inputs
stringlengths 0
1.31k
| targets
stringlengths 1
1.28k
|
---|---|
హైదరాబాద్ గతంలో కాంగ్రెస్లో ఉండి వేరే పార్టీలోకి వెళ్లిన నేతలు తిరిగి సొంత గూటికి చేరుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి పిలుపునిచ్చారు గాంధీ భవన్లో బుధవారం పలువురు పార్టీ మాజీ నాయకులు ఉత్తమ్ కుమార్రెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు మైనార్టీ లకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ సేన న్నారు టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విమర్శించారు రాజకీయాలను సీఎం కేసీఆర్ బ్ర ష్టు పట్టి ంచారని దుయ్యబట్టారు టీఆర్ఎస్ వి దిగజారు డు రాజకీయ ాలని ధ్వజమెత్తారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ను సూ టీగా ప్రశ్ని స్తున్నా నిరుద్యోగ భృతి రుణ మాఫీ ఏమై ందన్నారు మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల హామీ లపై ప్రభుత్వాన్ని ఎండ గడు తామన్నారు మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ భయ పడుతు ందంటూ టీఆర్ఎస్ నాయకులు చౌ వక బారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు ఆరు సార్లు గెలిచిన తాను మున్సిపల్ ఎన్నికలకు భయ పడు తానా అని ప్రశ్నించారు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని పార్టీ రాష్ట్ర ఇంచార్ జీ ఆర్ సి కుంతి యా నియమించారు మాజీ ఎమ్మెల్సీ మా గం రంగారెడ్డి | చైర్మన్గా 10 మంది సభ్యులతో కమిటీని నియమి ంచినట్టు కుంతి యా తెలిపారు |
హైదరాబాద్ కుటీర చిన్న తరహా పరిశ్రమలు మొదలుకుని జాతీయ అంతర్జాతీయ కంపెనీల ఉత్పత్తులను మహానగర వాసులకు సంవత్సరానికి ఓసారి అందుబాటులోకి తెచ్చే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ను మాయి ష్ 2020 బుధవారం ప్రారంభమైంది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్లో ను మాయి ష్ ను ప్రారంభించారు హోం మంత్రి మహమూద్ అలీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నగర మేయర్ బొ ంతు రామ్మోహన్ అతి ధులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 45 రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు విదేశాలకు చెందిన కంపెనీల ఉత్పత్తు లతో ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించి వచ్చే ఆదాయంతో పేద మధ్య తరగతి విద్యార్థినులు చదు కునేందుకు వీలుగా కాలేజీల నిర్వహించడం అభినందనీయం అని అన్నారు ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ కంపెనీల ఉత్పత్తులు నగర వాసులకు అందుబాటులోకి రావడంతో పాటు అన్ని రకాల వస్తువులు అన్ని రకాల సామాగ్రి నగర ప్రజలకు ఒకేచోట లభ్యమయ్యే లా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిజాం కాలం నుంచే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహించే ఈ ను మాయి ష్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ఉందని ఒక రకంగా ఈ ప్రదర్శన కారణంగా ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ | ను గుర్తు చేసుకు ంటాయని ఆయన వివరించారు గత సంవత్సరం 2500 వరకు స్టా ళ్లను ఏర్పాటు చేసినా దురదృష్టవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా ఈసారి స్టా ళ్ల ఏర్పాటు సందర్శ కుల భద్రత కోసం ప్రత్యేక దృష్టి సారి ంచినట్లు తెలిపారు 45 రోజుల పాటు కొనసాగ నున్న ఈ ప్రదర్శనలో ఈసారి 1500 స్టా ళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ను మాయి ష్ హైదరాబాద్ షాన్ అని పేర్కొన్నారు ఈ ప్రదర్శనలో మహిళలు యువతుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్ట నున్నామని దీనికి తోడు ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు గతంలో ను మాయి ష్ కు రాకపోకలు సాగి ంచేందుకు కేవలం మూడు ద్వారాలు మాత్రమే ఉండేవని ఈసారి అదనంగా మరో ఆరు ద్వార ాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు సందర్శ కుల సౌకర్యార్థం ఈ ప్రదర్శన జరిగిన న్ని రోజులు రాత్రి పదకొండు గంటల వరకు మెట్రో రైలు సర్వీసులను కొనసాగి ంచనున్నట్లు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి వచ్చిన ఆదాయంతో విద్యా సంస్థల నిర్వహణ చేపట్టడం అనేది సంస్కృతి అని అభివర్ణించారు మేయర్ బొ ంతు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ను |
హైదరాబాద్ జనవరి 1 వర్కింగ్ జర్నలిస్టులు తమ డైరీ లోని ప్రతి పేజీలో సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు విజయాలు నమోద య్యేలా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కోరారు బుధవారం రాజ్భవన్లో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో మీడియా డైరీ ని గవర్నర్ ఆవిష్కరించారు డైరీలో ప్రచురించిన సమాచారాన్ని ఆమె పరిశీలించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఐ జే యు అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు డు దేవులపల్లి అమర్ టీ యు డబ్ల్యు జే అధ్యక్ష కార్యదర్శులు నగు నూరి శేఖర్ కె విరా హత్ అలీ పీ సీఐ సభ్యుడు ఎంఏ మా జిద్ ఐ జే యూ కార్యదర్శి వై నరే ందర్రెడ్డి సీసీఐ మాజీ సభ్యులు కె అమర్నాథ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కల్ల ూరి సత్యనారాయణ టీ యు డబ్ల్యు ఉప ప్రధాన కార్యదర్శి విష్ణు దాస్ శ్రీకాంత్ ఉపాధ్యక్షుడు దొ ంతు రమేష్ కోశా ధా కారి కె మహి పాల ్రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రాజేష్ యాద గరి అయి లు రమేష్ హె చ్యూ జే అధ్యక్ష కార్యదర్శులు రియాజ్ అహ్మద్ శివశంకర్ గౌడ్ | పాల్గొన్నారు డైరీ ఆవిష్కరణ లో గవర్నర్ భర్త డాక్టర్ సౌందరరాజన్ కూడా ఉన్నారు |
హైదరాబాద్ జనవరి 1 తెలంగాణ స్టేట్ ఎలిజి బిలిటీ టెస్టు సెట్ మెంబర్ సెక్రటరీగా ప్రొఫెసర్ ఎన్ కిషన్ నియమితులయ్యారు ఉస్మానియా యూనివర్శిటీ గణిత శాస్త్ర సీనియర్ ఆచార ్యు డిగా వ్యవహరిస్తున్న కిషన్ గత ఏడాది టీఎస్ సీపీ జెట్ కన్వీనర్ గా వ్యవహరించారు తెలంగాణలోని అన్ని యూనివర్శిటీ ల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే సీపీ జె ట్ను వివాదాలకు అతీతంగా విజయవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు సుమారు 66 కోర్సుల్లో ప్రవేశానికి వివిధ మా ద్యమ ాల్లో నిర్వహించిన సీపీ జెట్ మన రాష్ట్రంలో అతిపెద్ద ప్రవేశ పరీక్షగా చెప్పవచ్చు కిషన్ కృషిని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపి రెడ్డి ఉపాధ్యక్ష ులు ప్రొఫెసర్ ఆర్ లిం బా ద్రి ప్రొఫెసర్ వీవీ రమణ సైతం కొనియాడారు ఈ క్రమంలో స్టేట్ ఎలిజి బిలిటీ టెస్టు మెంబర్ సెక్రటరీగా ఆయనను నియమించారు వెంటనే | ఆయన బాధ్యతలు స్వీకరించ గా వివిధ విభాగాల ఆచార్యులు విద్యార్థులు ఆయనను సత్కరించారు |
హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుండి ప్రారంభ మవుతున్న పల్లె ప్రగతి 2 కార్యక్రమం సందర్భంగా 18 సంవత్సరాలు పైబడి వయసు ఉండి చదవడం రాయడం రాని నిరక్షరాస్ యుల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సో మేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అధికారికంగా జిల్లా కలెక్టర్ లతో బుధవారం బీఆర్ కే భవన్ నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరక్షరాస్ యుల జాబితాను సిద్ధం చేసి ఈ నెల 10 లోగా ప్రభుత్వానికి పంపించాలని సూచించారు అక్షరాస్యత పెంచేందుకు ఈ చ్ వన్ టీ చ్ వన్ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఇచ్చిన పిలుపు ను దృష్టిలో ఉంచుకుని సో మేష్ కుమార్ కలెక్టర్ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిరక్షరాస్ యుల వివరాలను సేకరించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికా స్రా జ్ సె నె్ సస్ డైరెక్టర్ | ఇ లంబ ర్తి పంచాయతీరాజ్ కమిషనర్ రఘు నందన ్రావు తదితరులు పాల్గొన్నారు |
హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం రెండో దశ గురువారం నుండి ప్రారంభ మవుతోంది దీనిని పల్లె ప్రగతి 2 గా పిలుస్తున్నారు తొలి దశ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 2019 సెప్టెంబర్ 6 నుండి నెల రోజుల పాటు నిర్వహించారు మూడు నెలల తర్వాత రెండో దశ కార్యక్రమం చేపడుతున్నారు గురువారం ప్రారంభమయ్యే రెండో దశ పల్లె ప్రగతి 11 రోజుల పాటు కొనసాగుతుంది గ్రామాలను హరితహారం ద్వారా పచ్చ దనంతో నింప ాలని పరిశుభ్రంగా ఉ ంచాలన్న ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు వౌలిక సదుపాయాలను కల్పించ ాలన్న ఉద్దేశంతో తొలిదశలో చేపట్టిన ఈ కార్యక్రమానికి సానుకూల స్పందన వచ్చింది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు గ్రామ పంచాయతీ లు పన్నులు తదితర మార్గాల ద్వారా సమకూర్చు కునే నిధులతో వివిధ పథకాలు చేపట్ట ాలన్నది ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కేంద్రం రాష్ట్రం కలిసి నెలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు 339 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నాయి 300 జనాభా ఉన్న ప్రతి పంచాయతీ కీ ప్రభుత్వం 8 లక్షల రూపాయలు సమకూరు స్తోంది పల్లె ప్రగతి 2లో తొలి రోజైన గురువారం గ్రామ సభ ఏర్పాటు చేసి తొలిదశ పల్లె ప్రగతి లో చేపట్టిన పనులను సమీక్షి ంచాలని ఆదేశించారు 20 2021 | సంవత్సరానికి వార్షిక ప్రణాళికను రూపొందించి గ్రామ సభ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది పంచాయతీ లో చేసిన ఖర్చును ప్రజలకు వివరి ంచాల్సి ఉంటుంది ప్రజలు గ్రామ సభలో లేవనె త్తే వివిధ అంశాలను రికార్డు చేసి వాటిని పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్ట ాల్సి ఉంటుంది మిషన్ భగీరథ ద్వారా తాగు నీటిని ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోంది వీధి లైట్ల ఖర్చును కూడా ప్రభుత్వమే భరి స్తోంది నర్సరీ ల ఏర్పాటు చెత్త వేసే ప్రాంతాల నిర్వహణ డం పింగ్ యార్డు ల ఏర్పాటు వైకుంఠ ధా మాలు శ్మశాన వాటి కల నిర్మాణానికి కూడా ప్రభుత్వం నిధులు ఇస్తోంది ఇలాఉండగా విద్యకు సంబంధించి పాఠశాల భవనాల నిర్మాణం అదనపు గదుల నిర్మాణం దవాఖా న భవనాలు అంగన్వాడీ భవనాల నిర్మాణం తదితర ాలకు ప్రభుత్వమే సంబంధిత శాఖల ద్వారా నిధులను ఇస్తోంది హరితహారం పై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీ కరించింది ప్రతి గ్రామ పంచాయతీ లో నర్సరీ ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో నాటే ందుకు అవసరమైన మొక్కల పెంప కాన్ని చేపడతారు పల్లె ప్రగతి లో ప్రధానంగా రోడ్లను శుభ్ర పరచడం మురుగునీటి పారుదల పాత ఇళ్లు పాత భవనాలు తది తరాలు ఏవైనా ఊళ్లో ఉంటే వాటిని తొలగించడం తదితర పనులన్నీ పల్లె ప్రగతి లో చేర్చారు ప్రతి ఇంటిలో చెత్త వేసేందుకు డ |
హైదరాబాద్ జనవరి 1 ఈ దశాబ్దం టీఆర్ఎస్ దే మరో పదేళ్ల పాటు సీఎంగా కేసీ ఆరే ఈ 2020 కూడా టీఆర్ఎస్ నామ సంవత్సరం కాబోతోంది 2019లో జరిగిన ఎన్నికల్లో అన్ని విజయాలను సొంతం చేసుకున్న ట్టే ఈ ఏడాది ఆరంభంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించి శుభారం భాన్ని మొదలు పెట్ట బోతున్నాం అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు అసెంబ్లీ సాక్షిగా మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీ ఆరే చెప్పాక ఇక దానిపై చర్చ అనవసర మని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఇష్టా గో ష్టి గా కేటీఆర్ ముచ్చటించారు మున్సిపల్ ఎన్నికల్లో సింహ భాగం మేమే గెలు స్తాం రాజకీయాల్లో ఎత్తు ప ల్లాలు సహజమే ఎంపీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధి ంచకపోయినా ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ంట్లో నూ మేమే విజయం సాధి ంచాం అని గుర్తు చేశారు తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ను అంత ఈజీగా తీసుకోవడం లేదని మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ తోనే తమకు పోటీ ఉంటుందని వివరించారు బీజేపీ తన చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందన్నారు ఎంఐఎం పార్టీతో తమకు స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ | ఆ పార్టీతో కలిసి పోటీ చేయబో మని కేటీఆర్ స్పష్టం చేశారు గతంలో కూడా ఆ పార్టీతో కలిసి పోటీ చేయలేదని గుర్తు చేశారు పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్రెడ్డి కొనసాగు తారా లేదా అనేది ఆయన వ్యక్తిగత విషయ మన్నారు బాధ్యతాయుతమైన ఆయన ఒక ఐపీ ఏస్ అధికారిని దూషి ంచడం సరై ందని కాదని కేటీఆర్ హితవు పలికారు ఇక పౌరసత్వ చట్ట సవరణ కు అనుకూల వ్యతిరేక ర్యాలీలు హైదరాబాద్లో జరిగాయని కాంగ్రెస్ పార్టీ సరూర్ నగర్ స్టేడియంలో సమావేశం పెట్టుకుంటే అనుమతి ఇచ్చే వారే మోనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు జిల్లా కేంద్రాల్లో నిర్మాణం పూర్తయిన పార్టీ భవనాలను తమ అధినేత కేసీఆర్ సంక్రాంతి తర్వాత ప్రారంభి స్తారని ఆయన చెప్పారు పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారి ధిగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులకు మున్సిపల్ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు మున్సిపల్ సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తామన్నారు కఠినంగా ఉన్న కొత్త మున్సిపల్ చట్టం అమలును ప్రజా ప్రతినిధులతో ప్రారంభి స్తామన్నారు కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్ధ ంగా అమలుకు ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకు న్నామని చెప్పారు ఎన్పీఆర్ ఎన్ఆర్సీ విషయంలో పార్టీ నిర్ణయం కంటే ప్రభుత్వ నిర్ణయమే ముఖ్య మన్నారు అందరితో చర్చించిన |
కరీంనగర్ టౌన్ డిసెంబర్ 31 ప్రాజెక్టుల నిర్మాణంపై కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు గర్ హ నీయమని ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంపై పూర్తి అవగాహన తోనే తప్ప ొ ప్పు లను ప్రశ్ని స్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి అన్నారు మంగళవారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కన్నా అవినీ తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతోందని దీనిపై సామాన్య ప్రజలు సైతం ఏవ గి ంచుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులను రీ డిజైన్ పేర పునర్నిర్మాణం చేపట్ట డంలో జరిగిన అవినీతి అక్రమాలు తెలియని ది కాదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు స్థానంలో గోదావరి బేసిన్ పై ఎల్ల ంపల్లి నుంచి ఎగు వకు ఇంకా అనేక బ్యారే జీల నిర్మాణం చేపడితే 50 నుంచి 60 టీఎంసీల నీటిని నిలువ చేసుకొనే అవకాశం ఉండేదని అన్నారు గోదావరి పై బ్యారే జీల నిర్మాణాన్ని నీటిపారుదల రంగ నిపుణుడు హన్ మంత రావు చేసిన సూచనలు మర్చి పోయారా అని ప్రశ్నించారు నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సైతం చర్చలు జరిపిన సంగ టి అందరికీ తెలుసన్నారు ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ చేపట్టిన పనులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు తప్పా | నిర్మాణా త్మకంగా వ్యవహరి ంచడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబి లోకి నెట్టి వేసి చేతులు దులుపు కునే తతంగం నిర్వహి స్తోందని మండిపడ్డారు ఇప్పటికే 240 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం చేయగా ఇది రాబోయే ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల కోట్లకు చేరటం తథ్య మన్నారు ప్రజల దృష్టి మళ్లి ంచే ందుకే విపక్ష ాలపై విరుచుకు పడుతున్న టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రగతిని మాత్రం అ థో గతి పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వ్యవసాయ రంగంలో దేశంలో 11వ స్థానంలో ఉండగా ముఖ్యమంత్రి సాధించిన పురోగతి ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించి మున్సిపల్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త రాగ మెత్తు కున్నా డని విమర్శించారు రైతు రుణమాఫీ బ్యాంక్ రుణాలు వడ్డీ రాయితీ రైతుబంధు క్రమేపీ కనుమరుగ వు తుండగా వేల కోట్ల రూపాయలతో ఎత్తి పోసిన నీటిని చూస్తే జన్మ ధన్య మైన ట్లే నా అని వ్యంగ్య ో క్తి విసిరారు ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన నిర్వాసి తులకు ఇప్పటికీ న్యాయం జరుగ లేదని ఉద్యోగాల భర్తీ ఉత్త మాటే కాదా నిరుద్యోగ యువత ఘోషి స్తోందని అన్నారు ఉద్యోగులకు ఐఆర్ పీఆర్సీ లు ఎండ మా విగా మార గ నిరుద్యోగ భృతి అధికార |
నల్లగొండ డిసెంబర్ 31 ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 18 మున్సిపాల్ టీ ల్లో గులాబీ విజయ పతాకం ఎగర డం ఖాయమని సీఎం కేసీఆర్ పథకాల పట్ల ప్రజల్లో నెలకొన్న ఆదరణ పార్టీకి ఘన విజయం అందించ నుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీ ష్రెడ్డి అన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ నల్లగొండ మున్సిపాల్ టీ ఎన్నికల సన్నా హా క సమావేశంలో ఆయన మాట్లాడు తు ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ గెలుపు విపక్ష ాలకు ఓటమి త ధ్య మన్నారు ప్రతిపక్ష పార్టీలను ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు బండ కేసి కొడు తారన్నారు హుజూర్ నగర్ ఎన్నికలో ప్రజలు సీఎం కేసీఆర్ పక్షాన నిలిచి ప్రతిపక్షాలను ఎలా గైతే ఓడి ంచారో మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జరు గను ందన్నారు హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పగటి కల లతో ప్రగల్భాలు పలక గా చివరకు బొక్క బోర్ డ పడ్డా డన్నారు కాంగ్రెస్ వృద్ధ జంబు కాలకు ఉప ఎన్నికల్లో ప్రజలు కర ్రు కాల్చి వాత పెట్ట ారన్నారు మున్సిపల్ ఎన్నికలకు ముందే పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్రెడ్డి కోర్టుకు పోతా మ ంటు ముందే ఓటమిని అంగీకరించి పలా యనం చిత్త గి ంచా డన్నారు మున్సిపాల్ టీ ల్లో టీఆర్ఎస్ గెలిచిన | ట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ అంశాన్ని కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి పార్టీ కేడర్ ఎన్నికల్లో పార్టీకి అపూర్వ విజయం సాధించ ాలన్నారు అతి విశ్వాసం పనికి రాదని ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో పనిచేసి అన్ని వార్డు ల్లో ఓటర్లను ఆకర్షించి గెలుపు సాధనకు కృషి చేయాలన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శక ంలో అన్ని మున్సిపాల్ టీలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చే ందు తున్నాయన్నారు సీఎం కేసీఆర్ పాలనలో నాగార్జున సాగర్ చివరి భూములకు నీ ళ్లి చ్చిన చరిత్ర టీఆర్ఎస్ కే దక్కి ందన్నారు 40 ఏళ్లుగా గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు అందించిన ఘనత కేసీఆర్ దే నన్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు కాగా దండు మల్కా పూర్ ఇండస్ట్రీ యల్ పార్కు యాదాద్రి థర్మల్ ఫ్లా ంట్ య దా ద్రి ఆలయ అభివృద్ధి వంటి పనులతో ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ముందడుగు వే స్తుందన్నారు మున్సిపల్ ప్రజలు చైతన్య వంత ంతో వ్యవహరించి ఎన్నికల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్ లను గెలి పించి మున్సిపల్ వార్డు ల అభివృద్ధికి అవకాశమి వ్వ ాలన్నారు ఎన్నికల్లో ప్రజాదరణ ఉండి గెలిచే అభ్యర్థులకు టికెట్లు దక్కు తాయన్నారు ఎంపీ బ డుగుల లింగయ్య |
హైదరాబాద్ డిసెంబర్ 31 ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తెలంగాణ పోలీసుల లక్ష్యమని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం మహే ందర్రెడ్డి తెలిపారు డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పోలీసు ఉన్నా తా ధి కారులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో డీజీపీ పాల్గొని ప్రసంగించారు కొత్త సంవత్సరంలో సరికొత్త ఆధునిక ఆలోచనలు పరిజ్ఞానంతో పౌరుల రక్షణకు పోలీస్ శాఖ పలు చర్యలను చే పడుతోందని అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ మహిళల భద్రత వంటి అనేక విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసు అధికారులు ముందు ండ ాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు డాక్టర్ | జితేందర్ అశోక్ మే హత మహేష్ భగవత్ నాగిరెడ్డి స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు |
వరంగల్ డిసెంబర్ 31 పౌరసత్వ చట్ట సవరణ పై ఎవరికి ఆందోళన అవసరం లేదని భారతదేశంలోని 134 కోట్ల మంది ప్రజలకు ఇది ఎ మాత్రం వర్తి ంచదని బీజే పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ టీ రాజేశ్వర ్రావు అన్నారు మంగళవారం కా జీ పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విపక్ష నేతలు ఒక వర్గానికి సంబంధించిన మత పెద్దలు పౌరసత్వ చట్ట సవరణ ను రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో భయాందోళన కల్పి స్తున్నారన్నారు ఈ చట్ట సవరణ పై తెలంగాణ అంతట అవగాహన కల్పించి అపోహ లను తొలగించేందుకు ఈ నెల 2 నుండి 4వ తేదీ వరకు తెలంగాణ అంతట వర్క్షా ప్ ను అవగాహన సదస్సులు చేపడు తామని ఆయన వెల్లడించారు స్వార్ధ పర శక్తులను ఎండ గట్టి ప్రజలకు ఈ చట్ట సవరణ పై అవగాహన కల్పిస్తామని తెలిపారు మైనార్టీ ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బద నాం చేసేందుకు ఒక పథకం ప్రకారం విపక్ష పార్టీలు ప్రజలను రెచ్చగొడు తున్నారని అన్నారు దేశంలో ఒకప్పుడు 12 శాతం ఉన్న ముస్లింలు ఇప్పుడు 25 శాతానికి పెరిగి పోయారని త్వరలోనే అది 30 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు మరో బెల్జియం దేశం లాగా మారి పో యో ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం | చేశారు హిందువులకు ఏదైనా ఇబ్బంది వచ్చిన ట్లైతే ఒక్క భారతదేశం తప్పా మరే ఇతర దేశంలో స్ధా నం లేదని అదే క్రిస్టియన్ ముస్లింలకు అ పద వచ్చిన ట్లైతే వారిని ఆదుకునేందుకు అనేక దేశాలు ఉన్నాయన్నారు కు హా న లౌ కీ క వాదులు అని చెప్పుకునే కాంగ్రెస్ వామ పక్షాలకు చొరబాటు ధారులు ఓటు బ్యాంక్ గా మారారని అన్నారు దేశంలో అస్థిరత సృష్టించడానికి ఒక వర్గం కుట్ర పన్ను తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు దేశ విభజన తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ అప్ ఘనిస్తాన్ నివసిస్తున్న ముస్లి ంతే ర వారు ఇబ్బందులు పడుతూ శరణార్ ధులుగా మారి దేశానికి వచ్చారని అలాంటి వారికి ఈ పౌరసత్వం కల్పించ ాలనేది ఈ చట్ట సవరణ అని అన్నారు దీనిని గతంలోనే అప్పటి ప్రధాని నెహ్రు ఇందిరాగాంధీ సహా అందరు అంగీకరించ ారని తెలిపారు పౌరసత్వ చట్ట సవరణ పై ఇటీవల కా జీ పేటలో ఆందోళన చేసిన ముస్లిం మత పెద్ద ఖు స్రు పాషా పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు ఈ చట్టం ద్వారా ఖు స్రు ద్వారా పౌర స త్వం రద్దు అవుతుందా సూటిగా చెప్పాలా ని ఆయన డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ లకు అండగా ఉంటున్న ప్పటికి కొందరు మత పెద్దలు సమస్యలను పక్కదారి పట్టి |
హుజూరాబాద్ రూరల్ డిసెంబర్ 31 గ్రామాల్లో జరిగే పనుల్లో ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వాములను చేయాలని గ్రామాల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపర్ చుకుని ఆదర్శంగా తీర్చిదిద్దు కోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమం పై ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బందితో సబ్ డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్ర తకు అత్యధిక మార్కులు ఇవ్వాలని ప్రతి ఇంటిలో మరుగు దొడ్డి ని విధిగా ఉపయోగి ంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు గ్రామాల్లో హరిత హారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాట ాలని వాటిని సంరక్షి ంచే బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు తడి చెత్త పొడి చెత్త పై ప్రజలకు మహిళలకు అవగాహన కల్పించాలని అలాగే ప్రతి గ్రామంలో డం పింగ్ యార్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసే కార్యక్రమం ల ప్రభుత్వం చేపట్టిందని దీన్ని ఉపయోగించుకుని గ్రామంలో చెత్తా చె దారం లేకుండా చూడాలని అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు చెత్తా చె దార ంతో దోమలు వ్యాధులు డెంగీ జ్ వరాలు ప్ర బలే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు ప్రతి ఇంటిలో ఇం కుడు గుంత నిర్మించే దిశగా | స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు అడుగులు వేయాలని అన్నారు రెండో విడత పల్లె ప్రగతిని ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు రెండో విడత ఆరోగ్య పరీక్షలు కూడా ప్రజలకు నిర్వహించాలని గ్రామాలకు అవసర మున్న పనులు గుర్తించి వాటిని పూర్తి చేయాలని గ్రామాల్లో నర్సరీ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని అలాగే శ్మశాన వాటి కల నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం అభివృద్ది పనుల కోసం ఎన్ని నిధుల ైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ డి వో బెన్ శా లో మ్ ప్రత్యేక అధికారి రాజ ర్షి షా జడ్పీ చైర్పర్సన్ కను మల్ల విజయ ఆయా మండలాల ఎంపి పిలు జెడ్పీ టీసీ లు సర్పంచు లు ఎం పిటి సి లు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సమీక్షా సమావేశంలో ప్రసంగి స్తున్న వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ |
హైదరాబాద్ డిసెంబర్ 31 రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఉద్ధ ే శ్య పూర్వకంగా నే ప్రభుత్వం జాప్యం చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖ ర్రెడ్డి పేర్కొన్నారు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేకుండా స్వతంత్ర ంగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు ఎన్నికల పర్యవేక్షణ కు రాష్ట స్థ ్రా యిలో ఒక కమిటీని నియమి ంచనున్నట్టు ఆయన చెప్పరు ప్రభుత్వ జాప్యం వల్లనే ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయి ంచాల్సి వచ్చిందని ప్రభుత్వం హడావుడిగా రిజర్వేషన్ లకు పూను కోగా దాదాపు 70 పిటిషన్లు దాఖల య్యాయని ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్య మేనని అన్నారు ఏడు నెలల జాప్యం తర్వాత ఎన్నికల కమిషన్ షెడ్యూ లును విడుదల చేసిందని చెప్పారు గ్రామాల్లో సంతోషంగా సంక్రాంతి చేసుకోకుండా షెడ్యూలు అడ్డు వస్తోందని అన్నారు రాజ్యాంగంలోని 7 374 సవరణ లతో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించ ాల్సింది పోయి రాష్ట్రప్రభుత్వం చెప్పినట్టు వ్యవహరి స్తో ందనే ఆరోపణలను ఎదుర్కొ ంటోందని పేర్కొన్నారు ఓటర్ల జాబితా తయారీలో వార్డు ల విభజన లో రిజర్వేషన్ లలో తేదీలను నిర్ణయి ంచడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత్ర లేకుండా పోయిందని అన్నారు ఏ వార్డు ఎవరికి రిజర్వు కావాలో కూడా ప్రభుత్వమే నిర్ణయి స్తోందని ఇక ఎన్నికల సంఘానికి స్వతంత్ర త ఎక్కడి దని నిలదీశారు ఎన్నికల సంఘాన్ని నింది | ంచి ప్రయోజనం లేదని ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం చేతులు కట్టేసి ందని పేర్కొన్నారు 6వ తేదీన రిజర్వేషన్లను ప్ర టి స్తామని అన్నారని 4వ తేదీన ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని అన్నారని ఆరో తేదీన ప్రకటించే రిజర్వేషన్లు సహేతు కమైన వా లేదా అనే అంశంపై అప్పీలు చేసుకునేందుకు సమయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు |
హైదరాబాద్ డిసెంబర్ 31 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ సమగ్ర జీవిత కథ పై సంక్షిప్తంగా పాఠకులకు తెలియజే యడానికి తెలుగులో పుస్తకాన్ని తీసుకు వచ్చామని రచయితలు చంద్ర హాస్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పుస్త కా విష్కరణ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యం నుంచి తుది వరకూ ఎన్టీఆర్ ప్రస్థానంలో జరిగిన ఆటు పో ట్లపై సమగ్ర సమాచారాన్ని పాఠకుల ముందుకు తీసుకు వచ్చా మన్నారు ఎన్టీఆర్ తో ప్రత్యక్షంగా పరోక్షంగా అనుబంధం ఉన్న రాజకీయ సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది తో మాట్లాడి చర్చించి వారి అభిప్రాయాలను సాధ్యమైనంత వరకూ వాస్తవాలను అక్షర రూపంలో పుస్తకాన్ని పాఠకులకు అందుబాటులోకి తీసుకు వచ్చా మన్నారు తమకు తెలిసిన సమాచారాన్ని కుండబద్దలు కొట్టినట్లు పుస్తకంలో పేర్కొ న్నా మన్నారు ఎన్టీఆర్ సమగ్ర జీవిత కథ రాయడానికి దాదాపు మూడున్నర సంవత్సరాలు పట్టి ందన్నారు పుస్తకంలో ముఖ్యంగా ఐదు విభాగాలు రూపొంది ంచామన్నారు 1923 మే 28న ఎన్టీఆర్ జననం నుంచి 1996 జనవరి 18న తుదిశ్వాస విడి చే వరకూ జరిగిన ప్రధాన అంశాలను ప్రచురి ంచామన్నారు ఈ ఐదు విభాగాల్లో సినిమా రాజకీయాల్లో ప్రధాన ఘట్ట ాలను తీసుకు వచ్చా మన్నారు సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం నుంచి సినిమా హీరో అటునుంచి రాజకీయ ప్రస్థానం తుది రోజుల్లో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను సైతం వివరి | ంచామన్నారు రచయితలు ఇద్దరూ కేంద్ర రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు చంద్ర హాస్ కేంద్ర ఆర్థిక శాఖ తో పాటు ఆదాయపు పన్నుల శాఖలో పనిచేశారు లక్ష్మీనారాయణ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు ఎన్టీఆర్ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రుల హయాంలో వివిధ హోదాల్లో సేవలు అందించారు రచయితలు ఇద్దరూ అనంతపురం జిల్లాకు చెందినవారు కావడం గమనార్హం |
హుజూర్ నగర్ త్వరలో పీసీసీ అధ్యక్ష పదవి నుండి తాను తప్పుకు ంటానని పూర్తిస్థాయి అధ్యక్షుడు వస్తారని టీపీసీసీ అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రకటించారు హుజూర్ నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడని ఎవ్వరూ భయపడ వద్దని తాను ఇక్కడే సొంత ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని వెల్లడించారు మంగళవారం సాయంత్రం హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య నాయకుల ప్రజాప్రతినిధుల మండల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుతం నియోజకవర్గంలో స్వార్థం దోపిడీ వికృ తమైన రాజకీయాలు నడు స్తున్నాయని దుయ్యబట్టారు మట్ట పల్లిలో 46 ఎకరాలు చింతల పాలెంలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు స్థానిక ఎమ్మెల్యే ఆక్రమి ంచినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు కొ బో టో కంపెనీకి చెందిన ట్రాక్టర్ లను తెచ్చి సర్పంచ్ లను కొనుగోలు చేయమని ఒత్తిడి తె స్తున్నారని లేకుంటే సీఎం పంచాయతీలకు ప్రకటించిన రూ 20 లక్షలు రా వం టు న్నారని మినరల్ ఫండ్ నిధు లలో 20 శాతం కమీషన్ అడుగు తున్నారని ఎల్ ఈడీ విద్యుత్ లైట్ల కొనుగోలులో 20 శాతం కమీషన్ కావాలని సర్పంచ్ లను ఒత్తిడి చేయటం ట్రాక్టర్ కు లక్ష వసూలు చేయటం చిల్లర చేష్ట లని ఉత్తమ్ ధ్వజమెత్తారు గత ఎన్నికల్లో తాను ముందుగానే ప్రజలను హెచ్చరి ంచానని | అదే ప్రస్తుతం జరుగుతున్న దని అన్నారు అవినీతిపరు లకు భయపడ వద్దని కాంగ్రెస్ కార్యకర్తలు సమాజానికి ఈ ప్రాంతానికి మేలు చేయాలని అన్నారు తనను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలు గర్వ పడే విధంగా పార్లమెంటులో బయటా పని చేస్తానని తెలిపారు హుజూర్ నగర్ నేర డి చర్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో తాను తన సతీమణి పద్మా వతీ పని చేస్తామని ప్రకటించారు అంతకు ముందు కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మా వతీ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేశారని అయినా ఈవీఎంల సాంకేతిక సమస్య ఏర్పడి ందన్నారు దానిపై హైకోర్టులో కేసు దాఖలు చేశామని మరో 6 నెలల్లో విజయం సాధి స్తానని ధీమా వ్యక్తం చేశారు |
మహబూబ్నగర్ డిసెంబర్ 31 ఆసియా ఖండ ంలోనే ఆటోమేటిక్ సై ఫాన్ ప్రాజెక్టుగా పేరు ప్రఖ్యాతులు గుర్తింపు పొందిన సర ళా సాగర్ ప్రాజెక్టు ఆనకట్ట కు మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో గండి పడింది మొదటగా ఆనకట్ట కింది భాగంలో కొద్దిగా గండి పడి నీరు పోతూ ఏకంగా అరగంట వ్యవధిలోనే ప్రాజెక్టు ఆనకట్ట కోతకు గురవు తూ ఒక్కసారిగా తెగి పోయింది ప్రాజెక్టు మధ్య లోని ఆనకట్ట తెగి పోవడంతో ప్రాజెక్టు లోని నీర ంతా వృధా గా కిందికి వెళ్లిపోయింది ఉదయం ఆరు గంటలకు గండి పడగా మధ్యాహ్న ఒంటిగంట వరకు ప్రాజెక్టు లోని నీర ంతా వెళ్లిపోయి ప్రస్తుతం వెలవెల బోతోంది వనపర్తి జిల్లా మద నా పురం మండలం శంకర మ్మ పేట దగ్గర గల సర ళా సాగర్ ప్రాజెక్టుకు గండి పడడంతో ఆయకట్టు రైతుల ంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు ప్రాజెక్టు లోని నీర ంతా పంట పొల ాలను ముంచు తూ కిందకు వెళ్లిపోయింది ప్రాజెక్టు ఆనకట్ట కు దాదాపు 80 అడుగుల మేర కట్ట తెగి పోవడంతో ఒక్కసారిగా ప్రాజెక్టు అంతా ఖాళీ అయింది ఉదయం పూట ప్రాజెక్టు ఆనకట్ట నుండి కిందకు నీరు వస్తు ండడంతో నీరు ఎక్కడి నుండి వస్తోందని గమనించిన కొందరు రైతులు కట్ట దగ్గరకు వెళ్లి చూసేసరికి అర గంట వ్యవధిలోనే ఆనకట్ట | కు పడ్డ గండి పెద్దదిగా మారి కట్ట ను కోతకు గురి చేసింది ఈ విషయాన్ని రైతులు గ్రామ స్థులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి వచ్చేసరికి ప్రాజెక్టు నుండి నీరు ప్రవాహం లా పరుగులు తీస్తూ కిందకు వెళ్తోంది దీంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది కళ్ల ముందే పంటల సాగు కోసం నిల్వ ఉన్న నీర ంతా వృథా గా కిందకు పోతుంటే రైతులు మాత్రం తీవ్ర ఆవేదన కు గురయ్యారు ఈ విషయం గురించి రైతులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన ్రెడ్డి కి సమాచారం అందించారు దాంతో మంత్రి నిరంజన ్రెడ్డి సర ళా సాగర్ ప్రాజెక్టు దిగువన గల రామన్ పాడ్ ప్రాజెక్టు అధికారులను అప్రమత్తం చేశారు ప్రాజెక్టు నుండి నీరు భారీగా వస్తు ండడంతో ముందు జాగ్రత్తగా ప్రాజెక్టుకు సంబంధించిన 10 గేట్లను ఎత్తి వేయాలని సూచించారు దాంతో రామన్ పాడ్ ప్రాజెక్టు అధికారులు పది గేట్లను ఎత్తి వేసి కృష్ణా నదిలోకి నీటిని విడుదల చేశారు సర ళా సాగర్ ప్రాజెక్టు నుండి పెద్ద వాగు ద్వారా రామన్ పాడు ప్రాజెక్టు లోకి ప్రవాహం లా నీరు వచ్చి చేరింది సర ళా సాగర్ ప్రాజెక్టుకు రామన్ పాడ్ ప్రాజెక్టు కేవలం ఏడు కిలోమీటర్ల దూరం మాత్రమే కావడంతో కొన్ని గంటల్లోనే నీరు రామన్ పాడ్ ప్రాజెక్టును తాకింది నీటి ప్రవాహాన్ని దృష్టిలో |
హైదరాబాద్ డిసెంబర్ 31 రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడి తప్పి ందని ప్రతిపక్ష పార్టీ ల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్ర దేశ్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం మంగళవారం గవర్నర్ తమిళి సైని కలిసి ఫిర్యాదు చేసింది ఆర్ఎస్ఎస్ ఎంఐఎం సభలకు అనుమతి ఇచ్చి కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న ట్టు వారు వివరించారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు తాను ఫోను చేయగా దురుసుగా మాట్లాడిన ట్టు ఉత్తమ్ కుమార్రెడ్డి గవర్నర్కు వివరించారు తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పినప్పటికీ అనుమతి ంచలేదని పేర్కొన్నారు గవర్నర్ను కలిసిన అనంతరం ఉత్తమ్ కుమార్రెడ్డి మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు సామా న్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చిన ట్టు చెప్పారు విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నగరంలో శాంతి భద్ర తలపై గవర్నర్కు అధికారం ఉన్న విషయాన్ని గుర్తు చేసినట్టు తెలిపారు సేవ్ ఇండియా సేవ్ కా న్స్ టి స్టూ ట్యూషన్ నినాదంతో ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులను అనుమతి కో రామన్నారు అయితే అనుమతి ఇవ్వ కపోగా తమ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆరోపించారు తమకు అనుమతి ంచక పోవడానికి తమదే మైనా నిషేధిత పార్టీ నా అని ఉత్తమ్ కుమార్రెడ్డి మండిపడ్డారు నగర పోలీస్ కమిషనర్ | అంజనీ కుమార్ ఆంధ్రా కేడర్ అధికారి అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు అంజనీ కుమార్ వ్యవహరించిన తీరుతో పాటు ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని గవర్నర్ను కోరినట్టు తెలిపారు ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయి ంచి టీఆర్ఎస్లో చేరే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అధికార పార్టీ అండ చూసుకొని పోలీసులు అ ప్రజా స్వామి కంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ కుమార్రెడ్డి దుయ్యబట్టారు |
హైదరాబాద్ డిసెంబర్ 31 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఆశయాలకు అనుగుణంగా ఒక టీం వర్ క్లా గా పని చేస్తానని కొత్త సీఎస్ సో మేష్ కుమార్ తెలిపారు బీఆర్ కే భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం నిర్ణయించుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేస్తానని అన్నారు పద వీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ప్రగతి భవన్ వెళ్లి | కేసీఆర్కు పుష్ప గు చ్చ ం అందించి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్కు |
హైదరాబాద్ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సో మేష్ కుమార్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నలుగురు సీఎస్ లుగా బాధ్యతలు నిర్వర్తి ంచగా సో మేష్ కుమార్ ఐదో అధికారి గత రెండేళ్లుగా సీఎస్ బాధ్యతలను నిర్వర్తి ంచిన ఎస్కే జోషి మంగళవారం నాడే పదవీ విరమణ చేశారు జోషి నుండి సో మేష్ కుమార్ బాధ్యతలను తీసుకున్నారు జోషి ని నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమి ంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో జోషి తో పాటు సో మేష్ కుమార్ కూడా ఉత్సాహంగా కనిపించారు తాత్కాలిక సచివాల యంగా ఉపయోగిస్తున్న బూర్ గుల రామకృష్ణారావు బీఆర్ కే భవన్లో మంగళవారం ఆనందం తాండవి ంచింది కొత్త సీఎస్ సో మేష్ కుమార్ 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు బిహార్ కు చెందిన వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఎంఏ ్ఫ లాస ఫీ చేశారు ఇప్పటివరకు ఆయన రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ గా పనిచేస్తూ వచ్చారు సీసీ ఎల్ ఏ గా అదనపు బా ద్య తలు నిర్వర్తించారు గతంలో ఆయన బోధన్ సబ్ కలెక్టర్గా ఐ టీడీ ఏ పాడేరు ప్రాజెక్టు ఆఫీసర్గా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా అనంతపురం కలెక్టర్గా ఏపీ యూ ఎస్పీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా కాలేజి యేట్ ఎడ్యుకేషన్ కమిషనర్గా జీహెచ్ఎంసీ కమిషనర్గా గిరిజన | సంక్షేమ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పనిచేశారు సో మేష్ కుమార్ భార్య ఎన్ ఐ ఆర్డీ లో డీన్ గా పనిచేస్తున్నారు వీరి కుమార్తె సాయి గరి మ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ తెలంగాణ క్యాడర్ లో సో మేష్ కుమార్ కంటే ముందు 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు వీరంతా 1983 నుండి 1988 బ్యాచ్ లకు చెందినవారు వీరిలో కొంతమంది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు వీరందరి కంటే జూనియర్ అయిన సో మేష్ కుమార్ సీఎస్ గా బాగా పని చేస్తారన్న నమ్మకంతో కేసీఆర్ అవకాశం ఇచ్చారని నిపుణులు భావిస్తున్నారు సో మేష్ కుమార్ పదవీ విరమణ చేసేందుకు మరో నాలుగేళ్ల కాలం ఉంది దాంతో రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో సు స్థిరమైన బాధ్యత ల్లో కొనసాగే ందుకు అవకాశం ఉండడం వల్లనే సో మేష్ కుమార్కు కేసీఆర్ అవకాశం ఇచ్చారని భావిస్తున్నారు గత రెండేళ్లుగా సీఎస్ గా పనిచేసిన ఎస్కే జోషి మంగళవారం పదవీ విరమణ చేశారు ఆయనకు బీఆర్ కే భవన్లో ఘనంగా వీడ్కోలు సో మేష్ కుమార్కు స్వాగత సభ ఏర్పాటు చేశారు పలువురు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా మాట్లాడారు పరిపాలనలో తనకు సహకరించిన వారందరికీ జోషి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు |
హైదరాబాద్ డిసెంబర్ 31 రాష్ట్ర సచివాల యాన్ని బీఆర్ కే భవన్కు మార్చిన తర్వాత పాలన మరింత కుంటు పడిందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు మంగళవారం నాడు ఆయన పార్టీ రాష్ట క్ర ార ్యాల యంలో పాత్రికే యులతో మాట్లాడారు బీఆర్ కే భవన్లో సచివాలయ కార్యా యాలు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియని గందరగోళం నెలకొందని పేర్కొన్నారు ఇటీవల వాటర్ వర్క్ సు బోర్డు కార్య ల యం నుండి ఒక లేఖను సచివాల యానికి పంపితే ఎ డ్రస్ నాట్ ట్రే స్ డ్ పేరుతో వెనక్కు వచ్చిందని ప్రభాకర్ చెప్పారు అంటే చివరికి పోస్టల్ శాఖ సైతం చిరు నామాలను గుర్తించ లేకపో తోందని వ్యాఖ్యానించారు దీనివల్ల సామాన్యుల ఈ తి బాధలు ఇ న్నీ అన్నీ కావని అన్నారు పని లేని పనికిరాని మంత్రులు ఎక్కువగా ఉన్నారని రిటై రైన అధికారులను ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పదవుల్లో నియమి ంచారని అయినా ప్రజా సమస్యల పరిష్కారం జరగడం లేదని అన్నారు సీఏ ఏను ఎన్ఆర్సీ ని ఎన్పీఆర్ ను ఎందుకు వ్యతిరేకి స్తున్నా యో విపక్ష ాలకు స్పష్టత లేదని ప్రభాకర్ విమర్శించారు ఎంఐఎం ను సంతు ష్టీ కరించే ందుకే టీఆర్ఎస్ ఎత్తుగడ మాత్రమేనని అన్నారు సీఎం రాష్ట్రంలో సకల జనుల | సర్వే నిర్వహించిన పుడు లేని అభ్యంతరాలు నేడు ఎన్పీఆర్ కు ఎందుకని నిలదీశారు |
హైదరాబాద్ డిసెంబర్ 31 తెలంగాణ రాష్ట్రంలో సఖి కేంద్రాలు బాగా పని చేస్తున్నాయని వివిధ స్వచ్ఛంద సంస్థలు చెప్పడం ఎంతో అభినంది ంచదగ్గ విషయమని రాష్ట్ర గరి జన సంక్షేమ స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు మహిళల భద్రత సాధికారత పై స ఖీ సెంటర్స్ ఉజ్వల స్వ ధార్ మహిళా శక్తి కేంద్రాల ప్రతినిధులతో మర్రి చెన్నారెడ్డి మానవ వ నుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రాష్ట స్థ ్రా యి సమావేశంలో ఆమె ప్రసంగించారు 18 ఏళ్లలోపు మహిళ లకి సమస్యలు వస్తే వారి రక్షణ ఆ వాసం కోసం జనవరి | నెలలో వారి కోసం ప్రొ ట క్షన్ సెంటర్ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు |
హైదరాబాద్ డిసెంబర్ 31 పౌరసత్వ సవరణ చట్టాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వ్యతిరేకి స్తున్నారో చెప్పలేక పోతున్నారని బీజేపీ నేత డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసి రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చవి చూస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల దృష్టిని మరల్ చేందుకు మానే రు నది సందర్శన చేపట్ట ారని ఆరోపించారు మిత్ర పక్షం ఎంఐఎం ను ఖుషీ చేసేందుకు సీఏ ఏను వ్యతిరేకించిన కేసీఆర్ ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకి ంచారో సరైన కారణాన్ని ఇప్పటికీ చెప్పలేక పోతున్నారని పేర్కొన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ త గలను ందని ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటి ంచారని అన్నారు గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను చావు దెబ్బ కొట్టిన బీజేపీపై కేసీఆర్ ఇంకా అక్కసు వెళ్లగ క్కు తునే ఉన్నారని ప్రతిపక్ష పార్టీలకు భౌగోళిక పరిస్థితులపై అవగాహన లేదని సాంకేతిక పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం లేదని వ్యాఖ్యానించడం ముఖ్యమంత్రి తన స్థాయిని తక్కువ చేసుకోవడమే నని అన్నారు ప్రతిపక్ష పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాని దేనని అన్నారు అవినీతిలో కూరు క పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తి పోసి రాజకీయ పబ్బం గడుపు కోవాలని చూడటం సరైంది కాదని చెప్పారు రీ డిజైనింగ్ | పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగడం వాస్తవ మని ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చిన డిజై న్ను మార్చి కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు ఈ ప్రాజెక్టులో అవినీతి లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం శే్వత పత్రం ఇవ్వడానికి ఎందుకు వెనుకంజ వే స్తోందో చెప్పాలని అన్నారు బీజేపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ప్రాజెక్టు కట్ట ాలనే దే బీజేపీ విధాన మని అందుకే నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చిందని అన్నారు మానే రు డ్యాం సందర్శించిన సీఎం అలాగే గ్రామాలను కూడా సందర్శి ంచాలని చెప్పారు అక్కడున్న దుర్భర పరిస్థితులను గమని ంచాలని అన్నారు రాష్ట్రంలో మున్సిపాల్ టీ ల పరిస్థితి చాలా అ ధ్వ న్నంగా ఉందని ఒక వైపు ముస్లింల సంతు ష్టీకరణ మరో వైపు పాలనా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని అన్నారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని ఫీజు రీయింబర్ స్మెంట్ బకాయిలు పేరుకు పోయాయని రుణమాఫీ కాకపోవడం లాంటి అనేక వైఫల్యాలు టీఆర్ఎస్ ను వెంటాడు తున్నాయని చెప్పారు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి ప్రజా కర్షణ పెరిగిందని 370 ఆర్టికల్ రద్దు రామజన్మభూమి వివాదం సామరస్య ంగా పరిష్కరించడం ట్రిపుల్ తలాక్ రద్దు వంటి నిర్ణయాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట పెరిగిందని అన్నారు |
హైదరాబాద్ ఈ చ్ వన్ టీ చ్ వన్ నినాదంతో వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నూతన సంవత్సరంలో ప్రతి న పూన ాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు ప్రతి చదువుకున్న వ్యక్తీ నిరక్షరాస్ యుడైన మరొకరిని అక్ష రాస్ యుని గా మార్చాలని అన్నారు తెలంగాణ సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్ ను స్వీకరి ంచాలని సీఎం పిలుపునిచ్చారు నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాం క్ష ల సందేశాన్ని ఇచ్చారు రాష్ట్రం ఆవిర్ భావించి కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే అనేక అంశాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలువ డం గర్వ కారణమని అన్నారు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని ఆకాంక్షించారు ఆరేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్ తూ గొప్ప విజయాలు సాధించింది అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచి పలువురి ప్రశంసలు అందుకుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం ఉద్యమ సమయంలో అనుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమి స్తోంది అంధకార మైన రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణ గా తీర్చిదిద్ద డం రాష్ట్రం సాధించిన గొప్ప విజయ ాల్లో ప్రథమంగా | నిలుస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా 1 170 3 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడిన ప్పటికీ ఏ మాత్రం కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగే సా మార్ ధ్యాన్ని రాష్ట్రం సాధించింది విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్లో మరింత పురోగమి స్తుంది మిషన్ భగీరథ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్ కరించిన తొట్ట తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది తెలంగాణను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రంలో కూడా మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తీసు క రావాలని మిగతా రాష్ట్రాలు ఉవ్విళ్లూరు తున్నాయి ఇది మన ందరికి గర్వకారణం సాగునీటి రంగంలో రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తోంది పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసుకుని పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అంది ంచుకో గలిగాం ప్రపంచ మే అబ్బుర పడే ఇంజనీరింగ్ అద్భుత ంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు వందకు వందశాతం అందుతాయి రాష్ట్రం సుభిక్ష ం అవుతోంది తెలంగాణ నేల నుంచి కరువు ను శాశ్వతంగా పారద్రో ల గలగడం సాధ్యమవుతుంది ప్రజా సంక్షేమ పథకాలతో నిరుపేదలకు జీవన భద్రత కల్పి ంచుకో గలిగాం పారిశ్రామిక ఐటీ రంగాల్లో దూసుకు పోతున్నాం అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం అక్షరాస్య తలో వెనుక బడటం ఒక మచ్చ గా మిగిలింది గత |
