీ పేస్ట్ చేసి నిర్మాతలను ముంచేసాడని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. ఓం రౌత్ తప్పు చేస్తున్నాడేమో. గ్రాఫిక్స్ విషయంలో మళ్ళీ ఒకసారి ఆలోచించాలని సూచిస్తున్నారు. అదిరిపోయిన హనుమాన్.. ఇక నిన్న విడుదలైన హనుమాన్ మూవీ ట్రైలర్ తో ఆదిపురుష్ ట్రైలర్ ని పోలుస్తూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్స్. కేవలం 15కోట్ల బడ్జెట్ తో సాధారణ స్థాయిలో రూపొందిస్తున్న మూవీ హనుమాన్. అయితే ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. అద్భుతమైన గ్రాఫిక్ ఎఫెక్ట్స్, విజువల్స్ తో వేరే లెవెల్లో ఉంది ట్రైలర్. ఇక ఇంత తక్కువ బడ్జెట్ తో రూపొందించే హనుమాన్ మూవీలో దర్శకుని సృజనాత్మకత, టేకింగ్ చాలా బాగున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా 15 కోట్లతో తీస్తున్న హనుమాన్ ఏ రేంజులో ఉంది.. ఆదిపురుష్ ఎలా ఉంది? ఒక్కసారి దర్శకుడు ఓం రౌత్ పునః సమీక్షించుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. “దయచేసి ఎవరైనా హనుమాన్ ట్రైలర్ తీసుకెళ్లి ఓం రౌత్ కు చుపించాడయ్యా..” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. చూద్దాం దీనితో ఓం రౌత్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో..?
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ థ్యాంక్యూ. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే మనం సినిమా ప్రేక్షకుల్ని ఆదరించిన విషయం తెలిసిందే. ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయిన థాంక్యూ మూవీ రివ్యూ ఎలా ఉందో చూసెద్దాం. కథలోకి ఎంటర్ అయితే అభిరామ్ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి, పెరిగి.. తన కష్టంతోనే అమెరికా వరకు వస్తాడు. అక్కడ తన టాలెంట్ తో ప్రపంచంలోనే సక్సెస్ ఫుల్ కంపెనీని రన్ చేస్తాడు. తన సక్సెస్ కోసం ఏదైనా చేసే ప్రాసెస్ లో సెల్ఫిష్ మారతాడు. మళ్లీ తన జీవితాన్ని ఎఫెక్ట్ చేసిన మనుషుల్ని కలవాలనే ఉద్దేశ్యంతో మళ్లీ ఇండియాకి వెళ్తాడు. మరి ఆ తర్వాత హీరోకి ఎదురైన పరిస్థితులు ఏంటనేది తెలియాలంటే థాంక్యూ మూవీ చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. నాగచైతన్య యాక్టింగ్ ఈ మూవీకి బలంగా నిలిచింది. అతని లైఫ్ జర్నీతో పాటు ఎమోషనల్ ఫీలింగ్ క్యారీ చేయడం, ముఖ్యంగా మూడు డిఫరెంట్ షేడ్స్ లో నాగచైతన్య బాగా యాక్ట్ చేశారు. విక్రమ్ కె కుమార్ పాయింట్, టేకింగ్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హీరోయిన్ల పాత్రల వరకు రాశి ఖన్నా, మాళవిక, అవికా గోర్ లు ఆకట్టుకున్నారు. ఇక ప్రకాష్ రాజ్ పాత్ర కూడా ఎమోషనల్ గా సాగుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి సక్సెస్ వెనుక ఎంతోమంది పాత్ర కూడా పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఉంటుందనే పాయింట్ ని డైరెక్టర్ చాలా డీసెంట్ గా తెరకెక్కించారు. ఈ మూవీకి మరో హైలెట్ మ్యూజిక్ అనే చెప్పుకోవాలి. ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మంచి పాటల్ని అందించారు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే లో కొన్ని ఫ్లాప్స్ కనిపిస్తాయి. ఇదొక వ్యక్తి జర్నీ అయినా.. లవ్ ట్రాక్ ని డెప్త్ యాంగిల్ లో చూపిస్తే బావుండేది. కొన్ని సీన్స్ అవసరం లేకపోయినా.. సాగదీతగా ఉంటాయి. సెకండాఫ్ కి వచ్చే సరికి ఎమోషనల్ సీన్స్ ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆడియన్స్ బోరింగ్ గా ఫీల్ అవుతారు. మెయిన్ క్యారెక్టర్ నాగచైతన్య తప్ప ఇంకెవ్వరూ డెప్త్ యాక్టివిటీ ఉండకపోవడం కూడా మైనస్ గా చెప్పొచ్చు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. పీసీ శ్రీరామ్ విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. థమన్ ఈ మూవీ కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారనే చెప్పాలి. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశాయి. ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా ప్లాన్ చేశారు దిల్ రాజు. ఫైనల్ గా థాంక్యూ మూవీ ఓ ఫీల్ గుడ్ లైఫ్ జర్నీ. ఈ జర్నీలో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు సీన్స్ ని ఇంకాస్త ఎఫెక్టివ్ గా డైరెక్ట్ చేస్తే బావుండేది. మొత్తానికి ఈ వీకెండ్ లో థాంక్యూ మూవీ ఎంజాయ్ చేయొచ్చు.
2021లో 2.2 కోట్ల టన్నులు ఎగుమతి చేసిన అమెరికా.. 2022 సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే 4.6 కోట్ల టన్నుల ఎల్‌ఎన్‌జీని పంపించింది. యూరప్ ఖండానికి అతి పెద్ద సరఫరా దారుగా నిలిచింది. ఇక ఆస్ట్రేలియా దాదాపుగా తన ఎల్‌ఎన్‌జీ మొత్తాన్నీ ఆసియాలోని కస్టమర్లకు ఎగుమతి చేస్తుంటుంది. ఖతర్ కూడా.. పాటు కొంత ఎల్‌ఎన్‌జీని ఆసియాకు ఎగుమతి చేస్తుంటుంది. బ్రిటన్, బెల్జియం, ఇటలీ వంటి దేశాలకూ సరఫరా చేస్తుంది. 2022 సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఖతర్ 1.3 టన్నుల ఎల్‌ఎన్‌జీని యూరప్‌కు ఎగుమతి చేసింది. అయితే ఆ దేశం దాదాపుగా తన ఉత్పత్తి మొత్తాన్నీ దీర్ఘకాలిక కాంట్రాక్టులతో అమ్ముతుంది. కాబట్టి కతార్ నుంచి తక్కువ నోటీసు కాలంలో అదనపు సరఫరాలు పొందటం కష్టమవుతోంది. అల్జీరియా వంటి దేశాలు కూడా యూరప్‌కు ఎల్ఎన్‌జీని ఎగుమతి చేస్తాయి. యూరప్‌కు పైప్‌లైన్ల ద్వారా గ్యాస్ సరఫరాలను తగ్గించివేసిన రష్యా కూడా ఆ ఖండానికి ఎల్ఎన్‌జీని ఎగుమతి చేస్తోంది. రష్యా 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద దండయాత్ర మొదలుపెట్టినపుడు దానిని యూరప్ దేశాలు విస్తృతంగా ఖండించాయి. దీనికి ప్రతిస్పందనగా యూరప్‌కు తన సహజ వాయువు ఎగుమతులను రష్యా 80 శాతం వరకూ కత్తిరించింది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. ఇంట్లో వినియోగ బిల్లులు పెరిగిపోయాయి. విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుందనే ఆందోళనతో యూరోపియన్ యూనియన్ మరింత ఎల్‌ఎన్‌జీ దిగుమతుల కోసం అమెరికాతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు యూరోపియన్ దేశాలన్నిటిలో ఉపయోగించే ఇంధనంలో ఎల్‌ఎన్‌జీ వాటా 40 శాతానికి పెరిగిందని యూరోపియన్ కమిషన్ గణాంకాలు చెప్తున్నాయి. బ్రిటన్ దిగుమతి చేసుకునే గ్యాస్‌లో సగం ఎల్‌ఎన్‌జీనే ఉంది. అందులో అత్యధికంగా అమెరికా నుంచే వస్తోంది. ఎల్ఎన్‌జీ అదనపు సరఫరాల వల్ల గ్యాస్ ధరలు మరింతగా పెరిగిపోకుండా ఆగాయి. అయితే.. పైపుల ద్వారా సరఫరా అయ్యే నాచురల్ గ్యాస్ కన్నా.. ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి, రవాణా వల్ల పది రెట్లు ఎక్కువ కర్బనం విడుదల అవుతుందని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. యూరప్ క్లిష్ట పరిస్థితిని గట్టెక్కటానికి అమెరికా ఎల్ఎన్‌జీ సాయపడింది. కానీ ఇంకా ఎక్కువ ఎల్‌ఎన్‌జీ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే యూరప్ తను తీసుకోగల ఎల్‌ఎన్‌జీ పరిమితులకు చేరుకుంది’’ అని ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కేట్ డోరియన్ పేర్కొన్నారు. ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకోదలచుకున్న దేశాల్లో.. దిగుమతి చేసుకున్న ఎల్ఎన్‌జీ నిల్వకు ఏర్పాట్లు, దాన్ని మళ్లీ గ్యాస్ రూపంలోకి మార్చుకోవటానికి ప్లాంట్లు అవసరం. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ దేశాలు ఈ ప్లాంట్లను నిర్మించాయి. అయితే.. యూరప్‌లో అత్యధికంగా గ్యాస్ దిగుమతి చేసుకునే జర్మనీ సహా ఇతర దేశాలు ఈ ప్లాంట్లను నిర్మించుకోలేదు. యూరప్‌లో ఎల్ఎన్‌జీ టెర్మినళ్ల కొరత దిగుమతులకు అవరోధంగా మారింది. అక్టోబర్ చివరి నాటికి యూరప్ సముద్ర జలాల్లో 51 ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు ఉన్నాయని.. వాటిలో చాలా నౌకలు రేవుల్లో ప్రవేశించటానికి వేచి ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఎల్‌ఎన్‌జీని నిల్వ చేయటానికి, గ్యాస్‌ రూపంలోకి మార్చుకోవటానికి తేలియాడే టెర్మినళ్లను అద్దెకు తీసుకోవటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నించాయి. అయితే, ఈ ఫ్లోటింగ్ టెర్మినళ్లతో కూడా వస్తున్నే ఎల్ఎన్‌జీ మొత్తాన్నీ ఆ దేశాలు దింపుకోలేకపోతున్నాయి. ‘‘ఆ ఫ్లోటింగ్ టెర్మినళ్లు చిన్న స్థాయివి. భారీ మొత్తంలోని ఎల్‌ఎన్‌జీని అవి వేగంగా ప్రాసెస్ చేయలేవు. అందువల్ల నిరీక్షిస్తున్న నౌకల వరుస పెరిగిపోతోంది’’ అని నఖిల్ పేర్కొన్నారు. యూరప్ తనకు వస్తున్న ఎల్‌ఎన్‌జీ మొత్తాన్నీ స్వీకరించలేకపోవటానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ‘‘ఆయా దేశాల్లో నిల్వ సదుపాయాలన్నీ ఇప్పటికే నిండిపోయాయి. అందువల్ల కూడా మరింత ఎల్‌ఎన్‌జీని తీసుకోలేకపోతున్నాయి’’ అని డూరియన్ చెప్పారు. ‘‘యూరప్‌ దేశాలన్నీ.. వాతావరణం చల్లబడుతుండటంతో వేడి కోసం ఉపయోగించటానికి గ్యాస్‌ను నిల్వ చేస్తున్నాయి.
ట్విట్టర్లో ఏవేవో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండవుతూ ఉంటాయి. వాటి మీద వేలు, లక్షల్లో ట్వీట్లు పడుతుంటాయి. ఆ హ్యాష్ ట్యాగ్స్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టాప్‌లో ట్రెండ్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు చిత్రంగా ట్విట్టర్ మీద నెగెటివ్ హ్యాగ్‌లు అదే ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండడం విశేషం. #RipTwitter #$Goodbytwitter #Twitterdown… ఇవీ నిన్నట్నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్‌లు. వరల్డ్ వైడ్ ఈ హ్యాష్ ట్యాగ్ వీర లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి. ట్విట్టర్లో ఎప్పుడూ వేరే అంశాలు చర్చనీయాంశం అవుతుంటాయి కానీ.. ట్విట్టరే ఇలా హాట్ టాపిక్ కావడం.. దాని గురించి విపరీతమైన నెగెటివిటీ కనిపించడం విడ్డూరం. ఇదంతా నెల కిందట ట్విట్టర్‌ను టేకోవర్ చేసి ఉద్యోగులతో పాటు యూజర్లకు కూడా షాక్‌లు మీద షాక్‌లు ఇస్తున్న వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఎలాన్ మాస్క్ ఫుణ్యమే. ట్విట్టర్ తన చేతికి రాగానే దాని సీఈవో సహా పాత కార్యవర్గాన్ని మొత్తం ఎలాన్ మాస్క్ సాగనంపేసిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా వేల మంది పాత ఉద్యోగులను కూడా పీకేశాడు. మిగతా ఎంప్లాయిస్‌ మెడ మీదా కత్తి వేలాడుతోంది. దీనికి తోడు వారానికి పని గంటలు పెంచుతూ అనేక ఆంక్షలు విధిస్తూ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాడు మస్క్. మరోవైపు డబ్బులు పెట్టి బ్లూ టిక్ కొనుక్కునే ఆప్షన్ మీద విపరీతమైన గందరగోళం నడుస్తోంది. ఇంకోవైపేమో ఇప్పుడున్న ట్విట్టర్ వెర్షన్ డౌన్ అవుతుందని.. ట్విట్టర్ 2.0 రాబోతోందని అంటున్నారు. అసలు ట్విట్టరే ఉండదనే చర్చ కూడా నడుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ట్విట్టర్ ఆగిపోతుందనే ప్రచారం గట్టిగా నడవడంతో రిప్ ట్విట్టర్ అని, గుడ్ బై ట్విట్టర్ అని, ట్విట్టర్ డౌన్ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. మొత్తానికి ఎలాన్ మస్క్ ఏ ఉద్దేశంతో ట్విట్టర్‌ను టేకోవర్ చేశాడో కానీ.. అతనొచ్చి నెల తిరక్కుండానే ట్విట్టర్‌కు సంబంధించి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.
కరోన రెండవ విడతలో అనేకమంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోల్పోయిన బాధ వెంటాడిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క కొందరు ప్రాణాలు […] Category: Trending News, తెలంగాణ by NewsDeskLeave a Comment on ప్రభుత్వాసుపత్రిలో తొలి ఆక్సిజన్,బాట్లింగ్ ప్లాంట్ ఆంధ్ర ప్రదేశ్ 24 mins ago ఇస్తున్నది గోరంత ప్రచారం కొండంత: అచ్చెన్న ఈ ప్రభుత్వం అందిస్తున్నది విద్యా దీవెన కాదని దగా దీవెన అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు...
Telugu News » Andhra pradesh » 3 Members of Family Not Coming Out From Home In Anantapur Know Details Telugu News Anantapur: ఓ ఇంటి నుంచి విపరీతమైన దుర్గందం, దుర్వాసన.. ఏంటా అని స్థానికులు వెళ్లి చూడగా షాక్ అమ్మా నాన్నల మరణంతో ఆ తోబుట్టువులు మనో వేదనకు గురయ్యారు. ఇంట్లో నుంచి బయటకు రావడమే మనేశారు. చీకట్లోనే బతుకుతున్నారు. Strange Incident (representative image) Ram Naramaneni | Sep 17, 2022 | 1:59 PM Andhra Pradesh: అనంతపురం నగరంలో ఓ కుటుంబం వింత ప్రవర్తన చర్చనీయాంశమైంది. గత కొన్ని సంవత్సరాలుగా ఓ ఇంటిలోని కుటుంబ సభ్యులు బయటకు రావడం లేదు. సదరు ఇంటికి పవర్, వాటర్ సప్లై నిలిపివేసినప్పటికీ ఎవ్వరూ బయట అడుగుపెట్టలేదు. ఈ క్రమంలో ఆ ఇంటి దుర్వాసన రావడంతో లోపలికి వెళ్లిన స్థానికులు కంగుతిన్నారు. లోపల ముగ్గురు కుటుంబ సభ్యులు(అన్న తిరుపాల్‌శెట్టి, ఇద్దరు సోదరీమణులు విజయలక్ష్మి, కృష్ణవేణి ) దుర్వాసన, దుర్గందం మధ్యే జీవిస్తున్నారు. ఇంటి నిండా కుప్పులు తెప్పలుగా టిఫిన్ పొట్లాలు ఉన్నాయి. స్థానికులు వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు సాహసించడం లేదు. తాము ఇంట్లోనే ఉంటామంటూ స్థానికులతో వాగ్వాదానికి దిగుతున్నారు. శనివారం వైద్య సిబ్బందితో కలిసి ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని స్థానికులు చెబుతున్నారు. కాగా 2016లో వీరి తండ్రి, 2017లో తల్లి చనిపోయారు. అమ్మానాన్నల మరణంతో మానసికంగా డిస్టబ్ అయి.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నారని.. చుట్టుపక్కల వారు చెబుతున్నారు. తిరుపాల్ నెలలో ఒకసారి బయటకు వెళ్లి.. పేరెంట్స్ బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుకు వచ్చే వడ్డీ తీసుకుంటాడు. ఆ డబ్బునే నెలంతా వినియోగిస్తారు. రోజులో ఒక అరగంట మాత్రమే బయటకు వచ్చి.. ఇంట్లో వాళ్లకు అన్న పానియాలు తీసుకెళ్తాడు తిరుపాల్. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమింటంటే.. కరెంట్ బిల్లు కట్టకపోవడంతో.. 2 ఏళ్ల క్రితమే ఆ ఇంటికి పవర్ సప్లై నిలిపివేశారు. గత శుక్రవారం స్థానికులు బలవంతంగా లోపలికి వెళ్లి చూడగా.. ఇళ్లంతా దుర్గందంతో నిండిపోయింది. ఇంట్లోని ముగ్గురు మాసిన బట్టలతోనే ఉన్నారు. అధికారల సాయంతో వారిని జన బాహుల్యానికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు.
కాశ్మీర్ లో ఐదుగురు సైనికులు మరణించారు, ఐదుగురు తీవ్రవాదులు చనిపోయారు అని ఎక్కడో ఒక మూలన వార్తా పత్రికలలో వ్రాసే సంఘటనల వెనుక ఉన్న అసలు విషయాలు తెలుసుకోవాలి అంటే ఇది పూర్తిగా చదవండి…… వాళ్ళు కూడా మనలాగే నెల జీతగాళ్లే కదా… ఏదో నెల తిరిగితే జీతం వస్తుంది అనుకికుండా తెలిసి మరీ తమ ప్రాణాలను మనకోసం బలి ఇచ్చారు.. అపార ప్రాణనష్టాన్ని ఆపగలిగారు… Army – pexels.com కాశ్మీరులో ముఖాముఖి పోరాటంలో అసువులు బాసిన 5 గురు అమర జవాన్లు ఒక పక్క దేశం మొత్తం COVID 19 మీద యుద్ధం చేస్తుంటే మరో వైపు పాకిస్థాన్ తన కోవర్ట్ ఆపరేషన్స్ ని ఆపలేదు. పత్రికలు,ఎలక్రానిక్ మీడియా అదో రోజువారీ కార్యక్రమంలాగా సహద్దుల్లో నలుగురు తీవ్రవాదులు ఎంకౌంటర్ లో మరణించారు అంటూ ఓ మూల చిన్న కాలం తో సరిపెట్టేశాయి. కానీ జరిగింది చిన్న సంఘటన ఏమీ కాదు. రక్షణ పరంగా చాలా కీలకమయిన ప్రదేశంలో జరిగిన యుద్ధం.!! ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. చనిపోయింది అయిదుగురు తీవ్రవాదులు, అయిదుగురు సైనికులు కానీ అది జరిగిన తీరు తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కేరన్ ఒక చిన్న గ్రామం. LOC వద్ద జమ్మూ కాశ్మీర్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వేరుచేస్తూ ప్రవహించే కృషన్ గంగా నది ఒడ్డున ఉంటుంది. ఉత్తర కాశ్మర్ లోని కుప్వారా జిల్లాలో ఉంది. సైన్యం దీని కేరన్ సెక్టార్ అని పిలుస్తుంది. చాలా టఫ్ టేర్రైన్. కొండలు,గుట్టలతో నిండి ఉంటుంది. ఏప్రిల్ నెలలో కూడా మంచు కురుస్తూ ఉంటుంది. చాలా ప్రాంతం నడవడానికి కూడా వీలులేనంత కష్టంగా ఉంటుంది. బాగా శిక్షణ పొందిన సైనికులు కూడా గంటకి 250 మీట ర్ల కంటే ఎక్కువ దూరం నడవలేరు అంటే గంటకి పావు కిలోమీటర్ దూరం నడవగలరు. అదే కాంబాటింగ్ గేర్ తో అయితే ఇంకా తక్కువ దూరం మాత్రమే వెళ్లగలరు. 1990 నుండి పాకిస్తాన్ సైన్యానికి, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో చాలా ఎక్కువ ఎన్కౌంటర్స్ జరిగిన ప్రదేశంగా గుర్తింపు ఉంది కేరన్ కి. సైన్యం ఈ ప్రాంతాన్ని ఫ్లాష్ పాయింట్ గా పిలుస్తుంది. కాశ్మీర్ లో చొరబడడానికి పాకిస్థాన్ ఈ ప్రాంతాన్నే ఎక్కువసార్లు వాడుకుంటూ వస్తున్నది ఎందుకంటే ఎంత కాపలా కాసినా ఏదో విధంగా కళ్లుకప్పి చొరబడడానికి అనువుగా ఉంటుంది పైగా సరిహద్దు పొడువునా భారత సైన్యం కాపలా కాయలేదు. అందుకే కొన్ని చోట్ల ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకున్న థెర్మల్ ఇమేజింగ్ రాడార్స్ ని పెట్టారు. ఏప్రిల్ 1వ తేదీ అర్ధ రాత్రి కేరన్ సెక్టార్ లో థెర్మల్ ఇమేజింగ్ రాడార్లు తీవ్రవాదుల కదిలకలని రికార్డ్ చేశాయి. అప్ర మత్తమయిన సైన్యం అదే ప్రాంతంలో ఉన్న infantry యూనిట్ [8th Battalion of The JAT Regiment] తో గాలింపు మొదలు పెట్టింది….. from Pexels.com ఏప్రిల్ 2,3, తారీఖుల్లో జరిపిన గాలింపు వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో 4th పారా స్పెషల్ ఫోర్స్ ని [4th PARA SF] ని రంగంలోకి దించింది. దీనిని ‘డ్రాగర్స్ ‘[nick-named as “Draggers”] అని పిలుస్తారు. ఇద్దరు SF కమాండోస్ ని, సహాయుకులుగా ముగ్గురు పారాట్రూర్లని హెలికాప్టర్ ద్వారా మొదట తీవ్రవాదులని ట్రెస్ చేసిన ప్రాంతంలో దించారు. మంచువల్ల పడిన పాదముద్రలని మొదట గుర్తించారు. వాటిని అనుసరిస్తూ ఒక కొండమీదకి చేరుకున్నారు. కొండ అంచు మీద [అప్పటికే మంచు కురిసి అది గట్టి పడిపోయింది ] కి చేరుకున్నారు. SF కమాండోస్ ఉన్న కొండకి ఎదురుగా మరో కొండ ఉన్నది రెండిటిమధ్య నిలువుగా లోయ ఉన్నది. మంచు వల్ల ఎక్కువ దూరం చూడలేకపోతున్నారు వెంటనే తమ వద్ద నున్న థెర్మల్ బైనాక్యులర్స్ తో ఆ ప్రాంతం వెతకడం మొదలు పెట్టారు. మంచు గట్టిపడిన ప్రదేశంలో అడుగులు వేయడంవల్ల ముగ్గురు కమాండోస్ మంచు గడ్డ విరగడం వలన కిందనున్న లోయలోకి పడిపోయారు. SF కమాండోస్ పడ్డ చోటనే 5 పాకిస్థాన్ తీవ్రవాదులు నక్కి ఉన్నారు…..హఠాత్ పరిణామానికి బిత్తరపోయి తమ వద్దనున్న AK 47 తో కాల్పులు జరపాలని ప్రయత్నించారు కానీ అందరూ దగ్గరగా ఉండడంతో వీలుపడక రైఫిల్ బొనేట్ తో ఒకరినొకరు ముఖాముఖి తలపడ్డారు . బ్యానెట్ తో పోరాడుతూ ఒకర్నొకరు పొడుచుకోవడం మొదలుపెట్టారు. కొండపై ఉన్న మిగిలిన ఇద్దరు కింద అలజడిని గమనించి ఏదో జరుగుతున్నదని గ్రహించి వెంటనే లోయలోకి దూకేశారు. అయిదుగురు తీవ్రవాదులు, అయిదుగురు కమాండోలు ఒకరికొకరు ఎదురుపడి ముఖాముఖీ తలబడి రైఫిల్ బొనెట్స్ తో ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. ఇద్దరు పారా ట్రూపర్లు తీవ్ర గాయాలతో 92 Base Hospital at Srinagar లో రెండురోజుల తరువాత మరణించారు. హాస్పిటల్ లో చనిపోయిన ఇద్దరు పారాట్రూపర్లు ఆపరేషన్ ఎలా మొదలయ్యి ఎలా ముగిసిందో అధికారులతో చెప్పారు. బుల్లెట్స్ తగిలి అప్పటికప్పుడు ప్రాణం పోవడం వేరు కానీ హెడ్ to హెడ్ ఫైట్ లో రైఫిల్ బొనెట్స్ తో ముఖాముఖి తలపడి పొడుచుకొని రక్తస్రావం అవుతూ బాధతో కుప్ప కూలి తమని తీసుకెళ్లడానికి సైన్యం వస్తుందని ఆశతో…. బాధతో…. చనిపోవడం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎత్తైన కొండ మీద నుండి లోయలోకి పడి ఎదురుగా ఆయుధాలతో తీవ్రవాదులు ఉండడం కాళ్ళు చేతులు విరిగినా వీరోచితంగా పొరాడి అయిదుగు తీవ్రవాదులని చంపి తాము చనిపోయారు మన కమాండోస్. ఒక కమాండో శవం తన ఆయుధాలతో సహా రక్తం గడ్డకట్టిన మరకలతో మరో తీవ్రవాది మీద పడి ఉందంటే అక్కడ పోరాటం ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోండీ. చనిపోయిన అయిదుగురు తీవ్రవాదులు వద్ద దొరికిన ఆయుధాలు చూస్తే వాళ్ళు లాక్ డౌన్ లో ఉన్న కాశ్మీర్ లో పెద్ద విధ్వంసం సృష్టించడానికే వచ్చారు అని అర్ధం అవుతున్నది.
