link
stringlengths
28
223
text
stringlengths
12
405k
https://telugustop.com/does-kate-middleton-work-from-home
ప్రిన్సెస్ కేట్ ( Princess Kate ) ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆమె ఎందుకు ప్రజలకు కనిపించడం లేదనే ప్రశ్నలు చాలామందిని వేధిస్తున్నాయి. కేట్ మిడిల్టన్ ( Kate Middleton )2023 క్రిస్మస్ సీజన్‌లో చివరిసారిగా కనిపించారు. ఆ తర్వాత ప్రజలకు ఒక్కసారి కూడా కనిపించలేదు.అయితే ఆమె కనిపించకపోవడానికి కారణం పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకోవడమేనని కెన్సింగ్టన్ ప్యాలెస్ ( Kensington Palace ) ధృవీకరించింది. ఈస్టర్ వరకు ఆమె తన రాజరిక పనికి తిరిగి రాదని కూడా వారు పంచుకున్నారు. ఆమె కోలుకుంటున్న సమయంలో, ఆమె ఎక్కడ ఉన్నారు, ఆమె ఏం చేస్తున్నారు అనే దానిపై చాలా పుకార్లు వచ్చాయి.చిన్న పిల్లలకు సహాయం చేయడం, వారి అభివృద్ధిపై దృష్టి సారించే ప్రత్యేక ప్రాజెక్ట్‌లో కేట్ పనిచేస్తున్నట్లు ప్రస్తుతం కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.ఆమె ఇంటి నుంచే అంటే వర్క్ హోమ్ చేస్తూ ఈ ప్రాజెక్టుకు సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఆమెకు చాలా ముఖ్యమైనది, ఆమె రికవరీ అవుతున్నప్పుడు కూడా ఆమె చురుకుగా పాల్గొన్నారు. రాయల్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ ఎర్లీ చైల్డ్ హుడ్ ( Royal Foundation Center for Early Childhood )అని పిలిచే ఈ ప్రాజెక్ట్‌ను జనవరిలో కేట్ ప్రారంభించారు.పిల్లల జీవితంలో మొదటి సంవత్సరాలు వారి ఎదుగుదలకు ఎంత కీలకమో చూపడం దీని లక్ష్యం.ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె చేస్తున్న పని చాలా బాగా జరుగుతోందని ప్యాలెస్ చెబుతోంది. కేట్ పబ్లిక్‌గా కనిపించకపోవడంపై ఇంటర్నెట్‌లో చాలా చర్చలు జరుగుతున్నాయి.ఆమె, ప్రిన్స్ విలియం ఇటీవల షాపింగ్ చేసి ఇంటికి బయలుదేరినట్లు చూపించే వీడియో ఒకటి వైరల్ గా కూడా మారింది. ఆ వీడియోలో ఉన్న మహిళ నిజానికి కేట్ కాదని కొంతమంది భావించారు.కేట్ విండ్సర్‌లోని అడిలైడ్ కాటేజ్‌లో ఉంటోందని కొంతమంది నమ్ముతున్నారు. తాజా వార్తలు ఎన్నారై టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/want-to-go-to-mars-but-apply-like-this-%e0%b0%85%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e2%80%8c%e0%b0%95
మ‌నం వేరే గ్ర‌హంపైకి వెళ్లిన వారిని చూసిన‌ప్పుడు ఎంతో థ్రిల్ అవుతూ ఉంటాం.ఎందుకంటే భూమి మీద కాకుండా అస‌లు వేరే గ్ర‌హంపై జీవితంలో ఒక్క‌సారైనా అడుగు పెట్టాల‌ని అనుకోవ‌డం చాలా కామ‌న్‌. కానీ అది అంద‌రికీ సాధ్య‌మ‌య‌యే ప‌ని కాదు క‌దా.ఏదో కొంత మందికి మాత్ర‌మే ఆ అదృష్టం ద‌క్కుతుంది కానీ అంద‌రికీ ఆ అదృష్టం రాద‌నే చెప్పాలి. అయితే ఈ సారి మాత్రం అంగార‌క గ్ర‌హం మీద‌కు వెళ్లే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది నాసా. అవును మీరు విన్నది నిజ‌మే.నాసా స్వ‌యంగా త‌యారు చేసిన మార్స్ డ్యూన్ ఆల్ఫా మాడ్యూల్ 3D ప‌రిక‌రం ద్వారా ముద్రించిన ICON లో ఉండేందుకు ఎవరికైనా ధైర్యం అలాగే ఇంట్రెస్ట్ ఉంటే త‌మ‌ను సంప్ర‌దించాల్సిందిగా నాసా ప్ర‌క‌టించింది.అయితే ఈ ప్ర‌యాణం కాస్తా మూడు రకాలుగా డివైడ్ చేసింది నాసా.ఇందులో మెయిన్‌గా ఫ‌స్ట్ ప్రోగ్రామ్ అయితే 2022 లో ప్రారంభమవుతుంద‌ని నాసా వివ‌రించింది.ఈ మొద‌టి ప్ర‌యాణంలో ప్రతి నలుగురు సిబ్బంది 365 రోజులు రెడ్ ప్లానెట్‌పై నివ‌సించాల్సి ఉంటుంద‌ని నాసా త‌న అధికార ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది.ఇంట్రెస్ట్ ఉన్న వారు సెప్టెంబర్ 12లోపు అప్లై చేసుకోవాల‌ని తెలిపింత‌ది.అయితే ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేవారి వ‌య‌స్సు మాత్రం 30 నుంచి 55 ఏండ్ల వ‌ర‌కు ఉంటే అంద‌రికీ బాగుంటుంద‌ని తెలిపింది కంపెనీ.వారి అర్హ‌త మేర‌కు క‌నీసం మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాల‌ని వివ‌రించింది.అయితే ఇది అంద‌రికీ కాదంట‌.యుఎస్ పౌరుడిగా ఉండి కొన్న ర‌కాల అర్హ‌త‌లు ఉంటేనే ఇందుకు అవ‌కాశం ఉంటుంద‌ని నాసా స్ప‌ష్టం చేసింది.అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త‌మ అధికార వెబ్ సైట్‌లో పొందుప‌రిచింది నాసా.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా అప్లై చేసుకోండి. అవును మీరు విన్నది నిజ‌మే. నాసా స్వ‌యంగా త‌యారు చేసిన మార్స్ డ్యూన్ ఆల్ఫా మాడ్యూల్ 3D ప‌రిక‌రం ద్వారా ముద్రించిన ICON లో ఉండేందుకు ఎవరికైనా ధైర్యం అలాగే ఇంట్రెస్ట్ ఉంటే త‌మ‌ను సంప్ర‌దించాల్సిందిగా నాసా ప్ర‌క‌టించింది.అయితే ఈ ప్ర‌యాణం కాస్తా మూడు రకాలుగా డివైడ్ చేసింది నాసా. ఇందులో మెయిన్‌గా ఫ‌స్ట్ ప్రోగ్రామ్ అయితే 2022 లో ప్రారంభమవుతుంద‌ని నాసా వివ‌రించింది.ఈ మొద‌టి ప్ర‌యాణంలో ప్రతి నలుగురు సిబ్బంది 365 రోజులు రెడ్ ప్లానెట్‌పై నివ‌సించాల్సి ఉంటుంద‌ని నాసా త‌న అధికార ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది. ఇంట్రెస్ట్ ఉన్న వారు సెప్టెంబర్ 12లోపు అప్లై చేసుకోవాల‌ని తెలిపింత‌ది.అయితే ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేవారి వ‌య‌స్సు మాత్రం 30 నుంచి 55 ఏండ్ల వ‌ర‌కు ఉంటే అంద‌రికీ బాగుంటుంద‌ని తెలిపింది కంపెనీ.వారి అర్హ‌త మేర‌కు క‌నీసం మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాల‌ని వివ‌రించింది.అయితే ఇది అంద‌రికీ కాదంట‌.యుఎస్ పౌరుడిగా ఉండి కొన్న ర‌కాల అర్హ‌త‌లు ఉంటేనే ఇందుకు అవ‌కాశం ఉంటుంద‌ని నాసా స్ప‌ష్టం చేసింది.అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త‌మ అధికార వెబ్ సైట్‌లో పొందుప‌రిచింది నాసా. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా అప్లై చేసుకోండి. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/crpf-jawan-who-pushed-two-children-into-a-well-%e0%b0%9c%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d
ఆ పిల్లల పట్ల కన్నతండ్రే కాల యముడు అయ్యాడు.పిల్లలను కంటికి రెప్పలా కాపాడు కోవాల్సిన తండ్రి ఆ పిల్లలను దారుణంగా చంపేసిన ఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది. భార్య భర్తల మధ్య గొడవలకు అభం శుభం ఎరుగని పసి పిల్లలను బలి చేసుకున్నాడు ఆ కిరాతక తండ్రి.అసలు వారు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని ఆ పసి పిల్లల మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. తమ మధ్య గొడవలకు ఆ పసి పిల్లలను తండ్రి బలి చేసుకున్నాడు.హాయిగా ఆడుకుంటున్న పిల్లలను జల సమాధి చేసేసాడు.ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది.ఎందుకు అతడు ఇలా తన కన్న పిలల్లనే చంపుకున్నాడు.అనే విషయాలు తెలియాలంటే అసలు మ్యాటర్ మొత్తం తెలుసు కోవాల్సిందే.ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసు కుందాం.మహబూబాబాద్ గడ్డి గూడెం కి చెందిన రామ్ కుమార్ అనే CRPF జవాన్ తన ఇద్దరు పిల్లలను కడతేర్చాడు.వారి ఇద్దరు పసి పిల్లలను వ్యవసాయ బావిలోకి పడేసి వారిని జల సమాధి చేసేసాడు.ఇంత దారుణమైన ఘటన జరగడంతో ఆ ఊరిలో విషాదం నెలకొంది.సెలవలు కారణంగా ఇంటి దగ్గర ఆడుకుంటున్న తన ఇద్దరు పిల్లలను నమ్మించి బావి దగ్గరికి తీసుకు వెళ్ళాడు.అమ్మి జాక్సన్, జానీ బెస్టో అనే తన ఇద్దరు పిల్లలను బావి దగ్గరకు తీసుకు వెళ్లి బావిలోకి నెట్టేశాడు.ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకొని ఆ పిల్లలను బయటకు తీసేలోపే వారు మరణించారు.ఆ పిల్లలను బావిలోకి తోసేసిన తర్వాత అతడు అక్కడి నుండి పారిపోయాడు.ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను తల్లడిల్లి పోయేలా చేస్తుంది.అతడు ప్రస్తుతం ముంబై CRPF జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.భార్య శిరీష తో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పిల్లలను చంపేసి పరారీలో ఉన్నాడు.పిల్లలు ఇద్దరు మరణించడంతో ఆ కన్నతల్లి గుండె పగిలేలా రోధిస్తుంది.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. తమ మధ్య గొడవలకు ఆ పసి పిల్లలను తండ్రి బలి చేసుకున్నాడు.హాయిగా ఆడుకుంటున్న పిల్లలను జల సమాధి చేసేసాడు. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది.ఎందుకు అతడు ఇలా తన కన్న పిలల్లనే చంపుకున్నాడు. అనే విషయాలు తెలియాలంటే అసలు మ్యాటర్ మొత్తం తెలుసు కోవాల్సిందే.ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసు కుందాం. మహబూబాబాద్ గడ్డి గూడెం కి చెందిన రామ్ కుమార్ అనే CRPF జవాన్ తన ఇద్దరు పిల్లలను కడతేర్చాడు.వారి ఇద్దరు పసి పిల్లలను వ్యవసాయ బావిలోకి పడేసి వారిని జల సమాధి చేసేసాడు.ఇంత దారుణమైన ఘటన జరగడంతో ఆ ఊరిలో విషాదం నెలకొంది.సెలవలు కారణంగా ఇంటి దగ్గర ఆడుకుంటున్న తన ఇద్దరు పిల్లలను నమ్మించి బావి దగ్గరికి తీసుకు వెళ్ళాడు.అమ్మి జాక్సన్, జానీ బెస్టో అనే తన ఇద్దరు పిల్లలను బావి దగ్గరకు తీసుకు వెళ్లి బావిలోకి నెట్టేశాడు.ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకొని ఆ పిల్లలను బయటకు తీసేలోపే వారు మరణించారు.ఆ పిల్లలను బావిలోకి తోసేసిన తర్వాత అతడు అక్కడి నుండి పారిపోయాడు.ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను తల్లడిల్లి పోయేలా చేస్తుంది.అతడు ప్రస్తుతం ముంబై CRPF జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.భార్య శిరీష తో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పిల్లలను చంపేసి పరారీలో ఉన్నాడు.పిల్లలు ఇద్దరు మరణించడంతో ఆ కన్నతల్లి గుండె పగిలేలా రోధిస్తుంది.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మహబూబాబాద్ గడ్డి గూడెం కి చెందిన రామ్ కుమార్ అనే CRPF జవాన్ తన ఇద్దరు పిల్లలను కడతేర్చాడు.వారి ఇద్దరు పసి పిల్లలను వ్యవసాయ బావిలోకి పడేసి వారిని జల సమాధి చేసేసాడు. ఇంత దారుణమైన ఘటన జరగడంతో ఆ ఊరిలో విషాదం నెలకొంది.సెలవలు కారణంగా ఇంటి దగ్గర ఆడుకుంటున్న తన ఇద్దరు పిల్లలను నమ్మించి బావి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అమ్మి జాక్సన్, జానీ బెస్టో అనే తన ఇద్దరు పిల్లలను బావి దగ్గరకు తీసుకు వెళ్లి బావిలోకి నెట్టేశాడు.ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకొని ఆ పిల్లలను బయటకు తీసేలోపే వారు మరణించారు.ఆ పిల్లలను బావిలోకి తోసేసిన తర్వాత అతడు అక్కడి నుండి పారిపోయాడు.ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను తల్లడిల్లి పోయేలా చేస్తుంది.అతడు ప్రస్తుతం ముంబై CRPF జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.భార్య శిరీష తో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పిల్లలను చంపేసి పరారీలో ఉన్నాడు.పిల్లలు ఇద్దరు మరణించడంతో ఆ కన్నతల్లి గుండె పగిలేలా రోధిస్తుంది.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అమ్మి జాక్సన్, జానీ బెస్టో అనే తన ఇద్దరు పిల్లలను బావి దగ్గరకు తీసుకు వెళ్లి బావిలోకి నెట్టేశాడు.ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకొని ఆ పిల్లలను బయటకు తీసేలోపే వారు మరణించారు.ఆ పిల్లలను బావిలోకి తోసేసిన తర్వాత అతడు అక్కడి నుండి పారిపోయాడు.ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను తల్లడిల్లి పోయేలా చేస్తుంది. అతడు ప్రస్తుతం ముంబై CRPF జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.భార్య శిరీష తో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పిల్లలను చంపేసి పరారీలో ఉన్నాడు.పిల్లలు ఇద్దరు మరణించడంతో ఆ కన్నతల్లి గుండె పగిలేలా రోధిస్తుంది.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అతడు ప్రస్తుతం ముంబై CRPF జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.భార్య శిరీష తో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పిల్లలను చంపేసి పరారీలో ఉన్నాడు. పిల్లలు ఇద్దరు మరణించడంతో ఆ కన్నతల్లి గుండె పగిలేలా రోధిస్తుంది.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/garasia-tribe-lives-in-live-in-from-past-one-thousand-years
సహజీవనం.నచ్చినవారితో నచ్చినంత కాలం గడపడం.నచ్చకపోతే విడిపోవడం.పెళ్లికి కావలసిన మూడుముళ్లు,ఏడడుగులు తప్ప అన్ని ఉంటాయి సహజీవనంలో.పెళ్లిపట్ల విముఖత చూపుతున్న యువతని ఎక్కువగా ఆకర్శిస్తుంది లివింగ్ రిలేషన్ షిప్.ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడతున్న ఈ పద్దతి కొన్ని వందల ఏళ్ల క్రితం నుండే ఒక తెగకు చెందిన ప్రజలు ఫాలో అవుతున్నారు.ఆ విశేషాలు… ఎక్కువగా సెలబ్రిటీలు,డబ్బున్న వారిలోనే లివింగ్ రిలేషన్ అనేది చూస్తాం.మధ్యతరగతి, దిగువ స్థాయి వారిలో ఇలాంటివి పెద్దగా కనపడవు వినపడవు.గుజరాత్‌లోని ఓ తెగలో వందల ఏళ్లుగా సహజీవనం సాంప్రదాయంగా వస్తోంది.గరాసియా తెగకు చెందిన అమ్మాయిలు వారికి నచ్చిన అబ్బాయిలతో సహజీవనం చేసే స్వేచ్ఛ ఉంది.వారు ఎవరితో సహజీవనం చేయాలనే విషయంలో నిర్ణయాధికారం అమ్మాయిలదే.పెళ్లివయసు వచ్చాక అమ్మాయికి ఒకబ్బాయి నచ్చారంటే. అతని అనుమతితో సహజీవనం చేస్తారు.ఏళ్ల తరబడి సహజీవనం చేసి. పిల్లలు పుట్టి పెద్దాయ్యాక చాలా మంది పెళ్లి చేసుకుంటారు.ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకున్నామని అనిపిస్తేనే పెళ్లి చేసుకోవడం అనాదిగా వస్తోంది. ఒకసారి సహజీవనం మొదలుపెట్టిన తర్వాత ఆ అబ్బాయి జీవితాంతం ఆమెతోనే కలిసి ఉండాలి.మరొకరితో సహజీవనం చేయకూడదు.పైగా ప్రతినెల ఆ మహిళకు డబ్బులు ఇవ్వాలి.పెళ్లి ఖర్చులు అబ్బాయి తరఫు వారే పూర్తిగా భరించాలి.ఈ తెగలో ఎక్కువ శాతం 60, 70 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారు.రాజస్థాన్‌లోని పాలి, సిరాహి, ఉదయ్‌పూర్‌ జిల్లాల్లో ఈ తెగవారు ఎక్కువగా నివసిస్తారు. మరో ముఖ్యవిషయం ఈ తెగలో గృహహింస, వరకట్నాలు, అత్యాచారాలు ఉండవు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/taking-this-drink-at-night-in-winter-is-very-good-for-health
వింటర్ సీజన్ రానే వచ్చింది.ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ముప్ప తిప్పలు పెడతాయి. ఇక జలుబు దగ్గు వంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పనిగ‌ట్టుకుని మరీ వచ్చి ప్రాణాలు తీస్తుంటాయి. అయితే వింటర్ లో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ను ప్రతిరోజు నైట్ కనుక తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఓ చూపు చూసేయండి. ముందుగా అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని పొట్టు తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి మెత్తగా దంచుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్ ను పోసుకోవాలి.మిల్క్ కాస్త హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న అల్లాన్ని వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, ఆఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్కపొడి వేసి ప‌న్నెండు నుంచి ప‌దిహేను నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి.అనంతరం స్టైనర్‌ సహాయంతో పాలను ఫిల్టర్ చేసుకోవాలి.పాలు కాస్త గోరువెచ్చగా అయినా త‌రువాత వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకోవాలి.తద్వారా ప్రశాంతమైన, సుఖమైన నిద్ర మీ సొంతమవుతుంది.అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రోగ‌ నిరోధక వ్యవస్థ బ‌ల‌పడుతుంది.సీజ‌న‌ల్‌ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఎముకలు బ‌లంగా మారతాయి.చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.సంతాన సమస్యలు ఏమైనా ఉంటే త‌గ్గు ముఖం పడతాయి.ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే దూరం అవుతాయి.గుండె ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.కాబట్టి ప్రస్తుత చలికాలంలో తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి. ముందుగా అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని పొట్టు తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి మెత్తగా దంచుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్ ను పోసుకోవాలి. మిల్క్ కాస్త హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న అల్లాన్ని వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, ఆఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్కపొడి వేసి ప‌న్నెండు నుంచి ప‌దిహేను నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి. అనంతరం స్టైనర్‌ సహాయంతో పాలను ఫిల్టర్ చేసుకోవాలి.పాలు కాస్త గోరువెచ్చగా అయినా త‌రువాత వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకోవాలి.తద్వారా ప్రశాంతమైన, సుఖమైన నిద్ర మీ సొంతమవుతుంది.అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రోగ‌ నిరోధక వ్యవస్థ బ‌ల‌పడుతుంది.సీజ‌న‌ల్‌ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఎముకలు బ‌లంగా మారతాయి.చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.సంతాన సమస్యలు ఏమైనా ఉంటే త‌గ్గు ముఖం పడతాయి.ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే దూరం అవుతాయి.గుండె ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.కాబట్టి ప్రస్తుత చలికాలంలో తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి. అనంతరం స్టైనర్‌ సహాయంతో పాలను ఫిల్టర్ చేసుకోవాలి.పాలు కాస్త గోరువెచ్చగా అయినా త‌రువాత వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి. నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకోవాలి.తద్వారా ప్రశాంతమైన, సుఖమైన నిద్ర మీ సొంతమవుతుంది. అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రోగ‌ నిరోధక వ్యవస్థ బ‌ల‌పడుతుంది.సీజ‌న‌ల్‌ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. ఎముకలు బ‌లంగా మారతాయి.చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.సంతాన సమస్యలు ఏమైనా ఉంటే త‌గ్గు ముఖం పడతాయి.ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే దూరం అవుతాయి.గుండె ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది. కాబట్టి ప్రస్తుత చలికాలంలో తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి. తాజా వార్తలు ఆరోగ్యం టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/trs-fight-over-grain-purchase-can-the-center-step-down%e0%b0%a7%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%81%e0%b0%97%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81%e0%b0%aa
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో హాట్ హాట్ గా మారిపోయిన పరిస్థితి ఉంది.అయితే వరి ధాన్యం కొనుగోలు అంశం ఎంతలా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నదనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వరి ధాన్యం కొనుగోలును పూర్తి స్థాయిలో చేపట్టాలని నేడు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నిరసనలతో కేంద్రం దిగి వస్తుందా లేదదా అన్నది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ చేపట్టే నిరసన కార్యక్రమాలను బట్టి మరింతగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే నేటితోనే ఈ పోరును టీఆర్ఎస్ ముగింపు పలికేలా కనిపించడం లేదు.నేటి నిరసనల తరువాత ఏప్రిల్ ఆరవ తారీఖున విజయవాడ, బెంగుళూరు, నాగపూర్, ముంబై హైవేలపై రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు, ఏప్రిల్ 7 న జిల్లా కేంద్రాల్లో నిరసనలు, ఏప్రిల్ 8 న ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగురవేయడం, నిరసన ర్యాలీలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం, ఏప్రిల్ 11 న తెరాస ముఖ్య నాయకులతో కలసి ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేయనున్నారు.ఏది ఏమైనా ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాలలో అనుసరించే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తామని కానీ సరికొత్త విధానమంటూ తెలంగాణకు లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ నిరసన కార్యాచరణతో కేంద్రం పూర్తి ధాన్యం కొనుగోలుకు ముందుకొస్తుందా లేదా అన్నది ఇప్పుడే మనం స్పష్టం చేయలేకపోయినా రానున్న రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే నేటితోనే ఈ పోరును టీఆర్ఎస్ ముగింపు పలికేలా కనిపించడం లేదు.నేటి నిరసనల తరువాత ఏప్రిల్ ఆరవ తారీఖున విజయవాడ, బెంగుళూరు, నాగపూర్, ముంబై హైవేలపై రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు, ఏప్రిల్ 7 న జిల్లా కేంద్రాల్లో నిరసనలు, ఏప్రిల్ 8 న ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగురవేయడం, నిరసన ర్యాలీలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం, ఏప్రిల్ 11 న తెరాస ముఖ్య నాయకులతో కలసి ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేయనున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాలలో అనుసరించే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తామని కానీ సరికొత్త విధానమంటూ తెలంగాణకు లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ నిరసన కార్యాచరణతో కేంద్రం పూర్తి ధాన్యం కొనుగోలుకు ముందుకొస్తుందా లేదా అన్నది ఇప్పుడే మనం స్పష్టం చేయలేకపోయినా రానున్న రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/farmers-conference-presided-over-by-cm-kcr-at-pragati-bhavan
హైద‌రాబాద్ ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రైతు స‌ద‌స్సు నిర్వ‌హించారు.ఈ స‌ద‌స్సులో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేత‌లు పాల్గొన్నారు. దీనిలో ప్ర‌ధానంగా దేశంలో నెల‌కొన్న వ్య‌వ‌సాయ రంగం ప‌రిస్థితుల‌తో పాటు.తెలంగాణ వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల పురోగ‌తిపై చ‌ర్చ జ‌రిగింది. అమెరికా, చైనా కంటే మ‌న దేశంలోనే వ‌న‌రులు ఎక్కువగా ఉన్నాయ‌న్నారు సీఎం కేసీఆర్.ప్ర‌కృతి వ‌న‌రులు, వ్య‌వ‌సాయ యోగ్య‌మైన భూమి దేవుడిచ్చిన వ‌రమ‌న్న ఆయ‌న‌.దేశంలో 40 వేల కోట్ల సాగు భూమి ఉంద‌ని తెలిపారు.అదేవిధంగా 70 వేల టీఎంసీల నీటి వ‌న‌రులు ఉన్నా.సాగు, తాగునీటికి ఎదురు చూడాల్సి వ‌స్తుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.తెలంగాణ‌లో రైతుల‌కు ఉచిత విద్యుత్ , సాగునీరు ఇస్తున్న‌ప్పుడు దేశ వ్యాప్తంగా కేంద్రం ఎందుకు ఇవ్వ‌డం లేదని కేసీఆర్ ప్ర‌శ్నించారు. అమెరికా, చైనా కంటే మ‌న దేశంలోనే వ‌న‌రులు ఎక్కువగా ఉన్నాయ‌న్నారు సీఎం కేసీఆర్.ప్ర‌కృతి వ‌న‌రులు, వ్య‌వ‌సాయ యోగ్య‌మైన భూమి దేవుడిచ్చిన వ‌రమ‌న్న ఆయ‌న‌. దేశంలో 40 వేల కోట్ల సాగు భూమి ఉంద‌ని తెలిపారు.అదేవిధంగా 70 వేల టీఎంసీల నీటి వ‌న‌రులు ఉన్నా. సాగు, తాగునీటికి ఎదురు చూడాల్సి వ‌స్తుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.తెలంగాణ‌లో రైతుల‌కు ఉచిత విద్యుత్ , సాగునీరు ఇస్తున్న‌ప్పుడు దేశ వ్యాప్తంగా కేంద్రం ఎందుకు ఇవ్వ‌డం లేదని కేసీఆర్ ప్ర‌శ్నించారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/a-shocking-announcement-from-allu-arjun-soon
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏడాది చివర్లో పుష్ప సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ను అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఎక్కడ చూసినా పుష్ప సినిమాలోని డైలాగులు పాటలే వినిపిస్తూ ఉన్నాయి.ఇక తగ్గేదేలే అన్న డైలాగ్ అయితే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ డైలాగును ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ పుష్ప సినిమా అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అవ్వడంతో పుష్ప పార్ట్ 2 ను అంతకుమించి ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలు పెట్టి జూలై లేదా ఆగస్టు లోపు సినిమాను ముగించాల్సి ఉంది.కానీ ఇప్పటివరకు స్క్రిప్ట్ వర్క్ ను ముగించలేదు.అంతేకాకుండా షూటింగ్ కు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.పుష్ప పార్ట్ 2 లో కేజిఎఫ్ 2 సినిమాను మించిన యాక్షన్ కన్నివేశాలతో పాటుగా అద్భుతమైన హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు ఉండబోతున్నట్లు సన్నిహితుల వర్గాలను సమాచారం.ఇకపోతే ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కంటే ముందు మరొక సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.అంతేకాకుండా ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రాబోతుందట.ఆ సినిమా ప్రకటన అల్లు అర్జున్ అభిమానులందరికీ షాకింగ్ గా ఉండబోతోంది అన్నట్టు తెలుస్తోంది.సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే పుష్ప2 సినిమాకు ముందు మరొక సినిమా చేసే ఉద్దేశమే ఉంటే ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేవారు అల్లు అర్జున్.కానీ పుష్ప తరువాత పుష్ప 2 వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మరే సినిమాకు ఓకే చెప్పలేదట అల్లు అర్జున్.పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇలాంటి సమయంలో ఇటువంటి వార్త వినిపించడంతో అభిమానులు పలు రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్ నుండి నిజంగానే ఆ షాపింగ్ ప్రకటన వస్తుందా లేదా అన్నది చూడాలి మరి. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలు పెట్టి జూలై లేదా ఆగస్టు లోపు సినిమాను ముగించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు స్క్రిప్ట్ వర్క్ ను ముగించలేదు.అంతేకాకుండా షూటింగ్ కు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.పుష్ప పార్ట్ 2 లో కేజిఎఫ్ 2 సినిమాను మించిన యాక్షన్ కన్నివేశాలతో పాటుగా అద్భుతమైన హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు ఉండబోతున్నట్లు సన్నిహితుల వర్గాలను సమాచారం.ఇకపోతే ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కంటే ముందు మరొక సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రాబోతుందట.ఆ సినిమా ప్రకటన అల్లు అర్జున్ అభిమానులందరికీ షాకింగ్ గా ఉండబోతోంది అన్నట్టు తెలుస్తోంది.సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే పుష్ప2 సినిమాకు ముందు మరొక సినిమా చేసే ఉద్దేశమే ఉంటే ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేవారు అల్లు అర్జున్. కానీ పుష్ప తరువాత పుష్ప 2 వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మరే సినిమాకు ఓకే చెప్పలేదట అల్లు అర్జున్.పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇటువంటి వార్త వినిపించడంతో అభిమానులు పలు రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్ నుండి నిజంగానే ఆ షాపింగ్ ప్రకటన వస్తుందా లేదా అన్నది చూడాలి మరి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/if-you-want-to-fulfill-your-wishes-immediately-you-have-to-go-to-this-temple-once
మన భారత దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.ఒక్కొ దేవాలయానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. వాటిని కళ్ళతో చూస్తే కానీ నమ్మలేము.ఎంతో గొప్ప మహిమ కలిగిన పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంది.ఈ దేవాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని( Anjaneya temple) గర్భాలయానికి పైకప్పు లేదు.అలాగే గతంలో పైకప్పు వేయాలని ప్రయత్నాలు జరుగాయి కానీ వేసిన కప్పు లు వేసినట్టుగానే కూలిపోయాయని చెబుతున్నారు.ఇక్కడ అనేక చరిత్రకా విశేషాలు కలవు.ఇది బెంగళూరుకు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.మధురై జాతీయ రహదారిలో నామక్కల్ దేవాలయం కొలువై ఉంది.ఇక్కడ కొలువై ఉన్న నరసింహ స్వామి( Lakshmi Narasimha Swamy )కి చేతులు జోడిస్తే దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు.ఈ ఆంజనేయ స్వామి గర్భగుడి కి పైకప్పు లేదు.అందుకు ఆశ్చర్యమైన కారణాలు ఉన్నాయని దేవాలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు.మరి ఆ దేవాలయం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజు రోజుకు పెరుగుతూనే ఉందని పూజారులు చెబుతున్నారు.అందువల్లే పైన కప్పు వేయడానికి వీలు కాలేదని ఆలయ చరిత్ర చెబుతుంది.నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.ఆయన కరుణ ఉంటే శత్రు శేషం, గ్రహదోషం నుంచి ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు.ఆయన చల్లని దీవెనలు మన పై పెడితే చాలు జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు.కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు.తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో నామక్కల్ లోని ఆంజనేయుడు కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడి ప్రజల సుఖ సంతోషాలను పర్యవేక్షిస్తున్నాడు. ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని( Anjaneya temple) గర్భాలయానికి పైకప్పు లేదు.అలాగే గతంలో పైకప్పు వేయాలని ప్రయత్నాలు జరుగాయి కానీ వేసిన కప్పు లు వేసినట్టుగానే కూలిపోయాయని చెబుతున్నారు. ఇక్కడ అనేక చరిత్రకా విశేషాలు కలవు.ఇది బెంగళూరుకు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధురై జాతీయ రహదారిలో నామక్కల్ దేవాలయం కొలువై ఉంది. ఇక్కడ కొలువై ఉన్న నరసింహ స్వామి( Lakshmi Narasimha Swamy )కి చేతులు జోడిస్తే దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు.ఈ ఆంజనేయ స్వామి గర్భగుడి కి పైకప్పు లేదు.అందుకు ఆశ్చర్యమైన కారణాలు ఉన్నాయని దేవాలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. మరి ఆ దేవాలయం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజు రోజుకు పెరుగుతూనే ఉందని పూజారులు చెబుతున్నారు. అందువల్లే పైన కప్పు వేయడానికి వీలు కాలేదని ఆలయ చరిత్ర చెబుతుంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.ఆయన కరుణ ఉంటే శత్రు శేషం, గ్రహదోషం నుంచి ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు.ఆయన చల్లని దీవెనలు మన పై పెడితే చాలు జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు.తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో నామక్కల్ లోని ఆంజనేయుడు కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడి ప్రజల సుఖ సంతోషాలను పర్యవేక్షిస్తున్నాడు. DEVOTIONAL భక్తి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/babul-supriyo-joins-in-tmc-%e0%b0%ac%e0%b1%80%e0%b0%9c%e0%b1%87%e0%b0%aa%e0%b1%80
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కీలక నేత మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో నేడు తృణముల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.కోల్ కత్తా లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యక్రమంలో. బాబుల్ సుప్రియో టీఏంసి లో జాయిన్ అయ్యారు.ఇటీవల బీజేపీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ  చేపట్టిన సమయంలో .బాబుల్ సుప్రియో తన పదవిని కోల్పోవడం జరిగింది.కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి బలవంతంగా తప్పించడం జరిగింది. ఆ సమయంలో అప్పట్లో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో జాయిన్ అవ్వను.ఎంపీగా కొనసాగుతాను అంటూ బాబుల్ సుప్రియో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఒక్కసారిగా తన ఆలోచనలు మార్చుకుని.బాబుల్ సుప్రియో బిజెపిలో జాయిన్ అవ్వడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.గతంలో కాంగ్రెస్ పార్టీలో బిజెపి పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు.ఐదవ వ్యక్తిగా బీజేపీ నుండి బాబుల్ సుప్రియో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.ఈ పరిణామంతో టీఎంసీ నేత కునాల్ ఘోష్ బీజేపీ పార్టీ నుండి మరి కొంతమంది నాయకులు.గణము కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కానీ ఒక్కసారిగా తన ఆలోచనలు మార్చుకుని.బాబుల్ సుప్రియో బిజెపిలో జాయిన్ అవ్వడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.గతంలో కాంగ్రెస్ పార్టీలో బిజెపి పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు.ఐదవ వ్యక్తిగా బీజేపీ నుండి బాబుల్ సుప్రియో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో టీఎంసీ నేత కునాల్ ఘోష్ బీజేపీ పార్టీ నుండి మరి కొంతమంది నాయకులు.గణము కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/leaders-of-4-communities-gathered-at-the-office-of-ap-ngo-association-in-vijayawada-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1
ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి పై ఉద్యోగ సంఘాలు ఉమ్మడి ఐక్య కార్యాచరణ రూపొందిస్తున్నారు విజయవాడలోని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో 4 సంఘాల నేతలు సమావేశమయ్యా రు .వచ్చే నెల 7 లేదా 8 నుంచి ఉద్యోగుల సమ్మెబాట పట్ట దాటాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది . వచ్చే నెల 3 న చలో విజయవాడ కార్యక్రమం ఈ నెల 25 న కలెక్టరేట్ల ముట్టడి వంటి ఉద్యమ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది.మరికాసేపట్లో ఉద్యోగ సంఘాల నేతలు అధికారికంగా ప్రకటించనున్నారు తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/radhe-shyam-threat-to-prabhas-two-big-movies-%e0%b0%b0%e0%b0%be%e0%b0%a7%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%ae%e0%b1%8d
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయతే ఈ సినిమా ఇంకా పూర్తిగాక ముందే, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటించేందుకు ప్రభాస్ పచ్చ జెండా ఊపేశాడు.ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ రెండు సినిమాల భవిష్యత్తు మాత్రం రాధేశ్యామ్ చిత్రంపై ఆధారపడి ఉందని చెప్పాలి.రాధేశ్యామ్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంటే ఆ రెండు చిత్రాలు కూడా అత్యంత భారీ అంచనాలను క్రియేట్ చేయగలుగుతాయి.కానీ రాధేశ్యామ్ చిత్రం ఏమాత్రం తేడా కొట్టినా ఆ ప్రభావం రెండు చిత్రాలపై భారీగా ఉండనుంది.అత్యంత భారీ బడ్జెట్‌తో ఆ రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి.ఇలాంటి సమయంలో రాధేశ్యామ్ తేడా కొడితే ప్రభాస్‌పై అంత భారీ బడ్జెట్‌ను పెట్టడం రిస్కే అవుతుందని ఆయా చిత్రాల నిర్మాతలు భావిస్తున్నారు.అందుకే ఎట్టిపరిస్థితుల్లో కూడా రాధేశ్యామ్ చిత్రం హిట్ కొట్టి తీరాలని వారు కోరుతున్నారు.మరి రాధేశ్యామ్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. అయతే ఈ సినిమా ఇంకా పూర్తిగాక ముందే, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటించేందుకు ప్రభాస్ పచ్చ జెండా ఊపేశాడు.ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల భవిష్యత్తు మాత్రం రాధేశ్యామ్ చిత్రంపై ఆధారపడి ఉందని చెప్పాలి. రాధేశ్యామ్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంటే ఆ రెండు చిత్రాలు కూడా అత్యంత భారీ అంచనాలను క్రియేట్ చేయగలుగుతాయి.కానీ రాధేశ్యామ్ చిత్రం ఏమాత్రం తేడా కొట్టినా ఆ ప్రభావం రెండు చిత్రాలపై భారీగా ఉండనుంది.అత్యంత భారీ బడ్జెట్‌తో ఆ రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి.ఇలాంటి సమయంలో రాధేశ్యామ్ తేడా కొడితే ప్రభాస్‌పై అంత భారీ బడ్జెట్‌ను పెట్టడం రిస్కే అవుతుందని ఆయా చిత్రాల నిర్మాతలు భావిస్తున్నారు.అందుకే ఎట్టిపరిస్థితుల్లో కూడా రాధేశ్యామ్ చిత్రం హిట్ కొట్టి తీరాలని వారు కోరుతున్నారు.మరి రాధేశ్యామ్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. రాధేశ్యామ్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంటే ఆ రెండు చిత్రాలు కూడా అత్యంత భారీ అంచనాలను క్రియేట్ చేయగలుగుతాయి. కానీ రాధేశ్యామ్ చిత్రం ఏమాత్రం తేడా కొట్టినా ఆ ప్రభావం రెండు చిత్రాలపై భారీగా ఉండనుంది.అత్యంత భారీ బడ్జెట్‌తో ఆ రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి. ఇలాంటి సమయంలో రాధేశ్యామ్ తేడా కొడితే ప్రభాస్‌పై అంత భారీ బడ్జెట్‌ను పెట్టడం రిస్కే అవుతుందని ఆయా చిత్రాల నిర్మాతలు భావిస్తున్నారు.అందుకే ఎట్టిపరిస్థితుల్లో కూడా రాధేశ్యామ్ చిత్రం హిట్ కొట్టి తీరాలని వారు కోరుతున్నారు. మరి రాధేశ్యామ్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/hero-mahesh-babu-ssmb28-second-schedule-details
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘SSMB28’.ఈ సినిమా కంటే ముందే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ఘన విజయం అందుకున్నాడు. ఇది రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్న మొన్నటి దాకా త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు స్టార్ట్ అయ్యి రెగ్యురల్ షూట్ కూడా మొదలు పెట్టి ఫస్ట్ షెడ్యూల్ అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసారు.కొద్దిగా గ్యాప్ ఇచ్చి సెకండ్ షెడ్యూల్ చేయాలని అనుకున్న త్రివిక్రమ్ కు మహేష్ కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.దీంతో మహేష్ ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చాడు.అయితే ఈ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది అని అంతా అనుకున్నారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను డిసెంబర్ లో కూడా స్టార్ట్ కానట్టే కనిపిస్తుంది.ఎందుకంటే అతి త్వరలోనే త్రివిక్రమ్, నాగ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్లనున్నారని.అక్కడ ట్యూన్స్ పక్కాగా సెట్ అయిన తర్వాత జనవరి ఫస్ట్ వీక్ లో సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.దీంతో ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా రాదా అనే డౌట్స్ వస్తున్నాయి.ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఎట్టకేలకు స్టార్ట్ అయ్యి రెగ్యురల్ షూట్ కూడా మొదలు పెట్టి ఫస్ట్ షెడ్యూల్ అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసారు.కొద్దిగా గ్యాప్ ఇచ్చి సెకండ్ షెడ్యూల్ చేయాలని అనుకున్న త్రివిక్రమ్ కు మహేష్ కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మహేష్ ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చాడు.అయితే ఈ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను డిసెంబర్ లో కూడా స్టార్ట్ కానట్టే కనిపిస్తుంది.ఎందుకంటే అతి త్వరలోనే త్రివిక్రమ్, నాగ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్లనున్నారని.అక్కడ ట్యూన్స్ పక్కాగా సెట్ అయిన తర్వాత జనవరి ఫస్ట్ వీక్ లో సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.దీంతో ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా రాదా అనే డౌట్స్ వస్తున్నాయి.ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను డిసెంబర్ లో కూడా స్టార్ట్ కానట్టే కనిపిస్తుంది.ఎందుకంటే అతి త్వరలోనే త్రివిక్రమ్, నాగ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్లనున్నారని. అక్కడ ట్యూన్స్ పక్కాగా సెట్ అయిన తర్వాత జనవరి ఫస్ట్ వీక్ లో సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.దీంతో ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా రాదా అనే డౌట్స్ వస్తున్నాయి.ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/will-vikram-director-lokesh-kanagaraj-join-hands-with-ram-charan
