news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Rakesh Sharma కెనరాబ్యాంకులో పెరిగిన డిజిటల్‌ లావాదేవీలు బెంగళూరు, జూలై 17: పెద్దనోట్ల రద్దు తర్వాత నుంచి ప్రభుత్వరంగంలోని కెనరాబ్యాంకు డిజిటల్‌ చెల్లింపుల విధానాలను అన్ని స్థాయిల్లో అమలుచేస్తోంది. డిజిటల్‌కార్యాచరణ తమ బ్యాంకులోమంచి వృద్ధిపథంలో కొనసాగుతున్నదని కెనరాబ్యాంకు ఎండిసిఇఒ రాకేష్‌శర్మ పేర్కొన్నారు. లావాదేవీలు 64.71 శాతానికి పెరిగాయని అంతకుముందు ఏడాది 54.2శాతం నుంచి మంచి వృద్ధిని సాధిం చామన్నారు. నెట్‌బ్యాంకింగ్‌ రిజిస్ట్రేషన్లు 183శాతం, మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు 253శాతం రిజిష్టరు అయ్యాయన్నారు. ఇకయుపిఐ రిజిస్ట్రేషన్లు 220శాతంగా ఉన్నాయి. మొబైల్‌ బ్యాంకింగ్‌ కస్టమర్లు బ్యాంకుపరంగా 51.59 లక్షలమందికి చేరితే నెట్‌బ్యాంకింగ్‌ కస్టమర్లు 30.40లక్షలమందికి చేరినట్లు వివరించారు. కస్టమర్లకు నిరంతర సేవలందించేందుకు బ్యాంకు భారీపెట్టుబడులు పెట్టిందని వివరించారు. పట్టణగ్రామీణ కేంద్రాల్లో కూడా యుపిఐ లేదా భీమ్‌యాప్‌ ద్వారా చెల్లింపులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఎటిఎం/పిఒఎస్‌లతో ఉన్న మొబైల్‌ వ్యాన్‌లుబ్యాంకింగ్‌ మారుమూల గ్రామీణప్రాంతాల్లో బ్యాంకింగ్‌ అవసరాలను తీరుస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ అంచనాలను బట్టిచూస్తే 25 బిలియన్‌వరకూ డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిం చాలని చూస్తున్నారు. డిజిటల్‌ టెక్‌ బ్యాంకింగ్‌రంగంలో ఒక కీలక మైన మార్పులు తెస్తుందని అన్నారు. కొత్తఫీచర్లు కార్డులు బ్లాక్‌చేయడం, అన్‌బ్లాక్‌ చేయడం, శాఖలను జియోవ్యవస్థతో గుర్తించడం, ఎటిఎంలను గుర్తించడం, గ్రీన్‌పిన్‌ ఆప్షన్‌ వంటివి కొత్తగా చేర్చినట్లు తెలిపారు. అలాగే ఎంపికచేసిన ఇ-లాంజ్‌లలో వీడియోకాన్ఫరెన్సింగ్‌ సౌకర్యంకూడా ఉందన్నారు.
1entertainment
India Australia Series గెలుపుపై రెండు జట్ల ధీమా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి వన్డేకి ఈనెల 17న తొలి వన్డే జరగనుంది. రెండు జట్టు ఈసిరీస్‌ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్‌ కొనసాగుతున్నాయి. రెండు జట్లకు ప్రధాన బ్యాట్స్‌మెన్లు దూరమ య్యారు. దీంతో రెండు జట్లకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈసిరీస్‌లో తొలి మూడు వన్డే లకు భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ దూరమ య్యాడు. గెలుపై రెండు జట్లు క్రికెటర్లు ధీమా తోనే ఉన్నారు. ఆసీస్‌తో జరిగే తొలి మూడు వన్డేలకు కోసం ప్రకటించిన జట్టులో ధావన్‌ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ధావన్‌ భార్య అయేషాముఖర్జీ అనారోగ్యంతో బాధప డుతూ చికిత్స పొందుతోంది. ఇలాంటి సమ యంలో ఆమె పక్కనే ఉండాలని భావించిన ధావన్‌ తొలి మూడు వన్డేల నుంచి తనని తప్పించాల్సిందిగా బిసిసిఐని కోరాడు. ఇందుకు బిసిసిఐ కూడా ఒప్పుకోవడంతో ఆసీస్‌తో తొలి మూడువన్డేలకు ధావన్‌దూరంకావాల్సి వచ్చింది. శ్రీలంక పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్‌పై భారత్‌ అభిమానులతో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌ ఆశలు పెట్టుకున్న తరుణంలో అతను బైదొలగడం టీమిండియాను ఆందోళనలో పడేసింది. అయితే,ఆస్ట్రేలియా జట్టులో హిట్టర్‌ అరోన్‌ ఫించ్‌ తొలివన్డేకి దూరమవనున్నట్లు తెలు స్తోంది. చెపాక్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌చేస్తూ అరోన్‌ ఫించ్‌ గాయపడ్డాడు. అతని చీలమండలానికి గాయమవడంతో అప్పటినుంచి ఈ హిట్టర్‌ ప్రాక్టీస్‌ సెషన్‌కి దూరంగా ఉంటున్నాడు. ఫించ్‌దూరమైతే ట్రావిస్‌ హెడ్‌కు ఛాన్స్‌… తొలి వన్డే సమయానికి అరోన్‌ ఫించ్‌ ఫిట్‌నెస్‌ సాధించలేకపోతే…అతనిస్థానంలోయువ బ్యాట్స్‌ మెన్‌ ట్రావిస్‌ హెడ్‌కి అవకాశం దక్కనుంది. ఈ యువ బ్యాట్స్‌మెన్‌ ఇటీవల మైదానంలో మెరు పులు మెరిపిస్తూ ఆస్ట్రేలియా జట్టులో సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తున్నాడు.గురువారం మీడియాతో మాట్లాడుతూ తనకి జట్టులో స్థానం కచ్చితంగా ట్రావిస్‌ హెడ్‌ ధీమా వ్యక్తం చేశాడు. చెపాక్‌ వన్డేలో నాకు చోటు ఖాయంగా కనిపి స్తోంది. నాకిష్టమైన నాలుగో స్థానంలో నేను బ్యాటింగ్‌ చేయబోతున్నా అంటూ ట్రావిన్‌ వెల్లడించాడు. అంతేకాకుండా మ్యాచ్‌లో తమ జట్టు ఫీల్డర్లు క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ జట్టుని గెలిపించగలదు. అలానే ఓటమిపాలు చేయగ లదు. ఆస్ట్రేలియా జట్టులో అత్యుత్తమ ఫీల్డర్లు ఉన్నారు. ఒత్తిడి సమయంలోనూ ఎలాంటి తప్పి దాలు చేయకుండా వారు ఫీల్డింగ్‌ చేయగలరు. నేను ఇప్పటికే ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లు గెలిపించిన ఫీల్డర్లు మా జట్టులో చూశాను. టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ మళ్లీ వచ్చినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఎప్పటిలాగే ఈ సిరీస్‌ లోనూ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగు తాను అని ట్రావిస్‌హెడ్‌ వెల్లడించారు. అయితే, ఆస్ట్రేలియా తాత్కాలిక కోచ్‌ డేవిడ్‌ సైతం అరోన్‌ ఫించ్‌ ఆడకపోతే…అతని స్థానంలో ట్రావిస్‌ని ఆడిస్తామని స్పష్టం చేశాడు. భారత్‌ సిరీస్‌ గెలుస్తుంది కానీ…క్లీన్‌స్వీప్‌ చేయలేదు : గంగూలీ శ్రీలంకను ఓడించినట్లుగా ఆస్ట్రేలియాను 5-0తో క్లీనస్వీప్‌ చేయలేదు కానీ, కోహ్లీ నేతృత్వంలోని టీమిండియానే వన్డే సిరీస్‌ను నెగ్గుతుందని భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డారు. స్వదేశంలో భారత్‌ కఠినమైన ప్రత్యర్థి అయితే ఆస్ట్రేలియా జట్టు కూడా పటిష్టంగా ఉందని గంగూలీ పేర్కొన్నాడు. స్వదేశంలో భారత్‌ను ఓడించడం చాలా కష్టమన్నారు. ఇక టీమిండియా సెలెక్టర్లు అమలు చేస్తున్న రొటేషన్‌ పద్ధతిపై కూడా గంగూలీ స్పందించాడు. రొటేషన్‌ పద్ధతి మంచిదేనని…ప్రతి యువ ఆటగాడిని పరీక్షించడం…భారత ప్రపంచ కప్‌ కోసం అత్యుత్తమ జట్టుని ఎంపిక చేసేందుకు ఇది మేలు చేస్తుందని గంగూలీ తెలిపాడు. టీమిండియా వెటరన్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌ కథ ముగిసిపోలేదని, పునరాగమనానికి అవకాశం ఉందని తెలిపాడు. కోహ్లీని బౌన్సర్లతో రెచ్చగొట్టండి : గిలెస్పీ భారత్‌తో సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని మాటలతో రెచ్చగొట్టవద్దని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ జాసన్‌ గెలెస్పీ ఆ జట్టు ఆటగాళ్లకు సూచించాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడాడు. మ్యాచ్‌లో కోహ్లీపై స్లెడ్జింగ్‌కు దిగితే అతను బౌలర్లపై దూకుడు పెంచుతాడని, అలా కాకుండా వరుసగా బౌన్సర్లు విసిరి అతను క్రీజులో వెనక్కి తగ్గేలా చేయాలని ఆసీస్‌ బౌలర్లకు గిలెస్పీ సూచించాడు. వరుస విజ యాలతో జోరు మీదున్న కోహ్లీసేనకు ప్రస్తుత ఆసీస్‌ జట్టు అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్నాను. కోహ్లీ అసాధారణ ఆటగాడు. పవర్‌ప్లేలో పరుగులు రాబట్టడంలో కోహ్లీది ప్రత్యేక స్థానం అని అన్నాడు. ఎట్టిపరిస్థ్థితుల్లోనూ కోహ్లీతో స్లెడ్జ్‌ చేయొద్దు. కోహ్లీతో ఆసీస్‌ ఆటగాళ్లు మాటల యుద్ధానికి దిగుతారని అనుకోవడం లేదన్నారు. పరుగులు రాబట్టకుండా చూసుకోండి. పరుగులు సాధించే క్రమంలో కోహ్లీ తప్పు చేయొచ్చు. అతనితో వాగ్వాదానికి దిగకుండా బౌలింగ్‌తోనే కవ్వించే యత్నం చేయండి. అంతేకాకుండా కోహ్లీని ఎలా అవుట్‌ఛేయాలో కూడా ఆసీస్‌ బౌలర్లకు గిలెస్పీ వివరించాడు. తొలి పవర్‌ప్లే తర్వాత ఫీల్డర్లు కాస్త దూరంగా జరుగుతారు. అప్పుడు కోహ్లీ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయగలడు. ఆసమయంలో బౌలయ్లి అతడిపై వరుస బౌన్సర్ల ద్వారా ఒత్తిడి పెంచాలి. ఈక్రమంలో అతడు క్రీజు బయిటకు వచ్చి బంతిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడే తెలివిగా బౌలింగ్‌ చేయాలి. ఆన్‌సైడ్‌లో ఇద్దరు ఫీల్డర్లను ఉంచాలి. అప్పుడు కోహ్లీ తప్పక దొరుకుతాడని గిలెస్పీ వివరించాడు.
2sports
టీసీఎస్‌ను అమ్మేయాలనుకున్నాడు! - రతన్‌పై ప్రతివిమర్శలకు దిగిన సైరస్‌ బృందం -  తాజాగా మరో అయిదు పేజీల లేఖ విడుదల న్యూఢిల్లీ: టాటా గ్రూపు ఆధిపత్య పోరులో భాగంగా రతన్‌, సైరస్‌ మిస్త్రీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూ వస్తోంది. తాజాగా సైరస్‌ మిస్త్రీ కార్యాలయం తాత్కాలిక చైర్మెన్‌ రతన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మూడో లేఖను విడుదల చేసింది. అయిదు పేజీల ఈ లేఖలో రతన్‌ తీసుకున్న దుందుడుకు నిర్ణయాలు సంస్థకు ఎలా చేటు చేశాయన్న విషయాలను మిస్త్రీ కార్యాలయం వెల్లడించింది. టాటా గ్రూపునకు మకుటాయమానంగా ఉన్న టీసీఎస్‌ సంస్థను ఐబీఎం సంస్థకు అప్పగించేందుకు అప్పట్లో రతన్‌ టాటా ప్రయత్నించినట్టుగా మిస్త్రీ ఆరోపించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది అమలుకాలేక పోయిందని తెలిపారు. దీనికి తోడు రతన్‌ తన అహాన్ని కాపాడుకోవడానికి పలు దుందుడుకు నిర్ణయాలతో సంస్థకు తీవ్ర చేటు చేశారని పేర్కొన్నారు. టాటా గ్రూపు అభివృద్ధికి మిస్త్రీ చేసిందేమీ లేదంటూ ట్రస్ట్‌ చేసిన ఆరోపణలకు సైరస్‌ కార్యాలయం ఘాటుగా స్పందించింది. టాటా గ్రూప్‌కి చెందిన రెండు ప్రధాన కంపెనీల రెవెన్యూ, లాభాలు వృద్ధి చెందడంలో మిస్త్రీ పాత్ర మరువలేనిదని తెలిపింది. టాటా గ్రూప్‌ 100 బిలియన్‌ డాలర్ల రెవెన్యూలో ప్రధాన వాటా టాటా కన్సల్టెన్సీ, టాటా మోటార్స్‌ నుంచే వచ్చిన సంగతిని వివరాలతో సహా వెల్లడించింది. విక్రయానికి ముందు సగం ధర కూడా పలకని కోరస్‌ స్టీల్‌ను అధిక ధరకు కొనుగోలు చేయడంలోనూ, టాటా టెలికాం వ్యాపారం సీడీఎంఏ టెక్నాలజీకే పరిమితమై పోవడానికి కూడా రతన్‌ అహమే కారణమని మిస్త్రీ ఈ లేఖలో విమర్శించారు. ఈ వ్యవహారాల వెనుక రతన్‌తో పాటు కొందరు అధికారుల వ్యక్తిగత ప్రయోజనాలు దాగి ఉన్నాయంటూ ఆయన లేఖలో ఆరోపించారు.ఈ చర్యల వల్ల వేలాది మంది కొలువులు గాలిలో కలిసిపోయినట్టుగా తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV లాభాల‌తో ముగిసిన మార్కెట్లు ఈ రోజు(సోమ‌వారం) మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. Samayam Telugu | Updated: Jun 11, 2018, 04:00PM IST ఈ రోజు(సోమ‌వారం) మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. తొలుత సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు తదుపరి లాభాల్లోనే కొనసాగినా చివరికి స్వల్ప లాభాలతో స‌రిపెట్టుకున్నాయి. రోజులో అత్యధిక సమయం భారీ లాభాల మధ్య కదిలినప్పటికీ చివరి గంటలో పెరిగిన అమ్మకాలతో మార్కెట్లు వెనకడుగు వేశాయి.మార్కెట్లు ముగిసే స‌రికి బీఎస్ఈ సెన్సెక్స్ 40 పాయింట్లు లాభ‌ప‌డి 35,483 వ‌ద్ద ముగియ‌గా, మ‌రో సూచీ నిఫ్టీ 19 పాయింట్లు పుంజుకుని 10,786 వ‌ద్ద స్థిర‌ప‌డింది. స్వ‌ల్ప లాభాలతో స‌రి బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో భార‌తీ ఎయిర్టెల్(3.19%), స‌న్ ఫార్మా(1.29%), మారుతి(1.00%), డాక్ట‌ర్ రెడ్డీస్(0.90%), ఇండ‌స్ ఇండ్ బ్యాంక్(0.76%) మొద‌లైన‌వి లాభాల్లో దూసుకెళ్ల‌గా, మరో వైపు టాటా స్టీల్(1.79%), ప‌వ‌ర్ గ్రిడ్(1.21%), కోల్ ఇండియా(0.72%), హీరో మోటోకార్ప్(0.61%), యెస్ బ్యాంక్(0.56%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయాయి.
1entertainment
GST 3,4 తేదీల్లో తదుపరి సమావేశం న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)పై మూడు రోజులపాటు జరగాల్సిన సమావేవం మంగళవారం రెండు రోజులకే ముగిసింది. పన్నురేటుపై ఏకాభ్రిప్రాయం కుదరలేదు. కాగా లగ్జరీ పన్నుకు పలు రాష్ట్రాలు ససేమిరా అన్నాయి. ఇదిలా ఉండగా తదుపరి సమావేశం వచ్చేనెలా 3,4 తేదీల్లో జరగుతుందని ఆ సమావేశంలో ఏకాభిప్రాయం రాగలదని భావిస్తున్నారు. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఏప్రిల్‌ 1 నుంచి జిఎస్‌టి అమలు కష్టమేనని తెలుస్తోంది.
1entertainment
అనుష్క,విరాట్ ల పెళ్లిపై వాళ్ల మాజీలు ఇలా స్పందిస్తున్నారు Highlights ఇటలీలో గ్రాండ్ గా ముగిసిన విరాట్ అనుష్క శర్మ వివాహం విరుష్క వివాహంపై స్పందించిన వాళ్ల మాజీ ప్రేమికులు ఇంతకీ ఎవరా ప్రేమికులు.. ఏంటి వాళ్ల స్పందన.. టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. సోమవారం వీళ్ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అతి కొద్ది మంది అతిథుల మధ్య పెళ్లి వేడుక జరిగింది. త్వరలో ఢిల్లీ, ముంబైలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఇక మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట పెళ్లికి ముందు కొందరితో అనుబంధం కొనసాగించారు. మరి వీళ్లను గతంలో ప్రేమించిన వాళ్లు పెళ్లి పై ఏమంటున్నారో చూద్దాం.   గతంలో అనుష్క బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌‌ను ప్రేమించిందని, అతడితో డేటింగ్ చేసిందనే వార్తలొచ్చాయి. కోహ్లికి కూడా ఇంగ్లండ్‌కు చెందిన మహిళా క్రికెటర్ ప్రపోజ్ చేసింది. ఇపుడు అనుష్క-కోహ్లి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో వారు స్పందించారు. ‘బ్యాండ్ బాజా భారత్' సినిమాలో కలిసి నటించిన అనుష్క శర్మ, రణవీర్ సింగ్ అప్పట్లో ప్రేమలో పడ్డారని, డేటింగ్ చేశారని వార్తలు వచ్చాయి. అప్పట్లో రణవీర్ తన ప్రేమను సీరియస్‌గా తీసుకున్నప్పటికీ అనుష్క విరాట్ కోహ్లి వైపు ఆకర్షితురాలవ్వడంతో లైట్ తీసుకున్నాడని, ఆ తర్వాత అతడు దీపిక పదుకోన్ తో డేటింగ్ చేయడం ప్రారంభించాడని వార్తలు వచ్చాయి.   తాజాగా అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన పెళ్లి ఫోటోలను అతడు లైక్ చేశాడు. అప్పట్లో అనుష్కను రణవీర్ సింగ్ చాలా ప్రేమించాడని, అయితే అనుష్క మాత్రం అతడి ప్రేమను నిరాకరించిందని టాక్. అనుష్క-విరాట్ పెళ్లిపై అతడు స్పందించక పోవచ్చని అంతా భావించారు. అయితే పెళ్లి ఫోటోలను అతడు లైక్ చేయడంతో అనుష్కను అతడు ఎప్పుడో లైట్ తీసుకున్నాడని స్పష్టమవుతోంది.   ఇక ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, ఆల్ రౌండర్ డేనియల్ వైట్.. 2014లో కోహ్లికి ప్రపోజ్ చేసింది. ‘కోహ్లి నన్ను పెళ్లి చేసుకో' అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ సంవత్సరం ఆమెకు విరాట్ ఓ బ్యాట్ కూడా బహుమతిగా ఇచ్చారు. తాజాగా విరాట్ కోహ్లి పెళ్లి అనుష్కతో జరిగిన నేపథ్యంలో డేనియల్ వైట్ ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. కంగ్రాట్స్ విరాట్ కోహ్లి, అనుష్క అంటూ ట్వీట్ చేశారు.   ఇటలీలోనే ఈ జంట ఎందుకు పెళ్లిచేసుకున్నట్లు? ఇందుకు కారణం ప్రముఖ బాలీవుడ్‌ దర్శక-నిర్మాత, నటి రాణీ ముఖర్జీ భర్త ఆదిత్య చోప్రానేనట. ఆదిత్య.. రాణి ముఖర్జీని 2014లో ఇటలీలోనే పెళ్లి చేసుకున్నారు. అనుష్క విరాట్‌ని పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆదిత్య ఇటలీలో పెళ్లిచేసుకోమని సలహా ఇచ్చారట. భారత్‌లో ఎక్కడ వివాహం చేసుకున్నా మీడియా, అభిమానులు హడావుడి చేస్తారని.. ఇటలీలోఅయితే చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పారట.   పెళ్లి సందర్భంగా అనుష్క వేలికి తొడిగే రింగ్ కోసం విరాట్ కోహ్లి దాదాపు మూడు నెలలు పాటు వెతికాడట. ఇందుకోసం ఆయన చాలా రేర్ డైమండ్ సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ డిజైనర్ దీన్ని మరింత అందంగా తీర్చి దిద్దాడని, ఈ రింగ్ ఖరీదు రూ. 1 కోటి ఉంటుందట. Last Updated 25, Mar 2018, 11:45 PM IST
0business
ALMOH పాకిస్థాన్‌ అంపైర్‌ అరుదైన రికార్డు ౖకేప్‌టౌన్‌: పాకిస్థాన్‌కు చెందిన అంపైర్‌ అలీమ్‌ దార్‌ ఒక అరుదైన రికార్డును సొంతం చేసు కు న్నాడు. దక్షిణాఫ్రికా,శ్రీలంక జట్ల మధ్య కేప్‌ టౌన్‌లో జరుగుతున్న రెండవ టెస్టుకు అంపైర్‌గా వ్యవ హరించడం ద్వారా అత్యధిక మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేసిన వ్యక్తిగా నిలిచాడు. టెస్టులు,వన్డేలు,టి20లు మొత్తం కలిపి 332 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన పాక్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ దక్షిణాఫ్రికా అంపైర్‌ రూడీ కోర్ట్‌జన్‌ పేరిట ఉన్న 311 మ్యాచ్‌ల రికార్డును అధిగమించాడు. అందులో 109 టెస్టులు,182 వన్డేలు,41 టి20 లు మ్యాచ్‌లు ఉన్నాయి. మరికొంత కాలం ఫీల్డ్‌లో ఉండే అవకాశం ఉన్నందున త్వరలోనే జమైకా దేశానికి చెందిన స్టీవ్‌ బక్సర్‌ 128 టెస్టుల అంఫైరింగ్‌ రికార్డు సులువుగా బ్రేక్‌ అవుతుంది. అలీమ్‌ దార్‌ 2000 ఏడాది అంతర్జాతీయ మ్యాచ్‌ లకు అంపైరింగ్‌గా కెరీర్‌ ప్రారంభించారు. ఓవరా ల్‌గా ఆయన 405 మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేయ గా,ఇందులో 332 మ్యాచ్‌ల్లో ఆన్‌ ఫీల్డ్‌లో ఉం డడా, 73 మ్యాచ్‌లకు టివి అంపైర్‌గా పని చేశారు. ఐసిసి అంపైర్ల ప్యానల్‌లో భాగస్వామి అయిన అలీమ్‌దార్‌ 2009,2010లలో వరుసగా మూడేళ్లు ఐసిసి అంపైర్‌ ఆఫ్‌ దిఇయర్‌ అవార్డును కైవసం చేసుకుని తన ప్రత్యేకత చాటుకున్నారు. 2011లో జరిగిన వన్డేవరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ లోను ఈపాక్‌ అంపైర్‌ బాధ్యతలు నిర్వహించారు.
2sports
Bathukamma Song: మంగ్లీ బత... కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అద్భుతమైన ఆరంభాన్నిచ్చింది. జీఎస్టీ కింద జూలైలో 92,283 కోట్ల రూపాయలు వసూలైనట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. ఇదంతా కేవలం 64.4 శాతమేనని చెప్పారు. జిఎస్‌టి కింద మొత్తం 59.57 లక్షల మంది నమోదు చేసుకోగా వారిలో 38.3 లక్షల మంది మాత్రమే పన్ను చెల్లించినట్టు ఆయన తెలిపారు. వసూలైన మొత్తం పన్నులో సెంట్రల్ జీఎస్టీ కింద రూ. 14,894, స్టేట్ జీఎస్టీ కింద రూ. 22,722 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ. 47,469 కోట్లు, లగ్జరీ ఉత్పత్తులు, నిరుత్సాహపర్చాల్సిన జాబితాలోని వస్తువులపై విధించే సెస్‌ ద్వారా వసూలైన రూ. 7,198 కోట్లు ఉన్నాయని జైట్లీ వివరించారు. రానున్న రోజుల్లో జీఎస్టీ కింద నమోదయ్యే పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుందనీ, దాంతో పాటు పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయని జైట్లీ చెప్పారు. వాస్తవానికి బడ్జెట్‌ టార్గెట్‌ ప్రకారం, జూలైలో పన్నుల వసూళ్ల మొత్తం రూ. 91,000 కోట్లు ఉంటుందని అంచనా వేశామని, ఇప్పుడు దానిని అధిగమించామని జైట్లీ తెలిపారు. మొత్తం నూరు శాతం మంది పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్‌ ఫైల్‌ చేస్తే రాబడి మొత్తం ఇంకా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పాత పద్ధతి నుంచి జీఎస్టీకి మారిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 72.33 లక్షలుంటుందని చెప్పారు. అయితే లాంఛనాలన్నీ పూర్తి చేసి రిటర్న్స్‌ ఫైలింగ్‌కు సిద్ధంగా ఉన్న వారు మాత్రం 59.57 లక్షలని జైట్లీ వివరించారు. జీఎస్టీ ఫైలింగ్‌లో జాప్యం చేస్తున్న వారినుంచి రోజుకు రూ. 100 చొప్పున జరిమానా వసూలు చేయనున్నట్టు ఆర్థిక స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
1entertainment
Neti Ayog CEO Amitab kanth ఎటిఎంలు, డెబిట్‌, క్రెడిట్‌కార్డులు తెరమరుగు న్యూఢిల్లీ: భారత్‌లో డిజిటల్‌ కార్యాచరణ వేగవంతం అయ్యేకొద్దీ ఇక పై ఎటిఎంలు, డెబిట్‌కార్డులు అన్నీ అదృశ్యంఅయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నా యి. మొబైల్‌ వ్యాలెట్లు, బయోమెట్రిక్‌ విధానాల్లో చెల్లింపులు, లావాదేవీలు జరుగుతున్నందున ఇకపై ఎటిఎంలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు కూడా తెరమరు గవుతాయని నీతి ఆయోగ్‌ సిఇఒ అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు. భారత్‌వృద్ధికి సాంకేతికత కీలకమవు తున్నదని ఆయన అన్నారు. వాణిజ్యపెట్టుబడుల సేవలకేంద్రం (టిఫ్స్‌) పిహెచ్‌డి ఛాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ వార్షిక సదస్సులో పాల్గొన్న ఆయన త్వరలోనే బ్యాంకింగ్‌ వ్యవస్థకు కీలక మార్పులు ఎదు రవుతాయన్నారు. బ్యాంకులకు వెళ్లి కార్యకలాపాలు చేసుకునే వ్యవస్థ రద్దవుతోదని ఇందుకు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీ సౌకర్యాలు అందుబాటులోనికి వస్తున్నాయన్నారు. ప్రస్తుతం మొబైల్‌ వ్యాలెట్‌, బయోమెట్రిక్‌ విధానాల్లో చెల్లింపులువస్తున్నాయని, డెబిట్‌కార్డుల, ఎటిఎంలు ఇక భవిష్యత్తులో అదృశ్యం అవుతాయని ఆయన అన్నారు. ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌ 7.6శాతం వార్షికవృద్ధితో కొనసాగు తున్నదని కాంత్‌ పేర్కొన్నారు. అమెరికా, యూరోప్‌ దేశాల్లోని జనాభా వృధ్దాప్యంలోకి వెళుతుంటే భారత్‌ మాత్రం యువజనాభాను పెంచుకుంటున్నదన్నారు బిజినెస్‌ సానుకూలత దృష్ట్యా భారత్‌లో ఇప్పటివర కూ 1200 బూజుపట్టిన చట్టాలను రద్దుచేసినట్లు వివ రించారు. 24యూరోపియన్‌ దేశాలకంటే భారత్‌ ఎంతో పెద్దదన్నారు. భారత్‌లోనిరాష్ట్రాలు కూడా ఆభి వృద్ధిలో ఛాంపియన్లుగా నిలిచాయన్నారు. పెట్టుబడు లకు ప్రతికూలంగా నిలిచినచట్టాలు, నియమ నిబం ధనలన్నింటినీ భారత్‌ నిలిపివేసిందని ఆర్ధికవృద్ధి విస్త రణకు అవసరమైన అన్ని చర్యలు భారత్‌చేపట్టిందని అన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ తరహా స్వీయ పరిరక్షణ తత్వం భారత్‌లో లేదని నీతి ఆయోగ్‌ సిఇఒ వెల్లడించారు. భారత్‌ అంతర్జాతీయ కరణకు అనుకూలంగా ఉందని, అంతేతప్ప సొంతపరి రక్షణతత్వాన్ని ఏనాడూ అమలుచేయబోదన్నారు. అందువల్లనే భారత్‌కు అత్యధికంగా పెట్టుబడులు వస్తు న్నాయని, ఆర్థికకార్యకలాపాలకు భారత్‌ అంతర్జాతీయ కేంద్రంగా నిలుస్తోందన్నారు. యువ స్టార్టప్‌ రంగంలో శక్తివంతమైన పటిష్టమైన కేడర్‌ అవసరం అవుతుం దని, ఇందుకు సృజనాత్మకత ఎంతోఅవసరం అవుతుం దన్నారు.మొత్తం 1500కంపెనీలు హైదరాబాద్‌, బెంగ ళూరుల్లో తమ ఇన్నొవేషన్‌ సెంటర్లను ప్రారంభించా యన్నారు. భారత్‌లో పట్టణీకరణ శరవేగంగా జరుగు తోందని, టెక్నాలజీ కీలక భూమిక పోషిస్తోందన్నారు. విదేశాంగశాఖ ఆర్ధిక సంబంధాల విభాగం కార్యదర్శి అమర్‌సిన్హా మాట్లాడుతూ దేశంలో రాష్ట్రాలు అభివృద్ధిలో ఒకదానికొకటి పోటీపడుతున్నా యన్నారు. అయితే విదేశాల్లో పెట్టుబడుల పైనా, ఉత్పత్తి యూనిట్ల స్థాపనపై కూడా దృష్టిసారిం చాలని, భారత్‌బైట కూడా పరిశ్రమలకు పుష్కల అవకా శాలున్నాయన్నారు. ఆఫ్రికా, గల్ఫ్‌దేశాల్లో కొత్త అవకా శాలు తన్నుకుంటూ వస్తున్నాయన్నారు. భారత్‌ ప్రధా న దృష్టి విద్యుత్‌, ఆహారభద్రత, ఉత్పత్తిరంగంపైనే ఉండాలన్నారు. కెనడాహైకమిషనర్‌ నాదిర్‌పటేల్‌మాట్లా డుతూ ఇండియా కెనడా ద్వైపాక్షిక సంబంధాలు పటి ష్టంగా ఉన్నాయన్నారు. ఇరుదేశాలప్రధాన మంత్రుల మధ్య సన్నిహిత బంధాలున్నాయన్నారు. రెండురోజుల వాణిజ్య సదస్సులో భారత్‌ కెనడా పరంగా ఎనిమిది బిలియన్‌డాలర్లు ఒప్పందాలు జరిగాయని అన్నారు. అమెరికా డిఫ్యూటీచీఫ్‌ డిమిషన్‌ జార్జ్‌ ఎన్‌ సిబ్లీ మాట్లా డుతూ భారత్‌ అమెరికా పరస్పరసహకారం మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వాణిజ్య సంబంధాలపరంగా ఇరుప్రభుత్వాలమధ్య వ్యూహాత్మక సంప్రదింపులు జరుగుతూనేఉంటాయని, భారత్‌ తమ కు అత్యంత కీలకమైన వాణిజ్యభాగస్వామ్య దేశంగా నిలుస్తుందన్నారు. పిహెచ్‌డి ఛాంబర్‌ అధ్యక్షుడు గోపాల్‌ జివరాజికా మాట్లాడుతూ కొత్తగా ప్రారం భించిన టిఫ్స్‌ విలువలతోకూడిన, అత్యున్నత ప్రమా ణాలతో కూడిన అంతర్జాతీయ పెట్టుబడులను తెస్తుం దని అన్నారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థలో అన్ని రకాల వర్తక వాణిజ్య పెట్టుబడులకు సంబంధించి ఒకే ప్రవేశ ద్వారంగా టిఫ్స్‌ నిలుస్తుందని, 2022 నాటికి భారత్‌ కు 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల లక్ష్యంగా నిలు స్తుందని ఛాంబర్‌ అధ్యక్షుడు జివరాజికా వెల్లడించారు.