Telugu News » Career jobs » Jee main 2021 march second session begins today check admit card details dress code covid 19 guidelines JEE Main 2021: నేటినుంచి జేఈఈ మెయిన్ రెండో విడుత పరీక్షలు.. దేశవ్యాప్తంగా 852 కేంద్రాల్లో.. JEE Main 2021 March Exam: జేఈఈ మెయిన్ రెండో విడుత పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షా సంస్థ ఎన్‌టీఏ అన్ని ఏర్పాట్లు చేసింది. ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ NEET PG 2021 Shaik Madarsaheb | Mar 16, 2021 | 8:56 AM JEE Main 2021 March Exam: జేఈఈ మెయిన్ రెండో విడుత పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షా సంస్థ ఎన్‌టీఏ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌-2021 పరీక్షలను నిర్వహిస్తున్నారు. కంప్యూ‌టర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) విధా‌నంలో జరిగే ఈ పరీక్షలను ఈ నెల 18వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 331 నగరాల్లో 852 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెష‌న్లల్లో పరీక్ష జరు‌గనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ జరగనుంది. జేఈఈ మార్చి పరీక్షలకు సంబంధించి ఎన్టీఏ ఇప్పటికే అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ nta.ac.in లో ఉంచింది. రెండో విడత జేఈఈ మెయిన్‌ కోసం దేశ‌వ్యా‌ప్తంగా 5 లక్షల మంది విద్యా‌ర్థులు దర‌ఖాస్తు చేసు‌కోగా, తెలం‌గాణ నుంచి 50 వేలకు పైగా విద్యా‌ర్థులు పరీక్ష రాయ‌ను‌న్నారు. తెలం‌గా‌ణలో గ్రేటర్‌ హైద‌రా‌బాద్‌, వరం‌గల్‌, ఖమ్మం, కరీం‌న‌గర్‌, నల్లగొండ, నిజా‌మా‌బాద్‌, సిద్ది‌పేట, మహ‌బూ‌బా‌బా‌ద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే విద్యార్థులు రెండుగంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చేవారిని లోపలికి అనుమతించరు. విద్యార్థులు అడ్మిట్ కార్డుతోపాటు.. తమకు కరోనా లేదని సెల్ఫ్ కోవిడ్ డిక్లరేషన్ ఫాంను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఏదో ఒక గుర్తింపు కార్డును, పాస్ పోర్ట్ ఫొటోను, ఎన్టీఏ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ధ్రువపత్రాలను వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు చేపడుతున్నారు. ముందుగా ఈ పరీక్షలను నాలుగు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎన్టీఏ ఈ పరీక్షను మూడు రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. Also Read: Army Recruitment Case: ఆర్మీ నియామకాల స్కాంలో 23 మందిపై కేసు నమోదు.. 30 ప్రాంతాల్లో సీబీఐ దాడులు ఇక చెక్‌బుక్ లు పాస్‌బుక్ లు చెల్లవా ..?ఏప్రిల్ 1 నుండి అమలు..వివరాలు.: Cheque Book and Passbook Invalid Video
సబ్వే స్టేషన్లలో భూగర్భ ఆర్ట్ కొత్త ఉన్నట్టుగా మ్యూజియం ప్రజల యొక్క. వారు కొత్త తప్పక చూడండి మారుతున్నాయి గమ్యస్థానాలకు కళ మరియు డిజైన్ ఔత్సాహికులకు. ఎవరు ఆలోచన ఉండేది? అత్యంత స్పూర్తినిస్తూ పబ్లిక్ ప్రదేశాలలో కొన్ని, incorporating large-scale art and design can be found in many cities’ metro stations. అంతేకాక, భూగర్భ ఆర్ట్ సబ్వే రంగు యొక్క స్ప్లాష్ కంటే ఎక్కువ తెచ్చింది. సబ్వే స్టేషన్లు ప్రయాణికుల సామర్థ్యం మరియు పర్యాటకము పెరుగుతోన్న. అందువలన, ఫలితంగా, వారు సమాజ భావనను లో పెరుగుతోన్న. రవాణా ఆర్ట్ కూడా అనేక ఇతర విధాలుగా తగ్గుదలకు దారితీస్తుంది, వంటి: గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను, విధ్వంసం, మరియు ప్రయాణిక విసుగుదల! ది benefits seem to be endless! This is why we’re excited to share our best picks of భూగర్భ ఆర్ట్ – ప్రజాదరణ సబ్వే స్టేషన్లు. ఈ వ్యాసం రైలు ప్రయాణం గురించి విజ్ఞానాన్ని వ్రాయబడింది ద్వారా చేయబడింది ఒక రైలు సేవ్, ప్రపంచంలో అత్యంత చౌకైన రైలు టికెట్లు వెబ్సైట్. లైవ్స్ నాణ్యత రవాణా = నాణ్యత ఒక ప్రకారం ఫ్రాన్స్ యొక్క అర్బన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనం. పర్షియన్లుచే సగటున ఖర్చు 23 రోజులు రవాణా ఒక సంవత్సరం. మరియు ఈ ఒక మినహాయింపు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగం నీరాజనాలు ప్రజా రవాణా పనిచేసే స్థలానికి రావటానికి. నీకు తెలుసా: రవాణా నాణ్యత రవాణా వినియోగదారుల జీవిత నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చూపించాయి? ది ప్రయాణ అనుభవం రవాణా ద్వారా దానికదే ఒక ఆకర్షణ ఉండాలి. "పబ్లిక్ ఆర్ట్ ఒక స్థలం గుర్తింపు డ్రా చేయవచ్చు, చారిత్రక అవగాహనకు సహాయపడండి పరిసరాల సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు దాని నివాసితులు. " భూగర్భ ఆర్ట్ ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా చూడవచ్చు. శిల్పాలు నుండి, మోసాయిక్లలో, and paintings. సంస్థాపనలు ఇష్టం పెద్ద వ్యాపారాలు చేయడానికి, చెక్కే, మరియు reliefs. ఇక్కడ మా పిక్స్ కొన్ని. భూగర్భ ఆర్ట్ – ప్రజాదరణ సబ్వే స్టేషన్లు: స్టాక్హోమ్, స్వీడన్ ఇది మీరు కొన్ని ఒక ఆశ్చర్యం స్వీడన్ భూగర్భ ఆర్ట్ విశ్లేషించడానికి మా జాబితాలో మొట్టమొదట కాదు. మీరు స్వీడిష్ రాజధాని కింద చూస్తే, మీరు భూగర్భ రైలు రేఖల ఒక క్లిష్టమైన వెబ్ కనుగొంటారు. అక్కడ కంటే ఎక్కువ 90 యొక్క 100 స్టేషన్లు 110km లో సొరంగం వ్యవస్థ. వారు కొన్నిసార్లు "ప్రపంచంలోని అతిపొడవైన కళగా సూచిస్తారు గ్యాలరీ". వారు చిత్రలేఖనాలతో అలంకరించిన చేశారు, సంస్థాపనలు, మోసాయిక్లలో, మరియు శిల్పాలు 150 1950 నుండి కళాకారులు. ఇక్కడ అద్భుతమైన భూగర్భ ఆర్ట్ కొన్ని చిత్రాలు ఉన్నాయి ఈ అద్భుతమైన భూగర్భ ఆర్ట్ ముక్కలు అన్వేషించడానికి ప్రేరణ ఫీలింగ్? ఒక రైలు సేవ్ మీరు అక్కడ పొందవచ్చు! ఏ గూఢమైన రుసుములు తో నిమిషాల్లో ఒక రైలు టికెట్ బుక్! మా పోల్ టేక్ మీరు మీ సైట్ కు మా బ్లాగ్ పోస్ట్ పొందుపరచడానికి అనుకుంటున్నారా, మీరు గాని మన ఫోటోలు మరియు టెక్స్ట్ పట్టవచ్చు కేవలం ఈ బ్లాగ్ పోస్ట్ కు ఒక లింక్ తో మాకు క్రెడిట్ ఇవ్వాలని, లేదా మీరు ఇక్కడ క్లిక్: https://iframely.com/embed/https%3A%2F%2Fwww.saveatrain.com%2Fblog%2Funderground-art-subway-stations%2F%3Flang%3Dte- (పొందుపరచు కోడ్ చూడటానికి ఒక చిన్న క్రిందికి స్క్రోల్) మీరు మీ వినియోగదారులకు రకమైన ఉండాలనుకుంటున్నాను ఉంటే, మీరు మా శోధన పేజీల లోకి నేరుగా వాటిని మార్గనిర్దేశం చేయవచ్చు. ఈ లింక్ లో, మీరు మా అత్యంత ప్రజాదరణ రైలు మార్గాలు కనుగొంటారు – https://www.saveatrain.com/routes_sitemap.xml. మీరు ఇంగ్లీష్ ల్యాండింగ్ పేజీల కోసం మా లింకులు కలిగి ఇన్సైడ్, కానీ మేము కూడా https://www.saveatrain.com/es_routes_sitemap.xml, మరియు మీరు / డి లేదా / ఇది మరియు మరిన్ని భాషలకు / ఎస్ మార్చవచ్చు. లో టాగ్లు #ArtbyTrain #ఆర్టిన్ యూరోప్ #సబ్‌వేఆర్ట్ #భూగర్భ కళ ఆర్ట్ మ్యూజియం సబ్వే లారా థామస్ నేను వక్రరేఖకు ముందు ఉండటానికి ప్రయత్నిస్తాను, నేను ప్రేక్షకులను ఆకర్షించే మరియు నిశ్చితార్థాన్ని నడిపించే బలవంతపు ఆలోచనలు మరియు కథలను అభివృద్ధి చేస్తాను. నేను ప్రతిరోజూ ఉదయాన్నే మేల్కొలపడానికి ఇష్టపడతాను మరియు ఈ రోజు నేను ఏమి వ్రాస్తాను అనే దానిపై మెదడు తుఫాను. - మీరు ఇక్కడ క్లిక్ చేయవచ్చు నన్ను సంప్రదించండి సంబంధిత పోస్ట్లు యూరోప్ లో అత్యంత సుందరమైన రైలు ట్రిప్స్ రైలు ప్రయాణం ఆస్ట్రియా, రైలు ప్రయాణం ఫ్రాన్స్, రైలు ప్రయాణం జర్మనీ, రైలు ప్రయాణం ఇటలీ, రైలు ప్రయాణం నార్వే, రైలు ప్రయాణం స్కాట్లాండ్, ప్రయాణం యూరోప్ 10 ప్రపంచంలో అత్యంత రంగుల ప్రదేశాలు రైలు ప్రయాణం డెన్మార్క్, రైలు ప్రయాణం ఫ్రాన్స్, రైలు ప్రయాణం హాలండ్, రైలు ప్రయాణం ఇటలీ, రైలు ప్రయాణం పోలాండ్, రైలు ప్రయాణం ది నెదర్లాండ్స్, ప్రయాణం యూరోప్
దేశంలో అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. కోల్‌కతా మొదటి స్థానం, పుణె రెండో స్థానంలో ఉన్నాయి. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 కోల్‌కతాకు మొదటి ప్లేస్‌ చివరి స్థానంలో ఢిల్లీ.. నేరాల నమోదు ఆధారంగా ఎన్‌సీఆర్‌బీ ప్రకటన హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దేశంలో అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. కోల్‌కతా మొదటి స్థానం, పుణె రెండో స్థానంలో ఉన్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) ప్రకటించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో ఒక ఏడాదిలో విచారణకు అర్హమైన నేర ఘటనలను(కాగ్నిజబుల్‌ అఫెన్స్‌) విశ్లేషించిన ఎన్‌సీఆర్‌బీ ఈ స్థానాలను ప్రకటించింది. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం.. హైదరాబాద్‌లో ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 2,599 నేరాలు మాత్రమే నమోదు అవుతున్నాయి. కోల్‌కతాలో ఈ సంఖ్య 1,034గా, పుణెలో 2,568గా ఉంది. బెంగళూరులో ప్రతి 10 లక్షల మందికి 4,272 నేరాలు నమోదు అవుతున్నాయి. ఈ జాబితాలో బెంగళూరు 5వ స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో ప్రతి పది లక్షల మందికి 18,596 నేరాలు నమోదవుతున్నాయి. సురక్షిత నగరాల జాబితాలో ఢిల్లీ అట్టడుగున నిలిచింది. అతి తక్కువ నేరాలు నమోదవుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలవడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. హోం మంత్రి మహమూద్‌ అలీ, పోలీస్‌ శాఖకు అభినందనలు తెలిపారు. మరోవైపు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసినందుకు నటుడు ప్రకాశ్‌రాజ్‌ను కేటీఆర్‌ అభినందించారు.
సినిమా పాటల్లో తాళవాద్యాలది ప్రముఖ స్థానం. వాటిలో ప్రధానంగా తబలా ఉపయోగించినా అవసరాన్ని బట్టి తక్కినవికూడా వినిపిస్తూ ఉంటాయి. జానపదగీతాల్లో ఢోలక్‌, కర్ణాటక సంగీతపు లక్షణాలకు మృదంగం వాడతారు. ఆధునిక సంగీతంలా అనిపించడానికి రకరకాల డ్రమ్స్‌ ఉపయోగిస్తారు. “ఏరువాకా సాగారో” వంటి పాటల్లో ఔచిత్యానికి తగినట్టుగా డప్పు వాడబడింది. మన సినిమాల క్లైమాక్స్‌లో కేరళకు చెందిన “చండ” వాద్యబృందాన్ని వాడడం మామూలే. అరుదుగా కొన్ని కొత్త ప్రయోగాలూ జరుగుతూంటాయి. “లాహిరి లాహిరి” పాటలో ఘటం వినిపిస్తుంది. అంతకన్నా ప్రత్యేకం అనిపించేట్టు నౌషాద్‌ తాను స్వరపరిచిన ముకేష్‌, సుమన్‌ కల్యాణ్‌పుర్‌ యుగళగీతం “మేరా ప్యార్‌ భీ తూ హై” లో మృదంగం వాడారు. బెంగాలీ భజనల ధోరణి ఉన్న పాటల్లో ఖోల్‌ అనే మృదంగంవంటి వాయిద్యం పనికొస్తుంది. ప్యాసా సినిమాలో “ఆజ్‌సజన్‌ మొహే” ఇటువంటిదే. అదే సినిమాలోని “జానే క్యా తూనేకహీ” పాటలో టిక్‌టిక్‌మని మోగే Chinese blocks వినిపిస్తాయి. చాలా పాటల్లో హెచ్చుస్థాయిలో చిన్నచిన్న తబలాలు (డుగ్గీ) మోగు తాయి. ఆర్‌.డి.బర్మన్‌ ఎన్నెన్నో కొత్త వాద్యాలనూ, ధ్వనులనూ, నడకల్లో విరుపులనూ ప్రవేశ పెట్టాడు. పాతవాటితో మొహంమొత్తిన శ్రోతలకు అవన్నీ ఎంతో ఆనందాన్నిచ్చాయి. పాత సినిమాల్లోని క్లబ్‌ సన్నివేశాల్లోనూ, ఈనాటికీ స్టేజి ప్రోగ్రాముల్లోనూ అట్టహసంగా కనిపించే jazz drums అందరికీ తెలిసినవే. Afro సంగీతంతో బాటు జనాదరణ పొందిన bongo, conga, thumba మొదలైన పెద్దపెద్ద డ్రమ్స్‌, రిధ్‌మ్స్‌కి ఉపయోగించే మొరాకోస్‌, కబాసా మొదలైనవి తరుచుగా సినిమా పాటలకు ఉపయోగపడ్డాయి. పెద్ద వయొలిన్‌ను పోలినదై తీగలను మీటే డబ్‌ల్‌ బేస్‌, నాలుగే మందమైన తీగలున్న బేస్‌ గిటార్‌వంటివి కూడా లయకూ, తాళవాద్యాలకూ బరువునివ్వడానికి ఉపయోగిస్తారు. అవి ఎంత మంద్రస్థాయిలో మోగుతాయంటే వాయించడం అపేసినదాకా వాటి ప్రభావం మనకు తెలియరాదు. 1980లలో జనాదరణ పొందిన “ఆప్‌ జైసా కోయీ” పాటలో అప్పట్లో కొత్త వింత అనిపించిన డిస్కో డ్రమ్స్‌ ధ్వనులు పాటకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. ఈరోజుల్లో రకరకాల డ్రమ్స్‌ వచ్చేశాయి. అవేవీ అక్కర్లే దనిపిస్తూ వందలరకాల ధ్వనులు పలికించగల Octapads ఉన్నాయి. అసలు వాద్యాలేమీ లేకుండా కంప్యూటర్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోగల వింత ధ్వనులున్నాయి. పాటకు తగిన లయను అందించడమే ఈ ధ్వనుల పని. తక్కిన ఆర్కెస్ట్రాతో బాటు ఈ తాళవాద్యకారులు కూడా తెరవెనుకనే ఉంటారు కాని సంగీత దర్శకులు వీరిపై ఎక్కువ శ్రద్ధవహిస్తూ గమనికగా ఉంటారు. ఎందుకంటే గాత్రం తరవాత పాటకు ముఖ్యమైనవారు వీరే. పాత పాటల్లో ఒక్కొక్కప్పుడు చరణాల మధ్య బిట్స్‌కు తాళవాద్యాలను (percussion) నిలిపేసి కేవలం పియానో, గిటార్‌ వగైరాల మీద chords మాత్రమే వినిపించేవారు. ఎస్‌.డి.బర్మన్‌ సంగీతం సమకూర్చిన “తుమ్‌ న జానే కిస్‌ జహామే ఖోగయే” వంటి పాటల్లో అసలు percussion వాడనేలేదు. అందుకనే అది వింటే మేఘాలమీద తేలిపోతున్న భావన కలుగుతుంది. “ఖుషీఖుషీగా” పాట చివరి చరణం లోనూ ఇలాగే అనిపిస్తుంది. ఇక వాద్యాల సంగతి వదిలేసి లయలోని వైవిధ్యం చూద్దాం. తక్కిన లలిత సంగీతంలోలాగే తెలుగు సినిమాపాటల్లో ఎక్కువ శాతం నాలుగు, లేదా ఎనిమిది అక్షరాల నడక ననుసరిస్తాయి. దీన్ని రమారమిగా కర్ణాటకపద్ధతిలో ఆదితాళమనీ, హిందూస్తానీ పద్ధతిలో తీన్‌తాల్‌, లేదా కెహర్‌వా అని అనుకోవచ్చు. ఇందులో నాలుగు “సమానమైన” మాత్రలు 1, 2, 3, 4 అని పునరావృతమవుతూ ఉంటాయి. ఈ నడకలో లెక్కలేనన్ని పాటలున్నప్పటికీ దరువులోనూ “ఊపు”లోనూ తేడాలుంటాయి. వీటన్నిటిలోనూ ముందుగా శాస్త్రీయ పద్ధతిలో సాగే పాటలను గుర్తించడం సులభం. “మది శారదాదేవి మందిరమే”, “దేవీ శ్రీదేవీ”, “పిలచిన బిగువటరా”, “రసికరాజ”, “రారానాసామి రారా”, “బాలనురా మదనా”వంటివన్నీ మృదంగం దరువుతోసహా వినబడే పక్కా ఆదితాళం పాటలు. అలాగే 16 మాత్రల తీన్‌తాల్‌లో “శివశంకరీ”, “సలలిత రాగ”,”నీ మధు మురళీ”, “పాటకు పల్లవి ప్రాణం” వగైరాలున్నాయి. వీటిలో చాలామటుకు తబలామీద “ధాధిన్‌ధిన్‌ధా” అని మొదలయే శాస్త్రీయ “ఠేకా” వినిపిస్తూ ఉంటుంది. మిగతావాటిలో జానపదశైలికి చెందిన కెహర్‌వా ఉపయోగం ఎక్కువ. ఉదాహరణకు “మౌనముగా నీ మనసు పాడిన”, “చెట్టులెక్కగలవా”, “ప్రేమయాత్రలకు”, “ఏరువాక సాగారో” వగైరాల్లో ఈ నడక వినిపిస్తుంది. మరొక ప్రత్యేకత ఏమంటే వీటిలోని ఎనిమిదక్షరాలలో జానపద సంగీతపు లక్షణం అనిపించే 3, 3, 2 విరుపు గోచరిస్తుంది. మరింత వివరంగా చెప్పాలంటే “ప్రెఎమ యఅత్ర లకు” అని ఉచ్చరిస్తే ఈ 3, 3, 2 విభజన తెలుస్తుంది. జానపదధోరణి లేకుండా మామూలుగా కెహర్‌వాలో కాస్త నింపాదిగా సాగే “సావిరహే”, “ఏమిటో ఈమాయ”, “నీ కోసమె నే జీవించునది”వగైరా పాటలు కూడా మనకు తెలిసినవే. ఇవికాక పాశ్చాత్య సంగీతంలో అనేక నాలుగక్షరాల నడకలున్నాయి. తెలుగు పాటలు వాయిస్తు న్నప్పుడు ఎలక్ట్రానిక్‌ కీబోర్డ్‌ మీద లయ కోసమని auto-accompaniment ఉపయోగించేవారికి పనికొచ్చే దరువుల్లో ప్రధానంగా rhumba, bossa nova, beguine వగైరాలుంటాయి. “ఖుషీఖుషీగా నవ్వుతూ”, “అందెను నేడే అందని జాబిల్లి”, “రావేరావే బాలా” మొదలైన పాటల్లో ఇవి వినబడడడంలో ఆశ్చర్యం లేదు. మార్పు కోసమని అప్పుడప్పుడూ ఈ వెస్టర్న్‌ దరువులను మన దేశవాళీ నడకలతో కలిపి వాడడం కూడా చూస్తాం. ఉదాహరణకు “ఖుషీఖుషీగానవ్వుతూ” పాట మొదట్లో వెస్టర్న్‌బీట్‌తో మొదలైనప్పటికీ, సన్నివేశాన్నీ, అవసరాన్నీ దృష్టిలో ఉంచుకోవడంవల్ల “మేనాలోన ప్రియుని చేర” అనే చరణంలో మన పద్ధతిలో సాగే ఢోలక్‌ వినిపిస్తుంది. మళ్ళీ పల్లవికి యథాప్రకారం డ్రమ్‌స్‌ మోగుతాయి. మరొక పద్ధతి పాట మధ్యలో తాళాన్ని ఒకటో “కాలం” నుంచి రెండో “కాలం”లోకి మార్చు కోవడం. అంటే తాళవాద్యాల వేగం మధ్యలో రెండింతలవుతుంది. పాతపాటల్లో “చిగురాకులలో చిలకమ్మా” విన్నప్పుడు చరణాల మధ్య సంగీతంలో ఇది స్పష్టంగా వినిపిస్తుంది. “హాయిహాయిగా ఆమని సాగే” పాటలో ఫ్లూట్‌ బిట్స్‌మీద ఇటువంటి మార్పు గమనించవచ్చు. దృశ్యపరంగానూ, పాట నడకలోనూ లయలోని ఈ మార్పు కొంత వెరైటీని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇవన్నీకాక పాట ఎత్తుగడలో తాళాన్ని బట్టి చేసే మార్పులు పాటకు ఎంతో ప్రత్యేకత నిస్తాయి. ప్రస్తుతం వివరిస్తున్న 4, లేక 8 అక్షరాల లయను మాత్రమే పరిగణిస్తే “లాహిరి లాహిరి”వంటి కొన్ని పాటలు సరాసరి మొదటి అక్షరం (శాస్త్రీయ పరిభాషలో సమం) మీదనే మొదలవుతాయి. మరికొన్ని మొదటి అక్షరం వదిలేసి మొదలవుతాయి. ఇందుకు ఉదాహరణలుగా “చల్లని వెన్నెలలో”, చెంచులక్ష్మి సినిమాలో (మరుగున పడ్డ) మంచి యుగళగీతం “ఆనందమాయె”, రాజమకుటంలో “ఊరేది పేరేది”, వగైరాలను చెప్పుకోవచ్చు. మరికొన్ని పాటలు ఇందుకు భిన్నంగా మొదటి అక్షరానికి కాస్త ముందుగా మొదలవుతాయి. “చిగురాకుల ఊయలలో”, “వినిపించని రాగాలే” ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు (వీటిలో గుర్తుపెట్టిన అక్షరాలమీద తాళం మొదలవుతుంది). అనార్కలీలోని మంచి యుగళగీతం “కలిసె నెలరాజు” మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది తాళానికి సగం మాత్ర ముందుగా మొదలవుతుంది. చరణాలన్నీ కూడా ఇదే పద్ధతిలో సాగి, పాటకు మంచి అందాన్నిస్తాయి. “నిలువవే వాలుకనులదానా” అనే పాటలో పల్లవి తాళానికి బాగా ముందుగా మొదలవుతుంది. తరవాతి పంక్తుల్లోకూడా “ఎవరని ఎంచుకొనినావో, పరుడని భ్రాంతిపడినావో” అన్నచోట గుర్తుపెట్టిన అక్షరాలమీద తాళం దెబ్బ పడుతుంది కనక మొత్తం పాటకు కవ్వాలీ లక్షణం ఏర్పడి కొత్తరకంగా అనిపిస్తుంది. పెళ్ళినాటి ప్రమాణాలు సినిమాలోని యుగళగీతం “వెన్నెలలోనే” ఎత్తుగడ మొదట్లో “సమం” తరవాత ఉన్నా చరణాల మధ్యలో మాత్రం పల్లవి సమం మీదనే మొదలవుతుంది. చరణాలన్నీ సమం తరవాతనే మొదలవుతాయి. ఇది పాటకు అందాన్నిచ్చిందనడంలో సందేహంలేదు. వినేవారికి ఈ తాళాల సొగసులు ఇంత స్పష్టంగా అర్థంకాకపోయినా పాట ప్రజాదరణ పొందడానికి అవి చాలా తోడ్పడతాయి. 6 మాత్రల తాళంలోని పాటలకు కూడా పైన చెప్పిన లక్షణాలున్నాయి.మామూలు దాద్రా తాళంలో రెండో కాలంలో సాగే “జగమే మాయ”, “మాయాసంసారం తమ్ముడూ”, “పగలే వెన్నెలా”, “చిలకా గోరింకా”, “ఓ దేవదా” వగైరా పాటలు దరువుకు సంబంధించినంత వరకూ జానపదగీతాల్ని గుర్తు చేస్తాయి. ప్రత్యేకంగా తాళవాద్యాల ఉపయోగంతో “పడవపాట” లక్షణాలను కలిగించిన పాటలకు ఉదాహరణలుగా “కొండగాలి తిరిగింది”,”ముద్దబంతి పూలుపెట్టి” వంటివి చెప్పుకోవచ్చు. ఆరక్షరాల తాళం సగం స్పీడ్‌తో నడిస్తే అది కాస్త వెస్టర్న్‌ధోరణితో waltz నడకలా ఉంటుంది. ఇందుకు ఉదాహరణలు “జగమేమారినది”, “మనసులోనికోరికా”,”చిన్నారిపొన్నారి పువ్వు” మొదలైనవి. బాగా పాశ్చాత్యలక్షణాలు కలిగినవై, స్వింగ్‌ నడకకు ఉదాహరణలుగా “జోరుగా హుషారుగా”, “మూగవైన నేమిలే”, “అందమైన బావా” మొదలైన పాటలున్నాయి. ఎనిమిదక్షరాల పాటలలో ఉన్నట్టే మొదటి మాత్రను వదిలేసి మొదలయే పాటల్లో ఎస్‌. వరలక్ష్మి పాడిన “వరాల బేరమయా” ఒకటి. తాళానికి ముందు మొదలయే ఆరక్షరాల పాటకు ఉదాహరణగా “ఇలాగే ఇలాగే సరాగమాడితే” అన్న పాటను చెప్పుకోవచ్చు. అయిదక్షరాల పాటల్లో సామాన్యంగా కొత్తపోకడ లుండవుగాని మొదటి మాత్రను వదిలేసి మొదలయే ప్రసిద్ధ గీతం మల్లీశ్వరిలో ఉంది. “ఏడతానున్నాడొ బావా” అని మొదలయే ఈ పాటలో ప్రతి పంక్తికీ ఇదే లక్షణం ఉంది. అన్నమయ్య జోల పాట “జో అచ్యుతానంద” మొదలైనవాటిని కూడా ఈ పద్ధతిలో పాడడం కద్దు. ఏడక్షరాల అప్పగింతల పాట “పోయిరా మా తల్లి” కూడా ఒక మాత్ర వదిలి పాడడం వింటాం. మొత్తం మీద పాటకు రాగంలాగే లయ అతి ముఖ్యమైనది. ఆర్కెస్ట్రాలో వాడే వాయిద్యాలు కూడా పాటకు ప్రత్యేక రూపాన్నిస్తాయి. అంతేకాక ఎన్ని మాత్రల తాళానికైనా నడకలో కొద్ది మార్పులతోనే ఎంతో వైవిధ్యం ఏర్పడుతుందని సంగీత దర్శకులందరికీ తెలుసు. సైన్యం కవాతు చేస్తున్నట్టు నిర్దుష్టంగా సాగే దరువైనా, ముందువెనకలుగా సాగే నడకైనా సాహిత్యానికీ, సన్నివేశానికీ తగిన అందాన్ని సమకూర్చి నప్పుడే మొత్తం పాటకు సార్థకత ఏర్పడి, వినేవారు ఆనందిస్తారు. అలా విని ఆనందించడానికి ఇలాటి విశ్లేషణ అవసరం కూడా లేదు!