మెగా కుటుంబం నుండి మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్. ఈయన టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.అయితే ఈ సినిమా ఘన విజయం ఇచ్చిన ఆనందం కొద్దిరోజులకే పోయింది. ఆచార్య సినిమాతో అదే రేంజ్ లో ప్లాప్ రావడంతో మెగాస్టార్, చరణ్ ఇద్దరు భారీ ప్లాప్ చవి చూశారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.RC15 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.ఈయన సినిమాలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్నాయి.ఈ సినిమా ప్రెసెంట్ శరవేగంగా షూట్ జరుపుకుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.ఈయన ఆర్సీ 15 తర్వాత గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది అని చరణ్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు.మరి ఈ లైనప్ లో ఇంకొక డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తుంది.కోలీవుడ్ లో ఇటీవలే కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చరణ్ నెక్స్ట్ సినిమా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.అయితే తాజాగా వీరి కాంబోలో వచ్చే సినిమాపై లేటెస్ట్ ఒక గాసిప్ వినిపిస్తుంది.విక్రమ్ లో కమల్ హాసన్ కాపాడుకునే తన మనవడి పాత్రలో చరణ్ చేస్తాడని ఈ రకంగా లోకేష్ చరణ్ తో సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.RC15 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.ఈయన సినిమాలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్నాయి. ఈ సినిమా ప్రెసెంట్ శరవేగంగా షూట్ జరుపుకుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు. ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.ఈయన ఆర్సీ 15 తర్వాత గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది అని చరణ్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు.మరి ఈ లైనప్ లో ఇంకొక డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తుంది.కోలీవుడ్ లో ఇటీవలే కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చరణ్ నెక్స్ట్ సినిమా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.అయితే తాజాగా వీరి కాంబోలో వచ్చే సినిమాపై లేటెస్ట్ ఒక గాసిప్ వినిపిస్తుంది.విక్రమ్ లో కమల్ హాసన్ కాపాడుకునే తన మనవడి పాత్రలో చరణ్ చేస్తాడని ఈ రకంగా లోకేష్ చరణ్ తో సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.ఈయన ఆర్సీ 15 తర్వాత గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది అని చరణ్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. మరి ఈ లైనప్ లో ఇంకొక డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తుంది. కోలీవుడ్ లో ఇటీవలే కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చరణ్ నెక్స్ట్ సినిమా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.అయితే తాజాగా వీరి కాంబోలో వచ్చే సినిమాపై లేటెస్ట్ ఒక గాసిప్ వినిపిస్తుంది.విక్రమ్ లో కమల్ హాసన్ కాపాడుకునే తన మనవడి పాత్రలో చరణ్ చేస్తాడని ఈ రకంగా లోకేష్ చరణ్ తో సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/minister-kakani-met-with-rural-constituency-ycp-coordinator-adala-prabhakar-reddy
నెల్లూరు : ఎంపీ, రూరల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డితో మంత్రి కాకాణి భేటీ పలువురు వైసీపీ కార్పొరేటర్లు, నేతలతో సమావేశం రూరల్ నియోజకవర్గంలో తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యాచరణ పై దృష్టి కోటంరెడ్డి కోటరీలోని నేతలని వైసీపీలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రభుత్వం పై అభాండాలు వేశారు . ఫోన్ టాపింగ్ ఆరోపణ పెద్ద ట్రాష్ జరిగింది ఫోన్ ట్రాప్ కాదు,చంద్రబాబు మాన్ ట్రాప్ కోటంరెడ్డి ఫోన్ లో మాట్లాడిన వ్యక్తే మీడియాకు వాస్తవం వెల్లడించాడు శ్రీధర్ రెడ్డి అబద్ధాలకు పచ్చ మీడియా వత్తాసు పలుకుతుంది టాపింగ్ ఆరోపణ నిజమైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు పెంచిపోషించిన పార్టీకే కోటంరెడ్డి ద్రోహం చేసాడు కోటంరెడ్డికి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి రూరల్ నియోజక వర్గ ముఖ్యనేతలంతా పార్టీ లోనే కొనసాగుతున్నారు వాపును చూసి కోటంరెడ్డి బలమని భ్రమపడుతున్నాడు.ప్రజలంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు ఎంపీ, రూరల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి కామెంట్స్. ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్దాలు మాట్లాడటం చాలా తప్పు మూడున్నరేళ్లుగా అరాచకం చేసావు….డబ్బు పిచ్చి ఎక్కువైంది నీ చరిత్ర త్వరలో ప్రజల దగ్గర గుట్టు విప్పుతాం ఎంతమందిని ఏ విధంగా వేధించావో ప్రజలకి తెలుసు నేనే రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను, ఎమ్మెల్యే కంటే 5వేల ఓట్లు రూరల్ లో ఎక్కువగా వచ్చాయి. రియల్ ఎస్టేట్, హోటల్స్, వ్యాపారస్థులు నిన్నటి వరకు హడలిపోతున్నారు కాంట్రాక్టర్ గా వచ్చాను కాబట్టే ప్రజా సేవ చేస్తున్నా, పోరాటాల్లో నుంచి వచ్చానని శ్రీధర్ రెడ్డి ప్రజలను వేధిస్తున్నాడు తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/update-on-fahad-fazil-role-in-kamal-hassan-vikram-movie-%e0%b0%95%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b9%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d
విశ్వ నటుడు కమల్ హసన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీని కమల్ హసన్ తన హోం బ్యానర్ రాజ్ కమల్ ప్రొడక్షన్ పై తెరకెక్కిస్తున్నారు. సోషల్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కుటున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి మెయిన్ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.గత ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మలయాళీ స్టార్ ఫాహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ సినిమాలో కమల్ తో విజయ్, ఫాహద్ లాంటి ప్రెజెంట్ జెనరేషన్ కి చెందిన బెస్ట్ యాక్టర్స్ నటనలో పోటీ పడనున్నారు. ఇక ఈ మూవీలో ఫాహద్ పాత్ర గురించి ఓ అప్డేట్ వినిపిస్తుంది.ఇందులో ఫాహద్ ఓ అవినీతి పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.విలన్ విజయ్ సేతుపతికి అండగా ఉంటూ అతని అవినీతిలో భాగంగా చట్టాన్ని అడ్డు పెట్టుకొని నేరాలకి పాల్పడుతున్న పోలీస్ పాత్రలో ఫాహద్ కనిపిస్తాడని టాక్.ఓ కేసులో విజయ్ సేతుపతికి వ్యతిరేకంగా ఉండే సాక్షిని ఎన్ కౌంటర్ చేసే ప్రయత్నం ఫాహద్ చేస్తాడని అతన్ని కమల్ హసన్ కాపాడటంతో అవినీతి పోలీస్, విలన్ ని ఎదుర్కొనే కామన్ మెన్ గా కమల్ హసన్ పాత్ర ఉంటుందని బోగట్టా. లోకేష్ కనగరాజ్ చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు విక్రమ్ మూవీ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీలో ఫాహద్ పాత్ర గురించి ఓ అప్డేట్ వినిపిస్తుంది. ఇందులో ఫాహద్ ఓ అవినీతి పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.విలన్ విజయ్ సేతుపతికి అండగా ఉంటూ అతని అవినీతిలో భాగంగా చట్టాన్ని అడ్డు పెట్టుకొని నేరాలకి పాల్పడుతున్న పోలీస్ పాత్రలో ఫాహద్ కనిపిస్తాడని టాక్. ఓ కేసులో విజయ్ సేతుపతికి వ్యతిరేకంగా ఉండే సాక్షిని ఎన్ కౌంటర్ చేసే ప్రయత్నం ఫాహద్ చేస్తాడని అతన్ని కమల్ హసన్ కాపాడటంతో అవినీతి పోలీస్, విలన్ ని ఎదుర్కొనే కామన్ మెన్ గా కమల్ హసన్ పాత్ర ఉంటుందని బోగట్టా. లోకేష్ కనగరాజ్ చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు విక్రమ్ మూవీ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/know-best-bath-time-or-subh-muhurat
హిందూమతంలో స్నానానికి( Bathing ) ఎంతో ప్రాముఖ్యత ఉంది.పండుగలు, పర్వదినాల సమయంలో నది స్నానం చేస్తూ ఉంటారు. ఇలా స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.మరోవైపు రోజు నది స్నానానికి వెళ్లలేని వారు ఇంట్లోనే స్నానం చేస్తారు. హిందూ మత గ్రంథాలలో ప్రతిరోజు స్నానం చేయడానికి కొన్ని నియమాలు చెబుతున్నారు.స్నానం చేయడానికి ఉన్న ఈ నియమాలను అనుసరించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. అన్నిటికంటే స్నానం చేయడానికి ఏది సరైనది? ఏది తప్పు అనే ప్రశ్న కొందరిలో ఉంటుంది. అయితే కొందరు నిద్ర లేచిన వెంటనే ఉదయం స్నానం చేస్తే, మరికొందరు బద్దకించి మధ్యాహ్నం స్నానం చేస్తూ ఉంటారు.ఇలా స్నానం చేయడం వల్ల కలిగే లాభ, నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తం( Brahma Muhurt )లో స్నానం చేయడం పవిత్రమైనదిగా భావిస్తారు. సూర్యోదయానికి ముందు తలస్నానం చేయడం చాలా శుభ దాయకమని, ఆరోగ్యానికి కూడా మంచిదని పెద్దవారు ఎప్పుడు చెబుతూ ఉంటారు.కానీ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయలేని వారికి శివ,హరి మూహూర్తలే సరైన సమయం. కానీ మధ్యాహ్నం సమయంలో స్నానం చేయడం అస్సలు మంచిది కాదు.అయితే సాయంత్రం పూట స్నానం( Evening Bath ) చేయాలనే నియమం గ్రంధాలలో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తం ఉదయం మూడు గంటల 30 నిమిషముల నుంచి 5:30 వరకు ఉంటుంది.శివ ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి 8 వరకు ఉంటుంది.హరి ముహూర్తం ఉదయం 8 గంటల నుంచి పది గంటల వరకు ఉంటుంది.అలాగే శాస్త్రాలలో మధ్యాహ్నం స్నానం చేయడం చాలా అశుభం అని చెబుతున్నారు.10 గంటల నుంచి 12 గంటల మధ్యాహ్నం స్నానం చేయడం వల్ల శరీరంలో రోగాలు పెరుగుతాయని చెబుతున్నారు.10 నుంచి 12 గంటల వరకు ఉన్న సమయాన్ని ప్రీత్ ముహూర్తంగా( Preeth Muhurt ) పరిగణిస్తారు.ప్రీత్ ముహూర్తంలో స్నానం చేయడం వల్ల శరీరాన్ని రోగాలు చుట్టుముడతాయి.శరీరంలో రక్తం కూడా తగ్గిపోతుంది. DEVOTIONAL భక్తి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/ias-officerfines-himselfrs5000-%e0%b0%85%e0%b0%9f%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81
కలెక్టర్ తనకు తానే రూ.5 వేలు జరిమానా విధించుకున్నారు.ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.అయితే కలెక్టర్ గారు ఎందుకు జరిమానా విధించుకున్నారో అన్న వివరాల్లోకి వెళితే.మహారాష్ట్ర లోని బీడ్ జిల్లా కలెక్టర్ అస్తీక్ కుమార్ పాండే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ వేశారు? ఎంతమంది ఉపసంహరించుకున్నారు అన్న వివరాలను తెలియజేయడం కోసం ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో పలువురు మీడియా ప్రతినిధులు హాజరు కాగా వారందరికీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కప్పులో అటెండర్లు టీ లను అందించారు. ఇక అంతే అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధులు వదులుతారా మహారాష్ట్రలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందన్న విషయాన్ని గుర్తు చేసి స్వయంగా జిల్లా కలెక్టరేట్ లోనే ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కప్ లో టీ అందించారు ఏంటి అని ప్రశ్నించారు.ఇక దానితో తమ అటెండర్లు చేసిన తప్పుకి కలెక్టరే భాద్యత వహిస్తూ తనకు తాను ఈ రకముగా రూ.5000 జరిమానా విధించుకున్నట్లు తెలుస్తుంది. ప్రెస్ మీట్ ముగిసిన తరువాత స్టాఫ్ అందరినీ పిలిచి కలెక్టర్ మంచిగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది.అందరికీ నిబంధనలు పాటించాలని చెప్పే అధికారులే రూల్స్ పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు.దీంతోపాటు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా ఇలాంటి సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/heroine-kajal-aggarwal-comments-about-corona-vaccine-%e0%b0%95%e0%b0%be%e0%b0%9c%e0%b0%b2%e0%b1%8d
తేజ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లక్ష్మీకళ్యాణం సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలే అయినా అవకాశాలను అందిపుచ్చుకుంటుకున్నారు.ఒకప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో మాత్రమే హీరోయిన్ రోల్స్ లో నటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించడానికి అంగీకరించడంతో ఆమెకు ఆఫర్లు తగ్గడం లేదు. కాజల్ కీలక పాత్రలో నటించిన మోసగాళ్లు సినిమా నేడు విడుదల కాబోతుంది.ఈ సినిమా కోసం కాజల్ పారితోషికం తీసుకోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ తనకు వేల కోట్ల రూపాయలు వస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు భిన్నంగా సమాధానం ఇచ్చారు.గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ఎన్నో రంగాలు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ప్రజలు చాలా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పరిస్థితులు మారతాయని అందరూ భావించారు.అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అనేక నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా ఒక నెటిజన్ నుంచి కాజల్ అగర్వాల్ కు వేల కోట్ల రూపాయలు వస్తే ఏం చేస్తారనే ప్రశ్న ఎదురు కాగా తనకు వేల కోట్ల రూపాయలు వస్తే అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇప్పిస్తానంటూ కాజల్ కామెంట్ చేశారు.తన మనస్సుకు ఈ విధంగా అనిపించిందని అందుకే ఇలా చేస్తున్నానని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.ఎవరైనా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఆ డబ్బును మరింత ఎక్కువ చేయాలని లేదా ఖరీదైన భవనాలు, నగలు కొనుగోలు చేయాలని భావిస్తారనే సంగతి తెలిసిందే.కాజల్ అగర్వాల్ మాత్రం ఆ విషయంలో భిన్నంగా ఆలోచించడం గమనార్హం. కాజల్ కీలక పాత్రలో నటించిన మోసగాళ్లు సినిమా నేడు విడుదల కాబోతుంది.ఈ సినిమా కోసం కాజల్ పారితోషికం తీసుకోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ తనకు వేల కోట్ల రూపాయలు వస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు భిన్నంగా సమాధానం ఇచ్చారు.గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ఎన్నో రంగాలు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ప్రజలు చాలా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పరిస్థితులు మారతాయని అందరూ భావించారు.అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అనేక నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా ఒక నెటిజన్ నుంచి కాజల్ అగర్వాల్ కు వేల కోట్ల రూపాయలు వస్తే ఏం చేస్తారనే ప్రశ్న ఎదురు కాగా తనకు వేల కోట్ల రూపాయలు వస్తే అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇప్పిస్తానంటూ కాజల్ కామెంట్ చేశారు. తన మనస్సుకు ఈ విధంగా అనిపించిందని అందుకే ఇలా చేస్తున్నానని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.ఎవరైనా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఆ డబ్బును మరింత ఎక్కువ చేయాలని లేదా ఖరీదైన భవనాలు, నగలు కొనుగోలు చేయాలని భావిస్తారనే సంగతి తెలిసిందే.కాజల్ అగర్వాల్ మాత్రం ఆ విషయంలో భిన్నంగా ఆలోచించడం గమనార్హం. తన మనస్సుకు ఈ విధంగా అనిపించిందని అందుకే ఇలా చేస్తున్నానని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఎవరైనా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఆ డబ్బును మరింత ఎక్కువ చేయాలని లేదా ఖరీదైన భవనాలు, నగలు కొనుగోలు చేయాలని భావిస్తారనే సంగతి తెలిసిందే.కాజల్ అగర్వాల్ మాత్రం ఆ విషయంలో భిన్నంగా ఆలోచించడం గమనార్హం. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/hearing-on-sisodias-petition-in-delhi-liquor-scam-adjourned
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.భార్య అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ క్రమంలో సిసోడియా పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రేపటి లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం సిసోడియా పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/why-change-the-surname-girl-after-marriage-%e0%b0%aa%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf
అమ్మాయికి మాత్రమే రెండు ఇంటి పేర్లు ఉంటాయి.పుట్టినప్పుడు ఒక ఇంటి పేరు ఉంటే. పెళ్లి తర్వాత మరొక ఇంటి పేరు వస్తుంది.దీనికి కారణం మన భారతీయుల సంప్రదాయమే. మన పూర్వికులు అందించిన ఆచారాలు, సంప్రదాయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.వారి ఆచారాలలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ఆచారాల విలువ ఈ తరం వారికి పెద్దగా తెలియదు కానీ గతంలో అయితే ఎంతో ప్రాముఖ్యత ఉండేది.అలానే మన హిందూ సంప్రదాయంలో పెళ్ళికి చాలా ప్రాముఖ్యత ఉంది.పెళ్లి జరిగిందంటే ఎన్నో ఆచారాలు ఉంటాయి.ప్రతి ఆచారానికి ఒక పరమార్ధం ఉంటుంది.అలానే వివాహం జరిగిన తర్వాత ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటిలో అడుగుపెడుతుంది. అప్పుడు ఇంటి పేరు కూడా మారుతుంది. పెళ్లి తర్వాత అసలు ఇంటి పేరు ఎందుకు మారుతుందనే దానికి పూర్వీకులు ఇలా చెప్పారు.స్త్రీకి ఇంటి పేరు మారడం వల్ల.ఇది నా కుటుంబం అని భావించి తను ఇంటి పరువును, గౌరవ మర్యాదలను కూడా కాపాడుతుందని అర్ధం.పెట్టినింటి నుంచి మెట్టినింటికి అడుగు పెట్టగానే అమ్మాయి ఇంటి పేరు మారుతుంది.ఈ సంప్రదాయం ఇప్పుడిది కాదు పూర్వీకుల నుంచి వచ్చింది. ఆ ఆచారాల విలువ ఈ తరం వారికి పెద్దగా తెలియదు కానీ గతంలో అయితే ఎంతో ప్రాముఖ్యత ఉండేది.అలానే మన హిందూ సంప్రదాయంలో పెళ్ళికి చాలా ప్రాముఖ్యత ఉంది. పెళ్లి జరిగిందంటే ఎన్నో ఆచారాలు ఉంటాయి.ప్రతి ఆచారానికి ఒక పరమార్ధం ఉంటుంది. అలానే వివాహం జరిగిన తర్వాత ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటిలో అడుగుపెడుతుంది. అప్పుడు ఇంటి పేరు కూడా మారుతుంది. పెళ్లి తర్వాత అసలు ఇంటి పేరు ఎందుకు మారుతుందనే దానికి పూర్వీకులు ఇలా చెప్పారు.స్త్రీకి ఇంటి పేరు మారడం వల్ల.ఇది నా కుటుంబం అని భావించి తను ఇంటి పరువును, గౌరవ మర్యాదలను కూడా కాపాడుతుందని అర్ధం.పెట్టినింటి నుంచి మెట్టినింటికి అడుగు పెట్టగానే అమ్మాయి ఇంటి పేరు మారుతుంది.ఈ సంప్రదాయం ఇప్పుడిది కాదు పూర్వీకుల నుంచి వచ్చింది. అప్పుడు ఇంటి పేరు కూడా మారుతుంది. పెళ్లి తర్వాత అసలు ఇంటి పేరు ఎందుకు మారుతుందనే దానికి పూర్వీకులు ఇలా చెప్పారు.స్త్రీకి ఇంటి పేరు మారడం వల్ల. ఇది నా కుటుంబం అని భావించి తను ఇంటి పరువును, గౌరవ మర్యాదలను కూడా కాపాడుతుందని అర్ధం.పెట్టినింటి నుంచి మెట్టినింటికి అడుగు పెట్టగానే అమ్మాయి ఇంటి పేరు మారుతుంది. ఈ సంప్రదాయం ఇప్పుడిది కాదు పూర్వీకుల నుంచి వచ్చింది. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/hero-nitin-movie-maestro-shooting-re-start-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d
కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా రెండు నెలలుగా షూటింగ్‌ లు పూర్తిగా నిలిచి పోయాయి.ఇటీవలే ముంబయిలో థియేటర్లకు అనుమతించడంతో పాటు షూటింగ్ లకు కూడా ఓకే చెప్పారు. దాంతో మళ్లీ సందడి వాతావరణం నెలకొంది.తెలుగు రాష్ట్రాల్లో అన్నింటికి కూడా అనుమతి ఉంది. కనుక షూటింగ్‌ లను ప్రారంభించేందుకు మేకర్స్ సిద్దం అయ్యారు.ఉదయం ఆరు నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. అయినా కూడా ఆ సమయంలోనే షూటింగ్‌ ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.ఈ సమయంలోనే నితిన్ తన మేస్ట్రో సినిమా చిత్రీకరణ మొదలు పెడుతున్నట్లుగా ప్రకటించాడు. హైదరాబాద్ లో సినిమా చిత్రీకరణ మొదలు పెడుతున్నట్లుగా మేస్ట్రో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం నితిన్‌ తో పాటు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న నటీ నటులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. షూటింగ్‌ లు కొన్ని జరుగుతున్నా కూడా అధికారికంగా మరియు కాస్త పెద్ద సినిమా మొదలు అయ్యింది మాత్రం నేటి నుండే.అది కూడా నితిన్ మ్యాస్ట్రో సినిమా. నితిన్ నేటి నుండి షూటింగ్‌ కు హాజరు అవుతూ సెకండ్‌ వేవ్‌ తర్వాత షూటింగ్ లకు దారి తీశాడు.కనుక ఆయన దారిలోనే మళ్లీ ఫిల్మ్‌ మేకర్స్‌ షూటింగ్ లను మొదలు పెట్టే అవకాశం ఉంది.ఈ నెల చివరి వరకు మరిన్ని సినిమాల షూటింగ్స్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.నితిన్‌ మ్యాస్ట్రో సినిమా చిత్రీకరణ మరో రెండు మూడు వారాల్లోనే పూర్తి చేస్తారట. ఆగస్టు వరకు షూటింగ్‌ ను ముగించి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.షూటింగ్‌ లకు పెద్ద హీరోలు కూడా రెడీ అవుతున్నారు. ఆచార్య నుండి అఖండ వరకు స్టార్‌ హీరోల సినిమా లు రీ స్టార్ట్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/untold-facts-about-ntr-helps
ఎన్టీఆర్( NTR) చాలా ఆ పిసినారి డబ్బు విషయంలో ఎంతో కట్టుదిట్టంగా ఉంటారు పైగా షూటింగ్ కి వచ్చినప్పుడు అక్కడ సామాన్లు కూడా తీసుకెళ్లి పోతారు అంటూ ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉంటారు.కానీ ఆయనకు దగ్గర వారైనా కొంత మందికి మాత్రమే ఈ విషయాలు తెలుసు. ఆయనకు కెరియర్ ఇచ్చిన తొలినాళ్లలో వారికి ఎవరికీ ఏమైనా అయితే ఎన్టీఆర్ చాలా సార్లు సహాయం చేశారట ఆయనకు తెలియకుండా ఎవరైనా చెప్పకుండా దాచిన సరే ఆ తర్వాత తెలుసుకొని వారితో గొడవ పెట్టుకునే వారట.మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు చెప్పకుండా దాచాల్సిన అవసరం ఏముంది అంటూ వారితో మాట్లాడకుండా ఉండేవారట. ఉదాహరణకు గౌతమీ పిక్చర్స్ అధినేత నర్రా రాంబ్రహ్మం( Narra Rambraham ) గారు ఎన్టీఆర్ తో చాలా సినిమాలు చేశారు.జీవితాంతం బ్రహ్మచారి గానే ఉన్న ఆయన క్యాన్సర్ సోకగానే తన ఇంటిని అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకున్నారట.అప్పటికి చాలా మటుకు ఆస్తులు కరిగిపోయాయి దాంతో ఆ విషయం లేటుగా ఎన్టీఆర్ కి తెలియడంతో ఇంటిని అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది అంటూ నర్రవారితో గొడవకు దిగారట.చాలా రోజులపాటు ఆయనతో మాట్లాడలేదట. మేముండగా మీకంత కష్టం ఎందుకు వచ్చింది నాకు జీవితం ఇచ్చారు.మీ కోసం నేను ఈ మాత్రం చేయలేనా అని అంటూ ఉండేవారట. ఆ తర్వాత నిమ్మకూరు( Nimmakuru) నుంచి తనకు తెలిసిన ఒక డాక్టర్ ను రప్పించి మరీ ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించారట. ఇక ఎన్టీఆర్ కె.వి రెడ్డికి ఎంతగానో ఆప్తుడు.కె.వి రెడ్డి కుమారుడు అమెరికా వెళ్లాలి అనుకున్నప్పుడు ఎన్టీఆర్ దానికి సంబంధించిన అన్ని పనులు చేసి ఫ్లైట్ కూడా ఎక్కించారట.ఇక విజయ సంస్థ వారు కె.వి యూనిట్ ని తీసివేసి కంపెనీ నుంచి ఇచ్చిన కారును కూడా వెనక్కి తీసుకుంటే ఎన్టీఆర్ తన సొంత కారుని ఆయనకు ఇచ్చారట.ఇలా కెరియర్ లో కాస్త సెటిల్ అయిన తర్వాత తనకు మొదటి రోజుల్లో సహాయం చేసిన వారందరికీ కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు తాను ఉన్నాను అంటూ ఎన్టీఆర్ పూనుకొని అన్ని పనులు చేసేవారట. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/chiru-speech-at-vinaya-vidheya-rama-pre-release-event
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాజాగా న‌టిస్తున్న మూవీ విన‌య విధేయ రామ‌.ఈ మూవీకి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కుడు కాగా, కైరా అద్వాని హీరోయిన్. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టి ఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కె టీ ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సినిమా ట్రైలర్ ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ విడుదల చేశారు. టీజర్ చూసినప్పుడే సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది.ఇక ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అభిమానుల‌కు పిచ్చెక్కిపోతుంది అందరికీ.పక్కా మాస్ హీరో అవతారం ఎత్తాడు మెగా పవర్ స్టార్.ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ…”చిరంజీవి నువ్వు ఏం సాధించావు? అని అడిగితే రెండు అని చెప్పగలను.ఒకటి రామ్ చరణ్, రెండు కోట్లాది మంది అభిమానులు.సినిమాలకు గ్యాప్ ఇచ్చి.రాజకీయాల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత మీ అభిమానం ఎలా ఉంటుందా అని ఆలోచించా.అయితే, ‘ఖైదీ నెం.150’ సినిమా తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.మంచి హిట్‌తో నాపై ఉన్న అభిమానాన్ని చాటారుకేటీఆర్ గారు ఎంత బిజీగా ఉన్నా.ఈ వేడుకకు వచ్చారు.ఆయన నేను బెంచ్ మేట్స్.వయసులో తేడా ఉంది బెంచ్ మేట్స్.ఏంటి అనుకుంటున్నారా.? మేమిద్దరం అసెంబ్లీలో బెంచ్ మేట్స్.చాలా వినయంగా ఉండేవాడు.అసలైన ‘వినయ విధేయ రామ’ ఆయనే అనుకున్నాను.కానీ ఆయన తన మాటల తూటాలతో ప్రత్యర్ధుల నోళ్లు మూయించగల డైనమిక్ పెర్సన్.” అని అన్నారు. టీజర్ చూసినప్పుడే సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది.ఇక ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అభిమానుల‌కు పిచ్చెక్కిపోతుంది అందరికీ.పక్కా మాస్ హీరో అవతారం ఎత్తాడు మెగా పవర్ స్టార్.ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ…”చిరంజీవి నువ్వు ఏం సాధించావు? అని అడిగితే రెండు అని చెప్పగలను.ఒకటి రామ్ చరణ్, రెండు కోట్లాది మంది అభిమానులు.సినిమాలకు గ్యాప్ ఇచ్చి.రాజకీయాల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత మీ అభిమానం ఎలా ఉంటుందా అని ఆలోచించా.అయితే, ‘ఖైదీ నెం.150’ సినిమా తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.మంచి హిట్‌తో నాపై ఉన్న అభిమానాన్ని చాటారుకేటీఆర్ గారు ఎంత బిజీగా ఉన్నా.ఈ వేడుకకు వచ్చారు.ఆయన నేను బెంచ్ మేట్స్.వయసులో తేడా ఉంది బెంచ్ మేట్స్.ఏంటి అనుకుంటున్నారా.? మేమిద్దరం అసెంబ్లీలో బెంచ్ మేట్స్.చాలా వినయంగా ఉండేవాడు.అసలైన ‘వినయ విధేయ రామ’ ఆయనే అనుకున్నాను.కానీ ఆయన తన మాటల తూటాలతో ప్రత్యర్ధుల నోళ్లు మూయించగల డైనమిక్ పెర్సన్.” అని అన్నారు. టీజర్ చూసినప్పుడే సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది.ఇక ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అభిమానుల‌కు పిచ్చెక్కిపోతుంది అందరికీ.పక్కా మాస్ హీరో అవతారం ఎత్తాడు మెగా పవర్ స్టార్. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ…”చిరంజీవి నువ్వు ఏం సాధించావు? అని అడిగితే రెండు అని చెప్పగలను.ఒకటి రామ్ చరణ్, రెండు కోట్లాది మంది అభిమానులు.సినిమాలకు గ్యాప్ ఇచ్చి. రాజకీయాల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత మీ అభిమానం ఎలా ఉంటుందా అని ఆలోచించా.అయితే, ‘ఖైదీ నెం.150’ సినిమా తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.మంచి హిట్‌తో నాపై ఉన్న అభిమానాన్ని చాటారు కేటీఆర్ గారు ఎంత బిజీగా ఉన్నా.ఈ వేడుకకు వచ్చారు.ఆయన నేను బెంచ్ మేట్స్. వయసులో తేడా ఉంది బెంచ్ మేట్స్.ఏంటి అనుకుంటున్నారా.? మేమిద్దరం అసెంబ్లీలో బెంచ్ మేట్స్.చాలా వినయంగా ఉండేవాడు. అసలైన ‘వినయ విధేయ రామ’ ఆయనే అనుకున్నాను.కానీ ఆయన తన మాటల తూటాలతో ప్రత్యర్ధుల నోళ్లు మూయించగల డైనమిక్ పెర్సన్.” అని అన్నారు తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/chaitanya-targetted-heroine-samantha-in-thank-you-teaser-details-here
వరుస విజయాలతో జోరుమీదున్న నాగచైతన్య లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల విజయాలతో తన మార్కెట్ ను పెంచుకున్నారు.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగచైతన్య నటించిన థాంక్యూ టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.అయితే థాంక్యూ టీజర్ లోని కొన్ని డైలాగ్స్ ను చైతన్య సమంతను ఉద్దేశించి చెప్పారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత సమంత చైతన్య పేరును డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినా పలు పోస్ట్ ల ద్వారా తన మనస్సులోని భావాలను వ్యక్తపరిచారు.అయితే చైతన్య మాత్రం సోషల్ మీడియాలో సమంతను టార్గెట్ చేసే విధంగా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం గమనార్హం.అయితే థాంక్యూ టీజర్ స్టార్టింగ్ లో చైతన్య లైఫ్ లో ఎన్నో వదులుకుని వచ్చానని నా సక్సెస్ కు నేనే కారణమని చెబుతాడు.ఈ డైలాగ్స్ తో పాటు టీజర్ లోని మరికొన్ని డైలాగ్స్ కూడా నాగచైతన్య నిజ జీవితానికి దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ డైలాగ్స్ తో చైతన్య సమంతను టార్గెట్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.చైతన్య ఈ సినిమాలో సెల్ఫిష్ పర్సన్ గా కనిపిస్తారని సమాచారం.విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని చాలామంది భావిస్తున్నారు.థాంక్యూ టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా ఉండటంతో పాటు ఈ సినిమాతో నాగచైతన్య ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.దిల్ రాజు భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించారని టీజర్ ను బట్టి అర్థమవుతోంది.విక్రమ్ కె కుమార్ కు సైతం ఈ సినిమా సక్సెస్ ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత సమంత చైతన్య పేరును డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినా పలు పోస్ట్ ల ద్వారా తన మనస్సులోని భావాలను వ్యక్తపరిచారు.అయితే చైతన్య మాత్రం సోషల్ మీడియాలో సమంతను టార్గెట్ చేసే విధంగా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. అయితే థాంక్యూ టీజర్ స్టార్టింగ్ లో చైతన్య లైఫ్ లో ఎన్నో వదులుకుని వచ్చానని నా సక్సెస్ కు నేనే కారణమని చెబుతాడు. ఈ డైలాగ్స్ తో పాటు టీజర్ లోని మరికొన్ని డైలాగ్స్ కూడా నాగచైతన్య నిజ జీవితానికి దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ డైలాగ్స్ తో చైతన్య సమంతను టార్గెట్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.చైతన్య ఈ సినిమాలో సెల్ఫిష్ పర్సన్ గా కనిపిస్తారని సమాచారం.విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని చాలామంది భావిస్తున్నారు.థాంక్యూ టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా ఉండటంతో పాటు ఈ సినిమాతో నాగచైతన్య ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.దిల్ రాజు భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించారని టీజర్ ను బట్టి అర్థమవుతోంది.విక్రమ్ కె కుమార్ కు సైతం ఈ సినిమా సక్సెస్ ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. ఈ డైలాగ్స్ తో పాటు టీజర్ లోని మరికొన్ని డైలాగ్స్ కూడా నాగచైతన్య నిజ జీవితానికి దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ డైలాగ్స్ తో చైతన్య సమంతను టార్గెట్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.చైతన్య ఈ సినిమాలో సెల్ఫిష్ పర్సన్ గా కనిపిస్తారని సమాచారం.విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని చాలామంది భావిస్తున్నారు. థాంక్యూ టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా ఉండటంతో పాటు ఈ సినిమాతో నాగచైతన్య ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.దిల్ రాజు భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించారని టీజర్ ను బట్టి అర్థమవుతోంది.విక్రమ్ కె కుమార్ కు సైతం ఈ సినిమా సక్సెస్ ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/hearing-on-mp-avinash-reddys-anticipatory-bail-petition-adjourned-2
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదితో పాటు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సునీతారెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.అటు సీబీఐ కూడా తమ వాదనలను వినిపించింది.ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదితో పాటు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సునీతారెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.అటు సీబీఐ కూడా తమ వాదనలను వినిపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/anushka-helped-me-in-that-tamanna-comments%e0%b0%a8%e0%b0%be%e0%b0%95%e0%b1%81-%e0%b0%a4%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be
మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.అందం, అభినయం కలగలిసి ఉన్న నటీమణులలో తమన్నా ఒకరు. శ్రీ అనే సినిమాతో తెలుగు తెర కు పరిచయమయిన తమన్నా పరిశ్రమకు వచ్చి 15 ఏళ్ళు అయినా ఇంకా అవకాశాలు అందుకుంటూనే ఉందంటే తమన్నా స్థాయి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు.అయితే హీరోయిన్ లు ఒకరికొకరు మాట్లాడుకోరని, హీరోయిన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే విధంగా ఉంటుందని బయట పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. కాని అది అంతా అబద్ధపు ప్రచారం అని చాలా సార్లు రుజువైంది కూడా.హీరోయిన్ లు ఒకరికొకరు చాలా స్నేహంగా ఉంటారు. ముఖ్యంగా తమన్నా, అనుష్క శెట్టి మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే.అయితే అనుష్క తనకు 15 ఏళ్ల క్రితం చేసిన ఓ సహాయాన్ని తమన్నా గుర్తు చేసుకుంది. నాకు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కాస్ట్యూమ్ డిజైనర్లు ఉండాలనే విషయం తెలియదని, అయితే కాస్ట్యూమ్ డిజైనర్ ఏర్పాటు చేసి తనకు సహాయం చేసిందని తమన్నా వెల్లడించింది.అయితే తమన్నా పరిశ్రమలో ఉన్న అందరితో మంచి స్నేహం చేస్తుంది. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా నడుచుకుంటూ ఇంకా స్టార్ హీరోయిన్ గా తమన్నా రాణిస్తోంది తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/anti-climax-is-the-reason-for-movie-flop-chakram-antham-vedam-details
తమిళ ప్రేక్షకులు సినిమాలను చూసే విధానానికి, తెలుగు ప్రేక్షకులు సినిమాలను చూసే విధానానికి చాలా తేడాలు ఉన్నాయి.తెలుగులో క్లైమాక్స్ లో హీరో చనిపోతే సినిమాలు సక్సెస్ సాధించే అవకాశాలు తక్కువనే సంగతి తెలిసిందే. కొత్త హీరోలు, పెద్దగా గుర్తింపు లేని హీరోల సినిమాల విషయంలో ఈ తరహా క్లైమాక్స్ లకు ప్రేక్షకులు అంగీకరించినా ఇప్పటికే గుర్తింపును సంపాదించుకుని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోల సినిమాల విషయంలో ఈ తరహా క్లైమాక్స్ లను ప్రేక్షకులు అంగీకరించరు. కొన్ని సినిమాలు ఇందుకు మినహాయింపు అయినప్పటికీ క్లైమాక్స్ లో హీరో చనిపోవడం వల్ల ఫ్లాపైన సినిమాలు ఉన్నాయి.ప్రభాస్ హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన చక్రం సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.అయితే క్లైమాక్స్ లో హీరో చనిపోవడం వల్ల ప్రభాస్ అభిమానులను అప్పట్లో ఈ సినిమా ఆకట్టుకోలేదు.ఈ సినిమాలోని జగమంత కుటుంబం నాది పాట ఏ రేంజ్ హిట్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నాగార్జున అంతం మూవీ సైతం ఫ్లాప్ కావడానికి క్లైమాక్స్ లో హీరో చనిపోవడం కారణమనే సంగతి తెలిసిందే. వేదం సినిమా విషయంలో హీరోలు క్లైమాక్స్ లో చనిపోతారనే సంగతి తెలిసిందే.పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఈ సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలలో క్లైమాక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదే కారణమని చెప్పవచ్చు.క్లైమాక్స్ లో మార్పు చేయడం వల్లే ఠాగూర్ సినిమా సక్సెస్ సాధించిందని చిరంజీవి భావిస్తారు.అన్ని సినిమాలకు కాకపోయినా కొన్ని సినిమాల విషయంలో మాత్రం క్లైమాక్స్ రిజల్ట్ ను డిసైడ్ చేస్తుందని చెప్పవచ్చు.ఠాగూర్, రాఖీ, టెంపర్, పోకిరి మరికొన్ని సినిమాలు క్లైమాక్స్ అద్భుతంగా ఉండటం వల్లే సక్సెస్ సాధించాయని చాలామంది భావిస్తారు. కొన్ని సినిమాలు ఇందుకు మినహాయింపు అయినప్పటికీ క్లైమాక్స్ లో హీరో చనిపోవడం వల్ల ఫ్లాపైన సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన చక్రం సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.అయితే క్లైమాక్స్ లో హీరో చనిపోవడం వల్ల ప్రభాస్ అభిమానులను అప్పట్లో ఈ సినిమా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలోని జగమంత కుటుంబం నాది పాట ఏ రేంజ్ హిట్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున అంతం మూవీ సైతం ఫ్లాప్ కావడానికి క్లైమాక్స్ లో హీరో చనిపోవడం కారణమనే సంగతి తెలిసిందే. వేదం సినిమా విషయంలో హీరోలు క్లైమాక్స్ లో చనిపోతారనే సంగతి తెలిసిందే.పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఈ సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలలో క్లైమాక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదే కారణమని చెప్పవచ్చు.క్లైమాక్స్ లో మార్పు చేయడం వల్లే ఠాగూర్ సినిమా సక్సెస్ సాధించిందని చిరంజీవి భావిస్తారు.అన్ని సినిమాలకు కాకపోయినా కొన్ని సినిమాల విషయంలో మాత్రం క్లైమాక్స్ రిజల్ట్ ను డిసైడ్ చేస్తుందని చెప్పవచ్చు.ఠాగూర్, రాఖీ, టెంపర్, పోకిరి మరికొన్ని సినిమాలు క్లైమాక్స్ అద్భుతంగా ఉండటం వల్లే సక్సెస్ సాధించాయని చాలామంది భావిస్తారు. నాగార్జున అంతం మూవీ సైతం ఫ్లాప్ కావడానికి క్లైమాక్స్ లో హీరో చనిపోవడం కారణమనే సంగతి తెలిసిందే. వేదం సినిమా విషయంలో హీరోలు క్లైమాక్స్ లో చనిపోతారనే సంగతి తెలిసిందే.పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఈ సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలలో క్లైమాక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదే కారణమని చెప్పవచ్చు. క్లైమాక్స్ లో మార్పు చేయడం వల్లే ఠాగూర్ సినిమా సక్సెస్ సాధించిందని చిరంజీవి భావిస్తారు.అన్ని సినిమాలకు కాకపోయినా కొన్ని సినిమాల విషయంలో మాత్రం క్లైమాక్స్ రిజల్ట్ ను డిసైడ్ చేస్తుందని చెప్పవచ్చు.ఠాగూర్, రాఖీ, టెంపర్, పోకిరి మరికొన్ని సినిమాలు క్లైమాక్స్ అద్భుతంగా ఉండటం వల్లే సక్సెస్ సాధించాయని చాలామంది భావిస్తారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/samantha-is-scared-of-him-who-is-that-person-%e0%b0%85%e0%b0%a4%e0%b0%a8%e0%b1%86%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%81