ఖమ్మం డిసెంబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద 3500 కోట్ల రూపాయలతో బ్యారే జి నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు సోమవారం పిన పాక నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించిన ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం కొత్తగూడెం జిల్ల ాలతో పాటు ఇతర జిల్లాలకు కూడా లబ్ధి జరగనున్న దన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందు తుందన్నారు మారుమూల ప్రాంత రైతుల భూములకు కూడా సమృద్ధిగా నీర ందు తుందన్నారు దుమ్ముగూడెం వద్ద బ్యారే జి నిర్మిస్తే ఎప్పుడూ 40 టీఎంసీల నీరు నిల్వ ఉండేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు ఇప్పటికే పిన పాక నియోజకవర్గం సింగి రెడ్డి పాలెంలో 19 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మి ంచామని పేర్కొన్నారు ఈ నియోజకవర్గ పరిధిలో మరో 5 ఎత్తిపోతల పథకాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు ఉమ్మడి జిల్లాల ైన ఖమ్మం కొత్తగూడెం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడంతో పాటు నేరుగా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మణు గ ూరులో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ కేంద్రం కేంద్ర బిందువుగా ఈ ప్రయోగం చేయనున్నట్లు తెలిపారు గిరిజన గ్రామాల ప్రజలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు 300 కోట్ల రూపాయలతో 3 | ఫేజ్ విద్యుత్ లైన్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు అనంతరం సీతారామ ప్రాజెక్టు మొదటి పంపు హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన జనవరి మాసంలో పంపు హౌజ్ ల ట్రయల్ న్ నిర్వహిస్తామన్నారు ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు రైతులకు పుష్కలంగా నీర ంది ంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధుల ైనా ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి వెంట ప్రభుత్వ విప్ రే గా కాంతారావు ఎమ్మెల్సీ లక్ష్మి నారాయణ ఎంపీ కవిత తదితరులు ఉన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 30 కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో విద్యుత్ శాఖకు రూ 700 కోట్ల భారం తగ్గిందని రాష్ట్ర ట్రాన్స్ కో జెన్ కో సీ ఎండీ దేవులపల్లి ప్రభాకర ్రావు అన్నారు సోమవారం విద్యుత్ సౌ ధ లో విద్యుత్ శాఖలో ఓసీ ఉద్యోగ సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో 2020 డైరీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులను ద్దేశించి మాట్లాడుతూ గడచిన ఖరీఫ్ సీజన్లో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు విద్యుత్ శాఖకు కలసి వచ్చిందన్నారు కృష్ణా నదిపై ఉన్న జూ రాల శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టుతో పాటు దిగువ నున్న పులి చింతల ప్రాజెక్టుల నుంచి జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 1800 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉండగా 4 వేల మిలియన్ యూనిట్ల అధిక జల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు దీంతో తెలంగాణ విద్యుత్ కు రూ 700 కోట్ల భారం తగ్గడానికి కారణమై యి ందన్నారు విద్యుత్ శాఖలో అందరూ కలసి పని చేస్తేనే విద్యుత్ సంస్థ ముందడుగు వే స్తుందన్నారు సమష్టిగా ఉద్యోగులు అందరూ తమ సమర్థ తను నిరూపి ంచుకోవాల్సిన అవసరం ఏ ంత ైనా ఉందన్నారు విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ మూడు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరి ంచాల్సి ఉంటుందన్నారు దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్థలకు భిన్నంగా తెలంగాణ విద్యు | త సంస్థలు సమర్థవంతంగా పని చేయడంతో జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకు ంటో ందన్నారు వీటిని కొనసాగించడానికి ప్రతి ఉద్యోగి మరింత పని చేయాల్సిన అవసరం ఉందన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇంత జల విద్యుత్ ఉత్పత్తి జరగలేదని ఆయన గుర్తు చేశారు విద్యుత్ విని యోగా దారులను సంతృప్తి చేయడమే ఉద్యోగుల ప్రథమ కర్తవ్యం అన్నారు వినియోగదారులకు సకాలంలో విద్యుత్ను సరఫరా చేయడంతో పాటు వారి మన్నన లను పొంద ాలన్నారు విభజన చట్టం మేరకు విద్యుత్ శాఖలో ఉద్యోగుల పం పక ాల్లో ధర్మా ధికారి తీర్పుపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు అయితే ధర్మా ధికారి తీర్పు పట్ల కేంద్ర రాష్ట్రాలు చర్చి స్తాయని అంతవరకూ వేచి చూద్దాం అన్నారు అప్పటిదాకా ఉద్యోగులు సంయమనం పాటి ంచాలన్నారు ధర్మా ధికారి తుది తీర్పు రావడంతో ఆంధ్రా కు బదిలీ అయిన ఉద్యోగులు మళ్లీ తెలంగాణకు వస్త ారేమో అన్న అనుమానాలు ఉద్యోగుల్లో ఉందన్నారు డైరీ ఆవిష్కరణ కు ముందు ఓసీ ఉద్యోగుల సంఘం అసో షి యేషన్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలకు ప్రభా క రావు పెద్ద దిక్కుగా ఉన్నారన్నారు అనతికాలంలోనే విద్యుత్ సంస్థలను మెరుగైన స్థితికి తీసుకువచ్చిన ఘనత దేవులపల్లి ప్రభాకర ్రావు దక్కి ందన్నారు తమ ఆహ్వా నాన్ని మన్నించి సీ ఎండీ ప్రభాకర ్రావు డైరీ ఆవిష్కరణ కు వచ్చిన ంద కు |
హైదరాబాద్ డిసెంబర్ 30 ప్రధాని నరేంద్రమోదీ దూకుడు తట్టుకోలేక పౌరసత్వ సవరణ చట్టంపై పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ మండిపడ్డారు పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటు ఆమోదం పొంద డంతో పలు రాజకీయ పార్టీలకు వేరే అంశాలు లేక అనవసర రా ద్దా ంతం చేస్తున్నాయని విమర్శించారు సీఏఏ ఎన్ఆర్సీ లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం నాడు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ నిర్వహించిన సభలో లక్ష్మణ్ మాట్లాడారు కొన్ని పార్టీలు సీఏఏ కు మతం రంగు పులి మి ఆ మంటల్లో చలి కా చుకోవాలని చూ స్తున్నాయని మండిపడ్డారు ఇది భారత పౌరులకు సంబంధించిన చట్టం కాదని అన్నారు నాడు జిన్నా మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ తలొ గ్గి ందని విమర్శించారు ఆ రోజు కాంగ్రెస్ అలా చేయకపోతే నేడు ఈ చట్టం చేసే అవసరమే వచ్చేది కాదని చెప్పారు గతంలో పాకిస్తాన్లో 23 శాతం ఉన్న హిందువులు నేడు ఒక్క శా తా నికే పరిమితం అయ్యారని గుర్తుచేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ నేడు దేశ భక్తులకు దేశ ద్రో హు లకు మధ్య సంఘర్షణ జరుగుతోందని అన్నారు తాము మోదీ ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తామని దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు దేశ ద్రో | హు లను దేశం నుండి వెళ్ల గొట్ట ాల్సిందేనని చెప్పారు కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ |
హైదరాబాద్ డిసెంబర్ 30 ప్రయాణికుల రద్ దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ గౌహతి రా క్స్ ల్ మధ్య 52 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది ఈ రైళ్లు జనవరి మార్చి మధ్య రాకపోకలు సాగి స్తాయి సికింద్రాబాద్ గౌహతి 0 25 13 0 25 14 సికింద్రాబాద్ రా క్స్ | ల్ 0 70 91 0 70 92 రైళ్లు నడు స్తాయి |
హైదరాబాద్ డిసెంబర్ 30 ఏపీలో మూడు రాజధానుల ప్రకటనపై ఇంకా రగడ కొనసాగు తునే ఉందని ఏపీలో పరిస్థితులకు ఇద్దరు నేతల ూ కారణ మేనని పేర్కొంటూ సీఎం జగన్మోహన్రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరూ ఒకే తాను ముక్క లని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ పేర్కొన్నారు రాజధాని భూములు ప్రభుత్వాలకు సొంత ఆర్ధిక ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నాయని నేతల ఆర్ధిక అవసరాలకు వేదికగా మారాయని అందుకే రాజధాని భూముల విషయంలో ఈ రగడ కొనసాగుతోందని అన్నారు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని మార్పు అంశం ప్రస్తా వనే లేదని నారాయణ అన్నారు రాజధాని మార్పు అంశం రైతులు నిరసన దీక్ష లపై స్పందిస్తూ రాజధాని పేరుతో చంద్రబాబు వేల ఎకరాలు సేకరించి రాజధాని నిర్మాణం చేపట్టాలని భావిస్తే సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం ఆ భూములను సెజ్ ల పేరుతో పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్ట ాలని చూస్తున్నారని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో లేని మూడు రాజధానుల అంశం అకస్మాత్తుగా తెరమీదకు తీసుకురావడం ఏమిటని నారాయణ ప్రశ్నించారు రాజధాని మార్చే నైతిక హక్కు జగన్కు లేదని అన్నారు మళ్లీ ఎన్నికలకు | వెళ్లి ప్రజా తీర్పు కోరిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు |
హైదరాబాద్ డిసెంబర్ 30 విద్యుత్ శాఖలో రెండు లక్షలు వేతనం తీసుకుంటున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థా య అధికారు లే లంచ ాలకు పాల్పడడం సిగ్గుచేటని తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సీ ఎండీ రఘు మారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు పై అధికారు లే లంచ ాలకు పాల్పడితే దిగువ స్థాయి అధికారులు అవినీతికి పాల్పడితే ఎలా మందలి స్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం హైదరాబాద్ విద్యుత్ సౌ ధ లో తెలంగాణ విద్యుత్ శాఖ ఓసీ ఉద్యోగుల అసో షి యేషన్ ఆధ్వర్యంలో 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రఘు మారెడ్డి మాట్లాడుతూ ఇటీవల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న డీ ఈ స్థాయి అధికారులు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికి పోవడం అవమానంగా ఉందన్నారు ఇలాంటి చర్యలతో తల ది ంచుకునే పరిస్థితి నెల కొంద న్నారు విద్యుత్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరి ంచవద్దని ఆయన హితవు పలికారు ఉద్యోగులు సేవలు మర్చిపోయి లంచ ాలతో వినియోగదారులను వేధి ంచ వద్ద న్నారు విద్యుత్ శాఖలో అవినీతి పెరిగి పోతే ఆర్టీసీ కి వచ్చిన నష్టాల గతే తమ సంస్థకు పడుతుందని ఆయన ఉద్వేగంతో అన్నారు అధికారులు మేల్ కొన కపోతే ఆర్టీసీ కి పట్టిన గతే విద్యుత్ | సంస్థలకు ప్రమాదం పొంచి ఉందన్నారు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం లంచాలు తీసుకుంటే ఉద్యోగం పోవడంతో పాటు ఉద్యోగి కుటుంబం కూడా అవస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు విద్యుత్ ఉద్యోగులకు రెండు మార్లు వేతన సవరణ చేయడంతో 38 శాతం జీతాలు పెరి గాయ న్నారు ఒకవైపు పెరిగిన జీతాలు తీసు కంటూ మరోవైపు లంచాలు తీసుకోవడం ఏమిటని ఆయన నిలదీశారు కాంట్రాక్టు ఆర్టి జన్ ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో విద్యుత్ సంస్థలపై అధిక భారం పడు తోందన్నారు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఘటనలను ఆయన ఉప కరించారు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం 26 వేల కోట్ల ఖర్చు చేయ డా నకి వివిధ ప్రణాళిక లతో పనులను వేగవంతం చేస్తోందన్నారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆరు నెలల్లో విద్యుత్ సంస్థలను గాడిలో పెట్టడానికి ట్రాన్సి కో జె న్ కో సీ ఎండీ ప్రభాకర ్రావు కృషిని ఆయన కొనియాడారు విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సంయమనం పాటించడం లేదన్నారు వినియోగదారు లపై విద్యుత్ సిబ్బంది దురుసుగా ప్రవర్తి స్తున్నారని రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లి ంచలేదని ఉన్న పళ ంగా విద్యుత్ సరఫరాను బంద్ చేయ వద్ద న్నారు విద్యుత్ బంద్ చేయడంతో |
హైదరాబాద్ డిసెంబర్ 30 ఇంటర్మీడియట్ ఫస్టియర్ సె కండి యర్ పరీక్షల నిర్వహణకు బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది వచ్చే ఫిబ్రవరి 1 నుండి ప్రాక్టికల్ పరీక్షలకు మార్చి 4వ తేదీ నుండి థి యి రీ పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు పరీక్షలకు 9 65 లక్షల మంది ఫీజులు చెల్లి ంచారని ఈ సంఖ్య మొత్తం విద్యార్ ధులతో పోల్చుకుంటే 9 79 3 శాతం ఉందని ఆయన చెప్పారు ఇంటర్ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలకు 15 17 కేంద్రాలు ఏర్పాటు చేసిందని మరో 449 కేంద్రాలను వొ కే షనల్ ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధం చేశామని | థి యి రీ పరీక్షలకు 13 17 కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 30 వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన ్రెడ్డి తెలిపారు హా కా భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ ంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలన్నారు ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖ రాశా నని చెప్పారు రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇ స్తున్నామన్నారు 2020లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయి ంచామన్నారు రాష్ట్రంలోని 240 మండలాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు అనుకూల వాతావరణం ఉందని కనీసం ఏడు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని భావి స్తున్నామన్నారు మిద్దె లపై ఇళ్ల ఆవరణలో పూలు కూరగాయల పెంపకం చేసేందుకు అవకాశం ఉందని దీని వల్ల రసాయనాలు లేని | ఆహార పదార్థాలు లభి స్తాయన్నారు పెరటి తోటల పెంప కాన్ని ప్రోత్సహి ంచాలన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 30 ఆంధ్ర కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్కు తెలంగాణలో ఏం పని అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసో జు శ్రవణ్ మండిపడ్డారు అధికార టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు అంజనీ కుమార్ తాబే దారుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు గాంధీ భవన్లో సోమవారం శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు జవాబు దారి గా ఉండాల్సిన ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్త లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు శాంతి భద్రత లను పరిరక్షి ంచాల్సిన పోలీస్ కమిషనర్ ఫ క్ తు అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరించడం పోలీస్ వ్యవస్థ తలది ంచుకునేలా చేశారని విమర్శించారు అధికార పార్టీ ఎంఐఎం పార్టీల ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలకు సీసీ అంజనీ కుమార్ అడ్డు కుంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఏమి తీవ్రవాద సంస్థ కాదని ఈ దేశంలో బాధ్యత గలిగిన రాజకీయ పార్టీ అనే విషయాన్ని సీపీ గుర్తి ంచుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శాంతి యాత్రకు అనుమతి ఇవ్వని కమిషనర్ ఆర్ఎస్ఎస్ ఎంఐఎం సభలు సమావేశాలకు ఎలా అనుమతి ఇచ్చారని శ్రవణ్ ప్రశ్నించారు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వక పోవడానికి కారణం ఏమిటో సీపీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు తలసాని చరిత్ర ఏమిటో తెలుసు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి పై మంత్రి తలసాని శ్రీనివాస్ | యాదవ్ చేసిన వ్యాఖ్యలను శ్రవణ్ తీవ్రంగా ఖండించారు ఉత్తమ్ కుమార్రెడ్డి ని విమర్శించే స్థాయి తల సానికి లేదని మండిపడ్డారు దేశ సరిహద్దులో ప్రాణాలకు తెగించి పని చేసిన నిబద్ధత గలిగిన పైలెట్ ఉత్తమ్ కుమార్రెడ్డి అని గుర్తు చేశారు |
హైదరాబాద్ డిసెంబర్ 30 తెలంగాణ రాష్ట్రంలో టూరిజం కు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా బోగస్ టూ ర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్ స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బోగస్ సంస్థల వల్ల రాష్ట్రానికి వచ్చే దేశీయ విదేశీ పర్యాటకులకు అసౌకర్యం కలుగకుండా నిబంధన లపై రాష్ట్ర పర్యాట కా భివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తో సోమవారం చర్చించారు రాష్ట్రంలో పర్యాట రంగం వేగంగా విస్తరి స్తోందని పర్యాటక రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలున్నాయని పర్యాట కాన్ని సమగ్రా భివృద్ధి కోసం ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో తె ం లగా ణ పర్యాటక ప్రదేశాలు నిర్లక్ష్యానికి గుర య్యాయని అన్నారు అందులో భాగంగానే కాళేశ్వరం లక్ న వరం సోమ శిల బు ద్ద వనం మయూ రి ఎకో పార్క్ రామప్ప పిల్లల మర్రి మానే రు డ్యామ్ అలం పూర్ జోగులాంబ మల్లెల తీర్థం మన్న నూరు వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు టూ ర్స్ అండ్ ట్రావెల్స్ ల అసోసియేషన్ లు రాష్ట్రానికి దేశీయ విదేశీ పర్యాటకులను పెద్దఎత్తున తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు దీనికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర టూరిజం శాఖ | ఎండీ మనోహర్ ఏపీ తెలంగాణ టూ ర్స్ అసోసియేషన్ చైర్మన్ నగేష్ కార్యదర్శి సాయిబాబా బాదం టూర్ అప రేటర్ హేమంత్ పాండే సుధీర్ రెడ్డి రమేష్ విక్రమ్ తదితర టూర్ ఆపరేటర్లు పాల్గొన్నారు |
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ల మే యర్లు మున్సిపల్ చైర్పర్సన్ ల రిజర్వేషన్లను జనవరి 6న ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి తెలిపారు సోమవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మే యర్లు డిప్యూటీ మేయర్ ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేస్తారని కార్పొరేటర్లు కౌన్సిలర్ ల రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారు లైన కలెక్టర్లు ఖరారు చేస్తారని ఆయన తెలిపారు రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశా మన్న విషయం వాస్త మేనని ఇది చట్టానికి లో బడే ఉందని ఆయన వివరించారు కొత్త విధానంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశామని స్పష్టం చేశారు దీనిని రాజకీయ పార్టీలు వక్రీ కరి ంచాయని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు మారిన విధానం గురించి అన్ని రాజకీయ పార్టీలకు అవగాహన ఉందని ఈ నేపథ్యంలో మళ్లీ రాద్ధాంతం చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు ఎన్నికల కమిషన్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు ఇటీవల తాము నిర్వహించిన అఖిల ప సమావేశంలో గొడవ జరగడంతో పూర్తి వివరాలు చెప్పలేక పోయామని ఆయన విచారం వ్యక్తం చేశారు కొత్త చట్టం ప్రకారమే ప్రభుత్వ అనుమతితో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటి ంచామన్నారు ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని నాగిరెడ్డి తెలిపారు ఇప్పటికే వార్డు ల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేశామని | వీటిని సోమవారం నాడు అన్ని మున్సిపాలిటీ ల్లో ప్రకటి ంచామన్నారు అభ్యంతరాలు స్వీకరించి పరిష్ కరించిన తర్వాత జనవరి 4న తుది ఓటర్ల జాబితాలను వార్డు ల వారీగా వెల్లడి స్తామన్నారు ఈ నెల 8న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కార్యక్రమాలు కొనసాగు తాయన్నారు టీ పోల్ సాఫ్ట్వేర్ నుండి నామినేషన్ ఫారం తీసుకో వచ్చని ఆన్లైన్లో నామినేషన్ ఫారం ను లోడ్ చేసినప్పటికీ వ్యక్తిగతంగా ఒరిజినల్ ఫ ారాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి ఉందన్నారు దాదాపు 40 వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని నాగిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ వ్యవహారాల డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ 141 మున్సిపాలిటీలు కలిపి రాష్ట స్థ ్రా యిని యూనిట్ గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు 120 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్ లకు ఎన్నికలు జరుగుతున్నా యన్నారు రిజర్వేషన్లు 50 శాతం మి ంచకుండా చేస్తామన్నారు ఈ సమావేశంలో ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు |
హైదరాబాద్ తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవర న్న అంశంపై అధికారికంగా సోమవారం సాయంత్రం వరకు ఖరారు కాలేదు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్న ఎస్ కే జోషి మంగళవారం పదవీ విరమణ చేస్తున్నారు రాష్ట్ర తాత్కాలిక సచివాల యంగా ఉపయోగిస్తున్న బూర్ గు ల రామకృష్ణారావు బీఆర్ కే భవన్లో మంగళవారం సాయంత్రం అధికారికంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేస్తున్నా రు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ సభ ఐదు గంటల వరకు కొనసాగుతుంది తొలుత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పొలిటికల్ అధర్ సిన్హా స్వా గ తో ప న్యాసం చేస్తారు ఆ తర్వాత సీనియర్ అధికారులు మాట్లాడతారు 430 గంటలకు జోషి మాట్లాడతారు ఆ తర్వాత జోషి ని సన్మాని | స్తారు కొత్తగా సీఎస్ గా నియామ కమ య్యే అధికారి బాధ్యతలు స్వీకరిస్తారు |
కరీంనగర్ డిసెంబర్ 30 జల కళ తో కల కల లాడే మిడ్ మానే రు మహా అద్భుతం అని నిండు కుండ ను తల పించిన ఈ ప్రాజెక్టును చూసి తన కల నెరవేర డం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు సోమవారం మిడ్ మానే రు జలాశయం వద్ద ఆయన పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో గొప్ప సాఫల్య త సాధించినట్లు సంతోషంగా ఉందన్నారు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు జల ాలతో సస్యశ్యామ లం కాబో తోందని తన జీవితంలో సఫల త్వం కలిగి ందంటూ అక్కడ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు అధికార పార్టీ నాయకులతో ఆనందాన్ని పంచుకున్నారు తన జీవితంలో డిసెంబర్ 30 ఎన్నడూ లేనంత సంతోషం కలిగిస్తోందని సీఎం అన్నారు మిడ్ మానే రు జలాశ యాన్ని ఆయన పరిశీలించారు కాళేశ్వరం జల ాలతో నిండిన జలాశ యానికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు అనంతరం కరీంనగర్ ఉత్తర తెలంగాణ భవన్కు చేరుకొని విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మిడ్ మానే రు ప్రాజెక్టు పై నిల్చొని పూజలు చేస్తున్నప్పుడు చాలా ఆనందం | కలిగిందని జీవితంలో సఫల త్వం కలిగిన ట్లు అనుభూతి కలిగిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు |
కరీంనగర్ దశాబ్దాలుగా నీటి ఎద్ద డితో నిర్వీర్ యమైన తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం గోదావరి జల ాలతో పంట పొలాలు తడి పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే అడ్డుకునేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ కాషాయ సన్నా సులు కుటిల యత్నాలు పన్ను తున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మండిపడ్డారు కాళేశ్వరం నీటితో నిండు కుండ లా మారిన మధ్య మానే రు జలాశ య పరిశీలన నిమిత్తం సోమవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వచ్చిన ఆయన నగరంలోని ఉత్తర తెలంగాణ భవన్లో విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధ ే లక్ష్యంగా నిబద్ధతతో నిరంతరం శ్రమి స్తున్న తమ ప్రభుత్వంపై కొంత మంది రాజకీయ నాయకులు అవా కులు చె వాకులు పేలు తున్నారని వారి విమర్శలకు నిండు కుండ లా మారిన నేటి కాళేశ్వరం మధ్య మానే రు ప్రాజెక్టుల నిర్మాణ ాలే సమాధాన మని ఘాటుగా వ్యాఖ్యానించారు సీమాంధ్ర ుల పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ ప్రజానీ కాన్ని ఆయా పార్టీలు వ్యతిరేక ప్రచారంతో మరింతగా తొక్కి పెడు తున్నాయని ఆయన దుయ్యబట్టారు ఎవరె ంత వ్యతిరేకత ప్రదర్శి ంచినా రాష్ట్రాన్ని సస్యశ్యామ లం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ఇప్పటికే అభివృద్ధి దిశగా పయని స్తున్న రాష్ట్రంలో ఇకపై చిన్న నీటి | వనరుల సంరక్షణ పై దృష్టి సారి స్తున్నట్లు ఆయన వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా 12 30 చెక్ డ్యా ములు నిర్మి ంచను ండగా వీటిలో రూ 12 50 కోట్లతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా నిర్మి ంచనున్నట్లు సీఎం పేర్కొన్నారు ఎస్ సార ెస్ పీ నీటితో సంబంధం లేకుండా 50 టీఎంసీ లు లోయర్ మిడ్ మానే రులో నింపు కున్నామని మరో 60 టీఎంసీ లు బ్యారే జీలో నింపే అవకాశం ఉందన్నారు ఇకపై వర్షాల కోసం అన్న దాతలు మొ గులు వైపు చూడాల్సిన అవసరం లేదని అన్నారు 2001లో గోదావరి తీర తెలంగాణలో కరవు ఉండకూడదని ఆకాంక్షి ంచామని ఆ కల కాళేశ్వర ంతో నెరవేరి ందన్నారు మిడ్ మానే రును చూస్తే చాలా ఆనందంగా ఉందని గోదావరి నది తో పాటు అనేక వాగులు ఉన్న కరీంనగర్ జిల్లా ఇంతకాలం కరవు తో అల్లాడి ందన్నారు ఇక కరవు కాట కాలు తొలగి పోయా యన్నారు అనేకమంది ఈ జిల్లా నుంచి వలసలు వెళ్లారని సిరిసిల్లలో ఆకలి చా వులు ఉండేవని తెలంగాణ వచ్చిన తరువాత ఈ జిల్లా ఎలా మారి ందో కళ్ల ముందే కనిపి స్తోందన్నారు జిల్లాలో 140 కిలోమీటర్ల గోదావరి 365 రోజులు ఇక సజీవంగా ఉంటుందని భూగర్భ జలాలు పెరిగి బో ర్లు బయటకు పో స్తున్నాయన్నారు |
వేములవాడ టౌన్ దక్షిణ కాశీ గా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం దర్శించుకున్నారు ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన ఆలయానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్ దంపతులు ఆలయంలోకి రాగానే ప్రధాన ద్వారం వద్ద ఈవో కృష్ణవేణి స్థానా చార్యులు అప్ప ాల భీ మన్న ఆధ్వర్యంలో వేద పండితులు అర్చకులు వేద మంత్రో చ్ఛ రణ లతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలో రాజన్న కోడె లకు సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు ధ్వజ స్తం భానికి సీఎం దంపతులు ప్రణ మిల్ల ారు గర్భ ాలయంలో కొలువుదీ రిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి సీఎం దంప తులతో వేద పండితులు తొలి పూజ లను చేయించారు అనంతరం శ్రీ రాజ రాజేశ్వర స్వామికి అభిషేకాలు చేశారు అక్కడి నుంచి శ్రీ రాజ రాజేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు సీఎం దంపతులకు కళ్యాణ మండపంలో వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రప టాన్ని అందజేశారు సీఎం వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ ్రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేలు ర సమ యి బాల కిషన్ విద్యా సాగ ర్రావు జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ తదితరులు ఉన్నారు | స్వామివారి సేవలో మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ ్రెడ్డి ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు |
వరంగల్ డిసెంబర్ 29 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన లక్ష్యం మేరకు అన్ని గ్రామ పంచాయతీ లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ దామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర ్రావు అన్నారు వరంగల్లో ఆదివారం వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాల రెండవ విడత పల్లె ప్రగతి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు ఈ సందర్భంగా దయా కర ్రావు మాట్లాడుతూ 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలులో వరంగల్ అర్బన్ జిల్లా రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచిందని రెండవ విడతలో మొదటి స్థానంలో ఉండాలని అన్నారు ప్రస్తుతం నిధుల కొరత లేదని గ్రామ పంచాయతీ లను అభివృద్ధి చేసే ఆలోచనతోనే ప్రజా ప్రతినిధులు ముందుకు సాగాలని మంత్రి దయా కర ్రావు తెలిపారు సెప్టెంబర్ నుండి ప్రతి నెల రూ 339 కోట్లను ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం విడుదల చేస్తుందని చెప్పారు ఉపాధి హామీ పనుల చెల్లింపు కోసం మూడు రోజుల క్రితమే రూ 84 కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారని ప్రతి గ్రామ పంచాయతీకి కచ్చితంగా నిధులు అందు తున్నాయని దయా కర ్రావు అన్నారు ఉపాధి హామీ పథకాన్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని చేసిన పనులు సక్రమంగా ఉండాలని అక్రమాలకు అస్ కారం లేకుండా చూసు కోవాలన్నారు బిల్లుల విషయంలో ఉప సర్పంచ్ లు ఇబ్బంది పెడితే | చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దయా కర ్రావు తెలిపారు వైకుంఠ ధా మం నర్సరీ డం పి ంగ ్య ార్డు ఇం కుడు గుంత ల నిర్మాణాలు పూర్తిచేసిన గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపు లో ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు రెండవ విడత పల్లె ప్రగతిని సవాలుగా తీసుకొని సమష్టిగా కృషి చేసి విజయవంతం చేద్దామని దయా కర ్రావు తెలిపారు గ్రామపంచాయతీ లు పారిశుద్ధ్య పనుల కోసం ట్రాక్టర్ లు తీసుకోవాలని వాటి నిర్వహణకు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని తెలిపారు గత సర్పంచ్ లకు ఇప్పుడున్న సర్పంచ్ లకు ఉన్న అధికారులు నిధులు లేవని ఇప్పుడు సర్పంచ్ లుగా ఉన్న వారు తమ పనితీరును మెరుగ్గా నిర్వహిస్తే చరిత్రలో నిలిచి పో తారన్నారు మీ గ్రామాల్లో పుట్టిన బిడ్డలు రాష్ట స్థ ్రా యిలో జాతీయస్థాయిలో ఉన్నత స్థానంలో ఉన్న వారందరి పేర్లతో ఒక జాబితా తయారు చేసుకోవాలని గ్రామానికి సేవ చేసేందుకు వారిని ఆహ్వాని ంచాలని చెప్పారు దాతల పేర్లు గ్రామ పంచాయతీ కార్యాలయ బోర్డు లపై ఉండాలని గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా చూడాలని కోరారు రూ 100 కోట్ల నిధులు మరుగుదొడ్ల నిర్మాణం కోసం రాను న్నాయని రెండవ విడత ప్రణాళికతో గ్రామాల రూపురేఖ లే మారి పోవాలని మంత్రి దయా కర ్రావు కోరారు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ |
నర్సాపూర్ డిసెంబర్ 29 తెలంగాణలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి కుంతి యా పిలుపునిచ్చారు ఆదివారం మెదక్ జిల్లా నర్సా పూర్లో జరిగిన జిల్లా స్థాయి మున్సిపల్ ఎన్నికల సన్నా హా క సభకు డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కుంతి యా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు శ్రీకారం చు ట్టా యని ఆరోపించారు కేంద్రంలోని బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం కుదుర్చు కుందని అన్నారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పర్మిషన్ ఇవ్వ కపోగా ఆర్ఎస్ఎస్ సమావేశానికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా అని ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబి స్తున్న నియంతృత్వ వైఖరిని ప్రజలకు తెలియ జెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు హైదరాబాద్లోని ధర్నా చౌక్ ను తొలగించి నియంత పాలన సాగిస్తున్న కేసీఆర్ను ఇంటికి పంపాలని అన్నారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పీసీసీ డీసీసీ నాయకులు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విధానాలను ఎండ గట్టి అభ్యర్థులకు మనో ధైర్యాన్ని అందించాలని సూచించారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాట ాలని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ బో స్రా | జు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల ల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలు చుకొని టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు మున్సిపల్ పరిధిలోని కాలనీ ల్లో పారిశుద్ధ్యం లో పించిందని తాగునీటి సౌకర్యం కరు వైందని అన్నారు రాష్ట్ర నాయకులు లక్ష్మీ రవీ ందర్రెడ్డి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పందులు దోమలు ఈగలు తిరుగుతున్న ప్పటికీ పట్టించుకునే వారు కర వయ్య ారని ఆరోపించారు నర్సా పూర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం లు నాలుగేళ్లు గడిచిన పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాన య్య సుప్రభా త రావు మాజీ ఎమ్మెల్యే నర్ సార ెడ్డి అంజి రెడ్డి సురేందర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు |
నల్లగొండ డిసెంబర్ 29 దేశ భద్రత అభివృద్ధిని ఉద్దేశించి కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు ఆదివారం నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడు తు పొరుగు దేశాల నుండి దేశంలోకి వస్తున్న శరణార్థుల కోసం కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తెచ్చి ందన్నారు దేశ పౌరు లె వరికీ వ్యతిరేకంగా లేన టువంటి పౌరసత్వ బిల్లుపై ఎంఐఎం దుష్ప్రచారం చేస్తూ మైనార్టీ లను రెచ్చగొడు తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ టీఆర్ఎస్ లు బాధ్యతారా హిత్య ంగా ఎంఐఎం కు వంత పాడుతూ దేశ ప్రయోజన ాల్ని సైతం పట్టించుకోకుండా వ్యవహరి స్తున్నాయని లక్ష్మణ్ విమర్శించారు పార్లమెంట్లో పౌరసత్వ బిల్లుకు మద్దతు నిచ్చిన ప్రతిపక్షాలు బయట ఆందోళనలకు దిగడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్నారు ప్రతిపక్షాల రచ్చ తప్ప దేశంలోని పౌరు లెవరూ కూడా పౌరసత్వ బిల్లుకు గాని ఎన్ఆర్ పీకి గాని వ్యతిరేకంగా లేరన్నారు విభిన్న సిద్ధాంతాలు గల ప్రతిపక్షాలు బీజేపీని రాజకీయంగా ప్రజా స్వామి కంగా ఎదుర్కోలేక విభజన రాజకీయాలతో రాజకీయ లబ్ధి కి ప్రయత్ని స్తున్నాయన్నారు రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలా వ్యవహరి స్ త్తో ందన్నారు దేశ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే ఎంఐ | ఎంతో రాజకీయ ప్రయోజనాలే మిన్న అన్నట్టుగా సీఎం కేసీఆర్ వైఖరి ఉందన్నారు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం ధన బలంతో గెలిచేందుకు ప్రయత్ని స్తుందన్నారు అయితే పట్టణ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్ సాగిస్తున్న ప్రయత్నాలు ఫలి ంచబో వని వారంతా టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు రాష్ట్రంలో జిల్లాలో బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉందని పట్టణ ఓటర్లలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన పట్ల కేంద్ర పథకాల పట్ల మంచి ఆదరణ ఉందన్నారు జమ్మూకాశ్మీర్ సమస్య ఆయో ధ్య సమస్య పరిష్కార ంతో బీజేపీ పరిపాలన పై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందని ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచుతున్న ప్రధాని మోదీ పాలనకు దన్నుగా విద్యావంతులు పట్టణ ఓటర్లు కదులుతున్న ారన్నారు మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గణనీయ విజయాలతో బీజేపీ సత్తా చాట బో తుందన్నారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలనా విజయాలను బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించేందుకు కృషి చే యాని లక్ష్మణ్ కోరారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమృత్ యూజీ డీసీ దీన్ దయాళ్ ఐపీ డీఎస్ వంటి పథకాలతో మున్సిపల్ ప్రాంతాల అభివృద్ధికి అవకాశము న్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని సకాలంలో పూర్తి చేయించ లేకపోగా జరిగిన పనులను రాష్ట్ర ప్రభుత్వ ఘనత ప్రచారం చేసుకు ంటో ందన్నారు |
గజ్వేల్ డిసెంబర్ 29 తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న మిషన్ భగీరథ హరితహారం తదితర పథకాలు అద్భుత మని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్ వే ల్లో ఆయన విలేఖరులతో మాట్లాడారు తాగునీరు సాగునీరు తో పాటు హరిత తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ చేపడుతున్న పథకాలు సత్ ఫలిత ాలి స్తుండగా రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత తెలంగాణ గా చేయడానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంస నీయమని ప్రశంసించారు ముఖ్యంగా పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి దోహద పడ నుండగా మొక్కల పెంప కంతో చక్కటి వాతావరణం సమకూరి ఆరోగ్య తెలంగాణ గా తీర్చిదిద్ద బడ డంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ట్ట వుతుందని తెలిపారు నదుల అనుసంధానం చేసి నీటి వసతులు జరిగే వివి ద కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చక్కటి పాలన అంది స్తున్నట్టు చెప్పారు పేద విద్యార్థుల కోసం ప్రత్యేక గురు కులాలు ఏర్పాటు చేసి ని దులు కేటాయి స్తుండగా బీసీ మైనార్టీ | ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ సర్కార్ విశేషంగా కృషి చేస్తున్నట్లు వివరించారు |
ఆదిలాబాద్ డిసెంబర్ 29 ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పై చలి పులి పంజా విసురుతూ ప్రజలను బెంబేలెత్తి స్తోంది మూడు రోజుల కిందట 172 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రెండు రోజుల వ్యవధిలోనే 12 డిగ్రీలు తగ్గిపోవడం గమనార్హం శనివారం ఆదిలాబాద్ జిల్లాలో 71 డిగ్రీ జ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా భీ కరమైన చలి గాలులు దట్టమైన పొగ మంచుతో ఆదివారం రికార్డు స్థాయిలో 5 డిగ్రీ లకు చేరుకోవడం చలి ఉద్ధృ తికి అద్దం పడుతోంది ఆదిలాబాద్ తాం సి మండలం అర్ లి టి భీం పూర్ మండల కేంద్రాల్లో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 5 డిగ్రీ లుగా నమోదైంది పెరుగుతున్న చలి కారణంగా ప్రజలు ఉదయం 11 గంటల వరకు ఇంటి గుమ్మం దాటి బయటికి వెళ్ల లేని పరిస్థితి నెలకొంది ఆకాశం మబ్బు పట్టి పొగమంచు ఆవరి ంచడం చల్లని గాలులు వీ స్తుండటంతో ఆర్టీసీ బస్టాండు లు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు ఆదివారం రాత్రి వరకు ఆకాశం మబ్బు పట్టడంతో చలి ఉద్ధృ తి కారణంగా జన జీవనం అంతటా స్తంభించి పోయింది ఉత్తరాది రాష్ట్రాల నుండి వీస్తున్న చలి గాలుల వల్ల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఇదే విధంగా ఉంటుందని మరో మూడు రోజుల తర్వాత అత్యల్ప | ఉష్ణోగ్రతలు నమోదవు తాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి వెళ్ల వద్దని ఇంటి వద్ద ఉండటమే శ్రేయస్ కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇదిలా ఉంటే అమాంతంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవు తుండటంతో చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు స్వె ట్ట ర్లు ర గ్గు ల కోసం ప్రజలు దృష్టి సారి స్తున్నారు ఇదిలా ఉంటే బో థ్ ఇచ్చ ో డ ఆసిఫాబాద్ ఊ ట్ నూరు జైన ూర్ బజార్ హత్ నూర్ అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంది కనిష్ట ఉష్ణోగ్రతల ధాటికి రైతులు సామాన్య ప్రజలు కూరగాయలు పాలు అమ్ముకునే చిరు వ్యాపారులు పారిశుద్ధ్య కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు మధ్యాహ్న వేళలో కూడా చలి గాలులు వీ స్తుండటంతో మహిళలు పిల్లలు అవస్థ లకు గురి కావాల్సి వస్తోంది మూడు రోజుల కిందట 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదై తే రెండు రోజుల్లోనే అమాంతం 5 డిగ్రీ లకు చేరుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది ఈ సీజన్లో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం తెలంగాణ లోనే తొలిసారి అని ఆదిలాబాద్ వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు గాలిలో తేమ శాతం పెరిగి పోవడం జిల్లాలో అటవీ ప్రాంతం దట్టంగా ఉండటం వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావ ంగానే చలి తీవ్రత |
ఆదిలాబాద్ డిసెంబర్ 29 ఆదిలాబాద్ జిల్లా జైన థ్ మండలం పెండ ల్ వాడ గ్రామంలో ఆదివారం స్వా ద్యా య గురువు బా జీరావు మహారాజ్ సప్ తాహ ముగింపు వేడుకల్లో అప శృతి చోటు చేసుకుంది ఈ గ్రామంలో భక్తుల ంతా ఆధ్యాత్మిక ప్రవచన అనంతరం సహ పంక్తి భోజన ాలకు వెళ్లగా సాత్విక భోజనం తీసుకున్న అనంతరం గంట లోపే వాంతులు విరేచన ాలతో అస్వస్థతకు గురయ్యారు మొత్తం 220 మంది భోజనం చేయగా వీరిలో 172 మంది వాంతులు విరేచన ాలతో ఇంటికి తిరుగు ముఖం పట్టారు విషయం తెలియగానే రిమ్స్ నుంచి అంబులెన్స్ లు ఆ గ్రామానికి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైన 43 మందిని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు ఆదివారం రాత్రి వరకు పరిస్థితి అదుపు లోనే ఉందని ముగ్గురు చిన్నారులు అపస్మారక స్థితిలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు సాత్విక భోజనం ఆరగి ంచిన భక్తులు వాంతులు విరేచన ాలతో ఆస్పత్రిలో చేరడం అలజడి రేపింది సాయంత్రం ఎమ్మెల్యే జోగు రామన్న రి మ్ స్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారు త్వరగా | కోలు కునేలా మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ ను కోరారు |
సంగారెడ్డి డిసెంబర్ 29 నాయకుడిగా ఉన్నప్పుడు సేవ కుడిగా మారిపోయి చెప్పలేనంత సహ నాన్ని కూడగట్టుకు ంటే విజయ తీరాన్ని సునాయాసంగా చేరుకో వచ్చన్న వివేకానందు డి సూక్తి ని అక్షరాల నిజం చేస్తూ హరి దాస్ పూర్ గ్రామ ప్రజలు సేవా తత్ పర తను చాటు కుంటున్నారు మారుమూల గ్రామం అక్షరాస్యత అంతంత మాత్రమే రోజువారీ రైతు కూలీలు మధ్య తరగతి వ్యవసాయ దారులు కంపెనీల్లో పనిచేస్తూ కుటుంబాలకు చే దుడు గా నిలు స్తున్న యువకులు బీసీ దళిత గిరిజన మైనార్టీ కుటుంబాల ఆవాస మైన ఈ పంచాయతీ లో ఒక్కసారిగా చైతన్యం రగులు కుంది ఇంకే ముందు పది వారాల వ్యవధిలోనే పచ్చదనం పరిశుభ్ర తను పర ఢ విల్ల జేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నయ నా నంద కరంగా మార్చి వేసారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మారు మూలన ఉన్న హరి దాస్ పూర్ గ్రామ ప్రజల్లో పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుత ాల సృష్టికి ఆలవాల మైంది ఓ యువత మేలు కో నీ దేశాన్ని ఏలు కో అన్న వివే కుడి సూక్తి ఆ గ్రామానికి చెందిన యువకు ల్లో అణువణువు నా స్ఫూర్తిని నింపింది పని చేసిన చోట ల్లా తనకంటూ ప్రత్యే కను చాటు కుని అనేక అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న డీ ఆర్డీఓ సీహెచ్ శ్రీనివాస | ్రావు పల్లె ప్రగతి కార్యక్రమంలో హరి దాస్ పూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు తన నేతృత్వంలో నే ఆదర్శంగా తీర్చిదిద్దిన మల్కా పూర్ గ్రామంలో అమలు చేసిన పద్ధతులను హరి దాస్ పూర్ యువతలో అవగాహన కల్పించారు దృఢమైన సంకల్పంతో ముందుకు సాగి తే సాధించ లేని దంటూ లేదని పట్టును రగిలి ంపజే సారు యువకు డైన సర్పంచ్ షఫీ తన పరిపాలన తీరును ఆదర్శంగా నిలుపు కోవాలనే ఉత్సాహాన్ని కనబరి స్తే ఉన్నత విద్యావంతు డై గ్రామ కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రోహిత్ కులకర్ణి జత కలిసి పల్లె ను ప్రగతి పథంలో పరుగులు పెట్టి స్తున్నారు ఏ ఇంటి ముందు చిన్న పాటి ఖాళీ స్థలం కనిపించినా అక్కడ మొక్కలు నాటి ంచి వాటిని సంరక్షి ంచే బాధ్యతను గృహ స్థులకు అప్పగి స్తున్నారు బహిరంగ మల విసర్జన తో జుగుప్ సా కరంగా కనిపించే ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగు దొడ్డి ని నిర్మి ంపజేసి వాడు కునేలా అందరికీ అవగాహన కల్పించారు గ్రామంలో మద్యం అమ్మకాలు లేకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుని అమ్మి నా కొన్నా జరిమానాలు విధి స్తున్నారు నోటి క్యాన్సర్ గుండె జబ్బులు అస్త మా శ్వాస సంబంధిత వ్యాధులకు హేతు వుగా మారిన పొగాకు ఉత్పత్తు లైన బీడీ సిగరెట్ గుట్కా జర్ దాల విక్రయాలు వినియో |
హైదరాబాద్ హైదరాబాద్ పేరు ప్రతిష్ట లను ఇనుమడి ంప చేసే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 80 వ ను మాయి ష్ ను 2020 జనవరి 1 నుండి ప్రారంభి స్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ను మాయి ష్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్లో ను మాయి ష్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ను మాయి ష్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొ ంతు రాం మోహన్ తదితరులు పాల్గొంటారని తెలిపారు హైదరాబాద్లో పారిశ్రామి కా భివృద్ధి ని ప్రోత్సహించేందుకు ఈ ను మాయి ష్ ఉపయోగ పడుతుందన్నారు ను మాయి ష్ నుండి వచ్చే ఆదాయాన్ని నాణ్యమైన విద్యను అందించేందుకు వీలుగా 18 విద్యాసంస్థలకు అందిస్తామన్నారు ప్రతి ఏటా 20 లక్షల మంది ఎగ్జిబి షన్ను సందర్శి స్తు ంటారని ఈ ఏడు కూడా ఇంతే మొత్తంలో జనం వస్తారని అంచనా వే స్తున్నామని ఆయన అన్నారు ఎగ్జిబిషన్ దగ్గర్లోనే మెట్రో రైల్ స్టేషన్ కూడా ఉండటం వల్ల ప్రజల సౌకర్యం కోసం అదనపు మెట్రో రైళ్లను నడి పేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు అంగీకరించ ారని ఆయన తెలిపారు అగ్ని ప్రమాదాలు సంభవి ంచకుండా | మూడు కోట్ల రూపాయలతో వౌలిక సదుపాయాలను కల్పి ంచామని రెండు కిలోమీటర్ల వరకు భూగర్భ విద్యుత్ పైప్ లైన్ లను వేశా మన్నారు అలాగే ప్రతీ స్ట ాల్లో మంటలు ఆర్ పేందుకు ఏర్పాట్లు చేశామని బీమా కూడా చేయి ంచామన్నారు ఎగ్జిబిషన్ లో ఇబ్బందులు కలుగకుండా సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే లా చర్యలు తీసుకున్నామని ఈటల వివరించారు |
కరీంనగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్ యి టి ంచనున్నారు సోమవారం ఉదయం 8 30 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుండి రోడ్డు మార్గంలో సిరిసిల్ల జిల్లా వేములవాడ కు చేరుకొని ఉదయం 10 30 గంటలకు శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శి ంచుకొ ని మొక్కులు చెల్లి ంచుకోనున్నారు 11 30 గంటలకు రాజ రాజేశ్వర జలాశ యాన్ని సం దర్శించి జల హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు మధ్యాహ్నం 1 గంట కు కరీంనగర్ శివారు తీగల గుట్ట పల్లి లోని ఉత్తర తెలంగాణ భవన్లో మధ్యాహ్న భోజనం చేస్తారు 3 గంటలకు తీగల గుట్ట పల్లి నుండి బయలుదేరి 5 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికార యంత్రాంగం పర్యవేక్షించారు ముఖ్యమంత్రి పర్యటన | ప్రశాంతంగా సాగే ందుకు అవసరమైన అన్ని చర్యలను అధికారులు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు |
హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ గులాబీ జెండా నే ఘన విజయం సాధిస్తుందని ఆర్థిక మంత్రి త న్నీ రు హరీశ్రావు అన్నారు పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు హైదరాబాద్లో ఆదివారం తన నివాసంలో గజ్వేల్ పట్టణ మండల గ్రామీణ ప్రాంత కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణుల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎఫ్ డీసీ చైర్మన్ వంటే రు ప్రతా ప్ర ెడ్డి నేతృత్వంలో హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభి వృద్థి చేసుకుందామని పిలుపునిచ్చారు పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి కార్యకర్ తకు గుర్తింపు దక్కు తుందన్నారు అతి త్వరలోనే కాళేశ్వరం జలాలు గజ్వేల్ ప్రాంత భూములను సస్యశ్యామ లం చేయను న్నాయని అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ జెడ్పీ టీసీ లు గు ంటు కు మల్లే శం గా లం ఖ నర్సింహ ులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజి రెడ్డి నర్ సిం హ్ | మా చారి హనుమంత రెడ్డి సత్యనారాయణ తదితరులు హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు |
హైదరాబాద్ డిసెంబర్ 29 తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే శాంతి యు తమైందని ఈ ప్రశాంత తను శాంతిని కొనసాగించే దిశ గానే తమ ప్రయత్నాలు ఉంటాయని పరిశ్రమలు ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు ప్రజలను విభజి ంచే ఎలాంటి ఎజెండా నైనా ఎదుర్కొనే ంత తెలివైన వారు తెలంగాణ ప్రజల ని ఆయన కితాబి చ్చారు రాజకీయంగా బలోపేతానికి బీజేపీ పాచి కలు రాష్ట్రంలో పార వని ఆయన స్పష్టం చేశారు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు శాంతియుతంగా నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు అనుమతి ఇస్తారా అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ కొద్దిరోజుల వ్యవధిలోనే ఆర్ఎస్ఎస్ ఎంఐఎం వంటి సంస్థలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని కేబినెట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు ఈ చట్టాన్ని పార్లమెంట్లో వ్యతిరేకి ంచినందుకు తమకు మద్దతుగా నిలిచిన నెటిజన్ లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా నిరుద్యోగం తగ్గు తున్న ఆర్థికాభివృద్ధి పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలను పక్క దోవ పట్టించేందుకు కేంద్రం ప్రయత్ని స్తోందన్న ప్రశ్న పై ఆయన స్పందిస్తూ ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు | చేస్తే అవి స్వల్ప కాలం మాత్రమే పని చేయగల వు తప్ప అంతిమంగా ఉద్యోగాల కల్పన ఆర్థికాభివృద్ధి వంటి అంశాలకు ప్రభుత్వాలు కచ్చితంగా సమాధానం చెప్పు కోవ ాల్సిందేనని స్పష్టం చేశారు రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోయినా 60 లక్షల మంది కార్యకర్తలతో తమకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరుపై ఫీడ్ బ్యాక్ అందు తో ంద న్నా తెలంగాణ రాష్ట్రం కోసం 2009లో జరుగుతున్న ఉద్యమం నుంచి 2019లో మంత్రి హోదాలో ఉన్న తన పరిణామ క్రమాన్ని టెన్ ఇయర్ చాలెంజ్ గా కేటీఆర్ అభివర్ణించారు టీఆర్ఎస్ కార్యకర్తల కృషి ఫలితంగానే తనకు మంత్రి పదవి లభించి ందన్నారు అయితే మంత్రి పదవి కంటే తనకు పార్టీ పద వే విలు వైందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు తనను అత్యధికంగా ప్రభావితం చేసిన రాజకీయ నాయకుడు సీఎం కేసీ ఆరే నని అన్నారు తనకు 2019 సంవత్సరంలో తమ పార్టీ అన్ని జిల్లా పరిషత్ లను గెలు చుకోవడం మంచి జ్ఞాపక మని గుర్తు చేశారు హైదరాబాద్ నగర అభివృద్ధి పథం భవిష్యత్ లోనూ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు హైదరాబాద్లో చేపట్టిన రోడ్ల అభివృద్ధి ఫలితాలు త్వరలోనే కనిపి స్తాయని అన్నారు ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో నీటి కొరత చాలా తక్కువగా ఉందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్లో నీటి కొర తకు శాశ్వత పరిష్కారం |
హైదరాబాద్ డిసెంబర్ 28 పౌరసత్వ సవరణ చట్టంపై విపక్ష పార్టీల దుష్ ప్రచారాన్ని తిప్పి గొట్టేందుకు ప్రజల్లో ఉన్న అపోహ లను తొలగించేందుకు ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు శనివారం ఇక్కడ ఆయన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ విభజన రాజకీయాలను నిర్మూలి స్తామని అన్ని వర్గాల మేధా వులను కలుపుకుని వాస్తవాలను వివరి స్తామన్నారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాకుండానే ముందుగా షెడ్యూల్ విడుదల చేయడం సబబు కాదన్నారు పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు సంతానం నిబంధనలు పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు తొలగి ంచారన్నారు మైనారిటీ ఓట్ల కోసమా ఎన్నికల కోసమా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలకు టీఆర్ఎస్ పాల్ పడు తోందన్నారు ముస్లిం అనే పదం వాడ లేదనే ఉద్దేశ్యంతో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకి స్తున్నట్లు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సమంజ సంగా లేవన్నారు ముస్లింలను సంతు ష్టీకరణ తప్పి స్పే మరొకటి కాదన్నారు పాక్ బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ లో మైనారిటీ లుగా ఉన్న వర్గాల వారు మత హింస భరించలేక బాధపడుతున్నారని వారి సంరక్షణ కోసమే ఈ చట్టం తెచ్చా మన్నారు కేసీఆర్పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో కేటీఆర్ కు సీఎం | పగ్గాలు అప్పగి ంచేందుకు సిద్ధం చేస్తున్నట్లుగా ఉందన్నారు పౌరసత్వ సవరణ చట్టం ను వ్యతిరేకి స్తున్నా మంటూ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే దమ్ము ందా అని ప్రశ్నించారు రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేస్తామన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 28 ప్రజా ప పాలనలో శాసనసభ కమిటీలు కీలక పాత్ర వహి స్తాయని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు శనివారం ఇక్కడ ఆయన శాసనసభ కమిటీ హాల్లో అసెంబ్లీ శాసన మండలికి చెందిన చీఫ్ విప్ లు విప్ లు వివిధ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ పని చేయని అధికారులను పని చేయించే బాధ్యత కమిటీ లకే ఉంటుందన్నారు కమిటీ చై ర్మన్లు కమిటీ సమావేశాలను సకాలంలో నిర్వహించాలని మొక్కు బడిగా నడ పరా దన్నారు క్రమశిక్షణ అనేది నాయకులకు అవసర మన్నారు క్రమం తప్పకుండా మీటింగ్ లకు హాజరై ప్రజా సమస్యలను త్వరగా అర్థం చేసుకోవడానికి వీ లవు తుందన్నారు ఈ కమిటీలు ప్రజలకు ప్రభుత్వానికి వార థి గా పిన చేయాలన్నారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో అందే విదంగా గ చూసే బాధ్యత కమిటీ లపై ఉందన్నారు ఈ సమావేశంలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు కమిటీలు అధ్యయనం చేసిన అంశాలపై రూపొందించిన పుస్తకాలను స్పీకర్ పోచారం ఆవిష్కరించారు | ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖే ందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 28 సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పోలీసులు పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డీజీపీ ఎం మహే ందర్రెడ్డి అన్నారు తెలంగాణ పోలీసు అకాడమీలో శనివారం జరిగిన నూతనంగా నియమితులైన 170 మంది రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ల శిక్షణా కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు నిరంతరం పౌరు లతో మమేక మవుతూ సేవా భావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు పోలీ సింగ్ అనేది ప్రతి రోజు నూతన ఆవిష్కరణ లతో చేపట్టాలని పోలీసులకు స్వీయ క్రమశిక్షణ అవసరమని డీజీపీ చెప్పారు ఆధు నాతన సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయని వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్ర సాంకేతిక రంగంలో పోలీసు అధికారులు విజ్ఞాన వంతులు కావాల్సిన అవసరం ఉందని మహే ందర్రెడ్డి అభిప్రాయపడ్డారు విషమ పరిజ్ఞానం నైపుణ్యం వ్యక్తిత్వ వికాసం ఐటీ ఆధారిత రంగా లపై నిరంతరం శిక్షణ పొందాలని సూచించారు రాష్ట్ర పోలీస్ శాఖలో విజ్ఞా నవం తులైన అధికారులు రావాలనే ఉద్దేశ్యంతో సబ్ ఇన్స్పెక్టర్ ల ఎంపికలో 5 కిలో మీటర్ల పరుగు పోటీ లపై ని బ ందన లను సడలి ంచిన విషయాన్ని డీజీపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు తె ం లగా ణ పోలీస్ అకాడమీ పోలీసు శిక్షణలో దేశంలోనే అత్యంత ఉన్నత శిక్షణ సంస్థ అని చెప్పారు స్పెషల్ పోలీస్ | బెటాలియన్ అదనపు డీజీపీ అభి లాస బిస్ త్ మాట్లాడుతూ పోలీసు శాఖలో మహిళా అధికారులు మరింత మంది రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు పోలీస్ అధికారులకు వ్యక్తిగత క్రమశిక్షణ అనేది అత్యంత అవ శ్య క మని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ పోలీసు అధికారులు నాగిరెడ్డి రమేష్ నాయుడు నవీన్ కుమార్ రాజేష్ శిరీష తదితరులు పాల్గొన్నారు |
హైదరాబాద్ ఎ ఐసీసీ ఆదేశాలతో దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ ఆర్సీ కుంతి యా అన్నారు శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి మత ంతో ఎందుకు ముడి పెట్ట ారన్నారు దీంతో ఒక మత వర్గ ంతో భయాందోళన ఏర్పడి ందన్నారు పౌరసత్వ సవరణ చట్ట సవరణ లో తల్లితండ్రుల జనన ధృవీకరణ పత్రాలను అడుగు తున్నారని దీంతో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న ట్లయి ందన్నారు భారతదేశంలో ఒక దేశం ఒక న్యాయం ఒకే చట్టం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఉద్యమి స్తోందన్నారు ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఒక నినాదంతో ప్రచార చేసి జనాన్ని మతం ప్రాతిపదికన ఓట్లు చీలు స్తున్నారన్నారు నోట్ల రద్దుతో లైన్ లలో నిలబడి రెండు | వందల మంది చని పోయ ారన్నారు ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏమైనా చేస్తుందన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 28 తెలంగాణలోని టీవీ ఆర్టిస్టు లకు 2020 జనవరి 4న ఫోటో గుర్తింపు కార్డులు ఐడీ ఇస్తామని రాష్ట్ర సినీ మాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎఫ్ డీసీ అధికారులతో శనివారం ఆయన తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీవీ ఆర్టిస్టులు తమ విధి నిర్వహణలో తిరిగే సమయంలో అవసరమైతే పోలీసులు ఇతర శాఖల అధికారులకు చూపి ంచేందుకు ఈ ఐడీ కార్డులు ఉపయోగ డ పడతా యన్నారు ఇప్పటికే సాంస్కృతిక కళాకారులకు ఐడీ కార్డులను పంపిణీ చేశామన్నారు టీవీ ఆర్టిస్టు ల సంక్షేమం అభివృద్ధికి తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్న దన్నారు టీవీ ఆర్టిస్టు ల్లో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో ఎఫ్ డీసీ సీఈఓ కిషోర్ బాబు ఈడీ | హా ష్ మి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు |
హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు మారాలని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు మర్రి శశి ధర్రెడ్డి నిరంజన ్రావు విజ్ఞప్తి చేశారు మున్సిపల్ ఎన్నికల తీరుతెన్న ులపై చర్చించేందుకు రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరి ంచేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఇక్కడ అఖిల ప సమావేశం నిర్వహించింది ఎన్నికల సంఘం కమిషనర్ వి నాగిరెడ్డి తొలుత మున్సిపల్ ఎన్నికల నిర్వహణ గురించి వివరించారు కోర్టు కేసుల తర్వాత ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ ల పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశామని ఆయన వివరించారు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని నాగిరెడ్డి కోరారు అభిప్రాయాలను చెప్పే సందర్భంగా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండా షెడ్యూల్ ఎలా ప్రకటి స్తారని ప్రశ్నించారు కమిషనర్ ప్రవర్తనకు నిరసన వ్యక్తం చేస్తూ తాము వాకౌట్ చేస్తున్నామని సమావేశాన్ని బహిష్కరి స్తున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటించి సమావేశం నుండి వెలుపలకు వెళ్లిపోయారు ఇదే సమయంలో దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు కృష్ణ స్వరూప్ ను సమావేశం నుండి కమిషనర్ బయటకు పంపించారు అధికార పార్టీకి ఎన్నికల కమిషన్ వత్తాసు పలుకు తోందంటూ వివిధ పక్షాలు ఆరో పించాయి ఎన్నికల నిర్వహణ అర్థ రహితంగా ఉందని తెలంగాణ జన సమితి నేతలు పేర్కొన్నారు అయితే ఎన్నికలు ఎదుర్కొనే దైర్ యం | కాంగ్రెస్ టీడీపీ బీజేపీ తదితర పార్టీలకు లేదని టీఆర్ఎస్ నేతలు ప్రత్య ారోపణ చేశారు ఎన్నికలను అడుగడుగునా అడ్డుకునేందుకు కాంగ్రెస్ తదితర పార్టీలు ప్రయత్నిస్తూ వస్తున్నా ని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు ఇలాఉండగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల పరిశీ కులుగా సీనియర్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది |
హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 10 మున్సిపల్ కార్పొరేషన్ లు 120 మున్సిపాలిటీ ల్లో వార్డు ల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు కసరత్తు సోమవారం నుండి ప్రారంభ మవుతోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది వార్డు ల వారీగా ఓటర్ల జాబితాలను సంబంధిత మున్సిపాలిటీలు కార్పొరేషన్ లలో ఈ నెల 30న ప్రకటిస్తారు ఎన్నికల కమిషన్ శాసనసభ నియోజకవర్గాల వారీగా రూపొందించిన ఓటర్ల జాబితాను ఆధారం చేసుకుని మున్సిపాలిటీలు కార్పొరేషన్ ల వార్డు ల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించారు ఈ జాబి త ాల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయించాలని భావించేవారు సంబంధిత కమిషనర్ కు లిఖితపూర్వకంగా అభ్యంతరాలను తెలియజేయాలి డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు అభ్యంతరాలను తెలియ చేసేందుకు అవకా శ మి చ్చారు అభ్యంతరాలు లేదా ఫిర్యాదులను జన వ రి 3న సంబంధిత కమిషనర్లు పరిష్కరి స్తారు ఓటర్ల తుది జాబితా జనవరి 4న వెల్లడి స్తారు ఇలాఉండగా ఓటర్ల జాబి త ాలపై జిల్లా స్థాయిలో అఖిల పక్షం సమావేశాన్ని జిల్లా కలెక్టర్లు డిసెంబర్ 31న నిర్వహిస్తారు అలాగే మున్సిపాలిటీ ల వారీగా రాజకీయ పార్టీలు నేతలతో సంబంధిత కమిషనర్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తెలుసుకు ంటా రు జిల్లా స్థాయి మున్సిపాలిటీ స్థాయిలో జరిగే అఖిల పక్షం | సమావేశాల సారాంశం గురించి పూర్తి వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేది స్తారు పరిస్థితిని బట్టి రాజకీయ పార్టీలు చేసే సూచనలు సలహాలు ఫిర్యాదులను వేర్వేరు స్థాయిల్లో పరిష్కరి స్తారు జిల్లా కలెక్టర్లు ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 28 రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో నరేంద్ర మోదీ పీ చ మని చేందుకు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పోరాటాలకు సిద్ధ మైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు శనివారం ఇక్కడ గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ 13 5వ వ్యవస్థాపక దినోత్సవ ంలో ఆయన పార్టీ జెండాను ఎగుర వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో కూడా 135 ఏళ్ల చరిత్ర కలిగిన అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ లేదన్నారు బీజేపీ దేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేసి రాజకీయంగా ప్రయోజనాలను పొందాలని చూస్తోందని ప్రజల మధ్య చిచ్చు పెడు తోందన్నారు ప్రజల అవసరాల కంటే దేశ అభివృద్ధి కంటే మతపరమైన ఎత్తుగడ లతో రాజకీయాలు చేస్తోందన్నారు 370 వ ఆర్టికల్ రద్దు రామ జన్మభూమి వివాదం త్రిపుల్ తలాక్ సీఏఏ లాంటి వివాదాస్పద అంశాలను ముందు పెట్టి ప్రజలను పక్కదారి పట్టి స్తూ రాజకీయ ప్రాధాన్య తలను ముందు పెడు తోందన్నారు సీఏఏ తో దేశంలో ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా చేసేందుకు ఎత్తుగడలు వే స్తోందన్నారు రాజ్యాంగంలో వౌలిక స్వరూప మైన లౌకిక వాదాన్ని దెబ్బతీ స్తోందన్నారు సీఏఏ ఎన్ఆర్ పీ ఎన్పీఆర్ లాంటి కార్యక్రమాల ద్వారా దేశంలో అలజడి వాతావరణాన్ని సృష్టి స్తోందన్నారు ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందన్నారు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బతికే హక్కు ఉందన్న | దే కాంగ్రెస్ సిద్ధాంత మన్నారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ సందర్భంగా దేశాన్ని కాపాడు కుందాం రాజ్యాంగాన్ని రక్షి ంచుకుందాం అనే నినాదాన్ని ఇచ్చి ందన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మతతత్వ శక్తులు బీజేపీ ఎంఐ ఎంతో అంట కా గుతూ లౌకిక వాదాన్ని దెబ్బతీ స్తున్నారన్నారు బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరూ దొంగ లేనని నోట్ల రద్దు చేసి దేశాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసిన బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చి ందన్నారు దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగి పోయిందన్నారు రైతులకు బూటకపు వాగ్ధా నాలు చేసి మోసం చేశారన్నారు రుణమాఫీ అమలు కాలే దన్నారు కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లు సాగునీటి రంగాల్లో టెండర్లు మియాపూర్ భూముల వ్యవహారం నరు ూమ్ ఎన్కౌంటర్ లాంటి అనేక అంశాల్లో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరినా పట్టించుకో లేదన్నారు బీజేపీ టీఆర్ఎస్ లోలోపల పొత్తు పెట్టుకుని బయట ఒకరినొకరు విమర్శి ంచుకుంటున్న ారన్నారు లో పాయి కారి ఒప్పంద ాలతో టీఆర్ఎస్ పార్టీ పబ్బం గడుపు కు ంటో ందన్నారు కేసీఆర్ నయ వంచ కుడని ఆయన ధ్వజమెత్తారు ఆరెస్సెస్ ర్యాలీ లకు ఎంఐఎం సభలకు ఎలా అనుమతి స్తారని ఆయన నిలదీశారు ప్రజలు ఈ పార్టీల రాజకీయాలను గమనించి 135 ఏళ్లు దేశం కోసం సేవ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆయన కోరారు భట్టి విక్రమార్క షబ్బీర్ అలీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి |
హైదరాబాద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గాంధీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు శనివారం తలపెట్టిన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు ర్యాలీకి అనుమతి లేదంటూ గాంధీ భవన్ నుంచి వెలుపలకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు నేతలను వ్యాన్ లలో ఎక్కించి అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు దీంతో కొంతసేపు గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి గాంధీ భవన్ లోపలకు వెళ్లేందుకు బయటకు వచ్చేందుకు కాంగ్రెస్ నేతలను అనుమతించలేదు దీంతో పోలీసులకు నేతలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది ఎటువంటి పరిస్థితుల్లోనూ ర్యాలీకి అనుమతి ంచేది లేదని పోలీసులు స్పష్టం చేయడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల చర్యకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ బచావో కేసీఆర్ హఠా వో అంటూ నినాదాలు చేశారు గేట్లను మూసి వేసి ఎవరినీ కదల నివ్వకుండా చేయడంతో కార్యకర్తలు ముందుకు తో సుకు వచ్చారు వారిని పోలీసులు ఎక్కడికక్కడ నిలువరి ంచారు పరిసర జిల్లాల నుంచి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకున్నారు పోలీసుల చర్యలకు నిరసనగా గాంధీ భవన్ లోని ఉదయం నుంచి సాయంత్రం వరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతి యా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీ్ధర్ బాబు సీతక్క పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ | నిరంజన్ తదితరులు సత్యాగ్రహ దీక్ష చేశారు సాయం త్రం వారు దీక్ష లను విరమి ంచారు ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు కమిషనర్ ప్రభుత్వ ఏజె ంటుగా పనిచేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాల రా స్తున్నారన్నారు సత్యాగ్రహ దీక్షకు రాకుండా వెయ్యి మంది కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో పెట్ట ారన్నారు సీపీ పై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్నారు ఆరెస్సెస్ ఎంఐఎం సభలకు అనుమతి ంచారని ఆయన చెప్పారు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అంతు చూస్తామని ఆయన ఘాటుగా పేర్కొన్నారు కమిషనర్ పదవి నుంచి అతనిని తొలగి ంచాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ర్యాలీకి వచ్చిన జనాన్ని చూసిన కేసీఆర్ భయపడి అనుమతి ఇవ్వలేదన్నారు సామ్రాజ్యవాద శక్తుల కంటే కేసీఆర్ ప్రమాదకరంగా పాలి స్తున్నారన్నారు బీజేపీ అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ ఎంఐఎం కూడా కారణ మేన న్నారు అన్ని విషయాల్లో టీఆర్ఎస్ కేంద్రానికి మద్దతు ఇచ్చి ందన్నారు ప్రతి గ్రామాన్ని కదిలించి కేసీఆర్ నియంత పాలనను వివరి స్తామన్నారు రాజ్యాంగ పీఠి కను చదివి వినిపించిన భట్టి మాట్లాడుతూ లౌకిక వాదులు బతికే పరిస్థితి లేదన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 28 రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ వెళ్లారు దక్షిణాది రాష్ట్రాల్లో శీతాకాలం విడిది సందర్భంగా ఈ నెల 20న హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి శనివారం ప్రత్యేక వైమానిక విమానంలో హకీ ంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి వెళ్లారు రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖే ందర్రెడ్డి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంత్ర ు లు కేటీఆర్ తలసాని శ్రీనివాస యాదవ్ సత్యవతి రాథోడ్ శ్రీనివాస గౌడ్ తదితరులతో పాటు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి డీజీపీ మహే ందర్రెడ్డి తదితరులు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు ఎనిమిది రోజుల పాటు హైదరాబాద్ బస లో భాగంగా రాష్ట్రపతి మధ్యలో మూడు రో జుల పాటు తమిళనాడులోని కన్యాకుమారి పుదుచ్చేరి వెళ్లి వచ్చారు ఒకరోజు రాజ్భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రూపొందించిన మొబైల్ యాప్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేరోజు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు వీఐపీ ల కోసం రాష్ట్రపతి శుక్రవారం తే నీటి విందు ఎట్ హోం ఇచ్చారు అధికారిక కార్యక్రమాలకు దూరం సాధారణంగా భారత రాష్ట్రపతి హైదరాబాద్లో విడిది చేస్తే వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొ నాల ంటూ మూడు నెలల ముందుగానే ఆయనను ఆహ్వాని స్తారు ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాల్లో సాధారణంగా రాష్ట్రపతి పాల్గొ ంటుంటారు | హైదరాబాద్లో విడిది సందర్భంగా సాధారణంగా తీరిక లేకుండా ఉంటారు ఈ పర్యాయం ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ సంస్థలు కానీ రాష్ట్ర పతిని ఆహ్వానించిన దాఖలాలు లేవు శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన ఎట్ హోం గురించి రాష్ట్రపతి భవన్ ట్విట్టర్లో శుక్రవారం పేర్కొన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ |
వరంగల్ డిసెంబర్ 28 ఆసియా ఖండ ంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భద్రత ఏర్పా ట్లకు గాను గతంలో పని చేసిన పోలీసు అధికారుల సేవలను వినియోగి ంచుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అందులో భాగంగానే గత 10 సంవత్సరాలుగా జాతరలో పని చేసిన వివిధ స్థాయిల్లో ఉన్న పోలీసు అధికారుల జాబితాను సిద్దం చేస్తున్నారు ఇప్పటికే ములుగు జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారుల జాబితాను సిద్దం చేసినట్లు తెలిసింది ముఖ్యంగా అడి షి నల్ ఎస్పీ డీఎస్పీ లు సీఐ ఎస్సై ల జాబితా తయారైన ట్లు సమాచారం గతంలో భూపాలపల్లి ఉమ్మడి జిల్లాలో ఉన్న మేడారం జాతర ప్రస్తుతం ములుగు జిల్లా ఏర్పడ డంతో జిల్లా పరిధి మారింది ముఖ్యంగా అడి షి నల్ ఎస్పీ లు దక్షిణ మూర్తి బానో తు రాజమహేంద్ర నాయక్ రాఘవేంద్ర రెడ్డి తిరుపతి సుని త మోహన్ శ్రీనివాస్ మురళీధర ్రావు ఏసీపీ సురే ందర్రావు డీఎస్పీ లు కిరణ్కుమార్ కే ఆర్కే ప్రసా ద్రా వు విజయ సారధి వెంకటేశ్వర్ బాబు మధుసూదన్ లతోపాటు సీఐలు వాస ాల సతీష్ శంకర ్రెడ్డి కృష్ణకుమార్ జానీ నర్సింహ ులు ప్రవీణ్ కుమార్ కరీ ముల్లా ఖాన్ ముస్ క శ్రీనివాస్ రాజి రెడ్డి కరుణాకర్ మురళి బాలాజీ వరప్రసాద్ డి సత్యనారాయణ | శ్రీనివాసరావు రమా కాంత్ వినయ్ కుమార్ వి శంకర్ ఎస్ కిరణ్ నాగరాజు స ట్ల రాజు కరి వెడ శ్రీ్ ధర ్రావు శ్రీనివాసరావు తోపాటు మరికొంత మంది సీ ఐ లు ఎస్సై ల పేర్లతో జాబితా సిద్ధం చేస్తున్నారు గత జాతరలో జరిగిన పొరపా ట్లను అధిగమించేందుకు ములుగు జిల్లా పోలీసులు ముందస్తుగా కసరత్తు చేస్తున్నారు |
మహబూబ్నగర్ డిసెంబర్ 28 టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల పార్టీ అని ఆత్మగౌర వానికి నిలువెత్తు నిదర్శనమని గులాబీ జెండా అంటేనే తెలంగాణకు చిహ్ నమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు శనివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ దే గెలు పని గెలుపు ను ఎవరు ఆప లేరని జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎలా సత్తా చా టా మో అదే తరహాలో మున్సిపల్ ఎన్నికలు కూడా ఉండబో తున్నాయన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పార్టీల దుకాణాలు మొత్తం బంద్ అవుతాయని ఆ పార్టీలకు జెండా మోసే వారే ఉండరని ఎద్దేవా చేశారు మరో రెండేళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా మహబూబ్నగర్ నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకువచ్చి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు కర్ వెన ఉద్ద ండా పూర్ రిజర్వాయర్ ల నుండి రెండు కాలువల ద్వారా నీటిని తీసుకురావడం జరుగుతుందన్నారు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేక కొందరు అభివృద్ధి నిరోధ కులు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని వాట న్నింటిని పట్టించుకో మన్నారు 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలో చేసి చూపి | ంచామని ఇది ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న విజన్ అని తెలిపారు అనంతరం మయూ రి పార్కులో ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన వన భోజన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈశ్వర ్రెడ్డి రామకృష్ణ రెడ్డి శశి వర్థన్ రాఘ వే ందర్ వెంకట య్య రాధ ఆ మర్ రాములు విఠ ల ్రెడ్డి కట్ట రవి కిషన్రెడ్డి రాజేశ్వర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు |
సూర్యాపేట రాష్ట్ర విభజన సమయానికి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ మూడు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని టీ జేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ అన్నారు శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ జన సమితి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా హజ రై మాట్లాడారు పథకాల అమల్లో ఎన్న ొ స్ధా నంలో ఉందో కాని అధికమైన అప్పు ల్లో మాత్రం ఖచ్చితంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలు స్తుందన్నారు బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి మోసగి స్తున్నారన్నారు ప్రజలకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని బతుకు తెలంగాణ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనులు ఏకమై పోరాడి స్వ రాష్ట్రం సాధి ంచుకుంటే ఆతర్వాత అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పరిపాలన కొనసాగి స్తున్నారని ఆరోపించారు తెలంగాణ ఉద్యమ మే నీళ్లు ని థ ులు నియమా కాల కోసం జరిగే రాష్ట్ర ఏర్పాటు జరిగి ఆరేళ్లు అవుతున్న నేటికి ఉద్యోగాల కల్పన ను ప్రభుత్వం విస్మరించి ందన్నారు అందువల్లే రాష్ట్రంలోని నిరుద్యోగులు విద్యార్థులు కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు గత ఏడాది గా రాష్ట్రంలో పాలన పడ కేసి ందని అనేక సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కాక ప్రజలు ఆగ్రహా ంతో ఉన్నారన్నారు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి | గుణపాఠం తప్ప దన్నారు మున్సిపల్ ఎన్నికలను హ డవు డిగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దం కావడం సరికాదన్నారు మున్సిపల్ ఎన్నికల్లో బల మున్న చోట పోటి చేస్తామన్నారు ఈ సమావేశంలో పార్టీ రాష్ట క్ర ార ్య దర్శి కు ంట్ల ధర్ మార్ జున్ నాయకులు అంబటి నాగయ్య మాండ ్ర మల్లయ్య తీగల యాదగిరి తం డు నాగరాజు నార బోయిన కిరణ్ బొడ్డు శంకర్ పాల్గొన్నారు |