పోర్ట్ బ్లెయిర్, భారతదేశం — భార‌త‌దేశంలోని అధిక భార‌త‌తో కూడిన పోలీసు బ‌ల‌గాల్లో ఒక అధికారి అయిన జి. చిత్రాకి, ఆమె జీవితంలోని ప్రతిదీ ఆమె ఆరోగ్యానికి హానికరం. సక్రమంగా పని చేయని పని ఒత్తిడికి మూలం. ఎక్కువ సేపు కాపలాగా నిలబడడం వల్ల మోకాళ్లకు నొప్పి వస్తుంది. పసిబిడ్డను అర్థరాత్రి చూసుకోవడం మరియు ఇంటి పనుల కోసం 4:30 గంటలకు లేవడం ఆమెను అలసిపోతుంది. ఇంకా అక్కడ ఆమె ఒక వసంత సాయంత్రం తన పడకగదిలో ఉంది, 10 పుష్-అప్‌లు, 30 స్క్వాట్‌లు మరియు కొంచెం యోగాను పాలిష్ చేస్తూ, ఎరుపు డంబెల్స్‌ని పట్టుకుని, ఎగరడానికి రెక్కలు తెరిచే పక్షిలా ఆకాశానికి తన చేతులను ఎగరేసింది. ఆమె ఆలస్యంగా ఉబ్బినట్లు భావించింది మరియు దాని గురించి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. భారతదేశంలో, చారిత్రాత్మకంగా పోషకాహార లోపం ఉన్న దేశం, ఇప్పుడు చాలా మంది ప్రజలు పౌండ్లను ప్యాక్ చేస్తున్నారు మరియు పోలీసు అధికారులు దీనికి మినహాయింపు కాదు. కానీ శ్రీమతి చిత్ర సేవలందిస్తున్న అండమాన్ మరియు నికోబార్ ద్వీప ప్రాంతంలో, పోలీసులు క్రీము కూరలు, ఆయిల్ పనీర్ మరియు కార్బ్-రిచ్ దోసలను శత్రువు నంబర్ 1గా ప్రకటించారు మరియు బదులుగా ర్యాంకుల్లో ఆహార క్రమశిక్షణ మరియు శారీరక దృఢత్వాన్ని స్వీకరించారు. ఆరోగ్యవంతమైన అధికారుల కోసం పుష్ ఈ సుదూర ద్వీపాలకు మించి విస్తరించి ఉంది, ప్రభుత్వ ఆరోగ్య సర్వే భారతదేశంలో అత్యంత భారీ ప్రదేశంగా గుర్తించబడింది. ఉత్తర రాష్ట్రమైన పంజాబ్‌లో, ఒక కోర్టు అధిక బరువు ఉన్న పోలీసులను అడ్డుకున్నారు బూట్లెగర్లు మరియు మాదకద్రవ్యాల వ్యాపారులపై దాడులు నిర్వహించడం నుండి వారు వారిని పట్టుకునేంత వేగంగా పరుగెత్తలేరు. కానీ బంగాళాఖాతం అండమాన్ సముద్రంలో కలిసే అండమాన్ మరియు నికోబార్‌లో చేసిన ప్రయత్నం దాని స్థాయిలో ప్రత్యేకమైనది. ఈ డ్రైవ్ వెనుక ఉన్న అనుభవజ్ఞుడైన అధికారి మరియు ఆరోగ్య సువార్తికుడు సత్యేంద్ర గార్గ్, దీనిని దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంగణాలకు ఒక నమూనాగా మార్చాలని ఆశిస్తున్నారు. “ఇది సముద్రం మీద ఒక సుందరమైన ప్రదేశం,” మిస్టర్ గార్గ్ ద్వీపాల గురించి చెప్పాడు, ఇవి భారతదేశం యొక్క సహజ సంపద, మెరిసే మడుగులు మరియు వందలాది అరుదైన పక్షి జాతులు ఉన్నాయి. “ఇక్కడ ప్రజలు ఎందుకు అనారోగ్యంగా మరియు ఊబకాయంతో ఉండాలి?” Mr. గార్గ్ చూసినట్లుగా, మంచి పోలీసింగ్‌కి ఆరోగ్యకరమైన జీవనం – మరియు కఠినమైన క్రమశిక్షణ అవసరం. అతను 2020లో అండమాన్ మరియు నికోబార్‌లో పోలీసు చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అవినీతి అధికారుల పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని అమలు చేశాడు మరియు గైర్హాజరు మరియు అతిగా మద్యపానం చేసినందుకు అధికారులను సస్పెండ్ చేశాడు. అప్పుడు అతను శరీరానికి సంబంధించిన విషయాల వైపు మళ్లాడు. అతను మొత్తం 4,304 మోహరించిన సిబ్బంది బరువు-నుండి-ఎత్తు నిష్పత్తులను కొలిచాడు మరియు దాదాపు 50 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారని నిర్ధారించారు. ప్రారంభంలో, అతను వందలాది మంది స్థూలకాయ అధికారులలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ చేయాలని భావించాడు, కాలేయ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆరోగ్య శాస్త్రం గురించి నేర్చుకున్న వాటిని అందించాడు. మహమ్మారి కారణంగా అతను ఆ ప్రణాళికను విరమించుకున్నాడు, బదులుగా ఇద్దరు భారీ అధికారులను తన విభాగంలోకి తీసుకున్నాడు, వారి బరువు తగ్గించే ప్రయాణాలు మిగిలిన వారికి స్ఫూర్తినిస్తాయని ఆశతో. ఒక క్రమానుగత శక్తిలో, దిగువన ఉన్నవారు బాస్‌కు ముఖ్యమైన వాటి గురించి పట్టించుకునే చోట, అధికారులు తమ బరువును చూస్తారని అతని ఆలోచన ఏమిటంటే, వారి నాయకుడు వారి బరువును చూస్తున్నాడు. భూభాగం యొక్క రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్‌లో అధికారి జానీ వాట్సన్, 34, భౌతిక పరివర్తనను ప్రారంభించింది. ఇటీవల ఒక సాయంత్రం, మిస్టర్ వాట్సన్ కేలరీలను లెక్కించడంలో బిజీగా ఉన్నారు. చేపల మూడు ముక్కలు, బీన్స్ మరియు కొన్ని బంగాళదుంపలు. ఒక చెంచా పందికొవ్వుతో ఐదుకి బదులు రెండు చపాతీలు. అతను కొన్నాళ్లు తినే చక్కెర పాల టీ కంటే బ్లాక్ కాఫీ. ఒక సంవత్సరం క్రితం, అతని బరువు 231 పౌండ్లు. అతను భారతీయ-శైలి మరుగుదొడ్లలో కూర్చోవడంలో ఇబ్బంది పడ్డాడు మరియు జింకలు, బల్లులు మరియు సముద్ర దోసకాయలను వేటాడే వేటగాళ్లను పట్టుకునేంత వేగంగా పరిగెత్తలేకపోయాడు. ఇప్పుడు, అతను 189 పౌండ్లకు పడిపోయాడు మరియు మరో 35 కోల్పోవడానికి కృషి చేస్తున్నాడు. అతని రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంది మరియు అతని నడుము నాలుగు అంగుళాలు తగ్గిపోయింది. స్నేహితులు అతన్ని “ఏనుగు పిల్ల” అని పిలవడం మానేశారు. బదులుగా, వారు బరువు తగ్గించే చిట్కాలను అడుగుతారు. “నా పాత జానీ తిరిగి వచ్చాడు,” అతని భార్య జెనిఫర్, రాత్రి భోజనం సమయంలో అతనిని ఆప్యాయంగా చూస్తూ చెప్పింది. అతను ఎల్లప్పుడూ పరిపూర్ణుడు కాదు. ఒక రోజు, అతను ఎన్నికల బ్యాలెట్‌లు భద్రపరచబడుతున్న భవనం వెలుపల కాపలాగా నిలబడి ఉండగా, తుఫాను హెచ్చరిక సమయంలో అతను సిద్ధంగా ఉండవలసి వచ్చినందున అతను భోజనం మానేశాడు. అతను బదులుగా మిస్టర్ గార్గ్ సిఫార్సు చేసిన ఆహారాన్ని మోసం చేస్తూ సమోసాను పట్టుకున్నాడు. ఆ సాయంత్రం, అతను మరియు అతని బరువును చూస్తున్న మరొక సహోద్యోగి వారపు కౌన్సెలింగ్ సెషన్‌కు వెళ్లారు. “మీకు ఎక్కువ ప్రోటీన్ మరియు తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్నాయా?” మిస్టర్ గార్గ్ మిస్టర్ వాట్సన్‌ని అడిగాడు. “అవును, సార్, నేనే,” మిస్టర్ వాట్సన్ సూటిగా అన్నాడు. అతని బాస్ అతనిని ఆరోగ్యకరమైన కొవ్వుల తీసుకోవడం పెంచాలని మరియు పడుకునే ముందు కనీసం ఐదు గంటల ముందు రాత్రి భోజనం చేయాలని కోరారు. మిస్టర్ వాట్సన్ స్వీట్లు తినడం మానేయడానికి చాలా కష్టపడ్డానని, అయితే చివరకు విజయం సాధించానని చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో, Mr. గార్గ్ చట్టాన్ని అమలు చేసే ఒత్తిళ్లను తాను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. భారత పోలీసు బలగానికి అవసరమైన అధికారులలో నాలుగింట మూడొంతుల మంది మాత్రమే ఉన్నారని అంచనా. సగటున, వారు రోజుకు 14 గంటలు పని చేస్తారు. చాలా మంది అధికారులు తమ పనిభారం తమ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని సర్వేలు చెబుతున్నాయి. అధికారుల శ్రేయస్సు చర్చల్లో ఒత్తిడి అనేది పునరావృతమయ్యే అంశం. ఒక వర్షపు రోజున, 100 మందికి పైగా అధికారులు ఓపెన్-ఎయిర్ వ్యాయామశాలలో వరుసలో ఉన్నారు, వారి కొలతలు తీసుకున్నప్పుడు వారి కడుపుని పీల్చుకున్నారు. వైద్యుల బృందం వారి జీవక్రియ రీడింగులను వ్రాసి, వారి ఒత్తిడి స్థాయిల గురించి ప్రశ్నపత్రాలను అందజేసారు. అలాగే త్రోసివేయబడింది: వారు ఇష్టపడే నాయకత్వ శైలి గురించి ప్రశ్నలు, తమను తాము నిరూపించుకోవడంపై వారు ఆందోళన చెందుతున్నారా మరియు బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్‌తో వారు ఎదుర్కొన్న ఏవైనా సమస్యలు. అంతిమంగా, జూన్‌లో పదవీ విరమణ చేయనున్న Mr. గార్గ్ మాట్లాడుతూ, భారతదేశం చుట్టూ ఉన్న పోలీసు స్టేషన్‌ల కోసం విధాన నిర్ణేతలు ఒక ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేయడానికి వీలుగా తగినంత డేటాను సేకరించాలనుకుంటున్నారు. ఫిజికల్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందని కొందరు అధికారులు తెలిపారు. “మేము ఇప్పుడు తేలికగా శ్వాస తీసుకోగలము,” అని ఒక హెవీసెట్ అధికారి గుసగుసలాడుతూ, మిస్టర్ గార్గ్ గది నుండి బయటకు వెళ్ళినప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. “సార్ వెళ్ళిపోయారు.” సాస్‌లో చేపలను ఉడకబెట్టడానికి తన పడకగదిలో వర్కౌట్ చేసిన అధికారిణి చిత్ర. కోకం మరియు ఆమె కుటుంబానికి కొబ్బరికాయ, పోలీసు చీఫ్ యొక్క చొరవ “మొదటిసారి ఎవరైనా మా ఆరోగ్యంపై ఈ విధంగా శ్రద్ధ చూపడం” అన్నారు. శ్రీమతి చిత్ర తన 30 ఏళ్ల ప్రారంభంలో ఉద్యోగ భద్రత కోసం 2016లో చేరారు. కానీ, చాలా మంది ఇతరుల మాదిరిగానే, ఆమె క్రమరహిత గంటలు మరియు ఆమె ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుందనే దానిపై అనిశ్చితితో పోరాడుతోంది. “ఇరవై నాలుగు-ఏడు, మేము కాల్‌లో ఉండాలి,” ఆమె చెప్పింది. “మా డ్యూటీ అవర్స్ మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకుండా నిరోధిస్తాయి. మానసికంగా, మేము ప్రతిరోజూ అనుసరించగల షెడ్యూల్‌ను సెట్ చేయలేము.
నేను Mac నుండి ఆపిల్‌లిజాడోస్ ప్రొఫైల్ https://www.soydemac.com/author/applelizados/ Mac మరియు Apple గురించి అన్నీ గురు, 29 సెప్టెంబర్ 2016 09:01:53 +0000 es గంట 1 https://wordpress.org/?v=6.1 https://www.soydemac.com/wp-content/uploads/2020/05/cropped-favicon-150x150.png నేను Mac నుండి ఆపిల్‌లిజాడోస్ ప్రొఫైల్ https://www.soydemac.com/author/applelizados/ 32 32 ఐఫోన్ 7 (అనధికారిక) సంఖ్యలు https://www.soydemac.com/numeros-no-oficiales-iphone-7/ https://www.soydemac.com/numeros-no-oficiales-iphone-7/#respond మంగళ, 27 సెప్టెంబర్ 2016 19:00:06 +0000 http://www.soydemac.com/?p=55197 ఐఫోన్ 7 అమ్మకానికి ముందు మాకు ఇది తెలుసు. ఆపిల్, ఇతర సందర్భాల్లో కాకుండా, మొదటి వారంలో అమ్మకాల గణాంకాలను బహిరంగపరచదు. ఆ సమయంలో ప్రకటించినట్లుగా, ఇప్పుడు మనం వేచి ఉండి స్థిరపడవచ్చు. సంఖ్యలు ఎక్కడికి వెళ్తాయో మనం ఎల్లప్పుడూ తెలుసుకోవచ్చు. అన్నింటిలో మొదటిది, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అది మాకు తెలుసు అమ్మకం మొదటి రోజున వారి ఆపిల్ స్టోర్‌కు వచ్చిన చాలా మంది వినియోగదారులు ఐఫోన్ లేకుండా తిరిగి వచ్చారు. ఇది అలా అనిపిస్తుంది ఏ నమూనాలను సరిగ్గా లెక్కించలేదని స్టాక్ యొక్క సూచన. దాదాపు ముందు రోజు నుండి వరుసలో నిలబడటం మరియు మీ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బహుమతి లేకుండా తిరిగి రావడం నిరాశపరిచింది. కానీ మీరు మీ డబ్బును ఐఫోన్‌లో పెట్టుబడి పెట్టబోతున్నట్లయితే అది మీకు నచ్చిన దానికంటే తక్కువ. ఒత్తిడిని పొందగలిగిన వారు ఉన్నప్పటికీ, ఖాళీగా తిరిగి రాకపోవటానికి పింక్ ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 7 ప్లస్ స్టాక్ .హించిన దానికంటే ముందే అమ్ముడైంది సాధారణంగా, కావలసిన ఐఫోన్‌ను కొనుగోలు చేయని వారు కొన్ని మోడళ్ల కొరత కారణంగా ఉన్నారు. చాలా సందర్భాలలో అతి తక్కువ స్టాక్ ఉన్న మోడల్ ఐఫోన్ 7 ప్లస్. అందువల్ల, సురక్షితమైన అమ్మకాలను ఆ మొదటి వారం నుండి లెక్కించలేము. మొదటి వారంలో చేసిన రిజర్వేషన్లు లేదా ఆన్‌లైన్ కొనుగోళ్లు ఎలా లెక్కించబడుతున్నాయో కూడా స్పష్టంగా తెలియదు. అవి చెల్లింపు సమయంలో లేదా డెలివరీ తర్వాత చేయవచ్చు. రెండవ సందర్భంలో, రాబోయే వారాల్లో కూడా వాటిని లెక్కించవలసి ఉంటుంది మరియు అవి మొదటిదానికి లెక్కించబడవు. కానీ వీటిలో ఏదీ లేకుండా సాకుగా, numbers హించిన సంఖ్యలు బాగా లేవు. మునుపటి నెలలు మరియు వారాలలో ఐఫోన్ 7 పెంచిన కొద్దిసేపు దాని ప్రీమియర్ రోజున గుప్తమైంది. ఆపిల్ స్టోర్స్ తక్కువ క్యూలతో మేల్కొన్నాయి. కీనోట్‌లో అనుభవించిన వాతావరణం అనుభవజ్ఞులలో ఉత్తమమైనవాటిని పోలి లేదు. ఉంటే, XNUMX హాత్మక XNUMX వ వార్షికోత్సవ ప్రత్యేక ఎడిషన్ అంచనాలను పెంచుతుంది ఇప్పటికీ "వెచ్చని" ఐఫోన్ 7 కంటే. ఐఫోన్ 7 యొక్క గణాంకాలు దాని పూర్వీకుల మాదిరిగానే ఉంటాయి వివిధ విశ్లేషకులు "అనధికారిక" అమ్మకాల గణాంకాలను ఐఫోన్ 6 తో పోల్చండి. ఇది than హించిన దాని కంటే మెరుగ్గా ఉంటుంది. స్టోర్లలో ఐఫోన్ 7 ప్లస్ తక్కువ లభ్యతను పరిగణనలోకి తీసుకుంటే, సంఖ్యలు ఉత్తమమైన సూచనలను మించిపోతాయి. మరియు అవి వరుస నెలల చెడ్డ సంఖ్యల తర్వాత ఆపిల్‌కు విరామం ఇవ్వడానికి ఉపయోగపడతాయి. కాంపోనెంట్ సప్లై చైన్‌లలో నిర్వహించిన విశ్లేషణను పరిగణనలోకి తీసుకుంటే, ఇది సంవత్సరం ముగిసేలోపు అమ్మబడిన 100 మిలియన్లకు చేరుకుంటుంది. మా Youtube ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి బహుశా ఐఫోన్ 7 లో చేసిన పనికి ప్రతిఫలం లభిస్తుంది మరియు ఏదో ఒక చెడ్డ సంవత్సరపు గణాంకాలను తయారు చేయవచ్చు. ఫలితాలు వేడుకలకు కారణం కానప్పటికీ, భవిష్య సూచనలు చాలా ఘోరంగా సూచించాయి. మరియు Apple పందుకుంటున్నట్లయితే, ఆపిల్ త్వరలోనే దాన్ని అధిగమించగలదు. కానీ అయినప్పటికీ ఆపిల్ మునిగిపోతోందని చెప్పేవారు ఉన్నారు, సంఖ్యలతో మోసపోకండి. మంజానా ఇది నష్టపరిచే సంస్థగా పరిగణించబడటానికి కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మునుపటి సంవత్సరాలతో పోల్చితే తాజా అమ్మకాల సంఖ్య చెడ్డది, మరియు అన్ని రికార్డులు మరియు గణాంకాలు ఐఫోన్ 4 మరియు 5 తో విచ్ఛిన్నమైనందున, తరువాత గణాంకాలు సాధారణీకరించబడ్డాయి. వై ఇటీవలి సంవత్సరాలలో ఐఫోన్ అమ్మకాలు పడిపోయినప్పటికీ, ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లలో అగ్రస్థానంలో ఉంది. ఫలించలేదు ఇటీవల మేము డేటాను నేర్చుకున్నాము XNUMX బిలియన్ ఐఫోన్లు అమ్ముడయ్యాయి, అక్కడ ఏమీలేదు. 2017 ఆపిల్‌కు కీలక మలుపు అవుతుంది ఇప్పటికీ ఉంది కుపెర్టినోలో ఉత్తమమైన వాటిలో ఒకటిగా గుర్తుండని సంవత్సరం 2016. సమయం మరియు సమయం మళ్ళీ ఆపిల్ దాని బూడిద నుండి ఫీనిక్స్ లాగా పెరగడం మనం చూశాము. వై వచ్చే ఏడాది మీకు గొప్ప అవకాశం ఇవ్వబడుతుంది. ఇది మొదటి ఐఫోన్ నుండి పదేళ్ళు. ఉనికిలో ఉన్నాయి అన్ని రకాల పుకార్లు ఆ వారు XNUMX వ వార్షికోత్సవ ఐఫోన్‌ను సూచిస్తారు, అది అచ్చును విచ్ఛిన్నం చేస్తుంది. ఆపిల్ దాని ముందు తుది ఎత్తుకు చేరుకుని సింహాసనాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. ఒత్తిడి మీ గొప్ప మిత్రుడు లేదా మీ చెత్త శత్రువు కావచ్చు. కానీ వచ్చే ఏడాది మనకోసం ఎదురుచూస్తున్న సంఘటనను అధిగమించగల పోటీ లేదు. అధికారిక డేటా తెలియకుండా, ఆపిల్‌లో వారు పళ్ళలో ఒక పాటను చూడవచ్చని మేము చెప్పగలం. వారు సంవత్సరాన్ని గౌరవప్రదంగా ఆదా చేయగలిగారు. ఐఫోన్ 7 మునుపటి మోడల్ యొక్క కొద్దిగా మెరుగైన వెర్షన్ అని పరిగణనలోకి తీసుకుంటుంది. మరియు వచ్చే ఏడాది గ్రౌండ్‌బ్రేకింగ్ మోడల్ కనిపిస్తుంది అనే అంచనాతో.