cleaned_tweet
stringlengths
2
281
label
int64
0
1
హైదరాబాద్: రాజ్‌భవన్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత.
1
ఆదిలాబాద్ పట్టణంలోని విద్యుత్ తరంగిని గార్డెన్ లో తిరుమల రెడ్డి - తేజస్విని రెడ్డి గార్ల వివాహ నిశ్చితర్ధ వేడుకలో పాల్గొన్నాను.కంది శ్రీనన్నపెళ్లి కానుకను నూతన వధూవరులకు బహుకరించాను.నాతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
1
మా శ్రీదత్త విశ్వరూప అప్పాజీలు వారూ 🤗🥰🤗 సహస్ర పూర్ణ చంద్రుణి దత్త అప్పాజీ కీ 🥰🤗🤗🥰
1
రాష్ట్రానికి సంబంధించిన ప‌లు కీల‌క అంశాల‌పై ప్ర‌ధాన‌మంత్రి శ్రీ గారితో చ‌ర్చించ‌డం జ‌రిగింది. రాష్ట్ర విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాల‌ని, ప్ర‌త్యేక హోదాతో పాటు, ప‌లు పెండింగ్ అంశాల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరిన నేప‌థ్యంలో ప్ర‌ధాని గారు సానుకూలంగా స్పందించారు.
1
క్యాన్సర్ రోగులకు 15 లక్షల రూపాయలు ఏక మొత్తంగా అందిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా ధన్యవాదాలు
0
మీ పుట్టుక ఫేక్ మీ బతుకులు ఫేక్ మీరు పెడుతున్న వీడియోస్ ఫేక్ ఏమీరా మీ వల్ల ఈ దేశానికి ఉపయోగము.. తు మీ బతుకు చెడ.
0
హార్దిక శుభాకాంక్షలు సర్ జీ
1
అవును ..
1
కోవిడ్ మొదటి వేవ్ లో వ్యక్తిగతంగా ప్రభావిత ప్రాంతాల పర్యటన, సేవా కార్యక్రమాలు, నిత్యావసర వస్తువుల వితరణ.కోవిడ్ రెండో వేవ్ లో కోవిడ్ కేర్, బాధితులకు ఆక్సిజన్, హాస్పిటల్ బెడ్‌లు ఏర్పాటు చేయటంలో కృషి చేసిన
0
అదే ఏమైనా వస్తువా ఉత్పత్తి చేస్తాని కి
1
Pistol తిరుగమంటున్నావ్ .. ఓక ఎంపీ స్థాయిలో నువ్ ప్రజలకు సూచనలిచ్చే విదానం ఇదేనా. ఇలాంటి హౌల మాటలతో యువకులను రేచ్చగోడుతున్నావానే శాంతిభద్రతల సమస్య రాకుండా నీ యాత్ర బంద్ పెట్టిర్రు
0
ఓటు హక్కు వినియోగించుకున్న మోడీ
1
త్వరలోనే తెలంగాణాలో చీకట్లు తొలగి కమలం వికసిస్తుంది 🪷 -
0
ప్రధానమంత్రి శ్రీ గారిచే ఉజ్జయిని మహాకాళ్ కారిడార్ ‘‘మహాకాళ్ లోక్’’ లోకార్పణం అక్టోబర్ 11న ⏱సా.5 గం. నుంచి రా.8 గం. వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో పెద్ద స్క్రీన్ లు ఏర్పాటు చేసి ఈ పవిత్ర కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షింద్దాం.
1
09-06-2022:యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంత్రి శ్రీ ప్రధాని కి బహిరంగ లేఖ రాశారు 14-06-2022:ఏడాదిన్నరలో 10 లక్షల మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలను ప్రధాని మోదీ ఆదేశించారు.