1entertainment
అనన్యగా తాప్సీ తప్పక ఆకట్టుకుంటుంది! Highlights రానా ఘాజీలో అనన్యగా నటిస్తున్న తాప్సీ పన్ను అనన్య పాత్రలో అలరిస్తుందంటున్న చిత్ర యూనిట్ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందన్న నిర్మాతలు నవతరం కథానాయికల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. బాలీవుడ్ లోనూ రాణిస్తున్న భామ తాప్సీ. నిన్నటివరకూ గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన తాప్సీ, "పింక్" మొదలుకొని అన్నీ వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొంటూ నటిగా మంచి గుర్తింపు సాధించింది. తాప్సీ నటించిన తాజా చిత్రం "ఘాజి". ఈ చిత్రంలో రెఫ్యూజీగా "అనన్య"గా తాప్సీ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందని "ఘాజి" చిత్ర బృందం చెబుతోంది.   ఈనెల 17న విడుదలకానున్న "ఘాజి"కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన "టీజర్"కు విశేషమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా.. సదరు టీజర్ కు మెగాస్టార్ చిరంజీవిగారు చెప్పిన వాయిస్ ఓవర్ కు చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోందని, ఇదే తరహా రెస్పాన్స్ థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి! Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
లావణ్య త్రిపాఠి డోస్ పెంచింది... కుర్రకారును కవ్విస్తోంది Highlights శర్వానంద్ సరసన రాధా చిత్రంలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి ఇటీవలే రిలీజ్ అయిన రాబిట్ పిల్లా సాంగ్ లో.. రెచ్చిపోయిన లావణ్య ఎక్స్ పోజింగ్ డోస్ పెంచి కుర్రకారును కవ్విస్తున్న క్యూట్ బ్యూటీ ‘అందాల రాక్ష‌సి’ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత నటించిన తన ప్రతి సినిమాలోనూ ఓవర్ ఎక్స్ పోజింగ్ చేయకున్నా అందంగానే క‌నిపిస్తూ వ‌స్తోంది లావ‌ణ్య‌. తొలి సినిమాతో వచ్చిన ఫ్యామిలీ హీరోయిన్ అన్న ఇమేజే త‌ర్వాత కూడా కొన‌సాగింది. అలా పెద్దగా ఎక్స్ పోజింగ్ చేయాల్సిన అవసరంలేని క్యారెక్ట‌ర్లే ఆమె చేతికి వ‌చ్చాయి. కొన్ని సినిమాల్లో కొంచెం గ్లామ‌ర‌స్‌గా క‌నిపించినా.. ఎక్స్‌పోజింగ్ మాత్రం చేయలేదు. అయితే క్యూట్ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు కాస్త ఎక్స్ పోజింగ్ డోస్ సినిమా సినిమాకి పెంచుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది.   వరుణ్ తేజ్ సరసన శ్రీనువైట్ల మిస్టర్ సినిమాలో బొడ్డు అందాలు ఎక్కువగా ప్రదర్శించిన లావణ్య ఇప్పుడు ఎద పరువాలతో కుర్రకారును కవ్విస్తోంది. ‘రాధ’ సినిమాకు వచ్చేస‌రికి అలా పైపైకి వచ్చేస్తోంది లావ‌ణ్య‌. ఈ సినిమా ప్రోమోల్లో లావ‌ణ్య షాకింగ్ లుక్స్ లో ద‌ర్శ‌న‌మిస్తోంది. ముఖ్యంగా లేటెస్టుగా రిలీజ్ చేసిన ర్యాబిట్ పిల్లా.. సాంగ్ ప్రోమోలో లావ‌ణ్య లుక్ చూసి కుర్రాళ్ల‌కు మ‌తిపోతోంది. ఇందులో లావ‌ణ్య సెక్సీ డ్రెస్సుల్లో క్లీవేజ్ షో చేస్తూ కిక్కిస్తోంది. కొంద‌రు సెక్సీ హీరోయిన్ల‌తో పోలిస్తే లావ‌ణ్య డోస్ త‌క్కువే కానీ.. ఆమె ఇంత‌కుముందెన్న‌డూ ఈ మాత్రం కూడా రెచ్చిపోయింది లేదు.    కానీ ఎప్పటికీ అలానే ఉంటే ఎదుగూ బొదుగూ ఉండదని త్వరగానే గ్రహించినట్లుంది. లావణ్య నటించిన తాజా చిత్రం ‘రాధ‌’లో లావ‌ణ్య అందాలు క‌చ్చితంగా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయ‌ని టాక్ వినిపిస్తోంది.
0business
నాగార్జున హీరోయిన్ ను బెదిరిస్తున్నారట! Highlights కొన్నేళ్లక్రితం నాగార్జున హీరోగా నటించిన 'సూపర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది అయేషా టాకియా. ఈ సినిమా తరువాత ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు కొన్నేళ్లక్రితం నాగార్జున హీరోగా నటించిన 'సూపర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది అయేషా టాకియా. ఈ సినిమా తరువాత ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. మొన్నామధ్య పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. అయితే గత కొద్దిరోజులుగా అయేషాను ఓ వ్యక్తి ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే విషయం బయటకు వచ్చింది. అయేషాను తన కుటుంబాన్ని గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నట్లు తన భర్త ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. చంపేస్తానని బెదిరింపులు రావడంతో అయేషా తన భర్త కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ డీసీపీ దాహియా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో అయేషా భర్త ఫర్హాన్ అజ్మీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాహియా ఈ కేసుని పట్టించుకోకపోవడం లేదని తమ ఫోన్ కాల్స్, మెసేజ్ లకు స్పందించడం లేదని.. తమ బ్యాంక్ ఖాతాలను మాత్రం బ్లాక్ చేశారని చెబుతున్నారు. డీసీపీ దాహియాకు చేసిన కంప్లైంట్, ఆయనకు పెట్టిన మెసేజ్ లను ఫర్హాన్ అజ్మీ ట్విట్టర్ లో షేర్ చేశారు. తమను బెదిరిస్తున్న వ్యక్తి నుండి కాపాడమని ప్రధాన మంత్రి మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కోరారు. ట్విట్టర్ లో ఈ ఉదంతాన్ని గమనించిన ముంబై సీపీ దేవెన్ భారతి ఈ విషయాన్ని పరిష్కరిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తామని మాటిచ్చారు. దీంతో అయేషా భర్త తనకు ముంబై పోలీసుల మీద నమ్మకం ఉందని అన్నారు. ఒక నటి కుటుంబానికి సమస్య వస్తేనే పట్టించుకోని పోలీసులు సాధారణ ప్రజలను కనీసం లెక్కలోకి తీసుకుంటారా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.  Last Updated 4, Jul 2018, 12:57 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కార్డు డిక్లైన్ అయితే చార్జీ క‌ట్టాల్సిందే డెబిట్ కార్డు డిక్లైన్ చార్జీల పేరిట ఖాతాదారుల మీద భారం మోపేందుకు బ్యాంకులు సిద్దం అవుతున్నాయి. మీరు బ‌య‌ట షాపింగ్ అయిన త‌ర్వాత కార్డు స్వైప్ చేసి, ఖాతాలో స‌రిప‌డా బ్యాలెన్స్ లేక కార్డు లావాదేవీ డిక్లైన్ అయిన‌ట్ల‌యితే రూ.17 నుంచి రూ.25 వ‌ర‌కూ చార్జీ వ‌సూలు చేసేందుకు బ్యాంకులు రంగం సిద్దం చేశాయి. TNN | Updated: Mar 22, 2018, 12:39PM IST కేంద్ర ప్ర‌భుత్వం డిజిట‌ల్ లావాదేవీల‌ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తోంది. దీంతో ప్ర‌జ‌లు సైతం నెమ్మ‌దిగా డిజిట‌ల్ లావాదేవీలు జ‌రిపేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే బ్యాంకులు మాత్రం దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. కొత్త‌గా డెబిట్ కార్డు డిక్లైన్ చార్జీల పేరిట ఖాతాదారుల మీద భారం మోపేందుకు సిద్దం అవుతున్నాయి. మీరు బ‌య‌ట షాపింగ్ అయిన త‌ర్వాత కార్డు స్వైప్ చేసి, ఖాతాలో స‌రిప‌డా బ్యాలెన్స్ లేక కార్డు లావాదేవీ డిక్లైన్ అయిన‌ట్ల‌యితే రూ.17 నుంచి రూ.25 వ‌ర‌కూ చార్జీ వ‌సూలు చేసేందుకు బ్యాంకులు రంగం సిద్దం చేశాయి. బ్యాంకుల్లో ఇదివ‌ర‌కూ చెక్ బౌన్స్ అయితేనో, ఈసీఎస్ ఫెయిల్ అయితేనో చార్జీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త‌గా మ‌రో విధంగా క‌స్ట‌మ‌ర్లపై భారం మోపేందుకు మార్గం వెతికారు. ఏటీఎమ్ లేదా పాయింట్ ఆఫ్ సేల్స్ వ‌ద్ద కార్డు స్వైప్ చేసిన త‌ర్వాత కార్డు డిక్లైన్ అయిన‌ట్ల‌యితే రూ.17+జీఎస్టీ వ‌సూలు చేసేందుకు ఎస్బీఐ స‌న్న‌ద్ద‌మైంది. అదే విధంగా హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు సైతం రూ.25 చార్జీలు విధిస్తున్నాయి. దీనికి మ‌ళ్లీ జీఎస్టీ అద‌నం. దీనికి సంబంధించి ఐఐటీ బొంబాయి ప్రొఫెస‌ర్ ఆశిష్ దాస్ మాట్లాడుతూ ''వ్యాపారుల వ‌ద్ద న‌గ‌దు ర‌హిత లావాదేవీలు జ‌రిపేట‌ప్పుడు జ‌రిగే పొర‌పాట్ల‌కు సంబంధించి నిర్ణ‌యించిన ఫీజులు చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. కార్డు ద్వారా జ‌రిపే చెల్లింపులు , డిజిట‌ల్ లావాదేవీల‌ను కేంద్రం ప్రోత్స‌హిస్తున్న క్ర‌మంలో ఈ విధ‌మైన చార్జీల‌ను పెంచ‌డం లేదా విధించ‌డం ఏ విధంంగానూ స‌హేతుకంగా లేదు.'' అని అన్నారు. ఒక ప‌క్క ప్ర‌భుత్వం ఎండీఆర్ చార్జీల‌ను ర‌ద్దు చేసిన‌ప్ప‌టికీ ఈ చార్జీలు మాత్రం కొన‌సాగుతున్నాయి. మ‌ర్చంట్ డిస్కౌంట్ చార్జీలు(ఎండీఆర్) అంటే కార్డు వాడే వ్యాపారుల‌కు బ్యాంకులు విధించే చార్జీ. ఇవ‌న్నీ చేస్తూ బ్యాంకులు మ‌రో వైపు మాత్రం డెబిట్ కార్డుల‌ను షాపింగ్ చేసే ద‌గ్గ‌ర చెల్లింపుల‌కు వాడాల్సిందిగా ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నాయి. ఏటీఎమ్ లేదా బ్యాంకుల‌కు వెళ్ల‌కుండా ఆన్లైన్ లేదా కార్డు ఆధారిత చెల్లింపులను చేయాల్సిందిగా ఖాతాదారుల‌కు ప‌లు బ్యాంకులు సూచిస్తున్నాయి.
1entertainment
మహేష్ సుకుమార్ కాంబో షురూ Highlights మహేష్ సుకుమార్ కాంబో షురూ సూపర్‌స్టార్‌ మహేష్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ భారీ చిత్రం 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సివిఎం(మోహన్‌).. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఓ భారీ చిత్రాన్ని(#mahesh26) ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. 2019 లో విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.  Last Updated 22, Apr 2018, 2:09 PM IST
0business
internet vaartha 150 Views న్యూఢిల్లీ : పౌరవిమానయానరంగంలో ఎఫ్‌డిఐలకు తెరతీసిన ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రారంభంలో ఉన్న కొత్త సంస్థలు కూడా అంతర్జాతీయ రూట్లలో సేవలందించేందుకు అనుమతులు సడలించడంతో టాటాగ్రూప్‌ ఎక్కువ లబ్ధిపొందే అవకాశం ఉంది. విస్తారా, ఎయిర్‌ ఏసియా ఇండియా సంస్థలు ఇప్పటికే టాటాగ్రూప్‌ వాటాదారుగా ఉంది. ఇండిగోతో పోలిస్తే కొంతమేర తక్కువగానే నడుస్తున్నాయి. ఎతిహాద్‌ పర్యవేక్షణలోని జెట్‌ఎయిర్‌వేస్‌ సంస్థలు కూడా ఈ నిబంధన మార్పిడిని వ్యతిరేకించాయి. అయితే 78 ఏళ్ల రతన్‌ టాటాకు ఇదొక విజయంగా భావించవచ్చు. ఎయిర్‌లైన్స్‌ రెండేళ్లుగా జరుపు తున్న లాబీయింగ్‌లో చివరకు నిబంధనల సడలింపులకు ప్రభుత్వం అంగీకరించడంతో విస్తారాఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ సేవలకు మార్గం ఏర్పడినట్లయింది. ఈ నిబంధన అమలుకురాకుండా కొన్నివర్గాలు కూడా తీవ్రస్థాయి లాబీయింగ్‌జరిపాయి. రతన్‌టాటా తనకున్న అనుభవంతో మొత్తం మీద 5/20 నిబంధన సడలింపులకు మార్గం ఏర్పరి చినట్లయింది.ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ వచ్చిన టాటా ప్రతిపాదనలు, సమగ్ర వివరణలే అంతర్జాతీయ సేవలకు కొత్త విమానయాన సంస్థలకు అనుమతులు లభించినట్లు చెపుతున్నారు. టాటాగ్రూప్‌ అధికార ప్రతినిధిమాత్రం రతన్‌టాటాప్రమేయం లేదని ఖండించారు. మలేసియా ఎయిర్‌ఏసియా బెర్హాద్‌, విస్తారా వంటి ఎయిర్‌లైన్స్‌ ఇప్పటికీ విదేశీ రూట్లకు వెళ్లాల్సి ఉంది. విస్తారా ముందుగా దేశీయ బిజినెస్‌పైనే దృష్టిపెట్టింది. భారత్‌ ప్యాసింజర్‌ మార్కెట్‌ లో విస్తారా వాటా 2.5శాతంగాఉంది. ఎయిర్‌ఏసియా వాటా రెండేళ్ల లో రెండుశాతానికి వచ్చింది. ఇండిగో వాటా 39శాతంగా ఉంది. జె టెయిర్‌వేస్‌ వాటా 19శాతంగా ఉంది. ఈరెండుసంస్థలు విదేశీ రూట్ల కు వెళ్లాలంటే ముందు మార్కెట్‌ వాటాను కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. టాటాసన్స్‌ అధికార మహిళా ప్రతినిధి లాభాలస్వీకరణకు మరికొన్నేళ్లు పడుతుందని, విమానయానరంగం దీర్ఘకాలిక వాణిజ్య రంగం అని పేర్కొన్నారు. దేశీయంగా 20శాతం లేదా 20 విమానా లు ఉంటేచాలు ప్రస్తుతం విదేశీరూట్లలోప్రయాణించే అవకాశం ఉంది. విస్తారా, ఎయిర్‌ఏసియాలతో టాటాగ్రూప్‌ తిరిగి దేశీయ విమాన యానరంగంలో ప్రవేశించినట్లయింది. 1929లో జెఆర్‌డిటాటా ప్రారం భించిన ఎయిర్‌లైన్స్‌ను తదనంతరం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎయిర్‌ ఇండియాగా నామకరణం చేసింది. అనంతరం రతన్‌ టాటా, గ్రూప్‌ మొత్తంకూడా ఎయిర్‌ఇండియాను ప్రైవేటీకరించేం దుకు లాబీయింగ్‌ చేసిందన్న ప్రచారం కూడా లేకపోలేదు. ప్రస్తుత ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకువచ్చే లక్ష్యంతో ఉన్నారు. 2013లో పౌరవిమానయాన రంగంలో ఎఫ్‌డిఐ అనుమతులను సడలించింది. టాటా మొదటి సారిగా ఎయిర్‌ ఏసియాతో తిరిగి వచ్చింది. తదనంతరం విస్తారా ను ప్రారంభించింది. భారత్‌ ప్రపంచస్థాయి పౌరవిమానయాన రంగానికి వెళ్లేందుకుమరో పదిపదిహేనేళ్లు పడుతుందని ఆసియా పసిఫిక్‌ విమానయాన సంఘం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కపిల్‌ కౌల్‌ వెల్లడించారు. గత ఏడాది 20శాతం వృద్ధిని సాధించిన భారత్‌ ఏవియేషన్‌ మార్కెట్‌ 2035నాటికి 70-మిలియన్ల నుంచి 500 మిలియన్లకు పెరగాల్సిఉంది. టాటాగ్రూప్‌పరంగా చూస్తే విస్తారా కు 11 విమానాలున్నాయి. 2018 జూన్‌ నాటికి 20కు చేరతా యి. ఎయిర్‌ఏసియా కూడా ప్రస్తుతం ఉన్న ఆరు విమానాలను 20కు పెంచేందుకు యోచిస్తోంది. సిఇఒ అమర్‌ ఆబ్రాల్‌ మాట్లాడుతూ కొత్త సడలింపులు భారత్‌ ఏవియేషన్‌రంగానికి ఎంతో అనుకూలమన్నారు.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV రానా కొత్త సినిమా పేరు అదేనా? ఎప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలను, కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు హీరో ‘రానా’ . TNN | Updated: Jul 13, 2016, 12:34AM IST ఎప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలను, కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు హీరో ‘రానా’ . ఆ బాటలోనే రానా చేసిన బాహుబలి సినిమాతో ఇండస్ట్రీలో అతని కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రానా దర్శకుడు ‘తేజ’ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. రాజకీయ నైపథ్యంలో సాగే ఈ కథకు ‘చరిత్ర’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దర్శకుడు తేజ చాలా రోజుల తరువాత సినిమా తీస్తుండటం, అదీ రాజకీయ నైపథ్యం గల కథను ఎంచుకోవడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో అంచనాలు మొదలయ్యాయి. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో కాజల్ అగర్వాల్, కేథరిన్ కథానాయికలు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు తెలిసింది.
0business
దూకుడులో దిగ్గజం! - ఈ ఏడాది ఎదురులేని రోహిత్‌ శర్మ నవతెలంగాణ క్రీడా విభాగం 9 శతకాలు, ఎనిమిది అర్ధ సెంచరీలు, 201 ఫోర్లు, 66 సిక్సర్లు. 2019లో ఇప్పటివరకూ రోహిత్‌ శర్మ ధనాధన్‌కు నిదర్శనంగా నిలుస్తున్న గణాంకాలు ఇవి. రాజ్‌కోట్‌లో 43 బంతుల్లో 85 పరుగులు బాదిన రోహిత్‌ శర్మ ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కెరీర్‌ వందో టీ20 మ్యాచ్‌లో విశ్వరూపం చూపించిన రోహిత్‌ శర్మ ఇంతవరకూ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ దిగ్గజంగానే కనిపించాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీలు, టీ20ల్లో శతకాలతో రోహిత్‌ శర్మ 50, 20 ఓవర్ల ఫార్మాట్‌లో బౌలర్ల సింహాస్వప్నంగా మారాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని రెండో స్థానానికి నెట్టేసిన రోహిత్‌ శర్మ.. కండ్లుచెదిరే బ్యాటింగ్‌ విధ్వంసంతో దూకుడులో దిగ్గజంగా అవతరిస్తున్నాడు. రాజ్‌కోట్‌ టీ20లో ఆఫ్‌స్పిన్నర్‌ మొసద్దెక్‌ హుస్సేన్‌పై హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదిన రోహిత్‌ శర్మ.. నిజానికి ఆ ఓవర్లో వరుస సిక్సర్ల కోసం ప్రయత్నించానని చెప్పాడు. మ్యాచ్‌ అనంతరం బీసీసీఐ.టీవీలో చాహల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్‌ ఈ విషయం చెప్పాడు. ' నేను వరుస సిక్సర్ల కోసం ప్రయత్నించాను. నాల్గో బంతికీ సిక్సర్‌ కోసమే వెళ్లాను, కానీ మిస్‌ అయ్యాను. దీంతో సింగిల్స్‌ తీయాలని నిర్ణయించుకున్నాను. ఆఫ్‌ స్పిన్నర్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. మంచు ప్రభావంలో బంతి ఎక్కువగా టర్న్‌ అవదని తెలుసు. క్రీజులోనే ధృడంగా నిలిచి సిక్సర్లు బాదాలని అనుకున్నాను. సిక్సర్లు సంధించేందుకు పెద్ద పెద్ద కండరాలు, సామర్థ్యం అక్కర్లేదు. సరైన టైమింగ్‌, బ్యాట్‌కు మధ్యలో బాదాలి. తల నిటారుగా ఉండాలి, శరీరం సరైన దిశలో ఉంచుకోవాలి. మంచి వికెట్‌పై ఈ విషయాలను గమనంలో ఉంచుకుంటే, సిక్సర్లు కొట్టడం సులువే' అని రోహిత్‌ శర్మ అన్నాడు. న్యూఢిల్లీలో ఊహించని పరాభవం చవిచూసిన టీమ్‌ ఇండియా, రాజ్‌కోట్‌ మ్యాచ్‌కు ఒత్తిడిలో కనిపించింది. టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తోన్న సమయంలో ఈ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో సిరీస్‌ ఓటమి భారత సన్నాహాకాన్ని తీవ్రంగా దెబ్బతీసేదే. ఛేదనలో రోహిత్‌ శర్మ వందో మ్యాచ్‌లో కొత్త పంథా చూపించాడు. సహజంగా నెమ్మదిగా మొదలై, ఉప్పెనలా ముంచెత్తే శైలి రోహిత్‌ది. కానీ రాజ్‌కోట్‌లో వచ్చీ రాగానే ధనాధన్‌ మొదలెట్టాడు. రోహిత్‌ శర్మ దూకుడుగా ఆడితే ప్రత్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కెరీర్‌ మైలురాయి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. సిరీస్‌ను 1-1తో సమం చేసి వేటను నాగ్‌పూర్‌కు తీసుకెళ్లాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో రోహిత్‌ శర్మ ప్రభంజనం మరింత ఉదృతమైంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రోహిత్‌ శర్మ కెరీర్‌లో మరో మెట్టు ఎదిగాడు. ఓపెనర్‌గా అరంగ్రేట సిరీస్‌లోనే ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. వరుస శతకాలు, ద్వి శతకంతో దుమ్మురేపాడు. వన్డేల్లో, టీ20ల్లో తిరుగులేని రికార్డులు రోహిత్‌ శర్మ సొంతం. టీ20ల్లో రోహిత్‌ ఇప్పటికే ఎవరికీ సాధ్యపడని రీతిలో నాలుగు సెంచరీలు బాదాడు. సఫారీపై టెస్టుల్లోనూ భారీ శతకాలు బాది ఏడాదిని తన రికార్డుల సంవత్సరంగా మలచుకున్నాడు. - ఒకే ఓవర్లో 3-4 సిక్సర్లు కొట్టడం ఓ కళ. 45 బంతుల్లో 80-90 పరుగులు చేయటమూ ఓ కళ. విరాట్‌ కోహ్లికి సైతం ఇది సాధ్యం కాలేదు. రోహిత్‌ శర్మ నిలకడగా ఈ ఘనత సాధిస్తున్నాడు. సచిన్‌ టెండూల్కర్‌ సహచరులకు ఓ మాట చెబుతుండేవాడు. మైదానంలోనే నేను ఆ పని చేస్తున్నప్పుడు మీకెందుకు సాద్యపడదు? అని. కానీ క్రికెట్‌లో ఒకే గాడ్‌ ఉంటాడనే విషయాన్ని సచిన్‌ మర్చిపోయాడు. అతడు చేసే పని మరొకరికి సాధ్యపడదు' - వీరెందర్‌ సెహ్వాగ్‌
2sports
Hyderabad, First Published 12, Aug 2018, 11:15 AM IST Highlights రొమాంటిక్ ఇంటిమేటెడ్ సీన్స్ లో శివానీ నటించడం పట్ల రాజశేఖర్ అభ్యంతరం తెలుపుతున్నారు. శివానీ నటిస్తోన్న మొదటి సినిమా కావడంతో ఎక్కువగా గ్లామర్ సీన్స్ లో చేయడం హీరో కూతురిగా తన ఇమేజ్ దెబ్బ తింటుందనేది రాజశేఖర్ భావన 'క్షణం', 'గూఢచారి' వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. ఈ రెండు సినిమాలకు అతడు కథ అందించడం విశేషం. ఈ రెండు సినిమాల్లో అడివి శేష్ లిప్ లాక్ సీన్స్ లో నటించాడు. ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అవ్వడంతో దాన్ని సెంటిమెంట్ గా భావిస్తూ తన తదుపరి సినిమాలో కూడా లిప్ లాక్ సీన్స్ ఉండేలా చూడమని దర్శకనిర్మాతలకు చెబుతున్నాడట. దీంతో రాజశేఖర్ కూతురు శివానీతో కలిసి అడివి శేష్ నటిస్తోన్న సినిమాలో కూడా లిప్ లాక్ సీన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'టు స్టేట్స్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఒరిజినల్ సినిమాలో లిప్ లాక్స్ ఉన్నాయి కాబట్టి తెలుగులో కూడా రిపీట్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై జీవిత రాజశేఖర్ దంపతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం. రొమాంటిక్ ఇంటిమేటెడ్ సీన్స్ లో శివానీ నటించడం పట్ల రాజశేఖర్ అభ్యంతరం తెలుపుతున్నారు. శివానీ నటిస్తోన్న మొదటి సినిమా కావడంతో ఎక్కువగా గ్లామర్ సీన్స్ లో చేయడం హీరో కూతురిగా తన ఇమేజ్ దెబ్బ తింటుందనేది రాజశేఖర్ భావన. దీంతో అడివి శేష్ సెంటిమెంట్ కి బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. రాజశేఖర్ ని ఎలా ఒప్పించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది!   Last Updated 9, Sep 2018, 10:53 AM IST
0business
- క్యూ1లో రూ.5,709 కోట్ల లాభాలు - మధ్యంతర డివిడెండ్‌ 550 శాతం ముంబయి : దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో అంచనాలకు అనుగుణంగా ఆర్ధిక ఫలితాలు సాధించింది. ఈ త్రైమాసికంలో టిసిఎస్‌ రూ.5,709 కోట్ల నికర లాభాలు నమోదు చేసుకుంది. 2013-14 ఇదే క్యూ1 లాభాలు 5,440 కోట్ల లాభాలతో పోల్చితే 12.9 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చితో ముగిసిన త్రైమాసికం లాభాలతో పోల్చితే 3.3 శాతం తగ్గుదల చవి చూసింది. గత క్యూ1లో కంపెనీ రెవెన్యూ రూ.25,668 కోట్లకు చేరింది. 2014 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రెవెన్యూతో పోల్చితే 16.1 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. డాలర్లతో పోల్చితే గత క్యూ1లో టిసిఎస్‌ రెవెన్యూలో 3.5 శాతం పెరుగుదల చోటు చేసుకుందని ఆ కంపెనీ పేర్కొంది. గత జూన్‌ ముగింపు నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,24,935కు చేరింది. ఈ త్రైమాసికం ముగింపు నాటికి మానవ వనరులను 3.36 లక్షలకు చేర్చుతామని పేర్కొంది. మొత్తం ఉద్యోగుల్లో 33.5 శాతం మహిళలు ఉన్నారని పేర్కొంది. 124 దేశాల నుంచి తమ సంస్థలో పని చేస్తున్నారని ఆ సంస్థ పేర్కొంది. డిజిటల్‌ సొల్యూషన్స్‌కు లక్ష మంది : ఎన్‌ చంద్రశేఖరన్‌ గత త్రైమాసికం ఆర్ధిక ఫలితాల్లో కీలకమైన మార్కెట్‌ ఉత్తర అమెరికా డిజిటల్‌ సొల్యూషన్స్‌ మద్దతు లభించిందని టిసిఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ) ఎన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు. ఈ తరహా టెక్నలాజీ అభివృద్ధికి లక్ష మంది నైపుణ్యవంతులను కేటాయిస్తున్నామని తెలిపారు. గురువారం బిఎస్‌ఇలో టిసిఎస్‌ షేర్‌ విలువ 2.80 శాతం తగ్గి రూ.2,521.40 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘మ‌హాన‌టి’కి అరుదైన గౌర‌వం.. ఇండియ‌న్ ప‌నోర‌మాకి ఎంపిక‌ కీర్తి సురేష్ లీడ్‌ రోల్‌లో దర్శకుడు నాగ అశ్విన్.. సావిత్రి జీవిత క‌థను ‘మ‌హాన‌టి’గా తీర్చిదిద్దితే.. తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వ‌సూళ్ల‌తో నీరాజ‌నాలు అందించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ ల‌భించాయి. Samayam Telugu | Updated: Nov 1, 2018, 05:55PM IST ‘మ‌హాన‌టి’కి అరుదైన గౌర‌వం.. ఇండియ‌న్ ప‌నోర‌మాకి ఎంపిక‌ వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం ‘మ‌హాన‌టి’. సావిత్రి జీవిత క‌థను ‘మ‌హాన‌టి’గా తీర్చిదిద్దితే.. తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వ‌సూళ్ల‌తో నీరాజ‌నాలు అందించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ ల‌భించాయి. ఇప్పుడు మ‌హాన‌టికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఇండియ‌న్ ప‌నోర‌మాలో తెలుగు చిత్ర‌సీమ నుంచి ప్ర‌దర్శ‌న కోసం ‘మ‌హాన‌టి’ ఎంపికైంది. కీర్తి సురేష్‌, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రానికి నాగ అశ్విన్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV రూ. 82వేల కోట్ల‌ను దాటిన జ‌న్ ధ‌న్ డిపాజిట్లు జ‌న్ ధ‌న్‌(పీఎంజేడీవై) ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రూ.82 వేల కోట్ల‌ను దాటేశాయి. కేంద్రం దీన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దీనిపై వారం వారీ స‌మీక్ష ఉన్నందువ‌ల్లే ఇంత పురోగ‌తి సాధ్య‌మైంది. దేశంలో ప్ర‌తి కుటుంబానికి బ్యాంకు ఖాతాలు ఉండేలా చూడ‌టం ద్వారా ఆర్థిక అస్పృశ్య‌త‌ని, త‌ద్వారా పేద‌రికాన్ని నిర్మూలించే ల‌క్ష్యంతో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఇది దాదాపుగా అనుకున్న ఫ‌లితాల‌ను రాబ‌డుతోంది. గ‌ణాంకాలే దానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. Samayam Telugu | Updated: Sep 5, 2018, 04:43PM IST కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన జ‌న్‌ధ‌న్ ప‌థ‌కం విజ‌య‌వంతంగా దూసుకెళుతోంది. ఇందులో ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు గ‌ణ‌నీయ‌మైన పాత్ర‌ను పోషిస్తుండ‌గా.. ప్ర‌యివేటు బ్యాంకులు మాత్రం చూసిచూడ‌న‌ట్లు ఉంటున్నాయి. 80% ఖాతాలు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఉండ‌ట‌మే నిద‌ర్శ‌నం. అంతే కాకుండా మొత్తం జ‌న్ ధ‌న్ ఖాతాల్లో ఉన్న సొమ్ములో సైతం 80% ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లోనే పొదుపు అయి ఉంది. వీటికి సంబంధించి తాజా గ‌ణాంకాలు చూస్తే జ‌న్‌ధ‌న్ ఖాతాల విష‌యంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల కృషి ఎంతో అర్ధ‌మ‌వుతోంది. కేవ‌లం ఖాతాలు తెర‌వ‌డంతోనే స‌రిపెట్ట‌కుండా ఆయా ఖాతాదారుల‌కు పాస్‌పుస్త‌కాలు, రూపే కార్డులు అందించ‌డంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు నిరంత‌రాయం కృషి చేస్తూనే ఉన్నాయి.