గణాంకాలు ఐఫోన్ 6 లాగా కనిపిస్తే, విషయాలు than హించిన దానికంటే తేలికగా ఉంటాయి. ]]> https://www.soydemac.com/numeros-no-oficiales-iphone-7/feed/ 0 ఆపిల్ పెన్సిల్, ఆపిల్ ఈ విధంగా పనులు చేయాలి https://www.soydemac.com/apple-pencil-asi-apple-las-cosas/ https://www.soydemac.com/apple-pencil-asi-apple-las-cosas/#respond మంగళ, 27 సెప్టెంబర్ 2016 18:30:46 +0000 http://www.soydemac.com/?p=55189 ఈ ఉదయం నేను మీకు చెప్పాను నేను కొత్త ఐఫోన్ 7 ను కొనకూడదని ఎందుకు నిర్ణయించుకున్నాను, మరియు ఇప్పుడు నేను మీకు పూర్తిగా భిన్నమైనదాన్ని చెప్పబోతున్నాను: నేను ఆపిల్ పెన్సిల్‌ను ఎందుకు కొనాలని నిర్ణయించుకున్నాను, మరియు కంపెనీ దానితో ఏమి చేయాలో నాకు పచ్చిక బయళ్లను తీసుకుంది. ఒక వారం క్రితం, ఐఫోన్ 7 ప్రారంభించడంతో, నేను సెవిల్లెలోని ఒక ఆపిల్ ప్రీమియం పున el విక్రేత చేత ఆగిపోయాను, అక్కడ నేను ఆపిల్ పెన్సిల్‌ను రాయడానికి దాని ఉపయోగం గురించి ఆలోచిస్తూ పరీక్షించగలిగాను (ఇది ఎంత మంచిదైనా, డ్రాయింగ్ కోసం సర్వర్‌కు ప్రతిభ లేదు). నేను కేవలం రెండు నిమిషాలు ప్రయత్నించాను మరియు నోట్స్ అనువర్తనాన్ని ఉపయోగించి, నేను కొన్ని పంక్తులు వ్రాసాను, మరియు ఆపిల్ పెన్సిల్ నేను సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నానని తెలుసుకోవడానికి నాకు వేరే ఏమీ అవసరం లేదు. ఆపిల్ పెన్సిల్ ఆపిల్ నుండి ఎప్పుడూ తప్పుకోకూడని పరిపూర్ణతకు సామీప్యాన్ని సూచిస్తుంది. ఐఫోన్ గొప్ప పరికరం; ఇది టెలిఫోన్ కావడం మరియు ప్రాథమికంగా దాని విభిన్న రూపాల్లో కమ్యూనికేషన్ కోసం సేవ చేయడం వంటి అవసరమైన పరికరం అని మేము చెప్పగలం, ఇది ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది. ఇది రోజువారీ పరికరం మరియు ఎటువంటి సందేహం లేకుండా, ఐఫోన్ 7 ఉన్నప్పటికీ, ఇది ఆపిల్ యొక్క గొప్ప విజయాల్లో ఒకటి, అప్పుడు అన్ని, ఖచ్చితంగా అన్ని కంపెనీలు, ఒక విధంగా లేదా మరొక విధంగా కాపీ చేయబడ్డాయి. కానీ ఐప్యాడ్ మరొకటి. నా అభిప్రాయం ప్రకారం, ఐప్యాడ్ అనేది విద్య లేదా పనిలో గొప్ప అవకాశాలను అందించగల పరికరం. చలనచిత్రాలు మరియు ధారావాహికలను చూడగలిగే దాటి, ఐప్యాడ్ పని పరికరం కావచ్చు, అయినప్పటికీ కంప్యూటర్‌తో సమానం చేయడానికి నేను ధైర్యం చేయను. కానీ గత సంవత్సరం చివరి వరకు, ఐప్యాడ్ మందకొడిగా ఉంది. ఆపిల్ 12,9-అంగుళాల ఐప్యాడ్ ప్రోను విడుదల చేసినప్పుడు, అది పెద్ద నిర్ణయం తీసుకుంది. కానీ 9,7-అంగుళాల ఐప్యాడ్ ప్రోను ప్రారంభించడం ఇంకా మంచి నిర్ణయం స్పష్టమైన పోర్టబిలిటీ సమస్యల కోసం. ఐప్యాడ్ ప్రోతో పాటు ఆపిల్ పెన్సిల్ కూడా వచ్చింది. అవును, ఒక స్టైలస్, ఉద్యోగాలు ఎల్లప్పుడూ తిరస్కరించబడిన విషయం ఎందుకంటే అది మనిషికి, యంత్రానికి మధ్య అడ్డంకి. కానీ నేను దానిని గట్టిగా నమ్ముతున్నాను జాబ్స్ కూడా తన మనసు మార్చుకోగలుగుతారు, మరియు ఆపిల్ పెన్సిల్‌కు ధన్యవాదాలు ఐప్యాడ్‌లో మీరు వ్రాయగల పరిపూర్ణతను అతను చూడగలిగితే. ఏదీ పరిపూర్ణంగా లేదు ఆపిల్ ఉత్పత్తులు పరిపూర్ణంగా లేవు. జీవితంలో ఏదీ లేదు, నేను ఆపిల్ అభిమానిని మరియు బ్రాండ్ గురించి బ్లాగింగ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పను. మరియు ఆపిల్ పెన్సిల్‌లో అయితే ఇది కాదు, పరిపూర్ణతకు దగ్గరగా ఉండే స్టైలస్. మా Youtube ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి దీని డిజైన్ చాలా అందంగా ఉంది, కానీ కూడా ప్రమాదకరమే. దాని ఉపరితలం యొక్క సంచలనం, పూర్తిగా మృదువైనది, స్పర్శ భావనకు బహుమతి, కానీ ఇది కావలసినదానికంటే ఎక్కువ రోల్ చేయడానికి మరియు నేలమీద పడుకోవటానికి కూడా అనుమతిస్తుంది. మీరు మీ టాప్, మాగ్నెటిక్ క్యాప్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, కానీ మీరు దానిని ఛార్జ్ చేస్తున్నప్పుడు అది కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలతో పాటు, ఆపిల్ పెన్సిల్ ఐప్యాడ్‌కు పూరకంగా నేను సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అనుబంధమని నేను నొక్కి చెబుతున్నాను. Su స్వయంప్రతిపత్తిని అడగడానికి ఇది సరిపోతుంది, ఎందుకంటే ఇది ఇంకా ఎక్కువసేపు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మీరు బ్యాటరీ అయిపోతే, మీరు దాన్ని 15 సెకన్ల పాటు ఐప్యాడ్‌లోకి ప్లగ్ చేస్తారు మరియు మీరు ఏమి చేస్తున్నారో పూర్తి చేయడానికి మీకు మరో అరగంట సమయం ఉంది. దాని అద్భుతమైన ఖచ్చితత్వం అన్నింటికన్నా ఉత్తమమైనది. డ్రాయింగ్ కోణంలో ఇది ఎలా పనిచేస్తుందనే దాని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే నేను డ్రా చేయను మరియు నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడను, అయినప్పటికీ నిపుణుల అభిప్రాయాలు దానిని ఖచ్చితత్వపు పరాకాష్ట వద్ద ఉంచుతాయి. చేతివ్రాత కోణం నుండి, ఆపిల్ పెన్సిల్ నేను కాగితంపై చేతివ్రాతకు దగ్గరగా ఉన్నాను. మీరు వ్రాసేటప్పుడు ఏమీ జోక్యం చేసుకోదు మరియు స్పష్టమైన దూరాలను ఆదా చేస్తుంది, ఇది దాదాపుగా ఒక పెన్ను మరియు కాగితపు ముక్కను తీయడం వంటిది, దీని ప్రయోజనంతో మీరు తక్కువ ఒత్తిడి చేస్తారు, మీరు తక్కువ అలసిపోతారు మరియు మీరు కాగితాన్ని వృథా చేయరు, గ్రహం మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది. నేను ఆపిల్ పెన్సిల్ వరకు ఇతర స్టైలస్‌లను ప్రయత్నించాను, నేను చేసినదంతా డబ్బు వృధా అని నేను సురక్షితంగా చెప్పగలను. ఆపిల్ యొక్క పందెం 109 2 ఖర్చవుతుందనేది నిజం, కానీ మీరు చింతిస్తున్నారని నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఒకే ఇబ్బంది ఏమిటంటే, ఆపిల్ పెన్సిల్‌ను ఆస్వాదించడానికి నా సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ XNUMX ను ఐప్యాడ్ ప్రోతో భర్తీ చేయాల్సి వచ్చింది, ఇది డబ్బు యొక్క మరొక వ్యర్థం. కానీ నేను అస్సలు చింతిస్తున్నాను. ]]> https://www.soydemac.com/apple-pencil-asi-apple-las-cosas/feed/ 0 IOS 10 కోసం వాట్సాప్ మరియు మెసేజింగ్ నవీకరించబడ్డాయి https://www.soydemac.com/whatsapp-actualizan-ios-10/ https://www.soydemac.com/whatsapp-actualizan-ios-10/#comments మంగళ, 27 సెప్టెంబర్ 2016 18:00:06 +0000 http://www.soydemac.com/?p=55195 iOS 10 వినియోగదారులు మరియు పరికరాల కోసం చాలా మార్పులను తీసుకువచ్చింది. ఐప్యాడ్ ఎయిర్ 2 మరియు ప్రో ఐఫోన్ నుండి తమను తాము ఎక్కువగా వేరుచేయడానికి లేదా డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ అందించే ప్రయోజనాలను సాధించడానికి తగినంత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయకపోవచ్చు, కానీ ఇది బాగా పెరిగింది. చక్కని మెరుగుదలలలో ఒకటి కొత్త సిరి ఏమి చేయగలదు మరియు ఇది ఎంత బాగా పనిచేస్తుంది. ఇప్పటికే iOS 9 తో వారు దాన్ని మెరుగుపరిచారు మరియు వేగవంతం చేసారు, ఇప్పుడు, స్పానిష్ భాషలో, వారు మరింత సహజమైన స్వరాన్ని ఉంచారు, ఇది అర్థం చేసుకుంటుంది మరియు బాగా పనిచేస్తుంది మరియు ఇది మూడవ పార్టీ అనువర్తనాలకు అనుకూలంగా ఉంటుంది. అది కాకపోతే, ఇప్పుడు ఆపిల్ యొక్క వర్చువల్ అసిస్టెంట్ డెవలపర్‌లకు తెరిచి ఉంది. సిరిని ఉపయోగించగల వర్గాలలో ఒకటి సందేశాలను పంపడం మరియు కమ్యూనికేట్ చేయడం. కాల్‌లు, వీడియో కాల్‌లు మరియు అంశాలు. వాట్సాప్ దాని ఏకీకరణలో మార్గదర్శక అనువర్తనాల్లో ఒకటి, మరియు టెలిగ్రామ్ ఎక్కువ సమయం తీసుకోకూడదు. రెండూ ఇటీవల నవీకరించబడ్డాయి చాల సార్లు. IOS 10 లో తక్షణ సందేశం తిరిగి ఆవిష్కరించబడింది. ఏ మార్పులు మరియు మరిన్ని తెలుసుకోండి. IOS 10 కోసం WhatsApp నవీకరించబడింది IOS కోసం అత్యంత ప్రాచుర్యం పొందిన సందేశ అనువర్తనం. ఫేస్బుక్ చాలా కాలం క్రితం కొన్నది మరియు అది జరిగినప్పటి నుండి బాగా మెరుగుపడింది. ఇది ఉత్తమమైనది కాదు, ఇది మెరుగుపరచడానికి చాలా ఉంది మరియు మల్టీప్లాట్‌ఫార్మ్‌లో లేకపోవడం క్షమించరాని బలహీనమైన స్థానం. టెలిగ్రామ్, ఆ కోణంలో, చాలా సౌకర్యవంతంగా మరియు ఉపయోగించడానికి సులభం. ఏ పరికరం నుండి ఎప్పుడైనా, మరియు ఆపిల్ వాచ్ కోసం దాని స్వంత అనువర్తనంతో సంపూర్ణంగా పనిచేస్తుంది. ఏదేమైనా, అనువర్తనం యొక్క తాజా సంస్కరణలో iOS 10 లోని వాట్సాప్‌లో క్రొత్తది ఏమిటో చూద్దాం: తీవ్రమైన బగ్ పరిష్కరించబడింది ఇది iOS 10 లో నోటిఫికేషన్‌లు కనిపించకపోవడం లేదా పనిచేయకపోవటానికి కారణమయ్యాయి. అవి ఇంకా బాగా పని చేయకపోతే, అనువర్తనం సిఫారసు చేసిన విధంగా పరికరాన్ని పున art ప్రారంభించండి. ఇప్పుడు సమూహాలలో సభ్యులను పేర్కొనడానికి అనుమతి ఉంది. చివరగా, ఇది బాగా పని చేయగలిగినప్పటికీ. మీరు ఒకేసారి బహుళ సమూహాలకు ఫార్వార్డ్ చేయవచ్చు, మీరు వెర్రి వంటి ఫన్నీ వీడియోను భాగస్వామ్యం చేయాలనుకున్నప్పుడు ఇది నిజంగా ప్రశంసించబడుతుంది. సిరి మీ కోసం సందేశాలు పంపుతుంది. "వాట్సాప్" పంపమని అతనిని అడగవద్దు. మీరు "వాట్సాప్ సందేశం పంపండి" అని చెప్పాలి. మరియు దీనికి ముందు మీరు సెట్టింగులలో వాట్సాప్ కోసం సిరిని యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు IP కాల్స్ స్థానికంగా ఉన్నాయి మరియు దాదాపు సాధారణ కాల్స్ లాగా పనిచేస్తాయి. IOS 10 తో మాత్రమే. ఇది వెర్రి అనిపిస్తుంది కానీ ఇది చాలా బాగుంది. నేను దీన్ని ఇష్టపడ్డాను మరియు ఇప్పుడు నేను ఆ కాల్‌లను ఉపయోగించడాన్ని పరిశీలిస్తున్నాను. నేను ఎక్కువగా ఇష్టపడటం కొత్త విడ్జెట్. విడ్జెట్ విండోలో నేను ఇటీవలి చాట్‌లను చూడగలను మరియు అనువర్తనాన్ని తెరవకుండానే నాకు సందేశాలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. గొప్ప మరియు చాలా సమయం ఆదా. నేను ఇకపై నిరంతరం వాట్సాప్ తెరవడం మరియు మూసివేయడం లేదు. అనువర్తనాన్ని మెరుగుపరిచే మరియు టెలిగ్రామ్‌కి దాని ఉన్నతమైన వాటికి దగ్గరగా ఉండే చాలా ఆసక్తికరమైన వార్తలు. ఇప్పటి నుండి ఈ అనువర్తనం కూడా. టెలిగ్రామ్ నవీకరణ కోసం వేచి ఉంది సెప్టెంబర్ 23 న, ఇది ఫోటోలు మరియు వీడియోలను గీయడానికి అనుమతిస్తుంది, స్టిక్కర్లు మరియు టెక్స్ట్ వంటి ఇతర సెట్టింగులను జోడిస్తుంది. ఈ అర్థంలో వారు ఫైళ్ళను పంపడాన్ని మెరుగుపరుస్తారు. GIF లను తయారు చేయడానికి మరియు పంపించడానికి అవి మిమ్మల్ని అనుమతిస్తాయి. మరియు వీటికి గతంలో పేర్కొన్న కొత్త వివరాలు జోడించబడ్డాయి. స్టిక్కర్లు, డ్రా మొదలైనవి. మరియు ఈ లేబుల్స్ కొత్త మరియు గొప్ప విజృంభణను అనుభవిస్తున్నాయి, ఎందుకంటే ఇది ఫ్యాషన్‌గా మారుతోంది. మా Youtube ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి సందేశాలు, స్థానిక అనువర్తనం, స్టిక్కర్ స్టోర్‌ను అందుకుంటుంది మరియు iOS 10 లో చాలా ఎక్కువ. చాలా మంది డెవలపర్లు తమ స్వంతంగా అమ్మకం లేదా అప్‌లోడ్ కోసం ప్రారంభించారు. అన్ని రకాల మరియు అన్ని అభిరుచులకు ఉచిత మరియు చెల్లింపు ఉన్నాయి. టెలిగ్రామ్ ఇప్పుడు ఏదైనా చాట్ నుండి ముఖ్యాంశాలను శోధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు అవును, ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతానికి స్టిక్కర్లు లేనిది వాట్సాప్ మాత్రమే. ఫేస్బుక్ మెసెంజర్ వాటిని కలిగి ఉంది మరియు అవి చాలా మంచివి. అతను కాల్స్ మరియు మిగిలిన లక్షణాలతో చేసినందున అతను త్వరలో కారులో చేరాడా అని చూద్దాం. వారు మాకు ఏ ఇతర వార్తలను అందిస్తారో మేము చూస్తాము మరియు టెలిగ్రాం త్వరలో సిరితో అనుకూలంగా మారితే మరియు వాయిస్ మెసేజింగ్ వాడకం. ]]> https://www.soydemac.com/whatsapp-actualizan-ios-10/feed/ 2 ఆపిల్ వాచ్‌లో అలారాలు మరియు రిమైండర్‌లను ఎలా సెట్ చేయాలి https://www.soydemac.com/establecer-alarmas-apple-watch/ https://www.soydemac.com/establecer-alarmas-apple-watch/#comments మంగళ, 27 సెప్టెంబర్ 2016 17:00:21 +0000 http://www.soydemac.com/?p=55185 మీకు మొదటి తరం యొక్క ఆపిల్ వాచ్ లేదా ప్రస్తుతము ఉంటే, మీరు తెలుసుకోవలసిన అనేక విధులు మరియు సెట్టింగులు ఉన్నాయి. తక్కువ అభివృద్ధి చెందిన వినియోగదారుల కోసం, మీ గడియారంలో అలారాలను ఎలా సెట్ చేయాలో ఒక రకమైన ట్యుటోరియల్ లేదా కొన్ని సలహాలను తీసుకురావాలనుకుంటున్నాను. అదనంగా, అదే సౌలభ్యం మరియు సౌకర్యంతో, నేను రిమైండర్‌లను ఏర్పాటు చేయడం మరియు సృష్టించడం గురించి మాట్లాడతాను. అలారాలకు చాలా సారూప్యత, కానీ విషయాలను గుర్తుంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టడం మరియు నిర్దిష్ట సమయాల్లో మిమ్మల్ని హెచ్చరించడం కాదు, కానీ కూడా. అదనంగా, మీరు ఆపిల్ వాచ్‌కు ఇవ్వగల విధులు మరియు ఉపయోగాలతో ఇతర పోస్ట్‌లను చేయాలనుకుంటున్నాను. ఇది కొన్ని అనువర్తనాలను సిఫారసు చేస్తుంది మరియు నిర్దిష్ట అంశాలు లేదా లక్షణాలను వివరించగలదు. దీని కోసం, కింది పోస్ట్ చదివిన తరువాత మీ అభ్యర్థనతో వ్యాఖ్యానించండి. చదువుతూ ఉండండి. ఆపిల్ వాచ్ కోసం స్థానిక అనువర్తనాలు వాచ్ యొక్క ప్రత్యేకత, క్రీడలు, ఆరోగ్యం, శిక్షణ మరియు అన్నింటికీ స్థానిక అనువర్తనాల్లో ఉందని చెప్పడం ద్వారా నేను ప్రారంభించాలనుకుంటున్నాను. అవి ఉత్తమంగా పనిచేస్తాయి మరియు iOS తో వాటి అనుసంధానం మొత్తం. నా ఇష్టమైనవి సరళమైనవి, నేను ఇప్పటికే చెప్పాను గడియారం నిర్దిష్ట మరియు వేగవంతమైన ఉపయోగం కోసం రూపొందించబడింది. ఒక్కసారి చూడండి. మరియు స్థానిక అనువర్తనాలు దీన్ని అనుమతిస్తాయి. నేను కొనుగోలు చేసినప్పటి నుండి ఈ 24 గంటల్లో నేను ఎక్కువగా ఉపయోగించినవి మరియు నేను ఎక్కువగా ఉపయోగించినవి: గడియారం, స్టాప్‌వాచ్, అలారం మొదలైన వాటిని సూచించేవి మరియు రిమైండర్‌లు, ఆరోగ్యం మరియు శిక్షణ కోసం. మేము తరువాత మరొక పోస్ట్‌లో శిక్షణ గురించి మాట్లాడుతాము, ఇప్పుడు రిమైండర్‌లు మరియు అలారాలపై దృష్టి పెడదాం. అలారాలు సెట్ చేయండి మరియు నిద్రపోకండి ఆపిల్ వాచ్‌లో అలారం సెట్ చేయడానికి మీరు దీన్ని దాని స్వంత అనువర్తనం నుండి చేయవచ్చు. మీరు దాన్ని ఎంటర్ చేసి, అలారం జోడించి, ఆపై సమయం వివరాలను సెట్ చేయండి. సులభం మరియు సరళమైనది. మీరు సోమరితనం లేదా ఈ కాన్ఫిగరేషన్ పనిని సులభంగా మరియు వేగంగా చేయాలనుకుంటే, సిరిని నేరుగా అడగండి. గడియార తెరపై, చెప్పండి: హే సిరి. ఇది స్వయంచాలకంగా సక్రియం అవుతుంది మరియు మీ అభ్యర్థనను వింటుంది. వాయిస్ ద్వారా కాల్ చేయడానికి బదులుగా, మీరు డిజిటల్ కిరీటాన్ని అదే విధంగా సక్రియం చేయడానికి నొక్కవచ్చు. అప్పుడు అతనిని అడగండి. «హే సిరి, ఉదయం 7 గంటలకు అలారం సెట్ చేయండి.»లేదా మీకు కావలసిన సమయంలో. మీరు దీన్ని సవరించాలనుకుంటే, లోపం ఉంది లేదా మీరు ఇతరులను జోడించాలనుకుంటే లేదా తొలగించాలనుకుంటే అది కనిపిస్తుంది. సులభం, తక్షణ మరియు ప్రభావవంతమైనది. ఇది ఎలా పనిచేస్తుందో నాకు కూడా ఇష్టం, మరియు అది కంపిస్తుంది మరియు అలారం లాగా ఉంటుంది. రాత్రి సమయంలో మీరు దానిని ఛార్జర్‌తో ఆ ఆసక్తికరమైన పడక గడియార మోడ్‌లో వదిలివేయండి మరియు మీరు స్క్రీన్‌పై అలారం సమయాన్ని చూడలేరు, కానీ అది మిమ్మల్ని మేల్కొల్పుతుంది మరియు భయాలు లేదా సమస్యలు లేకుండా, expected హించిన విధంగా పని చేయమని హెచ్చరిస్తుంది. ఇది is హించబడింది. మా Youtube ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి ఇది ఎలా పనిచేస్తుందో నాకు చాలా ఇష్టం మరియు నేను చాలా పొందుతున్నాను. అందరికీ ఒకటి, అది ఉండాలి. ఇతర పద్ధతులతో మరియు ఇతర రకాల హెచ్చరికలతో దీన్ని చేయడానికి చాలా మంచి మూడవ పార్టీ అనువర్తనాలు కూడా ఉన్నాయి. చివరకు ఆపిల్ వాచ్‌లో రిమైండర్‌లు చివరకు నేను దాని కోసం చాలా కాలం పాటు ఎదురుచూశాను. ఇది సిరీస్ 2 మోడల్ లేదా మరేదైనా ప్రత్యేకమైనది కాదు. ఇది వాచ్‌ఓఎస్ 3 తో ​​మేము చూసిన ఒక కొత్తదనం మరియు ఇది ఎందుకు ముందు రాలేదో మాకు అర్థం కాలేదు. దీని ఆపరేషన్ ఐఫోన్ మాదిరిగానే ఉంటుంది. మీరు అనువర్తనాన్ని తెరిచారు మరియు మీరు సృష్టించిన విభిన్న వర్గాలు మీకు ఉన్నాయి మీ మొబైల్ పరికరంలో ముందు. "చేయవలసిన పనులు", "రిమైండర్లు", "ఐక్లౌడ్" మరియు మరెన్నో. మీకు కావలసినవి. ప్రతి దానిలో మీరు మీ రిమైండర్‌లను చూస్తారు మరియు మీరు మరిన్ని సృష్టించవచ్చు. వాటిని ఎలా సృష్టించాలి? చాలా సులభం. మునుపటిలాగే అదే విధానం. ఒక వైపు, మీరు వివరాలను జోడించడం మరియు కాన్ఫిగర్ చేయడం ద్వారా దీన్ని మాన్యువల్‌గా చేయవచ్చు. మరోవైపు ఇది మరింత సులభం. సిరిని అడగండి. "హే సిరి, రాత్రి 7 గంటలకు గ్యాస్ ఆపివేయడానికి క్రిందికి వెళ్ళమని నాకు గుర్తు చేయండి." అంత సులభం. మీరు గమనిస్తే, చాలా ఆపిల్ వాచ్‌లో ప్రాథమిక మరియు సరళమైనవి సులభం. మరియు గొప్పదనం ఏమిటంటే నోటిఫికేషన్ వేగంగా మరియు తక్కువ బాధించేది, దానికి తోడు మీరు చేతిలో ఐఫోన్ లేకపోయినా మరియు స్వతంత్రంగా దానిపై శ్రద్ధ చూపుతారు. ]]> https://www.soydemac.com/establecer-alarmas-apple-watch/feed/ 1 ఆపిల్ వాచ్ సిరీస్ 2 ను 1 కాకుండా ఎందుకు ఎంచుకోవాలి? https://www.soydemac.com/optar-apple-watch-series-2/ https://www.soydemac.com/optar-apple-watch-series-2/#respond మంగళ, 27 సెప్టెంబర్ 2016 16:15:26 +0000 http://www.soydemac.com/?p=55179 నా కొనుగోలు నిర్ణయానికి వాదనలు మరియు కారణాలు ఇవ్వడం ప్రారంభించే ముందు మరియు నేను మీకు సలహా ఇచ్చే ముందు, నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను. ఆపిల్ వాచ్ స్వభావంతో ఖరీదైన పరికరం. అనువర్తనాలు మరియు శిక్షణ మరియు క్రీడా విధులు ఏమిటో మీరు చాలా ఉపయోగించకపోతే మీరు స్వచ్ఛమైన మరియు ప్రత్యేకమైన యుటిలిటీని కనుగొనలేరు. మార్కెట్లో మంచి మరియు చౌకైన ఎంపికలు ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో ఇది చాలా మంచి మరియు అద్భుతమైన ధరించగలిగేది. నేను రెండు సిరీస్ల మధ్య తేడాల గురించి ప్రత్యేకంగా మాట్లాడటానికి వచ్చాను మరియు మీరు ఈ కారణాల ఆధారంగా మొదటిదాన్ని కాకుండా రెండవదాన్ని ఎందుకు