text
stringlengths
101
143k
timestamp
stringlengths
0
20
url
stringlengths
0
1.48k
source
stringclasses
5 values
భేషజాల కప్ప | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com Sat 29 Feb 22:53:11.439725 2020 ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది. కప్ప మడుగుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, ''ఏరు చేపా! నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి'' అంటూ అరవడం మొదలెట్టింది. కప్ప మాటలకు చేప ఖంగుతింది. అప్పటివరకు దానితో ఎవరూ అలా మాట్లాడలేదు. అది కప్పను ఏమీ అనకుండా మడుగులోపలికి వెళ్లిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదల్లేదు. మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది. ''నువ్వొక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనలేవు. కానీ నేను, నీటిలో ఈదగలను, నేలమీద బతకగలను'' అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. చేపమాత్రం ఏమీ మట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడ లేదు. దాంతో కప్పకు కోపమొచ్చింది. కప్ప తన గొప్పలను ఏకరువు పెడుతూ ఉండిపోయింది. ''నువ్వు కనీసం మాట్లాడగలవా? నేను శ్రావ్యంగా పాడగలను కూడా'' అంటూ మడుగులో నుంచి ఒడ్డుకు ఎగిరి ''బెక బెక'' మని అరవడం మొదలెట్టింది. అలాగే చాలాసేపు అరవసాగింది. కప్ప బెకబెకలు పక్కనే పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి. తనను నిద్రలేపిందెవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకొచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనబడింది. అంతే ఒక్క ఉదుటున కప్పపై దూకి కప్పను మింగేసింది. చేప చల్లగా నీటిలోకి జారుకుంది.
2020/05/29 01:38:57
http://api.navatelangana.com/Sopathi/964097
mC4
నగరి: టీడీపీ ఆరిపోయే దీపమని, అక్రమ కేసులకు భ యపడేది లేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. పట్టణ పరిధిలోని సీవీఆ ర్ కళ్యాణ మండపంలో ఆదివారం ఆర్కే రోజా అధ్యక్షతన నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ముఖ్యఅతిథులుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణకరరెడ్డి, జిల్లా కన్వీనర్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, పూతలపట్టు ఎమ్మెల్యే సు నీల్‌కుమార్, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జీ ఆది మూలం, రాష్ట్ర సంయుక్త కమిటీ సభ్యుడు పోకల ఆశోక్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడిని నియోజకవర్గ ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాలేదన్నారు. ఈ అక్కసుతోనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రోటోకాల్ పేరుతో పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రశ్నించిన వారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కే సులు పెట్టి జైలుకు పంపిన ఘనత ఎమ్మెల్సీకే దక్కుతుందని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కేజే కుమార్ కుటుంబం, నాయకులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శాసనసభ్యురాలైన తనపై నగరి జాతరలో దాడి జరిగి రెండేళ్లు గడిచినా ఇంత వరకు ఏం చర్యలు తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఈటీపీ ప్లాం ట్ ప్రారంభానికి అడ్డుపడుతూ, అధికారులను బెదిరి స్తూ, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 2019లో జగనే సీఎం చంద్రబాబు మోసపూరిత హామీలు ప్రజలకు తెలిసిపోయాయని, 2019లో ఎన్నికలలో జగనన్న సీఎం కావడం ఖాయమని రోజా పేర్కొన్నారు. అంత వరకు నాయకులు, కార్యకర్తలు ఓర్పుతో పని చేయాలని పిలుపునిచ్చారు. గడప గడపకూ వైఎస్సార్ ద్వారా టీడీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాక్షస పాలన కేజే కుమార్‌పై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, దీనికి భయపడేది లేదని మున్సిపల్ వైస్ చైర్మన్ పీజీ నీలమేఘం అన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ తుడుచిపెట్టుకొని పోతుందని, రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న పాలన రావాలని మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి అన్నారు. ఓడిపోయిన ముద్దుకృష్ణమనాయుడు నామినేట్ పదవి తీసుకుని ప్రజల్లో తిరుగుతూ చిచ్చుపెటుతున్నారని రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్ అన్నారు. అంతకుముందు అతిథులను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. సభావేదికపై జ్యోతి వెలిగించి, వైఎస్ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళ్లు అర్పించారు. సమావేశంలో విజయపురం, పుత్తూరు, నిండ్ర, వడమాలపేట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
2022-12-06T07:10:12Z
http://www.ysrcongress.net/2016/07/blog-post_80.html
OSCAR-2301
..హోమియో చికిత్స చికిత్స డయాబెటిస్ కి చెక్ ద్వారా డా. శ్రీకాంత్ మోర్లావర్ (CMD) మధుమేహం, ఈ వ్యాధితో బాధపడే వారి జీవితంలో తీపి అనే మాట కరువే, జీవితాంతం మందులు వాడడం, తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించడం క్రమం తప్పకుండా మందులు వాడినా రక్తం లోని చక్కర స్థాయిలు నియంత్రణలోకి రాకపోవడం ఇవన్ని వారు ఎదుర్కునే బాధలే ఇలాంటి వారికి కాన్స్టిట్యూషనల్ హోమియో మందుల ద్వారా ఉపశమనం లభించే అవకాశం ఉంది. దయాబెటిస్ మన శరీరంలో ఉపయోగించకుండ మిగిలిపోయిన చక్కర సాధారణ స్థాయికంటే ఎక్కువ మోతాదులో ఉండడాన్ని దయాబెటిస్ అంటాము దయాబెటిస్ 3 రకాలు: టైప్ 1 డయాబెటిస్ : 20 సంవత్సరాల వయస్సు లోపు కనిపించే ఈ సమస్య శరీర రోగనిరోధక వ్యవస్థ క్లోమ గ్రంథిలోని ఇన్సులిన్ ని ఉత్పత్తికి చేసే కణాలను నాశనం చేయడం వలన కలుగుతుంది టైప్ 2 దయాబెటిస్: 30 సంవత్సరాల వయసు్సు దాటిన వారిలో అవసరం అయిన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోయిన, ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ శరీర కణాలు సరిగా ఉపయోగించుకోలేక పోయినా ఈ సమస్య ఏర్పడుతుంది జిసటషనల్ డయాబెటిస్ : ఇది గర్భణీలలో కనిపిస్తుంది ల లక్షణాలు: దాహం, ఆకలి, మూత్రవిసర్జన అధికంగా అవడం, అసంకల్పితంగా బరువు తగ్గడం, త్వరగా నీరసించిపోవడం, ఒళ్లునొప్పులు గాయాలు నయం కాకపోవడం, చర్మ వ్యాధులు ఎక్కువగా రావడం, సెక్స్ కోరికలు తగ్గిపోవడం, కాళ్ళు మరియు చేతుల్లో తిమ్మిర్లు మంటలు 1000 అనిపించడం దుష్ట్రభావాలు: వ్యాధిని నిర్లక్ష్యం చేసి ఎక్కువ కాలం చెక్కర స్థాయిలు నియంత్రణలో లేకపోయినట్లయితే ఇది కళ్ళు, గుండె, కిడ్నీలు మరియు నరాలను దెబ్బతీస్తుంది చికిత్స: హొమియోకేర్లో మేము కాన్స్టిట్యూషనల్ హోమియో వైద్య విధానాన్ని అనుసరించి దయాబెటిస్ వ్యాధికి కాకుండా దయాబెటిస్తో బాధపడే వ్యక్తికి వైద్యం అందించడం ద్వారా వారిలోని మెటబాలిజం మెరుగుపడి రక్తంలోని చక్కర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. తద్వారా మనం దీని వలన కలిగే దుష్ప్రభావాలను దూరం చేయవచ్చు ..హోమియోకేర్ ద్వారా రోగనిరోధక వ్యవస్థకు బలం ప్రస్తుత చల్లటి వాతావరణానికి తగ్గట్టుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలా మంది తరచూ జబ్బు పడుతుంటారు. దీనికి కారణం మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలహీనపదదమే ప్రధాన కారణం సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ అనేది మన శరీరంలోని వివిధ అవయవాలు వాటి ప్రక్రియల సమ్మేళనంగా వ్యాధులను కలిగించే బాక్టీరియా వైరస్లు మొదలైన వాటినుండి శరీరానికి రక్షణ కలిపించే ఒక కీలకమైన వ్యవస్థ., ఇది కొంత వరకు వారసత్వంగా ఏర్పడితే మరికొంత వరకు మనం అవలంభించే జీవనవిధానాల ద్వారా ఏర్పడుతుంది రోగనిరోధక వ్యవస్థ సమతుల్యంగా ఉన్నంత వరకు ఆరోగ్యవంతంగా ఉంటాం. రోగనిరోధక వ్యవస్థ మామూలు స్థాయికంటే ఎక్కువ ఉత్తేజంగా ఉంటే రుమటాయిడ్ ఆర్డరైటిస్, సోరియాసిస్ వంటి వ్యాధులు మరియు తక్కువగా ఉన్నట్లయితే జలుబు వంటి వ్యాధులు కలుగుతుంటాయి ఇతర వైద్య విధానాలలో కేవలం వ్యాధి లక్షణాలను మాత్రమే తగ్గించడం వలన వ్యాధి పూర్తిగా అణిచివేయబడి వ్యాధి మూలాలు శరీరంలో అలాగే ఉండిపోతాయి. తద్వారా వ్యాధి మళ్ళీ తిరగబెట్టేదిగా ఉంటుంది, అది శరీరంలో నుండి పూర్తిగా తొలగించబడాలంటే మనం ప్రకృతి సిద్ధమైన వైద్యాన్ని పాటించడం అవసరం. అలాంటివాటిలో హోమియోపతి ఒకటి. 00 ఒక్కో మనిషికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వారి యొక్క ప్రత్యేక మానసిక మరియు శరీర లక్షణాలను గుర్తించి తగిన చికిత్స ఇవ్వడం ద్వారా అసమతుల్యతలకు గురి అయిన రోగనిరోధక వ్యవస్థ సరికాబడడమే కాకుండా బలాన్ని పొందడం చేత వ్యాధి మూలాలనుండి నశింపబడి మరల తిరగబెట్టకుండా నియంత్రణలో ఉంటుంది. ఈ చికిత్సనే మనం కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ చికిత్స అంటాము హోమియోకేర్ ఇంటర్ నేషనల్లో ఈ విధమైన చికిత్సను అందిస్తున్నందున ఎన్నో మొండి దీర్ఘకాలిక వ్యాధులైన సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్, డయాబెటిస్, SLE. సైనసైటిస్, ఆస్తమా వంటి ఎన్నో వ్యాధులు నియంత్రించడంలో సత్ఫలితాలను పొందడం జరుగుతుంది www.homeocarn ది హోమియోకేర్ మీకు తెలుసా డయాబెటిస్ (D ఇంటర్ నేషనల్ వరల్డ్-క్లాస్ హోమియోపతి ప్రాణాంతకరం అని స్పెషాలిటీ చికిత్సలు డయాబెటిస్ | కిడ్నీ సమస్యలు | లైంగిక బలహీనత పెలఫెరల్ న్యూరోపతి | కొలెస్టాల్ సమస్యలు | డయాబెడిక్ సమస్యలు టోల్ ఫ్రీ 92480 90246 హోమియోకేర్ "ఆప్" డౌన్లోడ్ చేసుకోండి 0డిస్కాంట పొందండి Use Code: SFM10 కి పైగా క్లీనిక్స్ తెలంగాణ | ఆంధ్రప్రదేశ్| కర్ణాటక | తమిళనాడు, పుదుచ్చేరి
2021-03-02T01:30:57Z
https://visual.ly/community/Infographics/health/homeopathy-treatment-diabetes-2
OSCAR-2109
స్టే హోం కాదు.. ఇక స్టే అలర్ట్ నినాదం.. కన్ఫ్యూజ్ కావొద్దు | Sugerly Home Health స్టే హోం కాదు.. ఇక స్టే అలర్ట్ నినాదం.. కన్ఫ్యూజ్ కావొద్దు స్టే హోం కాదు.. ఇక స్టే అలర్ట్ నినాదం.. కన్ఫ్యూజ్ కావొద్దు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపులు మరిన్ని వచ్చాయి. కేవలం కంటైన్ మెంట్ జోన్లలో ఆంక్షలు. మిగతా ప్రాంతాల్లో ఫ్రీ. ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డెక్కాయి. మందు షాపులు ఎప్పుడో ఓపెన్ చేశారు. జన జీవనం యథావిధిగా జరుగుతుంది. స్టే హోం కాదు.. స్టే అలర్ట్ ప్రజలు అంతా ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేశంలో లక్ష కేసులు నమోదు అయ్యాయి. 5వేలు ఉన్నప్పుడు లాక్ డౌన్ పెట్టి.. లక్ష కేసులు ఉన్నప్పుడు వదిలేయటం ఏంటీ అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ప్రతి రోజు దేశవ్యాప్తంగా 5వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టే హోం నినాదం పాత అయిపోయింది. ఎందుకంటే ఎవరికి వారు బయటకు వచ్చేస్తున్నారు. సో.. ఇక నుంచి స్టే హోం కాదు.. స్టే అలర్ట్ నినాదం మంచిది అంటున్నారు నిపుణులు. ఈ విషయంలో కన్ఫ్యూజ్ వద్దని.. జస్ట్ స్టే అలర్ట్ అంటూ ముందుకు సాగాలని అంటున్నారు. కన్ఫ్యూజ్ అవుతున్న ప్రజలు ఇప్పటి వరకు జరిగింది ఒకటి.. ఇక జరగబోతున్నది ఒకటి అంటున్నారు వైద్య, ఆరోగ్య శాఖ నిపుణులు. లాక్ డౌన్ కు కాదు.. కరోనాకు గేట్లు ఎత్తింది ప్రభుత్వం అని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఎలాంటి ఆందోళన, కన్ఫ్యూజ్ కాకుండా ముందుకు సాగాలి అంటున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవటమే ముఖ్యం అంటున్నారు. అప్పుడే కరోనా నుంచి దూరంగా ఉంటామని చెబుతున్నారు. కరోనాతో సహజీవంతోపాటు కాపురం కూడా చేయాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయని.. స్టే అలర్ట్ నినాదంతోనే దీన్ని దూరం చేయొచ్చు అంటున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు స్టే అలర్ట్ వాక్సిన్ వచ్చే వరకు స్టే అలర్ట్ సో బెటర్ అంటున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. ఇతరులకు దూరంగా ఉంటూ.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. విధిగా మాస్క్ లు ధరించటం, బయట తిరిగే సమయంలో శానిటైజర్ దగ్గర పెట్టుకోవటం, ఇతరుల ఆఫీసులకు వెళ్లినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవటం, వారితో మాట్లాడటం వంటి చేయకూడదు అని చెబుతున్నారు. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయటం లేదా చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవటం ఎంతో మంచిది అంటున్నారు. అదే విధంగా దుస్తులు కూడా దూరంగా ఉంచాలని చెబుతున్నారు. స్టే హోం అనేది పాత నినాదం.. ఇక నుంచి స్టే అలర్ట్ అనేది కొత్త నినాదం. కరోనాతో సహజీవనం చేస్తూనే.. అప్రమత్తంగా ఉండటం అనేది ఇప్పుడు చేయాల్సిన పని..
2021/07/27 10:45:13
https://sugerly.com/life-style/not-stay-home-its-stay-alert-from-now-1438.html
mC4
దారులు వేరాయే Tue Nov 30 2021 15:18:04 GMT+0000 (Coordinated Universal Time) BY TV5 Telugu12 Nov 2019 10:34 AM GMT TV5 Telugu12 Nov 2019 10:34 AM GMT తెలంగాణలో రెవెన్యూ సంఘాలు రెండుగా చీలాయి. విజయారెడ్డి హత్య తరువాత ఆందోళనలు ఉధృతం చేసిన రెవెన్యూ సంఘాలు ఇప్పుడు ఎవరికి వారు వేర్వేరుగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ట్రెసా ఆధ్వర్యంలో కీలక అధికారులంతా తమ కార్యాచరణను నిర్ణయించారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. ఇటు ప్రభుత్వంతో ట్రెసా అధికారుల చర్చలు సఫలం కావడంతో.. నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించారు. మరోవైపు తెలంగాణ రెవెన్యూ జేఏసీ మాత్రం ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటోంది. బుధ, గురు, శుక్ర వారాల్లో రెవెన్యూ కార్యాలయాల్లో పెన్‌డౌన్‌కు పిలుపు ఇవ్వడంతో పాటు.. ప్రజా ప్రతినిధులకు మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 15న ఎమ్మార్వో కార్యాలయాల్లో వంటా వార్పు కార్యక్రమం చేపట్టి ప్రజలకు వడ్డించాలని నిర్ణయించారు. కేవలం ప్రజలకు అత్యవసరమైన సేవలు మినహా అన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
2021/11/30 15:18:05
http://www.tv5news.in/2019/11/12/revenu-emplyees-strike/
mC4
పునర్నవి భూపాలం.. ఒక్కసారిగా బిగ్ బాస్ రియాల్టీ షో ద్వరా అనూహ్యమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ - పునర్నవి మధ్య బిగ్ హౌస్ రొమాన్స్ ఇందుకు కారణం కావొచ్చు. రొమాన్స్ అంటే ఇంకేదో అనుకునేరు.. అదో కెమిస్ట్రీ అంతే. కాస్త ఘాటైన స్నేహమది. బిగ్ బాస్ రియాల్టీ షోలో అదొక భాగం అంతే. అంతకు మించి రాహుల్ కీ తనకీ మధ్య ఎలాంటి వేరే సంబంధాలు లేవని పునర్నవి ఇప్పటికే స్పష్టం చేసింది. రాహుల్ కూడా పునర్నవి తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని చెప్పాడు పలు సందర్భాల్లో. అవన్నీ పక్కన పెడితే, బిగ్ బాస్ తనకు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందంటున్న పునర్నవి, ప్రస్తుతం కొన్ని సినిమాలతోపాటు వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నట్ల చెప్పింది. రియల్ లైఫ్ విషయానికొస్తే, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని సీక్రెట్స్ అలాగే వుంటాయనీ, వాటిని బయటకు చెప్పలేననీ పునర్నవి ఓ ప్రశ్నకు బదులిచ్చింది. పెళ్ళి ఆలోచనలేవీ ఇప్పట్లో ఈ భామ పెట్టుకోవడంలేదట. 6-7 సంవత్సరాల తర్వాత పెళ్ళి గురించిన ఆలోచనలు చేస్తుందట. కెరీర్ జాగ్రత్తగా చూసుకోవడంతోపాటుగా, చదువుకుంటానని పునర్నవి చెప్పింది. బిగ్ బాస్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుతూ, అదొక అందమైన అనుభూతి అనీ, అక్కడి పరిస్థితులు వేరే వుంటాయనీ, తాను ఆ షో ద్వారా చాలా నేర్చుకున్నాననీ మంచి స్నేహితులు తనకు దొరికారనీ చెప్పుకొచ్చింది.
2022-12-02T20:44:38Z
https://telugu.iqlikmovies.com/viewnews/punarnavi-latest-news/14957
OSCAR-2301
సీఎం వైఎస్‌ జగన్‌: కళ్లజోడు బాగుంది.. | YS Jagan Visits Guntur Police Parade Ground Over YSR Kanti Velugu - Sakshi Nov 08, 2019, 06:44 IST గురువారం గుంటూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ స్టాల్స్‌లో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఇచ్చిన కళ్ల జోడు పెట్టుకుని స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తోన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌
2020/11/30 00:04:48
https://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-visit-guntur-police-parade-ground-1238422
mC4
నిత్య చైతన్యధీరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనుడు - 24x7telugu ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్ జగన్ పాలన నడుస్తోంది. వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచీ ఎన్నో ఎళ్లుగా పరిష్కారం కానీ విషయాలను లైన్ క్లియర్ చేశారు. ముందుగా పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ.. వీకాఫ్ ను తేవడంలో గొప్ప నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యంగా పోలీసు అధికారలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి వారి అధికారాలను పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. ఆ తర్వాత అనేక శాఖలను ఎంతో వేగంగా ప్రక్షాళన చేస్తూ అద్భుత రీతిలో పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యంగా ఇసుక విధానంలో కొత్త విధానాన్ని అమలు చేయడం, వివిధ ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ జరపడం, అమరావతిలోనే అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందించడంలో చాలా చాకచక్యంలో వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏపీలో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి సాగించాలంటే.. మూడు చోట్లా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని వైఎస్ జగన్ భీష్మించుకొని కూర్చున్నారు. అది అమరావతిలోని కొంతమంది రైతులకు నచ్చడం లేదు. ఉద్యమాలు చేస్తున్నాయి. అయినా కానీ..వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం అడ్డువస్తోన్న శాసనమండలినే లేపద్దామని.. అసెంబ్లీలో మండలి బిల్లు తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపారు. అయితే ఇప్పుడది కేంద్రం కోర్ట్ లో ఉంది. కేంద్రానికి చిక్కు వచ్చి పడింది. బీజేపీ వైఎస్ జగన్ తో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. దీంతో వైసీపీకి అనుకూలంగా మండలిరద్దు తీర్మానాన్ని సునాయాసంగా ఓకే చేసి పంపుతుందనేది వైఎస్ జగన్ ధీమా. అదే టెంపోతో జగన్ నిర్ణయాలు తీసుకుంటూ ఏపీలో నిత్యం సంచలనంగా రాజకీయాలు చేస్తూ.. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా తాను అనుకున్నది.. అది ప్రజలకు ఉపయోగం కలిగేది ఎంతటిదైనా ఏమాత్రం ఆలోచించకుండా చేసుకుంటూ పోతున్నారు. అందులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తగ్గడం లేదు. చివరకు తమతో పెట్టుకున్న వారే దిగివచ్చి ఏదోలా ఆ నిర్ణాయలన్నింటినీ విజయవంతం చేసేందుకు సహకరిస్తున్నారు. నిజానికి మూడు రాజధానులు అనేది పేరుకు మాత్రమే.. రాజధాని ఒక్కటే ఉంటుంది. అన్ని ప్రాంతాలూ డవలప్ కావడంలో భాగంగా అలా పేరు పెట్టారనేది రాజకీయ విశ్లేషకుల భావన. కానీ.. ఇక్కడ వైస్ జగన్ ఇదే ట్యాగ్ లైన్ గా తీసుకొని జనామోదాన్ని పొందారు. హ్యాట్సాప్ జగన్ సార్.. మీ గడ్స్… మీ తెగువ.. మీ.. టెంపో.. మీ దూరపు చూపు.. ఎల్లప్పుడు ఏపీ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలవాలని కోరుకుంటోంది.
2021/09/23 02:35:07
https://www.24x7telugu.com/2020/03/03/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%9A%E0%B1%88%E0%B0%A4%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A7%E0%B1%80%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%8F%E0%B0%AA%E0%B1%80-%E0%B0%B8/
mC4
తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) అధ్యక్షుడిగా సందీప్‌కుమార్ మ‌క్తాల‌ ఎన్నిక – 24×7 Online News September 16, 2018 September 17, 2018 admin 492 Views 0 Comments టీటా అధ్యక్షుడిగా సందీప్‌కుమార్ మ‌క్తాల‌ ఎన్నిక – 11 సెట్ల ఏకైక అభ్య‌ర్థిగా సందీప్‌కుమార్ మ‌క్తాల‌ – ఐటీ వర్గాల్లో సంద‌డిగా గ్లోబ‌ల్ క‌మిటీ అద్య‌క్షుడి ఎన్నిక‌ – ఐటీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను అన్ని పార్టీల మేనిఫెస్టోల క‌మిటీకి అందించ‌నున్న టీటా సెప్టెంబ‌ర్ 16, 2018, హైద‌రాబాద్ః తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) త‌న నూత‌న గ్లోబ‌ల్ కమిటీ అధ్య‌క్ష ఎన్నిక‌ను పూర్తి ప్ర‌జాస్వామ్య‌‌బ‌ద్దంగా, పార‌ద‌ర్శకంగా పూర్తి చేసుకుంది. టీటా గ్లోబ‌ల్ క‌మిటీ అధ్యక్షుడిగా సందీప్‌కుమార్ మ‌క్తాల వ‌రుస‌గా మూడోసారి ఎన్నికైన‌ట్లు రిట‌ర్నింగ్ అధికారి అశ్విన్‌చంద్ర వ‌ల్ల‌బోజు వెల్ల‌డించారు. వివిధ దేశాల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌గా 12 ద‌ర‌ఖాస్తులు రాగా వీటిలో 1 ద‌ర‌ఖాస్తు చెల్ల‌లేదు. వివిధ విభాగాల నుంచి టీటా స‌భ్యులు ద‌ర‌ఖాస్తులు దాఖ‌లు చేశారు. ఐటీ కంపెనీల య‌జ‌మాన్యాల‌ నుంచి నాగ‌రాజు మ‌ర్యాల మ‌రియు స‌భ్యులు, గ్లోబ‌ల్ వ‌ర్కింగ్ టీం నుంచి రాణాప్ర‌తాప్ బొజ్జం మ‌రియు స‌భ్యులు, మ‌హిళల నుంచి శ్రీ‌ల‌త చింతల మ‌రియు స‌భ్యులు, మెక్సికో నుంచి రాజ‌శేఖ‌ర్ రైడ మ‌రియు స‌భ్యులు, విద్యార్థుల నుంచి సౌమ్య మ‌రియు స‌భ్యులు, ఉరుగ్వే నుంచి నిరంజ‌న్ మ‌రియు స‌భ్యులు, కెన‌డా నుంచి రంజీత్ గ‌వ్వ‌ల‌, అమెరికా నుంచి మ‌నోజ్ తాటికొండ మ‌రియు స‌భ్యులు, న్యూజిలాండ్ నుంచి క‌ట్ల వినిత్ రెడ్డి మ‌రియు స‌భ్యులు, ద‌క్షిణాఫ్రికా నుంచి కిషోర్ పుల్లూరి మ‌రియు స‌భ్యులు, సింగ‌పూర్ నుంచి క‌లా సంతోష్ మ‌రియు స‌భ్యులు, నేహా బండారి మ‌రియు బృందం నామినేష‌న్లు దాఖ‌లు చేశార‌ని ఆయ‌న వివ‌రించారు. ద‌ర‌ఖాస్తుదారులంద‌రూ త‌మ అధ్య‌క్ష అభ్య‌ర్థి సందీప్ మ‌క్తాల అని పేర్కొంటూ నామినేష‌న్లు దాఖలు చేశారు. కాగా, సోష‌ల్ ఒపీనియ‌న్ పోల్‌లో కూడా సందీప్‌కుమార్ మ‌క్తాల‌కు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ద‌క్క‌డం విశేషం. #ISupportMakthala హ్యాష్‌ట్యాగ్‌తో పెద్ద ఎత్తున టెకీలు, యాజ‌మాన్యాలు, ఎన్నారైలు సందీప్‌కుమార్ మ‌క్తాల అధ్య‌క్ష అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ద‌తు తెలిపారు. టీటా ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు స‌మ‌ర్థంగా ముందుకు తీసుకుపోవ‌డంతో పాటుగా ఎంతో అభివృద్ధి చెందించిన ఆయ‌న నాయ‌క‌త్వాన్ని తాము బ‌ల‌ప‌రుస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. నూతనంగా ఎన్నికయిన ఈ కమిటీ 2019-2022 కాల‌ప‌రిమితి కోసం ప‌నిచేయ‌నుంది. రిట‌ర్నింగ్ అధికారిగా అశ్విన్ చంద్ర వ‌ల్ల‌బోజు, అసిస్టెంట్ రిట‌ర్నింగ్ అధికారి వెంక‌ట్‌ వ‌నం వ్య‌వ‌హ‌రించారు. సందీప్ మక్తాల సార‌థ్యంలోని బృందం గ్లోబ‌ల్ వ‌ర్కింగ్ క‌మిటీ బృందాన్ని త్వరలో ప్ర‌క‌టిస్తామ‌ని వివ‌రించారు. 2010లో ప్రారంభ‌మైన తెలంగాణ ఐటీ అసోసియేష‌న్ 2013లో అధికారిక గుర్తింపును ఏపీ స‌ర్కారు హ‌యాంలోనే పొందింది. తెలంగాణ అనే ప‌దం వినిపించడం స‌మ‌స్య‌గా మారిన ఉద్య‌మం స‌మ‌యంలో ప్రారంభ‌మైన టీటా ఐటీ ఉద్యోగుల ప‌క్షాన గ‌ళం వినిపించి ఉద్య‌మం వైపు మ‌ర‌లించింది. తెలంగాణ ఉద్యమం స‌మ‌యంలో ఐటీ ప‌రిశ్ర‌మ‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వ‌గా, ప‌లు వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌మైన అభిప్రాయాల నేప‌థ్యంలో ఐటీ ఉద్యోగుల త‌ర‌ఫున వాద‌న‌ను వినిపించారు. రాష్ట్ర ఏర్పాటు వ‌ల్ల అంత‌ర్గ‌తంగా కొంద‌రు తెలంగాణ వ‌స్తే స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని పేర్కొన‌గా…దాన్ని టీటా స‌మ‌ర్థంగా తిప్పికొట్టింది. అనిశ్చితి దూరం అవుతుందని, భ‌విష్య‌త్ అభివృద్ధి పథంలో సాగుతుంద‌ని వివ‌రించింది. టీటా లోగోను సందీప్‌మ‌క్తాల స్వ‌యంగా రూపొందించారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ మూడు అవార్డులను టీటా సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో రెండు స్కోచ్ అవార్డులను సాధించుకుంది. టీటా బ‌లోపేతానికి సందీప్‌కుమార్ మ‌క్తాల విశేష కృషి చేశార‌ని ఈ సంద‌ర్భంగా అశ్విన్ చంద్ర వ‌ల్లబోజు తెలిపారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసి టీటా బ‌లోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున కృషి చేశార‌ని వివ‌రించారు. ల‌క్ష‌లాది మందిని సాంకేతిక అక్ష‌రాస్య‌త వైపు మ‌ర‌లించ‌డం, డిజిట‌ల్ విలేజ్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అవార్డు తీసుకున్నార‌ని గుర్తుచేశారు. 12 ఏళ్ల సుదీర్ఘ ఐటీ పరిశ్రమ అనుభవం కలిగిన సందీప్ కుమార్ మక్తాల నాయ‌క‌త్వంలో టీటా ఐటీ పరిశ్రమలోని ఉద్యోగులు, యాజమాన్యాలు,విద్యార్థులు, ఎన్నారైల తరఫున గళం వినిపిస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఈ ఎన్నిక సందర్భంగా సందీప్ కుమార్‌ మ‌క్తాల మాట్లాడుతూ వ‌రుస‌గా మూడో సారి గ్లోబ‌ల్ టీం అధ్య‌క్షుడిగా త‌న‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఐటీ, అంకుర సంస్థల ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ఆయా పార్టీల మేనిఫెస్టోల క‌మిటీల‌ దృష్టికి తీసుకువెళ‌తామ‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే టీటా టీంలో అంత‌ర్గ‌తంగా ఇందుకోసం క‌మిటీ ఏర్పాటుచేశామ‌ని పేర్కొంటూ త్వ‌ర‌లోనే ప్ర‌ధాన పార్టీల మేనిఫెస్టోల బాధ్యుల‌కు ఈ ప్ర‌తిపాద‌నలు అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు. తెలంగాణ ఇన్నోవేష‌న్ మ‌రియు ఇంక్యుబేష‌న్ సెంటర్ ద్వారా రాష్ట్రంలో ఎన్నారైలు పెట్టుబ‌డులు పెట్టేందుకు స‌హ‌క‌రిస్తామ‌న్నారు. తమ‌తో క‌లిసి ప‌నిచేసేందుకు వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు, ఐటీ ఉద్యోగులు ఆసక్తిగా ముందుకు వస్తే ఆత్మీయంగా స్వాగ‌తిస్తామ‌ని సందీప్ కుమార్ మ‌క్తాల వెల్ల‌డించారు. సాంకేతిక అక్షరాస్యతను మరింత క్రియాశీలంగా ముందుకు తీసుకుపోతామన్నారు. కాగా, టీటా గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ బృందాన్ని ఈ సంద‌ర్భంగా ఎన్నుకున్నారు. ఉపాధ్య‌క్షుడిగా రాణ‌ప్ర‌తాప్ బొజ్జం, గ్లోబ‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీలుగా అశ్విన్‌చంద్ర వ‌ల‌బోజు, న‌వీన్ చింత‌ల‌, ర‌వి లెల్ల ట్రెజ‌ర‌ర్‌గా ఎన్నిక‌య్యారు. కాగా, టీటా గ్లోబ‌ల్ క‌మిటీ ఎన్నిక సంద‌ర్భంగా ఐటీ వర్గాల్లో సంద‌డి నెల‌కొంది. ← Previous 25th Conference of DsGP/IsGP and Heads of Central Police Organisations (CPOs) of NE region begins in Itanagar Dr. Anand Bethapudi Received SEVA BHUSHAN AWARD from Former Governor Sri Konijeti Rosaiah in the Program held at Thyagaraya Ganasabha Hyderabad today on 26.09.2018 Next → WWW.24x7ONLINENEWS.COM Wishing all a happy 3rd anniversary of Telangana Formation Day 19.06.2020: Chief Minister K Chandrashekhar Rao announced that the state government would extend all help to family of Col Santosh Kumar
2020/07/03 22:28:58
http://www.24x7onlinenews.com/sundeep-kumar-makthala-elected-as-a-president-of-telangana-information-technology-association-tita-16-09-18/
mC4
ఈ దీపావళి సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ స్పెషల్ ఐటమ్స్ ను బహుమతిగా ఇవ్వండి. | NewsTrack Telugu 1 ఈ దీపావళి సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ స్పెషల్ ఐటమ్స్ ను బహుమతిగా ఇవ్వండి. Nov 06 2020 05:29 PM దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు . ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ నాడు, బంధువులకు మరియు పొరుగువారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు మరియు బహుమతులను పంపడం కూడా ఒక భిన్నమైన ఆచారం. కాలం మారుతున్న కొద్దీ ఈ బహుమతులు కాలక్రమంలో మారిపోయాయి. ఈ రోజు మేము మీకు కొన్ని చిట్కాలను ఇవ్వబోతున్నాము, ఈ సారి మీరు బహుమతిగా ఏదైనా ప్రత్యేకమైన దానిని ఇవ్వవచ్చు. * మీ ప్రియమైన వారికి స్వీట్లు పంపే సంప్రదాయం ఉంది, మరిముఖ్యంగా దీపావళి లేదా ఏదైనా పండుగనాడు, అయితే ఎక్కువ స్వీట్లు తినడం వల్ల పళ్లు మరింత క్షీణిస్తోం ఇంట్లో ఉంచిన స్వీట్లు చెడిపోయాయి. కాబట్టి ఈసారి, డ్రై ఫ్రూట్స్ వంటి త్వరగా చెడిపోకుండా ఉండే గిఫ్ట్ లో ఏదైనా ఇవ్వడానికి బదులుగా. ఇది త్వరగా చెడిపోకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈసారి తీపి కి బదులు ఎండు పండ్లను ఎంపిక చేసుకోవాలి. * మీ బంధువులు, స్నేహితులకు మార్కెట్లో చాలా రకాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని ప్యాక్ చేసి, బహుమతిగా ఇవ్వవచ్చు. తీపి నోటితో అలసిన వారికి చాలా ఇష్టం. * మీ ప్రియమైన వారికి ఇల్లు అలంకరించడానికి లేదా మీ భావాలను శుభకాంక్షలతో వ్యక్తీకరించడానికి ఒక కార్డు ను మీరు ఇవ్వవచ్చు. ఇది సంబంధాలలో మాధుర్యం కోసం సరిపోతుంది. * దీపావళి రోజున ఇంట్లో రంగురంగుల, డిజైనర్ దీపాలను తయారు చేసి, వాటిని మీ ప్రియమైన వారికి ఇవ్వవచ్చు. మీరు అందమైన వాసన గల వస్తువుల సెట్ ను బహుమతిగా ఇవ్వవచ్చు. దీపావళికి ముందు ఇంట్లో దీపాలను ఎలా అలంకరించాలో తెలుసుకోండి దీపావళి హాక్స్: అందంగా తయారు చేయడానికి ఈ సులభమైన చిట్కాలతో మీ ఇంటిని అలంకరించండి దీపావళి: మీ ఇంటిని టీ లైట్ల నుంచి క్యాండిల్ డెకరేషన్ ల వరకు కొత్త ఆలోచనలతో అలంకరించండి. DIWALI GIFT IDEAS DIWALI DIWALI PAR KYA GIFT DEN DIWALI GIFT IDEAS DIWALI GIFTS DIWALI NEWS DIWALI GIFT NEWS
2022/05/16 15:33:43
https://telugu.newstracklive.com/news/diwali-gift-ideas-diwali-2020-diwali-par-kya-gift-den-sc116-nu612-ta7-1043035-1.html
mC4
తమిళ యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన సైలెంట్ థ్రిల్లర్ ‘మెర్క్యూరీ’. అసలు సంభాషణలే లేకుండా తీసిన ఈ సినిమా మొదటి నుండి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రేకెత్తించింది. మరి ఇంత ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం… కథ : స్నేహితులైన ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి కలిసి ఊరికి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్లో ఒక రాత్రి పెద్ద పార్టీని చేసుకుంటారు. పార్టీ తర్వాత కారులో బయటికెళ్లిన ఆ నలుగురు ప్రమాదవశాత్తు ఒక వ్యక్తిని(ప్రభుదేవ) కారుతో గుద్దేసి దాన్నుండి తప్పించుకోవడానికి అతన్ని తీసుకెళ్లి ఒక ఫ్యాక్టరీలో పడేస్తారు. అలా వారి వలన బాధకు గురైన ఆ వ్యక్తి ప్రమాదం తర్వాత ఏమయ్యాడు, వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకున్నాడు, ప్రభుదేవ కథేమిటి, ఈ నలుగురు స్నేహితులు ఎవరు, సినిమాను సంభాషణలే లేకుండా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఎలా చిత్రీకరించారు అనేదే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్ : సినిమాలో అన్నిటికంటే ఎక్కువగా ఆసక్తిని కలిగించే అంశం పాత్రలు. కార్తిక్ సుబ్బరాజ్ ఈ సైలెంట్ థ్రిల్లర్ ను ఎలా రూపొందించారు అనే ప్రశ్నకు ఆ పాత్రల వద్దే సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం కూడ పేక్షకులు పూర్తిగా కన్విన్స్ అయి పాత్రల మధ్యన మాటలు లేవే అనే అసంతృప్తికి గురికాకుండా చేస్తుంది. ప్రతి పాత్రను పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్న ఆయన సినిమా చివర్లో కార్పొరేట్ విధానం భూమిని, వాతావరణాన్ని ఎలా కలుషితం చేస్తుంది, దాని వలన మనుషుల జీవితాలు ఎలా నాశనమవుతున్నాయి అనే సందేశాన్నివ్వడం బాగుంది. కథలో ప్రధాన పాత్రధారి ప్రభుదేవ గతం కొంత ఆసక్తికరంగానే ఉంటుంది. అలాగే ఆయన నటన, ఇతర కీలక పాత్రధారుల నటన ఆకట్టుకున్నాయి. సినిమా మొత్తాన్ని రాత్రి సమయంలో, ఒక ఫ్యాక్టరీలో బ్యాక్ డ్రాప్లో సెట్ చేసిన విధానం, లొకేషన్లు మెప్పించాయి. ముఖ్యంగా కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. అలాగే ఫస్టాఫ్, సెకండాఫ్లలోని రెండు మూడు సీన్స్ థ్రిల్ ఫీలయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్ : సినిమాను సైలెంట్ గా తీయడమనే కాన్సెప్ట్ బాగున్నా అందులో బలమైన కథ, కథనాలు లేకపోవడమే నిరుత్సాహానికి గురిచేసింది. కార్తిక్ సుబ్బరాజ్ చేసిన ఈ భిన్నమైన ప్రయత్నానికి తోడు మంచి థ్రిల్ ఇచ్చే స్టోరీ, స్క్రీన్ ప్లే ఉండి ఉంటే బాగుండేది. సినిమా అసలు కథ రివీల్ అయ్యాక ఈ కథలో కొత్తదనం ఏముంది అనే ఫిలింగ్ కలుగుతుంది. పైగా సినిమా మొత్తం మీద పైన చెప్పినట్టు రెండు మూడు సన్నివేశాలు తప్ప మిగతా ఏ సన్నివేశం కూడ థ్రిల్ చేయలేకపోయింది. ప్రభుదేవ మనుషుల్ని చంపే విధానం, అతన్నుండి భాదితులు తప్పించుకునే ప్రయత్నాలు ఏవీ కూడ థ్రిల్ చేయలేకపోయాయి. మాటలు లేవు కదా అయితే సౌండ్ ఎఫెక్ట్స్ అద్దిరిపోతాయి అనుకునే వారికి నిరుత్సాహం తప్పదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని తీవ్రతను, ఎమోషన్ ను పెద్దగా క్యారీ చేయలేకపోయింది. ఇక క్లైమాక్స్ అయినా గొప్పగా ఉందా అంటే అదీ లేదు. ప్రీ క్లైమాక్స్ బాగున్నా ముగింపులో కథ ఉన్నట్టుండి వేరే ట్రాక్ తీసుకొని కొన్ని ప్రశ్నలను, కొంత అసంతృప్తిని మిగిల్చింది. సాంకేతిక విభాగం : దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ చేసిన సినిమాను మాటలు లేకుండా రూపొందించడమనే ప్రయత్నం నిజంగా అభినందనీయం. అలాగే పాత్రలు మాట్లాడుకోకపోవడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న కారణం చాలా ఖచ్చితంగా ఉంది. కానీ ఆయన బలమైన కథ, థ్రిల్ చేసే కథనం, సన్నివేశాలను రాసుకోకపోవడమే కొంత నిరుత్సాహానికి గురిచేస్తుంది. ఎస్.తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా చాలా వరకు నైట్ ఎఫెక్ట్స్ లో తీసినా ఎక్కడా ఇబ్బంది కలగలేదు. సతీశ్ కుమార్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. తీర్పు : దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ చేసిన అటెంప్ట్ మంచిదే అయినా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. సినిమాను సైలెంట్ మోడ్లో తీయడం, సినిమాటోగ్రఫీ, థ్రిల్ చేసే రెండు మూడు చిన్న సన్నివేశాలు, నటీనటుల నటన, సోషల్ మెసేజ్ వంటి అంశాలు కొంతవరకు మెప్పించినా కథ, కథనాల్లో కొత్తదనం, తీవ్రత, చెప్పుకోదగిన థ్రిల్స్ లేకపోవడం వంటి బలహీనతలు కొత్తదనాన్ని ఆశించేవారికి నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. మొత్తం మీద ఈ ‘మెర్క్యూరీ’ కొంతమంది చేత మంచి ప్రయత్నం అనిపించుకుంటుంది తప్ప మెజారిటీ ప్రేక్షకుల్ని మెప్పించదు.
2021-11-29T23:46:04Z
https://www.123telugu.com/telugu/reviews/mercury-movie-review-in-telugu.html
OSCAR-2201
భారతీయ చలనచిత్ర పితామహుడుగా పిలుచుకునే ఆర్దేషిర్ ఇరాని తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ ను ఇంపీరియల్ మూవీటోన్ పతాకం మీద 1931లో నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్లో బెంగుళూరు లోని సూర్యా ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన మూకీ చిత్రపరిశ్రమతో అనుబంధం పెంచుకున్న హనుమప్ప మునియప్ప రెడ్డి అనే హెచ్.ఎం. రెడ్డి బొంబాయికి వెళ్లి ఇంపీరియల్ మూవిటోన్ నిర్మాత,…
2022-12-06T08:23:02Z
https://64kalalu.com/tag/hm-reddy/
OSCAR-2301
శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం విలేకరుల సమావేశం Home » Telugu News » శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం విలేకరుల సమావేశం నిజ జీవిత పాత్రల ఆధారమే "శ్రీదేవి సోడా సెంటర్" ..చిత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి భలే మంచి రోజు,ఆనందో బ్రహ్మ, యాత్ర, మొదలగు వైవిధ్య ఫిలిమ్స్ నిర్మించి ప్రేక్షకాదరణ పొందారు. ఇంతవరకు రానటువంటి కొత్త కాన్సెప్ట్ "శ్రీదేవి సోడా సెంటర్" తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వ‌ర మాంత్రికుడు మణిశర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్భంగా విలేకర్లతో నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు మాట్లాడుతూ …… మేము ఈ సినిమా షూట్ మొదలు పెట్టిన రోజే మెయిన్ కెమెరా కింద పడిపోయింది. మరుసటి రోజు షూటింగ్ అయిపోయి వెళ్లేటప్పుడు క్యార్వాన్ అసిస్టెంట్ కి కరెంట్ షాక్ కొట్టింది. ఆ తర్వాత రోజు మళ్ళీ షూట్ చేస్తుంటే కార్వాన్ గొయ్యి లో ఇరుక్కుపోయింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. అందరూ కూడా బ్యాడ్ టైం లో స్టార్ట్ చేసావు అన్నారు. నేను సెంటిమెంట్స్ ను ఎక్కువగా నమ్మను అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా సినిమా షూట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాం. ఆ తర్వాత మా దురదృష్టం ఏంటంటే మా బ్రదర్ చనిపోయాడు ఇది మాకు చాలా బాధాకరమైన విషయం.నా జీవితంలో ఇంతకంటే నష్టం మరొకటి ఉండదు .ఆ తర్వాత మేము వన్ మంత్ షూట్ బ్రేక్ తీసుకొని మళ్లీ స్టార్ట్ చేశాం. మేము ఫస్ట్ గ్లిమ్స్ మోషన్ పోస్టర్ వదిలిన రోజునుంచే సినిమా ఎలా రిలీజ్ చేస్తారని మాకు కాల్స్ రావడం మొదలైంది. ఆ తర్వాత సుధీర్ బాబు బర్త్ డే రోజు సాంగ్ రిలీజ్ చేశాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పటి నుంచి మా సినిమా బిజినెస్ స్టార్ట్ అవ్వడం మొదలైంది. సినిమా షూటింగ్ అయిపోయే లోపు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బిజినెస్ పూర్తయ్యింది. మేము మొదట ఈ సినిమాకు "నల్ల వంతెన" అని టైటిల్ అనుకున్నాము.. కానీ మేము చేసే లవ్ స్టోరీ కి ఈ టైటిల్ క్యాచీగా లేదని సెకండ్ ఆప్షన్ గా " శ్రీదేవి సోడా సెంటర్" టైటిల్ ను ఫిక్స్ చేశాము.మేజర్ ఈవెంట్ అన్ని కూడా ఈషాప్ దగ్గరే జరుగు తుంటాయి. ఆ షాప్ చుట్టూ జరిగే స్టోరీ కాబట్టి "శ్రీదేవి సోడా సెంటర్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఆనందోబ్రహ్మ సినిమా తీసిన తర్వాత చాలా మంది రైటర్లు డైరెక్టర్స్ హర్రర్ కామెడీ కథలు చేస్తామని వచ్చి చాలా మంది చాలా కథలు చెప్పారు కానీ ఆనందోబ్రహ్మ స్క్రిప్ట్ కంటే బెటర్ అనిపించలేదు.అలాగే యాత్ర మూవీ చూసిన తర్వాత చాలా మంది బయోపిక్స్ తీస్తామని చాలా కథలు వినిపించారు. అవేవి కూడా మాకు యాత్ర కంటే బెస్ట్ అనిపించలేదు. భలే మంచి రోజు,ఆనందో బ్రహ్మ, యాత్ర ఇలా అన్నీ కూడా మేము డిఫరెంట్ జోనర్ సెలెక్ట్ చేసుకున్నాం. మంచి కథ ఎప్పుడు వస్తే ఆప్పుడు సినిమా చేస్తాం. కథలు లేటుగా వస్తున్నందున మాకు కొంత గ్యాప్ వస్తుంది అంతే తప్ప మేము గ్యాప్ తీసుకోవడం లేదు శ్యాం ప్రసాద్ గారు ఇప్పటివరకు ఏడు సినిమాలు తీశారు వాటి గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. అలా మేము మంచి కథలు వచ్చినప్పుడే సినిమాలు చేస్తాం. మా చిత్ర దర్శకుడు కరుణ గారు తీసిన పలాస చాలా రా..గా ఉన్నా ఈ సినిమా రియల్ గా ఉంటుంది. అమలాపురం లో చూస్తే ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అబ్బాయి, అమ్మాయి, వారి తల్లిదండ్రులు లాంటి వారు చాలా మంది కనిపిస్తారు. ఈ సినిమాలో రియల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇలాంటి రూరల్ ఫిలిం కి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలను కున్నప్పుడు నాకు మణిశర్మ గారి గుర్తొచ్చారు . వెంటనే ఆయనను కలసి కథ చెప్పడం జరిగింది తను చేస్తానని చెప్పి మాకు అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. మణి శర్మ గారు అతడు లాంటి రూరల్ స్టైలిష్ ఫిలిం చేశారు కానీ కంప్లీట్ రూరల్ ఫిలిం చేయలేదు. ఇది పూర్తి రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఫిల్మ్ ఇది. సుధీర్ గారు కృష్ణ గారు మహేష్ బాబు గార్లు నా పక్కన ఉంటే నాకు ఎంత ధైర్యం ఉంటుందో ఈ చిత్ర నిర్మాతలు నా పక్కనుంటే నాకు అంత ధైర్యం ఉంటుంది అన్నందుకు ఆయనకు మా ధన్యవాదాలు. అయితే సుధీర్ బాబుతో మేము సెట్ లో ఉన్నపుడు హీరో అండ్ ప్రొడ్యూసర్ లా ఉంటాము షూట్ అయిన తరువాత ఫ్రెండ్స్ లా ఉంటాము. అలా ఉండకపోతే సినిమా చేయలేము.ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ సైడ్, మూవీస్ ఈజ్ వన్ సైడ్. బయట సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటాం. మేం చేసే సినిమాల గురించి మాట్లాడితే మాత్రం చాలా ప్రొఫెషనల్ గా ఉంటాము. ఈ సినిమాకు మహేష్ బాబు , ప్రభాస్ , చిరంజీవి గారూ సపోర్ట్ చేసినందుకు వారికి మా ధన్యవాదాలు.. చిరంజీవి గారు మా ప్రతి సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు ఆయన సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది. మేము మంచి కథలు కోసం చూస్తున్నాం.ఇప్పుడు ఒక స్క్రిప్టు రెడీ అవుతుంది అది ఇంకా ఫైనల్ కాలేదు. వైయస్ జగన్ గారి బయోపిక్ కథ మాకు ఎవరూ చెప్పలేదు . ఏం డైరెక్టర్ కూడా చేస్తామని ఆఫీసియల్ గా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాగే పెద్ద హీరోలతో మేము సినిమా చేయడానికి మేము సింద్దంగా ఉన్నాము.కానీ మా కథ ఆ హీరోలకు నచ్చాలి.వారికి మా కథ నచ్చితే మేము సినిమా చేస్తాము. సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న బిగ్గెస్ట్ థియేటర్ రిలీజ్ మూవీ మా "శ్రీదేవి సోడా సెంటర్". సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ లక్ష్మణ్ గారి సపోర్ట్ తో ఆంధ్ర, తెలంగాణ లలో సుమారు 500 థియేటర్స్ లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము.ఇవి కాక ఇంకా అమెరికా లో 120 థియేటర్స్ లో, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. ఫ్యామిలీస్ కావచ్చు ఇంకెవరైనా కూడా 20 మెంబర్స్ కలసి టికెట్స్ బుక్ చేసుకుంటే షో వేస్తాము.యూఎస్ లో మేము ఇలాంటి కొత్త కల్చర్ ను అలవాటు చేస్తున్నాం. మాకు సెన్సార్ వాళ్ళు ఒక కట్ లేకుండా U/A ఇచ్చారు. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 27 న వస్తున్న "శ్రీదేవి సోడా సెంటర్" అందరినీ తప్పక నచ్చుతుంది. ప్రేక్షకులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థియేటర్స్ వచ్చి మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అని ముగించారు.
2021/09/18 23:21:05
https://businessoftollywood.com/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-2/
mC4
నా పుస్తకంలో వారి భాగోతం.. (మెగా ఫ్యామిలీపై దాసరి!) | Dasari Narayana Rao comments on Mega Family | అందరి చరిత్రలు బయట పెడతా... (మెగా ఫ్యామిలీపై దాసరి!) - Telugu Filmibeat 30 min ago ఆ డైలాగ్‌తో గొడవ.. అరుపులతో అరియానా.. ఫన్నీగా కానిచ్చేసిన హారిక!! నా పుస్తకంలో వారి భాగోతం.. (మెగా ఫ్యామిలీపై దాసరి!) | Updated: Thursday, December 20, 2012, 15:49 [IST] హైదరాబాద్: దర్శకరత్నదాసరి నారాయణరావు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. దర్శకుడు సురేష్ కృష్ణ రజనీకాంత్‌పై రాసిన 'భాషాతో నేను' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దాసరి చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పరోక్షంగా చేసినవే అనే ప్రచారం మీడియాలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో దాసరి మాట్లాడుతూ...'సౌతిండియాలో ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్, రజనీకాంత్‌లే సూపర్ స్టార్లు, సూపర్ స్టార్లను మించిన స్టార్లు లేరు. నా చేతుల మీదుగా ఎంతో మంది స్టార్స్ అయ్యారు. నేను ఎంతో మందిని స్టార్స్ చేసాను. నా సినిమాల్లో ఒక్క చాన్స్ కోసం ఎదురు చూసిన వారు...నేడు నేనొస్తే దాసరి నారాయణరావు లేచి నిలబడడా? అని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. నన్నే ఛాలెంజ్ చేస్తున్నారు. అది వాళ్ల నైజం....కానీ రజనీలో అలాంటి వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వంలో ఇప్పుడున్న స్టార్స్ ఎవరూ ఆయనకు సాటిరారు. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న వారి అందరి చరిత్రలు నాకు తెలుసు. త్వరలో పుస్తకం రాస్తా, నిజాలు రాస్తా, అందరి చరిత్రలు బయట పెడతా' అంటూ వ్యాఖ్యానించారు. పరిశ్రమలో ఎప్పటి నుంచో దాసరి నారాయణరావు వర్గానికి, మెగాస్టార్ చిరంజీవి వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చాలా ఏళ్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దాసరి చేసిన వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి అండ్ కో ను ఉద్దేశించి చేసినవే అనే వాదన బలంగా వినిపిస్తోంది. దాసరి వ్యాఖ్యలను బట్టి చూస్తే.....మూతి మీద మీసం కూడా మొలవని రామ్ చరణ్ లాంటి వాళ్లది నాతో ఛాలెంజ్ చేసే స్థాయా? నాకంటే జూనియర్ చిరంజీవి వస్తే నేను లేచి నిలబడాలా? అని ప్రశ్నించినట్లు ఉందని చర్చించుకుంటున్నారు. ఆ మధ్య దాసరి నారయాణరావు, రామ్ చరణ్ మధ్య పరోక్ష వాగ్వివాదం చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం అనే వాదన కూడా వినిపిస్తోంది. దాసరి తాజాగా ఇంతలా ఫైర్ కావడానికి కారణం ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటనే. సినీపరిశ్రమపై వ్యాట్(విలువ ఆధారిత పన్ను) ఎత్తివేత కోసం దాసరి నారాయణరావు అండ్ కో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సంప్రదింపులు జరిపింది. అయితే ఈ క్రెడిట్ దాసరికి దక్కుకండా తానే ఎత్తివేయించాననే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి సీన్ క్రియేట్ చేసారని దాసరి వర్గం ఆరోపిస్తోంది. మరి దాసరి పుస్తకం ఎప్పుడు రాస్తారో? ఎలాంటి రహస్యాలు బయట పెడతారో చూడలి. Read more about: ram charan teja pawan kalyan allu arjun chiranjeevi dasari narayana rao దాసరి నారాయణరావు చిరంజీవి రామ్ చరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ Darshaka Ratna Dasari Narayana Rao Made indirect comments on Mega Star Chiranjeevi at Suresh Krishna's Baasha book launch event.
2020/10/21 02:47:53
https://telugu.filmibeat.com/news/dasari-narayana-rao-comments-on-mega-family-110018.html
mC4
విజయ్‌పథ్‌ సింఘానియాపై రేమండ్‌ బోర్డు నిర్ణయం ముంబయి: భారత కార్పొరేట్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ.. రేమండ్‌ గ్రూప్‌ తమ వ్యవస్థాపకుడు విజయ్‌పథ్‌ సింఘానియాను గౌరవ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించింది. గత నెలలో కంపెనీ బోర్డు ఆ మేరకు ఆయనకు లేఖ పంపినట్లు తెలుస్తోంది. సింఘానియా పలు లేఖల్లో ఉపయోగించిన అసభ్య, అవమానకర రీతిలో ఉన్న భాషపై తీవ్ర 'అసమ్మతి'ని వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెప్టెంబరు 7 తేదీతో ఉన్న లేఖలో రేమండ్‌ డైరెక్టర్‌ (సెక్రటేరియల్‌) పేర్కొన్నట్లు సమాచారం. కుటుంబంలో జరుగుతున్న పరిణామాలకు కంపెనీకి సంబంధం లేదని.. సింఘానియా ప్రవర్తన వల్లే 'గౌరవ ఛైర్మన్‌' హోదాను తీసేశామని ఆ లేఖలో వివరించినట్లు సమాచారం. బోర్డు సమావేశాల నుంచి తనను దూరంగా పెట్టడంపై అంతక్రితం కంపెనీ సెక్రటరీకి.. ఆ తర్వాత బోర్డుకు సింఘానియా పలు లేఖలు రాసినట్లు సమాచారం. ఆగస్టు 30న బోర్డుకు రాసిన లేఖలో తన కుమారుడు గౌతమ్‌ తనను కంపెనీకి దూరం చేశారని ఆరోపణలు చేశారు.
2018/10/18 13:13:25
http://www.eenadu.net/telangana-news-inner.aspx?category=general&item=break38
mC4
కరోనా ప్రభావం.. రూ.కోట్లలో నష్టం! సినిమా వ్యాపారానికి అతి పెద్ద సీజన్‌ వేసవి. మార్చి మొదలు మే ఆఖరు వరకు అగ్ర హీరోల సినిమాలు వరుస కడుతుంటాయి. సెలవుల సమయం కావడంతో పిల్లలు, పెద్దలు వినోదం కోసం సినిమాను ఆశ్రయిస్తుంటారు. దీంతో బాక్సాఫీసు సందడిగా మారేది. సుమారు 40 సినిమాల వరకు వేసవిలో వస్తుంటాయి. ఇంతటి కీలకసీజన్‌కి కరోనా గండికొట్టింది. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పట్లో తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఓ 20 సినిమాలు ఈ వేసవి విడుదలకు సిద్ధమైనా.. కరోనా ప్రభావంతో ప్రేక్షకులు వేసవి వినోదానికి దూరమయ్యారు. వేసవి వినోదాల బరిలో నిలవడానికి పెద్ద చిత్రాలతో పాటు కొన్ని చిన్న సినిమాలూ సిద్ధమైనా కరోనా ప్రభావంతో ఆగిపోయాయి. నాని - సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'వి', అనుష్క 'నిశ్శబ్దం', రానా.. 'అరణ్య', రామ్‌ చిత్రం 'రెడ్‌'తో పాటు రాజ్‌ తరుణ్‌ 'ఒరేయ్‌ బుజ్జిగా', ప్రదీప్‌ - అమృత అయ్యర్‌ జంటగా నటించిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?', వైష్ణవ్‌ తేజ్‌ 'ఉప్పెన', కీర్తిసురేష్‌ 'మిస్‌ ఇండియా'... ఇలా ఆసక్తికరమైన చిత్రాలన్నీ మార్చిలోనే విడుదలకు ముస్తాబయ్యాయి. వీటిలో కొన్ని మినహా మిగతావన్నీ దాదాపు రూ.30 కోట్ల పైచిలుకు వ్యయంతో తెరకెక్కినవే. అవన్నీ కరోనా ప్రభావంతో విడుదలకి నోచుకోకుండా ఆగిపోయాయి. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూసివేయడంతో మొదట సినిమాల విడుదల ఆగిపోయింది. ఆ తర్వాత వేసవే లక్ష్యంగా షూటింగ్‌ జరుపుకుంటున్న సినిమాలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. పవన్‌ కల్యాణ్‌ 'వకీల్‌సాబ్‌', వెంకటేష్‌ 'నారప్ప', నాగచైతన్య 'లవ్‌స్టోరీ', రవితేజ 'క్రాక్‌', సాయితేజ్‌ 'సోలో బ్రతుకే సో బెటరు', అఖిల్‌ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'తో పాటు 'ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య', 'శ్రీకారం'...ఇవన్నీ ఈ వేసవికి వస్తాయనుకున్న చిత్రాలే. వీటిలో రూ.50కోట్ల పై చిలుకు బడ్జెట్లతో ముస్తాబవుతున్నవీ ఉన్నాయి. ఈ వేసవిలో సుమారు రూ.600 కోట్ల వ్యాపారం జరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. కానీ కరోనాతో ఈ వేసవి సీజన్‌ తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ థియేటర్లు ప్రారంభమయ్యాకా వేసవి సినిమాలన్నీ వరుస కట్టబోతున్నాయి. అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కొన్ని చిన్న చిత్రాలు ఓటీటీల వైపు చూస్తున్నాయి. ''చిత్ర పరిశ్రమలో సంక్రాంతి తర్వాత వేసవికే ప్రాధాన్యత. ఈ సీజన్‌లో ఏ చిత్ర పరిశ్రమకైనా అత్యధిక రాబడి వస్తుంది. ఈసారి చిన్నాపెద్దా కలిపి దాదాపు 40 చిత్రాల విడుదల ఆగినట్టే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1800 థియేటర్లు ఉన్నాయి. వారానికి ఒక్కో థియేటర్‌కు సగటున రూ.3లక్షలు నష్టం వాటిల్లుతోంది. వేసవిలో ఆ నష్టం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒకరకంగా మిగిలిన అన్ని పరిశ్రమలతో పోల్చితే ఎక్కువ నష్టం చిత్రసీమకే''. - టి.ప్రసన్న కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి. ''ఈ కరోనా ప్రభావం నుంచి గట్టెక్కి చిత్రసీమ సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయమే పట్టొచ్చు. వేసవి సీజనే కాదు.. ఈ సంవత్సరం పూర్తిగా కోల్పోయినట్లే. జనవరి వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చు. ప్రేక్షకులు వందల మంది వచ్చినా ఎటువంటి భయాలు ఉండని పరిస్థితి వచ్చే వరకూ థియేటర్స్‌ పరిస్థితి మారదు. చిత్ర పరిశ్రమ, థియేటర్లు కోలుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుంది. పెద్ద చిత్రాలు ప్రేక్షకులు నిర్భయంగా థియేటర్లకు వచ్చేవరకు వేచిచూడాల్సిందే''.
2020/05/26 10:48:20
https://www.sitara.net/sithara-special/summermoviestory-prasannakumar-rammohanarao-tsfdc-/19916
mC4
మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. అయితే పోషకాహార లోపం వల్ల కూడా పలు సమస్యలు వస్తాయి. అందుకనే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మానసిక సమస్యలు పోషకాహార లోపం వలన కలుగుతుంటాయి. అందుకని పోషకాహారం లోపం లేకుండా చూసుకోవాలి. ఈ పోషకాహార లోపాల వల్ల పలు సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అయితే మరి శరీరంలో ఎటువంటి పోషకాహార లోపం వలన ఎలాంటి సమస్యలు కలుగుతాయి..?, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. యాంటీ ఆక్సిడెంట్లు: యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండకపోవడం వల్ల పలు సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటివి కలుగుతాయని.. ఒత్తిడి ఎక్కువై పోతుందని అంటున్నారు. కనుక యాంటీఆక్సిడెంట్ లోపం కలగకుండా చూసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జింక్: జింక్ లోపం వలన కూడా పలు సమస్యలు వస్తాయి. జింక్ లోపం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. అలానే ఇది మూడ్ ని కూడా మార్చేస్తుంది. విటమిన్ బి6 : విటమిన్ బి6 లోపం ఉండడం వల్ల నీరసం, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి కలుగుతాయి కాబట్టి విటమిన్ బి6 కూడా ఉండేటట్టు చూసుకోవాలి. కాపర్ ఎక్కువ ఉండడం: కాపర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మూడ్ లో మార్పులు వస్తాయి కాబట్టి ఇటువంటి సమస్యలు కలగకుండా సరైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి లేదంటే ఇబ్బందులు వస్తాయి.
2022-12-05T02:22:55Z
https://manalokam.com/health/did-you-know-that-this-nutritional-deficiency-affects-the-mood.html
OSCAR-2301
ఫటాఫట్ జయలక్ష్మిగా పిలువబడే జయలక్ష్మీరెడ్డి (1958-1980) దక్షిణ భారతీయ సినిమా నటిగా ప్రసిద్ధురాలు. ఈమె మలయాళ సినిమాలలో "సుప్రియ" అనే పేరుతో పిలువబడుతున్నది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 66 చిత్రాలలో నటించింది. ఈమె నటిగా తన వృత్తిని 1972లో మలయాళం సినిమా తీర్థయాత్రతో సుప్రియ అనే పేరుతో ప్రారంభించింది. 1974లో కె.బాలచందర్ దర్శకత్వంలో "అవల్ ఒరు తొదర్ కథై" సినిమాలో జయలక్ష్మి అనే పేరుతో నటించింది. ఆ చిత్రంలో ఆమె హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ధరించింది. ఆ పాత్ర ఊతపదం "ఫటాఫట్" ప్రేక్షకులలో బాగా పేలడంతో ఫటాఫట్ ఆమె ఇంటిపేరుగా మారిపోయి ఫటాఫట్ జయలక్ష్మిగా స్థిరపడిపోయింది. ఈ సినిమా తెలుగులో అంతులేని కథ పేరుతో 1976లో రీమేక్ చేయబడింది. ఈమె కమల్ హాసన్, రజనీకాంత్, ఎన్.టి.రామారావు, చిరంజీవి మొదలైన అగ్రనటుల సరసన నటించింది. ఈమె ఎం.జి.రామచంద్రన్ తమ్ముడు చక్రపాణి కొడుకు సుకుమార్‌ను ప్రేమించింది. అయితే అది పెళ్ళిగా మారలేదు. దానితో తన 22 యేళ్ల పిన్న వయసులోనే 1980లో, నటిగా ఉన్నత స్థాయిలో ఉన్నదశలోనే ఈమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది[1],[2],[3].
2021-03-02T18:06:39Z
https://te.wikipedia.org/wiki/%E0%B0%AB%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AB%E0%B0%9F%E0%B1%8D_%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF
OSCAR-2109
thesakshi.com : తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్.విజయ్ కుమార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు ను సందర్శించారు. ప్రాజెక్టులో కొట్టుకు పోయిన 3వ గేటుతో పాటు లీక్ అవుతున్న మరో మూడు గేట్లను పరిశీలించారు. గత ఐదు రోజులుగా ప్రాజెక్టులోని నీరంతా వృధాగా సముద్రం పాలు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందు చూపు పర్యవేక్షణ లోపంవల్లే ఈ పరిస్థితికి కారణం అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులకు మరమ్మత్తులు లేవు, సరైన నిర్వహణ లేదు..అచ్చెన్నాయుడు,ఏపీ టీడీపీ అధ్యక్షులు మొరాయిస్తున్న గేట్లు.. మొన్న పులిచింతల గేటు, నిన్న గుండ్లకమ్మ గేటు.. నేడు తాండవ జలాశయం కాలువ రెగ్యులేటింగ్ గేటు.. నీరంతా వృధా.. శ్రీశైలం ప్రాజెక్ట్ స్పిల్ వే వద్ద ఏర్పడ్డ అతిపెద్ద గొయ్యిని గురించి సేఫ్టీ కమిటీ హెచ్చరించినా నేటి వరకూ పూడ్చలేదు. గత ప్రభుత్వంలో పరుగులెత్తిన పోలవరం ప్రాజెక్ట్, నేడు పూర్తిగా పడకేసింది. గుండ్లకమ్మ నీరంతా సముద్రం పాలు చేశారు. రైతులకు సాగు నీరు లేదు, మత్స్య సంపద నాశనం, అక్కడి మత్స్యకారుల పొట్టపై కొట్టారు. పాడి సంపదపై ఆధార పడ్డ రైతులకూ ఇది పెద్ద దెబ్బే. మోటర్లకు మీటర్ల పేరుతో రైతుకు ఉరి తాళ్ళు.. విత్తు వేసే దగ్గర నుండి, ధాన్యం అమ్మి సొమ్ము చేతికి వచ్చే వరకూ ప్రతి అడుగులో అవరోధాలు, ప్రతికూల పరిస్థితులతో అన్ని వైపుల నుండీ ఒత్తిడి పెరిగి దిక్కు తోచక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. Tags: #Andhrapradesh news#AP TDP leaders#Atchannaidu#Gundlakamma project#PRAKASAM DISTRICT#TELUGU DESAM PARTY#visit
2022-12-05T20:56:20Z
https://www.thesakshi.com/no-repairs-to-water-projects-in-the-state-55155-2/
OSCAR-2301
..... చికెన్ చీకులు, మటన్ కబాబులు, చేప ఫ్రై, ఉలువలు, ఇత్తులు, శెనిగెలు కూడా ఉన్నాయ్ బావా.... నువ్వు దంచు... అసలే పొద్దాడి కల్లు... నా కళ్ళలోకి చూసింది చాలు, కల్లు బింకి ఖాళీ చేయి... రాకే చేత్తో పడితే చాలు... బింకీ ఖల్లాస్... కమాన్... .జై బాలయ్యా... అని ప్రముఖ పాత్రికేయులు ఎం.ఎస్.ఆర్ ఈ చిత్రం గూర్చి ఒక సందర్భంలో ముచ్చటించారు. అది కామెంటా.. కాంప్లిమెంటా... ఈ వాక్యాలు ఇమిటేషనా లేక కొటేషనా అన్న చర్చను కాస్త పక్కన పెడదాం. నందమూరి అందగాడు బాలకృష్ణ నటించిన సినిమా అఖండ తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ రంగుల పండుగనిచ్చింది. రౌద్రం పెల్లుబికే సినిమాలు చేయడంలో బాలకృష్ణది అందవేసిన చెయ్యి. ఒక్క మాటలో చెప్పాలంటే నందమూరి తారక రామారావు తరువాత అంత రౌద్రాన్ని పలికించడం ఎన్టీయార్ తరువాత బాలకృష్ణకే సొంతమైంది. ఆయన సినిమాలలో పలికించిన రౌద్రం మరే ఇతర సమకాలీన నటుడు పలికించ లేడంటే అతిశయోక్తి లేదు. బాలకృష్ట నటించిన మహా నాయకుడు, కథానాయకుడు, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి....ఒకటా రెండా... ఈ మంగమ్మ గారి మనవడు నటించిన చిత్రాలలో రౌద్రమే ప్రధానాకర్షణ. దీనిని వెటకారంగా తీసుకుంటారా?, లేక మమకారంగా తీసుకుంటారా? అన్నది మీ ఇష్టం. కాస్త వైవిధ్యం... కొంత కొత్తదనం కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు బోయపాటి. ఈ సినిమా కూడా రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని వెండి తెరపై పరిచయం చేసిన సినిమా. అనంతపురానికి చెందన ఓ రైతు పాత్రలో బాలకృష్ణ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. కత్తులు దూసుకునే కసాయి తనానికి చిరునామా ఉన్న రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని నిలువరించి, అందరి చేతసేద్యం చేయిస్తుంటాడు. హీరోయిజం ఉన్న వ్యక్తిగా తమ పరిసర ప్రాంతాలలో పేదలకు వైద్య సదుపాయాలు కల్పించేదుకు ఆసుపత్రులు కట్టిస్తాడు ఈ సినిమా కథానాయకుడు. తన చర్యలతో ఏకంగా జిల్లా కలెక్టరమ్మనే ప్రేమలో పడేస్తాడు హీరో... కట్ చేస్తే.. సినిమా ఆరంభంలో బాలకృష్ణ ఎంట్రీ కూడా మాస్ మసాలాను తలపిస్తుంది. ఉరుకులు తీస్తూ, రంకెలేస్తున్న ఎద్దుల మధ్య నుంచి హీరో పాత్రధారి బాలకృష్ణ ఎంటరవడం నందమూరి అభిమానుల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపుతుంది. పంచ్ డైలాగ్ లతో వార్నింగ్ లు ఇవ్వడం, జనాల్ని ఎత్తి కుదెయ్యడం ఇత్యాది దృశ్యాలు అభిమానుల్లో జోష్ ను నింపాయి. ఈ సినిమాలో నటుడు శ్రీ కాంత్ ది ప్రతినాయకుడి పాత్ర. ఆయన ఈ సినిమాలో విలన్ గా ఇమడ లేక పోయాడని చెప్పవచ్చు. హవ భావ ప్రదర్శన లోనూ, ఉద్వేగాలను వెలిబుచ్చడంలోనూ శ్రీకాంత్ వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఇక హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ చాలా సాదాసీదాగా కనిపించినా డైలాగ్ డెలివరి ప్రేక్షకులను ఆకట్టుకో లేక పోయారన్నది సుస్పష్టం. తమన్ సంగీతం గూర్చి వేరే చెప్పాలా ?