1entertainment
New Delhi, First Published 8, Apr 2019, 10:33 AM IST Highlights ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మనీల్యాండరింగ్‌ వివాదంలో చిక్కుకున్నది. నెదర్లాండ్స్‌ సంస్థ ‘ఎ హక్‌’తో కుమ్మక్కై 1.2 బిలియన్‌ డాలర్ల నిధులను దారి మళ్లించిందని డచ్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.  దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) తాజాగా హవాలా లావాదేవీల వివాదంలో చిక్కుకుంది. నెదర్లాండ్స్‌ సంస్థ ‘ఎ హక్‌’ తోడ్పాటుతో 1.2 బిలియన్‌ డాలర్లు మళ్లించినట్లు డచ్‌ ప్రాసిక్యూటర్లు ఆరోపించడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఎ హక్‌ ఉద్యోగులు ముగ్గురు అరెస్టయ్యారు. మూడు రోజుల విచారణ తర్వాత వారిని కోర్టు విడుదల చేసింది. మరోవైపు, ఈ ఆరోపణలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తోసిపుచ్చింది. ‘ఎ హక్‌’ ఉద్యోగులను అరెస్ట్‌ చేసిన ఫిస్కల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఇన్వెస్టిగేషన్‌ సర్వీస్‌ అండ్‌ ఎకనమిక్‌ ఇన్వెస్టిగేషన్‌ సర్వీస్‌ (ఎఫ్‌ఐవోడీ–ఈసీడీ) తెలిపిన వివరాల కథనం ప్రకారం 2006–08 మధ్య ఈస్ట్‌వెస్ట్‌ పైప్‌లైన్‌ (ఈడబ్ల్యూపీఎల్‌) అనే సంస్థ రిలయన్స్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌ క్షేత్రం నుంచి పశ్చిమ భారతంలోని రాష్ట్రాల కస్టమర్లకు గ్యాస్‌ చేరవేసేందుకు పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టింది. దీనికి డచ్‌ సంస్థ ‘ఎ హక్‌’ కూడా సర్వీసులు అందించింది. ఈ క్రమంలోనే ‘ఎ హక్‌’ ఉద్యోగులు కొందరు ఓవర్‌ ఇన్వాయిసింగ్‌ (బిల్లులను పెంచేసి) ద్వారా 1.2 బిలియన్‌ డాలర్ల మేర అవకతవకలకు పాల్పడ్డారు. ఈ నిధులు ఆ తర్వాత సంక్లిష్టమైన లావాదేవీలతో దుబాయ్, స్విట్జర్లాండ్, కరీబియన్‌ దేశాల గుండా అంతిమంగా సింగపూర్‌లోని బయోమెట్రిక్స్‌ మార్కెటింగ్‌ అనే సంస్థకు చేరాయని సమాచారం. ఈ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిందేనని నెదర్లాండ్స్ ప్రాసిక్యూటర్లే ఆరోపిస్తున్నారు. ఈ లావాదేవీలకు ప్రతిఫలంగా ‘ఎ హక్‌’ ఉద్యోగులకు 10 మిలియన్‌ డాలర్లు ముట్టాయని వారు పేర్కొన్నారు. ఇలా పైప్‌లైన్‌ నిర్మాణ వ్యయాలను పెంచేయడం వల్ల అంతిమంగా భారతీయులే నష్టపోతున్నారని తెలిపారు.  నష్టాల్లోని ఈడబ్ల్యూపీఎల్‌ (గతంలో రిలయన్స్‌ గ్యాస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ –ఆర్‌జీటీఐఎల్‌) సంస్థను కొన్నాళ్ల క్రితం కెనడా సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌కు చెందిన ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌ రూ. 13వేల కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. హవాలా లావాదేవీల ఆరోపణలను ఈడబ్ల్యూపీఎల్‌ ఖండించింది. ఈ పైప్‌లైన్‌ ప్రాజెక్టు పూర్తిగా ప్రమోటర్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ కంపెనీ ద్వారా నిర్మించడం జరిగిందని పేర్కొంది.   భారత్, చైనా, రష్యా, మధ్యప్రాచ్య దేశాల స్వతంత్ర కాంట్రాక్టర్ల కన్సార్షియం దీన్ని పూర్తి చేసిందని, స్వతంత్ర ఏజెన్సీలు మదింపు చేసిన ప్రమాణిక వ్యయాలతో ఈ ప్రాజెక్టును అత్యంత వేగవంతంగా పూర్తి చేశామన్నది.  సదరు కాంట్రాక్టర్లలో ‘ఎ హక్‌’ కూడా ఒకటని ఈడబ్ల్యూపీఎల్‌ పేర్కొన్నది.  ఇక పెట్టుబడి వ్యయాలు పెరగడం వల్ల అధిక టారిఫ్‌ భారం పడిందన్న ఆరోపణలు తప్పని తెలిపింది. ఈ కేసంతా ఊహాగానాలు, అంచనాలే ప్రాతిపదికగా ఉందని, వాస్తవాలు లేవని పేర్కొంది.  మరోవైపు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా మనీలాండరింగ్‌ ఆరోపణలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. 2006లో తాము గానీ, తమ అనుబంధ సంస్థలు గానీ ఏ గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసింది. ఏ పైప్‌లైన్‌ నిర్మాణంలోనూ ఎప్పుడూ  నెదర్లాండ్స్‌కి చెందిన ఏ సంస్థతోనూ కలిసి పనిచేయలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ తేల్చి చెప్పింది. ‘ఆర్‌ఐఎల్‌ ఎప్పుడూ కూడా చట్టాలు, నిబంధనలకు లోబడే పనిచేస్తోంది. అవకతవకల ఆరోపణలను ఖండిస్తున్నాం‘ అని ఆర్‌ఐఎల్‌ పేర్కొంది. Last Updated 8, Apr 2019, 10:33 AM IST
1entertainment
MISTRY అత్యవసర సమావేశం నిలిపివేయండి న్యూఢిల్లీ,: టాటాసన్స్‌నుంచి ఉద్వాసనకు గురైన ఛైర్మన్‌ సైరస్‌మిస్త్రీ కంపెనీలు తాజాగా ఈనెల 6వతేదీ టాటాసన్స్‌బోర్డు నిర్వహించే అత్య వసర సమావేశంపై స్టే ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ లో పిటిషన్‌ దాఖలుచేసారు. అంతేకాకుండా ఎలాంటి కార్యాచరణ పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగాకాని చొరవచూపలేని విధం గా ఉత్తర్వులు జారీచేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఈనెల 6వ తేదీ టాటాసన్స్‌ ప్రత్యేక అత్య వసర సమావేశం ఏర్పాటుచేసి సైరస్‌ మిస్త్రీని సన్స్‌బోర్డు డైరె క్టర్‌గా తొలగించేందుకు నిర్ణయిం చింది. సైరస్‌మిస్త్రీ కుటుంబసంస్థ లు సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, స్టెర్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌లు గురువారం ఎన్‌సిఎల్‌ఎటిలో ఈ పిటిషన్‌ను దాఖలు చేసా యి. అంతేకాకుండా టాటాసన్స్‌ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందు నిలిపివేత ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. గత ఏడాది అక్టోబరు 24వ తేదీన టాటాసన్స్‌ ఛైర్మన్‌గా సైరస్‌మిస్త్రీని తొల గించిన సంగతి తెలిసిందే. మొత్తం 20 ప్రతివాదు లను ఈ పిటిషన్‌లో పొందుపరిచారు. టాటా సన్స్‌తో పాటు డైరెక్టర్‌ తాత్కాలిక ఛైర్మన్‌ రతన్‌ టాటా, డైరెక్టర్లు మిత్‌ రన్‌బీర్‌ చంద్ర, ఇషాత్‌ హుస్సేన్‌, అజ§్‌ు గోపీకిషన్‌ పిరమల్‌, వేణుశ్రీనివాసన్‌, నితిన్‌ నోహ్రియా, రానేంద్రసేన్‌, విజ§్‌ుసింగ్‌, ఫరీదా దారా ఖంబాటా, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ సిఇఒ అద నపు డైరెక్టర్‌ రాల్ఫ్‌సేథ్‌, టాటాసన్స్‌ అద నపు డైరెక్టర్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ఇతరులపై ఈ పిటిషన్‌ దాఖలుచేసింది. అంతేకాకుండా కంపెనీ లాట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సవాల్‌చేసింది. జనవరి 18, జనవరి 31వ తేదీ జారీచేసిన ఉత్తర్వు ల్లో ట్రిబ్యునల్‌ టాటాసన్స్‌ ఇజిఎంపై స్టే ఇచ్చేం దుకు నిరాకరించింది. అంతకుముందు నవరిలోనే మిస్త్రీ కంపెనీలు నేషనల్‌ కంపెనీ లాట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. టాటాసన్స్‌ కోర్టుధిక్కారానికి పాల్ప డ్డాయని, కోర్టు మార్గదర్శకాలను కంపెనీ ఉల్లంఘించిందని వాదించింది. మిస్త్రీని టాటాసన్స్‌ బోర్డు నుంచి తొలగించేందుకు కసరత్తులు చేస్తున్నారని, వాస్తవానికి మిస్త్రీకి టాటాసన్స్‌ ఈక్విటీల్లో 18.4 శాతం వాటాలు న్నాయని వెల్లడించా రు. టాటాసన్స్‌ ఛైర్మన్‌ రతన్‌టాటా, డైరెక్టర్లు ట్రస్టీలు కూడా మైనార్టీ షేర్‌ హోల్డర్లను అణగదొక్కుతున్నారని, యాజ మాన్య లోపాలకు పాల్పడుతున్నట్లు వాదిం చారు. ఈనెల 13, 14వ తేదీలకు ఈ కేసును వాయిదావేస్తూ మిస్త్రీ సంస్థలు దాఖలుచేసిన మైనార్టీ హక్కుల అణిచివేతపై వాదిస్తూ ఎలాంటి చర్యలు అనుసరించలేదని కోర్టుకు తెలిపాయి. ముంబై ట్రిబ్యునల్‌ ప్రతివాదుల వాదనలను ఈ నెల 20,21 తేదీల్లో వినాలని నిర్ణయించింది.
1entertainment
నీ భార్య,బిడ్డని లేపేస్తాం.. మహేష్ భట్ కు డీ గ్యాంగ్ బెదిరింపు Highlights మహేశ్ భట్ కు బెదిరింపు ఫోన్ తన భార్య బిడ్డల్ని చంపేస్తామని భట్ కు బెదిరింపు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భట్ ఫ్యామిలీ గతంలోనూ ఇదే తరహా బెదిరింపులను ఎదుర్కొన్న భట్ ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్ భట్ కు చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. మహేష్ కూతురు అలియాభట్ సహా కుటుంబాన్ని చంపేస్తామని గుర్తు తెలియని అగంతకులు బెదిరించారు. ఈ మేరకు ప్రముఖ దర్శకుడు, అలియా తండ్రి మహేశ్ భట్ ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం మహేశ్ భట్ కుటుంబాన్ని మట్టుబెడుతామని బెదిరించిన పలువురి గతంలో అరెస్ట్ చేశారు.   అయితే తాజాగా మరోసారి అలియాభట్ కుటుంబాన్ని అగంతకులు ఫోన్‌లో బెదిరించారు. రూ.50 లక్షలు లక్నోలోని బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని హెచ్చరించారు. లేకపోతే అలియాను, ఆమె తల్లి సోని రజ్దాన్‌ను చంపివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని తొలుత నకిలీ ఫోన్ కాల్‌గా భావించారు. కానీ ఆ తర్వాత వాట్సప్ మెసేజ్‌ కూడా రావడంతో సీరియస్‌గా తీసుకొన్నారు. ‘మేం చెప్పిన డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి. ఒకవేళ చేయకపోతే కొన్ని రౌండ్ల బుల్లెట్లు నీ కూతురు అలియా, భార్య సోని దేహంలోకి దూసుకెళ్తాయి' అని బెదిరించారు.   ఆందోళనకు గురైన భట్ ఫ్యామిలీ జుహు పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. దాంతో ఐపీసీ సెక్షన్ 387 ప్రకారం కేసు నమోదు చేశారు. ముంబై పోలీసుల భట్ ఫ్యామిలీ నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. భట్ నివాసం వద్ద భారీ భద్రతను కల్పించారు. తదుపరి విచారణ కోసం ఈ కేసును యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్‌కు బదిలీ చేశారు.   రెండేండ్ల క్రితం ఈ విధంగానే బెదిరించిన 13 మంది దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ సంబంధించిన వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో మహేశ్‌భట్ కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు చేసిన కుట్రను భగ్నం చేశారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఫోన్ బెదిరింపులు రావడం బాలీవుడ్ ప్రముఖులను ఆందోళనకు గురిచేస్తున్నది.
0business
Hyd Internet 83 Views NARAYANA MURTHY narayana murthy బెంగళూరు: ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం ఇన్ఫోసిస్‌లో ప్రస్తుత పరిస్థితి స‌రిగ్గానే ఉందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. బెంగళూరులో ఇన్ఫోసిస్‌ 2017-18 అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కంపెనీలో అంతా సవ్యంగానే ఉంది. నందన్‌ నీలేకని ఛైర్మన్‌గా ఉండగా.. తాము ఇక ఆనందంగా నిద్రపోవచ్చు’ అని విలేకరులతో అన్నారు. నీలేకని సమర్థమైన వ్యక్తి అని, సంక్లిష్టతలను సులువుగా ఎదుర్కొనే నేర్పు ఆయన సొంతమని, అంతా ఆయనకు వదిలేసి, అందరూ వూరుకుంటే ఆయన విధిని సక్రమంగా నిర్వర్తించగలరని అన్నారు. నీలేకనికి ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, కంపెనీ కోసం ఏం చేయాలో ఆయనకు తెలుసంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కూతుళ్ల కులాంతర వివాహాలు ఆ నిర్మాతను బాధించాయట! ప్రేమ, పెళ్లి బంధాలకు ఎవరూ అతీతులు కారు. ఇష్టపడితే అది ఎంత కష్టమైనా తమ ప్రేమను సాధించుకుని పెళ్లికి రెడీ అవుతోంది నేటి యువత. TNN | Updated: Jan 9, 2017, 06:34PM IST ప్రేమ, పెళ్లి బంధాలకు ఎవరూ అతీతులు కారు. ఇష్టపడితే అది ఎంత కష్టమైనా తమ ప్రేమను సాధించుకుని పెళ్లికి రెడీ అవుతోంది నేటి యువత. కొన్ని సందర్భాలలలో కులమతాలనేవి తమ ప్రేమ స్పీడ్‌కు బ్రేకులు వేస్తూనే ఉంటాయి. కాని నేటి యూత్ వాటిని ఏమాత్రం లెక్కచేయంకుండా రయ్ మంటూ దూసుకుపోతూనే ఉన్నారు. వారిలో సెలబ్రిటీల పిల్లలు ఒక అడుగు ముందుంటున్నారు. గత కొంత కాలంగా ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి.. మరీ ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖ ఇంట్లో ప్రేమ పెళ్లిళ్లు.. అదీ వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణం అయ్యింది. కాగా ఇలా ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కూతురుళ్లు కూడా ప్రేమించి వేరే కులపు యువకుడిని పెళ్లిళ్లు చేసుకొన్నారు.ఈ విషయంపై ఇన్నేళ్ల తర్వాత అశ్వినీ దత్ స్పందించారు.
0business
Hyderabad, First Published 9, Aug 2019, 5:50 PM IST Highlights యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. బహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సాహో కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. బహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సాహో కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ రాని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాహో చిత్రాన్ని దర్శకుడు సుజీత్ తెరకెక్కించాడు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ప్రచారం జరుగుతోంది. ఆగష్టు 30న సాహో విడుదల కాబోతోంది. అంతకంటే ముందుగానే ప్రభాస్ ఈ చిత్రాన్ని అనుష్కకు చూపించబోతున్నాడట. అందుకోసం స్పెషల్ స్క్రీనింగ్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ పలు ఆంగ్ల మీడియాలో కూడా ఈ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. బాహుబలి చిత్రంతో ప్రభాస్, అనుష్క మంచి స్నేహితులుగా మారాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు కూడా అనేక రూమర్లు వినిపించాయి. అయితే అనుష్క, ప్రభాస్ ఇద్దరూ ఆ వార్తలని ఖండించారు. యువీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ని ఆగష్టు 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.  Last Updated 9, Aug 2019, 5:50 PM IST
0business
Hyd Internet 120 Views dead in swimming pool dead in swimming pool కొలంబో: భారత్‌ అండర్‌-17కు చెందిన క్రికెటర్‌ ఈతకొలనులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గుజరాత్‌కు చెందిన 12 ఏళ్ల బాలుడు భారత్‌ తరుఫున అండర్‌-17 క్రికెట్‌ ఆడేందుకు 19 మంది సభ్యులతో కలిసి శ్రీలంక వెళ్లాడు. వారు బస చేసిన హోటల్‌లో ఉన్న ఈతకొలనులో నలుగురితో కలిసి దిగాడు. ఈత కొడుతుండగా ఊపిరి ఆడక మునిగిపోయాడు. హుటిహుటిన బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV MS Dhoni చిట్కాలు బెడిసికొట్టాయి!: కుల్దీప్ యాదవ్ ఐపీఎల్ ముగిసిందని, వచ్చే ప్రపంచ కప్‌లో ధోనీ సలహాలు మీకు ఉపకరిస్తాయా, మీ ప్లాన్స్ ఏంటి అని మీడియా అడిగిన ప్రశ్నలకు పిడుగు లాంటి వార్తలు కుల్దీప్ వెల్లడించాడు. ధోనీపై కుల్దీప్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. Samayam Telugu | Updated: May 14, 2019, 07:51PM IST హైలైట్స్ ప్రపంచ కప్ మొదలవ్వక ముందే కుంపటి పెడుతున్న కుల్దీప్ యాదవ్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సలహాలు, చిట్కాలపై సంచలన వ్యాఖ్యలు ఇలాంటివి జట్టుకు మంచిది కావని సూచిస్తున్న మాజీ క్రికెటర్లు, సీనియర్లు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ చిట్కాలు చాలాసార్లు బెడిసికొట్టాయని యంగ్ క్రికెటర్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కామెంట్ చేశాడు. సోమవారం (మే 13న) నిర్వహించిన సియట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డుల ప్రదానోత్సవంలో స్పిన్నర్ కుల్దీప్ పాల్గొన్నాడు. ఐపీఎల్ ముగిసిందని, వచ్చే ప్రపంచ కప్‌లో ధోనీ సలహాలు మీకు ఉపకరిస్తాయా, మీ ప్లాన్స్ ఏంటి అని మీడియా అడిగిన ప్రశ్నలకు పిడుగు లాంటి వార్తలు కుల్దీప్ వెల్లడించాడు. ధోనీపై కుల్దీప్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. ‘ధోనీ నిర్ణయాలు, చిట్కాలు గతి తప్పాయి. ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అయితే ఆయన కూడా మానవ మాత్రుడే కదా. పొరపాట్లు అన్నవి జరుగుతుంటాయి. ధోనీ ఎక్కువగా మాట్లాడరు. అయితే ఓవర్ల మధ్యలో ఆటగాళ్లకు అవసరమైనమేర సూచనలు ఇస్తాడు. అది కూడా తాను ఏదైనా తప్పు గుర్తించానని భావిస్తే బౌలర్లకు ధోనీ సలహాలు ఇస్తుంటాడు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ధోనీ చిట్కాలు ఫలితాన్ని రాబడతాయని’ వన్డే ప్రపంచ కప్ జట్టు సభ్యుడు కుల్దీప్ యాదవ్ ‘సక్సెస్ ఫుల్ కెప్టెన్’ ధోనీపై తనదైన రీతిలో బదులిచ్చాడు. గతంలో కొన్ని సిరీస్‌లలో తన మాటలు పెడచెవిన పెట్టిన కుల్దీప్‌పై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే.
2sports
Hyderabad, First Published 10, Aug 2018, 6:11 PM IST Highlights ఒకరిపై ఒకరు పడిపోయి మరీ గోడకి రంగుని అద్దుతున్నారు. మరి ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది. సోషల్ మీడియాలో మాత్రం దీప్తి సునయన.. తనీష్ నే ఎంపిక చేస్తుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ ఇప్పటికే 60 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ప్రతివారంలానే ఈ వారం కూడా కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ జరుగుతోంది. 'అంతిమయుద్ధం' టాస్క్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దీప్తి, తనీష్ లను కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనమని 'రంగు రబ్బా.. రబ్బా' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సంచాలకులను ఇంటి సభ్యులే ఎన్నుకోవాలి. ఆ వ్యక్తిదే తుది నిర్ణయం అంటూ బిగ్ బాస్ నియమం పెట్టారు. దీంతో హౌస్ మేట్స్ ఎవరిని పెడితే బాగుంటుందని ఆలోచిస్తోన్న సమయంలో నేను ఉంటునని చేతులు ఎత్తింది దీప్తి సునయన. ఈ టాస్క్ లో తనీష్, దీప్తి నల్లమోతు ఓ గోడకు పెయింట్ వేయడంలో పోటీ పడాలి. వీరిద్దరి మధ్య గోడ కోసం పోటీ గట్టిగానే జరిగినట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో బట్టి తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పడిపోయి మరీ గోడకి రంగుని అద్దుతున్నారు. మరి ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది. సోషల్ మీడియాలో మాత్రం దీప్తి సునయన.. తనీష్ నే ఎంపిక చేస్తుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
0business
CA’S నాలుగు కంపెనీలకు రూ.61,930.86కోట్లు న్యూఢిల్లీ, జూలై జూలై 25: సెన్సెక్స్‌లో నమోదయిన టాప్‌ పది కంపెనీల్లో నాలుగుకంపెనీల మార్కెట్‌ విలువలు 61,930.86 కోట్లు దిగజారాయి. గత వారం మార్కెట్లలో నెలకొన్న ధోరణుల ఆధారంగా ప్రధానంగా ఐటిసి ఒక్కటే 58,902.54కోట్లు పతనం అయింది. ఐటిసి, హెచ్‌డిఎఫ్‌షి, భారతీయ స్టేట్‌బ్యాంకు, మారుతిసుజుకి ఇండియా మార్కెట్‌ విలువల్లో నష్టాలుచవిచూసాయి. ఇక శుక్రవారంతో ముగిసిన వారంలో రిలయన్స్‌, టిసిఎస్‌, హెచ్‌డిఎఫ్‌సిబ్యాంకు, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఇన్ఫోసిస్‌, ఒఎన్‌జిసి వంటివి 54,899.59 కోట్లు మార్కెట్‌ విలువలు పెంచుకోగలిగాయి. నాలుగుసంస్థలు నష్టాలు చవిచూసి న మొత్తంకంటే మిగిలిన కంపెనీలు సాధించిన లాభాలు తక్కువగా ఉన్నాయి. ఐటిసి అన్నింటికంటే అధ్వాన్నం గా దెబ్బతిన్నది. మార్కెట్‌ విలువలు 3,50,868.47 కోట్లకు దిగజారాయి. గతవారంలో ఐటిసి షేర్లు 14 శాతం దిగజారాయి. మంగళవారం ఒక్కరోజే షేర్లు 13 శాతం దిగజారాయి. సిగరెట్లపై సెస్‌ విధింపు ఒక్కటే కారణమనితేలింది.ఎస్‌బిఐమార్కెట్‌విలువలు 1079.01 కోట్లు పతనం అయ్యాయి. 2,50,631.58 కోట్లకు చేరాయి. హెచ్‌డిఎఫ్‌సి 1,067.24కోట్లు క్షీణించి 2,61,489.41కోట్లకు చేరింది. మారుతి మార్కెట్‌ విలువలు 882.07 కోట్లు క్షీణించి 2,27,393.79 కోట్లకు చేరాయి. లాభాలపరంగాచూస్తే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొత్తం మార్కెట్‌ విలువలు 17,933.32కోట్లుపెరిగి 5,15,790.39 కోట్లకు పెరిగాయి. టిసిఎస్‌ 17,630.59 కోట్లుపెరిగి 4,76,829.10 కోట్లకుచేరితే ఒఎన్‌జిసి 7699.94 కోట్లుపెరిగి 2,11,170.88 కోట్లకు చేరింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మార్కెట్‌ విలువలు 5752.62 కోట్లుపెరిగి 4,38,422.41కోట్లకు చేరింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ 4,080.02కోట్లుపెరిగి 2,590,764.04 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్‌ విలువలపరంగా 1803.01కోట్లు పెరిగి 2,25,077.61 కోట్లకు చేరింది. టాప్‌ పదిసంస్థలపరంగా రిలయన్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. తదనంతరం టిసిఎస్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌షి, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఎస్‌బిఐ, మారుతి, ఇన్ఫోసిస్‌, ఒఎన్‌జిసిలు నిలిచాయి. గడచిన వారంలోనే సెన్సెక్స్‌ 8.14 పాయింట్లుపెరిగితే నిఫ్టీ 28.90 పాయింట్లు పెరిగింది. ====
1entertainment
New Delhi, First Published 9, Mar 2019, 12:54 PM IST Highlights బెంగళూరు కేంద్రంగా దేశవ్యాప్తంగా ‘క్యాబ్’ సేవలు అందిస్తున్న ఓలా సంస్థ నిధుల సేకరణలో పడింది. ఇందుకోసం దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మోటార్స్ సిద్దమైంది. ఒప్పందం ఖరారైతే ఓలాలో హ్యుండాయ్ రూ.42 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది.   క్యాబ్ కం ఫుడ్ డెలివరీ తదితర సేవలందిస్తున్న ‘ఓలా’లో దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్‌ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నదని సమాచారం. ఓలా కంపెనీలో కొంత వాటా(సుమారుగా 4 శాతం) కొనుగోలు కోసం హ్యుండాయ్‌ 25 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని సంబంధిత వర్గాల కథనం.  ఓలాలో పెట్టుబడి పెట్టే విషయమై జరుగుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయని,  మరికొన్ని వారాల్లో డీల్‌ కుదిరే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఓలాలో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ వాహన కంపెనీ ఇదే.  ఓలా సంస్థలో హ్యుండాయ్ పెట్టనున్న పెట్టుబడి వాటా విలువ పరంగా చూస్తే, ఓలా విలువ 600 కోట్ల డాలర్లను (రూ.42,000 కోట్లు) మించి ఉంటుందని అంచనా. తాజా పెట్టుబడుల సమీకరణలో భాగంగా ఓలా కంపెనీ 40 నుంచి 50 కోట్ల డాలర్ల నిధులను సమీకరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే హ్యుండాయ్‌ కంపెనీ పెట్టుబడులు పెట్టనున్నది. కాగా ఈ రౌండ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్‌ బన్సాల్, హాంగ్‌కాంగ్‌ హెడ్జ్‌ఫండ్‌ స్టీడ్‌వ్యూ క్యాపిటల్‌ ఇప్పటికే అంగీకరించాయి. మిరా అసెట్‌–నవెర్‌ ఏషియా గ్రోత్‌ ఫండ్‌ కూడా 3–4 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నదని సమాచారం.  గతంలో వాహన కంపెనీలు ఈ తరహా కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన దృష్టాంతాలు ఉన్నాయి. సెల్ఫ్‌–రైడ్‌ కంపెనీ జూమ్‌కార్‌లో మహీంద్రా, ఫోర్డ్‌ కంపెనీలు ఇన్వెస్ట్‌ చేశాయి. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్లు చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. కాగా మార్కెట్‌ ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమని హ్యుండాయ్‌ మోటార్స్‌ ఇండియా, ఓలా ప్రతినిధి పేర్కొన్నారు.  ఒకవేళ ఈ డీల్‌ సాకారమైతే, హ్యుందాయ్‌ కంపెనీకి మంచి ప్రయోజనాలే దక్కుతాయి. ఓలాకు చెందిన లీజింగ్‌ యూనిట్, ఓలా ఫ్లీట్‌ టెక్నాలజీస్‌కు హ్యుండాయ్‌ తన కార్లను విక్రయించగలుగుతుంది. త్వరలో మార్కెట్లోకి తేనున్న కోనా ఎలక్ట్రిక్‌ వెహికల్‌తో సహా మరిన్ని మోడళ్లను ఓలాకు అమ్మగలుగుతుంది.  ప్రస్తుత ‘గ్రాండ్‌ ఐ10’తో సహా పలు మినీ కార్లలో ఎలక్ట్రిక్‌ వేరియంట్లను అందించాలని కూడా హ్యుండాయ్‌ యోచిస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఓలా, ఉబెర్‌లు దాదాపు 7–8 లక్షలకు పైగా  ట్యాక్సీలను నిర్వహిస్తున్నాయి.  బెంగళూరు కేంద్రస్థానంగా ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఓలా..భారత్‌లో ఊబర్‌తో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నది. Last Updated 9, Mar 2019, 12:54 PM IST
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Sep 20,2016 కింగ్‌ఫిషర్‌ లాగే ఎగిరిపోయాడు                        ముంబయి : ప్రముఖ లిక్కర్‌డాన్‌, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధిపతి విజరు మాల్యా ఆయన కంపెనీ పేరుకు తగ్గట్లుగానే కింగ్‌ ఫిషర్‌ పక్షిలాగే దేశ సరిహద్దులు దాటి ఎగిరిపోయారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. సర్వీస్‌ ట్యాక్స్‌ విభాగం మాల్యాపై దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన జస్టిస్‌ ఎస్‌ సి ధర్మాదికారి, బీసీ కోలాబ్వాల్‌తో కూడిన ధర్మాసనం పై విధంగా పేర్కొంది. చరిత్రలో ఇంతకంటే సరిపోలిన పేరును ఎవరూ తన కంపెనీకి పెట్టలేరేమెనని పేర్కొంది. ఎందుకంటే కింగ్‌ఫిషర్‌ చాలా దూరం ఎగరగలదని, దానికి సరిహద్దులు లేవని, తనను ఎవరూ ఆప లేరని ఆ పక్షికి తెలుసునని, అచ్చం అలాగే మాల్యాను ఎవరూ నిరోధిం చలేకపోయారని న్యాయమూర్తి అన్నారు. మాల్యా రూ.532 కోట్ల సర్వీస్‌ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉందని అ శాఖ అధికారులు కోర్టుకు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
4th test భారత్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ హైలైట్స్‌ ధర్మశాల: నాలుగు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని భారత్‌ నిలబెట్టుకుంది.ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగవ టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌ ధర్మశాల టెస్టులో పాటు సిరీస్‌కు కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే.రెండవ ఇన్నింగ్స్‌లో 106 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 23.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది.దీంతో నాలుగు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫినీ 2-1 తేడాతో భారత్‌ దక్కించుకుంది.తద్వారా టెస్టుల్లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిం చింది. అంతేకాదు స్వదేశంలో వరుసగా ఏడు టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ సీజన్‌ను టీమిండియా నంబర్‌ వన ర్యాంకుతో ముగించింది. స్వదేశంలో 2015 నుంచి భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతుంది.ఈ సీజన్‌లో స్వదేశంలో 25 టెస్టులు ఆడిన టీమిండియా ఏకంగా 21 విజయాలు నమోదు చేసింది.ఇందులో రెండు టెస్టుల్లో పరాజయం చెందగా,మరో టెస్టును డ్రాగా ముగించింది.ఇక టీమిండియా ప్రధాన స్పిన్నర్‌ అశ్విన్‌ ఒక సీజన్‌లో 82 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.కోహ్లీ స్థానంలో 33వ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన రహానే తొలి విజయాన్ని అందు కున్నాడు. నాలుగు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా పుణేలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పరాజం చెందింది. నాలుగు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోపీలో భాగంగా జరిగిన తొలి టెస్టులో పరాజంయ చెంది 0-1 తో భారత్‌ వెనుకబడినా ఆ తరు వాత అనూహ్యంగా పుంజుకుంది.బెంగళూరు టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను 1-1 చేసింది. ఆ తరువాత రాంచీలో జరిగిన మూడవ టెస్టు డ్రాగా ముగిసింది.దీంతో నిర్ణయాత్మకంగా మారిన ధర్మశాల టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టెస్టు హోదా జట్లపై టీమిండియా విజయం ప్రపంచ క్రికెట్‌లో టెస్టు హోదా కలిగిన అన్ని జట్లపై టీమిండియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికాల తరువాత ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. తాజా విజయంతో స్వదేశంలో ఆస్ట్రే లియాపై టీమిండియా వరుసగా నాలుగవ టెస్టు సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. 2004-2005లో జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ తరువాత భారత్‌,ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రతి టెస్టు సిరీస్‌లో టీమిండియా విజయం సాధించింది. ఉప ఖండంలో ఆస్ట్రే లియా మరోసారి చెత్తప్రదర్శన చేసింది.తాజాగా టిమిండియా చేతిలో 2-1తో సిరీస్‌ పరాజయం కావడంతో ఆస్ట్రేలియా ఉపఖండంలో సత్తా చాటలేదని మరోసారి రుజువైంది.ఉప ఖండంలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా నాలుగవ టెస్టు సిరీస్‌ పరాజయం.2012-2013లో భారత్‌ చేతిలో పరాజయం పొందింది. ఆ తరువాత 2014-15లో పాకిస్థాన్‌తో పరాజయం, 2016లో శ్రీలంకతో పరాజయం చెందింది.ఆస్ట్రేలియాపై తాజా విజయంతో ఒక సీజన్‌లో 10 టెస్టు విజయాలను సొంతం చేసు కున్న జట్టుగా టీమిండియా ఏర్పడింది.అంతకు ముందు ఈ ఘనతను ఆస్ట్రేలియా రెండు సార్లు సాధించింది.2005-06 సీజన్‌లో 11 విజ యాలు, 1999-2000 సీజన్‌లో 10 విజయాలను ఆస్ట్రేలియా సాధించింది. సత్తా చాటిన ఉమేష్‌ యాదవ్‌ ఈ సిరీస్‌లో టీమిండియా పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.మొత్తం 15 వికెట్లను అతడు తీయడం గమనార్హం.ఆసీస్‌తో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఉమేశ్‌ యాదవ్‌ 17 వికెట్లను తీసుకున్నాడు.విదర్భకు చెందిన ఉమేశ్‌ యాదవ్‌ ధర్మశాలలో జరిగిన నాలుగవ టెస్టులో మూడు వికెట్లు తీసుకున్నాడు. కోహ్లీ రికార్డు సమం చేసిన జడేజా ఆల్‌ రౌండర్‌ జడేజా ఆల్‌ రౌండ్‌ షోతో అదరగొట్టాడు.పుణేలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడినా తిరిగి పుంజుకుని సిరీస్‌ను 2-1తో దక్కించుకోవడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు.ఈ సిరీస్‌లో మొత్తం 25 వికెట్లు తీసిన జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డుతో పాటు మ్యాచ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు.ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టులో మొత్తం నాలుగు వికెట్లు తీశాడు.ఇక పుణే టెస్టులో అయిదు వికెట్లు,బెంగళూరులో జరిగిన రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి ఆసీస్‌ను కోలుకోకుండా చేశాడు.ఇక రెండవ ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ తీసి టీమిం డియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక డ్రాగా ముగిసిన రాంచీ టెస్టులో జడేజా 9 వికెట్లుతీసి తనసత్తా ఏమిటో కనబరిచాడు.హోం సిరీస్‌లో కోహ్లీ మూడు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్నాడు.తాజా టెస్టులో జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకోవడంతో కోహ్లీ రికార్డును సమం చేశాడు. స్టెయిన్‌ రికార్డు బద్దలు కొట్టిన అశ్విన్‌ టీమిండియా,ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్‌ అశ్విన్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లను తీసిన బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.2007-08 సీజన్‌లో దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టేయిన్‌ తీసుకున్న 78 వికెట్ల రికార్డుని అశ్విన్‌ ధర్మశాల టెస్టులో అధిగమిం చాడు. పుజారా ఇంతవరకు స్వదేశంలో 50 ఇన్నింగ్స్‌ఆడగా, నాలుగవ టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లో తొలిసారిగా డకౌటయ్యాడు. విదే శాల్లో 31 ఇన్నింగ్స్‌ ఆడిన పుజారా మరో రెండు సార్లు డకౌటయ్యాడు. 2016-17 సీజన్‌లో కోహ్లీ,విజ§్‌ు,జడేజాలు ఆరుసార్లు,రాహుల్‌ 7 సార్లు పైగా పరుగులు సాధించారు. పుజారా మాత్రం 12 హాఫ ్‌సెంచరీలతో చేయడం గమ నార్హం. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు టీమిండియా బౌలర్లు మూడు సార్ల కన్నా ఎక్కువ వికెట్లు తీయడం 2000 తరువాత ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌ తరువాత,ముగ్గురు బౌలర్లు సత్తా చాటడం ధర్మశాలలోనే జరిగింది.ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ యావరేజ్‌ కేవలం 24.12 మాత్రమే.500 పరుగులు చేయడంతో పాటు ఒక సీజన్‌లో 50 వికెట్లు సాధించిన ఘనత ఈ సిరీస్‌లో జడేజాకు దక్కింది.1979-80లో కపిల్‌దేవ్‌,2008-09లో మిచెల్‌ జాన్సన్‌ సాధించిన ఈ ఘనతను ఇప్పుడు జడేజా కూడా సాధించాడు.