ఎంచుకోవాలి. అప్పుడు ఇది అభిరుచులు, ఉపయోగాలు, బడ్జెట్ మరియు మరెన్నో విషయం. బహుశా చాలా సలహా ఇవ్వదగినది దానిని కొనకపోవడమే, కాని దాని గురించి మాట్లాడటానికి నేను ఇక్కడ లేను. మేము దానిని కొనాలనుకుంటున్నాము మరియు మేము ఒప్పించాము. మేము ధర గురించి పట్టించుకోము, లేదా కనీసం మూల ధర కాదు, మరియు మేము ఒకటి లేదా మరొకటి ఎంచుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ మేము ఈ వ్యాసంతో వెళ్తాము. ఆపిల్ వాచ్ సిరీస్ 5 కొనడానికి 2 కారణాలు నేను ఉపశీర్షికను మరోసారి తగ్గించాను. సిరీస్ 1 లో కొనడానికి కారణాలు, సాధారణంగా కొనకూడదు. దానికి ఏమి ఉంది లేదా మరొకటి లేని ప్రయోజనం లేదా ప్రయోజనం ఏది తెస్తుంది? ఇక్కడ మేము వెళ్తాము. ఇప్పుడు అవును, నేను మీకు ఇచ్చే వార్తలు మరియు కారణాలు క్రిందివి: ఆవిష్కరణ మరియు ఒక తరం 2 లో ఒక లీపు. ఇది మేము ఎదురుచూస్తున్న తరం. యూజర్లు ఎంతో కోరుకున్న మరియు చాలా మంది అడిగిన మార్పులు ఇవి. మేము పోరాడిన దాని కోసం, స్వేచ్ఛ కోసం మరియు స్పార్టా కోసం. బాగా, దాని కోసం కాదు, కానీ కూడా. జిపియస్. ఇది వెర్రి అనిపిస్తుంది కాని స్పోర్ట్స్, రన్నింగ్, మొదలైనవి చేసేవారు దానిని కోల్పోయారు. చాలామంది అంటున్నారు “ఇది జల లేదా కాదా అని నేను పట్టించుకోను, కాని నాకు GPS కావాలి. ఇది వాచ్‌లో ఉంచడం చాలా మంచిది మరియు వాచ్‌ఓఎస్ యొక్క భవిష్యత్తు వెర్షన్ల కోసం, ఇది మాకు మంచిది. ప్రకాశవంతమైన తెర. ఇది కొన్ని సమయాల్లో లేదా కొన్ని ఫంక్షన్లకు మాత్రమే ఉంటుందని నేను అనుకున్నాను, కాని లేదు. ఇది ఎల్లప్పుడూ. వ్యత్యాసం గుర్తించదగినది, నేను దుకాణంలో ఒక పోలిక చేసాను మరియు ఇది చాలా చూపిస్తుంది. నీటి. నీటిలో 50 మీటర్లు మునిగిపోవచ్చు. మరొకటి ధృ dy నిర్మాణంగలది మరియు మీరు దానితో స్నానం చేయవచ్చు, వారు చెప్పారు, కానీ సిరీస్ 2 విడదీయరానిది, లేదా వారు పేర్కొన్నారు. ఒకవేళ, దానిపై € 100 ఖర్చు చేయడానికి ఇది చెల్లిస్తుంది మరియు ఎప్పుడైనా దాన్ని తీసివేయడం గురించి చింతించకండి. మిమ్మల్ని ఏమీ ఆపవద్దు. ఇది క్రొత్తది. మరొకటి కొనడం వెనుకబడి ఉందా? అదే శక్తి, కానీ తక్కువ పనితీరు. More 100 కోసం ఇది విలువైనది, నేను అనుకుంటున్నాను. అందుకే చేశాను. ఇది ఖరీదైన పని, మీరు మీ గురించి పట్టించుకోవడం లేదు. నేను ఇప్పటికే వివరించినట్లు మీరు ఎంచుకోవడానికి చాలా ఎక్కువ శ్రేణులు మరియు నమూనాలు కూడా ఉన్నాయి. నేను హీర్మేస్‌ను ప్రేమిస్తున్నాను, కాని నేను దానిని భరించలేను. మొదటి ఆపిల్ వాచ్ నుండి సిరీస్ 2 కు దూసుకెళ్లాలా? గొప్ప మూర్ఖత్వం, సందేహం లేకుండా. ఐఫోన్ 6 ల నుండి 7 కి దూకడం నాకు అదే అర్ధంలేనిది అనిపిస్తుంది. సోమవారం నుండి మంగళవారం వరకు కొద్దిగా తేడా ఉంది. మరియు ఇది ఆచరణాత్మకంగా అదే. మీరు కొత్త మార్పులను గమనించగలరని నేను అనుకోను, ఎందుకంటే గుర్తించదగిన కొత్త లక్షణాలు GPS మరియు జల మరియు సామర్థ్యం రెట్టింపు సామర్థ్యం. మీరు ప్రొఫెషనల్ లేదా చాలా అధునాతన స్థాయిలో ఈత ప్రాక్టీస్ చేయబోతున్నట్లయితే, అవును, కానీ సాధారణ వాడకంతో పొరుగు తరాల మధ్య దూకుతున్న పాయింట్ నాకు కనిపించడం లేదు. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క భవిష్యత్తు సంస్కరణలతో మీరు వ్యత్యాసాన్ని గమనించవచ్చు, కాని అప్పుడు మార్కెట్లో ఇతర ఉత్పత్తులు మరింత సలహా లేదా చౌకగా ఉంటాయి, రండి, నేను చెబుతున్నాను. మరియు అది ఆపిల్ వాచ్ కంటే ఎక్కువగా పనిచేస్తోంది. కొన్ని నివేదికలు మరియు పుకార్లు సమీప భవిష్యత్తులో వివిధ రకాల ధరించగలిగిన వస్తువులను చూస్తామని హామీ ఇస్తున్నాయి. వారు బహుశా గడియారాలు కాకుండా ఇతర కంకణాలు మరియు గేజ్‌లను తయారు చేయాలనుకుంటున్నారు, మరింత సరసమైన లేదా ప్రత్యేకంగా అథ్లెట్లకు. ఎవరికీ తెలుసు, ఆపిల్ ప్రస్తుతం తన ప్రణాళికలను మూటగట్టుకుంటోంది. క్రొత్తదాన్ని చేస్తే అది చూపించడానికి ఎక్కువ సమయం పడుతుందని నేను అనుకోను. వాస్తవానికి, ఆపిల్ వాచ్ సిరీస్ 3 ను కనీసం ఏడాదిన్నర లేదా రెండు సంవత్సరాలు ఆశించవద్దు. మా Youtube ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి ]]> https://www.soydemac.com/optar-apple-watch-series-2/feed/ 0 IOS కోసం టెలిగ్రామ్ ఫోటో ఎడిటర్ మరియు GIF మేకర్‌తో నవీకరించబడింది https://www.soydemac.com/telegram-ios-se-actualiza-editor-fotos-creador-gifs/ https://www.soydemac.com/telegram-ios-se-actualiza-editor-fotos-creador-gifs/#respond మంగళ, 27 సెప్టెంబర్ 2016 15:30:49 +0000 http://www.soydemac.com/?p=55174 మా అభిమాన తక్షణ సందేశ అనువర్తనం టెలిగ్రామ్ ఆసక్తికరంగా కంటే రెండు కొత్త ఫంక్షన్లను కలుపుకొని క్రొత్త నవీకరణను అందుకుంది. ఇప్పటి నుండి, టెలిఫోన్‌ను ఐఫోన్ మరియు ఐప్యాడ్ కోసం వెర్షన్ 3.12 కు అప్‌డేట్ చేసే ఎవరైనా, వారు అనువర్తనాన్ని వదలకుండా భాగస్వామ్యం చేయబోయే చిత్రాలను సవరించగలరు మరియు కొత్త GIF లను చాలా సరళమైన మార్గంలో కూడా సృష్టించగలరు. టెలిగ్రామ్, మెరుగవుతోంది అప్‌డేట్ చేయడంలో సందేహం లేదు IOS 10 కోసం సందేశాలు అయితే, ఈ స్థానిక ఆపిల్ అనువర్తనాన్ని ఈ రకమైన ఎంపికలకు తీవ్రమైన ప్రత్యర్థిగా చేసింది టెలిగ్రామ్‌కు ఇంకా గొప్ప ప్రయోజనం ఉంది, మరియు అది మల్టీప్లాట్‌ఫార్మ్ ఇది ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రధానంగా ఆండ్రాయిడ్ వినియోగదారులతో కమ్యూనికేట్ చేయడానికి మాకు అనుమతిస్తుంది. టెలిగ్రామ్ ఈ రోజు ఉన్న ఉత్తమ తక్షణ సందేశ అనువర్తనం. అవును, ఇది వ్యక్తిగత అభిప్రాయం అని నాకు తెలుసు కాని నిజం అది ఇది చాలా ఉపయోగకరమైన విధులను కలిగి ఉందిఆపిల్ యొక్క సందేశాల అనువర్తనం మరియు సర్వశక్తిమంతుడైన వాట్సాప్‌తో సహా. మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి టెలిగ్రామ్‌ను తీవ్రంగా ఉపయోగించడం ప్రారంభించినప్పుడు, మీరు సమూహ చాట్‌లలో పాల్గొనడం ప్రారంభిస్తారు, మీకు ఆసక్తి ఉన్న ఛానెల్‌లను మీరు కనుగొంటారు, మీరు మీ స్వంత ఛానెల్‌లను కూడా సృష్టిస్తారు, పేర్కొన్న వాటిలో అనుమతించే సమూహాలలో మీరు ప్రస్తావించారు వ్యక్తి-స్వల్పంగా తీసుకోండి, మీరు ఒక సమూహంలోని సందేశానికి నేరుగా ప్రతిస్పందించే పనితీరును ఉపయోగిస్తారు, ఇంకా చాలా ఎక్కువ, అప్పుడు, టెలిగ్రామ్ ఉత్తమమని మీరు నిజంగా గ్రహించినప్పుడు, మరియు ఆ సమయంలో మీరు మీరే ప్రశ్నించుకుంటారు-ఎందుకు సంకల్పం నేను ఇంతకు ముందు ఉపయోగించడం ప్రారంభించాను? ». బాగా, టెలిగ్రామ్ అనేక మరియు విభిన్న పోటీదారులపై అందించే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దాని డెవలపర్లు వదులుకోరు, మరియు వారు నిరంతరం పని చేస్తూనే ఉంటారు, తద్వారా అప్లికేషన్ ఫంక్షన్లు మరియు ఫీచర్లలో లాభం పొందడం కొనసాగిస్తుంది. ఔనా. టెలిగ్రామ్ యొక్క రహస్యం ఇది అని నేను అనుకుంటున్నాను, దాని సృష్టికర్తలు అది ఎల్లప్పుడూ దాని కంటే మెరుగ్గా ఉండగలరని అనుకుంటారు, మరియు ఆ కారణం చేత ప్రతిసారీ అది సాధ్యమైతే కూడా కొంచెం మంచిది. మా Youtube ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి ఈ అంతులేని రోల్ తరువాత నేను ఎక్కడో పడిపోవటానికి చనిపోతున్నాను, మరియు ఆపిల్‌కు సూచనను విసిరిన తరువాత (కుపెర్టినోలో ఎవరైనా దాన్ని చదివి, నేను ఒక్కసారిగా తీసుకోవాలి అనే నిర్ణయం తీసుకుంటాను), నేను మీకు చెప్పబోతున్నాను టెలిగ్రామ్ iOS కోసం దాని వెర్షన్ 3.12 లో మనలను తెస్తుంది (మరియు వాస్తవానికి, Android పరికరాల వినియోగదారులకు కూడా). టెలిగ్రామ్‌లో కొత్తవి ఏమిటి? నేను ఇప్పటికే మీకు చెప్పినట్లుగా, కొత్త టెలిగ్రామ్ నవీకరణలో మూడు కొత్త లక్షణాలు ఉన్నాయి: క్రొత్త చిత్ర ఎడిటర్. వ్యక్తిగతీకరించిన GIF ల సృష్టి. ఫీచర్ చేసిన స్టిక్కర్లు బహుశా చాలా ఆసక్తికరమైన విషయం క్రొత్త ఇమేజ్ ఎడిటర్, ఇది మా ఫోటోలకు ముసుగులు జోడించడానికి అనుమతిస్తుంది వాటిని పంచుకునే ముందు, ఇప్పటికే ఉన్న అనేక రకాల నుండి ఎంచుకోవడం. కానీ అంతకన్నా మంచిది ఏమిటంటే ఇది బహిరంగ వేదిక కాబట్టి, మేము మా స్వంత ముసుగులను లోడ్ చేయవచ్చు, మేము వాటిని సృష్టించినా లేదా ఇతర మార్గాల ద్వారా పొందినా. మీ స్వంత ముసుగును లోడ్ చేయడానికి / న్యూమాస్క్స్ ఆదేశాన్ని నమోదు చేయండి. స్టిక్కర్ల వాడకానికి సంబంధించి, మనకు ఇప్పుడు a ఫీచర్ చేసిన స్టిక్కర్లు టాబ్ మేము మరింత త్వరగా ఉపయోగించగలము. చివరగా, నేను దానిని చివరికి వదిలివేసినప్పటికీ, iOS కోసం టెలిగ్రామ్ యొక్క రెండవ గొప్ప వార్త మాకు ఉంది. ఇక నుంచి మనం చేయగలుగుతాం మా స్వంత GIF లను సృష్టించండి, మరియు ఇవి అనువర్తనంలో లభించే అంతులేని GIF ల సేకరణకు జోడించబడతాయి. ఈ లక్షణాన్ని ఉపయోగించుకోవటానికి, ఇది సరిపోతుంది మ్యూట్ బటన్‌ను నొక్కడానికి జాగ్రత్తలు తీసుకుంటూ అనువర్తనం నుండే వీడియోను రికార్డ్ చేయండి. ఈ విధంగా మేము రికార్డ్ చేసిన వీడియో GIF గా భాగస్వామ్యం చేయబడుతుంది. ముగింపులో, టెలిగ్రామ్ మరోసారి మంచి నవీకరణతో మన సంభాషణలు సంపదలో మరింత లాభం పొందేలా చేస్తుంది మరియు అవి మరింత ఆహ్లాదకరంగా మరియు వినోదాత్మకంగా ఉంటాయి. మీరు ఇప్పటికీ టెలిగ్రామ్ ఉపయోగించకపోతే, మీరు ఏమి కోల్పోతున్నారో imagine హించలేరు. టెలిగ్రామ్ మెసెంజర్ఉచిత అనువర్తనాన్ని డౌన్లోడ్ చేయండి ]]> https://www.soydemac.com/telegram-ios-se-actualiza-editor-fotos-creador-gifs/feed/ 0 చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఐఫోన్ 6 లేదా 6 లను ఎంచుకుంటారు, ఎందుకు? https://www.soydemac.com/usuarios-optan-iphone-6-ahora/ https://www.soydemac.com/usuarios-optan-iphone-6-ahora/#comments మంగళ, 27 సెప్టెంబర్ 2016 14:45:03 +0000 http://www.soydemac.com/?p=55173 నా ఉద్దేశ్యం ఏమిటంటే, ఇప్పుడు ఐఫోన్ 7 మరియు 7 ప్లస్ చూపించబడి, ప్రదర్శించబడి, స్టోర్లలో విడుదల చేయబడితే, చాలా మంది వినియోగదారులు మునుపటి మోడళ్లను ఎంచుకుంటారు, మరియు SE కూడా ఎంచుకున్నది కాదు. ఈ కరెంట్ ఎందుకు సంభవిస్తుంది? నేను ఏ మార్కెట్ లేదా వినియోగదారు రంగాన్ని సూచిస్తున్నాను? నేను వారి గురించి మాట్లాడుతున్నాను వారు వార్తలలో లేదా స్పెసిఫికేషన్లలో అంతగా కనిపించరు, కానీ అది ఆపిల్ నుండి మరియు ప్రస్తుత రూపకల్పన చూడండి. చాలా ఎక్కువ ధర వద్ద బ్రాండ్ కోసం చూస్తున్న వారు. యొక్క చిత్రం ఇవ్వండి, కానీ ఉండకూడదు. భంగిమ అని పిలువబడేది, అయినప్పటికీ నాణ్యత కోసం ఎక్కువగా చూసేవారు మరియు ఎక్కువ ఖర్చు చేయరు. ఆసక్తికరంగా, ఐఫోన్ SE గుర్తించబడదు. ఇది ఐఫోన్ 5 ల రూపకల్పనను నిర్వహిస్తుంది, దానిని కొనుగోలు చేయకపోతే సరిపోతుంది. తనంతట తానుగా ప్రేమించబడ్డాడు, మిగతావాటిని తృణీకరించాడు. 4 అంగుళాలు కావాలనుకునే వారికి ఇది అనువైనది, కాని చాలా మంది వినియోగదారులు దీనిని ఎంచుకోరు లేదా వెర్రివారు కాదు. వారు దాని మంచి స్పెక్స్ మరియు కెమెరాను పక్కన పెట్టి, ఐఫోన్ 6 ను ఇష్టపడతారు, ఇది ఏడాదిన్నర ముందు వచ్చింది మరియు ఇలాంటి ధర, ఎక్కువ పరిమాణం మరియు అధ్వాన్నమైన స్పెక్స్ కలిగి ఉంది. ఇది ఈ రోజు మంచిది, కాని ఇది డబ్బుకు ఉత్తమ విలువ కాదు. నేను దాని గురించి క్రింద మాట్లాడతాను. ఐఫోన్ మరియు దాని డిజైన్: భంగిమ లేదా నాణ్యత కొటేషన్ మార్కులలో వార్తా బ్లాగులు మరియు చాలా "నిపుణుల" వినియోగదారులకు మేము సలహా ఇవ్వడం ఒక విషయం. ఇంకొకటి ఏమిటంటే వినియోగదారులు ఇవన్నీ ఎవరికి పట్టించుకోరు. చాలా మంది వినియోగదారులకు, ఆపిల్ వద్ద రామ్ గిగ్ ఎక్కువ లేదా తక్కువ పట్టింపు లేదు. ఇది బాగా పనిచేస్తుందా? అవును, ఇది ప్రస్తుత మాదిరిగానే ఉందా మరియు ప్రజల దృష్టిలో దీనికి మంచి ఇమేజ్ ఉందా? అవును, ముందుకు సాగండి, అవును, ధర ప్రకారం. 800, 7 కంటే ఐఫోన్ 500 లో € 6 ఖర్చు చేయడం అదే కాదు. రూపకల్పన ఆచరణాత్మకంగా ఒకే విధంగా ఉంటుంది మరియు లోగో ఒకే విధంగా ఉంటుంది కాబట్టి, చాలా మంది, మనలో అర్థం చేసుకున్నవారికి చెడ్డది, ఇది సమానమైనదని భావించే చౌకైనదాన్ని ఎంచుకుంటారు. మోడరనా డి ప్యూబ్లో చెప్పినట్లు ఫ్యాషన్లు పాస్ అవుతాయి, భంగిమ మిగిలిపోయింది. ఈ వ్యాసం వినియోగదారుల కొనుగోలు నిర్ణయాల వల్ల మాత్రమే కాదు. నేను వీధిలో, నా కుటుంబం మరియు స్నేహితులు, నా సర్కిల్‌లు, ఇన్స్టిట్యూట్ మరియు సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా నేను చూసే మరియు వింటున్న వ్యక్తులలో నేను రోజూ చూసే వాటిపై కూడా ఆధారపడుతున్నాను. "నేను కొత్త ఐఫోన్ కొనబోతున్నాను, నేను 6 కోసం వెళుతున్నాను" అని ఎవరైనా చెప్పడం నాకు చాలా షాకింగ్, మరియు వారు 16 జిబి కోసం వెళుతున్నారని వారు చెప్పినప్పుడు, వారు అలా అనరు , వారు ప్రాథమికమైనవి అంటున్నారు. ఎందుకంటే చాలా మందికి ఇతర ప్రత్యామ్నాయాలు లేవు. సెకండ్ హ్యాండ్ అనువర్తనాలు మరియు సేవలలో మీరు మంచి ధరను కనుగొనవచ్చు, కానీ ఇప్పటికీ, నేను నేను ఈ రోజు వరకు ఐఫోన్ 6 ని సిఫారసు చేయను. మరియు నా లాంటి చాలా మంది పదవ వార్షికోత్సవం యొక్క 7 లేదా 2017 కొనడానికి వచ్చే ఏడాది అమ్మకం గురించి ఆలోచిస్తున్నారు. మా Youtube ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి ఇప్పుడు ఐఫోన్ 6 లేదా 6 లను కొనడం మంచిది? 6 ఎవరికీ సిఫారసు చేయబడలేదు. మీకు మంచి ధర లభిస్తే అది చాలా మంచిది, అది లాభదాయకంగా ఉంటుంది మరియు అన్నీ. కానీ ఇది వెనుకబడి ఉండటానికి అవకాశం ఉంది, ప్రస్తుతం ఇది వాడకాన్ని బట్టి కొంచెం పట్టింపు లేదు, కానీ భవిష్యత్ సాఫ్ట్‌వేర్ నవీకరణలతో సమస్యలను ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. మీరు iOS 11 రాకతో లేదా వారు దానిని పిలిచిన దానితో మరియు తదుపరి వాటిని చూస్తారు. 1Gb రామ్ మరియు 2014 ప్రాసెసర్ మాత్రమే ఉన్నందున ఇది కొద్దిసేపు మిగిలిపోతుంది.ఇప్పుడు ఐఫోన్ 7 ప్లస్ 3Gb రామ్ మరియు చాలా ఎక్కువ శక్తిని కలిగి ఉంది. దీర్ఘకాలంలో ఇది గమనించబడుతుంది, మరియు చాలా. ఐఫోన్ 6 బయటకు వచ్చినప్పుడు మీరు 5 సి కొన్నట్లు ఉంది. ఇది నా ప్రారంభ ఎంపిక, కానీ నేను దాన్ని త్వరగా విస్మరించాను. నేను సిఫారసు చేసే వినియోగదారుని బట్టి 6s లేదా SE. రెండింటిలో మంచి కెమెరా, చాలా మంచి స్పెసిఫికేషన్లు మరియు శక్తి ఉన్నాయి మరియు వాటిని ప్రస్తుతము చేసే కొత్త లక్షణాల శ్రేణి ఉన్నాయి. ముఖ్యంగా 6 లు, 7 కి 3 డి టచ్ టెక్నాలజీ ఉంది. మీకు కావలసినది చేయండి మరియు ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారం కొనుగోలు చేయనివ్వండి. నేను మీకు నా సిఫార్సును ఇస్తున్నాను: ఐఫోన్ 6 లు 32 జిబి లేదా 7 లో 32. అవి నా అభిప్రాయం ప్రకారం ఉత్తమ ఎంపికలు. ]]> https://www.soydemac.com/usuarios-optan-iphone-6-ahora/feed/ 1 ఆపిల్ అక్టోబర్‌లో ఐప్యాడ్ ప్రో 2 ను ప్రవేశపెట్టదు, లేదా ఉండకూడదు https://www.soydemac.com/apple-ipad-pro-2-octubre/ https://www.soydemac.com/apple-ipad-pro-2-octubre/#respond మంగళ, 27 సెప్టెంబర్ 2016 14:00:30 +0000 http://www.soydemac.com/?p=55168 అక్టోబర్ కోసం ఆపిల్ ఒక ముఖ్య ఉపన్యాసాన్ని సిద్ధం చేస్తుందని మేము ఈ ఉదయం వ్యాఖ్యానించాము. ఒకవేళ అలాంటి సంఘటనలు లేనట్లయితే, వారు మాక్‌బుక్‌లు మరియు మిగిలిన మాక్ పరిధిని ఏదో ఒక విధంగా అప్‌డేట్ చేయాలి. సెప్టెంబరులో వారు ఆ పెద్ద భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని వారు చెప్పలేదు. బహుశా ఈ పతనం మరోసారి తిరిగి రావచ్చు. అది గుర్తుంచుకోండి 2017 నుండి వారు ఆపిల్ క్యాంపస్ 2 సిద్ధంగా ఉంటారు మరియు వారు వారి అన్ని సంఘటనలు, ప్రదర్శనలు మరియు ఇతర విషయాల కోసం దీనిని ఉపయోగిస్తారు. క్రిస్‌మస్‌కు ముందు వారు ఐప్యాడ్ ప్రో శ్రేణిని అప్‌డేట్ చేస్తారా లేదా అనేది సందేహాస్పదంగా ఉంది. మార్కెటింగ్ విషయంగా వారు తప్పక, కానీ ఉత్పత్తి యొక్క పరిణామం కారణంగా నేను అనుకోను. దాని రెండు మోడళ్లలో ఐప్యాడ్ ప్రోకు సంబంధించిన ప్రతిదీ క్రింద చూద్దాం. అంతేకాకుండా కొత్త ఇంటర్మీడియట్ మోడల్ 10,5 అంగుళాలతో త్వరలో వస్తుందని వ్యాఖ్యానించబడుతోంది. చాలా పుకారు మరియు చాలా చరిత్ర, అదే పోస్ట్‌లో కంపైల్ చేయడానికి సమయం ఆసన్నమైంది. ఇక్కడ మేము ఐప్యాడ్ మరియు దాని 2016 నవీకరణ గురించి వార్తలతో వెళ్తాము. 