2022/01/26 22:55:07
https://www.indiaherald.com/Movies/Read/994448748/nandamuri-balakrishna-movie-akanda-has-mixec-responce
mC4
ఊరేగింపు గొంగళి పురుగు: లక్షణాలు, దశలు మరియు వాటిని ఎలా చికిత్స చేయాలి | గ్రీన్ రెన్యూవబుల్స్ Procession రేగింపు గొంగళి పురుగు జర్మన్ పోర్టిల్లో | 17/11/2021 10:22 | పర్యావరణ La procession రేగింపు గొంగళి పురుగు ఇది ఒక లెపిడోప్టెరాన్ కీటకం, అంటే, ఇది యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు సీతాకోకచిలుకగా మారే వరకు దాని గొంగళి పురుగు దశతో సహా అనేక రూపాంతర దశలను కలిగి ఉంటుంది. వారు ఐరోపాలోని మధ్యధరా ప్రాంతంలోని పైన్ అడవులలో నివసిస్తున్నారు మరియు వారి పేరు ఉన్నప్పటికీ, వారు దేవదారు మరియు ఫిర్లలో కూడా చూడవచ్చు. కొన్ని ప్రాంతాలలో, ఇది పైన్ తోటలకు గణనీయమైన నష్టాన్ని కలిగించే తెగులుగా పరిగణించబడుతుంది. ఇది సంతానోత్పత్తి కాలంలో అత్యంత భయపడే వాటిలో ఒకటి. అందువల్ల, ఈ ఆర్టికల్లో మీరు ఊరేగింపు గొంగళి పురుగు, దాని లక్షణాలు మరియు జీవశాస్త్రం గురించి తెలుసుకోవలసిన ప్రతిదాన్ని మీకు చెప్పబోతున్నాము. 2 ఊరేగింపు గొంగళి పురుగు యొక్క భయంకరమైన దశ 3 ఊరేగింపు గొంగళి పురుగును ఎలా ఎదుర్కోవాలి 4 స్టింగ్ చికిత్స ఎలా ఈ కీటకం శాస్త్రీయ నామం థౌమెటోపియా పిటియోకాంప, మరియు వివిధ దశల గుండా వెళుతుంది: గుడ్లు, లార్వా లేదా గొంగళి పురుగులు, ప్యూప మరియు సీతాకోకచిలుకలు. లెపిడోప్టెరాలో ఈ అభివృద్ధిని హోలోమెటబోలిక్ అంటారు. వేసవిలో, లేదా మరింత ఖచ్చితంగా జూలైలో ఉత్తర అర్ధగోళంలో, ఊరేగింపు గొంగళి పురుగు దాని వయోజన రూపాన్ని పొందుతుంది ఎందుకంటే సీతాకోకచిలుక జతకట్టే క్షణం. ఈ దశలో, కీటకం గోధుమ రంగులో ఉంటుంది మరియు అది నివసించే వాతావరణంతో కలిసిపోతుంది. రాత్రిపూట చురుగ్గా ఉండడం వీరి అలవాటు కాబట్టి పగలు, రాత్రి పక్షుల దాడుల నుంచి తప్పించుకోవచ్చు. సంభోగం సంభవించిన తర్వాత, పైన్ మార్చ్ గుడ్లు పెడుతుంది మరియు చాలా ప్రత్యేకమైన పద్ధతిలో గుడ్లు పెడుతుంది, మురి ఆకారపు సూదులు, పైన్ సూదులు పేరు పెట్టారు. మొలకెత్తిన 30 నుండి 40 రోజుల తర్వాత, గొంగళి పురుగు దాని లార్వా లేదా గొంగళి పురుగు దశలోకి ప్రవేశిస్తుంది, ఇది 8 నెలల వరకు ఉంటుంది. వారి గొంగళి పురుగు దశ ముగియబోతున్నప్పుడు, ఊరేగింపు గొంగళి పురుగు చెట్ల నుండి దిగడం ప్రారంభమవుతుంది, మరియు అవి చాలా ప్రత్యేకమైన మార్గంలో కొనసాగుతాయి, ఎందుకంటే అవి ఒకదాని తర్వాత ఒకటి వరుసలో ఉంటాయి. అందుకే ఈ కీటకానికి అద్భుతమైన పేరు ఉంది మరియు చెట్టు నుండి దిగినప్పుడు, అది కవాతును అనుసరిస్తున్నట్లు అనిపిస్తుంది. గొంగళి పురుగుల ఆధ్వర్యంలో ఆ తరువాత అవి ఆడ సీతాకోకచిలుకలుగా మారుతాయి, పైన్స్ యొక్క సుదీర్ఘ కవాతు భూమికి చేరుకుంటుంది, అక్కడ వారు ఖననం చేయబడతారు మరియు వారి క్రిసాలిస్ లేదా ప్యూపల్ దశలోకి ప్రవేశిస్తారు. ఈ దశ సుమారు 2 నెలల పాటు కొనసాగుతుంది, ఆపై ఒక వయోజన సీతాకోకచిలుకను ఉత్పత్తి చేస్తుంది, అది ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే జీవించగలదు. ఊరేగింపు గొంగళి పురుగు యొక్క భయంకరమైన దశ దాని గొంగళి పురుగు దశలో, ఊరేగింపు గొంగళి పురుగు 5 దశల గుండా వెళుతుంది, దీనిలో ఇది చాలా భయానక కీటకంగా మారుతుంది. దీని ప్రధాన లక్షణం ఏమిటంటే, దాని శరీరం మొత్తం అత్యంత విషపూరితమైన వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది, టామాటోపిన్ అనే టాక్సిన్ ఉండటమే దీనికి కారణం. గొంగళి పురుగు జంతువులు మరియు మానవులలో తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది, ఎందుకంటే పైన్స్ యొక్క కవాతు బెదిరింపుగా భావించినప్పుడు, అది గాలిలోకి ఉబ్బిన జుట్టును విడుదల చేస్తుంది. మూడవ లార్వా దశలో, గొంగళి పురుగు శీతాకాలపు చలిని తట్టుకోగలిగే పాకెట్‌ను నిర్మిస్తుంది, అయినప్పటికీ, లార్వా యొక్క కార్యకలాపాలు ఆగదు ఎందుకంటే అది రాత్రిపూట ఆహారం కోసం వెతుకుతూనే ఉంటుంది. ఐదవ లార్వా దశలో, గొంగళి పురుగులు చాలా అత్యాశకు గురవుతాయి మరియు పైన్ సూదులు తినడం ప్రారంభిస్తాయి. చాలా సందర్భాలలో, గొంగళి పురుగులు సూదులను పూర్తిగా తినవు, కానీ సూదుల మధ్యలో కొరుకుట ఆపివేస్తాయి, దీని వలన గోధుమ ఆకులు నెమ్మదిగా చనిపోతాయి మరియు పైన్ చెట్టు వికారమైనట్లు కనిపిస్తుంది. లార్వాలు సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో కనిపిస్తాయి. జనవరి మరియు ఏప్రిల్ మధ్య అవి కనిపించడం ప్రారంభిస్తాయి, వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే ఉష్ణోగ్రతపై ఆధారపడి, వాటిని త్వరగా లేదా తరువాత చూడవచ్చు. మొదటి కొన్ని నెలల్లో, దూరం నుండి చూడగలిగే పైన్‌ల పైన ఉన్న "తెల్ల సంచులు" అత్యంత చల్లగా ఉండేవి. వాటిలో ఒక్కొక్కటి 100 నుండి 200 లార్వాలను కలిగి ఉంటాయి. వేడి ప్రతి గూడును కూడా ప్రభావితం చేస్తుంది మరియు అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ మంది వ్యక్తులు పుడతారు. సూర్యుడు అదృశ్యమైనప్పుడు గొంగళి పురుగులు ఆహారం కోసం ఒక్కొక్కటిగా బయటకు వెళ్తాయి, కానీ అప్పుడు వారు "తెల్ల సంచులు" అని పిలిచే వారి గూళ్ళకు తిరిగి వచ్చారు. ఏప్రిల్ మరియు మే మధ్య మార్పులు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ చెట్లు కూలడం ప్రారంభిస్తాయి. అవి నేలపైకి వచ్చిన తర్వాత, సీతాకోకచిలుకగా రూపాంతరం చెందడాన్ని కొనసాగించడానికి అవి భూమిలోకి బురో చేయడం ప్రారంభిస్తాయి. ఊరేగింపు గొంగళి పురుగును ఎలా ఎదుర్కోవాలి ఈ కీటకాల వల్ల కలిగే నష్టాన్ని తీవ్రంగా వర్గీకరించలేమని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నప్పటికీ, కలప ఉత్పత్తికి ఉపయోగించే పైన్ తోటలలో అవి సమస్యను కలిగిస్తాయి. ఈ కారణంగా, ఊరేగింపు గొంగళి పురుగుల దాడుల ప్రభావాన్ని తగ్గించడానికి అనేక పద్ధతులు అభివృద్ధి చేయబడ్డాయి. అత్యంత ప్రభావవంతమైనది, అదే సమయంలో ప్రాథమికంగా ఉన్నప్పటికీ, పైన్ సూదులలో ఉన్న పాకెట్స్ తొలగించడంలో ఉంటుంది. టెర్మినల్ సూదులలో ఉన్న పాకెట్స్‌కు ఈ పద్ధతి తగినది కాదు, ఎందుకంటే ఇది చెట్ల పెరుగుదలను దెబ్బతీస్తుంది. గొంగళి పురుగుల వెంట్రుకల విష ప్రభావాలను నివారించడానికి పాకెట్స్ ఉన్న కొమ్మలకు ముందుగానే నీరు పెట్టడం ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడింది. మరొక పద్ధతి ఏమిటంటే, చెట్టు అడుగున గరాటు వంటి గట్టి ప్లాస్టిక్‌ను ఉంచి నీటితో నింపడం. గొంగళి పురుగు కవాతు ముందు ఇది చేయాలి. ఇది జరిగినప్పుడు, గొంగళి పురుగు అనివార్యంగా నీటిలో పడి చనిపోతుంది. చివరగా, కొన్ని తోటలలో పైన్ కవాతును ఎదుర్కోవడానికి మరింత అధునాతన జీవ పద్ధతులు అభివృద్ధి చేయబడ్డాయి, ఇందులో మగవారిని ఆకర్షించడానికి ఫెరోమోన్ "ట్రాప్స్" ఉంచడంతోపాటు, ఈ కీటకం యొక్క పునరుత్పత్తి ప్రభావం తగ్గుతుంది. స్టింగ్ చికిత్స ఎలా సీతాకోకచిలుకలు ప్రమాదకరమైనవి కావు, కానీ గొంగళి పురుగులు. సమస్య ఏమిటంటే, గొంగళి పురుగు యొక్క జుట్టు చర్మంతో తాకినప్పుడు దద్దుర్లు వంటి ప్రతిచర్యను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాంతంలో ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి మరియు తరచుగా చికాకుపడటం వలన ఇది సాధారణంగా కనిపిస్తుంది. మరింత సంక్లిష్ట పరిస్థితుల్లో, అవి శ్వాస సమస్యలను కలిగిస్తాయి. ఇది జరిగితే, మనం ఈ క్రింది వాటిని చేయాలి కీటకాల వెంట్రుకలను తొలగించడానికి ఆ ప్రాంతాన్ని సబ్బు మరియు నీటితో కడగాలి. తేలికపాటి కేసులను కార్టికోస్టెరాయిడ్ క్రీమ్‌తో చికిత్స చేయండి యాంటిహిస్టామైన్లు సాధారణంగా ప్రతి గంటకు తీసుకుంటారు. మరింత తీవ్రమైన సందర్భాల్లో, క్లినికల్ సెంటర్ కార్టికోస్టెరాయిడ్స్‌ను ఇంట్రామస్కులర్‌గా ఇంజెక్ట్ చేస్తుంది. పెంపుడు జంతువులు తరచుగా ఈ రకమైన జంతువులచే ప్రభావితమవుతాయి. చాలా సందర్భాలలో దానిని ఉపయోగించడానికి ప్రయత్నించిన తర్వాత, ఆ ప్రాంతం సాధారణంగా చికాకుగా ఉంటుంది. మంట కూడా ఉంది మరియు సాధారణంగా అధిక వాపు ఉంటుంది. పరిస్థితి మరింత దిగజారినప్పుడు, అది చివరికి నెక్రోటిక్‌గా మారుతుంది. అందువల్ల, కార్టికోస్టెరాయిడ్స్‌ను ఉపయోగించడం మరియు యాంటీబయాటిక్‌లను ఉపయోగించడం ద్వారా ప్రత్యేక నివారణలతో చికిత్స చేయాలి.
2022/01/21 07:25:09
https://www.renovablesverdes.com/te/procession-%E0%B0%B0%E0%B1%87%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81-%E0%B0%97%E0%B1%8A%E0%B0%82%E0%B0%97%E0%B0%B3%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81/
mC4
శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –11 | సరసభారతి ఉయ్యూరు ← ఊసుల్లో ఉయ్యూరు — 35 ఆ నాటి లఘు యంత్రాలు ఊసుల్లో ఉయ్యూరు –36 నాన్నా సినిమా! – మామయ్యా సినిమా !! → 26—" విరించి పంచత్వం ప్రజతి హరి రాప్నోతి విరతిం –వినాశం ,కీనా శోభజ తి ధనదో యాతి నిధనం వితంద్రీ ,మాహేంద్ర వితతి రపి ,సమ్మిలిత దృశా –మహా సంహారే స్మిన్ ,విహరతి ,సతి ,త్వత్పతి రసౌ " తాత్పర్యం –స్వాధి స్టా నదేవతా !మహా ప్రళయం తర్వాతా బ్రహ్మాది దేవత లంతా ,సంహారం పొందుతున్నారు .నీ పతి సదా శివుడు మాత్రం ,విశ్రుమ్ఖలం గా విహరిస్తున్నాడు .ఆది నీ పాతి వ్రత్య మహాత్మ్యమే .దాని వల్లనే నీ పతి లయం కావటం లేదు . విశేషం –సతీ అంటే సత్ శబ్దం యొక్క స్త్రీ లింగ రూపమే .సత్ రూప పర బ్రహ్మ మైన శివ బ్రహ్మానికి నాశనం లేదని భావం . 27–"జపో జల్పశిల్పం ,సకల మపి ,ముద్రా విరచనా –గథిహ్ ప్రాదక్షిన్య క్రమణ ,మశనా ద్యాహుతి విధిహ్ ప్రణామస్సంవేశ స్సుఖ ,మఖిల మాత్మార్పణ దృశా –సపర్యా పర్యాస్తవ భవతు ,యన్మే విలసితుం " తాత్పర్యం –శర్వాణీ !ఆత్మ సమర్పణ బుద్ధి తో నేను నోటి తో పలికిన మాటలన్నీ నీ వు నిర్మించినవే .నువ్వు నిర్మించినవే కనుక అవి నీ మంత్ర జపమే .ఈ శరీరం నీవే ఇచ్చావు కనుక ,నేను చేసే హస్త విన్యాసాలన్నీ నీకు చేసే ముద్రా విధానాలుగా నే భావించు .ఎంతటి వివేకమూ వినయమూ శ్రీ భాగవత్పాడులలో ఉన్నాయో దీనితో మనకు అర్ధ మవుతోంది .అంతా ఆమె ఇచ్చింది కనుక తాను కొత్తగా చెప్పేదేమీ లేదని ,తాను చేసే చేష్టలన్నీ ఆమె కైన్కర్యాలే నని గడుసు గా చెప్పారు .నీవు సర్వ వ్యాపివి కనుక నేను చేసే సంచారం అంతా నీకు చేసే ప్రదక్షినమే అనుకో .నా అంగ భంగిమ లన్నీ ,నీకు ప్రనామాలే .నీవే జతరాగ్ని వి కనుక నేను గ్రహించే అన్న ,పానాదు లన్నీ ,నీ ప్రీతీ కోసం చేసే హోమం గా స్వీకరించు .శబ్ద స్పర్శాడులతో నేను చేసే చేష్ట లన్నీ నీ సపర్యలె అని భావించు .అని అమ్మ ఇచ్చినవన్నీ అమ్మకే సమర్పిస్తున్నానని భావన . విశేషం –అన్ని అక్ష రాలు ,మాతృకా వర్ణ రూపాలే కనుక పలుకులన్నీ జపంతో సమానాలే అని భావం .హస్త విన్యాసాలన్నీ జపం లో చేసే ముద్రలే .అన్నీ ఆమెకే చెందు తాయి .మాత జథరాజ్ఞి స్వ రూపం .కనుక మనం తిన్నదంతా ఆమెదే .సందేశం అంటే శయనం నీ ముద్రాదులన్నీ ఆత్మ సమర్పణ ద్రుశాలు .ఇదంతా "సపర్యా పర్యాయం '.'భగవద్ గీత లో కూడా "మన్మనా భవ ,మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు –మమే వేశ్యసి కౌంతేయ ,ప్రతి జానే ప్రయోజనే "అన్నాడు శ్రీ కృష్ణ భాగ వాన్ .ఏమి చేసినా ,ఎలా చేసినా ,సర్వం భగ వతికి అర్పణమే .ఇంకేదైనా పూజ చేస్తే ఆది పూజా క్రమం కాదు అని తెలియ జేయటమే . 28–"సుధా మప్యాస్వాద్య ప్రతి భయ జరా మృత్యు హరిణీం –విపద్యన్తే విశ్వే ,విధి ,శత మఖ ,ముఖాద్యాది విషదః కరాళం ,యత్ప్రేళం ,కబలిత వతః కాల కలనా –న శంభో స్తన్మూలం ,తవ ,జనని ,తాటంక మహిమా " తాత్పర్యం –మహేశ్వరీ ! దేవత లంతా అమృతం త్రాగి నా ,జరా మృత్యువు లను పొందుతున్నారు .అంతా ప్రళయం లో లయమవుతున్నారు .అయితే కాల కూటవిషాన్ని త్రాగిన నీ భర్త శివుడు ,ప్రళయ కాలం లో కూడా చని పోకుండా ,కాలానికి అతీతు డై ,మ్రుత్యుమ్జయుడై ఉన్నాడు .దీనికి కారణం నీ చెవి కమ్మల ప్రభావమే . విశేషం –తాటంకాలు అంటే చెవి కమ్మలు. సౌభాగ్య చిహ్నాలు .ఆమె కమ్మలకు చేటు తెచ్చే శక్తి కాలానికి లేదని అర్ధం .కారణం –కాలానికి ఉత్పత్తి ,స్తితి ,లయాలు శ్రీ దేవి తాటంక నియ తాలు .కనుక ఆమె పాతి వ్రత్య మహిమ సర్వాతీ శయ మైనది అని భావం .శ్రీ దేవి కాల సంకర్శిణి .అమే ను సేవిస్తే, కాల భయం ఉండదు .సతుల పాతివ్రత్యమే పతులకు శ్రీ రామ రక్ష. .అందుకే సువాసినులు మంగళ ప్రద మైన చెవి కమ్మలను, కమ్మర ,ముంగర ,కుంకుమ ,మంగళ సూత్రం సర్వదా కాపాడు కోవాలి అని తెలియ దగిన విషయం. ఇతర దేవతల సౌభాగ్యం నశించేది .భగ వతి సౌభాగ్యం అనశ్వరం .అమృతం తాగిన వారికి కూడా చావు తప్పలేదు .మృత్యు రూపమైన కాల కూటాన్ని భక్షించిన వాడు శివుడు మ్రుత్యున్జయుడైనాడు .దీనికి కారణం కూడా భగ వతి పాతి వ్రత్యమే .
2022/06/26 01:37:06
https://sarasabharati-vuyyuru.com/2012/09/29/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B6%E0%B0%82%E0%B0%95%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%8C%E0%B0%82-5/
mC4
కండ్లలో కారంచల్లి.. కత్తులతో దాడి - Feb 24, 2021 , 04:48:24 చావుబతుకుల మధ్య బాధితుడు నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన అంబర్‌పేట, ఫిబ్రవరి 23 : కండ్లల్లో కారం చల్లి ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ మొగిలిచెర్ల రవి వివరాల ప్రకారం... నల్లకుంట, శంకరమఠం టెంపుల్‌కు ఎదురు లేన్‌లో ధీరజ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతడు వేరే దేశంలో ఎంబీబీఎస్‌ చదివి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇతడికి ఇద్దరు భార్యలు. సోమవారం రాత్రి 11.15 గంటల సమయంలో నల్లకుంటలోని ఇంటి ముందు ఉండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కండ్లల్లో కారం చల్లి కత్తులతోదాడి చేశారు. కడుపు, వీపు, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు విన్న ఇంటి మొదటి అంతస్తులో ఉన్న సోదరుడు ఫయాజ్‌ అహ్మద్‌ వచ్చి చూడగా ధీరజ్‌ అహ్మద్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే దగ్గరలో ఉన్న ఆంధ్ర మహిళా సభ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు.. మెరురైన చికిత్స కోసం హైదర్‌గూడ అపోలోకు పంపించారు.. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో దవాఖానకు తరలించి చికిత్స చేస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు ఫయాజ్‌ అహ్మద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
2021/02/28 13:11:22
https://www.ntnews.com/hyderabad/murder-attempt-in-nallakunta-ps-limits-139108
mC4
కరుణానిధి ఆరోగ్యం విషమం: అర్ధరాత్రి ఆస్పత్రికి తరలింపు, స్టాలిన్‌కు మోడీ ఫోన్ | Family, crowds leave hospital after hospital says Karunanidhi is stable - Telugu Oneindia కరుణానిధి ఆరోగ్యం విషమం: అర్ధరాత్రి ఆస్పత్రికి తరలింపు, స్టాలిన్‌కు మోడీ ఫోన్ | Published: Saturday, July 28, 2018, 8:38 [IST] చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఆయన్ను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత హుటాహుటిన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులతోపాటు భారీ సంఖ్యలో డీఎంకే నేతలు కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. కాగా, కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడుతోందని, జ్వరం తగ్గిందని డీఎంకే నేతలు స్టాలిన్‌, దురైమురుగన్‌, అళగిరి తదితరులు రాత్రి పదింటి వరకు ప్రకటించారు. వదంతులు నమ్మవద్దని పార్టీశ్రేణులకు భరోసానిస్తూ వచ్చారు. స్టాలిన్‌ సహా ఇతర నేతలంతా కరుణ నివాసం నుంచి వెళ్లిపోయారు. అయితే, శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.15గంటల ప్రాంతంలో స్టాలిన్‌, అళగిరి, ఎ.రాజా, కనిమొళి, దురైమురుగన్‌ మరోసారి గోపాలపురంలోని కరుణ నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు కావేరి ఆసుపత్రి వైద్యుల బృందం అంబులెన్స్‌తో సహా వచ్చారు. కరుణానిధిని అంబులెన్స్‌లో ఆస్పత్రిలో చేర్చారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించామని తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యులు డాక్టర్‌ గోపాల్‌ తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని, రక్తపోటు పడిపోయిందని ఆయన వెల్లడించారు. ఆయన్ను ఐసీయూలో చేర్చుతున్నామన్నారు. కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని శనివారం ఉదయం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆయన కుటుంబసభ్యులు, డీఎంకే కార్యకర్తలు ఆస్పత్రి వద్ద నుంచి వెళ్లిపోయారు. కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ ద్వారా కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌, కుమార్తె కనిమొళిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు 'కరుణానిధి ఆరోగ్యంపై స్టాలిన్‌, కనిమొళితో మాట్లాడాను. ఏదైనా అవసరమైతే చేస్తానని చెప్పాను... ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను' అని మోడీ ట్విట్టర్‌లో వెల్లడించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా కూడా కరుణానిధి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కరుణ ఆరోగ్య పరిస్థితిపై స్టాలిన్‌తో మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Read in English: Family, crowds leave hospital karunanidhi health chennai tamil nadu mk stalin కరుణానిధి ఆరోగ్యం తమిళనాడు ఎంకే స్టాలిన్ DMK chief M Karunanidhi was shifted to a Chennai hospital past midnight, hours after his son MK Stalin issued a statement that there is an improvement in his health. The DMK chief is being treated at his residence for fever due to Urinary Tract Infection (UTI).
2019/07/20 01:03:39
https://telugu.oneindia.com/news/india/family-crowds-leave-hospital-after-hospital-says-karunanidhi-is-stable-230830.html
mC4
'ఆర్‌ఎక్స్‌ 100' డైరెక్టర్‌కి హీరో దొరికాడా.? Home Telugu 'ఆర్‌ఎక్స్‌ 100' డైరెక్టర్‌కి హీరో దొరికాడా.? By Inkmantra - February 21, 2020 - 07:30 AM IST 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ అందాల్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఘనత డైరెక్టర్‌ అజయ్‌ భూపతిది. తొలి సినిమాకే సూపర్‌ సక్సెస్‌ అందుకున్నా ఈ డైరెక్టర్‌ రెండో సినిమా అనౌన్స్‌ చేయడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఎప్పటి నుండో 'మహా సముద్రం' స్క్రిప్టుపై వర్క్‌ చేస్తున్నాడు అజయ్‌ భూపతి. ఇంతవరకూ ఆ సినిమా సెట్స్‌ పైకి వెళ్లలేదు. రవితేజతో ఈ సినిమా చేయాలనుకున్నాడు కుదరలేదు. స్క్రిప్టులో చిన్నా చితకా మార్పులు చేసి, సమంతను సంప్రదించాడట. సమంత కూడా ఈ స్క్రిప్టుకు ఓకే చెప్పకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఇంతవరకూ కార్య రూపం దాల్చలేదు. తాజాగా మరోసారి ఈ సినిమా ముచ్చట తెరపైకి వచ్చింది. యంగ్‌ హీరో శర్వానంద్‌కి డైరెక్టర్‌ ఈ కథను వినిపించాడనీ సమాచారం. శర్వా దాదాపు ఓకే చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా 'సమ్మోహనం' భామ అదితీ రావ్‌ హైదరి పేరు వినిపిస్తోంది. ఆల్రెడీ స్టోరీ లైన్‌ విన్న అదితి, ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. అయితే ఇది మల్టీ స్టారర్‌ మూవీ కావడంతో, మరో హీరో కోసం డైరెక్టర్‌ వేట కొనసాగుతోందట. ఆల్రెడీ శర్వా సెట్‌ అయ్యాడని తెలుస్తోంది కాబట్టి, శర్వాని మ్యాచ్‌ చేయగల మరో యంగ్‌ హీరోని వెతికి పట్టుకునే పనిలో ప్రస్తుతం అజయ్‌ భూపతి ఉన్నట్లు తెలుస్తోంది.
2021/09/17 16:41:11
https://telugu.iqlikmovies.com/viewnews/ajay-bhupathi-next-movie-maha-samudhram-cast-update/14056
mC4
కుందుజ్‌పై ఆగని బాంబుల వర్షం | Afgan war - Telugu Oneindia 8 min ago పాకిస్తాన్ తెంపరితనం: ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే.. డిప్యూటీ హైకమిషనర్ కు సమన్లు 12 min ago అయోధ్య తీర్పు వస్తుంది... కత్తులు కొని సిద్దంగా ఉండండి.. బీజేపీ నేత 17 min ago భారీ అవినీతికి తెరలేపారు! జైలుకు పంపుతా: కేసీఆర్‌పై నాగం జనార్ధన్ రెడ్డి నిప్పులు 22 min ago అభిజిత్‌కు రాహుల్ ప్రశంసలు: మిమ్మల్ని చూసి కోట్లాదిమంది గర్వపడుతున్నారు.. కుందుజ్‌పై ఆగని బాంబుల వర్షం కుందుజ్‌ః తాలిబన్ల చివరి స్థావరం కుందుజ్‌పై అమెరికా యుద్ధమానాల బాంబుల వర్షం కొనసాగుతునే వున్నది. అయితే నార్తర్న్‌ అలయన్స్‌ మాత్రం నిగ్రహం పాటిస్తున్నది. కుందుజ్‌లో వేల సంఖ్యలో వున్న తాలిబన్లు లొంగిపోవడానికి సిద్ధంగా వున్నట్టుగా ప్రకటించడంతో నార్తర్న్‌ అలయన్స్‌ బలగాల ప్రధానాధిపతి రషీద్‌ దోస్తుంతన సేనలను నగర శివార్లలోనే నిలిపివేశారు. అయితే దోస్తుం నిర్ణయాన్ని అలయన్స్‌ అగ్రనేత మాజీ అధ్యక్షుడు రబ్బానీ తీవ్రంగా ఆక్షేపించినట్టు తెలిసింది. నార్తర్న్‌ అలయన్స్‌ సేనలు కుందుజ్‌లోకి దూసుకుపోతే పరిస్థితి షుంచే అవకాశం వున్నదన dధుల్లో నెత్తురు మడుగులు కట్టడం ఖాయమని ఐక్యరాజ్య సుతి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అలయన్స్‌ బలగాలు కుందుజ్‌లోకి ప్రవేశిస్తే మజారేషరీఫ్‌ సంఘటనలే మళ్లీ పునరావృత్తం అయ్యే అవకాశం వున్నదన్న భయాన్ని రెడ్‌క్రాస్‌ వ్యక్తం చేసింది. లొంగుబాటు ునహా తాలిబన్లకు మరోమార్గం లేదని అందువల్ల ఆదివారం వరకు వారికి గడువు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా దోస్తుం ధేయులైన అలయన్స్‌ కమాండర్లు చెబుతున్నారు. కాగా రబ్బానీ అనుకూల సైనికులు మాత్రం దూకుడుగా కుందుజ్‌లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం అందింది. అలయన్స్‌ నేతల్లో పొడసూపిన భేదాలతో ఇక్కడ పరిస్థితిలో గందరగోళం నెలకొన్నది. మరోవైపు ఇప్పటికే పెద్ద సంఖ్యలో తాలిబన్‌ యోధులు ఆయుధాలు అప్పగించి లొంగిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. లొంగిపోయినా తమ ప్రాణాలు దక్కడం కష్టమన్న భయంతో వున్న అరబ్‌, ఉజ్బెక్‌, చెచన్యా, పాకిస్తాన్‌కు చెందిన తాలిబన్‌ అనుకూల సైనికులు కడదాకా పోరాడేందుకు సిద్ధపడటంతో లొంగుబాటు పర్వం సవ్యంగా సాగడం లేదని అంటున్నారు. dరందరి ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని అలయన్స్‌ సేనానుల్ని ఐక్యరాజ్యసుతి కోరుతున్నది. అమెరికా మాత్రం తన మానాన తాను బాంబుదాడులను కొనసాగిస్తూనే వుంది.
2019/10/20 12:09:55
https://telugu.oneindia.com/news/2001/11/24/afgan.html
mC4
హైదరాబాద్ లో కిలోమీటరు దూరంలో 12 సినిమా హాల్స్... సిద్ధం చ.. హైదరాబాద్ లో కిలోమీటరు దూరంలో 12 సినిమా హాల్స్... సిద్ధం చేసిన ఎల్ అండ్ టీ! Tue, Nov 28, 2017, 08:55 AM పంజాగుట్ట, ఎర్రమంజిల్ మాల్స్ డిసెంబర్ లో ప్రారంభం కిలోమీటరు దూరంలోనే రెండు భారీ మాల్స్ 45 శాతం ఆదాయం పొందడమే ఎల్ అండ్ టీ లక్ష్యం కేవలం మెట్రో రైలుతో వచ్చే ఆదాయంతో రైలు మార్గం నిర్మాణం కోసం తాము వెచ్చించిన నిధులు వెనక్కు రావంటూ, ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ భారీ మాల్స్ నిర్మాణంను చేపట్టిన సంగతి తెలిసిందే. మెట్రో రైలు ప్రారంభోత్సవం తరువాత మాత్రమే ఈ మాల్స్ ప్రారంభించుకోవచ్చన్న నిబంధన ఉండగా, నేడు ఆ ముహూర్తం నిశ్చయమైంది. రేపటి నుంచి మెట్రో సేవలు హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానుండగా, సాధ్యమైనంత త్వరలోనే మాల్స్ ను ప్రారంభించే యోచనలో ఎల్ అండ్ టీ ఉంది. ఇప్పటికే పంజాగుట్ట, ఎర్రమంజిల్ మధ్య కేవలం కిలోమీటరు దూరంలో రెండు మాల్స్ ను సంస్థ పూర్తి చేసింది. ఈ రెండు చోట్ల 12 వరకూ సినిమా హాల్స్ ఉంటాయి. పలు ప్రముఖ బ్రాండ్లు దుకాణాలు ఏర్పాటు చేసేందుకు డీల్స్ కుదుర్చుకున్నాయి. పంజాగుట్టలో గతంలో 'పడవ స్కూల్' ఉన్న ప్రాంతంలో ఎల్ అండ్ టీ నిర్మించిన మాల్ అత్యున్నత సాంకేతిక వసతులతో నిర్మితం కాగా, ఎర్రమంజిల్ మాల్ సైతం అదే స్థాయిలో తయారైంది. వీటితో పాటు హైటెక్ సిటీ మాల్, మూసారంబాగ్ లో నిర్మాణం కొలిక్కి వచ్చింది. తొలుత ఎర్రమంజిల్, పంజాగుట్ట మాల్స్ ను రాబోయే నెల రోజుల్లోనే ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. డిసెంబర్ చివరిలోగా ఇవి సేవలు ప్రారంభిస్తాయని సమాచారం. ఇక ఈ మాల్స్ నుంచి ఎల్అండ్ టీ కి వచ్చే ఆదాయం 45 శాతం వరకూ కవర్ అవుతుందని అంచనా. పైగా వీటికి సమీపంలోని మెట్రో స్టేషన్లు అనుసంధానం అయి ఉండటంతో, వీటికి ప్రజాదరణ కూడా బాగానే ఉంటుందని సంస్థ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రూ.2243 కోట్ల వ్యయంతో నిర్మాణం అవుతున్న మొత్తం నాలుగు మాల్స్ కలిపి 60 లక్షల చదరపు అడుగుల్లో ఉండగా, ఒక్క రాయదుర్గం వద్ద ఉండే హైటెక్ సిటీ మాల్ 15 ఎకరాల్లో 30 లక్షల చదరపు అడుగుల్లో నిర్మితమవడం గమనార్హం. ఈ మాల్ మాత్రం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకూ మెట్రో రైల్ నిర్మాణం పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం.
2020/01/22 01:24:49
https://www.ap7am.com/flash-news-596727-telugu.html
mC4
రైతుల కష్టాలు తెలుసుకోడానికే వచ్చా | YSR Congress Party హోం » Others » రైతుల కష్టాలు తెలుసుకోడానికే వచ్చా రైతుల కష్టాలు తెలుసుకోడానికే వచ్చా 31 Oct 2013 3:38 PM నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా), 31 అక్టోబర్ 2013: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ‌అమలు చేశారని, వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలు తెలుసుకోవడానికే తాను పర్యటిస్తున్నానని... ఆటంకం కలిగించవద్దని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. 90 శాతం పత్తి, మొక్కజొన్న పంటలు తెలంగాణ ప్రాంతాలోనే దెబ్బతిన్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్క తెలంగాణలోనే ఐదుగురు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె చెప్పారు. ఖమ్మం జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం శ్రీమతి విజయమ్మ నేలకొండపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయే ప్రసక్తే రాదన్నారు. మధిర, వైరా, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో గురువారం తాను వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించానని శ్రీమతి విజయమ్మ తెలిపారు. బాధలో ఉన్న రైతులను పలుకరించడానికే తాను వచ్చానన్నారు. విభజన వ్యవహారంలో తమ వైఖరి ఎప్పుడూ మారలేదని ఒక్కటిగానే ఉందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమైక్యాంధ్రను కోరుతోందన్నారు. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే తమ పార్టీ విధానం అన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయగలిగారు కానీ కోట్లాది మంది ప్రజల హృదయాల్లో నిండి ఉన్న ఆయనను తొలగించలేరని శ్రీమతి విజయమ్మ అన్నారు. ఇలాంటి చర్యను విధ్వంసకుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఐదు రోజులుగా తాను పర్యటించిన ముంపు ప్రాంతాల్లో ప్రధానంగా వరి, ప్రత్తి, మిర్చి, మొక్కజొన్నపంటలు బాగా దెబ్బతిన్నాయని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3,37,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆమె తెలిపారు. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం జిల్లాలో 431 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. పంటలు పాడైపోయిన దుఃఖంలో ఖమ్మం జిల్లాలో ఇద్దరు రైతులు గుండె పగిలి మరణించారన్నారు. వర్షాలు, వరదల వల్ల ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే మూడు వంతుల పత్తి, సుమారు 90 శాతం మొక్కజొన్న పంటలు నష్టపోయాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం మొత్తం మీద 29 లక్షల ఎకరాల్లో పంట నాశనమైందన్నారు. 45 వేల పైచిలుకు ఇళ్ళు కూలిపోయాయన్నారు. మొత్తం 53 మంది మరణించారన్నారు. 28 వేల మగ్గాలు పనికి రాకుండా పోయాయని తెలిపారు. ఇంతకు ముందు వచ్చిన నీలం తుపానుకు సంబంధించిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇంత వరకూ అందించలేదని ప్రతి చోటా రైతులు, బాధితులు తనకు చెప్పారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. ఫై లీన్‌ తుపాను వచ్చి కూడా తొమ్మిది రోజులు అవుతోందని, అయినా ఇంతవరకూ బాధితులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత నాలుగేళ్లుగా రైతులకు ఎక్కడా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. బతకడానికే కష్టంగా ఉందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. 2010 - 13 మధ్య ఏడు వందల కోట్ల రూపాయలు పంట నష్టమని చెప్తున్న పాలకులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. వరదల్లో ఆప్తులను, కన్నబిడ్డల్లాగా పెంచుకున్న ప్రత్తి చేలను పోగొట్టుకున్న వారిని చూస్తే తనకు చాలా కష్టం అనిపించిందన్నారు. వర్షాలకు మగ్గాలు పాడైపోయి నేత పని చేసుకునే పరిస్థితి లేక చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తంచేశారు. తుపానులు వచ్చినప్పుడు మత్స్యకారులకు 20 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్‌ ఇచ్చే ఆనవాయితీని కూడా అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని శ్రీమతి విజయమ్మ దుయ్యబట్టారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులను ఈ ప్రభుత్వం అన్ని విధాలా దెబ్బతీస్తున్నదని విమర్శించారు. వ్యవసాయానికి రెండు గంటలు కూడా ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడంలేదని అన్నారు. పంటలు దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రూ. 10 వేలు తక్షణమే ఇవ్వాలని, రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడ‌తామన్నారు. చంద్రబాబులా తాము అబద్ధాలు చెప్పం అన్నారు. త్వరలోనే‌ జగన్‌బాబు నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, అందరి కష్టాలు తీరుస్తారని శ్రీమతి విజయమ్మ ముంపు బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. మహానేత వైయస్ఆర్‌ నాటి సువర్ణయుగం తప్పకుండా వస్తుందని ధైర్యం చెప్పారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, శ్రీ జగన్మోహన్‌రెడ్డికి అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందడం కావాలన్నారు.
2019/10/20 22:35:03
https://www.ysrcongress.com/others/smt-vijayamma-pressmeet-8782
mC4
మెగా హీరో కోసం భారీగా ఖర్చు చేయనున్న పవన్ కళ్యాణ్.. అతను మళ్ళీ తిరిగిస్తాడా? | Pawan kalyan another movie as a producer hero confirmed - Telugu Filmibeat టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఆర్థిక సహాయలు ఏ రేంజ్ అందిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఎలాంటి ఘటనలు జరిగినా అందరికంటే ముందుగా స్పందించి సహాయం అంధించే వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పవన్ ఆర్థికంగా కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. అందుకే వరుసగా సినిమాలను చేస్తూ భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఆయన మరోసారి ప్రొడక్షన్ లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా.. రెండు సినిమాలు ప్లాప్.. పవన్ కళ్యాణ్ నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్, అలాగే యువ హీరో నితిన్ ఛల్ మోహన్ రంగా సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు. కానీ ఆ రెండు సినిమాలు కూడా పవర్ స్టార్ కు అంతగా లాభాలను అందించలేకపోయాయి. ఇక నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. త్రివిక్రమ్ సలహా మేరకు.. పవన్ కళ్యాణ్ సినిమాలను నిర్మించాలని ఎప్పటి నుంచో కథలను వింటున్నాడు గాని ఏది నమ్మకంగా అనిపించడం లేదు. అలాగే త్రివిక్రమ్ కూడా కొన్ని కథలను సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయాన సలహా మేరకు రెండు కథలను పెండింగ్ లిస్ట్ లో పెట్టినట్లు ఒక టాక్ అయితే వస్తోంది. ఫోటోలు: అల వైకుంఠపురము రీయూనియన్..పాల్గొన్న చిత్ర బృందం ఆ దర్శకుడితో కొత్త సినిమా ఇక ముందుదా డైరెక్టర్ కిషోర్ పార్థసాని(డాలీ) చెప్పిన కథకు పవన్ టెంప్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే వీరి కాంబినేషన్ లో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాల అనంతరం మరో సినిమా చేయాలని అనుకుంటున్నారు కానీ కథ సెట్టవ్వలేదు. అయితే పవన్ ఈ సారి నిర్మాతగా మారి ఆ దర్శకుడికి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ నిర్మించబోయే సినిమాలో హీరో మరెవరో కాదు. ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్న వైష్ణవ్ తేజ్ క్రిష్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమాను పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, కిషోర్ పార్థసాని కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కు ఈ హీరో ఎంతవరకు లాభాలను అందిస్తాడో చూడాలి.
2021/01/26 19:35:36
https://telugu.filmibeat.com/gossips/pawan-kalyan-another-movie-as-a-producer-hero-confirmed-094469.html
mC4
తారు - Mimir నిఘంటువు english tar తారు(కెమికల్స్ పరిశ్రమ) తారు(సంగీత సామగ్రి & సాంకేతికత) తారు(సైన్స్) నావికుడిగా పనిచేసే వ్యక్తి అవశేషంగా పొందిన వివిధ ముదురు భారీ స్నిగ్ధ పదార్ధాలు ఒక చాజుయా లేదా టెమిజుయా ( 手水舎 ) అనేది టెమిజు అని పిలువబడే ఒక ఉత్సవ శుద్దీకరణ కర్మ కోసం షింటో వాటర్ అబ్లూషన్ పెవిలియన్. నీటితో నిండిన బేసిన్‌లను చాజుబాచి అని పిలుస్తారు , ఆరాధకులు వారి ఎడమ చేతులు, కుడి చేతులు, నోరు మరియు చివరికి నీటి లాడిల్ యొక్క హ్యాండిల్‌ను ప్రధాన షింటో మందిరం లేదా నీడకు చేరుకునే ముందు తమను తాము శుద్ధి చేసుకోవడానికి ఉపయోగిస్తారు. 社殿 ). ఆరాధనకు ముందు ఈ సింబాలిక్ శుద్దీకరణ సాధారణం మరియు అన్ని మనుష్యుల పుణ్యక్షేత్రాలకు ఈ సౌకర్యం ఉంది, అలాగే అనేక బౌద్ధ దేవాలయాలు మరియు కొన్ని కొత్త మత ప్రార్థనా గృహాలు ఉన్నాయి. టెమిజుయా సాధారణంగా బహిరంగ ప్రదేశం, ఇక్కడ స్పష్టమైన నీరు ఒకటి లేదా వివిధ రాతి బేసిన్లను నింపుతుంది. చెక్క డిప్పర్లు సాధారణంగా ఆరాధకులకు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి, ఈ శుద్దీకరణ వసంత, ప్రవాహం లేదా సముద్ర తీరంలో జరిగింది మరియు ఇది ఇప్పటికీ ఆదర్శంగా పరిగణించబడుతుంది. ఇసేలోని ఇన్నర్ పుణ్యక్షేత్రంలో ఆరాధకులు ఇప్పటికీ ఈ సాంప్రదాయిక పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఇది మిజుహికో, కామికో మొదలైనవి అని కూడా గమనించండి. మిజుహో / మిజుహో <సుషీ> అని కూడా చదువుతుంది. నిజానికి అది నావికులకు సాధారణ పదం ఉండేది, కానీ తరువాత అది ఒక boatman మరియు Kajiri (Kajiri) వంటి, నావికుడు కింద ఒక సీనియర్ crewman హోదా మారింది. పాలక నిబంధనల ప్రకారం, మేము నౌకాదళాలను మరియు మత్స్యకారులను భర్తలుగా (గొణుగుడు) సేకరిస్తాము లేదా ఉపయోగిస్తాము, లేదా వారిని నీటి చేతులుగా తీసుకుంటాము. సెంగోకు కాలంలో, సైనిక పాలనలో ఉన్న మత్స్యకారులు సైనిక ఆవశ్యకత కారణంగా సైనిక నియంత్రణలో ఉన్న మత్స్యకారులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు, మరియు మత్స్యకారులకు ఈ భర్త (నీటి చేతి) కోసం ఫిషింగ్ మైదానాలను ఉపయోగించుకునే హక్కు లభించింది. భారం. ఎదో కాలం ప్రాంతాన్ని బట్టి వివిధ రూపం అయినప్పటికీ, వివిధ వంశం ఇది వంటి, నిమగ్నం Kaimai రవాణా నీటి చేతి ఆడిటర్ భారం వ్యక్తి భరోసా, అలాంటివి Mizute Ulla Mitachi నీరు (మీరు Tateura) వంటి ప్రధాన మత్స్యకార గ్రామాలు తెలుపుటకు ఉంది, ఉరాకాటాకు ఆక్రమించిన ఫిషింగ్ హక్కును ఇస్తుంది. ఏదేమైనా, ప్రైవేట్ బోర్డింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందడంతో, నీటి చేతి భర్త బియ్యం మరియు భర్త స్థానంలో ఉంది. Topics సంబంధిత విషయాలు రివర్ సైడ్ | Kuwasabasho మిల్లెర్ (కాకో) బొగ్గు మరియు కలప వంటి ఘన సేంద్రియ సమ్మేళనాలను ఘనీభవించినప్పుడు వాయువుతో ఆవిరైపోయే ఒక మెత్తటి నల్ల నూనె మరియు చల్లబడినప్పుడు ఘనీభవిస్తుంది. ముడి పదార్థాలు, ఉష్ణ కుళ్ళిపోయే పద్ధతి మరియు వంటి వాటిపై ఆధారపడి లక్షణాలు భిన్నంగా ఉన్నప్పటికీ, హైడ్రోకార్బన్ సాధారణంగా ప్రధాన భాగం. బొగ్గు తారు / కలప తారు
2022/01/16 10:54:35
https://mimirbook.com/te/680254bad1d
mC4
రెచ్చిపోయిన మద్యం మాఫియా: పోలీసులపై కాల్పులు, కానిస్టేబుల్ మృతి, ఎస్ఐకి తీవ్రగాయాలు | Prakshalana Published: Wednesday, February 10, 2021, 2:19 [IST] లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాస్‌గంజ్ ప్రాంతంలో లిక్కర్ మాఫియా బీభత్సం సృషించింది. అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్న పరిశ్రమపై సోదాలకు వెళ్లిన సమయంలో పోలీసులపై కాల్పులు జరిపింది లిక్కర్ మాఫియా దుండగులు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి చెందాడు. ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన కానిస్టేబుల్‌ను దేవేంద్రగా గుర్తించారు. గాయాలపాలైన ఎస్ఐ అశోక్ కుమార్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులను చుట్టుముట్టిన లిక్కర్ మాఫియా ముఠా.. వారిపై కాల్పులు జరిపింది. అంతేగాక, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడింది. ఈ సమాచారం అందిన వెంటనే అదనపు పోలీసులు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చేపట్టాయి. సిధ్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా ధిమర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన ఎస్ఐ అశోక్ కుమార్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మద్యం మాఫియా దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ దేవేంద్ర కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అంతేగాక, అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. పోలీసులపై దాడికి పాల్పడిన మద్యం మాఫియాపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారని జిల్లా కలెక్టర్ చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఏడీజీ అజయ్ ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
2021/09/21 05:17:35
https://prakshalana.in/%E0%B0%B0%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AB%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE/
mC4
2016 ఇంటిరీయర్ డిజైన్ ట్రెండ్స్ - ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైన్ > ఇంటీరియర్ క్లయింట్కు స్పష్టమైన దృష్టి ఉంది. ఆమె మరియు ఆమె భర్త ఉత్తర కాలిఫోర్నియాలో ఒక ఇల్లు కట్టారు, మరియు అది ఒక విలాసవంతమైన ఫ్రెంచ్ చెటేవు లాగా ఉండాలని ఆమె కోరుకుంది. ఆమె సహాయం కోరుతూ శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన అంతర్గత డిజైనర్ పాల్ వైస్మన్ వెళ్లినప్పుడు, ఆమె అతనికి చిత్రాల దుకాణాన్ని అందజేసింది. "వారిలో చాలామంది ఫ్రాన్సులోని దక్షిణ ప్రాంతంలో లూయిస్ XVI ఇళ్లలో ఉన్నారు, కానీ ఆధునిక నివాసాలతో ఆమె ఇంటిని కూడా కోరుకున్నారు" అని విస్మాన్ చెప్పాడు. అతను అసంభవమైన శైలుల్లో నిష్ణాతులుగా ఉంటాడు. కాలం చెల్లిన చరిత్రకారుడు ఫ్రెంచ్, ఇంగ్లీష్ మరియు ఇటాలియన్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే, వైస్మాన్ కూడా సమకాలీన అంతర్గత అంశాలని ధైర్యంగా మరియు సులువుగా రూపొందిస్తాడు, తద్వారా అతను కొన్ని ఆశించదగిన కమీషన్లు పొందుతాడు. ప్రస్తుతం, అతను సూపర్స్టార్ వాస్తుశిల్పి ఫ్రాంక్ గెహ్రీతో కలిసి నివాసంగా పనిచేస్తున్నాడు, 1980 లలో ప్రారంభమైన దాని యొక్క ఆధునిక నాటకం నిర్మాణం ఆధ్వర్యంలో ఉంది. ఈ పద్ధతిలో ఫ్రెంచ్ మస్సీ, వైస్మాన్ మరియు డిజైనర్ బ్రెండా మికెల్, అతని సంస్థలోని ఒక ప్రధానోపాధ్యాయుడు పసిఫిక్ ద్వీపకల్ప సమూహంలో వాస్తుశిల్పులతో సహకరించడానికి ముందుగానే పెరిగింది, శుద్ధి నిష్పత్తులను మరియు ఎంపిక చేసిన ముగింపులను సహాయం చేయడం ద్వారా. మొత్తం ప్రాజెక్ట్తో వారు కూడా పట్టుకున్నారు. ఎంట్రీ యొక్క మెట్లతో వారు కష్టపడుతూ ఉండగా, విజేత ఊహించని స్థానంలో పరిష్కారం కనుగొన్నాడు. "నిర్మాణ మధ్యలో, నేను హవానాకు వెళ్లాను మరియు 1920 ల నుండి ఒక అద్భుతమైన రెనే లాలిక్ హౌస్ను సందర్శించాను," అని ఆయన చెప్పారు. "ఇది, ఖచ్చితమైన మెట్ల ఉంది! నేను బహుశా నేను ప్రతి చిత్రం పట్టింది." Lalique- ప్రేరిత మెట్లు క్రింద, Wiseman ఒక వర్ణచిత్రం ముగించారు: వియుక్త స్క్రైబ్ల్స్ ఆచరణాత్మకంగా మళ్ళీ వెతికినా ironwork ప్రతిరూపాలను. "సమకాలీన కళతో సాంప్రదాయిక నిర్మాణకళ మిళితమైనప్పుడు నేను ఇష్టపడుతున్నాను" అని ఆయన చెప్పారు. "ఇది అంతర్గతంగా వుంటుంది, మీరు వేర్వేరు సమయాల నుండి వస్తువులను కలిగి ఉంటే, ఇది ఇంటికి వెళ్లి ఆత్మను ఉంచుతుంది." సాంప్రదాయిక ఆర్కిటెక్చర్ యాంటికల మిశ్రమాన్ని మరియు నూతన అలంకరణలను సమతుల్యం చేస్తుంది, ఇవి బే వద్ద దొంగతనంగా ఉంచుతాయి. మీరు వేర్వేరు సమయాల్లో వస్తువులను కలిగి ఉన్నప్పుడు, ఇది ఇంటికి వెళ్లి ఆత్మను ఉంచుతుంది. సాంప్రదాయిక ఇళ్లలో తీవ్రమైన యాంటిక మరియు పునరుత్పత్తులను ఉపయోగించడం అనేది ఎప్పుడూ ధైర్యంగా నడుచుకోవడం-ఇది బెస్లో stuffiness ఉంచడం కష్టం. అయితే, విస్మాన్ ఖచ్చితమైన, సహజమైన టచ్ కలిగి ఉంది. 18 వ శతాబ్దపు ఇటాలియన్-గిల్ట్ కన్సోల్స్ పైన ఉన్న 19 వ శతాబ్దపు ఫ్రెంచ్ ప్లాస్టర్ రిలీఫ్లను ఉపయోగించిన ఒక గ్యాలరీలో, ట్రూస్వర్క్ వంటి రిఫ్రెషింగ్గా పారిశ్రామికంగా కనిపించే పాదచారుల మీద ఆకారంలో ఉండే ఉమ్మడి బ్యాలెన్స్. భోజన గదిలో, ఒక పాత ఫ్రెంచ్ షాన్డిలియర్ హాలండైజ్ వంటి భారీ అనుభూతిని కలిగి ఉండి ఉండవచ్చు, అందువలన 18 వ శతాబ్దపు రష్యన్ భాషతో అతను ఒక బాలేరినాగా, అన్ని లిఖిత క్రమశిక్షణ మరియు దయను గుర్తుకు తెచ్చాడు. ఇది లీన్ ఫ్రెంచ్ స్కాన్లు మరియు విష్పర్ నిశ్శబ్ద పాలెట్ తో అద్భుతమైన మిశ్రమంగా ఉంటుంది. ఇది ఉపకరణాలకు వచ్చినప్పుడు, వైస్మాన్ అతను చురుకుదనంతో ఉన్నంత శక్తివంతంగా ఉంటాడు. అతను టక్సన్ రత్నం మరియు మినరల్ షో, రాక్ బాసెల్, వద్ద దొరికిన రాక్ క్రిస్టల్ యొక్క భాగంతో ఒక గదిలో కాక్టెయిల్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు, ఇక్కడ ప్రతి సంవత్సరం అతను ఖనిజాల గీక్స్లో షాపింగ్ చేయడానికి మరియు వెళ్ళడానికి వెళతాడు. "వారు లక్షల స 0 వత్సరాల వయస్సుగలవారు, వారు ఒక స్థలానికి గొప్ప పాత్రను జతచేస్తారు," అని ఆయన చెబుతున్నాడు. "ఇది నిజంగా సరదాగా ఉంటుంది." తన కెరీర్లో, శరీర భాషని చదివే మరియు ప్రజలను అర్థం చేసుకోవడంలో తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు, వారు తమను తాము వ్యక్తం చేయలేక పోయినప్పటికీ. ఆ దృఢత్వాన్ని, అతని దృశ్య సౌష్టత్వంతో పాటు, తన పని దినానికి మించి విస్తరించింది. "నేను ఎప్పుడూ అందంగా దృశ్యమానంగా ఉన్నాను" అని ఆయన చెప్పారు. "నేను విమర్శనాత్మక మనస్సు కలిగి ఉన్నాను నేను గ్రాండ్ కేనియన్లో నౌకాశ్రయాల ద్వారా రాఫ్టింగ్ చేస్తున్న సమయంలో నేను దాన్ని ఎప్పుడైనా తొలగించగలిగాను .స్థాయి పక్కాగా, రంగులు పక్కాగా, అన్ని రాళ్ళు కుడి స్థానంలో ఉన్నాయి. ఏమీ చేయవలసిన అవసరం లేదు. " పత్రిక పసుపు బ్రెడ్ © Copyright 2020 | HOUSE టూర్: ఒక జంట వారి డ్రీం ఫ్రెంచ్ చెటేవు బిల్డ్స్ ... కాలిఫోర్నియాలో
2020/02/27 19:39:30
https://te.yellowbreadshorts.com/308-house-tour-couple-builds-their-dream-french-ch-teau-in-california.html
mC4
హైదరాబాద్ ట్రెండ్స్.. ఈ పక్కా హైదరాబాదీ వంటలు మీరు రుచి చూశారా? హైదరాబాద్ ట్రెండ్స్: ఈ పక్కా హైదరాబాదీ వంటలు మీరు రుచి చూశారా? హైదరాబాద్ (Hyderabad) అనగానే ముందుగా గుర్తొచ్చే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ఆ తర్వాత హలీమ్. కానీ హైదరాబాద్ అంటే ఈ రెండు వంటకాలే కాదు.. నవాబుల నగరం అయిన హైదరాబాద్‌కి ఆహారం విషయంలోనూ ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ పుట్టిన ఎన్నో వంటకాలు(dishes) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. ఆహార ప్రియుల మనసులను దోచుకుంటున్నాయి. విదేశాల నుంచి వచ్చిన ఎన్నో రుచులకు కూడా తనదైన ప్రత్యేకతను అద్ది హైదరాబాదీ వంటకాలుగా మార్చేసింది మన నగరం. మరి, అలా మన నగరంలో పుట్టి.. విదేశాలకు వెళ్లిన లేక విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి మన సంప్రదాయంలో భాగమైపోయిన వంటకాల గురించి తెలుసుకుందాం. 1. కాబూలీ బిర్యానీ హైదరాబాద్‌లో కేవలం మాంసాహార వెరైటీలు మాత్రమే కాదు.. శాకాహార వెరైటీలు కూడా ఫేమస్. చికెన్, మటన్ బిర్యానీలతో పాటు కాబూలీ శనగలు వేసి చేసే కాబూలీ బిర్యానీ కూడా.. హైదరాబాద్ ప్రత్యేకత అని చెప్పవచ్చు. హైదరాబాద్ వచ్చి బిర్యానీ తినాలనుకుంటే మీరు నాన్ వెజిటేరియన్ అవ్వాల్సిన అవసరం లేదంటారు ఈ బిర్యానీని రుచి చూసిన వాళ్లు. నాన్ వెజ్ వెరైటీలను తలదన్నేలా ఈ బిర్యానీ రుచి ఉంటుందంట. అందుకే హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ వంటకం ఎన్నో దేశాలకు పాకింది. 2. ఉస్మానియా బిస్కట్, ఇరానీ ఛాయ్ హైదరాబాద్‌లో తప్పక రుచి చూడాల్సిన వాటిలో ముఖ్యమైనవి ఇరానీ ఛాయ్.. అందులోకి ఉస్మానియా బిస్కట్లు. చిక్కని పాలను గంటల పాటు వేడి చేస్తూ.. అందులో ప్రత్యేకమైన టీ పొడితో పాటు సుగంధ ద్రవ్యాలు చేర్చి తయారు చేసే ఈ ఛాయ్ హైదరాబాద్ ప్రత్యేకం. ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చినా ఇక్కడి రాజులు దీనికి హైదరాబాదీ ప్రత్యేకతను జోడించారు. కాబట్టి హైదరాబాదీ ఇరానీ ఛాయ్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులోని తియ్యతియ్యగా.. ఉప్పఉప్పగా.. కమ్మగా ఉండే లావుపాటి ఉస్మానియా బిస్కట్ ఎంతో ఆకట్టుకుంటుంది. ఒక చక్కటి ఛాయ్, ప్లేట్ నిండా ఉస్మానియా బిస్కట్లు ఉంటే చాలు.. రోజంతా ఉన్న అలసట హుష్ కాకి అయిపోతుంది. హైదరాబాద్ కి షాన్.. "ఉస్మానియా బిస్కెట్స్" చరిత్ర మీకోసం…! 3. లుక్మి హైదరాబాదీ వంటకాల లిస్ట్ లుక్మి లేకుండా పూర్తవదు. చతురస్రాకారంలో ఉన్న ఈ చిన్న ప్యాకెట్లలో మధ్యలో ఉన్న మటన్ కీమా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతూ అద్భుతమైన రుచిని అందిస్తుంది. వీటితో పాటు వచ్చే అద్భుతమైన చట్నీ నోరూరిస్తుంది. ఈ వంటకం హైదరాబాద్ ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వస్తే బిర్యానీ, హలీమ్ తర్వాత ఈ డిష్ ఆకట్టుకుంది. రంజాన్ సీజన్ స్పెషల్.. హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా?? 4. షీర్ కుర్మా హైదరాబాద్‌లో రంజాన్ సమయం వచ్చిందంటే చాలు.. చార్మినార్ వీధుల్లో ఓ ప్రత్యేకమైన సేమ్యా అందుబాటులో ఉంటుంది. అదే షీర్ కుర్మా. ఈ వంటకం ప్రత్యేకత మరేమీ ఉండదు. కేవలం సేమ్యా, పాలు, డ్రైఫ్రూట్స్.. ముఖ్యంగా ఖర్జూరాలు వేసి చేసే స్వీట్ ఇది. రంజాన్ వచ్చిందంటే చాలు.. ముస్లిం స్నేహితులను ప్రతి ఒక్కరూ షీర్ కుర్మా కోసం అడగడం హైదరాబాద్‌లో కనిపిస్తుంది. అద్భుతమైన రుచి దీని సొంతం. కాబట్టే హైదరాబా‌ద్‌లో పుట్టిన ఈ రెసిపీ అన్ని దేశాల్లో ప్రాచుర్యం పొందింది. 5.షాహీ టుక్ డా హైదరాబాద్‌లో బాగా ప్రాచర్యం పొందిన స్వీట్స్‌లో షాహీ టుక్ డా.. డబల్ కా మీఠా ముఖ్యమైనవి. ఈ రెండింటి రెసిపీ దాదాపు ఒకేలా ఉంటుంది. అయితే డబల్ కా మీఠాను బ్రెడ్ ముక్కలుగా చేసి తయారు చేస్తే షాహీ టుక్ డా చేయడానికి మాత్రం బ్రెడ్‌ని ముక్కలు చేయరు. ఇది హైదరాబాద్‌లో పెళ్లిళ్లు, ఫంక్షన్లలో కూడా కనిపిస్తుంది. హైదరాబాదీ భాషలో బ్రెడ్ ని డబల్ రోటీ అంటారు. వేయించిన బ్రెడ్‌తో చేసే స్వీట్ కాబట్టి దీన్ని డబల్ కా మీఠా అంటారు. ముక్కలు అలా ఉంచితే దాన్ని షాహీ టుక్ డా అంటారు. 6. హైదరాబాదీ మరజ్ హైదరాబాద్‌లో ఎక్కువమంది ఇష్టపడే వంటకాల్లో బిర్యానీ తర్వాత ఉండేది ఇదేనేమో. ఇది హైదరాబాదీ స్పెషల్ మటన్ సూప్. సాధారణంగా భోజనానికి ముందు సూప్ ఇష్టపడేవారైనా.. లేకపోయినా కాస్త ఘాటుగా, కారం ఉండే ఈ వంటకాన్ని మాత్రం ఇష్టపడతారు. మెత్తని మటన్ ముక్కల్ని ఉడికించిన నీటితో చేసే ఈ వంటకం నవాబుల కిచెన్‌లో రూపొందిందట. కేవలం మటన్ ముక్కల్నే కాదు.. చికెన్ ముక్కల్ని కూడా ఉడికించి దీన్ని చేసి అందిస్తున్నాయి కొన్ని రెస్టారెంట్లు. ఇలాంటిదే మరో రెసిపీ హైదరాబాద్ స్పెషల్ పాయా. మటన్‌తో కాకుండా కాళ్లను మరిగించి.. ఎముకల్లోని మూలుగు మొత్తం అందులోకి చేరేలా చేసే ఈ వంటకం కూడా ఎంతో రుచిగా ఉంటుంది. 7. శిఖంపురీ (హైదరాబాదీ) కెబాబ్స్ అటు మటన్, ఇటు శనగలు, ఉల్లిపాయలు అన్నీ కలిపి చేసిన ఈ కెబాబ్స్ హైదరాబాద్‌లో ఫేమస్. కీమాని కాల్చి తయారుచేసే ఈ కెబాబ్స్ అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. అద్భుతమైన వాసనతో నోరూరించేలా ఉంటుందీ వంటకం. కెబాబ్ కొరకగానే నొట్లో ఇలా కరిగిపోతూ అద్భుతమైన రుచిని అందిస్తుంది. చక్కటి నెయ్యి లేదా నూనెతో కాల్చితే దాని వాసన, అద్భుతమైన రుచి వంటివన్నీ వీటిని ప్రత్యేకంగా మారుస్తాయి. ఇవే కాదు.. కుబానీ కా మీఠా, దమ్ ఫుక్త్, మిర్చి కా సాలన్, పత్తర్ కా ఘోష్త్. బాదం జాలీ వంటివి కూడా హైదరాబాద్‌కి మాత్రమే ప్రత్యేకం. మరి, ఇందులో మీరు ఎన్ని టేస్ట్ చేశారు? కామెంట్లలో తెలియజేయండి.
2021/09/22 11:42:20
https://telugu.popxo.com/article/these-7-mouth-watering-hyderabadi-dishes-are-a-must-try-in-telugu/
mC4
ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​ ఐదు అరుదైన గిన్నిస్​ రికార్డులకు వేదికగా నిలవనుంది.భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉత్తర ప్రదేశ్లోని కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను శంకుస్థాపన చేయనున్నారు. సామజిక సాధికారత, రైతుల సంక్షేమ అంశాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి గాను ఉదయం 11 గంటలకు ప్రయాగరాజ్లో “సామజిక సాధికారిత శిబిరం“ను ప్రారంభించనున్నారు. వృద్దులు, దివ్యంగులకు సహకరించే ప్రత్యేక ఉపకరణాలను అందచేసేందుకు. ఉత్తర ప్రదేశ్ లోని పరేడ్ గ్రౌండ్లో భారీ కార్యక్రమాన్ని మోడీ హాజరుకాబోతున్నారు. కనుక ఇంత అధిక ఉపకరణాలను ఒకే చోట అధిక సంఖ్యలో ప్రత్యేక ఉపకరణాలు పంపిణి, చక్రాల కుర్చీలుతో అత్యంత పొడవైన వరుసను ఏర్పాటు చెయ్యడం సహా మొత్తం 5 అంశాలలో గిన్నిస్ రికార్డ్ను ఈ కార్యక్రమం వేదికగా నిలిచే అవకాశముంది. దేశవ్యాప్తంగా 10 వేల వ్యవసాయ ఉత్పత్తి సంఘాలను(ఈఎఫ్​పీఓ) నేడు ప్రారంభించనున్నారు ప్రధాని. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు, భూమిలేని రైతులకు (ఈ ఎఫ్​పీఓ) ‘ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి’ పథకం దేశాభి వృద్ధికి తోడ్పడుతుంది. బుందేల్​ఖండ్​ ఎక్స్​ప్రెస్​వేకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దేశ రాజధానిని అనుసంధానం చేసే ఈ మార్గంతో బుందేల్​ఖండ్​ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు మోదీ. ముఖ్యంగా చిత్రకూట్​, బాంద్రా, మాహోబా, హమిర్ పుర్​, జాలౌన్​, ఇటావా స్థానికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మోడీ ట్వీట్ చేశారు.