2sports
New Delhi, First Published 25, Oct 2018, 6:06 PM IST Highlights వెస్టిండిస్ జట్టుతో జరగనున్న మిగతా మూడు వన్డేల్లో బరిలోకి దిగనున్న భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు.  వైజాగ్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని భారత  జట్టులో పలు కీలక మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. 321 పరుగులను కాపాడుకోవడంలో బౌలింగ్ విభాగం విఫలమైందని భావించిన సెలెక్టర్లు ముఖ్యంగా బౌలర్ల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.   వెస్టిండిస్ జట్టుతో జరగనున్న మిగతా మూడు వన్డేల్లో బరిలోకి దిగనున్న భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు.  వైజాగ్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని భారత జట్టులో పలు కీలక మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. 321 పరుగులను కాపాడుకోవడంలో బౌలింగ్ విభాగం విఫలమైందని భావించిన సెలెక్టర్లు ముఖ్యంగా బౌలర్ల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వన్డే సీరిస్ లో భాగంగా జరిగిన గౌహతి, వైజాగ్ వన్డేల్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన మహ్మద్ షమీపై వేటు పడింది. అతడిని మిగతా మూడు వన్డేల నుండి తొలగించిన మేనేజ్ మెంట్ మొదటి రెండు వన్డేలకు దూరమైన స్టార్ బౌలర్ల జస్ప్రీత్ సింగ్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లకు చోటు కల్పించారు. ఇవాళ 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సెలెక్టర్లు ప్రకటించగా...ఈ మార్పులు కనిపించాయి.  ఇప్పటికే ఐదు వన్డేల సీరిస్ లో భారత్ ఓ వన్డేలో గెలవగా మరో వన్డే టైగా ముగిసింది. ఆలా వెస్టిండిస్ పై భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డేలో బ్యాటింగ్ పరంగా విండీస్ పుంజుకున్న విషయాన్ని గ్రహించిన సెలక్టర్లు ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 27, 29 మరియు నవంబర్ 1 తేదీల్లో మిగతా మూడు వన్డేలు జరగననున్నాయి.  గురువారం ప్రకటించిన బారత జట్టులోని  ఆటగాళ్లు వీరే... విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర ఛాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్ సింగ్ బూమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే Announcement: #TeamIndia for last three ODIs against Windies announced. Jasprit Bumrah & Bhuvneshwar Kumar are back in the side #INDvWI pic.twitter.com/jzuJw4Sana
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ​పది వికెట్ల వీరుడు మన శ్రీకాంత్.. పది వికెట్ల వీరుడు కూంబ్లే కదా.. అదేంటి శ్రీకాంత్ అంటున్నారు అని అనుకుంటున్నారా ?.. నిజంగా ఈ ఘనత సాధించింది శ్రీకాంతే. TNN | Updated: Aug 30, 2016, 09:25PM IST లండన్: పది వికెట్ల వీరుడు అనీల్ కూంబ్లే కదా.. అదేంటి శ్రీకాంత్ అంటున్నారు అని అనుకుంటున్నారా ?.. నిజంగా ఈ ఘనత సాధించింది శ్రీకాంతే.. వివరాల్లోకి వెళ్లినట్లయితే అసలు విషయం మీకే అర్థమౌతుంది. ఇంగ్లండ్ లో జరుగుతున్న ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో మన భారత బౌలర్ ఈ అద్భుత రికార్డును సృష్టించాడు. మహారాష్ట్రకు చెందిన శ్రీకాంత్ ముండే ఒకే ఇన్నింగ్ లో 10 వికెట్లు తీసి అందరి నోట ఔరా అనిపించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అన్ని స్థాయిల క్రికెట్ మ్యాచుల్లో ఒక్క భారత బౌలర్ కుంబ్లేకే ఇది సాధ్యపడింది. అయితే ఆ రికార్డు ఇప్పుడే మన శ్రీకాంత్ సమం చేశాడు. అయితే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కాకపోయినప్పటికీ.. విదేశీ గడ్డపై శ్రీకాంత్ ఈ రికార్డును సృష్టించడం విశేషమే కదా మరి. ఇంగ్లీష్ కౌంటి క్రికెట్ లో కోల్విన్ బే క్రికెట్ క్లబ్ జట్టుకు ఎంపికైన శ్రీకాంత్ ముండే ఈ సిజన్ లో అద్భుత ప్రదర్శన ఇస్తూ వచ్చాడు. కాగా బిర్కెన్‌హెడ్ పార్క్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శ్రీకాంత్ ఈ రికార్డును సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బిర్కెన్ హెడ్ జట్టు శ్రీకాంత్ దెబ్బకు 168 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన కోల్విన్ బే క్లికెట్ క్లబ్ జట్టు కూడా వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. దీంతో చివర్లో రంగంలోకి దిగిన శ్రీకాంత్ బ్యాట్ తో కూడా రాణించాడు. చివరి వరకు పోరాడి 44 నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో శ్రీకాంత్ ప్రదర్శనను ఇంగ్లండ్ మీడియా తన ఫ్రంట్ పేజీలో ప్రచురించింది. ఇది అద్భుతం కాకపోతే మరేమౌతుంది ..!
2sports
శతమానం భవతి, నేను లోకల్ నావే కానీ.. దిల్ రాజు వద్దన్నాడు-రాజ్‌తరుణ్‌ Highlights శతమానం భవతి  నేను లోకల్  సినిమాలు రాజ్‌తరుణ్‌ చేయాల్సినవేనని టాక్  ఆ వార్తల గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించిన  రాజ్‌తరుణ్  శతమానం భవతి  నేను లోకల్  మూవీల‌ను రిజెక్ట్ చేయ‌లేద‌న్న రాజ్ త‌రుణ్    అయితే దిల్‌ రాజుగారు ఆ కథ హీరో నానికి అయితే బాగుంటుందని చెప్పారు. దాంతో నేను ఓకే చెప్పి తప్పుకున్నాను. అలాగే ‘శతమానం భవతి’ కథ కూడా నాకు చెప్పారు. నాకు నచ్చింది. అయితే ఆ సినిమాను ఎట్టి పరిస్థితిల్లోనూ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, నేను ఆ సమయంలో వేరే మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. డేట్లు అడ్జెస్ట్‌ చేయడం కుదరలేదు.   అలా ఆ సినిమా నా చేజారింది. అంతే తప్ప నేను ఆ సినిమాలు రిజెక్ట్‌ చేయలేదు. అసలు దిల్‌ రాజుగారి సినిమాలు ఎలా రిజెక్ట్‌ చేస్తాను. త్వరలోనే ఆయన ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాన’ని రాజ్‌తరుణ్‌ చెప్పాడు. Last Updated 25, Mar 2018, 11:56 PM IST
0business
Hyderabad, First Published 26, Sep 2018, 7:26 PM IST Highlights బాహుబలి ఇచ్చిన దెబ్బకు తెలుగులో కూడా వందల కోట్ల మార్కెట్ ఉందని బాలీవుడ్ ప్రముఖులు ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే వారి సినిమాలను తెలుగులో కూడా అనువదించడానికి సిద్దపడుతున్నారు.  బాహుబలి తరువాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లో చాలా వరకు లెక్కలు మారాయి. అంతకుముందు కేవలం బాలీవుడ్ సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దన్న పాత్ర పోషించేవి. కానీ బాహుబలి ఇచ్చిన దెబ్బకు తెలుగులో కూడా వందల కోట్ల మార్కెట్ ఉందని బాలీవుడ్ ప్రముఖులు ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే వారి సినిమాలను తెలుగులో కూడా అనువదించడానికి సిద్దపడుతున్నారు.  అమిర్ ఖాన్ సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. అందుకే తెలుగులో కూడా రిలీజ్ చేస్తే సినిమా బిజినెస్ పెరిగే అవకాశం ఉందని ఆయన నెక్స్ట్ సినిమా 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ని డబ్ చేస్తున్నారు. దీపావళికి హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు యష్ రాజ్ ఫిలిమ్స్ సిద్దమయ్యింది. ఇక అందరిని ఆకర్షించే విధంగా చిత్ర కథానాయకులైన అమిర్ ఖాన్ - అమితాబ్ బచ్చన్ తో తెలుగులో మాట్లాడించారు. అందుకు సంబందించిన వీడియోను రీసెంట్ గా రిలీజ్ చేశారు.  కాస్త తడబడినప్పటికీ తెలుగు బాగానే మాట్లాడి టాలీవుడ్ ని ఆకర్షించారు. దీపావళికి థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ని మీతో షేర్ చేసుకుందాం అన్నారు. ఇద్దరి పేర్లు కూడా తెలుగు అభిమానులకు తెలిసినప్పటికీ వారి స్టైల్ లో తెలుగులో మాట్లాడి పరిచయం చేసుకున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా వారు మాట్లాడిన విధానానికి ఫిదా అవుతున్నారు. మొత్తానికి బాలీవుడ్ తెలుగు ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తోందని అర్ధమయ్యింది. దీంతో భవిష్యత్తులో డబ్బింగ్ కూడా చెప్పేస్తారా ఏంటి? అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
0business
comrades mistook tom moody for moody's, shower criticism on cricketer's fb page టామ్ మూడీని టార్గెట్ చేసి, నాలుక కరుచుకున్న కామ్రేడ్‌లు సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీని టార్గెట్ చేసుకొని తిట్లదండకం ప్రారంభించిన కమ్యూనిస్టులు తర్వాత తప్పు తెలుసుకొని నాలుక కరుచుకున్నారు. TNN | Updated: Nov 18, 2017, 05:22PM IST ప్రధాని నరేంద్ర మోదీ మీద అక్కసుతో కేరళా వామపక్ష వాదులు టామ్ మూడీపై విమర్శలు గుప్పించి తర్వాత తీరిగ్గా నాలుక కరుచుకున్నారు. లెఫ్ట్ పార్టీ నేతలకు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ, ప్రధాని మోదీ మధ్య సంబంధం ఏంటో అర్థం కావడం లేదు కదా..! ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ 13 ఏళ్ల తర్వాత భారత్‌కు మెరుగైన రేటింగ్ ఇచ్చిన సంగతి గుర్తుంది. కదా. అంతకు ముందు ఇండియాకు ‘బీఏఏ 3’ రేటింగ్ ఉండగా.. దాన్ని ‘బీఏఏ 2’కు ప్రమోట్ చేసింది. ఈ రేటింగ్ ఇచ్చిన మూడీస్‌ను టామ్ మూడీ అనుకొని కేరళకు చెందిన కొందరు లెఫ్ట్ పార్టీ నేతలు ఆయన్ను విమర్శిస్తూ మూడీ ఫేస్‌బుక్ పేజీలో విమర్శలకు దిగారు. ఇలా భారత ఆర్థిక వ్యవస్థ రేటింగ్ పెంచినందుకు సిగ్గు పడమంటూ తిట్ల దండకం అందుకున్నారు. కొందరైతే.. నీకు దమ్ముంటే కేరళ రా అని సవాల్ చేశారు. మొత్తానికి మూడీస్ తప్పు చేసిందని విమర్శించే తొందరలో కొందరు కమ్యూనిస్టులు అది టామ్ మూడీ అనే క్రికెటర్ ఫేస్‌బుక్ పేజీ అనే విషయాన్ని మరిచారు. తీరా తెలుసుకున్నాక నాలుక కరుచుకున్నారు.
2sports
కోహ్లీవి పచ్చి అబద్ధాలు: అండర్సన్ సంచలన వ్యాఖ్యలు Highlights టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండు పేసర్ జేమ్స్ అండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంగ్లాండు, భారత జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో అండర్సన్ విరాట్ కోహ్లీపై మాటల తూటాలు విసిరాడు. లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండు పేసర్ జేమ్స్ అండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంగ్లాండు, భారత జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో అండర్సన్ విరాట్ కోహ్లీపై మాటల తూటాలు విసిరాడు.  భారత జట్టు విజయాలు సాధిస్తున్నంత కాలం తాను పరుగులు చేయకున్నా ఫర్వాలేదని విరాట్  చెప్పే మాట అబద్ధమని అండర్‌సన్ అన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ పరుగులు చేయకున్నా ఫర్వాలేదా? అలాగైతే అతను కచ్చితంగా అబద్ధం ఆడుతున్నాడని అన్నాడు.  ఇంగ్లాండులో భారత్ విజయం సాధించాలంటే కచ్చితంగా కోహ్లీ పరుగులు చేయాల్సిందేనని, కోహ్లీ పరుగులు చేసేందుకు ఎప్పుడు ఆసక్తిగా ఉంటాడని అన్నాడు. ఒక కెప్టెన్, ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాడి నుంచి ఏం ఆశిస్తామని అన్నాడు.   2014 ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ ఏ మాత్రం రాణించలేకపోయాడు. ఐదు టెస్టుల్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. కాగా, అండర్‌సన్‌కి కోహ్లీపై మంచి రికార్డు ఉంది. 2014 పర్యటనలో కోహ్లీని నాలుగు సార్లు, 2012లో ఐదు సార్లు ఔట్ చేశాడు.  అయితే, 2016-17లో జరిగిన సిరీస్‌లో మాత్రం కోహ్లీ ధారాళంగా పరుగులు పిండుకున్నాడు. నాలుగు టెస్టుల్లో 655 పరుగులు చేసి టీమిండియా 4-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ పర్యటనలో అండర్‌సన్మూడు టెస్టుల్లో ఆండర్‌సన్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు.   కోహ్లీ తన బలహీనతలను అధిగమించేందుకు చాలా ప్రాక్టీస్ చేస్తాడని, కానీ ఈ సిరీస్‌లో పోటీ తనకూ అతడికీ మధ్య మాత్రమే కాదని, అతనికి మిగతా బౌలర్లకి కూడా అని అన్నాడు.     విరాట్ కోహ్లీ, జో రూట్‌లలో ఎవరు గొప్ప బ్యాట్స్‌మెన్ అని అడిగితే, వీరిలో ఒకరిని ఎంచుకోవడం కష్టమని, పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు.. ఒక్కోలా ఆడతారని, నిజం చెప్పాలంటే వీరిలో ఎవరికీ తాను బౌలింగ్‌ చేయాలనుకోవడం లేదని అన్నాడు. Last Updated 23, Jul 2018, 9:57 PM IST
2sports
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV పెన్షన్ తీసుకుంటున్నారా? అయితే వెంటనే ఇలా చేయకపోతే మీకు పింఛన్ రాదు! Banks | మీకు పెన్షన్ వస్తోందా? బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఆ డబ్బులు తీసుకుంటున్నారా? అయితే మీకు ఒక పని చేయాలి. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సదురు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు అందజేయాలి. Samayam Telugu | Updated: Oct 31, 2019, 12:22PM IST పెన్షన్ తీసుకుంటున్నారా? అయితే వెంటనే ఇలా చేయకపోతే మీకు పింఛన్ రాదు! హైలైట్స్ పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుంది పెన్షన్ అకౌంట్ ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు దీన్ని సమర్పించాలి లేదంటే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే ఈ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేసేయండి పెన్షన్ తీసుకుంటున్నారా? అయితే మీకు ఒక అలర్ట్. రావాల్సిన టైమ్ వచ్చేసింది. మీరు పెన్షన్ అందుకుంటున్న బ్యాంక్‌కు, పోస్టాఫీస్‌కు ఒక విషయం తెలియజేయాల్సి ఉంది. అదే మీరు జీవించి ఉన్నారనే విషయాన్ని. దీని కోసం మీరు లైఫ్ సర్టిఫికెట్‌ను బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు అందించాలి. నవంబర్ నెలలోనే ఈ పని పూర్తి చేయాలి. మీరు ఒకవేళ పెన్షన్ అందుకుంటున్న ప్రాంతంలో లేకుండా వేరేచోట నివసిస్తూ ఉంటే మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి రావొచ్చు. ఎందుకంటే బ్యాంక్ లేదా పోస్టాఫీస్ మీరు జీవించి ఉన్నరనే విషయాన్ని ధ్రువీకరించుకుంటాయి.
1entertainment
టెలినార్‌గా మారిన యూనినార్‌ - పేరు మార్చుకున్న టెలికాం సంస్థ - కాల్‌ డ్రాప్సుకు పరిహారం చెల్లిస్తామంటూ ప్రకటన నవతెలంగాణ- వాణిజ్య విభాగం సెల్యులార్‌ టెలికాం సేవలందిస్తోన్న యూనినార్‌ సంస్థ పేరు మారింది. భారత్‌లో టెలినార్‌గా పేరు మార్చుకుంది. దేశంలోని ఖాతాదార్లు, స్టాక్‌ హోల్డర్లకు మరింత చేరువకావడానికి తమ బ్రాండ్‌ంగ్‌్‌ను మార్చుకున్నామని ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ హెడ్‌ శ్రీనాథ్‌ కొఠియన్‌ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో సంస్థ పేరు మార్పును మీడియాకు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 56 లక్షల ఖాతాదార్లతో ఐదో అతిపెద్ద టెలికాం సంస్థగా నిలిచామన్నారు. కాల్‌డ్రాప్సు విషయంలో వినియోగదారులకు పరిహారం చెల్లిస్తామన్నారు. మాట్లాడుతుండగానే మధ్యలోనే కాల్‌ నిలిచిపోతే తిరిగి నిమిషం పాటు టాక్‌టైం అందిస్తామన్నారు. ఎపి సర్కిల్‌లో తమకు 300పైగా డిస్ట్రిబ్యూటర్లు, 246పైగా స్టోర్లు కలిగి ఉన్నామన్నారు. మార్చి నాటికి 300 స్టోర్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.తమ మొత్తం ఖాతాదారుల్లో 24 శాతం మంది మొబైల్‌ డాటా ఉపయోగిస్తున్నారన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Team-1 ర్యాంకును మెరుగు పరుచుకున్న పాక్‌ ఇస్లామాబాద్‌: ఎలాంటి అంచనాలు లేకుండా ఛాంపియన్స్‌ ట్రోఫీలో అడుగుపెట్టిన పాకిస్తాన్‌ టోర్నీ టైటిల్‌ను ఎగురేసుకపోయింది. గత కొంత కాలంగా వన్డే ర్యాంకింగ్‌లో జాబితాలో టాప్‌-8లో నిలిచినజట్లుఈటోర్నీకి అర్హత సాధిం చాయి. ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచి టోర్నీలోకి ప్రవేశించిన పాకిస్తాన్‌ గ్రూప్‌ దశ దాటుతుందని కూడా ఎవరూ ఊహించలేదు. కానీ…తమ ప్రదర్శన ఎవరి అంచనాలకు అంద దని మరోసారి పాక్‌ నిరూపిస్తూ టాప్‌-4లో ఉన్న మూడు జట్లని ఓడించి టైటిల్‌ని గెలుచు కుంది. ఈటోర్నీలో ఐదుమ్యాచ్‌లాడి నాల్గింటిలో విజయం సాధించిన పాకిస్తాన్‌ తాజాగా ఐసిసి ప్రకటించిన వన్డే ర్యాంకింగ్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరోస్థానానికి ఎగబాకింది. ఫైనల్లో ఓడిన భారత్‌ మూడో స్థానంలో నిల వగా…అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా, తర్వాత ఆస్ట్రేలియా నిలిచాయి. సెమీస్‌లో పాకిస్తాన్‌ చేతిలో పరాజయం చవిచూసిన ఇంగ్లాండ్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌: 1. దక్షిణాఫ్రికా (119 పాయింట్లు), 2. ఆస్ట్రేలియా (117), 3. భారత్‌ (116) 4. ఇంగ్లాండ్‌ (113), 5.న్యూజిలాండ్‌ (111), 6.పాకిస్తాన్‌ (95), 7. బంగ్లాదేశ్‌ (94), 8. శ్రీలంక (93), 9. వెస్టిండీస్‌ (77), 10. ఆప్ఘనిస్తాన్‌ (54).
2sports
టెలికాం రంగం లాభాలకు ఆర్‌.జియో గండి రేటింగ్‌ ఏజెన్సీల విశ్లేషణలు న్యూఢిల్లీ, మే 10: టెలికాం రంగంలో ఉన్న ప్రస్తుత ఆపరేటర్లు అందరి కంటే రిలయన్స్‌జియో మార్కెట్‌ వాటా మరింతగా పెరుగుతుందని ఇండియారేటింగ్స్‌ స్పష్టంచేస్తోంది. దీనివల్ల డేటా ట్యారిఫ్‌ మరింతగా తగ్గి కస్టమర్లకు మరింత చేరువ అవుతాయని సంస్థ అంచనావేసింది. ప్రస్తుత టెలికాం రంగ రేటింగ్‌ను పటిష్టమైన స్థాయినుంచి ప్రతికూల రేటింగ్‌ ఇచ్చింది. ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్‌; ఐడియా సెల్యులర్‌, వొడాఫోన్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ వంటి సంస్థలకు లాభదాయ కత మరింతగా తగ్గుతుందని 2017-18లో కూడా ఇదే తీరు కొన సాగుతుందని అంచనావేసింది. ప్రస్తుత మార్కెట్‌లోని టెల్కోలు ఆర్‌జియోకు మార్కెట్‌వాటా అప్పగించక తప్పదన్న అంచనాలు వేసిం ది. లాభదాయకత తగ్గడం, రుణభారం పెరగడం వంటివి స్పెక్ట్రమ్‌ బకాయిలు నెట్‌వర్క్‌ మూలధన వనరులభారం వంటివి ప్రస్తుత ఆపరే టర్లకు మరింత భారంగా ఉంటాయని అంచనా. ఈ ఆర్థిక సంవత్స రంలో డేటా టారిఫ్‌లు మరింత తగ్గుతాయని అంచనావేసారు. సగటు వినియోగదారునిడేటా వినియోగం ఖర్చుకూడా తగ్గుతుంది. ఆర్‌జియో ఇప్పటికే తన వాయిస్‌ ధరల వ్యూహాన్ని ప్రకటించిందని ఇన్‌రా వెల్ల డించింది. డేటా వినియోగం ఈ ఆర్థిక సంవత్సరంలో 35-40శాతం పెరిగి 1250 ఎండికి చేరుతుందని ఇన్‌రా అంచనావేసింది. ఆర్‌జయో డేటా ఆధారిత బిజినెస్‌ వ్యూహం, చౌకధరలకే స్మార్ట్‌ఫోన్లు వంటివి 4జి డేటా అనుసంధానిత ఫోన్లతో ఎక్కువ డేటా వినియోగానికి అంచనావేసారు. భారతీయ విభాగానికి చెందిన గ్లోబల్‌రేటింగ్‌ ఏజెన్సీ ఫిట్జ్‌రేటింగ్స్‌ కూడా ఆర్‌జియోకు మరింత వాటా పెరుగుతుందని అంచనావేసింది. డేటారాబడులు టెలికాంరాబడుల్లో 30శాతం వరకూ ఉంటాయని, డేటారాబడులు 15-20శాతం పెరుగుతాయని అంచనా వేసారు. 20-30శాతం డేటా ధరల క్షీణత కూడా డేటా డిమాండ్‌:ణు పెంచుతుందని ఫిట్జ్‌రేటింగ్స్‌ అంచనా వేసింది. బిలియనీర్‌ ముకేష్‌ అంబాని ఆధారిత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4జి సగటువేగం ఇతరకంపెనీలతో పోలిస్తే గరిష్టంగా ఉందని ట్రా§్‌ు అంచనా వేసింది. ట్రా§్‌ు సర్వేలో జియో సగటు వేగం 18.487 ఎంబిపిస్‌గా ఉంది. భారతి ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులర్‌, వొడాఫోన్‌ ఇండియాలతో పోలిస్తే అత్యంత తక్కువగా ఉంది. మరో రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ కూడా టెలికాం కంపెనీలు 2018 ఆర్ధిక సంవత్సరంలో కష్టాలకు ఎదురీదుతా యని చెపుతోంది. ప్రస్తుత టెలికాం రంగంలోని రెండు, మూడు భారీ కంపెనీలు నష్టాలఊబిలోకి వెళుతున్న ట్లు తేలింది. ఆర్‌జియో వంటివాటితో మరింతనష్టం పెరుగుతుందని అంచనా వేసారు. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌ వర్క్‌గా ఆర్‌జియో మారుతోందని ఈ సంస్థలు చెపుతున్నాయి. 110కోట్ల జిబి డేటా నెలసరి వినియోగం, 220 కోట్ల వాయిస్‌, వీడియో నిమి షాలు రోజువారిగాను రిలయన్స్‌ కస్టమర్లకు అందిస్తున్నట్లు వెల్లడించింది.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ‘శూర్పణఖ’గా సమంత.. నెగిటివ్ రోల్‌కి గ్రీన్ సిగ్నల్! రంగస్థలంలో రామలక్ష్మిగా.. మహానటిలో మధురివాణిగా.. యూటర్న్‌లో రచనగా.. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సమంత ‘శూర్పణఖ’గా రాబోతోందా? Samayam Telugu | Updated: Oct 17, 2018, 02:53PM IST ‘శూర్పణఖ’గా సమంత.. నెగిటివ్ రోల్‌కి గ్రీన్ సిగ్నల్! రామాయణంలో ‘శూర్పణఖ’ పాత్ర చాలా కీలకం. రావణుడి చెల్లి శూర్పణఖ రాముడిపై మనసు పడటం.. రాముడు ఆమె ప్రేమను తిరస్కరించడం.. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోయడం.. అనంతరం రావణుడు లంకలో ఉన్న సీతను ఎత్తుకుకోవడం.. మనకు తెలిసిన కథే. Visit Site Recommended byColombia ఈ కథలో కీలకమైన ‘శూర్పణఖ’ పాత్రను చేసేందుకు అక్కినేని కోడలు సమంత రెడీ అవుతోంది. ఇటీవల ‘యూటర్న్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో సక్సెస్ అందుకున్న సమంత పౌరాణిక పాత్రలో తన టాలెంట్ చూపించబోతుందట. యానిమేషన్ చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన భార్గవ్.. రామాయణం ఆధారంగా ఓ పౌరాణిక చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రంలో ‘శూర్పణఖ’ పాత్రకు సమంతను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నిజానికి ఇది నెగిటివ్ రోల్ అయినప్పటికీ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో తన నటనా ప్రతిభను మరోసారి ప్రేక్షకులకు రుచిచూపేందుకు ఈ ఛాలెంజింగ్‌ పాత్రను ఓకే చేసిందట సమంత. ఈ పాత్రకోసం మొదట కాజల్ అగర్వాల్‌ను సంప్రదించగా.. సమంతవైపే మొగ్గు చూపిందట చిత్ర యూనిట్. ‘రంగస్థలం’లో రామలక్ష్మిగా.. ‘మహానటి’లో మధురివాణిగా.. ‘యూటర్న్‌’లో రచనగా.. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సమంత.. ‘శూర్పణఖ’ అనే పౌరాణిక పాత్రలో ఏం మాయచేస్తుందో చూడాలి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సామాన్యుడి చెంతకే బ్యాంకు సేవలు - 11 సంస్థలకు 'పేమెంట్‌ బ్యాంకు' అనుమతులు -  జాబితాలో తపాలా శాఖ, రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌     ముంబయి: దేశంలో కొత్త బ్యాంకుల సందడి మరింతగా పెరగనుంది. తాజాగా భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తపాలా శాఖతో పాటుగా 11 సంస్థలకు పేమెంట్‌ బ్యాంకులను తెరిచేందుకు సూత్రప్రాయంగా అనుమతులను మంజూరు చేసింది. ఇందులో ఆదిత్య బిర్లా నువో, ఎయిర్‌టెల్‌ ఎం కామర్స్‌, చోళమండలం డిస్ట్రిబ్యూషన్‌, తపాలా శాఖ, ఫినో పే టెక్‌, నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, వొడాఫోన్‌ ఎం-పెసా సంస్థలతో పాటు సన్‌ ఫార్మాకు చెందిన దిలిప్‌ శాంతిలాల్‌ సంఘ్వీ, పేటీఎం సంస్థకు చెందిన విజయ శేఖర్‌ అనే ఇద్దరికి కూడా వ్యక్తిగత లెసెన్స్‌లను జారీ చేసింది. దీంతో దేశ నలు మూలల ఉన్న తపాలా కార్యాలయాల ద్వారా ఎక్కు వ మంది భారతీయులకు త్వరలోనే బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఈ అనుమతులు 18 నెలల పాటు చెల్లుబాటులో ఉండనున్నాయి. పేమెంట్‌ బ్యాంకులు దాదాపు రూ. లక్ష వరకు డిపాజిట్లను సేకరించడానికి, కరెం ట్‌ మరియు సేవింగ్‌ బ్యాంక్‌ డిపాజిట్లను అం దించేందుకు అవకాశాన్ని కలిగి ఉంటాయి. ఈ కొత్త బ్యాంకులు ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌తో పాటు డెబిట్‌కార్డు సేవలను కూడా అందించేందుకు వెసు లుబాటు ఉంటుంది. పేమెంట్‌ బ్యాంకులు సాధా రణ బ్యాంకుల మాదిరిగా అప్పులు ఇచ్చేం దుకు, క్రెడిట్‌ కార్డులు జారీ చేసేందుకు మాత్రం ఎలాంటి అవకాశం ఉండదు. కొత్త బ్యాంకుల దరఖాస్తులు మళ్లీ 'బాహ్య సలహా కమిటీ' (ఈఏసీ) పరిశీలనుకు వెళ్లనున్నాయి. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డుకు డైరెక్టర్‌ నిచికేత్‌ మోర్‌ నేతృత్వంలోని పెమెంట్‌ బ్యాంకుల కమిటీ వాటిని పరిశీలించిన తరువాత కేంద్రబ్యాంకుకు తుది అనుమతులకు పంపనుంది. కీలక ముందడుగు: జైట్లీ  న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) బుధవారం 11 సంస్థలకు 'పేమెంట్‌ బ్యాంకు' లైసెన్సులను జారీ చేయడం దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఒక కీలక ముందడుగని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అభిప్రాయపడ్డారు. దీని వల్ల వ్యవస్థలోకి కొత్తగా నగదు వచ్చి చేరుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్‌ సేవలు విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఎస్‌బీఐతో సహా చాలా పెద్ద బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలకు తమ సేవలను విస్తరిం చాలని యోచిస్తున్నాయని జైట్లీ వివరించారు. తాజాగా లైసెన్స్‌ల జారీ వల్ల ఆయా బ్యాంకులు తమ స్వప్నాన్ని నిజం చేసుకునేం దుకు మార్గం సుగమం కానుందని ఆయన అన్నారు. ఇక పల్లెపల్లెకు బ్యాం'కింగ్‌'     ఆర్‌బీఐ కొత్తగా పదకొండు సంస్థలకు పేమెంట్‌ బ్యాంకుల ఏర్పాటుకు అనుమతులు జారీ చేయడంతో దేశంలోని మూలమూలకు కూడా బ్యాంకింగ్‌ సేవలను విస్తరించే అవకాశం ఉంది.అనుమతులు పొందిన సంస్థలు సాధారణ బ్యాంకుల మాదిరిగా ప్రత్యేకంగా శాఖలను తెరవాల్సి అవసరం ఉండదు. అధునాతన సాంకేతికత సౌలభ్యాన్ని వాడుకొంటూ ఆయా సంస్థలు పేమెంట్స్‌ కోసం సదరు గ్రామాల్లో లేదా పట్టణంలో వ్యాపారాలు నిర్వహించే వారితో డిపాజిట్ల సేకరణ, నగదు చెల్లింపులు వంటి లావాదేవీలను జరిపేందుకు వీలుపడుతుంది. కిరాణా దుకాణాలలో సైతం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసే వీలుంటుంది. కాబట్టి ఖాతాదారులు ఈ కేంద్రాల ద్వారానే తమ ఖాతాలలో నిధులను నిర్వహిం చుకోవచ్చు. చెల్లింపులు జరపవచ్చు, బిల్లులు చెల్లించ వచ్చు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా పాలసీలను కొనుగోలు చేసుకోవచ్చు. ఇతర ఖాతాల్లోకి నగదును బదిలీ చేసుకొనే వెసులుబాటు కూడా లభిస్తుంది. విడిగా శాఖలను భారీ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి తక్కువ ఛార్జీలకే లావాదేవీలను అందించే వెసులబాటు ఈ సంస్థలకు లభించనుంది. ఇక్కడ డిపాజిట్‌ చేయడం వల్ల తక్కువ వడ్డీ లభిస్తుంది. ఎందుకంటే ఈ బ్యాంకులు తాము సేకరించిన నిధులను విధిగా ప్రభుత్వ పథకాలలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 20, Aug 2019, 12:28 PM IST Highlights ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కనిపించి సినిమాకె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచినా నాభా నటేష్ సోలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని చాలానే కష్టపడుతోంది. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో టాలీవుడ్ కి సింపుల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే యాక్టింగ్ లో కిర్రాక్ అనిపించింది.  ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కనిపించి సినిమాకె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచినా నాభా నటేష్ సోలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని చాలానే కష్టపడుతోంది. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో టాలీవుడ్ కి సింపుల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే యాక్టింగ్ లో కిర్రాక్ అనిపించింది.  అయితే ఆ సినిమా తరువాత లీడ్ రోల్ లో నటించే అవకాశం రాలేదు. ఇస్మార్ట్ శంకర్ హిట్టయినా క్రెడిట్ మొత్తం మరో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఎగరేసుకుపోయింది. ఇక నెక్స్ట్ డిస్కో రాజాలో అయినా లీడ్ రోల్ లో కనిపించనుంది అనుకుంటే ఆ సినిమాలో కూడా నభ నటేష్ కొద్దిసేపే కనిపిస్తుందట. లీడ్ రోల్ లో ఆర్ఎక్స్ 100బ్యూటీ పాయల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.  అలాగే ఇటీవల వచ్చిన మరో రెండు ఆఫర్స్ లో కూడా పక్క హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకునేలా ఉన్నాయట. సింగిల్ లీడ్ లో నటిస్తే గాని స్టార్ హీరోలతో అవకాశాలు రావు. మరి బేబీ తన అసలైన కెరీర్ ను ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో చూడాలి. రవితేజ డిస్కో రాజా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. త్వరలో సినిమాకు సంబందించిన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.  Last Updated 20, Aug 2019, 12:28 PM IST
0business
internet vaartha 180 Views ముంబై : భారతి ఎయిర్‌టెల్‌ తాజాగా వీడియోకాన్‌కు ఉన్న ఆరు సర్కిళ్లలో 1800 ఎంహెచ్‌ జడ్‌ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీల్‌ విలువ మొత్తం 4428 కోట్లుగా ఉంది. ఐడియా సెల్యులర్‌ వీడియోకాన్‌తో తన ఒప్పందాన్ని విరమించుకోవడంతో ఎయిర్‌టెల్‌ వెంటనే రంగం లోనికి దిగింది. ఐడియా 3300 కోట్లు రెండు సర్కిళ్లకు చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఆరు సర్కిళ్లలో భారతి ఎయిర్‌టెల్‌ 1800 ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌ కలిగి ఉంది. అవి బీహార్‌, హర్యానా, మధ్య ప్రదేశ్‌, యుపి ఈస్ట్‌, యుపి వెస్ట్‌, గుజరాత్‌ లావా దేవీల సర్కిళ్‌ ఉన్నాయి. 2032 డిసెంబరు 18వ వరకూ  ఈ లెసెన్సు కాలపరిమితితో ఉంది. భారతి ఎయిర్‌టెల్‌కు హర్యానాలో అదనపు స్పెక్ట్రమ్‌ అవస రం అవుతున్నది. బీహార్‌లో కూడా అవసరమే. ప్రస్తుత కొనుగోలుతో భారతి హైక్వాలిటీ డేటా సేవలు అందించేవీలుంటుంది. కంపెనీ ఇప్పటికే టెలికాం రంగపరంగా అత్యంత పటిష్టంగా ఉంది. రిలయన్స్‌ జియో వచ్చేలోపు సంస్థ మరింత పటిష్టం అవుతుం ది. మొత్తం వాయుతరంగాలకు సంబంధించి 18 శాతం స్పెక్ట్రమ్‌ ఎయిర్‌టెల్‌ సాధించినట్లయింది. ప్రతి ఒక గిగాహెట్జ్‌బ్యాండ్‌ ఉపకేటగిరీలో ఎయిర్‌టెల్‌ 15 శాతం వాటాతోఉంది. మొత్తం 1800ఎంహెచ్‌జడ్‌లో 17శాతం వాటాతోఉంది. 2100/2300 ఎంహెచ్‌ జడ్‌ బ్యాండ్‌లో భారతి 21శాతం వాటాతో ఉంది. వొడాఫోన్‌ తన 4జి సేవలను 1800 ఎంహెచ్‌జడ్‌ బ్యాండ్‌పై అనేక సర్కిళ్లలో ప్రారంభించింది. ఏడాది చివరిలో ఐడియా సెల్యులర్‌ కూడా 3310 కోట్లు వీడియోకాన్‌ టెలికమ్యూనికేషన్స్‌కు చెల్లించి 1800ఎంహెచ్‌జడ్‌ బ్యాండ్‌ సర్వీస్‌ ఏరియాల్లో సాధించిం ది. 2012నవంబరులో వీడియోకాన్‌ చెల్లించిన 1330 కోట్లకంటే ఈ సర్కిళ్లలో అమ్మకంద్వారా మూడు రెట్లు లాభంసాధించింది. ఐడియా సెల్యులర్‌ ప్రస్తుతం 1800 ఎంహెచ్‌జడ్‌ 4జిస్పెక్ట్రమ్‌ 10 టెలికాం సర్కిళ్ల లో 50శాతం టెలికాం మార్కెట్‌తో ఉంది. ఈమొత్తం ఐడియా స్థూల రాబడులకు 60శాతంగా ఉంటుంది.