0
ఆంధ్ర ప్రదేశ్ కి రావడం నా అదృష్టం - PM Narendra Modi
1
ముందు ఎంత ఉంది ,ఎంత పెరిగింది ,ఇప్పుడు తగ్గించిన 15 రూపాయలు పెరిగిన దానిలో ఎంత శాతం వివరాలు పొందుపరచండి అన్న గారు
1
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న గౌరవనీయులు ప్రధాని జీ గారు....
1
152 కోట్లకు కూడా డెబిరించే కేంద్రం
1
రామ మంత్రంతో 2024 లో హ్యాట్రిక్ గెలుపుపై కన్నేసిన బీజేపీ..మోడీ, షా కల నెరవేరుతుందా Watch Video >>>
1
సమతా మూర్తి విగ్రహావిష్కరణ మరియు ఇక్రిసాట్ స్వర్ణోత్సవాల్లో భాగంగా తెలంగాణకు విచ్చేస్తున్న ప్రియతమ ప్రధాని శ్రీ గారికి యావత్ తెలంగాణ స్వాగతం పలుకుతోంది...
1
భావజాలం వేరైనా మనమంతా భారతీయులమే అని చేతలలో చూపిస్తూ కందుకూరు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన భారత ప్రధాని గారికి ధన్యవాదాలు.
0
మాతృదేశానికి స్వాగతం ... ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ప్రధాని మోడీ కృత నిశ్చయంతో ఉన్నారు . ఆపరేషన్ గంగ లో భాగంగా విద్యార్థులకు ఢిల్లీలో స్వాగతం పలికిన మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
1
ఉద్యోగాలు ఇవ్వలేని రాష్ట్రంలో సదువులెందుకు..
1
ప్రధానితో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ: కీలకాంశాలపై చర్చ
1
గారి పుణ్యమా అని ఆర్టికల్ 370 తీసేయడం వలన ఢిల్లీ దగ్గరే పూర్తి చేయాల్సిన యాత్ర..కాశ్మీర్ లోకి వచ్చి జాతీయ జండా ఎగురవేసి లాల్ చౌక్ వద్ద పూర్తి చేయగలిగాడు. రాహుల్ గాంధీ కాశ్మీర్ లో అంత దైర్యంగా తిరిగేకి ఆర్టికల్ 370 రద్దు చేసిన మోడీ పుణ్యమా కాదా
1
కేంద్రం ఇది వరకు ఇచ్చిన డబ్బులు పంది కొక్కులు మేసినాయా...మళ్లీ ఇస్తే సరిపోతుందా
1
ప్రధానమంత్రి , విదేశాల్లోని ప్రజలతో తమ మనసులోని ఆలోచనలకు పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆకాశవాణి లో రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం చేస్తుంది.
1
RT narendramodi "గోవా లో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఆయనకు అభినందనలు . "
1
సంసద్ ఖేల్ మహాకుంభ్ అనేది భవిష్యత్తులో గొప్ప భవనం నిర్మించబోయే బలమైన పునాది. ఖేలో ఇండియా ఉద్యమం కింద క్రీడాకారుల శిక్షణపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు దేశం సమగ్ర దృక్పథంతో ముందుకు సాగుతోంది: ప్రధాని
1
జీ-20 సమావేశాల నిర్వహణపై దృష్టిసారిస్తూనే, గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రతి రెండో రోజూ ఆ రాష్ట్రంలో పర్యటించారు. గత మూడు వారాలుగా ప్రతి రెండో రోజూ 3-4 ర్యాలీల్లో పాల్గొన్నారు. #సత్యకాలమ్
1
గత 7 ఏళ్లలో, విత్తనం నుండి మార్కెట్ వరకు అనేక కొత్త వ్యవస్థలను తీసుకువచ్చాం. వ్యవసాయ బడ్జెట్ కేవలం 6 సంవత్సరాలలో అనేక రెట్లు పెరిగింది. రైతులకు వ్యవసాయ రుణాలను కూడా 7 సంవత్సరాలలో 2.5 రెట్లు పెంచాము. -ప్రధానమంత్రి శ్రీ
1
మోడీ హయంలో దిగజారిన దేశ ప్రతిష్ట – కెసిఆర్
1
అరేయ్ గుండు . నితులుఅంచిగానే చెబుతున్నావు పిట్రోల్ డీజిల్ రెట్లు ఎందుకు పెంచిన్డు Gas రెట్లు ఎందుకు పెంచిండ్ అదని అంబానీకి . నీ మోడీ గానికి సంబధం ఏమిటి.విమానయానం. ప్రైవేటు పరంగా ఎందుకు చేసిరి.lic నీ ఎందుకు అమ్ముకునారో. చెప్పురా చిల్లర నాయాల.