2021-03-08T22:05:12Z
https://www.99telugu.com/prayag-raj-modi-tour-with-guinness-records-on-giving-huge-accessories/
OSCAR-2109
విజయ్ మాల్యాను వెంటనే భారత్‌కు రప్పించడం సాధ్యమేనా? - BBC News తెలుగు విజయ్ మాల్యాను వెంటనే భారత్‌కు రప్పించడం సాధ్యమేనా? https://www.bbc.com/telugu/international-46509784 అయితే దీనర్థం వెంటనే మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే వీలుంటుందని కాదు. మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అపీల్ చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల సమయం ఉంటుంది. ఒకవేళ ఆయన హైకోర్టులో అపీల్ చేసుకోకపోతే, ఆ దేశ విదేశాంగ మంత్రి మాల్యాను భారత్‌కు అప్పగించడానికి అంగీకరిస్తే, 28 రోజుల లోపల మాల్యాను భారత్‌కు తరలిస్తారు. కోర్టులో హాజరవడానికి ముందు మాల్యా మాట్లాడుతూ కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించినా తమ లీగల్ టీం దాన్ని విశ్లేషించి అవసరమైన ముందడుగు వేస్తుందని అన్నారు. 'నేను బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను చెల్లిస్తానని ట్వీట్ చేశాను. అలాగే నా ఉద్యోగులకు బకాయిపడ్డ జీతాలను కూడా చెల్లించాలనుకుంటున్నా. అప్పు తీర్చాలనుకుంటున్న నా నిర్ణయానికి, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండూ వేర్వేరు విషయాలు' అని మాల్యా పేర్కొన్నారు. విజయ్ మాల్యా 2016 మార్చిలో భారత్‌ను వదిలి బ్రిటన్ వెళ్లిపోయారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాటిని చెల్లించకుండా విదేశాలకు వెళ్లిపోయినట్లు ఆయన పైన ఆరోపణలున్నాయి. ఆయన చెల్లించాల్సిన మొత్తం రుణం దాదాపు 10వేల కోట్ల రూపాయలని చెబుతారు. ప్రస్తుతం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతబడింది. మాల్యాను భారత్‌కు అప్పగించడానికి అనుమతిచ్చిన న్యాయమూర్తి ఒకవేళ మాల్యాను భారత్‌కు తీసుకొస్తే ఆయన్ను ముంబయి‌లోని అర్థర్ రోడ్ జైల్లో 12వ నంబర్ బ్యారక్‌లో పెడతారు. కేసు విచారణ సమయంలో ఈ జైలు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ జైల్లో కనీస వసతులు కూడా ఉండవని మాల్యా తరఫు న్యాయవాదులు అపీల్ చేశారు. దాంతో, జైలుకు సంబంధించిన వీడియోను భారత ప్రభుత్వం అందించాలని కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆదేశించారు. సెప్టెంబర్ 12న విజయ్ మాల్యా మరో ప్రకటనతో కలకలం సృష్టించారు. 2016లో భారత్ వదిలి వెళ్లే ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని మాల్యా పాత్రికేయులతో చెప్పారు. కానీ, జైట్లీ ఆ ఆరోపణలను ఖండించారు. ఒకవేళ మాల్యాను భారత్‌కు తరలించే ప్రక్రియ విషయంలో న్యాయమూర్తి సంతృప్తి చెందితే, ఆయన్ను భారత్‌కు అప్పగించే విషయంలో ఎలాంటి చట్ట పరమైన ఇబ్బందులు లేకపోతే ఆ ఉత్తర్వులను బ్రిటన్ విదేశాంగ మంత్రి దగ్గరకు పంపిస్తారు. ఆ తరువాత ఉత్తర్వులపై నిర్ణయం తీసుకునే అధికారం మంత్రి చేతుల్లోనే ఉంటుంది. భారత ప్రభుత్వం మాల్యాను వెనక్కు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం లండన్ కోర్టులో భారత అధికారులు పోరాడుతున్నారు. 13 బ్యాంకులు కూడా మాల్యాకు ఇచ్చిన రుణాన్ని వసూలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మాల్యాను గతేడాది ఏప్రిల్‌లోనే 'ప్రత్యర్పణ వారెంటు'పై అరెస్టు చేశారు. ఆ తరువాత కాసేపటికే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
2020/02/28 00:16:22
https://www.bbc.com/telugu/international-46509784
mC4
రివర్స్ టెండరింగ్ మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆసక్తికర వ్యాఖ్యలు ! - రివర్స్ టెండరింగ్ మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆసక్తికర వ్యాఖ్యలు ! Aug 13, 2019 07:35 PM పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ స్పందించింది. హైదరాబాద్‌ లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహించిన అత్యవసర సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌ మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు పూర్తి చేసే సమయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రివర్స్ టెండరింగ్ తో ఎంత ఖర్చు పెరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని, కాంట్రాక్టు ఏజెన్సీల పనితీరు తమకైతే సంతృప్తికరంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు. సుమారు ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుపై చర్చ జరిగింది. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ఎలా కొనసాగింది? ఆర్‌ అండ్‌ ఆర్‌ అమలు తదితర అంశాలపై సమీక్షించిన అధికారులు పనులు ఆపేయాలంటూ కాంట్రాక్టర్ కి ఏపీ ప్రభుత్వం నోటీసులు, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్ళే క్రమంలో ఉండే లాభనష్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది. ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం అధికారులు, ఏపీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిర్ణయమని పీపీఏ ఛైర్మన్‌ ఆర్కే జైన్ పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రెండు అంశాలపై ప్రభావం పడుతుందని, రివర్స్ టెండరింగ్ వలన ఇబ్బందులు వస్తాయని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు సూచించామని కూడా ఆయన పేర్కొన్నారు. పోలవరం వరద ముంపు పై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. వరద తగ్గుముఖం పట్టిన తరువాత పునరావాస భాదితులకు సరైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు,
2019/12/06 13:42:10
https://www.ntvtelugu.com/post/polavaram-project-authority-crucial-comments-on-reverse-tendering
mC4
తమ రాసక్రీడను చూశాడనీ వాచ్‌మెన్‌ను చంపేశారు... | Webdunia Telugu ఓ మహిళతో ఒక ఆటో డ్రైవర్ ఏకాంతంగా ఉన్న దృశ్యాన్ని చూశాడనీ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను చంపేశారు. ఈ దారుణం చెన్నైలోని కోడంబాక్కంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... pnr| Last Updated: సోమవారం, 25 సెప్టెంబరు 2017 (09:46 IST) చెన్నై, కోడంబాక్కం వరదరాజుపేట సమీపంలోని ఆరోగ్యస్వామి వీధికి చెందిన సుకుమార్‌ (55) అనే వ్యక్తి నుంగంబాక్కం మేల్‌పాడి ముత్తు వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇదే అపార్ట్‌మెంట్‌లో నివశించే లక్ష్మి (35) అనే మహిళతో అదేప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ హసీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరు ఏకాంతంగా ఉండటాన్ని వాచ్‌మెన్ చూసి వారిద్దరినీ మందలించాడు. దీంతో వాచ్‌మెన్‌పై అగ్రహం పెంచుకున్న ఆటో డ్రైవర్ ఆ మహిళతో కలిసి సుకుమార్‌ను హత్య చేశాడు. హత్యకు గురైన విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నుంగంబాక్కం పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ కేసు విచారణలో భాగంగా, లక్ష్మీ వద్ద ఆరా తీయగా, ఆమె పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానించి అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీంతో ఆటో డ్రైవర్ హాసీని కూడా అరెస్టు చేశఆరు. ఆటోడ్రైవర్‌ పథకం ప్రకారం సుకుమార్‌ను హత్య లక్ష్మి అంగీకరించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
2020/09/28 07:06:02
https://telugu.webdunia.com/article/chennai-news/watchman-kills-in-chennai-117092500010_1.html
mC4
ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు తామున్నామంటూ రంగంలోకి దూకేస్తుంది ఇండియన్‌ ఆర్మీ. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సాయం చేయడంతో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అరుణ్‌చల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌, సీలాపాస్‌ తదితర ప్రాంతాల్లో భారీగా కురిసిన మంచుకు జనజీవనం అస్తవ్యస్థమైంది. దాదాపు 680మంది అక్కడి లోయలో చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న భారత సైన్యం వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 13వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు ఏడుగంటలకు కనీసం విరామం కూడా తీసుకోకుండా ఆపరేషన్‌ నిర్వహించి ప్రజలను రక్షించారు. వృద్ధులను, చిన్నారులను తమ భుజాలపైకి ఎక్కించుకుని వాహనాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ మంచుకు వాహనాలు సైతం మొరాయించడంతో వాటిని నడిపేందుకు ఆర్మీ తీవ్రంగా శ్రమించింది. భారత సైన్యం ఏ స్థాయిలో కష్ట పడిందో చెప్పడానికి ఈ చిత్రాలే ఉదాహరణ. రక్షణ మంత్రిత్వశాఖ ఈ ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకొంది. మసాలా దినుసులు లేని వంటగదిని ఊహించుకోగలమా?. అందులోనూ దాల్చిన చెక్కను ఉపయోగించని వాళ్లుంటారా?. దక్షణి భారత దేశంలో దీనికి ఆదరణ మరీ ఎక్కువ. ఒక్క ట్యాప్‌తో డబ్బులు పంపించండి, రీఛార్జ్‌లు చేయండి అంటూ అందరికీ చేదోడు వాదోడుగా నిలిచిన గూగుల్‌ పే ఈ ఏడాది ప్లే స్టోర్‌లో టాప్‌లో నిలిచింది.... ఈ బుడతడి వయసు ఏడేళ్లే.. కానీ అతడి సంపాదన వింటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. యూట్యూబ్‌ స్టార్స్‌ అందరి కంటే అత్యధికంగా... 'పక్షుల్ని బతికించండి... భూమిని కాపాడండి' అంటూ '2.ఓ' సినిమాలో అక్షయ్‌ కుమార్‌ పక్షిరాజు పాత్రలో ఒదిగిపోయాడు. .... ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన జవాను లాన్స్‌ నాయక్‌ నజీర్ అహ్మద్ వనీ ఒకప్పుడు ఉగ్రవాది. ఎంతో మంది ప్రాణాలు తీశాడు. మరెంతోమందిని తీవ్రంగా గాయపర్చాడు. 90ల నాటికాలంలో ఉగ్రవాదంలో తన దూకుడు చూపించిన నజీర్‌‌.. ఆటపై అంకితభావం. అద్భుతమనిపించే రికార్డులు. ఔరా అనిపించే టెక్నిక్‌. ప్రశాంతతకు మారుపేరు. చిరునవ్వుల సింధూరం. పురుషుల ఆధిపత్యముండే భారత క్రికెట్‌లో ఆమె మకుటం లేని మహారాణి. అవును! ఆమె మహిళల... శుక్రవారం ఉదయం 9.30గంటల సమయం.. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో గల చైనా రాయబార కార్యాలయం రోజువారీ పనుల్లో నిమగ్నమైంది. సరిగ్గా అదే సమయంలో కొందరు దుండగులు తుపాకులు, గ్రనేడ్లు, మారణాయుధాలతో కార్యాలయం వైపు... రెడ్‌ కార్పెట్‌.. ఈ మధ్య దీని గురించి కూడా భారీ చర్చలే జరుగుతున్నాయి. అతిథులకు, ఉన్నతాధికారులకు, ఉన్నత... అండమాన్ నికోబార్ దీవులకు పర్యటనకు వచ్చిన ఓ అమెరికా పర్యాటకుడు జాన్‌ అలెన్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తర సెంటినెల్ ద్వీపంలోని సెంటినెలీస్‌ తెగకు చెందిన కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేసి చంపేశారు. ఆదిమ జాతికి చెందిన వ్యక్తి కాకుండా... ఆన్‌లైన్‌లో వెతికిన సమాచారం, కొన్న వస్తువులు, చూసిన వీడియోల ఆధారంగా అంతర్జాలంలో మనకు అవసరమయ్యే ప్రకటనలు కనిపిస్తుంటాయి కదా.. ఇలాంటి పద్ధతిని ప్రకటనకర్తల కోసం ఫేస్‌బుక్‌ మరింత సరళతరం పండుగ సీజన్‌ ముగిసిందో లేదో పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. పెళ్లిలో మిగతా పనుల సంగతి పక్కన పెడితే దుస్తులు, నగలు ఎంపికదే పెద్ద ఘట్టం. ఈ పని పూర్తయితే పెళ్లి పనులన్నీ దాదాపుగా పూర్తయినట్లే. లేక్‌ కోమో..గత కొద్దిరోజులుగా ఈ పదం మీడియాలో మార్మోగిపోతోంది. దీనికి కారణం ఇది 'బెస్ట్‌ వెడ్డింగ్‌ డెస్టినేషన్‌'గా పేరు... ఎక్కువగా ఛాటింగ్‌ చేసేవాళ్లు స్టిక్కర్లు పంపుకునేందుకు ఇచ్చే ప్రాధాన్యమే వేరు. అందుకే దిగ్గజ మెసేజింగ్‌ సంస్థ వాట్సాప్‌ సైతం ఈ ప్రాధాన్యాన్ని గుర్తించి కొద్ది రోజుల క్రితమే స్టిక్కర్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యాప్‌ను అప్‌డేట్‌ చేసుకున్న వారికి ఇది ఇప్పటికే అందుబాటులోకి... మీరు ప్రతి రోజు ఆరు గంటల సమయం కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే, మీ అలవాటును మార్చుకోవాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. లేదంటే, డీ హైడ్రేషన్‌ బారినపడే అవకాశం ఉందని చెబుతున్నారు. శరీరంలో నీటి స్థాయి తగిన మోతాదులో లేని స్థితితో బాధపడడాన్నే డీ హైడ్రేషన్(నిర్జలీకరణ) అంటారు..... 'ఐ యామ్‌ ఏ కార్పొరేట్ క్రిమినల్‌' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ హీరో విజయ్‌ అదరగొడుతున్నారు. మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన 'సర్కార్‌' చిత్రంలోనిదీ డైలాగ్‌. .... బ్రిటీషువారి పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహమనే ఆయుధంతో అలుపెరుగని పోరాటం చేసిన గాంధీని దేశ ప్రజలు మహాత్ముడిగా ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే గాంధీ సైతం ఒక యువరాజును నీవే నిజమైన మహాత్ముడివి అని కొనియాడటం విశేషం. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...... వెలుగు దివ్వెల పండుగ దీపావళి . ఈ వేడుకను దేశ ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటున్నారు. టపాసులు పేల్చి సందడి చేస్తున్నారు. దీపావళిని పండుగను ఏటా ఆశ్వయుజ మాసాంతంలో వచ్చే అమావాస్యనాడు చేసుకుంటాం. దీన్ని అయిదు రోజుల పాటు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ... దంతాలు పసుపు రంగులో ఉంటే నలుగురిలో ఇబ్బందిపడుతుంటారు. పళ్లు తెల్లగా ఉండటానికి నిమ్మకాయ, ఉప్పు, బేకింగ్‌ సోడా ఉపయోగించి.. ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. దంతాలు తెల్లగా ఉండడం కోసం ప్రత్యేకించి టూత్‌పేస్ట్‌లు కూడా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. కానీ దంతాలు తెల్లగానే ఎందుకు ఉండాలి?..... దేశంలో టపాసుల క్రయవిక్రయాలను నిషేధించే అంశంపై సుప్రీం కోర్టు సమతూకాన్ని పాటిస్తూ మంగళవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అటు టపాసుల తయారీదారుల పొట్టకొట్టకుండానే.. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ భద్రతపరంగా‌ ఇటీవల చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ ఈ మధ్యకాలంలో పెద్ద దుమారమే రేగింది. దీని సెగలు సంస్థ సీఈవో మార్క్‌ జూకర్‌ బర్గ్‌నూ తాకి, క్షమాపణలు కూడా చెప్పించాయి. ... అమృత్‌సర్‌లో రావణ దహనం సందర్భంగా రైలు ప్రమాదానికి గురై 62 మంది మరణించిన ఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. దాన్ని చూసైనా ఇకనుంచి రైలు మార్గాల్లో సురక్షితంగా వెళ్లడానికి ప్రయత్నించాలనుకుంటాం. మనం వెళ్తుంటే రైలు ఆగాలి. కానీ మనం ఆగడమేంటని అనుకున్నారేమో! అసలు సప్త స్వరాలు ఏడే కావచ్చు.. కానీ వాటికున్న శక్తి అనంతమైనది. సరిగమలతో ప్రతి ఒక్కరి మనసు పరవశిస్తుంది.. తనువు పులకరిస్తుంది. కొన్ని పాటలు మనపై చెరగని ముద్రవేస్తాయి. స్మృతిపథంలో నిలిచిపోతాయి. అవి ఎంత చిన్నగా వినపడినా... ఇంటర్నెట్‌ వాడకం పెరుగుతోంది 'పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనతో పాటు ఉండే ఏకైక వస్తువు.. స్మార్ట్‌ఫోన్‌' అనడంలో ఎలాంటి సందేహం లేదు అనిపిస్తుంది నేటి తరంలో. అవును మరి.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ మనకు నిత్యావసర వస్తువులా మారిపోయింది. అలారం, క్యాలెండర్‌, వాచ్‌, కెమెరా, కాలిక్యులేటర్‌, డైరీ.. ఉన్నోళ్లని చెప్పుకోవడానికే ఇలా చేస్తారట మొన్నటివరకు 'కికి' ఛాలెంజ్‌ ప్రపంచవ్యాప్తంగా తెగ రచ్చ చేసేసింది. ఆ తర్వాత కూడా చిన్న చిన్న ఛాలెంజ్‌లు సోషల్‌మీడియాలో కొన్నిరోజులు చక్కర్లు కొట్టాయి కానీ ఇప్పుడు మరో వినూత్నమైన ఛాలెంజ్‌...
2018/12/10 06:08:09
http://in.eenadu.net/web-exclusives/web-exclusives.aspx?item=web-exclusives-news&no=357
mC4
కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్ ఉచితం.. కులం ఏదైనా మ్యారేజ్ బ్యూరో ఒక్కటే ..ఫోన్ నెం: 9390 999 999, 7674 86 8080 Aug 15 2021 @ 12:03PM హోం ప్రవాస తాజా వార్తలు ఆ దేశాల ప్రయాణికులకు కరోనా పరీక్షల వ్యయాన్ని తగ్గించిన బ్రిటన్ అన్నపూర్ణ మ్యారేజెస్ - అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును ప్రవేశం ఉచితం PH: 9397979740/50 లండన్: అంతర్జాతీయ ప్రయాణికులకు చేసే కరోనా పరీక్షల వ్యయం విషయంలో బ్రిటన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్ లిస్ట్ లేదా అంబర్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షల ఖర్చును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దేశాల ప్రయాణికులకు కోవిడ్ టెస్టుల వ్యయాన్ని 88 పౌండ్స్(రూ.9వేలు) నుంచి 65 పౌండ్స్(రూ.7వేలు)కు తగ్గించింది. అలాగే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు పీసీఆర్ టెస్టు కోసం కేవలం 20 పౌండ్స్(రూ.2058) చెల్లిస్తే సరిపోతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇక ఇటీవల భారత్‌ను కూడా యూకే అంబర్ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. దీంతో బ్రిటన్ వెళ్లే భారత ప్రయాణికులకు కరోనా పరీక్షల ఖర్చు విషయంలో కొంత ఉపశమనం లభించినట్లైంది. కాగా, అంతర్జాతీయ ప్రయాణికులు ఇంగ్లండ్ చేరిన తర్వాత 2వ రోజు, 8వ రోజు రెండు పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఈ రెండు పరీక్షలకు కలిపి ఇంతకుముందు 170 పౌండ్స్(రూ.17,493) ఉంటే.. తాజాగా తగ్గించిన తర్వాత 136 పౌండ్స్(రూ.13,994) అవుతుందని అధికారులు తెలిపారు. అయితే, రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చేవారికి కరోనా టెస్టుల వ్యయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆరోగ్య, సామాజిక సంరక్షణ విభాగం (డీహెచ్‌ఎస్‌సీ) వెల్లడించింది.
2021-12-03T00:32:22Z
https://www.andhrajyothy.com/telugunews/uk-cuts-covid-19-tests-cost-for-global-travellers-including-from-india-1921081511594915
OSCAR-2201
టీజర్: నాని 'గ్యాంగ్ లీడర్' | TeluguNow.com You are at:Home»Cinema News»టీజర్: నాని 'గ్యాంగ్ లీడర్' టీజర్: నాని 'గ్యాంగ్ లీడర్' న్యాచురల్ స్టార్ నాని జెర్సీ లాంటి ఎమోషనల్ రైడ్ తర్వాత సరికొత్త రివెంజ్ డ్రామాతో వస్తున్నాడు. అదే గ్యాంగ్ లీడర్. మెగా స్టార్ ఫ్యాన్స్ ఈ టైటిల్ మీద తొలుత అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సినిమా చూసాక చెప్పండి అని నాని రిక్వెస్ట్ చేశాక అవన్నీ ఆగిపోయాయి. ఇక దీని టీజర్ ని ఇందాకా రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే పెన్సిల్(నాని)ప్రఖ్యాత రివెంజ్ స్క్రిప్ట్ రైటర్. ప్రతీకారం మీద కథలు రాయడంలో అందె వేసిన చేయి. అతని దగ్గరికి ఓ ఐదుగురు లేడీ గ్యాంగ్ వస్తుంది. ఎనిమిదేళ్ల పాప నుంచి డెబ్భై ఏళ్ళ భామ దాకా అందరు ఉంటారు. ఒక వ్యక్తి (కార్తికేయ) మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం పెన్సిల్ సహాయం అడుగుతారు. మొదట పెన్సిల్ ఈ వ్యవహారాన్ని సరదాగా తీసుకున్నా తర్వాత సీరియస్ టర్న్ తీసుకుంటుంది. తాను ఒప్పుకున్న బాధ్యత చిన్నది కాదని అర్థమైపోతుంది. మరి పెన్సిల్ వాళ్లకు ఎలా సహాయపడ్డాడు ప్రతీకారం ఎలా ముగిసింది అనేదే గ్యాంగ్ లీడర్ టీజర్ లో కాన్సెప్ట్ ని క్లియర్ గా చూపించేశారు. కామెడీ టైమింగ్ తో పాటు పాత్రల మధ్య సహజంగా అనిపిస్తున్న సంభాషణలు బాగా పేలాయి. ఓ బేబీలో మురిపించిన సీనియర్ నటి లక్ష్మి గారితో పాటు శరణ్య కూడా లీడ్ రోల్స్ చేయడం గమనార్హం. ఆడాళ్ళ మధ్య కామెడీకి నలిగిపోయే పాత్రలో నాని చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. హీరొయిన్ ప్రియాంకా ఆరుళ్ మోహన్ క్యుట్ లుక్స్ తో ఆకట్టుకుంది. బ్యాక్ షాట్ లో తప్ప విలన్ గా నటించిన కార్తికేయను రివీల్ చేయలేదు. అనిరుద్ రవిచందర్ బీజీఎమ్ సింపుల్ గా ఉంది. మిరోస్లా కుబా బ్రోజెక్ ఛాయాగ్రహణం రిచ్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఇక విక్రమ్ కె కుమార్ దర్శకత్వం తనదైన టిపికల్ స్క్రీన్ ప్లే తో విభిన్నంగా సాగినట్టు అనిపించింది. గతంలో ఆగస్ట్ 30 అని రిలీజ్ డేట్ చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం కమింగ్ సూన్ అని టీజర్ చూపించారు కాబట్టి మార్పు జరిగే అవకాశం ఉంది TeluguNow.com. All rights reserved. | Follow us on Google +| Follow us on facebook | Follow us on twitter |83 queries. 0.892 seconds. |
2020/05/29 18:59:26
https://www.telugunow.com/telugu-news-2/gang-leader-teaser-333100.html
mC4
సుమధుర గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి దాదాపుగా భారతీయ సినిమా ప్రపంచంలో తెలియని వారు ఉండరు అనే చెప్పాలి. అలానే ప్రపంచవ్యాప్తంగా కూడా తనదైన సుమధుర గాత్రంతో ఎందరో అభిమానులని సంపాదించిన శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహమణ్యం గత ఏడాది మహమ్మారి కరోనా బారిన పడి ఆ తరువాత ఆరోగ్యం మరింతగా విషమించి సరిగ్గా ఇదే రోజున తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక బాలు గారి పాట వింటుంటే మనసుకు కలిగే హాయి ఆనందం నిజంగా వర్ణింపనలవి కానిది. కెరీర్ తొలినాళ్లలోనే అప్పటి యువ నటులతో పాటు స్టార్ హీరోలకి సైతం ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడి శభాష్ అనిపించుకున్న బాలసుబ్రహ్మణ్యం ఆ తరువాత పలు ఇతర భారతీయ భాషల్లో సైతం పాటలు పాడారు. ఇక అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా దాదాపుగా అన్ని భాషల్లోను ఆయన పాటలకు పరవశించిపోయే విశేషమైన అభిమానగణం ఉన్నారు. ఇక మొదటి నుండి ఎంతో మంచి మనస్తత్వంతో పాటు మృదు స్వభావి అయిన బాలసుబ్రహ్మణ్యం జీవించి ఉన్నసమయంలో తరచు తన సినిమా కెరీర్లో సూపర్ స్టార్ కృష్ణ తో జరిగిన వివాదాన్ని ఆ తరువాత తామిద్దరి మధ్య వచ్చిన కొన్నేళ్ల గ్యాప్ ని తలచుకుంటూ కొంత ఆవేదన వ్యక్తం చేసేవారు. నిజానికి ఆ ఘటనలో తనది కానీ, కృష్ణ గారిది కానీ ఏ మాత్రం తప్పులేదని, అప్పట్లో ఎవరో మధ్యన ఉన్న వారు కొందరు ఏవో చెప్పడం, అది కృష్ణ గారికి నచ్చకపోవడంతో అక్కడి నుండి తామిద్దరి మధ్య కొన్నేళ్ల గ్యాప్ వచ్చిందని అన్నారు. అయితే బాలు చివరి రోజుల్లో హాస్పిటల్ లో ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణట్ తో ఒక్కసారి మాట్లాడాలని ఉందని ప్రత్యేకంగా సీనియర్ నరేష్ కి ఫోన్ చేసి మరీ మాట్లాడారట. అప్పటి వివాద ఘటన విషయమై మీరు నా వల్లన ఏదైనా ఇబ్బంది పడి ఉంటె క్షమించండి, ఎందుకో మీతో చివరిగా మాట్లాడితేనే కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు అనిపించి ఫోన్ చేశాను అంటూ బాలు గారు పలికిన మాటలు కృష్ణ తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ కంటనీరు తెప్పించిందట. ఇక నేడు ఆ మహానుభావుడి ప్రధమ వర్ధంతి కావడంతో పలువురు ప్రేక్షకులు, అభిమానులు, కుటుంబసభ్యులు బాలు గారిని తలచుకుని ఆయనకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నారు.
2021/10/18 07:44:15
https://www.indiaherald.com/Movies/Read/994418853/thats-why-in-his-final-days-sp-balasubrahmanyam-talk-to-him
mC4
హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఉన్న ఆడపిల్ల. జనరల్ గా హీరోయిన్స్ అనగానే మనకు గుర్తు వచ్చేది ఎక్స్ పోజింగ్..బికినీ ట్రీట్..వల్గర్ డ్యాన్స్లు. కానీ హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ రోల్ నే కాదు.. హీరో కి తగ్గటు నటించగలదు అని.. ప్రూవ్ చేసిన నటి ఈ సాయిపల్లవి. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హైబ్రీడ్ పిల్ల..సినిమాలో తన పాత్ర గురించే ఆలోచిస్తాది తప్పిస్తే..రెమ్యూనరేషన్ గురించి అస్సలు ఆలోచించదు. సినిమా ఫ్లాప్ అయితే, రెమ్యూనరేషన్ ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంది. నేటి కాలంలో ఇలాంటి హీరోయిన్ మనకి అరుదుగా కనిపిస్తారు. కాగా, మే 9న ఈ బ్యూటి పుట్టినరోజు. ఆమె బర్తడే సంధర్భగా సాయి పల్ల్వి అంటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేసారు మేకర్స్. దీంతో సాయి పల్లవి హవా మళ్ళీ మొదలైంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రానా హీరో గా నటిస్తున్న విరాట పర్వం లో సాయి పల్లవి వెన్నెల పాత్ర లుక్ ని రిలీజ్ చేశారు. తెర పై మనం మరో కొత్త సాయి పల్లవి చూడచ్చు అని ఫిక్స్ అయిపోయారు జనాలు. అంతేకాదు, ఆమె నటిస్తున్న మరో సినిమా 'గార్గీ' నుంచి స్పెషల్ వీడియో ని వదిలారు. ఆ వీడియో చూసిన ఆమె అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. సాయి పల్లవి లో ఇన్ని షేడ్స్ ఉన్నాయా.. ఇంత బాగా నటించగలదా.. ఓ మై గాడ్ నీ యాక్టింగ్ స్కిల్స్ కు హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలతో ముంచెతుతున్నారు. ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పుతున్న సాయి పల్లవి వీడియో ని రిలీజ్ చేసారు మేకర్స్. అందులో ఓ డైలాగ్ అభిమానులను బాగా టచ్ చేసింది. "నువ్వు టైమ్, రాత, విధి—- అన్నిటినీ నమ్ముతావమ్మా.—- కానీ, నన్ను మాత్రం నమ్మవు.—- ఎందుకంటే… నేను మగపిల్లాడిని కాదుగా.. ఆడపిల్లను' అంటూ సాయిపల్లవి చెప్పే ఎమోషన్ ల్ డైలాగ్ హైలెట్ గా నిలిచింది. చూస్తుంటే సాయి పల్లవి ఖాతలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.
2022/05/19 18:12:38
https://telugujournalist.com/2022/05/sai-pallavi-comments-on-her-personal-life
mC4
» వైఎస్సార్సీపీ వ్యూహంతో క‌న్నా లో క‌ల‌వ‌రం Home » News News » Kanna Laxminarayana Perplexed Over Ycp Criticism వైఎస్సార్సీపీ వ్యూహంతో క‌న్నా లో క‌ల‌వ‌రం Published Date - 07:41 AM, Wed - 22 April 20 ఏపీ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. క‌రోనా కంటే తీవ్రంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. లాక్ డౌన్ వేళ కూడా ఆయా పార్టీల మ‌ధ్య వాదోప‌వాద‌న‌లు చ‌ల్లార‌డం లేదు. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు ఆగడం లేదు. అందులోనూ వైఎస్సార్సీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి స‌హా ఆపార్టీ పెద్ద‌ల దూకుడు తీవ్రంగా క‌ల‌కలం రేపుతోంది. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు కాక‌పుట్టిస్తోంది. ముఖ్యంగా క‌న్నామీద గురిపెట్టి ఆయ‌న గుట్టు ర‌ట్టు చేసే రీతిలో విజ‌య‌సాయిరెడ్డి ప్రారంభించిన విమ‌ర్శ‌లు వేడిపుట్టిస్తున్న తీరు విశేషంగా మారుతోంది. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌కు ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప‌ట్ల కొంత సాఫ్ట్ కార్న‌ర్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏపీ బీజేపీ వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ అనేక విష‌యాల్లో జ‌గ‌న్ అభిప్రాయాల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకునేందుకు హ‌స్తిన పెద్ద‌లు సిద్ధం అవుతుండ‌డం దానికి ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. అయినా గానీ ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా స‌హా కొంద‌రు నేత‌ల‌కు ఈ విష‌యం బోధ‌ప‌డ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే అర్థ‌మ‌యినా త‌మ ధోర‌ణి మార్చ‌కుంటున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఏపీకి చెందిన బీజేపీ జాతీయ నాయ‌కులు కూడా జ‌గ‌న్ తీరు మీద విమ‌ర్శ‌ల‌కు సిద్ధం కాని స‌మ‌యంలో క‌న్నా మాత్రం దానికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చివ‌ర‌కు బీజేపీ శ్రేణులు సైతం జీర్ణం చేసుకోలేని రీతిలో పూర్తిగా టీడీపీ గొంతు వినిపించేందుకు క‌న్నా సిద్ధ‌మ‌వ్వ‌డం విస్మ‌య‌క‌రంగా మారుతోంది. చాలాకాలంగా క‌న్నా మాట‌ల యుద్దం మీద కాస్త సంయ‌మ‌నం పాటించిన వైసీపీ నేత‌లు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న‌డం ఇప్పుడు విశేషంగా మారింది. అందులోనూ విజ‌య‌సాయిరెడ్డి త‌న‌దైన దూకుడు ప్ర‌ద‌ర్శించి క‌న్నా మీద ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబుకి అమ్ముడుపోయారంటూ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. రూ. 20కోట్లకు క‌న్నా అమ్ముడుపోయిన వ్య‌వ‌హారంలో సుజ‌నా బ్రోక‌ర్ అంటూ మండిప‌డ‌డంతో క‌న్నా షాక్ తిన్న‌ట్టుగా మారింది. దానికి స్పందన‌గా ఓవైపు ప‌రువు న‌ష్టం వేస్తానంటూనే మ‌రోవైపు మగాడివైతే కాణిపాకంలో ప్ర‌మాణం చేయాలంటూ క‌న్నా స‌న్నాయి నొక్కులు నొక్క‌డంతో చాలామందికి విష‌యం అర్థ‌మ‌యిన‌ట్టుగా క‌నిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌ని విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి తీవ్రంగా స్పందించారు. మొన్న‌టి ఎన్నిక‌ల ఫండ్ ని కూడా క‌న్నా దుర్వినియోగం చేశారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. క‌న్నాతో పాటుగా పురందేశ్వ‌రి పేరుని కూడా ప్ర‌స్తావించ‌డం విశేషంగా మారింది. ఎన్నిక‌ల ఫండ్ వివ‌రాలు అన్నీ త‌న‌ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని చెప్ప‌డం ద్వారా క‌న్నాకి మ‌రో ఝ‌ల‌క్ ఇచ్చారు. ఈ విష‌యంలో క‌న్నా మాత్రం ఆచితూచి స్పందిచ‌డం ఆస‌క్తిగా మారింది. ఓవైపు వైఎస్సార్సీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. విజ‌య‌సాయిరెడ్డితో పాటు అంబ‌టి రాంబాబు స‌హా అనేక మంది నేత‌లు బాణాలు ఎక్కుపెడుతున్నారు. అదే స‌మ‌యంలో పురందేశ్వ‌రి పేరు కూడా క‌న్నాతో క‌లిసి ప్ర‌స్తావించ‌డం ద్వారా ప్లాన్ ప్ర‌కారం వెళుతున్న‌ట్టు భావిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ బీజేపీలో కీల‌క నేత‌లు మాత్రం వైఎస్సార్సీపీ మీద నోరు మెదుపేందుకు సిద్ధం కావ‌డం లేదు. దాంతో క‌న్నా ఇప్పుడు వ‌స్తావ్ కాణిపాకం అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రిత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇది బీజేపీలో పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది. ముఖ్యంగా చంద్ర‌బాబు ప‌ట్ల సానుకూల‌త‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద విరుచుకుప‌డుతున్న‌ క‌న్నాకి త‌గిన రీతిలో బుద్ధి చెప్పాల‌ని వైఎస్సార్సీపీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు అనుమానిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే వైఎస్సార్సీపీ ప్రణాళికాబ‌ద్ధంగా గురిపెట్టిన‌ట్టు అంచ‌నా వేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ నేత‌ల‌కు కాస్త స‌న్నిహితంగా మెలుగుతున్న విజ‌య‌సాయిరెడ్డి ముంద‌డుగు వేసిన నేప‌థ్యంలో క‌న్నా ప‌ద‌వీకాలానికి ముగింపు వ‌స్తుందా అనే సందేహం కూడా వ్య‌క్తం అవుతోంది. ఢిల్లీ ప‌రిణామాలు గ్ర‌హించిన నేప‌థ్యంలోనే ఇలాంటి తీవ్ర వ్యాఖ్య‌ల‌కు దిగిన‌ట్టు క‌నిపిస్తోంది. చాలాకాలంగా క‌న్నా ప‌ద‌వీ గండంతో ఉన్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు దానికి తుది గడువు స‌మీపిస్తుంద‌నే సంకేతాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. కాణిపాకం ప్ర‌మాణాల విష‌యంలో క‌న్నా ఇక ప‌ట్టుద‌ల‌కు పోయే అవ‌కాశం లేద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని ఢాంభికాలు ప‌లుకుతున్న‌ప్ప‌టికీ దానికి కూడా వెన‌క‌డుగు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. బీజేపీ నేత‌ల్లోనే పూర్తిగా క‌న్నాకి కలిసిరాని ప‌రిస్థితుల్లో ఎదుటి పార్టీ మీద ఇక దండెత్తే అవ‌కాశాలు లేవ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది.
2022/06/26 14:53:40
https://idreampost.com/news/kanna-laxminarayana-perplexed-over-ycp-criticism-7025.html
mC4
Telugu Bible - Acts - అపొ. కార్యములు 25 - పరిశుద్ధ గ్రంథం - సజీవ వాహిని - Audio Bible - Parallel Bible - Cross Reference 2. అప్పుడు ప్రధానయాజకులును యూదులలో ముఖ్యులును పౌలుమీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. 3. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి. 5. గనుక మీలో సమర్థులైనవారు నాతో కూడ వచ్చి ఆ మనుష్యునియందు తప్పిదమేదైన ఉంటే అతనిమీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను. 6. అతడు వారియొద్ద ఎనిమిది, పది దినములు గడిపి కైసరయకు వెళ్లి మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి పౌలును తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను. 7. పౌలు వచ్చినప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని ఋజువు చేయలేక పోయిరి. 8. అందుకు పౌలుయూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. 9. అయితే ఫేస్తు యూదులచేత మంచివాడనిపించు కొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా యెదుట ఈ సంగతులనుగూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను. 10. అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి యున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయలేదని తమరికి బాగుగా తెలియును. 11. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరముకాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను. 12. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచనచేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను. 14. వారక్కడ అనేకదినములుండగా, ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను; ఏమనగా ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక ఖైదీ యున్నాడు. 15. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. 16. అందుకు నేను నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖా ముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని. 17. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక, మరునాడు న్యాయ పీఠముమీద కూర్చుండి ఆ మనుష్యుని తీసికొని రమ్మని ఆజ్ఞాపించితిని. 19. అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను; 20. ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనోయేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింప బడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని. 21. అయితే పౌలు, చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి యుంచవలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరునొద్దకు పంపించు వరకు నిలిపియుంచవ లెనని ఆజ్ఞాపించితిననెను. 22. అందుకు అగ్రిప్ప ఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరు చున్నానని ఫేస్తుతో అనగా అతడురేపు వినవచ్చునని చెప్పెను. 23. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతులతోను పట్టణ మందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడెను. 24. అప్పుడు ఫేస్తు అగ్రిప్పరాజా, యిక్కడ మాతో ఉన్న సమస్తజనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరు వీడు ఇక బ్రదుక తగడని కేకలు వేయుచు అతనిమీద నాతో మనవి చేసికొనిరి. 25. ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి యున్నాను. 26. ఇతనిగూర్చి మన యేలినవారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్పరాజా, ముఖ్యముగా మీ యెదుటికిని, ఇతని రప్పించి యున్నాను.
2021-03-08T12:35:50Z
https://www.sajeevavahini.com/telugubible/index.aspx?b=44&c=25&v=10&p=99
OSCAR-2109
జాతీయ గీతం - వికీపీడియా జాతీయ గీతం (జాతీయగీతం నుండి దారిమార్పు చెందింది) భారత దేశపు జాతీయ గీతం "జనగణమన" గురించి భారత జాతీయగీతం వ్యాసం చూడండి. ఒక దేశపు 'జాతీయ గీతం సాధారణంగా ఆ దేశం యొక్క చరిత్ర, సంస్కృతి, దేశభక్తి వంటి విషయాలను గానం చేసే సంగీత మాధ్యమం. ఆ దేశం ప్రభుత్వంచేత లేదా సంప్రదాయాలచేత గుర్తింపు కలిగి ఉంటుంది. అధికారి లేదా అనధికారిక లేదా మిలిటరీ సందర్భాలలో దీనిని పాడడం జరుగుతూ ఉంటుంది. 19వ శతాబ్దంలో జాతీయ గీతాలు ఐరోపా దేశాలలో బహుళ ప్రచారంలోకి వచ్చాయి. డచ్చివారి జాతీయగీతం "Het Wilhelmus" బహుశా అన్నింటికంటే పురాతనమైన జాతీయ గీతం. ఇది 1568 - 1572 మధ్య కాలంలో 80 సంవత్సరాల యుద్ధం సమయంలో వ్రాయబడింది. జపానువారి జాతీయగీతం "Kimi ga Yo" కమకురా కాలంలో వ్రాయబడింది కాని 1880 వరకు దీనికి సంగీతం సమకూర్చలేదు.[1] యు.కె. దేశపు జాతీయగీతం "God Save the Queen" మొదటిసారి 1745లో ప్రదర్శింపబడింది (అప్పుడు "God Save the King" గా). స్పెయిన్ జాతీయ గీతం "Marcha Real" (The Royal March) 1770 కాలం నుండి అమలులో ఉంది. ఫ్రాన్సు దేశపు జాతీయ గీతం "La Marseillaise" 1792లో వ్రాయబడింది. 1795లో జాతీయగీతంగా స్వీకరింపబడింది. 19, 20వ శతాబ్దంలో దాదాపు అన్ని దేశాలు ఏదో ఒక గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించాయి. జాతీయ గీతం ఒక దేశపు రాజ్యాంగం ద్వారా గాని, లేదా చట్టం ద్వారా గాని, లేదా సంప్రదాయం ద్వారా గాని గుర్తింపబడవచ్చును. అధికంగా జాతీయ గీతాలు ఆ దేశపు ప్రముఖ భాషలో ఉంటాయి. భారత జాతీయగీతం సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. స్విట్జర్లాండ్‌లోని నాలుగు ముఖ్యభాషలలోను నాలుగు జాతీయగీతాలున్నాయి. దక్షిణాఫ్రికా జాతీయగీతం ప్రత్యేకత ఏమంటే ఆ దేశపు 11 అధికారికభాషలలోని నాలుగు భాషలు వారి జాతీయగీతంలో వాడబడ్డాయి. ఒకోభాషకు ఒకో విభాగం (పద్యం) ఉంది. వివిధ భాషలున్న స్పెయిన్ దేశపు జాతీయగీతంలో పదాలు లేవు. సంగీతం మాత్రమే ఉంది. కాని 2007లో ఆ సంగీతానికి అనుగుణంగా పదాలు కూర్చడానికి ఒక పోటీ నిర్వహించబడింది.[2]. 1 వినియోగం 2 గీత రచన వినియోగంసవరించు క్రీడా ఉత్సవాల ప్రారంభంలోను, ఇతర సంప్రదాయ సందర్భాలలోను జాతీయగీతం ఆలాపించేటప్పుడు అందరూ నిలుచోవడం ఆనవాయితీ. జాతీయ గీతాలు అధికారిక సందర్భాలలోను, క్రీడోత్సవాలలోను, కొన్ని ఇతర ఉత్సవాలలోను పాడడం జరుగుతూ ఉంటుంది. చాలా ఆటల జట్టులు తమ ఆటల మొదట్లో జాతీయగీతం పాడడం ఇటీవల ఆనవాయితీ అవుతున్నది. ఈ ఆనవాయితీ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బాస్కెట్ బాల్ ఆటలో మొదలయ్యింది.[3] కొన్ని దేశాల పాఠశాలలలో ప్రతిదినం పాఠాలు మొదలయ్యేముందు అసెంబ్లీలో జాతీయగీతం పాడడం జరుగుతుంటుంది. సినిమా ప్రదర్శన ముందు లేదా చివర జాతీయ గీతం పాడడం కూడా కొన్ని చోట్ల సంప్రదాయం[4]. కొన్ని రేడియో, టెలివిజన్ ప్రసారాలు జాతీయ గీతంతో తమ ప్రసారాలను ఆరంభించడం లేదా ముగించడం చేస్తాయి. కొన్ని పెద్ద సంస్థలు లేదా సమాజాలు కూడా తమ ప్రత్యేక గేయాలను కలిగి ఉంటాయి. సోషలిస్టు ఉద్యమం,, సోవియట్ యూనియన్ ల గీతం "The Internationale". ఐరోపాకు బీథోవెన్ యొక్క "Symphony No. 9"; ఐక్య రాజ్య సమితికి[5], ఆఫ్రికన్ యూనియన్ కు[6] ఒలింపిక్ యూనియన్‌కు ఇలా అధికారిక గీతాలున్నాయి. గీత రచనసవరించు భారతదేశం, బంగ్లాదేశ్ జాతీయ గీతాలు నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాధ టాగూరు రచనలనుండి తీసుకోబడ్డాయి. బోస్నియా-హెర్జ్‌గొవీనియా, స్పెయిన్, శాన్ మారినో వంటి దేశాల జాతీయ గీతాలలో అధికారిక పదాలు లేవు.[7] ↑ Japan Policy Research Institute JPRI Working Paper No. 79 Archived 2018-10-02 at the Wayback Machine. Published July 2001. Retrieved July 7, 2007 ↑ The Economist Lost for words. Published July 26, 2007. Retrieved August 17, 2007 ↑ Musical traditions in sports ↑ ఇది భారతదేశం సినిమాలలో ఇదివరకు ఉండేది కాని ప్రస్తుతం ఈ పద్ధతి మానివేశారు ↑ United Nations Organization Does the UN have a hymn or national anthem? Fact Sheet # 9. PDF ↑ African Union AU Symbols Archived 2005-03-04 at the Wayback Machine. ↑ Associated Press Spain's national anthem to get words. Written by Harold Heckle. Published June 26, 2007. Sheet music of all the national anthems of the world Music, lyrics and sheets of all countries anthems Recordings of countries' anthems around the world by the US Navy band A collection of national and territorial anthems in mp3 formats. Vocal renditions are included. NationalAnthems.us, A forum on national anthems containing background information and links to downloadable anthems.
2022/07/06 10:32:48
https://te.m.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%97%E0%B1%80%E0%B0%A4%E0%B0%82
mC4
తెలుగు - 2 పేతురు 2: పవిత్ర బైబిల్ - కొత్త నిబంధన మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.
2020/08/11 06:54:38
https://wordproject.org/bibles/tel/61/2.htm
mC4
మన రోజువారీ జీవితంలొ స్క్రబ్బింగ్ అనేది అలవాట్లలో ఒక భాగంగా మార్చుకొవాలి. ఏ దుమ్మ,ధూళి కణాలు లోపించిన, మరియు అధిక జిడ్డు లేని ముఖాన్ని ఎర్పరుచుకొవడం అనేది మన సౌందర్యం యొక్క రహస్యమె అని చెప్పుకోవాలి . స్క్రబ్బింగ్ ను మీ చర్మం యొక్క రకాన్ని బట్టి వారానికి ఒకసారి తీసుకోవాలి. ఎన్నొ వివిధ రకముల కెమికల్స్ మార్కెట్ లో లభిస్తునాయి, వీటిలొ రసాయనాల అధిక కంటెంట్ లో ఉండడం వల్ల చర్మం మరియు మీ లుక్ హానికరం అయ్యె అవకాశాలు ఉన్నాయి. మీరు నిజంగా మీ చర్మం యొక్క నాణ్యత కొరుకునేవారైతె, ఈ కెమికల్స్ కి దూరంగా ఉంటూ ఎంతో సహజ సిద్దమైన సహజ మార్గాలు ఎల్లప్పుడూ పాటిస్తూ ఉండండి, నిమ్మ అనేది ప్రకృతి మనకు ఇచ్చిన వరం లాంటిది, ఇది ఆమ్ల మరియు ఒక గొప్ప సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా ఎంతో ఉపయోగ పడుతుంది. నిమ్మను తేనెతొ కలిపి ముఖానికి పట్టిస్తే కాంతివంతమైన మరియు ఎంతొ అందమైన చర్మాని ఇస్తుంది అనడంలొ సందేహం లేదు, మరియు ఈ మిస్రమము మన చర్మం పై ఎంతొ ప్రభావాన్ని చూపిస్తుంది. సహజ సౌందర్యం కొల్పొయిన మరియు, ఒడిలిపొయిన చర్మాన్ని మళ్ళీ కాంతివంతంగా మార్చాలంటే 2 టేబుల్ స్పూన్లు తేనెను, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంను,1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను మరియు ఒకటిన్నర చక్కెరను కలిపి ముఖనికి రాసుకుని కొంత సేపటి తర్వాత నీటితొ శుభ్రం చేసుకోవాలి . మీరు మీ చర్మం యొక్క ఛాయను పెంచుకోవాలన్నా,మీ చర్మాన్ని ఉత్తమ మార్గంలో ఉంచుకోవాలన్నా ఈ పద్దతి ఎంతో శ్రేయస్కరం మరియు సులభం, 2 టేబుల్స్పూన్లు ఉప్పు,అరనిమ్మకాయ రసం,మరియు చక్కెర కలిపి మీ ముఖానికి పట్టిస్తే ఈ మిశ్రమం సహజ మార్గంలో స్క్రబ్బింగ్ తర్వాత చర్మం సరైన టోన్ పొందడానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన మరియు తేమ తో కూడిన చర్మం కొసం 2 టీస్పూన్ల ఓట్ మీల్ పౌడర్, 1 టీస్పూన్ తేనె, మరియు 1 టీస్పూన్ అవెకాడో పండు కలిపి ఒక గిన్నెలొ పేస్ట్ లాగా చేసుకుని ముఖం పై రాసుకుని నీటితొ శుభ్రం చేసుకుంటె మంచి ఫలితాన్నిస్తుంది. బేకింగ్ సోడా బ్లాక్ హెడ్ స్క్రబ్బింగ్ ఈ స్క్రబ్బింగ్ చర్మంలో ఉన్న బాక్టీరియాను తొలగించి నల్ల మచ్చలను దూరం చేసి చర్మాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ చక్కెర పొడినీ, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడానీ, 2 టేబుల్ స్పూన్లు నీటిని, కలిపి చర్మం పై రాసి మసాజ్ చేయాలి, తరువాత వెచ్చని నీటితో కడగాలి . అరటి పండు వివిధ పోషకాలతొ నిండి ఉంది, మీ చర్మ సౌందర్యాన్ని కాపడుకోవాలంటె 1 పచ్చి అరటి పండు 1\4 కప్పు పొడి చక్కెర , 1\4 కప్పు పొడి బెల్లము, వీటన్నింటిని ఒక గిన్నెలో పేస్ట్ గా చేసి చర్మం పై రాసుకుని మసాజు చేయాలి. ఆరొగ్యవంతమైన మరియు తేజోవంతమైన చర్మం కొసం 3 కప్పుల నారింజ రసం మరియు 1\2 కప్పు వెచ్చని తేనె కలిపి ముఖం పై రాసుకుని అరగంట తరువాత వెచని నీటి తొ కడిగి వేయలి .
OSCAR-2019
గల్లీ 2 ఢిల్లీ | రేలంగి గ్రామంలో జనసైనికుల మెడికల్ క్యాంపు రేలంగి గ్రామంలో జనసైనికుల మెడికల్ క్యాంపు పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో గల రేలంగి గ్రామంలో జనసైనికులు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ కలవకొలను తులసీరావు గారు మరియు జనసేన మహిళా నాయకురాలు శ్రీమతి వసంతాల ప్రభావతి గారు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పాల్గొని, ఆరోగ్యం పట్ల ప్రజలు ఎటువంటి శ్రద్ధలు తీసుకోవాలో సూచించారు. ముఖ్య అతిధి తులసీరావు గారు మాట్లాడుతూ పేద ప్రజలకు జనసేన పార్టీ మరియు జనసైనికులు ఎల్లప్పుడూ తోడు ఉంటారని, అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా పేద ప్రజలకి సరైన సదుపాయాలు అందించి వారి జీవన విధానాన్ని మెరుగు పరచడమే అని తెలిపారు. ప్రభుత్వాలకు, నాయకులకు పేద వారి ఓట్ల మీద వున్న శ్రద్ధ పేద ప్రజల బాగోగులు చూసుకోవడం మీద ఉండదని ఎద్దేవా చేశారు. పేద వారి కోసం పుట్టిన జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ ఒక్కరి కుటుంబాలు అభివృద్ది చెందుతాయని, దీని కొరకై జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని తెలిపారు. ఇప్పటి వరకు పేద ప్రజల బతుకులతో ఆడుకున్న నాయకులకు వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు. మరొక ముఖ్య అతిధి ప్రభావతి గారు మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తదుపరి కార్యక్రమంలో పేద ప్రజలకు వైద్యుల సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తగిన సూచనలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు మరియు ప్రజలు పాల్గొన్నారు
2022/07/07 03:49:53
https://telugulo.galli2delhi.com/news/in-the-village-of-relangi%2C-the-masons-were-conducting-medical-camps
mC4
టెర్రరిస్ట్ లకు కరోనా...పుల్వామా తరహా దాడి ? - ఒకవైపు కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు సంఘవిద్రోహ కార్యక్రమాలు చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ లో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత రెండు నెలల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో వందమందికి పైగా ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. అయినా జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చి పోతూనే ఉన్నారు. ఈరోజు అచ్చం పుల్వామా తరహాలో దాడికి ప్రయత్నించారు. గంగూ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి దిగారు. కాన్వాయ్ టార్గెట్‌గా ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఒక జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన జవాన్లు.. ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. ఇక మారో పక్క జ‌మ్మూక‌శ్మీర్‌ కుల్గాం జిల్లాలో శ‌నివారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులకు, కొవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. మెడికో-లీగ‌ల్ ప‌రీక్షల్లో భాగంగా ఉగ్రవాదుల మృతదేమాలకు శ్రీన‌గ‌ర్‌లోని సీడీ ఆసుప‌త్రిలో పోస్టుమార్టంతోపాటు డీఎన్ఏ, కొవిడ్ పరీక్షలు చేశారు. దీంట్లో వారిద్దరికీ వైర‌స్ సోకినట్లు తేలిందని పోలీసులు చెప్పారు. కొవిడ్-19 నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వీరికి బారాముల్లాలో అంత్యక్రియలు చేయనున్నట్టు తెలిపారు.
2020/09/28 14:57:35
https://ntvtelugu.com/post/hizbul-terrorists-killed-in-kulgam-encounter-tested-positive-for-corona
mC4
ఎ.పి.సెట్ గెట్‌రెడీ! ఈ నెల 27న రాత పరీక్ష జరుగనున్న ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎలిజబులిటీ టెస్ట్ (ఎపిసెట్) ఫలితాలు ఆగస్టు నెలాఖరుకల్లా వెల్లడించనున్నట్టు ఎపిసెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ బి.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఎపిసెట్ పరీక్ష ముగిసిన వెంటనే పేపర్ల కంప్యూటర్ వేల్యూయేషన్ చేపడతారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు పేపర్ -1, పేపర్ -2లో 40 శాతం, పేపర్-3లో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బిసి అభ్యర్థులు పేపర్-1, పేపర్-2లో 35 శాతం, పేపర్ -3లో 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. చివరగా ఎస్.సి, ఎస్.టి, వికలాంగ అభ్యర్థులు పేపర్-1, పేపర్-2లో35 శాతం, పేపర్-3లో 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇలా నిర్దిష్ట మార్కులు సాధించిన వారందరిలో ఎంత మంది అభ్యర్థులు ఎపిసెట్ ఉత్తీర్ణత అయ్యారనేది మోడరేషన్ కమిటీ ఖరారు చేస్తుంది. ముగ్గురు వైస్ ఛాన్సలర్లు, కాలేజీయేట్ కమిషనర్ ఒకరు ఇద్దరు యు.జి.సి అధికారులు, ఎపి సెట్ మెంబర్ సెక్రటరీ, సీనియర్ ప్రొఫెసర్ ఒకరు మొత్తం 8 మంది సభ్యులు గల మోడరేషన్ కమిటీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ నిబంధనల మేరకు ఎపిసెట్ ఫలితాలు ఖరారు చేయనుంది. కొత్తగా పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అధ్యాపక వృత్తిలో 30 ఏళ్ల పాటు కొనసాగే అభ్యర్థి తాను బోధించే సబ్జెక్టులో అత్యుత్తమ స్థానంలో ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్వహించేదే ఎపిసెట్ లేదా యుజిసి సెట్. కాబట్టి అభ్యర్థుల సబ్జెక్టు సామర్థ్యం ప్రధానంగానే ఎపిసెట్ ప్రశ్నపత్రాలు ఉంటాయి. రిజల్ట్స్ ప్రకటించే సమయంలో ఓపెన్ కేటగిరీ, రిజర్వేషన్ అభ్యర్థులు, సబ్జెక్టు ఖాళీలు వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎపిసెట్ ఫలితాలు ప్రకటిస్తారు. యుజిసి సెట్ పరీక్షల్లో మహిళా అభ్యర్థులకు ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం లేనందున ఎపిసెట్ పరీక్ష నిర్వహణలోనూ వారికి ప్రత్యేక రిజర్వేషన్ ఉండదు.జంబ్లింగ్‌లో పరీక్షలుపరీక్ష గదిలో 'బెంచ్'ల వరుస క్రమంలో వెనుక కూర్చొనే అభ్యర్థి సబ్జెక్టు పేపర్, అతని ముందు కూర్చునే అభ్యర్థి సబ్జెక్టు పేపర్ వేరువేరుగా ఉండేలా జంబ్లింగ్ విధానాన్ని అనుసరి స్తున్నారు. ఎపిసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో ప్రతి రీజినల్ సెంటర్‌లో యుజిసి అబ్జర్వర్స్ ఇద్దరు, ఎపిసెట్ అబ్జర్వర్స్ ఇద్దరు ఉండగా, ప్రతి పరీక్ష సెంటర్‌కు ఒక అబ్జర్వర్ స్థానికంగానే ఉంటూ ఎపీ సెట్ పరీక్షలు నిర్వహి స్తుంటారు. ప్రతి సబ్జెక్టులో మూడు సెట్స్ పేపర్లు రూపొంది స్తారు. అందులో ఒక కోడ్ సెట్ పేపర్ పరీక్షను ఎంపిక చేస్తారు.లక్షా పద్దెనిమిది వేల మందిఎపిసెట్ నిర్వహకులు 70 వేల మంది అభ్యర్థులు ఎపిసెట్ పరీక్షకు పోటీ పడతారని అంచనా వేశారు. అంతకంటే 50 వేలు ఎక్కువగా అభ్యర్థులు పోటీపడుతూ రికార్డ్ సంఖ్యలో 1.18 లక్షల మంది ఎపిసెట్ పరీక్ష రాస్తున్నారు. ఈసారి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించిన నెట్ పరీక్షకు మొత్తం 7 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక రాష్ట్రాలు నిర్వహించే స్లెట్ పరీక్షలో మన రాష్ట్రం నిర్వహిస్తున్న ఎపిసెట్‌కు పోటీ పడిన 1.18 లక్షల మంది అభ్యర్థులే రికార్డ్. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 60 వేల అభ్యర్థులు పోటీ పడినదే అత్యధికమైనదిగా నమోదయింది. ఎపి సెట్ పరీక్షకు పోటీ పడుతున్న 1.18 లక్షల మందిలో అత్యధికంగా 18977 మంది అభ్యర్థులు లైఫ్ సైన్స్‌కు పోటీపడుతుండగా, ఆ తర్వాత వరుస క్రమంలో కెమికల్ సైన్సెస్‌కు 16,467 మంది, తెలుగు 10,816 మంది, ఇంగ్లీష్‌కు 9330 మంది ఉన్నారు. అతి తక్కువగా పోటీ పడుతున్న సబ్జెక్టు గా భాషాశాస్త్రం ( లాంగ్వే జెస్)లో 55 మంది ఎపిసెట్‌కు దరఖాస్తు చేశారు.వైట్‌నర్ నిషేధంఎపిసెట్ పరీక్షలో సరైన జవాబులను బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను ఆధారంగా గుర్తించాలి. ఎవరైనా జవాబులు పొరపాటుగా గుర్తించామనో లేదా తెలియక పెట్టామనో వైట్‌నర్ (తెల్లని రంగు) రుద్దితే అట్టి జవాబు పత్రాలు వేల్యూయేషన్‌కు పరిగణనలోకి తీసుకోమని ఎపిసెట్ మెంబర్ సెక్రటరీ ప్రొ॥ స్పష్టం చేశారు. వైట్‌నర్ గాకుండా రబ్బరుతో గుర్తించిన జవాబును చెరిపినా కూడా అలాంటి సమాధాన పత్రం వేల్యూయేషన్ చేయకుండా నిలిపి వేస్తామన్నారు. ఓఎంఆర్ సమాధాన పత్రంలో ముద్రితమయ్యే అభ్యర్థి పేరు, హాల్‌టికెట్ నెంబర్, సబ్జెక్టు, పరీక్ష సెంటర్ సరిగ్గా ఉన్నాయో లేదా అభ్యర్థి చూసుకోవాలి. పరీక్ష అనంతరం పరీక్ష ప్రశ్నపత్రం బుక్‌లెట్, ఓఎంఆర్ జవాబు పత్రం ఇన్విజిలేటర్‌కు అభ్యర్థులు ఇచ్చివేయాలి. ఓఎంఆర్ జవాబు పత్రంలో బాటమ్‌షీట్ (కార్బన్‌లెస్)నుఅభ్యర్థులు పరీక్ష అనంతరం ఇంటికి తీసుకువెళ్లవచ్చు. పరీక్ష సెంటర్‌కు గంట ముందే చేరుకోవాలి. సెల్‌ఫోన్ వంటి పరికరాలు ఏవీ పరీక్ష గదిలోకి తీసుకురాకూడదు. పరీక్ష సమయం ఉదయం 9.30 గంటల తర్వాత ఎవరినీ ఎపిసెట్ పరీక్షకు అనుమతించరు. ఎపిసెట్ పరీక్షలో ఎటువంటి నెగెటివ్ మార్కులు లేవు.హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ఈ నెల 17 నుంచి ఎపిసెట్ పరీక్ష హాల్‌టికెట్లు ఎపిసెట్ వెబ్‌సైటు www.apset.org నుంచి అభ్యర్థులు పొందే అవకాశం కల్పించారు. ఎపిసెట్ పరీక్ష ముందు రోజు వరకు అర్హత గల అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీలయినంత ముందుగానే ఎపిసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల చివరి క్షణంలో సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా ఉంటాయి. 12 రీజినల్ సెంటర్లలో 194 పరీక్ష సెంటర్లలో 1,17,793 మంది అభ్యర్థులు ఎపి సెట్ పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇందులో అత్యధికంగా 34,828 మంది అభ్యర్థులు హైదరాబాద్ కేంద్రంగా ఎపిసెట్ పరీక్షకు హాజరుకానున్నారన్నారు. ఆ తర్వాత వరంగల్‌లో 16,680 మంది, విశాఖపట్నంలో 11,326 మంది, గుంటూరులో 10,130 మంది అత్యధిక సంఖ్యలో ఎపిసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. అత్యంత తక్కువగా 3,445 మంది అభ్యర్థులు నెల్లూరులో రీజినల్ సెంటర్‌లో ఎపిసెట్ పరీక్షకు హాజరుకానున్నారు.ఎపి సెట్ పరీక్ష టైంటేబుల్పరీక్ష తేదీ పేపర్ పరీక్ష సమయం 27 జులై, పేపర్ -1 ఉదయం 9.30 నుంచి 2012 10.45 వరకు పేపర్ -2 ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు పేపర్-3 మధ్యాహ్నం గం.1.30 నుంచి సాయంత్రం 4.00 వరకు
2013/05/19 11:00:53
http://www.namasthetelangaana.com/turningpoint/article.asp?category=15&subCategory=5&ContentId=130375
mC4
బిగ్ బాస్ Archives - Sirimalli.com | Latest Telugu News | Breaking Telugu News Tag: బిగ్ బాస్ Divya Agarwal: సినీ పరిశ్రమలో ప్రస్తుతం రెండే ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డివర్స్, రెండు బ్రేకప్. ఎంతోకాలం నుండి డేటింగ్‌లో ఉన్న ప్రేమికులు అయినా.. పెళ్లయి చాలాకాలం కలిసున్న భార్యభర్తలు అయినా.. మనస్ఫర్థలు వస్తే.. మరో నిమిషం ఆలోచించకుండా విడిపోవడం…
2022/07/02 13:42:16
https://www.sirimalli.com/tag/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%97%E0%B1%8D-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D/
mC4
విశాఖ ఏజెన్సీలో భయం..భయం: మావోయిస్టుల పోస్టర్లతో అలజడి: జగన్, చంద్రబాబుల పేర్లు..! | Wall posters in Agency area of Visakhapatnam district of Andhra Pradesh - Telugu Oneindia | Published: Friday, March 13, 2020, 12:15 [IST] విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ విశాఖపట్నం ఏజెన్సీ గ్రామాల్లో తెలియని భయం వ్యాపించింది. ఎన్నికల ప్రక్రియ, ప్రచార కార్యక్రమాలు ఉధృతమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గిరిజన గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కలకలం చెలరేగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు సమాయాత్తమౌతోన్న నేపథ్యంలో.. చోటు చేసుకున్న ఈ ఘటన వారిని వెనక్కి నెట్టుతోంది. ఈ భయాందోళనలకు కారణం- మావోయిస్టుల పోస్టర్లు. పెదబయలు-కోరుకొండ దళం పేరుతో.. స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలంటూ విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో విస్తృతంగా ఈ వాల్ పోస్టర్లు పుట్టుకొచ్చాయి. విజయనగరం సరిహద్దు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ పెదబయలు-కోరుకొండ సీపీఐ (మావోయిస్టు) ఏరియా కమిటీ పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. పెదబయలు మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో రాత్రికి రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. మావోయిస్టులు క్రియాశీలకంగా ఉన్నట్టేనా? తాజాగా వెలిసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల ఉనికి మరోసారి వెలుగులోకి తీసుకొచ్చినట్టయింది. 2018 సెప్టెంబర్‌లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమను హత్య చేసినప్పటి నుంచీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో తరచూ మావోయిస్టుల కదలికలు కనిపిస్తూనే వస్తున్నాయి. సరిహద్దుల్లోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లల్లో విస్తరించిన దట్టమైన దండకారణ్య ప్రాంతాన్ని కేంద్రబిందువుగా చేసుకుని తరచూ తమ ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు. స్థానిక పోరు వేళ.. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలు,.. ఈ పోస్టర్ల ద్వారా మరోసారి బహిర్గతం అయ్యాయి. బూటకపు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని, ప్రజాయుద్ధంలో భాగస్వామ్యులు కావాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. విప్లవ ప్రజా కమిటీల నిర్మించడానికి తమవంతు సహకారాన్ని అందించాలని సూచించారు. ఈ కమిటీల ద్వారానే నూతన ప్రజాస్వామిక విప్లవ విజయానికి బాటలు వేయాలని కోరుతున్నారు. జగన్, చంద్రబాబులను ఓడించాలంటూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్, చంద్రబాబు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అవినీతి రహిత పాలన అంటూ గురివింద నీతిని పాటిస్తున్నారని ధ్వజమెత్తారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో వేల కోట్ల రూపాయలను దోచుకున్నాడని, ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో ఖర్చు పెడుతున్న లక్షలాది కోట్ల రూపాయలను ప్రభుత్వ అప్పుగా జగన్ మార్చేయబోతున్నాడని, పన్నుల రూపంలో పెనుభారాన్ని మోపబోతున్నారని చెప్పారు. Rajya Sabha Polls : YSRCP Candidates Filed Nominations | Exclusive | Oneindia Telugu మూడు రాజధానులతో మభ్య పెడుతూ. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టడం, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి జగన్.. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సమస్యను తానే సృష్టిస్తున్నారని, ప్రజలను ఈ సమస్యల చుట్టూ గిరికీలు కొట్టేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రజల దృష్టిని మరల్చి వేల కోట్ల రూపాయలను దోచుకోవడానికి కుట్ర పన్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏ మాత్రం తీసిపోని విధంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికలను బహిష్కరించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. visakhapatnam andhra pradesh maoist zptc mptc panchayat విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మావోయిస్టులు ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికలు Maoist in Andhra Pradesh demand for suspend Local Body Elections in the State. In the name of Maoist Pedabayalu-Korukonda area committee posters was appeared in agency area of Visakhapatnam and demand the suspend the ZPTC, MPTC, Panchayat elections.
2021/05/16 18:36:48
https://telugu.oneindia.com/news/visakhapatnam/wall-posters-in-agency-area-of-visakhapatnam-district-of-andhra-pradesh-265031.html?ref_medium=Desktop&ref_source=OI-TE&ref_campaign=Sticky_Bottom
mC4
హుజురాబాద్: ఈటల ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈటలను బీజేపీ ఓన్‌ చేసుకోవడం లేదన్నారు. పెట్రో, గ్యాస్‌ ధరలు ఎందుకు పెరిగాయో ఈటల చెప్పగలరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతోందన్నారు. దీన్ని ఈటల సమర్థిస్తారో.. లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తారా? అని మంత్రి మండిపడ్డారు.
2021-12-04T04:54:14Z
http://www.navatelangana.com/BreakingNews/1106208
OSCAR-2201
శనివారం, 28 మార్చి 2020 (14:08 IST) బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. ఈమెకు సోకడమే కాదు.. ఈమె మరికొంతమంది అంటించారు. దీంతో ఆమెపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసుకు నమోదు చేశారు. అంతేకాకుండా, కనికా కపూర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆమెకు ఇప్పటివరకు మూడుసార్లు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించారు. ఈ మూడు పరీక్షల ఫలితాలూ పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు ససేమిరా అంటున్నారు. కాగా, లండన్ నుంచి వచ్చిన కనికాకపూర్‌ కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ఆ తర్వాత రోగ లక్షణాలు గుర్తించిన వైద్యులు ఆమెకు మార్చి 20న, మార్చి 23న నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజాగా మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ ఆమెకు తీవ్రస్థాయిలో ఉన్నదనే విషయాన్ని వైద్యులు మరోసారి నిర్ధారించారు. కాగా ఆమెతో స‌న్నిహితంగా ఉన్న‌వారంద‌రి వివ‌రాల‌ను సేక‌రించారు. వారంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 63 మందికి నెగెటివ్ ఉన్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు. అటు క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో కనికాకపూర్ బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు చేశారు.