సికిందరాబాద్ డిసెంబర్ 28 ప్రాచీన వైద్య విధానం పై రోజు రోజుకి ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు సికిందరాబాద్ పద్మ ారావు నగర్లో శనివారం జరిగిన మె నో త్ సి ఖా ంగో టిబె టిన్ ప్రజా ఆరోగ్య సేవా కేంద్రం పదవ వార్షికో త్సవానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు దలైలా మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టిబె టిన్ మెడికల్ అండ్ ఆస్ట్రో లాజికల్ సంస్థ 10 3వ వ్యవస్థాపక దినోత్సవం కూడా కావడంతో ఉత్సవాలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన వన మూలిక లతో తయారు చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ టులు లేని చికిత్సలు అందజే స్తూ మొండి దీర్ఘకాలిక రోగాలను కూడా టిబె టిన్ వైద్య విధానం నయం చేస్తోందని ఇది అత్యంత ప్రాచీన మైందని అందుకే ప్రజలు విశ్వసి స్తున్నారని అన్నారు ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని కోరారు కాలుష్యానికి దూరంగా ఎలాంటి రోగాలకు తావు లేని జీవన విధానాన్ని అలవర్ చుకోవాలని సూచించారు పర్వత ప్రాంతమైన టిబె ట్లో కాలుష్యానికి దూరంగా చక్కటి జీవన విధానంతో అక్కడ ప్రజలు నివసి స్తున్నారని వివరించారు అంతేగాక వారు ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని వివరించారు పాశ్చాత్య | ప్రభావ ంలో పడి రసాయన ాలతో తయారైన ట్యా బ్లె ట్లను వాడే ందుకు అలవాటు పడిన ఎంతో గొప్ప దైనా భారతీయ ప్రాచీన వైద్య విధానాన్ని విస్మరి స్తున్నామని ఆయన విచారం వ్యక్తం చేశారు భారత ప్రభుత్వం కూడా టిబెట్ నుంచి దలైలా మాకు 1961లో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మ శాలలో ఆశ్రయ మిచ్చి సాంప్రదాయ కమైన వైద్య విధానాన్ని ప్రోత్సహి స్తుందని అలాగే వైద్య శాఖ లోని ఆయుష్ విభాగం కూడా ఇలాంటి వన మూలిక లతో తయారయ్యే వైద్యాన్ని చేర్చాలని నిర్ణయి ంచటం వాటిని ప్రోత్సహించే ందుకే నని వివరించారు మూడురోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో ఉచిత వైద్య శిబి రాన్ని కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బన్సీలాల్ పేట కార్పొరేటర్ కే హేమలత సీతా ఫల్ మండి కార్పొరేటర్ సా మల హేమా మెడికల్ సెంటర్ కో ఆర్డి నే టర్లు రామచంద్ర రాజు రామకృష్ణ రాజు శ్రీనివాస్రెడ్డి టీఆర్ఎస్ నాయకులు కే లక్ష్మి పతి ఎడ్ల హరిబాబు యాదవ్ కరాటే రాజు కమల్ కుమార్ అంబేద్కర్ సంఘం నాయకులు దేవేందర్ అంజయ్య కుశాల్ పాల్గొన్నారు |
హైదరాబాద్ పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ పై ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం తగదని జై స్వరాజ్ పార్టీ జన వాహిని పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్ తలు స్పష్టం చేశారు లౌ కి తత్వ మా ఓటు బ్యాంక్ రాజకీయ మా అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో సీఏ ఏను విమర్శించడం అర్థ రహిత మని వక్ తలు అభిప్రాయపడ్డారు జన వాహిని అధ్యక్షుడు డీఎస్ ఎన్వీ ప్రసాద్ బాబు మాట్లాడుతూ సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం ఉండదని అయితే కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఈ అంశంపై లేనిపోని రాద్ధాంతం సృష్టి స్తున్నాయని అన్నారు ఇలాంటి ప్రచార ాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు ఇస్లామిక్ దేశాలైన బంగ్లాదేశ్ పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ లో అక్కడ మైనారిటీ లైన హిందువులు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు జైనులు ఇతర వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హత్యలు అత్యాచారాలు దాడులు నిత్య కృ త్యాల య్యాయని అన్నారు అందుకే అక్కడ బతక లేక దేశానికి వచ్చిన ఈ వర్గాల వారికి పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదని అన్నారు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఈ అంశాన్ని చూడాలని హితవు పలికారు జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కా సాని శ్రీనివాస రావు మాట్లాడుతూ | సీఏ ఏను వ్యతిరేకి ంచాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు దేశంలో ఉంటున్న ముస్లింలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగి ంచని ఈ చట్టంపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు ప్రత్యేక ఆహ్వాని తు నిగా హాజరైన ప్రముఖ విశే్లష కుడు హె బ్బ ార్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా భారత దేశాన్ని మించిన లౌకిక దేశం లేదని వ్యాఖ్యానించారు స్వాతంత్య ్రానికి ముందు ఆతర్వాత కూడా భారత్ అన్ని మతాలను ఆదరి స్తూ వస్తున్న దని మత విద్వేష ాలను ఎప్పుడు రగ ల్ చ లేదని అన్నారు రాజ్య ంగ పీఠి కలో లౌకిక వాదం అనే పదం 42 వ రాజ్యాంగ సవరణ లో వచ్చి చేరిన విషయాన్ని గుర్తుచేశారు పర మత భేదం లేని భారత సమాజానికి లౌకిక వాదం అనే ముద్ర అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు కొన్ని రాజకీయ పార్టీలు ముస్లింల ఓటు బ్యాంక్ కోసమే అల్లర్లు సృష్టి స్తున్నాయని ఆరోపించారు విద్యావేత్త సామాజిక కార్యకర్త మ ారో జు రమాదేవి మాట్లాడుతూ సీఏఏ వల్ల దేశంలో ఉన్న ముస్లింల హక్కులకు ఎలా భంగం వాటిల్లు తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు ఇస్లామిక్ దేశాల్లో మైనారిటీ వర్గా లపై దాడులు జరగడం సీఏఏ పై ఆందోళన చేస్తున్న రాజకీయ పార్టీలకు సంఘాలకు |
హైదరాబాద్ డిసెంబర్ 26 హైదరాబాద్ నగరంలో 2018 తో పోలిస్తే ఈ ఏడాది మూడు శాతం నేరాలు తగ్ గాయని పోలీ స్ కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు కానిస్టేబుల్ హోంగార్డు స్థాయి నుంచి అధికారి స్థాయి వరకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేయడంతో హైదరాబాద్ నగరంలో నేరాలు తగ్ గాయని పండుగలు ఉ త్స వా లు శాంతియుత వాతావరణం లో విజయవంతంగా జరిగాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు కొ ఠీ లోని ఓయూ మహి ళా కళాశాల ఆవరణలో గరు వారం జరిగిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ 2019లో తగ్గిన క్రైం రేటు వివరాలు పోలీసులు శాంతి భద్రతను కాపాడ టంలో నిర్వహించిన కార్యక్రమాలను తెలిపారు అస్తి నేరాలు 2 చై న్స్ నా చింగ్ లు 30 శాతం మహిళలపై హత్యా చారాలు 16 శారీరక నేరాలు 9 మర్డర్ కేసులు 3 కిడ్నాప్ కేసు లు 14 శాతం తగ్ గాయని తెలిపారు అదే విధంగా గత సంవత్సర ంతో పోల్చి చూస్తే వరకట్న చావు కేసులు 11 వాహనాల దొంగతనాలు 17 శాతం పెరిగాయని వెల్లడించారు ఈ ఏడాదిలో మొత్తానికి 3 శాతం నేరాల రేటు తగ్గిందని ఐపీసీ కేసులు 15 59 8 నమోదు చేశామని తెలిపారు అస్తి కేసులకు సంబంధించి 2018లో 25 24 | కేసులు నమోదు కాగా 2019లో 24 74 కు చేరుకుని రెండు శాతం తగ్గింది హై ద బాద్ నగరంలో 2018లో 78 హత్యలు నమోదు కాగా 2019లో 76 హత్యలు చోటుచేసుకున్నాయి చై న్స్ నా చింగ్ లు 2018లో 20 జరుగ గా అది క్రమంగా తగ్గి 2019లో 14 కేసులు మాత్రమే నమోదయ్యాయి వరకట్నం కేసులు 11 శాతం ఎక్కువగా నమోదు అయ్యాయని సీపీ వెల్లడించారు వరకట్న కేసులకు సంబంధించి 2018లో 17 మంది మృతి చెందగా 2019లో 19 మంది మృతి చెందారు హైదరాబాద్ పరిధిలో అత్యాచార కేసులు తగ్ గాయని మహిళలపై అత్యాచారాలు 2018లో 178 కేసులు నమోదై తే 2019లో 150 కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు 2018లో 134 మంది కిడ్నాప్ కాగా 2019లో 115 మంది కిడ్నాప్ కేసులు నమోదైనట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు 2019లో 17 కేసుల్లో 25 మందికి జీవిత ఖైదు పడిందని వెల్లడించారు డ్ర ంకన్ డ్రైవ్ కేసులు 277 37 కేసులు నమోదైన ట్టు సీపీ తెలిపారు డ్ర ంకన్ డ్రైవ్ కేసులో కోర్టు ద్వారా రూ 8 32 కోట్లు వసూళ్లు అయినట్టు సీపీ పేర్కొన్నారు 2019లో సిటీలో రోడ్డు ప్రమాదాలు 23 77 నమోదై తే 261 మంది మరణించారని ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలో 135 మందిపై పీడీ |
హైదరాబాద్ డిసెంబర్ 26 కాంగ్రె స్ తలపెట్టిన ర్యాలీ తో సహా ఎటువంటి ప్రదర్శనలకు ఈనెల 28వ తేదీ శుక్రవారం హైదరాబాద్లో అనుమతి ంచే ప్రసక్తి లేదని పోలీసు శాఖ ప్రకటించడం ర్యాలీ నిర్వహించి తీరుతామని పీసీసీ ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కన పడుతున్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్రం అమలు చేస్తున్న సీఏఏ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈనెల 28వ తేదీన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 28 తేదీన ర్యాలీ నిర్వహించి తీరుతామని ప్రకటించారు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు గాంధీ భవన్కు శుక్రవారం చేరుకోవాలని ఆయన పిలుపు న్ చిరు 28వ తేదీన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారత్ను కాపా డం డి రాజ్యాంగాన్ని పరిరక్షి ంచండి అనే ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు పోలీసులు తమ దరఖాస్తును పరిశీలి ంచ లేదన్నారు ప్రజల జీవితాలతో టీఆర్ఎస్ చెలగా ట మాడు తోందన్నారు అవకాశవాద రాజకీయాలు చేస్తోందన్నారు పౌరసత్వ సవరణ చట్టం కు వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తున్నామన్నారు బీజేపీకి మొదటి నుంచి టీఆర్ఎస్ మద్దతు ఇ స్తోందన్నారు నోట్ల రద్దు సందర్భంగా అందరి కంటే ముందే మద్దతు ఇచ్చామన్నారు మోదీని విమర్శి ంచవద్దని విచిత్ర వాదన చేశారన్నారు జీఎస్టీ పన్ను కు రాష్టప్రతి ఎన్నికల్లో కోవింద్ కు | టీఆర్ఎస్ మద్దతు ఇచ్చి ందన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన మీరా కుమారి కి మద్దతు ఇవ్వాలని అడిగితే రాష్టప్రతి కోవింద్ కు ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు కు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చి ందన్నారు కాశ్మీర్ విషయంలో బీజేపీ కంటే ఎక్కువగా మోదీని టీఆర్ఎస్ ప్రశంసి ంచి ందన్నారు జాతీయ పౌర పట్టిక విషయమై కేసీఆర్ మాట్లాడడం లేదన్నారు అవకాశవాద రాజకీయాలను ఎదురి ంచే పోరాడు తామన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ క్రైస్త వులను దగా చేస్తున్నారన్నారు ఇంతవరకు క్రైస్తవ భవ న్ను నిర్మించ లేదన్నారు మిషనరీ భూముల పరిరక్షణకు ఒక చట్టం తే వాల న్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 26 శీతాకాల విడిది కోసం ఈనెల 20న హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటన కోసం తమిళనాడుకు ఈనెల 23న వెళ్లారు గురువారం తిరిగి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ తిరిగి వచ్చిన రామ్నాథ్ కోవింద్ కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాగతం పలికారు రాష్ట్రపతి వెంట ఆయన భార్య కూడా ఉన్నారు ఎయిర్పోర్టు నుండి నేరుగా బొల్ల ార ంలోని రాష్ట్రపతి నిల యానికి వెళ్లారు ఈ నెల 23న తమిళనాడు వెళ్లిన రాష్టప్రతి పాండిచ్చేరి యూనివర్సిటీ 27వ స్నాతకో త్సవంలో పాల్గొన్నారు స్నాతకో త్సవం తర్వాత రాష్ట్రపతి కన్యాకుమారి వెళ్లారు కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్ ను సందర్శించారు వివేకానంద రాక్ మెమోరియల్ సందర్శ నను రాష్ట్రపతి ట్విట్టర్లో గురువారం సాయం త్రం పెట్టారు భారతదేశ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని వివేకానంద ప్రపంచ దేశాలకు చాట ారని ట్విట్టర్లో పేర్కొన్నారు సన్యాసి నుండి జగద్ గురు స్థాయికి వివేకానంద ఎ దిగ ారని కోవింద్ కితాబి చ్చారు ఇప్పటి వరకు దేశంలోని ప్రతి పౌరు డిని వివేకానందు డి ప్రసంగాలు ఉత్తేజి తులను చేశాయని భవిష్యత్తులో కూడా యువతకు వివేకాన ందుడు ఆదర్శంగా నిలు స్తారని రాష్టప్రతి అభిప్రాయపడ్డారు వివేకానంద రాక్ మెమోరియల్ 1970 సెప్టెంబర్ 2న ఆనాటి రాష్ట్రపతి వివి గిరి ప్రారంభించారని గుర్తు చేశారు గత 50 ఏళ్ల నుండి | కూడా వివేకానంద రాక్ మెమోరియల్ ను లెక్క లేనంత మంది సందర్శి ంచారని గుర్తు చేశారు భారతదేశం గురించి ఎవరైనా చెబితే కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంటూ చెబుతారని రాష్టప్రతి పేర్కొన్నారు బొల్ల ార ంలోని రాష్ట్రపతి నిల యంలో శుక్రవారం ఎట్ హోం ఏర్పాటు చేస్తున్నారు అత్యంత ముఖ్యమైన వారిని మాత్రమే ఎట్ హోం కు ఆహ్వానించారు ఈ నెల 28 న రామ్నాథ్ కోవింద్ తిరిగి ఢిల్లీ వెళ్లి పోతారు |
హైదరాబాద్ డిసెంబర్ 26 జాతీయ జనాభా పట్టిక ఎన్పీఆర్ జాతీయ పౌర పట్టిక ఎన్ఆర్సీ లు వేర్ వే రని ఎన్పీఆర్ అనేది ఎన్ఆర్సీ కి ముందస్తు చర్యల్లో భాగమని ప్రతిపక్ష పార్టీలు పేర్కొనడం ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్న నిరాధారమైన అసత్య ప్రచార మని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు రెండింటి మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పా రు ప్రస్తుతం ఎన్పీఆర్ 2021లో జరిగే జనగణన లో అంతర్ భాగమని వాస్తవానికి యూపీఏ ప్రభుత్వం 2010లో ప్రారంభించిన ఎన్పీఆర్ ప్రక్రియను తమ ప్రభుత్వం కొనసాగి స్తోందని అన్నారు అంతేగాక వాటితో పాటు మరో మూడో నాలుగో అంశాలను అదనంగా జోడించి వివరాలు సేకరించడం జరుగుతుందని చెప్పారు ఒక వ్యక్తి తల్లిదండ్రులు పుట్టిన ప్రదేశానికి సంబంధించిన వివరాలు ఆధార్ కార్డు నెంబర్ చివరి నివాస స్థలం ఎన్పీఆర్ లో పొందు పరు స్తామని అన్నారు ఈ విషయంలో ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్న గిల్ లే ట్టు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు అపోహలు సృష్టి స్తున్నాయని ప్రజల మనస్సు లతో ఆటలు ఆడు తున్నాయ ని అన్నారు దేశంలో సమర్థవంతంగా అమల వుతున్న సంక్షేమ అ జెండాను నిర్వీర్యం చేసి పేదరిక నిర్మూలనకు సంబంధించిన ఆయుష్మాన్ భారత్ లాంటి వివిధ పథకాల అమలుకు విఘాతం కల్గి ంచడం వీరి లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు అందరి సంక్షేమానికి | కట్టుబడి ఉన్న ఏ ప్రభుత్వ మూ ప్రామాణి కమైన సమగ్రమైన డేటా లేకుండా తన విధానాలను రూపొంది ంచలేదని అన్నారు కనుక అసత్య ాలతో గగ్గోలు పెడుతున్న విపక్షాల ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు |
హైదరాబాద్ డిసెంబర్ 26 దేశంలో మతపరమైన రాజ్యం ఏర్పా టే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి పేర్కొన్నారు సీపీఐ 95 వ వార్షికోత్సవం సందర్భంగా మ ఖ్ దూ ం భవన్లో గురువారం నాడు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మతోన్మాద సెక్యూ లర్ శక్తుల మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతోందని అన్నారు చట్టసభల్లో కమ్యూనిస్టు లకు తగినంత ప్రాతినిధ్యం లేకున్నా ప్రజ లో ఉండి సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్మిస్తామని చెప్పారు హిందూ దేశంగా భారత్ను మార్చే ందుకే బీజేపీ యత్ని స్తోందని అందులో భాగంగానే ఆర్టికల్ 370 రద్దు సీఏఏ ఎన్ఆర్సీ అంశాలు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు తద్వారా రాజ్యాంగ ఉల్లంఘన లకు కేంద్రం పాల్పడుతోందని పేర్కొన్నారు నిరుద్యోగం దారిద్య్ర ం అధిక ధరలు ఆందోళనకర స్థాయికి చేరుకు ంటే వాటిని పక్కదారి పట్టి స్తూ మతోన్మాద శక్తులు ప్రజలను రెచ్చగొడు తున్నాయని అన్నారు గత 94 సంవత్సరాలుగా ప్రజా సమస్యలు కార్మిక హక్కుల సాధనకు సీపీఐ నిర్వహించిన పోరాటాలు ఉద్యమాలు త్యాగాలను గుర్తుచేశారు తెలంగాణ సాయుధ పోరాటం మణిపూర్ సాయుధ పోరాటం ద్వారా భూ సంస్కరణ చట్టాలు సాధించామని పేర్కొన్నారు వర్గ దోపిడీ ని దారిద్య ్రాన్ని నిలువరి ంచేందుకు సోష లిజం కోసం సీపీఐ మరోమారు పున రంకి తం అవుతుందని అన్నారు | ప్రజా సంపద సక్రమ పంపిణీకి న్యాయ బద్ధ హక్కుల కోసం పోరాడే ది కమ్యూనిస్టులు మాత్రమేనని అన్నారు దేశంలో కమ్యూనిస్టు లకు ప్రజా తంత్ర శక్తులను ఐ క్యం చేసి పోరాట ాలను మరింత ఉద్ధృ తం చేసేందుకు ప్రతిజ్ఞ పూన ాలని అన్నారు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ అంతరాలు లేని సమాజం కోసం కమ్యూనిస్టు పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసిందని అన్నారు ఎన్నో కేసులు నిర్బంధ ాలను ఎదుర్కొని 94 ఏళ్లుగా ప్రజా పక్షాన నిలిచిందని చెప్పారు నేడు కమ్యూనిస్టు ఉద్యమం అనేక ఆటు పో ట్లను సవాళ్లను ఎదుర్కొ ంటోందని పేర్కొన్నారు సీపీ ఏఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి కార్యదర్శి వర్గ సభ్యుడు ఎన్ బాల మల్లే శ్ ప శ్య పద్మ ఎ ఐటీ యూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ బీవీ విజయలక్ష్మి సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ సహా అనేక మంది నేతలు పాల్గొన్నారు అంతకుముందు హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్లో సీపీఐ నగర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరుణ పతాకాన్ని చాడ వెంకటరెడ్డి ఎగుర వేశారు అక్కడి నుండి సీపీఐ నేతలు కార్యకర్తలు 95 వ వార్షికోత్సవ సూచి కగా 95 ఎర్ర జ ండ ాలతో మ ఖ్ దూ ం భవన్కు చేరుకున్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 26 తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ సమావేశం ఈ నెల 27వ తేదీ శుక్రవారం తెలంగాణ భవన్లో జరుగుతుంది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి సీనియర్ నేతలు కార్యకర్తలు వస్తున్నారు అన్ని విభాగాల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు హాజరు కావాలని కేటీఆర్ కోరారు జనవరి నెలలో మున్సిపాలిటీ లకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై అనుసరించాల్సిన విధానంపై నేతల అభిప్రాయాలను కేటీఆర్ తెలుసుకుంటారు 130 మున్సిపాలిటీ ల్లో పార్టీని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ | కేటీఆర్ ప్రసంగించనున్నారు పార్టీని దిగువ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టిసారి ంచనున్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 26 రాష్ట్రం లో పౌరసత్వ సవరణ చట్టం కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగకుండా ఎంఐ ఎం టీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్ని భగ్నం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు ముస్లిం మతపరమైన నేతలను ప్రగతి భవన్కు తీసుకెళ్ల ారని ఆయన మజ్లిస్ పార్టీపై ధ్వజమెత్తారు ప్రగతి భవన్ ఒక డి టెన్షన్ సెంటర్ అన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న వారు ఎవరూ కూడా సీ ఎ ఎన్ నిరసన ల్లో పాల్గొన లేదన్నారు బీజేపీతో టీఆర్ఎస్ ఎంఐఎం కు రహస్య ఒప్పందం ఉందన్నారు జీఎస్టీ త్రిపుల్ తలాక్ 370 వ అధికరణ రద్దు విషయంలో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చి ందన్నారు తెలంగాణలో ఎన్ఆర్సీ అమలు చేయబో మని ఎందుకు కేసీఆర్ ప్రకటించ లేదన్నారు దేశంలో 11 మంది ముఖ్యమంత్రులు ప్రకటిస్తే కేసీఆర్ మాత్రం వౌనంగా ఉన్నారన్నారు కేంద్రం నుంచి ఈ విషయమై ఇంకా స్ప ప్ ట త కావాలా అని అడిగారు సీ ఎన్ ఎన్ను ఉపసంహరించుకోవాలని ఎన్ఆర్సీ | ఎన్పీఆర్ కు మధ్య లింక్ లను తొలగించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు |
ఎక్సైజ్ అండ్ ప్రొ హి బిషన్ శాఖ కమిషనర్గా ఇటీవల నియామకం అయిన సర్ప రాజ్ అహ్మద్ గురువారం ఇక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రికి పుష్ప గుచ్ఛ | ం అందించి శాఖా పరమైన అంశాలపై కొద్దిసేపు సర్ప రాజ్ అహ్మద్ చర్చించారు |
హైదరాబాద్ డిసెంబర్ 26 తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ కార్యదర్శిగా ఎవరు నియామకం అవు తారన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతున్న ప్పటికీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మనసులో ఎవరు న్న ారన్న దే కీలక మైంది సీనియర్ అయినా జూనియర్ అయినా ఎంపిక చేసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉండటంతో సీఎస్ పదవి ఎవరిని వరి స్తు ందన్నది ఇంకా చర్చ ల్లోనే ఉంది ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు మంత్రులు కూడా చూ చాయగా చెప్ప లేకపోతున్నారు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఎస్కే జోషి ఈ నెల 31 న పదవీ విరమణ చేస్తున్నారు ఆయన ఈ పదవిలో 23 నెలల పాటు కొనసాగారు గత ఏడాది ఫిబ్రవరి లో జోషి సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు ఆయన పదవీ కాలాన్ని పొడిగి ంచే అవకాశాలు ఉన్నాయా అన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని పొడిగి ంచాలంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా కేంద్రానికి లేఖ రాయ ాల్సి ఉంటుంది అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అలాంటి లేఖ ఏదీ కేంద్రానికి వెళ్ల లేదని తెలుస్తోంది జోషి సేవలను మరో రూపంలో వాడుకునే అవకాశాలు న్నాయా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది గతంలో రాజీవ్ శర్మ చీఫ్ సెక్రటరీ పదవి నుండి రిటైర్డ్ | కాగానే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కేసీఆర్ నియమి ంచుకున్నారు ఇప్పటికీ అదే పోస్టులో రాజీవ్ శర్మ కొనసాగుతున్నారు పరిపాలనలో రాజీవ్ శర్మ కీలక భూమిక పోషిస్తున్నారు జోషి స్థానంలో వాస్తవంగా నియామకం కావాలంటే అజయ్ మిశ్రా కు అవకాశం ఇవ్వాల్సి ఉం టుంది తెలంగా లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారు ల్లో బీపీ ఆచార్య తర్వాత జోషి సీనియర్ ఆ తర్వాత అజయ్ మిశ్రా ఉంటారు కేంద్ర సర్వీసు ల్లో పనిచేస్తున్న బి న య్ కుమార్ తదితరులు కూడా సీనియర్ లే అయినప్పటికీ వారు తెలంగాణలో పని చేసేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది పైగా తెలంగాణ సీఎస్ గా నియామకం కావాలంటే ఈ రాష్ట్ర పరిపాలనలో గత ఐదేళ్ల నుండి అయినా అనుభవం ఉన్న వారైతే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ మిశ్రా సర్వీసులో మరో ఏడు నెలల పాటే ఉంటారు బీపీ ఆచార్య కు మరో 10 నెలల గడువు ఉంది ఆచార్య ను సీఎస్ గా నియమి ంచేందుకు గతంలోనే అవకాశాలు న్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల కేసీఆర్ ఎంపిక చేసుకో లేదని తెలుస్తోంది ఆచార్య ను కాదని జోషి కి అవకాశం ఇచ్చారు ఇప్పుడు అజయ్ మిశ్రా ను ఎంపిక చేసుకుంటే కేవలం ఏడు నెలల పాటే సీఎస్ గా బాధ్యత ల్లో ఉండాల్సి ఉంటుంది |
హైదరాబాద్ డిసెంబర్ 26 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంతం నిర్వహించిన సార్ వజ నిక ఉత్సవ మహాసభలు గురువారం నాడు ముగిశాయి ముగింపు సమావేశంలో సంఘ్ సర్ సంఘ్ చాల క్ డాక్టర్ మోహన్ భగవత్ మాట్లాడారు సంఘ్ కార్య విస్తరణకు సమాజం పట్ల ప్రేమ శ్రమి ంచే తత్వం ప్రధాన సాధన ాలని పేర్కొన్నారు దేశం పరమ వైభవాన్ని సాధించడానికి ప్రతి కార్యకర్త సమర్పణ భావంతో సమయాన్ని కేటాయించి పనిచేయాలని హితవు పలికారు సమాజంలో మేలు కోరే ఆలోచనలు వాటిని తెలియజేసే విధానం కార్య విస్తరణలో కీలకమని వాటిని ఎన్నడూ విస్మరి ంచరాదని పేర్కొన్నారు విజయ సంకల్ప శిబిరం పేరిట సరూర్ నగర్ స్టేడియంలో బుధవారం నాడు నిర్వహించిన భారీ బహిరంగ సభ తో ఆర్ఎస్ఎస్ శిబిరంలో ఉత్సాహం తొణికి సలా డింది బహిరంగ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో పాటు సి యంట్ ఇన్ఫో టెక్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీ వీఆర్ మోహన్రెడ్డి హాజరయ్యారు మూడు రోజుల శిబిరంలో అనేక మంది ప్రముఖులు ఉప న్యసి ంచారు రానున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్ ను మరింత విస్తృతం చేయాలని గ్రామ గ్రా మాని కీ శాఖలను ఏర్పాటు చేసే దిశగా కృషి జరగాలని మూడు రోజుల శిబిరంలో ఆర్ఎస్ఎస్ నేతలు స్వయం సేవ కులకు పిలుపునిచ్చారు దేశం కోసం త్యా గాలకు సిద్ధం కావాలని | సమాజంలో విలువలు పెంచేందుకు సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని ఇనుమడి ంప చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ నెల 24న భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభమైన ఈ శిబిరంలో 7 70 5 మంది ఎంపిక చేసిన ముఖ్య శిక్ష క్లు హాజరయ్యారు 1925 లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ 2024 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకో బోతోందని ఆ నాటికి ఆర్ఎస్ఎస్ తన లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శిబిరంలో నిర్వహించిన వివిధ శిక్షణ తరగ తుల్లో బోధించారు ఇందుకోసం మరింత వేగంగా కార్య విస్తరణ చేసుకోవాలని సంఘ్ సంకల్పి ంచిందని వారు పేర్కొన్నారు తెలంగాణలో ఏడు దశాబ్దాలుగా విస్తరించిన సంఘ్ కార్యం గత ఏడాది కాలంలో మరింత విస్తరించి ందని అన్నారు 2018 నాటికి మొత్తం శాఖల సంఖ్య 2 106 కాగా 2019 నాటికి ఆ సంఖ్య 34 94 కు పెరిగిందని అన్నారు 2018 నాటికి 8 26 మండలాల్లో ఉన్న సంఘ్ కార్యం 2019 నాటికి 69 శాతానికి పెరిగిందని అన్నారు ఇక నగరాల్లో 2018 నాటికి మొత్తం 14 37 బస్తీ ల్లో 47 శాతం ఉన్న శాఖలు 2019 నాటికి 69 5 శాతానికి పెరిగాయని చెప్పారు రానున్న రోజుల్లో ప్రతి ఊరిలో ఆర్ఎస్ఎస్ తమ శాఖ కార్యకలాపాలను నిర్వహించాలని పేర్కొన్నారు ఆర్ధిక స్థితిగతులు సామాజిక |
హైదరాబాద్ డిసెంబర్ 26 జరగబో వు మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ సమాయత్తం అవుతోంది మున్సిపల్ ఎన్నికలపై పార్టీ విస్త త్రంగా చర్చలు జరపాలని నిర్ణయించింది జనవరి మొదటి వారంలో పోటీ చేసే అభ్యర్థ ల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని సీనియర్ నేతలు చెబుతున్నారు మున్సిపాల్ టీ లలో రిజర్వేషన్ల అమలు తీరుపై టీడీపీ నేతలు చర్చించనున్నారు రిజర్ వేష ర్ల విధానం సక్రమంగా లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయి ంచడానికి సీనియర్ న్యాయ వాదు లతో సమా లోచన చేస్తున్నారు ఇన్నాళ్లు పార్టీకి సేవ చేసిన నేతలకు మున్సిపాల్ టీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది ఈనెల 31వ తేదీ వరకు జిల్లా స్థాయి నేతలు హైదరాబాద్లో ఉండాలని టీఎస్ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సూచించారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదన్న ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ఆ పార్టీ అధినేత మాజీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు శుక్రవారం చంద్రబాబు నాయుడు హై దార బాద్ కు రానున్నారు రెండు రోజుల పాటు హైదరాబాద్లో పార్టీ నేతలతో విస్త త్రంగా మున్సిపల్ ఎన్నికలపై చర్చ ంచనున్నారు అందుకు పార్టీ నేతలు అందుబాటులో ఉండాలని పార్టీ సీనియర్ నేతలకు ఆదేశాలు అందాయి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పార్టీకి లభించిన ఓట్ల శాతాన్ని పార్టీ నేతలు ఇప్పటికే పార్టీ | అధిష్టానం కు నివేది ంచారు హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి దక్కిన ఓట్ల ప్రచారంలో నేతల ప్రచారాన్ని పార్టీ మరోసారి సమీక్ష జరుపుకో నున్నది హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార తెరాస విచ్చి ల విడిగా మద్యం డబ్బులు పంపిణీ చేయడంతో గట్టే క్కి ందని పార్టీ నేతలు అప్పట్లో అధినేత కు సూచించారు ఓకే నియోజక వర్గంలో ఎన్నికలు జరగడంతో అధికార పార్టీ పూర్తిస్థాయిలో పని చేయడంతో టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొ ందని పార్టీ నేతలు చెబుతున్నారు ప్రస్తుతం రాబో వు మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీకి ఆటు పోట్లు ఉన్నాయని అందుచేత టీడీపీకి కలసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి రాష్ట్రంలో 120 మున్సిపాల్ టీ 10 కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి పార్టీ కేడర్ బలంగా ఉన్న మున్సిపాల్ టీ ల్లో తప్పక విజయం సాధి స్తామని పార్టీ వర్గాలు దీ మా వ్యక్తం చేస్తున్నాయి అభ్యర్థుల ఎంపిక స్థానిక నేతల పర్యవేక్షణలో జరుగు త ందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు ప్రతి మున్సిపాల్ టీ నుంచి మూడు పేర్లను అధిష్టానం కు పంపాలని ఆ పార్టీ సూచిస్తోంది చివరిగా గెలుపే లక్ష్యంగా అభ్యర్థ ల ప్రకటన చేయాలని పార్టీ యోచిస్తోంది |
హైదరాబాద్ డిసెంబర్ 26 మతం ఆధారంగా పౌరసత్వం ఎంత మాత్రం తగదని సీపీఎం పోలి ట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు మతోన్మా దం పై అఖిల పక్ష సభ ఆలోచన సబ బ ైన దేనని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు ఎన్పీఆర్ ఎన్ఆర్సీ సీఏ ఏను అమలు చేయబో మని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు కాగా మరో పక్క సీపీఎం 27వ తేదీన రాజ్యాంగాన్ని రక్షి ంచాలనే అంశంపై బహిరంగ సభ నిర్వహిస్తోంది ఈ సభలో పాల్గొనేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హైదరాబాద్ వస్తున్నారు 27వ తేదీ ఉదయం భారత రాజ్యాంగాన్ని కాపాడు కుందా మనే అంశంపై సెమినార్ జరుగుతుంది దానికి సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారు మధ్యాహ్నం మూడు గంటలకు సీఏఏ ఎన్ఆర్సీ అంశంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరిగే సభలో పాల్గొంటారు సాయంత్రం బహిరంగ సభకు సైతం హాజరవుతారు పౌరసత్వ సవరణ చట్టం జాతీయ పౌర పట్టి కలు ప్రజ స్వా మిక లౌకిక వ్యవస్థలకు వ్యతిరేకమని రాఘవులు విమర్శించారు సీఏఏ ఎన్ సార్ సీ తో అంతర్జాతీయంగా భారత్ సంబంధాలు తగ్గు తున్నాయని అన్నారు జనవరి 30న గాంధీ వర్ధంతి రోజున బీజేపీ మతోన్మా దానికి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలతో అఖిల పక్ష సభను నిర్వహించాలని సీఎం ఆలోచి స్తున్నట్టు | తెలిసిందని అది సబ బే నని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు సీఏఏ కు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేసిన టీఆర్ఎస్ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి స్పందనలు లేకుండా ఉందని వ్యాఖ్యానించారు ఎన్నికల షెడ్యూ లులో మార్పు చేయాలి మున్సిపల్ ఎన్నికల షెడ్యూ లులో మార్పులు చేయాలని తమ్మినేని వీరభద్రం కోరారు మున్సిపాల్ టీ ల్లో రిజర్వేషన్లను ప్రకటి ంచకుండానే షెడ్యూ లును విడుదల చేశారని పేర్కొన్నారు సంక్రాంతి పండుగను జనవరి 8న కార్మిక సమ్మె గ్రామీణ బంద్ లు దృష్టిలో ఉ ంచుకోకుండా తేదీలను ప్రకటించడం సరికాదని అన్నారు వెంటనే రిజర్వేషన్లను ప్రకటించి పండుగకు కార్మిక సమ్మెకు గ్రామీణ బంద్కు ఎలాంటి ఆటంకం లేకుండా ఎన్నికల షెడ్యూ లులో మార్పులు చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కలవాలని సమావేశం నిర్ణయించింది |
మానవ పాడు డిసెంబర్ 25 అష్టా దశ శక్తి పీఠ ాలలో 5వ శక్తి పీఠ ంగా విరాజిల్లు తున్న శ్రీ జోగు ళా ంబ దేవి బాల బ్రహ్ మే శ్వర స్వామి ఆలయాలు గురువారం కేతు గ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం రాత్రి 8 30 గంటలకు ఉభయ ఆలయాలు మూసివేశారు గురువారం మధ్యాహ్నం ఆలయ శుద్ది మహా సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మహా మంగళ హారతి తో భక్తులకు దర్శన భాగ్యం కల్పి స్తున్నట్లు ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు అలాగే గురువారం అమావాస్య సందర్భంగా నిర్వహించనున్న చ ండి హోమాలు కూడ రద్దు చేసినట్లు ఆయన తెలిపారు భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు కురు మూర్తి ఆలయ మూ చిన్న చింత కుంట మండల పరిధిలోని అమ్మా పూర్ సమీప న ఏ ండు కొండ లపై వేల సిన శ్రీ కురు మూర్తి స్వామి ఆలయాన్ని గురువారం సూర్యగ్రహణం సందర్భంగా మూసివేయ నున్న ట్టుగా ప్రధాన ఆర్ చ కులు వెంకటేశ్వర చార్యులు తెలిపారు ఉదయం నుంచి మధ్య హ్నం వరకూ మూసి వేసి ఆ తర్వాత ఆలయ సు ద్ధి సంప్రోక్షణ యథావిధిగా ఆలయం తెరి సి భక్తుల దర్శన ార్ధం ఉంచు తామని ఆయన తెలిపారు బాసర ఆలయ ద్వార బంధ నం | బాసర సంపూర్ణ సూర్య గ్రహ ణాన్ని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ప్రసిద్ధ పుణ్య క్షేత్ర మైన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయ ంతో పాటు ఉప ఆలయాల ద్వార ాలను మూసివేశారు గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయ ంతో పాటు ఉప ఆలయాలలో అమ్మవార్ లకు గోదావరి జల ంతో అభిషే క అర్చన పూజలు నిర్వహించి సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శన పూజ లను కొనసాగి ంచనున్నట్టు ఆలయ స్థానా చార్య లు ప్రవీణ్ పాఠ క్ తెలిపారు రాజన్న ఆలయం మూసి వేత వేములవాడ వేములవాడ రాజన్న ఆలయం సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం రాత్రి 8 11 నిమిషాలకు స్వామి వారికి ప వళి ంపు సేవ జరిపి మూసి వేసారు రాజన్న ఆలయ ంతో పాటు అనుబంధ దేవాలయాలను మూసి వేసారు తిరిగి ఉదయం 11 20 నిమిషాలకు సంప్రోక్షణ తరువాత దర్శనాలు యధావిధిగా నిర్వహిస్తామని ఆలయ ప్రధాన ార్ చ కులు అప్ప ాల భీమా శంకర్ తెలిపారు ధర్మపురి క్షేత్ర ంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన ంలోని ప్రధా నాయ లంతో పాటు అన్ని ఆలయాలను రాత్రి 7 గంటలకు మూసి వేశారు సూర్యగ్రహణం కారణంగా బాసర వేములవాడ ఆలయాలను మూసి వేస్తున్న అధికారులు సిబ్బంది |
దేవర కద్ర డిసెంబర్ 25 రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేశారని రాష్ట్రా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బుధవారం దేవర కద్ర మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డె న్లో కల్యాణ లక్ష్మీ షాదీ ముబార క్ చెక్కు ల పంపి ణి ఈ కార్యక్రమానికి అయన ముఖ్య అ థి తిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదు కుంటున్న ఘనత సీఎం కేసీఅర్ కే దక్కు తుందన్నారు అంతే కా కుండ పే ది ంటి అడ పిల్లలు పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు అవుతున్నారని వారి కుటుంబాలకు మేనమామ మాదిరిగా కల్యాణ లక్ష్మీ షాదీ ముబార క్ ప్రవేశపెట్టి ఆదు కుంటున్న రాష్ట్రం దేశంలో ఏ దైన ఉందంటే అది తెలంగాణ రాష్ట మ ్రే నన్నారు ప్రతి పేద కుటుంబంలో వృద్ధ ్యా ప్యంలో ఒంటరి తనంలో ఉన్నవారిని వికలా ంగ్ లకు గీత కార్మికులకు పింఛన్ దారుల ఇంట పెద్ద డుకు గా అస రా పింఛన్ దారులకు అండగా ముఖ్యమంత్రి కేసీఅర్ నిలు స్తున్నారని అన్నారు వృద్ధులకు వితంతు వులకు గీత కార్మికులకు వికలా ంగులకు సీఎం కేసీఅర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హమీ మేరకు అస రా పింఛన్లు వెయ్యి నుంచి 2016 1500 నుంచి | 30 16 రూపాయలు పెంచడం జూలై నుంచి అమల్లోకి తెచ్చి అందిస్తున్న ఘనత కేసీఅర్ కే దక్కు తుందన్నారు |
మహబూబాబాద్ డిసెంబర్ 25 మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో జరిగిన సంఘటనను ఆధారం చేసుకొని కొందరు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మాను కోట ఎమ్మెల్యే బానో త్ శంకర్ నాయక్ అన్నారు ఇటీవల కే సముద్రంలో జరిగిన కార్య క్రమంలో రెండు కులాల వారికి బ లుపు ందని ఎమ్మెల్యే విమర్శించిన ట్టుగా వచ్చిన వార్తలపై వివాదం చెలరేగింది దీనిపై మహబూబాబాద్ లో బుధవారం ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ దుస్తుల పంపిణీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు అబ్రహం లి ంకన్ కష్టపడి జీవితంలో పైకి వచ్చిన సందర్భాన్ని గురించి తాను ప్రస్తావి స్తే దానికి వక్ర భాష ్యాలు సృష్టి స్తూ రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు తానే కుల స్తు డిని కించ పర్చ లేదని రెడ్డి వెలమ కుల స్థులను కించ పరచ ాల్సిన అవసరం గాని కులాల గురించి ఆలోచించే స్వభావం కాని తనది కాదని శంకర్ నాయక్ తెలిపారు తన వెంట ఉన్న నాయకులు రెడ్డి వెలమ కులస్తులు ప్రముఖ స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు భగవంతు న్ని కించ పరిచిన ట్టుగా కొందరు ప్రచారం చేస్తున్నారని తాను చదువుకుంటున్న సందర్భ ంలోని పరిస్థితులను వివరి ంచానని తెలిపారు వరుసగా 20 సార్లు అయ్యప్ప మాల ధరి ంచానని భగవంతుని శక్తి ఏమిటో తనకు ఎవరో నేర్ పాల్సిన అవసరం లేదన్నారు ప్రతి సంవత్సరం అగ్ని గుండ ాల్లో | నడు స్తానని ఈ సంవత్సరం కూడా 27న అగ్ని గుండ ాల్లో నడు వను న్నానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు అంత నిష్ట గా దేవు న్ని పూజించే తాను భగవంతు న్ని గాని కులాలను గాని వ్యక్తులను గాని కించ పరిచి మాట్లాడ నని శంకర్ నాయక్ స్పష్టం చేశారు తన వ్యాఖ్యలు నిజంగా ఎవరినైనా బాధ పెట్టి స్తే విశాల హృదయంతో అర్ధం చేసుకోవాలని శంకర్ నాయక్ అన్నారు |
మిర్యాలగూడ టౌన్ డిసెంబర్ 25 అవినీతి ఆరోపణలపై ఒక ఎస్ఐ ని అధికారులు సస్పెండ్ చేశారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న డీ సై దా బాబు పై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ అనంతరం అతడిని సస్పెండ్ చేస్తూ హైద్రాబాద్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శివ శంకర ్రెడ్డి ఆదేశాలు జారీచేశారు ఆయనపై వచ్చిన ఆరోపణలను నల్లగొండ జిల్లా ఎస్పీ ఎ వీ రంగనాథ్ పూర్తి స్థాయిలో 15 రోజుల పాటు విచారణ జరిపారు అనంతరం డీ ఐ జీకి నివేది ంచడంతో సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా అక్రమ ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీ ఎస్ బియ్యం రవాణా గు ట్ కాల వ్యాపారం బెల్టు షాపుల నిర్వహణ తదితర అంశాలపై ఆరోపణలు రాగా ఆయన సెల్ఫోన్ కాల్ డేటాను తీసి మాట్లాడిన మాటలు రికార్డు చేసి డీ ఐ జీకి నివేది ంచారు అదే విధంగా పోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదు లపై స్పంది ంచకుండా కేసు నమోదు చేయకుండా వ్యవహరించడం దర్యాప్ తులు సక్రమంగా చేయకపోవడం అక్రమాలకు పాల్ పడు తుండటం లాంటి చర్యలకు పాల్పడినట్టు నివేదికలో ఎస్పీ పేర్కొన డంతో ఎస్ఐ ని సస్పెండ్ చేశారు రెండు నెలల క్రితం రూరల్ ఎస్ఐ పై ఆరోపణలు | రాగా ఎస్పీ మందలి ంచారు అనంతరం 10 రోజుల క్రితం సుమారు 350 క్వింటా ళ్ల పీడీ ఎస్ బియ్యం మండలంలోని వెంకటాద్రి పాలెం నుండి ఏపీ రాష్ట్రానికి అక్రమ రవాణా లో ఎస్ఐ లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి రవాణా విషయం జిల్లా ఎస్పీ కి తెలియడంతో టాస్క్ ఫోర్ స్ను పంపి లారీని మిర్యాలగూడ పట్టణ శివారులో పట్టుకున్నారు ఈ సంఘటనపై ఇంకా సమగ్ర శాఖా పర విచారణ చేయనున్నట్టు తెలిసింది |
నల్లగొండ డిసెంబర్ 25 ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి టీఆర్ఎస్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని ఎన్నికల ప్రక్రియ నిర్వహణ అధికార పార్టీ కనుసన్న ల్లో సాగుతున్న ట్టుగా కనిపిస్తుందని మాజీ మంత్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు బుధవారం నల్లగొండ లో ఆయన విలేఖరులతో మాట్లాడు తు మున్సిపల్ వార్డు ల విభజన ఓటర్ల జాబి తాలు అడ్డగోలుగా రూపొంది ంచగా రిజర్వేషన్లు ప్రకటి ంచకుండానే ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఎన్నికల నిర్వహణలో స్వతంత్రంగా వ్యవహరి ంచాల్సిన ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అధికార పార్టీ చె ప్పుడు మాటల మేరకు నడుచుకు ంటా న్నారని అంతకంటే రాజీనామా చేసి తన గౌరవం కాపాడు కోవాలన్నారు రిజర్వేషన్లను ఓటర్ల జాబితాలను అధికార పార్టీ నేతలు ఇష్ట ారాజ్య ంగా మార్ చేస్తున్నారన్నారు ఐన ప్పటికీ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉందని రాష్ట్రంలోని 50 శాతం మున్సిపాల్ టీ ల్లో కాంగ్రెస్ గెలువ బో తుందన్నారు మున్సిపల్ ఎన్నికల ంటే హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాదని అధికార పార్టీకి ఎదురుదెబ్బ తప్ప దన్నారు పట్టణ ఓటర్లలో కాంగ్రెస్కు మంచి ఆదరణ ఉందన్నారు దేశ వ్యాప్తంగా మళ్లీ కాంగ్రెస్ గాలి వీ స్తుందన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మాయ మాటలతో గెలిచినా పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యతిరేక తీర్పు ఇచ్చారన్నారు సీఎం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక | ఆయనలో ఆ హం కార పెరిగి నియంతృత్వ పాలన సాగిస్తున్న ారన్నారు కొత్త సచివాలయం పేరుతో ఉన్న సచివాల యాన్ని మార్చారని అదె క్కడు ందో ఎవరికీ తెలియడం లేదన్నారు సీఎం కేసీఆర్ పాలనా తీరుపై ఉద్యోగులు నిరుద్యోగులు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మెజార్టీ మున్సిపాల్ టీ ల్లో కాంగ్రెస్ విజయం తథ్య మన్నారు పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారని వారు డబ్బు లకు ఇతర ప్రలోభాలకు లొంగ కుండా ఓటు హక్కు వినియోగించుకో నున్న ందున ప్రజా తీర్పు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండబో తుందన్నారు ఉద్యోగులకు ఐఆర్ పీఆర్సీ లేదని ఉద్యోగుల ందరినీ కేసీఆర్ మోసం చేశారని వారిని బానిసలుగా చూస్తున్నారని గె జి టెట్ ఆఫీసర్ ల న్నా గౌరవం లేదన్నారు ఉద్యోగులు నిరుద్యోగుల ంతా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు ఓటు వేయాలని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారందరినీ కడుపులో పెట్టుకుని చూసుకు ంటామని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీని చ్చారు ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ పట్ట ణా ధ్యక్షుడు గుమ్మ ల మోహన్రెడ్డి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బొడ్డు పల్లి లక్ష్మీ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బు ర్రి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు |
సంగారెడ్డి డిసెంబర్ 25 కరవు నుండి ఉద్భవించిన కరుణా మ యుడి కోవెల మెదక్ మహా దేవాలయానికి క్రిస్మస్ సందర్భంగా భక్తులు పోటెత్తారు ఏ సయ్య నామస్మరణ తో మెదక్ చర్చి మారు మోగింది తెల్లవారుజాము నాలుగు గంటలకు దక్షిణ ఇండియా సంఘం ప్రధాన పీఠాధిపతి బిషప్ రైట్ రె వ ఎసి సాల్ మన ్రాజ్ దైవ సందేశ ంతో వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా గురువులు గుడి ప్రదక్షిణ నిర్వహించారు చారిత్రాత్మక కట్టడం మహా దేవాలయంలో వేలాదిగా భక్తులు ప్రత్యేక ప్రార్థన ల్లో పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి త న్నీ రు హరీష్రావు ఎమ్మెల్యే పద్మా దేవే ందర్రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఉదయ ారాధన నుండి భక్తులు తండ ో పత ండాలుగా తరలి రావడంతో చర్చి ప్రాంగణం మెదక్ పట్టణంలోని ప్రధాన రహదారులు కిక్కిరి శాయి ప్రాంగణంలో వివిధ రకాల దుకాణ ాలతో పాటు సర్కస్ జెయింట్ వీల్ తదితర వినోదాన్ని చ్చే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేయగా ఎస్పీ చంద నా దీప్తి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు ఉదయం నుండి రాత్రి వరకు మహా దేవాలయంలో భక్తులకు గురువులు దీవెన లిచ్చారు మరోవైపు ప్రత్యేక | భక్తి గీతలు ఆలపించారు ఈసారి వేడుకలకు దక్షిణ కొరియా దేశ స్తు లతో పాటు మెదక్ హైదరాబాద్ సికింద్రాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ వాసులు కర్నాటక మహారాష్ట్ర ప్రాంతాల నుండి భక్తులు పెద్దయెత్తున తరలివచ్చారు బీదర్ తదితర ప్రాంతాల నుండి కాలినడకన భక్తులు మహా దేవాలయానికి విచ్చేసి తమ మొక్కులు చెల్లి ంచుకున్నారు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడి పింది వేడుకల్లో మాట్లాడుతున్న మంత్రి హరీష్రావు ఇన్ సెట్లో |
హైదరాబాద్ డిసెంబర్ 25 ఆర్టీసీ లో కార్గో పార్ శిల్ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ఆర్టీసీ పై ప్రగతి భవన్లో బుధవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించిన ట్టే అన్ని చో ట్లకు సరకు రవాణా చేయాలని సూచించారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఎంప్లా యాస్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రకటించిన కేసీఆర్ ఈ బోర్డు కూర్పు పని విధానాన్ని ఈ సందర్భంగా ఖరారు చేశారు మారుమూల కు గ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సులు నడు స్తు నందు వల్ల సరకు పార్ శిల్ రవాణాను చేపట్ట వచ్చని సీఎం పేర్కొన్నారు ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా జరిగే సరకు రవాణా ఇకపై కచ్చితంగా ఆర్టీసీ కార్గో అండ్ పార్ శిల్ సర్వీస్ ద్వారానే చేస్తామన్నారు ఇందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు బతుకమ్మ చీరలు విద్యాసంస్థలకు పుస్తకాలు డి పోల నుండి బ్రా ండీ షాపు లకు మద్యం దవాఖా నాలకు మందులు తదితర పనులన్నీ ఆర్టీసీ కార్గో ద్వారా చేసేందుకు వీలు ందన్నారు ప్రజలు ఇప్పటి వరకు ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు ను ఉపయోగి స్తున్నారని ఇకపై ఆర్టీసీ లోనే సర కులు రవాణా చేసేలా | ప్రోత్సహించాలని కేసీఆర్ సూచించారు ఆర్టీసీ సురక్షితం అనే పేరు ఉందని అలాగే సరకు రవాణా కూడా క్షేమంగా సురక్షితంగా జరుగుతుందని ప్రజలకు వివరించాలని సూచించారు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ ప్రజలు ఎక్కువగా నివసించే ముంబాయి బీ వండి షో లాపూర్ నాగపూర్ జగ్ దల్ పూర్ తదితర ప్రాంతాలకు కూడా సరకు రవాణా చేయాలన్నారు కాగా ఆర్టీసీ ఎంప్లా యాస్ వెల్ఫేర్ బోర్డులో ప్రతి డిపో నుండి ఇద్దరు ప్రధాన కార్యాలయం నుండి ఇద్దరు చొప్పున సభ్యులుగా నియమించాలని దాని వల్ల 202 మంది బోర్డులో సభ్యులుగా మార తారని సీఎం తెలిపారు బోర్డులో 94 మంది బీసీలు 38 మంది ఎస్సీ లు 26 మంది ఎస్టీ ల 44 మంది ఓ సీలు ఉంట ారన్నారు మొత్తం సభ్యుల్లో 73 మంది మహిళలే ఉంట ారన్నారు బోర్డు సమావేశం డిపో పరిధిలో వారానికి ఒకసారి రీజియన్ పరిధిలో నెలకు ఒకసారి కార్పొరేషన్ పరిధిలో మూడు నెలలకు ఒకసారి జరగాల న్నారు ఈ సమావేశాల్లో సమస్యలపై చర్చించాలని సూచించారు ఈ పరిస్థితిలో ఉద్యోగులు కూడా చిత్త శుద్ది తో తగిన స్ఫూర్తితో పనిచేయాలని కేసీఆర్ సూచించారు వచ్చే 10 రోజుల్లో ఆర్టీసీ ఈడీ లు ఉన్నతాధికారులు డి పోల వారీగా సమావేశాలు నిర్వహించి వ్యూహం రూపొందించాలని ఆదేశించారు హైదరాబాద్ నుండి చెన్న య్ నాగపూర్ ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లే |
హైదరాబాద్ డిసెంబర్ 25 విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మి స్తాయని సియా ంట్ ఐటీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ వీఆర్ మోహన్రెడ్డి పేర్కొన్నారు సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ బహిరంగ సభ సార్ వజ నికో త్సవ విజయ సంకల్ప సభకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ సంస్కృతిని పెంపొంది ంచడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషి ంచిందని చెప్పారు డబ్బు పోగొట్టుకు ంటే తిరిగి సంపాది ంచుకోవచ్చని ఆరోగ్యం పోగొట్టుకు ంటే కొంత డబ్బు ఖర్చు చే సైనా దానిని తిరిగి పొందవచ్చని కానీ విలువలు పోగొట్టుకు ంటే తిరిగి రావని విలువ లే మెరుగైన సమాజాన్ని నిర్మి స్తాయని పేర్కొన్నారు తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా నిలవాలని హితవు పలికారు పిల్లలకు మహిళల పట్ల గౌరవం పె ంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల దేనని అన్నారు మహిళలపై జరుగుతున్న అ రాజ కాలు చాలా దారుణమని దురదృష్టకరమని చెప్పారు సాంకేతిక లో ప్రా వీణ ్యానికి మంచి విద్య నైపుణ్యం చాలా అవసరమని అన్నారు దేశం వృద్ధి చెంద ాలంటే ఇవి చాలా కీలకమని అన్నారు 28 ఏళ్ల క్రితం తాము ప్రారంభించిన సి యంట్ సాఫ్ట్వేర్ కంపెనీ 15వేల మందికి ఉపాధి కల్పి ంచిందని అన్నారు విలువలు స్ర్తి శక్తి చదువు టెక్నాలజీ అనే అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన | వని అన్నారు తాము మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చామని తమ విజయాలకు అమ్మ కారణమని అన్నారు విలువలు విద్య క్రమశిక్షణ దేవుడు ధైర్యం అన్నీ అమ్మ నేర్ పించిందని చెప్పారు మగ ఆడ అనే వివక్షను ఎపు డూ ఇంట్లో చూపే వారు కాదని అందుకే అమ్మ తమకు మార్గదర్శి అని చెప్పారు దానినే తాము ఇపుడు సంస్థలో కూడా పాటి స్తున్నామని పేర్కొన్నారు విలువలు క్రమశిక్షణ గౌరవం నమ్మకం నిజాయితీ అనే వే సంస్థకు పునాది రాళ్ల ని చెప్పారు అపుడే ఎవరైనా తనను తాను గెలుచుకో గలుగు తాడని తెలిపారు విలువలు ప్రవర్తనను నిర్ణయి స్తాయని వ్యక్తుల ప్రవర్తన సామా జం సంస్కృతిని నిర్ణయి స్తాయని పేర్కొన్నారు చిన్నతనంలోనే ఎవరైనా నైతిక విలువలను నేర్చు కుంటారని మీడియా సహ వాసం ద్వారా కూడా నైతిక విలువలు నేర్చు కుంటారని తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా నిలవాలని చెప్పారు స్ర్తిలను గౌరవించడం ప్రతి ఒక్కరికీ నేర్పి ంచాలని పిల్లల్లో పరి వర్ తనకు సామూహికంగా అంతా పనిచేయాలని చెప్పారు రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోందని టెక్నాలజీ ఎంతో ప్రభావం చూపు తోందని మంచి విద్యను నై ణ ్యాన్ని అందరికీ తప్పనిసరి అందించాలని చెప్పారు ఈ సందర్భంగా ఆయన భగవద్గీత నుండి ఒక శ్లో కాన్ని చదివి విన పించారు క్రమశిక్షణ పెంపొంది ంచడంలో సంప్రదాయాలు సంస్కృతి విలువలు పెంచడంలో ఆర్ఎస్ఎస్ |
హైదరాబాద్ డిసెంబర్ 25 అఖిలపక్ష పార్టీలతో సమావేశాన్ని నిర్వహించ కుండానే మున్సిపల్ ఎన్నికల ప్రకటనను ఆఘ మేఘాల మీద జారీ చేయడం సమంజ సంగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత ఈ నెల 28న అఖిలపక్ష పార్టీలను ఆహ్వాని ంచారని జనవరి 11 నుండి సంక్రాంతి పండుగ వాతావరణం వారం రోజుల పాటు కొనసాగుతుందని ఈ తరుణంలో ఎన్నికల ప్రచారం వల్ల పండుగ వాతావరణానికి విఘాతం కలిగించే దిగా ఉందని సీపీఐ అభిప్రాయపడింది ఎన్నికల నోటిఫికేషన్ గురించి ఎన్నికల కమిషన్ పునరా లోచి ంచాలని ఆయన పేర్కొన్నారు 1925 డిసెంబర్ 26వ తేదీన సీపీఐ కాన్ పూర్లో స్థాపించ ారని పార్టీ ప్రారంభించి 95 సంవత్సరాలు పూర్తయిందని దేశ వ్యాప్తంగా అనేక సం స్థానాల్లో ఉద్యమాలు పోరాట ాలను నిర్వహించిన ఘనమైన త్యా గాల చరిత్ర సీపీఐ కి ఉందని ఆయన చెప్పారు ఈ సందర్భంగా గురువారం నాడు రాష్టవ్య్రాప్తంగా ఉత్సవాలు నిర్వహి స్తున్నట్టు ఆయన చెప్పారు ఎ ఐటీ యూసీ ఆఫీసు నుండి 95 అరుణ పతా కాలతో మ ఖ్ దూ ం భవన్ వరకూ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు 26న రైతు సంఘం వర్కు షాప్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర వర్కు షాప్ ను ఈ నెల 26వ తేదీన దొడ్డి కొమర య్య హాలులో నిర్వహి | స్తున్నట్టు సంఘం అధ్యక్షుడు పీ జంగారెడ్డి ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తెలిపారు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వర్కు షా ప్లో చర్చి ంచనున్నట్టు చెప్పారు నకిలీ విత్తనాలు పాస్ పుస్తకాల కొరత కౌలు రైతుల సమస్యలు పోడు సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొంది స్తామని అన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 25 తెలంగాణలోని ఓటర్లలో దాదాపు సగం మంది పట్టణాల్లో నే ఉన్నారని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి రాష్ట్రం మొత్తంలో 293 కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 156 కోట్ల మంది ఉన్నారు అంటే పట్టణ ప్రాంతాల్లో 137 కోట్ల మంది ఉన్నారని స్పష్టమవుతోంది రెండు దశాబ్దాల క్రితం తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 69 లక్ష లుగా ఉండేది ఆ తర్వాత హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాలు ఇతర ముఖ్యమైన పట్టణాలకు జనం రావడం పెరిగింది పట్టణ ాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాల్లో స్థిర పడుతూ వస్తున్నారు ఉద్యోగులతో పాటు భవన నిర్మాణ కార్మికులు కర్మాగారాలు ఫ్యాక్టరీ లు ఇతర పరిశ్రమల్లో పనిచేసేందుకు గ్రామాల నుండి వస్తున్న వారు పట్టణ శివార్లలో నివాసం ఉండటం ప్రారంభమైంది ఈ కారణంగానే పట్టణాల్లో జనాభాతో పాటు ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది తెలంగాణ ప్రాంతాన్ని పరిశీలిస్తే మొట్టమొదట హైదరాబాద్ నగరంలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఉండేది ఇతర పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉండేవి జనాభా పెరుగుతున్న కొద్దీ మున్సిపాలిటీ లను కార్పొరేషన్ లుగా ప్రభుత్వం మారుస్తూ వస్తోంది అలాగే గ్రామ పంచాయతీ లు నగర పంచాయతీ లను మున్సిపాలిటీ లుగా మారుస్తూ వస్తున్నారు మొదట 70 దాకా ఉన్న మున్సిపాలిటీలు ఇప్పుడు 142 కు పెరిగాయి | హైదరాబాద్ మహానగర కార్పొరేషన్ పై భారం తగ్గించేందుకు చుట్టుపక్కల మున్సిపాలిటీ లను కార్పొరేషన్ లుగా గ్రామ పంచాయితీ లను మున్సిపాలిటీ లుగా మారుస్తూ వస్తున్నారు ఉదాహరణకు పరిశీలిస్తే 2015 వరకు గ్రామ పంచాయితీ గా ఉన్న రంగారెడ్డి జిల్లాలోని బడ ంగ్ పేట ను నగర పంచాయితీ గా మార్చారు అయిదే ళ్లు తిరిగే వరకు దీన్ని మున్సిపాలిటీ గా మార్చారు ఇటీవలే దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం 13 మున్సిపల్ కార్పొరేషన్ లతో పాటు 142 మున్సిపాలిటీలు ఉన్నాయి ఇప్పుడు 10 కార్పొరేషన్ లు 120 మున్సిపాలి టల్లో పాలక మండ ళ్లకు ఎన్నికలు జరగబోతున్నాయి ఓటర్ల వయస్సు ను పరిశీలిస్తే 44 ఏళ్లలోపు ఉన్నవారు దాదాపు 69 శాతం వరకు ఉన్నారు అంటే యువ ఓటర్ లే తమ తమ మున్సిపాలిటీ ల్లో కీలకపాత్ర పోషి ంచబోతున్నారు ఈ కారణంగానే యువ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు నేతలు ప్రణాళి లను రూపొంది ంచుకోవాల్సి వస్తోంది |
హైదరాబాద్ డిసెంబర్ 25 తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత పెద్ద ఎత్తున చేపట్టిన ఎత్తిపోతల పథకాల పంపు లను శాశ్వత ప్రాతిపదికన మెయి ంట నెన్స్ నిర్వహించేందుకు విధి విధానాలను త్వరలో రాష్ట్రప్రభుత్వం ఖరారు చేయనుంది ప్రస్తుతం రాష్ట్రంలో 80 వరకు ఎత్తిపోతల ప్రాజెక్టులపై పం పులు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుపై అద్భుతమైన రీతిలో ఎత్తిపోతల పంపు లను అమర్చారు వీటి ద్వారా పెద్ద పరిమాణంలో నీటిని ఎత్తిపో స్తున్నారు వీటి నిర్వహణలో సాంకేతిక పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సాంకేతిక విధానాలపై ప్రోటోకాల్ ను ఖరారు చేస్తారు త్వరలో సాగునీటి ఇంజనీ ర్ల నిపుణులతో ఒక వర్క్షా పును ప్రభుత్వం నిర్వహించ నుందని సాగునీటి ఇంజనీర్లు చెప్పారు రాష్ట్రంలో 115 కోట్ల ఎకరాలకు సాగు నీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో 75 లక్షల ఎకరాలకు సాగు నీటిని ఎత్తిపోతల పథకాల ద్వారానే అందించేందుకు వీలుంది పం పుల నిర్వహణను చక్కగా నిర్వహించేందుకు ప్రోటోకాల్ అవసర మనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది ఈ విషయమై స్పష్టమైన అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంపై సమీక్ష జరిగిన ప్పుడల్లా ఎత్తిపోతల పథకాల నిర్వహణ గురించి అధికారులను ప్రశ్నించే వారని అధికార వర్గాలు తెలిపాయి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి ఆరు నెల లైంది పం పులు అద్భుతంగా పనిచేస్తున్నాయి ఎస్ ఆర్ఎస్ పీ రెండవ దశ ఆయకట్టు కింద ఉన్న | 600 చెరువులను కూడా అధికారులు నిం పారు గత 15 ఏళ్లలో మిడ్ మానే రు నుంచి చెరువు లకు పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో లింక్ ఒ న్లో మేడిగడ్డ నుంచి శ్రీపాద య ల్ల ంపల్లి వరకు లింక్ 2లో య ల్ల ంపల్లి నుంచి మిడ్ మానే రు వరకు 30 పం పులు పనిచేస్తున్నాయి ఈ పం పులు 30 టీఎంసీ నీటిని తోడు తున్నాయి ప్యాకేజీ ల వారీగా పని అనుకున్న సమయంలో పూర్తయితే పం పులు 50 వరకు చేరుకు ంటాయి ఈ ఏడాది జూన్ 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగింది ఇది రైతులకు శుభవార్త అని ఇంజనీర్లు చెప్పారు మిషన్ కాకతీయ కింద కూడా చెరువుల మరమ్మత్తు పనులను వేగవంతం చేశారు సాగు నీటిని ఇవ్వడమే కాకుండా భూగర్భ జల మట్టం పెరగడం వల్ల వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్త దని సాగునీటి ఇంజనీర్లు పేర్కొన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 25 రాష్ట్రప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో అతి ముఖ్యమైన బీసీ రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేయకుండా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించడం పై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ ర్రా సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ విషయమై ఆయన బుధవారం ఎన్నికల సంఘం కమిషనర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు మున్సిపాలిటీ ల్లో వార్డు ల్లో రిజర్వేషన్లు ఖరారు కాకుండా వాటిపై న్యాయపరమైన అభ్యంతరాలు మార్పులకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు జర పరా దన్నారు అమలులో ఉన్న 34 శాతం బీసీ రిజర్వేషన్లను అక్రమంగా కుది స్తున్న అంశానికి సంబ ందించి గత నెలలుగా హైకోర్టులో పెండింగ్లో ఉందన్నారు ఈ అంశంపై ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదన్నారు ఈ పిటిషన్లపై స్పష్టత లేకుండా ఎన్నికలకు వెళ్లడం తగదని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు మున్సిపాలిటీలు వార్డులు ఇంతవరకు రిజర్వేషన్లు ఖరారు కాకపోవడం దాని పైన అభ్యంతరాలు తెలియ చేసే న్యాయ బద్ధమైన హక్కును ప్రజలు నాయకులు కోల్పోతున్న ారన్నారు న్యాయ బద్ధమైన వివరణ ను ప్రభుత్వం నుండి | కోరి దీనిపై న్యాయ సలహాలు తీసుకుని మాత్రమే ఎన్నికలకు అనుమతించాలని ఆయన కోరారు |
హైదరాబాద్ డిసెంబర్ 25 దేశంలో సుపరిపాలన కు మాజీ ప్రధాని స్వర్గీయ వాజపేయి బాటలు వేశారని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వాజపేయి జయంతి ఉత్సవాల్లో పలువురు వక్ తలు పేర్కొన్నారు ఈ సందర్భంగా నాయకులు వాజపేయి చిత్రప టానికి పూలమాల లు వేసి నివాళులు అర్పించారు వాజపేయి జయంతి సందర్భంగా సు పరిపాలనా దినోత్సవాన్ని నిర్వహి స్తున్నట్టు వారు చెప్పారు దేశం కోసం జాతీయ వాదంతో ముందుకు వెళ్తామని వారంతా ప్రతిజ్ఞ చేశారు అనంతరం నిర్వహించిన రక్త దాన శిబిరంలో పలువురు నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్ చ నేత ఆకుల విజయ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అమర్ సింగ్ తి లా వత్ రాష్ట్ర కార్యదర్శి వీ ఛాయా దేవి ఎం అరుణ జ్యోతి యమునా పాఠ క్ అంజలి శిల్ పార ెడ్డి లలిత లత పా దూరి కరుణ సుభాషి ణి విజయ తులసి డాక్టర్ పద్మ అనంత లక్ష్మి | దివ్య మీడియా కమిటీ కన్వీనర్ వ జ్జా సుధాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 25 విప్లవ రచయితల సంఘం ఆవిర్భవి ంచి 50 ఏళ్ల యిన సందర్భంగా జనవరి 11 నుండి రెండు రోజుల పాటు 27వ మహాసభలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు 11వ తేదీ ఉదయం ప్రారంభ సమావేశానికి గీతాంజలి అధ్యక్షత వహిస్తారు విప్లవ రచయిత కంచ న్ కుమార్ ప్రారంభో ప న్యాసం చేస్తారు యాకు బ్ ఖాదర్ మొహి యు ద్దీన్ వి చె ంచ య్య పాణి పాల్గొంటారు ఫాసి స్టు వ్యక్తీకరణ లు భిన్న సమూహాల సృజనాత్మక ధిక్క ారం పేరిట రాసిన పుస్తకాన్ని ఆవిష్కరి స్తారు ఈ కార్యక్రమాన్ని బా సిత్ నిర్వహిస్తారు మహిళా హక్కుల కార్యకర్త రించి న్ దళిత కవి కేకే ఎస్ దాస్ ఆదివాసీ కవి హి మంత్ దళపతి రచయిత రఘు కర్ నాడ్ నగర గిరి రమేష్ లాల్ లా ంతర్ సీఎస్ ఆర్ ప్రసాద్ లు పాల్గొంటారు సాయంత్రం ఆరు గంటలకు కవి సభను కె క్యూ బ్ వర్మ నిర్వహిస్తారు ఇందులో మెర్సి మార్గ రేట్ సిద్ధార్ధ కట్టా పసు నూరి రవీందర్ వెంకట కృష్ణ విల్సన్ సుధాకర్ పరి మళ్ అరవింద్ ఎండ్ లూరి మానస కాసుల లింగ ారెడ్డి విమల ఒ ద్ది రాజు ప్రవీణ్ కుమార్ కు ప్పి లి పద్మ పొన్నాల | బాలయ్య సూర్యచంద్ర శాక మూరి రవి వే ము గంటి మురళీకృష్ణ పాల్గొంటారు |
హైదరాబాద్ డిసెంబర్ 25 తెలంగాణలో ఎకో డెవలప్మెంట్ కార్పొరేషన్ టీఎస్ ఈడీ సీ ఏర్పాటు చేసే అంశం పరిశీలి స్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు బుధవారం ఆయన హైదరాబాద్లోని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్క్ ను భార్యతో కలిసి సందర్శించారు బుధవారం ఉదయమే పార్ క్కు వచ్చిన జోషీ కి అటవీ శాఖ ప్రధాన అధికారి ఆర్ శోభ తదితరులు స్వాగతం పలికారు పార్క్ లోని వివిధ సదుపాయాలను చూపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎకో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అర్బన్ పార్ కులను ఎకో పార్కు లుగా మార్చేందుకు అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో అడవుల పెంప కానికి అటవీ శాఖ విశేషంగా కృషి చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కితాబి చ్చారు పార్క్ విజి టర్స్ జోన్లో ఉన్న ఈ ఈసీ సెంటర్ ఓపెన్ క్లాస్ జీ మ్ యోగా షెడ్ నేచర్ క్యూ ర్ క్యాంప్ తదితర విభాగాలు జోషి చూశారు ఈ పార్కు ను చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నా నని క్రిస్మస్ సందర్భంగా ఈ అవకాశం వచ్చిందని జోషి పేర్కొన్నారు పార్కు నిర్వహణలో అటవీశాఖ ప్రత్యేక శ్రద్ద చూపించడం పట్ల ఆయన అభినందించారు కన్ సర్ వేషన్ జోన్లో ఉన్న వాచ్ టవర్ పై నుండి పార్కు పచ్చ దనాన్ని చూశారు పర్యావరణానికి అటవీ శాఖా ధికారులు | సిబ్బంది చేస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు ఆ తర్వాత వాచ్ టవర్ సమీపంలో ఉన్న ప్ లాంటి ంగ్ రాతి బండ మధ్య జు వ్వి మొక్కను నాటి ఈ మొక్క బండ పై కూడా చక్కగా పెరుగుతుందని పేర్కొన్నారు ప్రధాన కార్యదర్శి తో పాటు వచ్చిన ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మాట్లాడుతూ తాను కొన్ని దశాబ్దాలుగా ఈ పార్కు కు వస్తున్నా ని చెప్పారు మొదట ఈ పార్కు ప్రాంతం బం జరు నేల గా ఉండేదని నేడు అద్భుతమైన పచ్చ దనంతో కళకళ లాడు తోందని తెలిపారు అటవీ శాఖ తీసుకున్న చర్య లే పార్కు అభివృద్ది కి కారణమన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 25 జాతీయ పౌర పట్టిక ఎన్ఆర్సీ అమలును వ్యతిరేకి ంచాలని ఈ విషయమై తగిన నిర్ణయం తీసుకోవాలని మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ను కోరారు బుధవారం ఆయన కేసీఆర్ను ముస్లిం ఫోరం ప్రతినిధుల తో కలిశారు పౌరసత్వ సవరణ బిల్లు ఎన్ఆర్ సీ కు కేసీఆర్ మద్దతు ఇవ్వక పోవడాన్ని ఆయన స్వాగతించారు ఎన్ఆర్సీ విషయంలో కూడా ఇదే వైఖరిని అవలంభి ంచాలని కోరారు మత ప్రాతిపదికన దేశాన్ని విభజి ంచాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఓవైసీ అన్నారు సీ ఎన్ ఎన్ ఎన్ఆర్సీ ఎన్పీఆర్ ను అమలు చేయవద్దని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు తాము లౌకిక శక్తులతో కలిసి ఈ విషయమై జాతీయ స్థాయిలో | ఉద్యమి స్తామన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ముస్లిం ఫోరం ప్రతినిధులు |
హైదరాబాద్ డిసెంబర్ 25 ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయస్సు ను 58 ఏళ్ల నుండి 60 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించిన ఫైలు పై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బుధవారం సంతకం చేశారు రాష్ట్రంలోని ఆర్టీసీ సంస్థలో పనిచేసే ప్రతీ ఉద్యోగి కి పదవీ విరమణ వయస్సు హె చ్చి ంపు నిర్ణయం వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది ఈ మేరకు అధికారికంగా బుధవారం ఒక పత్రికా ప్రకటన చేశారు ఆర్టీసీ కార్మి కులతో ఈ నెల 1 న ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో పదవీ విరమణ వయస్సు ను పెంచుతామని హామీ ఇచ్చిన విషయం ఈ సందర్భంగా గమనార్హం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పదవీ విరమణ వయస్సు హె చ్చి ంపు నిర్ణయం తీసుకున్న ంది ఆర్టీసీ కార్మికులు 2019 అక్టోబర్ 5 నుండి చేసిన సమ్మె నవంబర్ 25 వరకు కొనసాగింది సమ్మె ఉపసంహరి ంచుకున్న తర్వాత ఒక్కో డిపో నుండి ఐదుగురు కార్మికులను ఎంపిక చేసి 2019 డిసెంబర్ 1న ప్రగతి భవన్కు ఆహ్వానించారు దాదాపు 500 మంది ఆర్టీసీ కార్మి కులతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు వారి సమస్యలను సా వధా నంగా విన్నారు కార్మికుల మనోభావాలను తెలుసుకున్న తర్వాత కొన్ని హామీలను కేసీఆర్ ఆరోజు ఇచ్చారు ఆర్టీసీ లో దాదాపు 48 వేల మంది ఉద్యోగులు | కార్మికులు పనిచేస్తున్నారు పదవీ విరమణ వయస్సు హె చ్చి ంపు వీర ందరికీ వర్తిస్తుంది ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేసినప్పటికీ వారి డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించలేదు కార్మిక సంఘాలకు ఎలాంటి ప్రాధాన్యత ఉండకూడదని భావించిన కేసీఆర్ సమ్మె నిర్వీర్యం అయ్యేలా ప్రణాళిక రూ పొంచి అమలు చేశారు ఆ తర్వాత ఒక్కో డిపో నుండి ఐదే సి మంది కార్మికులను ప్రగతి భవన్ పిలిపి ంచుకున్నారు ఐదుగురి లో ఇద్దరు మహిళలు ఉండేలా చూశారు వీర ందరితో ముఖ్యమంత్రి చర్చలు జరిపిన తర్వాత వారికి కొన్ని హామీలు ఇచ్చారు సమ్మె కాలానికి వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికే అమలు చేశారు పదవీ విరమణ వయస్సు హె చ్చి ంపు హామీ అమల్లోకి వస్తుంది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి |
హైదరాబాద్ డిసెంబర్ 24 వచ్చే నెలలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ ఢ ంకా మోగి ంచేందుకు టీఆర్ఎస్ పార్టీ వ్యూహ ాలకు పదును పెడుతోంది ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వాడుకుని ఓట్ల రూపంలో మలు చుకునేందుకు విపక్షాల ఎత్తుగడ లను తిప్పి గొట్టేందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంత్రులను రంగంలోకి దింప నుంది రాష్ట్రంలో 130 మున్సిపాలిటీ లకు ఎన్నికలు జరగనున్నాయి మున్సిపాలిటీ ల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకు అప్ప చెప్పాలని నిర్ణయించిన తెలిసింది జిల్లా మంత్రులను ఇన్ చార్జీ లుగా నియమి ంచనున్నారు తమ అసెంబ్లీ పరిధిలోని మున్సిపాలిటీ ల్లో పార్టీని గెలి పించే బాధ్యత ఎమ్మెల్యేల దే ఎమ్మెల్యేలు లేని చోట్ల ఎమ్మెల్సీ లకు ఈ బాధ్యతను అప్పగి స్తారు స్థానిక నేతల మధ్య వివాదాలు తలెత్తకుండా సమన్వయం సాధించే బాధ్యతను ఎంపీలకు అప్పగి స్తారు ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రులు శ్రీనివాస గౌడ్ నిరంజన్ రెడ్డి లు పార్టీని గెలిపి ంచేందుకు పార్టీ నేతలతో సమావేశమయ్యారు వివిధ జిల్లాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయా కర రావు సత్యవతి రాథోడ్ ఈటెల రాజేందర్ గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ మొదటి విడత సమావేశాలను నిర్వహించారు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని ఇప్పటికే మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు పార్టీ నేతలను ఆదేశించారు | మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధి స్తుందా న్నారు కేసీఆర్పై ప్రజలకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ ప్రజలు సీఎం పై పూర్తి నమ్మకం ఉంచు తారనే విశ్వాసం ఉందన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి ఆర్మూర్ బోధన్ బా న్సు వాడ ఎల్లారెడ్డి భీ ంగల్ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి వీటన్నింటి లో గులాబీ జెండా రెపరెప లాడు తుందని ధీమా వ్యక్తం చేశారు పట్టణ ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందు తున్నాయన్నారు అభివృద్ధి కే ప్రజలు ఓటు వేస్తారని ఆయన కోరారు |
హైదరాబాద్ డిసెంబర్ 24 ట్రై నీ ఐపీఎస్ అధికారి మహేశ్వర ్రెడ్డి సస్పెన్ షన్ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఐపీఎస్ శిక్షణకు అతన్ని అనుమతించాలని తుది ఉత్తర్ వులకు లోబడి మహేశ్వర ్రెడ్డి నియమ కం ఉంటుందని క్యాట్ ఆదేశించింది ప్రేమ పెళ్లి చేసుకుని వేధి ంచారని మహేశ్వర ్రెడ్డి పై ఆయన భార్య భావన హైదరాబాద్ జవ హార్ నగర్ పోలీ స్టేషన్లో ఫిర్యాదు చేసింది విచారణ చేపట్టిన పోలీసులు గృహ హింస ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు కేసు దర్యాప్తు దశలో ఉన్నందున తాత్కాలికంగా మహేశ్వర ్రెడ్డి ని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోం శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత తిరిగి ట్రై నీ ఐపీఎస్ గా అవకాశం కల్పిస్తామని ఉత్తర్వు లో పేర్కొంది దాంపత్య వివాదానికి సంబంధించి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నియామక ఉత్తర్ వును సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ మహేశ్వర ్రెడ్డి క్యా ట్ను ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ సభ్యులు బీవీ సుధాకర్ సస్పెన్ షన్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ శివ రా ంపల్లి లోని సర్దార్ వల్ల బాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో మిగతా శిక్షణ పూర్తి చేయాల్సి ఉంది ఐ | ఆర్ఎస్ అధికారికి ఉపశమనం ఐ ఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ కు సెంట్రల్ అడ్మినిస్ట్రే టివ్ ట్రై బ్యు నల్లో ఉపశమనం లభించింది కేంద్ర సర్వీసు లకు కృష్ణ కిశోర్ ను ఎందుకు రిలీ వ్ చేయలేదని ప్రశ్నించింది కేంద్రం ఆదేశాలను ఎందుకు పట్టించుకో లేదో వివరణ ఇవ్వాలని పేర్కొంది ఏపీ ఈడీ బీ సీఈఓ గా ఉన్న కృష్ణ కి శొ ర్ పై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది దాని పర్యా వసా నంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది |
హైదరాబాద్ డిసెంబర్ 24 మున్సిపల్ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు ఎస్పీ లు పోలీస్ కమిషనర్ లతో ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల 27 న సమీక్షి ంచేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది ఎన్నికల నిర్వహణకు సమయం తక్కువగా ఉండటంతో ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి నిర్ణయించారు ఇందుకోసం సమాచారం కూడా పంపించారు జిల్లా కలెక్టర్ పదవి రీ తా జిల్లా ఎన్నికల అధికారిగా కూడా వ్యవహరి స్తుండటంతో ఈ సమీక్ష కు ప్రాధాన్యత ఉంది ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా జిల్లా కలెక్టర్లకు పూర్తిస్థాయి అధికారాలు లభించాయి గ్రామ పంచాయితీ లు మున్సిపాలిటీ ల లకు సంబంధించి క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం కూడా కలెక్టర్ లకే ప్రభుత్వం ఇచ్చింది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ంతా ఇప్పుడు జిల్లా కలెక్టర్ కనుసన్న ల్లో నడవ ాల్సి ఉంటుంది హైదరాబాద్ మినహాయిస్తే మిగతా 32 జిల్లాల కలెక్టర్ లతో ఎస్ ఈసీ కమిషనర్ నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షి స్తారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఎన్నికల సిబ్బంది నియామకం శిక్షణ పోలింగ్ సమయంలో వారి రవాణా కౌంటింగ్ కు ఏర్పాట్లు ఓటర్ల జాబి తాల తయారీ ఎన్నికల కోడ్ను ఖచ్చితంగా అమలు చేయడం పోలింగ్ కేంద్రాల్లో వౌలిక సదుపాయాల ఏర్పాటు | పోలింగ్ బ్యాలెట్ పత్రాల ముద్రణ బ్యాలెట్ బాక్ సుల సేకరణ బందోబస్తు తదితర అంశాలపై చర్చి స్తారని తెలిసింది |
హైదరాబాద్ డిసెంబర్ 24 రాష్ట్రంలో ఏ రకమైన ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో వణుకు పుడు తున్న దని శాసన మండలిలో ప్రభుత్వ విప్ లు కర్ నె ప్రభాకర్ ఎంఎస్ ప్రభాకర్ లు విమర్శించారు మంగళవారం వారు ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేసిన ఉత్తమ్ కుమార్ ఎ డ్డి తీరు వల్లనే కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్న ారన్నారు ఎన్నికల సంఘాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రభావితం చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్న ారన్నారు రాజ్యాంగ బద్ధంగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని వ్యక్తులు కానీ రాజకీయ పార్టీలు కాని ప్రభావితం చేయడం అసాధ్య మన్న విషయాన్ని గమని ంచాలన్నారు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కాని ఎన్నికల నోటిఫికేషన్లు కాంగ్రెస్ పెద్దల ప్రోద్ భ ల ంతోనే జారీ అయ్యా యన్నారు టీఆర్ఎస్ ప్రజలను నమ్ము కుంటే కాంగ్రెస్ కోర్టులను నమ్ము కు ందన్నారు రాష్ట్ర ప్రజలంతా ఏకపక్షంగా టీఆర్ఎస్ వైపు ఉండడం వల్ల ఏ రకమైన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవ దన్న నిర్ణయానికి వచ్చిన ఆ పార్టీ నాయకులు అడ్డదిడ్డంగా వాదనలను తెరపైకి తె స్తూ ఏకంగా ఎన్నికల ప్ర క్రియే జరగకుండా అడ్డుకునే | యోచనలో ఉన్నారన్నారు తన కంచుకోట అని అని చెప్పుకునే హుజూర్ నగర్లో పార్టీ అభ్యర్థిని గెలిపి ంచుకో లేకపోయ ారన్నారు మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 120 మున్సిపాలిటీలు 10 కార్పోరేషన్ లలో టీఆర్ఎస్ జెండా రెపరెపలా డడం ఖాయ మన్నారు కాంగ్రెస్ నాయకులు ఇకనైనా చిల్ల రమ ల్ల ర రాజకీయాలకు స్వస్తి పల కాలని ఆయన అన్నారు కాంగ్రెస్ నాయకత్వం అవగాహన విజన్ లేని పార్టీగా దిగజారి ందన్నారు కులాలు మతాలు ప్రాంతాలుగా అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు దళితుల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇ స్తుందన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 24 బ్యాంకింగ్ రంగంలో విశిష్ట సేవలను కస్టమర్లకు అందించిన ందుకు మంచి ఆర్థిక ఫలితాలను సాధించిన ందుకు ఆంధ్రా బ్యాంకుకు ప్రతిష్టా కరమైన బెస్ట్ పర్ ఫార్ మింగ్ అవార్డు లభించింది ఈ అవార్డును బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుల్ భూషణ్ జైన్ కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ టో మర్ చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంకు జనరల్ మేనేజర్ ఆర్ వీ రమణ రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లాలోని రాజాం బ్రాంచి కి కూడా ఆర్ఎస్ ఈటీ ఐ ఉత్తమ అవార్డు లభించింది ఆంధ్రా బ్యాంకు దేశ వ్యాప్తంగా 14 గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది వీటిని ఆంధ్రా బ్యాంకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు నెలకొల్పింది నిరుద్యోగ యువతకు నైపుణ్యా భివృద్ధి పై శిక్షణ ఇస్తున్నారు ఈ కేంద్రాల ద్వారా 97 11 మందికి గత ఏడాది శిక్షణ ఇచ్చారు | ఇంతవరకు ఈ బ్యాంకు ద్వారా 18 17 60 మంది శిక్షణ ఇచ్చారు |
హైదరాబాద్ డిసెంబర్ 24 క్రిస్మస్ పండగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు బుధవారం క్రిస్మస్ జరుపుకుంటున్న సందర్భంగా మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు లార్డ్ జీసస్ బోధించిన ప్రేమ వాత్సల్యం అందరికీ ఆచరణ ీయ మని ప్రపంచ వ్యాప్తంగా సంతోషంగా పండగ జరుగుతోందని గుర్తు | చేశారు సుఖ సంతోషాలతో రాష్ట్ర ప్రజలంతా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు |
హైదరాబాద్ డిసెంబర్ 24 తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఐ ఎన్టీ యూసీ జాతీయ అధ్యక్షుడు జీ సంజీవ రెడ్డి కుమారుడు జీ సత్య జిత్ రెడ్డి నియమితులయ్యారు ఐ ఎన్టీ యూసీ యువజన విభాగం కౌన్సిల్ కు సత్య జిత్ రెడ్డి వైస్ చైర్మన్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే సత్య జిత్ ను రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈమేరకు ఢిల్లీలో నియామక ఉత్తర్వులను సత్య జిత్ కు అధ్యక్షుడు శ్రీనివాస్ అందజేశారు ఈ సందర్భంగా బీవీ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో యూత్ | కాంగ్రెస్ను మరింత పటిష్టం చేయడంతో పాటు కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు |
Subsets and Splits