1
జై జవాన్ జై కిసాన్ నినాదంతో జవాన్లు,రైతుల గుండెల్లో ధైర్యం నింపిన #మాజీ ప్రధానమంత్రి స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరు #భారతరత్న #లాల్ బహదూర్ శాస్త్రి.. గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు
1
తెలంగాణ ప్రజలు చాల చైతన్యవంతమైన ప్రజలు ఎవరు వచ్చి పోతారో శాశ్వతంగా పోతారో త్వరలో నిర్ణయిస్తారు అన్న dst president
1
V6 వోడు నిజమైన news ఇస్తాడా..అదే రిపోర్టర్ ని తీసుకుని పోదాం నిజామాబాదు పసుపు మార్కెట్ ki వెళ్లి చూద్దాం response.. నీ పదివేల పసుపు ధర ad మీద
1
నేను ఏం చేయలేదు కాబట్టి CM అయిన -కచర
1
బిజెపి కరీంనగర్ ఎంపీ శ్రీ గారి వినతి మేరకు ఎల్కతుర్తి - సిద్దిపేట - మెదక్ జాతీయ రహదారి NH765 విస్తరణ పనులకి శంకుస్థాపన చేయనున్న భారత ప్రధాని శ్రీ గారు.
1
ఫొటోస్ మాత్రేమే దిగారా తెలంగాణ అభివృద్ధి కోసం ఏమైనా అడిగారా...
1
ఓహో నీకు మల్లె అరకొర రైతులకుకాదుఇచ్చేది.తెలంగాణలో ఉన్నప్రతి రైతుకి.ఏం బత్తాయిలు మీకు అర్థమవుతుందా "రైతేరాజు"అని రుజువుచేసిన గారూ
1
నీతులు సుాక్తులు వినీ వినీ ప్రజల చెవులు చిల్లులు పడుతున్నాయి ప్రజాస్వామ్యం మరోసారి సిగ్గుతో తలదించుకున్న రోజు ఈరోజు ఓ ఆర్థిక నేరస్థుడిని సభలో గౌరవ స్థానంలో కుార్చోవడం చుాస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారు బా జపా ఇంత దిగజారినందుకు
0
RT narendramodi: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ప్రత్యేక సందర్భాన్ని మనం జరుపుకోవడం మనకు గర్వ కారణం.
1
అందర్నీ ఆపి.. కావాలని అంబులెన్స్ పంపించి మోడీ గారు ఆపారని ఏం ఫోజులు కొట్టారు సార్🤔🤔🥱🥱
0
ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రావాలంటూ ప్రధానికి ఆహ్వానం పలికారు.