1entertainment
May 30,2015 మెప్పించని మహీంద్రా ! ముంబయి : దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.550.56 కోట్ల లాభాలతో మాత్రమే సరిపెట్టుకుంది. 2014 మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.896.88 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే క్యూ4 లాభాల్లో ఏకంగా 38.61 శాతం క్షీణత చోటు చేసుకుంది. గత క్యూ4లో కంపెనీ నికర అమ్మకాలు 13.16 శాతం పడిపోయి రూ.9,411.52 కోట్లుగా నమోదయ్యాయి. గత మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఎంఅండ్‌ఎం నికర లాభాలు 32.77 శాతం కుంగి రూ.3,137.47 కోట్ల లాభాలకు పరిమితమయ్యింది. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరంలో రూ.4,666.93 కోట్ల లాభాలు సాధించింది. 2014-15లో కంపెనీ నికర అమ్మకాలు 2.69 శాతం తగ్గి రూ.70,797.87 కోట్లుగా నమోదయ్యాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Jul 28,2016 5జీ దిశగా వొడాఫోన్‌ అడుగులు న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెలికాం దిగ్గజ సంస్థ వొడాఫోన్‌ 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌ సంస్థ హువాయితో కలిసి 4.5జీ టెలికాం సేవలను విస్తరించే దిశగా చర్యలను మొదలు పెట్టింది. ప్రస్తుతం ఉన్న 4జీ సేవలను పట్టణ ప్రాంతాల్లో మరింత నాణ్యతతో సమర్థంగా అందించే చర్యల్లో భాగంగానే ఎల్‌టీఈ టీడీడీ పరిజ్ఞానాలతో కూడిన 4.5జీ (టీడీడీ+) టెక్నాలజీ దిశగా వోడాఫోన్‌ ప్రయోగాలను కొనసాగిస్తోందని సంస్థ తెలిపింది. 2020 నాటికి 5జీ సేవలను ప్రవేశపెట్టాలన్న ప్రణాళికకు సన్నాహకంగా 4.5జీ దిశగా పని చేస్తున్నట్లుగా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి తరం టెలికాం టెక్నాలజీ మూలంగా (5జీ) స్మార్ట్‌ఫోన్లపై వర్చువల్‌ రియాల్టీ అప్లికేషన్లతో పాటు మరింత మెరుగైన వేగవంతమైన వీడియో సౌకర్యాన్ని పొందేందుకు వీలుపడుతుందని సంస్థ వివరించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Records Come & Go, I Just Want to Keep Scoring Runs: Cheteshwar Pujara రికార్డులపై కాదు.. ఆటపైనే నా దృష్టి మైదానంలో రికార్డుల్ని పట్టించుకోకుండా.. ఆటని ఆస్వాదించడమే తనకిష్టమని భారత టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా TNN | Updated: Nov 3, 2017, 04:37PM IST మైదానంలో రికార్డుల్ని పట్టించుకోకుండా.. ఆటని ఆస్వాదించడమే తనకిష్టమని భారత టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా వెల్లడించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఝార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా డబుల్ సెంచరీతో జట్టుకి భారీ స్కోరుని అందించిన విషయం తెలిసిందే. ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 12వ డబుల్ సెంచరీతో విజయ్ మర్చంట్స్ 70 ఏళ్ల పాత రికార్డుని పుజారా తాజాగా కనుమరుగు చేశాడు. ‘భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ చెరో 10 ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీలు సాధించారు. వ్యక్తిగతంగా ఆ దిగ్గజాల రికార్డుల్ని అధిగమించడం సంతోషానిచ్చే విషయమే. ఇంకా చెప్పాలంటే గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కానీ.. నా దృష్టి రికార్డులపై కాకుండా ఎప్పుడూ ఆటపైనే ఉంటుంది. ఎందుకంటే రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ.. నేను మాత్రం పరుగులు చేస్తూనే ఉండాలి’ అని పుజారా వెల్లడించాడు. శ్రీలంకతో త్వరలోనే భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.
2sports
Vaani Pushpa 164 Views RAVI SHASTRI , test score ravi sasthri ముంబయి: అంతర్జాతీయంగా ఆమోదించబడిన యో-యో టెస్టును భారత క్రికెట్‌ జట్టు ఆటగాడి ఫిట్‌నెస్‌ను కొలవడానికి ఒక మార్గంగా అనుసరిస్తుంది. ఇందులో భాగంగానే టీమిండియా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. టీమిండియా ప్రధాన కోచ్‌గా రెండోసారి ఎంపికైన రవిశాస్త్రి దక్షిణాఫ్రికా సిరీస్‌తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నాడు. ఫిట్‌నెస్‌ విషయంలో ఆటగాళ్లు మరింత శ్రద్ధ పెట్టాలని మార్పలు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న యో-యో టెస్టు స్కోరు 16.1ని ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పెంచే ఉద్ధేశ్యంతో ఉన్నాడని సమాచారం తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అర్హత స్కోరును 17కు పెంచాలని శాస్త్రి భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే బిసిసిఐ, ఆటగాళ్లతో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నాడట. అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లు పోటీపడాలంటే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. ఇందులో భాగంగానే కనీస అర్హత స్కోరు 17గా ఉండాలని రవిశాస్త్రి అన్నారని సమాచారం తెలిసింది. సెప్టెంబర్‌ 15 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికాతోనే ఈనిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గురువారం ఆటగాళ్లు, కోచ్‌, సహాయ సిబ్బంది అందరూ ఢిల్లీలో సమావేశం కానున్నారు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) First Published 3, Apr 2019, 9:24 PM IST   సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్)    సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) సినీ ప్రముఖులతో తలసాని సాయి కిరణ్ మీటింగ్(ఫొటోస్) Recent Stories
0business
- ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న నిల్వలు - ప్రస్తుత గనుల్లోనూ చివరి దశకు ఉత్పత్తి - అన్వేషణ బడ్జెట్‌ను కుదిస్తున్న కంపెనీలు - తగ్గిన అన్వేషణ.. కానరాని కొత్త నిక్షేపాలు - ఇక పసిడికి ప్రత్యామ్నాయమే దిక్కయేనా! నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రానున్న రోజుల్లో బంగారం లభ్యత భారీగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన బంగారు ఉత్పత్తి గనులలో నిల్వలు అడుగంటుతుండడం.. కొత్త గనుల అన్వేషణకు ప్రధాన కంపెనీలు అదనంగా మరిన్ని నిధులను వెచ్చించేందుకు ఆసక్తి చూపకపోవడంతో పాటు.. చాలా చోట్ల పసిడి గనుల అన్వేషణ సత్ఫలితాలిస్తుండక పోవడంతో.. రానున్న రోజుల్లో డిమాండ్‌ తగ్గట్టుగా అపరంజి లభ్యతపై అనుమానాలు నెలకొంటున్నాయి. అడుగంటుతున్న నిల్వలు.. ప్రపంచలోనే అతిపెద్ద బంగారు నిక్షేపాలున్న దక్షిణాఫ్రికాలోని విట్‌వాటర్స్‌అండ్‌ బేసిన్‌, నెవిడాస్‌ కార్లిన్‌ ట్రెండ్‌తో పాటు ఆస్ట్రేలియాలోని సూపర్‌పిట్‌ క్షేత్రాలలో గత 130 ఏండ్లుగా విరామం లేకుండా ముడి బంగారాన్ని తోడేస్తున్నారు. దీంతో ఇప్పుడక్కడ దాదాపు నిల్వలు అడుగంటే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఇక్కడ రానున్న రోజుల్లో ఉత్పత్తికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1970-90 మధ్య దశాబ్దాలలో వరుసగా 50+, 30+, 10+ మిలియన్‌ ఔన్సుల బంగారం నిల్వల లభ్యత నమోదు అయింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. గత 15 సంవత్సరాల కాలంలో ఈ లభ్యత కేవలం 15 మిలియన్‌ ఔన్సు దరిదాపులకే పరిమితం అవుతున్నట్టుగా అధికారిక నివేదికలు చేబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పడిపోతున్న నేపథ్యంలో కంపెనీలకు పెద్దగా లాభం అందక.. వారు కొత్త నిక్షేపాల అన్వేషణ బడ్జెట్‌ను తగ్గిస్తూ వస్తున్నారు. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ నివేదిక ప్రకారం ఫెర్రస్సేతర మైనింగ్‌ వ్యయం 2016 నాటికి 11 ఏండ్ల కనిష్టానికి చేరుకున్నట్టు తెలిపింది. దీంతో రానున్న రోజుల్లో సప్లయి- డిమాండ్‌కు మధ్య అంతరం మరింత పెరిగి పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశ ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. దీంతో సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షగానే మారనుందన్నది వారి అభిప్రాయం. దీంతో రానున్న రోజుల్లో సామాన్యులు బంగారానికి ప్రత్యామ్నాయంగా ఇతర ధర తక్కువ లోహలైన వెండి వంటి ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించే అవకాశం లేకపోలేదని విశ్లేషణలు చెబుతున్నాయి. ముందున్నది మరితం గడ్డు కాలం.. ప్రపంచ వ్యాప్తంగా విశ్లేషించి చూస్తే అత్యధికంగా ముడి పసిడి ఉత్పత్తి దక్షిణాఫ్రికా నుంచి జరుగుతోంది. ఎక్కువగా బంగారం ఇక్కడి పసిడి గనుల నుంచే వివిధ దేశాలకు ఎగమతి అవుతుంటుంది.దక్షిణాఫ్రికా పసిడి క్షేత్రాల నుంచి గత 130 ఏండ్లుగా విఫరీతంగా ముడి బంగారంను తోడేయడంతో ప్రధాన గనుల్లో నిల్వలు అడుగంటాయి. మరోవైపు మరో మేటి బంగారం ఉత్పత్తి దేశమైన ఆస్ట్రేలియాలో కూడా ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. మైన్‌ఎక్స్‌ నివేదిక ప్రకారం 2057 నాటికి దేశంలో బంగారం ఉత్పత్తి గణనీయంగా పడిపోయే అవకాశం ఉందిన పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఉన్న 71 బంగారం గనులలో కేవలం 4 తప్ప.. మిగతావన్నింటిలో నిల్వలు అడుగంటే అవకాశం ఉన్నట్టుగా నివేదిక చెబుతోంది. నిల్వలు మగిసిపోన్ను చాలా సంస్థలలో మైనింగ్‌ రానున్న 10-20 ఏండ్లలోనే చివరి దశకు రానుంది. ఈ పరిస్థితుల్లో కొత్త అన్వేషణలకు బడ్జెట్‌ పెరిగి కొత్త నిల్వలు అందుబాటులోకి వస్తేనే పరిస్థితి కొంత కుదుట పడొచ్చని.. లేదంటే పసిడి ధరలు కొండెక్కొచ్చని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పోతే చైనా, రష్యాలలో మాత్రం పసిడి ఉత్పత్తి క్రమంగా జోరందుకుంటోంది. ప్రధానంగా ఈ రెండు దేశాలలో ఉత్పత్తి పెరుగతూ వస్తున్నప్పటికీ ఇవి ఆయా దేశావసరాలతో పాటు ప్రపంచ డిమాండ్‌ను కొంత మేర మాత్రమే తీర్చగలవని విశ్లేషణలు చెబుతున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
'రంగస్థలం' సూపర్‌ హిట్‌ కావాలని ఫ్యాన్స్ ఏంచేసారో తెలుసా...? Highlights 'రంగస్థలం' సూపర్‌ హిట్‌ కావాలని హోమం   మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ తేజ్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న 'రంగస్థలం' సినిమా రేపు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయవంతం కావాలని ప్రస్తుతం శ్రీ గుంటూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో అఖిల భారత చిరంజీవి యువత.. శ్రీ గణపతి ఉపనిషత్ పారాయణం, సహస్ర మోదక హోమం నిర్వహిస్తున్నారు. అంతకు ముందు కూడా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు రాష్ట్రంలోని పలు ప్రసిద్ధ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం తిరుమల తిరుపతిలో, అనంతరం శ్రీకాళహస్తిలో ఆయన పూజల్లో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో శ్రీ నీలకంఠ పశుపత హోమం కూడా చేశారు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Kimbho Messaging APP: 'వాట్సాప్‌'కు పోటీగా పతంజలి యాప్! ఇప్పటికే పతంజలి సిమ్ కార్డులను తీసుకొస్తూ సంచలనం సృష్టించిన యోగా గురు బాబా రాందేవ్.. ఇప్పుడు వాట్సప్‌కు పోటీగా కొత్త దేశీ యాప్‌ను రూపకల్పన చేశారు. 'కింభో' పేరిట రూపొందించిన యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. Samayam Telugu | Updated: May 31, 2018, 01:01PM IST ఇప్పటికే పతంజలి సిమ్ కార్డులను తీసుకొస్తూ సంచలనం సృష్టించిన యోగా గురు బాబా రాందేవ్.. ఇప్పుడు వాట్సప్‌కు పోటీగా కొత్త దేశీ యాప్‌ను రూపకల్పన చేశారు. 'కింభో' పేరిట రూపొందించిన యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. బుధవారం (మే 30) రాందేవ్ బాబా ఈ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా ట్వీట్ చేస్తూ.. ఇక భారత్ మాట్లాడుతుందని పేర్కొన్నారు. వాట్సాప్‌కు గట్టి పోటీ ఎదురుకాబోతోందని అన్నారు. ఈ సద్వేశీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సంస్కృతంలో 'కింభో' అంటే ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు ? అనే అర్థాలు వస్తాయని ఈ సందర్భంగా తిజారావాలా తెలిపారు. ఈ యాప్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై విడుదల చేశామని, గూగుల్ ప్లే స్టోర్‌లో వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కింభో యాప్‌లోనూ అచ్చం వాట్సాప్‌ను పోలిన ఫీచర్లను అందిస్తున్నట్లు తిజారావాలా తెలిపారు. ఈ యాప్‌లో వాట్సాప్‌లోలాగే యూజర్లు ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు, స్టిక్కర్లు పంపుకోవచ్చన్నారు. ఉచితంగా వీడియో, వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయంతోపాటు గ్రూప్‌లను క్రియేట్ చేసుకోవచ్చని చెప్పారు. దీంతోపాటు వాట్సాప్‌లో ఉన్న ఇతర ఫీచర్లు కూడా ఈ యాప్‌లో లభిస్తాయని ఆయన తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో కలిసి ఇటీవల స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను విడుదల చేసిన రాందేవ్ బాబా రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే, పతంజలి సిమ్ యూజర్లకు ఆ సంస్థ ఉత్పత్తులపై పదిశాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు స్వదేశీ యాప్‌తో విదేశీ నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. अब भारत बोलेगा.! सिम कार्ड के बाद बाबा रामदेव ने लॉन्च किया मैसेजिंग ऐप KIMBHO, व्हाट्सऐप को मिलेगी टक्कर.. अपना… https://t.co/I7tzHNro5R — tijarawala sk (@tijarawala) 1527681256000
1entertainment
పవన్ ఫ్యాన్స్ కు షాక్.. ఈ రాత్రికి షోలు లేనట్టే Highlights ప్రీమియర్ షోలకు అనుమతి లేదంటునన్న తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఏపీలో అజ్ఞాతవాసి అర్థరాత్రి షోలకు అనుమతులు తమ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. సంక్రాంతి కానుకగా బుధవారం (జనవరి 10న) ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షోలను ఈ అర్ధరాత్రి నుంచే ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి దాటిన తరవాత ఒంటి గంట నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించారు. అనుమతులు కూడా వచ్చాయని పవన్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు.    అయితే తెలంగాణలో పవన్ అభిమానులకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఈరోజు అర్ధరాత్రి తరవాత ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ షోల ప్రదర్శనకు అనుమతి నిరాకరించారు. అర్ధరాత్రి దాటిన తరవాత ప్రీమియర్ షోలు వేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.   మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి ప్రీమియర్ షోలకు ఎలాంటి ఆటంకం లేదు. అక్కడ రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 8 గంటల వరకు షోలు వేయనున్నారు. ఈ మేరకు టిక్కెట్లు కూడా ఇప్పటికే అమ్ముడైపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా అర్ధరాత్రి ప్రీమియర్ షోలు వేయించడానికి చిత్ర యూనిట్ ఇంకా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని పెద్ద మనుషుల వరకు వెళ్లైనా అనుమతి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. Last Updated 25, Mar 2018, 11:41 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV స్టాక్ మార్కెట్లకు మరిన్ని నష్టాలు.. కారణాలివే! వారాంతానికి చేరుకుంటున్న దశలో స్టాక్ మార్కెట్లు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూయించింది. Samayam Telugu | Updated: Sep 27, 2018, 04:25PM IST స్టాక్‌ మార్కెట్లు వరసగా నాలుగో రోజూ నష్టాల బాటలోనే ముగిశాయి. వారాంతానికి చేరుకుంటున్న దశలో బేర్‌మన్నాయి. సెన్సెక్స్‌ 218 పాయింట్లు కోల్పోయి 36,324 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 76 పాయింట్ల నష్టంతో 10,977 వద్ద ముగిసింది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోవడంతో దలాల్ స్ట్రీట్ నిరాశజనకంగా మారింది. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లు భారీ నష్టాలను చవిచూడటం గమనార్హం. అయితే.. ఐటీ, ఫార్మా మాత్రం పర్వాలేదనిపించడం కాస్త ఊరట. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్కెట్ సూచీలపై ప్రభావం చూపింది. ఏసీ, రిఫ్రిజిరేటర్లు తదితర 19 వస్తువులపై ప్రస్తుతం ఉన్న 10 శాతం సుంకాన్ని 20 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV స్వల్పంగా పడిపోయిన టాటా షేర్లు టాటా గ్రూపు ఛైర్మన్ సైరస్ మిస్త్రీని బోర్డు అకస్మాత్తుగా తొలగించింది. TNN | Updated: Oct 25, 2016, 03:16PM IST టాటా గ్రూపు ఛైర్మన్ సైరస్ మిస్త్రీని బోర్డు అకస్మాత్తుగా తొలగించింది. ముందస్తు హెచ్చరికలు, ప్రకటనలు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయానికి సైరస్ మిస్త్రీనే కాదు, టాటా షేర్లు కూడా షాక్ తిన్నాయి. దీంతో టాటా షేర్లు స్టాక్ మార్కెట్ లో స్పల్పంగా దెబ్బతిన్నాయి. టాటా స్టీల్స్ కు చెందిన షేర్లు 4 శాతం పడిపోగా, టాటా పవర్ 3.11 శాతం, టాటా మోటార్స్ 2 శాతం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1.60 శాతం పడిపోయాయి. అలాగే టాటా కెమికల్స్ 4.18 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 3.93 శాతం, టాటా కాఫీ 3.89 శాతం, టాటా గ్లోబల్ బేవర్జెస్ 3.47 శాతం పడిపోయాయి. టాటా స్పాంజ్ ఐరన్ 3.35 శాతం, టాటా ఎల్సీ షెడ్ షేర్లు 2.30 శాతం దిగువకు జారాయి. ఛైర్మన్ పదవి నుంచి అకస్మాత్తుగా సైరస్ ను తొలగించిన బోర్డు తిరిగి తాత్కాలిక ఛైర్మన్ గా రతన్ టాటాను నియమించింది. నాలుగు నెలల్లో మరో కొత్త ఛైర్మన్ వెతికి నియమించేవరకు ఈయనే ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. టాటా కంపెనీలలో టాటా సన్స్ కి 66 శాతం షేర్ ఉండగా, సైరస్ మిస్త్రీ కుటుంబానికి చెందిన షాపూర్ జీ పల్లోంజీ మిస్త్రీ గ్రూప్ కు 18.4 శాతం షేర్ ఉంది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV థర్డ్ వన్డే ఎలా జరుగుతుందో చూస్తాం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో భారత్ - దక్షిణ ఆఫ్రికాల మధ్య జరగనున్న మూడో వన్డే క్రికెట్ మ్యాచ్‌ని అడ్డుకుని తీరుతాం అంటున్నాడు హార్థిక్ పటేల్. TNN | Updated: Oct 16, 2015, 09:08PM IST గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో భారత్ - దక్షిణ ఆఫ్రికాల మధ్య జరగనున్న మూడో వన్డే క్రికెట్ మ్యాచ్‌ని అడ్డుకుని తీరుతాం అంటున్నాడు ఆ రాష్ట్రంలో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కోసం పోరాటం సాగిస్తున్న హార్థిక్ పటేల్. ఈనెల 18న మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాజ్‌కోట్ స్టేడియంకి వెళ్లే రహదారులన్ని బ్లాక్ చేస్తామని ప్రకటించాడు హార్థిక్ పటేల్. నిరసన సెగ తప్పదని ముందే ఊహించిన సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పటేల్ సామాజికవర్గానికి టికెట్స్ విక్రయించకపోగా.. మ్యాచ్ సక్రమంగా నిర్వహించేందుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అయితే పటేల్ వర్గం వారికి టికెట్స్ విక్రయించనందున స్టేడియం బయటే తాళ్లతో చుట్టూచేరి మ్యాచ్‌ని అడ్డుకునేందుకు తమ వర్గీయులు సిద్ధంగా వున్నారని హార్థిక్ స్పష్టంచేశాడు. హార్థిక్ హెచ్చరికల నేపథ్యంలో రాజ్‌కోట్‌లో మ్యాచ్ జరిగే రోజు భారీ ఎత్తున రక్షణ బలగాలని మోహరించడం ద్వారా మ్యాచ్‌కి అవాంతరాలు ఎదురవకుండా వుండేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. మ్యాచ్ జరిగే సమయంలో మూడు మానవరహిత విమానాలతోపాటు 90 సీసీటీవీ కెమెరాల సహాయంతో నిరంతర పర్యవేక్షణ వుంటుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఇదిలావుంటే, ఇంకా అమ్ముడుపోకుండా మిగిలిపోయిన టికెట్లు చాలానే వున్నప్పటికీ టికెట్లన్నీ అమ్ముడుపోయాయని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశాడు హార్థిక్.
2sports
internet vaartha 156 Views లండన్‌ : పాకిస్థాన్‌కు చెందిన హషీమ్‌ అఖ్తర్‌ అనే ఒక టీనేజి క్రికెటర్‌ ఇంగ్లండ్‌లో టి20 క్రికెట్‌ ఆడుతూ మధ్యలోనే కుప్పకూలిపోయాడు. అతడికి బ్రెయిన్‌ హెమరేజ్‌ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఆట కొనసాగుతుండగా మధ్యలో అఖ్తర్‌ కనిపించకపోవడంతో జట్టు సభ్యులు అతడి కోసం వెతకగా టాయిటెల్‌లో కుప్పకూలి కనిపించాడు. అతని మెడల్‌ రక్తం గడ్డకట్టడంతో దాన్ని తొలగించడానికి అత్యవసరంగా ఒక ఆపరేషన్‌ చేశారు. అయినా ఇంకా అతడి పరిస్థితి విషమంగానే ఉందని రాయల్‌ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. అతడికి వైద్యులు బలవంతంగా కోమాలోకి పంపి చికిత్స అందిస్తున్నారు. బ్రిడ్జ్‌ సిసి జట్టు తరపున అతడు బ్రాడ్‌షా సిసి జట్టుపై క్రికెట్‌ ఆడుతున్నాడు. తమ ఇన్నింగ్స్‌ ముగిసిన తరువాత బ్రేక్‌ అనంతరం అందరూ కలిసి గ్రౌండ్‌లోకి వెళ్లాలనుకుంటే అతను కనిపించలేదని జట్టు సభ్యులు పేర్కొన్నాడు. తీరా చూస్తే టాయిలెట్‌లో పడిపోయాడని, అదృష్టవశాత్తు అవతలి జట్టు సభ్యులలో ఒకరి తండ్రి వైద్యుడు కావడంతో వెంటనే అతడిని చూసి ఆస్పత్రికి తరలించాలని సూచించాడని, గతంలో అఖ్తర్‌కు మైగ్రేన్‌ ఉడేది,13 సంవత్సరా వయసు నుంచి బ్రిడ్జ్‌ జట్టు తరపున ఆతడు ఆల్‌ రౌండర్‌గా ఆడుతున్నాడు. అతడిని అప్పుడే కోమాలోంచి బయటకు తేలేమని వైద్యులు వెల్లడించారని అఖ్తర్‌ తల్లి వెల్లడించింది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV జియోకి చెక్ చెప్పేందుకు రూ.8 ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్‌టెల్ రిలయన్స్ జియో పుణ్యమా అని గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్రస్థాయిలో పోటీని ఎదుర్కుంటున్న టెలికాం దిగ్గజాలు ఎప్పటికప్పుడు.... TNN | Updated: Sep 4, 2017, 07:12PM IST రిలయన్స్ జియో పుణ్యమా అని గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్రస్థాయిలో పోటీని ఎదుర్కుంటున్న టెలికాం దిగ్గజాలు ఎప్పటికప్పుడు అంతే తీవ్రస్థాయిలో కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయి. అలాగే టెలికాం దిగ్గజాల్లో ఒకటైన ఎయిర్‌టెల్ కూడా ఓ కొత్త ప్లాన్‌తో జియోను ఎదుర్కునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే రూ.8 ప్లాన్‌ని వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది ఎయిర్‌టెల్. ఈ రూ.8 ప్లాన్ ఓచర్‌తో రీచార్జ్ చేసుకున్నట్టయితే, 56 రోజులపాటు అన్ని లోకల్, ఎస్టీడీ కాల్స్‌కి నిమిషానికి 30 పైసల చార్జీ వర్తిస్తుంది. రూ.15 టారీఫ్ గల ఓచర్‌తో రీచార్జ్ చేసుకున్నట్టయితే, ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్ వినియోగదారులకి 27 రోజులపాటు నిమిషానికి 10 పైసలు మాత్రమే చార్జ్ అవుతాయి. రూ.40 అన్‌లిమిటెడ్ వ్యాలిడిటీ:‌ అపరిమితమైన కాలపరిమితితో రూ.35 టాక్ టైమ్ సొంతం చేసుకోవచ్చు. రూ.60 రీచార్జ్ ఓచర్: ఈ టారీఫ్ ఓచర్‌తో రీచార్జ్ చేసుకున్నట్టయితే, అపరిమితమైన కాల పరిమితితో రూ 58 టాక్ టైమ్ సొంతం చేసుకోవచ్చు. రూ.90 రీచార్జ్ ఓచర్: పై రీచార్జ్ ఓచర్‌లాగే అపరిమితమైన కాలపరిమితితో రూ.88 విలువైన టాక్ టైమ్ సొంతం చేసుకోవచ్చు. రూ.149 ప్లాన్ అన్‌లిమిటెడ్ ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ కాల్స్, డేటా: ఈ ప్లాన్ ప్రకారం రీచార్జ్ చేసుకున్నట్టయితే, 28 రోజుల కాల పరిమితితో ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కి అపరిమితమైన కాల్స్ ఉచితం. అంతేకాకుండా 2 GB 4G డేటా కూడా పొందవచ్చు. రూ.198 ప్లాన్ లోకల్ కాల్స్ అండ్ డేటా : ఈ రీచార్జ్ ఓచర్‌తో 28 రోజుల కాలపరిమితి కలిగిన 1GB డేటాతోపాటు అన్ని నెట్‌వర్క్ నెంబర్లకి అపరిమితమైన లోకల్, ఎస్టడీ కాల్స్ చేసుకోవచ్చు. రూ.199 ప్లాన్ అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్ అండ్ డేటా : ఈ రీచార్జ్ ఓచర్ ప్రకారం 1GB డేటాతోపాటు 29 రోజుల కాలపరిమితితో అపరిమితమైన లోకల్ కాల్స్ పొందవచ్చు. రూ.295 ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్: ఈ రీచార్జ్ ఓచర్‌తో 84 రోజులపాటు అపరిమితమైన లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకునే అవకాశం వుంది. అంతేకాకుండా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచినవారికి 10% క్యాష్ బ్యాక్ కూడా కలదు. రూ.349 ప్లాన్ 28GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్: ఈ ఓచర్‌తో రీచార్జ్ చేసుకున్నట్టయితే, రోజుకు 1GB చొప్పున 28 రోజులపాటు 28GB డేటాతోపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ పొందే వీలుంటుంది. రూ.399 ప్లాన్ 28GB డేటా, రోమింగ్ కాల్స్ ఉచితం: రూ.349 ప్లాన్‌కి వర్తించే అన్ని సౌకర్యాలతోపాటు అదనంగా ఔట్ గోయింగ్ కాల్స్‌కి రోమింగ్ ఉచితం. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు చిన్నచిన్న మార్పులుచేర్పులతో కొత్తగా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన రీచార్జ్ టారీఫ్‌లు ఇవి.