2020/05/27 03:38:09
https://m-telugu.webdunia.com/article/telugu-cinema-news/kanika-kapoor-tested-positive-for-coronavirus-the-third-time-120032800027_1.html
mC4
టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం టీవీ షోల్లో కనిపించి తమ పాపులారిటీని పెంచుకునేందుకు చూస్తున్నారు. ఇప్పటికే ఈ కోవలో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దగ్గుబాటి రానాలు తమ టీవీ షోలతో అదిరిపోయే క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. వీరు వ్యాఖ్యాతగా వ్యవహరించిన షోలకు అదిరిపోయే టీఆర్పీలు రావడంతో షో నిర్వాహకులు తమ షోలకు మరింత క్రేజ్ తీసుకురావాలని చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ షో అప్పట్లో టీఆర్పీ రేటింగ్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచింది. తారక్ తనదైన యాంకరింగ్ చేయడంతో ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 1ను నిర్వాహకులు 70 రోజులు నిర్వహించారు. కాగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2ను స్టార్ట్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అయ్యారు. స్టార్ మా టీవీ ఛానల్ వారు ఈ షో కోసం చాలా ప్రత్యేకంగా వేసిన సెట్‌లో మొదటి సీజన్‌కంటే ఎక్కువ రోజులు దీనిని నిర్వహించాలని చూస్తున్నారు. బిగ్ బాస్ 2ను వారు ఏకంగా 100 రోజులు నిర్వహిస్తారట. కాగా ఈసారి బిగ్ బాస్ సీజన్ 2లో పలువురు సెలెబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా చోటు కల్పించనున్నారు షో నిర్వాహకులు. ఈ షోను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయనున్నాడనే వార్త జోరుగా వినిపిస్తుంది. మరి బిగ్ బాస్ 2 హోస్ట్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
2018/12/09 21:12:49
http://www.neticinema.com/telgu/bigg-boss-2-to-last-for-100-days/
mC4
టీకాకు రెడీ... - Dec 14, 2020 , 02:58:06 టీకాకు రెడీ... తొలి విడుత పంపిణీకి రంగం సిద్ధం ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం వైద్యారోగ్య శాఖ నుంచి విధి విధానాలు పర్యవేక్షిస్తున్న జిల్లా వైద్యాధికారి జిల్లా, మండల స్థాయిలో కమిటీల ఏర్పాటు రెండు రోజులపాటు ఆరోగ్య సిబ్బందికి శిక్షణ మొదట ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే వ్యాక్సిన్‌ కరోనా నివారణ టీకా ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించింది. వ్యాక్సిన్లను నిల్వ చేసేందుకు అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తుండగా, వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సిబ్బందికి రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నది. మొదట వైద్య సిబ్బందికి, ఆ తర్వాత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉన్న పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి టీకా వేయాలని నిర్ణయించి సర్కారుకు నివేదిక అందించింది. మంచిర్యాల, నమస్తే తెలంగాణ : కొవిడ్‌ టీకా అందించేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మొదట ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల సిబ్బందితో పాటు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు టీకా ఇవ్వనున్నారు. ఇప్పటికే వైద్యాధికారులు జాబితా సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 3400 మంది సిబ్బంది ఉండగా, 1200 మంది వరకు ప్రైవేట్‌ హాస్పిటళ్లలో పనిచేస్తున్న వారు ఉన్నారు. వీరందరికీ ఈ టీకా అందిస్తారు. కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చిన క్రమంలో వైద్యులు ముందుండి ప్రాణాలకు తెగిం చి సేవలు అందించారు. చాలామంది వైద్యులు కొవిడ్‌ బారి న పడి తిరిగి కోలుకుని విధులు నిర్వర్తించారు. ఈ క్రమం లో మొదటగా వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీరితో పాటు పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది జాబితాను ఆయా శాఖ ఉన్నతాధికారులు నేరగా ప్రభుత్వానికి నివేదించారు. అన్ని పీహెచ్‌సీల పరిధిలో వసతులు కల్పించడంతో పాటు ప్రైవేట్‌ హాస్పిటళ్ల సేవలను సైతం వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ నిల్వలకు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పీహెచ్‌సీలతో పాటు ఇతర దవాఖానల్లో ఉన్న మౌలిక వసతులపైన చర్చించారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత అన్ని చోట్లా నిల్వ చేయడం చాలా ముఖ్యం. అందుకే వ్యాక్సిన్‌ నిల్వ చేసేందుకు ఫ్రీజర్లు అవసరం ఉంటుంది. పీహెచ్‌సీల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. వీటితో పాటు ఏరియా దవాఖానలు, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటళ్లలోనూ ఇవి ఉన్నాయి. ఇక ప్రైవేట్‌ దవాఖానల్లో సైతం ఫ్రీజర్‌లు ఉంటాయి. వ్యాక్సిన్‌ నిల్వ చేసేందుకు భారీగా ఈ ఫ్రీజర్‌ల అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫ్రీజర్‌లు కొన్ని వ్యాక్సిన్‌లకే సరిపోతాయి. కరోనా వ్యాక్సిన్‌ మైనస్‌ డిగ్రీల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఫ్రీజర్‌లు 24 గంటలు ఆన్‌ చేసి ఉంచాలి. వాటికి విద్యుత్‌ సరఫరా కూడా నిరంతరం ఉండాలి. ఇలా అన్నింటిపైనా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లా స్థాయిలో కమిటీలు.. ఈ కరోనా వ్యాక్సిన్‌ అమలు కోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు కలెక్టర్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. దీనికి డీఎంఅండ్‌హెచ్‌వో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి కో ఆర్డినేషన్‌ కమిటీ, ఎంపీపీ అధ్యక్షతన మండల కో ఆర్డినేషన్‌ కమిటీ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన మున్సిపల్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్‌ కమిటీ, టాస్క్‌ఫోర్స్‌ కమిటీలకు అనుబంధంగా జిల్లా స్థాయిలో ఉన్న కమిటీలు సమన్వయంగా పనిచేయనున్నాయి. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ అన్ని జిల్లాలకు ఆదేశాలు పంపించింది. జిల్లా స్థాయి కమిటీలు ఏ విధంగా పనిచేస్తాయనే విషయంతో పాటు టీకా పంపిణీ ఎలా జరుగుతుందనే విషయంలో రాష్ట్ర కమిటీలు పర్యవేక్షిస్తాయి. రెండు రోజుల పాటు శిక్షణ ఈ టీకాకు సంబంధించి అన్ని విషయాలు సమగ్రంగా వివరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. టీకా నిల్వలు, సరఫరాతో పాటు ఆరోగ్య సిబ్బందికి ఇచ్చేందుకు ఈ శిక్షణ అందిస్తారు. డీఎంఅండ్‌హెచ్‌వో, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో పాటు కార్యాలయ వైద్యాధికారులు, ఇమ్యునైజేషన్‌ అధికారులకు శిక్షణ పూర్తి చేస్తారు. అనంతరం మి గతా వైద్యులకు సైతం శిక్షణ అందిస్తారు. ఇలా టీకా వచ్చే సమయానికి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. టీకా వేసుకున్న వారి ఆధార్‌ నంబర్‌, సెల్‌ఫోన్‌ నంబర్లను ఇంటర్నెట్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. టీకా పంపిణీకి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీఎంఅండ్‌హెచ్‌వో నీరజ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల సిబ్బంది జాబితా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించినట్లు వెల్లడించారు.
2021/01/23 17:15:47
https://www.ntnews.com/mancherial/2020-12-14-110634
mC4
రెండు మాంసం ముక్కల కోసం... - Rasthamag.com కథ రెండే రెండు అక్షరాలు.ఎంత ఇంద్రజాలం చేస్తాయి. పుట్టుక కథ చావు కథ మధ్యలో బతుకు కథ బతుకే కథ ఈ రెండు అక్షరాలు కనబడినా వినబడినా ఉత్సుకథ. పిట్ట ఎగరడం కథ. గూడు కట్టడం కథ. గుడ్లు పెట్టడం కథ. పాము మింగడం కథ. నా మటుకు నాకు కథ చదవడం అంటే తీవ్రమైన సంతోషం. భయంకరమైన మోహం. ఐతే అన్ని కథలు సంతోష పెట్టకపోవచ్చు. నీ హృదయాన్ని ఎగరేయక పోవచ్చు. కొన్ని కథలు చదివాక తవ్వకం మొదలౌతుంది. వెతుకులాట ప్రారంభమౌతుంది. కొన్ని ఏడిపిస్తాయ్. కొన్ని వాస్తవాలను చెప్పి నువ్వెక్కడున్నావ్ అని ప్రశ్నిస్తాయ్. కొన్ని చక్కిలి గింతలు పెడుతున్నట్టు ఉన్నా బతుకు లో ఉన్న దుఃఖాన్ని ఆవిష్కరిస్తాయ్. రాయలసీమ అంటే వర్షాభావం. కరువు కరువుకు తోడు ఫ్యాక్షన్ పౌరుషాలు. వీటి వెనుక ఛిద్రమైన బతుకులు చాలానే ఉన్నాయ్. మామూలుగానే ఆకలి చాలా ఇబ్బంది పెడుతుంది. మంట పెడుతుంది. పరువు పోయేలా చేస్తుంది. తీస్తుంది. "హృదయపుమెత్తని చోటుల గీరే జంతువు ఆకలి" అని బైరాగి ఎప్పుడో చెప్పారు. దావత్ కథలో అభిదా మొగుడికి ముక్కలు తక్కువ అయ్యాయని గొడ్డును బాదినట్టు కొట్టాడు కదా. తూర్పు గోదావరి జిల్లా లో కొత్తపేట లో ఓ పెళ్లి లో ఆనపకాయ ముక్కలు సరిగా వేయలేదని కొట్లాట జరిగిందని వార్తల్లో చెప్పగా విన్నాను. అలాంటిది అసలే కరువుకాలం. ఏట కూర తిని ఎన్నాళ్ళో. ఇప్పుడు అవకాశం వచ్చింది. మనుషులు ఎంత దిగ జారి పోతారో. బండి నారాయణ స్వామి రాశాడు. కాదు చూపాడు. కళ్ళకు కట్టాడు. వ్యంగ్యంగా చెప్పినా, తర్వాత మనకు ఎక్కడో గుండె లాగుతుంది. చివుక్కుమంటుంది. ఆయన కథ ప్రారంభంలో రాసిన వాక్యాలు చదువుతూ ఉంటే అవి నిన్ను సర్రున లాక్కెళ్లి చివరి పేజీ లో కూర్చోబెడతాయ్ పైటాలపొద్దు ముద్దు పొద్దు ఎండ అగ్గికురుస్తోంది గాలి తోలదు ఆకు అల్లాడదు ఉడుకు ఉడుకు ఉమ్మరిస్తోంది ఇప్పటిదంకా ఒక మోడం లేదు వాన సినుకు లేదు. యాడ జూసినా ఒక గెడ్డి పూస లేదు. కరువు కరువు. గెడ్డికి కరువు. గింజలకు కరువు. ఎండ ఎండ. బలిసిన ఎండ. ఇలా మొదలు అవుతుంది కథ. రీళ్లు రీళ్లుగా తిరుగుతుంది. "మనుషులకు పనులు లేవు. సంగట్లోకి నూకలు లేవు. పిల్లకాయలకు అంగీ ఉంటే చొక్కా లేదు. చొక్కా ఉంటే అంగీ లేదు. రెవికలు సంకల్లో సినిగినా, రొమ్ములు మీద సినిగినా ఆడోళ్ళకి సిగ్గులేదు. ఆకులు వక్కలకూ, గడ్డి మోపుకు మానం అమ్ముకునే ఊర్లో ఎవరికీ కడుపు నిండదు." అలాంటి పరిస్థితిలో ముసోలుడు సచ్చిపోయాడు. కోరక కోరక కడసారి కోరిక తీరకుండానే పోయాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. వయస్సులో ఉన్నప్పుడు బాగా తిండి పుష్టి కలిగినోడు. పెళ్లి ఐన కొత్త లో గెలికిన సంగటి ముద్దలన్ని భార్యకు కూడా మిగల్చకుండా తిన్నోడు. మంచం ఎక్కిన కాడినుంచి కోరిక కాలుస్తుండే. చూసే పోయే వాళ్లకు సియ్య ముచ్చట్లు చెప్పేవాడు. సియ్య బువ్వ తినాలనే కోరిక తీరకుండానే వెళ్లి పోయాడు. చావు రోజు ఏర్పాట్లకు ఎవరికి వాళ్ళు ఏమి పట్టనట్టు ఉండే కొడుకులు. ఊరొళ్లు మొగాన ఊసాక చావు ఖర్చు మూడు భాగాలు చేసుకుని, షావుకారు కి అప్పు పెట్టారు. పీనుగును సాగనంపారు. ఊరోళ్ళు, బంధువులు మూసలోడి ఆత్మ శాంతికి పదకుండో రోజు కర్మకి మాంసం కూర విందు పెట్టాలని సతా యించారు. మూడు నూర్లు పెట్టి బక్క గొర్రెను కొన్నారు. కూర పొయ్యి మీదకు ఎక్కింది. మసాలా వాసనకు నోట్లో నీళ్లు ఊరుతూ ఉన్నాయి. పిల్లొళ్ళు, పెద్దలు అంతా పొయ్య చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అసలే కరువుకాలం. మాంసం తిని ఆరునెలలు. అప్పుడెప్పుడో మారెమ్మ పండగకు తినడమే. ఇగ చూస్కో సామి రంగా వరి అన్నం తిని ఎన్నాళ్ళో,ఎముకలు కొరికి ఎన్నాళ్ళో. ఆకులో వేసింది వేసినట్టు మింగుతూ ఉన్నారు. నమలడం లేదు. దవడలు కదలకుండా తింటున్నారు. ఆ ముసలి గొర్రె మాంసాన్ని రబ్బరు నమిలినట్టు నమిలి గసపెడుతూ తింటున్నారు. సెమట్లు కక్కుతున్నాయ్. తిని తిని మొలతాళ్లు బిర్రెక్కుతున్నాయ్. ఎవరి పిల్లల్ని వారు దగ్గర కూర్చో బెట్టి తినిపించారు. ఇంక సాలు మొర్రో అని లేయబోతే నాలుగు గుద్దులు గుద్ది, కూర్చో బెట్టి నోట్లో కుక్కుతున్నారు. ఉద్దరగా దొరుకుతుంటే తినకుండా, దొబ్బులా వీళ్లకు, రాత్రికి ఇంట్లో పొయ్యి మీద ఎసరు ఎక్కించే ఖర్చు ఉండదని పెద్దోళ్ల బాధ. సామి మంత్రాలు చదవడం మొదలెట్టాడు. మా పెద్దాయన కూర తినాలని ఆశ తీరకనే పోయా. నువ్వు మంత్రాలు బాగా చదివి ఆత్మ శాంతి కలిగేలా చేయాలని ఓ బంధువు సామికి చెప్పాడు. సామి బంగారు పెట్టమనె, గోవులు ఇమ్మన్నాడు, వస్త్రాలు అంటున్నాడు, ఇంకా ఏమెమో అడుగుతుండే. అన్ని ఉత్తుతి దానం చేసినట్టు అక్షింతలు ఏసుకున్నారు. దచ్చిన మాత్రం నిజం దచ్చిన పెట్టమన్నాడు. పెద్ద కొడుకు పది రూపాయలు పెట్టాడు. సామి ఎగా దిగా చూసాడు. ఆత్మ మధ్యలోనే ఉందన్నాడు. ఇంకో పది సమర్పించుకున్నాడు. అందరి మీద నీళ్లు చల్లాడు.అందరూ ఆత్రంగా చల్లించుకున్నారు. ఆ తర్వాత మూడు రోజులకు పున్నెం దుత్త దించారు మూడో దినం ముసల్ది ఏడవడం మొదలెట్టింది. నట్టింట్లో ఏడుపు ఎందుకు, ముసలోడు ఏమైనా తిరిగి వస్తాడా, పిలుపు వచ్చింది, పోయాడు అని కొడుకులు ముసలి దాన్ని కూతలేశారు. ముసలి దానికి ముసలోడు జ్ఞాపకం వచ్చి ఏడుస్తుంది అని అనుకున్నారు. కానీ రచయిత కరువు, ఆకలి ఎంత పతనం చేస్తుందో చివరి వాక్యాల్లో విప్పుతాడు. "లే సన్న నా కొడకా మూడు నూర్లు బెట్టి గొర్రిని కోస్తిరి. ఎవరెవరికో పుట్టిన నా కొడుకులో వచ్చి గొంతు వరకు సించుకొని పాయిరి. నా ఇస్తారాకులో మాత్రము నాలుగు తునకలు కూడా ఏయక పోతిరి కదరా మీ కడుపులు దొక్కా ముండలు మొయ్యా! మీరు తునకలు తిని నా మొగానికి నీళ్లు కలిపిన పులుసు పోస్తిరి. మీ యమ్మ కడుపుకాలా" అని ముసల్ది శాపనార్థాలు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక్కసారిగా గబుక్కుమంటుంది. చాలా సేపు తెరిపి పడలేము. ఈ కథ రాయలసీమ మాండలికం తో, వ్యంగ్యంగా సాగుతుంది. ఆ పలుకుబడి మనల్ని చదివిస్తుంది. బలసిన ఎండ బహుశా ఎండను ప్రపంచ సాహిత్యంలో ఇంత బలం గా చెప్పిఉండరు. "సావు ఎవరికైనా వస్తుంది. ఈ కష్ట కాలంలో బతికే దానికంటే, సచ్చిపోయేవాళ్లే పున్నాత్ములు" లాంటి మాటలు కెలుకుతుంటాయ్. ఐతే ఈ కథను రచయిత మూతి బిగించుకుని చెప్పిఉండవచ్చు. కంట్లో నుండి నీళ్ళు కార్చుకుంటూ, ముక్కు సీదుకుంటు చెప్పవచ్చు. కానీ ఎక్కదు. నరాల్లో నడవదు. బిగి ఉండదు. ఎలా చెప్పాలో బండి నారాయణ స్వామి కి తెలుసు. ఆ జీవితాన్ని చూసిన వారు, చూస్తున్న వారు, మాటలకు మాటలు నేర్పడం తెలిసిన వారు. స్వామి ఈ పాత్రలను ఎక్కడినుండి తీసుకువచ్చాడు. తన చుట్టూ ఉన్నవే. నిజానికి ఈ కథలో ముసలి దాని ప్రస్తావన ఓ చోట మాత్రమే కనబడుతుంది. అసలు మన దృష్టి ఆ ముసలి దాని మీద వెళ్లదు. ఐనా రచయిత కథ భారాన్ని ముసలిదాని మీద వేశాడు. ఆమె మోసింది. కథను నిలబెట్టింది. స్వామి పాత్రను తన పరిసరాలనుండి తెచ్చుకున్నాడు. ఓ కథ రాస్తున్నప్పుడు పాత్రలు పక్కింట్లో ఉండొచ్చు. ఎదురుగా గోడ మీద కూర్చొని కాళ్ళూపుతూ పిలుస్తూ ఉండొచ్చు. రచయిత పక్కనే తిరుగుతూ ఉండొచ్చు. బస్సులో ఓ కునికేస్తూ ఉండొచ్చు. కానీ రచయత ఓ కన్నేసి ఉండాలి. పాత్రని అమాంతంగా లాక్కెళ్లి, కథలో కలుపుకోవాలి. ఆ కళ స్వామి కి తెలుసు. కథలో వాతావరణం నిజాయితీ గా ఉండాలి. పాఠకుడు ఆ వాతావరణం లో కూర్చుని కథ చూస్తున్నట్టే ఉండాలి. వాతావరణం బలహీన పడితే కథ కూలే ప్రమాదం ఉంది. సావుకూడు కథలో ఆ వాతావరణం ఉంది. అందుకే పాఠకుడు పక్కకి జరగడు. స్వామి వాడిన అనంత భాష, పలుకు బళ్ళు ఈ కథకు మరో బలం. నేను అనంతపురంలో ఓ రెండేళ్లు ఉన్నాను. ఆ ప్రాంతం చాలా ఇష్టం.ఈ కథను కొన్ని వేల మంది పిల్లలకు చెప్పాను. ఇది 1989 అక్టోబర్ 18 ఆంధ్రభూమి లో వచ్చిన కథ. ఈ కథ చెప్తుంటే మా కాలేజ్ పిల్లలు ఓ సారి అనంతపురం వెళదాం అన్నారు.ఆ మాటలు విందాం అన్నారు . ఇది అంత నారాయణ స్వాము చేసిన పని. వాళ్ళను అందునా బాగా కడుపు నిండిన గోదావరి జిల్లా వాళ్ళను.అంతకంటే ఎం కావాలి రచయితకు. ఇది "సావుకూడు "కథ స్వామి చూపిన సీమ వ్యధ. శివ ప్రసాద్ says: బాగా చెప్పావు.. గోపాల్ ..కథ ను ప్రేమించి రాశావు. tq, మిత్రమా రజ్వీ says: మిత్రమా.. కథలో నిజాయితీ ఉంది.. పాత్రలు మన చుట్టూ తిరుగుతున్నాయ్.. అనంత కరువు ప్రతిబింబిస్తుంది.. కడుపు నిండిన ఎవరికైనా కడుపుమాడిన వాడిని ఓదార్చాలని అనిపిస్తుంది.. సాయి శ్రీ says: Katha kallaki kattinatlu chepparu,kaadhu chupincharu..sir,bagundhi.. Katha kallaki kattinatlu chepparu,kaadhu chupincharu..sir bagundhi చాలా గొప్ప కథ చాలా గొప్ప విశ్లేషణ బండి నారాయణస్వామి గారి 'సావుకూడు' కథను మాచే చదివించి … మమ్ములను ఏడిపించి … ఏడుపులోనే సియ్య బువ్వను తినిపించిన మిత్రుడు సుంకర గోపాలయ్య గారికి … కనీసకర్తవ్య ప్రేరేపిత… కృతజ్ఞతా హృదయ సమర్పిత చిరు అభినందనాక్షరమాలికలు G. Sony says: Chala manchi visleshana Gonu.Eswaraiah pshm says: Goal chala bagunnayi simple ga pillalaku kuda ardhamyyela vundi nee కవిత అద్భుతమైన కథకు అద్భుతమైన విశ్లేషణ చాలా బాగుంది ఈ కథ… Chala bavundhi sr…Baga visleshana chesaru Venga prasad m says: అనుభూతి కి లోనయ్యా మాష్టారు…. కొన్ని కథలు కెలికేస్తయ్…..ఈలాటి కథనం తో GONU VIJAYA KUMAR says: చాలా బావుంది … heartful review రాయలసీమ కరువు చిత్రం నరాయణ స్వామి గారి సావుకూడు కథ.""ఒక్కాకుకూ, గడ్డిమోపుకూ మానం అమ్ముకునే ఊళ్ళో ఎవ్వరికీ కడుపు నిండదు""..అన్న మాట అతిసయోక్తేమో గానీ, సత్యదూరం అనడానికి వీల్లేని కరువు. ఆ వాక్యం చదువుతున్నప్పుడు సత్యజిత్ రే గారి సినిమా ""ఆశని సంకేత్""గుర్తుకొస్తుంది. గ్రేట్ బెంగాల్ ఫామిన్ పై తీసిన సినిమా అది.అందులో ఒకడు పిల్లలకాకలి ఒక గిద్దెడు బియ్యం అడుగుతాడు.""కావాలంటే నా భార్యతో కాసేపు పడుకో..కానీ బియ్యం ఇవ్వలేను"" అంటాడు బియ్యం ఉన్నోడు.. మంచి కథను మీ విశ్లేషణతో చదివించినందుకు ధన్యవాదాలు🙏🙏
2021/08/02 19:21:39
http://rasthamag.com/2019/10/16/8181/
mC4
బీఎస్ ధనోవా: Latest బీఎస్ ధనోవా News & Updates, Photos & Images, Videos | Samayam Telugu February,25,2020, 18:17:46 బీఎస్ ధనోవా LAST UPDATED: Sep 30, 2019, 03.46 PM IST బాలాకోట్ తరహా దాడులకు సిద్ధంగా ఉన్నాం.. ఐఏఎఫ్ కొత్త చీఫ్! Sep 30, 2019, 03.46 PM పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్.. పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన వ్యక్తే ప్రస్తుతం ఐఏఎఫ్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. దాడి సమయంలో 300 ఫోన్లు యాక్టివ్‌గా.. ఇంకా లెక్కలేంటి: హోంమంత్రి రాజ్‌నాథ్ Mar 05, 2019, 09.24 PM ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రైక్స్‌లో ఎంత మంది చనిపోయారనే అంశాన్ని వివాదం చేయడంపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ఎంత మంది చనిపోయారనే విషయంపై స్పష్టత ఇచ్చారు. MiG 21 విమానాలు పాతవి కావు, వాటితోనే ఎందుకు దాడి చేశామంటే: ఐఏఎఫ్ చీఫ్ Mar 04, 2019, 08.18 PM మిగ్ 21 యుద్ధ విమానాలపై విమర్శల నేపథ్యంలో ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ యుద్ధ విమానాలను అడ్డుకోవడానికి మిగ్ 21 ఎందుకు వాడాల్సి వచ్చిందో వివరించారు. Air Strikes లో ఎంతమంది చనిపోయారో మేం లెక్కించలేం: ఎయిర్ చీఫ్ Mar 04, 2019, 05.47 AM పాక్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన జరిపిన దాడిలో ఎంత మంది మరణించారో లెక్కించడం తమ పనికాదని చీఫ్ ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవా అన్నారు. దాడులు విజయవంతమయ్యాయని తెలిపారు. అభినందన్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే కాక్‌పిట్‌లోకి: ఎయిర్ చీఫ్ Mar 04, 2019, 04.44 PM ఐఏఎఫ్ పైలట్ అభినందన్ తిరిగి విధుల్లోకి హాజరయ్యే అంశానికి సంబంధించి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన విధుల్లోకి తిరిగి వచ్చేది, రానిది వైద్య పరీక్షల మీద ఆధారపడి ఉంటుందన్నారు. ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్‌లకు జడ్ ప్లస్ సెక్యూరిటీ.. ప్రధాని స్థాయిలో భద్రత Mar 01, 2019, 09.10 PM భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్‌లకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. జడ్ ప్లస్ కేటగిరీ ప్రత్యేకతలివే..
2020/02/25 12:47:48
https://telugu.samayam.com/topics/%E0%B0%AC%E0%B1%80%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A7%E0%B0%A8%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BE
mC4
గుండె చప్పుడు వెనుక… | గుండె చప్పుడు... « ఎవరి స్వేచ్చ? ఎవరి వాణిజ్యం? ఎవరికి సబ్సిడీ? మా ఊరి శివారులో జరుగుతున్న యుద్ధం – 1 » గుండె చప్పుడు వెనుక… Published ఏప్రిల్ 29, 2008 వ్యక్తిగతం Closed "గుండె చప్పుడు" దిలీప్, "ఒక దళారీ పశ్చాత్తాపం" దిలీప్ ఒకరేనని మాకు ఇప్పుడే తెలిసింది… నిన్నటి నుండీ నా ఈ-మెయిల్ బాక్స్ లోకి వస్తున్న అనేక మెయిల్స్ సారాంశం దాదాపుగా ఇదే. మిత్రుడు రవి కుమార్ "ఒక దళారీ పశ్చాత్తాపం" పుస్తకంపై నిన్న ప్రచురించిన ఒక టపాలో నా బ్లాగ్ విషయం పేర్కొనడం వలన చాలామంది బ్లాగ్ మిత్రులకు ఈ విషయం తెలిసింది. గుండె చప్పుడు బ్లాగ్ మొదలు పెట్టినప్పుడే, నా పరిచయం లో "ఒక దళారీ పశ్చాత్తాపం" గురించి రాద్దామనుకున్నాను కానీ సమయం వచ్చినప్పుడు ప్రస్తావిద్దామని ఆ పని చేయలేదు. "ఒక దళారీ పశ్చాత్తాపం" పుస్తక విజయం వల్ల నాకు వ్యక్తిగతంగా చాలా పేరు వచ్చింది. అయితే అనేక సామాజిక, రాజకీయార్ధిక విషయాలపై నేను ఇంకా అవగాహనను పెంపొందించుకునే విద్యార్ధి దశలోనే ఉన్నాను. పుస్తకం ఇంత సక్సెస్ అయ్యిందంటే దానికి ప్రధాన కారణాలు జాన్ పెర్కిన్స్ రాసిన విషయ ప్రాధాన్యత, అతని రచనా శైలీ. బ్లాగర్లలో అనేకులు నా అనువాదాన్ని చదివారని నాకు తెలుసు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. నా గురించి రాసిన "లబ్ డబ్" పేజిలో ఉన్న ఈ-మెయిల్ లింక్ ద్వారా మీరు నన్ను చేరవచ్చు.
2018/06/18 17:06:42
https://hridayam.wordpress.com/2008/04/29/about-dalaar/
mC4
తానా సభలకు వాషింగ్టన్ డీసీ ముస్తాబు..! ప్రముఖులకు అందుతున్న ఇన్విటేషన్లు..!! | The Washington DC to Tana Congregations.! Invitations to celebrities..!! - Telugu Oneindia | Published: Wednesday, June 5, 2019, 17:40 [IST] హైదరాబాద్: అమెరికాలో తెలుగు పండుగల సీజన్ మొదలైంది. అందుకు తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు అందుతున్నాయి. మూడు రోజుల పాటు వీనుల విందుగా జరిగే ఈ సాంస్క్రుతిక కార్యక్రమాలకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా అమెరికా లాంటి అభివృద్ది చెందిన దేశంలో ఇప్పుడున్న జనరేషన్ కి తెలుగు సంస్కృతి ని అందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు సాగుతుంటాయి. తెలుగింటి రుచులు కూడా ఈ మూడు రోజుల పాటు ప్రవాస భారతీయ భోజన ప్రియులను ఊరించబోతున్నాయి. అందుకోసం తానా మహాసభల సందడి మొదలు కాబోతోంది. 2019 జులై 4 నుంచి 6 వ తేదీ వరకు ఘనంగా జరిగే ఈ వేడుకలకు తానా అధ్యక్షుడు సతీష్ వేమన పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ ను కలిసి ఆహ్వానం అందించిన తానా .... తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆహ్వానించింది. ఆయన అంగీకారం తెలిపినట్టు సతీష్ వేమన ప్రకటించారు. వెంకయ్యనాయుడుతో పాటు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసారి తానా మహాసభలు వాషింగ్టన్ డీసీ నగరంలో జరగనున్నాయి. తొలిసారి తానా వేదికపై శ్రీవారి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. రెండేళ్లకు ఒకసారి తానా మహాసభలు జరుగుతూ వస్తున్నాయి. ఇవి 22వ మహాసభలు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారంతా ఘనంగా జరుపుకునే వేడుక ఇది. అమెరికా తెలుగు సంఘాల్లో మొదటి సారి ఆవిర్భవించిన సంఘం తానాయే. ఈ సారి కూడా ఇరు తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు. తెలంగాణలో కేటీఆర్ తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, చామకూర మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహా సభల అధ్యక్షుడు సతీష్ వేమన ఆహ్వాన పత్రిక అందించారు. tana america celebrities ktr తానా ప్రముఖులు కేటీఆర్ వెంకయ్య నాయుడు TANA president Satish Vemana is inviting many celebrities to celebrate this ceremony from 4th to 6th July, 2019. TANA, who has already invited Ktr, has recently invited Vice President Venkiah Naidu. Satish Vemana announced his approval.
2021/09/28 20:05:14
https://telugu.oneindia.com/nri/the-washington-dc-to-tana-congregations-invitations-to-celebrities-246720.html?ref_source=articlepage-Slot1-10&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider
mC4
శరీరంను ఆవహించే భూత, ప్రేతాత్మలను తరిమికొట్టే దేవాలయాలు! | Temples In India That Are Known For Exorcism - Telugu BoldSky » శరీరంను ఆవహించే భూత, ప్రేతాత్మలను తరిమికొట్టే దేవాలయాలు! శరీరంను ఆవహించే భూత, ప్రేతాత్మలను తరిమికొట్టే దేవాలయాలు! Updated: Saturday, November 11, 2017, 15:15 [IST] మానవ శరీరం లో వుండే దయ్యాలు మరియు దుష్ట ఆత్మలను తొలగించే పద్ధతి ని భూతవైద్యం అని పిలుస్తారు. ఇది 1973 భయానక చలన చిత్రం "ఎక్సార్సిస్ట్" ద్వారా మొట్టమొదటిసారిగా ప్రాచుర్యం పొందింది, అయితే 18 వ శతాబ్దం నుంచి ప్రపంచంలోని అనేక దేశాలలో భూతవైద్య అభ్యాసం ఉంది. మరియు భారతదేశం కూడా ఇందులో ఒకటి. కాథలిక్కులు, బౌద్ధులు, తావోయిస్టులు మరియు ముస్లింలు కూడా ఆచరించే అనేక రకాల భూతవైద్యం డాక్యుమెంట్ కేసులు ఉన్నాయి. భూతవైద్యం అనే ప్రక్రియ కొన్ని శతాబ్దాలుగా భారతదేశంలో కూడా సాగుతుంది. మరియు ఆత్మలు ఉన్నాయని నమ్మకం వున్న వ్యక్తులు, తాంత్రిక సహాయం కోసం కోరారు. నిజానికి, ఈనాటికీ మన దేశంలో అనేక మతాలు ఈ ఆచారాలను పాటిస్తున్నాయి. ప్రజలు తమ బంధువులను ఈ దేవాలయాలకు తీసుకువస్తున్నారు మరియు తరచూ ఆ వ్యక్తి ఆత్మలకి భాదితులని, తత్ఫలితంగా, చెడు ఆత్మలను తొలగించి నయమవుతుందనే ఆశతో ఈ అనారోగ్య మార్గాలను అనుసరించి నొప్పిని కలిగించే తీవ్ర అనారోగ్యాలకు గురవుతాడు. భారతదేశంలో భూత వైద్యం ని అనుసరిస్తున్న ఈ ప్రదేశాలను పరిశీలించండి. ఒక భయానక రైడ్ కోసం సిద్ధం కండి. హజ్రత్ సయ్యద్ ఆలీ మీరా దతర్ దర్గా, గుజరాత్ ఒకవేళ మీరు ఈ షైన్ సమీపంలో ఉంటే, మీరు తరచుగా ప్రజల అరుపులను వినవచ్చు. బాధితుల బంధువులు ఒక నెలపాటు రూ .800 తో ఇక్కడ గదిని బుక్ చేసుకోవచ్చు, ఆ తరువాత చికిత్స ప్రారంభమవుతుంది. హింసాత్మక ఆత్మల ను గోడకు బంధించడం చూడవచ్చు. ఇతర బాధితులు తమకి నయం అవడానికి అంతస్తులో రోలింగ్ అవడం చూడవచ్చు. ఏ మతం ప్రజలైనా ఇక్కడ కి వెళ్ళవచ్చు. దత్తాత్రేయ మందిర్, గంగాపూర్, మధ్యప్రదేశ్ పున్నమి రోజు రాత్రి, ప్రజలు దయ్యాలు కలిగి ఉన్న తమ కుటుంబ సభ్యులను ఇక్కడకు తీసుకువస్తున్నారు. ప్రజలు ఆధ్యాత్మికంగా పరిశుద్ధుడైనప్పుడు అరుస్తూ ఉంటారు. బాధితులైన వారు స్తంభాలపై పైకి ఎక్కడం ఇక్కడ చాలా సాధారణం. మెహందిపూర్ బాలాజీ ఆలయం, రాజస్థాన్ ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఉంది. ప్రజలు తమపై తాము వేడి నీటిని పోయడం ద్వారా తపస్సు చేస్తారు. ఇక్కడ మీరు ప్రత్యక్ష భూతవైద్యం ని చూడవచ్చు. అనేక మంది ఆత్మలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని నమ్ముతారు. నిజాముద్దీన్ దర్గా ఒక పర్యాటక ప్రదేశం కంటే ఎక్కువగా ఉంది. ఈ మందిరం సైతాను ఆత్మల నుండి "నయం" చేయడానికి అనేకమంది ముస్లింల కు ప్రఖ్యాతి గాంచింది. సూఫీ దేవతలకు వారి గౌరవము చెల్లించటానికి ఇక్కడకు వచ్చిన అనేకమంది సందర్శకులలో, భూతవైద్యం యొక్క ప్రక్రియ సమయంలో అరిచే వాళ్ళను గది లో ఒక మూల కి పరిమితం చేయబడిన ప్రజలు కూడా ఉన్నారు. దేవ్జీ మహారాజ్ మందిర్, మల్జాజ్పూర్, మధ్యప్రదేశ్ ఈ దేవాలయం ప్రతి సంవత్సరం 'భూట్ మేళా' ని ఏర్పాటు చేస్తారు.ఈ సమయంలో, దూర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడకు వస్తారు. ప్రజలు బ్రూమ్స్ తో కొడతారు మరియు ఆత్మలు నుండి వాటిని విడిపించేందుకు వారి పాదాల మీద మరియు అరచేతుల మీద కర్పూరాన్ని ఉంచుతారు. చండి దేవి ఆలయం, హరిద్వార్, ఉత్తరప్రదేశ్ చండి దేవి దుర్గా యొక్క వియోలెంట్ రూపంగా భావిస్తారు, మరియు ఇక్కడ నవరాత్రులలో ప్రజలు స్వాధీనం చేసుకోబడ్డారు. ఇది వివిధ ఉద్రిక్తతలను ప్రదర్శించే ఆత్మలు లేదా చేతబడి ద్వారా ప్రభావితమయ్యే ప్రజలను మీరు చూసే ఒక సాధారణ స్థలం. హనుమాన్ టెంపుల్, సాలాన్పూర్, గుజరాత్ దీనినే శ్రీ కష్ట- భంజన్ దేవ్ హనుమంజ మందిర్ అని కూడా పిలుస్తారు, హనుమంతుని గౌరవించటానికి మరియు దుష్ట ఆత్మలను పారద్రోవటానికి ప్రజలు ఇక్కడకు వస్తారు.
2018/12/11 10:06:44
https://telugu.boldsky.com/spirituality/temples-india-that-are-known-exorcism-017072.html
mC4
ఇండియాలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫిట్నెస్ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది . హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ పేరుతో కేంద్ర మంత్రి మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్ లో చాలా మంది సినీ సెలబ్రిటీలు , క్రీడాకారులు భాగమయ్యారు . విరాట్ కోహ్లి తన ఫిట్నెస్ వీడియో ను పోస్ట్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాల్ చేసిన విషయం తెలిసినదే . ఇప్పుడు దానికి బదులుగా మోదీ తను యోగా చేస్తున్న వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . వీడియో లో పంచభూతాలైన భూమి , నీరు , అగ్ని , గాలి , ఆకాశంతో మమేకమైతే ఎంతో ప్రేరణ పొందోచ్చని , ఆపై ఉత్సాహంగా రోజు సాగుతుందని మోదీ వ్యాఖ్యానించారు . ఈ వీడియో పోస్ట్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి హేబ్డీ కుమారస్వామి , కామన్వెల్త్ క్రీడల పతక విజేత మోనికా బాత్రా , 40 ఏళ్ల వయసు దాటిన ఐఏఎస్ అధికారులందరికీ ఛాలెంజ్ విసిరారు .
2021-03-01T22:44:40Z
https://tajavarthalu.in/2018/06/13/modi-fitness-challenge-to-kumaraswamy/
OSCAR-2109
డేంజరస్ కంజర్ భట్ గ్యాంగ్ లక్ష్యం ఏంటి? | what is the target of dangerous kanjarbhat gang Andhrapradesh Crime Crime Stories Telangana Home » బంగారం, డబ్బు జోలికి అస్సలు వెళ్లరు.. కంటైనర్లే టార్గెట్.. డేంజరస్ కంజర్ భట్ గ్యాంగ్ లక్ష్యం ఏంటి? kanjarbhat gang: హైదరాబాద్‌పై క్రిమినల్ గ్యాంగ్స్ టార్గెట్ పెట్టాయా.. వరసబెట్టి జరుగుతోన్న చోరీలు.. రెచ్చిపోతున్న సుపారీ గాంగ్స్ ఈ విషయాన్నే కన్ఫామ్ చేశాయా అంటే ఔననే చెప్పాలి.. ఇంతకీ హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. సిటీనే నేరగాళ్లకు టార్గెట్ కావడానికి కారణం ఏంటి.. డబ్బూ దస్కం జోలికి పోదు.. ఏకంగా కంటైనర్లకి కంటైనర్లే లేపేస్తుంది: పని మనుషులుగా చేరతారు, ఎంతో నమ్మకంగా ఉంటారు, అదను చూసి యజమాని ఇంట్లో సొత్తు దోచుకెళ్తారు.. ఇదీ నేపాలీ గ్యాంగ్స్ తీరు. ఇది కాకుండా ఇంకో క్రిమినల్ బ్యాచ్ ఉంది. ఇది డబ్బూ దస్కం జోలికి పోదు.. ఏకంగా కంటైనర్లకి కంటైనర్లే లేపేస్తుంది. ఎవరైనా తమ దారికి అడ్డం వస్తే ఖతం చేసి పారేస్తుంది..ఇంత కిరాతకమైన గ్యాంగ్ ఇది. అంత తొందరగా దొరకరు….సరుకు మాయం చేస్తారు..పాదరసంలా జారిపోతారు కంజర్ భట్ గ్యాంగ్ స్పెషాల్టీనే వేరు.. అంత తొందరగా దొరకరు….సరుకు మాయం చేస్తారు..పాదరసంలా జారిపోతారు.. బంగారమో..డబ్బో..దస్కమో ఎత్తుకెళ్లదీ గ్యాంగ్.. అంతా ఇండస్ట్రీ మేడ్ సరుకే టార్గెట్. జనరల్‌గా ఏ ఇండస్ట్రీ అయినా తమ ఉత్పత్తులను లారీల్లో దేశమంతా పంపిస్తుంది. సరిగ్గా అలాంటి లారీలే టార్గెట్ చేసుకుంటాయ్ మధ్యప్రదేశ్‌లోని కంజర్ భట్ గ్యాంగ్.. లారీలు బయలుదేరింది మొదలు వెంటాడుతారు.. సాధారణంగా రెండు మూడు బండ్లతో దాన్ని వెంబడిస్తారు. నిర్మానుష్యంగా ఉన్న చోట తమ వాహనాలతో సరుకు ఉన్న బండిని ముట్టడిస్తారు. డ్రైవర్‌ని స్పృహ తప్పేలా చేయడమో, చంపడమో చేస్తారు. ఇక్కడ చోరీ చేసి నేపాల్, బంగ్లాదేశ్ లో విక్రయిస్తారు: ఆ తర్వాత గ్యాంగ్ మెంబర్లు వెంటనే లారీలోని సరుకుని తమ బళ్లలోకి మార్చేసి జంప్ అవుతారు..మెదక్ జిల్లా మూసాపేట దగ్గర ఇలానే 2020 సెప్టెంబర్ లో …. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తోన్న లారీ నుంచి 2వేల 400 ఫోన్లు మాయమైపోయాయ్. భోజనం కోసం లారీ దిగిన డ్రైవర్‌కి ఆ విషయం కూడా తెలీదు. ఇక ఈ ఫోన్లను మన దగ్గర అమ్మరు.. ఇక్కడ సిమ్ ఆన్ చేస్తే ఫోన్లు ఐఎంఈఐ నంబర్ ద్వారా ట్రాక్ అవుతాయి. ఆ నంబర్ ఉన్న ఫోన్ పని చేయకుండా బ్లాక్ చేయొచ్చు. అందుకే వీటిని నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో అమ్ముతారు. అక్కడికి వెళ్లిన ఫోన్లను మన సిస్టమ్స్ ట్రాక్ చేయలేవు మరి. అంటే ఈ కిరాతక కంజర్ భట్‌ దొంగలకు ఎన్ని తెలివితేటలో చూడండి. * చెన్నై-కోల్‌కతా హైవే.. 2019 ఫిబ్రవరి.. ఓ తెల్లవారుజామున శ్రీసిటీ నుంచి బయల్దేరిన ఒక కంటైనర్ లారీలోని 5వేల స్మార్ట్ ఫోన్లు ఇలానే మాయం అయ్యాయ్. * 2020 ఆగస్టు 25.. శ్రీపెరుంబుదూరు నుంచి ముంబైకి లారీ వెళ్తోంది. చిత్తూరు జిల్లాలో నగరి ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని దొంగలు చుట్టుముట్టారు. డ్రైవర్‌ని కొట్టి రోడ్డు పక్కన వదిలేశారు. లారీ తీసుకుపోయారు. మొత్తం 8 బాక్సుల్లో ఉన్న 7వేల 500 ఫోన్లు దోపిడీ అయ్యాయి. దీంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులకు చెందిన దొంగల ముఠాల గురించి విచారించడం పోలీసులు మొదలుపెట్టారు. పెద్దగా లాభం లేదు కానీ, తవ్వే కొద్దీ ఇదే తరహాలో, ఒకే బృందం చేసిన మరో మూడు నేరాలు బయటపడ్డాయి. దీంతో మధ్యప్రదేశ్‌లోని రేవాలోని కంజర్ భట్ ముఠాపై అనుమానంతో కొన్ని నెలలపాటు నిఘా పెట్టారు..చివరికి సక్సెస్ సాధించారు. బ్రిటీషర్ల హయాం నుంచే దొంగతనాలను ఓ వృత్తిగా: ఇంతకీ ఈ కంజర్ భట్ ముఠా ఏంటంటే కంజర్ అనేది ఓ ఆటవిక తెగ ..బ్రిటీషర్ల హయాం నుంచే దొంగతనాలను ఓ వృత్తిగా ఎంచుకున్న ఘనత వీరిది..చోరీ చేయాలనుకున్నప్పుడు కొంతమంది ముఠాలుగా ఏర్పడి తాము ఎంచుకున్న ప్రాంతాల్లో మకాం పెడతారు.. దాదాపు నెల రోజులు తమకి అనుకూలమైన సమయం వచ్చేవరకూ ఆగి ..అప్పుడు తమ పని మొదలు పెడతారు..ఎక్కడైతే దోపిడీలు చేయాలని భావిస్తారో అక్కడికి ముందే ఓ ముఠా చేరుకుంటుంది. పరిసర ప్రాంతాలను, పరిస్థితులను, సెక్యూరిటీ ఎలా ఉందో స్కాన్ చేస్తారు. భారీ కంటైనర్లలో ఏం తీసుకెళ్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అందులో ఎన్ని కోట్ల సొత్తు ఉంటుందో అన్ని వివరాలను సేకరిస్తారు. పక్కాగా ప్లాన్ చేసి చోరీ: అంతా ఓకే అనుకుంటే మిగతా సభ్యులకి కబురు పెడతారు. చోరీలకు ఎక్కడా సొంత వాహనాలు వాడరు. రెంట్‌కి తీసుకుని బయలుదేరుతారు. ఏ టైమ్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతాయో పక్కాగా తెలుసుకుని హైవేలపై కాపుగాస్తారు. జనాలు, వాహనాల రాకపోకలు తక్కువగా ఉండే ఏరియాల్లో మకాం వేసి కంటైనర్లను అడ్డగిస్తారు. డ్రైవర్‌తో పాటు సిబ్బందిపై దాడి చేస్తారు. మారణాయుధాలతో బెదిరిస్తారు. కాదూ కూడదని ఎవరైనా ఎదురు తిరిగితే చంపేందుకు కూడా వెనకాడరు. కంటైనర్‌ని కొద్దిదూరం తీసుకెళ్లి.. తమ వాహనం రాగానే సరుకునంతా అందులోకి డంప్ చేస్తారు. పోలీసులకు దొరికినా గ్యాంగ్ లోని ఇతరుల పేర్లు చెప్పరు: అంతేకాదు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తమ సరుకు కొనడానికి డీలర్లను.. బ్రోకర్లను కూడా సెట్ చేసుకుంటారు.. అలా తమ ప్లాన్ సక్సెస్ కాగానే జంప్ జిలానీ మంత్రం పఠిస్తారు..వీళ్లలో ఏ ఒక్కరు దొరికినా మిగిలిన వాళ్ల పేర్లు చెప్పడం ఉండదు..అందుకే పోలీసులకు ఈ గ్యాంగ్ పని పట్టడం చాలా కష్టమైంది..తమ దొంగతనాలకి అడ్డం వస్తే..సఫా చేసేస్తారు.. చాలా రోజుల తర్వాత కంజర్‌భట్ బ్యాచ్ అలజడి తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు మెదక్‌లో ఒకే తరహా కంటైనర్ల దోపిడీకి పాల్పడి.. ఖాకీలకు తలనొప్పిగా మారారు. ఎక్కడా చిన్న క్లూ కూడా వదలరు: ఎక్కడా కేసుకు చిన్న క్లూ కూడా వదల్లేదు నిందితులు. నెల్లూరు కేసు ఛేదించడానికి దాదాపు 9 నెలలు పట్టింది. ఈ క్రమంలో మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అక్కడి భాష, అక్కడి పోలీసులు, అక్కడి ఇన్ఫార్మర్లు, అక్కడి సామాజిక పరిస్థితులూ అన్నీ మన పోలీసులకు ఓ సవాల్. మొత్తానికి అన్నీ సర్దుకునో, చక్కదిద్దుకునో, అనుకున్నది సాధించారు. ఒక్క దొంగతనంతో లైఫ్ సెటిల్ అవ్వాలి: ఒక్క దొంగతనంతో లైఫ్ సెటిల్ అవడమే కంజర్ భట్ గ్యాంగ్ కంటైనర్లపై ఫోకస్ పెట్టడానికి కారణంగా చెప్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో వేర్వేరు ముఠాలు ఇక్కడ మకాం వేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు కీలక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే తమని సంప్రదించాలని సూచిస్తున్నారు. Related Topics:Andhra Pradeshcell phonecontainerscriminal gangskanjarbhat gangLorryMadhya PradeshRobberyTelangana
2021/01/19 14:34:48
https://10tv.in/what-is-the-target-of-dangerous-kanjarbhat-gang/
mC4
వాడుకరి చర్చ:Bhaskaranaidu/పాత చర్చ 1 - వికీపీడియా వాడుకరి చర్చ:Bhaskaranaidu/పాత చర్చ 1 < వాడుకరి చర్చ:Bhaskaranaidu 1 haMpi ....vijayanagaraM guriMci. 2 కొన్ని సలహాలు 3 haMpi vijayanagaraM 4 haMpi vijayanagaram 5 విరాట్ 6 కొన్ని సలహాలు 7 virata parvam lO reMDava aasvaasaM ledu. 8 పురాతన కట్టడాలు 9 మన దేవాలయాలు 10 బృహదీశ్వరాలయం గురించి 11 వెబ్ ఛాట్ఆహ్వానం 12 చిన్న వ్యాసాలు 13 సామెతలు 14 అధికారి ఎన్నిక గడువు పొడిగింపు 15 కోరుకొండ పాఠశాల వ్యాసం 16 మీ సందేహము 17 ఓటింగ్ 18 వర్గం లో మార్పులు 19 కొత్త వ్యాసం చేర్చబోయే ముందు అన్వేషణ 20 పతకం 21 బొమ్మలు 22 విజ్ఞప్తి 24 టైపింగు సహాయం 25 జాతీయాలు 26 ఈ ఆదివారం సమావేశం 27 సమావేశం 28 విజయనగర చరిత్ర 29 పైన కనబరచిన ప్రశ్నకు నా సమాధనం.... 30 చిన్న వ్యాసాలు 31 హైదర్ ఆలీ వ్యాసం 32 హైదర్ అలి వ్వాసం 33 వర్గాలలో సమాచారం 34 నాపై పైన కనబరిచిన అభియోగానికి నా సమాదానం 35 విక్షనరీ నందు నా నిర్వాహక తాత్కాలిక హోదా రద్దు అయినది 36 సామెతలు మరియు జాతీయాల గురించి 37 విక్షరీ గురించి 38 ఈ ఆదివారం సమావేశం 39 వీడియో సమావేశ ప్రయోగం గురించి 40 అగ్నానము, అభిగ్నానము,,, మొదలగు వాటిని సరిగా ఎలా వ్రాయాలి 41 బొమ్మలకు పేర్లివ్వండి 42 మన విశిష్ట దేవాలయాలు 43 మన విశిష్ట దేవాలయాలు.... విషయమై వచ్చిన చర్చకు సమాదానము 44 2012 లోమీ కృషికి అభివందనలు 45 చిత్రాలు 46 హైదరాబాదులో తెవికీ సమావేశం 47 తెలుగు వికీపీడియా మహోత్సవం 2013కు ఆహ్వానం 48 గండపెండేరం 49 విశేష గణాంకాల పేజీలు 50 బెజవాడ గోపాలరెడ్డి వ్యాసము 51 ఆంధ్రప్రదేశ్.... జిల్లాల వారీగా విస్తీర్ణం... జనాబా వివరాలు 52 దేవరకొండ 53 అధికార హోదాకు మద్దతు 54 వాడుకరి పేజీలో సంప్రదింపు సమాచారం 55 అమర్‌నాథ్ యాత్ర 56 పేజీల్లో సంజ్ఞలు 57 పుటలలో నేను వ్రాసిన కొన్ని సంజ్ఞల గురించి 58 దస్త్రం పేర్లు 59 మహాభారత వీధి నాటకోత్సవం 60 పతకం 61 మట్టి పాత్రలు 62 దస్త్రాలు 63 క్రొత్త వ్యాసాల గూర్చి 64 మూలాలు 65 చిత్రాల గూర్చి 66 చిత్రాల గురించి 67 అప్పలాయగుంట వేంకటేశ్వరాలయం 68 అప్పలాయగుంట వేంకటేశ్వరాలయము, . 2. నాగలాపురం.... కొత్త వ్వాసాల సృష్టి గురించి 69 వేదనారాయణ స్వామి ఆలయం. నాగలాపురమ్ 70 File copyright problem with దస్త్రం:3.JPG 71 File copyright problem with దస్త్రం:Po (2).JPG 72 File copyright problem with దస్త్రం:Ameba.JPG 73 కాపిరైట్ హక్కులు.... బొమ్మలు.. 74 ఈగ బొమ్మ, కాపి హక్కులు.... 75 దస్త్రం ఎక్కింపు లైసెన్సు 76 తంబకాయ 77 ఉస్తికాయలు 78 ఉస్తికాయలు 79 ప్రతిపాదనలో మీ సంతకమును తగిన విభాగానికి తరలించండి 80 WP:FUW వాడండి 81 File:Burrakata kalaakaarulu 2.JPG needs authorship information 82 పురష్కారానికి పేరు ప్రతి పాదన 83 కొలరావిపుప్ర201 3 84 కొలరావిపుప్ర కు ప్రతిపాదన 85 తెలుగుభాగవతం - సాంబశివరావు - ధన్యవాదాలు. 86 File source and copyright licensing problem with దస్త్రం:White flowers.JPG 87 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం 88 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం 89 శుభాకాంక్షలు 90 యోగివేమన విశ్వవిద్యాలయము 91 వంటల పేజీలు 92 Copyright problem: స్వయం సహాయక బృందం 93 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం విజేతలకు ఆహ్వానం 94 Proposed deletion of శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం 95 శ్రీశైలం జలవిద్యత్తు కేంద్రం గురించి 96 వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు:సభ్య పేజీ మూస ఎన్నిక 97 కిల్లి కృపారాణి వ్యాసము పునః సృష్టిస్తున్నారు 98 అనువాదాలు 99 దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం 100 తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము 101 కొలరావిపు ప్రశంసాపత్రం haMpi ....vijayanagaraM guriMci.[మార్చు] హంపి విజయనగరం గురించి ఒక వ్యాసం వ్రాస్తున్నను. 30.4.2011 నేను వ్రాసిన వ్యాసం లోని కొన్ని భాగాలు కనబడడం లేదు. 4 గంటల తర్వాత వ్రాసినవి భద్రపరిచినా కూడా కనబడ లేదు. బహుస అవి స్వీకారము లు కా దేమో, అలాంటప్పుడు మిగతావి కూడ అస్వీకారాలె గదా? నా సందేహం నివృత్తి గాకుంటే వ్యాసాన్ని కొనసాగించాలంటే వృధా శ్రమ అనిపిస్తుంది.. ఎవరైనా నా సందందేహాన్ని నివృత్తి చేయ గలరా? నేను వ్రాస్తున్న హంపి విజయనగరం వ్యాసం లోని కొన్ని భాగాలు తర్వాత కొనసాగీపు కొరకు తెరిస్తే కనబడ లేదు. కారణమేమిటో. ఆ బాగాలు అ స్వీకారాలా? నా సండేహం నివృత్తి అయితె కొనసాగించ గలను. దయచేసి తెలిసిన వారు నా సందీ హాన్ని తీర్చ గలరా? మీరు నిరభ్యంతరంగా వ్యాసాల్ని రచించండి. నేను కొంత విస్తరించి, బొమ్మల్ని చేర్చాను.59.97.248.24 18:08, 30 ఏప్రిల్ 2011 (UTC) హంపి....విజయనగరం గురించి నేను వ్రాస్తున్నన్ను. 30.4.2011 న నేను వ్రాసిన వ్యాసంలోని కొన్ని బాగాలు తిరిగి తెరిచి నప్పుడు మాయమైనవి. (భద్ర పరిచినా కూడ) తెలిసిన వారు కారణం తెలుపగలరా== నేను వ్రాస్తున్న వ్యాసం ఇక్కడ ఉండ దగిన దేనా? నేను ఎల్లంకి భాస్కరనాయుడు హైదరాబాదు. కొన్ని సలహాలు[మార్చు] భాస్కర్ నాయుడు గారూ, హంపి నిర్మాణ విశేషాల గురించి రాస్తున్న వ్యాసం బాగుంది. అయితే వికీపీడియాలో వ్యాసం రాస్తున్నపుడు అవి అనుభవాల రూపంలో రాయకూడదు. అంటే నేను చూశాను. అనూభూతి కలిగింది లాంటివి. ఇక్కడ ఏమి రాసినా స్వగతం లా రాయకూడదు. మధ్యమ పురుష (థర్డ్ పర్సన్)లో రాయాలి. దయచేసి గమనించగలరు. ఇంతకు ముందు మీ వ్యాసంలో కొన్ని మార్పులు చేసింది నేనే. ఇలాంటి వాక్యాల శైలి మార్చడం జరిగింది. --రవిచంద్ర (చర్చ) 10:12, 1 మే 2011 (UTC) haMpi vijayanagaraM[మార్చు] నా పేరు భాస్కర నాయుడు. వ్యాసాన్ని (హంపి...విజయ నగరం) కొనసాగించమని సలహా ఇచ్చినందుకు నెనరులు. నా వ్యాసానికి బొమ్మలు కూడ చేర్చినందుకు కూడ మరి మారి నెనరులు. నా వద్ద నీను తీసిన బొమ్మలు చాలానె వున్నాయి, వాటిని ఇందులోనె చేర్చాలనే ఆలోచనలో వున్నాను. సకాలంలో సలహాకు మరొక్క సారి నెనరులు. ఇటువంటి సలహాలు సందర్బానుసారంగా అనుబగ్నులు ఇస్తూ వుంటే వుత్సాహంగా వుంటుంది. ఆర్యా................. హంపి విజయ నగరం గురించి నా వ్యాసం పూర్తి అయినది. విస్తరణ భీతితో చాలవరకు తగ్గించాను, అయినా అది కొంత పెద్దగానె వున్నదనిపిస్తున్నది. విషయం లో గాని, భాష లో గాని ఈ వ్యాసం పై తమ అభిప్రాయాలు తెలిపితె బాగుండును. §Bhaskaranaidu 14:15, 9 మే 2011 (UTC) చిన్న సలహా : ఈ నిర్మాణాల్ని ఒక పద్ధతిలో వీలుంటే మాప్ సహాయంతో పేర్కొంటే చదివేవారికి ఇంకా బాగా అర్ధం అవుతుంది. ఆంగ్ల వికీపీడియా నుండి బొమ్మల్ని నేను చేరుస్తున్నాను. ఆ నిర్మాణానికి సంబంధించిన చరిత్రాత్మక సంఘటనలు కూడా వివరిస్తే ఇంకా విజ్ఞానవంతమౌతుంది.Rajasekhar1961 06:44, 11 మే 2011 (UTC) రాజశేఖర్ గారికి..... మీరిచ్చిన సలహాలకు నెనరులు. నా వద్ద వ్యాసానికి సంబందించిన మార్గ నిర్దేశ పటము, ఆ యా ప్రాంతల్లో తీసిన చిత్ర పటములు చాల వున్నాయి. కాని వాటిని పైకి పంపడానికి తగు పద్దతులు తెలియక, నా యంత్రంలో అందుకు తగు సౌకర్యాలు లేక మిన్నకున్నాను. త్వరలో ఆ పని కూడ చేయగలను. ........నెనరులు. విరాట్[మార్చు] విరాట్ వ్యాసాన్ని తయారు చెసి మీరు చేర్చిన వివరాల్ని అక్కడకు చేర్చాను.Rajasekhar1961 15:04, 11 మే 2011 (UTC) విరాట్ పుస్తకం అట్టమీద బొమ్మను వ్యాసంలో చేర్చి నందున ఏవో అబ్యంతరా లున్నట్లున్నాయి. ఆ బొమ్మ అంత అవసరం లేదేమో? దాన్ని తీసేస్తే బాగుంటుందేమో ఆలోసించండి.. పుస్తకం బొమ్మ బాగుంది. ఉంచండి. మీ వివరాలను దయచేసి సభ్యుని పేజీలో తెలియజేయండి.Rajasekhar1961 08:05, 13 మే 2011 (UTC) భాస్కరనాయుడు గారు, మీరు రాస్తున్న వ్యాసాలు కొద్దిగా గమనించాను. మీరు వ్యాసాలలో సంతకం చేస్తున్నారు. సంతకం అనేది కేవలం చర్చాపేజీలకే పరిమితం చేయాలి. వ్యాసాలలో చేయరాదు. వ్యాసం చరితంలో మీ సభ్యనామం ఎలాగూ నమోదౌతుంది. వ్యాసం పేరును తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలి. ఆంగ్లపేరుతో వ్యాస ఉండటం బాగుండదు. దాన్ని దారిమార్పు ద్వారా కొత్త తెలుగు వ్యాసం పేరుతో మళ్ళించాల్సి ఉంటుంది. పత్రికల నుంచి యధాతధంగా వ్యాసాలను కాపీ చేయరాదు. కొన్ని వాక్యాలను మాత్రము తీసుకోవచ్చు. దానికి రెపరెన్సు ఇస్తే సరిపోతుంది. వ్యాసంలో సమాచారం యాత్రాకథనం లాగా ఉండరాదు. అంతేకాకుండా మనభావనగా ఉండరాదు. ప్రముఖులు చెప్పిన భావనలు మాత్రం వ్యాసంలో ఉంటంకించవచ్చు. పదానికి పదానికీ మధ్య ఒక్క ఖాళీ మాత్రమే ఉంచాలి. వ్యాసం చివరన పుస్తకాలలో ఉన్నట్లు ఉపసంహారం, ముగింపు లాంటివి వ్రాయరాదు. ఎందుకంటే తెవికీలో వ్యాసం ఏప్పుడూ, ఏ ఒక్కరిచే ముగింపు కాదు. అది నిరంతరం మార్పులు చేర్పులకు గురౌతుంది, అలా జరుగుతుండాలి కూడా. అంతేకాకుండా ఉపసంహారం వ్రాస్తే మన అభిప్రాయాలు జోడించినట్లవుతుంది. సమయం ఉన్నప్పుడు మీ వ్యాసాలు పూర్తిగా పరిశీలించి మరిన్ని సలహాలు ఇవ్వగలను. వీటిని పాటించగలరని భావిస్తున్నాను. ఇంకనూ ఏమైనా సందేహాలుంటే చర్చాపేజీలో వ్రాయండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:35, 12 మే 2011 (UTC) virata parvam lO reMDava aasvaasaM ledu.[మార్చు] ఆర్యా...... మహ భారతము వర్గంలో ఆ మహా కావ్యాన్ని చదువుతున్నాను. అందులో విరాట పర్వం లో రెండవ అస్వాసము లేదు. ప్రదాన మైన ఘట్టం అయిన కీచక వద వున్న ఈ ఘట్టం లేనందువల్ల పెద్ద లోటు గా వున్నది. రచయిత దాన్ని చేర్చ గలరా????????? వాలు పాఠ్యం ఆర్యా.......... వికిపీడియాలో మీరు సూచిస్తున్న చూచనలు, నిబందనలు మొదలగునవి కొంత గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. ఏదైన కొత్త వ్యాసం రాయాలంటె ఆ పుటను ఎలా ఓపన్ చెయ్యాలి అర్థం కావడం లేదు. నేనిదివరకు కొన్ని వ్యాసాలు వ్రాశాను. అవి ఎలా ప్రారంబించానో తెలియదు. ఇప్పుడు ఏదైన కొత్త వ్యాసాన్ని ప్రారంబించాలంటే కొత్త పేజి తెరుచు కోవడం లేదు. ఏ మీటను నిక్కిన "దీన్ని బద్ర పరచ మంటారా" అని సందేశం కనబడుతున్నది. ఇదంతా నా యంత్రంలోని తప్పిదం అనుకుంటా. నాకు పురాతన కట్టడాలన్నా, పురాతన ఆలయాలన్న మక్కువ ఎక్కువ. వాటికి సంబందించిన సంగతులు చాల వరకు వివిద పత్రికల్లో వచ్చిన వాటిని సేకరించి వుంచాను. కొన్ని ప్రదేశాలను స్వయంగా చూసి మళ్ళీ మళ్ళి చూసి నా స్వంతంగా కొన్ని వ్యాసాలను వ్రాసి వుంచుకున్నాను. నేనిదివరకు వ్రాసిన వ్యాసం "హంపి లోని నిర్మాణాలు" అటు వంటిదే. ఇదంతా ఎప్పటి సంగతో? అటు వంటి వ్యాసాలను ఈ వికిపీడియాలో చేర్చాలని వుంది. ఇందులో వెతగగా అక్కడక్కడా కొన్ని కనిపిస్తున్నాయి. అయినా వాటిని చేర్చాలనుకుంటున్నాను. అవసరం లేని వాటిని మీరు తొలిగిస్తారను కుంటా? ఇలా వ్రాయ వచ్చు కదా. అబ్యంతరం లేదు కదా////// నా సందేహాలను తొలగించ గలరు> తగు సూచనలు ఇవ్వగలరు. 04:26, 7 సెప్టెంబర్ 2011 (UTC)04:26, 7 సెప్టెంబర్ 2011 (UTC)~~ ఇట్లు :::::::ఎల్లంకి భాస్కర నాయుడు. పురాతన కట్టడాలు[మార్చు] మీరు వ్రాసిన హంపిలో నిర్మాణాలు వ్యాసం చదివాను బాగుంది. అలాగే మీరు సేకరించిన వివరాలతో ఇదివరకు ఉన్న వ్యాసాలతో చేర్చి అభివృద్ధి చేయండి. అప్పుడైతే దానిని తొలగించరు. ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేసినప్పుడు ఆ వ్యాసాలు మరింత ఆకర్షణీయంగా ఉండి చదవాలన్న ఆసక్తి కలిగిస్తాయి. మరొక్క విషయము మీరు సందేహాలను రచ్చబండలో అడగండి. అప్పుడే మీకు సరైన స్పందన లభిస్తుంది. అలాగే విరాట పర్వము ద్వితీయాశ్వాసము చేర్చబడి ఉంది చదవండి.--t.sujatha 04:39, 7 సెప్టెంబర్ 2011 (UTC) మన దేవాలయాలు[మార్చు] మన దేవాలయాలు వ్యాసంలో దేవాలయాలు గూర్చి చేరుస్తున్నారు. వీటిని దేవాలయంలోని దేవుడు ఆధారంగా రాయండి.Rajasekhar1961 05:09, 12 సెప్టెంబర్ 2011 (UTC) ఉదాహరణకు కొన్ని దేవాలయాలను చెబుతున్నాను : విఘ్నేశ్వరాలయం ఒక్కొక్క దేవుని ఆలయానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వాటిని పేర్కొని ఇలాంటి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి విశేషాలు వివరించండి. ఇలా కాకపోతే భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలైన ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు లో ఒక్కొక్క దానిని ఆంగ్లం నుండి అనువదించండి. కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం పేజీలో మీ సమాచారాన్ని చేర్చండి.Rajasekhar1961 12:08, 22 సెప్టెంబర్ 2011 (UTC) బృహదీశ్వరాలయం గురించి[మార్చు] భాస్కర నాయుడు గారూ| మీరు బృహదీశ్వరాలయం గురించిన విషయం చాలా బాగుంది. కానిని దానిని చర్చాపేజీలో వ్రాయవలసిన అవుసరం లేదు. నేరుగా వ్యాసంలోనే వ్రాయవచ్చును. ప్రస్తుతానికి మీరు చర్చా పేజీలో వ్రాసిన విషయాన్ని నేను వ్యాసంలోనికి కాపీ చేస్తున్నాను. మహాభారతం విరాట పర్వము ద్వితీయాశ్వాసము మీకు కనిపించినదనుకొంటాను. టెక్నికల్‌గా చిన్న చిన్న ఇబ్బందులతో మీరు నిరుత్సాహపడవద్దు. మీవంటివారి సహకారం వికీపీడియాకు చాలా అవుసరం. దయచేసి మీ కృషిని కొనసాగించండి. --కాసుబాబు 16:48, 1 అక్టోబర్ 2011 (UTC) వెబ్ ఛాట్ఆహ్వానం[మార్చు] మీరు వెబ్ చాట్ లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. --అర్జున 11:04, 27 డిసెంబర్ 2011 (UTC) మీరు నా చర్చాపేజీలో స్పందనకు ధన్యవాదాలండి. ఈవారం సమావేశంలో కలవండి. అన్నట్లు మీకు వెబ్ ఛాట్ లో తెలుగు టైపుకి ఏమన్నా సమస్యలున్నాయేమో ముందుగానే పరిశీలించుకోండి. వివరాల కోసం వెబ్ ఛాట్వ్యాసం చూడండి.--అర్జున 14:00, 3 జనవరి 2012 (UTC) నేను వెబ్ ఛాట్ లో వున్నాను. అలాగే గూగుల్ నుండి ఛాట్ ఆహ్వానాన్ని కూడా పంపాను. కలవండి. --అర్జున 14:22, 3 జనవరి 2012 (UTC) చిన్న వ్యాసాలు వికీపీడియాలో చాలా ఉన్నాయి. చివరికి నిర్వాహకులకు అవొక సమస్యగా మారాయి. కొన్నింటిని తొలగించారు. కొన్నింటిని ఏమి చేయాలో తెలియలేదు. అందువలన మంచి వ్యాసాల్ని తీసుకొని అభివృద్ధి చేయమని మనవి.Rajasekhar1961 09:37, 4 జనవరి 2012 (UTC) మీరు రాసిన సామెతలను అక్షర క్రమంలో వాటి పేజీలలోని మార్చాను. తొలగించలేదని గ్రహించండి. ఇకమీద మీరు సామెతలు గురించి రాయాలనిపిస్తే సామెతలు - అ, సామెతలు - త ఇలా ప్రతి తెలుగు అక్షరం మీద ఉన్న సామెతల పేజీలలోనే నేరుగా రాయండి. చాలా సామెతలు వివరణలు లేకుండా బోడిగా ఉన్నాయి. ఒకసారి పరికించండి.Rajasekhar1961 15:09, 4 జనవరి 2012 (UTC) అర్జున అధికారిగా ఎన్నికకు స్టివార్డ్ ల నియమాల ప్రకారం (ప్రస్తుత తెలుగు అధికారులు క్రియాశీలంగా లేరు కాబట్టి) 15 వోట్లు కావాలి. అందుకని ఎన్నిక గడువు పొడిగించాను. మీరు త్వరలో వోటు వేయమని కోరుచున్నాను. ----అర్జున 10:07, 8 జనవరి 2012 (UTC) Bhaskaranaidu గారూ ప్రస్థుతం తెవీకీకి అధికారి కొరత ఉంది. మీరు త్వరగా స్పందించి అత్యంత చురుకుగా పనిచేస్తున్న అర్జునరావుగారికి మద్దతు తెలిపి తెవికీ అభివృద్ధికి సహకరించండి. ఈ లింకును ఒకసారి పరిశీలించండి వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/అర్జున t.sujatha 17:43, 12 జనవరి 2012 (UTC) కోరుకొండ పాఠశాల వ్యాసం[మార్చు] కోరుకొండ పాఠశాలవ్యాసం వేరే ఇతర మూలాలనుండి నకలు చేసి అతికించినట్లుగా అనుమానించడమైనది. మీరు మీ స్వంత వ్యక్తీకరణతో ఇతర మూలాలతో దానిని అభివృద్ధి చేయవచ్చు. పాత రూపాన్ని చూడడానికి చరిత్ర చూడండి--అర్జున 07:49, 10 జనవరి 2012 (UTC) మీ సందేహము[మార్చు] ఆర్యా....... నేను పల్లె వాసులు.. పనిముట్లు అనే వ్యాసం వ్రాస్తున్నాను. ఇది చూచి వ్రాత కాదు గనుక ఉత్సాహంగా వేగంగా విషయాలు వస్తుంటాయి. అలా ఒక పేరానో ఒక విషయమో పుర్తైన తర్వాత భద్ర పరచ డానికి ప్రయత్నిస్తె ............. సారి మీడేటా పోయి నందున స్వీకరించ లేక పోతున్నాము అనే సందేశం వస్తున్నది. దాంతో నాకు చాల అసంతృప్తికి లోనౌతున్నాను. చూచి వ్రాత అయితె తిరిగి అదే విధంగా వ్రాయ వచ్చు. ఇది సూటిగా వ్రాసె వ్యాసం. తిరిగి వ్రాయాలంటే అప్పుడొచ్చిన ఊపు రాదు. వ్యాసం సరిగా కుదరదు. దీనికి కారణం ఏమి? పరిష్కారం ఎమి? కారణం ఏమి? తెలిసిన వారు తెలుప గలరా....... భాస్కర నాయుడు....ellanki 14:58, 10 జనవరి 2012 (UTC). ఒక్క చిట్కా మీకు సహాయం కావలసి వచ్చినప్పుడు , మీ చర్చా పేజీలో పైన రాసినట్లుగా రాసి {{ సహాయం_కావాలి}} చేర్చండి. అప్పుడు ఎవరో ఒకరు స్పందిస్తారు. సరే నేను మీ పేజీచూడటం వీలైంది కాబట్టి నా సలహా ఏంటంటే, మీరు మీ కంప్యూటర్ లో ఉపకరణాలతో (Word, Notepad, wordpad, gedit) రాసుకొని దానిని నకలు చేసి వికీపీడియాలో ఒకేసారి అతికించి దాచవచ్చు. దీనికి మీరు గూగుల్ లిప్యంతరీకరణ లేక ఇతర కీ బోర్డు వుపకరణాలు వాడండి. మరిన్ని సందేహాలకు వెబ్ ఛాట్ లో కలవండి. --అర్జున 15:17, 10 జనవరి 2012 (UTC) Bhaskaranaidu గారూ ప్రస్థుతం తెవీకీకి అధికారి కొరత ఉంది. మీరు త్వరగా స్పందించి అత్యంత చురుకుగా పనిచేస్తున్న అర్జునరావుగారికి మద్దతు తెలిపి తెవికీ అభివృద్ధికి సహకరించండి. ఈ లింకును ఒకసారి పరిశీలించండి వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/అర్జున --Sridhar1000 13:18, 22 జనవరి 2012 (UTC) వర్గం లో మార్పులు[మార్చు] వర్గం పేజీలో పేజీలు దానంతటవే చేరుతాయి. వాటిని మరల ఆదే పేజీలో తిరగరాయాల్సిన పనిలేదు. ఉదా వర్గం:హైదరాబాదు రైల్వేస్టేషన్లుగమనించగలరు.అటువంటి మార్పులను మీరే తొలగించితే బాగుంటుంది. తెవికీ గురించి మరింత తెలుసకోటానికి చర్చాపేజీలు వాడటం మంచిది --అర్జున 12:59, 8 ఫిబ్రవరి 2012 (UTC) నేను కూడా చాలా సార్లు వివిధ వర్గాల చర్చాపేజీలలో ఈ విషయం తెలియజేశాను. అయిననూ మళ్ళీ వర్గాలలో సమాచారం చేరుస్తున్నారు. మీరు ఒక వర్గంలో ఏ వ్యాసం పేరు రావాలో ఆ వ్యాసంలోనే చివరన వర్గంపేరు చేర్చండి. ఒకవేళ ఆ వ్యాసం లేకుంటే కొత్తగా సృష్టించండి. కొన్ని వర్గాలలో ఆ వర్గానికి సంబంధం లేని విషయాలు కూడా చాలా చేరుస్తున్నారు. ఉదాహరణకు వర్గం:చిత్తూరు జిల్లా దర్శనీయ స్థలాలులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు సంబంధించిన సమాచారం చేరిస్తే నేను తొలిగించాను (చూడండి) ఇతర వర్గాలలో కూడా మీరు చేర్చిన సమాచారం తొలిగింపునకు గురౌతుంది. మీ శ్రమ వృధా కావచ్చు కాబట్టి అవసరమైన సమాచారం మాత్రమే చేర్చండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:45, 8 ఫిబ్రవరి 2012 (UTC) ధన్యవాదాలు: నేను ఎక్కడో వ్రాయబోయి ఎక్కడో వ్రాశాను. తప్పు గ్రహించాక తొలగించాలంటే కుదరలేదు. మరొక్క విన్నపం. కొన్ని వ్యాసాలకు సంబందించి చాల బొమ్మలు నేను తీసినవి వున్నాయి. వాటిని ఆ యా వ్యాసాలలో అతికించ డానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ఉపాయం తెలుపగలరు.ellanki 05:31, 9 ఫిబ్రవరి 2012 (UTC) చూడండి--అర్జున 08:59, 9 ఫిబ్రవరి 2012 (UTC) కొత్త వ్యాసం చేర్చబోయే ముందు అన్వేషణ[మార్చు] మీరు ఇటీవల చేర్చిన జాతీయ చిహ్నలు వ్యాసం జాబితా లాగా వుపయోగపడదు. ఎందుకంటే భారత_దేశము వ్యాసంలో జాతీయ చిహ్నలున్నాయి. కనుక మీరు కొత్త పేజీ చేర్చబోయేముంది సంబంధిత వ్యాసాలలో అన్వేషించి చేర్చమనికోరుతున్నాను. మరిన్ని వివరాలకు వికీపీడియా:అన్వేషణ చూడండి. --అర్జున 07:06, 10 ఫిబ్రవరి 2012 (UTC) Bhaskaranaidu గారికి, తెవికీ లో వివిధ అంశాలపై ప్రత్యేకించి జాతీయాల పై మీ కృషికి అభివందనలు, గుర్తింపుగా ఈ పతకాన్ని ఇస్తున్నాను. --అర్జున (చర్చ) 06:36, 1 మార్చి 2012 (UTC) మీరు బొమ్మల్ని వికీ కామన్స్ లోకి తిన్నగా అప్లోడ్ చేయడం మంచిది. నాకు ఫోన్ చేసినా (9246376622) లేదా నా అడ్రస్ కు వచ్చినా నేను నేర్పించగలను.Rajasekhar1961 (చర్చ) 08:52, 28 మార్చి 2012 (UTC) భాస్కరనాయుడు గారూ ! మీరు వీలైతే హైదరబాదు రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగే వికీపీడియా సమావేశాలలో పాల్గొనండి. అక్కడ మీకు ఉపయుకతమైన విషయాలను అనుభవం ఉన్న సభ్యుల నుండి నేరుగా తెలుసుకో వచ్చు. మీరు చేస్తున్న పనికి వ్రాస్తున్న వ్యాసాలకు అది ఇంకా సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను. t.sujatha 16:23, 28 మార్చి 2012 (UTC) సుజాత గారూ: మీ సలహాకు నెనరులు: రాజ శేఖర్ గారితో మాట్లాడాను: అవకాశాన్ని బట్టి వారి ప్రత్యక్షంగా కలుసుకుంటాను. మరొక విన్నపం: ఈరోజు నేను కొన్ని జాతీయాలను చ అక్షరంపై వ్రాసాను. అలా కొన్ని వ్రాశాక ఒక హెచ్చరిక వచ్చింది. దాని సారాంశం నాకర్థమైనదేమంటే నాది అనవసరమైన శ్రమ అని. అలాంటప్పుడు నిరుత్సాహం కలగడం సహజమేకదా: అందుకే ఆపేశాను. మీరు గాని, రాజ శేఖర్ గారు గాని మరెవరైనా దీనిని గమనించ గలరని మనవి. అవసరమైతేనె తగు సలయాలివ్వండి. ఇట్లు: ఎల్లంకి భాస్కరన నాయుడు.bhaskaranaidu 17:09, 30 మార్చి 2012 (UTC) మీ బొమ్మలు ( ఉదా: ) నేరుగా వికీమీడియా కామన్స్ లో పెడితే అన్ని ప్రాజెక్టులలో వాడుకోటానికి వీలవుతుంది. అయితే తెలుగు వాక్యాలు రాసిన ఫోటోలు కాకుండా, లేక వాటిని కంప్యూటర్ ద్వారా తొలగించి ఎక్కించితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 12:11, 7 ఏప్రిల్ 2012 (UTC) అర్జున రావు గారూ........ నేను ఎక్కించిన ఫోటోలలో వాటికి సంబందించిన పేరు తెలుగులో వున్నది. కొన్ని సంవత్సరాల క్రితం అయా ప్రాంతాలలో నేను తీసిన ఫోటోలు సాధారణ కెమారావి. ఆ ఫోటోల పై అప్పట్లోనె నేను వాటి పేర్లను రాసి వాటిని స్కాన్ చేసి సి.డి. లోకి ఎక్కించి దాచు కున్నాను. ఇదంతా నాకొరకు నేను చేసుకున్నది. ఆ బొమ్మలనే ఇప్పుడు వికిలో అవసర నిమిత్తం పెట్టడం జరిగింది. ఆ పేర్లను తొలిగించ వీలు కాదు. ఇది గమనించ గలరు. తెలుగులో పేరున్న ఫోటోలను పెట్టడం తప్పయితే మానేస్తాను. అటు వంటి ఫోటోలు నా వద్ద చాల వున్నా మన వికీకి ఉపయోగ పడేవి ఇంకా చాల కొద్దిగానె వున్నాయి.ఆ తర్వాతి నేను తీసిన డిజిటల్ కెమెరా పోటోలలో ఇటు వంటి ఇబ్బంది లేదు. ఇట్లు: భాస్కర నాయుడు. డిజిటల్ ఎఫెక్ట్స్ తో ప్రత్యేక సాఫ్ట్ వేర్ వుపయోగించి పేర్లను కనబడకుండ చేయడం పెద్దపనికాదు. కాకపోతే ఎక్కించేటప్పుడు చేస్తే తరువాత చేసే పనితప్పుతుంది. అది కామన్స్ లో పెట్టినట్లయితే అన్ని ప్రాజెక్టులకు వుపయోగంగా వుంటాయి. డిజిటల్ ఫొటోలను కామన్స్ లో పెట్టండి. నెలవారి సమావేశంలో పేర్లను తొలగించడం గురించి ఇతరులనుండి తెలుసుకోవచ్చు. --అర్జున (చర్చ) 09:19, 10 ఏప్రిల్ 2012 (UTC) Bhaskaranaidu గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:36, 12 ఏప్రిల్ 2012 (UTC) నాయుడు గారూ మీరు అప్లోడ్ చేసే బొమ్మలు బావున్నాయి కాని వ్యాసానికి కావలసిన దానిని అప్లోడ్ చేస్తూ, దాని ఆ వ్యాసంలో పెడ్తూ వెళ్తే బావుమ్టుంది అని నా మనవి. కొన్ని ఇలాంటి దస్త్రం:A bird on the branch.JPG లాటి పోటోలు కూడా మిగిలిపోవడం వలన ఈ సైట్ యొక్క స్పేస్ వేస్టవుతుంది. పేర్లు మార్పుకు మీ సిస్టంలోకి సి డి నుమ్డి కాపీ చేసుకొని రైట్ క్లిక్ తో పేరు మార్పు చేసి తరువాత అప్లోడ్ చేయవచ్చు. అవసరమైనంత వరకూ బొమ్మను ఎడిట్ చేయగలిగి అప్లోడ్ చేస్తే మరీ బావుంటుంది మీకు సాద్యం అయితే అలా చేయగలరని మనవి.కృతజ్ఞతలు. విశ్వనాధ్ (చర్చ) 15:59, 25 ఏప్రిల్ 2012 (UTC) నాయుడు గారూ మీరు అప్లోడ్ చేసే బొమ్మలు బావున్నాయి కాని వ్యాసానికి కావలసిన వాటిని అప్లోడ్ చేస్తూ ఆయా వ్యాసాలలో పెడ్తూ వెళ్తే బావుంటుంది అని నా అభిప్రాయము. కావలసిన వాటిని మాత్రమే తీసుకోవడం వలన వికీలో స్పేస్ కలిసివస్తుంది. కొన్ని అసలు అవసరం లేని బొమ్మలు కూడా ఉన్నాయి. మరికొన్ని పేరు మార్పు చేయవలసినవి ఉన్నాయి. ఈ సారి రాజశేఖర్ గారి వద్దకు వెళ్ళినపుడు వీటిని గురించి చర్చించి ఎలా చేయాలో అడగండి.విశ్వనాధ్ (చర్చ) 12:39, 29 అక్టోబర్ 2012 (UTC) కంట్రోల్ ఎం. నొక్కి తెలుగు నుండి ఇంగ్లీషుకు మారండి. నాకు పనిచేస్తుంది.Rajasekhar1961 (చర్చ) 08:05, 4 మే 2012 (UTC) sir, Just one hour before it worked to convert to Telugu when press buttons "control M" though the alphabetical are not in order. But now conversion to Telugu is not at all coming. I dont think it the mistake of my p.c. However I will try later on. ........................ yours: Bhaskaranaidu... మీరు చేర్చిన జాతీయాల పేజీ సరిచేశాను. అందులోని అ అక్షరానికి చెందిన వాటిని అం అక్షరానికి చెందిన వాటిని వేరుచేయండి.Rajasekhar1961 (చర్చ) 17:30, 6 మే 2012 (UTC) నాయుడు గారూ మీకు తెలుగు బాష మీద, వివిద ప్రాంతాల మాండలికాల మీద మంచి పట్టు ఉన్నట్టుంది. మీ రచనల ద్వారా చాలా మందికి తెలియని ఎన్నో ఉపకరణాలను, పనిముట్లను పరిచయం చేస్తున్నారు. ఇలాగే వికీకి సేవలు అందించగలరని ఆశిస్తూ శుభాకాంక్షలతో విశ్వనాధ్ (చర్చ) 14:59, 7 మే 2012 (UTC) ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:14, 18 మే 2012 (UTC) సమావేశం[మార్చు] ఈ ఆదివారం సమావేశంలో చురుకుగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 11:48, 20 మే 2012 (UTC) విజయనగర చరిత్ర[మార్చు] విజయనగర చరిత్ర పుస్తకం బాగుంది. కానీ ఇంకా మిగిలిన సమాచారం అంతా అనువదించి చేర్చితే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 13:23, 24 మే 2012 (UTC) ఈ వ్యాసానికి సరియైన పేరు హంపి వైభవం. ఇలా మారిస్తే బావుంటుంది అని మనవి.విశ్వనాధ్ (చర్చ) 07:35, 1 మే 2013 (UTC) పైన కనబరచిన ప్రశ్నకు నా సమాధనం....[మార్చు] అదేమమంత సులభసాద్యం కాదు. అయినా ప్రయత్నిస్తున్నాను. సమగ్రంగా కాకపొయినా వీలైనంత ఎక్కువ పని పూర్తి చేసి సమర్పిస్తాను. పైగా సాంకేతిక పరమైన అవంత రాలున్నాయి. అవి ఏమనగా....... ఆ రచన బ.ర.హా డైరెక్ట్ లో వున్నది. దానిలీ కొత్త సంగతులు చేర్చడానికి అధిక శ్రమ. పోని వికిసోర్సు లో మార్పులు చేద్దామంటే అది కూడ శ్రమ తో కూడు కున్నదే.... అయినా వేలు పెట్టాను గనుక కొంత వరకైనా సాధించాలని పట్టుదలతొ వున్నాను. ఈ విషయంలో మీ సలహాకు జోహార్లు.Bhaskaranaidu (చర్చ) 17:25, 5 ఆగష్టు 2012 (UTC) దయచేసి చిన్న చిన్న ఒక వాక్యం లేదా పదంతో వ్యాసాలు తయారుచేయవద్దు. అవి తొలగించబడతాయి. వ్యాసానికి సరిపడినంత సమాచారం ఉంటేనే కొత్త వ్యాసం ప్రారంభించండి. ఈ పదాలను విక్షనరీతో సృష్టించండి. మరోలా భావించవద్దు.Rajasekhar1961 (చర్చ) 08:21, 2 జూన్ 2012 (UTC) చిన్న పదాల వ్యాసాలను తొలగించాను. విక్షనరీలో వాటిని చేర్చండి. కొన్ని విస్తరణకు అవకాశం ఉండే వాటిని అలానే ఉంచాను. వాటిలో ఇంకా సమాచారాన్ని చేర్చండి. బొమ్మలు కూడా.Rajasekhar1961 (చర్చ) 11:00, 6 జూన్ 2012 (UTC) అయ్యా వికీపిడీయాలో నేను వ్రాసిన హైదర్ ఆలీ వ్యాసాన్ని చూసి ఎలా ఉందో చెప్పగలరు.----Sridhar10001 (చర్చ) 10:42, 12 జూన్ 2012 (UTC) హైదర్ అలి వ్వాసం[మార్చు] చాల బాగున్నది. Bhaskaranaidu (చర్చ) 05:18, 14 జూన్ 2012 (UTC) వర్గాలలో సమాచారం[మార్చు] మీరు వర్గాలలో సమాచారం చేరుస్తున్నట్లుగా గమనించాను. వర్గాలలో ఆ వర్గానికి సంబంధించి సంక్షిప్త సమాచారం మాత్రమే సరిపోతుంది. వర్గాలలో ఉప వర్గాలు, వ్యాసాలకు చెందిన లింకులు, అంతర్వికీ లింకులు, చివరన ప్రధాన వర్గాలు మాత్రమే ఉండాలి. వర్గాలలో సమాచారం చేర్చరాదనే విషయాన్ని మీకు ఇదివరకే తెలియజేశాము, అయిననూ మీరు మళ్ళి సమాచారం చేరుస్తున్నారు. ఈ సమాచారం ఆయా వ్యాసాలలోకి తరలించడంకాని, కొత్త వ్యాసాలను సృష్టించడం కాని చేస్తే బాగుంటుంది. లేనిచో మీ శ్రమ వృధా కావచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:10, 21 జూన్ 2012 (UTC) నాపై పైన కనబరిచిన అభియోగానికి నా సమాదానం[మార్చు] ఆర్యా... పై విషయాన్ని గురించి నా సమాదనం ఏమంటే..... నేను కావలని ఏ వర్గాలలోను సమాచారము చేర్చడము లేదు.వాటిని ఎలా చేర్చాలో కూడ నాకు తెలియదు. వర్గాలలో సమాచారము చేర్చడానికి వికిలో కొన్ని గుర్తులున్నట్టున్నాయి., వాటిని నొక్కినందున అలా జరిగి వుండ వచ్చు. నాకు చేత కాని విషయాలలో నేను జాగ్రత్తగా వుంటాను. కొత్తవర్గాలను సృష్టించడము గాని, వున్న వాటిని తొలిగించడము గాని, ఏమి చేయడానికి నాచేత కాదు. నాకు తెలిసినది ఒక్కటే.... నేను రాయగలిగినది నేను రాస్తుంటాను. అది ఆమోద యోగ్యంగా వుంటే వుంచండి లేకుంటే తీసేయండి. నాకేమి అబ్యంతరము లేదు. కాక పోతే ఈమద్యనే విక్షనిరీలో కొత్తపదాలను సృష్టించ వచ్చు అనే గడిని చూసి దానిపై నొక్కి నాకు తెలిసిన మా ప్రాంతంలో వాడుకలొ వున్న వ్వవసాయ సంబందిత పదాలను చేరుస్తున్నాను. అది కూడ అనవసరమైతే తెలపండి మానేస్తాను. నేను నాపూర్తి సమయాన్ని తెవికి కొరకు వినియోగిస్తున్నాను. నాకు మానసికంగా ఉత్తేజాన్నిస్తున్నందున ఆపని చేస్తున్నాను. తెలుగు భాషపై అభిమానముతో ఆ పని చేస్తున్నాను. అంతే గాని ఇందులో నా స్వార్థము లేదు. ఈ విషయమై ఒకరినుండి నిందలు పడవలసిన అవసరము నాకు ఏమాత్రము లేదు. కాక పోతె నాకు నా వ్వాసాలలో తారస పడిన కొత్త పదాలను కొన్ని గుర్తులతో ప్రధానంగా కనబడేటట్లు చేస్తుంటాను. ఆయాగుర్తులకు వేరొక కారణ మున్నట్టుంది. ఆ విషయం నాకు అవగాహన లేదు. అందు చేత నేననుకున్నదేమంటే తెవికిలో సాంకేతిక పరమైన విషయాలను ముందుగా తెలుసుకొని ఆతర్వాతనే వ్రాయడము మంచిదని గ్రహించాను. ముందుగా ఏ మీట నొక్కితే ఏ కొంపలు మునుగు తాయో తెలుసుకోవాలి. అది తెలుసుకోక నాయిష్టానుసారం వ్రాసి ఇలా నిందలు పడాల్చి వచ్చింది. తెవికీకి సంబందించిన వ్వక్తులతో సంప్రదించి తర్వాత నేనేమి చేయవలెనో నిర్థారిస్తాను.Bhaskaranaidu (చర్చ) 16:05, 5 ఆగష్టు 2012 (UTC) అదియును గాక...... చంద్ర కాంత రావుగారు నన్నేమి పని గట్టుకొని నిందించలేదు. నాశ్రమ వృదా అవుతుందన్నారంతే...... కాని నాకదే పెద్ద హెచ్చిరిక. వృధా అయినంత మాత్రాన నాకొరిగే నష్టం ఏమి లేదు. నాశ్రమ వృధా అయినా, నా సమయం వృధా అయినా నాకొచ్చె నష్టమేమి లేదు. నాకు తెవికి లో వ్రాయడమే సంతృప్తి. దాన్ని వుంచు తారా తీసేస్తారా? నాకనవసరము. ......... ఇది సార్వజనీకమైన అతి ప్రాముఖ్యమైన ఒక వ్వాసంగం. ఇందులో పాలు పంచు కోవడమే ఒక గొప్ప. కాని సాంకేతిక పరమైన విషయాలపై అవ గాహన లేక జరిగిన తప్పిదాలకు నేనేమి క్షమాపణలను కోరను. తప్పు తెలిసి జరిగిందా లేదా అంత వరకే.. ..కావల్సి పని గట్టుకొని చేసారా.... అవగాహన లోపంతో జరిగిందా ...... నాకనావసరం. తప్పు జరిగింది. రెండోసారి అని కూడ అంటున్నారు. కనుక దీనికి నేను క్షంతవ్యుడను కాను. క్షమించమని నేను ఏట్టి పరిస్తితుల్లోను అడగను. అది నా పద్దతి. సాంకేతిక పరిగ్నానమున్న వారిని సంప్రదించ దలిస్తే ప్రస్తుతం వారు అందు బాటులో లేరు. వారిని సంప్రదించి తదుపరి కార్యాచరణ కొనసాగిస్తాను. అంతవరకు నేనిప్పుడు కొనసాగిస్తున్న రచనలను మాత్రం కొనసాగిస్తాను...... [[వాడుకరి ) 16:52, 5 ఆగష్టు 2012 (UTC)Bhaskaranaidu (చర్చ) 17:14, 5 ఆగష్టు 2012 (UTC) భాస్కరనాయుడు గారు, నేను మీపై మోపినది నింద, అభియోగము కాదండీ. అది తెవికీ నిర్వహణలో భాగంగా నేను తెలియజేసిన సూచన మాత్రమే. వ్యాసంలో మాదిరిగా మీరు వర్గాలలో చాలా సమాచారం చేరుస్తుంటే అలాచేయరాదని సూచించాను. ఉదా:కు వర్గం:నల్గొండ జిల్లా పుణ్యక్షేత్రాలు చూడండి. ఈ విధంగా వర్గంలో విపరీతమైన సమాచారం అవసరం లేదు. ఆ వర్గం గురించిన సంక్షిప్త సమాచారం ఉండి ఇదివరకు నేను తెలియజేసిన విధంగా ఉపవర్గాలు, వర్గాల లింకులు, అంతర్వికీ, ప్రధాన వర్గాలు ఉంటే సరిపోతుంది. నేను చెప్పిన విషయం అర్థమైందనే అనుకున్నాను. కాని ఈ సూచన నేను తెలియజేసిన 44 రోజుల తర్వాత మళ్ళీ చర్చలేవదేశారు. ఈ మధ్యలో మీరు 500పైగా దిద్దుబాట్లు కూడా చేశారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:31, 5 ఆగష్టు 2012 (UTC) భాస్కరనాయుడు గారు, చంద్రకాంతరావు చేసినది సూచన మాత్రమే నింద, అభియోగం ఏ మాత్రం కాదు. వికీ నిర్వహణలో ఇదొక భాగం. దీనిని మీరు నిందగా భావించడం బాధాకరం. మీ రచనలు తెలుగు వికీపీడియాకు చాలా అవసరం. దానికి తప్పకుండా జరిపించండి. మీరు చేస్తున్న చిన్న చిన్న దోషాల్ని నేను సవరిస్తాను.Rajasekhar1961 (చర్చ) 06:26, 6 ఆగష్టు 2012 (UTC) నేను తప్పకుండా నా వ్వాసంగాని కొనసాగిస్తాను.... కాని అది వ్వాసాలలోనా లేదా రచ్చ బండా, చర్చ లోనా అనేది తర్వాతి విషయం. రాజసేఖర గారికి మనవి ఏమంటే...... నేను పని గట్టుకొని ఏవిషయాన్ని కొత్తగా సృష్టించడం లేదు. అది యాదృచ్చికమే. చంద్రకాంత రావు గారు అన్నట్టు "44 రోజుల తర్వాత చర్చను లేవదీశారు" అనే మాట గురించి..... నావివరణ ఏమంటే..... నాకు సాంకేతిక పరిగ్నానము అంతగాలేదు. ఏదేని విషయాన్ని సృష్టించాలో, తీసి వేయాలో .... ఇలాంటి విషయాలు నాకు తెలియవు. తెలుసు కోవాలని కూడ ఇంత వరకు లేదు. నేను వ్రాసిన వ్వాసంగాలను ఉంచు తున్నారా.... అవి అనవసరమని తీసేస్తున్నారా.... అనే విషయాన్ని కూడ పట్టించు కోను. దాన్ని ఎలా చూడాలనే విషయంకూడ నాకు తెలియదు. ఇక తెలుసుకుంటాను. అలా యాదృచ్చికంగా, ఆలస్యంగా నా కంట బడింది అందుకే నేను స్పందించాను. అంతేగాని 44 రోజుల తర్వాత వేచి చూసి నిదానంగా నేను చర్చను లేవదీశాననడం తప్పు. నాకు సాంకేతిక విషయమై అంత అవగాహన లేక పోవడమే ఈ అపోహలకు ప్రధాన కారణం. ఇకపై సాంకేతిక విషయాపై కొంత అవగాహన పెంచుకొని అప్పుడు స్పందిస్తాను. ఈ చర్చను ఇంకా కొనసాగించాలా వద్దా.... అనే విషయాన్ని మన తెవికి ప్రధాన సభ్యులందరి దృష్టికి తెస్తున్నాను. నిర్ణయం మేదె. Bhaskaranaidu (చర్చ) 16:15, 6 ఆగష్టు 2012 (UTC) విక్షనరీ నందు నా నిర్వాహక తాత్కాలిక హోదా రద్దు అయినది[మార్చు] భాస్కరనాయుడు గారు విక్షనరీ నందు నా నిర్వాహక తాత్కాలిక హోదా రద్దు అయినది. అందువలన నా హోదా కాలము పొడిగింపునకు [1]విజ్ఞప్తి చేసి ఉన్నాను. దయచేసి మీ అభిప్రాయాన్ని అక్కడ తెలుపగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:36, 9 ఆగష్టు 2012 (UTC) సామెతలు మరియు జాతీయాల గురించి[మార్చు] మొదటి నుండి సాంతలు, జాతీయాల గురించి చాల వరకు కృషి చేస్తున్నాను. ఆ విషయంలో ఇంచు మించు సంపూర్ణత సాదించాలని నావేధన. వికీలో నామొదటి ప్రాధాన్యత దానికే. తర్వాతనె దేనికైనా.... నిర్వాహకులు గమనించగలరు.Bhaskaranaidu (చర్చ) 17:12, 15 ఆగష్టు 2012 (UTC) విక్షరీ గురించి[మార్చు] గతంలో ఎప్పటినుండోవిక్షరీలో కొన్ని పదాలను వాటి అర్థాలను వ్రాస్తున్నాను. ప్రముఖుల చూచన మేరకు విక్షరీలో ఈ రోజునుండే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించు కున్నాను. చేతిలో ఇప్పటికే కొన్ని అసంపూర్ణ మైన పనులున్నా....... పైవారి కోరిక మేరకు విక్షరీలో కూడ ప్రముఖ పాత్ర తీసుకోక తప్పడంలేదు. ఇది భాషాపరమైన , సాహిత్య పరమైన కార్యక్రమము. మన స్వంత మాటలకు ఇక్కడ తావు లేదు. ఇది ఇతర వ్వాసాలలాగ మన ఇష్టం వచ్చినట్టు వ్రాయగలిగినది కాదు అని నాఅభిప్రాయము. అందుకని ఈ పని నిదానంగా జరుగుతుంది. ఈ విషయంలో ఇంకొందరు సహకరిస్తే పని తొందరగా పూర్తి కాగలదని నా మనవి. సహకారం అంటే ఒకరికొకరు సహకారం అని అర్థం కాదు. ఎవరి పని వారు చేసు కుంటే చాలు. ఒకరికి సహకరించ నవసరము లేదు. ఇది ఎవరి స్యంత పని కాదు గదా/ అందరిదీను..... మనతెలుగు భాషకు సంబందించినది. కనుక నిర్వహకులు ఈ విషయంలో కొంత చొరవ తీసుకొని మరికొంత మందిని విక్షరీ కి పరి పూర్ణత తీసుకు రావడానికి కృషి చేయగలరని మనవి. Bhaskaranaidu (చర్చ) 17:27, 15 ఆగష్టు 2012 (UTC) ఈ ఆదివారం ఆగష్టు 19 తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 11:00, 18 ఆగష్టు 2012 (UTC) నిన్న సమావేశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మధ్యాహ్మం స్కైప్ లో వీడియో సమావేశం ప్రయత్నిద్దాము.Rajasekhar1961 (చర్చ) 06:00, 20 ఆగష్టు 2012 (UTC) వీడియో సమావేశ ప్రయోగం గురించి[మార్చు] నా సిస్టంలో స్కైప్ లేదు. దాన్ని దిగుమతి చేసుకొన్నాక ప్రయత్నిస్తాను. Bhaskaranaidu (చర్చ) 15:07, 20 ఆగష్టు 2012 (UTC) అగ్నానము, అభిగ్నానము,,, మొదలగు వాటిని సరిగా ఎలా వ్రాయాలి[మార్చు] J +~ = వ్రాయమన్నారు కాని రాలేదు... చూడండి. జ్~అ, జ్~, Bhaskaranaidu (చర్చ) 03:13, 5 సెప్టెంబర్ 2012 (UTC) తెలుగు లిప్యంతరీకరణం లో vij~nAnamu రాస్తే విజ్ఞానము వస్తుంది చూడండి. మరిన్ని వివరాలకు WP:TH చూడండి.--అర్జున (చర్చ) 04:26, 5 సెప్టెంబర్ 2012 (UTC) బొమ్మలకు పేర్లివ్వండి[మార్చు] నాయుడుగారు, మీరు బొమ్మలను అప్లోడ్ చేసేముందు బొమ్మలకు పేర్లు ఇవ్వండి. మీరు ఇటీవల అప్లోడ్ చేసిన బొమ్మలను గమనిస్తే DSC... అని ఉంది. కెమెరా నుంచి సరాసరిగా కాకుండా మీ సిస్టంలో బొమ్మ పేరును మార్చి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసే ముందు అలాంటి బొమ్మలు ఉన్నాయా లేవా అని కూడా చూడండి. అంతేకాకుండా అప్ళోడ్ చేసే బొమ్మలను వ్యాసాలలో చేర్చండి. ఎలాంటి వ్యాసాలలో పొందుపర్చబడని బొమ్మలు తర్వాత తొలిగించబడతాయి. మీ శ్రమ వృధాకావచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:43, 2 డిసెంబర్ 2012 (UTC) నాయుడు గారికి నమస్కారములు. మీకు సాంకేతిక పరమైన అంశాలపై ఎక్కువ అవగాహన లేకపోవుట వలన చేసినపని మళ్ళీ చేయుట జరుగుతున్నది. మొదటి నుండి కష్టపడి చేసిన ఒక వ్యాసం ఒక్కసారిగా తొలగిస్తే ఎవరికైనా బాధకలుగుతుంది. ముందుగా కొన్ని అవసరమైన కూని విషయాలు ప్రయోగశాల ద్వారా చేసి దానిని ఎలా వస్తున్నదీ చూసుకొంటూ మీకు కావలసిన వాటిని నేర్చుకోండి.తరువాత చెరిపేయండి. మీకు అనుమానాలుంటే ఎవరినైనా మీకు సహకరిస్తున్న వారిని అడగండి. ఇంకా బాగా తెలియాలంటే మీకు వీలుంటే హైదరాబాదు రాజశేఖర్ గారి వద్దకు వెళితే ఆయన మీకు అన్నీ వివరిస్తారు.విశ్వనాధ్ (చర్చ) 05:38, 4 డిసెంబర్ 2012 (UTC) మన విశిష్ట దేవాలయాలు[మార్చు] నాయుడుగారు, మీరు రచిస్తున్న మన విశిష్ట దేవాలయాలు వ్యాసంలో అనేక దేవాలయాల వివరాలు చేరుస్తున్నారు. ఆలా కాకుండా ఒక్కో దేవాలయానికి సంబంధించి ప్రత్యేక పేజీలోనే చేర్చి మూసల ద్వారా, వర్గాల ద్వారా వాటన్నింటినీ కలిపితే సరిపోతుంది. మన విశిష్ట దేవాలయాలలో వందలు వేల దేవాలయాల వివరాలు చేర్చిననూ తక్కువే, వ్యాస పరిమాణం మాత్రం చాలా పెరుగుతుంది. ఇప్పటికే దేవాలయాలపై పట్టిక వ్యాసం ఉంది. ఈ విషయం గమనించండి. ఇంకోవిషయం ఈ సమాచారం మీరు ఎక్కడి నుంచి గ్రహిస్తున్నారో మూలాల ద్వారా తెలియజేయండి. కాపీహక్కులు ఉల్లంఘించినట్లు గమనిస్తే వ్యాస సమాచారం పూర్తిగా తొలిగించబడుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:33, 23 డిసెంబర్ 2012 (UTC) మన విశిష్ట దేవాలయాలు.... విషయమై వచ్చిన చర్చకు సమాదానము[మార్చు] ఆర్యా..... గతంలో మన హిందు దేవాలయాలు వ్వాసంలో అధిక ప్రాముఖ్యత , అధిక ప్రజాదరణ కలిగిన దేశ వ్వాప్తంగా వున్న దేవాలయాల గురించి మాత్రమే వ్రాయడం జరిగింది. ఆ వ్వాసంలో ఆస్థాయిలో లేని దేవాలయాల వివరాలు కూడ కొన్ని వున్నాయి. వాటిని తొలిగించడము జరుగుతున్నది. ప్రస్తుతం మన విశిష్ట దేవాలయాలు అనే వ్వాసములో....... మన రాష్ట్రం లోని ప్రత్యేక లక్షణాలు, కొన్ని విశిష్టలు కలిగిన దేవాలయాల వివరాలను మాత్రమె చేర్చడము జరుగుతున్నది. అలాంటి వాటిని మాత్రమే గుదిగుచ్చి చూపడము ఈ వ్వాసం యొక్క ముఖ్యోద్దేశము. అలాంటివన్నీ కలిపితే సుమారు 40 -- 50 వరకు వుండొచ్చు. అంతేగాని మీరన్నట్టు వందలు వేలు కావు. అవసరమైన చోట మూలాలూ తెలియజేయడము జరుగుతున్నది. 05:33, 24 డిసెంబర్ 2012 (UTC) నేను వ్యాసం చివరన మాత్రమే చూసి మూలాలు లేవని రాశాను. ఇప్పుడు చూస్తే మీరు ప్రతి దేవాలయ సమాచారానికి కిందుగా "మూలం" రాసినట్లు గమనించాను, కాని ఇలాంటి మూలం కాపీహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఒకే మూలం నుంచి చాలా అధిక సమాచారం చేరుస్తున్నట్లుగా మూలం ద్వారా తెలుస్తోంది. ఏదేని వ్యాసం లేదా గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మాత్రమే తీసుకొని ఆ వాక్యాలకు మాత్రమే మూలాలు చేర్చాలి. మీ మూలాలన్నింటినీ మరోసారి పరిశీలిస్తాను. కాపీహక్కుల కిందకు వస్తే సమాచారం మొత్తం తొలిగించబడుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:49, 24 డిసెంబర్ 2012 (UTC) జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు లాగా విశిష్ట దేవాలయాలకు ఎలాంటి నిర్దిష్ట సంఖ్య ఉండదు కాబట్టి ఇలాంటివి ఒకే వ్యాసంలో ఉండనవసరం లేదు. సమయం చూసుకొని వీటన్నింటినీ నేను విడగొట్టుతాను. అంతేకాకుండా పత్రికల నుంచి చాలా అధిక సమాచారం కాపీ చేయడంపై చాలా సార్లు చెప్పాను. అయిననూ మీరు వినడం లేదు. గతంలో మీరు చేర్చిన తెలంగాణా గడీలు సమాచారం కూడా ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం పుస్తకం నుంచి కాపీ చేయడం జరిగిందని గమనించాను. ఇలాంటి వ్యాసాలు తొలిగించబడతాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:45, 27 డిసెంబర్ 2012 (UTC) , --అర్జున (చర్చ) 06:57, 15 జనవరి 2013 (UTC) భాస్కరనాయుడు గారూ, ఇప్పటికిప్పుడు వ్యాసాలలో ఉపయోగించని బొమ్మలను కామన్స్ లోనికి ఎక్కిస్తే బాగుంటుంది. రెండు కారణాలు: (1) వికీపీడియా చిత్రాల భాండాగారం కాదు. అందుకు వికీమీడియా కామన్స్ సరైన చోటు. (2) కామన్స్‌లో అయితే, అన్ని వికీమీడియా ప్రాజెక్టులూ మీ చిత్రాలను ఉపయోగించుకునే వీలుంటుంది. అక్కడ ఎక్కించడంలో ఇబ్బందులు ఉంటే తెలియజేయండి. — వీవెన్ (చర్చ) 00:34, 1 మార్చి 2013 (UTC) భాస్కరనాయుడు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి. సమావేశానికి హాజరయ్యేవారి జాబితాలో మీ పేరు చేర్చండి.--t.sujatha (చర్చ) 17:28, 13 మార్చి 2013 (UTC) తెలుగు వికీపీడియా మహోత్సవం 2013కు ఆహ్వానం[మార్చు] Bhaskaranaidu గారికి నమస్కారం, మీ రాకకై నిరీక్షిస్తూ ఉంటాము. రహ్మానుద్దీన్ (చర్చ) 07:41, 2 ఏప్రిల్ 2013 (UTC) గండపెండేరం[మార్చు] మీ సభ్యపేజీలో ఒక గండపెండేరాన్ని బహుకరించాను. చూడండి.Rajasekhar1961 (చర్చ) 16:28, 7 ఏప్రిల్ 2013 (UTC) విశేష గణాంకాల పేజీలు[మార్చు] నమస్కారం మీరడిగిన విధంగా విశేష గణాంక పేజీలు ఇక్కడ ఇస్తున్నాను : వికీసోర్స్, విక్షనరీ ఇంకా వికీపీడియా బెజవాడ గోపాలరెడ్డి వ్యాసము[మార్చు] మీరు వ్రాయాలనుకున్న వ్యాస విషయాలను "బెజవాడ గోపాలరెడ్డి" వ్యాసము [2]లో ఉండాలి. నా చర్చా పేజీలోనిది నా "ప్రయోగము" కోసము మాత్రమే. నా పుటలోనిది ఆశాశ్వతమైనది, అది ఉండదు కూడా. మీ వ్యాస భాగాలను నా చర్చా పేజీలోనుండి తొలగించ వలయును. కావున గమనించి మార్పులు చేయండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:45, 13 ఏప్రిల్ 2013 (UTC) ఆంధ్రప్రదేశ్.... జిల్లాల వారీగా విస్తీర్ణం... జనాబా వివరాలు[మార్చు] పై విషయానికి సంబందిచిన వివరాలు చేర్చాలంటే కుదరడం లేదు.... నా ప్రయత్నం చూడండి. తెలిసిన వారు సులబ మార్గం చెప్ప గలరు. 08:08, 15 ఏప్రిల్ 2013 (UTC)08:08, 15 ఏప్రిల్ 2013 (UTC)భాస్కరనాయుడు/. భాస్కరనాయుడు గారూ ! మీరు ఆరంభంలో పల్లెవాసుల జీవనవిధానం వ్యాసంలో ఎక్కించిన దస్త్రాలలో ఉన్న లైసెంస్ మార్చి {{సొంత కృతి|GFDL-no-disclaimers|cc-by-sa-2.5,2.0,1.0}} ఈ లైసెంస్ చేర్చారంటే ఈ చిత్రాలను విక్షనరీ వంటి ఇతర అనుబంధ వికీలలో వాడుకునే వీలు కలుగుతుంది. శ్రమ అనుకోకుండా ఆ దస్త్రాలలో లైసెంస్ మార్చారంటే వాటిని విక్షనరీలో కూడా ఉపయోగించవచ్చు. --t.sujatha (చర్చ) 14:11, 29 ఏప్రిల్ 2013 (UTC) దేవరకొండ[మార్చు] Hello Bhaskaranaidu, sorry to speak English but I do not know your language. I would like to know if దేవరకొండ refers to same thing that the English article Devarakonda? From the maps, I am thinking it is but since I do not speak Telugu, I am not sure. I am telling you that because I would like to merge the interwiki links on wikidata. Thanks in advance. Pamputt (చర్చ) 18:59, 11 మే 2013 (UTC) Thank you. Pamputt (చర్చ) 08:36, 24 మే 2013 (UTC) మీరు నాయొక్క అధికారిక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 10:03, 13 మే 2013 (UTC) వాడుకరి పేజీలో సంప్రదింపు సమాచారం[మార్చు] భాస్కరనాయుడు గారూ, మీ వాడుకరి పేజీలో సంప్రదింపులకు సమాచార?ం, మీ ఈమెయిల్ ఐడీ చేర్చగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 07:21, 26 మే 2013 (UTC) నామైల్ ఐడి. ellankibhaskaranaidu@gmail.com. (నేను మెయిల్ చూడడము/పంపడము.. తక్కువ... ఈBhaskaranaidu (చర్చ) 07 42, 26 మే 2013 (UTC) అమర్‌నాథ్ వ్యాసం ఇప్పటికే ఉన్నది. ఒకసారి చూడండి. యాత్ర విశేషాలను అందులో లేనివి చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 02:44, 11 జూన్ 2013 (UTC) పేజీల్లో సంజ్ఞలు[మార్చు] భాస్కరనాయుడు గారూ, మీరు పేజీల్లో ప(పు/3/160) ఇలాంటి సంజ్ఞలు చేర్చటం చూశాను. ఏమిటివీ? ఉత్సుకతతో అడుగుతున్న ప్రశ్నే ఇది --వైజాసత్య (చర్చ) 08:40, 2 జూలై 2013 (UTC) పుటలలో నేను వ్రాసిన కొన్ని సంజ్ఞల గురించి[మార్చు] వైజాసత్య గారూ................ ముందుగా..... మీ నిశిత దృష్టికి ధన్య వాదాలు. ఈ మధ్యన.... ముఖ్యంగా పది రోజుల నుండి...... నేను ప్రారంబించిన వ్వాసాలలో వెంటనే ఎవరో అందులో అక్షర దోష నివారణ కొరకో మరెందులకో....... వెంట నే ప్రవేసించి అందులో దానిని కెలికి నందున ఘర్షణ ఏర్పడి అప్పటివరకు నేను వ్రాసిన వ్వాస భాగమంతా..... పోయినది. భద్ర పరచ బడలేదు. ఈ విషమై రచ్చ బండ లో వ్రాయడము..... దానికి అర్జున రావు గారు ఒక ఉపాయం చెప్పడమూ కూడ మీరు గమనించే వుంటారు. ఆందు చేత నేను మున్ముందు విస్తరించ బోయే వ్వాసాలను నాలుగైదు వ్వాసాలాలను ఒక పేరుతో ప్రారంబించి ...... ఒక గుర్తు పెట్టుకుని వదిలేస్తున్నాను..(తిరిగి వాటిని కొన సాగించ వలసి వస్తే...... ఆ వ్వాసాలు నా పుస్తకాలలొ ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఒక గుర్తు పెట్టుకున్నాను) ఇంత లోపల గతంలో లాగ ఎవరైనా అందులో ప్రవేశించి .... ఏమైనా మార్పులు చేసినా.... తొలిగించినా..... ఇంకా ఏమైనా చేసినా గతంలో లాగ నాశ్రమ వృథా కాకుండా వుండుటకు........ అప్పటికీ నావ్వాస భాగాలు మిగిలి వుంటే .... వాటిని కొనసాగించుటకు.... వీలుగా... ఆ యా వ్వాసాలున్న ఆధారిత గ్రంధాల పుటలను సాంకేతింగా గుర్తు కొరకు నాకొరకు నేను వుంచుకున్నవి మాత్రమే. ఆ సంజ్ఞను అనుసరించి నావద్ద వున్న మూల గ్రంధాల పుటలోకి సులబంగా వెళ్ళడాని నాకొరకు నేను పెట్టుకున్న గుర్తులు మాత్రమే. ఆయా వ్వాసాలు కొనసాగించే టప్పుడు ఆ గుర్తులను తొలిగించి వ్వాసాన్ని కొనసాగిస్తాను. దీనికి ఎవరికీ ఎటువంటి అబ్యంతరమూ వుండదని నేననుకుంటున్నాను. ఒక వ్వాసాన్ని ప్రారంబించే ముందు అది ఇదివరకే వున్నదా.... లేదా అన్న విషయాన్ని సరిచూసుకునే ప్రారంబిస్తున్నాను. అయినా పేరులో చిన్న మార్పు వుంటే ఆ వ్వాసము లేదు .... అనీ సృస్జించ మని సందేశం వస్తున్నది. నిజానికి ఆ వ్వాసం పేరులో చిన్న మార్పుతో ఇదివరకే వుండి వుండవచ్చు. ఉండే అవకాశము మెండుగా వున్నది. కనుక ప్రాథమికంగా వ్వాసాన్ని నేను వ్రాసిన ఈ విధంగా వ్రాసి వదిలేస్తే సహచర వాడుకరులు గమనించి ఈ వ్వాసము వున్నది.... అందులో దీనిని విలీనము చేయ వచ్చును అనే సందేశం సందేశం రాకుండా వుండేందుకే నా ఈ చిన్న చిట్కా. చివరగా....... నావ్వాసాలను గమనిస్తున్నందుకు నెనరులు. వాడుకరి భాస్కరనాయుడు. Bhaskaranaidu (చర్చ) 10:59, 2 జూలై 2013 (UTC) దస్త్రం పేర్లు[మార్చు] భాస్కరనాయుడు గార్కి నమస్కారములు, మీరు మంచి దస్త్రాలను ఎక్కిస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ వాటిని వాటి పేర్లతో ఎక్కిస్తే ఇంకా ఏదైనా వ్యాసాలలో వికిపీడియనులు వినియోగించుకొనే వీలుంటుంది. మీరు DSC05938.JPG అని ఎక్కిస్తే అది ఏ చిత్రమో గమనించడం కష్టం అని నా అభిప్రాయం. దయచేసి ఈ విషయం పరిశీలించగలరు.-- -- కె.వెంకటరమణ చర్చ 17:03, 25 జూలై 2013 (UTC) మహాభారత వీధి నాటకోత్సవం[మార్చు] మీరు తయారుచేస్తున్న వ్యాసం చిత్తూరు జిల్లాలోని మహాభారత వీధి నాటక ఉత్సవాలు జరిగే తీరు చాలా బాగుంది. పేరు చాల పెద్దదిగా ఉన్నది. దానికి మహాభారత వీధి నాటకోత్సవం గా మార్చాను. గమనించండి. అన్యధా భావించవద్దు.Rajasekhar1961 (చర్చ) 16:00, 5 ఆగష్టు 2013 (UTC) వికీపీడియా ఉగాది మహోత్సవాన్ని ఊహాస్థాయినుండి అభివృద్ధిచేసి ఘనంగా నిర్వహించుటలో తోడ్పడినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:55, 16 ఆగష్టు 2013 (UTC) మట్టి పాత్రలు[మార్చు] మీరు కొత్తగా చేర్చిన చిన్న వ్యాసాలన్నింటిని మట్టిపాత్రలు అనే వ్యాసంగా కలిపితే బాగుంటుంది. ఆలోచించండి.Rajasekhar1961 (చర్చ) 06:32, 23 ఆగష్టు 2013 (UTC) అలాగే చేయండి. పల్లె వాసుల జీవన విధానము అనే ప్రధాన వ్వాసంలో..... కొన్ని వస్తువుల పేర్లున్నాయి, గృహోపకరణాలు, వ్వవసాయ పనిముట్లు, మొదలగునవి. వాటి గురించి కొంతైనా వివరణ ఇస్తే బాగుంటుందని ..... వాటి వివరాలు వ్రాసాను. అటు వంటి వస్తువులకు .....ఒక్కొక్క దానికి ఒక వ్వాసము తయారు కాదు. కొన్ని వాఖ్యాలు మాత్రమే చేర్చగలము. కనుక మీరన్నట్టుగా చేస్తేనే బాగుంటుంది. Bhaskaranaidu (చర్చ) 14:39, 23 ఆగష్టు 2013 (UTC) బంకమన్ను తదితర పదార్థాలతో తయారుచేసిన వస్తువులను "మృణ్మయ పాత్రలు" అంటారు. ఈ పేరు పెట్టినా బాగుంటుందని నా అభిప్రాయం.-- -- కె.వెంకటరమణ చర్చ 16:23, 23 ఆగష్టు 2013 (UTC) మీరు "ఈగ" మరియు "పోపులపెట్టె" చిత్రాలను ఒకే ఫైల్ పేరుతో అప్ లోడ్ చేశారు. "ఈగ" యొక్క ఫైల్ నేమ్‌ మార్చి అప్ లోడ్ చేయండి.-- -- కె.వెంకటరమణ చర్చ 11:28, 25 ఆగష్టు 2013 (UTC) మీరు చేరుస్తున్న చిత్రాల పేర్లు సంఖ్యలుగా ఉన్నాయి. ఉదా: DSC06481.JPG యిలా! ఈ చిత్రం దేనికి సంబందించినదీ వాడుకరులకు తెలియదు. అందువల్ల మీరు ఇంత శ్రమపడి చేరుస్తున్న చిత్రాలు యితరులు వ్యాసాలు వాడుకొనుటకు యిబ్బంది పడే అవకాశం ఉంది. మీరు చేరుస్తున్న విశేషమైన చిత్రాలను వాటి పేరు తో అప్‌లోడ్ చేస్తే వాడుకరులు వాటి వ్యాసాలలో చేర్చేందుకు అవకాశం ఉంటుంది. దయచేసి గమనించగలరు. ఈ రోజు మీరు అప్‌లోడ్ చేసిన చిత్రం "పోపులపెట్టే" దీనిని మీరు DSC06481.JPG గా అప్‌లోడ్ చేశారు. ఈ ఫైల్ నేమ్‌ చూస్తే అది పోపుల పెట్టె అని ఎలా అర్థమవుతుంది? మీరు దస్త్రాన్ని ఎక్కించే ముందు ఆ ఫైల్ నేమ్‌ను "populapette" గా రీ నేమ్‌ చేసి తర్వాత ఎక్కిస్తే బాగుంటుందని నా అభిప్రాయం-- -- కె.వెంకటరమణ చర్చ 11:43, 25 ఆగష్టు 2013 (UTC). పైన కనబరచిన చిత్రాలు పొరబాటున పేరు లేకుండా ఎక్కి పోయాయి. ఇప్పుడు వాటిని తొలిగించాలంటే కుదరడం లేదు. వాటిని ఎవరైనా తొలిగిస్తే తిరిగి పేరుతో ఎక్కిస్తాను. Bhaskaranaidu (చర్చ) 07:36, 27 ఆగష్టు 2013 (UTC) DSC06481.JPG చిత్రాన్ని తొలగించాను. దాని పేరుతో ఎక్కించగలరు.-- -- కె.వెంకటరమణ చర్చ 07:43, 27 ఆగష్టు 2013 (UTC) క్రొత్త వ్యాసాల గూర్చి[మార్చు] మీరు క్రొత్త వ్యాసాలు చేర్చుతున్నందుకు ధన్యవాదాలు. మీరు వ్యాసాలను యధాతథంగా చేర్చుతున్నారు. వాటిని వికీకరణలు చేయాలి. వర్గాలను చేర్చాలి. శేషగిరిరావుగారు వారి వ్యాసాలలో చేర్చిన మూలాలను చేర్చాలి. మీరు సృష్టిస్తున్న వ్యాసాలు యిదివరకు తెవికీ లోఉన్నాయో లేదో పరీక్షించుకొని క్రొత్త వ్యాసాలు ప్రారంభించండి. వికీకరణలకు సమయం లేనపుడు వ్యాసం పైభాగంలో {{వికీకరణ}} మూసను, వర్గీకరణలకు సమయం లేనపుడు {{వర్గీకరణ}} వ్యాసాల శుద్ధి కొరకు {{శుద్ధి}} వంటి మూసలను ఉంచండి. ఎవరైనా సభ్యులు వాటిని వికీకరిస్తారు. ధన్యవాదములు.-- -- కె.వెంకటరమణ చర్చ 05:38, 1 సెప్టెంబర్ 2013 (UTC) కొన్ని వ్యాసాలకు వికీకరణలను చేసి సమాచార పెట్టెలను, చిత్రాలను చేర్చాను. అవి గమనించండి. వాటికి వికీకరణ మూసలు అవసరం లేదు.-- -- కె.వెంకటరమణ చర్చ 10:21, 1 సెప్టెంబర్ 2013 (UTC) తెవికీ లో వ్యాసాలు చేర్చునపుడు అవి యిదివరకు అక్షరభేదాలలో ఉన్నవో లేదో ఒకసారి పరీక్షించగలరు. యిదివరకు లెనట్లైతె క్రొత్తవ్యాసం ప్రారంభించండి. మీరు ఆర్యభట్టు అని యిదివరకు ఉన్న వ్యాసమే మరలా సృష్టిస్తున్నారు. ఒకసారి పరిశీలించి క్రొత్త వ్యాసాలు చేర్చగలరు. కొత్త వ్యాసాలు చేరుస్తున్నందుకు ధన్యవాదాలు.-- -- కె.వెంకటరమణ చర్చ 08:00, 3 సెప్టెంబర్ 2013 (UTC) సూచికలు బదులుగా మూలాలు అని రాయటం వికీలో సంప్రదాయం. అదేపేజీకి లింకులను మూలాలుగా చేర్చవద్దు. పొరపాటుకు ఉదాహరణ--అర్జున (చర్చ) 13:47, 8 సెప్టెంబర్ 2013 (UTC) భాస్కరనాయుడు గారూ, ఒక వికీ వ్యాసానికి మరో వికీ వ్యాసం మూలంగా అంగీకరించరు. ఎందుకంటే వికీ వ్యాసాలు ఎవరైనా సృష్టించవచ్చు. కాబట్టి ప్రామాణికత లేదు. అందుకే పిల్లికి ఎలక సాక్ష్యంగా ఒక వికీ వ్యాసానికి మరో వికీ వ్యాసం వత్తాసు పలకలేదు --వైజాసత్య (చర్చ) 04:53, 12 సెప్టెంబర్ 2013 (UTC) చిత్రాల గూర్చి[మార్చు] మీరు అనేక మైన చిత్రాలను చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ మధ్య అనేక చిత్రాలను చేర్చారు. వాటిని సంబంధిత వ్యాసాలలో చేర్చితే బాగుంటుంది. వాటిని సంబంధిత వ్యాసాలలో చేర్చాను. ప్రస్తుతం ఒక చిత్రాన్ని [[దస్త్రం:DSC00168.JPG]] గా ఎక్కించారు. దీని శీర్షిక ప్రకారం మశూచి వ్యాధి గ్రస్తుడు అని ఎలా గుర్తించాలి? మీరు చిత్రాల శీర్షికలను అలా పెట్టకుండా జాగ్రత్త వహించండి. మీరు సరైన శీర్షికతో ఉంచితే ఎవరికైనా ఉపయోగపడతాయి.-- -- కె.వెంకటరమణ చర్చ 12:29, 1 అక్టోబర్ 2013 (UTC) కెమెరా నుంచి బొమ్మలను సిస్టంలోకి డైన్‌లోడ్ చేసిన పిదప బొమ్మలపై రైట్‌క్లిక్ చేసి రీనేమ్‌ ఇస్తే సమస్య పరిష్కారమౌతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:40, 1 అక్టోబర్ 2013 (UTC) చిత్రాల గురించి[మార్చు] ఆర్యా.... నా వ్రాతలను గమనిస్తున్నందుకు ధన్య వాదములు. మరియు చర్చించి నందుకుకూడ నెనరులు. అలా గమనిస్తుంటే వ్రాసేవారు జాగ్రత్త వహించి వ్రాస్తారు. ఇక చిత్రాల గురించి. మీరు పైన చెప్పిన చిత్రాలు నిజానికి నేను స్వతంగా తీసినవి కావు. బొమ్మలు పెట్టడానికి వున్న విధి విధానలలో.... ఒకటి. ఎక్కడో దొరికిన బొమ్మలు పెట్టకూడనే నిబంధన క్రిందికి ఇది వస్తుంది. వికీ సోర్సు లో అంటు వ్వాధులు అనే పుస్తకాన్ని తిరుగు సేత చేస్తున్నాను. అందులో కొన్ని బొమ్మలు వున్నాయి. ఆ బొమ్మలనే ఫోటో తీసి ఆ పుస్తకములోనే (తిరుగు సేతలో) పెట్టాలని నాయీ ప్రయోగ ప్రయత్నము. ఎవరో తీసిన బొమ్మలను వారు వ్రాసిన పుస్తకములో పెట్టితే తప్పుకాదని తలచి చేసిన ప్రయోగ ప్రయత్నము అది. అంతే కాని ఆ బొమ్మలను నేను తీసినట్లు సర్వ జనీకము చేయాలని ఉద్దేశము నాకు లేదు. నా ప్రయోగము పూర్తిగా ఫలించ లేదు. బొమ్మలు ఆ పుస్తకములో చాల వరకు ఎక్కలేదు. పైగా స్పస్టత సరిగా లేదు. పరిమాణము కూడ చిన్నదిగా వున్నవి. మీరొక్క సారి వికీసోర్సు లో అంటు వ్వాదులు అనే దానిలో చూడండి. కొన్నిబొమ్మలకు పేరు( చిత్రము సంఖ్య) మాత్రమే వున్నది. బొమ్మ కానరాదు. అవి సరిగా లేనందున నా ప్రయత్నము మాని వేశాను. అవకాశముంటే ఆ యా బొమ్మలను నేనే గీసి ఆపుస్తకములొ ఆ యా పుటలలో చేరుస్తాను. ఈ విషయంలో ... అనగా ఆయా బొమ్మలను నేనే గీసి (అవకాశమున్నంత వరకు.... ) చేర్చ వచ్చునా? కూడదా? అనే విషయం మీద మీ అబిప్రాయాన్ని, సలహాలను తెలియ జేయండి. మరొక్క మాట: గతంలో నా స్వంత బొమ్మలను చేర్చు నపుడు పొరబాటున కొన్ని బొమ్మలకు పేర్లు పెట్టకుండా పొరబాటున ఎక్కించడం జరిగింది. కాని ప్రస్తుత బొమ్మలు ఒక ప్రత్యేక పుస్తకానికి మాత్రమే ఆ పుస్ర్తకంలో వున్న వాటినే ఫోటో తీసి పెట్ట ప్రయత్నించాను. అలా చేర్చిన బొమ్మలు ఆ పుస్తకానికి మాత్రమే పరిమితం అవకుండా సార్వ జనీకం అవుతున్నట్టు కూడ గనమించాను కొంత ఆలస్యంగా.. బొమ్మలకు పేర్లు పెట్టకుండా కొన్ని వున్నాయి. కొన్ని పేర్లతో వున్నాయి. (మీరు ఆ బొమ్మలకు పేరు పెట్టమని అన్నారే... కాని మరే విధమైన అబ్యంతరము చెప్పలేదు. కానీ నాకు అబ్యంతరమున్నది. కాని నాకు అబ్యంతరమున్నది. అవి నా స్వంత బొమ్మలు కాదు గనుక) మీరు ఈ విషయంలో స్పందించక పోయిననూ..... నాకు వ్వక్తి గతంగా అబ్యంతరమున్నది. వాటిని ఆపుస్తకానికే పరిమితం చేసి మిగతా వాడుకరులకుపయోగ పడకుండా చేయాలని వాటిని తొలిగించే ప్రయత్నం చేసినా నా ప్రయత్నము ఫలించ లేదు. కనుక మీరు ఆ బొమ్మలన్నీ త్వరగా పూర్తిగా తొలిగిస్తే నాకు సహకారులగుదురని భావిస్తున్నాను. ఎందుకంటే అవి నా స్వంత చిత్రాలు కాదు గనుక.Bhaskaranaidu (చర్చ) 14:37, 1 అక్టోబర్ 2013 (UTC) అప్పలాయగుంట వేంకటేశ్వరాలయం[మార్చు] మీరు జూన్ 24 2013 న అప్పలాయగుంట వేంకటేశ్వరాలయం అనే వ్యాసాన్ని సృష్టించారు. మరల అదే వ్యాసం ప్రస్తుతం "అప్పలాయ గుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం " అనే పేరుతో సృష్టించారు. ఈ రెండు వ్యాసాలు విలీనం చేస్తే బాగుంటుంది. రెండవ వ్యాసాన్ని మొదటి వ్యాసానికి దారిమార్పు చేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయం తెలుపగలరు.-- -- కె.వెంకటరమణ చర్చ 06:33, 7 అక్టోబర్ 2013 (UTC) అప్పలాయగుంట వేంకటేశ్వరాలయము, . 2. నాగలాపురం.... కొత్త వ్వాసాల సృష్టి గురించి[మార్చు] వేదనారాయణ స్వామి ఆలయం. నాగలాపురమ్[మార్చు] మీరు మే 26 , 2013 న వేదనారాయణస్వామి ఆలయం అనే వ్యాసాన్ని సృష్తించి విస్తరించారు. మరల ప్రస్తుతం అదే పేరుతో వేదనారాయణ స్వామి ఆలయం. నాగలాపురమ్ గా మరో వ్యాసాన్ని అదే విషయంతో సృష్టించారు. వాటిని విలీనం చేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయం తెలుపగలరు.-- -- కె.వెంకటరమణ చర్చ 06:43, 7 అక్టోబర్ 2013 (UTC) File copyright problem with దస్త్రం:3.JPG[మార్చు] Thank you for uploading దస్త్రం:3.JPG. However, it currently is missing information on its copyright and licensing status. Wikipedia takes copyright very seriously. It may be deleted soon, unless we can verify that it has an acceptable license status and a verifiable source. Please add this information by editing the image description page. You may refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please feel free to ask them at the media copyright questions page. Thanks again for your cooperation. అర్జున (చర్చ) 09:45, 19 అక్టోబర్ 2013 (UTC) File copyright problem with దస్త్రం:Po (2).JPG[మార్చు] Thank you for uploading దస్త్రం:Po (2).JPG. However, it currently is missing information on its copyright and licensing status. Wikipedia takes copyright very seriously. It may be deleted soon, unless we can verify that it has an acceptable license status and a verifiable source. Please add this information by editing the image description page. You may refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please feel free to ask them at the media copyright questions page. Thanks again for your cooperation. అర్జున (చర్చ) 09:58, 19 అక్టోబర్ 2013 (UTC) File copyright problem with దస్త్రం:Ameba.JPG[మార్చు] Thank you for uploading దస్త్రం:Ameba.JPG. However, it currently is missing information on its copyright and licensing status. Wikipedia takes copyright very seriously. It may be deleted soon, unless we can verify that it has an acceptable license status and a verifiable source. Please add this information by editing the image description page. You may refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please feel free to ask them at the media copyright questions page. Thanks again for your cooperation. Rajasekhar1961 (చర్చ) 10:07, 19 అక్టోబర్ 2013 (UTC) కాపిరైట్ హక్కులు.... బొమ్మలు..[మార్చు] ఈ విషయములో నా వివరణ ఏమంటే. అంటు వ్యాధులు అనే గ్రంధంమును లిప్యంతీకరణ చేస్తూ ఆ మూల గ్రంధంలోని బొమ్మలను అదే గ్రంధంలో చేర్చాను (వికీసోర్సు) లొ. కనుక వాటిని నావిగా చెప్పుకోలేను. కనుక వాటిని తొలిగిస్తే మంచి దేమో తెలుపగలరు. మరి కొన్ని నేను తీసిన ఫోటులు కూడ కొన్ని వుండ వచ్చును. వాటిని తమరి సూచనమేరకు సవరిస్తాను. Bhaskaranaidu (చర్చ) 15:14, 20 అక్టోబర్ 2013 (UTC) {{subst:idw|1=Ganesf q.JPG}} అప్లోడు చేసినవారికి: మీరు ఇప్పుడే అప్లోడుచేసిన దస్త్రం:1.... Ega.JPG అనే పేరుగల ఫైలు, వికీపీడియా తొలగింపు విధానం అనుసరించి తొలగించబోతున్నారు, దానికి కారణం ఈ బొమ్మను/ఫైలును ఉపయోగించుకోగలిగే అధికారం వికీపీడియాకు మాత్రమే ఇచ్చారు. వికీపీడియా అంతటా ఉచితంగా/స్వేచ్చగా వాడుకోవడానికి ఈ పద్దతి బాగానే ఉన్నా, ఇతరులు వాడుకోవడానికి అవకాశం లేకపోవటం వలన, ఇది వికీపీడియా నిబంధనలకు అనుగుణంగా లేదు అని చెప్పవచ్చు. [3] [4] దయచేసి ఇటువంటి ఆంక్షలతో మరిన్ని బొమ్మలను/ఫైల్లను ఎక్కించకండి. వికీపీడియాలోని సమాచారం మొత్తం GFDL లైసెన్సుతో ఎవరయినా స్వేచ్చగా పంచుకోవడానికి మార్చుకోవడానికి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి ఉపయోగిస్తారు. మరింత సమాచారం కోసం ఉచితం/స్వేచ్చాయుతం కాని సమాచార మార్గదర్శకాలు చూడండి. పాలగిరి (చర్చ) 16:43, 22 అక్టోబర్ 2013 (UTC) అప్లోడు చేసినవారికి: మీరు ఇప్పుడే అప్లోడుచేసిన దస్త్రం:Iga.JPG అనే పేరుగల ఫైలు, వికీపీడియా తొలగింపు విధానం అనుసరించి తొలగించబోతున్నారు, దానికి కారణం ఈ బొమ్మను/ఫైలును ఉపయోగించుకోగలిగే అధికారం వికీపీడియాకు మాత్రమే ఇచ్చారు. వికీపీడియా అంతటా ఉచితంగా/స్వేచ్చగా వాడుకోవడానికి ఈ పద్దతి బాగానే ఉన్నా, ఇతరులు వాడుకోవడానికి అవకాశం లేకపోవటం వలన, ఇది వికీపీడియా నిబంధనలకు అనుగుణంగా లేదు అని చెప్పవచ్చు. [5] [6] దయచేసి ఇటువంటి ఆంక్షలతో మరిన్ని బొమ్మలను/ఫైల్లను ఎక్కించకండి. వికీపీడియాలోని సమాచారం మొత్తం GFDL లైసెన్సుతో ఎవరయినా స్వేచ్చగా పంచుకోవడానికి మార్చుకోవడానికి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి ఉపయోగిస్తారు. మరింత సమాచారం కోసం ఉచితం/స్వేచ్చాయుతం కాని సమాచార మార్గదర్శకాలు చూడండి. పాలగిరి (చర్చ) 16:48, 22 అక్టోబర్ 2013 (UTC) ఈగ బొమ్మ, కాపి హక్కులు....[మార్చు] ఆర్యా.... అంటు వ్యాథులు అనే గ్రంథం లిప్యంతీకరణ లో భాగంలో కొన్ని నిముషముల క్రితమే చేర్చిన ఈగ బొమ్మ గురించి పలగిరి గారు స్పందించి కొన్ని సూచనలిచ్చారు. ముందుగా వారికి ధన్యవాదాలు. గతంలో ఇదే గ్రందంలోని కొన్ని బొమ్మలను తీసి నేను వ్రాసిన లిప్యంతీకరణ గ్రందంలో చెర్చాను. అవి నేను తీసిన బొమ్మలు కాదు గనుక వాటికి ఎటువంటి కాపి హక్కులు చేర్చక వదిలేశాను. నా ఉద్దేశమేమంటే ఆ బొమ్మలన్ని ఆ పుస్తకములోనివే గనుక అందులో ఇబ్బంది వుండదని భావించినందున., ఆవిధంగా ఖాళీగా వుంచకూడదని కొన్ని సందేశాలు వచ్చాయి. ఇప్పుడు ఈగ బొమ్మ చేర్చాను. ఈ బొమ్మ నేను స్వంతంగా తీసిన పోటో.. కనుక పరవా లేదనుకొని కనబడిన ఏదో ఒక ఆప్షన్ ను నొక్కి ఆ ఈగ బొమ్మను చేర్చాను. తీర బొమ్మ ఎక్కించాక చూస్తే అది వికీపీడియాకొరకు మాత్రమే వాడుకోవచ్చునని సూచించి నట్లుగా వున్నది. ఇది ఇంకా మంచిదే అని అను కున్నాను. ఇది కూడ తప్పుగా వున్నట్లు ఇప్పుడు తెలియు చున్నది. ఈ కాపీ హక్కుల భాగోతం ఒక పెద్ద గందర గోళంలా వున్నది. ఈ విషయమై అవగాహన కొరకే తెవికి బడిలో చేరాను. వికీ కామన్సులో నా బొమ్మలు చేరుస్తున్నప్పుడు అవి నా స్వంతమే ననే ఆప్షన్ మీద నొక్కితే అన్ని చేరి పోతున్నాయి. ఈగ బొమ్మను మరో ఆప్షన్ తో తిరిగి ఎక్కిస్తాను.... ఇది సరైనదేనా అనే విషయం పలగిరిగారు గాని, మరెవరైనా గమనించి సందేశమిస్తే ఆ విధంగానే ఇకపై మసలుకుంటాను... Bhaskaranaidu (చర్చ) 17:26, 22 అక్టోబర్ 2013 (UTC) దస్త్రం ఎక్కింపు లైసెన్సు[మార్చు] Bhaskaranaidu గారు,మీరు రెండో సారి ఎక్కించిన బొమ్మలకు లైసెన్సు సరిపోయినది.మీరు బొమ్మ ఎక్కించిన తరువాత దస్త్రం ఎక్కింపు పుటలోని అప్‌లోడు అయిన ఫైళ్ళ జాబితాకు కు వెళ్ళి చిత్రం వివరాలు చూడండి.అందులో ,తొలగించాలో,లైసెన్సుకు అనుగుణ్యంగా వుందో తెలుస్తుంది.ఇది నాస్వంతకృతి,అందరికి ఎటువంటి అవసరానికైన వినియోగించుకోవచ్చు....... క్రింద ఎక్కింఛండిపాలగిరి (చర్చ) 18:30, 22 అక్టోబర్ 2013 (UTC) తంబకాయ[మార్చు] మీ పుణ్యాన చాలా ఏళ్ల తర్వాత మరలా తంబకాయ దర్శనం కలిగింది. ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 03:40, 25 అక్టోబర్ 2013 (UTC) ఉస్తికాయలు[మార్చు] మీరు "ఉస్తికాయలు" అనే వ్యాసం వ్రాసారు. ఉస్తికాయలు వ్యాసం ఆంగ్లంలో en:Solanum torvum అవునో కాదో నిర్ధారించండి.----K.Venkataramana (talk) 04:27, 28 అక్టోబర్ 2013 (UTC) నిజ్జంగా అవే కాయలు. ఇంగ్లీషు పేరును బట్టి కాదు గాని.... కాయలు, చెట్టు బొమ్మను చూశాక తెలిసింది. అవే ..... ఉస్తి కాయలు. దయచేసి ఆ బొమ్మలను మన వ్వాసంలో చేర్చండి. ఈ కాయలు మాప్రాంతంలోనే తింటారనుకున్నా..... విదేశాలలోనూ వున్నాయన్నమాట... బాగుంది. Bhaskaranaidu (చర్చ) 10:47, 28 అక్టోబర్ 2013 (UTC) (ఉస్తి కాయలను మాప్రాంతంలో తోటలుగా పెంచరు. సంతలలోకూడ అమ్మరు. ఇవి పడు చెట్లు మాత్రమే అనగా వాటంతట అవే పడి మొలచి పెరిగే చెట్లు. అరుదుగా కొందరు తమ ఇంటి పెరడులో ఒక్క చెట్టును పెంచుకుంటారు. కాని ఇది విదేశాలలో కూడ వున్నటు విన్నాను. అయితే ఇది కూడ కూర గాయలలో ఒక దినుసే. దీని శాస్త్రీయ నామము, అందులోని పోషక విలువలు మొదలగు వివరాలు కూడ తెలియ జేస్తే బాగుండు నేమో.,..... ) ప్రతిపాదనలో మీ సంతకమును తగిన విభాగానికి తరలించండి[మార్చు] మార్పు తగినచోటకు మార్చండి.--అర్జున (చర్చ) 11:09, 28 అక్టోబర్ 2013 (UTC) WP:FUW వాడండి[మార్చు] --అర్జున (చర్చ) 14:59, 7 నవంబర్ 2013 (UTC) అర్జున (చర్చ) 14:59, 7 నవంబర్ 2013 (UTC) File:Burrakata kalaakaarulu 2.JPG needs authorship information[మార్చు] The media file you uploaded as File:Burrakata kalaakaarulu 2.JPG appears to be missing information as to its authorship (and or source), or if you did provide such information, it is confusing for others trying to make use of the image. If you created this media yourself, please consider explicitly including your user name, for which: {{subst:usernameexpand|Bhaskaranaidu/పాత చర్చ 1}} will produce an appropriate expansion, If you have any questions please see Help:File page. Thank you. అర్జున (చర్చ) 01:10, 9 నవంబర్ 2013 (UTC) The above picture is taken with my own camera in front of my house. Further I want to inform that all the photos whatever uploaded so far are all my own photos. In the present case I am unable to add the required author ship information. I am not able to follow the instructions. please help in this regard. Bhaskaranaidu (చర్చ) 15:39, 9 నవంబర్ 2013 (UTC) ఆ పేజీకి వెళ్లి సవరించు ఎంచుకొని దానిలో కనబడే Information అనే మూసలో తగిని సమాచారం చేర్చండి. అలా చేర్చేటప్పుడు పైన హెచ్చరికలో గల మూసలు వాడుకోవచ్చు. ఉదా | author = తరువాత {{own}} చేర్చి భద్రపరిస్తే చాలు. ఉదాహరణ చూడండి. అంతే. అన్నట్లు చర్చలో స్పందించేటప్పుడు కొత్త శీర్షిక పెట్టవద్దు. తగినన్ని కోలన్లు పెట్టి ( జవాబిస్తున్న స్పందనముందున్న కోలన్ల కంటే ఒకటి ఎక్కువ--అర్జున (చర్చ) 05:01, 10 నవంబర్ 2013 (UTC) పురష్కారానికి పేరు ప్రతి పాదన[మార్చు] Bhaskaranaidu నాయుడు గార్కి,పురష్కారానికి నా పేరు ప్రతిపాదించినందులకి మీకు ధన్యావాదాలు.కాని నాకంటె తెవీకికి ఎక్కువ సమయాన్ని కేటాయించి,ఎక్కువ రచనలు చేసిన మీలాంటి వారు(తెవికీ,విక్షనరి,వికీ సోర్సు),ఇంకా నాకు తెలియని, పరిచయం లేని వారు ,చాలా కాలంగా మౌనంగా తమరచనలు చేస్తున్నవారు చాలా మంది వున్నారు.నా మటుకు నా వ్యక్తిగత ఆబిప్రాయం నాకు అంత సీన్ లేదు .మీరు ఇంకెవ్వరి పేరయిన లేదా మీరు స్వయంగా స్వయం ప్రతిపాదన చేసుకున్న మద్ధతు ఇవ్వటానికి నేసు సిద్ధం ,ఏమైన మీ అభిమానానికి ధన్యవాదాలు.Palagiri (చర్చ) 09:12, 2 డిసెంబర్ 2013 (UTC) కొలరావిపుప్ర201 3[మార్చు] Bhaskaranaidu గార్కి, మీ పేరును పురష్కారం కై చూచించాను.దయచేసి మీ మద్ధతును తెలియచెయ్యండి,Palagiri (చర్చ) 09:55, 2 డిసెంబర్ 2013 (UTC) తొలగించిన చిత్తు ప్రతిపాదన స్థానంలో, కొత్త ప్రతిపాదనను ప్రవేశ పెట్టారు నేను మీపేరు ప్రతిపాదించాను. మీ సమ్మతి తెలియ చెయ్యగలరు.Palagiri (చర్చ) వాడుకరి:Bhaskaranaidu గారికి, మొదటగా పురస్కార ప్రతిపాదనకి అంగీకారం తెలిపినందులకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 09:04, 3 డిసెంబర్ 2013 (UTC) భాస్కర్ నాయుడు గారూ నా పేరు ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు. నా సమ్మతిని ప్రతిపాదన పేజీలో తెలియజేశాను. --రవిచంద్ర (చర్చ) 12:32, 4 డిసెంబర్ 2013 (UTC) తెలుగుభాగవతం - సాంబశివరావు - ధన్యవాదాలు.[మార్చు] నమస్కారం భాస్కరనాయుడు గారు. కొమర్రాజు పురస్కారానికి నా పేరు ప్రతిపాదించిన మీ సహృదయానికి ధన్యవాదాలు. - శుభాశ్శీస్సులతో -Telugubhagavatam (చర్చ) 12:43, 10 డిసెంబర్ 2013 (UTC) File source and copyright licensing problem with దస్త్రం:White flowers.JPG[మార్చు] Thanks for uploading దస్త్రం:White flowers.JPG. However, it currently is missing information on its copyright status and its source. Wikipedia takes copyright very seriously. Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads. If you have any questions please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 05:16, 12 డిసెంబర్ 2013 (UTC) మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ),20200126013510 మీరు సహసభ్యులను కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదించినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదితి సభ్యుని ప్రతిపాదనను విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 08:42, 14 డిసెంబర్ 2013 (UTC)) తెవికీకి మీరు చేసిన కృషికి గానూ కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియనుగా ఎన్నికయినందుకు శుభాకాంక్షలు.--రహ్మానుద్దీన్ (చర్చ) 11:19, 28 డిసెంబర్ 2013 (UTC) భాస్కర నాయుడు గారూ, 2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెవికీలో వివిధ అంశాలపై మీ అవిరామకృషిని ఇలాగే కొనసాగించి మరిన్ని రచనలు మీ నుండి వస్తాయని ఆశిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:09, 28 డిసెంబర్ 2013 (UTC) వాడుకరి:Bhaskaranaidu గారికి, కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ఎంపిక కాబడి నందులకు నా హృదయ పూర్వక అభినందన శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:45, 28 డిసెంబర్ 2013 (UTC) 2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.----కె.వెంకటరమణ (చర్చ) 23:58, 28 డిసెంబర్ 2013 (UTC) భాస్కరనాయుడు గారు 2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము పొందినదులకు హార్దిక శుభాకాంక్షలు. --విష్ణు (చర్చ)08:22, 3 జనవరి 2014 (UTC) 2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు..విశ్వనాధ్ (చర్చ) 08:31, 3 జనవరి 2014 (UTC) యోగివేమన విశ్వవిద్యాలయము[మార్చు] భాస్కర నాయుడు గారూ, యోగి వేమన విశ్వవిద్యాలయం వ్యాసము 2011 లోనే సృష్టించబడినది. ఈ వ్యాసాన్ని అందులో విలీనము చేయగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:55, 1 జనవరి 2014 (UTC) విలీనం చేయ బడినది. వంటల పేజీలు[మార్చు] భాస్కరనాయుడు గారూ, వంటలు తయారు చేసే విధానం వ్రాయటానికే అయితే అలాంటి పేజీలు వికీపీడియాలో కాకుండా వికీబుక్స్ లో ఉంచాలి. వంటల వ్యాసాలు ఎలా ఉండాలో ఉదాహరణకు ఆంగ్ల వికీలో పకోడీ పేజీ (en:Pakora) చూడండి. అలాగే తెలుగు వికీలో ఇడ్లీ ఒక మోస్తరు మంచి వ్యాసామే. --వైజాసత్య (చర్చ) 16:53, 4 జనవరి 2014 (UTC) Copyright problem: స్వయం సహాయక బృందం[మార్చు] Hello, and welcome to Wikipedia! We welcome and appreciate your contributions, such as స్వయం సహాయక బృందం, but we regretfully cannot accept copyrighted text or images borrowed from either web sites or printed material. This article appears to contain material copied from http://te.pragatipedia.in/social-welfare/financial-inclusion/microfinance, and therefore to constitute a violation of Wikipedia's copyright policies. The copyrighted text has been or will soon be deleted. While we appreciate contributions, we must require all contributors to understand and comply with our copyright policy. Wikipedia takes copyright violations very seriously, and persistent violators are liable to be blocked from editing. If you have permission from the author to release the text under the Creative Commons Attribution-ShareAlike License (CC-BY-SA), leave a message explaining the details at Talk:స్వయం సహాయక బృందం and send an email with confirmation of permission to "permissions-en (at) wikimedia (dot) org". Make sure you quote the exact page name, స్వయం సహాయక బృందం, in your email. See Wikipedia:Requesting copyright permission for instructions. If a note on the original website states that re-use is permitted "under the Creative Commons Attribution-ShareAlike License (CC-BY-SA), version 3.0", or that the material is released into the public domain leave a note at Talk:స్వయం సహాయక బృందం with a link to where we can find that note. If you own the copyright to the material: send an e-mail from an address associated with the original publication to permissions-en(at)wikimedia(dot)org or a postal message to the Wikimedia Foundation permitting re-use under the Creative Commons Attribution-ShareAlike License and GNU Free Documentation License, and note that you have done so on Talk:స్వయం సహాయక బృందం. See Wikipedia:Donating copyrighted materials for instructions. If you would like to begin working on a new version of the article you may do so at this temporary page. Leave a note at Talk:స్వయం సహాయక బృందం saying you have done so and an administrator will move the new article into place once the issue is resolved. Thank you, and please feel welcome to continue contributing to Wikipedia. Happy editing! అర్జున (చర్చ) 05:02, 6 జనవరి 2014 (UTC) కాపీ హక్కుల ఉల్లంగన విషయమై మీహెచ్చరికకు దన్య వాదములు. నేను ఏ వ్యాసమైనా అనేక రకాల గ్రంధాలు, పత్రికలు, మొదలగు పలువిధానాల్లోనుండి సేకరించి వ్రాస్తున్నాను. నాకు నచ్చిన అలాంటి విషయాలు వ్యాసాల రూపాల్లో ఏనాడో నేను నాకొరకు వ్రాసుకున్నవి. అప్పుడప్పుడు అలాంటివి కూడ వ్రాస్తున్నాను. పైన కనబరచిన వ్యాసము కేంద్ర ప్రభుత్వం వారి వెబ్. అది ప్రజల కొరకు వ్రాసినది అయినందున దానికి కాపి రైట్ అన్వర్తించదని భావించి అందులో వున్నదున్నట్టు కాక చాల మార్పులు చేసి, కుదించి వ్రాసాను. ఇలాంటి వ్యాసాలలో వాటిలో ఏదైనా కాపి రైట్ హక్కులకు భంగకరంగా అనిపిస్తే వాటిని పూర్తిగానో పాక్షికంగానో నిరబ్యంతరంగా తొలిగించ గలరు. వివాదాలు కొని తెచ్చుకోవడంకంటే ఇది నయం కదా. ఈ విషయాన్ని అనేక సందర్బాలలో మనవి చేశాను. మళ్ళీ విన్నవించు కుంటున్నాను. గతంలో నేనె కొన్నింటిలోని విషయాన్ని నేనే తొలిగించాను. వ్యాస శీర్షిక మాత్రం తొలిగించడానికి వీలుపడలేదు. కొంత కాలం వరకు అది అలాగే వుండేది. నావ్యాసాలను తొలిగించారని నేనేమైనా అనుకుంటాని పెద్దలు సందేహ పడవద్దు. Bhaskaranaidu (చర్చ) 16:25, 10 జనవరి 2014 (UTC) మీ స్పందనకు ధన్యవాదాలు. రాజపత్రాలు మరియు న్యాయస్థాన తీర్పులు లాంటివాటికి నకలుహక్కులు సార్వజనీయము. ఇతరత్రావాటికి ఆ కృతి తయారు చేసిన సంస్థ ప్రకటించితే తప్ప సార్వజనీయమనుకోవటానికి వీలులేదు. మీరు చేర్చిన విషయం చాలా ప్రధానమైనది. మీరు మీ స్వంత మాటలలో క్లుప్తంగా (ఒకటి రెండు పేరాలు) రాసి మూలం జతచేస్తే సరిపోతుంది. అలా రాయటానికి ఈ తాత్కాలిక పేజీ వాడండి. --అర్జున (చర్చ) 04:32, 11 జనవరి 2014 (UTC) ఇంకొక సలహా, మంచి వికీ వ్యాసాల తయారీ నైపుణ్యాలు మరింత మెరుగుపరచుకోవటానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి లో సభ్యుడవటాన్ని పరిశీలించండి.--అర్జున (చర్చ) 05:05, 11 జనవరి 2014 (UTC) భాస్కరనాయుడు గారికి అభినందనలతో... కార్యవర్గం మరిన్ని వివరాలు ఈ పేజీలలో Proposed deletion of శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం[మార్చు] The article శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం has been proposed for deletion because of the following concern: Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --కె.వెంకటరమణ (చర్చ) 08:48, 15 జనవరి 2014 (UTC) --కె.వెంకటరమణ (చర్చ) 08:48, 15 జనవరి 2014 (UTC) శ్రీశైలం జలవిద్యత్తు కేంద్రం గురించి[మార్చు] ఈవ్యాసాన్ని ఆంగ్ల నుండి తీసుకొని తర్జుమా చేసి. మరలా చేర్చ బడినది. కనుక నేను వ్రాసిన మొదటి వ్యాసాన్ని/పై నోటీసును తొలగించ వచ్చును.Bhaskaranaidu (చర్చ) 07:25, 21 జనవరి 2014 (UTC) భాస్కర్ గారూ, చక్కని ప్రాజెక్టు పై ఆసక్తి కనబరచినందుకు శుభాభినందనలు. ఈ ప్రాజెక్టు సభ్యులు తమతమ వాడుకరి పేజీలని సభ్య మూసలతో అలంకరించుకొనేందుకు మూడు మూసలని చేశాను. వీటిని మీ ఎన్నికకై విడుదల చేస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలిపిన తర్వాత మూసని ఖరారు చేయటం జరుగుతుంది. దయచేసి మీ అభిప్రాయాలని వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి లో 21-జనవరి-2014, భారత కాలమానం ప్రకారం గం|| 17:00 లోపు తెలుపగలరు. - శశి (చర్చ) 11:44, 15 జనవరి 2014 (UTC) కిల్లి కృపారాణి వ్యాసము పునః సృష్టిస్తున్నారు[మార్చు] కిల్లి కృపారాణి వ్యాసము 2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సృష్టించబడింది. మీరు మరలా అదే వ్యాసాన్ని కిళ్ళి కృపారాణి పేరుతో సృష్టిస్తున్నారు. గమనించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:08, 21 జనవరి 2014 (UTC)/ వ్యాసాన్ని విలీనము చేయడమో... తొలిగించడమో చేయండి. Bhaskaranaidu (చర్చ) 07:26, 21 జనవరి 2014 (UTC) ధన్యవాదములు. మీరు ప్రత్యుత్తరం ఇసున్నపుడు నా చర్చాపేజీలో talkback మూసగానీ లేదా నా వాడుకరి పేరు సుల్తాన్ ఖాదర్ గానీ వాడినపుడు నాకు వెంటనే ఆటోమేటిక్ సందేశము వస్తుంది. అప్పుడు మీ వ్యాఖ్యను చూడడానికి వీలుంటుంది. లేదంటే మీరు ప్రత్యుత్తరము ఇచ్చినట్లు నాకు తెలియజేయబడదు. గమనించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:53, 21 జనవరి 2014 (UTC) బోళ్ళ బుల్లిరామయ్య మరియు చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాసాన్ని కూడా అనువదించండి.Rajasekhar1961 (చర్చ) 14:49, 28 జనవరి 2014 (UTC) చింతా మోహన్ కూడా చేర్చాను. ఇదివరకు మీరు చేసిన మాదిరిగా విషయాన్ని బట్టి పేరాలుగానే బాగుంది. అలాగే అనువదించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 15:05, 28 జనవరి 2014 (UTC) https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails--t.sujatha 05:32, 29 జనవరి 2014 (UTC) నమస్కారం Bhaskaranaidu గారు, భాస్కరనాయుడు గారూ, తెలుగు వికీసోర్స్, వికీపీడియా మరియు విక్షనరీలో మీరు చేసిన కృషి అద్భుతమైనది. తెలుగు నాట జాన పద కళారూపాలు, యోగాసనాలు, అంటు వ్యాధుల పుస్తకాలను యూనికోడికరించటానికి విశేషంగా కృషి చేశారు. తెలుగు సంస్కృతికి సంబంధించిన స్వేచ్ఛానకలు హక్కులతో 1000 పైగా బొమ్మలు ఎక్కించి వికీమీడియా ప్రాజెక్టులకు మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. "https://te.wikipedia.org/w/index.php?title=వాడుకరి_చర్చ:Bhaskaranaidu/పాత_చర్చ_1&oldid=1024138" నుండి వెలికితీశారు
2020/01/26 01:35:11
https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Bhaskaranaidu/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A_1
mC4
ఏం వరం కావాలో కోరుకో.. హీరో కార్తికేయకు అల్లు అరవింద్ బంపర్ ఆఫర్ | Allu Aravind's Geeta Arts surprises to Kartikeya Gummakonda - Telugu Filmibeat RX 100 చిత్రంతో టాలీవుడ్‌లోకి మంచి గుర్తింపు పొందిన హీరో కార్తికేయ వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకొంటున్నారు. హిప్పి, గుణ 369, గ్యాంగ్ లీడర్, 90ml చిత్రాల్లో తనదైన శైలిలో రాణించిన కార్తీకేయ ప్రస్తుతం ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రూపొందిస్తున్న చావు కబురు చల్లగా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కొంత మేరకు షూటింగ్ పూర్తి చేసుకొన్నది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ పనులు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. హల్లో కార్తీకేయ, సెప్టెంబర్ 21వ తేదీ నీ పుట్టిన రోజు అనే విషయం తెలిసింది. నీ బర్త్ డే రోజున మీరు ఏది కోరుకొంటే అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఏం వరం కావాలో కోరుకో నాయన అంటూ గీతా ఆర్ట్స్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక చావు కబురు చల్లగా సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్ని వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కార్తికేయ ఈ చిత్రంలో బస్తీ బాలరాజుగా కనిపి్తారు. బన్నీవాసుతో పాటు కౌశిక్.పి, సునీల్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా కౌశిక్ పెగళ్లపాటి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మెగా కాంపౌండ్‌తో హీరో కార్తికేయ మంచి సంబంధాలు పెంచుకొన్నారు. జీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి పాటలకు కార్తీకేయ డ్యాన్సులు చేసి మెగాస్టార్ ప్రశంసలు అందుకొన్నారు. అలాగే ఈ మధ్య చిరంజీవితో కలిసి కరోనావైరస్ జాగ్రత్తలను తెలిపే యాడ్‌లో కూడా నటించి మెప్పుపొందారు. ఈ యువ హీరోకు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలుగు ఫిల్మీబీట్ తెలియజేస్తున్నది. స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన కార్తీకేయ.. తాజా ఫోటోషూట్‌తో Read more about: chaavu kaburu challaga kartikeya gummakonda geeta arts allu aravind చావు కబురు చల్లగా కార్తీకేయ గుమ్మకొండ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ Popular Allu Aravind's Geeta Arts surprises to Kartikeya Gummakonda. Kartikeya is part of the Chaavu Kaburu Challaga movie which produced by Geeta Arts. In this occassion, Geeta arts tweeted that Hello ActorKartikeya , we came to know that it's your birthday is coming on this 21st Sept., We're ready to grant you whatever you wish for this birthday, so em varam kavalo koruko nayana
2020/10/30 08:24:01
https://telugu.filmibeat.com/whats-new/allu-aravinds-geeta-arts-surprises-to-kartikeya-gummakonda-090700.html
mC4
ఇట్స్ క్లియర్ : నీట్ ద్వారానే ఆయుష్ సీట్ల భర్తీ | | V6 Velugu ఇట్స్ క్లియర్ : నీట్ ద్వారానే ఆయుష్ సీట్ల భర్తీ దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల సీట్లనే నీట్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు. అయితే ఇక నుంచి వైద్య విద్య డిగ్రీ కోర్సుల సీట్లు కూడా జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఆధారంగానే భర్తీ కానున్నాయి. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్‌ హెల్త్‌ డిగ్రీ కోర్సుల సీట్లను కూడా నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయాలని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యను పర్యవేక్షించే కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయానికి ఈ మేరకు లేఖ రాసింది. రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్‌ హెల్త్‌ కోర్సులను నిర్వహించే కాలేజీలు 10 ఉన్నాయి. వీటిలో మొత్తం 695 సీట్లు ఉన్నాయి. నాచురోపతి–యోగిక్‌ కోర్సును అందించే కాలేజీ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉంది. వైద్య విద్యకు సంబంధించి అన్ని కోర్సులకు ఈసారి ఉమ్మడిగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిర్ణయంతో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులతోపాటు ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్‌ హెల్త్‌ కోర్సుల్లో చేరాలనుకునేవారు కచ్చితంగా నీట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. మే 6న నీట్‌ జరగనుంది.