1
ఈరోజు గారితో జరిగిన భేటీతో మన ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తాయి అని బలంగా ఆశిస్తున్నా .. - జనసేనాని గారు
1
ఆర్మూర్ జోకర్ పాండు గాడు పొసే ఉచ్చ కోసం ఎగిరి పడే చెంచా గాళ్ళు, ఏది ఏమైనా దీనికి ప్రతి చర్య కచ్చితంగా ఉంటది
1
జై బీజేపీ
1
నాగాలాండ్ కతం🤣 త్రిపుర బాయ్ బాయ్🤣 మేఘాలయ టాటా గుడ్ బాయ్ ఇండియా🤣 వచ్చేఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ గయా‍♂️ ‍♂️
0
దాదాపు మూడు దశాబ్దాల పాటు భారతదేశంలో రాజకీయ అస్థిరత ఉంది. నేడు, మనకు స్థిరమైన మరియు నిర్ణయాత్మక ప్రభుత్వం ఉంది మరియు స్థిరమైన మరియు నిర్ణయాత్మక ప్రభుత్వంపై విశ్వాసం ఎల్లప్పుడూ దేశం యొక్క ఉత్తమ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలిగి ఉంటుంది. - PM
1
నువ్విప్పుడు కనీసం mla కూడా కాదు మరి నిమొఖానికి రాజ్యాంగం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా ని మొగుడు సారా వ్యాపారం చేసి కడుబీదల డబ్బులు దోచుకున్నప్పుడు గుర్తుకు రాలేదా నీకు ప్రజాస్వామ్యం అక్క నీకు మేకప్ లేకుండా బయటకు వచ్చే దమ్ము ఉందా
0
PM Narendra Modi: ప్రధాని మోడీ జపాన్ పర్యటన విజయవంతం.. చైనా సహా కీలక అంశాలపై చర్చలు..
1
65 గంటల్లో 30 డ్రెస్సులు అని కూడా చెప్పు
1
చెన్నై కి ప్రాజెక్ట్స్ తెలంగాణకు వుట్టి మాటలు
1
"పేదలు, అత్యంత బలహీన వర్గాల వారి అవసరాలను తీర్చడానికి అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది." - ప్రధానమంత్రి
1
ఆరోగ్యం, ఆధ్యాత్మికం మమేకం: ప్రధాని మోదీ
1
ఎక్కడ రా లెక్క చెప్పు రా గాడిద... ఏ ప్రాజెక్టు కి ఎంత ఇచ్చారు చెప్పురా లుచ్చా
1
Modi. No:1A నల్లధనం తెచ్చుడు ముచ్చటేమోగానీ, డికాషన్ తాత దిగిపోయేలోపు, ఉన్న ధనం ఊడ్చక పోయేటట్లున్నరు దేశ సంపద మొత్తం గుజరాత్ #దొరల పాలు .. చూసీ చూడనట్లు, నటిస్తున్న.అంధ భక్తులు..ఇంక పెద్ద లవంగానికి.మసీదులు, గుడులు తవ్వనీకే టైం సరిపోతలే 🤣 .
1
స్వాతంత్ర్య పోరాటం ఏన్ని ఏండ్లు జరిగిందీ
1
నీది ఆత్మ గౌరవం మరి రాజగోపాలoది ఏ గౌరవం చెప్పాలి సార్.. మీరు ఇట్ల ప్రజల సొమ్ము దూర్వినియోగం చేస్తు కాలం ఎల్లదియండి sir
1
ఫోటోలు పెడితే ఇలా ఉండాలి. అయినా లిఫ్టులు జాతికి అంకితమిచ్చేవారికి సున్నాలు, రంగులు వేసి అదే గొప్ప అనుకునే వారికి అంతకన్నా గొప్ప ఏముంటుంది లెండి.
1
నంది హిల్స్‌లో సన్‌రైజ్ పాయింట్, మల్లేశ్వరంలో బిసి మసాలా దోస మరియు బిడాడిలో సాఫ్ట్ తట్టే ఇడ్లీ L మరియు CM శ్రీ గారికి వందనాలు
1
శబరి యాత్రలో రైల్వే వారి బాధ్యతా రాహిత్యాన్ని ప్రెశ్నిస్తున్న అయ్యప్ప బక్తుడు ....