1entertainment
southren విశాఖలో సదరన్‌ ట్రావెల్స్‌ హైదరాబాద్‌, మే 10: పర్యాటకరంగంలో విశేషాను భవం ఉన్న సదరన్‌ట్రావెల్స్‌సంస్థ తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో కొత్త కార్యాలయం ప్రారంభించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశిష్ట అతిధిగా హాజరై ఈ కార్యాల యాన్ని ప్రారంభిస్తే పార్లమెంటు భ్యులు కె.హరి బాబు, వి.గణేష్‌కుమార్‌లు గౌరవ అతిధులుగా హాజర్యారు. సదరన్‌ట్రావెల్స్‌ ఛైర్మన్‌ ఆలపాటి వెంకటేశ్వరరావు, ఎండి ఎ.కృష్ణమోహన్‌, జెఎండి ఎవిప్రవీణ్‌కుమార్‌ తదితరులు సంస్థ ప్రగతిని వివరించారు. కేంద్రభ్రుత్వం నుంచి ఉత్తమటూర్‌ ఆపరేటర్‌ అవార్డును కూడా సాధించామని, తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కూడా తమకు ఉత్తమ అవార్డులు బహూకరించాయని ఎండి వెల్లడించారు. అంతర్జాతీయ టూరిస్టులకు ఎన్నో ప్రత్యేకరాయితీలు, ప్యాకేజిలు కూడా అందిస్తున్న ట్లు వివరించారు. యాత్రీకులకు నిరంతర సేవల కోసం దేశవ్యాప్తంగా తమకు నెట్‌వర్క్‌ ఉందని ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్‌ ఆలపాటి వివరించారు.
1entertainment
నిన్నుకోరి సూపర్ హిట్ అవడం ఖాయమన్న ఎస్.ఎస్.రాజమౌళి Highlights నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్ జంటగా వస్తున్న చిత్రం "నిన్ను కోరి" జులై 7న రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ ను లాంచ్ చేసిన రాజమౌళి నిన్ను కోరి ట్రైలర్ టెంప్టింగ్ గా ఉందని, సినిమా సూపర్ హిట్ అవుతుందన్న జక్కన్న   వరుస సక్సెస్‌లతో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన నేచురల్‌ స్టార్‌ నాని తాజాగా 'నిన్ను కోరి' చిత్రంతో ట్రిపుల్‌ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. నాని, నివేద థామస్‌ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌లో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి., కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌ సంయుక్తంగా శ్రీమతి డి. పార్వతి సమర్పణలో శివ నిర్వాణని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'నిన్నుకోరి'. గోపీ సుందర్‌ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలకి అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా 'బ్రేకప్‌,, అడిగా.. అడిగా, 'ఒన్స్‌ అప్‌ ఆన్‌ ఎ టైమ్‌' పాటలు సూపర్‌హిట్‌ అయి సంగీత ప్రియుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. దాంతో రిలీజ్‌కి ముందే ఈ చిత్రంపై ఇండస్ట్రీలోనూ, ఆడియన్స్‌లో పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం జూలై 7న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది.   కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జూన్‌ 29న హైదరాబాద్‌ జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో చిత్ర ప్రముఖులు, అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలిండియా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ, ప్రముఖ దర్శకులు కళ్యాణ్‌ కృష్ణ, హను రాఘవపూడి, బి.వి.ఎస్‌.రవి, అవసరాల శ్రీనివాస్‌, ప్రముఖ నిర్మాతలు డి.సురేష్‌బాబు, కె.ఎల్‌.దామోదరప్రసాద్‌, ఎన్‌.వి.ప్రసాద్‌, జెమిని కిరణ్‌, సాయి కొర్రపాటి, కృష్ణలతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.  'నిన్ను కోరి' చిత్రంలోని ఒక్కొక పాటను ఒక్కో అతిథి రిలీజ్‌ చేయగా, పాటల విజువల్స్‌ని స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశారు. ఈ పాటల్ని గాయనీగాయకులు ఆలపించి వీక్షకుల్ని అలరించారు. సూపర్‌హిట్‌ అల్బమ్‌నిచ్చిన సంగీత దర్శకుడు గోపీ సుందర్‌, ఆయన సతీమణిని నిర్మాత దానయ్య, కోన వెంకట్‌ శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. 'నిన్ను కోరి' ఆడియో సీడిని సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ రిలీజ్‌ చేయగా మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా ఆడియో మార్కెట్‌లో రిలీజ్‌ అయ్యింది. 'నిన్ను కోరి' పెన్‌ డ్రైవ్‌ పోస్టర్‌ని స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు లాంచ్‌ చేశారు. జూలై 7న రిలీజ్‌ కానున్న 'నిన్ను కోరి' చిత్రం ఫస్ట్‌ డే ఉదయం 8.45 షో ఫస్ట్‌ టిక్కెట్‌ని ఎస్‌.ఎస్‌.రాజమౌళి లాంచ్‌ చేశారు.  ఆలిండియా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ - ''ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్‌ లాంచ్‌ చేసే ఐడియా చాలా బాగుంది. 'నిన్ను కోరి' థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయిన వెంటనే చూశాను. ఇమ్మీడియెట్‌గా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చూశాను. ఆ తర్వాత ఏంటి ఇన్నిసార్లు చూస్తున్నానని నా బ్రెయిన్‌ అంచనా వేయడం మొదలు పెట్టింది. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ చాలా బాగున్నాయి. ట్రైలర్‌ చాలా రిచ్‌గా వుంది. మా దానయ్యగారు బాగా ఖర్చుపెట్టి తీశారు అనుకున్నాను. ఈ ట్రైలర్‌ ఎందుకని ఇన్నిసార్లు చూడాలనిపిస్తుంది అని ఎనలైజ్‌ చేశా. ట్రైలర్‌ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించడానికి మెయిన్‌ రీజన్‌ నాని తాలూకా కాన్ఫిడెన్స్‌ అన్పించింది. సూపర్‌ కాన్ఫిడెంట్‌గా కన్పించారు నాని. తను చాలా మంచి యాక్టర్‌ అని అందరికీ తెలుసు. అతని కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ చాలా బాగా పెరిగాయి. నాని కాన్ఫిడెంట్‌గా యాక్ట్‌ చేయడం బాగా నచ్చింది. నానికి పోటీగా నటించగలిగే అమ్మాయి నివేదా. ఆది చాలా బాగున్నాడు. అతని లుక్స్‌ ఫెంటాస్టిక్‌గా వున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. డైరెక్టర్‌ శివ ట్రైలర్‌ చాలా బాగా కట్‌ చేశారు. సాంగ్స్‌ అన్నీ చాలా బాగున్నాయి. గోపీసుందర్‌ ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. సినిమా డెఫినెట్‌గా చాలా పెద్ద హిట్‌ అవుతుంది. ఆల్‌రెడీ దానయ్యగారికి మంచి లాభాలు వచ్చి వుంటాయి. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌, బయ్యర్స్‌ అందరికీ డబ్బులు మిగలాలని కోరుకుంటున్నాను'' అన్నారు.  సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ మాట్లాడుతూ - ''బెస్ట్‌ టాలెంట్‌ అంతా కలిసి ఒక సినిమాకి పని చేస్తే అది 'నిన్ను కోరి' అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో అమేజింగ్‌ టాలెంట్‌ వున్న హీరో నాని. రెండున్నర గంటలు పాటు నాని సినిమా చూస్తూ నేను చాలా ఎంజాయ్‌ చేస్తాను. సంవత్సరానికి నాని చాలా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. నేను విన్న మంచి పాటల్లో ఈ ఆల్బమ్‌ ఒకటి. గోపీ సుందర్‌ ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. దానయ్యగారు, కోనగారు ఈ సినిమా లైన్‌ ఒక ఐడియాగా చెప్పారు. చాలా బాగుంది. ఫెంటాస్టిక్‌ స్టోరి. విజువల్స్‌, సాంగ్స్‌ చాలా బాగున్నాయి. సాంగ్స్‌లో కూడా కథ చెప్పారు డైరెక్టర్‌ శివ. ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అవ్వాలి. దానయ్యగారికి, కోనగారికి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.  స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు మాట్లాడుతూ - ''జి.ఎస్‌.టి. వచ్చిన తర్వాత తెలుగులో రిలీజ్‌ అవుతున్న ఫస్ట్‌ ఫిల్మ్‌ ఇది. దీని వల్ల ఇండస్ట్రీకి ఎంత మేలు జరుగుతుందనేది ఇంకా డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఈ సినిమా మా వాళ్లే కొన్నారు. ఈ సినిమా బాగా ఆడాలి. నాని సక్సెస్‌ఫుల్‌ హీరో. దానయ్యగారికి, కోనాకి ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.  ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''నాని నిర్మాతల హీరో. చిన్నప్పుడు ఎన్‌.టి.రామారావుగారి సినిమాలు, కృష్ణగారి సినిమాలు నెలకొకటి రిలీజ్‌ అయితే చూశాం. ఇప్పుడు నాని సంవత్సరానికి 4 సినిమాలు చేస్తున్నాడు. ఇంకా 5 సినిమాలు చేసి నిర్మాతలని ఫుల్‌ఫిల్‌ చేసి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యాలి. ఈ సినిమా సెన్సేషనల్‌ హిట్‌ అయ్యి నిర్మాత దానయ్యగారికి, కోన వెంకట్‌గారికి మంచి లాభాలు రావాలి'' అన్నారు.  దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ - ''కృష్ణగాడి వీర ప్రేమగాథ' తర్వాత నేనొక లవ్‌స్టోరీ చేద్దామని నానికి కథ చెప్పాను. అప్పుడే నాని 'నిన్ను కోరి' సినిమా ఐడియా గురించి చెప్పాడు. అందులో స్పెషల్‌గా ఒక సీన్‌ అద్భుతంగా వుంది. అది విన్నప్పుడు నాకు హృషికేష్‌ ముఖర్జీ గుర్తొచ్చారు. శివ ఎక్స్‌ట్రార్డినరీగా ఆ సీన్‌ రాశాడు. చాలా చాలా మంచి సినిమా ఇది'' అన్నారు.  దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మాట్లాడుతూ - ''టాలెంట్‌, హార్డ్‌వర్క్‌తో నాని వరుసగా సక్సెస్‌లు సాధిస్తున్నాడు. ఆడియన్స్‌కి లవబుల్‌ హీరో, నిర్మాతలకి ప్రాఫిటబుల్‌ హీరో. డైరెక్టర్స్‌కి డిపెండబుల్‌ హీరో నాని అని నేను ఫీలవుతున్నాను. ఏ క్యారెక్టర్‌ అయినా నానిని చూసి రాసుకోవచ్చు. డైరెక్టర్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికన్నా ఎక్కువగా చేస్తాడు అని నా నమ్మకం. రైటర్స్‌, డైరెక్టర్స్‌ ఒక క్యారెక్టర్‌ అనుకొని ఆదిని ఊహించుకుంటే ఇంకా ఎక్కువ రాయడానికి ఇన్‌స్పిరేషన్‌ కలుగుతుంది'' అన్నారు.  నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ - ''గోపీసుందర్‌గారు నా మూడు సినిమాలకి మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. దానయ్యగారు, కోనగారు, శివ, కార్తీక్‌, ప్రవీణ్‌, చిన్నా మా యాక్టర్స్‌ అందరికీ థాంక్స్‌. కొన్ని సినిమాలు చూసి అక్కడే వదిలేస్తారు. ఈ సినిమాని ఇంటికి తీసుకెళ్లి మనసులో దాచుకుంటారు. ఇది నిజం కాకపోతే అందరికీ అడిగే హక్కు వుంటుంది. ఆ ఛాన్స్‌ ఎవరికీ రాదు. నేను ఇంతవరకూ చేసిన సినిమాల్లో ఎక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయి చేసిన సినిమా ఇదే'' అన్నారు.  నటుడు ఆది పినిశెట్టి మాట్లాడుతూ - ''నిన్ను కోరి' నా లైఫ్‌లో వెరీ స్పెషల్‌ జర్నీ. 'సరైనోడు' తర్వాత తమిళ్‌ ఫిలింస్‌ చేస్తున్నప్పుడు చాలా కథలు వినడం జరిగింది. డిఫరెంట్‌ ఫిలింస్‌, మంచి సినిమాలు చేయాలనుకుంటున్న సమయంలో ఒకరోజు శివ, కోన వెంకట్‌ ఇద్దరూ వచ్చి కథ చెప్పారు. విన్న వెంటనే ఈ సినిమా నేను చేస్తున్నాను అని చెప్పి వెళ్లిపోయాను. ఇట్స్‌ ఎ అన్‌టోల్డ్‌ స్టోరి. ప్రతి సినిమా ఒక చోట ఎండ్‌ అవుతుంది. ఈ సినిమా అక్కడ నుండి స్టార్ట్‌ అవుతుంది. జూలై 7న రిలీజ్‌ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.  సంగీత దర్శకుడు గోపీసుందర్‌ మాట్లాడుతూ - ''నిన్ను కోరి' సబ్జెక్ట్‌ వినగానే చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. డైరెక్టర్‌ శివ తనకి కావాల్సిన ట్యూన్స్‌ని రాబట్టుకున్నారు. నానితో నాకు మూడవ సినిమా. మా కాంబినేషన్‌లో వచ్చిన 'భలే భలే మగాడివోయ్‌' 'మజ్ను' సినిమాలు మ్యూజికల్‌ హిట్స్‌ అయ్యాయి. ఇప్పుడు 'నిన్ను కోరి' చేశాను. ఈ సినిమా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను. టెక్నీషియన్స్‌ అందరూ ఈ చిత్రానికి చాలా కష్టపడి వర్క్‌ చేశారు'' అన్నారు.  హీరోయిన్‌ నివేద థామస్‌ మాట్లాడుతూ - ''జెంటిల్‌మెన్‌' తర్వాత నానితో చేస్తున్న సెకండ్‌ ఫిల్మ్‌ ఇది. నానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. డైరెక్టర్‌ శివ ఫెంటాస్టిక్‌గా డైరెక్ట్‌ చేశారు. శివ నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రంలో కొత్త ఆదిని చూస్తారు. ఒక మంచి ఫిల్మ్‌ చేసామన్న నమ్మకం వుంది'' అన్నారు.  కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌ అధినేత కోన వెంకట్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాకి మెయిన్‌ పిల్లర్స్‌ నలుగురు. డైరెక్టర్‌ శివ, హీరో నాని, నివేద థామస్‌, ఆది వీళ్ల నలుగురి కాంబినేషన్‌లో సినిమా రన్‌ అవుతూ వుంటుంది. యు.ఎస్‌.లోనే 40 డేస్‌ షూటింగ్‌ చేశాం. సినిమా విజువల్స్‌ చాలా బాగా వచ్చాయి. దానయ్యగారు కమర్షియల్‌ ఫిలింస్‌ తియ్యడంలో దిట్ట. హార్ట్‌ టచ్చింగ్‌, లవబుల్‌ ఫిలింస్‌ తీయడంలో కూడా ఆయనకొక డిఫరెంట్‌ టేస్ట్‌ వుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి గొప్ప సపోర్ట్‌ చేశారు'' అన్నారు.  చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - ''6, 7 సంవత్సరాలుగా నాని నా కథలతో జర్నీ చేస్తూనే వున్నాడు. ఫైనల్‌గా ఈ సంవత్సరం నానితో సినిమా కుదిరింది. ఆయనతో ఎక్కడో ఏదో ఒక ఎమోషనల్‌ కనెక్షన్‌ వుండేది. ఈ కథ నానికి చెప్పినప్పుడు ఆయన కళ్లలోంచి ఒక నీటి చుక్క చూసాను. ఈ చిత్రంలో నాని నటించిన ఉమామహేశ్వరరావు క్యారెక్టర్‌, ఆది క్యారెక్టర్‌, నివేద క్యారెక్టర్‌ ప్రేక్షకులను కొన్నేళ్ల వరకు వెంటాడుతూనే వుంటాయి. ముగ్గురూ క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్‌ అయి నటించారు. కార్తీక్‌ ఘట్టమనేని అద్భుతమైన ఫొటోగ్రఫీ అందించారు. విజువల్స్‌ చాలా బాగా వచ్చాయి. గోపీ సుందర్‌గారు బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. కోనగారు ఎంతో సపోర్ట్‌ చేశారు. ఆదిగారు వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌. ఏ క్యారెక్టర్‌ ఇచ్చినా ఫెంటాస్టిక్‌గా చేయగల యాక్టర్‌ ఆది. నాని, నివేదితల మధ్య కెమిస్ట్రీ సీన్స్‌ బాగా వర్కవుట్‌ అయ్యాయి. దానయ్యగారు ఫస్ట్‌నుండి ఎంకరేజ్‌ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది'' అన్నారు.  ఆది పినిశెట్టి, మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ. Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0business
అర్జున్ రెడ్డి ఫస్ట్ డే కలెక్షన్సే ఇలా వుంటే... ఫుల్ రన్ లో... Highlights అర్జున్ రెడ్డి కలెక్షన్స్ ఫస్ట్ డే లో రూ.4 కోట్లు విజయ్ దేవరకొండకు భారీ స్టార్ డమ్ నిర్మాతలు, బయ్యర్లకు  కాసులు కురిపిస్తున్న సినిమా విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ ముందే భారీ హైప్ రావడం 'అర్జున్ రెడ్డి'కి బాగా కలిసొచ్చింది. ప్రేక్షకుల అంచనాలు వందకు వందశాతం అందుకున్న ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 'అర్జున్ రెడ్డి' చిత్రం తొలి రోజు రూ. 4 కోట్లు వసూలు చేసింది.   పెద్ద పెద్ద స్టార్లు లేక పోయినా, భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కాకపోయినా సినిమాకు తొలి రోజే ఇంత కలెక్షన్ రావడం గొప్పే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. సినిమా ఫుల్ రన్ లో నిర్మాతలకు 4 నుండి 5 రెట్లు లాభాలు తెచ్చి పెడుతుందని టాక్.   ‘అర్జున్ రెడ్డి' సినిమాకు కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమాకు ఉన్న క్రేజ్, కలెక్షన్ల జోరు చూస్తుంటే ఓవరాల్ రన్‌లో రూ. 20 కోట్ల షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి' చిత్రాన్ని యూఎస్ బయ్యర్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేశాడు. కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఇంతకు మించిన మొత్తం అతడికి తిరిగి వచ్చిందట. ఇక లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.   అర్జున్ రెడ్డి మూవీ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం... సినిమా ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీల కంటే కొత్తగా ఉండటం, మేకింగ్ రియలిస్టిక్ గా ఉండటం. వీటన్నింటికీ మించి విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ సినిమాకు బాగా ప్లస్సయింది. Last Updated 25, Mar 2018, 11:47 PM IST
0business
Abu Dhabi - United Arab Emirates, First Published 29, Sep 2018, 5:39 PM IST Highlights బంగ్లాదేశ్ ఆటగాళ్లకు అల్ప సంతోషానికే అధికంగా సంబరాలు చేసుకోవడం అలవాటైంది. గతంలో నిదహాస్ ట్రోపిలో శ్రీలంకను ఓడించిన ఆనందంలో టీం మొత్తం గ్రౌండ్ లోనే నాగిని డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇలా ప్రత్యర్థి జట్టును అవమానించేలా సంబరాలు జరుపుకోవడం వివాదాస్పదమైంది. అయితే ఆ సంఘటన తర్వాత కూడా బంగ్లా ఆటగాళ్లు మారినట్లులేరు. ఆసియాకప్ ఫైనల్లో కూడా మరోసారి నాగిని డ్యాన్స్ చేసి భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు అల్ప సంతోషానికే అధికంగా సంబరాలు చేసుకోవడం అలవాటైంది. గతంలో నిదహాస్ ట్రోపిలో శ్రీలంకను ఓడించిన ఆనందంలో టీం మొత్తం గ్రౌండ్ లోనే నాగిని డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇలా ప్రత్యర్థి జట్టును అవమానించేలా సంబరాలు జరుపుకోవడం వివాదాస్పదమైంది. అయితే ఆ సంఘటన తర్వాత కూడా బంగ్లా ఆటగాళ్లు మారినట్లులేరు. ఆసియాకప్ ఫైనల్లో కూడా మరోసారి నాగిని డ్యాన్స్ చేసి భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. శుక్రవారం భారత్, బంగ్లా మధ్య జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో భారత ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ ను ఔట్ చేసిన ఆనందంలో నజ్ముల్ ఇస్లామ్ మరోసారి నాగిని డ్యాన్స్ చేశాడు. సౌమ్య సర్కార్ క్యాచ్‌ను అందుకోగానే బౌలర్‌ నజ్ముల్‌ నాగిని డ్యాన్స్ చేశాడు. అనంతరం సౌమ్య సర్కార్ కూడా నజ్ముల్ ని అనుసరించాడు. వీరిని చూసి బంగ్లా అభిమానులు కూడా పోడియంలో నాగిని డ్యాన్స్ చేశారు. బంగ్లా ఆటగాళ్ల నాగిని డ్యాన్స్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  శుక్రవారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో చివరకు భారత జట్టే విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు ఉత్కంటతో సాగిన మ్యాచ్ లో బంగ్లా పై టీంఇండియాదే పైచేయిగా నిలిచింది.
2sports
SAP జిఎస్‌టిపై శాప్‌ ఇండియా జిఎస్‌టి ‘ఇన్‌-ఎ-బాక్స్‌’ హైదరాబాద్‌: వస్తుసేవలపన్ను చట్టం వచ్చే జూలై ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానున్నందున హైదరాబాద్‌లోని అన్నిరకాల కంపెనీలను సన్నద్ధంచేసేందుకు శాప్‌ ఇండియా జిఎస్‌టి ఇన్‌ఎ బాక్స్‌ను కొత్తగా ఆవిష్కరించింది. ఈ విధానంలో జిఎస్‌టి పన్ను విధానం, చెల్లిం చాల్సిన పన్నులు తదితర వివరాలను సులువుగా తెలుసుకోవచ్చని శాప్‌ ఇండియా జిఎస్‌టి డ్రైవ్‌ హెడ్‌ నీరజ్‌ అతాల్వే వెల్లడించారు. జిఎస్‌టి ఈ ఏడాది నుంచి తప్పనిసరి అవుతుందని ఆయన గుర్తుచేశారు. కంపెనీలు ముందుగానే కొత్త పన్నువిధానాన్ని సంసిద్ధం కావాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా 21 నగరాల్లో ఎస్‌ఎంఇ సంస్థలు జిఎస్‌టికి సన్నద్ధం అయ్యేం దుకు ఇదేవిధమైన సహకారాన్ని అందించనున్న ట్లు నీరజ్‌ అతాల్వే వెల్లడించారు. కంపెనీ ఇటీవ లే జిఎస్‌టి హెల్త్‌చెక్‌ డ్రైవ్‌ను నగరంలో పూర్తి చేసిందని అన్నారు. జిఎస్‌టి హెల్త్‌చెక్‌డ్రైవ్‌ 21 నగ రాలు దేశవ్యాప్తంగా కవర్‌చేస్తామన్నారు. వాటిలో ముంబై, అహ్మదాబాద్‌, బెంగళూరు, కోయంబత్తూ రు, ఢిల్లీ, హైదరాబాద్‌, కోల్‌కత్తా, చెన్నై, పుణె, కోచి, జైపూర్‌, ఇండోర్‌, లూథియానా, భువనేశ్వర్‌, సూరత్‌, నాసిక్‌, ఛండీగఢ్‌, ఔరంగాబాద్‌, విశాఖ పట్టణం, రాజ్‌కోట్‌ నగరాలున్నాట్లు తెలిపారు. రెండునెలల్లోనే ఈ హెల్త్‌చెక్‌డ్రైవ్‌ పూర్తవుతుందని నీరజ్‌ వెల్లడించారు. శాప్‌ విధానంతో వృద్ధి చెందిన ఎస్‌ఎంఇలు తమతమవ్యాపారాలను డిజి టైజ్‌ చేసుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. =====
1entertainment
Sep 18,2017 ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీవో, 'ఫెడ్‌' కీలకం.. నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష, ఎస్‌బీఐ లైఫ్‌ పబ్లిక్‌ ఇష్యూ ఆఫర్‌, ఉత్తర కొరియా అంశాలు దిశానిర్దేశం చేయనున్నాయని నిపుణులు పేర్కొంటు న్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలరుతో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, రుతుపవనాలు, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(బీవోజే) సైతం పరపతి సమావేశాలు వంటి తదితర అంశాలు కూడా స్టాక్‌ మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల కీలక అంశాలు పెద్దగా లేకపోవడంతో ఈ వారం ట్రెండ్‌ విదేశీ అంశాలపైనే ఆధారప డనున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గత శుక్రవారం ఉత్తర కొరియా జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగించిదన్న వార్తల నేపథ్యంలో వారాంతంలో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్‌ 31 పాయింట్ల లాభపడి 32,273 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిప్టీ 1.20 పాయింట్ల స్వల్ప నష్టంతో 10,085.40 వద్ద స్ధిరపడింది. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు బులిష్‌ను కొనసాగిస్తాయో లేదో వేచి చూడాలి.. ఫెడ్‌ సమావేశాలు కీలకం ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ మంగళవారం(19న) పాలసీ సమీక్షను చేపట్టనుంది. రెండు రోజులపాటు జరగనున్న సమావేశం బుధవారం ముగుస్తుంది. వడ్డీ రేట్లపై ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ నిర్ణయాలు బుధవారం వెలువడనున్నాయి. కాగా జూన్‌ సమావేశంలో వడ్డీ రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచడం తద్వారా ఫెడ్‌ ఫండ్స్‌ రేటును 1- 1.25 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. మరోవైపు గురువారం(21న) బీవోజే పరపతి నిర్ణయాలు వెల్లడించనుంది. ఇంతక్రితం జూలైలో నిర్వహించిన పాలసీ సమావేశంలో బీవోజే వడ్డీ రేట్లను మార్పులు చేపట్టకుండా -0.1 శాతంగానే ఉంచింది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఈ అంశాలు మార్కెట్లను ప్రభావితం చేయగలవని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీవో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పబ్లిక్‌ ఇష్యూల సందడి కొనసాగుతోంది. స్టేట్‌ బ్యాంక్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఐపీవో 20న ప్రారంభమై 22న ముగియనుంది. ఇప్పటికే ఐపీవోకి వచ్చిన పలు కంపెనీలు రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. దీంట్లో ప్రధానంగా కెపాసిట్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో)కి అదుÄ్భతమైన స్పందన లభించింది. ఈ ఐపీవోకు ప్రారంభం నుంచే మంచి ఆదరణ లభించగా.. చివరి రోజున భారీగా బిడ్డింగ్‌ దాఖలు అయ్యాయి. మరో విషయం ఏమిటంటే ఈ కంపెనీ రూ. 400 కోట్ల కోసం ఐపీవోకు రాగా.. 182.72 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్‌ కావడం విశేషం. దీనికితోడు ఈ నెల 8న పబ్లిక్‌ ఇష్యూలు ముగించిన రెండు కంపెనీలు సోమవారం(18న) స్టాక్‌ ఎక్స్చేంజీలలో లిస్ట్‌ కానున్నాయి. దీంట్లో ఒకటి డిక్సన్‌ టెక్నాలజీస్‌. రెండోది భారత్‌ రోడ్‌ నెట్‌ వర్క్‌. వీటితో పాటు ఈ నెల 13కల్లా దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ సగటుకంటే 6 శాతం తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో ఈ వారం మార్కెట్‌ సెంటిమెంటుకు ఇవి కీలకంగా మారనున్నాయి. కరెంటు అకౌంట్‌ లోటు.. దేశీయ కరెంటు అకౌంట్‌ లోటు నాలుగేండ్ల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ తొలి త్రైమాసికంలో 14.3 బిలియన్‌ యూఎస్‌ డాలర్లకు క్యాడ్‌ చేరింది. మార్చి త్రైమాసికంలో 3.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 2.4 శాతంగా నమోదైంది. జీఎస్టీ అమలుతో బంగారం దిగుమతులు భారీగా పెరగాడం ఇందుకు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది ఆందోళనకరమని వారు చెబుతున్నారు. వాణిజ్య లోటు 41.2 బిలియన్‌ డాలర్లకు చేరడమే కరెంటు ఖాతా లోటుకు కారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వర్గాలు పేర్కొంటున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రూం లేదన్నారు.. రోడ్డుపైనే పడుకున్న స్టార్ హాలీవుడ్ స్టార్ హీరో, కండలవీరుడు ఆర్నాల్డ్ స్కార్జ్ నెగ్గర్.. పరిచయం అవసరం లేని పేరు. తన చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో. TNN | Updated: Aug 22, 2017, 08:24PM IST హాలీవుడ్ స్టార్ హీరో, కండలవీరుడు ఆర్నాల్డ్ స్కార్జ్ నెగ్గర్.. పరిచయం అవసరం లేని పేరు. తన చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో. అలాంటి వ్యక్తి ఊహించని విధంగా రోడ్డు మీద పడుకున్నాడు. అది కూడా తన విగ్రహం ముందు. ఇంతటి సూపర్ స్టార్ అలా పడుకోవాల్సిన అవసరం ఏంవచ్చిందని అనుకుంటున్నారా..? అసలు విషయంలోకి వస్తే.. కాలిఫోర్నియాకు ఆర్నాల్డ్ గవర్నర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఓహియాలోని కొలంబస్ ఏరియాలోని ఓ హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోటల్ నిర్వాహకులు కూడా అక్కడ ఆర్నాల్డ్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు, ఆయన ఎప్పుడు తమ హోటల్‌కు వచ్చినా.. ఆయనకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తామని చెప్పారు. అయితే ఇటీవల ఆ హోటల్‌కు వెళ్ళిన అర్నాల్డ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓపెనింగ్ సమయంలో తనకు స్పెషల్ రూమ్ కేటాయిస్తామని చెప్పిన హోటల్ యాజమాన్యం ఆయన స్వయంగా వెళ్ళి రూమ్ అడిగితే ఖాళీ లేవని చెప్పారట. దీంతో షాక్ తిన్న ఆర్నాల్డ్ నిరసనగా రోడ్డు మీద పడుకున్నాడు. తమ అభిమాన హీరో ఇలా రోడ్డు మీద తన విగ్రహం ముందే పడుకోవడం కనిపించడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
internet vaartha 105 Views హైదరాబాద్‌ : ఎక్సైడ్‌లైఫ్‌ కొత్తగా మహేంద్రసింగ్‌ ధోనిని ప్రచారకర్తగా నియమించుకుంది. కంపెనీ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మోహత్‌ గోయల్‌ మాట్లాడుతూ నైపుణ్యం అంకితభావం నిలకడల విశిష్ట సమ్మేళనంగా ధోనీ జీవితబీమాకు సంబంధించి అన్ని వ్యక్తిత్వ వికాస లక్షణాలకు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. ఒక జీవిత బీమా సంస్థగా దీర్ఘకాలిక అనుబంధాలు విశ్వాసాన్ని నిర్మిస్తాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ విశ్వాసానికి ప్రతీక ధోని. భౌగోళిక సరిహద్దులు, లింగ వయోబేధాలులేకుండా ధోని అందరినీ అలరి స్తాడన్నారు. ఎక్సైడ్‌లైఫ్‌ బీమా మార్కెటింగ్‌ ప్రచారం కూడా దీర్ఘకాలం తోడు, నమ్మకానికి మారుపేరు అన్న ట్యాగ్‌లైన్‌తో వస్తోందన్నారు. 2002లో కార్యకలాపాలుప్రారంభించిన ఎక్సైడ్‌లైఫ్‌ దేశవ్యాప్తంగా 15 లక్షల కస్టమర్లకు సేవలందిస్తోందన్నారు. 9500 కోట్లకుపైబడి నిర్వహణ ఆస్తులునానయి. గత ఏఆది కంపెనీ రెండువేలకోట్లకుపైగా ప్రీమియం వసూలుచేసిందని మార్కెటింగ్‌ డైరెక్టర్‌ వివరించారు. మొత్తం 50వేల మందికిపైగా సలహాదారులున్నారు. దేశవ్యాప్తంగా 200కుపైగా కంపెనీ కార్యా లయాలతో పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. కంపెనీ గ్రూప్‌ బీమాలను కూడా ఆఫర్‌చేస్తోంది.
1entertainment
GST రూ.కోటికి మించిన కేసులపైనే కమిటీ విచారణ అమలు న్యూఢిల్లీ, జూలై 25: కొత్తపన్నులరంగం సంస్క రణలు అమలులోనికి వచ్చినతర్వాత ప్రతిపాదిత యాంటి లాభార్జన ప్రాధికారసంస్థ (యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ) కేవలం కోటి రూపాయలకు మించిన అనుచిత లాభంపొందిన కేసులను మాత్ర మే విచారిస్తుందని సీనియర్‌ప్రభుత్వ అధికారి వెల్లడించారు. యాంటీ లాభార్జన ప్రాథికారసంస్థ కార్య దర్శి స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. ఐదుగురుసభ్యులు ఈ కమిటీలో ఉంటారు. జిఎస్‌టి అమలయిన తర్వాత తక్కువ పన్నులద్వారావచ్చిన లబ్దిని క్షేత్రస్థాయికి లేదా వినియోగదారులకు పంచని సంస్థలు వ్యాపారులపై వచ్చిన అభియోగాలను పరిశీలనచేస్తుంది. జిఎస్‌టి అమలయిన తర్వాత ప్రయోజనాలు వినియోదారులకు చేరేసరికి మూడునెలల వ్యవధిపడుతుంది. తదనంతరం జిఎస్‌టి ప్రాథికార సంస్థ విచారణచేస్తుందని సీనియర్‌ అధికారి వివరించారు. జిఎస్‌టి అమలు కమిటీ ఫిర్యాదుల ను స్వీకరిస్తుంది. చిన్నచిన్న మొత్తాల్లో అభియోగాలు వస్తే వాటిని రాష్ట్రస్థాయి చిన్నకమిటీలకు పంపిస్తుంది. ఇతర కేసులను భద్రతా విభాగంపర్యవేక్షించే జిఎస్‌టి డైరెక్టర్‌ జనరల్‌కు పంపి స్తుంది. మూడు నెలల్లోపు విచారణపూర్తిచేసి యాంటీ లాభార్జన ప్రాధికారసంస్తకు నివేదిస్తుంది. మరో మూడు నెలల్లోపు ప్రాధికారసంస్థ వీటిపైఉత్తర్వులుజారీ చేస్తుం ది. అయితే అ అథారిటీ సాధారణంగా కోటిరూపా యలకు తక్కువ ఉన్న కేసు లను విచారించదు. ఇతర కేసులును రాష్ట్రాల్లోని స్క్రీని ంగ్‌ కమిటీలకు పంపిస్తుం దని అధికారులు చెపుతున్నా రు. ఎడిజిసేఫ్‌గార్డ్స్‌జాతీయ యాంటీ లాభార్జనప్రాధికార సంస్థకు కార్యదర్శిగా వ్యవహరిస్తారు. అథారిటీకి, డిజిసేఫ్‌గార్డ్స్‌కు సంధానకర్తగా వ్యవహరిస్తుంది. సిబిఇసి గతవారం ఎడిజిగా సమంజసదాస్‌ను నియమించింది. దాస్‌ అప్పటివరకూ సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఇంటిలిజెన్స్‌లో ఎడిజిగా పనిచేసారు. మూడంచెల విధానంలో యాంటీప్రాఫిటీరింగ్‌ సంస్థ జిఎస్‌టి అమలు కమిటీ, నలుగురు అధికారులతో కలిసి పర్యవేక్షిస్తారు. ఈ కమిటీలో కేంద్రం, రాష్ట్రాలు, జిఎస్‌టి మండలినుంచి ఒక్కొకక్కరు చొప్పున అధికారులుంటారు. యాంటీప్రాఫిటీరింగ్‌ నియమాల ప్రకారం అథారిటీ అనుచిత లాభాన్ని వెంటనే వాపసుచేయాలని ముందుసూచిస్తుంది. 18శాతం వడ్డీతో సహా చెల్లించాలని లేనిపక్షంలో జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. కేబినెట్‌ కార్యదర్శి పికెసిన్హా అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీ పనిచేస్తుంది. రెవెన్యూకార్యదర్శి హస్‌ముఖ్‌ అథియా, ఇబిఇసి ఛైర్మన్‌ వనజాశర్మ, రెండురాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు వంటి వారు ఛైర్మన్‌, అథారిటీ సభ్యులను ఖరారుచేస్తారు. జిఎస్‌టి మండలి పొడిగిస్తే తప్ప ఈ ప్రాధికారసంస్థ రెండేళ్లపాటు పనిచేస్తుంది. ఛైర్మన్‌కు రూ.2.25లక్షలు నెలసరి వేతనం, ఇతర భత్యాలు సదుపాయాలుంటాయి. ఇక సాంకేతిక సభ్యులు నెలవారీగా రూ.2,05,400 వేతనాలు పొందుతారు. ఛైర్మన్‌, సభ్యులు ఈ కార్యాయంలో రెండేళ్లు లేదా 65ఏళ్ల వయసు వచ్చేంతవరకూ కొనసాగుతారని జిఎస్‌టి అధికారులు చెపుతున్నారు.
1entertainment
Highlights పోలీసు స్టేషన్ లో అపూర్వ నటి అపూర్వకు సినీ కష్టాలు వచ్చాయి. అంటే.. సినిమా అవకాశాలు  లేకపోవడం కాదండి. సినిమాల్లో హీరో హీరోయిన్లకు అనుకోకుండా వస్తాయే .. అలాంటి కష్టాలు అనమాట. అపూర్వకు మాత్రం నిజజీవితంలో వచ్చాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...సినీ నటి అపూర్వకు చెందిన భూమిపై కబ్జాదారులు కన్నేసారు. అపూర్వకు తన సొంతూరైన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నాలుగు ఎకరాల పొలం ఉంది.కొంత కాలంగా సరిహద్దుకు సంబంధించి పక్కనే ఉన్న పొలాల రైతులకు, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య వివాదం నడుస్తోంది.  వివాదం నేపధ్యంలో ఎన్నిసార్లు సరిహద్దు రాళ్లు వేసినా, రైతులు వాటిని తొలగించడమే కాకుండా, పొలంలోకి ఎలా అడుగుపెడతావంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఇటీవల స్ధానిక విఆర్‌ఓ సహకారంతో పొలంలో సరిహద్దు రాళ్లు వేయించారు అపూర్వ. అయితే వాటిని కొద్దిసేపటికే తొలగించారు రైతులు. సరిహద్దు రాళ్లను తొలగించడమే కాకుండా.. ఆమెపై దుర్భాషలాడటంతో అపూర్వ పోలీసులను ఆశ్రయించింది. పొలం సరిహద్దు వివాదం కారణంగా రాళ్లు వేయాలంటున్నామని, ఆ సమయంలో తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు కోరారు. దీంతో అప్రమత్తమయిన పోలీసులు, రెవెన్యూ అధికారులతో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తామని ఆమెకు హమీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారని, పరిష్కారం లభించకపోతే, అప్పుడు మిగతా విషయాలు చెబుతానన్నారు అపూర్వ.   మరోవైపు ఈ కేసు విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనిని సరిహద్దు వివాదంగానే వారు చెబుతున్నారు. అంతేకాని ఈ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కడా లేదని, ఎలా ఈ అంశం వైరల్ అయ్యిందో తమకు తెలిదంటున్నారు. ఇది సివిల్ వ్యవహారం అని, అపూర్వ సెలబ్రిటీ కావడం వలన ఇది ప్రాముఖ్యత సంతరించుకుందని పోలీసులు చెబుతున్నారు. Last Updated 5, Jun 2018, 12:09 PM IST
0business
Oct 14,2015 నేటి నుంచి కాఫీడే పబ్లిక్‌ ఇష్యూ న్యూఢిల్లీ: దేశంలో అత్యాధునిక కాఫీ అవుట్‌లెట్‌లను, రెస్టారెంట్లతో సహా వివిధ వ్యాపారాల్లో విస్తరించి ఉన్న 'కాఫీ డే ఎంటర్‌ప్రజెస్‌' (సీడీఈఎల్‌) పబ్లిక్‌ ఇష్యూ బుధవారం (14వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. దాదాపు రూ.1,150 కోట్ల మేర నిధుల సమీకరణకు గాను సీడీఈఎల్‌ పబ్లిక్‌ ఇఫ్యూకు వస్తోంది. దేశంలో దాదాపు మూడు సంవత్సరాల తరువాత ఒక సంస్థ ఇంత భారీ మొత్తం నిధుల కోసం ఐపీఓకు రావడం ఇదే తొలిసారి. ఇష్యూ ధరల శ్రేణి రూ.316-328గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ శుక్రవారం (16)తో ముగియనుంది. ఈ ఇష్యూలో మొత్తం ఈక్విటీని కంపెనీ తాజాగానే జారీ చేస్తోంది. ఈ ఇష్యూ ద్వారా సమకూరే నిధులను సంస్థ కాఫీ వ్యాపారాన్ని విస్తరించేందుకు, రుణాల చెల్లింపులు, మాతృ సంస్థకు అనుబంధ సంస్థలకు ముందస్తు రుణ చెల్లింపులతో పాటు కార్పొరేట్‌ అవసరాలను ఎదుర్కొనేందుకు వినియోగించనుంది. ప్రస్తుతం ప్రమోటర్లు సంస్థలో 63.3 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈ ఇష్యూ గరిష్ఠ ధరైన రూ.328 వద్ద మంచి స్పందన లభిస్తే ప్రమోటర్ల వాటా 52.6 శాతానికి దిగిరానుంది. ఇష్యూలో కొంత వాటాను కంపెనీ ఉద్యోగులకు కూడా రిజర్వు చేయడం విశేషం మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
మెగా పవర్ మూవీపై మరోసారి క్లారిటీ ఇచ్చిన టీఎస్సార్ Highlights మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో మల్టీస్టారర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మల్టీ స్టారర్ పై సవాలక్ష సందేహాలు కథ సిద్ధమవుతోందని, అశ్వినీదత్ నిర్మాతగా సినిమా తెరకెక్కుతుందని టీఎసార్ స్పష్టీకరణ మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్‌ చిత్రం చేయనున్నట్లు నిర్మాత, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదని ఇటీవల గుసగుసలు వినిపించాయి. ఈ చిత్రం తెరకెక్కే అవకాశమే లేదని, పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమాల్లోనూ బిజీగా ఉండటం, మరోవైపు చిరంజీవి కూడా రాజకీయాల్లో, సినిమాల్లో తిరిగి బిజీ అయిపోవడంతో ఇద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం లేదని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.  కానీ మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరితో కలిపి మల్టీస్టారర్‌ సినిమా తీసేందుకు కథ సిద్ధమవుతోందని, ఈ చిత్రానికి అశ్వనీదత్‌ నిర్మాతగా ఉంటారని సుబ్బరామిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంపై అభిమానుల్లో సహజంగానే ఎక్కువగా అంచనాలు ఉంటాయని, అందుకనుగుణంగానే కథను సిద్ధం చేస్తున్నామని అన్నారు. మొత్తానికి మెగా పవర్ మూవీపై ఆశలు వదులుకోవాలనుకున్న దశలో మెగా అభిమానులకు మరోసారి సుబ్బరామిరెడ్డి గుడ్ న్యూస్ ఇచ్చారని చెప్పాలి. మహాశివరాత్రి సందర్భంగా విశాఖ సాగరతీరంలో లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కోటి శివలింగ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్టు సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. సాగరతీరంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పెందుర్తి శారదాపీఠం స్వామి స్వరూపానంద సరస్వతి, పలువురు మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
శ్రీదేవి చివరి డాన్స్.. అనిల్ కపూర్ తో..(వీడియో) Highlights అనిల్ కపూర్ తో శ్రీదేవి చివరి స్టెప్పులు తన అందచందాలతో అద్భుత నటనా కౌశలంతో భారతీయ చలనచిత్ర వెండితెరను తన పాదాక్రాంతం చేసుకున్న నటి శ్రీదేవి మరణం, మూడు రోజులైనా ఆమె మృతదేహం ఇంకా దుబాయ్ దాటకపోవడంపై వరుస కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇదే సందర్భంలో ఆమె చివరి క్షణాల్లో ఆనందంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ నెల 24న తన మేనల్లుడు మోహిత్ పెళ్లిలో శ్రీదేవి ఆనందంగా గడిపిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే చాలా వచ్చాయి. తాజాగా అదే పెళ్లిలో అనిల్ కపూర్‌తో ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ జంట ఎన్నో హిట్ మూవీస్‌లో నటించింది.    A post shared by Southindianfilmz (@southindianfilmz) on Feb 26, 2018 at 4:42pm PST Last Updated 26, Mar 2018, 12:01 AM IST
0business
File FILE టాటా నానో కారు ఖండాంతర ఖ్యాతిని దక్కించుకుంటోంది. మంగళవారం జరిగిన 78వ జెనీవా మోటార్ షోలో లక్ష రూపాయల టాటా నానో ప్రజల కారు, న్యూ జనరేషన్ ఇండికా, సఫారీ డీఐసీఓఆర్ 2.2 వీటీటీ మరియు క్సెనాన్‌లు ప్రదర్శితమయ్యాయి. 2008 ద్వితీయార్థంలో నానో కారు తొలిసారిగా భారత్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది. న్యూ జెనరేషన్ ఇండికా సైతం ఇంచుమించు అదే సమయానికి అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశిస్తుంది. సఫారీ డీఐసీఓఆర్ 2.2 వీటీటీ మరియు క్సెనాన్‌లు ఎంపిక చేసిన మార్కెట్‌లలో సమీప కాలంలో ప్రవేశించవచ్చు. భారతీయ ఆటోమొబైల్ రంగపు దిగ్గజం టాటా మోటార్స్ కాలుష్య రహిత ఇంధనంతో నడిచే హైబ్రీడ్ వాహనాలను తయారు చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది. అదేసమయంలో హైబ్రీడ్ టెక్నాలజీ విభాగంలో కీలక పాత్ర పోషించేందుకు నిరాశక్తతను కనబరుస్తోంది. "బయో ఇంధనాలు, హైబ్రీడ్ ఇంధనాలు మరియు విద్యుత్‌తో నడిచే వాహనాల కల్పనకు తాము ఒకింత ఆసక్తిని చూపుతున్నట్లు" జెనీవా మోటార్ షోలో నానో కారును ప్రదర్శించిన అనంతరం టాటా మోటార్స్ ఛైర్మన్ రతన్ టాటా భారతీయ పాత్రికేయులతో అన్నారు. జెనీవా (ఏజెన్సీ)| WD| Last Modified మంగళవారం, 4 మార్చి 2008 (21:06 IST) సంబంధిత వార్తలు
1entertainment
Apr 04,2018 ఓలా చేతికి చేరిన రిడ్‌లార్‌ యాప్‌ న్యూఢిల్లీ: క్యాబ్‌ సేవలను అందించే ఓలా సంస్థ ముంబైకి చెందిన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ టికెటింగ్‌ అండ్‌ కమ్యూటింగ్‌ యాప్‌ రిడ్‌లార్‌ ను చేజిక్కించు కుంది. డిజిటలైజ్డ్‌ రవాణా సేవలను వినియోగదారు లకు అందించే క్రమంలో ఈ చర్య తీసుకున్నట్టుగా కంపెనీ మంగళవారం ప్రకటించింది. తద్వారా రిడ్‌లార్‌ ఆవిష్కరణలతో మేళవించి వినియోగదారులకు మల్టీ మోడల్‌ మొబిలిటీ సౌకర్యాలను కల్పించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భీష్‌ అగర్వాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అటు ఓలా ద్వారా పట్టణ ప్రాంతాల్లో వన్‌స్టాప్‌ డెస్టినేషన్‌ లాంటి సేవలను విస్తరించడంతోపాటు సరసమైన ధరలో నిరంతరాయ సేవలందించడంపై రిడ్‌లార్‌ వ్యవస్థాపకుడు బ్రిజ్‌రాజ వైఘాని సంతోషం వ్యక్తం చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV అవసరమైతే రేటు తగ్గిస్తానంటున్న అంజలి ఇటీవలే రిలీజైన డిక్టేటర్ మూవీ సక్సెస్ రేస్‌లో దూసుకుపోతుండటంతో ఆ సినిమాలో లీడ్ రోల్ పోషించిన అంజలి.. | Updated: Jan 17, 2016, 11:05PM IST అవసరమైతే రేటు తగ్గిస్తానంటున్న అంజలి ఇటీవలే రిలీజైన డిక్టేటర్ మూవీ సక్సెస్ రేస్‌లో దూసుకుపోతుండటంతో ఆ సినిమాలో లీడ్ రోల్ పోషించిన అంజలి సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది. డిక్టేటర్ హిట్టవడంతో టాప్ లీగ్ హీరోయిన్‌గా తనకి గుర్తింపు వచ్చినట్లేనని ఆనందం వ్యక్తంచేసింది అంజలి. పరిశ్రమకి పరిచయమై పదేళ్లు పూర్తి చేసుకున్న అంజలి ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగానే వుంది. అయితే, లో బడ్జెట్‌తో రూపొందించే సినిమాల్లో మంచి పాత్రలు పోషించే అవకాశం వస్తే, అవసరాన్ని బట్టి తన పారితోషికం తగ్గించుకోవడానికైనా తాను సిద్ధమేనని అంటోందీ అచ్చతెలుగు బ్యూటీ. తమిళంలో ఎస్.జే. సూర్య డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్న అంజలి.. ఆ సినిమాతో హిట్ కొట్టి తమిళంలో మరిన్ని అవకాశాలు కొట్టేయాలని ఉవ్విళ్లూరుతోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Dubai - United Arab Emirates, First Published 22, Oct 2018, 12:39 PM IST Highlights అల్ జజీరా ఛానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టిన ‘‘ క్రికెట్ మ్యాచ్ ఫిక్సర్స్: ది మునావర్ ఫైల్స్’’‌ డాక్యుమెంటరీ క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపుతోంది.  అల్ జజీరా ఛానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టిన ‘‘ క్రికెట్ మ్యాచ్ ఫిక్సర్స్: ది మునావర్ ఫైల్స్’’‌ డాక్యుమెంటరీ క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. అనిల్ మునావర్ ఇప్పటి వరకు 26 స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాలను విజయవంతంగా నడిపినట్లు తెలిపిన అల్‌జజీరా..  2011-12 మధ్యకాలంలో జరిగిన ఆరు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను స్పాట్ ఫిక్సింగ్ చేయించినట్లుగా ఆదివారం రాత్రి విడుదల చేసిన డాక్యుమెంటరీలో వెల్లడించింది. వీటిలో ఏడు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్, ఐదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, మూడు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, మరో మ్యాచ్‌లో వేరే దేశానికి చెందిన జట్టు ఆటగాళ్లకు సంబంధం ఉందని తెలిపింది. ఇక అగ్రశ్రేణి జట్లయిన భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 2011లో లార్డ్స్‌లో జరిగిన టెస్ట్, 2011లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన కేప్‌టౌన్ టెస్ట్, 2011లో ప్రపంచకప్‌లో 5 మ్యాచ్‌లు, 2012లో శ్రీలంక‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోని మూడు మ్యాచ్‌లు ఫిక్సయినట్లు డాక్యుమెంటరీ వెల్లడించింది. అలాగే 2012లో యూఏఈ వేదికగా జరిగిన మూడు టెస్టుల్లోనూ స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్లు ఆధారాలు సేకరించింది. మునావర్ ఆటగాళ్లు, బుకీలతో జరిపిన సంప్రదింపులకు సంబంధించి ఫోటోలు, ఫోన్ కాల్ సంభాషణలను అల్ జజీరా ఇన్వెస్టిగేటివ్ యూనిట్ సదరు డాక్యుమెంటరీలో పొందుపరిచింది. వీటిలో ఎక్కువ భాగంగా అహ్మద్‌బాద్‌కు చెందిన క్రికెట్ బుకీ దినేశ్ కాల్గీ.. అసిస్టెంట్ దినేశ్ కాంబాట్తో జరిపిన ఫోన్‌కాల్స్ ఉన్నాయి. ఇందులో 2012లో శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మూడు టీ20లు ఫిక్సయిన వివరాలు ఉన్నాయి.. వీటిలో ఇంగ్లాడ్-ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది. మరోవైపు ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఒక ఇంగ్లాండ్ క్రికెటర్‌తో మునావర్ జరిపిన సంభాషణ కలకలం రేపింది. ‘‘ ముందుగా యాషెస్‌ సిరీస్‌కు మీకు శుభాకాంక్షలు...మీకు చెల్లించాల్సిన చివరి సెటిల్‌మెంట్ రెడీ అయ్యింది... మరో వారంలో మీ ఖాతాలో సొమ్మును జమ చేస్తాం అని మునావర్ అనగా.. అటువైపు నుంచి ‘‘లవ్లీ’’ అన్న సమాధానం వినిపించింది. అతని పేరు వెల్లడించనప్పటికీ... ఆ క్రికెటర్ 2011 క్రికెట్ వరల్డ్ కప్‌‌కు కొద్దిరోజుల ముందు జట్టులో చోటు దక్కించుకున్నాడని తెలిపింది. దీని ఆధారంగా అల్‌జజీరా జర్నలిస్టులు సదరు క్రికెటర్‌ను కలిసి.. ఫోన్ సంభాషణను వినిపించగా.. ఇదంతా కల్పితమని ఆ క్రికెటర్ వ్యాఖ్యానించాడట. ఇదే డాక్యుమెంటరీలో పాకిస్తాన్ -ఇంగ్లాండ్ టెస్ట్ సందర్భంగా.. నిషేధిత పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్.. ‘‘డీ-కంపెనీ’’ ప్రతినిధితో దుబాయ్‌లోని హోటల్‌ లాబీలో జరిపిన సంప్రదింపుల ఫోటోలను బయటపెట్టింది. అక్మల్‌తో డీ-కంపెనీ ప్రతినిధి ఇద్దరు ఉండగా మూడో వ్యక్తి ఫోటో తీశాడు.. ఆ సమయంలో ఒక బ్యాగును పరిశీలించిన అక్మల్.. ఆనందంతో అతనికి షేక్‌హ్యాండ్ ఇచ్చి.. బ్యాగుతో పాటు హోటల్‌ నుంచి బయటకు వచ్చిన దృశ్యాలను అల్ జజీరా ప్రసారం చేసింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అక్మల్ ఈ ఏడాది జూన్‌లో పాక్ క్రికెట్ బోర్డులోని అవినీతి నిరోధ విభాగం నుంచి నోటీసులు అందుకున్నాడు. ఇదే డీ-కంపెనీ ప్రతినిధి హాంకాంగ్‌ సూపర్ సిక్సెస్, దక్షిణాఫ్రికాతో యూఏఈలో జరిగిన టెస్ట్ సిరీస్, 2015 ప్రపంచకప్‌ను ఫిక్స్ చేయాల్సిందిగా అక్మల్‌ను కలిశాడు. హాంకాంగ్ సూపర్ సిక్సెస్ లీగ్ సమయంలో రెండు డాట్ బాల్స్ వేసేందుకు గాను 2 లక్షల అమెరికన్ డాలర్లను తనకు ఆఫర్ చేసినట్లు అక్మల్ తెలిపాడు. అలాగే 2015 వన్డే ప్రపంచకప్ సమయంలో గ్రూప్ దశలో భారత్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా తనకు బుకీల నుంచి చాలా ఆఫర్లు వచ్చాయని అంగీకరించాడు. డాక్యుమెంటరీ ప్రకారం అనిల్ మునావర్ 26 మ్యాచ్‌లకు గాను 25 మ్యాచ్‌లను విజయవంతంగా స్పాట్ ఫిక్సింగ్ చేశాడు. ఇతనిపై గల మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఈ ఏడాది మేలో అల్‌జజీరా మొదటి డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. మునావర్‌.. అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ‘‘డీ-కంపెనీ’’లో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తాడు. మునావర్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలపై ఐసీసీకి ఎనిమిదేళ్ల నుంచి సమాచారం ఉన్నప్పటికీ సరైన ఆధారాలు లేని కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో అల్‌జజీరా డాక్యుమెంటరీ ఆధారంగా అతన్ని పట్టుకోవాల్సిందిగా సభ్యదేశాలను విజ్ఞప్తి చేసింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్... ఈ డాక్యుమెంటరీపై స్పందిస్తూ.. అవినీతి, క్రికెట్ బెట్టింగ్స్ విషయంలో ఐసీసీ ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. డాక్యుమెంటరీలో తెలిపిన మ్యాచ్‌లను మరోసారి పరిశీలించి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అవినీతి విషయంలో.. క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అల్‌జజీరా తీసుకున్న చొరవను ఆయన అభినందించారు. ఫిక్సింగ్ వ్యవహారాల్లో ఆ ఛానెల్‌తో కలిసి పనిచేస్తామని మార్షల్ స్పష్టం చేశారు. కాగా, కొద్దిరోజుల క్రితం జరిగిన ఆసియా కప్ సందర్భంగా.. స్టింగ్ ఆపరేషన్లకు సంబంధించిన ‘‘రా ఫుటేజ్‌ను అల్‌జజీరా ఛానెల్ తమతో పంచుకోవడంలో లేదని..ఎడిటింగ్ చేసిన ఫుటేజీని మాత్రమే అందజేస్తోందని మార్షల్ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ ఏడాది మేలో అల్ జజీరా ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఫిక్సింగ్ వాస్తవాలు ఎన్నో బయటకు వచ్చాయి. గాలెలో గతేడాది శ్రీలంక-భారత్ టెస్టు మ్యాచ్ లో పిచ్ ఫిక్సింగ్ ను బయటపెట్టిన అల్ జజీరా ఛానెల్.. మరో రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరిగినట్టు తెలిపింది. రెండేళ్లుగా టీమిండియా ఆడిన ఈ మూడు టెస్టులు ఫిక్స్ అయినట్లు అల్ జజీరా వీడియో ఫుటేజ్ ని బయటపెట్టింది. క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్ పేరిట 54 నిమిషాల డాక్యుమెంటరీని సోషల్ మీడియా, యూ-ట్యూబ్ లో అప్ లోడ్ చేసింది అల్ జజీరా.  పిచ్ స్వభావాన్ని మార్చడంతో పాటు టెస్టుల్లో వివిధ సెషన్లపై ఫిక్సర్లు పందెం కాశారని.. భారీ మొత్తం డబ్బు చేతులు మారిందని వివరించింది. ఇందులో పాకిస్తాన్ టెస్ట్ ప్లేయర్ హసన్ రాజా, శ్రీలంక ఆటగాళ్లు దిల్హరా లోకుహెటిగే, జీవంత కులతుంగ, తరిందు మెండిస్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు అల్ జజీరా స్టింగ్ ఆపరేషన్ లో తేలింది. వీళ్లతోపాటు పిచ్ క్యూరేటర్ దయానంద వర్ణవీరతో పిచ్ తయారు చేయించడంలో కీలక పాత్ర పోషించారని అల్ జజీరా తెలిపింది. ఫిక్సింగ్ ప్రాసెస్ లో ఇండియన్ ప్లేయర్లకి ఎలాంటి సంబంధం లేదని తేల్చింది అల్ జజీరా. Last Updated 22, Oct 2018, 12:39 PM IST
2sports
Hyderabad, First Published 1, Jul 2019, 9:42 AM IST Highlights బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు.  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ ఓ వానరానికి ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు ఇవ్వబోతే అది బాటిల్ ని నెట్టేసింది. ఈ సంఘటనను   వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొదటి కోతికి అరటిపండ్లు ఇచ్చిన సల్మాన్.. ఆ తరువాత ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ ఇవ్వబోతే.. అది తిరస్కరించింది. దీంతో సల్మాన్ ఒక కప్పులో నీళ్లు పోసి ఇవ్వగానే వెంటనే తాగేసింది. దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన సల్మాన్.. ''మా భజరంగీ భాయిజాన్ ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగడు'' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన అభిమానులు సల్మాన్ పలు సందర్భాల్లో జంతువుల పట్ల చూపించిన ప్రేమ తాలుకు ఫోటోలను షేర్ చేస్తూ సల్మాన్ ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.     Hamara bajrangi bhaijaan plastic ki bottle se paani nahi peeta ... pic.twitter.com/uojM8w7IJX — Salman Khan (@BeingSalmanKhan) June 29, 2019 Last Updated 1, Jul 2019, 9:42 AM IST
0business
Suresh 138 Views ఐపిఎల్‌లో మరోసారి కిర్‌స్టన్‌ పాత్ర న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో మరోసారి టీమిండియా మాజీ కోచ్‌ గ్యారి కిర్‌స్టన్‌ పాత్ర కనబడనుంది.కాగా గ్యారి కిర్‌స్టెన్‌ ఐపిఎల్‌లో కొత్తగా వచ్చిన రాజ్‌కోట్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి.ఈ మేరకు కిర్‌స్టన్‌ను రాజకోట్‌ యాజమాన్యం సంప్రదించినట్లు తెలుస్తుంది.ఇటీవల కిర్‌స్టన్‌ను ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌ కోచ్‌ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.కాగా ఈ నేపథ్యంలో గ్యారీని కోచ్‌గా తీసుకునేందుకు రాజ్‌కోట్‌ ఆసక్తిని కనబరుస్తుంది.అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది.అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరు తెచ్చుకున్న గ్యారీ ఐపిఎల్‌లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.కాగా 2011 ప్రపంచ కప్‌ను భారత్‌ గెలవడంలో ఆయనదే కీలకపాత్ర అయినా టి20 ఫార్మాట్‌లో గ్యారి వ్యూహాలు సాగలేదు.ఇదిలా ఉంచితే గత రెండు సీజన్లలో ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌ కూడా సమిష్టిగా వైఫల్యం చెందిన కారణంగా ఆ భారం కోచ్‌గా ఉన్న గ్యారీపై పడింది.దీంతో గ్యారీ కోచ్‌ పదవికి ఢిల్లీ ఉద్వాసన పలికింది.
2sports
Hyderabad, First Published 4, Apr 2019, 10:42 AM IST Highlights మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ చాలా సార్లు నటించింది. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.  మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ చాలా సార్లు నటించింది. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మరోసారి మణిరత్నం తన సినిమాలో ఓ పాత్ర కోసం ఐశ్వర్యరాయ్ ని తీసుకుంటున్నట్లు సమాచారం. పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు మణిరత్నం. ఇందులో స్టార్ నటీనటులను తీసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటికే చియాన్ విక్రమ్, హీరో కార్తి, జయం రవిలను ఫైనల్ చేసినట్లు సమాచారం. నటి కీర్తి సురేష్ ని కూడా తీసుకుంటున్నట్లు టాక్. తాజాగా ఐశ్వర్యారాయ్ పేరు కూడా వినిపిస్తోంది. దాదాపు ఆమె ఎంట్రీ ఖాయమని అంటున్నారు. డిసంబర్ లో ప్రారంభం కాబోయే సినిమా షూటింగ్ లో హీరోలందరూ జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ మాత్రం చాలా తక్కువ కాల్షీట్స్ కేటాయించిందని, ఆమె పోర్షన్ వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా మొదటి చోళరాజు రాజరాజ చోళ చరిత్రకి సంబంధించిందని తెలుస్తోంది.
0business
internet vaartha 154 Views హైదరాబాద్‌ : ఆరోగ్య పరంగా వంద సంవత్సరాల చరిత్రకలిగిన ప్రాచీన ఎఫ్‌ఎంసిజి సంస్థ హందర్ద్‌ హైదరాబాద్‌లో యునాని వైద్య కేంద్రాన్ని ప్రారంభించింది. హందర్డ్‌ లేబొరేటరీస్‌ దేశంలోని రిటైల్‌ మార్కెట్‌కు విస్తరించాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్రం ప్రారంభించిన హందర్ద్‌ తెలంగాణ రాజధానిలో రెండో యూనాని వైద్య కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. తెలంగాణ ఉపముఖ్య మంత్రి మహమూద్‌ఆలీ ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. హందర్ద్‌ ఇండియా చీఫ్‌ మార్కె టింగ్‌ అధికారి మన్సూర్‌ ఆలీ మాట్లాడుతూ సహజ మూలికా ఔషధాల ద్వారా పరిష్కార మార్గాలు కల్పిస్తాని కస్టమర్లలో పెరిగిన డిమాండ్‌మేరకు ఆరోగ్యం, స్వస్థత పర్శిమ అభివృద్ధిని సాధిస్తున్నదన్నారు. ప్రముఖ యునాని బ్రాండ్లు మూలికలతో కూడిన ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తుల తయారీలో హందర్ద్‌ ఇండియా పరంగా రూహ్‌ అఫ్జా, సఫీ బ్లడ్‌ప్యూరిఫ యర్‌, రోఘన్‌ బాదం, శిరిన్‌ జోషినా సువాలిన్‌, చింకారా ట్రానిక్‌ ప్రముఖమైనవని ఆయన అన్నారు. మధుమేహం, కాలేయం, హృద్రోగం, పిత్తాశ యం, సంతానోత్పత్తి, మహిళల ఆరోగ్యం, కిడ్నీ మూత్రవ్యాధులు వంటి సమస్యలకు యునాని ఔషధాలు ఎంతో ఉపకరిస్తాన్నారు. ఏడాది ఆరు కేంద్రాలుగా విస్తరించదలిచామని, వచ్చే ఏడాదికి పది యునాని కేంద్రాల ఏర్పాటుకు విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.600కోట్లుగా ఉన్న హందర్ద్‌ టర్నోవర్‌ వచ్చే ఏడాదికి 20శాతం పెరిగే అంచనాలున్నాయని మన్సూర్‌ ఆలీ వివరించారు.