12,9-అంగుళాల ఐప్యాడ్ ప్రోకు ఒక తమ్ముడు ఉన్నారు చిన్నది కాని ప్రత్యేకమైన వార్తలతో. 9,7-అంగుళాల మోడల్ ట్రూ టోన్ టెక్నాలజీతో స్క్రీన్‌ను మెరుగుపరుస్తుంది మరియు వెనుక మరియు ముందు రెండింటిలోనూ మెరుగైన కెమెరాతో వస్తుంది. ఒకే విషయం ఏమిటంటే, పెద్దది రామ్ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేస్తుంది ఐప్యాడ్ ఎయిర్ 2 యొక్క 2 జిబి నాకు సరిగ్గా గుర్తుంటే చిన్నది నిర్వహిస్తుంది. సమస్య ఏమిటంటే టాబ్లెట్ సమర్పించబడి ఒక సంవత్సరానికి పైగా అయ్యింది మరియు ఆపిల్ సాధారణంగా ప్రతి సంవత్సరం కొత్త తరాన్ని నవీకరిస్తుంది లేదా విడుదల చేస్తుంది. ప్రస్తుతానికి ఇది మార్చి వరకు కొన్ని నెలలు వేచి ఉండవచ్చని అనిపిస్తుంది, ఇది ఉపయోగకరంగా ఉంటుంది, కాని మేము దానిని విశ్వసించలేము. చాలా తక్కువ పుకార్లు వచ్చాయి మరియు ఒక తరం మరియు మరొక తరం మధ్య మార్పులు చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఏదైనా సాధ్యమే. ఈ ఐప్యాడ్ మార్చిలో 9,7-అంగుళాలతో రావాల్సి వస్తుందనే వార్తలు ఎక్కువగా ఉంటాయని కూడా గుర్తుంచుకోండి. మరింత బ్యాటరీ మరియు మెరుగైన పనితీరు. క్రొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తెరలు మరియు అన్నింటికన్నా ముఖ్యమైనవి నేను భావిస్తున్నాను: వారు అదే వార్తలను అనుసరిస్తారు. ప్రస్తుతం అవి అర్ధంలేనివిగా ఉంటాయి కాని అవి మార్కెటింగ్ స్థాయిలో గుర్తించదగిన తేడాలు. చిన్నది సాధారణ మూడింటికి అదనంగా పింక్ రంగులో రావడానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. బంగారం, వెండి మరియు అంతరిక్ష బూడిదరంగు (ఐఫోన్ 7 యొక్క ప్రస్తుత మాట్టే నలుపుతో భర్తీ చేయబడుతుంది, అయినప్పటికీ నాకు ఇది అంతగా నచ్చదు). ఐప్యాడ్ ప్రో మరియు మాక్‌బుక్ మధ్య పోరాటం కుపెర్టినో సంస్థలో అంతర్గత యుద్ధం కొనసాగుతోంది. కాలిఫోర్నియాలో రూపొందించబడింది, చైనాలో తయారు చేయబడింది మరియు ప్రతి రోజు పోరాడుతుంది. కొందరు ఐప్యాడ్‌లో పనిచేయడానికి ఎంచుకుంటారు మరియు దానిని ప్రధాన పరికరంగా స్థాపించారు, మరికొందరు (మెజారిటీ), మాక్‌బుక్‌లోనే ఉంటారు, ఎందుకంటే అవి మరింత పూర్తి బృందం మరియు మరెన్నో పనులను స్వేచ్ఛగా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఆపిల్ ఐప్యాడ్‌తో భవిష్యత్ వైపు మనకు మార్గనిర్దేశం చేయాలనుకుంటుంది, అయినప్పటికీ మేము మాక్‌లను కూడా ఉపయోగిస్తాము, కాని ఇది సాధారణంగా వాటిని ఒకే సమయంలో ప్రదర్శించదు, ఎందుకంటే ఇది ఒకదానికొకటి కప్పివేస్తుంది మరియు అమ్మకపు స్థాయిలో వారు వేరే సమస్య లేదా కోపం ఇవ్వగలరు వినియోగదారులు. మా Youtube ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి వారు వాదిస్తే కొత్త కంప్యూటర్ ఐప్యాడ్ ప్రో రెండవ తరం, లేదా సిరీస్ 2 లేదా మీరు దానిని ఏమైనా పిలవాలనుకుంటే, వారు కొత్త మాక్‌బుక్ ప్రోతో దాని కొత్త డిజైన్ మరియు ప్రతిదానితో నా తర్వాత రాలేరు. అది సమస్యాత్మకం మరియు ఆపిల్ యొక్క వ్యూహం మరియు తత్వాన్ని విసిరివేస్తుంది. అప్పుడు కంప్యూటర్ అంటే ఏమిటి? ఐప్యాడ్ మాక్బుక్ పక్కన కూడా చెడుగా కనిపిస్తుంది, అవి విడివిడిగా కాకుండా కలిసి పనిచేసే మరియు కలిసి పనిచేసే సాధనంగా చూపించటానికి ఎంచుకోకపోతే. ఈ సందర్భంలో అవి స్వతంత్రంగా లేవని అనిపిస్తుంది మరియు ఇది చిత్రాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు గమనిస్తే, ఇది సంస్థకు ఒక సందిగ్ధత మరియు సమస్య. వారు చేయవలసింది 2017 వరకు కొత్త ఐప్యాడ్‌లు మరియు అర్ధంలేని వాటిని వదిలించుకోవడమే, ఇది నిజమైన మార్పు యొక్క సంవత్సరం అని చెప్పబడింది. వచ్చే ఏడాది మార్చి, జూన్ లేదా సెప్టెంబరులో ఐప్యాడ్ పరిధిలో ఆకస్మిక మరియు గణనీయమైన మార్పులను చూస్తాము. ఇప్పుడు కాదు. కాబట్టి టాబ్లెట్‌లను అప్‌గ్రేడ్ చేయడం ఇప్పుడు అవివేకమని నేను భావిస్తున్నాను. ]]> https://www.soydemac.com/apple-ipad-pro-2-octubre/feed/ 0 ఆపిల్ వాచ్ చిన్న మరియు వేగవంతమైన దుస్తులు సమయాల కోసం రూపొందించబడింది https://www.soydemac.com/apple-watch-esta-disenado-uso/ https://www.soydemac.com/apple-watch-esta-disenado-uso/#respond మంగళ, 27 సెప్టెంబర్ 2016 13:15:15 +0000 http://www.soydemac.com/?p=55167 నేను వాచ్ కొనడానికి ముందే ఈ వ్యాసం రాయాలని అనుకున్నాను. మరియు జాన్ ఈవ్ స్వయంగా మరియు సంస్థ యొక్క ఇతర సీనియర్ అధికారులు దీనిపై చాలా వ్యాఖ్యానించారు. మేము అక్కడ ఐఫోన్‌లో చేసే పనులను ఆపిల్ వాచ్ రూపొందించలేదు. ఇది మీరు ఇంటరాక్ట్ మరియు వార్తలు లేదా నెట్‌వర్క్‌లను చూడగల స్క్రీన్ కాదు సామాజిక. మేము సందేశాలు, నోటిఫికేషన్‌లు మరియు కొన్ని నిర్దిష్ట సందర్భాలకు ప్రత్యుత్తరం ఇవ్వగలము, కానీ అది దాని కోసం రూపొందించబడలేదు. ఆలోచన ఏమిటంటే, మేము దాని చిన్న ఇంటర్‌ఫేస్‌ను నిరంతరం బ్రౌజ్ చేయడానికి 2 లేదా 3 నిమిషాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆలోచనలను సమయస్ఫూర్తిగా, వేగంగా మరియు ఐఫోన్‌కు అనుబంధంగా మార్చాలనే ఆలోచన ఉంది. ప్రతిదీ ఉన్నప్పటికీ, కొంతమంది డెవలపర్లు మరియు కొన్ని ప్రసిద్ధ అనువర్తనాలు చాలా విస్తృతమైన అనువర్తనాన్ని సృష్టించాయి, దానితో వారు వినియోగదారు యొక్క విధేయతను పొందటానికి ప్రయత్నిస్తారు మరియు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లోపం. యూజర్లు చిన్న స్క్రీన్ కోసం పెద్ద స్క్రీన్‌ను మార్చరు, మేము దీనిని పూరకంగా మరియు ధరించగలిగే ఆరోగ్య పరికరం, వాచ్, నోటిఫికేషన్‌లు మరియు మరెన్నో మాత్రమే ఉపయోగిస్తాము. ఈ రోజు ఆపిల్ వాచ్ యొక్క వాస్తవ ఉపయోగం కొనుగోలు చేయడానికి ముందు నేను ఇప్పటికే వాదనలు మరియు వ్యాఖ్యానించడానికి చాలా ఉంటే, ఇప్పుడు నేను దీనిని ప్రయత్నించాను మరియు నా మణికట్టు మీద కలిగి ఉన్నాను, నేను నా పదాలకు భరోసా ఇవ్వగలను మరియు ధృవీకరించగలను. అన్ని సందేశాలను చదవడానికి, చాట్‌లు మరియు ట్విట్టర్ టైమ్‌లైన్‌ను చూడటానికి దీన్ని ఉపయోగించాలనుకునే వినియోగదారులు ఉంటారు, కానీ ఇది తగిన ఉపయోగం కాదు. దాని కోసం, భయం లేకుండా ఐఫోన్‌ను తీసివేసి ముందుకు సాగండి. స్వేచ్ఛ, పరిమాణం మరియు మీరు మయోపిక్ కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. మీరు శీఘ్ర విధులు చేస్తారు, సందేశాలకు ప్రత్యుత్తరం ఇవ్వండి, ఆరోగ్యం మరియు వ్యాయామం గురించి సమాచారాన్ని సంప్రదించండి మరియు మీరు శిక్షణకు బయలుదేరడానికి దాన్ని సిద్ధం చేస్తారు. అన్ని తరువాత, ధరించగలిగిన మరియు స్మార్ట్ వాచ్ యొక్క భావన ఇప్పటికీ పట్టికలో ఉంది. వినియోగదారులు వారి రోజువారీ ఉపయోగం మరియు వారి వ్యాఖ్యలతో కంపెనీలకు ఈ పరికరాలను ఏమి ఉపయోగించాలనుకుంటున్నారో చెప్పడానికి సహాయం చేస్తున్నారు మరియు ఎందుకు కాదు. అనువర్తనాలు చాలా క్లిష్టంగా ఉంటాయి మరియు గడియారంలో చాలా చేయడానికి మాకు అనుమతిస్తాయి, బహుశా మేము వినియోగదారులు దీన్ని చేయాలనుకోవడం లేదు. ఐఫోన్ నుండి బయటపడటం మరియు మనం చేయవలసినది చేయడం సులభం కాదా? ఇది కూడా వేగంగా మరియు మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అందువల్ల, ఇలాంటివి మా మొబైల్ పరికరంలో జరుగుతాయి మరియు ఆపిల్ వాచ్ వేగవంతమైన మరియు ఆరోగ్యకరమైన విషయాలకు పరిమితం చేయబడింది. ఇలా చూస్తే, బహుశా క్రీడలు ఆడని వారు ఆపిల్ వాచ్ విలువైనది కాదని లేదా కేవలం ఖరీదైన ఇష్టమని అనుకోవచ్చు. నిజమే, అది. దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి, మీరు దాని యొక్క అన్ని విధులను ఉపయోగించుకోవాలి. పని చేయడానికి ఇతర విధులు ఉన్నాయి, కానీ వాచ్‌లో కొంత విప్లవాత్మక ఉత్పాదకతను ఆశించవద్దు. మా Youtube ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి ఆరోగ్యం మరియు క్రీడా పరికరం ఇది నిజంగా ఆరోగ్యానికి, అథ్లెట్లకు, శారీరక శ్రమ కోసం ధరించగలిగే పరికరం. అనువర్తనంతో కార్యాచరణ లేదా క్రీడ ఏమైనప్పటికీ మీ శిక్షణ యొక్క అన్ని కొలతలను మీరు ఆస్వాదించవచ్చని నేను శిక్షణ ఇస్తున్నాను. మరియు స్థానిక అనువర్తనాలతో మాత్రమే కాదు, డెవలపర్లు క్రీడ కోసం చాలా మందిని సృష్టించారు. మరియు చాలా ప్రసిద్ధమైనవి మీ ఐఫోన్‌తో మీరు ఉపయోగించినవి. రన్‌స్టాస్టిక్, నైక్ + క్లబ్ మరియు అందరికీ నాకు ఇష్టమైనవి: క్యారెట్ ఫిట్. తరువాతి మిమ్మల్ని ఒక నిర్దిష్ట మార్గంలో అవమానించేటప్పుడు వ్యాయామం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. దీని చిహ్నం వినియోగదారుని సూచించే కొవ్వు వ్యక్తి యొక్క సిల్హౌట్. మీరు మీ రోజువారీ లక్ష్యాలను చేరుకోకపోతే, ఇది మీకు యానిమేషన్‌ను చూపుతుంది, దీనిలో ఇది సిల్హౌట్‌ను బాధిస్తుంది. ఇది అతనిని విచ్ఛిన్నమైన పుంజంతో తాకుతుంది, అతను విజయం లేకుండా దూకడానికి ప్రయత్నిస్తాడు మరియు నమ్మశక్యం కాని విధంగా బరువులు వేస్తాడు. మీరు ఏ క్రీడ చేసినా, మీరు మీ ఐఫోన్‌తో సంపూర్ణ సమకాలీకరించబడిన మంచి మీటర్ కోసం చూస్తున్నట్లయితే, సంకోచం లేకుండా ఆపిల్ వాచ్ సిరీస్ 2 కోసం వెళ్ళండి. కానీ అది ఐఫోన్ లేదా ఐప్యాడ్ కాదని గుర్తుంచుకోండి. మేము ఎక్కడ పని చేయాలో పరికరం గురించి మాట్లాడటం లేదు, కాని ఎక్కడ త్వరగా చూడాలి మరియు ఇంటరాక్ట్ చేయాలి. మీకు ఐఫోన్ అవసరం కొనసాగుతుంది మరియు మీరు దాన్ని మీ జేబులో నుండి దాదాపు సమానంగా తీసుకుంటారు. ఇది మీరు వాచ్ మరియు మీరు ఉపయోగించే అనువర్తనాలకు ఎలా అనుగుణంగా ఉంటుంది అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. టెలిగ్రామ్ బాగా పనిచేస్తుంది, కానీ నేను ఐఫోన్‌లో చదవడానికి మరియు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఇష్టపడతాను. ]]> https://www.soydemac.com/apple-watch-esta-disenado-uso/feed/ 0 భర్తీ చేసిన శామ్‌సంగ్ నోట్ 7 కూడా సమస్యలను ఇస్తుంది https://www.soydemac.com/samsung-galaxy-note-7-reemplazados/ https://www.soydemac.com/samsung-galaxy-note-7-reemplazados/#respond మంగళ, 27 సెప్టెంబర్ 2016 12:30:57 +0000 http://www.soydemac.com/?p=55145 శామ్సంగ్ యొక్క స్టార్ టెర్మినల్ గా పరిగణించబడిన జీవితానికి కొత్త ఎపిసోడ్. ఇది పేలిన సందర్భాలు ఉన్నాయని మేము మీకు తెలియజేస్తున్నప్పటికీ, సంస్థ ప్రతిదాన్ని భర్తీ చేయాల్సి ఉంది. కానీ అతను అదృష్టవంతుడు, మరియు చాలా మంది వినియోగదారులు విశ్వసనీయంగా ఉండిపోయారని మరియు పోటీకి వెళ్ళడానికి డబ్బును తిరిగి అడగలేదని చెబుతారు. కొత్త గెలాక్సీ నోట్ 7 ఇకపై పేలదు, లేదా అనిపిస్తుందిసమస్య ఏమిటంటే కొత్త బ్యాటరీలు కూడా ఉత్తమమైనవి కావు. శామ్సంగ్ హృదయంలో రెండవ వాటాగా ఉండే కొన్ని సమస్యలు ఉన్నాయి. శామ్సంగ్ కథ ఎలా కొనసాగుతుందో కనుగొనండి, దక్షిణ కొరియా సంస్థ దాని చెత్త సంవత్సరాల్లో ఒకటిగా ఉంది, ఇది అమ్మకాలలో ఉత్తమంగా ఉండబోతున్నప్పటికీ. ఏ వివరాలు కోల్పోకుండా చదవడం కొనసాగించండి. శామ్సంగ్ సమస్యల నుండి మినహాయించబడదు సరే, అబ్బాయిలు. మేము పేలిపోకుండా నిరోధించగలిగాము. మేము ఇప్పుడు దానిని అమ్మకానికి పెట్టవచ్చు. అదే మంచి ఆలోచన కాదు. అదే కొంచెం ఎక్కువ సమీక్షించాలి. ఉత్పాదక ప్రక్రియలో ఏమి తప్పు జరిగిందో నాకు తెలియదు లేదా పరికరం ఏ పునర్విమర్శను దాటలేదు, కానీ వినియోగదారుల నివేదిక ప్రకారం: ఫోన్ యొక్క బ్యాటరీ వింతైన పనులను చేస్తుంది. చాలా అరుదు. నిజం ఏమిటంటే ఈ నివేదికలు మరియు బ్యాటరీలోని డేటా నన్ను కూడా చింతిస్తున్నాయి. నా ఐఫోన్ ఆ పనులు చేస్తే నేను దానిని ఆపిల్ స్టోర్ కి తీసుకువెళతాను సమీప లేదా సంకోచం లేకుండా సాంకేతిక సేవను పిలుస్తుంది. మరియు కొన్నిసార్లు వినియోగదారులు అతిశయోక్తి మరియు పరికరం భిన్నంగా పనిచేయాలని ఆలోచిస్తూ సమస్యలను మేము కనుగొంటాము. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 7 తో ఏమి జరుగుతుందో అది సాధారణం కాదు. వాటిలో కొన్ని వాడకం సమయం మరియు మరికొన్ని తక్కువ సమయం గురించి మనం మాట్లాడటం లేదు. మేము బ్యాటరీని సరైన సమయంలో డిశ్చార్జ్ చేయడం గురించి మాట్లాడుతున్నాము మరియు మీకు 80% 70% ఉంటుంది. రాత్రిపూట ఛార్జింగ్‌ను వదిలివేసిన తర్వాత కూడా ఇది 10% పైన పెరగలేదని మరియు శామ్‌సంగ్ వేగవంతమైన మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కలిగి ఉందని వినియోగదారులు నివేదిస్తున్నారు. అదే డౌన్‌లోడ్ లేదా కాదు, వేగంగా లేదా నెమ్మదిగా లోడ్ అవుతోంది లేదా అది లోడ్ అవ్వదు. మరియు అది కూడా ఫోన్ ఎక్కువగా వేడెక్కుతుంది, ఇది కూడా ఒక సమస్య మరియు పనితీరు మరియు బ్యాటరీని ప్రభావితం చేస్తుంది. కనీసం అది పేలదు లేదా మీ ఇల్లు లేదా కారుకు నిప్పు పెట్టదు. కానీ ఒక సమస్య ఒక సమస్య మరియు శామ్సంగ్ దాన్ని మళ్ళీ పరిష్కరించాలి. దక్షిణ కొరియన్లకు ఎక్కువ ఖర్చు మరియు ఎక్కువ నష్టాలు. మా Youtube ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి శామ్సంగ్ మరియు దాని నోట్స్ కోసం చెడ్డ కాలు. వారు ఒకదాన్ని వదిలించుకోరు. వారు చాలా అదృష్టవంతులు మరియు చాలా విశ్వసనీయ వినియోగదారులు మిగిలి ఉన్నారు, ఇది హరికేన్, ఇది సంస్థను పదే పదే కదిలిస్తుంది. నేను ఇప్పటికే ప్రతిదానికీ చింతిస్తున్నాను మరియు వారి సమస్యలపై వ్యాఖ్యానిస్తూ వ్యాసాలు చేస్తాను. ఇది వారి సంవత్సరం కాదని, హడావిడి మరియు ఆపిల్ కంటే ముందున్న ప్రయత్నం మధ్య, వారి ప్రణాళికలు నిరాశకు గురయ్యాయని స్పష్టమైంది. గెలాక్సీ నోట్ 7 సంస్థ యొక్క అత్యంత సమస్యాత్మక టెర్మినల్‌గా మెమరీలో ఉంటుంది. అది మొదట పేలింది మరియు ఇప్పుడు సరిగ్గా పనిచేయదు. వాటిని భర్తీ చేయడానికి వారు క్రొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది లేదా ఫిర్యాదు చేసే వినియోగదారుల కోసం కనీసం వాటిని భర్తీ చేయాలి. అందరికీ అదే జరగదని నేను imagine హించాను, కాని నేను దానిని తీసుకుంటాను. మూడవసారి అదృష్టవంతుడు వారు మారడం ఇది రెండవసారి మరియు మొదటి రెండు సంవత్సరాలలో అందరికీ హామీ ఉంటుంది. వారు ఇకపై ఈ ప్రారంభ మార్పులకు మాత్రమే డబ్బును కోల్పోరు, కానీ తరువాత వచ్చేవారికి కూడా. APM నుండి వచ్చిన ఆ వ్యక్తి ఇలా చెబుతున్నాడు: "అతను ఎక్కడికి వచ్చాడో కూడా అతనికి తెలియదు." వారు పోటీ అయినప్పటికీ పేటెంట్లు, కాపీలు, దోపిడీ, ఉత్పత్తులు మరియు ఆపిల్‌తో మార్కెట్, వచ్చే ఏడాది శామ్‌సంగ్ అదృష్టం కోరుకుంటున్నాను. వారు గెలాక్సీ ఎస్ 8 ను ముందుకు తీసుకువెళతారని వారు చెప్తారు, కాని వారు నిజంగా సిద్ధంగా ఉండటానికి వేచి ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఈ ఎపిసోడ్ ఎప్పుడూ పునరావృతం కాదు.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 06/29/14 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Sunday, June 29, 2014 ఆర్టికల్ రెండోది తీస్తే అంతేనా! సీక్వెల్ సినిమాల సంకటం! గతంలో సాధించిన ఘన విజయాలకి ఓ అంకె కలుపుకుని మళ్ళీ విజయాలు సాధించవచ్చన్న పేరాశే నేడు విచ్చలవిడిగా తెరకెక్కుతున్న కొనసాగింపు చిత్రాల పరంపర. . కొత్తవి సృష్టించలేక, సృష్టించాలన్నా అవే కథల్ని బాహాటంగా రిపీట్ చేయాల్సిన అవమానాన్ని భరించలేక, గత హిట్లకి అంకెలేసి అవే కథల్ని సాగదీసి మళ్ళీ తీయడమే కాస్తయినా పరువు నిలుపుతుందని నమ్ముతూ పాల్పడుతున్న సరికొత్త నిర్మాణాలే, నేటి సీక్వెల్స్ అనే దిగుమతి చేసుకున్న మరో సరికొత్త హాలీవుడ్ సంస్కృతి! విచిత్రమేమిటంటే గతంలో రెండు తడవలుగా తీసిన తెలుగు సీక్వెల్ సినిమాలే మెగా స్టార్ చిరంజీవి సహా ఎవరు నటించినా హిట్టయిన పాపాన పోలేదు. అయినా ఇంకేదో సర్ది చెప్పుకుంటూ మళ్ళీ సీక్వెల్స్ కి తెరతీయడం ఆత్మవంచన చేసుకోవడమే అవుతుందేమో. గతంలో రామ్ గోపాల్ వర్మతీసినపుడు మొదటిసారి, తర్వాత చిరంజీవి నటించినప్పుడు రెండో సారీ సీక్వెల్స్ నిర్మాణాలు ఊపందుకుని అదొక ట్రెండ్ గా స్థిర పడలేదు. కానీ ఈసారి మామూలు ట్రెండ్ కాదు- గజ ట్రెండ్ గా ఘీంకరిస్తూ ముందుకొస్తున్నాయి చిన్నా పెద్దా సీక్వెల్ సినిమాలు! గబ్బర్ సింగ్-2, అదుర్స్ -2, పోకిరి-2, రేసుగుర్రం -2, కిక్-2, స్వామిరారా-2, బిందాస్-2, అంతః పురం-2, ప్రేమకథా చిత్రం-2, యమలీల-2, అల్లరి-2, ఆనందం -2, దొంగాట -2, మంత్ర -2...