0
విజయవాడ - గూడూరు మార్గంలోని తలమంచి - ఉలవపాడు మధ్యన 62 కి.మీ. ల పొడవు గల మూడవ రైల్వే లైన్ నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసిన కేంద్ర ప్రభుత్వం Sir ji Anna
1
TRS కార్యకర్తల లేదా టెర్రరిస్టులా ఒక అయ్యకి పుడితే ఇంట్లో ఆడవాళ్లు ఉన్నప్పుడు దాడి చేస్తారా సిగ్గు శరం ఉందా
0
" వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ " ప్రారంభం చేసి అందులో తోటి ప్రయాణికులతో కలిసి గాంధీనగర్ నుండి అహ్మదాబాద్‌ వరకు ప్రయాణం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.
1
పోరా బోస్ DK
1
నా దేశ కీర్తిని ప్రపంచం నలుమూలలా విస్తరించిన భారత మాత ముద్దు బిడ్డ , దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు జై నమో
1
ఏ "హథ్రాస్" సంఘటనను చూపి దేశవ్యాప్తంగా భాజపాను బూచిని చేసే ప్రయత్నం చేశారో ఆ "హథ్రాస్" బీజేపీ కి 32 వేల మెజార్టీ
0
శ్రీ యు.వి.కృష్ణంరాజు గారి మరణం నన్ను కలచివేసింది. రాబోయే తరాలు ఆయన నటనా కౌశలాన్ని , సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయి. సమాజ సేవలో కూడా ఆయన ముందంజలో ఉండి రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి
0
గుడ్
1
తెలుస్తుంది రా కుక్క.. తురక అనే పదం వాడిన మత వాది
1
ప్రధాని నరేంద్ర మోదీ తల్లీ హీరాబెన్‌ 100 గారి మరణం పట్ల చింతిస్తున్నా... వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని వేడుకుంటున్నా
1
Dont you feel a little bit of shame, what is rice for your stomach పేదవాళ్ల పేదవారిని గా ఉండిపోతున్నారు మీ అంత చెత్త పాలన ఏ దేశంలో లేదు. మీ అంత లుచ్చా నా కొడుకులు మీ అంత కామనా కొడుకులు
0
రాజీనామ చేస్తేనే అభివృద్ధి జరుగుతది అనుకుంటే పిఎం చేయాలి రాజీనామ దేశం మొత్తం అభివృద్ధి అయితది....
0
అవును బుజ్జమ్మ బండి గాడు గుండు గాడు చెబుతారు లే
1
.... Dear ji , మీ హయాంలో సాధారణ ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దయచేసి తొందరగా పదవి నుండి దిగి మంచి నాయకుడికి బాధ్యతలు అప్పగించండి...
1
✊జై జగనన్న✊
1
గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గారు నవంబర్ 12 వ తారీఖున ప్రధాని శ్రీ గారు విశాఖకు రానున్న సందర్భంగా మీరు కొంచెం ఆయన వచ్చిన రూట్లోనైనా సరే రోడ్లో బాగు చేయండి ప్రత్యేక హద్దు గురించి మాట్లాడండి స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడతారని కోరుకుంటున్నాం
1
కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటరీ మామిడి కుదురు మండలం పెదపట్నం లంక గ్రామ పొలాలులోవరదనీరు పూర్తిగా పాడైపోయిన వ్యవసాయం
0
2014లో, భారతదేశంలో గ్యాస్ పైప్‌లైన్ పొడవు 14,000 కి.మీ; ఇప్పుడు అది 22,000 కి.మీ. ఈ నెట్‌వర్క్ వచ్చే 4-5 ఏళ్లలో 35,000 కిలోమీటర్ల పొడవును దాటుతుంది. - PM శ్రీ జీ
1
21వ శతాబ్దం సాంకేతికతతో నడిచే శతాబ్దం. మనం దానిని ఎంత త్వరగా విస్తరింపజేస్తామో, దానిని ఎంత త్వరగా సులభతరం చేసి, ఎంత త్వరగా సాధారణ ప్రజలకు సాధికారత కల్పిస్తామో, దేశం మరియు ప్రజలు అంత మంచిగా ఉంటారు. - శ్రీ గారు .