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ సమంత.తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. తన అందంతో మాత్రం కుర్రాళ్ల మతి పోగొట్టింది.అతి తక్కువ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా ను సంపాదించుకుంది. ఇక అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇదిలా ఉంటే తాజాగా తనను ఓ వ్యక్తి భయపెడుతున్నట్లు తెలుస్తుంది. ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత.తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించింది.ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సమంత నేల మీదనే గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.వెండితెరపైనే కాకుండా ఓటీటీ లో ఆహా లో సామ్ జామ్ అనే షోకు కూడా హోస్టింగ్ చేసింది.పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.బుల్లితెర ప్రకటనల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది.అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.గత కొన్ని రోజుల నుండి సమంత, నాగ చైతన్య ల మధ్య దూరం పెరిగిందని విడాకులు తీసుకుంటున్నారని గాసిప్స్ రావడంతో ఇటీవలే తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ విషయాన్ని పంచుకుంది.అంతేకాకుండా ఓ వీడియో కూడా షేర్ చేసి ఓ వ్యక్తి గురించి పోస్ట్ చేసింది.తాను ఆ వీడియోలో 30 కిలోల డంబెల్ ను పట్టుకొని వర్కౌట్ చేయగా ఆ వీడియో షేర్ చేస్తూ.స్నేహ దేసు అసలు నన్ను కంట్రోల్ చేసే బలాన్ని నీకు ఎవరు ఇచ్చారు.నువ్వు లేకపోయినా భయమేస్తుంది.సాధారణంగానే 30 కిలోల డంబెల్ ను మోస్తున్నాను అంటూ తన ట్రైనర్ స్నేహ దేసు గురించి పొగిడింది.ఇక ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్టులలో అవకాశాలలో అందుకుంటుంది.ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసింది.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ పై రెండు సినిమాలకు ఓకే చేసింది.ఇక బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది సమంత. ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత.తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది. చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించింది. ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సమంత నేల మీదనే గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.వెండితెరపైనే కాకుండా ఓటీటీ లో ఆహా లో సామ్ జామ్ అనే షోకు కూడా హోస్టింగ్ చేసింది.పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.బుల్లితెర ప్రకటనల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది.అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.గత కొన్ని రోజుల నుండి సమంత, నాగ చైతన్య ల మధ్య దూరం పెరిగిందని విడాకులు తీసుకుంటున్నారని గాసిప్స్ రావడంతో ఇటీవలే తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ విషయాన్ని పంచుకుంది.అంతేకాకుండా ఓ వీడియో కూడా షేర్ చేసి ఓ వ్యక్తి గురించి పోస్ట్ చేసింది.తాను ఆ వీడియోలో 30 కిలోల డంబెల్ ను పట్టుకొని వర్కౌట్ చేయగా ఆ వీడియో షేర్ చేస్తూ.స్నేహ దేసు అసలు నన్ను కంట్రోల్ చేసే బలాన్ని నీకు ఎవరు ఇచ్చారు.నువ్వు లేకపోయినా భయమేస్తుంది.సాధారణంగానే 30 కిలోల డంబెల్ ను మోస్తున్నాను అంటూ తన ట్రైనర్ స్నేహ దేసు గురించి పొగిడింది.ఇక ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్టులలో అవకాశాలలో అందుకుంటుంది.ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసింది.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ పై రెండు సినిమాలకు ఓకే చేసింది.ఇక బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది సమంత. ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సమంత నేల మీదనే గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది. వెండితెరపైనే కాకుండా ఓటీటీ లో ఆహా లో సామ్ జామ్ అనే షోకు కూడా హోస్టింగ్ చేసింది.పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది. పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.బుల్లితెర ప్రకటనల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది.అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.గత కొన్ని రోజుల నుండి సమంత, నాగ చైతన్య ల మధ్య దూరం పెరిగిందని విడాకులు తీసుకుంటున్నారని గాసిప్స్ రావడంతో ఇటీవలే తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ విషయాన్ని పంచుకుంది.అంతేకాకుండా ఓ వీడియో కూడా షేర్ చేసి ఓ వ్యక్తి గురించి పోస్ట్ చేసింది.తాను ఆ వీడియోలో 30 కిలోల డంబెల్ ను పట్టుకొని వర్కౌట్ చేయగా ఆ వీడియో షేర్ చేస్తూ.స్నేహ దేసు అసలు నన్ను కంట్రోల్ చేసే బలాన్ని నీకు ఎవరు ఇచ్చారు.నువ్వు లేకపోయినా భయమేస్తుంది.సాధారణంగానే 30 కిలోల డంబెల్ ను మోస్తున్నాను అంటూ తన ట్రైనర్ స్నేహ దేసు గురించి పొగిడింది.ఇక ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్టులలో అవకాశాలలో అందుకుంటుంది.ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసింది.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ పై రెండు సినిమాలకు ఓకే చేసింది.ఇక బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది సమంత. పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.బుల్లితెర ప్రకటనల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది. అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత. గత కొన్ని రోజుల నుండి సమంత, నాగ చైతన్య ల మధ్య దూరం పెరిగిందని విడాకులు తీసుకుంటున్నారని గాసిప్స్ రావడంతో ఇటీవలే తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు. ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు. ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ విషయాన్ని పంచుకుంది.అంతేకాకుండా ఓ వీడియో కూడా షేర్ చేసి ఓ వ్యక్తి గురించి పోస్ట్ చేసింది.తాను ఆ వీడియోలో 30 కిలోల డంబెల్ ను పట్టుకొని వర్కౌట్ చేయగా ఆ వీడియో షేర్ చేస్తూ.స్నేహ దేసు అసలు నన్ను కంట్రోల్ చేసే బలాన్ని నీకు ఎవరు ఇచ్చారు.నువ్వు లేకపోయినా భయమేస్తుంది.సాధారణంగానే 30 కిలోల డంబెల్ ను మోస్తున్నాను అంటూ తన ట్రైనర్ స్నేహ దేసు గురించి పొగిడింది.ఇక ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్టులలో అవకాశాలలో అందుకుంటుంది.ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసింది.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ పై రెండు సినిమాలకు ఓకే చేసింది.ఇక బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది సమంత. ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ విషయాన్ని పంచుకుంది. అంతేకాకుండా ఓ వీడియో కూడా షేర్ చేసి ఓ వ్యక్తి గురించి పోస్ట్ చేసింది.తాను ఆ వీడియోలో 30 కిలోల డంబెల్ ను పట్టుకొని వర్కౌట్ చేయగా ఆ వీడియో షేర్ చేస్తూ. స్నేహ దేసు అసలు నన్ను కంట్రోల్ చేసే బలాన్ని నీకు ఎవరు ఇచ్చారు.నువ్వు లేకపోయినా భయమేస్తుంది. సాధారణంగానే 30 కిలోల డంబెల్ ను మోస్తున్నాను అంటూ తన ట్రైనర్ స్నేహ దేసు గురించి పొగిడింది. ఇక ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్టులలో అవకాశాలలో అందుకుంటుంది.ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసింది.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ పై రెండు సినిమాలకు ఓకే చేసింది. ఇక బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది సమంత. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/again-people-are-travelling-back-to-their-native-places-due-to-corona-second-wave-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2%e0%b1%81
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. దీంతో నగర ప్రాంతాలకి బతుకుదెరువు కోసం వచ్చిన వారంతా మళ్ళి సొంత ఊర్లకు ప్రయాణం అవుతున్నారు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.దీనికి కరోనా భయం ఒకటైతే.లాక్ డౌన్ విధించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమనే భావన చాలా మందిలో ఉంది. అయితే అక్టోబరు నుంచి కరోనా తీవ్రత కాస్త తగ్గినట్టు కనిపించడంతో.మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు.ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.కానీ.అది మూణ్నెల్ల ముచ్చట మాత్రమే అయ్యింది.కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ ధాటికి మరోసారి ఇంటిబాట పడుతున్నారు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.దీనికి కరోనా భయం ఒకటైతే.లాక్ డౌన్ విధించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమనే భావన చాలా మందిలో ఉంది.ఇక సొంత ఊరిలో కలో గంజో తాగుతూ బతుకుదామని హైదరాబాద్ ను ఖాళీ చేసి పోతున్నారు.ఖచ్చితంగా ఉండాల్సిన వారు మినహా.వెళ్లడానికి అవకాశం ఉన్న వారంతా.అన్నీ సర్దుకొని ఊరెళ్లి పోతున్నారు.దీంతో హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతోంది.ఏ బజారు చూసినా.గేట్లకు టూలెట్ బోర్డులు వేళాడుతున్నాయి.గతంలో.హైదరాబాద్ లో మంచి ఇల్లు తక్కువ ధరలో దొరకాలంటే ఎంతో కష్టంగా ఉండేది.కానీ.ఇప్పుడు అందరూ వెళ్లిపోతుండడంతో.ఎక్కడ చూసినా అద్దె గదులు కనిపిస్తున్నాయి.అంతేకాదు.రెంట్లు కూడా గతం కన్నా తగ్గిపోయాయి.అయితే గతంలో నాలుగైదు వేలు పలికే సింగిల్ రూమ్ ఇప్పుడు రెండున్నర వేలకే లభిస్తోందని సమాచారం.సింగిల్ బెడ్ రూమ్ రెండు వేల చొప్పున.డబుల్ బెడ్ రూమ్ మూడ్నలుగు వేల చొప్పున రెంట్లు తగ్గాయని తెలుస్తోంది.ఈ విధంగా అటు జనానికి ఉపాధి దూరం చేసిన కరోనా.ఇటు ఇంటి ఓనర్లకు రెంట్ కూడా దూరం చేసిందని అంటున్నారు.మున్ముందు ఈ మహమ్మారి ఇంకెలా పరిస్థితులు కల్పిస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అక్టోబరు నుంచి కరోనా తీవ్రత కాస్త తగ్గినట్టు కనిపించడంతో.మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.కానీ. అది మూణ్నెల్ల ముచ్చట మాత్రమే అయ్యింది.కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ ధాటికి మరోసారి ఇంటిబాట పడుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.దీనికి కరోనా భయం ఒకటైతే. లాక్ డౌన్ విధించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమనే భావన చాలా మందిలో ఉంది. ఇక సొంత ఊరిలో కలో గంజో తాగుతూ బతుకుదామని హైదరాబాద్ ను ఖాళీ చేసి పోతున్నారు.ఖచ్చితంగా ఉండాల్సిన వారు మినహా.వెళ్లడానికి అవకాశం ఉన్న వారంతా. అన్నీ సర్దుకొని ఊరెళ్లి పోతున్నారు.దీంతో హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతోంది. ఏ బజారు చూసినా.గేట్లకు టూలెట్ బోర్డులు వేళాడుతున్నాయి. గతంలో.హైదరాబాద్ లో మంచి ఇల్లు తక్కువ ధరలో దొరకాలంటే ఎంతో కష్టంగా ఉండేది. కానీ.ఇప్పుడు అందరూ వెళ్లిపోతుండడంతో. ఎక్కడ చూసినా అద్దె గదులు కనిపిస్తున్నాయి.అంతేకాదు. రెంట్లు కూడా గతం కన్నా తగ్గిపోయాయి. అయితే గతంలో నాలుగైదు వేలు పలికే సింగిల్ రూమ్ ఇప్పుడు రెండున్నర వేలకే లభిస్తోందని సమాచారం.సింగిల్ బెడ్ రూమ్ రెండు వేల చొప్పున.డబుల్ బెడ్ రూమ్ మూడ్నలుగు వేల చొప్పున రెంట్లు తగ్గాయని తెలుస్తోంది.ఈ విధంగా అటు జనానికి ఉపాధి దూరం చేసిన కరోనా.ఇటు ఇంటి ఓనర్లకు రెంట్ కూడా దూరం చేసిందని అంటున్నారు.మున్ముందు ఈ మహమ్మారి ఇంకెలా పరిస్థితులు కల్పిస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే గతంలో నాలుగైదు వేలు పలికే సింగిల్ రూమ్ ఇప్పుడు రెండున్నర వేలకే లభిస్తోందని సమాచారం. సింగిల్ బెడ్ రూమ్ రెండు వేల చొప్పున.డబుల్ బెడ్ రూమ్ మూడ్నలుగు వేల చొప్పున రెంట్లు తగ్గాయని తెలుస్తోంది. ఈ విధంగా అటు జనానికి ఉపాధి దూరం చేసిన కరోనా.ఇటు ఇంటి ఓనర్లకు రెంట్ కూడా దూరం చేసిందని అంటున్నారు. మున్ముందు ఈ మహమ్మారి ఇంకెలా పరిస్థితులు కల్పిస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/megastar-chiranjeevi-was-awarded-padma-vibhushan-central-govt-details-here
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నటనకు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ఇప్పటికే ఎన్నో అవార్డులను, అరుదైన ఘనతలను సొంతం చేసుకున్న చిరంజీవి మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న విధంగా మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ ( Padmavibhushan )వరించింది.సినీ అభిమానులలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం వల్లే చిరంజీవి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంటున్నారు. 1978 సంవత్సరంలో సినీ కెరీర్ ను మొదలుపెట్టిన చిరంజీవి అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంటూ తన నటన, డ్యాన్స్, డైలాగ్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఎలాంటి రోల్ లో నటించినా ఆ రోల్ లో తన ప్రత్యేకతను చాటుకుంటూ చిరంజీవి ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటున్నారు.చిరంజీవి సినిమాలు 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి మంచి లాభాలను అందుకున్నాయి. 2006 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్ అవార్డ్ ను ఇవ్వగా ఇప్పుడు చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది.ఉత్తమ నటుడిగా చిరంజీవి ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులతో ( Filmfare Awards )పాటు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు.1987లో సౌత్ ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం గమనార్హం.చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర( visvambara ) సినిమాలో నటిస్తుండగా మల్లిడి వశిష్ట 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చిరంజీవి ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటానని నమ్ముతున్నారు.స్టార్ హీరో చిరంజీవిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. 1978 సంవత్సరంలో సినీ కెరీర్ ను మొదలుపెట్టిన చిరంజీవి అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంటూ తన నటన, డ్యాన్స్, డైలాగ్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఎలాంటి రోల్ లో నటించినా ఆ రోల్ లో తన ప్రత్యేకతను చాటుకుంటూ చిరంజీవి ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటున్నారు. చిరంజీవి సినిమాలు 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి మంచి లాభాలను అందుకున్నాయి. 2006 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్ అవార్డ్ ను ఇవ్వగా ఇప్పుడు చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది.ఉత్తమ నటుడిగా చిరంజీవి ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులతో ( Filmfare Awards )పాటు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు.1987లో సౌత్ ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం గమనార్హం. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర( visvambara ) సినిమాలో నటిస్తుండగా మల్లిడి వశిష్ట 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చిరంజీవి ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటానని నమ్ముతున్నారు.స్టార్ హీరో చిరంజీవిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/peddireddy-vs-roja-a-new-shock-has-hit-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf
చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క‌మైన నాయ‌కుడు,మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి, న‌గిరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ చైర్ ప‌ర్స‌న్ రోజాల మ‌ధ్య వివాదాలు త‌గ్గ‌క‌పోగా.మ‌రింత జ‌ఠిల‌మ‌య్యాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తు న్నాయి. రోజా దూకుడు పెరిగింద‌ని, త‌మ‌ను కూడా లెక్క‌చేయ‌డం లేద‌ని .పెద్దిరెడ్డి వ‌ర్గం ఆది నుంచి ఆ రోపిస్తూనే ఉంది.ఈ క్ర‌మంలోనే కుమార్‌వ‌ర్గాన్ని పెద్దిరెడ్డి ప్రోత్స‌హిస్తున్నారు.అంతేకాదు, నియోజ‌కవర్గం లో రోజాకు కౌంట‌ర్‌గా రాజ‌కీయాలు న‌డుపుతున్నారు.దీంతో ఇరువురి మ‌ధ్య వివాదాలు కామ‌న్ గా మారా యి. ఈ విష‌యంలో జ‌గ‌న్ వ‌ర‌కు కొన్ని ఫిర్యాదులు కూడా వెళ్లాయి.త‌న‌కు తెలియ‌కుండానే మంత్రులు నారా య‌ణ‌స్వామి, పెద్దిరెడ్డిలు ప‌ర్య‌టిస్తున్నార‌ని.క‌నీసం ప్రొటోకాల్ కూడా పాటించ‌డం లేదేని రోజా ఫిర్యాదు చేశారు.మ‌రోవైపు పెద్దిరెడ్డి.నారాయ‌ణ స్వామిలు.రోజా వ్య‌క్తిగ‌త ఎజెండాతో ముందుకు సాగుతున్నార‌ని ఆరోపిస్తున్నారు.ఇలా ఇరు ప‌క్షాల మ‌ధ్య చిన్నపాటి వివాదాలు న‌డుస్తూనే ఉన్నాయి.ఇక‌, ఇటీవ‌ల పేద‌ల‌కు ఇళ్ల విష‌యంలో కూడా రోజాను మంత్రులు పక్క‌న పెట్టారు.వాస్త‌వానికి చిత్తూరు జిల్లాలో పేద‌ల‌కు ఇళ్ల ల‌బ్ధిదారుల విష‌యంలో రోజా ఇచ్చిన జాబితాలో ఉన్న‌వారికి పెద్ద‌గా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని రోజా అనుచ‌రులు ఆరోపిస్తున్నారు.కేవలం కొద్దిమందికి మాత్రమే రోజా సిఫార‌సు చేసిన వారికి ఇచ్చి.మిగిలిన వారిని పెద్దిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో ఎంపిక చేశార‌ని రోజా మ‌ద్ద‌తు దారులు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డం ప్రారంభించారు.చిలికి చిలికి ఇదిగాలి వాన‌గా మారే అవ‌కాశం ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ప్ర‌స్తుతానికి ఇంకా ల‌బ్ధి దారుల‌కు ఇళ్ల‌ను పంపిణీ చేయ‌లేదు.త్వ‌ర‌లోనే  పంప‌ణీ చేయ‌నున్నారు.ఈ క్ర‌మంలో తాను చేసిన సిఫార‌సుల‌కు పెద్ద‌పీట వేయాల‌ని.వారినే ల‌బ్ధి దారులుగా ఎంపిక చేయాల‌ని రోజా చెబుతున్నారు.కానీ.అధికారులు మాత్రం పెద్దిరెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.దీంతో న‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి పెద్ది రెడ్డి వ‌ర్సెస్ రోజా వివాదం తెర‌మీదికి రానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి ఈ సారి ఎటు దారితీస్తుందో చూడాలి. ఈ విష‌యంలో జ‌గ‌న్ వ‌ర‌కు కొన్ని ఫిర్యాదులు కూడా వెళ్లాయి.త‌న‌కు తెలియ‌కుండానే మంత్రులు నారా య‌ణ‌స్వామి, పెద్దిరెడ్డిలు ప‌ర్య‌టిస్తున్నార‌ని.క‌నీసం ప్రొటోకాల్ కూడా పాటించ‌డం లేదేని రోజా ఫిర్యాదు చేశారు.మ‌రోవైపు పెద్దిరెడ్డి.నారాయ‌ణ స్వామిలు. రోజా వ్య‌క్తిగ‌త ఎజెండాతో ముందుకు సాగుతున్నార‌ని ఆరోపిస్తున్నారు.ఇలా ఇరు ప‌క్షాల మ‌ధ్య చిన్నపాటి వివాదాలు న‌డుస్తూనే ఉన్నాయి. ఇక‌, ఇటీవ‌ల పేద‌ల‌కు ఇళ్ల విష‌యంలో కూడా రోజాను మంత్రులు పక్క‌న పెట్టారు. వాస్త‌వానికి చిత్తూరు జిల్లాలో పేద‌ల‌కు ఇళ్ల ల‌బ్ధిదారుల విష‌యంలో రోజా ఇచ్చిన జాబితాలో ఉన్న‌వారికి పెద్ద‌గా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని రోజా అనుచ‌రులు ఆరోపిస్తున్నారు.కేవలం కొద్దిమందికి మాత్రమే రోజా సిఫార‌సు చేసిన వారికి ఇచ్చి.మిగిలిన వారిని పెద్దిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో ఎంపిక చేశార‌ని రోజా మ‌ద్ద‌తు దారులు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డం ప్రారంభించారు. చిలికి చిలికి ఇదిగాలి వాన‌గా మారే అవ‌కాశం ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ప్ర‌స్తుతానికి ఇంకా ల‌బ్ధి దారుల‌కు ఇళ్ల‌ను పంపిణీ చేయ‌లేదు. త్వ‌ర‌లోనే  పంప‌ణీ చేయ‌నున్నారు.ఈ క్ర‌మంలో తాను చేసిన సిఫార‌సుల‌కు పెద్ద‌పీట వేయాల‌ని.వారినే ల‌బ్ధి దారులుగా ఎంపిక చేయాల‌ని రోజా చెబుతున్నారు.కానీ.అధికారులు మాత్రం పెద్దిరెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.దీంతో న‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి పెద్ది రెడ్డి వ‌ర్సెస్ రోజా వివాదం తెర‌మీదికి రానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి ఈ సారి ఎటు దారితీస్తుందో చూడాలి. త్వ‌ర‌లోనే  పంప‌ణీ చేయ‌నున్నారు.ఈ క్ర‌మంలో తాను చేసిన సిఫార‌సుల‌కు పెద్ద‌పీట వేయాల‌ని. వారినే ల‌బ్ధి దారులుగా ఎంపిక చేయాల‌ని రోజా చెబుతున్నారు.కానీ. అధికారులు మాత్రం పెద్దిరెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.దీంతో న‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి పెద్ది రెడ్డి వ‌ర్సెస్ రోజా వివాదం తెర‌మీదికి రానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ సారి ఎటు దారితీస్తుందో చూడాలి. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/pooja-hegde-prabhas-prabhas-20-radhakrishna-tollywood-jil-periodical-movie-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో 20వ చిత్రంలో నటిస్తు్ననాడు.జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ లవ్ స్టోరి మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ అదిరిపోయే లుక్‌లో కనిపిస్తాడట. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.ఇప్పటికే జార్జియాలో ఈ సినిమా కీలక షెడ్యూల్‌ను షూట్ చేసుకుని వచ్చింది.ఇక ప్రభాస్ గురించి తాజాగా పూజా హెగ్డే ఓ కామెంట్ చేసింది.ప్రభాస్ సెట్స్‌లో ఎలా ఉంటాడనే విషయంపై పూజా చెప్పుకొచ్చింది.సెట్స్‌లో ప్రభాస్ చాలా ఫన్నీగా ఉంటాడని, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడని చెప్పుకొచ్చింది.ప్రభాస్ లాంటి వ్యక్తితో షూటింగ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉందని పూజా చెప్పుకొచ్చింది.ఇక ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ చాలా బాగుంటాయని పూజా చెప్పుకొచ్చింది.కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.ఇప్పటికే జార్జియాలో ఈ సినిమా కీలక షెడ్యూల్‌ను షూట్ చేసుకుని వచ్చింది.ఇక ప్రభాస్ గురించి తాజాగా పూజా హెగ్డే ఓ కామెంట్ చేసింది.ప్రభాస్ సెట్స్‌లో ఎలా ఉంటాడనే విషయంపై పూజా చెప్పుకొచ్చింది. సెట్స్‌లో ప్రభాస్ చాలా ఫన్నీగా ఉంటాడని, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడని చెప్పుకొచ్చింది. ప్రభాస్ లాంటి వ్యక్తితో షూటింగ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉందని పూజా చెప్పుకొచ్చింది.ఇక ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ చాలా బాగుంటాయని పూజా చెప్పుకొచ్చింది.కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతానికి వాయిదా పడింది. ప్రభాస్ లాంటి వ్యక్తితో షూటింగ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉందని పూజా చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ చాలా బాగుంటాయని పూజా చెప్పుకొచ్చింది.కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతానికి వాయిదా పడింది. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/ys-sharmila-praja-prasthanam-targets-cm-kcr-%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు మునుపెన్నడూ లేనంతగా సంచలన మలుపులతో ఆసక్తిగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు అన్నీ కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఇక షర్మిల కూడా మొదటి నుండి కేసీఆర్ ను ఘాటుగా విమర్శిస్తున్న పరిస్థితుల్లో ఇక ఇది వరకే నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు కొనసాగింపుగా మార్చి 11 న రెండో విడత పాదయాత్రను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ దఫా పాదయాత్ర కూడా కెసీఆర్ టార్గెట్ గానే సాగే అవకాశం ఉంది.అయితే షర్మిల చేస్తున్న ఏ ఒక్క విమర్శకు కూడా టీఆర్ఎస్ లో ఉన్న ఏ ఒక్క నేత నుండి కూడా స్పందన రాలేదన్న విషయం తెలిసిందే. షర్మిల మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో కెసీఆర్ వ్యతిరేక పంధాను ఎంచుకున్న షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలలో ముఖ్యంగా ఫోకస్ పెట్టే అవాకాశం ఉన్నట్టు తెలుస్తోంది.అయితే రానున్న రోజుల్లో పోటీపై కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నా  పాదయాత్ర ద్వారా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఒక అవగాహనకు వచ్చి ఆ తరువాత అభ్యర్థులపై ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ప్రస్తుతం కెసీఆర్ ను అడ్డుకోవాలని ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైయస్సార్ టీపీ పార్టీ ఇలా అందరూ భావిస్తున్న పరిస్థితుల్లో దీనిని కెసీఆర్ తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.ప్రస్తుతం షర్మిలా విమర్శల గురించి స్పందించే అవకాశం లేకున్నా తెర వెనుక జరుగుతున్న విషయాలపై మాత్రం ఒక నివేదిక తెప్పించుకునే అవకాశం అయితే ఉంది.ఏది ఏమైనా ప్రజా ప్రస్థానం పాదయాత్రతో షర్మిల ఎలా రాజకీయ వ్యూహాన్ని ప్రయోగించే అవకాశం ఉందనేది చూడాల్సి ఉంది.Ys Sharmila Praja Prasthanam Targets Cm Kcr Details షర్మిల మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో కెసీఆర్ వ్యతిరేక పంధాను ఎంచుకున్న షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలలో ముఖ్యంగా ఫోకస్ పెట్టే అవాకాశం ఉన్నట్టు తెలుస్తోంది.అయితే రానున్న రోజుల్లో పోటీపై కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నా  పాదయాత్ర ద్వారా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఒక అవగాహనకు వచ్చి ఆ తరువాత అభ్యర్థులపై ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కెసీఆర్ ను అడ్డుకోవాలని ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైయస్సార్ టీపీ పార్టీ ఇలా అందరూ భావిస్తున్న పరిస్థితుల్లో దీనిని కెసీఆర్ తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.ప్రస్తుతం షర్మిలా విమర్శల గురించి స్పందించే అవకాశం లేకున్నా తెర వెనుక జరుగుతున్న విషయాలపై మాత్రం ఒక నివేదిక తెప్పించుకునే అవకాశం అయితే ఉంది.ఏది ఏమైనా ప్రజా ప్రస్థానం పాదయాత్రతో షర్మిల ఎలా రాజకీయ వ్యూహాన్ని ప్రయోగించే అవకాశం ఉందనేది చూడాల్సి ఉంది.Ys Sharmila Praja Prasthanam Targets Cm Kcr Details ప్రస్తుతం కెసీఆర్ ను అడ్డుకోవాలని ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైయస్సార్ టీపీ పార్టీ ఇలా అందరూ భావిస్తున్న పరిస్థితుల్లో దీనిని కెసీఆర్ తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.ప్రస్తుతం షర్మిలా విమర్శల గురించి స్పందించే అవకాశం లేకున్నా తెర వెనుక జరుగుతున్న విషయాలపై మాత్రం ఒక నివేదిక తెప్పించుకునే అవకాశం అయితే ఉంది.ఏది ఏమైనా ప్రజా ప్రస్థానం పాదయాత్రతో షర్మిల ఎలా రాజకీయ వ్యూహాన్ని ప్రయోగించే అవకాశం ఉందనేది చూడాల్సి ఉంది. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/cockroach-in-yadadri-laddu-%e0%b0%af%e0%b0%be%e0%b0%a6%e0%b0%97%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూ తయారీలో మరోసారి అధికారులు నిర్లక్ష్యం బయటపడింది.ఓ భక్తుడు కొన్న లడ్డూలో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు మండిపడ్డారు.హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఆలయంలో లడ్డూ ప్రసాదం కొనుగోలు చేశారు. అయితే లడ్డూలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారి అవాక్కయ్యాడు. గతంలోనూ ప్రసాదంలో నాణ్యత లోపించిందని అధికారుల దృష్టికి భక్తులు తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.అయితే లడ్డూ ప్రసాదంలో పురుగు వచ్చినట్టు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. గతంలోనూ ప్రసాదంలో నాణ్యత లోపించిందని అధికారుల దృష్టికి భక్తులు తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అయితే లడ్డూ ప్రసాదంలో పురుగు వచ్చినట్టు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/no-hero-ready-to-sign-for-sreenu-vaitla
Director Sreenu Vaitla has one of the biggest hits to his name in the film industry.His list of heroes included the likes of Megastar Chiranjeevi, Superstar Mahesh Babu, Victory Venkatesh, Young Tiger NTR, Mega Powerstar Ram Charan, Mass Maharaja Ravi Teja, and others. He enjoyed the stardom on par with many star heroes among the Telugu audience. After an average performer like Baadshah, Sreenu Vaitla career took a nosedive with Aagadu.The movie ended as a flop at the box office, with Director Sreenu Vaitla accused of copying and lifting content from his own films.Post that, the next three releases, including the latest Amar Akbar Antony, bombed at the box office.For some time, Sreenu Vaitla along with his wife ventured into the dairy business, only to himself back in the film industry again.He is currently in search of a hero for his upcoming film, and the chances of casting some popular hero are zero as of now.His meeting with Megastar Chiranjeevi recently ended as a ‘greeting’ than anything. After an average performer like Baadshah, Sreenu Vaitla career took a nosedive with Aagadu. The movie ended as a flop at the box office, with Director Sreenu Vaitla accused of copying and lifting content from his own films.Post that, the next three releases, including the latest Amar Akbar Antony, bombed at the box office. For some time, Sreenu Vaitla along with his wife ventured into the dairy business, only to himself back in the film industry again.He is currently in search of a hero for his upcoming film, and the chances of casting some popular hero are zero as of now.His meeting with Megastar Chiranjeevi recently ended as a ‘greeting’ than anything. For some time, Sreenu Vaitla along with his wife ventured into the dairy business, only to himself back in the film industry again.He is currently in search of a hero for his upcoming film, and the chances of casting some popular hero are zero as of now.His meeting with Megastar Chiranjeevi recently ended as a ‘greeting’ than anything. Latest News.. Latest Political.. Top Storys.. Crime.. General.. Life Style/Devotional..
https://telugustop.com/mp-gvl-interesting-comments-on-ap-alliances
ఏపీలో పొత్తులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జనసేనతో పొత్తులో ఉన్నామన్న ఆయన వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారని జీవీఎల్ అన్నారు.ఈ మేరకు పొత్తులపై బీజేపీలో చర్చ జరగాలని చెప్పారు.అదేవిధంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పాటు పొత్తుల అంశాన్ని పార్టీ హైకమాండ్ పరిశీలిస్తుందని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారని జీవీఎల్ అన్నారు.ఈ మేరకు పొత్తులపై బీజేపీలో చర్చ జరగాలని చెప్పారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పాటు పొత్తుల అంశాన్ని పార్టీ హైకమాండ్ పరిశీలిస్తుందని చెప్పారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/top-5-highest-paid-indian-celebs-list-for-social-media-%e0%b0%b8%e0%b1%86%e0%b0%b2%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9f%e0%b1%80%e0%b0%b2%e0%b1%81
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటారనే సంగతి తెలిసిందే.అయితే సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. హీరోహీరోయిన్లు సోషల్ మీడియాలో ఏవైనా కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే ఒక్కో పోస్టుకు ఇంత మొత్తం అని కంపెనీల నుంచి తీసుకుంటారు.అలా కోట్లు సంపాదిస్తున్న టాప్ 5 సెలబ్రిటీలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మొత్తం పారితోషికం అందుకుంటున్న వారిలో ప్రియాంక చోప్రా ముందువరసలో ఉన్నారు.గ్లోబర్ స్టార్ అయిన ప్రియాంక చోప్రా ఒక్కో పోస్టుకు కోటీ 80 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారు.ప్రియాంక చోప్రా తరువాత స్థానంలో 94.6 మిలియన్ ఫాలోవర్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు.ఒక్కో పోస్టుకు కోహ్లీ కోటీ 35 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.42 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న అలియాభట్ కోటి రూపాయల చొప్పున ఒక్కో పోస్ట్ కు తీసుకుంటున్నారు.ఇన్‌స్టా‌గ్రామ్ లో 24.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఒక్కో పోస్ట్ కు 80 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.అమితాబ్ కు ఇన్ స్టాగ్రామ్ లో 24.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఒక్కో సోషల్ మీడియా పోస్టుకు 50 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు ఒక్కో పోస్టుకు తీసుకుంటున్న మొత్తం ఆయా సెలబ్రిటీల అభిమానులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది.టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలలో కొంతమంది సైతం ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మొత్తం పారితోషికం అందుకుంటున్న వారిలో ప్రియాంక చోప్రా ముందువరసలో ఉన్నారు.గ్లోబర్ స్టార్ అయిన ప్రియాంక చోప్రా ఒక్కో పోస్టుకు కోటీ 80 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారు.ప్రియాంక చోప్రా తరువాత స్థానంలో 94.6 మిలియన్ ఫాలోవర్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు.ఒక్కో పోస్టుకు కోహ్లీ కోటీ 35 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. 42 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న అలియాభట్ కోటి రూపాయల చొప్పున ఒక్కో పోస్ట్ కు తీసుకుంటున్నారు.ఇన్‌స్టా‌గ్రామ్ లో 24.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఒక్కో పోస్ట్ కు 80 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.అమితాబ్ కు ఇన్ స్టాగ్రామ్ లో 24.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఒక్కో సోషల్ మీడియా పోస్టుకు 50 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు ఒక్కో పోస్టుకు తీసుకుంటున్న మొత్తం ఆయా సెలబ్రిటీల అభిమానులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది.టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలలో కొంతమంది సైతం ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక్కో సోషల్ మీడియా పోస్టుకు 50 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు ఒక్కో పోస్టుకు తీసుకుంటున్న మొత్తం ఆయా సెలబ్రిటీల అభిమానులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది.టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలలో కొంతమంది సైతం ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/vangaviti-into-the-janasena-this-is-the-story-of-the-new-campaign-%e0%b0%9c%e2%80%8c%e0%b0%a8%e2%80%8c%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8%e2%80%8c
ఇప్పటికే ప‌లు పార్టీలు మారి రాజ‌కీయ భ‌విష్య‌త్తును నాశ‌నం చేసుకున్న బెజ‌వాడ యువ‌నేత వంగ‌వీటి రాధా ఇప్పుడు మ‌ళ్లీ పార్టీ మార‌బోతున్నారా ?  అంటే ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చ న‌డుస్తోంది.ఇప్ప‌టికే కాంగ్రెస్‌, ప్ర‌జారాజ్యం, వైసీపీ, టీడీపీలోకి వ‌చ్చిన రాధా ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీలో ఉన్న ఆయ‌న ఇప్పుడు టీడీపీలో ఉన్నారు.టీడీపీ అధికారంలోకి వ‌స్తే ఎమ్మెల్సీ అవుతాన‌నుకున్న ఆయ‌న ఆశ‌లు అడియాస‌లు కావడంతో పాటు వ‌చ్చే ఐదారేళ్ల వ‌ర‌కు కూడా టీడీపీలో ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వి ద‌క్కే ఛాన్సే లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన‌లో నెంబ‌ర్ టుగా ఉన్న నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో భేటీ కావ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.వాస్త‌వానికి కొద్ది రోజుల క్రింద‌టే ఆయ‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్‌ను క‌ల‌వ‌డంతో ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ్లిపోతున్నార‌న్న ప్ర‌చారం జ‌రిగింది.తాజాగా విజ‌య‌వాడ వ‌చ్చిన నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో రాధా భేటీ కావ‌డంతో ఆయ‌న మ‌న‌స్సు జ‌న‌సేన వైపు లాగుతుందా ? అన్న కొత్త చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.ప్ర‌స్తుతం రాజ‌కీయంగా రాధా సంధికాలంలో ఉన్నారు.ఆయ‌న‌కు టీడీపీలో ఉన్నా గుర్తింపు ఉండడం లేదు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీ లేదా జ‌న‌సేన‌లోకి వెళ్లాల‌ని చూస్తున్న‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.రాధా ఏ పార్టీలోకి వెళ‌తార‌న్న‌ది క్లారిటీ లేక‌పోయినా ఆయ‌న‌కు జ‌న‌సేనే బెట‌రేమో అని కొంద‌రు సూచిస్తున్నారు.జ‌న‌సేన‌లో ప‌వ‌న్ వెంట ప్ర‌స్తుతం మ‌నోహ‌ర్ త‌ప్ప మ‌రో పేరున్న నేత లేరు.దీంతో ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళితే కాస్త వాయిస్ వినిపిస్తే అక్క‌డైనా మంచి లీడ‌ర్‌గా ఎదిగే ఛాన్స్ ఉండ‌డంతో పాటు సామాజికవర్గపరంగా లాభిస్తుందని కొంద‌రు సూచిస్తున్నారు.మ‌రి వంగ‌వీటి ఇప్ప‌టి వ‌ర‌కు వేసిన రాంగ్ స్టెప్‌లు కాద‌ని.ఇప్ప‌ట‌కి అయినా మంచి స్టెప్‌లో వేస్తారో ?  లేదో ?  చూడాలి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన‌లో నెంబ‌ర్ టుగా ఉన్న నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో భేటీ కావ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.వాస్త‌వానికి కొద్ది రోజుల క్రింద‌టే ఆయ‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్‌ను క‌ల‌వ‌డంతో ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ్లిపోతున్నార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా విజ‌య‌వాడ వ‌చ్చిన నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో రాధా భేటీ కావ‌డంతో ఆయ‌న మ‌న‌స్సు జ‌న‌సేన వైపు లాగుతుందా ? అన్న కొత్త చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.ప్ర‌స్తుతం రాజ‌కీయంగా రాధా సంధికాలంలో ఉన్నారు. ఆయ‌న‌కు టీడీపీలో ఉన్నా గుర్తింపు ఉండడం లేదు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీ లేదా జ‌న‌సేన‌లోకి వెళ్లాల‌ని చూస్తున్న‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.రాధా ఏ పార్టీలోకి వెళ‌తార‌న్న‌ది క్లారిటీ లేక‌పోయినా ఆయ‌న‌కు జ‌న‌సేనే బెట‌రేమో అని కొంద‌రు సూచిస్తున్నారు.జ‌న‌సేన‌లో ప‌వ‌న్ వెంట ప్ర‌స్తుతం మ‌నోహ‌ర్ త‌ప్ప మ‌రో పేరున్న నేత లేరు.దీంతో ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళితే కాస్త వాయిస్ వినిపిస్తే అక్క‌డైనా మంచి లీడ‌ర్‌గా ఎదిగే ఛాన్స్ ఉండ‌డంతో పాటు సామాజికవర్గపరంగా లాభిస్తుందని కొంద‌రు సూచిస్తున్నారు.మ‌రి వంగ‌వీటి ఇప్ప‌టి వ‌ర‌కు వేసిన రాంగ్ స్టెప్‌లు కాద‌ని.ఇప్ప‌ట‌కి అయినా మంచి స్టెప్‌లో వేస్తారో ?  లేదో ?  చూడాలి. ఆయ‌న‌కు టీడీపీలో ఉన్నా గుర్తింపు ఉండడం లేదు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీ లేదా జ‌న‌సేన‌లోకి వెళ్లాల‌ని చూస్తున్న‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.రాధా ఏ పార్టీలోకి వెళ‌తార‌న్న‌ది క్లారిటీ లేక‌పోయినా ఆయ‌న‌కు జ‌న‌సేనే బెట‌రేమో అని కొంద‌రు సూచిస్తున్నారు.జ‌న‌సేన‌లో ప‌వ‌న్ వెంట ప్ర‌స్తుతం మ‌నోహ‌ర్ త‌ప్ప మ‌రో పేరున్న నేత లేరు. దీంతో ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళితే కాస్త వాయిస్ వినిపిస్తే అక్క‌డైనా మంచి లీడ‌ర్‌గా ఎదిగే ఛాన్స్ ఉండ‌డంతో పాటు సామాజికవర్గపరంగా లాభిస్తుందని కొంద‌రు సూచిస్తున్నారు.మ‌రి వంగ‌వీటి ఇప్ప‌టి వ‌ర‌కు వేసిన రాంగ్ స్టెప్‌లు కాద‌ని.ఇప్ప‌ట‌కి అయినా మంచి స్టెప్‌లో వేస్తారో ?  లేదో ?  చూడాలి. దీంతో ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళితే కాస్త వాయిస్ వినిపిస్తే అక్క‌డైనా మంచి లీడ‌ర్‌గా ఎదిగే ఛాన్స్ ఉండ‌డంతో పాటు సామాజికవర్గపరంగా లాభిస్తుందని కొంద‌రు సూచిస్తున్నారు.మ‌రి వంగ‌వీటి ఇప్ప‌టి వ‌ర‌కు వేసిన రాంగ్ స్టెప్‌లు కాద‌ని. ఇప్ప‌ట‌కి అయినా మంచి స్టెప్‌లో వేస్తారో ?  లేదో ?  చూడాలి. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/smartphone-exports-from-india-accepted-companies
చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్.అయినప్పటికీ, దేశం ఎలక్ట్రానిక్స్ వినియోగం కోసం ఎక్కువగా ఇతర ప్రాంతాలపై ఆధారపడి ఉంది. చాలా మంది స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ ఫోన్‌లను మన దేశంలో ప్రొడక్టుల తయారీ, అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించారు.అయితే తాజా చర్య ప్రపంచ మార్కెట్‌లో భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కొన్నేళ్లుగా చైనాలో తమ ప్రొడక్టులను ఉత్పత్తి చేసేవి.అయితే అక్కడ ప్రస్తుతం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. తయారీదారులైన కంపెనీలు కూడా ఒక దేశంపై తమ ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.చిప్ కొరత, ప్రపంచ మహమ్మారి మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అనేక కారణాల వల్ల గత రెండు సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు సవాలుగా ఉంది. యునైటెడ్ స్టేట్స్‌తో చైనా యొక్క తీవ్ర వాణిజ్య యుద్ధం స్మార్ట్‌ఫోన్ తయారీదారులను తమ వ్యూహాన్ని పునరాలోచించవలసి వచ్చింది.ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలకు భారత్ ఒక వేదికగా మారింది. మన దేశం నుంచి భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో టేకాఫ్ కానుంది.డెలాయిట్ నివేదిక ప్రకారం, భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 2022 నుండి 2026 వరకు 1.7 బిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని అంచనా వేయబడింది.ప్రధాన విధాన సంస్కరణలు, టెల్కోలు తమ వ్యాపారాలను పునరుద్ధరించడం ద్వారా $2 50 బిలియన్ల మార్కెట్‌ను సృష్టించాయి.2026 నాటికి భారతదేశం దాదాపు 1 బిలియన్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను కలిగి ఉంటుందని, రాబోయే ఐదేళ్లలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా అవతరించనుందని అదే నివేదిక సూచించింది.కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇది సాధ్యమైంది. ఈ క్రమంలో వివో, ఒప్పో, షియోమి కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.భారత్‌లో ఫోన్ల విడిభాగాలను అసెంబ్లింగ్ చేసి, వివిధ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు తమ అంగీకారాన్ని తెలిపాయి. యాపిల్, సామ్‌సంగ్ వంటి కంపెనీలు గతంలోనే విడి భాగాల అసెంబ్లింగ్ భారత్‌లో చేపట్టాయి.ప్రస్తుతం మరిన్ని కంపెనీలు ఇందుకు అంగీకరించడంతో దేశం నుంచే ఫోన్లు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవనున్నాయి. దీని వల్ల భారత్‌లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/rajeev-kanakala-sensational-comments-on-ntr-non-response-on-chandrababu-arrest
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.చంద్రబాబు అరెస్ట్ అయ్యే దాదాపు నెల రోజులు కావస్తుంది. మరోపక్క న్యాయస్థానాలలో పోరాడుతున్న గాని బెయిల్ దొరకడం లేదు.ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు నందమూరి కుటుంబ సభ్యులు( Nandamuri family members ) స్పందించడం జరిగింది. చంద్రబాబు అరెస్టు ని ఖండించారు.అయితే నందమూరి కుటుంబ సభ్యులలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ స్పందించకపోవడం పట్ల బాలకృష్ణ .బ్రో ఐ డోంట్ కేర్ అని కూడా కామెంట్లు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్( NTR ) స్నేహితుడు సినీ నటుడు రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) ఈ విషయంపై స్పందించారు.సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండటంతో తారక్ స్పందించక పోయి ఉంటాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కరోనా తర్వాత RRR తప్ప.మరో సినిమా రాకపోవడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న “దేవర” సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి చంద్రబాబు అరెస్టు విషయంపై స్పందించకపోయి ఉండొచ్చని ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల తెలియజేయడం జరిగింది.ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్టీఆర్ చాలా సమయం కేటాయించడం జరిగింది.ఆ సమయంలో మూడ్నాలుగు సినిమాలు చేసి ఉండేవాడు.పైగా ప్రస్తుతం చేస్తున్న “దేవర” రెండు భాగాలుగా వస్తోందంటున్నారు.ఈ కారణంగానే తారక్ తన దృష్టంతా సినిమాలపైనే కేంద్రీకరించాడు.అందుకే రాజకీయాలపై స్పందించలేదని భావిస్తున్నా అని రాజీవ్ తెలియజేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్( NTR ) స్నేహితుడు సినీ నటుడు రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) ఈ విషయంపై స్పందించారు.సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండటంతో తారక్ స్పందించక పోయి ఉంటాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా తర్వాత RRR తప్ప.మరో సినిమా రాకపోవడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న “దేవర” సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి చంద్రబాబు అరెస్టు విషయంపై స్పందించకపోయి ఉండొచ్చని ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల తెలియజేయడం జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్టీఆర్ చాలా సమయం కేటాయించడం జరిగింది.ఆ సమయంలో మూడ్నాలుగు సినిమాలు చేసి ఉండేవాడు. పైగా ప్రస్తుతం చేస్తున్న “దేవర” రెండు భాగాలుగా వస్తోందంటున్నారు.ఈ కారణంగానే తారక్ తన దృష్టంతా సినిమాలపైనే కేంద్రీకరించాడు. అందుకే రాజకీయాలపై స్పందించలేదని భావిస్తున్నా అని రాజీవ్ తెలియజేశారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/consuming-tender-coconut-in-this-way-will-make-your-body-work-with-double-energy
కొబ్బ‌రి.తినేందుకు రుచిగా ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను సైతం అందిస్తుంది.అందులోనూ లేత కొబ్బ‌రి ఇంకా మంచిది.చాలా మంది కొబ్బ‌రి బోండంలోని నీటిని తాగుతారు.అయితే అందులో లేత కొబ్బ‌రిని పెద్దగా పట్టించుకోరు.కానీ, లేత కొబ్బ‌రి మ‌న‌కు చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా లేత కొబ్బ‌రిని ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే.మీ బాడీ రెట్టింపు ఎన‌ర్జీతో ప‌ని చేస్తుంది. అదే స‌మ‌యంలో మీకు ఎన్నో అద్భుత‌మైన ఆరోగ్య లాభాలు సైతం ల‌భిస్తాయి.మ‌రి ఇంకెందుకు లేటు లేత కొబ్బ‌రిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ. ముందుగా బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఒక క‌ప్పు లేత కొబ్బ‌రి, ఒక క‌ప్పు కాచి చ‌ల్లార్చిన పాలు, అర క‌ప్పు కొబ్బ‌రి నీళ్లు, మూడు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగ‌ర్, మూడు ఐస్ క్యూబ్స్‌ వేసుకుని నాలుగు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే సూప‌ర్ టేస్టీ అండ్ హెల్తీ లేత కొబ్బ‌రి మిల్క్ షేక్ సిద్ధం అవుతుంది.ఈ మిల్క్ షేక్‌ను వారంలో కనీసం మూడు సార్లు అయినా తీసుకోండి.త‌ద్వారా నీర‌సం, అల‌స‌ట వంటివి ప‌రార్ అవుతాయి.బాడీ మునుప‌టి కంటే రెట్టింపు ఎన‌ర్జీతో ప‌ని చేస్తుంది.అలాగే ఈ మిల్క్ షేక్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో లైంగ‌క సామ‌ర్థ్యం పెరుగుతుంది.స్పెర్మ్ కౌంట్ వృద్ధి జ‌రుగుతుంది.స్త్రీల‌లో సంతాన స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.అంతేకాదు, ఈ లేత కొబ్బ‌రి మిల్క్ షేక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అల్జీమ‌ర్స్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.మెద‌డు ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.మ‌ల‌బ‌ద్ధ‌కం త‌గ్గు ముఖం ప‌డుతుంది.మ‌రియు చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ నిగారింపుగా, కాంతివంతంగా మెరుస్తుంది. ముందుగా బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఒక క‌ప్పు లేత కొబ్బ‌రి, ఒక క‌ప్పు కాచి చ‌ల్లార్చిన పాలు, అర క‌ప్పు కొబ్బ‌రి నీళ్లు, మూడు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగ‌ర్, మూడు ఐస్ క్యూబ్స్‌ వేసుకుని నాలుగు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే సూప‌ర్ టేస్టీ అండ్ హెల్తీ లేత కొబ్బ‌రి మిల్క్ షేక్ సిద్ధం అవుతుంది.ఈ మిల్క్ షేక్‌ను వారంలో కనీసం మూడు సార్లు అయినా తీసుకోండి. త‌ద్వారా నీర‌సం, అల‌స‌ట వంటివి ప‌రార్ అవుతాయి.బాడీ మునుప‌టి కంటే రెట్టింపు ఎన‌ర్జీతో ప‌ని చేస్తుంది.అలాగే ఈ మిల్క్ షేక్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో లైంగ‌క సామ‌ర్థ్యం పెరుగుతుంది.స్పెర్మ్ కౌంట్ వృద్ధి జ‌రుగుతుంది.స్త్రీల‌లో సంతాన స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే దూరం అవుతాయి. అంతేకాదు, ఈ లేత కొబ్బ‌రి మిల్క్ షేక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అల్జీమ‌ర్స్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.మెద‌డు ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.మ‌ల‌బ‌ద్ధ‌కం త‌గ్గు ముఖం ప‌డుతుంది.మ‌రియు చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ నిగారింపుగా, కాంతివంతంగా మెరుస్తుంది. అంతేకాదు, ఈ లేత కొబ్బ‌రి మిల్క్ షేక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అల్జీమ‌ర్స్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది. మెద‌డు ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి. వెయిట్ లాస్ అవుతారు.మ‌ల‌బ‌ద్ధ‌కం త‌గ్గు ముఖం ప‌డుతుంది. మ‌రియు చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ నిగారింపుగా, కాంతివంతంగా మెరుస్తుంది. తాజా వార్తలు ఆరోగ్యం టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/shocking-facts-about-salaar-movie-details-here-goes-viral-in-social-media
స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas )సినీ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న సినిమా ఏదనే ప్రశ్నకు సలార్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 170 కోట్ల రూపాయల నుంచి 180 కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. గతంలో పలు సినిమాలను కమిషన్, అడ్వాన్స్ పద్ధతులలో రిలీజ్ చేసిన ఈ సినిమా మేకర్స్ సలార్ సినిమాను మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. సలార్ రిజల్ట్ పై నమ్మకం లేక మేకర్స్ ఈ విధంగా చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతుండగా అన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరికింది.ఓటీటీ సంస్థల షాకింగ్ డెసిషన్ వల్లే సలార్ నిర్మాతలు ఈ విధంగా చేస్తున్నారు.ప్రముఖ ఓటీటీ ( OTT )సంస్థలు ఎంత పెద్ద సినిమా అయినా 125 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి డిజిటల్ హక్కులు తీసుకోకూడదని నిబంధనను పెట్టుకున్నాయట. సలార్ నిర్మాతల పాలిట ఈ నిబంధన శాపంగా మారిందని తెలుస్తోంది.సలార్ ఓటీటీ హక్కులకు భారీ మొత్తం వస్తాయని భావించిన నిర్మాతలకు ఈ రూల్ వల్ల బేరం తెగడం లేదని భోగట్టా.సలార్ సినిమా ( Salaar )నిర్మాతలు ఓటీటీ భారం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమా హక్కులను అమ్మాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది.సలార్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సలార్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ప్రభాస్ సీన్లకు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయని భోగట్టా. కేజీఎఫ్2 సినిమాలకు, సలార్ సినిమాకు లింక్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సలార్ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.సలార్ కమర్షియల్ గా కలెక్షన్ల లెక్కలు మార్చాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. సలార్ రిజల్ట్ పై నమ్మకం లేక మేకర్స్ ఈ విధంగా చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతుండగా అన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరికింది.ఓటీటీ సంస్థల షాకింగ్ డెసిషన్ వల్లే సలార్ నిర్మాతలు ఈ విధంగా చేస్తున్నారు.ప్రముఖ ఓటీటీ ( OTT )సంస్థలు ఎంత పెద్ద సినిమా అయినా 125 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి డిజిటల్ హక్కులు తీసుకోకూడదని నిబంధనను పెట్టుకున్నాయట. సలార్ నిర్మాతల పాలిట ఈ నిబంధన శాపంగా మారిందని తెలుస్తోంది.సలార్ ఓటీటీ హక్కులకు భారీ మొత్తం వస్తాయని భావించిన నిర్మాతలకు ఈ రూల్ వల్ల బేరం తెగడం లేదని భోగట్టా.సలార్ సినిమా ( Salaar )నిర్మాతలు ఓటీటీ భారం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమా హక్కులను అమ్మాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది.సలార్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సలార్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ప్రభాస్ సీన్లకు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయని భోగట్టా. కేజీఎఫ్2 సినిమాలకు, సలార్ సినిమాకు లింక్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సలార్ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.సలార్ కమర్షియల్ గా కలెక్షన్ల లెక్కలు మార్చాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. సలార్ నిర్మాతల పాలిట ఈ నిబంధన శాపంగా మారిందని తెలుస్తోంది.సలార్ ఓటీటీ హక్కులకు భారీ మొత్తం వస్తాయని భావించిన నిర్మాతలకు ఈ రూల్ వల్ల బేరం తెగడం లేదని భోగట్టా. సలార్ సినిమా ( Salaar )నిర్మాతలు ఓటీటీ భారం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమా హక్కులను అమ్మాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది.సలార్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ప్రభాస్ సీన్లకు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయని భోగట్టా. కేజీఎఫ్2 సినిమాలకు, సలార్ సినిమాకు లింక్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సలార్ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.సలార్ కమర్షియల్ గా కలెక్షన్ల లెక్కలు మార్చాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. సలార్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ప్రభాస్ సీన్లకు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయని భోగట్టా. కేజీఎఫ్2 సినిమాలకు, సలార్ సినిమాకు లింక్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సలార్ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.సలార్ కమర్షియల్ గా కలెక్షన్ల లెక్కలు మార్చాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/bigg-boss-7-telugu-pallavi-prashanth-own-the-eviction-pass
బిగ్ బాస్( Bigg Boss ) అంటే ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మరి తెలుగులో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 6 సీజన్స్ ముగించుకోగా ఇప్పుడు 7వ సీజన్ స్టార్ట్ అయ్యింది.7వ సీజన్ ( Bigg Boss7 Telugu ) అప్పుడే 11 వారాలు సక్సెస్ ఫుల్ గా ముగించుకుని 12వ వారం కూడా అడుగు పెట్టింది.ఈ వారంలో హౌస్ లో పోటీ రసవత్తరంగా జరిగింది. ముందుగా ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో పాటు మధ్యలో 5వ వారంలో 5 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.అంతా కలిసి ఇప్పుడు హౌస్ లో 10 మంది సభ్యులు ఉన్నారు. వీరికి నామినేషన్స్ జరుగగా ఈ వారం 8 మంది నామినేట్ అయ్యారు. ఈసారి కూడా నామినేషన్స్ లో రచ్చ బాగానే జరిగింది.మొత్తంగా ఎన్నో వాదోపవాదనలు వాడీవేడి చర్చ తర్వాత ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ గా ప్రియాంక ఉండదు కాబట్టి ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు.అలాగే ఈ వారం శోభాను కూడా ఎవ్వరు టార్గెట్ చేయలేదు. దీంతో వీరిద్దరూ మినహా మిగిలిన వారంతా నామినేషన్స్ లో ఉన్నారు. ఇక గత వారం స్టార్ట్ అయ్యిన ఎవిక్షన్ పాస్ యావర్( Prince Yawar ) దక్కించుకోగా ఫాల్స్ గేమ్ ఆడావు అంటూ నాగ్ అనడంతో ఎవిక్షన్ పాస్ ఇచ్చేసాడు.మరి ఇదే పాస్ కోసం ఈ వారం నామినేషన్స్ జరుగగా ఈ వారం రైతు బిడ్డ ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నాడు.అందరితో పోటీ పడి గెలిచి ఏవిక్షన్ పాస్ ను సొంతం చేసుకోవడంతో పల్లవి ప్రశాంత్ ను యావర్, శివాజీ( Shivaji ) తెగ పొగిడేశారు. ఇక పాస్ సొంతం అవ్వడంతో ప్రశాంత్ ఎలిమినేషన్స్ నుండి సేవ్ అయ్యాడు.ఇతడి జోరు చూస్తుంటే ఈ వారం అందరిని వెనక్కి నెట్టి మరీ టైటిల్ విన్నర్ కూడా అయ్యేలా కనిపిస్తున్నాడు. మరి ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండడంతో వీరిలో ఏ ఇద్దరు బయటకు వెళ్తారో చూడాలి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/avoid-eating-these-foods-with-eggs-eggs
గుడ్డు( egg ) ఒక సూప‌ర్ ఫుడ్ అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.సంపూర్ణ పోష‌కాహారం అయిన గుడ్డు ఆరోగ్యానికి అండంగా నిలుస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి12, కోలిన్, ఐరన్, సెలీనియం, ఫాస్పరస్ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలకు గుడ్లు మంచి మూలం.అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లో గుడ్డు కూడా ఒక‌టి. అందువ‌ల్ల హెల్త్ ప‌రంగా గుడ్డు ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.దృష్టి, ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక మరియు మెదడు అభివృద్ధితో సహా వివిధ రకాల శారీరక విధులకు ముఖ్యమైన పోష‌కాల‌ను గుడ్డు అందిస్తుంది. అందుకే చాలా మంది రోజూ ఒక ఉడికించిన గుడ్డును తీసుకుంటూ ఉంటారు.అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ కొన్ని కొన్ని ఆహారాల‌తో గుడ్డును క‌లిసి తీసుకోకూడ‌దు. ఆ ఆహారాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా చాలా మంది పంచ‌దార‌తో ( sugar ) క‌లిపి గుడ్డును తీసుకుంటూ ఉంటాయి.ఈ అల‌వాటు మీకు ఉందా.అయితే వెంట‌నే మానుకోండి.షుగ‌ర్ మ‌రియు ఎగ్ ఒక చెత్త ఫుడ్ కాంబినేష‌న్‌.ఈ రెండిటినీ క‌లిపి తీసుకున్న‌ప్పుడు విడుదలయ్యే అమైనో ఆమ్లం మానవ శరీరానికి విషపూరితంగా మారుతుంది.మ‌రియు రక్తంలో గడ్డలను సృష్టిస్తుంది.అలాగే గుడ్డు తిన్నాక కొంద‌రు టీ( tea ) తాగుతుంటారు.అయితే ఈ రెండిటినీ ఒకేసారి తీసుకోవ‌డం వ‌ల్ల మలబద్ధకాన్ని కలిగిస్తుంది.నారింజ, నిమ్మ( Orange, lemon ) మొదలైన సిట్రస్ పండ్లను గుడ్లతో క‌లిపి తీసుకోవ‌డం ప్ర‌మాద‌క‌రం.ఈ కాంబినేష‌న్ జీర్ణక్రియను ప్రభావితం చేయడమే కాకుండా మీ కడుపులో ఇబ్బందిని కూడా సృష్టిస్తుంది.గుడ్డు తిని పాలు తాగ‌డం లేదా పాలు తాగి గుడ్డు తిన‌డం అనేది అంద‌రికీ ఉన్న చాలా కామ‌న్ అల‌వాటు.అయితే గుడ్డుతో పాటు సోయా పాలు మాత్రం అస్స‌లు తీసుకోకూడ‌దు.ఈ కాంబినేష‌న్ మీ శరీరంలో ప్రోటీన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది.అలాగే మాంసాహారంతో పాటు గుడ్లు తిన‌కూడ‌దు.చాలా హోటళ్లలో బిర్యానీ తో పాటు ఉడకబెట్టిన గుడ్లను అందిస్తారు.అయితే మాంసాహారంతో గుడ్డు క‌లిపి తీసుకోవ‌డం ప్ర‌మాద‌క‌రం.గుడ్లు మరియు మాంసంలో అదనపు కొవ్వు మరియు ప్రోటీన్ ఉంటుంది.ఈ కలయికను జీర్ణం చేయడం కష్టతరం అవుతుంది.ఫ‌లితంగా గ్యాస్‌, ఎసిడిటీ, అజీర్తి వంటివి త‌లెత్తుతాయి. సాధార‌ణంగా చాలా మంది పంచ‌దార‌తో ( sugar ) క‌లిపి గుడ్డును తీసుకుంటూ ఉంటాయి. ఈ అల‌వాటు మీకు ఉందా.అయితే వెంట‌నే మానుకోండి. షుగ‌ర్ మ‌రియు ఎగ్ ఒక చెత్త ఫుడ్ కాంబినేష‌న్‌.ఈ రెండిటినీ క‌లిపి తీసుకున్న‌ప్పుడు విడుదలయ్యే అమైనో ఆమ్లం మానవ శరీరానికి విషపూరితంగా మారుతుంది. మ‌రియు రక్తంలో గడ్డలను సృష్టిస్తుంది. అలాగే గుడ్డు తిన్నాక కొంద‌రు టీ( tea ) తాగుతుంటారు.అయితే ఈ రెండిటినీ ఒకేసారి తీసుకోవ‌డం వ‌ల్ల మలబద్ధకాన్ని కలిగిస్తుంది.నారింజ, నిమ్మ( Orange, lemon ) మొదలైన సిట్రస్ పండ్లను గుడ్లతో క‌లిపి తీసుకోవ‌డం ప్ర‌మాద‌క‌రం. ఈ కాంబినేష‌న్ జీర్ణక్రియను ప్రభావితం చేయడమే కాకుండా మీ కడుపులో ఇబ్బందిని కూడా సృష్టిస్తుంది. గుడ్డు తిని పాలు తాగ‌డం లేదా పాలు తాగి గుడ్డు తిన‌డం అనేది అంద‌రికీ ఉన్న చాలా కామ‌న్ అల‌వాటు.అయితే గుడ్డుతో పాటు సోయా పాలు మాత్రం అస్స‌లు తీసుకోకూడ‌దు.ఈ కాంబినేష‌న్ మీ శరీరంలో ప్రోటీన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే మాంసాహారంతో పాటు గుడ్లు తిన‌కూడ‌దు.చాలా హోటళ్లలో బిర్యానీ తో పాటు ఉడకబెట్టిన గుడ్లను అందిస్తారు. అయితే మాంసాహారంతో గుడ్డు క‌లిపి తీసుకోవ‌డం ప్ర‌మాద‌క‌రం.గుడ్లు మరియు మాంసంలో అదనపు కొవ్వు మరియు ప్రోటీన్ ఉంటుంది. ఈ కలయికను జీర్ణం చేయడం కష్టతరం అవుతుంది.ఫ‌లితంగా గ్యాస్‌, ఎసిడిటీ, అజీర్తి వంటివి త‌లెత్తుతాయి. తాజా వార్తలు ఆరోగ్యం టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/exchange-of-fire-breaks-out-between-police-and-maoists-in-ap
Security forces at the border of Andhra Pradesh and Odisha opened fire on Maoists on Wednesday in the Peddampalli forest area of ​​Visakhapatnam district.This created a tense atmosphere at the border. Also, this resulted in an exchange of fire between the Maoists and the police.As per the reports, the Maoists escaped from police firing and fled into the forest. Police have launched a combing operation in the forest for the escaped Maoists.However, frequent firings have taken place between Maoists and the police in the Manyam area of ​​the Visakhapatnam district.Local police said that the Maoist movements are high in the border region of Odisha.Police are taking steps to eradicate Maoism.Police have increased security in the areas where there are traces of Maoist movements in the Visakhapatnam district.The government is also giving high priority to development programs in Maoist-affected areas.The rulers are focusing on employing the youth in the area to stop them from entering Maoism.Also, the surrendered Maoists said that recruitment among the Maoists has been drastically reduced with the measures being taken by the government and the police in recent days. Police have launched a combing operation in the forest for the escaped Maoists.However, frequent firings have taken place between Maoists and the police in the Manyam area of ​​the Visakhapatnam district. Local police said that the Maoist movements are high in the border region of Odisha.Police are taking steps to eradicate Maoism. Police have increased security in the areas where there are traces of Maoist movements in the Visakhapatnam district.The government is also giving high priority to development programs in Maoist-affected areas.The rulers are focusing on employing the youth in the area to stop them from entering Maoism.Also, the surrendered Maoists said that recruitment among the Maoists has been drastically reduced with the measures being taken by the government and the police in recent days. Police have increased security in the areas where there are traces of Maoist movements in the Visakhapatnam district.The government is also giving high priority to development programs in Maoist-affected areas. The rulers are focusing on employing the youth in the area to stop them from entering Maoism. Also, the surrendered Maoists said that recruitment among the Maoists has been drastically reduced with the measures being taken by the government and the police in recent days. Also, the surrendered Maoists said that recruitment among the Maoists has been drastically reduced with the measures being taken by the government and the police in recent days. Latest News.. Latest Political.. Top Storys.. Crime.. General.. Life Style/Devotional..
https://telugustop.com/until-recently-an-orphan-today-a-millionaire-how-did-he-become
కరోనా సమయంలో తల్లి మరణించడంతో అనాథగా మారిన ఒక బాలుడు చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు.పట్టెడన్నం పెట్టేవారు ఎవరూ లేక ఆకలి తట్టుకోలేక అతడు చివరికి బిచ్చగాడిలా మారాడు. అయితే నరకం లాంటి జీవితం అనుభవిస్తున్న అతడిపై దేవుడు కరుణించాడు.రాత్రికి రాత్రే కోట్ల ఆస్తి అతడికి అందించాడు. అలా మొన్నటిదాకా దిక్కు మొక్కు లేని ఈ అబ్బాయి ఇప్పుడు కోటీశ్వరుడై రాజభోగాలు అనుభవిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, సహరాన్‌పూర్ జిల్లా, పండోలి విలేజీలో ఇమ్రానా తన భర్త నవేద్‌తో కలిసి నివసించేది.అయితే ఒక రోజు తన భర్త అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయాడు.అప్పటికే ఆమెకు 10 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.అయితే భర్త చనిపోయిన తర్వాత అత్తవారి వేధింపులు ఎక్కువ కావడంతో ఆ బాధలు భరించలేక ఆమె 2019లోనే తన కొడుకు షాజెబ్‌తో కలిసి కలియార్‌లోని తన తల్లిగారింటికి వెళ్లిపోయింది.అంతా బాగానే ఉందనుకున్న సమయంలోనే కరోనా రూపంలో ఇమ్రానా ప్రాణాలు పోయాయి.దాంతో షాజెబ్ అనాథగా మారాడు.అప్పటినుంచి అతడికి అన్నం పెట్టేవారు లేక బిచ్చగాడిగా మారాడు.అయితే చాలా కష్టాలు పడిన తర్వాత చివరికి ఆ బాలుడికి తన తండ్రి కుటుంబం ద్వారా వారసత్వ ఆస్తి లభించింది.అదెలాగో తెలుసుకుంటే.షాజేబ్ తాత మహ్మద్ యాకూబ్ చనిపోయే ముందు ఒక వీలునామా రాశాడు.అందులో ఐదు బిగాల భూమి, ఓ ఇల్లు అంటే తన ఆస్తిలో సగభాగాన్ని షాజేబ్ పేరు మీద రాశాడు.ఈ విషయం తెలుసుకున్న తండ్రి తరుఫు రిలెటివ్స్ షాజేబ్ కోసం వెతికి పట్టుకున్నారు.ఆ సమయానికి అతడు కలియార్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ కనిపించాడు.ఆ దృశ్యం చూసి చలించిపోయిన వారు తిరిగి ఇంటికి తీసుకువచ్చి ఇంటిని, భూమిని తనకి అందించారు.అలాగే అతడికి ఆహారాలతో పాటు కావాల్సిందల్లా అందిస్తున్నారు.అలా ఈ బాలుడు తన కష్టాల నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, సహరాన్‌పూర్ జిల్లా, పండోలి విలేజీలో ఇమ్రానా తన భర్త నవేద్‌తో కలిసి నివసించేది.అయితే ఒక రోజు తన భర్త అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయాడు. అప్పటికే ఆమెకు 10 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.అయితే భర్త చనిపోయిన తర్వాత అత్తవారి వేధింపులు ఎక్కువ కావడంతో ఆ బాధలు భరించలేక ఆమె 2019లోనే తన కొడుకు షాజెబ్‌తో కలిసి కలియార్‌లోని తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలోనే కరోనా రూపంలో ఇమ్రానా ప్రాణాలు పోయాయి.దాంతో షాజెబ్ అనాథగా మారాడు.అప్పటినుంచి అతడికి అన్నం పెట్టేవారు లేక బిచ్చగాడిగా మారాడు. అయితే చాలా కష్టాలు పడిన తర్వాత చివరికి ఆ బాలుడికి తన తండ్రి కుటుంబం ద్వారా వారసత్వ ఆస్తి లభించింది.అదెలాగో తెలుసుకుంటే.షాజేబ్ తాత మహ్మద్ యాకూబ్ చనిపోయే ముందు ఒక వీలునామా రాశాడు.అందులో ఐదు బిగాల భూమి, ఓ ఇల్లు అంటే తన ఆస్తిలో సగభాగాన్ని షాజేబ్ పేరు మీద రాశాడు.ఈ విషయం తెలుసుకున్న తండ్రి తరుఫు రిలెటివ్స్ షాజేబ్ కోసం వెతికి పట్టుకున్నారు.ఆ సమయానికి అతడు కలియార్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ కనిపించాడు.ఆ దృశ్యం చూసి చలించిపోయిన వారు తిరిగి ఇంటికి తీసుకువచ్చి ఇంటిని, భూమిని తనకి అందించారు.అలాగే అతడికి ఆహారాలతో పాటు కావాల్సిందల్లా అందిస్తున్నారు.అలా ఈ బాలుడు తన కష్టాల నుంచి బయటపడ్డాడు. అయితే చాలా కష్టాలు పడిన తర్వాత చివరికి ఆ బాలుడికి తన తండ్రి కుటుంబం ద్వారా వారసత్వ ఆస్తి లభించింది.అదెలాగో తెలుసుకుంటే.షాజేబ్ తాత మహ్మద్ యాకూబ్ చనిపోయే ముందు ఒక వీలునామా రాశాడు. అందులో ఐదు బిగాల భూమి, ఓ ఇల్లు అంటే తన ఆస్తిలో సగభాగాన్ని షాజేబ్ పేరు మీద రాశాడు.ఈ విషయం తెలుసుకున్న తండ్రి తరుఫు రిలెటివ్స్ షాజేబ్ కోసం వెతికి పట్టుకున్నారు. ఆ సమయానికి అతడు కలియార్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ కనిపించాడు.ఆ దృశ్యం చూసి చలించిపోయిన వారు తిరిగి ఇంటికి తీసుకువచ్చి ఇంటిని, భూమిని తనకి అందించారు. అలాగే అతడికి ఆహారాలతో పాటు కావాల్సిందల్లా అందిస్తున్నారు.అలా ఈ బాలుడు తన కష్టాల నుంచి బయటపడ్డాడు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/best-fruits-to-control-high-blood-pressure-in-summer
స‌మ్మ‌ర్ సీజ‌న్ రానే వ‌చ్చింది.రోజులు గ‌డుస్తున్న కొద్ది ఎండ‌లు మ‌రింత తీవ్రంగా మారుతున్నాయి. దాంతో ప్ర‌జ‌లు ఇంటి నుంచి బ‌య‌ట కాలు పెట్టేందుకే జంకుతున్నారు.ఇక వేస‌వి కాలంలో ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య‌ల్లో హైబీపీ ఒక‌టి. ఎండ‌ల్లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, ఉప్పు అధికంగా తీసుకోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ర‌క్త‌పోటు స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి.దాంతో ఈ స‌మ‌స్య‌ను నియంత్రించుకోవ‌డం కోసం మందులు వాడ‌తారు. అయితే హైబీపీ కంట్రోల్‌లోకి తేవ‌డంలో కొన్ని కొన్ని పండ్లు కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ పండ్లు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం. కివి పండు.దీని ఖ‌రీదు కాస్త ఎక్కువే అయినా అందుకు త‌గ్గా పోష‌కాలు అందులో పుష్క‌లంగా నిండి ఉంటాయి.అందుకే కివి పండు ఆరోగ్య ప‌రంగా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంటుంది.ముఖ్యంగా స‌మ్మ‌ర్‌లో హైబీపీతో స‌త‌మ‌తం అయ్యేవారు.రోజుకు ఒక కివి పండు తీసుకుంటే ర‌క్త‌పోటు స్థాయిలో అదుపులో ఉంటాయి.అలాగే వేస‌విలో విరి విరిగా ల‌భ్య‌మ‌య్యే పుచ్చ‌కాయ కూడా అధిక ర‌క్త‌పోటును కంట్రోల్ చేయ‌గ‌ల‌దు.రోజుకు ఒక క‌ప్పు పుచ్చ‌ముక్క‌లు లేదా గ్లాస్ పుచ్చ‌కాయ జ్యూస్ తీసుకుంటే బీపీ అదుపులో ఉండ‌టంతో పాటు బాడీ డీహైట్రేష‌న్‌కు గురి కాకుండా ఉంటుంది.స్ట్రాబెర్రీలు.చాలా మంది ఇష్టంగా తినే పండ్ల‌లో ఇవి ఒక‌టి.ఇవి రుచిగా ఉండ‌ట‌మే కాదు.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అందులోనూ ప్ర‌స్తుత స‌మ్మ‌ర్‌లో స్ట్రాబెర్రీ పండ్ల‌ను త‌ర‌చూ తీసుకుంటే హైబీప్ స‌మ‌స్య నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక ఇవే కాకుండా అర‌టి పండు, మామిడి పండు, దానిమ్మ పండు వంటివి కూడా ర‌క్త‌పోటు స్థాయిల‌ను అదుపులోకి తీసుకురాగ‌ల‌వు.కాబ‌ట్టి, స‌మ్మ‌ర్‌లో ఈ ఫ్రూట్స్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం మాత్రం మ‌ర‌చిపోకండి. కివి పండు.దీని ఖ‌రీదు కాస్త ఎక్కువే అయినా అందుకు త‌గ్గా పోష‌కాలు అందులో పుష్క‌లంగా నిండి ఉంటాయి. అందుకే కివి పండు ఆరోగ్య ప‌రంగా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంటుంది.ముఖ్యంగా స‌మ్మ‌ర్‌లో హైబీపీతో స‌త‌మ‌తం అయ్యేవారు. రోజుకు ఒక కివి పండు తీసుకుంటే ర‌క్త‌పోటు స్థాయిలో అదుపులో ఉంటాయి.అలాగే వేస‌విలో విరి విరిగా ల‌భ్య‌మ‌య్యే పుచ్చ‌కాయ కూడా అధిక ర‌క్త‌పోటును కంట్రోల్ చేయ‌గ‌ల‌దు. రోజుకు ఒక క‌ప్పు పుచ్చ‌ముక్క‌లు లేదా గ్లాస్ పుచ్చ‌కాయ జ్యూస్ తీసుకుంటే బీపీ అదుపులో ఉండ‌టంతో పాటు బాడీ డీహైట్రేష‌న్‌కు గురి కాకుండా ఉంటుంది. స్ట్రాబెర్రీలు.చాలా మంది ఇష్టంగా తినే పండ్ల‌లో ఇవి ఒక‌టి.ఇవి రుచిగా ఉండ‌ట‌మే కాదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అందులోనూ ప్ర‌స్తుత స‌మ్మ‌ర్‌లో స్ట్రాబెర్రీ పండ్ల‌ను త‌ర‌చూ తీసుకుంటే హైబీప్ స‌మ‌స్య నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇవే కాకుండా అర‌టి పండు, మామిడి పండు, దానిమ్మ పండు వంటివి కూడా ర‌క్త‌పోటు స్థాయిల‌ను అదుపులోకి తీసుకురాగ‌ల‌వు.కాబ‌ట్టి, స‌మ్మ‌ర్‌లో ఈ ఫ్రూట్స్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం మాత్రం మ‌ర‌చిపోకండి. తాజా వార్తలు ఆరోగ్యం టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/chandrababu-criticizes-ap-government-2
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు గుప్పించారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు.జల్ జీవన్ మిషన్ అమలులో ఏపీ 18వ స్థానంలో ఉందని విమర్శించారు.జగన్ ప్రభుత్వం ఎన్నో వైఫల్యాలకు తాగునీటి సమస్య మరో ఉదాహరణ అని తెలిపారు.ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని అసమర్థుడు సీఎం జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు.జల్ జీవన్ మిషన్ అమలులో ఏపీ 18వ స్థానంలో ఉందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఎన్నో వైఫల్యాలకు తాగునీటి సమస్య మరో ఉదాహరణ అని తెలిపారు.ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని అసమర్థుడు సీఎం జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/ex-jd-lakshminarayaba-sensatational-comments-on-ap-special-status-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b1%86%e0%b0%b7%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%9f%e0%b0%b8%e0%b1%8d
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే అన్ని రకాలుగా మేలు జరుగుతుందని.ప్రధాన పార్టీల నేతలు అనేక సందర్భాలలో వ్యాఖ్యానించడం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే మేలు జరుగుతుందని, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు ఎక్కడా కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు ఏమీ లేవు అని.వ్యాఖ్యానించి అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీ కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఓకే చెప్పడం జరిగింది.ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కుఅని,వైసీపీ అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ తో పాటు విభజన హామీలన్నీ న్యాయబద్ధంగా రాబట్టుకుంటాం అని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక స్పెషల్ స్టేటస్ విభజన హామీల విషయంలో నోరెత్తని పరిస్థితి కనిపిస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా సి.బి.ఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ…స్పెషల్ స్టేటస్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే దిశగా నీతి అయోగ్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయని తెలిపారు.దీంతో ఏపీకి ప్రత్యేక హోదా 14వ ఆర్థిక సంఘం అడ్డమే కాదని ఈ విషయం తో నిరూపితమైందని తెలిపారు.అంతేకాకుండా ఈ విషయం పై సీఎం జగన్ తో పాటు మిగతా పార్టీల నేతలు దృష్టి సారించాలని సూచించారు.సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక స్పెషల్ స్టేటస్ విభజన హామీల విషయంలో నోరెత్తని పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సి.బి.ఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ…స్పెషల్ స్టేటస్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే దిశగా నీతి అయోగ్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా 14వ ఆర్థిక సంఘం అడ్డమే కాదని ఈ విషయం తో నిరూపితమైందని తెలిపారు.అంతేకాకుండా ఈ విషయం పై సీఎం జగన్ తో పాటు మిగతా పార్టీల నేతలు దృష్టి సారించాలని సూచించారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేశారు. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/chandrababu-naidu-give-the-clarity-about-father-in-law-ntr
పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అన్యాయంగా, అక్రమంగా తెలుగుదేశం పార్టీని లాక్కుని, నీచ రాజకీయాలకు చంద్రబాబు పాల్పడ్డారని, నందమూరి వారసులను డమ్మీలు చేసి వారిని రాజకీయంగా వాడుకుంటున్నారని, చంద్రబాబు అంత దుర్మార్గుడు ఎవరూ ఉండరు అంటూ ఎప్పటి నుంచో ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ వస్తున్నారు.అయితే ఈ విమర్శలపై ఎప్పుడు చంద్రబాబు నోరు విప్పేందుకు ఇష్టపడకుండా మౌనంగా వాటిని భరిస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు అంటూ పదే పదే మంత్రులు చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. ఈమధ్య ఈ తరహా ర్యాగింగ్ ఎక్కువవడంతో చంద్రబాబు తాజాగా దీనిపై స్పందించారు.మండలి రద్దు కు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన మామకు వెన్నుపోటు అంశంపై స్పందించారు.మా మామకు వెన్నుపోటు పొడిచానని జగన్ నన్ను పదే పదే అంటున్నారని, కానీ అప్పటి పరిస్థితుల కారణంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పాటు, భావితరాలకు తెలుగుదేశం పార్టీని అందించాలనే బలమైన నిర్ణయంతోనే పార్టీని నా చేతుల్లోకి తీసుకున్నాను అని, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తమ నాయకుడిగా ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాము అంటూ చంద్రబాబు వివరణ ఇచ్చారు బాబు. మారిన పరిస్థితుల కారణంగా తాము సిద్ధాంతాలు మార్చుకున్నాము తప్ప మాట మార్చలేదు అని అన్నారు.గతంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారని, వైయస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత మండలిని పునరుద్ధరిస్తారు అంటే వద్దని అడ్డుకున్నది నిజమేనంటూ బాబు చెప్పారు.ఆ తర్వాత ప్రజల డిమాండ్ ప్రకారమే కొనసాగించమని చెప్పారు. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/conductor-jhansi-first-income-details-here-goes-viral
ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో పాపులర్ అయిన సెలబ్రిటీలలో కండక్టర్ ఝాన్సీ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.కండక్టర్ ఝాన్సీ నిజ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకుందని అమ్మమ్మ వాళ్లు దూరం పెట్టారని ఝాన్సీ చెప్పుకొచ్చారు.నాన్న కానిస్టేబుల్ అని నేను, తమ్ముడు పుట్టిన తర్వాత నాన్నకు అప్పటికే పెళ్లి కావడంతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసిందని ఝాన్సీ అన్నారు. అమ్మ నాన్నను నిలదీయడంతో నాన్న అమ్మను వదిలేశాడని ఝాన్సీ చెప్పుకొచ్చారు.అమ్మ కోర్టులు, కేసులు అని తిరగడం వల్ల నా చదువు దెబ్బ తిందని ఝాన్సీ కామెంట్లు చేశారు.ఆ తర్వాత అమ్మ కూరగాయల దుకాణం పెట్టుకుని మమ్మల్ని పెంచిందని ఝాన్సీ చెప్పుకొచ్చారు.నాకు 14 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో స్టేజ్ పైన డ్యాన్స్ చేసే అవకాశం వచ్చిందని ఝాన్సీ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నిర్వాహకులు 150 రూపాయలు చేతిలో పెట్టారని ఆ డబ్బులను చూసి సంతోషంగా ఏడుపొచ్చిందని ఝాన్సీ వెల్లడించారు.నా తొలి సంపాదన 150 రూపాయలు అని ఝాన్సీ అన్నారు. కష్టమైనా నష్టమైనా డ్యాన్సర్ గా కెరీర్ ను కొనసాగిస్తే బాగుంటుందని అనిపించిందని ఝాన్సీ చెప్పుకొచ్చారు.ఇంటర్ వరకు చదివానని 15 సంవత్సరాలుగా డ్యాన్స్ చేస్తున్నానని ఝాన్సీ పేర్కొన్నారు.తమ్ముడిని ఎంబీఏ చదివించానని తమ్ముడు హెచ్.ఆర్ గా జాబ్ చేస్తున్నాడని ఝాన్సీ అన్నారు.పల్సర్ బైక్ సాంగ్ తో ఊహించని స్థాయిలో పేరు రావడం సంతోషంగా ఉందని ఝాన్సీ తెలిపారు.మా టీం మొత్తం 16 మందితో కూడిన టీం అని ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదురైనా నేను డ్యాన్స్ కు మాత్రం దూరం కాలేదని ఆమె పేర్కొన్నారు.కండక్టర్ ఝాన్సీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మ నాన్నను నిలదీయడంతో నాన్న అమ్మను వదిలేశాడని ఝాన్సీ చెప్పుకొచ్చారు.అమ్మ కోర్టులు, కేసులు అని తిరగడం వల్ల నా చదువు దెబ్బ తిందని ఝాన్సీ కామెంట్లు చేశారు. ఆ తర్వాత అమ్మ కూరగాయల దుకాణం పెట్టుకుని మమ్మల్ని పెంచిందని ఝాన్సీ చెప్పుకొచ్చారు.నాకు 14 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో స్టేజ్ పైన డ్యాన్స్ చేసే అవకాశం వచ్చిందని ఝాన్సీ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నిర్వాహకులు 150 రూపాయలు చేతిలో పెట్టారని ఆ డబ్బులను చూసి సంతోషంగా ఏడుపొచ్చిందని ఝాన్సీ వెల్లడించారు.నా తొలి సంపాదన 150 రూపాయలు అని ఝాన్సీ అన్నారు. కష్టమైనా నష్టమైనా డ్యాన్సర్ గా కెరీర్ ను కొనసాగిస్తే బాగుంటుందని అనిపించిందని ఝాన్సీ చెప్పుకొచ్చారు.ఇంటర్ వరకు చదివానని 15 సంవత్సరాలుగా డ్యాన్స్ చేస్తున్నానని ఝాన్సీ పేర్కొన్నారు.తమ్ముడిని ఎంబీఏ చదివించానని తమ్ముడు హెచ్.ఆర్ గా జాబ్ చేస్తున్నాడని ఝాన్సీ అన్నారు.పల్సర్ బైక్ సాంగ్ తో ఊహించని స్థాయిలో పేరు రావడం సంతోషంగా ఉందని ఝాన్సీ తెలిపారు.మా టీం మొత్తం 16 మందితో కూడిన టీం అని ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదురైనా నేను డ్యాన్స్ కు మాత్రం దూరం కాలేదని ఆమె పేర్కొన్నారు.కండక్టర్ ఝాన్సీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో నిర్వాహకులు 150 రూపాయలు చేతిలో పెట్టారని ఆ డబ్బులను చూసి సంతోషంగా ఏడుపొచ్చిందని ఝాన్సీ వెల్లడించారు.నా తొలి సంపాదన 150 రూపాయలు అని ఝాన్సీ అన్నారు. కష్టమైనా నష్టమైనా డ్యాన్సర్ గా కెరీర్ ను కొనసాగిస్తే బాగుంటుందని అనిపించిందని ఝాన్సీ చెప్పుకొచ్చారు.ఇంటర్ వరకు చదివానని 15 సంవత్సరాలుగా డ్యాన్స్ చేస్తున్నానని ఝాన్సీ పేర్కొన్నారు. తమ్ముడిని ఎంబీఏ చదివించానని తమ్ముడు హెచ్.ఆర్ గా జాబ్ చేస్తున్నాడని ఝాన్సీ అన్నారు.పల్సర్ బైక్ సాంగ్ తో ఊహించని స్థాయిలో పేరు రావడం సంతోషంగా ఉందని ఝాన్సీ తెలిపారు.మా టీం మొత్తం 16 మందితో కూడిన టీం అని ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదురైనా నేను డ్యాన్స్ కు మాత్రం దూరం కాలేదని ఆమె పేర్కొన్నారు.కండక్టర్ ఝాన్సీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమ్ముడిని ఎంబీఏ చదివించానని తమ్ముడు హెచ్.ఆర్ గా జాబ్ చేస్తున్నాడని ఝాన్సీ అన్నారు.పల్సర్ బైక్ సాంగ్ తో ఊహించని స్థాయిలో పేరు రావడం సంతోషంగా ఉందని ఝాన్సీ తెలిపారు.మా టీం మొత్తం 16 మందితో కూడిన టీం అని ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదురైనా నేను డ్యాన్స్ కు మాత్రం దూరం కాలేదని ఆమె పేర్కొన్నారు. కండక్టర్ ఝాన్సీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/important-t20-match-with-south-africa-today-will-india-level-the-series