ఇలా రెండో నంబర్ సినిమాల లిస్టుకి అంతే వుండదు. ఇలా అంకెలే కాకుండా టైటిల్స్ ని స్వల్పంగానో, పూర్తిగానో మార్చుకుని కూడా సీక్వెల్ సినిమాలు వరస కడుతున్నాయి...’ఆదిత్య-369’ కి సీక్వెల్ గా ‘ఆదిత్య-999’, ‘లాహిరి లాహిరి లాహిరి’ కి సీక్వెల్ గా ‘కృష్ణా ముకుందా మురారీ’, ‘సీతయ్య’ కి కొనసాగింపుగా ‘ఎవరి మాటా వినడు’, ‘లేడీస్ టైలర్’ కి సాగతీతగా ‘ఫ్యాషన్ డిజైనర్- సన్నాఫ్ లేడీస్ టైలర్’... ఇలా దర్శన మివ్వబోతున్నాయి. వీటిలో కొన్నిటి ని ఒరిజినల్ దర్శకులే తీయడం లేదు. దొంగాట -2, ఆనందం -2 లతో వీటి ఒరిజినల్ దర్శకులైన కోడి రామకృష్ణ, శ్రీను వైట్ల లకి ఏ సంబంధమూ లేదు. అలాగే తమిళ మెగా దర్శకుడు శంకర్ అప్పట్లో తీసిన ‘జీన్స్’ సీక్వెల్ కి ఆయనా దర్శకుడు కాదు. ఇక ప్రస్తుతం ‘రేయ్’ నిర్మాణంలో తలమునకలై వున్న దర్శకుడు వైవీఎస్ చౌదరి ఏకంగా గతంలో తను తీసిన ‘లాహిరి లాహిరి లాహిరి’, ‘సీతయ్య’ ల సీక్వెల్స్ ని ప్రకటించుకున్నారు. ఇక నాగార్జునతో ‘డాన్’ తీసిన లారెన్స్ రాఘవ ‘డాన్-2’ కూడా తీస్తున్నట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అదేమయ్యిందో తెలీదుగానీ, ఇప్పడు ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘మిర్చి-2’ లో నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కనీసం గతంలో హిట్టయిన సినిమాల టైటిల్స్ తో వేరే సినిమాలు తీస్తే కొన్నైనా హిట్టయ్యాయి. తొలి టాకీ ‘భక్త ప్రహ్లాద’ నాటినుంచీ ఈ సరళిని గమనించవచ్చు. ‘భక్త ప్రహ్లాద’- 1931- 1967, ‘ఆలీబాబా 40దొంగలు’- 1940- 1970, ‘అపూర్వసహోదరులు’- 1950- 1986-1989, ‘బందిపోటు’- 1963-1988, ‘పవిత్రబంధం’- 1971-1996, ‘ఆహానా పెళ్ళంట’- 1987-2011 ... స్థలాభావం చేత ఇవి కొన్ని మాత్రమే . జాబితా తీస్తే ఇలా రిపీట్ టైటిల్స్ తో హిట్టయిన సినిమాలు డజన్ల సంఖ్యలో వుంటాయి. కానీ సీక్వెల్స్ కీ అదృష్టం కూడా లేదు. ఒక్కటీ హిట్టవదు. హాలీవుడ్ లో ఏనాడో సినిమాలు పుట్టిన తొలి నాళ్లలో 1930 ల నుంచే సీక్వెల్స్ తీయడం ఆరంభిస్తే, తెలుగులో రాంగోపాల్ వర్మ పుణ్యమా అని హిట్టయిన ‘మనీ’ (1993) కి, 1995లో సీక్వెల్ గా ‘మనీ మనీ’ వచ్చింది. అది మట్టి కర్చింది. ఆతర్వాత 2004 వరకూ సీక్వెల్స్ జోలికి పోలేదు. 2004లో చిరంజీవితో ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ హిందీకి రీమేకుగా హిట్టయిన ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ కి సీక్వెల్ తీశారు. హిందీలో అదే ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ కి సీక్వెల్ గా సూపర్ హిట్టయిన ‘లగే రహో మున్నా భాయ్’ ని తీసుకుని మళ్ళీ చిరంజీవితో ‘ శంకర్ దాదా జిందా బాద్’ అని సీ క్వెల్ తీస్తే అది సూపర్ ఫ్లాపయ్యింది. ఇలా తెలుగులో మొదటి రెండు సీక్వెల్సూ ఘోరపరాజయాల పాలయ్యాక కూడా ధైర్యం చేసి అల్లు అర్జున్ తో ‘ఆర్య -2’ తీశారు 2009లో. ఇది కూడా ఫ్లాపయ్యింది. వర్మ తీసిన ‘గాయం-2’, ‘సత్య -2’, ‘ఏ ఫిలిం బై అరవింద్ -2’ లు కూడా ఫ్లాపయ్యాయి. నిజానికి ఈ మూడిటి ప్రీక్వెల్స్ (తొ లిచిత్రాలు) అయిన ‘ఆర్య’, ‘గాయం’, ‘సత్య’ ‘ఏ ఫిలిం బై అరవింద్’ లు రికార్డులు సృష్టించిన చిత్రాలే. కానీ సాగదీస్తే చతికిలబడ్డాయి. పోసాని కృష్ణమురళి తీసిన ‘ఆపరేషన్ దుర్యోధన’ ఎంత హిట్టయ్యిందో, ‘ఆపరేషన్ దుర్యోధన-2’ అంతగా ఫ్లాపయ్యింది. వర్మ ‘రక్త చరిత్ర’ తీసిన తర్వాత, అట్టహాసంగా ‘రక్తచరిత్ర-2’ తీస్తే ఏమైందో తెలిసిందే! సాక్షాత్తూ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన మెగా హిట్ ‘చంద్రముఖి’ కి సీక్వెల్లో మళ్ళీ ఆయన నటించలేదు గానీ, మన విక్టరీ వెంకటేష్ నటించిన ‘నాగవల్లి’ సూపర్ డూపర్ అట్టర్ ఫ్లాపయ్యింది. తగుదునమ్మా అని జేడీ చక్రవర్తి మళ్ళీ ‘మనీ’ , ‘మనీ మనీ’ లకి ట్రీక్వెల్ గా ‘మనీ మనీ మోర్ మనీ’ (2011) అని తీస్తే, షరామామూలుగా ఏమాత్రం మనీ తిరిగి రాలేదు. మోర్ మనీ అని ఆశలు మాత్రం చాలా పెట్టుకున్నారు. కృష్ణుడు తో ‘వినాయకుడు’ హిట్టయ్యాక, మళ్ళీ’ విలేజిలో వినాయకుడు’ గా వస్తే ఉండ్రాళ్ళు దక్కలేదు. ఓ మాదిరిగా హిట్టయిన ‘వెన్నెల’ ని నటుడు వెన్నెల కిషోర్ దర్శకుడిగా మారి అ కథతో సంబంధంలేని ‘వెన్నెల వన్ పాయింట్ ఫైవ్’ తీసి సీక్వెల్ గా ప్రచారం చేసుకోవడం ఏమాత్రం ప్రేక్షకుల్ని ఒప్పించలేదు. అలాగే హిట్టయిన తమిళ డబ్బింగ్ ‘విల్లా’ కి సంబంధంలేని ‘విల్లా-2’ వస్తే తిప్పికొట్టారు ప్రేక్షకులు. సీక్వెల్స్ ఇలా అడ్డగోలుగా వెర్రితలలేసే స్థాయికి పడిపోతున్నాయి. సేక్వెల్ అర్థాన్నే మార్చేస్తున్నాయి. ఇంకా పాత హిట్స్ అయిన ‘ బొబ్బిలి రాజా’, ఖైదీ’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ లకి కూడా సీక్వెల్స్ తీస్తా మని బెదిరిస్తున్నారు ఈ సినిమాలు తీయని వేరే దర్శకులు. పాత సినిమాలని మళ్ళీ నిర్మిస్తున్నప్పుడు దర్శకులు మారినా అభ్యంతర ముండదు. అక్కినేని నాగేశ్వరరావు ‘దేవదాసు’ ని విజయనిర్మల రీమేక్ చేస్తే అదేంటీ అని ఎవరూ అనలేదు. రీమేక్స్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ సీక్వెల్స్ కి ఓ పధ్ధతి వుంటుంది. ఒరిజినల్ దర్శకుడి సొత్తు అయిన ఓ హిట్ ని వేరే దర్శకుడు సొంతం చేసుకుని సీక్వెల్ తీయడం ఏమాత్రం వృత్తి తత్త్వం అన్పించుకోదు. కానీ ఉన్న అనేకానేక అనారోగ్య ధోరణకి ఇది కూడా ఓ ట్రెండ్ గా తోడై పోయిందిప్పుడు. అసలిదంతా హిందీ వైపు చూసి వేసుకుంటున్న వాతలు. అయితే హిందీలో ఒకరి సృజనాత్మక ఆస్తితో మరొకరు సీక్వెల్స్ తీసే అపసవ్య ధోరణి కన్పించదు. ఒరిజినల్ తీసిన దర్శకులే సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీస్తూ హిట్లు కొడుతున్నారు. హేరాఫేరీ-2, కోయీ మిల్ గయా-2, మున్నాభాయ్ -2, దబంగ్-2, దోస్తానా- 2 , జన్నత్-2, ఆషికీ-2, రేస్-2, ఢమాల్-2, రాగిణి ఎం ఎం ఎస్-2, మర్డర్-2,3, రాజ్-2,3, క్రిష్- 2,3, ధూమ్- 2,3, గోల్ మాల్ -2,3,4. ...ఈ దశాబ్దంన్నర కాలంలో ఇవన్నీ ఇవన్నీ హిట్లూ సూపర్ హిట్లే. తెలుగులో ఎందుకు హిట్ కావడం లేదంటే, కేవలం క్రియేటివిటీ లోపించడం వల్లే. మొదటి దాన్ని మరిపించేదిగా రెండోది వుండాలి. కానీ రెండోది తీస్తే ఇక అంతే సంగతులు అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి. తమిళం వైపు చూస్తే, నాన్ అవన్ ఇల్లై, ముని, పిజ్జా లకి సీక్వెల్స్ తీస్తే హిట్టయ్యాయి. సింగం తర్వాత సూర్య సింగం-2 లో నటిస్తే అదీ హిట్టయ్యింది. కమలహాసన్ విశ్వరూపం-2, మురుగ దాస్ తుపాకీ-2 తీయబోతున్నారు. ఇండియన్, రోబోలకి దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది ( బాక్స్ చూడండి). తెలుగులో లాగా తమిళం లో అంత సీక్వెల్స్ వేలంవెర్రి లేదు. అతి తక్కువ సంఖ్యలో వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కొనసాగింపుల్ని పక్కన బెట్టి కొత్త కథల మీదే దృష్టి పెడుతున్నారు. ‘ఇప్పుడు కథకులు లేరు, కథలకి ఐడియాలు కొరవడుతున్నాయి. ఐడియాలు వున్నా కొత్త కథలతో సాహసించ లేకపొతున్నారు. పూర్తి అభద్రతా భావంతో కొట్టు మిట్టాడుతున్నారు. సురక్షిత మార్గం సీక్వెల్స్ తీయడమే నని భావిస్తున్నారు. ఒకసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న పాత్రతో మళ్ళీ తీస్తే గట్టెక్కుతామని నమ్ముతున్నారు. కొత్త కథలే కాదు, కొత్త పాత్రల్ని సృష్టించాలన్నా ఏదో భయం, దీన్ని భయం అనేకన్నా భావ దారిద్ర్యం అనాలి...’అని అంటున్న సీనియర్ హిందీ రచయిత కమలేష్ పాండే మాటలు హిందీకి కన్నా తెలుగుకే ఎక్కువ వర్తిస్తాయేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇలా తీస్తున్న హిందీ సీక్వెల్సే హిట్టవుతున్నాయి. ఈ కిటుకు ఏంటో ముందు పట్టుకో గలిగితే, తర్వాత తీరిగ్గా తెలుగు సీక్వెల్స్ గురించి ఆలోచించవచ్చు. రవితేజతో కిక్- 2 కి కమిటయిన దర్శకుడు సురేంద్ర రెడ్డి, ఒరిజినల్ లోని రవితేజ పాత్రని తీసుకుని కొనసాగింపుగా కాకుండా, కొత్త కథ తయారు చేసినట్టు చెబుతున్నారు. ఈ పాత్ర ‘కిక్’ తో ఎంతో పాపులర య్యింది. దీన్ని మళ్ళీ ఎంజాయ్ చేయవచ్చు ప్రేక్షకులు. హిట్టయిన పాత్రలాధారంగా సీక్వెల్స్ తలపెడితే సత్ఫలితా లుండొచ్చు, కానీ, హిట్టయిన కథలాదారంగా తీస్తే ఏమౌతుందో చెప్పలేం. ప్రస్తుతం తలపెడుతున్న చిన్నా పెద్దా సీక్వెల్స్ లో చాలా వాటికి హిట్టయిన పాత్రల్లేవు. హిందీలో చూస్తె ఎక్కువగా హిట్టయిన పాత్రలతోనే తీస్తున్నారు. కథలతో తీసినా చాలావరకూ హిట్టయ్యాయి. అంటే క్వాలిటీ కి కట్టు బడ్డారన్న మాట. మున్నాభాయ్, హేరాఫేరీ, కోయీ మిల్ గయా, గోల్ మాల్, దబంగ్, ధూమ్, క్రిష్, దోస్తానా, రేస్ లలోని పాత్రలు బాగా హిట్టయినవే. ఆషికీ, రాజ్, మర్డర్, రాగిణి- ఎం ఎం ఎస్ మొదలైనవి చిన్న చిత్రాలు. వీటిని కథా బలం ఆధారంగా సీక్వెల్స్ తీసి విజయాలు సాధించారు. తెలుగులో ‘గబ్బర్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ ది విలక్షణ పాత్ర. అది కౌబాయ్ ప్రవర్తనల గుర్తుండి పోయే పోలీసు పాత్ర. కానీ ‘పోకిరి’ లో మహేష్ బాబుది సాధారణ అండర్ కవర్ పోలీసు అధికారి పాత్రే. దీనికి ఏ ప్రత్యేకతలూ లేవు. అలాగే ‘అదుర్స్’ లో ఎన్టీఆర్ పురోహితుడి సాత్విక పాత్ర ఆ సినిమా వరకే చెల్లుతుంది గానీ, సీక్వెల్ కి పనికొచ్చేంత క్రేజీ పాత్రేం కాదది. ‘రేసుగుర్రం’ లో అల్లు అర్జున్ పాత్ర సైతం డిటో. పైగా దీనికి పాత్ర చిత్రణా పరమైన లోపాలెన్నో వున్నాయి. విశ్లేషిస్తే ఇదొక అసమర్ధ పాత్ర. పైగా టైటిల్ కి తగ్గట్టు రేసు గుర్రమే కాదు. నటి ‘లేడీస్ టైలర్’ లో ఇక ‘యమలీల’ సహా రాబోయే చిన్న చిన్న సీక్వెల్స్ అన్నీ కథా బలం ఆధారంగా తీసుకోవాల్సినవే. ఐతే ‘యమలీల’ సీక్వెల్ కాదంటున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి. కొనసాగింపు కాకుండా కొత్త కథతో ఇది సిరీస్ చిత్రం అంటున్నారు. సిరీస్ చిత్రమ నుకుంటే దీని తర్వాత ఇంకా తీస్తూ వుండాలి, హాలీ వుడ్ లో జేమ్స్ బాండ్ చిత్రాల్లాగా. కృష్ణా రెడ్డి ఒకటి తీసి సిరీస్ అనకుండా మరి కొన్ని యమలీలలు తీస్తూ పోతారేమో చూడాలి. ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయంలో, సీక్వెల్ అనేది ప్రీక్వెల్ కి సహజ సిద్ధమైన కొనసాగింపుగా వుండాలి, కానీ మన నిర్మాతలు, దర్శకులూ సంబంధంలేని వేరే కథ జోడించి పార్ట్ టూ అని ప్రచారాలు చేసుకుంటున్నారు, ప్రీక్వెల్ హేంగోవర్ తో వుండే ప్రేక్షకులు, తీరా థియేటర్ లోకెళ్ళి చూసి కంగు తింటున్నారు... ఒక పంపిణీ దారుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలి బుచ్చారు. ముందు తీసిన సినిమాతో రెండో దానికి సంబంధంలేని కథ ఉండడమే వీటి వైఫల్యాలకి కారణమంటున్నారు. నిజమే, మొదటే కథల్నీ పాత్రల్నీ ఇక సృష్టించుకునే ఓపికా తీరికా లేక సులభమార్గం సీక్వెల్స్ ని ఎంచుకున్నప్పుడు, వీటితో కూడా ప్రేక్షకులతో నిజాయితీగా ఉండకపొతే ఎలా? చూడబోతే ఈ ఏడాది, వచ్చే ఏడాదీ నంబర్ టూ సినిమాలు ప్రేక్షకుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేట్టున్నాయి. ఐతే ఇలా డజన్ల సంఖ్యలో క్యూ కడుతున్న తెలుగు సీక్వెల్స్ లో ఒకటి రెండూ మెప్పించలేకపోయినా, మిగిలిన వాటి మొహం చూడక పోయే ప్రమాదముంది ప్రేక్షకులు. గ్రాఫిక్స్ సినిమాలు, త్రీడీ సినిమాలూ ఎలా వెన్వెంటనే మొహం మొత్తాయో సీక్వెల్స్ హంగామా కూడా అయ్యోరామా అన్పించుకునే అపాయం పొంచే వుంటుంది. కనుక అందరూ ఒకే సారి పోటాపోటీగా ప్రారంభించకుండా, ఒకటి రెండిటి ఫలితాలు చూసి ముందడుగు వేయకపోతే ఇంతే సంగతులవుతుంది. ఎలాగూ రెండోది తీస్తే ఏమయ్యిందో దాఖాలాలున్నాయి ఇదివరకే. ప్రేక్షకులు కొత్త పాత్రలతో, కొత్త కథలతో ముందు కెళ్లాలనుకుంటారు. ఉన్న చోటే వుండి పోయి ఈ రెండేళ్ళూ అవే పాత్రలూ, అవే టైటిల్స్ తో అవే కథల కొనసాగింపులూ చూస్తూ బోరు కొట్టించుకోవాలనుకోరు. అసలే ఇంట్లో జీడిపాకం సీరియళ్ళతో నానా యాతనలు పడుతున్నారు. ఇంకా జీడిపాకం సినిమాలని కూడా అంటే ఎవరికీ చెప్పుకుంటారు? ధోరణి ఇలాగే కొనసాగితే టాలీవుడ్ లో సరుకై పోయిందని మొత్తంగా థియేటర్లకి డుమ్మా కొట్టినా కొట్టొచ్చు! -సికిందర్ ( 'ఈవారం'- జులై 2014) Posted by సికిందర్ at 8:41:00 PM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1255 : రివ్యూ! రచన- దర్శకత్వం : శైలేష్ కొలను తారాగణం : అడివి శేష్ , మీనా క్షీ చౌదరి , కోమలీ ప్రసాద్ , రావు రమేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , తనికెళ్ళ భర... 1257 : రివ్యూ! 2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం ‘ చెల్లో షో ’ (చివరి షో) అక్టోబర్... 1258 : సండే స్పెషల్ రివ్యూ! ‘ చాం దినీ బార్ ’ (ముంబాయి బార్ గర్ల్స్ జీవితాలు) , ‘ పేజ్ త్రీ ’ (ఉన్నత వర్గాల హిపోక్రసీ ) , ‘ కార్పొరేట్ ’ (కార్పొరేట్ రంగం... 1256 : రివ్యూ! రచ న -దర్శక త్వం : ఆనంద్ జె తారాగణం: రావణ్ రెడ్డి , శ్రీ ని ఖి త , లహ రీ గుడివాడ , రవీంద్ర బొమ్మకంటి , అమృత వర్షిణి తదిత తరులు సంగీతం: ఫ... 1259 : రివ్యూ! రచన - దర్శకత్వం : చెల్లా అయ్యావు తారాగణం : విష్ణు విశాల్ , ఐశ్వ ర్యా లక్ష్మి , కరుణాస్ , శ్రీజా రవి , మునిష్కాంత్ తదితరులు సంగీతం : జస్... రైటర్స్ కార్నర్ హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంటే బిగ్ కలెక్షన్స్ ని రాబట్టే స్క్రిప్ట్. ఈ ఆర్టికల్ లో మీకు బిగ్ కలెక్షన్స్ ని సాధించి పెట్టే హై కాన్స... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1254 : రివ్యూ! రచన - దర్శక త్వం : ప్రదీప్ రంగనాథన్ తారాగణం : ప్రదీప్ రంగనాథన్ , సత్యరాజ్ , యోగి బాబు , ఇవానా , రాధి కా శరత్‌కుమార్ , రవీనా తదితరులు సంగీ త... 1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1 దె య్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో , చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ... 1253 : రివ్యూ! రచన - దర్శక త్వం : ఏఆర్ మోహన్ తారాగణం : అల్లరి నరేష్ , ఆనంది , వెన్నెల కిషోర్ , ప్రవీణ్ , సంపత్ రాజ్ , శ్రీ తేజ్ , రఘుబాబు తదితరులు ...
హైదరాబాద్: సరూర్ నగర్ హత్య ఘటనపై తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. నడిరోడ్డుపై నాగరాజు అనే దళిత యువకుణ్ని కొట్టి చంపడం దారుణమన్నారు. తరుణ్ చుగ్ ట్వీట్ కి స్పందిస్తూ.. ట్విట్టర్ ద్వారానే తెలంగాణ పోలీస్ లను యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలంటూ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ పోలీసులను యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అడగడంపై ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లాకి తరుణ్ ఛుగ్ కృతజ్ఞతలు తెలిపారు. సరూర్ నగర్ ఘటన చాలా దుర్మార్గమని, ఇది తెలంగాణ లో దళితుల అధికారాలపై జరుగుతున్న దాడి.. రాజ్యాంగం పై జరుగుతున్న దాడి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ ఘటనపై మౌనంగా ఉందని, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరిని సంతోషంగా ఉంచాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. దోషులు బహిరంగంగా తిరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆటవిక రాజ్యం నడుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో అటవిక రాజ్యం నడుస్తోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని తరుణ్ ఛుగ్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మౌనంగా ఉండటం దేశానికి, రాజ్యాంగానికి మంచిది కాదన్నారు. సరూర్ నగర్ ఘటన దోషులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దళిత బందు పేరుతో దళితులను మోసం చేస్తోందని, తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని, కొందరు నేతలను కాపాడటానికి టిఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. సరూర్ నగర్ హత్య ఘటన పై తెలంగాణ ప్రభుత్వం కేవలం కంటి తుడుపు చర్యలు తీసుకుందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. పంజాబ్ నుంచి తెలంగాణ కు ఆయుధాలు పేలుడు పదార్ధాల సరఫరా ఘటన ఆందోళనకలిగిస్తోందన్నారు. తెలంగాణలో స్లీపర్ సెల్స్ తో కుట్ర జరుగుతుంటే పోలీసులు నిఘా విభాగం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిస్థితి దిగజారుతోందని, తెలంగాణ పోలీసులు టిఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శించారు.