1
బిజెపి
1
మాకు అన్యాయం జరుగుతుంది
0
పెట్రోల్ ధరలు మరియు గ్యాస్ ధరలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటన్నింటికీ కారణం నరేంద్ర మోడీ జీ సిగ్గు చేటు మోడీ
0
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై పథకం ఇళ్ల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్ర తాంబూలం ఇచ్చింది. ఈ పథకం కింద చేపట్టిన ఇళ్ల లో 4,86,005 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 17,04,366 ఇళ్లు ఇంకా నిర్మాణదశలోనే ఉన్నాయి.
1
ప్రధాని ఆస్తులను ప్రకటించిన పీఎంవో - స్థిరాస్తులు, సొంత వాహనం లేని మోదీ | Narendra Modi | Assets | PMO | MyIndMedia
1
దయచేసి GST వేయకండి సార్... వేయకండి 🤔
0
ఈ కథ ఎందో....దేశాన్ని అమ్మక దొబ్బుడి ఈ నా
1
ఎలా మాట్లాడతారో ఏమో, ఎదుటి వాడు నీ దేవుడిని, తిట్టినపుడు, ఇవన్నీ గుర్తురవ్, శివ లింగాన్ని పురుషాంగం తో పోలిస్తే తపూ లేదు, nupur Sharma, ఉన్నదని చెప్తే తప్పు అయింది కదా, నీ లాంటి నీచులు వాళ్ళకి సపోర్ట్ చేయబట్టే ఈరోజు ఆ *రకలు ఇలా రెచ్చిపోతుంది, వెళ్లి వాడి సంక నాకుపో తూ
0
అరుణ్ శౌరి గారు ఒక పుస్తకం లో ఈయనే రాజ్యాంగాన్ని తగల బెట్టేస్తాను అని రాసినట్టు గుర్తు...కెసిఆర్ కూడా ఈ మధ్య అదే మాట ప్రస్తావించారు
1
మీడియా ముందుకు వచ్చి ఎడవడమే కాదు, చస్తే అందరూ మీడియా ముందుకు వచ్చి ఏడుస్తారు. ఓట్ల కోసం సాగడానికి రెఢీ అన్నట్టు వెదవ ప్రవచనాల ఎందుకూ, సచ్చిన వాళ్ల లెక్కలు లేవు అని చెప్పినప్పుడు లేదా ఈ సచ్చే తెలివి.
1
జై హింద్
1
అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి నిదర్శనం, దేశం కోసం అనునిత్యం పరితపించే నిరంతర శ్రామికుడు.. మన ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
1
తేనెతోట్టెను కెలకడమెలా...... తేనెటీగలు తో మింగించుకోడమేల.....
0
నా జీవితం దేశం కోసం అంకితం . . ప్రధాని శ్రీ Narendra Modi .JI . మన బాధ్యత మోస్తున్న కుటుంబ పెద్దకు తోడుగా నిలుద్దాం . BJP KISAN MORCHA Andhra Pradesh .
1
బిజెపి
1
అవిశ్రాంత శ్రామికుడు ప్రగతి స్వాప్నికుడు మోడీపై పాక్ మీడియా ప్రశంసలు భారత్ ను బలంగా నిలబెడుతున్న నాయకుడంటూ పోగడ్తలు
1
నేడు జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్స‌వం సంద‌ర్భంగా శాస్త్రవేత్తలకు, ఆవిష్కర్తలకు ప్ర‌ధానమంత్రి శ్రీ అభినందనలను తెలిపారు. వివ‌రాలు:
1
ఆంధ్రప్రదేశ్ లో పరుగుపెట్టనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ . జనవరి 19న సికింద్రాబాద్ వద్ద ప్రారంభించనున్న ప్రధాని శ్రీ సికింద్రాబాద్ - విజయవాడ. విజయవాడ ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం పరుగులు తీయనున్న రైలు బండి.
1