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నేడు కీలక మూడవ టీ20 మ్యాచ్ జరుగనుంది.ఈ మ్యాచ్లో గెలిచి భారత్ సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం.రెండవ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించిన సంగతి తెలిసిందే.భారత జట్టు బ్యాటింగ్ పరంగా కాస్త పర్వాలేదు కానీ బౌలింగ్లో మెరుగ్గా రాణించలేకపోవడం వల్లనే రెండవ టీ20 మ్యాచ్ లో ఓటమిని చవిచూడడం స్పష్టంగా కనిపించింది. భారత బౌలర్లు పోటీపడి మరి భారీ పరుగులు సమర్పించుకున్నారు.ఇక మూడవ టీ20 మ్యాచ్ లో భారత్ గెలుపు, ఓటమి బౌలింగ్ పైనే ఆధారపడి ఉంది.జట్టులో పేసర్లైన ఆర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ గాడిన పడకపోతే భారత బ్యాటర్లు ఎన్ని పరుగులు చేసినా కూడా విజయం సాధించడం కష్టం అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో ఆర్షదీప్ సింగ్( Arshdeep singh ) చివరి అయిదవ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.కానీ మిగతా నాలుగు మ్యాచ్లలో రాణించలేకపోయాడు.కాబట్టి నేడు జరిగే మ్యాచ్లో అర్షదీప్ సింగ్ రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది.టీ20 ప్రపంచ కప్ కు ముందు భారత జట్టు కేవలం నాలుగు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడనుంది.ఈ మ్యాచులలో అద్భుతంగా రాణిస్తేనే సెలక్టర్ల దృష్టిలో పడి, ప్రపంచ కప్ ఆడే భారత జట్టులో చోటు దక్కుతుంది. భారత జట్టు ఓపెనర్లైన శుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్( Shubman Gill, Yashasvi Jaiswal ) రెండవ మ్యాచ్లో డక్ అవుట్ అయ్యారు.ఈ మ్యాచ్ లో వీళ్లు రాణించడం, వీరితోపాటు సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్ రాణిస్తే. భారత్ ఈ సిరీస్ కచ్చితంగా సమం చేసే అవకాశం ఉంది. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/anu-emmanuel-interview-about-urvasivo-rakshasivo
టాలీవుడ్ హీరో అను ఇమ్మాన్యుయేల్ నటించిన తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో.ఇందులో అల్లు శిరీష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా నేడు అనగా నవంబర్ 4న విడుదల అయ్యింది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సినిమా విడుదలకు ముందు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది అను ఇమ్మాన్యుయేల్. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.నేను మొదట ఊహించని విధంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. అలా మొదట మజ్ను సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను.ఆ తర్వాత పలు సినిమాలలో నటించాను. కొన్ని సినిమాలు ప్లాప్ మరికొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ నాకు మంచి గుర్తింపు దక్కింది అని చెప్పుకొచ్చింది.ఈ క్రమంలోనే అల్లు శిరీష్ తో డేటింగ్ అన్న వార్తలపై ఆమె స్పందిస్తూ.నేను అల్లు శిరీష్ డేటింగ్ లో ఉన్నాము అంటూ వార్తలు వినిపించాయి.ఆ వార్తలు అని నేను చదవలేదు కానీ మా అమ్మ వార్తలను బాగా ఫాలో అవుతుంది ఆ వార్తలను చదివి చాలా బాధపడింది.కానీ నేను అలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోను.కానీ అమ్మ బాధను చూడలేక నేను కూడాబాధపడ్డాను కానీ ఒక విషయం చెప్పాలి.ఊర్వశివో రాక్షసివో సినిమాకు ముందు అల్లు శిరీష్ ని నేను కలవలేదు పూజ రోజు మాత్రమే కలిశాను అది కూడా మొదటిసారి అని చెప్పుకొచ్చింది అను ఇమ్మానుయేల్.ఈ సినిమా కథను డైరెక్టర్ వినిపించిన తర్వాత నేను అల్లు శిరీష్ కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుకున్నాము.ప్రస్తుత రోజుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి టీ తాగితేనే రకరకాల వార్తలను సృష్టిస్తూ ఉంటారు.కానీ అటువంటి వార్తలను నేను పెద్దగా పట్టించుకోను.అల్లు అర్జున్తో నా పేరు సూర్య సినిమా చేసినప్పటి నుంచి అరవింద్ గారి ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది.అల్లు శిరీష్ నేను డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించడంతో అల్లు అరవింద్ గారు కూడా నన్ను అడిగారు ఆ గాసిప్ కి మేమిద్దరం నవ్వుకున్నాము అని చెప్పుకొచ్చింది అను ఇమ్మాన్యుయేల్. కొన్ని సినిమాలు ప్లాప్ మరికొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ నాకు మంచి గుర్తింపు దక్కింది అని చెప్పుకొచ్చింది.ఈ క్రమంలోనే అల్లు శిరీష్ తో డేటింగ్ అన్న వార్తలపై ఆమె స్పందిస్తూ. నేను అల్లు శిరీష్ డేటింగ్ లో ఉన్నాము అంటూ వార్తలు వినిపించాయి.ఆ వార్తలు అని నేను చదవలేదు కానీ మా అమ్మ వార్తలను బాగా ఫాలో అవుతుంది ఆ వార్తలను చదివి చాలా బాధపడింది. కానీ నేను అలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోను.కానీ అమ్మ బాధను చూడలేక నేను కూడాబాధపడ్డాను కానీ ఒక విషయం చెప్పాలి. ఊర్వశివో రాక్షసివో సినిమాకు ముందు అల్లు శిరీష్ ని నేను కలవలేదు పూజ రోజు మాత్రమే కలిశాను అది కూడా మొదటిసారి అని చెప్పుకొచ్చింది అను ఇమ్మానుయేల్. ఈ సినిమా కథను డైరెక్టర్ వినిపించిన తర్వాత నేను అల్లు శిరీష్ కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుకున్నాము.ప్రస్తుత రోజుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి టీ తాగితేనే రకరకాల వార్తలను సృష్టిస్తూ ఉంటారు.కానీ అటువంటి వార్తలను నేను పెద్దగా పట్టించుకోను. అల్లు అర్జున్తో నా పేరు సూర్య సినిమా చేసినప్పటి నుంచి అరవింద్ గారి ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది.అల్లు శిరీష్ నేను డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించడంతో అల్లు అరవింద్ గారు కూడా నన్ను అడిగారు ఆ గాసిప్ కి మేమిద్దరం నవ్వుకున్నాము అని చెప్పుకొచ్చింది అను ఇమ్మాన్యుయేల్. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/1-lakh-rupees-gift-offer-from-rajayogam-movie-makers-details-here-goes-viral
ఈ మధ్య కాలంలో థియేటర్లలో సినిమాలను చూసే విషయంలో ఫ్యాన్స్ పూర్తిగా మారిపోయారు.పెద్ద సినిమాలను, హిట్ టాక్ వచ్చిన సినిమాలను మాత్రమే థియేటర్లలో చూడాలని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. టికెట్ రేట్లు అంతకంతకూ పెరుగుతుండటంతో పాటు తక్కువ ఖర్చుతో ఓటీటీలలో వినోదం అందుబాటులో ఉండటంతో సినిమాలను చూసే విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాలు పూర్తిస్థాయిలో మారిపోతున్నాయి. అయితే రాజయోగం సినిమా మేకర్స్ తమ సినిమాను చూసే ప్రేక్షకులకు లక్ష రూపాయల బంపర్ ఆఫర్ ప్రకటించారు.ఈ సినిమా చూసి నవ్వకుండా ఉండగలిగితే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని మేకర్స్ ప్రకటించారు.అయితే మేకర్స్ సరదాగానే ఈ ఆఫర్ ను ప్రకటించారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.సినిమాకు ప్రమోషన్స్ జరగడానికి ఇది మేకర్స్ చేసిన ప్లాన్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు థియేటర్ల ద్వారా కంటే డిజిటల్ హక్కుల ద్వారానే ఎక్కువ మొత్తం ఆదాయం చేకూరుతుంది.మరోవైపు సంక్రాంతి పండుగ కానుకగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు.సంక్రాంతి సినిమాలు విడుదలైతే థియేటర్లు మళ్లీ కళకళలాడే అవకాశం అయితే ఉంటుంది. సంక్రాంతి సినిమాలకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ నెల లాస్ట్ వీక్ వరకు సినిమాలు అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది.సంక్రాంతి సినిమాల థియేటర్ల లెక్కలు తేలాల్సి ఉందని బోగట్టా.సంక్రాంతి సినిమాలలో ఏ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో అనే చర్చ కూడా జరుగుతోంది.తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో తమిళ హీరోల సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. అయితే రాజయోగం సినిమా మేకర్స్ తమ సినిమాను చూసే ప్రేక్షకులకు లక్ష రూపాయల బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ సినిమా చూసి నవ్వకుండా ఉండగలిగితే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని మేకర్స్ ప్రకటించారు.అయితే మేకర్స్ సరదాగానే ఈ ఆఫర్ ను ప్రకటించారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సినిమాకు ప్రమోషన్స్ జరగడానికి ఇది మేకర్స్ చేసిన ప్లాన్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు థియేటర్ల ద్వారా కంటే డిజిటల్ హక్కుల ద్వారానే ఎక్కువ మొత్తం ఆదాయం చేకూరుతుంది.మరోవైపు సంక్రాంతి పండుగ కానుకగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు.సంక్రాంతి సినిమాలు విడుదలైతే థియేటర్లు మళ్లీ కళకళలాడే అవకాశం అయితే ఉంటుంది. సంక్రాంతి సినిమాలకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ నెల లాస్ట్ వీక్ వరకు సినిమాలు అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది.సంక్రాంతి సినిమాల థియేటర్ల లెక్కలు తేలాల్సి ఉందని బోగట్టా.సంక్రాంతి సినిమాలలో ఏ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో అనే చర్చ కూడా జరుగుతోంది.తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో తమిళ హీరోల సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు థియేటర్ల ద్వారా కంటే డిజిటల్ హక్కుల ద్వారానే ఎక్కువ మొత్తం ఆదాయం చేకూరుతుంది.మరోవైపు సంక్రాంతి పండుగ కానుకగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు.సంక్రాంతి సినిమాలు విడుదలైతే థియేటర్లు మళ్లీ కళకళలాడే అవకాశం అయితే ఉంటుంది. సంక్రాంతి సినిమాలకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ నెల లాస్ట్ వీక్ వరకు సినిమాలు అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది.సంక్రాంతి సినిమాల థియేటర్ల లెక్కలు తేలాల్సి ఉందని బోగట్టా.సంక్రాంతి సినిమాలలో ఏ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో అనే చర్చ కూడా జరుగుతోంది.తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో తమిళ హీరోల సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. సంక్రాంతి సినిమాలకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ నెల లాస్ట్ వీక్ వరకు సినిమాలు అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది.సంక్రాంతి సినిమాల థియేటర్ల లెక్కలు తేలాల్సి ఉందని బోగట్టా.సంక్రాంతి సినిమాలలో ఏ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో అనే చర్చ కూడా జరుగుతోంది.తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో తమిళ హీరోల సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/ycp-made-in-villagevolunteers
ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన జనరంజకంగానే ఉన్నట్టు కనిపిస్తోంది.కొత్త ప్రభుత్వం కొలువుతీరిన కొద్దీ రోజుల్లోనే రికార్డు స్థాయిలో పధకాలను అమలు చేసి తానేంటో నిరూపించుకున్నాడు జగన్. అంతే కాదు ఏపీలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యను కూడా తొలగించేందుకు కూడా లక్షల కొద్దీ ఉద్యోగాల భర్తీకి పూనుకున్నాడు.ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్య కూడా ఇక్కడే మొదలయినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జగన్ గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసాడు.వారి ద్వారా రేషన్,పింఛన్ల పంపిణి, ప్రభుత్వ పథకాలు ఇలా ఎన్నో వాటిని ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసాడు. వారి ఎంపికలు కూడా పూర్తయ్యాయి.అయితే ఇక్కడ గతంలో టీడీపీ చేసిన తప్పులే ఇప్పుడు వైసీపీ కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఏ విధంగా అయితే ఆ పార్టీని దెబ్బతీశాయో తెలియంది కాదు.జన్మభూమి కమిటీల ఆగడాలకు ప్రజలంతా విసుగుచెందారు.ఆ ఎఫెక్ట్ తీవ్రం అవ్వడం ఆ ప్రభావం తాజా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్ల ఎంపికకు రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు పూర్తయ్యింది. ప్రస్తుత గ్రామ వాలంటీర్ల వ్యవస్థకూ, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల నియామకాలకూ మధ్య పొంతన లేనప్పటికీ టీడీపీ మాదిరిగానే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు జరుగుతుండడం రకరకాల ఊహాగానాలకు కారణం అవుతోంది. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను నియమించింది.ప్రభుత్వం నేరుగా జన్మభూమి కమిటీలకు ఆయా పథకాలకు లబ్ధిదారుల పంపిక బాధ్యత అప్పగించింది.లబ్ధిదారుల ఎంపికలో అధికారులు చేసేదిలేక ప్రేక్షకపాత్ర వహించారు. అప్పటి అధికార టీడీపీ ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో జన్మభూమి కమిటీలు నడిచేవి, వారు చెప్పినవారికి తప్ప మిగతా వారు ఎవరికీ ప్రయోజనాలు దక్కలేదు.ప్రభుత్వ గృహాల కేటాయింపు, ఇళ్ళపట్టాలు, సామాజిక భద్రతా పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఆరోగ్య శ్రీ వంటివి మంజూరు కావాలన్నా జన్మభూమి కమిటీలదే అంతిమ నిర్ణయం. ఇది ప్రజా వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యింది.తాజాగా వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లను నియమిస్తోంది.ఈ నియామకాలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని జగన్‌ ప్రకటించినప్పటికీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతుండడం, పార్టీ నాయకులు చెప్పినవారి పేర్లే లిస్ట్ లో ఉండడం ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/what-is-the-reason-why-sukumar-is-not-doing-a-film-under-dil-rajus-banner-after-arya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడుగా గుర్తింపు పొందిన సుకుమార్( Sukumar ) చేసిన ప్రతి సినిమా నుంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాలో తనను తాను మరోసారి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సుకుమార్ అల్లుఅర్జున్( Alluarjun ) డైరెక్షన్ లో ఆర్య అనే సినిమా వచ్చింది.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన జగడం అనే సినిమా చేశాడు.ఈ సినిమా ప్లాప్ అయింది అయినప్పటికి ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సుకుమార్ ఆర్య సినిమా తర్వాత నుంచి ఒకసారి కూడా మళ్ళీ దిల్ రాజు బ్యానర్ ( Dil Raju banner ) లో సినిమా చేయలేదు దానికి కారణం ఏంటి అంటే నిజానికి జగడం సినిమా దిల్ రాజు బ్యానర్ లో చేయాల్సింది.కానీ దిల్ రాజు ఆ ప్రాజెక్టు కి ఒకే చెప్పలేదు.దాంతో ఇదే సినిమాను వేరే వాళ్ళతో చేసి సక్సెస్ కొడుతున్నానని బయటికి వచ్చి వేరే బ్యానర్ లో ఆ సినిమాను చేసి ఫెయిల్యూర్ అందుకున్నాడు.ఇక ఆ తర్వాత నుంచి దిల్ రాజుకి తనకి మధ్య పెద్దగా సత్సంబంధాలు లేనట్టుగా తెలుస్తుంది.అందువల్లే వీళ్ళిద్దరి కాంబోలో మరో సినిమా అయితే రావడం లేదు.ఇక మొత్తానికైతే తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజుతో సుకుమార్ సినిమా చేయకపోవడం చాలా దురదృష్టకరం అంటూ సుకుమార్ అభిమానులు, దిల్ రాజు అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… మొత్తానికి అయితే దిల్ రాజు సుకుమార్ కాంబోలో ఫ్యూచర్లో ఏదైనా సినిమా వస్తుందేమో చూడాలి…. అయితే సుకుమార్ ఆర్య సినిమా తర్వాత నుంచి ఒకసారి కూడా మళ్ళీ దిల్ రాజు బ్యానర్ ( Dil Raju banner ) లో సినిమా చేయలేదు దానికి కారణం ఏంటి అంటే నిజానికి జగడం సినిమా దిల్ రాజు బ్యానర్ లో చేయాల్సింది.కానీ దిల్ రాజు ఆ ప్రాజెక్టు కి ఒకే చెప్పలేదు.దాంతో ఇదే సినిమాను వేరే వాళ్ళతో చేసి సక్సెస్ కొడుతున్నానని బయటికి వచ్చి వేరే బ్యానర్ లో ఆ సినిమాను చేసి ఫెయిల్యూర్ అందుకున్నాడు.ఇక ఆ తర్వాత నుంచి దిల్ రాజుకి తనకి మధ్య పెద్దగా సత్సంబంధాలు లేనట్టుగా తెలుస్తుంది. అందువల్లే వీళ్ళిద్దరి కాంబోలో మరో సినిమా అయితే రావడం లేదు. ఇక మొత్తానికైతే తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజుతో సుకుమార్ సినిమా చేయకపోవడం చాలా దురదృష్టకరం అంటూ సుకుమార్ అభిమానులు, దిల్ రాజు అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… మొత్తానికి అయితే దిల్ రాజు సుకుమార్ కాంబోలో ఫ్యూచర్లో ఏదైనా సినిమా వస్తుందేమో చూడాలి…. ఇక మొత్తానికైతే తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజుతో సుకుమార్ సినిమా చేయకపోవడం చాలా దురదృష్టకరం అంటూ సుకుమార్ అభిమానులు, దిల్ రాజు అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… మొత్తానికి అయితే దిల్ రాజు సుకుమార్ కాంబోలో ఫ్యూచర్లో ఏదైనా సినిమా వస్తుందేమో చూడాలి… తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/nagarjunasagar-is-a-tributary-to-the-main-canal
నాగార్జునసాగర్ ప్రధాన కాల్వకు గండి పడింది.ఖమ్మం జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. పెనుబల్లి మండలం తుమ్మలపల్లి – బయన్నగూడెం మధ్య కాల్వకు గండి ఏర్పడింది.దీంతో పంట పొలాలన్నీ నీట మునిగాయి. పంటలన్నీ నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం స్పందించిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/kumaraswamy-sensational-comments-on-hero-yash
కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల వేడి రాజుకుంది.ఇక కర్ణాటక సిఎం కుమారస్వామి తన కొడుకుని ఎలా అయిన ఎంపీ చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు తన కొడుకు నిఖిల్ ని మాండ్యా నియోజకవర్గంలో సుమలత మీద పోటీకి దించాడు.అయితే ఆ నియోజకవర్గంలో కన్నడ సినీ హీరోలు అందరూ సుమలతకి మద్దతుగా నిలబడటం అక్కడ సంచలనంగా మారింది. కుమారస్వామి ఓ వైపు రాజకీయాలలో ఉంటూనే మరో వైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.అయితే ఇప్పుడు సినిమా స్టార్ హీరోలు తనకి కాకుండా సుమలతకి మద్దతుగా నిలబడటం అతనికి భాగా కోపం తెప్పించింది. ఈ నేపధ్యంలో కన్నడ స్టార్ హీరోలైన యష్, దర్శన్ లపై కుమారస్వామి సంచలన వాఖ్యలు చేసాడు.మాలాంటి నిర్మాతలు లేకపోతే ఈ నటుల జీవితం ముందుకెళ్లదు.యశ్‌ లాంటి నటులు నా పార్టీ సభ్యుల్ని విమర్శిస్తున్నారు.నా కారణంగా కార్యకర్తలు కామెంట్‌ చేయకుండా మౌనంగా ఉన్నారు.ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు ఇక నేను ఒప్పుకుంటానన్న నమ్మకం నాకు లేదు.మాలాంటి నిర్మాతలు ఉండటం వల్ల వాళ్లు జీవించగలుగుతున్నారు అని నేరుగా విమర్శలు చేసారు.మరి కుమారస్వామి వాఖ్యలపై హీరో యష్ ఎలా స్పందిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో కన్నడ స్టార్ హీరోలైన యష్, దర్శన్ లపై కుమారస్వామి సంచలన వాఖ్యలు చేసాడు.మాలాంటి నిర్మాతలు లేకపోతే ఈ నటుల జీవితం ముందుకెళ్లదు.యశ్‌ లాంటి నటులు నా పార్టీ సభ్యుల్ని విమర్శిస్తున్నారు.నా కారణంగా కార్యకర్తలు కామెంట్‌ చేయకుండా మౌనంగా ఉన్నారు. ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు ఇక నేను ఒప్పుకుంటానన్న నమ్మకం నాకు లేదు.మాలాంటి నిర్మాతలు ఉండటం వల్ల వాళ్లు జీవించగలుగుతున్నారు అని నేరుగా విమర్శలు చేసారు. మరి కుమారస్వామి వాఖ్యలపై హీరో యష్ ఎలా స్పందిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/amazon-fresh-announces-mango-fiesta
వేసవి కాలం వచ్చేసింది.మామిడి సీజన్ కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ ఫ్రెష్ మ్యాంగో ఫియస్టాను ప్రకటించింది.ఇందులో వారాంతాల్లో డీల్‌లు ఉన్నాయి. ఈ సేల్ మే 2022 వరకు కొనసాగుతుంది.ఇందులో కస్టమర్లు నాణ్యమైన, తాజా మామిడి పండ్లను అందుకునే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. వినియోగదారులు అమెజాన్ ఫ్రెష్ నుండి సఫేదా, బంగనపల్లి, బాదామి, సింధూర, తోతాపురి, అల్ఫోన్సో, ఇతర మామిడి రకాలను కొనుగోలు చేయవచ్చు.అమెజాన్ ఫ్రెష్ బెంగళూరులో కర్ణాటక అల్ఫోన్సో, కలపాడ్ మరియు రస్పూరి వంటి ప్రాంతీయ మామిడి రకాలను అందుబాటులో ఉంచుతుంది. కోల్‌కతా నుండి వినియోగదారులు గులాబ్‌ఖాస్, పెర్కుల్‌మ్యాన్ మామిడి పండ్లను కొనుగోలు చేయవచ్చు. రత్నగిరి అల్ఫోన్సో, దేవ్‌ఘడ్ అల్ఫోన్సో, ఆర్గానిక్ అల్ఫోన్సో, ప్రీమియం కేసర్ వంటి ప్రామాణికమైన మామిడి పండ్లను వినియోగదారులు Amazon కలెక్షన్ సెంటర్ నుండి కొనుగోలు చేయవచ్చు.ఇందులో వినియోగదారులకు రాయితీలు కూడా ఇస్తున్నారు.ఫియస్టా సమయంలో కస్టమర్‌లు అదనంగా 10% తగ్గింపు బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్, రివార్డ్‌లను పొందవచ్చు.బెంగుళూరు, ఢిల్లీ, ఫరీదాబాద్, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, అహ్మదాబాద్, మైసూర్, జైపూర్, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణె, కోల్‌కతా, చండీగఢ్‌తో సహా టాప్ 15+ నగరాల్లో కస్టమర్‌లు అధిక నాణ్యత గల తాజా మామిడి పండ్లను కొనుగోలు చేయవచ్చు.ఈ నగరాల్లోని వినియోగదారులకు 2 గంటల్లోనే వారి ఇంటికే డెలివరీ చేయయనున్నామని కంపెనీ పేర్కొంది.ఈ సర్వీస్ ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది.మరెందుకాలస్యం మీరు కూడా ఇంట్లో కూర్చొని మామిడి పండ్లను ఆర్డర్ చేయాలనుకుంటే, మీరూ అమెజాన్ ఫ్రెష్‌కి కనెక్ట్ కావచ్చు. రత్నగిరి అల్ఫోన్సో, దేవ్‌ఘడ్ అల్ఫోన్సో, ఆర్గానిక్ అల్ఫోన్సో, ప్రీమియం కేసర్ వంటి ప్రామాణికమైన మామిడి పండ్లను వినియోగదారులు Amazon కలెక్షన్ సెంటర్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇందులో వినియోగదారులకు రాయితీలు కూడా ఇస్తున్నారు.ఫియస్టా సమయంలో కస్టమర్‌లు అదనంగా 10% తగ్గింపు బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్, రివార్డ్‌లను పొందవచ్చు.బెంగుళూరు, ఢిల్లీ, ఫరీదాబాద్, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, అహ్మదాబాద్, మైసూర్, జైపూర్, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణె, కోల్‌కతా, చండీగఢ్‌తో సహా టాప్ 15+ నగరాల్లో కస్టమర్‌లు అధిక నాణ్యత గల తాజా మామిడి పండ్లను కొనుగోలు చేయవచ్చు.ఈ నగరాల్లోని వినియోగదారులకు 2 గంటల్లోనే వారి ఇంటికే డెలివరీ చేయయనున్నామని కంపెనీ పేర్కొంది. ఈ సర్వీస్ ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది.మరెందుకాలస్యం మీరు కూడా ఇంట్లో కూర్చొని మామిడి పండ్లను ఆర్డర్ చేయాలనుకుంటే, మీరూ అమెజాన్ ఫ్రెష్‌కి కనెక్ట్ కావచ్చు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/these-kannada-heroines-got-continuous-offers-in-telugu-krithishetty-rashmka-pooja-hegde
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలతో పోల్చి చూస్తే ప్రస్తుతం ఇతర భాషల హీరోయిన్లు ఎక్కువగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.టాలీవుడ్ లో ప్రస్తుతం కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతుందనే సంగతి తెలిసిందే. తెలుగులో ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న కృతిశెట్టి, రష్మిక మందన్నా కన్నడ హీరోయిన్లు కావడం గమనార్హం.కృతిశెట్టి వరుసగా మూడు సక్సెస్ లతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నారు. మరో నాలుగు సినిమాలు కృతిశెట్టి చేతిలో ఉన్నాయి.ఈ సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే కృతిశెట్టి రేంజ్ మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న పూజా హెగ్డే సైతం కన్నడ హీరోయిన్ కావడం గమనార్హం.పూజా హెగ్డే తెలుగులో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో నటిస్తున్నారు.పూజా హెగ్డే ప్రస్తుతం 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.కన్నడ హీరోయిన్ అయిన సౌందర్య కొన్నేళ్ల పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించారనే సంగతి తెలిసిందే. మరో కన్నడ నటి ప్రేమ తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.బాపు బొమ్మ ప్రణీత సైతం తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లను అందుకున్నారనే సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత ప్రణీత సినిమా రంగానికి దూరంగా ఉన్నారు.తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా సక్సెస్ లను సొంతం చేసుకున్న అనుష్క కూడా కన్నడ బ్యూటీ కావడం గమనార్హం.కన్నడ బ్యూటీ రక్షిత తెలుగులో పలువురు స్టార్ హీరోలకు జోడీగా నటించి విజయాలను సొంతం చేసుకుంటున్నారు.మరో కన్నడ హీరోయిన్ నభా నటేష్ కూడా తెలుగులో వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ కన్నడ హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్నారు. మరో నాలుగు సినిమాలు కృతిశెట్టి చేతిలో ఉన్నాయి.ఈ సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే కృతిశెట్టి రేంజ్ మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న పూజా హెగ్డే సైతం కన్నడ హీరోయిన్ కావడం గమనార్హం.పూజా హెగ్డే తెలుగులో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో నటిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. కన్నడ హీరోయిన్ అయిన సౌందర్య కొన్నేళ్ల పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించారనే సంగతి తెలిసిందే. మరో కన్నడ నటి ప్రేమ తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.బాపు బొమ్మ ప్రణీత సైతం తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లను అందుకున్నారనే సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత ప్రణీత సినిమా రంగానికి దూరంగా ఉన్నారు.తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా సక్సెస్ లను సొంతం చేసుకున్న అనుష్క కూడా కన్నడ బ్యూటీ కావడం గమనార్హం.కన్నడ బ్యూటీ రక్షిత తెలుగులో పలువురు స్టార్ హీరోలకు జోడీగా నటించి విజయాలను సొంతం చేసుకుంటున్నారు.మరో కన్నడ హీరోయిన్ నభా నటేష్ కూడా తెలుగులో వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ కన్నడ హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్నారు. కన్నడ హీరోయిన్ అయిన సౌందర్య కొన్నేళ్ల పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించారనే సంగతి తెలిసిందే. మరో కన్నడ నటి ప్రేమ తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.బాపు బొమ్మ ప్రణీత సైతం తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లను అందుకున్నారనే సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత ప్రణీత సినిమా రంగానికి దూరంగా ఉన్నారు. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా సక్సెస్ లను సొంతం చేసుకున్న అనుష్క కూడా కన్నడ బ్యూటీ కావడం గమనార్హం.కన్నడ బ్యూటీ రక్షిత తెలుగులో పలువురు స్టార్ హీరోలకు జోడీగా నటించి విజయాలను సొంతం చేసుకుంటున్నారు.మరో కన్నడ హీరోయిన్ నభా నటేష్ కూడా తెలుగులో వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కన్నడ హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/pigmentation-removal-tomato-face-packs-%e0%b0%9f%e0%b0%ae%e0%b1%8b%e0%b0%9f%e0%b0%be
శరీరంలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ముఖం మీద చర్మం ముదురు రంగులోకి మారుతుంది.దానినే పిగ్మెంటేషన్ సమస్య అని అంటూ ఉంటాం. ఈ సమస్య పరిష్కారానికి టమోటా చాలా బాగా సహాయపడుతుంది.టమోటాలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు మరియు పోషకాలు ఈ నల్లని ప్యాచెస్ ని తొలగించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఒక స్పూన్ టమోటా గుజ్జులో ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.రెండు స్పూన్ల ఓట్ మీల్ పొడిలో రెండు స్పూన్ల టమోటా గుజ్జు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే తొందరగా పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది.అయితే ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేయాలి.రెండు స్పూన్ల టమోటా గుజ్జులో అరస్పూన్ పొటాటో రసాన్ని వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు వృత్తాకార మోషన్ లో మసాజ్ చేసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి.పైన చెప్పిన చిట్కాలలో మీకు సులువుగా ఉన్న చిట్కాను పాటించి సులభంగా పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయట పడి అందమైన,మచ్చలు లేని ముఖాన్ని సొంతం చేసుకోండి. ఒక స్పూన్ టమోటా గుజ్జులో ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. రెండు స్పూన్ల ఓట్ మీల్ పొడిలో రెండు స్పూన్ల టమోటా గుజ్జు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే తొందరగా పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది.అయితే ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేయాలి.రెండు స్పూన్ల టమోటా గుజ్జులో అరస్పూన్ పొటాటో రసాన్ని వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు వృత్తాకార మోషన్ లో మసాజ్ చేసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి.పైన చెప్పిన చిట్కాలలో మీకు సులువుగా ఉన్న చిట్కాను పాటించి సులభంగా పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయట పడి అందమైన,మచ్చలు లేని ముఖాన్ని సొంతం చేసుకోండి. రెండు స్పూన్ల ఓట్ మీల్ పొడిలో రెండు స్పూన్ల టమోటా గుజ్జు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే తొందరగా పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది. అయితే ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేయాలి. రెండు స్పూన్ల టమోటా గుజ్జులో అరస్పూన్ పొటాటో రసాన్ని వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు వృత్తాకార మోషన్ లో మసాజ్ చేసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి. పైన చెప్పిన చిట్కాలలో మీకు సులువుగా ఉన్న చిట్కాను పాటించి సులభంగా పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయట పడి అందమైన,మచ్చలు లేని ముఖాన్ని సొంతం చేసుకోండి. పైన చెప్పిన చిట్కాలలో మీకు సులువుగా ఉన్న చిట్కాను పాటించి సులభంగా పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయట పడి అందమైన,మచ్చలు లేని ముఖాన్ని సొంతం చేసుకోండి. తాజా వార్తలు ఆరోగ్యం టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/are-you-doing-these-designs-with-tattoo-but-be-careful
ప్రస్తుత సమాజం లో ఎన్నో రకాల ఫ్యాషన్ లను యువత ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉన్నారు.కానీ ఈ ఫ్యాషన్ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఎలాంటి రూపాన్ని దాలుస్తుందో అసలు చెప్పలేము.పచ్చబొట్టును ఒకప్పుడు ట్రైబల్ ఆర్ట్( Tribal art ) గా పరిగణించేవారు. కానీ ప్రస్తుత సమాజంలో చాలా మంది యువత దీన్ని అనుసరిస్తున్నారు.పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అంతా పచ్చబొట్లు వేసుకుంటున్నారు. రకరకాల డిజైన్లు సృజనాత్మకంగా శరీరం మీద టాటుగా వేసుకోవడానికి చాలామంది ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అతి పురాతనమైన ఈ కల గురించి దీనిలో ఉపయోగించే డిజైన్ల గురించి శాస్త్రం కొన్ని నియమాలను కూడా చెబుతోంది.కొన్ని రకాల టాటూ డిజైన్లను( Tattoo designs ) ఎప్పటికీ శరీరం మీద వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు.పచ్చబొట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పగిలిన అద్దం డిజైన్ అసలు శరీరం మీద వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు.పగిలిన అద్దం దురదృష్టానికి సంకేతం.పగిలిన అద్దంలో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు.ఇలాంటి చిహ్నాన్ని శరీరం మీద వేసుకోవడం అశుభంగా చెబుతున్నారు.ఇది జీవితంలోకి ప్రతికూలతను వచ్చేలా చేస్తుంది.ఇటువంటి టాటూలు శరీరం మీద వేసుకున్న వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన, వ్యాపార సంబంధ సమస్యలు( Business issues ) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.ఇంకా చెప్పాలంటే గుర్రపు డెక్క గుర్తు అదృష్టానికి సంకేతం.అయితే ఇది తిరగబడిన విధంగా టాటూ వేసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయి.ఇలా తిరగబడిన గుర్రపు డెక్క డిజైన్( Horse hoof design ) జీవితంలోని పాజిటివ్ వీటిని హరించే అశుభ సంకేతంగా భావిస్తారు.ఈ డిజైన్ శరీరం మీద వేయించుకుంటే దురదృష్టాన్ని పిలిచినట్లే.ఇంకా చెప్పాలంటే విచారంగా కనిపించే ముఖాలు ప్రతికూల భావనలు కలిగిస్తాయి.దురదృష్టాన్ని ఆకర్షిస్తాయి.జీవితంలో భావోద్వేలు చాలా ముఖ్యమైనవి.వాటిని వ్యక్తం చేసే విధంగా మన జీవితాలను ప్రభావితం చేస్తాయి.దుఃఖాన్ని తెలిపే పచ్చబొట్టు డిజైన్లు శరీరం మీద పచ్చబొట్టుగా వేయించుకుంటే జీవితంలో అశుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతోంది.అలాగే మనిషి పుర్రె, పిల్లి, గబ్బిలం వంటి టాటూలు శరీరంపై అస్సలు ఉండకూడదు. అతి పురాతనమైన ఈ కల గురించి దీనిలో ఉపయోగించే డిజైన్ల గురించి శాస్త్రం కొన్ని నియమాలను కూడా చెబుతోంది. కొన్ని రకాల టాటూ డిజైన్లను( Tattoo designs ) ఎప్పటికీ శరీరం మీద వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు.పచ్చబొట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పగిలిన అద్దం డిజైన్ అసలు శరీరం మీద వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు.పగిలిన అద్దం దురదృష్టానికి సంకేతం. పగిలిన అద్దంలో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. ఇలాంటి చిహ్నాన్ని శరీరం మీద వేసుకోవడం అశుభంగా చెబుతున్నారు.ఇది జీవితంలోకి ప్రతికూలతను వచ్చేలా చేస్తుంది.ఇటువంటి టాటూలు శరీరం మీద వేసుకున్న వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన, వ్యాపార సంబంధ సమస్యలు( Business issues ) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే గుర్రపు డెక్క గుర్తు అదృష్టానికి సంకేతం.అయితే ఇది తిరగబడిన విధంగా టాటూ వేసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయి.ఇలా తిరగబడిన గుర్రపు డెక్క డిజైన్( Horse hoof design ) జీవితంలోని పాజిటివ్ వీటిని హరించే అశుభ సంకేతంగా భావిస్తారు. ఈ డిజైన్ శరీరం మీద వేయించుకుంటే దురదృష్టాన్ని పిలిచినట్లే.ఇంకా చెప్పాలంటే విచారంగా కనిపించే ముఖాలు ప్రతికూల భావనలు కలిగిస్తాయి.దురదృష్టాన్ని ఆకర్షిస్తాయి. జీవితంలో భావోద్వేలు చాలా ముఖ్యమైనవి.వాటిని వ్యక్తం చేసే విధంగా మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. దుఃఖాన్ని తెలిపే పచ్చబొట్టు డిజైన్లు శరీరం మీద పచ్చబొట్టుగా వేయించుకుంటే జీవితంలో అశుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతోంది.అలాగే మనిషి పుర్రె, పిల్లి, గబ్బిలం వంటి టాటూలు శరీరంపై అస్సలు ఉండకూడదు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/singer-chinmayi-suggestion-to-netizen-on-parents
సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కెరీర్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీకి ఎంత అయితే పాజిటివిటీ ఉందో అదే స్థాయిలో నెగిటివిటీ కూడా ఉందని చెప్పవచ్చు. ఇక సమాజంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను సోషల్ మీడియా వేదికగా చిన్మయి ప్రశ్నిస్తుంటారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టారు.ఈ క్రమంలోనే ఓ అమ్మాయి అడిగిన ప్రశ్నకు చిన్మయి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.చాలామంది తననిఆరోగ్య విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం ఒక అమ్మాయి మాత్రం తన వ్యక్తిగత విషయాన్ని తనతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రుల కోసం ఏమైనా త్యాగం చేయవచ్చా? ముఖ్యంగా పెళ్లి విషయంలో అంటూ తనని సలహా అడిగారు.ఈ ప్రశ్నకు చిన్మయి స్పందిస్తూ.తనదైన శైలిలో సమాధానం చెప్పారు.తల్లిదండ్రుల కోసం అంత సాక్రిఫైస్ చేయాల్సిన పనిలేదు.ముఖ్యంగా పెళ్లి విషయంలో నచ్చని వారిని చేసుకొని వారి కోసం మీ జీవితాన్ని త్యాగం చేయొద్దు.అంతగా వారికి అబ్బాయి నచ్చితే వారిని తెచ్చి ఇంటిలో పెంచుకోమనండి, దత్తత తీసుకోమన్నండి అంతే కానీ మీ జీవితాన్ని తల్లిదండ్రుల కోసం త్యాగం చేయాల్సిన పనిలేదంటూ షాకింగ్ సలహా ఇచ్చారు.ఇకపోతే ఈమె అఖిల్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టారు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయి అడిగిన ప్రశ్నకు చిన్మయి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.చాలామంది తననిఆరోగ్య విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం ఒక అమ్మాయి మాత్రం తన వ్యక్తిగత విషయాన్ని తనతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రుల కోసం ఏమైనా త్యాగం చేయవచ్చా? ముఖ్యంగా పెళ్లి విషయంలో అంటూ తనని సలహా అడిగారు. ఈ ప్రశ్నకు చిన్మయి స్పందిస్తూ. తనదైన శైలిలో సమాధానం చెప్పారు.తల్లిదండ్రుల కోసం అంత సాక్రిఫైస్ చేయాల్సిన పనిలేదు. ముఖ్యంగా పెళ్లి విషయంలో నచ్చని వారిని చేసుకొని వారి కోసం మీ జీవితాన్ని త్యాగం చేయొద్దు.అంతగా వారికి అబ్బాయి నచ్చితే వారిని తెచ్చి ఇంటిలో పెంచుకోమనండి, దత్తత తీసుకోమన్నండి అంతే కానీ మీ జీవితాన్ని తల్లిదండ్రుల కోసం త్యాగం చేయాల్సిన పనిలేదంటూ షాకింగ్ సలహా ఇచ్చారు. ఇకపోతే ఈమె అఖిల్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/procession-of-idols-of-sri-vasavi-kanyaka-parameshwari
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహం మూర్తుల ఊరేగింపు మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా ఊరేగింపు నిర్వహించారు.శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మాత విగ్రహం రెండు ద్వారపాలకుల విగ్రహాలు, గణపతి విగ్రహం, అమ్మవారి వాహనం సింహం, తాబేలు విగ్రహాలను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సాహ విగ్రహాన్ని రంగురంగుల పూలమాలలతో అలంకరించి వాహానం లో శ్రీ మార్కండేయ మందిరం నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వాహనం ముందు ఆర్య వైశ్య సంఘం మహిళలందరు ఓకే రకమైన వస్త్రాలు ధరించి భక్తి పాటలతో కోలాటాలతో చేసిన నృత్యాలు అలరించారు.ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా చిన్న మల్లేశం ఆద్వర్యంలో మండలంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాహనం ముందు ఆర్య వైశ్య సంఘం మహిళలందరు ఓకే రకమైన వస్త్రాలు ధరించి భక్తి పాటలతో కోలాటాలతో చేసిన నృత్యాలు అలరించారు.ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా చిన్న మల్లేశం ఆద్వర్యంలో మండలంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Latest Rajanna Sircilla News తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/america-cdc-shocking-statements-on-monkeypox