“The sole purpose of the Constitution is to unite people of the country”, said Indresh Kumar Ji, national executive member of the Rashtriya Swayamsevak Sangh. On Nov 26, Samajika Samarasatha Vedika, Muslim Rashtriya Manch, and SC/ST Rights Forum organized an event commemorating the National Constitution Day at the Zakir Hussain Auditorium of Hyderabad Central University. […] Bharat has to be strong for Vishwa Kalyaan: Sarsanghchalak Mohan Bhagwat Ji Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh (RSS) Dr. Mohan Bhagwat said that India will have to become powerful for the welfare of the world. Till now the superpowers have only run their stick on on the world. These superpowers have been running their own system for their own benefit. Once upon a time, Britain used to […] కేరళ : మదర్సాలలో మైన‌ర్ బాల‌బాలిక‌లపై లైంగిక వేధింపులు… పెరుగుతున్న‌ పోక్సో కేసులు గత కొన్ని రోజులుగా కేర‌ళ రాష్ట్రం నలుమూలల నుండి అనేక పోక్సో (లైంగిక నేరాల నుండి బాలల రక్షణ) చట్టం కేసులు నమోదయ్యాయి. ఎడక్కాడ్‌లో మైన‌ర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మదర్సా మతాధికారిని కోజికోడ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కన్నూర్‌కు చెందిన షంషీర్ రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని షంషీర్ బాధితురాలిని బెదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ మైనర్ తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వ‌డంతో నిందితున్ని అరెస్టు చేశారు. మరికొంత మంది […] VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌ ప్రపంచానికి మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్ ప్లాంట్ సైన్స్ అందించిన శాస్త్రవేత్తగా జగదీష్ చంద్ర బోస్ పేరుగడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అంతర్జాతీయ పురస్కరాలను బోస్ అందుకున్నారు. అంతర్జాతీయ పరిశోధనా రంగంలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేశారు. అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన భారతీయ పరిశోధక శాస్త్రవేత్తగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. The post VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌ appeared first on VSK Telangana. విజ్ఞానశాస్త్రానికీ, విశ్వాసానికీ దూరమెంత? నవంబర్‌ 30 ‌- జగదీశ్‌ ‌చంద్రబోస్‌ ‌జయంతి ‘రాత్రివేళ మొక్కలని బాధ పెట్టకూడదు. అవి నిద్రపోతాయి.’ ఎందుకో మరి, ఒకరాత్రి పూట ఆ పిల్లవాడు పువ్వు తెంపడానికి ఒక మొక్కవైపు చేయి చాపినప్పుడు అతడి తల్లి అలా మందలించింది. ఆ బాలుడే జగదీశ్‌ ‌చంద్ర బోస్‌ (‌జేసీ బోస్‌), ‌మందలించిన ఆ మహిళ బామాసుందరీ బోస్‌. అతని కన్నతల్లి. ఇదేమాట ఎన్నో తరాలలో ఎందరో తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు ఎందరో పిల్లలకు చెప్పారు కూడా. కొందరు పిల్లలు […] ఆధునిక మహర్షి జగదీశ్‌ చంద్రబోస్ నవంబర్‌ 30 జగదీష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా బ్రిటీష్‌ ఇండియా బెంగాల్‌ ప్రావిన్స్‌లోని మున్షీగంజ్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) లో 1858 నవంబరు 30వ తేదీన జగదీశ్‌ చంద్రబోస్‌ జన్మించాడు. అతని తండ్రి భగవాన్‌ చంద్రబోస్‌ బ్రహ్మసమాజీ. ఇతను డిప్యూటి మెజిస్ట్రేట్‌, సహాయ కమిషనరుగా ఫరీద్‌పూర్‌, బర్దమాన్‌ వంటి పలుచోట్ల పనిచేశారు. జగదీశ్‌ చంద్రబోస్‌ ప్రాథమిక విద్యభ్యాసం బంగలా భాషలో, స్వదేశీ స్కూల్లో ప్రారంభమైంది. ఆ రోజుల్లో ధనవంతులకు ఆంగ్ల విద్య మీద మోజు ఉన్నా జగదీశ్‌ […] ఢిల్లీలో ఇమామ్‌లకు వేతనాలు… రాజ్యాంగ ఉల్లంఘనే – కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్‌ ఢిల్లీలోని మసీదులలో ఇమామ్‌లు, ముస్లిం మతపెద్దలకు వేతనాన్ని అనుమతిస్తూ 1993 సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పన్ను చెల్లింపుదారుల డబ్బును ఏదైనా ప్రత్యేక మతానికి అనుకూలంగా ఉపయోగించరాదని పేర్కొన్న రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ ఉదయ్ మహుర్కర్ అన్నారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ పిటిషన్ ఆధారంగా, 1993లో సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు నిర్వహించే మసీదుల్లోని ఇమామ్‌లకు వేతనం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మసీదుల ఇమామ్‌లకు […] చైనాలో ప్ర‌జ‌ల ఆగ్ర‌హం… COVID లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు ప్ర‌మాదంలోనూ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌ని వైనం ప‌త్రికా స్వేచ్చకు భంగం చైనా పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కోవిడ్ లాక్‌డౌన్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చెలరేగాయి. చైనా దేశవ్యాప్తంగా అంటువ్యాధులు రికార్డును స్థాయిలో న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఆగ‌స్టు నుంచి లాక్‌డౌన్ విధించారు. అయితే ఇటీవ‌ల ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించడం ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి కార‌ణమ‌యింది. ఒక‌వైపు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు, మ‌రో వైపు అగ్నిప్ర‌మాదంలో ప్ర‌జ‌లు చిక్కుకుపోయారు. దీంతో లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని ఆందోళ‌న చేశారు. నవంబర్ 25 శుక్రవారం రాత్రి […] మార్గదర్శి బాలాసాహెబ్‌ దేవరస్‌ 28 నవంబర్ (మార్గశిర‌ శుక్ల పంచమి, 1915) – బాలాసాహెబ్‌ దేవరస్ జ‌యంతి రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి మూడవ సర్‌సంఘచాలక్‌గా నేతృత్వం వహించిన బాలాసాహెబ్‌ దేవరస్‌ది విశిష్ఠ వ్యక్తిత్వం. బాలాసాహెబ్‌ అసలు పేరు మధుకర్‌ దత్తాత్రేయ దేవరస్‌. మధుకర్‌, అతని తమ్ముడు భావురావు దేవరస్‌ ఇద్దరూ 1929లో తమ 12వ యేటనే బాల స్వయంసేవకులుగా ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో చేరారు. ఇద్దరిలో చిన్నప్పటి నుండే సహజంగా నాయకత్వ లక్షణాలుండేవి. మధుకర్‌ నిర్వహించే ఆర్‌.ఎస్‌.ఎస్‌. గణకు ఎప్పుడూ ఎక్కువ సంఖ్యలో బాల […] ‘‌సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కులను హరించడం కాదు!’ రాజ్యాంగ దినోత్సవం (నవంబర్‌ 26) ‌సందర్భంగా జస్టిస్‌ ‌నరసింహారెడ్డితో జాగృతి ముఖాముఖీలోని కొన్ని అంశాలు: రెండ‌వ భాగం ప్ర‌శ్న‌ : సెక్యులరిజం అనే మాటను లేక భావనను రాజ్యాంగంలో చేర్చడానికి మన రాజ్యాంగ నిర్మాతలు సందేహించారు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దానిని రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. తరువాత పరిణామాలు ఏమిటి? ఇపుడు సెక్యులరిజం పేరుతో, కొత్త భాష్యాలతో దేశాన్ని వర్గాలుగా చీల్చే ప్రయత్నం, ఒక విషాదకర దృశ్యం కనిపిస్తోంది. దీన్ని ఎలా చూస్తారు? జ‌వాబు : సెక్యులరిజమనేది […]
మండలంలోని జీ.చెరువుపల్లి రెవెన్యూ పరిధిలోని జీ.చెర్లోపల్లి గ్రామంలో మేతపోరంబోకు భూమి కబ్జాకు శనివారం రాత్రి యత్నించిన కొందరు అధికార పార్టీ (వైసీపీ) నాయకులు తెల్లవారే సరికి మాయమయ్యారు. మేతపోరంబోకు భూమిలో తొలగించిన చెట్లు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 రాత్రికిరాత్రే ఎక్స్‌కవేటర్‌తో చదును తెల్లవారే సరికి మాయం ఉదయగిరి రూరల్‌, జనవరి 23: మండలంలోని జీ.చెరువుపల్లి రెవెన్యూ పరిధిలోని జీ.చెర్లోపల్లి గ్రామంలో మేతపోరంబోకు భూమి కబ్జాకు శనివారం రాత్రి యత్నించిన కొందరు అధికార పార్టీ (వైసీపీ) నాయకులు తెల్లవారే సరికి మాయమయ్యారు. వివరాల మేరకు.. గ్రామంలోని 261 సర్వే నెంబర్‌లో పశువుల మేతపోరంబోకుగా వినియోగించుకొంటున్న 9.86 ఎకరాల భూమిని అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జా చేసేందుకు రాత్రికిరాత్రే ఎక్స్‌కవేటర్‌తో చెట్లు తొలగించారు. గతంలో కూడా అదే నాయకులు ఆ భూమిని అక్రమించేందుకు యత్నించగా గ్రామస్థులు మూకుమ్మడిగా అడ్డుకోవడంతో పలాయనం చిత్తగ్గించారు. ఆ భూమికి మంచి ధర పలుకుతుండడంతో మళ్లీ కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. చెట్లు తొలగించి చదును చేయడాన్ని ఆదివారం గమనించిన గ్రామస్థులు రెవెన్యూ అధికారులు సమాచారం అందించేందుకు ఫోన్‌ చేయగా వారు ఎవరూ స్పందించలేదని వారు తెలిపారు. అధికారులు మౌనంగా ఉండడంతోనే ఆక్రమణదారులు పలుమార్లు ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భూమి కబ్జాకు యత్నించిన వారిపై తగిన చర్యలు చేపట్టడంతోపాటు కబ్జాకు గురి కాకుండా చూడాలని ఆయా కోరుతున్నారు.
>> ఎడిట్ చేసుకున్న తరువాత కొన్ని రోజులకు అది చెక్ చేసుకొని accept అయితే ఆన్లైన్ లోనే ప్రింట్ తీసుకోవాలి . >> అంతే తప్ప మళ్ళి పోస్ట్ లో గాని రాదు ... ప్రస్తుతం మీ ఆదార్ లో తప్పులను సరి చేసుకునే అప్లికేషను ఫారం కోరకు ఈ లింక్ ని చూడవచ్చు https://ssup.uidai.gov.in/web/guest/update అండ్ >> సవరణ/తప్పులు జరిగినదో లేదో తెలుసుకోవడానికి ఈ లింక్https://ssup.uidai.gov.in/web/guest/check-status
కోర్వాలోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏవియానిక్స్‌ డివిజన్‌, నాన్‌- ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అసిస్టెంట్స్‌ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 కోర్వాలోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏవియానిక్స్‌ డివిజన్‌, నాన్‌- ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కేవలం ఎస్సీ కేటగిరీకి చెందిన ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు మాత్రమే అర్హులు. పోస్టు: అసిస్టెంట్‌ (క్లరికల్‌) ఖాళీలు: 2 అర్హత: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం. టైపింగ్‌/పీసీ ఆపరేషన్స్‌లో ప్రొఫిషియెన్సీ ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ఉత్తీర్ణత.
డిశంబర్ 15న హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో బాపు-రమణ అకాడమీ (ఆత్రేయపురం-హైదరాబాద్) ఆధ్వర్యవంలో బాపు జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ ‘ముఖ’ చిత్రకారులు శంకర్ నారాయణకు బాపు పురస్కారంతో, ప్రముఖ సినీ దర్శకులు వంశీకి ‘రమణ’ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, సినీనటుడు శ్రీతనికెళ్ళభరణి, శ్రీఓలేటి పార్వతీశం, శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సినీనటి దివ్యవాణి, శ్రీవేమూరి సత్యనారాయణ, శ్రీమతిగాయత్రి భార్గవి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా.కె.వీ.రమణాచారిగారు మాట్లాడుతూ-తెలుగు సంస్కృతి ఉన్నంతవరకు బాపురమణలు ఉంటారన్నారు. మన అందరి మనసుల్ని జివ్వున లాగే సేంత గొప్పగా, ఎన్నటికీ మరిచిపోలేనంత మధురమైన చిత్రాలనందించిన బాపూ రమణల జోడినే కాదు… బాపురమణ అకాడమీని, దాన్ని ఆవిష్కరించిన ఆత్రేయపురాన్ని ఇంకెలా అభివర్ణించ గలం? అన్నారు. ఈ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వేవేల గ్రామాలవారూ, తమ గ్రామాల్లోని విశిష్ట వ్యక్తుల సత్కారంతో ముందుకొచ్చే స్ఫూర్తిని కలిగించిన బాపూరమణ అకాడమీని ఘనంగా అభినందించారు. వారీ విధంగా నెలకొల్పిన ఉన్నతాదర్శాన్ని గొప్పగా శ్లాఘించారాయన. అవార్డు గ్రహీతలు వంశీ, శంకర్‌నారాయణగారు మాట్లాడుతూ- ఆత్రేయపురంతో ఉన్న అనుబంధాలను వేదిక మీద పాలు పంచుకున్నారు. వంశీ మాట్లాడుతూ ఆత్రేయపురం పరిసరప్రాంతాల్లో ఉన్న కృష్ణం రాజుగారి హోటల్ తదితర ప్రాంతాలను గుర్తు చేసుకున్నారు. బాపు, రమణ జంట శాశ్వత కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుందని చెప్పారు. తెలుగుదనానికి ఓ ట్రేడ్ మార్క్ గా నిలిచిన బాపు, తెలుగు మహిళను అందంగా చూపగలగటం ఆయనకే చెల్లిందని అన్నారు ప్రముఖ సినీ నటులు, రచయిత తనికెళ్ళ భరణి. బాపు రమణ అకాడమీ వారు ఆత్రేయపురం నుంచి హైదరాబాదు కొచ్చి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కళావేదిక మీద కనువిందు చేసిన జంట పురస్కార వేడుక, బాపు రమణల్లాగే చాలా అరుదైన అద్భుతంగా అభివర్ణించారాయన. – ‘కళామిత్ర’ వేగిరాజు సుబ్బరాజు మాట్లాడుతూ – బాపూరమణ అకాడమీ వివిధ కళారంగాల్లోని విశిష్ట ప్రముఖుల్ని సత్కరించాలని సంకల్పించి, ఆ సత్కార్యానికి శ్రీకారం చుట్టామని, ప్రతీ ఏటా ఇరువురు మహనీయులు బాపు, రమణలను స్మరించుకుంటూ వివిధరంగాలలో విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న ఇద్దరికీ ఈ వీరిరువురి పేరున అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ మారుమూల గ్రామమైన తమ ఆత్రేయపురం గ్రామీణ కథాంశాల చిత్రాలకు శ్రీకారం చుట్టిందని, ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో భాసిల్లుతున్న వారున్నారని అన్నారు. బాపు, రమణలతో తమ ఆత్రేయపురానికి కేవలం పూతరేకుల అనుబంధమే కాదు. ప్రత్యేక అనుబంధముందని, ఆ అనుబంధమే అకాడమీ ఏర్పాటు చేసేలా చేసిందని చెప్పారు. వారి పేరుతో వివిధ రంగాల ప్రముఖులను సత్కరించు కోవడం మరింత ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు. బాపురమణ అకాడమీ, పూల గుచ్ఛాలకు బదులుగా ఆత్రేయపురం పూతరేకులను, అలాగే కార్టూనిస్టుల రూపురేఖలు, ఆనాటి వానచినుకులు పుస్తకాలను అతిథులకు బహూకరించారు.
Telugu News » Latest news » Pranab mukherjee health condition much better stable says son abhijit mukherjee నిలకడగా ప్రణబ్‌ ముఖర్జి ఆరోగ్యం: అభిజిత్‌ ముఖర్జీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ లో పేర్కోన్నారు. Balaraju Goud | Aug 19, 2020 | 12:19 PM మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ లో పేర్కోన్నారు. ‘మీ అందరి ప్రార్థనలు.. డాక్టర్ల ఎనలేని కృషితో మా నాన్న ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉంది. ముఖ్యమైన పారామీటర్స్‌ అన్ని కంట్రోల్‌లోనే ఉన్నాయి. కోలుకుంటున్నట్లు సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ అభిజిత్‌ ముఖర్జీ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్‌ ముఖర్జీ ఈ నెల 10వ తేదీన అత్యవసర చికిత్స కోసం చేర్చించారు. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అదే రోజు ఆయనకు జరిపిన కోవిడ్‌–19 పరీక్షలో పాజిటివ్‌గా నిర్దారణ అయ్యినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఎనిమిది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. With All Your good wishes & sincere efforts of the Doctors , my father is stable now ! His vital parameters continue to remain under control & manageable ! Positive signs of his improvement is noticed ! I request you all to pray for His speedy recovery !🙏#PranabMukherjee
ఒకరికి ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. ప్రియురాలికి దూరంగా ఉండటం అతనికి ఇష్టం లేదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన ప్రియురాల్ని ఏకంగా పదకొండేళ్లు పాటు ఒక గదిలో దాచుకున్నాడు. ఆమెకు చిన్న సమస్య కూడా కలగకుండా ప్రేమగా చూసుకున్నాడు. పాలక్కాడ్ జిల్లాలోని ఓ గ్రామంలో రెహమాన్, సజిత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. రెహమాన్ తన ప్రియురాలు సజిత ఇంటికి కొద్ది దూరంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇద్దరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2010 ఫిబ్రవరి 2వ తేదీన రహస్యంగా సజితాను ఇంటికి తీసుకు వచ్చాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. ఇంట్లో ఉన్న ఓ చిన్న గదిలో సజితను ఉంచాడు. ఆ గదికి ఉన్న కిటికీ ని తొలగించి రహస్యంగా ఒక డోర్ ఏర్పాటు చేశాడు. ఇక గది తలుపులు ఉన్న గడియాకు విద్యుత్ ప్రసరించేలా ఏర్పాటు చేశాడు. దీంతో ఆ తలుపు గడియాను ఎవరు పట్టుకున్న విద్యుత్ షాక్ తగులుతుంది. ఇదంతా తన ప్రియురాలు ఆ గది లో ఉందన్న విషయం ఎవరికి తెలియకుండా ఉండటం కోసం రెహమాన్ ఈ ప్లాన్ చేశాడు. అలా 2010 నుంచి ఈ ఏడాది మార్చి వరకు సజిత ఆ గదిలోనే ఉంది. రెహమాన్ ఇంట్లో అమ్మ నాన్నతో పాటు చెల్లి ఉన్నప్పటికీ సజిత అక్కడ ఉన్నట్లు మాత్రం ఎవరికీ తెలియదు. అయితే సజిత అదృశ్యమైనట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ గ్రామం తో పాటు సమీప గ్రామాలను గాలించారు. చాలా మందిని విచారించారు, చివరికి రెహమాన్ ను కూడా విచారించారు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా రెహమాన్ తన ప్రియురాలిని తీసుకొని వితునస్సేరి గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉంటున్నారు. అయితే రెహమాన్ అదృశ్యం పై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి రెహమాన్ ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టిన పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సజిత కూడా అక్కడే ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆ తర్వాత రెహమాన్ చెప్పిన వివరాల ప్రకారం పదకొండేళ్లుగా సజిత ఉన్న గదిని కూడా పోలీసులు పరిశీలించారు. ఈ కేసులో రెహమాన్ మరియు సజితను కోర్టులో హాజరుపరచగా వారిద్దరూ కలిసి ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రెహమాన్, సజిత సంతోషం వ్యక్తం చేశారు.
బుద్ధుని కాలంలో మగధ, కోసల రాజ్యాల్లో... లిచ్ఛవీ, శాక్య, మల్ల తదితర గణ రాజ్యాల్లో బుద్ధుని బోధలకు విశేష ప్రచారం ఉండేది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 బుద్ధుని కాలంలో మగధ, కోసల రాజ్యాల్లో... లిచ్ఛవీ, శాక్య, మల్ల తదితర గణ రాజ్యాల్లో బుద్ధుని బోధలకు విశేష ప్రచారం ఉండేది. అనేకమంది బుద్ధ అనుయాయులు ఉండేవారు. కానీ, ఉజ్జయినీ, అవంతి, ఛేది రాజ్యాల్లో... బుద్ధుని బోధలు అంతగా తెలియవు. అలాంటి సమయంలో - వైశాలికి చెందిన ఉత్తర అనే యువతికి... ఉజ్జయినికి చెందిన యువకునితో వివాహం అయింది. ఉత్తర ఒక పెద్ద వ్యాపారి కూతురు. అందం, అణకువ, జ్ఞానం ఆమె సొంతం. వారి కుటుంబం మొత్తం బుద్ధుని మార్గంలో నడిచేది. ఉత్తర నిరంతరం బుద్ధుని ప్రవచనాలు వింటూ... పదిమందికీ చెబుతూ ఉండేది. బుద్ధ సేవ కోసం ఆరామాలకు వెళుతూ ఉండేది. కానీ, అత్తవారి ఇంటికి వచ్చాక... ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఉజ్జయినిలో బుద్ధుని గురించి, బుద్ధ ప్రబోధాల గురించి అంతగా తెలీదు. పైగా ఆమె అత్తింటివారు బుద్ధ వ్యతిరేకులు కూడా. దాంతో ఆమెకు అత్తింట్లో అసహనం మొదలయింది. అక్కడ ఉండలేకపోయింది. అయితే, భర్త ఆమె పట్ల సానుకూలంగా ఉండడంతో సర్దుకుపోయింది. పైగా తన పుట్టింటికి వెళ్ళాలంటే చాలా దూరం. ప్రయాణం కూడా అంత తేలిక కాదు. వీలు కాదు కాబట్టే ఉంది కానీ, వీలయితే ఎప్పుడో పుట్టింటికి వచ్చేసేది. ఒక రోజు... బుద్ధుడు తన భిక్షుగణంతో ఉజ్జయినికి వస్తున్నాడని తెలిసింది. ఆమెకు కొండంత ఊరట కలిగింది. ‘బుద్ధుని పరివారంతో తన పుట్టింటికి వెళ్ళిపోవచ్చు’ అనుకుంది. బుద్ధుడు ఉజ్జయినికి వచ్చిన మరునాడు... ఉత్తర ఇంటికే వచ్చాడు. దాంతో ఆమెకు ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. తమ ఇంటికి బుద్ధుడే స్వయంగా రావడంతో... ఉత్తర అత్తింటివారు కూడా విస్మయానికి గురయ్యారు. గొప్పతనంగా భావించారు. తమ కోడలి ప్రాధాన్యతను గుర్తించారు. ఎవరూ దగ్గరలేని సమయం చూసి... బుద్ధునికి తన గోడును ఉత్తర వెళ్ళబోసుకుంది. ఆయన వెంట తన పుట్టింటికి వచ్చేస్తాననీ, ఇక ఈ బంధం తెంచుకుంటాననీ చెప్పింది. ఆమె వేదన బుద్ధునికి అర్థమయింది. కొత్త వాతావరణంలో ఇమడలేకపోతోందని గ్రహించి... ‘‘ఉత్తరా! నీవు బుద్ధుని అనుయాయివి. నీ అత్తవారికి బుద్ధుని గురించి, బుద్ధుని ప్రబోధాల గురించి తెలియదు. సరైన అవగాహన లేదు. వారు తాము నమ్మినదే సత్యం అనే భ్రమలో ఉన్నారు. నీవు దీని కోసం నీ సంసారాన్ని వదిలి రాకూడదు. ఇరు కుటుంబాల వారికీ దుఃఖ కారణం కాకూడదు. నీవు ఓర్పుతో ఉండాలి. నెమ్మదిగా వారికి సత్యాన్ని బోధించాలి. వారిలో అజ్ఞానాన్ని తొలగించాలే కాని... నీవు తొలగిపోకూడదు. బుద్ధుని ప్రవచనాలు వినరనీ, బుద్ధుణ్ణి ద్వేషిస్తారనీ, బుద్ధ వ్యతిరేకులనీ భావించి... వారి మీద ద్వేషం పెంచుకోకు. వారు పసి పిల్లల లాంటి వారు. తెలియక మారాం చేస్తారు. మొండికేస్తారు. అలాంటి మొండి బిడ్డను తల్లి లాలించి, మొండితనం వదిలించి, సరైన దారిలో పెట్టినట్టు... నువ్వు తల్లిలా వారిని లాలించి, నెమ్మదిగా ధర్మమార్గంలోకి తీసుకురావాలి. అప్పుడే నీకూ, వారికీ శాంతి. బుద్ధ ధర్మం కోసం నీ కాపురాన్ని నాశనం చేసుకోకు’’ అని సర్దిచెప్పాడు. ఆమెకు మనశ్శాంతి కలిగింది. బుద్ధుడు అక్కడ ఉన్న రోజుల్లో నాలుగైదుసార్లు ఉత్తర ఇంటికి వెళ్ళాడు. ధర్మ ప్రబోధాలు చేశాడు. అవి విన్నవారందరిలో ఉత్తర పట్ల గౌరవ భావం ఏర్పడింది. ఆమెను దూషించడం, మతపరమైన ఇబ్బందులు పెట్టడం క్రమంగా మానుకున్నారు. ఆమె కూడా అత్తవారింటిని వదిలేసి పుట్టింటికి పోవాలనే ఆలోచన మానుకుంది. ఆ తరువాత కొన్నాళ్ళకు... బుద్ధుడు తన భిక్షుగణంతో ఉజ్జయినికి వెళ్ళాడు. ఈ విషయం తెలిసిన ఉత్తర అత్తింటి కుటుంబం మొత్తం బౌద్ధ సంఘానికి ఎదురు వెళ్ళి, తమ ఇంటికి రావలసిందిగా ఆహ్వానించింది. తమ కోడలుకు సరైన రీతిలో సర్దిచెప్పి... తమ కుటుంబం చెల్లాచెదురు కాకుండా చేసిన బుద్ధుని పాదాలకు వారందరూ ప్రణమిల్లారు.
ఆశ క్యాన్సర్ ఉన్నోన్ని కూడా బతికిస్తుంది, కాని భయం అల్సర్ ఉన్నోన్ని కూడా చంపేస్తుంది అని ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి కావల్సింది ధైర్యమే. కరోనా వచ్చి పోయేకంటే, ఎక్కడ వస్తుందో అనే భయంతోనే పోయేలా ఉంది మనలో చాలామంది పరిస్థితి..మనం చేస్తున్నది పోరాటం.ఈ పోరాటం మన ఒక్కరికోసమే కాదు, మన తోటివాళ్లందరి కోసం, ఈ పోరాటంలో గెలవాలంటే మనకి కావలసింది ధైర్యం అని పదే పదే చెప్పుకుంటునే ఉన్నాం. అయినా కూడా భయపడుతూనే ఉన్నారు. ఒక జంట అయితే ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన రమేశ్, అతని భార్య వెంకటలక్ష్మీ తామిద్దరికి కరోనా సోకిందేమో అనే భయంతో, కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు రమేశ్, వెంకటలక్ష్మీ ఇళ్లల్లో పనులు చేస్తుంది. పదిహేనేళ్ల క్రితం పెళ్లైన వీరిద్దరికి ఇప్పటివరకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినప్పటికి ఒకరికొకరు అన్యోన్యంగా ఉండేవాళ్లు. ఇద్దరూ వారి ఇంటికి సమీపంలోని పొదల్లోకి వెళ్లి ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఆత్మహత్య చేస్కున్న స్థలంలో లెటర్ దొరికింది. వారికి కొన్ని అప్పులున్నాయని, ఇప్పుడు కరోనా సోకిందేమో అని భయంగా ఉందని అందుకే చనిపోతున్నామని రాసి ఉన్నట్టు సమాచారం. కరోనా సోకిందేమో అనే భయంతో చావులు, కరోనా సోకింది కాబట్టి చుట్టుపక్కల వాళ్లేమనుకుంటారో అనే భయంతో దాచిపెట్టడం, లేదా చనిపోవడం లాంటి పిచ్చిపనులు చేయకండి. కరోనా లక్షణాలైనా దగ్గు, జలుబు , తలనొప్పి , జ్వరం లాంటివి ఉంటే ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేయకండి, మామూలు జ్వరం, తలనొప్పి కూడా కావొచ్చు . కాబట్టి మీకు ఆ లక్షణాలు కనపడితే భయపడకుండా, జాగ్రత్త పడండి, ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి టెస్టులు చేయించుకోండి. రోగం నిర్దారణ కాకముందే మీకు మీరే మీ జీవితానికి చెక్ పెట్టుకోకండి. . అయినా కరోనా వైరస్ సోకినంత మాత్రానా చనిపోరు , మనం ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఏ వైరస్ మనల్ని ఏమీ చేయలేదు.. ధైర్యంగా ఉండండి.. Recent Posts “రాజేంద్రుడు గజేంద్రుడు” నుండి “హిట్ -2” వరకు…మూగజీవులు ముఖ్య పాత్ర పోషించిన 10 సినిమాలు.! Happy New Year Wishes in Telugu 2023 Images, Facebook and WhatsApp Status మహేష్ బాబు భార్య నమ్రత తండ్రి ఓ స్టార్ క్రికెట‌ర్ అని మీకు తెలుసా.? ఇంతకీ ఎవరంటే.? “ఏంటన్నా ఇది..? నువ్వు పవర్ స్టార్ అన్న విషయం మర్చిపోయావా..?” అంటూ… పవర్ స్టార్ “పవన్ కళ్యాణ్” పై కామెంట్స్..!