2020/09/22 19:11:55
https://www.v6velugu.com/%E0%B0%87%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%80%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0/
mC4
మురళీకృష్ణ | www.10tv.in ఏసీబీ డిఎస్పీకి ఉగాది మహోన్నత సేవా పురస్కారం.. 18:59 - March 18, 2018 గుంటూరు : ఏసీబీ డిఎస్పీ గోసాల మురళీకృష్ణకు ఉగాది మహోన్నత సేవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 1985 ఫిబ్రవరిలో పోలీసు శాఖలో చేరిన మురళీకృష్ణ ఇప్పటికే పలు అవార్డులను అందుకున్నారు. 2 వేల 11 లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఇండియన్‌ పోలీసు మోడల్‌ అవార్డును స్వీకరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. గతంలో అత్యాధునిక ఆయుధ సామాగ్రిని కాపాడినందుకు పలు రివార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మురళీకృష్ణకు అవార్డు ప్రకటించడంతో అవినీతినిరోధక శాఖ, పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు.
2018/12/18 23:39:16
http://10tv.in/tags/%E0%B0%AE%E0%B1%81%E0%B0%B0%E0%B0%B3%E0%B1%80%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3
mC4
ప్రభుత్వంపై బురద జల్లడానికే ఆరోపణలు : డిప్యూటీ సిఎం అంజాద్ బాషా[05:20 PM] అప్పుల బాధతో మ‌హిళా రైతు ఆత్మ‌హ‌త్య‌[04:51 PM] ఎపిలో 18 మంది ఐఏఎస్‌ల‌ బదిలీ on: 7 days 23 hours 46 mins ago అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ...Readmore ఐపిఎస్‌ అధికారుల బదిలీ on: 9 days 14 hours 58 mins ago పలువురు ఐపిఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర సర్వీసులో డిప్యుటేషన్‌పై వెళ్లి తిరిగి రాష్ట్రానికి వచ్చిన డాక్టర్‌ కొల్లి రఘురాం రెడ్డిని...Readmore గవర్నర్ నరసింహన్ బదిలీ.. on: 20 days 10 hours 30 mins ago హైద‌రాబాద్ : ఉమ్మడి ఎపి గవర్నర్‌గా, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన.. తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ...Readmore ప్రమాదంలో రిజర్వు బ్యాంకు స్వయంప్రతిపత్తి on: 21 days 19 hours 8 mins ago రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న మిగులు నిధుల బదిలీపై బిమల్‌ జలాన్‌ కమిటీ సిఫార్సులను రిజర్వు బ్యాంకు బోర్డు గత సోమవారం ఆమోదించింది. రూ.1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్‌, అదనపు నిధులు కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయటానికి రిజర్వు బ్యాంక...Readmore ఆర్‌బిఐని బలహీన పరిచే చర్య on: 22 days 18 hours 55 mins ago న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐ నుంచి రూ.1.76 లక్షల కోట్లు అంటే స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 1శాతం నగదు నిల్వలను లాగేసుకోవడం ద్వారా ఈ కేంద్ర బ్యాక్‌ను బలహీనపరచిందని బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బెఫి) ...Readmore దుస్సాహసిక చర్య on: 24 days 15 hours 1 min ago ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) నిల్వలను వినియోగించుకోవాలనే కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల సిపిఐ(ఎం) తీవ్ర అభ్యంతరం తెలిపింది. పార్టీ పొలిట్‌ బ్యూరో ఈ మేరకు మంగళవారం నాడిక్కడ ఒక ప్రకటన విడుదల ...Readmore కేంద్రానికి ఆర్బీఐ నుండి బదిలీ కానున్న రూ. 1,76,051 కోట్లు on: 25 days 7 hours 7 mins ago Transfer from RBI to Center రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులు బదిలీ కానున్నాయి. కేంద్రానికి నిధులను బదిలీ చేసేందుకు ఆర్బీఐ సమ్మతి తెలిపింది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో జరిగిన బోర్డు సమావేశంలో ని...Readmore
2019/09/21 13:50:12
http://www.prajasakti.com/tags/Transfer
mC4
మృణాల్ ఠాకూర్ నటించిన ‘సీతారామం’ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది ఈ భామ. అయితే తాజాగా ఈ అమ్మడు తన ఫ్రెండ్ పెళ్లి వేడుకలో పాల్గొంది. అయితే పెళ్ళిలో భాగంగా జరిగే హల్దీ ఫంక్షన్‌‌లో ఆమె తీసుకున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకలో సందడి చేసిన మృణాల్.. ఎల్లో డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది.
2022-12-04T19:17:31Z
https://telugu.yousay.tv/sitaram-bhama-made-a-noise-at-the-wedding-pics-are-viral.html?amp=1
OSCAR-2301
ఏం త‌ప్పు చేశానో తెలియ‌డం లేద‌న్న చంద్ర‌బాబు! రౌడీయిజం చేస్తామంటే ప్ర‌జ‌లు ఓటెయ్య‌లేద‌నీ, మంచి చేస్తామ‌ని చెప్తేనే ప్ర‌జ‌లు మీకు ఓట్లేశార‌ని అధికార పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. కుప్పంలో ఆయ‌న మాట్లాడుతూ… ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయ పార్టీలుంటాయ‌నీ, క‌క్ష సాధింపు ధోర‌ణులు ఉండ‌కూడ‌ద‌న్నారు. జిల్లాల‌వారీగా మ‌న వారు ప‌డుతున్న క‌ష్ట‌న‌ష్టాల‌ను స‌మ‌గ్రంగా తెలుసుకోవ‌డం కోసం 13 టీమ్ ల‌ను వేశాన‌న్నారు. ప‌డుతున్న ఇబ్బందుల్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తామ‌న్నారు. మ‌న‌వాళ్ల మీద దాడులు ఇంకా ఇంకా కొన‌సాగితే, అక్క‌డి ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దేవార‌కూ ఆయా ఊళ్ల‌లో తాను వ‌చ్చి బ‌స చేస్తాన‌న్నారు. విభ‌జ‌న త‌రువాత రాష్ట్రం అన్ని ర‌కాలుగా ఇబ్బందుల్లో ఉంటే, అభివృద్ధి చేయ‌డం కోసం కృషి చేశాన‌న్నారు చంద్ర‌బాబు నాయుడు. ఎవ్వ‌రికీ ఇబ్బందుల్లేకుండా పెన్ష‌న్లు, పెళ్లి కానుక‌, బీమా, పిల్ల‌ల్ని చ‌దివించడం, రేష‌న్… ఇలా చాలా చేశామ‌న్నారు. రాజ‌ధానిని నిర్మిస్తామ‌ని పిలుపునిస్తే రైతులు స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి 33 వేల ఎక‌రాల భూమిని విరాళంగా ఇచ్చార‌న్నారు. న‌దుల అనుసంధానానికి కూడా శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. తాను ఎప్పుడూ రాగ‌ద్వేషాల‌కు పోలేద‌నీ, మ‌న‌కు వ్య‌తిరేకం అని పులివెందుల‌కు నీరు ఇవ్వ‌కుండా ఉండ‌లేద‌న్నారు. ప‌రిశ్ర‌మల కోసం ప్ర‌పంచ‌మంతా తిర‌గా అన్నారు. ప్ర‌జ‌లు ఏవిధంగా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కాలేద‌న్నారు. చేయ‌రాని త‌ప్పులు తానేమైనా చేశానా అని ప్ర‌శ్నించారు. మ‌నం చేసిన ప‌నుల‌న్నీ క‌ళ్ల‌ముందు క‌నిపిస్తున్నాయ‌న్నారు. అయితే, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తాన‌నీ, స‌మ‌స్య‌ల‌పై మ‌రింత తీవ్రంగా పోరాటం చేస్తాన‌నీ, కార్య‌క‌ర్త‌ల్ని కాపాడుకునే బాధ్య‌త త‌న‌ద‌న్నారు. ప్ర‌జ‌లు ఏవిధంగా ఆలోచించారో అర్థం కావ‌డం లేద‌న్న చ‌ర్చ ఇంకా అన‌వ‌స‌రం క‌దా! ఇప్పుడు టీడీపీ పూర్తిస్థాయి ప్ర‌తిప‌క్ష పాత్ర‌లోకి వెళ్లాలి. పార్టీ ఓట‌మికి కార‌ణాల‌పై చ‌ర్చించుకున్నా… అవి కేవ‌లం అంత‌ర్గత వ్య‌వ‌హారాలుగా మాత్ర‌మే ఉండాలి. అంతేగానీ, ప్ర‌జా వేదిక‌ల‌పై ఇలాంటి వ్యాఖ్యానాలు చేయ‌డం వ‌ల్ల మ‌రిన్ని విమ‌ర్శ‌ల‌కు ఆస్కారం ఇచ్చిన‌ట్టే అవుతుంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను గుర్తించాలి, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయంటున్నారు, ఆ అంశంపై పోరాడాలి, గ‌త పాల‌న‌పై విచార‌ణ అని ప్ర‌భుత్వం ఉప సంఘం వేసింది… ఇలా చాలా అంశాలు ప్ర‌తిప‌క్ష పార్టీ ముందుకు వ‌స్తున్నాయి. ఇక టీడీపీ కార్యాచ‌రణ అటువైపు మారిపోవాలి. ఇంకా, ఓట‌మి షాక్ నుంచి బ‌య‌ట‌కి రాన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుంటే… పార్టీ శ్రేణులు కూడా అదే మైండ్ సెట్ లో నిరుత్సాహంలో కొన‌సాగుతాయి క‌దా!
2020/05/31 11:03:36
https://www.telugu360.com/te/chandrababu-naidu-second-day-tour-in-kuppam/
mC4
ప్ర‌వీణా క్రియేష‌న్స్ `షార్ట్ టెంప‌ర్` ప్రారంభం - Cinevinodam Home వార్తలు ప్ర‌వీణా క్రియేష‌న్స్ `షార్ట్ టెంప‌ర్` ప్రారంభం ప్ర‌వీణా క్రియేష‌న్స్ `షార్ట్ టెంప‌ర్` ప్రారంభం ప్ర‌వీణా క్రియేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ పై రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.ఆర్‌.ఆర్‌. నిర్మిస్తున్న చిత్రం 'షార్ట్ టెంప‌ర్‌'. న‌వీన్, ఆదిత్యోమ్‌, షాలిని చౌహ‌న్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం శుక్ర‌వారం రామానాయుడు స్టూడియోస్‌లో పూజాకార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకుని ప్ర‌ముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌గారు క్లాప్ కొట్ట‌గా, ఫ‌స్ట్‌షాట్‌కి మా అధ్య‌క్షులు శివాజీరాజా కెమెరాస్విచాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో… తాగుబోతు ర‌మేష్ మాట్లాడుతూ… ఈ చిత్రం ఓపెనింగ్‌కి నేను రావ‌డానికి ముఖ్య‌కార‌ణం ఈ చిత్ర ద‌ర్శ‌కుడు నాకు ప‌ది ఏళ్ళ నుంచి మంచి స్నేహితుడు. ఆ స్నేహంతోనే నేను ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర‌లో న‌టించాను. ఈ సినిమా బాగా ఆడాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను. ఈ టీమ్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ర‌చ్చ ర‌వి మాట్లాడుతూ… కామెడీ సినిమాలు ఆడితే ఫ్యామిలీ అంతా క‌లిసి ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రం యాక్ష‌న్‌, కామెడీ మూవీ. ఈ చిత్రంలో న‌టించే వాళ్ళంద‌రూ కొత్త‌వాళ్ళు మీరంద‌రూ వీళ్ళ‌ని ఎంక‌రేజ్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ… ఇంత‌కు ముందు నేను రెండు చిత్రాలు నిర్మించాను. కాని వాటికంటే ఈ చిత్రం చాలా పెద్ద బ‌డ్జెట్ చిత్రం. ఇందులో మా అబ్బాయే హీరో. ఈ చిత్రంలోని స‌న్నివేశాల‌న్నీ బ్యాకాంక్‌లో చిత్రీక‌ర‌ణ ఉంటుంది. ఇది చాలా డిఫ‌రెంట్ స్టోరీ ఇప్ప‌టివ‌ర‌కు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో రాలేదు అని అన్నారు. హీరో న‌వీన్ మాట్లాడుతూ…రాఘ‌వ‌గారు స్టోరీని చాలా బాగా డిజైన్ చేశారు. సార్ క‌థ‌ను చెప్ప‌డం కూడా చాలా చ‌క్క‌గా చెప్పారు. ఆయ‌న క‌థ చెపుతుంటే క‌థ‌ని నేను చూసిన‌ట్లు అనిపించింది అన్నారు. డైరెక్ట‌ర్ రాఘ‌వ మాట్లాడుతూ… నేను ఇండ‌స్ర్టీలో 15 సంవ‌త్స‌రాలుగా ఉంటున్నాను. రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా ఎన్నో సినిమాలు చేశాను. కాని అన్నీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం ఈ సినిమా. ప్రొడ్యూస‌ర్‌గారు చాలా మంచివారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్‌కాకుండా చేశారు. అందుకు ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రంలో హీరో చాలాబాగా క‌ష్ట‌ప‌డ్డారు. తన పాత్ర కోసం రోజుకి 8గంట‌ల పాటు జిమ్‌లోనే గ‌డిపేవారు. యాక్టింగ్ క్లాసెస్‌కి వెళ్ళి బాగా నేర్చుకున్నారు. నాకు కామెడీ ట‌చ్ ఉన్న చిత్రాలంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో ఆలీగారు ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టించారు. మ‌రో ముఖ్య పాత్ర‌లో ఆదిత్య ఓమ్ గారు కూడా న‌టించారు. మంచి ప్యాడింగ్ ఉన్నారు. మార్చి ఎండింగ్ నుంచి షెడ్యూల్ మొద‌ల‌వుతుంది. మొత్తం రెండు షెడ్యూల్స్‌. ఒక‌టి బ్యాంక్‌లో మ‌రోటి. ఏద‌న్నా ఒక చిన్న విలేజ్‌లో అని అన్నారు. హీరోయిన్ షాలిని, సుభాంగిపంత్‌ మాట్లాడుతూ… మాకు ఈ చిత్రంలో అవ‌కాశం ఇచ్చినందుకు అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ముందుగా ఇంత మంచి పాత్ర‌లు రాసినందుకు మా డైరెక్ట‌ర్‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్ర యూనిట్ మొత్తం మాకు ఎంతో స‌హ‌క‌రించింది. హీరోకూడా చాలా హెల్ప్ చేశారు అని అన్నారు. న‌వీన్‌, ఆదిత్య ఓమ్‌, షాలినిచౌహ‌న్‌, సుభాంగిపంత్‌, ఆలీ, బండ‌ర‌ఘు, రంగ‌స్థ‌లంమ‌హేష్‌, తాగుబోతు ర‌మేష్‌, న‌ల్ల‌వేణు, దీప‌క్‌భాటియా, షేకింగ్ శేషు, మ‌ధు, ప్ర‌కాష్ సుద‌ర్శ‌న్‌, శ్రీ‌ల‌క్ష్మి, వివ‌రెడ్డి ఫిష్‌వెంక‌ట్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ఃడేవిడ్‌.జి.డి.ఓపిఃజ‌గ‌న్‌.ఎ, ఎడిట‌ర్ఃకె.ఏ.వైజ.పాపారావు, కొరియోగ్ర‌ఫీఃజొజో, సామ్రాట్‌, ఫైట్స్ఃదేవ‌రాజ్‌, లిరిక్స్ః విజ‌యేంద్ర‌చేలో, సురేష్‌క‌డారి, ప్ర‌భాక‌ర్‌దండు, ఈశ్వ‌రా, డైలాగ్స్ః వెంక‌ట్‌.టి.దినేష్‌, చిన్నా, విఎఫ్ెక్స్ఃచందుఆది, ప‌బ్లిసిటీ డిజైన్స్ఃవివ‌రెడ్డి, పిఆర్ోఃచంద్ర‌వ‌ట్టికూరి, మోహ‌న్‌తుమ్మ‌ల‌, ప్రొడ్యూస‌ర్ఃఎన్‌.ఆర్‌.ఆర్. క‌థ, ద‌ర్శ‌క‌త్వంః రాఘ‌వ‌
2021/05/14 06:52:27
https://www.cinevinodam.com/short-temper-shooting-started/
mC4
పవన్ కళ్యాణ్ కి ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీ మద్దత్తు..? - Xappie --14537 పవన్ కళ్యాణ్ కి ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీ మద్దత్తు..? By Xappie Desk, January 02, 2019 16:39 IST సినీ ఇండస్ట్రీ లో అతి తక్కువ సినిమాలు చేసి తన అన్న చిరంజీవి స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు తమ్ముడు పవన్ కళ్యాణ్. అయితే సమాజం మీద ప్రేమతో మరియు సామాన్యుల పై ప్రభుత్వాలు పెడుతున్న భారాలను చూసిన పవన్ కళ్యాణ్ కచ్చితంగా రాజకీయాల్లో రాణించాలని సినిమాలకు స్వస్తి చెప్పి తన పూర్తి శేష జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించి ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ క్రమంలో అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల స్థాయిలో తాను స్థాపించిన జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే ఒక్కసారి జనసేన పార్టీకి ప్రజల నుండి ఆదరణ చూస్తే కచ్చితంగా యువతరం నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఏపీలో ఎన్నికలు వస్తున్న క్రమంలో యూత్ ఓటుబ్యాంకు కలిగి ఉన్న జనసేన టాలీవుడ్ సెలెబ్రిటీల మద్దతు కూడా కూడగట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో సినిమా పరిశ్రమ మద్దతు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఉండేది. అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యాక చాలామంది సినిమా పరిశ్రమకు చెందిన వారు పవన్ కళ్యాణ్ సమాజంపై ఉన్న అవగాహన బట్టి కచ్చితంగా పాలిటిక్స్లో రాణిస్తారని ఆయనకు చాలా మంది మద్దతు తెలపడానికి రాబోయే రోజుల్లో సిద్ధమవుతున్నట్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న అతిపెద్ద టాక్. ఈ క్రమంలో ఇప్పటికే సొంత అన్న నాగబాబు కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేయడం విశేషం.
2019/06/19 09:16:41
https://www.xappie.com/top-stories-view/--14537
mC4
తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన కివీస్ | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi Thursday, November 26, 2020 06:25 వెల్లింగ్టన్, ఫిబ్రవరి 12: కెరీర్‌లో ఆఖరి పోరాటం సాగిస్తున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ తన వందో టెస్టు మ్యాచ్‌లో విజృంభించడం ఖాయమని అందరూ భావిస్తుంటే అందుకు భిన్నమైన పరిస్థితి ఉత్పన్నమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వులో శుక్రవారం ప్రారంభమై తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ సరైన నిర్ణయాలు తీసుకుని మొదటి రోజే పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకున్నాడు. టాస్ గెలిచిన స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆతిథ్య న్యూజిలాండ్ తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించింది. దీంతో అక్కడ సీమ్, స్వింగ్‌కు అనుకూలంగా ఉన్న గ్రీన్ పిచ్‌ను చక్కగా సద్వినియోగం చేసుకుని ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా జోష్ హాజెల్‌వుడ్ (4/42), పీటర్ సిడిల్ (3/37), నాథన్ లియోన్ (3/32) నిప్పలు చెరిగే బౌలింగ్‌తో కివీస్‌కు చుక్కలు చూపించాడు. వీరి జోరును ప్రతిఘటించడంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్లు ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (18), టామ్ లాథమ్ (6)లతో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ కాన్ విలియమ్‌సన్ (16), హెన్రీ నికోలస్ (8) స్వల్ప స్కోర్లకే వెనుదిరగ్గా, బ్రెండన్ మెక్‌కలమ్ (0) పరుగుల ఖాతా ఆరంభించకుండానే పెవిలియన్‌కు చేరి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 47 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత కొరీ జె.ఆండర్సన్ (38), మార్క్ క్రెయిగ్ (41-నాటౌట్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 183 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు కూడా ఆరంభంలో తడబడింది. ఓపెనర్లు జో బర్న్స్ (0), డేవిడ్ వార్నర్ (5)లను టిమ్ సౌథీ ఆదిలోనే పెవిలియన్‌కు చేర్చడంతో కంగారూలు 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయారు. ఈ తరుణంలో ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖ్వాజా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్థిమితంగా ఆడి న్యూజిలాండ్ బౌలర్లను ప్రతిఘటించారు. చక్కటి సమన్వయంతో చూడముచ్చటగా ఆడిన వీరు చెరొక అర్థ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే మార్క్ క్రెయిగ్ బౌలింగ్‌లో స్మిత్ (71) రిటర్న్ క్యాచి ఇచ్చి నిష్క్రమించడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఉస్మాన్ ఖ్వాజా (57), ఆడమ్ ఓగ్స్ (7) అజేయంగా మరో 16 పరుగులు జోడించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు నష్టపోయి 147 పరుగులు సాధించిన కంగారూలు ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉన్నారు.
2020/11/26 00:55:47
http://andhrabhoomi.net/content/t-35
mC4
RX100 సినిమా తో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన హీరో కార్తికేయ.. ప్రస్తుతం హిప్పీ అనే సినిమా ని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు.. ఈ సినిమా తో పాటే అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో గుణ 369 అనే సినిమా చేస్తున్నాడు.. ఈ రెండు సినిమా కొద్దీ గ్యాప్ లోనే రిలీజ్ అవుతుండగా ఈ కుర్ర హీరో హీరో పాత్రలే చేయాలనీ అనుకోకుండా విలన్ పాత్రలపై కూడా ద్రుష్టి పెట్టాడు.. ఆ కోవలోనే నాని విక్రమ్ కుమార్ దర్శకత్వం లో రాబోతున్న గ్యాంగ్ లీడర్ సినిమా లో పూర్తి స్థాయి విలన్ రోల్ లో నటించబోతున్నాడు.. అయితే ఈ సినిమా తో పాటు మరో సినిమా లో కూడా విలన్ గా చేయబోతున్నాడని తాజాగా అందుతున్న సమాచారం.. సినిమాలో దారుణమైన హత్యలు చేసే విలన్ గా కార్తికేయ కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఏమిటన్నది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..
2021-11-30T02:01:43Z
https://alltimereport.com/karthikeya-villan-for-nani-movie/
OSCAR-2201
లూలా ను తక్షణమే విడుదల చేయాలి: అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు | VASTAVAM Home ప్రవాస భారతీయం లూలా ను తక్షణమే విడుదల చేయాలి: అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు లూలా ను తక్షణమే విడుదల చేయాలి: అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు వాస్తవం ప్రతినిధి: బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వాను తక్షణమే విడుదల చేయాలని బెర్నీ శాండర్స్‌తో సహా 29మంది అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు కోరారు. ఈ మేరకు సెనెటర్‌, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసిన బెర్నీ శాండర్స్‌తో సహా 29మంది బ్రెజిల్‌ రాయబారి సెర్గియో అమరల్‌కు లేఖ రాశారు. లూలాను అరెస్టు చేసి జైల్లో పెట్టడం తీవ్ర అభ్యంతరకరమైన అంశమని, రాజకీయ దురుద్దేశంతో కూడినదని వ్యాఖ్యానించారు వారు ఆయనని విడుదల చేయాలని కోరుతా లేఖ రాసినట్లు తెలుస్తుంది. అవినీతిపై పోరును రాజకీయ ప్రత్యర్థుల వేధింపులను సమర్ధించుకోవడానికి ఉపయోగించరాదని ఆ లేఖలో కోరారు. వారు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనేందుకు గల హక్కును నిరాకరించరాదన్నారు. అవినీతి, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ లూలాపై వచ్చిన అభియోగాలన్నీ నిరాధారమైనవేనన్నారు. నల్ల జాతి కార్యకర్త హత్య, రియో డీ జెనీరో నగర కౌన్సిల్‌ సభ్యురాలు మారెల్లా ఫ్రాన్స్కో హత్యల్లో భద్రతా బలగాలు ఆయన్ని తప్పుగా ఇరికించి వుండవచ్చునని వారు అన్నారు. ప్రస్తుత బ్రెజిల్‌ అధ్యక్షుడు మైఖేల్‌ టెమర్‌ మితవాద భావజాలం కలిగినవారని, బ్రెజిల్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై దాడులు ఉధృతమైన తరుణంలో టెమర్‌ ప్రభుత్వాన్ని నెలకొల్పారని వారు విమర్శించారు.
2018/08/21 04:33:52
http://www.vastavamtv.net/2018/07/29/%E0%B0%B2%E0%B1%82%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A4%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%AE%E0%B1%87-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%9A%E0%B1%87/
mC4
వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను చూసి తిన౦డి.ఎందుకో తెలుసుకోండి. - entertainment dessert Best health tips: వర్షాకాలం వచ్చింది అంటే రక రకాల జ్వరాలు వస్తుంటాయి. ఈ కాలంలో వైరల్ ఫీవర్స్ (fever), డెంగ్యూ, జలుబు(cold), దగ్గు(cough), మలేరియా(malaria),విరోచనాలు(motions), వంటి సీజనల్ వ్యాధులు(Disease) ఎక్కువగా వస్తుంటాయి. మనము తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధులకు(Disease) దూరంగా ఉండవచ్చు. ఆయిల్ ఫుడ్‌కు(food) దూరంగా ఉండడానికి ప్రయతించండి. వర్షాల వేళ రోడ్డు పక్కన అమ్మే బజ్జీలు, సమోసాలు, పానీపూరీ, ఇతర ఫాస్ట్ ఫుడ్ తినే సమయంలో చూసుకొని తినాలి. సముద్ర(sea) ఉత్పత్తులకు ఈ కాలంలో మంచి గిరాకీ ఉంటుంది. చేపలు(fishes), రొయ్యలు(prawns), వంటివి ఎక్కువగానే దొరుకుతాయి. కానీ ఈ కాలంలో వరదల వల్ల నీరు కలుషితమవుతుంది. అందుకే ఈ కాలంలో చేపలు తినకపోవడమే మంచిది. నీరు కలుషితం అవ్వడం వలన ఆ ఆహారం తీసుకున్నపుడు విరేచనాలు, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. వర్షాకాలంలో తినే ఆహరాలపై (food) శ్రద్ద చూపండి. వర్షాకాలంలో(rainyseason) వీటిని బాగా శుభ్రపరిచిన తర్వాతే తినాలి. అపరిశుభ్ర వాతావరణంలో పండిన ఆకుకూరలను(vegetables) ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. వర్షాల వల్ల తేమ చేరి కూరగాయలపై బ్యాక్టీరియా, ఫంగస్ చెందుతాయి వీటిని బాగా శుభ్రపరిచిన తర్వాతే తీసుకోవాలి. వర్షా కాలంలో తాజా పండ్లు(fruits), పప్పులు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. ముఖ్యంగా బాగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. చిరుతిండి తినాలనిపిస్తే ఇంట్లో తయారుచేసుకొని తినడం మంచిది.
2021/09/24 13:12:30
https://entertainmentdessert.com/2021/07/25/besthealthtips-vegetables-food-disease/
mC4
సంబరాల సంక్రాంతి నేర్పే పాఠాలెన్నో.. సాధారణంగా పండగొచ్చిందంటే ఆ ఆనందాలు నట్టింట వెల్లివిరుస్తాయి. మరి, ఆ వచ్చింది.. పెద్ద పండగ సంక్రాంతి అయితే ఆ సరదాలు మరింతగా రెట్టింపవుతాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే సంబరాల సంగతి కాసేపు పక్కన పెడితే సంక్రాంతి పండగ సందర్భంగా పాటించే కొన్ని పద్ధతులకు, ఆచారాలకు నిగూఢ అర్థాలుంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనకు ఎన్నో జీవన రహస్యాలు అవగతమవుతాయి. మరి, సంక్రాంతి మనకు నేర్పే ఆ విషయాలేంటో తెలుసుకుందామా... 'అబ్బా.. నా జీవితంలో ఎప్పుడూ కష్టాలే..', 'ఇన్ని కష్టాలు నాకే ఎందుకొస్తున్నాయో..' అనుకునేవాళ్లని మనం చూస్తూ ఉంటాం. అయితే కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. దాన్ని వారు చూసే కోణం వేరుగా ఉండొచ్చు. మనం ఎంత కష్టపడితే అంత సుఖంగా ఉండొచ్చని పెద్దలు చెబుతుండడం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. ఇదే విషయాన్ని సంక్రాంతి పండగలోనూ చూడచ్చు. పాలు, బియ్యం వేడివేడి మంటపై ఉడికి పొంగలిగా మారతాయి. కష్టాలకు తట్టుకొని నిలబడితే మనమూ కొత్త వ్యక్తిలా మారతాం.. మన జీవితమూ మధురంగా తయారవుతుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ముగ్గు నేర్పే పాఠం! జీవితం చాలా చిన్నది.. ఈ లోకంలోకి వచ్చిన ఎవరికీ తమ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ కొంతమంది ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా 'నాకు ఎన్ని కష్టాలున్నాయో..' అనుకుంటూనే ముందుకు సాగుతారు. ఇది సరైన పద్ధతి కాదని సంక్రాంతి పండగ రోజు వేసే ముగ్గు మనకు నేర్పిస్తుంది. ఉదయాన్నే లేచి వాకిలి వూడ్చి, కల్లాపి చల్లి, ముగ్గు పెట్టడం మనందరికీ తెలిసిందే. సాధారణంగా రోజూ ఇంటిముందు ముగ్గు పెట్టడానికి పెద్దగా ఆసక్తి కనబర్చనివారు కూడా సంక్రాంతి వచ్చిందంటే చాలు.. రంగురంగుల ముగ్గులు వేయడానికి ఇష్టపడుతుంటారు. దీన్ని ఎంతో ఓపికతో శ్రమకోర్చి మరీ వేస్తారు. ఆ ముగ్గు ఒక రోజుకే పరిమితం అని అందరికీ తెలుసు. అయినప్పటికీ నా ముగ్గే అందంగా ఉండాలి అనుకుంటూ వేస్తాం.. ఒకరోజు ఉండిపోయే ముగ్గు గురించే అంత జాగ్రత్త తీసుకునేవాళ్లం.. మన జీవితం గురించి, ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త వహించాలి..? అని ఆలోచించేలా చేస్తుందది.. అంతేకాదు.. ఉండేది ఒకరోజే అయినా అందంగా మెరుస్తూ కనిపిస్తూ, మనల్ని మరింత సంతోషంలో ముంచెత్తుతుంది. మధ్యలో వచ్చే గాలి, అటూఇటూ వెళ్తూ తొక్కే మనుషులు.. వీటన్నింటినీ తట్టుకుంటూ రోజంతా నిలుస్తుంది. మనమూ దాన్ని ఆదర్శంగా తీసుకుని మన జీవితంలోనూ ఎన్ని కష్టాల సుడిగాలులెదురైనా.. మనల్ని దాటుకుంటూ ఎంతమంది ముందుకు వెళ్లిపోయినా.. వాటన్నింటినీ తట్టుకుంటూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలి.. అన్నదే ముగ్గు చెప్పే పాఠం! మూడు రోజుల పండగ సంక్రాంతిలో మొదటి రోజు భోగి.. ఆరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి భోగిమంటలు వేస్తాం. ఇంట్లో అవసరం లేని చెక్క సామగ్రిని అందులో వేసి మంట పెడతాం. సామగ్రి కొన్నప్పుడు ఎంత ఖర్చయినా కావచ్చు.. కానీ అది పాడైపోయిన తర్వాత మాత్రం ఇంట్లో ఉంచుకుంటే దానివల్ల ఇతర వస్తువులకు స్థానం ఉండదు. అంతేకాదు.. అడ్డుగా కూడా అనిపిస్తుంది. అందుకే అలాంటిదాన్ని భోగిమంటలో వేసేస్తారు. మనలోని చెడు జ్ఞాపకాలు కూడా అంతే.. అవి మనసులో ఉండిపోయినంత కాలం మంచి నడవడికకు చోటుండదు. దానివల్ల మన జీవితానికి ఎలాంటి లాభం ఉండదు సరికదా.. కొత్తగా, సరైన దారిలో జీవితాన్ని ప్రారంభించడానికి అది అడ్డుగా మారచ్చు. అందుకే ఇలాంటి జ్ఞాపకాలేవైనా ఉంటే వాటిని కూడా మంటలో వేసి మసి చేసేయాలి. ఇదే భోగి మంట చెప్పే తత్వం. కేవలం పాత జ్ఞాపకాలనే కాదు.. అవసరం లేని వస్తువులను మంటలో వేసినట్లు మనలోని దుర్గుణాలను కూడా మసి చేయాలన్నది భోగి మంట సారాంశం. మన దగ్గర కాస్త తక్కువే అయినా.. మన చుట్టు పక్కన ఉన్న రాష్ట్రాల్లో సంక్రాంతికి తప్పనిసరిగా నువ్వుల లడ్డూలను తీసుకుంటారు. ఇది శరీరంలో వేడి పుట్టిస్తుందట. కనుమ రోజు మినుము తప్పక తినాలి.. అని మన పెద్దలు అనేది అందుకే.. అయితే కేవలం నువ్వుల ఉండలు తినడమే కాదు.. దాన్ని పక్కవాళ్లకు పంచుకోవడం కూడా మనం గమనిస్తుంటాం.. మన పక్కనే ఉన్న కర్ణాటకలో నువ్వుల ఉండలను పంచుకుంటూ 'ఎల్లుబెల్ల తిండు ఒల్లె మాతడి' అని, మహారాష్ట్రలో 'తిల్‌గుడ్ గ్యా అనె గొడ్‌గొడ్ బోల్' అని చెప్పుకుంటూ వీటిని పంచుకుంటారు. అంటే ఈ తీపి పదార్థం తిని ఇకపై మంచిగా మాట్లాడు అని అర్థం. ఎలాంటి విభేదాలున్నా.. అవతలి వారికి తీపిని అందించి.. గొడవలకు అంతం పలకాలని చెప్పడమే దీనిలోని పరమార్థం. అంతేకాదు.. ఈ పండగ సమయంలోనైనా మన మనసులను ఒక్కసారి పరిశీలించుకొని తిల్‌గుల్ (నువ్వుల లడ్డు)లా తియ్యని మాటలు మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చెడు మాటలను, చెడు ప్రవృత్తిని వదిలేద్దాం అని చెబుతుందీ సంప్రదాయం. రైతులు ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తారు. దీనికి వారు పడే కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే వారి కష్టంలో తోడ్పాటునిస్తూ.. తమ సాయాన్నందించేవి పశువులు. అందుకే సంక్రాంతి పూట వాటిని పూజించడం ఆనవాయితీ. కష్టంలో ఉన్నప్పుడు సహాయపడిన వారిని ఆనందంలో ఉన్నప్పుడు తలచుకోవడం అనేది ఈ పద్ధతి నుంచి తెలుసుకోవచ్చు. మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని నమ్మి సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. జీవితంలో ఆపై కష్టాలొచ్చినా.. సుఖాలొచ్చినా.. వారి సాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అన్నది దీనిద్వారా మనకు అవగతమవుతుంది. ఇదే పద్ధతిని జీవితంలోనూ పాటిస్తే.. అందరితో కలిసి ఆనందంగా గడిపే అవకాశం దొరుకుతుంది. ఏమంటారు?
2022/05/20 23:37:12
https://www.eenadu.net/telugu-news/women/life-lessons-to-learn-from-sankranti-in-telugu/6204/122010276
mC4
ఊహించని అభివృద్ధి - Namasthe Telangana Home జోగులాంబ(గద్వాల్) ఊహించని అభివృద్ధి ఊహించని అభివృద్ధి పదేండ్ల కిందట నీడ కోసం ఒక్క చెట్టు కూడా లేకుండె.. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్క్‌ 2 కోట్ల విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె, ఎమ్మెల్యే ఆల మహబూబ్‌నగర్‌, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని గ్రీన్‌ ఛాలెంజ్‌ సృష్టికర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మహబూబ్‌నగర్‌ సమీపంలోని కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పా ర్కులో పాలమూరు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కేవలం 10 రోజుల్లో తయారు చేసిన 2 కో ట్ల 8 లక్షల విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమానికి హాజరయ్యారు. మహబూబ్‌నగర్‌-జడ్చర్ల జాతీ య రహదారికిరువైపులా, పాలమూరు విశ్వవిద్యాలయంలోనూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నా రు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో రూ.కోటి 42 లక్షలతో నిర్మించిన మున్సిపల్‌ పార్కును ప్రారంభించా రు. కలెక్టరేట్‌ వద్ద రూ.6 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో జింకల పార్కును సైతం ప్రారంభించారు. అంతకుముందు శ్రీనివాసకాలనీ పార్కు స మీపంలోని దేవాలయంలో పూజలు చేశారు. ఈ సం దర్భంగా ఎకో పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ పదేండ్ల కిందట 'నమస్తే తెలంగాణ' కార్యాలయం ప్రారంభం సందర్భంగా మహబూబ్‌నగర్‌ వస్తే ఈ ప్రాంతంలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు నీడ కూడా లేని విధంగా ఉండేదన్నారు. కనీసం ఒక చెట్టు కూడా కనిపించలేదన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఊహించని విధంగా మారిపోయిందన్నారు. పచ్చదనమే కనబడని పరిస్థితి నుంచి దేశంలోనే అతి పెద్దదైన 2,097 ఎకరాల్లో ఉన్న కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్క్‌ కండ్ల ముందు సాక్షాత్కరించిందని తెలిపారు. ఎకో పార్కు చూడముచ్చటగా ఉందన్నారు. ఇంతగా పచ్చదనం పెరిగిపోతుందని ఊహించలేదన్నారు. మహబూబ్‌నగర్‌ను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అభినందించారు. కేసీఆర్‌ పార్కును అభివృద్ధి చేయడంలో తన వంతు సహకారం అందిస్తానని, మంత్రి కోరినట్లు కొంతభాగాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తనతో పాటు మిత్రుల సాయం తీసుకుని ఇంతటి అందమైన పార్కును మరింతగా ఆకట్టుకునేలా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. హరిత పాలమూరుగా మారుస్తున్న మహిళా సంఘాల సభ్యులను కొనియాడారు. 10 రోజుల్లో 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులు తయారుచేయడం మామూలు విషయం కాదన్నారు. సమైక్య రాష్ట్రంలో పార్కులే లేవు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 2014కు పూర్వం మహబూబ్‌నగర్‌లో ఒక్క పార్క్‌ కూడా లేదని, అలాంటిది ప్రస్తుతం దేశంలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కును ఏర్పాటు చేశామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. పార్కులోని అన్ని ప్రాంతాలను సందర్శించే విధంగా ట్రైన్‌ ఏర్పాటు చేసి.. జింకల పార్కు, అడ్వెంచర్‌ పార్క్‌, చిన్నపిల్లల పార్క్‌ వంటివి కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ , క ర్ణాటక నుం చి పర్యాటకులు ఎ కో పార్కుకు వస్తున్నార న్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగేందుకు అన్ని సౌకర్యాలు క ల్పిస్తామన్నారు. సమీపంలోనే ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ సైతం పర్యాటకానికి అదనపు ఆకర్షణగా మారుతుందన్నా రు. పాలమూరులో కబ్జాల నుంచి కాపాడి అ నేక పార్కులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌ కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులో 100 ఎకరాలు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ మ న్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్ట ర్‌ ఎస్‌.వెంకట్రావు, ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, అదనపు క లెక్టర్లు తేజస్‌ నందలాల్‌ పవార్‌, కె.సీతారామారావు, పీ యూ వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహు లు, వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకట య్య, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు రాజేశ్‌, డీఎఫ్‌ వో గంగిరెడ్డి, డీఆర్డీవో యాదయ్య, గ్రీన్‌ ఇండియా ప్ర తినిధులు రాఘవ, వెంకటేశ్‌, మున్సిపల్‌ మాజీ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, పీయూ రిజిస్ట్రార్‌ పిండి పవన్‌కుమార్‌, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్లు పవీణ్‌కుమార్‌, కట్టారవికిషన్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌, అధికారులు పాల్గొన్నారు.
2021/07/31 20:57:59
https://www.ntnews.com/mahabubnagar/mahabubnagar-13072021-2-143113/
mC4
వైఎస్‌ సంక్షేమ పథానికి 15 ఏళ్లు...సరిగ్గా 15ఏళ్ల క్రితం ...వైఎస్సార్‌!!! - JMR TV LIVE వైఎస్‌ సంక్షేమ పథానికి 15 ఏళ్లు…సరిగ్గా 15ఏళ్ల క్రితం …వైఎస్సార్‌!!! May 14, 2019 admin Comments Off on వైఎస్‌ సంక్షేమ పథానికి 15 ఏళ్లు…సరిగ్గా 15ఏళ్ల క్రితం …వైఎస్సార్‌!!! JMRTVLIVE AMARAVATHI (AP): తెలుగునాట కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి జనహిత కార్యక్రమాలకు జీవ ప్రదాతగా.. చిరస్మరణీయంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికార పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా 15 ఏళ్లు. 1,400 కిలోమీటర్ల పైబడి ఆయన చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలు.. ప్రజల ఈతి బాధలను స్వయంగా చూసిన వైఎస్‌.. అధికారంలోకి వచ్చీ రాగానే రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం చేశారు. నాటికి రైతులు బకాయీ పడి ఉన్న రూ.1,250 కోట్ల విద్యుత్‌ బిల్లులను కూడా రద్దు చేశారు. పాలించింది కొన్నేళ్లే అయినా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్‌ పాలించింది ఐదేళ్ల మూడు నెలలే అయినప్పటికీ పాలనపై తనదైన ముద్రవేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలుచేయడం ఒక ఎత్తయితే ఇవ్వని వాగ్దానాలను సైతం అమలుచేయడం ఆయన ఘనతగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చినదే. ఈ పథకం కింద కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకునే అవకాశం పేదలకు కలిగింది. చదువుకు భరోసా.. ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ మరో విప్లవాత్మకమైన పథకంగా నిలిచింది. నేటికీ లక్షలాది మంది విద్యార్థులు తమ చదువులను నిరాఘాటంగా కొనసాగించగలుతున్నారంటే వైఎస్‌ తన పాలనలో ఇచ్చిన భరోసాయే కారణం. ఇక ముస్లింలకు తన హయాంలో 4 శాతం విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి ఆ వర్గాల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. నేటి జలఫలాలు వైఎస్‌ చలవే వైఎస్‌ సంకల్పించిన మరో అద్భుతమైన పథకం జలయజ్ఞం. ఆయన హయాంలో చిన్నా, చితకా 48 ప్రాజెక్టుల వరకూ ఎంపిక చేసి వాటన్నింటినీ సాకారం చేయాలని సంకల్పించారు. నాడు ఆయన వేసిన పునాదులు, 80 శాతం వరకూ చేసిన వివిధ ప్రాజెక్టులూ నేటికి పూర్తయి జలఫలాలను ఇస్తున్నాయి. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా కుల, మత, వర్గ, ప్రాంతీయ వివక్ష లేకుండా అందరికీ వర్తించేలా రూపకల్పన చేశారు. అందుకే నాటి తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలుచేసిన విధంగానే తాను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తానని వైఎస్‌ జగన్‌ చెప్పారు. 'మనకు కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, వర్గం ఉండదు.. అర్హులైతే చాలు వారికి సంక్షేమ పథకాలు అందుతాయి' అని వైఎస్‌ జగన్‌ ప్రజల్లోకి వెళ్లారు. మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రాజన్న స్వర్ణ యుగం వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో 2004 మే 14 తేదీ మరిచిపోని రోజు. అదే రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అభివృద్ధికి నిర్వచనం చెప్పినవాడు, సంక్షేమానికి తానే సంతకమైన వాడు… అధికారం చేపట్టడానికి ముందు ప్రజాక్షేత్రాన్నే ప్రయోగశాల చేసుకొని, జనహితమే మూల సూత్రంగా పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. తెలుగునేలపై రాజకీయ చిత్రాన్నే సమూలంగా మార్చిన రోజు 14 మే 2004. సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నవశకానికి నాందీపలికారు. డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టేనాటికి రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, నిబద్ధతతో చేసిన పాద‌యాత్ర ఆయనను ఆవిష్కరించిన తీరు, అధికారం చేపట్టిన తొలి నిమిషాల నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా పద్ధతులు, రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసిన పరిస్థితి… ఇవన్నీ తెలుగునాట మరుపునకు రాని ఓ చరిత్ర! ప్రజాస్వామ్య పాలనకు ఓ సువర్ణాధ్యాయం. ఇతర పాలకులంతా లంకె కుదరటం కష్టమనుకునే అభివృద్ధి–సంక్షేమం జోడు గుర్రాల స్వారీ సాగిన స్వర్ణయుగమది! రాష్ట్రమేదైనా.. తదుపరి పాలకులకు వైఎస్సార్‌ పరిపాలనే ఓ 'బెంచ్‌మార్క్‌' అన్న భావన స్థిరపడింది. అర్ధంతరంగా ఆయన తనువు చాలించినా.. పలువురు పాలకులు మారినా.. ఈనాటికీ ఆయన చేసిన పనులే జనం మనోఫలకంపై చెరగని ముద్రలు. ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం సరిగ్గా పదిహేనేళ్ల క్రితం, మే 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మార్పుకు ఓ తొలి పొద్దుపొడుపు. అప్పటి దాకా దశాబ్ధాల పాటు కనిపించని, కనివినీ ఊహించని సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆ రోజు ముహూర్త వేళ. ఆ అడుగుల ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సువర్ణ అధ్యాయం. జనం నుంచి వచ్చిన నాయకుడు వైఎస్సార్‌. ప్రజల మనస్సుల్లో నమ్మకమైన నాయకుడిగా నిలిచినవాడు వైఎస్సార్‌. ప్రజల ప్రేమాభిమానాలతోనే ఆయన సీఎం అయ్యారు. రాజకీయ పోరాటాలు, సుదీర్ఘ నిరీక్షణ…అన్నింటి మధ్య నుంచి వైయస్‌ఆర్‌ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా దూసుకొచ్చారు. ఓ చెరిగిపోని సంతకం 2004 నుంచి 2009 వరకు వైఎస్సార్‌ ఐదేళ్ల పాలన .. విశాలాంధ్ర ప్రదేశ్‌లో ఓ చెరిగిపోని సంతకం. రాష్ట్రం విడిపోయినా..రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్‌ అభిమానులు ఉన్నారు. ఆయనకు రుణపడి పోయామని చెప్పేవారు ఉన్నారు. ఈ రోజు మా బతుకుల్లో కనిపిస్తున్న వెలుగు వైఎస్సార్‌ పుణ్యమే అనే వారు ఎందరెందరో. నిజంగా వైఎస్సార్‌ రాజకీయ నాయకుల్లో అదృష్టవంతుడు. కోట్లాది మంది జనం ఇప్పటికీ ఆయనను తలుచుకోవడం అంటే ఎవరైనా ఆలోచించాల్సిందే. ప్రజల జీవితాలను, మరీ ముఖ్యంగా పేదల జీవితాలపై ఎనలేని ప్రభావం చూపిన వైఎస్సార్‌ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆయనను మరిచిపోని రాజన్నగా చేశాయి. రాజకీయ నాయకుల్లో పుణ్య పురుషుడిని చేశాయి. By Y Vasu Naidu JMRTVLIVE AMARAVATHI AP POLITICAL….. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలో మరో రికార్డు!! లోక్‌సభ బరిలో అధిక సంఖ్యలో ఉన్నత విద్యావంతులు!!!!