అమెరికా కరోనా మహమ్మారి నుంచీ మెల్ల మెల్లగా కోలుకుంటున్న క్రమంలో అమాంతం వచ్చి పడింది మంకీపాక్స్.కరోనా దెబ్బకే అమెరికా ప్రజలు అల్లాడిపోయి భయాందోళనలకు లోనయ్యి దినదిన గండంలా గడపని రోజు లేదు. ఈ క్రమంలో ఎంతో మంది అమెరికన్స్ తమ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నారు కూడా.అయితే ఈ పరిస్థితిని నుంచీ బయటపడుతున్న సమయంలో మంకీపాక్స్ రూపంలో మరో విపత్తు అమెరికా ప్రజలను మరో ఆందోళనలోకి నెట్టేసింది. ఎంతో మంది అమెరికన్స్ ఈ వ్యాధి భారిన పడి నరకం అనుభవించారు కూడా.త్వరలో ఈ మహమ్మారి నుంచీ కోలుకుంటామని భావిస్తున్న తరుణంలో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది.అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం వ్యాధి తగ్గుముఖం పడుతున్నా మంకీపాక్స్ ను పూర్తిగా నిషేధించడం సాధ్యం అయ్యే పనికాదని పెద్ద బాంబు పేల్చింది.మంకీపాక్స్ పై సిడిసి చేసిన రిపోర్ట్ లో ఈ అంశాలను పేర్కొంది.సిడిసి లోని వ్యాధులకు సంభందించిన డైరెక్టర్ మార్క్ మాట్లాడుతూ మంకీపాక్స్ తో అమెరికన్స్ సహజీవనం చేయాల్సి వస్తుందని, తగ్గుముఖం పట్టిందని కదా అని అప్రమత్తంగా ఉండటం మంచిది కాదని ఆయన హెచ్చరించారు.ప్రస్తుతం ఈ వ్యాధి తగ్గినట్టుగా ఉన్నా భవిష్యత్తు తరాలవారు మాత్రం ఎంతో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నార్ మార్క్.బైసెక్సువల్ కు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉన్నా సరే ప్రతీ ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు.ఈ వ్యాధి సోకిన వారు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని తెలిపారు.అమెరికా వ్యాప్తంగా సుమారు 25వేలకు పైగా కేసులు ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే మృతి చెందారని, మంకీపాక్స్ సోకిన వారు ఎలాంటి ఆందోళన చెందకుండా వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది.అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం వ్యాధి తగ్గుముఖం పడుతున్నా మంకీపాక్స్ ను పూర్తిగా నిషేధించడం సాధ్యం అయ్యే పనికాదని పెద్ద బాంబు పేల్చింది.మంకీపాక్స్ పై సిడిసి చేసిన రిపోర్ట్ లో ఈ అంశాలను పేర్కొంది.సిడిసి లోని వ్యాధులకు సంభందించిన డైరెక్టర్ మార్క్ మాట్లాడుతూ మంకీపాక్స్ తో అమెరికన్స్ సహజీవనం చేయాల్సి వస్తుందని, తగ్గుముఖం పట్టిందని కదా అని అప్రమత్తంగా ఉండటం మంచిది కాదని ఆయన హెచ్చరించారు.ప్రస్తుతం ఈ వ్యాధి తగ్గినట్టుగా ఉన్నా భవిష్యత్తు తరాలవారు మాత్రం ఎంతో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నార్ మార్క్.బైసెక్సువల్ కు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉన్నా సరే ప్రతీ ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు.ఈ వ్యాధి సోకిన వారు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని తెలిపారు.అమెరికా వ్యాప్తంగా సుమారు 25వేలకు పైగా కేసులు ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే మృతి చెందారని, మంకీపాక్స్ సోకిన వారు ఎలాంటి ఆందోళన చెందకుండా వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం వ్యాధి తగ్గుముఖం పడుతున్నా మంకీపాక్స్ ను పూర్తిగా నిషేధించడం సాధ్యం అయ్యే పనికాదని పెద్ద బాంబు పేల్చింది.మంకీపాక్స్ పై సిడిసి చేసిన రిపోర్ట్ లో ఈ అంశాలను పేర్కొంది. సిడిసి లోని వ్యాధులకు సంభందించిన డైరెక్టర్ మార్క్ మాట్లాడుతూ మంకీపాక్స్ తో అమెరికన్స్ సహజీవనం చేయాల్సి వస్తుందని, తగ్గుముఖం పట్టిందని కదా అని అప్రమత్తంగా ఉండటం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాధి తగ్గినట్టుగా ఉన్నా భవిష్యత్తు తరాలవారు మాత్రం ఎంతో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నార్ మార్క్.బైసెక్సువల్ కు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉన్నా సరే ప్రతీ ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు.ఈ వ్యాధి సోకిన వారు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని తెలిపారు.అమెరికా వ్యాప్తంగా సుమారు 25వేలకు పైగా కేసులు ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే మృతి చెందారని, మంకీపాక్స్ సోకిన వారు ఎలాంటి ఆందోళన చెందకుండా వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాధి తగ్గినట్టుగా ఉన్నా భవిష్యత్తు తరాలవారు మాత్రం ఎంతో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నార్ మార్క్.బైసెక్సువల్ కు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉన్నా సరే ప్రతీ ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు.ఈ వ్యాధి సోకిన వారు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని తెలిపారు. అమెరికా వ్యాప్తంగా సుమారు 25వేలకు పైగా కేసులు ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే మృతి చెందారని, మంకీపాక్స్ సోకిన వారు ఎలాంటి ఆందోళన చెందకుండా వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. తాజా వార్తలు ఎన్నారై టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/1chandrababu-naidu-in-foreign-tour-with-family
ఏపీ మాజీ సీ ఎం చంద్రబాబు నాయుడు కుటుంబం తో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తుంది.ఎన్నికల ఫలితాలు విడుదల అయిన తరువాతే ఈ పర్యటన ఉండాల్సి ఉండగా, ఓటమి పై విశ్లేషణలు చేసుకుంటూ ఇప్పటివరకు పొడిగించుకున్నారు. ఎన్నికల సమయంలో బిజీ షెడ్యూల్ తో గడిపిన టీడీపీ అధినేత కొంత విశ్రాంతి తీసుకోవాలని భావించి విదేశీ పర్యటన వెళ్లాలని అనుకున్నారు.అయితే అప్పటి పార్టీ పరిస్థితుల నేపథ్యంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తాజగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది.ఈ విషయాన్నీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కి ప్రత్యేక లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది. కుటుంబం తో విదేశాలకు వెళుతున్నందున ఈ రోజు ఢిల్లీ లో జరగనున్న అఖిలపక్ష భేటీ కు ఆయన హాజరుకాలేకపోతున్నారు.విదేశీ పర్యటన ముందే ఖరారు కావడం తో ఈ సమావేశానికి హాజరు కావడం లేదని, ఈ సమావేశంపై తమ పార్టీ వైఖరి ఏంటి అన్న దానిపై కూడా ఆ లేఖ లో చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది. ఈ నెల 24 వరకు బాబు తన కుటుంబం తో విదేశీ పర్యటన లోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఈ అఖిల పక్ష సమావేశానికి ఏపీ సి ఎం వై ఎస్ జగన్, అలానే తెలంగాణా తరపున మంత్రి కేటీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తుంది.ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటు కానున్న ఈ అఖిలపక్ష సమావేశానికి పశ్చిమ బెంగాల్ సి ఎం మమతా బెనర్జీ కూడా దూరం కానున్నట్లు తెలుస్తుంది.ఈ మేరకు ఆమె ప్రహ్లాద్ జోషి కి లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి అన్నీ రాష్ట్రాల రాజకీయ పార్టీల అధినేతలు హాజరుకావాల్సి ఉంది.అయితే పలు కారణాల దృష్ట్యా కొందరు పార్టీ అధినేతలు ఈ సమావేశానికి హాజరు కాలేకపోవడం తో వారి కి బదులుగా పార్టీ కి చెందిన మరొకరి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/bjp-not-giving-clarity-on-forming-alliance-with-tdp
టిడిపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు విషయమై ఇప్పటికే చర్చించుకున్నాయి.అభ్యర్థుల ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో బిజెపి నుంచి టిడిపికి వర్తమానం రావడంతో,  హుటాహుటిన చంద్రబాబు( Chandrababu Naidu ) ఢిల్లీకి వెళ్లారు. బిజెపి కూడా తమతో కలిసి వచ్చేందుకు సిద్ధమవుతుందనే సంకేతాలు వెలువడటంతో అభ్యర్థుల జాబితా ప్రకటనను టిడిపి,  జనసేనలు వాయిదా వేసుకున్నాయి.కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో( Amit Shah ) టిడిపి జాతియ అధ్యక్షుడు చంద్రబాబు పొత్తుల అంశంపై చర్చించారు. ఇక తర్వాత వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ) ఢిల్లీకి వెళ్లడం,  ప్రధాని మోదీతో( PM Modi ) చర్చించడం జరిగాయి.అయితే జగన్ ఏ అంశాలపై ప్రధాని మోది తో చర్చించారో తెలియదు గాని,  టిడిపితో పొత్తు విషయంలో బిజెపి తమ నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు.దీంతో బీజేపీ( BJP ) పొత్తుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుందో తెలియక టిడిపి జనసేనలు సందిగ్ధం లో పడ్డాయి.బిజెపిని కాదని తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే బిజెపి అగ్ర నేతల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భయమూ రెండు పార్టీల అధినేతల్లో కనిపిస్తోంది.మరోవైపు చూస్తే ఏపీలో ఎన్నికలకు( AP Elections ) సమయం దగ్గర పడుతుంది .త్వరగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి జనాల్లోకి వెళ్ళేందుకు టిడిపి జనసేన లు( TDP Janasena ) ప్లాన్ చేసుకున్నా…  బిజెపి నిర్ణయం తెలియక ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాయి.అసలు పొత్తుల విషయంలో బిజెపి మనసులో ఏముందో ఎవరికి తెలియడం లేదు.అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం టిడిపి జనసేనతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.కానీ ఈ విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో ఈ పొత్తుల విషయంలో టిడిపి జనసేన ఏ విధంగానూ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.అయితే గతంలో టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకుని ఆ తరువాత బిజెపి అధినేతలపై విమర్శలు చేసి, పొత్తు రద్దు చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్న బిజెపి అగ్ర నేతలు మరోసారి ఆ విధంగా జరగకుండా వ్యవహాత్మకంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.దీనిపై ఒక అంచనాకు వచ్చాక పొత్తులపై ముందుకు వెళ్లాలని బిజెపి అగ్ర నేతలు చూస్తున్నారు.ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బిజెపి అగ్ర నేతల అపాయింట్మెంట్ కోరినా వారు ఇవ్వకపోవడం, పొత్తుల విషయంలో సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో, ఈ విషయంలో ఏం చేయాలో  తెలియని గందరగోళ పరిస్థితుల్లో టీడీపీ జనసేనలు ఉన్నాయి. ఇక తర్వాత వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ) ఢిల్లీకి వెళ్లడం,  ప్రధాని మోదీతో( PM Modi ) చర్చించడం జరిగాయి.అయితే జగన్ ఏ అంశాలపై ప్రధాని మోది తో చర్చించారో తెలియదు గాని,  టిడిపితో పొత్తు విషయంలో బిజెపి తమ నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. దీంతో బీజేపీ( BJP ) పొత్తుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుందో తెలియక టిడిపి జనసేనలు సందిగ్ధం లో పడ్డాయి.బిజెపిని కాదని తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే బిజెపి అగ్ర నేతల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భయమూ రెండు పార్టీల అధినేతల్లో కనిపిస్తోంది. మరోవైపు చూస్తే ఏపీలో ఎన్నికలకు( AP Elections ) సమయం దగ్గర పడుతుంది .త్వరగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి జనాల్లోకి వెళ్ళేందుకు టిడిపి జనసేన లు( TDP Janasena ) ప్లాన్ చేసుకున్నా…  బిజెపి నిర్ణయం తెలియక ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాయి.అసలు పొత్తుల విషయంలో బిజెపి మనసులో ఏముందో ఎవరికి తెలియడం లేదు.అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం టిడిపి జనసేనతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఈ విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో ఈ పొత్తుల విషయంలో టిడిపి జనసేన ఏ విధంగానూ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే గతంలో టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకుని ఆ తరువాత బిజెపి అధినేతలపై విమర్శలు చేసి, పొత్తు రద్దు చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్న బిజెపి అగ్ర నేతలు మరోసారి ఆ విధంగా జరగకుండా వ్యవహాత్మకంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.దీనిపై ఒక అంచనాకు వచ్చాక పొత్తులపై ముందుకు వెళ్లాలని బిజెపి అగ్ర నేతలు చూస్తున్నారు.ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బిజెపి అగ్ర నేతల అపాయింట్మెంట్ కోరినా వారు ఇవ్వకపోవడం, పొత్తుల విషయంలో సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో, ఈ విషయంలో ఏం చేయాలో  తెలియని గందరగోళ పరిస్థితుల్లో టీడీపీ జనసేనలు ఉన్నాయి. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/8-states-new-governors-appointed-central-%e0%b0%97%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81
తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలో పలు రాష్ట్రాలకు ఎనిమిది మంది కొత్త గవర్నర్ పేర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు కి గవర్నర్ గిరి లభించింది. మిజోరం రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు.ఇక ఇదే రీతిలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ ని హర్యానాకు బదిలీ చేయడం జరిగింది. కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లాట్‌, గోవా గవర్నర్‌గా శ్రీధరన్‌ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్‌), హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్రన్‌ విశ్వనాథ్‌, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగూబాయి చగన్‌భాయ్‌ పటేల్‌, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య, జార్ఖండ్‌ గవర్నర్‌గా రమేష్‌ బయాస్‌ వంటి వారిని గవర్నర్ నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిజోరం గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు, బండారు దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు.  కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లాట్‌, గోవా గవర్నర్‌గా శ్రీధరన్‌ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్‌), హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్రన్‌ విశ్వనాథ్‌, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగూబాయి చగన్‌భాయ్‌ పటేల్‌, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య, జార్ఖండ్‌ గవర్నర్‌గా రమేష్‌ బయాస్‌ వంటి వారిని గవర్నర్ నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిజోరం గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు, బండారు దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు.   తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/god-man-nithyananda-fled-country-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6
స్వామి నిత్యానంద దేశవ్యాప్తంగా ఎంత పేరు ప్రఖ్యాతులు అయితే పొందాడో ఆ తర్వాత అదే స్థాయిలో వివాదాలను తన మీద వేసుకున్నాడు.బెంగళూరులోని బిడిది ధ్యాన పీఠాధిపతి గా ఎంతో పేరు ప్రఖ్యాతుకొద్దీ కాలంలోనే నిత్యానంద పొందారు. ఆ తర్వాత లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ పీఠానికి రావడం మానేశారు.ఆయన గురించి ఆశ్రమంలో విచారిస్తే స్వామి నిత్యానంద ఉత్తర భారత పర్యటనకు వెళ్లారు అనే సమాధానం మాత్రమే వస్తోంది. గుజరాత్లోని నిత్యానందకు మరో మఠం ఉండడంతో అక్కడికి వెళ్ళి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అహ్మదాబాద్లోని నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించిన తమ కుమార్తెలను విడిపించాలని ఓ తల్లిదండ్రులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఇరువురికి విముక్తి కల్పించారు.ఈ సందర్భంగా నిత్యానందపై పలు ఆరోపణలు కూడా రావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.ప్రస్తుతం నిత్యానంద ఆచూకీ లేకుండా పోవడంతో ముందస్తుగా ఆయన పాస్ పోర్ట్ ను రద్దు చేసారు.అయితే నకిలీ పాస్ పోర్ట్ ద్వారా నిత్యానంద ఆస్ట్రేలియాలోని ఓ ద్వీపానికి పారిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అహ్మదాబాద్లోని నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించిన తమ కుమార్తెలను విడిపించాలని ఓ తల్లిదండ్రులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఇరువురికి విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా నిత్యానందపై పలు ఆరోపణలు కూడా రావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.ప్రస్తుతం నిత్యానంద ఆచూకీ లేకుండా పోవడంతో ముందస్తుగా ఆయన పాస్ పోర్ట్ ను రద్దు చేసారు. అయితే నకిలీ పాస్ పోర్ట్ ద్వారా నిత్యానంద ఆస్ట్రేలియాలోని ఓ ద్వీపానికి పారిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/unknown-facts-about-pawan-kalyan-starrer-gabbar-singh
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటించిన చిత్రం గబ్బర్ సింగ్( Gabbar Singh ).ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. సమ్మర్ లో అయినా కూడా కలెక్షన్ల సునామీని సృష్టించింది.ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగులు వేరే లెవెల్ అని చెప్పవచ్చు.ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.2012 మే 11న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.అయితే ఈ సినిమా విడుదల అయ్యి నేటికి 12 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మరి కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.మరి ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటించేందుకు మొదట పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించలేదట.గబ్బర్ సింగ్‌ చిత్రాన్ని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని పవన్‌ తెలిపారు.దబాంగ్‌ రీమేక్‌ ( Dabangg Remake )నేను చేస్తే బాగుంటుందంటూ ఆ చిత్రం విడుదలైన 2- 3 నెలల తర్వాత నాకు చూపించారు.అది చూశాక ఇలాంటి సినిమాలో నేనెలా నటించాలో నాకు అర్థం కాలేదు.ఈ చిత్ర కథనమంతా సల్మాన్‌ఖాన్‌ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉంటుంది.చాలా సినిమాల్లో చూపించినట్టు ఇందులోనూ తల్లి, కొడుకు కథే కదా కొత్తదనం ఏముంది? అని అనిపించి, నేను చేయలేను అన్నాను కానీ, కొన్ని రోజుల తర్వాత తక్కువ బడ్జెట్‌లో త్వరగా పూర్తయ్యే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా.అదే సమయంలో దబాంగ్‌గుర్తొచ్చి మరోసారి చూశాను.ఆ రీమేక్‌లో నటించేందుకు సిద్ధమయ్యాను.ఈ చిత్రంలోని పోలీసు పాత్ర ఎలా ఉండాలో నేనే డిసైడ్‌ చేశను.ఇందులో హీరో తన వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటాడు.కానీ, డ్రెస్సింగ్‌ స్టైల్‌, వ్యవహార శైలి చాలా విభిన్నంగా ఉంటాయి.గుడుంబా శంకర్‌ లోని ఓ సన్నివేశంలో నేను చేసిన పోలీసు పాత్రను ఇందుకు స్ఫూర్తిగా తీసుకున్నా అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.ఈ సినిమాలోని నా పాత్ర పేరు వెంకటరత్నం నాయుడు ( Venkataratnam Naidu )అయినా అందరూ గబ్బర్‌ సింగ్‌.అంటుంటారు.ఈ పేరు పెట్టడానికి కారణం.ఒకప్పుడు ఓల్డ్‌ సిటీలో ఉన్న ఓ పోలీసు అధికారి.అప్పట్లో అందరూ ఆయన్ను గబ్బర్‌ సింగ్‌ అని పిలిచేవారు.ఆయన్ను నేను చూశాను.కానీ, పరిచయం లేదు.ఆ పేరు నాకు చాలా నచ్చింది.అలా ఈ చిత్రంలోని పోలీసు పాత్ర చూశాక దానికి గబ్బర్‌ సింగ్‌ పేరైతేనే సరిపోతుందని ఫిక్స్‌ అయ్యాను అని వివరించారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మరి కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. మరి ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటించేందుకు మొదట పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించలేదట. గబ్బర్ సింగ్‌ చిత్రాన్ని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని పవన్‌ తెలిపారు.దబాంగ్‌ రీమేక్‌ ( Dabangg Remake )నేను చేస్తే బాగుంటుందంటూ ఆ చిత్రం విడుదలైన 2- 3 నెలల తర్వాత నాకు చూపించారు. అది చూశాక ఇలాంటి సినిమాలో నేనెలా నటించాలో నాకు అర్థం కాలేదు.ఈ చిత్ర కథనమంతా సల్మాన్‌ఖాన్‌ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉంటుంది. చాలా సినిమాల్లో చూపించినట్టు ఇందులోనూ తల్లి, కొడుకు కథే కదా కొత్తదనం ఏముంది? అని అనిపించి, నేను చేయలేను అన్నాను కానీ, కొన్ని రోజుల తర్వాత తక్కువ బడ్జెట్‌లో త్వరగా పూర్తయ్యే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా.అదే సమయంలో దబాంగ్‌గుర్తొచ్చి మరోసారి చూశాను.ఆ రీమేక్‌లో నటించేందుకు సిద్ధమయ్యాను.ఈ చిత్రంలోని పోలీసు పాత్ర ఎలా ఉండాలో నేనే డిసైడ్‌ చేశను.ఇందులో హీరో తన వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటాడు.కానీ, డ్రెస్సింగ్‌ స్టైల్‌, వ్యవహార శైలి చాలా విభిన్నంగా ఉంటాయి. గుడుంబా శంకర్‌ లోని ఓ సన్నివేశంలో నేను చేసిన పోలీసు పాత్రను ఇందుకు స్ఫూర్తిగా తీసుకున్నా అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈ సినిమాలోని నా పాత్ర పేరు వెంకటరత్నం నాయుడు ( Venkataratnam Naidu )అయినా అందరూ గబ్బర్‌ సింగ్‌.అంటుంటారు.ఈ పేరు పెట్టడానికి కారణం. ఒకప్పుడు ఓల్డ్‌ సిటీలో ఉన్న ఓ పోలీసు అధికారి.అప్పట్లో అందరూ ఆయన్ను గబ్బర్‌ సింగ్‌ అని పిలిచేవారు. ఆయన్ను నేను చూశాను.కానీ, పరిచయం లేదు. ఆ పేరు నాకు చాలా నచ్చింది.అలా ఈ చిత్రంలోని పోలీసు పాత్ర చూశాక దానికి గబ్బర్‌ సింగ్‌ పేరైతేనే సరిపోతుందని ఫిక్స్‌ అయ్యాను అని వివరించారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/jayabadhuri-not-intrested-in-aishwarya-for-abhishek-bacchan
ఐశ్వర్య రాయ్.( Aishwarya Rai ) ఆమె ఒక అందాల సుందరి… ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయి. అందుకే నువ్వు ఏమైనా ఐశ్వర్య రాయి అనుకుంటున్నావా అని సరదాగా పక్కవారిని ఎగతాళి చేస్తూ ఉంటాం.అంతలా ఆమె పేరు అందానికి చిరునామాగా మారిపోయింది. కానీ అలాంటి ఐశ్వర్య రాయ్ కోడలుగా వస్తానంటే ఎవరైనా వద్దంటారా చెప్పండి.కానీ అమితాబ్ బచ్చన్( Amitab Bachchan ) భార్య అయినటువంటి జయా బాదురి( Jayabaduri ) ఐశ్వర్యను కోడలుగా తీసుకొస్తానంటే ససేమీరా ఒప్పుకోలేదు. అభిషేక్ బచ్చన్ తో ఆమె నడిపిన ప్రేమాయణం పట్ల ఆమె ఎంతో అసంతృప్తిగా ఉండేది.అసలు ఐశ్వర్య కోడలుగా తీసుకురావడానికి ఒక్క శాతం కూడా ఆమెకు ఇంట్రెస్ట్ లేదు. ఈ విషయంపై చాలా రోజుల పాటు మల్లగుల్లాలు పడ్డారు.కానీ చివరికి కొడుకు ప్రేమను ఆమె ఒప్పుకోక తప్పలేదు. ఆలా చివరికి ఐశ్వర్య బచ్చన్ కుటుంబానికి కోడలుగా వెళ్ళింది.అభిషేక్ ఐశ్వర్యలకు గారాల పట్టి ఆరాధ్య కూడా పుట్టింది. ప్రస్తుతం ఆమె వయసు 11 సంవత్సరాలు. మరి ఇంతలా జయా బాదురి ఐశ్వర్య ను కోడలుగా వద్దు అనడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవాలి.ఎందుకంటే అభిషేక్ బచ్చన్ కి( Abhishek Bachchan ) ఐశ్వర్యను ప్రేమించిన సమయంలో అంతగా పాపులారిటీ లేదు.కానీ ఐశ్వర్య మాత్రం ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు కలిగి ఉంది. అభిషేక్ కన్నా కూడా ఎక్కువ ఫేమ్ కలిగి ఉంది.తన కొడుకును ఐశ్వర్య తన ఫేమ్ తో డామినేట్ చేస్తుందనే భయం జయ బాదురి లో ఉండేది. ఎప్పటికైనా తన కొడుకు మాత్రమే గొప్పగా ఉండాలని కోరుకుంది కోడలు కాస్త తక్కువగా ఉండాలని జయా బాదురి ఆలోచన. ఆమె ఆలోచనలో తప్పు లేకపోవచ్చు కానీ కొడుకు ఇష్టం ముందు ఆ ఆలోచనలన్నీ దిగదుడుపే కదా.మొత్తానికి ఐశ్వర్య అయితే తన కోడలుగా వచ్చింది కానీ ఐశ్వర్య కన్నా కూడా రాణి ముఖర్జీ( Rani Mukherjee ) తన ఇంటి కోడలైతే బాగుంటుంది అనేది జయా బాదురి ఆలోచన.ఈ విషయంపై ఇంట్లో ఎన్నో రోజుల పాటు గొడవలు కూడా జరిగాయట. ఇప్పటికీ కూడా జయ బాదురి ఐశ్వర్య కన్నా రాణి ముఖర్జీతోనే బయట ఎక్కువగా కనిపిస్తుంది.ఏ చిన్న ఫంక్షన్ జరిగినా వారిద్దరూ కలిసి ఆలింగనం చేసుకుంటారు.వారిద్దరు మీడియాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా అవుతుంటారు.మొత్తానికి రాణి ముఖర్జీతో బంధమైతే కుదరలేదు కానీ స్నేహం మాత్రం అలాగే ఉంది జయ బాదురికి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/the-situation-is-threatening-when-teja-directed-ntr-biopic
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘ఎన్టీఆర్‌’ చిత్రం రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రం విడుదల అవ్వగా, తాజాగా ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రం విడుదల అయ్యింది. ఈ రెండు చిత్రాలు కూడా పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్నా కలెక్షన్స్‌ మాత్రం రాబట్టడంలో విఫలం అవుతున్నాయి.ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్స్‌ చూసి చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు ట్రేడ్‌ వర్గాల వారు కూడా అవాక్కవుతున్నాయి. మొదటి పార్ట్‌ కలెక్షన్స్‌ కంటే మరీ దారుణంగా సెకండ్‌ పార్ట్‌ కలెక్షన్స్‌ ఉన్నాయి. ఇంత పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్స్‌ లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది.క్రిష్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది కనుక సినిమాకు కనీసం ఈ స్థాయిలో అయినా వసూళ్లు నమోదు అయ్యాయి. ముందుగా తేజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల తాను తప్పుకుంటున్నట్లుగా తేజ చెప్పి తప్పుకున్నాడు.తేజ ఎందుకు తప్పుకున్నాడో అందరికి తెల్సిందే.అప్పటి వరకు అందుబాటులో లేని క్రిష్‌ ఈ చిత్రంకు వర్క్‌ చేసేందుకు ఆసక్తి చూపించడంతో బాలకృష్ణ ఆయనకు పారితోషం ఇచ్చి మరీ తేజను తప్పించాడు.తేజ కూడా లేనిపోని వ్యవహారం ఎందుకులే అనుకున్నాడో ఏమో కాని వెంటనే సినిమా నుండి తప్పుకున్నాడు.ఒకవేళ ఎన్టీఆర్‌ చిత్రాన్ని తేజ చేసి ఉంటే ఫలితం మొత్తం కంపు కంపు అయ్యేది.క్రిష్‌ ఈ చిత్రాన్ని చేయడం వల్ల అంతో ఇంతో కలెక్షన్స్‌ వస్తున్నాయి కాని తేజ చేసి ఉంటే మాత్రం మొత్తం పోయేది నడంలో ఏమాత్రం సందేహం లేదు.‘ఎన్టీఆర్‌’ రెండు పార్ట్‌లకు కలెక్షన్స్‌ రాకున్నా టాక్‌ మాత్రం బాగా వచ్చింది.అది సక్సెస్‌గా యూనిట్‌ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే తేజ చేస్తే అది కూడా వచ్చేది కాదేమో అంటున్నారు.మొత్తానికి తేజ ఈ చిత్రాన్ని వదిలేసి అన్ని విధాలుగా మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా అయ్యింది. ఇంత పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్స్‌ లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. క్రిష్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది కనుక సినిమాకు కనీసం ఈ స్థాయిలో అయినా వసూళ్లు నమోదు అయ్యాయి. ముందుగా తేజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల తాను తప్పుకుంటున్నట్లుగా తేజ చెప్పి తప్పుకున్నాడు.తేజ ఎందుకు తప్పుకున్నాడో అందరికి తెల్సిందే.అప్పటి వరకు అందుబాటులో లేని క్రిష్‌ ఈ చిత్రంకు వర్క్‌ చేసేందుకు ఆసక్తి చూపించడంతో బాలకృష్ణ ఆయనకు పారితోషం ఇచ్చి మరీ తేజను తప్పించాడు.తేజ కూడా లేనిపోని వ్యవహారం ఎందుకులే అనుకున్నాడో ఏమో కాని వెంటనే సినిమా నుండి తప్పుకున్నాడు.ఒకవేళ ఎన్టీఆర్‌ చిత్రాన్ని తేజ చేసి ఉంటే ఫలితం మొత్తం కంపు కంపు అయ్యేది.క్రిష్‌ ఈ చిత్రాన్ని చేయడం వల్ల అంతో ఇంతో కలెక్షన్స్‌ వస్తున్నాయి కాని తేజ చేసి ఉంటే మాత్రం మొత్తం పోయేది నడంలో ఏమాత్రం సందేహం లేదు.‘ఎన్టీఆర్‌’ రెండు పార్ట్‌లకు కలెక్షన్స్‌ రాకున్నా టాక్‌ మాత్రం బాగా వచ్చింది.అది సక్సెస్‌గా యూనిట్‌ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే తేజ చేస్తే అది కూడా వచ్చేది కాదేమో అంటున్నారు.మొత్తానికి తేజ ఈ చిత్రాన్ని వదిలేసి అన్ని విధాలుగా మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా అయ్యింది. ముందుగా తేజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల తాను తప్పుకుంటున్నట్లుగా తేజ చెప్పి తప్పుకున్నాడు.తేజ ఎందుకు తప్పుకున్నాడో అందరికి తెల్సిందే. అప్పటి వరకు అందుబాటులో లేని క్రిష్‌ ఈ చిత్రంకు వర్క్‌ చేసేందుకు ఆసక్తి చూపించడంతో బాలకృష్ణ ఆయనకు పారితోషం ఇచ్చి మరీ తేజను తప్పించాడు.తేజ కూడా లేనిపోని వ్యవహారం ఎందుకులే అనుకున్నాడో ఏమో కాని వెంటనే సినిమా నుండి తప్పుకున్నాడు. ఒకవేళ ఎన్టీఆర్‌ చిత్రాన్ని తేజ చేసి ఉంటే ఫలితం మొత్తం కంపు కంపు అయ్యేది.క్రిష్‌ ఈ చిత్రాన్ని చేయడం వల్ల అంతో ఇంతో కలెక్షన్స్‌ వస్తున్నాయి కాని తేజ చేసి ఉంటే మాత్రం మొత్తం పోయేది నడంలో ఏమాత్రం సందేహం లేదు.‘ఎన్టీఆర్‌’ రెండు పార్ట్‌లకు కలెక్షన్స్‌ రాకున్నా టాక్‌ మాత్రం బాగా వచ్చింది.అది సక్సెస్‌గా యూనిట్‌ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే తేజ చేస్తే అది కూడా వచ్చేది కాదేమో అంటున్నారు.మొత్తానికి తేజ ఈ చిత్రాన్ని వదిలేసి అన్ని విధాలుగా మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా అయ్యింది. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/why-that-movie-sarees-are-very-special-to-kalyani
కళ్యాణి అలియాస్ కావేరి… కేరళ లో పుట్టిన ఈ అమ్మడు మలయాళం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాల సినిమాల్లో నటించింది.యుక్త వయసు వచ్చాక చెల్లి గా, చిన్న చిన్న రోల్స్ లో దాదాపు పదేళ్ల పాటు కనిపించాక శేషు సినిమా ద్వారా తెలుగు లో తొలిసారి లీడ్ హీరోయిన్ గా కనిపించి అందరిని ఆకర్షించింది. మలయాళ సినిమాల్లో మొదట నటించిన ఆమెకు బ్రేక్ ఇచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీ.శేషు సినిమా ద్వారా ఆమె మొదటి సారి కనిపించిన రాజశేఖర్ కన్నా కూడా కళ్యాణి కి( Kalyani ) మంచి మార్కులు పడ్డాయి. దాంతో తనకు వంశి దర్శకత్వం లో నటించే అవకాశం లభించింది.రవి తేజ సరసన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు( Avunu Valliddaru Ishta Paddaru ) అనే సినిమాలో నటించడం తో ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి గాను కళ్యాణి నంది అవార్డు( Nandi Award ) గెలుచుకుంది.ఇక చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఈ చిత్రంలో మొత్తం బ్లాక్ మరియు వైట్ అనే థీమ్ తో సినిమా ఉంటుంది.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ కట్టుకున్న చీరలు మొత్తం నలుపు కాంబినేషన్ లో ఉండే కాటన్ చీరలు.ఈ సినిమా విజయం సాధించాక ఆ కాటన్ చీరలను పట్టుచీరల కన్నా కూడా విలువైనవి గా భావించి ప్రొడ్యూసర్ ని అడిగి మరి ఆ చీరలు మొత్తం ఇంటికి తీసుకెళ్లింది. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం తర్వాత ఆమె ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.ఈ చిత్రం మాత్రమే కళ్యాణి నటించిన సినిమాలు వరసగా విజయవంతం అవుతూ వచ్చాయి. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం తర్వాత పెళ్ళాంతో పనేంటి, వసంతం, కబడ్డీ కబడ్డీ, దొంగోడు వంటి తెలుగు సినిమాలు వరసగా విజయం సాధిస్తూ వచ్చాయి.ఆ తర్వాత ఆమె మిగతా భాషల్లో కూడా బిజీ గా ఉంది.ఇలా కెరీర్ మొత్తం మీద తెలుగు, తమిళ్, మలయాళం లో చాలానే నటించింది.ఇక ఆమె నిర్మాతగా కూడా మారి కొన్ని సినిమాలను నిర్మించారు.ఈ దశలోనే పెళ్లి చేసుకొని ఆ తర్వాత భర్త సూర్య కిరణ్ కి ఆమెకు సమయాలు ఎదురు కావడం తో విడాకులు తీసుకున్నారు.ప్రస్తుతం ఆమె ఇప్పుడు ఒక సాలిడ్ కామ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. తల్లి పాత్రల్లో నటించడానికి కూడా సిద్ధంగా ఉంది.కళ్యాణి చివరగా 2019 లో యాత్ర సినిమాలో హీరోయిన్ కి మదర్ గా కనిపించారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/megastar-chiranjeevi-changed-his-mind-on-bhola-shankar
ఎన్నో రోజులుగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. రొటీన్ కమర్షియల్ సినిమా అయినా కూడా మెగా ఫ్యాన్స్ ను మెప్పించే అన్ని ఎలిమెంట్స్ తో డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు.చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ప్రేక్షకులను మెప్పించి కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. సంక్రాంతి సీజన్ లో వచ్చిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది.సంక్రాంతి మొనగాడు అనిపించుకున్న మెగాస్టార్ తన నెక్స్ట్ రాబోతున్న భోళా శంకర్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్ ఈ సమ్మర్ లో విడుదల అవుతుంది అని అంతా అనుకున్నారు.కానీ చిరు వాల్తేరు ప్రమోషన్స్ లో ఈ సినిమా సమ్మర్ లో వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేసాడు.కానీ ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఇచ్చిన బూస్ట్ తో నిర్ణయం మార్చుకున్నారట.ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి హౌస్ ఫుల్స్ అవుతూ కోట్లు రాబడుతున్న నేపథ్యంలో భోళా శంకర్ విషయంలో చిరు నిర్ణయం మార్చుకున్నట్టు టాక్ వస్తుంది.ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ బావిస్తుండడంతో ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుగుతుందట.ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కలకత్తా సెట్ ను కూడా రెడీ చేసారని ఇందులోనే షూట్ జరుగుతుందని తెలుస్తుంది.వాల్తేరు వచ్చి వారం కాకుండానే భోళా సెట్ లో చిరు పాల్గొనడం వల్ల ఈ సినిమాను ఎంత ఫాస్ట్ గా పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారో అర్ధం అవుతుంది.తమిళ్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే ఇందులో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సీజన్ లో వచ్చిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది.సంక్రాంతి మొనగాడు అనిపించుకున్న మెగాస్టార్ తన నెక్స్ట్ రాబోతున్న భోళా శంకర్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్ ఈ సమ్మర్ లో విడుదల అవుతుంది అని అంతా అనుకున్నారు.కానీ చిరు వాల్తేరు ప్రమోషన్స్ లో ఈ సినిమా సమ్మర్ లో వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేసాడు. కానీ ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఇచ్చిన బూస్ట్ తో నిర్ణయం మార్చుకున్నారట.ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి హౌస్ ఫుల్స్ అవుతూ కోట్లు రాబడుతున్న నేపథ్యంలో భోళా శంకర్ విషయంలో చిరు నిర్ణయం మార్చుకున్నట్టు టాక్ వస్తుంది.ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ బావిస్తుండడంతో ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుగుతుందట. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కలకత్తా సెట్ ను కూడా రెడీ చేసారని ఇందులోనే షూట్ జరుగుతుందని తెలుస్తుంది.వాల్తేరు వచ్చి వారం కాకుండానే భోళా సెట్ లో చిరు పాల్గొనడం వల్ల ఈ సినిమాను ఎంత ఫాస్ట్ గా పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారో అర్ధం అవుతుంది.తమిళ్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే ఇందులో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/actress-priya-vadlamani-goes-sultry-in-latest-set-of-spicy-images-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%b5%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b2%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf
Actress Priya Vadlamani Goes Sultry In Latest Set Of Spicy Images-telugu Actress Photos Actress Priya Vadlamani Goes Sul ఫోటో గ్యాలరీ
https://telugustop.com/interesting-rumor-on-vijay-d-samantha-project
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది. ఈమె ప్రెసెంట్ నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా ఈమె సినీ అవకాశాల కోసం ట్రై చేస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత కూడా పూరీ దర్శకత్వంలోనే జనగణమన సినిమా ప్రకటించాడు.ఈ సినిమా ప్రకటించి ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా ప్రకటించాడు.ఈ రెండు సినిమాల్లో ముందుగా శివ సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.మొదటిసారి కొత్త జోడీ కావడంతో తెరపై ఫ్రెష్ ఫీలింగ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని తెలుస్తుంది.ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ను ఫినిష్ చేసారు. ఇక ఆ తర్వాత వైజాగ్ లో మరొక షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు.ఇక తాజాగా ఈ సినిమాలో సమంత పాత్ర ఎలా ఉండబోతుంది అని టాక్ బయటకు వచ్చింది.సమంత క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉండబోతుంది అని.ఇంటర్వెల్ లో సామ్ పాత్ర ద్వారా రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలెట్ కానుందని టాక్ వినిపిస్తుంది.అంతేకాదు ఈ సినిమా లవ్ స్టోరీ చాలా మెచ్యూర్ గా ఉండబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.మరి ఈ లవ్ స్టోరీ ఈ జోడీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాల్సిందే. విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత కూడా పూరీ దర్శకత్వంలోనే జనగణమన సినిమా ప్రకటించాడు. ఈ సినిమా ప్రకటించి ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా ప్రకటించాడు.ఈ రెండు సినిమాల్లో ముందుగా శివ సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.మొదటిసారి కొత్త జోడీ కావడంతో తెరపై ఫ్రెష్ ఫీలింగ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని తెలుస్తుంది.ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ను ఫినిష్ చేసారు. ఇక ఆ తర్వాత వైజాగ్ లో మరొక షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు.ఇక తాజాగా ఈ సినిమాలో సమంత పాత్ర ఎలా ఉండబోతుంది అని టాక్ బయటకు వచ్చింది.సమంత క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉండబోతుంది అని.ఇంటర్వెల్ లో సామ్ పాత్ర ద్వారా రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలెట్ కానుందని టాక్ వినిపిస్తుంది.అంతేకాదు ఈ సినిమా లవ్ స్టోరీ చాలా మెచ్యూర్ గా ఉండబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.మరి ఈ లవ్ స్టోరీ ఈ జోడీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని తెలుస్తుంది.ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ను ఫినిష్ చేసారు. ఇక ఆ తర్వాత వైజాగ్ లో మరొక షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు.ఇక తాజాగా ఈ సినిమాలో సమంత పాత్ర ఎలా ఉండబోతుంది అని టాక్ బయటకు వచ్చింది. సమంత క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉండబోతుంది అని.ఇంటర్వెల్ లో సామ్ పాత్ర ద్వారా రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలెట్ కానుందని టాక్ వినిపిస్తుంది.అంతేకాదు ఈ సినిమా లవ్ స్టోరీ చాలా మెచ్యూర్ గా ఉండబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.మరి ఈ లవ్ స్టోరీ ఈ జోడీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాల్సిందే. సమంత క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉండబోతుంది అని.ఇంటర్వెల్ లో సామ్ పాత్ర ద్వారా రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలెట్ కానుందని టాక్ వినిపిస్తుంది.అంతేకాదు ఈ సినిమా లవ్ స్టోరీ చాలా మెచ్యూర్ గా ఉండబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.మరి ఈ లవ్ స్టోరీ ఈ జోడీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాల్సిందే. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/the-difficulties-of-not-leaving-the-congress-even-with-rahuls-trip