1entertainment
కొంచెం అయినా సిగ్గు ఉండాలి అంటు బూతులు తిట్టిన అర్జున్ కపూర్ Highlights చెల్లిపై ప్రేమను చూపించిన అర్జున్ కపూర్ శ్రీదేవి మరణంతో ఒక్కసారిగా మొత్తం కుటుంబం శ్లోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి మరణాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నకుటుంబ సభ్యులు. అమ్మ కుచ్చిలుగా పెరిగిన పిల్లలు అయోమయంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే అన్ని సర్దుమనిగి ఓ కొలిక్కి వచ్చారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే... శ్రీదేవి ఉన్నత వరకు బోని కుటుంబానికి అర్జున్ కపూర్ కు మధ్య మాటలు లేవు. అర్జున్ కపూర్ కనీసం తన తండ్రి బోనితో కూడా ఆంటీ ముట్టనట్టుగా వ్యవహరించేవాడు. కానీ ఇప్పుడు వారి మధ్య బంధం బాగా బలపడింది. తల్లిని కోల్పోయిన జాన్వీ, ఖుషిని అర్జున్ కపూర్ బాధ్యతగల అన్నగా చేరదీస్తున్నాడు. వారికీ అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తన్నాడు.   ఇటీవల బోనీ కపూర్ తన కుమార్తెలతో అర్జున్ కపూర్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో జాన్వీ వేసుకున్న డ్రెస్ ని హైలైట్ చేస్తూ ఓ వెబ్ సైట్ అసభ్యంగా ఫోటో చిత్రీకరించింది. ఈ విషయం అర్జున్ కపూర్ దృష్టికి రావడంతో అతడు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సదరు వెబ్ సైట్ ని బూతులు తిడుతూ తన ఆగ్రహం వ్యక్తం చేసాడు. మీరు చేసింది సిగ్గుమాలిన చర్య అంటూ బుద్ది చెప్పాడు. యువతీ పట్ల ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ అర్జున్ కపూర్ ప్రశ్నించడం విశేషం. అర్జున్ కపూర్ ఘాటు రియాక్షన్ కు నెటిజన్ల నుంచి మద్దత్తు లభిస్తోంది. చెల్లెళ్లపై అర్జున్ కపూర్ ఇలా తన ప్రేమని చాటుకున్నాడని అర్జున్ కపూర్ అభిమానులు అంటున్నారు. Last Updated 13, Apr 2018, 3:26 PM IST
0business
Hyderabad, First Published 1, Feb 2019, 8:14 PM IST Highlights  జయప్రద,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి".  ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో    భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని  విధంగా ఓ  సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న  ఈ చిత్రం అతి  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సువర్ణ సుందరి  కార్ల ర్యాలీ ని చిత్ర యూనిట్ గురువారం ప్రారంభించారు. ‌ దర్శకుడు సూర్య ఎమ్‌.ఎస్.ఎన్ మాట్లాడుతూ.. సువర్ణ సుందరి ప్రమోషన్స్ ను ఈ రోజు నుంచి ప్రారంభించాము.  కార్లను సువర్ణ సుందరి థీమ్ పొస్టర్స్ తొ సిద్దం చేసి ఎపి ,తెలంగాణా అంతటా  ట్రావెల్ అయ్యెలా పబ్లిసిటీ చెయ్యనున్నాము. ఇదే కాక మరిన్ని వైవిధ్యమైన కాన్సెప్ట్ లతొ మా సినిమాను ప్రేక్షకులకు చెరువయ్యెలా ప్లాన్ చెస్తున్నాము. ఫిబ్రవరి 5న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చెస్తున్నాము. ఇప్పటికే విడుదలైన టీజర్ , పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. సాయి కార్తీక్ మాట్లాడుతూ..  దర్శకుడు సూర్య అత్యంత ప్రతిష్టాత్మకంగా , క్వాలిటీగా ఈ చిత్రాన్ని తెరమీదకు తీసుకు వస్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్ దాదాపు 45 ని. ఈ సినిమాలొ ఉంటుంది. అందువల్లే సినిమా ప్రేక్షకుల ముందుకు ఆలస్యంగా రానుందన్నారు‌.  సినిమాటోగ్రాఫర్ ఎల్లు మహంతి మాట్లాడుతూ.. నేనిప్పటి వరకు చేసిన చిత్రాలలొ ది బెస్ట్ వర్క్ సువర్ణ సుందరి లొనె ఉంటుంది. వందల కొట్ల భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గని కంటెంట్, క్వాలిటిని ఈ సువర్ణ సుందరి లొ చూస్తారన్నారు. జయప్రద,పూర్ణ,  సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎల్లు మహంతి, సంగీతం: సాయి కార్తిక్‌, ఎడిటింగ్‌: పవ్రీణ్‌ పూడి. నిర్మాత: ఎమ్.ఎల్.లక్ష్మి, దర్శకత్వం: సూర్య ఎమ్‌.ఎస్.ఎన్ Last Updated 1, Feb 2019, 8:14 PM IST
0business
ఫైనల్లో శతకం బాదేసిన పాక్ ఓపెనర్ TNN| Jun 18, 2017, 05.20 PM IST ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ శతకం బాదేశాడు. కెరీర్‌లో నాలుగో వన్డే ఆడుతున్న జమాన్ కేవలం 92 బంతుల్లోనే 12x4, 2x6 సాయంతో 100 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ 31వ ఓవర్ వేసిన స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌ ఆడి మిడ్ వికెట్‌ దిశగా బౌండరీ బాదిన జమాన్ కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో వ్యక్తిగత స్కోరు 3 వద్దే జమాన్ ఔటైనా.. ఆ బంతిని బుమ్రా నోబాల్‌గా వేయడంతో ఈ ఓపెనర్‌కి జీవనదానం లభించింది. దొరికిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్న జమాన్ మరో ఓపెనర్ అజహర్ అలీతో కలిసి తొలి వికెట్‌కి 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే శతకం తర్వాత దూకుడు పెంచిన జమాన్ (114: 106 బంతుల్లో 12x4, 3x6).. జట్టు స్కోరు 200 వద్ద హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో భారీ షాట్ కోసం ప్రయత్నించి జడేజా చేతికి చిక్కాడు. డీప్ పాయింట్‌ దిశగా వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి జడేజా కళ్లుచెదిరే రీతిలో బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు.
2sports
Hyderabad, First Published 14, May 2019, 3:05 PM IST Highlights తెలుగులో బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతున్న జబర్దస్త్ షోకి ఇప్పటివరకు నాగబాబు, రోజాలు జడ్జిలుగా వ్యవహరించారు.  తెలుగులో బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతున్న జబర్దస్త్ షోకి ఇప్పటివరకు నాగబాబు, రోజాలు జడ్జిలుగా వ్యవహరించారు. అయితే ఈ ఇద్దరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయడంతో జబర్దస్త్ షోకి కాస్త గ్యాప్ ఇచ్చారు. దీంతో షో నిర్వహకులు శేఖర్ మాస్టర్, నటి మీనాలను తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ రోజా రీఎంట్రీ ఇచ్చి షోలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. నాగబాబు కూడా త్వరలోనే షోలో పాల్గొంటానని చెప్పారు. అయితే తాజాగా ఈ షోలో మరో సెలబ్రిటీ జడ్జి దర్శనమిచ్చింది. ఆమె మరెవరో కాదూ.. సీనియర్ హీరోయిన్ సంఘవి. రోజాతో కలిసి సంఘవి జబర్దస్త్ షో జడ్జిగా వ్యవహరించారు. చూస్తుంటే మీనా స్థానంలో సంఘవిని తీసుకొచ్చినట్లుగా అనిపిస్తోంది. కన్నడకి చెందిన సంఘవి పదిహేనేళ్ల క్రితం హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. దాదాపు అప్పటి అగ్ర  హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగర్జున వంటి స్టార్ల సరసన నటించి మెప్పించింది. మళ్లీ ఇంతకాలానికి 'జబర్దస్త్' షోలో కనిపించి షాక్ ఇచ్చింది. నాగబాబు రీఎంట్రీ ఇచ్చేవరకు సంఘవిని కంటిన్యూ చేస్తారని అంటున్నారు. తాజాగా విడుదల చేసిన 'జబర్దస్త్' ప్రోమోలో సంఘవి చేసిన సందడి ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.  Last Updated 14, May 2019, 3:05 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఆ బాధతో రెండు రోజులు నిద్రపట్టలేదు : ఐశ్వర్య కాల్షీట్లు సర్దుబాటు చేయలేక కమల్‌ హాసన్‌, శంకర్‌ల ఇండియన్‌ 2 నుంచి తప్పుకున్న ఐశ్వర్య రాజేష్‌కు ఆ బాధతో రెండు రోజుల పాటు నిద్రకూడా పట్టలేదట. Samayam Telugu | Updated: Oct 2, 2019, 12:23PM IST ఐశ్వర్య రాజేష్‌ తమిళ్‌తో పాటు తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న భామ ఐశ్వర్య రాజేష్‌. కోలీవుడ్ మూవీ కాక్కముట్టైతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య, ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తోంది. తెలుగు, తమిళ్‌తో పాటు మలయాళ, హిందీ ఇండస్ట్రీలలోనూ అడుగు పెట్టి బహు భాషానటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా ఈ భామ ఓ సినిమా అవకాశం కోల్పోవడంపై స్పందించారు. కోలీవుడ్‌లో స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న ఐశ్వర్యను లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 సినిమా కోసం సంప్రదించారు. కమల్‌, శంకర్‌ల కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఐశ్వర్య కూడా వెంటనే ఓకే చెప్పేసింది. గత ఏడాది డిసెంబర్‌లో సినిమాను ప్రారంభించాలనే ఆలోచనతో ఐశ్వర్య డేట్స్‌ కూడా తీసుకున్నారు. Also Read: ఫ్యాన్స్‌ అంటే వాళ్లే.. అప్పుడు సాహో ఇప్పుడు సైరా! కానీ ఆర్థిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల ఇండియన్‌ 2 షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఈలోగా ఐశ్వర్య ఇతర చిత్రాలతో బిజీ అయ్యింది. ఆగస్టులో ఇండియన్‌ 2 షూటింగ్‌ ప్రారంభమయ్యే సమయానికి ఐశ్వర్య డేట్స్‌ ఖాళీ లేకపోవటంతో ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని మీడియాతో షేర్‌ చేసుకున్న ఐశ్వర్య, అంత భారీ చిత్రాన్ని వదులుకోవాల్సి రావటం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపింది. కమల్‌ హాసన్‌ లాంటి నటుడితో కలిసి నటించే అవకాశం వదులుకోవాల్సి రావటంతో రెండు రోజులు అసలు నిద్రకూడా పట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ భామ చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తెలుగులో రెండు, తమిళ్‌లో నాలుుగు సినిమాలు సెట్స్‌ మీద ఉన్నాయి. మరో మూడు తమిళ చిత్రాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
కోహ్లీ.... రోహిత్ శర్మ ఎక్కడ..? First Published 2, Aug 2019, 12:12 PM IST గత కొద్ది రోజులుగా.. కోహ్లీ, రోహిత్ శర్మ ల మధ్య విభేదాలు నడుస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే విరాట్ కోహ్లీ స్పందించాడు. అవన్నీ వట్టి రూమర్స్ అని... అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారు అని ప్రశ్నించారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య ఏదో నడుస్తోంది అన్నది మాత్రం అందరికీ అర్థమౌతోంది. దీనిపై ఎవరు ఏం చెప్పినా... వారి ప్రవర్తన మాత్రం విభేదాలు నిజమనేలానే ఉన్నాయి. తాజాగా... కోహ్లీ పెట్టిన పోస్టు మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. ఇంతకీ మ్యాటరేంటంటే... గత కొద్ది రోజులుగా.. కోహ్లీ, రోహిత్ శర్మ ల మధ్య విభేదాలు నడుస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే విరాట్ కోహ్లీ స్పందించాడు. అవన్నీ వట్టి రూమర్స్ అని... అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారు అని ప్రశ్నించారు. దీనిపై టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించారు. ‘ జట్టులో ఆటకన్నా ఎవరు గొప్పకాదు. అది కెప్టెన్ విరాట్ అయినా, నేనైనా.. ఇంకెవరైనా. అందరం జట్టు కోసం ఆలోచించేవాళ్లమే. జట్టులో విభేదాలుంటే అన్ని ఫార్మాట్లలో ఇంత నిలకడగా.. ఇన్ని సంవత్సరాలు జట్టు రాణించేది కాదు. డ్రెస్సింగ్ రూంలోని ఓ వ్యక్తిగా చెబుతున్నా జట్టులో ఎలాంటి విభేదాలు లేవు’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు. అయితే... రవిశాస్త్రి చెప్పిన ‘‘ అందరూ జట్టు కోసమే ఆలోచిస్తారు’’ అన్న కామెంట్స్ కి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా స్పందించాడు. ‘‘ తాను జట్టు కోసం కాదు... దేశం కోసం ఆడతాను’’ అంటూ పోస్టు పెట్టి.. తాను బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగుపెడుతున్న ఫోటోని ఒకదానిని పోస్టు చేశాడు. రవిశాస్త్రి కామెంట్స్ కి రోహిత్ శర్మ ఇచ్చిన సమాధానం పలు అనుమానాలకు దారి తీసింది. ఈ విషయం పక్కన పెడితే... తాజాగా... కోహ్లీ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. టీం ఇండియా సభ్యులతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. అందులో అందరూ బ్లూ కలర్ జెర్సీ వేసుకొని చాలా ఆనందంగా కనిపించారు. అయితే... ఆ ఫోటోలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించకపోవడం గమనార్హం. రోహిత్ శర్మ లేకుండా మిగిలిన జట్టుతో కలిసి దిగిన ఫోటోని కోహ్లీ షేర్ చేశాడు. దీనిని గమనించిన అభిమానులు మాత్రం కోహ్లీని వదలడం లేదు. కోహ్లీ బాయ్... రోహిత్ శర్మ ఎక్కడ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. జట్లులో అందరూ ఉండి... కేవలం రోహత్ శర్మ లేకపోవడం వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే పుకారుకి బలం తీసుకువస్తోంది. జట్టులో సభ్యుల మధ్య సమన్వయం లేకుంటే.. వెస్టిండీస్ తో జరిగే సిరీస్ ఎలా గెలుస్తారంటూ అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు. మరి దీనిపై కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి. Recent Stories
2sports
Hyderabad, First Published 15, Aug 2019, 12:05 PM IST Highlights స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఏమిటా అని గత కొన్ని రోజులుగా కన్ఫ్యూజన్ కి దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఏమిటా అని గత కొన్ని రోజులుగా కన్ఫ్యూజన్ కి దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. ఊహించని విధంగా స్టైలిష్ స్టార్ కి సెట్ చేసిన ఈ క్లాసిక టైటిల్ ని త్రివిక్రమ్ ఎలా ఆలోచించాడో అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.  ఇక బన్నీ లుక్ కూడా చాలా క్లాస్ గా ఉంది మురళి శర్మ ఎంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్ అనగానే.. ఊహించని విధంగా బన్నీ తనకు సూటయ్యే డైలాగ్ ని వదిలాడు. ఇవ్వలేదు.. వచ్చింది అంటూ తాను సినిమా చేయడానికి తీసుకున్న గ్యాప్ ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక సినిమాలో ఈ డైలాగ్ ఎందుకు వచ్చింధో సినిమా చూస్తే అర్ధమవుతుంది.  పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో టబు - సుశాంత్ - నవదీప్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ - హారిక హాసిని క్రియేషన్స్ లో సినిమాను అల్లు అరవింద్ - చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం: థమన్.  Last Updated 15, Aug 2019, 1:02 PM IST
0business
yuvraj singh wants to win back no. 4 slot in indian cricket team యువీ ‘యోయో’లో పాసవ్వు చాలు..! భారత్ జట్టులోకి పునరాగమనం చేసేందుకు భారత సీనియర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కి మరో అవకాశం. డిసెంబరు 10 నుంచి శ్రీలంకతో TNN | Updated: Nov 10, 2017, 08:23AM IST భారత్ జట్టులోకి పునరాగమనం చేసేందుకు భారత సీనియర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కి మరో అవకాశం. డిసెంబరు 10 నుంచి శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నెల ఆఖరున వన్డే, టీ20ల కోసం జట్టుని సెలక్టర్లు ప్రకటించనున్నారు. అప్పటికి యోయో ఫిటెనెస్ టెస్టులో యువరాజ్ పాసైతే జట్టులో స్థానం కల్పించేందుకు తమకి ఎలాంటి అభ్యంతరం లేదని సెలక్టర్లు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో ఇప్పటికే రెండు సార్లు యోయో టెస్టులో విఫలమైన యువీ.. మరోసారి ఈ టెస్టు కోసం నేషనల్ క్రికెట్ అకాడమీలో సిద్ధమవుతున్నాడు. భారత్ జట్టులో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ స్థానం (నెం.4)లో దాదాపు ముగ్గురు యువ క్రికెటర్లని పరీక్షించినా అందరూ విఫలమయ్యారు. కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్ వరుసగా తమ అవకాశాల్ని చేజార్చుకున్నారు. దీంతో ఫిటెనెస్ టెస్టులో యువీ పాసైతే.. మళ్లీ జట్టులో పాగా వేసేందుకు ఇదే మంచి తరుణం.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV డోపింగ్ వివాదంలో నర్సింగ్ కు క్లీన్ చిట్ భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై వెలుగు చూసిన డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెడుతూ క్లియరెన్స్ ఇచ్చింది. TNN | Updated: Aug 2, 2016, 06:15AM IST భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై వెలుగు చూసిన డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెడుతూ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఆయన రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు మార్గం సుగుమం అయ్యింది. నాడా-2015 యాంటీ కాపీయింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం నర్సింగ్ కు ఉపశమనం లభించింది. దీంతో భారత్ నుంచి 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ ప్రాతినిథ్యం షురూ అయ్యింది. నర్సింగ్ తీసుకున్న డ్రింక్‌ లో ఉత్ప్రేరకాలు కలిపారని నాడా తెలిపింది. నర్సింగ్ యాదవ్ దోషి కాదని నాడా తేల్చింది. నర్సింగ్ యాదవ్‌పై బ్యాన్ తొలగడంతో అతడి అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. వారణాసిలో అతని ఇంటి వద్ద పండుగ వాతావారణం నెలకొంది. గతంలో నర్సింగ్‌ డోపీగా తేలడంతో అతడి స్థానంలో భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రవీణ్‌ రాణా (74 కిలోల)ను ఒలింపిక్స్‌ కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఐతే నర్సింగ్‌ డోప్‌ పరీక్షలో విజయవంతం కావడంతో ప్రస్తుతం ఇతనే ఆడనున్నారు. పతకంతో తిరిగొస్తా ‘‘ఆఖరికి నిజమే గెలిచింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఉదంతాన్ని ఇంతటితో మరిచిపోయి పూర్తిగా ఒలింపిక్స్‌ పై దృష్టి సారిస్తా. రియో నుంచి పతకంతో తిరిగొస్తా’’ అంటూ నర్సింగ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. నీకే నా మద్దతు
2sports
Rice Brain oil వంటనూనెల మార్కెట్‌లో హైదరాబాద్‌, మే 9: ఆరోగ్యకర మైన వంటనూనెల తయారీలో అగ్రగామిగా కొనసాగుతున్న జెమినిఎడిబుల్‌ ఆయిల్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా తాజాగా మార్కెట్‌కు తెచ్చిన ఫ్రీడమ్‌బ్రాండ్‌రైస్‌బ్రాన్‌ ఆయిల్‌పై విస్తృత మార్కెట్‌ వాటా లక్ష్యంతో ముందుకువెళుతోంది. ఎక్కువ గా ధాన్యం పొట్టు నుంచి తీసిననూనెగా ఎంతో ప్రసిద్ధి చెందుతుందని, సరైన రీతిలో శాచురే టెడ్‌, మోనో శాచురేటెడ్‌, పాలీ శాచురేటెడ్‌ కొవ్వు ఉంటుందని అందువల్లనే అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌, ప్రపంచ ఆరోగ్యసంస్థలు ఉత్తమమైన వంటనూనెగా సిఫారసు చేస్తున్నా యని జెమిని చెపుతోంది. కంపెనీ ఎండి ప్రదీప్‌ చౌదరి మాట్లాడుతూ ఫ్రీడమ్‌బ్రాండ్‌ ప్రయాణం అత్యద్భుతంగా ఉందని, తమ వంట నూనెల వినియోగం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడు తుందని, రోగనిరోధకశక్తి వృద్ధి చెందుతుందని, మెనోపాజ్‌ లక్షణాల నుంచి ఉపశమనం వంటివి ఉంటాయని పరీక్షల్లోనే తేలిందన్నారు. గుండెకు సంబంధించిన కార్డియోవాస్కులర్‌ రోగాలు సైతం నివారిస్తుందన్నారు. రైస్‌బ్రాన్‌ ఆయిల్‌లో ఒరి జనాల్‌ ఉండటంవల్ల హెచ్‌డిఎల్‌, ఎల్‌డిఎల్‌ నిష్పత్తిని వృద్ధిచేసి గుండెకు అత్యంత అనువైన ఆయిల్‌గా మారుస్తుందని ఆయ న అన్నారు. వంటనూనెల్లో కొత్తగా వచ్చి న రైస్‌బ్రాన్‌ ఆయిల్‌లో శాచురేటెడ్‌, మోనోశాచురేటెడ్‌ పాలీఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ తగు మోతాదులో ఉండటం వల్ల ఆరోగ్యకరంగా ఉంటుం దని వివరించారు. అంతర్జాతీయంగా వంట నూనెల మార్కెట్‌ 165 మిలియన్‌టన్ను లకుపైగా ఉందని అంచనా. 2015లో రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ మార్కెట్‌ దాదాపు 1.2 మిలి యన్‌ టన్నులుగాఉంది. భారత్‌లోరైస్‌బ్రాన్‌ మార్కెట్‌ మరింత ముందుకు వెళుతున్న దనిఅన్నారు. 2014లో900కిలో టన్నులుగా ఉన్న రైస్‌బ్రాన్‌ నూనె ఉత్పత్తి చైనా తర్వాత భారత్‌రెండో అతిపెద్ద మార్కెట్‌గా మారేందు కు దోహదంచేసింది. 2014లో 200కిలో టన్నుల రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ను ఉత్పత్తి చేశారు. జపాన్‌, థాయిలాండ్‌లతో ్కపోలిస్తే భారత్‌ మంచి మార్కెట్‌గా నిలిచిందని ప్రదీప్‌చౌదరి వివరించారు.
1entertainment
Hyderabad, First Published 18, Sep 2018, 4:45 PM IST Highlights సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మెగా, నందమూరి ఫ్యామిలీ ఫాన్స్ సోషల్ మీడియాలో యుద్ధాలకు దిగేవారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదాలే జరిగాయి.  సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మెగా, నందమూరి ఫ్యామిలీ ఫాన్స్ సోషల్ మీడియాలో యుద్ధాలకు దిగేవారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదాలే జరిగాయి. అయితే వీటిని కంట్రోల్ చేయడానికి హీరోలందరూ ఒక్కటిగా నిలుస్తూ తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని అభిమానులు కూడా కలిసి ఉండాలని సూచించేవారు. యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ కారణంగా హిట్ సినిమా ఫ్లాప్ అవ్వదు కదా.. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులే సినిమాను ఆదరిస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ అభిమానులు హోస్ట్ నానిపై విరుచుకుపడుతున్నారు. కౌశల్ కోసం కౌశల్ ఆర్మీ తయారైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వీళ్లు చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇతర హౌస్ మేట్స్ అభిమానులను దూషించడం, విమర్శించడం వంటివి కూడా చేస్తుంటుంది కౌశల్ ఆర్మీ. హోస్ట్ నానిపై కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తోంది ఈ ఆర్మీ. గత కొద్దిరోజులుగా నాని.. కౌశల్ కి వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో నీ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ నానిని బెదిరిస్తున్నారు. నాని నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాను టార్గెట్ చేస్తామని కౌశల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మెసేజ్ లు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కౌశల్ ఆర్మీ తలచుకుంటే నీ సినిమా ఫ్లాప్ అంటూ వాగ్దానాలు కూడా చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి! Last Updated 19, Sep 2018, 9:29 AM IST
0business
Visit Site Recommended byColombia Also Read: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు.. పూర్తి వివరాలు! తాజ్ మహల్ టూర్ సికింద్రాబాద్ స్టేషన్‌ను ప్రారంభమౌతోంది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో టూర్ ఉంటుంది. ఇది ఉదయం 6.50కు కదులుతుంది. రెండో రోజు న్యూఢిల్లీ వెళ్తారు. ఉదయం 9.50 అక్కడ దిగుతారు. హోటల్‌కు తీసుకెళ్తారు. కుతుబ్‌మినార్, రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, రాజ్‌ఘాట్ వంటి ప్రదేశాలను చూపిస్తారు. రాత్రికి హోటల్‌లోనే ఉండాలి. Also Read: ‘పీఎఫ్ ఖాతాదారులకు రూ.80,000.. లిస్ట్‌లో పేరు ఉందో లేదో చూసుకోండి’.. ఈపీఎఫ్‌వో క్లారిటీ! మూడో రోజు రోడ్డు మార్గంలో జైపూర్ వెళ్లాలి. అక్కడ కృష్ణ కి ధని చూపిస్తారు. రాత్రికి అక్కడే ఉండాలి. నాలుగో రోజు జైపూర్‌లోనే అమీర్ ఫోర్ట్, హవా మహల్, జంతర్ మంతర్, నహర్‌ఘర్, జల్ మహల్, సిటీ ప్యాలెస్, బిర్లా మందిర్, జైఘర్ ఫోర్ట్ వంటి ప్రదేశాలు చూపిస్తారు. Also Read: ఎస్‌బీఐ బంపరాఫర్.. 35 శాతం తగ్గింపు + 10 శాతం క్యాష్‌బ్యాక్.. 6 రోజులే గడువు! ఐదో రోజు ఆగ్రాకు వెళ్లాలి. దారిలోనే ఫతేపూర్ సిక్రి చూపిస్తారు. తర్వాత ఆగ్రాలో తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ వంటి వాటిని వీక్షించొచ్చు. తర్వాత అక్కడి రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రెడీగా ఉంటుంది. ఆరో రోజు సికింద్రాబాద్‌లో దిగుతాం. దీంతో టూర్ పూర్తవుతుంది. టూర్‌లో ఫుడ్, హోటల్‌లో ఉండటం వంటి ఖర్చులన్నీ ఐఆర్‌సీటీసీనే చూసుకుంటుంది.
1entertainment
Debeers పూర్తిస్థాయి ఉత్పత్తికి వస్తున్న డీబీర్స్‌ గనులు టొరంటో(కెనడా): కెనడా వాయవ్య ప్రాదే శిక ప్రాంతంలో ఉన్న గహ్‌చో క్యు§్‌ు డైమండ్‌మైన్‌ వచ్చే ఆరువారాల్లో పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తికి వస్తుందని అంచనా. ఆంగ్లో అమెరికన్‌ యూనిట్‌ డిబీర్స్‌, కెనడి యన్‌ భాగస్వామి మౌంటెన్‌ ప్రావిన్స్‌ డైమండ్స్‌ మంగళ వారం ఇదే అంశం ప్రకటించాయి. ఆర్కిటిక్‌ గనుల్లో మొదటి వజ్రాల ఉత్పత్తి గత ఏడాదే ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యున్నత గ్రేడ్స్‌లో ఉన్న వజ్రాలను ఉత్పత్తిచేసిం ది. ఏడాదికి 4.5 మిలియన్‌ క్యారెట్ల వజ్రాలను వెలికితీస్తుందని, 13ఏళ్ల పాటు ఈగనులకు జీవితకాలం ఉందని, డీబీర్స్‌ కంపెనీ ఈ గనుల్లో 51శాతం వాటాతో ఉందని తేలింది. మిగిలినవాటాలు మౌంటెన్‌ ప్రావిన్స్‌ డైమండ్స్‌ కు ఉన్నాయి. డీబీర్స్‌ సిఇఒ బ్రూస్‌ క్లీవర్‌ మాట్లాడుతూ చల్లనివాతావరణం కూడా ఉత్పత్తి నిలిచిపోవడానికి కొంతకారణం అయిందని, కొన్ని బాలారిష్టాలు ఉన్నా యని తిరిగిట్రాక్‌లోనికి వస్తుందని వెల్లడించారు. మౌం టెన్‌ప్రావిన్స్‌ డైమండ్స్‌ సిఇఒ ప్యాట్రిక్‌ ఇవాన్స్‌ మాట్లా డుతూ షెడ్యూలుకంటే నెలరోజులు వెనుకబడిందని, అయితే పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తికి వచ్చే ఆరునెలల్లో చేరుతుందని వెల్లడించారు. 2015లో ఉన్న మందగ మనం నుంచి ఈ ఏడాది కొంత తేరుకున్నట్లు డీబీర్స్‌ కంపెనీ వెల్లడించిన ఆర్థికఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. కంపెనీ ఎబిడిటాను చూస్తే 42శాతంగా ఉంది. 1.4 బిలియన్‌ డాలర్లని ప్రకటించింది. వజ్రాలకు డిమాండ్‌ పెరిగిందని, ఒక్క క్యారెట్‌కు 19శాతం ఖర్చులు కూడా ఆదా అయినట్లు ప్రకటించింది. 2017 సంవత్సరం మరింత ఆశాజనకంగా ఉంటుందని, అమెరికా వజ్రా లకు అతిపెద్ద మార్కెట్‌ కావడంతో ఖచ్చితంగా రికవరీ ఉంటుందని అన్నారు. అయితే వజ్రాలకు సింథ టిక్‌ వజ్రాల నుంచి అతిపెద్ద విఘాతం కలుగు తోందని, అక్రమ ఉత్పత్తిదారులు వారు గనుల నుంచి తీసినవి కాకుండా మానవతయారీ వజ్రా లను విక్రయించి నమ్మబలుకుతున్నట్లు కంపెనీ లు చెపుతున్నాయి. ప్రతివజ్రానికి డీబీర్స్‌ ధృవీకరణ, గుర్తింపు ఇస్తుందని ప్రకటించింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగంనుంచి డిమాండ్‌ తగ్గిందని, అంచనాలకు మించి సరఫర ాకారణంగా డిమాండ్‌ తగ్గినా ఇటీవలికాలంలో పుంజుకుందని మౌంటెన్‌ డైమండ్స్‌ సంస్థ అధిపతి క్లీవర్‌ వెల్లడించారు. ఎలిమెండ్‌ సిక్స్‌ పారిశ్రామిక వజ్రాలు గనుల ఉత్పత్తిదారులకు పారిశ్రామికరంగం నుంచి మంచి డిమాండ్‌ రాగలదని అంచనా. కొత్త టెక్నాలజీ వినియోగంతో ఫోరెన్సిక్‌ కటింగ్‌ యంత్ర సామగ్రిసాయంతో మంచి నాణ్యమైన వజ్రాలను రాబట్టగలుగుతున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి.
1entertainment
రిలయన్స్‌ జియోకు వొడాఫోన్‌ షాక్‌! - రూ.999లకే 'స్మార్ట్‌'ఫోన్‌తో 'ఎంట్రీ' ముంబయి: దేశీయ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ ఎంట్రీ లెవల్‌ ఫోన్ల విభాగంలోకి అడుగపెట్టనుంది. మార్కెట్లో రిలయన్స్‌ జియో సంస్థ చౌక ధరకే అందిస్తున్న 4జీ ఫీచర్‌ఫోన్‌ను పోటీగా వొడాఫోన్‌ సంస్థ కేవలం రూ.999లకే 4జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరకే ఫోన్‌లను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇప్పుడు వొడాఫోన్‌ కూడా రూ.999లకే ఎంట్రీ లెవల్‌ 4జీ ఫోన్‌ను ప్రకటించడం విశేషం. ఇందుకోసం దేశీయ సెల్‌ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌తో కలిసి భారత్‌-2 ఆల్ట్రా పేరుతో 4జీతో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టుగా వొడాఫోన్‌ వెల్లడించింది. దీని ధర రూ.2899. అయితే 36 నెలల తర్వాత వొడాఫోన్‌ సంస్థ రూ.1,900లను వినియోగదారుడికి తిరిగి చెల్లించనుంది. భారత్‌-2 అల్ట్రా ఫీచర్లు ఇవే..- 4 అంగుళాల తెర - 1.3 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌ - 512 ఎంబీ ర్యామ్‌ - 4జీబీ మెమొరీ - 2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 0.3 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా - ఆండ్రాయిడ్‌ 6.0 - 1300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
విరాట్ కోహ్లీ అంత మొనగాడేమీ కాడు Highlights టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంత మొనగాడేమి కాదని వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంత మొనగాడేమి కాదని వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది.. ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ..  కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో భారత్ ధీమాగా ఉంది.. ఈ క్రమంలో అండర్సన్ మాట్లాడుతూ.. క్రికెట్ ప్రపంచంలో శక్తిమంతులు ఎవరూ ఉండరు.. ఎంతటి కాకలు తీరిన బ్యాట్స్‌మెన్ అయినా సరే ఏదో ఒక బౌలర్ చేతిలో... ఏదో ఒక బంతికి ఔటవ్వాల్సిందే. కోహ్లీ కూడా దీనికి మినహాయింపు కాదు. తమ గెలుపును అడ్డుకుంటున్న కోహ్లీ వికెట్ ఎలా దక్కించుకోవాలన్న దానిపై తాము కసరత్తు చేశామని.. అయితే టాయిలెండర్ల సాయంతో కోహ్లీ బ్యాటింగ్ చేస్తే మాత్రం అతనిని ఔట్ చేయడం కష్టమేనని అండర్సన్ అంగీకరించాడు. మా ఫీల్డింగ్ ఏ మాత్రం బాలేదు.. గత రెండేళ్ల నుంచి తమ జట్టును ఈ సమస్య బాగా పీడిస్తోందని.. అదే కోహ్లీకి రెండు సార్లు జీవనదానాలను ఇచ్చిందని జేమ్స్ అన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌ నుంచి తమ ఫీల్డింగ్ మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. సహచరులంతా వెనుదిరిగిన కరన్ ధాటిగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సాయపడ్డాడని అండర్సన్ ప్రశంసించాడు. 194 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత జట్టు 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి విరాట్ కోహ్లీ 43 పరుగులతో, దీనేశ్ కార్తీక్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
2sports