2020/10/22 06:17:15
http://jmrtvlive.com/2019/05/14/%E0%B0%B5%E0%B1%88%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B0%82%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%87%E0%B0%AE-%E0%B0%AA%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-15-%E0%B0%8F/
mC4
మీ సైట్ వినియోగదారులు లేదా మొత్తం సభ్యులు, అనుచరులు లేదా మంది ఇష్టపడ్డారు మొత్తం సంఖ్యను ప్రదర్శిస్తుంది చేయాలనుకుంటున్నారా? ఇక్కడ చాలా శక్తివంతమైన మరియు ఉపయోగించడానికి సులభమైన ప్లగ్ఇన్, వస్తుంది. మీరు సెకన్లలో మొత్తం వినియోగదారులు ప్రదర్శిస్తుంది. ఈ ప్లగ్ఇన్ మీ టెంప్లేట్ కోసం వాదనలు మా తో షార్ట్ జెనరేటర్, విడ్జెట్ అనేక చోట్ల మద్దతు, మరియు కస్టమ్ PHP ఫంక్షన్ తో వస్తుంది. ఇది కూడా ప్రతి ఐచ్చికము కొరకు చిన్న ఇన్లైన్ సహాయం లేదా సూచనల తో వస్తుంది, కాబట్టి మీరు సులభంగా అర్ధం మరియు ఏక క్లిక్ ఎంపికను నిర్వహించవచ్చు. షార్ట్ మరియు విడ్జెట్ ఎంపికలు పాత్రలు డ్రాగ్ డ్రాప్ ఏర్పాటు + సామాజిక ప్రొఫైల్ మీరు తో క్రమం దాచిపెట్టడానికి లేదా పాత్ర (లు) లేదా సామాజిక ప్రొఫైల్ చూపించు లేదా ఖాళీ వినియోగదారులతో దాచవచ్చు జాబితా అందించడానికి. అదనపు ఎంపికలు కోసం, మీరు కూడా విడ్జెట్ టైటిల్ చిహ్నం సెట్ మరియు అది కుడి పేజీ లో విడ్జెట్ వంటి నేపథ్య వార్తలు. ఇచ్చిన HTML సెలెక్టర్, మీరు ప్రతి shortocode లేదా విడ్జెట్ ప్రతి మీ శైలి లేదా స్క్రిప్ట్స్ కోడ్ తరలిస్తారు. ఇది టెంప్లేట్ స్టైలింగ్, రంగు, నేపథ్య రంగు లేదా నేపథ్య చిత్రం తో ప్రతి విడ్జెట్ లేదా షార్ట్ వస్తుంది. ఈ ప్లగ్ఇన్ అనుకూలీకరించడానికి అయితే అందమైన యూజర్ ఇంటర్ఫేస్ మీరు ఉత్తమ experieces ఇస్తుంది Facebook పేజీ కోసం విడ్జెట్ లో సభ్యులు, folower లేదా మంది ఇష్టపడ్డారు మొత్తం సామాజిక మొత్తం, ట్విట్టర్, Dribbble, Forrst, Digg, GitHub అనుచరులు మరియు ఆటోమేటిక్ అప్డేట్లను తో Youtube చందాదారులు ఇష్టపడ్డారు. మీరు సులభంగా డ్రాగ్ చర్యతో పాత్రలు స్థానం ఏర్పాట్లు కాబట్టి క్రమీకరించు ఈ ఐచ్చికము మీరు నమోదు పాత్రలు జాబితా ఇస్తుంది చేయాలనుకోవడం. దృష్టి గోచరత మీరు ఒక జంట పాత్రలు మరియు మొత్తం దాచవచ్చు. ఖాళీ వినియోగదారులతో పాత్ర దాచిపెడుతుంది ఖాళీగా ఈ ఎంపికను దాచు Colorpicker మరియు ముందే శైలితో CSS స్టైలింగ్ ఎంపిక యొక్క బంచ్ ఉంది స్టైలింగ్. టైటిల్ చిహ్నం మరియు నేపథ్య చిత్రం కస్టమ్ విడ్జెట్. ఉపోద్ఘాతం మరియు ముందు మరియు విడ్జెట్ తర్వాత అదనపు టెక్స్ట్ కోసం outro టెక్స్ట్. కస్టమ్ శైలులు మరియు స్క్రిప్ట్స్ విడ్జెట్ లేదా షార్ట్ శాతం రూపొందించినవారు శైలులు లేదా స్క్రిప్ట్ పుష్ అవకాశాన్ని కల్పిస్తుంది. టెంప్లేట్ కోసం కంటెంట్ మరియు PHP ఫంక్షన్ కోసం షార్ట్ Multiinstances విడ్జెట్ - మొత్తం వినియోగదారులు మరియు సామాజిక చిహ్నాలు జోడించారు - Dribbble, Forrst, Digg, GitHub కోసం మొత్తం సామాజిక అనుచరులు - Vimeo వీడియోలను కోసం మొత్తం సామాజిక అనుచరులు ఇష్టపడ్డారు - 2 కొత్త టెంప్లేట్ జోడించారు. 1.2 - 19 నవంబర్ 2012 - Facebook పేజీ మంది ఇష్టపడ్డారు, ట్విట్టర్ అనుచరులు మరియు Youtube చందాదారులు కోసం విడ్జెట్ లో మొత్తం సామాజిక మొత్తం కలుపుతోంది. - మొత్తం సామాజిక మొత్తం డిఫాల్ట్ విలువ జోడించడం - అదనపు ప్లగ్ఇన్ అమర్పులను పేజీ కలుపుతోంది 1.1 - 10 2012 అక్టోబర్ - ఏ కంటెంట్ కోసం పరిష్కరించండి ShotCode ఫంక్షన్ Live ప్రివ్యూ చిహ్నాలు: సోషల్ మీడియా Bookmark ఐకాన్ 3.8, WordPress 3.7, WordPress 3.6, WordPress 3.5, WordPress 3.4, WordPress 3.3, WordPress 3.2, WordPress 3.1 WordPress కామర్స్, కామర్స్, ఆల్, రచయిత, కౌంట్, digg, dribbble, ఫేస్బుక్, అనుచరుడు, forrst, github, ఇష్టపడ్డారు, పాత్ర, సామాజిక, చందాదారుల, ట్విట్టర్, vimeo, YouTube
2018/05/26 23:23:19
https://te.worldwidescripts.net/total-users-pro-wordpress-users-counter-41436
mC4
ప్రైవేట్ ప్రొఫైల్స్ అనేది ఒక కొత్త ఫీచర్, ఇది మీరు ఫాలోయర్‌లుగా ఆమోదించే వ్యక్తులు మాత్రమే మీ పోస్ట్‌లను చూడటానికి అనుమతిస్తుంది. మీకు వ్యక్తిగతంగా సందేశం పంపగల, మీ పోస్ట్‌లపై వ్యాఖ్యానించగల వ్యక్తులను ఎంచుకోవడానికి కూడా ఈ ఫీచర్ మీకు సహాయపడుతుంది.
2021-12-02T01:17:53Z
https://help.sharechat.com/te/faq/private-profile/
OSCAR-2201
హైదరాబాద్: ప్రభాస్, అనుష్క జోడి తెర మీద చేసిన సందడిని అభిమానులు అంత త్వరగా మరిచిపోలేరు. వీరిద్దరూ బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి2 వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో జంటగా... బాహుబలి బ్రహ్మాండమైన హిట్ కావడంతో ప్రభాస్ నెక్ట్ మూవీ ‘సాహో’పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. బాహుబలి కోసం తన కెరీర్‌లో విలువైన ఐదు సంవత్సరాలను కేటాయించిన ప్రభాస్... ‘బాహుబలి-2’ ఎన్నో కొత్త రికార్డులను సృష్టిస్తూ భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం కథానాయకుడు ప్రభాస్‌కు దేశ,విదేశాల్లో... వరల్డ్ గ్రేటెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గొప్ప విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. ఈ చిత్రం సీక్వెల్... హైదరాబాద్ : దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి.. ఓ రహస్యం చెప్పారు. భారత చలనచిత్ర స్థాయిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి కథానాయకుడు ప్రభాస్‌కు ఓ అరుదైన గౌరవం... హైదరాబాద్ : బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను తిరగరాయడం మాత్రమే కాకుడం, జాతీయ ఆవార్డలను సొంతం... బ్రిటిష్ సుందరీ అమీ జాక్సన్ తన మనస్సులోని మాటా బయటపెట్టింది. శంకర్ లాంటి టాప్ డైరెక్టర్‌తో కలిసి ‘ఐ’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించిన ఈ భామ మరోసారి శంకర్... టాలీవుడ్‌లో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సుప్రసిద్ధ నటుడు కృష్ణంరాజు. విలన్‌గా తెరంగేట్రం చేసిన ఆయన స్టార్ హీరోగా ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించారు.... ‘బాహుబలి’ చిత్రంతో హీరో ప్రభాస్ పేరు దేశంలో మారుమ్రోగిపోయింది. ఆయన ద్విపాత్రాభినయంలో నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఇండియాలోనే టాప్ 3 గ్రాసర్స్‌లో మూడవ స్థానాన్ని... యంగ్ హీరో వరుణ్‌తేజ్ గత ఏడాది నుంచి వరుసగా హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. గత ఏడాది ‘ఫిదా’ చిత్రంతో ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆయన... బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘సాహో’. ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అత్యంత భారీ... హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “సాహో”. ఈ చిత్రానికి సుజిత్ తర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ... అద్భుతమైన చిత్రం ‘బాహుబలి’ ప్రభాస్‌తో పాటు మరి కొంతమంది నటులకు కూడా ఎంతో పేరును తీసుకువచ్చింది. ఇందులో నటించిన రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, నాజర్‌లకు ఈ...
OSCAR-2019
ఓ వైపు అప్పుల బాధలు, మరోవైపు కాలు విరిగిపోవడంతో మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామ శివారులో సోమవారం జరిగింది. చిన్నకోడూరు ఎస్‌ఐ సాయికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొయ్యడ మల్లయ్య (60) తనకున్న ఎకరా పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పంట పెట్టుబడి కోసం కొంత అప్పు చేశాడు. దీనికితోడు రెండేండ్ల కిందట అతని కాలు విరిగిపోయింది. అప్పటినుంచి ఆయన తరచూ బాధపడేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఆదివారం సాయంత్రం 6గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దాంతో కుటుంబసభ్యులు రాత్రంతా వెతికినా ఫలితం లేకుండా పోయింది. కాగా, సోమవారం ఉదయం వేరే రైతు పొలంలో చెట్టుకు ఊరేసుకుని మల్లయ్య మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య బాలలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
2021-03-05T04:31:21Z
http://m.navatelangana.com/article/state/1046623
OSCAR-2109
గాలి గాలంతా పాట తేలియాడుతూనే ఉంది... - ముఖాముఖి| Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation గాలి గాలంతా పాట తేలియాడుతూనే ఉంది... సీహెచ్‌ లక్ష్మి 9030000696 వైవిధ్యభరితమైన తెలంగాణ ప్రజల జీవితాన్ని అక్షరబద్ధం చేస్తున్న అక్షరశిల్పి డా।। ముదిగంటి సుజాతారెడ్డి. నల్లగొండ జిల్లాలో పుట్టి కరీంనగర్‌లో మెట్టి హైదరాబాదుని కార్యక్షేత్రంగా మలచుకొని తనని తాను విస్తృతపరచుకొన్న సాహితీమూర్తి ఆమె. రచయిత్రిగా, అధ్యాపకురాలిగా, సాహిత్య విమర్శకురాలిగా, యాత్రికురాలిగా... ఇలా బహుముఖ ప్రజ్ఞతో సాహితీసేవను కొనసాగించారామె. యాసనే ప్రేమించి ఆ బాసలోనే రాస్తూ ఆ జీవన సంవిధానాన్నే స్వప్నించిన సుజాతారెడ్డి తెలుగు భాషకు చేసిన సేవ అపూర్వం. తెలుగు సాహిత్యం, భాష, విమర్శ తదితర విషయాల గురించి తన అభిప్రాయాలను తెలుగు వెలుగుతో పంచుకున్నారామె... తెలంగాణ ఏర్పాటయ్యాక తొలి ఉగాది పురస్కారం అందుకున్నారు, మీరెలా అనుభూతి చెందుతున్నారు... నిజమే. ఉగాది రోజున పురస్కారం అందుకోవడం ప్రత్యేకమే. తెలంగాణ రచయితలు, కవులు, పండితులు తెలంగాణ మీది అభిమానంతో ఎంతో సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. పరిశోధనలు చేసి తెలంగాణ చరిత్ర సంస్కృతులను, సాహిత్య చరిత్రలను తవ్వి తీస్తున్నారు. ఇది మంచి పరిణామం. గురజాడకు ముందే తెలంగాణలో భండారు అచ్చమాంబ కథలు రాశారని నిరూపించారు. కానీ ఆమె కథల్లో శిల్పం... అచ్చమాంబ పన్నెండు కథలు రాస్తే మనకు పదే దొరుకుతున్నాయి. అన్ని కథల్లోనూ 'శిల్పం' ఉందని చెప్పలేం. అయితే 'బీదకుటుంబం, దంపతుల ప్రథమకలహం...' వీటిలో కథాశిల్పం ఉంది. వీటినిబట్టి అయినా ఆమె ప్రథమ కథారచయిత్రి అని చెప్పవచ్చు. అలాగే ఆమె సాహిత్యానికే పరిమితం కాలేదు. ఆమెకు రాజకీయ స్పృహ ఉంది. కాంగ్రెస్‌ సభలకు హాజరయ్యారు. మహిళలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడారు. హిందీ, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లో ఆమెకు ప్రవేశం ఉంది. అంత చైతన్యం ఉన్నవాళ్లు ఆ రోజుల్లో లేరనే చెప్పాలి. ఆమె తర్వాత సాయుధ పోరాటాలు, అరసం, విరసం, తెలంగాణ అస్తిత్వవాదం... ఇలా ఎన్నో కారణాల వల్ల తెలంగాణ నుంచి గొప్ప కథాసాహిత్యం వచ్చింది. తెలంగాణలో నవలా సాహిత్యం గురించి... నరహరిచెట్టి, కందుకూరి నవలలు రాసిన కాలంలోనే ఇక్కడ కూడా నవలలొచ్చాయి. అవన్నీ సాంఘిక నవలలు, చారిత్రక నవలలు. పోరాట నవలలకు ఆద్యుడు వట్టికోట ఆళ్వారుస్వామి. అయితే ఆ నవలలు తర్వాత కాలంలో ముద్రణ పొందకపోవడం వల్ల మరుగున పడిపోయాయి. నోరి నరసింహశాస్త్రి కన్నా ముందే వద్దిరోజు సోదరులు 'రుద్రమదేవి' వంటి నవలలు రాశారు. కానీ నోరి కొచ్చిన పేరు వారికి రాలేదు. తెలంగాణ నుంచి శాశ్వత సత్యాలను వివరించేవి, గొప్పవిగా నిలిచే నవలలు రాలేదు. అందులో సందేహం లేదు. తెలంగాణ సాయుధ పోరాటంపై నవల రాసిన మహిళ మీరొక్కరే...! సాయుధ పోరాట చిత్రణతో ఇప్పటివరకు ఇరవైనాలుగు నవలలొచ్చాయి. జాతీయోద్యమాన్ని చిత్రిస్తూ కూడా అన్ని నవలలు రాలేదు. ఇక సాయుధ పోరాటం గురించి నేను 'మలుపు తిరిగిన కథ చక్రాలు' నవల రాశాను. పోరాటం మీద రాసిన ఏకైక మహిళను నేనే. 1968 ప్రాంతంలో లండన్‌లో డా।। జివాగో సినిమా చూశాను. ఆ ప్రేరణతో చిన్నప్పుడు నేను చూసిన ఆడబాపల వ్యవస్థ. భూస్వామ్య దుర్మార్గం వీటన్నింటినీ నవలగా రాయాలని అనిపించింది. వ్యూహం ఏర్పడింది. రాశాను. ఒకటి రెండు పత్రికలకు పంపాను. వాళ్లు వేయకపోవడంతో ఆ పనికి నేనే పూనుకున్నాను. అలా నా నవల 1994లో అచ్చయింది. ఇప్పటివరకూ 'తెలుగు సాహిత్యచరిత్ర' రాసిన రచయిత్రినీ నేనే. మీవారు గోపాలరెడ్డితో కలిసి రాసిన 'సంస్కృత సాహిత్యచరిత్ర' పాఠకుల ఆదరణ పొందింది. దీనికి నేపథ్యం..? 'సంస్కృత సాహిత్యచరిత్ర' రాయడానికి బీజాలు మేం జర్మనీలో ఉన్నప్పుడే పడ్డాయి. నేను టు బింగెన్‌ విశ్వవిద్యాలయంలో ఓరియెంటల్‌ విభాగంలో పనిచేసేటప్పుడు ఎన్నో సంస్కృత మూలకావ్యాలు, గ్రంథాలు, విమర్శ గ్రంథాలు చదివే అవకాశం కలిగింది. నాకు చరిత్ర అంటే ఉన్న ఇష్టంతో వాటిని తెలుగువాళ్లకు చెప్పాలని నోట్సు తయారు చేసుకున్నాను. మావారు గురుకులంలో చదువుకున్నారు. ఆయనకు సంస్కృత సాహిత్యం మీద పట్టుంది. ఆయన పాండిత్యం ఆధారంగా ఇద్దరం ఆ పుస్తకం రాశాం. దాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. అది పండితుల నుంచి సామాన్యుల వరకు అందరి ఆదరణ పొందింది. యాత్రా సాహిత్యంలో మీ కృషి ప్రశంసనీయం. స్వదేశీ, విదేశీ యాత్రల్లో తేడా... నా రెండు యాత్రా చరిత్రల్లో ఆ దేశాల చారిత్రక, సామాజిక విషయాలను వివరించాను. ఇవి చాలా యాత్రా చరిత్రల్లో కనిపించవు. మనదేశంలో, రాష్ట్రంలో ఎక్కువగా పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. ట్రావెల్‌ ఏజెంట్లూ అవే ఎక్కువ ఏర్పాటు చేస్తారు. విదేశీ యాత్రల్లో చారిత్రక స్థలాలకు ప్రాధాన్యత ఉంటుంది. నాకూ వాటిని చూడటమే ఇష్టం. మీ 'తెలుగు సాహిత్యచరిత్ర' ప్రత్యేకత ఏంటి? కందుకూరి వీరేశలింగం పంతులు నుంచి వెలమల సిమ్మన్న వరకు పద్నాలుగు తెలుగు సాహిత్యచరిత్రలు వచ్చాయి. మహిళల్లో ఆ ప్రయత్నం తొలిసారి చేసింది నేనే. ఇక ప్రత్యేకత అంటే కేవలం కవులు, కావ్యాలే కాకుండా... ఆయా కాలాల చారిత్రక, సామాజిక నేపథ్యంతో ఈ సాహిత్య చరిత్ర సాగుతుంది. అంతేకాదు... స్త్రీ, దళిత, ప్రాంతీయ, ముస్లిం వాదాలను చర్చించాను. ఆధునికయుగంలో స్పష్టతకోసం వీరేశలింగం, కృష్ణశాస్త్రి యుగాలు వంటివి ప్రవేశపెట్టాను. దీనికి ఆదరణ బాగానే లభించింది. 'తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర' రాశాను. దీని ప్రచురణ బాధ్యత ఆంధ్ర సారస్వత పరిషత్తు స్వీకరించింది. త్వరలో ఆవిష్కరణ జరగనుంది. నవల- రస సిద్ధాంతం అన్న మీ ప్రతిపాదన వెనుక ఆంతర్యం? మన విశ్వవిద్యాలయాల్లో పాశ్చాత్య సిద్ధాంతాలను గుడ్డిగా అనుకరించడం చూస్తాం. దీనికంటేే మన మౌలిక సిద్ధాంతాల నుంచి కొత్త ఆలోచనలతో, వ్యాఖ్యానాలతో సాహిత్య విమర్శ సూత్రాలను, సిద్ధాంతాలను తయారు చేసుకుంటే మంచిదని నా విశ్వాసం. అలా చేసినప్పుడే మన ప్రతిభ రాణిస్తుంది. అనుకరణలతో, అనుసరణలతో కొత్త పోకడలు పోలేం. అందుకనే రససిద్ధాంతాన్ని మనస్తత్వ శాస్త్రంతో జోడించి, వివరించి కొత్త ప్రయోగం చేశాను. స్త్రీ వాద రచయిత్రుల్లో మీరు కనిపించరు... స్త్రీలకు పురుషులు తోడ్పడితేనే కుటుంబమైనా, స్త్రీవాదమైనా విజయవంతమవుతుంది. పురుష విద్వేషంతో స్త్రీ సాధించిందేమీ లేదు. 'ఆకాశంలో విభజన రేఖల్లేవు' అనే నా నవలలో ఇదే ప్రతిపాదించాను. మంచీ చెడు అనేవి స్త్రీలలోను, పురుషుల్లోనూ ఉంటాయి. పురుషులందరూ చెడ్డవాళ్లని చెప్పటం అతివాదమవుతుంది. నేను పాశ్చాత్య స్త్రీ వాదాన్ని నమ్మను. అందుకనే కొందరు నా నవలను స్త్రీ వాదానికి వ్యతిరేకమని గట్టిగా విమర్శిస్తూ రాశారు. రాడికల్‌ ఫెమినిజంని వ్యతిరేకిస్తాను. పురుషుల్లో మార్పురానిదే స్త్రీ స్వేచ్ఛ సాధ్యం కాదు. విజయవంతం కాదు. అందువల్ల స్త్రీవాద రచయిత్రుల్లో నా పేరు కనిపించదు. స్త్రీవాదం, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ సమానత్వం - ఇవన్నీ పురుష సమాజం సహకారంతోనే సాధ్యమవుతాయి. మీ స్వీయచరిత్ర గురించి చెబుతారా? ఒకరిద్దరు మహిళలు స్వీయచరిత్రలు రాశారంటారు. కానీ అవి నాకు దొరకలేదు. నా ధోరణిలో నేను నా ఆత్మకథను రాశాను. అది 'ప్రజాతంత్ర'లో ధారావాహికగా వచ్చింది. అందరూ బాగుందన్నారు. ఎక్కువగా స్త్రీలు చేపట్టని యాత్రా చరిత్ర లాగానే ఇదీ రాశానని విమర్శకులన్నారు. తెలుగుభాష అంతరించి పోతోందన్న వాదన వినిపిస్తుంటుంది. మీరేమంటారు? ప్రపంచంలో తెలుగు మాట్లాడేవాళ్లు 18 కోట్లమంది ఉంటారు. అలాంటప్పుడు తెలుగు కనుమరుగు అవుతుందనుకోవడం సమంజసంగా అనిపించదు. పాఠశాలల్లో, కళాశాలల్లో మాధ్యమంగా వాడకపోవడం, కొన్ని విద్యాలయాల్లో కనీసం ఒక సబ్జెక్టుగా కూడా బోధించకపోవడం, పాలనా భాషగా ఆదరించకపోవడం వల్ల తెలుగు వాడకం తగ్గింది. కాదనలేం. ప్రభుత్వం తెలుగు మీద అభిమానం చూపాలి. అన్నిచోట్లా తెలుగును వాడాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు తెలుగు పుస్తకాలు చదివేట్లు ప్రోత్సహించాలి. థాయ్‌లాండ్, చైనా, జపాన్‌ తదితర దేశాల్లో ఆఫీసులు, వీధులు, దుకాణాల పేర్లన్నీ వాళ్ల భాషల్లోనే ఉంటాయి. వాళ్లకి ఇంగ్లీషు ఒక్క ముక్కరాదు. అయినా వేలసంఖ్యలో వచ్చే విదేశీయులు, పర్యాటకులు పుస్తకాల సాయంతో వాళ్ల భాషల్లో కొన్ని మాటలు నేర్చుకొని మాట్లాడుతారు. అంటే వాళ్లకు మాతృభాష అంటే అభిమానం ఉంది. మనకు లేదు. తెలుగు వాడకం తగ్గకూడదంటే మనం చేయాల్సింది మనం చేయాలి. అప్పుడే ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతాం. మాతృభాషలో చదివితేనే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఆంగ్లంలో చదివినంత మాత్రాన విజ్ఞానాభివృద్ధి సాధ్యమనుకోవడం సరైంది కాదు. ఈ తరంవారిలో చాలామందికి ఇటు తెలుగు, అటు ఇంగ్లీషు ఏదీ సరిగా రావడం లేదు. తెలుగునేల రెండుగా విడిపోయినప్పటికీ భాషా సాహిత్యాలు ఒక్కటే. హిందీ రాష్ట్రాలు ఎన్నున్నా సాహిత్యంలో ఉన్నవాళ్లంతా కలిసే పనిచేస్తున్నారు. మనమూ అలాగే చేయాలి. పుస్తక పఠనంలో విదేశాలకు మనకూ తేడా? మనదేశంలో పుస్తకాలు, పత్రికలు చదివే అలవాటు రోజురోజుకీ తగ్గిపోతోంది. అమెరికాలో కొన్ని ఇతర దేశాల్లో సెలవుల్లో చదువుకురమ్మని పిల్లలకు కొన్ని పుస్తకాల జాబితా ఇస్తారు. పాఠశాలలు తెరిచాక ఆ పుస్తకాల గురించి మాట్లాడమంటారు. ఆ పద్ధతి ఇక్కడ లేదు. ఎంతసేపూ కంప్యూటర్లు, వీడియోగేమ్స్‌ లేదా పాఠ్యపుస్తకాలు... అవే. సాహిత్య పఠనంపట్ల ఏమాత్రం శ్రద్ధ ఉండటం లేదు. ఈ విషయంలో పిల్లల్ని నిందిస్తే సరిపోదు. దీనికి ప్రభుత్వం, పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, వ్యవస్థ స్వరూపం అన్నీ కారణాలే. సాహిత్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రత్యేకంగా ఏం చెబుతారు? కవిత్వం విషయంలో తెలంగాణ ఎంత ముందుందనిపిస్తుందంటే అసలు ఇతర ప్రాంతాల నుంచి కవిత్వం వస్తున్నట్లే లేదనిపించేంత. జానపద సాహిత్యం మూలాలు బాగా గట్టిగా ఉన్నాయి. అందువల్ల కవిత్వం, పాట నిలిచాయి. సాయుధ పోరాటంలో పనిచేసిన వాళ్లలో చదువుకున్న వాళ్లు కథలు రాస్తే, నిరక్షరాస్యులు పాటలు రాశారు. ఇప్పటికే తెలంగాణ గాలి గాలంతా పాట తేలియాడుతూనే ఉంది. ఉద్యమ సాహిత్యానికి శాశ్వతత్వం సాధ్యమా? దాన్ని కాలమే నిర్ణయిస్తుంది. ఉద్యమ సాహిత్యం ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రధానపాత్ర పోషించింది. ప్రాంతీయ అస్తిత్వవాద దృక్పథంతో కథలొచ్చాయి. దీర్ఘ కవితలొచ్చాయి. నవలలూ వచ్చాయి. మేధావులు, కవులు, రచయితలు, అందరూ కలిసి కృషిచేశారు. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, డయాస్పోరా- ఈ మూడూ ప్రజలు ఏకం కావడానికి ప్రేరేపించాయి. డయాస్పోరాని వివరిస్తారా... డయాస్పోరా అంటే మనం మాట్లాడే భాషల్లోనే మనం రాయాలి అనే ప్రాంతీయ భాషాభిమానం. అది ఇక్కడ కనిపించినట్లు మిగిలిన ప్రాంతాల్లో తక్కువగా కనిపిస్తుంది. ఇదే ఉద్యమానికి గుండెకాయగా పనిచేస్తుంది. విశ్వవిద్యాలయాల సాహిత్య కృషి... చాలా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు పూర్తవక అన్నీ మూలబడ్డాయి. విశ్వవిద్యాలయాల్లో సదస్సులు, చర్చలు ఎక్కువగా ఏర్పాటు చేయాలి. అప్పుడే విద్యార్థులకు కొత్త విషయాలు తెలుస్తాయి. కానీ పేరున్న విశ్వవిద్యాలయాల్లో కూడా ఇప్పుడు సదస్సులు ఎక్కువగా ఏర్పాటు కావడంలేదు. ఆచార్యుల సామర్థ్యం కూడా ప్రశ్నార్థకమే! మీరు భూస్వామ్య కుటుంబంలో జన్మించినా మీ కథలన్నీ సామాన్యులవే... నా మూలాలు తెలంగాణ పల్లెలో ఉన్నాయి. కాబట్టి నా పాత్రలన్నీ గ్రామీణులవే. మానసికంగా నేను ఎప్పుడూ మా గ్రామాల ప్రజలకు దగ్గరగానే ఉంటాను. అందుకే వారి జీవితాల్నే చిత్రించాను. మొదటి నుంచీ నేను దోపిడీని, హింసను ఎదిరిస్తున్నాను. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవాలనే అంటున్నాను. ఆర్థిక అసమానతలు ఉండకూడదనే రచనలు చేస్తున్నాను. ఇదే నా తత్వం. ఇదే నా రచనల తత్వం కూడా. మీ సాహితీ రంగ ప్రవేశానికి స్ఫూర్తి... స్కూల్లో ఉన్నప్పుడు చందమామ కథలు చదవటం ఇష్టంగా ఉండేది. అవి చదివి కొన్ని కథలు రాసి చందమామకు పంపాను కూడా. అవి అచ్చు కాలేదు. పీయూసీలో ఉన్నపుడు కొన్ని కథలు రాశాను. 'జీవన్మృతుడు' అనే కథ 1956లో గోలకొండ పత్రికలో అచ్చయింది. నాకు స్ఫూర్తి అంటూ ఫలానా అని చెప్పలేను. చాలా సహజంగా సంక్రమించింది. మీపై ప్రభావం చూపిన పుస్తకాలు, వ్యక్తులు, సంఘటనలు... కాలేజీలో ఉన్నపుడు బాపిరాజు, చలం, విశ్వనాథ, ప్రేమ్‌చంద్, శరత్‌చంద్ర, బంకించంద్ర, టాగూరు నవలలు, కథలు ఇష్టంగా చదివాను. ప్రేమ్‌చంద్‌ రచనలు, చతుర్‌సేన్‌ శాస్త్రి కథలు హిందీలోనే చదివాను. సంఘటనలంటే నేను పుట్టి పెరిగిన, నివసించిన ఊళ్లల్లో జరిగిన సంఘటనలన్నీ కథావస్తువుగా తీసుకున్నాను. తొలితరం తెలంగాణా కథల సంకలనాలు తెచ్చారు కదా... తొలితరం తెలంగాణ కథల ప్రథమ సంకలనం గొప్ప సంచలనం. అది ఆవిష్కరణ రోజు జీవించి ఉన్నవాళ్లు తక్కువే అయినా రచయితల బంధువులు అందరూ వచ్చారు. 1912 నుంచే తెలంగాణాలో ఇంత మంచి కథలొచ్చాయని అందరూ ఆశ్చర్యపోయారు. చరిత్రని తిరగరాసినట్లుయింది. ఇప్పుడు కూడా మంచి కథలు వస్తూనే ఉన్నాయి. జీవితాల్లోని అనేక కోణాలు, సంఘటనలు, సంఘర్షణలు, సంప్రదాయాలు అన్నీ కథల్లో చోటుచేసుకుంటున్నాయి. మాండలిక కథా రచన మీద మీ అభిప్రాయం? నా కథల్లో నేను సంభాషణల్లోనే మాండలికం రాశాను. కథారచనలో నుడికారం ఉపయోగించాను. వాస్తవికత కోసం, వాతావరణ దృష్టికోసం పాత్రోచితంగా మాండలిక ప్రయోగం ఎంతో అవసరం! అంతే కాని మొత్తం కథని మాండలికంలో నడిపితే ఎక్కువమంది పాఠకులను చేరుకోలేం. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు రచనల్లో తెలంగాణ వాడుక పెరిగింది. అలా వాడటం గౌరవంగా భావిస్తున్నారు. ప్రాంతీయాభిమానంతో కూడా భాషాభిమానం పెరిగింది. ఏ భాషకైనా ఇంత కన్నా కావలసినదేముంటుంది. తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం విమర్శ ఏ స్థాయిలో ఉంది? విమర్శ కూడా తెలంగాణ నుంచే ఎక్కువగా వస్తోంది. స్త్రీ, దళితవాదాల పట్ల విమర్శ బాగానే వచ్చింది. లోతైన విమర్శ చేసే వాళ్లు ఇంకా ఇక్కడ ఉన్నారు. అదో ప్రక్రియగా ఆదరణ పొందుతోంది. ఇటీవల విమర్శకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం విమర్శకుల్ని ప్రోత్సహించే అంశమే. ఉత్తమ విమర్శకులు విస్తృతంగా ప్రాచీన, ఆధునిక గ్రంథాలు చదివినవాళ్లై ఉండాలి. పలు సిద్ధాంతాలు ధోరణుల పట్ల అవగాహన ఉండాలి. పక్షపాత ధోరణి పూర్తిగా విడనాడాలి. విమర్శన పద్ధతులు తెలిసిన వాళ్లై ఉండాలి. అన్నింటికీ మించి సహృదయత కలిగి ఉండాలి. సద్విమర్శల వల్ల రచయితలకు తప్పక మేలు జరుగుతుంది. తమ రచనల్ని గుణాత్మకంగా మలుచుకోవడానికి వీలు కలుగుతుంది. యువ రచయితలకు సలహాలు సూచనలు... యువ రచయితలే కాదు, రచయితలందరూ ప్రాచీన ఆధునిక రచనలు, పశ్చిమ దేశాల సాహిత్యం బాగా చదవాలి. తమ రచనలతో పాటు ఇతరులు ఏం రాస్తున్నారో, ఎలా రాస్తున్నారో చూడాలి. వేరే భాషల్లో ఎలాంటి రచనలు వస్తున్నాయో గమనించాలి. మేం కాలేజీలో ఉన్నప్పుడు రచయితల్ని చూడాలనుకునే వాళ్లం. ఇప్పుడు సాహితీ సభల్లో ఎక్కువగా యాభై పైబడినవాళ్లే కన్పిస్తున్నారు. విద్యార్థులు అసలు పాల్గొనడం లేదు. ఇది అభిలషణీయం కాదు. యువరచయితలు సభలు, సమావేశాలకు హాజరుకావాలి. సదస్సుల్లో పాల్గొనాలి. దానివల్ల వారి అవగాహన స్థాయి విస్తృతమవుతుంది.
2021/05/15 14:52:52
http://www.teluguvelugu.in/vyasalu_mukamuki.php?news_id=MTU0Ng==&subid=NQ==&menid=Mg==&authr_id=MTA3Ng==
mC4
పాకిస్థాన్ మరో సరికొత్త కుట్రకు తెరలేపినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తాజా సమాచారం. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను పాక్ 'రహస్యం'గా విడుదల చేసినట్టు ఐబీ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని తాజాగా అప్రమత్తం చేశాయి. భారత్‌లో ఉగ్రదాడులు నిర్వహించేందుకే ఆయనను రహస్యంగా విడిచిపెట్టారని, రాజస్థాన్ సమీపంలోని ఇండో-పాక్ సరిహద్దు వద్ద అదనపు బలగాలను సైతం పాక్ మోహరించిందని ఆ వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఐబీకి చెందిన ఇద్దరు అధికారుల తాజా సమాచారం ప్రకారం, జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేసినందుకు ప్రతీకారంగా రాబోయే రోజుల్లో సియల్‌కోట్-జమ్మూ, రాజస్థాన్ సెక్టార్లలో 'భారీ దాడి'కి పాకిస్థాన్‌ ముమ్మర వ్యూహరచన చేస్తోంది. ఈ పథకంలో భాగంగా రాజస్థాన్ సరిహద్దుల సమీపంలో పాకిస్థాన్ అదనపు బలగాల మోహరింపును ప్రారంభించింది. జమ్మూకశ్మీర్‌లో ఇండియా చర్యలకు ప్రతిగా 'పూర్తిస్థాయిలో దీటైన జవాబు' ఇస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత శుక్రవారం హెచ్చరించడం, కశ్మీరీ సోదరుల కోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమేనంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా దీనికి ముందు హెచ్చరించిన నేపథ్యంలో మసూద్ అజహర్ రహస్యంగా విడుదల చేసినట్టు ఐబీ వర్గాలు చెబుతున్నాయి.
2020/02/25 07:05:10
http://nijam.org/accounts/article/5215/view
mC4
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి వ్యాపారం సంచ‌ల‌నంగా మారింది.. పోలీసులు గంజాయి వ్యాపారాన్ని అరిక‌ట్టాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా మాఫీయా మాత్రం కొత్త కొత్త పంథాలో అక్ర‌మంగా వ్యాపారం చేస్తూ దానిని త‌ర‌లిస్తూనే ఉన్నారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు డ్ర‌గ్స్ లింకులు ఇప్పుడు తెర‌పైకి వ‌స్తూనే ఉన్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల‌ సీఎంలు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. తాజాగా ప్రకాశం జిల్లాలో గంజాయి కలకలం చెలరేగింది. ఎస్ఈబీ అధికారుల దాడుల్లో షాకింగ్ దృశ్యం వెలుగుచూసింది. పత్తి చేను మాటున గుట్టుగా చేస్తున్న గంజాయి సాగు వ్యవహారం వెలుగుచూసింది. ఊహించని విధంగా పత్తి చేలో గంజాయి సాగు స్థానికులను షాక్‌కు గురిచేసింది. గంజాయి సాగు చేస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులకు పక్కా సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. చెంచమ్మ అనే మహిళ గ్రామ శివారుల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. బేస్తవారిపేట మండలంలోని చెన్నుపల్లికి చెందిన లక్కమనేని చెంచమ్మ అనే మహిళా రైతు తన పొలంలో పత్తి సాగు చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఎవరూ గుర్తించకుండా ఉండేలా అందులో… అక్కడక్కడ గంజాయి మొక్కలు కూడా నాటారు. విశ్వసనీయ వర్గాల నుంచి.. సమాచారం రావడంతో ఎస్ఈబీ అధికారులు గురువారం దాడి చేశారు. చెంచమ్మ పొలంలో నాటిన 310 గంజాయి మొక్కలను గుర్తించి పీకి వేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆమెకు ఎవరెవరితో లింకులు ఉన్నాయో కూపీ లాగుతున్నారు. అసలు ఇలా గంజాయి సాగు చెయ్యమని ఎవరు చెప్పారు. గతంలో ఎన్నిసార్లు ఇలా చేశారు అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు. సాగు చేసిన గంజాయిని ఎవరికి సప్లై చేస్తున్నారనే విషయంపై ఫోకప్ పెట్టారు. గంజాయి. సాగు నేరమని.. ఒకవేళ ఎవరైనా సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని సెబ్ అధికారులు హెచ్చరించారు.
2021-11-29T05:39:30Z
https://mundadugu.com/?p=24189
OSCAR-2201
ప్రజల హృదయాల్లో నిలిచిన మహనీయుడు | YSR Congress Party హోం » Others » ప్రజల హృదయాల్లో నిలిచిన మహనీయుడు ప్రజల హృదయాల్లో నిలిచిన మహనీయుడు 02 Sep 2017 6:25 PM కమలాపురం అర్బన్‌ః ప్రజల హృదయాల్లో నిలిచిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌. రాజశేఖర్‌రెడ్డి అని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక అనాధ ఛాత్రాలయంలో వైయస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ఎన్‌.సి.పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైయస్సార్‌ 8వ వర్థంతి వేడుకల్లో ఆయన పాల్గోని వైయస్సార్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వైయస్సార్‌ వర్థంతి సందర్బంగా ప్రతి ఏడాది పుల్లారెడ్డి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. వైయస్సార్‌ ప్రజల మనిషిగా చిరస్మరనీయంగా గుండెల్లో నిలిచాడన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్‌ , రైతు రుణమాఫి, ఉచిత విద్యుత్‌ తదితర పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోనేలా పాలన సాగించారన్నారు. వైయస్సార్‌ లాంటి స్వర్ణయుగం రావాలంటే జగన్‌ సీఎం కావాలన్నారు. టీడీపీ నాయకులు డబ్బులు నీరులా ఖర్చు పెట్టి గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారని అది వారి భ్రమ మాత్రమే అన్నారు. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను సీఎం చేస్తారని ఆకాంక్షించారు. అనంతరం బాలురకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ ఉత్తమారెడ్డి, రాజుపాలెం సుబ్బారెడ్డి,సీఎస్‌. నారాయణరెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, సుమీత్రారాజశేఖర్‌రెడ్డి, మారుజొళ్ళ శ్రీనివాసరెడ్డి, సుదా కొండారెడ్డి, పి. వి. క్రిష్ణారెడ్డి, మునిరెడ్డి, ఆర్‌విఎన్‌ఆర్, అల్లె రాజారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి,రమణారెడ్డి, జెట్టి నగేష్, స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే ఈనెల 4 తేదిన జరిగే కమలాపురం నియోజక వర్గ స్థాయి నవరత్నాల ప్లీనరి సభ స్థలాన్ని శనివారం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుంటూరు ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి దిశ నిర్థేశం చేయనున్నట్లు తెలిపారు, నియోజక వర్గంలోని సికేదిన్నే, చెన్నూరు, విన్‌పల్లె, పెండ్లిమర్రి, కమలాపురం మండలాలకు చెందిన బూత్, గ్రామ పంచాయతీల కమీటి కన్వీనర్లు, కార్యవర్గ సభ్యుల పాల్గోంటారన్నారు. తూర్పుపల్లె(రైల్వేకోడూరు అర్బన్‌): మండలంలోని అనంతరాజంపేట పంచాయితీలోని తూర్పుపల్లె గ్రామంలో పంజం వేణుగోపాల్‌రెడ్డి, ఆకేపాటి రంగారెడ్డిల ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైయస్సార్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం ప్రజలకు తీరనిలోటని తెలిపారు. ఆయన సంక్షేమపాలన నేటికీ ప్రజల్లో గుర్తిండిపోయిందని అన్నారు. వైయస్‌ ఆశయసాధనకు కృషి చేద్దాం బద్వేలు అర్బన్‌ : పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపన పడే మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దామని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ జి.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్థంతి సందర్భంగా శనివారం స్థానిక బైపాస్‌రోడ్డులోని, ఎన్జీవో కాలనీ వద్ద ఉన్న వైయస్‌ఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సుమిత్రానగర్‌లోని షాలోమ్‌ అనాథ శరణాలయంలో చిన్నారులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. వైఎస్‌ హయాంలో అనేక సంక్షేమ పధకాలు అమలుపులివెందుల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వైయస్సార్‌ రైల్వేకోడూరు :దివంగతనేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని చరిత్రలో నిలిచి పోయారని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. దివంగనేత వైయస్సార్‌ 8వ వర్ధంతి వేడుకల్లో భాగంగా రైల్వేకోడూరు పట్టణంలోని వైయస్సార్‌ సీపీ కార్యాలయంలో శనివారం శ్రీ విజలయలక్ష్మీ మినరల్‌ అండ్‌ ట్రేడింగ్‌ కంపెనీ ఆధ్వర్యంలో మేనేజర్‌ మురళీ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఫాస్టర్‌ రెవరెండ్‌ ఆనంద్‌ సురేష్‌ బాబు, పుష్పరాజ్‌ మరి కొందరితో కలిసి దివంగనేత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించిన ఆయన అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటు అన్నారు. ఆయన మరణం తర్వాత ఎన్నో పరిణామాలు సంభవించాయన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల గురించి అ«దైర్యపడొద్దని, రానున్నవి మన రోజులేనన్నారు. వైయస్సార్‌ గర్తుగా జగనన్నకు మనందరం తోడుగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలలో సత్తా చూపి అమరావతిలో పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. తొండూరు; దివంగత మహనేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం ఇనగలూరు బస్టాండు వద్ద ఉన్న వైయస్‌అర్‌ విగ్రహానికి స్థానిక వైయస్‌అర్‌ సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మైదుకూరు టౌన్‌ : మన నుంచి దూరమైనా ప్రతి మనిషి గుండెలో ఎల్లప్పుడూ చిరస్మరణీయుడుగా నిలచి ఉండేది ఒక దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి మాత్రమేనని వైయస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. దివంతగత నేత ప్రియతమ నాయకుడు వైయస్‌రాజశేఖర్‌రెడ్డి 8వవర్ధంతి వేడుకలను శనివారం నియోజకవర్గంలో వైయస్‌విగ్రహాలకు నివాళులర్పించారు.
2019/10/23 00:32:14
https://www.ysrcongress.com/others/ysr-peoples-leader-27117
mC4
అనిల్‌.. అప్పుల కుప్ప తగ్గనుంది - EENADU అనిల్‌.. అప్పుల కుప్ప తగ్గనుంది రూ.21,700 కోట్ల సమీకరణ రోడ్డు ప్రాజెక్టుల నుంచి రేడియో స్టేషన్ల దాకా విక్రయం అనిల్‌ అంబానీ అప్పులపై యుద్ధం ప్రకటించారు. ఏకంగా రూ.21,700 కోట్ల విలువైన ఆస్తులను తెగనమ్మి రుణాలను తగ్గించడానికి ప్రణాళిక రచిస్తున్నారు. గత 14 నెలల్లో ఇదే విధంగా ఆస్తులను అమ్మడం ద్వారా రూ.35,000 కోట్ల బకాయిలను కట్టినట్లు గురువారం ప్రకటించారు. * రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆధీనంలోని 9 రోడ్డు ప్రాజెక్టుల అమ్మకం ద్వారా రూ.9,000 కోట్లు దక్కించుకోవాలనుకుంటోంది. మార్చి 2020 కల్లా రుణ రహిత కంపెనీగా మారాలని భావిస్తోంది. * రిలయన్స్‌ క్యాపిటల్‌ తనకు చెందిన రేడియో యూనిట్‌ను అమ్మడం ద్వారా రూ.1,200 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. అదే విధంగా ఆర్థిక వ్యాపారంలోని వాటాలను అమ్మడం ద్వారా రూ.11,500 కోట్లను పొందాలనుకుంటోంది. ఇంకా భారీగానే.. గత 14 నెలల్లో రూ.35,000 కోట్ల అప్పులు తీర్చినా.. ఆ కుప్ప ఇంకా తగ్గలేదు. 4 గ్రూప్‌ కంపెనీలకు ఇంకా రూ.93,900 కోట్ల రుణాలున్నాయి. మొత్తమ్మీద ఆస్తులను అమ్మి అప్పులు తీర్చడం ద్వారా గ్రూప్‌ కంపెనీల ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అంబానీ విశ్వసిస్తున్నారు. కానీ ప్రతిపాదిత ఆస్తులను వేగంగా విక్రయించడం ఇక్కడ కీలకం. ఎందుకంటే 2017లో ఆర్‌కామ్‌ తన టెలికాం ఆస్తులను రిలయన్స్‌ జియోకు విక్రయించాలని ఒప్పందం చేసుకున్నా కార్యరూపం దాల్చలేకపోయింది. క్రెడిట్‌ రేటింగ్‌లు మెరుగవుతాయా? ఈ లావాదేవీల ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా మొత్తం మీద గ్రూప్‌ కంపెనీల రుణాలు తగ్గుతాయి. ఇది క్రెడిట్‌ రేటింగ్‌లు మెరుగయ్యేందుకు కొంత ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రిలయన్స్‌ క్యాపిటల్‌ రేటింగ్‌ను బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ తగ్గించడం పక్కనపెడితే.. కొన్ని లావాదేవీలపై చేసిన అభ్యంతరాలకు సరైన స్పందన లభించలేదని ప్రైస్‌వాటర్‌ హౌస్‌కూపర్స్‌ ఆ కంపెనీ ఆడిటర్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం. అయితే కంపెనీ మాత్రం సరిగ్గానే స్పందించామని చెప్పుకొచ్చింది. ఇక రిలయన్స్‌ పవర్‌పై ఇక్రా ఆరు స్థానాల వరకు రేటింగ్‌లో కోత వేసింది. ఇక రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు గత నెలలో ఇక్రా 'డి' రేటింగ్‌కు తగ్గించింది.మొత్తం మీద అప్పులు తగ్గించుకోవాలన్న అనిల్‌ వ్యూహాలు ఫలిస్తాయో లేదో కాలమే నిర్ణయించాల్సి ఉంది. రుణ పరిష్కారానికి బ్యాంకుల అంగీకారం రుణ పరిష్కార ప్రణాళిక నిమిత్తం తమకు రుణాలిచ్చిన 16 సంస్థలు ఇంటర్‌ క్రెడిటర్‌ ఒప్పంద (ఐసీఏ) పత్రాలపై సంతకాలు చేశాయని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా వెల్లడించింది. ప్రస్తుతం రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు దాదాపు రూ.5,900 కోట్ల మేర అప్పులున్నాయి. ఇప్పుడు ఈ రుణ పరిష్కారానికి 100% రుణ సంస్థలు అంగీకారం తెలిపాయని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా వెల్లడించింది. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియకు మొత్తం రుణ విలువలో 70 శాతం రుణమిచ్చిన సంస్థలు లేదంటే సంఖ్యాపరంగా 60 శాతం సంస్థలు ఇంటర్‌ క్రెడిటర్‌ ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ జూన్‌ 7న జారీ చేసిన సర్క్యులర్‌ చెబుతోంది. ఈ సర్క్యులర్‌ ప్రకారం రుణ గ్రహీత ఏదేని రుణ సంస్థకు చెల్లింపుల్లో విఫలమైతే, ఆ రోజు నుంచి 30 రోజుల్లోగా రుణ ఖాతాను ఇతర రుణ సంస్థలు సమీక్ష చేయాల్సి ఉంటుంది. దీనినే సమీక్షా కాలంగా వ్యవహరిస్తారు. ఈ సమీక్షా కాలంలో బ్యాంకులు రుణ పరిష్కార ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటాయి. ఇప్పటికే దిల్లీ-ఆగ్రా టోల్‌ రోడ్డును రూ.3,600 కోట్ల విలువకు కంపెనీ అమ్మకానికి పెట్టింది. ఈ ఒక్క లావాదేవీ వల్లే రుణ భారం సగం మేర తగ్గి రూ.2,300 కోట్లకు దిగివస్తుందని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా చెబుతోంది. మరోవైపు రిలయన్స్‌ సెంటర్‌ ప్రధాన కార్యాలయంలో 7 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కూడా విక్రయించే యోచనలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోట ప్రాజెక్టు నిమిత్తం తీసుకున్న రూ.2,340 కోట్ల రుణాన్ని యూఎస్‌ ఎగ్జిమ్‌ బ్యాంక్‌ పునర్‌వ్యవస్థీకరించిందని రిలయన్స్‌ పవర్‌ వెల్లడించింది. 2.65% వార్షిక వడ్డీ రేటుతో 2022 జూన్‌ వరకు రుణాన్ని విడతలవారీగా చెల్లించేందుకు వీలు కల్పించింది.
2019/10/17 03:58:58
https://www.eenadu.net/business/mainnews/2019/07/12/150699/
mC4
ఇవి మాడ్రిడ్ సమీపంలో కొన్ని సహజ కొలనులు | ప్రయాణ వార్తలు మాడ్రిడ్ సమీపంలో సహజ కొలనులు కార్మెన్ గిల్లెన్ | | స్పెయిన్ నగరాలు, మాడ్రిడ్ మా నుండి తీర నగరాలుకొన్నిసార్లు మనం నివసించే ప్రదేశాలకు దగ్గరగా లేదా సాపేక్షంగా దగ్గరగా ఉండడం ఎంత అదృష్టమో మనకు తెలియదు. మాడ్రిలేనియన్లకు ఆ అదృష్టం లేదు, కానీ వారికి వరుస ఉంది ఆనకట్టలు, చిత్తడి నేలలు మరియు సహజ కొలనులు మీరు కుటుంబం మరియు స్నేహితులతో ఆనందించగల నగరానికి చాలా దగ్గరగా మరియు వసంత from తువు నుండి స్పానిష్ రాజధానిని పిండే ఆ suff పిరి పీల్చుకునే వేడిని వదిలించుకోండి. మీరు మాడ్రిడ్ నుండి వచ్చినట్లయితే, ఖచ్చితంగా మీకు ఈ సహజ కొలనులు తెలుసు, కానీ మీరు ఇటీవల రాజధానికి వెళ్లినట్లయితే లేదా మీరు రాబోయే కొద్ది నెలల్లో దీన్ని చేయాలనుకుంటున్నారా మరియు ప్రకృతి యొక్క ఈ అద్భుతమైన మూలలు ఎక్కడ ఉన్నాయో మీకు ఇంకా తెలియదు, ఇక్కడ మేము మీకు తెలియజేస్తాము. తరువాత, మీరు కనుగొనగల మాడ్రిడ్ సమీపంలో ఉన్న కొన్ని సహజ కొలనులు ఏమిటో మేము మీకు చెప్తాము. రోజు యొక్క మీ రిఫ్రెష్ క్షణాన్ని కోల్పోకండి మరియు వాటిలో ఒకదానితో ఆపండి. వారు బాగా అమర్చారు మరియు చాలా మంచి వాతావరణం ఉంది. 1 రాస్కాఫ్రియా సహజ కొలనులు 2 Cercedilla సహజ కొలనులు 3 శాన్ జువాన్ యొక్క చిత్తడి 4 రియోక్విసిల్లో నేచురల్ పూల్ రాస్కాఫ్రియా సహజ కొలనులు రాస్కాఫ్రియా యొక్క సహజ కొలనులు పౌలర్ వ్యాలీ. వారి జలాల కుమారుడు స్ఫటికాకార కానీ చాలా చల్లగాఅందువల్ల దాని పేరు, కాబట్టి ఎక్కువ కాలం వాటిలో మునిగిపోవడం దాదాపు అసాధ్యమైన పని. ప్రత్యేకంగా, ఈ స్థలంలో మేము మొత్తం కనుగొంటాము మూడు కొలనులు, లోజోయా నది ఛానల్‌లో ఉంది మరియు a ఆకుపచ్చ గడ్డి మైదానం యొక్క పెద్ద ప్రాంతం హాయిగా కూర్చోవడం లేదా వాటిపై పడుకోవడం. ఈ ప్రాంతం వినోదం మరియు కుటుంబం మరియు స్నేహితుల సంస్థను అనుమతిస్తుంది. ఇది ఇంటి అతిచిన్న ప్రాంతాలకు బాగా సిఫార్సు చేయబడిన ప్రాంతం మరియు మేము కూడా కనుగొనవచ్చు పట్టికలు, మరుగుదొడ్లు, డబ్బాలు ప్రతిదీ శుభ్రంగా మరియు సమానంగా ఉంచడానికి కియోస్క్‌లు... La ఎంట్రీ రాస్కాఫ్రియా యొక్క సహజ కొలనులకు పూర్తిగా ఉచితం మరియు ఉచితంవారి పార్కింగ్ కోసం మేము చెల్లించాల్సి ఉంటుంది, ఇది పూర్తి రోజుకు 5 యూరోలు ఖర్చు అవుతుంది. తన షెడ్యూల్ ఇది ఉదయం 9 నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది మరియు వేసవి నెలల్లో ప్రతి రోజు తెరిచి ఉంటుంది. Cercedilla సహజ కొలనులు సెర్సిడిల్లా యొక్క సహజ కొలనులు వేడి తాకినప్పుడు చల్లబరచడానికి మరొక మంచి ఎంపిక. మీరు మాడ్రిడ్ నుండి కాకపోతే, మీరు వాటిని కనుగొనగలరని తెలుసుకోవాలి ఫ్యూన్ఫ్రియా లోయ, పాత రోమన్ రహదారిలో మిగిలి ఉన్న కొన్ని అవశేషాల పక్కన ఉన్న సెర్సిడిల్లా మునిసిపల్ వ్యవధిలో. వారు ప్రసిద్ధి చెందారు లాస్ దేహసాస్ సహజ కొలనులు మరియు వెళ్ళింది 1978 లో సృష్టించబడింది పూర్తిగా సహజ జలాలతో. ప్రస్తుతం వారి మంచి స్థితి మరియు పరిరక్షణ కోసం క్లోరిన్‌తో చికిత్స చేయాలి. ఈ స్థలం కూడా ఉంది లాస్ బెర్సియాస్ అని పిలువబడే వినోద సముదాయం దీనిలో మేము అత్యవసర పరిస్థితుల కోసం బార్-పిక్నిక్ ప్రాంతం, పచ్చిక ప్రాంతాలు, స్నానపు గదులు, మారుతున్న గదులు మరియు ఒక వైద్యశాల కూడా కనుగొనవచ్చు. మునుపటి కేసుకు విరుద్ధంగా, నమోదు మీకు ఉంటే ఈ సహజ కొలనులో costeప్రత్యేకంగా, అవి వ్యాపార రోజులలో తలకి 5,50 యూరోలు మరియు వారాంతాలు మరియు సెలవు దినాలలో 6,50 యూరోలు. 14 ఏళ్లలోపు పిల్లలతో పాటు 65 ఏళ్లు పైబడిన వారు 3,50 యూరోలు మాత్రమే చెల్లించాలి. తన షెడ్యూల్ ఇది ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు ఉంటుంది మరియు అవి ఆగస్టు 31 వరకు తెరుచుకుంటాయి. శాన్ జువాన్ యొక్క చిత్తడి ఈ చిత్తడి చాలా ఉంది మాడ్రిడ్లో క్లాసిక్, స్పానిష్ నగరంలో వేసవిలో ఉన్న స్థానిక మరియు హోస్ట్. ఇది మాడ్రిడ్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది, శాన్ మార్టిన్ డి వాల్డెగ్లేసియాస్, ఎల్ టియంబ్లో, సెబ్రెరోస్ మరియు పెలేయోస్ డి లా ప్రెసా మధ్య మరియు మొత్తం ఉంది 14 కిలోమీటర్లు లోకి డైవ్. స్నానం చేయడం పూర్తిగా అనుమతించడమే కాక మీరు కొన్నింటిని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు వాటర్ స్పోర్ట్స్. అయినప్పటికీ, మీకు ఆందోళన కలిగించేది ఏమిటంటే, ఈ ప్రాంతాలు స్పష్టంగా స్నానపు ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదు (ఎందుకంటే మీరు మైనర్లతో కలిసి వెళతారు) మీరు ఆందోళన చెందకూడదు, ఎందుకంటే అవి స్పష్టంగా వేరు చేయబడతాయి. చిత్తడినేలలు చేరే ప్రాంతాలు ఉన్నందున మీరు చిన్న పిల్లలతో ప్రత్యేక శ్రద్ధ వహించాలి 70 మీటర్ల లోతు వరకు. టవల్ మరియు ఇతర బాత్రూమ్ పరికరాలతో ఉండటానికి ఇది చాలా తక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉంది, కాబట్టి మీరు హాటెస్ట్ రోజులలో ముందుగా వెళ్లాలని మేము సిఫార్సు చేస్తున్నాము, ఎందుకంటే ఇది నిండి ఉంటుంది మరియు మీకు స్థలం దొరకకపోవచ్చు. అదనంగా, మరికొన్ని రిమోట్ కోవ్స్‌లో మీరు ఆనందించవచ్చు న్యూడిస్ట్ జోన్. రియోక్విసిల్లో నేచురల్ పూల్ పేరు ఉన్నప్పటికీ, ఈ సహజ కొలనులో నీరు మరియు చాలా ఉన్నాయి ... ఇది ప్రత్యేకంగా ఉంది బ్యూట్రాగో డి లోజోయా y ఎస్ మాడ్రిడ్‌లో అతిపెద్దది. ఇది రియోక్విసిల్లో పేరును అందుకుంటుంది ఎందుకంటే అదే పేరును కలిగి ఉన్న జలాశయం నుండి నీటిని అందుకుంటుంది. Un చల్లని నీరు చుట్టూ నుండి 4.500 చదరపు మీటర్లు మరియు క్లోరిన్‌తో చికిత్స చేస్తారు, కానీ అందంగా శుభ్రంగా మరియు క్రిస్టల్ క్లియర్. ఇది మనం కనుగొనగలిగే పూర్తి కొలనులలో ఒకటి, ఎందుకంటే దీనికి ఒక ఆవరణ ఉంది, దీనిలో మనం ఆనందించవచ్చు విశ్రాంతి మరియు పిక్నిక్, విశ్రాంతి గదులు, మారుతున్న గదులు, బీచ్ బార్, ఫుట్‌సల్ కోర్టు మరియు ఒకటి కూడా బాస్కెట్బాల్. మేము పిల్లల ఆటల పరిమిత ప్రాంతాన్ని కూడా కలిగి ఉండవచ్చు. దీని సామర్థ్యం సుమారు 2.000 మంది కాబట్టి ఇది చాలా మందికి వసతి కల్పిస్తుంది. తేదీ ప్రారంభ: జూన్ 25 నుండి ఆగస్టు 28 వరకు స్థానం సమావేశ స్థానం: మాడ్రిడ్-ఇరాన్ రోడ్, కిమీ 74 సమయపట్టిక ప్రారంభ గంటలు: సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:30 నుండి రాత్రి 20:30 వరకు. శని, ఆదివారాలు మరియు సెలవులు ఉదయం 11:00 నుండి రాత్రి 21:00 వరకు వారు మూసివేస్తారు సోమవారం సెలవుల్లో కాదు మరియు సోమవారం సెలవుల తర్వాత మంగళవారం. ది టిక్కెట్లు పిల్లలకు 2 యూరోలు మరియు పెద్దలకు వారపు రోజులలో 3 యూరోలు మరియు వారాంతాల్లో 3,50 యూరోలు. వీటిలో ఒకదానికి హాజరుకావద్దని మీకు ఇక సాకులు ఉండవు మాడ్రిడ్‌లోని సహజ కొలనులు యాదృచ్ఛికంగా ... అవి బీచ్‌లు కాదు, వేడి కోసం, అవి ఉన్నట్లు! మేము ప్రస్తావించని మాడ్రిడ్‌లోని ఏదైనా సహజ ఈత కొలనులు మీకు తెలుసా?
2021/07/29 18:34:35
https://www.actualidadviajes.com/te/%E0%B0%B8%E0%B0%B9%E0%B0%9C-%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D/
mC4
నాగశౌర్యకు 'నర్తనశాల' షాక్ లు! Home > Cinema > నాగశౌర్యకు 'నర్తనశాల' షాక్ లు! Telugu Gateway4 Sep 2018 4:42 AM GMT నాగశౌర్య 'ఛలో' సినిమాతో ట్రాక్ లో పడ్డాడు. కణం కూడా ఓకే అన్పించింది. కానీ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన తాజా సినిమా 'నర్తనశాల' నాగశౌర్యకు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. నర్తనశాల సినిమాకు ముందు చాలా మంది నిర్మాతలు కొత్త కథలతో నాగశౌర్యను సంప్రదించారు. అయితే ఏది అయినా కూడా నర్తనశాల సినిమా తర్వాతే మాట్లాడదాం అంటూ వారందరిని వెనక్కి పంపించేశారు. దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం నాగశౌర్య రెమ్యునరేషన్ కోటి నుంచి కోటిన్నర మధ్య ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నర్తనశాల తర్వాత తాను ఐదు కోట్ల రూపాయల క్లబ్ లో చేరతానని భావించిన నాగశౌర్య తనకు వద్దకు వచ్చిన కొత్త ప్రతిపాదనలను అంగీకరించలేదు. అవి ఒప్పుకుని అడ్వాన్స్ లు తీసుకుని ఉన్నా..నర్తనశాల పలితంతో సంబంధం లేకుండా ఈ హీరోతో సినిమాలు చేయాల్సి వచ్చేది నిర్మాతలు. కానీ అందివచ్చిన అవకాశాలను కాలదన్నుకున్నారు ఈ కుర్ర హీరో. కానీ నర్తనశాల రషెస్ చూసిన తర్వాత నాగశౌర్యకు అసలు విషయం అర్థం అయింది. అందుకే అంతకు ముందు తన వద్దకు వచ్చిన నిర్మాతలకు కబురు పంపారు. ఇంత కాలం వద్దని ఇప్పుడు తనంతట తానుగా ఎందుకు కబురు చేస్తున్నారో అన్న అనుమానం ఆ నిర్మాతలకూ వచ్చింది. నర్తనశాల విడుదల అయిన రోజే అడ్వాన్స్ లు ఇస్తాం..ఇప్పుడు మంచి రోజులు లేవని తప్పించుకున్నారు. కానీ 'నర్తనశాల' సినిమా షాక్ ఇచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఇది డిజాస్టర్ గా నిలిచింది. ఛలో సినిమాతో వచ్చిన ఇమేజ్ కాస్తా ఈ సినిమాతో ఫట్ మని పోయింది. వచ్చిన సినిమాలు అంగీకరించకుండా అతి విశ్వాసంతో అన్ని రకాలుగా దెబ్బతినాల్సి వచ్చిందని ఇప్పుడు నాగౌశర్య లబోదిబోమనాల్సి వస్తోంది. మళ్ళీ సొంత బ్యానర్ లో చేసి..ఓ హిట్ కొట్టే వరకూ కొత్త నిర్మాత ఎవరైనా వస్తారో లేదో వేచిచూడాల్సిందే.
2021/07/25 09:11:03
https://telugugateway.com/2018/09/major-setback-for-naga-shourya/
mC4
ఘోర విషాదం: రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య, నలుగురు పిల్లలతోపాటు భార్య, భర్త మృతి | Andhra Pradesh: Family of six commits suicide in Prakasam district - Telugu Oneindia ఘోర విషాదం: రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య, నలుగురు పిల్లలతోపాటు భార్య, భర్త మృతి ప్రకాశం: జిల్లాలోని ఉలవపాడు రైల్వేస్టేషన్‌లో ఆదివారం రాత్రి ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో పాటు భార్య, భర్త మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన పాశం సునీల్‌ (28)కు ప్రకాశం జిల్లా కందుకూరు నాంచారమ్మ కాలనీకి చెందిన రమ(24)తో వివాహమైంది. వీరు కడప జిల్లా బద్వేలు గాంధీనగర్‌ ఎస్టీ కాలనీలో నివాసం ఉంటూ మిక్సీ, గ్రైండర్లు వాయిదాల పద్ధతిపై ఇచ్చే వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఉషా (5), మూడేళ్ల వయసున్న కవల పిల్లలు కళ్యాణ్, కళ్యాణి, 8 నెలల వయసున్న బాబు ఉన్నారు. మే 9వ తేదీన వీరంతా కందుకూరు కృష్ణబలిజపాలెంలో బంధువుల వివాహానికి వచ్చారు. అక్కడ భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. బద్వేలుకు తిరుగు ప్రయాణమయ్యేందుకు వీరు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉలవపాడు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. రాత్రి 8.05గంటల సమయంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ ఉలవపాటు స్టేషన్‌కు చేరుకోగానే వీరు ఒక్కసారిగా రైల్వే ట్రాక్‌ మీదకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ప్లాట్‌ఫారానికి ఓ వైపు చివరన వీరు కూర్చున్నారని, ఇది ప్రమాద ఘటన కాదని.. ఆత్మహత్యేనని స్టేషన్‌మాస్టర్‌ తెలిపారు. ఆత్మహత్య కారణంగా రైలును 20నిమిషాలపాటు నిలిపివేశారు. కందుకూరు డీఎస్పీ ప్రకాశ్‌రావు, ఆర్పీఎఫ్‌ సీఐ అనురాగ్‌ కుమార్‌ సంఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని Prakasam వార్తలుView All చీరాల ఎమ్మెల్యే ఆమంచి కీలక వ్యాఖ్యలు, రంగంలోకి చంద్రబాబు: ఆ తర్వాత నిర్ణయం Prakasam rail family suicide ప్రకాశం కుటుంబం ఆత్మహత్య In a horrific incident, a family of six committed suicide by jumping in front of Sangamithra Express train at Ulavapadu railway station in Prakasam district on late Sunday evening.
2019/03/19 18:50:53
https://telugu.oneindia.com/news/andhra-pradesh/andhra-pradesh-family-six-commits-suicide-prakasam-district-227348.html
mC4
రాజంపేటలో జగన్ ఫార్ములా ఇదే..? Mon Jun 27 2022 05:40:17 GMT+0000 (Coordinated Universal Time) Home → ఎడిటర్స్ ఛాయిస్ → రాజంపేటలో జగన్ ఫార్ములా ఇదే..? By Sandeep24 Jan 2019 3:30 AM GMT ఈ ఎన్నికలను అత్యంత కీలకమైనవిగా భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో జరిగిన తప్పులు ఈ ఎన్నికల్లో చేయొద్దనుకుంటున్నారు. అందుకే ఎటువంటి మొహమాటాలు లేకుండా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. పక్కా వ్యూహంతో అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఒక్క అభ్యర్థిని ఫైనల్ చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికల విషయంలోనూ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బలమైన నాయకులను, ఎటువంటి పేచీ లేకుండా సీట్లు కేటాయించే పరిస్థితి ఉంటేనే పార్టీలో చేర్చుకుంటున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డిని వైసీపీ గూటిలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. అర్థికంగా బలంగా ఉండటంతో పాటు ప్రజల్లోనూ పట్టున్న నేత. అందుకే ఆయనను వైసీపీలో ఆహ్వానించారు. అయితే, ఆయనకు రాజంపేట సీటు ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకరిని ఎంపీగా పంపించాలని… జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని మల్లికార్జున్ రెడ్డి ప్రకటించారు. అయితే, ఆయనకు తన సిట్టింగ్ స్థానమైన రాజంపేట అసెంబ్లీ టిక్కెట్ దక్కుతుందని భావిస్తున్నారు. మల్లికార్జున్ రెడ్డి లేదా ఆయన సోదరుడు రఘునాథరెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్నారు. అయితే, గత ఎన్నికల్లో అక్కడి నుంచి వైసీపీ తరపున పోటీచేసిన ఆకేపటా అమర్ నాథ్ రెడ్డి మళ్లీ బరిలో ఉండాలనుకుంటున్నారు. ఆయన ఓడినా నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. మొదటి నుంచీ ఆయన జగన్ వెంటే ఉన్నారు. దీంతో అమర్ నాథ్ రెడ్డిని జగన్ కాదనే అవకాశం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో మేడా సోదరుల్లో ఒకరిని లేదా అమర్ నాథ్ రెడ్డిని రాజంపేట లోక్ సభ అభ్యర్థిగా నిలబెడతారంటున్నారు. గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధించారు. తంబళ్లపల్లి బరిలో మిథున్..? జగన్ కి సన్నిహితుడైన మిథున్ రెడ్డిని అసెంబ్లీ బరిలో నిలపాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజంపేట పార్లమెంటు పరిధిలోని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నుంచి ఆయనను పోటీలో నిలిపే అవకాశం ఉందంటున్నారు. అక్కడ కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఓడిపోయాక పార్టీలో క్రియాశీలంగా లేరు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబమే అక్కడి బాధ్యతలూ చూస్తోంది. మిథున్ రెడ్డి బాబాయ్ ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. దీంతో మిథున్ రెడ్డిని తంబళ్లపల్లి నుంచి బరిలో నిలిపే అవకాశం ఉందంటున్నారు. అలా చేసి అమర్ నాథ్ రెడ్డి, మేడా సోదరుల్లో ఒకరికి రాజంపేట ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఇవ్వాలనేది జగన్ వ్యూహమని తెలుస్తోంది. ద్వారకానాథ్ రెడ్డికి చిత్తూరు జిల్లాలోనే మరో స్థానం ఇవ్వడమో లేదా ఇతర హామీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి రాజంపేటలో బలమైన నేతను చేర్చుకోవడం ద్వారా పట్టు పెంచుకోవడంతో పాటు పార్టీని నమ్ముకున్న వారిని పక్కనపెట్టకుండా జగన్ ఈ వ్యూహం రచించారని తెలుస్తోంది.
2022/06/27 05:40:17
https://www.telugupost.com/editors-choice/jagan-formula-in-rajampeta-107159/
mC4
లోక్‌సభలో మాట్లాడుతుండగా.. ప్రధానికి షాకింగ్ న్యూస్‌ | union budget 2018| chandrababu naidu| narendra modi| telugu desam party| ap mps| ap special status| andhra pradesh| 2019 general elections| mps protest| modi wife| yashoda ben| Chittorgar ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ.. గత కొద్దిరోజులుగా ఎంపీలు చేస్తోన్న నిరసనలపై ప్రధాని స్పందించారు. సభా మర్యాదలను పాటించాలని.. హుందాగా వ్యవహరించాలని ప్రధాని మోడీ ఏపీ ఎంపీలపై అసహనం వ్యక్తం చేస్తూ.. సుధీర్ఘంగా ప్రసంగించారు. సరిగ్గా ఈ సమయంలో ఆయన చెవిన ఒక వార్తను వేశారు అధికారులు. ప్రధాని భార్య యశోదాబెన్ ప్రయాణిస్తోన్న కారుకు ప్రమాదం జరిగిందనేది ఆ వార్త సారాంశం. కోటాలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని.. రాజస్థాన్ నుంచి గుజరాత్ తిరిగి వస్తుండగా.. కోటా-చిత్తోర్‌ఘర్ జాతీయ రహదారిపై ఆమె కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వగా.. కారులో ప్రయాణిస్తోన్న ఒక వ్యక్తి స్పాట్‌లోనే మరణించాడు.. యశోదాబెన్‌ తలకు బలమైన గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది.. ఆమెను కారు నుంచి బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యశోదా ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అయితే షాక్‌లో ఉన్నారని.. వైద్యులు తెలిపారు.
2018/10/17 17:15:13
http://www.teluguone.com/news/content/union-budget-2018-39-80122.html
mC4
ఆలూ కా హల్వా : హోళీ స్పెషల్ | Aloo Ka Halwa: Holi Special - Telugu BoldSky ఆలూ కా హల్వా : హోళీ స్పెషల్ | Published: Friday, March 14, 2014, 17:45 [IST] ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట చేర్చారా అన్నంత ఆందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జరిపుకొనే హోళీ అంటే చిన్నా, పెద్దా అందరికీ ప్రియమే...! వయస్సుతో భేదం, ఆడ, మగా అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. మరి ఇటువంటి హోళీ రోజును కలర్ ఫుల్స్ స్వీట్ తోడైతే ఆ ఆనందాలకు అడ్డు ఏమి..వచ్చిన బందువులతో హోళీ రంగు కేళీ..జయహోళీ అవుతుంది. పొట్లాలలో నిండి రంగులపొడితో బకెట్ల కొద్దీ రంగు నీళ్ళతో గడప వరకూ నిలబడింది హోలీ! ఈ ఆనంద హోళీ వేళ ఇంట్లో స్వీట్ వండకపోతే ఎలా చెప్పండి అందుకే మీకోసం ఒక సులభమైనటువంటి చిటికెలో తయారుచేసే ఆలూ కా హల్వాను మీకు పరిచయం చేస్తున్నాం.. చాలా సింపుల్ గా చాలా త్వరగా రెడీ అవుతుంది. ఈ స్వీట్ రిసిపి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి... ఉడికించిన బంగళా దుంపలు: 8-9 పంచదార: 1/4cup బాదం: గుప్పెడు పిస్తా: 2-3(ముక్కలుగా విడగొట్టుకోవాలి) 1. ముందుగా ఉడికించిన బంగాళదుంపలకు పొట్టు తీసి మొత్తగా చిదిమి పెట్టుకోవాలి. 2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ వేడి చేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి. 3. ఇప్పుడు అందులో చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపను వేసి బాగా మిక్స్ చేయాలి. పాన్ కు అట్టుకోకుండా మిక్స్ చేయాలి. 4. కొద్దిసేపు అలాగే మిక్స్ చేస్తుండాలి. మీకు నెయ్యి తక్కువగా అనిపిస్తే కొద్దిగా జోడించుకోవచ్చు. 5. ఇప్పుడు అందులో పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి. పంచదార పూర్తిగా కరిగే వరకూ మిక్స్ చేయాలి. 6. పంచదార కరిగిపోయి, బంగాళదుంపతో బాగా మిక్స్ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, హల్వాన్ ప్లేట్లోనికి తీసుకొని, దాని మీద బాదం, పిస్తా, గార్నిష్ చేసి హోళీ రోజున సర్వ్ చేయవచ్చు. Read more about: potato sugar almonds pista ghee బంగాళదుంప పంచదార నెయ్యి బాదం పిస్తా Aloo Ka Halwa: Holi Special The mashed potatoes are cooked with loads of ghee and the authentic taste of nuts in this halwa can make you salivate!
2021/12/03 16:08:28
https://telugu.boldsky.com/recipes/snacks/aloo-ka-halwa-holi-special-007948.html
mC4
అత్యాచార భాదితురాలిని రేప్ చేసిన పోలీసులు ఒక వైపు 'దామిని' (డిల్లీ బాదితురాలికి, ఆందోళనచేస్తున్న యువత పెట్టుకొన్న పేరు.) సామూహిక అత్యాచారం పై డిల్లీ నగరం అట్టుడికిపోతున్న ఈ తరుణంలో అంతకంటే హీనాతిహీనమయిన సంఘటనలు ఒక్కొకటిగా నిత్యం వెలుగులోకి వస్తూనేఉన్నాయి. ఒక కుటుంబం తనకు అడిగినప్పుడు ఆహారం ఈయనందుకు పగబట్టి, ఇంట్లో అక్కపక్కలోనిద్రిస్తున్న పాపం,పుణ్యం తెలియని ఐదు సం.ల పసిపిల్లని ఒక క్రూర మగమృగం ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేయగా, మన ఊరి పెద్దాయనే అని నమ్మి స్కూటరు ఎక్కి ఇంటికి జేరుకోవలనుకొన్న ఒక 7వ క్లాసు చదివే విద్యార్దిని ఘోరంగా బలత్కారింపబడింది. మణిపూర్ రాష్ట్రంలో అందరి ముందూ ఒక అధికారి సినిమా నటితో అసభ్యంగా ప్రవర్తించి రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చెడు. మదమెక్కిన మగాళ్ళు ఇలాగ ప్రవర్తిస్తుంటే, అటువంటి వారిని కటినంగా శిక్షించాల్సిన మన రక్షకబటులు స్వయంగా ఆ నేరానికి పాల్పడుతూ ఇక ప్రజలు ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలీని పరిస్తితిని కల్పిస్తున్నారు. కంచే చేను మేసినట్లు గా కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర సంఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. గత నెల నవంబరులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక యువతిని కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేసారు. తీవ్ర మానసిక శారీరిక క్షోభ అనుభవిస్తున్న ఆమె కుటుంబం దైర్యంచేసి అంబేద్కర్ నగర్ లో ఉన్న పోలీసుస్టేషనులో పిర్యాదు చేసారు. అయితే, అక్కడా కొన్ని మగ మృగాలున్నాయని ఆమెకి, ఆమె కుటుంభ సభ్య్యులకీ తెలియదు పాపం. ఒకవేళ, తెలిసుంటే అసలు పిర్యాదే చేసిఉండేవారు కాదేమో. స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ మాన్ సింగ్ దృష్టి ఆమెపై పడింది. కొన్ని రోజులు స్టేషన్ చుట్టూ ఆమెను తిపించుకోన్నాక, "నీకేసును ఫజియబాదులో ఉన్న డి.ఐ.జి.గారికి చెప్పుకొన్నట్లయితే దోషులకు వెంటనే శిక్షపడేలా చేయోచ్చు" అని పోలీసు ఇన్స్పెక్టర్ మాన్ సింగ్ చెప్పినప్పుడు అతనిని అమాయకంగా నమ్మిన ఆ యువతి అతని పోలీస్ జీప్ ఎక్కింది. ఆమెను ఫజియాబాద్ కు బదులు స్థానిక హోటల్ కి తీసుకువెళ్లి ఆమెను బలాత్కారం చేసాడు. అతనితో బాటు వచ్చిన అక్బరాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్-చార్జ్ ఎ.కె. ఉపాద్యాయ్ కూడా ఆమెపై అత్యాచారం చేసాడు. తనను కాపాడవలసిన ఇద్దరు రక్షక భటుల చేతుల్లోనే మరోమారు తానూ అత్యాచారానికి గురవడం ఆ యువతికి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. అయితే, ఆఖరు ప్రయత్నంగా ఎలాగో వీలుచూసుకొని అదే ఊరులో ఉన్న తన స్నేహితురాలికి తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా తన పరిస్తితి తెలియజేస్తూ కాపాడవలసినదిగా మెసేజ్ పంపగలిగింది. అది అందుకొన్న ఆమె స్నేహితురాలు వెంటనే పోలీసు ఆఫీసరు (యస్.యస్.పి.) డి.యస్. యాదవ్ ను అప్రమత్తం చేయగానే, ఆయన తన సిబ్బందిని తీసుకొని ఆ యువతిపై అత్యాచారం జరుగుతున్నహోటల్ కి చేరుకొని, ఇంకా తమ మధనఖండాని కొనసాగిస్తున్న తన ఇద్దరు పోలీసు ఆఫీసరులను పట్టుకొన్నారు. అయితే, ఆ యువతి అప్పటికి పోలీసు కబంధ హస్తాలలోంచి బయట పడగలిగింది. గానీ, తనపై అత్యాచారం చేసిన ఇద్దరు పోలీసు ఆఫీసరులకు శిక్ష పడేలా మాత్రం చేయలేకపోయింది. నేరస్తులిద్దరూ పోలీసు శాఖకే చెందినవారయి ఉండటమే దానికి కారణం. ఆమె ఇప్పుడు ఇక ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలియక ఏకంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కే నేరుగా ఒక లేఖ వ్రాసి తనగోడు వెళ్ళబోసుకోంది. అయితే, ముఖ్యమంత్రి ఇంకా స్పందిచేడా లేదా అనేది ఇంకా తెలియలేదు. ఇటువంటి దయనీయ పరిస్తితుల్లోకి నెట్టిన కిరాతుకులను నిందించాలో లేక తనను కాపాడవలసిన వారే కభళించిన రక్షకభటులని శిక్షించాలని అడగాలో ఆమెకి తెలియట్లేదు. డిల్లీలో జరిగిన అన్యాయాన్ని వేలదిగొంతులు ఖండిస్తూ దోషులకు ఉరిశిక్ష వేయవలసిందే అని ఉద్యమిస్తుండగా, మరోపక్క ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ అబల ఒంటరిపోరాటం చేస్తోందిప్పుడు. ఆమెకి మద్దతుగా ఒక్క గొంతుకూడా ఎందుకు పలకట్లేదో మరితెలియదు. ఎవరి మద్దతూ దొరకని అటువంటి వారికి న్యాయం జరగుతుందని అనుకోలేము. ఎందుకంటే, కుల రాజకీయాలు చేయడంలో మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన ఉత్తరప్రదేశ్ లో 'మనోడయితే' ఇక ఏ నిబందనలూ అతనిని ఏమి చేయలేవు. కొసమెరుపు ఏమిటంటే నిన్న రాత్రి మన మంత్రివర్యులు బొత్స సత్యనారాయణగారు అసలు "ఆడవాళ్ళూ ఎప్పుడు ఇంట్లో ఉండాలో ఎప్పుడు వీధులోకి రావచ్చునో తెలుసుకోకపోతే ఎలాగా" అని అసహనం వ్యక్తం చేసారు. అంతేగాకుండా "స్వాతంత్రం వచ్చిందకదాని అర్ధరాత్రీ అపరాత్రీ చూడకుండా ఆడవాళ్ళూ వీధులోకి వస్తే మరిలాగే ఉంటుంది పరిస్తితి" అని కూడా ఉద్బోదించారు. అయినా, జరిగినది "చిన్నసంఘటనే" అయినప్పటికీ తమ పార్టీ నేత స్వయంగా, అర్ధరాత్రి అనికూడా చూడకుండా వీధుల్లోకివచ్చి ఉద్యమం చేస్తున్న విద్యార్దులతో మాట్లాడటం అంటే గొప్పవిషయమే కదా అని ప్రజలని ప్రస్నించేరు ఆయన. ఇటువంటి నేతలు, పోలీసు వ్యవస్థా మనకున్నపుడు మనం గర్వపడక ఆందోళనలు చేయడం అవివేకం కాదా? తెలంగాణాలో 'సూపర్ పవర్'గా కెసిఆర్ ప్రయత్నాలు? Publish Date:Dec 24, 2012 ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా విషయంఫై అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఆధారంగా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుపోవచ్చని భావిస్తున్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్ర శేఖర రావు ఇదే అదనుగా కాంగ్రెస్ తో పాటు, టిడిపి, జగన్ పార్టీలను ఏదో రకంగా ఇబ్బంది పెట్టి తెలంగాణాలో సూపర్ పవర్ గా ఎదగాలని పధక రచన చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సమావేశాన్ని ఆసరాగా చేసుకొని మిగిలిన పార్టీలను రాజకీయంగా దెబ్బ తీసి, తెలంగాణాలో ఏకైక ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ ను నిలపాలని కూడా కెసిఆర్ ఆలోచన చేస్తున్నారు. అలాగే, తెలంగాణా విషయంలో కాంగ్రెస్ ఇప్పట్లో ఓ నిర్ణయానికి రాలేదని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంఫై ప్రజల్లో వ్యతిరేకత ఉందని,ఈ కారణాల వల్ల వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ తనకు ఎంత మాత్రం పోటీ కాదని భావిస్తున్న కెసిఆర్ ఇక టిడిపి, జగన్ పార్టీల పని పట్టాలని ఆలోచన చేస్తున్నారు. కొత్తగా ఎదుగుతున్న జగన్ పార్టీని, తెలంగాణాలో కాస్త బలంగా ఉండే టిడిపి ని ఈ ప్రాంతంలో నిలువరించగలిగితే, ఇక తనకు ఎదురు ఉండదని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు ఈ సమావేశంలో ఏమి చెప్పినా ఎదురు దాడి చేయాలని ఇప్పటికే ఆయన తన పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ తెలంగాణా ఇస్తుందని తెలంగాణా కాంగ్రెస్ నేతలే ఇవ్వలేకపోతున్న్డ దశలో వారంతా తన పార్టీలో ఎన్నికలనాటికి చేరే అవకాశం ఉందని కెసిఆర్ ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. ఈ చేరికలతో టిఆర్ఎస్ మరింత శక్తివంతం అవుతుందని కెసిఆర్ భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా, ఈ సమావేశంలో ఈ మూడు పార్టీలు అవలంభించే వైఖరిని అనుసరించే కెసిఆర్ తన రాజకీయ ఎత్తుగడలు వేయాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డిల్లీ గ్యాంగ్ రేప్: చితికిన బాదితురాలి జీవితం డిల్లీలో క్రిందటి ఆదివారం రాత్రి మెడికల్ విద్యార్ధినిపై జరిగిన అమానుషమయిన సామూహిక అత్యాచారంకు నిరసనగా డిల్లీలో విద్యార్దులు, యువత, ప్రజలు గత మూడు రోజులుగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి నిందితులపై కటినచర్యలు తీసుకొని వెంటనే భాదితురాలికి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసినదే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లతో విద్యార్దీ ప్రతినిదుల చర్చలు, ప్రభుత్వ హామీలు, విద్యార్డులపై పోలీసుల లాటీ చార్జీలు, బాష్ప వాయు ప్రయోగాలు మొదలయిన వార్తలు కూడా నిత్యం చూస్తూనే ఉన్నాము. ఇక, మరోపక్క బాధితురాలి పరిస్తితి ఇప్పటికీ చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె శరీరంలో ఉన్న చిన్న ప్రేగులకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు దానిని తొలగించేరు. మానవ శరీరంలో జీర్ణ ప్రక్రియని కొనసాగించే చిన్నప్రేగులు దాదాపు 21 అడుగుల పొడవు ఉంటాయి. డాక్టర్లు ఆమె చిన్న ప్రేగులలో కేవలం 3 అంగుళాలు పొడవు మినహా మిగిలిన దానిని మొత్తం ఆపరేషన్ చేసి తొలగించేయవలసి వచ్చింది. మనం రోజూ తీసుకొనే ఆహరం పూర్తిగా జీర్ణం కావాలంటే దాదాపు 21 అడుగుల పొడవు అవసరమే. అప్పుడు మాత్రమే, అక్కడ జీర్ణ ప్రక్రియ పూర్తయ్యి ఆహారం నుండి శరీరానికి అవసరమయిన శక్తిని ఉత్పత్తి చేసే వివిధ రకాలయిన ప్రోటీన్లు వగైరాలు ఈ ప్రక్రియలో విడదీయబడి చిన్నప్రేగుల గోడలద్వారా శరీరంలో అన్ని భాగాలకు చేర్చబడుతుంది. అయితే, ప్రస్తుతం బాదితురాలికి కేవలం 3 అంగుళాలు పొడవున్న చిన్న ప్రేగు మాత్రమే మిగిలి ఉంది. అందువల్ల, ఆమె ఇక ఏ రకమయిన ఘనాహారం లేదా ద్రవాహారం నోటి ద్వారా ఎన్నడూ తీసుకోలేదు. ఆమె జీవించి ఉండేందుకు సెలయిన్ లేదా అటువంటి వాటి మీదే కొన్ని సంవత్సరాలవరకు ఆదారపడక తప్పదు. ఒకవేళ ఆమె పొరపాటున నోటి ద్వారా ఏ రూపంగానయినా ఆహరం తీసుకొన్నా లోపల చిన్న ప్రేగులు లేవు గనుక, వాటిని శరీరం నేరుగా బయటకి విసర్జించక తప్పదు. కనుక, డాక్టర్లు ఆమె శరీరంలో ఒక గొట్టం అమర్చవలసి వచ్చింది. దాని ద్వారా ఆమె తీసుకొన్న ఆహారం నేరుగా బయటకి వచ్చేస్తుంది. నిన్నమొన్నటి వరకు ఏంతో హాయిగా బ్రతికిన ఒక అమాయకురాలయిన యువతి, మనుష్య రూపంలో తిరుగుతున్న క్రూర మృగాలకి బలయిపోయి ఇటువంటి దుస్తితికి జేరడం ఎవరి హృదయాలనయినా కలిచివేయక మానదు. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, ఆమె పూర్తిగా కోలుకోనేందుకు ఒకటి లేదా రెండు సం.లు పట్టవచ్చును. అప్పుడు కేవలం అమెరికా వంటి దేశాలలో మాత్రమె అత్యంత ఖరీదయిన చిన్న ప్రేగుల మార్పిడి చికిత్స కోసం ప్రయత్నిస్తే ఆమె జీర్ణ వ్యవస్త బాగుపడవచ్చును. అయితే, మిగిలిన అవయవాల మార్పిడిలో దాదాపు 70 నుండి 80 శాతం వరకు విజయవంతం అవుతుండగా, ఈ చిన్న ప్రేగుల మార్పిడి చికిత్సలో మాత్రం కేవలం 20 నుండి 30 శాతం చికిత్సలు మాత్రమే విజయవంతం అవుతాయని డాక్టర్లు చెపుతున్నారు. అంటే, బాదితురాలికి భవిష్యత్ జీవితం అంతా ప్రశ్నార్దకమే అన్నమాట. ఆమెకి ఇటువంటి దుస్తితి కల్పించిన దుర్మార్గులకు ఏమి శిక్ష విదిస్తే ఆమెకు న్యాయం జరుగుతుంది? అత్యాచారానికి గురయిన బాధకుతోడు, జీవితాంతం ఉండే ఈ శారీరిక బాద కూడా ఆమె భరించవలసి వచ్చినందుకు ఎవరిని బాద్యులను చేయాలి? నేరం చేసిన నేరస్తులనా? స్త్రీలకూ రక్షణ కలిపించని పోలీసులనా? సరయిన సమాజం ఏర్పరుచుకోలేని మన చేతకానితన్నానా? అంజలి సినిమా కూడా డైరెక్టుగా ఓటీటీలోకి ఓటీటీ వేదికలలోకి తెలుగు సినిమాల రాక నెమ్మదిగా మొదలైందని చెప్పవచ్చు. ఒక్కో సినిమా ఒక్కో సినిమా ఓటీటీ బాట పడుతున్నాయి. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితులలో సినిమాలను ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. ఆల్రెడీ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'కృష్ణ అండ్ హిజ్ లీల', నవీన్ చంద్ర హీరోగా నటించిన 'భానుమతి అండ్ రామకృష్ణ' ఓటీటీలలోకి వచ్చాయి. ఇప్పుడు అంజలి నటించిన సినిమా కూడా రాబోతోంది. తెలుగమ్మాయి అంజలి, తమిళ హీరో జై, జననీ అయ్యర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ కామెడీ 'బెలూన్‌'. ఇందులో రాజ్‌తరుణ్‌ అతిథి పాత్రలో నటించారు. శినీష్‌ దర్శకుడు. దిలీప్‌ సుబ్బరాయన్‌, అరుణ్‌ బాలాజీ, నందకుమార్‌ నిర్మాతలు. థియేటర్లలో కాకుండా 'జీ 5' ఓటీటీలో జూలై 10న ఈ సినిమా డైరెక్టుగా రిలీజ్ కానుంది. జీవానంద్‌ (జై) ఓ స్ర్కిప్ట్‌ రాయాలని తన భార్య (అంజలి), మేనల్లుడు (మాస్టర్‌ రిషి)తో కలిసి ఊటీ వెళతాడు. అక్కడ ఓ పాత ఇంటిలో ఉంటాడు. గతాన్ని గుర్తుచేసే ఊహించని ఘటనలు జరుగుతాయి. తర్వాత ఏమైందనేది 'బెలూన్' కథ. ప్రజెంట్ ఫామ్ లో ఉన్న తమిళ కామెడీనా యోగిబాబు, తెలుగు యాక్టర్ నాగినీడు, జాయ్‌ మాథ్యూ, రామచంద్రన్‌ దురైరాజ్‌ తదితరులు నటించిన యువన్‌ శంకర్‌ రాజా సంగీత దర్శకుడు. 'నార‌ప్ప‌' పెద్ద‌కొడుకు ఇత‌నే! విక్ట‌రీ వెంక‌టేశ్ టైటిల్ రోల్ చేస్తోన్న సినిమా 'నార‌ప్ప‌'. త‌మిళంలో ధ‌నుష్ న‌టించ‌గా సూప‌ర్ హిట్ట‌యిన 'అసుర‌న్‌'కు ఇది రీమేక్‌. శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో వెంక‌టేశ్ ఇద్ద‌రు కొడుకుల తండ్రిగా న‌టిస్తుండ‌గా, ఆయ‌న భార్య సుంద‌ర‌మ్మ పాత్ర‌ను జాతీయ ఉత్త‌మ న‌టి ప్రియ‌మ‌ణి పోషిస్తున్నారు. 'అసుర‌న్‌'ను నిర్మించిన వి క్రియేష‌న్స్‌తో పాటు సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ 'నార‌ప్ప‌'ను నిర్మిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా మిగ‌తా అన్ని సినిమాల షూటింగ్‌ల త‌ర‌హాలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మార్చి నుంచి నిలిచిపోయింది. గ‌తంలో 'నార‌ప్ప‌'గా వెంక‌టేశ్ లుక్‌ను విడుద‌ల చేసిన నిర్మాత‌లు, ఇటీవ‌ల ప్రియ‌మ‌ణి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సుంద‌ర‌మ్మ‌గా ఆమె రూపాన్ని కూడా విడుద‌ల చేశారు. లేటెస్ట్‌గా నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ పాత్ర‌ను 'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' ఫేమ్ కార్తీక్ ర‌త్నం చేస్తున్నాడు. ఆదివారం అత‌ని పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం అత‌ని లుక్‌ను రిలీజ్ చేసింది. అందులో ఆరంజ్ ష‌ర్ట్, బ్లూ క‌ల‌ర్ ప్యాంట్ వేసుకొని సైకిల్ మీద వెళ్తున్నాడు కార్తీక్ ర‌త్నం. సినిమాలో అత‌నిది కీల‌క పాత్ర‌. ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చాక షూటింగ్ కొన‌సాగించ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మకూరుస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. తెలుగులో రీమేక్ కానున్న 'క‌ప్పేలా' టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌, కోలీవుడ్‌లోకి రీమేక్ అవుతుండ‌టం ప‌రిపాటి. అయితే ఇటీవ‌ల మ‌ల‌యాళం సినిమాలంటే టాలీవుడ్ చెవి కోసుకుంటోంది. మ‌ల‌యాళంలో హిట్ట‌వుతున్న సినిమాల‌ను తెలుగులో రీమేక్ చేయ‌డానికి ఇక్క‌డి నిర్మాత‌లు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. 'లూసిఫ‌ర్‌', 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌', 'డ్రైవింగ్ లైసెన్స్' వంటి సినిమాల రీమేక్ హ‌క్కుల‌ను మ‌న‌వాళ్లు తీసుకోగా, తాజాగా 'క‌ప్పేలా' మూవీ రీమేక్ హ‌క్కుల‌ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ చేజిక్కించుకుంది. కొద్ది కాలం క్రిత‌మే ఆ సంస్థ 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్' సినిమా రీమేక్ హ‌క్కులు పొందడం, దాన్ని ర‌వితేజ‌, రానా హీరోలుగా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్న విష‌యం తెలుగు ఒన్ పాఠ‌కుల‌కు తెలిసిందే. కొద్ది రోజుల క్రితం 'క‌ప్పేలా' మూవీపై డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. అయితే ఆ సినిమాను మెచ్చుకుంటూ మ‌రోవైపు తెలుగు సినిమాల‌పై అత‌ను రాండ‌మ్‌గా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. ఇప్పుడు 'క‌ప్పేలా' మూవీ రీమేక్ హ‌క్కుల్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పొంద‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. మ‌హ‌మ్మ‌ద్ ముస్త‌ఫా డైరెక్ట్ చేయ‌గా ఈ ఏడాది మార్చిలో విడుద‌లైన ఆ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. ఒక హీరోయిన్‌, ఇద్ద‌రు హీరోలు ఉండే ఈ మూవీని యంగ్ హీరోలతో, యంగ్ డైరెక్ట‌ర్‌తో తీసేందుకు ఆ సంస్థ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆర్జీవీపై ఎస్సీ ఎస్టీ అత్యాచార‌ నిరోధ‌క చ‌ట్టం కేసు! 'మ‌ర్డ‌ర్' మూవీ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌, ప్రొడ్యూస‌ర్ న‌ట్టి క‌రుణ‌పై న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. కోర్టు ఆదేశాలు మేర‌కు పోలీసులు ఈ కేసు న‌మోదు చేశారు. 'మ‌ర్డ‌ర్' సినిమా ప్ర‌మోష‌న్ కోసం త‌న కుమారుడు ప్ర‌ణ‌య్‌, కోడ‌లు అమృత‌, ఆమె తండ్రి మారుతీరావు ఫొటోలు వాడారంటూ బాల‌స్వామి మిర్యాల‌గూడ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ‌క చ‌ట్టం న్యాయ‌స్థానంలో ఫిర్యాదు చేశారు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను నిలిపి వేయాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు. ఈ కేసును విచారించిన కోర్టు సినిమా షూటింగ్‌ను నిలిపివేయాల‌నే అభ్య‌ర్థ‌న‌ను తోచిపుచ్చింది. అయితే ప్ర‌ణ‌య్‌, అమృత‌, మారుతీరావు ఫొటోల‌ను ప్ర‌చారం కోసం ఉప‌యోగించ‌డంపై నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌పై కేసు న‌మోదు చేయాల్సిందిగా పోలీసుల‌ను ఆదేశించింది. ఈ మేర‌కు ఆర్జీవీ, న‌ట్టి క‌రుణ‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు న‌ల్గొండ జిల్లా ఎస్పీ వెంక‌ట రంగ‌నాథ్ తెలిపారు. "హ్యాపీ ఫాదర్స్ డే రోజున శాడ్ ఫాదర్స్ డే సినిమా ప్రకటిస్తున్నా. కూతురుని తండ్రి అతిగా ప్రేమించడం వల్ల వచ్చే అనర్థాల ఫలితాలను సినిమాలో చూపిస్తున్నా. అమృత, మారుతీరావు కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను హృదయాలను కదిలిస్తుంది" అని రామ్ గోపాల్ వర్మ జూన్ 22న ట్వీట్ చేశారు. అంతకు ముందు అమృత, మారుతీరావు ఫొటోలతో వాళ్లపై సినిమా తీస్తున్నట్టు మరో ట్వీట్ చేశారు. సినిమాకు 'మర్డర్' అని టైటిల్ పెట్టారు. దీనిబట్టి ప్రణయ్ హత్య ప్రధానాంశంగా వర్మ సినిమా తీస్తున్నారని అర్థమైంది. కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి సినీన‌టిపై అత్యాచారం ప‌లు చిత్రాల‌లో న‌టించిన బ‌హు భాషా న‌టిపై కార్పొరేట్ కంపెనీ సీఈఓ ఒక‌రు అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వం గురించి ఆ న‌టి నేరుగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో, బెంగ‌ళూరు పోలీసులు కేసు న‌మోదు చేశారు. పోలీసులు చెప్పిన దాని ప్ర‌కారం.. 30 సంవ‌త్స‌రాల బాధిత న‌టి బెంగ‌ళూరులోని జేజే న‌గ‌ర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాస‌ముంటున్నారు. ఆమె ప‌లు త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల‌లో న‌టించారు. 2018లో బ‌స‌వ‌న‌గుడి ప్రాంతంలోని గాంధీబ‌జార్‌లో స‌ద‌రు కార్పొరేట్‌ కంపెనీ సీఈఓ మోహిత్‌ ప‌రిచ‌య‌మ‌య్యాడు. అప్ప‌ట్నుంచీ ఆమెతో స‌న్నిహితంగా మెల‌గుతూ వ‌చ్చాడు. ఆమెను త‌మ కంపెనీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించాడు. ఆ క్ర‌మంలో ఆ ఇద్ద‌రూ గోవా, మ‌రికొన్ని ప్ర‌దేశాల‌లో ప‌ర్య‌టించారు. కొద్ది రోజుల త‌ర్వాత త‌మ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని ఆమెను న‌మ్మించి, ఆమె ద‌గ్గ‌ర కొంత డ‌బ్బు వ‌సూలు చేశాడు. 2019 జూన్ 22 త‌న పుట్టిన‌రోజంటూ మోహిత్ త‌న ఇంట్లో ఆమెకు పార్టీ ఇచ్చాడు. మ‌రుస‌టి రోజు న‌టి పుట్టిన‌రోజు కావ‌డంతో ఇద్ద‌రూ పార్టీ చేసుకున్నారు. అప్పుడే మోహిత్ కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమంతు క‌లిపి ఇచ్చాడ‌నీ, త‌ను మ‌త్తులోకి వెళ్లాక అత‌ను త‌న‌పై అత్యాచారం చేశాడ‌నీ పోలీసుల‌కిచ్చిన ఫిర్యాదులో ఆ న‌టి పేర్కొన్నారు. త‌న‌పై అత్యాచారం చేసిన త‌తంగాన్నంతా అత‌ను సెల్‌ఫోన్‌లో వీడియో తీసి, బ్లాక్‌మెయిల్ చేస్తూ వ‌చ్చాడ‌ని ఆమె ఆరోపించారు. ఆ వీడియోను చూపి బెదిరిస్తూ.. ఇప్ప‌టివ‌ర‌కూ రూ. 20 ల‌క్ష‌ల వ‌ర‌కూ త‌న నుంచి బ‌ల‌వంతంగా గుంజాడని ఆమె తెలిపారు. మోహిత్‌ బెదిరింపులు పెరిగిపోవ‌డంతో, అత‌ని త‌ల్లిదండ్రుల‌ను క‌లిసి త‌న బాధ‌లు చెప్పుకుంటూ, వారూ బెదిరించార‌ని ఆమె త‌న ఫిర్యాదులో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న‌టిని మోసం చేసి, అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ద‌ర్యాప్తు సాగిస్తున్నారు. ప‌రారీలో ఉన్న మోహిత్ కోసం వేట సాగిస్తూ, అత‌ని త‌ల్లిదండ్రుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. వజ్రాల వ్యాపారి బర్త్ డే పార్టీ,.. 20మందికి కరోనా పాజిటివ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన... కరోనా వ్యాప్తిని అరికట్టడానికి భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని.. పార్టీలు, ఫంక్షన్స్ చేయవద్దని ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. మాకెందుకు వస్తుంది అన్న ధీమా చాలామందిలో కనిపిస్తోంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇతరులు కూడా కరోనా బారిన పడుతున్నారు. దాంతో కరోనా రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన ప్రజలకు కరోనా పై ఎంత మాత్రం భయం లేదన్న విషయం స్పష్టం చేస్తుంది. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఒక బంగారు, వజ్రాల వ్యాపారి తమ పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులు, బంధు మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నారు. నగరంలోని ప్రముఖ బంగారు వ్యాపారులు , రాజకీయ నాయకులు 150 మంది వరకు హాజరయ్యారు. అంతా బాగానే జరిగింది అనుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఈ పార్టీకి హాజరైన ఒక బంగారు వ్యాపారి కరోనా వ్యాధితో చనిపోయారు. దాంతో పార్టీకి హజరైన మిగతవారిలో భయం మొదలైంది. వారంతా పరీక్షలు నిర్వహించుకోగా దాదాపు 20 మందికి పైగా కరోనా సోకినట్లు సమాచారం. 15 రోజుల కిందట జరిగిన ఈ పార్టీలో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడ పాల్గొనట్లు వినికిడి. రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశాలు.. మరింత అప్రమత్తంగా ఉండాలి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శుల తో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ దేశంలో వేలాది సంఖ్యలో కొత్తగా నమోదు అవుతున్న కరోనా కేసులను కట్టిడి చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శుల తో కోవిడ్ -19 నియంత్రణ పై ఆయన చర్చించారు. కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ కు సంబంధించి కఠినంగా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా సామర్థ్యాలను పెంచడం, ట్రేసింగ్, టెస్టింగ్, ఇతర చర్యల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం తదితర అంశాలపై ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. కరోనా రోగుల మరణాల సంఖ్య సాధ్యమైనంత తగ్గించడం పై దృష్టి పెట్టాలని వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కు సూచించారు. పీపీఈ సూట్స్, , N-95 మాస్క్ ల లభ్యత, క్లినికల్ మేనేజ్ మెంట్ , ఇతర మౌళిక సదుపాయాల సమస్యల పై ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా సమీక్షించాలన్నారు. రాష్ట్రానికి కేంద్ర బృందం సందర్శన అనంతరం పరీక్షా సదుపాయాలను పెంచడం , కంటైన్ మెంట్ జోన్లలో కరోనా నియంత్రణ కు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డి.జి.పి. మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు రవి గుప్త, వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాజీవ్ గౌబా సూచించారు. చర్లపల్లి జైలును సందర్శించిన ఎంపీ సంతోష్ ఖైదీలతో కలిసి మొక్కలు నాటారు.. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల పరిశీలన.. ఎంపికి తమ సమస్యలపై వినతిపత్రం అందించిన ఖైదీలు.. చర్లపల్లి జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న వారి సమస్యలను, వారిలో సత్ ప్రవర్తన కలిగిన వారిని జాతీయ పండుగల సందర్భంగా విడుదల చేసే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఎంపి సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు. జైలు శాఖాధిపతి రాజీవ్ త్రివేది, ఐ.పి.యస్ తో కలిసి ఆయన శనివారం చర్లపల్లిలోని కే౦ద్ర కారాగారం సందర్శించారు. జైలు ఆవరణలో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన సంజీవని(హాస్పిటల్) సందర్శించి అక్కడ కల్పిస్తున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను అభినందించారు. ప్రొఫెసర్ సి. బీనా గారి ఆధ్వర్యంలో ఖైదీలకు కల్పించిన M.Sc. Psychology Lab ను సందర్శించారు. ఖైదీలకు అందిస్తున్న ఆహారం టెస్ట్ చేసి బాగున్నాయని మెచ్చుకున్నారు. స్వర్ణముఖి బ్యారక్ లో ఖైదీలు తమ క్షమాభిక్ష అంశాన్ని సిఎం గారి చెప్పాలని కోరుతూ వినతిపత్రం అందించారు. జైలులో ఉన్న ఖైదీల శిక్షణ కోసం ఏర్పాటు చేసిన పరిశ్రమల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా నూతనంగా నిర్మించబడిన శానిటైజర్ పరిశ్రమను మెచ్చుకున్నారు. ఇతర ఉపాధి శిక్షణా అంశాలను పరిశీలించి ఖైదీలతో కలిసి మొక్కలు నాటారు.
2020/07/06 02:14:43
http://teluguone.com/news/contents/storyoftheday1824-37.html
mC4
ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాను ఈ సీరియల్ కోసం…చాలా బావుంది.. శారద గారూ అభినందనలు..Next part కోసం ఎదురుచూస్తూ…..
OSCAR-2019
క‌రోనా రెండో సారి వ‌స్తే ఇక అంతేనా.. | Telugu CM Telugu Home Flash News క‌రోనా రెండో సారి వ‌స్తే ఇక అంతేనా.. క‌రోనా రెండో సారి వ‌స్తే ఇక అంతేనా.. Wednesday, October 14, 2020 8:36 am మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ గురించి రోజుకో కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తుంది. క‌రోనా సోకిన వారు కోలుకుంటున్నార‌న్న గుడ్ న్యూస్ మంచిదే అయినా. ఆ త‌ర్వాత విప‌రీత‌మైన దుష్ప‌లితాలు వెంటాడుతాయ‌ని తెలుస్తోంది. ఒక్కసారి క‌రోనా వ‌స్తే ఇక ఎన్నిసార్లైనా సోకుతుంద‌న్న భ‌యం ఇప్పుడు ఎక్కువైంది. క‌రోనా సోకిన వారు ఆ త‌ర్వాత కూడా ముందుకంటే ఎక్కువ‌గా జాగ్ర‌త్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. క‌రోనా సోకిన వారు రోగ‌నిరోధ‌క శక్తి వ‌ల్ల త్వ‌ర‌గానే కోలుకుంటున్నారు. అయితే ఆ త‌ర్వాత నెల రోజుల త‌ర్వాత క‌రోనా రెండోసారి విజృంభిస్తుందంట‌. మొద‌టి సారి వ‌చ్చిన దానికంటే రెండో సారి సోకిన స‌మ‌యంలోనే తీవ్ర ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. దీని గురించి ప‌రిశోధ‌న‌లు చేసిన అమెరికా శాస్త్ర‌వేత్త‌లు విష‌యాలు వెల్ల‌డించారు. 25 ఏళ్ల యువ‌కుడికి ఆరోగ్యంగా ఉన్న‌ప్ప‌టికీ రెండో సారి 48 రోజుల త‌ర్వాత క‌రోనా సోకింది. రెండోసారి ఇన్‌ఫెక్ష‌న్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. దీని ద్వారా జ్వ‌రం, త‌ల‌నొప్పి, ద‌గ్గు,ఒళ్లు తిప్ప‌డం, డ‌యేరియా వంటికి విరుచుకుప‌డ్డాయి. మొద‌టిసారి హోం క్వారంటైన్‌లో ఉండి త‌గ్గిపోయిన క‌రోనా రెండోసారి మాత్రం హాస్పిట‌ల్‌కు వెళ్లి ఆక్సిజ‌న్ పెట్టించుకునే స్థాయి వ‌ర‌కు వెళ్లింది. దీన్ని బ‌ట్టి ఒక్క‌సారి క‌రోనా సోకిన వారు అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. కాగా రెండోపారి క‌రోనా సోకిన వారిలో ఈ తీవ్ర ఇన్‌ఫెక్ష‌న్ ఎందుకు వ‌స్తుంద‌న్న‌ది ఇంకా తెలియాల‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దీన్ని బ‌ట్టి క‌రోనా గురించి ఎంత అప్ర‌మ‌త్తంగా ఉండాలో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు.
2021/09/28 04:17:09
https://www.telugucm.com/blog/if-corona-comes-a-second-time-thats-it/
mC4
వికారాబాద్ జిల్లా 3,386.00 చదరపు కిలోమీటర్ల (1,307.34 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది. ఇది జిల్లాలోని జిల్లాలచే సంగారెడ్డి, రంగారెడ్డి, మహాబూబ్ నగర్ మరియు కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులను కలిగి ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో 927,140 జనాభా ఉంది. వికారాబాద్ జిల్లా పూర్వ రంగారెడ్డి మరియు మహాబూబ్ నగర్ జిల్లాల నుండి 18 మండలాలతో ఏర్పడి 2 రెవెన్యూ విభాగాలుగా విభజించబడింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మార్పల్లె, మోమిన్‌పేట, నవాబ్‌పేట, వికారాబాద్, పుదూర్, కుల్కచేర్లా, డోమా, పార్గి, ధారూర్, కోటపల్లి, బంట్వరం మండలాలతో వికారాబాద్ రెవెన్యూ విభాగం ఏర్పడింది. తందూర్ రెవెన్యూ డివిజన్ బషీరాబాద్, డౌల్తాబాద్, తాండూర్, పెడ్డేముల్, రంగారెడ్డి జిల్లాకు చెందిన యలాల్ మండలాలు మరియు మహబూబ్ నగర్ జిల్లా నుండి కొమ్మంగల్, బొమ్మరస్పేట్ మండలాలతో ఏర్పడింది. తెలంగాణలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాకు గర్వకారణం. హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే ముసి నది జన్మస్థలం అనంతగిరి కొండలు, కొండల మంత్రముగ్దులను చేసే సౌందర్యాన్ని ఆకర్షించే ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తాయి. అనంతగిరి కొండలలో ఉన్న పురాతన అనంత పద్మనాభ స్వామి ఆలయం చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. విష్ణువు శ్రీ అనంత పద్మనాభ స్వామి రూపంలో మరియు అనంతగిరికి ప్రధాన దేవత పేరు పెట్టారు. ఈ జిల్లా అనేక ఇతర దేవాలయాలకు నిలయంగా ఉంది. పంబండ రామ్‌లింగేశ్వర ఆలయం, భవగి భద్రేశ్వర ఆలయం, బుగ్గ రామేషవరం, భుకైలాస్, ఏకాంబరేశ్వర్, h ుంటుపల్లి రామ మరియు కోడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయాలు.
2021-03-01T13:16:39Z
https://vikarabad.telangana.gov.in/te/%E0%B0%8E%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AE%E0%B1%80/
OSCAR-2109
రియల్మే 8: డబ్బు విలువతో కొత్త ప్రమాణం | ఆండ్రోయిడ్సిస్ రియల్మే 8: డబ్బుకు విలువ కలిగిన కొత్త ప్రమాణం మిగ్యుల్ హెర్నాండెజ్ | | మా గురించి, సమీక్షలు ఆసియా సంస్థ రియల్‌మే డబ్బుకు మంచి విలువ కలిగిన ఉత్పత్తులను అందించడంపై పందెం చేస్తూనే ఉంది, విజయానికి షియోమి సూత్రానికి ప్రమాదకరంగా దగ్గరగా ఉంది, కొన్ని సందర్భాల్లో పరిధి మరియు నిర్దిష్ట ఉత్పత్తి ఆధారంగా దాని ప్రతిపాదనలను అధిగమించింది, అయినప్పటికీ, రియల్‌మే ఇది చాలా కొనసాగుతోంది మొబైల్ టెలిఫోనీపై దాని ప్రధాన ఆకర్షణగా దృష్టి సారించింది. మేము మా చేతుల్లో కొత్త రియల్‌మే 8 ను కలిగి ఉన్నాము మరియు మా పూర్తి వినియోగదారు అనుభవం ఏమిటో మీకు చెప్పడానికి లోతుగా విశ్లేషిస్తాము. తక్కువ ఆసక్తికరమైన ప్రత్యామ్నాయాలతో పెరుగుతున్న గట్టి మార్కెట్లో పోటీ పడటానికి వచ్చే ఈ కొత్త మధ్య-శ్రేణి పరికరాన్ని మాతో కనుగొనండి. 3 స్వయంప్రతిపత్తి మరియు రియల్మే UI 2.0 4 మల్టీమీడియా అనుభవం మరియు కెమెరా పరీక్ష 5 సంపాదకుల అభిప్రాయం రియల్‌మే ఎప్పటికి తెలుసు, కనీసం ఇప్పటివరకు, "అవి కనిపించేవి కావు" అనే డిజైన్లపై పందెం వేయడం, మాట్లాడటం. వారి తయారీ బ్యానర్లు ప్లాస్టిక్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ, నిజం ఏమిటంటే, మీరు దానిని గ్రహించడానికి వాటిని చేతిలో ఉంచుకోవాలి. రియల్‌మే 8 తో ఇప్పుడు అదే జరిగింది. ప్రీమియం నిర్మాణం గురించి ఆలోచించమని మిమ్మల్ని ఆహ్వానించే టెర్మినల్ కానీ చివరకు ప్లాస్టిక్‌ను సమర్థిస్తుంది. మితమైన బరువు మరియు పరిమాణం మధ్య సరైన స్థిరత్వాన్ని వారు కనుగొన్నారు. కొలతలు: X X 160,6 73,9 7,99 మిమీ బరువు: 177 గ్రాములు దాని భాగానికి, టెర్మినల్ ఒక పోర్టును కలిగి ఉంది దిగువ-కేంద్రీకృత USB-C, దాని ప్రక్కన మనం దాదాపు అంతరించిపోయిన ఓడరేవును కనుగొంటాము 3,5 మిమీ జాక్ వైర్డ్ హెడ్‌ఫోన్‌లు దాదాపు కల్ట్ ఆబ్జెక్ట్ మరియు పరికరానికి ఆప్టిఎక్స్ లేనప్పటికీ ఇది తరచుగా ప్రశంసించబడుతుంది. పూర్తిగా పారదర్శకంగా ఎగువ భాగం మరియు కుడి వైపున వాల్యూమ్ మరియు పవర్ బటన్లు ఉంటాయి. టెర్మినల్ చేతుల్లో బాగా సరిపోతుంది, అయితే దాని బ్లాక్ వెర్షన్‌లో (మనకు నిగనిగలాడే తెలుపు మరియు నిగనిగలాడే నలుపు ఉంది) వేలిముద్ర నిలుపుకోవడంలో తీవ్రమైన సమస్య ఉంది. అయితే, కవర్ ప్యాకేజీలో చేర్చబడింది. పరికరం యొక్క గుండె విషయానికొస్తే, ఈసారి రియల్మే పందెం వేయాలని నిర్ణయించుకుంది మీడియాటెక్, ప్రసిద్ధ G95 మధ్య శ్రేణి మూడు మెమరీ వెర్షన్లతో ఉంటుంది RAM 4, 6 మరియు 8GB వరకు, ఈ గరిష్ట సామర్థ్యం ఖచ్చితంగా మేము రెండు వారాలు విశ్లేషించాము. తన వంతుగా రియల్‌మే 8 యొక్క ఏకైక నిల్వ 128GB, పఠనం మరియు వ్రాత రేటు యొక్క పనితీరును మెరుగుపరిచే ఏ రకమైన ఫైల్ సిస్టమ్ లేదా నిర్దిష్ట హార్డ్‌వేర్ దీనికి లేదని నిజం అయినప్పటికీ, మేము తగినంత కంటే ఎక్కువ కనుగొన్నాము. మేము మరికొన్ని అద్భుతమైన వివరాలను కనుగొన్నాము, పందెం వేయండి వైఫై 6 మరియు 4 జి ఎల్‌టిఇ వైర్‌లెస్ కనెక్టివిటీ స్థాయిలో, ఇది మీరు వీడియోలో చూసినట్లుగా 5GHz నెట్‌వర్క్‌లలో మంచి పనితీరును అందించింది. బ్లూటూత్ 5.0 మిగిలిన కార్యాచరణల కోసం. ఇవన్నీ కింద నడుస్తాయి రియల్మే UI 2.0, ఆండ్రాయిడ్ 11 పైన వచ్చే పొర మరియు తరువాత మనం మాట్లాడతాము. కాగితంపై, మేము చూసినట్లుగా, ఈ రియల్‌మే చాలా తక్కువ కాదు, స్పష్టంగా దాని AMOLED ప్యానల్‌ను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, సంస్థ ఒక వ్యవస్థపై పందెం వేయాలని నిర్ణయించింది ఇన్-స్క్రీన్ వేలిముద్ర రీడర్ ధర పరిధిని పరిగణనలోకి తీసుకుంటుంది. స్వయంప్రతిపత్తి మరియు రియల్మే UI 2.0 మేము అతిపెద్ద, అతని బ్యాటరీతో ప్రారంభిస్తాము మాకు 5.000 mAh "వేగవంతమైన" ఛార్జ్‌తో కేవలం గంటకు పైగా ఉంటుంది. ప్యాకేజీలో 30W ఛార్జర్ మరియు USB-C కేబుల్ ఉన్నాయి, 3,5 మిమీ జాక్ ఉన్నప్పటికీ మాకు హెడ్ ఫోన్స్ ఉండవు. దీనికి స్పష్టమైన కారణాల వల్ల వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు, అయినప్పటికీ ఇది చాలా మంది వినియోగదారులు ఈ టెర్మినల్‌లలో, అలాగే ఎన్‌ఎఫ్‌సి చిప్‌లో చాలా మందిని కోల్పోరు. వీడియో గేమ్‌లతో కొంచెం వెచ్చగా ఉండగలిగినప్పటికీ, బ్యాటరీ ఒక రోజు కంటే ఎక్కువ ప్రామాణిక ఉపయోగం ఇస్తుంది. రియల్మే UI 2.0 నా నోటిలో తీపి రుచిని మిగిల్చింది, ఆ సమయంలో, రియల్మే దాని ఆపరేటింగ్ సిస్టమ్‌ను జెండా ద్వారా శుభ్రపరచడంతో స్పెయిన్‌కు చేరుకుంది మరియు అది ఎలా ఉంది. డిజైన్ స్థాయిలో రియల్‌మే యుఐ 2.0 దాని పాస్టెల్ టోన్‌లు మరియు ఫ్లాట్ డిజైన్‌లతో చురుకైనదిగా మరియు అందంగా అనిపిస్తుండగా, ఈ అనుభవం "బ్లోట్‌వేర్" వరుసతో దాచిన సత్వరమార్గాల రూపంలో అనువర్తనాల రూపంలో పూర్తిగా దెబ్బతింటుంది. తెలుసు. అవి ఫేస్‌బుక్ లేదా టిక్‌టాక్ లాగా ఎందుకు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. మల్టీమీడియా అనుభవం మరియు కెమెరా పరీక్ష మేము ఈ విభాగాన్ని అంకితభావంతో విశ్లేషించాలనుకుంటున్నాము. మేము సూపర్ AMOLED టెక్నాలజీతో 6,4-అంగుళాల ప్యానెల్‌తో ప్రారంభిస్తాము బహుశా శామ్సంగ్ చేత తయారు చేయబడింది. దానిలో మనకు గరిష్ట ప్రకాశం కనిపిస్తుంది 1000 నిట్స్, బహిరంగ యుద్ధానికి సరిపోతుంది. ఫ్లాట్ డిజైన్‌తో స్క్రీన్ చాలా ప్రముఖంగా ఉంది, అయినప్పటికీ, ఎగువ ఎడమ వైపున మనకు చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి మరియు ఎగువ ప్రాంతంలో పొందుపరిచిన కెమెరాను పరిగణనలోకి తీసుకుంటే నాకు అంతగా అర్థం కాని దిగువ ఫ్రేమ్ ఉంది. ధ్వని కొరకు, మనకు దిగువన ఒకే స్పీకర్ ఉంది, అది బాగా ఉంచబడింది మరియు చాలా శక్తివంతమైన మరియు స్పష్టమైన ధ్వనిని అందిస్తుంది, స్పష్టమైన కారణాల వల్ల హై-ఎండ్‌తో తేడాలను తగ్గిస్తుంది. జూమ్ x5 జూమ్ x2 నోచే కెమెరా అంటే మనం మొదటి ఆపదలను స్పష్టంగా కనుగొనడం ప్రారంభిస్తాము, మనకు నాలుగు సెన్సార్లు ఉన్నాయి, ప్రధాన 64 ఎంపిలలో ఒకటి డిజిటల్‌గా కూడా మాకు ఆహ్లాదకరమైన వీడియో స్థిరీకరణను అందిస్తుంది. మేము స్వయంచాలకంగా సెట్ చేసినప్పుడు ఇది విరుద్ధంగా మరియు దుర్వినియోగానికి గురవుతుంది. మేము అల్ట్రా వైడ్ యాంగిల్‌కు అంకితమైన 8 MP కెమెరాతో, మరియు రెండు సెన్సార్లు, 2MP మాక్రోలో ఒకటి మరియు మరొకటి 2MP నలుపు మరియు తెలుపులో కాన్ఫిగర్ చేయబడినవి, సిద్ధాంతపరంగా, పోర్ట్రెయిట్ మోడ్‌లోని ఛాయాచిత్రాలను మెరుగుపరచడానికి. మా వీడియోలో మీరు కెమెరాల పనితీరును ప్రత్యక్షంగా చూడవచ్చు, ఈ సమయంలో మేము మీకు ఫోటోగ్రాఫిక్ నమూనాలను దిగువన వదిలివేస్తాము. సంపాదకుల అభిప్రాయం దీని బలంతో వెళ్దాం అన్నారు రియల్మే 8, మొదటిది స్పష్టంగా దాని ధర, 199 యూరోలు అధికారికమైనవి, నిర్దిష్ట ప్రయోగ ఆఫర్‌ల ద్వారా దీన్ని మెరుగుపరచవచ్చు. తదుపరిది 6,4-అంగుళాల సూపర్ అమోలేడ్ ప్యానెల్, బాగా అమర్చబడి, మంచి ప్రకాశం కంటే ఎక్కువ. ప్రతి ఫ్లాగ్‌కు స్వయంప్రతిపత్తి పరికరం యొక్క వేగవంతమైన ఛార్జ్ అధికంగా కనిపించకపోయినా ఆహారాన్ని ఉపయోగించడం ఆహ్లాదకరంగా ఉంటుంది. దాని భాగానికి, వారు రియల్‌మే యుఐ 2.0 ను ఏకీకృతం చేసిన విధానం మనకు తీపి రుచిని, అలాగే టెర్మినల్ యొక్క అధిక ప్లాస్టిక్ అనుభూతిని మిగిల్చింది. సహజంగానే మనకు వైర్‌లెస్ ఛార్జింగ్ లేదా ఎన్‌ఎఫ్‌సి లేదు, దాని ధర పరిధిలో అర్థమయ్యేది. రియల్లీ 8 ఎడిటర్: 65% ఎడిటర్: 50% గొప్ప స్వయంప్రతిపత్తి మంచి సూపర్ AMOLED స్క్రీన్ చాలా సహేతుకమైన ధర తరచుగా వేడెక్కుతుంది NFC లేదు చాలా సరసమైన కెమెరా వ్యాసానికి పూర్తి మార్గం: ఆండ్రోయిడ్సిస్ » మా గురించి » రియల్మే 8: డబ్బుకు విలువ కలిగిన కొత్త ప్రమాణం
2021/12/06 11:23:08
https://www.androidsis.com/te/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-8-%E0%B0%A7%E0%B0%B0-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/
mC4
చదువరి: ట్రాఫిక్కబుర్లు రాసినది: చదువరి ::::: 9/23/2007 04:15:00 PM నిజానికి ఇంటికి 'వెళ్తున్నాను' అనేకంటే, ఇంటికి వెళ్ళే దారిలో ఆగి ఉన్నాను అని అంటే సరిగ్గా ఉంటుంది. ప్రస్తుతం ట్రాఫిక్కు ఎందుకాగిందో తెలీదు. నా కంటే ముందు అనేక కార్లు, ఆటోలు, మినీ లారీలు వగైరాలు ఆగి ఉన్నాయి. ఈ బళ్ళ సందుల్లోంచి మోటారు సైకిళ్ళు, స్కూటర్లు, సైకిళ్ళు ఒడుపుగా వెళ్ళిపోతున్నాయి.. బండరాళ్ళ సందుల్లోంచి ప్రవహించి పోయే నీళ్ళ లాగా! ఈ ముష్టికారు నవతల పడేసి స్కూటరేసుకుపోతే బాగుంటుంది అని మళ్ళీ అనుకున్నాను. అలా అనుకోవడం నాకు మామూలే! ఆ కారుకు, నా కారుకు మధ్య ఖాళీ కాస్త ఎక్కువగా ఉంది - అంటే ఓ రెండు మూరలు ఉంటుంది లెండి. మామూలుగా హై.లో జానెడుకు పైన ఒక్క బెత్తెడు కూడా ఖాళీ వదలరు. ఇక్కడి బళ్ళ మూతీ, ముడ్డీ చూస్తే మీకు తెలుస్తుంది ఆ సంగతి. అదుగో, అంత ఖాళీ ఉండేసరికి ఆటోవాడొకడు ముందు చక్రాన్ని దూర్చేసాడు. ఏమయ్యా, ఏంటా దూరడం అని అడగలేను... "చుప్, సాలా, తేరా గాడీ కో లగా క్యా? ఫిర్, క్యోఁ చిల్లారా?" అని అంటాడు. అసలు జానెడు కంటే ఎక్కువ ఖాళీ వదలడం నాదీ తప్పు, వాణ్ణనుకుని ఏం లాభం? అమధ్యెప్పుడో చుట్టపు చూపుగా అమెరికా వెళ్ళాను. -డెట్రాయిట్ పక్కన ఓ శివారు నగరం. రోడ్డు మీద మనిషి కనబడ్డు, అన్నీ కార్లే! నేను మా ఆఫీసు స్నేహితుడితో పాటు అతడి బండిలో వెళ్ళేవాణ్ణి. అతడు బండి నడుపుతూంటే నాకు మహా చిరాకొచ్చేసేది. ఏ లైటు దగ్గరో ఆగాల్సి వచ్చిందనుకోండి... ముందున్న బండికి ఓ ప్ఫది మీటర్ల వెనక ఆపేవాడు. 'ఎహె, ఇంత ఖాళీ ఉంచాడేంటి.. ఎవడన్నా వచ్చి దూరితేనో' అని కొట్టుకులాడి పోయేవాణ్ణి. ముందు బండి బంపరు దాకా తీసుకెళ్ళి ఆపితే ఈయన సొమ్మేం పోయింది అని తహతహ లాడిపోయేవాణ్ణి. అక్కడ అలా దూరరు అని తెలిసినా ప్రాణం కొట్టుకులాడేది; అలవాటైపోయిన ప్రాణం కదా. ట్రాఫిక్కులో ఉండగా పక్క మనిషితో సఖ్యంగా ఉండడం, సుహృద్భావంతో మాట్టాడ్డం, చిరునవ్వు నవ్వడం లాంటివి జరుగుతాయంటే నేన్నమ్మను.. హై. లో ఎవడూ నమ్మడు. అదేదో లవ్వుంది గదా.. యుటోపిక్కో, ప్లేటోనిక్కో, టైటానిక్కో... దానికి సమానం అది! "హైదరాబాదు మత సామరస్యానికి గీటురాయి/ఉదాహరణ/నమూనా/బండగుర్తు/ప్రతీక" లాంటి జోకే ఇది కూడా. ఆమధ్యోరోజు నా ముందున్నవాడు బ్రేకేస్తే నేనూ బ్రేకేసాను. నా వెనకో బైకుంది. బైకుర్రాళ్ళు మామూలుగా బ్రేకు వాడరు గదా, అంచేత బ్రేకు వెయ్యలేదు. థ్థడ్ మని శబ్దం! నేనా కుర్రాడితో, "బాబూ, అప్పుడప్పుడు బ్రేకు కూడా వాడాలమ్మా" అని అన్నాను కాస్త వ్యంగ్యంగా. నేనంత సౌమ్యంగా మాట్టాడ్డం నాకే ఆశ్చర్యమనిపించింది. ఆ కుర్రాడు దానికి ఇంకొంచం ఉప్పూ కారం కలిపి "బ్రేకా? అంటే ఏంటంకుల్?" అని అడిగాడు. బండి సొట్టలకు అలవాటు పడినంతగా అంకులనిపించుకోడానికి పడలేదు. గుడ్ల నీళ్ళు కుక్కుకోని, కిక్కురుమనకుండా ముందుకు తిరిగాను. నాపైన వాడిది పైచేయి అయిపోవడంతో అంతులేని విసుగొచ్చేసింది ఆ రోజున ట్రాఫిక్కులో. Sriram 23 సెప్టెంబర్, 2007 5:35:00 PM ISTకి హైదరాబాదు ట్రాఫిక్కు మరింత పెరగాలనీ, మీరు ఇలా ఎక్కువగా అందులో చిక్కుకుంటూ ఉండాలనీ కోరుకుంటున్నాను. ఈ సారి ఆవేశంలో పద్యం పుడుతుందేమో అని ఆశకూడా ఉంది :) రాధిక 23 సెప్టెంబర్, 2007 6:04:00 PM ISTకి మీరు మరీ నిజాలు మాట్లాడేస్తున్నారు అంకుల్.హృదయభానుని అస్తమానూ మాట్లాడనీయకూడదు.అంకుల్ మనలో మన మాట మీ బ్లాగు బహు చక్కగా వుంది కొత్త పెళ్ళికొడుకులా. కొత్త పాళీ 23 సెప్టెంబర్, 2007 7:45:00 PM ISTకి అందుకనే నేను భాగ్యనగరంలో ఉన్న రెండేళూ డ్రైవింగ్ అనే మాట తలపెట్టక, బుద్ధిగా బస్సుల్లోనూ, షేర్ ఆటోల్లోనూ తిరిగాను. (హై. రోడ్లమీద నడవడం కుదరని పని). ఐనా, ఇలా అంకుళ్ళు కూడా కొత్తపెళ్ళికొడుకులవుతుంటే ఎలాగబ్బా? "-) చదువరి గారూ, టపా అదిరింది. మళ్ళీ ఇటువైపు (డెట్రాయిట్ పరిసరాలకి) వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? Srini 23 సెప్టెంబర్, 2007 8:41:00 PM ISTకి మీ టపా చదువుతున్నంతసేపూ హైదరాబాద్ ట్రాఫిక్ కళ్లముందు కదలాడింది అంటే నమ్మండి. నాక్కూడా ఇక్కడికి అమెరికా వచ్చిన కొత్తల్లో మనకు కొట్టుకులాడిపోయేది వీళ్ల ట్రాఫిక్ సెన్స్ చూసి ..వీళ్లింతే ఇంక బాగుపడరు అని మెల్ల మెల్లగా అలవాటు పడిపోయాను. RG 23 సెప్టెంబర్, 2007 9:03:00 PM ISTకి నేను on-site వెళ్ళినప్పుడు, మా హోటల్ ముందు రోడ్ దాటుతూ, కార్ ఏదో వస్తోందని ఆగాను. అతను నన్ను చూసి ఆగాడు. ఎందుకా అని చూస్తే నన్ను ముందు రోడ్ దాటమని సైగ చేసాడు. నాకు ముందు అర్థం కాలేదు. రోడ్ దాటి వచ్చేసాను. తర్వాత మా టీం-లీడ్ (ఆయన తమిళాయన)చెప్పారు, అక్కడ నడిచేవాళ్ళకి దారి ఇస్తారని. నేను భళ్ళున నవ్వేసాను. సత్యసాయి కొవ్వలి Satyasai 23 సెప్టెంబర్, 2007 9:19:00 PM ISTకి మీరు అనుభవిస్తున్న ట్రాఫిక్ బాధలకు ముందుగా నా సెల్ఫ్ పిటీలందుకోండి.. ఇదివరకు ఇతర చోదకుల విన్యాసాలకి సాలా గీలా లాంటి ఒత్తిడిని తగ్గించగల మంత్రాలు జపించేవాడిని. వాళ్ళ విన్యాసాలకి చిరిగే అరిటాకు నాదే కదా! నాకారుకి పడిన సొట్టలు, నాజేబుకి పడిన చిల్లులు 90% నేను పార్క్ చేసి ఉంచినప్పుడు పడినవే అని వింటే మీఅందరికీ నామీద సెల్ఫ్ పిటీ కలగచ్చు. ఒకసారి, మాఅబ్బాయి కారాట ఆడుకుంటూంటే చూసా. వాడికి కారు నడపడం అంటే గేరువేయడం, బ్రేకునొక్కడంతోపాటు మధ్య మధ్యలో సాలా అనాలి అని ఫిక్సయిపోయాడని అర్ధమై, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు వెర్రి నవ్వు నవ్వడం అలవాటు చేసుకుంటున్నా. మీరు అమెరికాలో గమనించినట్లే, కొరియావాళ్ళకి కూడా ట్రాఫిక్ సెన్సు లేదని గ్రహించా. పైగా పాదచారులు నడవడానికి పేద్ద పేద్ద పేవ్మెంటులు వదిలేసి భూమాతని వ్యర్ధం చేస్తారు. ఎప్పటికి నేర్చుకుంటారో.. ప్చ్. Unknown 23 సెప్టెంబర్, 2007 9:21:00 PM ISTకి ఇరగదీసారు టపా :) ట్రాఫిక్ సెన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు. ఇక్కడ ఇంకో విషయం వాహన చోదకులే కాక పాదచారులక్కూడా అసలు ట్రాఫిక్ సెన్స్ ఉండకపోవడం. అడ్డంగా ఎక్కడంటె అక్కడ రోడ్డు దాటడం, రోడ్డు మధ్యలో పరిగెట్టడం, రూల్సేవీ (జీబ్రా క్రాస్ వగయిరా) వీరికి అసలు వర్తించవనీ వీరి నమ్మకం. ప్చ్... కొన్ని అంతే. Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) 23 సెప్టెంబర్, 2007 9:51:00 PM ISTకి చదువరి గారూ, చాలా బాగుంది మీ టపా. విసుగు, అలసట 90% మానసికం అన్న విషయంతో నేనూ ఏకీభవిస్తాను. స్కూటర్లను, సైకిళ్ళను, బండరాళ్ళ మధ్య నీటితో బాగా పోల్చారు. ఇక్కడ అమెరికాలో ఉన్న నా స్నెహితుడు ఒకడు కూడా, సిగ్నల్ దగ్గిర ఆగినపుడు, ముందు బండికి, తన బండికి మధ్య రెండు మూడు కార్ల దూరం ఉంచుతాడు. పక్కన కూచున్న నాకు భలే అసహనంగా అనిపిస్తుంది. ఇక మీరన్నట్టు, స్కూటరో, బైకో ఉంటే ట్రాఫిక్ బాధ తప్పించుకోవచ్చుగానీ, ఇంటికి చేరే సరికి ఫాంటూ, షర్టూ, పొగ చూరి మసి బారిపోతాయి. బెంగుళూరులో పనిచేసిన రోజుల్లో నా అనుభవాన్ని బట్టి చెపుతున్నా. అజ్ఞాత 23 సెప్టెంబర్, 2007 11:15:00 PM ISTకి కొత్త ముస్తాబు బాగుంది.టపా అదిరింది. మురళీ కృష్ణ 23 సెప్టెంబర్, 2007 11:33:00 PM ISTకి మన హై.లో జనాల ట్రాఫిక్ సెన్సుకీ, ఇక్కడి (బుడాపెస్టు) వాళ్ళ ట్రాఫిక్ సెన్సుకీ వుండే హస్తిమశకాంతర తేడా చూసి సరిగ్గా పదైదు(పదిహేను) నిమిషాల క్రితం మా సహోద్యోగితో మాట్లాడా. మనసులో అనిపించింది దీనిమీద ఓ బ్లాగు బ్లాగొచ్చు అని, కానీ ఇంతలో మీ బ్లాగు. 'ఎహె, ఇంత ఖాళీ ఉంచాడేంటి.. ఎవడన్నా వచ్చి దూరితేనో' అని కొట్టుకులాడి పోయేవాణ్ణి... బాగా నచ్చింది. శివకుమార్ 24 సెప్టెంబర్, 2007 12:43:00 AM ISTకి హబ్బా చదువరి గారు ఇరగదీశారండి బాబు! హైదరాబాద్ అటుంచితే... మాకు దుబయ్ లొ మూరెడు, బారెడు కాదండి బాబు బెత్తడు కూడా ఉంచరు. ఎంత నీ ముద్దు నాకొద్దన్నా హై. సిటి బస్ లొ మగ పీనుగులు అమ్మాయిలను రాసుకొన్నట్టె రాసుకుపోతారు. మీరు డెట్రాయిట్ కాదు కాని దుబయ్ రండి పులకరించిపోతారు (ఇక్కడి ట్రాఫిక్ గంటలు కాదండి రోజులుంటాయ్, మీరు మరిన్ని టపాలు మాకు అందించొచ్చు) ట్రాఫిక్ జాం లొ డ్రైవ్ చేసి. Unknown 24 సెప్టెంబర్, 2007 9:24:00 AM ISTకి ఎపుడో వెళ్ళి ఒక వారం ఉండేదానికి హై.లో బండి నడపటం ఈత కొట్టడానికి బంజీ దూకుడు దూకినట్టే.. గురువు గారు కో.పా గారి మార్గమే మన మార్గమూనూ.. హైదరాబాదు డ్రైవింగు సాహసీకుల స్వప్నం.. మనం దీన్ని కూడా ప్రోమోట్ చెయ్యచ్చేమో!! అప్పుడు రియో నగరంలోని మోటోబాయ్స్ సంస్కృతిని మించిపోవటం ఖాయం.. Ramani Rao 24 సెప్టెంబర్, 2007 11:08:00 AM ISTకి మొన్నామధ్య.. నేను మా ఫ్రండ్ అనుకొన్నాము.. ఈ భాగ్యనగరం లో బస్స్ లో వెళ్ళేకన్నా... కార్లో వెళ్ళడం చాల సులువని మరి మీరేమో.. కార్లో కష్టం అంటున్నారు... సికంద్రాబాద్ నుండి బస్లో 3 గంటలకి బయల్దేరితే... మా ఇంటికి చేరుకోడానికి 3 గంటలు పట్టింది.. మాకు.. అంటే 6 గంటలకి ఇంటికి వెళ్ళాము..(ట్రఫిక్ సమస్య లేకపొతే మా ప్రయాణం అరగంట మాత్రమే) కారు అయితే డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకొని బయల్దేరితె ఇంటికెళ్ళి పడుకొవడమేగా అనుకొన్నాము.. కార్లవాళ్ళకి కూడా ఇన్ని కష్టాలున్నయి అని ఇప్పుడే తెలిసింది... కార్లు ... బస్సులు కన్నా.. కాళ్ళకి బుద్ది చెప్పడం.. నయమేమో.. చదువరి 24 సెప్టెంబర్, 2007 2:42:00 PM ISTకి వ్యాఖ్యాతలందరికీ నెనర్లు. ఈ మాటను వెలికితీసినందుకు బాల సుబ్రహ్మణ్యం గారికి మరోసారి నెనర్లు. :) కొత్తపాళీ గారు, ప్రస్తుతం అటుకేసి వచ్చే ఆలోచన లేదండి. వస్తే, తప్పక కలవగలను. RSG గారూ, నాకూ ఆ అనుభవమైంది.. 'చిత్రమైన మనుషులు వీళ్ళు' అని అనుకున్నాను. సత్యసాయి గారూ, నేనిలా సాలా గీలా అననండి.. అచ్చతెలుగే! పక్కన పిల్లకాయలున్నపుడు మీలాగానే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాలెండి:) శివకుమార్ గారూ, హైదరాబాదుకు సమ ఉజ్జీ ఒకటి ఉందన్నమాట! రమ గారూ, ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదనీ.. హై.లో బయటికెళ్ళనంత సుఖం మరోటి లేదు. ఖర్మకాలి వెళ్ళాల్సే వస్తే, బస్సే కాస్త నయం. అయితే దేని ఇబ్బందులు దానికేడ్చాయి లెండి. Unknown 24 సెప్టెంబర్, 2007 6:41:00 PM ISTకి చదువరి గారు, బ్లాగు అదిరింది.. నేను బెంగళూరులో ఉంటానండీ.. ఇక్కడి ట్రాఫిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అరగంట ప్రయాణానికి గంటలకు గంటలు పట్టటం మామూలు విషయమే ఇక్కడ. నేను మొన్ననే ఒక చిన్న స్కూటర్ కొన్నా.. ఇప్పుడు కొంచెం నయం.. :) శ్రీ హర్ష PVSS Sri Harsha 26 సెప్టెంబర్, 2007 12:25:00 AM ISTకి నా మట్టుకు నేను, హై.ట్రాఫిక్కులో బండి నడపడం ఓ పెద్ద శిక్ష అనుకుంటుంటాను. మీ టపా చదువుతున్నంత సేపూ ఒక వైపు మన ట్రాఫిక్కు గురించిన చిరాకు, కోపం ఒకవైపు... గిలిగింతలు పేట్టే మీ వర్ణన ఒకవైపు :-) అన్నట్టు నేను చాలా రోజుల క్రితం రాసుకున్న ఈ టప మళ్ళీ చదుకునేట్టు చేసింది మీ టపా. అజ్ఞాత 27 సెప్టెంబర్, 2007 7:50:00 PM ISTకి Chaala baaga varninchaaru hy. traffic ni. Meeru cheppinattu ikkada US lo anta khaali vadileste karu ki karu madhya gunde kottukunedi. Asalu vachina kottallo.. auto horns leka nidra pattedi kadandi US lo.... vijju 30 సెప్టెంబర్, 2007 12:59:00 PM ISTకి Hi chaduvari.... gii hydlo trafic samputundi.... post chala bagundi.... naku oka help cheyara... meru previous ga use chesina template xml file pamputa.. (naku 3 columns template kavali... ) nenu edit cheyadaniki try chesa kani.. sariga ravadam ledu... vijju... Chowdary 14 అక్టోబర్, 2007 3:00:00 AM ISTకి Chowdary 14 అక్టోబర్, 2007 3:03:00 AM ISTకి If Chaduvari garu already sent the template, sorry for the duplication otherwise here is the location Three Column Templates from where you can get a three column template. Also if you like the template on my site (which is also there on the above link), http://teluguvadini.blogspot.com, please send me an email at teluguvadini@gmail.com then I can send you my working one.
2021/04/20 14:41:13
https://chaduvari.blogspot.com/2007/09/blog-post_23.html
mC4