తెలంగాణ లో కాంగ్రెస్ పడుతున్న కష్టాలు అన్ని ఇన్నీ కావు.తము రాజకీయ ప్రత్యర్థుల కంటే,  సొంత పార్టీ నాయకుల వ్యవహారం కారణంగానే కాంగ్రెస్ ప్రతి ఎన్నికల్లోను ఓటమిని చవిచూస్తోంది. అసలు కాంగ్రెస్ లో ఉన్నన్ని గ్రూపు రాజకీయాలు మరే పార్టీలోనూ కనిపించవు.ఎవరికి వారు తామే సీనియర్ నాయకులం అని, తమ మాటే చెల్లుబాటు కావాలని అధిష్టానం వద్ద తమకు పలుకుబడి ఉంది అంటూ.   తమ దర్పాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉండడం , సొంత పార్టీలో నాయకులకు క్రెడిట్ రాకుండా , పార్టీని సైతం ఓడించేందుకు పావులు కదపడం ఈ తరహా రాజకీయాలన్ని తెలంగాణ కాంగ్రెస్ లో సర్వ సాధారణ అంశాలు గా తయారయ్యాయి.ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది.      మునుగోడు లో ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై కాంగ్రెస్ నేతలంతా దృష్టి పెట్టాల్సి ఉన్నా… ఇప్పుడు అక్కడ సీనియర్ నాయకులంతా ఆధిపత్యం ద్వారా ప్రదర్శిస్తుండడం,  ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిస్తే అదంతా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతుందని… అదే ఓటమి చెందితే రేవంత్ ను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే లెక్కలు వేసుకుంటూ… పార్టీ అభ్యర్థి  ఓటమికి కృషి చేస్తూ ఉండడం వంటి సంఘటనలు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం నెలకొంది.పార్టీ పరిస్థితి ఈ విధంగా దిగజారడంతో అదృష్టం నేరుగా రంగంలోకి దిగకపోతే పరిస్థితి చేజారిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇది ఇలా ఉంటే.ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు తెలంగాణలోకి ప్రవేశించింది.   ఈరోజు రాహుల్ యాత్ర తొలి రోజు కొంత సమయం జరిగి ముగిసింది .మరికొద్ది రోజులపాటు తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగిపోతుంది.ఇదే విభేదాలను గురించి పార్టీ నాయకులు అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చే విషయంపై ప్రధానంగా దృష్టి సాధించబోతున్నట్లు సమాచారం.రాహుల్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చక్కదిద్ది మునుగోడు అభ్యర్థి విజయానికి కృషి చేయాలని గట్టి వార్నింగ్ ఇస్తే తప్ప  మునుగోడులో నాయకులంతా సమిష్టిగా పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు.ప్రస్తుతం రాహుల్ యాత్ర తెలంగాణలో జరుగుతూ ఉండడంతో దానిని విజయవంతం చేసేందుకు రాహుల్ దృష్టిలో పడేందుకు తెలంగాణ కాంగ్రెస్ కీలక నాయకులంతా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటివరకు రాహుల్ చేపట్టిన పాదయాత్ర వివిధ రాష్ట్రాల్లో ముగిసింది.అక్కడ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం పెరిగింది.గతంతో పోలిస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్లుగా అనేక సర్వేలు తేల్చాయి.ఇదే మాదిరిగా తెలంగాణలోనూ రాహుల్ యాత్ర ఎఫెక్ట్ ఉంటుందని కచ్చితంగా కాంగ్రెస్ వైపు జనాలు చూపు పడుతుందని, అదే తమకు కలిసి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ కీలక నాయకులంతా భావిస్తున్నారు. అంతే కాకుండా పార్టీలో యాక్టివ్ గా ఉంటే కీలక పదవులు దక్కుతాయనే అభిప్రాయం ఇప్పుడిప్పుడే నేతల్లో కలుగుతోంది.  ప్రస్తుతం జరుగుతున్న రాహుల్ యాత్ర మునుగోడు ఎన్నికలపై స్పష్టమైన ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.దానిపైనే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా ఆశలు పెట్టుకున్నారు.మరి ఈ విషయంలో రాహుల్ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తారో ?.      మునుగోడు లో ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై కాంగ్రెస్ నేతలంతా దృష్టి పెట్టాల్సి ఉన్నా… ఇప్పుడు అక్కడ సీనియర్ నాయకులంతా ఆధిపత్యం ద్వారా ప్రదర్శిస్తుండడం,  ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిస్తే అదంతా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతుందని… అదే ఓటమి చెందితే రేవంత్ ను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే లెక్కలు వేసుకుంటూ… పార్టీ అభ్యర్థి  ఓటమికి కృషి చేస్తూ ఉండడం వంటి సంఘటనలు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం నెలకొంది.పార్టీ పరిస్థితి ఈ విధంగా దిగజారడంతో అదృష్టం నేరుగా రంగంలోకి దిగకపోతే పరిస్థితి చేజారిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే.ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు తెలంగాణలోకి ప్రవేశించింది.    ఈరోజు రాహుల్ యాత్ర తొలి రోజు కొంత సమయం జరిగి ముగిసింది .మరికొద్ది రోజులపాటు తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగిపోతుంది.ఇదే విభేదాలను గురించి పార్టీ నాయకులు అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చే విషయంపై ప్రధానంగా దృష్టి సాధించబోతున్నట్లు సమాచారం.రాహుల్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చక్కదిద్ది మునుగోడు అభ్యర్థి విజయానికి కృషి చేయాలని గట్టి వార్నింగ్ ఇస్తే తప్ప  మునుగోడులో నాయకులంతా సమిష్టిగా పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం రాహుల్ యాత్ర తెలంగాణలో జరుగుతూ ఉండడంతో దానిని విజయవంతం చేసేందుకు రాహుల్ దృష్టిలో పడేందుకు తెలంగాణ కాంగ్రెస్ కీలక నాయకులంతా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటివరకు రాహుల్ చేపట్టిన పాదయాత్ర వివిధ రాష్ట్రాల్లో ముగిసింది. అక్కడ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం పెరిగింది.గతంతో పోలిస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్లుగా అనేక సర్వేలు తేల్చాయి. ఇదే మాదిరిగా తెలంగాణలోనూ రాహుల్ యాత్ర ఎఫెక్ట్ ఉంటుందని కచ్చితంగా కాంగ్రెస్ వైపు జనాలు చూపు పడుతుందని, అదే తమకు కలిసి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ కీలక నాయకులంతా భావిస్తున్నారు. అంతే కాకుండా పార్టీలో యాక్టివ్ గా ఉంటే కీలక పదవులు దక్కుతాయనే అభిప్రాయం ఇప్పుడిప్పుడే నేతల్లో కలుగుతోంది.   ప్రస్తుతం జరుగుతున్న రాహుల్ యాత్ర మునుగోడు ఎన్నికలపై స్పష్టమైన ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.దానిపైనే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ విషయంలో రాహుల్ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తారో ? తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/shivaji-raja-about-chiranjeevi
శివాజీ రాజా( Shivaji )… ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నెగటివ్ పాత్రల్లో అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన చేయని పాత్ర అంటూ లేదు. బుల్లితెరపై కూడా అనేక సీరియల్స్ లో నటించిన శివాజీ రాజా కెరియర్ మొత్తం పైన ఎన్నో వందల చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.మొదటినుంచి చిరంజీవి( Chiranjeevi ) అభిమానిగా ముద్రపడ్డ శివాజీ రాజా దాదాపు 35 ఏళ్లగా ఆయన్ని అభిమానిస్తూ వస్తున్నారట ఇప్పటి వరకు చిరంజీవికి సంబంధించిన ఒక్క సినిమాలో కూడా నటించలేదని ఆయన కుటుంబం నుంచి వచ్చిన హీరోల సినిమాల్లో కూడా ఇప్పటి వరకు తాను నటించలేదంటూ వాపోతున్నారు. మొదటి నుంచి తనను అందరూ కూడా చిరు అభిమాని అని అనుకుంటారు.అందుకే ఏమో ఆయన కుటుంబమంతా నన్ను ఆదరిస్తారు కానీ మన వాడే కదా అనే సినిమాలు మాత్రమే ఇవ్వలేదు.ఒకవేళ ఇనేళ్ల పాటు ఆయన అభిమానిగా ఉన్నందుకు ఆయన సినిమాల్లో నటిస్తే నాకు తృప్తి ఉండేది.కానీ ఇకపై ఇచ్చిన నాలో ఆ కసి, తపన ఇప్పుడు లేదు అంటూ చెబుతున్నారు .తాను మొదటి నుంచి హీరోగా నటించానని నన్ను హీరోగా చూడాలని టాలీవుడ్ లో చాలా మంది కోరుకునేవారని నటుడు రంగనాథ్ ( Ranganath )మాత్రం తనని ఎప్పుడూ ఒక హీరో గానే చూశారని తనతో సినిమా చేయాలని చాలా తాపత్రయ పడ్డ అది కొన్ని కారణాల వల్ల కుదరలేదని చెప్పుకొచ్చారు. తాను హీరోగా నటించిన మొదటి సినిమా పేద పేద వంశీ దర్శకత్వంలో శ్రీ కనకమహాలక్ష్మి డాన్స్ ఇన్ ట్రూప్( Sri Kanakamahalakshmi ) అని ఆ తర్వాత మొగుడ్స్ పెళ్లామ్స్ అనే సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చిందని అదే పేరుతో బుల్లి తెర పై ఒక ప్రోగ్రాం కూడా చేశానని చెప్పుకొచ్చారు.ఇక బుల్లితెరపై అమృతం, ఆలస్యం అమృతం విషం, కుచ్చి కూనమ్మ వంటి కొన్ని సీరియల్స్ లో నటించిన శివాజీ రాజా చిరంజీవి పిలిచి అవకాశమిచ్చినా కూడా ఇప్పుడు ఆయనతో నటించే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పారు.ఈ మధ్యకాలంలో అర్జున ఫాల్గుణ అనే సినిమాలో నటించిన శివాజీ రాజా తన కెరియర్ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని, సంతృప్తిగా కూడా ఉన్నానని చెప్తున్నారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/second-most-expensive-car-in-the-world-ferrari-250-gto
వేగవంతమైన, ఖరీదైన స్పోర్ట్స్ కార్ల గురించి మాట్లాడేటప్పుడు చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఫెరారీ.( Ferrari ) అన్ని ఫెరారీలు ప్రత్యేకమైనవి అయినప్పటికీ, కొన్ని ఫెరారీ కార్లు అరుదుగా ఉంటాయి. ఇలాంటి ఓ ఫెరారీ కారు మోడల్ రికార్డులు బద్దలు గొట్టింది.ఆ మోడల్ వేలంలో 51.7 మిలియన్ డాలర్లకు (రూ.430 కోట్లకు పైగా) ధర పలికింది.ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫెరారీ( Most Expensive Car ) కారుగా నిలిచింది.ఇది 1962 ఫెరారీ 250 జీటీవో( Ferrari 250 GTO ) మోడల్. వేలానికి ముందు, ఈ 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఫెరారీ 250 జీటీవో మోడల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా మారుతుందని అంతా ఊహించలేదు. మంచి ధర పలుకుతుందని ఊహించినా అంచనాలకు మించి ధర వచ్చింది.మెర్సిడెస్ 300 ఎస్‌ఎల్‌ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే మోడల్( Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe ) ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది.ఇది వేలంలో 143 మిలియన్ డాలర్లకు (రూ.1000 కోట్లకు పైగా) విక్రయించబడింది.దీంతో 1962 ఫెరారీ 250 జీటీవో మోడల్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన కారుగా మారింది.వేలం వేయబడిన ఫెరారీ 250 జీటీఓ వాస్తవానికి 4.0 లీటర్ వీ12 ఇంజిన్‌ను కలిగి ఉంది.ఫెరారీ యొక్క 1962 మోడల్ యొక్క ఈ కారులో ఛాసిస్ 3765 ఉంది.ఇది కాకుండా, ఇది 390 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేసే నాలుగు-లీటర్ 2,953 సీసీ వీ-12 ఇంజిన్‌ను కలిగి ఉంది. 5 స్పీడ్ డాగ్ లెగ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడిన ఈ కారు కేవలం 6.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.గరిష్ట వేగం గురించి చెప్పాలంటే, ఈ కారు గంటకు 280 కిమీ వేగంతో నడుస్తుంది. న్యూయార్క్‌లో సోమవారం జరిగిన వేలంలో ఈ కారును ఓ వ్యక్తి కొనుగోలు చేశారు.అయితే ఇప్పుడు వేలంలో ఎవరు కొనుగోలు చేశారనే సమాచారం లేదు.1962లో ఈ కారు జర్మన్ నూర్‌బర్గ్రింగ్ నార్డ్‌ష్లీఫ్ సర్క్యూట్‌లో 1,000 కి.మీ రేసులో రెండవ స్థానంలో నిలిచింది. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/dog-doantes-blood-another-dog-kolkata-%e0%b0%b5%e0%b1%88%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8d
ఏంటి నిజామా ? ఎక్కడ జరిగింది ? ఎప్పుడు జరిగింది అని అనుకుంటున్నారా? ఈ ఘటన కోల్‌కతాలో జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే. చెన్నైకి చెందిన ఓ జంట తమ పెంపుడు కుక్కను కాపాడటం కోసం దాన్ని వెంటబెట్టుకొని కోల్‌కతాకు తీసుకెళ్లారు.ఇంకా అక్కడ లాబ్రడార్ జాతికి చెందిన అనే సియా కుక్క దానికి రక్తదానం చేసి కాపాడింది. అయితే చెన్నైకి చెందిన ఆ జంట పెంపుడు కుక్క పేరు డానీ.దాని వయసు 13 ఏళ్లు.అయితే ఈ కుక్క కిడ్నీ సమస్యతో బాధపడుతుంది.దీంతో ఆ కుక్క చికిత్స కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.ఇంకా ఈ నేపథ్యంలోనే బెంగాలీ యాక్టర్ అనింద్య ఛటర్జీ ఆ కుక్కను కాపాడేందుకు ముందుకు వచ్చారు.దీంతో అతను తన కుక్క అయినా సియాను రక్తదానానికి సిద్ధం చేశారు.కోల్‌కతాకు చెందిన వెటర్నరీ డాక్టర్ దెబాజిత్ రాయ్.ఆ కుక్కకి రక్తమార్పిడి చేసి ప్రాణాలు నిలిపారు.అంతేకాదు రక్తదానం చేసే సమయంలో సియా ఎటువంటి ఆందోళన చెయ్యకుండా.ఎలాంటి ఇబ్బంది పడకుండా రక్తాన్ని ఇచ్చింది.అయితే సియా నుండి రక్తం తీసుకోవడానికి కేవలం 15 నిమిషాల సమయం తీసుకున్నారు.కాగా గత నెలలో యూఎస్‌లో అనారోగ్యంతో ఉన్న ఓ కుక్కపిల్లని కాపాడేందుకు ఏడేళ్ల జాక్స్‌ అనే కుక్క రక్తదానం చేసిరి వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే చెన్నైకి చెందిన ఆ జంట పెంపుడు కుక్క పేరు డానీ.దాని వయసు 13 ఏళ్లు.అయితే ఈ కుక్క కిడ్నీ సమస్యతో బాధపడుతుంది.దీంతో ఆ కుక్క చికిత్స కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇంకా ఈ నేపథ్యంలోనే బెంగాలీ యాక్టర్ అనింద్య ఛటర్జీ ఆ కుక్కను కాపాడేందుకు ముందుకు వచ్చారు.దీంతో అతను తన కుక్క అయినా సియాను రక్తదానానికి సిద్ధం చేశారు. కోల్‌కతాకు చెందిన వెటర్నరీ డాక్టర్ దెబాజిత్ రాయ్.ఆ కుక్కకి రక్తమార్పిడి చేసి ప్రాణాలు నిలిపారు.అంతేకాదు రక్తదానం చేసే సమయంలో సియా ఎటువంటి ఆందోళన చెయ్యకుండా.ఎలాంటి ఇబ్బంది పడకుండా రక్తాన్ని ఇచ్చింది.అయితే సియా నుండి రక్తం తీసుకోవడానికి కేవలం 15 నిమిషాల సమయం తీసుకున్నారు.కాగా గత నెలలో యూఎస్‌లో అనారోగ్యంతో ఉన్న ఓ కుక్కపిల్లని కాపాడేందుకు ఏడేళ్ల జాక్స్‌ అనే కుక్క రక్తదానం చేసిరి వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. కోల్‌కతాకు చెందిన వెటర్నరీ డాక్టర్ దెబాజిత్ రాయ్.ఆ కుక్కకి రక్తమార్పిడి చేసి ప్రాణాలు నిలిపారు.అంతేకాదు రక్తదానం చేసే సమయంలో సియా ఎటువంటి ఆందోళన చెయ్యకుండా.ఎలాంటి ఇబ్బంది పడకుండా రక్తాన్ని ఇచ్చింది. అయితే సియా నుండి రక్తం తీసుకోవడానికి కేవలం 15 నిమిషాల సమయం తీసుకున్నారు.కాగా గత నెలలో యూఎస్‌లో అనారోగ్యంతో ఉన్న ఓ కుక్కపిల్లని కాపాడేందుకు ఏడేళ్ల జాక్స్‌ అనే కుక్క రక్తదానం చేసిరి వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/aleru-constituency-atmakuru-mandal-gongidi-sunita-mahender-reddy-participated-in-development-works-%e0%b0%97%e0%b1%8a%e0%b0%82%e0%b0%97%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%81%e0%b0%a8%e0%b1%80
దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పదే పదే అడ్డుపడడం ప్రధాని మోడీ నిరంకుశ పాలనకు నిదర్శనం అని ప్రభుత్వ విప్ ఆలేరు నియోజక వర్గ శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గం ఆత్మకూరు మండల అభివృధ్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో విమర్శించారు. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/nandamuri-balakrishna-bhagavanth-kesari-movie-update
నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) తన కూతురు కోసం జైలుకు వెళ్లనున్నాడట, చెయ్యని నేరాన్ని తన నెత్తి మీద వేసుకొని కూతురు జీవితం కలకాలం సుఖం గా ఉండేందుకు బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఉదయం నుండి ఈ వార్త సోషల్ మీడియా (Social Media )లో ఒక రేంజ్ లో ప్రచారం అవుతూ నందమూరి అభిమానులను కలవర పెడుతుంది. అయితే బాలయ్య జైలుకు వెళ్తుంది రియల్ లైఫ్ కూతురు కోసం కాదు, రీల్ లైఫ్ కూతురు కోసం.ఇక అసలు విషయం లోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి ఒక సినిమా చేస్తున్న సం )గతి తెలిసిందే.ఈ సినిమాకి ‘భగవత్ కేసరి( Bhagavanth Kesari ‘ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.‘ఐ డోంట్ కేర్’ అనేది క్యాప్షన్.ఈ చిత్రం లో బాలయ్య తెలంగాణ స్లాంగ్ ని ఉపయోగించబోతున్నాడు, ఇందులో బాలయ్య కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, శ్రీలీల( Sreeleela )బాలయ్య కి కూతురుగా నటిస్తుంది. ఈ చిత్రం లో బాలయ్య తన కూతురు కోసం చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకొని 20 ఏళ్ళు జైలు జీవితాన్ని గడిపి వస్తాడట.సినిమా మొత్తం బాలయ్య మార్కు మాస్ సన్నివేశాలు మరియు ఎలివేషన్స్ ఉంటాయి కానీ, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ని మాత్రం ఆశించొద్దు అని అంటున్నారు ఈ సినిమాలో పని చేస్తున్న కొంతమంది యూనిట్ సభ్యులు.అనిల్ రావిపూడి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బ్రాండ్ ఇమేజి ఉంది. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలన్నీ కామెడీని ప్రధాన అంశంగా తీసుకొని తెరకెక్కించినవే.మొట్టమొదటి సారి ఆయన తన స్ట్రాంగ్ జోన్ ని వదిలి బయటకి వచ్చి ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు చేస్తున్నాడు. మరి బాలయ్య మాస్ ని అనిల్ రావిపూడి హ్యాండిల్ చేయగలడా, తనకి తెలియని జానర్ లో సక్సెస్ కాగలదా?, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే. ఇక జూన్ 10 వ తారీఖున బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతుంది మూవీ టీం.ఈ టీజర్ లో బాలయ్య మార్కు డైలాగ్స్ మరియు పవర్ ఫుల్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయట.ఇన్నేళ్ల బాలయ్య కెరీర్ లో ఎప్పుడూ కూడా తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పలేదు, అందువల్ల ఈ సినిమాలో బాలయ్య బాబు తెలంగాణ స్లాంగ్ ఎలా ఉంటుందో విందాం అని కేవలం బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య తోటి స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున మరియు వెంకటేష్ ఇది వరకే చాలా సినిమాలలో తెలంగాణ స్లాంగ్ ని వాడారు.ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది, రీసెంట్ గా తెలంగాణ స్లాంగ్ తో తెరకెక్కిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి, మరి ‘భగవత్ కేసరి’ చిత్రం కూడా హిట్ అవుతుందో లేదో చూడాలి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/trolls-on-samantha-due-to-sakunthalam-poster
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత. ఎప్పుడైతే నాగచైతన్య నుండి విడిపోయిందో అప్పటినుండి జనాల దృష్టిలో నెగిటివ్ ముద్రను సంపాదించుకుంది. నాగచైతన్యతో విడిపోక ముందు వరకు తెలుగు ప్రేక్షకుల నుండి సమంతకు మంచి అభిమానం ఉండేది.పైగా తనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది. కానీ ఒక విడాకుల పేరుతో అన్ని కోల్పోయింది ఈ ముద్దుగుమ్మ.తొలిసారిగా ఏం మాయ చేసావే సినిమాతో అడుగుపెట్టిన సమంత.ఆ సమయంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది.తన ప్రేమ రహస్యాన్ని బయటికి పెట్టకుండా.వరుసగా సినిమాలపై దృష్టి పెట్టింది.ఒక స్టార్ హోదాను సొంతం చేసుకున్న సమయంలో.తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది.దీంతో నాగచైతన్య కూడా ఇంట్లో ఒప్పించి సమంతను ప్రేమ వివాహం చేసుకున్నాడు.పెళ్లి తర్వాత కొంతకాలమైనా కూడా వీరి జీవితం అద్భుతంగా సాగింది.ఇక సమంతకు మాత్రం బాగా కలిసి వచ్చింది.వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది.ఇదే కాకుండా పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.మొత్తానికి అక్కినేని కోడలుగా ఒక హోదాను సొంతం చేసుకుంది.కానీ ఆ హోదాను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది.కారణం ఏంటంటే నాగచైతన్యని విడిపోవటం.పెళ్లయి నాలుగు సంవత్సరాలు కావోస్తుండగా ఆ సమయంలో తాము విడిపోతున్నాము అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.అంతే ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సమంతను టార్గెట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు.ఇక వారు విడాకులు తీసుకుని దాదాపు సంవత్సరం కావొస్తుంది.మామూలుగా ఏ నటీనటులైనా విడాకులు తీసుకుంటే అది కొన్ని రోజుల వరకు మాత్రమే చర్చగా సాగుతుంది.కానీ సమంత, నాగచైతన్యలది అలా కాదు.సంవత్సరం అవుతున్న కూడా వీరి విడాకులను జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక ఆ సమయంలో వీరి విడాకులకు కారణం చాలా పుకార్లు వినిపించాయి.కొందరు సమంత చేస్తున్న ఓవర్ షో వల్ల అక్కినేని ఫ్యామిలీ తనని దూరం పెట్టింది అని అన్నారు.కానీ ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారు అనేది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.భవిష్యత్తులోనైనా వీరి విడాకుల గురించి ఏదైనా తెలుస్తుందేమో అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.ఏదైతే ఏంటి.విడాకులు తీసుకొని ఇద్దరు ఎవరి జీవితంలో వాళ్ళు చాలా బిజీగా కొనసాగుతున్నారు.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బాగా దూసుకుపోతున్నారు.కానీ సమంతను మాత్రం అస్సలు వదలట్లేదు.ఇక ప్రస్తుతం సమంత వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.అందులో శాకుంతలం సినిమా ఒకటి.అయితే శాకుంతలం సినిమాకు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదల కాగా.ఆ పోస్టర్ లో సమంత పై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.నిజానికి ఆ పోస్టర్ లో సమంతను ట్రోల్ చేయడానికి ఏమీ లేదు.కానీ అక్కినేని అభిమానులు మాత్రం అంతగా చూపించడం అవసరమా అంటూ ఫోటో పై బాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొందరు తను చూపించాల్సింది అన్నీ వేరే సినిమాల్లో కూడా చూపించిందిగా.ఇంకా ఇందులో ఏముంది అంతగా.అని కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం ఆ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. కానీ ఒక విడాకుల పేరుతో అన్ని కోల్పోయింది ఈ ముద్దుగుమ్మ.తొలిసారిగా ఏం మాయ చేసావే సినిమాతో అడుగుపెట్టిన సమంత.ఆ సమయంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది.తన ప్రేమ రహస్యాన్ని బయటికి పెట్టకుండా. వరుసగా సినిమాలపై దృష్టి పెట్టింది.ఒక స్టార్ హోదాను సొంతం చేసుకున్న సమయంలో. తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది. దీంతో నాగచైతన్య కూడా ఇంట్లో ఒప్పించి సమంతను ప్రేమ వివాహం చేసుకున్నాడు.పెళ్లి తర్వాత కొంతకాలమైనా కూడా వీరి జీవితం అద్భుతంగా సాగింది.ఇక సమంతకు మాత్రం బాగా కలిసి వచ్చింది.వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది.ఇదే కాకుండా పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.మొత్తానికి అక్కినేని కోడలుగా ఒక హోదాను సొంతం చేసుకుంది.కానీ ఆ హోదాను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది.కారణం ఏంటంటే నాగచైతన్యని విడిపోవటం.పెళ్లయి నాలుగు సంవత్సరాలు కావోస్తుండగా ఆ సమయంలో తాము విడిపోతున్నాము అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.అంతే ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సమంతను టార్గెట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు.ఇక వారు విడాకులు తీసుకుని దాదాపు సంవత్సరం కావొస్తుంది.మామూలుగా ఏ నటీనటులైనా విడాకులు తీసుకుంటే అది కొన్ని రోజుల వరకు మాత్రమే చర్చగా సాగుతుంది.కానీ సమంత, నాగచైతన్యలది అలా కాదు.సంవత్సరం అవుతున్న కూడా వీరి విడాకులను జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక ఆ సమయంలో వీరి విడాకులకు కారణం చాలా పుకార్లు వినిపించాయి.కొందరు సమంత చేస్తున్న ఓవర్ షో వల్ల అక్కినేని ఫ్యామిలీ తనని దూరం పెట్టింది అని అన్నారు.కానీ ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారు అనేది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.భవిష్యత్తులోనైనా వీరి విడాకుల గురించి ఏదైనా తెలుస్తుందేమో అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.ఏదైతే ఏంటి.విడాకులు తీసుకొని ఇద్దరు ఎవరి జీవితంలో వాళ్ళు చాలా బిజీగా కొనసాగుతున్నారు.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బాగా దూసుకుపోతున్నారు.కానీ సమంతను మాత్రం అస్సలు వదలట్లేదు.ఇక ప్రస్తుతం సమంత వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.అందులో శాకుంతలం సినిమా ఒకటి.అయితే శాకుంతలం సినిమాకు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదల కాగా.ఆ పోస్టర్ లో సమంత పై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.నిజానికి ఆ పోస్టర్ లో సమంతను ట్రోల్ చేయడానికి ఏమీ లేదు.కానీ అక్కినేని అభిమానులు మాత్రం అంతగా చూపించడం అవసరమా అంటూ ఫోటో పై బాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొందరు తను చూపించాల్సింది అన్నీ వేరే సినిమాల్లో కూడా చూపించిందిగా.ఇంకా ఇందులో ఏముంది అంతగా.అని కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం ఆ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. దీంతో నాగచైతన్య కూడా ఇంట్లో ఒప్పించి సమంతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కొంతకాలమైనా కూడా వీరి జీవితం అద్భుతంగా సాగింది.ఇక సమంతకు మాత్రం బాగా కలిసి వచ్చింది. వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది.ఇదే కాకుండా పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది. మొత్తానికి అక్కినేని కోడలుగా ఒక హోదాను సొంతం చేసుకుంది. కానీ ఆ హోదాను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది.కారణం ఏంటంటే నాగచైతన్యని విడిపోవటం.పెళ్లయి నాలుగు సంవత్సరాలు కావోస్తుండగా ఆ సమయంలో తాము విడిపోతున్నాము అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.అంతే ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సమంతను టార్గెట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు.ఇక వారు విడాకులు తీసుకుని దాదాపు సంవత్సరం కావొస్తుంది.మామూలుగా ఏ నటీనటులైనా విడాకులు తీసుకుంటే అది కొన్ని రోజుల వరకు మాత్రమే చర్చగా సాగుతుంది.కానీ సమంత, నాగచైతన్యలది అలా కాదు.సంవత్సరం అవుతున్న కూడా వీరి విడాకులను జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక ఆ సమయంలో వీరి విడాకులకు కారణం చాలా పుకార్లు వినిపించాయి.కొందరు సమంత చేస్తున్న ఓవర్ షో వల్ల అక్కినేని ఫ్యామిలీ తనని దూరం పెట్టింది అని అన్నారు.కానీ ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారు అనేది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.భవిష్యత్తులోనైనా వీరి విడాకుల గురించి ఏదైనా తెలుస్తుందేమో అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.ఏదైతే ఏంటి.విడాకులు తీసుకొని ఇద్దరు ఎవరి జీవితంలో వాళ్ళు చాలా బిజీగా కొనసాగుతున్నారు.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బాగా దూసుకుపోతున్నారు.కానీ సమంతను మాత్రం అస్సలు వదలట్లేదు.ఇక ప్రస్తుతం సమంత వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.అందులో శాకుంతలం సినిమా ఒకటి.అయితే శాకుంతలం సినిమాకు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదల కాగా.ఆ పోస్టర్ లో సమంత పై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.నిజానికి ఆ పోస్టర్ లో సమంతను ట్రోల్ చేయడానికి ఏమీ లేదు.కానీ అక్కినేని అభిమానులు మాత్రం అంతగా చూపించడం అవసరమా అంటూ ఫోటో పై బాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొందరు తను చూపించాల్సింది అన్నీ వేరే సినిమాల్లో కూడా చూపించిందిగా.ఇంకా ఇందులో ఏముంది అంతగా.అని కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం ఆ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. కానీ ఆ హోదాను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది. కారణం ఏంటంటే నాగచైతన్యని విడిపోవటం.పెళ్లయి నాలుగు సంవత్సరాలు కావోస్తుండగా ఆ సమయంలో తాము విడిపోతున్నాము అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంతే ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సమంతను టార్గెట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇక వారు విడాకులు తీసుకుని దాదాపు సంవత్సరం కావొస్తుంది.మామూలుగా ఏ నటీనటులైనా విడాకులు తీసుకుంటే అది కొన్ని రోజుల వరకు మాత్రమే చర్చగా సాగుతుంది.కానీ సమంత, నాగచైతన్యలది అలా కాదు. సంవత్సరం అవుతున్న కూడా వీరి విడాకులను జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక ఆ సమయంలో వీరి విడాకులకు కారణం చాలా పుకార్లు వినిపించాయి. కొందరు సమంత చేస్తున్న ఓవర్ షో వల్ల అక్కినేని ఫ్యామిలీ తనని దూరం పెట్టింది అని అన్నారు.కానీ ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారు అనేది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.భవిష్యత్తులోనైనా వీరి విడాకుల గురించి ఏదైనా తెలుస్తుందేమో అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.ఏదైతే ఏంటి.విడాకులు తీసుకొని ఇద్దరు ఎవరి జీవితంలో వాళ్ళు చాలా బిజీగా కొనసాగుతున్నారు.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బాగా దూసుకుపోతున్నారు.కానీ సమంతను మాత్రం అస్సలు వదలట్లేదు.ఇక ప్రస్తుతం సమంత వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.అందులో శాకుంతలం సినిమా ఒకటి.అయితే శాకుంతలం సినిమాకు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదల కాగా.ఆ పోస్టర్ లో సమంత పై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.నిజానికి ఆ పోస్టర్ లో సమంతను ట్రోల్ చేయడానికి ఏమీ లేదు.కానీ అక్కినేని అభిమానులు మాత్రం అంతగా చూపించడం అవసరమా అంటూ ఫోటో పై బాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొందరు తను చూపించాల్సింది అన్నీ వేరే సినిమాల్లో కూడా చూపించిందిగా.ఇంకా ఇందులో ఏముంది అంతగా.అని కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం ఆ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. కొందరు సమంత చేస్తున్న ఓవర్ షో వల్ల అక్కినేని ఫ్యామిలీ తనని దూరం పెట్టింది అని అన్నారు.కానీ ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారు అనేది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది. భవిష్యత్తులోనైనా వీరి విడాకుల గురించి ఏదైనా తెలుస్తుందేమో అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.ఏదైతే ఏంటి.విడాకులు తీసుకొని ఇద్దరు ఎవరి జీవితంలో వాళ్ళు చాలా బిజీగా కొనసాగుతున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బాగా దూసుకుపోతున్నారు.కానీ సమంతను మాత్రం అస్సలు వదలట్లేదు.ఇక ప్రస్తుతం సమంత వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది. అందులో శాకుంతలం సినిమా ఒకటి.అయితే శాకుంతలం సినిమాకు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదల కాగా. ఆ పోస్టర్ లో సమంత పై బాగా ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి ఆ పోస్టర్ లో సమంతను ట్రోల్ చేయడానికి ఏమీ లేదు.కానీ అక్కినేని అభిమానులు మాత్రం అంతగా చూపించడం అవసరమా అంటూ ఫోటో పై బాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొందరు తను చూపించాల్సింది అన్నీ వేరే సినిమాల్లో కూడా చూపించిందిగా.ఇంకా ఇందులో ఏముంది అంతగా.అని కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం ఆ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. నిజానికి ఆ పోస్టర్ లో సమంతను ట్రోల్ చేయడానికి ఏమీ లేదు. కానీ అక్కినేని అభిమానులు మాత్రం అంతగా చూపించడం అవసరమా అంటూ ఫోటో పై బాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొందరు తను చూపించాల్సింది అన్నీ వేరే సినిమాల్లో కూడా చూపించిందిగా. ఇంకా ఇందులో ఏముంది అంతగా.అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ఆ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/nri-tests-negative-for-coronavirus-%e0%b0%9b%e0%b0%82%e0%b0%a1%e0%b1%80%e0%b0%97%e0%b0%a1%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a8%e0%b0%be-%e0%b0%a8%e0%b1%86%e0%b0%97%e0%b0%bf%e0%b0%9f
ప్రస్తుతం ప్రపంచం కరోనా ధాటికి వణికిపోతున్న సంగతి తెలిసిందే.ఇది తమ దేశాల్లోకి వ్యాప్తి చెందకుండా ఆయా దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర దేశాల నుంచి తమదేశాల్లోకి వస్తున్న పౌరులను పక్కాగా చెక్ చేసిన తర్వాత గానీ వదలడం లేదు. తాజాగా ఛండీగడ్‌లో ఓ ఎన్ఆర్ఐకి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి, రక్తం ఇతర నమూనాలను పరీక్ష కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.ఆదివారం అక్కడి వైద్యులు చేసిన పరీక్షలో అతను నెగిటివ్‌గా తేలాడు.అనుమానాస్పద ఎన్ఆర్ఐ ఫిబ్రవరి 10న సింగపూర్‌ నుంచి ఛండీగఢ్ నగరంలోని సెక్టార్ 37లో ఉంటున్న తన బంధువుల ఇంటికి వచ్చాడు.అయితే అతనిలో దగ్గు, జలుబు లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.కాగా జనవరి 27న చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో నావల కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో అధికారులు ఐసోలేషన్ వార్డుకు తరలించారు.అతని నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.పరీక్షల్లో భాగంగా అతను నెగిటివ్‌గా తేలాడు.మరోవైపు కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం నౌకలు, విమానాల్లో భారతదేశానికి వచ్చిన మొత్తం 5776 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ చేశారు.వీటిలో 1756 శాంపిల్స్‌ను పూణేలోని ఎన్ఐబీలో పరీక్షించగా 3 పాజిటివ్‌గా తేలాయి.ఇప్పటి వరకు కేరళలో 3, కోల్‌కతాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఛండీగడ్‌లో ఓ ఎన్ఆర్ఐకి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి, రక్తం ఇతర నమూనాలను పరీక్ష కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.ఆదివారం అక్కడి వైద్యులు చేసిన పరీక్షలో అతను నెగిటివ్‌గా తేలాడు. అనుమానాస్పద ఎన్ఆర్ఐ ఫిబ్రవరి 10న సింగపూర్‌ నుంచి ఛండీగఢ్ నగరంలోని సెక్టార్ 37లో ఉంటున్న తన బంధువుల ఇంటికి వచ్చాడు.అయితే అతనిలో దగ్గు, జలుబు లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా జనవరి 27న చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో నావల కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో అధికారులు ఐసోలేషన్ వార్డుకు తరలించారు.అతని నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.పరీక్షల్లో భాగంగా అతను నెగిటివ్‌గా తేలాడు.మరోవైపు కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం నౌకలు, విమానాల్లో భారతదేశానికి వచ్చిన మొత్తం 5776 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ చేశారు. వీటిలో 1756 శాంపిల్స్‌ను పూణేలోని ఎన్ఐబీలో పరీక్షించగా 3 పాజిటివ్‌గా తేలాయి.ఇప్పటి వరకు కేరళలో 3, కోల్‌కతాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా వార్తలు టాప్ స్టోరీస్ టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/mahesh-babu-sister-went-to-the-police-station-why-because-%e0%b0%ae%e0%b0%b9%e0%b1%87%e0%b0%b7%e0%b1%8d
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని తాజాగా నార్సింగి పోలీసులను ఆశ్రయించారు.శిల్పా చౌదరి తన దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.2.9 కోట్ల రూపాయలను తన దగ్గరి నుంచి శిల్పా చౌదరి తీసుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు.ప్రతి వీకెండ్ డబ్బుల కోసం శిల్పా చౌదరి కిట్టీ పార్టీ ఏర్పాటు చేసేవారని ప్రియదర్శిని వెల్లడించారు. ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానని చెప్పి శిల్పా చౌదరి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలను సైతం మోసం చేశారు.దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి.రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరు చెప్పి శిల్పా చౌదరి చాలామందిని మోసం చేశారని పోలీసులు వెల్లడిస్తున్నారు.ఈ కేసు వెలుగులోకి వచ్చిన ఐదు రోజుల తర్వాత మహేష్ సోదరి ప్రియదర్శిని పోలీసులను ఆశ్రయించారు.శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన వాళ్ల జాబితాలో మరి కొందరు సినీ ప్రముఖులు ఉన్నారని తెలుస్తోంది.శిల్పా చౌదరి తాను సినీ నిర్మాతనని, టీవీ నిర్మాతనని పరిచయం చేసుకుని మొదట కిట్టీపార్టీలను ఏర్పాటు చేసి తర్వాత జూదశాలను కూడా ప్రారంభించారని సమాచారం.నిందితురాలు కోట్ల రూపాయలను ఏం చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.శిల్పా చౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా శ్రీనివాస ప్రసాద్ ఎక్కడెక్కడ భూములు కొన్నాడో, ఏఏ ప్రాంతాలలో వెంచర్లు వేశాడో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.శిల్పా చౌదరి చేతిలో మోసపొయిన వాళ్లు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.అధిక వడ్డీ పేరుతో ఆశ చూపేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానని చెప్పి శిల్పా చౌదరి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలను సైతం మోసం చేశారు. దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి.రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరు చెప్పి శిల్పా చౌదరి చాలామందిని మోసం చేశారని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన ఐదు రోజుల తర్వాత మహేష్ సోదరి ప్రియదర్శిని పోలీసులను ఆశ్రయించారు. శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన వాళ్ల జాబితాలో మరి కొందరు సినీ ప్రముఖులు ఉన్నారని తెలుస్తోంది.శిల్పా చౌదరి తాను సినీ నిర్మాతనని, టీవీ నిర్మాతనని పరిచయం చేసుకుని మొదట కిట్టీపార్టీలను ఏర్పాటు చేసి తర్వాత జూదశాలను కూడా ప్రారంభించారని సమాచారం.నిందితురాలు కోట్ల రూపాయలను ఏం చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.శిల్పా చౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా శ్రీనివాస ప్రసాద్ ఎక్కడెక్కడ భూములు కొన్నాడో, ఏఏ ప్రాంతాలలో వెంచర్లు వేశాడో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.శిల్పా చౌదరి చేతిలో మోసపొయిన వాళ్లు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.అధిక వడ్డీ పేరుతో ఆశ చూపేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన వాళ్ల జాబితాలో మరి కొందరు సినీ ప్రముఖులు ఉన్నారని తెలుస్తోంది. శిల్పా చౌదరి తాను సినీ నిర్మాతనని, టీవీ నిర్మాతనని పరిచయం చేసుకుని మొదట కిట్టీపార్టీలను ఏర్పాటు చేసి తర్వాత జూదశాలను కూడా ప్రారంభించారని సమాచారం.నిందితురాలు కోట్ల రూపాయలను ఏం చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. శిల్పా చౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా శ్రీనివాస ప్రసాద్ ఎక్కడెక్కడ భూములు కొన్నాడో, ఏఏ ప్రాంతాలలో వెంచర్లు వేశాడో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.శిల్పా చౌదరి చేతిలో మోసపొయిన వాళ్లు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.అధిక వడ్డీ పేరుతో ఆశ చూపేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/whose-calculations-are-they-on-the-panchayat-what-actually-happened-%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%af%e2%80%8c%e0%b0%a4%e0%b1%80
పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి లెక్క‌లు వారివేనా? అంటే ఔననే అంటున్నారు జ‌న‌సేన నాయ‌కులు వాస్త‌వానికి ప్ర‌స్తుతం జ‌న‌సేనఅంటే బీజేపీతో కూడిన జ‌న‌సేన అని అర్ధం.కానీ, ఎక్క‌డా జ‌న‌సేన నాయ‌కులు ఇటీవ‌ల కాలంలో బీజేపీ గురించి ప్ర‌స్తావించ‌డం లేదు. క‌నీసం ఆ పార్టీ ఊసు కూడా ఎత్త‌డం లేదు.ఇక‌, ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీల మ‌ధ్య మేం ఇన్ని పంచాయ‌తీలు పోగేసుకున్నాం అంటే కాదు మీది రాంగ్‌ మేం ఇన్ని పోగేసుకున్నాం మీకు ఇవే వ‌చ్చాయి. అని స‌వాళ్ల రాజ‌కీయం న‌డుస్తోంది.ఇదిలావుంటే జ‌న‌సేన నాయ‌కులు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మ‌కు వ‌చ్చిన పంచాయ‌తీల లెక్క‌లు బాగానే చెబుతున్నారు. అయితే.ఇక్క‌డ క్లారిటీ మిస్స‌యింది.బీజేపీతో పొత్తు విష‌యాన్ని మాత్రం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌డం లేదు. మొదటి దశ పంచాయితి ఎన్నికల్లో జనసేనకు 18 శాతం ఓట్లొచ్చినట్లు ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు.తొలిదశ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే జనసేన మద్దతుతో పోటీచేసిన వారు 18 శాతం ఓట్లు సాధించిన విషయం స్పష్టమైందన్నారు.తమ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వారు వెయ్యికిపైగా వార్డులో గెలిచారని చెప్పుకొచ్చారు.అలాగే 1700 పంచాయితీల్లో రెండోస్ధానంలో నిలిచినట్లు చెప్పుకొచ్చారు.అంతేకాదు ఈ ప‌రిణామం.త‌మ‌కు అనుకూలంగా ఉంద‌ని పేర్కొన్నారు.ప్ర‌జ‌లు జ‌న‌సేన వైపు చూస్తున్నార‌ని వారిలో ఆలోచ‌న మారుతోంద‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.అయితే  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మిత్రపక్షం బీజేపీ విషయాన్ని జ‌నసేన‌ ఎక్కడా ప్రస్తావించలేదు.వాస్త‌వానికి ఆదినుంచి బీజేపీ, జ‌న‌సేన‌లు చెప్పింది క‌లిసి పోటీ చేస్తున్నామ‌ని రెండు పార్టీలు క్షేత్ర‌స్థాయిలో క‌లిసే అభ్య‌ర్థ‌లుకు మ‌ద్ద‌తు ఇచ్చాయ‌ని చెప్పారు.కానీ లెక్క‌ల విష‌యానికి వ‌స్తే మాత్రం  తమ పార్టీకి సంబంధించి మాత్రమే జ‌న‌సేన నేత‌లు వివ‌రించారు.తాము బ‌ల‌ప‌డ్డామ‌ని కూడా పేర్కొన్నారు.మరి బీజేపీ విష‌యం ఏంటి? ఆ పార్టీ ఖాతాలో పడిన వార్డులు, పంచాయితీల లెక్కలు ఎందుకు చెప్పలేదు? అనేది కీల‌క ప్ర‌శ్న‌.పైగా తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన మ‌ద్ద‌తుతో టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు.సో ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే రాజ‌కీయంగా కూడా బీజేపీ, జ‌న‌సేన‌లు ఎవ‌రి లెక్క‌లు వారు చూసుకుంటున్నారా?  అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.అంటే వీరి మ‌ధ్య‌పొత్తు ఎంతో కాలం ఉండే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. అయితే. ఇక్క‌డ క్లారిటీ మిస్స‌యింది.బీజేపీతో పొత్తు విష‌యాన్ని మాత్రం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌డం లేదు.  మొదటి దశ పంచాయితి ఎన్నికల్లో జనసేనకు 18 శాతం ఓట్లొచ్చినట్లు ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు.తొలిదశ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే జనసేన మద్దతుతో పోటీచేసిన వారు 18 శాతం ఓట్లు సాధించిన విషయం స్పష్టమైందన్నారు. తమ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వారు వెయ్యికిపైగా వార్డులో గెలిచారని చెప్పుకొచ్చారు.అలాగే 1700 పంచాయితీల్లో రెండోస్ధానంలో నిలిచినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ ప‌రిణామం.త‌మ‌కు అనుకూలంగా ఉంద‌ని పేర్కొన్నారు.ప్ర‌జ‌లు జ‌న‌సేన వైపు చూస్తున్నార‌ని వారిలో ఆలోచ‌న మారుతోంద‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.అయితే  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మిత్రపక్షం బీజేపీ విషయాన్ని జ‌నసేన‌ ఎక్కడా ప్రస్తావించలేదు. వాస్త‌వానికి ఆదినుంచి బీజేపీ, జ‌న‌సేన‌లు చెప్పింది క‌లిసి పోటీ చేస్తున్నామ‌ని రెండు పార్టీలు క్షేత్ర‌స్థాయిలో క‌లిసే అభ్య‌ర్థ‌లుకు మ‌ద్ద‌తు ఇచ్చాయ‌ని చెప్పారు.కానీ లెక్క‌ల విష‌యానికి వ‌స్తే మాత్రం  తమ పార్టీకి సంబంధించి మాత్రమే జ‌న‌సేన నేత‌లు వివ‌రించారు. తాము బ‌ల‌ప‌డ్డామ‌ని కూడా పేర్కొన్నారు. మరి బీజేపీ విష‌యం ఏంటి? ఆ పార్టీ ఖాతాలో పడిన వార్డులు, పంచాయితీల లెక్కలు ఎందుకు చెప్పలేదు? అనేది కీల‌క ప్ర‌శ్న‌.పైగా తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన మ‌ద్ద‌తుతో టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు.సో ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే రాజ‌కీయంగా కూడా బీజేపీ, జ‌న‌సేన‌లు ఎవ‌రి లెక్క‌లు వారు చూసుకుంటున్నారా?  అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.అంటే వీరి మ‌ధ్య‌పొత్తు ఎంతో కాలం ఉండే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/scorpios-abhisekham-in-kurnool-konda-rayudu-temple-%e0%b0%a4%e0%b1%87%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b
దేవుడికి పూలు, పండ్లు, ఆకులు, కబ్బరి కాయలు వంటి వాటితో పూజలు ేయడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ ఆలయంలో మాత్రం తేళ్లతో పూజలు చేస్తుంటారు.  అదేంటీ తేళ్లతో పూజలా అని ఆశ్చర్యపోతున్నారా.! అవునండీ ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని కొండపై ఉన్న కొండ రాయుడు ఆలయంలో ఇలాంటి పూజలు చేస్తుంటారు. అక్కడి ప్రజలంతా పండుగ సమయాల్లో ఆలయానికి చేరుకుని తేళ్లకు దారాలు కడ్తారు. ఆ తర్వాత వాటితో స్వామి వారికి అభిషేకం చేస్తారు. అంటే స్వామి వారి మూల విరాట్టుపై వాటిని ఉంచుతారు. అవి కాసేపు స్వామి వారి విగ్రహంపై తిరుగుతాయి.  ఆ తర్వాత వాటిని తమపై పెట్టుకుంటూ మసాజ్ చేయింకుంటారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు తేళ్లకు భయపడకుండా ఇలాగా చేస్తారు.  ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ పూజలు ఎక్కువగా చేస్తుంటారు. ఆ మాసంలోని ప్రతీ సోమవారం కొండ రాయుడు ఆలయంలో ఇలా తేళ్తో అభిషేకం చేస్తుంటారు. అయితే శ్రావణ మాసంలో కొండ రాయుడు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. పట్టణంతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా తేళ్లతో స్వామి వారిని అభిషేకించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఆలయానికి వచ్చి ప్రతీ భక్తుడు తేళ్లను తమ శరీరాలపై ఉంచుకొని విన్యాసాలు చేస్తుంటారు. నోరు, ముక్కు, చెవులు, చేతులు, చెంపలు…. ఇలా అన్ని భాగాలపై తేళ్లను ఉంచుతుంటారు. అయితే శ్రావణ మాసంలో కొండ రాయుడు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. పట్టణంతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా తేళ్లతో స్వామి వారిని అభిషేకించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఆలయానికి వచ్చి ప్రతీ భక్తుడు తేళ్లను తమ శరీరాలపై ఉంచుకొని విన్యాసాలు చేస్తుంటారు. నోరు, ముక్కు, చెవులు, చేతులు, చెంపలు…. ఇలా అన్ని భాగాలపై తేళ్లను ఉంచుతుంటారు. DEVOTIONAL భక్తి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/a-rare-honor-for-bandi-sanjay-praja-sangrama-yatra
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రకు అరుదైన గౌరవం దక్కింది.దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలకు పాదయాత్రపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో పాదయాత్రపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.ఇటీవల బండి పాదయాత్ర వివరాలు తీసుకురావాలని ఎంపీ లక్ష్మణ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. బీజేపీ సెంట్రల్ పార్టీ నుంచి రాష్ట్ర నాయకత్వానికి ఫోన్ చేశారని తెలుస్తోంది.పవర్ పాయింట్, వీడియో ప్రజెంటేషన్ కు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ సమావేశంలో మోదీ, అమిత్ షాతో పాటు బీజేపీ ఎంపీలు పాల్గొననున్నారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/interesting-facts-about-the-internet-india
భారతదేశంలోని 125 కోట్ల జనాభాలో దాదాపు 250 మిలియన్ల మంది ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.ప్రపంచం మొత్తం మీద 7300 మిలియన్ల జనాభా ఉంది. అందులో దాదాపు 300 కోట్ల మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు.అంటే 40 శాతం. ఇంటర్నెట్‌లో 1 సెకనులోపు 24,00,000 ఇమెయిల్‌లు పంపిస్తున్నారు వాట్సాప్ ద్వారా 1 సెకనులో 2,50,000 సందేశాలు అందుతున్నాయి 1991 కి ముందు ఇంటర్నెట్‌లో ఒక్క వెబ్‌సైట్ కూడా లేదు.ప్ర‌స్తుతం ఇంటర్నెట్‌లో 100 కోట్లకు పైగా వెబ్‌సైట్‌లు నమోద‌య్యాయి. ఈ సంఖ్య నిరంతరం చాలా వేగంగా పెరుగుతోంది.YouTubeలో 1 సెకనులో 1,00,000 వీడియోలను వీక్షిస్తుంటారు నెటిజన్లు 1 సెకనులో Googleలో 60,000 కంటే ఎక్కువ శోధనలు చేస్తున్నారు ట్విట్టర్‌లో నెటిజ‌న్లు 1 సెకనులో 10,000 ట్వీట్లు చేస్తారు. ఇంటర్నెట్‌లో 1 సెకనుకు 27,000 GB ట్రాఫిక్ ఉందని మీకు తెలుసా Instagram లో కూడా 1 సెకనులో 2000 కంటే ఎక్కువ ఫోటోలు అప్‌లోడ్ అవుతుంటాయిTumblr పోస్ట్ పైన 1 సెకనులో 1800 కంటే ఎక్కువ Tumblr పోస్ట్‌లు పోస్ట్ అవుతుంటాయి.చాలా మందికి ఈ విష‌యం తెలియదు 1సెకనుకు దాదాపు 1900 స్కైప్ కాల్స్ అవుతుంటాయి.ఇంటర్నెట్‌లో నమోదైన మొదటి డొమైన్ పేరు Symbolics.Com. మొదటి వెబ్‌సైట్ 1991లో సృష్టించారు.అది https://info.cern.ch/ వెబ్‌సైట్.భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 56 కోట్లు దాటింది.భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య కేవలం 10 శాతం మాత్రమే.పోర్న్ సినిమాలు చూడటానికి భారతదేశంలో ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.అయితే మీరు అలాంటి వాటికి ఇంటర్నెట్‌ని ఉపయోగించకండి.ప్రపంచ జనాభాలో 57.31% మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు.వివిధ అవ‌స‌రాల‌కు దానిపై ఆధారపడుతున్నారు.వ్యక్తిగత అవసరాల కోసం ఇంటర్నెట్‌ను అత్య‌ధికంగా ఉపయోగిస్తున్నారు.రైలు రిజ‌ర్వేష‌న్‌, బీమా, బ్యాంకింగ్ మొదలైన ఇతర సేవలకు ఇంట‌ర్నెట్‌ను వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్‌లో 1 సెకనుకు 27,000 GB ట్రాఫిక్ ఉందని మీకు తెలుసా Instagram లో కూడా 1 సెకనులో 2000 కంటే ఎక్కువ ఫోటోలు అప్‌లోడ్ అవుతుంటాయిTumblr పోస్ట్ పైన 1 సెకనులో 1800 కంటే ఎక్కువ Tumblr పోస్ట్‌లు పోస్ట్ అవుతుంటాయి.చాలా మందికి ఈ విష‌యం తెలియదు 1సెకనుకు దాదాపు 1900 స్కైప్ కాల్స్ అవుతుంటాయి. ఇంటర్నెట్‌లో నమోదైన మొదటి డొమైన్ పేరు Symbolics.Com. మొదటి వెబ్‌సైట్ 1991లో సృష్టించారు.అది https://info.cern.ch/ వెబ్‌సైట్.భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 56 కోట్లు దాటింది.భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య కేవలం 10 శాతం మాత్రమే.పోర్న్ సినిమాలు చూడటానికి భారతదేశంలో ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.అయితే మీరు అలాంటి వాటికి ఇంటర్నెట్‌ని ఉపయోగించకండి.ప్రపంచ జనాభాలో 57.31% మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు.వివిధ అవ‌స‌రాల‌కు దానిపై ఆధారపడుతున్నారు.వ్యక్తిగత అవసరాల కోసం ఇంటర్నెట్‌ను అత్య‌ధికంగా ఉపయోగిస్తున్నారు.రైలు రిజ‌ర్వేష‌న్‌, బీమా, బ్యాంకింగ్ మొదలైన ఇతర సేవలకు ఇంట‌ర్నెట్‌ను వినియోగిస్తున్నారు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/ghmc-officials-imposed-a-hefty-fine-on-trs-leader-kaushik-reddy
Former Congress leader Padi Kaushik Reddy, who played a major role in the Huzurabad constituency, officially joined the TRS party on July 21.Kaushik Reddy resigned from the Telangana Congress party after his leaked audiotape went viral. Congress supremacy issued a show-cause notice to Kaushik Reddy. Kaushik joined the TRS party with his followers on Wednesday in the presence of the Chief Minister of Telangana, KCR.On the other hand, GHMC officials shocked Kaushik Reddy by imposing a heft fine of Rs 5,60,000.GHMC officials imposed the fine as he had violated the rules.Due to the arrival of Kaushik Reddy into the TRS, his followers have set up several hoardings in various parts of Hyderabad.There is a lot of criticism from the opposition regarding this.However, this has led to complaints to GHMC officials.GHMC officials received ten complaints on the Twitter platform for setting up huge hoardings and banners in various places of Hyderabad.GHMC officials took stern action on Padi Kaushik Reddy.GHMC officials imposed a hefty fine of Rs.5,60,000 on Kaushik Reddy.GHMC officials are now removing the banners and hoardings in various places of Hyderabad. Kaushik joined the TRS party with his followers on Wednesday in the presence of the Chief Minister of Telangana, KCR.On the other hand, GHMC officials shocked Kaushik Reddy by imposing a heft fine of Rs 5,60,000. GHMC officials imposed the fine as he had violated the rules.Due to the arrival of Kaushik Reddy into the TRS, his followers have set up several hoardings in various parts of Hyderabad.There is a lot of criticism from the opposition regarding this.However, this has led to complaints to GHMC officials.GHMC officials received ten complaints on the Twitter platform for setting up huge hoardings and banners in various places of Hyderabad.GHMC officials took stern action on Padi Kaushik Reddy.GHMC officials imposed a hefty fine of Rs.5,60,000 on Kaushik Reddy.GHMC officials are now removing the banners and hoardings in various places of Hyderabad. GHMC officials imposed the fine as he had violated the rules. Due to the arrival of Kaushik Reddy into the TRS, his followers have set up several hoardings in various parts of Hyderabad.There is a lot of criticism from the opposition regarding this. However, this has led to complaints to GHMC officials.GHMC officials received ten complaints on the Twitter platform for setting up huge hoardings and banners in various places of Hyderabad.GHMC officials took stern action on Padi Kaushik Reddy.GHMC officials imposed a hefty fine of Rs.5,60,000 on Kaushik Reddy.GHMC officials are now removing the banners and hoardings in various places of Hyderabad. However, this has led to complaints to GHMC officials.GHMC officials received ten complaints on the Twitter platform for setting up huge hoardings and banners in various places of Hyderabad. GHMC officials took stern action on Padi Kaushik Reddy. GHMC officials imposed a hefty fine of Rs.5,60,000 on Kaushik Reddy.GHMC officials are now removing the banners and hoardings in various places of Hyderabad. GHMC officials imposed a hefty fine of Rs.5,60,000 on Kaushik Reddy.GHMC officials are now removing the banners and hoardings in various places of Hyderabad. Latest News.. Latest Political.. Top Storys.. Crime.. General.. Life Style/Devotional..
https://telugustop.com/these-are-the-ganapati-temples-in-our-country-that-remove-the-errors-just-by-seeing-them
హిందూ సనాతన ధర్మంలో ఆదిపూజ్యుడు విఘ్నలకధిపతి గణేశుడు.ఏ భక్తుడైన ముందుగా గణపతిని నిష్టతో, భక్తితో పూజిస్తే శుభాలు జరుగుతాయి. అలాగే జీవితం సుఖమయం అవుతుందని ప్రజలు నమ్ముతారు.గణపతిని ఆరాధించడం ద్వారా జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగి సుఖసంపదలు కలుగుతాయని ప్రజలు నమ్ముతారు. జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆశించిన విజయం లభిస్తుంది.గణపతి జ్ఞానానికి అధిపతి. భారతదేశంలో గణేశుడికి సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను దర్శనంతోనే కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు.ఈ దేవాలయాలు ఎక్కడున్నాయి, పూజ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం( Sri Siddhi Vinayaka Temple ) దేశంలోనే ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి.ఒక భక్తుడు సిద్ధి వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత అతనిపై అనుగ్రహం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు.గణపతి ఆశీస్సులతో ఎటువంటి సమస్యలైనా క్షణాల్లో పరిష్కారం అవుతాయని భక్తులు చెబుతున్నారు.సిద్ధి వినాయక దేవాలయాన్ని సామాన్యుడు మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీలు కూడా దర్శించుకుంటున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే పూణేలోని సుందర్ నగర్ లోని గణపతికి చెందిన దగ్దుసేత్ హల్వాయి దేవాలయం( Dagdusheth Ganpati ) అద్భుతలతో నిండి ఉంటుంది.అలాగే ఈ దేవాలయంలో సంవత్సరం పొడుగునా భక్తుల రద్దీ ఉంటుంది.ఈ దేవాలయాన్ని దగ్దుసేత్ హల్వాయి నిర్మించారని అప్పటినుంచి ఈ పేరుతోనే ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది.బంగారు తో చేసిన గణపతి విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాక కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్ముతారు.రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని చాంద్‌పోల్ ప్రాంతంలో మోతీ డోంగ్రీ దేవాలయం( Moti doongri ganesh ) ఉంది.ఇక్కడ వెలిసిన గణపతి పై భక్తులకు చాలా నమ్మకం ఉంది.మూంగ్ దాల్ లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.ఈ దేవాలయంలో విగ్రహం 800 సంవత్సరాల నాటి అత్యంత పురాతనమైనదని భక్తులు చెబుతున్నారు.ఇక్కడ కొత్త వాహనాలకు పూజలు నిర్వహిస్తారు.ఈ దేవాలయంలో కొత్త వాహనాన్ని పూజిస్తే ప్రమాదాలు జరగవు నమ్ముతారు.అలాగే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉన్న ఖజ్రానా గణపతి దేవాలయం చాలా ప్రత్యేకమైనది.ఇక్కడ గణపతి తన భార్య సిద్ధి, బుద్ధిలతో కొలువై ఉన్నాడు. ఈ దేవాలయాలను దర్శనంతోనే కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. ఈ దేవాలయాలు ఎక్కడున్నాయి, పూజ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం( Sri Siddhi Vinayaka Temple ) దేశంలోనే ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఒక భక్తుడు సిద్ధి వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత అతనిపై అనుగ్రహం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు.గణపతి ఆశీస్సులతో ఎటువంటి సమస్యలైనా క్షణాల్లో పరిష్కారం అవుతాయని భక్తులు చెబుతున్నారు. సిద్ధి వినాయక దేవాలయాన్ని సామాన్యుడు మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీలు కూడా దర్శించుకుంటున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే పూణేలోని సుందర్ నగర్ లోని గణపతికి చెందిన దగ్దుసేత్ హల్వాయి దేవాలయం( Dagdusheth Ganpati ) అద్భుతలతో నిండి ఉంటుంది.అలాగే ఈ దేవాలయంలో సంవత్సరం పొడుగునా భక్తుల రద్దీ ఉంటుంది.ఈ దేవాలయాన్ని దగ్దుసేత్ హల్వాయి నిర్మించారని అప్పటినుంచి ఈ పేరుతోనే ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది.బంగారు తో చేసిన గణపతి విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాక కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్ముతారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని చాంద్‌పోల్ ప్రాంతంలో మోతీ డోంగ్రీ దేవాలయం( Moti doongri ganesh ) ఉంది.ఇక్కడ వెలిసిన గణపతి పై భక్తులకు చాలా నమ్మకం ఉంది.మూంగ్ దాల్ లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ దేవాలయంలో విగ్రహం 800 సంవత్సరాల నాటి అత్యంత పురాతనమైనదని భక్తులు చెబుతున్నారు.ఇక్కడ కొత్త వాహనాలకు పూజలు నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో కొత్త వాహనాన్ని పూజిస్తే ప్రమాదాలు జరగవు నమ్ముతారు.అలాగే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉన్న ఖజ్రానా గణపతి దేవాలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ గణపతి తన భార్య సిద్ధి, బుద్ధిలతో కొలువై ఉన్నాడు. DEVOTIONAL భక్తి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/will-that-team-win-todays-delhi-vs-lucknow-match
ఐపీఎల్( IPL ) లో ప్రతి టీం కూడా తమదైన రీతిలో తమ సత్తా చాటుతో ముందుకు కదులుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే చాలా టీమ్ లు వైవిద్యమైన తీరును ప్రదర్శిస్తూ మొత్తానికి ఎలాగోలాగా టీమ్ ని దగ్గరుండి మరి గెలిపించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో కొన్ని టీమ్ లు మాత్రం అసలు గెలవడం లేదు.ముఖ్యంగా డిల్లీ, ఆర్సిబి( Delhi, RCB ) లాంటి టీమ్ లు వరుసగా ఓటమిలను చవి చూస్తూ వస్తున్నాయి. మరి దీనికి గల కారణం ఏంటి అనేది ఆయా టీమ్ లా యాజమాన్యం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఈరోజు ఢిల్లీ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ టీమ్ లా మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇక ఇప్పటికే లక్నో( Lucknow ) మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే ఢిల్లీ మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేకుండా చతికలబడిపోతుంది.మరి ఇలాంటి క్రమంలో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఏ టీమ్ విజయం సాధిస్తుంది అన్నదాని పైన ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.ఇక ఇప్పుడున్న స్టాట్స్ ప్రకారం చూసుకుంటే లక్నోకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది.ముఖ్యంగా లక్నో టీంలో కేల్ రాహుల్, నికోలాస్ పూరన్( Kale Rahul, Nicholas Pooran ) లాంటి స్టార్ ప్లేయర్లు ఉండడం ఈ టీమ్ కి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఇక ఈ టిముల్లో ఎవరో ఒక్కరు రాణించిన గాని లక్నో టీం భారీ స్కోరు అయితే చేయగలుగుతుంది.ఇక టీమ్ నిండా ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు మ్యాచ్ పొజిషన్ ను బట్టి ఆడకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆడుతున్నారు. అందువల్లే వాళ్ళు ప్రతి మ్యాచ్ లో ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.కాబట్టి ఈరోజు ఢిల్లీ టీం గెలవాలి అంటే వార్నర్, పృద్విషా, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు తమదైన రీతిలో విరుచుకుపడి ఆడితే తప్ప ఢిల్లీ టీమ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించలేదు.ఇక ఈ మ్యాచ్ లో లక్నో టీం కి 70% గెలిచే అవకాశం ఉంటే, డిల్లీ టీం కి మాత్రం 30% గెలిచే అవకాశాలు ఉన్నాయి. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/these-are-the-wonderful-events-that-took-place-on-the-eighth-day-of-koti-deepotsava
ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల 14వ తేదీ నుంచి మొదలైన దీప యజ్ఞం, కోటి దీపోత్సవం( Koti Deepotsavam ) ఎనిమిదో రోజును పూర్తి చేసుకుంది.“దీపం జ్యోతిః పరబ్రహ్మం.“దీపేన సాధ్యతే సర్వం.సంధ్యాదీప నమోస్తుతే అంటారు. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు.దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగుల మయం అవుతుందని పండితులు( Scholars ) చెబుతున్నారు. అదే ఒకే చోట కోటి దీపాలను వెలిగించి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.అలాగే లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ మహా యజ్ఞం కోటికి చేరుకుని తెలుగు రాష్ట్రాలలోని భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఎనిమిదవ రోజుకు చేరిన కోటి దీపోత్సవం వేడుకలు ఎలా జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే నాగ సాధువులచే మహా రుద్రాభిషేకం.( Maha Rudrabhishekam )ఇంకా చెప్పాలంటే సౌభాగ్యదాయకం.సర్వమంగళదాయకం భక్తులచే అమ్మలగన్న అమ్మకి కోటి గాజుల అర్చన జరిగింది.అలాగే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కళ్యాణం ( Kanakadurgamma Kalyanam )కూడా జరిగింది.సింహ వాహనం పై ఆదిపరా శక్తి అద్భుత సాక్షాత్కారం అయింది. అలాగే కంచి కామాక్షి దేవి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శన భాగ్యం కూడా కలిగింది.మైసూర్ అవధూత దత్త పీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీర్వచనం కూడా జరిగింది. అలాగే ఉడుపి పెజావర్‌ మఠం శ్రీవిశ్వప్రసన్న తీర్థ స్వామి ఆశీర్వచనం కూడా జరిగింది.పద్మశ్రీ గరికపాటి నాగేశ్వరరావు ప్రవచనామృతం కూడా భక్తులు విన్నారు.అద్భుత కళా సంబరాలు, అద్వితీయ భక్తినీరాజనాలు కూడా జరిగాయి.ఇలా ఎన్నో అద్భుత ఘట్టాలకు భక్తి టీవీ వేదికగా మారింది.ఈ దీప యజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజా సామాగ్రి, దీపారాధన వస్తువులను ఉచితంగా అందించింది.హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన కోటి దీపోత్సవంలో చాలా మంది భక్తులు( devotees ) పాల్గొన్నారు. DEVOTIONAL భక్తి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/rana-daggubatis-rakshasa-raja-movie
టాలీవుడ్ కథానాయకుడు రానా దగ్గుబాటి ( Rana Daggubati )గురించి అందరికి తెలుసు.ఈయన హీరోగా కాకుండానే ఆర్టిస్ట్ గా కూడా ఫుల్ బిజీగా గడుపుకున్నాడు. లీడర్ సినిమాతో దగ్గుబాటి వారసుడు హీరోగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుని నటన పరంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇక అక్కడి నుండి ఇతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి( Baahubali ) సిరీస్ తో ఈయన ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.బాహుబలి సిరీస్ లో విలన్ గా రానా నటనకు అంత ఫిదా అయ్యారు. మరి అలాంటి రానా నుండి ఈ రోజు మరో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈ రోజు రానా దగ్గుబాటి తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఈయన తన కొత్త సినిమాను ప్రకటించాడు.రానా నాయుడు వెబ్ సిరీస్ తర్వాత రానా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూడగా ఈ రోజు ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది.‘‘రాక్షస రాజా( Rakshasa Raja )అనే టైటిల్ తో కొత్త మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది.</ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.రానా ఇందులో గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు.ఈ సినిమాను తేజ తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే వీరి కాంబోలో నేనే రాజు నేనే మంత్రి సినిమా తెరకెక్కింది.ఈ సినిమా రెండు పార్ట్స్ గా తెరకెక్కబోతుందని టాక్.మరి ఈ కాంబో మరోసారి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. ఈ రోజు రానా దగ్గుబాటి తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఈయన తన కొత్త సినిమాను ప్రకటించాడు.రానా నాయుడు వెబ్ సిరీస్ తర్వాత రానా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూడగా ఈ రోజు ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది.‘‘రాక్షస రాజా( Rakshasa Raja )అనే టైటిల్ తో కొత్త మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది.</ ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.రానా ఇందులో గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు.ఈ సినిమాను తేజ తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే వీరి కాంబోలో నేనే రాజు నేనే మంత్రి సినిమా తెరకెక్కింది.ఈ సినిమా రెండు పార్ట్స్ గా తెరకెక్కబోతుందని టాక్.మరి ఈ కాంబో మరోసారి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.రానా ఇందులో గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు.ఈ సినిమాను తేజ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో నేనే రాజు నేనే మంత్రి సినిమా తెరకెక్కింది.ఈ సినిమా రెండు పార్ట్స్ గా తెరకెక్కబోతుందని టాక్. మరి ఈ కాంబో మరోసారి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/a-train-ride-with-a-corpse-in-the-end
భార్య, భర్తలు కలిసి ప్రయాణం చేయడం మనందరం చూసి ఉంటాం.కానీ ఎక్కడైన చనిపోయిన భార్యతో భర్త ప్రయాణం చేయడం చూశారా.!? అలాంటి ఘటనే ఇది.ఓ వ్యక్తి ఏకంగా చనిపోయిన భార్యతోనే 500 కి.మీటర్లు ప్రయాణం చేశాడు. ప్రస్తుతం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇందుకు సంబంధించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.నవీన్ కుమార్ అనే వ్యక్తి తన భార్య ఊర్మిళతో కలిసి ఔరంగాబాద్ వెళ్తున్నాడు. అయితే వీరు లూథియానా నుంచి బీహార్ వెళ్లే రైలు ఎక్కారు.ఇకపోతే కొద్ది దూరం పాటు వీరి ప్రయాణం ఎంతో ఆనందంగా సాగింది.ఆ క్షణంలో ఊహించని పరిణామం వారిమధ్య చోటు చేసుకుంది.తన భార్య ఊర్మిలకు మార్గం మధ్యలో గుండెపోటు వచ్చింది.దీంతో కాసేపు నవీన్ కుమార్ కంగారు పడ్డాడు, ఏదైనా చేద్దాం అనుకునే లోపే ఆమె మృతి చెందింది.దీంతో ఏంచేయాలో తెలియలేదు. , ఆ విషయాన్ని తోటి ప్రయాణికులకు చెప్పలేకపోయాడు.ఏం అర్థం కాక భార్య చనిపోయిన విషయం దాచిపెట్టి, మృతదేహంతో సుమారు 500 కి.మీ ప్రయాణం చేశాడు. ఇక నీవన్ ప్రవర్తన చూసిన ఓ ప్రయాణికుడికి కాస్త అనుమానం వచ్చింది.ఆఖరికి అసలు విషయం తెలుసుకున్నాడు.దీంతో ప్రయాణికురాలు చనిపోయిందని తెలుసుకున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.మేము ఇంతసేపు మృతదేహంతో ప్రయాణం చేశామా అంటూ ఆందోళన చెందారు.దాంతో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.వెంటనే షాజహాన్పూర్ రైల్వే పోలీసులు, ట్రైన్ ఆపి మహిళ మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని, వైద్యులతో పరీక్షలు చేయించారు.అయితే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.ఇక ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.మహిళ గుండెపోటుతో మరణించిందా లేకా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక నీవన్ ప్రవర్తన చూసిన ఓ ప్రయాణికుడికి కాస్త అనుమానం వచ్చింది. ఆఖరికి అసలు విషయం తెలుసుకున్నాడు.దీంతో ప్రయాణికురాలు చనిపోయిందని తెలుసుకున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మేము ఇంతసేపు మృతదేహంతో ప్రయాణం చేశామా అంటూ ఆందోళన చెందారు.దాంతో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. వెంటనే షాజహాన్పూర్ రైల్వే పోలీసులు, ట్రైన్ ఆపి మహిళ మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని, వైద్యులతో పరీక్షలు చేయించారు.అయితే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.మహిళ గుండెపోటుతో మరణించిందా లేకా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/producer-of-mahesh-babu-and-rajamouli-movie
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి( Rajamouli ) సినిమా అంటే మినిమం వెయ్యి కోట్లు అన్నట్లుగా పరిస్థితి మారింది.బాహుబలి 2 ( Baahubali 2 )సినిమా రూ.1800 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే.ఆర్‌ఆర్ఆర్ సినిమా దాదాపుగా రూ.1200 కోట్లకు పైగా రాబట్టిన విషయం తెల్సిందే.ఇక ప్రస్తుతం మహేష్ బాబు తో రాజమౌళి సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబో మూవీ యొక్క బడ్జెట్‌ ఎంత అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరో వైపు ఈ సినిమా ను ఎవరు నిర్మించబోతున్నారు అనే విషయంలో కూడా కొందరికి అనుమానాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితం నిర్మాత కేఎల్‌ నారాయణ ఇచ్చిన అడ్వాన్స్ లను రాజమౌళి మరియు మహేష్ బాబు( Mahesh Babu ) తీసుకున్నారు.ఏవో కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. కొందరు హీరోలు.దర్శకులు నిర్మాత అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేస్తారు. కానీ రాజమౌళి మరియు మహేష్‌ బాబు మాత్రం ఆయనతో సినిమాను చేసేందుకు ఓకే చెప్పి అదే మాటపై ఉన్నారు.కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తున్నా కూడా కచ్చితంగా చేస్తాం అంటూ హామీ ఇస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆ సమయం వచ్చింది.రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా సినిమా అంటే ఉన్న అంచనాల నేపథ్యంలో మినిమంగా రూ.500 కోట్ల బడ్జెట్‌ అయినా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.ఆ స్థాయి లో కేఎల్‌ నారాయణ ఖర్చు చేస్తారా అంటే కచ్చితంగా అనుమానమే. అయితే ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా మరెవ్వరైనా చేరే అవకాశాలు ఉన్నాయి.మహేష్ బాబు మరియు రాజమౌళి ముందస్తు పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటాను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మేకింగ్ కు కనీసం రెండు వందల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది.ఆ మొత్తంను నిర్మాత పెట్టాల్సి ఉంటుంది. దాన్ని కూడా ఫైనాన్స్ తీసుకు వచ్చి కేఎల్‌ నారాయణ( KL Narayana ) పెట్టవచ్చు.కనుక రాజమౌళి సినిమా కు నిర్మాత సమస్య కానే కాదు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/the-periods-parties-will-conducted-in-britain
ఇండియాలో ఎక్కువగా తెలుగు, తమిళులు అమ్మాయిలు మెచ్యూర్‌ అయితే ఫంక్షన్స్‌ చేస్తూ ఉంటారు.అంటే అమ్మాయికి మొదటి సారి పీరియడ్‌ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఫంక్షన్స్‌ నిర్వహిస్తారన్నమాట. అమ్మాయిలు రజస్వల అవ్వడం అంటే అమ్మ అయ్యేందుకు సిద్దం అయ్యిందని అర్థం.ఆ విషయాన్ని బంధు మిత్రులతో కలిసి ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈమద్య కాలంలో ఉన్నత శ్రేణి వారు ఈ ఫంక్షన్స్‌ను నిర్వహించడం లేదు.రజస్వల ఫంక్షన్‌ అనకుండా శారీ ఫంక్షన్‌ అంటూ డబ్బున్న వారు పేరు మార్చి చేస్తున్నారు. అయితే ఊర్లలో మాత్రం పెద్దమనిషి అయిన ఫంక్షన్‌ అని, అమ్మాయి రజస్వల అయిన ఫంక్షన్స్‌ అంటూ నిర్వహిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, ఇంకా కొన్ని చోట్ల మాత్రమే కనిపించే ఈ పద్దతి ఇప్పుడిప్పుడే బ్రిటన్‌లో కూడా మొదలు అవుతుంది.బ్రిటన్‌లో అమ్మాయిలు మెచ్యూర్‌ అయిన సమయంలో పీరియడ్‌ పార్టీ అంటూ నిర్వహిస్తున్నారట.పీరియడ్‌ పార్టీలకు అమ్మాయిల స్నేహితులు మరియు బంధువులు కూడా హాజరు అవుతున్నారట. ఈమద్య కాలంలో బ్రిటన్‌లో ఎక్కువగా ఇలాంటి పార్టీలు జరుగుతున్నాయట.ఈ పార్టీలకు ఎక్కువగా ఎరుపు రంగు వంటలను మరియు ఎరుపు రంగు దుస్తులను వాడుతూ ఉన్నారట. బ్రిటన్‌లో మొదటి సారి 2016లో పీరియడ్‌ పార్టీలు జరిగాయట.అయితే 2018 నుండి అవి ఎక్కువ అయ్యాయి. బ్రిటన్‌లో కొంత కాలం ముందు వరకు నెలసరి వచ్చిన అమ్మాయిలు, ఆడవారు తమ తమ రోజు వారి జీవితాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే వారట, అంటే స్కూల్‌కు, కాలేజ్స్‌కు వెళ్లాల్సిన అమ్మాయిలు వెళ్లకుండా, ఆఫీస్‌లకు వెళ్లాల్సిన ఆడవారు ఆఫీస్‌లకు వెళ్లకుండా సెలవులు పెట్టి ఇంటి వద్దే ఉండేవారట.అయితే పీరియడ్‌ పార్టీలు ప్రారంభం అయినత ర్వాత ఆ పద్దతి మారిందని, పీరియడ్స్‌ విషయంలో బ్రిటన్‌లో ఎక్కువగా అవగాణ కల్పించేందుకు కొన్ని స్వచ్చంద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమ్మాయిలకు ప్యాడ్స్‌ కూడా అందించేందుకు సదరు సంస్థలు ముందుకు వచ్చాయట.ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆడవారు పీరియడ్స్‌ సమయంలో చిన్న చూపుకు గురి అవుతున్నారని, వారిని ఆ సమయంలో మరింత ప్రేమతో చూపించాలని నిపుణులు అంటున్నారు. బ్రిటన్‌లో కొంత కాలం ముందు వరకు నెలసరి వచ్చిన అమ్మాయిలు, ఆడవారు తమ తమ రోజు వారి జీవితాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే వారట, అంటే స్కూల్‌కు, కాలేజ్స్‌కు వెళ్లాల్సిన అమ్మాయిలు వెళ్లకుండా, ఆఫీస్‌లకు వెళ్లాల్సిన ఆడవారు ఆఫీస్‌లకు వెళ్లకుండా సెలవులు పెట్టి ఇంటి వద్దే ఉండేవారట.అయితే పీరియడ్‌ పార్టీలు ప్రారంభం అయినత ర్వాత ఆ పద్దతి మారిందని, పీరియడ్స్‌ విషయంలో బ్రిటన్‌లో ఎక్కువగా అవగాణ కల్పించేందుకు కొన్ని స్వచ్చంద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమ్మాయిలకు ప్యాడ్స్‌ కూడా అందించేందుకు సదరు సంస్థలు ముందుకు వచ్చాయట.ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆడవారు పీరియడ్స్‌ సమయంలో చిన్న చూపుకు గురి అవుతున్నారని, వారిని ఆ సమయంలో మరింత ప్రేమతో చూపించాలని నిపుణులు అంటున్నారు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/how-to-get-glowing-skin-with-leftover-rice
చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు.మెరిసే చర్మం కోసం రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది పక్కన పెడితే.మిగిలిపోయిన అన్నంతో( Leftover Rice ) చాలా సులభంగా మెరిసే చర్మాన్ని పొందవచ్చు. సాధారణంగా మిగిలిపోయిన అన్నాన్ని కొందరు డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.మరికొందరు వేడి చేసి తర్వాత రోజు తింటూ ఉంటారు. అయితే మిగిలిపోయిన రైస్ తో చర్మానికి మెరుగులు పెట్టవచ్చు.ముఖ్యంగా మిగిలిపోయిన రైస్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడారంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి. అందుకోసం ముందుగా ఒక చిన్న టమాటో ని( Tomato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మిగిలిపోయిన రైస్ వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు,( Mint Leaves ) నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ ఫేస్ మాస్క్( Face Mask ) వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ప్రధానంగా చర్మం పై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.చర్మంపై ఎటువంటి మొండి మచ్చలు ఉన్న క్రమంగా మాయం అవుతాయి.అంతేకాదు ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.మరియు స్కిన్ స్మూత్ గా సైతం మారుతుంది. కాబట్టి అందమైన మెరిసే చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి. తాజా వార్తలు ఆరోగ్యం టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/indian-difence-military-tank-used-for-bottle-cap-challenge-viral-in-social-media
సోషల్ మీడియాలో గత కొద్దీ రోజులుగా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ ఛాలెంజ్ కోసం ఒకొక్కరు ఒకొక్క విధంగా బాటిల్ క్యాప్ లను తీస్తున్నారు. బ్యాక్ కిక్‌తోనే కాకుండా.జంతువులు, వివిధ వస్తువులను ఉయోగించి కూడా బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌ వీడియోలు చేస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కూడా గాలి ఊది మరి బాటిల్ క్యాప్ ని తీసి తనదైన శైలి లో మెసేజ్ ఇచ్చాడు.ఐతే ఇప్పుడు భారత సైన్యం వంతు వచ్చింది. భారత సైన్యం కూడా తమదైన శైలి లో బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ని చేశారు.కాలి తో బ్యాక్ కిక్ లాంటివి కాకుండా బాటిల్ క్యాప్ తీయడానికి ఏకంగా యుద్ధ ట్యాంకర్ ని రంగంలోకి దింపారు. ట్యాంకర్ ముందు ఉండే మెయిన్ గన్ కోన తో బాటిల్ మూత తీసి అందరిని ఆశ్చర్యపరచారు. ఇప్పటివరకు రకరకాల బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ఛాలెంజ్ లు చూశాం, కానీ ఈ ఛాలెంజ్ మాత్రం అన్నిటికీ భిన్నంగా ఉండడం తో నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఇండియన్ డిఫెన్స్ ఫోర్సె్స్’ పేజీలో ఈ వీడియోను పోస్టు చేయగా,ఇప్పటివరకు ఈ వీడియోను 38 వేల మంది వీక్షించడం గమనార్షం. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం